Chapter 10 of 13

సాక్ష్యాలు 59–64

సాక్ష్యం 59. బైబిల్ లోని వ్యకుతలు

ప్రత్యేకతలు- దేవుని కృప

దేవుని చేతిలో నంచిన అసమర�తలన్నీ సమర్థతతో నింపి దేవుడు యిష్టతతో ఉపయోగించుకొని ఆనందిస్తారు.

1) నోవా

:- నోవా యదార�వంతుడిగా జీవించాడు. వృదా�ప్యములో మద్యపాపనం సేవించుట వల్ల పాపంలో పడిననా దేవుని కృప అతని కుటుంబంపై ఉంచారు.

2) అబ్రహాము

:- అబ్రహాము వృదు�డైనను శారా మాట విని హాగరును పొందిననా, క్షమించి విసతరించే సంతానంతో ఇస్సాకుతో ఆరంభించి దీవెనలు కన్నాడు.

3) ఇస్సాకు

:- ఇస్సాకు పగటి కలలు కన్నాడు. పాడైన బావులు త్రవివాంచి దేవున్ని యదార�ంగా సేవించాడు.

4) యాకోబు

:- యాకోబు మోసగాడు కానీ దీవెన విలువ గ్రహించిన వాడు. మోసము చేసినందుకు మామగారు మోసం చేసి రాేాలను దాచినను కష్టించి సాధించి అభివృద్ధి పొందాడు.

5) లేయా

:- లేయా, అందవిహీనురాలైనను ఆమె గర్బుము తెరిచి యాదా వంటి స్తుతి పాత్రుడగు మంచి భడడ్లను పొంది గొప్పగా స్తుతించింది. భర్త బాదితులందరికీ ఆదర్శము ఆదరణ కలిగంచింన పసీత.

6) యోేసబు

:- యోేసబు అన్నలచే ద్వేషింప బడాడ్డు. కలలు కన్నాడు. ఫాతిపఘరు భార్యచే అపనిందలు అనుభవించాడు. జైలులో ఒంటరి జీవితము శ్రమ బాధలు ఓర్చాడు. బాధించిన సోదరులను నిండు మనససుతో క్షమించాడు. రకత సంబంధులకు

నీతి కధలు ముఖం త్రిపపరాదని నేర్పించాడు. అన్యాయము ఓరుపతో సహించి పఘలించెడు కొమ్మగా ఘనత్రకాకడు

7) మోషే

:- మోషే అందగాడు. సమసత భోగాలు త్యాగం చేసి దేవుని పిలుపు మేరకు విద్యావంతుడైనను విధేయుడై గొరర్రల కాపరిగా మారి, దైవ పిలుపు వచ్చినపుడు నేను నతితవాడను నాయకుడిని కాలేనని సాకు చెప్పిననా దేవుడు ధైర్యమచ్చి సమర్థత ప్రతిబభనిచ్చి గొప్పనాయకునిగా నిలిప అద్భుతముల చేయించి }రకుండి రక్షణను చూడమని సవాలు చేసి ధైర్యపర్చిన విశావాస్ వీరుడు.

8) గిద్యోను

:- గిద్యోను పిరికివాడిని ఎన్నికలేని వాడిని నన్నాడు. భయపడ్డాడు.

(��ేవశీఅ) బలాడ్యిుడా అని పిలిచి ధైర్యపరచి సృజనాత్మకంగా యుద్ధం చేయు సమర్థత నిచ్చి విజేతగా నిలిపాడు.

9) సంసోను

:- సంసోను భార్యా లోలుడు. శరీరాశలు, నేత్రాశ గలవాడు.

(ళ�ఎరశీఅ) అపజయాన్ని పరాభవము ఎదురొకని దేవుని ప్రార్థించి చివరి జీవితంలో శక్తిని పొందుకోగలాగడు.

10) రాహాబు

:- రాహాబు వేశ్యగా జీవించింది. మనుష్యులు అసహ్యించు కోగల జీవితం జీవించినను దేవుని పట్ల దేవుని అనుచరులను రక్షించి నిబంధన పొంది క్రీస్తు వంశావ[లో చేరింది.

11) యిర్మయా మరియు తిమోతి (:-

నేను బాలుడనే అన్నప్పుడు అనవద్దు నేను నిన్ను ఏరపరచు కున్నానని అభయమిచ్చి ప్రవక్తగా సిద్ధపర్చి నిగాడిడవైన సంగతులు బోధించే దేవుడని ప్రకటించిన విశావాస్ వీరుడు. తివెాదిప�లు హితబోధనలను విని సిగ్గు పడనక్కరలేని పనివానిగా నిలిచి సేవచేయ గలాగడు.

12) దావీదు

:- బాలుడుగా నుండి సాహాసముతో గొల్యాతను జయించి దేవుని ప్రజలకు విజయమునిచ్చి రాజైన తర్వాత పసీత వ్యామోహాంతో శోధనకు లోనయయాడు. దావీదు వ్యభిచార పాపముతో పాటు ఉరియాను చంపించి హాంతకుడయయాడు. ప్రవక్త ద్వారా ఆత్మీయ నేత్రాలు తెరచి తప్పులన్నీ ఒప్పుకొని క్షమ పొందాడు. కన్నీటితో పశ్చాత్తాప్ పడినచో దేవుని కటక్షము లభిస్తుందని నేరాపడు.

13) ఏలియా

:- ఏలియా గొప్ప ప్రవక్త అయినను బయలు దేవత అనుచరులతో సవాలు చేసి విజేతగా నిలిచి చివరకు జైజిబేలు రాణి బైదిరింపులకు బైదిరి నిరాశతో మరణము కోరిన పిరికి వాడయయాడు. అయినను దాతతో పోషింపబడి ఉత్సాహంతో గొప్ప సేవచేసి మరణము పొందగా రధాలచే కొనిపోబడి ధనయడయయాడు.

నీతి కధలు

136

14) యోనా

:- యోనా దేవుని చిత్తము చేయాలని పని అప్పగించగా నిర్లకషముగా ప్రవర్తించి దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. దేవుడు పారిపోయిన వారిని పట్టుకొని సరిచేసి తన పని చేయించుకోగల శక్తిమందుడని యోనా చరిత్ర నేర్పించే విలువైన ఆత్మీయ పాఠాలు గణనీయవైనవి.

15) నయోమ

:- చేదైన అనుభవాలు నయోమని దైవ జనుల నుండి దూరమై స్వంత యిషాటనికి ప్రలోబభపడి మోయాబు కోరుకున్నది భర్త భడడ్లను కోలోపయి, దేవుడు నేర్పిన పాఠాలను బట్టి తిరిగి రాతును ఆత్మీయత పొంది చరిత్రలో రాతు క్రీస్తు వంశావ[లో నుండు రాతు అతతగారిగా ధనయరాలైంది.

16) యోబు

:- యోబు దైవబభకుతడై దేవునికిషుటడుగా రో� గొప్ప ప్రార్థనలు చేస్తున్ననా పరీక్షింపబడి సర్వము కోలోపయి గొప్ప జీవిత సత్యాలు బోధించాడు. నా విమోచకుడు సజీవుడు. నా స్థితికి ధాళ్ళతో చిన్న అణువునైన నేను ఎట్లు ప్శ్నంచగలనన్నాడు. బైబీలు చరిత్రలో శ్రమలో నిరీక్షణ కలిగంచే యోబు చరిత్ర ధన్యవైనది. ఆదర్శివైనది.

17) పేతురు

:- పేతురు జీవితంలో దుడుకు ్రేతురనిపించుకున్నాడు. దేవుని ఎరుగనని శ్రతువులకు భయపడి క్రీస్తు సన్నిధి నుండి దారమయయాడు. క్రీస్తు క్షమించి జాలిచూపి తిరిగి మనుష్యులను పట్టు జాలరిగా చేసి గొప్ప ప్రసంగీకుడై గణనీయ సేవచేయు తరుణమచ్చారు. అబది�కుని క్షమించే దేవుడని పేతురు జీవితం నేర్పగలదు.

18) మార్త

:- మార్త, మరియు, లాజరు సోదరి వారంతా బేతనీ అనే ప్రాంతంలో క్రీస్తుకు ఆతిధ్యమచ్చినపుడు విస్తారమైన పనులలో నేరారోపణ చేసింది. మరియు ఉ తతమవైన పనిగా పాదాల చెంతనే నేరచుకున్నదని ప్రశంసిస్తూ, మరియు మార్తల జీవితాల ద్వారా జీవితంలో ప్రాముఖ్యమైనది దైవ సన్నిదని బోధించారు.

19) మగ్దలేని మరియు మరియు సమర్య పస

ీత:- ఇద్దరి జీవితాలలో సరియైన కుటుంబ జీవితం లేక బహు విమర్శలకు గురైన అవ్యస� జీవితంలో అపవిత్రతలో నుండగా క్రీస్తు వారిని కనికరించి ప్రేమించి దివ్యమారగం బోధించారు. సమాజంలో అంటరాని వారిని అయోగయలను వెదకి రక్షించే క్రీస్తు ప్రేమకు వీరి జీవితాలే సాక్ష్యాలు.

20) జక్కయ్య

:- జక్కయ్య సంకరిగా అందరి అయిష్టత అనుభవించిన పొట్టివాడు. అతనిలో యేసును చూడాలన్న ఆశ్వల్ల చెట్టు ఎకాకడు. పేరుపెట్టి పిలిచి యింటికి వస్తానన్న క్రీస్తు అందరినీ పిలిచే ప్రభువని నేరాపరు.

21) దెబోరా

:- బభరతచాటన నన్న భార్యగా బారాకును బలపర్చి యుద�ములో నైపుణ్యముతో ఇశ్రాయేలీయులకు సహాయపడింది.

నీతి కధలు

22) అచిగయేలు

:- దావీదుకు భార్యగా మరొక భర్త కలిగనను మంచితనముతో రగలచుకున్న ప్రేమ వల్ల సొలోమోను గల జా�నవంతునకు తల్లి కాగలిగ ధనయరాలయింది.

23) రాతు

:- రాతు అన్యజాతి యువతి, యవ్వనంలో విధవరాలు, అనామకురాలు అయినను అతతగారైన నయోమని ఆమె ఆరాధించే దేవునిని గౌరవించి నందున క్రీస్తువంశావ[లో నిలిచిన యోగ్యరాలు.

24) ఎస్తేరు

:- యాదుల రక్షణ్రై పేద బాలిక, వెురె�్రై పెంపకములో భక్తిని పెంచుకొని తరతరాలకు గురితంపు గల రాణిగా నిలిచింది. చెతతనుండి భవన అనుభవంలోకి చేరుటలో రహస్యము. ఆమె బాల్యము నుండి దేవునినే శుద్ధ మనససుతో ఆరాధించు అనుభవం వల్లనే దైవభక్తి గలవారు ఘనత నొందెదరు.

25) దానియేలు

:- బభక్తికలిగ సామాన్య యువకుడైనను దైవజా�నముతో రాజులు గౌరవించు స్థాయికి ఎదిగాడు. అద్భుతంగా సింహాము బోనులో రక్షింపబడిన చిర్స్మరణీయు డయయాడు.

క్రీస్తు తన పరిచర్య ఆరంభించక పూర్వాము 40 రోజులు ఉపవాసముండి ప్రార్థించారు. ఎంతో శ్రద్ధతో విభిన్న ప్రాంతాలలో నున్న వ్యకుతలను ఎన్నుకొని శిష్యులుగా చేసుకొని నేడు ప్రపంచమంతా క్రీస్తే రక్షకుడని నవ్ము విశ్వాసులను కొందరిని సిద్ధపర్చారు. శిష్యులలో 12 మందికి భక్తి నేరాపరు. వారిలో కొందరు చేపలు పట్టు జాలరులు, వైద్యుడు, పన్ను వసాలు చేయువాడు యీ రీతిగా వీరంతా క్రీస్తు సువార్త ప్రకటించుటకు ముందు తరీపుదు పొందారు. లోకాన్ని తల్లక్రిందులు చేయువారు వీరనని పేరు పొందారు.

ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచి వీరికే కనపరచుకొని మీరు కనిపెట్టి ప్రార్థించండి. బూ దిగంతముల వరకు సాక్షులగుటకు శక్తిని పొందెదరని వాగ్దాన మచ్చారు. ఒంటరిగా నున్న సమరయపసీత, వ్యభచార పసీత వద్ద ఒంటరిగా, ఎవ్మాయి గ్రామమువద్ద యిద్దరికి తోడుగా, యిద్దరు ముగ్గురు ఆయన నామంలో ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ ఆయన ఉంటనన్నారు. శ్రమలో షద్రకు, మేషాకు, అబైద్నగో అనే విశ్వాసుల మధ్య అగ్ని గండంలో నాలగవ వ్యక్తిగా నున్నారు. యేసుక్రీస్తు సదా మనకు తోడు. మనలను వాడుకుంటారు.

నీతి కధలు

138

సాక్ష్యం 60. పాపము చేయకుండుట ఎట్లు? కీర్తనలు 119:8,9

విశావాసులైన తల్లిదండ్రులకు చాలా విసిగించే బిడ్డలు కొందరికి వుంటారు. ఎంత ఓరుపతో వారికి తెలియ జైప్పిననా నిర్లక్షము చేసేవారిగా నుండి సాక్ష్యము నష్టపరచుదురు.

జానీ అనే యువకుడు తండ్రి నోవాగా]్న తెగ విసిగించి తిరిగి ఏదో ఒకరోజు నన్ను క్షమించు డాడీ అనేవాడు. చాలాసార్లు పొరపాటు చేస్తూనే తండ్రి మంచివాడు క్షమించగలడని తలంచేవాడు. తండ్రి అతని ప్రవర్తనకు చాలా బాధపేవాడు. ఒకరోజు తండ్రి తాను పనిచేసే గ్యారజీకి తీసుకొని వెళ్ళాడు. ఆ గదిగోడకు సుత్తితో ఒక మేకు కొటాటడు. తన కుమారునితో ""జానీ, నేను గోడకు కొట్టిన వేకును తీసివేయి అని తెల్పాడు. జానీ సుతెతను తీసుకొని అతి కష్టంగా ఆ మేకును }డదీసాడు.

క్షమ అంటే ఏమటో అర�మయిందా. నీవిపుడు గోడకు కొట్టిన వేకు. ఏమనగా నీవు చేసిన తప్పు. తిరిగి దానిని తీయుట అనగా క్షమాపణ దొరుకుట. అలాగా నాన్న నాకు అర్థమయింది. నేను పొరపాట్లు చేయనులైండి అన్నాడు. సరె ఇప్పుడు నీవు మేకు చేసిన రంద్ధము తీయగలవా? డాడీ, రంద్ధము నేమ చేస్తాము? అదట్లే ఉంటుంది కదా! అన్నాడు. అవును జానీ, పాపము కూడా అంతే - పాపము దాని పఘలితము యిదే రీతిగా నంటుంది. దావీదు చేసిన వ్యభచార పాపము హత్య వల్ల క్షమాపణ లభించింది. గానీ దానివల్ల మచ్చివలై ఆ పాపపు చిాయలు గురతులుగా కుటుంబంలో ఎన్నో లోట్లు సమస్యలు ఏరపడ్డాయి.

పదే పదే చేసిన నీ తపపులకు గోడపై మేకులు కొట్టు. ఆ గోడకు ఎన్ని మేకులు కొటటబడునో గ్రహించు. తెలిసినదా అని తెల్పాడు. మనవెల్లపపుడా మంచి పనులు చేస్తూ మంచిని పెంచాలి. జానీ, నీకొక కథద చెప్పనా.

ఒకసారి నయాస్ పేపరు రిపోర్టు ఒక రైతును ఇంటరయా చేసాడు. ""అయయా నీవు నీ పొలములో చాలా మంచి పంటను పండించావు. అదెలా సాధ్యము? వెుకకజున్న పొతతులు పండించే రైతు చెప్పిన జవాబు చాలా ఆశ్చర్యము కలిగించింది. నా విత్తనాలు కొన్ని నా ప్రకకపొలము వారికందిస్తాను అని చెప్పాడు. నీవు ప్రతీఏడాదీ నీవు పోటీలో నిలసతున్నావు కదా! నీకు పోటీగా వారు వచ్చి మంచిగా పంట చూపించగలరని నీకు సందేహము కలుగదా? అని అడిగారు.

నీతి కధలు

అదేమీ భయము నాకు లేదండి. నా ప్రక్క పొలములో బలహీనమైన మొక్కలు వేసేత పంటలో గింజలు గాలికి ఎగిరి ప్రకకపొలములో నాటబడి కావాలిటీ తగిగపోయి బలహీనమైన పంటగా నిలసతుంది. ప్రక్క మంచి విత్తనాలు గల పొలము పంటగాలి వ్యాప్తివల్ల గింజలు నా పొలంలోపడితే నాకు మరింత ్రశ�షటవైన పంట లభిస్తుంది. అందుకే మంచి పంట నందించుటకు నా ప్రక్క పొలము వారికి సహాయపడతానండ� అన్నాడు. చూచావా జానీ, నీ పొరుగు వారిని ప్రేమించుట మేలని గ్రహించావా? యింటిలో తల్లిదండ్రులను సన్మానించాలి వారిని సంతోషపెట్టే పనులు చేయాలి. తోటి వారిని ప్రేమించాలి. వారు తిరిగి మనలను ప్రేమిస్తారు కదా !

నా ప్రైస్తవ సోదరులలో నేనెంత ఐక్యతతో ప్రేమతో క్రీస్తు ప్రేమను గార్చి సాక్ష్యమిస్తూ జీవిస్తున్నా నేను నీవల్ల సిగ్గుపడుచున్నాను. పఘలానా నోవాగారి కుమారుడు చెడ్నుేహాలు వల్ల తప్పులు చేస్తున్నాడని అన్నప్పుడు నీవు నన్ను సన్మానించుట లేదని అర్థము. సండేసాకలులో పది ఆజ్ఞలు నేరచుకొన్నావు కదా ! నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని ఉంది కదా ! ఏ రీతిగా స్న్మానిస్తావు? నీ మంచి పనుల ద్వారానే కదా! ఇకనుండి పదేపదే తప్పులు చేసేత నేను ప్రేమద్వారా కషమస్తానని అలసుగా తీసుకొని దేవుని కవిధేయుడవుగా జీవిస్తూ నన్ను దు:ఖపర్చక యితరుల ప్రేమ పొందుటకు మంచి పనులు ఆరంభించు అని బోధించాడు. జానీ ప్రవర్తన మార్చుకున్నాడు.

జానీ ఆ తర్వాత తన స్నేహితులతో కలిసినపుడు వాళ్ళ నాన్న నేర్పిన సుతిత మేకు రంద్దము వివరాలు దానివల్ల నేరచుకొన్న పాఠాలు వివరించాడు. అంతేకాదు రైతు పక్కరైతుల పట్ల చూపిన మంచి మాదిరి గార్చి తెల్పాడు. జానీ మాటలువిన్న స్నేహితులు ""జానీ, నిజంగా మీ నాన్న గారు చాలామంచి విషయాలు చెప్పి మాకు ఆత్మీయ నేత్రాలు తెరిచేరీతిగా బుది�నేరాపరు. క్రీస్తు విశ్వాసులుగా మాదిరిగా జీవించి తల్లి దండ్రులను సన్మానించుదాము. అని నిరణయించుకున్నారు. శుభం లభించింది.

నీతి కధలు

140

సాక్ష్యం 61. బైబిలులో జంతువుల జీవితాలు

నేరప జీవిత పాఠాలు

1.గాడిద

ద :-శ్రమపడి పనిచేసి సేవచేయాలని గాడిద కష్టం చేసి నేర్పిస్తుంది.

(ప్రసంగీకులు 9:10)

2.లేడి

:- మెలకువగా ఉండాలి. చురుగాగ ఉండాలని లేడి నేర్పిస్తుంది.(హబక్కూకు 3:19)

3.ఎద్దు

:- ఎద్దువలై దైవసేవలో శ్రమ ప్రయాస ఎదుర్కోవాలి. (2 తిమోతి 4:2)

4.పాము, పావురము

:-పాముల వలై వివేకము గాను పావురాళ్ళ వలై నిషకల్మషంగా నిర్మల హృదయముతో విజ్ఞాన అవగాహనలతో జీవించాలని పాము, పావురము రెండా నేరుపచున్నాయి. (మత్తయి 10:16)

5.సింహాము

:-నీతిమంతులు ధైర్యముగా సింహాము వలై ఉండాలని ప్రభువు కోరిక (సామెతలు 28:1)

6.ఉడుము

:-పట్టుదల గలిగ ప్రార్థించాలి. సమస్యల నెదురొకని సాధించాలని ఉ డుముపట్టు నేర్పిస్తుంది. (సామెతలు 4:4)

7.హాంస

:-మంచి చెడుల వివేచించే వివేకము కావాలని హాంస పాలు నీరు విడగొట్టుచూ నేర్పించగలదు (యిర్మయా 15:19)

8.కుక్క

:- అలసిపోక గోజాడి విశావాసంతో ప్రార్థించి కుక్క అనిపించుకున్నాను సహించు విశ్వాసము కావాలి (యోహాను 14:1)

9.గువవా

:-ప్రార్థనలో గువవావలై తడి కళుికలిగ ప్రార్థనతో మాటాటడాలి. (రోమా 8:26)

10. చీమ

:- చీమవలై భవిష్యత్తుకై ఆహారము కూరచుకొన్న జ్ఞానమును చూచి నేరచుకొని ప్రతి వ్యక్తి చీమవలై తగిగంపుతో నిత్యతవాంరకై నిరీక్షిస్తూ సిద్ధపడాలి.(సామెతలు 6:6)

11. గొ�ై�

:- లోకపాపములు మోసుకొనిపోవు దేవుని గొ�ై�్రిల్ల అని క్రీస్తుగార్చి తెల్పారు. గొరర్రల మంచి కాపరి దేవుడే గొ�ై� కాపరి స్వరం వింటుంది. దీనతతో కాపరిని అనుకరిస్తూ అనసరించి జీవించాలి (యెషయా 53:7)

12. కుందేలు

:-కుందేలు బండ సందులో దాకొకని బండనాశ్ర్యించినట్లు క్రీస్తనే బండ సందులో ఆశ్రయం కలిగంచుకొని జీవించాలి.(కీర్తన 104:18)

13. కోడిపుంజు

:- వేకువనే లేచి స్తుతిగానాలు చేయాలంటే కోడి కూేస ప్రాత:కాల సమయంలో కోడి స్వరం హెాచ్చరికగా సీవాకరించగలము. కోడిపుంజు మేలుకలుపుతుంది. (మత్తయి 26:74)

14.మన్నల్లి

:-తగిగంపు విధేయత కావాలి. క్రీస్తు తన్నుతాను తగిగంచుకొని సిలువ

నీతి కధలు మరణాన్ని భరించాడు. విన్నల్లి వినయ విధేయతలు గలది. దావీదు ""ప్రభా యింతగా నేను నా కుటుంబము దీవించ బడుటకేపాటివాడినన్నాడు.(1 సమాయేలు 24:14)

15.నెమలి

:-నెమలి నాట్యమయారి అంటారు. వింతైన అందము నెమలిలో ఉంది.

16.నెమలి

:-నెమలి సౌందర్యము వలై క్రీస్తు సౌందర్యము మన జీవితాల్లో ఆకర్షణీయంగా కనిపంచాలి.(పరమగీతము 5:10)

17.గుఱ్ఱము

:-గుఱ్ఱము వడిగా పరురగతతగలదు. చురురకైన జంతువు. సువార్త ప్రకటించుటకు తవారపడాలి. సువార్త ప్రకటించు పాదాలు సుందరములు.(యోబు 29:34)

18.ఒంట

ై :-ఒంటై ఓరుపగల జంతువు. ఎలియాజరు, అబ్రహాము సేవకుడు ఒంటైలను సహితం వెాకరింపజేసాడు. మోకాళ్ళు కాయులకట్టి గురతులు పడు రీతిగా మోకాళ్ళ అనుబభంతో ప్రార్థించాలి. ఓరుప సహనం అవసరము.

19.ఆవు

:-వాక్యమును దివారాత్రులు ద్యానించుట అనగా ఆవువలై నెమరు వేయాలి అని గుర్తించాలి. వాక్య దా�నం గొప్ప మేళ్ళనిస్తుంది. (కీర్తనలు 1:12)

20.పక్షి

:- పక్షిరాజు జీవితం ప్రత్యేకవైనది. రెక్కలు పోగొట్టుకొని ముకుక విరగగొట్టుకొని ఒంటరిగా నిలిచి తిరిగి పొందాక యవ్వన శక్తి అందుకున్న రీతిగా విశ్వాసి పాత స్వభావం వదలి నాతన శక్తి పొందాలి. యెహోవా కొరకు ఎదురుచూసేత అట్టి శక్తి లభిస్తుంది. (కీర్తనలు 103:5)

21.తేనెటీగ

:-దేవుని వాక్యము ర�ంటై తేనె ధార్లకన్నా మధురమైనది. తేనెటీగ అనేక పుష్పాలలో మకరందాన్ని సేకరించినట్లుగా అనేక ఆత్మీయు వాగ్దానాల నమ్మికతో హృదయాన్ని నింపుకోవాలి. (సామెతలు )

22. పిచ్చుక

:- క్రీస్తు కనుదృష్టి పిచచుకపై నున్నది. గనుక పిచచుకలను పోషించే దేవుడు మనలను దేనివిషయవైనను చింతించ వద్దని తెలుపచున్నారు. పిచచుకవలై దేవునిపై ఆదారపడి జీవించాలి. (కీర్తనలు 102:7)

23.మడత

్ :- మడతల దండు సహోదరులు �క్యతను సాచిస్తుంది. అవి బారులు తీరి గుంపుగా క్రమంగా ఎగురుట ఆశ్చర్యం కలిగస్తుంది. ప్రక్క పక్షికి కాళ్ళ రెపరెపల ద్వారా దారిని తెలియజేస్తాయి. విశ్వాసులు వాక్యంతో హెాచ్చరించుకొంటా క్రీస్తు ప్రేమలో సాగిపోవాలి. (సామెతలు 30:26)

24. సా�డు

:-(బల్లికి మరొక అర్థము) సా�డు పట్టువిడువక గాడు కట్టిన రీతిగా నిత్యత్వంలో నివాసం కొరకు ఈ లోకంలో పట్టుదలతో భక్తితో జీవించాలి. (సామెతలు 30:26)

నీతి కధలు

142

25. పురుగు

:- యాకోబు అని సంబోదించి పురుగ వంటి యాకోబు భయపడకు నీకు తోడున్నానని అభయమిచ్చారు. మన జీవితాలు పురుగు వంటి అలపజీవులుగా నున్నాయి. ఎంత దీనస్థితిలో అనామక స్థితిలో గుడుపచు లేని వారంగా ఒంటరిగా బాధలో నున్న వారికీ పురుగు అనే పదం నిరీక్షణ కలిగస్తుంది.

యీ రీతిగా 25 జంతువులు కీటకాల లక్షణాలలో వున్న విలకషణ విలువలను గుర్తించి ఆదర్శంగా జీవించుచూ క్రీస్తు ప్రేమలో సాగిపోదామా !

సాక్ష్యం 62. దేవుడందించు క్షమాపణ

(సేకరణ: డా�� జయపాల్ గారి వయాగజైన్ ఆధారంగా) కీర్తనలు 40:17 ""వీరమ చేయుచున్నారో వరెరుగరు వీరిని క్షమించు అన్న ప్రేమచూపిన క్రీస్తు మనససు చూపే వారున్నారు.

అమెరికా పప్రసిడెంట్గా చాల మంచి ప్రసిద్ధి ప్రతిభ కనపర్చిన దయగల వారిలో అబ్రహాము లింకన్గారు ప్రముఖులు. ఎందరో ఆర్మీ ఆఫీసర్లు పెద్దలు ఆయనను ఆహావానించుటకు వేంచేసిన ప్రత్యేక స్థలములో ఆయన దర్శినమురకై వేచియున్నారు. ఒక అతిపేదవాడు కూడా ఆయనను దర్శించుటకు వేచియున్నారు. ఆయన ప్రముఖుల నందరినీ ఉపేక్షించి తప్పించుకొని తిన్నగా పేదవానిని చేరాడు. అతను బాలుడైనందున "భాబా నన్ను చూచుట్రై వేచియున్నావా అని ప్రశ్నించాడు. అయయా, మీ కొర్రై వచ్చానండి నేను ఆర్మీలో ్రడవ్మువాయించే వ్యక్తిని. నాకు ఆరోగ్యము సన్నగిల్లింది. ఆసప్రతిలో చేరాను. నా దగ్గర సొవ్ములేదు. నాకు చాలా దు:ఖము కలిగ మీ సహాయము కోరి వచ్చానండి" అని తెల్పాడు.

మీకు తల్లిదండ్రి లేరా? అని అడిగినపుడు నా తండ్రి ఆర్మీలో మరణించాడు. నా తల్లి కొద్దికాలానికి చనిపోయింది. నేను ఒంటరిగా మగిలను. ప్రెసిడెంటు దయతో హృదయము ్రదవించింది. కళ్ళనిండా నీరు నిండాయి. ఆర్మీ జనరల్ గారికి ఒకనోటు వ్రాసాడు. ఈ పేద బాలునికి తగిన సహాయమునందించాలిన వ్రాసాడు. ఆ సమీపంలో నున్న ప్రముఖులంతా చాలా ఆశ్చర్య పడ్డారు. సాధారణమైన పేదవానికి అంత ప్రేమనుచూపుట ఏమ? అని తలంచారు. పేదవాడినైన నన్ను దేవుడు గుర్తించుకున్నాడని సంతోషిస్తాడు. పరలోకపు తండ్రి ఈ బూలోకానికి విచ్చేసి పేలను బలహీనులను లకష్యపెట్టేవాడు.

నీతి కధలు

దాతలు దేవుని పరిశుద్ధుడని పొగిడారు. యెషయా ప్రభువా నీవు పవిత్రుడవు. నేను అపవిత్ర పెదవులు గల వాడినన్నాడు. గొప్ప దేవుడు మానవ రూపంతో బూమపై జన్మించి రక్షకుడయయాడు. నిన్ను నన్ను కనుగొని రక్షించుటకు తన ప్రేమను చూపించారు. ఎంతో విలువైన త్యాగం చేసారు. అందుకే మన హృదయాలను కలవరపడనీయవద్దన్నారు. ఆయన ప్రేమ మనపట్ల జాగ్రత్త వహిస్తూ అవసరాలన్నీ తీర్చగలదు. 1యోహాను 4:9 క్షమ ఎంత గొప్పదో క్రీస్తు క్షమను ప్రేమనా అనుకరించిన బభకుతలైందరో కలరు.

1994వ సంవత్సరములో దకిషణ ఆప్ఫికాలో పరిస్థితులు తారుమారై కలవరము రగింది. నెల్సన్ మండేలా ద్వారా క్రొత్త నిరణయాలేరపడ్డాయి. సత్యము మరియు విమోచన కార్య్రకమాలు వెలుగులోకి వచ్చాయి. ఆదేశము పురోగవించుటకు క్రొత్త ప్రణాళ్ళకలు ఆరంభించారు. వారు పని చేస్తున్న కార్య్రకమంలో అతి దారుణంగా హింసకు గురియె�న వారి పట్ల ప్రతిచర్య తీసుకొనవలైనని ఆజ్ఞలు జారీచేసారు. దకిషణ ఆప్ఫికాకు చెందిన వృదు�రాలికి జరిగిన అతి ఘోరమైన అన్యాయాన్ని పరిగణనలోనికి తీసుకొన్నారు. ఆమె కుమారుడు, భర్త అతి క్రూరంగా చంపబడ్డారు. ఆమె ప్రియమైన కుటుంబాన్ని కోలోపయింది. వీరి మరణాలకు కారణమైన వ్యక్తి పేరు వాండెబ్రోక�

(హ�అేవ దీతీశీషస) స్వయంగా తన నేరా*్న ఒప్పుకున్నాడు. కేవలము 18 సంవత్సరాల వయసన్న ఆపసీత కుమారుడినితుపాకీతో చంపి, ఆతర్వాత ఆ శవాన్ని కాల్చాిరు. ఆ శవం కాలేవరకు అతిని స్నేహితులతో ఆ మంటచుటాట చేరి వేడుకగా పారీట చేసుకొని పైశాచికంగా ఆనందించారని ఒప్పుకున్నాడు. అంతేకాదు 8 సంవత్సరాల తర్వాత అతనితో పాటు కొందరు స్నేహితులు ఆమె కుటుంబము గార్చి పరిశోధించి, ఆమె యిల్లు దర్శించారు. ఆమె భర్తను బందీగా తీసుకొని వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత ఆమె యింట్లో వుండగా తలుపు తట్టి మధ్యరాత్రి పడకపై నుండగా నదీతీరానికి తీసుకొని వెళ్ళి చెటుటకు బంధించి ఆమె చూస్తూ వుండగా ఆమె కళ్ళరకదురుగా గ్యాస్లో ముంచి నిపపంటించారు. అంతటి భయంకర బాధకు గురైన ఆమె భర్త క్రీస్తు విశ్వాసి గనుక హతసాక్షిగా మరణించు వేళ్లో పసైపఘను పలికినట్లు క్రీస్తు చెప్పినట్లు వీరిని క్షమించు ప్రూ అని వెు��పెటాటడు.

ఈ సమస్య తీరుపనకు తేబడింది. నేరము చేసిన వ్యక్తిని ప్రశ్నించారు. బాధ ఎదురొకన్న ఆపసీతతో మాట్లాడారు. ఆవ్మా నీ భడను నీ భర్తను నీచాతినీచంగా చంపిన శ్రతువు పట్ల నీవేమ తీరుప తీర్చగలవని ప్రశ్నించారు.

నీతి కధలు

144

ఆమె మెల్లగా నోరు తెరిచింది. మాడు విషయాలు చెప్పాలి. నా కుటుంబాన్ని నాశనము చేసిన వ్యక్తి నన్ను నాభర్తను కా*్న చంపిన స్థలమునకు తీసుకొని వెళ్ళాలి. ఆ మట్టిలో కలిసిన బాడిద నాకు కావాలి. ఆ బాడిదతో ఒకమంచి సమాదిని ని]్మంచుకొని నా భర్తను గౌరవించుకోవాలనే ఆశఉంది. రెండవదిగా నా కుటుంబాన్ని లేకుండా చేసిననా నాకు ప్రేమించే హాృదయముంది. రెండుసార్లు ఒక నెలలో నన్ను మరణ ప్రాంతంలో నంచిన గుహ వద్దకు నన్ను చేర్చాలి. అతనికి నేను మంచి తల్లిగా నుండి ఒకరోజు అతనితో గడపాలని ఉంది.

మాడవ కోరికగా అతను దేవుడు అందించిన క్షమను పొందాడని గ్రహించాలి. నేను అతని దగ్గరకు వెళుిట్రవరైనా సహాయపడినచో అతనిని చూచి నా ప్రేమ కౌగిలిలో బందించి నేను క్రీస్తు ప్రేమతో నిజముగా ప్రేమిస్తున్నానని స్పష్టంగా తెలియజేసి నేను క్రీస్తువిశ్వాసిగా సాక్ష్యంగా మగలాలి. ఆపసీత కోరుటలో చెప్పిన మాడు అబభ్యర�నలను కోరుటకు హాజరైన వారంతా విన్నారు. బాధించిన వ్యక్తి వాండ�బ్రోక� ఆమె మాటలు వింటూ కలతచెందిన హృదయంతో సన్నగా వణుకుచు నేలకొరిగి స్రృహకోలోపయాడు. ఆ ప్రాంతమంతా ఆశ్చర్యంతో నోరుతెరిచారు.

ఒక విశ్వాసి మెల్లగా అర్థవంతమైన పాటను ఆరంభించాడు. అవాజ్యవైన ప్రేమ క్రీస్తుప్రేమ, భయంకర పాపిని రక్షించింది. ఒకప్పుడు భయంకర పాపిని లోకాన్ని చూడలేని అంధుడనే. ఆత్మీయ నేత్రాలు తెరువబడగా నేనిప్పుడు వాస్తవాన్ని చూడగల్గుచున్నానన్న జాన్నయాటన్ వ్రాసిన గీతం. ప్రతి వ్యక్తి అందుకొని వంతపాడారు. క్రీస్తు తన అనుచరులను యిదేరీతిగా ఆప్ఫికన్ పసీత చూపిన దయ ప్రేమ క్షమను చూపాలని మాదిరి చూపించి, నన్నుపోలి నడుచుకోవాలని కోరారు. ఈ రోజు ప్రార్థించే సమయంలో యీ సంఘటనలో క్షమను ప్రేమను తలపోసుకొని మన జీవితాల్లో అట్టి ప్రేమ చూపించుటకు ప్రార్థించుటకు సిద�పడదామా.

క్రీస్తు ప్రేమను క్షమను అబ్రహాములింకన్గారు, ఆప్ఫికా పసీత చూపిన ప్రేమ మరపురానిది, ఆదర్శినీయవైనది, చిర్స్మరణీయాలు.

నీతి కధలు

సాక్ష్యం 63. దేవుడు ప్రథమస్థానంలో మన జీవితాల్లో స్థిరపడాలి మత్తయి 6:33 ""మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడన్నియు మీకనుగ్రహింప బడును".

విశ్వాసులంతా క్రీస్తును ధ్యానించుట ప్రథమ స్థానాన్నిచ్చుట్రై ప్రయాస పడాలి. యీ అనుభవం ఎట్లు సాధ్యమగునో తెలియజేయాలని ఒక ఉపాధ్యాయుడు కొన్ని పాత్రలు తెచ్చి తరగతి బల్లపై ఉంచాడు. దానిలో ప్రత్యేక కప్పులు రెండు కాఫీ కొరక ఉంచాడు. మరొక ప్రత్యేక కూజా

(వీ�వశీఅఎ��రవయ�తీ) కూడా తెచ్చి పెటాటడు.

సాధారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు మాకుమ్మడిగా చుట్టుకొని కలవలపరచు అవకాశ ముంటుంది. కొన్నిసార్లు 24 గంటలు సమయము చాలాదేమోననిపిస్తుంది. ఫిలాసఫీ టీచరు వేదికపై నిలచి కొన్ని వసతువులను వారిముందు వుంచాడు. అందరూ మౌనంగా నిలిచిన తర్వాత ఒక పెద్ద కూజను తీసుకున్నాడు. గల్పు బంతులు కొన్ని చిన్న కూజానిండా నింేపసాడు. ఈ కూజా ఎట్లుంది? అని అడిగాడు. అహం కూడా బంతులతో నిండి పోయిందని తెల్పారు. ఆతర్వాత చిన్నచిన్న రాళ్ళు తెచ్చి బంతినిండిన సందుల్లో వేసాడు. కూజా కాసత కదిలించాడు బంతుల మధ్య సందుల్లో పూర్తిగా సరు�కున్నాయి. ఈ కూజా యిపుెట్లుంది? అని అడిగాడు. కూజా నిండి వుంది అన్నారు. ఒకచిన్న పెటైటలోనున్న ఇసకను తెచ్చి అదే కూజానిండా నింపాడు. యిాసారి కూజా ఎట్లుంది? అని అడిగాడు. కూజా నిండా నిండిపోయి వుంది అన్నారు. తర్వాత రెండు కపపులలో నున్న కాపఫీతెచ్చి ఆకూజాలో పోసాడు. ఇసకతో నిండిన కూజాలో కాపఫితో పూర్తిగా నిండి సరిగాగ అంచు వరకు కనిపంచింది.

ఈ సారి కూజా ఎట్లుంది? అని అడిగాడు. ప్రతి వసతువు ఈ కూజాలో పట్టే కా�తో నిండుగా నింపుటకు సరిగాగ సరిపోయిందని తెలిప చాలా నవువా వచ్చింది. ఈ పనికి అన్నారు. ఉపాధ్యాయుడే నెమ్మదిగా లేచి చెప్పసాగాడు.

1) నేను వాడిన కూజా కేవలము మన జీవితానిన సాచిస్తుంది. మొదటిగా వాడిన గల్పు బంతులు మనము జీవితంలో మనసకరించే ప్రధమ కరతవ్యాలను సాచిస్తుంది. దేవుడు మొదటి స్థానంలోనే ఉండాలి, కుటుంబము, సంతానము, ఆరోగ్యము, స్నేహితులు, యిష్టమైన యిషాటలు వీటితో జీవితాన్ని నింేపపసయయాలి.

నీతి కధలు

146

రెండవసారిగా నింపిన చిన్న రాళ్ళు నీ ఉద్యోగము, యింటిపనులు, కారు వెుదలగనవి కనిపస్తాయి. యిసుక దేనికనగా చిన్నచిన్న పనులు, ప్రాముఖ్యత లేనివి. ఒకవేళ్ ఆ కూజాలో ముందుగా అనవసరవైన యిసుకతో నింపితే గల్పుబాల్సకి స�లముండదు. వ్యర్థ విషయాలు మనసకరిసేత దేవునిని తలంచుకోలేము. నీ సమయము శక్తినంతటినీ వ్యర్థ విషయాలకు మనసకరించక ప్రాముఖ్యమైన తలంపులతో నింపుకోవాలని చూడాలి. నీ పిల్లలతో గడుపుటకు సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యము సరిచేసుకొని డాక్ట్ల చెకప్కు వెళూత వుండాలి. నీ శరీరమే దేవుని ఆలయమని గుర్తించాలి. నీ భార్యతోగానీ నీ భర్తతో గానీ కలిసి మంచి సమయాన్ని వెచ్చింది బయట భోజనంనకు వెళ్ళి సరదాగా గడపాలి. ఇల్లు శుభ్ర�త్రై సమయం గడపాలి. గల్పుబాల్స ముందుగా కూజాలో ఉంచితే మగిలినవి అవే సరు�కుంటాయి. దేవునితో సమయము గడిపి ప్రార్థన వాక్య ధ్యానానికి సమయమవ్వాలి. అన్ని వసతువులకు అర�ంచెప్పారు. రెండకపపుల కాఫీ మాట ఏమటి? అని అడిగారు. సరిగాగ అడిగారు. కాపఫీగార్చి ఏమంటే సరదాగా నీ స్నేహితులతో కాఫీ ్రతాకగసమయాన్ని నిర్లక్షము చేయరాదు. యీ సంఘటన నీ జీవితాన్ని సుఖమయం చేసుకొనే చిటాకలు. దేవుని మరువకు అట్టి జ్ఞానము లభించను గాక. ఆమెన్!

సాక్ష్యం 64. జీవిత విలువలు ఎట్లు పాటించాలి

ప్రైస్తవ జీవితంలో దేవుడు ఎన్నో వాగా�నాలిచ్చారు. మీరు విలువపెట్టి కొనబడినవారు. క్రీస్తు త్యాగంతో యీ లోకంలో జీవించి గొప్ప సాకుతలు బోధించి ప్రార్థన నేర్పించి దేవుని చేర పరలోక మర్మాలు బోధించి పరలోక వార్సు*్న చేయుటకే నిర�శించారు. మీ దేహం దేవుని ఆలయము అని మీరెరుగరా అని పౌలు చెప్పాడు. మన దేహం అంటే శరీరాన్ని నియమ పద్ధతిలో లోపరచుకోవాలి. నేత్రాశ శరీరాశ జీవపుడింభానికి దారంగా జీవించాలని బోధించారు.

పిచ్చుకను పట్టించుకొనే సృష్టికరత విలువైన మానవులను దేనిరకై చింతించ వద్దని మన జీవితం గార్చి దేవుడు చింతించగలడని బోధించి ధైర్యం చెప్పారు. ఆశీర్వాదాలు నిండుగా పొందాలంటే దావీదు స్సష్టంగా కీర్తనలలో తెల్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగయండాలి, యదార�తతో జీవించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి, అప్పుడు దీవెనలు సంప్రాప్తిస్తాయి. బిడ్డలు దీవించబడతారు. ఘనతా కొవ్ము హెాచ్చింపబడుతుందన్నాడు. తగిగంపు వినయంతో ప్రార్థన చేయాలి.

నీతి కధలు 2వ సమాయేలు 8 : 17,25 ""నీవు నన్ను హెచ్చించి దీవించుటకేపాటి వాడినని దావీదు చెప్పి నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యమా దీవించబడును గాకని దేవుని తలంచిన గొప్పరాజు". దావీదు ఆశయాలు ఆదర్శంగా నంచుకొని జీవించాలి. కుటుంబ వ్యవస�లో . ఎంతో

��ఎ�శ్రీవ, ��్�వతీ �అస వీశీ్�వతీ � �శీ�వ ్శీబ విలువైన బంధము. తరాల అంతరాల ద్వారా బంధాలు దారవైపోతున్నాయి. ఇటీవల ఉద్యోగ రీత్యా ఉన్నత చదువులు చదివించి డబ్బంతా ఖరచుపెట్టి విదేశాలలో నివసించే యోగ్యత కలిగంచిన తల్లిదండ్రుల కన్నీరు కళ్ళలోనే యింకిపోయి వట్టిచేతులతో ఆ చేతు*్న ఆకాశం వైపు చాచి ఏదికుక తోచక నీవేదికుక అంటా యోహె�షా పాతువలై ఎలురగత్తి ప్రార్థిస్తూ మగిలిపోయిన తల్లిదండ్రులైందరో వున్నారు. ఏదో ఆత్మ సంతృపిత్రై తల్లిదండ్రులను విదేశాలకు ఖరచుపెట్టి తెచ్చుకొని వారి పిల్లల ఆలనా పాలనా చూడాలని నానీల ఖరచు మగులుతుందని ఆలోచించే భడడ్లైందరో వున్నారు.

భడడ్లపై మమకారం వదులుకోలేక బ్రతికిన శవాల్లా మాగ చెవిటివారిగా జీవించే వారు కొందర్యితే కొందరు ఏ దేశం వద్దు బాబోయ�ు ఏ దేశమేగినా ఎందు కాలిడినా పుట్టిన దేశం అమూల్యమైన విలువగల సా�నమని తిరిగి వచ్చేసిన వారెందరో వున్నారు.తల్లిదండ్రులు బంధు మత్రుల ప్రేమలు ఎంత ఆస్తి సంపాదించినా సరితాగలేవని జీవించే ప్రతివ్యకితి గ్రహించి తీరాలి. జీవిత పరమార�ం గ్రహించిన కుమార్ అనుభవం కుమార్ విదేశంలో జీవిస్తూ తండ్రి జేమ్స్గారు వ్యాపారంతో కాలం గడిేపస్తుండగా తల్లి మరణించగా ననీ అండతో పెరిగాడు.

అన్ని అనుకూలతలు ప్రోత్సహించిన అమెరికా దేశంలో తన తెలివితేటలతో ఎన్నో ప్రశంశలు పొందగల ప్రతిభ సాదించాడు. తండ్రితో మాట్లాడే తీరిక, ఓపిక యిద్దరికీ లేనందన విరక్తి గల మనససుతో మమతలు అంటే అర్థం తెలియని మార�సవాభావం అలవరచుకున్నాము. నాన్నను ఆప్యాయంగా నాన్న లేదా డాడీ అని పిలవాలనిపించక మస్టర్ జేమ్స్ అనేవాడు. తండ్రి భార్య జ్ఞాపకాలతో అపుడపుడు భార్య సమాదిపై పూలంచి ఏడ్చేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత కొడుకు స్థితి చూచి చాలా దు:ఖపేవాడు. తల్లిపై మమకారం పెంచాలని సమాధికి తీసుకొని వెళ్ళి సవాదేశం గార్చి బంధువుల గార్చి చెప్పాలని ప్రయత్నించాడు. కుమార్ మనససులో తాను తలపెట్టిన ప్రాజైకుట పెట్టుబడి సొవ్ము వ్యాపారం వెళుకువలతో నిండి పోయింది. ఏ వ్యక్తి గార్చి సున్నితంగా ఆలోచించలేని వెుండివాడిగా మగిలాడు. తండ్రి ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఏదో రీతిగా దేవుడు రక్షించగా బ్రతికాడు. చివరిగా కుమారునికి వారి అమ్మమ్మ వద్ద కోట్ల కొలది ఆస్తి వుందనియు, అతనొకకడే వార్సుడని మాటల్లో తెల్పాడు.

నీతి కధలు

148

అనుకోని రీతిగా వ్యాపారంలో చాలా కోట్ల రూపాయలు పెట్టుబడిగా అవసర మయినప్పుడు వాళ్ళ నాన్న జేమ్స్ మాటలు జ్ఞాపకమొచ్చాయి. వెంటనే ఇండియా వచ్చేసాడు. గొప్ప భవనంలో వృద్ధురాలు హిందా పూజలలో మునిగి ఆస్తిని సంరక్షించుకుంటా తోటి బంధువుల అండలో ప్రాంతంగా జీవిస్తుంది. కుమార్, ఏదోరీతిగా అమ్మమ్మను చేరి తల్లి బ్రతికే వుందని అబద్ధం చెప్పి ఆస్తి యిమ్మని కోరుటకు వచ్చి తన్రేర వ్రాసియివ్వాలని నిర్బుంధ పెటటసాగాడు. బంధువులలో ఒక మామయ్య కుమార్ ప్రవర్తన కనిపెట్టి ముస్లి మామ్మ గారిని అతి జాగ్రత్తగా ఆస్తి జారకుండా జాగ్రత్త పేవాడు. వాళ్ళ బంధువుల అవ్మాయి లతతో ప్రేమనటించి కాలం సరదాగా గడిపేవాడు.

ఒకసారి సమీపంలో 100 ఎకరాల ఆస్తి అతని తాతగారిదేనని తెలిసి దానిని ఆ్రకమంచాలని పైఎతతు వేయసాగాడు. యితని దష్టమనససు పేదప్రజలు గ్రహించారు. వారి మధ్య నివసించే ఒక బోధకురాలు మరియు కుమార్ను తన యింటికి ఆహావానించిది. "భాబా నేను చనిపోయి మీ అమ్మకు మంచి స్నేహితురాల్ని. మీ అమ్మ చనిపోలేదని చెప్పి ఆస్తిని ఆస్తిని తీసుకొని వెళ్ళాలనే చెడు ఆలోచన తప్పు. మీ తల్లి చాలా మంచివ్యక్తి. ఆమె భడడ్గా నీవు నీతండ్రి జనాంగానికి ఆదర్శంగా క్రీస్తు ప్రేమలో జీవించాలి. నీగతం చెప్పాలి. నీతండ్రి మీతాత దగ్గర పాలేరు కొడుకు. ఉన్నత కులము, గొప్ప ఆస్తి వున్న మీ తాతకు తెలియకుండా మీ నాన్నను ప్రేమించి వెళ్ళిపోయింది. మీ తాతగారు ఆదర్శింతో కులాంతర వివాహం చేయాలని ఆశించేంతలో ఆవూరి పెద్ద దుర్మారుగడు. మీ తాతగారి మంచి కోసం పేదవారి యిండ్లు మీనాన్న తండ్రి, తాత కులం వారి యిళ్ళు తగుల బైటాటరు. అమ్మతండ్రి తాతను బలహీనపర్చి వందెకరాలు వ్రాయించేసుకున్నాడు. నీవది ఆశించకు. క్రీస్తుప్రేమతో వారిదరిచేరి ప్రేమించు.

నీ తల్లి తండ్రి ప్రైస్తవ మతంలో మంచి జీవితాన్ని జీవించారని విన్నాను. నీవు వారిని ప్రేమించాలి. నీ మనససు మారాలి. క్రీస్తు సిలువలో త్యాగం గార్చి నీకు తెలియాలి. నీలాంటి దుర్మారుగల్రై ప్రాణం పెటాటడు. ఎన్నోతరాలుగా ఆయనను నమ్మినవారు సాతీవాకులై గొప్ప వ్యకుతలు కాలేకపోయినా గొప్పమనససు గల వ్యకుతలై శాంతితో జీవిస్తున్నారు. నీవు పెద్దలను ప్రేమించు యీ బైబీలు చదువు. నీరకై అది రగైడుగా నడిపించి సర్వ సత్యా*్న తేటపరసతుంది." అని మరియ కుమార్నకు ప్రార్థన చేయురీతి నేర్పించి దీవించింది. కుమార్ ఒక్కకషణం ఆలోచించాడు. తనలో అలజడి ర్రిన మరియా ఆంటీ మాటలు తలలో చేరాయి. బైబీలు తెరిచాడు.

నీతి కధలు మత్తయి 11:28 ""ప్రయాసపడి భారము మోయు సమసత ప్రజలారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను" యీ మాటలు ఆకర్షించాయి. తనకు మానసిక విశ్రాంతి కావాలి. తాను చేసిన పాపాలన్నీ తనముందు కనిపంచాయి. కుమార్ మామయ్య చనిపోయి దారప్రాంతంలో అతని కుమార్తె రఖ అమ్మమ్మను చూడాలని వచ్చినప్పుడు అమ్మమ్మ ఆస్తికి ఆమె వార్సురాలని తలంచి కుమార్ తల్లి అన్నయ్య కుమార్తె రఖవద్ద ఫొటోల ఆధారాలన్నీ దొంగతనంగా నాశనము చేసి స్నేహితురాలిగా పరిచయం చేసిన సావార�ంను బట్టి పశ్చాత్తాపపడ్డాడు. క్రీసుతకషమ తాకింది. కన్నీటితో క్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించాడు. గొప్పశాంతితో లాయరును చేరి తనకీ్ ఆస్తివద్దని మామ్మ వుంటే ఆప్రేమ చాలని ఆస్తిని మామయ్య కుమార్తె రఖకు వ్రాయించేసాడు. వీలునామా తయారుచేసి అందించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.

100 ఎకరాల బూమని వింతైన పద్ధతిలో పందెంలో పాలుగని రగలిచి }రివారి కొరకు సాకలు, ఆసప్రతి, వస్తులన్నీ కలిగంచే ఏరాపటుచేసి అమెరికా చేరాడు. ""నాన్న కాళ్ళపై బడి క్షమాపణ కోరాడు. తండ్రితో సవాగ్రామం చేరి తండ్రి నాన్నను పేద బంధువులు గల }రిని ఉద�రించాడు. మరియు చాలా ఆనందించింది. ప్రియమైన మామ్మ సంతోషంతో కన్నుమాసింది. కుమార్ గ్రహించిన జీవిత సత్యమేమనగా సవాకీయులనే సంపద వారిముందు ధనధాన్య సంపద ఆస్తివెుతతము విలువలేనిదే. రకతబంధం విలువైన దేవుడిచ్చిన అపూర్వా సంపద. మంచి మనససుతో యితరులను ప్రేమించాలి. జీవిత పరమార�మదే. జీవితం దేవుడిచ్చిన గొప్పవరం. అదే గొప్ప సంపద. జాగ్రత్తగా కాపాడుకొని దేవుని దగ్గరకు ఆత్మను చేరచుటకు భక్తిగల జీవితం ప్రయోజనకరంగా జీవించి తరించాలి.

ప్రతివ్యక్తి నిండు జీవితాన్ని ఫలభరితంగా ఆనందంగా శాంతితో జీవించాలని ఆశిస్తాడు. దేవునికి ప్రార్థనలు చేస్తాడు. ఏ వయససులో నున్నను ముఖానికి ప�డరు, కళ్ళకు లైనసులు, ఫ్యాషన్లు మార్చుతారు. అంతేకాదు పెద్దవారయితే కొందరు జుట్టుకు రంకగస్తారు. సమాజాన్ని కాసత ఖంగారు పెట్టి భ్రవుపరుస్తారు. అయితే నిండు జీవితం ప్రతి ఒక్కరి హక్కు. కొన్నిసార్లు నిర్లక్ష్య జీవితం ద్వారా తన చావును తానే కొనితెచ్చుకుంటున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాల వల్ల అంగవైకల్యాలు, పక్షవాతం, కేన్సరు వంటి రోగాలు, మధుమేమం, భ.పిలు, కీళ్ళవాతాలు తప్పని సరియైన రోగాలై వెన్నంటి బాధకలిగస్తూ వుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు ఉకికరి భకికరి చేస్తాయి. ఒతితడులు, భయాలు వేదిస్తాయి. దేన్ని తప్పించుకోలేము. శరీరము మనససు రెండింటి సమన్యయంతో పరిపూరణ ఆయురా�యు అసాధ్యం కాదని మేధావుల అభిప్రాయము.

నీతి కధలు

150

జీవనశ�ైలి, ఆహార విధానము సామాజిక జీవనం, తదితర అంశా*్న లోతగా అధ్యాయనం చేయుట ద్వారా సారాంశం సంపాదించారు. చక్కని జీవనశ�ైలి, మతాహారం, ప్రేమించే గుణం ప్రగాడిడవైన బందాలు, బలమైన నమ్మకాలు అధిక కాలం జీవించే వారిలో ప్రధాన లకషణాలుగా వుంటాయన్నారు.

దైవధ్యానంలో మనోశక్తితో వృద్ధాప్యం నియంత్రించవచ్చునని కొందరి అభిప్రాయము. మనససుకు మహానీయు శక్తిఉంది. అది దేవుని నుండి పొందగలరు. అపొసత 1 : 8 ""మీరు కనిపెట్టి ప్రార్థించినచో శక్తి పొందుతారు. బూ దిగంతాలలో సాక్షులుగా ఉంటారని ప్రభువు చెప్పారు. ఒక రీ సర్చివారి వివరాలలో ప్రతి మనిషికి మాడు వయససులుంటాయట. మొదటిది బర్త సరిటపఫిరకట్లో నమోదయిన వయససు. రెండవది జీవవ్యవస� వయససు. గండె, మాత్రిండాలు, రకతపోటు, హార్మోన్లస్థాయి, రోగనిరోధక వ్యవస్థ, ఎముకల స్రాందత, చర్మ ఆరోగ్యము, యాంటీ ఆక్సిడెండ్ల స్థాయి, కొలైపసాటల్, }పిరితితతుల సామర్థ్యము, కండరాల పరిస్థితి, మానసిక వత్తిడి, జా�పకశక్తి మొదలగు అంశాలపై ఆధారపడి వుంటుంది.

మనవెప్పుడు పుటాటమన్నది ప్రాధాన్యత వహించదు గానీ మన శరీరం ఏ స్థాయిలో పనిచేస్తుందనేది ముఖ్యము. మాడవది మానసిక వయససు. చక్కని జీవన శ�ైలితో ఆరోగ్యవంతమైన అలవాట్లతో సరిగాగ ఆలోచించి బాగా జీవించగలము. వయససును రగలవాలంటే ముందు మనససును రగలవాలి. మంచి లోకష్యాలు,సంకలపం స్థిరంగా ఉ ంచుకోవాలి. బలమైన సంకలపంతోనే బలమైన ఆచరణ సాధ్యము. మన జీవితానికో ప్రణాళ్ళక సిద్ధం చేసుకోవాలి. ఉదయాన్నే దైవధ్యానంతో బైబీలు పఠనంతో ఆరంభించిన రోజు మంచి పనులు చేయడానికి నిరణయించుకొని, నిద్దపోయే సమయానికి పఘలానా పని చేసావన్న సంతృప్తి మగలాలి. ఉదయాన్నే మంచి పనులు చేయగలనన్న ఆసక్తి ఉండాలి. ఫిలిప్పి 4 : 13 ""నన్ను బలపరచు వానియందు సమసతము చేయగలనన్న ధీమా దేవునినుండే లభిస్తుంది". శరీరము, యంత్రం ఒక్కటేకాదు. యంత్రం తనపని పూర్తికాగానే కొన్ని సంవత్సరాల్లో శాశ్వతంగా మాలబడిపోతుంది. శరీరం అలా కాదు. ఎక�్సపైరీ డేట్ లేదు. తనకు తానుగా శరీరాన్ని మరమ్మతులు చేసుకోగల అవకాశాలున్నాయి. పరిస్థితులకు తగినట్లు సరు�కుపోగల గుణముంది. మనససుతో సమనవాయం చేసుకోగల నాయకత్వ లకషణముంది. మన*్న సృష్టించిన సృష్టికరత కోసమే రూపొందించిన అంతులేని విలువైన అవయవాల సమ్మేళ్న కేంద్దమే శరీరము.

నీతి కధలు

మన శరీరము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? అని పౌలు చెప్పాడు. శరీరానికి శ్రమలు రోగాలు వస్తాయి. లోకంలో మీక శ్రమ కల్గును. మీరు ధైర్యం తెచ్చుకొండని ప్రభువు చెప్పారు. మన శరీరాన్ని మనససును ఆధీనంలో నంచు కోవాలంటే ఆహారం, నిద్ద, శావాస్, నిశ్చలవైన భక్తి విశావాసాలు కావాలి. మనకు మంచి జీవితం జీవించుటకు మన యింటి పరిస్థితులు నీవు పనిచేసే స్థలము కూడా సహకరించాలి. స్వచ్ఛమైన జీవితం స్వచ్ఛంగా ప్రేమించే మనుష్యుల ప్రార్థనా సహవాసం, బైబీలస�డ� ప్రార్థనా గంపులతో ఉపవాస ప్రార్థనలు యివన్నీ విశ్వాసులకు నిత్యకృత్యాలు కావాలి.

్ర్రేమామృతం పంచుకోవాలంటే ఆత్మీయత, అనురాగం, క్షమ, దయ సపందించే గుణం, పంచుకొనే స్వభావము, భార్యాబిడ్డలు, భర్త భడడ్లతో బలమైన బంధము, సహె�ద్యోగులతో సత్సంబంధాలు, చేసే వృత్తిపట్ల ఆసక్తి, వ్యవస్థ పట్ల ధనాత్మక భావాలు, ఆత్మీయతను కలిగస్తాయి. ఎన్నో సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒత్తిడికి గురికాలేము. చాలాసార్లు ఒతితడులు చాలాచేటు కలిగంచగలవు. ప్రేమ ఉన్నచోట ఒత్తిడికి స్థానం లేదు. ఆ దైవప్రేమ బలము ఒత్తిడిని తట్టుకొనే శక్తినిస్తుంది. కుటుంబ సరభయల మధ్య జీవించేవారి గండె జబ్బు నెమ్మది కలిగసేత ఒంటరిగా జీవించేవారికి గండెపోటు ఎకుకవ బాధిస్తుంది. ప్రేమ - ఆరోగ్యం దవాంద అనుభవాలు. ప్రేమప్రవాహాం పెరికగ కొలది వయససు తరిగిపోతుంది. వృద్ధాప్యం పారిపోతుంది. మనలో ప్రేమ నిన్నువలై నీ పొరుగువారిని ప్రేమించే అనుభవం కలిగస్తుంది. ఎపపుడనగా నీ పూరణహాృదంతో మనససుతో నీ దేవుని నిత్యం సేవిసేతనే అది సాధ్యము. ప్రేమ విసతరించాలి.

1 దినవృతాతంతాలు 4 :10 యెబే�జు ప్రార్థన నిత్యప్రార్థనగా చేసుకోవాలి. కీడుతొలగించు నిశ్చయంగా దీవించు, తోడుగా ఉండు, నా సరిహాదు�లు విశాలంచేయి ప్రూ ! అని అడగాలి. నిజాయితీ గల జీవితం పరిపూర్ణమైన జీవితం.

కలసి ఉంటే కలదు సుఖము. అంతేకాదు కలదు బలము అని చెప్పాలి. తల్లిదండ్రుల ప్రేమ బంధుమత్రుల ఆదరణ గురితంపు, సుఖదు:ఖాలను పంచుకోగల మంచి సమాజము అన్నింటిని మంచి దేవుని యందు అచంచల భక్తి భావము ప్రతి జీవితాశయం కావాలి. డబ్బు హోదా కీరిత్రై జీవితాన్ని వెచ్చించి ఖా� హృదయంతో అంతమయిన అనేక జీవితాలు పాఠాలు నేర్పించి మన జీవితాలను సరిచేసుకోగల అవకాశాలనిస్తాయి. ప్రతివ్యక్తి పౌలువలె నా పరుగు తుదముట్టించాను, గురిచూచి పరురగతాతను, నీతికిరీటం నాకుందని చెపపగలమా?

- - -

నీతి కధలు

152

↑ పైకి / Back to top