Chapter 7 of 9

సాక్ష్యాలు 33–41

సేవలో కొనసాగుట, అమెరికా ప్రవేశము

ఆతర్వాత 2008 నుండి యమవనసతుల కొర్రై ప్రత్యేక ప్రార్ధనలు పపతిమంగళ్వారం పపత్యేకించుకొని చేయసాగాను. 2006వ సంవత్సరంలో ఎవు.�.పి.ఒ.లో తెనాలి వునిస పాలిటీ ఆఫ్సులో పనిచేస్తూ ఎన్నో ఆత్మీయ మెళుకువలను పొందగలాిను. నా తల్ల సుబోధలు చర్చిలో బోధకుల సందేశ్లు నన్ను ఆత్మీయంగా బలపర్చారు. 2007వ సంవత్సరంలో అదభుత రీతిగా అమెరికాలో ప్రవేశించు భాగ్యాన్ని దేవుడిచ్చారు. హెచ్.బి. వీసా లభించగా 2008 మార్చి 6వ తేదీ అమెరికాకు అదభుతంగా చేరు ధన్యత దేవుడే ఇచ్చారు. ఎంతో అద్భుతమైన దేశవెన� అమెరికాలో చాలా ఒంటరినయ్యానని బంగతో ఉండేదాన్ని. ఒక ఆదివారం అసెంబ్లీస్ ఆఫ్

97

గాడ్ అను పెంతకోస్తు ఆరాధనలో చర్చికి మళ్ళీ పాల్గొన్నాను. అది అట్లాంటా ప్రాంతము. ఆ చర్చి ఆవరణంలో చివరి బం� చేరి ఏడ్ర్చుచు దేవుని పపారి�ంచుకున్నాను. ''ప్రభూ నాతో వాట లాడ్రయయా, నీవు వాట్లాడినచో నేనీ అమెరికాలో జీవించగలను, లేనిచో నేను సోమవారవే తిరిగి మళిుపోతాను. నాకు చాలా ఒంటరిగా జీవించే జీవితం బాధిస్తుంది—— అన్నాను.

పాస్టరుగారి వాక్యం చెప్పడం వుగిసింది. పపార్థనచేశ్రు. కానీ నాకు నేను కోరిన ఆదరణ లభించలేదు. ప్రభువా నాకు అర్ధమయ్యే రీతిగా సావాన్యంగా వాట్లాడి నాకు ఆదరణనివ్వాలి. ఇప్పుడే ఇక్కడే నీ వాట నాకు చేరాలి. నేను కదలకుండా కనిపెడాతను అంటా యాకోబు పట్టుదలతో ప్రార్థించి ''నిన్ను నేను విడువను దేవా, నీవు నను దీవించువరకు—— అన్న భావంతో ఉన్నాను.

ఆరోజు ఆరాధన పూరతయిననా పరిశుదాథత్మ కోరిన రీతిగా మరొక 10 నిమిశాలు ఆరాధనను కొనసాగించుచున్నామని ప్రకటించారు. ఆ అదనపు సమయము ప్రభువు నా ప్రార్ధనకు జవాబునిచ్చుటకేనని సపషటంఒగా గ్రహించాను. ఆ క్షణంలో నాకు సమీపంగా కూర్చున్న ఒక వృద్ధుడు, అమెరికా నివాసి నన్ను ఆప్యాయంగా సమీపించాడు. ''అవ్మా, నీ ్రేరేమి? నీవు ఏ పరిస్థితిలోనున్నావో నా ప్రభువు నాకు తెలియజేసి, నీకు సందేశ్న్ని ఇవవవలసినదిగా కోరారు. నీవు దేని ఒక వుఖ్య విషయం అడుగుచున్నావనియు, అదే, నీతో సాటిగా వాట్లాడాలని నీవు కోరుకుంటున్నావనియు, లేనిచో ఈ అమెరికా వదిలి మళ్ళాలని కోరుకుంటున్నావని తెలిపారు. ప్రభువు నిన్ను అమెరికా దేశ్నికి ఒక ప్రత్యేక ఉదే�శ్యముతోనే

తీసుకొని వచ్చారు. నిన్ను నడిపించి ఆయన వాగ్దానాలిచ్చి ఆ�రవ దించుటకిష్టపడుచున్నారు.

ఆయన వుఖ కాంతి నీపై పపసరిస్తుంది. ఆరాధన సమయంలో మాపష 10 ఆజ్ఞల పలకలు

తెచ్చినపుడు వుఖ కాంతి పపకాశించిన రీతిగా నిన్ను ఆరాధనలో చూశ్నవ్మా—— అన్నారు.

నా హృదయంలో పపశ్నలన్నిటికీ జవాబు లభించింది. దేవుని మనసారా స్తుతించాను.

ఆతర్వాత 9 నెలలు ఆ స్థలంలోనే ఆరాధనలకు వచ్చినను, ఆ వృదుదడెన్నడ్రా కనిపంచలేదు.

పరిశుదాథతయ్మడే ఆ రూపంలో ఆదరించాడనియు, అది దేవుని ప్రత్యేక పపణాళికగా నవ్మాను.

ఎంత అదభుత ఆశచ్యకరుడైన ప్రభువు మనకున్నాడు. ఏ కలవెన�ా, ఏ నాలురకైనా, ఏ వాట

లైనా, ఏ భాషయెన�నా ఆయన ప్రేమను, కృపను వరి�ంచుటకు ఏ శక్తి చాలదని గ్రహించాను.

నేనిపుడు అవెరికాలోనే ఉన్నాను. కంప్యూటరు పనిలో సాఫ�టవేర్లో పనిచేస్తు న్నాను. 2009వ

సంవత్సరము జూన్లో ఇండియా తిరిగివెళాును. దేవుడే వాక్యందావరా నా సంఘంలో ప్రార్ధనలు

చేయుటకు ప్రభువే నన్ను పంపారు. చర్చిలో కొన్ని పపార్ధనాభారాల కొరకు, నా తోటి సిస్టర్స

కొరకు ప్రార్థించావు. కొన్ని వ్యక్తిగత సమస్యల కొరకు పపారి�ం చావు. కొన్ని కఠిన సమస్యలలో

ఎంతో ప్రార్థించి విడుదల పొంది తిరిగి దేవుని సన్నిధిలో ఆదరణ పొందావు. నాశనకరమగు

గుంటతోనుండియు, జిగట గల ఊబినుండి నన్ను లేపారు. గతంలో కన్నా విన్నగా నన్ను

ఆత్మీయంగా బలపర్చారు.

(యిర్మియా 29 :11) ''నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగు దును.

నీకు నీ రక్షణ, సమాధానమిస్తాయి. హలని కల్గించవు. ఇదే యెహోవా వాకుక——

(యిర్మియా 24 :6) ''వారికి వేలు కలుగునట్లు నేను వారిమీద దృషిటనుంచెదను. ఈ

దేశవునకు వారిని మరలా తీసుకొని వచ్చు, పడగొటటక వారిని కట్టెదను. పెళుగింపక వారిని

నాటెదను——

2009 నవంబరులో తిరిగి అమెరికా చేరాను. అమెరికాలో ఉద్యోగవకాశ్లు, డబ్బు

పంగా చాలా ఇబ్బందులున్నాయని అమెరికా అధికారులు నా వీసా నిరాకరించ దలచి

నిరుతాసహాపర్చారు. దేవుని వాగ్దానాలన్నీ నన్ను బలపర్చారు. సరవ శక్తిమంతుడైన ప్రభువు

అధికారులతో పఫరభువుండి నాకు అమెరికా వీసా ఇపిపంచారు. నేడు నేను అమెరికాలో జీవితం

జీవించుట కేవలవు దేవుని మహలకృపవల్లనేనని నవ్ముతాను. దేవుని భద్రత, మన పట్ల ప్రత్యేక

పశద్ధ అపురూపవైంది.

ప్రియ చదువరీ, ప్రస్తుతము మీరర స్థితిలోనున్ననా దేవునికసాధ్యవెన�దేమీ లేదు. ఏ ప్రణాళిక కూడా దేవునికి వ్యతిరేకంగా నిలువలేదు. దేవుని వహ్ల కృపనుబట్టి ఆయన ఇచ్చిన వాక్యాన్నిబట్టి మనవు ఆయన విలువైన చేతినీడలో జీవించగలవు. క్రీస్తును సవంత రక్షకునిగా స్వకరించాలి. ఆయన ప్రేమ మనకు చాలు. ఏ సమయమైనా ఏ స్థితిరకైనా క్రీస్తు ప్రేమ చాలను. మనమంతా ఆయనను మహిమపర్చుటకే జీవించాలి. దేవుడు నాకిచ్చిన వరవేమనగా యమవనసతులకై కన్నీరు కార్చుట ప్రార్థించుట.

Photograph from page 98 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 98

(యిర్మియా 9 : 1) నా జనులలో హతవెన�వారిని గురించి (నశించిన ఆత్మలను గురించి) నేను దివారాత్రము కన్నీరు విడుచనట్లు నా తల జలమయముగాను. నా కళ్ళు కన్నీళు ఊట గాను ఉండునుగాక——

నేడు నా తల్ల, నా సోదరుడు 300 మంది సభ్యులతో గుంటారులో ఒక సంఘం నడిపిస్తున్నారు. వా నానమ్మ 5 సంవత్సరా క్రితం చనిపోతా అప్పగించిన దైవపరిచర్య కొనసాగిస్తున్నారు. వా నాన్న గతంలో బైబిలు కాల్చివేశ్రుగానీ నేను సేవలో అమ్మకు తగిన

98

సలహ్లలందిస్తున్నారు. ఏదోఒకరోజు ప్రభువు అవకాశ్మిచ్చి, ప్రసంగించి దేవుని ఘనపర్చిగలరని నా ఆశ. నా సేవ నమ్మకంగా సాగునట్లు ప్రార్థించండి. ఆఖరి ఊపిరి వున్నంతవరకు నా ప్రార్ధన ఒకక్టియే, యమవనసతులు ప్రభుని చేరాలి. యువకులారా, పెదదలారా దేవుని స్తుతియించుడి. జీవితములు పపరభువునకై సమర్పించి స్తుతియించుడి. ఆమెన్. హల్లెలూయ.

సాక్ష్యం 33. బ�ద్ధమతం నుండి క్రైస్తవమతం స్వకరించాను.

– ఆంచ� సాక్ష్యము

కీర్తనలు 115 : 4 : ''వారి విపగహావులు మండి బంగారువి.

అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకము.

కన్నులుండియు చూడవు.——

దీాయిలాండు నివాసి ఆంచ� విగ్రహలలను అధికంగా

పూజించేది. దురాత్మలను ఆరాధించేది. హైస్కూలు

విద్యాభ్యాసకాలంలో క్రైస్తవ మిషనరీ వారు వచ్చి బైబిలు కదలు చెపిపపాటలు పాడి

వినిపంచేవారు.

యేసునామంలో విజయముంది. సైతాను పారిపోతాడు. యేసురకతంలో పారిపోతాడు.

యేసురకతంలో, యేసునామమాన్ని స్తుతించుటలో కృతజ్ఞత చూపుటలో శక్తి ఉంది. క్రీస్తు

జీవితాల్ని వార్చిగలడు. ఈ పాటభావాలు ఆమెకు చాలా నచ్చేవి. తన మతమే గొప్పదని

భావించేది. కానీ క్రీస్తు సువార్త విన్న తర్వాత క్రైస్తవమతం శక్తిగలదని గ్రహించేది. మతం

వార్చుకోవాలంటే చాలా కష్టంగా తోచింది. సువార్త వినసొంపుగా వుండేది గానీ మతం పూర్తిగా

మర్చిపోవాలనిపించలేదు. ఆ రోజుల్లో ఆ దీాయిలాండు ప్రాంతమంతా చాలా చితికిపోయిన

ఆర్థిక స్థితివల్ల దీనస్థితికి చేరింది. ఆమె పనిచేస్తున్న సంస్థ చాలా యిబ్బందులపాలయింది.

విగ్రహలరాధన వానుకోలేదు. ఆర్థిక యిబ్బందు లను సరిచేసుకొనుటకు లాయరును

సంపతించదలచింది. ఆ లాయరు మంచి క్రైస్తవుడు. ''నీ జీవితం సుఖమయం కావాలంటే

క్రీస్తును నవ్ముకుంటే మంచిది. అన్ని సమస్యలు తీర్చిగలరు.— ఆ లాయరు బోదలు యిష్టంగా

వినేదిగానీ విగ్రహలరాధన వదలుట చాలా బాధగా తోచింది. రూ రీతిగా ఆలోచించుచుండగా

తన జీవితం అనారోగ్యం పాలయింది. ఆమె రొవ్ముపై చిన్నగడ్డ కనిపంచింది. అది క్యానసరు

కాగలదని భయపడింది. తను అతిగా ప్రేమించిన విగ్రహలలు ఏవాత్రం నెమ్మది నివవలేదు.

ఈ క్రీస్తు స్వస్థతనిసేత ఈ మతం స్వకరించాలని ఆశించింది. క్రైస్తవ ప్నేహితురాలి దావరా క్రైస్తవ

సంఘమును ఆపశయించింది. తన ఆరోగ్యవు గురించి విజ్ఞాపన చేయమని ప్రాధేయపడింది.

విశ్వస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని క్రైస్తవ విశ్వసులు చెప్పగా నమ్మింది.

పాస్టరు గారు నానె వ్రాసి ప్రార్థించారు. అదభుతంగా ఆమె గడ్డ తొలగి స్వస్థత చేకూరింది.

క్రీసేత నిజమైన దైవమని ఆంచా� గ్రహించింది. క్రీస్తునే రక్షకునిగా స్వకరించింది. ఆయనను

వెంబడించదలచింది. అన్ని అవసరాలు తీర్చు సమర్థుడు క్రీసేతనని నమ్మింది. ఆర్థికంగా దిగజారిన పరిస్థితుల్లో క్రీసేత ఆధారమని నమ్మింది. ఆములో గణనీయమైన వారుపచూచి చాలా ఆనందించిన ప్నేహితులు క్రీస్తును గురించి తెలసుకోవాలని ఆశించేవారు. క్రీస్తును స్వకరించి వెంబడించుచున్న పఘలితంగా స్వస్థత, ఆర్థికంగా సహ్లయము లభించాయని సాక్ష్యమిచ్చుట కారంభించింది. బంధువులంతా ఆమె సాక్ష్యాన్ని నవ్ముట కారంభించారు. తను చెపిపన సాకషానికి ప్రభావితమై క్రీస్తు విశ్వసులుగా వారిన కొందరితో ప్రార్థనా సమావేశ్లని ఆరంభించింది. మరికొందరు రక్షణానుభవం పొందారు. ఆమె భర్త కూడా విగ్రహలల శకుతల నుండి విడిపించబడి క్రీస్తును నవ్మాడు. క్రొత్త విశ్వసులతో క్రొత్త విశ్వసంతో క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. ఆమె గానవు యిదే.

''ప్రేమించి నన్ను వెదకితివి

ప్రీతితో నన్ను రక్షించితివి

పరిశుద్ధవుగా జీవించుటకై

99

పాపిని నను కర్ణించితివి.——

విగ్రహ పూజల నుండి నిజదేవుని సేవించు ధన్యత నాకిచ్చారని ఆంచ� సాక్ష్యము చెప్పుచుండగా, చదువరీ, నీవా క్రీస్తు ప్రేమకు సాక్షిగానున్నావా? లెవ్ము తేజరిల్లువు. రాకడ్ర సమయము సమీపిస్తుంది. మంచి విశ్వసిగా జీవించాలని నా ప్రార్థన. ఆమెన్.

సాక్ష్యం 34. నా అంగవైకలయము అడురాలేదు.

– బేతనీ

రోవా 8 : 38 : ''మరణమైన, జీవవెన� ... మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి ఎడ్రబాటు

నేరదని రూడభిగా నవ్ముచున్నాను.——

నా పేరు బేతనీ. అమెరికాలో నివసిస్తున్నాను. గతంలో నాకిష్టమైన సర్పు ఆటలో

సరపుర్గా మంచి తరాపుదు పొందాను. రూ ఆట ఏదనగా నీటిలో చిన్నచెకక్ వంటి వసతువుతో

నీటిలో ప్రయాణించి వేగంగ సాగిపోవు ఆట. నీటిలో జారుట. దీనికి పోటీలు నిర్వహించగా

నేను విజేతగా నిలిచాను. కళాకారిణిగా పేరు వచ్చింది. ప�ోటోగ్రఫ్ నాకిష్టం. పాటలు

కూడా పాడగలను. దేవుని భయంతో వా తల్లిదండ్రులు నన్ను పెంచారు. క్రీస్తు విశ్వసిగా

అచంల భక్తితో క్రీస్తుకు సాక్షిగా నిలిచే భాగ్యం నాకు లభిం చింది. నాకు 13 సంవత్సరాల

వయససున్నపుడు సాహాస్యాపతలో నా పేరు ఎ.బి.సి. వారతలకకికంది. నేను నీటిపపవాహంలో

సర్పు ఆటలో నుండగా నీటి జంతువు నన్ను సమీపించి చేయి కొరికేసింది. రకతంతో నిండిన

చేతితో నిబ్బరంగా నిలిచాను. ముండి చేరుతో నేడు తిరిగి ఆటలలో పాల్గొనుట వింతవార్తగా

నిలిచింది.

ప్రమాదము ఎదురొకనుట : అది నా 13వ సంవత్సరము. నీటిలో సర్పు ఆడుచుం డగా

శార్క అనే పెదదచేప ఎదురైంది. తపిపంచుకోలేకపోయాను. అది 2003వ సంవ త్సరము

అకోటబరు నెలలో అమెరికాలో హలలోవిన్ అనే వేడుకలు జరుపుతారు. విచిపత వేషధారణ,

గుమ్మడికాయల సమృద్ధిగల కాలం అలంకారంగా వుంటుంది. ఒకరోజు వా నాన్న కాలినొపిపకై

మాకాలుకు ఆపరేషన్ చేయదలచారు. అదేరోజు బేతనీ అనే ప్రియమైన ప్నేహితురాలైన అలానా

వాళు నాన్నగారు, ఆమె సోదరునితో కలిసి సర్పు ఆటరై సిద్ధపడ్డాను. వా నలుగురం కలిసి

ఆటకు పపసిద్ధవెన� టనెల్ చేరావు. ఆ స్థలానికి నీళు నుండి ఒక్కసారిగా శార్కచేప ఎగిరి దాకి

నా ఎడవుచేయి నందుకొని కొరికేసింది. నేను కాసత వంగి చూచుకొనేసరికి నీలిరంగు నీరు

ఎపరగా వారిపోయాయి. నాకున్న కుడిచేతోత బ్యాలెనసు చేస్తూ తక్షణము ఒడ్డు చేరుకొనుటకు

ప్రయత్నించాను. నాకు దేవుడు చాలా ఓరుప పపశ్ంతినిచ్చారు. మౌనంగా ఆపతాకలంలో

నవ్ముకొనదగిన దేవుని పపార్థించుకోసాగాను.

కీర్తనలు 20 : 1 ఎంతో నిదానంగా ఆనతోటి వారితో చెపిపన వాట వారిని ఆశచ్య

పరిచింది. ''నేను శారుకను ఎదురొకన్నాను.—— ఏదో తవాశాగా సరాదగా చెపుతన్నానని నాతో నన్న

వుగ్గురు భావించారు. నన్ను చూచిన వెంటనే కవువన కేవేసారు. ఆ భయానక దృశ్యాన్ని గ్రహించి, అవ్మా నీ ఎడవు చేయి ఎక్కడ? ఆ రకతమేమి? ఎలా భరిస్తున్నావు? నీకు ఏడుప రా? అని పపశి�ంచసాగారు. అంతా దుఃఖంలో రోదిస్తూ నన్ను సమీపించారు. వెంటనే నీటి ఒడ్డున చేర్చు ప్రయత్నాలు చేసి గాయపడిన నన్ను ఒడుకు చేర్చారు. అదే ఆసపత్రిలో ఉదయం వా న్నాన ఆపరేషనుకు సిద్ధంగా నుండుట వల్ల నాతో లేరు. ఎమర�నీసకి నన్ను తీసుకొని వెళ్లగా సరిగా క్సటకచు పైనన్న వా నాన్నను తొలగించి నన్ను పండుకోబటాటరు. నా ఎడవుచేతి రకత్నాళ్ం కోసుకొని పోగా 60% రకతం పపవించినను చాలా న్బిరంగా ప్రశాంతంగా నేను పశమను ఎదురొకన్నానని ఆశచ్యపర్చింది. నన్ను 6 రోజులలో ఆసపత్రి నుండి విడుదల చేయగా ఆ తర్వాత కొన్ని చిన్న ఆపరేషన్లు చేసారు. ప్రతిక్షణం నేను దేవుని స్మరిస్తూనే ఉన్నాను. నాలో నన్న వింత ప్రవర్తనను గమనించి ఎన్నో ఆపరేషన్లు చేసావు గానీ 13 సంవత్సరాల బాలిక అకస్మాత్తుగా ఒక చేయిని పోగొట్టుకొని, రకతం కొలోపయి నీసం కంట తడిపెటటని రీతిని గమనించి అత్యధికంగా ఆశచ్యచకితులయిన డాకట్ను చూస్తూ ప్రశాంతంగా నవ్వాను. రూ

100

ధైర్యం కేవలవు నేను నమ్మిన నా ప్రభువు వలననే కల్గింది. నన్ను నా ఆత్మస��ర్యాన్ని గుర్తించి డాకట్ర్లు ప్రశంసించారు. అతి క్లిష్ట పరిస్థితుల్లో ఒక్క చేతోత నా పనులు నేను నిర్వహించుకోగలుిట ప్రభువు కృపయే. ఒకక్చేతోత బట్టలు వార్చుకొనుట, తల దమువీొనుట నాకిష్టమైన ఉదయపు అలాపహలరము తయారుచేసుకొనుటలో నేరుప పొందాను. ఆ తర్వాత సర్పు ఆట ఆడడానికి తిరిగి నేను తయారయయాయని విని వారతల్లో ప్రకటించారు. నా మనససు ప్రశాంతంగా ఉండాలంటే ఆట ఆడాలని తలంచాను. బేతనీ చిన్నవయససులో గొప్ప మనససుంది. తల్లిదండ్రుల పెంపకంలో ''నా బిడ్డ జీవితాన్ని గొప్పగా వాడుకో.—— అన్న తల్ల ప్రార్థన ఫలించింది.

''నేను ప్రపంచాన్ని వార్చిగలనని తలంచను గాని, దేవుడు వ్యక్తిగతంగా నన్ను సంధించి వార్చాడని చెప్పగలను. దేవుడు నాకు తోడుగా నున్నాడని చెప్పగలను. నాకిపుడు 20 సంవత్సరాలు. నాకు ప్రమాదము సంభవించి నేటికి 7 సంవత్సరాల యింది. ప్రపంచంలో గొప్ప ఆటగతెతగా పేరు వచ్చింది. దిగులు, చింత నా చెంతకు రాలేదు. నాలో భక్తిని లోకానికి చూపించుటకేనని నా నమ్మకము. నాతోటి ఆటగాళ్లకు మంచి స్ఫూర్తినిచ్చుటకు నాకిష్టవు. నా ప్రత్యేక ఉదే�శంతో దేవుడు ప్రతి వ్యక్తికి సమర్థతలు తలాంతులు స్ఫూర్తిని అందించి వారి కలలను స్పఘలవు చేయు సమర్థుడని నా నమ్మకము. దానికి తగిన క్రమశిక్షణ కావాలి. పట్టుదల, అకుంఠిత దీక్ష కావాలి. మనలో వున్న తలాంతుల పట్ల సదవగాహన కావాలి. వాటిపై తగిన పశద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యము చేయరాదు. అభివృదిథ చేసుకోవాలి. గతంలో సరిగ్గా ప్రమాదము జరిగిన 3 వారాలలో తిరిగి నీటిలో ఆట ఆడుట కారంభించాను. పపపపదీముంగా

చాలా కష్టంగా తోచింది. ఒకే చేతోత చెక్క బ్యాలనుస చేస్తూ పొటటభాగాన్ని చెకక్కు ఆనించి

దానిపై నిలబడుట చాలా కష్టమయ్యేది. రెండుసార్లు అపజయం పొందాను. పట్టు విడువక

ప్రయత్నించి దేవుడిచ్చిన సామర్థ్యంతో నిలబడ్డాను. విజయము సాధించాను. మంచి ఆశయాలు

గరికలిగ పపయాసపడితే సాధించని విషయాలేమీ వుండవు. నా చేయి కొరికిన చేప పొడవు

14 అడుగులు. దాని బరువు 2000 పౌనులు. ఆ పెదదచేప నా చేతిని గాయపర్చిన తర్వాత

50 అడుగుల దారంలో దొరికింది. ఈ ప్రమాదము సంభవించిన 8 నెలల తర్వాత జూ�ఆఖ

అవార్డు పొందాను. ఆ సంవత్సరంలో గొప్ప ఆటగతెతగా గురితంపు మన్ననలను పొందాను.

గొప్ప గౌరవాన్ని స్వకరించాను. నా జీవితాన్ని సినివాగా పపదర్శించాలని ప్రయత్నాలు

జరుగుచున్నాయి. యితరులను గొప్ప మనససుతో ప్రేమించాలి. బ్లాపకష్� ఆధవర్యాన సోల్

సరపుర్ అనే పేరుతో గ్రామీ అవార్డు పొందిన సినివా బృందం తీస్తున్న నా జీవితగాధ అనేకులకు

స్ఫూర్తినిస్తుందని నా ఆశ. సమయోచితంగా ప్నేహితులు సహ్లయపడి నన్ను గావుకేకలు లేకుండా

పశమను ఎదురోకవడం, వా నాన్న ఆసపత్రిలో నా ప్రమాద సమయంలో నాకు తోడుండుట

అద్భుతమైన దేవుని సంకలపం. ప్రియ చదువరీ, జీవితంలో అంగవైకల్యం ప్రగతి సాధనకు

ఆటంకాలు కావని గ్రహించి దేవునివైపు చేస్తూ సాగిపో. శిలిప చేతిలో శిలను నేను నీ చేతితో

నన్ను చెకుకవు ప్రభూ. నీ చిత్త సవరూపంలో నీ సాక్షిగా నిలుపయయా, ఆమెన్.

సాక్ష్యం 35. శ్రమదావరా క్రీస్తు నన్ను దర్శించి రక్షించారు.

– ప�మతి జయలకిష్మ

నిరి 2 : 25 ''దేవుడు ఇపశ్యే�యులను చూచెను. దేవుడు వారియందు లక్ష్యముంచెను. ప్రభువు నామవున మీకు శుభములు..——

క్రీస్తు దర్శించుట : నా పేరు జయలకిష్మ. నేను సాంపపదాయము గల హిందా ఆచారము లలో నా బాల్యం గడిపాను. క్రీస్తు ప్రభువు క్రైస్తవుల దేవుడని బాలయములో విద్యాభ్యాసం సమ యంలో ప్నేహితుల దావరా విన్నాను. అయితే ప్రభువు గురించి నారకవరూ వివరంగా తెలుపలేదు. క్రీస్తు సువార్త అంతటా చాటాలని క్రీస్తు, ''భూదిగంతముల వరకు నా సాక్షులుగా ఉండాలని—— చెపిపననా, నామకార్థ క్రైస్తవులు చాలా నిరి�పతంగా ఏదో ఆదివారాలు ఒక గంట ప్రార్థనలకు వెళ్ళే చాలనుకొనే వారే ఉంటున్నారని నాకు తెలసు. క్రీస్తును రక్షకునిగా నమ్మిన విశ్వసులు క్రీస్తు

101

ప్రేమ బలవంతం చేయగా ప్రతిచోట నీ సాక్షిగా నేనుంటాననే వారు నేడు ప్రభువు దయలో ఎందరో సువార్త చాటుట నేడు గమనిస్తూ దేవుని స్తుతిస్తున్నాను.

కొరింథీ 1 : 26–29 : ''జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో మళ్ళీ]వారిని ఏరపరచుకొని యున్నాడు.—— విగ్రహలరాధనతో నిజదేవుని ఎరుగని నాకు అయోగయిరాలనై దారి తెలియునపుడునేనే వారివు, సత్యము జీవవెయ�ున్నాని తగిన సమయములో క్రీసేత నన్ను ఎన్నుకున్నారు. నాకు వివాహమయిన తర్వాత మరెకుకవ పూజలు ీవ్రతాలు చేయవలసి వచ్చేది. నా మనససులో శాంతి కర్వైంది. ఏదో చింత, దిగులు ఆవరించింది. నా దురదృషటంవల్ల నాకు ఒక కువారెత, యిద్దరు కువారులు చిన్నతనంలోనే నా భర్త అకస్మాత్తుగా మరణించారు. పసిపిల్లలతో తల్లిదండ్రుల అండ్రతో కొంతకాలవు గడిపాను. తల్లిదండ్రులు సహ్లయము ఎకుకవగా గ్రహించుటకు నాకు ఆత్మాభవానవుండుటచే ఒంటరిగా నా జీవితాన్ని కొనసాగిస్తూ వుండేదాన్ని. ఎన్నో ఆర్థిక యిబ్బందులను ఎదురొకన్నాను. నా గుండెల్లో భారము, దిగులు అధికమెన�ందన నాకు 1994 ఏపపిలు నెలలో విపరీతమైన గుండెపోటు సంభవించింది. నేను తట్టుకోలేని నొపిపతో చాలా బాధపడ్డాను. డాకట్రు దగిరకు మళ్ళీ వైద్యపరీకషలు చేయించుకున్నాను. ఒక డాకట్రు నాకు కష్యవ్యాధి వుందని నిర్ధారణ చేసి మందులిచ్చారు. నా నొపిప మరింత ఎకుకవైంది గానీ తగిలేదు. అందరి దేవుళును నేను నా తల్లిదండ్రులు ముకుకకొనేవారము. హిందా దేవతలు చాలామంది వుండగా క్రీస్తు చిన్న పటవు కూడా దీనిలో చేర్చావు. క్రైస్తవులు నమ్మిన ఒక దేవుడని గౌరవించేవారు.

క్రీస్తు నామమములో శక్తి గ్రహించుట : నేను శ్రమలో నుండగా అన్ని దేవుళుతో పాటు క్రీస్తు పటవు కూడా చూచి నమసాకరం చేసేదాన్ని. అసంకలిపతంగా ఒక్క క్రీస్తు పటవు వాత్రము

నేను కళ్ళు వూసుకొని వుండగా ఎదురుగా నిలిచేది. ఎందుకీ ఒక్క దేవుడే నా వుందున్నాడు?

అని ఆశచ్యపడేదాన్ని. సరే నేను ప్రార్థించిన అన్ని దేవుళులో యేసు అనే దేవుడు నాకు

కనిపస్తున్నారు గనుక, ఆ యేసు ప్రభువు శక్తితో నా ఆరోగ్యవు కుదుట పడితే, నేను నా బిడ్డలను

పబతికించుకోగల తల్లగా రూ లోకంలో మిగులుతాను, అని భావించి దీనంగా మనససుతో

ప్రార్థించుకున్నాను. నాకు కాసత ధైర్యం వచ్చింది. నేను ఇక ఎవరినీ పూజ చేయకయే యేసునే

తలసతూ, యేసు యేసు, యేసా, నన్ను పబతికించండి అని నాకు తెలిసిన వాటలతో వాట్లాడ్ర

సాగాను. యేసు నామవు జయవే. ఆయన నామవుతో పేతురు ప్రార్థించి కుంటివాడిన లేపు

శక్తి పొందాడు. రూ వాక్యం నాకు బైబిలులో క్రీస్తును నమ్మిన తర్వాత గ్రహించాను.

అపొసత 3 : 6 : ''నజరేయుడైన యేసు నామవును నడుపువు.—— ఎంత గొప్ప నావముగల

యేసు మనకున్నారు. హల్లెలూయ. ఒకవేళ్ నేను ధ్యానించిన యేసు నామంతో శక్తిని బట్టి

నాకు క్రీస్తు స్వరం వినిపంచింది అని నేను సంతోషిస్తాను.

నా రక్షకుడైన పరమవైదయుైన నా యేసు ప్రభువు, ఒకరోజు కలలో కనిపంచి ''నీ విశ్వసవే

నిన్ను స్వస్థపరుస్తుంది.—— అన్నట్లు మెల్లని స్వరం మధురంగా వినిపంచింది. రూ వాట బైబిలులో

తర్వాత చూచి చాలా స్తుతించాను.

లాకా 18 : 42 : ''నీ విశ్వసము నిన్ను స్వస్థపరిచెను.—— రూ అదభుత పలుకులు నాకు

ఎంతో నెమ్మది కలుగజేసి అత్యధిక ధైర్యం కలిగించింది. ప్రభువైన యేసా, నీవే నిజమైన

దేవుడవు. అందుకే నా శ్రమలో నా వూలుిల ప్రార్థన. నీ నావుస్మరణను వినిపంచుకొని

మంచి ఆదరణనిచ్చు జవాబునిచ్చి నా ప్రాణము సొమ్మసిల్లిన సమమయంలో ఎంతో ధైర్యము

నిరీకష్ణని చ్చావు. ఇక నాకు నీవిచ్చిన స్వస్థ దావరా నేను నాకుటుంబవు స్పష్టంగా నీ గురించి

తెలసుకొని నిన్ను వాత్రమే వెంబడిస్తాను. యిదే నా నిబంధనలో కూడిన నిశ్చియత అని నా

మనససులో త్మీానించుకొన్నాను. వింతైన శాంతితో నా హృదయము ఉపొపంగింది. నేను

క్రీస్తును నమ్మినట్లు నా యింటిలో తల్లిదండ్రులు తెలసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో?

క్రైస్తవ మతం అనగా తకుకవవారు ఆచరించే మతమని దురభిపపాయంతో వున్నారు కదా! అని

భయపడ్డాను. ఎవరైనా క్రీస్తును గురించి సువార్త చెపపత బాగుంటుందని భావించాను. ప్రార్థించుట

ఎన్నడ్రా వినలేదు. క్రీస్తు ఒక వ్యక్తిగా, ఆయనతో వావూలుగా ఎదురుపడి వాట్లాడినట్లు

వాట్లాడేదాన్ని. చివరిగా ఆమెన్ అంటారు కూడా తెలియని స్థితిలో ఉన్నాను.

స్వస్థత లభించింది : నేనే నమ్మకంతో నుండగా, నా ప్నేహితురాలు నా స్థితిరకై జాలిపడి,

తిమ్మన్నగారనే డాకట్రు హాస్తవాసి మంచిది. నిన్ను ఆయన దావరా పరీక్షలు చేయిస్తాను. నాతో రమ్మని తీసుకొని మళ్ళింది. నిజంగానే ఆయన నా జబభను ఊపిరితితతులలో నివ్ముఉంది. అది టీబి వంటిదే కావచ్చు. రోజుకు 20 లేదా 30 ఇంజకష్న్లు చేసి తగిన వైద్యం ఆరంభించిన 10 రోజులలో నాకు సంపూర్ణి స్వస్థత లభించింది. నా మనససులో కల్గిన గొప్ప నమ్మకము ఒక్కటే. ఈ డాకట్రను సిద్ధపరచి, ప్నేహితురాలి దావరా నాకు నెమ్మది నిచ్చినది. పపపపధమముగా నా యేసు పపరభువేనని ఆ నమ్మకము కూడా ప్రభువే తలంపు దావరా యిచ్చి నన్ను దృడభ్ర విశ్వసంతో స్థిరపర్చారు. నాకు యితరులు ఏమనుకున్నా సరర, హానపర్చిననా, నేను నమ్మిన క్రీస్తు పపరభువునే వెంబడించాలని, ఆయనే రూ లోకంలో నాకు గొప్ప అండగా నున్నారని త్మీానించుకు న్నాను. దగిరలో ఎక్కడైనా క్రైస్తవ మందిరము వుంటుందేమానని వెదికాను.

మత్తయి 7 : 7 వెదకుడి మీకు దొరకును. అడుగుడి మీకిస్తాను. తట్టుడి మీకు తీయబడును. అని నేను వెదకిన చర్చి నాకు లభించింది. బైబిలు ఎలా ఉంటుందో సహవిశ్వసుల సహకారంతో చూచి, వారినుండి బహుమతిగా లభించిన పరిశుద్ధ గ్రంథం చదువుట కారంభించాను. పరలోక

102

ప్రార్థనను దాని విలువను గ్రహించాను. ప్రార్థన చేస్తున్న పాస్టరుగారిని యితర విశ్వసులను గమనించి ఎట్లు ప్రార్థన పపారంభిచాలో ఎలా వుగించాలో తెలసుకోగలాిను. లో

�ష్ర"�" అనగా ఆరాధన దావరా దేవుని మహిమపర్చాలనియు అనగా

�సశీతీ�్�శీఅ"జ"జశీఅటవరర�శీఅ మన పాపాలను ఒప్పుకోవాలనియుకృతజ్ఞత తెలియజేయాలనియు,

"్" ్��అసర స్త్ర���అస్త్ర"ళ" అనగా సంపూర్ణి సమరపణ చేసికోవాలి. (రోవా 12:1) సజీవయాగంలో మనలను

ళషతీతీవఅేవతీ మనవు దేవునికి సమరపణ చేయాలని గ్రహించాను.

క్రీస్తు విశ్వసుల సహవాసం :అపొసతలుల కార్యంలో ముదటి క్రైస్తవులంతా ప్రార్థన, వాక్యము, రొట్టె విరచుట, సహవాసమందు ఎడ్రతెగక ఉండేవారు అనే వాక్యము నన్ను చాల ప్రభావితం చేసింది. సహవసం కొరకు వేవున్న అపార్టుమెంటులో నాలుగు కుటుంబాలు కలిసి వాక్య పఠనవు ప్రార్థన దావరా ఆత్మీయంగా చాలా ఎదిగావు. నాతోపాటు నా బిడ్డలుకూడ్ర క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించారు. సమీపంగా నన్న హెబ్రోను సంఘవువారు వాక్యబోధకు పపాధాన్యతనిస్తారు. వాక్యంలో స్థిరపడిన తర్వాత రొట్టె విరచుట అనుభవం కొరకు బాప్తస్మముయుంచుట దావరా క్రీస్తు సంఘంలో చేర్చిబడుటను గురించి, రక్షణ స్థిరతగార్చి గ్రహించి, నా అవివేకాన్ని పాపాల్ని ఒప్పుకొని, బాప్తస్మము పొంది, బల్లారాధనలో పాల్గొనుట కారంభించి అత్యధిక ఆహల్లదాన్ని పొంద సాగాను. నా విశ్వసజీవితాన్ని, నా బిడ్డల వివాహ అవసరతలు గ్రహించిన సహ విశ్వ సులు నాకొరకు నా కువారెత వివాహం చేసాను. నా కువారెత విద్యావంతురాలై, సంపా దిస్తూ నాకు నా అవసరాలకు తగినట్లు ఎంతో సహకారాన్నిస్తూ నాకు

గొప్ప అండగా దేవుడు ఆశీర్వదించారు. అమెరికా ప్రవేశము కల భర్త పిల్లలతో స్థిరపడి తన

స్వార్థవు చూచుకోకుండా తన పెదదతవ్ముడి కొరకు ప్రయాసపడి అమెరికా చేర్పించి నాతోటి

సహవాసుల బంధువుల అవ్మాయి శిలప గొప్ప విశ్వసి. ఆమె కూడా భర్తతో అమెరికాలో

పపనిసల్వేనియాలో స్థిరపడి కుటుంబవులో దేవుని సేవించుటనాకంతో అత్యధిక ఆనందకరమైన

అనుభవం. నయోమి రాతువలె అన్యోన్యతతో దేవుని ప్రేమను తలపోసుకొని స్తుతించు

భాగ్యమిచ్చారు. చిన్నబాబు ప్రస్తుతము హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా మరొక

మంచి విశ్వసం గల కుటుంబం పరిచయంతో � విజయ వా విశ్వసగుంపులో చేరింది.

రెండవకోడ్రలు � విజయ కూడా బాగా ప్రార్థన చేసుకుం టుంది. నేను నా యింటి వారు

యేసును సేవిసున్నావు. ఇట్టి ధన్యతనిచ్చిన క్రీస్తు వందనీ యుడు. నా గత జీవితంలో ప్రాణ

ాపాయంలో కాపాడిన క్రీస్తును గుర్చియు, నా ఆర్థిక పరిస్థితులన్నీ వెరుగుపరచి, నా బిడ్డలు

అనాధలుగా ఎవరిపై ఆధారపడక నా పపార్థనాబలంతో వారిని పెంచుకుని అమెరికా దేశ

వార్సుల్ని చేసిన అనుభవాలన్నీ చూచి నా బంధువులంతా ఆశచ్యపడ్డారు.

కుటుం�కులతో సాక్ష్యము తెలుపట : నా జీవిత సాక్ష్యాన్ని నా చెల్లెళిుదదరికీ చెప్పుట వల్ల,

నా అనుభవాలన్నీ జయకరంగా క్రీస్తు వార్చుట గ్రహించి వారు కూడా క్రీస్తును నవ్ముట

నాకు ఆశచ్యంతో పాటు ఆనందం కల్గించింది. వారు వారి కుటుంబాలలో భర్తలను బిడ్డలను

క్రీస్తు ప్రేమను గురించి గ్రహించినవారిగా వార్చుకొనే అవకాశం కల్గింది. హల్లెలూయా ఏ

వాత్రము శ్రమలు ఎదుర్కొనిరీతిలో వారంతా మంచి క్రైస్తవ సహ వాసాన్ని అందుకొని క్రీస్తు

శక్తిని ఆపశయించి గొప్ప ఆశీర్వాదాలను పొందుచున్నారు. వా ఒక చెల్లి అబ్బారు ప్రభువును

నమ్మిన తర్వాత ప్రభువుకు నమ్మిన అవ్మాయి లభించగా వారు దైవా�ర్వాదంతో టెక్సాస్

అమెరికాలో స్థిరపడ్డారు. నాతో ప్రభువు చేసిన అదభుతకార్యాలను చూచి వాసవి నాగిరెడిుగార్లు

క్రీస్తును నవ్ముట నాకు అతిశ యం కల్గించారు. క్రీస్తు గొప్ప దేవుడు. ఆపతాకలవులో నేను

నవ్ముకొనిన నా సహ్లయ కుడు.

అమెరికాలో తెలుగువారి పరిచయం : వా అవ్మాయి భర్తగారు ప్రభువును

అంగీకరించలేదు. దానిరకై భారంతో ప్రార్థిస్తున్నాను. నేను చదివిన వాక్యములో నీవు, నీ

యింటివారును రక్షింపబడుదురన్న వాగ్దానాన్ని నవ్ముచూ నిరీక్షిస్తున్నాను. యవవ నంలో

భర్తను కోలోపయి ఒంటరిజీవితంలో అనాధగా నిలిచిన రోజుల్లో యేసు నావాన్ని ధ్యానించిన

వెంటనే ఆదుకొన్న నా గొప్ప రక్షకుడు. నాకన్నో వేలులు చేస్తూ, పపతికష్ణవు నన్ను చేయిపట్టి

నడిపిస్తూ నేటివరకు నాకు అండగానున్నారు. యిటీవల మరలా అమరికలో వా అవ్మాయి

నయాజెరీసలో నుండగా క్రైస్తవ సంఘంకోసం కంప్యూటరులో వెదకింది.

అనే వెబ్సట్లో ఆ ఆరాధనలో పాల్గొన్నాను. నాకు తెలుగువారు

షషష.బవషట.అవ్ పరిచయమయయారు. వారిలో పరగస� విజయ అనే సోదరి నన్ను వెంబడించి నా సాక్ష్యాన్ని విని, తను వ్రాసిన పుస్తకాలు వూడు ప్రాంతాలలో పుస్తకాలదావరా

నశీఎవ, ువర్�ఎశీఅ�వర, దీశీశీసర, క్రీస్తు పరిచర్య చేయుటను బట్టి ఆనందంగా ప్నేహ్లన్ని పెంచుకొన్నాను. వారు పుస్తకాలిచ్చారు. విరామసమయంలో చదివి ఆత్మీయవేలు పొందాను. వారి క్రొత్త పుస్తకంలో నా సాక్ష్యము వ్రాయమని ప్రోత్సహించారు. ప్రభువు కృపతో రూ సాక్ష్యము మీకందించిన క్రీస్తుకే ఘనత మహిమచెల్లుగాక ఆమెన్. ''ప్రేమించి నన్ను వెదకితిని. ప్రీతితో నన్ను రక్షించితివి. హల్లెలూయ.

103

సాక్ష్యం 36. కారు�కటిలో కాంతిరేఖగా నన్ను నిలిపారు

– టెట�స�

మత్తయి 5 : 14 ''మీరు లోకమునకు వెలుగై యున్నారు.——

బాలయము : నా పుట్టుకకు పూరవవే వా అమ్మ నాన్న నేపాలు దేశం వల బభుక్తికొర్రై

డార్జిీలింగ� చేరారు. నాపేరు టెట�స�. వా ప్రాంతంలో ఎన్నో కొండ్రలు, లోయలు దాటి, టీతోట

లుండు ప్రాంతంలో జీవిస్తున్న రోజుల్లో నేను పుటాటను. నా పుట్టుక నా తల్లిదండ్రులకు చాలా

ఆనందాన్ని కల్గించింది. నేను ఒకక్డినే ఏరైక సంతానమని అపురూపంగాపెంచారు. ఎన్నో

విగ్రహ పూజలు, కొండ్ర దేవతలను పూజిస్తూ వాటికి ప్రార్థించి నా కేషమం కోసం వారి శక్తిని

ఆపశయించేవారు. నా జీవితమంతా ఎంతో ఆహల్లింగా గడిచింది. సరిగ్గా నాకు పన్నెండు

సంవత్సరాల వయససు వచ్చేసరికి నా కళులో సన్నని బాధ ఆరంభమయింది. ఆ రోజులోల

ఏ బాధ శ్రమ కల్గిననా, భూత వైదయిలను సంపతించుట పరిపాటి. నా కళ్లు బాగుకావాలని

ఎన్నో పూజలు ీవ్రతాలు ప్రారంభించారు. నా కళుల్లో ఏమీ వారపు రాలేదు. కంటిచూపు

చాలా తగ్గి పోయింది.రోజులు గడిచేకొలది నాకు అంతా చీకటి ఆవరించింది. నాకిక గత

12 సంవత్సరాలలో చూచిన జ్ఞాపకాలు వాత్రమే మిగిలాయి. పూర్తిగా అంధుడ్రనయయాను.

నా జీవితం చీకటి, దుఃఖం బాధతో వునిగిపోయింది. అంగవైకల్యం నాకు శాశ్వతంగా

మిగిలింది. ఎలురగతిత ఏడ్ర్చుట ఆలవాటయింది. నా దు��ానికి అంతం లేదు. నా బాల్యంలో

ఆనందం మటమాయమయింది. నా బాధను చూచి సహించలేక దుఃఖ భారంతో రెండు

సంవత్సరాలలో నా తల్లిదండ్రులిదదరూ మరణించారు. నాకు సహ్లయపడే ప్రియమైన

తల్లిదండ్రుల మరణం నన్ను మరీ కృంగజేసింది. నా దీనస్థితితో అనాధగా అవస్థల పాలైన

నా జీవితంలో గ్రామస్తులు నన్ను చేరదీసి గ్రుడ్డివారికి ప్రత్యేకించి శికష్ణనిచ్చే హలసటలులో

చేర్పించారు. అంతా క్రొతతపపాంతం గనుక ఎలా జీవించాలో నాకు అర్థవు కాలేదు. పబరు�

భాష నేర్చుకోవాలని గ్రుడ్డివారికి పపత్యేకించిన హలసటలులో నన్ను వుంచారు. క్రతో నడుస్తూ

వృతితవిద్యలు నేర్చుకోసాగాను. చేతిపనులు నేర్చుకొనుటలో ఆసక్తి చూపించి నేర్పించేవారిని

ప్రేమిస్తూ, చాలా వసతువులు తయారుచేయుటలో తరీపుదు పొందాను. నేను అప్పటివరకు

క్రీస్తు గురించి తెలియని అనయిడుగానే ఉన్నాను. నేను చేరిన సంస్థలో క్రైస్తవులు నడిపించే

నాయకులుగా నుండేవారు. చాలా గొప్ప విశ్వసంతో మంచి క్రైస్తవులుగా నిజప్రేమను

చూపించుట నన్ను ఆసక్తితో నింపపది. నన్ను అతిప్రేమతో ఆదరించేవారు. అనాధగా నన్న

నన్ను చేరదీసి చూపించిన ఆప్యాయతలో చాలా ఊరట పొందేవాడ్ని. వారు క్రీస్తు జీవితాన్ని, క్రీస్తు బోధల్ని పాటల రూపంగా సందేశ్లుగా నాకు వినిపించగా మరెకుకవగా తెలసుకోవాలనే తపనతో ఉండేవాడ్ని. క్రీస్తు ఎన్నో శ్రమలు భరించారనియూ, మనలను నిత్య జీవిత వార్సుల్ని చేయడానికి సిలువ భారము మాసి చనిపోయి లేచి మనకు పరిశుదాథత్మ రూపంతో తోడుగా ఉండి రోజూ నడిపించే సమరు�లని తెలిసి చాలా ఆశచ్యం ఆనందంతో క్రీస్తును ప్రేమించేవాడిని. ప్రతి వ్యక్తి హృదయ శుదిథ కల్గి ఉంటే దేవుడిని చూడగలరనియు, కుంటిగ్రుడిు వారిని బాగుచేయు సమరు�డనియు అనయిలవలె పూజలు చేయక ప్రార్థన చేయాలని నేర్పించారు. ముదట్లో నాకు అర్థం కాలేదు. నిపదపటేటది కాదు. గతంలో నా జీవితం, నా తల్లిదండ్రులు ఎక్కడికి మళ్ళాలి అని ప్రశ్న వేధించేది. గ్రుడ్డివారు నా వాళుంతా ఎంతో శాంతి, ఆనందం గురించి క్రీస్తును నమ్మిన సాక్ష్యాలు నాలో పనిచేసారు. మౌనంగా ప్రార్థించుట కారంభించాను. ''ప్రభువైన క్రీస్తూ, నా మరణ భయూల నుండి నన్ను విడిపించండి. నా పాపాలన్నీ కష్మించండి. నీ నావాన్ని ధ్యానిసేత రక్షణ లభిస్తుందని నాతోటివారు చెప్పగా నవ్మాను. నన్ను కూడా నీ బిడ్డగా చేర్చుకోండి.

104

దికుకలేని అనాధను నన్ను కనికరించండి. అండగా నుండి కాపాడండి. ఆమెన్. రూరీతిగా ప్రార్థించుట కారంభించగానే కన్నీరు పసవించసాగింది. చెప్పనశక్యమైన దివ్యశ్ంతి నన్ను ఆవరించింది. నేను నీ బిడ్డనయ్యానయ్యా. నా జీవితం నీదే. నా ప్రియ యేసా వందనాలు. స్తుతి, ఘనత నీకే అన్నాను. నాలో ఆనందకరమైన జీవిత శైలిలో వారపును తోటివారు గమనించారు. దేవుని శక్తి నన్ను బలంగా తాకింది. పబరు� భాషలో నేరుప సంపాదించాను. అదే సాకల్లో మంచి ఉపాధ్యాయునిగా నిలిచే ధన్యత పొందాను. నా చేయి పట్టి నన్ను నడ ిపించారు. నా జీవితంలో నేను పొందిన వేలులన్నీ నా తోటివారంతా పొందాలని నమ్మకంగా నా అనుభవాలను తోటివారికి సాక్ష్యమిచ్చాను. అది 1967 సంవత్సరము. నాటికి నేన క్రీస్తును అంగీకరించి 7 సంవత్సరాలు నిండాయి. సంపూర్ణి సేవకై నా జీవితం సమర్పించి సేవ చేయాలనే ఆశ కల్గింది. నాకు అర్హత లేదని తెలసు. తగిన డబ్బు లేదు. సంపాదించే దారిలేదు. ఏ సంఘంతో నాకు పరిచయం లేదు. విశ్వసంతో నా అడుగు వేయదలచాను. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమంది వున్నారు. క్రీస్తుతో జతగా పనిచేయుట ఎంత భాగయము! నా ప్నేహితులు కొందరు నన్ను నిరుతాసహాపరర్చివారు. అతి భయంకర్ ప్రాంతాలు ఒంటరిగా తిరిరగ ధైర్యం ప్రభువే నాకిచ్చారు. నడిపించుకున్నారు. క్రీస్తును గురించి వినని వారికి బోధించాలని నాకు ఆశ ఉంది.

ఒకరోజు నేపాలు ప్రాంతంలో పరవతాల గుండా ప్రయాణిస్తూ వుండగా ఒక కూ� వాడు నాకు సహ్లయపడ్డాడు. అది క్రొతతదారి. కొండ్రరాళ్ళు పగులగొట్టుటకు బాంబులు ప్రేలు

ప్రమాదకర్ స్థలవులో మళ్ళుచుండగా, నా ప్రక్క కూ� స్వార్థపరుడై నన్ను నడిపించ పపయత్నిసేత

ఆలస్యమగునని పరురగతిత పారిపోయాడు. కళ్ళు లేని నేను ఆ ప్రమాదస్థితి గ్రహించలేదు.

ఆ క్షణంలో రాళ్ళు పపపలుట శబదం భయంకరంగా వినిపించింది. మౌనంగా ఆపతాకలంలో

ప్రార్థన చేయుట నేర్చుకున్నందున కొండ్రల తట్టు తిరిగి పపార్థించితే సహ్లయం లభిస్తుందని

ఆశించాను. గాడాంధకారపు లోయలో భయపడేది లేదని ప్రభువే నాకు కోట ఆశయమని

నవ్మాను. నాలో నన్న నిబ్బరము చూచి ప్రమాదంలో కేషమంగా నున్నానని నా ప్రక్క కూ�వాడు

పరురగతిత వచ్చి చూచి కేషమంగా ఉన్నావా అని అరిచాడు. ఏ గాయము లేకుండా నన్ను నా

దేవుడే రక్షించాడని సాక్ష్యమిచ్చాడు. దేవుని నమ్మిన వారిని రక్షించే గొప్ప దేవుడు మనకున్నాడు.

ప్రియ చదువరీ, నీవు తలాంతులు లేని వాడవని నిరాశలో వున్నావా? ఏదైనా అంగవైకల్యం

శ్రీరక వానసికమెన�దేదైనా నిన్ను బాధిస్తుందా? నన్ను చూచి తెలసుకో. నా అనేవారు లేని

అనాధను. డబ్బు లేని వాడ్రను. నాకున్న �శవర్యమంతా నేనునమ్మిన నా ప్రభువుపై నమ్మకమే.

శాంతిని ఆనందం,అదే సంప్దను యితరులకు యివ్వగలుిట క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చుట

యే నని గ్రహించు. జ్ఞానులను గాక మళ్ళీ]వారిని దైవసేవకై పిలిచే ప్రభువు పిలుపు విన్నావా?

ప్రతిచోట క్రీస్తు కొర్రై సాక్షిగా ఉండు. ఆత్మాభిషేకం కోరుకో. నేసతవా, నాతో నీవు పాడగలవా?

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించావో దేవా. అందుకో నా దీనస్తుతి పాపత. హల్లెలూయ

యేసయ్యా. హల్లెలూయ.

Photograph from page 105 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 105
Photograph from page 105 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 105

సాక్ష్యం 37. అంతర్జాతీయ సంగీత

విావంసుడ్రను.

క్రీస్తుకు సాక్షినయ్యాను.

- �అనిల్కాంత్

మత్తయి 7 : 7 : ''అడుగుడి మీ కియ్యబడును. వెదకుడి. మీకు దొరకును.——

నా పేరు అనిల్కాంత్. అంతర్జాతీయంగా గాయకునిగా పేరు పొందాను. పాటలు వ్రాయగలను. నేడు క్రైస్తవులు ఆరాధించే క్రీస్తును ఆరాధిస్తున్నాను. సంగీత విావంసుడిని. గతంలో 12 వ్యూజిక్ ఆల్బవులు తయారుచేసాను.

�ఖ�వీ (�అ�శ్రీ ఖ�అ్� �అ్వతీఅ�్�శీఅ�శ్రీ

అనిల్కాంత్ అంతర్జాతీయ సేవాసంస్థ స్థాపించాను. యిది అనేక వేలమందికి క్రీస్తును వీ�అ�ర్తీవ)

105

పరిచయం చేస్తున్న సువార్త సేవాసంస�గా దేవుని మహిమపరుస్తుంది. హిందీ వాట్లాడే ప్రజలకు ప్రతిదినము సమాచారమందించే సిబియన్ క్రైస్తవ నెట్వర్క టివి పపసారాలు 2005 నుండి అకోటబరులో ఆరంభమయ్యాయి. వారికి చాలా సహకరిస్తూ వచ్చాను.

జుస చీ�వవవ గ�అస�స్త్ర� అనగా ఒక క్రొత్త పపపంచవు. ఈ పరిచర్యకు మంచి సపందన లభించింది. రూపరిచర్యకు అనుబంధంగా మరొక క్రొత్త ప్రోగ్రాము ఆరంభిం చావు.

��టవ శీతీ ���వ �శీతీ వ�వతీ గ�అస�స్త్ర� టశీతీ

�దిీ�-వాదిీ� తీన�ఖా తీన-వా� జీదా ్ఞ��-ాటనజి న�దిీట�నజిొ�ొ� గ్శీాొి�న� జీబ బ��ిఇాి-వా��� "ట�వ�� వ�వతీ, అనుభవాన్నిచ్చేదిగా సంగీతం దావరా సువార్త సందేశం అందుట ప్రత్యేకత సంతరించుకొంది. గాడ్ చభానల్ దావరా హిందీలో పపచారమగు పెద్ద కార్యక్రమమిదేయని అర్థమయింది. అనిల్కాంత్ తన స్వయసాకష్యాన్ని క్లుప్తంగా తెలిపారు.

నా సాక్ష్యము : నేను పంజా� జాతిలోనుండి హిందువుగా చాలా మతపరవెన� పూజలు ీవ్రతాలు చేయు కుటుంబంలో పెరిగాను. బాల్యం నుండి హిందీలో మతగ్రందీాలు పఠించాను. ఎంత ఆధాయాత్మకంగా పూజలు చేసిననా తన హృదయంలో గల శూన్యం ఎవరూ పూర్తిగా నిండుగా నిలచిపోలేదు. ఏదో వెలితి వెంబడించేది. బాల్యం నుండి సంగీతంపై ఆశ ఉండేది. అదేవృతితగా తీసుకొని, సంగీతంలో సాధన చేసాను. నేను హిందువులకు క్రైస్తవులకు పాటలు వ్రాసేవాడిని. బైబిలు వాక్యాధారవెన� పాటలు రచించు సమయంలో క్రీస్తు గురించి చదివాను. ఆయన సందేశ్లు భావాలన్నీ చాలా సరళ్రీతిలో సావాన్యంగా నున్నను విలువగల తలంపుల నిచ్చేవిగా గ్రహించాను. మీరు లోకానికి వెలుగై యున్నారు. ఉప్పుగా నున్నాను. నిసాసరంగా జీవించరాదు. నా వాటలు జీవ జల ఊటలు. నేనే సత్యము, వారిం జీవమై యున్నాను. నన్ను

వెంబడించాలి నా దావరానే మీరు తంపడిని చేరగలరు అనే విలువైన వాటలన్నీ క్రీస్తు వాట

లుగా గ్రహించి ఆలోచించసాగాను. ఆ రాత్రంతా ఆలోచించగా క్రీస్తు నా చెంతకు చేరారు.

ఆయనే సవయంగా బోధిస్తున్న అనుభాతి పొందాను. ఆ వాక్యాలన్నీ వాస్తవాలుగా మిగిలాయి.

నా భార్య నా జీవితాన్ని గమనించింది.

1 కొరిదిీ 7 : 16 : ''ఓ పురుష�డా, నీ భార్యను రక్షించమో లేదో నీ కేమి తెలియును?——

నా భార్య నన్ను ఎన్ని ప్రశ్నలతో అభ్యంతర పెట్టుటకు ప్రయత్నించింది. అపుడు నేనొక

ప్రశ్న అడిగాను. ''రీనా, నీవిపుడు చనిపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసా? బైబిలులో

జవాబు నీవే తెలసుకో. ఎన్నో సత్యాలున్నాయని తెలిపాను. క్రీస్తు జీవితము. ఆయన సిలువ

మరణవు. మరణ సమయంలో క్రీస్తు చూపిన సహనవు ప్రేమ రీనాను, నన్ను ఆకర్షించాయి.

ప్రత్యేకంగా క్షమాపణ భావాలు నచ్చాయి. ఆమె కూడా క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించి

నాతో సహకరించింది. చెప్పనశక్యమైన ఆనందంతో ఉపొపంగాను. నేడు అనిల్ అతని భార్య

బిడ్డలతో క్రీస్తు సువార్త పపకటిస్తున్నారు. అతని సాక్ష్యాన్ని మరిన్ని వివరాలతో కంప్యూటరు

దావరా సేకరించగలరు.

�్�:// షషష.�అ�శ్రీస�అ్�.శీతీస్త్ర/్వర్�ఎశీఅ��శ్రీ.�్ఎశ్రీ.

షషష.యవవ��అఎ�తీస్త్ర.శీతీస్త్ర/్వర�ఎశీఅ�వర/�అ�శ్రీ-స�అ్-

ష�తీ�ర్��అ-రశీఅస్త్ర-షతీ�్వతీ

నా జీవితంలో క్రీస్తు నా హృదయంలో �ా�ని పూరించి

నిత్య రాజ్యవార్సుడ్ని చేసి నా కుటుంబంతో దేవుని సేవించు.

ధన్యతనిచ్చారు. దేవుని ప్రకటించు పాదాలు సుందరములు. అట్టి ధన్యత మీకును

పపసాదించాలని నా ప్రార్థన. ''నేనును నా యింటివారును నీతి సారయిని కొలుతము.——

Photograph from page 106 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 106

సాక్ష్యం 38. అన్యజనులకు వెలుగుగా నన్ను

క్రీస్తు వార్చాడు

– హోసన్న

మలాకి 4 : 2 దైవబభకుతలకు నీతి సారయిడు ఉదయించను.

నా పేరు హోసన్న. దేవుని మహలకృపవల్ల సనాతన హిందా

మతనంనుండి క్రీస్తును తెలిసుకొని నేను సేవలోనున్నాను. నా

బాల్యంలో గొప్ప ధనవంతుల ఇంటిలో, అగ్రజాతి వ్యక్తిగా జన్మించాను. విగ్రహలలను పూజించేవారము. వాకు శివాలయముండేది. దానిలో పురాణాలు చెపూత పూజారిగా సేవలు చేస్తూ వుండేవాడిని. నాకు యమవనం వచ్చిన 20 సంవత్సరాల వయససులోనే చెడు ప్నేహ్లలు, ఆటలు పాటలతో ఇష్టం వచ్చినట్లు పబతికేశ్ను. ఆటలు ఆడే స్థలవు సమీపంలో

106

క్రీస్తు సువార్త సరభలు జరుపుటదావరా, ఆ ప్రాంతంలో పాటలు, దైవవాక్యం బోధించుట నేను అప్రయత్నంగా వినేవాడిని. ఎందుకిలా సమావేశవై అల్లరిగా అరుస్తూ ఉన్నారు. వీరెవరు? అని ప్నేహితులను పపశ్నించేవాడిని. క్రీస్తు క్రైస్తవుల గొప్పదేవుడు. క్రైస్తవులు ఆయన్ను ఆరాధిస్తారు అనగా శివుడే గొప్పదేవుడ్ర న్నాను. శివుడినే వేవు రోజూ పూజిస్తామన్నావు. ఏ ఇతర దేవళుయినా నాకు నచ్చేది కాదు. నా ప్నేహితులు ఆట వదలిపెట్టి దైవవాక్యం వినాలని మళ్ళిపోయారు. ఆ చిమ్మ చీకటిలో దారంగా నిలిచి నా ప్నేహితులరాకరకై కనిపెట్టసాగాను. క్రీస్తు బోధలు స్పష్టంగా చెప్పుటవలన వాకు బాగా వినబడింది.

కీర్త 115 : 45 లో సత్యాలన్నీ బోధించాడు. అన్యజనుల విగ్రహలలన్నీ మండి బంగారువే. అవి పలుకము, వినవు అని ఉంది. వాటిని నవ్మేవారు కూడా అట్టివారే అని వుంది. ఇవన్నీ విన్న తర్వాత చాలా కోపంతో ఊగిపోయాను. మీరెవరు? నా దేవుళును దాషిస్తు న్నారని కోపంతో వారిని హింసించాలనిపించింది. ఆ ఆలోచనలతోనున్న నాకు మెల్లని స్వరం వినిపించింది. ఆ స్వరం వూడుసార్లు వినిపించింది. ''నేను నిన్ను ఎన్నుకొన్న పాత్రము. అన్య జనులలో నిన్ను సాక్షిగా నిలుపుతాను. నీ రక్షణ సాక్ష్యాన్ని భూదిగంతాలు చాటాలి—— ఆ తర్వాత శివాలయంలో పపాత�కాల సమయంలో అవే వాటలు నా చెవులలో వారుపమాగాయి. ఏ నిజదేవుడు నాతో వాట్లాడాడో గ్రహించాలని తలంచాను. అదే సమయంలో నేను ఆటలాడు సమయంలో సమీపంగా వినిపించిన క్రీస్తు సువార్త పపతిధవనించిన సంఘటన గురతుకు తెచ్చి, వారు నమ్మిన క్రీస్తును నేనే నిజమైన దేవుడ్రనని గ్రహింపజేశ్రు.

''నేను లోకానికి వెలుగును. అన్యజనులకు వెలుగుగా నిన్ను రూపొందించాను.

నేను తప్ప వేరర దేవుడు లేడు అని స్పష్టంగా దర్శనమిచ్చి సాటిగా వాట్లాడారు. అదే

దర్శనము సౌలు పౌలుగా వారుటకు దేవుని చితతమయిందని తర్వాత గ్రహించాను. (అపో 9వ

అధ్యాయం 1 – 18) సౌలు పౌలుగా వారి సాక్షిగానున్నట్లు నేను కూడా సాక్షిగా వుండాలని

దేవుని అ�భష్టం అని గ్రహించాను. ప్నేహితుల సహ్లయంతో బైబిలు పొందాను. దేవుడే

నాకు దేవుని చిత్తములో అర్ధవుచేసుకోగల సమర్థతనిచ్చారు. క్రీస్తును నా స్వయరక్షకునిగా

అంగీకరించాను.

Photograph from page 107 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 107

సాక్ష్యం 39. ఆపదలలో ఆదుకున్న ప్రభువుకే

స్తుతి

– శ్రీమతి శ్యకువారి

ఫిలిప్ప 4 : 19 ''కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున

క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము

తీర్చును——

పరిచయం :– వా బంధువులతోపాటు వేవు అనయిలవుగా

విగ్రహలరాధనలో పండుగలు,వేడుకలు జరుపుకుటా మధ్యతరగతి

కుటుం�కులవుగా జీవించావు. నాకు నలుగురు ఆడ్రపిల్లలు.

విజయవాడ, పటమటలో జీవించేవారము. నా భర్త అకాల

107

మరణవు నన్ను చాలా కృంగదీసింది. ప్రస్తుతము అవెరికాలోనున్న జయ�ల అనే అవ్మాయి వయససు రెండున్నర సంవత్సరముల సమయంలో అవెకు నాన్న లేడు. నేను చాలా ఇబ్బందులలో జారకట్ బట్టలు కుట్టుకుని ఉన్న చిన్న ఇంటిలో గుట్టుగా కాపురం చేసుకునేదాన్ని. వా జీవితాల్లో అనారోగయము కూడా బాధించింది. నాకు నీరుడు సాఫ్గా రానందున చాలా బాధపడేదాన్ని. తగిన వైద్య సదుపాయాలు వుండ్ర నందున బాధపడ్డాను.

వా ఇంటి పరిసర ప్రాంతాలలో క్రీస్తును నమ్మిన హిందా మతసతులలో ఒకామె స్తారత్నమ్మగారు క్రీస్తు అందరికీ దేవుడు. మంచి సువార్త దావరా క్రీస్తును నవ్మాక ఆనందంగా జీవిస్తున్నానని సాక్ష్యము తెలిపి, క్రీస్తు అవసరాలలో ఆదుకొనుననియు, స్వస్థకూర్చు దేవుడనియు తెలిపినది. క్రీస్తు వానవునిగా ఈ లోకములో జన్మించి మంచి పనులు చేసి, మంచి వాట లు చెపిప మనకై సిలువలో పశమపడి మరణించి తిరిగి లేచాడని కూడా చెపిపంది. అంతేకాదు నాలోనున్న నీరుడు వ్యాధిరకై పపారి�ంచుకోమని సలహ్ల చెపిపంది. బాధవల్ల కన్నీరు ప్రవహించగా స్తారత్నమ్మగారు చెపిపన క్రీస్తు నా వ్యాధిని స్వస్థపరిసేత తప్పక ఆయననే నవ్ముకుని ఆరాధిస్తానని మనసులో తెలిస్ తెలియని ప్రార్ధన చేసుకుని నిపదపోయాను.

క్రీస్తు దర్శించుట

నా కలలో చిన్న సిలువ కనిపించింది. ఆ సిలువలో చలనం కలిగి మెల్లగా నన్ను సమీపించింది. గొప్ప వెలుగు నిండింది. ఆ సిలువ తిన్నగా నా ముఖవు చేసింది. చివరకు నా నుదుటిని తాకింది. ర�పసావిరోగి క్రీస్తు వ�వు అంచు తాకినపుడు ప్రభావము పొందిన రీతిగా నాలో ఏదో వింత ప్రభావము నా నుదటిని తాకినవెంటనే అనుభవవు కాగా, స్వస్థత కలిగిన భావాన్ని పొందాను. ఉదయాన్నే నేను నీరుడు భగహిషకరించుట అదభుత భావం. దేవుడు నా

దీన ప్రార్ధన విన్నాడని నవ్మానుకాని, క్రీస్తుపై సంపూర్ణింగా ఆధారపడుట తెలియని స్థితిలోనే

విగ్రహలరాధన కొనసాగించేదాన్ని. వా నాన్న లేని ఇల్లు. అందరమూ పసివారము, అమ్మ

శ్రమలను బట్టి అందరము కలిసి దు�ఖవులో కాలవు గడిపే దినాల్లో ప్రభువుకు వాపై దయ

కల్గింది. తన సేవకులను ఇంటింటికి పంపించి క్రీస్తు మహిమను ప్రచురించుటకు విచ్చేసిన

స్తారత్నమ్మ గారి ప్రేమ సుబోధలు, హెచ్చరికలు మరువలేవు. సువార్త పపకటించువారి

పాదములెంతో సుందరాలు. ఆమె సందేశ్లు నాకు నచ్చాయి. అవ్మా, నీ పరిస్థితులలో

ప్రభువును నవ్ముకుంటే నీకు అండ్ర లభిస్తుంది. నీ అవసరాలన్నీ తీర్చిగలరు. నీ బిడ్డలను

పోషిస్తారు. నీ మనససుకు శాంతి లభిస్తుంది. వా అమ్మ ఒక్క రోజులో 7 లేక 8 జాకట్లు

కుట్టినపుడు వచ్చే సంపాదనతో వేమంతా పబతికేవారము. దేవుడే తనకిష్టవెన�వారికి తగిన

తలాంతులనిచ్చి సంరక్షిస్తారని గ్రహించాను.

గతంలో వేవు చిన్న తాటాకు ఇంటిలో నివసించేవారము. అందరి దేవుళుతో పాటు క్రీస్తు

బోమ్మకు అరటిపండ్ర్లు, పువువలు పెట్టి నమసకరించేవారము. క్రీస్తు వాటలలో వా పపాణాలకు

నా పపాణాలనిస్తారు అన్న ప్రభు వాటలు నాలో త్రాణ పుట్టించాయి. నా చెవిలో ఈ వాటలు

గింగురువని వినిపించగా నాలో విశ్వసము పెరిగింది. క్రీస్తును నవ్ముట ఆరంభించాక పాత

విగ్రహలలలో నుండే అన్యదేవతలు వుఖ్యంగా లకి;, వెంకటేశవరుడు, విపఫ్నుశవరుడు కనిపించి

నిన్నేమి చేస్తావో చాడు. మీ అంత చూస్తా మని ప్రారంభించారు.

''వా దేవుడు శక్తిగలవాడు. ఆయన ఏమి చేసివుంటారో చూపించనా, పైకి చూడండి——

అన్నాను. దేవుని అన్న పపభావానికి అవన్నీ పూర్తిగా కాలిపోవుట చూశ్ను. క్రీస్తులో శక్తి వుందని

నవ్మాను. వా ఇబ్బందులలో చాలా గుట్టుగా పబతికేవారము. తినటానికి ఆహ్లరము లేని

రోజుల్లో ఉపవాసము వుండేవారము. ఒకసారి వర్సగా 5 రోజులు నేను, నా నలుగురు బిడ్డలు

భోజనవు లేకుండా గడిపావు. దేవుడు ఎన్నో మంచి విషయాలు దర్శినాలలో బోధించేవారు.

దేవున్ని చాలా ప్రేమించి ఆరాధించే వారము. ఏదైనా సైతాను శక్తి బదిరిసేత చీకటి కార్యాలన్నీ

నాకు తెలిసిపోయేవి. పరిశుదాథత్మ ఉనికి వాలో ఎప్పుడూ వుండేది. క్రీస్తు బోధన కాలంలో

చెపిపన వాట వాకు స్వరంతో వినబడింది.

మత్తయి 4 : 4 ''మనిష�్యడు రొట్టి వలన వాత్రము వలన కాదుగానీ దేవుని నోట నుండి

వచ్చు ప్రతిమాట వలన జీవించను—— దేవుని కృప మవ్ములను మన్నంటి వుండేది.

ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఒక వృద్ధుడు వా ఇంటికి వచ్చి ''అవ్మా అని

ఆప్యాయంగా పిలిచాడు. నేను తలదాచుకొనుటకు మీ వరండాలోనైనా కాసత స్థలం ఇవ్వగలరా?

అని పపాదేయపడ్డారు. దానికి జవాబుగా, అయయా! నాకు నలుగురు పిల్లలు వున్నారు. ఇబ్బందిలో ఇరుకుకని జీవిస్తున్నావు. నీకు ఎలా స్థలవు ఇవ్వగలను? అనగా అవ్మా! ఒక వూలగా చిన్న స్థలవు చాలనన్నారు. సరేనని ఒప్పుకున్నాను. మరలా ప్రశ్నించాను. ''అయయా వేవు ్రేదవారము. నిన్ను ఎలా పోషించగలవు? అనగా అవ్మా, నా దగిర సరవ సంవృదిథ వుంది. నేను మీకు ఇవ్వగల సమర్థత వుంది—— అన్నాడు. అంతలో ఆ కల వుగిసింది. ఆ కలను స్తారవమ్మగారితో చెప్పగా ప్రభువే వృద్ధుని రూపంలో కనిపించి అన్ని అవసరాలు తీర్చువాడు క్రీస్తు పపరభువేనని తెలిపింది.

ప్రార్ధన దావరా సమస్తాన్ని పొందగలమనియు, మన అవసరాలన్నీ తీర్చు వాగ్దానాలు దేవుని దగిర~ వున్నాయని తెలసుకున్నాను. పిల్లలకు అన్నం గంజి ఉప్పు వేసి ఇచ్చేదాన్ని. ఆకలి తీర్చుకొనుటకు ఆదాయము లేని స్థితిలో కాలపకమేణా చర్చికి సనేు సాకలు క్లాసులకు పపారంభించావు. చర్చిలో భక్తిలోనున్న మమత అనే టీచరుగారు నను, నా పిల్లలను ఆదరణతో చూసేది. ప్రభువే ఆమెకు కలలో వా దీన అసహ్లయ స్థితిని, ఆర్థిక స్థితిని, లేవిని

108

చూపించారట.

కీర్తనలు 34 : 10 ''సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆపశయించువారికి ఏ వేలు కొదమై వుండ్రదు. ఈ వాక్యము వా జీవితాల పట్ల స్పష్టంగా నెరవేరింది. ఎవరో విశ్వసుల దావరా ఒక బస్తా బియయము 100 కేజీలు వాకందుట దావరా దేవుని వాగాదనవు నెరవేరుప చూశ్వు. కలలో వృద్ధుని వాట ప్రకారము ఆయన తన �శ్యర్యముతో ప్రతి అవసరము తీర్చు దేవుడైయున్నాడు. ఈ గొప్ప అద్భుతమైన సహ్లయమందుట ఆకలి తీరుటనుబట్టి వేవు దేవుని స్తుతించావు. వా అవసరాలకై మమతాగారికి దేవుడే వా పట్ల మమతనిచ్చారు. దేవునికే స్తుతి. హల్లేలాయ.

వాకు నాన్న దావరా సంకమించిన స్థలవు అవ్మాలని ప్రయత్నించగా వా ఇంటి పపకకమారర రేటు సరిగ్గా రాకుండా ఆటంకపర్చిగా తకుకవ విలువకు అమ్మి నా రెండు, వూడు స్థానంలో నా బిడ్డలకు వివాహం కట్నంతో చేశ్ను. వేవు మరింత ్రేదవారవై అదెద ఇంట్లో వుంటా జీవనాన్ని గడిపపవారం. ఎపపు�డ్రా పపార్ధనాత్మతోనున్న చిన్నవ్మాయి జయ�లపట్ల చదువు, ఉద్యోగము అదభుతాలే. వివాహ ప్రయత్నాలు చేయ కుండానే నా దగిరకు వచ్చిన అమెరికా సంబంధం బట్టి ఆశచ్యపడ్డాను. వా పాప అత్తగారు విశ్వసిగానున్నందున అవ్మా వా పాకలో పెండ్లి చేయాలి డబ్బు కట్నం ఇవ్వ లేమని ఒప్పుకోగా ''క్రీస్తు ఎక్కడ పుటాటరండ�—— పాకలోనేకదా, విశ్వసిగా, గుణవతిగానున్న అవ్మాయి వాకు కావాలి. ఖర్చులన్నీ వేవే భరిస్తామన్నారు. ఇది దేవుని కృప. పాకలో నిశ్చితార్ధం చేసుకుని పెండ్లి ఘనంగా కాందీారీ హా�ట

ల్లో 6 లక్షలు ఖర్చుతో చేశ్ను. పెండి�లో క్రీస్తు సన్నది వున్నట్లు వాకు దేవుడే తోడున్నారు.

కీర్తనలు 118 : 8, 9

''మనుష్యులను నవ్ముకొనుటకంటె యెహోవాను ఆపశయించుట వేలు. రాజును

నవ్ముకొనుట కంటే యెహోవాను ఆపశయించుట వేలు. నా బిడ్డలకు నేనిచ్చిన విలువైన కోట్లు

డబ్బుతో సమానవెన�వి వూడున్నాయని నా బిడ్డలు నన్ను అభినందింగా దేవుని స్తుతిస్తాను.

పెద్దమ్మాయి రమకింకా పెండ్లి లేదు. చెల్లిళుందర కేషమవు చూస్తానని తను ఆసపత్రిలో రకత్పరీకషా

విభాగంలో పనిచేస్తూ నన్ను పోషిస్తుంది. ఇద్దరు అవ్మాయిల వివాహ్లలన్నీ ప్రభువే చూపి

చేయించారు. క్రీస్తును నమ్మిన అల్లుళ్ళు దొరికారు. చివరి అవ్మాయి జయ�లకు అమెరికా

అబ్బారు కట్నం తీసుకోకుండా అన్నీ భరించి చేసు కొన్నారు. నేను ఎన్నిక లేకపోయి పేదరికంలో

పబతికిన నేను అమెరికాలో ప్రవేశించాను. బిడ్డకు పాప పుట్టినపుడు సహ్లయపడుటకు మళ్ళాను.

అమెరికాలో ఎందరో తెలుగువారిని చూసి స్తుతించాను. సాక్ష్యాలు సేకరించి పుస్తకాలు వుపదించే

వా వూరి వాస్తవ్యులు పరగస� విజయ సిస్టరుగారిని కలిసాను. నా సాక్ష్యం నా బిడ్డ జయ�ల

సాక్ష్యం ఆమెకు చాలా నచ్చాయి.

నేను, నా కువారెత ఇద్దరము క్రీస్తు సాక్షులముగా వా అనుభవాలన్నీ పుస్తక రూపంలో

మీవుందుంచగల భాగ్యాన్నిచ్చిన ఆ దేవేవునికి నా నిండు కృతజ్ఞతలు. నా బిడ్డలకు నేర్పిన

అనుభవాలే చదువరులైన మీతో పంచుకొంటున్నాను. పపపపదీముంగా మనవు ఆపశయించవలసిన

పపదీము పెన్నిది దైవవాక్యము బైబిలు. రెండవది కన్నీటి ప్రార్ధన. వూడవది దైవసన్నిది. ఇది

మీరంతా ఏనాడ్రా దారం చేసుకోరాదని నా దీన మనవి. స్తారావమ్మగారి సలహ్లవేరకు

గతంలో అందరము బాప్తస్మము తీసుకొని దైవాధనలో పాల్గొని దేవునిలో ఆనందిస్తున్నావు.

వా అందరి కేషమం కొరకు భక్తిలో క్రీస్తును హాతతుకొనునట్లు ప్రార్థించండి. పావురాలవలె

నిషకల్మషంగా పావులవలె వివేకంగా ఉండాలన్న వాక్యం నాకిష్టం. ఈ సాక్ష్యము ప్రభువు

కృపలో మీకు ఆత్మీయ వేలునివ్వాలని నా దీన ప్రార్ధన.

ఆపదలు నన్ను మన్నంటియున్నా

నా కాపరి నీవై నన్నాదుకొంటివి

లోకమంతయు నన్ను విడిచినా

నీ నుండి వేరుచేయము. ఎన్ని తలచినా

ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభూ... ఆమెన్.

Photograph from page 109 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 109

సాక్ష్యం 40. అడిగిన వన్నీ యిచ్చే నిజదేవుని

తెలసుకొన్నాను

- శ్రీమతి �కువారి

కీర్తనలు – 4:4,5 ఆయుససు నిమ్మని నిన్ను వరమడుగగా నీవు

దానిని అతని కనుగ్రహించి యున్నావు. నా పేరు �కువారి. నేను

హిందా కుటుంబంలో జన్మించాను. దేవుడంటే బాలయము నుండి చాలా యిష్టం. చాలా సన్నిహితంగా జీవించాలని చాల ఆశ ఉండేది. అందరూ యిష్టపడే ''పబహ్మాంగారి కాలజ్ఞానవు—— చదువుతా ఉండేదాన్ని. వా బంధువులు, వుఖ్యంగా వా పెదనాన్న గారు నన్ను చూచి భగవంతుని ఆరాధించే బభకుతరాలవి కాగలవు తల్లి అని దీవించేవారు. నా పెండ్లి జరిగినపుడు నా వయససు 17 సంవత్సరాలు. కేవలవు యస్.యస్.యల్.సి. వాత్రమే

109

చదివాను. వా కాపురము హైదరాబాదులో కాలనీలో నుండగా ఆ కాలనీలో నివసించే ఒక ఆంటీగారు క్రీస్తు ప్రభువును నవ్మారు. ఆమె పూజలు చేసి వ్యర్థమైన విగ్రహలరాధన నుండి విడుదల పొంది సాక్షిగా నుండేది. నా పూజలు, గుళు చుటాట అవిరామంగా పపదకిషణలు చేయుట గమనించి వా యింటికి వచ్చి ప్రభువు సువార్త చెప్పేది. క్రీస్తు ప్రేమ తొందర చేసేత విశ్వసులు నిరి�పతంగా, నిర్లక్ష్యంగా ఉండగలరా? ప్రతిచోట నీ సాక్షిగా సాగుతానయ్యా, నీ నావుస్మరణ వాకు శాంతిని పపసాదిస్తుందని నమ్మి యింటింటి సువార్త బోధించేవారి పాదాలు నిజంగా అతి సుందరమైనవి కావా? ఆ రోజుల్లో నాకు ఆమె పద్ధతి నచ్చేది కాదు. లోన స్నానాల గదిలో దాకొకని వుండేదాన్ని. ఆమె ఊరుకోకుండా నా భర్తకు సువార్త చెపిప ప్రార్థించి మళ�ుది. ఒకరోజు వినాయక చవితి పండుగ వేడుకల్లో నేను దీపారాధన చేస్తూ వుండగా విశ్వసిగా నన్న ఆంటీ వా యింటిలోనికి ప్రవేశించింది. అంతగా కాంతిగా దీపాలు వెలుగుట లోపంగా నన్న పరిస్థితిని చూచింది. అవ్మా, కువారీ, ఈ దీపం వెలుగు ఎంత సేపు ఉంటుంది? క్రీసేత వెలుగు అని అన్నారు. మీరు ఉపపులాగా వెలుగులాగా ఉండాలని కూడా చెపాపరు. ఆయనను నమ్మితే మీ సత్రియలనే వెలుగుగా పపకాశిస్తారని అన్నారు. నీవును నవ్ముకో తల్లి అని చెపిపంది. నాకు చిన్నవయససులోనే నా భర్త ఆకస్మిక మరణవు నన్ను వేదనకు గురి చేసింది. ఒకరోజు ఉద్యోగంలో బయటకు మళాుక భర్త తిరిగి శవవుగా ఎదురొకన్నాను. గుండెపబదదలై పోయిన సమయంలో నా బిడ్డల వయససు 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు. నా భర్త నన్ను చాల అపురూపంగా చూచేవారు. ప్రేమతో నన్ను పనిచేసి కష్టపడనీయక వాసిన బట్టలు ఉతికితే అలసిపోతానని బయట క్డైకీ�నింగునకిచ్చేవారు. నేను కూడ్ర చిన్న ఉద్యోగంలో చేరినందున,

ఆ పని లేనప్పుడు వేరేపనులకు పనివారుండేవారు. అప్పట్లో విధవరాలిగా 30 సంవత్సరాల

వయససులో దికుకతోచని స్థితిలో కారు�కటి నిండిన ఒంటరి జీవితమారంభించాను. బయట

ప్రపంచం పనేవుంది? ఉద్యోగం చేయలేను అని నిర్ణయించుకున్నాను. ఇక నేను మరణిసేత

నా పిల్లలు అనాధలవుతారని పిల్లలను బావిలో పడవేసి నేను బావిలో దాకి చనిపోవాలని

కోరుకున్నాను. నా అయోమయ పరిస్థితిల్లో మనససులో ఒక్కరి ఆలోచన పనిచేసింది. నా రూ

దీనస్థితిని కటాక్షించేందుకు ఏ దేవుడైనా నా పట్ల దయచూపి తపిపంచగలరా? అని ప్రార్థించాను.

ఒక్కసారిగా గదంతా గొప్ప వెలుగుతో నిండింది. ఆ వెలుగుచూడగానే గతంలో వెలుగు గురించి

విశ్వసి ఆంటీ చెపిపన వాటలు జ్ఞాపకమొచ్చాయి. వెలుగు అనగా నేనే వెలుగును అన్న

క్రీస్తును ఆమె నమ్మింది కదా! అని గ్రహించాను. నా గతంలో 10 సంవత్సరాయి వుంటుంది.

యింటింటి సువార్త బోధించవారు వాకు బైబిళ్ళు పంచారు. నేను ఎన్నడ్రా బైబిలు చదవలేదు.

అది పాతపుస్తకాల కట్టలో ఉంది. అది ఆసక్తితో తెరిచి చూడగానే ఎపరదారము మధ్య్రేజీలో

నిలిచి ఉంది. మీ హృదయము కలవర పడనీయవదుద. నేనుండే స్థలవులోకి మివ్ములను

తీసుకొని మళుగలను. నేనే వారిం, సత్యం, జీవం అని వ్రాసి ఉంది. రూ అనుభవాలన్నీ

క్రీస్తును వెంబడించాలనే జిజ్ఞాసను పెంచగా చర్చికి మళ్ళీ క్రీస్తు గురించి తెలసుకోదలచాను.

నా భర్త అకాలమరణం ఎదురొకన్న అనుభవంలో నాకు నా బిడ్డలన్నా చాలాకాలవు పబతకాలనే

ఆశ మిగిలింది. నీవు దీరా�యుష్మంతుడుగా మిగలాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి.

నా బిడ్డలు దుష�టల ఆలోచన చొప్పున నడువరాదు. దష్టసాంగత్యము మంచి నడవడిని

చెడుపుతుందని వాక్యము చర్చి బోధల దావరా గ్రహించి మౌనంగా ప్రార్థించాను. ఆరోజు

పాస్టరుగారి బోధల్లో యోహలను 14 అధ్యాయము 27 వచనవు వివరించారు. సరిగా

ముదటిసారి బైబిలులో చదివిన వాక్యభాగము అదే అయినందున ఆశచ్యపడ్డాను. వెంటనే

ప్రార్థన తర్వాత ఎవరెవరు క్రీస్తును వెంబడించుటకిష్టపడుచున్నారో, చేతలెతిత చూపండి

అన్నారు. నేను నా పిల్లలు వెంటనే చేతలెతిత సమ్మతిని తెలియజేశ్ను. యింటికి వచ్చావు.

దీర్ఘాయువు కావాలని పపార్థించలేదేనని బాధపడ్డాను. మరలా చర్చికి మళుగలవో లేదోనని

కాసత బాధపడ్డాను. వేవు చర్చికి మళ్ళిన తర్వాత సోమవారం వా బాబు టీచరు యింటికి

వచ్చి పెద్ద బైబిలు బహుమతిగా యిచ్చి దేవునిపై నమ్మకము మంచిదని బోధించి, ప్రార్థించి

మళ్ళింది. ఆ తర్వాత ఆ బైబిలులో ఏవుందో చూడాలని ఒడిలో పెట్టుకొని ఉండగా కీర్తనలు

21 అధ్యాయము ప్రభువు స్పష్టంగా చూపారు.

''సదాకాలవు నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి యున్నావు. నా పిల్లలు ఎకుకవకాలం పబతకుతారని దేవుని వాగాథనవు నాకిచ్చారని నవ్మాను.—— మరొకసారి నా ఒంటరి జీవితము. విధవగా వున్న ద�ర�న్యస్థితిరకై దు�ఖపడగా యెషయా 54 అధ్యాయము 4 నుండి 14 వచనాల వరకు దేవుడే ఆదరించి ఓదార్చినారు. ఇక చర్చి వానక మళ్ళుచు బైబిలు పకమముగా చదవాలని నిశ్చయించుకున్నాను. ఒక దినవు పాస్టరు గారు సందేశవులో పరిసయ్యుడు సుంకరి పపార్థనలను గురించి తెలాపరు. దేవా పాపినైన నన్ను కర్ణించు అని దీనంగా ఒప్పుకోలులో ప్రాధేయపడి ప్రార్థించాలని నేర్పించారు. మన పాపాలు ఒప్పుకుంటే క్రీస్తు నమ్మదగిన దేవుడు క్షమించి రక్షిస్తారని తెలాపరు.

Photograph from page 110 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 110

లెకికంచలేని అదభుతాలు నా జీవితంలో జరిగాయి. నా చిన్న ఉద్యోగంలో నుంటా ఉన్నత చదువు చదివితే పెద్ద జీతంలో బిడ్డలను పోషించాలని ఆశించి బి.యస్. తర్వాత ఎం.ఎస�సి చదివి నేను అదే డిపార్టుమెంటులో సైంటిస్తునకు సంబంధించిన ఆఫ్సరుగా నిలిచి గొప్ప జీతం పొందుట దేవుని దీవెనయే. బిడ్డలకు ఉన్నత్విద్య ఇంజనీరింగు దావరా అమెరికా ప్రవేశము

110

కల్గింది. వారిని దర్శించుటకై నన్ను అమెరికా చూచా ధనయిరాలిగా నిలిపిన పపరభునకట్లు కృతజ్ఞత తెలుపగలను? వర్ణించతరమా?ప్రభు ప్రేవా? నాశనకర్మెన� గుంటలోనుండి లేపి క్రీస్తునే బండ్రపై నా అడుగులు స్థిరపర్చారు. క్రొతతగీతము నా నోటనుంచారు. యేసేబు పోతిపఘరు యింటిలో నమ్మకంగా పనిచేసినట్లు అధికారుల వద్ద గణనీయ సేవలు విధేయతలో చేయగా వా పబాహ్మాణ జాతికి చెందిన అధికారి భార్యకు ఆసపత్రిలో తోడుగా నుండి సహకరించి ప్రమాదంలో ప్రార్థించగా ఆమె పపరభును నమ్మి ప్రభువును ఆ తర్వాత తలసతూ ప్రభుని చెంతకు చేరింది.

వా నాన్నగారి కోరుట కేసులలో ప్రార్థించగా దేవుని అదభుతక్రియలు చూచి నాన్నగారితో పాటు లాయరుగారు నా సాక్ష్యము ధైర్యం చూచి ప్రభువుని నమ్మి నేడు నాలో సహవాసిగా నుండుట నా భాగ్యం. గతంలో హెబ్రోను సంఘంలో వాక్యంలో బలపడి కొందర విశ్వసులలో యింటింటి ప్రార్థనలలో చిన్నగా సవంత సహవాసమారంభించగా ప్రభువు నాతనాత్మలలో ఆనందపర్చుట ఆయన కృపయే.

సాక్షిగా నుండ్రటను బట్టి సిబియన్ సంస్థవారు సాక్ష్యము వీడియో తీసి టివి పపసారాల్లో అందించగా అమెరికాలో నా బిడ్డలు చూచి దేవుని స్తుతించారు. వారమంతా క్రీస్తు పరిచర్యలో గడుపుట ఆనందంగా భావిస్తాను. సోమవారం నా యింటిలో 10 లేక 20 మందిలో ప్రార్థన సహవాసం, మంగళ్వారం నుండి ఆదివారం వరకు యవనసతుల పరిచర్య, యింటింటికి మళ్ళీ సమస్యలలో కౌన్సిలింగ్, గుంపుగా ఆరాధనలు ఉపవాసాలు నిత్యకృత్యాలు ఉద్యోగం 6 గం��లు చేసి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ప్రభుసేవలో వంచుట నా దినచర్య. సాక్ష్యాలు సేకరింపజేసే విజయగారి చెల్లి కృపాసుందరరావు గారు సికిందరాబాద్ స్ఫిల్గుడా గృహకూడ

ికలలో నా సాక్ష్యం విని ప్రభావితమై అమెరికాలో అకక్గార్ని నన్ను పరిచయం చేయగా,

వారిలో ఇ మెయిల్ ప�ోనుల దావరా క్రీస్తు ప్రేమను పంచుకొని ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకొనే

భాగ్యం పపరభువిచ్చినందుకు క్రీస్తుకే మహిమ యేసుని కొర్రై యల జీవించెద భాసురముగా

నేననుదినవు. ఆమెన్.

సాక్ష్యం 41. కన్నతల్లని చంపిన తనయుడి� క్షమించిన తంపడి

- వార్క

''వా బుణసతులను వేవు క్షమించిన ప్రకారము వా

బుణవులను కష్మించవు——.మత్తయి 6:12.

ఆది 2007వ సంత్సరము. వేసలికాలం వార్క సుజీ

దంపతులు తమ వివాహ జీవితంలో 24 వసంతాలు పూర్తి

చేసికొనిన శుబభదినాలు. అమెరికాలో ఒహ్లయి ప్రాంతంలో

అందమైన 3 ఎకరాల స్థలంలో ఆదర్శ గహృం. ప్రకృతి అందాలతో పచ్చిని బయళ్ళు,

సుందరమైన తోట, గుపరాలు, పోలాలుగల చిన్న డ్రవి ప్రాంతంలో, లేళ్ళు, వేటాడే నిలయంగా

నిలిచిన అందమైన పొదరిల్లు వంటి నివాసంలో సకుటుంబంగా సుఖ జీవనవు చేస్తున్నారు.

వార్క, సుజీలు గతంలో వారు విద్యాభ్యాసకాలంలో ప్రేమలో పడ్డారు. వారు క్రీస్తును

నమ్మిన మంచి విశ్వసులు. క్రీస్తు మెల్లని సవరాలనికి విధేయులై దైవసేవకు అంకితమయయారు.

ఒహలరువదద క్లీవ్లాండ్లో నివస్తున్న వీరి జీవితంలో చీకటి ఆవరించింది. నయాలైఫ� అసెంబ్లీస్

ఆఫ్ గాడ్ సేవలలో చిన్న పల్లెటారి ప్రాంతంలో సంఘకాపరిగా వుంటున్నారు. ఆయన

చేసిన ముదటి ప్రసంగము వారి సంఘస్తులనెంతో ఆకర్షించింది. సిలువలో క్రీస్తు పలికన

అమూల్యమైన పలుకులు.

''వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించు.——

సుజి, వార్క గారిక కూడా చాలా సమర్థులుగా గొప్ప రీతిగా స్త్రీల కార్యపకమాలు ఆఫ్సు

పనులు, పిల్లల పపోగ్రావులలో సృజనాత్మక తలాంతులలో గణనీయమైన సేవలందిస్తూ

ఎందరినో ఆత్మీయంగా ఉజ్జీవపర్చుటలో ఆనందించేది. పాస్టరుగారికి వుగ్గురు బిడ్డలు

కలాిరు. వీరిని భక్తిలో పెంచుతా, జీవిత విలువలనందించేవారు. వీరి వయససులు 16,17,21

సంవత్సరాలు, వారు ఎన్నడ్రా తల్లిదండ్రులను నొపిపంచలేదు. సంఘ కార్యపకమాల్లో చురుగ్గా

పాల్గొనేవారు. పహైాదీ (కలిరి�రి) అనే పెద్దమ్మాయి యమవనసతులకు �డ్రరుగా, పసిపిల్లల సంరకష్ణా భారం వించేది. రెండవ కువారెత హా�� పాటలు పాడుతా పడవ్ము వాయించేది. ఆరాధనల్లో చురుగ్గా పాల్గొని ఉజ్జీవంగా నిలిచేది. వూడవ సంతానవెన� ఏరైక కువారుడు డాని, బైబిలు కివజ్లో చురుగి పాల్గొనేవాడు. వాయిద్యాలు కూడా వాయిస్తూ ఆరాధనలో పాల్గొనేవాడు. వీళు అమ్మ సుజీవలె హలస్యదోరణిలో వాట్లాడుతా, అందరినీ ఆనందపరచేవాడు. వాళ్ల నాన్న గారి రుశాటలపై ఆసక్తి కల్గియుండి, పాతవసతువులన్నీ దాచుకునే నాన్న పనుల్ని చూస్తూ ఆనందపడేవాడు. చేపలు పట్టుట, వేటాడుట, బేస�బాల్ వంటి ఆటలపై ఆపేక్ష కల్గియుండేవాడు.

అకస్మాత్తుగా ప్రమాదంలో ఆటలలో గాయపడిన డానీ చాలా నిరాశపడి కృంగిపోయాడు. ఆటలలో పపవేశించరాదని డాకట్రు శ్సించాడు. ఒకవేల ఆటలలో పాల్గొంటే పక్షవాతం వస్తుందని బదిరించారు. నేనిక చేసేదేమీ లేక పడకలో నిలిచి వీడియో ఆటలు ఆడుతూ కాలం గడిపపరీతిగా తల్లిదండ్రులు పశద్ధవహించేవారు. వారు లేని సమయంలో క్రొత్త ప్నేహితులను

111

ఆహ్లవనిస్తూ తన యిష్టవు వచ్చిన ఆటలను ఆడుతూ సినివాలు వీడియోల్లో చూస్తూ లోక బంధాలనాశించి వానసికంగా భక్తి జీవితానికి దారమయయాడు. తన ప్రవర్తన తండికి క్రొత్తగా తోచింది. క్రొత్త ఆటలు యింటిలోకి తేవదుద అని తంపడి గద్దించాడు. డేనీ తల్లిదండ్రులను ఎదరించి వాట్లాడ్రసాగాడు. అతని ప్నేహితుల తల్లిదండ్రులు కోరిన ఆటవసతువులు, పిస్టలుతో సహ్ల కొనుకోకగల సేవచ్చినిస్తున్నారని నిష�టరంగా వాట్లాడ్రసాగాడు. ష�టింగ�గన్ అపపు చేసయినా కొనాలని ఆశించాడు. ఆ రాత్రి 3 గంటల వేళ్లో నిపదపోయే సమయంలో కిటికీ దాకి మళ్ళాలని ప్రయత్నించాడు. తల్ల సుజీ అతని ప్రయత్నం కనిపెట్టింది. తల్ల దండి యిద్దరూ డాని, వింత ప్రవర్తనను గమనించి కోపపడిన వెంటనే ఆవేశంగా ఎదురు తిరిగాడు. ''చూడండి, డాడీ, నన్ను క్రైస్తవ పద్ధతులలో నిర్బుందించే జీవితము నాకు వదుద. నేను మీరు కోరిన క్రైస్తవునిగా జీవించలేను.—— అని చెపాపడు.

నరకము కోరుకొనే డేనీకి దైవబోధలు సహించలేదు. ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించారు. నిపద, ఆహ్లరము వాని కువారుని గురించి తపించేవారు. డానీ కళుల్లో కళ్ కర్వైంది. నల్లని వలయాలు ఆవరించాయి. ప్రేమతో పలుకరించే అమ్మమ్మ, తోబుట్టువులతో హలయు, అనే వాటతో తపిపంచుకొని తన లోకంలో ఒంటరిగా ఉండేవాడు. దేవుని సేవించే కుటుంబాల్లో బిడ్డలు పదోహులై నశించుట, ఆత్మహాత్యలు జరుగునట్లు, హింసానుభవాలు ఎదురొకనుట కేవలవు సైతాను పన్నాగవే.

సేవను విర్మించాలని నిరుతాసహాపర్చాలని సైతాను దేవునిరాజ్య స్థాపనకు ఎదురై

నిరాశకల్గించే పపయత్నాలలో బలహానులైన కుటుం�కులపై దాడి చేయుట తప్పదు. శోధనల

నెదురొకనే పాస్టరు గృహంలో ఈ శ్రమలు గురించి దేవునికి తెలియదా? ఈ లోకంలో శ్రమ

కల్గును. ధైర్యము తెచ్చుకోమని చెప్పే సందేశవు వీరి కొరకేనా? డేనీ, దుర్సు ప్రవర్తనలో

ఏమీ వారపు లేదు. డేనీ వారుమనససురకై తంపడి విలపించుట విజ్ఞాపనా ప్రార్ధనలు ఆపలేదు.

డేనీ శ్రీరక గాయం మెల్లగా వానింది. ఒక రోజు ఆ గృహంలో ఘోరమైన సంఘటన

హృదయవిదారకవెన� ఘటటంగా చరిత్రలో నిలిచింది. అది అకోటబరు 20వ తేదీ సాంయత్రం

సమయము. డేనీ తల్లిదండ్రులిదదరూ పడారుంగు రూవులో కూర్చొని వాట్లాడుకుంటున్న

సమయలో కువారుడు అకస్మాత్తుగా ప్రవేశించాడు. వీరి చూపంతా టీ.వి స్త్కన్ పై ఉంది.

డేనీ స్వరం వినిసంచింది.

''మీతో నేను అర్జంటుగా వాట్లాడాలి. ఆశచ్యకర్మెన� సంఘటన చూపాలి. మీరిదదరూ

కళ్ళు వూసుకోవాలి—— అన్నాడు. హాఠాతతుగా గన్ తంపడి తలకు గరిపెట్టి ్రేల్చాిడు. మను వెంటనే

తల్ల తలకు గరిపెట్టి నాలుగు సార్లు ్రేల్చాిడు. డేనీ వాడిన గన్ తన తంపడి వార్క తాళ్ంపెట్టి

దాచినదే. 9 మ�్లమీటర్ల స.మీ ఆటో వేటిక్ పిస్టలును డేనీ దొంగిలించాడు. సమీపంలో

వేట కోసం దాచిన వసతువును డేనీ చూచి తీసాడు. ఆ పిస్టలును తల్ల దండి సమీపంలోనుంచి

ఆత్మహాత్యగా నిరూపించదలచాడు డేనీ అక్క అదే సమయంలో తల్ల దండ్రులను దర్శించాలని,

టీ.వీలో ఆటను పరికించాలని వచ్చింది.

''అకాక, అమ్మ నాన్నలిదదరూ చాలా గొడవలో నున్నారు. విడాకులు తీసికోదలచారు.

నీవు దరికి రావదుద దారంగా పారిపో—— అంటా అరిచాడు. ఆ క్షణంలో డేనీ కట్టుక్ధ

నవ్మాలనిపించలేదు. ఆమె వెంటనే గదిలోకి దాకుడుగా ప్రవేశించింది. అమ్మ నాన్న యిద్దరూ

రకత్పు మడుగులో దొర్లి వున్నారు. అది చూచి 911కు ఫోన్ చేసి పోలీసు బృందాన్ని పిలిచింది.

పహైాదీ, పెద్దమ్మాయి నర్సు క్టెని�ంగ�లో ఉంది. తల్ల చనిపోయిందని గ్రహించింది. తండిలో

యింకా జీవవున్నట్లు కనుగొని, తలపై గల గాయానికి ప్రధమ చికిత్స చేసి తవాలుతో రకాతన్ని

తడిచింది. అప్పటికే బుల్లెట్ల ధాటికి దవ్ర ఎవుకలు గాయపడ్డాయి. డేనీ ఆ ప్రాంతం నుండి

చాలా తవరగా బయటకు వచ్చేసి తన కారులో ఎకక్డికో మళ్ళిపోయాడు. పాస్టరు వారుక గారు

రకతము కార్డంవల్ల నీర్సపడి కోవాలోకి చేరుకుండా ఉండుటకు అల్లుడు విశ్వ ప్రయత్నాలు

చేసాడు. డాకట్ర్లు చేరరవరకు కువారెత అల్లుడు సపరిచర్యలు చేసారు. కువారెత తంపడిని సమీపించి

దీనంగా ప్రార్థించింది.

''ప్రభువా, అమ్మ నాకు లేదు. నాన్ననయినా పబతికించండి.—— ఆ తర్వాత రెండు వారాలు గడిచాయి. అదే ప్రాంతంలో క్లీవ్లాండ్ పాస్టరు వారుకగారు ఆసపత్రిలో చేరిన వార్త చాలామందికి చేరింది. వార్క తల్ల దండ్రులు, కువారెతలు, చర్చి సభ్యులు, ప్నేహితులు సుదీర్ఘ ప్రార్ధనలు విజ్ఞాపనలు చేయసాగారు. పాస్టరుగారు పబతకాలి అదే అందరి ఆశయము.

Photograph from page 112 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 112

అదభుత ప్రార్ధనల పఘలితంగా కోవానుండి వారుకగారు తేరుకున్నారు. తన భార్య సుజీ చనిపోయిందనియు, దానికి తన సవంత కువారుడే కారణమని గ్రహించి �న్నుడ్రయి కూలబడ్డాడు. ఉపదేకంతో కంపించి పోయాడు. పపపపదీముంగా ఏరైక పుపతని అసహ్యించు కున్నాడు. చివరకు దేవునితో చెప్పుకున్నాడు. ''ఈసారి డేనీ కనిపసేత పబతకనిచ్చేది లేదు.—— క్రమంగా ఆరోగ్యం పొందిన వారుకగారు యిల్లు చేరారు. దైవధ్యానం చేస్తున్న సందర్భాల్లో ప్రభువు సాటిగా వాట్లాడారు. ''తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు.—— దేవుడు వారుకగారితో సాటిగా వాట్లాడారు. తన కువారుని కష్మించక తప్పదని గ్రహించారు. ఆయన తన కోపాన్ని దిగి పమింగి ప్రభువు చితాతనికి తనను సమర్పించుకొనగా

112

''వార్క, నీ శక్తితో నీవు కష్మించలేవు. అది నీకు అసాధ్యవే నా శక్తిని నీకు నింపుతాను. వార్కలో పెనుగులాట ఆరంభమయింది. మెల్లగా కర్డు కట్టిన కోపం పకమంగా కరిగిపోసాగింది. మౌనంగా దీనంగా దేవుని దగిర ఒప్పుకున్నాడు. ''ప్రభువా నా కువారుడ్ని ప్రేమించగలను.—— వార్క గారి హృదయము కాసత కుదుట పడింది. డేనీని పోలీసు అధికారులు నేర్సతులు నివసించు పునరావుత కేందంలో చేర్పించారు. చర్చి వారంతా అతనిని దర్శించి ప్రేమించేవారు. అతని అసహ్లయత చూచి జాలిపడేవారు. అతనిని ఆప్యాయతతో హత్తుకొని ఓదార్చి తిరిగి దేవుని ప్రేమించుట ఉత్తమమని హెచ్చరించారు.

వారుకగారు యిల్లు చేరిపపుడు రకతంతో తడిచిన సోప�ా ఉంది. చర్చి బృందము సహకారంతో సోప�ాలన్నీ వార్చారు. క్రొత్త వసతువులు సమకూర్చారు. 100 మంది సభ్యులు గలవారంతా 1974 సంత్సరముండి స్థిరపడిన విశ్వసులు ఎంతో సహకారంతో ఆదరణ చూపించారు. యమవనసతుల పాస్టరు గారు క్రిసిటగారు చనిపోయిన సుజికి సన్నిహితులు. ఆమె చేసిన పనులన్నీ స్వకరించి ఆదాయాత్మకంగా సంఘసేవకు లోటు రాని రీతిలో నిలిచారు. అమెరికా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అధినేత జార్జిగారు సవయంగా సుజి భూస్థాపనకు హలజరయయారు. ఆసపత్రిలో నున్నప్పుడు వార్కగార్ని ఓదార్చారు.

పాస్టరు వారుక గారు యిల్లు చేరిన రెండు వారాలలో ఒకసారి తన కువారునికి ఫోను చేసారు. చాలా దు�ఖవుతో భారమైన హృదయంతో తన కువారుని డేనీని పలుకరించి ఏడాచు. కష్మించానని తెలాపరు. కేవలం క్రీస్తు నేర్పిన ప్రేమను బట్టి ప్రేమించగలనని తెలాపరు.

''బాబా డేనీ, నీవు సవయంగా నీ తల్లని చంపిన కిరాతక చర్య సహించరానిది. చాలా

తప్పు చేశ్వు. కానీ నిన్ను క్షమించి ప్రేమించగలను.—— రూ వాటల్ని తంపడి సవయంగా పలికన

వాటల్ని వింటా డేనీ గుండెలు అవిసిపోయేరీతిగా విలపించసాగాడు. ఎలురగతిత ఏడ్చాడు.

అవిరామంగా రోదించాడు. ఆ కన్నీటిలో తన పాపాలన్నీ దేవుని వుందు ఒప్పుకున్నాడు

తనను క్షమించిన సవంత తండితోపాటు పరలోకపు తంపడి కష్మించాడ్రనే నిశ్చియత పొందాడు.

అవధులు లేని క్రీస్తు ప్రేమను గ్రహించాడు. తన తంపడి, తోబుట్టువులు సంఘస్తులు చూపించే

ప్రేమ తన హృదయాన్ని వార్చివేసింది. ఎంత పాపినైనను క్రీస్తు కష్మించగలరన్న నిజవే

తనను ఆశచ్యపర్చింది. తర్వాత చాలా ఉత్తరాలు డేనీ, వాళు నాన్నకు వ్రాసేవాడు. ఆవేశంతో

చేసిన తపిపదవు చాలా ఘోరవెన�దని దానిరకై చాలా

దు��స్తున్నానని వ్రాసాడు.

''డాడీ, నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. అది

నన్ను నీవు క్షమించిన రీతిని బట్టి గ్రహిస్తున్నాను అంటా——

వాళు అమ్మకు కూడా క్షమాపణ తెలుపచూ ఉత్తరాలు

వ్రాసేవాడు.

''అవ్మా, నన్ను కష్మించవూ? నీవు రూ వుతతరాన్ని

చదవడానికీ లోకంలోనే లేవు. నేను చేసిన ఈ పాపానికి

ప్రతిగా తిరిగి నిన్ను పొందాలంటే ఏమి చేయగలను? నిన్ను

మరలా పబతికించుకోవాలని వుంది. అది సాధయమా?—— అంటా దు��ంచేవాడు. వారుకగారు

తనకు కల్గిన గాయము నుండి పూర్తిగా కోలోకవాలంటే 5 నెలలు పట్టింది. తిరిగి తను పరిచ్య

చేసిన సంఘంలోని వేదిక చేరారు. క్షమాపణ గురించి ప్రసంగాన్ని మరొక్కసారి ప్రసంగించారు.

యీసారి అనుభవందావరా తెలిపన సందేశమగుట వల్ల అనేక హృదయాలను కదిలించింది.

తల్లని చంపిన తనయుడు అనే వార్తతో ఈ కేసు కోరుటకు చేరింది. డిపసంబరు 2008లో

అందరూ చర్చించేవారు.

1పేతురు 4:8 ప్రేమ అనేక దోశాల్ని కప్పుతుంది. డేనీ నానమ్మ, తాతగారు కోరుట కేసులన్నీ

భరించారు. ముదట్లో చాలా డేనీకి 23 సుదీర్ఘ సంవత్సరాల జైలు శిక్ష పొందునట్లుగా తీరుప

వచ్చింది. వారుక గారి కువారెత, అల్లుడు తంపడిని ఆదరించి సంరక్షించారు. 32 సంవత్సరంలో

డేనీ బయట ప్రపంచాన్ని చూడగలడు. తంపడి వారుకగారు కువారుని చూడడానికి జైలులో

పర్మిషన్ దొరికింది. పెద్దమ్మాయి వాత్రము తవ్ముడిని చూడ్రరాదని జైలు నిర�యించింది. తల్లని చంపిన సమయంలో ఆమె ప్రవేశం ఉందని వద్దని నిర్ణయించారు. డేనీ ఆమెను ఆవేశంతో గాయపర్చిగలడని భయపడ్డారు. వారుక తల్ల దండ్రులు తన కువారునికి వచ్చిన కష్టంలో చూపిన క్షమ, ప్రేమని నిబ్బరాన్ని చూస్తూ గొప్పగా సాక్ష్యం చెపాపరు. వారుకగారు తనలో తాను బాధపడ్డారు.

Photograph from page 113 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 113

''ప్రభువా, నా జీవితంలో రూ విశాదం ఎందుకు సంభవించింది? ప్రభూ నీ చితాతనికి నేను అంగీకరిస్తున్నాను. నా భార్యను కోలోపవుట నా కంతో బాధగా ఉంది. ప్రేమ బంధంలో యిరవై నాలురగళ్ళు ఆనందంగా గడిపావు నాలో అనురాగాన్ని పంచింది. నాతో ప్నేహితురాలిగా గడిపి సేవలో సహకరించిన నాయిల్లాలు నా కిక లేదు. సైతాను నా సేవను దొంగిలించాలని నా కుటుంబంలో కీడును అనుమతించాడు. కాని దేవుడు మంచి పెంచుటకు నన్ను తిరిగి పబతికించారు. ప్రపంచ వ్యాపతంగా క్షమను చూపుటరై నన్ను నిలిపాడు. నేడు నా సేవను దీవించి అభివృదిథ చేస్తున్నారని వారుకగారు దేవుని స్తుతిస్తున్నారు. ఎవరి హృదయంలో కక్ష, కోపం దాగి

↑ పైకి / Back to top