Chapter 9 of 9

సాక్ష్యాలు 45–52

Photograph from page 129 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 129

129

చదువరీ, క్రీస్తు కొరకు సాక్షిగా సాగిపోగలవా? సాగిరా. �డుబభావులధికంగా చూచిన నీవు యేసును వారికి చూపించు. ప్రేమ వార్తను చాటించు. అట్టి ధన్యత మనకు కావాలి. అదే నా ప్రార్ధన. ఆమెన్.

సాక్ష్యం 45. విభిన్నమతాలను ఏకంచేసి నేనే రకష్కుడ్రనని

తెల్పిన క్రీస్తు స్తుతిపపాయము

-ప�మతి రెబ్బకాక జాన్సన్, అమెరికా

నహుం 1 : 15 : ''సువార్త ప్రకటించు సమాధాన

వర్తవానవు తెలియజేయు వారి పాదములు పరవతవుల మీద

కనబడుచున్నవి.—— నా అసలు పేరు వేదవల్లి. వేవు బంగారు

పనులు కులవృతిత చేయువారము. అదభుతంగా క్రీస్తును నా భర్త

దావరా పరిచయము చేసుకొని అంతులేని తపనలో క్రీస్తు పరిచర్య

సాగించు ధన్యత నేడు వాకిచ్చారు.

విగ్రహలరాధన కట్ల నుండి దేవుడే నన్ను ఆయన చిత్తంలో

ఎన్నుకొన్నారు. అపబహ్లవు చేసిన పని, ఆయన విశ్వసం నాకందించారు. ఏదో ఒకరోజు

నేలసాగు చేసి విత్తనము విత్తితే కొన్ని రోజులకు లోపలినుండి ములక వస్తుంది. నాలో గొప్ప

జీవాన్ని వితిత గొప్ప సేవనే పంటనిచ్చారు. బాల్యంలో వా యింటికి వచ్చి క్రీస్తు గురించి సువార్త

చెపిపన వుళ్యా� కుటుంబవు వాటలన్నీ వా అవ్మానాన్నలు నిర్లక్ష్యం చేశ్రు. కానీ దాని

పఘలితం నేను విశ్వసినయ్యాను. నా తల్లిదండ్రులకు క్రైస్తవులంటే మంచి అభిప్రాయం లేదు.

మతాన్ని వార్చివేయగలరనే భయం. ''మీరు ప్నేహితులుగా ఉండండి. అంతే—— అని దారంగా

ఉంచేవారు. హిందా మతాచారాలలో అతి బలమైన కా� పూజలు చేసేదాన్ని. ప�ర్ణిమినాడు

ఉదయం ఆరంభించి రాత్రివరకు పూజలు చేసేవారము. లలితా సహపసనామవు మహ్లగణ

పతి పూజలు దీకషలలో ప్రత్యేక పూజా మందిరముండేది. నా తల్లిదండ్రులకు వేవు ఏడుమంది

సంతానవు. నేను నాలివ అవ్మాయిని. 1989 సంవత్సరములో ఉద్యోగరీత్యా తిరుచి మళాువు.

అక్కడ 60 సంవత్సరముల వయససులో చేసే వేరొక షషిటపూర్తి వుగించావు. సరిగ్గా నెలరోజుల

తర్వాత వా అమ్మకు గుండెజబభ వచ్చి మరణించారు. నాకు ఉన్నత విద్య చెపిపంచగా నేను

ఉద్యోగిగా నిలిచాను. బి.యస్.సి., పి.జి., డి.సి.ఎ., ఎం.ఎ., ఎం.ఇ.డి. చదువులో కంప్యూటరు

టీచరుగా నిలిచాను. నా బాల్యం నుండి క్రైస్తవ సంస్థలలో చదువుటను బట్టి క్రీస్తు గురించి

కొంచెవు అవగాహన ఉంది. వా అన్నయ్యలు వుగ్గురు వివాహం చేసుకొని బాధ్యత లన్నీ

నాకు విడిచిపెటాటరు. నాకు చెల్లెళు బాధ్యత మీద పడింది. నాన్న కూడా మరణిం చారు.

ఒంటరి స్థితి. యమవనసతులవుగా వివాహం లేని స్థితిలో పోరాటం ఎదురొకన్నాను. ఒక ప్రక్క

ఉద్యోగము మరొకపపకక్ క్పైవేట్లు దావరా డబ్బు సంపాదించాను.

2. నా కాబోయే భర్త పరిచయము : నేను కంప్యూటరు టీచరుగా పనిచేసేసంస�లో నాతో పనిచేసే ఒక కాదీలక్ క్రైస్తవ యువకుడు రాజన్ గారితో పరిచయం కల్గింది. రాజన్గారి బాల్యంలో క్రీస్తును సవంత రక్షకునిగా స్వకరించి కాదీలక్ ప�ాదర్గా అవివాహి తునిగా ఉండ్రదలచారట. తన ప్నేహితుడు హిందామతం నుండి క్రీస్తును స్వకరించి గొప్ప విశ్వసిగా యిచ్చిన సాక్ష్యం, క్రీస్తును పోలిన జీవితం గమనించారు. ఒకప్పుడు విరక్తి భావంతో నున్నపుడే దేవుని శక్తి తాకింది. రాజన్గారు మంచి విశ్వసిగా వారి పోయి నన్ను కూడా క్రీస్తును నవ్మాలని హెచ్చరించేవారు. నేను హిందా మతగ్రందీాలు కాళికాదేవి పొతతవులను చదువుకొనేదాన్ని. రాజన్గారి వాటలు నచ్చేవి కావు. నా పదిమంది దేవుళ్లతో పాటు యేసు కూడ్ర ఒకక్రేనని నవ్మాను. రాజన్గారి భక్తి జీవిత ప్రభావము సుగంధముగా నన్ను అతిగా ఆకర్షించింది. వింత ఆనందంకల్గింది. పూజలు వాని వేసి క్రీస్తు బోధల్ని వినుటకాసక్తి చూపాను. నా వారపు జీవితాన్ని బట్టి నా స్వకీయులంతా చాల హేళన చేసేవారు. బాల్యంలో వా నాన్న నాకు జాతకము చూపిసేత, నేను అవివాహితగానే ఉంటానన్నారు. నాకా విషయం దాచిపెటాటరు.

130

నా దగిర విద్య నేర్చుకునే వుస్లిం కుపరాడు నా భవిష్యత్తు గురించి ప్రవచనం తెలాపడు. ''వీరి వుతాతత చేసిన పాప పఘలితంగా రూ శ్పం కల్గిందని తెలాపరు.—— ఆయనచేసిన పాపం ఏదనగా బంగారం ఎవరి దగిరనుండి తీసుకొని తిరిగి యివ్వక మాసం చేశ్రు. దానికి పపాయశ్చిత్తంగా 65 కిలోల బంగారము దానం చేసేత పాప వివుక్తి కలదన్నారు.

వివాహము – దేవుని పిలుపు : నాకు నాతో పనిచేసే రాజన్ గారితో 1991 నుండి పరిచయం ఉంది. ఆయనకు నన్ను వివాహం చేసుకోవాలనే కోరిక కల్గింది. నాకు తల్లిదండ్రులు లేరు. అన్నయ్యలతో చెపాపను. ''వేదవ�్ల, దేవుని వాకుక వారనిది. వూడు స్పష్టమైన నిదర్శినలు దావరా నీవే నా భార్యమని నాకు ప్రార్థన దావరా నమ్మకము కలాిలి. కనిపెట్టి పపార్థించుదావు.—— అన్నారు.

1. ముదటి నిదర్శిన సాక్ష్యము : రాజన్ జాన్సన్ గారి బంధువులకు ఒక దర్శనంలో వారి వివాహము రెబ్బకక్ అనే అవ్మాయితో దేవుడే ఏరాపటు చేశ్రనియు, యిది దేవుని చితతమనియ 4 పేజీలు ప్రవచనం వ్రాసి బైబిలులో దాచి భద్రపరిచారు. నాకీసంగతి రాజణ ్గారు చెప్పలేదు.

వెనువెంటనే రెండవ దర్శనము కల్గింది. నా పేరున వ్రాసిన ప్రవచనం గురించి ఆమెకు చెపాపలి. దేవుని చిత్తమయితే రెబ్బకాక కోడ్రలు కావాలి. రెండవ నిదర్శినవుగా నా భర్తకు వచ్చిన

"జీవరబర � � �" అని వ్రాసారు. యేసు ఓరిజీరీశి గా ఉండాలి. అనగా నాన్న అమ్మకు రెండవ స్థానవు అని వ్రాసారు. వూడవది నాకాబోయే భార్య. రెబ్బకాక కావాలి అన్నారు. రాజన్గారి యింటివారు

రెబ్బకాక నీరకలా తెలసు? అని ప్రశ్నించగా గత సంవత్సరంలో బాప్తస్మము తీసుకొన్నపుడు

వారి పేరు వార్చారు. రెబ్బకాకగా నిలి చింది. వేదవల్లి వారిపోయింది. ఒకసారి నన్ను ఒక

పాస్టరు దగిరకు మళాదవురా అని రాజన్గారు నన్ను తీసుకొని మళ్ళీ ప్రార్థన చేయించారు.

(కొరింథీ అది బంగు ళ్�రులో ప్రార్థనా మందిరము 12) రూ ప్రవచన వరం గల భక్తుని

వాటలు నన్ను విపభంతురాల్ని చేసారు. దేవుడు ఎలియా ఎలిశా దేవుడే కదా! అని నవ్ముట

రాజన్ గారు ఆ పాస్టరు గారితో చెపిపన దేమనగా ''అయయా, ఈ అవ్మాయి నాతో కలిసి పని

చేస్తుంది. ఇంకా పెండ్లి కాలేదు. ప్రార్థించండి అని చెపాపరు. ఆయన ప్రార్థించగా విష యము

దేవుడు బయలుపరచగా''బాబా రాజన్, నీ మనససులో ఆ అవ్మాయిని పెండ్లి చేసుకోవాలని

కోరుకుంటున్నావు కదా. నన్ను అభిప్రాయం అడుగుటేల? భయపడవదుద. మీరు యిష్టపడిన

మీ యిరుపపకక్ కుటుంబీకులు యిష్టపడేవారుగా లేరు గనుక దేవుడే నీ యిష్టం నెరవేర్చిగలరు.

దైవ సవూహంలో, దైవచితాతనుసారంగా మీ వివాహం జరుగుతుంది. మీరిదదరూ ఆత్మీయులుగా

బలపడడానికే రూ వివాహం జరుగుతుంది. అని తెలాపరు.

3. వూడవ నిదర్శినవు : వేవు ఆత్మీయంగా క్రీస్తులో స్థిరపడి వాక్యపఠనంలో తరీపుదురకై

ప్రతి మంగళ్వారము ఒక యింట్లో కూడుకొని పపారిదంచి వాక్యధ్యానం చేసేవారం.

(దీ�పశ్రీవ

ఆ ప్రార్థనా గుంపులో ఒక ప్రమకత్ ఉన్నారు. పపతివారం, వా ప�ోటోలనిచ్చి ప్రార్థించి

ళ్బసవ)

దేవునిచిత్తం అడిరగవారం. ఆ తర్వాత నాలుగు వారాల తర్వాత ప్రభువు బయలుపర్చిన రీతిగా

తెలియజేశ్రు.—— ప్రభువు మీ యిదదరికీ వివాహం నిర్ణయించారు. తవరలో జరుగుతుంది.——

అన్నారు. ప్రభువు గొప్ప ప్రణాళిక చొప్పున 1999 జనవరి 20 తేదీ నిర్ణయించారు. కాని

యిరుపకషాల కుటుం�కులకు ఏకతవం లేదు కదా! రిజిష్టరు వివావము చేసుకుందా.—— అన్నాను.

అది ఎన్నటికీ నాకిష్టం లేదు. పరిశుద్ధ వివాహము భక్తుల సమక్షంలో జరగాలిసందే.——

అన్నారు. పెండ్లి సమయంలోను, సంతానవు పొందు సమయంలో తల్ల అవసరత చాల

ఎకుకవగా ఉంటుంది. నేను దీనంగా ప్రార్థించాను. ''ఓ దేవా, నీవే నాకు తల్లగా తండిగా

నిలిచి ఆదరించాలి. నేను గర్బువతిగా నున్నాను. ఫిపబవరిలో తెలిసిన తర్వాత ఏపపిలు నెలలో

అమెరికా ప్రవేశించు ధన్యత లభించింది.

అమెరికా జీవితం : ప్రభువు వహ్ల కృపలో అమెరికా దేశంలో ఉద్యోగం లభిం చింది.

దేవుడు తప్ప ఎవవరా తెలియని ప్రాంతం. ఆర్థిక అవసరాలు, కారు, యిల్లు, పరుపులు,

యివన్నీ అత్యవసరాలు. వేవు కారు లేకుండా పపయాణించు సమయాల్లో దేవుని దాతలుగా

ఎందరో ప్నేహితులు సహ్లయపడేవారు. గర్బువతిగా నున్నపుడు మంచము లేనందన తి"ా�పై

నేలమీద నుండి లేచి బాత్రావ్కై మళ్ళుట చాల క్లిషటంటా ఉండేది. నాకొక మంచము దయ చేయి ప్రభువా.—— అని ప్రార్థించుకున్నాను. అదభుతంగా వే 31 తారీఖన నా పుట్టిన రోజు సందర్బుంగా ఒక అమెరికాకు చెందిన విశ్వసి ఒక అరగంటలో వస్తాను అన్నారు. నలుగురు విశ్వసులు క్రీస్తు స్వస్థపర్చిగలరని యింటికప్పు తీసి పకషమాతరోగిని వ్రోసి క్రీస్తు దావరా స్వస్థతకై సహ్లయపడిన రీతిగా నాకు వారు తెచ్చిన బహుమతలను చూచి చాల ఆశచ్యపడి దేవుని స్తుతించాను.

ఫిలిపిప 4 : 19 : ప్రభువు తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయ. వారు తెచ్చిన బహుమతుల వివరాలు (1) మంచంతో పాటు పుపు, బల్లతో పాట నాలుగు కుర్చీలు మరికొన్ని సోప�ాలు, వసతువులు తెచ్చి యింట్లో పెటాటరు. అవి వాకు లేవు అని ఎవరు చెపాపరు? ఎందుకు తీసుకొని వచ్చారని వారిని వేవు పపశ్నించావు. ''అవ్మా, మీరు చాలా అవసరములలోనున్నారని మీరు దర్శించే సంఘంలో ఒక సోదరి తెలిపంది. అసహ్లయులకు సహ్లయపడవుని మన ప్రభువు ఆజ్ఞగా స్వకరించామండ�.—— అన్నారు. నాకు

131

తల్ల లేదు. స్మంతం వేడుకలు తల్లతో పాటు పుటటబోయే బిడ్డకు దీవెన గనుక నేను కొంచెం బాధపడ్డాను. నా దేవుడు నన్ను దు�ఖపెటలేదు. వర్సగా అనేకుల సమక్షంలో 5 సార్లు వేడుకలు దావరా నన్ను సంతోష పెట్టిన నా పపరభునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాను. నాకు 1999లో ఒక పాప పుట్టింది. నాకు సవదేశం రావాలని ఆశ ఉంది. పాపను అందరికీ చూపించాలని వచ్చి, ఆ తర్వాత దేవుని ప్రత్యేక దీవెనతో మపదాసులో ఒక యిల్లు కొన్నావు. నేను పపపపదీమముగా క్రీస్తును అంగీకరించిన రోజుల్లో ఒక దర్శనము కల్గింది. అది కల కూడా కావచ్చు.

ప్రభువా రూ దర్శనం సరిగ్గా నీ నుండి లభించి నెరవేరితే నీకు సాకష్యమిస్తాను. లేనిచో అన్యజనుల వుందు నేను అపహలస్యం పాలవుతాను అని ప్రార్థించాను. యేసు నాకు కనిపంచి ఒక పసిబాబును చేతిలో నుంచి డేవిడ్ అని పేరు పెటటమన్నారు. దాని నెరవేరుప 2002 సపెటంబర్ 26న నెరవేరింది. ఎన్నోసార్లు గర్బుంతో నుండగా సేకను చేయగా సక్స తెలియలేదు. దేవుడు తన చిత్తం చొప్పున తన కాలంలో ప్రతి హృదయ వాంచభను తీర్చిగలరు. వేవు ఆడ్రపిల్లలు గల కుటుంబీకులు గనుక నాకు మగపిల్లలు పుటటరని వా అత్తగారు బంధువులు బభయపెట ాటరు. నా నింద తొలగించి మగబిడ్డ కావాలని హన్నా వలె ప్రార్థించాను. నా కోరిక మన్నించి నాకు దావీదు హృదయాను సారుడని పేరుతో సహ్ల చెపాపరు. పితరులలో వాగాథనమిచ్చి నెరవేర్చిన దేవుడు నీవు కాలుపెట్టిన స్థలవు నీకిస్తాను అన్నట్లు అనేక దేశ్లు తిరిగి సాక్ష్యమిచ్చే ధన్యతనిచ్చారు. 1999లో అమెరికాకు, 2000లో చిన్నాయు, బంగుళూరు, 2003లో సింగపూర్ దర్శించావు. లండ్రన్లో కొంతకాలవున్నావు. తిరిగి 2006లో అమెరికా వచ్చావు. ప్రతి నిత్యవూ క్రీస్తుకు నమ్మకమైన సాక్షులముగా వుంటున్నావు. దేవుడు ప్రతి చిన్న కోరికలను

ఆశచ్యంగా వ్చి మనససు సంతోశాన్నిస్తారు. యిది నా అనుభవం. 1998లో ఒకసారి నా భర్త

లండ్రన్ మళిునపుడు ఒంటరివాడే. పగీన్విచ్ చూచి ఆనందించి భవిష్యత్తులో నేను నా భార్యతో

నేను తిరిగి యిదే ప్రాంతం రావాలని కోరిక కూడా ఉంది. ప్రభువా అని పపార్థించారట.

తిరిగి 2003లో మార్చి నెలలో ఉద్యోగరీత్యా మళ్ళారు. నేను పిల్లలతో సవంత ఖర్చుతో లండ్రన్

చేరాను. వెంటనే సింగపూరులో ఉద్యోగం వారింది. నా భర్త దీన కోరికను మన్నించి

లండ్రనులో కుటుంబంతో దేవుని పపార్థించాలన్న కోరిక నెరవేర్చారు. ప్రేమగల దేవుడు మన

ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు.

వా దీన పరిచర్య : ఒకసారి వా అక్క 2003లో ప్రార్థనా సమావేశం వా యింట్లో

జరుగగా వెనువెంటనే వా అక్కకు క్సోటకు వచ్చింది. వేవు ఆవిడ్ర తల మీద చేయిపెట్టి కన్నీటితో

పపార్థించావు. వెంటనే స్వస్థత పొందింది. అకకమలె అనారోగ్యం పొందినవారు మరణించగా,

అక్క పబతకుట గొప్ప దీవెన. హిజికయాకు ప్రభువు దయదలచి ఆయుశ్శుి పెంచినట్లుగా ప్రభువే

8 సంవత్సరాలు దీరా�యువునిచ్చి పోషిస్తూ సంరక్షిస్తున్నారు. ఆ తర్వాత 2006లో డిపసంబరు

2వ తేదీ నేను పిల్లలు సింగపూరు నుండి అమెరికా చేరావు. ఒకసారి వెడ్రకిల్ పరీక్షలలో నా

భర్త గుండెలో లోపముం దని అనేక పరీక్షలు చేసారు. ఆపరీకషల పఘలితంగా దేవుని స్తుతించుటకు

నా కన్నీటి ప్రార్థన ప్రభువు ఆలకించారు. దేవుడిచ్చే సుఖవు చాల పరిపూర్ణివెన�ది.

మరొక ప్యాయము నాకు వింత బాధ కల్గింది. నోటిలో ఉమ్మి పమింగలేని పరిస్థితి.

ఒక ప్రార్థనా సమావేశంలో ప్రవచనం దావరా ''ఒక స్త్రీ వింత బాధతో ఉమ్మి పమింగలేని స్థితిలో

నున్నది. గొంత బాధతో ఉన్నది. పూర్తి స్వస్థత నిస్తున్నారు. నాటినుండి నేటి వరకు ఏ సమస్యా

రాలేదు. దేవునికే స్తుతి సోతపతము.—— నాకు గతంలో వారుమనససు పొందిన రోజుల్లో సరిగా

10 సంవత్సరాల క్రితము క్రీస్తు సువార్తను పపకటించాలని ఆసక్తి ఆశ ఉండేది. సాధారణ

ంగా సువార్తను పాస్టర్లు పపకటిస్తారు. ప్రభువా, నేనొక స్త్రీని వాత్రమే కదా! ఎట్లు సువార్త

పపకటించగలను? అంటా బాధపడేదాన్ని. నా హృదయ వాంచభ్ తెలసుకొన్న ప్రభువు

టెలికానపురెనసు దావరా ప్రతిదినము 10 నుండి 12 గంటలు ఫోనులో వివిధ ప్రాంతము వారు

ఏకీభవించి సాక్ష్యాలు పంచుకొనుట, వాక్య పరిచర్య, విజ్ఞాపన ప్రార్థనల దావరా గణనీయమైన

పరిచర్య జరుగుట గొప్ప ధన్యత. యింతవరకు 6 మంది క్రీస్తును నవ్మారు. ఎంతోమంది

వ్యాధిగ్రసతులకు స్వస్థత లభించింది. అమెరికాలో వా ప్రాంతంలో కొందరు పతాగుబోతులను

సరిచేయు ధన్యత కేవలవు ప్రార్థన వలననే. వివిధ రోగాలు గల వారు ప్రార్థనల దావరా స్వస్థత

పొందారు. నాసితకులు దేవుని నవ్మువారిగా వారారు. దేవుని అనాది సంకలపవు చొప్పున

మవ్ములను సేవకై స్థిరపర్చారు. నా రూ సజీవ సాక్ష్యము మీ అందరినీ ప్రభావితం చేస్తూ దేవుడు ఎన్నుకున్న వ్యకుతలుగా స్థిరపర్చాలని నా దీన ప్రార్థన.

Photograph from page 132 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 132

ఎవరికి ఏ అవసరము కావాలో నిర�యించు. క్రీస్తు స్తుతికి పాపతుడు. మీకు కూడా ప్రార్థన ఆ అవసరతలున్నచో వాకు తెలియజేసినచో విజ్ఞాపన చేయుటకు ప్రార్థనా వీరులున్నారు.

యాకోబు 5 : 15 : విశ్వసుల ప్రార్థన బహుశక్తి గలది.

ఫోను నెంబర్లు 1) 267-652–0123

2) 215–760–1985

ప్రభు యేసుని శిష�్యడ్రనై ప్రభుసేవలో పాదుకొని, పపకటింతను లోకములో ప్రభు యేసుని ప్రేమ కదీద. ప్రియ చదువరీ, క్రీస్తు పరిచర్యలో సాగుటకు నిశ్చియత కల్గి క్రీస్తు ప్రేమలో సాగాలని ప్రార్థిస్తూ ప్రభువు పరిచర్యలో రెబ్బకా జాన్సన్. ఆమెన్.

132

సాక్ష్యం 46. ప్రభు సేవలో ఆనందమయింది

– పాస్టర్ ఆర్. రవిపపకాష�, ఆర్.వెరీస పపకాష�.

ప్రభువు నందసహ�దరి సహ�దరులకు

హృదయపూర్వకమెన� వందనవులు. వేవు ఒక ఆత్మ

సంబంధమైన ఆరాధన మందిరములో నమ్మకముగా

వా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తూ, గుంటారు

జిల్లా, తాడేపల్లి ప్రాంతములో నివసిస్తుండేవారము.

అటువంటి సమయములో ప్రభు తన పరిశుద్ధమైన

పిలుపుతో మవ్ములను పిలిచి, ఆశీర్వాదము లేని ప్రజలకు

ఆ�ర్వాదకరముగా ఉండునట్లు తన దయాసంకలపవును

తెలియజేసి, విజయవాడ కృశా�జిల్లాలోని, తలస్నగర్ అను పపారతవులలో మవ్ములను

నడిపించి 2000 సం�� జూన్ 4వ తేదీన 'ఎల్షద్దాయు మినిస్త్టస�—— అను ఈ పరిచర్యను

పపారంభింపజేసారు. అనేకమైన దినవులు వేవు ఇరువురము ఉపవాసములతో ప్రభు

సన్నిధిలో పూర్ణి మనససుతో కన్నీరు విడుచుచూ అప్పగించిన పరిచర్య నిమిత్తము ప్రార్థించగా,

ఒక పాప భయంకరమైన బలహీనత చేత బాధపడుచూ, స్వస్థత కొరకు ప్రార్థించమని

సహ్లయం కోరగా, వేవు దేవుని యొద్ద మనవి చేసావు. ఆ పాపకు గొప్ప విడుదలను ప్రభు

అనుగ్రహించారు. తదావరా ఆ కుటుంబవును, వారి దావరా అనేక ఆత్మలను ప్రభు తన

సన్నిధికి నడిపించారు. ఈ విధముగా అనేకమంది జీవితాలలో ప్రభు తన ఆశచ్యకర్మెన�

కార్యములు జరిగించుచూ ఈ పరిచర్యను అభివృదిథ పరిచారు. సంఘమంతా ఏకీభవించి

దేవుని మందిరము యొక్క ప్రత్యేక స్థలవు కొరకు ప్రార్థించగా ఆశచ్యకరుడైన దేవుడు తన

కృపామహాదైశవర్యము చొప్పున 2002 సం�� జనవరి 28వ తేదీన ఒక చక్కని స్థలవును ప్రభు

సమకూర్చారు. మందిరము కట్టబడుచున్నప్పుడు అనేకమైన ఆటంకాలు ఇరుగుపొరుగు వారిని

బట్టి, ఆర్థిక సోతమతను బట్టి ఎదురౌతున్నపపటికి క్రీస్తు ప్రేమను అనేకమైన పపాంతములలో

సకల ప్రజలకు తెలియజేయుటకు అనేకమందిని క్రీస్తు వైపు ఆకర్షించి, రక్షించుటకు ప్రభు

సహ్లయం చేస్తూ, తన కృపను ఈ పరిచర్య పక్షముగా విసతరింపజేస్తూ 2003 సం�� జూన్ 2వ

తేదీన తాడిగడ్రప, 2004 సం�� ఆగస్టు 9న నాగారు�ననగర్, 2007 సం�� డిపసంబర్ 30వ

తేదీన కమలాపురం అను పరిసర పపాంతములలో సంఘాలను స్థాపింపజేసారు. తెలుగు

ఆడియో పాటల సి.డి.లను విడుదల చేయుటకు, అనేకమంది య�వనసుథలను ద్వితీయ శ�ణి

నాయకత్వం కొరకు సిద్ధపరచుటకు, వారిని సేవకులుగా వ్చిదిదుదటకు సహ్లయం చేస్తూ ప్రభు తన కృపానుమహాదైశవర్యము చొప్పున వాపరిచర్య యొక్క ప్రతి అవసరతను తీర్చుచున్నారు. ప్రభువు కృపలో అమెరికా దర్శించు ధన్యత ఇపశ్యేలు దేశం భార్యతో దర్శనం చేసి స్తుతించు భాగ్యమిచ్చారు. వా పరిచర్యకై ప్రార్థించండి.

133

సాక్ష్యం 47. ''నా విమాచకుడు సజీవుడు——

–ప�మతి పరిశ� యేసుమణి, నాగాయలంక

''అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి వారి విపగహావులకు

పూజచేసిరి. అవి వారికి ఉరి ఆయెను—— కీర్తనలు 106:35,36.

దేవుని పరిశుద్ధ నామమమునకు స్తుతి సోతపతములు చె�్లంచుచూ మీ కందరికి ప్రభువు

దివ్యనామమములో నా వందనవులు శుభములు తెలియజేయుచున్నాను. నాపేరు వెంకట్

రమణమ్మ నాతండి పేరు వురాల భాసకరరావు, నా తల్లపపరు రాధమ్మ నాకు ఒక అన్నయ్య ఒక

తవ్ముడు ఉన్నారు. వాది కృశా�జిల్లా ఉయ్యూరు సమీపంలోని హానముంతపురం (గడిపాడు)

అనుగ్రామవు. బాలయము నుండి నేను చాలా నిష్టకలిగిన విగ్రహలరాధనలో పెరిగాను. వా

కులదైవం వురారీ దేవర్లు. ఈ దేవరల జతరలకు వాది వూలకుటుంబవు నాతండి వా

గ్రావములోని రావాలయం యొక్క పూజారి నా తల్ల వెంకటేశవరుడి పూజలు చేసేది, వేవు

నివసిస్తున్న గ్రావములో యేసుప్రభువు గురించి తెలియదు. నిత్యము పూజలు విగ్రహలరాధన

చేస్తూ విగ్రహలరాధన పాపములో జీవిస్తున్నాను. ఇలా జీవించుచున్న కాలవులో నాకు

తెలియకుండానే, నా తల్లగారు వాకుల దేవరలకు నన్ను గురించి మంచి బభరతదొరికితే పసుపుబట

టల మీద నీదగిరకు తీసుకొచ్చి పండుగ చేస్తావు అని వ్రెుకుకకొంది. పరిశుద్ధ గ్రంధములో

యెషయా 55:8లో ''నా తలంపులు మీ తలంపులవంటివి కావు.—— అని వ్రాయబడినట్లు

నాయెుకక్ వివాహము ప్రభువును ఎరిగిన, నమ్మిన వ్యక్తితో ఒక క్రైస్తవ సహోదరి దర్శన,

ప్రవచన రీతిలో ప్రభువు దావరా తెలియపరిచినట్లు వివాహము జరిగింది. ఆశచ్యకర్మెన�

రీతిలో ఇంత భయంకర్ విగ్రహలరాధన పాపములో ఉన్న నన్ను ఒక రాత్రి కలలో యేసుమణి

అనుపపరుతో కొన్ని పరియాములు పరిశుదు�డగు దేవుడు నన్ను పిలిచాడు. నా భర్తపపరు

పరిశ� వెంకటేశవరరావు (యేసుదాసు) తన చిన్న తనం నుండి దేవుని భయభకుతలలో పెరిగాడు.

ఆయన వపడంగిపని చేస్తుంటాడు. 1992లో నాకు అతిబభయంకర్మెన� నరాలబలహానత

వచ్చి వూడునెలలు బహుబలహానురాలిగా ఉన్నాను. ఎన్ని మందులు వాడినను ఎటువంటి

స్వస్థత నాకు రాలేదు ఆ పరిస్థితిలో నా భర్తగారికి పరిచయమైన దైవ సేవకులు డేవిడ్గారు

(గణపపశవరం గ్రామం) వారిని సంపపదించినపుడు మీ ఇంటి దగిర ఉపవాస ప్రార్థనలు కొన్ని

దినాలు జరపాలి అని చెపిప జరిగించినపుడు ఈ పాపినైన నన్ను వెలుగై ఉన్న దేవుడు నన్ను

నాగదినంతటిని గొప్పవెలుగుతో దర్శించి నింపాడు. ఆ వెలుగును చూస్తున్నపుపడు నేను చేసిన

విగ్రహలరాధన పాపమును ఒపుపకొని పశ్చితాపపడుత నన్ను రక్షించు ప్రభువా అని ఏడ్చాను. అదభుతములు జరిగించు దేవుడు నా జీవితంలో అదభుతము జరిగించుట. పపారంభమై వా గ్రావములో ఒక బలమైన సంఘవు పపారంభమైంది. వెంటనే నాకు స్వస్థత కలిగింది. అపుపడు ఉపవాసముండి కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు నా మనవి ఆలకించి నన్ను బలపరిచాడు. దేవుని సంఘంలో సహవాసము చేస్తూ జీవిస్తున్నపుడు. నాకు దేవుడు ఒక కువారుని (నవీన్ శరణ్) ఒక కువారెతను (ప్రసన్న) బహువానంగా ఇచ్చాడు. నాతల్ల నన్ను గురించి వ్రెుకికన మ్రొక్కుబడి తీర్చిలేదని సాతాను అనేకర్కాలుగా శోదించాడు. దానికి కారణం దేవుని ప్రణాళిక ఇద్దరి పిల్లలమీద బలవుగా ఉండి సాతాను మవ్ములను ఆర్థికంగా కూడా బలహానపరిచాడు. వా బాబుకు పది సంవత్సరాల వయససులో భయంకరమైన శోదనతో బాధపడ్డాడు. విపరీతమైన తలనొపిప, శ్వస సరిగా ఆడేదికాదు. దీనికి వుందుగానే నేను దేవుని సన్నిదిలో సహవాసం చేస్తు 1997 అకోటబర్ ఆకరి వారంలో ప్రభువునందు బాపితస్మము పొందితిని. ఇంకా శోదనలు ఎకుకవైనవి. ప్రార్థన ఎకుకవగానే చేస్తున్నాను బాబుగురించి ఎంతమంది డాకట్ర్ల దగిరకు మళ్ళిన

Photograph from page 134 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 134

134

మీ అబ్బాయికి ఏ వ్యాధిలేదు అంత నటన అనేవారు. ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేదు. అలాగున 6 నెలల పాటు రాత్రి పగళ్ళు చాలా బాధపడ్డాను. ఒక దైవ సేవకుడు అయితే అవ్మా! మీ అమ్మగారు నీ గురించి వాటికి వ్రెుకికన మ్రొక్కుబడి మీరు మళ్ళీ చె�్లంచి రండి. అపుపడు నీ బాబు కుదుటపడతాడు. అన్నారు చాలా బాధపడ్డాను. ఈ పరిస్థితులలో నా ఒక్క అన్నయ్య చేతబడి శకుతలచేత ప్డింపబడి చనిపోయాడు. దికుకతోచని పరిస్థితి ఆ స్థితిలో కీర్తనలు 34:5,6 ప్రకారము ఉపవాస ప్రార్ధనతో దేవునికి మురపెటటగా దేవుడు దైవజనులదావరా బాబు యెడ్రల తన ప్రణాళికను బయలుపరిచాడు. దేవుని సేవకు వా బాబును పపతిషి�ంచిన వెంటనే బాబుకు స్వస్థత కలిగినది. ఈ విధమైన పరిస్థితులలో నేను శ్రీరకంగా, వానసికంగా బలహానురాలైనపుపడు దేవుని సేవకులు వై. జాన్వెస్లగారిని దేవుడు వామధ్యకు నడిపించి ఆత్మీయ జీవితంలో అభివృదిథ చెందడానికి సహ్లయం చేసాడు. పరిశుదాథత్మ దేవుడు నన్ను పేరుపెట్టి సేవచేయమని యెషయా 42:6,7 వచనవుల నుండి పిలిచారు. నాటి నుంచి దేవుని పిలుపునకు లోబడి అన్యజనులకోసం ప్రార్ధన చేయుచు దేవునిలో బలవుగా వాడబ్బడుతున్నాను. పరిశుదాథత్మ దేవుడు బయలుపరచగా ''స్యోను ప్రార్ధనా ధవని—— అను పేరుతో 24 గంటలు ప్రార్ధన కార్యపకమాన్ని కొనసాగిస్తున్నావు. ఇప్పటికి చాలామంది జీవితాలలో దేవుడు అనేక కార్యాలు చేసాడు. అనేక ఆత్మల సంపాదన కొర్రైన ఈ పరిచర్యనిమితతవు మీరును ప్రార్ధన చేయవలెనని కోరుతున్నాను. నాజీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకొనుటకు ఈ రీతిలో నన్ను ప్రోత్సహించిన పరగస� విజయ ఆంటిగారికి నా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.

సాక్ష్యం 48. ''తమ సోవాజోయాతరిమయు——

సరవలోకమునకు వెలుగైయున్న జీ"ాధిపతి యేసయ్య

నామమములో విాకందరికి నా వందనవులు. శుభములు తెలుపు

కొనుచున్నాను.

గుంటారు జిల్లా, తెనాలి తాలాకాలోని ఒక కుగ్రావములో

హిందా మతమునకు చెందిన నిష్టగలిగిన పబాహ్మాణ కుటుంబవులో

జన్మించితిని. బాల్యదశ నుండి నన్ను వా తాతగార్లు అనగా వా

అమ్మగారి తంపడి మరియు నా తంపడి గారి వేనవామ గారి దగిర

నాకు విద్యా బుదు�లు నేర్పించిరి. వాది భారదావ[ గోత్రము. రమణ మహారి� సిదాథంత అనుకర్ణ.

వీరబభపదుడి పళ�ురము ఎతతుట వా గోత్రదైవవు వాకు 7 సంవత్సరముల వయససులోనే

యజ్ఞోపవీతము ధరింపచేసి గాయత్రి మంతమును ఉపదేశించిరి. అందు వూలవున

ఆచారములు మడి, అంటరాని తనవు నాలో ఎకుకవగా పపబలినవి. నిత్యస్మరణగా – మనస్మృతి

ద్వితీయ అధ్యాయంలోని సంధ్యా వందన ప్రార్థనతో – ''పాపోహం – పాపకరా్మహాం పాపాత్మ –

పాపసంబభవ� త్రాహివాం – కృపాయాదేవశరణాగతవత్సల——. పపతికష్ణవు దైవభయము కలిగి

ఉండునట్లు నేర్పితిరి. వాకు లోక రక్షకుడు ఒకడు ఉన్నాడనిగాని, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు

అని వా కంతమాత్రమును తెలియదు. కారణవు నా మట్టునకు నేను బాల్యదశలో 4వ తరగతి

చదువుచున్నపుడు తెలుగు పాఠంలో మతపపవకతలు అను ఒక పాఠములో యేసుక్రీస్తు గురించి

సిలువై వ్రేలాడు దృశ్యముతో వ్రాయబడింది. వా గురువులైన తాతగారు శ్రీ పులిపాక వెంకట్

పపయ్య శ్పసిత గారిని ఆచార్య ఇతడు దేవుడైతే ఎందుకు ఇలా ఇక్కడ ఉంది? అని అడిగినపుడు

వుందు విసుగుపడి తర్వాత – అతడు దేవుడుకాడు, ప్రమకత్కాడు అన్నారు. మరి ఎవరండి అని

అడిగినపుడు ఆనాటి పపరభుతవవుపై తిరుగుబాటు చేసిన బందిపోటు దొంగ. అందుకు ఆనాటి

పపరభుతవం ఆ శిక్ష విధించింది. అని కఠినంగా చెపాపరు. అప్పటి నుంచి వా గ్రావములో ఎపపు

డైన యేసు క్రీస్తును గురించిన పాటలు వినపడిన, చర్చివెక�ులో నుండి ప్రసంగాలు వినబడుత

న్నపుడు చాలా కోపము వచ్చేది. అపుపడు నేను 7వ తరగతి చదువుచున్నాను. వా గ్రావములో

రెండే చర్చిలున్నాయి. 1) ఆర్.సి.ఎవు చర్చి, 2) లాదీదరన్ చర్చి. ఈ రెండవ చర్చిలో నుండి

అపపుడ్రపపుడు గ్రావములో జనాన పంతులమ్మగార్ల దావరా గ్రావములో పాటలు పాడుతా

బోధ చెప్పేవారు. నేను మతాభివానిని, కులాభివానిని. వేవు పబహ్మాపుపతులవు కాగా వీరెవరు

సృషిటకర్త అని వాట్లాడుతున్నారు అని వారిని అనగా చర్చి పాదిరిగార్లను హేళన చేయుటకు గాను భోజనానంతరము తాంబాలవు నమిలిన ఉమ్మి ఒక ్రేపర్లో వేసి అందులో ఇత్తడి 20పైసలు నాణెవులు పెట్టి ప్యాక్ చేసి ఇది పంతులుగారి గురుదకిషణ అని గుళోుకి పంపపవాడిని. ముదటి సారి వోసపోయి తీసుకున్న తరువాత నన్ను గుర్తించి ప్రేమతో ''ఏ రోజురకైనా నా వలెనే నీవును ప్రభువు దివ్య సేవ చేస్తావు—— అని అన్నారు. నేనైతే యిది జరిగేది కాదు అని నవ్వాను. వా గ్రామంలో వాది ఒక్కటే పబాహ్మాణ కుటుంబవు. అందరూ కమ్మకుటుంబాలు. ఆ పహాతము చేత ఆలయము నందు నైవేధ్య కార్యపకమములు జరిగించుటకు కాసత వాక్చాితుర్యము కలవాడినని నాపై ఆ పూజా విధాన బాధ్యతలు మాపారు.

ఒక సంవత్సరము ధనుర్మాసములో వచ్చు మకర్ సంక్రాంతి పండుగకు జెండా ఊరేగింపు బండిపై నేను మళులేదు. ఆ రాత్రి నాకు తెలియకుండా ఇంటిలోని అమ్మవారి పూజా ప్ఠము దగిర నాకు తెలియకుండానే పడిపోయాను. సపృహాలేదు. వెంటనే నన్ను బయటకు లాగి పుండ్రబట్టి గ్రావములో తిరుగుతున్న పబహ్మాంగారి జెండా బండిని తపిపట వాయిద్యగాళును,

135

గణాచారులను వా యింటి ఆవరణలోనికి రపిపంచారు. ఇక నా వీపుపై గణాచారుల కొరడా దెబ్బలు వ్రోగుతున్నాయి. ఆ స్థితిలో వా నాన్నగారు, అమ్మగారు శ్ంతిచండి – శ్ంతిచండి దేవా అని ఆకందన చేస్తున్నారు. అదే సమయంలో నా అన్నయ్య వారిపై ఆగ్రహించి ఆ క్రియలు ఆపించి రెండు కడ్వల నీళ్ళు నా పై బాగా విసురుగా పోసాడు. నాకు కాసత సపృహాకలిగింది. నేను కళ్ళు తెరచి ఇదంతా ఏమిటి అని అడిగితే అందరూ రకర్కాలుగా వాట్లాడారు. అసలు ఇది ఏమిటంటే, నాకు ఆ రోజు నుండి చాందరోగము పపాపితంచింది. దాని నివారణ కొరకు ఎన్నో పూజలు, రకర్కాల వింతైన పూజలు, పపదకిషణలు చేసాను. వైద్యపరంగా చాలా మందులు వాడాను. ఒక సారి ఆ రోగం వచ్చినపుడు మంటలలో పడిపోయే వాడిని జ్ఞాపక శక్తి ఉండేది కాదు. కొన్ని దేవతాశకుతలు నీవు వాకు కావాలి అని అవావాస్య సమయంలో ఎకక్డ్రకో తీసుకువెళ�ువి నాకు అర్థమయేయివి కాదు. అలా చాలా బాధలు పడుతున్నా, యేసు ప్రభు ప్రేమ, స్వస్థతల గురించి ఎవరైనా పాటపాడినా, వివరిస్తున్నా అంగీకరించేవాడిని కాదు. వాళుని రాళుతో కొటాటలని అనిపించేది. చివరకు నా జీవితంలో నేను చనిపోవాలని నిశ్చయించుకున్నాను. నేను తిరుగుబాటు చేసి చర్చి మీద వెక�ులు పగులగొట్టి , జనాన పంతులమ్మగార్లు మోకరించి పపారి�స్తుంటే పిల్లల చేత బురద చల్లంచి ఆయన సువార్త కాగితాలు చదువుతానని నమ్మపలికి వాటిని పోగుచేసి మంటపెట్టి కక్షతో కాఫ్ పెట్టుకుని త్రాగిన నన్ను యేసు ఎంతగా ప్రేమించాడో నేను ఎన్నటికి మరువలేను. ఒకరోజు తన సేవకుల దావరా ముఖాముఖిగా ప్రవచనాత్మకంగా నా దీన దరపద స్థితి గురించి ప్రభు వాట్లాడుతున్నారు, అయిననా నేను నమ్మలేక ఒక సాచన

అడిగాను. సేవకులను మీ చేతులోనిది ఏమిటి? అని అడిగాను ఇది వా దేవుని పరిశుద్ధ

గ్రంధవు అన్నారు. ఒకసారి ఇవవండి అని అడిగినప్పుడు, ఇవవవు ఎందుకో చెప్పండి అనగా

కొంచెం గట్టిగా అడిగి తీసుకొని అప్పుడు ఒక ప్రమాణవు చేసాను ''మీరు పరిచయం చేస్తున్న

ఈయన నిజమైన దేవుడైతే మీరు ప్రార్థించిన వెంటనే నాలో గొప్ప వారపు రావాలి అన్నాను

అలా వసత నేను భూమిమీద పబతికున్నంతకాలవు యేసే నిజమైన దేవుడు – ఆయన గాక వేరర

ఎవవరు లేరని సవయం సంపతితతో చాటుతాను —— అన్నాను. వారు చాలా ఆనందపడి కన్నీటితో

నా తలపై చేతులుంచి ప్రార్థించారు.

ప్రభువు కార్యము:–

ప్రియ చదువరులారా! ఎవరూ బాగుచేయలేని నను, నా మీద అన్ని ఆశలా

వదులుకున్న నా తల్లిదండ్రులు, బంధువులకు ఆశచ్యము కలిరగలా ప్రభువు నన్ను బాగుచేశ్రు.

ఇది చాసిన, అనుభవించిన నా జీవితములో దేవుడు ఎవరు? ఎలా ఉంటాడు? వీరందరూ

దేవుళ�ునా? అని స్తాయాేవషణ ప్రారంభించాను. తుదకు సకల విధములుగా యేసుక్రీస్తు ఒక్కడే

జన్మకర్మ పాపరహితుడని , మృత్యంజయుడై యుగయుగములలో జీవించువాడని గ్రహించి

1979వ సంవత్సరం అకోటబరు నెల 27వ తారీఖన ఉదయం 10 గంటలకు యల్లాపపగడ్ర

నీలకంరఠశవర నాగములే�శవర శివసుపబవణ్య వరపపసాద శర్మ (నాగేశవరరావు) చనిపోయి

ప్రభువైన యేసుక్రీస్తు నందు జాన్వెస్ల అను పేరున పునర్ జన్మించితిని. దేవుని సేవకు

పిలుపందుకొని దైవదర్శనం కలిగిన నన్ను తల్లతంపడి ( ఇది మంచిది కాదు, నీవు బయటకు

మళువచు)నిరాకేష్రముగా బయటికి మళిుపొమ్మని ఆజ్ఞాపించారు. కొంతకాలవు తెనాలి

రైల్వే సేటషన్లో టీ క్యాంటిన్లో టీ కప్పులు శుభ్రం చేస్తూ సాయంకాల వేళ్లో చుటుటపపకకల

గ్రావాలలోనికి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు నా పట్ల చేసిన అదభుత కార్యాన్ని వివరిస్తున్నప్పుడు

కొందరు చాంధస వాదులు తరివేవారు. రోత చేష్టలు చేసారు. అప్పుడు నా మదిలో యేసు

తిన్న కొరడాదెబ్బలు జ్ఞాపకానికి వచ్చేవి. ఆ సమయంలో మరలా నేను టీ క్యాంటిన్ దగిరకు

వచ్చి రోజంతా టీ త్రాగి మళ్ళిన కప్పులు శుభ్రం చేస్తూ టీ త్రాగిన వారి ఆత్మ రక్షణ కొరకు

ప్రార్థిస్తూ ఉండేవాడిని.

కాలగమనంలో ప్రభువు నన్ను దర్శించి పేరు పెట్టి పిలిచి నా కిచ్చిన దర్శనము

పిలుపును వా ఆత్మీయ తండిగారైన దైవజనులు పటాటపు అహరోను గారికి, సంఘమునకు

బయలుపరచబడగా వారు నా కొరకు ప్రార్థించి బైబిలు తరీపుదు కొరకు మపదాసునకు సిద�పరిచిరి.

వార్తను తిరిగి నా తల్లిదండ్రులకు చెపిపనప్పుడు దానికిని వారు అంగీకరించలేదు. దేవుని వాక్యాను సారముగా నన్ను ప్రేమించిన యేసును నేను తిరిగి ప్రేమించడం నేర్చుకున్నప్పుడు కేవలవు కట్టుబట్టులతో 25 పైసలుతో మపదాసు బైబిలు పటెని�ంగ�కి మళ్ళాను. ఆ విధంగా దేవుడు పకమముగా నన్ను పెంచి, పోషించి, పెదదచేసి అనేక వారువూల ప్రాంతాలలో తన పని కొరకు వాడుకుంటున్నారు.

Photograph from page 136 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 136

నేను సువార్త అందని వారువూల పపాంతాలైన తెలంగాణ అటవీ ప్రాంతాలలో సువార్త మిషనరీగా సేవచేస్తున్నాను. నాకు భార్య, కొడుకు, కువారెత ఉన్నారు. ఈ పరిచర్య కోసం ఆసక్తితో ప్రార్థించండి. ఇదంతా మీతో పంచుకోవడానికి నాకు అనుకోకుండా పరిచయమైన ''బలురకక్సి చెట్లలోని వల్లి పద్మవు వంటి దేవుని ప్రియ కువారెత ప�మతి పరగస� విజయ అక్క గారికి మరియు వారి కుటుంబవునకు—— నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను.

దేవునికి మహిమ కలుినుగాక....ఆమెన్...ఆమెన్....ఆయన రాజ్య సువార్తసేవలో సరవజన హితైషి

136

రెవ. జాన్వెస్ల యల్లాపపగడ్ర సల్ : 08019789170, 08008162657

సాక్ష్యం 51. క్రీస్తుతో నా ప్యనవు

– సవప్న

బాలయము విద్యాభ్యాసవు

నా పేరు సవప్న నేను నల్గొండలో తిరుమలగిరిలో జన్మించాను.

హిందా సాంపపదాయము గల కుటుంబమున�ను దేవుడంటే

అవగాహనలేదు ఎందుకు ఆరాధిస్తావో తెలిసేదికాదుగానీ పెద్ద

వాళును గౌరవించదలచి విగ్రహలరాధనలలో పాల్గొనేదాన్ని నాతల్లిదండ్రులు ఎవరి దేవుళునా

వివర్శించేవారు కాదు చాలమంది మనససుగలవారు. నా ఎనిమిదవ తరగతిలో వానాన్నగారితో

దేవుడు లేనేలేడని వాదించేదాన్ని. యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడనియు దయ, కృప గలవాడని

వా అక్కయ్య నాకు చెప్పేది. నేను 10వ తరగతిలో ఉండగా నాప్నేహితుల పపోద్బులంతో చర్చికి

మళ్ళాను. పాస్టరుగారు చెప్పేది వినుటకు బదులు చర్చిలో సభ్యులను గమనించేదాన్ని క్రీస్తు

ప్రభువు దృషిటలో నేనున్నానని తర్వాత గ్రహించాను.

1998వ సంవత్సరములో ప్నేహితులతో క్రిస్మస్ వేడుకలు చూడాలని చర్చికి మరలా

మళ్ళాను. ఏదన్నా అడిగితే అనుగ్రహించే దేవుడని గ్రహించాను. 2001వ సంవత్సరంలో బైబిలులో

నన్న క్రీస్తు సువార్త చదువుటకారంభించాను నేను దర్శించిన చర్చిలో రమణీయంగా పాటలు

ఉతాసహంతో పాడుట చూచి ఆనందించాను. క్రీస్తును నాహృదయంలో స్వకరించదలంచలేదు.

నేను చాలా అహాంభావంతో స్వార్థంతో చాలా బలహీనతలను కల్గియున్నాను. తెలియని

రీతిగా నాలో పాపాలన్నీ నాకుగ్రహిం కలిసాగాయి దేవుని పరిశుద్ధ గ్రంధవు నిజవుగా నిజ

సవరూపాన్ని తెలిపే అద్ధవువంటిది పాపాలను దహించే అగ్నివంటిది పవిత్రపరిచే చాకలి సబ్బు

వంటిది అది 2003వ సంవత్సరము. నేను డిపగీ ఆఖరి సంవత్సరము చదువుచున్న రోజుల్లో

(వీ.ళష. దీ�శీ ువష�అశీశ్రీశీస్త్రవ) ్చిబ్చ���ై ్చి�గీప� ఖవాగీప�ొ్శిఖవాసన జీ"ట��న� స్త్ర�ాతన్ ్ఞ��ావా�బి�ఓ�స. ొ�

కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిలేదు.

అక్కకు వీసారావాలని అవసరములో క్రీస్తును ప్రార్థించాను. అది రాలేదు. అన్యదేవతలను

కూడా పూజించాను. రెండు పడవలపై కాలుపెట్టుట అంటే నా నమ్మకము పరిస్థితి అదేస్థితిలో

ఉండేది. చర్చిలో నాకు దేవబభక్తిగల ఇద్దరు దంపతులతో పరిచయవేరపరిచి నా అయోమయ

స్థితిని గమనించి ప్రార్థనా పూర్వకంగా సహ్లయమందించేవారు. ఒకరోజు వారు నన్ను సాటిగా

ప్రశ్నించారు. ''సవపా, నీవు క్రీస్తు సజీవుడని నవ్ముచున్నావా నాకు అర్థంకాకపోయినా నున్నాను. వారి వాటల్లో వింత ఆకర్షిణ ఉంది. వారి వాటలు వినాలని ఆశకలేది—— మీ అకక్య్యకు వీసా వుఖయమా? దేవుని చిత్తములో మరొక ప్రత్యేక ప్రణాళిక ఉందేవెా! చూడవ్మా, ఒకతంపడి తన చిన్నబాబు తెలియక కరంటసివచ్ బోరుతాకి ప్రమాదము ఎదుర్కొబోతే అడ్రుగించుట అవసరవేకద!

ప్రార్థించి వేచిచూద్దావు అన్నారు. అదే రోజు వా అక్క డాకట్రరటు చదివే పపోగ్రావురకై ప్రయత్నించగా స్పఘలత పొంది వీసా పిలుపు నందుకొనుట గొప్ప అదభుతము వీసా సమయములో చాలా నమ్మకంతో క్రీస్తును ప్రార్థించాను. ఈ అనుభవవు నా జీవితంలో విశ్వసానికి ముదటిగా అదభుతంగా భావిస్తాను. నీ చిత్తము జరిగించండి. ప్రభూ, అని దేవుని పాదాల వద్ద ఘనసమస్యలను ఉంచినపుడు జవాబు తప్పక పొందగలవుని నవ్మాను వా కుటుంబవులో అందరూ క్రీస్తుని పపార్థించుటకాసక్తి కల్గియుండుటకు ఈ సంఘటన 137ఆరంభమైంది. దేవుని చిత్తము ప్రతి వ్యక్తి పట్ల ప్రత్యేక పద్ధతిలో నిరూపించగలరు. ఉన్నత కులంలో జన్మించామన్న అహాంభావమంతా తొలిగిపోయింది. కులవుగాని, ఆస్థి అంతస్తుగాని క్రీస్తు ప్రేమ వుందు వ్యర్ధ భావాలుగా గ్రహించాను క్రీస్తు రకతబంధమే బ�యవెన� బలవుగలది వా జీవితాలు క్రీస్తు నమ్మకంలో స్థిరపడుట కారంబభవుయయాక వింత శాంతి ఆనందము కల్గి నెమ్మదితో సాగిపోయావు.

1998వ సంవత్సరములో ప్రప్రధమంగా క్రీస్తుతో పరిచయం కల్గింది. కలలో క్రీస్తు దర్శించాడు. క్రీస్తు ''నన్ను నవ్ముకో—— అని కలలో చెపిప విశ్వసంలో నడిపించారు. 2000వ సంవత్సరంలో బైబిలు చదువుటకారంభించాను. 2004వ సంవత్సరంలో నాన్నగారి ఆరోగ్యవు కీషణించగా ఆర్థికంగా మనుక బడుట సమస్యలు దావరా క్రీస్తు సహవాసాన్ని కోలోపయాను. ఆస్తులను అమ్మకంలో పెటాటవు. శ్రమల దావరా మ�ు క్రీస్తును ఆసక్తితో ఆపశయించావు. గొప్ప విశ్వసుల పరిచయము దావరా పపార్థనాత్మను పుంజుకోగలాివు కోలోపయిన ఆరోగ్యవు, ఆర్థిక స్థితిని పొందు కోగలాివు దేవునికే నిండు కృతజ్ఞత తెలపుకున్నావు.

నా విద్యాభ్యాసం కొనసాగుట, ప్రవేశ పరీక్షలు వ్రాయుట, ప్రార్థించుట దావరా ధైర్యంకల్గిన వా సోదరునికి వూడు పార్లు వీసానిరాకర్ణ నిరుతాసహం కల్గిననా మంచి ప్రార్థనా వీరులు ప్రార్ధనలు, ఉపవాసము దావరా అడిగినవన్నీ పొందుకోగల ధన్యత కల్గి దేవుని ఘనపర్చావు. 2007వ సంవత్సరములో మంచి మనససున్న యోగయుైన భర్త లభించుట, తవ్ముడికి ఉద్యోగం దొరుకుట కేవలవు క్రీస్తు కృపవల్లనే అమెరికా ప్రవేశము : 2007వ సంవత్సరము డిపసంబరు 10వ తేది నేను పరీక్షలు వ్రాసిన పఘలితంగా అమెరికా చేరాను. అదే సమయంలో రక్షణ స్థిరతకల్గి

బాప్తస్మము తీసికొని క్రీస్తు ప్రేమలో పరిపూర్ణింగా స్థిరపడ్డాను. 2008వ సంవత్సరము నుండి

దేవుని సుదో వాత్సలయమును బట్టి క్రీస్తును నమ్మిన సహవాసులు మంచి భక్తిగల సంబంధాలు

నాకు లభించింది. నాకు విద్యాభ్యాసం అధికారిగా మంచి మనససుగల వ్యక్తిని ప్రభువు నిర్ణయించి

సహ్లయము చేసారు. గతంలో నాకు ప్రవేశ పరీక్షలలో సరియైన వారుకలు రాలేదు. పై

చదువులు చదువు భాగయము అసాధ్యమైనది. అసాధ్యాలను సుసాధ్యాలుగా వార్చిగల అదభుత

ప్రభువు వినయంగా ప్రార్థించాను ''ప్రభూ, నాకు నీవే నిరీక్షణ, బలవు, ఆశయము, గొప్ప

కోటపై యున్నావు. ఆపతాకలవులో నమ్మదగిన సహ్లయకుడవు నీవే. నా భారమంతా నీకే

అప్పగిస్తున్నాను. సహ్లయము చేయండి. ఆమెన్——

ప్నేహితులు, సంఘస్తులంతా ఆశచ్యపడేవారు. శతాధిపతి తన సేవకుని కొరకు క్రీస్తును

వేడుకొని, వాటవాత్రము సలవివ్ము అన్నాడు. అతని విశ్వసము చూచి ఆశచ్యపడి క్రీస్తు

అభినందించుట నన్ను ఆశచ్యపరర్చిది. క్రీస్తు ఆశచ్యపరర్చి విశ్వసులకై కనిపెడుతన్న ఏ సమస్యనైనా

పరిస్థితినైనా ధైర్యంగా క్రీస్తు కృపాసనవునకు తెచ్చిపపార్థించుటకు నేర్చుకున్నాను. బండ్రపై నా

అడుగులు స్థిరపరచి, నీ చిత్తము నా పట్ల నెరవేర్చు ప్రభువా అంటా పదేపదే ప్రార్థించేదాన్ని

అమెరికాలో ఫోను దావరా సహవాస ప్రార్థనలు ఆరంభించావు. ఆత్మలో ఏకతవంలో ఎడ్రతెగక

ప్రార్థించు అనుభవం పొందు చున్నాను. అదే ఆత్మీయాభివృదిథ కల్గిస్తుంది. క్రీస్తు నా పట్ల

చూపించు ప్రేమకు స్తుతించుచున్నాను.

దేవుని జ్ఞానవు అపరిమితవెన�ది. మనకై నిధులను సిద్ధపర్చువాడు. కనిపంచని

అమూల్యమైన పెన్నిధి మనకై దాచారు. అది యాంత్రికంగా నామకార్థ భక్తితో పొందుకోలేవుగాని,

అతి సన్నిహిత బంధాన్ని పెంచుకోగలాిలి. క్రీస్తులో �కటితావు లేదు. ఆయన నీతిని ఆయన

సత్యాన్ని వెదికితే సమస్తాన్ని పొందవచ్చును.

క్రీస్తు కోరిన కోర్సు అందుకొనుట :

నేను అమెరికాలో వాస్టర్స డిపగీ కోర్సుని దివ్యంగా పూర్తి చేసాను. ఉద్యోగ అవకాశ్లు చాలా

తకుకవగానున్నాయి. వివాహము దావరా స్థిరపడాలి, ఉద్యోగము కావాలి. అయినా నేను నమ్మిన

నా ప్రభువు మహిమలో నా ప్రతి అవసరాన్ని తీర్చిగలరనే నా నిండు నమ్మిక బలహీనులను,

జ్ఞానహానులను ఎన్నుకొనే నా ప్రభువు క్రీస్తు దావరా ఆయన లక్షణాలను అలవరచు కొవాలనే

తపన దావరా నాలో దీనులనుద్ధరించు వాడుగనుక నాకు వృద్ధుల పట్ల, రోగులపట్ల, అవసరాల్లో

నలిగిన వారిని దృడభ్రపరిచే మనససు నాకిచ్చారు. నాకు ఇతరులకు సహపడాలనే కోరికను నెరవేర్చిన తీరుచాలా ఆశచ్యం, ఆనందం కల్గించింది. బైబిలు చరిత్రలో పౌలు, సొలోమాను జీవితాల ఆరంభం గం�భరంగానున్నాను. సుఖపడ్డారు, ఒతితడికి గురికాలేదు. పశవానుభవాలు లేవు. వీరి జీవితం సు�ంతంగా లేదు. నాశనమయయారు. విశ్వసి జీవితము పూలపానుపకాదు. పశవానుభవం దావరా పపతివెుట్టుపైకి సాగిపోవాలి. మనుష�్యలచే దేవషించ బడుట. జనుల నిందలు, అవమానాలు బాధలు, అనే సిలువను ప్రతి దినవు మాయాలి. క్రీస్తును వెంబడ ించాలి. ఈ అనుభవాన్నీ నా జీవిత పాఠాలుగా నేర్చుకొని విజేతగా నిలిచి క్రీస్తుకు సాక్షిగా నుండు ధన్యత నిచ్చిన నా రక్షకుని కీర్తించి ఆరాధనను అట్టి ధన్యత మీరు పొందాలని నా ప్రార్థన ''యేసుక్రీస్తుని మంచి శిష�్యలవుగా విశ్వసముతో సారగదము మనమందరము ఆయనసేవ యేకవై సదా చేపసదవు మన యేసుప్రభువు �పఘవుగా వచ్చును. విశ్వసముతో సాగిపోవుదము. హల్లెలూయా

138

దేవుడు తన గుపిపలి విపిప సమసత జీవులకును తీర్చువాడు ఆయన సమయంలోనే చేస్తారు. వుందుగా గాని, ఆలస్యంగా గానీ పనులు జరుగవు సమసత సృషిటని తన వాటచేత సృషిటంచి, నియంత్రించగల సారవభ�వుడు. ప్రతి నకష్తాలకు పేరు పెటటగల వేధావి. ఆయన ప్రేమ సముపదమంత లోతైనది. ఆకాశమంత ఎతైనది విశవమంత విశ్లమయినది.

సామెతలు 37:5

''నీవారివును యెహోవాకు అపపగించము నీవు ఆయనను నవ్ముకొనము. అప్పుడు నీవారివులను నెరవేరర్చివాడు ఆదేవుడే. ఈ వాగాదనవును నమ్మిన రోజుల్లో వా ఆంటీ దావరా కోర్సులో పపవేశవుై ధరకాస్తు పెటటమనే అవకాశం కల్గింది.

జచీ�(జవతీ్�ట�వస

అంకుల్గారి సహకారంతో తీపవ ప్రయత్నాలు జరిగి ప్రవేశ అవకాశం చీబతీర�అస్త్ర �రర�ర్�అ్) పొందాను. నా ట్రయినింగు కాలంలో శరీర స్థితి బైబిలు గ్రంథంలో 139వ కీర్తనలో అంశ్లు నాకో అర్థమయయాయి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశచ్యమును పుట్టుచున్నవి. అందుకే నీకు కృతజ్ఞత చె�్లస్తానని దావీదు మహ్లరాజు తెలాపడు. మన శరీరంలో అవయవాల పొందికను గ్రహించు కొలదీ, కృతజ్ఞతకల్గి స్తుతించాను. క్రీస్తు శిరససుగా సంఘవునే శరీర భావాలు ఎంత పకమంగా అమరి మహిమ పర్చాలని క్రీస్తు ఆదేశించారో అర్థం చేసికొని ఆరాధించాను. కి�నికల్ కోర్సు సమయంలో రోగులను దర్శించాను. దుఃఖితులకు ఓదారుపగా బాధలో వారికి ఆదరణగా నుండు అవకాశవు ప్రభువే నాకిచ్చి, నాహృదయవాంచభను తీర్చు నిర్ణియము చేసారు. ఎందరో భక్తి గల విశ్వసుల సహకారంతో నాకు నర్సింగ్ కోర్సులో విద్యాభ్యాసం కొనసాగించు ధన్యతనిచ్చారు. అది బ్యాచిలర్స ఆప�.

నరిసంగు కోర్సు గనుక విద్యావకాశ్లు ఎకుకవగా ఉండుటయే కాదు గానీ రోగులమధ్య క్రీస్తు

అందించిన అవూల్య పసవావకాశంగా భావించి స్తుతించుచున్నాను. నేను ప్రస్తుతం 2010వ

సంవత్సరములో ఈ కోర్సు నేర్చుకొను ధన్యతను ప్రభువు ప్రసాదించారు. నా జీవితం దేవుని

చేతిలో పెట్టి నిర్ణియంగా జీవిస్తున్నాను.

సాక్ష్యం 52. అసాధారణ పస్రీగా, సాక్షిగా క్రీస్తు నన్ను నిలిపారు

–ప�మతి ప్రేమ

యిర్మియా 9 :20. పస్రీలారా, యెహోవా వాట వినుడి.

నా జీవితం బాల్యమంతా హిందా ఆచారాలతో గడిపాను. వివాహ జీవితం, కొన్ని చెప్పుకోలేని

బాధలలో నలిగిపోతున్న రోజుల్లో వాకు సమీపంగా ఉండే హిందా దేవాలయాలన్నీ

దర్శించేదానిని. ఒకసారి నా భర్త సోదరి నాతో చెపిపన వాటలు నాలో పనిచేసారు. ''వదినా,

మన దేవుళ్ళు ఏమీ దయ చూపుట లేదు. నాకు తెలిసిన వారి వాటల్ని బట్టి క్రీస్తును నమ్మితే

అన్ని సమస్యలు పరిషకరిస్తారని తెలిసింది. నీ యిష్టం నీవు నమ్మితే నీ యిష్టం మరి—— అని తెలిపంది.

వాట్లాడే దేవుడు, మనశ్శింతి నిస్తాడని విన్న తర్వాత క్రీస్తును ఆపశయించాలని జ్ఞానం చదువు

లేని నేను ప్రభువును ఆపశయించగా దు��ానికి కారణం కల్లో చూపించారు.

3వ రోజు కలదావరా వివరాలు చూచాను. నా బాధలు తీరాలంటే ఆత్మహత్య వేలని భావించాను.

నరక భయం నన్ను ఆపింది. వేముండేది విశ్ఖపట్నవు.

ఆత్మహత్య తలపెటటదలచి దిగులులో నన్న వేళ్లో ప్రక్కగా ఒక వ్యక్తి కూర్చున్న సపరవ

తెలిసింది. సినివా రీలువలె నా పాపాలన్నీ కనిపంచాయి. దేవుని దాతలు దర్శనము కల్గింది.

అప్యాయముగా నా బభుజాన్ని తాకారు. ప్రశాంతంగా నిపదపో గలిగాను. నాలో గొప్ప శాంతి

నెలకొంది సింహపు బోనులో వేయబడుట, అగ్నివంటి శ్రమల్లో నేనవళుట జరిగింది. ప్రభువే

నన్ను సమయోచితంగా జ్ఞానం బోధించి నన్ను నడిపిస్తూ క్రీస్తులో స్థిరపరచు. నాకు తెలిసిన

క్రీస్తు విశ్వసులలో పరిచయయలు కల్గించుకొని, ఆత్మీయుగా బలపడి ప్రభువులో స్థిరపడి బాప్తస్మం

అనుభవంలో గొప్ప అనుభవాలు కలాిరు.

రోవా 12:17 కీడుకు ప్రతిగా కీడు చేయరాదన్నారు. సమసత పపజలతో సమాధానంగా

ఉండాలన్నారు. పగతీర్చుకోరాదన్నారు. నన్ను నడిపించిన నా భర్త సోదరి యింకా బంధువుల

వుందు నన్ను ఘనపరచి సాక్షిగా నిలిపారు. క్రీస్తు ప్రేమవల్ల శపతువులను మిపతులుగా చేయు ప్రభువు నిత్యం ఆధారపడు దైవవుగా నిలిచారు. ప్రతి పరైస్తవునికి శ్రమలు తప్పవు. సద్బుక్తిలో పబతక గోరువారు హింసపొందుతారు. మనల్ని దేవుడే తగిన కాలమందు పహాచ్చిస్తారు. నన్ను చాలాహానంగా వాట్లాడి అవవానపరర్చివారి మధ్య తలగానుంచారు. ఎందుకంత భక్తి? అని విమర్శిలుండేవి. ఎందరో ఆత్మీయ బిడ్డల నిచ్చారు. కొన్ని వందల వ్యకుతలకు నా ఆత్మీయ అనుభవాలు చెప్పేదానిని. నా కింట్లో ఆట ంకం వుండేది, దయగల దేవుడే నా భర్తగా, నా సమీప బంధువుగా నున్నారు. నా యుదాథలన్నీ చేయువాడు క్రీసేత. ఆయన చూపులోనె కనికరము నిండి ఉంటుంది. అందర్నీ క్షమించాలి, తగించుకోవాలి అపుడే తన బిడ్డలను సిగ్గుపడ నీయుడు . యోవేలు 2:25.క్రీస్తును వెంబడిస్తే రకత్ సంబందీభకులు, అనయిలు పొరుగువారి మధ్య ప్రభువు దీవిస్తారు. చాలాసార్లు ప్రభువు నన్ను దర్శించేవారు. వారి చూపునుబట్టి నాకు వారి భావం

139

అర్ధమయ్యేది. నా బిడ్డల విద్యాభ్యాసంలో తోడుగా నుండి దీవించారు. మంచి సాకలర్షిప� పొంది అమెరికాలో �� చదివాడు. తమిళ్ భాష వాట్లాడే అవ్మాయిని యిష్టపడి భార్యగా పొందాడు. బాబుకూడా పపారి�ంచేవాడు. దైవజనులు దీవించినీ నోరు నింపపదేవుడు గొప్పవాడు మీ పపరభువున్నారు. నా వాటలలో గొప్ప శక్తినుంచాడు. బండ్రలను పగులగొట్టు సుతితగా నన్ను వార్చారు. నా అనుభవంలో లోకభోగాలు త్యజించి, దేవుని వాక్యం ప్రార్ధనలో జీవిసేత, శ్రమలన్నీ ఎదురుకంటే క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా నిలిచి, ఘనత పొందగలవుని నా అనుభవం. యెషయ 49�18.నా కువారునికి వచ్చిన భార్యను నాకు ఆభరణవుగా వార్చారు. పెండ్లి కువారెత ఒడ్డాణం ధరించు కొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించు కొందువు. నా కోడ్రలు నా రక్షణాను భగవాన్ని గమనించి మంచి విశ్వసిగా నేను నాకు ఆభరణవుగా నిలచుట నా ధన్యత. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. సవయంగా వాట్లాడే దేవుని స్వరం వినండి. 10వ వంత ధనాన్ని సేవకై వినియోగించాలి. అడ్డవులు పడగొట్టువాడు నా ప్రభువు అసాధ్యాలు సుసాధ్యాలుగా వార్చువాడు. నా భర్త వారనందన నాకన్నో పహానళలు ఎదురయయాయి. మకికరించారు. కానీ నా ఆత్మీయస్థితిని ఉజ్జీవింపజేసారు. పంతాలతో నా భర్త యిల్లు అవ్మేసారు. యెషయ 43:1–4. ''నిన్ను విమాచించాను. భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచాను——. అన్నారు. నీవు నా సొత్తు అన్నారు. నేడు రెండు యిళ్ళు నా కిచ్చారు. ఎన్నో ఆత్మలను స్వాస్థయముగా

యిచ్చారు. నా కోడ్రలు పవిపత భక్తిలో స్థిరపడింది. తలాంతలను దాయరాదు. మంచంక్రింద

వుంచరాదు. దేవుని మహివార్ధం వాడాలి అని గ్రహించండి.

రాజుల నడికట్లు విపపుత నన్నారు. నా కోడ్రలు అధికారులు ఆమెకు మంచి

ఉద్యోగమిచ్చి ఘనపర్చారు. దావరాలు తెరిచి దీవించారు.

యెరుష 49�1.''ఇత్తడి తలుపులు విడగొడాతనన్నారు. ఆ ప్రార్ధన దావరా గడు సమస్యలన్నీ

తీర్చారు.—— పిల్లలకై కన్నీరు కార్చాలని నేరాపరు.

యెషమ 41:17,18.చిన్న బాబు పట్ల వాగాథనవు చేసి నెరవేర్చాలి. లోయల మధ్య ఊటలను

ఊబుక చేపసదను నా చిన్నబాబు పట్ల ఉద్యోగమిచ్చి ఆదరించారు.

రోవా 8:28 దేవుని చిత్తంలో సమస్తవు సమకూడి జరుగుతుందని గ్రహించాను. నా

రెండవ కోడ్రలు గతంలో వ్యాధిగ్రసతురాలైనపుడు క్రీస్తు దావరా స్వస్థత పొందినవై విశ్వసిగా

దొరుకుట నా భాగయము. ప్రభువు నా పట్ల నెరవేర్చిన వాగాథనవునకు ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

రకత్ సంబందీభకులందరికీ క్రీస్తును గురించి చెపాపలనే భారం ఉందని ప్రభువు వాకు నేర్పించారు.

అనేకుల ఆత్మల రక్షణ, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని నెలలు ప్రార్ధనా

అంశ్ల కొరకు నిపదపోకుండా రాత్రి 10 నుండి 21/2 ఉదయం వరకు పెనుగులాడి

పపారి�ంచేవారము. విడిపోయిన దంపతులు కలసిపోయేవారు. ఒక్కొక్క రోజు ప్రభువు నా

బభుజవు తట్టి లేపి ప్రార్థించమని హెచ్చరించేవారు.

దేవుని సన్నిధిలో ఎంతో ఆనందం ఎంతో నెమ్మది మరి దేనిలోనా లేదు. ప్రార్ధన

వాక్యానికి మించిన సంతృపిత ఏదీ రువవలేదు. యితర సుందర దృశ్యాలు చూచుటలో లేని

ఆనందం దేవుని బిడ్డల సహవాసంలో ఉంటుంది. ప్రతి క్షణం ప్రతి దినం ఆయన శక్తి మనకు

చూపించు సమర్థుడు మనకు గాయాలు చేసి హింసించేవారుండాలి. అపుడు కష్మించగల్గిన

పెద్ద మనససు మనలోకి వస్తుంది. ఆత్మీయంగా ఎదుగగలవు. క్షమించుట, ప్రేమించుట

పరైస్తవ విశ్వసుల కర్తవయము నేను ప్రేమించిన వారే గాయములు చేయగా నాయింటి వారి

గాయాలను బట్టి విజ్ఞాపనలో ఎదుగుతావు. శ్రమల్లో దు��ాల్లో ఓదార్చు వాడు క్రీసేత. పపసమ

వేదన తర్వాత బిడ్డ పుట్టినపుడు పొందిన ఆనందం క్రీస్తు మనకిచ్చి ధనయిలను చేస్తారు. క్రీస్తు

కొర్రైన ఆకలి దాహం ఉంటే ప్రభువు దీవిస్తారు. తెలుగువారి ప్రార్థనా గుంపులు సల్ప�ోన్

ప్రార్ధనలు నాకు వా కోడ్రలికి ఎంతో ఆత్మీయంగా బలాన్నిస్తున్నాయి.

శశికళ్ నా సోదరి కుటుంబవు గతంలో విశ్ఖలో సుపరిచితులు. నేడు అమెరికాలో

ఎందరో విశ్వసుల సహవాసంలో సాక్ష్యాన్ని పంచుకొని అనుభవాలు క్రీస్తులో వెళుకువలన్నీ

తెలుపట నాకు దేవుడిచ్చిన ప్రత్యేక సమయం బట్టి దేవుని స్తుతించి ఘనపర్చుచున్నాను.

Photograph from page 140 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 140

దష ్ఞ��డృణ�ొ్శి ొ�సన� ొదిీ�జి�

గ-వా���జి�దషిదిీ�.

– నాగమ్మ

నా ప్రభువు కృపవల్ల నేడు 100 సంవత్సరాలు పైగా జీవిస్తున్నాను. గొపిపంటిలో పుట్టి గారాబవుగా పెరిగాను. అందరూ దయగలవారు అన్నదానాలు చేయువారు. దేవునియందు భయభకుతలు గలవారు. వా ప్రాంతంలో గొపప్రేరు సంపాదించావు. వాతల్లిదండ్రులకు 12 మంది కువారెతలు ఒక కువారుడు ఉన్నారు. నేను చిన్నదాన్ని

140

10వ యేట వివాహం చేసారు. 7 సంవత్సరాల వయమధిలో వుగ్గురు ఆడ్రపిల్లలు నాకు కలాిరు. పెదదబిడ్డకు చిన్నపుడే పెండ్లి చేసాను. రెండవ బిడ్డను కనేరోజుల్లో తెల్లని వక్స్తాలతో వుస్లివేషంలో దర్శనము దావరా నన్ను దర్శించారు. దైవభయము కల్గిన నేను నాకు పుట్టిన బిడ్డకు సత్య అని పేరు పెట్టు కొన్నాను. ఆమె తర్వాత మణి పుట్టింట్లో భర్త నిరాదరణ వల్ల వేవు శ్రమల పాలయయావు. కట్టుబటటలతో తెలియని ప్రాంత మళ్ళీ అషటకశాటలు పడ్డావు. చాలా దయ గల క్రీస్తు సేవకులు సత్యను ఆదరించగా ఆమె దావరా అమెరికా చేరు భాగ్యం లభించింది. క్రీస్తు ప్రేమతో భర్తను కష్మించాను. వూరివారందరికీ నాకు లభించే పెన�న్తో కష్టవులో నున్నవారిని నేటికి ఆదుకొనే భాగ్యం ప్రభువిచ్చారు. క్రీస్తును రక్షకునిగా స్వకరించిబభక్తిజీవితం జీవిసేత అన్ని కశాటలలో ఆదుకొని ఆదరిస్తారన్నది దీరా�యువుతో తృపితపర్చు రీతి దేవుని మహలకృపగా సాకష్మిస్తున్నాను. ఎన్నో వసతులతో ఆప్యాయలతో ఆ అల్లుళ్ళు, కువారెతలు నన్ను అతి గౌరవంగా చూచు భాగయము దేవుడే నాకిచ్చారు. దేవునికే స్తుతి. హల్లెలూయ. నా కువారెత సత్య సాక్ష్య జీవితము : నా బాల్యం గొప్ప యింటిలో దయతో ప్రేమ కన్పరిచే వ్యకుతల మధ్య పెరిగాను. వా అమ్మమ్మ ్రేదలపట్ల చూపు నీ ప్రేమ గొప్పది. అన్నం కూడా ఆమె చేతితో తినిపించేది. ఎందుకింత దయ. ప్రేమ చూపగలవు

అమ్మవ్మా, అని ప్రశ్నించిన యితరులకు చేసే సేవ దేవునికి చేసే పూజవంటిదవ్మా.

మన తరంలో కాకపోయినా వేరర తరము వారు ఆ�ర్వదించబడి దేవుని స్తుతిస్తారు

అనేది. వా అమ్మ అన్నయ్య దేవుని పిలుపునందుకున్న దైవసేవకుడు. ఆయన చాల

దైవభయంతో ఊరివారికి మంచి చేసేవారు. అమ్మమ్మ, అమ్మ, వామయ్యల ప్రార్థనల

వల్ల నేడు వేమంతా అమెరికాలో గొప్పస్థితిలో దీవించబడ్డావు. వా నాన్న బంధువులు

వుగ్గురు ఆడ్రపల్లిల చదువు అవసరం లేదనిచిన్నచూపు చూచేవారు. ఆసిత పోయింది.

అమ్మకు బాధలెకుకవయయాయి. రెండవపెండి� చేసుకోవాలని మగ బిడ్డ పొండాలని

తలంచగా వా స్థితి చాలా బాధాకరంగా వారింది. ఆరోజుల్లో మిషనరీ బృందం ప్రతి

గ్రామం దర్శించి ్రేదపిల్లలకు ఉచిత విద్యనిచ్చేవారు. నా ప్రభువు దృషిట నాపై నుండగా,

ఎన్నికలేని నన్ను వారే ఎన్నిక చేసి మరో హలసటలు వసతినిచ్చి మంచి భక్తితో నన్ను

పెంచారు. వా యింటిలో పేదరికము నన్ను చాలా కలత పెటేటది. అంతా పొలవు

పనిచేసి కష్టం చేయగా నాన్న నిర్లక్ష్యము కూడా బాధించేది. వా అమ్మ అపారబభక్తి

ప్రేమలే వాకు దీవెనలు రోజుల్లో ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దయ ఎట్లుందో అట్లే

వా దుఃఖము మూలుగులతో చేయు ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. కన్నీటితో వోకాళు

జీవితంతో గడిపావు. ఆ రోజుల్లో నన్ను జాన్ ప్టరు గారు, రత్నమ్మగారు ఎంతో గణ

నీయవెన� సువార్త పరిచర్య చేసేవారు. వా వూరిలో పేదవారిని దయగా చూచావారు.

వేసవిలో నాకు సొమ్మిచ్చి వా వూరిలో చిన్న పిల్లలకు దైవభయం కలుినట్లు బైబిలు

క్లాసులు నిర్వహిస్తూ నెరవేర్చుకున్న పాటలన్నీ పాడుతా దైవసేవ చేయు భాగ్యం

లభించింది. నన్ను నరిసంగులో చేర్చి ప్రేమతో చూచిన వ్యకుతలను మరువలేను.

నా తల్ల పేదస్థితి, నా చెల్లి అసహ్లయత వల్ల చాలా దుఃఖంతో ఉండేదాన్ని. కొందర

మిషనరీలు నా పరిచర్యను పపసంగిస్తూ అమెరికాలో పపవేశ్ర�త పొందు ధన్యత క్రీస్తు

దయవల్లనేనని ఎల్లప్పుడూ కన్నీటితో స్తుతిస్తాను.

నాకు డేవిడ్ గారితో పెండ్లి నిశ్చియవైంది. కష్టదినాలను దేవుడే వార్చారు.

అమెరికాలో డబ్బు సంపాదించి యిండియా వచ్చి అమ్మను, అక్కను, చెల్లిని సంతోషపెట

ాటలనే నా నిరంతర ధ్యాస్గా ఉండేది. ఏ బండ్రవీుద నుండి పైకి వచ్చానో, నాశనకర్మెన� గుంటలో నుండి ఉన్నతస్థితినిచ్చి స్థిరపర్చారో అది ఎన్నడ్రా కన్మురువలేను. దేవుడే దీనులను సింహలసనవుపై నిలిపి గరివష�టలుగా కాక దీనమనససు గల వారిమధ్య జీవించే దేవుడే నా దేవుడని గ్రహించాను. చిన్నదాన్నయిన నేను అమెరికాలో ఉంటా నా పపజలపై ఆసక్తితో డబ్బుతో వచ్చి అవ్మానాన్నలను కలిసి, ఆ వూరిలో పెద్ద సంఘవు నిరి�ంచుటలో సహకరించాను. నేడు నేను చేసిన గొప్పపనులు దేవుని వల్ల సాధ్యమయయాయని అభినందిస్తారు. వినయంతో దేవుని స్తుతించి ఘనపర్చుచున్నాను. నా వివాహ్లన్ని దీవించి యిద్దరు ఆడ్రపిల్లలు, ఒక అబ్బాయితో మంచి యిల్లు, సన్నిహితులు, సంపదతో దేవుడు దీవించారు. నేను దీనస్థితిలో దేవుని గౌరవించి ప్రేమించుటను బట్టి ఎందరో ప్రముఖులతో నన్ను పరిచయం చేసారు. నేను అలుపరాలినే కాని దీవించారు. దేవునికే ఘనత మహిమ కలాిలి. నేను నా మిషనరీ దంపతుల

141

భక్తితో పెంపకంలో రక్షణ పొంది క్రీస్తును ఎకుకవగా ప్రేమించుట నేర్చుకున్నాను. ఆ తర్వాత పెద్దక్క మరణించింది. ఆమె మరణవార్త 100 పైగా సంవత్సరాలు గల తల్లకి తెలుపలేదు. దేవుడు నన్ను అమెరికాలో నర్సుగా నిలుపుట, నేను పేదస్థితిలో ఉన్న తల్లని, చెల్లిని ఆదుకొని ప్రేమించే ధన్యతనిచ్చారు. నాకు తోడుకొరకు చెల్లిని, ఆమె భర్త విశ్ల్ను, అమ్మను అమెరికా రపిపంచుకొని స్థిరపడే వరకు తోడాపటనిచ్చాను. నీ రకత్ బంధువులకు వుఖవు త్రిపపరాదు. నీవేస్థితిలో నుండి వచ్చావో దేవుడెట్లు దీవించారో మరువరాదు. పేదలను చాలా ప్రేమించాలి. దేవుని సేవకొరకు సహ్లయపడాలి. ఎల్లప్పుడు దేవునితో నడవాలి. యిదే మీకు తెలుప సాక్ష్యము. వా చెల్లి వణికి తన భర్తకు కూడా నావంటి మనససుంది. పపదగా బాధల్లో అమ్మ, చెల్లిని కాపాడింది. నేను వరికి నిరంతరము అండగా ఉన్నాను. నా తల్ల నా దగిర ఆనందంగా జీవిస్తుంది. చెల్లి, భర్త నా యింటికి వచ్చి ఖాళీ సమయాల్లో అమ్మతో వాట్లాడి, ఆదరించి వెళ్తారు. నా బిడ్డలకు ఉన్నత్విద్యనిచ్చారు. నేను ఉద్యోగంలో ఉంటా దేవునికి వారి సేవకుల పట్ల దయగా ఉంటా దీవెనలు పొందుచున్నాను. నా రూ సాక్ష్యమును బట్టి దీనతతో వినయంతో రకష్ణతో మీరంతా సాగిపోవాలి. అట్టి దీవెన కావాలని ప్రార్థిస్తూ దీనులకు అండ్ర యేసే. ప్రభువు సోదరి సత్య సితారాలో దేవుని స్తుతులను అర్పించెదన్.

Photograph from page 142 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 142

50. విశ్వసి విజయ సోపానవులు

– శ్రీమతి పరగస� విజయ గంట, నయాజెరీస

సాధారణ జీవితాలలో అసాధారణ విజయాలు చవిచాసిన

విశ్వస వీరులలో యెహోషువా ఒకరు. నేనును, నా ఇంటి వారును

యెహోవాను సేవించెదవు. (యెహోషువా 24 : 13) అని అలనాడు

తన స్వయ సాక్ష్యంగా పలికిన అవూల్య వాక్యాలు ప్రతి విశ్వసి,

తన కుటుంబవుతో కలిసి ఆ రీతిగా ఉండాలని ఆశించి కోరుకునే

నిత్య సత్యం. క్రీస్తు జన్మను, దేవుని పపణాళికగా నమ్మి ఆయన

బోధలు, మరణం, రకతథార్ల ప్రభావాన్ని నమ్మినవారు, ''నేనును, నా

142ఇంటివారును యెహోవాను సేవించె దవు—— అని చెప్పగలరు.

దేవుని సేవించువారి గుణ లక్షణాలు :

దేవుని సేవించువారి గృహ్లలలో దేవుడు కేవలం అతిదిీగానే కాక యజవానిగా, నాయకునిగా వుంటాడు. యెహోషువా మాపష పొందిన దీవెనలన్నీ పొందాడు. అపబహ్లవును విశ్వసులకు తండిగా గౌరవించాడు. తన గృహాసతులతో దేవుని సేవిస్తానని పపజలందరి ఎదుట సవాలు చేశ్డు.

నోవు యదార్ధత, నీతి, భక్తి దావరా తన కుటుం�కులను పపళ్యం నుండి సంరక్షించుకుని అనేక జీవులను కాపాడాడు.

ప�లుకూడా తన విశ్వసాన్ని కాపాడుకుంటా అనేక కుటుంబాలకు సందేశ్న్ని ఇచ్చి ఆత్మీయ బలాన్ని పపసాదించాడు. నాకు గురి వుంది. జీవ కిరీటవున్నది అన్నాడు. చెరసాలలో స్లతో కలిసి శ్రమలో కీర్తించాడు. అదభుతాన్ని చూశ్డు. చెరసాల యజమానికి సువార్త చెపిప అతని కుటుంబమంతా రక్షణకు చేరువగుటకు పపోత్సహించాడు. ప్రభువైన ఏసునందు విశ్వస వుంచువు. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రతి విశ్వసి కుటుంబవులో నేనును, నా ఇంటివారును యెహోవాను సేవించెదవు అని చెప్పు గురి కలిగి వుండాలి. అనయిలకు సమయమనక, అసమయమునక క్రీస్తు సువార్త బోధించుటకు సంసిదు�డై వుండాలి అనే గురి కలిగి వుండాలి. జీవవులేని విగ్రహలలు పూజించువారు నేడు విశ్వసులైన క్రైస్తవుల జీవితాలు పత్రికలుగా వుండగా టీ.వీ.లదావరా, కర్పత్రికల దావరా ఉజ్జీవ సరభలలో

బోధనలైతేనేమి, సవ్రత పపార్ధనలవలననైతేనేమి ఏసుపపరభువును నిజ రక్షకునిగా అంగీకరించి

వెంబడిస్తు న్నారు. ప్రతి దినవు సిలువనెతతుకుని వెంబడించే విశ్వసులు కన్నీటి లోయలలో,

కశాటల నిశిలో కీర్తించి స్తుతి అరాధనలో తరించే విశ్వసులు కావాలి, లేవాలి. కుటుంబాలలో

క్రీసేత నాయకుడై నిలవాలి. యెహోవా నా కాపరి, ఊపిరి, వేపరి. జీవపు వాటలు గల రక్షకుడని

విశ్వసించి, అనసరించాలి.

దేవుని సేవించువారి ధర్మశ్క్స్తాన్ని దివారాతులు ధ్యానిస్తారు.

విశ్వసులు దైవ వాక్య ధ్యానవు దావరా వారి వారాిలను వర్థిల్లజేసుకుని చక్కగా

ప్రవర్తించు నేరుప పొందగలరు. ప్రతి కుటుంబవు ఎదురొకనే సమస్యలు సవాళ్ళు తప్పవు గాని,

జీవిత సత్యాలను క్రీస్తు దృకపథీంలో గ్రహించు అవగాహన అనేకులలో కలిగించి వ్యక్తిగతంగా

దైవ సేవ చేయటానికి ప్రభువు నాకు కృపనిచ్చారు. అకస్మాత్తుగా ప్రమాదంలో నా కాలు విరిగి

మంచంపై గడిపాను. ఆ కష్ట సమయంలో వాక్యము ధ్యానిస్తూ దేవునితో సన్నిహితంగా గడిపి

నా భర్త, బిడ్డల ప్రేమ, పరిచర్యల దావరా క్రీస్తును సంస్తుతించాను. సేవ చేయడంలో గల

ఆనందం నా కుటుంబీకులు నేర్చుకున్నారు. అది దేవుడు నేర్పిన పాఠం.

నా కువారెత ఎలిజిబత్ చిన్నప్పుడు తన ప్నేహితురాలు బక్కిని దేవషిస్తూ వుండేది. ఆమె

గత జీవితానుభవాలు సేకరించగా ఇచ్చిన కుటుంబంలో, అశాంతితో, ఆర్థిక ఇబ్బందులలో

ప్రేమ లేని నిరాధరణ గల కుటుంబంలో పెరిగిన బక్కిని అర్ధం చేసుకుని, ప్రేమించాలని

వాక్యము దావరా పహాచ్చిరించాను. ఈనాడు సమర్థవంతమైన సేవలో పేదలను దయతో ఆదరించే

నా కువారెత దైవ సేవను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. బైబిల్ పఠనవు, ప్రార్ధనకు

పపాధాన్యతను ఇవవడవు, కుటుంబ ప్రార్ధన వా ఇంటిలో తపపనిసరి. రేయి ముదటి ర ావున

లేచి వ్యక్తిగతంగా ప్రార్ధన చేసుకుని నా భర్తను లేపి ఇద్దరము కలిసి ఆనాటి సమస్యలలో

నడిపింపుకొరకు, నా పిల్లలు ఒకరికొకరు యోబువలె పపారి�ంచేవారము. ఇదే వా జీవితాల్లో

విజయాలను ఇచ్చే అనుభవాలనియు, వేము, వా కుటుంబవు దేవుని వాత్రమే సేవిస్తామని

ధైర్యంగా సాకష్యమివ్వగలను.

దేవునిపై అచంచల విశ్వస ప్రేమలు గురించి ముదటి పాఠశ్ల అయిన కుటుంబాల లోనే

విలువైన పాఠాలు నేర్చుకోగలవు. ఎన్నో ఘర�ణలలో, విభిన్న క్లిష� పరిస్థితులలో దీర్ఘ శ్ంతము

అనే ఆత్మ పఘలాన్ని పఘలిస్తూ సౌమ్యంగా దయతో ములిరగ నేరుపను పొంద గలవు.

దేవుని సేవించువారు దీనులు, అభాగయిల పట్ల దయ కలిగి వుంటారు.

శ్రమలు సహిస్తారు. పౌలువలె విశ్వసాన్ని కడ్వరకు కాపాడుకుంటారు. అనేక క్రైస్తవ సంస్థలలో అనాలను ఆదుకొనుట, ఆసపత్రయలలో రోగులకు పరిచర్య, వృద్ధులకు, ్రేదలకు, అంగవైకలయము కలవారికి, వానసిక వికాసము లేనివారి పట్ల సేవచేయు వారంతా క్రీస్తు ప్రేమను అనుకరించినవారే! దైన స్థితిలోనున్న కుష�టరోగుల పట్ల అపార ప్రేమను చూపిన మదీదర్ దీెరిసాస పరగహాం సటయిన్ కుటుంబం పపశంసయోగ్యం. సటయిన్ వంటి హాతసాకషుల రకతం క్రైస్తవ సంఘానికి పునాది. వారు సైపఘను సాక్ష్యాన్ని బలపరిచారు. పగను పగతో, దేవశాన్ని హింసా, రకతపాతంతో కాకుండా ప్రేమతో జయించగలమని నిరూపించారు. దేవుని సేవించడవుంటే ఇది! యెహోషువా నాయకతవంలో అనేక యుదాథలు దేవునితో సంప్రదించి ప్రతి అడుగును వేస్తూ అదభుతాలు చవిచూశ్రు. యోర్థాను రెండుపాయలయ్యింది. వగండ్ర్ల దావరా శపతువులు నాశనమయయారు. ప్రజలు దేవుని ఘనపరిచి సేవించారు. యుద్ధవు యెహా�వాదే అంటా

143

నోరారా గానం చేశ్రు.

దేవుని సేవించువారు వాగ్దానాలను నమ్మి విజయాలు సాధిస్తారు

''నేను మాపషతో చెపిపనట్లు... నేను మాపషకు తోడైయుండునట్లు నీకునా తోడై వుందును... నిన్ను విడువను... ఎడ్రబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగానుండువు... నీవు నడుచు వారిమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును—— (యెహోషువా 1:3–9) దేవుడిచ్చిన వాగ్దానాన్ని సంపూర్తిగా నమ్మి యెహోషువా, ఇపశ్యే �యులకు నాయకుడై సమర్థవంతంగా నడిపించాడు. సార్య చంపదులను ఆపమని అతడు చేసిన ప్రార్ధనను దేవుడు ఆలకించడం వింతలలోకల్లా వింతకాదా? నేటి తరానికి అదభుతానుభవవు సందేశ్న్నిస్తుంది. తమ శక్తిని ఆపశయించక, దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు సాధిస్తారు. జోనీ ఎరికస్న్ అందరిలా దైవభక్తి గల కుటుంబంలో పుట్టింది. తన 16వ ఏ@ ఈత ప్రమాదంలో మన్నెవుక గాయమై నడువునుండి క్రిందికి అచేతనవెప�ోయింది. అయితే జరిగినదానికి చింతిస్తూ కూర్చోిక నిరాశలో జీవించే అబాగయిలెందరికో క్రీస్తు అదభుత ప్రేమను చాటిస్తూ దేవేని సేవిస్తూ వుంది. మరొక దైవ సేవకుడు ఎమిల్, అతని భార్య రోస� బనాస� దేవుని బహుగా ప్రేమించిన కుటుంబం. అన్నీ సవ్యంగా సాగుతండగా వారు ఎంతో ప్రేమించే చిన్న కువారుడు మరణ ాపాయ కరమైన స్థితిలో వుండగా విశ్వసముతో ప్రార్థించారు. కానీ ప్రభువు ఆ బిడ్డను తీసుకో బోతున్నాడని తెలిసి, ''బాబా, ప్రభువు నీ కొరకు వేచివున్నారు. ఆనందకరమైన శృంగార నగరంలో కన్నీరు, దుఃఖం, బాదలు లేని నిరంతర స్తుతి గానాలు చేసే తన రాజ్యానికి నిన్ను

ఆహ్లవనిస్తున్నారు—— అని ధైర్యంగా సాగనంపారు. రోస� బనాస� ఒక సావాన్య స్త్రీ. సాధారణ

గృహిణిగానున్న ఆమె ఉజ్జీవ సరభలో రక్షణ, పరిశుదాథత్మాభిషేకము పొంది, తన భర్తను,

కుటుంబాన్ని ప్రభువు దగిరకు నడిపించుకుని దేవుని సేవలో ఘణనీయవెన� సేవ జరిగిస్తూ

నేనును, నా కటుంబవు దేవుని సేవిస్తామని సాగిపోతున్నారు.

దేవుని సేవించు కుటుంబాలలో స్త్రీ జ్ఞానవంతురాలిగా తన ఇల్లు

కట్టుకుంటుంది.

తన కుటుంబంలో పపతివారి నడ్రత గ్రహించి, గమనిస్తూ ఉజ్జీవపుస్తుంది. నెనరు గల

స్త్రీ ఘనతనొంది తన భర్త తనపై నమ్మికనుంచగా తన కుటుంబాన్ని భక్తితో వ్చిదిదుద కుంటుంది.

సిగ్గు తెచ్చు స్త్రీలు గృహ విశ్చిన్నతకు కారకులవుతారు. వ్యర్ధ సంభాషణలతో, వాడిగల

నాలుకతో అపవాదులు వింటా, ప్రచారం చేస్తూ, నొపిపంచు వాటలతో గాయపరచువారే

వుంటారు. తిమోతి తల్ల, అమ్మమ్మ పెంపకంలో మంచి క్రైస్తవ విశ్వస వీరుడ్రయయాడు. అకుల,

ప్రిస్కిల్ల కుటుంబం ఒకవంక జీవనోపాదిగా డేరాలు కుటేట పని చేస్తూ, పౌలు జతపనివారిగా

ఘననీయవెన� దేవుని సేవలో తరించారు. జెబదరు కుటుంబం తమ ఇద్దరి కువారులను

క్రీస్తుకు శిష్యులుగా అప్పగించారు. ఒకే కుటుంబంలో మాపష, అహరోను, విరియం దేవుని

సేవలో ఇపశ్యే�యులకు ఆదర్శంగా నిలిచారు. వీరి తల్ల యెరకబత భక్తి ప్రభావమే వీరి

విజయాలకు పునాది. దానియేలు, షపడ్రక్, వేశాకు, అబద్నగో యమవనంలో చూపిన వీరబభక్తి,

చావుకు జడియని సవాలు ఎదురొకన్న రీతినిబట్టి వారి కుటుంబాలలో నేర్చుకున్న భక్తి పాఠాలు,

దేవుని సేవలో ఆనందం గ్రహించగలం.

దేవుని సేవించువారు దైవ సేవకులపట్ల దాతృతవం కలిగి ధ్యానిస్తారు

నేనును, నా ఇంటివారును దేవుని సేవించెదమని చెప్పు విశ్వసులు, దైవ సేవకుల

పట్ల దాతృతవం కలిగి ధ్యానిస్తారు. దైవ సేవకులను ఆదరించి, ప్రోత్సహించి, ఆర్థిక సహ్లయం

అందించే క్రైస్తవ విశ్వసులు వుందుకు రావాలి. అంతేగాక వారికి తమ ఇంటిలో ఆతిదీద్యం

ఇచ్చేవారిగా వుండాలి. ష�నేమియురాలు ఏలియా ప్రమకత్కు వేడగరది నిచ్చి గౌరవించింది.

దేవునిపై ప్రేమతో సేవించింది. సారెప్త విధవరాలు తనకున్న ఆహ్లరాన్ని ప్రమకత్కు అందించి

దీవెన పొందింది. లాదియ తన హృదయాన్ని దేవునికి అర్పించి, తన గృహలన్ని భక్తుడైన పౌలుకు,

అతని మంట వున్న దైవ సేవకులకు తెరచి సేవ చేసింది. కురేనీయుడైన స్మాను సిలువను

మాయుటకు సాహసించి చేసిన సేవను బట్టి తన కుటుంబీకులు పౌలు సేవకు సహకరించగా ''స్మాను కువారుడైన రూపు తల్ల నాకును తల్ల—— అని పౌలు సాక్ష్యమిచ్చాడు. దైవసేవకుని ఆదరించే కుటుంబంగా పేరు పొందారు. క్రీస్తు సేవలో ఆదరణ, ఆప్యాయత అపారంగా అందించిన మరియు, వార్త, లాజరు కుటుంబం నేనును, నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని చెపిప పాటించిన వారే! నాటినుండి నేటివరకు విశ్వస యాపతలో విజేతలంతా పలికే నినాదమే నేనును, నా ఇంటివారును యెహోవాను సేవించెందవు.

ఈ వాట పలికే విశ్వసుల విజయరహాస్యం ఏమిటంటే, రహస్య ప్రార్ధన, ఏకాంత ప్రార్ధన, కన్నీటి ప్రార్ధన, కుటుంబ ప్రార్ధన, సంఘ ప్రార్ధన, విజ్ఞాపన పపార్ధనలే ఆధారమని గ్రహించగలం. ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ పమ కానాను చేరి దేవుని నిత్య రాజ్య వార్సులగుటకు యెహోషువ పలికిన వాట నేనును, నా ఇంటివారును యెహోవాను సేవించెద మని గొంత కలుపుదావు. పపరభువైనే యేసా రమ్ము! ఆవేన్!

144

↑ పైకి / Back to top