Chapter 3 of 9

సాక్ష్యాలు 7–11

క్రీస్తు నన్ను దర్శించుట :

ఆ రాత్రి నేను 2 గంటల సమయంలో మా ఇంటిలో ఇనుప బీరువా పక్క

తెల్లని గోడ నుండి రెండు హస్తాలు రక్తం కారుచుండగా నా దగ్గర తెల్లని వెలుగు

చూచాను. మెల్లగా ఆ వెలుగు గోడలో కలిసిపోయింది. భయపడకు నీకు స్వస్థత

లభిస్తుంది అన్నారు. నన్ను తాకి దేవుడు సవాస�పరిచాడు

తెల్లావారిన తరువాత రక్తముకనబడలేదు. యారిన్లో కూడా రక్తము రాలేదు

క్రీస్తు సవాస�పరిచాడని ధృడింగా నమ్మాను. గొప్ప సంతోషంతో నా హృదయం నిండింది.

నిజంగా క్రీస్తే సజీవుడు ఆయన హస్తాలు నన్ను ముట్టి స్వస్థత నిచ్చాయి అని దేవుని

స్తుతించాను. పాత స్నేహితులతో సినిమాకు వెళ్ళదలిచాను వారు రానందున చర్చికి

వెళ్ళాను. ప్రభువుపై ప్రేమ పెరిగింది. మా ఇంటికి సమీపంలో ఉన్న చర్చికి వెళ్ళేవాడిని.

నా విశావాసం గురించి విని నన్ను చర్చికి ఆహావానించేవాడు. క్రమంగా చర్చికి వెళ్ళి

పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది నీటి బాపీతస్మం తీసుకున్నాను. నాకు సంపూరణ

భక్తి రాలేదు. సినిమాలు చూచుట ఆపలేదు. నన్ను దర్శించుటకు లేమెన్స్ ఎవాంజలికల్

పెఫలోషిప్ వారు పరిచయమయయారు. వారు సాటీగా నాకు రక్షణ అనుభవం లేదన్నారు.

నీ పాపాలు అన్ని విడిచిపెట్టు ఎవరి దగ్గర అన్యాయంగా తీసకున్నావో ఇచ్చేయు

క్షమించలేని వారి దగ్గరకు వెళ్ళి క్షమించమని అడుగమన్నారు. నిర్మలమైన మనస్సాక్షి

కలిగ ఉండుటకు బోధలు చేసేవారు. నా షాపుకు 50 రిపేరు వేసత 150 రూపాయలు

అదనంగా వేసేవాడిని. బండి రిపేరు చేయుటకు ఇయ్యగా దానిలో పెట్రోలు తీసేవాడిని.

ఇంజనకు ఆయిల్ వేయమని డబ్బులిసేత వేసానని పాత ఆయిల్ నింేపవాడిని. సామాను

కొనుటకు భల్లు ఎకుకవగా వేయించేవాడిని. ఈ మోసాలు అన్ని ఒప్పుకొని క్షమాపణ

కోరాను. మా షాపు దగ్గర సాకలు గదులలోకి వెళ్ళి మౌనంగా ప్రార్థించుకునేవాడిని.

నా జీవితం మారింది. మా అన్నకు నా విశావాసం గురించి చెప్పగా మా అన్నయ్య

కొటాటడు. అమ్మ నేను ఇంట్లో ఉండాలా వా� అని అడిగాను. నా తల్లి నిలబైట్టి మత

పెద్ద నీవు మతం మారావని నిందించారట అవమానం కలిగింది మనకు ఈ మతం

వద్దు అన్నారు. నేను క్రీస్తులో జీవిస్తూ మారుప చెందుట స్నేహితులు గమనించారు.

చర్చిలో మాటలు అందరు అడుగగా కన్నీటితో వివరించేవాడిని. ఒక శుక్రవారం

సా�నం చేసి ఉపవాస ప్రార్థనలో కూరచున్నాను మా తల్లి కూడా ఏకీబభవించారు.

నలుగురము క్రీస్తును వెంబడిస్తూ విశావాసంలో ముందుకు సాగిపోయినపుడు 300

మంది గల సంఘమునకు కాపరిగా నిలబైటాటరు. మా అన్న అతని భార్య కూడా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు47

క్రీస్తును నవ్మారు. అమ్మకు, చెల్లికి అన్నకు బాపీతస్మమచ్చాను. పెద్దన్న భార్య బిడ్డలు

నవ్మారు. మసీదు పెద్దలు ఇంటికి దొమ్మగా వచ్చి మవ్ములను మతం నుండి

వెలివేస్తున్నామని చెప్పారు. వెలివేయుట అనగా ఏమటి అని ఎదురు ప్రశ్న వేసాను.

ఏ శుబభ కార్యాలకు మీ ఇంటికి రాము అన్నారు. మా తిండి మేము తింటాము అని

చెప్పాను. స్లావులేకుం అనేవారు వంద మంది ఉంటే మాకు వందనాలు చెప్పేవారు

1000 మంది ఉన్నారని చెప్పాను. మేము బభయపడము అన్నాను. మా మసీదులో

సహె�దరులందరు నేడు శక్తి గల సాక్షులుగా జీవిస్తున్నారు. మందిర ఆరాధనలో

పాలుగంటున్నారు. క్రీస్తును నమ్మిన నాకు నెమ్మది ఆదరణ దొరికింది. నేను ఏ

విధమైన బైబిలు కా�సులలో చదువలేదు. ప్రభువే దర్శనాల ద్వారా నాకు బోధ

చేయగా పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో బోధ కొనసాగిస్తున్నాను. వెకానిక� పని

మాని దేవుని సేవలో కొనసాగుతున్నాను. గత 9 సంవత్సరాలుగా క్రీస్తు పరిచర్యలో

ముందుకు సాగుతున్నాను. నేను విద్యావంతుడను కాదు, నాకు వివాహం జరిగింది.

బాబు, పాపను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. పాట పుస్తకముపై దేవుని హస్తాలు

ముద్రించాను. కుటుంబమంతా క్రీస్తులో ఆనందిస్తున్నాము. ఖురాను, బైబిలు తేడా

గురించి క్రీస్తు బోధ గురించి పుస్తకాలు వ్రాసాను. క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా

జీవిస్తూ నా విశావాసం కాపాడుకుంటా ముందుకు సాగుతున్నాను. నా కొరకు ప్రార్థన

చేయండి.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు48

Photograph from page 36 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 36

సాక్ష్యం 7. క్రీస్తు తెలియని స్థితిలో ఒక విశ్వాసి క్రీస్తు గురించి తెలుపగా బలమైన

విశ్వాసిగా శ్రమలలో ధైర్యం చూపాను. అనేక వరాలు తలాంతులతో

ఆత్మల జాలరిగా జీవించిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు

పబదర్ సత్యానందం గారు, హైదరాబాదు

ఫోన్ నం. 6305787582

""గాడిాంధకారపు లోయలో సంచరించిననా ఏ అపాయమునకు భయపడను నీవు

నాకు తోడై యుందువు నీ దుడడుకర్రయు దండమును నన్ను ఆదరించను"

- కీర్తనలు 23:4

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు నా సాక్ష్యం

వివరించుటకు అవకాశమచ్చిన క్రీస్తుకు నా కృతజ్ఞతలు నా పేరు

సత్యానందం ముర� కృషణ అయ్య గారికి దైవ మారగం ద్వారా

అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు. మేము కోకనారులో

జీవిస్తుండగా కరువు వచ్చినందన నిజామాబాదు వెళ్ళాము. అక్కడ

మేము వ్యాపారము చేయదలిచాము.

క్రీస్తుతో పరిచయం : పసుపు పంట లాభవుని ఆ పంట పండించాము.

మేమంతా అనయలుగా జీవించి త్రాగుడు అలవాటుగా ఉండేది. ఇషాటనుసారంగా

జీవించే రోజుల్లో వెంకట్ రెడిడ్ అనే రక్షించబడిన వ్యక్తి సువార్త బోధిస్తూ మా దగ్గరకు

వచ్చి యేసు ప్రభువు నిజమైన దేవుడు సజీవుడు పాపాలు తీసివేసి క్షమించి పరలోకం

తీసురకళాతడని వివరించాడు. ఆయన చెప్పే రీతి ఆయన చూపించే ప్రేమ ఆయన

జీవితాన్ని గమనించిన తరువాత సువార్త విని నా తవ్ముడు దేవాసు ఇద్దరము

క్రీస్తును రక్షకునిగా అంగీకరించాము. మేము మా కుటుంబాలు విగ్రహాలను పూజించుట

ఆ్రి వేసాము. క్రీస్తుకు ప్రార్థించుట తెలసుకున్నాము.

క్రీస్తును నమ్మి విశావాసంలో బలపడిన తరువాత సమీపంలో 5 గ్రామాలలో

10 మంది కలిసి దేవుని ఆరాధించేవారము. చాలా ఆనందం కలిగించేది.

మాకు వ్యతిరకత ఎదుర్గుట : మా ప్రాంతంలో గణప్తి ఉత్సవాలు వచ్చాయి.

నవ రాత్రులు పూజల పండుగలో నాన్న హారో�నియం వాయిసేత నేను తబలా

వాయించేవాడిని. మేము లేనిదే వేడుక జరికగది కాదు మా నాన్న ఒక్కడే వెళ్ళగా నీ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు49

కుమారుడెకకడ అని }రివారంతా అడిగేవారు. సత్య నారాయణగా ఉన్న నేను బాపీతస్మం

తరువాత పేరు మార్చుకున్నాను. నా భడడ్ రక్రైస్తవుడయయాడు ఈ వేడుకలలో పాలు

పొందడు అని చెప్పాడు. చాలా సంవత్సరాలుగా మన దేవతలను ఆరాదించారని

కోపం తెచ్చుకున్నారు. యేసే దేవుడా అని విసిగించి ప్రశ్నించారు. మేము విశావాసంలో

స్థిరంగా ఉన్నందన వారితో రాజీ పడలేదు. మా }రిలో మాడు విగ్రహాలండేవి,

పెద్ద గుడులుండేవి భయంకరంగా ఉండేవి, చాలా పెద్దవి ఒకరోజు వర్షం వచ్చిన

వేళ్ మా బంధువుల మేకలు ఆ గుడిలో దారాయి ఆ జంతువులు ఎల్లమ్మ గుడిలో

విగ్రహామును పొడిచాయి ఎల్లమ్మ ముకుక విరిగింది. ఆ పూజారి గుడి దగరకు వచ్చి

చూచి ఆశ్చర్యపడి }రి వారందరికి చెప్పాడు. నాతో వాదించిన ముగ్గురు మాకు

వ్యతిరకులైరి గనుక వీర రక్రైస్తవులుగా మారి విగ్రహ పూజలు మానుకున్నారు. వీర

ఈ పనికి పూనుకొని ఉంటారని నమ్మి మాకు హాని చేయాలని }రంతా చాటింపు

వేసి అందరిని సమకూర్చారు. దాదాపు వేయి మంది చేరి ఒరయు ప్రార్థనలు పెట్టి

యేసు గొప్ప అని చెప్పుకుంటున్నారు, ఇం^్లషు మతం తెచ్చి అందరిని మార్చిస్తున్నారని

మీకు నష్టం చేస్తామనగానే మా బంధువులు భయపడి వారితో కలిసిపోయారు.

భయపడి వారితో కలిసి బుట్టు పెట్టుకున్నారు. ఇక నేను నా తవ్ముడు క్రీస్తును

విడనాడమని చెప్పగా ఒకరు దురగ దేవతకు మరొకరు ఎల్లమ్మకు బలి ఇస్తామని

నిరణయించి నన్ను మా తవ్ముడిని తీసుకెళ్ళారు. }రంతా ఒక్కటయయారు, దేవుని

కొరకు మరణించుటకు సిద్ధంగా ఉన్నాము. మా నాన్న వచ్చి నిన్ను వదిలేస్తారు

దేవతకు వెుకుక అన్నారు. నేను నా తవ్ముడు మమ్ములను చంపినా పర్వాలేదు మేము

రాజీపడము విగ్రహాలకు వెుక్కము అని వాదించాము. కతతులతో మాపైకి వచ్చినవారంతా

ఆగిపోయారు.

దేవుడు అద్భుతంగా మరణం నుండి తప్పించుట :

ఒక క్షణం ఆగండి అని ఆలోచించారు ఎందుకు బలి ఇస్తారు విగ్రహాలు సరి

చేయడానికి 6000 రూపాయలు అడిగారు. }రి నుండి ఇద్దరిని వెళ్ల గొటాటరు. ఈ

వ్యకుతల మధ్య వద్దని ప్రభువు మాకు సహాయం చేసారు. అడవి ప్రాంతంలో బైబిలు

కంజరతో ఒంటరి ప్రయాణంలో నక్సలైటు తిరికగ ప్రాంతం గనుక అన్నలని మమ్ములను

తీసుకొని వెళ్ళి పోలీసు సేటషనులో పెటాటరు. చివరకు దేవుని సేవకులమని గుర్తించి

వదిలేసారు. ఒక దైవజనుడు మమ్ములను ఆదరించాడు. అక్కడ 10 దినాలు గడిపాము.

సరపంచు పెద్దల దగ్గరకు వెళ్ళి అమాయకులను ఎందుకు వెళ్ళగొటాటరు అని తిరిగి

రమ్మని చెప్పాడంటా. మా వూరివారు కనబడి చెప్పారు కాని తిరిగి వెళ్ళక దేవుని

సేవ కొనసాగించాము.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు50

Photograph from page 37 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 37

కొత్త ప్రాంతాలలో సేవ చేయుట :

దేవుడు మాకు తోడుగా ఉండి 500 ఆత్మలు క్రీస్తును నమ్మి సేవించు ధన్యత

ఇచ్చి దీవించారు. ఆ ప్రాంతంలో 5 సంవత్సరాలుగా సేవ చేసాము. అక్కడ నుండి

వెల్దుర్తి గ్రామంలో సేవ ఆరంభించగా 100 మంది జవుకూడారు. టైంటు వేసి సేవ

చేయగలిగాము. ఎవరైతే ద్వేషించారో పసమ క్రిష్టమస్కు వాక్యం బోధించుటకు

ఆహ్వానించి గౌరవించారు.

అద్భుతాలు ఆరంభము : మేమున్న ప్రాంతంలో ఒకతని భార్యకు చేతబడి

చేయుట వల్ల కళ్ళు కనబడక నోరు పడిపోయింది. ఆయన తీవ్రమైన దగ్గుతో

బాధపేవారు. ఉపవాసంతో ప్రార్థించగా వారికి స్వస్థత లభించింది. వారు సంఘంలో

సేవ చేస్తున్నారు. మరొకరు చనిపోయే స్థితిలో దయ్యంచే పీడించబడిన స్రీత అతని

భడడ్ కొరకు ప్రార్థించమని అడిగాడు కళ్ళు మాసుకొని ఉన్నాడు, చలనం లేదు కొన

ప్రాణంతో ఉన్నాడు తల్లి, చెల్లి చూడగా వేర గదిలో కొన ప్రాణంతో పడి ఉన్నారు.

3 గంటల వేళ్ లేచి ఆకలిగా ఉందమ్మ అన్నాడు. దైవజనుడు ప్రొేపఫసర్ ఎ.యం.డి.్ర

ప్రసాదు గారు చేయు పరిచర్య తెలసుకొని స్థలము కనిపెట్టి 300 మంది కూరచుండు

మందిర నిరా�ణమునకు సహాయం చేయుట దేవుని కృపగా భావించి దేవుని

స్తుతించాము. గతంలో టైంటులో ఉన్నపుడు గట్టిగా పాట పాడినా హిందువులు

ఆటంకం కలిగంచేవారు దైవ జనుని ప్రేరణతో సంఘం ని]్మంచి సమీప గ్రామాలలో

సేవ చేయుటకు ఆరంభించాము. వ్యతిరకతలు వచ్చాయి నేను నా భార్య కలిసి ఉ

పవాసంతో ప్రార్థించాము. నన్ను బైదిరించిన ఇద్దరు బాదించగలరని భయపడగా

నీవు సేవ చేసుకో నిన్ను బాదించము అన్నారు.

ఎలకలపల్లి గ్రామంలో రాజు అనే వ్యక్తిని చంపాలని మంత్రం వేసారంటా

ఎన్నో ప్రాంతాలు తిరిగి వైద్యం చేయించారు. ఎంతో బాధ కలిగించారు చేతబడి

ద్వారా ముళుితో గుచ్చబడ్డాడు. కానీ ప్రార్థన చేయగా స్వస్థత పొందాడు మరొకరు

భడడ్కు చేతబడి చేయగా మా దగ్గరకు వచ్చారు ప్రార్థన ద్వారా మేలు కలిగింది. మా

సేవలో గొప్ప ఆత్మీయు మేలులు పొందునట్లు ప్రార్థన ద్వారా విజయాలు పొందునట్లు

మా జీవితాలలో గొప్ప ఆత్మీయు సంపద ఉజ్జీవం శక్తిని నిలిపి క్రీస్తే సజీవుడు

అద్భతాలు చేయువాడని ప్రజలు నవ్ముటకు సహాయం చేసారు. దేవునికే మహిమ

కలుగును గాక. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముారో వారంతా సువార్త ప్రకటిస్తూ

అద్భుత శక్తిని చూపగలరని నవ్మాను దేవుడు ఈ సాక్ష్యం దీవించను గాక. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు51

సాక్ష్యం 8. ఈ జీవితంలో ఎంతో గొప్ప డాకటరైనా ధనవంతులైనా

దేవుని రాజ్యానికి వార్సులగుటకు రక్షణ, సేవ అవసరమని

క్రీస్తు నాకు నేరాపరు. క్రీస్తును ఎరుగని నన్ను రక్షించి

ఆత్మల జాలరిగా మార్చారు

డా�� లాకా గారు, విశాఖపట్నం

ఫోన్ : 9440156155

"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు". - అపో 1:8

1. పరిచయం:

ప్రభువునందు ప్రియమైన చదువరులకు వందనములు ఆత్మీయుల

ముఖాము�లో కార్య్రకమం నిర్వాహించే రమేష్ గారు గాడ్స లవ్

మనిష్ర్టిలో పరిచర్య చేస్తున్న డాక్ట్ లాకా గారు విశావాస యాతను

అందించగా సేకరించిన సాక్ష్యము రక్రైస్తవ విశ్వాసుల జీవితాన్ని

పురికొలుప బాధ్యతగా చేయు పరిచర్య వారు క్రీస్తు ప్రేమను రుచి

చూచిన అనుభవాలు తెలుపతారు. ప్రతివారు స్వంత పనులు

చేస్తుంటారు. మనం ప్రభువు కార్యాలు చేయాలి. అవసరంలో

ఉన్న వారికి చేయాతనివ్వాలి. గొప్ప దృకపథాలు గలవారిలో వీరు కొందరు. ప్రభువు

కొరకు అడుగులు వేయుట అవసరం ఉచితంగా పొందిన రక్షణానుభవాన్ని ఉచితముగా

ఇతరులతో పంచుకొను బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నదని గుర్తించాలి. మన ప్రయాస

ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ పరిచర్యకు బహుమానం దేవుని దగ్గర ఉందని

గ్రహించాలి

బాల్యం :

నాకు నా కుటుంబీకులకు యేసు ఎవరో తెలియదు, యేసు పేరు మాకు

అసహ్యాంగా తోచేది. ఎవరో వచ్చి క్రీస్తు గురించి వివరించేవారు మాకు కోపం

వచ్చేది లెక్క చేసేవారము కాదు. ప్రభువును నమ్మిన విశ్వాసుల పట్ల నీచభావంతో

జీవించేవారము. మా పరిధిలో మా విశావాసంలో సాంప్రదాయ హిందా

కుటుంబాలలోనే పెరిగాను. నేను బాల్యంలో నా బలహీనతలను బట్టి పైకి

మంచివాడిగానే ఉండేవాడిని. అంతరంగము నాశనకరవైన గంటగా ఉండేది. అది

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు52

తెరచిన సమాదిగా ఉండేది. మంచి కొంచెవైననా లేదు. హానికరవైన ముషకరవైన

జీవితం జీవించేవాడిని. అందువల్ల నా ఆరోగ్యం నాకు దారమయింది. నా

}పిరితిత్తులు పాై పోయాయి. డాకటర్లు }పిరితిత్తులు పనికి రావు అన్నారు. ఆసుప్రతిలో

6 నెలలు ఉండవలసి వచ్చింది. అనేక పరీక్షలు చేసేవారు, ఆ సమయంలో దైవజనుడు

దైవ గ్రంథం చేత పట్టుకొని కనిపించారు. క్రీస్తు ప్రేమను రుచి చూచిన విశ్వాసులు

మౌనంగా ఉండలేరు. ఆ ప్రేమ తెలియని వారికి సువార్త ప్రకటించే పనిలో

ఉంటారు. సమీపంలో ఉన్న రోగులను దర్శించి వారిని ఆదరించి క్రీస్తు గొప్ప

దేవుడని, స్వస్థపరచువాడని చెప్పుచుండుట గమనించాను చివరకు నా దగ్గరకు

వచ్చారు, బాబు నీ వ్యాధి నయం కాలేదని వ్యకతపరుస్తున్నావు నేను గ్రహించాను నేను

ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తాను ఈ ప్రభువు లోక రక్షకుడు నీ బాధలను తీసివేయునట్లు

నీ హృదయాన్ని ఆ ప్రభువుకు అప్పగించు నాయనా అని వినయంగా బ్రతిమలాడి

చెప్పాడు. నీ తప్పులన్నీ ఒప్పుకో నీ పాపాలన్నీ వదిలిపెట్టు ప్రతి పాపము నుండి

పవిత్రులను చేసేది ఈ వాక్యం దేవుని ప్రేమ. నా పాపములనుండి నన్ను కడుగుము

అని అడిగినచో తక్షణమే ఆ ప్రభువు నిన్ను శుదీ�కరిస్తాడు అని తెలిపాడు. నీవు

విడుదల పొందితే మంచి వ్యక్తిగా నిన్ను మార్చగలడు. తక్షణమే గొప్ప అనుభవం

పొందగలవు ఆ ప్రభువు చెప్పినదేమనగా నేనే సవాస�పరచువాడను, వైదయలకు అసాధ్యము

కానీ నాకు సాధ్యమే అని ప్రభువు తెలిపారు.

నన్ను క్షమించు అని దేవుని అడుగు వెండి బంగారాలు అవసరం లేదు నీవు

పూర్తిగా స్వస్థత పొంది గంతులు వేస్తూ ఇంటికి వెళ్తావు అని తెల్పాడు. యేసును

నమ్మి విడుదల పొందు అని చెప్పగా నేను లక్ష్య పెట్టలేదు. నీ కొరకు ప్రార్థన చేస్తాను

అని ప్రార్థించగా ఆ సమయంలో దేవుని ఆత్మ నన్ను తాకింది. నాకు చాలా నెమ్మది

కలిగంది, తక్షణమే మారుపను గమనించాను. నాకు బైబిలు ఇచ్చారు అది తెరచి

చదువగా ఆణిముత్యాలు లాంటి వాక్యాలు నాకు కనిపించాయి. ఆ మాటలు

చదువుతండగా దివ్య అనుబూతితో నా హృదయం ఆనందించేది. జుంటితేనే

ధారలకన్నా ఎకుకవ మధురానుబూతిని పొందాను. నిత్యము వాక్యం చదివేవాడిని.

నేను ప్రభువుకు నా హృదయాన్ని సమర్పించాక పరమానందబభరితునిగా

జీవించసాగాను. ఒక రాత్రి నేనొక కల గన్నాను ఆ రోజు గొప్ప వెలుగు ఆ గది

అంతా ఆవరించింది. దిగ్ర్బాుంతి చెందాను.

నాకు వెంటనే మెలకువ వచ్చింది. ప్రభువా ఈ వెలుగునకు అర్థం ఏమటి

అని అడిగాను. నాతో దేవుడు మాట్లాడలేదు గానీ నాకు స్వస్థత పొందుటకు సాచన

అని గమనించాను. ప్రభువు ఆ వెలుగులో నన్ను దర్శంచారని అనుబూతిని పొందాను.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు53

అప్పటి నుండి నడచుటకారంభించాను. దైవజనుడు చెప్పినట్లు గంతులు వేయుటకు

ఆరంభించాను. యేసు నీకు కనిపించారా అని అడిగేవారు వారు ఏమ అడుగున్నారో

అర్థమయేయది కాదు. అయితే నేను ఇంటికి వెళ్ళాను నా తల్లిదండ్రులతోను, నా

కుటుంబ సరభయలతోను నా అనుభవాన్ని పంచుకున్నపుడు అందరివలై నన్ను వారు

అపహాస్యం చేసారు కించపర్చివారు అయిననా వారిని ఏమ అనకుండా మౌనం

వహించాను. మా కుటింబీకులంతా పెద్ద ఉద్యోగంలో గొప్ప హోదా కలిగ ఉండేవారు.

నన్ను నా భక్తిని సహించలేకపోయారు. ఇల్లు వదలి వెళ్ళాలి లేదా నా విశ్వాసాన్ని

వదలిపెటాటలని నిర్బుంధపెటటగా నేను కట్టు బట్టలతో నాకు విశ్వాసమునకు కరతయు

దానిని కొనసాగించువాడైన యేసు కావాలని యేసు వైపు చూచుచూ నా సొత్తు నా

ప్రభువే నా గమ్యం నా రక్షకుడే నా క్రీస్తు అని నిరణయం తీసుకున్నాను నా స్వంత

వారిని, ఇంటిని వదలి బయటికి వచ్చాను.

విశ్వాసి జీవితంలో ఒంటరి ప్రయాణం :

ప్రభువు నాతో ఉన్నాడన్నా ధైర్యంతో ఇల్లు వదలి వచ్చాను పరిశుద్ధాత్మ దేవుడు

నాకు అబభయాన్నిచ్చి ఆదరించాడు. భయపడకుము నేను నీకు తోడుగా ఉన్నాను

దిగులుపడకుము నేను నీ దేవుడనైయున్నాను నీతియను నా దకిషణ హస్తముతో నిన్ను

ఆదుకొంటాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచిననా యెహోవా నన్ను చేరదీయును.

ఎంతో గొప్ప అనుబూతితో వాక్యాలు నవ్మాను ఇక నా దారి యేమటో నాకు

తెలియలేదు. నా గురి నా నిరీక్షణ నాప్రభువే నా గమ్యం ఏమటో తెలియదు, ప్రభువే

నన్ను చేయి పట్టుకొని నడిపించాడు. నన్ను విడువక ఎడబాయక ప్రేమించువాడని

నమ్మాను. ఆ నిరీకషణతోనే విశాఖపట్నం వీధులలో తిరుగుటకారంభించాను. దికుకలేని

వాడిగా ఉండగా యేసయ్య నాకు దికుకగా మారారు. నాకు ఎవరు లేకపోయినా

యేసయ్యా ఉన్నాడని ధైర్యం తెచ్చుకున్నాను. నన్ను తల్లిదండ్రులు వెలివేసినా నా

తల్లిదండ్రి యేసయ్య అని నమ్మాను. నా కొరకు ఒక బ్రాహ్మాణ కుటుంబమును

సిద్ధపర్చారు. వారు ప్రభువును ఎరుగనివార గానీ వారు నాకు వసతి భోజనం ఏరాపటు

చేశారు. ఎందుకు నాకు భోజనం పెటాటరని అడుగగా నా ప్రవర్తనా విధానం నచ్చి

నన్ను ఆదరించి చాలా ప్రేమించారు. ఒక కుటుంబ సరభయనిగా సీవాకరించారు శ్రద్ధగా

చదివి డాక్టు పటాట పొందాను. నేను ఉన్నత విద్య చదువు గొప్ప భాగ్యమచ్చారు.

యం.భ.భ.యస్ చదివాను. దేవునికే సోత్రతం ఆయన బిడ్డలు తలగా ఉండాలని

కోరుకునేవాడు. కొన్ని లక్షలు విలువ గల మెడికల్ డి^్ర దేవుడిచ్చారు. దేవుని

ఆశీర్వాదాలు, ఆయన ప్రేమ రుచి చూచాను. దేవునికే మహిమ కలుగును గాక.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు54

డాకటరుగా నా పరిచర్య మరియు సేవ :

నా డాక్టు పరిచర్యలలో దేవుని వాగ్దానం నా పట్ల నెరవేరింది. విశాఖపట్నం

అల్లిపురంలో రోజంతా వైద్య పరిచర్య కొనసాగించాను. మొదట వచ్చిన రోగిని

చూడక ముందు దేవునికి అపపగించేవాడిని నేను చేయు పనిలో మొదటి కేసు దేవుని

సేవకునికి ఇచ్చేవాడిని. నేను సంపాదించిన దానిలో దేవునికి పదవ వంతు ఇచ్చేవాడిని.

దేవుడు చెప్పింది చేసేవాడిని. నాకంటే పెద్ద డాకటర్లు ప్రాక్టిసు ఉన్ననా దేవుడు నాకు

జ్ఞానమిచ్చి సంతోషపెట్టేవాడు. నేను కేవలం డి^్ర పూర్తి చేయగా అనేకులు రోగులు

వచ్చేవారు. దైవజనుడు వచ్చి నాతో మాట్లాడి ప్రార్థనలో గడిపిన తరువాత దేవుడు

నాతో మాట్లాడారు డాక్టు దేవుడు మవ్ములను సేవకు పిలసతున్నారు. మవ్ములను

సేవకునిగా పనిముట్టుగా వాడుకొనదలిచారు అని తెలిపారు. నేనెట్లు ప్రాక్టిసు

వదలైయయాలి? నాకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అని ఆలోచించాను. వెంటనే

సేవకు రాలేదు. నాప్రాక్టిసు వేర డాక్టుకు అప్పగించి నా పసటతసోకప్ పక్కన పెట్టి నా

బైబిలును చేత పట్టుకున్నాను. నా తోటి డాకటర్లు చాలా విమర్శంచారు నీకున్న మంచి

ప్రాక్టిసు ఎలా వదలి వెళ్తావు అన్నారు. మన ధనం మన వెంట రాదు గానీ క్రియలు

మన వెంట వస్తాయని బైబిలు పసలవిస్తుందని అన్నాను. నా పనిలో నమ్మకంగా

ఉండేవాడిని ఆయన చెప్పిన పని చేసేవాడిని. నేను ముట్టిన రోగికి దేవుడు స్వస్థతనిచ్చేవాడు

దానిని వదిలకోవ*్స వచ్చింది. యేసు వైపు చూచుచూ ముందుకు వెళాిలన్న

తలంపుతో నా వైద్య వృత్తిని పూర్తిగా మానుకున్నాను. ఎవరి మాట వినక ప్రభువు

మాట విన్నాను. 1984వ సంవత్సరము పసపెటంబరు నెలలో విశాఖ మారుమాల

గ్రామంలో సేవ ఆరంభించాను. అక్కడ పల్లెటూరు వారంతా ఏకమై వచ్చి నీవు

ఎవరు ఎక్కడ నుండి వచ్చావు ఈ గోల మామధ్య కుదరదు అని బైదిరించారు.

ఇక్కడ బోర్డులు సాటర్లు పెట్టాదు అన్నారు. వారికి ఆత్మ ద్వారా జవాభవవాగా వారు

మౌనంగా వెళ్ళిపోయారు. బహిరంగ సరభను ఆరంభించాము. పాటలు పాడుతా

వాయిద్యాలు వాయించగా ఆటంకం చేసి బైదిరించేవారు. మైకులో చెప్పాను ప్రభువు

నామములో అవమానవైననా, దాషణయె�ుననా, ఇబ్బందులైదురైననా ఈ సేవ

ఇకకడి నుండి మారదు. దేవుడు సజీవుడు ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడని

బయలుపర్చాను.

క్రీస్తు పరిచర్యలో అనుభవాలు :

మంచి డాకటరు వృత్తి వదలి సాధారణ వ్యక్తిగా బైబిలు పట్టుకొని తిరుగ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు55

సాగాను. సరైన గౌరవం ఉండేది కాదు. గొప్పగా సంపాదించిన రోజుల్లో కన్న బైబిలు

పట్టుకొని తిరిగిన రోజుల్లో లభించే ఆనందం చెప్పనశక్యము కానిని తెలసతున్నది.

అనుదినం సువార్త ప్రకటిస్తూ దేవుని సంతోషం ప్రతిదినం అనుభవిస్తున్నాను. నేను

సంపాదించిన డి^్ర డబ్బు ఈ ఆనందం ఇవవాలేవు ఆయన పాద సన్నిధిలో

ఆనందించాను. గతంలో డాకటరుగా ఉన్నపుడు సుఖబోగాలున్నాయి నేడు వెండి

బంగారాలు నా వెంట రావు గానీ నేడు ఆయన సేవలో ఎంతో ఆనందిస్తున్నాను.

బూమ మీద ఈ నామములోనే మనం రక్షణ పొందాలి. ఒక దీనునిగా నన్ను సేవకు

పిలిచి ఆయన సేవలో తృప్తినిస్తున్నాడు. నాకు లాబభకరవైనవన్నీ వదులుకొని దేవుని

వెంబడించాను నాకు కొంచమున్ననా అది విలువైనదే. దేవునికి మహిమ కలుగును

గాక. నేడు ఎన్నో వస్తున్నాయి గతంలో కాలినడక వెళ్ళవలసి వచ్చేది. డొలక�

తీసుకొని వెళ్ళగా చాసి నవువాకునేవారు. ప్రభువు కొరకు అవమానమును లెక్క చేయలేదు.

చాలా చేదు అనుభవాలు ఎదురొకన్నాను. ఆనాడు శక్తి వంచన లేకుండా సేవ

కొనసాగించాను. నాటి నుండి నేటి వరకు రచయితగా గాయకునిగా కొనసాగాను.

ఒక గ్రామంలో చాలా అవమానపర్చారు. పట్టుదలతో సేవ కొనసాగించాను. తరువాత

్రగామ పెద్దలు సమకూడి నాకు సన్మానం చేశారు. గొప్ప సాక్ష్యం చెప్పారు. ప్రతి

దినం వాక్యం చెప్పినపుడు పోలీసు కేసు పెటాటము కానీ ఉద్యోగంలేదు, ఇల్లు లేదు

గానీ వాక్యం ద్వారా మేము మారి మాకు మంచి ఇల్లు, ఉద్యోగం సంపాదించుకున్నాము.

మా స్థితిని దేవుడు మార్చాడు. ప్రభువు గొప్పవాడు దేవుడు గొప్ప కార్యాలు

మాజీవితాలలో జరిగించాడని దేవుని మహిమ పర్చారు. అబభ్యంతరాలు రాక మానవు

యుద్ధం యెహోవాదే వారు తరువాత గ్రహించి నన్ను ప్రేమించసాగారు వెదజల్లిన

సువార్త పఘలించింది. చేదును దివ్యమైన అనుబూతిగా మార్చారు. అధికారులను

ఆహ్వానించి గ్రామ పెద్దలు కలిసి సన్మానం చేసారు. దేవుడు వారి మనో నేత్రాలు

వెలిగించగా సత్యం గ్రహించారు.

}రివారంతా వారి తప్పులు ఒప్పుకున్నారు. రమణి గారి సమక్షంలో సన్మానం

జరిగింది. అబభ్యంతరాలు రాక మానవు ఎవని వలన వస్తాయో వానికి శ్రమ నేను

వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసాను. నాప్రేమ పఘలించి ఆశీర్వాదం పొంది

వర్థిల్లాను. చేదు అనుభవాలున్నాయి. దేవుడు వాటిని మధురంగా మార్చాడు.

ముగింపు :

దేవుడు నన్ను మండే పొదగా మార్చారు. దేవుడు మనలను ఆయన బిడ్డలుగా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు56

Photograph from page 40 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 40

చేసుకున్నాడు. సిద�పర్చివాడుకుంటున్నాడు. మన ఘనత కొరకు కాదు ఆయన

వాక్యం కొరకు, సువార్త కొరకు దేవుని మహిమ కొరకు పనికి రావాలి. ఇది కడవరి

గడియ ప్రతి వ్యక్తి గమ్యం తెలసుకోవాలి. ఈ భక్తి చాలు మంచివాడిగా సేవలు

చేస్తున్నామనే భ్రవులో ఉంటున్నారు. ఆ దైవ రాజ్యం మహిమ రాజ్యం

యుగయుగములు అంతము లేని తాళం ఆయన దగ్గర ఉంది. ఆయనే రక్షించేవాడు

నశించేవారికి సువార్త చెప్పి వారిని రక్షించాలి. మనకు అప్పగించిన పని వెళ్ళి సువార్తను

ప్రకటించుట, దేవుని రాజ్యం కటాటలన్న సందేశం సీవాకరించాలి. ఇది కడవరి కాలం

నీ ఇరుగుపొరుగువారు నశించిపోతే నీవు నేను లెక్క అప్పచెప్పాలి. నీ ఇంటివారు

నాశనమయితే బాధయడవు నీవే సుమా?

నీ భర్త పిల్లల రక్షణ భారము నీ మీద ఉన్నది. కాలము లేదు కడవరి ఘడియ

నీ హృదయం మండే దీపంలా ఉండాలి. నీవు మండుతా అనేకులను మండించాలి.

మంచి పనిముట్టుగా దేవుడు వాడుకునే పాత్రగా దేవుని రాజ్యానికి వార్సులుగా

అనేకులను సిద�పర్చాలి. అందరము కలిసి నమ్మకంగా దేవుని సేవ చేయాలి. మన

వంతులో మనం నిలబడాలి. భళా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి.

నీవు నడసతూ అనేకులను నడిపించాలి. ఆయన రాజ్యమును బూమమీద కటాటలి.

భారబభరితమైన పనులు పూనుకొని ఆయన సేవ చేయాలి. ఎన్నో శ్రమలు అనుభవించి

ప్రశంసలు పొందాలి. క్రీస్తు యేసుకు కలిగన మనసు ప్రపంచానికి చాటి చెప్పాలి.

సువార్త అందించాలి.

యేసును కలిగి జీవించాలి. ప్రభువును ఎరుగువారు బలం కలిగి గొప్ప

కార్యాలు చేయాలి. ప్రభువు పని కొరకు ఆణిముత్యంలా నిలబడి ఆయన కొరకు పని

చేయాలి. ఈ సాక్ష్యం చదివిన మీరంతా ప్రభువు కొరకు జీవించాలని నా దీన

ప్రార్థన. వైద్య వృత్తిని వదిలి సౌకర్యాలు లేని రోజుల్లో నశించిపోతున్న ప్రజలకొరకు

భారము మంట కలిగ జీవించగలిగిన సమరపణ జీవితం జీవించాను గనుక మీరు మీ

పరిధిలో మీ వంతు దేవుని సేవ చేయాలి.

దేవుని కొరకు ఖరచు పెడదాం, దేవుని కొరకు ఖర్చయిపోదాం. రక్రైస్తవ సమాజాన్ని

ప్రోత్సహించిన రమేష్ గారికి నిండు కృతజ్ఞతలు. మీరంతా దేవుని సేవలో నిమగ్నం

కావాలని ప్రార్థిస్తున్నాను, ఆమెన్ !

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు57

సాక్ష్యం 9. చదువులేని నాకు కుటుంబంలో చిన్న పనులు చేసుకొని కష్టాలు

వ్యాధులలో క్రీస్తుతో పరిచయం కలిగ రక్షణ పొంది, దర్శనంలో

సేవకురాలినై అనేకుల ఆత్మల జాలరిగా ఉన్నాను.

శ్రీమతి అన్నమ్మ గారు

పశ్చిమ గోదావరి

ఫోన్ : 8331888123

""ఆయన దయ ఆయుషాకలమంతా నిలుచను". - కీర్తనలు 30:5

1. పరిచయం:

దైవజనుడు రెవ. గపఘూర్ షేక్ గారు అన్నమ్మ గారిని ఇంటరువా చేసిన నేప్ధ్యంలో

సేకరించిన అద్భుత సాక్ష్యం

అందరికి ప్రభువు నామములో శుభములు. రెవ. గపఘూర్ షేక్ గారు నన్ను

కనుగొని నా జీవిత సాక్ష్యం మీకు తెలియజేస్తున్నందుకు ఆయనకు

నా నిండు కృతజ్ఞతలు విగ్రహారాధన నుండి వెదకి రక్షించిన క్రీస్తుకు

నా నిండు స్తుతి ఆరాధన. నేను భీమవరం దగ్గరలో చిన్న గ్రామంలో

జీవించాను. మాది వ్యవసాయంతో పాటు చేపలు పట్టే వ్యాపారము.

నాన్న పేరు రామారావు, అమ్మ పేరు పెద్దింట్లమ్మ, నా అసలు

పేరు అపాపయమ్మ,

వ్యక్తిగతసాక్ష్యం:

మేము 6 మంది సంతానము, నేను పెద్ద, ముగ్గురు ఆడ్రిల్లలము, ముగ్గురు

మగ పిల్లలు గల అమ్మ నాన్న పోషణ కొరకు చాలా ్రశమపేవారు. అన్యాచారాలు

ఆచరించేవారము. నాన్న చేపలు పట్టేవారు, అమ్మ ఆ చేపలు అవ్మేది. నాన్న

త్రాగుబోతగా జీవించారు. మేము ఎవరము చదువుకోలేదు, కూలి పనులు చేసుకొని

బ్రతికేవారము. నాన్న కుటుంబ బాధ్యతలు పట్టించు కునేవారు కాదు. ముగ్గురు ఆడ

్రిల్లలము పనులు చేసేవారము. 18వ యేట నాకు వివాహం చేసారు. నాన్న

సంపాదించినది ్రతాకగవారు. నేను బాల్యంలో సేటషను మాస్టు ఇంట్లో పని చేసి 8

రూపాయలు సంపాదించేదాన్ని కొన్ని సంవత్సరాలు పని చేసాను. తరువాత పొలం

పనికి తీసుకొని వెళ్ళి పనికి కుదిర్చింది. నిజానికి చదువుకోవాలని ఆశపేదాన్ని నేను

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు58

పని చేసిన యజమానురాలు నాకు చదువు నేరుపటకు ప్రయత్నించింది. నేను

కొనసాగించలేదు. ఒక రోజు చలిమంట కాచుకుంటుండగా అమ్మ నన్ను కాలితో

తన్నింది. పిల్లలందరిని ఎతతుకోవాలని చెప్పేది. నాకు ఆ పని తేపపది కాదు, నాన్న

మీద కోపం నా మీద చూపించగా నేను మంటలో పడిపోయాను గాయమయింది.

మరొక సారి తెడడుతో కొట్టింది. చాలా శ్రమలు పడి బాల్యం గడిపాను. నరకం వంటి

చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోలేను. నాకు ప్రమాదకరమైన అనుభవం కలిగింది.

మా తల్లి 3 రోజులకు ఒకసారి తల దువ్వేది. కాలువలో సా�నం చేస్తుండగా కగదే

కొవ్ములో నా జడ ఇరుకుకంది చాలా భయపడాను దేవుని కృప వల్ల కగదె యజమాని

వచ్చి రక్షించాడు.

క్రీస్తును నమ్మిన అనుభవాలు :

నా చిన్న పాటి జ్ఞానంతో దేవుళ్ళు ఎందుకు పెళ్ళిళుి చేసుకుంటున్నారు

పవిత్రంగా జీవించాలి కద అని ఆలోచించేదాన్ని పూజలు శ్రద్ధగా చేయాలని

తోచలేదు. ఆ రోజుల్లో మా ఇంటికి ఒక క్రీస్తు భక్తుడు వచ్చాడు. క్రీస్తు మంచి దేవుడు

నవ్ముకో అని చెప్పాడు. దగ్గర ఉన్న లాథరన్ చర్చికి వెళ్ళాను నాకేమ అర్థం

కాలేదు, దేవుడు ఎవరు అనే ప్రశ్న నాలో ఉంది కానీ మంచి వాక్యం కావాలంటే

పెంతెకోస్తు సంఘానికి వెళ్ళు అన్నాడు. ఆశ్ గల ప్రాణాన్ని తృపిత పరిచే దేవుడు

వాక్యం అనుభవం చేత రక్షణ పొందాను. నీటి బాప్తిస్మం తీసుకున్నాను. క్రమంగా

చర్చికి ఒక్కదానిని వెళ్ళి ఆరాదించుకునేదానను.

ఆయన కృప నాతో ఉంది క్రీస్తును నమ్మిన తరువాత ఎవరా అంగీకరించలేదు

పిల్లలకు శ్యాంబాబు, మేరి బాబురావు పేరు పెటాటను నా భర్త పేరు నారాయణ

రక్షించబడాడ్క ఇవ్మానుయేలు గారు నాకు తోడుండే స్త్రీతో చర్చికి వెళుతున్నానని నా

భర్తకు చెప్పారు. ఆయన కోపంగా ఉండే రోజుల్లో నా స్వంత నాన్న నా భర్తను

వదిలేయమన్నాడు అందరా ఇష్టపడలేదు. నేను చర్చిలో ఉండగా నీ అభరణాలు

తీసేయమని దేవుడు మాట్లాడాడు నా భర్త గొడవ చేస్తాడు ప్రభువా అని మాట్లాడాను

ఆయన సంగతి నేను చేసుకుంటను అన్నాడు పంచదార కార్డు నా భర్త నా చెల్లికి

ఇచ్చాడు నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు నా పెద్ద కుమారుని కా�స్ లీడరుగా

ఉంచారని 10వ తరగతి పరీక్షలు రాసిన చివరి రోజు బాగా కొట్టి బాధించారు. మా

తల్లి నా దగ్గర ఉండేది, చైనుతో కొట్టి బాధించారు. నా భర్త కేవలం 3 నెలలు వారి

తల్లి ఇంట్లో ఉండి తిరిగి మమ్ములను చేరాడు. ఎపుడు వ్యతరకత ఎదురొకన్నాను. మా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు59

నాన్న వ్యతిరకంగా ఉండేవాడు. చర్చికి వెళ్ళినందుకు నా భర్త దారమయయాడు,

మౌనం వహించాను. దేవుడు ప్రతి విషయము బయలుపరిచేవాడు. నన్ను చీకటి

శక్తి వెంటాడేది నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలని 3 రోజులు ఉపవాసముండి

ప్రార్థించాను, ఎందరో పనికి రాని వ్యక్తిగా ఎంచినా ప్రార్థన మానలేదు. నా తల్లి,

తోబుట్టువులు, బంధువులు క్రీస్తును అంగీకరించారు. నా భర్త కొరకు ప్రార్థించేదానిని.

నా భర్తకు ప్రార్థనల పఘలితంగా దర్శనం కలిగింది. గొఱ్ఱెల మందను చూపించి వాటి

మేపాలని చూపారంటా. చర్చికి వచ్చి పాస్టు గారితో చెప్పాడు. దేవుని సేవ చేయమని

దేవుని నవ్ముకో అని ప్రార్థన చేశారు. ఆ రోజుల్లో అంతర్వేది పాలైంలో ఉజ్జీవ

సరభలకు వెళ్ళదలిచినపుడు సుందరమ్మగారు 20 రూపాయలు ఇచ్చి మీటింగులకు

తీసుకొని వెళ్లగా నేను నా భర్త కలిసి వెళ్ళాము. అక్కడ నా భర్త రక్షణ పొందాడు.

బాప్తిస్మం పొందిన తరువాత నా భర్త పేరు నారాయణ నుండి ఇవ్మానుయేలుగా

మార్చారు. ఇంటరులో పెద్దబాబు ఒక్క సంవత్సరం చదివాడు ఆత్మీయ జీవితం

కొనసాగుట లేదన్నాడు నా భర్తతో పాటు రక్షణ పొందాడు. చాలా భక్తితో పరిశు

ద్ధాత్మ నింపుదల కలిగనవాడై జీవించాడు. నాన్నను ఆత్మీయంగా బలపడాలని

హెచ్చరించేవాడు. నాన్న అనాధగా పెరిగాడు ఆయనను ఏమ అనలేను కావాలంటే

నేను వెళ్ళిపోతానన్నాడు. దేవుడే నన్ను ఆదుకున్నాడు దేవుని దయకు ఎంత కృతజ్ఞత

చెప్పినా సరిపోదు. పెద్ద బాబుకు పచ్చి కామెర్లు వచ్చాయి ప్రార్థించగా తగిగపోయాయి.

మా అమ్మాయికి ఉబ్బు కామెర్లు వచ్చాయి దేవుడు ఆమెను కూడా ప్రార్థన ద్వారా

సవాస�పరిచాడు. పొదుపుగా రెండు గా�సులు భయ్యం వండేదానిని. గంజి మధ్యాహ్నాం

తినేవారము. రాత్రి మాత్రం కూర వండేదాన్ని. పిల్లలకు అన్నం పెట్టి నేను గంజి

తాగి ఆకలి తీరచుకునే దానిని. ఆరు సంవత్సరాలు గంజి తాగి జీవించాను. నాకు

దేవుని ఆదరణ ఎపుడు ఉండేది. నాకు ఉన్న లోటు ఎవరికి చెప్పుకోలేదు. ఎవరిని

భయ్యం అడుగలేదు. నా తోబుట్టువులు రక్షింపబడుట నాకు సంతోషం నా దగ్గరకు

వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. నాకు పరమానందం కలికగది.

నా పరిచర్య అనుభవాలు :

నాకు చదువుట రాదు బైబిలు చదివే అవకాశాలు లేవు. దేవుని సన్నిధిలో 8

అం్ర చూపారు. నన్ను కొండపైకి తీసురకళ్ళి వస్త్రము కప్పారు. అవ్మా, నీవు నా సేవ

చేయాలి అన్నారు. నా గండె ఆపరషన్ చేసి క్రొత్త నిబంధన, పాత నిబంధన లోపల

ఉంచి కుట్లు వేయుట నేను చూచాను ఏదైనా అంశం బోదించదలిసేత ఉదాహరణకు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు60

బోదించదలిసేత స్రీతలకు వాక్యం చెప్పే కృపను ఇచ్చాడు. జా�నులను సిగ్గుపరచుటకు

పెద్దబాబును బైబిలు కోచింగుకు పంపాను. హైదరాబాదులో పూర్తిచేసి వచ్చాడు.

బోధకుడిగా జీవించి 33 1/2 సంవత్సరాల వయసులో మరణించాడు. నా పరిచర్య

ఆరంభించాక 15 సంవత్సరాల తరువాత బాబును కొలోపయాను. నా భర్త సమాదానంగా

ఉండేవాడు కాదు. ప్రార్థనలో దేవుడు చెప్పింది చేసేదాన్ని. బాబు సేవ చేస్తాడని

ఆశిసేత నాకు దారమయయాడని నిరాశపడాను. పాప గృహిణిగా జీవించింది.

బాబు రావు కుమారుడు ఏలారులో ఉండేవాడు, సేవ ఆరంభించే రోజుల్లో

ఆ ప్రాంతంలో నాకు చేతబడి చేయించారు. నాకు నెలముందే ప్రభువు చూపాడు

నేను కనిపెటాటను, నీకేమ అపాయం రాదని ప్రభువు చెప్పారు. కుటుంబ సహకారం

లేదు ఒంటికాలి ప్రయాణం చేశాను. చిన్నబాబు గ్యాస్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.

తరువాత పాస్టుగా మారాడు. చేతబడి ద్వారా పిచ్చిగా మార్చారు. నేను అనేకులను

ప్రభువు మారగంలో నడిపిస్తున్నందుకు నా మీద కుట్రలు పన్నేవారు. నన్ను గౌరవించుట

ఇతరులు సహించలేకపోయారు. యేసు రక్తము జయం అనగా అద్భతాలు

సంబభవించేవి. మా ఇంటి ముందు ప్రార్థన ఆరంభించాము, ఆరాధన ఆరంభించాను.

40 మంది వరకు సమకూడి ప్రార్థనలో పాలోగనేవారు.

సంఘ విసతరణలో అనుభవాలు : ఏలారులో ఉన్న అబ్రహాముగారు ప్రార్థనా

సహాయం చేసేవారు. పాస్ట్ల మీటింగుకు భర్తతో పాటు వెళ�ిదానను. పాస్టు మాకు

అండగా ఉన్నారు. బాపీతస్మ క్రమము పాటించేవారము. నా నోటి నుండి రక్తము

పడింది బాబు ఆసుప్రతిలో చేర్పించారు. మరణము తప్పదు గండెలో వుచ్చ

ఉందన్నారు. నేను డాకటరుగారితో ఒక రాత్రి నిద్ద కావాలి 3 నెలల నుండి నిద్ద

లేదుఅన్నాను. ఆత్మను పొందాను, చిన్న బాబు వివాహం చేయాలని అడిగాను.

దేవుడు నాకు సిలువలో కనిపించాడు. నేను నిన్ను బ్రతికిస్తాను నా శ్రమలలో నీవు

పాలిభాగసతురాలివి కావాలి అన్నారు. కల వచ్చిందని బాబుతో చెప్పాను. డాకటర్లు 5

వేల యంఆరై తీశారు ఏమ లోపం లేదు, నాకు మరణం తప్పించి జీవమచ్చారు.

నేను మరణిస్తానని }రంతా తలంచారు. నాకొక ఇత్తడి తాళం, అవ్మాయిని

చూపించారు. వివాహం జరిగింది చాలా ఆనందించాము. దేవునిలో బలంగా

నిలబడేదాన్ని. సేవ విషయంలో కొన్ని ఒత్తిడిల వల్ల పరిస్థితులు విషవించగా ప్రభువు

నీ చీకటి మధ్యాహ్నాపు వెలుగుగా వర్థిల్లుతుందని తెలిపారు. నా పెద్దబాబు

చనిపోకముందు దర్శనంలో బిల్డింగు కూలిపోవుట చూచాను. ఒక స్థలం కొని

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు61

మందిరము కటాటము. అక్కడ నేను నా భర్త ఉండేవారము నా పెద్దకుమారుడు భార్య

భడడ్లతో మా ఇంటిలోఉండేవారు మా దగ్గరకు వచ్చి చూచాడు. కొబ్బరి కాయలు

అమ్మ వాళ్ళ నాన్నకు డబ్బులు ఇచ్చాడు. కూర తీసుకొని వచ్చాడు. జామకాయలు

తెచ్చాడు. ఆ రాత్రి మా బాబుకు గుండెనొప్పి వచ్చింది. ఆసుప్రతిలో రెండు రోజులు

ఉండి చనిపోయాడు. నా బాబు అంత్య క్రియలు తరువాత ఆదివారం ఆరాధన

ఆ్రేస్తారని తలంచారు. చిన్నబాబు కలవర పడ్డాడు. నేనే ధైర్యంగా ప్రార్థించి ఏడవ

రోజు జ్ఞాపకార్థ కూటము పెటాటము. నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. 5 వేలు

సంఘసతుడు తెచ్చి ఇచ్చాడు. సేవ కొనసాగించాలని ప్రార్థించమని అడిగాను. నేను

ప్రార్థించిన రీతిగా దేవుడు స్పఘలం చేసేవారు. మా సంఘంలో 300 మంది వచ్చేవారు.

ఆరంభంలో 40 మంది ఉండేవారు. 15మంది విశ్వాసులము రాత్రంతా ప్రార్థించాము.

శ్రమ దినమున కృంగిన యెడల చేతగానిదాని వగుదువు అన్నట్లు ధైర్యంగా మంచి

చీర కట్టుకొని నిలబడాను వచ్చిన సేవకులకు కానకలు ఇచ్చి సేవ కొరకు ప్రార్థన

చేయమని చెప్పాను. బాబరావుకు అబ్రహాముగారితో అభిషేకము చేయించి పాస్టరుగా

మాతో సేవ కొనసాగిస్తున్నాడు. చిన్న బాబును ఆత్మల సేవ కొరకు వాడుకోవాలని

కోరకున్నాను. పెద్దబాబు బాగా సేవ చేసేవాడు. మంచి మందిరం కొరకు 3

సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఈ సేవ కొనసాగించాలని ధైర్యంగా ముందుకు సాకగ

సాహాసమచ్చి కొత్త మందిరములో సేవను ఘనంగా నడిపించగా బాబు ద్వారా

దేవుడు సేవ చేయించుకుంటున్నాడు.

ముగింపు మాటలు :

నా సేవ ముందు గొప్ప విద్యావంతులు వాక్యం వినుట నారకంతో సంతోషం.

దేవుని స్తుతిస్తాను. పెద్ద బాబు భార్య భడడ్ల స్థితి చాలా బాధ కలిగించింది. పెద్దబాబు

చిన్నబాబుతో పిల్లలను చూసుకోమని చెప్పాడు నా బాబు పిల్లలను చదివించి పెద్ద

చేశాడు. ఒక భడడ్కు మంచి సేవకునితో వివాహం చేశాడు. నా పెద్ద కుమారుడు తన

కుమార్తె ప్రసన్న దేవుని సేవలో ఉండాలని కోరవాడు వారి సేవ ఘనంగా ఉండాలని

నా దీన ప్రార్థన. వారి వివాహం వేరీ గోవ్స గారు నిరణయించుట నాకు ఆనందం

కలిగించింది. నాకు 6 మంది మనుమ సంతతి కలిగారు. సేవలో బోధకులుగా,

గాయకులుగా ఉండాలని నాప్రగాడిడ వాంచి. విశావాస్ వీరులుగా ఉండాలని

కోరుకుంటున్నాను భార్త దేశ సేవకురాండ్రు నడుము కట్టుకొని దేవునిలో

బలవంతులుగా ప్రార్థనా పరులుగా సిలువ వీరులుగా ఉండాలి. ఈ సాక్ష్యం విన్నవారు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు62

Photograph from page 43 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 43

ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. దైవజనులు అన్ని విషయాలలో

బలవంతులుగా మారి గొప్పగా సేవ చేసి మన ప్రాంతాలను భార్త దేశాన్ని స్వంతం

చేసుకోవాలని నా అంచలంచల విశావాసం. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలన

బలమైన విశ్వాసులుగా జీవించగలము. దేశవాసుల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను.

ఇదే నా అనుభవం ఈ సేవకులంతా గొప్ప సాక్షులుగా మంచి విశ్వాసులుగా మారి

పోవుదురు గాక, అద్భుత కార్యాలు మన మధ్య జరుగును గాక.

ప్రభువా సేవకులందరినీ దీవించండి, శక్తిమంతులుగా చేయండి,

ప్రార్థన :

అబ్రహాములాగా దీవించబడాలి. ఇస్సాకు వలై దీవించబడాలి. యాకోబువలై

పఘలించాలి. దేవుని సన్నిధిలో ఏలియావలై గొప్ప సేవ చేయాలి. మోషే, యెహోషువ

వలై దీవించబడాలి. నీ సన్నిధి కాంతి వారిపై ఉండాలి. దెబురా వంటి సేవకులు

లేచెదరు గాక, ఎస్తేరు వంటి విజ్ఞాపన పరులుగ కావాలి. అందరూ దేవుని సేవలో

బలమైన సాధనాలుగా వాడబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు సదా మీతో ఉండు

గాక. నాకు అవకాశమచ్చిన గపఘూర్ షేక్ గారు దీవెనలు పొందుదురు గాక.

ఆమెన్ !

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు63

సాక్ష్యం 10. విగ్రహారాధన కుటుంబంలో జన్మించి చక్కగా చదువుకొను

దినాల్లో చెడు ే్నేహాల వల్ల యావజ్జీవ ఖైదీగా నుండగా క్రీస్తు దర్శించి

క్రీస్తు ఖైదీగా మార్చి సేవకుడిగా నిలిపారు

శివశంకర్ (లాజరస్)

సీయోను మందిరము

ఫోన్ నెం. 9440330993

""నాకు మొఱ్ఱ పెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు పగహింపలేని గొప్ప

సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేపసదను" - యిర్మయా 33:3

పరిచయం:

ప్రియమైన నా సహోదరులు సహె�దరీలకు ప్రభువైన క్రీస్తునందు వందనములు

తెలియజేయుచున్నాము. ఈ జీవిత సాక్ష్యము కలిపతము కాదు.

విశాఖ పట్టణములో జరిగిన యధార� సంఘటన. 1998

ఆగస్టు 12లో ఆంపధ బూమ దిన పత్రికలో ప్రచురించారు.

ఆయన జీవితం బభయక్రాంతులను చేసి అమాయకులను

హింసించిన రౌడీ షీటరు శివకు న్యాయస్థానము శికషలు విదించి,

ఆయన ఆగడాలకు కళ�ిం వేసింది. యిది వాస్తవము. లోయలో

నుండి శిఖరాగ్మమునకు చేరిన వ్యక్తి. యధార� గాధ యాసిడ్ శివగా పిలువబడేవాడు.

చెరనుండి విమోచన ద్వారా నేడు పాస్టుగా సాక్షిగా జీవిస్తున్నారు. యిది అపూర్వా

వాస్తవసంఘటన అక్షర రూపము. ఒక మామాలు వ్యక్తిని అసాధారణ శక్తిగా నిలిపి

యింటి వారికి సమాజానికి మోయలేని భరించలేని దుర్బుర జీవితాన్ని ఆశ్చర్యంగా

మార్చి వేసిన జీవితంలో యేసు తనకు పపీతిపాపతవైన వ్యక్తిగా మలచిన క్రీస్తుకు

సాక్షిగా నుండుట క్రీస్తు అపార ప్రేమకు నిదర్శనము. ఒకపుడు భయంకరమైన నేర్సతుడిగా

జీవించిన యాసిడ్ శివ నేడు క్రీస్తును రక్షకునిగా సీవాకరించి క్రీస్తు ఖైదీగా మారిన శివ

శంకర్ గారి జీవిత సాక్ష్యము తన మాటల్లో -

సాక్ష్య వివరణ:

ప్రభువు నందు మీకు అందరకు శుభములు. నేడు సజీవంగా నా సాక్ష్యము

వివరించుటకు నన్ను సజీవంగా ఉంచిన క్రీస్తుకు వందనాలు. విలాప 3:4 వాక్య

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు64

ఆధారంగా చేతులైత్తి స్తుతిస్తూన్నాను. నా మొదటిసారి జైలు ప్రవేశము విశాఖపట్నం

పసంపటల్ జైలు. రెండవసారి తల్లిదండ్రులకు లోకానికి విరోధముగా జైలు ప్రవేశము.

మాడవసారి నన్ను నేడు రక్షించిన రక్షకుని పై తిరుగుబాటు ద్వారా, విశావాస పరీక్షలో

నెగ్గుటకు జైలు ప్రవేశము, నేను నన్ను ప్రేమంచిన సంఘమును ద్వేషించినందున

యీ రీతిగా నాలుగ సార్లు జైలు ప్రవేశము. నేడు అనేకులకు ఆదర్శంగా వున్నాను.

నేడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. ఆయన నామంలో కృతజ్ఞతా స్తుతులు

చెల్లించాలి. యిర్మయా 38:3 గాడార�ములు బయలుపరచు దేవుడు మన్రై స్థలము

సిద్ధపర్చి తీసుకొని వెళుిదనని అభయమిచ్చారు. మత్త. 11:28 ప్రయాసపడి భారం

వెాసేవారిని రమ్మని పిలసతున్నారు. ఎంతకాలము పబతికామని కాదు గాని ఏ రీతిగా

రోషంగా దేవుని కొరకు జీవించుట అవసరము. కృపా కనికరాలు తోడుగా

ఉండుగాక. సమసత ఘనత మహిమ సదా కాలము మనతో నుండును గాక.

దేవునికే సోతపతము. జీవితఖైదీ విమోచన చెరలో నుండి విడుదల పేర

పుస్తకములో నా సాక్ష్యం వివరించాను. ఆసిడ్ శివ సజీవ సాక్ష్యం విశాఖలో

సంచలనము కలిగంచాను. దేవునిలో నా పేరు లాజరస్. చచ్చిన నా జీవితాన్ని

పబతికించారు. 2011లో యావజ్జీవ శిక్షకు వెళ్ళాను. 80మందిలో క్రీస్తు భడడ్గా

సాకష్యమచ్చిన 325మంది రౌడీలు విశాఖలో ఉన్నారు. గతంలో 8 పోలీసు సేటషను

వుండేవి. నా రికార్డు ఉంది. నా సవాలు ఏమనగా నామకార్థ ప్రైస్తవులు నిజ ప్రైస్తవులుగా

పబతకాలని. చాలమందికి ఎవరినో ఒకరిని కొటాటలనిపిస్తుంది. నన్ను కొట్టినా పర్వాలేదు.

నా సాక్ష్యము పుస్తకములో వివరించాను. 30రూ. ఖరీదు గల పుస్తకములో ఏ

వివరాలు అబద్ధాలు కాదు. నా ఫోను నంబరుంది. నాతో మాట్లాడవచ్చు.

యధార�వైనదని నమ్మితే క్రీసేత గొప్ప రక్షకుడని నమ్మి స్తుతించి ఘనపర్చి సాక్షిగా

నుండాలని నా ప్రార్థన. నా గత జీవితాన్ని గమనించిన తల్లిదండ్రులు, తోబుట్టువులంతా

అసహ్యించుకొనేవారు. నన్ను అసహ్యించుకో లేని ఒక్క దేవుడున్నారు. ఆయనే ప్రభువైన

యేసుక్రీస్తు. ఎవరా నా మనససునెవరా మార్చలేనపపటికినీ నన్ను మార్చినది ఈ

పరిశుద్ధ గ్ంథదము సాక్ష్యం చెప్పగలను. కొంత వాక్యం చెప్పి సాక్ష్యం వివరిస్తాను.

తీతు. 1:5 ""నేను నీకాజ్ఞాపించిన ప్రకారము లోపముగా నున్న వాటిని సరిదిద్దవలైను.

మత్త. 28:20లో నేను ఏఏ విషయాలు ఆజ్ఞాపించితినో వాటిని రగైకొనవలైనని

బోధించాలి. కొన్ని రగైకొనుచు కొన్ని రగైకొనలేకపోతున్నారు. క్రీస్తు ప్రేమను ప్రకటించాడు.

మారుక 16:15,16 - ""సరవాలోకములో సువార్త ప్రకటించాలి. నమ్మకపోతే

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు65

శిక్ష ఉంటుంది. ఆయన చెప్పిన మాట చివరి ఆజ్ఞను మొదటి ఆజ్ఞగా చెప్పాలి.

సువారతలలో ఆయన ఎందుకు వచ్చారో ఏం చేశారో బోధిస్తుంది. ఎలా చనిపోయాడు.

ఎలా పునరుత్థానం పొందు శక్తిని తెలియ జేస్తుంది. సౌలు పౌలుగా మారిన తర్వాత

పూర్వాము హింసకరుడను నేడు కృతజ్ఞత కలిగ యున్నాను. తన పరిచర్యకు పిలిచాడు.

క్రీస్తు పాపులను రక్షించుట్రై వచ్చాడన్న పౌలు, క్రీస్తు దాసుడన్నాడు.

క్రీస్తును నమ్మితే ఆయనతో జీవిస్తాము. క్రీస్తు ప్రేమ అందరికి చూపాలి.

సువార్త ప్రకటించాలి. నేను వ్రాసిన పుస్తకము పవాసినది. పేరు మోసిన రౌడిగా

ఆంజనేయులుపై ప్రయత్నం చేసారు. కొంతకాలం అస్వస్థతగా ఉండి అతని కుమార్తెను

కిడ్నాప్ చేసారు. అరెస్ట చేసారు. రోడడుపై ఈడచుకు వెళ్ళి అరెస్టు చేసారు. ఈ రోజు

నేను నా పబతుకు మార్చిన క్రీస్తును వేడుకొనుచున్నాను. 500రూపాయలు 5లక్షలు

సొవ్మురకై కిరాయి హాంతకులతో పాపాలు చేసాను. ఎవరైనా నన్ను రక్షించండని

అడిగాక ఎవరా నన్ను రక్షించుటకు ముందుకు రాలేదు. ఎవరైనా జాలి చూపరా

అని ఏడ్చాను. పాప సముపదంలో మునిగిపోవు సమయంలో క్రీస్తు చేయి చాచి

లేవనెతాతరు. మేము హిందా సాంపపదాయంలోనే జన్మించాము. పూజలు చేసేవారము.

మా పని చేనేత వపస్తాలు నేయుట మారకండేయ గోపతీకులము. శివ బభకుతలము.

జంధ్యము ఉండేది ప్రతి సోమ, శనివారం వుడిగట్టికొని పూజలు చేసేది. నా తపపుల్రై

పోలీసువారు కనబడితే కాల్చివేయమని ఆరడ్ర్లు జారీ చేసారు. నేను దురా�ర్గుడనయితే

రాజీవ్ గాందిని చంపిన తీపవవాదులను 9 మందిని విశాఖ జైలులో నంచగా వారు

నన్ను కలిసినపుడు యేసే దేవుడని ఒప్పుకున్నారు. మా తంపడిపేరు పపకాశరావు వి.,

తల్లి పేరు నాగరత్నము. మల్లేపల్లిలో మా నాన్న జీవించారు. నా తల్లి వూరు రాజమంపడి.

మా నాన్న బాల్యంలోనే తల్లిదండ్రులను కోలోపయారు. ముగ్గురు అన్నదవ్ములలో

చిన్నవాడుగా మా నాన్న ఉండేవారు. అన్న �.వి.సి.లో పని చేసేవారు. టాంకు

డ్రైవరుగా నుండేవారు. నాన్నను, అమ్మను నాన్న అన్నగారు విశాఖ పట్నం రమ్మని

అక్కడ స్థిరపర్చారు. కంపెనీ సాకలు పప్రాంతంలో చిన్న యిల్లు ని]్మంచుకున్నాము.

మా తల్లిదండ్రులకు 6వుంది సంతానములో నుండగా తన అన్నయ్యపై

ఆధారపడి జీవించుట కిష్టపడక మా నాన్న టాంకు డ్రైవరుగా ఉండేవాడు. నాన్న

స్నేహితుల వల్ల పతాగుడు అలవాటయిపోయి రాబడి యింట్లో యిచ్చేవారు కాదు.

ఓనరు రాజేశవార్రావు నా తల్లితో నా తంపడి ఉద్యోగం తీసివేస్తాననగా నా తల్లి ఆయన

కాళ్ళు పట్టుకొని పెద్ద కుటుంబము ఎలా పబతకగలము? దయ చూపమనగా ఒక్క

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు66

అవకాశమస్తాను. అదే లారీలో క్లీనరుగా పనిచేయమనండన్నాడు. యేసును

నమ్మినవారు గాని నమ్మని వారు గాని పతాగుడు చెల్లాచెదరు చేస్తుంది. నా తంపడి

పిల్లలను ప్రేమగా చూచేవాడు. నా తల్లి యింట్లో వ్యాపారం చేసి పోషించేది. అన్నయ్యలు

పెయింటింగు పని చేసేవారు. 8మందికి యిల్లు సరిపోయేది కాదు. రోడడు పక్క

పండుకొనే వారము. మేము పాలేపకట్టులు అవ్మేవారము. చాల స్వల్పంగా డబ్బు

వుండేది. అక్కడ షాపు శుభ్రం చేసేత డబ్బు యిచ్చేవారు. తల్లి పాచి పని చేసేది. తల్లి

మగిలిన అన్నం తెచ్చి యింటికి తెచ్చి ముద్ద పెట్టేది. తిని వచ్చానని అబదా�లాడి

మంచినీరు పతాకగది. భయ్యం నపపు చేసికొని అన్నంలో కారం వేసి తినేవారము.

అరటిపండ్లు పాడయినమ తెచ్చి తినేవారము. తల్లి ప్రేమ గొప్పది. పిల్లలకు వాంతి

వేసత రెండు చేతులు పట్టి ఆదుకొని పెంచు ప్రేమ గలది అన్ని ప్రేమలో స్వార్థం

ఉంది. యేసు చూపిన ప్రేమలో సావార్థం లేదు.

అపొ. 10:36లో యేసు అందరికి ప్రభువు. నేను 10వ తరగతి చదువుతండగా

బాగా చదువుకోవాలని ఉండేది. గతంలో టీ కూడా అలవాటు లేదు. పరీక్షలు

వ్రాసాను గాని ప్రశ్నలకు టీచరుకు జవాబు చెప్పేవాడిని. టీచరు నా రిజలుట కనిపెట్టగా

నా నంబరు కనబడలేదు. నా పేపరు మార్చారమోనన్నాను. టయాషన్ చెప్పిన టీచరు

బాధపడ్డారు. అన్ని పెఫయిలు అయయాను. సోషలులో 40 మారుకలు వచ్చాయి. ఎలారగైనా

పాస్ అవుతానన్నాను. స్లిపులు పెట్టి వ్రాసాను చదివి పవాయుడవే సుళువు. చిన్న

ఉద్యోగంలో పార్టటయిములో చేరాను. పదవ తరగతి తిరిగి పవాయ దలచాను.

బక్సింగ� క్లబ్లో చేరాను. నేను వెళ్ళి పరీక్షలలో బాటులో స్లిపపులు పెట్టి వెళ్ళి

పవాయదలచాను. పదవ తరగతిలో పాస్ అయయాను. శివ చదువుతావా? అని ఆ

బక్సింగ� యజమాని అడిగాడు. సేటటులో బంగారు పతకం సంపాదించాను. నన్ను

}రగించారు. నా నడక మారింది. పుస్తకాల సంఖ్య మారింది. చాల గురితంపు

పొందాను. నమసాకరము కూడా పెటాటరు. నేను కాలేజీలో ఒక అవ్మాయి ప్రేమలో

పడాను. పోటీలో పబాంజ్ మెడల్ వచ్చింది. ఆర్మీలో హావల్దార్ పోస్టు యిచ్చారు. నా

తల్లిదండ్రులను పోషించాలని ఆశించాను. ఆర్మిలో ఉండగా ఆ అవ్మాయి ప్రేమ్రై

తిరిగి విశాఖ వచ్చాను. కాలేజి 1992లో జాయిన్ అయయాను. నాకు రెడిడ్ అనే

ే్నేహితుండేవాడు. మా ప్రిన్సిపాల్తో తిరుగుబాటు, ఆడ్రిల్లలపై అసరభ్య ప్రవర్తన

వల్ల గొడవలు జరిగాయి. చంపదశ�ఖర్ను గట్టిరాడ్తో కొట్టగా ఆసపత్రి పాలయయాడు.

నిన్ను రౌడీలు చంపదలసతున్నారని ప్రిన్సిపాల్గారు పారిపోమన్నారు. చదువు సరిగా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు67

సాగనందన పరీక్షలు పవాయలేక పోయాను. కొన్ని గొడవలలో డబ్బులిచ్చేవారు. నా

జీవితం నాశనవువు తుందని అయ్యప్ప మాల వేయించారు. చాల గొడవల్లో పేరు

పొందాను. నా పాపాలు క్షమించుట కార్యపకమం చేయించారు. కిరాయి గొడవలు

ఒప్పుకొనుట కారంభించాను. వంకీకకప్ వేసికొని కొందరిని చావగొట్టే వాడిని. వారిని

చాల రకాలుగా బైదిరించేవాడిని.

నేను చాల కేసులలో చికుకకున్నాను. ఆ రోజున అమ్మ, నాన్నలను,

తోబుట్టువులను అరెస్టు చేసారని తెలిసింది. గణేశ్ అనే స్నేహితునితో సినిమాకి

వెళ్ళాను. గొడవల్లో ఒక విద్యావంతుడు మరణించాడు. చంపదశ�ఖర్ని కడ�డ్తో బాది

గాయపర్చాను. అందరా తిరుగుబాటు చేసారు. కాలేజీ పసలవలు ప్రకటించారు.

చంపదశ�ఖర్ 7 రోజులు కోమా నుండి తేరుకొని నన్ను చంపదలిచాడు. ఆ ఎదుటివారు

అప్పటికే హాత్యకేసులో నిందితులని తెలిసింది. ఆకుల ఆనందరావుకి కిరాయి యిచ్చి

నన్ను చంపదలిచారని ప్రిన్సిపాల్ చెప్పినట్లు రాజమంపడి పారిపోయాను. తర్వాత

తర్వాత ప్రేమ వ్యవహారం వల్ల పరీక్షలు పవాయలేకపోయాను. ఆ రోజుల్లో రామకృషాణరెడిడ్

అప్పటికే రౌడ�షీటరుగా నుండేవాడు. పపతినెల ఆర్థిక సహాయం చేస్తానని శివా గ్యాంగును

పోషించేవారు.

అమ్మ, నాన్న పూజలలో దింపాలన్నారు. నాకు శాంతి లేదు. ఎన్నో కిరాయికి

డబ్బులు తీసికొని చావగొట్టి బైదిరించేవాడిని. నాకు భయపడి ఎవరా కంప్లైంటు

యిచ్చేవారు కారు. పాత డైరీ ఫారంలో అన్నయ్యల దగ్గర నేను ప్రేమంచిన అవ్మాయిని

చూడాలని అక్కడికి వెళ్ళేవాడిని. 1994 పఫిపబవరిలో క్రిరకట్ ఆడు స్థలంలో గొడవలు

జరిగాయి. మేము ఒక క్లబులో చేరి యున్నాము. రెడిడ్పాల్లెం వాస్తవ్యులు కుటుంబంలో

యవ్వనస్తులు శివ కారణమని నన్ను కొటాటలని ప్రయత్నించారు. నేను అన్నయ్యల

యింటికి వచ్చినపుడు ఆదివారము బససు దగ్గరనుండగా నాగారు అనే స్నేహితుడు

నీవు పసీతలతో అసరభ్యంగా ప్రవర్తించావన్న నెపంతో నన్ను చంపదలిచారు. యిద్దరం

ఒక బససుసాటపుకు చేరాము. లంకా శ్రీను అదే మాట చెప్పాడు. నాకు తోడున్నారని

ధైర్యంగా ఉన్నాను. ముగ్గురము వెళ్ళి వారిల్లు చేరాము.

జరగబోయే స్థితి నాకు తెలియదు. ఎవరో ఎదురొకంటున్నారని తెలిసికోలేదు.

నాపై గునపము విసిరారు. నా స్నేహితులు పారిపోయారు. ఎం.భ.ఎ.చదివే కుపరాడు

1994 ఫిబ్రవరి 20వ తారీకున రాగా నాకు భయంతో ఎడమ చేయితో, యిద్దరిని

గాయపర్చాను. గొడవలు జరిగినపుడు గాయాలతో కూలిపోయాను. నేను బససు

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు68

ఎకిక వేర ప్రాంతంలో ఎల్లారెడిడ్ని చేరాను. గతంలో గణేశ్ యింటికి వెళ్ళాము. ఆ

గొడవలలో ఎం.భ.ఎ కుపరాడు చనిపోయాడు. నన్ను నేర్సతునిగా అర�నగ్నంగా రోడడుపై

ఈడచుకొని వెళ్ళారు. నన్ను 14 రోజులు విశాఖ పట్నంలో 6 పసకషన్లల్లో నేరాలు మోపి

జైలులో నంచారు. ఆ రోజు పసంపటల్ జైల్లో ఒక్కొక్కరికి గది యిచ్చారు. ఆకలితో

వున్నాను. ఉదయాన్నే రామకృషాణరెడిడ్ కూడా నాతో జైలులోనే ఉన్నాడు.

ఈ రోజు ఆదివారం మంచి తిండి వస్తుందని ఆశించాము. ఈ రోజు మాంసంతో

భోజనం వస్తుందని ఆశించాను. నా గదికి వెళ్ళి భోజనం పెటటబోయేసరికి బాటకాలు

శబ్దం వినిపించింది. 80 మంది ఎదురుగా ఉన్నారు. రాధాకృషణరెడిడ్గారు మమ్ములను

కొటాటలని నాకు ఎకుకవ శిక్ష వేయండన్నారు. శివ కోసం ఎదురు చూస్తున్నానని

నన్ను కనుగొనుటకు వెదికాడు. ఏం చేయదలచారో అది చేయండన్నాను. తీపవంగా

కొటాటరు. ఫిబ్రవరి 27 తేది స్పృహ కోలోపయాను. చర్మం చిట్లింది. తల్లిదండ్రులకు

మంచి పేరు తేలేదు. ఆ రాత్రి మరణించాలని తలంచాను. }రికి మంచి పేరు

కూడా తేలేనని కరంటువైరు కోసం వెదికాను. మరణవాంచితోనే గడిపాను.

ఉరివేసికుందామని తలంచాను.

యిర్మయా 1లో తల్లి గర్బుంలో ఉండగా ఎరిగియున్న దేవుడు నన్ను చూచాడు.

మరణము దూరమైంది. డాకటర్లు వచ్చి ఇంజక్షను వేసారు. ఆ జైలులో శివ బభకుతడిగా

సోమవారాలు 90సార్లు శివుని విగ్హాము ముందు తిరిగాను. నాకు నా బృందానికి

బైయిల్ యివవారాదన్నారు. నా తల్లి సాకలులో ఆయాగా ఉండి, అప్పు చేసి, లాయరు

పేరును కనుగొని 30వేలు కట్టినా బైయిలు రాలేదు. ఏదీ పఘలించలేదు. ఒక్క సంవత్సరం

గడిచింది. ఒక గది యిచ్చారు. భైదీలతో పని చేయించేవారు. పుస్తకాలు జైలులో

ఉండగా చదువుకుంటా వుండగా వేద వ్యాసుని పుస్తకము చదివాను. ఆదివారం

ప్రైస్తవులను ప్రార్థించకుండా అడడ్గించేవాడిని.

నేను వేపసీతగా ఉండేవాడిని. నా తల్లి నన్ను బైయిలు తేవాలని రాజకుమార్

లాయరును సంపపతించింది. ఒకడు చనిపోయి మరొకరు ప్రాణాపాయములో నున్న

పొరపాటులో ఉన్నాడు అని లాయరుతో అరచి గోలపెట్టి పబతిమలాడింది. వెళ్ళిపో

సాకష్యాధారాలు లేకుండా చూచుకో అన్నాడు రాజకుమార్గారు. ఎవరా బైయిల్

యివవాకపోయినా యేసు న్యాయాదిపతి చేయగలడని నా తల్లితో చెప్పారు. నా తల్లి

వెళ్ళి విగ్హాలన్ని పారవేసింది. యేసు మాట్లాడారు. మీ అన్నను బయటకు జైలనుండి

తెప్పిస్తాడు అన్నది. ప్రైస్తవులను బాదిస్తూనే ఉన్నాను. ""అన్నా ప్రైస్తవులను హింసించుట

తగదు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడు చెప్పాడని తెలియజేసాడు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు69

నా తల్లి ప్రైస్తవ లాయరును నమ్మింది. అదేరాత్రి, నా కుమారుడా బైబిలు

గ్ంథదము తీసి చదువుము అని స్వరం స్పష్టంగా విన్నాను. కుడిపపకక తెల్లని వెలుగు,

10 సార్యకాంతుల వెలుగు, అరచేయి అడడుపెట్టి చూచాను. నేను ఒక బూతమని

తలంచాను. ఆ గ్ంథదములో తెల్లని కాగితముపై నల్లని అక్షరాలు స్పష్టంగా చూచాను.

అది బైబిలు వాక్యముగా పగహించాను.

మత్తయి 9:9-13 లో పవాయబడింది. క్రీస్తు మతతయితో సేవకు పిలిచాక

సంకరితో పాపులతో నున్నాడని పవాయబడి యున్నది. 1995 ఫిబ్రవరి సమయంలో

తెల్లవారి 4 గంటలయింది. నేనెపుడలా ఈ మాటలు వినలేదు. ప్రైస్తవులు వున్నారు

గనుక, ఖైదీలు లెక్క చూస్తారు. ఒక ప్రైస్తవునితో మత్తయి ఉందా తీసికొనిరా, అన్నాను.

ఎరుపు అట్ట పుస్తకాన్ని యిచ్చాడు. మతతయిలో 9 అధ్యాయము చదివాను. ఆ రాత్రి

జరిగినది చెప్పగా ఆయన క్రీస్తు అన్నాడు. మోకరించి ప్రార్థించుట నేరాపరు. నాకు

తెలియకుండా తల్లి క్రీస్తును గార్చి నాతో చెపపదలిచింది.

యెష 65:1,2లో నేను ఎరుగనివారికి నేను దొరికానన్నారు. నా తల్లి పసలవులు

లేవంది. ఒక అపడసు యిచ్చాను. నా కోసం సహాయము కోరాను. నా చదువు

కొనసాగించాను. భ.ఎ. వరకు చదివాను. డయాటీలో నీవు చాల దుర్మారుగడవు. కానీ

క్రీస్తును నవ్మావు. చాల సంతోషము అన్నాడు. తగిన సమయంలో అమ్మ రాలేదు.

ఆ పసంపటీ మా అమ్మ యింటికి వెళ్ళగా అందరూ కేషమమని చెప్పారట. అక్కడ 10వేలు

అప్పు అడిగి తీసికొని హైదరాబాదు వెళ్ళి నేను యిచ్చిన అపడసు యిచ్చిన వారిని

కలసుకోవాలని ప్రయత్నించింది.

ఒక వ్యక్తి నిరంజన్ గారిని కలిసికోమని నా తల్లితో చెప్పాము. ఒక డ్రైవరు

నీవు నా యింటికి రమ్మన్నాడు. నా డబ్బు తీసికోవాలని యోచించాడని చెప్పి వుంటాడని

ప్రార్థించి లాకా2:8లో దేవదాతలు బభయపడకుడని చెప్పినట్లు జనులకు నకషపతం

దారి చూపినట్లు తెల్లని బాలుడు కనిపంచగా ఈ అపడసుకు తీసికొని వెళుిచా

మాట్లాడాడట. ఆ బాలుడు 1995 ఏప్రిల్ 25వ తేదీ నీవు ఎక్కడ నుండి వస్తున్నావు

అని ఒక గృహం దగ్గర ఆపి నీవు రా అన్నాడట. నీ పని స్పఘలవై నీ కొడుకు విడుదల

అవుతాడని చెప్పాడట. ఆ బాలుడు చెప్పినట్లు కిటికీ తెరువబడింది. నిరంజన్ రెడిడ్గారు

మాట్లాడారు. శివ తల్లివా అని చెప్పి పపశ్నంచాడు. ఎవరా తేలిగాగ రాలేదు అని

ప్రశ్నించగా ఒక బాలుడు చాపిచ్చాడు. అక్కడ ఏ బాలుడా కనబడలేదు. రాత్రి

12గం. అయింది.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు70

ఆయన 2వేలు తీసికొని 8వేలు తీసికొని వచ్చి నాతో చెప్పగా క్రీస్తు బాలుని

రూపంగా సహాయపడ్డాడు. విశాఖపట్నంలో ఎవరూ శీనును అంగీకరించుట లేదు.

200కి.మీ దారంగా ఉండాలని 2 వేల రూపాయలకు బైయిలు మం�రు లభించింది.

రాజమండ్రిలో పోలీసు సేటషన్లో రో� సంతకం పెట్టేవాడిని. ఆదివారం చర్చికి

వెళ్ళేవాడిని. తిరిగి విశాఖపట్నం తిరుగవచ్చునన్నారు. నాకు పాత రోత అలవాట్లు

ఆరంభవుయయాయి. నా జీవితంలో ఆంజనేయులు, ముగ్గురు అవ్మాయిలు 1996

జనవరి 26వ తేదీ వారింటికి వెళ్ళాను. భోజనం చేస్తూ వుండగా ఎల్.�.సి. ఏజైంటు

వెనుక కుమార్తె ఉంది. ఎవరా అని అడిగారు. వెంటనే అవ్మాయి ఏడ్చింది.

ఆంజనేయులు నాపై కేసు పెటాటరు.

నన్ను కాల్చి వేయమని ఆరడ్రు యిచ్చారు. ఎవరా ఆదుకోలేదు. మరొక

కేసులో నన్ను యిరికించారు. నా కొరకు టి.విలో ప్రకటించారు. ప్రభువా నీవు చేసిన

మేలు మరిచాను. నన్ను చెరసాలకు కేషమంగా తీసికొని వెళ్ళమని ప్రార్థించాను.

అక్బరుగారు నన్ను సమర్పిస్తానని వాగ్దానమిచ్చి నన్ను కారులో యవవానసతుల మధ్య

కూర్చోిపెటాటరు. ఆపతాకలంలో ప్రార్థించాను. కోరుటలో కూరచున్నాను. శివను నేనే

అన్నాను. నీవు పపకకకు వెళ్ళు అన్నారు. ఆనంద్ అనే కానిసేటబులుని చూచి కేక

వేసాను. తిరిగి జైలు పాలయయాను. నా ముఖంపై ఉమ్మవేసి చనిపోవలసిందన్నారు.

బైబిలు చదువుటకారంభించాను. మరలా ప్రభువు స్వరం వినిపంచింది. 1996వేలో

జైలులో బైబిలు చదివి ప్రార్థించేవాడిని. నాకు ఓటు హాకుక్రై ప్రార్థించాను. నా దగ్గర

ఉన్నపాటన నన్ను అధికారి పిలిచాడు. పరలోక ప్రార్థన చేసికున్నాను.

సాపరింటైండెంట్ యింటికి వెళ్ళాను. నా చేతికి కవరు యిచ్చారు. నాపై అప్పటికే

రెండు కేసులున్నాయి.

1996 మే నెలలో ఆ కవరు చూచాను. 858 ఖైదీలలో నాకు ఓటు హక్కు

యిచ్చారు. అద్భుతంగా జరిగింది. వంకా శివకుమార్ అని నా పుస్తకము 42వ

పేజీలో వ్రాసాను. యిది జరిగితే క్రీస్తుకు సాక్షిగా ఉంటనని వాగ్దానం చేసుకున్నాను.

రామకృషణగారు యింతవరకు జైలులో ఓటు వేసిన వాడివి నీవే అన్నాడు. తంపడి

కూడా క్రీస్తును నవ్మాడు.

నా చెల్లి గర్బుంలో శిశువు కదులుట లేదన్నారు. నా స్నేహితుడి భార్య భ.ఎస్.సి

నర్స్ భడడ్ లోపల చనిపోయింది మృత శిశువు వుందని తెలిసి అమ్మ ప్రార్థించింది.

నా చెల్లిరకై ప్రార్థిస్తానన్నాను. అంతా ఆశ్చర్యపడ్డారు. ప్రభువా నీవు వైదయడవు. నీకు

అసాధ్యము ఏదీ లేదు. దేవదాతలు కానుప చెయయాలని ప్రార్థించాను. ఆ నర్స్

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు71

ప్రైస్తవురాలు. కేరళ్ సిస్టర్లు చూచినపుడు గర్బుంలో భడడ్ గంతులు వేసాడు. సునీలు

దగ్గర మేకప్మేన్గా నా చెల్లి భర్త పనిచేసే వాడు. తల్లి భడడ్ కేషమముగా ఉన్నారు.

బూమ ఆకాశమును తల్లక్రిందులు చేయువాడు మన దేవుడు.

2 కొరిందీ� 5:17 - ""ఎవడైన క్రీస్తులో ఉంటే వాడు నాతన సృష్టి. నేడు

నాలో క్రీస్తు ఉన్నాడు. ఎంత పాపి అయినా క్రీస్తు ఉంటే నాతన సృష్టిగా మారగలరు.

యిట్టి మారుప క్రీస్తు యిచ్చారు. ఎందరో మారుమనససు పొందుచున్నారు. నా కేసు

విచారణ ఆరంభవుయింది. అందరూ చూస్తూ వుండగా మోకరించి క్షమించమని

అడిగాను. కాలితో తన్నారు. యేసును నమ్మాను. ప్రాణభికష పెట్టండి అని అడుగగా

నా కొడుకు చనిపోతా శివను వదిలిపెటటవద్దు అన్నాడు అపపలకొండగారు బోనులో

నిలిచాడు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా పేరులో టీము అంతా వున్నారు. నా

కొడుకుని పొడిచిన వారు వీరిలో లేరన్నాడు. జడ్జి ఆశ్చర్యపడ్డాడు. 18-24 మందిలో

7మంది ఉన్నారు. అతనికి 8 కత్తిపోట్లు ఉన్నాయి. నీకు సిగ్గు లేదా బభయపడ్డావా

అన్నారు చిన్నబ్బాయికి 3 కత్తిపోట్లున్నాయి. నాకు తెలియదు ఎవరు పొడిచారో

తెలియదు. మరుస్టి రోజు నన్ను క్షమించిన వ్యక్తికి దేవుడే నోరు నొకిక నన్ను

రక్షించాడు. రాజీవ్గాందీిని చంపినవారు 1996 నవంబరు 26తేదీ వారి కొర్రై

ప్రార్థించాను. విశాఖలో వారితో ఉన్నాను. పసపెటంబరులో కల వచ్చింది. 3సం. శిక్ష

వస్తుందన్నాను. నీవు చెప్పిన విధంగా జరిగితే క్రీస్తును నమ్ముామన్నారు. వారిలో

ఒకడు నన్ను తిటాటరు. కన్నీరు కార్చాను, ప్రార్థించాను. నేను దారంగా ఉండేవాడిని.

వెంటనే ఆనందముతో కేకలు వేసారు. శివా, మీ దేవుడు గొప్పవాడు అన్నారు. నన్ను

అభినందించారు. ఏ జైలులో యావజ్జీవ శికషలో ఉన్నానో అదే జైలులో సాక్ష్యము

121పేజీలో వ్రాసాను. అధికారులతో కూర్చొని సాక్ష్యం చెప్పాను. ఏ పూరి గుడిపసలో

కష్టించి పని చేసానో 2005లో కొన్ని లక్షలు ఖరచు పెట్టి 3 అంతసతుల మందిరము

దేవుడిచ్చాడు. యేసు గొప్ప దేవుడు. నవ్ముట నీ వలనైతే నవ్మువారికి సమసతము

సాధ్యమే.

నేను పెండ్లి చేసుకున్నాను. ముగ్గురు బిడ్డలు కలిగారు. పరవస్తు గారిని పిలిపించి

సంఘం ఆరంభించాము. 80మందిలో 67మందికి బాపీతస్మమచ్చాను. గతంలో

బాధపడిన ప్రజల మధ్య సేవ చేస్తూ సాగి పోతున్నాను. యేసే నిజరక్షకుడు. నా

కొరకు ప్రార్థించండి. దేవుని కృప మీతో ఉండును గాక. ఆమేన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు72

Photograph from page 48 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 48

సాక్ష్యం 11. దైవ భక్తి గల తల్లిదండ్రుల పెంపకములో క్రీస్తును సేవించు

మెళకువలను పొందిననా క్రీస్తే దర్శించి సేవకు పిలిచి దీవించారు.

బ్రదర్ ఇవ్మానుయేలు

ఫోన్ : 94407 11133

""నాకు వెు�పెట్టుము నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహించలేని గాడిడవైన

సంగతులను తెలియజేపసదను" - యిర్మయా 33:3

పరిచయం:

ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక.

నా పేరు ఇమ్మానుయేల్ జయరాజ్ భక్తి కలిగిన కుటుంబంలో జన్మించాను.

మేము 6 మంది సంతానము మేము అందరము జన్మించక పూర్వావే నేను నా

ఇంటివారు యెహోవాను సేవించెదమని నిబంధన చేసుకున్నారని

నా తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. నిష్టతో భయభక్తులతో

మమ్ములను పెంచారు. రోజు ఉదయం సాయంత్రం కుటుంబ

ప్రార్థనలు జరికగవి. కనీసం 3 పాటలు పాడుకునేవారము.

నాన్నగారు వాక్యం చదివి చెప్పేవారు. అందరము ప్రార్థించిన

తరువాత నాన్నగారు ఆఖరి ప్రార్థన చేసి ముగించేవారు. ప్రతి

కూడికకు బైబిలు పఠనము ఉపవాస ప్రార్థనలు అందరము 8

మందిమ కలిసి జరుపుకునేవారము. మేము వెళ్ళు మందిరము

దారంగా ఉండేది. 3 కి.మీ నడిచేవారము. కొన్నిసార్లు జటాక బండిలో వెళ్ళేవారము.

తిరిగి రాగానే మరలా కుటుంబ ప్రార్థన ఉండేది. వ్యక్తిగత ప్రార్థన వాక్య క్రమము

పాటించే వారము. మా ఇంటికి తరచూ దైవజనులు వసాతండేవారు. వారు సామాన్యంగా

అడికగ ప్రశ్నలేమనగా బాబు మీరు మారుమనసు పొందారా అని అడిగేవారు పొరపాటన

లేదని చెప్తే కూర్చోిబైట్టి బైబిలు పాఠాలు చెప్పేవారు. పొందాము అని చెప్తే ఎలా

పొందావు అని అడిగేవారు. 2వ తరగతిలోనే రక్షణ పొందినందుకు తల్లిదండ్రులు

అభినందించేవారు. వేశ్యలైనా దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు గానీ వేషధారులు

ప్రవేశించుట దుర్లభవుని దైవజనుడు చెప్పాడు నా హృదయానికి తాకింది. శ్రతువు

నాకు పదే పదే గురతుకు చేయగా బాధ కలికగది. కర్నూలు మందిరానికి వెళ్ళేవారము

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు73

అక్కడ దైవజనులు అందరిని మారుమనసు పొందారా అని అడిగేవారు. నా పకకన

యం.ఎ చదివిన వ్యక్తి కూరచున్నాడు ఆయనను అడుగగా లేదన్నాడు. అరె నీకు సిగ్గు

లేదా చిన్నవాడు చిన్నపుడే మారుమనసు పొందాడు అని చూచావా అన్నాడు. నా

మనసులో గలిభలి లేచింది. అందరికి అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానన్న భావనతో

నిద్ద లేని రాత్రులు గడిపాను. 1979 మే 3వ తేది 3 గంటల ప్రాంతంలో 8వ

తరగతి చదువుతున్నాను నరకమే నా గతి అని తలంచగా గోడపై వాక్యం కనిపించింది.

ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దు'�ంచుచు

మన'పూర్వాకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాకుక

మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంత మార్తియు

అత్యంత క(ష�స:10)ప గలవాడునై యుండి, తాను చేయనుదే�శించిన కీడును చేయక పశ్చాత్తాప్

పడును గనుక మీ వస్రతములను కాక మీ హా(ష�స:10)దయములను చింపుకొని ఆయనతట్టు

తిరుగుడి. యోవేలు 2:12-14.

ఒకవేళ్ ఆయన మనససు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు

తగిన నైవేద్యమును పానారపణమును మీకు దీవెనగా అనుగ్రహించను— అనుగ్రహింపడని

యెవడు చెప్పగలడు?

నా ప్రశ్నలకు జవాబు లభించింది. అదే నా రక్షణ అనుభవ దినము 1982

సం��లో హెబ్రోను యవ్వనస్తుల కూడికలో బాప్తిస్మం గురించి తెలిపారు. అది దేవుని

సంకలపమన్నారు. 1982లో బాపీతస్మం పొంది సాక్ష్యమిచ్చాను.

నీవు కుడికి గానీ యెడమకు గానీ తొలగరాదు. యెహోషువ 1:7

ఇది వాగా�నమా? ఆజ్ఞనా? అని ప్రశ్నించాను. మా తల్లిదండ్రులు పదవి విరమణ

తరువాత సంపూరణంగా సేవ చేయు సమయంలో వారు ఎదురొకనే నిందలు అవమానాలు

బాధలు అన్నీ వారితో సన్నిహితంగా ఉంటా గమనించాను. ఇంటరులో మరలా

అదే వాగ్దానం నాకు వచ్చింది. ఆ దినాల్లో గంతకల్లులో నివసించేవారము. నా

పేరు ఉద్యోగ ప్రయత్నాల్లో అనంతపురంలో నమోదు చేయవలసి వచ్చింది. ఆ రాత్రి

మందిరంలో పండుకొనదలిచాను. నన్ను చూచి చాలా ఆనందంతో ఆహ్వానించి ఈ

దినం సాకష్యమవ్వాలన్నారు.

యిర్మయా 6:16 మార్గములలో నిలిచి చూడుడి మీ ప్రాణములకు విశ్రాంతి

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు74

కలుగును నీ ్రశ�షటవైన వాగా�న్రంై వందనాలు అని ప్రార్థించి వారి తల్లిదండ్రులు

తోబుట్టువులు పోవు మారగంలో నడిపించమని ప్రార్థించారు.

డి^్రలో మమ్ములను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానం మరలా

వచ్చింది. యిర్మయా 1:20 వారు నీపై యుద్ధం చేయుదురు గానీ విజయం

పొందజాలరు.

5వ వచనంలో బాలుడను శక్తి చాలదని అనవదు�. నిన్ను ఏరపరచుకున్నాను

అని చెప్పారు. డి^్ర ఆఖరి సంవత్సరం వేర ప్రాంతంలో ఉండి చదువవలసి వచ్చింది.

విద్యార్థులు గ్రాపులుగా సేవ చేస్తూ అందరు కలిసి సంతోషించేవారు యాకోబు 3:1

మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అని చెప్పాను.

నాకన్నా తెలివిగా బోధకుడిగా ఉండనవసరము లేదు. సాక్షిగా ఉండు అన్నాడు

నీ నోరు బాగుగా తెరువు నింపుతానన్నారు కదా నేను బాలుడనవద్దు అని జ్ఞాపకం

చేశారు. ఆరంభంలో సాక్ష్యం చెప్పుట తరువాత వాక్యం చెప్పుట నేరాపరు. భ.ఎ.లో

87% వచ్చింది. యం.ఎ ఎంట్రన్స రాశాను. నాన్న గారికి బదిలీ అయింది.

మందవర్ర అడ్రస్ పోస్టువెున్కు ఇచ్చాను. యంఎలో సీటు రాగా నేను హైదరాబాదు

వెళ్ళాను. చేరవలసిన సమయం అయిపోయింది. భ.ఇడి కాలేజిలో సీటు వచ్చింది.

తర్లుబాడులో చేరాను. ఇల్లు చేరాను. తర్లుబాడులో గురితంపు లేదన్నారు. దేవుడిలా

అడడుపడితే సేవకు రావాలని ఆలోచన ఉందా? అనిపించింది. �.టి.�లో చేరి

ఉద్యోగం చేయాలని కోరాను. నేను బాగా ఆటలు ఆడేవాడిని. ఫాదరుతో మాట్లాడాను

బోర్డు వెంబరుతో మాట్లాడతాను నీకు సీటువస్తుందన్నారు. పసలైక�ట అయయాను ఫీజు

కట్టి పసలైకుట కావాలి. స్నేహితుల ద్వారా డబ్బు పొంది కగటు లోపలకు పంపారు.

నాకు చెప్పిన ఫాదర్ నీ సీటు వేర వాళ్ళకు ఇచ్చామన్నారు. చాలా నిరుత్సాహాపడాను.

వెంటనే నా వాగ్దానం జ్ఞాపకం వచ్చింది.

కుడికి గానీ యెడమకు గానీ తొలగకుడి అనే మాటను బట్టి ఆలోచించాను.

నా స్నేహితుడు కనిపించి నీకు ఉద్యోగం వచ్చిందన్నాడు గతంలో మెడికల్ రిపప్రజైంటివ్

పోస్టుకు అప్లై చేసి సహాయపడ్డాడు. నేను డి^్ర పూర్తి చేశాను మగిలినవారు అర్హత

కలిగి లేరు. లోపల ఉన్న అతను ముస్లిం మా ఇంటివారందరి గురించి అడిగాడు.

మా ఇంటివారంతా రక్రైస్తవులమే అని చెప్పాను. నీ కుటుంబీకులంతా

ఆశీర్వాదించబడినవారు అన్నాడు. వారు మంచి ఉద్యోగం ఎన్నుకున్నారు దేవుని సేవ

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు75

తకుకవ అనుకున్నావా? అని అడిగాడు. నేను లేచి వెళ్ళిపోదలిచాను. నీకంటై ముందు

ఉన్నవారు ఉన్నారు అన్నాడు. 10 రోజులలో ఉత్తరం పంపుతాను అన్నాడు. ఇక్కడ

కాదు వేర ప్రాంతంలో రికవెండు చేస్తానన్నారు. మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే

ఇవ్వండి వేరది అవసరం లేదన్నాను. ఇంటికి వచ్చాను. దేవునికి ప్రార్థన చేశాను.

నేను దేవుని సేవ చేయుట నీ చిత్తమా అని అడిగాను.

నీవు నా సేవకుడవు నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను అన్నాడు.

నాకు బైబిలులో ఆ వాక్యం కనబడాలని ఆశించాను.

హాగగయిలో నా సేవకుడవైన జెుబ్బాబేలు నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను

అని తెలిపాడు. 1989వ సంవత్సరంలో సంపూరణంగా సమర్పించుకున్నాను

నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిషి�త జనము, నీ దేవుడైన యెహోవా

బూమమీదనన్న సమసత జనములకంటై నిన్ను ఎకుకవగా ఎంచి, నిన్ను తనకు

సవాకీయజనముగా ఏరపరచుకొనెను. దివాతి 7:6

ఆ రోజు వాగ్దానాలు నాతండ్రి సంఘంలో నేనే వ్రాయుట పరిపాటి. సేవ

కొర్రైన 7:6 వాగ్దానం నాకు వేసత నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానించు కున్నాను.

అన్ని వాగ్దానాలు అందరు తీసుకున్నారు. నేను కోరిన వాక్యం రెండుసార్లు

వ్రాయలేదు. దేవుని చిత్తంలో అదే కార్డు నా చేతికి చేరింది. దేవుని వాక్యం గ్రహించుటకు

దేవుని సంకలపమని నమ్మాను. కానీ నా అవసరతలు ఎవరు తీర్చగలరనే ఆలోచన

ఉంది. నేను సంఘంలో వాయిద్యాలు వాయించేవాడిని 1990 జనవరిలో యవ్వనస్తుల

కూడికకు యుడ్వర్డ్ విలియమ్స్ గారు వచ్చారు. ఆయన రిబాక జీవితం వివరించాడు.

రిబాక ఒక పరాయి మనిషితో ఎలా వెళాతనన్నది. లాబను ఎలియాజరు మాట్లాడు

కొనుచుండగా విన్నది. నా యజమాని ధనవంతుడు పశు సంపద బంగారం

కలిగినవాడు అతనికి ఒక్కడే కుమారుడు అని వివరిస్తాడు. పరలోకంలో తండ్రికి

కుమారుడు ఉన్నాడు ఈ కుమారునితో వెళాతవా అని ప్రశ్నించాడు. వెంటనే ఆఫీసు

వద్ద చేరి చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇవ్మానుయేలు అని పిలిచి నీవు మీ బావగారి

సేవలో 15 రోజులు చేయమన్నారు. హెబ్రోనులో 15 సంవత్సరాలు గడిపాను.

నన్ను నలుగగొట్టి సేవలో స్థిరపరిచారు. నా వివాహం ఆశ్చర్యకరంగా జరిగింది. నా

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు76

దగ్గర చిల్లిగవవా లేదు. ఫిబ్రవరిలో వివాహం కుదిరింది. నేను సేవ చేసే సంఘంలో

వారికి ఆర్థిక స్థితి లేదు. నీవే పిలిచావు నీవే చేయాలన్నాను.

వివాహం ఘనంగా జరిగింది. ఖరచులు పోగా 60 వేలు మగిలాయి. ప్రభువు

నా విషయంలో బుజువు చేసుకున్నారు. బోధన్లో సరైన వసతులు లేవు తెలంగాణలో

బభజరంగ� వాళ్ళ ప్రభావం ఎకుకవ. ఇంటింటి సువార్త చేశాము. చిన్న పషడ్ ఉండేది

అది నిండిపోయింది. కూరచునే స్థలం ఉండేది కాదు వారిని కూర్చోిబైటటడానికి మందిరం

కొరకు ప్రార్థించాము.

జైకర్యా 8:15 ఈ కాలమున యెరూషలేమునకును యాదావారికిని మేలు

చేయ నుదే�శించుచున్నాను గనుక భయపడకుడి.

పసైన్యములకు అధిపతియగు యెహోవా పసలవిచ్చునదేమనగా పసైన్యములకు

అధిపతియగు యెహోవా మందిరమును కట్టుట్రై దాని పునాదివేసిన దినమున

ప్రవక్తల నోటపలకబడిన మాటలు ఈ కాలమున వినువార్లారా, ధైర్యము

తెచ్చుకొనుడి.

మందిరమునకు పునాది వేసి ఆరంభించమని దేవుడే తెలిపారని తోచింది.

30�60 ప్లాను గీయించాను. 15 నుండి 20 లక్షలు కావాలి, పునాది రాయి వేసి

భోజనాలు ఏరాపటు చేయాలి.

నేను హెబ్రోను ఆఫీసులో పని చేయు వేళ్ల్లో మేస్రీతలుండేవారు. అతను

మేస్రీతగా మేము పనివారిగా పని చేసాము. 2 సంవత్సరాలలో చర్చి నిర్మాణం పూరతయింది.

దేవుని వాక్యం జ్ఞాపకమునకు వచ్చింది. నీ నోరు బాగా తెరువుము

నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప

సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను.

యిర్మయా 33:3

ఆ విధంగా మా అవసరాల లిస్టు రాసి అందరము ప్రార్థించేవారము.

స్లాబ్ వేయుటకు 3 లక్షల 50 వేలు అవసరమున్నది. మాకు సమీపంలో

ఉన్న ఒక వ్యక్తి 13 లక్షలలో దశమ భాగం 1లక్ష 30 వేలు ఇచ్చాడు. ఇద్దరు నర్సులు

7, 8 లక్షలు రాగా దశమ భాగం ఇచ్చారు. ఎన్నడు దశమ భాగం ఇవవాని వ్యక్తి ఒక

లక్ష దశమ భాగం ఇచ్చాడు. లిపుట మషన్ చేసే వ్యక్తి వచ్చాడు నేను ఇస్తాను అన్నాడు.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు77

ఒక వ్యక్తి 8500 ఇవ్వండి 30 మందికి భోజనం పెటాటలన్నాడు సర 6500 ఇవ్వండి

అన్నాడు. రెండవ వ్యక్తి వచ్చి 5 వేల 500 లకు ఒప్పుకొని ఒక్క పూట భోజనం

చాలన్నాడు. భోజనం పెటటనవసరం లేకుండా దేవుడే సహాయం చేసారు. ఎన్నో

పనులు చేసుకోవాలి. మంచి భోజనం ఇచ్చి తృపితపరిచాను. చివరకు 8 వేలు ఇవ్వగా

చాలా కృతజ్ఞతతో నవసకరించి వెళ్ళారు. ఇసక విషయం అవసరం వచ్చింది. చర్చి

పెద్దాయన సహకారంతో కలైక్టు నుండి ఉత్తరాలు అందుకున్నాము. మాకు ట్రాక్టు

అవసరమయింది మా మందిరానికి వచ్చే వ్యక్తికి ట్రాక్టు ఉంది. డిజిల్ పోయించి

ట్రాక్టు ఇచ్చాడు ఇసక చాలా చవుక ధరకు వచ్చింది. మొత్తం 25 లక్షలు ఖరచు

అయింది. మందిరం బోధన్లో ని]్మంచాము.

ఏ కలప ఉచితంగా కావాలంటే ఏమ అడుగగలము? టేకు కర్ర వాడాము

అన్ని మంచి కావాలిటీ కొనేవారము. ప్రతిచోట అద్భుతంగా మాకు సహాయం చేసారు.

చర్చి ప్రతిష్ట సమయంలో ముఖయలు వచ్చారు. ఫిలిప్పుగారు అడిగారు. కడపకు

నన్ను బదిలీ చేశారు. స్థలం కొరకు 4 వేలు వాడాము, 60 వేలకు పైగా దేవుడిచ్చారు.

అక్కడ చర్చి నిర్మాణం తరువాత విజయవాడ బదిలీ చేశారు. ఆత్మీయమైన మందిరం

కటటబడు బాధ్యత మాకుంది. నా కుటుంబ జీవితంలో మంచి సహకారిగా మంచి

విశ్వాసిని ప్రభువిచ్చారు. మొదటి కుమారుడు పుట్టినపుడు మా నాన్నగారు దేవునికి

నిబంధన చేసిన రీతిగా బాబును సేవ కొరకు ప్రతిషిటంచుకున్నాను. నాకొక కుమారెత

కావాలని అడిగాను. నా ప్రార్థన ఆలకించి కుమార్తెను ఇచ్చాడు. చెల్లి తలపై చేతులుంచి

సేవ చేయాలని ప్రార్థించాడు. ఆశ్చర్యపడ్డాము. మరొక బాబును కూడా మాకిచ్చారు.

మోషే అని పేరు పెటాటము. మేము మా బిడ్డలు దేవుని సేవలో కొనసాగునట్లు మా

కొరకు ప్రార్థన చేయండి.

దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్.

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు78

↑ పైకి / Back to top