81
వివాహం కూడా దేవుడు వాట్లాడి వా దురి అక్క మనుమరాలు శ్రీ విద్య అంటే అక్క కూతురు– కూతురుని మనుమరాలిని చేసుకోవటం వారికి దేవుడు వాన్విక్ని ఇవ్వటం వారిని దేవుడు దీవించటం జరిగింది.
అన్ని సందరా�ులలో దేవుని సహ్లయం కార్యాలు చేస్తూవున్నా ఎన్నో వార్లు, అధైర్యం, దిగులు, చింత, శోధనలో పడిపోవటం మనపై వచ్చే నిందలకి కృంగిపోవటం లాంటివి జరిగినవి. మనం అంతా బాగున్నాం దేవునితో ఉన్నాం అని అనుకుంటాం కాని ఆ సందర్బుం వసత కాని మనం ఎలా ఉన్నావో మనకి అర్ధం అవుతుంది. అయితే శోధనలో పడిపోయాం. దేవుని సన్నిధిలో సరిగా పపారి�ంచటం లేదు అని ఎప్పుడు లోకంలో పడిపోకుండా దేవుని శిలువ మరణం దేవుని వాగ్దానాలు, వాక్యం జ్ఞాపకానికి తెచ్చుకొని, దేవుని వైపు చూస్తూ మనం వుందుకి సాగి పోవాలి. నేను అనేక సందర్భాలు నా జీవితంలో అవి ఉన్నాయి. ఒకోసారి నా కుటుంబంలో వానసిక స్థితిని బట్టి రోడ్డుమీద చాలా సేపు అలారగ గంటల తరబడి నడుస్తూ రూవులో ఒంటరిగా వున్న సందర్భాలు, ప్రార్ధన చెయ్యలేని స్థితి కృంగిపోయిన స్థితి ఎన్నో వున్నాయి. కాని వీటి అన్నింటిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఈ దేవుడు దయ కలిగిన దేవుడు ఒకసారి కృంగిపోయిన చింతలో, దిగులుతో ప్రార్ధన చెయ్యలేని స్థితిలో నేను ఉన్నప్పుడు, దేవుడు దర్శనంలో నాకు ఇష్టం అయిన జంట అప్పటి వరకూ బాగానే ఉన్నారు. యాకిసడెంట్ అయి చనిపోయారు. దేవుని స్వరం వినబడుతుంది. చూసావా ఇప్పటి వరకు బాగానే వున్నారు. అంతలోనే చనిపోయారు. ఇంతలో కనబడి అంతలోనే వాం అయయారు. నా రాజ్యం నేను
వాత్రమే శ్శవతం నేను రానై యున్నాను. కష్ణికం అయిన లోకం తీం కొరకు ఎందుకు
నీకు ప్రయాస అని వాట్లాడాడు. అప్పుడు నా హృదయం లోనుండి ఒక పాట కృంగిపోకు ఓ
మనసా నీవు కృంగిపోకు ఓ మనసా అని ప్రభు వందించారు.
శరణం వేడువు ఓ మనసా, ఏసు చరణం చేరువు ఓ మనసా, అనే పాట వచ్చింది.
పాట నన్ను అనేక మందిని ఆదరించింది. పల్లంట్ల పాస్టరు గారు మంచంలో ఉన్నప్పుడు
ఈ పాట ఆయనకకు పైకిలేపి ధైర్యాన్ని ఇచ్చి లతమ్మ – పపసాద్గారిని నన్న పిలిచి మీటింగ�స
పెట్టించుకొని పపతిపూట ఈ పాటను పాడించుకున్నారు.
ఒకరోజు వా అకకలం అందరం కలసి వా అన్నయ్య అవ్మాయి ఓణీల ఫంకష్న్కి
యనవులకుదురు వెళుతన్నాం అప్పటికి నేను చాలా ఆర్థికంగా బాగా నలిగిపోతున్నాను.
వా అక్క నీ భర్త నిన్ను బాధలు పెడుతున్నాడు బాధ్యత లేదు కష్టపడితే త్రేపంటి ఏమైనా
కూరగాయలు, ఆకుకూరలు అవ్ముకోవచ్చుగా అని ఎందుకంటే వాచవరంలో అప్పట్లో క్రొత్తగా
వారెకెట్ పెటాటరు. నా బాధలు చూడలేక సలహ్ల చెపిపంది. అక్క చెపిపనట్లు ఏమిలేదు కాని
అపపటినా పరిస్థితిని బట్టి నాకు బాధకలిగింది. నేను ఆ కారులోనే ప్రార్ధన చేసాను. దేవానీవు
నన్ను పిలిచావు నన్ను కూరగాయలు అవ్ముకునే స్థితిలోనే వుంచావు అది నాకు తెలసు.
నాకు నీవు తవరగా సహ్లయం చెయ్యి అని ప్రార్థించాను. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి కాని వేవు
ఏమి అనుభవించలేదు. పిల్లలకి రోజుల తరబడి గంజి ఇచ్చాను. మంచినీళ్ళు వాత్రమే ఇచ్చి
పడుకోపెట్టిన సందర్భాలు ఉన్నాయి.అవి అన్నీ నాకు ఆ�ర్వాద దినాలు. ఎందుకంటే దేవుడు
నాకు దగిరగా ఉన్నాడు. అవి గొప్పదినాడు. ఆ బాధలు లేకపోతే ఈ సాక్ష్యం ఉండేదికాదు.
అంత ఓరుప సహనం, ధైర్యం, విశ్వసం నీరీకష్ణ అన్నీ నేర్చుకున్నాను. పాటించాను. నీ దీవెనలు
పొందుకున్నాను. ఎన్నో అపజయాలు అవవానాలలో విజయాలు పొందుకున్నాను.
ఇది చదువుచున్న మీకు ఏవెన� శ్రమలు వసత బాధ పడవదుద. అవి భాగ్య దినాలుగా
ఎంచుకోండి శ్రమలు సహిసేత విజయం వాటి మనుక ఆశీర్వాదం ఉంటుంది. మీరు దుఃఖంలో
బాధలలో ఉన్నప్పుడు మీరు చింతపడితే అది మిమ్మల్ని ఈ చితికి చేరుస్తుంది. పపరభువువైన మన
చింత మనభారం ఆయనపై మాపి నమ్మకంతో పపార్థనచేసేత దేవుడు సహ్లయం చేస్తాడు.
ఎప్పుడు జనవరి మీటింగ�స జరిగినా ఉపవాసాలు ఉన్నప్పటికీ మాహానరావు గారి దావరా
సైతాను నన్ను వానసిక బాధ పెట్టింది. అనుభవించాను. దుష�టడు నాతో సవాల్ విసిరేవాడు.
నిన్ను నేను ఏమి చెయ్యలేను కాని నీ భర్త దావరా శోధిస్తాను అని కాని నా ప్రార్ధన వాడి సవాల్కి
పైగా చేసి విజయాన్ని ఎన్నో వార్లు పొందుకున్నాను. మీటింగ�స అప్పుడే ఇంట్లో గొడవ పడేవారు. చుటాటలు రావటం నాకు మనశ్శాంతి ఉండేది కాదు. ప్రతి సం��మీటింగ�స టె�ంలోనే గ్యాస్ అయిపోయేది. నేను పడే అగచాట్లు అన్నీ ఇన్నీకాదు. అదభుతం, నమ్మలేని నిజం, వా వీధిలో ఇంటిఇంటికి మళ్ళీ గ్యాస్ బండ్ర అడిగాను నేను కుకక్ర్లో రైస� కడిగి రెడీగా పెటాటను. గ్యాసు లేదు వంట చెయ్యకుండా అసలు ఎలా మీటింగుకు మళ్ళాలి. మాహానరావుగారు వచ్చారు. ఇప్పుడు మీటింగు ఏంటి? నా ఫ్రెండ్స్ భోజనానికి వస్తున్నారు అని ఇంట్లో గొడవ పెట్టుకున్నారు. నేను ి వంట చేసి పెట్టి మీటింగుకు మళ్తాను మీరు పెట్టుకు తినండి అని చెపాపను. గొడవలో గ్యాసు అయిపోయిన సంగతి గ్రహించలేదు. పొయ్యి వెలిగించి కుకక్ర్పెటాటను. అయితే పొయ్యి వెలిగి వంట అయ్యింది. మీటింగుకు మళిుపోయాను. మర్సటిరోజు ఎదురింటి ఆవిడ్ర వచ్చి నిన్న గ్యాస�లేదు అన్నావు రాత్రి వంట ఎలా చేసావు అని అడిగింది. అప్పుడు గురతుకు వచ్చింది. ఆశచ్యం ఆనందం అంటే ప్రభువు గొప్పతనం అదభుతం నాకోసం చేసాడు. ఇది నమ్మలేని నిజం. కాని ప్రభువును నమ్మిన మనం నవ్మాలి. ఎందుకంటే ఆ దేవుడు చనిపోయినవారిని
82
లేపపవాడు శ�న్యంలో సమసతం చెయ్యగలిగిన వాడు ప్రభువు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఈ దేవుడు చేసేవాడు.
నమ్మలేని నిజం 2006 వాచవరంలో కొండ్ర ప్రక్క ఇంట్లో వర్షిం వచ్చినపుడు రాళ్ళు పడుతున్నాయి అని గుమ్మడి అపార్టుమెంటులో అదెదకి వచ్చాం. వావూలుగానే మాహానరావుగారు డ్రయాటీలకి వెళుతున్నారు. ఒకసారి ఇంట్లో డబ్బులు లేవు ఎప్పుడైనా చారీ�లకి ఉన్నాయి అని 50 రూ��ల పాటల పుస్తకంలో పెటాటను. గొట్టెపాటి ప�నివాస� తాలుకా వారి పెళ్ళి ఎనికేపాడు ఠనంకుశ్లలో ఆ పెళిుసంగతి మర్చిపోయాను సాయంత్రం 5 గంటలకు పాస్టరుగారు విశ్వపపసాద్ గారు ఫోన్ చేసి ఏంటి జయమ్మగారు ఇంకా పె�ుకి రాలేదు మాజెస�గారు అందరూ వచ్చారు మీరు రండి అని ఫోన్ చేసారు. తవరగా బయలు దేరి వా చిన్న అబ్బారు శ�ఖర్ను చారీ�లకు డబ్బులు అడిగాను, నా దగిర లేవు అన్నాడు. సరే అనుకోకుండా ఎప్పుడో పాటల పుస్తకంలో ఉన్న యాభై తీసుకొని ఆటో రూ.25��కి వాట్లాడుకొని పె�ుకి మళ్ళాను. ఆటో అబ్బారు చిల్లర్లేదు అన్నాడు. ఎవరో పెండ్లి వారికి సంబంధించిన ఒక బాబు ఆటోడబ్బభలు ఇచ్చాడు. నేను యాభై కాగితం యివవోతే తీసుకోలేదు. సరే పెళిులో పాటలు పాడాను నేను అప్పుడు కూడా ప�ాసిటంగ�లో ఉన్నాను. సరే తిరిగి మరలా ఆటో ఎకిక వాచవరండ�న్లో దిగాను. సరే అదే యాభై నోటు ఆటో అబ్బాయికి యిచ్చిను. ఇదిగో యాభై అని ఆటో అబ్బారు అదేంటమ్మ 500రూ��ల నోట్ సరే చిల్లర మార్చి ఆటోకి యిచ్చి ఇంటికి వచ్చి ఇదేంటి ఇలా 50 కాగితం ఐదు వందల నోట్గా ఎలా వారింది అని ఆశచ్యం పడుతున్నాను.
అప్పుడు దేవుడు వాట్లాడుతున్నాడు. నా నామ మహివార్ధవే నేను ఇలా చేసాను. ఒక
వారంలో నీ యింట్లో ఊహించలేనంత డబ్బు ఉంటుంది. అని చెపాపడు. నన్ను నమ్మి నాపైన
ఆనుకొని నా పని చేసే వారిని నేను ఆసితకర్తలుగా చేస్తాను. ఆశీర్వాదానికి వుందు ఇది నా
సాచన ఆశీర్వాదం అని ప్రభువు చెపాపడు.
మాహాన్గారిలో చాలా వారపు వచ్చింది. నెమ్మదిగా పపార్ధనలకి కుటుంబం అంతా
వస్తున్నాం. వా జీవితాలలో ఇంకా ఎన్నో దర్శనం హాకుకల దావరా ప్రభువు మమ్మల్ని ఆదరించి
బలపరిచాడు.
కారులో ఆరాధనకు మళ�ు యోగ్యత దేవుడు ఇచ్చాడు. నా శ్రీధర్, శేఖర్ నా బిడ్డలిని
నన్ను ప్రభువు దీవించాడు.చిన్న కొడుక్కి ఒక మగబిడ్డ, పెద్ద కొడుక్కి ఒక మగ బిడ్డ కలిగారు.
1990 సం��లో జనవరి వార్చినెల 3 నెలలు దేవుడు నన్ను దర్శించి రాబోయే దినాలు ఎలా
ఉంటాయి అని నాకు చూపించాడు,
1. దర్శనం : ఇప్పుడు నేను ఉన్న సిటి అప్పుడు గ్రామం. వర్షిం పడుతోంది, కాని అది
వర్షిం కాదు అయితే వర్షిం రోడ్డు మీద ప�ా్యంటు ష్ర్ట వేసుకున్న పురుష�డుగాని �ర్లు కట్టుకున్న
పస్రీలు ఆడ్రవాళ్ళు గాని లేరు. మనుషులు అందరూ ఏవో కవచాలు వంటివి అంటే బుల్లెట్
పపూప�స లాంటివి వేసుకొని నడుస్తున్నారు, అంటే రోబోట్సలాగా వున్నారు. అయితే వాతావరణ
ంలో ఆకిసజన్ ఎవరికి వారే ఆకిసజన్ కొనుకొకని ప్ల్చుకొని పబతకుతున్నారు. అయితే ధనం
వున్నవారు ఎకుకవ కొనుకొకని జీవిస్తున్నారు, డబ్బభలేని వారు కొంచెవే కొనుకొకని అయిపోగానే
చనిపోతున్నారు. ఆకిసజన్ అయిపోయిన వ్యక్తి రోడ్డుమీద పడిపోకముందే మిగతావారు అందరూ
పడిపోయిన అతన్ని పట్టుకొని కొన ఊపిరి ఉండగానే చంపి మనిషి వాంసాన్ని తింటున్నారు.
మనిషి వాంసం ఇప్పుడు వాంసాలు ప్యాకట్స ఎలా అవ్ముతున్నారో అలా మనిషి వాంసం
అవ్ముతున్నారు.
ఈ కాలంలో భూమి అడుక్కిపిల్లర్స వేసి భూమిపైన ఇళుకట్టుకొని వెళుతున్నారు.
మనం నిత్యం దైనందిన కార్యపకమాలు అన్నీ ఎవరికి వారే చేసుకోవటం లేదు. ఎవరికి
ఆలోచన సేవచ్ఛ వ్యక్తితవం ఏమిలేవు.
దర్శనంలో ఒక విశ్వసికూతురు చనిపోయింది. మీ అవ్మాయి చనిపోయింది. అని
చెపాపను. ఆ చనిపోయితే చనిపోయిందిలే పర్వాలేదులే అని ఆమె అంటోంది అంటే ప్రేమ
లేదు యాంత్రిక జీవితాలు.
వావివర్సలు లేవు ప్రేమలేదు పపార్ధనలేదు. ఆనాటి లోత జీవించిన సోదోమ గోవెాపరా
కంటే హీనంగా ఆ ప్రజలు ఉన్నారు. సంఘాలలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఆరాధన ముదలు దేవుడినే ఆరాధించటం కాని చివరికి వచ్చేసరికి అతి సైతాను ఆరాధన అవుతోంది.
ఈ పరిస్థితులలో ఒక కాలమ దాటటానికి పడవ ఎకాకవు ఆ పడవలో ఒక అవ్మాయిబిడ్డ పడవ అంచులో పడిపోయాడు. సగం నీళులో సగం అంచులో ఉన్నాడు. అవ్మా బాబు పడ ిపోతున్నారు అని నేను చెపాపను. ఆ బిడ్డని ఆ తల్ల పట్టించుకోలేదు. చాలా నిర్లక్ష్యంగా ఉండి అంటే కన్నబిడ్డలను కూడా తల్లులు పట్టించుకోని రోజులు. నిర్లక్షం, ప్రేమలేనిస్థితి దేవుని నవ్మేస్థితిలో లేరు. స్వార్ధం ఒక మనిషిని కొట్టి ఒక మనిషిని తినటం జరుగుతుంది.
తట్టుకోలేక ఇంట్లో ఉన్న గ్యాస్ బండ్ర గడియారం కరెంటు బోమ్మలు , కీ బోరు అన్నీ సావాన్లు చెప్పులు అన్ని బయట పారవేశ్ను. బైబిలు నెతితమీద పెట్టుకొని పారిపోత న్నాను. పరిస్థితి పుగొతతు చాలాదారం మళ్లి అలసిపోయాను. ఎంతో భయం హృద యంలో ఆందోనళ ఏదో లోకంగా ఉంది దేవా ఈ లోకాన్ని రక్షించవా అనుకుంటా ఏడుస్తూ పరిరగతతుచున్నాను. నాకు ఎదురుగా ఒకామె వచ్చింది పెళిుచూపులు వాళ్ళు నన్ను చెయ్యిపట్టుకొని ఆ వాహానంలోకి
83
ఎకికంచినారు. ప్రభువుని స్తుతిస్తూ స్తుతి పాట పాడుతున్నాను. వాళుందరూ వారితోపాటు కలసి నా ప్రయాణం సాగి పోయింది. అప్పుడు దేవుని సవరనకు వినిపిస్తుంది. చెరిగిపోని విధంగా, పాడవని, చెరగని తరతరాలకి పిల్లల పిల్లలకి ప్రేమలేని పపజలలోనికినీ నా ప్రేమను నీ వుందు తరతరాలకి తెలియపరచుకోవాలి అని తెలాపరు.
ఒక రాత్రి నేను మంచి నిపదలో ఉన్నాను. ఒక స్వరం వినిపిస్తుంది. నువువ లే నాతో రా ఈ ప్రజల అయినవారు ఏ స్థితిలో వున్నారో నీకు చూపిస్తాను అని దేవుని స్వరం నాతో వాట్లాడుతుంది. నా శరీరం మంచంమీద ఉంది కాని ఆత్మ నన్ను పిలిచిన ఆ వెలుగులో వెళుతా ఉంది. ఏ విగ్రహలరాధికులని తిరుగుబోతులు మధ్యపానం సేవించేవారు, పేకాట ఆడేవాళ్ళు అసాయపరచగా వోసం, కుట్ వ్యాపారం చేసేవారికి ఇటువంటి ప్రజల అందరిని చూపిస్తూ కుడి ఎడవులు తెలియక నా ప్రజలు చూశ్వా ఎలా ఉన్నారో అని వీరి నిమిత్తం నీవు పపాయాస పడాలి వీరి నిమిత్తం నీవు ఖర్చు అయిపోవాలి నా పని నువువ చేయాలి. ఇదిగో అని నాతో దేవుని స్వరం వాట్లాడింది. అబ్బా! దేవుడు ఎంత గొప్పదేవుడు తన ప్రజలు అయిన వారిపట్ల దేవునికి ఎంత ప్రేవు!
ఆత్మల పట్ల ఎన్నోసార్లు నేను భారంతో దుఖ�ంతో కన్నీటితో ప్రార్ధన చేస్తున్నప్పుడు మూలుగులతో వాడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఎంతగా అంటే నా ఆత్మ ప్రభువు ఆత్మలోకి పకాయ ప్రవేశం చేసినంతగా అంతగా విజ్ఞపనతో అంతగా దుఖ� ఆ దుఖ�నికి అందు పొందులేదు అంత భారంలో నేను పపారి�స్తున్నప్పుడు ఒక ఆత్మ సవరూపి నా దగిర కూర్చొని నా ప్రార్థన
ఏకీబభవించినారు. అది పరిశుదాథత్మ ఉనికిగా గ్రహించాను.
పరలోక దర్శనం : ఒక సారి నాకు బాగా అనారోగ్యం కల్గింది. ఊపిరి ప్ల్చుకోలేక
పోతున్నాను. బాగా ఆయాసం బాగా స్రియస� అయింది. నన్ను హలసపటల్లో జాయిన్ చేర్చినారు.
ఊపిరి అందకపోతే ఆకిసజన్ పెట్టినారు. నా శరీరం బడ్పైన ఉంది. కాని నా ఆత్మ పరలోకం
మళ్ళింది. అక్కడ అందరూ దేవదాతలు తెల్లని వపస్తాలు ధరించుకుని దేవుడుని స్తుతిస్తూ
ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాను. పెద్ద సింహలసనం మీద గొప్పవెలుగులో ఒక వ్యక్తి కూర్చుని
ఉన్నారు. తెల్లని రాళుతో పొదగింపబడిన కిరీటాన్ని పెటాటరు. తెల్లని �ర కిరీటం మీద నుంచి
నేల మీదకంటా వ్రేలాడుతుంది. పెద్ద సితార నా చెవిలో ఉంది. దేవుని పాదాల వద్ద సింహలసము
వుందునుచూచి పాట పాడుతున్నాను. ''పాట పాడెద నా పపియుని జీవికాలముల్లా అరణ
్యయాపతలో కృతజ్ఞతతో పాడెదను.—— అని పాటపాడుచుండగా దేవుడు పరవశుడ్రయయారు.
దేవదాతలు రెక్కలు ఊపుతా కరటాలలాగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నేను
అనుకుంటున్నాను కదా! అబ్బా ఇక్కడ ఎంత బాగుంది! ఎంత ప్రశాంతంగా ఉంది. నేను
ఇక్కడ ఉంటాను అని అనుకుంటున్నాను. అప్పుడు ప్రభువు నాతో వాట్లాడుచున్నారు. నీవు
భూలోకంలో నా పని ఇంకా చెయయాలి. నువువ మళ్లిపో అని తన చేతితో నెట్టినారు. నేను
అనారోగ్యంతో నీర్సించగా, ఎక్కడో ఏదో లోత లోయలో నుంచి ఒక స్వరం నాకు వినిపిస్తుంది.
ఏమని అంటే జయా నన్ను వదిలి మళిుపోయావా అని మాహానరావు గారి ఏడుపు వినిపిస్తూ
ఉంది. అంటే రెండు, వూడు రోజులలో సృపహాలోకి వచ్చినాను. అప్పుడు మాహానరావుగారు
చెబుతున్నారు డాకట్రు నీవు చనిపోయావని తీసుకొని మళిుపొమ్మన్నారు. నీ దేవుడే నిన్ను
పబతికించినారు అని చెపాపరు.
ఈ దేవుడు ఎంత గొప్పదేవుడు. తన బిడ్డలయిన వారికి చనిపోయిననా, పబతికించి
ఆయన పనిలో వాడుకొనే దేవుడు. ఈ దేవుని ప్రేమను ఈ దేవుడు చేసిన ఆదర్శ కార్యములను
ఎంతని నేను వివరించగలను. ఇలా పరలోక దర్శనాలు 3 సార్లు పొందుకున్నాను. దేవుడు
నన్ను సాక్ష్యం వ్రాయమని నన్ను ప్రేరేపించగా 50��లు రోజులు ఉపవాసం ఉండి ఈ
సాకషాన్నె వ్రాస్తు ఉన్నాను. అసలు నాకు అంత వ్రాసే భాష నా దగిర లేదు అయినా దేవుడే
నాకు తోడుగా వుండి వ్రాయించాడు. అనేక సార్లు ఈ ఉపవాసంలో ఉండగా చాలాసార్లు
అలసట చెందేదాన్ని. ఒక రోజు ఇద్దరు దేవదాతలు కనిపంచారు. వారికి రెక్కలు ఉన్నాయి.
బంగారపు విసిన క�]లతో నాకు విసురుతున్నారు. మీరు ఎవరని నేను అడిగాను. మిమ్మల్ని
దేవుడు పంపాడు. నా కువారెత సంఘం కొరకు, దైవాసుల కొరకు నా రాజ్య వ్యాపిత కొరకు 50రోజులు ఉపవాసం ఉండి ప్రార్ధన మల చె�్లంచుతోంది. నేను ఏది చెపాపలో దానిని నా దాసురాలు చేసోతంది అలసి పోయింది. మళ్ళీ సేద వచమ్మని పంపాడు అని చెపిపనది. నేను ఎంత సంబరపడ్డాను. నా సంతోశానికి అవధులు లేవు. ఎందుకంటే మనిషికి అంతే. ఆయన కృప ఎంతగా నేను పొందుకున్నానో నాకు అర్ధం అయ్యింది.సవాజసుథలలోను దైవాసులను చాలాసార్లు ప్రవచనాలు దావరా కూడా దేవుడు బలపరిచాడు.

నా బాప్తస్మ అనుభవంలో ప్రభువు దర్శనమిచ్చారు :
బాప్తస్మము గురించి నాకు వివరించి దర్శనం దావరా పపరోధించారు. ఆదర్శినంలో యింటిలో మండువాలో నీటితొట్టిలో కూర్చుని యుండగా యుద్ధకవచంలో వున్నాను. అపవాది డాలు కత్తి త్రిపిప త్రిపిప పపయోగిస్తున్నాడు. లోపలికి రా అని ప్రభువు తెలాపరు. నీటిలోపల 10–15 పండ్ర్ల బుటటలున్నాయి. పెద్ద యితతడి గంగాళ్ం ఆకాశంలో వ్రేలాడుతుంది. చాలామంది మనుష్యులు శవాలుగా వున్నాయి. హృదయంపై తెల్లని వ�వులో ఒక కలశంనుండి నీరు పై పడగా తెల్లని వాల మెడలో
84
పడుతుంది. జీవం లేని వారికి జీవమిచ్చేది జీవ జలవెన� యేసు. నా హృదయం మీద తెల్లని వ�వుండే నీటిలో పడ్డాను. కలశంలో నీరు నాపై పడగానే తెల్లని పూలహలరంగా వారింది. పాత జీవితం వారి వివుక్తిపొంది తంపడి కువార పరిశుదాథత్మతో నాతన వ్యక్తిగా వారుట యిదే అన్నారు.
మందిరంలో మరనాత సవాజస్తులం అందరం ఉపవాస ప్రార్ధనలో ఉన్నాం. ఆకాశం తెరువబడి ఆకాశం నుండి వెలుగు సమాజంలోకి వచ్చింది. అది అందరిపైనా పపసరించింది. తర్వాత దేవదాతలు రెక్కలు కట్టుకొని ఒకదని తర్వాత ఒకటి మరనాత విశ్వస సమాజంలోకి దిగి వస్తూ కనిపించాయి. సవాజసుథల దేవుడు ప్రవచన రీతిగా – మీరు చేస్తున్న ప్రార్ధనలు నేను ఆలకిస్తున్నాను. మీలో ఉన్నా బలహానతలసరి చేసుకొని నా ఆజ్ఞలు పాటించండి. మీకు కుటుంబాలను దీవిస్తాను. రక్షిస్తాను మల చె�్లంచండి. అని వాట్లాడాడు.
రక్షణ పొందుకున్న విశ్వసులు, దైవాసుల నిమిత్తం, పరిచర్యలు నిమిత్తం, ఎంతో ప్రార్ధన చెయయాలి. దేవుని రాజ్యాన్ని కట్టటానికి, ఆ భారబభరితవెన� ప్రార్థనలు విశ్వసులు చెయయాలి. సంఘకేషమం కొరకు ప్రార్థించాలి.
దేవుని ఆత్మ ప్రేరణలో, మాహానరావుగారు నేనమాకు ఉన్న దాంట్లో పరిస్థితి బాగలేని ఆడ్రపిల్లలకి 18 మందికి వివాహ్లలు చేసావు. 10 మందికి పస్టెట్ చిపలున్సకి చదవటం, వ్రాయటం నేర్పించి, చేతి వృతతులు చెపిపంచి వారికి సువార్తను చెపిప బలపరచాం. ఈ ప్రభువు అందుకే కదా పిలిచింది. ప్రేమించటానికి, కష్మించటానికి కదా మనని పిలించింది. క్రియలు కలిగిన ప్రేమను వేల చూపించావు. ఇది చదువుచున్న మీరు కూడా మీ కొరకు మీరేకాకుండా ఇతరుల
కొరకు కూడా జీవిసేత అదే దేవుడు చూస్తాడు.
యిది చదువుచున్న మివ్ములను దేవుడు దీవించాలని, వినయంగా ప్రార్థిస్తున్నాను.
నీ పాదం పవొకకదన్, నిత్యము సేవించి, నిన్ను పాడి కీర్తించెదను. హల్లెలూయా
సాక్ష్యం 28. ''వారుమనససు గల నా జీవిత
సజీవ సాక్ష్యము——
– ప�మతి పూర్ణిమ
(అపొ 10:35) ప్రతి జనవును ఆయనకు భయపడి నీతిగా
నడుచు కొనువానిని ఆయన అంగీకరించను.
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.
1. నా బాలయము :–
దేవునికి సోతపతము. దేవుని నావానికి స్తుతి కలుిగాక. నా
దేవుడు రక్షకుడు చీకటి నుండి నిత్య వెలుగులోనికి, నన్ను జ్ఞానవులోనికి నడిపించిన ప్రభువుకే
మహిమ.
నా పేరు పూర్నిమ. అయయార్ అనగా అరవ పబాహ్మాణ కుటుంబంలో హిందువుగా
పూజలలో పెరిగాను. అద్భుతమైన ఉన్నత కుటుంబంలో నన్ను పెంచారు. నేనేది కోరితే అది
అందించే మంచి ప్రేమగల తల్లిదండ్రులను బట్టి చాలా ఆనందిస్తాను. జీవిత విలువలతో పాటు
డబ్బభగురించి జాగ్రత్తలు సరిగ్గా బోధించారు. పరిశుపబభత నీతిగా పబతకు రీతి నేరాపరు. ఏ
మతాన్ని దేవషించరాదనే సిద్దాంతము వుండేది. నాన్నగారు ఉద్యోగంలో నిమగ్నవెన�పుడు అమ్మ
నన్ను విద్యాభ్యాసం పట్ల చాలా పశద్ధ చూపించేది. వా పపాధాన్యతంతా విద్యయే. సనాచారాలు
కూడా పపాధాన్యతనిచ్చేవారం వేము. ప్రతి పండుగ వేడుకల్ని అర్ధవంతంగా సైనసుపరవెన�
కారణాలు గ్రహిస్తూ నిర్వహించేవారము. నా బాల్యమంతా మపదాసులో గడిపాను. 10వ
తరగతివరకు పరైస్తవ సంస్థ బభపదతకే విలువగా కషముతో జీవించాను. ఆచారాలలో విగ్రహలలను
వుదు�పెట్టుట వెాకరించుట. పపార్దనలలో పాల్గొనుట. క్రిస్మస్ , ఈష్టరు కాలాలలో పరైస్తవ
సినివా చూచేదాన్ని క్రీస్తు సిలువ ధ్యానంలో చాలా దు��ంచేదాన్ని మంచి, చెడు విచకష్ణా జ్ఞానం
కల్గి ఉన్నాను. చాలా శ్లోకాలు, పాటలతోపాటు పురాణ గాధలు వింటా, చివరకు పరలోక ప్రార్థన
కూడా వల్లించేదాన్ని పాండిచెరిలో ''అమ్మ—— అనే పేరున ప్రత్యేక కార్యపకమాల్లో పాల్గొన్నాను.
ఎకుకవ మౌనం పాటించే అభ్యాసాలు నాకు నచ్చేవి. స్వార్థం విడ్రనాడాలని తేల్చేివారు. పూల అమరిక అతి సుందరంగా నన్ను ఆకర్షించేవి.
నా యమవన కాలం :–
కాలగమనంలో నాకు అమెరికాలో ఉద్యోగం లభించింది. నా గదిలో నుండే అవ్మాయి ప్నేహితుడిగా పరిచయమయిన తెలుగు అబ్బాయితో పరిచయం కల్గింది. అతను హిందా మతంలోనే ఉన్నాడు. విశ్ల హృదయంలోగల తల్లిదండ్రుల పెంపకంలో తేడా లేమీ అడురాలేదు. వా సంభాషణలలో బాల్యం కాలేజీ విద్య గురించి తెలిసేది. దేవుడే సరిగ్గా తెలియదు. గనుక మతం గురించి ఎకుకవ వాట్లాడు కోలేదు. వా ప్రేమను యిరు కుటుంబాలకు తెలిపావు. వా వామగారు ఒక గురువుని వెంబడించగా వేవు ఉన్నత కులస్తులుగా యిష్టపడ్డారు. ఆ రకంగా తిరుపతిలో వివాహం జరిగింది. నా అరవ సాంపపదాయాలలో తొమ్మిది గజాల �రతో సరదాగా ఆనందించాను నా పపాధాన్యతల్లో ముదటిది తల్లిదండ్రులను సంతోషపెట్టుట, బంధువుల వుందు దర్జాగా జీవించాలి. పెండ్లియయాక తీర్థయాత్రలకళాువు.
85
నా భర్తకీవిగ్రహలలపై ఆసక్తి లేదు.
తల్ల క్రీస్తును వెంబడించే విశ్వసికాగా యిదదరికీ తెలిసిన పరలోక ప్రార్థన రోజూ పనికి మళ�ువుందు చెప్పేవారం. నా భర్తపై వారి తల్ల పరైస్తవ విశ్వస పపభావవుంటుంది గనుక, అది నా భర్త అనుభవాల్లో గ్రహించాను. నా భర్త చర్చికి మళుటలో పంతం లేదుగనుక కాలం సాఫ్గా సాగిపోయింది.
ఆత్మీయ సత్యం తెలిసికోవాలనే తపన :
సరిగ్గా 5 సంవత్సరముల తర్వాత నేను గర్బువతినయ్యాను. నేను కోరింది పొందాను. అమెరికాలో మంచి యిల్లు, మంచి ఉద్యోగం అందరూ అభివానిస్తూ పపశంసించే సన్నిహితులు, ప్రేమించే భర్త నన్ను వెంబడిస్తూ కేషమం కాంక్షిచే పరివారం. ఏదిఏవెన�ా నిజదేవుని గురించి తెలిసికోవాలని ఆశించాను. దేవుడెవరు? ఎలా ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి అని ఆలోచించగా అమ్మ 13 టేపపులను తెచ్చింది. హిందా మతం గురించిన వివరణ ఉంది. కాసత తృపితపడ్డాను.
పరైస్తవ విశ్వసానికి ఆరంభం :–
వా అత్తగారు వా యింటికి అమెరికా విచ్చేసారు. నాకు బలహానవెన� పాప ్పుట్టింది..
4.5 ప�న్లు బరువుతో పుట్టింది. వా అత్తగారు ఆమె ఆంపధలో 8వ తరగతి చదివింది. నా అనుదిన చర్యలో నాకు చాలా మృదువుగా ప్రేమతో వెలిగేది. వా అవసరాలన్నీ చురుగ్గా గమనిస్తూ సహ్లయ పడుటలో ఆసక్తి చాపపది. తన చిరునవువతో ఇల్లంతా ఆనందంగా
సంచరిస్తూ, ఆ నవువ అంటువ్యాధిగా అందరినీ నవివంచేది. ఆమె జీవితం చాలా కశాటలతో
కూడినదైనదని నా భర్త తెలాపరు. అనేక రకాల శ్రమల పరంపరల నెదురొకని బంధువుల
అవహానళల పాలయ్యేది. నేను నా అత్తగారిని బాగా చూసేత, ఆమెను బాగాపొగిడి మంచి
పేరు తెచ్చుకోవాలనే ఆమెను పామర్శించేదాన్ని కాని ఆమె చేసిన పనులన్నీ అతి కష్టంమీద
అంగీకరించేదాన్ని. వా యిద్దరి జీవితాలు విభిన్నాలు. సాంఫిుకంగా, ఆర్థికంగా వానసికంగా
వా యిరువురి దృకపథాలు చాలా విభిన్నవెన�ది. నా భర్త తల్ల వేవు కలసి పబతకడ్ం అంత
సులబభవు కాదు. నా వంటగది పెతతనమంతా ఆమె చేతుల్లో ఉంచాలంటే చాలా కష్టంగా
తోచేది. నా పసి పాపను చక్కగా లాలిస్తూ మంచి పాటలు పాడి ఆనందించేది. నా బిడ్డను
పరైస్తవ మతంలోకి వార్చుతుందని భయపడేదాన్ని, నన్ను కాదు ఆ పాప గురించి భయపడేదాన్ని.
నా భర్తకు ఆముపై చాడీలు చెప్పేదాన్ని ఆవెనులోక జ్ఞానంతో అంగీకరించాను. ఇష్టతతో,
హృదయంతో కాదు. నిజంగా ఆమె నా అమ్మవలె నాకుండ్రదని భావించాను. ఆమె నాతో
సాక్ష్యాన్ని పంచుకున్నారు. ''అవ్మా, నేనుకూడా చాలా పూజలు చేసేదాన్ని యివన్నీ నా కేదీ
ఆదరణ నివవలేదు చాలా ఆందోనళలో బాధపడే సమయంలో ఒక విశ్వసి క్రీస్తును గురించి
వివరించారు—— అన్నారు. తర్వాత పసిపిల్ల వంటె విశ్వసంలో నమ్మింది. ఏదో రీతిగా శాంతి
కావాలని కోరింది. తన పరిస్థితులేమీ వార్లేదు.
తన వసససు వారి రూపాంతరమయింది. పూర్తిగా దేవునిపై అనుకొనుటకు
ఆరంభించింది. ఆమె వారినదే కాక యితరులను వార్చుటకు ఆశించేది. తనను సంబంధించిన
పపతివారిని క్రీస్తు ప్రేమలో తాకుట పపత్యేకతయే. విభూతి వంటె అదభుత కార్యం కాదుగానీ
గణేష� వంటి పాలు పతారగ ఆశచ్య క్రియకాదు. క్రీస్తుతో కష్ట సమయాల్లో అతిసన్ని హితంగా
ములిరగ పరిస్థితుల్లో దేవుని దక్షిణ హస్తము ఆదరించు ఆదుకొనుటలో శ్ంతిపొందుట అది
గొప్ప అనుభవమని తెలాపరు.
దేవుడు వా అత్తగారి బాధల్లో నుండి లేపారు. తగిన శాంతి నిచ్చారు. అవధులు
లేని ఆమె ప్రేమ యితరులకు పంచుకోగలుిచున్నారు. కషమతోఅవె దావరా ప్రభావితమైన
జీవితాలన్నీ చాలా గొప్పవి. దేవుడెకక్డో రైలాసంలో లేరు. ప్రస్తుతము నన్న పట్టుకొని పపతికష్ణవు
నన్ను నడిపించేవారు ప్రభువే.
నా అత్తగారి సాక్ష్యాన్ని బట్టి ''నేను సేవించేది సజీవుడైన దేవుడినే. అందుకని
మీరేమీ అతిశయించవదుద. నా విగ్రహలలకీ శక్తి ఉంది అని తెలాపను. యిది ఒకే దికుకలో జరిరగ
ఆరాధన. అది సరిగ్గా పనిచేసేత దేవుడో నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని గ్రహిస్తాను అని చాలా నిబ్బరంగా జవాబిచ్చాను. నేను యిద్దరు స్త్రీలను క్షుణ్ణంగా పరి�లించాను. వా అమ్మ, వా అత్తగారు వీరిని పపతికోణం నుండి పోలికల తేడాలను గమనించగా, యిద్దరూ పవిత్రయలే. విశ్వసాన్ని క్రమబద్ధంగా నిలుపుకుంటున్నవారే. ఏది ఎట్లున్నా వా అమ్మ విశ్వసానికి జీవిత విధానానికి సవలపంగా తేడా ఉంది. వా అత్తగారి విశ్వసంలో చాలా దీనత, వినయము, ప్రేమ , ప్రేమ దాగివున్నాయి. కోడ్రలి వుందు కూడా తగింపుగా పపవర్తించేది. అత్తగారు నా పట్ల వినయం చూపుట లోక విరుద్ధం. ఆమెను చాలా ప్రేమగా చూడాలని ఆశించాను. కానీ దానికి వ్యతిరేకంగా పపవర్తిస్తున్నాను. నా జీవితంలో నేనైతే అందరికీ మంచి దానిలా కలిపంచాలని తాపపత్యపడుతున్నాను. ఆమె పట్ల సణుగుచానే ఉన్నాను. ఎవరూ నాలోనున్న బలహీనతలు చూడలేరని తలంచేదానిని. నా హృదయంలో వెలితి ఉండేది. అందురకై సత్యాన్ని అనేవషించాలనే తపన ఆరంభమైంది.

వా అత్తగారి వాటల్లో రుచి చూచి దేవుడు ఉతతవుడని గ్రహించవుంది. వెనువెంటనే
86
అంగీకరించలేదు. మరికొన్ని సాక్ష్యాలు వినాలనే ఆశించాను. ఒకసారి దారపపయాణం చేసే సమయంలో ఎన్నో సాక్ష్యాలు వివరించారు. దేవుని ఆత్మ ప్రేరణతో చెపిపన వాటల్ని విన్న తర్వాత నా శరీరము కంపించసాగింది. నాలో ప్రత్యేకమైన కోరిక చెలరేగింది. దేవుని ఆత్మ తానే ఉచ్ఛరింప శక్యముగా మూలుగులతో నా వాటగా అత్తగారికి తెలాపను. ''అవ్మా, నీకున్న భక్తి విశ్వసాలు నాకు కావాలి.—— రూరీతిగా విశ్వసంలో ఎగిరి గంతులు వేసిన అనుభవంతో ప్రశ్నించి, పపార్థించమన్నాను. నా పాపాలు భరించినందురకై క్రీస్తుకు నా హృదయాన్ని అర్పిస్తూ పాపాలన్నీ ఒప్పుకున్నాను. నా అత్తగారి వాటల్ని నేను తిరిగి వల్లించాను. యిదే యేసును నేను సినివాలో చూచాను. బైబిలు ఎట్టిది? యేసు ఎవరు? నా అత్త ప్రార్థనలు, ఆమె హృదయంలో ప్రేమ నా జీవిత విధానాన్ని ఆలోచనలను పూర్తిగా మార్చింది.
ప్రతి ఉదయాన 4 గంటలకు లేచి ఆముతో ప్రార్థించుటలో ఆనందిస్తున్నాను. నా జీవితంలో క్రీస్తును అంగీకరించిన నెల అతి విలువైన ప్రాముఖ్యమైన కాలంగా గ్రహిస్తాను. దేవుని గురించి క్రొత్త విషయాలు తెలసుకొనగలాిను. దేవునిరకై తపన, ఆకలి కలిగియుండి ఎన్నో సంవత్సరాలు నష్టపడ్డానని బాధపడ్డాను. గతంలో క్రియలు, భావాలు, ప్రాధాన్యత కల్గియుండగా క్రీస్తు నన్ను సా�నం చేసే సమయంలో నా పాపాలన్నీ ఒక గంటసేపు ఏడ్చి ప్రార్థించాను. గత పాపాలన్నీ ఒప్పుకున్నాను.
అప్పట్లో బైబిలు జ్ఞానం లేదు. పసిపిల్ల వంటి విశ్వసం కల్గియున్నాను. రూ రీతిగా క్రైస్తవ జీవితం నాకు ఆసక్తి కలిగించింది. పాపబంధాల నుండి విడుదల పొందాను. ఒకరోజు
రైలులో ప్రయాణం చేస్తుండగా వుగ్గురు వ్యకుతలు నాతో కూర్చున్నారు. పెదదవారే గనుక వీళుతో
నా ప్రేమను ఎలా పంచుకోగలను? అని కాసత చిరాకు పడ్డాను. వారు విగ్రహలల చోరీ గురించి
చర్చిస్తున్నారు. నేను మౌనంగా బైబిలు చదువుకుంటున్నాను. నన్ను గమనించి ''అవ్మా,
నీవు చదివేది బైబిలేనా? అన్నాడు. 3 గంటల వావాటలు కొనసాగాయి. ఆయన కళుతో
సత్యం తెలసుకోగల ఆశ ఉంది. పసిపిల్ల తల్ల పాలకై గల తపన కనిపంచింది. నా హృదయం
ఆనందంలో ఉపొపంగింది. మరొక వ్యక్తిలో కూడా ప్రభువు ప్రేమ తెలాపను. నా సాక్ష్యము
యితరుల హృదయాన్ని తాకాలి, ఆరని జావలగా రగిలిపోవాలని నా ఆకాంక్ష నాకట్లు క్రీస్తును
ప్రత్యక్ష పర్చుకున్నారో, చదువరీ, నీలో ఆశను బట్టి దేవుడే కనబడి స్వరంలో వాట్లాడి, వాక్యం
దావరా హెచ్చరికలు పొందాలని నా ఆశ. క్రీస్తు ప్రేమలో నిత్యతవం వరకు సాగిపోదాం.
నా పాపభారం తొలగించినాడు.
నావాడు నజరేయుడు
నా కాపరైన నాఊపిరైన
నా యేసు బభగవానుడు సర్వాధికారి��
సాక్ష్యం 29. ''భయపడకుము – నీవు నా పొత్తు——
అనిపలికనదేవుడు నా రక్షకుడు
–ప�మతి రమా, శ్రీనివాస్
యెషయ : 66:13 ''ఒకని తల్ల వానిని ఆదరించనట్లు నేను మివ్ములను
ఆదరించెదను. యెరుషలేవులోనే మీరు ఆదరించబడెదరు.
బాల్యవు:– నా పేరు రమ ప్రస్తుతం అమెరికా నాజెరీసలో భర్త శ్రీనివాస్ గారితో స్థిరపడి బాబు
�రావు తల్లతండ్రులుగా క్రీస్తు సహవాసంలో ఆత్మీయుల మధ్య నిత్యానందంతో నడిపిస్తున్న
నా రక్షకుని సదా కీర్తించుచున్నాను.
నా తల్ల దండ్రులు ఆంధ్రప్రదేశ్లో నిమ్మకూరు ఎలమపరు వాస్తవ్యులు. వా నాన్నగారు
ఉన్నత ఉద్యోగిగా సిరుపూర్ తెలంగాణాలో కాగజ్నగర్లో కవిస్టుగా సిథరపడ్డారు. నా
విద్యాభ్యాసవు అక్కడే జరిగింది. నా తవ్ముడు, నేను ఆనందంగా వా బాల్యాన్ని గడిపావు.
విగ్రహలరాధన వా గృహంలో ఆచారంగా ఉండేదిగాని, నాలో వింత ఆలోచనలు వేధిస్తూ
ఉండేవి.
రాళ్ళు, రపపల రూపంలోగల దేవతల పూజలు నన్ను ఆకరి�ంచలేదు గాని, వా యింటి ప్రక్కనున్న వా రావడ� వారు క్రైస్తవులు నివసించేవారు. క్రైస్తవుల పాటలు వినేదాన్ని గానీఏదేవుడ్రా నన్ను ప్రభావితము చేయలేదు. అదొక––––––––––– ఆరాదించుట అలవాటయింది. జీవవు లేని రాళుకు వ్రెుకుకట బుది�హానతగా తలంచేదాన్ని గానీ అందరితో పాటు పండుగలు వేడుకలలో పాల్గొనేదాన్ని నా ప్నేహితులు నావాదం వింటా, ఏదోఒక రోజు నిజదేవుడున్నాడని ఒప్పుకోక తప్పదు సువా! అని సవాలు చేసేవారు. చదువు పెరిరగ కొద్ది పకమంగా దేవుడు లేడ్రనే నాసితక భావాలతో నింపబడ్డాను. సామెతలు : 20:27
''నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంది అంతరంగములన్నియు శోధించను దేవుడు లేడని బుది�హానులు. తలంచగలరని కూడా వాక్యము భోధిస్తుంది. ఇవన్నీ నాకు తెలియని రోజుల్లో జుయాలజీ సబ్జీట్టులో ఎవు.ఎసి చదువుట ఆరంభించాను. కాకత్యీ
87
విశ్వవిద్యాలయములో పపవేశించాక నా జీవితంలో క్రీస్తును గురించి అనుభవజ్ఞానవు కల్గిన ధన్యత లభించింది. హల్లెలూయ అదే రోజుల్లో వా అమ్మ, నాతవ్ముడు ఇంజనీరింగు పరీక్షలకు సిద్ధబడుటకై విజయవాడలో ఒక గదితీసుకొని వండిపెడుతన్న రోజుల్లో, క్రీస్తు సువార్త కూటాలు సమీపంగా జరుగుట వల్ల ఆమె చెవిలో పాటలు, వాటలు వినిపంచుట దావరా విశ్వసం అంకురవైంది. క్రీస్తు ఆమెను సంధించారు. ఆమె సవయంగా క్రీస్తు అనుచరుల సహకారంతో క్రీస్తును అంగీకరించుట గొప్పభాగ్యమని భావిస్తాను. ఆమె నేడు నిత్యానందంలో క్రీస్తుతో జీవిస్తున్నారు. ఆమె విశ్వసము అతి రహస్యంగా దాచుకోగల్గింది. వా నాన్న గారికి తెలియజేయలేదు. హింసకు భయపడి రహస్య క్రైస్తవురాలిగా తన జీవితం వుగిసింది. ఆమె ప్రార్ధనా శక్తి నన్ను తాకింది. సరిగ్గా ఉన్నత విద్యకై వరంగల్ మళుటకు వుందుగా బైబిలు చదవాలనే ఆశ కల్గింది. వా ఇంట్లో అప్పటికే పపకక్ఇంటివారిచ్చిన రెండు బై�ళున్నాయి.
అది 1984వ సంవత్సరము నాకు క్రీస్తును గురించిన సువార్త, సువార్తను చదువుట దావరా ఆరంభమైన ఆసువార్త శక్తి నన్ను నేటివరకు మన్నంటి సంరక్షిస్తూ ఆదరిస్తూ, నడిపిస్తూ మంచివిశ్వసిగా అమెరికాలో నిలబట్టింది. దేవునికే సదాస్తుతి మహిమకలుగుగాక. క్రీస్తు గొప్పదేవుడు సజీవుడు అని నవ్ముకో అనిగానీ ఎవరూ నాతో చెప్పలేదు. నేను వినలేదు. నాకు నేనుగా అర్థవు కాకపోయినా బైబిలు చదువుచున్న అనుభవంలో వింత శాంతి, నెమ్మదికలేది. ఏదో ఒక మంచి పుస్తకము చదువుచున్నాననే తృపిత మిగిలేది.
రక్షణ స్థిరత, సేవానుభవం:–
కాకత్యీ విశ్వవిద్యాలయంలో నా పపదేశవు, క్రీస్తు నాజీవితంలోకి ప్రవేశించుట, ఈ
రెండు దవందావనుభవాలు నా జీవితంలో గొప్పమలుపునిచ్చి నిలబటాటరు. ప్రసన్న గంటా అనే
విద్యార్థిని నేనున్న హలసటలు గదికిచేరి, ''నా కొకరావు వేట్కావాలి ఆమె క్రైస్తవురాలైయుండాలని
కోరింది.—— నాకు చాలా ఆవేశం కల్గింది. వానవరీత్యా నేను తనకు తగనా? ఎవరయితేనేమి?
నేను కూడా బైబిలు చదువుతాను అనిభావించి ''నీదృషిటలో క్రిషిటయన్ అంటె ఎవరు? ''అని
సాటిగా ప్రశ్నించాను. క్రీస్తును ప్రేమించి వెంబడిస్తారు. పకమంగా చర్చికి వెళ్తారు. క్రీస్తు
ఆదరా�లన్నీ పాటిస్తారు. చాలా మర్యాదగా పపవర్తిస్తారని తెలిపంది. ''సరేనండి, మీరు చదివే
బైబిలు నాకు కూడా ఇష్టవే, మీ కిష్టముత�ే నాకు తోడుకావాలి గనుక నాతో ఉండు—— అని
చెపాపను. ప్రసన్న దీనికి సమ్మతించి నా గదిలో 3 రోజుల తర్వాత దేవుని చిత్తము కొరకు
ప్రార్థించిన తర్వాత రూవు వేట్గా చేరింది. నిజంగా క్రీస్తును వెంబడించే వారిలా ఉంటారా?
అని ఆశచ్యపడే రీతిగా ప్రసన్న వ్యక్తిగత ఆదర్శాలు ఆమె మంచి వాదిరిచూపగల జీవితం
నన్ను క్రీస్తును వెంబడించుటకు పపోతాసహ్లన్నిచ్చింది.
1కొరింథీ: 3:16
''దేవుని ఆలయము పరిశుద్ధమయ�ున్నది. మీరు ఆ ఆలయమయ�ున్నారు—— అనిప�లు
భక్తులు తెలాపడు. తన పత్రిక దావరా ధైర్యంగా చెపిపన వాటలు అనసరణీయాలు.
1కొరింథీ: 11:1 ''నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి
నడుచుకొనుడి. నిజవే క్రీస్తు అనుచరులే క్రైస్తవులు లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండాలి.
సత్రికయలలో దేవుని మహిమపరర్చి వారిగా, లోకంచదివే పత్రికలుగా, సువాసన్నగా జీవించాలని
ప్రభువు కోరుచున్నారనేది ఆమె జీవితానుభవ పాఠాలు నాకు నిజజీవితాన్ని నేర్పించాయి. ప్రసన్న
ఉదయాన్నే కనీసం రెండు గంటలు వాక్యధ్యానవు ప్రార్థనలో గడిపేది. అంత సమయము
వినియోగించాలా అని ఆశచ్యపడుతా ఎంత పిచ్చి అలవాటో అని భయపడ్డాను. అన్ని
సమయాల్లో ఆమె చూపించే ప్రేమ, మర్యాద సమయోచిత విజ్ఞానవు, వివేకము ఆలోచింప
––––––––––జేసేది.
సరిగ్గా ఒకక్రోజులో హలసటలులోనున్న 60మందిపైగా నన్న విద్యార్థులలో క్రైస్తవులను
సంప్రదించి సమకూర్చి బైబిలు స్టడీ ఆరంభించుటకు ప్రయత్నించింది. ఆములో క్రీస్తు పైగల
ప్రేమ ఆరనిజోయాతగారగిలి, ఇతరులను రగిలించింది. ఆమె వుందుగానే ఈ ఉన్నత సంకలపం
కల్గియున్నందున కొన్ని అదనపు బైబిలు గ్రంథాలు పాటల పుస్తకాలు సమకూర్చుకోగల్గింది.
ఆమె వుందుచూపు, నిర్వహించాలన్న అచంచల విశ్వసం, అంకురిత దీక్ష నన్ను విపరీతంగా
ఆకర్షించింది. ఎంతో ఉజ్జీవంలో గుండెల్ని తాకీ అర్థవంతమైన పాటలు శ్వ్యంగా పాడుట బైబిలు వాక్యవివరణ, అందరినీ చర్చిలో పాల్గొనే రీతిగా నడిపించేతీరు నాకు ఆనందాన్ని కల్గించేది. నేను తన రూవులోనే ఉండుటచే ఆగదిలోనే ప్రార్ధనా సమావేశ్లు జరుగుచున్నందున నేను క్రీస్తును గురించి మరింత వివరంగా తెలిసుకోగల అవకాశం కల్గింది. దేవుడే వాక్యం వాక్యం రెండంచుల ఖడ్రింవంటిదే కాదు అద్దం వంటిది, సబభవంటిది, అగ్నివలె హృదయాల్ని మండించే సమర్థతగలది. అది నన్ను మార్చింది.
ప్రసన్న వంటి మంచి వ్యక్తి నాకుతోడు దొరికింది వాట్లాడుకొనుటకు మనిషికావాలి. కద! ప్రతి చిన్న విషయానికి దేవుని చిత్తము కనుగొను ఆధారము స్వభావం నన్ను చాలాసార్లు ఆలోచింపజేసేది. కనీసం గదిలో రూవువేటు నిర్ణియంలో కూడా 3రోజులు ప్రార్థనలో కనిపెట్టుట క్రైస్తవ జీవితాన్ని గమనించగా వుగుదరాల్ని చేసిన మరొక వ్యక్తి అన్నకుట్టి ఆములో ప్రత్యేక లక్షణాలు కనిపంచేవి. ఆమె ప్రదర్శనలో ఏలోపం వెదికినా దొరికేది కాదు. అందరి
88
ప్రేమకు పాపతురాలిగా ఆప్యాయంగా వాట్లాడేది. నాలోకూడ్ర ఒక మంచి లకష్ణం దేవుడుంచారు. ప్రతి వ్యక్తిలోనున్న మంచిని గుర్తించగలుిట. అంతేకాదు ఆమంచిని అనసరించాలనే తపన ఉండ ేది. వా అమ్మతో పాటు అమ్మ ప్నేహితులు చేసే వంటలు, అల్లికలు పపత్యేకతలన్నీ గమనించి, నేర్చుకొనే దాన్ని పెదదలంటే చాల గౌరవం, ప్రేమ చూపుట కిష్టపడతాను. నా ప్నేహితులంతా తవాశాగా వివర్శించేవారు. నేను పట్టించుకొనేదాన్ని కాదు. ఇదే మంచి మనససుండుటచే నేడు నిజ క్రైస్తవిశ్వసులను ప్రేమించుటకు ఆశించాను.
నేను కూడా మంచి గృహిణిగా వారాలని ఆశ వుండేది. ఎదెట్లున్నా, నేడు నా అనుభవంలో నేను నమ్మి వెంబడిస్తున్న సజీవుడైన రక్షకుడైన క్రీస్తుకు మించిన �నృత్యము గల వ్యక్తిగాని, దేవుడుగాని, మరెవవరా లేరు. సరవశక్తివంతుడు, సరవజ్ఞాని, సరవసంపదలదాత యేసే. సదుిణాల నిధి లోపంలేనివాడు. ఆ క్రీస్తునే అనుకరించాలి, అనసరించాలి. ఆయనే పూర్తిగా నమ్మదగిన దేవుడని, రక్షణ పొందిన నాటినుండి నేటి వరకు క్రీస్తుతో జీవించుటలో గొప్ప ఆనందాన్ని సంపూర్ణి శాంతిని పొందుతున్నాను. క్రీస్తును సవయ రక్షకునిగా అంగీకరించాలి. దానినే వారు మనససు పొందుట అంటారని నారకవరూ బోధించలేదు. నిజక్రైస్తవుల జీవితంలో నాకు సుబోధవులుగా వారాయి.
క్రీస్తు విశ్వసుల సహవాసం :–
నేను చదువుకొనే రోజుల్లో స్నియర్లు జూనియర్లను ర్యాగింగ� అంటా చాలా ఏడ ిపంచేవారు. కానీ పపసాన, నా రూవువేట్ వారిని ఆప్యాయంగా ఆహ్లవనించి, దేవుని పరిచయం చేసి పాటలలో బైబిలు స్టడీ దావరా ఆనందించే అవకాశ్లిచ్చేది. నామకార్థ క్రైస్తవులు,
క్యాధలకుక విశ్వసులు కూడా వాక్యశక్తిని ఆపశయించి ఉజ్జీవంలో ఆపేక్షతో తపనతో క్రీస్తును
––––––––––వారు వెంబడించేవారు.
నేను ఒక హిందువుగా నుండి, క్రైస్తవ సిద్దాంతాలను గౌరవిస్తూ పాటలు పాడి వాక్యం
వినుటగమనించి క్రైస్తవులు సవాలు చేయబడి క్రీస్తును మరింత ఎకుకవ ప్రేమించుట
కారంభించారు. వేమంతా ఆదివారం ఆరాధనకు వాక్యా పరిచర్య చాలా గొప్పగా జరిరగ
హెబ్రోను సహవాసానికి మళ�ువారం. ఆపాంతంలోనే బైబిలు సత్యాలెన్నో చాలా స్పష్టంగా
గ్రహించగలాిను. రకష్ణస్థిరత, నీటి బాప్తస్మ ఆవశ్యకత, రక్షణ తర్వాత క్రీస్తు ప్రేమలో, విశ్వసుల
సహవాసం కావాలన్న సత్యాన్ని గ్రహించి, ఈ ఆధాయాత్మకానేవషణలోనే వింతగా ఆనందంగా నా
విద్యాభ్యాసం కొనసాగించాలి.
నా జీవితంలో మధుర జ్ఞాపకాలనిచ్చిన ఉజ్జీవ సరభలలో నా అనుభవం మంచవలెను
కింగ్ ఆఫ్ కింగ�స అనే పేరున అంతర్జాతీయంగా సరభలు జరిగాయి. వేమంతా పాలోిన్నావు.
ఆ బోధకుని ప్రసంగం సాటిగా నాగుండెల్ని తాకింది. లాకా 19 అద్యాయంలో పొట్టి
వాడైన జక్యయ్య క్రీస్తును చూడగోరి ఆశక్తితో చెట్టు ఎకాకడు. పేరుపెట్టి పిలిచిన క్రీస్తును,
తనపై అపారకృపను కన్పరిచిన ప్రభువు పరురగతిత చేర్చుకున్నాడు. నేడే ఆయింటికి రక్షణ
ఉచులా, వింతైన వాట నన్ను అలరించింది. నశించిన దానిని మదగి రక్షించుటకు క్రీస్తు
వచ్చారు. అంతేకాదు ప్రసంగము వుగింపులో చాలా సాటిగా ప్రశ్నించి ప్రశ్న నాకోసవేనని
భావించాను.
ప్రియ సోదరీ, నీవు ఈ క్షణం మరణిసేత ఎకక్డుంటావు పరలోకం చేరు అర్హత
నీకుందా?
ఒక్కసారిగా ఉలికికపడ్డాను. నేనిప్పుడు ఆలోచించలేదు ఏదో క్రీస్తు మంచి దేవుడని,
ఆయనను అనసరిసేత చాలనుకున్నాను. కానీ క్రీస్తు వ్యక్తిగతంగా నా కొరకు, అందరి కొరకు
లోకంలో కన్యకు జన్మించి పపవచనాలాధారంగా జీవించి సిలువలో పశమపొంది. తన రకతం
దావరా పాపక్షమాపణ దావరా రక్షణ నిత్యజీవాన్ని ఇచ్చే గొప్ప దేవుడని ఆకష్ణవే గ్రహించగా
అవిరామంగా కన్నీరు పసవించగా నా అవిధేయతను, పాపాలన్నీ ఒప్పుకొనగా గొప్ప రక్షణ
ానుభవాన్ని పొందాను. హల్లెలూయ
1యోహా�ను–1:7 అన్యోన్య సహవాసం కల్గినపుడు యేసు రకతము ప్రతి పాపము నుండి
పవిపతులను చేస్తుంది. అంతేకాదు ఆయన నామవు నందు విశ్వసముంచిన వారికి ఆయన పిల్లలగుటకు అధికారమునుపగహించెను. నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని కదా! అని నా హృదయము నిండుగా ఉతాసహంలో ఉరకలు వేసింది ఇదే నా వారు మనససు అనుభవం. నాలోకల్గిన గణ నీయవెన� ఆత్మీయతను నాప్నేహితులు గమనించి పపశి�ంచసాగారు. ఏదో అవసరాలుంటేనేగా దేవుడు కావాలి. నీకేమి తకుకవైంది? మంచి తల్లతండ్రులు, ఆసిత, చదువు అన్నీ ఉన్నాయి. నీకిదేమిపిచ్చి? �ను నాకు గతంలో దేవుడు లేడు. నిజదేవుడు నన్ను సంరక్షించుట అవసరమని నవ్మాను. ఆయన గొప్ప దేవుడు. ఉతతవుడని రుచిచూచి ఎరిగాను అని జవాబిచ్చాను. నాలో చదువుకునే వుస్లివు మతసతుడు నన్ను సవాలు చేసేత పహానళగా వాట్లాడాడు. అహల! నీవు ఈ క్రైస్తవుల దేవునినే ఎందుకు నవ్మాలి? పుల్లని రుచిని, తీయగా ఉందని చెపుతన్నావేమా అన్నాడు. దానికి జవాబుగా ''మంచి చెడులను గురించి తెలిసికొనే జ్ఞానవు నీకు దేవుడివ్వనపుడు నీభావాలన్నీ వపకంగానే ఉంటారు——.
89అసలు నా భావంలో ఈ లోకంలో ఎన్ని సంపదలున్నా, ఉన్నత విద్యలున్నా అధిక ఆసిత, అంతసతులు రిత్యా ఉన్నత పదవులున్ననా, క్రీస్తు నీజీవితంలో లేనిచో ఏదీ సంపూర్ణి జీవితం కానేరదని నమ్మకంగా చెప్పగలను. అంతేకాదు ఏ బాంధవ్యాలు, చివరకు భార్యాభర్తల ప్రేమ కూడా నిజమైన శాంతి, ఆనందాల్ని ఇవవలేవు. ఒకవేళ్ ఇవన్నీ కల్గిఉంటే దేవుడు కూడా నిండుగా నీతో ఉంటే నీ ఆ�ర్వాదాలన్నీ రెట్టింపుకా గలవు. చాలా మంది పుణ్యం కావాలని దానధరా�లు చేస్తారు. గుడులు నిర్మించి, అనాధలను పోషిస్తూ విరాళాలిస్తూ, బైబిలు గ్రంథాలు పంచుట ఇవన్నీ ఆచారంలో చేయవచ్చుగానీ దేవిని ఎరుగక చేసే ధరా�లను స్వకరించడు. దేవునికి అతి ప్రీతి పాపతమెన�ది ఒక్కటే –కీర్తనలు 34:18
విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. –1సమూయేులు16:7
మనుష్యులు పై రూపాన్ని లకష్పెట్టుదురు గానీ యెహోవా హృదయమును లకష్యపెట్టును ఎడ్ర్లకు బదులు బలిగా వాపెదవుల స్తుతి దావరా దేవుడు సంతృపిత పడేవాడు. ఈ క్రీస్తు యేసుకు గల్గిన మనససుతో పపసాన లేనివేళ్ల్లో బైబిలు స్టడీ తీసికొని ఆరాధన నడిపించే ఆత్మీయ పరిపకవతలో దేవుడు నన్ను నిలిపారు. సవయంగా ఒక రోజు రిపటేటు ప్రణాళిక దావరా నిర్వహించే సమర్థత కూడా ఇచ్చారు. ఎంతో దిగివజయంగా విద్యాభ్యాసం వుగించావు పపసాన వివాహం దావరా నాకు దూరమైంది. మరొక ప్నేహితురాలైన ప్రవీణ నా జీవితంలో ప్రముఖ పాపత వించి సహకరించింది. నా విశ్వసానుభవాన్ని వా నాన్నగారితో సంపపదించాలంటే భయపడి ఉత్తరం దావరా తెలియజేసాను. ఆసమయంలో దేవుడు నాతో వాక్యం దావరా మాపషతో అపబహ్లవుతో
తెలిపన రీతిగా ధైర్యంగా సవయంగా సాకషంచెపాపలని బోధించారు.
నిరి 7:1 యెహోషువా1:8
''నేను నీకాజ్ఞాపించినది యావతతూ నీవు పలుకవలెను.
నేను నీకుతోడుగా ఉంటానా ధైర్యముగా నిబ్బరంగా ఉండాలని తెలాపరు.
విద్యారంగంలో ప్రతిభ, ముదటి వివాహము
నా విద్యలో దేవుని హస్తం నాపై ఉందనే గురతుగా యూనివరిసటిలో రెండవ స్థానవు.
ఆతర్వాత బి.ఇడి. కోర్సులో యూనివరిసటీలో పపధమస్థానం లభించగా ఎవు.ఇడి.లో స్టు
లభించింది. అధికారులంతా ఆశచ్యపడేవారు. అనుకోని పరిస్థితుల్లో వివాహాపపయత్నాలలో
వావేనవామగారు పపవేయంతో ఒక వరుడ్ని నిర్ణయించారు. అతను లైపబరీలో చేసేవారు.
ఆయనతో వాట్లాడించి చాలా క్లుప్తంగా ఒకే ఒక్కసారి వాట్లాడే అవకాశం సేటషన్ వద్ద లభిం-
చింది. నాకందుకో వివాహం పట్ల సముఖత కలుగలేదు. నాకు సుఖపడే జీవితము అతనితో
ఉంటుందన్న నమ్మిం లేదు గనుక నాకీ పెండ్లి వదుద అని తెలాపను.
''అవ్మా, నీవు మంచి పిల్లవు. ఎవరితోనైనా కలిసిపోగలవు.—— అన్నారు. ఏదో సర్థిచెపిప
నాపెండి� నిర్ణయించారు. పెండి�కారులు అచ్చైినారు నాలో ఏదో భయం అసంతృపిత మిగిలింది.
1990 సంవత్సరము ఫిపబవరి 14న వివాహము జరిగింది. దేవుని కోసం నిలబడాలనే
ఆశ ఉండేదిగాని క్రైస్తవ సహవాసం తోడైంది. అనుకోని రీతిగా అమ్మకు చాలా జబభచేసి
నీర్సంగా ఉండేది. నేను అమ్మను చూడాలని భర్తనుండి వాఊరు మళ్ళాను. నన్ను చూడడానికి
కూడా నా భర్త రాలేదు. మర్యాద కోసవెన� నాన్నగారు కబురుచేసినా రాలేదు. ఈ ఒంట
రితనంలో చదువుకోవాలనిపించింది. పి.పహాచ్డి. కోర్సులో చేరదలంచి పపయతి�ంచ సాగాను.
ఈలోగా ఎవు.ఎ. ఇంగ్లీష�కోర్సులో చేరాను. పూర్తి చేయకనె నాప్నేహితురాలు సలహ్ల దావరా
పపమీలగారనే రగైడ్ లభించగా డాకట్రరటు కోర్సులో చేరిపోయాను.
పెండ్ర్లయిననా ఒంటరిగా చదువుకుంటున్న నన్ను గమనించిన పపమీలగారు ''అవ్మా
రమా, పెండ్లి చేసికున్నావు నీకీకోర్సు అవసరమా?—— అన్నారు. నాకు చాలా అవసరముండి అని
జవాబిచ్చి చేరిపోయాను. నా తవ్ముడు ఇంజనీరింగ్ కోర్సు చేయుసమయంలో నేను అతను
కలిసి ఒకగదిలో నివసిస్తూ ఇద్దరం చదువులో �నమయయావు. ఇంతలో నా భర్త తన తండితో
వేవున్నగదిని చేరారు.
''ఇదిగో, నీతో నాకు సరిపడదు. విడాకులు కావాలన్నారు.—— అతను నిరాశ్వాది స్త్రీని తకుకవగా చూచే చిన్న మనససు సహించుట నాకు భారమయింది. కానీ అమ్మనాకు మంచి సలహలయిచ్చింది. ''అవ్మా రమా, ఆడ్రపబతుకిక ఆలంబన కావాలి. నీ కన్నీరు నీవే తుడిచుకోవాలి. నీ భర్త లేకుండా నీవు పబతకాలంటే నీకు మంచి ఉద్యోగం కావాలి. నీ తల్లిదండ్రులు, తోబుట్టువులు నీకొరకు నిరంతరము తోడుగా నిలవాలంటే కుదరదు. బాగా ఆలోచించుకో తల్లి—— ముదటిగా నేను విడాకులు కోరలేదుగానీ పరిస్థితితులను బట్టి నన్ను నేనే ధైర్యం చెప్పుకుంటా, విడాకులకు సమ్మతించాను. అది 1993వ సంవత్సరములో జరిగింది.
నా వివాహజీవితంలో ఆనందకరమైన అనుభవాలేమిలేవు. ధర్యంగా చదువు వుగించాను. నాకు వచ్చినా వారుకలుబట్టి ఎన్నోఉద్యోగాలు వచ్చాయి. సరిగ్గా 1994లో అమ్మ విశ్వసిగా మరణించింది. భర్త దారమయి తల్లలేకపోయిన స్థితిలో నన్ను ఎందరో ఆదరించారు. వారిలో నా ప్నేహితురాలు ప్రవీణ ఒకరు. ఆమె అవిశ్వసి. కొన్ని సార్లు విశ్వసులను ఆదరించడానికి
90
అవిశ్వసులను సిద్ధపర్చిగలరని గ్రహించాను.
అమెరికా ప్రవేశము :–
1996వ సంవత్సరంలో ప్రవీణ పపోతాసహంలో అమెరికాలో ముదటిగా కానపురెనసు పేరున కాలిఫోర్నియాలో ప్రవేశించాను. ఆ తర్వాత ఫిలడ్రలిపుయా చేరాను. నేను డాకట్రు డిపగీ ఈు�సచస "ష-షొదిీ}� దిీ�����ై జుఅ��తీశీఅఎవఅ్�శ్రీ దీ�శీశ్రీశీస్త్రవ జీది�చచ� �^ోట�� ్ఞ��"ా��� న�దిీ�జి� ్ఞ��స్త్ర} డృణదిీ� బ�పఇ�� "ా�దిీ�జి� ొ�వ�జి�టపది్ దీ�శీశ్రీశీస్త్రవ �ై ఖాదిషచ�. స్త్ర�ా ొ���స. జీ��ాల� చ��భి ఇప్పటి వరకు ఫిలడ్రలిపుయా నాజిరీస ప్రాంతాలలో ఉద్యోగం స్థిరపడింది. ఒంటరిగా చిన్న గదిలో పరిమిత వసతులలో జీవితాన్ని కొనసాగించాను. కానీ గతంలో దైవభక్తి ప్రభావం నాలో దూరమైంది. క్రైస్తవ విశ్వసుల సహవాసం విశ్వసికి విలువైన సిరివంటిదని తర్వాత దగిరలో చర్చి సహవాసం కావాలంటే లభించేదిగాని నిరాశ దావరా మళాులనిపించలేదు.
నాకు మరలా వివాహం చేయాలని అమెరికాలో సహ ఉద్యోగులు ప్రవీణ కూడా ప్రయత్నించారు. ఇండియాలో నాన్న, తవ్ముడు కూడా పపయాసపడ్డారు. కొన్ని సార్లు మన అడుగులు ఆ్రేది తిరిగి కొనసాగించేదీ కేవలవు దేవుని హస్తము పై ఆధారపడి యుంటుంది. అమ్మ చాలాసార్లు జ్ఞాపకంవచ్చేది. చెప్పుకోవడానికి మంచి తోడులేనిస్థితి. బంగారు పళాునిరకైనా ఆనుకోవడానికి గోడ్రకావాలి. వా తవ్ముడు నాన్నగారు కలిసి నాకు చాలా మంది వ్యకుతలను సిద్ధపరిచి ఇండియా రమ్మని పిలిచారు. అప్పటికి నా వివాహం విపఘలవై 10సుదీర్ఘ సంవత్సరాలైంది. వీరి పపయత్నాలలో �నివాస�గారు వారికి నచ్చారు. అమెరికా నుండి సవదేశవురాగానే �నివాస�గారితో ఇంటరయా కల్గించారు. అప్పట్లో ఆయన
డభి�్ల మళ�ుహాడావుడిలో ఉన్నారు. జగత్తు పునాది వేయబడకవయిందే ప్రతి వ్యక్తిపట్ల ప్రత్యేక పపణ
ాళికగల ప్రధాన శిలిప ఆ దేవుని చేతిలో శిలలవే ఆయన చిత్త సవరూపంలో చెకుకకోగలరని
స్పష్టంగా తెలసుకున్నాను.
అది మరపురాని రోజు నేను, నాన్న, తవ్ముడు శ్రీనివాస్ నలుగురము కాఫ్ త్రాగుటకు
ఒక బల్ల చేరావు. నాన్న గారు కవిసిట గనుక కమిక్స్ట తెలిసిన �నివాస�తో పిచ్చాపాటీ వాట
లు జరిగాయి. నన్ను పలుకరించి రెండే ప్రశ్నలు వేసారు. ముదటిగా ''అమెరికాలో కారు�డైవ్
చేస్తారా?—— లేదండి. కారు�డైవింగ� తెలసుగానీ ఖర్చుతో పని కనుక కారుకొనలేదు. అన్నాను
నా ఆర్థిక పరిస్థితి అంచనా వేయడానికీ రీతిగా పపశ్నించారని తలంచాను. రెండవ ప్రశ్నగా ''మీ
జీవితాశయం ఏమిటి? దీనికి కూడా సాటిగా జవాబిచ్చాను.—— నాకొక కుటుంబవు కావాలి.
దానిరకై జీవించాలి.—— మౌనంగా అందరము విడిపోయావు. నాకయితే ఎవరినీ నవ్మాలని లేదు.
అదే తవ్ముడితో చెపాపను.
అకాక ఎన్నో చేదు అనుభవాలున్నాయి నీకు ఉద్యోగం వీసా ఉంది. ఎందరో వరుళు
సిద్ధంగా ఉన్నారు. గానీ �నివాస�గారు చాలా మంచి వ్యక్తిగా కనిపస్తున్నారు. డబ్బు ఆశలేదని
గ్రహించాను. సరే వేచియుందాం అన్నాడు. నా మనస్సంతా పచ్చిడి అయినట్లు బాధతో
నలిగిపోయింది.1999వ సంవత్సర మంతా నిరాశలో నిండి దేవుడులేని ముదటి స్థితి
ఆవరించింది. ప్రవీణ కూడా అంతగా వాట్లాడుట లేని రోజుల్లో ఒకవారం రోజులు తర్వాత
�నివాస�గారు పోనుచేసి వివాహం నిర్ణియం చేసుకుంటా పపధానం జరిపించమని తెలాపరు.
నిమ్మకూరులో ఉండగా ఈ వార్త ఆశచ్యపరిచింది. 2000వ సంవత్సరము సరిగ్గా ముదటి
వివాహము జరిగిన తేది పపిపబవరి 14 న వానాన్నగారు పెద్దలు, నాపవేయము లేకుండా
నిర�యించుట నన్ను చాలా ఆశచ్యపర్చింది. ఇది దేవుని చిత్తము శ్రీనివాస్ అత్యన్నతమెన�
ఆదరా�లుగల ఉతతమవ్యక్తి. స్త్రీని గౌరవించే గొప్ప సంసాకరం ఉంది. భార్య ఔన్నత్యాన్ని
అంగీకరించే విశ్ల హృదయముంది. భారతీయస్త్రీకి అంతకన్నా కోరే అదృష్టం ఏవుంది?
నా భర్తను ప్రసాదించిన నా దేవునికి నాసృషిటకర్తకు సదా బుణసతురాలిని. కన్నీటితో స్తుతించి
కీర్తించుధన్యత నేడు నాకులభించింది. హల్లెలూయ గతంలో నా అమెరికా జీవితంలో దేవుడే
నా ఆత్మీయ జీవితం పట్ల పశద్ధగలవరై యున్నారనుటకు నిరూపణ దొరికింది.
అది 1997వ సంవత్సరం ఒక వాల్లో నుండి ప�ార్మస్ శాపువదద లిపిటక్ వేసుకుంటున్న
అమెరికా యువతి పలుకరించి ఏ చర్చికి వెళ్తావు? వాతో వాచర్చికి వస్తావా అని ఆహ్లవనించింది.
గతంలో నేను ప్రసన్న గదిలో గడిపిన ఆత్మీయంగా ప్రభువుని ప్రేమించిన దినాల జ్ఞాపకము రాగా మళ్ళాను. అక్కడే బాప్తస్మము తీసుకున్నాను. ఏదెలావున్నా నిరాశ వీసా సమస్యలతో కలిగిపోయాను. ఆ తర్వాత ఇండియా మళ్ళుట వివాహం తర్వాత అమెరికా చేరిన నెలలో నాభర్త అమెరికా వచ్చి నాతో కలిసారు. ఆరంభించిన వివాహలనుభవం గొప్ప అనుభవాలనిచ్చింది. ప్రవీణ మరలా నేను క్రీస్తును వెంబడించుట కిష్టంలేనిదై నాన్నగారిక ఫిర్యాదు చేసింది. నాకు నాపవీణ స్నేహం ఏరోజు చిరాకు కల్గించలేదు. నాకొరకు ప్రయాసపడి అమెరికా ప్రవేశానికి సాయపడిన కృతజ్ఞత ఉంది.
నా భర్తకు వెంటనే ఉద్యోగం లేనందన ఖాళీ సమయంలో నా పడాయరులో బైబిలు, డైరీలు బాప్తస్మము ఫోటోలు చూచి ప్రశ్నించారు. రమా, నీవు క్రీస్తును నవ్ముతావా? మరి చర్చికి మళ్డం లేదేమిటి? ''సరే నీదేవుడు నీరక, నాదేవుడు నాకే—— అన్నారు. నామతం దావరా మ�ు వివాహ జీవితం �లికలు కాగలదన్న పిరికితనంతో క్రీస్తుకు సాక్షిగా లేనందుకు నేడు
91
సిగ్గుపడి పశ్చాత్తాపంతో క్రీస్తును వేడుకున్నాను. ప్రవీణ ప్నేహంలో సంపూర్ణి నెమ్మది ఎందుకు పొందలేదంటే ఆమెకు క్రీస్తును గురించి తెలియదు. నేడు ఆమె స్థితి దీనంగా వారింది.
భర్త మరణం తర్వాత ఒక్క బాబుతో జీవిస్తుంది. తరుచగా ఆముతో క్రీస్తు గురించి చెప్పుట కారంభించాను. ఏనాటిరకైనా ఆమె క్రీస్తు అనుచరురాలిగా చూడాలి. అదే నా దీకష్గా ఉంది. ఏప్రేమ అయినా నాకు నా చిన్న జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ నీడలా తరిగి పోతందనీ కన్న బిడ్డల ప్రేమ కలగా మిగిలి పోతుంది. భార్య భర్తల ప్రేమ వికసించి వాడిపోతందని, బంధువుల ప్రేమ నానె వున్నంత కాలవే వెలుగిచ్చి ఆరిపోగలదు. క్రీస్తు ప్రేమ కడ్వరకు నిలిచి ఆదరిస్తుంది. ఇదే నా పాట, నా అనుభవం.
నాకుటుంబంతో సహ్ల విశ్వసులబంధం :
నా కుటుంబంలో ఒక పారీటలో ప్నేహితులను కలిసినప్పుడు క్రీస్తు విశ్వసి గుడివాడ్ర ఎ.ఎన్.ఆర్. కాలేజీ పపినిసపాలుగా రిటెర�్ అయిన వీరబభపదరావుగారి సతీమణి స్వర్ణికువారి ఆంటీ పరిచయమయయారు. నా భర్త శ్రీనివాస్ వారి శిష�్యడైనందన ఆమెకు క్రీస్తుపట్ల విశ్వసాన్ని బయలుపర్చారు. ''ఆంటీ రమ కూడా మీ క్రీస్తునే నవ్ముతుందండి.—— అని చెప్పగా అయితే అవ్మా నాకు ఇంగ్లీష్ సరిగి రాకపోయినా దేవుని సన్నిధి కొరకు వెళుతున్న చర్చికు నీవువసత తెలుగులో నాకు బోధించవచ్చిన్నారు. అట్లే చేసావు. నా భర్త కూడా ఎవరి పపోర్బులవు లేకుండా యాదృచ్చికంగా తనే చర్చికి రావడం ప్రభుని గొప్ప సంకలపవు. ఆచర్చిపాస్టరుగారు ముదటిగా ఒక ప్రశ్న వేసారు. మీ జీవితంలో పౌలు తిమాధి వలె సన్ని –––––– మీకున్నారా?
నాకు ఒక్కసారి ప్రసన్న గురతుకువచ్చి చాలా దుఃఖం కల్గింది. ఎంత మంచి ప్నేహావై
నాకుండేదికదా అని స్తుతించాను. అంతలో నా ప్రక్కనున్న అవెరికన్ స్త్రీ నేను నీకు అట్టెసోదరిగా
ఉంటాను అంది. నా భర్త సంఘపాస్టరుగారితో ఎన్నో విశేషాలు చర్చిస్తూ అనువానలన్నీ
తెల్పేవారు. యూదుల పట్ల దేవునికి పకషపాత వుందా? క్రైస్తవులకు కశాటలు రావాలా?
ఇవన్నీ చెపాపలంటే ఒకసంవత్సరమంతా శనివారం ఉదయం కేటాయించి దేవునిగార్చి
వాట్లాడుకొనుట వల్ల వాక్యం గురించి �నివాస�కు అవగాహన కల్గింది ఆపారీట సందర్బువులో
ప్రముఖ వ్యక్తి దైవజనుడు వాసిలామణిగారి మనుమరాలు డాకట్రు సము, డాకట్రు కేరీ
కుటుంబవుతో పాటు గుంటారు లెకచ్ర్ మధసాధన్గారి కువారుడు మంచి విశ్వసి
పాల్పపవీణ్ భార్య ఆనీ, స్వర్ణికువారి గారి కువారెత కుటుంబవు అంతా కలసి నెలకొకసారి
ప్రార్థనా సమావేశం ఏరపరచుకున్నావు.
ఎంతో ఆత్మీయంగా కొనసారగ ఈ కూడికలకు ఒకసారి మాజెస�గారు వచ్చి వాక్యోపదేశం
చేసారు. ఆరని అగ్ని గురించి క్రీస్తు ప్రేమ జావల ఇతర వ్యకుతలకు రగిలిస్తుంది. అన్నారు.
ఎన్నో ప్రశ్నలకు ఓరుపతో సమాధానమిచ్చేవారు నా భర్త శ్రీనివాస్ విశ్వసంలో గణనీయమైన
వారపు కల్గింది. పాత్రలో నీరు నిండితే ఆనీరు ఉబికి వస్తుంది. హృదయంలో దైవ వాక్యం
నిండితే అదే బయటకు వస్తుంది. ఎందుకో శ్రీనివాస్ జీవితంలో తనకు క్రీస్తు కావాలని
ఆశించి రక్షణానుభవం పొంది గతసంవత్సరము 2009లో బాపితస్మం తీసికున్నారు. నానిజ
జీవితంలోను ఆత్మీయ జీవితంలో మంచితోడుగా గొప్ప ఆనందంతో క్రీస్తు ప్రేమతో శాంతితో
సాగిపోతున్నావు. హల్లెలూయ.
పాస్టరు అజరయ్య గారు శశిక్కళక్య్యతో పరిచయం :
స్వర్ణి కువారి ఆంటీ నాకు తల్ల ప్రేమని చూపిస్తూ అమ్మలేని లోటు తీరుస్తూ మంది ఆత్మీయ
సహవాసిగా ఉంటుంది. ఆమెకు ప్రభువిచ్చిన ప్రత్యేక వరంగా ఊరి పపరులు వ్యకుతల పేర్లు తనకు
ప్రభువు పపారి�ంచుటకు జ్ఞాపకం చేస్తారు. ఆమె పుస్తకంలో వ్రాసికొని పపారి�స్తారు. ఒకసారి
అజరయ్య అని పేరు వచ్చింది. అదే రోజు శుభవార్త చభానెల్లో వారి సందేశం విన్నారు. అడ్రస్
చూచి విశ్ఖలో వారి సంస్థను సంప్రదించి వారు అమెరికాలో చికాగోలో రక్షణ స్వరం పత్రిక
నడిపిస్తూ సల్ప�ోను ప్రార్థనలు, టి.వి. పపోగ్రావులలో దైవ సేవ చేస్తున్న ఇద్దరూ లెకచ్ర్లుగా
ఉద్యోగం వల దైవ పిలుపుతో సేవ చేస్తున్నారు. బయాలజీలో డాకట్రరటు విద్యకై అవెరికాచేరారు
సవరవ కువారి ఆంటీ అనుభవవే పరగస� విజయ ఆంటీ స్మిత, �లు, రామమారావుగారు, శ�ైనీ ఇంకా
కొందరం సల్ప�ోన్ ప్రార్థనల దావరా ఆత్మీయ వేలు పొందుచున్నావు.

నా ఆత్మీయ పరిణతకు కారణం గతంలో క్రీస్తు 1984లో విలువైన దర్శినాన్నిచ్చారు. అదిఒక పొడ్రవైన కాలువ. అడుగు మడ్రలుపగా ఉంది. 200లేదా300 అడుగుల లోత ఉంది. స్వచ్ఛమైన నీరు పారదర్శి కరిగా అడుగు సివెంటుతో నున్నట్లు చూచాను. నీరుచాలా ఒరవ ిగా ప్రవహించగా నేను నీటిలో వెుడలోతున ఉన్నాను. పైకి చూడగా నల్లని ఆకారం నావైపు చూస్తు ఉమ్మివేసాడు. వెంటనే తలతపిపంచుకోగా ఉమ్మి నీటిపై కొట్టుకుపోయింది. దానియేలు గ్రంధంలో విలువైన కలల అర్థం వివరించిన రీతిగా కొందరు దైవజనులైన ఆంటీలు నాకు స్పష్టంగా వివరణ నిచ్చారు.
వుగింపు
47:3 నీళ్ళు �లమండ్రలవులో వుడిను వాకాళులోత తర్వాత ములలోతుండిన ఆ నీరు �షదములకు ఉపయోగపడతాయి.
92
1. ఆత్మీయ స్థితిలో ముడవరకు ఈదస్థితిలో నా ఆత్మీయ స్థితి వాక్యము అనే నీటిలో నన్ను స్థిరపరుస్తారు.
2. సైతాను నుండి తపిపస్తారు.
3. కీర్తన 1లో నున్నట్లు నీటి కాలమయోర నాటబడిన రీతిగా నాజీవితము ఫలమిచు చెట్టువలె పన్నెండు కాపులికాస్తూ ఆత్మీయ పులాలు �షద రీతిగా అనేకులకు ఉపయోగపడు జీవితాన్ని పపరభువిస్తారని అర్థం. సల్ప�ోనులో పరిచయమయిన పరగస� విజయ ఆంటీ ఈతరంలో యేసుసాకషుల సేకర్ణలో నన్ను నాసాకషాన్ని తన క్రొత్త పుస్తకంలో వ్రాసికోవాలని కోరింది. ఈ సాక్ష్యం దావరా మీ చేతికి నా సాక్ష్యం అందుబాటులో నుండు ధన్యతనిచ్చిన దేవునికే స్తుతి, మహిమ ఘనత ఆరోపించగలను. నన్ను ప్రేమించి రక్షించిన క్రీస్తుకు నన్ను ఆత్మీయ పరిపకవ్తకు సహకరించిన ప్రసన్న స్వర్ణికువారి ఆంటీ, శశిక్కళక్ పాస్టరుగారు, ఇతర విశ్వసులకు నాకృతజ్ఞతలు.
దేవుడు యిహాలోకప్ంగా ఉన్నత విధ్యనిచ్చి, మంచి వివాహ జీవితాన్నిచ్చి సహవిశ్వసుల బంధాన్నిచ్చి, నా కశాటలలో కృంగి కృషించక నాభర్త దావరా గొప్ప అండనిచ్చి ఆదరించిన క్రీస్తు ప్రేమకు నీనేమివ్వగలను? రక్షణ పాపత చేబాని కృతజ్ఞత చెల్లిస్తాను. మీరంతా ప్రప్రధమంగా మీ జీవితాల్లో క్రీస్తుకే స్థానమివ్వాలి. ఏపరిస్థితినైన మార్చి తన కృపతో నిలబట్టి గొప్ప శాంతిని ఆనందాన్ని దేవుడే ఇస్తారని నవ్మాలి. అందరము క్రీస్తుకు సాక్షులముగా ప్రతి చోట క్రీస్తు సువార్త ప్రకటించాలి. అట్టి ధన్యత మనకు దేవుడు పపసాదించాలని నానిత్య ప్రార్ధన ఆమెన్
హల్లెలూయ.
సాక్ష్యం 30. హృదయము సతుతులతో నింపబడింది.
– ఇర్నిటాక్రాస�
ద్వితి 31 :8 యోప : ''నీ వుందర నడ్రచువాడు యెహోవా.
ఆయన నీకు తోడైయుండును.——
నా బాలయములో నా తవ్ముళుతో కలిసి సనాతన పగీకు
చర్చిలో బైబిలు కదలను నేర్చుకుంటా, సరాదగా గడిపపవాడిని.
పాత నిబంధనలతో మాపష కథలు, ప్రమకతల చరిత్రలను, నాలుగు
సువారతలలో శిష్యులు వ్రాసుకున్న సువార్త గురించి వాత్రమే తెలసు.
క్రీస్తు మరణవు పునరుద్దానవు వ్యక్తి జీవితంలో ప్రముఖ పాపత
వించనన్న గొప్ప సత్యము గురించి అవగాహన లేదు. గ్రహించేరీతిగా నారకవరూ బోధించలేదు.
నా విద్యాభ్యాసవు క్యాదీలకుక సాకల్లో జరిగినందున ఆచారాలు మతము, ఫిలాస్ఫ్ గురించి
అర్థమయింది. కాని నిత్యతవంలో జీవించుటకు రక్షణ స్థిరత కావాలనే నిశ్చియత తెలియదు.
1978 వ సంవత్సరంలో లా కోర్సు పూర్తి చేసుకోగలాిను. ఆ తర్వాత సమర్థుడైన లాయరుగా
స్థిరపడ్డాను. సవశక్తితో ఆధారపడి గొప్ప పేరు గడించాను. నా మనససులో తీరని అశాంతి,
నిరాశ, జవాబు లేని ప్రశ్నలతో శూన్యంగా ఉండేది. చాలా గొప్పవాడిగా చెలామణి కావాలని
కోరాను. ఏదో స్థాయికి చేరాలన్న తపన కలేది. అమెరికాలో వాషింగ్టన్ డి.సి.లో లాయరుగా
ప్రాక్టీసు ఆరంభించాను. ఆ తర్వాత కొలంబియా కోరుటలో గొప్ప ప్రతిభను సాధించాను.
ఆ అతిశయంతో వి�]వీరగ రోజుల్లోనే వివాహము 1983లో జరిగింది. సామర్థ్యంతో
విజయవంతంగా జీవితం కొనసాగింది. నాలో చాలా స్వార్థవుండేది. పెండ్లి ప్రమాణాల్లో
పపాధాన్యతను పాటించలేదు. నాలోనున్న అహంకారాన్ని సహించలేనిదై నా భార్య నా నుండి
విడాకులు దావరా దూరమైంది.
ఇక వంటరి జీవితం ఆరంభమైంది. గొప్ప యిల్లు, మంచి వసతువులు సంపాదించాను.
దర్జాగా జీవించాలని ఆశించాను.కానీ దేవుడు లేని వ్యక్తి పరిపూరు�డు కాలేడని తెలిసింది. ప్రేమ
లేనివాడ్రనైతే వట్టివాడ్రనని గ్రహించాను. అన్నీ కల్గినవాడిగా నున్ననా, ఏమీ లేనివాడ్రనయయాను.
1996 నుండి నేను చేస్తున్న ఉద్యోగాలలో వారపు కల్గింది.
(ణ�ర�ప�శ్రీ�్వ తీ�స్త్ర�్ర శీతీస్త్ర�అ�ర�్�శీఅ)
అంగవైకలయము దావరా అనారోగయము గలవారి సంరక్షణ చేయు బాధ్యత గల ఉద్యోగినయ్యాను.
ఆ ఉద్యోగంలో నుండగా క్రీస్తును నమ్మిన విశ్వసి లోరీ అనే వనితతో పరిచయమయింది.
క్రీస్తును సవంత రక్షకునిగా స్వకరించిన వ్యకుతల లక్షణాలు పపతిబింబిస్తాయి. వారు లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంటారు. వారి సక్తికయలు పపకాశిస్తాయి. వారు మంచి పత్రికలుగా పపకాశిస్తారు. వారి వాదిరి జీవితముతో యితరులను ప్రభావితం చేస్తారు. ఈ లోక నటన వాయలు, దురభ్యాసాలలో మనో వ్యధలతో చిక్కుకున్న అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తూ క్రీస్తు కొరకు జీవించే నిజ విశ్వసుల ప్రేమగల వాకుకలు, లేదా వారి పరిచర్యల పఘలితము మరొక వ్యక్తికి ఆదర్శం కాగలదు. విశ్వసి తన తోటివారిని ప్రభావితం చేయగల స్ఫూర్తినిచ్చుట పరిపాటి. లోరీ తనతో పాట యిర్నీని చర్చికి ఆహ్లవనించింది. అర్థవంతమైన పాటలు, ఆరాధన, ఆనందాన్ని కల్గించాయి. క్రీస్తును గురించి తెలసుకోవాలన్న తపనను పెంపొందించాయి. దేవునికి సమీపంగా వచ్చిన జీవితంలో తనలో శూన్యంగా నన్న జీవితంలో లోపాలు గుర్తించసాగాను. బంగ, దిగులు, నిరాశకు కారణవు తనలో నన్న పాపమని గ్రహించాను. నిత్యవూ జీవించే క్రీస్తు, మన జీవితాలను పాలించి, తన పాపంకొర్రై మరణించి తిరిగి లేచాడని, రకష్ణనిచ్చు సమర్థుడని గ్రహించి క్రీస్తు పాదాలనాశ్యాంచాను. బైబిలు సత్యాలు తెలసుకోవాలనే

93
కాంక్షతో బైబిలు స్టడీ సహవాసంలో పాల్గొన్నాను. ముదటిసారిగా బైబిలు పంగా నిర్వహించే ఉజ్జీవసరభలకు బిల్లీ పరగహింగారి పపసంగాలకు 1999 అకోటబరులో హలజరయయాను. లారీతో పాటు ప్నేహితులున్నారు. నా బాల్యంలో నా తల్లకి బి�్లపరగహిం గారు వారి బోధలంటే యిష్టంగా ఉండేది. నేను కూడా టివి ప్రసంగాలు బాల్యంలో వినేవాడిని. గొప్ప బోధకులు పెద్ద అంగీలు వేసుకొని బోధిస్తారు గానీ సాటు వేసుకొనే వారిని గురించి నమ్మడం కష్టంగా ఉండేది. తప్పిపోయిన కువారుని గాధ నాలో గొప్పగా పనిచేసింది. ఉన్నట్లు నేను వచ్చెిదన్. పాపిని ప్రభూ అనే వాట లు నన్ను తాకాయి. వేదికపై నిలిచి చివరి ప్రార్థనలో పాల్గొన్నాను. నా జీవితంలో శ�న్యాన్ని క్రీస్తు సన్నిధితో ఆనందంతో నింపుకున్నాను. ఆయనలో గొప్ప శక్తి, అదభుతమన�దిని నా జీవితాన్ని సంపూర్ణింగా సమర్పించాను. వింతశ్ంతి నాలో నిలిచింది. ఆ తర్వాత సంవత్సరము లారీని వివాహము చేసుకొని యిదదరవూ క్రీస్తుకు సాక్షులముగా సాగిపోతున్నావు. నా గతం చాలా అసహ్యకర్మెన�దే, అప్పటికే నా గరవం వల్ల ఒక భార్యను కోలోపయాను. నా గతంలో లారీని చేసుకొనక వుందుగా మరొక అవ్మాయితో అపకమ సంబంధంలో ఒక బిడ్డకు తల్లని చేసాను. ఆ పిల్ల పెంపకం నాపైబడింది. నన్ను నా పాత రోత జీవితాన్ని క్రీస్తు ప్రేమతో నన్ను స్వకరించిన లారీ నన్ను క్రీస్తు ప్రేమకు ప్రతినిధిగా నిలిచింది. నా చిన్నారి పాప పేరు ఆ�. నా పాపాలన్నీ నన్ను క్షమించిన క్రీస్తు నా ప్రభువు. నా చిన్న కుటుంబలో క్రీస్తు అధిపతిగా నుండుట నా భాగయము. నేడు వా విశ్వసయాపతలో ప్రతి ఉజ్జీవసరభలలో ఎందరో అభాగయిలను కౌనిసలరుగా, క్రీస్తు సువార్తను బోధించే ధన్యత నాకు ప్రభువిచ్చారు. యమవనసతులకు నా
జీవితాన్ని గురించి నా పాపస్థితి గతంలో ఎంత భయంకర్మెన�దైనను క్రీస్తురకతం దావరా నాకు
కల్గిన గొప్ప రక్షణానుభవాన్ని వివరించి చెప్పు. కృప దేవుడిచ్చారు. క్రీస్తుతో పయనం ఒక
విలాస యాపత.దిగివజయ విశ్వసయాపత. ఆనందమయంగా భావిస్తున్నాను. ఎంతో డబ్బు,
ప్రగతి విజయాలెన్నో నున్ననా అవన్నీ మనససుకు శాంతి కల్గించలేవు.సమస్తవు వ్యర్థవు.
ప్రియ చదు వరీ, నాకు లోకంలో అందుకోగల ఉన్నతానుభవాలన్నీ చేరుకున్న నాకు శాంతి లేని
శ�న్యాన్ని నింపిన క్రీస్తు ప్రతి వ్యక్తికి కావాలని తెలసుకో. క్రీస్తు తన చేతులందు రుధిరంపు
ధారల్ పసవి యించింది నీ కోసవే. యోచించినావా నీ కొరకు చేసిన త్యాగమును క్రీస్తురకై సాక్షిగా
నిలిచి సాగి పోవాలి. అట్టి ధన్యత ప్రతి వ్యక్తికి కావాలని నా ప్రార్థన. గొప్ప రకష్కుడిచ్చే గొప్ప
రక్షణానుభవం నీకుందా? లేనిచో ఎవరైనా విశ్వసిని, ఆపశయించి, క్రీస్తును ఆపశయించు. అట్టి
ధన్యత నీవు పొందాలి. ప్రభువు దీవించగాక. ఆమెన్. హల్లెలూయ.
సాక్ష్యం 31. విగ్రహలరాధన పాపమని ప్రభువు నాకు బోధించి
ఆసాక్షిగా నిలిపారు.
– హరిత వుంగర
కీర్తన 150 : 1, 2 : ''దేవుని స్తుతియించుడి. ఎల్లప్పుడు
దేవుని స్తుతించుడి.——
పరిచయము : నా పేరు హరిత. హిందామతంలో
విగ్రహలరాధన ప్రాముఖ్యత గల కుటుంబంలో జన్మించాను.
మనుష�్యలచే తయారుచేయబడిన విగ్రహలలను, పపతిపండుగకు
విభిన్నంగా వేడుకలు చేయుట పరిపాటి. సాయిబాబా దేవుడని ఎంచి ఆరాధించేదాన్ని. 100
సంవత్సరాల క్రితం జీవించిన బాబా మతాల కతీతంగా చాలా మంచి విషయాలు బోధించారని
గ్రహించి అవి నమ్మసాగాను. నేను దేవుడ్రను కాను. దేవుని సేవకుడ్రనని ఆయన చెపిపననా
ఆయన వాటలను నమ్మినను, దేవుడిగానే దేవాలయాలు నిర్మించారు. పెదదకులంలో
పుట్టినవారు క్రైస్తవులను చిన్నచూపు చూచుట గమనించాక ఎవరు మంచివారో చెడ్డవారో ఎన్నిక
చేసి అభివానించేదాన్ని. అందువల్ల నాకు చాలా క్రైస్తవులు ప్నేహితులయయారు. నా కందుకో
క్రైస్తవులతో చర్చికి మళ్ళాలని చాలా యిష్టపడేదాన్ని. దాని అర్థం కూడా తెలియదు. పకమంగా
హిందువులంతా క్రైస్తవులను అసహ్యించుకొనుట గమనించి అమెరికాకు పపవేశించాక నేనొక
హిందువును గనుక ప్రత్యేకంగా జీవిస్తూ క్రైస్తవమతాన్ని దేవషించసాగాను. రూ పరిస్థితులలో దేవుడు తన ప్రత్యేక చితాతన్ని కన్పర్చుకుంటారని తెలిసింది. నా జీవితంలో క్రైస్తవ విశ్వసము యిష్టపడిన భర్తను పొందుట దేవుని కృప. నాకు 18 సంవత్సరాల వయసులోనున్నపపటి నుండి నా భర్తతోనాకు పరిచయమయింది. అతనిని 23 సంవత్సరాల వయససు వరకు ప్రేమలో పడ్డాను. ఆయన నాకు ఇంజనీరింగు విద్యలో స్నియరుగా నుండేవారు. వా యిద్దరి కుటుంబ పరిస్థితులు వేరైనందన వా యిరువురి తల్లిదండ్రుల యిష్టత కొరకు శ్రమలను ఎదురొకన్నావు. నేను క్రైస్తవ మతంలో లేనని, నా కాబోయే భర్త తల్లిదండ్రులు నన్ను స్వకరించదలచలేదు. నా కాబోయే భర్త నన్ను విగ్రహలరాధనకు దారంగా ఉండాలని హెచ్చరించేవారు. నాతో స్వాభివానం అడువచ్చి తేలిగ్గా అంగీకరించలేకపోయాను. నా కాబోయే అత్తగారి దృషిటలో మంచి పొందాలనే ఆశతో ఒకసారి వాట్లాడాలని ఆశించాను. ఒక్కసారిగా నన్ను బదిరించినట్లు వాట్లాడుచూ ''అవ్మా, నీవు తక్షణము విగ్రహలలను తక్షణము నీ జీవితంలో తొలగించాలి. బైబిలు చదివి ప్రార్థించుట కారంభించాలి.—— అని స్పష్టంగా తెలిపింది. విగ్రహలరాధన భయంకర్ పాపమని కూడ్ర తెలిపంది.
94
నాకు నా విగ్రహలలను కించపరిచిం దని చాలా కోపం వచ్చింది. ఎదరించాలనిపించినను కాబోయే అతతగార్ని గ్రహించి ఆ కోపానికి నా కాబోయే భర్తపై విరుచుకుపడ్డాను. కొంతకాలవు వా మధ్య చాలా చిరాకులు కలాిరు. శ్ంతిలేని దినాలు ఎదురొకన్నావు. ఒక మంచిరోజు నాకాబోయే భర్త నాతో సాటిగా వాట్లాడారు. మనవు వివాహలనికి సిద్ధవముదావు. నీ దేవుడు నీరక, నా దేవుడు నాకే ఉంటారు. ఒక షరత ఉంది. ఏ దేవుడు సత్యవంతుడో గ్రహించి ఒపిపంచాలి. నేను నమ్మిన దేవుడు మంచి దేవుడు సత్యముగా తోసేత నీవు నీ నమ్మకాలన్నీ వదలాలి. నా దేవుడు నిజంకాకపోతే నీవు నీ దేవుడే గొప్ప అని బుజువు చేసేత నానమ్మకాన్ని వదలివేస్తాను అని సవాలు చేసాడు. అంతేకాదు. మన సాంప్రదాయంలో ఆడ్రది భర్తను గౌరవించి అతని మతాన్ని స్వకరించాలి. మన హిందా దేశ సాంపపదాయంను బట్టి ఆ వాట నిజవే గనుక లోబడ్డాను. వాదం పెట్టుకోలేదు. నేను నా భర్త ప్రేమను పొందాలంటే ఆయన మతాన్ని స్వకరించక తప్పలేదు. పకమంగా బైబిలు చదువుట కారంభించాను. అది జ్ఞానం పొందుటకని తలంచాను. దానిలో శక్తిని పవిత్రతను ఏవాపతవూ గ్రహించలేకపోయాను. నేనే హిందువుగా క్రీస్తుమతాన్ని తృణీకరించినందుకు చింతించాను. వా వివాహలనికి అడులేనందన వివాహము జరిగింది. సాంపపదాయానుసారం నేను వా అత్తగారిల్లు చేరాను. నా భర్త యింటిలో నా భర్త అన్నగారు, వదినగారు, అకక్గారు. అతతవావులు క్రీస్తును సేవించు విధము చాలా ఆశచ్యంగా వింతగా ఉండేది. సమ్రజ్ఞానవునకు మించిన సమాధానవు వారిలో ఉండేది. వారందరితో కలిసి కుటుంబ ప్రార్థనలో పాల్గొనుట, వారితోచర్చికి వెళ్లుట పకమముగా ఆరంభించాను. నాకు
అమెరికా ప్రవేశించుటకు వీసా పొందగా నా భర్తకు రాలేదు. కొన్ని పేపర్లు అవసరవెన�ందున,
సైంటిస్టుగా వచ్చుటకు కాలవు పటటవచ్చునన్నారు. నాకు నా భర్తను వల దారపపాంతవెన�
అమెరికా మళాులంటే చాలా దుఃఖము కల్గింది. బరువైన గుండెతో నేను నా భర్తను వల
వివానవెుకాకను. నిరాశ, విచారము నన్నావరించాయి. నిపదరాలేదు. వ్యూజిక్ గాని, సినివా
గానీ పపదర్శించు అనుకూలత లేదు. నా దగిరున్న ఒకే ఒక పుస్తకము అదే బైబిలు. నా ప్రయాణ
కాలవు 25 సుదీర్ఘ గంటలు నామముందున్నాయి. బైబిలు తెరిచి చదివే కొలదీ సరియైన సత్యము
గ్రహించుట కారంభించాను. కొన్ని వారాలు గడిచాయి. నా భర్త అమెరికా వచ్చు పరిస్థితి
కష్టంగా తోచింది. అసహనంతో బాధపడ్డాను. నేను నమ్మిన పాత దేవుళును పూజించాలి. ఈ
క్రీస్తును నమ్మితే నాకేమీ లాభము కనిపంచలేదనే అసంతృపిత కల్గింది. మెల్లగా క్రిందికి జరిగి
మోకరించి వినయముతో కన్నీటితో ప్రార్థించాను. ''ప్రభూ, మీరర నిజమైన దేవుడవని తెలసు.
నిన్ను నవ్మాలని నాకు ఆశ్వుంది. నీవు నా భర్తకు వీసా యిసేత నేను నిన్ను నవ్ముతాను. నన్ను
పూర్తిగా నిపదపోనియ్యండి. నా ఏడుప ఆపాలని ఉంది. నాకు తలనొపిప వస్తుంది. ఆ తర్వాత
నేను ప్రశాంతంగా నిపదపోయాను. ఆ తెల్లవారిన తర్వాత నా భర్తనుండి ఫోను వచ్చింది.
గాందీభ జయంతి అయిననా మంచి వ్యక్తి ఆ ఎంబస్. పాస�పోర్టు ఆఫ్సు వారినుండి జవాబు
రావడం అదభుతము. ఆ క్రీస్తు నా దీన ప్రార్థన ఆలకించారు. నా భర్తకు అమెరికా వచ్చు
అవకాశం కల్గింది. మేమిద్దరం కలసుకోగలాివు. వా అత్తగారు చాలా ప్రేమతో మవ్ములను
బాపితస్మం అనుభవానికి ప్రోత్సహించింది. నన్ను చాలా అప్యాయంగా ఆదరంగా చూచి నన్ను
ప్రేమించారు. నేను బాప్తస్మమనగా అర్థం చేసుకోలేని స్థితిలోనున్నాను. నన్ను ఏ స్థితిలోనున్నా
ఎవరైనా ఏదైనా చేయమంటే నమ్మను. నాకు నేను సరిగ్గా అర్థం చేసుకొంటేగాని ఏదీ చేయడానికి
సాహాసించను. గనుక వెంటనే చర్చికి పకమంగా మళ్�త బాప్తస్మం గురించి మరింత వివరంగా
గ్రహించాలని ఆశించాను. యేసును నవ్మాను కదా. బాప్తస్మము తీసుకొని నేను రక్షకుని
నవ్మానని బహిరంగంగా ఒప్పుకోగలనని ఆశించవచ్చు కదా! అన్నప్పుడు నా భర్త నాకు
సాటిగా జవాబిచ్చారు. ''నీకింకా బాపితస్మం గురించి అవగాహన కావాలి.—— అన్నారు. ఇంకా అంటే
ఏమిటో నాకు అర్థం కాలేదు. నెమ్మదిగా నాకు దేవుని కృపతో పకమముగా గ్రహించగలాిను.
దేవుడే శరీర్ధారిగా రూ లోకంలోకి వచ్చారు. పాప పరిహ్లరార్థం మరణించి, నిత్యజీవవు
పొందాలని ఆశించారు. ఆ రోజునుండి వేమిదదరవూ బాప్తస్మము పొందుటకు ప్రార్థనా
పూర్వకంగా సిద్ధపడసాగావు. ప్రతి విషయంలో విశ్వసిగా దేవుని చిత్తం తెలసుకొనుట చాలా
అత్యవసరము. క్రీస్తు వానవాళిని ప్రేమించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుదాథనుడై తిరిగి లేచుట అనుభవవే నిత్యజీవం రుచుటకేనని ప్రతి విశ్వసి గ్రహించుటకును, నమ్మిన తర్వాత బాప్తస్మము పొందుట ప్రతి విశ్వసికి అత్యవసరమైన పపక్రియ ఎందువలననగా క్రీస్తు చేసిన గొప్ప అనుభవంలో పాల్గొంది. నిత్య జీవ వార్సులగుటకు అరు�లగుటకు నీటితో వునిగి లేచుట లోకంనకు నేత్రాశ శరీరాశ జీవపు డంభంనకు చనిపోయి క్రీస్తు పునరుదాథనశక్తితో పైకి లేచు అనుభవవు బాప్తస్మమని స్పష్టంగా గ్రహించావు.

నేడు నేను క్రీస్తు పట్ల నా విశ్వసాన్ని బహిరంగంగా జరుపుకుంటున్నాను. నా సవంత రక్షకుడు నా క్రీసేత. నా భర్తతో నా జీవితం సుఖంగా ఆనందంగా సాగుటకు నన్ను అన్యదేవతలను ఆరాధించు ఎందరో ఉండగా నన్ను ఎన్నుకొని నేను నా భర్త విశ్వసిగా నుండగా నేను ఆయన్ను ఎన్నుకొనుట దావరా క్రీస్తును ఎన్నుకోగలాిను. హల్లెలూయ. నా బంధువులను నా తల్లిదండ్రులను విడిచి రాతువలె నీ దేవుడే, నా దేవుడు నా భర్త తల్లని ప్రేమించుట నా భాగయము. విలువైన క్రీస్తును నా కుటుంబ అధిపతిగా స్వకరించాను. ప్రియ
95
చదువరీ. ఈ లోకంలో విలువైనది క్రైస్తవ విశ్వస జీవిత మని స్పష్టంగా చెపిప సాకష్యమిస్తున్నాను. అట్టి విశ్వసివిగా నీవు క్రీస్తును ఆశయిసేత లోకంలో నిజమైన శాంతిని పొందగలవు. అట్టి కృప నీకు కలాిలని నా ప్రార్థన. క్రీసేత సర్వాధికారి, క్రీసేత మహా�పకారి. క్రీసేత ఆ సిలవధారీ. హల్లెలూయ.
సాక్ష్యం 32. సవరముతో వాట్లాడే సజీవుడే నా రక్షకుడైన క్రీస్తు
–ప�మతి అరుణ కాకరాల
(కీర్తనలు 32 : 8) ''నీకు ఉపదేశవు చేపసదను. నీవు
నడవవలసిన వారివును నీకు బోధించెదను. నీమీద దృషిట నుంచి
నీకు ఆలోచన చెప్పేదను——
పరిచయము :
నా పేరు అరుణ. హైందవ కుటుంబంలో జన్మించాను. నేడు
క్రీస్తు సజీవుడని తెలసుకొని క్రీస్తు బిడ్డగా ఆయన వాగ్దానాలను చేతపట్టుకొని నడిచే భాగ్యాన్నిచ్చారు. జవాబు లేని ప్రశ్నలతో, వేదనతో, అశ్ంతితోనుండగా వా అమ్మ తన పెండ్లికి వుందే క్రీస్తును సవంత రక్షకునిగా ఎవరో విశ్వసిదావరా పపబోధనలు విని స్వకరించింది. గతంలో విగ్రహలలన్నీ వదిలి నిజ దేవుడొకక్డేనని తెలసుకొని యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఆరాధించసాగింది.
నా తంపడి క్రీస్తు నమ్మలేదుగాని, నా దృకపథీంలో నా దృడభ్రనమ్మకమేమనగా ఆయన
ఏదోఒకరోజు, క్రీస్తు సువార్త పపకటించగలరనే ఆశ. వా కుటుంబంలో నలుగురున్నారు. ఒక
సోదరుడు, వుగ్గురు సోదరీమణులులో నేను అమెరికా ప్రవేశించు ధన్యత పొందాను. నా
తల్ల మవ్ములను క్రైస్తవ విశ్వసంలో పెంచింది. బైబిలు పఠనవులు, ప్రార్ధన దావరా క్రైస్తవ
సంఘంలో సహవాసాన్ని అందుకున్నావు.
క్రీస్తు గురించి సరిగా జ్ఞానవు తెలియకపోయినను అమ్మ వాట బంగారుబాట అని
భావించి విధేయత చాపపవారము. వా నాన్నగారికి వాత్రం వేవు చర్చికి మళ్ళుట కిష్టపడేవారు
కాదు. ప్రార్థించుట, వాక్యము చదువుటకు ఆటంకాలు తెలుపటవల్ల వేవు రహస్య క్రైస్తవులుగా
నిలిచావు. నేను 12వ తరగతి చదివే రోజుల్లో వా నాన్నగారు ఒక రోజు క్యాంపుకు మళ్ళారు.
కాసత సేవచ్ఛగా కుటుంబ ప్రార్ధన జరుపుకుంటున్న వేళ్లో వ్యక్తిగతంగా పశ్చాత్తాపంతో ప్రభుని
చేరి ప్రార్థించాలని కోరింది. నా కాలేజీ జీవనంలో లోకాశలతో గడిపేదాన్ని. నా ప్రవర్తన
బయట ప్రపంచంలో విభిన్నంగా ఉండేది. నా పాపాలకు దేవుడు నన్ను నరకం పపాపితయగు
అనుభవం ఇస్తారుగనుక ప్రార్థించుట ఎందుకులెనని భావించి ప్రార్ధన తర్వాత పడక చేరాను.
నా పాపస్థితిని నేను గ్రహించిన రీతి హృదయ రహాస్యములు తెలసుకొనే ధన్యత ప్రభువునకే
ఉంది. ఆ రాత్రి నా జీవితంలో మరపురాని రోజు.
దేవుడు సవరముతో వాట్లాడుట :
నిపద పోతున్న సమయంలో నన్ను పేరు పెట్టి ఎవరో పిలిస్తున్నట్లుగా విన్నాను. గమనిసేత
ఎవరూ కనిపించలేదు. మరలా దుప్పటి కప్పుకొని నిపద పోవాలని పపయతి�ం చాను. రెండవసారి
అదే సవరము వినిపించింది. వూడవసారి వినిపించగా అది మనుష్యుల స్వరం కాదుగాని దేవుని
సవరముగా గ్రహించాను. వెంటనే దేవునితో వాట్లాడాను. సవూయేలు బాల్యంలో దేవుని
స్వరం వూడవసారి విన్నప్పుడు చెపిపన రీతిగా ''చిత్తము ప్రభువా నీ దాసురాలు ఆలకిస్తుంది,
చెప్పండి—— అన్నాను. నా వాటకు జవాబుగా ''బాప్తస్మము తీసుకో—— అని చెప్పగా విన్నాను.
ఇదికూడా వూడవసారి తెలిపన సవరమకు జవాబుగా ''సరేనండి, చేస్తాను—— అన్నాను.
సరిగా 1999వ సంవత్సరము జనవరి 1వ తేదీన బాప్తస్మము తీసుకున్నాను. నా
జీవితము సంపూర్ణింగా వారింది. నా సవంత రకష్కుడ్రయయారని స్థిరత పొందాను. ఆయనపై
పూర్తిగా ఆధారపడుట, సన్నిహితంగా దేవునిలో వెలగుటనారంభించాను. క్రీస్తు గురించి బాగా
తెలసుకోవాలనే తపన మరింత పెరిగింది. ఆ అనుభవంతోనుండగా 2002లో డిపగీ పూర్తిచేసి
ఎవు.సి.ఎ. పరీకషలకై ప్రవేశ పరీక్షలకు హలజరయయాను. పఘలితాల కదురుచూసే సమయంలో నా శరీరంలో వింతగా అనారోగ్యం వాటిల్లింది. నా శరీరంలో బలం తగ్గింది. 36 కేజీల బరువుకు తగ్గాను. డాకట్ర్ల సలహ్లవేరకు పూర్తిగా చదువు ఆపి, పడకపై రెస్టు తీసుకోవాలని సలహ్ల ఇచ్చారు. కనీసం 6 నెలలు మందులు తీసుకోవాలన్నారు. కోర్సుగా మందులు వాడుట చాలా బాధగా తోచింది. నాకిక చిరాకు కల్గి దేవుని ప్రార్థించాను.
''నేను మందులు ఆపివేస్తాను ప్రభువా, నన్ను స్వస్థపర్చు దేవుడవు నీవే. నా చదువును పూర్తి చేసుకోగలను. దయ చూపండి—— ఈ రీతిగా 3 రోజులు ఉపవాస వుండి ప్రార్థించాను. నన్నుపూర్తిగా పవిత్రపర్చి, నా కల్మశాలన్నీ శుదీదకరించండి లేదా నను, నా జీవితాన్ని తీసుకోండి అని ప్రార్థించగా, మంచి గొప్ప మనససున్న నా ప్రభువు నాలో బలహానతలన్నీ తీసివేసి సంపూర్ణి స్వస్థతనిచ్చారు. నా నొపపులన్నీ అదభుతంగా వాయమయయాయి గనుక, బలమైన శక్తిగల దేవుని ప్రభావము నన్ను తాకినందున పూర్తిగా మందులు వాడుట వానివేశ్ను. అప్పటినుండి ఇపపటివరకు నా ఆరోగ్యం బాగుంది. దేవుడే తన అదభుత హస్తాలలో నన్ను దాచారు. యెహోవా
96
రాప�ా, స్వస్థపర్చు యెహోవాకు ఘనత, మహిమ కలుిగాక. హల్లెలూయ. ఆయన కృపనుబట్టి ఎవు.ఎస్.సి. లో ప్రవేశించి 2004లో గొప్ప వారుకలతో ఉతీతరు�రాలనయయాను.
ఆ తర్వాత పహైాదరాబాద్లో పపాజెక్ట ప్నిరకై మళుగా అనుకోని పరిస్థితులెదురొకన్నాను. నాకు ప్రమాదము సంభవించగా ఎడవు చెయ్యి ఎవుకలు స్థానవు తపాపయి. పపదీము చికితాసనంతరము నా చేయి సరికావాలంటే నెలరోజులు ఫిజియోదీెరప్ తీసుకోవాల న్నారు. అయిననా పూర్తిగా బాగవుతుందనే నమ్మిం లేదన్నారు. నేను చాలా ఏడ్చాను. దేవుని పాదాలు పట్టుకుని స్వస్థతనిమ్మని పబతిమలాడాను. నన్ను క్రీస్తుకు బలమైన సాక్షిగా సిద్ధపర్చిమని నన్ను నేను సంపూర్ణి సమరపణ చేసుకున్నాను. నా చేతికి కట్టు కట్టుకొని యున్నను చర్చికి మళ్ళాను. ప్రార్ధనా గుంపుతో కలిసి 21 రోజు గొలసు ప్రార్ధనలు చేయగా, ఆయన కృపలో ఆయన అపార ప్రేమను బట్టి సంపూర్ణి స్వస్థతను పొంది నా చేయి పూర్తిగా సరియెన�ందన క్రీస్తును స్తుతించి, ఆయనతో నేను చేసుకున్న నిబంధ నను బట్టి మంచి సాక్షిగా నిలిచాను. కొన్ని నెలల తరువాత వే 2004వ సంవత్సరంలో కొన్ని బాధాకరమైన పరిస్థితులను వా కుటుంబంలో సోదరీమణులమధ్య అనుబభవిం చాను. ఆదరించువారెవరూ వాకు లేకపోయారు. ఎవరూ సహ్లయము చేయనపుడే ఒంటరిగా నిందలు, బాధలు కల్గినపుడే, ప్రభువునకు కనికరం ఎకుకవై, తలచి పిలువగనె పలికే దేవుడు మనకున్నాడు. మనల్ని చూచుచున్న దేవుడే మన దేవుడు అని వేమంతా గ్రహించావు. పూర్తిగా దేవునిపై అనుకొను ధన్యతనిచ్చారు. ఒకరోజు చర్చికి మళ్ళు చుండగా, ఇదే చివరిగా ఆ చర్చికి మళ్ళుట సంభవిస్తుందని ఎంచి ఆదరణ పొందాలని
ఆశించావు. ఆరాధన సమయంలో వా హృదయాలను కుమ్మరించావు. ఆరాధన జరిపించు
ఎలియాజరు సజ్జా పాస్టరుగారు వాకు మనుకగా కూర్చునియున్నారు. ఆయన గణనీయంగా
వెస్సయయా సహవాసంలో సేవలందించే దైవజనుడు. గంభీరంగా వేదికకు చేరాడు. యోబు
గ్రంథంలో కొన్ని వాక్యాలు చదివారు. పరిశుదాథత్మ నడిపింపుతో చాలా విలువైన సత్యాలను
బోధించగా వా హృదయాలు ఆదరింపబడ్డాయి. ఆరోజు చెపిపన బోధ పఘలితంగా నేటికి వా
ఇంటిలో అందరమూ ఒకే కప్పు క్రింద జీవించగల ధన్యత నేటికీ లభించింది.
వాకు సంభవించిన కష్ట సమయాలు బట్టి బాధపడుట కాదు గానీ ఆ సమ యంలో
దేవునిపై సంపూర్ణింగా ఆధారపడుటను నేర్చుకోగలిగావు. వా పక్షంగా యుద్ధవులు చేయు
సమర్థుడు నా పపరభువేనని పూర్తిగా గ్రహించాను. ఆయన ప్రేమను రుచిచూశ్ను. దేవుని
ప్రసన్నత ఎల్లవేళ్లా మన్నంటియుండుట గ్రహించాను. ఆ తర్వాత నా ఎవు.ఎస్.సి. కోర్సు
2004 సంవత్సరంలో పూర్తి చేశ్ను. హైదరాబాదులో నివసించిన రోజుల్లో ఉద్యోగానేవషణ
లో చాలా విలువైన సంగతులెన్నో తెలసుకోగలిగాను. ఒకరోజు ఆసపత్రిపైన వేడ్రమీద తిరుగు
వేళ్ల్లో నా చేతిలో ఒక పుస్తకముంది. బన్నీహిన్సగారు రచించిన పరిశుదాథతయ్మడా, శుభోదయం.
ఆ విలువైన భావాలు గల పుస్తకాన్ని చదువుట నారంభించాను. చదువుచుండగానే ఆత్మతో
నింపబడిన గొప్ప అనుభాతిని పొందగా, ప్రభువా నీ పరిశుదాథత్మ శక్తి దావరా నీతో ఎంత
సన్నిహితంగా జీవించి నీ ప్రేమను నీ బభపదతను తెలసుకోగలనో నేరపండి అన్నాను. ఆ క్షణ
ంలోనే పరిశుదాథత్మ శక్తి నన్ను బలంగా తాకింది. అదే స్థలంలో నేను మోకరించి ప్రార్థించాను.
ప్రభువు నన్ను దర్శించారు.
పరిశుదాథత్మ పొందుట, దర్శనము చూచుట :
ఒకరోజు పపార్ధనలోనుండగా ప్రభువు దర్శనాన్ని చూశ్ను. ఆరోజు చర్చికి మళ్ళాలని
నా ప్నేహితుల కొరకు కనిపెడుతున్నాను. నా ప్నేహితురాల్ని కలసుకోవాలని పరిరగతతుచుం
డగా ఒక నడివయససున్న వ్యక్తి నన్ను ఆపి, ''అవ్మా, నీ మనుకన్న్న వ్యక్తిని చాడు—— అన్నారు.
వెంటనే మనకిక తిరిగి చూశ్ను. నా కొరకా నాతన వ్యక్తి రకతసికతమెన� దేహంతో వెంబడ
ించుట చూశ్ను. నేను ఆయన్ను చేరుకోవాలని ఏడుస్తూ అరుస్తూ ''అయయా, నీ గాయాలకు
పపదీముచికిత్స చేయించుకొనక నన్ను కలసుకోవాలని తవరపడుటెందు కండ�—— అని ఆత్రంగా
ప్రశ్నించాను. ''అవ్మా, నీవు క్రిందపడిపోగలవనియు నీకు కాలి వ్రేలికన్నా చిన్నగాయము
కారాదనియు, రకతం కనబడ్రకుండాలని నీ సహ్లయంకొరకే వచ్చా——నన్నారు. ఆ క్షణంలో క్రీస్తు
అదభుత ప్రేమను గ్రహించాను. ఆ క్రీస్తు అవూల్య రకతం కార్చిన ఆ కలవరి ప్రేమతో నన్ను వెంబడించే దృశ్యాన్ని నా జీవితంలో నేను మరువలేను. అది జ్ఞాపకము వచ్చినప్పుడల్లా నా కంటిలో నీరు పపవించుట ఆగదు. అట్టి గొప్ప ప్రేమను నేను చవిచూశ్ను. ఎంత గొప్ప ప్రేవామయుడగు తంపడి మనకు దేవుడుగా నున్నారని గ్రహించుచున్నావా?