Chapter 11 of 13

సాక్ష్యాలు 65–69

సాక్ష్యం 65. మానవుని మనససు ఎట్లుండాలి సామెతలు ""అబద�మాడు పెదవులు యెహోవాకు హేాయములు.

ప్రతివ్యక్తి నిజాయితీగా జీవించాలంటే అబద్ధాలు చెప్పరాదు. వివేకంగా జీవించాలి. వీటిని తెలియజేసే వాస్తవ గాధలు:-

ఒక }రిలో గొప్ప ధనవంతుడండేవాడు. అతనికొక కుమారుడుండేవాడు. తెలివిగా ఉండేవాడు. గాని సాకలుకు వెళ్ళి పెద్ద చదువులు చదువుట కిష్టపేవాడు కాదు. నీవు తప్పక చదవాలి అని తండ్రి నిర్బుంధం చేసేత అన్నం తినకుండా మొండిగా వుండేవాడు. వీడిరకలా బుది�చెప్పాలో తెలియక తన స్నేహితుని సలహా కోరాడు. బాబా, నీకు చదువు వద్దన్నావు ఎందుకో తెలసుకోవచ్చా? అని ప్రశ్నించాడు. నడకరాని నాకు అమ్మ వేలుపట్టుకొని నడకలు నేర్పించి, మాటలు రాని నా చేత అన్ని మాటలు పలికించింది అవ్మే. ఆవెునాకు గురువు కాదంటారా? యింటికి వచ్చిన వారితో ఎల మస్లాలో చెప్పుచూ నా ప్రవర్తనను తీర్చిదిద్ది వ్యాపారంలో మెలకువలన్నీ నేర్పిన నా తండ్రి నాకు రెండవ గురువు కాదంటారా? సరర మంచిది మన చుటాట వున్న ప్రకృతి సమాజము, మంచిచెడులు నీ ప్రవర్తనను సరిదిద్దే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే దేవుని గార్చిన అవగాహన విద్యతోపాటు ఆత్మీయు జ్ఞానము నేరచుకొనే వయససు వచ్చింది. అది గురువుల ద్వారాను పాస్టరుగారు, సహవాసము, బైబీలు పఠనము కొరకు కనీస విద్యా పుస్తకాలు చదువుటలోనే లభిస్తాయి. ముఖ్యంగా విద్య తెలియగానే బైబీలను పరిచయం చేయుట ద్వారా దైవబభయం జ్ఞానమునకు మాలమన్నారు. వెండి బంగారం కంటై కోరదగినది పిల్లిపిల్లని నోటపట్టి స్థలం మార్చి నడక పరుగు వేట నేరుపతుంది. అది మారా�లన్యాయము. తల్లినంటి పట్టుకొని స్థలం మార కోతిపిల్ల చెట్లు ఎకకడము, దాకడము తనంతట తానే నేరచుకుంటుంది. అది మరకట న్యాయం. యిదే ఉబభయన్యాయం. బాలుడు నేరచుకొను జ్ఞానము దైవభక్తి భవిష్యత్తులో ఎలా జీవించాలో నేర్పిస్తుంది.

సమస్యలు పరిషకరించుటలో స్వంత జా�నంనకు మంచి దేవుని ప్రార్థించగా వాక్యము పాదములకు దీపము త్రోవకు వెలుగుగా నేర్పిస్తుంది. శ్రమలో నున్నప్పుడు శ్రమునొందుట బిడ్డలు నేరచుకొనుటకు మేలైనవన్న వివేకము కలిగస్తుంది. జ్ఞానము తెలివి, వివేకము దైవముపట్ల భయము భక్తి, దేవునినుండే కల్గుతాయి. దేవుని గార్చి తెలసుకోవాలంటే బైబీలు స్వయంగా చదవాలి. బోధలు ద్వారా వినుటకు చెవులు వాడాలి. విని గ్రహించు కోవాలి. జీవితంలో సరియైన పరిజ్ఞానం కావాలంటే నాలుగు

నీతి కధలు విషయాలు పాటించాలి. బైబీలులో ఆశ్చర్యకరమైన విషయాలు చూడాలంటే కన్నులు తెరువబడాలి, చెవులతో శ్రద్ధగా వినాలి, గ్రహించాలంటే మనససు తెరువబడాలి. నేరచుకోవాలంటే దేవుని సంపూరణ చిత్తం కావాలి. యిదే మానవుని మనససు వికసించే మెళకువలు. అబద్ధాలు చెపపరాదని చెప్పుట తేలికేగానీ అనుభవం కష్టము.

రాజు అనే చిన్నవాడు తన దగ్గరున్న దాచుకున్న డబ్బుతో తల్లికి పుట్టినరోజు పండుక్కు బహుమతి కొనాలని ఆశించి అవ్మా నాదగ్గర 100 రూపాయిలతో నీకేవైనా కొనాలని ఉందిఅని తెల్పాడు. నాకు డబ్బుతో పనిలేదు గాని ఒక చిన్నపని చేయగలవా అన్నది. వాడు ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పేవాడు. అబదా�లాడే పెదవులు యెహోవాకు హేాయములు అని కంఠతావాక్యం చెప్పించింది. అయినా రో� ఆలస్యంగా బడినండి వస్తూ ఏదో కారణం చెప్పేవాడు. చిల్లర్డబ్బులు తీసుకొని కొనుకొకని చెల్లి తీసిందని చెప్పేవాడు. యీ సారి బుద్ధి చెప్పాలని తల్లి ఆలోచించింది. నా పుట్టినరోజు ఒక్కరోజైనా ఒక్క అబద్ధం కూడా చెప్పరాదు. నా మాట నిలబైట్టు అని చెప్పింది. రాజు, ఓస్, అదెంతపని తప్పక చేస్తానన్నాడు. ఆరోజు అతని స్నేహితుడు రమ కనిపించి ""రాఖీ, అర్జంటుగా 10 రూపాయలిస్తావా? నీ దగ్గర 100రూపాయ దాచుకొన్నానని నిన్న చెప్పావు కదా! అన్నాడు. లేవని అబద్ధము చెప్పలేక, యిసేత ఆ డబ్బు యిస్తాడని నమ్మకం లేక, మాట మార్చిసి పనుంది, ఇదిగో ఈలడాడ్ తిను అని యిచ్చి పరిరగతాతడు. హమ్మయ్య ఒక అబద్ధం తప్పిందని సంతోషించాడు.

యింటికి రాగానే వాళ్ళచెల్లి స్నేహితురాలు వచ్చి రాణి ఎకకడుంది? అని అడిగింది. రాణి మంచము క్రింద దాకుకని తన స్నేహితురాలు వేసత లేదని చెపపమంది. రాణికి జ్వరం వచ్చి ఆరోజే తగిగంది. నాకు తెలియదు అని రాణి స్నేహితురాలికి అబద్ధము చెప్పలేక ఏంచెయయాలి? ప్రభువా, నన్ను కాపాడు అని ప్రారి�ంచుకున్నాడు. అప్పుడే మంచము క్రింద వున్న డబ్బామాత తగిలి చపపుడయింది. వెంటనే రాణి స్నేహితురాలు ""అమ్మ దొంగా యికకడున్నావా రాణీ అని నవువాతా పట్టుకొంది. ప్రభువా వందనాలు అబద�మాడకుండా తప్పించావు అని స్తుతించాడు. అంతలో ప్రికంటి ఆంటీ కొన్ని అరిపసలు తెచ్చి అరిపసలు వండాను రాఖీ, నీవు రాణి తింటారని కొన్నితెచ్చానని డబ్బాయిచ్చి వెళ్ళింది. రాణికి జవారంగా ఉన్నందన అరిపసలు తింటే జబ్బు చేస్తుందని ఏరీతిగా తప్పించాలో అర�ంకాక మరలా ప్రార్థించాడు. అమ్మమాట నిలబైటాటలి. అంతో బయట బుమ్మలు అవ్మేకుర్రాడి స్వరం వినిపంచింది. రాణీ, నీకుబుమ్మలిష్టం కదా ! కుందేలు బుమ్మ చాలా బాగంటుంది. నీకు కొని పెడాతను. నా దగ్గర డబ్బులున్నాయి రా అని బయటకు పిలిచి రెండుబుమ్మలు తెల్లగా ముద్దుగా నున్నవి కొనిపెటాటడు. ఆ

నీతి కధలు

154 బుమ్మల సందడిలో అరిపసలడబ్బా సంగతి మర్చిపోయింది. అన్నా, అంటీయిచ్చిన డబ్బాలో ఏమున్నాయంది?

అన్న ప్రశ్నకు జవాబుగా బుమ్మలవాడి కేక కలిసిపోయింది. మరొకసారి అరిపసలున్నాయని నిజం చెప్పలేక అబద్ధము చెప్పే అవకాశము తప్పించుకొనే అవకాశం కలిగంది. ఈ రీతిగా రాజు అమ్మకిచ్చిన మాట తప్పించుకొని అబద్ధము చెప్పే అవకాశాలున్నను ప్రార్థన ద్వారా రక్షింపబడ్డాడు. రాజు ఈ పరిస్థితులన్నీ ఎదురొకనుటకు ఎంత కష్టపడాలో మనససులో క్షోభ అర�ంచేసుకున్నాడు. తేలిగాగ అబద్ధం చెప్పి సరదాగా తప్పించుకొన్నప్పుడు ఏబాధ రాలేదు. అందుకే అమ్మ చెప్పిన కథలలో హారిశ్చంద్దుడు, ధర్మరాజు మహాత్మాగాందీి సత్యవాదులుగా చరిత్రలో పేరుపొందారు. అంతేకాదు క్రీస్తు బోధనలలో నేనే మారగం సత్యము జీవము అన్నారు. అబదా�లాడేవారు దేవునికిష్టము లేనివారని అమ్మ చెప్పింది. నిజమే యికనుండి ఈరోజేకాదు ప్రతిరోజు దేవుని ప్రార్థించి అబద్ధము చెప్పకుండా వుంటే అమ్మ చాలా ఆనందిస్తుంది. నాకుకూడా మనససులో నిజమైన శాంతి ఆనందం కలిగందని రాజు నిరణయించుకున్నాడు. జరిగిన అనుభవాలన్నీ అమ్మతో చెప్పాడు.

అమ్మ చాలా సంతోషించి దేవుడు నిన్నుబట్టి ఆనందిస్తాడంది. బాబా నీన్నో తమాషా అయిన ప్రశ్న అడగనా అంది. కారము అంటే మరపకాయి గురతుకొస్తుంది. యింకా చాలా కారాలున్నాయి. చెప్పగలవా? నీవే చెప్పు అవ్మా అన్నాడు. బైబీలులో చాలా సత్యాలున్నాయి. యితరులకు కీడు చేసిన వారికి కూడా ఉపకారము చేయాలి. కీడుచేసేత అపకారం అంటారు. చేసిన అపకారము మనససులో ఉంచుకోరాదు. క్షమించాలి. క్షమ క్రీస్తు నేరాపరు. సిలువలో కూడా వీరమ చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించమని ప్రార్థించాడు. ప్రేమ ముఖ్యమైనది. సవాంతవారిని మమకారముతో చూచుకోవాలి. లోకం మీద ప్రేమ పెంచుకోరాదు అంటే మమకారము ఎకుకవ పెట్టుకోరాదు. దైవ చింతన కావాలి. పై రూపము అనగా దేవుడు పై ఆ ""కారము" లక్ష్య పెటటడు. హృదయంలో ఆలోచన*్న గ్రహిస్తాడని గమనించుకో. రాజు తల్లి సలహాలన్నీ విలువైనవని గ్రహించి మంచి బాలుడుగా జీవించసాగాడు.

యీ అనుభవాలన్నీ గ్రహిసేత జీవితంలో దైవజా�నంతో వివేకంతో, యదార�ంగా అబదా�లకు దారంగా నీతినియమాలతో జీవించుట ప్రతివ్యక్తి కరతవ్యంగా గ్రహించుట అవసరము. యిదే జీవితశ�ైలిగా అలవరచుకుందామా?

నీతి కధలు

సాక్ష్యం 66. లారీడ్రైవర్ సువార్త

- డాక్టు.ఎన్. జయరావు సామెతలు 27:12 - జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బైబిలు గ్రంథదములో అతిక్ర్మములు దాచి పెట్టువాడు వరి�ల్లడు వాడు ఒప్పుకొని విడిచి పెట్టినచో కనికరము పొందుతారు. ఒక డ్రైవరు అనుభవములు వివరణ.

ఒక }రిలో రావ్గోపాల్ బక� షాప్ అని చాలా పేరుప్రఖ్యాతులున్న ఒక పుస్తకాల షాపు వుంది. ఒకరోజు క్యాష్ టేబుల్ మీద పెట్టిన వెయ్యి రూపాయల నోటు కనబడలేదు. అన్నయ్య తవ్ముడిని అడిగాడు. అతడు "నాకు తెలియదు అని చెప్పాడు. "అవసరమైతే నన్ను అడగక పోయావా, ఇచ్చేవాడిని కదా?" "అదేమటి? ఆ నోటు ఏమయియందో నాకు తెలియదు అని చెప్పాను కదా" కోపంగా అన్నాడు తవ్ముడు. "నువువా తియ్యకపోతే అంత ఉ్రకోషం ఎందుకు? అన్నాడు అన్నయ్య. "నన్ను అనుమానిస్తావా? ఇక నేను నీ దగ్గర పనిచేయును అన్నాడు తవ్ముడు. "అయితే మనం విడిపోదాం" అన్నాడు అన్నయ్య. మాటా మాటా పెరిగింది. అదే కొట్టు రెండు ముకకలయింది. ఒకటి రావ్ బక� షాపు, రెండవది గోపాల్ బక� షాప్. ప్రక్క ప్రక్కనే రెండు బోర్డులు. పదేళుి గడిచాయి. అన్నదవ్ములు ఒకరికొకరు శ్రతువులైయారు. కుటుంబాల మధ్య కలతలు రగాయి. అన్న పిల్లలు తవ్ముడి పిల్లలు కూడా బద� శ్రతువులయయారు.

ఒకరోజు అకస్మాత్తుగా ఒక లారీ డ్రైవర్ తవ్ముడి షాప్కు వెళ్ళి రెండువేల రూపాయలు బల్లమీద పెటాటడు. "ఎవరు నువువా, ఏమటి ఈ డబ్బు"? బదులుగా ఆ లారీ డ్రైవర్ కొన్ని బైబిల్ పుస్తకాలు కూడా ఇచ్చాడు. తవ్ముడికి వొళ్లు మండింది. లారీడ్రైవర్ని గట్టిగా కసురుకున్నాడు. అప్పుడు లారీ డ్రైవర్ జవాబు: ""అయయా, పదేళ్ళ క్రితం నేను ఈ దారిన వెళుతా ఉండగా లారీ చెడిపోయింది. ఉన్న డబ్బులన్నీ పెట్టి బాగుచేయించాను. అప్పటికి భయంకరమైన ఆకలివేస్తూ ఉంది. ఏదైనా తినాలంటే డబ్బు లేదు. నీ దగ్గర సహాయం కోరాలని క్యాష్ టేబుల్ వద్దకు వచ్చాను. దానిమీద వెరుయరూపాయల నోటు పెట్టి ఉంది. ఎవరూ దానిని గమనించడం లేదు. దానిని తీసుకొని వడివడిగా వెళ్ళిపోయాను. ఆ దొంగ డబ్బుతో కడుపు నిండా భోజనంచేసి మగతాడబ్బు జేబులో పెట్టుకున్నాను. ఇటీవల నా కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే మీ డబ్బు మీకు ఇస్తున్నాను. నన్ను క్షమించండి".

తవ్ముడి గారికి కళ్ళు తిరిగినటటయింది. కడుపులో నుండి ఎవరో కత్తులు దాసినటటయింది. ""కొంప ముంచావు గదయయా, ఇద్దరు సహోదరులు మధ్య నిప్పు

నీతి కధలు

156 పెటాటవు. దొంగతనం తప్పు అని నీకు ముందే తెలియదా? ఇప్పుడు కళ్ళు తెరుచుకోవడం ఏమటి? అప్పుడే తెచ్చి ఇవవావచ్చు గదా".

డ్రైవర్ జవాబు: ""తప్పు అని తెలిసినా, ఆకలితీర్డానికి అని నాకు నేను సమర్థించి చెప్పుకున్నాను. అయితే ఇటీవల ఒక సంఘటన జరిగింది. నేను లారీ తీసుకుని (ఇది ఆ లారీ కాదు, మరొక ఓనరుగారి లారీ) ఒక మారాగన వెళుతా ఉండగా అక్కడ ఒక ప్రైస్తవ సువార్త సరభ జరుగుతా వుంది. చాలామంది జనం నేలమీద కూరచున్నారు. మారాగనికి అడడ్ంగా చాలామంది నిలబడ్డారు. హారన్ కొట్టినా తొలికగ పరిస్థితి కనబడలేదు. లారీ ఇంజను ఆపక తప్పలేదు. సువార్త వినే అదృష్టం దకికంది. తరువాత ఆ సరభ నిర్వాహాకులను కలవడం జరిగింది. నేను యేసుప్రభువును నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. నా బ్రతకు మారింది. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వందకొటటడం అన్నీ మానేశాను. చేయగలిగినంతవరకూ నా పాపాలకు నివృత్తి చేసుకోవాలని ప్రయతి�స్తూ వున్నాను. అందుకే మళ్ళీ ఈ దారినపోతా బండి ఆపి నీ దగ్గరకు వచ్చాను. నన్ను క్షమించండి సార్." నివెవారపోయిన తవ్ముడు ""ఈ విషయం మా అన్నయ్యతో కూడా చెప్పు." అన్నాడు.

విడిపోయిన అన్నదవ్ములు, శ్రతువులుగా మారిన అన్నదవ్ములు ఒకరిని ఒకరు కౌగలించుకొని భోరున ఏడ్చారు. ఒకరిని ఒకరు అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డారు. రెండు కుటుంబాలు ఒకటయయాయి. రెండు పుస్తకాల షాపులు మళ్ళీ ఒక పుస్తకాల షాపు అయింది. రెండు బోర్డులు పోయి, మళ్ళీ ఒకే బోర్డు వచ్చింది. దాని మీద ఇప్పుడు ""క్రిస్టియన్ బక� షాప్" అని వ్రాయించారు. వారి తప్పులు తెలసుకుని ఇరుకుటుంబాలు ప్రభువును అంగీకరించడం జరిగింది.

సువార్త విన్న లారీ డ్రైవరు తాను చెప్పిన సువార్త ద్వారా రెండు కుటుంబాలను కలిపాడు. అలా ఒకరి నుండి ఒకరికి సువార్త ్రకియాపూర్వాకంగా సాగిపోవాలి. ప్రభువు నామానికి మహిమ కలగాలి. మ్రతమా, నువువా కుటుంబాలను విడదీస్తున్నావా? భార్యాభర్తలను దారం చేస్తున్నావా? కొడుకును కోడల్ని వేరు చేస్తున్నావా? నీ సావార్థం కోసం నీ కడుపుమంట చల్లార్డం కోసం ఇతరుల మధ్య చిచ్చు పెడుతున్నావా? ప్రభువు పేరు పెట్టుకున్న బిడ్డలు అలా ప్రవర్తించ కూడదు. అది సువార్తకు ఆటంకం. ప్రైస్తవేతరులకు నీవు ఆదర్శంగా మారాలి. ప్రైస్తవులు క్రీస్తును పోలి జీవించాలి. అట్టి ధన్యత పొందుకో నేసతమా!

నీతి కధలు

సాక్ష్యం 67. తండ్రిపై భక్తి

- క్లుప్త సాక్ష్యము అబ్రహాము లింకన్ గారు

� దీ సామెతలు 15:1 - మృధువైన మాట క్రోధమును చల్లార్చును.

అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణసీవాకారం చేసిన తరువాత మొదటి రోజు ఉపన్యసించడానికి వేదిక మీదకు వసాతండగా సరభ మధ్యలో నుండి ఒక వ్యక్తి లేచి నిలబడాడ్డు. అతడు పాలక మండలిలో చాలాధనవంతు డైన సరభయడు. అతడు అబ్రహాం లింకన్ను ఉదే�శిస్తూ, ""విస్ట్ లింకన్ మీ తండ్రి మా యింటివారికొరకు చెప్పులు తయారు చేసేవాడని నీవు మరచిపోకు" అన్నాడు. ఆ పసనేట్ (మన లోక� సరభలాంటిది) లోని వారంతా పఘకుకన నవ్వారు.. అబ్రహాం లింకన్ను బభలే ఆటపట్టించామని వారు మురిసిపోయారు.

కాని లింకన్ మరియు అకకడవున్న అతనిలాంటి చాలామంది వ్యకుతలు వీరికి భిన్నవైన సవాభావాన్ని పుణికి పుచ్చుకున్నారు. లింకన్ నిలబడి ఆధనవంతునివైపు చూస్తూ ""అయయా మా తండ్రి, మీ యింటివారికి, మరియు ఈ సరభలో నున్న మరికొందరి యిండ్లవారికి కూడా చెప్పులు తయారు చేసేవారని నాకు తెలసు. ఎందుకంటే ఆయనలాగా ఎవరా చెప్పులు తయారుచేయలేరు. ఆయన ప్రత్యేకమైన సృజనాత్మకత కలిగినవారు. ఆయన తయారుచేసిన చెప్పులు కేవలం చెప్పులు మాత్రమే కాదు. వాటిలో తన ఆత్మనంతటిని కుమ్మరించేవారు. నేను మవ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన తయారు చేసిన చెప్పుల విషయంలో మీకేవైన పిర్యాదు ఉన్నదా! ఎందుకంటే నా మటుటకు నేను చెప్పులు తయారుచేయడం నేరచుకున్నాను. ఆయన చేసిన చెప్పుల విషయంలో ఏదైనా తేడా వుంటే నాతో చెప్పండి. నేను మీ కొరకు క్రొత్త చెపపులను తయారుచేసి యివవాగలను."

""నాకు తెలిసినంతవుట్టుకు మా నాన్న తయారు చేసిన చెప్పులు (బాట్లు) విషయం యిపపటివరకు ఎవ్వరూ ఎలాంటి పఫిర్యాదుచేయలేదు. అతడు చాలా గొప్ప పనివాడు. ఎంతో సృజనాత్మకత కలవాడు గనుక ఆయనను బట్టి నేను చాలా గరవాపడుతున్నాను" అన్నాడు.

సరభలోనివారంతా అవాకకయిపోయారు. అబ్రహాం లింకన్ వ్యక్తిత్వం ఎవరికీ అర్థంకాలేదు. తన తండ్రి అంతమంచిపనివాడు కనుక, ఆయన తయారు చేసిన చెపపుల విషయంలో ఏ ఒక్కరూ అభియోగం చేయలేదు గనుక అతడిని బట్టి లింకన్ గరవాపడుతా చెప్పాడు.

నీతి కధలు

158

నీతి ఏమంటే: నీ తండ్రి జీవనోపాధి కొరకు నిర్వాహించిన వృత్తినిబట్టి నీవు గరవాపడుతున్నావా లేక సిగ్గుపడుతున్నావా!

నీ ప్రమేయంలేకుండా ఎవరా నిన్ను గాయపర్చలేరు (బాధపెటటలేరు). మనకు జరిగిన సంఘటన మనకు బాధ కలిగించదు దానికి మనం స్పందించిన విధమే మన బాధకు కారణం.

""ఒక చిన్ని హృదయానికి జరిగించిన దయగల ఒక చిన్నకార్యం వేలాది వ్యకుతలు కలిసి ప్రార్థించిన దానికంటై గొప్పది!

సాక్ష్యం 68. నిజమైన ప్రేమ ఎక్కడ ఉందనే అన్వేషణ

ద్వారా క్రీస్తు సజీవుడని తెలసు కొన్నాను

యోహాను 15:16 ""మీరు నన్ను ఏరపరచు కొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమ అడుగుదులో అది ఆయన మీకనుగ్రహించనట్లు మీరు వెళ్ళి పఘలించుటకును మీ పఘలము నిలిచియుండుటకును నేను మవ్మును ఏరపరచుకొని నియమంచితిని".

క్రీస్తుప్రభుని నీమములో మీకు నా శుభములు. సర్వ శక్తిమంతుైన ప్రభువునకే సదా స్తుతి మహిమ చెందును గాక. నేను కానాపరు ప్రాంతములో ఉన్నవ్ జిల్లాలో పూజారుల వంశంలో జన్మించాను. సనాతనాచారాలు పాటించే తల్లిదండ్రులగుటచే పూజలు చేయుట పరిపాటి. మా తాతగారు బన్వారిలాల్ దీకషత్ రాయివంటి హృదయం గల కోపిష్టిగా ఉండేవారు. నా తల్లి దండ్రులు శ్రీ వీరంద్ద కిషోర్ దీక్షిత్, తల్లి రాజకిషోరి దీక్షిత్.

నా తల్లి న్ను గర్బుంలో మోసే రోజుల్లో, నేను బూమపై కన్ను తెరిచి చూడని రోజుల్లో భయంకర రోడడు ప్రమాదంలో మా నాన్న మరణించారు. మా అమ్మ అతి చిన్న వయససులో విధవగా మగిలింది. ఆమె భవిష్యత్తు అగమ్య గోచరంగా తోచి కన్నీరు అన్నపానీయాలుగా మగిలింది. అగ్నికి ఆజ్యము పోసిన రీతిగా అత్తమామలు మాత్రమే కాదు కన్నవారు కూడా అతి నీచంగా చూచుట భరించరాని బాధగా మగిలింది. మా

నీతి కధలు అమ్మ అన్నగారైన రామకిషోర్ బాజ్పాయు యింటికి పెద్ద వాడయినందన ఆయన చిన్న చెల్లెలి భారం బభరించవలసి వచ్చింది. అప్పటికే బహు సంతానాన్ని కుటుంబ భారాన్ని భరించే అన్న చదివించి పెండ్లి చేసాక జీవితాంతం అమ్మను కడుపులో శిశువుని పోషించుట సాధ్యమా? అప్పటికే 4 మంది కుమారెతలకు కట్నం యిచ్చి వివాహాలు జరిగించాలి. ఇక మా నాన్న బంధువులంతా చాలా సావార్థపరులు లోకసతులు. ేాశ గలవారు. మా నాన్న అమ్మలను లకష్యపెట్టే వారు కారు.

నా తల్లిని పలుకరించడానికి వచ్చిన స్నేహితులు, బంధువుల ముందు ఏడచుట వల్ల సొమ్మసిల్లి పడిపోయేది. జీవితం విరక్తితో ఆత్మహత్య ప్రయత్నం చేసేది. దేవుడే మా అమ్మను రక్షించి నన్ను తన భడడ్గా సేవ చేయించుట్రై నిలిపాడని నేడు నమ్ముతాను. ఆహార లోపము మరియు దు:ఖ భారం వల్ల అమ్మ ప్రసవ దినాల్లో కష్టమయింది. మా తాతగారి అనుమతితో ఏమ సంబభవించినను తాతగారి బాధ్యతగా సంతకం చేయించారు. ఆ తర్వాత నేను పుటాటను. దేవుని కృపతో తాత వ్యతిరకించిననా అమ్మ విద్యావంతురాలై నందన నాన్న గారి స్నేహితుల సహకారంతో ఉద్యోగం లభించింది.

నేను పసిపాపగా నుండగా నా పాల ఖరచురకై కూడ లెక్కలు వేసి జీతమంతా తాతయ్య తీసివేసుకొని అమ్మను ్రశమపెట్టేవాడు. సావాతంత్ర్య పోరాటములో జైలుకు వెళ్ళిన దేశ భక్తుడు. స్వకీయుల పట్ల అతి క్రూరంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు. మా తల్లి తన పుట్టింటికి వచ్చి నన్ను పెంచుచుండగా మా అత్త నాన్న అక్క కూడా విధవగా యిద్దరి పిల్లల తల్లిగా నుండి, మా తాత సలహా మేరకు నన్ను చంపాలని యోచించి అమ్మను తెచ్చుకొని ఆమె జీతం సొవ్ము ఆశించగా ప్రభువు మా చిన్న మామయ్య రూపంలో దయకలిగ తాతను బ్రతిమలాడి నన్ను అమ్మను తిరిగి పుట్టింటికి చేర్చారు.

కీర్తనలు 17:13 ""యెహోవా లైవ్ము వారిని ఎదురొకని వానిని పడగొట్టుము. దషుటని చేతిలో నుండి నీ ఖడగము చేత నన్ను రక్షింపుము."

చాలా కాలము పుట్టింటిలో యితరులపై ఆధారపడి జీవించుట కన్న అద్దెకు యిల్లు తీసుకొని మా అమ్మ మా అమ్మమ్మతో నాతో నివసిస్తూ ఉద్యోగం చేసి బ్రతికేది. తాత వికృతవైన పన్నాగాలతో పిస్టలు జేబులో నంచుకొని మా చుటాట తిరుగుచూ బైదిరించేవాడు. చాల భయంతో కాలం గడిపాము.

కీర్తనలు 91:4 ""ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును."

నీతి కధలు

160

ఆ రోజుల్లో క్రీస్తు, ఆయన ప్రేమను గార్చి తెలియని వారవైనను మమ్ములను కనురెపపగా కాపాడుచూ స్నేహితులు సన్నిహితులు దేవుని దాతల రూపంలో ఆదరించి ప్రేమించగా అతి కి�ష్టపరిస్థితులలో మా అమ్మ నేను సంరక్షింపబడ్డాము.

తండ్రి లేని వారిని, విధవలను దేవుడే కాపాడగలరని మేము నవ్మాము. ఆమ్మమ్మ హిందా పూజలలో దిట్ట. రామాయణము, మహాభార్తము, ముకోకటి దేవతల గార్చి వింత గాధలైన్నో వివరించేది. అమ్మమ్మ కథలను అంత తేలిగాగ నమ్మే దాన్నికాదు. ఎదురు ప్రశ్నించగా చివాట్లు పెట్టేది. అగ్ర కులంలో జన్మించినందుకు మా అమ్మమ్మ చాల అతిశయించేది. శంకరుడు దేవుడే కదా! గణప్తి ముఖం అంత వికారంగా ఉ ండగా మార్చిలేడా అని అడికగదాన్ని. నిజదేవుడు ఎవరు అని తెలసుకోవాలన్న తపన ఉండేది.

2 కొరింథీ 6:14 ""మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దురీణతితో ఏమ సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమపొంతన?

తెలియని అజా�నముతో పూజించిన దేవతలు కొందరు జంతువు రూపంలో నుండే సింహాము, వరాహాం మొదలగు వాటికి మనిషి వ్రెకుకటైందుకు? వాళ్ళకు అదనంగా ఎన్నో చేతులు వుంటే మన పిల్లల రకందుకు లేవు? రిజరవాషన్ల తేడాలైందుకు? తపససుతో ఇం్రదుని కదిలించగలరా? పరలోకము పరిశుద�వైనది అపవిత్రత చేరలేదు.

నా మనససులో అనేక ప్రశ్నలకు సరియైన జవాబు లేదు. పిల్లి ఎదురైతే అపశకున వుంటా అమ్మమ్మ అరిచేది. మాడిడ నమ్మకాలైందుకు? దేవుడు అబదా�లాడరాదు అని ఆశించేదాన్ని. అమ్మ జీవిత పార�ాలైన్నో నేరపది. ""అవ్మా, నిజాయితీగా జీవిసేత తలైత్తి తిరుగ గలవు" అనేది.

కాలము గడుస్తూనే ఉంది. మా నాన్నగారి నాన్నకు వ్యాధి సంభవించి, అవసాన కాలంలో నన్ను అమ్మను చూడాలని ఆశించాడు. పెద్ద మనససుతో అమ్మ క్షమించి వెళ్ళింది. నాకయితే బాల్యమంతా భయము, బైదిరింపులతో నలిగిపోయింది. అమ్మను క్షమించమని కష్టంతో చేతులు జోడించి చెప్పాడు. నా చిన్న మనససులో ఏహ్యా భావం వల్ల తాతను కషవించాలనిపించలేదు. నన్ను బలవంతంగా రిక్షా ఎకికంచి తాత దగ్గరకు తెచ్చి చూపారు. తాత మరణించాక అత్త బాబాయిల పెత్తనం ఆరంభవైంద.తీఇ చాలా మంది బంధువులమని ముసుగు వేసి ప్రేమనటిసేత అమ్మతోడి కోడలు ప్రేమగా చూచేది. నన్ను అనాధ అని తలసేత చాలా కోపవెుచ్చేది. నాతోటి వారికి మంచి తండ్రులు గలవారై ఆనందిసేత నన్ను దేవుడు అన్యాయం చేసేసాడా! అని ఏడ్చేదాన్ని.

నీతి కధలు

నోరు లేని శిలావిగ్రహాలను మా నాన్న ఎక్కడ? అని ప్రశ్నించగా జవాబులేదు. నేను సత్యాన్వేషణ బాల్యం నుండి కొనసాగించాను. నిజమైన ప్రేమ, నిజ దేవుడు కావాలి అంతే.

1998 ఏప్రిల్ నెల నాటికి నేను కాలేజీ పూర్తి చేసుకొని కంప్యూటరు క్లాసులు నిర్వాహించే స్థలంలో ఖాన్ పేరుగల ఆంటీ క్రీస్తును నమ్మిన విశ్వాసి అదే ఆఫీసులో ఉ ద్యోగిగా ఉండేవారు. ఒకరోజు ఆలస్యంగా ఆఫీసుకు చేరింది. ఆ ఖంగారులో ఆఫీసరు పిలువగానే తన చేతిలో వసతువులు నా బల్లపై నంచింది. ఆమె వదిలిన మాడు వసతువులలో ప్ర్స, టిపఫిన్బక�్స మరియు యేసు పిలుచుచున్నాడు అనే దినకరన్ గారి మాస ప్రతిక కనిపంచాయి. ఆసక్తితో ఫొటోలతో నిండిన పుస్తకాన్ని చూచాను. కొందరి వ్యకుతల సాక్ష్యాలు చదివాను. పరిశుద్ధాత్మ వారిపై దిగి వచ్చింది అనే మాటలు చాలా ఆశ్చర్యం కలిగంచాయి.

రెండవదిగా అన్య భాషలు మాట్లాడు అనుభవం సరిక్రొతతగా తోచింది. అగ్ని దహించుట దినకరన్ గారు ప్రార్థించుట క్రొత్తగా పరిశుద్ధాత్మ అనే పదం నా గతంలో వినలేదు. ఆ ప్రతికలో క్రొత్తగా తెలిసికొన్న విషయవేమనగా దినకరన్ గారు ప్రార్థించగా పేర్లు పెట్టి పిలుచుట, పశ్చాత్తాప్ పడమని హెచ్చరించగా ఎవరు లోబడి ప్రార్థిసేత వారు మారుమనససు అనుభవం కలిగయండుట నన్ను ఆశ్చర్య పర్చింది.

మా అమ్మమ్మ చెప్పిన కథలలో దొంగలు, రాజులు, రాణులు, దయయాలు, బూతాలున్నాయి. పరిశుద్ధాత్మ లేదు అని తలంచాను. నేను పూజలు చేసాను గంట కొట్టి అగ్ని వండించి ఎన్నో చేసేత పరిశుద్ధాత్మ దిగిరాలేదేమ? ఎన్నో ప్రశ్నలతో నున్నపుడు ఖాన్ ఆంటీ రాగానే నా ప్రశ్నలన్నీ అడుగగా ఎవరీ దినకరన్, ఈ పుస్తకం ఎలా లభిస్తుంది? పరిశుద్ధాత్మ నాకు కావాలాంటీ అన్నాను. అది దేవునిచే స్పష్టంగా నడిపించబడే ఆత్మ అనియు అందరికీ సహకారిగా నుండి సర్వ సత్యంలోనికి నడిపిస్తుందనియు నిత్య జీవాన్ని అందరా పొందాలని క్రీస్తు సిలువ త్యాగము గార్చి, మరణం జయించిన రీతి మన్రై విజ్ఞాపన చేస్తున్నాడని వివరించారు.

ఈ లోక వంటే మోసము అసత్యముతో నిండినదై బాధించగా నారకందుకీ మంచి దేవుని గార్చి చెపపలేదేమ అని నిలదీసి ప్రశ్నించాను. ప్రసంగీ 3:1 ""అన్నిటికి సమయము గలదు. పరలోకం క్రింద నన్న ప్రతి సంఘతనకు దేవుని సమయం రావాలని గ్రహించాను.ఆ ఒక్క మాగజీన్ ద్వారా ప్రభువు నా జీవితాన్ని సంపూరణంగా మార్చివేసారు. నా తపన పఘలితముగా నిజదేవుని �నత్వాన్ని గ్రహించగలాగను. యేసు

నీతి కధలు

162 నామంలో దివ్యశక్తి పసైతాను శకుతలను పటాపంచలు చేయుననియు పాపుల్రై రెండవ అవకాశమచ్చి క్షమించి రక్షించు దేవుడని, తెలిసికోగలిగ స్తుతించాను.

మత్తయి 23:9 "భూమ మీద ఎవరి ్రైనను తండ్రి అని పేరు పెటటవద్దు. ఒక్కడే మీ తండ్రి పరలోకంలో నున్నాడు.

- - -

తండ్రి రూపం తెలియని నాకు స్వంత తండ్రి ప్రేమ

చూపారు.

సదాకాలం నాతో ఉంటనన్న వాగ్దానం నమ్మాను. ఖాన్ ఆంటీ యిచ్చిన క్రొత్త నిబంధన గ్రంధాన్ని చదువుటకారంభించాను. ఆయనే మొదటిగా నన్ను ప్రేమించారు, మనము పాపులవై యండగా క్రీస్తు బ్రతికించారు. క్రీస్తును గార్చి మరింత ఎకుకవగా తెలసుకోవాలని ఆశించి ఖాన్ ఆంటీ సహాయంతో చర్చికి వెళ్ళాలని కోరాను. మా అమ్మమ్మ ప్రైస్తవులకు బద� శ్రతువు. మా బంధువులను భ్రవుపర్చి వెళ్ళలేని స్థితిలో నలిగిపోయాను. అమ్మ ""నిదీి, నీకు మతం పిచ్చి పట్టిందా? మనము అనాధలము. అన్నయ్యకు మీ నాన్న బంధువులకు నీ నమ్మకం గార్చి తెలిసేత మనగతి ఏమ? సరగానీ, ఒక్కసారి మాత్రమే వెళ్ళాలని శాసించింది.

ప్రప్రధమంగా చర్చిని దర్శించుట

ఒక ఆదివారం ఎప్పుడు తెల్లవారుతుందా! అని కనిపెట్టిన రోజు ఉదయాన్నే ఎవరా గమనించక ముందే ఖాన్ ఆంటీ యిల్లు చాలా దారంగా నున్ననా చేరుకొని ఆమె ఆశ్చర్య పడిన రీతిగా నేను చర్చి చేరాను.

చర్చి ప్రాంగణం చేరగానే గొప్ప ప్రశాంతత నా గండెల్లో చేరింది. అందరూ భక్తి పరవశంతో చేతులైత్తి శ్రావ్యంగా అర్థవంతమైన పాట*్న పాడసాగారు. అందరూ కళ్ళు మాసుకొని ప్రార్థించే వేళ్ల్లో వింత సంభవించింది. వాక్యము అర్థం కాలేదు గానీ దర్శనములో మెట్లు కనిపంచగా ఎకిక వెళ్ళుచుండగా ధవళ్ వస్త్రధారుడై తేజోవంతంగా అంగీతో ఒక వ్యక్తి నిలిచాడు. 10 సంవత్సరాల బాలిక వ్రేలను పట్టుకున్నాడు. ఆ అవ్మాయి అతి ఉత్సాహంతో పరమానంద బభరితురాలిగా కనిపంచింది. యీ అనుభవాన్ని నా గండెల్లో దాచుకున్నాను. ఎవరితో చెప్పలేదు.

నీతి కధలు

1కోరిందీి 112:8-10 ""కృపావరాలు 12 ఉంటాయని, భాష వరం ఒక ప్రత్యేకమైన ఆత్మ వరమని గ్రహించాను. చర్చి ముగింపులో అంతా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. మా అమ్మమ్మ నా విశావాసం గార్చి గ్రహించి పెద్దగా అరుస్తూ పపద�ల మాటలు లైకకలేకుండా గౌరవం వంట కలిపిందని ఏడ్చింది. మా మామయ్య కుమారుడు నాపై సి.�.డి. పోస్టు చేస్తూ నా రాకపోకలు పరీక్షించి అందరికీ రిపోరుట యిస్తూ బాదించుటతో ఆనందించేవాడు.

""ప్రభువా గోవింద్ బారినుండి తప్పించు" అన్న ప్రార్థన పఘలితంగా అతని వివాహము జరిగినందున నన్ను పట్టించు కొనుట కాసత తగిగంచాడు. అది దేవుని కార్యము. ఖాన్ ఆంటీ నుండి పూర్తి బైబీలు పొంది చదువసాగాను. బైబీలు అద్దం వలై మన పాపా*్న చూపుతుందని నమ్మాను.

హెా;్ర 4:12 ""రెండంచుల ఖడగవైన బైబీలు నాలో చాలా ఆత్మీయు మారుపనిచ్చి బాపీతస్మ్రంై సిద�పర్చింది. అమ్మకు తెలిసేత ఎముకలు విరిచేస్తుందనే భయం కలిగంది.

ఎపఫిసీలు 6:1 ""తల్లిదండ్రులకు లోబడాలని బైబీలులో ఉంది గనుక ముదిమలో తల్లిని దు:ఖ పెట్టాదు చదివాను. ఆ తర్వాత గది తలుపులు మాసి భగ్గరగా ఏడ్చి ప్రార్థించాను. ప్రభువా ""అమ్మను నన్ను లోకం ద్వేషించింది. అందరినీ ప్రేమిస్తాను. ధైర్యంగా ఉండాలని మాట్లాడారు. విలాప వాక్యము 2:19 ""నా హృదయాన్ని కన్నీటితో కృమ్మరించాను.

నా విశ్వాసాన్ని బలపరచునట్లు ఒక సికుక వ్యక్తి సాక్ష్యము

సి.భ.యన్ వారి ద్వారా టి.వీ.లో విన్నాను. పాకిస్తాన్ ఆంటీ గారి సాక్ష్యము గుల్షన్ ఎస్తేరు జీవిత అనుభవాలు నన్ను తాకింది. నాకు తెలిసిన అనుభవాలు. యోహాను 1:1-18 ""ఆదియందు వాక్యముండుట వెలుగై యండుట చదివి ఆశ్ర్య పడాను.

యేసుతో సన్నిహితంగా జీవించుట

నా విద్యానంతరము నా వివాహ ప్రయత్నాలు ఆరంభవుయయాయి. రమేష్ మామయ్య కోడలి తవ్ముడైన రమణ్ ఎయిర్ ఫోర్సులో ఉద్యోగి, వుతతముడని నాకు భర్తగా తగిన వాడని పరిచయం చేసారు. మా అమ్మకు చాలా నచ్చాడు. 1999 మార్చి 25న మా ప్రధానము జరిగింది.నేను ఏకాంతంగా నాకాబోయే భర్తతో నా క్రీస్తుపట్ల విశావాస జీవితాన్ని వివరించాను. నా భర్త ""యేసు మంచి దేవుడని తెలసు. నీ విశ్వాసాన్ని ఆటంకపర్చనని అభయమిచ్చారు. ఆ రోజుల్లో నా విశావాస పరీక్షలో 2 రాజులు 5:18 వాక్యం ద్వారా అరున్ మైఖేల్ ఆదరించి ధైర్యపర్చారు. దినకరన్ గారి సాక్ష్యము నాకు

నీతి కధలు

164 చాలా దగ్గర అనుభవంగా నాన్న ప్రమాదంతో మరణం ఆయన కుమార్తె మరణం నన్ను మరింత సన్నిహితురాలిగా గొప్పగా నేరచుకున్నాను.

ఆ తర్వాత రామణ్తో నా వివాహ ప్రధానం జరికగ రోజులలో చాలా ఒడుదుడుకుల నెదురొకన్న నేను ఆత్మ అభిషేకం పొందాను. అన్య భాషలలో మాట్లాడు అనుభవం కలిగంది. ఆ రోజుల్లో సీవాడన్ నండి ఒక బృందము దైవసేవ జరిగించారు. వారి ప్రసంగాలలో గ్రుడిడ్వాడైన భర్తతోమయి కేకలువేసి పఘలితము పొందుట. మారుక 10:47 ""దావీదు కుమారుడా యేసా, బరతలోమయి నన్ను కరుణింపుమని కేకలు వేపసను."

హైదరాబాద్లో వివాహాజీవితం

నేను నమ్మిన క్రీస్తు ఎంతో మహోన్నతుడు ప్రేమా మయుడయినప్పుడు అన్యమతసతుల దేవుడని ఎందుకంటారు? అని బాధ పేదాన్ని. మా వివాహానంతరము హైదరాబాద్ హాకివేపట ఎయిర్ఫోర్సులో నా భర్త ఉద్యోగాన్ని ఆరంభించారు. నా భర్త తండ్రి ప్రేమలేనివాడై ఆయన నా భర్త సంపాదన తీసుకొని యిబ్బందులు పాలు చేసేవాడు. కట్నం సొవ్ము ఆయన తీసుకొనగా మాకేమీ డబ్బు ఉండేది కాదు. కానీస వసతువులను పొందలేక పోయాము. తల్లిదండ్రులు విడనాడిన దేవుడు హాతతుకొనేవాడు. ఆ రోజుల్లో దినకరన్ గారిని దర్శించి దీవెనలు పొందాము. చాలా ఆర్థిక యిబ్బందులలో నా కడుపులో కణితి ఉందో గర్బుమో తెలియని స్థితిలో సాకనింగు తీసారు. ఇది పసైతాను శోధన అని నమ్మాను. డాక్టు నా కడుపులో భడడ్ సరిలేదని గర్బుస్రావం చేయదలిచారు. నేను చర్చికి వెళ్ళి ప్రార్థించేదాన్ని. జాన్సన్ అంకుల్ ధైర్యపర్చివారు. దినకరన్గారు దేవుని చితాతనికి లోబడి డాకటర్లు చెప్పినది చేయమన్నారు. చాలా ఆందోళ్నతో కనిపెట్టి రెండవ డాక్టు దగ్గరకు రిపోరుటలు తీసుకొని వెళ్ళగా తిరిగి సాకనింగు చేసారు. అద్భుతంగా నీవు రెండు నెలల గర్బువతివిగా నున్నావు. ఏ రోగం లేదు అన్నారు హల్లెలూయ. నా భర్త నన్ను గమనించి నా పట్ల జరిగిన అద్భుతం పఘలితంగా క్రీస్తుపట్ల నమ్మకమారంబభ మయింది. యెషయా 66:9 ""గర్బుము నిచ్చిన నేను కనింపించక మానెదనా"

నేను ప్రసవ దినాల్లో కానాపరు వెళ్ళినపుడు దినకరన్ గారికి ఫోను చేసాను. సవ్యంగా నార్మల్ డెలివరీ యిచ్చి దీవించమని అడిగాను. మా అమ్మ తెలియకుండా యేసా, నా భడడ్విశావాసం బలపర్చి కాపాడు అని ప్రార్థించింది. చాలా ప్రమాదమని నమ్మిన డాకటర్లు బంధువులు ఆశ్చర్య పడు రీతిగా మంచి బాబును దేవుడిచ్చారు.

నీతి కధలు

ణవ�వఅసతీ� ం రఎతీ�్�

ొ ణ�� ం �్

అనగా

నవ��వఅశ్రీవ పశ్రీవరర�అస్త్రర

పరలోక ఆశీర్వాదం అనే పేరు అర్థం గల పేరు మా బాబుకు పెటాటము.

జై సాల్మర్ అడవిలో జీవనం

భారతి ఆంటీ సాంబయ్య గారి పరిచయము

నా భర్త ఉద్యోగరీత్యా క్రొత్త ప్రాంతంలో చేరాము. బాబుకు 8 నెలలు. మలటరీ ఆసప్రతిలో నుండగా భారతి ఆంటీగారి భర్త సాంబయ్య గారు తెలుగు ప్రాంతం వారు. పాస్టర్ డేవిడ్ సుధాకర్ గారు మా కోసం ఇం^్లషు ఆరాధన ఆరంభించారు. ఆ ప్రార్థనలలో భాష వరంతో ప్రభువు ఆత్మతో అభిషేకించారు. 22 మే 2002లో నేను నా భర్త బాపీతస్మం పొందాము. భారతీ ఆంటీ మమ్ములను నీటి బాపీతస్మం ఆవశ్యకత తెలిప చాలా ప్రోత్రాహించారు. విగ్రహాలన్నీ దారం చేయాలని వార ప్రార్థన ద్వారా హెచ్చరించారు. అమ్మకు పంజాబు బదిలీ అయింది. అమ్మమ్మ అనారోగ్య కొరకు ప్రార్థించాను. బాధకలిగంది. ఉద్యోగంలో మారుప హైదరాబాద్ నండి రాజస్థాన్ బదిలీ అయినప్పుడు భారతీ ఆంటీ సాంబయ్య అంకులు గారు మమ్ములను ధైర్యపర్చి తిరిగా యీ ప్రాంతం ప్రభువే తెస్తారని చెప్పి వాక్యము వాగ్దానముచ్చారు. యెషయా 55:8,9................. ఆదికా 28:15 ..................

ఆ క్రొత్త ప్రాంతంలో దినకరన్ మీటింగ్స్ జరిగాయి. దీపక� శర్మ కవిత శర్మాంగంతో పరిచయం కలిగంది. ఆ రోజుల్లో అమ్మకు గండె జబ్బు వచ్చింది. ఆమెలో యేసుపట్ల నమ్మకం కలిగంది. ఆ ప్రమాద సమయంలో అమ్మ అమ్మమ్మ రహస్య విశ్వాసులను తెలిసి ఆశ్చర్యపడి దేవుని స్తుతించాము.

బీదర్లో జీవనం

అమ్మ అమ్మమ్మ విశావాసంలో స్థిరపడ్డారు. నేను ఒక సాకలులో ఉద్యోగంలో చేరాను. రిచా అనే విశ్వాసితో పరిచయం కలిగంది. రోమా 8:31 ""యేసు మీ పక్షాన ఉ ండే విరోధి ఎవరు?"

మా విశ్వాసము బలపడి అనేకుల్రై ప్రార్థించుట, వాక్యం బోధించుట

నీతి కధలు

166 కారంభించాము. అనేక ప్రాంతాలలో సేవను ఆరంభించాము. సాక్ష్యము ద్వారా అనేకులు ఆకరి�ంపబడేవారు. ఒకసారి పెద్ద పైతాన్ పాము కనిపంచింది. యేసునామంలో ప్రార్థించగా అది నీర్సంగా నిరుత్సాహాంగా మారింది. ఆ పరిస్థితులు రిచా రక్షణ పొంది బాపీతస్మం తీసుకొన్నది.

అనేక మంది అవిశ్వాసులను విశావాసంలోకి నడిపించే ధన్యత లభించింది. మా నాన్న బంధువులు మా విజయవంతమైన ప్రైస్తవ జీవితాన్ని గమనించి ప్రార్థనా విజా�పనలను కోరవారు. ప్రభువు ద్వారాలు తెరిచారు.

నేడు క్రీస్తు అడుగు జాడల్లో నడిచి సేవ చేయు భాగ్యమచ్చారు. ప్రతి వ్యక్తి క్రీస్తు సిలువ శక్తిని ఆ్రశయించాలనేది నా ఆశయం. ఒక పెద్ద సంఘము విశాలమైన వేదిక పరలోకాన్ని చేర్చిదు గానీ, నిజమైన క్రీస్తుతో సన్నిహిత సహవాసము, రక్షణ స్థిరత సాక్షి జీవితం పరలోక వార్సు*్న చేస్తుందని ఎలురగత్తి చెప్పగలను. కాలము సదివానియోగం చేస్తూ విశావాస్ వీరులుగా సాగిపోదామా? ప్రియ ప్రభా, యీ చదువరులందరికీ సమృది�యె�న ఆశీర్వాదాలు అద్భుతాలు అందించండి" ఆమెన్.

ఏ మంచి నాలో లేకున్న వేళ్ నన్నెంతో ప్రేమించినో ప్రేమించి నారకై మరణించి యేసు మృతిని ఓడించెను. సర్వాధికారి పరవెాపకారి ప్రభువే సజీవుడని చాటైదన్.

సాక్ష్యం 69. ప్రధమ స్థాన మందుకున్న నీనా ఆటోమెన్

జీవిత సంగ్రహము

రచన: దైవ జనుడు బ్రదర్ ప్రసన్న కుమార్ చౌదరి

గారు (ఒరిస్సా) కీర్తనలు 48:10 ""దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూ దిగంతముల వరకు అంత గొప్పది"

1. పుస్తకము ఉనికి:- ఆత్మీయ జీవితంలో అత్యన్నత శికరాగ్రాలను అదిరోహించి, తన జీవితంలో దేవుని చితాతనికి అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. ఆమె నీనా పేరుగల ప్రైస్తవ మషనెరీ.

వృత్తిరీత్యా డాక్టు అయినను స�ఖ్యాన్ని వదలి మారుమాల గ్రామంలో పేల సేవలో తరించింది. ఉజ్జీవ జావాలలు గల పరిచర్యకు మాలాధారము అనేక గంటలు ప్రార్థించుటయే ఆమె జీవితాన్ని అతి సన్నిహితంగా ఆమె భక్తిని గమనించి గుర్తించి

నీతి కధలు వ్రాసిన ప్రసన్న కుమార్ చౌదరిగారు మనకు సుపరిచితులై నిత్యము పాటలు పాడే గొప్ప గీతాల రచయిత కవి గారైన పురుషోత్తమ చౌదరి గారి మనువుడు అనేకుల మోకాళ్ళు వంచడానికి ఆత్మీయ పాఠాలు నేర్పిన అసమాన భక్తి గల దైవజనుడు.

నీనా ఆత్మీయ జీవితంలో మెళకువలు అనుభవాలు అనేకులకు సాపుర్తినిచ్చి గొప్ప విశావాస్ వీరు*్న చేయగలదని దృడిడ నమ్మికం. విజయశ్రీ గారు అశ్రీనువదించగా డా�� విజయకుమార్ కాకినాడ గారు, పాస్టు పి.ఎ. శ్రీనివాస్ గార్లు ముందు మాట గల పుస్తకాన్ని ఆసక్తితో తప్పక చదవాలనే పట్టుదల కలిగంచింది.

2. పరిచయం:- నీనా ఆట్మన్ గారి జీవితమును పరిశీలిసేత జార్జి ముల్లరు గారు నివసించిన బోసటను నగరము గురతుకు వచ్చినట్లు ఒరిస్సాలో బరంపురము గురతుకు వస్తుంది. 20వ శతాబ�పు పరిశుద్ధుల కోవకు చెందిన ప్రవచన వరం కలిగన మషనెరీగా ప్రజ్ఞతో ప్రభుసేవ చేసారు. జాతి కులాల కతీతమై, దేవుని ప్రేమతో ప్రకాశిస్తూ నశించు ఆత్మలపై భారముతో వాగ్దానాల పట్ల బలమైన విశావాసంతో అనేకుల జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప సాక్షి. దాతృత్వం గల నిరాడంబర జీవి.

3. బాల్యము సేవారంబభము:- నీనా మషనెరీ కుటుంబములో 1873వ సంవత్సరము పసపెటంబరు 4వ తేదీ మ్రదాసులో ఆంకగ్లయ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఒక ప్రముఖ రుంజనీరు. మగపిల్లలు ఎకుకవ గల కుటంబవైనందున ఏ ్రైక పుత్రిక అయినందునను, అందంగా మెరిసే కళ్ళతో ఆకర్షణీయంగా నున్నందున ప్రేమతో పెంచుకున్నారు. విద్యలో తెలివిలో అత్యంత సమర్థత ప్రజ్ఞ చూపేది. ఎన్నో బహుమతులు పొందేది. ఆమెను డాక్టు చేయాలన్న తండ్రి ఆశయాలను బట్టి డాక్టు కోర్సులో చేరింది. ఆమె హృదయంలో ఏదో సాదించాలన్న తపన, ఏదో తెలిసికోవాలన్న కలవరముండేది. సన్నిహితులైన దైవ జనుల ప్రేరణతో రక్షణ మారగం కనుగొని మారుమనససు పొందింది. ఆత్మ దాహం తీర్చబడుటతో పాటు వాగ్దానాలపై స్థిరవిశావాసంతో నిలుచుట నేరచుకున్నది. వైద్య విద్యలో పటాట పొందింది. ఆమె స్రతపవర్తన ద్వారా తన జీవితాన్ని పరిమళ్ సువాసనగా ప్రభువు పాదాల వద్ద సమర్పించింది.

1984వ సంవత్సరము ఆత్మ పడిపింపుతో నీటి బాపీతస్మము పొందింది. నిశ్చల ప్రకృతితో సంగీతము వినబడకున్నను సంగీత స�ందర్యాలు రూపుదిదు�కోవాలంటే వైవికుని స్పర్శ శిలప కారుని ఉలి అత్యవసరము. ప్రభా, మాలోనున్న సంగీతము మరణించకుండా నీ నైపుణ్యపు హస్తాలతో మవ్ము తాకుము. ఓ మహాశి�ప మాలోనున్న నీ రూపం మరుగున పడిపోకుండా మవ్మును మలచి మెరుగు పెట్టండి. ఆమెన్

నీతి కధలు

168

4. సేవ్రై పిలుపు :- 1900 సంవత్సరములో బాప్టిస్టు వారు వారి సంస్థలో వైద్యం చేయాలని కోరారు. మరొక విష్నెరీ డాక్టుతో సేవ చేస్తూ ఆత్మల జాలరిగా అనేక ఆత్మలను క్రీస్తురకై సంపాదించింది.

బరంపురానికి యాభై మైళ్ళ దారంలో ర్పస్సలు కొండ అనే చిన్న పట్టణము ఉ ంది. దాని చుటాట వలయాకారంలో నున్న కొండల మధ్య స్థలాన్ని కృత్రిమ సరససుగా మార్చారు. ఆ ప్రాంతంలో ఒరిస్సా, రాజుల భార్యలైన రాణులకు సువార్త నందించేది.

దొంగిలించబడిన దేవుడు అనే పుస్తకంలో వివరాలు వ్రాసింది. ఆ ప్రాంత ప్రజలలో అజా�నము, మాడిడ నమ్మకాలు, అపరిశుద�త, అనాగరికత, అనారోగ్య పరిస్థితులు, వైద్యమంటే అవగాహన లేని అవివేకము, యివన్నీ చూచి దు:ఖంతో ఆమె గండె పగిలిపోగా రోదించి ప్రార్థించే త్యాగ శీలి.

ఈ వైద్య సేవను విసతరించాలని ఆమె ఇంగ్లండు వెళ్ళి ప్రార్థించింది. ఒరియా భాష నేరచుకోగలిగంది. ఆమెకు ఆత్మల వివేచన వరాన్ని ప్రభువిచ్చారు. ఇంగ్లాండు ప్రయాణంలో ఒక వృదు�రాలితో మాట్లాడాలని ప్రభువు ్రేపర్రించారు. ఆమె చాలా కోపగించుకొని తిట్టుట కారంభించింది. నీనా చాటుకు వెళ్ళి కన్నీటితో ప్రార్థించింది. నీనా ముఖంలో ప్రేమ ఓరుప సహనాన్ని గుర్తించిన వృద్ధురాలు వెంటనే పశ్చాత్తాపంతో నీనాను చేరింది. నీనా ఒకే గురి కలిగ యండుటచే విశావాసం ద్వారా సద్గుణము తద్వార జ్ఞానము నుండి ఆశా నిగ్రహము, సహనము భక్తి, సహె�దర ప్రేమ దయ లభిస్తుందని బైబిలు బోధిస్తుంది.

దేవుడు ప్రేమించే స్థలాలు ఎట్లుంటాయనగా ఎక్కడ అవమానము, దుష్టతవాము, నేరాలు పుట్టునో, అంధకారమున్న స్థలాలలో ఎక్కడ గొరర్రలు ్రతోవతప్పి సాయం సంధ్యా నీలి చిాయలతో దికుక తెలియక తిరుగాడునో ఎక్కడ ఆత్మలు దేవునికోసము త్రిస్తాయో అక్కడ తేజరిల్లు అని ప్రభువు ప్రోత్సహిస్తూ ఆయనను మహిమ పరచుట్రై జీవిత జావాలగా ప్రకాశిస్తానని నీనా నిరణయించు కొన్నది.

మాడవ సారి ఇంగ్లాండు దర్శించింది. అనుకోని రీతిగా రెండు కండు ్ల మసకలు ద్వారా చూపు తగిగంది. వైద్యులు అసహాయత తెలపగా 3 రోజులు కన్నీటి ప్రార్థన చేసిన నీనాతో ప్రభువు మెల్లని స్వరంతో మాట్లాడారు. ""అవ్మా, నీనా నేను నిన్ను తప్పక సవాస�పరుస్థాను అయితే నీ ఉద్యోగమునకు రాజీనామా చేసి నీ అవసరతలు ఎవరికో చెప్పుకోరాదు. నాపై ఆధారపడి నందుకు నిన్ను విడువను ఎడబాయను" యీ రీతిగా వాగ్దానాన్ని పొంది ఇండియా చేరి విశావాసమనే లోతైన నీటిలో ప్రయాణము

నీతి కధలు కొనసాగించింది. ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఎకుకవ విజ్ఞాన ప్రార్థనలో కాలం గడిపేది. కండ్లు పూర్తిగా స్వస్థత పొందాయి. ఆమె ప్రార్థనలకు తవారిత రీతిగా జవాబు లభించేది.

ఆమె యిల్లు ప్రశాంతతతో నిండినందన ఆమెను దర్శించిన వారు హృదయపూర్వకంగా భక్తితో ఉజ్జీవంతో తిరిగి వెళ్ళి విశావాసం కాపాడుకొనేవారు. ప్రేమ పరిశుద�తతో నిండిన ఆమె ఆత్మీయ జీవితము ప్రతి తుఫాను వరద తాకిడికి తట్టుకొని స్థిరముగా నిలబడి అనేకులకు ఆ్రశయాన్ని కలిగంచింది.

సాధు సుందర్ సింగ్ గా]్న దర్శించుట

1918వ సంవత్సరంలో ఆమె ఆత్యీయస్థితి ఉన్నత శిఖరాలకు చేరింది. గొప్ప దైవ జనుడైన సాధు సుందర్ సింగ్ గారికి ఆతిధ్యాన్నిచ్చి దైవ శక్తిని గ్రహించి లోతైన ఆత్మీయ సత్యాలు నేరచుకోగలిగంది. ఆయన నిరాడంబర తత్వం దీనత్వము ఆమెను కదిలించాయి. ప్రకటన గ్రంధ వ్యాఖ్యానాలతో హతసాక్షి కిరీటాన్ని అభిలషించిన వానిగా ఆయనను ప్రశంసిస్తూ మంచి మాటలు వ్రాసింది. పీటర్ సన్ అనే పసీత, నీనాతో కలిసి గణనీయ సేవలందించింది. నీనా సోదరి మర్కార్తో పాటు వెుస్. పి. జోసెఫ్ ఆమెతో మరణ పర్యంతం నిలిచి నమ్మకంతో సేవచేసారు. ఆ ప్రాంతంలో ప్రముఖ వ్యకుతలైన లాల్ మోహన్ పట్నాయక�, ప్రజానంద మహాంతి అను లాయర్లు ఎ.సి పాత్రో వంటి వారంతా సేవకు సహకరించేవారు. డా.యల్ లాజరన్ సతీమణి విశాఖ పట్నం నుండి, ఆమె ఇశ్రాయేలీయుల తల్లిగా అతిది సతాకరంలో దిటటగా పేరున్న ఆమె నీనాకు మంచి స్నేహితురాలు.

రెవ. డిక్సన్ స్మీత్ అనే సి.భ.యం సంస్థలో దైవ జనుడు నీనాను కలిసాడు. నీనా భక్తికి ప్రభావితుడయయాడు. బాబాలాల్ మోహన్ పట్నాయక� అనే లాయరు దైవాన్వేషణలో నుండగా నీనాతో పరిచయము ద్వారా రక్షణ మారగంలో ప్రవేశించి సాక్షిగా నిలిచారు. ఆయన ఒరిస్సా శాసన సరభ సీపకరయయాడు. దేవుడు మన ద్వారాలు బంధించిన దెందుకనగా నిటాటరుపలలో బాధలలో మనతో సంప్రదించుటకును ప్రశస�వైన తలంపులను మృదువుగా తెలుపటకేనని విశ్వాసి గుర్తించగలడు. నీనా సేవా పఘలితాలు:- నీనా పాపంలో చీకటిలో, వివిధ వ్యాధి బాధలతో నిండిన లోకంలో జ్యోతివలై ప్రకాశించింది. ఆమె మ్రదాసులో నుండగా క్షయ వ్యాధి గల విద్యార్థికి పరిచర్య చేయు వలసి వచ్చింది. అద్భుతంగా ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత లభించింది.

నీతి కధలు

170

ఒకసారి 102 సంవత్సరాల వృద్ధుని వినికిడిరకై చికిత్స చేయకాలంలో ప్రార్థించింది ఆయనకు సువార్త బోధించగా ఒక చెవికి స్వస్థత చాలనే ప్రభు సంకేతం అందింది. సువార్త వినుటకు ఒక చెవి చాలనని సంతోషించి వెళ్ళాడు.

ఒకసారి కూనారులో నుండగా ఒక పసీత స్వస్థత్రై ప్రార్థించినపుడు ఆత్మల వివేచన వరంతో ఆమె నీవు క్షమించలేని వ్యక్తితో ఉత్తరము ద్వారా సమాధాన పడాలని తెలుపగా ఆశ్చర్యపడింది. దేవుని మాటలకు లోబడి ఆయన చితాతన్ని జరిగిసేత అశ�షవైన దీవెనలు పొందగలము.

1929వ సంవత్సరంలో గాభ్రయేలు సోదరి కీళ్ళవాతంతో బాధ పడగా నానె వ్రాసి నీనా ప్రార్థించింది. నీనా రోగుల్రై ప్రారి�ంచక ముందు ఆ వ్యాధికి గల కారణాలు ప్రభువును అడికగది. ఆమె డాకటరయిననా మందుల చికిత్స కన్నా ప్రార్థనను విన్నగా పాటించి సతపుతితాలు పొందేది. నీతి మంతుడు విశావాస మాలముగా జీవించననేది మృతతుల్యవైన సిదా�ంతము కానేరదు. అది బుజువైనది క్రియాత్మక వైనది. నాడు నేడు నిత్య సత్యము .

ఒకసారి నీనా బైంగుళూరులో వాక్య పరిచర్య చేసింది. ఆమె ప్రయాణానికి పైసా కూడా లేదు. ఆమె ఎవరితో తన అవసరత గార్చి చెప్పలేదు. ఎవరో సేటషనులో అపరిచిత పసీత 60 రూపాయలు నీనా కందించి ""ప్రభువు మీరు కలకతాత వెళుిట్రై మీ కిమ్మన్నారండి" అని చెప్పి యిచ్చింది. ఆ తర్వాత తినుటకు నీనాకు భోజనం లేదు. అంతలో ఒక పాత స్నేహితురాలు తన భోజనాన్ని పంచుకొన్నది.

ఒకరోజు ఒక ఆంకగ్లయ పసీత ఆమెను సమీపించి ""అవ్మా మీరు మషనెరీయేనా అని అడిగింది. ఆమెను గార్చి ప్రభువు ఆత్మలో వివరించగా భర్త బాదితురాలనియు ఆత్మహత్య ప్రయత్నంలో నున్నదని గ్రహించి ఆదరించి ప్రార్థించింది. ఆ తర్వాత అద్భుతంగా భర్త మారాడని తెలియజేసింది. నీనా అనేక ఆత్మీయు భడడ్లను సంపాదించింది.

నీనాకు నీలగిరి కోండల ప్రాంతంలో నున్న ప్రైస్తవుల ఉజ్జీవం కొరకు సరభలు ఏరాపటు చేయబడగా ఒక పసీత తన కుమారెత్రై ప్రార్థించమని కోరింది. నీనా ఆ పాపను పలుకరించగా చాలా చిరాకు అయిష్టత కనపర్చింది. నీనా వెంటనే ""గొరర్ర్రిల్ల రక్తంలో శక్తి గలదు. అద్భుత శక్తి అనే పాట పాడడము మొదలు పెట్టింది.

ఆ పాప రుా పాట వినగానే ఆమెలో చీకటి పోయింది. నీనా మోకరించి ప్రార్థించింది. నీనా ప్రార్థన ముగించగానే చీకటి పోయి నెమ్మది పొందింది. ఆ పాప స్వస్థత తర్వాత స్వయంగా వంట చేసి భక్తులకు వడిడ్ంచి అందరినీ ఆశ్చర్య పర్చింది. ఈ

నీతి కధలు అద్భుతాన్ని చూచి నిరీ�వవైన భక్తి వదలి కాధలికుకలు వాక్యంలో లోతైన సంగతులు తెలిసికొని పరిశుద్ధాత్మను పొంది బలమైన సాక్షులుగా జీవించారు. నీనా అభిప్రాయంలో మనము చేసే గొప్ప పనులు చూచి దేవుడు సంతోషించడు గానీ మనము సంపాదించే ఆత్మలను చూచి సంతోషించను. మన హృదయాలను ఆయన తట్టి తెరిసేత ఆయన తన సిలువ అనుభవా*్న మనకు దయ చేస్తాడు.

సిలువను బభరించడమంటే మన స్వంత సమస్యల కోసం శ్రమ పడుట కాదు గానీ నశించిపోతున్న వారిలో రక్షణ కొరకు శ్రమపడుట యితరుల రక్షణ్రై మనము సంపూరణంగా సమర్పించు కొనుట. అవిధేయులైన బాలికలను రక్షణ్రై మార్చి అవకాశం నీనాకు లబభంచింది. ఒక హాస్టలు వారెను పిల్లల ఆత్మీయు జ్ఞానం కొర్రై నీనాను ప్రసంగించమని చెప్పింది. మీటింగు సమయము నిరణవైంది. సరిగాగ అదే సమయములో రికషాలు వచ్చి పారీటకి వెళ్ళాలని పిల్లలంతా ఆశించారు. ప్రభువు శక్తి పరిస్థితులను మార్చి రికషాలు మరొక పారీటకి వెళ్ళగా చేసేది లేక పిల్లలంతా మీటింగుకు వచ్చి వాక్యం విన్నారు. గొప్ప ఉజ్జీవంతో గొప్ప సంతోషము వెల్లివిరిసింది. విశావాసంలో స్థిరులై సాక్షులుగా నిలిచారు. నీనా తన సేవా పఘలితాలన్నీ ప్రభువు మహిమార్థం ఘనపరుస్తూ ఆనందంతో సేవ చేసేది. నీనా ఒక రోజు దర్శనంలో పులిగ్రాండించి క్రింద పడుట చూచింది.

ఒక మీటింగులో డబ్బు దొంగిలించిన వారు దేవునికి 10వ వంతు దేవునికివవా వలసినది యివవాని వారు సొవ్ము చెల్లించి పశ్చాత్తాప్ పడ్డారు. ఒక నాయకుడు తప్పులు ఒప్పుకొని మారిపోయి విందు ఏరాపటు చేసాడు.

ఒకసారి నీనాకు డబ్బు అవసరవై యండగా ప్రార్థించింది. ఎదురుగా రెండు కాకులు ఒక కాగితం కోసం కీచులాడు చండగా ఆశ్చర్యంగా చూచుచుండగా అది 100 రూపాయల నోటుగా చూచింది. ప్రభువా యిది ఎవరికి? అని అడుగగా నీ కొరకే నీనా అని ప్రభువు చెప్పగా స్తుతించి అవసరాలు తీరచుకొన్నది. మరొక సారి ప్రకటన గ్రంధం మీద వ్రాసిన పుస్తకము అచ్చువేయించుటకు సొవ్ము కావాలని ప్రార్థించింది. అద్భుతంగా ఒక విశ్వాసి దేవునిచే ్రేపర్రించబడగా సొవ్ము పంపించాడు. 300 పేజీలు గల అందమైన పుస్తకాన్ని ముద్రించగలిగ స్తుతించింది. ప్రతి చిన్న విషయంలో ప్రార్థన ద్వారా దేవుని చిత్తము కనుకొకని జీవించుట నీనా ఆశీర్వాద కరంగా నడిపే విశావాస జీవితంగా ఎందరో గుర్తించారు. ఒక వ్యక్తి 3 రూపాయలు అడిగినపుడు ప్రభువు 7 రూపాయలు యివ్వమని చెప్పగా ఆయన నాకు సరిగాగ అంతే అవసరమయయా అని ఆశ్చర్యపడ్డారు.

నీతి కధలు

172

మరొక పర్యాయము కాంట్రాక్టు గారు బావి త్రవివాంచగా నీరు పడనందున నీనాను ప్రార్థన కోరారు. అడుగు నుండి అడడ్ంగా ్రతవవామని ప్రార్థించి చెప్పింది. నీనా సేవకు అవసరమైన కారు బహుమతిగా అందించారు. ఒక మందిరము కూడా విశ్వాసుల విరాళాలతో ని]్మంచి ఆత్మల విశ్వాసాన్ని బలపర్చి ప్రతిష్టవైన పవిత్రాలయాన్ని ప్రభువు దయచేసారు. అంతా దేవుని స్తుతించారు.

↑ పైకి / Back to top