Chapter 4 of 9

సాక్ష్యాలు 17–24

49

దయను వివరించేవాడు. నాకయి్ నే అన్ని మత విధానాల పట్ల ఆగ్రహాంగా ఉండేది. ఆయన వాటల్ని పట్టించుకోలేదు. పదే పదే సువార్తలోని విషయాలన్నీ వివరించవాడు. నా గదిలో నాతో నుండే రూవువేటు కూడా క్రీస్తుకు నా జీవితం సమర్పించమని అడుగుతా ఉండేవాడు. నేను పాపిని. అని ఒప్పుకోమనేవాడు. సుంకరి ప్రార్థన నేర్పించాడు. ''దేవా, పాపినైన నన్ను కర్ణించు.—— ఈ రీతిగా నన్ను బలవంతపెడ్రాత వుండగా నేనే సవయంగా పపార్థించుకోగలను అని తపిపంచుకొన్నాను. ఒంటరిగా ఒకరోజు కళ్లు వూసుకొని నోరు తెరిచాను. ఒక్కసారిగా సునామివలె నా వాటల పపవామం గ్రహించి నేనే ఆశచ్యపడ్డాను. పరిశుదాథతయ్మడే ఉచ్చిరింపశక్యముగాని మూలుగులతో నా నోట ఆయన వాటలుంచారు. యేసా, నీవు నిజంగా దేవుడవనే నమ్మిం యింకా కలుగలేదు గాని, నా హృదయం లోకి నిన్ను ఆహ్లవనిస్తున్నాను. నా ప్నేహితుల వాటల్ని బట్టి నీవు సిలువలో కార్చిన రకతం వల్ల నా పాపాల్ని పరిహారిస్తావన్నారు. ఆ శక్తినీకుంటే, నీ రకతంలో, నా పాపాలు గరవం అన్నీ శుదిథ చేసి, నీ బిడ్డగా నన్ను స్వకరించు. సరవలోకాన్ని నీవే సృజించావు. నా హృదయంలో సన్నిహిత సంబంధాన్ని కల్గించు. నాపై నీకపుడు సంపూర్ణి అధికారముంటుంది. అని ప్రార్థించాను. వెంటనే నా మతంలో అల్లా నొచ్చుకుంటాడేమా, నేను వేరర మతములో క్రీస్తును పపారిదసతున్నానని తలంచి ''అల్లా, యేసు నిజంగా దేవుని కువారుడు కాకపోతే అడ్రుగించేపసయి.—— అన్నాను.

క్రీస్తు దర్శనము – సాక్ష్యము : నా ప్నేహితులు నన్ను క్రైస్తవులు ఆరాధించే చర్చికి రమ్మని నన్ను బలవంతపెటాటరు. సరేనన్నారు. ఆ చర్చి ఆవరణవు చేరరానే మనస్సంతాత

తెలియని శాంతితో నిండింది. సరిగ్గా రెండు వూడు సార్లు మళుగా ఒకసారి స్థలవు లేనందన

ఆలస్యమయయానని దిగులుపడు సమయంలో సంఘ పెదదలలో ఒకరు. నన్ను వుందుగా మళ్ళీ

కూర్చొినమన్నారు. పాస్టరుగారు బోధించే వేదిక కదురుగా కూర్చున్నాను. 10 నిమిశాలలో

వింతైన వారపు చూచాను. పాస్టరుగారి మనుక ఒక వ్యక్తి నిలిచినట్లు గమనించాను. ఆయన

యేసుగా గుర్తించాను. నాలో తెలియని మంట ఆరంభమైంది. నాలో వణుకు ఆరంభమైంది.

బాగా ఏడుప వచ్చేస్తుంది. అందరివుందు అకారణంగా యేడ్ర్చుటకు వింతగా తోచగా, ప్రభువైన

యేసా నన్ను రూ స్థితిలో ఉంచవదుద. అందరివుందు సిగ్గుగా తోచుచున్నదండ� అని అడిగిన

వెంటనే ఈ అనుభవాలన్నీ ఆగిపోయాయి. శరీరంలో మంట, వణుకు యేడుప అన్నీ ఆగిపోవుట

ఆశచ్యాన్ని కలిగిం చింది. నా అనుభవాలన్నీ నా క్రైస్తవ సోదరులతో తెలుపగానే, ''అహా,

క్రీస్తు అభిషికుతడు గనుక ఆత్మాభిషేకంతో నిన్ను నింపుచున్నారు. నీవు ధనయిడ్రవే.—— అన్నారు.

నాకీ అనుభవం చాలా ఆహల్లదాన్ని కల్గించింది. నా ప్నేహితులు వెంటనే ప్రశ్నించారు.

''యిపపటిరకైనా క్రీస్తును నీ స్వయరక్షకునిగా స్వకరించగలవా?—— అన్నారు. ''�నండి, దీని

నిమితతవే రూ అనుభవం కల్గిందని నవ్ముతున్నానని—— తెలిపాను. ఆ తర్వాత మరొక చర్చికి

మళ్ళు అవకాశం కలిగింది. నేనీ ప్యాయము క్రీసేత నా రక్షకుడు అంటా వేదికమీథద నిలిచి

సాక్ష్యము తెలాపను. నా మనససు ఆనందంలో సపందించింది. నా దృషిటలో గొప్ప వారపు కల్గింది.

ప్రతి వ్యక్తి, ప్రకృతి, అంతా చాలా అందంగా కనిపంచింది. నేనిక క్రీస్తుతో అతి సన్నిహితంగా

వెలగాలనిపించింది. నేను నాకు పరిచయమైన వ్యకుతలతో క్రీస్తు నెరుగని వారికి క్రీస్తును గురించి

వివరిస్తూ ఒప్పుకోలు ప్రార్థన చేయు పద్ధతి వివరించసాగాను. క్రీస్తు సువార్త అతి శక్తివంతంగా

చెపప నేరుప ప్రభువే యిచ్చారు. మంచి క్రైస్తవ ప్నేహితులలో ఎకుకవ అనుబంధాన్ని కల్గి క్రీస్తు

్ఞ��ొ�-ో గగీప����ఖవా��భజ�� ్ఞన�-వా��� వీశీతీఅ�అస్త్ర ళ్�తీ జశీఅటవతీవఅషవ �ై ఈా�్రిదషిచ�. దష�జి� ఖష�ి

నచ్చింది. ఆ మీటింగులో రికి గారున్నారు. అనే గొప్ప పుస్తకాన్ని వ్రాసారు.

��అ�శ్రీ �బవర్

ఆయన సందేశవు ఆహల్లదకర్మెన� మధుర గీతాలు నన్ను పరమానంద భరితుడ్ని చేసారు.

ఆ సమయంలో ప్రభువు నాకొక దర్శనమిచ్చారు.

కాబోవు భార్యను ప్రభువు చూపారు : క్రీస్తు నాకొక దర్శినాన్నిచ్చారు. నాకు వుందుగా

ఒకవ్మాయి నిలిచినట్లుగా చూచాను. వెంటనే ప్రభువు సవరాన్ని విన్నాను. ''ఇదిగో, ఈ అవ్మాయి

నీ భార్య కాగలదు.—— అన్నారు. నాకు స్పష్టంగా కనిపంచలేదు. ఆ అవ్మాయి ఆకృతి పొడుగ్గా

సన్నగా సాదా జుట్టుతో తలవంచుకొని నిలబడినట్లుగా చూచాను. ఆదర్శినం తర్వాత వేదిక

చేరి నా అనుభవం క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చాను. పాటలు పాడే కొందరు యువతులతో సుజి అనే అవ్మాయితో పరిచయం కల్గింది. నన్ను సుజి తన యింటికి భోజనానికి ఆహ్లవనించింది. కొందరు ప్రముఖ విశ్వసులు కూడా ఆనందుడు ఆహ్లవనితలే. నేను వాళ్ల యిల్లు చేరాను. అది అమెరికాలో టెక్సాస్ ప్రాంతము. ఆమె తోటలో ముక్కలు దగిరగా నిలిచి వాజులో పూలు అమర్చుటకు కొమ్మలు పూలు కోస్తూ కనిపంచింది. గతంలో రెండు వారాల క్రితం పాటలు పాడుచున్న సుజిని చూచాడు. ఆ తర్వాత సుజి యింట్లో వారితోటలో తలవంచి సాదాజుట్టుతో పొడుగ్గా సన్నగా, స్పష్టంగా చూచిన ఆకారం సుజీదని గ్రహించగానే ప్రభుని వెల్లనిసవరం వినిపించింది. ''ఈవె నీ భార్య సుజి.—— తఠాలన గతంలో యేసు చూపిన స్త్రీ సుజీగా గ్రహించి ఆశచ్యపడ్డాను. ఆ తర్వాత సుజితో వివాహం అదభుతంగా దేవుడే సిద్ధపర్చారు. అదొక మధురసవప్నం. ఆ తర్వాత 6 నెలలుగా పరిచయాల్ని ప�ోనుదావరా పెంచుకో గలాివు. చివరకు జూలై 4, 2004 సంవత్సరంలో 11 గంటలకు చిన్న ఆరాధనా స్థలంలో కొద్దిమంది సభ్యుల మధ్య ఆ వివాహాక్ర్మం నిరాడంబరంగా జరిగింది. హల్లెలూయా. దేవదాతల ఉనికి

Photograph from page 50 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 50

50

నాకు స్పష్టంగా తెలిసేది. నా వివాహమునకు రిక్ గారు అధ్యకషత్ వించగా ప్రముఖ సంగీత విావంసులు పాటలు పాడారు. వా వివాహ వేడుక వివరాలన్న వీడియో వా తల్లిదండ్రులకు పంపాను. దైవాభిషేకముందని, ఎంతో శాంతిని పొందామని అన్నారు. వా పెండ్లి ఖర్చులు, రిపసప�న్ కొరకు వా ప్నేహితులంతా ప్రయాసపడి సహకరించారు. అవసరమయిన సావానులు బహుమతులుగా పొందావు. యిది దేవుని అదభుతముగా భావించి దేవుని స్తుతించి ఘనపర్చావు. నేను పర్మిషన్ జాతీయుడ్రనైనను సుజి అమెరికా నివాసితో పరిశుద్ధ వివాహ్లన్ని సిద్ధపర్చుట చూచి అనేకులు ఆశచ్యపడి దేవుని స్తుతించారు. వేవు యిదదరవు. క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా నిలిచావు. వా పాట గొంతెతిత పాడగలవు. ''జీవితమంతా నీ పపపగా నను పపణుతింతవా యేసుదేవా. పపచురింత వేవు నీ కీర్తిన్. ఆనంద గానంబుతో.——

ప్రియ చదువరీ, యమవనంలో నన్న వారికి నా సాక్ష్యం వేలుకొలుపు కావాలని నా ప్రార్థన. నాతో సాటిగా వాట్లాడే క్రీస్తు సజీవుడు. ఆమెన్.

సాక్ష్యం 17. అమెరికా అవ్మాయికి ఇరాన్

అబ్బాయితో

వివాహం దైవనిర్ణియవే.

– ప�మతి సుజి

ద్వితీయో 29 : 29 ''రహాస్యములు మన దేవుడైన

యెహోవాకు చెందును.——

పరిచయము : నా పేరు సుజి. నా బాల్యం కాదీలక్ విశ్వసిగా గడిచింది. 1960

జనవరి 4వ తేదీ జన్మించాను. దేవుడు నాకు శ్వ్యంగా పాటలు పాడే తలాంతునిచ్చారు. నాకు

18 సంవత్సరాల వయససు వచ్చేనాటికి, ప్రముఖులతో కలసి పాడే అవకాశ్లు వచ్చాయి.

ప్రగతి సాధించిన గరవంతో దురలవాట్లకు బానిసయయాను. 25 సంవత్సరాలు వయససులో

() రెబా వెకంటెర�్ అనే గొప్ప కళాకారునితో పాటలు పాడే ధన్యత కల్గింది.

నాకు మంచి ఉద్యోగం లభించింది. రెబకు అమెరికాలో గొప్ప గాయనిగా పేరుంది. ఎన్నో

అవార్డులు పొందింది. 5 సుదీర్ఘ సంవత్సరాలు ఆముతో కలిసి పాడి గొప్ప పేరు పొందాను.

రెబా నాకు పఫషన్ అలంకర్ణలు చేయు కళాకారిణితో పరిచయం చేసింది. ఆమె పేరు పషర్లీ.

పషర్లీ చాల ఆనందంగా అందంగా కనిపంచేది నీ అందానికి కిటుకు ఏదని అడుగగా 'నా ప్రభువైన

యేసు— అని తెలిపంది. ఎవరా యేసు అని ప్రశ్నించాను. అంతే నా పతాగుడు వ్యసనవులో

లీనమయ్యాను. పషర్లీ నాతోపాటు రూవువేటుగా నుండగా పరిశుదాథత్మాభిషేకాన్ని అధికంగా

లభించుట చూచాను. నాకు ఆత్మగార్చి అవగాహన లేదు. ఆ దైవ సన్నిధి నన్ను క్రిందికి

పడపదోసింది. నాకు దుఃఖం అధికవైంది. లేచి నడ్రవాలని ప్రయత్నించగా నాకు చేతకాలేదు.

నాకు వింతగా తోచి హోటలు వెట్లవదద కూలబడి ఏడ్డాను. నాకు ఆ సమయములో క్రైస్తవ

జీవితము, క్రీస్తు సువార్త తెలుపట కారంభించింది. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టింది.

బైబిలు రెండుసార్లు చదివాను. సరిగ్గా అర్థంకాలేదు. నా జీవితమంతా వృధాగా గడిపాను.

పాపజీవితం, వారకపదవ్యాలు, వ్యభిచారం అనే వ్యసనాలలో అవ్యస్థంగా గడిపాను. నా భర్త

నన్ను వల దారంగా మళ్ళిపోయాడు. నా భర్తకు నా జీవిత విధానం అర్థంకాలేదు. ఒకరోజు

చాలా విపరీతంగా త్రాగిన సమయములో దేవుడు నన్ను సంధించాడు. ఆత్మ అభిషేకం తాకగా

క్రిందపడి ప్రాకుతూ, ఏడుస్తూ నాకు సహ్లయం కావాలని అర్థించాను. నా స్వరం నా గది

తలుపు కూడా చేరలేదు. అంతలో నాకొక వింత స్వరం వినిపించింది. ''నీ భర్తను పిలిచి నీవు

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదలాలి. ఆ స్వరంలో సందేశవుంది. నా భర్తను పిలిచాను.

ఉద్యోగాన్ని వదిలాను. రెబాతో విడిపోయాను. ఆవెల్లని సవరానికి విధేయత చూపాను.

1990 సంవత్సరంలో పతాగుబోతులు వారుటకు ప్రత్యక్ష సంస్థలున్నాయి. పునరావాస

స్థలవులో రెహాబ్ సంటర్లో చేరాను. అప్పటికే నా వయససు 30 సంవత్సరాలు. ఒంటరిగా

జీవిస్తూ గమ్యం లేని జీవితాన్ని గడిపపస్తున్నాను. నెమ్మదిగా భక్తిగల ప్నేహితుల సాహచర్యంలో వానసికంగా కోలోపసాగాను. నన్ను కనిపెట్టి చూస్తూ కనుపాపవలె కాపాడు దేవుడు నన్ను గొప్ప ప్రమాదము నుండి తపిపంచాడు. రెబలో ప్రయాణము చేస్తున్న బృందమంతా వివాన ప్రమాదంలో ప్రాణాన్ని కోలోపయారు. శ్న్పప�ానిససోకలో ఒక పరవతానికి డభ�కొన్న వివానంలో పపయాణీకులంతా మరణించారు. దేవుని సంకలపంలో నన్ను ఉద్యోగము రెబా గ్రాపునుండి వానిమయ్యమని స్వరంతో హెచ్చరించుట, నా ప్రాణం కాపాడుటకే గదా! పచ్చి వ్యభిచారిని. పతాగుబోతనైన నా పట్ల దేవుని అపారప్రేమ గ్రహించి కన్నీటితో స్తుతించాను. నా ప్రేమగల దేవుడు నన్ను రక్షించారు. హాలెలలాయ. నేను ఆ తర్వాత మరొక బృందంలో చేరాను. నేను మరొక పాటలు పాడే బృందంతో చేరాను. పాటలు పాడే పని కొనసాగించాను. నాలో శాంతి లేదు. 1994 సంవత్సరంలో పషర్లీ అనే నా పాత ప్నేహితురాలు మంచి విశ్వసి. ఆమె బృందంలో డాన్ క్రిష్ట పాటతో ఒక ఉజ్జీవ కార్యపకమాలకు నన్ను ఆహ్లవనించారు. నన్ను

51

ఉజ్జీవ కార్యపకమాల్లో చాలా ప్రాముఖ్యమైన మలుపు పొందాను. (వీశీతీఅ�అస్త్ర ళ్�తీ జశీఅటవతీవఅషవ) 5 రోజులు సాగిన మీటింగులలో పరిశుదాథత్మ ఉనికిని అనుభవించాను. నాలో వణుకు పపారంభమైంది. నడవలేకపోయాను. ఏడుస్తూ ఉండిపోయాను. నన్ను ఆప్యాయంగా ప్రభువు ప్రేమను పరిచయం చేసిన ప్రేమను మరువలేను. డాన్ పాటర్, లియోనారు జోన్స, లియోకిల్లర్ వీరి ఆత్మాభిషేకానుభవం నన్ను కదలించింది. గతంలో లేని తపనతో బైబిలు చదువుట కారంభించాను. వాక్యంలో లీనమయి ఆ మత్లఓ అపస్మారకస్థితిలో మమైరిచిపోవు అనుభవాన్ని పొందాను. క్రిష్టన్పాటర్ అనే క్రొత్త ప్నేహితులు నన్ను ఆత్మీయంగా బలపర్చారు. వీరు పాతబభరతను పూర్తిగా వదలించుకొను టకు సహ్లయపడ్డారు. ఆశయాన్నిచ్చి, తినుటకు ఆహ్లరాన్నిచ్చి క్రీస్తు ప్రేమ సందేశ్న్ని పూర్తిగా అనసరించి నా ప్రేమకు పాపతలయయారు.

వివాహలనుభవం : నా రక్షణానుభవం తర్వాత రెండవ ముట్టుగా నా వివాహ్లన్ని ప్రభువే సుస్పష్టంగా బయలుపరచిన వ్యక్తితో జరిపించారు. అది 2003 సంవత్సరంలో వారి�ంగ� సాటర్ మీటింగులకు మళుగా వేదికపై మంచి సాక్ష్యాన్ని చెప్పు ఇరాన్ దేశ యువకుడు ప్రప్రధమంగా చూచాను. వుస్లిం మతంనుండి దైవానేవషణలో క్రీస్తును కనుగొన్న విధము చాలా ఆసక్తిలో చెప్పుట విన్నాను. అతని గం�భరవనం ఎంతో అందంగా ఆకర్షణీయంగా నుండి వింతకాంతిలో వెలుగుట చూచి నాకు కాబోయే భర్త యితనేనా అని భావించాను. యిద్దరము కలిసి పరిచయం చేసికోదలచావు. మా�, బ్లిస్మిల్లా అనే యిద్దరు విశ్వసులే మవ్ములను కలిపారు. అతనితో చాలసేపు వాట్లాడుతా ఉండాలనిపించింది. ఆ తర్వాత 2 వారాలలో అట్లాంటాలో జరిరగ

ఉజ్జీవసరభలకు కుపవాన్ అనే ఇరాన్ యువకుని ఆహ్లవనించాను. నేను అతనిని భోజనానికి

ఆహ్లవనించాను. అతను నా భర్త కావచ్చుననే నమ్మిం నాకుంది గాని నేనే అతని భార్యను

కాగలనని అతనికి ఆ భావం, యిష్టత కలగాలి కదా! ఓరుపతో కనిపెట్ట సాగాను. మా� అనే

విశ్వసి యింట్లో ఒకసారి కుపవాన్ను కలిసాను. అప్పటికే 9 సంవత్సరాలు భర్తను వల

ఒంటరి జీవితానికి అలవాటుపడ్డాను. నాకొక తోడుంటే బాగుండునని ఆశపడ్డాను. నేను నమ్మిన

క్రీస్తును ప్రార్థించి నాలో కోరికను తెలియ జేసాను. ''ప్రభూ, నాకున్న భావాలు కుపవాన్లో

కల్గించి నన్ను తన భార్యగా స్వకరించగల్గితే సంతోషిస్తాను. కానీ నీ స్వారూప్యంలోని నన్ను

పూర్తిగా మార్చి నీ సంపూర్ణి చితాతన్ని నాకు స్పష్టంగా తెలియజేయండి.—— అని ప్రార్థించుట

వానలేదు. నా ప్రేమ విపఘలవెన�నా పఘర్వాలేదు. క్రీస్తు నాలో నిలిసేత చాలని గ్రహించాను.

రూ రీతిగా పకమంగా దేవుని ప్రార్థించుట కారంభించాను. ఒక చలికాలంలో సరాదగా డ్యానసు

చేసుకుందాం—— అని కుపవాన్ను ఆహ్లవనించాను. సహవాస కూడికల సమయంలో మనససు

విపిప చాలా ఆప్యాయంగా వాట్లాడుకోగలాివు. ఆ తర్వాత రిక్, జూ�, జోనల్ స్టవ్ ముదలగు

సన్నిహితులతో డిన్నరు చేసే సమయంలో మేమిద్దరము వివాహం చేసుకుంటే బాగుంటుందనే

ఆశయాన్ని బయట పెట్టుకున్నావు. నన్ను సరిగ్గా చూచిన కుపవాన్, ప్రభువు స్వరంతో

వాట్లాడిన సందర్బుం జ్ఞాపకం చేసుకున్నాడు. సన్నగా పొడుగ్గా సాదా జుట్టుతో నన్న అవ్మాయి

నీ భార్య అన్నారు. నన్ను సరిగ్గా గమనించి చూచి, ఆ లకష్ణాలన్నీ వున్నందున మరొకసారి

స్వరంతో వాట్లాడిన ప్రభువు సవరము గుర్తించి నేనే అతని భార్యగా దేవుడు తనకు సిద్ధపర్చాడని

నవ్మాను. ఈ రీతిగా ప్రభువే మవ్ములనిదదరినీ జతచేసాడు. ఆయన కార్యాలు అదభుతాలు.

విభిన్న ప్రాంతాల వాస్తవ్యులుగా ఇరాన్ అబ్బారు కుపవాన్తో అమెరికా నివాసిగా టెక్సాస్

పపాంతీయురాల్ని నన్ను ప్రభువు కలిపాడు. హల్లెలూయ. నా భక్తిగల ప్నేహితుల సాహచర్యంలో

దేవుని స్పష్టంగా ఆరాధించే వెకళువలను, గొప్ప విశ్వసుల పర్యవేక్షణలో నేర్పించారు.

వినువారి హృదయాలు దోచుకొనే రీతిగా నా పాటలు శోతల హృదయాలంతరంగాల్లో నుండి

అర్థవంతంగా వెలువడే ఆత్మీయ గీతాలు ఎందరినో హృదయాలను తాకేవి. వా పాటలు

వినేవారికి పరిశుదాథత్మాభిషేకంతో నింపబడి వారుమనససు అనుభవానికి చేరరవారు. ఈ

రీతిగా ప్రపంచాన్ని కదిలించే ఆత్మీయారాధన పాటలు దావరా కల్గించగల మని దేవుడే నాకు

తెలియజేశ్రు. పాటల దావరా అదభుతాలు ఆరంభమయ్యాయి. గొప్ప ఉజ్జీసవం, ఆత్మీయ

చైతన్యాన్ని చూడగరలాివు. నేడు నా రెండవ భర్త ఆత్మీయా నుభవం గల గొప్ప అనుభవాలు గల విశ్వసితో నా కుటుంబ జీవితాన్ని ఆరంభిస్తూ దేవుని కొనియాడు ధన్యత్రై ప్రభుని స్తుతిస్తున్నాను. నాకీ గొప్ప అనుభవాలందించిన నా రక్షకుడైన క్రీస్తు ప్రేమను గురించి ఎట్లు కీర్తించగలను? నాతనాభిషేకంతో,వినాత్నంగా నడిపిస్తున్న నా పపియపపరభువు. భూలోకానికి సృషిటకర్త అధిపతి. నీచమెన� స్థితిలో నాశనకర్మెన� గుంటనుండి లేవనెతిత ఎత్తైన స్థలంలో నిలిపి క్రొత్త గీతాన్ని నా నోట నుంచారు. ఆయనకే మహిమ కలాిలి. పపియచదువరీ, ఎంత పాపినైనా ప్రభువు ప్రేమించగలరు. ఎన్ని వ్యసనాలున్నా క్రొత్త జీవితాన్నిచ్చి గొప్ప విశ్వసిగా వార్చిగలదిఆ కలవరి ప్రేమ. నీలో క్రీస్తు ప్రేవముందా? క్రీస్తును రక్షకునిగా అంగీకరించావా? లేనిచో యిదే అనుకూల సమయము నిరాశలో నలిగిపోకు. నమ్మదగిన వ్యకుతలు తీరని నిసపృ హాతో ఒంటరిగా దుఃఖంలో కుమిలిపోతున్నావా? ప్రభుని దరికి చేరు. నిన్ను తన కౌగి లిలో బంధించి లోకమిమవలేని ప్రేమను శాంతిని పపసాదిస్తారని నా సాక్ష్యంగా నవ్ము. ప్రభువు

Photograph from page 52 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 52

52

దీవించగాక. ఆమెన్. పపరభుయేసుని శిష�్యడ్రనై, ప్రభుసేవలో పాదుకొని పపక టింతను. లోకంలో ప్రభు యేసుని ప్రేమకథీద!

సాక్ష్యం 18. వుస్లిం మతము నుండి పరైస్తవునిగా వారాను

- (పషక్. బాశా) జాన్పాల్

(యెహోషువా 24:17) ''నేను నా యింటి వారును యెహా�వానే

సేవించెదవు—— పరిచయము:

నా అసలుపపరు ిషేక�. బాశా. గతంలో నా పేరు వుస్లిం

మతపరంగా నుండగా నేడు క్రీస్తును కనుగొనిన తర్వాత జాన్పాల్గా

వార్చుకున్నాను. నా బాల్యమంతా ఆంధ్రప్రదేశ్లో నెల్లారు

ప్రాంతములో గడిపాను. వా న్నా గవర్నమెంటు సాకలులో ఉపాధ్యాయునిగా పనిచేశ్రు. నా తల్ల కూడా ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. ఆమె పేరు ిషేక�. జమీలా బేగం. నా అన్నపపరు గపఘూర్. సోదరి పేరు రమీజా. ఆమె ఉరాద టీచరుగా ఉండేది. నానె కంపెనీ సౌది అరరబియాలో వా అన్న పనిచేసేవారు. వా నాన్నకు ఆరు మంది సోదరులుండేవారు. వా తల్ల ప్దహలరు మందిలో ఒకరు. ఎంతో సందడిగా బలగమున్న కుటుంబానికి వార్సుడిగా బల్యాన్ని చాలా నిశ్చింతగా గడిపాను.

వా అమ్మ అన్నయ్యలలో ఒకరు భూతమైద్యం చేసేవారు (బ్లాక్ వేజిక్) నా బాల్యం నుండి అతని శిష్యునిగా ఉండేవాడిని.

నేను 9వ తరగతి చదివే రోజుల్లో నాతోటి విద్యారిద ఒక బైబిలునిచ్చి క్రీస్తు మంచి

దేవుడు, చదివితే తెలసతుంది అని తెలాపడు. అతడు పరైస్తవునిగా హిందా మతం నుండి వారి

వచ్చినవాడు. ఆ బైబిలును అసహ్యించుకొని మంటపెట్టి కాల్చివేశ్రు. వెనువెంటనే భయంకర్

జ్వరంతో బాధపడ్డాను. ఆ రోజుల్లో నా ప్నేహితుడు జాషువా వచ్చి మంచి ప్రార్థన చేశ్డు.

చిన్న వయససులో అతనికి దైవప్రీతి ఎకుకవగా వుండి యితరుల కేషమం కాక్షించే పెద్ద మనససు

క్రీస్తు యిచ్చారని, తర్వాత గ్రహించాను. నేను భూత వైద్యం తెలిసిన వాడ్ని గనుక పంతంతో

కషుపదశకుతలను వాడిపైకి పంపగా జాషువా బలహానుడై ఒకటిన్నర సంవత్సరాలు మంచంపై

బాధనొందాడు. నేను తర్వాత అతనిని చూచుట తటసిథచలేదు.

ఆ తర్వాత నేను ఇంటరు చదివే రోజుల్లో తిరిగి జాషువా కనిపించాడు. నన్ను గతంలో

చూపిన ప్రేమతో భుజంపై చేయి వేస్తూ పలకరించాడు. నాలో క్రీస్తుపట్ల అసహ్యత ఏ వాత్రం

తగిలేదు. ''చూశ్వా జాషువా, నా శక్తిచేత నీకు బాధకల్గించి 1 1/2 సంవత్సరాలు మంచము

పట్టించి బలహానపర్చాను. నన్ను పరైస్తవునిగా వార్చాలంటే నన్ను ఏంచేసి వారపుతేగలవో

ప్రయత్నించు నీకు దవ్ముంటే క్రీస్తు రక్షకుడని నిరూపించుకో అని సవాలు చేశ్డు. జాషువా

నిజంగా దైవజనుడే. గొప్ప భక్తి గల యువకుడే వెంటనే బైబిలు శక్తితో ఒక పపవనచముగాచెపిపన

వాకుకలు చాలా శక్తి గలవిగా నిరూపించబడ్డాయి. ''చాడు బాశా, 1994సం��లో జూలై 12వ

తేదిన సరిగా 2.15గంటలకు మధ్యరాత్రి వేళ్ నీవు నివశిస్తున్న యిల్లు మంటలలో కాలిపోవుట

నీవు చూస్తావు చూచుకో అన్నాడు.

బైబిలు గ్రంథములో ఎలియా ఎలిశా ప్రమకతలు చెపిపన రీతిగా చిన్న పిల్లవాడు చెప్పుట

నాకు ఆశచ్యాన్ని కల్గించింది. నేను ఎగతాళిగా నవ్వాను. ఎందుకనగా వా ఇల్లు పకాక

కాంకీటుతో కట్టబడిన యిల్లు. ఆ భవనం కాలిపోయే చభానసు ఏ వాత్రం లేదు. రూ సంఘటన

జరిగిన తర్వాత నేనీ సందర్భాన్ని పూర్తిగా మర్చిపోయాను. సరిగ్గా జాషువా చెపిపన రోజుననే

వా ఇంటితో పాటు, సమీపంగా ఉన్న టెంటుతో సహ్ల వసతువులన్నీ కాలిపోయాయి. 4 లక్షల

విలువ గల సావానంతా కాలిపోయింది. వెంటనే నా ప్నేహితుడైన జాషువా ప్రవచనము

నెరవేరింది అని జ్ఞాపకము చేసుకొని, జాష�వాను కలసుకొన్నాను. నీవు నమ్మిన క్రీస్తు నీతో

చెపిపంచిన ప్రవచనము అక్షరాలా నెరవేరింది. నీవు నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడని గ్రహిస్తున్నాను.

ఈ క్రిస్తుగురించి తెలసుకోవాలని ప్రాధేయపడ్డాను.

నేటి పరైస్తవుల సాక్షుల కోసం లోకం ఎదురు చూస్తుంది. లోకస్తులు పపశించుతురు

మరి మీ రాజు ఎవరని? దాని శక్తిని నవ్మువారు క్రీస్తును చూడాలని ఆశించెదరు కద! క్రీసేత

మనరాజని చాటి చెప్పు బాధ్యత మనదైఉంది. అవకాశ్లు జారవిడువరాదు. జాషువా కనిపెట్టిన రోజు కొరకు చాలా సంవత్సరాలు వేచియున్నాడు. దీర�శ్ంత మంటే ఇదేనా? ఆత్మ పఘలాలు జాష�వాలో నిండుగా వున్నాయి కదా! జాష�వాను మంకబడిస్తూ, తనలో చర్చికి మళ్ళుట కారంభించాను. సరిగా 1995వ సం��లో డిపసంబరు 31వ తేదిన నా సోదరి వివాహము నిర్ణియమయింది. వుస్లివు పెదదలంతా పెండ్లికి వచ్చుటకు నిరాకరించారు. ఎందుకని? అని ప్రశ్నించగా తల్లిదండ్రులు పొందిన జవాబు ఏమనగా! మీ కువారుడు బాశా, పరైస్తవ మతంను స్వకరించి మన మతానికి ద్రోహం చేస్తున్నాడు. అది నేరము గనుక పెదదలందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితేనే వేవు వస్తామన్నారు.

నేను నా నిర్ణియములో వారి కాళ్ళు పట్టుకొని క్రీస్తుకు అవమానం చేయదలచలేదు. నా బదులుగా నా సమీప బంధువులంతా క్షమాపణ కోరగా, పెండ్లి జరిగిపంచారు. కానీ నన్ను నా యింటి నుండి తరిమివేశ్రు. ఆ రోజు నుండి నేను నివాసము లేని వాడ్రనై, గుడు లేని పక్షిగా తిరిగాను. పౌలు శ్రమలన్నీ నాకు ఆదర్శంగా నిలిచాయి.

53

2 కొరింథీ 11:23. విశేషముగా పపయాసపడ్డాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను, పపాణాపాయములోనున్నాను, బతతవులతో కొటటబడ్డాను, సవజనుల వల్ల ఆపదలలోనున్నాను, ఆకలిదప్పులు ఉపవాసాలు దాదాపు అన్ని శ్రవులు నేను పొందాను. క్రీస్తురకై నిందలు భరించుట భాగ్యమని తలంచాను. నిందదాషణలో సుగందీముగా మార్చి నన్ను గొప్ప సాక్షిగా నిలుపుట నా భాగయముగా ఎంచి క్రీస్తు సిలువను శ్రమలను మాయుటకు యిష్టపడ్డాను.

ఒక రోజు జనవరి ఒకటమ తేదిన బససు కోసం వేచియుండగా బాల్యం నుండి నాతో సువార్తను పంచుకున్న బాల్య ప్నేహితుడు జాష�వాను కలిసాడు. నా పరిసిథతిని చూచాడు. వెంటనే నను, నేను నివశించుటకు వసతి ఏరాపటు చేశ్డు. నేను దికుకలేని వాడిగా ఉన్నాను. అది ఒక చర్చి వాతావరణవు, దాని పేరు జీవజలవుల దేవుని సంగము. అదే పపాగగణవులో ఒక గదిలో నివశిస్తూ, దేవుని వాక్యము, ప్రార్థనలో లోతైన ఆత్మీయ అనుభవాన్ని పొందాను.

రూ రీతిగా 3 నెలలు గడిచాయి. హిందా మతం నుండి క్రీసుతను అంగీకరించి ఆంపధలో గణనీయమైన సేవలందించారు.

ఆర్.ఆర్.రక.వూర్తిగారైన దైవజనునితో 1996 వే 20వ తేదిన వుంచుట దావరా బాపితస్మము అనుభవాన్ని పొందాను. గొప్ప శాంతి ఆనందం నాలో నిండాయి. హల్లెలూయా....

ఆనాటి నుండి అతి తీపవంగా ఆసక్తితో ప్రార్థించసాగాను. ఒక రోజు స్పష్టంగా దేవుని వాక్యం దావరా సాటిగా నాతో వాట్లాడారు. అది జూలై 11వ తేది.

యెపహాబేలు 3:2. నేను నోరు తెరువగా, ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రడా,

నేనిచ్చుచున్న ఈ గ్ందీమును ఆహ్లరముగా తీసుకొని నీ కడుపు నింపుకో అనగా అది

బక్షించినపుడు నోటికి తెనెవలె మధురముగా నుండెను. రూ అనుభవం తర్వాత నన్ను సంపూర్ణి

సేవకై నా జీవితానికి సమరపణ చేయగా దేవుడు నన్ను కోరుచున్న రీతిని పూర్తిగా గ్రహించాను.

నన్ను తన సాక్షిగా నుండుటకు పిలిచిన నా ప్రభువు నమ్మదగిన దేవుడు, సజీవుడు, యెహోవా

నా జీవితాన్ని చూచుకొనునని నవ్మాను. ఆ తర్వాత పూనెలో బైబిలు జ్ఞానవు పొందుటకు

4 సం��లు దియాలజీ కోర్సును పూర్తి చేశ్ను. సహవిశ్వసుల భక్తి ప్రభావంతో దైవ వాక్య

జ్ఞానంలో నింపబడ్డాను. వుస్లిం మతములో ఖురాను, బైబిలుతో పోలికలు, తేడాలు క్షుణ్ణంగా

అవగాహన చేసికోగలాిను. ఈ అనుభవాలు నాకు వుస్లిం సోదరులకు క్రీసేత దేవుడని స్పష్టంగా

చెప్పు ధైర్యం, ధన్యత కల్గింది.

ప్రప్రధమంగా వుస్లిం తెగ వారికి సువార్త చెప్పుటకారంభించిన తేది 2001, వే నెల 8వ

తేదిన 32 మంది మధ్య సాక్షిం తెలాపను. ఆ తర్వాత నా సవంత ప్రాంతమైన నెల్లారు సమీపంలో

ఉదయగిరిలో నా పరిచర్యను ఆరంభించాను. 15 నెలలో 18 మంది వుస్లిం కుటుంబాలు

రక్షింపబడు కృపతో ప్రభువు నా పరిచర్యలో పఘలితాలనిచ్చారు. 2004 సం�� ఫిపబవరి 4వ

తేది రహామత్ బాద్ అనే గ్రామవు నుండి తిరిగి వచ్చి ప్రయాణ సమయములో కొందరు

రౌడీలు నన్ను హింసించి గాయపర్చారు. వారు నా సవంత తల్లచే పంపబడ్డారని గ్రహించి చాల

దు:ఖపడ్డాను, నా కాళ్ళు రెండు చితకబాది విరుగగొటాటరు. నన్ను బాధించి గాయాలతో నన్ను

రోడ్డు ప్రక్క పడవేసి పారిపోయారు. ఆ రాత్రంతా ఒంటరిగా బాధతో వూలుిచా ప్రార్థించు

కున్నాను. ఆ మరుస్టి రోజు మంచి సమరయుల వంటి గొపరెల కాపులు నన్ను చూశ్రు.

నేన చచ్చినట్లు అసహ్లయంగా పడివున్న నన్ను గొల్లవారు చూచి ఆసుపత్రిలో చేర్పించారు. నా

కాళ్ళు విరిగినందున లోలప రునుపాడులను అమర్చి ఆపరేషన్ చేశ్రు. నేను వావూలు

వ్యక్తిగా నడుచుట చాలా అసాధ్యమని తేలాచు. రాత్రంతా దు:�స్తూ ప్రార్థించుకున్నాను. ఒంటరి

జీవితంలో కన్నీటి లోయలో దేవుడే ఆదరించారు.

నిరివు 13:26 -

నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే—— అని సాటిగా వాట్లాడారు. ఆ తర్వాత 3 నెలలకు

నెమ్మదిగా లేచి నడ్రచుట ప్రారంభించాను. చేతి క్ర సహ్లయమున నడుస్తూ ఆసుపపతి నుండి

విడుదల పొందాను. ప్రభువు నన్ను శ్రీరకంగా, ఆత్మీయంగా బలపర్చిగా తిరిగి సువార్త సేవ

ఆరంభించాను. అనుకోని రీతిలో 2005 సం�� జూన్ 20వ తేది నా తంపడి మరణవార్త నన్ను

కృంగదీసింది. నేను మళ్ళీ చివరిగా నాన్న ముఖాన్ని చూడాలని మళ్ళాను. బందువులు నన్న

చూశ్రు. వారంతా నాపై మండిపడ్డారు.

Photograph from page 54 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 54

క్రీస్తు నీకు కావాలా? సవంత వారు నీకు అవసరము లేదా అని బాధించి తీపవంగా కొట్టి, యింటి నుండి తరిమివేశ్రు. అయినను క్రీస్తును గురించి ప్రకటించుట వానలేదు. 2006 సం�� ఫిపబవరి 19వ తేదిన నేను నా ఉదయగిరి ప్రాంతంలో సేవ చేయు తరుణంలో వుస్లిం వారంతా ఏకవై దారిలో నన్ను ఎదురొకని మరొకసారి నా బట్టలు పెరికివేసి, హింసించి బాధించారు. నేనుక్రీస్తు మతబోధ చేయుట వారికిష్టంలేదు. పదోహిగా భావించారు.

మత్తయి 5:11-

''నా నిమిత్తము జనులు మివ్ములను నిందించి, హింసించి, మీ మీద చెడ్డవాటలు పలుకనపుడెల్లా మీరు ధన్యలు. సంతోషించి ఆనందించుడి— నన్ను అవమానం అతి దీనంగా బాధించిన సందర్బువులో దైవ వాక్యాలు నన్ను పబతికించాయి. బాదలలో నెమ్మదినిచ్చాయి. కృపగల దేవుని స్తుతించాను. పనికి పశమను మౌనంగా భరించాను. క్రీస్తు సిలువలో పొందిన అవమానము జ్ఞాపకము చేసికోగలాిను.

54

నా అవమానము వుస్లివు మతసుథలకు సరిపోయినది కానందున ఒక గాడిదను తెచ్చి, నా తల గొరిగించి, దానిపై బలవంతముగా కూర్చొినబట్టి, అత్యంత హీనంగా రోడ్డుపై ఊరేగిస్తూ నాపై అపనిందలు, నేరాలు చెప్పుచూ ఊరేగించారు. వేవు ఆరాధనలు జరుపుకుంటున్న మందిరాన్ని కాలే�శ్రు. ఈ వారతలన్నీ వార్తపత్రికలలో ప్రకటించారు. ప్రభువు నావాన్ని బహిరంగంగా ప్రకటించుట వల్లనే రూ దుర�టలన్నీ సంబవించాయి. క్రీస్తు వాక్యంలో నానిమితతవు మీకు హింసకలుిను. లోకం మివ్ములను దేవషిస్తుంది. పౌలు కూడా తన అనుభవాలన్నీ తేలాచు. సైపఘను కూడా మరణం వుందు మంచి సాక్ష్యాన్ని మిలిగాచు. క్రీస్తు నమ్మిన భక్తులు సింహలలకరయె�ు, జైలు పాలయయారు. కొందరు హితసాకషులై ఆనందంగా ప్రాణ ాలకు తెగించారు. నా విశ్వసులంతా నన్ను ఆదరించి ధైర్యపరచి విజయవాడ మళిుపొమ్మని సలహ్లనిచ్చారు. సరేనని మళ్ళీ ఒక చ్ని గదిలో నివాసముంటా 6 నెలలు ఒంటరిగా ప్రభువు సన్నిధిలో గడిపాను. దేవుని ఆదరణ పొందాను. 2007 సం�� జనవరి ముదటి తేది మరలా దేవుని పపవచనాన్ని పొందాను.

''ఇండియాలో అనేక స్థలాలలో నిన్ను సాక్షిగా నుంచుతాను—— దేవుని వాగా�నాన�్న నవ్మాను. 2008 సం�� ఫిపబవరి నుండి ఖురాను - బైబిలు పపత్యేకతను తెలుపచూ బైబిలు నమ్మదగిన సత్య వేద గ్ందీమనియూ దాని చదువువారంతా ధనయిలని చాటిచెపూత నిజదేవుని గురించి సాక్ష్యము చెప్పుటకు ధైర్యంగా వుందుకు సాగాను. ప్రస్తుతము ఇంజరావు అనే ప్రాంతములో తారుప గోదావరి జిల్లాలో సువార్త సేవను కొనసాగిస్తున్నాను.

ప్రభువు కృపలో వివాహలనుభవం పపరభువునిచ్చారు. చిన్న కుటుంబవులో దైవ సేవ

కొనసాగించాను. ధన్యతలంచి ''హిందు దేశపు వీధులలో నాధనిన్నే చాటెదను—— మీరు కూడా

సాక్షులై ఉండాలని నా ప్రార్థన. నా సేవ దేవుని ప్రేమ సహవాసపరిచర్యలు.

సాక్ష్యం 19. ''ఈ తరం సాక్షి సమూహంలో

వుస్లివు మతం నుండి క్రీస్తులో

పయనం——

– శ్రీమతి ఎవాంజిలిన్

క్రీస్తు నందు పపియులైన మీకు నా హృదయపూర్వక

వందనవులు. నా పేరు ిషేక్ మస్తాన్�. నేను వుస్లివు

కుటుంవు నుండి వచ్చాను. బాలయము నుండి సయింట్

ఆంథోనిస� ఆర్.సి.యవు. కానెవంట్ సాకల్లో చదివాను.

చదువుకుంటున్న దినాల్లో సిలువను చూస్తుండే అలవాటు నాకుండేది. కాని ఆ సిలువ రహస్యం

నాకు తెలియదు. అయినా కండ్ర్లు వూసుకొనగానే నా నొసట వెలుగుతున్న సిలువ (లైట్లాగ)

కనబడేది. తదుపరి వివాహామయ్యింది. కొంతకాలం తరువాత అనేక శ్రమలు, సమస్యలు

కుటుంబపరంగా ఇరుకులు ముదలైనవి.

1975 సం�� ఒక రాత్రి 10.30 గం�� – 11.00 గం��ల సమయం. ఒకాయన తెల్లని

వక్స్తాలు ధరించి ఉన్నాడు. తల వెంటుకలు విడిగాఉన్నవి. ఆయన తలుపు తటాటడు. నేను

మళ్ళీ తెరిచాను. రండి అని ఆహ్లవనించాను. తిరిగి లోనికి వచ్చేసాను. ఆయన కనబడలేదు.

వచ్చిన వ్యక్తి ఎవరు? వా నాన్న గారమస్దులో (్రేష�వావు) పాస్టరు లాంటి పదవి. వా

నాన్నగారి కొరకేమా అనుకున్నాను. ఆయన రాలేదేంటీ అని ఎదురు చూసాను.ఎవవరా లేరు.

తరువాత బయట తలుపు ఊరకేదగిరకేసి వచ్చేసాను. చాలా బభయవేసింది. వా నాన్నగారితో

ఉదయం చెపాపను. ఎవరో దేవదాత నీకు కనబడి నారు? అని అన్నారు. కొంత కాలానికి

వ్యాపార నశాటలు, శ్మ, ఆ తరువాత కుటుంబ జీవితంలో శాంతి లేదు? వా ఇంటి దగిర

బైబిళ్ళు పంచుతా నాకూకడా ఇచ్చారు.

ది.5.6.1985న నేను బైబిలు పట్టుకొని, నా గుండెలకు హాతతుకున్నాను. అంతే నాలోని

భయము, వణుకు, కంగారు మటమాయవెన�వి. అంతలో దీనిని నేనెలా తీసురకళాులి అని

నిండుగా వుసుగు కప్పుకొని జాగ్రత్తగా తీసురకళాును. ఇంటిరకళిు దీనిలో ఏవుందో అని ఆగి

బైబిల్ తెరచాను.

నేను చదివిన భాగం యెషయా 41:8 నుండి 10 వరకు చదివాను. నా ప్నేహితుడైన అపబహ్లవు సంతానవా అన్న వాక్యం వా తంపడి అపబహ్లవు అని వాకు తెలసు. అయితే బైబిల్ ఖురాన్ చాలా దగిరగా వుండవచ్చిని పెదదలనడిగాను. వారైతే ఒక్కటే అని చెపుతన్నారు. మరలా నవాజ్ చేస్తున్నాను. ఆ సమయంలో కన్నీరు కారుస్తున్నాను. అలవాటుగా బైబిలు త్రిపిప చూస్తున్నాను. అందు యెషయా గ్రంధం 38:5వ వచనంలో నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను. అని చదివి దేవుడు నా ప్రార్థన ఆలకించాడని నవ్మాను. బైబిలు చదవాలనుకున్నాను. అయితే నాకు అర్థంకాదు. బైబిలు వా ఇంటికి వచ్చిన 10 రోజులలో నెమ్మది సమాధానవు కుటుంబంలో ప్రేమలు ముదలయయాయి. దానిని నేను గ్రహించి యేసు ప్రేమను తెలసుకోవాలని ఆశ కలిగింది.

పరగస� టీచర్ గారు నన్ను అనేక పహైందరమ కుటుంబాలకు పరిచయం చేసి వారికి క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి నాతో కూడా వారు వేవు క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి వేవు

55

క్రీస్తు ప్రేమను పంచే పత్రికల వలె పరగస� విజయ టీచర్ గారు అనేక ప్యాయములు ప్రార్థన కూడికలు అనేక హిందా గృహ్లలలో పెట్టించి వారిని బలపరుస్తూ �దవారిని, కనికరముతో మంచిగా చూస్తూ వారికి సహ్లయము అందిస్తూ ఆధాయాత్మక పుస్తకములతో సేవ పరిచర్య చేసేవారు. ఆత్మీయ తల్లగా నన్ను బలపరుస్తూ క్రీస్తు ప్రేమలో వర్థిల్లుచున్నావు. కృపానిధి సంఘ సాక్షులు పరగస� టీచర్ గారు, నన్ను ఆప్యాయంగా చూస్తారు.

వాగాథనవు సువార్త అనుభవవు :

యెషయా గ్రంథము 43:2, నీవు జలవులోకిబడి దాటనప్పుడు నేను నీకు తోడైయుండును. నదులలో బడి మళునప్పుడు అవి నీమీద పొర్లిపారపు అని పఫరభువు తెలిపారు. తెలుగు బాపిటసుట సంఘం, ఖుదాదస� నగర్, విజయవాడలో సంఘ సరభ్యతవం ఉంది. 1995 సం�� వారాకపురం సేవకై కనెవన్షిన్ మళాువు. ఆ తరువాత సువార్త కొరకు చిన్న చిన్న పల్లెటాళుకు మళాువు. నలుగురు స్త్రీలు కలిసి సువార్తకై బయలుదేరిన ఆ సమయంలో తురక పల్లె దాటి మళువలసి వచ్చింది. చాలా దారం తురక పల్లె వాగు పొంగి పొర్లుతుంది. మనుకకు తిరుగుటకు దారిలేదు. వుందు పొంగి పారుతున్న వాగు. వాగు దగిర నిలబడి ఇపశ్యేలు సైనయములకు అధిపతియెన� ప్రభువా నీవిచ్చిన వాగాథనవు నెరవేరర్చిది నీవే అని పపార్థించావు. అంతలో ఒక మనిషి వా మనుకనుండి వచ్చాడు. ఆయన వా వుందర నడిచి మవ్ము నడిపించారు. వాగు దాటిన తరువాత చూసేత ఎంతో భయం వేసింది. ప్రభువా నీవు లేకుండా ఈ వాగు వేవు దాటియుండలేవు అని కృతజ్ఞత చె�్లంచియున్నావు. మరియు మీరు సవరిలోకమునకు మళ్ళీ సరవసృషిటకి సువార్తను ప్రకటించుడి. అంతము వరకు దేవుని చితాతనుసారముగా దేవునికి

సాక్షిగా సేవ చేయులాగున ప్రార్థించండి. మీకు వందనవులు.

క్రీస్తు ప్రేమలో ఎంతో మంది కోసం ప్రార్థించే ఒక కన్నీటి పాపత. ఎన్నో కశాటల్లో, నిందల్లో,

లేమిలో బాధలో క్రీస్తు కొరకు నడువుకట్టి ఇంటింటికి చేరి సువార్తనందించే ఒక పత్రిక.

ఈ విశ్వసము బట్టి భర్త దారమయయాడు. ఒంటరిగా దేవునితో నడిచింది. ఇటీవల నా

సన్నిహితురాలైన ఎవాంజిలిన్ జీవితంలో జరిగిన గొప్ప అదభుతాన్ని పొందుపర్సతున్నాను.

(ఎవాంజిలిన్ అను నేను వుస్లిం కుటుంబవు నుండి ప్రభువుని నవ్మాను. నేను

విశ్వసించి 21 సం��రాలు. యేసు ప్రభువు నా పక్షముగా ఎన్నో గొప్ప కార్యములు చేసియున్నారు.

నేను నా కువారులు, కువారెత కుటుంబవులు ప్రభువు యొక్క మహిమను చూస్తున్నావు.

ప్రభువైన యేసు క్రీస్తుకు మహిమ, ఘనత, పపభావవులు కలుినుగాక ఆమెన్.

ఈ 2005వ సం��లో ఒక అదభుతక్రియ జరిగినది. అది మీ యెదుట గొప్ప సాక్ష్యము.

నా దేవునికి ఘనత. ఫిపబవరి, మార్చి నెలలో నేను దేవుని సేవలో ఉన్నప్పుడు నేను ఒంట

రిగా ప్రయాణిస్తున్న సమయాలలో ఒక మెల్లని సవరము వినబడుచున్నది. అదేమనగా,

చాలాలి గర్బువుందు ఎవుకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియునా అని ప్రసంగి

11:5, అనగానే అవును ప్రభువా అది నారకలాగు తెలియును? అది నీవే ఎరుగుదము. నీకే

మహిమ. నా తంపడి అంటా నడుస్తున్నాను. కొంతదారము మళాుక నీవు నమ్మిన యెడ్రల

దేవుని మహిమను చూస్తావు. అని వినబడింది. అవును ప్రభువా నేను నవ్ముతున్నాను. నీకే

మహిమ. నా తంపడి అంటా ప్రభువైన యేసును స్తుతిస్తూ, ప్రభువా నీకే సోతపతం అంటా

నడిపించేదాన్ని. నా చిన్న కువారుడు ఎస్.రక. అలాతఫ�, అతని భార్య అస్మతున్నీసా గర్బువతిగా

ఉంది. అతడు పపార్థిస్తుంటాడు. కానీ లోతైన అనుభవం లేదు. నా కోడ్రలను 30.08.2005

న గవర్నమెంటు హలసిపటల్కు తీసుకువెళాువు. అయితే కానపు వావూలుగానే అయినది.

1.9.2005 సా��5.30 ని��లకు పాప పుట్టింది. అయితే పాపకు వోకాళ్ళు సరిగాలేవు.

వోకాళ్ళు లేనటుటగాను వంకర్గాను ఉన్నవి. నాచిన్న కువారుడు అలాతఫ� చాలా దు�ఖపడి

కన్నీరు కార్చాడు. మోకరించి ప్రభువును స్తుతించాడు. ప్రభువు సన్నిధిలో అతని అవిధేయతలు

ఏవేని ఉంటే క్షమించమని మురపెట్టుకున్నాడు.

డాకట్ర్గారు ఎక్స–రే తీశ్రు. ఆ ఎక్స–రే లో వోకాళ్ళు, మాచేతులు, వంగినట్టు, తిరిగి

పాప గుండెల మీదుగా ఉంటున్నవి. ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రభువు సన్నిధిలో

మోకరించి కన్నీరు కార్చి ప్రభువా ఎండిపోయిన ఎవుకలకు జీవవునిచ్చు వాడవు నీవే, వా

యందు దయముంచి మవ్మును నీ నామవును బట్టి సిగ్గుపడ నియయము అని నవ్ముతున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకించమని మురపెట్టుతున్నాను. ఈ మధ్య 6 ఎక్స–రేలు తీశ్రు.

Photograph from page 56 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 56

14.09.2005 ఉదయం పపార్థించినప్పుడు ''నవ్ముట నీ వలన అయితే నవ్మువానికి సమస్తవు సాధ్యవే—— అని మెల్లని సవరము వినబడింది. అప్పుడు ''అవును నవ్ముతున్నాను తండి——, అని కన్నీటితో వుగించాను.

శ�నయములో నుండి సమస్తవు కలుగజేయువాడు ప్రభువే గనుక 7.10.2005 రోజున వోకాళ్ళు సరిగా వచ్చినవి. దేవునికి సోతపతం. లేని వోకాళ్లు చక్కగా బయటికి వచ్చి కాళ్ళు చక్కగా క్రిందకు వంగి చకక్టి కండ�షన్కు వచ్చినవి. వా ప్రభువు, నేను నమ్మిన నా తంపడి నన్ను సిగ్గుపరచలేదు. (నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందక యుందురు). యోవేలు 2:27) వాగాథనమిచ్చిన ప్రభువు ఎంతైన నమ్మదగినవాడు, యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక!

యిటీవల అమెరికాలో పరగస� టీచరు గారి పెద్దబాబు 41 సంవత్సరాల్లో ప్రభువును

56

చేరిన వార్త విన్నాను. ఆమె చేయు గొప్పసేవకు నేను సాక్షిని. వేవు కలిసి ప్రార్థన సంఘాన్ని (విజయవాడ, గాందీభనగర్ – కృపానిధి సంఘం) ఏరపరచావు. యింటింటి సువార్తలో గణ నీయవెన� రక్షణను చవిచూచావు. ఆమె 3 దశ్బాదల సన్నిహిత పరిచర్యలో ఆశ్వాదంతో ఎందరినో ధైర్యపరచి ఆదరించి, అవిరామంగా అమెరికాలో ఇండియాలో సంఘాలలో సల్ ఫోన్ ప్రార్థనలతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఆమె గర్బుంలో కత్తి దాసుకొనుపోవుట ఎంత దుఃఖము కల్గించిందో వరి�ంచలేను. నా ప్రార్థనలలో బాబు ఆకస్మిక మరణస్థితిని బట్టి పరలోక రాజ్యంలో ఏ స్థితిలోనున్నాడోనని బంగతో భారంగా 9.11.2010న ప్రార్థించాను. ఆ రాత్రి నాకు దర్శనం కలిగింది. అది ఒక సముపదం. ఒక యువకుడు నీటిలో నడుసాతపోతా ఒడ్డు చేరి లేచి నిలిచి వేపఘాల వెట్లెక్కి పైకి వెళుతన్నాడు. అతని తెల్లని వక్స్తాలు ధరించి నేవీ ఆఫ్సరు పడ్రస�లో ఉన్నాడు. ఒక్క క్షణం వుందుకు తిరిగి చూస్తుంటే నేను చూచి డేవిడ్ రవిబాబుగా గుర్తించి, ఆనందంగా చూస్తూ ఉండగా గొప్ప స్వరం విన్నాను. ''నాకు యితను కావాలి. నేను కోరుకొని నా సన్నిధికి తీసురకళుతన్నాను.—— వెంటనే కన్నీటితో స్తుతించాను. అదే స్థలంలో తోడులో డి.యస్. సుందరరావు గారు కనిపంచారు. పెద్ద కలవుగా నన్న ఈ భక్తుడు నాసేవకుడు. వెంటనే టీచరుగారితో చెప్పగా ఆమె తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. ప్రభువు చిత్తంలో గల ఈ ఘోరవిపతతు, దు�ఖంకర్ అనుభవంను ఆనందంగా సేవచేయు ధన్యత్రై నాదీన ప్రార్థన.

ప్రభువు నందు ఎవాంజిలిన్.

సాక్ష్యం 20. ''నన్ను రక్షించిన దేవుడు సజీవుడు——

– ప�మతి పపభా గారు

దానియేలు 3:29. ''రక్షించుటకు సమరు�డగు దేవుడు గాక

మరి ఏ దేవుడును లేడు——

1. బాలయము – రక్షణ సంకలపవు :–

నా పేరు పపరభ. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలారు

సమీపములో వున్న కొవవలి అనే గ్రావములో జన్మించాను.

నా తల్లతండ్రులు ఆంజేయులు, ర ానీస. వీరికి నేను పపదీము

సంతానవు. నాకు తవ్ముడు వున్నాడు. పూరీవకుల ఆచారము

ప్రకారము విగ్రహలరాధన చేసడివారము. అందరికీ వ్రెుకేకవారము.

సత్యము తెలియదు. ఎవవరా చెప్పలేదు. చిన్న తిరుపతిఅనగా దావరకాతిరువుల సమీపములో

వున్న తివ్మాపురం అనే గ్రావములో అమ్మ జన్మించినది. అమ్మమ్మ గారింట్లో ఎకుకవగా

విగ్రహలరాధన జరుగుతా వుండేది. ప్రతి సంవత్సరము �భష్మ ఏకాదశికి, ఏకాహావు, సపాతహావు

జరుగుతా వుండేవి. పెద్ద పెద్ద పందిళు వేసి కుంకుమ పూజలు బభగవద్గీత చదువుట భజనలు,

చేస్తూ వుండేవారు. ఏకాహావు అంటే 24 గంటలు దీపము వెలుగుతూ వుండాలి. సపాతహావు

అంటే 7 రోజులు దీపారాధన ఆరిపోకుండా వెలగాలి. ఊరివారంతా అమ్మమ్మ గారింటికి

వచ్చి పూజలు చేస్తూ వుండేవారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుగుతా వుండేది.

అటువంటి పరిస్థితుల్లో నేను పెరిగాను. నిజమైన దేవుని నేను ఎరుగలేదు. కాని దేవుడు

నన్ను ఎరిగి యున్నారు. (యిర్మియా 1:5). నేను పెరిగి యమవన పపాయమునకు వచ్చినాను.

వివాహము చెయయాలని ఆలోచన కలిగియున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట

అనే గ్రావములో ఘంటా వెంకయ్యగారి రెండవ కువారుడు వెంకట్రావుగారిక నన్ను యిచ్చి

వివాహము జరిపించారు. వెంటనే గర్బువు ధరించడానికి దేవుడు కృప చూపాడు. రెండవ

వాసములో డాకట్రు దగిరకు తీసుకొని మళ్ళారు. డాకట్రు నన్ను పరీక్షించి పపెరగ్ననీస అని నిరాథరించి

తన భర్తగారి దగిరకు మళ్ళీ గుండె పరీక్ష చేయించుకొని రమ్మని చెపాపరు. ఆమె భర్త హలర్ట

సపషలిస్టు. అందుచేత నన్ను డాకట్రు పరీక్షించి ఈ అవ్మాయికి గుండెలో రంధవున్నది. చాలా

జాగ్రత్తగా వుండాలి అని చెపాపరు. పపసమవు జరిరగవరకూ తీసుకోవలసిన జాగ్రతతలన్నీ చెపిప

పపసమవు జరిగిన తరువాత గుండె ఆపరేషన్ చేయించుకోవాలసి చెపాపరు. చాలా వేదనకర్మెన� పరిస్థితి. పుట్టింటివారు, అత్తగారింట్లో వారు చాలా భయపడ్డారు. ఆ రోజుల్లో కారి�యాలజి డవలప� కాలేదు. గుండె జబభ అంటే చాలా భయపడేవారు. ఆపరేషన్ చేయించుకోవాలంటే మపదాసుకాని రాయవల్లారు కాని మళ్ళాలి. చాలా సమస్యలు అనుభవించాను. దేవుడు తన కృపను బట్టి నాకు ధైర్యము కలిగిన భర్తను యిచ్చారు. నన్ను మపదాసు రాయవల్లారు తీసుకువెళిు డాకట్రుకు చూపించారు. డెలివరీ అయిన తరువాత ఆపరేషన్ చేస్తావు అని చెపాపరు. ఏడవ వాసములో కాకినాడ్ర హలసపటలోలో జాయిన్ చేసారు. ఆపరేషన్ చేసి తియయాలని నొప్పులు రాకూడ్రదు అని వుందుగానే డాకట్ర్స నిర్ణయించారు. నెలలు పెరుగుతున్న కొదీద నాకు గుండెల్లో బాధగా వుండేది. నెలలు నిండకవయిందే 8వ నెల పూరతయిన రెండవ రోజున నాకు ఆపరేషన్ చేసారు. చకక్టి ఆడ్రపిల్లను దేవుడు యిచ్చారు. దేవునికి సోతపతము. అప్పుడు నాకు దేవుడు తెలియదు. కనుక నేను నిజదేవునికి స్తుతులు చె�్లంచలేకపోయాను. భయంకరమైన పరిస్థితుల్లో విడువక ఎడ్రబాయక ఆదరించిన నా దేవునికి నేను యిప్పుడు కృతజ్ఞతా స్తుతులు

57

చె�్లంచుచున్నాను. తరువాత జరిగిన గుండె ఆపరేషన్ గురించిన విషయము వివరము, దేవుడు నన్ను ఏరపరచుకొన్న విషయములు దేవుని సంపూర్ణి సంకలపవులో నుండి అదభుతంగా నన్ను కాపాడింది. రక్షణ తర్వాత దైవ వాక్యధ్యానంలో క్రీస్తు ప్రేమలో గొప్పగా శాంతి ఆనందము పొందావు. నా కువారెతకు 2సం��లు వచ్చినవి. ఆపరేషన్ చేయించాలని మపదాసు తీసుకొని మళ్ళారు. నెలరోజులు హలసపటల్లో వున్నావు. టెస్టులు అన్నీ చేసిన తరువాత ఆపరేషన్ చేయుట ానికి నిర�యించుకొన్నారు.

క్రీస్తు గురించి పరిచయము :–

రేపు నాకు ఆపరేషన్ అనగా ఆ రాత్రి రోగుల కొరకు పపార్థంచటానికి నా రక్షణ కొర్రై దేవుడే పంపిన ప్రతినిధులుగా నున్నారు.

ఇద్దరు దైవజనులు విదే�యులు లాగావున్నారు. తెల్లగా చాలా పొడవుగా వున్నారు. వారు వచ్చి అందరికి ప్రార్థన చేస్తున్నారు. నా ప్రక్క బడ్ ఆమె అన్నారు రేపు మీకు ఆపరేషన్ కదా మీరు మళ్ళీ ప్రార్థన చేయించుకోండి. దేవుడు సహ్లయం చేస్తారు అని చెపాపరు. నేను బడ్పై కూర్చుని చూస్తున్నాను. కొంచెం సేపటికి నాకు గుండె ఆపరేషన్ కదా. నేను కూడా ప్రార్థన చేయించుకోవాలి అనే మనసు కలిగి, మళ్ళీ విషయం చెపిప ప్రార్ధన చేయించుకొన్నాను. వారు ఏమని పపారి�ంచారంటే ప్రభువా మీరు పమ వైదయిడు కదా పమ ఆపరేషన్ చేసి ఈ బిడ్డను స్వస్థపరచండి అని ప్రార్థించారు. దేవునికి సోతపతము. ఆశచ్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు చేసిన అదుతం ఏమిటంటే నాకు ఆపరేషన్ జరుగలేదు. ఇది ఎలా జరిగింది అని

అనుకొంటున్నారు కదా. మరి నాతో పాటు వుందుకు రండి. ఆపరేషన్ రోజు రానే వచ్చింది.

ఉదయం 8గం.లకు నన్ను సిద్ధపరచి ఆపరేషన్ దిీయేటర్కు తీసుకువెళాురు. మతతయిచ్చారు.

నెమ్మదిగా నేను మతతులోనికి మళ్ళుచున్నాను. డాకట్రసు హడావిడిగా తిరుగుట చూస్తున్నాను. వారు

ఏమను కొంటున్నారంటే ఈ అవ్మాయి ఆపరేషన్ ఆపుచేద్దావు అని ఆలోచన చేసికొని చాలా

ప్రమాద స్థితిలో వున్న (12 సం.లు) బాబుకు ఆపరేషన్ చేయుట జరిగినది. బాబును ధియేటర్కు

తీసుకువచ్చారు. నన్ను దిీయేటర్ వుందు రూవులో వుంచారు. బాబు చిన్నవాడు కనుక తీసుకు

మళ్ళుతంటే నన్ను చూచి చాలా ఏడ్చాడు. తరువాత నేను పూర్తిగా మతతులోకి మళ్లిపోయాను.

తరువాత ఏమి జరిగినది. నాకు తెలియదు. బాబుకు ఆపరేషన్ చేస్తున్నపుడే చనిపోయాడని,

మరల నేను ఆపరేషన్ చెయ్యలేనని డాకట్రు యింటికి మళిుపోయారని, వూడవరోజు చేస్తారని,

వావారు నాకు మతతవిడిన తరువాత చెపాపరు. ఆ రాత్రి 10గం.ల వరకు నాకు సపృహారాలేదు.

ఉదయవే నన్ను వారుకు తీసుకు వచ్చారట. చూడండి దేవుని కార్యములు ఎంత అదభుతమన�వి.

అప్పటికి నాకు తెలియదు. యేసు వారివు సత్యము జీవమై యున్నారని. నేను యింకా

గ్రహించలేని స్థితిలోనే వున్నాను. దైవజనులు చేసిన ప్రార్థనా నాకు జ్ఞాపకము రాలేదు. గుండె

ఆపరేషన్ అని బంధువులంతా వచ్చారు. వారంతా చాలా బాధపడ్డారు. వావారు ఏమన్నారంటే

వూడవరోజు చేస్తామన్నారు కదా చేయించుకొని మళాదవు. నెలరోజుల నుండి ఎంతో కష్టపడి

వున్నావు కదా. యింటికి మళిునా వాటివాటికి నీర్సము రావడం ఏలారు తీసుకొని మళ్డం,

యిదంతా భరించలేవు. తనబాధ చూడలేవు అన్నారు. ఎకుకవగా నీర్సములాగా రావవు

ఆ రోజంతా పడుకోవడవు దడగా వుండడవు జరుగుతా వుండేది. తరువాత హలసపటల్లో

నాకు తెలిసిన విషయం ఏమిటంటే వారులో ఒకావిడ్ర అడిగారు పపభా అని పిలచి ఈ డాకట్రు

దగిరకు మివ్ము లను ఎవరు పంించారుఅన్నారు. ఎందుకు అలా అడుగుచున్నారు అని

నేను అన్నాను. నేను వచ్చిన తరువాత ఆ డాకట్రు చాలా ఆపరేషన్స చేశ్రని విన్నాను. కాని

ఒకక్టీ కూడా సకసస� కాలేదు. ఎందుకు ఆగిపోయిందో కాని వేరర డాకట్రుతో చేయిం చుకోవ్మా

అని చెపాపరు. వా వారితో నేను అన్నాను. నన్ను యింటికి తీసుకు మళుండి. నేను యిప్పుడు

ఆపరేషన్ చేయించుకోను అని చెపాపను. చాలా పబతివాలారు చేయించు కొమ్మని. డాకట్రు కూడా

చెపాపరు. నీకు ఏమీ భయంలేదు. నేను చేస్తానన్నారు. నాకు యిప్పుడు చేయించుకోవాలని

లేదు. మరలవస్తావు డాకట్రుగారు అని చెపిప యింటికి వచ్చెియయిటవు జరిగినది. అప్పటికి

నాకు తెలియలేదు. ఇది దేవుడు చేసిన కార్యమని.

పరైస్తవ విశ్వసుల సహవాసము :

వేవు ఇంటికి వచ్చిన కొన్ని దినవుల తరువాత కామవరపుకోట పహైాసాకల్లో టీచర్సగా చేయుచున్నవారు రామమారావు, సహ్లసిని, భార్యభర్తలు వారు వచ్చి నన్ను చూచి అన్ని విషయములు తెలిసుకొన్న తరువాత యేసుప్రభువును గురించి చెపాపరు. వారు వాకు బంధువులు. వారు తెలిసుకొన్ని విషయము చెపిప ఆయనలో వున్న శక్తిని, వారు ఆయనను నమ్మిన తరువాత అనుభవించిన అదభుతాలను నాకు వివరించారు. నీవు ఆయనను నమ్మితే దేవుడు తప్పక సహ్లయం చేస్తారు. నీలో వున్న భయమును తీసివేస్తారు అని చెపిప ప్రార్థించి మళ్ళారు. వారు చెపిపనపుడు నాకు ప్రార్ధన చెయయాలనిపించింది. అప్పటి నుండి పపారి�ంచటం ముదలు పెటాటను. రోజురోజుకు నాలో వారపు రాసాగింది. ఆరోగ్యం వెరుగుపడింది. నేను బలవును పొందుకొంటున్నాను. యేసయ్యలో శక్తి వుందని తెలసుకొన్నాను. చాలా ఆట ంకములు వచ్చినవి. అయినా దేవుడు నన్ను విడువక ఎడ్రబాయక వుందుకు నడిపించారు. దేవునికి సోతపతము. నాభర్తఎన్నడ్రా నన్ను ఆటంకపర్చలేదు. ఆయనను బట్టి దేవునికి

58

వందనవులు. అట్లా కాలవు జరుగుతా ఉంది. నాకు ఎప్పటికైనా ఆపరేషన్ చెయయాలని డాకట్రసు చెబుతున్నారు. నేను ప్రార్ధనకు మళ్ళుచున్నాను. దేవునిలో బలపడుచున్నాను. నా భర్త ఒక ఆలోచన కలిగియున్నారు. సిటీలో వుంటే నా భార్యకు వైదయము, నా కువారెత చదువు బాగా కుదురుతుంది. నేను మళ్ళీ ఏదైనా చిన్న బిజినెస� చేసి, మరల ఆపరేషన్ ప్రయత్నం చేయవచ్చు అనుకొని 1990 సం.లో హైదరాబాదు మళుటవు జరిగినది. అనుకొన్న రీతిగానే దేవుడు ఆశీర్వదించి మవ్ములను బలపరిచాను. మధ్యలో చాలా సమస్యలు యిబ్బందులు ఎదురొకన్నావు. అయినా దేవుడు తన కృపతో ఆదరిస్తూ వుందుకు నడిపించారు. 1992 నుండి యూస్ఫ�గాడలో వున్న అ.ఉ.�. సంఘవు నకు మళ్ళుచున్నావు. దైవజనుడు డేవిడ్, యం.బోల్లంగారు వారితోపాటు సంఘములో క్రీస్తు నమ్మిన గొప్ప విశ్వసులతో ఉజ్జీవంతో ఆరాధించు దైవజనులు గల సంఘవు నన్ను బట్టి నా భర్తను రక్షణలోనికి నడిపించి, ఆత్మీయుగా సిద్ధపర్చారు. వారంతా, మవ్ములను ఎంతో ప్రేమిస్తారు. దేవుని కృపను బట్టి నా భర్త నేను బాపితస్మంతీసుకు న్నావు. దేవుడు నాకు యిచ్చిన ఒక్క కువారెత శ్రీ దేవిని దేవుడు ఆశీర్వదించారు. ఇంజనీరింగ్ చదవటానికి కృపచూపారు. వివాహం జరిగినది. ఇప్పుడు ఆమె తన భర్తతోపాటు అమెరికాలో వున్నది.దేవుడు ఆమెకు ఒక కువారుని అనుగ్రహించారు. ఆము, ఆమె భర్త హారికృష్ణి, వారిబిడ్డ, విహలన్, కొరకు, వారి రక్షణ నిమిత్తము ప్రార్థించండి. దేవుని తెలసుకొన్న తరువాత పపార్థిస్తున్నపుడు పరిశుద్దాతయ్మడు తెలియచేశ్రు. ఆపరేషన్ అలా ఆగిపోవటవు ఆయన చిత్తమని, ఆయన నన్ను ఏరపరచుకొన్నారని. దేవునికి సోతపతము. ఆయన

నా కొరకు ప్రాణం బట్టి నన్ను రక్షించుకొన్న దేవుడు. నేను ఏ విధంగాను ఆయన బుణవును

తీర్చుకోలేదు. నాకు నా భర్తకు యిచ్చిన రక్షణను బట్టి నాకు యిచ్చిన ఈ ఆయుష�ను బట్టి

దేవునికి కృతజ్ఞతాస్తుతులు చె�్లంచుచున్నాను. 1982లో ఆగిపోయిన గుండె ఆపరేషన్ 1998

డిశ�ంబరు 28వ తేదీ కేర్ హలసపటల్ చేయించుకోవటానికి దేవుడు కృపచూపారు. ఆపరేషన్

సకసస� చేసి ఇంతవరకు నన్ను సజీవంగా వుంచిన నా దేవునికి నేను కృతజ్ఞతా స్తుతులు

చె�్లసతున్నాను.

అమెరికా దర్శించుట :– అమెరికా రావడానికి రెండుసార్లు వీసా రాలేదు. వూడవ సారి

నా కువారెతకు గర్బువును యిచ్చిన దేవుడవు నాయనా వీసా అనుగ్రహించి నేను అమెరికా మళుట

ానికి సహ్లయం చెయ్యండి అని సంఘవుతో కలసి ఉపవాసముతో పపారి�ంచినపుడు దేవుడు

వీసా అనుగ్రహించారు. 2009 వార్చిలో అమెరికా వచ్చి మళ్ళాను. మరల ఫిపబవరి 2010లో

రావటానికి దేవుడుకృపచూపించారు. ఇపుడు నేను నా భర్త అమెరికా దేశవులో వున్నావు.

అలుపరాలనైన నన్ను దేవుడు ఘనపరచి ఆయన బిడ్డలుగా చేసుకొన్నందుకు దేవునికి స్తుతులు

చె�్లసతున్నాను. సజీవుడైన దేవుని నామమములో చదువుచున్న మీరంతా ఆ�ర్వదించబడుదురుగాక!

నేను నా కుటుంబవు దేవుని కొరకు జీవించుటకు యిష్టపడుచున్నాను. దేవుడు వాడుకొనునట్లుగా

మీ కొరకు ప్రార్థించండి. ఆమెన్...ఆమెన్.. యేసు రకతమే జయము.

పల్లవి : దేవుని సన్నిధిలో నా దేవుని సన్నిధిలో ఆనందింతన్

నేనానందింతన్ ఆనందింతను..... ఆడిపాడుదునను.......

అతిశయింతను.....ఆరాధింతను..... ��దేవుని ��

1. భయములను.. భారము.........బలహానవును........... బంధాలను

మరచి ఆనందింతను ............ మరచి ఆనందింతను ............ ��ఆనం��

2. వ్యాధులను ........... బాధలను ..........దు�ఖవును............వేదనను

మరిచి ఆనందింతను ..............మరచి ఆనందింతను ............ ��ఆనం��

నా జీవితములో పాటలు అసంకలిపతంగా ఆత్మలో ఆరాధిస్తూ ఆయన సన్నిధి అనుభవించే

సన్నిధిలో నాకు అందించిన 11 పాటల వివరాలన్నీ వ్రాయాలని ఆశిస్తున్నాను. ఒక రెండు

వచనాలు వ్రాసాను. నేను నమ్మిన క్రీస్తు ఆవేదనలలో సమాధానవు, ఆశ్భంగములో

సమాధానవు, అవివేకంలో సమాధానమిచ్చి చేయిపట్టి నడిపించగలరు. నా బలహీనతలో

బలవును, శ్రమలో ఆనందము, లేమిలో సరవసవవు, మళ్ళీ]తనంలో జ్ఞానవు, ఓటమిలో

విజయము దాస్యములో సవతంత్ర్యము, మరణవులో నిత్య జీవాన్ని యివ్వగల సమర్థుడని నా నమ్మకము. యిదే నా సాక్ష్యము.

Photograph from page 59 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 59

పేతురు : 7 నశింపు పోవు సువర్ణివు అన్ని వలన శుదీదకరించబడునట్లు మనందరి విశ్వసము శోధనలచే పరీకష్కు నిలిచి, రాకడ్లో మహిమ ఘనత కలుగుగాక. ....ఆమెన్....

సాక్ష్యం 21. నేను నడ్రచు వారివు

యెహోవాకు తెలియును.

– ప�మతి కేటీ

సామెతలు 3 : 6 : ''నీ ప్రవర్తన అంతటి యందు

ఆయన అధికారమునకు ఒప్పుకొనము.——

పరిచయము : నా పేరు కేటీ. అమెరికాలో

59

మియామీలో నివసిస్తున్నాను. నేను నా భర్తను కోలోపయి విధవరాలిగా ఒంటరినయ్యాను. నా భర్త తాను పబతికిన జీవితంలో ఎన్నో కలలు కనేవాడు. ప్రమాదంలో ఆయన ప్రభుని చేరాడు. మనకందరికీ కలలు కనే కళున్నాయి. అవి నెరవేర్చు గొప్ప దేవుడు మనకున్నాడు. గత రెండు సంవత్సరాలలో నా జీవితంలో గొప్ప వారపు కల్గింది. నా భర్తతో జీవించే రోజుల్లో ఎంతో అనురాగంతో కలిసి పబతికేరోజుల్లో పడ్రాతో ఎన్నో కలలు కన్నాను.

మధుర జ్ఞాపకాలున్నాయి. మరణవు ఎంతో సమీపంగా ఉందని ఒక్కరోజు వుందుగా కూడా గ్రహించలేకపోయాను. అదొక చేదు జ్ఞాపకం. ఒకరోజు రోడ్డుపై కారు పడ్రయివ్ చేస్తుండగా రేడియోలో రోడ్డు ప్రమాదము గురించిన వార్తను విన్నాను. ఒక పటకుక, పో�సుకారును డభ�కొనగా ప్రమాదము జరిగిందనియు, వెంటనే ప్రక్కనే ఉన్న పఘయిర్ యింజననుండు స్థావరంలో తెలసుకోదలచాను. ''కాసత కనిపెటటవ్మా, వివరాలు తెలసుకొని చెప్తా——నన్నారు. అనుకోని రీతిగా వా ప�ాస్టరుగారైన ప్టరు గారు కనిపంచారు. ఆయన చాలా ఆందోనళతో చాలా దు��స్తూ కనిపంచారు. ఆయన తడ్రబాటుతో చెపిపన వాటలు నా కర్థం కాలేదు. ప్టరు పాస్టరుగారు ఎవరికి ఎట్టి అవసరమున్ననా తక్షణం పపత్యకషమగు మంచి హృదయమున్న వాడు. నా భర్తరక ప్రమాదము జరిగినదని ఆయన దావరా గ్రహించి కూలబడ్డాను. ఆకస్మిక మరణం వార్త నన్ను నిరీ�వస్థితికి తెచ్చింది. దికుక తోచలేదు. అసహ్లయత ఆవరించింది. నా జీవితం శ�న్యమయింది. నేనేమిచేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఎటు పరురగతాతలి? ఎవరిని ఆపశయించాలి? దేవుడు నాకు అందుబాటులో లేనంత దారంలో ఉన్నాడనిపించింది.

నా ప్రియమైన భర్తతో కేవలవు 10 సంవత్సరాలు వాత్రమే వివాహ జీవతానికి దేవుడు

అనుమతించాడు. చాలా అన్యోన్య దాంపత్యము గలవారమై గడిపిన క్షణాలు మరువలేను.

ప్రతి వసతువు, ప్రతి అనుభవం నా భర్త ఉనికిని జ్ఞాపకం తెస్తుంది. వేవు బిడ్డలను పొందిన

కష్ణాల్లో పొందిన ఆనందం, విరామ సమయాల్లో, విలాసయాపతల్లో ప�ోటోలతో బంధించిన

మధురస్మృతులతో నా తల బద్ధలవుతుందా అనిపించేది. నా భర్త పడ్రా, తన వాటల్లో

దేవుని గురించి ఆయన ప్రేమ గురించి వివరంగా వాట్లాడేవాడు. అతని బాల్యంలో చర్చి, సండే

సాకల్లో ప్రభావితం చేసిన పాటలు, సందేశ్లు, ప్నేహితులలో గడిపిన సంఘటనలన్నీ చెపూత,

కుటుంబపరంగా దేవుడు చేసిన అదభుతాలు, ప్రార్థనా పఘలితాలు ఆసక్తికరంగా తెల్పేవాడు. నాకు

వాపతం, నా భర్తకున్న ఆధాయాత్మక సపృహా ఆత్మీయతలో పరిపకవత్ లేవు. కేవలవు అవసరాలు

గురించి చర్చించేదాన్ని. పడ్రా, వంటల్లో నేరపరి. ప్రత్యేకంగా కోడికూర రుచిగా చేసిపెటేటవాడు.

నాకయితే వంట సరిగ్గారాదు. ఓరుపతో నా భర్త నాకు నా పిల్లలకు తనకు వచ్చిన వంటకాలన్నీ

వండి మవ్ములనెప్పుడ్రా సంతోషంగా ఉంచేవాడు.

ప్రతిరోజు అతని రాక నాకు తెలిసేది. పాదాల సమవడి దావరా అతని రాకను గుర్తించి

నా హృదయము ఆనందంతో గంతులు వేసేది. పిల్లలు ఆడుకుంటా ఉండగా, ''అరె, మీ నాన్న

వచ్చేసారు.—— అని కేకవేసి పిలిచేదాన్ని. ఆ రోజుల్లో ఆ సంతోష సమయాలు నాకిక లేవా?

ఎన్నటికీ నా భర్తను నేను చూడలేనా? రూ భావాలు నన్ను చాలా బాధించేవి. ప్రతి పని,

ప్రతి అనుభవవూ అసంపూర్ణింగా మిగిలిపోతుంది. యిక జీవితమంతా యింతేనా? ఏదైనా

వారపు కావాలి. నాలో గాని, పరిస్థితుల్లో గానీ వారపు రావాలి, కావాలి అనిపించింది. నాకయితే

డబ్బభకు లోటు లేదు. గాని నాకు అశాంతి, బంగ ఆవరించింది. నేనొక రచయితను. నా

నవల అచువేసి 6 సంవత్సరాలు దాటింది. ఒక పుస్తకము పూర్తి కావాలంటే కొన్ని నెలలు

కంప్యూటరు వుందు శ్మించాలి. నాకు నా భర్తతో గడిపిన జీవితవే నాకు తెలసు. వేరుగా

ఆలోచించే జీవితం నాకు లేదని భావించాను.

అపుడే తలుపు చప్పుడు వినిపంచింది. నా ప్నేహాతరాలు వుగ్గురు పిల్లలతో నిలిచిఉంది.

నా పిల్లలు ఆమె పిల్లలు కలసి మనుకదారిలో తోటలో ఆడుకోడానికి మళ్ళీ పోయారు. నేను

వంటగదిలో కాఫ్ తయారు చేస్తూ నిలిచిపోయాను. నేను మౌనిక కలిసి పిల్లలను పెంచావు.

వా యిరువురి కుటుంబాలు అతి సన్నిహిత బంధంతో, ఏకతవంతో నిలిచి ఉండేవి. నా ఒంటరి

జీవితం ఆమెను చాలా దు�ఖపర్చిగా, ఎలా వుంటున్నావు. ఈ రోజెలా గడిపావు? కేటీ పిల్లలు విసిగిస్తున్నారా? మీరు నీ భర్త లోటను ఎలా ఎదురుకంటున్నారు? అని వివరంగా ప్రశ్నించింది. నా పబతకులో ఆనందమేమయింది? పుట్టెడు కన్నీరు, మరలా కన్నీరు, యిదేగా? నేనీ యింటినుడి దారంగా పారిపోవాలనిపిస్తుంది. ఏదో వ్యాపకం కావాలనిపిస్తుంది. ఖాళీగా ఒంటరిగా చేసేపనులు చిరాగ్గా వుంటుంది. ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. ఎలా పపారంభించాలో తెలియడం లేదు. నేనెన్నడ్రా ఉద్యోగం చేయాలని ఆలోచించలేదు. నా భర్తకు జీవితం పట్ల మంచి అవగాహన ఉంది. తనేమి చేస్తున్నాడో తనకు తెలసు. ఏకాగ్రతతో దేవుని చిత్తము గ్రహించి ప్రార్థనా పూర్వకంగా చేసేవాడు. తన భవిష్యత్తు నిర్ణయాలు సరిగ్గా చేసేవాడు. రిటెర�్వెంట్ తర్వాత 15 సంవత్సరాలకు కూడా తనకొక ప్రణాళిక ఉంచుకున్నాడు. తన శ�షజీవితం దైవసేవలో సంపూర్ణింగా లీనమై ఒక సంఘ కాపరిగా వుంటా పోలీస్ అకాడ్రమీలో చాప్లిన్గా ఉండాలని ఆశిస్తున్నాడు. ప్రభువు పేర యితరులకు సహ్లయపడాలని చాలా

60

యిష్టపడేవాడు. నా భర్త ఆశయాలన్నీ అనుకరించాలని నారకంతో ఆశగా ఉంది. ఎందుకో పుస్తకాలు వ్రాసుకోవాలని కుటుం బంతో ఎంతో హ్లరుగా ఆలోచించిన నేను ఏదో రీతిగా నా భర్త ఆశయాలు నిర్ణయాలు పాటించాలని ఆశించాను. ఏదో చేయాలి మౌనికా, అన్నాను. ''కేటీ, నీవెన్నడ్రా రూ విషయాలు నాతో చెప్పలేదు. మంచి అభిప్రాయాలు తెలాపవు. పోనీ యిప్పుడైనా నీవొక పోలీసు చాపప్లన్ ఎందుకు కారాదు? నీకు ప్రేమగల మనససుంది. నీవు పోలీస్ ఆఫ్సరు భార్యము. నీ రంగంలో నన్న సమాజానికంతో వేలు చేయగలవు. కశాటల్లో నున్నవారికి దేవుని ప్రేమను ప్రదర్శించుట ఎంతో శ�యసకరము. ప్రభువు నీకు అండగా ఉండి, తప్పక నడిపిస్తారు. మరి నేను మళ్ళీ వస్తాను.—— అని మౌనిక వివరంగా బోధించింది.

ఆ రాత్రి నాకు నిపదలేదు. పిల్లలు అవాయకంగా నిపదపోయారు. నా భర్తకున్న దైవభక్తి అంకిత భావాలు నాకు లేవు. అనుభవం కూడా నాకు చాలదు. ఏం చెయయాలి? నా భర్త స్ఫూర్తి నాకు మన్నంటి ధైర్యం నిస్తుందని తోచింది. నాకే భర్తలేని లోటు పచ్చిగాయంగా బాధిస్తుంది. యింత తవరలో నేను మరొకరి బాధకు ఓదారుపనివ్వగలనా? నా భర్త నాతో సాటిగా వాట్లాడినట్లుగా భావించాను. ''కేటీ, ప్రతి ఒక్కరూ రూ లోకంలో విభిన్న సృషిట. నీకున్న తలాంతులు మరొకరికుండకపోవచ్చు. చేతివ్రేళు విభిన్నంగా ఉన్ననా, అవి కలిసేత చేయికి బలవు వస్తుంది. పపతివ్యక్తికీ లోకంలో ప్రత్యేక పనివుంటుంది. దేవుని చిత్తంతో ప్రార్థన వాక్యం దావరా ఆయన చూపిన వారింలో సాగిపోవాలి. ధైర్యంతో వుందుకు సాగాలి సువా.—— నాలో తెలియని శాంతి వింత నెమ్మది కల్గి నిపదపోయాను. ఉదయాన్నే వా స్థానిక పాస్టరు

ప్టరుగారితో సంపపదించ తలచాను. ప�ోనుచేసి పిలువగానే వచ్చారు. నా మనససులో భావాలన్నీ

తెలాపను. ఎంతో ఆనందించారు. ''అవ్మా, కేటీ, నీకింత మంచి ఆలోచన వచ్చింది. నేనే నీకు

వుందుగా రూ సలహ్ల యిసేత బాగుండుననిపించింది.—— అన్నారు. నాకు ప్రార్థన చేయుటలో

నేరుప లేదు. అనుభవం తకుకవ. ఏదైనా ఎకుకవ ఆత్మీయ అనుభవాలు చె�్లంచాలంటే నాకు

అనుభవం లేదని భయపడగా పాస్టరు ప్టరు గారు నాకు ధైర్యమిచ్చారు. నీకు యితరులకు

సహ్లయపడే మంచి మనససుంది. దేవుని సేవకు అజ్ఞానులనే ఎన్నుకుంటారు. అందుబాటులో

ఉండేవారంటే యిష్టవు. సమయోచితంగా వాట్లాడే సమర్థత ప్రభువే మీకిస్తారు అంటా ఆత్మతో

ప్రార్థించి దేవునికి నన్ను సమర్పించారు. ఆరోజు నేను భర్త చనిపోయిన వార్తనందుకున్నపుడు

ముదటిగా కన్నీటితో నిలిచిన ప్టరుగారు, వారి ఆదరణ వాటలు నారకంతో ఊరట కల్గించాయి.

నేడు నేను చేయబోవు పరిచర్య అట్టిదే. నా పరిస్థితిని పూర్తిగా గ్రహించిన నా పాస్టరుగారిక

తెలసు. అదే క్రీస్తు యేసుకు గల్గిన ఈ మనససు ప్రేమగల సాత్వీకమెన� వినయం గల మనససు

నాకు కావాలని నేను గ్రహించాను. ఆ తర్వాత 3 నెలలకు సమినెరీలో చేరాను. నా తోటివారిని,

నా సహాచరులను వారికి సేవపట్ల తపనను గ్రహించాను. వారు దేవుని సేవపట్ల గల ఆసక్తి

ప్రేమను గుర్తించి, వారి నైపుణ్యత, తలాంతులను ఏ రీతిగా దైవసేవలో పపయోగించాలో

వారు చేసే ప్రయత్నాలన్నీ గుర్తించి, వారికి కూడా నావలె ప్రశ్నలు, భయాలు, అబభపదతా

భావాలున్నాయని తెలసుకొని కాసత ధైర్యము తెచ్చుకున్నాను. నా గుండెల్లో వేదన పకమంగా

తగ్గుట గమనించాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాసిన బైబిలు సత్యాలు ప్రతి తరంలో

వారు క్రొత్తగా గ్రహించి నేర్చుకొను తీరు అభినందనీయము. నేను కూడా క్రీస్తు పరిచర్య చేయు

మెళకువలన్నీ తెలసుకొని ప్రావీణ్యత పొందాను. రూ పరిచర్యయే నా గాయానికి సరియైన

ఉపశమనమని తెలసుకోగలాిను. నా కోర్సు పూర్తి చేసుకొనిన వెంటనే ఉద్యోగమునకు

దర�స్తు పెట్టుకున్నాను. స్టేటు గేవు వారెున్ డిపార్టుమెంటులో ఉద్యోగము వచ్చింది. ఆ

ఉద్యోగ ధర్మంతో నేను ఎంతో తృపితని పొందిన అనుభవం మీతో పంచుకుంటున్నాను.

ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో పికి�క్ కొరకు అనందంగా కొన్ని కుటుంబాలు

సముపద తీరపపాంతాలకు విచ్చేసారు. 6 సంవత్సరాల వయససు గల ఒకవ్మాయి దారి తపిపంది.

అడ్రవి ప్రాంతంలో ఆటలాడుతా దాగుడువూతలుగా తిరిరగ సమయంలో ఆమె కనిపంచలేదు.

ఆ తల్లిదండ్రుల ఆవేదన వరి�ంపత్రం కాదు. వారికి పాపను వెదికి అప్పగించు భారం నాపై పడింది. ఆ విధమైన ఉద్యోగం నాకు దేవుడిచ్చిన బాధ్యతగా నేను అంకిత భావంతో వెదకులాటలో నిమగ్నమయయాను. ఆ పాపతంపడి ఆవేదనతో అరుస్తున్నాడు. నేను వారందరికీ ఒకే జవాబిచ్చాను. ''పాప అలసిపోయి నిపదపోతా వుంటుంది. గాబరా పడవదుద. నిరీక్షించండి. ఎంత ధైర్యాన్నిచ్చినా అందుకునే స్థితిలో లేరు. నేను మౌనంగా దేవుని ప్రార్థించసాగాను.

Photograph from page 61 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 61

''నమ్మదగిన ప్రభువా, పాప అలసిపోయి నిపదలోనున్నదని తల్లిదండ్రులకు ధైర్యం చెపాపను. అదేవాటను నిజవు చేయండి. వారి బిడ్డ సజీవవుగా దొరికే ధన్యతనీయండి. నా దీనప్రార్థన ఆలకించండి. ఆమెన్.—— నా భర్త ప్రేమ, ఆయన సేవను జ్ఞాపకం చేసుకు న్నాను. నా భర్త రిటెర�్వెంట్లో చేయుటకు ప్రణాళికను జ్ఞాపకం చేసుకొన్నాను. దైవ సేవతో నా భర్త కొనసాగాలని ఆశించాడు. అతనికి దైవపిలుపు వుంది. అచంచల విశ్వసమయింది. నా భర్త ఆశయాలను గౌరవించదలచాను. పోలీసు అకాడ్రమీలో న్నున కుటుంబాలను వారి బాధలను

61

తీర్చుటకే నేను నిర�యించుకొన్నాను. అది రాత్రి 3 గంటల సమయము పోలీసు బృందము టార్చిలైట్ల వెలుగులో అడ్రవి ప్రాంతమంతా గాలించి నిపదపోతున్న పాపను కనుక్కోగలిగారు. దేవునికి సోతపతము హల్లెలూయ. నా ప్రార్థనకు పూర్తిగా జవాబు లభించింది. నిజానికి ఒక పొదవాటున పాప నిపదపోతా వుండగా కనుగొన్నారు. నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని ప్రశంసించారు. పాపను హత్తుకొని ఆత్రంగా వుదుద పెట్టుకున్నారు. ''యిది గొప్ప అదభుతము.—— అన్నారు. ఆపతాకలవులో మనవు నమ్మదగిన సహ్లయకుడు మన క్రీస్తు. నేను అతిగా ప్రేమించిన నా భర్తను కోలోపయిననా, నా బాధను మర్చిపోవుటకు దేవుని సేవించుటకు గొప్ప బాధ్యతనిచ్చి మంచి ఉద్యోగమిచ్చిన క్రీస్తుకే నా కృతజ్ఞత. నా ప్రభువు నా కన్నీరు తుడిచారు. నిన్ను కూడ్ర ఆదరించు సమర్థుడని ఎరుగుదువా?

కన్నీరంతా తుడిచారు. నిన్ను కూడ్ర ఆదరించు సమర్థుడని ఎరుగుదువా?

కన్నీరంతా తుడుచును. కనికరించి కాపాడును. కారు వేఘవు వలె కష్టవులు వచ్చినను, కనికరించి నిన్ను కాపాడును. రమ్మని పిలిచే యేసును చేరు చదువరీ. ప్రభువు నిన్ను దీవించ ఇసేవ చేయుటకు సిద్ధపర్చును గాక. ఆమెన్.

సాక్ష్యం 22. నా జీవిత గాధయే నా దేవుని

కదీద

నా గానవు నీ కోసవే - నిన్నే

కీరిస్తాను

- సిస్టర్ దార్ల అంశుమతివేరి

యిర్మియా 29:11.నేను మివ్మును గురించి ఉద్దేశించిన

సంగతులను నేనెరుగుదును.

నా పేరు అంశుమతి. ఒక వారువూల గ్రామంలో దకిషణ

ఆంపధపపదేశ్లోని నెల్లారు జిల్లా, అల్లారులో జన్మించాను. వా నాన్నగారి పేరు జాన్ �జకీ

గారు వాది పెద్ద కుటుంబవు. నలుగురు కువారెతలు, యిద్దరు కువారులు గల వాలో నేను

పెద్ద కువారెతను. దైవ భయము, పకమశికష్ణతో పాటు ప్రేమ బభపదతనిచ్చి వా తల్లిదండ్రులు

పశద్ధతో పెంచారు. నన్ను చాలా గారాబవుతో ప్రేమించేవారు. దైవసేవకు పపాధాన్యతనిస్తూ,

వా నాన్న వా జిల్లాలోనే గవర్నమెంటు ఉద్యోగం చేసేవారు. నేను బాగా చదివి వా నాన్నకు

సహ్లయపడాలని ఆశించే దాన్ని. వా నాన్న రోజుకు వువ్మారు బైబిలు ధ్యానించేవారు. అంకిత

భావంతో దైవ సేవ చేస్తూ మమ్మలందరినీ లోకాశ్లకు లోక ప్నేహ్లలకు దారంగా జీవించనట్లు

ప్రత్యేక పశద్ధతో పెరిచేవారు.

బాలయము - విద్యాభ్యాసవు :నా హైస్కూలు విద్యవరకు భక్తిలో జీవించాను. హాయయారు

సకండ్రరీ చదువు సమయంలో లోక ప్నేహ్లలపై మకుకవ ఎకుకవయింది. పరైస్తవ విలువలు

కర్వైన ఆ ప్రాంతంలో ప్నేహితుల ప్రభావంతో సినివాలు చూచుటకారంభించారు. లోకస్తులతో

ఏకవయయారు.

వా తల్లిదండ్రుల ప్రార్థనా పఘలితంగా తిరిగి నేను క్రీస్తుకు దగిరయయాను. నా పాపాలన్నీ

కష్మించగా క్రీస్తు నా రకష్కుడ్రయయాడు. అదినా 16వ యేట బాగా పాటలు పాడు అనుభవం

ఆరంభమయింది. అప్పట్లో కాలేజీ వారి�కోత్సవు వేడుకలలో వాధుర్యంగా పాటలు పాడే నన్ను

ప్రత్యేక గీతం ఆలపించమని కోరగా తెలుగు సినివా పాట పాడాను. ఆ రోజు వేదికనలంక

రించిన సాథనిక మినిష్టరు గారు, మిగిలిన ప్రము ఖులంగా అభింనందించారు. కాని నా పరైస్తవ

విశ్వసియెన� నా ప్నేహితురాలు నన్ను వివర్శించిది. '' నీ గొంత దేవుని ప్రత్యేక తలాంతగా

లభించిన వరం, అది క్రీస్తుకే అంకితము కావాలి. నీ గొంతులో దేవుని మహిమపర్చాలి సమా—— ఈ వాటలతో హెచ్చరించింది. ఆ తర్వాత రోజు క్రీస్తు సిలువ ధ్యానంపై పాటను పాడాను. దేవని జ్ఞానాన్ని లోకం ఎన్నడ్రా వ్యతిరేకించను గనుక వా కాలేజీ పపినిసపాలు గారితోపాటు తోటి వారంతా అయిష్టత వ్యకతము చేశ్రు. ఏది ఎట్లున్నా, దేవుడు నాకిచ్చిన ప్రత్యేక గాన వాధుర్యాన్ని గమనించిన శోతలంతా ఎంతో హార్షిం వెల్లడిచేసేవారు. అనేకుల అభివానాన్ని పొందాను. ప్రముఖ గాయకురాలిగా నుండ్రా వ్యూజిక్ కళాశ్లలో విద్యాభ్యాసం కొనసాగించాను. ఆఖరు సంవత్సరములో సంగీత ప్రదర్శనలో పాడే అవకాశవు కలిగింది.

నాలో దేవుని పట్ల ఆయన సృషిటని గురించి ఆరాధనా భావంతో నా గుండెల్లో విలువైన భావాలు పొంగి కవిత్ రూపంలో పరాలేరపడి గానంగా పపతిధవనించాయి.

ఆ భావవేమనగా, పచ్చిని కొండ్రచరియల్లో లోతైన లోయల ప్రాంతాల్లో, పరిపూర్ణింగా, లయ బద్ధంగా పపతిధవనించే పక్షుల కిల కిల రావాలు, సంగీతగానవై ఆ వాధుర్యవెన� గీతంతో

62

పాటు తారుప గాలుల సమవడి తోడు కాగా, ప్రకృతి ఒడిలో, ప్రకృతి వాతృవూర్తి మనోహరంగా సుందర గీతాన్నందిస్తుంటే, దేవుని వింత స�ందర్యాలు కనిపస్తాయి.

వీటన్నింటిలో సృషితకర్త యొక్క ఉనికి, ఆత్మ సవరూపం, జీవితలయలకు, పపకృతికి అన్యోన్యత, అవినాభావవుందనే సత్యము కనిపంచగా మనమంతా ఏక కంఠంతో గొంతెతిత దేవుని స్తుతించుటలో శృతి కలుపుదావా! కీర్తనలు 19లో దావీదు వరి�ంచాడు. ''ఆకాశవు దేవుని మహిమ వివరిస్తుంది. అదే బోధిస్తున్నాడు—— అన్నాడు. కొండల్లో, లోయల్లో, జలజల పారేసలయేరుల్లో, నీటి ఊటల్లో, జీవితమనే ఆనండోలికల్లో తేలిపోదావు. రూ భావాలన్నీ ప్రభువే నాలోనుండి పాట రూపంలో పలికించగా, నాగానంలో వాధుర్యాన్ని చవిచూచిన శోతల ప్రశంసలతో నన్ను వుంచేశ్రు. జిల్లా కలెకట్రు గారు చాలా వెచ్చుకున్నారు.

నా జీవితంలో లోకస్తులను ఆనందించడానికి పరిమితం కారాదని దేవుని చితతవెన�ందన భయంకర్ శ్రమ దావరా దేవుడు నా జీవితాన్ని పరీక్షలకు గురిచేసి నన్ను కొత్త పబతకులోకి మలిచాడు.

అనారోగయము - సేవ పిలుపు :-

కాలేజీలో వేడుకలు వుగిసిన వెంటనే అకస్మాత్తుగా నాకు భయంకర్ వ్యాధి కల్గింది. అపస్మారక దశలో నన్ను మాసుకొని యిల్లు చేర్చారు. రోజు రోజుకి పేరు తెలియని రోగం వల్ల అసిథపంజరంగా వారాను. పబతకుతానన్న ఆశలేదు. డాకట్ర్లు పబతకుట కష్టమని తేలాచు.

అది 1976వ సం�� ఏప్రిల్ 8వ తేది ఆనా పుట్టిన రోజు. మరణదినం కాగలదని

భావించి దీనంగా దేవుని పపారిదంచాను. ''ప్రభువా, నా మరణానికి వుందుగా నాతో ఒక్కసారి

వాట్లాడండి—— అన్నాను. ప్రభువు నన్ను తాకారు. యెషయా 17,22 అధ్యాయాలు నాకు

చూపించారు.

నన్ను పెద్ద వృకషముగా శ్�ోపశ్ఖలుగా కొమ్మలు వ్యాపించిన రీతి నా సేవ

ఆ�ర్వదించగలదని నమ్మకము కలిగించారు. ఆ క్షణం నుండి నా శరీరారోగయములో గణ

నీయవెన� వారపు కలిగింది. పరిశుదాథత్మ ఉనికి దావరా ఆయన మెల్లని స్వరం నన్ను సంపూర్ణి

సేవకై అంకితము కావాలని కోరుచున్నట్లు సరిగ్గా గ్రహించాను.

లోకాశలు పూర్తిగా సమసిపోని కారణాన, నేను సంపూర్ణి సేవకు అపపగించుకొను టకు

భయపడి, ప్రార్థన వాక్యము, దేవుని సవరము తపిపంచుకోదలచాను. ''నేను లేకుండా నీవేమి

సాధించలేవు—— రూ వాటలు పదే పదే నన్ను సంధించగా సంపూర్ణి సమరపణ చేయాలని నేను

చివరిగా నిర్ణయించుకున్నాను.

సంపూర్ణి దైవ సేవకే నా జీవితం అంకితం:-

నా సంపూర్ణి సేవా నిర్ణియము చేసికున్న కాలంలో వా నాన్నగారు సేవా నిర్ణియము

చేసికున్న కాలవులో వా నాన్నగారు తన గవర్నమెంటు ఉద్యోగములో ఒక సంవత్సరము

సలవు దావరా విరామమముగా దేవుని సేవ సకుటుంబవులో చేయాలని నిర్ణయించుకొని వా

అందరి చదువులు ఆపివేసి సేవలో కొనసాగావు. వా పోషణ ఎట్లు అని ఆలోచించగా

యెహోవా ఈరే దేవుడే చూచుకొనుచు అని నాన్న చెపాపరు. గ్రామ గ్రావాలకు కాలిబాటలో

నాన్నగారితో అలిసిపోతా ఆకలిలో కూడా పయనించావు. కొన్నిసార్లు బససు ప్రయాణానికి

డబ్బభలుండేవి కాదు. ఒకసారి వేవు బససు ఎకిక ప్రయాణం చేయదలిచావు. డబ్బభలున్నాయా

అని నేను నాన్నగారిని ప్రశ్నించాను. లేవు అన్నారు. కండ్రకట్రు వుఖంలోకి చూడాలంటే

సిగ్గుపడ్డాను. అంతలో అదభుతంగా సైకిలుపై ఒక వ్యక్తి వచ్చి నాన్నగారి చేతిలో డబ్బభలుంచి,

దేవుడు ప్రేరేపించాడ్రన్నారు. తలవంచి కృతజ్ఞతతో దేవుని స్తుతించాను. మరొకసారి

బససులో మళ్ళు సమయంలో డబ్బులేదు. వా నాన్నగారు నడిరోడుపై చేతివెక�ు నాకిచ్చి పాట

పాడి స్తుతించమన్నారు. మ�ు చాలా సిగ్గుపడ్డాను. వా నాన్న చెపిపన వాట నాకు చాలా

జ్ఞాపకము.

''అవ్మా, పాపము చేయుటకు సిగ్గుపడాలి గాని పాట పాడుటకు కాదు—— అన్నారు.

నేను పాట పాడగానే శోతలు ఆనందంలో అభినందించేవారు. ఆసక్తిగా వా నాన్న సువార్త

వినేవారు. ఈరీతిగా బహిరంగంగా క్రీస్తు కొరకు పాటలు పాడి దేవుని ఘనపర్చు అనుభవం ఆరంభమయింది. ఆ సేవ బహుగా ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా వారింది. నేడు వా తోబుట్టువులతో భూదిగంతాలు సువార్తనందించే ధన్యత కల్గిందంటే ఆ ఒక్క సంవత్సరం వా కుటుంబం త్యాగంలో, సేవలో, నమ్మకంగా గణనీయమైన సువార్త చెప్పు సేవలో, దేవుని ఘనపర్చుటయేనని, వా విశ్వసానికి పునాదిగా నిలిచిందని గ్రహించి ఆనందిస్తాను. సువార్త ప్రకటించు పాదాలు సుందరములు. క్రీస్తుకు సాకషులుగానుండు భాగయము వా కుటుంబానికి వా నాన్నగారి దావరా అందుకొని అనుకరించావు.

పరిశుదాథత్మాభిషేకము � అపో 1 � 8. క్రీస్తుచెపిపన సందేశవులో మీరు కనిపెటాటలి. శక్తిని పొందుతారు. భూదిగంతాలకు సాక్షులుగా వుంటారని స్పష్టంగా తేలాచు. శక్తిని పొందుట అత్యవసరవెన�దని విశ్వసిగా గ్రహించాను. నాకీ అదభుత ఆత్మాభిషేకానుభవంనకు ప్రోత్సహించిన భక్తుడు పాస్టరు ఫిలిపపుగారు. వారి సందేశ్లు వూడు దినాలు వినగా నాలో

63

గొప్ప ఆత్మీయంగా ఉజ్జీవంతో సంచలనాత్మకంగా ఆత్మ కమ్మరింపు అ�్నజావలల రూపములో నన్ను ప్రభావితం చేసింది. అన్య భాషలు వాట్లాడ్రసాగాను. నా వాట విన్న వారికి ఆత్మ తాకిడి దావరా పశ్చితాత్రము దావరా రక్షణానుభవం కల్గినది. దేవుని సేవకై పపత్యేకించుకున్న విశ్వసులను బట్టి దేవుని ఘనపర్చాను. వా నాన్నగారికి భాషలు, ఆత్మ వంటి అనుభవం నచ్చేది కాదు. నన్ను పపశ్నించాలని ఆశించినంతలో, ఆ శక్తి దావరా ఆయనకు గ్రహింపు కల్గి సమ్మతించారు. వా నాన్నగారే నాకు మంచి గురువుగా ఉండి బోధించి, విశ్వసంలో ధృడ్రవెన� పునాది వేసారు. నాకు ఆదర్శంగా నిలిచిన హారోగా భావిస్తాను. ఆయనంటే అపరిమితవెన� ప్రేమ గౌరవం ఉండేది.

ఒకసారి సరదాగా పెద్ద పావు పైతాను చూడాలని వా నాన్నతో చెపాపను. పపార్థించుదామన్నారు. నాకాశచ్యం కలిగినది. ప్రార్థన వుగించిన వెంటనే యింటి మనుకనుండి పావు బసగొట్టిన శబదం విన్నావు. నిజంగానే పైతాను వచ్చి చేరింది. అది వెంటనే వామన�ది. ప్రార్థనకు జవాబు వచ్చినదని వా నాన్న ఆనందపడ్డారు. నేను భయపడ్డాను. వా నాన్న ప్రతి విషయములో పపార్థనపై ఆధారపడుట గమనించి ఆనందించాను.

మరొకసారి సముపదతీరంలో నాన్నతో కలిసి షికారు చేస్తూ ఉండగా, ''నానా, పెద్ద చేపను చూడాలని ఉంది—— అని తెలాపను. మరలా ప్రార్థించమని చెపాపరు. మనిటనే ఒక బోటు సైజులో ఉన్న పెద్ద చేప నృత్య భంగిమలో కనిపంచింది. ఒక్కసారిగా అవాకక్యయాను. యోనా చేప్కదీద జ్ఞాపకం వచ్చింది. నన్ను ఆత్మీయలోతుల్లో అవూల్య సంపద అందుకొను

ధన్యతనిచ్చిన నాన్న గారు నాకు నాయకుడు. 1986లో ఆయన ప్రభువు సన్నిధి చేరుట నాకు

తీరని దుఃఖం కల్గించింది. ఆర్థికంగా ఆధారము లేనపుడు అధికారులను చేరి నాన్నగారి

ఉద్యోగము వాలో ఎవరిరకైనా అందునట్లు సహ్లయ పడమని కోరగా వా చె�్లకి ఉద్యోగమిచ్చారు.

ఉద్యోగము లభించుటకు కొంత వయమధి రాగా అపరిచితుల దావరా వాకు మనిఆరుర్లు వచ్చేవి.

ఏలియాను కాకులు పోషించినట్లు మవ్ములను సంరక్షించారు. సేవ దావరా దేవుని ఘనపర్చుట

ఆరంభమైనది. 1972వ సం��వు ఆ తర్వాత 2006లో అమ్మకూడా ప్రభువుని చేరింది. గత

వూడు దశ్బాదలు అనగా 30 సంవత్సరాలుగా ఒంటరి దైవసేవ కొనసాగిస్తున్నాను. నేటికి

అనేక దేశ్లు, రాక్శాటలు పయనించాను.

నేడు ''గమ్యం—— అనే క్రైస్తవ వాసపత్రిక నడిపించు భాగయము పపరభువేయిచ్చారు. స్త్రీలను

గురించి 6 పుస్తకాలు రచించగలాిను. అనేక పాటలు రచించి, సంగీతం అందించగలుగున్నాను.

పరగస� ఎవాంజలికల్ మినిస్త్టస� ఆరంభించాను. ఈ కార్యపకమాలన్నీ క్రీసేత నాకు సమర్థతనిచ్చి

నడిపించు కృపనిస్తున్నారు. పల్లెటారి ప్రాంతాలలో వూడు మిషన్ సంటర్లు స్థాపించాను.

జాషువా అను తవ్ముడు సంరకష్కునిగానున్నాడు. మరొక తవ్ముడు అమెరికాలో ఉంటా సేవకు

సహకరిస్తున్నాడు. చెల్లి పహాపిసబా, ఆమె భర్త డానియేలుతో అమెరికాలో నివశిస్తూ ఆరాధనలో

నడిపించే విశ్వసులుగా నిలిచారు. మరొక చెల్లెళ్ళు సటల్లా, అకులాలు కుటుంబాలతో సేవలోనే

ఉన్నారు. సహకారమిచుటక కూడా సేవయే. నేడు శుభవార్త సందేశ్లు గమ్యం అనే పేరున

అందించుచున్నాను. ఆత్మీయంగా ఎందరో ఆత్మీయ వేలు పొందుచున్నారు.

అనేక మిలియన్ల కొలది శోతలు వాక్యము వినుట దేవుని కృపగా భావించి

స్తుతిస్తున్నాను.దేవుడు నమ్మకంగా నా విశ్వసయాత్రను వింతగా విసతరింపజేస్తున్నాను.

హల్లెలూయా....

ఎక్కడో వారువూల గ్రామంలో జన్మించి నమ్మకంగా పల్లెటారిలో ఆరంభించిన

సేవను దేవుడు విరిచి ఆశీర్వదించి, వా అందరినీ గొప్ప విశ్వసులుగా క్రీస్తు సాక్షులుగా

భూదిగతంతాలలో సువార్తను ప్రకటించే ధన్యత నిచ్చిన క్రీస్తు కీర్తనీయుడు. క్రీస్తును వెంబడ

ించిన విశ్వసులెన్నడ్రా �దవారు కారు. ఆశీర్వాదానికి యోగయిలు. ఎన్నిక లేని నా జీవితాన్ని

గొప్ప తలాంతల దావరా, శ్వ్యంగా గానం చేసి ఎందరినో ఆనంద పరవశులను చేయగల

సామర్థయము నిచ్చి క్రీస్తు మహిమ కొరకు ఘనవెన�పాత్రగా ఎన్నుకున్న క్రీస్తు గానవు, నా

కీర్తనకు ఆధారదైవం క్రీస్తు కొరకు ప్రతి వ్యక్తి జీవించాలని సాక్షిగా దేవుని పపచురించాలని ప్రార్థిస్తూ రూ సాక్ష్యాన్ని మీ కందిస్తున్నాను. దేవుడే మనలనందరినీ దీవించగాక. నిన్నే పపార్థింతనా...... నిన్నే కీర్తింతనా..... నేవెనుతిరుగన్........ నీ సన్నిధిలో మోకరించి సతులెంతన్... హల్లెలూయా....

Photograph from page 64 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 64
Photograph from page 64 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 64

సాక్ష్యం 23. సంగీత పపావీణ్యం దేవుని

వరము

- యాస్మిన్ సారి

(కీర్తనలు 150:4,6) తంబురతోను, వీణతోను దేవుని స్తుతియించుడి. సకల పపాణులు యోహా� వాను స్తుతించుడి.

నా పేరు యాస్మిన్. అమెరికాలో ప్రముఖ సంగీత

64గాయకురాలిగా ్రేరుపొందాను. దేశంలో కొద్దిమంది

గాయకులలో ఒకనిగా నిలిచే భాగ్యాన్ని నేను నమ్మిన క్రీస్తు వలన కల్గింది. నేను అందగతెతనని, యమవనంలోదేవుని కొరకు బలమైన సాధనంగా నిలిచానని నన్ను బట్టి దేవుని స్తుతించుట చాలా ఆనందంగా భావిస్తాను. అమెరికాలో డెట్రాయిడ్ ప్రాంతం నుండి తరీపుదు పొందిన ప్రముఖ గాయకురాలిగా ్రేరుండుట నాకే ఆశచ్యాన్ని కల్గిస్తుంది. అనేక ప్రముఖ సందర్భాల్లో ఆలపించడానికి నన్ను ఆహ్లవనించుట దేవుడిచ్చిన భాగయము.

నా పరిచయము, బాలయము :-

నేను 5 సంవత్సరముల వయససులో అమెరికాలో వున్నాను. సికుక మతంలో జన్మించినందున ఆచారాలు వ్యవహ్లరాలన్నీ పూజలు అన్య దేవతల పూజలలో గడిపేదాన్ని.

అమెరికాలో నాగరికతలో పోలిసేత తన ఆచార వ్యవహ్లరాలను బట్టి విచ్ఛిన్న నాగరికతనుబట్టి తనకు చాలా చిన్న చూపు చూడడం, కఠినమైన జోక్సతో బోధించే సమాజంలో చిరాగ్గా పెరిగింది. తన సాకలు జీవితకాలవులో రూ అనుభవాలను బట్టి తన సికుక ఆచారాల్లోనున్న భూత వైద్యం, చేతబడి వంటి కషుపద శకుతలను ఆపశయించింది. రూ రీతిగా తన ఒంటరితనంలో కొంత కాలకేషపంగా వుంటుందని యోగాధ్యానాలు, ఆత్మల గురించి చర్చిలు, యితర పపాకీటసుల గురించి చర్చించడం ఆసక్తిగా వుండేది. కానీ కొంతకాలం గడిపే కొలది నాకు చాలా ఒంటరిగా ఉన్నాననే శ�న్యత భావం కలేది. నాకపపుడ్రా నా జీవితాన్ని గురించి ఆలోచిస్తూ అర్థవంతంగా ఎలా గడ్రపాలో ఆలోచనలుండేవి.

నా పుట్టినరోజు బహుమతులతో నాకు నా ప్నేహితురాలు బైబిలు యిచ్చింది. దిన వృతాతం తాలు 18:9-14 వివరాలు బైబిలు నుండి చదువుకోమని నా జీవితాన్ని గమనించి

సలహ్లనిచ్చింది. పహాయ కృత్యాలు చేయరాదు. శకునవులు చెప్పు సోదిగానినైనను

వేఘశకునవులను గాని సరప శకునవులను గాని, చెప్పువానినైనను చిల్లంగివానినైనను,

వాంతికునినైనను, ఇంపదజాలకునినైనను, కర్ణి పిశ్చినడుగువానినైన, దయయముల యొద్ద

విచారణ చేయు వానినైన వా మధ్య ఉండ్రనీయరాదు. ఈ వాక్యాలన్నీ నా జీవితంలో చాలా

ప్రభావితము చేసారు. నాలో నన్ను బలహానతలన్న సరిగ్గా అర్థమయయాయి. యింత వరకు

నా ఒంటరితనంలో నేను నమ్మిన కషుపద విద్యలన్నీ బైబిలు పంగా చాలా వ్యతిరేక శకుతలని

అర్థమయయాయి.

నా బలహానతలన్నీ బైబిలు ఆరాధించే పరైస్తవులు నమ్మిన క్రీస్తును నమ్మి ఆయన దగిర

ఒప్పుకున్నాను. నా క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించి నాతన జీవితం ఆరంభించుట నా

భాగ్యం, క్రీస్తులో గొప్ప శాంతి లభించగా నమ్మకమైన సాక్షిగా దేవుని అదభుత ఆశచ్య శక్తిని

ఆపశయించాను. క్రీసేత నిజమైన దేవుడని సాక్ష్యము చెప్పుట కారంభించాను. గతంలో ఎన్నో యితర

పాటలు పాడే నేను పూర్తిగా క్రీస్తును గురించి వాత్రమే పాడుట కారంభించాను. ప్రపంచమంతా

క్రీసేత నిజ రక్షకుడని చెపాపలనే ఆశ ఉంది. పూర్తిగా ఆమెను గురించి డబ్బ్లు�.డబ్బ్లు�.డబ్బ్లు�. యాస్కన్.

సారి.కావులో చూచి క్రీస్తును మహిమ పర్చివచ్చు పపియచదువరీ, క్రీస్తును నీమరుగుదువా?

నా గానం నీ కోసవే ప్రభూ

నా పాట నా నోట క్రొత్త పాటగా

పాడ్రనా? నా యేసురకై జీవించుట

నా రక్షకుని వెంబడించుట నా ఆశ.

పపయాసవెన� లోయవెన� భయపడక

సారగదన్, వెంబడించెదన్

నా రక్షకుని కీర్తించెదన్. హల్లెలూయా.

సాక్ష్యం 24. దీనులను ఉద్ధరించు క్రీస్తు నా ప్రభువు

- జాన్వెుజెస� దాసి

మత్తయి 4:19

''నా వెంబడి రండి. నేను మివ్ములను, మనుష్యులను పట్టు జాలరిగా

చేపసదను——

బాలయము :-

నేను ఆంధ్రప్రదేశ్లో నిరుపేద కుటుంబవులో 1972వ సంవత్సరములో జన్మించాను. నా అసలు పేరు అపాపరావు. అంటరాని జాతిలో నుండినందున అపగకులస్తులతో కలిసి జీవించుటకు అర్హత లేనిరీతిగా చిన్న చూపు చూచే వారి మధ్య నయానత భావాలో పెరిగాను. కనీస అవసరాలను తీర్చిలేని నా స్వకీయుల మధ్య బాధపడే వాడ్ని. మంచి భోజనవు, వపస్తాలు కర్వైన రీతిలో, అందమైన, ఆడంబరవెన� విద్యాభ్యాసం నకు నోచుకోలేదు. ఆకలితో, అనారోగ్యంతో గడిపిన చేదు జ్ఞాపకాలు మిగిలాయి. తల్లిదండ్రులు, బంధువులంతా హిందా పూజలు చేసేవారు. కడుపు నింపుకోవాలని ఊరారా తిరిరగ వారము.

నన్ను హలసటల్లో నుంచుటకు నాకు బాల్యంలో వయససు చాలలేదు. పెద్ద వయససుగా పుట్టుకరోజు మార్చి 1970లో జన్మించానని నాలివ తరగతిలో చేర్పించారు. నాకు ఒకటమ తరగతిలో నుండవలసిన జ్ఞానం అప్పట్లో లేదు. గవర్నమెంటు అందించే ఉచిత భోజనవునకాశించి రూ రీతిగా హలసటలులో చేరాను. నా పరిస్థితి ్రేదవాడిగా నున్నందున

↑ పైకి / Back to top