Chapter 3 of 9

సాక్ష్యాలు 10–16

Photograph from page 33 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 33
Photograph from page 33 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 33

బాలీవుడ్ నటి నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు

– నగ్మా

కీర్తనలు 1:1 ''దుష�టల ఆలోచన చొప్పున నడువక, పాపుల వారివున నిలువక యెహోవా ధర్మ శ్ప్రవు నందానందించు వాడు ధనయిడు——

పరిచయము :– బా�వుడ్లో ప్రముఖ నటినైన నా పేరు నగ్మ. తమిళ్వు, తెలుగులో పేరు పొందిన నటిగా పేరు గడించాను. నా తల్ల వుస్లివు వనిత తంపడి ఒక హిందా మతసతుడు. నేను నమ్మినది పరైస్తవ మతము. నాకు గొప్ప పేరు తెచ్చిన సినివాలు బాగీ, 1990లో చాలా పేరు వచ్చిన సినివా. 1993 నుండి 1997 వరకు నా సినివా జీవితము

33

చాలా ప్రాధాన్యత గలది. దకిషణ భారతదేశంలో నా పేరు తెలియని వారు లేరు. నేను 9 పైగా భాషలు వాట్లాడగల పపతిబభవుంది. హందీ, అరమవు, తెలుగు, కన్నడ్ర, వుళ్యాళ్వు, బంగా�, భోజ్పూరి, పంజాబి, మరారీఠ రూ భాషలలో నటించాను.

నా బాల్యం :– నా బాల్యం నుండి మతపరవెన� తలంపులలో నుండే దానిని. నా బంధువులలో ఒక ఆంటీ యేసుక్రీస్తు అనుచరురాలిగా పాస్టరుగా జీవించేవారు. నా జీవితం గురించి చాలా శ్దద కల్గి నా కోసం ప్రార్థించి నా జీవితం పట్ల ఆసక్తి చూపించేది. నా కందుకో యేసు పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. క్రీస్తు గురించి బైబిలు కములు విన్నాను. క్రీస్తు గురించిన పుస్తకాలెన్నో చదివాను. నా నటజీవితంలో ఎన్నో ఒతితడులకు గురైపోవుట వల్ల నా జీవితం నిరాశపాలై చివరకు ఆత్మహత్య ప్రయత్నం చేసికున్నాను. 2000 సంవత్సరంలో నన్ను ప్రేమించిన పరైస్తవ నమ్మకము గల ఆంటీ దావరా క్రీసేతసును స్వకరించుటకు రక్షణ కొర్రైన ప్రత్యేక పార్ధన వివరించి నాచే చేయించింది. కనీసము ఆ తర్వాత 5 సంవత్సరాలుగా పూర్తిగా క్రీస్తును గురించి, ఆయన రాజ్యం గురించి గ్రహించు టకు సమయం పట్టింది. 2006, డిపసంబరులో తిరిగి బైబిలులోని క్రొత్త నిబంధనను చదువుట కారంభించాను. ఆ తర్వాత గంటల కొలదీ దాన్ని చదువుటలో ఆనందాన్ని పొందాను. పపారి�ంచుటలో ప్రశాంతత పొందే దాన్ని. 2007 సంవత్సరం 5వ తేదీ బాప్తస్మ అనుభవం పొందాను. అంకితభావం గల క్రీస్తు విశ్వసిగా క్రీస్తును ప్రేమిస్తూ అనుకరిస్తూ జీవిస్తున్నాను. ప్రపంచమంతా తిరిగి దేవుని గురించి సాకష్మిస్తున్నాను. నేడిపుడు యేసు నా సాపర్ హారో అని పపచురిస్తుంది. ఆమె సాక్ష్యాన్ని దావరా

షషష.జీవవ��అ�అ�తీస్త్ర.షశీఎ చూడవచ్చు.

సాక్ష్యం 10. సాటిగా నమ్మగల సత్యము వారివు నీవే యేసయ్యా

– పండిత్ దీదరవు పపకాష� శ్ర్మ

నిరివు : ''నేను తప్ప వేరొక దేవుడు మీకుండ్రరాదు.——

పరిచయము : నేనొక సినివా యూకట్రుగా, ప్రముఖ

పారిశ్మికవేతతగా, పార్లవెంటులో ప్రధాన సలహలదారునిగా

నిలిచాను. ప్రధాన పూజారిగా నన్న వానాన్న పుషకర్ తీరతాతగా

రాజస్థాన్లో రెండు ప్రధాన దేవాలయంలో పబహ్మాను కొలిచే

స్థానవులో ప్రఖ్యాతి గాంచారు. నా తంపడి పూజలలో లీనమై

బాల్యంలో నన్ను చాలా ప్రభావితము చేసిననా, నాకయితే నిజదేవుని గురించిన తపన ఉండేది.

నా హృదయములో నిజమైన శాంతి లేదు. ఎన్నో గొప్ప మతపరవెన� వేడుకలు పండుగలలో

అన్యదేవతలను పూజించుట, రోజూ పూజలు చేయుట దేవుడు దగిరయయాడా అనుకొనేవాడ

ిని.

వింతైన సవరము : నా విద్యాభ్యాసవు బైబిలులో మత్తయి 5వ అధ్యాయములో కొండ్రవీుద

పపసంగములో సారాంశవు గురించి పపపపదీముంగా విను భాగయము లభించింది. మన దేశ్న్ని

పాలించిన పబిటీష�వారి మతాన్ని మనముందుకు నవ్మాలి? అనే వాదం నాలో చెలరరగేది. వా

తల్లిదండ్రులిదదరూ స్వాతంత్య పోరాటలో చాల పోరాడి జైలుపాలయయారు. మన జాతిపిత

గాందీభగారు క్రీస్తుబోధలకు పపభావితుడ్రయయాడని తెలిసి నేను కూడా క్రీస్తు బోధలను గురించి

తెలిసికోవాలని ఆశించాను. ఆ ఆశతోనుండగా, వింతైన స్వరం నన్ను ఆకర్షించింది. ''నీవు

బాల్యం నుండి కనిపెట్టుచు వెదుకుచున్న దేవుడ్రను నేనే.—— అని వినిపంచింది. చుటాటరా చూడగా

ఏమీ కనిపంచలేదు. వెంటనే ఆ గదంతా వెలుగుతో నిండిపోయింది. అది సహజ వెలుగు

కాదు. అది కాంతివంతమెన� వెలుగుగా గ్రహించాను. అంతేకాదు. రెండుచేతులా చాచి

పిలసతున్న భావన కల్గింది. ఈ అనుభవం దావరా అత్యంత ఆశచ్యంతో కాసత గాబరా పడ్డాను.

ఈ క్రీస్తు ఎవరు? అని చాలా తీపవంగా ఆలోచించసాగాను. వెనువెంటనే ఆ విశ్వవిద్యాలయం

అధినేత ప్రిన్సిపాల్ గారిని చేరి ప్రశ్నించి, నా దర్శన వివరాలు తెలాపను. ఆయన క్రైస్తవుడే.

ఆయనకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. ప్రిన్సిపాల్ గారు నాలోనే ఖంగారు కలిగించే భావాలకు

జవాబు చెపిపంచాలని పెద్ద క్యాదీలక్ బిషప్ గారిని సలహ్ల అడిగారు. ''నీవు క్రైస్తవుడ్రవైతే నీవే

గ్రహించగలవు.—— అని జవాబిచ్చారు. రూ వాటవిని నికోదేవు క్రీస్తు సందేశ్నికి సంతృపితపడని

రీతిగా నేను కూడ్ర అసంతృపితతో నిలిచాను. నేను నా మతాన్ని వల క్రైస్తవుడ్రనగుటకు ఆశించలేదు. నా కందుకో క్రైస్తవమతం పట్ల చాలా చిన్నచూపుండేది.

అంతలో నా తోటి క్రైస్తవులను పరిచయము చేసుకొని వారి జీవితాన్ని గురించి అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించాను. క్రీస్తు జీవితాశయాలు సందేశ్ల వేరకు క్రీస్తు అనుచరులుగా లేని స్థితిని బట్టి చెప్పునదొకటి, చేసేది వేరొకటిగా నుండుటచే చేసేది లేక నా తపనతీరుట కై బైబిలు పఠించుట కారంభించాను. ఎందుకో చిరాకుగల మనససు కల్గింది. నేనెందుకు క్రైస్తవ గ్ందీాల్ని చదవాలి? అనే సైతాను మనససు ప్రవేశించగానే వూడు భాషలలో నన్న బైబిలు గ్ందీాల్ని లైపబరీలో తీసుకొని హిందా ప్నేహితుల మధ్య కాల్చివేయగా, వారంతా చాలా పొగడారు. గత విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలన్నీ మరచి వావూలుగా నా విద్యను కొనసాగించాను. నాకొక ప్రగతి సాధించగల భవిష్యతతుందని నాకు తెలసు. ఒక సినివా యూకట్రుగా, పార్లవెం టులో ప్రముఖునిగా, ప్రముఖ వ్యాపార వేతతగా పపసిదిథ పొందాలనే కాంక్ష నాలో వుండేది.

34

నా జీవితాన్ని మార్చిన అనుభవం : నా జీవితంలో సరియైన ఉపాధి కార్యపకమాలలో పూర్తిగా �నమయిన రోజులో నా జీవితంలో గణనీయమైన సంఘటన ఎదురొకన్నాను. అది పొలిటికల్ జీవనంలో పోరాటం. ఆ రోజులోల వి.వి. గిరిగారు భారత దేశ్న్ని పపెసి డెంట్గా నిలిచిన రోజులు. ఆయన రైలులో ప్రయాణం విర్మించే సమయంలో ఎందరో వారికి వీడోకలు చెప్పు సమయంలో నా చెవులకు వినబడిన స్వరం స్పష్టంగా ఉంది.

''ఆయన ఎకక్డికళుచున్నారు.—— ఆయన యింటికి ఆయన వెళుతన్నారని నేను జవాబిచ్చాను. అకక్డ్రనుండి ఎటువెళాతరు? చివరకు ఆయన అందరూ మళ�ు స్థలం చేరుకొనుటకు ఈ లోకాన్ని విడిచిపెడాతరని తెలాపను. గిరిగారు ఎక్కడికి వెళుతన్నారో తెలుసా? పోనీ నీవెటు వెళుతన్నావో తెలుసా? రూ సవరానికి నేనిచ్చిన జవాబేమనగా నాకే నమ్మకంగా తెలియదు. ''నీ జీవితాన్ని ఎలా రక్షించుకోగలవు? నిత్యజీవాన్ని ఎలా పొందగలవు? యికక్డి నుండి ఎలా ఎక్కడికి మళుగలవు?—— రూ స్వరం చాలా సాటిగా స్పష్టంగా నాతో వివరించింది. నాకయితే రూ ప్రశ్నలకు జవాబు నా దగిర లేదు. నాకు గతంలో బైబిలులో చదివిన వాక్యాలు జ్ఞాపకమొచ్చాయి.

మత్తయి 16 : 26 : ''ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన పపాణవును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము. ఆ క్షణంలో బైబిలు వాక్యంసజీవవై రెండంచుల ఖడ్రింగా నాహృదయాన్ని తాకింది. ఈ వాక్యంలో సత్యం నాలో గాడభంగా పనిచేసి అర్థవంతంగా ఆలోచింపజేసింది. అంతా సంపాదించుకొని ప్రాణం పోతే ఎట్లు? ఎక్కడికి వెళ్తావు!

నిత్యజీవం పొందుటెట్లు? నాలో నిలిచిన విలువైన సత్యా లన్న స్వరం తెలిపన నిత్యజీవపు

వాటలు నాకు నచ్చాయి. ఆ క్షణంలో నిత్యజీవవు లభించే క్రీస్తు వాకుకలు బైబిలుధ్యానాలు

అంగీకరించి చిన్నపపార్థనచేసుకొన్నాను. నా హృదయంలో నన్న శూన్యంగా నన్న �ా�లో

క్రీస్తును ఆహ్లవనించాను. ఆ క్షణంలో నిత్యతవంలో జీవించే దేవుని తాకిన అనుభాతి కల్గింది.

దైవిక ప్రేమ, శాంతి, ఆదరణ నా హృదయంలో నిలిచి వింత ఆహల్లదకర్మెన� సంతోషం నాలో

కల్గింది. వెనువెంటనే పొలిటికల్ జీవితానికి స్వస్థి పలికాను. నేను రాజకీయ రంగంలో

అత్యన్నత స్థాయిని చేరినను, నా దేవుడిచ్చే శాంతి అందించే ప్రేమ లేనిచో అర్థరహిత

జీవితమగునని నవ్మాను.

ఆ రోజుల్లో భారతదేశంలో రాజకీయ తతవర పరిస్థితులు ఇందిరాగాందీభ గారి

నాయకతవంలో ఆందోనళలుండేవి. అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు చేదోడువాదోడుగా

నుండాలని ఆమె బాగా అడిగారు. ఆమెను సాటిగా ప్రశ్నించాను. ''అవ్మా, మీకు ప్రభువును

నవ్ముట వల్ల కలిరగ ఆనందం ఆయన ప్రేమ మీలో ఉందా?—— ఆమెకు నా ప్రశ్న నచ్చిలేదు

గనుక నన్ను వల మళ్ళిపోయారు.

ఆదర్శాలు గల జీవితము : నా జీవితం, సజీవేవుని అనేవషణకై సజీవ సాకషంగా

మిగులుటలో దేవుని చితతవుందని పూర్తిగా గ్రహించాను. ఎన్ని బాధలు వ్యతిరేకతలెన్ని ఎదురైనా

చలంచేది లేదు. నా సంపూర్ణి జీవిత సాక్ష్యాన్ని వ�ళివీజీలిబిశిలిజీ ఉళి�లివ ''యింత ప్రేమకు

మించినదేవుంది?—— అని క్రీస్తు నా జీవితంలో ప్రేమతో నడిపించిన రీతిని పూర్తిగా పుస్తకంలో

వివరించాను. నేను క్రీస్తును తెలిసికొనిన 10 సంవత్సరాలు, ఆయన సజీవుడని స్వకాయులకు

సన్నిహితులకు బహిరంగంగా సాకష్యమిచుటలో ఆనందిస్తున్న రోజుల్లో, సరిగ్గా 10 రోజులలో

వా నాన్నగారు మరణించనై యుండగా వా నాన్నగారైన పండిట్ సోహలన్ లాల్ గారు నన్ను

పిలిచారు. ''ప్రియ కువారుడా, నేను నా జీవితాన్ని చాలా సన్నిహితంగా గమనించి చూచాను.

నీవు నమ్మిన దేవుడు సజీవుడు. నిన్ను నీ జీవితాన్ని శాంతితో ఆనందంతో నింపాడు. నీలో చాలా

వారపు చూచాను. నీవు సత్యము జీవవుగల వారిం ఎన్నుకున్నావు. ఆ నమ్మదగిన దేవుడు

క్రీస్తుగా నేను కూడా నవ్మాలని ఆశిస్తున్నాను. నీ ప్రభువే నా ప్రభువు అని వా నాన్న క్రీస్తును

రక్షకునిగా స్వకరించాడు. గతంలో క్రీస్తు అనుచరులైన క్రైస్తవుల జీవితం క్రీస్తును పోలిలేదని

నేను ఉ్రేక్షించిన ఆ నిజ క్రైస్తవ జీవితంలో మనవే ఉప్పుగా వెలుగుగా క్రీస్తు చూపిన శ్రమల

వారింలో జీవించాలని ఆశించాను. ప్రతి విశ్వసి జీవితం పత్రికగా అనేకులు చదువుతారు.

నన్ను నా జీవితాన్ని వా నాన్న చదివారు.

త్యాగపూరిత మతగ్రందీాలు వేదాలు : భగవంతుని కృపను, దేవుడే సత్యవెన� వాడ్రనే నిజాన్ని తెలసుకోవాలని వేదాలలో బుష�లంతా అనేవషించుట వాస్తవవు. నా హృదయంలో ఆరని జావలగా నేను నమ్మిన పరలోకపు తంపడిని గురించిన సువార్త భావాలు నిండిపోయాయి. నన్ను నిత్యతవంలో నుండుదేవుని సన్నిధికి సమీపసతునిగా చేసారు. అస� హిందా శ్క్సాతలన్న యేసు గురించి ఏమి చెపుతన్నాయి? అందరూ పాపము చేసి దేవుడ్రనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా! దేవుడివవబోవు పాపా లకు పరిహ్లరంగా దేవుని శ్పవు నుండి ఎన్నో ప్రయత్నాలు పపణాళికల దావరా శ్ప వివుక్తిరకై తపించుట సావాన్యవే. అందువల్ల మన దేశంలో త్యాగాలు చేయు పబాహహ్మ ణులు పబాహ్మాణేతరులు జంతువులను అరపణగా బలిచ్చారు. వానవుల పాపాలను సంరక్షిం చేది బలియేనని వేదలన్నీ పోషిస్తున్నాయి. ఎన్నో పరిశోధనలలో తేలిన సత్యమిదే. పాపపరి హలరార్థం బలిగా రకతం చిందాలనే సత్యము అన్ని వేదాలలో నన్న ఉమ్మడి సత్యము.

35

కొన్ని గొప్ప సత్యాల వివరణ :

1)

"ళ�షతీ�ట�వర �తీవ ్�వ టశీతీవఎశీర్ శీట శీబతీ ట�తీర్ సబ్�వర."

మన కర్తవ్యాలలో యజ్ఞబలి ప్రాముఖ్యమైనది.

2)

"ళ�షతీ�ట�షవ �ర ్�వ ఎ��అ ర్�వ శీట ్�వ షశీతీశ్రీస.

ప్రపంచములో పపావుఖ్యంగా నిలిచేది యజ్ఞబలి.

3)

�్ �ర ర�షతీ�ట�షవ ్��్ పవర్శీషర.

సరవమిచ్చేది యజ్ఞ బలియే.

4)

్�స్త్రఅశీ��� ళబ్�తీఎ�అశీబ�

ళ�షతీ�ట�షవ �ర ్�వ ప�తీస (పశీ�్) ్��్

వఅ�పశ్రీవర శీఅవ ్శీ శ్రీ��వ షవశ్రీశ్రీ.

బాగా జీవించడానికి నడిపే ఓడలాంటిదీ బలియజ్ఞం.

5)

�అశ్రీవ పవ ఎవ�అర ్�వ ర�షతీ�ట�షవ,

్�వ స్త్రశీస'ర �్��అవస �వ��వఅ.

యజ్ఞబలివల్లనే దేవతలు పము చేరారు.

6)

ణవశ్రీ��వతీ�అషవ ్�తీశీబస్త్ర� ్�వ ��్� శీట ర�షతీ�ట�షవ.

యజ్ఞబలి దావరా విడుదల లభిస్తుంది.

నా జీవితం అనేక వ్యకుతలకు వేలోకలుపు కావాలని నా ఆశయం. క్రీసేత సజీవుడు

యజ్ఞబలి పశువుగా మన పాప పరిహ్లరార్థం సిలువలో పశమనొంది, విలువైన రకతమును కార్చి

పాపాలకు పరిహ్లరము చె�్లంచాడు. వూడవ దినవున సజీవుడై, పునరుదాథన శక్తితో గొప్ప

ఆదర్శిపురుష�డై పరిశుదాథత్మను అందించి ఆరోహాణుడై విజ్ఞాపనశక్తిగా నిలిచిన మహిమగల

క్రీస్తు నీకు నాకు రక్షకుడు. అట్టి గొప్ప రక్షకుని గురించి నీకుతెలుసా?నేను స్తాయాేవషణలో

తెలసుకోగలాిను. లోకంలో ధనవు, ఉన్నతాశయాలు గల ఉన్నత రాజకీయ పదవి, సినివా

జీవితంలో ప్రజల మన్ననలు, పూజాబలం గల నాన్నతోపాటు స్వకీయుల బలగం యివన్నీ క్రీస్తు

ప్రేమతో సరికావు. క్రీసేత నిజమైన శాంతి ఆనందాలనిచ్చే గొప్ప ప్నేహితుడు. సవంత రక్షకుడు.

నీకు కూడా రూ అనుభవం కావాలనే నా నిత్యపపార్థన. అట్టి కృప నీకు కలుిగాక. ఆమెన్.

''ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ

సంతోషవే, ఏసు నాతో కూడా

నున్నందున, ఎల్లను పెంటలోడ్ర

తలయము. నరులెల్లరను మనె�్న పోవు

దురు. క్రీస్తు నా మిపతుడైనందన నాకు

భయము మిగులు లేదు. హల్లెలూయ.——

Photograph from page 36 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 36

సాక్ష్యం 11. సత్యానేవషణలో క్రీస్తును కనుగొన్నాను

– రబి మహ్లరాజ్

(యోహలను 14 : 16) ''నేనే వారివును సత్యమును జీవవునైయున్నాను——

నా బాల్యమంతా చాలా ఆచారాలు, పూజలు, ీవ్రతాలు

చేయు కుటుంబంలో జన్మించాను. యోగాలో శక్తిగలదని

వేల సంవత్సరాల హిందా చరిత్రను బట్టి వా నాన్న వేవు

పాటించేవారం. వా నాన్న రోజూ ఒక చెట్టుక్రింద కూర్చుని

పదా�సనం వేసి జపాలు చెప్పగా దార ప్రాంత జనులు ఆయన

పాదాలు పూజించి పండ్ర్లు, పూలు సమర్పించి పుణ్యాతయ్మడు,

పునర్జన్మ లేకనే పరలోకం చేరు పూజు�డని పొగిడేవారు.

36

కువారుడ్రనైన నాతో వాట్లాడి మమతలు పెంచుకోరాదని శపదీం చేశ్రు. నేను చాలా బంగతో ఉండేవాడిని. నాన్నను ఆరాధించేవాడిని. అనుకోని రీతిగా ఒకరోజు వా నాన్న మరణించారు. దేవతలు తీసుకుని మళిుపోయారన్నారు. నాకయితే సవసతవూ పోగొట్టుకున్నాననే చింత వుండేది. చివరకు భైతిక కాయం అగ్నికి ఆహుతైపోయింది.

వా నివాసం అమెరికా దగిర దీవపపపాంతం పతినిదాద్. వా నాన్న సన్యాసివలె జీవించారు. వా తాతగారిని నానా అనిపిలిచేవారము. వా అమ్మ తల్లిదండ్రుల వద్దకు చేరావు. అది ఉమ్మడి కుటుంబవు. మంచి వ్యాపారం ఉండేది. ఆయనకు కషుపదశకుతల ప్రభావము భూత వైదయము బాగా తెలసు. చాలా గొప్ప పేరుతో నానా అనిపిలిచేవారము. డబ్బభకంటే ఈ గొప్ప శకుతలను నవ్మేవారు. ఆయనకు పెద్ద ఇనుప �రువా వుండేది. ఇండియానుండి చిన్న తెల్లని రాయి దాచేవాడు. ఆ రాతిలో స్వస్థత, శ్పాలు ఇచ్చు మహిమగలదని నవ్మేవాడు. నా చిన్నతనంలో ఆయనకూడా చనిపోయాడు. ఆయన ఆత్మ నన్ను వెంబడించేదని నమ్మకము. ఆయన శకుతలు ఆయన డబ్బును ఒక సరపం భద్రం చేస్తుందని నవ్మేవారు.

వా నాన్న నమ్మకాలు పాటించాను

నేను వా నాన్న వలె వెుడిటేషన్ యోగా ద్యానం చేసేవాడిని. 5 సంవత్సరాల బాల్యంనుండి అదే పద్ధతి పాటించాను. పదా�సనం వేసేవాడిని. కృష్ణిబభగవానుని యోగులను అనుకరించాను. అవన్నీ వా అమ్మ నేర్పింది. వా నాన్నగారి తదనంతరం ఆయన ప్రభావం, పారంపర్యాచారంగా నాపై ఆవేశిస్తుందని నమ్మకం. వా నాన్న పూజించిన శకుతలన్నీ నేను కూడా అనసరించసాగాను.

నేనొకసారి నాన్నను దహానవు చేసిన స్థలం చేరాను. నాకా జ్ఞాపకాలేమీ పోలేదు. ప్నేహితులు,

బంధువులంతా అర్ధచందా కారంలో చుట్టువుటాటరు. ఒక పండితుడు మంగలికి కత్తిరనిచ్చి

జపాలు చెప్పుచుండగా నా తల వెంటుకలన్నీ గొరిగివేశ్డు. నా జుటటంతా నేలపాలయింది.

సరిగ్గా వా నాన్నను కాల్చిన బాడిద గల స్థలవే.

వా నాన్న పబహ్మాను చేరి వోకషంలో ఉన్నాడని తెలిపారు. ఆ శిధిలాల బాడిదలో పక్షి

అడుగులు చూచిన పురోహితుడు చెపిపనదేమనగా వా నాన్న ఈ జన్మలో పక్షిగా పుటాటడ్రన్నారు.

ఇంట్లో దినవు కార్యపకమము కర్మకాండా జరిగింది. ఆరోజు పిండ్రదానం చేశ్రు. చనిపోయిన

ఆత్మకు ఆ పిండం పెట్టి అరటి చెట్టు నీడలో రకర్కాల భోజన పదారాథలుంచి ఎవరూ మనకిక

చూడ్రరాదని శ్సించాడు. నాకు చాలా కుతూహలం కల్గి చాటుగా మనకిక తిరిగి చూడగా ఎవరూ

తిన్నట్లు చభాయలు లేవు. ఏ ఆత్మ నన్ను బాధించలేదు. ఆ ఆత్మలు నా పట్ల ప్రసన్నత చూపాయని

హ్లనిచేయలేదని ఆనందించాను. వా నాన్న అసితకలు గంగానదిలో నిమజ�నం చేసేత పుణ్యం

లభిస్తుందని వా అమ్మ ఆదేశించింది. వా అమ్మ ఓడలో ప్రయాణించి ఇండియా చేరింది. నేను

ఒంటరివాడ్రనై ఏడ్చాను. వా అమ్మ చాలా దయగా ఉండేది. ఎవరో ప్నేహితులదావరా క్రైస్తవుల

మత గ్రంథాన్ని బైబిలు దాచుకొనుట వా తాత చూచి వెుట్లమీద బల్టుతో కొట్టి బాధించాడు.

ఏదో రహస్య స్థలంలో దాచుకొని దానిని చదువుకొనేదని గ్రహించాను.

స్తాయాేవషణ ఆరంభమైంది

నేను బాల్యంనుండి గీతను చదివేవాడిని. హిందా మత గ్ందీాలలో విలువైనది

గీత. ఒక దేవాలయ ధర్మకర్తగానున్న పూజారి ఆధవర్యాన హిందా పురాణాలన్నీ నేర్చుకో

సాగాను. వేదాలకు విధేయుడ్రనై, అనుదినవు పితరులకు పిండాన్ని పెడుతా, పూజలు చేస్తూ

వుండగా ఏదో శబాదలు వినిపించేవి. దేవతలు వాట్లాడిన భావం కల్గింది. కొన్ని దేవతల

ఆకారాలు కనిపంచేవి. హిందువులవి, బుదుదడు ముదలగు దేవాలయాలు కనిపంచుచుంటే

కాసత కలవరంగా ఉండేది. నేను నేర్చుకున్న పురాణాలన్నీ నా 11వ సంవత్సరాల బాల్యంలోనే.

నేనుకూడా పదా�సనంలో పూజలు చేస్తున్న వేళ్ల్లో, ప్రజలు బహుమతులు డబ్బు, బట్టలు తెచ్చి

పూలదండ్రలతో సన్మానించేవారు. నాకు చాలా దగ్గు వచ్చి బాధపడ్డాను. అంతా కలవరపడ్డారు.

నేను సిగరెట్లు చాలా విపరీతంగా పతారగవాడిని. వీటిరకై డబ్బు దొంగతనం చేసేవాడినిగనుక

నాకు మనససు బాధ కలిరగది. ఒకరోజు మందారపూలతో పూజ చేస్తున్నప్పుడు పొరపాటన

ఆవుతల నా కాలు తాకింది. ఆవు నన్ను వెంబడించి బభయపెట్టింది. దేవుళ్ళు నన్ను బదిరిస్తున్నట్లు

గ్రహించి రోజూ పూజించే ఆవు, దేవతలు ఎందుకు నన్ను బదిరించుట అని ఆశచ్యపడ్డాను. వా అమ్మ దారంగా జీవిస్తున్న రోజులలో వా ఆంటీ నన్ను సంరక్షించింది. వా ఆంటీ కొన్నిసార్లు చాలా కఠినంగా పపవర్తించేది. కొట్టి క్రింద పడవేసేది. నా జీవితం పూజలకొరకే, అందరూ అభినందించి పూజించే జీవితంగా నన్ను పెంచారు.

హైస్కూలు విద్యాభ్యాసవు

వా బంధువులలో ఒక అంకుల్గారు లండ్రనులోఉండేవాడు. ఆయన వా ప్రాంతం విచ్చేశ్రు. నా పరిస్థితి చూచి నన్ను పపతిభావంతుడిని చేయదలచి గొప్ప విద్యాలయంలో చదివించాలని ఆశించాడు. కీవన్స రాయల్ పహైాసాకలులో చదువుటకు నన్ను లండ్రను పంపగా, ఆ ప్రాంతంలో విదే�యులతో కలిసి చదువు నేర్చుకొను తరణవు లభించింది. చాలామంది ఈ కుల, మతాచారాలకు అతీతంగా జీవించగల రని గ్రహించాను. వారందరికీ నిరీక్షణ లేదా? అని తలంచాను. వారంతా తనకంటే ఉన్నతస్థాయిలో జీవించుట ఆశచ్యాన్ని కల్గించింది. ప్రతి దినవు అనేక ప్రశ్నలు, కంగారు మిగిలేవి.

37

యేసును ఆహ్లవనించుట

ఒకరోజు నేను తోటలో తిరుగుచూ ప్రకృతి దృశ్యాలు చూస్తుండగా ఒక పావు నా మంట పడింది. చాలా బభయాంకాతడ్రనయయాను. తపిపంచుకొనే అవకాశం లేదు. అప్రయత్నంగా ''యేసా, రక్షించు సహ్లయం చెయ్యండి—— అని అర్చాను. ఎందువల్ల ననగా నా తల్ల గతంలో నాకిచ్చిన మంచి సలహ్ల ఏమనగా ''బాబా నీకు ఆపద సంభవిస్తే ఆపతాకలవులో నమ్మదగిన సహ్లయకుడు యేసును పిలిచి పపారి�ంచుకో—— ఎవరీ దేవుడు? అమ్మ ఎందుకు చెపిపంది? మరొకసారి చాలా అనారోగ్యంగానున్నప్పుడు యేసును తలచుకుంటే నెమ్మది లభించింది. ఆరోజు పావు వెంబడించగా యేసును తలంచగానే పావు పారిపోయింది. ఎవరూ యేసుగార్చి వివరించలేదేమి? నా అమ్మ అమెరికా సమీపంలో కరరబియన్లో ఒక లంక ప్రాంతంలో నన్ను వదిలింది. నాన్న లేడు. ఒంటరిగా జీవిస్తూ అందరి దయతో పబతికే దీన స్థితిలో మనససు శాంతి లేక ఆత్మ హాత్యా ప్రయత్నం చేశ్ను. నా మత జ్ఞానవు, తరీపుదు, యోగానుభవాలు అన్నీ శూన్యంగా తోచాయి. ఆరోజుల్లో వానసికాంధోనళలతోనుండగా మా� అనే నా బంధువు ప్నేహితు రాలు గతంలో హిందాగా జీవించి క్రీస్తును వెంబడిస్తుంది. ఆమె ఒంటరిగానున్న నన్ను కలిసి వానవాళికోసం మరణించి లేచి సజీవుడై పరిశుదాథత్మ రూపంగా మన మధ్య నివసిస్తున్నాడని తెలిపింది. కర్మ పాపాల గురించి క్షుణ్ణంగా తెలిసిన నేను క్షమాపణ గురించి నాకు తెలియదు. ఎన్నో సందేహ్లలున్న నాలో క్రొత్త చైతన్యాన్ని కల్గించే విలువైన సత్యాలను గురించిన సంభాషణలు ఆమె ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, దయతో, సౌమ్యంగా చెప్పసాగింది.

నా హృదయంలో చైతనయము కల్గింది. క్రీస్తు ప్రేమ నాలో పని చేయసాగింది.

''దేవా, నీవు నిజమైన దేవుడవు, సృషిటకర్తవు. నిజమైన సత్యమారాిన్ని చూపండి. నాపై

దయకల్గి ఆదరించి ఆదుకోండి—— అని ప్రార్థించాను. నా బంధువు ఒక బైబిలు నాకు కొనిపెట

ాటరు. (యోహలను 3) నికోదేవు క్రీస్తుతో వాట్లాడిన సమయము, పద్ధతి, వివరాలు బైబిలులో

చూపించాడు. వారుమనససు అనగా ఏవో వివరణ చాలా బాగుందనియు, మరికొన్ని క్రొత్త

సత్యాలు గ్రహించాలని ఆశించి తన ఇద్దరి ప్నేహితులు హిందామతంనుండి క్రైస్తవులుగా వారిన

వ్యకుతలతో తన బంధువైన సోదరితో క్రైస్తవ సహవాసాన్ని వెదకి మళ్ళారు. ఆరోజు మంచి కాపరి

గురించి కీర్తనలు 23వ అధ్యాయం వివరణ ఉంది. భక్తిగల పాస్టరుగారి వివరణ అర్థమయింది.

ఆ రాత్రి తీపవంగా ఆలోచించి, పశ్చాత్తాపంతో క్రీస్తు సిలువనాశ్రయించగా వారు మనససు

అనుభవందావరా విలువ కట్టలేని సమృద్ధిగల శాంతి, ఆనందం విల్లివెరసి తన హృదయాన్ని

ఆహల్లిపర్చింది. నా హృదయంలో గల పరమానందం గతంలో ఎన్నడ్రా అనుభవించలేదు.

ఇదేనా వారు మనససు అనుభవం.

ఒక గురువు నిర్యాణవు

నా జీవితంలో గణనీయమైన వారపును గమనించిన నా కుటుంబీకులు 13 మంది

క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. రహస్యంగా నమ్మిన నా తల్ల నన్ను చూచి బహిరంగంగా

క్రీసేత రక్షకుడు అని చెపపగల్గింది. వా ఇంట్లో ఎంతోకాలంగా పూజింపబడే అనేక హిందా

దేవతల విగ్రహలలన్నీ, పటాలన్నీ సేకరించి వా తోట మనుక భాగంలో విసిరిపడవేసి అగ్నితో

కాల్చివేశ్వు. హాల్లెలా, అది భూ స్థాపక కార్యపకమంగా ఎంచావు. గతంలో మతబోధకుడైన

రబి మహ్లరాజ్ క్రీస్తులో చనిపోయి, క్రీస్తుతో జీవించుచున్నాడ్రనే భావం కల్గింది. క్రొత్త రబి

పుట్టి పునరుదాథన శక్తితో క్రీస్తుకొరకు జీవించుటనారంభించాడు అని నేను భావించుకున్నాను.

నేను క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయగా క్రీస్తు సువార్త పపచురించాలనే తపనతో లండ్రను

చేరాను. బైబిలు కాలేజీలో బైబిలును గురించి తరీపుదు పొందాను.

ప్రపంచ వకత్గానున్న బి�్లపరగహాంగారితో క్రీస్తు సువార్తను అనేక స్థలాలలో ప్రకటించు

టకు సాహాసించాను. అనేక విశ్వవిద్యాలయాలు దర్శించాను. పపపంచవాపతంగా అనేక

స్థలాలు ఆడిటోరియంలలో క్రీస్తు రక్షకుడు, ఆయనే వారివు, సత్యము, జీవవు. క్రీస్తును

నమ్మి వెంబడించాలని చాటి చెపాపను. అనేక పాపాలు చేస్తూ, వాదక పదవ్యాలకు బానిసలుగా

నున్నవారిని కౌనిసల్ చేసి వారి జీవిత విధానంలో క్రీసేత సమస్యలకు జవాబుగా నున్నారని

నమ్మిం కల్గించి వారిన జీవితాలలో క్రీస్తు సేవకులగుటకు పపోత్సహించాను. అన్ని మతాలు అనేవషించి, క్రీస్తు వాత్రమే లోక రక్షకుడని నమ్మిన నేను చదువరీ, క్రీస్తు తప్ప ఎవరూ నీ జీవితంలో నెమ్మది, శ్ంతినివవలేరని గ్రహించావా. నా జీవితవే నీకు జవాబునిస్తుందని నవ్ము. ప్రభుని పాదాలాపశయించు. (రోవా 5 : 5) దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడినది. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము. ఆకాశ తార పరవత సముపదవులకన్నా గొప్పది. ఆమెన్. హల్లెలూయ.

Photograph from page 38 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 38

సాక్ష్యం 12. వ్యాధినుండి రక్షించిన రక్షకుడు

నా సవంత రకష్కుడ్రయయారు

– రక.వి.వి.యస్.యన్. స్వామి

హబక్కూకు 2 : 2–3 : ''యెహోవా సలవిచ్చెిను. చదువువాడు

పరురగతతుచు చదవ వీలగునట్లు నీ దర్శనాన్ని పలకమీథద పవాయువు.

38

నిర్ణియకాలవున జరుగును.——

దేవుని పరిశుద్ధ నామమమునకు స్తుతి సోతపతములు. నా ్రేరుసావమి. నేను హిందా సంపపదాయ కుటుంబంలో జన్మించాను. వా తంపడి పేరు సత్యనారాయణ. తల్ల పేరు వెంకాయమ్మ. విగ్రహలరాధన చేసే కుటుంబంలో అక్క, చెల్లి, తవ్ముడు, వేమంతా

బాల్యం నుండి పెరిగావు. యేసును యితర దేవుడని, మత ప్రచారము ఎకుకవ చేసేవారు క్రైస్తవులేననియు, వా అమ్మ వీరి ప్రభావంతో క్రీస్తును రక్షకునిగా స్వకరించి పూజలు చేయక బైబిలు చదువుట చూచి చాలా కోపంగా ఉండేది. యేసుకు సంబంధించిన పటాలు, పుస్తకాలు వుండుట అసలే లేదు. వాగా�నపపతాలు, పగీటింగు కార్డులు, కేలండ్రర్లు యివన్నీ చిరాకు కల్గించగా క్రీస్తును చాలా భయంకరంగా దాషిస్తూ, పుస్తకాలన్నీ చింపి బాధ కల్గించేవాడిని. దేవుని శక్తిని, ఉనికిని వ్యతిరేకించిన వారికి ఉగ్రత తప్పదు. నా హృదయస్థితిని బట్టి నాకు బాధ కల్గించే వ్యాధి కల్గింది. బళుగా జాయింట్లన్నీ చాలా నొపపులుగా ఉండేవి. ఎందరో డాకట్ర్లను సంపతించాను. వ్యాధిని కనీసం నిర్ధారణ చేయలేకపోయారు. పకమంగా నొపిప అధికవైంది. చివరకు రూ నొపిప తీపవరూపం దాల్చింది. రూ నొపిపతో వాంతులు కూడా తోడ్రయయాయి. ఈ బాధలన్నీ భరిస్తూ 8 నెలుల పూర్తిగా మంచము మీదనే జీవించాను. అతిబాధలో నరకం ఈ రీతిగా వుంటుందా? అన్నట్లు బాధపడేవాడిని. నేను లేచి కూర్చొినుటకు, లేచుటకు యితరుల సహ్లయం కావలసి వచ్చేది. నా రెండు కాళు తొడ్రలపై అసహ్యకర్మెన� బలులున్నాయి. నా

రెండు చేతులతో ఆ బల్లులను పట్టుకొన్నాను. ఆలోచించుటకారంభించాను. ''నేను యిపుడు

వీటిని చంపితే కాలి లోపల కుళిుపోయి నాకు ప్రమాదము కలుగవచ్చు. చంపకపోతే, అవి నన్ను

తినివేస్తాయి. యిలా బభయాందోనళతో నుండగా అకస్మాత్తుగా ధవళ్ వక్స్తాలు ధరించు కొన్ని

ఎతెత�నవ్యక్తి ఒకరు వచ్చి నిలిచారు. ''బాబా, చందశ�ఖర్ అనే డాకట్రు పుచారితో నున్నాను.

అతనిని దర్శించిన యెడ్రల నీవు స్వస్థత పొందుతావు.—— వెంటనే ఆశచ్యంతో తేరుకొని, ఎంత

గొప్ప సలహ్ల యిచ్చినవారు తప్పక నేను చేసిన ప్రార్థన ఆలకించి తగిన జవాబు నందించరని

గ్రహించాను. ఆ తర్వాత లేచి యింట్లో వాళ్లతో చెపాపను. వా తాతయ్యకు డాకట్ర్ చందశ�ఖర్

అని చెపిపన వ్యక్తి అసలు డాకట్రు కాదు. మనోవ్యధలను రాపువాపప పపార్థిచే పాస్టరు

నేను కేవలవు రెండు సాపన్ల ఉప్మా తినేవాడిని. ఎకుకవగా తింటే వాంతి అయ్యేది.

రోజురోజుకీ బలహానపడసాగాను. పబతకుతానన్న ఆశ నశించింది. నేను చేసిన విగ్రహ

పూజలేమీ నాకు సహ్లయపడలేదు. ఈ అసహ్లయస్థితిలో ఆదుకొనే దేవుడే లేడా అనే

ఆలోచనలలో నుండగా ప్రభువే స్వస్థపర్చు దేవుడని తెలసుకున్నాను. వానసికంగా సంరక్షించి

నెమ్మదికూడా నిస్తారు. నా అనారోగ్యంతో దీనస్థితిలో నన్ను రక్షించే దేవుడు క్రీసేత కావచ్చునని

అసహ్లయ స్థితిలో నమ్మకము కల్గింది. క్రీస్తు విశ్వ సులు నన్ను దర్శించి ప్రార్థించేవారు.

పపార్థించుటతెలసుకొని బాధలో ము�పెట్టి దయ చూపమని కోరాను.

దేవుడు దర్శించుట : ఆ రోజు రాత్రి దైవదర్శనం కల్గింది. అదేమనగా నేను కాసత ఒతితడ

ిగా రష�గా ఉండే బజారులో నిలబడ్డాను. అదేరోజు చందశ�ఖర్ పాస్టరు గారిని నాదగిరకు

ఆహ్లవనించావు. ఆయన క్రీస్తు గురించి మంచి సువార్తను తెలాపరు. బాబా నీ కొరకు

పపార్థిస్తావు. తప్పక వా మందిరానికి రావాలి. నీకు మంచి జరుగుతుంది. నీకు స్వస్థత కలుిట

క్రీస్తును విశ్వసించుటలో మెళకువలన్నీ కలిపస్తావు అన్నావు. మున్న స్థలానికి కొంచెవు

దారంలో పర్చారు ఉంది. సరిగ్గా 7 వారాలు ఆటోలో అతికష్టంతో పుచూరు మళ్ళీ అక్కడ

రాత్రంతా ఉపవాస ప్రార్థనలో ఉండగా 7 వారాలు ప్రార్థిస్తే దేవుడు కనికరించగలడని దైవజనుడు

తెలాపరు. ఉపవాస ప్రార్థనలు కొనసాగాయి. అదభుతరీతిగా స్వస్థత లభించింది. దేవునికే

స్తుతిమహిమ ఘనత గలుిగాక. నేను దేవుని కృపను బట్టి విద్యాభ్యాసం ఆరంభించాను. నేడు

ఇంజనీరింగు విద్యాభ్యాసం ఆరంభించాక యిది వూడవ సంవత్సరం యమవనసతులు దేని చేత

తమ నడ్రతను శుదిథ పరచుకొందురు.

కీర్తనలు 119 : 8, 9 : నడ్రతలను శబదపర్చుకొందురు? నీ వాక్యమును బట్టియేనని

దావీదు భక్తుడు తెలాపరు. నన్ను నేను దేవుని చితాతనికి సమర్పించుకొని పశ్చాత్తాపంతో క్రీస్తును ప్రార్థించగా నా పాపకషమకై క్రీస్తు సిలువలో తన విలువైన రకాతన్ని చిందించారని నవ్మాక, వింతైన నెమ్మది శాంతి లభించింది. యిదే రకష్ణానుభవంగా గ్రహించి నా రక్షకుని నిరంతరం వెంబడించుటకాశిస్తున్నాను. ఎన్ని చదువులున్నా సంపదలున్నా, అంతసతులున్నా క్రీస్తు లేనిచో స్రవం సున్నా. విలువ కోలోపయిన జీవితమని నేను గ్రహించి సాక్షిగా సాగిపోతున్నాను. నా ఆత్మీయస్థితిరకై ప్రార్థించండి. యువకులారా? పిల్లలారా! దేవుని స్తుతియించుడి. ఆమెన్.

సాక్ష్యం 13. ''నా పపాకారములో నెమ్మది కలుగునని వాగాథనవు

చేసిన దేవుడు నా రక్షకుడు——

– ప�మతి యస్. కువారి

కీర్తనలు 122 : 7 : ''ప్రభువు నామమములో మీకందరకు శుభములు.——

1. నా పరిచయము :– నా పేరు స్వర్ణికువారి. నా బాలయము ఏలారు దగిర పెదపాడులో

39

గడిచింది. నా విద్యాభ్యాసవు అదేవూరిలో జరిగింది. వేవు వుగిరము అకాకచెల్లెళువు. అన్యోన్యంగా ఉండేవారము. వారిలో నేను, ఒక చెల్లి వాత్రమే ప్రభువును రక్షకునిగా స్వకరించావు. నేటికి వా స్వకీయులంతా హిందా ఆచారాలతోనే వున్నారు. నావివాహావు పెద్ద తిరుపతిలో హిందా సాంపపదాయంలోనే � వాగంటి వీరబభపదరావుగారితో జరిగింది. నా భర్తకు ఒక తవ్ముడు, చెల్లి వున్నారు. చాలా సఖ్యత, అన్యోన్యతతో వా జీవితాలు సాగిపోయాయి. నాకు యిదదరవ్మాయిలు, ఒక అబ్బారు వున్నారు. నా భర్త ఉన్నత విద్యనబభ్యసించారు. ఎ.యన్. ఆర్. కాలేజీలో నయాక్లియర్ ఫిజిక్స లెకచ్ర్సుగా పనిచేసి, చివరిగా పపినిసపాలుగా పదవీవిరమణ చేసారు. నా బిడ్డలు కూడా మంచి విద్యలను పొందారు. పెద్దమ్మాయి, బి.యస�సి, ఎం.ఎ., ఎంయస�సి కంప్యూటరు చదివి అమెరికాలో భర్తతో స్థిరపడింది. వారికి ఒక పాప బాబు కలాిరు. రెండవ అవ్మాయి, అబ్బారు ఇంజనీర్లు, వివాహము తర్వాత అందరూ అవెరికాలోనే స్థిరపడ్డారు. సుఖంగా సారగ జీవితంలో విశాదము చేరింది. పెద్ద అల్లుడు కేనసరు వ్యాధితో అకాలమరణవు వల్ల 42వ యేట మరణించగా నా కువారెతకు తోడుగా నేను నా భర్త అమెరికాలో నివసిస్తూ నయాజెరీసలో కాలాన్ని గడ్రపవలసి వస్తుంది.

2. పరైస్తవ విశ్వసము : గర్బువులో పిండవుగా నుండగరనే దేవుడు మనల్ని ఎన్ను కొని, జీవితాన్నిచ్చి ఆయన మహిమ కొరకు జీవింప చేస్తారన్నది నిజసత్యము. వా తల్ల పూజలు చేసేది గాని నాకంతగా యిష్టత కలగలేదు. సంవత్సరంలో వినాయుకచ్వితిని వాత్రము పశద్ధగా ఏకీభవించి పూజలు చేయుట పరిపాటి. బాలయములో ఊరంతా తిరిరగ రోజుల్లో పల్లెపాట

లు, వెక�ులో ఎంతో సంతోషం కల్గించే క్రైస్తవ పాటలు వినుటకు ఆసక్తి కలేది. వుఖ్యంగా

వా పెరట్లో పల్లెటారి పనివారు వంటలు చేసుకొని పాటలు పాడి నిపదపోయేవారు. వారి

భక్తిగల పాటలు వారి పనుల్లో పంట కోతలు, ఊడుపల కాలంలో ఎందరినో ఆకర్షించేవి.

''సాకష్యమిచ్చేదా, నా సావమి యేసుదేవుడంచు సాకష్యమిచ్చేదా! రండి. రండి యేసుని యొదదఉ

రమ్మనుచున్నాడు. ముదలగు పాటలెన్నో గుంపుగా పాటగా వా బంధువులంతా పదే పదే

పాడించుకొని వినేవారు. ప్రార్థన ఎలా చేయాలో నాకు అప్పట్లో ఎవరూ చెప్పలేదు. వినలేదు.

నా వివాహము తర్వాత పెదదవ్మాయిని గర్బువుతో నున్నరోజుల్లో వా కులంలో నుండి క్రీస్తును

విశ్వసించిన జయమ్మ అనే బందువు దావరా ప్రప్రధమంగా బైబిలు గ్రంథాన్ని చూడగరలాిను.

ఆమె దేవుని సువార్త తెలిప, ఎన్నో విలువైన మంచి వాటలు బైబిలులో వ్రాసి వున్నాయని

వివరించి, ప్రార్థించుట గురించి తెలి పంది. నాకు ఎంతో ఆశ కల్గి ఆ రోజుల్లో బైబిలలు ఖరీదు

25 రూపాయలని తెలిసి ఆమె దావరా ఒక బైబిలు పాస్టరు గారి సహకారంతో పొందాను.

ప్రార్థన చేయు విధము కాగితములో వ్రాసి యిమ్మని అడిగాను. అప్పటి నుండి యిపపటివరకు

క్రీస్తును గురించి తెలిసికోవాలన్న ఆపేక్ష, ఆకాంక్ష నాలో దేవుడే నిలిపాడు. ఒక చిన్న ప్రార్థనతో

పరలోక ప్రార్థన వ్రాసి యిచ్చారు.

''తండికిని, కువారునికి, పరిశుదాథత్మకు, ఆదియందు మహిమయు, యుగ

యుగములు కలుగును గాక. పరలోకమందున్న వా తండ్రీ... అని ఆరంభించి ఆమెన్ వరకు

వ్రాసి యిచ్చారు. ఈ వాటలను పదేపదే చెప్పుకొనేదాన్ని. దగిరలోనున్న యెరుషలేవు ప్రార్థనా

మందిరము, భకతసింగు గారి సహవాస ప్రార్థనలు చేయు వారితో ఏకీభవించి ఆత్మీయంగా

బలపడ్డాను. నా భర్త యింట్లో లేని సమయాల్లో క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనలలో పాల్గొని బైబిలు

చదువుట కారంభించాను. నాకు ఏమీ అర్థవు కాలేదు. నా బాల్యదినాల్లో ప్రభువును నమ్మిన

విశ్వసి తులసమ్మ గారు వా బంధువు గనుక మవ్ములను వుట్టుకొని నానె వ్రాసి ప్రార్థించుట

నాకు యిష్టమైన జ్ఞాపకము. అమెరికా చేరి కువారెతతో నన్న రోజుల్లో నా విశ్వసాన్ని బట్టి

ప్రోత్సాహం లేక, బంధువుల విమర్శల మధ్య దు�ఖవుతో ఏకాంతపపార్థనలో నన్న రోజుల్లో

నా వుందు తులసమ్మ గారు నవువతో నిలిచినట్లు దర్శినంగా చూచాను. ఎలియా దుప్పటి

ఎ�శా పొందినపుడు రెండింతల ఆత్మాభిషేకాన్ని పొందినట్లు నాకు ఆమె భక్తి, అనుభవాలన్నీ

ప్రభువు నాకిస్తారని నమ్మకము కలిగింది. నా యిద్దరి బిడ్డల వివాహ్లలు హిందా ఆచారంతో

చేసినను, వూడవబిడ్డ వివాహము నాటికి క్రీస్తు విశ్వసిగా నున్నందున ఆ విగ్రహాపాపాలు

అంటని రీతిగా ప్రార్థన దావరా జాగ్రత్త వించి దేవుని మహిమ పర్చుకున్నాను. ఆరోజుల్లో వా బంధువులు హిందాశ్క్స్తాలు నేర్చుకొని కోర్సులో తరీపుదుతో వా ప్రాంతము వచ్చారు. శ్రద స్త అనే స్త్రీలిదదరూ వెలుగు కొరకు, రకష్ణకొరకు, ఆ�ససుల కొరకని కొన్ని వాట లు వల్లించి చివర తదీాస్తు అని చెపాపలని ప్రోత్సహించారు. ఆ వాటలు చెప్పునపుడు మీ యిషటదేవుని స్మరించవచ్చునన్నారు. నాలోనున్న క్రీస్తు గురించిన భక్తితో ఆయనను ధ్యానిస్తూ కళ్లు వూసుకున్నాను. అకస్మాత్తుగా నా శరీరము ఆత్మాభిషేకము వల్ల కంపించసాగింది. అపాదమ్రకములో తెలియని శాక్ అనుభవం కలిగింది. ఆక్షణం నుంచి లోకాశలపై సంపూర్ణిజయం పొందాను. దానికి గురతుగా నా టివీ స్రియల్స చూచుట, చెత్త పుస్తకాలు చదువుట యందు పూర్తిగా ఆసక్తి కోలోపయాను. దేవుని వాక్యము ధ్యానించాలని, ఎపుడ్రా పపారిదంచాలనే ఆశనాలో కల్గింది. నా మనససులో వింతశ్ంతి ఆనందం కలుిట వల్ల దేవుని స్తుతించాను.

3. క్రైస్తవ సహవాసము : బైబిలు వాక్యాలు పూర్తిగా అర్థంచేసి కోవాలనే తపన

40

ఎకుకవకాగా దేవుడే ఆశగల ప్రాణాన్ని తృపిత పర్చును అనే వాగాథనవు నెరవేర్చారు. ఆరోజుల్లో వాపపాంతంలో యోబుగారే భకితగల దైవజనుడుండేవారు. నారకవరూ క్రైస్తవ బోధకులతో పరిచయాలు లేవు. సౌలు పౌలుగా వారు సందర్బువులో అననీయ పాత్రను నిర్వహించిన రీతిగా కల్లో యోబు గారిక నన్ను ప్రభువు చూపించారట. ''నీవు మళ్ళీ స్వర్ణికువారి అను నా కువారెతకు బైబిలు బోధించు. ఆమె వాక్యము కొరకు ఎదురు చూచుచున్నది. గ్రహించలేని స్థితిలో నున్నది. సహ్లయము చేయాలి.—— ఆయనే సవయంగా యిల్లు కనుకొకని నన్ను దర్శించి ప్రభువు సవయంగా చెపిపన సందేశవు తెలాపరు. నేను చాలా ఆశచ్యపడి, దేవుడు నా హృదయ వాంచభను గ్రహించి తీర్చుచుచున్నారని తెలిసికొని, నా భర్త కాలేజీకి మళ్ళిన సమయంలో వాక్యమువిని దేవునిలో ఆనందించసాగాను. అనుకోని రీతిగా మధ్యకాలంలో ఒకరోజున భర్త యిల్లు చేరి యోబుగారితో బైబిలు బోధ వినుచున్న నన్ను తీపవంగా గద్దించి, ఆయనను మలిుపోవాలని, యిక ఎన్నటికి రారాదని బదిరించారు. సైతాను బదిరింపుగా భావించి, ఒక నెలరోజులు దేవుని చిత్త ప్రకారము దేవుని వాక్యము ధ్యానించుటలో ఆనందించాను. ఆ తర్వాత కొంత కాలానికి అమెరికాలో అవ్మాయిని దర్శించుటకు మళాులనే నిర్ణియంతో వాక్యము వినాలని ఆశతో మరలా ధైర్యంగా యోబుగారిని పిలిపించుకొని 15 రోజులు పశద్ధగా వాక్యాన్ని విన్నాను. మరలా నా భర్త కీవార్త తెలిసి మరింత తీపవంగా గద్దించగా వినుట ఆపాను. నన్ను ఆత్మీయంగా పెంచుటకు దేవునికి గొప్ప ప్రణాళిక వుంది. వా ప్రాంతంలో ఒక బైబిలు కాలేజీలో వా బంధువులవ్మాయి భారతి అనే గొప్ప విశ్వసి ఎన్నో శ్రమలు, నిందలు భరించి ఆ బైబిలు బోధించు ఉపాధ్యాయినిగా

వుండుట, రమ అనే మరొక విశ్వసి గమనించి నాకు పరిచయం చేసింది. రమ బంధువులు

వా వారి వేనతత కూడా ప్రభువు అనుచరురాలిగా నుండగా వారు తోటికోడ్రళుని తెలిసి దేవుని

స్తుతించాను. ఎందరో విగ్రహపూజలు వల నిజదేవుని ఆరాధిస్తున్నారని నా విశ్వసం మరింత

వృది�కాసాగింది. వారి యింటిలో చాలా ధైర్యంగా ప్రార్థనలు జరిగించి నన్ను ఆహ్లవనించారు.

నారకంతో ఆనందంకల్గి పకమంగా ప్రార్థనలలో పాల్గొని దేవుని దయలో వృదిథ చెందసాగాను.

నాలో దేవుని తెలసుకోవాలని, అతి సన్నిహితబంధం పెంచుకోవాలనే ఆకాంక్షతో నాయింటిలో

ఆటంకాలకు బదిరిపోకుండా ఆదివారాలు నా యింట్లో ఆరాధన జరుపుటకాహ్లవనించాను.

రూరీతిగా వారంలో రెండుసార్లు అందరము కలసి శుక్రవారం, ఆదివారం గృహ కూడికలలో

ఆనందంగా పాల్గొని ఆత్మీయంగా బలపడుచున్నావు. నా భర్త ఆటంకము కల్గించాలని

ప్రయత్నించగా ''ఆంటీ, ప్రభువు ఆరంభించిన కార్యాన్ని ఎవరూ ఆపలేరు. ఆటంకాలను

అడ్రుగించు ప్రభు పాదాలు ఆపశయించి పపార్థించుదావు.—— అంటా భారతి ధైర యంగా

మవ్ములను పపోతాసహాపరచి, ప్రార్థించగా, నా భర్త మౌనం దాలాచు. భారతి వా ప్రాంతపు

అవ్మాయి, వా కులంలో ప్రముఖులు కుటుం�కురాలిగా నా భర్తకు కువారెత వంటి ఆత్మీయత

ఉండుటచే ఆమెను వ్యతిరేకించలేకపోయారు. చాలా ప్రేమతో వాట్లాడే వరము భారతికి

ప్రభువిచ్చారు. బైబిలు జ్ఞానం చాల అధికంగా ఉంది. నన్ను అనేక వాక్యాలతో బలపర్చి

బలమైన విశ్వసిగా స్థిరపర్చారు. కొన్నిసార్లు ఆత్మలో నన్ను క్రీస్తు, సంబోధించు అనుభవం

నన్ను పరమానందభరితురాల్ని చేసేది.

స్యోను కువారీ, మరియా, సుందరీ, పెండ్లి కువారెత రమ్ము, రూ రీతిగా ఆత్మతో

పలికే వాటల మెల్లని సవరభావవు గ్రహించు వరాన్ని ప్రభువు నాకిచ్చి ఆదరిస్తున్నారు. నేను

ఏపని చేస్తున్ననా, నిపదలోనున్ననా ఎన్నో దేశ్ల్రేర్లు, గ్రావాలు, పటటణాల పేర్లు, మనుష్యుల

పేర్లు నాకు తెలియనివారి పేర్లు, పాత బంధువులను నాకు జ్ఞాపకము చేస్తూ, నన్ను రేయి

ముదటి ర ావున లేచి ప్రార్థించుట కలవాటయింది. ప్రభువు జ్ఞాపకము చేసిన ్రేర్లన్నీ ఒక

పుస్తకములో వ్రాసి ఉంచుకున్నాను.

నేడు మన మధ్య వాక్యం సమృద్ధిగా లభిస్తుంది గాని, వాక్య కర్ము సంబభవిచవచ్చుననే

భయం కలుగుతుంది. ఒకసారి నాలో క్రొత్త ఆలోచన కల్గింది. �రువాలో పటుట�ర్లు

దాచిపెట్టుకుంటావు. బైబిళ్ళు కొని దాచుకుంటా మంచిదని భావించుట దావరా చాలా బైబిళ్ళు

కొన్నాను. పరిశుద్ధ గ్రంథము సత్యవేదము, చదువ చక్కని గ్రంథము, దీని చదువు వరంతా

ధనయిలని గ్రహించి, బైబిలు లేని వారికి సువార్త తెలిప బైబిళ్ళు పంచాను. నా బంధువులు, నా మనుమ సంతతికి నా పేరున బహుమతిగా వ్రాసి యిచ్చాను. వారి జీవితంలో నానమ్మ లేదా అమ్మమ్మ నాకిచ్చిందని ఏదో ఒకరోజు క్రీస్తు విశ్వసులుగా నిలిచి ఆయనను ఘనపర్చాలని నా దీనప్రార్థన.

నాలోచాలా వింత ఆలోచనలను దేవుడు నిలుపుట నాకే ఆశచ్యము కల్గించేది. నా దినచర్యనుఒక పుస్తకములో వ్రాయుటకు అలవాటు చేసుకొన్నాను. అది వావూలు విశేషాలు కాదు. పపతిదినవూ, దేవునికి ఒక లేఖ, పపార్థన్నగా వ్రాసేదాన్ని.

''వా తండ్రీ, ఈ రోజు ఫ్లానా వాక్యం విన్నాను. దేవుని గురించి ఫ్లానా వ్యక్తితో ఫోనులో వాట్లాడాను. ఫ్లానా వాక్యాలు ధ్యానించాను. ఫ్లానా అంశ్లు గురించి పపార్థించానండి. నా మనససులో యిలా భావిస్తున్నాను. మీరు చెపిపన ఫ్లానా క్రొత్త వ్యకుతలను గురించి పపార్థించగలిగాను. రూ రీతిగా రోజూ వ్రాస్తాను. సంబోధనలో వారపు నా యేసయ్యా అంటాను. 2007వ సంవత్సరము 7వ నెల 7వ తేదీ వా బంధువుల పాపకు ఓణీలు రుచు

41

వేడుకకు అనేక బంధువులవు చేరావు. ఆరోజే నా బాప్తస్మము గురించి నిర్ణియం చేసుకొను ధన్యత ప్రభువిచ్చారు. నన్ను ఆత్మీయంగా సహవాసం దావరా బలపర్చుచున్న భారతి నన్ను చిత్రంగా, గుడ్ర్లవల్లేరు సమీపాన ''చిత్రం—— అనే గ్రామంలో గొప్ప దైవజనుడు పాస్టరు శ్రీనివాస్ గారిని పరిచయం చేసింది. నాకు అసలు తెలియని వ్యక్తి అయిననా గొప పపార్థనాపరుడు. వాక్య వివరణలో దిట్ట. శ్వ్యంగా దేవుని పాటలు పాడ్ర తలాంతగల పాస్టరు గారు హిందా నమ్మకంలో నుండి విశ్వసిగా పపరభువువార్చి సేవలో వాడుకుంటున్నారు. దగిరనే వున్న కోనేటిలో వుంచడం దావరా అదేనెలలో, బాప్తస్మము తీసుకొనుభాగయము ప్రభువిచ్చారు. ప్రభుని బల్లలో పాల్గొనుటలో దివ్యానుభవం పొంది దేవుని స్తుతించాను. దేవుడు నన్ను తనకిష్టవెన� పాత్రగా వాడుకొనుట కారంభించారు. కొన్ని దర్శనాలు నెరవేరుట నాకే చాలా వింతగా ఆశచ్యచకితురాల్ని చేస్తుంది. నేను నమ్మిన క్రీస్తు ఆశచ్యకరుడు, ఆలోచనకర్ బలవంతుడ్రను దేవుడు.

చికాగోలో శుభవార్త పపసంగీకులతో పరిచయము :

నేను యిండియాలో నున్ననా, అమెరికాలో నున్ననా, శుభవార్త దైవ సందేశ్లను క్రమంగా వినుట పరిపాటి. ఒకసారి పాస్టరు అజరయ్య గారు వారి సతీమణి శశికళ్ గారు శుబభవారతలో వాట్లాడుట విన్నాను. గతంలో అజరయ్య గారి పేరు ప్రభువు జ్ఞాపకము చేసిన లిస్టులో ఉండుట వల్ల ఆశచ్యపడి, వారు టి.వి.లో ప్రకటన చేసిన అపడ్రససు ప్రకారము రక్షణ సవరము, విశ్ఖకు ఫోను చేశ్ను. నాకు శశికళ్ గారి గం�భరసవరము, వారు హిందా మతంలో నుండి క్రీస్తును కనుగొన్న సాక్ష్యము, ఆశచ్యపరిచింది. ఎవు.ఏ చదివే రోజుల్లో

సహాచరిగానున్న మంచి విశ్వసియెన� ప్నేహితురాలి జీవితం ఆకర్షించగా క్రైస్తవ బోధలు

విని, రక్షింపబడి, స్వకీయుల నిరాదరణ సహించి, ప్రభువు చూపిన రీతిగా క్రైస్తవ బోధకుడైన

గతంలో లెకచ్ర్గానున్న అజరయ్య గారితో గణనీయ సేవలు చేయుట ప్రభువు కృప. వారు

అమెరికాలో నున్నారని తెలిసి ఫోను దావరా పరిచయం పెంచుకున్నాను. వారు సల్ప�ోన్

దావరా ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు నయాజెరీస సమయం రాత్రి 7.30 గం��ల

చ��భి 8.30 �����ప ొదిీ�జి� "షనజిటడైగీృప దష�జి� "ా�ప� �బ����స. "ష� "టడఫ్చిబ్లఫ షషష.్ర�ట�అ.షశీఎ

పపపపదీముంగా వారి సందేశంలో యెషయా 40:29–31 సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు

దేవుడే. యెహోవా కొరకు ఎదురు చూడాలి. అలయరు, సొమ్మసిల్లరు. నడిచిపోతారు. ఆ

సందేశం నా హృదయాన్ని సపందించింది. నాకుటుంబంలో నేను వాత్రమే క్రీస్తును వెంబడ

ిస్తున్నాను. నా భర్త బిడ్డలు, బంధువరిమంతా క్రీస్తుతో పరిచయం లేనివారిగా నున్నందున నాకు

భారము కల్గి ప్రార్థిస్తూ, ఏడుస్తూ, ము�పపెడుత, కొన్నిసార్లు సొమ్మసిల్లి పోవుచున్నాను. ఆయనే

తగిన సమయంలో తన గుపిపలి విపిప ప్రతి జీవి కోరెక తీర్చునని విశ్వసించుచున్నాను. మనవు

విశ్వసులవుగా యుదో�పకర్ణవులు దురివులను పడగొట్టు శక్తి గలవిగా వాడుచున్నావు.

అవియే ప్రార్థన, వాక్యము, పరిశుదాథత్మ, కన్నీరు. నాకివి బహ�కరించి బలపర్చుచున్నారు.

నా భర్తగారిక విద్యార్థిగానున్న శ్రీనివాస్, కుటుంబంతో నయాజెరీసలో పరిచయం కలిగింది.

రమ గొప్ప విశ్వసి �నివాసే. భార్య రమ నాకు కువారెత వంటిది. ప్రేమతో కలిసి చర్చికి

మళ్ళుట దావరా శ్రీనివాస్ రక్షణ పొందుట, పపభా వెంకట్రావు గారితో కలిసి ప్రార్థించుట,

అమెరికాలో ప్రభువు సిద్ధపరచిన సహవాసవే. అనుకోని పద్ధతిలో ఒక పారీటలో కలిసిన

మరికొందర విశ్వసుల పరిచయం నాకాహల్లదాన్ని కల్గించింది. గుంటారు వాస్తవ్యులు పాల్

ప్రవీణ్, సతీమణి ఆనీ కుటుంబవుతో పాటు డాకట్రు జోసఫ్ కిశోర్ గారు టివి పపసంగీకుల

కువారెత డాకట్రు సము, భర్త డా��కేరీ గారు, వీరందరితో కలిసి నెలకొకసారి కూడి ప్రార్థనలు

వాక్యధ్యానం కల్గియుండుట వల్ల ప్రభువులో నేటికీ ఆనందిస్తున్నావు. చికాగో సల్ప�ోన్

దావరా అనేకమంది విశ్వసులు పరిచయమయయారు. ఈ ఆత్మీయ సహవాసంలో పకమంగా

ప్రభువును అధికంగా ప్రేమించుచుండగా, చక్కని దర్శనాలు, అనుభవాలనిస్తున్నారు.

దేవుని దర్శనము : ఒక రోజు ప్రార్థించు సమయంలో క్రీస్తును కుడిబభుజవుపై

పావురముండగా కనిపంచారు. ఆ పావురాన్ని చూచి పట్టుకొని నా బభుజవుపై నుంచారు.

నారకంతో ఆనందం కలిగింది. మరొకసారి చాలా అనారోగ్యంతో నీర్సంగా నుండగా

పపార్థించాలనిపించి సాశాటంగ పపణావము చేస్తూ, ''నా వాళ్ళు ప్రభువును నమ్మడం లేదు.

విమర్శలు ఎదురుకంటున్నాను. నన్ను కనికరించి ఆదరించమని—— దీనంగా ప్రార్థించు సమయాన కుడిచెంపపై వుదు�పెట్టుకొను అనుభవాన్ని పొందాను.

Photograph from page 42 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 42

పరమగీతము : ''నోటివుదుదలతో అతడు నన్ను వుదుద పెట్టుకొనును గాక. నీ ప్రేమ పదాకష్ర్సము కన్న మధురము.—— ''నా పావురము నా నిషకళ్ంకురాలు.—— నా అనుభవాలు రెండునా వాక్యానుసారముగా నున్నాయని గ్రహించి కన్నీటితో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. ఎన్నికలేని నన్ను ఎంతో గొప్ప వాత్సలయములో నన్ను ఆదరిస్తున్నారు. రూ అనుభవాలన్న చదివే మీకు వింతగా తోచవచ్చు. కానీ నా స్వానుభవం, కేవలవు పపరభువిచ్చినది నాకు ఆత్మీయంగా బలమిచ్చినది, సాక్ష్యముగా వ్రాయుట కిష్టపడుచున్నాను. శశికళ్గారి సల్ప�ోను ప్రార్థనలతో చికాగో నుండి నయా జెరీసలో నన్న నాకు రమ, శ్రీనివాస్ ముదలగు విశ్వసులతో పాటు సోదరి పరగస� విజయ పరిచయమయయారు. ఆమె నాకు తను సేకరించి వ్రాసిన సాక్ష్యాల పుస్తకాలు చాలా పంపించారు. నాకవి్ ఆనందాన్ని కల్గించగా, నాకు సన్నిహితులైన దురిగారు, రమ, పపరభ గారు, పద్మగారి సాకష్యాలను పరిచయం చేయగా వారెంతో ఆనందించారు. పరగస� గారికి

42

చాలామంది విశ్వసులతో సుపరిచితముండుటచే రావే చర్చివారు నిర్వహించే

షషష.టపష్ర.శీతీస్త్ర. సల్ప�ోన్ ప్రార్థనలు నయాజెరీస సమయము రాత్రి 9గం��ల నుండి 11 గం��ల వరకు పాల్గొంట ారు. రావే సల్ప�ోన్ విశ్వసులలో కలిసి వాక్యము వినుట సాక్ష్యము పంచుకొను భాగయము కల్గింది. పరగస� విజయగారు, పపతినెలలో చివరి శుక్రవారం కేవలవు సాకష్యాలకే కేటాయించిన సమయంలో నన్ను సాక్ష్యం చెప్పమని కోరిప�ోను నంబర్లు యిచ్చారు. నాకు తలనొపిప బాధ, పిల్లల సంరక్షణ, వంటపనులు 7.30 గం��ల నుండి చికాగో సల్ప�ోను దావరా వాక్యము వినుట, యివన్నీ చాలా ఒతతుగా నన్న కాలంలో అదనంగా రాత్రి నిపద వానుకొని ఉండగలనా అని ఆలోచిస్తూ వంటపాత్రలు శుపబభపరిచే పనిలో నుండగా నాకదురుగా పరగస� విజయగారి వుఖం కనిపంచింది. పుస్తకాల మీద నన్న ఫోటో ఆధారంగా గుర్తించాను. ఆత్మాభిషేకం కల్గి దుఃఖం పొంగిపొర్లింది. చాలాసార్లు ప్రార్థనలో తీపవతతో నున్నపుడు దు�ఖభారం కలుిట పరిపాటి. రూ అనుభవం దావరా ప్రభువు ఆమె చెపిపనట్లు సాక్ష్యము చెపాపలని కోరుకుంటున్నారని స్పష్టంగా గ్రహించాను. పపపపదీముంగా ఆ సల్ నిర్వాహాకురాలైన శ్రీమతి సులోచన గారిని పరిచయం చేసుకోగలాిను. వారెంతో ఆనందించి మరికొందర విశ్వసులను పరిచయం చేసారు. వారిలో కొందర పేర్లు ప్రభువు చెపిపన లిస్టులో నున్నవారే. నా సాక్ష్యాన్ని ఆరోజు సల్ప�ోన్లో చెపాపను. గతంలో నా భర్తకు 9 సార్లు ప్రమాదాలు సంభవించాయి. అమెరికాలో కారు ప్రమాదంలో పహా�కాపటరు దావరా వా సంతానాన్ని వైద్య సిబ్బంది సహ్లయంతో సజీవంగా నిలిపారు. ఎన్నో అదభుతాలు ప్రభువు వా పట్ల జరిగించారని అందరూ ఆశచ్యపడే రీతిగా కారు చితతుగా

చెడిపోయినా, మవ్ములను పబతికించుట చూచి దేవుని ఘనపర్చారు. నేను నా భర్త బిడ్డలతో

సజీవంగానా, అమెరికాలో విశ్వస జీవితంతో కొనసాగించే ధన్యతనిచ్చిన క్రీస్తు కీర్తనీయుడు.

సాక్ష్యము ఎలా చెపాపలో తెలియని నాకు ప్రభువు బోధించి చెపిపంచారు. రెండవసారి చికాగో

సల్ప�ోన్ బృందము వారికి నా అనుభవాలన్నీ తెలాపను. మీ అందరకూ నా అనుభవాలన్న

తెలిపి, నేను నమ్మిన క్రీస్తు నన్ను వెదకి రక్షించి, ఆయనను ఆయన ప్రేమను కనుగొని గొప్ప

విశ్వసులతో సత్సంబంధాలు కల్గించారు. ఒంటరిగా నున్నను ఇవ్మానుయేలుగా తోడుండి,

క్రీస్తు సాక్షిగా అనేకులకు క్రీస్తును పరిచయం చేయు ధన్యతనిస్తున్నారు. నా చెల్లి కృష్ణికువారి

కూడా ప్రభువుని నవ్ముట నా భాగయము. వేమిదదరవే కాక వా పరివారమంఆ ప్రభువును

నవ్మాలని మీరు ప్రార్థించ మనవి. ''ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో

నా దీన సుతిపాపత. హల్లెలూయా, యేసయ్యా——.

సాక్ష్యం 14. ఆకలి వ్చి అకుకన చేర్చుకున్న క్రీస్తు

నా పపియుడు

– వూర్తి గారు

దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క

ప్రేమతోను రాక్ప్రేయర్ మినిస�స్తిట వ్యవస్థాపకులు బిషప్. జాన్

లాజరస� గారికి మరియు కూడి వచ్చిన మీకు దేవుని పేరట పేరు

పేరున అందరికి వందనాలు తెలియజేస్తున్నావు. మరియు ఈ

రోజు చాలా పపావుఖ్యదినవు ఒక మరపు రాని దినవు. ఈ రోజు ఒక శుభవార్త దినవు.

ఎందుకంటే ప్రపంచానికి ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి.ఏ విధంగా స్తుతించాలి

అనే ఒక వాదిరి చూపించిన పరంజోయాతగారి అయ్యగారి సంఘంలో మీ వుందు మరియు

ఆయన వంశసతుడైన జాన్ లాజరస� గారి వుందు నా సాక్ష్యాన్ని పంచుకొనే అవకాశం ఇచ్చిన

యేసయ్యకు మరియెుకసారి వందనాలు తెలియజేస్తునాను.

ప్రభువునందు ప్రియులారా ఎటువంటి ఆధారము లేని వారు ఆయన యందు

సంపూర్ణింగా ఆధారపడితే అలాంటి వారిని దేవుడ్ర ఎంత వున్నత సితతికి తీసురకళుతాడ్రనే

దానికి నా జీవితంలో చేసిన ఒక సంఘటన ఒక ఊదాహారణండి. ప్రభువునందు ప్రియులారా

వా స్వస్థలవు విశాఖపట్టణం జిల్లా యలమంచిలి. నా పూర్తి పేరు పి.ఎ.వూర్తి నాన్నగారు

కమర్షియల్ టేక్స ఆయన ఉద్యోగాన్ని ఆయన రాజకీయంవైపు అంటే పోలిటిక్స వైపు ఆయన ఆకరి�తుడై ఉద్యోగాన్ని వదిలిపెట్టి సంరపంచిగా పపసిడెంటుగా అక్కడ చేసేవారు. అయితే ఆర్థికంగా వా పఫమిలి ధనవంతుల కుటుంబం అగుట చేత సువారుగా వా ఇంట్లో పనివారు 12 మంది వుండేవారు దుర్దుషటవశ్తతు ఏంటంటే నాన్నగారికి నాన్నగారికి చెడు వ్యసనం పతాగుడు అనే చెడు వ్యసనం వల్ల మరి ఆయన అతిగా తారగవారు. ఈ అతిగా తాగుట వల్ల ఆయనకి పేాల్సస� పక్షవాతం రావడం జరిగింది. ఈ పకషమాతాన్ని నయం చేయడానికి వా అమ్మగారు ఇంట్లో వున్న ధనాన్ని అంతటిని కూడ్ర మచ్చించినపపటికి కాలు, చేయి రాకపోగ ఉన్న నోరు కూడ్ర పడిపోయింది.

మరి కుటుంబ పరిస్థితి ఎంత దీన స్థితికి వచ్చిందంటే పూటగడవని స్థితికి రావడం జరిగింది. ఒక వాటలో చెపాపలంటే వా ఇంట్లో 12 మంది పనివారు ఉండేవారని చెపాపను మీకు. ఒక వ్యక్తి ఈనాడు పని చేసే వ్యక్తి యలమంచిలి ధియేటర్ ఓనర్. మరి ఈ పతాగుడు అనే వ్యసనం వల్ల వా పఫమిలి ఆర్థికంగా చితికి పోయింది. ఇంక మరి నాకు అన్నదవ్ములు

43

గాని అకక్చెల్లెలుగాని లేరు. నేనొకక్డినే వరివా ఇంట్లో చాలా కష్టంగా వుంటే మరి ఆ తాగడానికి ఇంట్లో డబ్బులు లేక పోతే ఇంట్లోని ఈ ప�ోటోస� వుంటాయి కదండి. ఈ ప�ోటోస� తాలుకా పపఫవ్సు మనకాలి అద్దాన్ని తీసి అద్దాన్ని వారెకట్లోకి పట్టుకల్లి తాగేసేవారు మరికొన్ని సందర్భాల్లో అయితే ఇంట్లోని గిన్నె దొరికితే గిన్నె బిందె దొరికితే బిందె అది పట్టుకళిు దాన్ని వారెకట్లో అమ్మి తారగవారు.

ఈలాగున్న సమయంలో మరి ఇల్లు గడవడం చాలా కష్టంగా వుంటే మరి వాఅమ్మగారు పగలు పనికిమళితే ఎవరైన చూస్తారని రాతులు దొంగచాటుగా సిగ్గుపడి తను రాతులు ప్నిరకళ�ుది. అపుడు నా వయససు కేవలం 4 సంవత్సరాలు వాత్రమే. నన్ను రాత్రంతా కూడ్ర ఇసుక కుప్ప మీద పడుకోపెట్టి ఆ రాత్రంతా పనిచేసి ఆ వచ్చిన డబ్బభలులోని వేవు కుటుంబ పోషణ చేసేవారిమి. ఆ పని కూడ్రరోజంతా ఉండేది కాదు. మరి ఆస్థితి చూసిన వా నాన్నగారు ఆయన కూడ్ర ఏదో పనిచేయాలి. ఆయన సరైన పని చేయాలంటే ఆయన బోడ� పరిమిట్కాదు కదా మరేమి సహకరించదు. ఎందుకంటే కాలు చెయ్య పడిపోయింది.

మరి ఆఖరికి ఒకే ఒక వృతిత ఎన్నుకొన్నారు. మరి ఆ వృతిత ఏంటంటే అడుకోకవడం. ఒక ప్రాంతానికి పపసిడెంట్ అయిన వ్యక్తి ఆయనకు ఉద్యోగం అడుకోకవడం. మరి ఆయన అడుకోకవడానికి కూడా ఆయన ఆయన బోడి పరిమిట్ కాకపోతే ఒక కాలు ఒక చెయ్యి వాత్రమే పని చేస్తుంది. కాబట్టి ఆ చేతోత క్ర పట్టుకొని నడుస్తుంటే ఆయన మనకాతల కేరేజ్ పట్టుకొని నేను మళ�ువాడిని కొంతమంది అయితే వానాన్నగారి తాలాకా గడ్డాన్ని పరిస్థితిని

బట్టి కొంతమంది అన్నంపెడితే కొంత మంది నన్ను చూసి అన్నం వేసేవారు. ఇలా ఆ వీధంతా

తిరిరగ సరికి కేరేజ్లో అన్నం నిండిపోయేది. ఆ భోజనం వేం చేసేవారిమి. కొంతకాలవెన�

తరువాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినపపటికి ఆ యొక్క బోడి తీసురకళ్డానికి

వా ఇంట్లో ఒక చిల్లుగవవ కూడాలేదు. అప్పుడు వేముఅనయిలవు. యేసు ప్రభువు అంటే

ఎవరో వాకు తెలియదు. హిందు సాంప్రదాయ పపకారంగా మరి బోడిని తీసురకళ్డానికి

చాప, వైట్క్లాత్, రెండు వెదురు బోంగులు కొనడానికి వా దగిర డబ్బులు లేకపోతే ఆ శవాన్ని

అకక్డ్రపెట్టి మరి వా ప�ాదర్ పపెండ్ అయినటువంటి లాయర్ దగిరకు మళ్ళీ వా అమ్మగారు

నేనవళిు అయ్య వా యజమాని చనిపోయాడు.

నా యజవానని తీసి బోడి తీసురకళ్డానికి వా దగిర చి�్లగవవ లేదంటే ఆయన డబ్బభల్లో

కొంత డబ్బభలిచ్చారు. ఆ డబ్బభలతో దహాన సంసాకరం చేయడం జరిగింది. మరి నాన్నగారు

చనిపోయిన తర్వాత వా పరిస్థితి దీనస్థితి, కడు�ద స్థితికి రావడం జరిగింది. ఎలాంటి స్థితి

అంటే వా అమ్మగారు రాత్రి వండిన అన్నంలోని గంజిపోసి ఉదయానం, మధ్యాహ్నావు తినే

వాళుం. ఈ లాంటి ఎండాకాలం స్జన్లో అయితే మరి ఎండ్రకు పాసిపోయి వాసన వచ్చేసేది.

ఆ అన్నం తిందామంటే పాసి వాసన. పోని అన్నం పడేసి మరల వంటచేసుకుందా మంటే

ఇంట్లో రైస� వుండ్రదు. బియ్యం ఉండేది కాదు. ఆ అన్నాన్నే పదిసార్లు స్మల్ పోయినంత వరకు

బాగా కడిగి ఆ అన్నం తినేవాళుమి. మరి కొన్ని కొన్ని సందరా�లలో తింటానికి ఇంట్లో రైస�

లేకపోతే ఈ నాక్లజావ కాసి తినేవాళువు.

ఇలాంటి పరిస్థితిల్లో మరి దేవుడు తన సంకలపం చొప్పున మరి వా వీధిలోనికి ఒక

యలమంచిలి బాపిటస్టు చర్చినించి ఆంధా బాపిటస్టు చర్చి నుంచి ఒక పాస్టరు గారు వా వీదిలోకి

వచ్చి ఆయన సువార్త చేస్తున్నారు. వచ్చి అవ్మా నువువ దేవుని నవ్ముకుంటే దేవుడు నీజీవితాన్ని

వారుస్తాడు. మీ లాంటి దీనుల కొరకు యేసయ్య వచ్చాడు అనే వాక్యానికి పటటబడి మరి

యేసుక్రీస్తును నవ్ముకొనటవు రక్షణ సువార్తలోనికి రావడవు, రక్షణ పొంది బాపితస్మము

పొంది ఆ సంఘానికి మళ్డవు జరుగుతుంది. ఇలా కొంత కాలవెన� తర్వాత బై�లులోని

కీర్తన 34:10లో ఒక వాట సింహపు పిల్లలు లేమిగలవు గాని, వేరుగలిగి ఆకలిగొనును గాని

నన్నాపశయించు వారు యెహోవాను ఆపశయించు వారికి ఏవేలు కొదువలేదు. అదే రీతిలో

ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయువాడు ఆయనే దీనులను ఉదదరించేవాడు.

ఆయనే తల్లిదండ్రులను, తండిలేని పిల్లలకు విదవరాళుకు ఆదరణ, వారి పక్షాన

వాజయమాడు దేవుడు ఆయన. మరి దేవుని యొక్క ప్రేమంటే వేవు తెలసు కొనగలిగావు చర్చిరకళిున తరువాత ఎక్కడ ఆక్పసటలియా ఎక్కడ ఇండియాలోని ఆంపధా, ఆంధాలోని యలమంచిలి. ఒక విశాఖపట్టణం జిల్లా యలమంచిలి ప్రాంతం నుంచి క్రంేషన్ ఫర్ ఇండియా సంస్థ వారు నా ప�ోటోతీసి ఆక్పసటలియా పంపించారు. అక్కడ డెబ్బి పహారగన్ అనె వేడ్రవు సాపనసర్ ఆవిడ్ర నెలకి 10 0 నుంచి 200 రూపాయలు వా కుటుంబానికి పోషణ నిమిత్తము పంించేదండి. చూడండి మరి ఆ సహాయంతోనే మరి నేను 10 క్లాస� వరకు నేను చదువుకొన్నాను. 10 పాస్ అయ్యేసరికి ఆ సహ్లయం కూడా ఆగిపోయింది. మరల నాపూర్వ స్థితి. అయితే దేవుడు తన సంకలపవును బట్టి విశ్ఖపటటణంలోని జాన్ ప్టర్ అనే ఒక పాస్టరుగారు పరిచయం అయయారు. మరి ఆయన దగిరికి నేను యలమంచిలి నుంచి నేను ఒక క్టెన�్ ఎకిక అక్కడికి మళ�ువాడిని. సువారుగా 60 కి.మీ. జేబులో ఒక చిల్లుగవవ కూడ్ర వుండేది కాదు. మళ్ళిన తర్వాత ఆయన ఒక లెటర్ రాసిచ్చేవాడు. హి ఈజ్ ఎ క్రంేషన్ బాయు. చాలా పూర్ప్సన్. చదువునందు చాలా పశద్ధ వుంది. చదువు నిమిత్తం మీకేవెన� ఆత్మ కనికరిసేత డొనేట్ చెయ్యండి. అని ఒక

44

లెటర్ ఇంగ్లీష్లో రాసి కవరులో పెట్టిఇచ్చేవారు. కవర్లోని ఆపాంత వ్యక్తికి అందచేయడానికి సువారుగా 17 నుంచి 20 కి.మీ. నడిచేవాడని.

ఈ వారిమధ్యలోని దాహవేసి ఒకసోడా తాగుదామంటే జేబులో ఒకపైసా కూడా ఉండేదికాదు. ఈ ఆకలికి వుండలేక ప�ా్లెట్‌ప�ావు మీద కడుపునిండా వాటర్ తాగేసేవాడిని. మళ్ళీ ఆకలి వేసేది మళాు వాటర్ తాగేసేవాడిని. ఇలాగ చాలా బాధపడ్డాను. పడింతర్వాత మరి దేవుడు నా ఇంటర్ మీడియట్ పూర్తి అయిన తర్వాత బి.కాంలో జాయిన్ అయయాను. బి.కాం.లో జాయిన్ అయిన తర్వాత వా ప�ాదర్ ప్నేహితుడైనటువంటి అడారి. తలస్రావు పపస్తుతానికి విశ్ఖడైరి మిల్కడైరి చైర్వేన్ ఆయన. ఆయన పరిచయం అయయారు. ఆయన పరిచయవై ఆయన ఒకమాట చెప్పడం జరిగింది. వూర్తి నీవెంతవరకు చదువుకుంటవో చదువుకో. నీ చదువు నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో ఆఖర్చు అంత నేను భరాయిస్తానని వుందుకు రావడం బట్టి మరి బి.కవు, బి.కవు పూర్తిచేసిన తర్వాత నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చి బి.ఎల్ లాలో జాయిన్ అయ్యి సకండ్ ఇయర్ హలసటల్ వుంటుండగా సడన్గా హలసటల్ వూసేసారు. సడన్గా హలసటల్ వూసేసారు హలసటల్ వూసేసిన తర్వాత అందరు ఎవరి తల్లిదండ్రుల ఇళుకువాళ్ళు మళిుపోవడం జరిగింది. నేనొకక్డినే హలసటల్లో మిగిలి ఉన్నాను. ప్రభువా నేనెటు మళ్ళాలి ఇంటిరకళిుతే నాకు తిండి లేనిస్థితి ఎకక్డికళాులని ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు ఒక ప్నేహితుడిని చూపించారు. పబదర్ క్రిశాటపఘర్ అని నాలాంటి క్రంేషన్ బోయు. ఆయన దగిరకు మళ్ళీ పబదర్ హలసటల్ కటేటసారు, ఇంటికి మళితే నా పరిస్థితి వేరు మరి ఎలాగంటే

ఆయన ఇక్కడ లవ్ఎన్ కేర్ వినిక్స్ట అనే ఒక సంస్థ ఉంది ఇక్కడ మధురవాడలోన సంస్థ ఉంది

మరి ఈ సంస్థ నడువుతంది యేసుపాదం గారు ఆయన దగిరకు తీసురకళుతాను తవ్ముడు,

ఆయన నీ పట్ల కనికరిసేత ఆయన చేర్చుకుంటాడని చెప్పడం బట్టి నేనాయన దగిరకు మళ్డం

జరిగింది. ఆయన దేవుని యొక్క సంకలపం బట్టి మరి ఆయన కృపను బట్టి ఆయన చేర్చుకోవడం

జరిగింది. అక్కడ కొంత కాలం లవ్ ఎన్ కేర్ వినిక్స్టలో ఉన్నాను. అక్కడ ఉన్న తరువాత మరి

ఒకరోజు ఆయన దగిర ఒకమాట అడిగాను. అన్నా మీరుంటానికి ఒక ఇల్లు, ఒకరావు

ఇచ్చారు, తింటానికి ఆహ్లరం పెడుతున్నారు. మరి నారగడ్డం పెరిగిపోతుంది. నా రగడ్డం పెరిగి

పోవటానికి ఒక రూపాయి కూడా నా దగిర లేదు, ఎందుకంటే సా�నం అంటే వావూలుగా

సా�నం చేసేస్తున్నాను, పబష� అంటే వావూలుగా పందింపుల్ల చేసేస్తున్నాను, అంటే ఆయన

కనికరించి ఒక వాటఅనడం జరిగింది. నువువ ఒక పనిచెయ్యి ఒక నెల రోజులకయ్యే ఖర్చి

నీకంతముతుంది ఒక ఒన్ మంత్కి ఎంత ఖర్చు అవుతుందంటే ఆ ఖర్చింతా ్రేపరు మీదరాసి

పట్టుకురా అన్నాడు. నేనేంచేసానంటే ఆరోజుల్లోని అతి తకుకవైన అతి తకుకవ లేబర్ సోప�

లైఫ�బోయ�ు, ఇలాంటి వసతువులు క్రంేర్ చేస్తున్న ఖరీదైన వసతువులు క్రంేర్ చేస్తున్న ఖరీదైన

వసతువులు తాలాకా రాసేత సువారుగా నెలకి 400 రూ. అయింది నా ఖర్చు. ఈ ్రేపర్ పట్టుకళిు

అన్నా ఇదిగో నా ఖర్చు ఇంత అయిందని చూపిసేత ఆయన నా ముటటవెుదటి జీతం 200 రూ.

డిపసైడ్ చేసారండి. 200 రూ.లకు దశమ భాగం ఎంతండి? 20 రూ. నా ముటటవెుదట దశమ

భాగం దేవునికి 20 రూ.లతో సాటర్ట చెయ్యడం జరిగింది. మరి ఇక్కడ కొంత కాలం అయిన

తరువాత మరి ఒకరోజున ఆయన నాకు ప్రార్థన చేసి కడుపునిండా అన్నం పెట్టి వాక్యం చెపిప

ఆయన ప్రార్థన చేసి బయటకు పంించారాయన. ఒక ఉపమానం చెపాపరు. అక్కడ ఆదివారం

ఏంటా ఉపమానం అంటే పగదద తన పిల్లలను ఆకాశంవైపు తీసుకెళ్ళి వాటంతట అవి ఎగరట

ానికి వాటంతట అవి ఆహ్లరాన్ని సంపాదించుకోవటానికి వదిలి వేస్తుంది. ఆయన ఉపమానం

చెపిప నన్ను ఆయన వదిలి వేసారు. నేను నా పటంకు పెట్టెపట్లుకొని అకక్డ్రనుంచి కాంపప్లక్సలో

క్టెన�్ బస�దిగి ప్రభువా నేనెటు మళ్ళాలి ఏంటి నా దారేంటి అని నేనకక్డ్ర ప్రార్ధన చేస్తుంటే నా

ఆత్మలో ప్రభువు పలానా సహోదరుడు శ్యాము పబదర్ శ్యాము సుందర్, అదే సంస�నుండి బయటకు

వచ్చారు నా కంటే వుందు. ఆయన దగిరకు మళుమని ఆయన నా హృదయం చెబుతుంది.

ప్రభువు ప్రేరరపణ బట్టి నేనకక్డికి మళ్ళీ అన్నా నేనిలాగ సంస్థ నుండి బయటకు వచ్చాను.

ఇంటిరకళాులంటే నా పరిస్థితి వేరు అంటే, ఆయన అన్నాడు తవ్ముడు ఈ రోజు రాత్రి మీరు

నా ఇంట్లో ఉండండి. ఉండు తవ్ముడు అని చెపిప ఆరోజు రాత్రి రూవులో పెట్టి, భోజనం పెట్టి ఆ మరనాడు నన్ను ఆంధా యూనిరిసటీ నాగారి�న బ్లాక్, నాగారు�న హలసటల్లో రూవు నం. 6లో అక్కడ పెట్టి అక్కడ నలుగురు రీసర్చి సాకలర్స పి.పహా.డ్.డి చేస్తున్నారు. వారి దగిరకు తీసుకొని మళ్ళీ ఈ తవ్ముడు పరిస్థితి చాలా �ద స్థితి ఈయనకి నెల రోజులకి సరిపడ ఆహ్లరానికి సరిపడ ఖర్చు అంతా నేను పెడుతున్నాను. ఈయనను మీ వుందు మీ మద్య పెట్టుకోండి. అని చెపిప ఆయన మళిుపోవడం జరిగింది. దేవుని యందు ప్రభువునందు ప్రియులారా నేనెల్లిన నాలుగు రోజులకే మరి కాలేజి లెకచ్ర్గా 2 వేల రూ��ల విలువ గల దేవుడు ఉద్యోగం ఇవవడం జరిగింది. హాల్లేలాయా. ఇప్పుడు నా దశమభాగం ఎంతండ�? 200 రూపాయలు. మరి కాలేజి లెకచ్ర్గా అక్కడ చేస్తున్న సమయంలో మరి అక్కడే ప్రభువును తెలసుకొని పపరభువుచేత రక్షింపబడిన మరి మణి అనే ఆవిడ్ర అక్కడ నాకు పరిచయం అవడం, మరి ఆవిడొకక్రేత వాళు కుటుంబం నుంచి రక్షింపబడింది. వాళ్ళు హిందువులు. అక్కడ తను పరిచయం అయినతరువాత ఆకాలేజి యాజవాన్యం వాళ్ళు వాళు మదర్, ప�ాదర్తో వాళు ్రేరెంట్సతో వాట్లాడి నాకు

45

పెండ్లి చేయడం జరిగింది. 1997 ఆఖరి నెల డిశంబరు 13వ తారీఖన నా వేరరజ్ అయిందండి. నెక్ట స ఇయర్ 1998 2వ నెల ఫిపబవరిలో మరి దేవుడు ఆశచ్యరీతిలో అదభుతరీతిలో మరి నాకు సంటల్ గవర్నమెంట్ పాస�పోర్ట ఆఫ్స� డిపార్టమెంట్లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. వేరరజ్ అయిన పెళ�ై ున కొతతలో మరి నాకో చిన్న శోధన ఎదురైందండి. ఎందుకంటే క్రిసిటయన్ అనే సరికి చిన్న చూపు చూస్తారు. ఇదొక లోకేస�ట అని. మరి నా భార్య వారు ప�ార్వర్� కేస�ట కాపులగుటచేత మరి వా అత్తగారు కొద్దిగా శోదించటం, కొద్దిగా శోదన చేయటం జరిగింది. నాకు ఎందుకంటే నేను భోంచేసిన గిన్నెవాళ్ళు టోయిలెట్ పోస్తారు కదా అక్కడ పెటాటరు, పెట్టిది. తరువాత ఎపుడైనా దాహం వేస్తుంది అని పఫిజ్లో వాటర్బాటిల్ తీసేత అది మరల అది అక్కడ ఉండేది కాదు బయట పారేసుకొనేవారన్న వాట. నేనేసుకున్న బట్టలు సాయంత్రం అయ్యేసరికి అవి ఆ చివారున ఉండేవన్న వాట. ఇది భరించలేక నేను ఇల్లు వార్డం, ఇల్లు వారింతరువాత వేవు సొంతంగా వేరర ఫ్యామిలీ వేరర కాపురం పెట్టి ఆఫ్స� దగిరలో వేవున్నావు. ఇలా ఉన్న కొన్ని రోజులు గడిపిన తరువాత నాకు ఈలోపు నా కువారెత స�జన్య 3న్నర సంవత్సరాల పాప. ఒకరోజు సడన్గా 2 అంతసతుల వేడ్రపై నుంచి అవ్మా అని మమ్మీ అని క్రిందకి బుపరపెట్టి పడిపోయింది. ఆ పడిన పప్లస� ఎలాంటి పప్లస� అంటే కొద్ది వుందు పడితే సాదిగట్టు, ఆ గట్టు మీద పడితే రెండు వుకక్ల�తుంది పాప. ఇటు పడితే ఇనుపరాడ్స. ఆ రాడ్స మీద పడితే పాప చనిపోతుంది. ఈ సంటర్ని ఒక రక్షణ స్థలం, సేఫ్టపప్లస� అక్కడ పైనుండి క్రింద పడేవుందు చెయ్యిలా పెట్టి, చెయ్యిలా పెట్టుకొని ఇలా పడిందండ�. ఇక్కడ

ఒక విషయం గమనించాలి ప్రభువునందు ప్రియులారా 3న్నర సంవత్సరాల పాపరి పైనుండి

పడేవుందు ఇలా చెయ్యి పెట్టిపడమని ఆ జ్ఞానం ఎవరిస్తారు చెప్పండి? దేవుని యొక్క

దేవదాతల దావరా దేవుడే కాపాడడం జరిగింది. హల్లేలాయ. కీర్తన 91:11లో కీర్తనాకారుడు

ఒక వాటంటున్నాడు. నీ వారివులో నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దేవదాతలకు

ఆజ్ఞాపించను. మరి దేవుడు తన దేవదాతల దావరా మరి కువారెతను రక్షించాడు. పడిన

వెంటనే వెంటనే ఈ ఆర్బిట్ ఈ కనుోమ్మ పగిలిపోయి ఏనుగు బోమ్మలాగ వుందుకు వచ్చి

రకతంతో రకతం కకికపడిపోయింది పాప. ఆ స్థితి సవయంగా వా ఆవిడి చూసి తనుకూడా పడ

ిపోయింది. ఆఇంటి యజమాని కొడుకు వెంటనే తన బభుజంమీద ఎత్తుకొని హలసపటల్ తీసుకెళ్ళి

జాయిన్ చేసే సరికి మరి అక్కడ ఆహ్లసపటల్ ఇది డేంజరస�కేస� బాబు అని పెద్దాసపత్రికి

కజిపహాచ్కి తీసురకళిుపొండని ఎడ్మిెట్‌ చేసుకోలేదు. అకక్డినుంచి మంట వెంటనే బభుజంమీద

ఎత్తుకొని తన వైట్ ష్ర్ట క్లాతంతా మొత్తం ష్రటంతా కూడా బ్లడ్తో కవరై పోయింది. మంటవెంటనే

తీసుకొని మళ్ళీ అకణి్నంచి ఒక అపూర్వ ఆసపటల్లో జాయిన్చేసి ఎమరె�నీస వారులో తనని

పెట్టడం జరిగింది. ఈలోపు నేనాఫ్సులో ఉన్నానాటెవ�ులో ఈలోపు నాకు కబురొచ్చిన వెంటనే

నేనాఫ్సునుంచి మళ్ళీ అక్కడ నా మిసస� నేను వోకాళ్�ుని ప్రార్థనలో ఉన్నామంతేనండ�.

ఇంకేమి లేదిక. వాకింక ఏమీ లేదిక. వాదగిర డబ్బు కూడా వా దగిరఏమీ లేదు. పెద్దాసపట

ల్లో ఎడ్మిట్చేసి వోకాళ్�ుని ప్రార్థనలో ఉన్నామంతే ఏమీలేదు. ప్రార్థన చేస్తున్నామంతే. రాత్రి

11 ఆ పపాంతంలోని విశ్ఖపట్నంలో ఉండే స్టపఫన్పాల్ చర్చికి వేవెళుతన్నావు మరి వా

పాస్టరుగారు రాత్రి 10:30కి సతీసవేతంగా వచ్చి రాత్రి ప్రార్థన చేసి ఆయన మళిుపోయారండి.

ఉదయమయ్యే సరికి డాకట్రుగారు అవ్మా మీకు మీ పాపికి పపాణగండం తపిపందని ఒక

వాటనడం జరిగిందండ�. హల్లేలాయ. ఈ స్థితి నా అత్త ఎవరైతే నన్ను అంటరానివానిగా

చాసిందో, నా అతతయ్యగారు వీళ్ళు నవ్ముకున్న దేవుడు ఇంత గొప్ప వాడా అని తనకున్న

పూజలన్నీ విడిచిపెట్టి దేవునిలోనికి రావడం జరిగింది. ప్రతీ సంవత్సరము వేవొకక్రవే క్రిసట్మస�

చేస్తావు. ప్రతీ సంవత్సరము క్రిసట్మస� వేవొకక్రవే చేసి వాళుందరిని పిలుస్తావు. సంక్రాంతికి

మమ్మల్ని వాళ్ళు పిలుసాతరు అయితే మున్నీటి లస�ట క్రిసట్మస� దినాన వా మిసస� తరుపు వాళ్ళు

రక్షణలోనికి వచ్చుట వలన సువారు15 కుటుంబాలు దేవునిలోనికి వచ్చుట వలన వారందరు

కూడా ఎవరింట్లో వారు క్రిసట్మస� చేసుకున్నారండ�. హల్లేలాయ. నా ముటటవెుదటి జీతం 200

రూపాయలు నా ముటటవెుదటి దశమభాగం 20రూపాయలు. వా మిసస�ది నాది కలిపి ఇప్పుడు

సువారుగా 40 వేల రూపాయలు వాది. నేను 4 వేల రూపాయలు దేవునికి దశమభాగం ఇస్తున్నాను. నా తండితో నేను ఎక్కడ అడుకుకన్నానో అదే పప్లస�లో దేవుడు నన్ను కారుల్లో తిపపప స్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయ. ఉండ్రటానికి సరైన ఇల్లులేని నాకు ఈ వహ్ల విశ్ఖపట్నంలో ఒక పెద్ద బిలిుంగ�కు నన్ను ఓనర్గా చేసారు. కానీ అన్నింటికంటే యేసుపపరభువుని కల్గి ఉండ్రటవు నేను గరవపడుతున్నాను. అతిశయపడుతున్నాను. ఎందుకంటే కొందరురధములను బట్టి కొందరు గుపరములను బట్టి అతిశయపడుదువు. మనవెత�ే యేసుక్రీస్తు నామం బట్టి అతిశయపడుదువు. మరి దేవుడు నా జీవితంలో ఒక దీన స్థితి నుండి సంపన్న స్థితికి తీసుకొచ్చిన యేసయ్యను మరి నేను అనేక పపాంతాలలోని ఆయన గురించి ఆయన నావాన్ని మహిమ పర్చాలనే ఉదే�శంతో మరి కీర్త 96:3 లో ఒకమాట ఉంది. అనుదినవు ఆయన గురించి రక్షణ సువార్త ప్రకటించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రకటించుడి. సరవజనులలో ఆయన మన జీవితంలో చేసిన ఆశచ్యకార్యాలు పపచురించుడి. ఈ వాక్యం దావరా అనేక ప్రాంతాలు తిరిగి ఆయన్ని మహిమ పుస్తున్నాను. నా ముటటవెుదటి సాకష్ యము ప.గో. జిల్లా

Photograph from page 46 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 46

46

గణపవరంలో నేను ముటటవెుదటి సారిగా నేనకక్డ్ర వాట్లాడ్రటం జరిగింది. మరి నేనిప్పుడు సువారుగా 25 ప్రాంతాల్లో నేను సాకష్ యము చెబుతా ప్రభువు నా జీవితంలోని మరి ఈ అదభుతం చేసాడని ప్రజల మధ్య ఆయన్ని మహిమ పుస్తున్నాను. మరి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. 1991లో నేను వారుమనసు పొంది మరి నేను బాప్తస్మము తీసుకొనటం జరిగింది. ఆ ప్రభువుకు మంచి సాక్షిగా నేను నిలవాలని కోరుకుంటా ప్రభువు నాపట్ల ఆశగల ప్రాణం తృపితపరుస్తాడు అనే రీతిలో నేను ఆయన సాక్షిగా జీవించాలని కోరుకుంటున్నాను. మరి ప్రభువు ప్రియులారా ఒకకమాట మీకు చెపాపలనుకుంటున్నాను. అన్ని జీవులకంటే కుక్క విశ్వసంగల జీవి అంటారు. ఇంత అన్నం పెడితే మరునాడు వచ్చి తనతోక ఊపుతుంది. మరి అలాంటి విశ్వశం గలిగిన నేను నా జీవితంలో ఆయన మహలకార్యం చేశ్డు. ఏమి చె�్లంచి ఆయనకు కృతజ్ఞతలు ఇవ్వగలం చెప్పండి. ఆయన్ని మహిమ పర్చాలని వివిధ ప్రాంతాలకు మళ్ళీ ఆయన కొరకు అనేక ప్రాంతాలలో ప్రభువు యందు నిర్ణియం తీసుకోవడం జరిగింది. మరి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నాభార్య నిమిత్తము నాకిదదరు పిల్లలు వారి నిమిత్తము ప్రార్థన చేయమని ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించమని ప్రభువు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను.

సాక్ష్యం 15. వుస్లిం మతం నుండి క్రైస్తవునిగా

వారాను.

– నిసాసర్

యోహలను : ''నేనే వారివు, సత్యము, జీవవు.——

పరిచయము : నా పేరు నిసాసర్. ప్రభువు నన్ను రక్షించిన

అనుభవ సాక్ష్యాన్ని మీతో పంచుకొనుటకు నేను చాలా ఆనందిస్తున్నాను.

నాకు నలుగురు తోబుట్టువులున్న కుటుంబంలో జన్మించాను. నాకు

యమవనవు వచ్చువరకు అనగా 23 సంవత్సరముల వరకు వుస్లిం

మతాచారాలన్నీ పాటించేవాడిని. నాలో చాలా ప్రశ్నలు తలయెతేతవి. కానీ సరియైన జవాబు

లభించేది కాదు. దేవుని వునికి తెలసుకోవాలని చాలా తపన కల్గి ఆయన స్వభావాన్ని

శక్తిని గ్రహించాలనే ఆశతో ఉండేవాడిని. ప్రతి అనుభవంలో ఋజువులు కోరేవాడిని.

అట్టి ఆధాయాత్మక తపనతో నుండగా దేవుని సంకలపవు చొప్పున, నాలో దాగిన జవాబులేని

ప్రశ్నలకు సరియైన విజ్ఞానంలో నా సందేహ్లలన్నీ తీర్చు నేరుప గల వ్యక్తితో నాకు పరిచయము

లభించింది. ఆనందించుడి, మరల చెప్పుదును. ఆనందించుడి.—— రూ అర్థం వచ్చు పేరు

గల మంచి చిరునవువతో సహ్లసిని నాకు భార్యగా ఆ మంచి దేవుడే నిర్ణయించారు. వా

మధ్య చాలా ప్రశ్నలు, వాగివవాదాలెన్నో చెలరేగిననా బైబిలులో పపతిపపశ్నకు జవాబున్నదని

ఆమె నాకు వివరించి బోధించేది. రూరీతిగా బైబిలు నాకు దగిరయింది. దానిరకై దేవుని సదా

స్తుతించి ఘనపరుస్తాను. కొన్నిసార్లు వాకు బేధాభిపపాయాలు కల్గిననా, ఆమె ఆహ్లవనించిన

పపార్థనలన్నింటికీ ఆసక్తితో మళ�ువాడిని. సంఘ కార్యపకమాలు యూత్ మీటింగులకు మళ్ళీ ఆత్మీయ

జ్ఞానాన్ని అభివృదిథ చేసుకోగలాిను. నేనెన్నడ్రా దైవజనులతో వాటావాటా వ్యతిరేకించలేదు.

కానీ సువార్త పపకటించువారి పాదాలు సుందరమైనవి. వారి పవిత్రత, వారి యదార్థత

ఆత్మీయ పరిపకవతను వారి నిజాయితీగల జీవిత విధానవు నన్ను పపభావితుడిని చేసి,

ఆకర్షించగా వారిని అభివానించేవాడిని. వారు లోకం పోకడ్రకు ఎదురీదేవారని గొప్ప క్రీస్తు

అనుచరులుగా గుర్తించాను. వారి సున్నితమైన సుమధుర సంభాషణలు ఎందరో ఎదురు

తిరిరగ అజ్ఞానవు పట్ల వారి నపమత, విధేయత, ప్రేమ నన్ను వారి దైవభక్తిని గౌరవించు

ధన్యతనిచ్చింది.వీరి జీవితాలపై దైవపపభావం ఎంతో ఉందని గ్రహించాను. ప్రతి సమస్యలో,

అవసరాలలో ఉన్నవారికి దైవజనులు అందుబాటులో నుండు రీతి చాలా ఆశచ్యపరిచేది. నా

జీవితాన్ని ప్రభావితం చేసిన గొప్ప విశ్వసి సోదరుడు ఆల్బర్ట సావ్యూల్. నేడు ఆయన ప్రభువు

చెంతనున్నారు. చాలా ఓరుపతో నుండేవాడు. తన క్రియలలో గాని, వాటదావరా గానీ దేవునికి అయిష్టతగా ఏనాడ్రా పపవర్తించలేదు.

సహ్లసినితో పరిచయం, వివాహం : సహ్లసినితో పరిచయమైన రోజుల్లో ఆల్బర్ట గారి భక్తిని పొగిడే వాడిని. ఆరోజుల్లో నాకు ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. యుకతమయససులోనే గుండె జబభవల్ల ప్రమాదకరమైన స్థితికి చేరాను. అర్జంటుగా గుండె ఆపరేషన్ చేయవలసినదని డాకట్ర్లు సలహ్లనిచ్చారు. రాయవేలారు తమిళ్నాడులో వివానంలో తీసుకొని మళ్ళీ ఆలస్యం లేకుండా ఆపరేషన్ చేయు అవసరత కల్గింది. నా సన్నిహితురాలైన సహ్లసిని నా ఆపదలో నాలోనుండి కన్నీటితో దేవుని ప్రార్థిస్తూ ఆప్యాయంగా నా చేయి పట్టుకొని ఓదారుపనిచ్చింది. ఆమె పరిచర్యను, ప్రేమను మరమలేను. నేను భయపడిన ప్రమాదం నుండి దేవుడే ఆమె ప్రార్థనా బలం వల్ల నన్ను రక్షించి పబతికించారు. హల్లెలూయ.

నేను క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించక వునుపప నా భార్యగా స్వకరించాను. ఆమె ప్రేమలో క్రీస్తు మమతను చూడగరలాిను. నాకు గుండె జబభ వున్నదని తెలిసి కూడా

47

తెగించి నా భార్యగా నుండుటకు ఆశించింది.

ఆ తర్వాత విశ్ఖపటటణవులో యూనియన్ చాపెల్లో 1978వ సంవత్సరము డిపసంబరు 20వ తేదీ నా వుస్లివు కుటుంబవు, బంధువులు, ప్నేహితులు అందరి మధ్య పరిశుద్ధ క్రైస్తవ వివాహ్లన్ని చేసుకోగలాిను. అన్ని ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వివాహ జీవితమారంభించావు. నా భార్య తన దినచర్యలో భాగంగా విశ్వవాణి హిందీ పపోగ్రావును టయాన్ చేసి వినుట పరిపాటి. ఉదయకాల ధ్యానాలు మంచిభావాలు నాకు చాలా యిష్టంగా ఉండేవి. వుఖ్యంగా పాటలు నన్ను ఆకర్షించేవి తీరర ఆరాధన కదా. నిన్ను ఆరాధిస్తాను అనే హృదయాంతరంగాలలో నుండి బయలు మడలే సున్నితభావాలు నన్ను రంజింపజేసేవి. దేవుని గురించిన అనేవషణ తపన ఆరంభమయ్యాయి. నాలో విప్లవాత్మక భావాలన్నీ సమసిపోయి నాతన శాంతి, ఆనందం, ప్రశాంతత నా గుండెల్ని నింపపసారు.

నా గుండె బలహీనంగా ఉందో లేదోనని గుండెపరీకష్ చేసి, వాలువ మార్చి ఆపరేషన్ దావరా సరిచేయాలని డాకట్ర్లు నిర్ణయించారు. దీనివల్ల శ్రీరక బాధతో పాటు ఖర్చుకూడా వుంటుందన్న భయం కల్గింది. ఆ రోజుల్లో డాకట్రు చరియన్ హాస్తవాసి మంచిదని అందరి వాటను బట్టి నా భార్య పట్టుదలగా తెలిపంది. గవర్నమెంటు ఆసపత్రిలో ఖర్చు తకుకవ గనుక నేను భావించినట్లు ఆమె ఏకీబభవించలేదు.

ధన సహ్లయము : దేవుడే తగిన డబ్బు సమకూర్చిగలడని నమ్మి నా భార్య ప్రార్థన చేయుట ఆరంభించింది. ఆమె పట్టుదల దీక్ష చాలా గొప్పది. నాలో నాసితక భావాలు, దేవుడికిచ్చు నా హృదయంలో స్థానం ఆయనే పూర్తిచేసినట్లు నన్ను ఆశ్వాదంతో భక్తి భావాలతో నింపపసారు.

ఆ రోజుల్లో యిద్దరు యమవన దంపతులు వా యింటికి వచ్చారు. నా ఆరోగ్యం గురించి

పామర్శించారు. వారు అతి సన్నిహిత ప్నేహితులేమీ కారు. వారి పేరు శేఖర్. వేవు తగిన

మర్యాదలు చేసి ఆప్యాయత చూపించావు. వారు తిరిగి కర్చాలనవు చేస్తూ ఒక కవరులో

కొంత సొవ్మునుంచి అవసరాలకు వాడండి అన్నారు. ''అరె, ఎందుకిలా చేస్తూన్నారు?—— అని

అడిగావు. ఆయన వెంటనే జవాబిచ్చారు. ''మీరు చాలా డబ్బు అవసరతలో నున్నారని,

ఆపరేషన్రై సిద్ధపడుచున్నారని—— ప్రభువు సాటిగా నాతో వాట్లాడారు. మీరు మళ్ళీ నా కువారుని

అవసరతలపై రూ సొవ్ము అందజేయమని సాటిగా చెపాపరు. ''రూ జవాబును బట్టి క్రీస్తు

వా పట్ల గొప్ప పశద్ధ కల్గియున్నారని గ్రహించి ఆశచ్యపడ్డావు.—— అంతేకాదు. శ�ఖరు వాటను

పొడిగిస్తూ ''నన్ను ఏ వుస్లిం వ్యక్తిగాని, హిందువుగానీ క్రైస్తవుడైనా నన్ను ఆర్థిక సహ్లయము

చేయమని ఎప్పుడూ కోరలేదు. ప్రభువు వాటకు లోబడి ఆయన చెపిపన పనిని నెరవేర్చుటయే

వా పని—— అని స్పష్టంగా చెపాపరు. ఆ క్షణం నేను అవాకక్యయాను. దేవుడు యింత స్పష్టంగా

వాట్లాడే సజీవుడా! అని తలంచాను. అపపట్లోనాకు క్రీస్తును గురించి కొన్ని సంశయాలుండేవి.

పూర్తి అవగాహన లేదు. నేను ఆశచ్యపడే సమయంలో వారు మళ్ళిపోయారు.

నా భార్య నమ్మకమైన దైవపపార్థనలు ఫలించాయి. దేవుడే వా ఆర్థికప్వెన�

అవసరాలన్నీ తీర్చిగల సమర్థుడని నవ్ముట కారంభించాను. నా భార్యలు మరింత గాడభ్రవిశ్వసం

పపబలి తన విశ్వసాన్ని సానబట్టి పఘలింపునిస్తుందని గ్రహించాను. నాతో దృడభ్రవిశ్వసాన్ని

పెంపొందించుటకు ఒక అనామక వ్యక్తి దావరా సజీవుడైన దేవుడు సందేశమిచ్చి అందించిన

అదభుతానుభవాలకు నాలో దాగిన అహంకారము తొలగించుకొని, వినయముతో, విధేయతతో

క్రీస్తును వెంబడించదలచాను. ఒక అనామక వ్యక్తి దావరా సజీవుడైన దేవుడు సందేశ్న్నిచ్చి

నాకు ఆర్థిక సహ్లయాన్ని అందించిన వైనవు నన్ను తగింపులో దేవునికి లోబడే ధన్యత

కల్గించగా ఆపరేషనుకు సిద్ధమయయాను. ప్రభువు మహలకృపతో ఆపరేషన్ విజయవంతమైంది.

అదేరోజు నా ప్రక్క పడకపై నన్న డాకట్రుతో చేయించుకొనగా మరణించాడు. ఆ మరణ

ం నన్ను కదలించింది. నన్ను పబతికించిన దేవునిపట్ల గొప్ప కృతజ్ఞతాభావం కల్గింది. ప్రతి

పడక వద్ద స్థానిక పాస్టర్లు వచ్చి ప్రార్థించుట పరిపాటి. నా పడక చేరి భారంతో ప్రార్థించిన

ప్రార్థనలు,అందించిన దైవ సందేశ్లు నాకు గొప్ప ఆదరణ కల్గించాయి. ఆ ప�ాస్టరుగారిక

నాలో భకితభావాలు సంపూర్ణి సమరపణానుభవాలు లేవని గ్రహించలేదు. రూ ఆత్మీయస్థితిలో

తిరిగి విశ్ఖ చేరావు.

నా భార్య నాతో చెపిప దేవుని గొప్ప మహిమ కార్యాన్ని నాలో విశ్వసం పెంచగలదని

వాదించింది. ''చూచారా, నా ప్రభువే నిన్ను స్వస్థపరచారు కదా!—— అని నా భార్య తెలిపంది. నాలో లోక జ్ఞానం చెలరేగింది. ''డాకట్రు చరియన్ హాస్తవాసి గొప్పది. సమర్థుడు. నిపుణత గలవాడు. అందుకే నన్ను కాపాడి పబతికించారు.—— అన్నాను. ''అలారగైతే మీకన్నా చిన్నవాడు. అదే డాకట్రు ఆపరేషన్ చేయగా రావుదాస� చనిపోయాడెందుకు? ఎదురుపపశ్నకు నేను ఆలోచనలో పడ్డాను.

Photograph from page 48 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 48

ఆ క్షణం నుండి క్రీస్తు ప్రేమను గురించి గ్రహించుట కారంభించి, పపశంసాపూర్వకంగా ఆయనకు దగిరగా రావాలని విశ్వసంలో స్థిరపడాలని ఆశించాను. అనుకోని రీతిగా స్థానిక లైపబరీలో క్రీస్తును గురించిన అవూల్య సత్యాలన్న పుస్తకాన్ని చదివే అవకాశం కల్గింది. ఆ పుస్తకములో సత్యాలను బట్టి చాలా ఆనందించాను. నాలో చాలాకాలంగా వేధించిన అనేక ప్రశ్నలకు తగిన సమస్యల పరిహ్లరం నాకు లభించింది. నాలో నిశ్చిలవెన� దృడభ్రవిశ్వసం నాలో కల్గింది. అది తాతాకలికంగా గ్రుడ్డి నమ్మకంకాదు గానీ చారిత్రాత్మకంగా నాలో గొప్ప వారపు కల్గిందని, మంచి విశ్వసం నాలో నిలిచిందని నాపట్ల నాకే నమ్మకముచ్చింది.

48

విశ్వసి జీవితము : దేవుని ఆ�ర్వాదాలెన్నో సమృద్ధిగా నాపట్ల వివిధరీతలుగా అసాధ్యవెన�వి సుసాధ్యం కాగలవని గ్రహించాను. నా కంటికి కనబడని సత్యాలెన్నో నాకు అవగాహనమగుట నాకే ఆశచ్యం కలిగించాయి. తవర్లోనే విదేశీ ప్రయాణ సన్నాహ్లల దావరా సులాతనేెట్‌ ఆఫ్ ఓవెన్ ప్రాంతానికి మళాువు. 8 సుదీర్ఘ సంవత్సరాలు ఉద్యోగం చేసాను. నేను క్రీస్తును స్వయరక్షకునిగా స్వకరించుటలో నా భార్య సహకారం సహవాస్బలం, భక్తుల సహవాస బలవు పకమంగా పనిచేసారు. క్రీస్తు శిలువ వద్ద నా గర్వాన్ని, భావాలన్నీ పశ్చాత్తాపంతో ఆపశయించి రక్షణ స్థిరత పొందాను. నా ప్రభువుని నిండుమనససుతో ప్రేమిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతతో ప్రతిదినము ఆయన సన్నిధి వెదకుచు క్రీస్తు ప్రేమతో బాప్తస్మం దావరా స్థిరపడి సాగిపోతున్నావు. వగ్గా యిండియా చేరావు. క్రీస్తు కొరకు ఏదైనా సేవచేయాలనే జిజ్ఞాసతో ప్రభువు చితాతనికి వేచి యుండి ప్రార్థనలో కనిపెటాటవు. (కరిజిజి పునీజీరిరీశి ఆజీబిగిలిజీ �రిదీరిరీశిజీగి) పరవతానుభవ ప్రార్థనా పరిచర్య పేరుతో సహవాసాన్ని ఆరంభించావు. పపార్థనావసరాలెన్నో ప్రార్థనా గోపురాన్ని చేరుచుండగా ఆసక్తితో ప్రార్థనా యోధులు ప్రార్థించుట, పఘలితాలు పొందుట, కేవలవు క్రీస్తు దయ, కృపగాభావిస్తున్నాను. దేవునికే సరవదా స్తుతి మహిమ కలుిగాక. ఆమెన్. నాలో అనేక సంఘాల పట్ల ఆత్మల పట్ల భారమిస్తున్నారు. అన్ని ప్రాంతాలలో ఉజ్జీవ జావలలు రగిలేలా నాలో మంటతో, తపనతో భారమైన ప్రార్థనలు చేయు కృపనిస్తున్నారు. క్రీస్తు సేవ పరిచారకులు పాస్టర్లు, బోధకులు క్రైస్తవ సంస్థలలో కార్యకర్తలంతా చేయు దైవసేవపట్ల నాకు ప్రత్యేక పద్ధతిలో వానసిక వికాసాన్ని కల్గించే కార్యపకమాలు చేపట్టుచున్నాను. అట్టి సదససులను విశ్ఖ, విజయనగరము పాలకొండ్ర, వి.ఆర్.పురము, కొయ్యలగాడెం ముదలగు ప్రాంతాలలో

నిర్వహించాను. అనేక వేలమంది విశ్వసుల జీవితాల్లో ఆధాయాత్మక చైతన్యం కల్గి, వాన సిక

వికాసాన్ని కల్గించాను. వారంతా వానసిక ఆధాయాత్మక వేల పొందగలుిచున్నారు. నా ఆత్మీయ

సోదరుడైన జీవజలవుల అధినేత రేడియో ప్రసంగీకుడైన శాలోంరాజుగారి సహకారంతో

గొప్ప కార్యాలు తలపెట్టి చేయగలుగున్నావు. నేడు క్రీస్తుకు సాక్షిగా జీవించే ధన్యతనిస్తున్న

క్రీస్తు కొరకే జీవించుట నాకు గొప్ప ధన్యతగా భావిస్తాను. నా భార్య సహకారంతో నేను రూ

గొప్ప క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. నిన్ను నన్ను వెదకి రక్షించే గొప్ప సజీవుడైన దేవుని నీవు

ఎరుగుదువా? క్రీస్తు ప్రేమను రుచి చూచావా? క్రీస్తును వెంబడించుటలో నిజమైన శాంతి,

ఆనందం ఉంటుందని నవ్ము చదువరీ.

ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి.

పరిశుద్ధవుగా జీవించుటకై పాపిని నను కర్ణించితివి.

హల్లెలూయా – హల్లెలూయా ..0 1ఆమెన్.

సాక్ష్యం 16. ఇరాన్ అబ్బాయికి టెక్సాస్

యువతితో

వివాహం దేవుడేరపరచారు

– కుపవాన్

పహాపబి 13 : 4 : ''వివాహము అన్ని విషయములలో

ఘనమైనది.——

నేను ఇరాన్ దేశసతుడ్రను. కుపవాన్ పేరుతో మతాన్ని పూర్తిగా పాటించని ఉత్తర ఇరాన్

పపాంతీయుడ్రను. ఇరాన్ ధనికుల వద్ద పెదదపనులు చేయు వా నాన్న రోడులు వేయుటలో

చురుగ్గా వుంటా కొన్ని గొడవలలో చిక్కుకొని శపతువుల చేతిలో ప్రమాదమునకు గురై

నడవలేనివాడ్రయి నిరీ�వునిగా జీవించేవాడు. యిక యింటి బాధ్యతలన్నీ నాపై పడ్డాయి.

నా వయససు 14 సంవత్సరాలు. వాకొక చిన్న శాపు ఉండేది. అప్పట్లో నా వయససు

చిన్నదైనను దేవదాత దర్శనాన్ని పొందాను. ఆ దాత దైవికంగా చాలా సలహ్లలనిచ్చేది.

ఎంతో భక్తులకు ఇస్లావు మతములో దర్శనము వచ్చేదని పెద్దలు చెప్పేవారు. ఆ తర్వాత

దేవుని తెలసుకోవాలనే తపన నాలో ఆరంభమైంది. ఏదోరీతిగా సృషిటకర్తతో అన్యోన్య

సహవాసం కావాలనే ఆశ ఉండగా 29 సంవత్సరాల వయససులో అల్లా కొర్రైన అనేవషణ

ఆపి అమెరికా ప్రయాణమయ్యాను. విసా కోసం ప్రయత్నించాను. వా అమ్మకు రహస్యంగా

ఉంచమని చెపాపను. వా నాన్న అసహ్లయసితతిలో నేను దారముత�ే తట్టుకోలేడని నా బంగ. ఆ రోజుల్లో ఒక హోటలులో బస చేసిన సమయంలో గిడియన్ బైబిలు పర్షియన్ భాషలో నాకు లభించింది. ప్రతి పెద్ద హా�టల్ గదుల్లో బైబిలుండుట ప్రత్యేకత. నా జీవితంలో ఎన్నడ్రా బైబిలు చూడలేదు. నేను ఆశచ్యంగా బైబిలు చూచుటను గ్రహించి ఆ హా�టల్ క్లర్క నన్ను ఆ బైబిలును ఉంచుకోమన్నాడు. వాక్యరూపవెన� క్రీస్తు నాతో సంధించుట ఆరంభమైనది. బైబిలులో వ్యకుతలంతా సజీవంగా నా వుందుకు ఎగిరివచ్చి సంభాషిస్తున్న అనుభవంకలేది. ఆరోజుల్లో యేసుక్రీస్తు నా ఎదురుగా నిలిచినట్లు దర్శనంలో చూచాను. క్రీస్తుగా గుర్తించాను. నన్ను అదభుతంగా అమెరికా చేర్చిగలనని వాగాథనమిచ్చారు.

క్రీస్తు భక్తుల పరిచయం : దీనికి అనుబంధంగా కొన్ని అదభుతకార్యాలు నా పట్ల జరిగాయి. పూర్తిగా యేసును నేను నమ్మలేదు. నా జీవితాశయం ఏదనగా అమెరికాలో పపవేశించాలి. ఒక వెాడల్గా వారాలి. నటనా జీవితంలో పేరు పొందాలి. యిదే నా గొంతెమ్మ కోరికగా ఉండేది. నేను తరీపుదు పొందు స్థానంలో అధికారి ఒక మంచి క్రైస్తవ విశ్వసి. క్రీస్తు అవూల్యప్రేమను

↑ పైకి / Back to top