సజీవుడైన క్రీస్తు నా రక్షకుడు
ప�మతి విజయలకిష్మ
ఆరి�కసోతమతగల సాంప్రదాయ హిందా కుటుంబవులో జన్మించాను.
ప్రేమ, ఆప్యాయతలు నిండిన యోగయుైన భర్తగారు, వుగ్గురు పుపతుల
సంతానంతో ఆనందంగా కుటుంబ జీవితం సాగింది. ఈ లోకంలో
కోరుకున్నవన్నీ పొందుకున్నందువల్ల చాలా సంతోషించేదాన్ని. హిందువులు
పూజించే విగ్రహాలను నేను కూడా ఆరాధించేదాన్ని. నా పుట్టింట్లో కొందరు
క్రీస్తును నమ్మి విశ్వసులుగా ఉన్నారు. నాకు ఒకే ఒక తోబుట్టువైన
విజయకువారి సోదరి యేసును స్వయ రక్షకునిగా స్వకరించడం నా భాగ్యం.
అక్క అయినా నన్ను బేబీ అనిపిలసతుంది. ''బేబీ, నీకు దేవుడు కోరినవన్నీ
యిచ్చి ఆనందంగా ఉంచారు. దానిరకై నీవు దేవునికి కృతజ్ఞత కల్గిఉండాలి.
అంతేకాదు నిత్యజీవం గురించి నిత్యతవంలో నీ జీవితం గురించి కూడా
ఆలోచించాలి సువా—— అని నన్ను హెచ్చరించింది.
నేను అంత పపావుఖ్యతనిచ్చి పట్టించుకోలేదు. నాకప్పుడైతే కష్ట
సమయాలు ఆసన్నవెన�పపుడు యేసు నామమమున, ప్రార్థించడం వాత్రమే
యిష్టంగా ఉండేది. వా చెల్లి ఉపాధ్యాయిని పరగస� టీచరుగారు వా యింటికి
ఎదురింట్లో ఉండేవారు. ఆము మవ్ములను ఆధాయాత్మకంగా ప్రోత్సహించేవారు.
మవ్ములనే కాదు మరికొందర హిందా మతం నుండి క్రైస్తవ విశ్వసంలోకి
వచ్చినవారిని పుస్తకాల దావరా ప్రార్ధన దావరా ఉజ్జీవాన్ని పొందుకోవడానికి
ప్రార్థించి హెచ్చరించేవారు. యిలా వా పరిచయం 25 సం��రాలు పైగా
సాగింది. అప్పుడప్పుడు వాకు దగిరగానున్న గాపసపల్ హాలు సంఘ బోధలు,
కృపావరం టీచరు గారి ఆప్యాయత నన్ను స్థిరపర్చారు.
కొంతకాలానికి భవిష్యత్తులో జరుగబోయే సంఘటనలను గురించిన
సవరాలు వినబడేవి. ఈ క్రొత్త అనుభవ భావాలేమీ నారకంత వాత్రం అర్ధం
అయ్యేదికాదు. నాకే ఎందుకు వినిపించాలి? అని ఆశ్చిర్యపడేదాన్ని. ఒకరోజు
నాకిలా వినబడింది. ''రావాలో అంగలారుప, రాపహాలు తన బిడ్డలకై దు��స్తుంది——.
నా రెండవ కువారుడు చాలా ఆరోగ్యంగా మంచి ఒడ్రాుపోడుగా కల్గి
24 సంవత్సరాల వయససుతో పాటు ఉన్నత విద్యా భ్యాసం ఇంజనీరింగు
189
చదువుతా ఉండేవాడు. అప్పటికే నాకు యేసు ప్రభువు జీవితము బోధలు
నాకు నచ్చాయి. పాప క్షమాపణ రక్షణను గురించి విన్నాను. ప్రార్థించుట
నేర్చుకున్నాను. ప్రభువు పరిశుదాథత్మ నడిపింపుతో, వుంచడం బాప్తస్మం
తీసికున్నాను.
నా రూ క్రైస్తవ విశ్వసం కొరకు ఎన్నో నిందలు విమర్శలు
ఎదురొకన్నాను. ప్రభువే తోడుగా ఉండి ఆదరించారు. మరలా 1989
డిపసంబరులో రెండవ బాబును కోలోపతున్నట్లు కలవచ్చింది. అనుకోని రీతిగా
1990లో వా రెండవ అబ్బారు నాలుక వుందు భాగంలో చిన్న కురుపులు
వచ్చాయి. డాకట్రు సరియైన వైద్యం చేసి కారణాన్ని కనుకొనలేకపోయారు.
1990మార్చి నెలలో కేనసర్ టయామర్గా నిర్ధారణ చేసారు. ఎంతో దుఃఖంలో
ఆ పరిస్థితి ఎదురుకన్నాను.
ఆర్థిక సోతమత ఉంది గనుక, ఎంత ఖరచునా పఘర్వాలేదనే ఉతతమవెన�
వైద్య సేవలందుకోవాలని తలంచావు. ఇంగ్లాండులో వా కుటుంబ వైదయిలు
ప్రముఖ కేనసర్ పసపషలిస్టుగా వాచెస్టరులో పని చేస్తున్న వారిని సంపపదించావు.
వేము బాబును తీసికొని ఇంగ్లాండు వెళాువు. దేవుని దయ వల్ల గొప్ప
వైద్యం అందుకొని, చాలా అనుకూలంగా సదుసాయాలనీన పొందుకొని
ఆనందంగా యిల్లు చేరామము. డాకట్రు వైద్యం చేయడం పూర్తికాగానే ఇండియా
చేరాక రెండు నెలలలోనే తెరిగ బట్టి అదే వ్యాధి బాధించడం ఆరంభించింది.
మరలా దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాను. ''నీకు విశ్వసముంటే
మరణవు నీ యిల్లు చేరదు—— మరలా మరొకసారి అన్నారు ''నేను తెరచిన
దావరాన్ని వూయడం ఎవరి తరముకాదు—— అనగా ఎవరూ వూయలేరు.
నాకు సాధ్యవే అని అర్ధం. అనేక జనాలకు శాంతి పపధాతను అని కూడా
అన్నారు. వా బాబు నోటి గాయం నుండి రకత్ పసావం జరిగడం దకత్ వాంతులు
కావడం ఆరంభించారు అది 1990 నవంబరులో. చాలా రకతము పోవుట
దావరా అసహాయుడైన స్థితిలో డాకట్ర్లు ప్రాణం పై ఆశ వదులుకున్నారు.
నిరీక్షణ లేదు. అదభుతంగా రకత్ ప్రవాహం ఆగిపోయింది. యిలా జరగడం
చాలా అదభుతం. కానీ మరలా రకత్ పసావం జరిగితే ఆరగది ఉండ్రదు అని అన్నారు.
''నాకు కృతజ్ఞత తెలపు, డిపసంబరులో 25 నాటికి అదభుతం చాస్తావు
అని తిరిగి స్వరం వినబడింది. బాబు నోటి కురుపుల బాధ తీపవత వల్ల
190
సరిగ్గా వూటలాడలేకపోయేవాడు. ఏమీ పతాగలేకపోయాడు. అదభుత కార్యం
జరిగింది. 40 రోజులుగా ఏమీ తిననివాడు వాతో పాటు కూర్చుని డిపసంబరు
25 తారీఖన ఘనపదారాథలు తింటా హాయిగా మనససు విపిప వావూలుగా
వాతో వాట్లాడాడు, హల్లెలూయా. బాబు వావులుగా తినుట మవ్ముల
నందరిని ఆశ్చిర్య చకితులను చేసింది. ఆ విధంగా 10 రోజులుగా భోంచేసాడు.
ఆ తర్వాత జనవరి 1991లో నా బాబును ర్కిషంచుకోవాలి వాడు
పబతకాలి అనే గొప్ప ఆశతో నా హిందా సాంప్రదాయంలో పూజలకు ప్రాధాన్యత
నిచ్చే బంధువుల సలహావేరకు సంగీతం దావరా స్వస్థత అని తెలపు స్వామిజీ
వద్దకు పంపాను. వారైనా బాబును స్వస్థపర్చిగలరేమా అనే పభగవు నన్ను క్రీస్తు
యందలి నిరీక్షణ నుండి ఒక్క క్షణం దారి మళిుంచింది. వెంటనే ప్రభువు
గద్దింపు స్వరం విన్నాను. ''నీవు తగినంత పవిత్రత—— వెంటనే యాదృచ్చికంగా
బైబిలును ఉన్నపాటన తెరిచాను. యిర్మియా 2:13, నా ప్రజలు రెండు నేరాలు
చేసారు, జీవ జలవుల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను,
అనగా బదదలై నీళ్ళు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
మరొక సారి సాటిగా ప్రభువు వాట్లాడారు. నీ స్వయకృతాలు నీ
అభిలాషకు ఆటంకాలు. రూ లోకంలో అతని ్రేరులేదు. దేవుడు నమ్మకంగా
ఉండాలనే మార్గాన్ని చూపారు. ఆయన మహిమను అదభుతాల దావరా చూపారు.
నా పిచ్చి ప్రేమ, పబతకాలనే కోరిక నా దేవుని నుండి నన్ను లాగివేసింది.
నా తపపులరకై నేను చాలా వ్యధ చెందాను. 10 రోజులుగా ఉపవాస ప్రార్ధనలు
చేసాను. నీ బాబు యెహోవా నామమమున ర్కిషంపబడును—— అనే సవరాన్ని విన్నాను.నా
ప్రార్ధనలో దేవుడితో వాదించాను. నిజదేవుడిని తెలియని విగ్రహారాధికులంతా
వారి ప్రార్ధనలకు జవాబుందని వాళును మహిమ పర్చుకుంటున్నారు కదా,
సజీవుడ్రవైన నిన్న సేవిస్తూ నేనిలా మౌనంగా ఉండవలెనా? అప్పుడు ప్రభువిచ్చిన
జవాబు ''నీ విశ్వసముతో నిన్ను బలపర్చుదును—— అన్నారు. ఒకసారి ప్రభువు
నాకు కలలో కనిపంచి ఒక పాపతలో ఆహారముంచి దీనిని ఏడు మందికి
పెటాటలి అని ఆదేశించారు. ప్రభూ, నీవెందరినో పోషిస్తున్నావు. నా బాబుకు
ఆహారం పెటటలేవయయా అని ప్రాధేయపడ్డాను. వెంటనే కన్మురురగై
191
అంతరాథనమయయారు. యింతలో నా బాబు ఆరోగ్యం మరింతగా
కీషణించనారంభించింది. తిరిగి ఆసపత్రి పాలయయాడు. బహిరంగంగా అతనికి
యేసు క్రీస్తు పట్ల విశ్వసాన్ని బయలుపర్చిలేదు. ఎందుకో వాబు నన్ను
బైబిలు చదువవలసినదిగా, గట్టిగా చదవాలని కోరాడు. వెంటనే బైబిలు చదివి
వుగించగానే అభినందనలు అని వినబడింది యిలా వర్సగా వూడు రోజులు
వాక్యాన్ని బాబు దగిర చదివి వినిసించేదాన్ని. ఆ తర్వాత కోవాలోకి వెళ్ళాడు.
అంతలో ఒక రదీం చూచాను. అది వింత కాంతిలో పపజవలిల్లుతుంది. ''యిదే
పరలోకం—— అనే స్వరం విన్నాను. బాబు వ్యాధిగ్రసతుడుగా ఉన్నంతకాలం
కడుపుకు ఆహారం తినడం లేదనే బంగతోనే ఉన్నాను నాని, దేవుడు
జీవాహారమగు వాక్య వున్నాతో జీవి వాకుకలు విని ఆ ఆహారాన్ని సువార్తను
వినుట దావరా గ్రహించాడ్రనే సత్యం, జీరి�ంచుకోలేకపోయాను.
కొంతకాలానికి బాబు పరలోకం చేరాడు. నేను విచార సముపదంలో
వునిగిపోయాను. ఒక ప్రశ్న నన్ను బాగా వేధించింది. నేనే, విశ్వసంలో
బలంగా లేక, స్థిరపడలేదు. నా బాబు క్రీస్తును స్వయ రక్షకునిగా
అంగగీకరించలేదు. నిజంగా ఆత్మీయంగా బాబుకు రక్షణానుభవం ఉందా?
అంతేకాక నా బాబు స్థితి వేమి ప్రభువా? నాకు తెలుపండి అని అడిగాను.
మత్తయి 20:1–16 ఒక యజమాని పనివారిని వివిధ సమయాల్లో పిలిచి
అందరికీ ఒకే సొవ్ము చెలి�ంచడం వివరణ 15వ వచనం స్ణిగిన కొందరితో
''నా కిష్టవు వచ్చినట్లు నా సొంత సొవ్ముతో చేయుట న్యాయము కాదా?....ఈ
ప్రకారమే కడ్రపటి వారు మొదటి వారగుదురు. వెుదటివారు
కడ్రపటివారగుదురు. నేను విడువక బాబు స్థానం గురించిన స్థిరమైన జబాబురకై
ప్రార్థిస్తున్నాను. నేను చాలా స్పష్టంగా విన్న గొంతు నా బాబుదే.
పూర్తిగా మెలకువగా ఉన్న సమయంలో ''నా తంపడి యింటిలో
ఆనందంగా ఉన్నాను—— యీ గొప్ప వాటనన్నెంతో మార్చింది. ఒక్క సత్యం
నన్ను బలపర్చింది. ఈ లోకంలో జీవించు ప్రతి వ్యక్తి తప్పక చివరికి
మరణిస్తారు. దేవుడు చెపిపన విధంగా నిత్యజీవవు యేసు నామమమున వాత్రమే
లభిస్తుంది. ఆ తర్వాత ఎందరికో నా యీ అనుభవాన్ని పంచుకున్నాను. నా
192 దావరా అనేకులు క్రీస్తును విశ్వసంతో రక్షకునిగా స్వకరించడం ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని పదే పదే పఠించమని బోధించారు. అంభికేశవరి అనే నా ప్నేహితురాలు చెల్లి చిన్న వయససులో కేనసరుకు గురైయింది. ఆమెకు నా సాక్ష్యం చెప్పగా, ఆమె చూచి వాట్లాడి బిడ్డలకు భర్తకు దర్శనం గురించి చెపూత మరణించింది. నేను చెప్పగా చిట్టిబాబు వా బంధువు 17 రోజులలో బాప్తస్మం తీసికొనుట ప్రభువు కార్యం. పరిశుద్ధ గ్రంధము నీ పాపాలను గురించి ఒపిపంపజేయుట నీకు జేషటపుపుపతని పొందిన ఆనందం కలుగుంది. తొమ్మిది నెలలో అనేక సార్లు బైబిలు చదివిన తర్వాత రక్షణ స్థిరత కల్గింది బాప్తస్మం తీసికున్నాను.

ఒకరోజు అపొసతలుల కార్యాలు 6:3, ఆత్మతోను జ్ఞానవుతోను నిండుకొని మంచిపపరు పొందిన యేడుగురు మనుష్యులను మీతో ఏరపరచుకొనుడి. వేము వారిని ఈపనికి నియమింతము. ప్రార్ధన యందు వాక్య పరిచర్యయందు ఎడ్రతెగక ఉందుమని చెపిపరి.
వా సన్నిహితులంతా కలిసి బాబు మరణం తర్వాత ప్రార్ధనలో వాక్య ధ్యానంలో, సాక్ష్యం పంచుకోవడంలో ఎడ్రతెగక ఉండేవారం. వారంతా దేవుని కృపతో ఒక మందిరాన్ని నెలకొలాపరు. వుందుగా చిన్న గదిలో ఉష యింట్లో చేరావు. ఆ యిల్లు దేవుని వాట చొప్పున దేవుని కొరకు పై భాగం మందిరముగా నిరి�ంచబడుటకు కొనుగోలు చేయుటకు ప్రభువు ప్రేరణ వల్ల జరిగింది. నేడు కృపానిధి సంఘవుగా పిలువబడుచున్నది. దేవుని వాక్య పరిచర్య, ప్రార్ధనా సహవాసం గృహాకూడికలు శుక్రవారం ఆదివారం స్థానిక పాస్టరు గారు జేకబ్ జాన్గారి ఆధవర్యమున ఆత్మలు సేకరింపబడి ఎంతో ఉజ్జీవవుగా ప్రభువు సేవ కొనసాగుచున్నది.
దేవుని కృప వల్ల ఎన్నో హిందా మతసతుల కుటుంబాలు ఆరాధనలో పాల్గొనుట దేవుని ఆరాధించుటను బట్టి నన్ను ప్రభువు వాబుకొనిన గొప్ప కృప్రై స్తుతిస్తున్నాను. వాడుకొనిన గొప్ప కృప్రై స్తుతిస్తున్నాను.
దేవునికే సమసత మహిమ ఘనత, ఆవేన్.
లి
193
చదువురాని నాకు జ్ఞానమిచ్చి బోధకురాల్నిగా మార్చిన
క్రీస్తు నా రక్షకుడు, ప�మతి బుజ్జీమ్మ
వా సవగ్రామం ఓగిరాల. గుడివాడ్ర దగిర
చాలా చిన్న పల్లెటారు. తాతగారి దగిర
పెరిగాను. వా ఊరిలో పాఠశ్ల లేదు. 13
సంవత్సరాలు చదువుకోక అమావయములో
పెరిగాను. వివాహం డబ్బభన్న వ్యాపారితో
జరిగింది. వుగ్గురు మగపిల్లలు పుటాటరు. పెండ్లి
కాగానే పట్నం విజయవాడ వచ్చావు.
అవాయకంగా పబతకుతా ఉండేదాన్ని. యింటి ప్రక్క ఆదెమ్మ ఉండేది.
ముదటిగా ప్రభువైన క్రీస్తు రక్షకుడని, అవసరాలు తీర్చిగలడని అసహాయతలో
సహాయకుడని బాధలు సమస్యలన్నీ చెప్పుకోవచ్చిని చెపిప ప్రార్ధనలకు
నడిపించింది. ప్రార్ధనలు, మీటింగులో బైబిలు చదివే వారిని చూస్తూ, చెప్పేది
ఒకటి చేసేది ఒకటి, నాకు చదువసేత వీళుకు సరిగ్గా జవాబు చెపాపలి. సేటజి
ఎకిక వీళులాగా వాట్లాడితే బాగుండు అని తలంచేదానను. ఆదెమ్మగారు
పరిచయం అయిన రోజుల్లో క్రీస్తు అనగా ఎవరో తెలియదు. వేము
అవాయకంగా అండలేక డబ్బు అంతా వుందే చెల్లించి ఒక స్థలం శ్రీ బండారు
భూషయ్యగారికిచ్చి ఎపగీవెంట్ వ్రాసికున్నావు.రిజిక్సేటషన్ చేసికోలేదు.
విధివశాతతు, పచ్చి కామెర్లు వ్యాధి తీపవవై కోవాలో పడిపోయాడు. కువారులకు
తెలియదు, ఋజువులు లేవు. నేను భయంతో దు�ఖపడే రోజుల్లో యేసు
సమస్యలన్నీ పరిషకరిస్తారు యేసును నవ్ముకో అని చెపాపరు.
నాకు తెలిసితెలియని జ్ఞానంలో ఈ యిల్లు సమస్య తీరిసేత యేసు
గొప్పవాడని నమ్మి, క్రొవొవతతులు వెలిగిస్తానని వ్రెుకుకకున్నాను. నేను
తెలిస్తెలియని ప్రార్ధన భూషయ్య గారికి కోవా నుండి తెలివి వచ్చి
వాట్లాడ్రసాగారు. ''నేను కశాటల్లో ఉన్నప్పుడు డబ్బభయిచ్చారు. నా బిడ్డలారా,
ఈమెను మాసం చేయవదుద అని చెపిపన 1 గం��లోనే సృహాకోలోపయారు.
194
నా ప్రార్ధనకు జవాబు విజయం కల్గింది. నేను కాసత నవ్మాను గాని సంపూర్ణింగా హృదయాన్ని సమర్పించుకోలేదు. సినివాలంటే యిష్టత ఉండేది. ఆదెమ్మ నాతో చెపిపంది ఏమిటంటే ''నీకు విశ్వసం లేదు. మందిరానికి రాకుండా సినివాకు వెళ్ళుచున్నావా—— అని తీపవంగా గద్దించింది. ఆదెమ్మ వా యింట్లో అదెదకి ఉండేది. నాకు హక్కు ఉందనే దీభవాలో ''నీవెవరివి నాకు బుద్ధి చెప్పడానికి? యిల్లు ఖాళీ చేయించేస్తాను జాగ్రత్త—— అన్నాను. ఆమెకు 55 సం�� వయససు అప్పట్లో నాకు 17 సం�� వాత్రమే. ఆదెమ్మ దీనురాలు. మంచి విశ్వసి. నాకోసం నా గరవవెన� మనససుకోసం భారంతో ప్రార్థించింది. ప్రభు ఆమెను సంధించారు. ''బుజ్జీమ్మను ఎందుకు గది�ంచావు? క్షమాపణ కోరుకో—— రూ వాటలు దేవుని వద్ద నుండి శబదరూపంలో వినబడ్డాయి. అదేవాట వూడు సార్లు వినబడింది. వూడవసారి సారయిడు ఉదయించక వుందే క్షమాపణ కోర్మని కూడా దేవుడు తెలాపరు. ఆ ఉదయవే పెందలకాడ్ర ఆదెమ్మ నా కాళ్ళు చుట్టుకొని ''అవ్మా కష్మించత�్ల—— అని పసిపిల్లలాగా ఏడ్చింది. దేవుడు వాట్లాడగలడా అని అడిగాను, మందిరానికి ఆహ్వానించింది. పబదర్ దేవదతతంగారు పటమటలో సహవాసంలో ఏరపరచారు. పావరీ కంపెనీలు ఉద్యోగి ప్రస్తుతం వార్బ్బాయి సుధాకర్ గారు నడిపిస్తున్నారు.
వారి సహవాసంలో ఆత్మీయంగా బలపడ్డాను. క్రైస్తవ పద్ధతులు తెలీదు. సంఘ పపార్ధనక్ర్మవు, వాక్యధ్యానం, రకష్ణై నిరీక్షణ, పాపపు ఒప్పుకోలు రక్షణలో స్థిరతవం. క్రీస్తు రకతం యొక్క శక్తి యివన్నీ తెలిసికోగలాిను. 1979 సంవత్సరంలో 11 నెలలు క్రైస్తవ ఆరాధనలో ఆత్మీయంగా సిద్ధపడ్డాను. 11వ నెలలో ప్రభువును నన్ను దర్శించి రకష్ణనిచ్చారు. ఆయన స్వరం వినవచ్చునన్న ఆదెమ్మ యిష్టంగా ఉండేది. నడి బజారులో ఒక్క అడుగరుసాగలేదు. ఒక శబదం వినబడింది. ఆ స్వరం దేవుని స్వరం అని నాకు అర్థమయింది.
''నీవు మరణవెత�ే ఏమి చేస్తావు?
నీవు చనిపోతే ఎక్కడ గడిపెదవు?
నాకు చాలా బభయవేసింది. యిప్పుడే లారీ గ్రుద్దితే నాగతి ఏమి? అని తలంచి ''ప్రభువా నేను పాపిని నన్ను ర్కిషంచు అని పశ్చాత్తాపంతో ప్రార్థించాను.
195
నీకు సాకిషగా పబతకుతానని కూడా చెపాపను. ఆ తర్వాత 1980 జనవరి
1వ తారీఖన అదే సహవాసంలో బాప్తస్మం తీసుకున్నాను. ఇంటికి వచ్చి
గోడ్రకానుకొని నన్ను దర్శించు ప్రభువా అన్నాను. అది పగలు 11 గం��ల
సమయం. వెకళువగానే ఉన్నాను. ఒక దర్శనాన్ని చూచాను. ఒక పెదదనది.
ఆ నదిలో నిలబడ్డాను. దగిరకు పిలిచారు. ప్రభూ నీవు పరిశుదు�డవు అని
అనుకున్నాను.
ఆ ప్రభువు నవువతా నన్ను దగిరకు పిలిచి రెండు చేతులు నా తలపై
ఉంచి, చుటాటగల నీటిలో వుంచి అభిషేకించారు. నేను ఆయన చేతిలో
బోమ్మ రూపంలో ఉన్నాను.
''నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నిన్ను ఆ�రవదిస్తాను. నేను వెళుమన్న
స్థలాలకు వెళ్ళు. దయయాల మీద, చేతబడి మీద స్వస్థతల మీద పూర్తి స్వస్థతావరం
యిస్తాను—— వెంటనే పపారి�ంచుటనారంభించాను.
1989లో కృపాజోయాత గార్బ్బాయి గాలిపటం ఎగరవేస్తూ మీడ్ర మీద
నుండి వెనక్కు పడిపోయి సృహాకోలోపయాడు. డాకట్ర్లు ఆశ్వదిలి చనిపోయినట్లే
అని వదిలిపెటాటరు. యేసు నామమమున నానె వ్రాసి ప్రార్థించగా ఆ రాత్రంతా
బాబుతో ఉండి ప్రార్థిస్తూ నిపదపోయావు. అయితే ఉదయాన్నే వాకన్నా వుందే
బాబు లేచి మవ్ములను లేపి, నాకు ప్రభువు జ�షదమిచ్చి లేపారు. నాకు
బాగుంది. ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అన్నాడు—— యిపపుడా బాబుకి
పెండ్ర్లరు యిదదరవ్మాయిల తంపడి అయయాడు.
జ్వరంతో బాధపడు ఒకరిరకై ప్రార్థించగా తగ్గింది. మరొకరికి
పావుకాటువల్ల నురగలు గ్రకుకతుండగా పుండుపై నానె ప్రార్థించి రాసి,
యేసు నామమమున, యేసు రకతంగా ధ్యానించి రాయగా తగ్గింది. దర్శనం
దావరా ఐదు వేళులో మలిుంగుచేయు కరెంటు మంట ఫ్లింగుతో శక్తిని పొంది
దయయాలు పారిపోవుట చూచాను.
నేను బలపడిన తర్వాత ప్రార్ధనా పూర్వకముగా ఎన్నో వేలులు పొందిన
వారిని రక్షణ అనుభవాన్నికి సిద్ధపరచి పెంతెకోస్తు స్నియర్ పాష్టర్ గారైన
దానియేల్ గారి ఆధవర్యాన బాప్తస్మ అనుభవానికి ప్రభువు నామమాన ఆయన
రకత్ శక్తితో జరిగిన అదభుతాలను బట్టి దేవునికే మహిమ ఘనత్.
196
ఎపజా సదుిణం గారు
జ�బతీష� జు��అస్త్రవశ్రీ�ష�శ్రీ ూతీ�వవతీ �వశ్రీశ్రీశీషర���
వారు నన్ను పాస్టరు కోర్సు చేయమని సలహాయిచ్చారు. 3
(జజు��)
సంవత్సరాలు బైబిలు పటెయినింగులో వ్రాయడం చదవడం వాట్లాడడం బోధ
చేయడం నేర్చుకున్నాను. ఇంగ్లీష్ అర్ధం చేసికోగలను కేసట్లు ఆధారంలో
తెలుగు చెప్పడం పరిశుదాథత్మ కృప వాత్రమే. అవసరతను బట్టి రూ పనులు
చేయగల్గాను యేసు క్రీస్తు కృపయే.
ఒట్టిదానను మట్టిదాననైన నన్ను నాలో ఆయన స్వస్థశక్తి అనే
�శవర్యమును ఇచ్చి నన్ను వాడుకొన్న దేవునికే మహిమ ఘనత, హల్లెలూయా!
నేను ఎవరి సహకారాన్ని అందుకోలేదు. ప్రభువు ప్రేమ నన్ను
బలవంతము కొద్ది ప్రార్ధనా గుంపును తర్బీుతు చేసే కృప ప్రభువు ఇచ్చారు.
1.సంఘ అవసరతలు
2.దేశ విదేశ్లలో విశ్వసుల ఆత్మీయ సంరక్షణ
అవిశ్వసుల ఆత్మ రక్షణ కొర్రై పపారి�స్తావు.
3.కొన్ని సమస్యల నెరవేరుప కొరకు పపారి�స్తావు.
4.వ్యాధుల స్వస్థత కొరకు పపారి�స్తావు.
5.వివిధ ప్రాంతాలలో క్రీస్తు సేవ కోసం పపారి�స్తావు.
6.పరిశుదాథత్మ శక్తి కొరకు, నడిపింపుకొరకు పపారి�స్తావు.
ప్రతి శనివారము ఉపవాస పవత్ ప్రార్ధనలు రాత్రి 9.00 గం��ల నుండి
ఆదివారం ఉదయం 6.00 గం��ల వరకు ప్రార్ధనలు జరిగించబడుతున్నాయి.
దానిరకై వచ్చిన 20–25 మందిని సమకూర్చుతాను ప్రార్ధనా భారము
బట్టి 45 రోజులకుగానీ రరెండునెలలకు గానీ వారమంతా ఉదయం 10 గం��ల
ఒక బా�� రెండవ బ్యాచి రాత్రి 10 గంటలకు ప్రార్ధనలో గడుపుతావు.
రెబాక బుజ్జీమ్మగారు (పాష్టరమ్మ)
డో.నెం. 56–10–13 కాలని,
దీ, ూడు
పటమట, విజయవాడ –10.
ఆం.పప., ఇండియా.
ఫోన్ నెం. 0866–2555334
197
పాస్టరు బుజ్జీమ్మగారి దావరా దేవుడు జరిగించిన అదభుతాలు
1. నా పేరు పుల్లమ్మ. వేము పావులవాళువు. చెతతకాగితములు ఏరుకొని
సాయంత్రానికి పతాగి విచ్చిలవిడిగా తిరురగవారము. నాకు కుడికాలు బోదకాలు,
మరియు నాలుగు దష్టశకుతలను బట్టి నేను చనిపోయే పరిస్థితిలో పాస్టరు
బుజ్జీమ్మ గారు యేసు నామమమున ప్రార్ధనలో బలమందని అని, నా భర్త నన్ను
అచ్చిటికి తీసుకొని వె�ునాడు. ఆమె ప్రార్ధన వలన నాకు స్వస్థత కలిగి,
బోధకాలు తగిపోయి, దష్టశకుతలు దురలవాట్లు పోయి నేను స్వస్థత పొందాను.
ప్రభువు నందు బాపితస్మము పొంది. చిన్న వ్యాపారం చేసుకొంటా సంతోషంగా
బుజ్జీమ్మగారి సంఘవులోఉన్నావు.
పుల్లమ్మ
ఆటోనగర్.
2. నా పేరు యెలమ్మ. వేము వెుర కులవులకు చెందినవారము. నలుగురు
పిల్లలు. మట్టి పనులు చేసుకొని పబతకుతావు. నాకు కుష�ట వ్యాధి వచ్చినది.
కాళ్ళుకు పెద్ద పెద్ద గుంటలు పడిపోయిన నన్ను బంధువుల యిళుకు రానిచ్చెిడి
వారు కాదు. భర్త నన్ను వదలివేసినాడు. నా నలుగురు చిన్న పిల్లలను తీసుకొని
కృశా�నదిలో పడి చనిపోవలెనని వెళ్ళుచుండగా, వారిమధయమున బుజ్జీమ్మగారి
చర్చికి వెళ్ళు అని ఒక సహోదరి నన్ను కలిసి ఆమె గురించి చెపిప నన్ను
బుజ్జీమ్మగారి చర్చికి తీసుకొని వచ్చినది. ఆమె నా పుండ్ర్లు మీద చేయిపెట్టి,
కొబ్బరినానె ప్రార్ధన చేసిన వారం రోజుల కల్లా నాకు పూర్తిగా స్వస్థత వచ్చినది.
వేమందరము కూడ్ర బాపితస్మము పొంది సంఘములో సంతోషంగా ఉన్నావు.
యెల్లమ్మ
ఆంజనేయువాగు.
3. నా పేరు సత్యవతి. వేము పాచిపని చేసుకొని పబతికేవారము. భర్త
మరణించాడు. నాకు రొవ్ము కేనసరు వచ్చినది. చాలా చోట్ల తిరిగి, చాలా
మందులు వాడినాను. అయినను బాధ భరించలేక రేయింబవళ్ళు ఏడుస్తూ
ఉండేదానిని. ఒకనాడు బుజ్జీమ్మగారు వాయింటి ప్రక్కకు ప్రార్ధనకు వచ్చినపుడు
ఆమె నాకు ప్రార్ధన చేసి కొబ్బరి నానె యిచ్చినారు. అది రొవ్ము మీద
198
రాస్తున్నాను. 3 రోజులలకల్లా ఆ కేనసరు గడ్రు కరిగిపోయి నాకు స్వస్థత
చేకూరినది. ఇపుడు బాపితస్మము పొంది, ఎంతో సంతోషంగా నా పనులు
నేను హాయిగా చేసికొనుచున్నాను.
సత్యవతి
పటమట.
4. నా పేరు వెంక. వేము మట్టి మాసుకొని పబతికేవారము. నాకు చిన్నపుడే
పోలియో వచ్చి రెండు కాళ్ళు పోయి, క్ర్లు పట్టుకొని నడ్రచేదానను. బుజ్జీమ్మ
గారి చర్చిల స్వస్థత వస్తుందని తెలిసి వెళ్ళగా ఆమె ప్రార్ధన చేసి కొబ్బరి నానె
యిచ్చినది. అది రోజూ కాళుకు నేను రాసుకొనుచున్నాను. ఆమె ప్రార్ధన
వలన నా కాళుకు శక్తి వచ్చి, యిప్పుడు క్ర్లు పారవేసి వావూలుగా నేను
నడువగలుగుచున్నాను. నేను వివాహావుచేసికొని నా కువారునితో నేను
బాప్తస్మము తీసుకొని చ్ర్చిలో సంతోషముగా ఉన్నాను.
మంక
వాగు.
5. నా పేరు విటాటరమ్మ. నేను పల్లెటారు హాస్పిటల్లో ఆయాగా
పనిచేయించున్నాను.నాకు యాకిసడెంటు అయి, మాకాలిచిపప విరిగిపోయి
ఇక కాళ్ళు నాకు రావని డాకట్ర్లు నిరాథరించినారు. అప్పుడు ఒకసారి బుజ్జీమ్మగారు
వా ఊరిలో వీధి మీటింగ్ పెట్టినారు. అక్కడ ఆమె సాక్ష్యము విని అక్కడకు
మళ్ళీ నా స్థితిని తెలపగా ఆమె ప్రార్థించి ఆయిల్ యివ్వగా నా కాళుకు రాసుకొన్న
ఒక నెలరోజులకే క్ర్లు పారవేసి వావూలుగానే నేను నడుచుచున్నాను.
బాపితస్మము పొంది యిప్పుడు దేవునిలో సంతోషంగా ఉన్నాను.
విటాటరమ్మ
పెనమలారు.
6. నా పేరు ఎల్లమ్మ. నాకు కేనసరు వచ్చి రకతంకకుకకొంటా ఉండేదాన్ని.
చాలా మంది డాకట్ర్ల దగిరకు వెళ్ళగా, నేను ఎకుకవ కాలం పబతకనని
నిరాథరించినారు. పాస్టరు బుజ్జీమ్మ గారి గురించి తెలసుకొని వెళ్ళగా ఆమె
ప్రార్ధన చేయగా రకతం పడటం ఆగిపోయింది. యిప్పుడే కేనసరు లేదు. బాప్తస్మం
తీసుకొని సంఘములో సంతోషంగా ఉన్నాను.
ఎల్లమ్మ
వాగు
199
7. నా పేరు మాహానరావు. నాకు పకషమాతము వచ్చి ఒక కాలు చెయ్యి
పడిపోయినారు.వూతి వంకరపోయి నోటి వాట పడిపోయింది. బుజ్జీమ్మగారు
వచ్చి ప్రార్థించగా దేవుడు నన్ను స్వస్థపరచి ఒక వారం రోజులకల్లా నేను
మ�ు వావులుగా నడవగలుగుతున్నాను.
మాహానరావు
పటమట
8. నా పేరు లకిష్మ. మట్టిపని చేసుకొని పబతకుతుంటావు. నాకు గుండెలో
నొపిప వస్తూవుండేది. ఒకసారి నన్ను హాసపటలకు తీసుకెళ్ళి పరీక్ష చేయగా
గుండెలో బజా�లు పడ్డాయి. ఆపరేషన్కు లకష్ రూపాయిలు కావలెనన్నారు
డాకట్ర్లు. డబ్బభలేక నన్ను బుజ్జీమ్మగారి దగిరకు తీసుకొని వెళ్ళారు. బుజ్జీమ్మ
గారు ప్రార్ధన చేయగా దేవుడు నన్ను స్వస్థతపరిచారు. నొపిప పూర్తిగా
తగిపోయినది. మ�ు పరీక్ష చేయించగా యిప్పుడు నీకు పూర్తిగా తగిపోయిందని
చెపిపనారు. ఇంత వరకు నాకు మ�ు నొపిపరాలేదు.
లకిష్మ
ఆంజనేయ వాగు.
9. నా పేరు అనాష. నా వయససు 10 సం��రాలు. యాకిసడెంట్లో రెండుకాళ్ళు
విరిగిపోయినారు. క్ర్లతో నడిచేదానిని బుజ్జీమ్మగారు ప్రార్ధన చేసి ఆయిల్
యిచ్చారు. ఆ ఆయిల్ కాళుకు రాయగా నాకు తెలియకుండానే నా కాళులోకి
శక్తి వచ్చేసింది. యిప్పుడు నేను క్ర్లు లేకుండా నడవగలుగుతున్నాను.
అనాష
పెనమలారు
సాక్ష్యం 10. నా పేరు ఆర్.వి.సావమి. నేను గుండె జబభ, కిడ్నీలు చెడిపోయి
భయంకరంగా బాధపడుతుండే వాడ్ని పైగా చేతబడికూడా చేశ్రు. ఎంతోమంది
డాకట్ర్ల దగిరకు తిరిగి చాలా ఖర్చుపెట్టినాను. అయినా ఏ వాత్రం వ్యాధి
నయంకాలేదు. నేను ఒక పారిశ్మిక సలహాదారుడ్రను. ఒకసారి నాతో
పనివుండి బుజ్జీమ్మగారు నా దగిరకు వచ్చారు. ఆ సమయమున వాటల
200

సందర్బువులో దేవుడు గొప్పవాడు, ప్రార్ధన చేసేత జబభలన్నీ నయమవుతాయని
చెపిపనారు. మొదట నేను నమ్మలేదు. అయినను ఆవెుయే వచ్చి ప్రార్ధన చేసి
దేవుడు విమ్ముల్ని శుది�చేశ్డు. మీకు పూర్తి స్వస్థత వచ్చినది. జబభలన్నీ
నయమయిపోయాయి. ఎక్కడైనా చెకప్� చేయించుకోండి అని అన్నారు. నేను
పహైాదరాబాద్లో చెకప్� చేయించుకొనగా జబభ పూర్తిగా నయమయిపోయినదని
డాకట్ర్లు చెప్పగా నేను ఆశ్చిర్యపోయాను. అప్పుడు దేవుడు గొప్పవాడని
అంగీకరించి, బుజ్జీమ్మగారిక సహకరిస్తూ దేవుని సేవ చేయాలని తీరా�నించు
కొన్నాను. ఆర్.వి.సావమి
సాక్ష్యం 11. నా పేరు విజయకువార్ ప్రభుత్వ హాస్టల్స మీద సాపర్వైజర్గా
చేస్తున్నాను. నాకు రెండు కిడ్నీలు చెడిపోయినారు. డాకట్ర్లను సంప్రదించగా
ఎకుకవ కాలం పబతకనని చెపిపనారు. దాంతో నా భార్యబిడ్డలు ఏడ్ర్చుచుండగా
రాత్రి 11 గంటలకు బుజ్జీమ్మగారి చర్చికి వెళ్ళు ఒక సహోదరి వచ్చి దేవుని
వాటగా బుజ్జీమ్మగారి చర్చికి వెళితే తప్పక తగ్గుతుందని చెపిపనారు. నేను
వారిని అవహానళ చేశ్ను. అయినా నా భార్య పిల్లలు నన్ను బుజ్జీమ్మగారి
వద్దకు తీసుకొని వె�ునారు. ఆము వెంటనే రాత్రి 12 గంటలకు నా కొరకు
ప్రార్ధన చేసి. ఒక వారం రోజులు ఉపవాస ప్రార్ధన చేయించినారు. దేవుడు
నన్ను బాగుచేసినట్లు అక్కడ అందరికీ కనబడినది, అయినా నేను నమ్మలేదు.
కొద్దిసేపటికి నాకే ఒక అజ్ఞాత స్వరం ''నిన్ను బాగుచేశ్ను—— అని వినబడినది.
నేను ఆశ్చిర్యపోయాను. తర్వాత చెకప్� చేయించగా రెండు కిడ్నీలు బాగుపడినట్లు
డాకట్ర్లు నిరాథరించినారు. డాకట్ర్లు కూడ్ర ఇది విని ఆశ్చిర్యపోయారు. భార్యాబిడ్డలతో
సాకిషగా దేవుని నవ్ముకొని యున్నావు. విజయకువార్, విజయవాడ.
12.నా పేరు అనసా, నాకు తరచు విపరీతమైన కడుపునొపిప వచ్చెిడిది.
డాకట్రుకు చూపగా కడుపులో కేనసరు గడ్డ వుదిరపోయిందని డాకట్ర్లు చెపిపనారు.
వేము బాల �దవాళ్వు డబ్బభపెట్టు స్థితిలేదు. అప్పుడు నన్ను బుజ్జీమ్మగారి
సంగతి తెలిసి అక్కడకు తీసుకొని వెళ్ళగా ఆమె ఆయిల్ రాసి ప్రార్ధన చేయగా
ఆ రాపతే నాకు ప్రభువే ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీసి వేసినట్లుగా దర్శనంలో
చూపిచారు. వెంటనే నాకు స్వస్థత వచ్చింది. బాధనయిమయింది. చెకప్�కి వెళ్ళగా
జబభ నయమయింది, కడుపులో గడ్డలేదని డాకట్ర్లు చెపిపనారు. వేము దేవునికి
సాకిషగా ఉండి కుటుంబ సభ్యులతో హాయిగా ఉన్నావు.అనసా, నులకప్పట.
201
నిరాశ, చింత నుండి ర్కిషంచిన రక్షకుడు నా యేసయ్య
ప�మతి మరియమ్మ
(అవ్మాజి) విజయవాడ–1.
పూజలలో నిమగ్నమయి నిజ దేవునికి
దూరమై నిరాశ, దిగుళుతో నలిగిపోయిన నేను నా
కుటుంబమంతా ఒక్కసారిగా యేసు క్రీస్తు అదభుత
ప్రేమను, అపారశక్తి సంప్దను కనుగొని విగ్రహాలన్నీ
ఒకే సారిగా పారవేసి ప్రభువును విశ్వసించావు. నా
పేరు అవ్మాజీ. నాకు యిద్దరు సంతానవు, ఇద్దరూ
ఆడ్రపిల్లలే. భర్త పిళాు వం�కుడు. చాలా పేరున్న
పెద్ద. బభరతమరణంతో నాకు ఒంటరితనం యిద్దరి
ఆడ్రపిల్లల పెండి�ళు బాధ్యత మీదపడింది. సొంత యిల్లు పెద్ద బిల్డింగు. విజయవాడ
పాత బస్రీ చేపల వారెకటు ఎదుటి బిల్డింగు నాకు ఒకేఒక ఆసిత. శాపుల అదెదలులతో
నా జీవితాన్ని కొనసాగించుకుంటా పబతకుతున్నాను.
సావాన్య కుటుంబంలో మంచి వ్యకుతలతో వా అవ్మాయిల వివాహం
చేసాను. నా యింటిలోనే చిన్నవ్మాయి, అల్లుడు మగ బిడ్డలతో జీవిస్తారు.
పెదదవ్మాయికి యిదదర్బ్బాయిలు ఒకవ్మాయి. పెద్దమ్మాయి బిడ్డలు నా దగిరే పెరిగారు.
నా వాట దాటలేని రీతిగా అందరినీ ఒక బాటలో నడిపించాను. ఉన్న సొవ్ము
జాగ్రత్తగా దాచి అందరి కేషమం గురించి బాధ్యత తీసికుంటా పిళాు యింటి పేరు
బలగం రాకపోకలు మన్నిస్తూ ఉండే రోజుల్లో, అదెద డబ్బులు సరిగ్గా యివ్వని
కారణాన, అల్లుళు ఉద్యోగాలు సరిలేక నేను నిరాశకు లోనయయాను. ఆదరించే
దికుకలేదు. అయితే సైతాను నిరాశతోనే కృంగదీస్తాడని తీరిగ్గా తెలిసింది.
సైతాను పరిస్థితుల దావరా ఎదిరింపు, బదిరింపు, సందేహం, చిరాకు నిరాశ
వీటిలో కలవరంగా ఉండేదాన్ని నిపదకు కర్మయయాను. ఓపిక లేకపోవడం,
ఒంటరితనంలో తోడులేని స్థితి, ఏ నిర్ణియం తీసికోవాలో తెలియదు, సలహాలిచ్చే
వారి కర్వైయయారు. రూ స్థితిలో వా పెద్దమ్మాయి యింటి దగిర ప్నేహితుల
సలహావేరకు క్రీస్తును గురించి వినడం, వెంటనే విశ్వసం కుదిరింది. వా అవ్మాయి
భర్తతో సహ మంచి బోధలు చేసే సంఘానికి సరభ్యతవం తీసికుంది. ఆ సంఘకాపరి
చెపిపన వాక్యం గురించి నాకు కూడా చెపిపంది. యేసు క్రీస్తు నిజమైన దేవుడు, మన
రాజు అని చెపిపంది. విగ్రహావులు వూగవి వాట్లాడే దేవుడే క్రీస్తు అని నొకిక
202
చెపాపరు. మీకా 2:13, పపాకారములు పడగొట్టువాడు వారికి వుందుగా పోవును.
వారు గుమ్మవులు పడగొట్టి దాని దావరా దాటిపోవుదురు. వారి రాజు వుందుగా
నడుచను. యెహోవాయే వారికి నాయకుడిగా ఉండును. కొయ్య విగ్రహావులను
నవ్మువారికి తెలియలేదన్నారు. యెషయా 45:16,17 విపగహావులు చేయువారు
సిగ్గుపడినవారైరి....అందరూ కలవరపడుదురు యెహోవా వలన ఇపశ్యేలు
నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరెన్నటికి సిగ్గుపడక విస్మీయ వెుందక ఉందురు.
యేసు నిజరకష్కుడని అందరి కొరకు సిలువ మాసాడని రక్షకుడని చెపిపంది. యేసు
క్రీస్తు అవసరాలు తీరర్చి గొప్ప ప్రభువని ఎందరో సాక్ష్యాలు వివరించారు. కులం,
మతం తేడా లేదు. ఎవరెవరో అంతా ప్రభువు భక్తులుగా వారిపోతున్నారు. ''అవ్మా
నీవు కూడా నవ్ముకో చెల్లికి కూడా చెప్పు—— అని పెద్దమ్మాయి వుందుగా క్రీస్తును
పరిచయం చేసింది. నేను ఆలోచనలో పడ్డాను. పెళిుళురు పోయాయి బాధ
లేదులె అని తలంచే సరికి వాలో ఒకామె వచ్చి క్రీస్తును గురించి చెపిప రోగాలు
బాగుచేస్తాడు, డబ్బు అవసరాలు తీర్చుతాడని మరీ మరీ నమ్మకంగా చెప్పడం ఆరంభించింది.
సరేనని నేను ఆముతో పపజో�నుపెట్లో పహామిలటను గారి సంఘానికి వెళ్ళాను.
ఎంతో భక్తితో పాడే పాటలు ఆరాధన నన్ను ఆకట్టుకుంది. దావీదు రాజు కదీద
చెపాపరు. 1 సమూయేలు 17:41 గొల్యాతను దావీదు ఎంత విశ్వసంతో
ఎదురించాడో. 1 సమూయేలు 17:37, దేవుడ్రయితే దావీదుకు వుందు నడిచాడు.
దావీదుకు తోడుగా ఉండి జయమిచ్చాడు. ఎవరు నీకు తోడు? దావీదు రాజయయాక
సౌలు అసాయకుగురై శ్రమలపాలయయాడు. 1 సమూయేలు 30:6, దావీదు శ్రమలో
దేవుని వైపు చూచాడు. నిరాశలో నిరీక్షణ దొరికింది. నశాటన్నంతా
సమకూర్చుకున్నాడు. నిరాశలో ఉన్నప్పుడు దేవునికి చెప్పుకోవాలి, సంఘానికి
కూడ్ర చెపిప పపారి�ంచుకో, యోబు 1:21, దేవునిపై ఆనుకోవాలి. శిష్యులు రాత్రంతా
చేపలు పట్టి ఏమీ దొరకలేనందన నిరాశలో దేవుని వాట విని విజయం పొందాడు.
ఆర్థిక బాధలలో ఒక స్త్రీ దైవసేవకుడు ఎలిశా దగిరకు వసత, తలుపు
వేసికొని కొద్ది నానె ఖాళీ పాత్రలతో నింపప వరకు ఆశీర్వాదం చూచాక సరిగ్గా
ఆగిపోయింది. మన దేవుడు అదభుతాలు చేసే దేవుడు. దేవుడు చింతలన్నీ తీర్చి
సేవదీర్చువాడు అని పాటలు కూడా పాడారు. ఆకాశపకషులు చక్కగా పోషించబడి
దేవునికి స్తుతిపాటలు పాడ్రతారు. కూడుగుడ్డ గాడుకోసం మనుష�్యలే చింతిస్తారు.
ఎందుకు? దేవుని మీద నమ్మింలోటే. ఏమి తింటావో ఆలోచించడం వాని
దేవుని వాటలు వాగ్దానాలు ఆలోచించాలి.
203
పహాప� 13:5, ''నిన్ను విడువను ఎడ్రబాయను—— అన్నారు. 1 పేతురు 5:7,
మన చింత అంతటినీ మీదేసుకునే దేవుడున్నాడని. పేతురు కూడా అన్నాడు. 1
పేతురు 5:7, ఆయన నీ కోసం చింతిస్తున్నాడు. యేసు వైపు చూడాలి. ఆయన
జీవితం, మరణం, పునరుత్థానం, రెండవ రాకడ్ర యివన్నీ నవ్మాలి. ఆయన కొరకు
జీవిసేత ప్రయోజనం. నిబ్బరము కల్గి ఉండాలి. దేవుడు పట్ల వినయంగా
వసలుకోవాలి దేవుఇనిక విధేయత చూపితే ఆయనను గౌరవవిసతున్నామన్న వాట.
యేసుకు నీవిచ్చే హృదయంలో నివాసం ఆయన నీకిచ్చే పరలోకరాజ్యంలో స్థానవు.
క్రీస్తుకు దగిర వసత ఆయన పోలిక మనకు పెరిగి మనలో చింత, భయం, దేవషం,
అసాయ ఈర్ష్య అన్నీ వాయమవుతాయి. నా చింత నీకు, నీ శక్తి నాకు కావాలని
ప్రార్థించాలని నేర్పించారు. రూ వాటలు నాలో గొప్ప శాంతిని తెచ్చిపెటాటరు.
యిలా కొంతకాలం ఆరాధనలో పకమంగా పాల్గొన్నావు. నా పెద్దమ్మాయి అల్లుడు
వాత్రమే వేరర సంఘం వారి పిల్లలు, నా చిన్నవ్మాయి నారాయణమ్మ కుటుంబం
వేమంతా పహామిలటన్ గారి సంఘానికి వెళ�ువారం. రూ రెండు సంవత్సరాల
తర్వాత క్రీస్తు బోధలకు ప్రభావితమై వేమంతా విగ్రహాలన్నీ దారంగా పారేసావు.
ఒకకసారే వుంచడం బాప్తస్మం తీసికొని వా పేరు పబతకువారర్చిసు
కోగలాివు. దేవునికి సోతపతం హల్లెలూయా. దీనికి వూడు రోజులు వుందుగా
ఉపవాసంలో ఉన్నావు. బాగా ఆత్మీయంగా సిద్ధపడ్డావు. రక్షణ స్థిరతకల్గి, శాంతి
నిండిన గుండెలతో దేవునిరకై నిలబడ్డావు. వా ఆర్థిక పరిస్థితులలో ఆరోగ్యాలలో
ఎంతో వారుప, యింట్లో మనససు నెమ్మది. ప్రేమ శాంతి తాండవవాడింది. క్రీస్తు
ప్రేమ వాతావరణం నెలకొంది. వేము నమ్మిన యేసు జీవితాలను పరిస్థితులను
వారర్చి గొప్ప దేవుడు. అవ్మాజీ నా పేరు అయితే మరియమ్మగా వారింది.
నారాయణమ్మ నా చిన్నవ్మాయి అయితే వార్తమ్మగా పేరు వార్చారు. ఆమె భర్త
నరసింహారావుగారు బోయజుగారు. వా చెల్లి గార్బ్బారు వుపహాష� మాపషగా సేవలో
ఉన్నాడు. సారిబాబు గొప్ప వరాలు గల విశ్వసి. జాన్ ఫిన్నీ, ఫిన్నీ వలె చాలా
ప్రార్ధనాపరుడు. గొప్ప సాకిష జీవితం. నా పెద్దమ్మాయి కువారెత వున్నీపపరు దిబోరా.
ఆము దెబోరాగా నోరులేక పోయినా మౌనసాకిష. వున్నీ సోదరుడు వుపహాష�,
చిన్నవ్మాయి వార్తమ్మ చిన్నబ్బారు అనిల్ కూడా ఒకేసారి వుగ్గురు జతగా
తీసికున్నారు. వారి పేర్లు యెహోషువా, గిద్యోను. వార్తమ్మ పెదదబ్బారు సతీష్
యింకా వార్లేదు. అవిధేయత, దురవసనాలతో ఎంతో వేధించేవాడు.
204
ఎన్నో కన్నీటి ప్రార్ధనల పఘలితంగా బైబిళ్ళు అమ్మకం, మీటింగులలో బైబిలు
పుస్తకాలు అమ్మడంతో దైవసేవకులకు సహకరిస్తున్నాడు. వేమంతా విజ్ఞాపన
చేస్తున్నాం. నేను యిల్లు అంతటికి పెద్ద దికుక. అందరికీ నా వాట వేదవాకుక. ఏ
ఒక్కరూ నా వాటకు ఎదురుచెపపలేరు. నా వాటకు ఎదురుచెపపలేరు. ఆస్థి అంతా
నా ఆదీభనంలోనే ఉంది. అందరి అవసరతలు, శుభాలు, కశాటల ఖర్చులు నా చేతి
మీదే. భక్తి జీవితం కూడా అంతా ఒకక్బాటే.
అందరం ఎంతో ఆనందంగా విశ్వసంతో సాగిపోతున్నావు. వా
చిన్నవ్మాయికి ప్రార్ధనా వరం ఉంది. పరగస� విజయ టీచరుగారు, రకషవాబాయి
టీచరు గారి దావరా వా అవ్మాయికి పరిచరువయయారు. 9 సంవత్సరాల క్రితం
వారి అవ్మాయి బయాలా డాకట్రుగా అనురాగ్ ఆసపత్రిలో ఉద్యోగం చేస్తూ వున్నీని
పరిచయం చేయగా నర్స పటెయినింగ� పూర్తి చేసి వున్నీ ఉద్యోగం చేయడం (దెబోరా)
ప్రభువు కృప.
దెబోరా జీతం దాచి ఆమె వివాహం కోసం ఎంతో ప్రార్థించావు. ఆమె
41 రోజులు ఉపవాసం ఉంది. వార్తమ్మ (చిన్నవ్మాయి) ప్రార్థించి ప్రభువు ప్రేరణతో
సందేశ్లు యిచ్చే కృపతో వున్నీ అవసరాల కోసం ప్రార్థించగా దెబోరాకు దర్శనం
దావరా ఒక నది కనిపంచింది. ఆవలి ఒడ్డున కన్నీటితో ప్రార్థించు వ్యక్తి కనిపంచాడు.
ఆ వ్యక్తితోనే వివాహం. అతడు విద్యావంతుడు, యోగయిడు, పిళాు వంశ్నికి
సన్నిహితుడు ఒక ప్నేహితుని వల్ల క్రీస్తును నమ్మినవాడు గొప్ప ప్రార్ధనాపరుడు,
పరిశుదాథత్మ నడిపించగా దెబోరా (వున్నీ)కి బభరతయయాడు.
దెబోరా నా మనవురాలు వివాహం ఒక అదభుతం. దేవునిపై విశ్వసంతో
కనిపెట్టి సంపాదించిన గొప్ప కృప. రెండవ అదభుతీరి సూరిబాబు పెండ్లి ఫిన్నీగా
గొప్ప ప్రార్ధనా వీరుడిగా, ప్రార్ధనలో దర్శనాలు, ప్రవచన వరంతో సాగిపోతున్న
యౌవవనసతునికి వా కులంలో ప్రభువును నమ్మిన అవ్మాయితో వివాహం నిర్ణయించి
వైభగవంగా పెండ్లి జరిగింది. పెండ్లి ఖర్చులకై 1 లకష్ బహుమతిగా యిచ్చారు. ఆ
పెండ్లి రాత్రి ఆ అవ్మాయి చాలా వింతగా పపవర్తించింది. తెల్లవారే వాతో, తన
భర్తపై అబండభాలు వేసి భర్తగా తగడని తనిచ్చిన డబ్బులు వాపస� కావాలని
బంధువులదరిలో నానారబభసాచేసి అవాయకుడైన ఫిన్నీని చాలా సిగ్గుపరచి వా
అందరి హృదయాల్ని గాయపరచి బాధతో కృంగేలా చేసింది. ఒక విశ్వసి
కుటుంబంలో యీ �భబతసవవు ఇసకరియోతు యూదా కుట్ జ్ఞపితకి తెచ్చింది.
విజయవంతమైన వివాహానికి అవసరవెన�ది ఒకే వ్యక్తితో పదేపదే ప్రేమలో
పడడం. ఎఫెసిస 5:33, ఒకరికొకరికి ప్రేమ కావాలి.
205
ఫిన్నీ చాలా దుఃఖంతో ప్రార్ధనలో ఆమె కోరినట్లుగా విడిపోయాడు. ఆ
అవ్మాయిని క్షమించి యివవవలసిన సొవ్ము చెల్లించి 3 నెలలో విడాకులు తీసికున్నాడు.
ఆ తర్వాత దేవుని మరింత యదార్ధంగా వెంబడిస్తూ ప్రార్ధనలో సాగిపోయాడు.
పేతురు చెరసాలలో ఉండగా అత్యాసక్తితో ప్రార్థించగా దేవదాత సహాయంతో చెరసాల
నుండి వెంటబెట్టుకొని విడుదలపొందిన రీతిగా ఫిన్నీకి ఒక సంత్సరంలో మరొక
అందమైన యువతి విశ్వసితో వివాహం నిశ్చియం కావడం వాజీ భార్య తంపడి
కొత్తగా పెండ్లియిన అవ్మాయి తంపడికి ఫిన్నీ గురించి గొప్ప సాక్ష్యమిచ్చాడు. అదొక
అదభుతం. వాజీ వామగారర వాళువ్మాయి అవిధేయతకు బాధపడ్డాడు.
ఫిన్నీ ఉపవాస ప్రార్ధన, సంఘకాపరి ఆప్యాయత ప్రార్ధనల సహకారంతో
వాజీ వామగారర పశ్చాత్తాపంతో కుమిలిపోయి ''నా పిల్ల నష్టజాతకురాలు. మంచి
సేవకుడుగా, బభక్తిపరుడైన ఫిన్నీ బుది�మంతుడు. ఏలోటులేనివాడు అని రెండవ భార్య
పెండ్లి పెద్దలను ప్రోత్సహించి ఆయనే నిలబడి పెండ్లి జరిపించారు. భర్తగా తగడని
్రేరుపొందిన సిగ్గు అవమానం కొట్టివేయాలని సంఘకాపరి తన అవవానంగా
భావించి రోషంతో ప్రార్థించిన పఘలితంగా ఒక్క నెలలో అవ్మాయి నెల తపిపంది.
పండంటి మగపిల్లవానిని కనింది. గొప్ప ఆనందంతో అందరం దేవునికి స్తుతి
చె�్లంచావు. గత సంవత్సరం ఫిన్నీ పరిస్థితి తెలిసిన పరగస� టీచరుగారు ఎంతో దు�
ఖపడి పపారి�ంచానని చెపాపరు. ఈ మధ్య వారు మరలా అమెరికా నుండి రాగానే
బాబును చూచి సువియోను వలె బాబును బట్టి స్తుతించి ఆనందించారు.
నేను నీతిపరుడునగు దేవుడ్రను ర్కిషంచువాడ్రను నేనే. నేను తప్ప ఏ దేవుడును
లేడు. ప్రతి మాకాలు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణవు చేయును. వాట యిచ్చి
నెరవేర్చిన దేవునికి వందనాలు చెల్లించి, ఘనపర్చి ఆరాధించావు. మన విశ్వసాన్ని
బాగా పరి�లిసేతంది. కానీ గొప్ప ఆటంకాలు గుండెల్లో కలవరపర్చినా తొట్రిల్లకుండా
కాపాడే దేవుడు యేసు క్రీస్తు నిరాశనుండి చింతను బాపి చెంత చేరరవాడు నా క్రీస్తు.
సంఘం ప్రార్థిస్తే సాతాను కాళ్ళు వణుకుతాయి విశ్వసి నిదురపోతే సాతాను
చెలరేగుతాడు. విశ్వసులు బారగా వారితే రక్షణ పొందు ప్రజలు ప్రభువుని
ఆశయిస్తారు. విశ్వసులంతా వేలుకోవాలి. ఏమికావాలో ప్రభువుతో చెప్పుకోవాలి.
ఉప్పుగా, నిపపుగా ఉండాలి. నన్ను నా జీవితాన్ని మార్చి గొప్ప విశ్వసంతో నన్ను
నా వారిని నిరాశ నుండి నిజ విశ్వసుల్ని చేసిన దేవునికే మహిమ. హల్లెలూయా.
లి
206

పై రూపంకాక హృదయాలను లకష్యముంచు
క్రీస్తు నా పపరభువువార్తమ్మ
,
విగ్రహారాధన ప్రాధాన్యత గల హిందా
సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. నా
పేరు నారాయణమ్మ. బాల్యంలో నాన్న గారి
మరణం వల్ల పోషణ భారం అంతా అమ్మ
అవ్మాజీదే. ప్రభువును ఆమె కూడా నమ్మింది.
పేరు వారింది. బాప్తస్మం తర్వాత పేరు
మరియమ్మ. నా పేరు వార్తమ్మగా వారింది.
వివాహం సత్యనారాయణగారితో జరిగింది. భార్యాభర్తలిరువు ఒకేసారి
విశ్వసంలోకి వచ్చి బాప్తస్మంలో బోయజుగా వారారు. నాకిదదరు కువారులు.
పెద్దవాడు సతీష్ రెండవవాడు అనిల్. అనిల్ ర్కిషంపబడ్డాడు.
వాకు ఆర్థిక యిబ్బందులవల్ల చాలా నలిగిపోయావు. వా భారమంతా
అమ్మ భరించేది. భర్త చిన్న వ్యాపారి వద్ద గమాసాతగా ఉండేవారు. అమ్మ
యింట్లో రెండు చిన్న గదులు వాకివ్వగా దానిని సర్దుకొని ఒక గది పూర్తిగా
ప్రభువు ప్రార్ధనా గదిగా పపత్యేకించావు. అమ్మపై ఆధారపడడం చిన్నతనంగా
ఉండేది.
వా అమ్మకిదదరవే సంతానవు, నేను వా అక్క. అక్క,బావగారు
దారంగా వేరొక యింట్లో ఉండేవారు. వారి వుగ్గురు బిడ్డలు అమ్మమ్మ
బాధ్యతలో వాతోనే ఉండేవారు. అక్క, బావ వారి ప్రక్కింటి వారి దావరా
క్రీస్తును రకష్కుడిగా నవ్మారు. వుంచడం బాప్తస్మం పొందారు. మంచి
సహవాసంలోనే ఉన్నారు. వా అకక్లో విశ్వసాన్ని వాతో పంచుకొనేది వా
పిని, వా అమ్మ, వా బంధువులు కూడా క్రీస్తును గురించి చెప్పడం వల్ల
వినుట వలన విశ్వసం కల్గింది.
వారంతా చెప్పేసత్యం ఒక్కటే యేసు క్రీసేత సజీవుడు, నిజదేవుడు,
విగ్రహాలు నమ్మటం దండగర. ఎన్నో వేలులు చేసేది క్రీసేత. శ్ంతినిస్తారు.
207
శాంతి పావురాలు ఎగరేసే పెదదలంతా కల్లోలాలు కల్గిస్తారు కాని నిజమైన
శాంతి యిచ్చే శ్ంతిదాత క్రీస్తు. యోహాను 14:27, క్రీస్తు నుండి పాపము
వల్ల దూరమైన వ్యక్తి దేవుని క్షమాపణ కోరి రకష్ణపొంది క్రీస్తును నమ్మితేనే
నిజమైన శాంతి సముపద హా�రులో పపకక్గానున్న కొండ్రమీద దాగిన పరిష పాడే
పాట నిజమైన శాంతి. పాపం చేసిన సమరయ్య స్త్రీని ఒంటరిగా దర్శించి
పాపాలు క్షమించి జీవ జలాలనిచ్చి ఆమె జీవితానికి శ్ంతినిచ్చారు. క్రీస్తు
దగిరకు ఎవరైతే నడిపిస్తారో వాళుంతా శాంతి దాతలే. యేసే రక్షకుడు
పరలోకం మనదేశం యేసును నమ్మి సేవించాలి అని చెప్పడం సువార్త.
రూ వాటల సారమంతా వా కందరికీ కనువిపపుకల్గించి, హృదయాల్లో
పని చేసింది. అప్పటికే నిరాశ, చింత అశాంతి, ఆర్థిక లేమితో ఉన్న వాకందరికీ
ఈ దేవుడిని నమ్మి చూద్దాం అనిపించింది. రక్షణ పొందుటకేమి చేయాలి?
అనేవి వరాలు తెలిసికొని ప్రార్థించడం, బైబిలు చదవడం అవసరము అని
తెలిసికొని వా దగిరవారు వెళుతున్న సంఘం. పపజ్జోీనిపెట్ పహామిలటన్గారు
సంఘానికి వెళ్ళడం పపారంభించావు. రెండు క్రొత్త నిబంధన సంఘం, సంపూర్ణి
సంవత్సరం అన్ని విషయాల్లో ఆత్మీయంగా జ్ఞానాన్ని పొందావు. క్రీస్తును
స్వయ రక్షకునిగా అందరిలో గొప్ప సంతోషం నెమ్మది. వా అందరి
పరిస్థితులలో గుర్తించగల వారుప గమనించావు.
నన్ను ప్రభువు వార్చుకున్న వెంటనే ప్రార్ధనా గదిలో ఎడ్రతెగక
ఉపవాసాలు, ప్రార్ధన, వాక్యంలో �నమయయాక ఒక్క సంవత్సరంలో పరిశుదాథత్మ
నన్ను బలంగా తాకింది. అన్యభాషల వరం, వివేచన వరం, ప్రార్ధనా వరం
సమృద్ధిగా నన్ను ఆవరించి ఆవిరిగా నా చెవులలను తాకిన అనుభవం వచ్చింది,
దేవునికి సోతపతం. రూ అనుభవాలన్నీ నాకు క్రొత్త రహస్యంగా కొంతకాలం
గడిపాక దర్శనాల దావరా ఆత్మ ప్రేరరపణ దావరా అర్థం గ్రహించుకొని యితరుల
కొరకు ప్రార్థించినా, నా పపార్ధనలోనె వింతగా జవాబు దొరికినట్లు గ్రహించేవారు.
నా రక్షణ భాగ్యాన్ని, క్రీస్తుతో నాకు గల బంధం ప్రేమను బట్టి యితరుల
అవసరాలకోసం భారంతో ప్రార్థించే భారం నాలో పెటాటరు. నేనెవరిని
208
పిలువలేదు. నాలో క్రీస్తు పని చేస్తున్న ఉనికి గ్రహించి కొందరు అపరిచితులు
నా దగిరకు వచ్చి ప్రార్ధనా గదిలో పపారి�ంచుకొనేవారు. ఆత్మీయవరాల విషయం,
ఆత్మీయ పఘలాల విషయం వీటి తేడా గుర్తించే కృపనిచ్చారు. గలతీ 5:22లో
పఘలాలు పైనుండి వచ్చేవి, లోపల ఉండేవి, బయట కన్పరర్చివి యిలా తొమ్మిది
వరాలు ప్రతి విశ్వసికి చాలా అవసంం. అయితే ఆత్మీయ వరాలు 1 కొరింథీ
12:9లో ఏడు వరాలు ఒక్కొక్కరికి వేరరవరుగా యివవబడినప్పుడు యితరుల
కేషవాభివృదిథరై వాడాలని అర్ధం అయింది.
నాకు జ్ఞానం తకుకవ, పెద్దగా చదువుకోలేదు. 3వ తరగతి వరకే విద్య.
బైబిలు, బైబిలు పుస్తకాలు చదువలగను సంతకం చేయగలను. చాలా నిదానంగా
పట్టి పట్టి ఒక్క లైను వ్రాయడానికి పపయాసపడతాను. యిట్టి నన్ను ప్రభువు
పాదసేవ చేసే అమృతమెన� ఆయన నావాన్ని ఘనపర్చుకొనే ధన్యత యిచ్చారు,
హల్లెలూయా.
ఆ రోజుల్లో వా యింటికి దగిరగా ఉండే సాకలులో పహాడ్మిక్సటస�గా
పనిచేస్తున్న కేషవాబాయాంటీ వారి దగిర ఉద్యోగం చేసే అవివాహిత్ యువతులరకై
ప్రార్థించమని అడిగారు. కొందరి వివాహాలు దివ్యంగా జరిగించారు. ఆ ప్రభువే
బయలుపరర్చివారు. దర్శనాలు కనిపంచేయి. పండ్ర్లు, పూలు, దండ్రలు, క్షమాపణ
ప్రార్ధన చేసేవారము.
పరగస� విజయాంటీ, రకషవాబాయాంటీ గారు అతి సన్నిహితులు. ఆమె
వాయింటిలో ప్రతి ఒకకరితో అనుబంధం పెంచుకొని వా యోగ కేషవాలు
విచారిస్తూ, వా అకక్గారి అవ్మాయికి వాళు పాప డాకట్రు బయాలా దావరా
చిన్న ఉద్యోగం యిపిపంచింది.
డాకట్రు బయాలా వివాహం కూడా ప్రార్ధన దావరా జరిగింది. ''ఒంటరిగా
కాదు, భర్తతో అమెరికా వెళ్ళుట—— దర్శనం దావరా వివానవు రెక్కలు రెపరరపతో
ఆగుట. యిద్దరు ఎకిక టాటా చెపిపన దృశ్యం చూశ్ను, హల్లెలూయా. పరగస�
విజయాంటీ ఎందరినో పరిచయం చేసారు. వేలుపొంది జవాబుగా
మరికొందరు క్రొత్త వ్యకుతలు నర్సులు, టీచర్లు, క్లరుకలు, పాస్టర్లు, డాకట్ర్లు
209
ఎందరో ప్రార్ధన సహవాసం కోరి ఆ చిన్న ప్రార్ధనా గదిలో బేతనీ వలె సేదతీరి
ఆనందంలో వెళ్తారు. ప్రభు కృప పరిశుదాథతయ్మని నడిపింపు ఏకాంత్ ప్రార్ధన
సహవాసమని రూడభిగా చెప్పగలను.
నా భర్త బోయజుగారు పరగసాంటీతో చెపిపన వాట ''దేవుడు గొప్ప
కృపగలవాడు వేము అనయిలుగా ఉన్నప్పుడు ఏకార్యాలు జరుగలేదు. మనససుకు
నిజమైన శ్ంతిలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జరుగుబాటులేదు. క్రీస్తులో
శాంతి, సంతోషం ఉన్నాయి. దేవుని సంపూర్ణి చితాతనికి లోబడితేనే జయజీవితం
సవంత పపయాత్నాలన్నీ వ్యర్థమగును. కొన్ని దెబ్బలు, నశాటలు పొందడం దావరా
మరలా క్రీస్తును ఎకుకవ సేవిసేతనే వేళ్ళు పొందగలమని తెలిసింది——. అవిధేయత
వల్ల కార్యాలు జరగవు అని కూడా అన్నారు. ప్రార్ధనకు వచ్చే వ్యకుతలలో
ఒకామె భర్త ఆమెను వదలిపెట్టి దారంగా వెళ్ళిపోయారు. అపపటికాము గర్బువతి.
ఎంతో దుఃఖంతో నా దగిర ప్రార్ధనకై వచ్చింది. ఆమెను ఆదరించి ప్రార్థించగా
ప్రభువు దర్శనంలో మగపిల్లవాడు కల్గును. అతను తిరిగి తప్పక నెలలు
నిండినప్పుడు వచ్చి ఆమెను చేర్చుకొనునని తేలాచు. ప్రార్ధనలో వాటలలో
చేర్చుకుంటున్నందుకు సోతపతం ప్రభువా అనే వాట వస్తుంది. అది తప్పక
నెరవేరరలా కృప చూపుతున్నారు. మరొక కుటుంబంలో బిడ్డల వివాహము
ఒక పాప అమెరికా ప్రయాణం యివన్నీ దర్శనంలో కొత్త యిల్లు కొనుకొకవడం
అమ్మడం జరిగింది.
నేను ప్రభువు నామమమున ప్రార్థించే అంశ్లలో
1.ఆత్మీయ రక్షణ, ఎదుగుదల ఆశించివచ్చేవారు
2.అవిధేయత గల బిడ్డలు, గురించి ప్రార్థించుట
3.భర్త లేక భార్య రక్షణ
4.భార్య భర్తల పోట్లాటలు విడాకుల వరకు వచ్చిన సమస్యల పరిశాకరం
5.ఉద్యోగానేవషణ
ఉదేవగంలో బది�కావాలని కోరుట
6.యిల్లు అమ్మడం, కొనడం, అవసరానికి ఆర్థిక సహాయం
210
డాకట్రు బయాలా వివాహం పపపపదీముంగా ప్రభువిచ్చిన జవాబు. పరగసాంటీ
అమెరికా వె�ునను మవ్ములను మరువలేదు. యిప్పటికి సన్నిహితంగా ఉండి
మవ్ములందరినీ ప్రేమతో సన్నిహితంగా ఉండి మవ్ములనందరినీ ప్రేమతో
ఆత్మీయంగ పుస్తకాల దావరా పపోత్సహిస్తూనే ఉంటారు.
ఎకుకవగా వివాహాలు కావాలని యవవనసతులకై ప్రార్థించి జవాబులు
పొందడం విశ�షం. అందరికీ రకర్కాల ఆనందాలు కావాలి గొపరెపిల్ల వెదికే
కాపరికి ఆనందం. వెండి నాణెవు వెదికే వానికి ఆనందం, చెంతకు వచ్చిన
చిన్నకువారుడును బట్టి తంపడికి ఆనందం.
పండిన పనలు, విత్తువానికి ఆనందం, జ్ఞానియెన� బిడ్డ, తండికి
ఆనందం. దేవుని పరలోకంలో నిత్యానందంలో పపవేశించడం క్రైస్తవ విశ్వసికి
ఆనందం. ఈ ఆనందం కోసం ఆశిస్తూ ఆత్మల భారంతో క్రీస్తును ప్రేమించాలి.
శాలేవు పుస్తకంలో చక్కగా వ్రాసారు. పుస్తకాలు చదవడం నాకు ఎంతో
యిష్టం అదే నాకు ఆనందం.
వా అకక్య్యగారబ్బాయి సూరిబాబు జాన్ఫిన్నీగా బాప్తస్మం తర్వాత
్రేరమార్చుకొని మంచి విశ్వస జీవితం జీవిస్తున్న సమయంలో శోధణ
ఎదురొకనాడు. కాని నేడు విజేతగా సాకష్గా వారాడు. అకక్కూతురు వున్ని
బాప్తస్మం తర్వాత దెబోరా, విశ్వసియెన� భర్తను ఉపవాసంతో భర్తగా దర్శనం
దావరా పొంది ఒక పాపకు తల్లగా దేవుని స్తుతిస్తుంది.
ఫిన్నీకి వివాహంలో శోధన గలిబిలి అలజడి అని ప్రభువు నాకు
తెలియపర్చారు. సాధారణంగా పెండ్లి సమయంలో వచ్చే గొడవలను
సరు�కున్నావు. కాని 24 గంటలు గడిచేసరికి ఆ పెండ్లి భార్య ఫిన్నిని నిరాకరించి
భర్తగాలేడని తృణీకరించి నాకు అతనితో సుఖంలేదని సాతాను ప్రేరణతో
క్రీస్తుకు వ్యతిరేకంగా వారిన ఇసకరియోతు యూదా వలె పపవర్తించి, అందరి
పరువు మంటకలిపంది.
211
మంచి విశ్వసులు, వా కులంనుండి క్రీస్తును నమ్మినవారే. దుఃఖంతో
ప్రభువు పాదాలు ఆపశయించావు. తర్వాత సంవత్సరంలో వివాహం జరిగింది.
మంచి విశ్వసి దొరికింది. గర్బువతిగా చేసి ఫిన్నీ నిందను తొలగించి ఎవరైతే
అవవానించారో వారర సిగ్గుపడునట్లు ప్రభువు గొప్ప కార్యం చేసారు.
వేమంతా పపరభును మహిమపర్చావు. సాతాను వెన్నంటి మరొక గలిబిలి
సృషిటంచి కలవరం కల్గించాడు. బాబు కడుపులో ఉండగా 8వ నెలలో ఆ
తల్లకి సేకనింగు దావరా వూపతపిండాలలోపం, నీరుడు పకమం ఆగింది. బాబు
పబతకడ్ం కష్టం. ఆపరేషన్ చేయాలి ప్రమాదం నివారించాలి అని డాకట్ర్లు
అన్నారు. వెంటనే వా ప్రార్ధనా గదిలో మాకరిల్లి ముపరపెటాటవు. ఉపవాస
ప్రార్ధనలు చేసావు. ఒక్క వారంలో మరలా సేకనింగులో చూచి బాబులోపం
నివారణ జరిగిందని చెపాపరు. అద్భుతమైన కృప్రై స్తుతించావు. కాలం
పరిపూర్ణివెన�పపుడు ఫిన్నీ భార్య సుఖపపసాతి దావరా బాబును కనింది. యిది
రెండవ అదభుతము.
రెండవ వివాహం వెంటనే బిడ్డను పొందిన ఆనందంలో ఫిన్నీ విశ్వసం
మరింతగా బలపడింది. అందరమూ ప్రభువును ఘనపర్చావు. సేవకై
కొనసాగావు. గలతీ 6:9, అలయక వేలు చేసితివేని తగిన కాలమందు
పంట కోస్తావు.
నా పని ప్రార్ధన, విజ్ఞాపన. అదే నమ్మకంగా చేయసాగాను.
1 సమూయేలు 16:7, మనుష�్యలుపై రూపాన్ని లకష్యపెటటగలరు. యెహోవా
హృదయాన్ని లకష్యపెట్టును. చదువులేని నన్ను వాటలాడుటచేతకాని,
పేదరాలినైన నన్ను ఆయన ప్రేమలో నిలబట్టి ఎందరో అపరిచితులైన గొప్ప
విశ్వసుల మధ్య దేవుని సేవ కొనసాగించే కృప నిచ్చారు.
దేవునికే స్తుతిసోతపవు, హల్లెలూయా. వేమంతా అవాయకులం
ప్రభువును నమ్మకంగా ప్రేమిస్తు, ఒకే విశ్వసంలో సాగిపోతూ భక్తులను
ఆదరిస్తూ ఉండేవారం.
212

ఒక పాస్టరుగారు నా భర్త బోయజుగారి కోరిక వేరకు వా దీన స్థితి
చూచి అరరబియాలో పనులున్నాయని వీసా తెపిపంచి పంపుతానని ఆశపెటాటడు.
ఉన్నదంతా వా అమ్మ యిచ్చింది. కొంత అప్పుగా తెచ్చుకొని వుందు
బోంబాయి పంపావు. అక్కడ యిదిగో అదిగోనని చెపిప కాలయాపన చేశ్రు.
పువుకోసం మౌనంగా బభరించావు. బోంబాయిలో స్థానిక విశ్వసులు
ఆదరించి పని యిపిపంచారు. ఎంతో నిరీక్షణతో కనిపెటాటవు. గల్పు తీసికొని
మళ్ళీ పనులు లేవని చెపిప తిరిగి బోంబాయి తెచ్చేసారు.
ఎంతో సొవ్ము నష్టం. బాధతో అవవానంతో అక్కడే ఉండి ఉద్యోగం
చేసి కొంత సమ్ముతో కొన్ని సంవత్సరాల తర్వాత యిల్లు చేరావు. అమ్మకు
డబ్బు చెల్లించాలనే బాధ వల్ల నా భర్తతో చాటుగా ఫోనులు చేసినా భర్తను
ధైర్యపర్చి ప్రార్థించి ఆయనలేని సమయంలో సేవ ఎకుకవ చేసి ప్రభువు పాదాలు
ఆపశయించాను. బాధలు భరించి నషటంపొందిన నా భర్త పరీకిషంచిన తర్వాత
సువర్ణింవలె మంచి భక్తిలో నిలిచారు. నేడు నా బిడ్డలతో కలిసి బైబిలు వాక్యాలు
క్రీస్తు ఫోటోలు లేమినేషన్ చేసి శాపులలో అవ్ముట అనే వ్యాపారం చేస్తూ
కుటుంబం పోషిస్తున్నారు.
క్రీస్తుకు దారంగా దుర్వ్యసనాలపాలైన పెద్దబాబు నేడు బైబిలు, బైబిలు
పుస్తకాలు అవ్ముతూ భక్తులకు దైవసేవకులకు సహకరించే విధంగా ప్రభువు
వార్చారు. యెహోషువా వలె నేను, వా యింటి వారందరా యెహా�వానే
సేవిస్తున్నావు. ఈ క్రీస్తు ప్రభువు నిజరకష్కుడు. అన్య దేవతలన్నీ వట్టివే మట్టివే.
ఆత్మ సవరూపియెన� దేవుడు అందరినీ ఆదరించి పోషించి దీవించగలరు,
హల్లెలూయా!
లి
213
క్రీస్తు యేసు నా వైభగవ క్రైస్తవ జీవిత కేందం
శ్రీ డేనియేల్ హా�టన్
నా బాల్య జీవిత సారాంశవు కుటుంబ
జీవితం వూడభ్రనమ్మకాలగల నిష్టగల
ససాసంపపదాయ వుస్లివు కుటుంబవులో
జన్మించాను. వా నాన్నగారు నిఖచ్చిగా నిలిచిన
వుస్లివు విశ్వసి. అమ్మ వాత్రమే క్రైస్తవు
విశ్వసాన్ని స్వకరించారు. ఐదు సంవసతరాల
వరకు ఆ దంపతులకు సంతానయోగం లేదు.
ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఆఫ్సరుగా ఉద్యోగిగా చేసేవారు.
విచార గ్రసతురాలైన వా అమ్మ పరిస్థితిని గ్రహించి నాన్న గారి ఆఫ్సులో
పనిచేసే పోలీస్ కానిసేటబుల్గారు వారిని దర్శించారు. వా అమ్మ ఎన్నో హిందా
దేవతలను, అల్లాను, వుస్లివు విశ్వసంలో భక్తితో ప్రార్ధనలు చేసినను బిడ్డలు
కలుగలేదని దు�ఖపడ్డారు.
యేసు క్రీస్తు దావరా ముదటి అదభుతము
పోలీస్ కానీసేటబుల్ గారు గొప్ప విశ్వసి యేసు క్రీస్తు నిజమైన దైవం.
ఎవరైతే దేవుని ఆపశయించి ఆయన నామమమున ప్రార్థిస్తే, ప్రార్ధనలకు తప్పక
జవాబు దొరుకుతుంది అని చాలా నిశ్చియతతో పపారి�ంచడానికి
ప్రోత్సహించారు. క్రీసత ఉతతవుడని మంచి దేవుడని రుచిచూచి తెలిసికోమని
తెలాపరు. దాని పర్యవసానవే దేవుని వినయంతో ప్రార్థించారు.
''ప్రభువా, నీవుంటే, సజీవుడ్రమైనచో నాకు ఒక బిడ్డను ప్రసాదించండి——
ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే యేసు క్రీస్తు పపత్యకషమయయారు. అంతేకాక వా
అమ్మ గారితో వాట్లాడారు. అవ్మా, నీకు కువారుడు కావాలని అడిగావు
గాని నన్ను మరిచావు. నీవు నన్ను మరచినా నేనెన్నడు నిన్ను మరువజాలను.
అంతేకాక నా అరచేతిలో నిన్ను చెకుకకున్నాను——
వా అమ్మగారి క్రైస్తవ జీవితానికి పపదీము అదభుతము, క్రీస్తు ఆమెకు
సాకషాతకరించి ఆముతో వుచ్చిటించడ్రవే అది ఆమె మొదటి అనుభవవు.
214
క్రీస్తును కనుగొనుట వా అమ్మగారి రెండవ అనుభవం.
ముదటి దర్శనంలో క్రీస్తు కనబడివాట్లాడిన పిదప ప్రభువు పట్ల ఆమె
విశ్వసం మరింతగా దృడభ్రపడింది. రెండ్రసారి వా అమ్మగారికి ప్రభువు కన్పడి
వాట్లాడారు. ఎపపుడ్రనగా వా పెద్దన్నయ్య పసివాడిగా రెండు సంవత్సరముల
వయససులో ఒక ప్రమాదాన్ని ఎదురుకన్నాడు. వా పెద్దన్నయ్య మహమద్
�ాజా సులాతన్ అహామద్ పిన్న వయససులో పడకగదిలో రాత్రి కాంతినిచ్చే
అతి చిన్న బల్తో ఆటలాడ్రసాగాడు. అకస్మాత్తుగా అది చేతిలో పగిలింది.
చిన్న వుకకలుగా చింది కనుపగడును తాకింది. అది పల్లెటారి ప్రాంతం.
సలవులలో బిడ్డతో గడిపే ప్రాంతంలో ఎవరూ లేరు. అమ్మ, అన్నయ్య వాత్రమే
ఉన్నారు. చాలా ఆందోనళతో అమ్మ పపారి�ంచసాగారు. ''ప్రభువా, నా బిడ్డ
కన్నులు సరిచేయండి, భవిష్యత్తు అంధకారము కాకుండా మీరర చూడండి——
అదే రాత్రి బాధతో దుఃఖంతో కృంగియున్న వేళ్, దేవుని వాక్యానుసారంగా
కృంగిన వారిని లేవనెత్తు దేవుడు ఆపద సమయములో ముపరపెటాటవు
యిర్మియా 33:3, నాకు ముపరపెట్టువు, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు
గ్రహింపలేని గొప్ప సంగతులు గుడభ్రవెన� సంగతులను నీకు తెలియజేతను——
''భయపడకుము, బాబు కంటిలో గాజువుకక్ను చూడలేదా? కండ్ర్లు
పూర్తిగా పోవలసింది. ఏది ఏమయినా, ఆ చిన్న గాజు వుకక్ను జాగ్రత్తగా
తీసివేయి. నీ బాబు పూర్తిగా బాగుపడును—— ప్రభువు అమ్మతో స్పష్టంగా
రెండవసారి వాట్లాడి అదభుతము చేసారు. ఈ సంఘటనతో గాడభ్ర విశ్వసంతో
ప్రభుని పూర్తిగా నవ్ముట జరిగింది.
క్రీస్తురకై అదభుత అనేవషణ
వూడవ అదభుతముగా మరలా వా పెద్దన్నయ్య విద్యాభ్యాసంలో
పపాంతీయ భాష తెలుగులో చాలా వెనుకబడ్డాడు. నేర్చుకోలేని అసహాయత.
అమ్మ చాలా దిగాలు పడవదుద నేను సజీవుడ్రను దేవుడ్రను. వారి విద్యాభ్యాసం
గురించి నేను కనిపెట్టి చూచుకోగలను—— యీ విధంగా ప్రతి ప్రాముఖ్య
సంఘటనలతో అమ్మ దు��ాలలో తన వెనుక వూడవ సారి మెల్లని స్వరాన్ని
ఆప్యాయతతో ఆదరణతో ఓదారుపనిచ్చు సవరాన్ని విన్నారు.
215
ప్రతి అతి సవలప సంఘటనలలో దేవుని ఉనికి స్పష్టంగా, అతి
సన్నిహితంగా తమ జీవితాలకు గొప్ప రకష్కుడిగానున్న ఆ దేవునిని దృడభ్ర
విశ్వసంతో వెంబడించారు.
నేనెట్లు క్రైస్తవునిగా వారాను?
నేను, వుస్లివు మతాచారాలలో బాల్యంలో పెరిగినందన చాలా
జాగృతితో ఇస్లావు మతపద్ధతులను ఆచారాలను విశ్వసాలను
అనసరించేవాడిని వుస్లివు సవాజవు దావరా వా కుటుంబీకుల మంతా
ఘోరమైన దేవశాన్ని, అయిష్టతను ఎదురొకన్నావు నన్ను వెంబడిస్తే లోకం
మివ్ములను దేవషిస్తుంది అన్న వాట నిజవైంది. నేను వా తోట్టువులందరితో
ఆఖరివాడిని. ఏడవ సంతానం. వా పై జరిగిన బాధాకరమైన వానసిక
హింసాత్మక వాతావరణాన్ని గమనించి చూచాను. సాంఫిుక దురాచారాలు,
హింస నయానతా భావంతో అవవానపరిచే సంఘటనలన్నీ అనుబభవించావు.
యివన్నీ ఎవరో కాదు వా తంపడి స్నాతనాచారాలు పాటించే తంపడి
మహామర్ హిసాసవుదీదన్ మరియు ఇస్లావు మత సంఘ సంసకరతల సమాజం
నుండియే.
నా బాల్యమంతా ఏదో తీరని బంగ, భయాలు, దిగుళ్ళు, ఆందోనళతో
గడిపాను. నా మనస్సంతా వానసిక గాయాలతో శ�న్యవైంది. జ్ఞాప్కశ్క్తి
కోలోపయాను. తెలివి జ్ఞానం నాకే వాత్రం ఉండేది కాదు. వూడవ అదభుతంతో
చెపిపన ప్రభువు వాటలు, ఆ స్వరం యొక్క శక్తిని గురించి వా అమ్మగారు
నాకు పదేపదే జ్ఞాపకం చేసేవారు.
''అవ్మా, దిగులు పడవదుద నేను సజీవుడగు దేవుడ్రను. వారి విద్యాభ్యాసం
గురించి నేను కనిపెట్టి చూచుకోగలను.—— వేము పుట్టక వునుపప వా పట్ల
దేవుని చితాతన్ని వా అమ్మగారి జీవితంలో వాగ్దానం పొందుకున్నారు.
వా నాన్న గారిలో వాత్రం ఏ విధమైన వారపులేకుండానే నిఖచ్చిగల
వుస్లివు గానే చనిపోయారు. అమ్మ వాత్రమే క్రైస్తవురాలిగా ఉన్నారు.
మవ్ములనుకూడా ఆమె విశ్వసంలో నడిపించారు.
216
శరీరకంగా, ఆత్మీయంగా, హింసాత్మక భావాలు వా కుటుంబాన్ని
చుట్టువుటాటయి. ఈ యుద్ధపోరాటం ఆగనిది. అంతం లేనిది.వేము ఎరురొకన్న
యుదాథలు అనుభాలన్నిటిలో ప్రభువైన క్రీస్తు ఎన్నడ్రా ఎడ్రబాయని దేవునిగా
నలిచి ఆదరించుట ఒప్ప విశేషము. యుద్ధవు యెహా�వాదే విజయము వాది.
వాకు అత్యధిక విజయాలనిచ్చి విజేతలుగా నిలాపరు.
యేసు క్రీస్తులో నాతన జన్మ
విద్యాభ్యాసంలో వా అమ్మకు దేవుడిచ్చిన వాగాదనవు వాకు, నాకు
కుటుంబానికి వాలరాయిగా నిలిచింది. దాని పర్యవసానవే ప్రతి సంవత్సరము
కాకినాడలో జరిరగ వారి�కోత్సవ క్రైస్తవ సహవాస సరభలకు అందరమూ
హాజరయ్యేవారము.ఆ సరభలలో వుఖ్య ప్రసంగీకుడైన జె.డి.వాతయాస� గారి
శిలువ దాని శక్తిని గురించిన ప్రసంగము విన్నాను. దేవుని ప్రేమ ఎంత
గొప్పదైనది, క్రీస్తు నా కొరకు తన విలువైన ప్రాణము నర్పించి శిలువై
మరణించేతంటి ప్రేమ చూపిన విషయం నా హృదయాన్ని తాకింది.
నా కళుకు శిలువ దర్శనము కల్గిన వెంటనే నా జీవితాన్ని ఆ క్రీస్తు
పాదాలపై సమర్పించాను. ఆ క్షణమే సంపూర్ణింగా నా పాపములు
కష్మించబడినవనే నిశ్చియత కల్గింది. యేసు క్రీస్తు అవూల్య రకతము నన్ను
పరిశుద్ధపరచి నా హృదయంలో క్రీస్తు నివసించుచున్నాడని గ్రహించాను.
కలవరి సిలువ చెంత నా సంపూర్ణి సమరపణ జీవితం నాకు రూపాంతర
అనుభవాన్నిచ్చి నా హృదయంలో క్రీస్తు జన్మించిన ఆరంభము స్పష్టంగా
తెలిసికున్నాను.
రూ ఘట్టం చారిత్రాత్మకంగా వెుల�ురాయిగా నా జీవితంలో
నిలిచిపోయింది. యిదే ఘటన, నా జీవితంలో 'యు— లు మలుపు నిచ్చి
దేవుని చితతమనే నా జీవతనిచ్చెినను ఎకుకటకు ఎంతగానో తోడ్రపడింది. వావ్!
ఎంత గొప్ప సంగతి!
క్రీస్తును నా స్వయ రక్షకునిగా స్వకరించడం నా ప్రభువుగా సేవించడం
ఎంత ధన్యత!క్రీస్తులో నా నాతన జన్మానుభవం నా జీవిత సంఘటలను
మార్చింది. మంచి మలుపు నిచ్చింది.
217
నా జీవితంలో విద్యారంగంలో తకుకవ వారుకల రికార్డు, చదువులో
పపోపరగస� కారులలో వారుప చూచాను. గతంలో నాకున్న బభయంవల్ల మతిమరుపు
వల్ల చాలా వెనుకబడ్డాను.
దేవుని దైవిక జ్ఞానవు నా జీవితంవులో ప్రవేశించి, నాలో అవివేకాన్ని
అసమర్ధనను దారంగా పారపదోలింది. వా పహాడ్వాస్టరు గారు ఒక హిందువు.
నేను గనుక ప�్లక్ పరీక్ష ఉతీతరు�డ్రనైతే మన దేశంలోనే ఘనత వహించిన
ఆఫ్సరు కాగలడని హేళన చేశ్రు. వా హిందా పహాడ్వాస్టరుగారు
ఆశచ్యపోవు రీతిగా నేనా సంవత్సరము ఆఖరు పరీక్షలలో పపదీము పశ�ణిలో
ఉతీతర్ణిత పొందాను. హల్లెలూయా!
నా జీవితాన్ని మార్చిన రెండవ సంఘటన
ఆ ఏట పబ్లిక్ పరీక్షలలో ప్రధమ శ�ణిలో ఉతీతరు�డ్రనగుటకు ఆశ్చిర్యరీతిగా
నా దేవుడే నాకు సహాయకునిగా నున్నాడు. నా జీవిత పరిధి విశ్ల పరిచిన
అదృశ్చిమన� నా యేసు ప్రభుని ఉనికిని గురించి ఆశ్చిర్యచకితుడ్రనాయయాను.
లయోలా కాలేజీలో నా డిపగీ పూర్తి చేశ్ను. మపదాసు క్రైస్తవ కళాశ్లలో
నా పోస్టు పగేడ్రయియేషన్ అధిక వారుకలతో మంచి పరగడుతో వుగించగలాిను.
నా 24వ యేట ఆంపధ పపదేష� గవర్నమెంటు ఆఫ్సరుగా ఉద్యోగంలో 1995లో
ప్రవేశించాను. ఎంతో పోటీ ఉన్న ఆ ఉద్యోగానిరకై 300,000 విద్యార్థులు
పవేశ పరీకష్పవాయగా 1000 స్థానాలు ఉద్యోగరంరకై చేసిన నా ప్రయత్నంలో
దేవుడు ఎన్నుకున్న పాత్రగా నన్ను ఘనపర్చారు. దేవునికి సోతపతము.ఆ
ఉన్నత ఉద్యోగానికి 1:300 అనగా 300 మందిని ఇంటరువ చేసి ఒకే ఒక్క
వ్యక్తికి ఆ ఉద్యోగాన్నిచ్చే పద్ధతి.నేను నా పపరభవునకు నా జీవితాన్ని నా
14 (పదునాలివ) ఏట సమర్పించుకున్నాను. అందుకే యేసు ప్రభువు నా
పట్ల నమ్మగిన దేవునిగా నన్ను ఆశీర్వదించారు.నాకు ఆ ప్రత్యేక
ఉద్యోగమిచ్చారు. అదభుత సంఘటనవల్ల దేవుని మహిమను గురించి సాక్ష్యమిచ్చే
గొప్ప సాధనమిదే.
218
నా జీవితాన్ని మార్చిన వూడవ సంఘటన
1996 సంవత్సరములో నాజీల్యాండ్లో శాశ్వతంగా ఉండే ప్రవేశము
లభించింది. నేను దీనిరకై కోరికతో ప్రభువుని విధేశంలో స్థిరతవం కొరకు చాలా
ప్రార్థించాను. సరిగ్గా 6 వారాలలో అన్నీ సమకూరాయి. 1996లో ఆ దేశ్నిన�
చేరాలంటే ఇండియాను వదిలి పెట్టి వె�ుపోవలసిన సమయము. రూ ప్రత్యేక
పిలుపు కొరకు రోజుకు 2గంటలు భారంతో కన్నీటితో ప్రార్థించే వాడిని.
1/2
ఇండియాలో ఉండుటవా లేదా విదేశవా, దేఉవని ప్రత్యేక చిత్తము నా యెడ్రల
ఎట్లుందో తెలిసికోగోరాను.
అకస్మాత్తుగా దేవుని దాత నా గదిలో పపత్యకషమైంది. అప్పుడు నేను
పపారి�స్తూనే ఉన్నాను. దాత వాట్లాడ్ర సాగింది. ''ఇదే యెహోవా వాకుక నీదేవుడైన
యెహోవా నీ వారివులన్నిటిలో నీకు తోడుగానుండును. నీ కార్యపకములను
స్పఘలవు చేసి నిన్ను పపగతితో నడిపించను—— యీ సందేశవు నేను
విదేశవులకు చేరక వుందే ఇండియాలోనే దేవుని దాత నుండి
పొందుకున్నాను. మన ప్రభువు మన విజ్ఞాపనలకు సాటిగా జవాబు నిచ్చు
దేవుడు లేదా తన దాతలగు వారాతహారుల దావరా కాజ్ఞాపించి వారి దావరా
తన చితాతన్ని మనకు తెలియపర్చు గొప్ప దేవుడు.
నా జీవితాన్ని మార్చిన నాలివ సంఘటన
నేను నయాజిలాండ్ వెళ్ళిన తర్వాత బిసినెస� స్టడ�స� లో వాస్టర్స చేసాను.
వాస్స విశ్వవిద్యాలయం. ఆ తర్వాత సంతోష వాణి నాతలపాటితో వివాహం
హైదరాబాదులో జరిగింది. ఆము లో ఇంజనీరింగ్ చదివింది.నా భార్య
తండిగారైన సుందరరావు గారి హృదయాన్ని మర్చాడం దేవుని పని. వుస్లివు
యువకుడు క్రీస్తు విశ్వసిగా తన కూతురును వివాహం చేయడానికి
లేటుపాయించడం, దేవుడే సంధించి సంధికుదిర్చారు. దేవుని చితాతన్ని ఎవరైనా
అడ్రుగించగలరా? వా వివాహానికి పూర్వవే నా భార్య వాణికి రక్షణానుభవం
కల్గింది. యిప్పుడు వాకొక కువారెత జోయిస� పపిన్సస� హా�టన్. జీవితాలను
వారర్చి దేవుడు యేసు తన మందను మంచి కాపరిగా సంరకిషంచి చూచుకొనే
దేవుడు. మన హృదయాలను హాతతుకొనేంతగా ప్రేమించే దేవుడు. ఎంత లోతగా
219
క్షమాపణ పొందగలవో అంతగా మన హృదయాలను ప్రేమతో సపందించగల
దేవుడు.
యేసు లేనిదే వా జీవితాలు రూ నాడు రూ స్థితిలో ఉండేవి కావు.
వేవేమయి ఉన్నావో కేవలవు నేను ఉన్నవాడను. అనువాడ్రను అన్నాఉ
గనుక అంతేకాక ఆయనే వారివు, సత్యము, జీవవెయ�ున్నారు.
యేసుతో నా సాక్ష్యానికి వుగింపు
యిక ఎన్నటికి చీకటిలో జీవించక, యేసు వెలురగైయుండి వా
జీవితాలను ఆయన కొరకు వెలుగొందే రీతిగా ఎల్లవేళ్లా సంరకిషస్తున్నారు.
మన స్వయ రక్షకునిగా దేవుని అంగీకరించుట అదభుతము కాదా? యిది
మీరు మొదటిగా విన్న క్రీస్తు గాదీద అయినా అనేక సార్లు విన్నపపటికీ చదువరీ,
దయతో జ్ఞాపకం చేసికొనండి. యేసును స్వయ రక్షకునిగా అంగీకరించి
ఆయన శక్తి గల రక్షణను, క్రీస్తును మీ హృదయంలో చేర్చుకొనండి అది
కేవలవు మీ నోటితో స్పష్టంగా అడిగి, నా జీవితంలోకి ప్రభువుగా రండి అని
యేసు హృదయంలోకి పూర్తిగా ఆహావనిసేతనే రక్షణ కార్యం జరుగుతుంది. మీ
శేష జీవితం దేవుడే చూచుకొనును. యెహోవా యీరర. ఆది 22:14.
ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిపిప 4:4
దేవుడు విమ్ములను దీవించగాక, ఆవేన్.
పరగస� విజయ గారి చెల్లెలు కృపగారి (పుట్ని) పపదీము పుత్రిక వాణి భర్తగారి
సాక్ష్యం చాలా విలువైనదిగా ఎంచి ఆమె సాక్ష్యం వుందుగా వీరి
సాక్ష్యాన్ని జోడించారు.
లి
220