Chapter 8 of 9

సాక్ష్యాలు 42–44

Photograph from page 113 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 113

113

వున్ననా, వారుక జీవితం గొప్ప వేలోకలుపు కల్గిస్తుంది. వారుక గారి సందేశంలో మనవెన్నడ్రా యితరులను క్షమించడానికి ఎన్నడ్రా సిద్ధంగా ఉండాలి మనల్ని హృదయ గాయాల్ని చేసిన వారిని క్షమించడానికి, క్రీస్తు ప్రేమ కన్పర్చుటకు సంసిద్ధపడాలి. యింత ప్రేమకు కారణవు -ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నతర్వా నీ ప్రేవా సన్నుతించుచు సాగిదను - నా ప్రాణ నాధుడా, నారకై పపాణమిచ్చితివి నేను నీ వాడ్రను యేసయ్య - ఆమెన్!

నిలువుదోపిడి కన్నా క్రీస్తుకు

సమర్పించుకొనుట విన్న

-ప�మతి లాదియ

రోవా 12:1 పరిశుద్ధవును దేవునికి అనుకూలవునైన

సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు

సమర్పించుకొనుడి—— ప్రభువు దివ్య నామవు బట్టి మీకు నా

శుభాకాంక్షలు నేను నా సాక్ష్యాన్ని మీ కందించుటకు ప్రభువు

నన్ను విగ్రహలల శక్తినుండి విడిపించి, రక్షించి సేవకు సమరపణ

చేయు ధన్యతయే.

పరిచయం.

నా పేరు గతంలో వెంకట్సుబ్బమ్మ. మంచి బంధువులున్న ఉన్నత విలువలన్న

కుటుంబంలో జన్మించాను. ఒంగోలు దగిర కొపోపలు అనే గ్రామంలో నా విద్యాభ్యాసం

వుగించాను. వా తల్ల దండ్రులు వ్యవసాయం చేసేవారు. 1971 సంవత్సరములో

ఎయిర్పోర్సు ఆఫ్సరు గారితో హిందా పద్ధతిలో వివాహము జరిగింది. ఉద్యోగరీత్యా చాలా

రాక్శాటలు తిరిగేవారము. బంగుళూరు, ఖరక్పూర్ చివరకు చండభ�ఘర్లో ఆరు సంవత్సరాలు

నివసించావు. ఆ ప్రాంతంలో హిందీ వాట్లాడేవారు. వేవు క్యాటర్సులో నివసించేవారము.

వా ప్రక్క యింట్లోనున్న ఆప్సరుగారి కుటుంబవు తెలుగు వారగుటచే చాలా స్నేహంగా

ఉండేవారము జార్జిగారు అతని భార్య క్రైస్తవులు ఆచారంగా క్రీస్తును ప్రేమించుట కాదు గొప్ప

విశ్వసులు. నా బిడ్డలు చిన్నతనంలో నున్నప్పుడే ప్రభువు మవ్ములను తన వారిగా రక్షణ

ానుభవాన్నిచ్చి ఆనారోగయము దావరా వేవు క్రీస్తును ఆపశయించావు.

1. వ్యాధి దావరా క్రీస్తును నవ్ముట:- నా జీవితంలో భర్త ఆఫ్సరుగా మంచి బిడ్డలతో

ప్నేహితులలో జీవించిననా, ఏదో వెలితిగా నుండేది. మనససు అశాంతితో అలమటించేదాన్ని,

కారణం గ్రహించలేకపోయాను. ఈ పరిస్థితులలో నా భర్తకు ఎవుకలలో కష్యవ్యాధి సోకింది.

చాలా బాధపడేవారు. ఆసపత్రిలో చికిత్సలు ఆరంభించి, చివరకు ఆపరేషను దావరా జానెడు

భాగాన్ని ఎవుకలో తొలగించారు. వేవు బాధలో నుండగా ప్రక్కనున్న క్రైస్తవులు క్రీస్తు

సుబోధలు తేల్పేవారు, ప్రార్థించేవారు. క్రీస్తును అనసరించేవారిపట్ల నాకు చిన్న చూపు వుండేది. ఎప్పుడు వా క్రీసేత గొప్ప దేవుడు, సజీవుడు అదభుతాలు చేస్తాడని గొప్పలు చెప్పుకొనుట వారి పని. వాకు సాయిబాబా లేడా? వుకోకటి దేవతలు బలగం అండగా లేదా? వా నానమ్మ ఎన్నో విపగహాభాలు అలంకరించి నిండుగా పూజలు చేసేదికదా! వారివలె నేను నా దేవుని భక్తితో పూజచేసికోగలను అనుకొనేదాన్ని. నా భర్తకు వ్యాది నయము కాగానే నిలువుదోపిడ�తోపాటు తలవెండుకలు వెంకటేశవర్సావమికి వ్రెుకుకబడిగా అర్పించాలని నిర్ణయించుకున్నాను. నిలువు దోపిడీ అనగా ఒంటిపై నన్న అన్ని బంగారు ఆభరణాలు పూర్తిగా హుండ�లో వేపసయయాలి. అని దేవుని పటాలవుందు నిలిచి భక్తితో ప్రార్థించేదాన్ని. క్రొత్తగా క్రైస్తవుల దేవుడెందుకు అనుకున్నాను. వా వారికి వైదయము చేయు డాకట్రు జానెడు ఎవుక తీసివేసి ఒకటిన్నర సంవత్సరాలు కోర్సు మందులిచ్చారు. వూడు నెలలకొకసారి కనిపంచమన్నారు. అదభుతంగా వా దేవుడే బాగుచేసాడని తలంచి కాసత ఆరోగ్యవు కుదుటపడిన వెంటనే కుటుంబమంతా తలలో జుట్టు యిచ్చేసి బంగారము బదులు అంతఖరీదు చేసే సొవ్ము హుండ�లో వేసావు. వా

114

జీవితాలను క్రీస్తుకు అంకితము చేయాలని జగత్తు పునాది వేయబడకవయిందే వా కుటుంబాన్ని క్రీస్తు మహిమకై ఎన్నుకున్నారనియు, ఈ వ్యాధి కేవలవు దేవుని మహిమపర్చుట కనియు వాకు అనుభవాలు ప్రార్ధన పఘలితాల దావరా గ్రహించగలవు. తిరుపతి మళ్ళీ వచ్చిన తర్వాత నా భర్త ఆరోగ్యంలో తేడా కనిపంచింది. ఎవుకలను తీసివేసిన వేరొక భాగములో విపరీతంగా నొపిపవల్ల చాలా బాధపడేవారు. డాకట్ర్లు కూడా గ్రహించలేని రీతిగా పరిస్థితి వారింది. లోపలనుండి కష్యవ్యాది ఎవులను తినివేస్తుందేమాననే భయం కల్గి, తిరిగి ఆసపత్రికి మళాులంటే చాలా బాధపడేవారము. ఈ పరిస్థితిలో వా పపకక్రుంటి క్రైస్తవులు వా పరిస్థితి చూచి ఆదరించి క్రీస్తు స్వస్థత చేయు దేవుడనియు గొప్ప వైదయుని చెపిప ప్రార్థించుట కారంభించారు. గతంలో నాలోనున్న అహంకారము తగ్గింది. పలు విదవులైన పధాలన్నీ వెదకి వేసారి చివరకు క్రీస్తు ఏమైనా సహ్లయం చేసి కనికరించగలడేమానన్న ఆశ కల్గింది. నాలో ఒక అనువానవుండేది నిలువు దోపిడీ యివవడం అంటే ఒంటిమీద బంగారవేకదా, డబ్బులు వేసాను. గనుక స్వస్థత రాలేదేమానని ఎవరికీ చెప్పకుండా రెండవసారి నా బంగారమంతా తిరుపతి దేవునికిచ్చేపాను. ఆస్థి పోయింది. ఆరోగ్యం లేదు. నిరాశలోనుండగా క్రీస్తును నమ్మి ప్రయత్నించి చూడాలనే ఆశ నాలో నా భర్తలో పూర్తిగా కలిగింది. అదే క్రీస్తు వాలో క్రియ జరిగించుట కారంబించిన తరణవు ఆసన్నమయింది.

3. క్రీస్తును నవ్ముట - స్వస్థత పొందుట :-

క్రీస్తు విశ్వసులైన వా ప్నేహితులు ఎంతో ఓరుప ప్రేమతో క్రీస్తును గురించి

వివరించారు. వాతో వా ప్రార్ధనలు చేసే దేవాలయానికి రండి అని ఆహ్లవనించారు. క్రీస్తు

తన శిష్యులతో మీరు మనుష్యులను పట్టు జాలరులుగా సరవలోకంలో, భూదిగంతాలకు

సాక్షులుగా నుండాలని హెచ్చరిక పాటించే క్రైస్తవులు కొందరైనా వున్నారని గ్రహించావు.

అది ప్రప్రధమంగా క్రొత్త దేవుణ్ని ఆపశయించాలనే ఆశతో చర్చి ఆవరణంలో ప్రవేశించగానే,

ఆప్యాయంగా అందరూ ఆహ్లవనించారు. వారు వుఖంలో శాంతి ఆనందం పొంగిపొర్లుచున్న

అనుభవం చూచి ఆశచ్యపడ్డావు. వా గుడిలో పూజారిలో పలు జపాలు చెపూత మంత్రించిన

పలహలరాలు పూలు గంటకొట్టుట, శఠ్గోం వీటికి విభిన్నంగా ఆనందంతో అర్థవంతమైన పాట

లు శ్వ్యంగాపాడారు. అది చండ�ఘర్ ప్రాంతము గనుక ఆరాధన అంతా హిందీలో సాగింది.

వాకు హిందీ బాగా తెలసు. పమా జీవవు నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండ్రన్, అనే

పాట పాడారు. యేసు చాలను - యేసు చాలను యే సమయావెన�ా, ఏ స్థితికిరకైనా, యేసు

చాలను. వీరి నమ్మకము యిదేనా! ఈ దేవుడు చాలిన దేవుడగునా? అనే ఆలోచన వచ్చింది. నా

భర్తకు చాలా ప్రశ్నలు మనససులో వేధించసాగాయి. ప్రార్ధన తర్వాత పాస్టరుగారు ప్రశాంతంగా

బైబిలు తెరచి ప్రతి ప్రశ్నకు తగిన జవాబు చదివి చూపించగా చాలా ఆశచ్యపడ్డారు. నిజమైన

దైవవాక్యము రెండంచుల ఖడ్రివు. సత్యవెన�ది. వాడిగలది. ప్రతి హృదయంలో దాసుకుపోగల

పదునైనది.

నా భర్త ఆలోచనలో ''ఏమి రూ వింత? నా మనససులో వాటలకు జవాబులు ఎవరు

వుందుగా పెద్ద పుస్తకంలో వ్రాసిపెటాటరు? మనుష్యుల ప్రశ్నలు సందేహ్లలకు జవాబులు వుందే

దేవుడు బైబిలులో పదిలపర్చుట ఆశచ్యాన్ని కల్గించి నవ్ముట కారంభించారు. పాస్టరుగారి ధ్యాన

వాక్యంగా 139 వ కీర్తనలో దేవుడు మనవు గర్బుంలో పిండవుగా ఉండుట ముదలు ప్రతి

అనుభవం గ్రహించగల్గినవాడు. కూర్చొినుట, లేచుట, ఎవుకలు ఎదుగుట, తలవెండుకలు

సహ్ల లెక్క తెలిసినవాడు దేవుడే అని చెప్పగా విన్నావు. నాకు నా భర్తకు ఆ ముదటిగా విన్న

ప్రసంగ సారాంశవు బాగా అర్థమయింది. నచ్చింది. సరర, మన బాదలు ఎరిగినవాడు, మన

జీవం మరణవు గ్రహించినవాడు ఈ క్రీసేత గనుక, పబతికినా చనిపోయినా మనవు ఈ దేవునినే

నవ్మాలి అని నిర్ణియానికి వచ్చేసావు ఈ సంఘ సేవకుల సమక్షంలో ఎల్లప్పుడూ మంచి వాట

లు వింటా, స్తుతి పాటలు నేర్చుకొని పాటలతో స్తుతిచేస్తూ ప్రవచనాల వరంగల భక్తుల వాట

లు వింటా, జీవితాంతం గడిపెయయాలని నాకు చాలా యిష్టత ఏరపడగా ఆ రోజు నుండి క్రీస్తునే

ప్రార్థించుట నేర్చుకొని, వెంటనే ఒక వారము ఉపవాసంలో ఉండి ప్రార్థించుట ఆరంభించేశ్వు.

ఈ దేవుడు సజీవుడు. వాట్లాడ్రతాడ్రట, వినాలి అనే ఆశ కల్గింది. నా భర్త రాత్రివేళ్లో నాతో ఏకీభవించి ప్రార్థించేవారు. ఎంతో దుఃఖంతో పశ్చాత్తాపంతో ప్రార్ధన చేయుట ఆరంభించావు. ఒక రోజు దు�ఖభారంతో ప్రార్థించి దయచూపమని పరిశుద్ధపరచమని ప్రాధేయపడి దీనంగా ప్రార్థించి నిపదపోయావు. ఆ రాత్రి ప్రభువు నా భర్తను దర్శించారు. ఉదయాన్నే లేచేసరికి చాలా నెమ్మది కల్గింది. నొపపంతా వాయమయింది. కన్నీటి ప్రార్ధన విలువను వాక్యభాగముదావరా వా శ్రమకు జవాబుగా హిజికయా జీవితము గురించి వివరములన్న వాక్యభాగాన్ని స్పష్టంగా చూపించారు.

యెషయా 38వ అధ్యాయము. 38:5 నీవు కన్నీరు విడుచుట చూచితిని. నీ ప్రార్ధన నేనంగీకరించియున్నాను.—— హిజికయా పపారి�ంచినట్లే నా భర్త ప్రార్థించారు.

బైబిలులో ఎక్కడ రూ వాక్యమున్నదో వాకు తెలియని రోజుల్లో, ఈ వాక్యాన్ని బైబిలు తెరువగానే అదే దర్శనములో చూచిన హిజికయా గురించి కనిపంచుట వాకు చాలా అద్భుతమైన అనుభవవుగా తోచింది. చాలా సంతోషముతోపాటు ధైర్యము కల్గింది. దేవుడు అదభుతంగా నా

115

భర్తకు స్వస్థత నిచ్చారు. ఆసపత్రికి మళ్ళీ డాకట్రు పరీక్షించగా ఏ విధమైన వ్యాధిలేదని తేలాచు. హల్లెలూయా.

అపొ. 2:42 ''అపొసతలుల బోధయందును, సహవాసమందును, రొట్టెవిరుచుటయందును, ప్రార్ధన చేయుటయందును ఎడ్రతెగక యుండిరి.——

వేవు స్వస్థత తర్వాత వాక్యము, ప్రార్ధన సహావాసంతోపాటు రొట్టె అనుభవం పొందాలని ఆరునెలలు వేచియుండి సమీపంలో జలంధర్లో ఉజ్జీవ సరభలలో పాల్గొని ఆ రోజుల్లో 1981 సం��లో నీటి బాప్తస్మం పొంది, రొట్టె పదాకషార్సము కార్యపకమములో పాల్గొని ఆనందించావు. ఈ ఆశచ్యకర్మెన� అనుభవం పొందాక ప్రభువు స్పష్టంగా నా భర్తకు కలలదావరా దర్శనాల దావరా ఎన్నో అనుభవాలు బోధించారు. ఒకసారి ఆకాశంలో ప్రభువుతో విహారిస్తూ, అనేక జనులను చూపించారు.

అపొ. 1:8 ''మీరు శక్తి పొందెదరు. భూదిగంతాల వరకు సాక్షులై యుంటారు.—— రూ వాటలు నా కొరకేనని నా భర్త చెపిప, ఎప్పుడైనా నేను సేవ చేయుట దేవుని సంపూర్ణి చిత్తమని ప్రభువు నాకు బోధిస్తున్నారన్నారు. ప్రభువు దర్శించిన రోజునుండి నా భర్తకు నేటి వరకు అనారోగ్యవేమి దరి చేరలేదు. వా బిడ్డలిదదరూ ప్రభువు ప్రేమలో సాగిపోయారు. పాప యం.ఎ. చదివింది. బాబు ఇంజనీరింగు పూర్తిచేసాడు. 1984లో బ్యాంకు ఉద్యోగము చేయుచు ఒంగోలులో స్థిరపడిన వేవు వాలంటరీ రిటెర�్ వెంట్ తీసికొని సంపూర్ణి సేవ ఆరంభించదలచావు. కొంతకాలవు ఉద్యోగం చేసినను తృపితలేదు. క్రీస్తు కొర్రై జీవించాలనే

తపనతో విశ్ఖపట్నంలో బాబు చదువు నిమిత్తము అపారుటవెంటు కొనుకొకన్నావు. అదే

స్థలంలో కొద్దిమంది సభ్యులతో ప్రార్ధన కూటవు దావరా సేవ ఆరంభించి నేడు 50 లేదా 60

మంది సభ్యులతో ప్రభువు పనిలో కొనసాగుచున్నావు. పిల్లల చదువు నిమిత్తము కొంతకాలవు

ఒంగోలులో బ్యాంకు ఉద్యోగం చేస్తూ నా భర్త సేవ చేసారు. నా తవ్ముళ్ళు, అమ్మ కుటుంబాలలో

క్రీస్తును అంగీకరించారు. వారు వా సేవకు పూర్తి సహకారమిస్తున్నారు.

4. సేవకు సిద్ధపాటు :-

విశ్కప్ట్నవు చేరుటకు వుఖ్యకారణవు వా తవ్ముడు బిల్డింగు నిర్మాణము

చేయుటకై స్థిరపడుటను బట్టి. అంతేకాదు పిల్లల చదుదువు నిమిత్తం చేరావు. వా సేవలో

పపోతాసహ్లన్ని పొందుటకు ప్రేరణ నిచ్చింది. విశ్ఖలో గొప్ప విశ్వసి రాత్ సిస్టరుగారు. వారు

ఒకసారి వాక్యం చెబుతా, నీవు రకష్ణపొంది పరలోకానందంతో ఉండగా నీ సవంతవారంతా

నరకంలో నశించుట నీకు చింత కల్గించదా? ఆ వాటనుబట్టి బహు వేదనలో 40 ర్జోులు

నా బంధువుల రకష్ణై దుఃఖంతో ప్రార్థించాను. ఒక తవ్ముడు రక్షణలోనికి రావడానికి చాలా

వ్యతిరేకం చేశ్డు. అతను సాయిబాబా భక్తుడు. పూజ చేయనిదే ఏమీ తినేవాడు కాదు. ఒక

రోజు నా భర్త వా మందిరములో వాక్యం చెప్పుచుండగా విన్నాడు బయట కరెంటు వైర్లు ఉంట

ాయి గాని మన యింటిలోనికి తెచ్చుకొని వాడితేనే వెలుగు వస్తుంది. మనవు దేవుని స్వీరిసేత

మనలో వెలుగై జీవించగలరు. అన్నారు. సరర, మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడ్రయితే

నాతో వాట్లాడాలి. ఒక పంతంతో ఒక పూట భోజనం చేస్తూ 3గంటలు ఏ దేవుడు నిజమైన

దేవుడో నాకు కన్పర్చుకోవాలని చాలెంజ్తో ప్రార్థించగా యేసు దర్శనం దావరా వాట్లాడారు.

దర్శనం దావరా వాట్లాడారు. రెండు దికుకలలో సైతాను, యేసు నిలిచారు మద్య భారముతో

ఒక వ్యక్తి నడుస్తూ యేసు కనిపంచగానే భారం పడిపోయిందట.

మత్తయి 11:28 ప్రయాసపడి భారము మాసుకొన్నవారికి విశ్రాంతి నిచ్చేది క్రీసేతనని

వేవు వాక్యాలన్నీ చూపించి బోధించగా పూర్తిగా నవ్మాడు. అతని దావరా మరొక తవ్ముడు

వారాడు. భార్యతో సహ్ల నేడు సేవ చేయుచున్నాడు. ఎంతో ఆనందాన్నిస్తుంది. స్త్రీలపరిచర్యలలో

అమ్మతోపాటు నా తవ్ముళు భార్యలు ఎంతో ఆసక్తితో ప్రభువుని సేవించుట క్రీస్తు కృపయే.

వేవు అమెరికాలో నున్నప్పుడు వారే సంఘ భారాన్ని భరిస్తున్నారు. నా భర్త కొందరు పాస్టర్లు

అభిషేకమిమవగా పాస్టరుగా నవోదు చేయబడి బాప్తస్మము లిచ్చుట ఆరంభించారు. ఎంతో పెద్ద

ఆఫ్సరుగా ఎయిర్ప�ోర్సులో పనిచేసిన నా భర్త, ఈ వ్యాధి దావరా ప్రభుని నమ్మి సంపూర్ణింగా

దేవుని సేవకుడై వృద్ధుడైన 70 సంవత్సరముల నాన్న గారిని రక్షణలోనికి నడిపించారు. నేడు 97 సంవత్సరముల వయససులో వా వామగారు గొప్పగా దేవుని స్తుతించి ఆరాధించుట వా అనయిలైన బంధువులంతా ఆశచ్య చికితుల�తారు. వాకులస్తులు క్రీస్తును నమ్మినందున చాలా శ్రమలు, నిందలు, అవమానాలు వెలివేయుట అను బాధలు ఎదురుకన్నావు.

5. నా కువారెత వివాహము :-

వా విశ్వసాన్ని అపహలస్యము చేసేబంధువులంతా వా కువారెత వివాహ్లన్ని ఎలా చేస్తావోనని కనిపెటాటరు. వేవు నమ్మిన వా ప్రభువు వా అవసరాలన్నీ అదభుతంగా తీర్చునని వేవే నమ్మకంగా ప్రార్థించావు. మవ్ములను పిలిచిన వా క్రీస్తు నమ్మదగిన సహ్లయకుడై ఆశచ్యరీతిగా సమకూర్చిన వివాహం చూచి మీ దేవుడు గొప్పవాడని ఒప్పుకున్నారు. సరిగ్గా ఒక్క సంవత్సరము కన్నీటితో నా బిడ్డ వివాహంరకై కనిపెటాటవు. భార్యభర్తలు ఏకీభవించి ప్రార్థించుట కుటుంబానికి గొప్ప దీవెన. ఏకతవంలో ప్రార్థించాలి. అదేఘనవిజయాలనిచ్చి సాకషంగా ఆదర్శంగా ప్రభువును మహిమపర్చు అవకాశం కల్గిస్తుంది. వారాత పత్రికల్లో ప్రకటన

116

నిచ్చావు. ''రెడిు కులవు నుండి క్రైస్తవ విశ్వసములోనున్న యువకుడు కావలెను.—— యిద్దరు వృద్ధులు ప్రభువును నవ్ముకొన్నామని చెపిప జవాబుగా ప�ోనుచేసారు.

వా అల్లుడు చక్ర్ధర్రెడిు బాలయము నుండి క్రీస్తు విశ్వసిగా జీవించి, దైవా�ర్వాదముతో సాఫ్టవేర్ ఇంజనీరుగా అమెరికాలో స్థిరపడ్డాడు. వారి తల్ల దండ్రుల కన్నా, తాత నానమ్మగార్లు బాధ్యత వించి క్రైస్తవ వివాహమునకు ఒప్పుకొనగా ఫోటో వాత్రమే చూచి సరాసరి పెండ్లి చేసికొనుట వింతగా అందరూ ఆశచ్యపడ్డారు. అపబహ్లవు కువారుని వివాహావునకై సేవకుడైన ఎలియాజరు రిబాకను కనుగొన్నట్లు వివాహము మద్యవరుతల దావరా జరిగింది. కానానులో అదభుతం జరిగినట్లు క్రైస్తవ పదదతిలో వివాహం చేయగా వా బంధువులంతా వచ్చి వా దేవుని ఘనపర్చుట వా ప్రభువుని దయ. కువారునికి కూడా గుంటారు వాస్తవ్యురాలు ప్రభువుని ప్రేమించే భార్య లభించింది. దేవుని దీవెనతో ఆక్పసటలియాలో స్థిరపడ్డారు. వా పాప భర్తతో అమెరికాలో నివసిస్తూ మంచి క్రైస్తవ విశ్వసులుగా నుండుట వాకు ఆనందాన్ని కల్గిస్తుంది.

వాకు నిజమైన శాంతి, నెమ్మది, ఆనందం వేవు నమ్మిన క్రీస్తులోనే లభించింది. అమెరికాలో నుండగా ప్నేహితులదావరా రావే సంఘవువారు నిర్వహించే సల్ప�ోను ప్రార్ధనలలో పాల్గొని ఆత్మీయంగా ఆనందించు భాగయము లభించింది. ఒక రోజు సాక్ష్యము చెప్పుకొను రోజుగా నిర�యించగా అనేక విశ్వసుల సాక్ష్యాలు నాకు ఆత్మీయంగా వేలు చేకూర్చారు. సోదరి పరగస� విజయగారు నా సాక్ష్యము వినిన వెంటనే ఫోను దావరా పరిచయం చేసికున్నారు. చికాగోలో వా పపాంతంవారైన శశికళ్ అజరయ్యగారు నిర్వహించే సల్ప�ోన్ ప్రార్ధనలకు ఆహ్లవనించారు. నా సాక్ష్యాన్ని వివరించాను. ఈ రీతిగా కొందర విశ్వసుల పరిచయము కలుిట

దేవుని కృప.

1కొరింథీ 15:58 ''మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థవు కాదని ఎరిగి స్థిరులు

కదలనివారై క్రీస్తు సేవలో ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండుట ప్రభువు కోరే సేవయని నేను నా భర్త

నమ్మకంతో క్రీస్తును వెంబడిస్తున్నావు. యెహా�ష�వావలె నేను నా యింటివారును యెహా�వానే

సేవిస్తామని ధైర్యంగా సాకష్యమిస్తున్నాను.

వా సేవ విశ్ఖపట్నంలో జరుగుచుండగా మీరు వారకై ప్రార్థించమని మనవి

చేస్తున్నాను.

అనేకులు వావలె అజ్ఞానంలో విగ్రహలలను నమ్మి నిలువు దోపిడ�గా ఆస్థినంతా

విగ్రహలలకర్పించి నష్టపడక నిజదేవుని సేవించాలని వా ఆశయము. అట్టి కృపలో వా

సేవ దుఃఖితులకు ఓదారుపగా, బాధితులకు ఆదరణగా నుండాలని ఆ ప్రభుని వినయంతో

పపారి�స్తున్నావు. ప్రతి వ్యక్తి క్రీస్తు సాక్షిగా జీవించాలి. క్రీసేత వారిం, క్రీసేత వెలుగు, క్రీసేత జీవం

అని అంతటా చాటాలి. హల్లెలూయ.

''ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా

నేనుండునట్లు ఆత్మాభిషేకము నివ్ము -

ఆత్మీయరూపుండా——

Photograph from page 117 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 117

ఆజీబిరిరీ శినీలి ఉళిజీ�

మరణవు నుండి జీవమిచ్చిన యేసు

సజీవసాక్షిగా నన్ను నిలిపారు.

శ్రీమతి వేరీ ప్రకాశం గారి స్వస్థత సాక్ష్యము.

పరిచయము - బాల్యం

''నీకు వెలుగు వచ్చియున్నది లెవ్ము తేజరిల్లువు. యెహోవా

మహిమ నీ మీద ఉదయించెను.—— దేవుడు ప్రతి వ్యక్తిని రక్షించుటకు పిలిచే పిలుపు, ఆయన సువార్త సేవా పఘలితాలు నిశ్చియముగా అదభుతాలు. క్రీస్తు సందేశ్లు, పపశ్నించనలవిగాని అధికారముగలవి. దేవుని న్యాయతీరుపలు, ఆయన చేతిలో మలచిన జీవిత సాక్ష్యాలు, ఆయన నావాన్ని ఘనపరుస్తాయి.

117

ఆయన సంపూర్ణి చితాతన్ని జరిగిస్తాయి. నా పేరు వేరీ పపకాశవు. మంచి క్రైస్తవ విలువలన్న క్రైస్తవ సాంప్రదాయాలు ప్రాధాన్యత గల తల్లిదండ్రులగు థామస్ సంతోషమ్మగార్లకు జన్మించాను. నా జీవిత సాక్ష్యము, దేవుని అదభుత ప్రత్యేక సంకలపవు చొప్పున దేవుడే ఆజ్ఞాపించిన వ్యకుతల దావరా ఆయన చిత్తము సంపూర్ణివుగా భూమిమీద నెరవేరుట గమనిస్తావు. నా బాల్యాన్ని నలుగురు సోదరులు ఒక సోదరితో కలిసి ఆహల్లింగా గడిపేసాను. మంచి క్రమశిక్షణ కల్గిన విద్యాలయవెన� మస్ల బాలికల క్రైస్తవ పాఠశ్లలో చదువుకున్నాను. అది వెదక్ విచారణలో సి.ఎస్.� కు చెందినదై సికిందరాబాదులో వుంది. (సి.యస్.�) తర్వాత గాంధి నరిసంగు పాఠశ్లలో నర్సుగా తరీపుదు పొందాను. మను వెంటనే ఇ.యస్.�. హైదరాబాదు ఆసపత్రిలో ఉద్యోగంలో చేరాను.

వివాహము - భర్తసేవ

ప్రభుని ప్రేమించిన భక్తిగల వ్యక్తి జాన్ పపకాశంగార్ని వివాహావాడాను. వా వివాహ జీవితాన్ని ప్రభువు దీవించి వుగ్గురు బిడ్డలనిచ్చారు. హన్నా క్రిష్టనా, పహాపిసబా కాదీరన్, మరియు జాన్దీామనస� ఎన్నడ�. వేమనంతా సావాన్య క్రైస్తవ కుటుంబంగా ఆచార సాంపపదాయాలకు బదు�లవై ఆ�ర్వదింపబదడిన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించావు. 1979వ సంవత్సరములో నా భర్త యేసు క్రీస్తును స్వయ రక్షకునిగా స్వకరించారు. దానికి కారణవు, గొప్ప దైవజులైన భకతసింగు గారి ప్రసంగము యొక్క ప్రభావమే. నామకార్థజీవితములోనున్న నాకు నా భర్తలోతైన భక్తి, వుంచుట దావరా బాప్తస్మఅనుభవాలన్నీ వ్యతిరేకించసాగాను. పరిశుదాథత్మతో నింపబడిన

నిండైన భక్తి జీవిత పపభావవువల్ల నా భర్త అనుభవిస్తున్న నిజశ్ంతి, చెపప నశక్యము గాని

ఆనందంతో రహాస్యాన్ని గమనిస్తూ, నిజమైన క్రైస్తవ విలువలు, వాక్యధ్యానవు, ఎడ్రతెగని

ప్రార్ధన కన్నీరు, నిత్య సహవాసమని పూర్తిగా గ్రహించి 1982 లో నీటిలో వుంచుట దావరా

బాప్తస్మము సరైనదని నమ్మి, రక్షణ స్థిరత కల్గి, క్రీస్తును వెంబడించుట ఆనందాన్ని, వారుమనససు

అనుభవాన్ని పొందాను. హల్లెలూయ. వా జీవితంలో ఆరాధన క్రమంలో విలువైన వారపు

కల్గింది. ఉజ్జీవవు పరిశుదాథత్మ నింపుదల, భక్తుల సహవాసం క్రీస్తులో గడ్రపాలని, ఆయన

సన్నిధిలో సంపూర్ణి తృపితని పొందుచూ సాక్షి జీవితంలో సాగిపోయాను.

ఆ తర్వాత 1985వ సంవత్సరములో వా నివాసస్థలవు వార్చావు. అదే నేడు వేవు

నివసిస్తున్న స్థలవు. రోజులు గడిచేకొలది భకతసింగు గారి పరిచర్యల సహవాసమందిరానికి

అనుబంధంగా చిన్న సహవాసాన్ని ఆరంభించావు. 1993 సంవత్సరంలో వా యింట్లోనే

సహవాస ఆరాధనను ఆరంభించావు. అదే స్థలంలో మరొక అంతస్తులో సంఘస్థాపన చేసి

దేవుని సేవకు అంకితమయయావు. సంఘకార్యపకమాలన్నీ పహాప�ను పద్ధతిలోనె కొనసాగుధన్యత

కల్గియున్నావు. ఆంధ ప్రదేశ్లో తెలగాణాలో పల్లెటారి ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తూ

కొనసాగిస్తున్న సేవను దేవుని ఆదేశం ప్రకారము బేతనీ ప్రార్ధనా మందిరముగా సవతంత్రంగా

సేవచేయించుటకు ఆరంభించావు. గవర్నమెంటులో కళ్లు, చేతిపనుల శ్ఖలో ప్రముఖ

ఉద్యోగిగా నన్న నా భర్త తన ఉద్యోగాన్ని వల స్వచ్చిందంగా సంపూర్ణి సేవ చేయుటకు దేవుని

పిలుపుకు లోబడి రిజైను చేయుటకు యిష్టపడ్డారు. గొప్ప జీతాన్ని వదులుకొనుట వల్ల నేను

చేస్తున్న ఆసపత్రిలో నర్స పనివల్ల వచ్చు జీతము నా కుటుంబాన్ని పోషించుటకు ఆధారముంది.

అదే దేవుని సేవార్థవు ఆర్థికావసరాలు, యింటి ఖర్చుల భారం నాపై పడింది.

ఏది ఎట్లున్నా, 1997 సంవత్సరంలో అదభుత రీతిగా నా ప్రధమ పుత్రిక హన్నా

వివాహము ఆల్పిన్లో జయకరంగా నిర్వహించావు. దానికి కావలసిన ఆర్థిక సహ్లయిన్న

అదభుతంగా ప్రభువే సమకూర్చారు. అన్నిటికన్నా విన్నగా ప్రభువు సేవకు వేమిచ్చిన

పపాధాన్యతను ప్రభువు గుర్తించారు.

కీర్తనలు 37:25

దావీదు పలికన వాటల్ని నవ్మావు. ''నేను చిన్నవాడ్రనైయుంటిని. ఇప్పుడు

వుస్లివాడ్రనైయున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానవు

బికష్ముతతుట గాని నేను చూచియుండలేదు. మను వెంటనే రెండవ కువారెత పహాప్సబా వివావహావు

కూడా తిమోతితో జరిగించుటలో ప్రభువు తన అదభుత హస్తంతో నడిపించారు. దేవుని స్తుతించి ఘనపర్చావు. చిన్నవాడైన కువారుడు జాన్ ఇంజనీరింగు కోర్సు చదువుట దేవుని కృపయే. నాకు పహాడ్ నర్సగా పపమాషను లభించింది. దేవునికే స్తుతి మహిమ చెల్లించాను. కేనసరు వ్యాధి సంభవించుట అప్పటివరకు నా జీవితము సవ్యంగా సాగింది. అనుకోని అవాంతరాలు ఆసన్నమయయాయి. అకస్మాత్తుగా వచ్చిన అనారోగయము భయంకర్ కేనసరు వ్యాధి నా శరీరంలో రొవ్ము భాగాన కనిపంచుట నన్ను కృంగదీసింది కుడిభాగాన రొవ్ముపై ఒక చిన్న వుకక్ను బైయాప్స పరీక్షకై పంపగా, వైద్య విభాగ పరీక్షలలో కేనసరు నిరాదనణయింది. వేమంతా దిక్గా�ంతులమయయావు. అంత ఘోరమైన వ్యాధి నాకు సంబభవించుటవల్ల అందరము నిశ�్చిష�టలవై దు�ఖభారంతో కృంగిపోయావు. అది చాలా బాదను కల్గించే వ్యాధి వాత్రమే కాదు అధికమైన ఖర్చును ఎదురొకనవలసిన రోగమని తెలసు వైదయిలు నాకు కుడిరొవ్మును 118తొలగించే ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. అంతమాత్రాన పూర్తిగా స్వస్థత లభిస్తుందని గ్యారంటా రువవలేదు, లేదా దీరా�యువుతో పబతకగలననే నమ్మకము లేదు. అప్పటికే నాలుగు పెద్ద ఆపరేషన్లు జరిగాయి. యిక జరిగేది ఐదవ ఆపరేషను గనుక జీవితము చాలా భయంగా ఎదురొకనవలసి వచ్చింది. పబతకుతానన్న ఆశ ఏవార్తవు లేదు. చాలా శాక్ అయయాను. నాకు వైద్యరంగంలో పపవేశవుంది. గనుక నాకు మరీ �భతిని కల్గించేది అంతేకాదు నా పరిధిలో నాతో పని చేసే యిద్దరు ప్నేహితులు కేనసరు వ్యాధితో మరణించుట గమనించిన తర్వాత నాకు జీవితంలేదు అని భావించాను. నాకు జీవితంపై విరక్తి కల్గింది. నిరాశ ఆవరించింది. పెద్ద తప�ానులో నా కుటుంబమంతా చిక్కుకొని పోయామని భావించావు. ఆపరేషను బాధతో పాటు ఆర్థికంగా డబ్బు సమకూర్చు శ్రమలో నలిగిపోయావు ఎంత తవరగా ఆపరేషను పూరతయితే అంతగా కోలుకోగలనని ఆశించగా, వేసవి సలవులలో తగిన వైద్యసిబ్బంది లోపం వల్ల ఆపరేషను చేయుటకు నిరాకరించారు. పపవేటు ఆసపత్రిలో వైద్యం చేయించుకోవలసినదని సలహలయిచ్చారు. పెద్ద అగాధంలో పడ ిపోతున్నానన్న భావంతో వణికిపోయాను. ఏది ఎట్లున్ననా, వేవు నమ్మిన సజీవుడైన దేవుడు అసహ్లయులుగా మవ్ములను వదిలిపెట్టలేదు. వాకోట, ఆశయుదురివు, గొప్ప అండగా, ఆధారమయిన బండగా నుండి ఆదుకున్నారు. కన్నీటిలోయలో కశాటల నిశిలో సాగిపోవుచా, వా జీవితాలు కోరిన మలుపులో నడిపింఉటకు సంసిద్ధమయయారు. అనుకొనిరీతిగా ఆపరేషన్ చేయుటకు అధికసంఖ్యలో వైద్య సిబ్బంది సమకూడి, నాకు ఆపరేషను చేయుటకు ప్రవేశము కల్గింది. నేను ఆపరేషను ధియేటరులోనికి పపవేశించగా దేవుడు నాతో సాటిగా వాట్లాడారు.

కీర్తనలు 23:6

''నేను పబతకు దినవులన్నియు కృపాకేషమవులే నా మంట వచ్చును. చిరకాలవు

యెహోవా మందిరములో నేను నివాసము చేపసదను.——

క్రీస్తుకు బాప్తస్మమిచ్చిన యోహలను తంపడి జకర్యా యాజకునిగా దేవాలయంలో

ఆరాధించు యాజకధర్మం జరిగించుచున్నప్పుడు లాకా 1:10 ''ధాపసమయమందు ప్రజల

సవూహామంతయు వెలుపల ప్రార్ధన చేయుచుండగా ప్రభువు దాత దర్శనము పొందాడు.

నాకు కూడా అదే అనుభవం కల్గింది. నా శ�యోభిలాష�లు, సంఘస్తులు, స్వకీయులంతా

విశ్వసంతో వెలుపల దు�ఖభారంతో ప్రార్ధనలు చేసారు. అతి భయంకరమైన వేడిమిగల

0

వేసవి కాలవు 45పు ఉంది. అది ఆపరేషనుకు అనుకూలసమయము కాదు. నా ఆపరేషను

సమయము కేవలవు 30 నిమిశాల వయమధిలో జరిగిపోయింది. రెండవ అదభుతంగా

చల్లని గాలి ఆవరించింది. సృషిటకర్త తన సృషిటని నాకు అనుకూలంగా వార్చారు. మద్య

వేసవిలో వర్షివు కురియుట అందర్న ఆశచ్యపరచింది. వాతావరణమంత చల్లబడింది.

ఈ అద్భుతమైన సాచకక్రియను బట్టి వేమంతా చాలా పపోత్సహింపబడ్డావు. అసాద్యవెన�

పరిస్థితులను సుసాధయము చేయు అజేయుడగు శక్తిమంతుడుగా దేవుడు తనను నమ్మిన

తన బిడ్డలను సంరక్షించనని అనుభవంను బట్టి దేవునికి కృతజ్ఞతతో స్తుతించావు. నేను

ఆపరేషన్ బల్లపై మతుతమందు ప్రభావంతో మగతలోనున్న సమయంలో రెండవసారి ప్రభువు

నాతో స్వరంతో వాట్లాడారు. దేవుని సవరము మధురసవరము. మెల్లని తీయని మరపురాని

సవరవే.

యెషయా 58:8

''నీ వెలుగు వేకువ చుకకమలెనుదయించను. స్వస్థత నీకు �క్ఘవుగా లభించను. నీ

నీతి నీ వుందర నడ్రచును నాతోపాటు అందరూ దేవుని పరిశుద్ధ సన్నిధి అనుబభవించగలాివు.

వాలో దేవుని గురించిన నిరీక్షణతో ధైర్యపడ్డావు. హల్లెలూయ.

ఆపరేషన్ వెంటనే స్వస్థత లభించలేదు గాని అతప�ాలు కేవెాదీెరప్తోపాటు

రేడియేషన్ ట్రీట్మెంటు అవసరమయింది. ప్రతి రెండు రోజుల కోకసారి వైదయము

చేయించుకోవలసి వచ్చింది. వేడితాపము ఎకుకవయింది. నా తలలో వెంటుకలన్ని వూడ

ిపోయాయి. మరణమగునంత నీర్సవు ఆవరించింది. ప్రతిదినము అంతులేని బాధ శ్రమ

భరించరానిదైంది. ఈ బాధ భరించుటకు బదులుగా మరణవు ఎదురొకనుటే వేలని తలంపు

కల్గింది. దేవుడెన్నడ్రా మన చేయి విడువడు. తలవెండుకలను లెకికంచువాడు. పిచుకలను

కాయువాడు. మనవు కూర్చుండుట, ఏచుట తలంపు పుట్టక వునుపప సరవవు ఎరిగిన సృషిటకర్త మన దేవుడు. వేమంతా మరలా ప్రార్ధనలో నుండగా ప్రభువు తిరిగి వాక్యం దావరా వాతో వాట్లాడాడు. యెషయా 41:10.''నీకు తోడైయున్నాను. భయపడకు సహ్లయము చేయువాడ్రను - నీతియను దక్షిణ హాస్తవుతో ఆదుకొనువాడ్రను కన్నీటితో ప్రభువును వేడుకుంటే తవరగా జవాబు వస్తుందని బైబిలు వాక్యంలో హిజికయా కన్నీరు హలగరు కన్నీరు చూచిన దేవుడు నా కన్నీరు తుడుస్తానన్న దేవుడు నాతో ఉన్నాడు అని తెలిసినను నేను బాధలో దేవుని సవరము వినుట యిర్మియా 29:11 బాధో ము�]పెటాటను. విలువైన వాగాథనవు యిర్మియాలో నాకు తెలియజేసి ఆదరించారు. ''నేను మివ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్మెన� ఉదేదశవులేగాని

119

హలనికర్మెన�వికావు—— ప్రభువా యింత బాధ భరించుటకట్లు అనుమతించావయయా అని ఏడ్చాను. మరలా జవాబుగా ప్రభువే తిరిగి వాట్లాడారు. రోవా 8:28''ఆయన సంకలపవు చొపుపన పిలువబడిన వారికి సమస్తవు వేలుకొర్రై సమకూడి జరుగునన్న—— వాక్యం నన్ను ఆదరించింది. నా శ్రమ వాక్యానుసారవెన�దని అర్థమయింది. 2 కొరింథీ 1:4.''దేవుడు మివ్ములను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి ీవ్రవులో నన్న వారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన వా శ్రమ అంతటిలో మవ్మును ఆదరించుచున్నాడు——. నా చికిత్స సమయంలో చీకటి వేళ్లో దు��ానుబభయంలో ఒంటరినై బాధలో నున్నప్పుడు నాలోనున్న కేనసరు కణాలను పదునైన రేడియేషన్ కాంతి కిరణాలతో కాల్చి వేయు సందర్బువులో నాకు ఒక వెలుగు భక్తి గీతము. పూర్తిగా నగరంలో విన్నాను. ఆ మధురగానవు నన్ను ఆదరించి బలపర్చింది. ''ప్రభువా నీవే నమ్మకమైన సామరుథ్యడవు—— మదురవెన� మెల్లని స్వరంతో ఎవరో పాడినట్లుగా నా పడకపై నుండగా వినిపం- చింది. యిది వింతైన అదభుత అనుభవం. ఈ రీతిగా శ్రమల లోయలోగుండా ఈ బాధ నొపిపతో కూడిన చికిత్స సమయం 6 నెలలుగా కొనసాగింది. పకమంగా నా ఆరోగ్యవు పుంజుకోగలాిను. నా ఉద్యోగము

కూఆ నాకు చేయు సమర్థత కల్గిన స్థితికి రాగలాిను. కాని నాకు ముదటి ఆనందము

ఉతాసహావు నాకు లేదు. శాంతి అసలేలేదు. దేవుని మెల్లని పిలుపు నన్ను వుద్యోగము నుండి

విర్మించాలన్న భావాన్ని పదే పదే తలపెటటసాగింది. దేవుని పిలుపును వ్యతిరేకిస్తూ ఉద్యోగము

చేస్తున్న భావం కల్గింది. ఎందుకో దేవుని పిలుపుకు విధేయత చూపాలన్న ప్రేరణ బలవు

కాగా, దేవుని స్పష్టమైన పిలుపు నంగీకరించి చివరకు నా రాజీనావా పత్రాన్ని పై అధికారుల

కందించాను. నా నమ్మకమైన సేవానుభవాన్ని బట్టి నా రాజీనావా స్వకరించదలంచలేదు.

నా ఉద్యోగము కొనసాగించముటా, తెలివిగా పనిచేసే రీతిగా సమయము సమకూర్చి

సహకరించారు. అంతేకాదు నేను సంపాదించే జీతమును బట్టి సేవకై ఖర్చు, యింటిలో

పని కూడా ఆధారపడియుందని నాకు తెలసు. దేవునుఇ పిలుపు పొడిగించి కనిపెటాటను.

దైవసేవలో నాకుటుంబవు సవ్యంగా సాగిపోతున్న రోజుల్లో ప్రభువు మరలా వాక్యం దావరా

వాట్లాడారు.

లాకా 9:62 యేసు ''నాగటి మీద చేయుపెట్టి మనుక తట్టు చూచు వాడెవడును దేవుని

రాజయమునకు పాపతుడు కాడని వారితో చెప్పేను. అంతేకాదు, దేవుని సవరము వినుటకు

అలవాటుపడ్డాను. ప్రభువు మరలా సాటిగా వాట్లాడారు.

లాకా 17:17 పది మంది కుష�టరోగులు శుదు�లైరి కారా? తొమ్మండుగురెకక్డ్ర? నేను

ఉద్యోగము చేస్తూ, ఆయన సేవ నిర్లక్షము చేస్తూ తొమ్మిది మంది కుషటరోగుల వలె తగిన

కృతజ్ఞత చాపనిస్థితి తెలాపరు. భవిష్యత్తులో ఆర్థిక స్థితిని బట్టి కుటుంబవు ప్నేహితులు,

సన్నిహితులు ఒతితడి కూడా నన్ను ఉద్యోగముతో కొనసాగునట్లు ప్రోత్సహించింది. మరలా

దేవుని స్వరం నాతో వాట్లాడింది. యెషయా 54:1.ఈ వాక్యంలో ''గొపడాలా,

జయగీతముతతువు. విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. గొపడాలా అని సంబోధన

ఎందుకుంది?

నేను భయంతో కంపించాను గతంలో 5 సంవత్సరాల క్రితము ప్రభువు నాకు

స్థిరమైన స్వరంతో పలికికన వాటల్ని జ్ఞాపకము చేసికున్నాను.

ఆది 24:60. ''రిబాక, నీవు వేల వేలకు తల్లవగుదువు గాక—— అని దీవెన పొందింది.

గతంలో నన్ను వేల వేలకు తల్ల వగుదువన్నారు. అయితే ఈ సందర్బుంలో గొపడాలా అని

పిలసతున్నారు. ఈ వైపరీత్యవేమి? అని తలంచాను. ఆ తర్వాత యెషయా 54 అధ్యాయము

అంతా చదవమని తెలాపరు. అంతేకాదు అనేక వాగ్దానాలు జ్ఞాపకము చేస్తూ వాట్లాడారు.

వోకాళుపై నుండి యెషయా 54 నుండి 60 అధ్యాయాలు వరకు చదివాను. ఆ తర్వాత

లెవ్ము తేజరిల్లువు అనే వచనవు వద్ద గాను. యెహోవా మహిమ నీపై ఉదయించను. అనే వాగ్దానాన్ని నవ్మాను. ఆ తర్వాత దైవవాక్యంలో మనుష్యులను పట్టు జాలరిగా చేసాను. నన్ను వెంబడించము అని శిష్యులతో చెపిపన వాటలు నా ద్యాన వాక్య సమయములో ప్రభువు తెలియేసారు. ఈ వాక్యాలన్నీ నా హృదయంలో పని చేసారు. చెప్పనశక్యమైన ఉతేతజవు సతతువ, ధైర్యముతో నింపారు నా ఉద్యోగము వానివేసి సంపూర్ణి సేవలో నుండాలని దేవుని స్పష్టమైన పిలుపును నవ్మాను. ధైర్యంగా ఉద్యోగము విర్మించాను.

సంపూర్ణి సేవకైపిలుపు

క్రీస్తుశిష�్యలు వారి జీవనోపాదియెన� చేపలుపట్టు వలలను తక్షణము క్రీస్తు పిలుపును బట్టి వదిలివేసిన రీతిగా క్రీస్తును వెంబడించుటకు నిర్ణయించుకున్నాను. వెంటనే ఉద్యోగం వానలేదు కాని కనిపెటాటను. నా కువారుని విద్యాభ్యాసం పూర్తగువరకు ఉద్యోగము చేయదలచాను. ఆ ఆర్థిక పరిస్థితులను బట్టి చాలా కలత చెందాను. ప్రమాదము - సమరపణ

120

2002 సంవత్సరము సపెటంబరు 27వ తేదీన నను రోడ్డు దాటుచుండగా కుడి మాకాలిలో చలనవు ఆగిపోయి ముదుదబారింది. ఎంతో బలంతో కదపాలని ప్రయత్నించాను. కాని క్రిందపడి కూలిపోయాను. అదే క్షణంలో వేగంతో ఎదురయేయి లారీని చూచి భయపడ్డాను. తప్పక మరణవు సంభవిస్తుందని గ్రహించాను. అంతలో నాకు సృహతపిపంది. కొన్ని క్షణ ాలస్థితిలో నుండగా ఆ రోడ్డు ప్రక్కగా పడివున్న నేను సృహాలోకి వచ్చినప్పుడు నా చుటాట జనాలు చేరియుండుట వల్ల వారు నన్ను మరణించానని తలంచినట్లు తెలాపరు. ప్రభువు మహ్ల కృపవల్ల నా జీవితాన్ని సజీవంగా కాపాడారు. వోకాళ్లపై నలిచి స్తుతించాను. నా కాలి లోపల రకత్ పసావమయిందని వైద్య పరీక్షలలో తెలిసింది. రెండుసార్లు చిన్న ఆపరేషను జరిగింది. గడ్డకట్టిన రక్మఉను తొలగించారు. ఆ తర్వాత 6వారాలు మంచము మీద విశ్రాంతి తీసికొనవలసినదని డాకట్ర్లు తెలిపారు ఒక వారం గడిచింది. పెద్ద బ్యాండేజీ కట్టు నా కాలికి కటాటరు. ప్రభువు నాకు దర్శనమిచ్చి నా గాయము పూర్తిగా స్వస్థత పొందునట్లుగా చూపించారు. ఆ తర్వాత రోజు డాకట్రు గారితో ''అయయా నేను స్వస్థత పొందాను. నా ప్రభువు చెపాపరు—— అని తెలాపరు. డాకట్రు నా వాటల్ని నమ్మలేకపోయారు. నా వాటనుబట్టి నా కాలి కట్లన్నీ విపిప చూచి గాయము పొడిగా వుండి సంపూర్ణింగా నయమయినట్లు గమనించారు. చాలా ఆశచ్యపడ్డారు. అనేకులు వచ్చి నా గాయాన్ని చూచి దేవుడే అదభుతము చేసారని నవ్మారు. అనయుైన డాకట్రు సాకష్యమునుబట్టి ''అవ్మా, నీవునమ్మిన మీ దేవుడే ఈ వింతైన స్వస్థను జరిగించారు—— అంటా ఒప్పుకున్నారు. యిది, జరిగిన తర్వాత నా ఉద్యోగము వదిలి

పెటాటలని దృడభ్ర నిశ్చియం చేసికున్నాను.

సంపూర్ణి సేవకై సమరపణ

నేను ఏ తారీఖన ఉద్యోగము వానివేయాలో దేవుడే నిర్ణయించి తారీఖుతో

సహ్ల వివరాలు తెలాపరు. అది జనవరి 6వతేదీ 2003 వ సంవత్సరము. ఈ ప్యాయము

అధికారులు నా రాజీనామమాను ఒప్పుకున్నారు. చివరకు 2003, వార్చినెల 31తేది

సంపూర్ణింగా ఉద్యగము వానవేసాను.

ఇక నా భర్తతో కలిసి సంపూర్ణింగా దైవ సేవలో నిమగ్నమయయాను. నాకు శాంతి,

సంతోషమనే గిన్నె నిండి పొర్లి పారుట కారంబభవుయింది. డబ్బులు సంపాదించే రోజులకన్న

అధికమైన తృపితని పొందుచున్నాను. నా పరిస్థితులు తెలిసిన ప్నేహితులు ప్రశ్నించేవారు.

''నీ కుటుంబవు పోసింపబడు విధవేమి?—— అడిగినవాటినా, ఊహించేవాటికన్నా ఎకుకవ

సమృద్దిగా నా ప్రభువు నా అవసరాలన్ని తీర్చిగలరని ధైర్యంగా జవాబిస్తున్నాను.

నేను వాలంటరీ రిటెర�వుంటు తీసికున్నాను గనుక ఫెన�ను (పించను) సొవ్ముచాలా

తకుకవగా వసతునపటికీ 5 రొట్టెలు 2 చేపలను ఆ�ర్వదించిన క్రీస్తు నా కొద్ది జీతాన్ని

దీవిస్తున్నారు. ఈ భూమిపై దేవుడు నా జీవితముపట్ల తన చితాతన్ని నెరవ్చేచున్నారు. దార

ప్రయాణాలు చేయరాదని డాకట్ర్లు సలహ్లనిచ్చారు. కాని దేవుని కృపలో దార ప్రయాణ

ాలకూడా నా పపయానం సుఖమయము చేస్తూ.

సేవా - ఫలితాలు

అనేక గ్రావాలు దగిర, దారం ప్రయాణించి, నా సాక్ష్యము చెపూత సువార్త

పపకటిస్తున్నాను నా స్వస్థత సాక్ష్యము అనేకులకు ప్రేరణగా, పపోతాసహాంగా ఆత్మీయంగా

అభివృదిథ కల్గి విశ్వసాన్ని అధికము చేయుటకు తోడ్రపడుచున్నవి. ఎన్నో సమస్యలలో

గలిబిలిగనన్న వారు, వానసిక ఒతితడులలో మనో వ్యధలో నలిగిపోవువారు. కేనసరు

వ్యాధి బాధితులు నా సాక్ష్యమును ఆసక్తితో స్వకరించుచున్నారు. అన్ని సమయాలలో

అనేకులు స్వస్థతపొందు నిరీక్షణను కల్గిన విశ్వసంతో సాగిపోతున్నారు. వాక్యం విని

దేవుని నవ్ముటకు పపోత్సహింపబడుటను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వైద్యపరంగా నాకున్న

అనుభవాన్ని బట్టి కూడా సలహ్లలు ఆసక్తిని కల్గించగా నామమాటల్ని దేవునని సువార్తను వినే

వారు వేలుపొందుచున్నారు. అనాధలను ఆదుకొనుట, స్త్రీలు సమాజాలు నిర్వహించుట వా

కర్తవయము అనేకులు క్రీస్తును వెంబడించాలన్నదే వా ఆశయము. వేలకు తల్లవగుదువనే

వాగ్దాన ప్రకారము నా పరిచర్యలో ఆ వాట నెరవేరుప చూస్తున్నాను. ఇటీవల నా చెల్లి యేసు

వణికి కూడా రొవ్ము కేనసరుగా తెలిసింది. వా దగిర ప్రార్ధనకై వ్చారు. ఆ రాత్రి సంపూర్ణి రాత్రి ఉపవాసంతో ప్రార్థించావు. తెల్లవారేసరికి కేనసరు గడ్డ పగిలింది స్వస్థత లభించింది. మరొక సోదరి అదే వ్యాదితో ప్రార్ధన కోరినప్పుడు మరలా సంపూర్ణి ప్రార్ధన నిర్వహించు సమయంలో కన్నీటితో చివరి ప్రార్ధన వుగించు సమయములో ఆమె నిపదలో నుండగా ఒకసారిగా ఉరమువంటి స్వరం వినిపంచింది. ఆమె వేలోకని చూడగా గడ్డ పగిలి �వు రకతము కారగా స్వస్థత పొందింది. అనేక వ్యాధులనుండి వానసికరోగులు బాగవుట దావరా ప్రభువు వా సేవను పఘలబభరితము చేస్తున్నారు.

వుగింపు :-

క్రీస్తునందు ప్రియులారా, నీవు నేడు ఎదురొకనే పశమను బట్టి నిరుతాసహాపడుచున్నావా? ఖంగారుగా నుంటున్నావా? ఈ శ్రమలకన్నా మరణవే వేలని భావిస్తున్నావా? నీవు చేయు దేవుని వైపు చాచి సహ్లయము కోరేస్మయమని గ్రహించు మన పాపోగాలు భరించుటకై ఈ లోకంలోనికి వానవునిగ వచ్చాడు. ఆయన అవూల్యరకాతన్ని మనకై చిందించారు. సిలువలో

121

శ్రమలు పొంది మరణించి వూడవ దినాన్న తిరిగి లేచారు. అందరికీ విమాచనిచ్చుటకై నిలిచారు. మనవు నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు. నిన్ను విడిపించలేని సమస్యంటా దేవునికి లేదు. చివరకు నిత్య నరక శిక్ష నుండి తపిపంచయసామర్థయముగల సరవ శక్తిమంతుడు క్రీసేత. పపతివిధవెన� సమస్యనుండి విడుదల నివ్వగల్గినది క్రీస్తుపై నీకుగల విశ్వసవే. ఆయనను పూర్తిగా నవ్ముకో సదా సంతోషము సమాధానవు సరవదా కలుగుందని నిశ్చియముగా నవ్ము. అదభుతంగా అమెరికాకు 2010లో పపయాణించు అవకాశవు ప్రభువిచ్చారు. నా ఏరైక కువారుడు జాన్ ఇంజనీరింగు విద్య పూర్తి చేసాక అమెరికాలో ఉద్యోగము, ప్రిస్కిల్లా అనే భక్తిగల వినయంగల అవ్మాయితో వివాహము, ఒక బాబుకు తండగుట ఆ�ర్వాదకంగా ప్రభువు దీవించారు. అమెరికాలో నయాయారుకలో హిందామతం నుండి క్రైస్తవ విశ్వసంగల వ్యకుతలతో పరిచయం సేవ చేయు భాగ్యమిచ్చారు. సోదరి స్వర్ణికువారి గారు పరిచయమయయారు. వారికి ప్రభువు వ్యకుతల పేర్లు ఊర్రిేర్లు తెలియజేస్తూ ప్రార్ధన చేయమంటారు. సలప�ోన్ ప్రార్ధనలలో ఏకీబభవించగా సోదరి పరగస�విజయగారిని పరిచయం చేసారు. నా సాక్ష్యాన్ని అందించాను. ఈ రీతిగా వారి పుస్తకాలు లో

ఇఇఇ. ఏలి�� దీలిశి చేరుట ఊలిరీశిరి�ళిదీరిలిరీ పేరున ఉన్నాయి. వా సాక్ష్యము ప్రభువు సంకలపమని గ్రహించి దేవునికి స్తుతి చె�్లసతున్నాను. చదువరులంతా ఆ�ర్వదించబడాలని నా ప్రార్ధన. వా సేవకై ప్రార్థించండి ప్రభువు రాకడ్ర సమీపంగా ఉంది. ప్రభుని అపారప్రేమగల హస్తం వాపై నిరంతరము నిలిచి సమసత

దుర్నీతినుండి విడుదల నిచ్చి మీ ఆత్మలను రక్షించి నిత్య జీవవార్సుల్ని చేయాలని నా

నిత్యపపార్ధన. ఆమెన్. హల్లెలూయ.

''ప్రభూ, నీ ప్రేమ గాయమందా

నే నుండి పోనా ........

నీ పపటు �టల యందా ........

నే దాగియుండ్రనా .......

నీ ప్రేమ నీడ్రలలోనా పయనించి

పోనా ......

నీ విందు శ్లయందు

నే నుండి పోనా ......

Photograph from page 122 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 122

సాక్ష్యం 42. నిజమైన పదాకషమల్లిని నమ్మిన అంకుల్ రాల్పు

– సేవు

(యాకోబు 5 : 16) నీతిమంతుని ప్రార్ధన

బహు బలవు గలది, శక్తియునుగలది.

విజ్ఞాపన ప్రార్ధనలు చాలా శక్తిగలవి. నా

పేరు సేవు. అంకుల్ రాల్పు గారు రచించిన గొప్ప

��్శిబ��నజిొ� (ూ�రర�శీఅ టశీతీ ూతీ�వవతీర) ్ఞఈాదిీాచపతన్

తపన, జిజ్ఞాస గురించి వ్రాయు ధన్యత్రై దేవుని స్తుతించి ఘనపర్చుచున్నాను. నేనొక ప్రత్యేక సంస్థకు పపతినిధిని. నిజమైన పదాకషమల్లి అను సువార్త సంస్థలు కొన్నిసార్లు క్రీస్తు మనలను కత్తిరించి

(ుతీబవ హ�అవ �శీర�వశ్రీ వీ�అ�ర్తీ�వర)

122

మరింత పఘలబభరితమగుటకు సిద్ధపరుస్తారు. ఈ గొప్ప భక్తుడు అంకుల్ రాల్పుగారి వయసు 91 సంవత్సరాలు.ప్రముఖ సంస్థలలో ఉద్యోగం చేశ్రు. ఆర్మీలో పనిచేశ్రు. స్నియర్ సిటిజన్ల మధ్య పపాజెక్ట వేనేజరుగా పనిచేసి విజ్ఞాపనా వీరునిగా నిలిచారు. ప్రార్ధనలు పుస్తకరాపంలో వుపదించారు. పరిశుదాథత్మ అగ్నితో రగిలే హృదయంగలవారు. ఎందరో స్వస్థతలు పొందారు. సమస్యలనుండి విడుదల పొందారు. అనేకుల అత్మీయాభివృది�కి తీపవ కృషి చేయు ప్రార్ధనా యోధుడు. దేవుని సన్నిధిలో ఎకుకవ సమయాన్ని గడిపేవారు. గొప్ప కార్యాలు సాధిస్తారు. అనేక తరాలకు ఆశీర్వాదకరంగా నిలుసాతరు. ఆయన వ్రాసిన పుసతం నుండి సాక్ష్యాన్ని సేకరించావు.

రాల్పుగారి సాక్ష్యము :

నా పేరు రాల్పు. నా భార్య పేరు ఆ�స�. నేను లాకావానాలో జన్మించాను. ఆ తర్వాత భార్యతో విలియవు వి�్లలో గడిపాను. బాల్యంలో ఆటల్లో ఆనందించు భాగ్యం లేని రీతిగా నాన్నగారితో శాపులో కషిటంచేవాడిని. నా సోదరి మంచి విశ్వసి. ఆమె నా కొరకంతో పపయాసపడేది. నా రక్షణ కొరకు కన్నీటితో ప్రార్థించేది. క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించువరకు ప్రార్థించింది. నా అంతరంగ పురుషుడు పరిశుదాథత్మ నింపుదలవల్ల చెప్పనశక్యమైన ఆనందంతో నిండి, ఆత్మీయ బాప్తస్మ అనుభవాన్ని పొందాను. రక్షణాను భగవానికి వుందుగా గంటకు 30సంటులు సంపాదించగా, ప్రభువు దయవల్ల రక్షణ పొందిన తర్వాత ప�ోర్వెున్గా మంచి ఉద్యోగం పొందాను. దైవా�ర్వాదము వల్ల క్రొత్త దావరాలు తెరువబడ్డాయి. ఏనాడ్రా పని లేకుండా లేదు. చివరకు పపాజెకుట వేనేజరుగా నన్ను దేవుడు దీవించారు. నా ఉద్యోగ ధర్మంలో కమికల్ చెత్త ఉండే స్థలంలో నోటికి వాస�క వేసి పనిచేయవలసి వచ్చేది. నా సమీపంలో ఎవరూ లేరు. అదుతంగా

దేవుడు నన్ను ఒకరోజు 25 అడుగులలోతులోనున్న ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో దేవుడే

నన్ను లేపి నేలపై నిలిపారు. ఆర్మీ ఆఫ్సులో పనిచేసే రోజుల్లో ఒకరోజు 35 టన్నుల చెపరీలు

సేకరించుయంత్రం వద్ద పనిచేయు సమయంలో, పరకన్ వచ్చి ఆగింది. దగిరలో సహ్లయమువరా

లేరు. రెండవసారి నన్ను ప్రభువే లేపి నిలిపారు. దేవునికే స్తుతి, సోతపతము. ఆ తర్వాత 1991లో

నాకు గుండెపోటు సంభవించింది. నేను నిరంతరం ప్రార్థించే వ్యక్తిగానున్నందున దేవుని సన్నిధి

చేరాను. వాక్యము దావరా ప్రభువే నన్ను బలపర్చారు.

యెహెజ్కేలు 36 : 26. ''నాతన హృదయము మీకిచ్చెిదను రాతి గుండె తీసివేసి వాంసపు

గుండెను మీకిచ్చెిదను——

దేవుని వాక్యం సజీవమై నాలో విశ్వసాన్ని పెంచింది. డాకట్ర్ల రిపోర్టు మంచిగా చేసిన

దేవుని కృపనుబట్టి స్తుతించాను. నా స్వస్థత దేవుని అదభుత క్రియు. ఆయన వాక్యము నిరర్థకము

కానేరదు. దేవాలయములో నివసించుచు ప్రతి వ్యక్తిని దర్శించే దేవుడు మన హృదయ

మందిరంలో నిలిచి ఉంటాడ్రనేది నిత్య సత్యము.

నేను క్రీస్తును రక్షకునిగా స్వకరించినది 1967 ఆగస్టు 12 వతేదీ. గత 23 సంవత్సరాలుగా

ఎవంజిలికల్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘంలో సభ్యుడ్రను. నయాయార్కలో నివసిస్తున్నాను. గత

20 సంవత్సరాలుగా విజ్ఞాపనా ప్రార్ధనలు నిర్వహించు బాధ్యతని చ్చారు. ప్రతి మంగళ్వారం,

శుపకవారాలు ఈ ప్రార్ధనలో పాల్గొంటాను. క్రీస్తు రకతం దావరా, ఆ రకత్ శక్తిదావరా దేవుడు

జరిగించు విజయాలను బట్టి స్తుతిస్తాను. మరలా 200 సంవత్సరము మార్చి 5వ తేదీ రాత్రి

8.30 గంటల వేళ్ నాకు మరలా గుండెపోటు వచ్చింది. అమెరికాలో 911 ఫోన్ దావరా

మంచి వైద్య సదుపాయము అర్జంటుగా లభిస్తుంది. నేను అంబులెన్స సహ్లయంతో మిల్లర్ట

సబర్బాన్ ఆసపత్రి చేరాను. నలుగురు పాస్టర్లు విచ్చేసి పపారి�ంచుటనారంభించారు. దేవునికి నా

పట్ల ప్రత్యేక ఉదేదశ్యలున్నాయి. మార్చి 10వ తేదీ మరొక ఆసపత్రికి తరలించారు. నా గుండె

నాళాలను సరిచేయాలని డాకట్రు మారిస�గారు ప్రయత్నించి విపఘలులయయారు. మార్చి 11వ తేదీ

నన్ను ఆసపత్రినుండి విడుదల చేశ్రు. మార్చి 18వ తేదీ రాత్రి 9 గంటలకు మరలా గుండె

నొపప ఆరంభ మయింది. నాలుక క్రిందనుంచు నెట్రో గ్లిజరిన్ వాత్రలు వూడు వాడాను.

నా మనససు దేవుని వాక్యంపై పూర్తిగా ఆనుకొని ఉంది. నాకు క్రొత్త హృదయాన్నిస్తానన్న

దేవుని వాటపై పూర్తిగా ఆధారపడ్డాను. వే 11వ తేదీ మరొకసారి గుండె నొపిప వచ్చింది.

ఈసారి చాలా నొపిప అధికంగా అనుభవించాను. ఆసపత్రికి తరలించారు. డాకట్ర్ బ్లావు గారు

''నీ గుండె చాలా నీర్సించిపోతుందండ�—— అన్నారు. ఆతర్వాత బపఫలో ఆసపత్రిలో ఎమర్జెన్సీ చికితసదావరా గుండెలో రకత్ నాళాలకు సటంటు అమర్చారు. అది చాలా విజయవంతమగుట ప్రభుని కృప. డాకట్ర్ మారిస�గారి చికిత్స దావరా ప్రభువు నాకిచ్చిన వాగాదనవు ప్రకారము నాతన హృదయాన్నిచ్చారు. హల్లెలూయ. 2006 డిపసంబరు 31 నాటికి 89 సంవత్సరాల వయససుకు చేరాను. నేనెంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా వున్నాను. దేవుడు నా హృదయంలో నింపిన పరిశుదాథత్మ అగ్ని ఎన్నడ్రా ఆరిపోదు. నా సేవలో విరమణ అనేది లేదు. నా దేవుని నేను స్తుతిస్తాను. ఆయన నా తంపడి, కువార పరిశుదాథత్మల రూపంగా నమ్మకంగా ఆదరించు ఆదరణకర్తగానున్నారు.

ఆయన మనకు పపరభువై యేసుక్రీస్తనే వనరుల దావరా ప్రేమజావలను అత్యధిక శక్తితో పొంగిపొర్లునట్లు పపతివ్యక్తిని అభిషేకంతో అలరించగలరని నవ్మాలి. క్రీస్తు రకతము, సిలువ శక్తి మనలను విజేతలను చేస్తుంది. అదే శక్తి నిత్యతవం కొరకు అనంత మైన ఆత్మీయ నింపుదలతో నిరంతరము నిండి మనలను నడిపిస్తుంది. నేను పరిచర్య చేస్తూ పపారి�ంచుచున్న

123

వ్యకుతలంతా నీ జీవ గ్రంథంలో పేర్లు నిలిచేవరకు నన్ను విశ్రమించ నీయకు. నన్ను పబతికించు అని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యక్తికి క్రీస్తు పునరుదాథన శక్తి ఆయన కార్చిన విలువైన రకతమునుబట్టి సిలువను బట్టి, పరిశుదాథత్మాగ్ని అభిషేకము మీ అందరిపై ఉండుగాక. ఆమెన్.

రాల్పుగారి పరిచర్యలో వేలుపొందిన కొందరి సాక్ష్యానుభవాలు

1. జో మరియు జోయిస� భార్యాభర్తలుగా రాల్పుగారి ప్రార్ధనల పఘలితంగా కేనసర్ నుండి సంపూర్ణి స్వస్థత పొందామనియు, ప్రత్యేక శాంతి, నెమ్మదిలో క్రీస్తును వెంబడిస్తు న్నామనియు ప్రార్ధన దావరా స్వస్థత సాధ్యమని విశ్వసించారు.

2. క్రీస్తు ప్రేమ లోతుల్ని గ్రహించుటకు రాల్పుగారి విజ్ఞాపనా ప్రార్ధనలు చాలా శక్తివంత వెన�వని సింధియా కోల్గారు తెలిపారు. ఆత్మీయతలో స్థిరపర్చినది ప్రార్థనయే. ఏ చోటనన్నను దేవుని సన్నిధి అనుబభవించవచ్చునని ప్రార్ధన దావరా గ్రహించానన్నారు. దేవుని ప్రేమలోనున్న మచ్చిని అనుభాతి అపురూపవెన�ది. ఇతర విశ్వసులతో గల సహవాస బలం చాలా శక్తివంతమెన�ది, శాంతిని, ఆనందాన్నిస్తుందన్నారు.

3. మై�ేల్గారి అభిప్రాయంలో, రాల్పుగారి ప్రార్ధనలు చాలా ఆశీర్వాదకరంగా నిలిచాయి. దేవునికి అతి సన్నిహితంగా నిలుచుటకు సహకరిస్తున్నాయన్నారు.

(2 దినవృ 7 : 14) ప్రార్ధన దావరా ఈ వాక్యము నాకు చాలా అర్ధవంతంగా నిలిచి ఆ�ర్వాదాన్నిచ్చిందన్నారు.

'' నా పేరు పెట్టబడిన నా జనులు తవ్ము తావు తగ్గించుకొని ప్రార్ధన చేసి నన్ను

వెదకి తమ చెడు మార్గాలు విడిచిన యెడ్రల ఆకాశవు నుండి నేను వారి ప్రార్ధనను విని వారి

పాపమును క్షమించి వారి దేశవును స్వస్థపరచుదును. విజ్ఞాపనా ప్రార్ధనా శక్తిని బట్టి సైతాను

తంత్రాలపై విజయాని ఓన పొందగలవు. సైతానుదావరా బలహీన మైన రోగులు స్వస్థత

పొందుట, దేవుని ఉచిత ప్రేమ పశద్ధ గలసంరకష్ణను బట్టి స్తుతి స్తున్నాను. దేవుడే సమసత

స్తుతికి ఆరాధనకు యోగయిడు. ఈ ఆత్మీయ యుద్ధంలో గొప్ప ప్రార్ధనా వీరుడైన అంకుల్ రాల్పు

గారిక నా నిండు కృతజ్ఞతలు.

4. బిల్ వాటలో రాల్పుగారిని గురించి మంచి సాక్ష్యం తెలిపారు. ''నేను గత 14

సంవత్సరాలుగా దేవుని గురించిన విజ్ఞాపనా ప్రార్ధనలకు విచ్చేస్తున్నాను. అనేకులకు లభించే

ప్రార్ధనా జవాబులను బట్టి చాలా ఆనందిస్తున్నాను. దేవునిలో అపజయం లేదు. అందరము

కూడి ఆనందగానాలు చేస్తూ స్తుతించుట నాకిష్టం.

5. నోరీవన్ సాక్ష్యము : 2004లో ఒక సంవత్సరం రాల్పుగారి ప్రార్ధనలకు విచ్చేశ్ను. నా

ఎడవు భాగం తంటినొపిప చాలా తీపవంగా వుండేది. అందరూ కలిసి చేసిన ప్రార్ధనల పఘలితంగా

నా నొపిప పోయింది. డాకట్రు సరిచేశ్రు. ప్రభువు బాగు చేశ్రు. దేవునికే స్తుతి.

6. వేరీ పరగస� గారు : అదభుత దేవుని సన్నిధి ప్రార్ధనలో అనుభవించాను. లోకాన్ని మరచి

సందులో నిలిచి అవసరంలోనున్నవారిరకై గోజాడి చేసే ప్రార్ధనలు శక్తిగలవి.దేవుని కృపాసనం

ధైర్యంగా చేరర స్థలవు విజ్ఞాపనా ప్రార్ధనా స్థలవే.

(1తిమో 2 : 1–4) మన గృహ్లల్లో సంఘంలో దేశంలో ఉజ్జీవం జరిగించేది ప్రార్ధన.

జివు, రాల్పు అంకుల్ శక్తిగల పపార్ధనలవల్ల నాలోనున్న సిగరెట్లు పతారగ బలహీనత పోయింది.

ఆత్మీయంగా తాజా ఉజ్జీవాన్ని ప్రేమను పొందాను. కలషితవెన�, దు�ఖపూరిత లోకంలో

విజ్ఞాపనాపరులు కావాలి. లేవాలి. అనేకులు ఆత్మీయ వేలు పొందాలి. వందనాలు.

రాల్పు అంకుల్గారు అనేక అంశ్లు తన పుస్తకంలో రచించారు. మన జీవితంలో

పపాధాన్యతలేవి?

పపపపదీముంగా ఆయనకు క్రీస్తును రక్షకునిగా తెలసుకొని స్వకరించాలి. రకష్కా లెవ్ము,

బాధలో వారిని రక్షించి స్వస్థప్చు. దేవునిలో బలవంతడవు కవ్ము. ఆత్మీయ అంతరంగ స్వస్థత.

విజ్ఞాపనా ప్రార్ధనలు, బిడ్డలకై ప్రార్ధన. పవిపతతగల ఆత్మావరా ముదటి ప్రేమను పొందగలవు.

పునరుదాథన శక్తిని పొందాలి.

సజీవయాగంగా మనలను సమర్పించుకోవాలి. నిత్యజీవవు గరిగా చూడాలి. మనవు

దేవుని పపతినిధులవుగా పోగొట్టుకున్న అనుభవాలు అందుకోవాలి. పరవతాలు కదిలించే విశ్వసం కావాలి. సర్వాంగ కవచము నీకుందా? నీవు ఉపయోగిస్తున్నావా? సిలువను మాసాత నడుస్తున్నావా? ఆత్మావరా అబద్ధ ప్రమకతలను దారపర్చిగలవు. ఆత్మ దావరా విజేతలవు కాగలవు. నా సిలువను మాసాత నన్ను వెంబడిస్తున్నావా?

Photograph from page 124 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 124

చదువరీ, నేను అంకుల్ పుస్తకము దావరా ఆత్మీయబలం పొందాను. వీరి సాక్ష్యము ొ�చ�జి� ూగీపదిీక�. దాద�నజి ్ఞఈాదిీాదష ్చిబ�ఫ ���. టపష్ర.శీతీస్త్ర �ై బ�డృణ�ట���చ��భజ�ఏ�జి� బ��ాే�� అంకుల్గారే. అట్టి ధన్యత నీకు, నాకు దేవుడివ్వాలని ప్రార్ధన. ఆమెన్.

124

సాక్ష్యం 43. స్వస్థతకన్నా విన్ననైనది దేవుని

కృప

– డా�� విజయసుధ

''చూడువు రగతెసమనే తోటలో నా ప్రభువు

పాపి నారకై విజ్ఞాపన చేసిడి ధవని వినబడుచున్నది—— (లాకా

22 : 34).

ప్రభువు నామవున మీకు శుభములు. ఈ సాక్ష్యము

మీకు ఆశీర్వాదం తేవాలని నా ఆశయము. వా నాన్నగారు డాకట్రుగా కర్ప అనే ఊరిలో

తారుపగోదావరీ ప్రాంతంలో పనిచేశ్రు. పేరు డా. వి.ఎన్.రాజుగారు, శ్రీమతి ఎసేతరు రాణి

వా అమ్మ పేరు కలిగి చాలా భక్తిలో మవ్ములను పెంచారు. నేను వారి రెండవ అవ్మాయిని.

నా 15వ ఏ@ క్రీస్తును రక్షకునిగా స్వకరించాను. 1988, వే 13వ తేదీ నరాసపూరులో

యమవనసతుల మీటింగులో రక్షణ పొందాను. పాటలు పాడుట నాకిష్టవు. దేవుని నవ్మాక

దేవుని పాటలే పాడ్రసాగాను. నాకు విశ్ఖలో మెడికల్ కాలేజీలో స్టు లభించింది. సినివా

పాటలు, అన్ని పాటలా పాడుటకు అలవాటయింది కానీ ఒక భక్తుని సందేశం విని మరలా

నా తీయని గొంతును క్రీస్తురకై సమర్పించాను.

నేను డాకట్రు కోర్సులో నుండగానే రాజేందబాబుగారితో వివాహం జరిగింది.

బంగుళూరులో ఇంజనీరుగా పనిచేస్తున్నాను. వాకు ఇద్దరు బిడ్డలున్నారు. ఎసేతరు పపెయిస్

మరియు రాన్ శ్వ్యూల్. 2000వ సంవత్సరము తర్వాత నా జీవితం చాలా క్రొత్త మలుపు

తిరిగింది. డాకట్రు కోర్సు పూరతయిననాటికి కడుపు పైభాగంలో నొపిప ఆరంభమయింది.

2002 జూలై నాటికి వాంతులు రూపంగా రకతం పడేది. ఈ స్థితి చాలా చలనాన్ని కల్గించి

డాకట్ర్లంతా ఖంగారుపడ్డారు. రకతసికతమయిన కష్ణితి 10 సం.మీ. సైజులో కనుగొన్నారు. డాకట్రు

పాటిల్గారు చిన్న పిల్లవానివలె ఏడాచు. నా భర్తకు వ్యాధి తీపవత తెలిపారు. ఏడ్ర్చుటవల్ల

చాలా నీర్సమయయాను. కేనసరు వ్యాధితో అనేకులు మరణించుట గమనించిన నాకు ఆ వ్యాధి

కల్గినందున ఆదరణ ఇచ్చేదాన్ని. నేను ఆదరణ కోరే స్థితికి చేరాను. (మీకా 7 : 7–11) ఆ

దినాల్లో నేను యెహోవా కొరకు ఎదురుచూచెదను. ఆ వాక్యాలన్నీ నన్ను బలపర్చారు. ఆ

తర్వాత నాకు రకతం ఎకికంచాలని డాకట్ర్లు వాల్యా ఆసపత్రికి తరలించారు. డాకట్రు గోప్నాద్గీారి

ఆధవర్యాన �.సి.యు.లో పెటాటరు. నా వద్ద తల్లిదండ్రులు లేరు. పిల్లలు చాలా చిన్నవారు.

ప్రమాదకర్ మైన స్థితిలో కూడా నాలోనున్న ఆనందం నేటికీ తొలగిపోలేదు. నాకు ఆపరేషన్

చేసి తీసిన కణితి చాలా చెడిపోయిన స్థితిలోనున్నందున అది మరణానికి దారితీయవచ్చిని భావించారు. 24 రోజుల తర్వాత నేను ఇంటికి చేరాను. నా ఉద్యోగంలో తిరిగి చేరాను. దేవుని ప్రేమవల్ల ఆయన పపోతాసహంవల్ల పాటలు రచించి, నా అనుభవాలన్నీ ఆ పాటల్లో పొందుపర్చాను. ఉద్యోగం వానేసి సవంతంగా ఆసపత్రి క్లినిక్ ఆరంభించి ఉచిత వైద్యం క్యాంపులు నిర్వహించసాగాను. 2005లో తిరిగి వా వాల్యా ఆసపత్రి చేరాను. క్యానసరు తీపవ స్థితికి చేరినట్లుగను, కణితి ఏరపడినట్లు డాకట్ర్లు తెలిపారు. 10 రోజులు పరీక్షలు జరిపారు. నా జీవితముపట్ల దేవుని ఉదేదశవు గ్రహించుటకు ప్రార్థించసాగాను.

(2 పేతురు 1 : 13–18). దేవుడు నన్ను తన కృపలో గాయకురాలిగా వాడుకోగలరన్న ఆశ్వాదంతో ఆయన కృపలకు సాక్షిగా, సువార్త పపచారకురాలిగా నా అనుభవాల్ని చెపపగలనన్న నిరీక్షణ కలిగింది. నావలె బాధలలోనున్నవారి పట్ల మరింత దయను, ప్రేమను చూపుట నా కర్తవ్యమని నాకు గ్రహింపు కలిగింది. నా పరిస్థితికి ఆపరేషన్ అవసరమని వా డాకట్ర్లు చెపాపరు. నేను, వా నాన్న గారు డాకట్రు గనుక వద్దని భావించగా (యోబు 2 : 6)లో అతను నీ వశంలో

125

ఉన్నాడు వుటటవదదని వుంది. ఆపరేషన్ చేయించుకోవాలని దేవుని చిత్తంగా గ్రహించి ఏ రకమైన అవరోధాలు రాకుండా దేవుడే కాపాడారు. కేనసరుకు చికిత్స కీవెాదీెరఫ్ ఆరంభించారు. చర్చి బృందము నా విశ్వసం గురించి ఎన్నో విమర్శలు చేయసాగారు. నాకు బాధ కల్గింది. నేను పూర్తిగా 3 నెలలు వైద్యం చేయించుకొనే దినాల్లో నేనేవుని నీగార్చి సాకష్మివ్వగలను? నీవు ఆశచ్యకరుడు ఆలోచనకర్త, అదభుత వైదయిడ్రవే కదా!

(2 పేతురు 1 : 13–15) మరణవు అందరికీ తప్పదు. నీతిమంతుల మరణం దేవునికి విలువైనదే.

నాకు దేవుడు చాలా విషయాలు బోధించారు. నా పట్ల దేవుని పిలుపు ఉంది. పాటల రూపంగా సాక్షిగా ఉండాలి. బాధల్లోనున్నవారిని ఆదరించాలి. నన్ను ఏయే స్థలాలకు నడిపిస్తారో అక్కడకు మళుగలను. ఆయన ఉచిత కృపను బట్టి ఆంధ్రప్రదేశ్, తమిళ్ ప్రాంతం కర్నాటకలలో సాక్ష్యము చెపాపను. నా గురించి ఎవరెన్ని వాట్లాడినను నా సాక్ష్యము వివరించుట ఆపలేదు. 2006 జూన్లో 3 మీటింగులు నిర్వహించాను. వా పిన్ని నాకు వైద్యానికి సొవ్ము అందించి సహ్లయపడ్డారు. నేను మరింత పశమపొంది మరింతగా ఆత్మపఘలాలు దీర్ఘశాంతము, ఓరుప కన్పర్చాలని నేర్పించారు. నాకంతవరకు ఓరుప అవసరమా తెలపండని ప్రార్థించాను.

యోబు వాటలు జ్ఞాపకం చేశ్రు.

పశమపడువారు ధనయిలు. సైతానుతో దేవుని సంభాషణ వివరించారు.

2007 వే 27వ తేదీ అమలాపురం ప్రయాణంలో నా కువారునితో సంభాషణ ఆరంభించి

దేవునిలో నిరీక్షణ కలిగి వుండాలని నేరాపను. ఆతర్వాత నాలో మరెన్నో కణితలున్నాయని

ఆపరేషన్ చేయాలన్నారు. నేను హైదరాబాద్ మళుకముందుగానే నా సాక్ష్యాన్ని పాటల్ని రికార్డు

చేసుకొని తిరిగి ఆసపత్రిలో చేరాను.

నేను తిరిగి స్వస్థతతో ఇల్లు చేరగలనా? ప్రభువు నా వాక్యందావరా తిరిగి వాట్లా డారు.

(2 థెస్స 1 : 3) నా బాధలో దేవుడు తోడుగానుంటానన్నారు. 2006 ఆగస్టులో ఆపరేషన్

పూరతయింది. 15 రోజులు ్రేగులలో బాధవల్ల సైతాను బాధించింది. రకతం పకకుకట, బలహీనత

శరీరమంతా వ్యాపించింది. యోబు శ్రమలను ద్యానించాలని ప్రభువు తెలిపారు. నా భర్త

వాక్యం చదివి వినిపించారు. ఆరోజు రాత్రి కలను చూపించారు. నీటితొట్టి వద్ద నిలిచి, తర్వాత

పడిపోతున్న నన్ను వా నాన్న ఆపారు. అట్లే 2 లేక 3 సార్లు పడిపోయిన నన్ను లేపారు. పెద్ద

ఆకృతిగల వ్యక్తి శవంగా నన్ను తీసినట్లు చూడగా వా నాన్న ప్రార్థించారు. చావుపై జయమిస్తారు

ప్రభువు అన్నారు. ఆతర్వాత స్పష్టంగా కోలుకొని ఇల్లు చేరాను. నా బిడ్డలిదదరికీ ఒకవేళ్ నేను

చనిపోతే జీవించుటకు ధైర్యం చెపిప సిద్ధపర్చాను.

2007వ సంవత్సరంలో అనేక విచ్చిన్న కుటుంబాలు, గొడవలున్న కుటుంబాలకొరకు

పపారి�ంచాలనే భారం ప్రభువిచ్చారు. ఎన్నో సమస్యల గురించి ప్రభువు నాకు స్పష్టంగా

బయలుపరర్చివారు. యమవనసతుల వివిధ సమస్యలలో నిర్ణయాలు చేసుకొనుటకు ప్రేమతో

పపోతాసహ్లన్నిచ్చి కౌనిసల్ చేసేదాన్ని. శ్రమల కాలంలో క్రీస్తు రగతెసమనెలో పడిన శ్రీరక బాధలన్నీ

తెలియపరర్చివారు. ఎన్నో ప్రాంతాలలో మీ వెలుగులు నిలిచినందున చాలా బాధలోనున్నాను.

వాంతులయేయివి ప్రభువు కృపకొరకు వేచియున్నాను. రగతెసమనె బాధను తలసతూ నా బాధను

భరించాను.

నేనిపుడు కేనసరు రోగినని చెపపతగాని ఎవరికీ తెలియదు. డాకట్ర్లు నేను పబతకుట

అసాధ్యమన్నారు కానీ నేడు నేను సజీవంగా నిలిచి ఆయన కృపలన్నీ ప్రచురించు

ధన్యతనిస్తున్నారు. నాకీనాడు మరణమంటే భయంలేదు. గాడాంధకారపు లోయలో, మరణ

చభాయలలోనుండి సంరక్షించువాడు నా రక్షకుడు. ఆయన సన్నిధిలో నేనుండగా నా ప్రతి

బాషపబిందువును తడిచివేయగల గొప్ప ప్రేమమయుని నేను నమ్మి వెంబడిస్తు న్నాను. నా

జీవితంలో నేనెన్నడ్రా సిగ్గుపడి దు�ఖపడే రోజు రాదు. నేను పబతికినను మరణించిననా దేవుని

ప్రియ బిడ్డగానే నిలుస్తాను. నా సాక్ష్యాన్ని చదివే మీరు నా పరిస్థితిని బట్టి ఒక డాకట్రుగా,

రోగిగా, పసిబిడ్డల తల్లగా నా బాధను చూసి బాధపడ వచ్చు. కానీ ఈకష్ణంలో నేను ప్రభువును

విశ్వసించుటనుబట్టి ఆనందంగా ఉన్నాను. నా విచారమన� పడకమీథనుండి దేవుని సంపూర్ణి

చితాతన్ని నెరవేర్చిగలను. నా జీవితాన్ని అర్ధవంతంగా రూపొందించు నేరపరి క్రీసేత. చదువరీ, చాలా ఓరుపతో నా కశాటలన్నీ నా సాకష్యంలో చదువుచున్నందుకు నా నిండు కృతజ్ఞత. ఏ పరిస్థితుల్లోనా కృంగిపోరాదు. తల పైరకతిత క్రీస్తు శ్రమలు ధ్యానించండి. ఆయన నిండైన ప్రేమను గుర్తించండి. ఆయన ఇచ్చు సందేశ్న్ని మెల్లని సవరాన్ని వినుటకు తపించండి. మీరు కోరిన జవాబు మీకు నా ప్రభువు ఇస్తారు. క్రొత్త తలాంతులనిచ్చి కశాటల మనుక ఆయన చితాతన్ని సుస్పష్టంగా తెలిసి గంభీర సాక్ష్యాన్ని మీ నుండి అందుకుంటారు. అనేకులకు ధైర్యాన్ని, ఆనందాన్ని, సమస్యలలో పరిశాకరాన్ని తెలిపే గొప్ప విశ్వసిగా నావలె మవ్ములను నిలిపి దీవిస్తారు. నా స్వానుభవం మీకు క్రొత్త విశ్వసాన్నందిస్తుందని నా దేవుని ప్రార్థిస్తున్నాను.

చివరిగా నా హృదయాంతరంగాల్లోనున్న ప్రార్ధనా భారాన్ని మీతో పంచుకోవాలని నా ఆశ.

1. చదువరీ ముదటిగా క్రీస్తును స్వయరక్షకునిగా అంగీకరించిన వారు మనససు అనుభవం నీకుందా? ఆయన ప్రేమను పూర్తిగా రుచి చూడగరలాివా?

126

2. నీ బిడ్డలను క్రీస్తును ఆరాధించుచూ వాక్యములు కంఠస్ధము చేయించే సంఘా నికి పంపాలి. ఆ వాక్యం వారి హృదయంలో నిలిచి భావి జీవితంలో పాపం నుండి వారి తపిపంచి సంరక్షిస్తుంది. జీవితం జయ జీవితంతో నడిపిస్తుంది.

3. నీ సమయము, సంపద, తలాంతులని సంపూర్ణింగా దేవునికే సమర్పించాలి. దేవుని సేవకు అంకితం కావాలి. ఆయనను ఘనపర్చుటకు ఆశించాలి. అప్పుడు నీకు ఘనత పపాపితసతుంది. ఒకవేళ్ సావాన్య ఉద్యోగిగా వుండి నీవు పని చేయు స్థలాల్లో నీవు నమ్మకంగా జీవిస్తూ, నీ సాక్ష్యాన్ని తెలియపరుస్తూ వెలుగుగా చీకటి లోకంలో నిలవాలి. నీ సక్తపవర్తనా అనే సుగంధాన్ని విరజివ్మాలి.

4. నీకు శ్రమలు, శోధనలు చివరకు స్వకీయుల ఎడ్రబాటు మరణవు సంభవించి నను, నీవు దేవుని బిడ్డవని మరువరాదు. నీవు ఒంటరివి ఎన్నడ్రా కాదు. నిన్ను విడువను. విడ్రబాయను. నీకు నేను తోడైయుంటాను. బభయపడకుమని 366 సార్లు నీకొర్రై బైబిలులో వాగా�నాలున్నాయని మరువకు.

5. ఎవరైనా బాధలోనున్నప్పుడు చెడు విమర్శిలుగాని, సాటిపోటి వాటలతో ఇతరులను బాధించుట తగదు. ఇతరులను ఆదరించుట తెలసుకో. మనలను ఆదరిం చుటకు మనకు దేవుడున్నాడు. సమయోచిత సహ్లయము చేయగల సమర్థుడు మన క్రీసేత.

6. కొన్నిసార్లు పశవానుభవాలన్నీ దేవుడు మనల్ని ఆయనను మహిమపరుచుటకు నేర్పించే సాధనాలు. బాధల్లో క్రీస్తును నిందించి, పోపపడరాదు. శ్రమలదావరా దేవుడు తన ప్రత్యేక చితాతన్ని బయలుపర్చిగలరు.

7. జీవిత సమస్యలన్నిటికీ క్రీస్తు పునరుద్దాన శక్తిని ఆపశయించుట మరువరాదు. ప్రభూ,

నీ వాట నా నోట పాడ్రనా, ప్రభూ, నీ వాట నా పబతకు బాటగా పపకటింతనయ్యా నీ సిలువ

వార్త, నా పపాణవున్నంతవరకు నిన్నే సేవిస్తాను. ఈ పాట మనమంతా పాడాలని నా ప్రార్ధన.

ఆమెన్.

Photograph from page 127 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 127

సాక్ష్యం 44. దారుణ హింసలలో

దేవుని దాసులం

– శ్రీమతి లలాని

పరిచయము :

(మత్తయి 5 : 10) ''నీతి నిమిత్తము

హింసింపబడువారు ధనయిలు. పరలోక రాజయము వారిది——

నా పేరు లలాని. నా భర్త లియెనిల్ గారు బ�ద్ధమతానికి చెందినవారు. బుదు�ని గురించి ప్రచారం చేసేపప్స్టుగా జీవించేవారు. �లంక (సింహేళ్వు) ఉత్తర ప్రాంతంలో నివసిస్తూ బ�ద్ధమతంపై పప్తిగా సేవ చేయాలనే తపనతో ఉండేవారు. నా భర్తకు డ్రచ్ దేశపు మిషనరీగారి

127

పరిచయము కలిగినది. వాండ్రర్ వూర్ట గారు తన పరిచర్యలో కర్పత్రాలు దేవుని సువార్త యిమిడిన సత్యాల పత్రికలు పంచాలని, విశ్వసులతో పాటలు పాడి స్తుతించి ఆరాధించి క్రీస్తును సేవించి తరించాలని ఆశతోనుండేవారు. ఆయన పంచిన కర్పత్రం సరిగ్గా సాటిగా బ�ద్ధమత పూజారి కాళును తాగింది. సువార్త సేవలో కర్పత్రాలు పంచు పరిచర్యలోనున్న పాస్టరుగారు సైకిలుపై ప్రయాణిస్తూ వ్యకుతలపై విసిరాడు. అదే మంచి నేలపై పడిన వితతనమై నారంతలుగా ఫలించింది.

ఆ సమయంలో ప్ధ్యానంగా మళ్�త లియోనెల్ ఒక కర్పత్రాన్ని అందుకున్నాడు. ఒక చేతోత సిగరెట్టు త్రాగుచా, మరొక చేతోత కర్పత్రం అందుకొని ఇల్లు చేరి తాప్గా చదవాలని ఆశించి క్రైస్తవ మతమునకు సంబంధించిందని తలంచి ప్రక్కన పెటేటశ్డు. కాసేపటికి రెండవ సిగరెట్టు అందుకున్నా ఎందుకనో మరొకసారి కర్పత్రాన్ని పూర్తిగా చదవాలనే ఆశ కల్గింది. దైవ వాక్యము రెండంచులు గల ఖడ్రిం. వాక్యము వెలుగై చీకట్లో పపకాశిస్తుంది. బండవలె కఠిన హృదయుల గుండెల్ని కదిలించు సుతిత వంటిది. కఠిన హృదయులను సాత్వీకులను చేయగలదు. మంచి క్రీస్తు అనుచరులుగా వార్చిగలదు. పాపమును ఎట్లు జయించాలో బోధించే విషయాలు ఆయనను ఆకరి�ం చాయి. దేవుడు శక్తిమంతుడు, పాప వివుక్తి చేయు రక్షకునిగా నిలిచారని అర్ధమైంది. తెలసుకున్న సత్యాలన్నీ క్రీస్తును తెలసుకోవాలన్న కలవరం కల్గించాయి. కర్పత్రంపైనన్న పాస్టరు అడ్రస్ తీసుకుని ఉత్తరము వ్రాశ్డు. చాలా విషయాలలో వాదించుటకు ఫోను చేయగా ''బాబా, నీవే సవయంగా ఆ దేవునితో ప్రార్థనద్వారా వాట్లాడు—— అని తెలిపాడు. చేసేదేమీ లేక తనకు తెలిసిన విధానంలో మౌనంగా ప్రార్థించాడు.

''దేవా, నీవు వాస్తవంగా నిజ దేవుడ్రవైతే నిన్ను నీవు స్పష్టంగా కన్పరచుకోవాలి.

నిన్ను తెలసుకోవాలని ఆశ ఉంది—— అన్నాడు. ఈ వాటల్ని ఉచ్చిరించగానే వింత శాంతి

అలముకుంది. సిగరెట్టు త్రాగాలన్న ఆశ సమసిపోయింది. బ�ద్ధమత వక్సాతలన్నీ వేసుకొనే

వున్నాడు. బ�ద్ధమతంలో ఒక కోర్సురకై పరీక్ష వ్రాయాలని సిద్ధపడియుండగా, అయిష్టం కలిగి

పరీక్ష వ్రాయుటకు విర్మించాడు. క్రీస్తును వెంబడిస్తే అన్యమతాన్ని స్వకరించగా శ్రమలుంట

ాయి, నిందలు వస్తాయి. ప్రతి దినవు సిలువ ఎతతుకొనుట సావాన్యం కాదు. బైబిలు

కాలేజీలో చేరి క్రీస్తును గుర్చిఎకుకవ తెలసుకోవాలని క్రీస్తును గురించిన సత్యాలు అందరకూ

బోధించాలని తలంచాడు. 1,50,000 మంది జనాభాగల �లంకలో ఒక ప్రాంతంలో సైకిల్పై

ప్రయాణించి సేవ చేయాలని ఆశించి, సమయానికి భోజనం లేక, ఒంటరిగా సేవకై నిలిచాడు.

దేవుని సంకలపంతో లలాని అనే నన్ను వివాహం చేసుకొనుట దేవుని చిత్తమని వేమిదదరవూ

సంపూర్ణింగా గ్రహించావు.

లలాని స్వయ కదీద

నా తంపడి గొప్ప పోలీసు ఆఫ్సరు. ఉద్యోగరీత్యా బది�లు త్రేపవి కాదు. �లంకలో

దకిషణ ప్రాంతం చేరారు. డాకట్రు చదవాలని ఆశించాను. సరియైన ఆర్థిక సహ్లయము లేక

చిన్న చదువుతో చిన్న ఉద్యోగములో స్థిరపడ్డాను. దేవుడు నాకు చాలా అన్యాయము చేశ్డని

తలపోసేదాన్ని. వేవు మళ�ు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చికి వచ్చే పాస్టరుగారు సువార్త చాలా

శక్తితో అందించేవారు. నా భవిష్యత్తు ఆంథోలనతో నుండుటచే నేను భక్తివైపు మరలి ఆసక్తిగా

వాక్యాన్ని వినసాగాను. వా ప్రాంతంలో కన్యక వివాహమునకు కటా్నలు చాలా చెల్లించాలి.

దేవుడేదైనా దారి చూపించి నా వివాహం జరిగిస్తారని ఆశించాను. విజ్ఞాపన ప్రార్ధనలు జరిగాయి.

తనకు కాబోయే భర్త తనను కోరుకొని వుందుకు వస్తాడని ప్నేహితులు చెప్పగా నేనుకూడా

నవ్మాను. అనుకోని రీతిగా ఒక ప్రార్ధనా సమావేశం వుగియగానే నా తంపడి మరణించాడు.

అంత్యక్రియలలో నా తంపడిని సమాధి పెట్టెలోనుంచి వుందు గదిలోనుంచావు. మవ్ములను

ఆదరించడా నికి వచ్చినవారిలో ఒక యమవనసతుని క్రొత్తగా చూశ్ను. ఆయనే లియోనెల్.

ఆ తర్వాత మవ్ములను ఆదరించాలని మరొకసారి వా ఇల్లు దర్శించారు. లలాని గురించి

ఆత్మీయంగా బలపర్చిన డ్రచ్ పాస్టరుగారి దావరా ఆయన నన్ను వివాహం చేసుకోవాలనే ఇష్టత

తెలియచేశ్రు. అంతేకాదు ఉపవాస ప్రార్థనద్వారా దేవుని సమయానికి కనిపెట్టు గొప్ప విశ్వసి

గనుక నాకు కూడా ఆనందం కలిగింది. లియోనెల్గారు సవయంగా ఒక చిన్న సంఘాన్ని

ఆరంభించారు. 1984వ సంవత్సరంలో ఆరంభించిన ఆరాధనలకు అతి కష్టవుమీద ఆత్మలు

చేరరవారు. ఒక్కొక్క ఆత్మను వ్యక్తిగతంగా బలపరర్చివారు. పకమంగా 30 మంది చేరారు. ఈ క్రైస్తవ

Photograph from page 128 of Bhoodigantha Yesu Saakshulu
పేజీ 128

మతాన్ని వ్యతిరేకిస్తూ వారందర్నీ చంపుతామని బదిరించారు.

బాధల్ని ఎదురొకన్న లలాని వివాహం :

1986లో నా ప్రార్ధనా పఘలితంగా వా వివాహము జరిగింది.

వా ఇద్దరి ఆత్మీయ పరిపకవతను బట్టి చాలా అన్యోన్యంగా జీవిస్తూ

సంఘాన్ని సంరక్షిస్తున్న రోజుల్లో వాకొక అందమైన బాబు పుట

ాటడు. నా భర్తకు సేవపై అంకితభావవుండేది. ఆత్మల సంపాదనే ధ్యేయంగా ఉండేది. చాలా దారాలు ప్రయాణం చేసేవాడు. ప్రతి ఇంటికి మళ్ళీ వ్యక్తిగతంగా సువార్త అందించి ఆదరిస్తూ పహాచ్చిరించేవాడు. సవయంగా నా ఇంటికి ఆహ్లవనించి ఆసక్తిగా క్రీస్తు ప్రేమను వివరించేవాడు. చాలాసార్లు అతి తవరలో నేనునా ప్రభువును చేరతానేమా అనేవాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ఆ రీతిగా జరిగితే దేవుడే తగిన మనో బలాన్ని, సహనాన్ని భరించే శక్తినివ్వాలి అని తలంచేదాన్ని. ఈ సంభాషణ జరిగిన మరుస్టి రోజు ఉపవాస

128

ప్రార్ధనలు సంఘస్తులతో నిర్వహించావు. అప్పట్లో నా బాబు వయససు 11 నెలలు వాత్రమే. నా భర్త వాట నిజమయింది.

హత్య జరుగుట, ఒంటరి జీవితం

అది నా జీవితంలో తీరని విశాదం ఆవరించిన రోజు. 1988 మార్చి 25 శుక్రవారం వా జీవితాలను కన్నీటిమయం చేసింది. ఆ శుక్రవారం నేను నా భర్త ఎంతో ఆనందంగా భోజనం వుగించిన సమయంలో ఎవరో వా ఇల్లు చేరారు. నా భర్త బయటకుమళిు చూశ్డు. నేను నా బిడ్డతో లోపల ఉన్నాను. బాబును చేతుల్లోకి తీసుకొని తవరపడి తలుపు యొద్దకు చేరాను. ఒక్క క్షణం తుపాకీ శబదం నా చెవుల్ని తాకింది. ఇద్దరు ఆగంతకులు కత్తులు తుపాకీలతో వా వుందు నిలబడ్డారు. నా బభరతవైపు చాసేసరికి ఆయన వుఖం సరగవే ఉంది. తుపాకీ తాట్లకు వుఖం తెగిపోయి చెదిరి పోయింది. నా పసిబిడ్డను కొంగుతో దాచుకున్నాను. నా భర్త మరణించేవరకూ పదే పదే తాటాలు ్రేల్చిగా కొందరు గుండెల్లో పొడిచారు. మరణించేవరకూ వెంటాడ్రదలచారు. నేను చేసిన ప్రార్థనలన్నీ వృధా అయయాయా అని భావించాను. కారు �కట్లు వుసిరారు. రకత్పుమడుగులో రాపులేని వుఖంతోనున్న భర్తను చూస్తూ బిగిర్గా అరిచాను. ఎవరైనా వచ్చి నా భర్తను రక్షించగలరా? సహ్లయ పడగలరా అని అరిచాను. దగిరున్నవారంతా బదిరిపోయి భయంగా పారిపోయారు.

ఆ సమయంలో ధైర్యంగల, ప్రేమ గల ఒక వృద్ధ స్త్రీ నాకు సమీపించగా, ''అవ్మా నా పసిపాపను సంరక్షిస్తూ ఉండగలవా? నా భర్త పబతికి ఉన్నాడా లేదా ఏం చెయయాలో చూసుకోవాలవ్మా—— అంటా బిడ్డను ఆమె చేతుల్లో వల పరురగతాతను. పాస్టరుగారికి తుపాకీ

గుండ్ర్లు తగిలాయి. సహ్లయపడగలరా? అని అడిగాను. మరొక స్త్రీ కూడా నన్ను చేరగా నా భర్తను

ఇదదరవూ మాసి వ్యానులో పెటాటవు. నా భర్తకు సప ృహాలేదు. నా ఒడిలో ఆసపత్రికి తరలించే

సమయంలో ఒక్క వాట కూడా వాట్లాడ్రకుండా ప్రభువు చెంతకు చేరారు. నా భర్త శవాన్ని

దుఃఖంతో ఇల్లు చేర్చాను. నా భర్త మృతదేహం వుందు ఒక నిబంధన ప్రార్ధన చేశ్ను.

''ప్రభూ, ఈ పరిస్థితికి కారణం తెలీదు. నీ సేవ చేయుట నేను ఆపను. నా భర్త

ఆరంభించిన సేవ కొనసాగించే కృపనీయండి. పరిశుదాథత్మ నాతోవున్నాడని గ్రహించాను.

ఎందరో భక్తుల జీవిత గాదలు చదువుటనారంభించాను. చైనాలో సేవ చేసిన హాడ్రసన్ టెల�ర్గారి

ఆదర్శివు నాకు నచ్చింది. శ్రమలో ధైర్యంగా ఉండుట నాకు స్ఫూర్తిన్చింది.

ఒరిసాసలో భక్తుని హత్య బిడ్డలుతో కలిసి మంటల్లో దహించబడిన పరగహాం సటయిన్స

గారి భార్య కషమనా వుందు నిలిచింది. నా భర్త మరణం వుందు సన్నని గొంతుతో చేసిన

ప్రార్ధన నేను వినలేదు. నాలో వ్యాన్లో నిలిచిన స్త్రీ చెపిపన వాట ''అవ్మా, నీ భర్త చివరిగా

చేసిన ప్రార్ధన, ప్రభూ, వీరేమి చేశ్రో వారికి గ్రహింపు లేదు. క్షమించు—— అసెంబ్లీస్ ఆఫ్

గాడ్ సంఘ అధికారులు నా బాధ్యతను నా బిడ్డ బాధ్యతను స్వకరించారు. శపతువులు లేని

కషమకర్మెన� స్థలంలో వేవు పబతకాలని ఆశించారు. చాలామంది ప్రశ్నించేవారు. ''దేవుడు

నీకు వైదవ్యాన్నిచ్చారు. నీకు బాధ లేదా?——

దేవుని నిందించరాదు. నా పట్ల దేవుని చిత్తము ఈ రీతిగా నెరవేరాలని ఉంది.

యోబువలె నేను నిలుస్తాను. ఆయననే ప్రేమించి సేవిస్తానని తెలిపాను. నేటికీ నా భర్త

మరణించి 12 సంవత్సరాలయింది. హింసకు అంతం లేదు. నేను ఎన్నో ఇళు వారమలసి

వచ్చేది. సంఘం నేను వదులుకోవాలని లేదు. ఎన్నో బదిరింపు ఉత్తరాలు వచ్చేవి. నన్ను

కూడా చంపుతామనేవారు. నా ఇల్లు ఒకసారి తగులబటాటరు. చాలాసార్లు నా ఇంటి చుటాట

దటటవెన� వెలుగు ఆవరించియుండుట అనేకులు సాకష్మిచ్చేవారు. నేను అధి కంగా ప్రేమించి

సేవించు నా ప్రభువే ఒంటరితనంలో నాకు తోడుగా, అండగా వెలుగునా యివ్మానుయేలుగా

నిలిచి ధైర్యమిస్తున్నారు. హల్లెలూయ. నా భర్త ఆశయా లన్నీ నా గుండెల్లో నిలుపుకొని క్రొత్త

అదభుతంగా సేవ చేస్తూ సాగిపోతున్నాను. ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి. ఆర్థికంగా నాకు

అధిక సొవ్ము లేదు. నేనెవరితో చెప్పుకోలేదు. స్త్రీ సంకేషమ ఉదయమాలు వుందుకు వచ్చి నాకు

ఇల్లు సమకూర్చుటలో సహ్లయపడ్డారు.

దీనిని వ్యతిరేకిస్తూ 1990లో పై కప్పుగా నా ఇల్లు పూర్తి అవుతుండగా రేడికల్వారు

వూడు బాంబులతో కూలా�లని అమర్చిగా అప్పటికే రెండు బాంబులు ్రేలాయి. చాలా

నష్టం కల్గింది. పో�సువారి సహకారంతో వూడవ బాంబును కాల్చుట ఆపగలిగారు. దేవుని ప్రార్థించి మౌనం విచాను. గోజాడి ప్రార్థించిన విధవరాలి ప్రార్ధన ఆలకించిన దేవుడు నా పట్ల కనికరించారు. 2001లో నా ఇల్లు తిరిగి పూరతయింది. ఎవరూ ఎదురుగా రాలేదు. ఆ ఫలభరితమైన ప్రార్ధనా పఘలితంగా సంఘాలు విసతరించాయి. వేయి పైగా విశ్వసులు నా సేవలో క్రీస్తును వెంబడించే గొప్ప భాగ్యమిచ్చారు. క్రీస్తును ప్రేమిస్తూ సాగిపోతున్నాను. నా జీవితం వివాహం ప్రభువు చిత్తంతో జరిగినా భర్త హత సాక్షిగా, యమవనంలో విధవనై బిడ్డను పోషిస్తూ, సవాళ్ళు ఎదురొకంటా ఆత్మల పొలంలో సేవ చేయు ధన్యతనిచ్చిన క్రీస్తు నాకు గురువు. నా జీవితం ఇతరులకు ఆత్మీయ ఆ�ర్వాదాలనందించుట నాకు ఆనందం కల్గిస్తుంది. నా భర్త వంటి అపురూప దైవ సేవకులు కారు చీకట్లో పపకాశ్న్నిస్తూ ఎడారులను సస్యశ్యములం చేయు సహకారులై అసహ్లయులకు శాంతి, స్వస్థత, ఆత్మీయ సథ�ర్యాన్ని అందించగలరు. నేనీ గొప్ప సాక్షిగా నుండుటకు స్ఫూర్తినిచ్చిన ప్రభువు ప్రేమ, నా భర్త సహకారం ప్రభువిచ్చిన బహుమతులే.

↑ పైకి / Back to top