
అంకితం చేయగా వైద్యవ(ష�స:5)త్తిలో గొప్ప ప్రగతితో పాటు దీవెనలను
పొంది వ(ష�స:5)దా�ప్యంలో కూడా క్రీస్తును ప్రేమతో సేవించి ఘనపరచుట
భాగ్యమని స్తుతిస్తున్నాను.
డాకటర్ సరళా ఎలీషా గారు
గుంటూరు
ఫోన్ : 9491478468
""నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను. నిన్ను విసతరింపజేపసదను".
- హెబ్రీ 6:14
అభినందన :
గొప్ప ప్రశంసలకు యోగ్యరాలగు డాకటర్ సరళా ఎలీషా
గారు నేడు 93 సంవత్సరాల వయసులో క్రీస్తు సేవార్థము
అవిరామంగా అకుంఠిత దీక్షతో ్రశవించుట అనేక విశ్వాసులకు
గొప్ప సాపుర్తినిస్తుంది. ఆమె ఆంద్ధప్రదేశ్లో గంటారు కుగ్లరు
ఆసప్రతిలో ఘనమైన సేవలను 35 సంవత్సరాలుగా అందజేసి
అనేకుల జీవితాలలో మరుపురాని వ్యక్తిగా, ఆత్మ జాలరిగా,
ప్రసిద్ధి చెందిన వైదయరాలుగా రాణించారు. ఆమె అవివాహిత. క్రీస్తు సేవార్థము తన
జీవితాన్ని పౌలు వలే అంకితం చేసిన విశావాస్ వీరురాలు. హెచ్.�.వి రోగుల పట్ల
ప్రత్యేక ప్రేమ శ్రద్ధ చూపిన డాకటరుగా నాటినండి నేటి వరకు చికిత్సతోపాటు ఆర్థిక
సహాయం అందజేస్తున్నారు.
ఆమెకు క్రీస్తుతోగల అతి సన్నిహిత సాంగత్యం అనేకుల జీవితాన్ని ప్రభావితం
చేస్తూ క్రీస్తు చెంతకు నడిపించుట ప్రశంసనీయం. తన జీవిత పయనంలో ఆమె
చేసిన చికిత్సానుభవాలలో ఎన్నో అద్భుతాలను చవిచూచారు. ప్రముఖ రక్రైస్తవ కళాశాలైన
సి.ఎం.సి వెల్లూరులో డాక్టు పటాట పొందారు. అదే స్థలంలో పాల్ హారిసన్ అవార్డు
గ్రహీాతగా వన్నెరకకాకరు. సి.యం.ఎ.� అవార్డు కూడా డి.డబ్లు�. మేటే గొనకర్ గారి
పేరున అందుకొన్నారు. డాకటర్ నేన్సీ దివాకర్ ప్రముఖ రగైనకాలజిస్ట డాకటరుగారు
అనేకులకు ఆశీర్వాదకరమైన సేవలను అందిస్తూ సికిందాబాద్లో నివసించేవారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు15
యాని కారపస్ హెాల్త ఫ�ండేషన్ వారు ప్రతి నవంబరులో నిర్వాహించు వేడుకలో
డాకటర్ సరళ్ ఎలీషా గారు వారి పరిచర్య అనుభవాన్ని సాక్ష్యాన్ని వివరించారు.
పరిచయము :
ప్రభువు పేరట నన్ను గౌరవించి నాకు అవకాశమచ్చిన మీకు నా క(ష�స:10)తజ్ఞతలు.
అనరు�రాలినైన నా జీవిత విశ�షాలను గురించి చెప్పాలని కోరినందున నేను ప్రభువు
మహిమార్థము చెప్పుటకాశిస్తునాను. నా బాల్య జీవితంలో భక్తి గల నా తల్లిదండ్రులు
యేసును నాకు పరిచయం చేసారు. ఆ యేసు ప్రభువు దివినండి బభువికకతెంచి
సరవామానవాళ్ళ పాపపరిహారార�ం మరణించి తిరిగి లేచారని, నన్ను కూడా రక్షించ
సమర్థుడని తెలిపారు.
క్రీస్తు బూలోకములో జన్మించక ముందు దేవదాత ఆయన జననము గార్చి
తెలుపట: తండ్రి యోేసపుతో ""ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి
పాపములనుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెటటవలైను.
""ఆ క్రీస్తు నా పాపములను క్షమిస్తాడని తెలసుకున్నాను ఆ తర్వాత బైబిలును
శ్రద్ధతో పరి�ంచుటకు ఆరంభించి క్రీస్తు జీవనవిధానంలో ఆయన విలువైన సుబోధలు,
ఆయన చేసిన అద్భుత స్వస్థతలన్ని జాగ్రత్తగా తెలసుకొన్నాను. క్రీస్తు జీవించిన
పరిశుద్ధ జీవితము, ఆయన త్యాగము నన్ను ఆకర్షించింది. ఆయన తన్నుతాను
ప్రత్యకషపరుచుకోసాగారు.నాతో ముచ్చటించే వారు, వాక్యము ద్వారా ఆయన సందేశాలను
గ్రహించేదాన్ని.
నేనెలా డాక్టునయయాను ?
మా నాన్నగారు ఎలీషాగారు ప్రధాన ఉపాధ్యాయునిగా నా తల్లి టీచరుగా
పని చేసేవారు నాకొక అక్క, ఒక తవ్ముడు ఉండేవారు. మా అమ్మ నాన్న గార్లు
టీచర్లు గనుక నాన్న టీచరుగా గాని లైక్చిరరుగా చదవాలని కోరవారు. నా అక్క
టీచరుగా పనిచేసే వారు. బాల్యంలో 8 సంవత్సరాల వయసులో నేనొక అధ్యాయము
చదవాలి, ఒక పాట నేరచుకోవాలి అని రోజు నా తల్లి నాకు ఆదేశం చేసేవారు. చెటుట
క్రింద కూర్చొని నేరచుకొనే సమయంలో తేలు కుట్టింది, వెంటనే చలితోవణికి పోసాగాను.
నా తల్లి వెంటనే ఆసుప్రతికి తీసుకొనివెళాిరు. అక్కడ డాక్టు నిర్లక్ష్యంగా ఉండుట
గమనించిన నా తల్లి వెంటనే ప్రార్థించింది "" ప్రభువా ఈ భడడ్ మెడికల్ డాకటరుగా నీ
సేవ చేయాలి. ఈ కనిపించే డాక్టు వలే నిర్లక్ష్యంగా సేవ చేయరాదని ప్రార్థించి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు16
దీనంగా మొర పెట్టింది. ప్రభువు అద్భుత స్వస్థతనిచ్చారు. ఆ తర్వాత నా తల్లి నేను
డాకటర్ కోర్సు చదవాలని చాల ప్రోత్సహించారు నా కాలేజీ విద్య సమయంలో నాకు
లెక్కలు గ్రాప్ను నిరణయించారు పసైన్స గ్రాప్లో ఒక్క ఖా� ఉందని నేను తెలిసికొన్నాను.
వెంటనే ధైర్యంగా ప్రిన్సిపాల్ గారి ఆఫీసు చేరాను, అప్పటిలో నా వయసు 15
సంవత్సరాలు ఆమె వెంటనే అంగీకరించారు. ఆ తదనంతరము సి.యం.సి వెల్లూరు
కాలేజీలో మెడికల్ కోర్సులో చేరాను. నేను 1946 లో 17 సంవత్సరాల వయసులో
ఉన్నాను. నేను ఆ కోర్సులో మాడవ సంవత్సరంలో నుండగా ఆస్ట్రేలియా దేశసతురాలు
ఒక మెడికల్ డాక్టు గారు నన్ను సాటిగా ప్రశ్నించారు, ""అమ్మ, సరళ్! నీవు క్రీస్తును
స్వంత రకషనిగా సీవాకరించినావా? ""అప్పటికి నేను ఆడవారికి విద్య కోర్సలో చివరి
బ్యాచ్లోనున్నాను. అందరి కంటే వయసులో చిన్నదానిని. నేను నా వ్యక్తి గత
జీవితములో దేవునితో సన్నిహితంగానంటు దేవునిరకై నా జీవితాన్ని సంపూరణంగా
అర్పించు కున్నాను. 1950లో మార్చి నెలలో క్రీస్తు భడడ్నయ్యాను నేను దేవుని యొద్ద
ఒక నిబంధన చేసుకొన్నాను. డబ్బునుగాని, బంగారాన్ని గాని, ప్రేమించనని,
బటటలనుగాని, బాహ్యావిషయాలను మనసకరించక నాలుగు విషయాలను
త్యజించాలనుకున్నాను .
ఆంతర్యంలో పవిత్రత కోరుకొన్నాను, ఆ తర్వాత హౌస్ సర్జన్ కోర్స్ పూర్తి
చేశాను. అమెరికాలో చిన్న పిల్లల డాకటరుగా ఆహ్వానం అందుకున్నాను అది డెనవార్
ప్రాంతము. ఒక సంవత్సరములో ఒక స్నేహితురాలిని పొందాను. లోకోలడోరాతో
చేశాను. 24 గంటలో 1953 వ సంవత్సరంలో సుదీర�ప్రయాణం చేసి గుంటూరు
కుగ్లర్ ఆసుప్రతి చేరాను. ఆ ఆసుప్రతి సాపరింటైండ్గా ఉద్యోగమచ్చారు. నాకు
చిన్న వయసు నాకు బంధువులైవరు లేరు. యా.్రలో అమెరికాలోనే గాక అనేక
విదేశాల నుండి ఉద్యోగం కొరకు ఆహ్వానాలు వచ్చినా దేవుని చిత్తంలో కుగ్లర్
ఆసుప్రతి వదిలి పెటటవద్దని ప్రభువు చితతవైనదని గ్రహించాను ఆహావానాలని
వదిలేసాను.
నా పరిచర్యలో ఆదిపత్యం వహించే విధి నిర్వహణలో ఎన్నో సమస్యలు
అడ్డంకులు ఉండేవి. మా మధ్య బలమైన విశావాస బంధముండేది. ఎన్నో సార్లు నేను
నా పనికి రాజీనామా చేయాలన్న తలంపు వచ్చేది. కానీ దేవుని స్వరం నాలో
వినిపంచగా, నీ పందెపురంగము ఓరుపతో కొనసాగించి ముగించాలని హెచ్చరించేది.
1989 వరకు దేవునికి అవిధేయురాలుగా లేను నేను నా పని ఆరంభించిన రోజుల్లో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు17
250 రూ జీతముతో నా ఉద్యోగమా ఆరంభించాను. 36 సంవత్సరముల తర్వాత
5,400 రూ నాకు పెన్షన్ లేదు, గ్రాటయటి కూడా లేదు నేను 92 సంవత్సర
వయసులో నున్నాను. అప్పటినుండి నేటి వరకు నాకేనాడు కొదువలేదు. నేను కోవిడ్
సమయంలో అనేకులకు అనగా 10 మంది కుటుంబీకులకు ఆహార పదార్థాలు
అనేక సార్లు అందించ గలిగాను. విదేశాలకు పర్యటించాను, మలేషియా కూడా
వెళ్ళాను. మడిల్ ఈస్ట దేశాలు వెళ్లగలిగాను.
ఒక కాన్ఫరెన్స్ లో ఒక యువతిని కలిసాను. ఆమె చైనాలో నర్స్ పని చేసింది
ఆమె రోజుకు 100 రోగులను దర్శంచేది, నన్ను ఆహ్వానించింది. వెదురు బుంగులతో
ని]్మంచిన గ(ష�స:10)హాములో ఉండేది. చిన్న పిల్లలు 10మంది జ్వరంతో ఉండేవారు.
గర్బుస్రావ రోగులను చూచేది. ఆమెకు దగ్గరండి సహాయ పేదాన్ని. 1992లో
ప్రత్యేక డి^్ర ఆనరరీ ఆఫ్ హ�్యమానిటీతోపాటు వివిధ అవార్డులను అందుకున్నాను.
నా పసలవు రోజుల్లో సహాయపేదాన్ని. సి.యం.సి ఆసప్రతిలో ప్రత్యేక గురితంపు
అవారుడ్నిచ్చారు. ఈ డి^్రలు, అవారుడ్లపై ఆసక్తి లేదు గాని దేవుని చిత్తములో
మనమేవైవున్నామో అది ముఖ్యమని తలంచేదాన్ని. విశావాసులైన యువకులు సదససుల
పట్ల ఇ.యు.ఎస్.వి కార్య్రకమాలపై ఆసక్తి కనపర్చి సహకరించి హెాచ్చరించేదానను.
ఆయన పరిశుద్ధ సన్నిధిలో గడుపుటలో ఆనందించేదానిని. బలహీనులను ఆదరించి
వారి కష్టసుఖాల్లో పాలుగనుచు సహాయపడుటలో ఆనందించే దానిని.
అనయలకు డయాబైటిస్, రకతపోటు మొదలగు మాడు కి�నిక�ల ద్వారా వైద్య
సహాయము అందిస్తూ ఉచితంగా పేదవారికి వైద్యం చేయుటకాసక్తి కలిగయున్నాను.
అందరికి సువార్తనందిచుటకే ప్రాధాన్యత కలిగి బోదించేదానను. మంచి స్నేహితులు,
విశ్వాసులు నాకు చేయాతనందించేవారు. వారానికి మాడుసార్లు బైబిలు స్టడీ
తరగతులను నిర్వాహించేవారము. నా స్వంత గ(ష�స:10)హాము అవసరమగు సరభయలకు
ఆ్రశయసా�నంగా ఉండేది. సవాస�తకొరకు వచ్చేవారు. మానసిక అధ్యాత్మిక రుగ్మతల
నివారణ్రై వచ్చి చేరి }రట పొందుచున్నారు. 1989-1992 వరకు చిన్న గ(ష�స:10)హాములో
నివసిస్తూ ఉండేదాన్ని . నాకొకమంచి గ(ష�స:10)హాము సవాంతముగా కావాలని ప్రభువుని
ప్రార్థించగా రోజు బైబిలు ధ్యానంలో వాక్యము ద్వారా సాటిగా నాకు జవాబిచ్చారు.
ఇంటి విషయములో నాకు అందిన వాక్యము
నా కుమారీ నా మాట వినుము వేరొక పొలములో ఏరుటకు పోవద్దు దీనిని
విడిచి పోవద్దు. రాతు 2:8
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు18
నేను నాతోటి విశ్వాసులకు చెప్పగా ఆనందించారు. ప్రార్థనలో దేవునితో అతి
సన్నిహిత సంబంధాన్ని ఆనందాన్ని, కలిగ ఉండేదానను. 1952 సంవత్సరం నుండి
నా వారెవరు లేరు. నేనొకసారి రైలులో ఆసుప్రతి పని మీద ప్రయాణించే వేళ్లో
చాలా అలసిపోయాను. నేను ఆగవలసిన సేటషన్లో దిగనందుకు వెనుక బడాను.
ప్రభువా! ఎందుకీ పరిస్థితి కలిగందని ప్రార్థించాను, నేను నిద్ద పోను అన్నారు.
ఆపతాకలంలో నమ్మదగిన సహాయకునిగా ఉండేవారు. నేను మనసాపుర్తిగా ఆరాధించే
దానిని. దైవజనులు బోధలు వేదిక పైనండి మాట్లాడగా సాటిగా నాతో ప్రభువే
మాట్లాడిన అనుభవం పొందెదానను. నా అంతరంగంలో పరిశుద్ధాత్మ భోద వినిపించి
నడిపించేది.
ప్రభు రాత్రి భోజన సమయంలో క్రీస్తు శరీర రకత పరిచర్యలో పాలుగని
పరమానంద భరితురాలనై దేవుని ఆరాదించేదానను. సిలువలో క్రీస్తు నాకొరకే తన
రక్తమంతా ధారపోశారని ద(ష�స:10)డిడముగా నమ్మి స్తుతించే దానను. ఆయన పొందిన
దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తు భడడ్ల సహవాసంలో క్రీస్తు ప్రేమను
ఔన్నత్యము గార్చి వివరించుకొనే వేళ్లో చాల సంతోషం త(ష�స:10)ప్తిని పొందేదానను.
ఆయన దయ, క(ష�స:10)ప, నిరంతరముంటాయి అపజయము లేదు. కొన్నిసార్లు ప్రాణాపాయ
పరిస్థితికి చేరిన సమయములో డాకటర్లు ఇక జీవించనని తెలిపిన వేళ్లో క్రీస్తు
సవాస�పరచాడని నిరూపించుకొని నన్ను బ్రతికించారు.
""నిన్ను సవాస్తపరచు యెహోవాను నేనే" నిర్గమ 15:6 కొన్ని సార్లు ఆపరషన్లో
ఎన్నోసార్లు క్రీస్తు నాలో ఉండి జయకరంగా ఆపరషన్లు నా ద్వారా జరిగించేవారు.
నేను కేవలము ఆయన వాడుకొనే సామాన్య పాత్రగానున్నానని తలంచి
తగిగంపుతో, నమ్మకంతో ప్రార్థనలలో నా వైద్య పరిచర్య కొనసాగించేదానను. చాలసార్లు
నా దగ్గరకు వచ్చిన వ్యకుతలకు సువార్త భోదిస్తు నిత్య జీవము గార్చి వివరించు
వేళ్లో ఆత్మనింపుదల నాలో వుండుటను అనుబభవించేదానను నేను పాపినైనను,
దేనికి పనికిరాని వ్యక్తినైనను ఘనహీనవైన పాత్రలో మహాదైశవార్యము నింపి వాడుకొనగల
దేవుని అసాధారణశక్తిని నమ్మాను. ఆయన నన్ను తన నోటి బారగా
వాడుకొనుచున్నాడు. క్రీస్తు రక్తము ద్వారా పరిశుదు�రాలినయ్యాను.
క్రీస్తు దర్శనము పొందాను. క్రీస్తు కలలో కనిపించి పెద్ద అక్షరాలు చూపించారు.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముాము తగిగంచుకొని ప్రార్థనచేసి నన్ను
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు19
వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను
విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును సవాస�పరచుదును. 2దిన 7:14
నా ఇల్లు బైబిలు తరగతులకు తెరువబడి యండుటవల్ల ఏసమయవైన ఏ
అవసరతల కన్నా ఎవరైనా సేవాచ్చుగా ప్రవేశించు అనుకూలత కలిగించాను. నా ప్రతి
అవసరతలు ఎంతో సవ్యంగా నా ప్రభువు తీర్చువాడైయున్నాడు. ఇంత ప్రేమ చూపించు
ప్రభువు నకు ఏమ ఇవ్వగలను? రక్షణ పాత్ర చేత బుచ్చుకొని క(ష�స:10)తజ్ఞత చెల్లిస్తాను.
ఆయనే ఏకైక రక్షకుడు. ఆయన తప్ప వేర దేవుడు మనకు లేడు. నా క్రీస్తు సహవాసాన్ని
పునరుత్థాన శక్తిని ఎరిగిన విశ్వాసిగా జీవిస్తున్నాను.
అనేకులు క్రీస్తు సిలువకు శ్రతువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గార్చి
మీతో అనేక పర్యాయములు చెప్పి యిపపుడను ఏడచుచు చెప్పుచున్నాను.
ఫిలి 3:18
నేను దిన దినం చాల దగ్గరగా జీవిస్తూ ఆయన స్వరూపంలోకి రూపాంతరము
చెందాలని ఆయన ప్రేమ వలయంలో నిలిచి ఉండాలన్నదే నా ప్రధాన వాంచి్
అయివున్నది. దేవునికే స్తుతి మహిమ కల్గుగాక.
ఈ కాలంలో కోవిడ్ బాదితులైందరో శ్రమలో నుండుట గమనించాను.
ఆరోజుల్లో ఆత్మీయంగా బలపరుచుటకు �వ్ ద్వారా విలువైన సందేశాలు
హ్రైాదాబాదు, ముంబాయి ప్రాంతం నుండి విని ఆత్మీయు మేలు పొందేవారము. క్రీస్తు
కోరినట్లు అలుపలకు సహాయము చేసేత దేవుడు ప్రతిపఘలం ఇస్తాడని ఎంచి, 10
కుటుంబాలకు 10 సార్లు రషన్ అందించేవారము. మందులు, చికిత్స అవసరమున్న
వారికి ఇచ్చి సహాయపేవారము. మెడికల్ మరియు మెంటల్ సమస్య ఉన్నవారికి
డాకటర్లు చేసే పరిచర్య ఉన్నతమైనది, ఉత్తమమైనది. డాకటరులుగా పరిచర్య చేయువారికి
ప్రభువునందు అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నాను. క్రీస్తు జీవించు రోజులలో రోగుల
యెడల దయకలిగి వారి పాపాలు ముందుగా క్షమించి వారి రోగాలను సవాస�పరచే
వాడు.
ఇకను పాపము చేయకుడి. పాపము రోగము కలిగస్తుంది. ప్రతివారికి మానసిక
ఆధ్యాత్మిక రోగాలకు చికిత్స అవసరము. ఆ క్రీస్తుకు కలిగన మనసు ప్రతి రోగి పట్ల
డాకటర్లు కలిగివుండాలి. డాకటర్లుగా మనము సవాస�పరుచువారము కాదు, మనము
చికిత్స మాత్రమే చేయగలము గాని సవాసతతనిచ్చేది మన రక్షకుడు యేసేనని నవ్మాలి.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు20

డాక్ట్లకు నేనిచ్చే చిన్న సలహా ఏమనగా భయంతో వచ్చు రోగులకు చిరునవువాతో
ఆహావానముచ్చి ధైర్యం తెలిపి ప్రేమ చూపాలి. భడడ్లకు చిన్న స్పర్శతో ఆదరించాలి,
వారికీ సేవాచ్చుగా మాట్లాడగల చనువునిచ్చి వారి రోగ చరిత్ర ఓరుపతో వినాలి. 601
చికిత్స వివరాల్లో ఉంటుంది పెద్దవివరాలు రాయరాదు. చేతి రాత సరిగా ఉండాలి.
ఎకుకవ పరీక్షలు రాసి డబ్బుపరంగా ఆలోచించరాదు ఓరుప కలిగిఉండాలి. నా
జీవితం ఆదర్శవంతంగా జీవించు ధన్యతనిచ్చినందువల్ల క్రీస్తును నా జీవితాంతం
సేవిస్తూ నిత్యత్వంలో నేను ప్రేమించు క్రీస్తును చేరు నిరీక్షణ కలిగయున్నాను. ఆమెన్
హాల్లేలుయు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు21
2. పూజారుల వంశంలో జన్మించి వేదాల మధ్య జీవించినను
సరియైన భర్త కానందన శ్రమల కొలిమలో నలిగిన స్థితిలో
తోటి విశ్వాసి క్రీస్తే గొప్ప రక్షకుడని పరిచయం చేయగా క్రీస్తు
దర్శించి ఆదరించి నా జీవితాన్ని కాపాడారు ఆయనకే
క(ష�స:5)తజ్ఞతలు స్తుతి మహిమ కలుగుగాక.
సిస్టర్ బయలా
మంగళ్ గిరి / విజయవాడ
ఫోన్: 8072350482, 7095323323
""ఇ్రశాయే�యులారా యెహోవాను నవ్ముకొనుడి. ఆయన వారికి
సహాయము వారికి కేడెము". - కీర్తనలు 115:9
పరిచయము :
ప్రభువు నామములో అందరికి వందనములు. నేనొక పూజారుల వంశంలో
జన్మించాను. మానాన్నగారు, బాబాయిలు, తవ్ముడు అందరూ పూజారి వ(ష�స:10)త్తిలోనే
ఉండేవారు. మా నాన్న గారు నా 15వ ఏటా ఒక పురోహితుడి
తోనే వివాహము జరిగించారు. అత్తగారి కుటుంబీకులంతా
పురోహితులు, నేను మడి, ఆచారాలు శ్లోకాలు నియమాలన్ని
ఆచరించేదాన్ని. దేవాలయాల దర్శనాలు, నడసతూ ఉండుట
పూజలన్ని చేస్తూ ఉండేదానను. ఒక సంవత్సరములోనే
బాబు తర్వాత పాప పుటాటరు. 3 సంవత్సరాల తర్వాత
త్రాగుడు వ్యసనానికి గురై చాల బాధ పెట్టేవారు పిల్లలను సరిగాగ చూచేవారు కారు.
డబ్బులు సరిపోయేవికాదు. పిల్లలను సాకలులో చేర్పించి చదివించే సోతమత
లేక పోయింది. క(ష�స:10)షణలంక నవభారత్ సాకల్లో పిల్లలకు ఒకరికి ఫీజు చెల్లిసేత మరొకరికి
ఉచితమన్నారు. నేను కూడా ఒక ఉపాధ్యాయినిగా చేరాను. నా సాకల్లో రక్రైస్తవ
టీచరుండేవారు. ముసుగువేసి ప్రార్థించుట ఇష్టం ఉండేది కాదు. ఆమె ఒక పాస్టర్
గారి భార్య. ఎప్పుడు బైబిలు చేతిలో ఉండేది. ఖా� దొరికిన వెంటనే ప్రార్థనలో
కాలము గడిపేవారు. హల్లెలూయా అంటా ఉంటారని హేళన చేసేదాన్ని. నా
స్వంత జీవితంలో నాభర్త త్రాగుడు విపరీతమవగా విడిచిపోదామని తలంచేదానను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు22
మాసాకల్ టీచరు పాస్టమ్మగారిక కలలు వచ్చేవి, భావము కూడా తెలిపేవారు. నేను
వినిపించు కొనేదానినికాదు. ఆమె చాల సార్లు సువార్త బోదించుచుండగా నా బాధలను
బట్టి ఒకసారి అడిగాను ""అమ్మ, మీరు దేవుడని చెప్పే యేసు నాతో మాట్లాడాలి.
అప్పుడే నమ్ముతాను". ఒక నెల రోజులు షరతు పెటాటను. బుట్టు మానివేసి విగ్రహారాధన
మానివేసి ప్రార్థించు అని తెలిపారు.
నన్ను చర్చికి ఆమె ఆహ్వానించగా ఎవరికీ తెలియక డొంక రోడడులో వస్తానని
ఒక ముస్లిం బురఖా అడిగి వేసుకొని చర్చికి వెళ్ళాను. బలవంతంగా విన్నాను.
కీర్తనలు 115లో విగ్రహాలు వినవు, చూడవు, మాట్లాడవనగానే ఆమేశంతో, కోపంతో
ఇల్లుచేరి మా ఇంట్లో విగ్రహాలను ప్రశ్నించాను. ఎవరు మాట్లాడుట లేదని బాధకలిగంది.
చివరి రోజు యేసు నాతో మాట్లాడాలని కోరాను ఒక దర్శనంలో చూచాను. అది
ఒక సముద్రంలో రక్షణ ఓడ పెద్దది అంతసతులుగా ఉంది. ప్రార్థన చేయించుకొని
ఓడ ఎకుకతా ఉండగా జారిపోతుండగా ఒక వ్యక్తి కనిపంచి, దుడడుకర్రపట్టుకొని
పైపైకి ఎకుకమని నిచె�న ద్వారా పైకి ఎకికంచారు. చాల వెలుగుగల ప్రాంతంలో
కూరచున్నాను. ""అమ్మ, నేనెవరో నీకు తెలుసా ? నీవెవరినైతే చాడగోరుచు ప్రారి�ంచావో
ఆ యేసును నేను అన్నారు. ప్రభువా, అని అప్రయత్నంగా కాళ్ళపై పడి నా పాపాలన్నీ
ఒప్పుకొనసాగాను. అమ్మ నీరకంతో ఆస్తి ఉంది అన్నారు.
ఆస్తి పరలోకంలో నీ కొరకు ఉందవ్మా అని నా కుటుంబాన్ని కూడా
చూపించారు ఒక పెద్ద గ్రంధం చూపి నా పేరు ఆయన ఒడిలో కూరచున బైట్టుకొని
వ్రాయించారు. వెంటనే సాకలుకి వెళ్ళి పాస్టమ్మగారికి చెప్పగానే వెంటనే సంతోషంతో
హల్లెలూయా అన్నారు. జీవగ్రంధంలో పేరున్న సంతోషంలో పిల్లలను దేవుని భయంతో
సండేసాకలులో క్రీస్తును గార్చి నేర్పించి భక్తిలో పెంచసాగాను. మందిరానికి
వెళుతున్నానని చాలా బాధించే వారు. జుట్టుపట్టుకుని ఈడ్చి కర్రతో కొట్టి కడుపులో
బాదేవారు. ఎంతో ఓరుపతో సోత్రతం అని చెపూత భరించే దానిని. పంచాయితీ పెట్టి
నాకు విడాకులు ఇవవాదలిచారు. ఇన్ని బాధలను భరిస్తూ చర్చికి వెళ్ళుట మానలేదు.
అక్కడే రక్షణానుభవంతో నీటి బాపితసత్మము తీసుకొన్నాను. చర్చిలో బుట్టు తీయలేదని
రొటైట ద్రాక్షరసం ఇవవాక నిరాకరించారు దు'ఖపడాను.
కలలో పాస్టమ్మ గారి రూపంలో వచ్చి బంగారు పళ�్లంలో ద్రాక్షరసం వెండి
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు23
పళ�్లంలో రొటైటనుంచి అందించారు. తాడేపల్లిలో చర్చికి వెళ్ళవ్మా ఏ ఆటంకాలండవని
హెచ్చరించారు. అక్కడ ఆత్మీయంగా బలపడసాగాను. ఇంట్లో శ్రమలు మాములుగా
కొనసాగాయి మోకరించి ప్రార్థించు వేళ్లో పసైతాను కాళ్ళు విరిచి బాధించేది. యేసు
రకతం ధవానిస్తూ దర్శనం ద్వారా ప్రభువు బలపరిచి కాపాడి సిలువగురతు నుదుటిపై
నంచి ఉంగరము తొడిగి ఆదరించారు. నా భర్త పిచ్చివాడయయాడు. ఎవరిని గురతు
పట్టలేక నన్ను మాత్రమే గుర్తించేవారు. నేను ఫోనులో మాట్లాడితే ముఖంపై విసిరివేయగా
ముకుక చిట్లిపోయి రక్తం కారింది. ఆసుప్రతిలో కట్టు కటించుకొని అట్లే చర్చికి
వెళ్ళాను. కాళ్ళు విరిచినపుడు కటుటకట్టుకొని 3 నెలలుగా బాధ పడుతా చర్చిమానలేదు.
ఆదివారం సాకలు ప్రైవేటు ఉందని చెప్పేదాన్ని. బాబుకు 10వ తరగతిలో
కామెర్ల రోగంతో ప్రాణాపాయం కలిగంది. డబ్బుండేది కాదు. ప్రార్థన చేసేదాన్ని.
బాబుతో ప్రభువు మాట్లాడారు. వెలుగు ప్రసరింపజేసి స్వస్థతనిచ్చారు. మారుకలు
ఎలా వస్తాయని కన్నీటితో 3 రోజులు ఉపవాసముండగా 2 నెలలు సాకల్ లేదు గాని
మారుకల షీటు చూపారు. సాకలు పసకండ్ ర్యాంకు పాప సాకలు మాడవ స్థానం
వచ్చింది. పాపకు, బాబుకు అధికమైన మారుకల్రై కొన్ని వేలు డబ్బులు ఇచ్చారు. నా
భర్తకు 3 సార్లు గండె జబ్బు వచ్చింది. తర్వాత పక్షవాతం వచ్చింది. కన్ను పోయింది.
ఆ రోజంతా ప్రార్థించాను. సంఘం ప్రార్థించింది. వాగ్దానమిచ్చి నా భర్తకు సంపూరణ
స్వస్థతనిచ్చారు. మధుమేహాం, రకతపోటు, థైరాయిడ్ వ్యాధులన్నీ దేవుడు తీసివేసాడు.
ఆ వ్యాధితో ఒక అద్భుతం జరిగింది. మధ్యరాత్రివేళ్ 3 గంటలకు రోడడు పై బండికొట్టు
వ్యక్తి దగ్గరలో ఉమా మహేాశవార్రావు గారనే గండె డాక్టు ఉన్నారమ్మ అని పంపారు.
వెంటనే చేరచుకొనగా బాగయయారు. క(ష�స:10)తజ్ఞత చెప్పాలని బండి కొట్టు వ్యక్తి ్రై వెదికాను.
అక్కడ బండి కొట్టు గాని వ్యక్తిగాని లేరు. ఇది నిజము. ప్రభువే సహాయ పడ్డారు.
పిల్లలకు వచ్చిన 100/100 లైకకలలో ఉతీతరణతను బట్టి పుస్తకాలు కాలేజీ చదువుటకు
ఉచితంగా ఇచ్చారు. డి^్రలో కూడా అద్భుతరీతిగా సహాయపడ్డారు. విగ్రహారాధన
నాభర్త మానివేశారు. నా పాపకు పరిశుద్ధ వివాహము చేయగలిగాను. 10వ తరగతిలో
బాప్తిస్మము తీసుకొని భడడ్లకు వివాహావెుట్ల చేయగలవని బైదిరించి హేళన చేసిన
స్వకీయులు స్నేహితులు మాట్లాడిననా ధైర్యంగా ప్రార్థించి నిలబడాను.
బాబును పాస్టరుగారు ఆత్మీయంగా నడిపిస్తున్నారు. బిడ్డలు క్రీస్తు ప్రేమలో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు24

సండేసాకలు టీచర్లుగా బోధ చేస్తూ ఉన్నారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అందరం
ఎదురొకన్నాము. నా భర్త రక్షణ కొరకు, బాబు పరిశుద్ధ వివాహముకై ప్రార్థించండి.
మీ ఇంటికి రాము, మీ భడడ్ల వివాహానికి రామన్నారు. ""నీకు శ్రమలు వస్తాయి" ఈ
మాటల ద్వారా నన్ను చాల ధైర్య పరిచారు.
ఆది 28:25 ""నీతో చెప్పినది నెరవేరచు వరకు నిన్ను విడువను" అని
వాగ్దానముచ్చారు. ఈ నా సాక్ష్యము చెప్పు ఆశయమేమనగా శ్రమలకు భయపడవద్దు.
తల్లి దండ్రులు విడిచినా ప్రభువు చేరదీసి ఆదరించగలరు. దేవుని సన్నిధి విడువవద్దు.
క్రీస్తు గొప్పదేవుడు. ఎవరు ఆయనకు విడిచి పెట్టాదు. ఆయన కొరకు సాక్ష్యం
చెప్పువారిగా ఉండాలి. నా శ్రమలలో తోడై ఉన్నత స్థితినిచ్చిన దేవుడు మీకు సదా
తోడై యుండుగాక ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు25
సాక్ష్యం 3. నామకార్థ రక్రైస్తవుడను, నాసితకుడనై క్రీస్తుకు వ్యతిరకినయ్యాను.
నన్ను వెదకి రక్షించి ప్ర్రియ మత్రుడిగా ప్రియ సోదరుడిగా పిలిచి కలలు
దర్శనాలు ప్రత్యకషతలనిచ్చి దీవించిన క్రీస్తుకే స్తుతులు.
శ్రీ అనుపర్తి యోవేలుగారు
పెద్దకొతతపల్లి
ఫోన్ : 8897208580, 8074223518
""క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును"
- 1యోహాను 1:7
పరిచయము :
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభి
వందనాలు. నా పేరు అనుపర్తి సుబ్బారావు. నేను హైస్కూలులో
ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఈమధ్యనే పదవి విరమణ
గావించాను. ఈ సాక్ష్యం వివరించు మహాదైశవార్యము బట్టి
స్తుతులు చెల్లిస్తున్నాను. నా ఈ సాక్ష్యము అనేకులకు
ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆకాంక్ష. అందరా బైబిలు
వాక్యానుసారంగా నున్నదని గమనించుకోవచ్చు. నేను రక్రస్తవ కుటుంబంలోనే
జన్మించాను. బాల్యంలో బైబిలు గార్చి తెలిసుకొని పాటలు పాడేవాడిని. క్రమంగా
సాకలులో చదివే రోజుల్లో అనుకోని రీతిగా నా వైఖరి మారి నాసితకుడనయ్యాను.
రక్రైస్తవ సమావేశాలకు వెళ�త కేవలం విమర్శంచుటకే వెళ్ళేవాడిని. హేాతవాదిగా
మారాను. నా తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పని చేసారు. పట్టణములో నాసితక
సరభలకు వెళ్ళి దేవుడు లేడని వాదిస్తూ వుండే వాడిని. దేవుని దయ వల్ల ఉద్యోగరీత్యా
ఒక గ్రామానికి వెళ్ళాను. దగ్గరగా ఒక రక్రైస్తవ పాస్టు గారు చర్చికి ఆహ్వానించేవారు.
నేను వెళ్ళుటకు ఇష్టపేవాడిని కాదు. ఒకసారి మరొక రిటైర్డ్ మాస్టరుగారితో నేను
మాట్లాడే సమయంలో పాస్టర్ గారు వచ్చినపుడు ఆయనతో దేవుడు మాట్లాడతారు.
తరుచగా మాట్లాడతారని చెప్పారు. ఆయన క్రీస్తును నమ్మి ఉద్యోగమునకు రాజీనామా
చేసి సంపూరణ సేవకు అంకితమయినట్లు తెలిపారు. ఎవరైనా వారిలో పాపాలని
దేవుని ఎదుట ఒప్పుకున్నచో ప్రభువు స్వయంగా మాట్లాడగలరని చెప్పగా ఆశ్చర్యపడాను.
శ్రద్ధగా విన్నాను సర చూద్దామని ఆ రోజునుండి ప్రార్థించుటకు ఆరంభించాను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు26
గతంలో నేను ప్రార్థన చేసేవాడిని కాదు. నా భార్య క్రీస్తు నామములో ప్రార్థించేది.
నా ముగ్గురు భడడ్లకు నాసితకత్వాన్ని బోధించాలని నాసితకులు నిర్వాహించే సాకలులోనే
చేర్పించాను. కానీ దేవుని క(ష�స:10)ప నన్ను విడువలేదు. ప్రార్థన చేయుటకు ఆరంభించాను.
""ప్రభువా నాలో చాల లోపాలు వున్నాయి. మీకు కూడా తెలసయయా అనగానే గొప్ప
వెలుగు నన్ను తాకింది. ప్రభువు కనిపంచారు. ""నా కుమారుడా, నీ పాపాలన్నీ
చాడు అని ఎదురుగా చూపారు. దాదాపు రెండు గంటలు చూపారు. అవన్నీ
ఒప్పుకొని క్షమాపణ అడిగాను. నన్నేమ చేయమంటారు ప్రభువా ! అని ప్రశ్నించగా
నీకు చాల శ్రతువులున్నారు గనుక నీవు వారితో సమాధాన పడాలి అన్నారు.
వారందరితో ఎట్లు సమాధానపడాలో సహాయము చేయండని అడిగాను వారందరితో
సమాధాన పడాను. నా హా(ష�స:10)దయంలో అనిర్వాచనీయవైన నెమ్మది కలిగంది.
నన్ను మరి ఏమ చేయమంటారో తెలుపండి అని అడిగాను. నీవెవరి దగ్గర
వసతువులను తీసుకొన్నావో అవి తిరిగి ఇచ్చి వేయాలన్నారు. అవికూడా నాకు జ్ఞాపకము
చేయండి అని తెలిపాను. నాకు చూపించిన ప్రతి బలహీనతను సరిచేశారు. నీవు
నాకు ప్రియమైన భడడ్వయయా అన్నారు. ఆతర్వాత నేను ప్రభువుతో ఏకాంతంగా ప్రార్థించుట
ఆరంభించాను. వాక్య పఠనము, ప్రార్థన నారకంతో ఇష్టంగా తోచింది. ఈరీతిగా
ఆయన ప్రేమలో సాగిపోయాను. శ్రతువైన పసైతాను నాతో సంభాషణ చేయుటకు
ఆరంభించాడు. ప్రభువును 40 రోజులు ఉపవాసం చేసిన రోజుల్లో శోదించింది.
అట్లే నాతో ప్రభువు, పసైతాను ఇద్దరు మాట్లాడసాగారు. ప్రభువుకు చెప్పాను. నేను
మాట్లాడినప్పుడు నీ హా(ష�స:10)దయము కలవరము లేకుండా ఉంటుంది. నేను మాట్లాడినప్పుడు,
పసైతాను మాట్లాడినప్పుడు తేడా గమనించుకో అన్నారు. నా మాటకు
వాక్యాధారముంటుంది పసైతాను మాటలకూ ఉండదు.
నేనిచ్చు నీళ్లు ్రతాగు వాడెపుపడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు
నిత్యజీవమున్రై వానిలో }రెడి నీటి బుగగగా ఉండునని ఆమెతో చెప్పెను.
ఆ స్రీత ఆయనను చూచి అయయా,నేను దప్పిగొనకుండనట్లును, చేదుకొనుట
కింతదారము రాకుండనట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యోహాను
4:15
ప్రభువు నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను తన ప్రియమైన భడడ్వని చెప్పినందున
మరింత ప్రేమతో ప్రభువును వెంబడించదలిచాను. పసైతాను మాట్లాడినపుడు అర్థం
అయేయది కాదు. యేసు ప్రభువు దేవుని కుమారుడేనా అని అడగాలి. మత్తయి 4
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు27
అధ్యాయంలో ఉంది కదా. దేవుని ఆత్మ కానిదేదో దైవకుమారుడు కాదని తెలుపతుంది.
ఇదే గురతు అన్నారు. ఆ రీతిగా నిర్ధారణ చేసికోగలాగను. వాక్యం ద్వారా రిపఘరెన్స
ఇచ్చేవారు. ఎకుకవ వాక్యాల ద్వారా పసైతానును ఎదిరించాలి అన్నారు. ఒక రోజు
ఒంటరిగా ప్రార్థించుచుండగా ఇంతకాలము దేవుడే లేడన్నావు కదా ! మరలా
దేవుడని వెంటాడుచున్నావెందుకు ? అని పసైతాను ప్రశ్నించింది. ఈ లోకంలో చాలా
అనుబభవించవచ్చు అని పసైతాను ప్రలోబభ పెటటసాగింది.
దానికి జవాబుగా క్రీస్తులో ఆనందంగా వున్నాను. ఆయనను వదిలి పెడితే
పసైతాను త్రిశూలము చేపట్టి గొప్ప భవనము ఇస్తానన్నాడు. పరలోకమస్తావా అన్నాను.
నన్ను వదులు అన్నాను. ఆ పసైతాను ఏడ్చింది చివరకు మంత్రిగా చేస్తాను. నాకు
అదికారముందన్నాడు. నేను ప్రభువు పాదాల వద్ద నిరుపేగా బ్రతకుతాను అనగానే
సంబోధన మర్చి ""నిన్ను చంపుతానురా" అన్నది. నా ప్రభువు లేక బ్రతకలేను
అన్నాను. త్రిశూలము పసైతాను }పగానే నా శరీరము బాధతో వణికింది. ""ప్రభువా
నన్ను రక్షించు" అని ప్రార్థించాను భయపడవద్దు. నా కుమారుడా యోవేలా అని
పిలిచారు. గతంలో సుబ్బారావుగా నున్న నా పేరు ప్రభువు నోటితో చెప్పిన పేరును
బట్టి యోవేలుగా మారాను.
రో� ప్రార్థించే సమయంలో నీ భడడ్లను తీసురకళ్ళి చంపుతాను అన్నాడు.
నేను లెక్క చేయలేదు జీవపుడంబం ద్వారా పట్టుకో దలచుచున్నది. ఎదురించు అని
ప్రభువు తెల్పారు. 4వ రోజు ప్రార్థించు సమయంలో నిన్ను చంపాలంటే వాడు
అడడుగా వస్తున్నాడురా అని దురా�ుషలాడాడు. ప్రభువు నాకబభయమచ్చి సంపూరణ
విడుదల ఇస్తున్నారు. పసైతాను చాల భాధ పెడతూనేవున్నాడు. సరోవాన్నతుడు పరలోకం
నుండి దిగివచ్చు సమయంలో పసైతాను పారిపోయాడు. తాడు వచ్చి చుట్టుకొనగా
పసైతాను పడిపోయాడు. యోవేలా! పసైతాను తల చితక ్రతొకకమన్నారు. అతను
చనిపోగా పసైతాను తల చితికింది.
సమాధాన కరతయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శ్రీఘముగా చితక
్రతొకికంచును. మన ప్రభువైన యేసుక్రీస్తు క(ష�స:10)ప మీకు తోడై యండును గాక. రోమా
16:20
అనుభవవైన బైబిలు రెపఘరెనసులు ఇస్తానన్నారు. నేను భక్తిగా మారానని
హేళన చేస్తూ దారింది నా నొసటి మీద యోవేలు దయాళుడని ముద్రించారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు28
దేవుడేమ చెప్పిననా నా ఆత్మ దేవుని ఆత్మతో సంభాషించేది. నాకది అర్థమయేయది.
పసైతాను మాట ఆగింది, ప్రభువు నన్ను పరీక్షించేవాడు. యోవేలు నాకు నీభడడ్నిస్తావా
అన్నారు సర అన్నాను. రెండు రోజులుగా గమనించగా నా భడడ్ బ్రతికే వున్నారు.
నీవు నా కుమార్తెను తీసుకో దలిచానన్నావు కదా! ప్రభువా, ఇంకా తీసికోలేదేమ?
అని అడిగాను. ""నా ప్రియమైన భడడ్ యోవేలు, నేనెందుకు తీసుకుంటనయ్యా, నిన్ను
కేవలము పరీక్షించాను" అన్నారు నేను దేవుని మాటలకేనాడు వ్యతిరకించలేదు,
ప్రశ్నించలేదు.
నీవు వాక్యం ధ్యానిసేత దీనత్వం వస్తుంది లేదా గర్వము పని చేస్తుందన్నారు.
ఆ రీతిగా తోడైయుండి అనేక విషయాలు తెలిపేవారు. నేనొక వ్యాపారం చేయాలనీ
స్నేహితులు ప్రోత్సహించారు. అబద్ధాలు అలవాటయ్యాయి. ప్రభువు నాతో ""అనుకోని
రీతిగా నీలో ధనాపేక్ష అనే పసైతాను వెంటాడు చున్నదన్నారు కాబట్టి నీవు జయించాలి.
ఆవ్యాపారమువదిలి పెటాటలన్నారు. నీకు నష్టం రప్పించగలనన్నారు. నాకు చాలా
నష్టం వచ్చింది ప్రభువా సరి చేయండనగా సమ్మతించారు. అపవాది నీపై తంత్రాలు
ప్రయోగిస్తాడు ఆకాశమండలంలో దురాత్మలు అంధకార సంబందులు ఎదురుకంటారు.
తెలియని అసాయ కలికగది. నీకు పఘలానా దురాత్మ వెంటాడితే నజరయుడైన యేసు
నామంలో అసాయను జయించు అన్నారు. ఇతరులను చులకన చేసే అపవాదిని
ప్రార్థన ద్వారా జయించాను. అనుమానమనే దురాత్మ వెంబడించింది.
అనుమానం కలిగంచిన పిశాచీ నజరయుడైన యేసునామమున నన్ను విడిచిపో
అని గద్దించాను. మరొకసారి చెడడ్ తలంపుల ద్వారా పసైతాను శోదించ నారంభించాడు.
అనుమాన పిశాచిని ఎదురించాను. శరీర వాంచి్ అనే చెడడ్ తలంపులన్నీ వచ్చేవి.
అంధకార సంబందివచ్చినప్పుడు పేరు చెప్పి నజరయుడగు యేసు నామములో
గద్దించాను. లోకాశలనే దురాత్మ నిన్ను శోదిస్తున్నాడు. అప్పుడు వాడి పేరు చెప్పికొనను
అని జవాభవవామన్నాడు. ఎందర్యితే ఆయన ఆత్మచే నడిపించబడుదురో వారంతా
ఆయన కుమారులగుదురని వాక్యం పసలవిసోతంది కదా! మారు మనససు పొందిన
వాడు ప్రార్థించుచూ త(ష�స:10)ప్తి పరచాలని కోరిననా దేవుని వాక్యం ధ్యానం చేసేత దేవుని
చిత్తము గ్రహించగలము ఏ సమస్యనైనా సాధించగలము.
ఆ అనుభవంలో దేవుని వాగా�నాలనిస్తాడు. కుడివైపునకును ఎడవువైపునకును
నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును సావాదీినపరచు కొనును
పాడైన పటటణములను నివాస స�లములుగా చేయుదును. యెషయా 54:3
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు29
ఈ వాగా�నములన్ని స్థిరపరిచాడు. సరోవాన్నతుడు ఆయన క(ష�స:10)పలో నాతో యోవేలు,
నాతో రా అని పిలుసాతరు. ఆ సమయంలో ఆత్మవశుడనయిపోతాను. పరలోకంలో
జరికగ విషయాలన్నీ చూస్తే బూలోకంలో ఉండాలనే ఆశ తగిగపోయింది. కొన్ని
విన్నపాలు చేయుటకు నన్ను పరలోకానికి పిలిచారు. అనేక విషయాలు చెప్పేవారు.
ప్రభువు చెప్పింది గ్రహించగలరు. ఆయన ఆత్మ దేవునికిష్టం కావాలి దేవుని చిత్తంలో
మన ఆత్మ దేవుని ఆత్మతో సంభాషిస్తుంది. లోపాలు సరి చేసి కోగలము. నా పక్షంగా
గొప్ప వాగ్దానాలనిచ్చి చాల సంతోష పెట్టేవారు.
పరలోకంలో ఆనందకరమైన అనుభవంలో భవనాలు చూపారు. ఫోను ద్వారా
చాలమందికి వివరించే వాడిని. ఆత్మలో ప్రార్థిస్తే ఆయనే మన*్న నడిపిస్తాడు.
ఆయనను కీర్తించి ఘనపరుస్తాము. ఇంతవరకు ఆయన చేసిన మేలులకు క(ష�స:10)తజ్ఞత
తెలియజేస్తాము. నాతండ్రి, నామమోచకుడా నా రక్షకుడా అని సంబోదిస్తాము వేయి
నోళ్లతో స్తుతించగలము. ప్రపంచమంతటా జరికగ సేవను దీవించండి అనే ప్రార్థన
వస్తుంది నీవు ఎన్నిక చేయబడిన ప్రజలు పరిపూరుణలు గా క(ష�స:10)ప పొందునట్లు నీ క(ష�స:10)ప
దయ చేయండి అని ప్రార్థన నడసతుంది. ఆయన ముందుగా ఎవరిని ఎరిరగనో
వారిని నిరణయించెనని ఎవరిని ముందుగా పిలిచెనో మనలను నీతిమంతులుగా తీరర్చినో
ఆయన మహిమ పరచుకుంటాడు ప్రార్థన తగిగ స్తుతి అదికముకాగలదు. మన ఆత్మ
ఆయన ఆత్మలో ఏకమై మహిమలో కలిసిపోలేము.
మన ఆత్మ ఆయన ఆత్మలో �క్యవైనపుడు పరమగీతంలో సంబోధన ఆరంభము
కాగలదు. ప్రాణేశవారి, ప్రాణప్రియుడా అనే మాటలు వస్తాయి. మీరు అడుగక
మునుపే అనుగ్రహిస్తున్నానని చెప్పారు. ఎవరైనా ఏదైనా సమస్య గార్చి ప్రార్థించమని
కోరితే, ""ఆ సమస్య తీరిపోవునుగాక" అని చెప్పగానే వెంటనే ఆ సమస్యకు జవాబు
లభిస్తుంది. ఇదెట్లు సాధ్యము ప్రభువా అని అడిగాను ""అయయా, కార్లు పషడడుకు వెళ�త
రిపేరు చేస్తారు గాని సాటిలైట్లు అక్కడికి పోనవసరత లేకనే కంప్యూటరు నొకికతే
సమస్యలు సాధ్యమగును గనుక నీవు నాఆత్మలో ఏకీభవించి ప్రార్థిస్తే నీవు అడిగిన
ప్రతిది అనుగ్రహించబడును. ఒకసారి నీటి బాప్తిస్మమునుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మము
లోనికి వచ్చిన తర్వాత మత్తయి 3:11 ఆయన అగ్నితో బాపీతస్మం తర్వాత నిన్ను
స(ష�స:10)జించినవాడు నీ భర్త అయివున్నాడు మెట్టు చేర్చి బడుదుము. అప్పుడు నా
ప్రాణేశవారుడు, ప్రాణనాధ అనే మాట ప్రార్థనా మెట్టుగా మారిపోయి ఆయనతో
నడుస్తాము. కొన్నిసార్లు, నాతో, నీవు నా ప్రియమైన సహె�దరుడవు, నా ప్రియమైన
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు30
స్నేహితుడని పిలుసాతరు. ఎందుకయయా అలా పిలసతున్నావు అని అడిగినపుపడు.
""�నయయా, అబ్రాహాము నా స్నేహితుడని పిలిచి మాట్లాడాను కదా! నా ప్రార్థనలో
నా ప్రాణ ే్నేహితుడా అని పిలుపు కొన్నిసార్లు అన్నా అనేవాడిని. ఆయన నాతో,
""నీవు నాకు సోదరుడవే అన్నారు."
రోమా 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహె�దరులలో
జ్యేషు�డగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిరగనో, వారు తన కుమారునితో సారూప్యము
గలవారముటకు వారిని ముందుగా నిరణయించెను.
ఆయనతో బూలోకంలో సర్వాదికారం ఇచ్చానన్నాడు. కలలో, దర్శనంలో
ప్రత్యక్షత మాడు రీతులుగా ప్రభువు మాట్లాడగలరు. ప్రత్యక్షతలో ఈ కండ్లతోనే
చూడగలము ఎవ్మాయి గ్రామము ఇద్దరితో మాట్లాడగా కండ్లు తెరువ బడ్డాయి
కదా! నాతో ఒకసారి ప్రత్యక్షతలో పరలోకపు తాళ్ంచెవి ఇచ్చారు. ఈ బూలోకములో
ఏది విపపగలవో పరలోకంలో అదే విపపగలవని అట్టి అదికారమస్తున్నాను. నా
ప్రియమైన భడడ్వని కుమారుడు, పరిశుద్ధాత్మ రెండు చెకికళ్ళపై ముదు�పెట్టు కుంటారు.
త్రితవాం నన్ను ఆయనలో �నమయిన రీతిని బట్టి బహుగా ప్రేమించుట స్పష్టంగా
అనుభవించాను. సజీవుడు మనముందు నడుస్తాడు. పరలోకపు తాళ్పు చెవులు
ఇస్తాడు. ప్రేమతో ఆదుకొని తోడుగా ఉంటాడు.
అపవాది ఎదిరించదలిసేత ఎలా జయించగలను. ""పరలోకం నుండి అగ్నిదిగి
కాలిపోనుగాక అని ఎదిరించాలి. సరోవాన్నతుడు సింహాసనాసీనుై మనము
మహిమపర్చాలని చూసాడు. మన పక్షముగా యుద్ధం చేస్తాడు. తన స్వాస్థ్యముగా
ఏరపరుచుకుంటాడు. పఘలానా వ్యకుతలు కొరకు ప్రార్థించమని జ్ఞాపకం చేస్తారు. ఒకసారి
ఒక పాప మరణించిందని ఏడసతూ రాత్రి 11గం. వేళ్ చెప్పగా ఆమె బ్రతకుతుందని
చెప్పు అని ప్రభువు చెప్పారు. రపు బ్రతికి ఇడ�్ల అడుగుతుందని గురతు చెప్పారు.
విశావాసంతో చెప్పాను రాత్రి చనిపోయిన పాప కళ్ళు తెరిచిందని ఫోను వచ్చింది
ఉదయానే ఇడ�్ల అడిగిందట అద్భుతంగా 9 గం ప్రార్థించు అని అడుగుతానే ఉంది.
అడుగగనే పొందియున్నామని నవ్మాలి. మన విశ్వాసమే లోకమును జయించిన
విజయము. నిన్ను స(ష�స:10)జియించిన వాడు నీకు భర్తయె�ుయున్నాడు అనే వెుట్టులోకి
వెళ్తాము. అది పొందుకోవాలంటే ప్రార్థించండి ప్రారి�ంచగలను. సలహాలిస్తాను ప్రభువు
చెప్పింది, నేను చేయుటకు ఇష్టపడతాను. ప్రార్థన అనగా ""అందరిని ఆశీర్వాదించండి.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు31
ప్రతి భడడ్కివవాబడిన తలాంతులు వాడు ధన్యతనీయండి. అనేకులను విశావాసమీరులుగా
సిద�పర్చండి. శ్రీయోవేలుగారు పసపెటంబరు నెలలో 2020వ సంవత్సరము ప్రభువు
పిలుపు నందుకొని మరణము పొందుట అనేకులను దు'ఖసాగరంలో ముంచింది.
భార్యబిడ్డలు సేవను కొనసాగిస్తున్నారు. వీరితో ప్రభువు సాటిగా మాట్లాడు వరము
పొందారు. ఫోన్ ద్వారా ప్రార్థించి మేలులు పొందగలరు.
శ్రీ యోవేలుగారి జ్ఞాపకాలు, అనుభవాలు ఆణిముత్యాల కార్య్రకమము.
దేవుడు మనతో మాట్లాడు విధానాల వివరణ, దేవుడు మానవులతో మాట్లాడు
దేవుడు. ఆత్మలకు అవసరమగు మన్నా అందుకోవాలి. సరోవాన్నతుైన ప్రభువు
రక్షణపొందిన వారితో రకరకాలుగా మాట్లాడే దేవుడు.
1. మొదటిగా దేవదాతల ద్వారా మాట్లాడాడు అపో 10:3లో కొర్నలితో
మాట్లాడాడు.
2. ఫిలిప్పు నపుంసకుడిని కలసుకోమని దాతద్వారా మానవునితో
మాట్లాడగలడు.
3. కలల ద్వారా మాట్లాడగలడు. తల్లి మరియను చేరచుకోమని యోేసపుతో
జ్ఞానులతో దాత తెలిపంది.
సాక్ష్యం 4. వాక్యంద్వారా అబ్రాహాము ఆది 15లో మాట్లాడాడు.
వాగ్దానాలు దేవుడిస్తాడు. కుడివైపునకును ఎడవువైపునకును నీవు వ్యాపించెదవు
నీ సంతానము అన్యజనముల దేశమును సావాదీినపరచు కొనును పాడైన పటటణములను
నివాస స�లములుగా చేయును. యెష 54:3 చూడు అని తెల్పారు. వాగ్దానం చూచాను.
నీ పాపాలు కషవించాను. నీవు నాసొతతు అని తెలిపారు.
5. దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడగలరు. పేతురు అపో 10 అధ్యాయం
నాలుగు మాలలు పట్టిన దుపపటిలో కీటకాలు చూపాడు.
6. అననీయా సౌలు అనే వ్యక్తి కొరకు ప్రార్థించాలని చెప్పగా బలపర్చాడు.
7. ప్రార్థనలో కనిపించే దర్శనాలు. స్వరం ద్వారా మాట్లాడగలడు. తండ్రి
స్వరం గంభీరవైనది. ఈయన నా ప్రియ కుమారుడని తెలిపారు. కుమారుని స్వరం
మెల్లని స్వరము స�లా స�లా నీవేల నన్ను హింసిస్తున్నావు?
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు32

8. ్రేతురుతో మాట్లాడిన దేవుడు పరిశుద్ధ పర్చిది నిషిద�మనరాదన్నారు. ఈ
స్వరం వినగలిగతే ధనయలమే. ఆయన క(ష�స:10)పలో గొప్ప భాగము.
9. ఆత్మ ద్వారా మాట్లాడగలరు. మన హా(ష�స:10)దయంలో నివసిస్తాడు. మన*్న
నడిపించుటకు అంగీకరించాలి. దానిని ప్రపరపణ అంటాము. ప్రభువు ఆత్మ మనలో
నివసిస్తూ నడిపించబడే అనుభవంలోకి రావాలి. తండ్రితో మాట్లాడినట్లు పరిశు
దా�త్మతో ముచ్చటించాలి చక్కనిజవాబు పొందగలము. సమస్యలు ఎదురైతే
తీసివేయమని అడగవద్దు గాని ఎదురొకనే శక్తినివ్వాలని అడగాలి. ఆత్మతో ప్రభువులో
నడవాలి.
అపో 10:19లో దర్శనం గార్చి ఆలోచించగా నీవు సందేహింపక వెళ్ళు అని
ఆత్మ బోధించింది. ఎల్లపుడు ప్రతి విషయంలో నడిపిస్తాడు. ఆయనను ఆరాదించువారు
ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. మనం ఏమ చేయాలి? ఏది చేయవద్దు? ఏ
వాక్యం బోధించాలి అనేది ఆత్మలో తెలియజేస్తారు. మనం బారగా ఉంటే ప్రతి
విషయం దేవుడే చూచుకోగలడు. సర్వాధికారి మధ్యవర్తిగా మనలను విడిపించి
విజ్ఞాపన చేయగా పరిశుద్ధాత్మ మనలను దర్శంచగలదు. యోహాను 3:8 గాలివలై
పరిశుద్ధాత్మ మనలో అభ్యాసం అయిపోతే ఒక్కొక్క మెట్టు ఎక్కలేని ఎత్తుకు తీసుకొని
వెళ్తారు. క్రీస్తు పునరుతా�నానిరకై ప్రత్యకషతలు చూపాడు. చివరిగా దైవ సేవకుల
ద్వారా, ప్రవక్తల ద్వారా సందేశాలనిస్తారు. అనేక రీతులుగా మాటలాడుచు ప్రత్యక్షత
ద్వారా మనోనేత్రాలతో చూడగలము. అబ్రాహాము ముగ్గురిని చూచాడు. ఇట్టి
అనుభవాలు మనకందరికీ కలుగును ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు33
4. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో నుండి పరలోక దర్శనాలు
చూడగలిగ దేవుని మెల్లని సర్వం విని దేవుని చిత్తమును జరిగించు
విశ్వాసిగా, ఆత్మల జాలరిగా నన్ను మార్చారు. కఠిన శోధనలు శారీరక
బాధలలో కాపాడారు నా జీవితం దేవునికే అంకితము.
శ్రీమతి శారదా క(ష�స:7)పాదానము
పత్తి పాడు
ఫోను : 8074223518, 8897208580
"వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగుకలైగను". - కీర్తనలు 34:5
పరిచయము :
క్రీస్తునందు ప్రియమైన దేవుని భడడ్లకు శుభాభివందనాలు. ఈ దినాల్లో
సాక్ష్యాలు అవసరమని దేవునిని అడిగాను. నా సాక్ష్యం వివరించడానికి దేవుని
ప్రార్థించాను. ప్రభువు మన మధ్య ఉన్నారు. ఈ సాక్ష్యం ద్వారా
మేలులు పొందాలని ప్రార్థిస్తున్నాను. నేను ఒక రక్రైస్తవ
కుటుంబములో పుటాటను. నా తల్లిదండ్రులు సేవకులుగా పని
చేసేవారు నామకార్థ జీవితంలో భయము ఉండేది గాని బభక్తిలేదు.
అచారాలన్నీ చేయాలనే తపన నాలో ఉండేది. నేను కాథలిక్
కాలేజీలో చదివిన రోజుల్లో మేరీమాతను ఆరాధించే సమయంలో
నేను ఉపవాసముండి క్రీస్తు నామములో ప్రార్థించుట అలవాటు చేసుకున్నాను
దేవుడెట్లుండును ఆయన శక్తి ఎట్టిదో తెలియదు. నాకు వివాహమయింది. నేను నా
భర్త టీచర్లుగా ఉండేవారము. నేను దేవుని మందిరానికి వెళ్లాలనే ఆశ్వుండేది. నా
భర్త హేాతవాది. నా పిల్లలను కూడా హేాతవాంలో దేవుడులేడన్న భావంతో ఉండి
పిల్లలను అదే దారిలో నడిపించే వారు. నేను వెాకరిసేత సహించలేక కళ్ళల్లో జండా
బావ్ పెట్టి బాధించేవారు. నాకులోతైన విశావాసం లేదు. ఒకసారి అన్నయ్య ఇంటికి
మ్రదాసు వెళ్ళి వచ్చేసరికి మా వారిలో గొప్పమారుప కలిగంది. ప్రార్థనవాక్యములో
లీనమయ్యారు పరిశుద్ధాత్మ నన్ను తాకిందన్నారు. నా భర్త నేను గుంటూరులో ఒక
ఉజ్జీవ సరభకు వెళ్ళాము. అది లేమెన్స్ ఎవాంజలికల్ సహవాసం జాషువా డేనియల్
గారి మీటింగులో వర్షం వచ్చింది. నేను ఒక గురతు చూపమని వర్షం నాపై రారాదని
ప్రార్థించగా చుటాట ప్రాంతమంతా తడిచింది గానీ నా తలపైనా ఒంటిపై తడితాకలేదు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు34
దేవుని శక్తిని గుర్తించి స్తుతించాను సోత్రతం ప్రభువా అన్నాను. ఒక బ్యానరు నా
ముందుంది అంతము వరకు నిలిసేత రక్షింపబడుదువు అని వ్రాసి వుంది. లేచి నడువు
ఆ చారులో బైబిలు ఉంది తీసుకో అన్నారు చివరిలో చారులో పాత బైబిలు ఉంది.
తీసికొన్నాను. ఒంటరిగా ఉన్నాను.
యిర్మయా 52:32 అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోను
నుండు రాజుల సింహాసనము కంటే ఎతతయిన సింహాసనము అతనికి నియమంచెను.
నిజంగా దేవుడు దయగా మాట్లాడారు. వెంటనే ప్రభువు రక్షింపబడుటకు
యిష్టపడితే అందరినీ క్షమాపణ అడుగు. నా పొరపాట్లన్నీ ప్రభువు జ్ఞాపకం చేసారు.
యితరులను విమర్శచేదానిని. గరవాముండేది. నా పుట్టింటివారు ఉన్నవారు
విద్యావంతులన్న అతిశయము వుండేది. వెంటనే ప్రతి పాపము ఒప్పుకొన్నాను.
తర్వాత సాకల్లో ఉండగా వేయి దీపాల వెలుగు ఆవరించింది. వెంటనే అరిచాను.
నేను పాపిని ప్రభువా అని అరిచాను. క్రిందకు పడిపోయాను. నన్ను ప్రభువు
మాడుసార్లు క(ష�స:10)పా అని పిలిచారు. నేను నా భర్త విశ్వాసాన్ని నమ్మనందన క్షమాపణ
అడిగాను. నా తల్లిదండ్రులు అత్తమామలు నా స్థితిని చూచి చుటాట చేరారు. వారిని
కూడా క్షమించమని అడిగాను. చెప్పశక్యము గాని ఆనందం నెమ్మది నాలో
నిలిచిపోయాయి ప్రభువు నన్ను తన సేవ చేయాలని తెల్పారు. నేను నా భర్త మోకరించి
చేతులు పట్టుకొని ప్రార్థించాను. ఆ గ్రామములో కఠినమైన అనుభవం ఎదురొకననై
యున్నారని సాటిగా మాతో మాట్లాడారు. అక్కడ ఒకవ్యక్తి చనిపోయేస్థితిలో
ఉన్నాడు. సేవకులైవరు రామన్నారు. వెంటనే దర్శనంలో బంతి మొక్క బూమపై
నుండి పీకి చూపించారు. ఆ వ్యాధి గ్రస్తునిలో పాపము వ్రేళ్లునినట్లు పాతకుపోయి
వుందని చూపించారు. తల్లి ఏడసతున్నది ఏకైక పుత్రుడు. నన్ను భర్తతో చేయిపట్టుకొని
ప్రార్థించమన్నారు. నోటిలో నుండి నురగ ప్రవహిస్తూ అతి ప్రమాద కరమైన స్థితిలో
నున్నాడు. నన్ను తన ఉచిత క(ష�స:10)పచే స్వస్థత వరమును నాకు నా భర్తకిచ్చి ప్రభువును
మహిమ పర్చాలని కోరి నన్ను తన సేవలో నుండుటకు వివరాలు చెప్పి నడిపించుట
ఆశ్చర్యము కలిగంచినది. సమయోచితంగా నాకు కలిగన ఆలోచనను బట్టి ఒక కర్రను
అడిగి అతని నోటిలో నున్న నురుగను అరికట్టుటకు ప్రయత్నించగా గ్లాసులో నీటిని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించి నోటిలో పోసాము. ఇద్దరము ఆయన
సేవలో ప్రప్రధమంగా సేవలో ఘనపరుస్తూ చీకటి శకుతలపై జయమచ్చారు. స్తుతించాము
చీకటిని ఎదురొకని యేసు రక్తములో జయమని వదిలించాను. ప్రభువు చెప్పిన
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు35
రీతిగా రపు లేచి సాక్ష్యము చెపపగలవని చెప్పగా నేను రానన్నాడు. కాని దేవుడు
అబద�మాడడు. ఆ మాట చెప్పిన ప్రభువు నాతో సాక్ష్యం చెప్పాలని బోదించారని
ఇంటికి వచ్చి చెప్పాడు. గుంటూరు జిల్లాలో సేవలో ప్రవచన రూపంగా మాతో
మాట్లాడి మా మొఱ్ఱ ఆలకించి జవాబిచ్చారు.
1 పేతురు 3:4 వాక్యానుసారంగా ప్రభువు నాతో మాట్లాడినా అలంకారాలన్నీ
తగిగంచాలని చూపించారు. నాకివి అవసరంలేదని దేవునితో నిబంధన చేసుకొని
నిరాడంబరంగా జీవించసాగాను. మా నాన్న స్వతంత్ర సమర్ యోధుడు గనుక
ేసవాద(ష�స:10)కపథంలో ఉంటా, పేలపట్ల చాల దయగా ఉండేవారము. దేవుడు దీవిస్తాడని
నా తల్లిదండ్రులు నేరాపరు నాకు డాకటర్లు స్నేహితులుండేవారు వారి ద్వారా వైద్య
సహాయం పేలకు అందించేవారము. నా బిడ్డలు కూడా లేని వారికీ పుస్తకాలు
పెన్నులు ఇచ్చేవారు. నా పాప కాలేజీకి చేరింది. గుంటూరు ప్రయాణంలో
భయంకరంగా మాకారును మరొక కారు డి� కొన్నది కారులో మంటలు రగాయి.
చనిపోయామని తలంచారు. కారు అద్దాలు పగుల కొటాటరని మా అక్క బావా అని
చెప్పి ఇద్దరు ఆదరించి ఆసుప్రతికి చేర్చారు. మా శరీరాలు చితతుగా గాయపడ్డాయి.
చాల పెద్ద ప్రమాదమని నా బాబు బంధువులకు తెలియ చేసారు. రకతం
అవసరమన్నారు మాకు తెలిసిన సేవకులు ముందుకు వచ్చారు. దేవుడు బ్రతికిస్తానని
వాగా�నముందని అభయమిచ్చి ఘోరంగా ఏడసతున్న మా భడడ్లను ధైర్యపరిచారు.
చాల బాటిల్స రక్తం ఎకికంచాక తేరుకున్నాముగాని చేతులు కాళ్ళు విరిగిపోయాయి.
కదలలేని స్థితికి చేరాము. చాల ఏడ్చాను. ప్రభువు స్వరంతో మాట్లాడారు.
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా క(ష�స:10)ప నిన్ను విడిచిపోదు
సమాధానవిషయవైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా
పసలవిచ్చుచున్నాడు. యెషయా 54:10
చాల ధైర్యముగల వాగా�నముతో మాట్లాడగా ఆలోచిస్తూ ఉండగా, తల్లి తన
భడను మరచినా నేను మరువనని నిత్య సుఖ శాంతియే నీకు నా కౌగిలితో అనే పాట
వినిపిస్తుంది రెండునెలలు మంచం మీద కదలక పండవలసి వచ్చింది. నా భర్తను
చూడాలని కోరగా నలుగురు పపసటచరు పై తీసుకొని వెళ్ళి చూపించగా ఇద్దరికి మాట
రాలేదు. దైవజనులు బిడ్డలు కలిసి వ(ష�స:10)దా�ప్యములో చేయు గొప్ప సేవ మా కిద్దరికీ
చేసి ఆదరించారు.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు36
నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెిదను కొడుకులు
కూతుళ్లు అని యునిపించుకొనుటకంటై శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను
కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను యెషయా 56:5
చక్కని వాగ్దానము ద్వారా నాకు అభయమిచ్చారు. దేవా, నా బిడ్డలు నీబిడ్డలు
నా బిడ్డలు ఎల్లపుడా నీసన్నిదిలోనే ఉండాలని ప్రార్థించాను. ప్రభువా అని పిలవగానే
వాక్యం ద్వారా ఆదరించేవారు.
ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను
నీలాంజనములతో నీ కటటడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును.
నీకోటకొవ్ములను సార్యకాంతములతో సరిహాదు�లు ఏరపరచుదును నీ పిల్లలందరు
ఉపదేశము పొందెదరు. యెషయా 54:11
నేను చేతితో తిన లేని స్థితి ఎవరో ఒకరు తినిపించేవారు. చివరకు 6 నెలలు
మంచము పాలయయాము. నీ సన్నిధిలో మోకరించే కాళ్ళు, సేవచేసే కాళ్ళు కావాలని
ప్రార్థించగా సవాస�తనిచ్చారు. ఆ రోజుల్లో నాకుమార్తె వివాహము చేశాను. ఆమె కొక
భడడ్ జన్మము సమయంలో ఆమెను దర్శించి ఇల్లు చేరగానే ఇల్లు కరెంటు తేడాతో
కాలిపోయింది సమసతము కోలోపయాము. నేను స్ప(ష�స:10)హకోలోపయాను, కట్టుబట్టలతో
నున్నాము. కొద్ది రోజులలో సన్నిహితులంతా మా నిత్యావసరాలన్ని సమకూర్చి
మరలా జీవన విధానంలో పొగొట్టుకున్న సమసతము ప్రభువే వారి ద్వారా ప్రేమ
కానకల ద్వారా అందజేసి ఆదరించారు కష్టాలు పసైతాను కలిగంచి, మీరు సేవ
చేస్తారా? అని బైదిరించి మాట్లాడేవాడు.
బంధువులు నా స్థితి చూచి, మా విశావాసం గొప్పది, ఆయనకు లోబడిన
రీతిని బట్టి ఆశ్చర్యపడి స్వకీయులు సహావిశ్వాసులు అభినందించి దేవుని స్తుతించారు.
నా దేవుడు సమసతము దయ చేయు సర్వ శక్తిమంతుడని సాక్ష్యమిచ్చి నిబ్బరంగా
శ్రమను ఎదురొకన్నాను. నాభర్త ప్రభువే ఇచ్చారు, ప్రభువే తీసికున్నారు. ఆయనకే
మహిమ కలాగలని అన్నారు. వాగా�నములిచ్చి నెరవేర్చారు.
సామెతలు 28:1 ""నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నందురు."
ప్రభువు ఎంత కఠినముగా శిక్షించి పరీక్షించినను ధైర్యంగా నిలబడ్డాము
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు37
విజేతలుగా నిలిచాము. గొప్ప ప్రమాదాలు ఎదురొకని ఆస్తిని కోలోపగా, మరలా
బండి మీద నుండి పసైతాను పడగొట్టింది. 15 రోజులు రెస్టు అవసరమన్నారు.
ప్రభువు ముఖాముఖిగా మాట్లాడేవారు.
నేనొక సాకలుకు అడ్మినిప్రసటటరుగా ఉండేదానిని. దానిని బట్టి అతిశయముండేది.
ఒకసారి సాటవారుటపురం మీటింగ్స్ కి వెళ్ళాను. నాకు కడుపులో నొప్పి కలిగంది.
ప్రభువును ప్రార్థించగా నేను నిన్ను స్వస్థపరచు దేవుడను అన్నారు. తెల్లవారి ఆపరషన్
అన్నారు. ఆ రాత్రి నానమ్మగారి రూపంలో ఒక వ్యక్తి నా కడుపును తాకింది. నాకు
పూర్తి స్వస్థత లభించింది మరొకసారి జలుబు చేయగా మాత్ర వేసుకొన్నాను. కానీ
నేను పడిపోయాను. చనిపోయానని తలంచి సంఘసు�లంతా ఏడ్చారు. ఆమెకేమ
కాదు అన్నారు. ఇంజైకషను పని చేయలేదు. నా భర్త భారంతో ప్రార్థించారు.
4 గంటల తర్వాత వెళుకువ వచ్చింది. యిర్మీయాలో వాగ్దానముచ్చారు వచనంలో
""నీవు గర్బుము నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిషిటంచితిని జనములకు
ప్రవక్తగా నిన్ను నియమంచితిని. వారికీ భయపడకుము నిన్ను విడిపించుటకు నేను
నీకు తోడై యున్నాను.
పరలోక అందాల్ని ప్రభువు చూపారు. నా శరీరానికి చావు కావచ్చు ఆత్మకు
చావులేదు. పరలోక దర్శినాలిచ్చారు. ఇక్కడే వుండిపోతాను ప్రభువా అని అడిగాను.
వద్దవ్మా, నీవు బూలోకములో చాలా సేవ చేయాలి. అనేక జనాలకు ఆత్మీయ
తల్లిగా ఉండాలన్నారు. వెంటనే నాకు స్ప(ష�స:10)హావచ్చింది. నా భర్త ఆత్రంగా శారదా అని
పిలిచారు. మేము ఒక పల్లెటారిలో ఉండేవారం అందరికి చాల వసతువులున్నాయి
మాకు కూడా ఉండాలికదా! అన్నాను వాక్యం ద్వారా మాట్లాడారు, అప్పట్లో
కుటుంబమంతా ఫోటో తీసికొని అలంకరించింది ప్రభువు చూపించి ఐశ్వర్యం కంటే
ఘనమైన ముగ్గురు భడడ్లనిచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహాయముతోవారు
వరి�ల్లి నీకు ఖ్యాతినిస్తారు.
""�శవార్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగనను
దాని విడిచిపెట్టుము." సామెతలు 23:4
నీకు వసతువులన్నీ అవసరమా? నాకేమ వద్దు అన్నాను. నేను అడుగకముందే
క(ష�స:10)పావరాలు యిచ్చారు. నన్ను క(ష�స:10)పా అని పిలిచేవారు. మా తల్లిదండ్రులకు ముగ్గురు
కుమారులు కలిగనపుడు కుమారెత్రై 40 రోజులు ఉపవాసముండి ప్రారి�ంచారట, అందుకే
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు38

శారదా క(ష�స:10)పాదానమని పేరు పెట్టుకున్నారు. క(ష�స:10)పవల్ల కలిగన ధనముగా జన్మించిన
పేరు సార�కము చేసికోవాలని నేను ఎకుకవగా ప్రార�నలోనుండేదానిని. రెండు
కాళ్ళు విరిగినపుడు కాళ్ళు ఇచ్చాడు. ఎన్నో వాగా�నాలిచ్చాడు.
యిర్మీయా 9:20 ""స్రీతలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవి యెుగిగ
ఆయన నోటమాట అలకించుడి. మీ కుమారెతలకు రోదనము చేయనేరుపడి ఒకరికొకరు
అంగలారుప విద్య నేరుపడి".
మా సంఘస్తులు ఐక్యతతో ఉంటున్నారు. ప్రార్థనా పరులైయున్నారు. నా ఆడ
పడుచులు బంధువులంతా ప్రార్థనా పరులయయారు. నేనున్న స్థితిలో ఏమున్నా లేకున్నా
నీ కొర్రై బ్రతికించు. కష్టాలలో యాతలో నీకొరకే బ్రతికించు అని ప్రార్థిస్తూనే
ఉన్నాను. ఎన్నో శ్రమలు, శారీరక బాధలు నషాటలు ఎదురైనా ప్రభువు స్వరంతో
మాట్లాడి బలపరచుతానే ఉన్నారు. నాజీవితాంతము నా పరివారమంతా క్రీస్తులో
కొనసాగాలని నా జీవితాశయము. నా భర్తకు ఆత్మనిచ్చి, అనేక వరాలిచ్చారు. సాకలు
హెాడ్మాసాటరుగా నంటా విరామ సమయములో కారులో ఇద్దరమా సమీప గ్రామాలు
దర్శించి వాక్యపరిచర్య ప్రవచనాల సేవలో కొనసాగు ధన్యతనిచ్చారు. ప్రభువు
మహిమార్థం జరికగ సేవ్రై ప్రార్థించండి ప్రభువు దీవెన మీకు తోడుగా ఉండుగాక.
ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు39
సాక్ష్యం 5. కఠినమైన పేరికంలో ఉండగా క్రీస్తు విశ్వాసి క్రీస్తు ప్రేమను
పరిచయం చేసింది. ఆ గొప్ప ప్రేమతో మమ్ములను బ్రతికించగా
అంచెలంచెలుగా ధన సమృద్ధితో దీవించిన యేసుకే మా ధనాన్ని
వెచ్చించి సువార్త సేవలో నిలిచాము
శ్రీ డేవిడ్ రాజు గారు
కోటయ్య మెస్, విజయవాడ
ఫోన్ : 9490196077
యెహోవాయే నా బలము, నా గానము. నిర్గమ 15:2
1. పరిచయం:
ప్రభువునందు ప్రియమైన చదువరులకు శుభములు. రక్రైస్తవ సమాజానికి
పంచుకొను అరుదైన వేదిక ఆత్మీయులతో ముఖాము� కార్య్రకమము నిర్వాహించువారు
శ్రీ రక. రమేష్ బాబు, గాడ్స లవ్ మనిష్రీటస్ ద్వారా అనేకులకు
ఉజ్జీవం రావాలనే ఆకాంక్షతో యాటాబ్ ద్వారా సీవాకరించి శ్రీ
డేవిడ్ రాజు గారి సాక్ష్యమును ప్రచురించుటకు నిరణయించుకొన్నాము
డేవిడ్ రాజు గారి వివరాలు ప్రశ్నలు జావాబుల రూపంలో
సేకరించబడ్డాయి. వీరు విజయవాడలోని కోటయ్య వెుస్ను
నిర్వాహించుచున్నారు. క్రీస్తు తెలియని కుటుంబంలో నుండి
రక్షకుడైన క్రీస్తును అంగీకరించిన వారి సాక్ష్యం వివరాలు
సీవాయ పరిచయం :
ప్రభువు నామములో మీకు శుభములు ఒకపుడు అనేక ఒడిదుడుకులతో
ఆదరణ లేని పరిస్థితులలో దికుక తోచని స్థితిలో అందరూ దూరమైన వేళ్లో ఒక
వృద్ధురాలు క్రీస్తు ప్రేమను గురించి తెలిపింది. అమ్మగారు అనేక దేవుళ్ళను పూజించి
విసిగిపోయి ఈ దేవుడిని నవ్మాలని ఆశించింది. అనేకులు మాకు దారవైనపుడు
క్రీస్తును ఎరిగిన వారు ఎంతగానో ప్రేమించి ఆదరించారు. ఆ ప్రేమలోనే
కొనసాగుతున్నాము. క్రీస్తును నమ్మి అనేక కార్య్రకమాలలో పాలుగనేవారము. ఇతరులతో
స్నేహం చేసేవారము గానీ వారితో ఏకీబభవించకుండా ప్రత్యేకంగా జీవిస్తున్నాము.
సేవా కార్య్రకమాలు కొనసాగుట :
ఒకపుడు ఆర్థికంగా అప్పులు, లోటులు దీన స్థితిలో ఉండేవారము. ఎన్నో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు40
ప్రయత్నాలు చేసినా విపఘలమయయాయి. ఎవ్వరు ఆదుకోలేదు. దేవుని కృపతో అరటి
పండ్లు అమ్మడం, చిన్న హోటలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాము. అరటి
పండ్ల వ్యాపారంతో ఆరంభించిన వ్యాపారము నేడు కోట్ల సొవ్ము సేవ కొరకు
వాడుతున్నాము. రామానుజం గారు 20 రూపాయల జీతం ఇచ్చేవారు. అమ్మ గారికి
ఇచ్చినపుడు భోజనం తయారు చేసేది. నేడు కోటయ్య వెస్లో 30 - 40 మంది
పనివారితో మెస్ నిర్వాహిస్తున్నాము. నేడు మేము మెరుగైన స్థితిలో ఉన్నందన కష్టాలలో
ఉన్నవారిని ఆదుకోవాలని మేము తెలిసికొనిన సత్య దేవుని గార్చి సాక్ష్యమిస్తూ
కొనసాగుచున్నాము. ఈ సేవలో తృప్తి ఆనందం ఉంది.
మా గతంలో ఇబ్బందిలో ఉన్నవారికి ప్రేమను పరిచయం చేయాలనే ఆశ
తపన కలిగియున్నాము. దేవుని ప్రార్థించి దర్శినముతోనే ఉన్న సొవ్ము దేవుని సేవలో
ఖరచు పెట్టుటకు కొన్ని జిల్లాలు, రాష్రాటలు తిరిగాము. అనేకులు క్రీస్తును నవ్ముటకు
దేవుడు మమ్ములను సాధనాలుగా వాడుకున్నాడు. మేము గతంలో ఆత్మీయంగా
మేలులు పొందిన సంఘంలో మారుమనససు పొందు ప్రసంగాలు విని పశ్చాత్తాపంతో
ప్రార్థించి రక్షణ బాప్తిస్మం ద్వారా సంఘ సరభయలవై క్రమంగా దైవారాధనలో
పాలుపొందుతా క్రీస్తు గురించి వివరంగా తెలసుకున్నాము. అదే అనుభవాలను
కొత్తగా నమ్మిన వారికి పశ్చాత్తాప్ ప్రార్థన వివరాలు రక్షణ అనుభవం నీటి బాపీతస్మం
అనుభవాలు నేర్పిస్తున్నాము.
దేవుడే మమ్ములను ఒక సాధనంగా అనేకుల రక్షణ పొందుటకు కృప
చూపారు. రమేష్ గారు చెప్పిన మాట విలువైనది.
దేవుని కొరకు ఖరచు పెడదాము, దేవుని కొరకు ఖర్చయిపోదాము గతంలో
మేము చాలా బాధలు పడ్డాము గనుక దేవుని కొరకు ఖరచు పెటాటలనియు, ఖరచు
అయిపోవుటకు కృషి చేయాలని ఆశించాము. ఈ దినం, హోదా శాశ్వతం కాదు
గానీ అక్కరకు రావు, శాశ్వతం కాదు అని నమ్మాను. పరలోకంలో బంగారు వీధులలో
తిరికగ ధన్యత కోరాలి. పరలోకంలో ధనం కూడబైటాటలనే ఆశ ఉంది. మేము వ్యాపారం
చేస్తూ వచ్చిన ధనం ఆత్మల సంపాదన కొరకు ఖరచు చేయాలని కోరుకుని ప్రయాస
కొనసాగిస్తున్నాము. అండమాను నికోబార్ దీవులు, బెంగళూరు, కొన్ని రాష్రాటలు
వెళ్ళాను. నేను నా కుమారుడు కలిసి 14 రాష్రాటలలో పర్యటించి సువార్తను
ప్రకటించాము. స్థానిక సంఘాలలో మీటింగులు నిర్వాహిస్తూ బైబిళ్ళు కరప్రతాలు
పంచే పనిలో నిమగ్నమవుచున్నాము ఎపుడయితే దేవుని విశ్వాసించావో అప్పటి
నుండి బైబిళ్ళు, కరప్రతాలు పంచుట కొనసాగిస్తున్నాము. మారుమాల గ్రామాలలో
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు41
సువార్త చేయుటకు ఒక బససు కొన్నాము. దేవుని కృపలో 40 లక్షలు ఖరచు చేసి ఒక
బససు కొన్నాము. దానిలో సేటబల్ల, లైటింగు పరికరాలు ఉంటాయి. దానిలో విశ్రాంతి
గది ఉంటుంది. చాలా సువార్త సరభలు నిర్వాహించేవారము.
సేవకులకు అవసరాలకు ్రదవ్య సహాయము చేసేవారము. ఈ పరిచర్య
ఎవరిపై ఆధారపడకుండా ఆ బససు ద్వారా మీటింగులు చక్కగా నిర్వాహించి దేవుని
ఘనపరుస్తూ కొత్త ఆత్మలను సంపాదించుటలో పని కలిగయున్నాము. నేటి వరకు
కొనసాగిస్తున్న పని మారకంతో ఆనందం కలిగిస్తుంది. సేవలో మేము పొందిన ప్రేమ
చాలా గొప్పది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలసుకొనుడని వాక్యంలో
ఉంది కద అనేకులకు ఈ మాధుర్యం చూపించాలని నశిస్తున్న ఆత్మల పట్ల భారము
కలిగయున్నాము. గతంలో మేము క్రీస్తును ఎరుగని వారంగా ఉండగా ఎన్నో బాధలు,
అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాము, క్రీస్తును ఎరిగిన తరువాత ఎంతగా
దేవుడు దీవించారో వివరిస్తున్నాను. కొన్ని రాష్రాటలలో వారిని రక్షణలోకి
నడిపిస్తున్నాము. కుటుంబ వ్యవస్థ సహకారం లేకపోతే ఈ పరిచర్య కొనసాగించలేను.
నేను ఒక్క అడుగు వేసేత నా కుమార్తె రెండు అడుగులు ముందుకు వేస్తుంది. మమ్ములను
బట్టి మా కుమారుడు మాడు అడుగులు ముందుకు వేసేవాడు. అందరికీ భారముంది,
నా బార్య భడడ్లతో ఆత్మల భారము, ఐక్యత, ప్రేమ చాలా గొప్పది.
అందరూ కలిసి పని చేసేత అద్భుత పఘలితాలు చూడగలము. ఐక్యత చాలా
అవసరము, సహోదరులు ఐక్యత కలిగియండుట మనోహరము. ఆ సంతోషం
చాలా అనుభవం గలది. ఇంట్లో బంగారం ఉండేది, అది అమ్మ ఆ సొవ్ముతో మా
స్వంత గ్రామం చల్లపల్లి వద్ద మే నెలలో మీటింగులు నిర్వాహించి బంధువులను
ఆహ్వానించాము. వెండి బంగారాలు అక్కరకు రావు గానీ నశించే ఆత్మలు మనకు
అక్కరకు రాగలవు. క్రీస్తు సువార్తనిమతతము ప్రోత్సహించాము. మే నెల 9వ తేది
2006లో నిర్వాహించాము. బంధువులలో కొందరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి
రక్షించ బడ్డారు.
మరణ సమయంలో అనుభవాలు :
నేను ఆసుప్రతిలో మరణపు అంచులలో ఉండగా నా చుట్టు పక్కల వారు
మరణం ఎదురొకను వేళ్లో నాకు నిరుత్సాహము రాలేదు. నా ప్రభువు మరణం
ఓడించాడు కద అనే ధైర్యముతో ఉండేవాడిని. క్రీస్తును చూచి మృతయవు గజగజ
వణికిపోయింది. ఆ సమయంలో ప్రభువా బ్రతికితే నీ కొరకు జీవిస్తాను. లేదా
చనిపోతే నీ దగ్గర ఉంటను. అని ప్రార్థన చేశాను. చనిపోతానన్న దిగులు నాకు
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు42
లేదు గానీ బ్రతికినన్ని రోజులు రోషంగా జీవించాలని కోరుకున్నాను.
బ్రతికినన్నాళుి నమ్మకంగా జీవించాలన్నదే నా ధృడిడ సంకలపము. నా జీవితంలో
లక్ష ఆత్మలు కావాలి ఆ కోరికతో మరణ పడకలో సవాలుతో కూడిన ప్రార్థన
చేశాను. నాకు వైద్యం చేసిన డాక్టు నాద్వారా రక్షణ పొందారు. 15 నిమషాలలో
మరణిస్తానని దేవునికి సోత్రతం అని ధైర్యంగా ఉన్నాను. నేను బ్రతికి ఉండుట చూచి
నాలో దేవుని పట్ల విశ్వాసాన్ని గుర్తించి నీ దేవుడు శక్తిమంతుడని నవ్మాడు. నా
జీవితం గురించి నా కుటుంబం గురించి నేను ఆలోచించలేదు. ఆదరణ లేని స్థితిలో
నుండి లేవనెత్తిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను చనిపోతే నా పిల్లలు భార్య
ఏవైపోతారో అనే దిగులు నాకు లేదు.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు బంధువులకు సువార్త తెలిపాము. అనేక స్థలాలలో
సేవ చేయాలి నశిస్తున్న ఆత్మలైకకడున్నాయో వారికి సువార్త బోదించాలన్న తపన
తీవ్రంగా నాలో ఉండేది. మా ద్వారా కొన్ని వందల మంది రక్షణానుభవం పొందారు.
ఆఖరికి మామగారు తన కూతురునిచ్చి వివాహం చేయుటకు ముందుకు వచ్చారు.
స్వంత బంధువుల దగ్గర మీటింగులు పెట్టించేవారము. కొన్ని వేల మందికి సువార్త
బోదించాము. భషప్ అజరయ్య ్రగౌండులో పెద్ద మీటింగులు పెట్టించేవారము
రాజమండ్రి నుండి జాన్ వెస్లి గారిని పిలిచేవారము. కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు
మొదలగు ప్రాంతాలలో సువార్త చేసాము. ప్రతి సంవత్సరం విజయవాడలో బహిరంగ
సరభలు నిర్వాహించుచున్నాము.
ఇంత ఖరచుతో కూడిన మీటింగులు నిర్వాహించుటకు ఉచితంగా డబ్బు
సరిపోతుందా? పైనండి వస్తుందా? అని ప్శంచేవారికి జవాబు ఏదనగా దేవుని
సహాయం పైనండి లభిస్తుంది. మా వ్యాపారం ద్వారా లభించినది మా సేవకు
సరిపోతుంది. మా కోటయ్య వెస్లో భోజనంతో పాటు దేవుని మాటలు ఆకర్షణ
కలిగ యండుటను బట్టి ఆనందించుచున్నాము. మేము మా పరిచర్యలో మనుషుల
వైపు చూడము. క్రీస్తువైపు చూస్తాము. చాలా మంది రక్షణ పొందిన మొదటి రోజుల్లో
క్రీస్తు కొరకు మండేవారంగా జీవిస్తూ తర్వాత ఆత్మీయంగా వెనుదిరిగి చల్లారిన స్థితికి
చేరుట గమనించేవాడిని. మనుషుల ద్వారా కొన్నిసార్లు వ్యతిరకత ఎదురైనపుడు
విసుగు కలిగినపుడు ఆర్థికవైన లోటు వలన కృంగుబాటు ఎదురయేయది. అయిననా
యుద్ధం యెహోవాదే. మనమాయనపై సంపూరణంగా ఆధారబడితే ఆ వ్యతిరకత
కషయమవుతుంది. పూర్తిగా దేవుని మీద ఆధారపడుట నేరచుకున్నాను. మనుషులపై
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు43
ఆధారపడితే అంగుళ్ము కూడా కదలలేము. ప్రతి విమర్శ మనకు దీవెనగా మారుతుంది.
దేవునిపై లకష్యపెట్టి యేసయ్య నా కొండ, కోట, దుర్గము అని నమ్ముతాను. నా
దర్శనం, నా గురి కేవలం యేసు ప్రభువు మాత్రమే. వెన్ను తట్టి నేటికి నడిపిస్తున్నాడు,
దేవునికే మహిమ కలుగును గాక.
భవిష్యత్తులో క్రీస్తు కొరకు ఏమ చేయదలిచారని రమేష్ గారు నన్ను అడిగారు
నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకుతాను. పౌలు చెప్పినట్లు రోషంగా బ్రతకుతాను.
బ్రతకుట క్రీస్తే చావైతే లాభము. నీతిగానే జీవిస్తాము, దేవుని మహిమ కొరకే
జీవిస్తాము. రానన్న దినాల్లో పరలోకం చేరు వరకు నమ్మకంగా జీవిస్తాము, నేను
చివరిగా పాఠకులకు అందించే సందేశం దేవుని రక్తములో కడుగబడిన తరువాత
పరిశుద్ధంగా జీవించడం నేరచుకోవాలి. పరిశుద్ధంగా జీవిసేత యధార్థత వస్తుంది.
యధార్థంగా జీవిసేత మనకు దేవుని బలం దొరుకుతుంది. గొప్ప జీవితం జీవించే
సమర్థత పొందగలము. సేవకులైనా బలహీనులైనపుడు కృంగుబాటు ఎదురవుతుంది.
దేనిని ఆశించక దేవుడిపై ఆధారపడితే విజయం మనదే. దావీదు, మోషే అద్భుతాలు
చేశారు. లోకంవైపు చూస్తే నింద శ్రమలు తప్పవు, క్రీస్తు మనలో ఉంటే ఎవరు ఏమ
చేయలేరు. వనజీవితంలో యేసు చాలను.
బ్రతకుటకు డబ్బు కావాలి గానీ డబ్బే బ్రతకు కాకూడదు. తలపై ఉండే
అభిషేకాన్ని కాళ్ళ కిందకు నెట్టి కాళ్ళ కింద నొకిక పటటవలసిన డబ్బు తలపై ఉంచి
గౌరవిస్తున్నారు. ఇది చాలా తప్పుడు అనుభవం అని చాలా బాధతో చింతిస్తూ
చెపుతన్నాను. ధనము సమసత కీడులకు మాలమని చెప్పారు. అభిషేకముంటే అద్భుతాలు
చేయగలము. ఎంతకాలము బ్రతకుతావో తెలియదు, పాపిష్టి డబ్బు కొరకు పరుగెత్తుట
ఎందుకు? సేవ పరిచర్యలో డబ్బు అవసరమే ఎంత కావాలో అంతే దేవుడు ఇస్తాడు.
అభిషేకం పొందుకోవాలి, అద్భుతాలు చూడాలి డబ్బు కావాలని కోరుకుంటే కృప
దారం అవుతుంది. దేవుని రాజ్యంలో మనలను చూచి ఆనందించే జీవితం జీవించాలి.
ఆత్మీయులైన మీతో ముఖాము�లో నా సాక్ష్యాన్ని మీకు వివరించిన రమేష్
గారిక వందనాలు. నా జీవితాన్ని వెదకి రక్షించి ఆత్మల జాలరిగా మార్చి అనేక లక్షల
మందికి సువార్త అందించే కృపనిచ్చి ఆయన కొరకు జీవించే ధన్యత కొరకు నిండు
మనసుతో దేవుని స్తుతిస్తూ మనకందరికీ దేవుని దీవెన అందాలని నా దీన ప్రార్థన
ఆమెన్.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు44

సాక్ష్యం 6. రక్రైస్తవులను ద్వేషించి ముస్లింగా జన్మించిన నన్ను
నా ఆచారాలు నా భయంకర రకత స్రావ రోగం నుండి నయం
చేయలేదు. క్రీస్తు పేరు తలంచగానే అద్భత వెలుగులో హస్తం
చాచి రక్షించారు.
పాస్టర్ షేక్ మక్బుల్ గారు
రాజమండ్రి
""యేసు నేనే మారగం, సత్యం, జీవం" - యోహాను 14:6
1. పరిచయం :
ప్రభువు నామములో అందరికి వందనాలు. ఈ సాక్ష్యం రాయుటకు
అవకాశమచ్చిన క్రీస్తుకు నా కృతజ్ఞతలు. సంతోషంతో దేవుని స్తుతిస్తున్నాను. నా
పేరు షేక్ మక్బుల్ నా పేరు పలుకుట కష్టమయేయది మాస్టు
గారు మబ్బులు అనేవాడు. నా పేరుకు అరభక� భాషలో అర్థం
నీవు ఆశించినది సృష్టికరత నీకు అనుగ్రహించను. సృష్టికరత దగ్గరకు
ఎవరైనా రావాలి అంటే డబ్బు, జబ్బు, లేదా శిక్ష వీటి వల్ల
సృష్టికరత దగ్గరకు రావడం పొరపాటు కాదు క్రీస్తును రక్షకునిగా
అంగీకరించి 16 సంవత్సరాలు గడిచింది. నలుగురు అక్కలు
ముగ్గురు అన్నదవ్ములు నాకన్నా పెద్ద ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు ఉండేవారు.
నేను అందరిలో చిన్నవాడిని. మేమున్న ప్రాంతము రాజమండ్రి వసీదు పసంటరు
జాంేపట. మా తండ్రి నా బాల్యంలో చనిపోయాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు
ఎదురొకన్నాము. మా అన్న కాఫీ హోటల్లో కప్పులు కడిగితే రూపాయిన్నరతో
అతనికి పెట్టిన ఇడ�్లలు దాచి మాకు పెట్టి ఆకలి తీర్చివాడు. అమ్మ పచారీ కొట్టులో
పప్పు, భయ్యం శుభ్రం చేసి కొంత సంపాదించేది. ఒక చిన్న తాటాకు ఇంట్లో అద్దెకు
ఉండేవారము. వర్షం పడితే కారది అక్కడ గిన్నెలు పెట్టి వర్షం ఆగిన తరువాత
పడుకునేవారము ఇట్టి పరిస్థితుల్లో నా బాల్యం గడిచింది. నేను 1వ తరగతి చదివే
రోజుల్లో నాన్న చనిపోయాడు. అన్న నేను పసైకిల్ షాపులో వెకానిజం నేరచుకున్నాము
బంధువుల షాపులో కొంత కాలం పని చేసిన తరువాత రాజమండ్రిలో చిన్న బడిడ్లో
పని స్వంతంగా ఆరంభించాక 100 రూపాయలు రోజుకి సంపాదించాను. చేతినిండా
పని స్నేహితులు పరిచయమయయాక ఇపుడు తినకపోతే ఎపుడు, ఇపుడు తాగకపోతే
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు45
ఎపుడు అన్నట్లు స్నేహితుల సహవాసంతో చెడుఅలవాట్లు నేరచుకున్నాను. ఆమారా
కి�ిలు కూడా త్రాగేవాడిని. భయంకర పాప జీవితం జీవిస్తూ ప్రతి శుక్రవారం
నమాజ్కు వెళ్ళేవాడిని. రంజాన్ మాసంలో ఉపవాసముండేవాడిని. నోరు చూస్తే
కంపు, బట్టలు చూస్తే పసంటు హృదయమంతా కంపుగా ఉండేది. ఇస్లాం అనగా
మోక్షానికి మారగం అని అర్థం. సత్య మార్గము అని అర్థం. ముస్ల్మాన్ అనగా
విధేయుడు నడినెత్తి నుండి కాలు వరకు సృష్టికరతకు లోబడువాడు. ఈ మతం రక్రైస్తవుడుగా
ఎలా మారావని అందరూ అడిగేవారు. పేరుకు మాత్రం నిజంగా విధేయుడనై
ముస్ల్మాన్ అయయాను. సృష్టికరత అయిన క్రీస్తును కనుగొన్నాను. నా జీవితాన్ని దేవునికి
అర్పించాను. ఇస్లాంలో రెండు రకాలున్నాయి.
అగ్ని నిపపులపై తాకేవారు, పీర్లుతో నిపపుల మీద నడిస్తే భయం కాలేదు. నా
భక్తి ఇస్లాం పట్ల పెరికగది. లోకసతునిగా జీవించాను. నా తప్పులు నా ఇంటి వారికి
తెలియదు.
క్రీస్తు నా వ్యాధిని స్వస్థపరచుట :
నా పాపాలకు పఘలితంగా నేను భయంకరమైన వ్యాధికి గురయయాను. ఎవరికి
చెప్పుకోలేక లోలోపల చాలా బాధపడాను. నీరు రక్తము స్రవించేది. తెలియకనే
రక్తముతో 4 ్రడాయర్లు తడిచిపోయేవి. 4 నెలలు బాధపడాను నేను చాలా
బలహీనమయయాను. నేను ముగ్గురు డాక్ట్లను సంప్రదించాను మందులు వాడాను
అయినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. దేవుని చిత్తం ద్వారా మహమ్మద్ ద్వారా
పరలోకం చేరగలమని నమ్మకం. దేవా, నన్ను క్షమించు ఈ వ్యాధి నుండి నన్ను
బాగు చేయి అని అల్లాకు ప్రార్థించాను. మధ్య రాత్రి నా మందులు షాపులో పెట్టి
రహస్యంగా వాడి సా�నం చేసేవాడిని. మతం మార్పిడికి డబ్బులిసేత బాపీతస్మం తీసుకున్నాక
రక్రైస్తవ్యంలోనే ఉంటాడా అలా ఉండాలని రాల్ లేదు కద గతంలో నేను అలాకగ
భయపడాను. రక్రైస్తవ్యం తృణీకరించేవాడిని. నా తల్లి రక్రైస్తవ్యం గురించి ఆలోచించరాదు
బైబిలు ద్వారా మతం మారుస్తారు అని నాకు బోధించేది. క్రీస్తు ప్రభువా నీవు
సవాస�పరచగలవని ముట్టుకొని బాగుచేస్తావని విన్నాను. అది నిజమయితే నన్ను బాగు
చేయి అని ప్రార్థన చేశాను. దగ్గరలో ఉన్న లాథరన్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి
2 రూపాయలు కానుక ఇచ్చి ఇల్లు చేరాను.
ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు46