65
పేదవారి పట్ల చాలా ప్రేమగల్గి ఉండేవాడిని. అంబేదకర్ ఆశయాలను చదివి ఆరాధించేవాడిని. నా విద్యార్థి దశలో పాటలు స్లోగన్లు వ్రాసి నినాదాలు చేస్తూ, విప్లవవు వర్థిల్లాలి అంటా అరుస్తూ ఉండేవాడిని.
ప్రతి సాకలును దర్శిస్తూ కొందరు పరైస్తవ విశ్వసుల బృందము గిడియన్ బై�ళు పంపిణీ చేయుట పరిపాటి. నా చేతికొక బైబిలు లభించింది. అది చదువుట కారంభించాను. అది క్రొత్త నిబంధన. క్రీస్తు పుట్టుక జీవిత విశేషాలు, సుబోధలు చదివిన నాకు క్రీస్తు పట్ల ప్రేమ కల్గింది. క్రీస్తు ప్రభువునకు బాధితుల పట్ల బాధ్యత, ప్రేమ ఆధాయాత్మకంగా రోగులు పట్ల, బాధితలపై ప్రేమ కనికరము నన్ను చాలా ఆకర్షించింది.
ఆయన పాపులను ప్రేమిస్తూ పాపాన్ని దేవషిస్తూ జీవించారని గ్రహించాను. సాంఫిుక, సావాజిక చైతన్యాన్ని కల్గించిన విప్లవకారుడని మంచి చేయుటకు నిలిచారని గ్రహించి ఆరాధించుట కారంభించాను.
నేను నమ్మిన వానవ జీవితసత్యాలు పరిమితవెన�వే గాని, క్రీస్తు ఆదర్శాలు లోక కళ్యాణ ానిరకై ఉన్నతమైన ఆశయాలని తెలిసికొని క్రీస్తు గురించి మరింత లోతగా గ్రహించా లని తపన కల్గి ఉండే వాడిని. రక్షణ పొందుట గురించి గ్రహింపు లేనివాడిగా గడిపాను.
రక్షణ స్వకరించుట :-
అది 1988వ సంవత్సరము. నేను పరైస్తవులు ఆరాధించే మందిరానికి మళ్ళుట సంభవించింది. నాకు కల్గిన భయంకర్ వ్యాధి దావరా క్రీస్తును ఆపశయించాను. తీవ్రమైన టెప��ాయిడ్ జ్వరంతో చాలా నీర్సించిపోయాను. నా సోదరికి పరైస్తవులతో సంబంధాలుండ ేవి. ఆమె నన్ను విశ్వసుల ప్రార్థనలు బలవు గలవి విశ్వస సహిత ప్రార్థనలు రోగాలను
స్వస్థపరుస్తాయని తెలిపంది.
నేను ప్రార్థనల దావరా పబతకుతానని ధైర్యం చెపిప తీసికొని మళ్ళింది. (యాకోబు 5:15)
యాకోబు పత్రికలో భావాలను బట్టి దైవజనుని ప్రార్థన నన్ను స్వస్థపర్చింది. నానె వ్రాసి యేసు
నామంలో ప్రార్థించారు. నాకు కల్గిన స్వస్థత దావరా క్రీస్తు శక్తిపై నమ్మకము కల్గింది. క్రీస్తును
స్వయ రక్షకునిగా స్వకరించుటలో గల వెళుకువలన్నీ దైవ సేవకుల దావరా గ్రహించాను.
పాపక్షమాపణ వారు మనససు, విశ్వస జీవితం ఏమిటో గ్రహించి నా హృదయంలోనిక
క్రీస్తును చేర్చుకున్నాను. చెప్పలేనంత ఉత్సాహ సంతోశాలు నాలో కలాిరు. దేవుని స్తుతించుట
ఆరాధించుట, కృతజ్ఞతతో ప్రార్థించుట తెలిసికోగలాిను. క్రీస్తు నాకు కావలసిన గొప్ప
రక్షకుడు.
ఆ తర్వాత 1991వ సంవత్సరములో సంభవించిన చిన్న సంఘటన నాలో గణనీయమైన
వారపు తెచ్చింది. గుంటారుజిల్లాలో దళితలపై దాడులు, హింస ఆంధ్రప్రదేశ్లో గొప్ప
సంచలనాన్ని సృషిటంచారు. మనుష్యులు వుకకలుగా కోయబడుట, గోనె సంచిలో వ్యకుతలను
చంపి దాచుట, నదిలో పారవేయుట వారతలన్నీ ప్రజల్ని బభయపభంతుల్ని చేస్తున్నాయి. నాలో వేదన
అధికవైంది. సంఘ సంసకర్తగా విపదోహా చర్యలను అణచాలనే ధ్యేయంతో వ్యతిరేక సంఘాలలో
చేరి కవ్యూనిస్టు సత్యాలనాధారంగా తీసికొని పాటలు నినాదాలతో విజృంభించాను.
నా ఉపాధి కార్యపకమాలు :-
నేను విద్యారంగంలో సోషియాలజీ, డిపగీ కోసం పపయాసపడ్డాను. ఆ తర్వాత ఇండ్రపసిటయల్
పటెని�ంగుకు సంబంధించిన షటటరు కోర్సులో డిప్లవెా పొందాను. విశ్ఖలో జర్నలిస్టు పొందాను.
విశ్ఖలో జర్నలిస్టుగా పని చేసాను. విశ్ఖలో జర్నలిస్టుగా పనిచేసాను. ఆ తర్వాత ఒరిసాసలో
వ్యవసాయ సంబంధ శ్ఖలో బభువనేశవరులో పనిచేసాను. విజయవాడ నగరంలో అలాపు
ఇంజనీరింగ్ వరుక శాపును సవంతంగా ఆరంభించాను.
నేను తలపెట్టిన ప్రతి పనిలో దేవుని హస్తాన్ని చూచాను. ఆ తర్వాత కనడాలో రెండు
సంవత్సరాలు 2005 నుండి 2007 వరకు అంతర్జాతీయ కంపెనీలో వేనేజ్వెంట్ కోర్సులో ఉన్నత విద్యాభసం చేయు ధన్యత పొందాను. అతి పేదరికం నుండి ఉన్నత విద్యాభ్యాసం విదేశ్లలో అబభ్యసించే కృపను క్రీసేత నాకు అనుగ్రహించారు. ఆయనను ఘనపర్చాను.

వివాహము, పరైస్తవ సాక్షి జీవితము :-
ఆ తర్వాత 1999 ఫిపబవరి 17వ తేదీన సుశ్మా అనే విశ్వసితో నాకు వివాహం ప్రభువే సమకూర్చారు. ఆమె ఒక మంచి వాదిరి గల పరైస్తవ విశ్వసి నాకు లభించుట ప్రభువు కృపగా భావిస్తాను. నా ఆత్మీయ అభివృదిథరై నా భార్య చాలా కృషి చేసేది. ఆసక్తిని వల ఆధాయాత్మకసత్యాలు వెదకుటలో నా భార్య సహకారం ఎంతో ఉంది. ఏకాంత ప్రార్థనలు, ఉపవాసనుభవాలన్నీ గొప్ప విశ్వసాన్ని నాలో కల్గించాయి. నాకు ప్రభువు ప్రత్యేక రీతిలో దర్శనము దావరా 1999 డిపసంబరునెలలో ఉదయకాలంలో స్వరం దావరా సంధించారు.
నన్ను మంబదించము. మనుష్యులను పటుటజాలరిగా వార్చిగలనని అభయమిచ్చారు. నా భార్యతో రూ అనుభవాన్ని తెలాపను. నా భార్యతో కలిసి ప్రార్థించాను. ప్రభువు తన చితాతన్ని
66
సాటిగా తెలిప నన్ను ఆయన వారింలో నడిపించారు. 2000 సంవత్సరము ఫిపబవరిలో నేను చేస్తున్న ఉద్యోగాన్ని వల సంపూర్ణింగా దైవసేవకు అంకితమయయాను.
2010వ సంవత్సరంలో అమెరికా ప్రయాణించే ధన్యతను ప్రభువిచ్చారు. టెక్సాస్ ప్రాంతం తర్వాత నాజెరీసలో తెలుగు వారి ఆప్యాయతలను ఆతిధ్యాన్ని స్వకరించి నా సాక్ష్యాన్ని సవయముగా యిస్తూ సిడిల దావరా పరిచర్య చేయగల్గాను. ఎన్నికతని నన్ను మనుష్యులను పట్టు జాలరిగా వార్చారు. నా సేవ పఘల భరితము కావాలని ప్రార్థించండి. ఎన్నిక లేని వాడ్ని ఎన్నుకొని ఘనమైన సాక్షిగా మలచిన క్రీస్తురకైనా కృతజ్ఞత ''పనికిరాని పాత్రనని, పారవేయకువా పొంగి పొరలు పాత్రగా నన్ను వార్చువా సాక్షిగా నుండు పాపతగ చేసి గురి చేసి వాడువు. ప్రభూ, ఆమెన్. హల్లెలూయ.
సాక్ష్యం 25. ఆలాపు ఒవేగా యుగు
సజీవేవుడు నా ప్రభువు.
– ప�మతి
దురి
ూతీ��రవ ్�వ �శీతీస
దానియేలు 6 : 27 : ''తంపడి కువార పరిశుదాథతయ్మనికే
స్తుతి సోతపతములు.——
బాలయము : దేవుడు విపగహాశకుతల నుండి విడిపించువాడు.
సైతాను బలవు నుండి రక్షించువాడు. ఈ సత్యాలన్నీ సాకష్మివ్వాలనీ దేవునిచే ప్రేరేపింపబడ్డాను.
నేను వూడభాచారాలు గల హిందా కుటుంబంలో జన్మించి అన్యాచారాలు పాటించాను.
నాపేరు దురి. నాన్నగారిపపరు నాేండ్ర్ల గంగాధరరావుగారు. తల్లపపరు రత్నభూషణమ్మ.
ఐదుమంది కువారెతలు, వుగ్గురు కువారులు గల పెద్ద కుటుంబవు. సంపన్న కుటుంబ
వుగా ఉన్నతస్తానవులో నుండేవారు. నాకు 30 సంవత్సరములు వచ్చువరకు క్రీస్తును గురించి
ఎరుగనిదాన్ని గానే పెరిగాను. క్రీస్తు విశ్వసులు తకుకవ స్థాయిలో ఉంటారని పబభవుపడ్డాను.
బైబిలు ఎటువంటిదో నేను చూడలేదు. నారకవరూ తెలుపలేదు. జగత్తు పునాది వేయబడకవయిందే
నన్ను నా వారిని స్వకీయ జనవుగా ఏరపరచుకొన్న నాక్రీస్తు ప్రభువు, అపారకృప చూపి,
ప్రేమతో అదభుతంగా నా జీవితాన్ని వార్చారు. సంపన్న సాంపపదాయాలతో గొప్ప వేడుకలు
చేసుకొంటా, రూ అనుభవాలన్నీ శ్శవతాలని నవ్మాను. నమ్మవదుద. నవ్మావూద.... ఈ
వాయలోకం నమ్మవదుద. యిది ఆశ్చూపి మాసం చేయున్ అనేపాట విన్నాను. రూ సత్యాన్ని
గ్రహించడానికి ఎంతోకాలవు పట్టలేదు. అనుకోని రీతిగా వా ఆసిత వొతతవు కోలోపయావు.
పంటలు పండలేదు. వా సంపాదన కోలోపయి అతి ్రేదవారమయయావు. దేవుని చిత్తంలో
పేదరికంలోనే నేను నాతోపాటు నా చెల్లెళిుదదరూ దేవుని నవ్ముటను బట్టి, నేడు ఎంతో శాంతితో
ఆనందముతో జీవించు ధన్యత కల్గియున్నావు. నా చెల్లెళు పేర్లు లకిష్మ మరియు జయ. వా
అందరి వివాహ్లలు హిందా పద్ధతిలోనే జరిగాయి.
క్రీస్తుతో పరిచయము : నా వివాహ జీవితంలో నాకు జన్మించిన బిడ్డలు �దేవి,
�విద్య. ఆర్థిక యిబ్బందులోనే పెంచుకున్నాను. పెద్దమ్మాయి పెండ్లి చేసాను. ఒకబాబు
పుటాటడు. చిన్నవయససులో అల్లుడికి ప్రమాదకరమైన వ్యాధి వాటిల్లింది. ప్రేగులలో బాధతో
శ్రవుపడేవాడు. మరణించుట తప్పదని డాకట్ర్లు నిర్ణయించారు. నాకన్నా నాచెల్లెళిు దదరూ క్రైస్తవుల
దేవుడు గొప్ప దేవుడని ఎవరో చెప్పగా విని క్రీస్తు శక్తిపై నమ్మకము కల్గి క్రీస్తు విశ్వసులుగా
జీవించుట కారంభించారు. నన్ను కూడా క్రీస్తును సవంత రక్షకునిగా నమ్మితే శ్రమలన్నీ
వపోతాయని హెచ్చరించేవారు. నాకు, నా బిడ్డ కుటుంబంలో ఎదురొకన్న వ్యాధిబాధలను
బట్టి క్రీస్తు జరిగించిన స్వస్థతలు గురించి తెలిప, మరణించిన వారిని లేపు సమర్థుడు. క్రీస్తు
మనకొరకు మరణంలో రకతము చిందించారని ఆయన నామంతో రకతములో విజయముందని
బోధించారు. నాకు నెమ్మదిగా ఆ బోధలన్నీ వినుటచే విశ్వసము కల్గి నా అవసరాలు తీరాలనే
ఆశతోనే క్రీస్తును వెంబడిస్తూ నాకు తోచిన వాటలతో ప్రార్థన చేసికొనుట కారంభించాను.
కానీ క్రీస్తు ప్రేమను గ్రహించిన తర్వాత ఆయన రాజ్యాన్ని నీతిని ముదటిగా నమ్మితే, మనకు
కావలసినన్ని సమృద్ధిగా లభిస్తాయని తెలిసింది. నేను నా ఆర్థిక పరిస్థితులు సరిలేక, కువారెత భర్త అనారోగయము వల్ల చాలా కలత చెందిన రాత్రి సమయాల్లో చాలాకలలు వచ్చేవి. ప్రభువే నన్ను తన బిడ్డగా వార్చుకోవాలని నాకు బోధిస్తున్నారని నేను గ్రహించలేకపోయాను.
దైవదర్శినాలు – గ్రహించుట : నా భర్త వ్యయసాయం చేసేవారు. రెండవపనిగా వుఠా కూ�లను సమకూరర్చివారు. వా సంపాదన చాలేది కాదు. పంటలు పండ్రనందన అప్పులపాలయయావు. వాలో ఎవరికీ సంతోషము, శాంతి లేదు. ఒకసారి నా కలలో తెల్లని వక్స్తాలు ధరించి మహిమతో నిండిన ఆకృతితో ఎత్తైన స్థలవు పైగా మెట్లు సింహలసనంపై కూర్చున్న రూపాన్ని చూచాను. ఆ రూపం అస్పష్టంగా ఉండగా చేతులు చాచి రమ్మని పిలిచినట్లు కనిపంచింది. అదే ఆకారము �దుసార్లు కలల్లో చూచాను. ఎవరో గుర్తించలేదు.
యెషయా 69 : 1, 2 : ''నా యుద్ధ విచారణ చేయని వారికి నా దర్శనము రానిచ్చితిని. నన్ను వెదకిని వారికి నేను దొరికితిని.—— రూ బైబిలులో సత్యవాకుక యదార్థవే. నన్ను వెదకి రక్షించిన క్రీస్తు దయామయుడు. ప్రేమగలవాడు. నా చిన్నవ్మాయికి వివాహము చేసాను.
67
కాని నెలరోజులలో రెండు కాళ్ళు నీర్సించి, చ్చు పడిపోయాయి. నడ్రకలేదు. ఎక్సరేలలో ఏ దోషమూ కనిపంచలేదు. ఎన్నో పూజలు చేసావు. విజయవాడ జండాచెట్టు వద్ద జోతిష్యము చెపిపంచుకున్నావు. అనేక మంత గాళును సంపతించావు. అప్పటివరకు క్రీస్తును సంపూర్ణింగా అంగీకరించలేదు నా చెల్లి జయ నాతో క్రీస్తు గురించి చెపిపనను నేను స్థిరపడి విశ్వసిగా వారని స్థితిలో నన్ను బలవంతపెట్టి క్రీస్తు భక్తుల ప్రార్థనలు జయకర్మెన�వని తెలిప క్రీస్తు నామంలో, రకతంలో శక్తి ఉంది. యాకోబు 5 : 15 గనుక నానె వ్రాసి పెద్దలు ప్రార్థిస్తే రోగాలు నయమగుట చూచిన సాక్ష్యాలు తెలిప నమ్మిం కల్గించింది. నాలో ఆశకల్గింది. కానీ నా భర్తకు క్రైస్తవులంతా ఏహ్యాభావం కల్గి ఉండేవారు. వారు వుసుగు వేసి ప్రార్థిస్తే గిటేటది కాదు. ఏడుస్తూ నాయింట్లో ప్రార్థిస్తే సహించేది లేదని చెప్పేసారు. నేను పలు విధ పధములరసి పఘలితం లేదని తలంచి క్రీస్తు శిలువశక్తిని ఆపశయించాను. ఈ క్రొత్త దేవుని నమ్మితే వారితో భర్తల ప్రార్థనలు చేయిసేత నా బిడ్డ కాళ్ళు బాగవుతాయనివారిని ఆహ్లవనించి ప్రార్థనలు చేయించగా రెండు రోజుల్లోకి స్వస్థత చేకూరింది. హల్లెలూయ. నాలో మంచి విశ్వసము ములకతితంది. నేను కూడా ఏకీభవించి ప్రార్థనలు చేయసాగాను. ప్రార్థనా సమయంలో మధ్యలోనే నా భర్త ఆటంకపర్చి నన్ను కఠినవుగా కొట్టి బాధించి, ఇక ఎన్నడ్రా యింట్లో ప్రార్థనలు చేయరాదని శ్సించారు. నన్ను పకూరంగా బయటకు నెట్టివేసి తలుపులు వేసేవారు. నాకు క్రీస్తు శక్తిపై పూర్తి నమ్మిం కల్గింది. నా భర్తకు తెలియకుండా రహస్యంగా ప్రార్థనా మందిరానికి వెళ్లుట కారంభించాను. మరనాతా విశ్వస సమాజం నిర్వాహాకులైన మాజెస� చౌదరిగారి ఆరాధనలలో
పాల్గొని వారిబోధల దావరా బైబిలు గురించి క్రీస్తు సువార్తను గ్రహించుట కారంభించాను. నాకు
సరియైన చదువు లేదు. అతికష్టంమీద బైబిలు చదివి అర్థవు చేసికొనుటకు దేవుడే సహ్లయము
చేసేవారు. ప్రభువు నాకు కలలలో జరగనున్న విషయాలు తెలియజేసేవారు. నా అల్లుడు
కడుపులో ప్రేగులలో వ్యాధి తట్టుకోలేక మరణం కోరేవాడు. నాకు కలలో చెరువులో పడి
చనిపోయినట్లు, ఆ మరణం కేవలవు సైతాను శక్తితో అణచివేసి చంపినట్లు చూపించారు. నేను
ఆ విషయము గ్రహించుకోలేదు. కొద్ది రోజులలో నీళులో పడి మరణించారు. ఆయన మరణ
ం నా కువారెత జీవితం నాకు భారవెన�ది. వాళ్లబ్బారు 10వ తరగతిలో నున్నాడు. పాప, 6వ
తరగతి చదువుచుండేది. నా బాధలన్నీ మర్చిపోవాలంటే దేవుని సన్నిధి మందిరంలో ప్రార్థనలు
నెమ్మది కల్గించేవి. ప్రార్థన చేయుటలో వెనుకబడలేదు. ఒకసారి దర్శనములో వా అక్కయ్య
కువారుడు కనిపం చాడు. అతను అమెరికాలో నయాజెరీసలో నివసించుచున్నాడు. అతని వల్ల
నేడు అవెరి కాలో డబ్బు సంపాదించే ధన్యత దేవుడిచ్చారు. రూ అనుభవాన్ని చాలా స్పష్టంగా
వుందే చూపించారు. ''పెదదవ్మా, ఎంతకాలవు నీవీరీతిగా ఆర్థికముగా ఇబ్బంది పడతావవ్మా,
నా చేనిలో పరిరగ ఏరుకో. ఇదిగో రూ గంప తీసుకో.—— అన్నాడు. పరిరగ అనగా పంట కోయగా
మిగిలిన పనలు. పేదవారు ఏరుకొనుటకై ఉంచే పంట. అతనికిచ్చిన గంపకు చిల్లు వుంది.
పరిరగపంటంతా జారిపోయేది. ఏదీ మిగిలేది కాదు. కలలో యిది కారపోతుంది. గంపకు
అతకు వేస్తానన్నాడు. అదేకలలో వా బంధువు ఒకాయన నాపరిస్థితిని గమనించి, ''అవ్మా,
దురాి, నీ గంపకు రంధాలన్నీ పంట నిలవనీయుట లేదు కదా! క్రొత్త గంప కొనిస్తాను. నా
దగిరకు రావ్మా!—— అని చాలా ఆప్యాయంగా ఆహ్లవనించారు. నేను ఆయననను సమీపించుటకు
మళ్ళు వారిమంతా గొప్ప వెలుగుతో నిండి ఉంది. గంపనిండా ధానయమయింది. నేనంత
ప్రకాశవంతమైన కాంతిని ఎన్నడ్రా చూడలేదు. ఆరోజు మందిరములో వాక్యధ్యానవులో నేనే
వారివు. సత్యము, జీవవు, మీకు వెలుగై యున్నాను. యోహలను 14 : 6, మత్తయి 5 : 14
అని చెపిపన వాటలు జ్ఞాపకమొచ్చాయి. ''అకాక, లోకానికి వెలుగైన క్రీస్తు తన్ను తాను నీకు
కన్పరచుకుంటున్నారు. ఎంతో గొప్ప దర్శనం నీకిచ్చారు. నీవు నీ పిల్లలు దేవుని వెలుగులో
నడిసేత మంచి జీవితమిస్తారు. దేవుడే నిన్ను ఆహ్లవనిస్తున్నారు.—— అని చెపిపంది. అయిననా
సైతాను నాలో నిరాశను కల్గించి నా కువారెత వైధవ్యాన్ని, పేదరికాన్ని చూడలేక మరణించాలని
ఆశించాను. నేను క్రీస్తుతోకొనసాగించుటకు సైతాను అడ్రుగిస్తూ నాలో పిరికితనాన్ని కల్గించింది.
ఇక ఎవరికీ చెప్పకుండా, కృశా�నదిలో పడి చనిపోవాలని బససులో బయలుదేరాను. నా
మనససులో ఎవరో బోధించినట్లుగా ఒక్కసారి నాచెల్లి జయను చాడు అని ప్రేరణ కల్గింది. ఒకరోజు సరాసరి కృశ్ణాి బ్యారేజికి టిరకట్టు కొని బససులో నుండగా ప్రేరేపించిన వాటను బట్టి వాచవరంలో బససు దిగుచుండగా కండ్రకట్రు ప్రశ్నించాడు.
''అవ్మా, మీరింకా బ్యారేజ్ వరకు రాలేదు. అప్పుడే దిగిపోతున్నారేమి?—— జవాబు యివవకుండా చాలా తవరపడి జయ యిల్లు చేరాను. వా చెల్లి జయ మంచి విశ్వసి. యిద్దరు విశ్వసుల సమక్షంలో ప్రార్థన చేసుకుంటా కనిపంచింది. వారివాటలు విన్నాను. ''వా ఆ్రంతా వరదలో కొట్టుకొనిపోయింది. హబక్కూకు చివరి వచనంలో రీతిగా అంజూర్పుచెట్లు పూయకుండినను, పదాకష్ చెట్లు ఫలించకపోయిననా, నా దేవునిలో ఆనందిస్తాను. నా కాళ్ళు లేడికాళ్ళుగా చేసేవాడు నా దేవుడే అని ఆనందంగా పాటలు పాడుట నన్ను ఆశచ్యపర్చింది.
నా మనససులో ఎవరో చెప్పుచున్న వాట ఒక్కటే, ''అవ్మా, దురాి, వీరిద్దరి కంటె ఎకుకవ శ్రమలు గ్రహించావా? చావు వారిం కాదు. నేనే నీ వారాిని, గవయాన్ని. తిరిగి యింటికి మళిుపో.—— నన్ను వెంబడించి రక్షించుచున్న క్రీసేత నాలో వివేకాన్ని కల్గిస్తు న్నారని
68
గ్రహించాను. నా మనససులో అలజడి తగ్గి కాసత నమ్మకమైన మనససుతో ఆలో చిస్తూ, మౌనంగా నిక్షకమించాలని బయలుదేరాను. నన్ను వా చెల్లి జయ గమనించి ''అరె, అకాక, చెప్పకుండా వెళుతన్నావేమి? అని ప్రశ్నించగా ఏమీ వాట్లాడలేదు. తవరపడి యిల్లు చేరాను. రూ రీతిగా మరణం నుండి నా ప్రభువే నన్ను రక్షించారు. హల్లెలూయ.
లోతైన క్రైస్తవ విశ్వసం : మరణం నుండి అదభుతంగా సంరక్షించిన క్రీస్తుకు మనసారా కృతజ్ఞత చెల్లించాను. క్రీస్తు సువార్త సుస్పష్టంగా గ్రహించి బాప్తస్మముకై సిద్ధపడ్డాను. పేతురు సందేశంను బట్టి నమ్మి రక్షణ పొంది బాప్తస్మం దావరా పరిశుదాథ త్మను వరం పొందాలి. అది ప్రతి క్రైస్తవుని కర్తవయము. ఆయన ప్రేమ, త్యాగము, మన పాపముకై ఆయన కార్చిన రకత్ధార్లు మనకు వివుక్తినిచ్చి నిత్య జీవవార్సుల్ని చేస్తుందని దృడభంగా నవ్మాను. 2006 సంవత్సరము జనవరి నెలలో బాప్తస్మముం దావరా క్రీస్తు సంఘంలో చేరాను. నా జీవితాంతము క్రీస్తుకు సాక్షిగా పబతకాలని నిశ్చయించుకున్నాను. నాకన్నో వేలులు చేసిన క్రీస్తును ఆత్మతో సత్యంలో నీతిలో జీవించాలని అనుదినవు ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయనను పోలి నడుచుకుంటా ఆయన సదుిణాలన్నీ అలవరచుకొని, ఆ క్రీస్తు ప్రేమకు సాక్షిగా నా అనుభవాన్ని సాక్ష్యంగా వ్రాయాలని, జీవ జల వూట వలె నాతో ప్రభువు ప్రేరేపించిన అవూల్య భావాలన్నీ బయలుపర్చి అనేక అవిశ్వసులకు నా దీన సాక్ష్యము ఆశీర్వాదకరంగా వారాలని ఎంతో ప్రార్థన చేసి రూ సాక్ష్యము మీకందిస్తున్నాను. విగ్రహలలు పూజించే అనయిరాలైన నేను నా పేదరికం, వ్యాధి బాధల దావరా క్రీస్తు నన్ను వెదకి రక్షించి దర్శినాలిచ్చి రకష్ణనిచ్చినందుకు
దేవుని స్తుతిస్తున్నాను. నేను వ్రాయు రూ సాకష్యానుభావాలన్నీ విరిగినలిగిన హృదయంతో,
వినయ విధేయులతో వ్రాస్తూ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి, క్రీస్తు తెలియని వారంతా
క్రీసేత నిజమైన దైవమని నవ్మాలని నా ఆకాంక్ష. బాప్తస్మము పొందాక నేను నిత్య జీవవుై
నిరీక్షించుచు,పరలోక భాగయమురకై నిరీక్షిస్తున్నాను. ప్రార్థన చేయుటలో మెళకువలు సరిగ్గా
తెలియనపుడు, వాక్యము చదువుట దావరా ధ్యానించుట దావరా ప్రభువే ఉచ్చిరింపశక్యము
గాని మూలుగులతో ప్రార్థించుట ప్రభువే నేర్పిస్తున్నారు. నా జీవితంలో క్రొతతవులుపుగా నాతన
ఉతతాసహావు, శాంతి నాలో కలాిరు. కశాటల �కటినుండి కన్నీటి లోయల నుండి, జిగట
గల దొంగ ఊబినుండి నేను వ్రాయు రూసాకష్యానుభవాలన్నీ విరిగి నలిగిన హృదయంతో,
వినయ విధేయులతో వ్రాస్తూ, అనేకులకు ఆ�ర్వాదనకరంగా ఉండి, క్రీస్తు తెలియని వారంతా
క్రీసేత నిజమైన దైవమని నవ్మాలని నా ఆకాంక్ష. బాప్తస్మము పొందాక నేను నిత్యజీవవుై
నిరీక్షించుచు పరలోక భాగయమురకై నిరీక్షిస్తున్నాను. ప్రార్థన చేయుటలో మెళకువలు సరిగ్గా
తెలయినపుడు, వాక్యము చదువుట దావరా ధ్యానించుట దావరా ప్రభువే ఉచ్ఛరింపశక్యముగాని
మూలుగులతో ప్రార్థించుట ప్రభువే నేర్పిస్తున్నారు. నా జీవితంలో క్రొతతవులుపుగా నాతన
ఉతాసహావు శాంతి నాలో కలాిరు. కశాటల చీకటి నుండి కన్నీటి లోయల నుండి, జగట
గల దొంగ ఊబి నుండి నన్ను లేవనెతిత సమృదిథ జీవితంలో నిలబట్టి కన్నీరుపన్నీరుగా చేసారు.
నాతన మార్గాలు తెరువబడ్డాయి.
అమెరికా పపదేశవు: గతంలో ప్రభువు దర్శనంలో నా దగిరకు వచ్చి పరిరగఏరుకో పెదదవ్మా
అని చెపిప ఆహ్లవనించిన అక్కయ్య కువారుడు అమెరికాలో నుండగా తన 11 సంవత్సరం
వివాహం తర్వాత దేవుడు దీవించి సంతానమిచ్చారు. అమెరికాలో పిల్లల పెంపకానికి నాని
కావాలని ఆశించారు. ఆరోజుల్లో నా ఆర్థిక యిబ్బందులు తీరాలంటే అమెరికాలో పసిపిల్లకు
సంరకష్కురాలిగా వెళ�త నా కువారెత ఆర్థిక ఇబ్బందులకు సహ్లయం దొరకుతుందని ఆశతో
నేనమచ్చి సహ్లయపడతాను. బాబా, అని అమెరికా వెళ్లుటకు యిష్టపడ్డాను. డిపసంబరులో
అమెరికాలో అక్కయ్య కువారుడు ఇండియా వచ్చి 2007 ఫిపబవరిలో వీసా ప్రయత్నించి,
సవంత బంధువైన నన్ను అమెరికా మళుటకు అవకాశ్మిచ్చారు.
ఎన్నిక లేని నన్ను దారపపాంతవెన� అమెరికాకు వివానంలో ప్రయాణం చేయు ధన్యతతో
పాటు నా బిడ్డలకు ఆర్థిక సహ్లయం చేయు కృప్రై నన్ను సిద్ధపర్చారు. దేవునిలో ఏకాంతముగా
గడిపి ఆత్మీయంగా వేలు పొందే అనుభవం గొప్పది. వాక్య ధ్యానం ప్రార్థన నాకు తోడుగా
ఉండేవి. నాలో గొప్ప శాంతి నెమ్మదితో క్రీస్తు ప్రేమ అనుభవించాను. నా బంధువులంతా అనయిలుగానే ఉన్నారు. వారికి ఈ క్రీస్తు ప్రేమను తెలియజేయాలనే తపనతోనున్నాను. అన్యదేవతల పూజలన్నీ వ్యర్థవు. దానధరా�లు వ్యర్థవు సమసత ఐశ్వర్యము. క్రీస్తు లేనిచో వ్యర్థవు.
నా సాక్షి జీవితము : వ్యక్తిగత సాక్ష్యము విశ్వసికి కొండంత బలాన్ని ఆత్మీయశక్తిని స్తుంది. అని గ్రహించాను. అమరికాలో నేను పరిచర్య చేస్తున్న గృహాసతులు కొందరు విశ్వసులతో కలిసి పపరభువాక్యాన్ని ధ్యానించుట ప్రార్థించుట నా భాగ్యమని భావిస్తున్నాను. నాతన విశ్వసుల పరిచయం లభించింది. దేవుని వాక్యం చదువుటకు నాకు చదువు రాదు గానీ ప్రతి అకష్రాన్ని గణించుకొని చదువుట నేర్చుకోగలాిను. రెండవసారి 2009 సంవత్సరము రెండవసారి కూడా అమెరికా సపెటంబరులో మళ్ళాను. రూ అనుభవాలెన్నో ప్రభువే నా కందించగా గతంలో వా తల్ల వాగార్చి చెపిపన వాటలు జ్ఞాపకం వస్తాయి.
''అవ్మా, మీరు చివరి సంతానంగా ఆడ్రపిల్లలుగా పుటాటరు. ఆస్థి పోయింది. మీకు చదువు
69
లేదు. మీరు బాగా పబతికి ఆనందంగా ఉండుట చూడాలంటే ఏమీ పనికిరాని వారిగా నిలిచారు. మీరెల పబతకుతారోనని బంగగా ఉంది—— ఆమె దు�ఖపడేదిగాని, అవ్మానాన్న ప్రేమలు మించిన ప్రేమగల వాపపరభువు ఆమె గ్రహించలేని గొప్ప జీవితాన్ని వాకిచ్చారు. నిజదేవుడై వారివు సత్యము జీవమై నిత్యజీవానికి నడిపిస్తున్నారు. అశ్శవతవెన� ఆసితపాస్తులు లేకపోయినా అష్ట ఐశ్వర్యము కల్గిన ప్రభువు నందు పరమానంద భరితులవై సాగిపోవుచున్నావు వా పెద్ద చెల్లి లకిష్మకి యిద్దరు సంతానవు. ప్రవీణ్ పేరు గల అబ్బారు చారెటడ్ అకౌంటు (సి.ఎ.) చదివాడు. రక్షణ . స్థిరత కల్గి దేవుని పిలుపు అందుకొని విధేయుడై దేవుని సవరము దావరా హిందా పురంలో ఎకుకవ అనయిలు గల ప్రాంతంలో సేవా భారమిచ్చి సువార్తికునిగా నిలిపారు. 4 సంవత్సరాలుగా ఎన్నో శ్రమల కోర్చి కాలినడకతో అనేక గ్రావాలు తిరుగుచున్నాడు. సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరమైనవి. అట్టి ధన్యత పొందాడు. నా చెల్లి నేను నా కుటుంబవు యెహా�వానే సేవిస్తామని నిర్ణియంతో సాగిపోవుచున్నారు. మరొక చెల్లి జయ నన్ను ప్రభువు ప్రేమకు పపోత్సహించినది. ఆమె నేడు మరనాతా సమాజ మందిరములో ప్రముఖ గాయకురాలిగా శ్వ్యవెన� గొంతుతో దైవపరిచర్య కొనసాగించుచున్నది. ప్రతిదినము గృహాదర్శినమయి, ప్రార్థన కూడికలు కల్గియుండి ఆత్మల భారంతో ప్రభుసేవలో తరిస్తుంది. తన యిద్దరు బిడ్డలు బైబిలు కాలేజీలో తరీపుదు పొంది బైబిలు పాఠశ్లలో లెకచ్ర్లుగా బైబిలు బోధనలో నున్నారు. వారంతా సంతృపితగల భక్తిజీవితంలోనే ఉన్నారు.
నా విధవరాలైన కువారెత బిడ్డలలో ఒకరు ఇంజనీరింగు చదువుచున్నాడు. పాప,
రుంటరులో ఉంది. దేవుడు వా జీవితాల్ని వెరుగుపర్చారు. వా పాడిపంటలు దీవించగా
అధికరాబడి నిచ్చారు. దేవుడే పోషించి, అపపులు తీర్చి యితరులకు అపిపచు వారిగా
వార్చాడు. అమెరికాలో నేను పరిచర్య దావరా పొందిన సొవ్మువల్ల కూడా దేవుడే ఆర్థికంగా
ఆదుకున్నారు.
నిజదేవుని వెదకు వారికి ఏమీ కొదువలేదు. ఆయనే కాపరిగా వేపరిగా ఇవ్మానుయేలుగా
ఉంటారు. మంచి వ్యకతల పరిచయాలనిచ్చారు. అమెరికాలో నాకు సహకారాన్నిచ్చిన
డాకట్రు ప్రభాకర్ గారి భార్య హావీలా గారు యిద్దరూ గొప్ప విశ్వసులు. మరనాతా
సమాజానికి అభివానులు. సన్నిహితులు. వారి ప్నేహితులైన డాకట్రు కేరీగారు సతీమణి
డాకట్రు సము. దైవజనులైన జోసఫ్ క్రిష్టపఘరు గారి అవ్మాయి బిడ్డలకు పరిచర్య చేయుటకు
నన్ను నియమించారు. ముదటిసారి అమెరికా పపదేశంలో నా అక్కకు వారుడు రాజా
సహకారమిచ్చాడు. నేడు వీరివల్ల నేను అవెరికాలోనున్నాను. దేవుడు వీరిని నిండుగా మెండుగా
దీవించాలని కృతజ్ఞతలో దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వీరి పరిచయముతో స్వర్ణికువారిగారు,
రమ �నివాస�గారు కుటుంబంతో పాటు ఆనీ, పాల్ ప్రవీణ్ గారు, వీరి గృహ్లల్లో నెలకొకసారి
ప్రార్థనా కూడికలు ఆహల్లింగా కొనసాగాయి. వీరిని బట్టి పుస్తక రచనలు చేయుచూ అనయిలు
క్రీస్తును ప్రేమించుటయందాసక్తి గల పరగస� విజయమ్మ గారి పరిచయం దావరా నా రూ సాక్ష్యాన్ని
మీకందించే ధన్యత ఆ ప్రభువు నాకిచ్చారు. క్రీస్తు సేవలో 5 రొట్టెలు రెండు చేపలను ప్రార్థించి
విరిచి పంచిపెటటగా దీవెన పొందిన రీతిగా వా కుటుంబవు గురించిన నా సాక్ష్యమును దేవుడు
విరిచి దీవించి అనేకులకు ఆ�ర్వాదంగా ఉండాలనే నా దీనప్రార్థన. నిండు మనససుతో
కన్నీటితో పపరభువునును వేడుకొంటున్నాను. కన్నీటి లోయలో కశాటల ఊబిలో కీర్తించి పాడు
ధన్యతనిచ్చారు. ఆమెన్.
వుగింపు : నా అనుభవాల్లో నేర్చుకున్న ఆత్మీయ సత్యాలు వివరించాలని ఆశిస్తున్నాను.
గతంలో వా తాతగారు పురాణాలు నందు పపావీణ్యతతో బోధించేవారు. నిపపులాంటి
కుటుంబంలో జన్మించి నన్ను క్రీసేత దేవుడని నిపపులాంటి నిజాన్ని కనుగొన్నాను.
1. బైబిలులో క్రీస్తు వానవావతారిగా జన్మించుట మర్మమన� నిజవు. ఏ బేధము లేదు.
మనుష�్యలందరూ దేవుడ్రనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారనేది నిజవు. అసలు
వానవుడు పాపము చేయుటకు కారణవు దురాశయే. దీనివలననే శోధనలు కలిగాయి.
అందువల్ల మరణం లభిస్తుంది.
యాకోబు 1 : 14 రోవా 1 : 18 ఈ దుర్నీతి సత్యమును అడ్రుగిస్తుంది. మనిషిలో
స్వార్థవు నిజమైన ప్రేమను చ్రంేస్తుంది.
ఈ దుషటభావాల పట్ల జాగ్రతతవించాలి. రాతివిగ్రహలలు జీవవు లేనివి. విగ్రహలరాధన పాపము. అకష్యుడైన దేవుడొక్కడే. దేవుని యందు భయభకుతలు కల్గియుంటే దేవుడే జ్ఞానమిస్తాడు.
(యాకోబు 1:5) జ్ఞానవు కొదువగా ఉంటే దేవుడే ఇస్తానని వాగాథనవు చేసాడు.
1 కొరింథీ 1 : 29 : జ్ఞానులను సిగ్గుపరచుటకు నా వంటి మళ్ళీ]వారిని ఏరపరచు కుంట ారు. బలవంతులను కాక బలహీనులను, నీచులను తృణీకరింపబడిన వారే దేవునికి కావాలి. ఎన్నికలేని ఘనత లేని పాత్రలను ఘనపర్చు దేవుడు నా క్రీస్తు అని నా అనుభవం. గతంలో శక్తి లేని మట్టి రాయి విపగహావులను పక్షులు, చెట్లు, జంతువులను పపతిమలుగా చేసుకొని దేవుళుగా పూజించి నిజమైన సృషిటకర్తకు బదులుగా సృషిటని పూజించాను. నరకపాపతులను పరలోక వార్సులను చేయుటకు ఏ పాపము లేని క్రీస్తు శరీర్ధారిగా జీవించి రకతం చిందించి విమాచన కల్గించారు.
70
2. దేవుడు సవయంబభముడు. ఆత్మసవరూపి. పరిశుద్ధుడు, ప్రతి పాపానికి అతీతుడు. వున్నవాడు, అనువాడై యుండి, జగతతును ఉతాపదించి, సకలైశవర్యములనిచ్చు దేవుడు అని బైబిలు చదివి తెలసుకున్నాను. ''దేవా, నీవు నేర్పిన వాక్యానుసారవెన� జ్ఞానవు పొందుటకు నేనేపాటి దానను? నా తోబుట్టువులేపాటి వారు? వా హృదయాలన్నీ నీ గురించి స్తుతి గానం చేస్తూ ఉల్లసిస్తూ గంతులు వేస్తున్నాయి. వాకీ ధన్యతనిచ్చిన నీకే స్తుతి ఆరాధన వందనవులు సమర్పిస్తున్నానని ప్రార్థిస్తాను. దావీదు చెపిపనట్లు వా జిహావ పఘలవులతో స్తుతియాగము చేస్తున్నాను. హల్లెలూయ. సమ్రవుఆయన వూలవుగా కల్గింది. వాక్యరూపంలో మనతోనే ఉన్నారు. ఆయనలో జీవవుంది. ఆ జీవవు వెలుగై అంధకారములో, పేదరికములో అజ్ఞానవులోనున్నవారిని వెదకి రక్షించి క్రీసేత వెలుగై పపకాశిస్తున్నారు.
3. అకష్రము అనగా కష్రము కానిది. అనగా నశించనిది. దేవుని వాక్యము అవుతతరము ముదటి అకష్రము ఓంకారము. అదే దేవునియందు వాక్యముండెను. అకష్రము �జవు. దేవుని నుండే వచ్చింది. తసవవాచక� పపణత� అనగా ''ఓం—— యిదే ఈశవరుని నామమని యుగదర్శినమందు పతంజలి వ్రాపసను. ఆదిలో శబదవుండెననగా అదే ఓంకారము అని హిందువుల సిదా�ంతము. శబదవు వాక్యమనియు, మంత్రము గురువనియు, వాక్య సవరూపుడు, శబద సవరూపుడు ఒక్కరే. అదే దేవాదిదేవుడు, క్రీస్తు ఒక్కరే. నిజ రక్షకుడు. పపపంచవు సదా పాలించు. క్రీస్తు శకములో నున్నావు. రావుడు కృష�్ణిడు శకములో లేవు.
శ్లోకము : పపణవం సరవవూలం.
పపణం పాపాకషమార్థకం.
పపణం మంత�జే �నపిపపణవం, పపణవం.
దీని అర్థవు సరవవునకు వూలవులైన పాపములను హారించనది �జవు నగు
పపభావవునకు నేను నమసకరించుచున్నాను. ఓంకారమగు పపణవమయ�ున్న శబదపబహ్మావే
పబహామముని వేదము తెలియజేస్తుంది. నిజసత్యము చెప్పు బైబిలనందు ఆదియందు
వాక్యముండెననియు వాక్యసవరూపుడుగా దేవుని గురించి తెలుపతుంది.
యెషయి 45 : 4–7 : నేనే యెహోవాను. నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను
వెలుగు సృషిటంచువాడ్రను. నిజదేవుడు క్రీసేత. �కృష�్నని సాక్ష్యములో వెలుగును వెదజల్లెడి
శయముంతకమణిని ధరించుటకు నేను యోగయిడ్రను కాను. సుతలతో కూడి సంసారము
చేసే వారెవవరా భూమిని పాలించలేదు. నేను వెలుగును ధరించుటకు యోగయిడ్రను కానని
చెపాపడు. క్రీసేత యోగయుై గ్రంధవు విపపునని యోహలను భక్తుడు ప్రకటన గ్రంథములో
వ్రాసాడు. యజురేవద మంతాలల, సమసత జగతతును ఉతాపదించి సకలైశవర్యములిచ్చువాడు.
స్వకరించుటకు శ్రేష్టమైన యోగయిడు. పరిశుదు�డై యుండాలి. అట్టి పరిశుద్ధుడు క్రీసేత. పాప
పరిహ్లరార్థవు బలియెన� క్రీస్తు నిజరకష్కుడు. నిత్య జీవవునకు వారివు చూపువాడు. ఓంకార
సవరూపుడు. రక్షకుడైన యేసుక్రీస్తు వాత్రమేనని నవ్మాలి. హల్లెలూయ.
3. సామవేదములో, అవతారంగా కన్యక గర్బువుందు పశువులశ్లలో జన్మించు నని
ఉంది. ఆత్మ దావరా పుట్టును. గనుక కువారుడు అనబడును. దేవుడు స్గము, మరుత్యడుగాను,
స్గము అమరుత్యడుగాను, దైవతవవు వానవతవం ఆయన యందు కలిపంచాలి. అదే బైబిలు
సత్యము. యెషయా తెలాపరు.
యెషయి 9 : 6 : ''బైబిలు వాక్యవే అన్నిటికీ ఆధారము కావాలి. దానిని నమ్మినచో
పరలోకం చేరగలవు. యేసును కల్గియుంటే సంతోషము. ఆరోగ్యవు శాంతి లభి స్తుంది.
మన ఆత్మలకు ఆహ్లరము జీవాహ్లరవెన� వాక్యము వల్ల నిత్యజీవవు లభిస్తుంది.
ఎన్నో శ్రమలు వేదనలు, లేమిలో నన్ను ఆదుకొని రక్షించిన క్రీస్తు నాకు అండ్ర, ఆశయ
దురివై, తండిగా ఏమీ తోచని అసహ్లయతలో ప్నేహితునిగా సమయోచిత సలహ్లలనిచ్చి
నడిపించు క్రీస్తు నా ఆరాధ్యదైవవు.
చదువు నేర్పించి గురువుగా నిలిచారు. అద్భుతమైన ఆశచ్యకరుడైన దేవుడైన క్రీస్తును
స్వయ రక్షకునిగా అందరం స్వకరించి ఆయననే వెంబడించాలని నా ఆశ. పరలోక
వార్సులవుగా నిత్యానందంలో పరలోకము నా దేశవు. పరదేశిని రులలో అన్నట్లు జీవించాలి.
అట్టి ధన్యత మనకందరికీ దేవుడే యివ్వాలి. నా వాళుంతా నిజరకష్కుని నవ్మాలని ప్రార్థించండి. ''వాదు జీవమై యున్న రక్షకుడు ప్రభు యేసే.—— హల్లెలూయ. మీకు ప్రభువు ఆశయుదురింగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రభువు నందు దీన సోదరి. దురి.

సాక్ష్యం 26. అనాధగా అభాగయిరాలుగా నున్న
నన్ను క్రీస్తు ఆదరించారు.
– పద్మ
డి.వి.
యాకోబు. 7:8 సహ�దరులారా, ప్రభువు రాకడ్ర వరకు
ఓపిక కల్గి యుండండి. విలువైన మీ భూ పఘలవు నిమిత్తము
ఓపికతో కాచుకొనచు కదా! ప్రభుని రాకడ్ర సమీపిసొతంది. మీరు
ఓపిక కల్గి యుండి మీ హృదయములను సిద్ధపరచుకొనుడి.
71
1.బాలయము :–
నా పేరు పద్మ, వా నాన్నగారి పేరు మన్నెం అయయిన, అమ్మ పేరు నాగేశవరమ్మ. వేవు నలుగురము ఆడ్రవారిగా కశాటలు పడడానికే పుటాటవు. వా నాన్నకు పతాగుడు, పేకాట అనే వ్యసనాలున్నాయి. నేను యింటికి పపదీము పుత్రికను. చిన్నప్పుడే అమ్మను వల నాన్న విడిచిపోయారు. వేవు అమ్మమ్మ తాతయ్య, వావయ్యల సంరక్షణలో పెరిగావు. వారికి నా తల్లపై అపారప్రేమ. రకతబంధము విలువైనది. ఆపాశం వల్ల కూలిచేసి కష్టపడి మవ్ముపెంచారు. ప్రేమగల బంధువులుగా వున్నారు. నన్ను ఎనిమిదవతరగతి వరకు చదివించారు. అమ్మ సిపనిసంగు మిల్లులో కష్టించి పనిచేసి మవ్ము ఆదుకుంటున్న రోజుల్లో నేను చదువు ఆపివేసి అమ్మలో కూ�పనికి మళ�ుదాన్ని అది పపతిత(పుళిశిశిళిదీ)మిల్లు గనుక ఆ వాసనలు పఘాటు పడలేదు. ఉబ్బస వ్యాధి సోకింది. డాకట్రు ఖర్చులు కావాలంటే మ�ు పనిచేయండి అన్నారని మరొక సంవత్సరము అతి కష్టంగా బాధలోనే పని చేసికున్నాను. నా అమ్మ 20 సుదీర్ఘ సంవత్సరాలు మిల్లుపని చేసి వాకు లోటు లేకుండా చూచుకుంది.
2. క్రీస్తుతో పరిచయము :– (యాకోబు �: 15 )
వా నాన్నకు కష్యవ్యాధి కలుిట వల్ల డాకట్ర్లకు డబ్బు రువవలేని పరిస్థితులలో ప్రక్కనున్న పరైస్తవ విశ్వసులు మవ్ములను ప్రార్థన దావరా స్వస్థత వుండని క్రీస్తును నవ్ముకోమని సలహలయిచ్చారు. సంఘం ప్రార్థిస్తే పౌలు స్లలు, పేతురు గొప్ప విడుదలను, జైలనుండి పొందుట, విశ్వస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్థపర్చుట హిజికయా కన్నీటి ప్రార్ధన (బతికే
జీవితకాలం పెంచబడుట విన్నావు) కేవలవు 100 రోజుల్లో వా నాన్నకు సంఘపపార్ధన దావరా
స్వస్థత కల్గింది. చాలా మంది ఆర్థిక అవసరాల్లో, రోగాల్లో ఉద్యోగం కోసం వాత్రమే దేవునిని
సేవించి, పనిపూరతయిన వెంటనే కృతఘ్నలుగా మిగిలిపోతురు. మీ నాన్న అట్టివాడే. అమ్మమ్మ
వాత్రము విశ్వసిగా మిగిలింది. నాకు విగ్రహపూజలు చేసే అలవాటు చొప్పున ఉపవాసాలు
పూజలు చేస్తూన్నావు. చవితి రోజు కారీతకవాసం ప�ర్ణిమి, ఏకాదశిలో జాగారాలు చేస్తూ
శివాలయంలో ప్రదర్శనలు చేస్తూ చలిలో తిరుగుట వల్ల ఆయాసం వచ్చింది. అయిన పూజలు
వానలేదు. ఆ తర్వాత నాకు యమవన దిశలోలోకాశలుండేవి. నవలలు చదువుట, సినివాలు
చూచుట కారంభించాను. నన్ను యిల్లు వదిలి ఎకక్డికీ పంపపవారు కాదు.
3. వివాహ జీవితము – కశాటలు :
నాకు నా 16వ ఏ@ కట్నవు రువవలేని పరిస్థితిలో చదువు లేని వ్యక్తితో పెండ్లి చేసారు.
10 వేల కట్నంతో వా వేనవామ సినివా రీళు త్రిపపప వెరటు వ్యక్తితో పెండ్లి చేసాక నా కశాటలు
ఆరంభమయ్యాయి. పుట్టింటివారే సరుకులు యిచ్చి ఆదరించేవారు. అతతయింటివారింట్లో
పూజలు చేసేవారు. నేను వారితో ఏకీభవిస్తూ త్రివూరతుల నోవు చేసేదాన్ని అందరి జంట
లు కూర్చుని ఒక మపరిచెట్టు చుటాట త్రివూరతుల పటవు పెట్టి , పటుట�ర్లు కట్టుకొని పూజ
చేసేదాన్ని. నాగుల చవితి రోజు దారపపాంతవెన� అత్తగారిల్లు విడిచి పాలు పోయడానికి పుట
టలో పావుకు నమసకరించడానికి అమ్మగారిల్లు చేరి ఆ పుటటమీద పెట్టిన అరటిపండు తిన్నాక
గర్బువతినయి బాబుపుట్టినందున నాగపఘణింద అని పేరు పెటాటవు. ఏ సమయంలో ఏ పూజలు
చేయాలో అన్నీ చేసేదాన్ని. ఆ తర్వాత కొన్ని కుటుంబాలు కలసి బభపదాచలంలో అశ్వపురంలో
కాపురం చేసాను. నా భర్త వ్యవసాయము చేయుట కారంభించండిని అందరూ సలహ్ల
యిచ్చినను తిరిగి సినివా హ్లలు రీళు పనిలో చేరారు. నా బాబు అమ్మ దగిరుండగా పాప
నాతో ఉండేది.నా కష్ట పరిస్థితి చూచి వా వూరి వారంతా దిగులుపడి ''ఏ పాపం చేసావో నీ
భర్తవంటి దరపదుడ్రను పొందావు——. వాడు నిన్ను పొందుట వాడిభాగ్యం అనేవారు. నా సహనం
చూచి నా చెల్లెలు వివాహము అత్త గారి బంధువులే చేసికున్నారు. నా తల్ల మమతలవూట.
సహన�లి. కశాటల్లో కృంగి పోరాడు బంతిలాగ క్రిందపడ్డా పైకి లేవలవ్మా, రూ లోకంలో
ఆడ్రవారి కన్నీరు తుడుచుకోవాలంటే సవంతమారు నీతో ఎల్లప్పుడు ఉండుట సాధ్యంకాదు.
నీ కన్నీరు నీవే తుడుచుకోవాలి. కశాటల్లో పాఠాలు నేర్చుకో. గుట్టుగా సంసారం చేసికో. భర్త
అనరు�డైనా భార్యకు శిరససు గనుక లోబడి జీవించు రూ వాటల్ని ఆచరిస్తూ గుట్టుగా ఉండి
తనిస్థితిలో వున్నట్లు పబతికాను. ఆ దుఃఖ పరిస్థితుల్లో నాకు దగ్గు, ఆయాసం ఎకుకవై పిల్లలను పెంచుటకు చాలా పశమపడవలసిరాగా, ఈ హానపబతకు ఎందుకు? ఎవరికీ పపయోజనకరంగా లేనుకదా! అని భావించి మరణించాలని ఆశించాను. లేచి కరంటు తీగపట్టుకొని చనిపోవుటకు ఆశించి లేచి నిలువబడలేని నీర్సం ఆవరించింది. నోటిలో కళిు అసహ్యంగా ఉన్నందున ఎవరైన నన్ను చూచి అసహ్యించు కోకముందే చావాలని ఆలోచనలో నుండగా ఎదురింటిలో నర్సు నా స్థితిగతి చూచి జాలితో ఇంజకష్ను ఇవ్వాలని వచ్చింది. అవి దేవుని దాతగా నా మరణం తపిపంచుటకు దేవుని ఆదేశంలో వచ్చినట్లు తర్వాత గ్రహించాను. ఆ నర్సును కౌగిలించుకొని, అవ్మా నాకు పబతకాలని లేదు. చచ్చిపోనీయి అన్నాను. ఆమె మౌనంగా నిలిచింది. బైబిలు వాటలు ఏమీచెపపకుండా ఒక బైబిలు నిచ్చి చదువుకో అంది.
4. క్రీస్తును నవ్ముట :– ఎన్నోమందులు వాడాను. డాకట్ర్లు, దేవతలు ఎవరూ నన్నాదు కోలేదు గాని క్రొతతమతంలో బైబిలు చదివితే కశాటలు పోతాయా? మంత్రాలకు చింతకాయలు రాలిపడతాయా అని బైబిలు ప్రక్కన పెటేటసాను. కానీ ఏదో అతీత శక్తి ప్రేమలో ఆ నర్స చెపిపన
72
వాటలు పాటించే మనససు కల్గించగా బైబిలు తెరిచి ముదటిసారిగా జీవితంలో చూచిస వాక్యభాగము ఆశచ్య పర్చింది.
లుకా : – రకత్సావం 12 సంవత్సరాలు బాధ చివరిగా క్రీస్తు వపసతపు అంచుతాకి స్వస్థపడిందని చదవగానే నా స్థితి సరిగ్గా అదే. భయము, వణుకు ఆవరించాయి. ఆమె కూడా రులాటి స్థితిలో ఎవరు? అని అడుగగా నేనే అంది – ''నీ విశ్వసవే నిన్ను స్వస్థపర్చింది—— అని ప్రభువు జవాబిచ్చారు.
ఈ సారి ఈ క్రీస్తును ఆపశయించి చూస్తాను. స్వస్థత లభిసేత పూజలన్నీ వానివేసి దేవుని వెంబడిస్తానని కారంభించిన కొద్ది రోజులలో నాకు స్వస్థత లభించింది. – హల్లెలూయ చర్చికి మళ్ళుట కారంభించాను. 1997 సంవత్సరంలో దేవుడు నాతో వాట్లాడాడు.
ద్వితివో::7:15: �గుపుతలోని కఠినమైన కష్యవ్యాధులన్నీ నాకు దారపరిచావు. సరవ రోగములు ఎరిగియున్నావు. పరమానందం కల్గింది. దీనంగా ప్రార్థించి స్తుతిం చాను. నా రోగాన్ని తీసివేసిన దేవుడు నా బాధలో శ్రమలలో తోడైయుండి ''భయపడ కవ్మా, దిగులు పడకు అని ఈ లోకంలో ఎవరు చెప్పగలరు ? నేను ఆపశయించిన వారివు, కేడెవు, నా రక్షకుడు, ప్నేహితుడు, కాపరి, నా ఆత్మీయుడుగా నన్ను బలపరిచి, స్థిరపరిచారు.——
నా నిర్ణియంలో క్రీస్తును వెంబడించాను. నేను వెనుదిరుగ లేదు. నా పాపాలు బలహీనతలు సిలువచెంత నుంచి రకష్ణస్థిరత పొందాను. 1998లో నాటి బాప్తస్మము తీసికున్నాను.
యెషమా 43 : 1, 2, 3 : నాకు దేవుడిచ్చిన వాగా�నమిదే బాప్తస్మము తీసికొని బోట్టు
వదిలాక నా భర్త కోపోపదేకుడై నన్ను బాధించాడు. నా బట్టలు పారవేసి, నా కువారెతను మంట
బట్టుకొని ఎటో మళాడు. యిల్లు తాళం పెటేటసాడు. ఒంటరిగా యింటి వుందు సాయంత్రం
వరకూ ఉండి దేవుని మౌనంగా ప్రార్థించాను. ''ప్రభువా, నేను నిన్ను నమ్మిన తర్వాత ఒతితడిరకైనా,
బదిరింపులకైనా ఆ విధేయత చాపపది లేదు.—— విధేయతలో జీవిస్తాను నా జీవిత కాలమంతా
నీ మహిమను హారి�ంచి కీర్తిస్తాను. అని ప్రార్థించాను. ఆ రాత్రి నా భర్త యిల్లు చేరారు. నా
ప్రార్ధనకు జవాబుగా కాసత ముతతబడిన హృదయంతో ''సరేలే పలికా రా—— అన్నారు. నాకు ఎదురు
వాట్లాడాలన్నా, గొడవలన్నా చాలా భయం. క్రీస్తు కూడా తన దాషించిన వారి ఎదుట వధకు
తేబడిన గొపరె పిల్ల వలె మౌనంగా వున్నారు. నేను ఏ పాటి దానను? నేను ఆత్మీయుగా భకత్
సింగుగారి సహవాసంలో ఎదిగాను. కాని ఒకసారి నా సవంత నిర్ణియంలో దేవుని సంపపదించకనే
యిల్లుకొని అపపుల పాలయయాను.
దేవుని ఆలోచనలు మన ఆలోచనలకు భిన్నవెన�విగాన యిల్లు తిరిగి అమ్మివేసాను.
రూ పరిస్థితిలో వా పుట్టిల్లు చేరాను నా భర్త వ్యవసాయం ఆరంభిం చాడు. చెల్లెళు పెళిుళ్లు
అయయాయి. వా నాన్న పెన�న్తో పబతకుచుండగా ప్రభువు దశమ భాగము దేవునికే యివ్వాలని
నేరాపరు. దేవునికిచ్చి శోధించమన్నారు. మనవు అపరాధముల చేత చచ్చినవారవై యుండగా
తన రకతము బోట్టు చివరివరకు కాల్చి స్వకీయులుగా మార్చి పరిశుద్ధ పరిచి నిత్య సహవాసంలో
చేర్చి యింటిలో బాధించిన బంధువుల సమక్షంలో నన్ను ప్రత్యేక పర్చారు. నేను ఎన్నో
పోగొట్టుకున్నవన్నీ మ�ు యిచ్చారు. నేడు నా కువారెత వివాహం దేవుని కృపలో చేసాను. నా
కువారుడు నేడు చదువుటకు ప్రభువే ఆర్థికంగా సహ్లయపడ్డారు.
వీదీ�
5. దైవసేవపట్ల ఆసక్తి :
నన్నింతగా ప్రేమించిన ప్రభువునకు ఏమిచ్చి కృతజ్ఞత చూపగలను? అని ప్రార్థించు
సమయంలో పపవచనందావరా ప్రభువు వాట్లాడారు.
''పద్మ, నేను వాడుకోబోవు సాధనవు—— నా కయితే వాక్యం చెప్పుట రాదు మరియు
భయము. ఎకుకవ ప్రార్ధన చేయగలను సంఘం కొరకు ఆత్మం కొరకు భారం కల్గి పపారి�ంచగలను.
ప్రభువు మనకు ఒకొకకకరికీ విభిన్న తలాంతులనిస్తారు. నాకు పపారి�ంచేతలాంతునిచ్చారు. నా
ప్రార్ధనా జీవితాన్ని బట్టి నన్ను నిరుతాసహాపర్చి సేవకు చాలా ఆటంకాలలో బాధ కల్గించింది.
ఎక్కడికి మళ్ళుచున్నావు? ఎవరి దగిరకు? అంటా అవవానంతో వాట్లాడి హింసించే భర్తను
కష్మించేదాన్ని, నా భర్త పూజలు చేస్తూ అయ్యప్ప దీకషలు, నల్లబటటలు ధరించి పూజలు అరపులు
బభజనలతో విసిగించేవారు. ఒకరోజు యిల్లు వదిలి మళిుపోగా, భర్తను తరివేసిన ఆడ్రదాన్నని నిందదవేసారు. నా బాధలన్నీ దేవుని దగిర పెట్టి కన్నీరు విడిచేదాన్ని. నా దుఃఖ దినాల్లో ఒక రోజు 2009 ఏపపియల్ నెలలో ఘోర హాత్యదావరా నా భర్త మరణం నన్ను కృంగదీసింది. అంతేకాదు. నా భర్తను నేనే చంపానని కొడుకును ప్రోత్సహించి, నన్ను బాధిస్తున్నాడ్రనే కక్షలో చేసానన్నారు. కొన్ని వందల మధ్య నేర్సతులుగా మిగిలిపోయాను. గతంలో నన్ను మంచి సంసారివి. అయోగయుైన భర్తను భరించిన పతిపవతనని పొగిడిని వారే అందరి వుందు హాంతకురాలినని వుపదవేసారు. దేవుని కృప నన్ను విడిచిపోలేదు. నేను దుఃఖంతో ప్రార్థించగా ప్రభువు పేతురును చెరసాలలో విడుదల చేసినట్లు నేను నిరపరాధినని బుజువు చేసారు. దేవునికే స్తుతి మహిమ నేను ప్రేమించిన నా క్రీస్తును మితపదోహి అని నేరం మాపినా మౌనంగా భరించాను. కొరడా దెబ్బలు, వుళుకిరాటం, కాళుకు, చేతులకు వేకుల సిలువలో వ్రేలాడింది.

నా కోసం, నా రక్షణ కోసవే కదా! మనలను ప్రార్థించమని క్రీస్తు ప్రార్ధన నేరాపరు. క్రీస్తు యేసుకు కల్గిన ఈ మనససు సాత్వాకుడు దీన మనససు గలవాడు గనుక నేను ఎంతో
73
నేర్చుకున్నాను. బంగారము అగ్నిలో కాల్చిబడి పవిపతపర్చిబడిన రీతిగా నన్ను నిలిపి పపవచనాధారంగా నన్ను సేవకై నిలబటాటరు.
పపియచదువరీ, మనవు జయజీవితం జీవించి, కశాటలలో నిలవాలంటే వాక్యం వినాలి. ప్రతి అకష్రంలో ఎన్నో అరాథలున్నాయి. సంఘ సహవాసం తపపకకావాలి. మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని గ్రహించాలి. ముదటి మరణవు అందరికీ తెలసతుంది గానీ రెండవ మరణ ం క్రీస్తు నెరిగిన వారికే తెలసు. అందుకే క్రీస్తును స్వకరించు. అపుడే వోకషం పొందగలవు.
ప్రియ తల్లి, చెల్లి, అకక్లారా, అన్నలారా, తవ్ముళ్�ు, తండ్రులారా, నేను నా అనుభవ సాక్ష్యం దావరా చెప్పే సందేశం ఒక్కటే, ఎన్ని శ్రమలు కల్గినా, బాధలను ఎదురొకన్ననా, నిందలు, హింసలు, దాషణలు పాలయిననా యేసే ఆశయమై శ్రమలలో వారిం చూపగలరు. దిగివజయమిస్తారు – నాకిచ్చారు కదా! యేసుంటే సన్న ఒకటే ప్రక్కన ఏది చేర్చిన విలువ పెరుగుతుంది. సున్నా వ్రాసి ప్రక్కన అంకలు చేర్చిన విలువలేదు. ఈ ధరలలో ప్రేమలు వ్యర్ధము– తల్లిదండ్రుల ప్రేమ నీడలో నిలిచను కన్నబిడ్డల ప్రేమలో నమ్మిం తకుకవ. బంధువులు, ప్నేహితులుండగా మన బాధలన్నీ దేవుడే వోస్తాడని నమ్మండి. ఆత్మ శాంతి సమాధానం ఆనందం అందిస్తారని నమ్మండి.
అనారోగ్యం ఎదురొకనుట :
నా జీవితంలో ఆయాసం వంటి లకష్ణాలన్నీ తిరిగా చేరారు. నాకు కళ�ుపడి ఆయాసం ఎకుకవై మరణాపాయం ఎదురుకన్నాను. చిన్న డాకట్రుకు చెప్పగా పెద్ద డాకట్ రుకు చూపాలన్నాడు.
నా కొక దర్శనము కల్గింది. నలుగురు నల్లని ఆకారంలో నా చుటాట తిరుగుచున్నారు. నన్ను
రమ్మని పిలసతుంటే, నా దేవుడేడి? అని ఆత్మలో ఆలోచించసాగాను.
పపాణంతో పోరాడే సమయంలో తెల్లగా మురిసే వపస్తాలలో నన్న ఒక సవరూపము నా
దగిర నిలిచింది. తల నుండి కాళ్లవరకు ప్రేమలో తన హాసతంతాకింది. ఆ తక్షణం నాలో
చలనవు కల్గింది. నా తల్ల డబ్బభకై బయటకు మళ్ళీ వచ్చేసరికి నాలో అదభుత స్వస్థత కల్గింది.
హల్లెలూయా దేవునికే మహిమ మనమంతా క్రీస్తు అందించే పరలోక వార్సులవుగుటకు
నిరీక్షణలో పవిపత జీవితంతో జీవిద్దాం. తంపడి కువార పరిశుదాథత్మ దీవెనలు అందరికీ
లోడుగా నుండు గాక ఆమెన్..ఆమెన్.. హల్లెలూయా పరలోకము నా దేశవు పరదేశినేనిలా
వాయాలోకమేగా నేను యాత్రికుడ్రను !!
సాక్ష్యం 27. కీర్తనీయుడైన యేసుని
కీర్తిస్తాను
–ప�మతి జయ
1. పరిచయము :– నా పేరు జయ, హిందామతం
క్రీస్తును తెలసుకొని రక్షణాను భగవం పొందాను. దేవుని ఆత్మ
ప్రేరరపణ వలన ఉపవాసముండి నేను ఈ సాక్ష్యము వ్రాస్తున్నాను.
ఈ సాక్ష్యము అనేకమందికి వాదిరిగా ఉండాలని దేవునిని ఎరగని వారికి, ఎరిగిన వారికి
కూడా ఆ�ర్వాద కరంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మహివానివతడు అయిన ఈ దేవుని కృపను నేను ఏ రీతిగా అనేక సందరా�ులలో
పొందుకున్నానో, ఏ పరిస్థితులలో నేను దేవునిపై అనుకొని విశ్వసంతో వుందుకు రాగలనో,
అలారగ ఎన్నోసార్లు బలహినతల్లో, నిందల్లో, కశాటలలో, ఆర్థిక పరిస్థితులలో అనారోగాల్లో,
వానసిక స్థితిగతులలో సరిగా లేనపుడు, కుండిపోయినపుడు, నిరాదర ణగా ఉన్నపుడు,
నాకు ఎవరూ సహ్లయం చేసేవారు లేనపుడు ఇంకా నా వుందు దికుకలేదు అంతా శ�న్యవే
అని నేను తలంచినపుడు ఈ శక్తి కలిగిన దేవుడు ఏ రీతిగా నన్ను ఆయా పరిస్థితులను
తపిపంచాడో, నడిపించాడో, కాపాడాడో ఏ రీతిగా తన స్వరం దావరా, వాక్యం దావరా,
పాటల దావరా, దర్శనాల దావరా నడిపించాడో నా ఈ సాకష్యంలో వ్రాస్తున్నాను. ఈ సాక్ష్యం
అనేకమంది ఆత్మలను రక్షించేదిగా, పాపం, శ్పం నుండి విడిపించేదిగా, అనేకులు ఈ దేవుడు
గొప్పదేవుడు, ఆత్మ సవరూపి, అయిన దేవుడు అని నమ్మిన వారి జీవితాలలో అరణ్యోదయ కిరణాలు మల్లివిరియాలని, వారి జీవితాలు బాసపడాలని, సంతోష భరితంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ఈ సాక్ష్యం ఉండాలని నేను ఆ�నిస్తూ కర్ణామయుడు కృపగల దేవుని పాదాలు పట్టుకొని పపార్థిస్తువున్నాను.
నేను వ్రాస్తున్న ఈ సాక్ష్యం, నన్ను బలపరచి సరి అయిన త్రోవలో నడిపించి, తల్ల – తంపడి చనిపోయిన వారి స్థానంలో ఉండి, ఎన్నోవార్లు నన్ను అకుకన చేర్చుకుని అపారమైన వారి ప్రేమను నాకు చూపించిన, దైవాసురాలు అవ్మాజి గారిక కృతజ్ఞతలు.
2. బాల్యం :– విజయవాడ పట్టణంలో, సత్యనారాయణపురంలో 1963 నవంబరు 6 వ తేదీన కారీతకవాసంలో నేను జన్మించాను. వా అమ్మగారు నాదెళు రత్నభూషణ ం, నాన్నగారు నాదెళు గంగాధరరావు. వేవు మొత్తం 11 మంది సంతానం వీరిలో ఒక ఆడ్రపిల్ల, ఇద్దరు మగపిల్లలు చనిపోగా మిగిలిన వారు 8 మంది. 5గురు ఆడ్రపిల్లలు, వుగ్గురు ముగపిల్లలు. నేను 11వ సంతానం. వా నాన్నగారి అన్నదవ్ములు నలుగురు బాగా
74
స్థితిమంతులు, బంగారం, పట్టుబటటలు, ఇంకా వ్యవసాయం, చాలా వ్యాపారాలు ఉండేవి, విజయవాడ నగరంలో ఒకప్పుడు జమిందారి కుటుంబం.
కాలగమనాన, వోసం, ఎదుట వారిపై అధికమైన నమ్మిం ఎన్నో కారణాల వలన ఆసిథ అంతాపోయి, చెటుటకొకరు, పుటటకొకరు అయిపోయాం. నాన్నగారికి మతిస్థిమి తం సరిగ లేకపోవటం, అందరం చిన్నపిల్లలు అవటం, ఏ దికుక వాకు లేకపోవటం, ఉన్న ఊరు వదిలి, ఒంగోలు మళిుపాయాం. అన్నలు చిన్నపిల్లలు అయిన లారీ క్లీనర్గా, పడైవర్లుగా చేసి మమ్మల్ని వా అమ్మ కడుపులో పెట్టుకొని పబతికించింది. వేవు అగిపుల్లలు, రాట్నం వ్రకటం, సాంబాణికడ్�ులు, చెయయిటం ఇవి అన్ని ఇంటికి తెచ్చి యిచ్చేవారు, ఇవి అన్నీ చేసి, అక్కలు లకీష్మ, దురి, జయ, క్రిష్ణి నాని వేవు అందరం కశాటలు , నశాటలు, బాధలు ఎన్నో అనుభవించి, కలసి పెరిగావు. ఇద్దరు అన్నలు, పెద్ద అన్నయ్య పెళిుళు అప్పటికే అయిపోయినవి. అందరం పెరిగి పెదదఅయ్యం. కటా్నలు ఇవవలేక, తల్లిదండ్రులు వుస్లివారు అయిపోవటం, అన్నలు చిన్నవాళ్ళు అవ్వటం వాకు చిన్న వయససులోనే 14,13 సం��రాలకే వివాహ్లలు చేసేసారు వా అన్నలు, అవ్మా నాన్న.
నన్ను అందరూ ఇంకా నువువ ఎవవరిని ఉదదరించటానికి పుటాటవు, అసలు ఎలా కడ్ర తేర్చాలి, అని అందరు నన్ను అనేవారు. నేను వునిసపల్ సాకల్ 9వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు ఊహాతెలిసిన తర్వాత కూడా ఎన్నో పసతులు లేవిని అనుబభవిం చాను. అయినా వా అవ్మా అభివానంగా మమ్మల్ని పెంచింది. ఎవవరికి చెప్పుకునే వారం కాదు. ఉన్న దానితోనే
సంతృపితగా జీవించాం. వా దురి అక్క సంతానం, లకీష్మ అక్క సంతానం, నేను నా సంతానం
పపరభువుకి పూర్తిగా వా జీవితాలను అపపగించాం.
మిగతా అన్నలు, పిల్లలు అభివానులుగానే ఉన్నారు. నా జీవితం చిన్నప్పుడు ఒక విధమైన
ఇబ్బందులు, పసతుల బాధలు అయితే, నా వివాహం అయిన తర్వాత నేను అనుభవించిన బాధలు
చాలా విచిత్రం. చాలా కశాటలు. ఇవి నేనే పడింది అనుకున్న సందర్భాలు లేకపోలేదు.
నేను చదువుకునేటప్పుడు సాకల్ అన్నింటిలో పఘస్టుగానే వచ్చేదాన్ని, సాకల్లో బాగా
చదువుతాను అని అందరు నాతో బాగా స్నేహం చేసేవారు. ఆడ్రతా, పాడ్రతా పెళ్ళి అంటే
ఏంటో తెలియని స్థితిలో వా కుటుంబ పరిస్థితులను బట్టి 9వ తరగతిలోనే 1979, ఫిపబవరి
16వ తేదిన వా వివాహం అయినది. నా చదువు, నా వివాహం అన్నీ వాచవరండ�న్లో
జరిగినవి. గుణదల వచ్చిన జరిగిన సంఘటనలలో నా భర్తగారు అన్నె మాహానరావుగారు,
వీరిని గుణదల, వామగారు అన్నె సత్యనారాయణ, అత్తగారు స్తావహ్లలకిష్మ, వీరు ఇద్దరు
అన్నదవ్ములు ఇద్దరు అకక్చెల్లెళ్ళు, వీరికి తగదాయి, గొడవలు, వుఠా కక్షలు ఎకుకవ. వేవు
వాచవరం నుండి గుణదల మళాుం అక్కడ వీరి సంబంధం కుదరటం జరిగింది. వావారు
గాందీభ నెపహ�గారి స్నేహం గుణదల వుఠా తగాదాలలో, గొడవల్లో తిరిగేవారు. ఇంటికి సరిగా
వచ్చేవారు కాదు. నెలలు తరబడి ఎదురుచూసేదాన్ని, ఎప్పుడో వచ్చి, ఎప్పుడు మళ�ువారు,
ఇటు తల్లిదండ్రులు చనిపోవడం, అత్తగారు చనిపోవడం మిగిలిన వారు వామగారు వా పట్ల
బాధ్యతగా లేకపోవటం, అదరించేవారు లేక ఎన్నో రోజులు కంటికి, ఏకధారగా ఏడ్చేదాన్ని.
అత్తగారి వైపు కొద్దిగా వీలు వుంది. కన్నవారి వైపు ఎవరి సంగాలు వారివి ఎవవరికి చెప్పుకోవాలి,
ఎక్కడికి మళ్ళాలి. ఎలా పబతకాలి వా వారు బాధ్యతలేకుండా వుండేవారు.
ఇటువంటి సమయంలో శ్రీధర్ కడుపున పడ్డాడు. ఎవవరా పట్టించుకునే వారులేరు.
తిండివుండేది కాదు. అన్నదవ్ములు ఇళుకి మళ్ళీ నా పరిస్థితి చెపాపలంటే నావోషి, నా భర్తగార్ని
తకుకవగా చూస్తారేమా, అవవానిస్తారేమా అని సందేహం, పైగా వా నాని అన్నయ్య ఎందుకు
నువువ ఇన్ని కశాటలు పడతావు. నీకు వచ్చిన గర్బుం తీయించేస్తాం. నువువ నీ భర్తను వదిలి
వచ్చేయి అన్నారు. కాని వా అమ్మ నాకు ఒక వాట చెపాపరు. నీకు సంసారంలో సమస్యలు
వసత వూడవ వ్యక్తికది అవకాశం లేకుండా పరిషకరించుకో, గుట్టుగా బట్టుగా జీవించు.
ఎన్ని కశాటలు వచ్చినా నీ ఓరుపతో ఒకనాటికి నీకు సు�ాలు సంపాపితస్తాయి అని చెపిపంది.
అంతే ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, పసతులు వచ్చినా నా భర్త గారిని ఎక్కడా అగౌరవంగా
వాట్లాడలేదు. ఎదుటివారి దగిర తకుకవచేసి వాట్లాడలేదు. ఆయన నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఒకోకసారి విసుకున్ననా చాలా ప్రేమ, అణుకువ, ఓరుపతోనే ఉండేదాన్ని. వయససుకి మించి ఎన్నో అనుభవాలు, కశాటలు. అన్నె ప�దీదర్ వా పెద్దబాబు, కడుపున పడుపపటినుండే ఈ మహ్లదేవుని దర్శనం నాకు కలిగింది. ఈ దేవుడంటే తెలియదు. చాలి నిష్టగా శివపూజలు చేసేదాన్ని, ఉపవాసాలు చాలా కఠినంగా చేసే దాన్ని, పురాణ కాలాకేషపాలు భక్తి పుస్తకాలు చదివి అందరికి వివరించటం. ఏ వాసాల్లో ఏ పూజలు చేయాలో అవి అన్నీ ఎంతో నిష్టతో చేసేదాన్ని.
1) దేవుని ముదటి దర్శనం : శ్రీధర్ నిండు నెలల్లో ఇంకా ఒక వారంలో పపసమం జరుగుతుంది. అనగా నా భర్త గారు మాహానరావుగారు ఇంటికి వచ్చి 3 నెలలు. ఇంకా ఇంటికి రాలేదు. ఎవరినో కొడితే గొడవలు కేసు అయ్యి జైలుకి మళ్ళారు. బయటికి వచ్చినా ఇంటికి రాలేదు. సరే నేనే వెళ్దాం అని గుణదల విశ్వీవి్ సందులో నెపహ�గారి ఇల్లు నేనే మళ్ళీ రోడ్డు మీద నుంచన్నాను. నన్ను చూసి వస్తారేమా అని చూసాను. అయినా రాలేదు.
75
ఆయన్ని ఎంతగానే ప్రేమించాను. ఆయనకోసం ఏ చిన్న చప్పుడు అయినా ఆయనే వచ్చారేమా అనే తలంపు, ఆ తలంపుతోనే ఉండేదాన్ని, ఆయన నన్ను పట్టించుకోలేదు. ఇంట్లో తింట ానికి తిండిలేదు. ్రేగులు వెలిపెడుతున్నాయి. ఆదుకునే వారు లేరు, అన్నం పెట్టేవారు లేరు. ఇంకా నా పబతకు ఎందుకు? నేను ఎవరికి అకక్రలేదు, అనే ఆలోచన వచ్చి కాలువలో పడి చచ్చిపోదాం, ఏమయినా సరే నేను పబతకకూడ్రదు అని కాలువలోకి నా కాళ్లు అందనంతగా మళిుపోయాను. దేవుడే సవయంగా దిగి వచ్చాడు. నీలి పైనుండి ఆకాశమంత ఎత్తులో తెల్లని వపస్తాలు కట్టుకొని, అవ్మా జయ, నీవు నా బిడ్డవు. అంతమాత్రమే కాదు నీ కడుపున ఉన్న బిడ్డను నేనను నా సేవకి ఎన్నుకొన్నాను. నిన్ను నా సేవకు ఎన్నుకున్నాను. అని నా భుజాలు చుటాట చేతులు వేసి ఒడుకి తీసుకొని వచ్చి వదిలి పెటాటడు. ఇది అంత కలలాగా జరిగింది. నేనే నా బాధలు, నా కున్న దిగులుతో నేను దీనిని అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే నా కున్న శ్రమ దేవుని గుర్తించలేకపోయింది. నాకు సృపహాతో ఉండగానే అంత దేవుడు వాట్లాడి ఒడుకు తీసుకువచ్చాడు. ఇంతమంది ఎంతమందిని నేను పూజించాను ఎవవరు నాకు కనబడలేదు రక్షించలేదు. ఈ రోజుకి కూడా మహ్లదేవుని దివ్యవెన� ఆ సవర్శి అనుభాతి నాకు కలుగుతానే ఉంది.
వా శ్రీధర్ 1980 మార్చి 6వ తేదీన జన్మించాడు. అప్పుడు పపసమం ఎంత కష్టతరవెన� మరణం వరకు మళ్ళాను. అప్పుడు కూడ్ర దేవుడు తెల్లని రూపం కలిగిన ఒక వెలుగు నాకు కనిపించింది.
తర్వాత వా అన్నదమ్మలు లారీలు కొనుకోకవడం, ఇక్కడ గొడవలు ఎకుకవ అవటం
వలన వా అన్నలు లారీలు ఎక్కడ తిరిగితే అక్కడికి కొన్ని గిన్నెల సట్టు, పడుకోవడానికి చాప,
పళాులు, చంటాడు శ్రీధర్ చంకన్ ఇలా తిరగా, హైదరాబాద్ 3 నెలలు, వైజాగ�లో 1–2 సం��
నిజావాబాద్లో వర్నిక్రాసింగ�లో 11సం��లా ఉన్నాం. ఆ దినాల్లో భాష ఏసగ ఉండేది. నాకు
తె�ని మనుషులు చిన్న వయససు, నా బాధలు ఇంతా అంతా కాదు. గొడు చాకిరీ చేసేవారు.
లారీల మీద నెలకి 2,3 రో��లే ఉండేవాడు. వర్నిక్రాసింగ� నిజావాబాద్లో ఉండగా ప�ధర్కి
కలరా వచ్చింది. 105జ్వరం ఫిట్సలు వచ్చాయి. అక్కడ ఒక కంప�ండ్రర్ బాబుని �స�గడ్డపై
పడుకోబటాటడు. వాంతులు, విరోచనాలు, 2 సం��ల బాబు పబతకడు అన్నారు. ఆ కంప�ండ్రరే
బోధనలతో పిల్లల డాకట్రు దగిరికి తీసుకు మళ్ళారు. మందులు వార్సతున్నారు. 4, 5 రకాలు
వార్చారు. అయినా తగిలేదు. సిలేన్సకి నరాలు అందక కాళ్ళు, చేతులు మణికట్టు దగిర కట్
్చేసి సిలేన్స పెటాటరు. హలసపటల్లో ఎవరూ లేరు. ప్రక్కన బడ్వారికి బాబుని అప్పగించి బట
టలు అవి ఉతకుకనే పనులు చేసుకునే దాన్ని. బాగా ఏడ్చేదాన్ని. ఆదరణకోసం, తోడుకోసం
ఇంక ఇంటికి తీసుకొని మళిుపొమ్మన్నారు. పబతకడు అన్నారు. అటువంటి పరిస్థితులలో ప్రక్క
బడ్ వారు అవ్మా నీ బిడ్డను ప్రభువుకు అప్పగించు పబతకుతాడు అన్నారు.
2. స్వస్థతలు : నా బిడ్డ పబతికితే చాలు దేవుడికే ఈ బిడ్డ అనుకున్నాను. అంతే వెంటనే
బాబుకి తగిటం, లేచి ఆడుకోవడం జరిగింది. ఇంటికి వచ్చేసాం. కాని దేవునికి సమర్పించటం
అంటే తెలీదు. ప్రక్క వాళ్ళు చెప్పమన్నారు చెపాపను అంతే నాకు ఏమి తెలియదు. నా భర్త
నన్ను తీసుకొని మళ్తాను అని విజయవాడ వచ్చారు. (అక్కడ కూడా ్రేకాటలు, వ్యసనాలు
అలవాటు అయయాయి)
అప్పుడే శేఖర్ అంటే వా రెండో అబ్బారు కడుపున పడ్డాడు. నా భర్త లేరు. చంటిపిల్లడు
జబభపడి ఉన్నాడు. ఇంట్లో ఏమిలేవు. ఎవవరిని ఏమి అడగరలేను. ఏమి చెపపలే మళ�ు వుందు
2,3 వాత్రమే బియ్యం ఉన్నాయి. లేని అలవాట్లు పతాగుడు, పేకాట, కోడి పందాలు ఇలా
అన్నీ అయయాయి. దేంట్లోను స్థిరంగా చేసేవారు కాదు. స్థిరతవం లేదు. విజయవాడ వచ్చి
నెల అయిపోయింది. కబురు లేదు, మనిషి లేడు, 4 నెలలు అయిపోయింది. ఒక గుపెపడు
వండ్రటం, పిల్లాడికి పెట్టడం, నేను పస్తుపడుకోవడం ఇలా జరిగింది. కడుపుతో ఉన్నానేమా
ఆకలి, ్రేగులు నొప్పులు తట్టుకోలేక వేపాకు తినేదాన్ని. వేపగింజలు పండి క్రింద రాలితే
అవి తినేదాన్ని కడుపులో పిండం కొద్ది కొద్దిగా కరిగి పోవటం అబార�న్ అవ్వటం ముదలు
పెట్టింది. 5వ నెలలో 100 రూపాయలు మనియూరుర్ చేసారు. 80 రూపాయలు వర్నిక్రాసింగ�
నుండి విజయవాడకు చార్జీలు లేనపుడు బససు ప్రయాణం దాదాపు ఆ రోజుల్లో 10 గ్రావాలు ప్రయాణం అతి ప్రయాణాలు ఎన్నో బాధలు పడుతా చేసాను. బాబుకి ఆహ్లరం లేదు, ఒక ప్రక్క కడుపులో నొపిప, నరకం అంటే ఆ పపయాణంలోనే చూసాను. బససు మధ్యలో దిగిపోయి ఒక చోట తోటలాగ వుంది చేను చుటాట కరెంటు పెటాటరు. అదైనా వుట్టుకుని చచ్చిపోదాం అని మళ్ళాను. అప్పుడు ఒక హస్తం వచ్చి నా హస్తం కంటే వుందుగా దానిని పట్టుకొని నాకు శాక్ కొటటకుండా ఆపింది. అది దేవుని కర్ణాపూరిత హస్తం ఇలా దేవుడు ఎప్పటికప్పుడు నన్ను కాపాడుతా నా పట్ల ఆయనకు ఉన్న ఉదే�శ్యములను తన చితాతన్ని తెలుపుతా భయపడకు నీకు నేను తోడుగా ఉన్నాను అని వాగ్దానాల దావరా బలపర్సతూ ఎప్పుడు నిరంతరం ఏదో ఒక వెలుగు నన్ను వెంటాడుతా ఉండేది.
ఇక్కడ నా భర్తగారు ఏ ఉద్యోగం దొరకక్ యాసిడ్ లారీపై మళ్ళీ కాళ్ళు అన్నీ పుళుపడ ిపోయి నానా అవస్థా పడుతున్నారు. వ్యక్తిగతంగా మాహానరావుగారు చాలా మంచి మనససు, ప్రేమ ఉన్న వ్యక్తి. పులకోసం సహ్లయం చెయయాలి అనే మనససున్న వ్యక్తి. అయితే పెంపకం
76
, ప్నేహ్లలు తన చుటాట వున్న వాతావరణంవలన ఆయన ఆ లోకంలో ఉండేవారు.
మధురానగర్లో కొన్నాళ్ళు అదెదకు వున్నాం. చిన్నబాబుని గర్బిుణితో ఉన్నాను. అలారగ �్లడింగ� ప్రతిరోజు అవుతానే ఉండేది. ఆ రాత్రి మరలా అదే రూపం నా బడ్పపకక్న నుంచొని అవ్మా నీ పట్లా నీకు పుటటబోయే బిడ్డ పట్ల నేను ఒక ఉదేదశ్యన్ని కలిగి ఉన్నాను. నిన్ను స్వస్థపరసతున్నాను. అని నా పొటటమీద చెయ్యివేసి నిమిరాడు. నాకు కనిపించేది. దేవుడు అని అర్థం అవుతుంది. కాని నేను లోకంలో బాధలలో ఎన్ని కార్యాలు చేసినా దేవునిని ఆరాధించాలి. ప్రార్థించాలి అని తెలసుకోలేక పోయాను.
శేఖర్,........ శ్రీధర్ పెదదవారు అవుతా వున్నారు. మాహానరావుగారు పడైవర్ అవ్వటం, అయినా నాకు బాధలు తప్పలేదు. ఆయన డ్రయాటీలు లేదా వ్యసనాలు, అలవాట్లతో నాతో అసలు గడిపేవారు కాదు. ఎప్పుడు పిల్లలు అవ్మా నాన్న ఎప్పుడు వస్తారు. మనం అందరం కలసి పారుకకి వెళ్దాం. ఎకక్డికయ్నిా షికారుకి వెళ్దాం అని నన్ను అడిగేవారు. ఆయన ఒక్కరోజు ఇంటిదగిర ఉంటే పిల్లలకి, నాకు పండ్రగే. వెలితి ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను వెంటాడుతూనే ఉంది. (ఎవరైనా సరే పిల్లలు, భార్యని పట్టించుకోవాలి, వారికోసం సమయాన్ని కేటాయించాలి లేకపోతే వారిమధ్య సంబంధాలు , ప్రేమలు కరమవుతాయి) ఎప్పుడూ నాలో ఏదో ఒంటరితనం వెంటాడుతూనే ఉండేది. పిల్లలు సాకల్కి వెళుతున్నారు. నేను బాగా నిష్టగా పూజలు, నోవులు, ీవ్రతాలు ఎన్నో చేస్తూ ఉన్నాను. కానీ నాలో ఏదో అశాంతి, సంతృపితగా కుటుంబ జీవితంలో అలాగా నేను చేసే భక్తిలోను లేదు ప్రతిరోజు దేవుని
దర్శనాలు నాకు కన్పడేవి.
చిట్టెమ్మగారి ఇంట్లో ఉన్నాం. వాచవరంలో వేవు అదెదకు ఉండేవారము. చిట్టెమ్మగారి
ఇంట్లో ఉన్నప్పుడు ఎపపుడ్రయినా పరలోకం దేవదాతలు, పెదదనిచ్చెిన ఆకాశం నుండి భూలోకం
వరకు దేవదాతలు ఆ నిచ్చెన ఎకుకతా దిగుతా కనిపించే వారు. ఆకాశమంత బైబిలు గ్రంధం
కనిపించేవి. పరలోకం దేవుని సింహలసనం, 24 మంది పెద్దలు ఇవి అన్ని కనిపించేవి. నా
భర్తగారు కష్టపడి చాలా డబ్బులు ఆ రోజల్లో లారీల మీద చాలా డబ్బులు వచ్చేవి. నాకు
కావాలసినవి ఇచ్చి మిగతావి దాచేవారు కాదు. అన్నీ ్రేకాటలు, సినివాలు, కోడిపందాల్లో
పోగొట్టి ఇంటికి వచ్చేవారు. రోజుల తరబడి వచ్చేవారు కాదు. నాకు డబ్బు జాగ్రత్త చెయయిటం,
దాయటం రాదు, అడిగితీసుకోవటం రాదు, వివేకం లేదు అయితే పస్రీలవెన� మనం పొందికగా
ఉండాలి డబ్బులు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా పొదుపుచెయయాలి. పరిశుదదగ్రంధంలో
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును వుడభురాలు తన ఇల్లు పెరికివేయును అని ఉందికదా.
బాగా దిగులు చింత, నా భర్త అన్నారు. ఏమి చెయయాలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక
సతమతమవుతా ఏడుస్తూ వున్నాను. ఒకరోజు అనుకున్నాను నాకు మనశ్ంతిలేదు, ఇంక
ఈయన వార్డు అని ఒక రాత్రి పిల్లల్ని పడుకోబట్టి ఉరివేసుకుందాం అని ప్లాసిటక్ తాడు
కొనుకొకని వచ్చాను కాని ఉరివేసుకున్నాను.
మరలా అవే హస్తాలు రెండు వచ్చి ఆ వుడిని విపాపయి. అప్పుడు నేను అడుగుత న్నాను.
నేను ఎంతమంది దేవుళును పూజిస్తున్నాను. ఎవవరా వచ్చి నన్ను ఆదుకోలేదు. నా భర్తను
వార్చిరర అని చాలా గట్టిగా బిగిర్గా ఏడ్చాను. నేను సేవించే దేవుళును నేను పిలిచాను.
ఆశచ్యం వాళ్ళు ఎవవరా రాలేదు. ఎప్పుడూ చచ్చిపోదాం, నా జీవితాన్ని అంతం
చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఎవరయితే నన్ను రక్షించారో ఆ దేవుని సాకషాతాకరం నాకు
మరలా లభించింది. అవ్మా జయా నేను నీ దేవుడ్రను ఎందుకు నీకు దిగులు నీవు పడే ఇబ్బందులు
అన్నీ నీ రకష్ణార్థం అనేకులని సేదతీరుస్తాయి. నిన్ను నా సేవలో వాడుకుంటాను. అని
చెపాపడు. అప్పుడు నేను అడిగాను అసలు నువువ ఎవరివి నన్ను ప్రశాంతంగా చావనివవవా. ఏ
దికూకలేనిదాన్ని నా గురించి నీ కందుకు నిన్ను నేను పిలిచానా అని అడిగాను. అప్పుడు మెలకువ
గానే ఉన్నాను. ఇద్దరు మనుష్యులు ఎలా వాట్లాడుకుంటారో అలా వాట్లాడుకుంటున్నావు.
అప్పుడు ఆయన అంటున్నారు ఫిలిపప 2:6,7– నేను రికుతడ్రనై నీ కోసం ఈ లోకానికి వచ్చి
శిలువ మరణం పొందాను అనే వాక్యం దావరా నాతో వాట్లాడుతున్నారు. అబ్బా ఈ దేవుడు
ఎంతగొప్ప దేవుడు అపరాధములలో పాపములలో చచ్చిపడివున్న తన పపజలైన వారికోసం అయనే మనని వెదుకుతా వచ్చే దేవుడు ఎన్నో లోపాలు ఉన్నా తన ప్రజలను సరిచేసి ఆయన పనికోసం మనవి వాడుకునే దేవుడు ఇది చదువుతున్న మిమ్మల్ని ఎన్నో సంధరా�లలో దేవుడు దర్శించి వాట్లాడి వుండవచ్చు. వరిమీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దేవుని సిన్నిధి రావట ానికి ఆయన పని చేయటానికి రండి సమసత భారం మాయు పపజలారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి నిస్తాను అని దేవుడు నన్ను పిలిచాడు. మిమ్మల్ని పిలసతున్నాడు. ఎంతకాలం లోకంలో ఉండి శ్రమలు పడతారు. రండి ఏసునొదదకు రండి. విశ్రాంతి నొందండి.
ఎప్పుడూ ఏదో అలజడిగా ఉండేదానిని ఎప్పుడూ దు�ఖవే నాకు. అయినా ఆ సందరా�లలో నేను చాలా నిబ్బరంగా చాలా సందరా�ులలో ఉండి, నా బిడ్డలు కోసం, నా భర్త వారపుకోసం ఎంతో పపాకులాడేదాన్ని ఎన్నో కలలు కనేదాన్ని కాని ఏ ఒకక్టీ నెరవేరరది కాదు.
ఒకరోజు రాత్రి దర్శనం, ఎకక్డికో ఫంకష్న్కి మళ్ళీ వస్తున్నాను. ఒక ప్రక్క గొప్పవెలుగు లైట్లు కోలాహాలం, మరోపపకక్ చీకటి అగాధం, అది చాలా చిన్న ఇరుకు సందు. చాలా
77
జాగ్రత్తగా నడవాలి. ఏవాత్రం కాలజారినా పకక్నే చాలా వీడవ వునా మన భూమికి నేల కనిపించనంతలోయ కాలు జారితే అందులో పడిపోయాను. ఆ రోడ్డు అంచని పట్టుకున్నాను క్రింద అన్ని పావులు, తేళు చాలా భయంకరంగావుంది. నన్నువరయినా రక్షించండి అని పెద్దగా కేకలు వేస్తున్నాను. చాలా సేపు ఎవవరా రాలేదు. నేను చాలా గట్టిగా ఏడుస్తున్నాను. ఇంక చెయ్యి జారి పడిపోయే సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చి చాలా వెలుగు కళ్లతో దయాభరితంగా వున్నాయి. నన్ను పైకిలాగి నా బభుజాలచుటాట చేతులు వేసి నడిపంచాడు. చాలా దారం నడిచిన తర్వాత చాలా విశాలమైన దారి అది దాటిన తర్వాత ఒక సముపదం అందులో పడవ ఆయన ఎకిక నన్ను ఎకికంచాడు. వేవు ప్రయాణం చేస్తూవుండగా వా ఎదురుగా ఒక పడవలో నేను ఎంత పూజలు చేసిన ఎన్నడ్రా ఎప్పుడూ కనిపించని దేవుళ్ళు పబహ్మా, విష�్ణి, మపహాశవరులు వుగ్గురు వారిపపర్లు చెపిప తపపవ్మా నీవు ఆ పడవ ఎకక్కూడ్రదు, నీవు వా పడవ ఎకకల్గ రమ్మని పిలసతున్నారు. నేను ఎకక్ను, నన్ను మీరు రక్షించారా, నన్ను రక్షించినది ఈ దేవుడే అని నేను అంటున్నాను, అలా నన్ను పడవ దాటించి ఆయనతో పాటు నన్ను చాలా గట్టులు కొండ్రలు, గుటటలు దాటించి ఆకాశ వారాిన నన్ను తీసుకువెళాడు. కొంతదారం మళ్ళిన తర్వాత భూమి మీద నుండి ఆకాశమంత ఎత్తు తలుపులు, అవి బంగారం వపజాలు చాలా అమూల్యమైన రత్నాలు వీధిగా వున్నాయి. అవి తెరచుకున్నాయి. ఇదిగో ఇది నాటకం అని నన్ను రక్షించి చెపుతన్నాడు. పెద్ద పెద్ద సింహలసనాలు వేసి వున్నాయి. వాటిమీద తెల్లని వస్తాలు ధరించినవారు కూర్చుని ఉన్నారు. చాలా మంది నేనైతే లెక్క మయ్యలేదు – రెక్కలు
వున్నాయి. తెల్ల వపస్తాలు ధరించారు. దేవునిని స్తుతిస్తున్నారు వారు. నా మనససు చాలా తేలికగా
దాదిపింజెలాగ ఉల్లాసంగా తేలిపోతావుంది. నన్ను తీసుకొని మళ్ళీ ఆయన చెపుతూవున్నాడు.
అవ్మా ఒక నాటికి నీవు ఇక్కడికి వస్తావు అయితే భూలోకంలో నీవు, నీ పిల్లలు నా పనిచెయయాలి.
నీకు చాలా శ్రమలు వస్తాయి. వాటిని తట్టుకునే ధైర్యం – నమ్మిం నీకు నేను ఇస్తాను. మీ
దావరా నా పనిచెయయాలి. ఆ లోకంలో ఏమిలేదు. దాని కొరకు నీకు పపాకులాట వదుద. అని
చెపాపడు. కళ్ళు తెరచేసరికి తెల్లవారింది.
ప్రతిరోజు ఆ దేవుడే నాకు కనిపించి వాట్లాడుతా వుండేవాడు, ఒకసారి శిలువలో
వ్రేలాడుతా ఒకోవారు తెల్లని వస్తాలు ధరించి నాకు కనిపిస్తూ వుండేవారు. నా కేమా భయము.
అసలు నేను ఎకక్డ్రకు మళాులో ఏమి చెయయాలో తెలీదు. అసలు మాహానరావుగారు అంటే
చాలా భయం. ఎప్పుడూ కోపంగా స్రియస�గా వుండేవారు. ఇంకా ఇక అన్నీ చెపపత ఏమంట
ారో తెలీదు. ఒకరోజు నా దాసుడు గుళుపళిు మాజెస�, పటమట లంకలో నా సేవ చేస్తూ
వున్నారు. ఫ్లానా చోట, మరనాత విశ్వస సమాజం. నువువ అకక్డికేవెళ్ళు, వ్యక్తిగత సువార్త
అనేకులను ఆదరించటం గాన పరిచర్యలో నేను వాడుకుంటాను. అని చెపాపడు, అసలు
దేవుడెవరో తెలియదు. ఈ భక్తి ఏంటో తెలియదు, మాజెస� గారు సమాజం ఏమి తె�వు నన్ను
రక్షించిన ఈయనేమా ఫ్లానా చోటుకి మళ్ళు అని చెపుతన్నాడు. ఏమి అర్ధంకావటం లేదు ఏమి
చెయయాలి అని అనుకున్నాను. ఎనికేపాడు కట్టమీదకి మళిునపపటినుండి వేవు వాచవరం
డ�న్లో నుండి ఎనికేపాడు కాలువకట్ట మీదికి మళ్ళీ అందరితో పాటు చిన్న ఇల్లు మట్టిగోడ్రలు
పాక వేసుకొని అక్కడే వుంటున్నావు. అక్కడికి మళ్ళిన తర్వాత ఇంకా కశాటలు ఎదురయినవి.
ఏ డ్రయాటీకి మళ్లిలేక పోతున్నారు. ఎక్కడికి మళ్ళిన అన్నీ ఎదురే వస్తున్నాయి. ఏంచెయయాలి ఈ
బిడ్డలనీ ఎలా పెంచాలో అర్ధం కావటం లేదు ఎంతో మనోవేదన నాకు. ఒక రోజు దేవుడు గొఱ్ఱె]
లను కాస్తూ కనిపించాడు. అమ్మ నేను నీ దేవుడ్రను అన్నీ నా స్వాదీభనంలో ఉన్నాయి. ఎందుకు
ఇన్ని కశాటలు పడతావు అని వాట్లాడారు.
మాహాన్రామము గారిక అనారోగ్యం వచ్చింది. మనిషి ఎండిపోతున్నారు. వోకాళ్ళు నొప్పులు
ఎకుకవయయాయి. వా ప్రక్కనే వా లకీష్మ అకకముండేది. అక్క అప్పుడు దురి పూజలు చేసేది.
ఈ దర్శనాలు ఇవి అన్ని అకక్కి చెప్పేదాన్ని తను అంది ఎందుకు ఇన్ని బాధలు పడతావు నీకు
మనశ్శింతిగా ఉంటుంది. ఆ దేవుడు నీకు అపడ్రససు చెపాపడుకదా, పద నేను నీకు తోడు
వస్తాను అని ఆ రోజు నవంబరు నెల 1985వ సంవత్సరము మందిరం మత కుకంటా 10
గంటలకు బయలుదేరి 12గంటలకు మందిరంలోకి వచ్చాం. నీకు దేవుడు దర్శనంలో చూపించిన మాజెస�గారు అక్కడ కూర్చునివున్నారు. విశ్వపపసాద్గారు నెమ్మది లేకుండా విస్తారమైన ధనవుడుటకంటే యెహోవా యంల భక్తులు కలగి యుండుట వేలు. వాధార్యవే నా ప్రభువా జీవితం. అని పాడుతున్నారు. అంతే నా మనససులో ఎంతో శాంతి, సంతోషం అది వాటలలో చెప్పలేనంత సరే మరువారం మళ్ళాను.
వాచవరం ప్రక్క ఇంట్లో దేవునితో కన్నీటితో ప్రార్థించి నాకు అవకాశం ఇవవమని దేవుని సన్నిధిలో ఏడ్చేదాన్ని. 1992 నుండి బాగా వాడబ్బదుతా 1993 సం�� ఆరాధనలో పాడేదాన్ని. దేవుడు వాట్లాడాడు సమాధి రాయి దొరి�ంచి నట్లుగా సమస్యలు దొరి�ంచి నిన్ను గాన పరిచర్యలకు వాడుకుంటాను అన్నారు.
అప్పుడు మాహానరావుగారు బాప్తసా�నికి ఒప్పుకోవడం జరిగింది. 1993 జనవరి, శనివారం నాడు బాప్తస్మం తీసుకున్నాను. మాజెస� గారు ఒక ఆదివారం పరిశుదాథత్మ పొందుకోవాలి అనుకున్నవారిని లేచి నుంచోమన్నారు. నేను నుంచన్నాను. వచ్చేవారం
78
ఉపవాసం ఉండాలి. అనుకున్న వారు సిద్ధపడి రమ్మన్నారు. మరువారానికి నాకు ప్లూజ్వరం వచ్చింది. అయినా సరే అలారగ మందిరానికి వచ్చాను. దేవుని పిలుపు ఆయన పైన అనుకొన్న విధం, దేవునితో గడిపే ఆ సామీప్యత నేను పకమం తప్పకుండా ఆరాధనకు మళుటం అన్నీ కలిపి దేవుని సన్నిధిలో వాడబ్బడడానికి కారణం.
నా గొంత సరిచేసాడు ఆయన వెలుగుతో నింపి ఆయన పని కొరకు సిద్ధం చేసాడు అని అర్ధం అయ్యింది. ఆ తర్వాత నుండే నేను దేవుని పనిలో బాగా వాడబ్బడ్డాను. చాలా మంది ఎవరు నాకు అవకాశం ఇవవలేదు అని ఎంతో విమర్శితో ఉంటారు. మీకు దేవుడే దావరాలు తెరచి మిమ్మల్ని వాడుకుంటాడు. ఎంతో మంది సింగర్స వుండవచ్చు. ఎంతో గొప్పగా పాడవచ్చు. దేవుడు నాపైన ఆయన అభిషేకం ఆత్మతో వాడుకున్నారు. దేవుని సృషిటలో నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పాటల దావరా చాలా మంది రక్షణ పొందారు. సేద తీర్చిబడ్డారు. ప్రభువు అంటే ఒక అవగాహన దేవుని ఎరుగని వారికి కలిగింది. 93 సం�� నుండి 2006 వరకు విస్తారంగా దేవుని పనిలో వాడబ్బడ్డాను. బయటికి మీటింగ�స పాటల పరిచర్యకి వెళ�్లదాన్ని. విజయవాడ సిటీలో కర్పత్రాలు ట్రాక్స పంచడం, వ్యక్తిగత సువార్త ప్రతిరోజు గృహాదర్శినాలు చేసి అనేకులని ఆదరించి ప్రోత్సహించి ప్రార్థించేదాన్ని. ఎంతచేసినా అలుపు అనిపించేది కాదు. 2007 నుండి ఎప్పుడైనా బయటి వూర్లు అవసరాన్ని బట్టి పరిచర్యకి వెళుతున్నాను. ఎందుకంటే గాన పరిచర్యలు వాడబ్బడే యమవనస్థలని దేవుడు వా సమాజంలో లేపాడు. పరిచర్యలు సాగుతున్నా నా కశాటలు ఏమి తగిలేదు. అయితే వాటిలో ధైర్యం, మనోనిబ్బరం, ప్రభువు ఇచ్చాడు.
తల్ల మరణం :–
వా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు అసలు కనిపించలేదు. ఒకరోజు దర్శనం
అయింది. వా అమ్మగారు చాలా పెద్ద పెద్ద గోడ్రలు ఒకేసారి 3 బససులు మళ�ు అంత మడ్రలుప
కలిగిన గోడ్రలు చాలా పొడవు వున్నాయి. ఆ పపహారి లోపలి నుండి ఏడుపలు– హలహలకారాలు,
అగ్నికరటాల వలె పైకి ఎగిసి రావటం– వూలుగులు – లోపలి నుండి పొగలు వస్తున్నాయి.
పళుకొరకటం, వికటాటట హలసాలు వినిపిస్తున్నాయి. వా అమ్మగారు లోపలినుండి బయటికి
ఎగురుకుంటా వచ్చింది. నాతో వాట్లాడుతా జయా నేను చాలా పూజలు చేసాను, ఎన్నో
బాధలు పడ్డాను, ఎంతో నిష్టగా వున్నాను. అయినా నేను నరకానికి వచ్చి పడ్డాను, నేను ఈ
బాధలు భరించలేక పోతున్నాను. కనీసం నీవు మళ్ళీ నా కడుపున పుట్టిన బిడ్డలకి, నీవు సేవించే
దేవుడే నిజదేవుడని ఆయనే రక్షకుడని వారు ఇక్కడికి రాకుండా వోకషానికి మళుమని నీవు మళ్ళీ
చెప్పు అని చాలా పెద్దగా ఏడుస్తూ గుండెలు పొటటమీద కొట్టుకుంటా ఏడుస్తూ నాకు చెపిపంది.
నేను మరుస్టి రోజు నా బంధువులు అక్మలు, బావలు, అన్నలు, వదినలు అందరి ఇళుకు
మళ్ళీ ఈ దర్శనం చెపిప, ఈ దేవుని త్యాగం గురించి ఈయనే రక్షకుడని చెపాపను. కొంతమంది
నవ్మారు మిగిలిన వారు ఓ అవగాహనతో వున్నారు.
నాకు ఎప్పుడు హాహ్లకారాలు చేస్తున్నా ప్రజలు చచ్చిపోతున్నవారు, నరకానికి ఎంతమంది
మళిుపోతున్నట్లు అగాధంలో పడిపోతున్నట్లు దర్శనాలు వచ్చేవి. నాలో ఏదో మంట, ఆవేశం,
రోదనతో, వేదనతో కూడిన ప్రార్థన ప్రభువు పని ఇంకా ఎంత చెయయాలి అనే ఆవేశం బాగా
వుండేది. ఇతరులకి ఏ బాధ అయినా వసత వారు బాధపడుతా వుంటే నేను సహ్లయం చేసేదాన్ని,
అయినా వారి బాధలు గురతుకొచ్చి ఎన్నో సందరా�ులలో వేదన నిపదపటేటది కాదు. దేవుని సన్నిధిలో
అవసరతతో ఉన్న ప్రజల నిమిత్తం ప్రార్థించేదాన్ని. నశించిపోతున్న ఈ లోకం నిమిత్తం నేనేం
చెయయాలి అని ఆకోసించేదాన్ని.
పరిచర్య – పఘలితాలు :
1) సంవత్సరానికి అంతా తిరిగి ప్రార్థించి కర్పత్రాలు పంచి వ్యక్తిగత సువార్త చేసి
సం��రానికి 40 రోజులు ఉపవాసం ఉండి నేను చేసిన పని ఫలించాలి అని ప్రార్థించేదాన్ని .
ప్రభువు ఎప్పుడు దర్శనంతో కనిపించి ఫ్లాన చోటుకి నీవు మళ్ళీ సువార్త చెప్పు అని అపడ్రససులు
చెపిప ఆ వ్యకుతలను చూపించేవారు. అలా మళ్ళిన సందర్భాలు వున్నాయి. వారిలో శ్రద బససులో
వస్తుంటే వీరి ఇంటి వైపు చూపించి మళుమని దేవుడు చెప్పేవాడు రామక్రిష్ణి గారి కుటుంబం,
వాధవి గారి కుటుంబం ఇలా ఎన్నో కుటుంబాలు, ఉమ,నిర్మల ఉన్నాయి చాలా కర్పత్రాలు పంచాను ఆటో ఎకక్నా, బససు ఎకికనా, రోడ్డు మీదన వస్తున్నా బససుసాటపుల్లో, వారెకెట్ , ఇంటింటికీ, ఇలా చెయ్యకపోతే నాకు నిదురపటేటదికాదు.
2) ఒకరోజు ఒక అవ్మాయి నా కలలో కనిపించింది. మధ్యాహ్నాం 3గం��లు అయ్యింది. నాకు ఇద్దరు పిల్లలు, ఆడ్రపిల్ల వోసపోయింది. ఉన్న ఊర్లో నేను ఉండలేక తిరుపతి దగిర వచ్చి పబతకుతున్నాను. ఈ అవమానం పడలేక ఉరిపోసుకుంటున్న నేను, నా కూతురు చనిపోదాం అనుకున్నాం నాకు ప్రభువు కనిపించాడు. నా కువారెత జయమ్మను నీ కొరకు పపార్థించటానికి పంిస్తాను. నీవు నీ జీవితం అంతం చేసుకోవదుద అని వాట్లాడారు. నీవు నా కోసం వస్తావా, వస్తావా అని నా వైపు చూస్తూ వాం అయిపోయింది. ఆ దర్శినంవావారికి చెబితే నన్ను పిచ్చాదాన్ని చూసినట్లు చూసారు. తర్వాత కాలంలో నేను ఆమెని కలవం గురుతపటటటం పపారిదంచటం జరిగింది. 4 యకరాల పొలం అవ్ముకుని వేరర మళ్ళీ అక్కడ స్థిరపడతాను అని చెప్పటం జరిగింది.
79
3) ఒక కుష��వ్యాధితో ఉన్న వారిని చూపించి అపడ్రససు చెపిప మధురానగర్కి పంపటం వారు స్వస్థపడటం జరిగింది. ఇలా దర్శనాల దావరా ఎంత మందిని చూపించి నడిపించి వారిని రక్షణలో నడ్రపటం, వారిలోనే కస్తూరి ప�ా్యమిలి, వారి కశాటలను తెలియ పరచి వాట్లాడి ప్రభువు నన్ను పంపటం జరిగింది కస్తూరి కొడుకు పపసాద్ని బైబిల్ పటెని�ంగ� పంపటం, పాపకక్ – శ�ైలజ కుటుంబం కొడుకు కూతురు రవి అన్నయ్య కుటుంబం కస్తూరి అవ్మా వీరి నిమిత్తం ఎన్నో సం��రాలు ప్రార్థించి రక్షణ పొందాలి అని ప్రార్థించాను వారి జీవితాల్లో దేవుడు రక్షణ జరిగించాడు. కస్తూరి నాకు నేను పరిచర్యలో సాగుతావుంటే నా ప్రభువు నన్ను ఈ మనససు వున్న వారిని దీవించేవారు.
4) ఆ రోజున రాత్రి గొప్ప వెలుగు. కనిపంచింది. దర్శనంలో నా దగిరకు వచ్చింది. పటెన�్లో నాకు నీవు సువార్త చెపాపవు, నేను రక్షణ పొందాను అని నాకు చెపిపంది. నాకు ఎంతో సంతోషం, నేను ఆమె చెపిపన చోటికి మళ్ళీ చూడగా అక్కడ ఆమె చనిపోయింది. ఇలా ఎన్నో సాక్ష్యాలు ఎన్నో దర్శనాలు.
5) ఒకరోజు దర్శనంతో ఒక అవ్మాయి చాలా అందంగా ఉంది. సైతాను పట్టి రోడ్డు మీద పరురగతతుతా కనిపించింది. దేవుడు నీవు మళ్ళీ ఆమె కొరకు ప్రార్థించమని చెపాపడు. ఆమె ఇల్లు మతకుతా మళ్ళీ ఆ యింటివారికి సువార్తను చెపిప ప్రార్థించి వచ్చాను. ఇలా రెండు రోజులు చేసాను. పోయి మరలా రావడం సైతాను రావటం ఏంటి అని ఎంతో బాధపడ్డాను, ఆ రోజు దర్శనంలో చూస్తున్నను, ఆమె పరిరగతతుతా వుంది. నేను ఆమె మనుక ఒకచోట బంక
మట్టి వుంది ఆ మట్టి చిన్న ఉండ్రను. తీసి ప్రార్థిస్తూ భాషలు వాట్లాడుతా ఆవెుపైకి విసిరి
కొటాటను. అంతే ఆమెని దురాత్మ వదలిపోయింది. (చక్కగా సవ్రత పడి ఆమె భర్త ఆమెని
కాపురానికి తీసుకొని మళ్ళుట జరిగింది). 3వ రోజు ఉపవాసం ఉండి విశ్వసంతో మళ్ళాను.
ఆమె పరురగడుతా వుంటే దర్శనంలో చూచినట్లుగా బంకమట్టి తీసి ప్రార్థిస్తూ ఆమె కేసి ఆ మట్టి
కొట్టగా ఆమె స్వస్థపడి దేవుని నమ్మింది. ఇవి అన్నీ నా గొప్పకోసం కాదు గాని దేవుని నావాన్ని
, మహిమ పరచటం కోసం. అనేకులు రక్షణ పొందుట కొరకు వ్రాస్తున్నాను. బలహీనులను
బలమైన వారిగా ఈ దేవుడు చేసి దేవుని పనిలో వాడుకొనే దేవుడు.
దేవుడు నన్ను దర్శించినా మందిరానికి మళ్ళిన క్రొతతలో ఎన్ని సందేహ్లలు, సందర్బుంలో
దైవాసులు చెప్పే వివేకం, సాక్ష్యాల గురించి దేవుడు పపతివిషయాన్ని నా ఆత్మకి తెలియపరచేవారు.
అనవసరంలో ఇందులోకి నేను వచ్చిన అని సందేహ్లలు పడేదాన్ని వాక్యం వింటా నాలో
విశ్వసం బలపడింది రెండు. 1. లోకానికి ఎకుకవ అవకాశం ఇచ్చి రెండు పడవల మీద కాళ్ళు
వేసి నచందాన్ని వారి జీవితం గడుపుతారు. 2. మరికొంతమంది అయితే అవసరతలు తీరర వరకు
దేవుడు కావాలి కొంతమంది రహస్యంగా దేవుని ఆరాధిస్తారు. ఇవి అన్ని దేవునికి ఇష్టంలేదు.
ఆయన పరిపూరు�డు పరిశుదుదడు గనుక మనల్ని కూడా పరిపూరు�లుగా పరిశుదుదలుగా
వుండవుంటున్నాడు. దేవునికి మీ హృదయాన్ని సంపూర్ణింగా ఇచ్చి వాన్ని ఇరుకులు ఇబ్బందులు
వచ్చినా సరే దేవుని వైపు చూస్తూ వుందుకి సాగరండి. ఆయన పైన పూర్తిగా ఆధారపడండి.
ఆయన మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీరు ఊహించని కార్యాలు ఈ దేవుడు
చేస్తాడు.
నా భర్తకు వ్యసనాలు వుండ్రటం ఆర్థిక బాధలు దేవుణ్ణి నవ్ముకోవటం వలన వాతో ఎవరు
స్నేహం చేసేవారు కాదు. వేవు రోడ్డుమీద నడుస్తుంటే రోడుకి ఇంకొక వైపున నడిచేవారు,
ప్నేహితులు, బంధువులు అందరు ఆయా సందరా�ులలో బాధపెటాటరు. చాలాసార్లు నన్ను ,
నా బిడ్డలను లోకువగా చూసేవారు. తకుకవ చేసి వాట్లాడేవారు. వా వామగారు ఒకసారి
వాయింటికి వచ్చారు. వా చిన్నబాబుకి వాంతులు విరోచనాలు ఆరోగ్యం బాగోలేదు పపకకమాళ్ళు
మీ మనవడికి బాగోలేదు డబ్బులు ఇవవండి అనివారు చెప్పగా ఎదర రైలు కట్ట మనుక కాలమ
వుంది చేసేత తాడుకట్టి లాగమని అన్నారు. కొంతకాలానికి వా దురి అక్క, లకిష్మ, అన్నలు
ప్రభువుని నవ్మారు.
6) ఒకసారి ఆర్థిక బాధలలో వా వూడవ అక్క దురి అక్క ఇంటికి మళ్ళాను బావగార్ని
ఒక బస్తా అడిగాను. ఆయన 5 కేజిల బియ్యం ఇవవమని అకక్కి చెపాపరు. వాటిని నేను తీసుకోలేదు. బాధతో బససులో తిరిగి ఇంటికి వసతు వుంటే దేవుడు వాట్లాడాడు. ఒక నాటికి ఆయన కశాటరి�తం ఆయన పొలం నీది అవుతుంది. చెయ్యని వంట, మయ్యని పంట నీవు తినే రోజు వస్తుంది. నీవు వసత చాలు అనే సందర్బులు అనేక మందిలో నేను తీసుకు వస్తాను అని వాట్లాడారు, దేవుని వాట కాలగమనాన చిన్న కొడుకును వా అక్క చాలా ప్రేమించి దారి చూపింది. వా పెద్ద అక్క నాకు వాచవరంలో ఒక ఇల్లు వేసి ఇచ్చింది, నన్ను పట్టించుకొని ప్రేమించింది.
1980 సం��లు ఫిపబవరి నెలలో దేవుని ముదటి దర్శనం ఇలా అనేక దర్శనాలు దావరా స్వరం దావరా పరిశుద్ధ గ్రంథంలో వున్న వాక్యం దావరాపలువార్లు బలపరిచాడు. ఇబ్బందులు, సమస్యలు, రోగాలలో నేను చనిపోవాలి అనుకున్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. కన్నతల్ల, తంపడి కూడ్ర ఒక బిడ్డను అంతలా కాపలా కాయును. అలా నన్ను ఈ దేవుడు కాపాడాడు. చాలా మంది వారి బాధలలో దేవుడు వారిని పట్టించుకోడు అనుకుంటారు. ఈ దేవుడు మన
80
కోసం ఆయనే దిగా వచ్చిన దేవుడు. 30సం�� క్రిందట దేవుడు దర్శిసేత 1985 (86) నవంబరు నెలలో దేవుని సన్నిధికి వచ్చాను. మాహానరావుగారి నేను దేవుని సేవించుట ఆయనకి ఇష్టం లేనందువల్ల వారం విడిచివారం సహవాసానికి మళ�ుదాన్ని దేవునిలో ఎదుగుతా విశ్వసంలో వుందుకి సాగుతావున్నాను. మీరు ఏ కొలుస్తారో నేను మీకు అదే కొలత కొలుస్తాను. అని ప్రభువు చెపాపడు.
ఇచ్చే విషయంలో మనం పిసినారులుగా వుంటే మనం దీవెనలు పొందలేవు. మాజెస� గారు మీ సొవ్ము – సామర్థ్యం – సమయం దేవునికి ఇవవండి. అప్పుడు దేవుడు మమ్మల్ని దీవిస్తారు అని చెప్పేవారు. ఒకరోజున వా చిన్న అబ్బారు అందరం పడుకొని నిపదపోతున్నాం. ఒక రాత్రివేళ్ అమ్మ నన్ను ఏదో కుట్టింది అని చెపాపడు. లైటు వేసి చూసేత పావు తోక కనిపించింది. అక్కడ ఒక కన్నం ఉంటే అందులోకి మళ్ళుతా కనిపించింది. మాహానరావుగారు లేరు. డబ్బులు లేవు. అర్ధరాత్రి అసలు నేనేం చెయయాలి వా అబ్బారు కంగారుపడతాడని చెప్పలేదు. ఏదో కుట్టింది పడుకో అని ఆ వ్రేళుకి ఒక తాడుగట్టిగా కట్టి దానిని పిండి, బైబిలు ప్రక్కన పెట్టి ప్రార్ధన చేసాను. తెల్లవార్లు అలారగ ప్రార్థనలో ఉన్నాను. నిన్ను నమ్మిన బిడ్డలు హలనికర్మెన�ది త్రాగినను మరణం సంబభవించదు అని చెపాపవు కదా ప్రభువా నాకు నీవే దికుక సహ్లయం చెయ్యి అని ప్రార్థించాను. తెల్లవారిన తర్వాత డాకట్రు దగిరికి తీసుకువెళిుతే కాటు వేసినది విషపుపావు, బాబు ఎలా పబతికాడు అని ఆశచ్యపడ్డాడు. నేను వా దేవుడు పబతికించాడు అని సాక్ష్యం చెపాపను.
కొంతకాలానికి నా శరీరంలో గడ్డలు వచ్చాయి. శరీరం మొత్తం నొప్పులు నల్లగా
వారుతా శరీరం గుండుసాదులతో గ్రుచ్చినట్లు పోట్లు, డాకట్రు దగిరికి మళిుతే చాలా మందులు
వాడారు. తగిలేదు. రాయవల్లారు మళుమన్నారు. ప్రార్ధన చేస్తూ ఉన్నాను. నీవు నన్ను సేవకి
పిలిచావు నన్ను సవనథ పరచు ఇల్లు గడవటవే కష్టం మరి నేను వైద్యం చేయించుకోవటం ఎట్లు?
నేను ఒక ఆదివారం ఆరాధనలో నేను ఉన్నాను. నా కళ్ళు తెరిచే నేను దర్శనం చూస్తూవున్నాను.
అనేకులు క్యూలో నిలబడి మాజెస�గారు ప్రార్ధన చేస్తూ వుంటే స్వస్థపడి వెళుతున్నారు ఏంటి
ఇలా కనిపిసోతంది అనుకుంటున్నాను. ఒక శుక్రవారం మాజెస�గారు అనారోగ్యంతో ఉన్నవారు
వుందుకి రమ్మనగా దేవుని ఆత్మ నాలో నీకు చూపించానుగా దర్శనం, అని చెప్పగా మళ్ళీ
ప్రార్ధన చేయించుకున్నాను. దేవుడు స్వస్థి పరిచిన తర్వాత మరలా ఎన్నడు ఆ నార చేరలేదు.
దేవుడు వాక్యంలో చెపాపడు కదా మీ విశ్వసవే మీకు స్వస్థత అని. మన హృదయంలో అలప
విశ్వసం ఎకక్డలేకుండా వుంటే దేవుడు జీవితాలలో కార్యాలు చేస్తాడు.
ఒకసారి మాహానరావు గారిక వోషన్కి మళ�ు వారింలో ఒకగ్డ్డ వచ్చింది. అలారగ
డ్రయాటీకి మళ్ళారు.
మాహానరావు గారు ''లోకంలో ఎవవరికి ఏమి వచ్చిన ప్రార్ధనలు చేస్తారు. భర్తకు రోగం
వసత చెయ్యవేంటి—— అని నన్ను గొణిగారు, విశ్వసంతో అడిగితే చేద్దాం అని చూస్తున్నాను అని
చెపాపను. ఆ బాధ భరించలేక మోకరించి పపారి�ంచమన్నారు. ప్రార్థించిన వెంటనే 5 నిమిశాలలో
ఆ గడ్డ నొపిప, జ్వరం అన్ని తగిపోయి స్వస్థపడ్డారు. ఎంత ఆశచ్యం. ఈ దేవుడు ఎంత కర్ణ
ామయుడు తన బిడ్డలైన వారికి ఎల్లప్పుడు కాపాడుతాడు.
అంట్లు తోవుతా ఉంటే ఆ పాపతవలె నా ఇంటి వారిని చెయ్యి అని ప్రార్థించేదాన్ని.
బియ్యం ఏరుతావుంటే ఈ బియ్యంలో గడ్డలు ఏ విధంగా ఏరి వేస్తున్నావో నా బిడ్డలో వున్న
లోపాలు ఇలా తీసివెయ్యమని ప్రార్థించేదాన్ని. ప�ధర్కి నేను నా భర్త చెప్పేవారం బాగా
చదవండని, బుద్దిగా వుండవుని దేవునిపై ఆధారపడవుని కుటుంబంలో తల్లిదండ్రుల ప్రవర్తన
ప్రభావం, బయటి ప్నేహితుల ప్రభావం, లోక ఆశలు ఈ దినాల్లో యమవనసుథలని ఎంతగా
మరులుగొలుపతా వున్నాయి. తల్లిదండ్రులపైన మనం మన పిల్లలని క్రమశిక్షణ ప్రేమ,
బాధ్యతతో పెంచాలి. వారి కొరకు ప్రార్థించాలి. వారితో ప్రేమగా వుండాలి వారికోసం సమయం
కేటాయించాలి. ఒకరోజు వేలుకో, వేలుకో పరైస్తవ యువతీ యువకులు పాటపాడుతా వుంటే
ప�దీదర్ని దేవుడు దర్శించాడు, ఎంతగానో కదిలించబడ్డాడు. ఇంటర్ 2వ సం�� చదువుతండగానే
ప�ధర్ని దేవుడు దర్శించడం, బైబిల్ పటెని�ంగ�, మంగళ్గిరిలో తర్వాత 3సం�� ట్రినిటి హైదరాబాద్ తర్వాత కాలంలో మాజెస�గారు, నిరీకష్ణగా గారి దగిర సేవలు బైబిల్ కాలేజి టీచింగ� ఆఫ్స� వరుక, యూత్ పాస్టరుగా పరిచర్యలకు వాడబ్బడి, తిరిగి దేవుని దర్శనం మీద విజయవాడ రావడం ఇక్కడ ఏలురురోడు, పాష్టర్గా లతమ్మ పపసాద్గారు నియమించటం, కోడ్రలు రమ్మని ఆఫ్సులో పెట్టుకోవడం వారికి ఒక బాబు యశసివని ఇవ్వటం, వీటి అన్నిటి మధ్యలో ఎన్నో బాధలు శోధనలు ఎంత కృంగిపోయిన, నలిగి పోయిన సందరా�లు వీటి అన్నింటిలోనుండి దేవుడు పైకి లేవనెతతుకుంటా వున్నాడు. నేను వా ప్రార్ధన కుటీరంలో, నా పిల్లలు ప�దీదర్ సంఘస్థాపన చేసి అనేక ఆత్మలను కటాటలని శేఖర్ సంపాదించి దేవునికి యివ్వాలని అంశ్లు పెటాటను, ప్రార్థిస్తూ ఉన్నాను. నా కోరిక దేవుడు నెరవేరుస్తాడు అని నాకు విశ్వసం ఉంది.
శ్రీధర్ వివాహం, దేవుడు సందర్శించి వాట్లాడి, దేవుని చితాతనుసారంగా వారి వివాహం జరిగింది. వీరి వివాహం కాకముందే వా మనవణ్ణి ప్రభువు చూపించి యశస్వ అని పేరు పెట్టమని ఒక ప్రత్యేకమైన కానుక మీకు ఇస్తున్నాను అని చెపాపడు. అలారగ చినబాబు శేఖర్