
సాక్ష్యం 4. కంబోడియా దేశ సేవకై నన్ను క్రీస్తు పిలిచారు
– ప�మతి సుని
పహాప� 11 : 26.అలపకాలవు పాపభోగము
అనుభవించుట కంటే దేవుని పపజలతో శ్రమ అనుభవించుట
వేలు.
పరిచయము :
ప్రభు యేసు నామమమునకు స్తుతి,వందనాలు
చె�్లసతున్నాను. నా పేరు సని. దైవ సేవకుని. అమెరికా
దేశసతుని. వివాహము చేసుకొని అన్యపపాంతవెన� కంబోడి
17
యాలో సేవకై ప్రభువు నన్ను పిలిచారు. హల్లెలూయ. ఈ సాక్ష్యము చదువుతున్న మీకంద రికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు యేలారి సువర్ణి సునీయము.
ప్రకటన 21 : 20. పరలోక పట్టణము విలువగల పపాకారములోనున్న పదవ రాయిని వరి�ంచారు. వాది పశ్చిమ గోదావరిజిల్లా ఏలారులో రెవ. లాకరాజుగారు, ఎలిజిబతతు గారి వూడవ అవ్మాయిని. వేవు ఆరుగురం. వా నాన్నగారు ఎలక్కిటకల్ డిపార్టవెంట్ పని చేస్తూ దేవుని పిలుపునందుకొని సంపూర్ణి సేవ చేసేవారు. హిందా కుటుంబవునుండి క్రైస్తవ మతాన్ని స్వకరించారు. తన బిడ్డలు విలువగల రాళ్ళుగానుండాలని నాకు మంచి పేరు పెటాటరు. వా నాన్నగారి ఆశయము వేరకు విలువైన దైవ సేవల్లో నుండుట నా భాగ్యమని భావించి దేవుని స్తుతించి కుటుంబవుతో సహ్ల సేవలో దేవుని ఘనపర్చు భాగయము పొందాను. వా అమ్మ మంచి విశ్వసి. సాటఫ� నరిసంగు కోర్సు మంచి సంస్థలో చదివారు. రాజమంపడి లాదీదరన్ మిషన్ ఆసపత్రిలో ట్రయినింగులో దేవుని పిలువు గ్రహించారు. ఒక్క సంవత్సరం పనిచేసి వెంటనే సేవలో నాన్నగారి భార్యగా స్థిరపడి నమ్మకమైన భక్తిగల తల్లగా స్థిరపడ్డారు.
బాలయము, రక్షణ :
తల్లిదండ్రులు దైవ దర్శనంతో ఉద్యోగాలు త్యజించి దైవ సేవలో సువార్త బోధించు వారి పాదాలు సుందరములని గ్రహించినవారు గనుక వా తోబుట్టువులందరినీ మంచి క్రమశిక్షణ, భక్తి భావాలతో పెంచారు. వారు మనససు ఆవశ్యకతను గురించి, వివరంగా చెపిప కుటుంబ
పపార్ధనలతో బోధించేవారు. నా తల్ల నా రక్షణ స్థిరత గురించి చాలా ప్రయాసపడి ప్రార్థించేది.
నారకైతే ఆ అనుభవాలేమీ అర్ధమయ్యేవి కాదు. నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు సేవలో
నాన్నగారెదురొకనే శ్రమ జీవితము నాకు భారంగా తోచేది. ఈ శోధనలన్నీ జయించాలని ప్రతి
శుపకవారము ఉపవాస ప్రార్ధనలు ఆరంభించావు. వూడవ వారంలో నాన్నగారి ప్రసంగంలో
లాజరుతో పలికన వాట ''సునీ నీ ఆలోచనలు నీ పాత జీవితం నుండి బయటకు రా అని
పిలిచిన భావం కల్గింది. నాలో లోకాశలకు సవంత ఆలోచనలనే కట్లతో బందీగానుండగా,
నన్ను ఆ కట్ల నుండి బంధాలనుండి నన్ను విడిపించారు. జీవ గ్రంథంలో నా ్రేరున్నట్లు నాకు
కలందావరా నిశ్చియత కల్గింది. ఇదే రకష్ణానుభవమని గ్రహించి ప్రభుని సన్నిధిలో ఆనందంతో
నిండైన శాంతితో నిలిచాను.
సేవ – పిలుపు :
వా నాన్నగారు విశ్వసంమీద ఆధారపడి 6వుంది పిల్లలను పెంచు భారములో చాలా
శ్రమలు ఎదురొకన్నారు. గ్రావాలలో సేవ. సైకిలుమీద ప్రయాణించి సేవలో వచ్చిన అతి సవలప
సొవ్ముతో వా చదువులు, అవసరాలు తీర్చుట సామాన్యమైన పనికాదు. దేవుని సేవలోనున్న
వారు పేదవారు కారు అనే వాగాదనవుచొపపున వా అవసరాలకు ఏనాడ్రా లోటు లేదు.
సమయోచితంగా అందుచున్న సహ్లయంతో ప్రతి పండుగకు క్రొత్త బట్టలు కొనేవారు. నేను వా
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులన్నీ గమనిస్తూ సేవ చేయాలంటే ఇన్ని బాధలు ఎదురోకవాలా?
నేను సేవ చేయలేను అనే దురభిపపాయము నాలో నాటుకుంది. ఒకసారి గుణదల పనిమీద
మళ్ళిన వా నాన్నగారు ప్రశాంతంగా పపారి�ంచుటకై కొండ్ర ఎకిక ప్రార్ధన వుగించే సమయంలో
దర్శనములో కన్కదురి గుడి కనిపంచింది. వెలుగులోనున్న ఆ విగ్రహలన్ని చూస్తూ ''ఓ సైతానా,
లాస్పఘర్, నిజమైన వెలుగు, సత్యము, జీవవెన� క్రీస్తు వా రక్షకునిగా వాకున్నాడు. నీవు
ఎందుకు వివిధ దేవతల్రేరున ప్రజలను వోసగిస్తున్నావు. నా రక్షకుని కొండ్రపై గతంలో
శోధించావు. వాక్యము దావరా ఆయన నిన్ను ఓడించారు. వా ప్రక్కనే జయించిన క్రీస్తు వున్నారు.
నీవు మవ్ములను బదిరించలేవు—— అంటా చాలా గది�ంచారు. దెబ్బతిన్న సైతాను వా నాన్నగారి
సేవలో కుటుంబంలో ఎన్నో బాధలు, శోధనలు అనుమతించింది. సైతాను శక్తి, చేతబడుల
బలవు గొప్పది. అనేకులు వీటిచే ప్డించబడుచూ గ్రహింపు లేనివారిగా నున్నారు. బలమైన
పరిశుద్ధతతో కూడిన సైతాను ఎదిరింపు పపార్ధనలే దీనికి తాళ్వు. కొన్ని వాక్య భాగాలలో
వివరాలు చదువుట అవసరము (నిరివు 8 : 18, ప్రకటన 20:8, ప్రకటన 22 : 13, యెషయా
2 : 6, 3 : 3, 8 : 19, 47 : 9–13, 53 : 7, యోబు 2 : 6)
దేవుని సలవు లేకుండా సైతాను విశ్వసినేమీ చేయలేదు. ఈ శోధనలన్నీ జయించిన తర్వాత సైతానును ఎదిరించుటకు ఎంత ప్రార్ధన అవసరమా వాకు గ్రహింపుకు రావాలని వా సేవలో జయము చూపాలని ప్రభువే అనుమతించారని సవయంగా నాన్నగారితో వాట్లాడి ఆదరించిన ప్రభువును ఘనపరిచావు. విశ్వసికి శ్రమలు హలరాలు. వానవుడు శ్రమలు పొందకుండా దైవవానవుడెట్లు కాగలడు? భయపడరాదు, క్రీస్తు విశ్వసి, భయపడి దిగులు పడరాదు సుమీ. భయపడుటెందుకు? బైబిలు నందున నయమగు వాగాదనంబులు కలవు. 366 వాగ్దానాలు వున్నాయి. ''భయపడకు——
నాన్నగారు పనిచేసే సంఘంలో అలజడులు, అవమానాలు, పహానళలు, నిందలు ఇట్టి శ్రమలతో నలిగిపోయావు. ఉపవాస ప్రార్ధనలు చేసుకునేవారము. ఆ రోజుల్లో గుడివాడ్ర, మచి�పట్నవు ప్రాంతంలో దైవసేవ చేస్తున్న దైవజనులు సోదరుడు మహాదేవన్ గారు ఏలారులో మీటింగులు నిర్వహించారు. వేవు కుటుంబంతోసహ్ల మళాువు. ప్రత్యేక ప్రార్ధనలు
18
చేయించుకున్నావు. వా శోధనలు, బాధలు ఎట్లు సంబభవి స్తున్నాయో ఎవరివల్ల వస్తున్నాయో, స్థలాలు, సందర్భాలు, విరోధులందరిని గురించిన వివరాలు తెలిపారు. అంతేకాదు వేవు చేస్తున్న పపార్ధనలను బట్టి దేవుడే జయమిస్తున్న విధానాన్ని వివరించారు. వేవు చాలా ఆశచ్యపడ్డావు. అంతేకాదు దేవుని నావాన్ని బట్టి బహు ధైర్యము కలిగింది.
ఈ పరిస్థితులలో నేను చాలా కష్టపడి చదవాలని నిర్ణయించుకున్నాను. అచు పుస్తకాలు చదవడానికి కొనుకుకనే డబ్బులు లేనందన ప్నేహితులవదద అడిగి, కాప్ వ్రాసుకుని చదివేదాన్ని. కాసత ముండితనం నాలో ఎకుకవగా ఉండేది. వా అమ్మ దృషిటలో నేను నరిసంగు చదివితే, ఓరుప, పకమము వస్తాయని తెలిపపది. తగ్గింపు కావాలని పహాచ్చిరించేది. వారి ఆశయాల వేరకు చాలా పశద్ధగా చదివి పేరు తేవాలని ఆశ ఉండేది. బి.యస్స నరిసంగు కొర్రై సైనసు గ్రాపుతో ఇంటరులో చేరాను.
వా నాన్నగారు ఒకసారి నాతో, అవ్మా డాకట్రు కోర్సుకు ఎంట్న్స పరీక్ష వ్రాస్తావా? అని అడిగారు. కోచింగు తీసుకునేందుకు డబ్బు లేనందన ప్నేహితుల సహకారంతో సవయంగా చదివి వ్రాయగా 9000 ర్యాంకు వచ్చింది. ఒక సంవత్సరం చదివి వ్రాసేత మంచిదని సంఘస్తులలో ఒక విద్యార్థి సలహ్ల ఇచ్చాడు. సరేనని మరొక సంఘస్తుని సిప�ార్సుతో
ఖ.�.న. హలసపటల్లో నరిసంగుకై దరకాస్తు పెటాటను. అది 1988వ సంవత్సరము. ఆ రోజుల్లో ఎకుకవ వారుకలు వసేతనే స్టువచ్చే అవకాశ్వుందని నన్ను నిరాకరిం చారు. నాకు చాలా దుఃఖం, బాధ కలిగి ఏడ్చాను. డాకట్రు కోర్సుకు చదవాలనిపించలేదు. కాలేజీలో చేరలేదు. చాలామంది
ఇంటరు పఫయిల్ అయయానని భావిస్తారని బాధ, భయము ఆవరించగా బియస్సలో సైనసు
గ్రాపులో చదువుటనారంభించాను. సయింట్ దీెరిసాస కాలేజీలో పశద్ధగా చదువుట వల్ల
ొ��ఓ భి�ష-ో వీ.ళష., ూ -వాదిషళ-వా భ�నజిని�ది@� ఖావా�పదా ���� నజివిావా�దషిచ�. 10ొ -వాదిీ��బ,
ఇంటరులో పపదీము స్థానంలో పాసయయాను. ఈసారి కాలేజీ పఘస్టు రావాలని ఆశించాను. ఎన్ని
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్నట్లు నా తలంపులు మీ తలంపులవంటివి కాదని
ప్రభువు వాట ఉంది. వా జీవితాలన్నీ తల్లక్రిందులు చేసిన ప్రభువు. భూమిని తల్లక్రిందులు
చేసే శిష్యులుగా వార్చారు. హాల్లేలాయా.
అది 1990వ సంవత్సరం, నాన్నగారి సేవలు చాలా గొప్ప అదభుతాలు ఆరంబభమ
యయాయి. నాకా రోజుల్లో కాలేజీకి రిజరరవషన్ల గొడవల్లో సలవులిచ్చారు. ఆ కాలంలో సేవలోనున్న
నాన్నగారి సహవాస పపార్ధనలతో పూర్తిగా ఏకీభవించి ప్రార్ధనలో గడిపాను. అబద్ధ ప్రమకతలు,
బోధకుల పట్ల అతి జాగ్రత్త వివేకము కావాలని క్రీస్తు స్పష్టంగా తేలాచు. పావులవలె వివేకంగా,
పావురాలవలె నిషకల్మషంగా ఉండాలని హెచ్చరిక వాకు అనుభ వంలో చాలా గొప్ప విలువైన
పాఠాలు. ప్రభువు అదభుతంగా క్రియాత్మకంగా నేర్పించారు.
వా సహవాసంలో విద్యావంతులైన పహాడ్వాస్టరుగారు తంపడి, పహాడ్ నర్స తల్ల
కల్గిన యువకుడు 21 సంవత్సరాల వయససులో ''ఆత్మ పొందాను—— అని ప్రవచనాలు
చెపుపటనారంభించాడు. గతాన్ని, భవిష్యత్తును చెప్పుటవల్ల అందరమూ ఆశచ్యంతో అవా
యకంగా నవ్మావు. వివరాలన్నీ జరిగినట్లు తెలుపటవల్ల భకతసింగసహావాసంలో ఈ
అనుభవాలు లకష్యపెట్టరని తెలిసినను వేవు అవాయకత్వంతో అంగీకరించిననా, వా
నాన్నగారు దైవ జనుడు, గొప్ప పపార్ధనాపరుడైనందన సైతానుకు యుక్తిని గ్రహించ గలిగారు.
1990వ సంవత్సరం నవంబరులో ప్రతి రాత్రి పది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు
పపారి�ంచేవారము. ఈ రీతిగా ఒక వారం చేశ్వు. ఆ యువకుడు హిపాపటిజవు చేసినట్లుగా
మవ్ములను నడిపించేవాడు. సైతాను తిరిరగ సమయములో గజ్జెీల చప్పుడు, కుకకల అరుపులు,
కాకి కూతలు, కప్ప అరుపులు వినిపించాయి. ''మీకు వినిపస్తుందా?—— అనగానే వాకు వినపడిన
భావం కలిరగది. అది పభగవు. ఉదాహరణగా ఒకరు మిరపకాయ నోటిలో పెట్టుకొనగా, ఇది
చె�కుగడ్ర, తీయగా ఉంటుంది అని పదే పదే చ్రెేత, తీయగా ఉందనే పబభమ కలిగించుట
హిప్నటెజ�్ చేయుట అంటారు. ఆ వారంలో ఒకరోజు ఆ అబ్బారు ఇంటివదద ప్రార్ధన జరిపాడు.
అకస్మాత్తుగా సైతాను దావరా ప్రభావితమైన పరిస్థితి అతి స్పష్టంగా బయటపడింది. పావువలె
పపాకుట, వాటలన్నీ విపరీత ధోరణితోనుండగా వా నాన్న ధైర్యంగా ఆ కుపర్వాని జుట్టు పట్టుకుని ''ఎవరు నీవు?—— అని ప్రశ్నించారు. ఆ అబ్బాయిలోనున్న లాసిపఘర్ వాట్లాడింది.
''నేనే లాసిపఘర్ను. ఈ వారమంతా మివ్ములను మాసం చేసింది నేనే. మీ బిడ్డ లిదదరిలో ఆవరించి నాశనవు చేయదలచాను. నీ పపార్ధనలవల్ల నాకు కుదరనందన ఈ కుపర్వానితో పపయోగించాను. గతంలో 1974లో నన్ను గుణదల కొండ్రపై ఎదిరిం చావు. ఆ కక్షతో నిన్ను చాలా శ్రమలపాలు చేశ్ను. నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని 16 సంవత్సరాలు బాధించసాగాను. ఈ శ్రమలు, శోధనలు రానిచ్చిన నేను పారిపోవా లంటే నీవు నమ్మిన యేసు దిగి రావాలి అంతే—— అని బదిరించాడు.
వేవు పరిస్థితి గ్రహించి క్రీస్తును ఆహ్లవనించుటకు ఎలురగతిత కన్నీటితో ప్రార్థించావు. రావయయా యేసునాధా వేగవే రావయయా, రావయయా యేసయ్యా వేగవే రావయయా అని పాడావు, ప్రార్థించావు. నేటి క్రైస్తవ సంఘాలలో ఉజ్జీవవు కర్వైంది. దేవుని సన్నిధిలేదు. సైతాను లోపర్చుకొని లోకాశలచే పబభవుపెట్టు రోజుల్లో వున్నాను. సంఘంలో అత్యాసక్తిగల పపార్ధనాపరులు
19
రావాలి, లేవాలి. ఆశచ్యపడే విశ్వసం, సందేహా పడని విశ్వసవే క్రియాత్మకవెన� విశ్వసం కావాలి. సైతాను బదిరింపులు గ్రహించే వివేకం కావాలి.
''మీరు ఏడ్చినంత వాత్రాన ప్రభువు వస్తాడా? మీ పాపాలు ఒప్పుకుని పరిశుద్ధంగా ఉంటేనే యేసు వస్తాడని మీకు తెలియదా—— అని హేళన చేస్తూ కలికాడు.
వా నాన్నతోపాటు ఏడుగురు పెద్దలు ఆ అబ్బాయిని చితకబాదారు.
గాయాలతో మ�ు వాట్లాడాడు.
''మీరు కొట్టి బాధిసేత వెళాతనా. క్రీస్తు మీ మధ్యకు వసేతనే నేను వెళ్తాను—— అన్నాడు.
ఆమాసు 4 : 12
''ఇపశ్యే�యులారా, మీ సన్నిదిని కనబడుటకై సిద్ధపడుడి——
ఈ హెచ్చరిక బైబిలులో ఎన్నో సందర్భాల్లో గమనించినను, సిద్ధపడుచున్నావా?. సిద్ధపడువా, ఓ సంఘమా, యేసు వచ్చు వాళాయె వేచియుండువా అని పాటలు నోటితో పాడినను, సిద్ధపాటు లేదని సైతాను బాగా గ్రహించగలడు. వా నాన్నపై పౌలు, ్రేతురుపై ఆవరించిన ఆత్మాభిషేకము బలవుగా రాగా ''సైతానా మళిుపో నాతో నా పపరభువున్నాడు—— అనగానే దేవుని సన్నిధి గుర్తించిన సైతాను పారిపోయింది. నాన్నగారు ప్రార్ధన చేశ్రు.
''ప్రభువా మవ్ములనెందుకింత కాలవు పరీక్షించారు? సైతానునెందుకు అనుమ తించారు? అని చాలా బాధతో ప్రశ్నించగా ప్రభువు చాలా సౌమ్యంగా జవాబిచ్చారు. ''నీవే సవయంగా సైతాను పబభమపర్చు రీతిని, నా శక్తిని సవయంగా గ్రహించాలని అనుమ తిచ్చాను. వెలుగుదాత రూపంలో గతము భవిష్యత్తు తెలుపట దావరా అనేకులను మాస పుచు అపవాదిని గుర్తించుటకు ప్రజలలో అవగాహన కల్గించు సమర్థత నీకుంది. పెడ్రపతోవను పెట్టు సైతాను
తంత్రాలను యుదో�పకర్ణాలతో ఎదుర్కోవాలి. నీ కుటుంబవు నాకిష్టమైన పపార్ధనాత్మగల
పపియులు—— అన్నారు.
అది నవంబరు నెల 7వ తేదీ 1990వ సంవత్సరములో సైతానుపై గొప్ప విజయాన్ని
చ్చిన సంతోషంతో ఆదివారంనాడు సంఘంలో గొప్ప సంబరంతో ఆరాధన చేసుకొని దేవుని
స్తుతించి ఘనపర్చావు. వా సంఘంలో రక్షణ పొందిన 10మంది సభ్యులతో సహ్ల దురాత్మ
పట్టిన యమవనుడుకూడా బాప్తస్మము తీసుకొని దేవుని ఘనపర్చావు. నేను వా సహవాసంలోనే
రక్షణ స్థిరత బాప్తస్మానుభవం ఆత్మీయంగా ఎదుగుటనారం భించాను. గతంలో చలనాన్ని
కలిగించిన యమవనసతుడు దేవుని సేవకు సమరపణ చేసుకొన్నాడు. ఆ తర్వాత నవంబరు 12వ
తేదీ సోమవారంనుండి అందరమూ కాలేజీ చదువులలో పడిపోయినను నా మనససు గతంలో
జరిగిన జ్ఞాపకాలు మర్చిపోలేక పోయాను. ఈ లోక విషయాలేమీ పట్టించుకోవాలనిపించలేదు.
నా పరీక్షలు సమీపిం చాయి. చాలా తరగతులు కోలోపయాను. ఒక పుస్తకము కావాలి, కొనాలని
వా నాన్నతో చెపిప 80 రూపాయలు అడిగి తీసుకొని బాగా చదువుకోవాలని ఆశించాను. కాని
నా జీవితానికొక గొప్ప వారపు మలుపు ఎదురొకన్నాను. వా నాన్నగారితో ప్రభువు సవయంగా
వాట్లాడి చాలా అమూల్యమైన విషయాలెన్నో వివరించారు.
''మీ కుటుంబాన్ని ప్రత్యేక ఉద్దేశ్యముతో ఎన్నుకున్నాను. ఎన్నో శ్రమలు బాధలతో
మీరు ప్రార్థించగా విజయాన్నిచ్చాను. నీ పిల్లలందరినీ నా సేవలో వుంచాలి, గొలసు ప్రార్ధన
వారితో చేయించాలి. రాబోవు దినాల్లో గొప్ప కార్యాలు సాధించే పపార్ధనాపరులుగా గొప్ప
సాక్షులుగా నిలవాలి. అంత్యదినాల్లో నా కొరకు గొప్ప భక్తులుగా నా సేవ విజయ వంతంగా
కొనసాగించాలి—— వా నాన్న చెపిపన విషయాలన్నీ గ్రహించావు. ఎన్నో అదభుతా లను
చూచిన వేవు కాదనలేక వేమంతా 6వుంది బిడ్డలవు సంపూర్ణింగా దేవుని సేవకే అంకితం
చేసుకోగలిగావు. 1990, నవంబరు 14వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రార్ధనలు
పపారంభించావు. ఇదదరిదదరి చొప్పున ప్రార్థించావు. వేమీ నిర్ణియము తీసుకొని ప్రార్ధనలు
చేస్తున్నట్లు ప్నేహితులు, ఊరివారు తెలసుకొని ఆశచ్యపడ్డారు. వా నాన్నగారి పపార్ధనలవల్ల
ఎంతోమందికి అదభుతాలు జరుగుట, బిడ్డలు లేనివారు బిడ్డలను పొందుట, రక్షణ స్వకరించి
బాప్తస్మము తీసుకొనుట గమనించేవారు. వా నాన్నకు మతి పబభమించి పసిబిడ్డలను బంగారు
భవిష్యత్తు లేకుండా చదువు ఉద్యోగాలకు దారంగా వుంచుచున్నారని హేళన చేయసాగారు.
నాలోకూడా అపనమ్మకము ప్రవేశించి, నేను సంపూర్ణి సేవకు సమర్పించుకోగలనా? నిజం
కాదేవెా. నా భవిష్యత్తు ఎట్లుంటుంది? ఇదికూడా సైతాను మాసంలో ఒక భాగవేవోనని భావించాను. ఆరంభ వులోనున్న సంతోషము నాలో లేదు. నా చిన్నతనంవల్ల ఆత్మీయంగా పరిపకవతతో చేరనందన నాకీ భావాలు కలిగాయని తర్వాత గ్రహించాను.
1991 సపెటంబరు 2వ తేదీ నా పుట్టినరోజున ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నాను. ఆ రోజు వాక్యము దావరా ప్రభువు సాటిగా వాట్లాడారు. అదే నా జీవితంలో హృదయ పూర్తిగా ఇష్టంగా గ్రహింపుతో దేవుని సేవకై సమరపణ చేసుకోగలిగాను.
పహాప� 11 : 24 – 29.
మాపష పెదదవాడ్రయినపుడు విశ్వసమును బట్టి �గుపుతధనవు కంటె అలపకాలవు పాపభోగము అనుభవించుట కంటే దేవుని పపజలతో శ్రమ అనుభవించుట వేలని యోచించాడు. నాలో ఆలోచన ఆరంభమయింది. అమ్మ, నాన్నలు కూడా నన్ను సేవకై ప్రోత్సహించారు. ''నీవు పెద్ద ఉద్యోగము చేసి చాలా డబ్బు సంపాదించిననా అలపకాలవు వాపతము సుఖపడగలవు. ఈ లోక ధనవు నశించిపోతుంది. శాశ్వతమైన నిధి విశ్వసికి పరలోకంలో వుంటుంది.
20
దేవుని సేవలో సంపూర్ణి ఆనందం శాంతి మిగులుతుంది. ఈ భావాలన్నీ నన్ను కన్నీటితో క్రీస్తు పాదాలవదద నా జీవితాన్ని సమర్పించాను. ఆనాటి నుండి వెనుతిగిరగని అచంచల విశ్వసంతో సాగిపోతున్నాను. నాన్నగారి సహవాసంతో ఎన్నో ఆత్మీయపాఠాలు నేర్చుకున్నాను. ఎన్నటికీ నా నిర�యంనుండి వెనుతిరిరగ పపసక్తిలేదు. యమవనసతుల రిట్రీటులలో పాల్గొని ఎన్నో బహుమతులు ఈు�^శిచ�. 1998ొ బ��ొ-వా� దిీ��ై డఒ్�ప� నోదిీ�� ఖవాగీప"షప� ూ్�ఓ దీ��్�ర్ దీ�పశ్రీవ న���తీ�ై "ాగీశి�-వా నగీపటచడృణటబా�ఓ 2002�ై దీ�్ష�వశ్రీశీతీర శీట ణ���అ�్వ నోదిీ�� ొ�వ�ఖషచ�. శనజి క్రైస్తవవ అనాధశరణాలయానికి వారరునుగా నుండి ఓరుపతో సేవచేశ్ను. నా ఇంగ్లీష్ ఉచ్చారణ మంచిగానుండుటచే సాకలు టీచరుగా నియమించగా 3 నెలలు పనిచేశ్ను. ఆర్థికంగా సరిలేక బ��్ప� ొ�ావా�ఏ గీశిళదిష �ప�్ ఖా�, �వీ�, �వీ ప�ై �బొ ఖావా�ఏ�జి� ్ఞ��ావా�బి�ఖా ~ో��ై్ నాకు వివాహ సంబంధాన్ని ఒక కేరళ్ పాస్టరుగారు తెచ్చారు. ఆయన జరిగించే మీటింగులకు ఒక అమెరికా యువకుని ఆహ్లవనిస్తున్నట్లు తెలిపి, ఇంగ్లీష్ వాట్లాడగల్గిన నాకు వివాహము చేసుకొనుటకు ఇష్టముత�ే పపయతి�ంచ గలనని తెలిపారు. నాకు అమెరికా వ్యక్తితో ఇంగ్లీష్లో వాట్లాడుట కాసత పదిీ�్లంగ�గా, ఆసక్తిగా సరదాగా భావించి వాట్లాడాను. 2003వ సంవత్సరము ఫిపబవరిలో ముదటి సారిగా పపత్యకషంగా చూశ్ను. ఆయన పేరు మంచి
��శ్ర్వీతీ ూశీశీశ్రీవ. విశ్వసి. ఇంగ్లీష్లో పపసంగిస్తారు. మిషనరీ సేవ చేయాలనే దేవుని పిలుపు వున్న వ్యక్తి.
కేరళ్ పాస్టరుగారి మీటింగులో ప్రసంగించారు. ముదటిసారి చూచిన పుడు నాకు
��శ్ర్వీతీ నచ్చిలేదు. కానీ అమెరికా సంబంధవు వదులుకోవాలనిలేదు. కొన్ని నెలలు ఆలోచించాను.
నాన్న, అమ్మ కూడా బాగా ప్రార్థించారు. నాన్న పపతివాటలో వాక్యాను సారంగా ఆలోచన
వుండేది.
ఆది 24 : 50.
''ఇది యెహోవా వలన జరిగిన కార్యము ఔనని గాని కాదని గాని చెప్పజాలవు—— ఈ
రబ�� �-వా�దిష�ి జీ"ట��న��ైచ�చి ��శ్ర్వీతీ ���న� ్ఞ"ష��దిీ�. గ�గీప�నో ొ� �గీప�� -వావ్గీప�్ఞభజ�పన�
సమ్మతమెన�దని గ్రహించి సరేనని లోబడ్డాను. 2003వ సంవత్సరము జూలై 17వ తేదీ
ఏలారులో వివాహము దిగివజయముగా ప్రభువే జరిపించారు. ఇండియావారు అమెరికా
సంబంధవు చేసుకొనుట సాధారణ కార్యంగా ఉండేది. ఇది వా తల్లిదండ్రులకు కూడా
అమెరికా అల్లుడు దొరుకుచున్నాడని ఆనందపడ సాగారు. బంధువులు, ప్నేహితులు కూడా
సంతోషించారు. ఆ తర్వాత పెండ్ర్లయిన 15 రోజుల్లో కంబోడియా ప్రాంతంలో మిషనరీలుగా
మళాువు. నేను కేవలవు విశ్వసములో తెలియని ప్రాంతములో అడుగుపెటాటను.
నా భర్తకు కేవలవు క్రీస్తు పరిచర్య చేయాలనే అభిలాష ఎకుకవగా ఉండేది. ఆరోజుల్లో
నా తల్ల వాటలు నన్ను చాలా ప్రభావితం చేశ్యి. ఎంతో ప్రేమ, వివేకముగల నా తల్లని
2008లో పోగొట్టుకున్నాను. ఆమె దేవుని సన్నిధిలో ఉన్నదని తృపితపడ్డాను. కాని వాటలు
నాలో నిలిచివున్నాయి. ''అవ్మా, సుని, ఈ లోకము మనకు శ్శవతం కాదు. శ్రమలు, దుఃఖం
తప్పదు. ఎవరి కన్నీరు వారే తుడుచుకోవాలి. కానీ దేవుడు మన (ప్రకటన 21 : 4) ప్రతి బాషప
బిందువును తుడిచేవాడు. ఆయనను సేవించుట విలువైన పని. సువార్త ప్రకటించు పాదాలు
సుందరములు. ఆయన సేవలో ఆనందిస్తావు. సంతోషంగా జీవించు. భూ దిగంతాల్లో సాక్షిగా
నుండాలని ప్రభువు నిన్ను పిలిచారు. గురతుంచుకో——
ఆ వాటలు నాలో హృదయ సపందన కల్గించాయి. నేనుఈ దినాల్లో దైవ సేవలో ఎందరో
తల్లులను పొందుకుంటున్నాను. పరగస� విజయ ఆంటీ లాంటి అమ్మలు నాకున్నారు. నాకు సేవలో
పపోతాసహ్లన్నిస్తున్నారు. హల్లెలూయా. అతి సవలప కాలంలో కంబోడియా భాష నేర్చుకొన్నాను.
దేవుడే తెలియని అవాయక ప్రజల మధ్య దేవుని గురించి ప్రకటించు టలో పరమానందం
పొందుచున్నాను. గతంలో కనీసము అచు పుస్తకాలు కొనుటకు 30 రూపాయలు ఖర్చు పెట
టలేని స్థితినుండి లక్షలు ఖర్చు చేసి దేశదేశ్లు తిరిగి దేవుని సేవించే ధన్యత ప్రభువిచ్చారు.
కేవలవు దేవుని ప్రేమించి ఆయన సేవించుటకిష్టపడి ఆయన చిత్తము
చేయుటవలననే నన్ను బహుగా దీవించారు. నా భర్త గొప్ప మనససుగల గొప్ప విశ్వసి. నన్ను
ప్రేమతో గౌరవిస్తారు, ఆదరిస్తారు. ప్రతి విషయము నాతో సంప్రదించి చేస్తారు. నేను మంచి భక్తిగల పెంపకములో పెరిగాననియు సవయముగా దేవుని పిలుపును అంగీకరించానని నా ఆశయాలను ప్రేమిస్తారు. నాకు అందమైన ఇద్దరు బిడ్డలను ప్రభువిచ్చారు. జోసఫ్, జెరుశాలు ప్రభువు ప్రేమలో పెరుగుచున్నారు.
వుగింపు :
మీరు ఈ సాక్ష్యము చదివిన తర్వాత ఎవరైనా దేవుని ఉన్నత పిలుపును గ్రహించి దైవ సేవ చేయుటపట్ల చిన్న చూపు చూడడవుగాని, తకుకవ స్థాయిలోనున్నారే భావం కల్గియుండ్రరాదని నా అభిప్రాయము. (ఫిలిపిప 3 : 14) ''క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహువానవుై గురియెుదదకే పరుగిడుచున్నాను. పరలోక వులో చేయలేనిది భూలోకంలో చేయగలిగేది సువార్తయే. పరలోకంలో పాపులుండ్రరు. వాసిలామణిగారు గొప్ప దైవజనుడు. ఆయన వాటల్లో చెపిపన గొప్ప సత్యవేదనగా, ''దేవదాతలకు లేనిది దైవ జనుని సేవ—— ప్రభు యేసుని శిష�్యడ్రనై, ప్రభు సేవలో పాదుకొని పపకటింతను లోకములో ప్రభుని ప్రేమ కదీద.
21
ప్రతి విశ్వసికి గురి కావాలి. ఇంజనీర్లు, డాకట్ర్లు, కలెకట్ర్లు, మినిష్టర్లుగా తాతాకలిక లోకంలో జీవించిననా అవి శ్శవతవు కాదు. నిత్య జీవంలో నమ్మకమైన మంచి దాసుడా లేక దాసురాలా అని పిలిపించే బహువానంకై పౌలు ఎదురుచూచి పబతకుట క్రీసేత చావైతే లాబభమన్నాడు.
రోవా 8 : 38. మరణవెన�ా, హింస అయినా ఏదైనా క్రీస్తు ప్రేమనుండి వేరుచేయ లేదన్నాడు. మీరు జీవించడానికి ఏ ఉద్యోగవెన�ా చేసుకొనవచ్చునుగానీ దేవుని సేవపట్ల ఆసక్తిగా పాలి భాగసతులుగా ఉండవచ్చు. సంఘ కార్యపకమాల్లో పాల్గొనవచ్చు. సువార్త సేవ, సంఘసేవ, సేదలకు సహ్లయం కానుకలిచ్చు ఈ రీతిగా ఎన్నో పరిచర్యలు చేయు అవకాశ్లు వినియోగించ వచ్చు. ఆశ గల ప్రాణం దేవుడు తృపితపర్చిగలడు. ప్రియ చదువరీ, దేవుడు మీకిట్టి మంచి మనససునిచ్చి మంచి సాక్షులుగా జీవించాలని నా నిరంతర ప్రార్ధన. నాకీ అవకాశ్మిచ్చి సాక్ష్యము వ్రాయుటకు సహ్లయము చేసిన పరగస� విజయ ఆంటీకి కృతజ్ఞతలు. దేవుడు మివ్ములను దీవించగాక. ఆమెన్.

సాక్ష్యం 5. స్వస్థపర్చు దేవుని ఆపశయించాను.
- వెంకటేశవర్లు, అమెరికా
నిరివా 15:26 : ''మీ దేవుడైన యెభోవా వాకుక
విని ఆయన దృషిటకి న్యాయవై నది చేసి ఆయన ఆజ్ఞలకు
విధేయులై కట్టడ్రలన్నీ అనసరిసేత గుప్రీయుల రోగాలు
మీకు రానీయను.——
పరిచయం : దేవుని ఘనమైన నామమమునకు
స్తుతిసోతపతము వందనాలు చె�్లసతు న్నాను. ప్రభు క్రీస్తుని నామమములో మీకు వందనాలు. నా పేరు వెంకటేశవర్లు కాలేరు. వరంగల్ జిల్లా తాళు పూసపల్లి గ్రావములో ఒక హిందా కుటుంబవులో పుట్టి పెరిగాను. వా తల్లిదండ్రులకు వేవు
22
యిద్దరము సంతానవు. నేను వా చెల్లెలు సునీత. వా చె�్లకి బాల్యంలో 5 సంవత్సరాల వయససులో గుండె జబభ వున్నదని డాకట్ర్లు చెపాపరు. అప్పటికే వా తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారు. వా అమ్మ దుఃఖము అంతులేనిదై ఏమీ తోచని పరిస్థితిలో మవ్ము పెంచింది. వాది చాలా ్రేద కుటుంబవు. వర్సగా నలుగరు బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు చనిపోవుటను బట్టి ఏదో దష్ట పపభావవుందనే పబభమతో ఆవూరు వల మరొక ప్రాంతంలో కూ� చేసుకొనేవారు. ఎన్నో చేదు అనుభవాల తర్వాత మేమిద్దరం జన్మించినందున అతి గారాబంగా పెరిగావు. పుట్టిన చెల్లి సునీత గుండె జబభ వల్ల మరల వాకు అశాంతి దుఃఖంలో నుండగా వా యింటిలో వేదనను గమనించిన ప్రక్క యింటి వారు మవ్ములను ఓదార్చి ప్రేమతో వాట్లాడేవారు. వారు నమ్మిన క్రైస్తవుల మతంలో క్రీస్తు రోగాలు బాగుచేయువాడని నవ్ముకోమని సలహ్ల యిచ్చారు. అవసరములో ఆదుకునే దేవుడు క్రీస్తని నమ్మి వా చెల్లి నమ్మకంగా వారంతా ప్రార్థించే క్రీస్తు సంఘానికి మళుటకారంభించింది. ఆమె నమ్మిననా నాకు ఈ విశ్వసములో నాకేమీ ఆసక్తి లేనందన పట్టించుకోలేదు. పపపపదీమముగా హిందా నమ్మకముల నుండి క్రీస్తును వెంబడిచుటకు చాల నిరాకరించినను ఏదో ఒక సహ్లయం దొరుకునన్న ఆశతో క్రీస్తును ప్రేమిస్తూ చర్చికి మళుటకారంభించావు. వా చె�్లకి గుండె జబభ ఎకుకవయింది. (పు��ఖ) �భఫ� మినిస్టరు రి�ఫ� ఫండ్నకు పపయతి�ంచావు. అది రాలేదు. స్థానిక ఎం.ఎల్.ఎ. గారికి వా గోడు వినిపించావు. ఏది ఎట్లున్నా, ప్రార్థనా మందిరానికి పకమము తప్పక మళ�ువారం. అదభుతంగా వా అందరి ప్రార్థనలు ప్రభువు ఆలకించి వా చె�్లకి అధికారుల దావరా ఆపరేషన్ వసతి ఏరాపట్లు జరిగింది. చివరకు పూర్తి స్వస్థత చేకూరింది. రూ గొప్ప అదభుత అనుభవం
కేవలం క్రీస్తును నవ్ముట వలనని గ్రహించి మరింత గొప్ప విశ్వసంతో క్రీస్తును ప్రేమించుట
కారంభించావు. నా పరిస్థితి ఎప్పుడూ నీర్సంలో బాధలు షుగరు వ్యాధితో నుండు రోజుల్లో
1997లో బాగా జ్వరం వచ్చింది. ఆ బాధలు తగిన వెంటనే మాకాలినెపిప ఆరంభ మయింది.
వోకాళ్ళు బిగిసిపోయి వుడుచుకొను స్థితి లేదు. దీనికి ప్రత్యేక ఆపరేషన్ చెయయాలన్నారు.
రూ రోగానికి లకష్ లేదా 75 వేల రూపాయల ఖర్చు కావచ్చునని అంచనా వేశ్రు. కూ�
చేసుకొని పబతికే వా తల్లిదండ్రులు ఏ రీతిగా ఖర్చులను ఎదురోకగలరు? ఏమీ దికుకతోచని
స్థితిలో నలిగిపోయాం. నా భార్య మీనా ప్రత్యేక పశద్ధ వించి డాకట్ర్ల సహకారం అర్థించింది.
నా భార్య అక్క శర్మి� యేసును నమ్మిన విశ్వసి. ప్రభువును నమ్మితే మంచి జరుగునన్న
ఆశతో మవ్ములను నవ్ముకోమని ప్రోత్సహించింది. వేవు దైవజనులైన రాజారెడిుగారి దావరా
నానెతో ప్రార్థన చేయించుకొన్నాను. దేవుని ఆపశయించగా కొద్దిరోజులలో యేసు ప్రభువు
నా పట్ల దయ చూపించనై యున్నారని వా తల్లిదండ్రులకు తెలాపరు. మీ బిడ్డకు మంచి
వారిం చూపించి రక్షిస్తారు. ఆయన నేనే వారిం. సత్యం. జీవమని నవ్మాలి అన్నారు. నాకు
ష�గర్వ్యాధి వున్నదని తెలసు కున్నది. 1997 సంవత్సరంలో జ్వరం వచ్చి తగిలేదు. నాకు
వివాహం కాలేదు. ష�గర్ వ్యాధి ఉన్నదన్నారు. నా చెల్లి గుండె బాధ, నా ష�గర్ వ్యాధి వల్ల
మరలా దుఃఖంతో శ్రమలను ఎదురొకన్నావు.
ఆ తర్వాత నా భార్య అక్క నడిపింపులో మళ్ళిన ప్రార్థనలో ''బాబా వెంకట్, ప్రభువు నిన్ను
స్వస్థప్చుశక్తిమంతుడు. ఎవరి సహ్లయము లేకుండా నడుచుట మీరు చూస్తారు. అదభుతము
జరుగు సమయమిదే—— అన్నారు. ఆ క్షణంలో ప్రభువు నన్ను తాకి స్వస్థపరచారు.
పపయిజ్ ద లారు : నా కుటుంబం ఆర్థిక పరిస్థితులు పోషణ వొతతవు నాపై పడింది.
నా భార్యకు గతంలో సాయిబాబాపై నమ్మకముండేది. కానీ పఘలితం లేదని గ్రహించి అందరం
నమ్మిన క్రీస్తును ప్రేమించుట కారంభించింది. ప్రభువు దయవల్ల ఆములో నమ్మిం కల్గి
క్రీస్తును ప్రేమిస్తుంది. దగిరలో నన్న స్వస్థత ప్రార్థనలకు ప్రాధాన్యత నిచ్చిన దైవమందిరానికి
అందరమూ మళ్ళీ క్రీస్తును ఆరాధించే వారము.
యీలోగా నా ప్నేహితులలో కొందరు అమెరికాలో ఉద్యోగంలో చేరిపోయారు. నాకయితే
ఆశ ఉంది. నాకు సహ్లయము చేయు వారెవరూ లేరు. వీసా రావడం గొప్ప అదభుతం
కావాలి. అనుకోని రీతిగా నేను నమ్మిన గొప్ప దేవుని ప్రణాళికలో నున్నందున నా తలాంతులు
గుర్తించి ప్రతిభ గలవారు అమెరికా ఉద్యోగానికి అర్హత పొందగలరని తలంచి, అధికారుల
ప్రోత్సాహంతో అమెరికాలో ఉద్యోగమునకు దర�స్తు పెట్టుకొనుట కనిపెట్టుటలో దేవుని ప్రార్థించుకున్నాను. ప్రభువే నాకు అనుకూలతనిచ్చి వీసా కొరకు ఆహ్లవనించగా, నాతో వచ్చిన వారిని నిరాకరించగా నాకు వాత్రం లభించిన వీసాను బట్టి చాల ఆశచ్యపడి దేవుని స్తుతించి ఘనపర్చాను. కొద్దిరోజుల తర్వాత వా అధికారుల సహకారం ప్రోత్సాహంతో వీసారకై అమెరికా ప్రయత్నించాను. ఫిలిప్ప 4 : 13 : ''నీలో తలాంతులున్నాయి. తప్పక ప్రయత్నించు—— అనగానే నన్ను బలపర్చువానియందే సమస్తవు చేయగలను అనే ధైర్యంతో అమెరికాలో ఉద్యోగం పొందాను. ఈ అనుభవం కేవలం దేవుని కృప. దేవుని దయవల్ల నాకు ఉద్యోగం వచ్చిందని గ్రహించిన నా ప్నేహితులు, వారు కూడా ప్రార్థించి ఉద్యోగాన్ని పొందారు.
2007 సంవత్సరము డిపసంబరులో అమెరికాలో ప్రవేశించాను. ఒక్కసారి వాత్రం సవదేశవు ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళాను. చాలా ఖర్చు అయినందున అపపుల పాలయయాను. ఉద్యోగములో జీతం చాలేది కాదు. చాల దు�ఖపడతూ ఉండేవాడిని. ముదటిగా దేవుడికి పపాధాన్యతనిస్తూ అపపులను తొలగించమని పపార్థించేవాడిని.
23
మెల్లగా ప్రభువు నా దీన ప్రార్థన ఆలకించగా అపపులన్నీ వపోయాయి. గతంలో నాకు షుగరు వ్యాధి గుర్తించిన రోజుల్లో వచ్చిన రకత్పు గడ్డలు తిరిగి వచ్చాయి. చాల బాధపడేవాడ ిని. తిరిగి ఇండియా చేరాలని ఆశించాను. ఎందుకో ఎంత దిగులుగా నున్నను క్రీస్తును ప్రేమించుట వానలేదు. నా బలహీన స్థితిని బట్టి ప్రత్యేక ఆసపత్రిలో నార్త కారో�నాలో వైద్యం చేయించుకొనే అవకాశం కల్గింది. నా శరీరంలో గడ్డలు 5 ప్రత్యేక స్థానంలో ఉన్నాయి గనుక ఆపరేషన్ అవసరమన్నారు. వారికి నర్సింగ్ హా�"ు లేనందన నాకు చాల ఇబ్బందిగా ఉండగా చాల ప్రాధేయపడి వేడుకున్నాను. నా గోడు విన్న డాకట్రు గారి మనససును ప్రభువే తాకినందున వెంటనే రికవెండేషన్ దావరా డ్రయాక్ యూనివర్శిటీ పహాల్త సిస్టవులో చేరాను. ఒంటరిగా 25 రోజులు గడిపాను. నా బాధను ఒక్క దేవునిలో తప్ప ఎవరితో చెప్పలేదు. నాకు సన్నిహితమిపతుడు పపభాకర్రెడిు నన్ను చాలా ప్రేమిస్తూ ధైర్యం చెప్పేవాడు. అతను అవసరంలో ఆదుకున్న ప్నేహితుడు అనుకొనే బభుజవు వంటివాడు. నేను హృదయానుసారుడైన ప్నేహితుని ఆప్యాయత అనుభవించాను. నా ఆసపత్రి చికిత్స నిమిత్తము నేను కట్టవలసిన సొవ్ము దాదాపు 10 లక్షల రూపాయలు మరలా తీపవ ఆందోనళ ఆరంభమయింది. నేను చాల ధైర్యంలో నున్నట్లు నా అందరితో ప్రేమగా వాట్లాడేవాడిని.
నాలోనున్న వేదనను గ్రహించిన ఒక వ్యక్తి నాకు మంచి సలహ్లనిచ్చారు. అది కేవలవు ప్రార్థన దావరా దేవుడు వ్యకుతలనుపయోగించి సమయోచిత సహ్లయాన్ని దయచేయు కృపగలవాడు. నేను ప్రార్థన చేసుకొని చారిటీ ట్స్టు వారికి నా దీనస్థితిని విన్నవించుకున్నాను.
నా చెల్లి సునీత చాల గొప్ప విశ్వసి. ఆమె చికాగోలో పాస్టరుగానున్న అజరయ్య గారు,
శశికళ్ గార్ల రక్షణ స్వరం ప్రోగ్రాము వినుట దావరా ఆమె విశ్వసము అధికము కాగా ఎంతో
ఆనందంతో నన్ను వారికి పరిచయం చేసింది. వారి అవిరామ కృషితో ఎంతో దిగివజయంగా
సాగుచున్న సల్ప�ోన్ ప్రార్థన దావరా అందరి విశ్వసుల సహవాసం ఎంతో ఆనందపరుస్తుంది.
వివిధ పపాంతాలవారు ఆదివారం ఆరాధనలో ఫోను దావరా ఏకీభవించి ప్రార్థించు ధన్యత
చాల గొప్పది. నా పరిస్థితులన్నీ వివరించగా వారిదదరితో పాటు శుక్రవారం వేళ్ విజ్ఞాపన
ప్రార్థనలో నా పేరు నవోదయింది. సాధ్యవెన�ంతవరకు ప్రార్థనలో ఏకీభవించి ఆత్మీయ
వేలు పొందుచున్నాను. దీనికి గురతుగా నాకు వచ్చిన ఉత్తరంలో నీవేమీ బాకీలేవు. ఏ బిల్లా
కట్టనవసరం లేదు అన్నారు. హల్లెలూయ. ప్రభువు మహ్లదయ నాపై నిలిచింది. సల్ప�ోను
బృందంతో స్తుతించి నా దీన సాక్ష్యాన్ని వివరించగా అందరూ ఆనందించారు. విశ్వసంలో
వుందుకు సాగుచున్నారు.
పాస్టరు దంపతుల ప్రార్థన, హెచ్చరికలు వారి ఆప్యాయత నాకు వా చె�్లకి
తల్లిదండ్రులకు ఎంతగానో ఆదరణ నిచ్చేవి. రెండవదిగా ఏ సమస్య మవ్ములను బాధించిననా,
ఏ సమయంలోనైనా ఏ అవసరంలో నైనా యేసు చాలను అనే నినాన్ని పపయోగిస్తూ ప్రార్థన
విజ్ఞాపనలు అందించగా ప్రేమలో భారంతో అందరూ నా సంకేషమం కొరకు ప్రార్థించుట గొప్ప
అనుభవం. ఒకసారి వా అమ్మకు నాన్నకు చాలా బాధపడే వ్యాధులు సంభవించగా ఫోను
దావరా ప్రేయర్ సల్ను సమీపించావు. దేవుడే చూచువాడు అని నమ్మకము వెంటనే స్వస్థత
లభించింది.
నా జీవిత గమ్యం యేసే. నా వ్యధలందంతా యేసే తగిన జవాబునిచ్చి విడిపించి
ఆదర్శిస్తున్నారు. నా జీవితంలో మరణ పర్యంతరము క్రీస్తును వెంబడించాలి. ప్రార్థించాలి.
సహవాస బలం పొందాలి. వాక్యధ్యానాన్ని నిరంతరం చేయాలి. యిది దేవుని ఉపకారం.
అపొసతుల కార్యం : 10 : 36 : అందరికీ ప్రభువే. అతి పేదరికంతో అసహ్లయస్థితిలో
అనారోగిగా నన్న నా పట్ల దయ గొప్పది. సంతోషం శాంతికి నిలయం క్రీసేత. సంతోషం
పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటివరకు సంతోషం పొంగు చున్నది.
ఆమెన్. హల్లెలూయ.

సాక్ష్యం 6. వాట్లాడే దేవుని శక్తిని గుర్తించాను
– భోగి శ్ంతారావు
1 కొరింధి 1 : 24. ''పిలువబడిన వారికే క్రీస్తు దేవుని
శక్తియును, దేవుని జ్ఞానవునైయున్నాడు——
పరిచయము :
నేను పుట్టుకతో క్రైస్తవుడ్రను కాను. లకషాధికారులైన ఉన్నత
కులంలో వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించాను. మపదాసులో
సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విశ్ఖలో ముహ�ా�ం బిలుర్స అనే నిర్మాణ సంస్థకు అధిపతిగా నుండి నవోదయా స్టల్ టయాబు ప�ా్యకట్రీకి వేనేజింగ� డైరెకట్రుగా నిలిచాను. తాతముతాతతలు సంపాదించిన గొప్ప ఆసితతో బంగారు, మండి విగ్రహలలతో దైవభక్తి కల్గి డ్రబ్బే దేవుడ్రనే భ్రమలో గడిపాను.
24
అకస్మాత్తుగా నేను నిర్మించిన ఐదు అంతసతుల బభవంతి కూలిపోయింది. ఒక కుటుంబం మరణించసిద్ధంగా నుండగా నేను ్రేద సేవకురాలి అదభుత ప్రార్థనద్వారా క్రీస్తును నమ్మి, జైలులో 3 రోజులుండి అవమానము మధ్య క్రీస్తును ఆపశయించి విడుదల దావరా క్రీస్తు అనుచరుడ్రనై క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నాను.
నేను నమ్మిన క్రీస్తు ఆపతాకలవులో ముపరె పెడితే అదభుత ఆశచ్య కార్యాలు చేసి రక్షించగల సమర్థుడని సాకష్యమిస్తున్నాను. నా జీవితంలో యదార్ధముగా ''నా కనులతో దేనిని చూశ్నో, నా చెవులతో దేనిని విన్నానో, నా చేతులతో దేనిని తాకానో ఏవాత్రం అబదాథనికి తావులేకుండా దానినే పపకటించాలని ఆశపడుతా అనేక ప్రాంతాలలో పునరు దాథనుడైన క్రీస్తు యేసును పపకటిస్తున్నాను. శక్తిచే కాదు. బలవుచే కాదు. దేవుని దావరా ఆత్మావరా నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. విశ్ఖ సంటల్ జైలులో �ైదీల మధ్య చిపపకూడు తింటా మరణానికి ఎంతో దగిరగా నన్న ఈ దీనుని రక్షించి ఈ సాక్ష్యం వివరించడానికి మార్గదర్శి అయిన పరిశుదాథత్మ దేవునికి అంకితం చేసిన పుస్తకమునుండి సేకరించి క్లుప్తంగా వ్రాసే ఈ సాక్ష్యం అనేకులకు ఆత్మీయ వేలు చేకూర్చుటకు దీనంగా ప్రార్థిస్తున్నాను.
అపో 13 : 22. దావీదు దేవునికి ఇశాటనుసారుడై నా ఉదేదశవులన్నియు నెరవేర్చునని అతనిని గురించి దేవుడు సాక్ష్యమిచ్చారు. మరణవు తపిపంచుట దేవుని వశవు. నా సాక్ష్యము మీ హృదయాల్లో ఆత్మీయ అగ్నిని రగిలించాలి. కోత విస్తారంగా ఉంది. చివరి దినాల్లో యదార్ధ సాక్షులు సేవకులు లేవాలి. దేవుడు చేసిన వేలులు, ఉపకారాలు, ఒకరితోనొకరు చూపుకొని దేవునిలో స్థిరపడాలి. మరణాంతమువరకు తల ఎతతుకునే బిడ్డలుగా ఉండాలి.
నా సంపూర్ణి సాక్షి వివరణ
నా పేరు భోగి శ్ంతారావు. ఆంధ్రప్రదేశ్, �కాకుళ్ం జిల్లాలోని వీరఘటటం అనే
గ్రామవు. వా తాతగారు భోగి గంగయ్య గారు గొప్ప వ్యాపారవేత్త. �మంతులు. వా నాన్న
�రామవూర్తిగారు. అమ్మ శశిరేఖమ్మ. నేనే పపదీము సంతానవు. నాకు వుగ్గురు తవ్ముళ్ళు,
ఇద్దరు చెల్లెళున్నారు. చదువు కన్నా వ్యాపారమకు పపాధాన్యతనిస్తూ గడిపావు. నాకు
గల అవగాహనతో మగవాని జీవితంలో రెండే చోట్ల మలుపుంటుంది. విద్య మరియు భార్య.
(సామెతలు 8 : 14) ఆలోచన చెపుటయు లెసస�న జ్ఞానవునిచ్చుట దేవుని వశవేగనుక నాకు
మపదాసులో ఇంజనీరింగు చదివే పుణ్యత ఆ దేవుడే ఇచ్చారు. నా భార్య వాధవి. డిప్యూటి
కలెకట్రుగారి అవ్మాయి. బాల్య ప్నేహితురాలు. కాదీలక్ మతసతురాలు. వివాహలనికి ఆటంకాలు
ఎదురయయాయి. వా కులం మరొక అవ్మాయిని నిశ్చయించాక నేను అందరినీ వదులుకొని
సంప్దకు దూరమై కశాటలుపడి నా ప్నేహి తురాల్ని వివాహం చేసుకొన్నాను.
(సామెతలు 18 : 22, 19 : 14) భార్య దొరికినవారికి వేలు దొరికింది. గృహము
విత్తవు పితరుల స్వాస్థయము. సుబుదిథ గల భార్య యెహోవా దానవు.
చిన్న ఉద్యోగముతో ఆరంభించి అంచలంచలుగా ఒక సంస్థలో వాటాదారునిగా
మిగిలాను. చిన్న గృహము పొందాను. యజమాని నా నమ్మకతవవు వల్ల వొతతవు బాధ్యతలన్నీ
నాకే ఇచ్చేశ్రు. స్టలు ప్లాంట్లో పనిచేసేవాడ్ని. శశికాంత్, శశిపపియ అను బిడ్డలు దేవుడు
అందించిన బహువానాలు.
ఒక �ాయిలాపడిన పరిశ్రమకు ఇంజనీరుగా నిలబడ్డాను. జగదాంబ సంటరులో
డాబా గారెున్లో స్థిరపడ్డాను. షిర్డ� సాయిబాబా ఆలయాన్ని కూడా నిర్మాణం చేశ్ను. సవంత
వ్యాపారాల్లో తీరక లేకుండా ప్రయాణము చేస్తున్న రోజుల్లో ఒకసారి చదువుకుం టున్న విద్యార్థి
నాతో దేవుని గురించి సువార్త చెప్పసాగాడు. యేసు నరకం నుండి తపిపంచు రక్షకుడు అన్నాడు.
అందరి దేవుళులో యేసు ఒకరర్గా అన్నాను.
ఏ పని పాటలు చేయని సోమరిపోతులకు బైబిలు పోషణకై ఉపయోగిస్తుందనే భావంతో
ఉండేవాడిని ఆరోజుల్లో. అతి భయంకరమైన దినం నా జీవితాన్ని తారమారు చేసింది. అది
2000వ సంవత్సరము ఫిపబవరి 27వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమ యంలో ఫోను వచ్చింది.
నేను నిరి�ంచుచున్న 90 లక్షల ఖరీదు గల ఒక బభవంతి కుపపకూలి నేలమటటమయింది. నా
కుటుంబవేవెప�ోతుందోనని గట్టిగా అరుస్తూ పిచ్చి చేష్టలు చేస్తున్న భార్యను చూస్తూ నేను
దిక్గా�ంతుడ్రనై పూజా గృహంలోకి పరుగులు తీశ్ను. ఎంత ప్రార్థించినా జవాబు లేదు. 40 ఏళు పూజలన్నీ ఏమయయాయి. పిచ్చివాడిలా తలను బాదుకుంటా రక్షించండి. వాట్లాడండి. అని దేవతలను కోరుతా కేకలు వేశ్ను.
(ద్వితి.4 : 15) ''హా�రరబులో యెహోవా అగ్ని జావలలమధ్యనుండి వాట్లాడిన దినవున మీరు ఏ సవరూపాన్ని చూడలేదు——
(కీర్తనలు 115 : 4 – 5) మండి బంగారు విగ్రహలలు నోరుండియు పలుకము. వాట్లాడవు. జీవవు గల దేవుడు క్రీస్తని నిరూపించుకోగల సమయాన్ని ఎదురుకన్నాను.
నేను అరుస్తున్న అరుపులకు ప్రక్క ఇంటిలోనున్న వా వదినగారి రెండవ కువారెత శోభారాణి ''నీ కుటుంబాన్ని కాపాడగలవాడు, వానవులతో వాట్లాడే జీవవుగల దేవుడొ కడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు—— అని చెపిప అక్కడే మోకరించి ప్రార్థించింది. అదే పపపపదీముగా క్రీస్తును సేవిస్తూ ప్రార్థించిన అవ్మాయి ప్రార్ధన విన్నాను. అసలు పడిన స్థలం చూడ్రనాశించి ఎల్.�.సి. బిల్డింగు చేరావు. అప్పటికే అగ్నివాపక దళాలు బ్లింకర్లు, లైటు పెట్టి సైరన్లు
25
వ్రోగుతున్నాయి. జిల్లా కలెకట్రు, పోలీసు కమ్షీనర్గారు వునిసిప్ల్ కమ్షీనర్గారంతా విచ్చేశ్రు. నా ఆఫ్సు రికారులన్నీ స్వాదీభనం చేసుకున్నారు. అదే సమయంలో 5 అంతసతుల బభవంతి క్రిందుగా నాలుగు నిండు ప్రాణాలు ఇరుకుకనిపోయి యుండుట మవ్ములను తవరగా బయటకు తీసి కాపాడి రక్షించండి, చావుపబతకుల మధ్య వున్నామన్నారు.
ఆత్మహత్యా ప్రయత్నం – ప్రభువు దర్శనము
అంతలో పోలీసులు, ఫైర్ సరీవసువారు అనేకమైన స్తుతులు, సేనాలు, గుణపాలు, పార్లతో వారి నలుగురిని కాపాడాలని ప్రయత్నాలు చేయసాగారు. 2 బుల్పడోజర్లు పరకనులు వచ్చాయి. రాత్రంతా ప్రయత్నించారు. వారి బంధువులు బదిరింపులు భయం కల్గించాయి. ఆ నలుగురు చనిపోతే నాకు మరణశికష్ తప్పదు. ఉరిశికష్ వేయాలని జనాలు నాపై ఉమ్మివేస్తూ దాషించసాగారు. నేనిక ఆత్మహత్యా ప్రయత్నంలో ఆఫ్సుకు మళుగా నా వాచ్వేన్ భార్యకు దర్శనములో నేను ఆత్మహత్య చేసుకొనబోవునట్లు ప్రభువు చూపించగా పరుగున వచ్చింది. ఆఫ్సు తలుపు తట్టింది. నన్ను ఆపింది.
''అయ్యగారా, ఆత్మహత్య చేసికొనినంత వాత్రామమున మీ 5 అంతసతుల బభవంతి మరలా పైకి వస్తుందా? మీ కుటుంబ పరిస్థితి బాగుపడుతుందా? భర్త తాగుబోతో, దొంగో, వ్యభిచారో చివరకు జైల్లో ఉన్నా సరే ఇంటికి వస్తాడు. భార్యాబిడ్డలతో జీవిస్తాడ్రనే ఆశతో భార్య జీవించగలదు. చనిపోతే విధవరాలై దు��స్తుంది. ఆవెకూడా మీవలె చనిపోతే పిల్లలు బిచ్చిగాళ్ళుగా మిగులుతారు. ఆలోచించండి. ఆమె తన అనుభవ సాక్ష్యము తెలిపింది. బాధలో
వున్నందున పశద్ధగా వినగలాిను.
''అయయా, మీకు చెప్పే జ్ఞానవు నాకులేదు. వేవు హిందువులవు. గొల్లజాతి వాది.
వాకు చాలాకాలవు సంతానవు లేదు. మీరిచ్చిన సొవ్ముతో ీవ్రతాలు, పూజలు చేశ్వు.
తీర్థయాత్రలు తిరిగావు. 3000 రూపాయలు చొప్పున ఏడు సంవత్సరాలు గడిపావు.
పనిచేసేవారిలో ఒకవ్మాయి యేసుప్రభువు గొప్ప దేవుడు, అడిగింది ఇస్తాడు అని చెపిప
ప్రార్ధన చేయుట నేర్పింది. క్రైస్తవ పాస్టరుగార్ని పరిచయం చేసింది. ఉపవాసంతో ప్రార్థిస్తే
సంతానం ఇస్తాడు. సవయంగా వాట్లాడే సజీవ దేవుడ్రన్నారు. యేసు నాతో సవయంగా వాట్లాడి
ప్రభువు చెపిపన రోజు నాకు బిడ్డ పుటాటడు. మీకు కూడా చెపాపను. పనివారంతా తెలసుకొని
ఆశచ్యపడ్డారు కదాండ�—— అంది.
�భ పో, దేవుడు మనిషితో వాట్లాడగలడా అని చిరాకు పడ్డాను. వెంటనే ఉన్న పాటన
ఆమె మోకరించి ప్రార్థించింది. ఘనులను సిగ్గుపర్చుటకు మళ్ళీ]వారిని ఎన్నుకొనుట ఇదేనా!
(కీర్తనలు 65 : 2) ''యేసయ్యా! నీవు సరవ సృషిటని సృషిటంచిన దేవుడవు. ప్రార్ధనలు ఆలకించే
దేవుడవు. వా ఓనరమ్మగారు, అయ్యగారు మరణానికి సిద్ధంగా ఉండే రీతిగా పిచ్చి పట్టి వున్నారు.
మరణ దాత నుండి రక్షించండి—— దీనంగా కన్నీరు కారుస్తూ భారంతో రెండు చేతులు పైరకతిత
పూర్ణి హృదయంతో ప్రార్ధన చేస్తుంది. ఆమె ప్రార్ధన నా రాతి హృదయాన్ని కరిగించసాగింది.
పాయిదైనా నాకోసం, కప్టం లేనిదై, నిజమైన కన్నీటి పపార్థనే చేస్తుందేమిటి? నిజంగా
ఈవె దేవుడు వాట్లాడే దేవుడేనా, రాయినా కాదు, చెటుటను కాదు, బోమ్మను కాదు, అదభుత
ఆశచ్యకార్యాలు చేసే జీవవుగల దేవుడ్రను అని చూపుచున్నది. నాకు కనీసం నా మరణం
వుందు ఆ దేవుడు నాతో వాట్లాడితే చాలు నేను ప్రశాంతంగా చనిపోతానని ఆశించాను.
ఆశపడే ప్రాణాన్ని తృపితపరుచువాడే నా దేవుడు యేసయ్య అయ్యగారా, మీరు పడిపోయిన
బిల్డింగు దగిరకు మళుండి అని నన్ను హెచ్చరించింది. చేసేదేమీ లేక నేను ఆ బిల్డింగు
సమీపిం చాను. అప్పటికే వేలాది జనాలు గుమిగాడి వున్నారు. పపతికలవారంతా కవేరాలు,
ప�ోటోలతో హాడావుడిగా ఉంది. తిట్లు పంపతో నలిగిపోయాను. వుఖంమీద పడిన ఉమ్మి
తుడుచుకుంటా కన్నీటితో రెండు చేతులు పైరకతిత అరిచాను ''ప్రభూ, అసలు దేవుడు అనేవాడివి
వుంటే ఒక్కసారి నాతో వాట్లాడు. నేను వెంటనే చచ్చిపోతాను—— యిలా వాట్లాడి బభవంతి మనగ్గా
నడుస్తూ వుండగా ఆశచ్యకర్మెన� వింతగల స్వరం విన్నాను. ''ఇక్కడ ప్రయత్నించు—— రెండుసార్లు
ఇదే వాట విన్నాను. స్పష్టంగా వినిపించింది. ఎవరో ఆకాశంనుండి ఉరిమినట్లుంది. నా
చుటాటవారంతా వింటున్నారు. నేను తిరిగి ప్రయత్నించాను. ఎవరు వాట్లాడుచున్నారో చెప్పండి.
నిజంగా దేవుడ్రవైతే ఎక్కడ పపయతి�ంచాలో చూపించి తప్పక పపయతి�స్తాను. ''ఇలా వాట్లాడి
క్రిందకు చాసేసరికి అదభుతంగా ఒక వెురుపులాంటి వెలుగువచ్చింది. రెండు నిమిశాలు శాకు తిని మనిషిని కాలేకపోయాను. శరీరమంతా తిమ్మిరి అయి స్పర్శ కోలోపయాను.
దేనితో పపయతి�ంచాలో ఆలోచనలో వుండగా సమీపంలో గునపము కనిపంచింది. ఎప్పుడూ శ్రమ ఎరుగని నేను బలంగా కన్నం చేయాలని కొట్టుటనారంభించాను. నా క్డైవరు నాకు సహ్లయ పడ్డాడు. ఎన్నో లక్షల పరికర�ాలతో సాధించలేనిది గణ్రము చేయ గలదా? అని అంతా అన్నారు. వెంటలు వచ్చిందన్నారు. దేవుడు అదభుతము చేస్తాడని నమ్మి 7 నుండి 8 అడుగులు సొరంగములా పతవ్వావు. ఇద్దరము అలసిపోతున్నావు. ఎవరైనా సహ్లయపడడండి అని ప్రాధేయపడగా ఇద్దరు పో�సువారిని సరికల్ ఇన్సపపకట్ర్ గారు పంపారు. వేలమంది చూచుచుండగా వేవు పతవివన సొరంగముగుండ్రా దేవుని యదార్ధవెన� వాట చొప్పున ఒక భార్య గొలివి సుశీల, భర్త గొలివి కృష్ణి వారి సంతానవెన� పావని, రాజ్యలకి; 2, 3 సంవత్సరాల పసిపిల్లలతో పబతికి బయటపడ్డారు. అధికారులంతా చూచుచుండగా నలుగురు సజీవులుగా అందరికీ కనిపించుట దేవుడు చేసిన గొప్ప అదభుత కార్యము. దేవుని
26
శక్తిని చూచి ఆశచ్యపోతున్నారు.
ఈ టి.వి., జెవిని వారు కవేరాలతో వచ్చి చేరారు. ఒక సంచలనాత్మకవెన� వార్తగా ప్రకటించారు. డాకట్రు సేకన్ చేసి ఏమీ గాయాలు లేవన్నారు. 60–70 అడుగుల ఎత్తుగా నన్న 5 అంతసతుల బిల్డింగు క్రింద నలుగురు సజీవంగా పబతికి వుండుట గొప్ప ఆశచ్యకార్యవే. యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనం కల్గిస్తుంది కదా! నా దేవతలే రక్షించారని పబభవుపడ్డాను. ఎదుటి ప్రాంతంలో టీ కొట్టువాడు తప్ప త్రాగి చనిపోయాడు. �.పి.సి సకట్రు 304 ఎ కేసు బుక్ చేశ్రు. జామీను మీద పో�సుకేసు నుండి విడుదల పొందనాశించాను. జైలు బం�పై నుండి ఆలోచించగా నా పూజలలో ఏదైనా దోషముందేమానని కా� మళ్ళీ పరిహ్లరం చేసుకోదలచాను. అకస్మాత్తుగా నా కేసును గణనలోనికి తీసుకొని చేతులకు బేడ�లు వేసి ఇంటరాగేషన్ దావరా ప్రశ్నలతో వేధించసాగారు. రా�మంతా కాదు దేశమంతా భవనం కూలుట గురించి ప్రచారం చేయుట జరిగింది. ఎందుకు కూలింది? నిరా�ణలోపవా? సాంపిల్స పరీక్షించాలి. కస్టడ�లో నన్ను ఉంచుటకు నిర్ణయించారు.
జైలు ప్రవేశము
టీ కొట్టు అపాపరావు చనిపోయినది తారమారు చేసి వా పనివాడని తప్పుడు కంపప్ల�ంట్ ఇచ్చారు.నా పలుకుబడి పనికి రాలేదు. అనేక నేర్సతులలో నన్ను బట్టలు పెరికివేశ్రు. పడాయరుతోనున్న నేను �వునెతతురు లేదా నేనింకా సిగ్గులేకుండా ఎందుకు పబతికి ఉన్నాను? అని ఆలోచనలోనుండగా క్ర దెబ్బ పడింది. జైలులో �ైదీలు12 గంటలు లాకప్�లోను, 12
గంటలు పనిచేయుటకు బయట రోడ్డు తుడుచుట, ఆకులు, చెత్త ఏరడం చేయిస్తారు. దుర్వాసన
గల ప్రాంతంలో జీవించాను. సిమెంటు బల్లపై గోనెపటాటలంటి నారతో జంబుకానా ఇచ్చారు.
ఆకలినొపిప ఆరంభమైంది. అలయావినియం చిపపలో నల్లని తెల్లని మరకలతోనున్న చిపపలో
భోజనవు పెటాటరు. దోమలు, పురుగులు కనిపంచాయి. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.
దైవదర్శినవు
గతంలో హిందా దేవతలకై చేసిన మంత్రాలు, జపాలు చేయసాగాను. చివరకు
దేవుడంటా వుంటే నేను మరణించేలోపు కనిపించాలి అని ప్రార్థించాను. ఒక గంట తర్వాత
ఆశచ్యంగా అదభుతంగా నా కళువుందు తెల్లని వెలుగు దిగిరావవు చూశ్ను. ఆశచ్యం,
భయం రెండ్రా కలిగాయి. తెల్లని వెలుగులో తెల్లని బట్టలు ధరించిన వ్యక్తిని చూసి భయపడ్డాను.
యేసుక్రీస్తు ప్రభువుగా గుర్తించాను. నేనెన్నడ్రా ఆయన పేరుపెట్టి పపారి�ంచలేదు. ''యేసు
ప్రభువా, చూడండి, నేను నీ కోసం పపారి�ంచలేదు. నీవు నా దేవుడవు కావు మళిుపో—— అన్నాను.
ఆతర్వాత నిపదపోయాను. ఒక కల వచ్చింది. కలలో నేను వాడిన గణ్రము దావరా నలుగురు
వ్యకుతలను రక్షించిన వసతువును తెల్లని బటటలన్న వ్యక్తి ఎపరగా కాల్చి పదునుచేస్తున్నాడు. అర్ధం
కాలేదు. అంతలో నేర్సతులు టెపర రిస్టులతో నన్ను చేర్చారు. అనిల్ కువార్ అనే 3 జిల్లాల
అధికారిని చూశ్ను.
గ్యాస్ కనెకష్న్ల దొంగతనంలో నేర్సతుని చేశ్రట. ఈ బాధలెన్నో పడాలా అని ఆలోచించే
సమయంలో తెల్ల వెలుగు కనిపించింది. తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి దిగి వస్తున్నారు. ''యేసు
ప్రభువు నన్నెందుకు శోధిస్తున్నావు?—— అన్నాను. నాలో నేను వాట్లా డుట సంపటీ గమనించాడు.
అంతలో రమణయ్య వాసాటరనే నేర్సతుడిని తెచ్చారు. నీవే దేవుడ్రవైతే నా చేతులతో తాకి
పట్టుకునే గురతు చూపాలి అని అడిగాను. ఆ తర్వాత నాకిచ్చిన సిమెంటు బం� పైనా బట్టలు
పెట్టు సమయంలో శాక్ తగిలినట్లు వణికి పోయాను. నమ్మలేని నిజవు ఏదనగా బం�పై
పరిశుద్ధ గ్రంథము ఉంది. చెమటలు పట్టి శరీరం వణకుతుంది. కుల గరవంతో, ధన గరవంతో,
విద్యా గరవంతో నాకేమికొదువ అని విపరవీగిన నేను కళు కావరంతో తాకిచూసేత నవ్ముతానన్న
తోవావలె అడిగానా అనుకున్నాను. దానికి తాకాలంటే భయపడ్డాను.
యేసు నాకొక చిత్రానుభవాన్నిచ్చారు. నా చిన్నతనంలో చేసిన పాపాలన్నీ టీ.వీలో
చూపినట్లు చూశ్ను. మరొక గొప్ప అనుభవంగా చిన్ననాటి కాలండ్రరు 1వ తేదీ తర్వాత 3వ
అంక చూపిస్తూ దాని క్రింద నెలవాత్రం విడుదల అని వ్రాయబడి వుంది. కాలవు 3 గంటలా?
కాదు ఆ తర్వాత యేసు ప్రభువుని చూశ్నని �ైదీలలో క్రైస్తవులను కనుగొని చెపాపను. దేవుని సోతపతం అన్నారు. (యోహలను 4 : 29) మన పాపాలన్నీ చూపించి క్షమాపణ కోర్తారు మన దేవుడు అన్నారు. పశ్చాత్తాపంతో క్రీస్తు పాదాలు ఆపశయించాను. అనుకోని రీతిగా అనిల్గారిక అబద్ధపు కేసుగా ఆయన్ను విడుదల చేయగా, నన్ను కూడా విడుదల చేసేత ఎంత బాగుంటుంది? అని ఆశించాను. 3 అనగా క్రైస్తవులలో తంపడి కువార పరిశుదాథత్మకదా! బైబిలు చదవండి అని సలహ్ల పాటించాను. నేను, నా భార్య, పిల్లలను చూడాలని ఆశించాను. అంతలోనే వారంతా కనిపంచారు. నన్ను చూడడానికి వచ్చారని తెలిసింది. ఆనందించాను.
నా భార్య శాంతి కన్నీటితో ఎదురుగా నిలిచింది. మనవు పూజించిన విగ్రహలలన్నీ సముపదంలో పర్డ్రమయయాలి అన్నాను. ఆమె ఆశచ్యపడింది. పెంతకోస్తు పాస్టరు వారి బృందము మన ఇంటికి వచ్చి పపారి�ంచారండ� అని నా భార్య చెప్పగానే ప్రభువు చిత్తంలో వేవున్నామని గ్రహించావు. నా గదిలో రమణయ్యగారు నన్ను ప్రేమతో పలుకరించుట ఆశచ్యపర్చి అది ప్రార్ధనా పఘలితంగా గ్రహించి దేవుని స్తుతించాను.
27
అనిల్గారు మళిుపోవునపుడు నా ఫోను, ఇల్లు అపడ్రసు అడిగి సహ్లయపడగలనని తెలిపారు. అనిల్ కువార్ గార్ని రక్షించినట్లు నన్ను కూడా రక్షించాలని ప్రార్థించాను. రాత్రంతా ఏడుస్తూనే వుండగా రమణయ్యగారు ఓదార్చారు. మరొక అదభుతము ఆ ఉదయాన్నే సంపటీ ఒక లిస్టులో పేర్లు చెపుతూ శ్ంతారావు అన్నారు. విడుదలయిన వారిలో నా పేరు ఉన్నదన్నారు. అది దేవుని శక్తి కాదా! నమ్మకంగా ప్రార్థించగా దేవుని వదదనుండి వేలులు పొందుకుంటారు. 3 అకష్రము విడుదల అని దేవుడు చూపినది 3వ రోజున మీకు జైలనుండి విడుదల అని తెలిప శుభాకాంక్షలు తెలిపారు. నేను నమ్మిన క్రీస్తు. ఏ బలులనా కోర్డు. ఏ నైవేద్యవూ అడగరడు. ఏ లంచవూ ఆశించడు. రమణయ్యగారు నన్ను కౌగిలించుకొని దేవుని శక్తిని నేను ఇక్కడ చూశ్ను. నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడ్రన్నారు. నేను చూసిన బైబిలు గ్రంథము ఇంకా జైలులోనే ఉంది. నేను విడుదల కాగానే నా భార్య కారులో నన్ను ఇంటికి తీసుకొని మళుగా మపరి పాలెం ది పి.సి. చర్చివారు కలిసి దేవుని శక్తిని కొనియాడి పపారి�ంచుకొని స్తుతించావు. విగ్రహలలన్నీ సముపదంలో పడవేశ్వు. ఆ తర్వాత డా�� నాగబభాషణం, పపొపఫసర్గారు ఆదరించారు.
నా జీవితంలో మరొక భయంకర దినం
నా నిర్లక్ష్యం వల్ల అపాపరావు మరణవుతో పోయి, బభవంతి నిర్మాణంలో క�త సిమెంటు వాడినట్లు నవ్ముతూ అరెస్టు చేశ్రు. కశాటలు ఆరంభమయ్యాయి. ఆ రాత్రి కలలో నా ప్నేహితుడు కనబడి ధైర్యం చెపాపడు.
(సావె 24 : 10) చేతకాని వాడివి కారాదు. శ్రమదినవు కృంగరాదు. నా వద్ద
బుజుదర్శిని ఉంది. సార్యనారాయణగారి పుస్తకంలో సాక్ష్యం చదివాను. ఫోను చేయా లని
ఆశించాను. ఆయన కేసే కొట్టివేయి ప్రభువా అని ప్రార్థించారు. దేవుని శక్తిని పహైాకోరుటలో
చూస్తావు. నీపై అరెస్టు వారెంటు తీసివేస్తారు అన్నారు. నా జడి�వెంటు సమయంలో ప్రార్ధన
చేసుకొన్నాను. అరెస్టు వారెంటు క్యానిసల్ చేశ్మని చెప్పగానే నా సంతోశానికి హాదుదలు లేవు.
దేవుని స్తుతించని కృప వెంబడి కృప అనగా నాపట్ల విడుదలనిచ్చారు.
బాప్తస్మము పొందుట
(అపో 8 : 32 – 38) నేను పరవస్తు గారి సంఘమును దర్శించగా పిలుపు బోధించుటను
గురించి వివరించారు. నా దగిర బట్టలు లేవు. వారి కువారుని దావరా క్రొత్త బట్టలు తెపిపంచగా
పాస్టరు పపోస� గారి దావరా బాప్తస్మం తీసుకున్నాను. అక్కడ శివ అనే లాజరస�గా వారిన
�ైదీని భక్తునిగా చూశ్ను. నిరంతరము ప్రార్ధనలో గడుపుటనారంభించాను. నా భార్య
విసగిపోయింది. ప్రార్థించి వారితో రాజీపడగా సంతోషించారు. పాస్టరు పపభాకర్గారు ప్టర్
పాల్గారు సంఘాలతో నా సాక్ష్యం తెలిపాను. గతంలో చేసిన తపపులకు అందరి యొద్దకు మళ్ళీ
క్షమాపణ అడుగగా నన్ను హత్తుకొని ఆనందించింది. నా క్రిమినల్ కేసు కూడా కొట్టివేయబడ
ింది. దిదుదబాటు తర్వాత మంచి పఘలితాలు పొందాను. ఆర్థికంగా వేవు ్రేదవారమయయావు.
అవసరాలు గడవడం కష్టమయ్యేది. ఒకసారి బియ్యం ఒక బస్తా ఇవవండి దేవా అని అడిగి
ప్రార్థించగా వా చిన్నాన్న దావరా రెండు బస్తాల బియ్యం దేవుడే పంపించారు. నా చిన్నతనంలో
టీచరుగారు1500 రూపాయలు పెన్షన్ సొవ్ము ప్రతి నెల దేవుడే వాకిమ్మన్నారని తెలిపి
ఇచ్చారు.
ఒక కష్ట పరిస్థితిలో నేను నీకు తోడుగానున్నానని ప్రభువే వాట్లాడారు. నాపై ఉన్న
కేసులన్నీ అదభుతంగా సమసిపోయాయి. దేవుని స్తుతించావు. దేవుడు ఆశచ్యంగా ప�ా్యకట్రీని
మరలా నాకు ఇపిపంచారు. ఫ్యాక్టరీ విషయం నీ కార్యం చేయువా అని పపారి�ం చాను. నాకొక
దర్శనం వచ్చింది. నేను కొంతమందితో ప�ా్యకట్రీకి మళ్ళుట రగటుదగిర కన్నాలుగల పైపునుండి
నీటిలో కాళ్ళు కడుకొకనుట పనివారిని లోపలికి పిలిచాను. శ్యవ్సన్ పాస్టరుగారు అర్ధం
వివరించారు. ప్రభువే నీ ఫ్యాక్టరీ నీకిస్తున్నారని తెలిపాడు. ఆ ఫ్యాక్టరీ 24 లక్షలకు శ్ంకష్న్
చేశ్రు. నాకు అన్ని విషయాల్లో యేసుపపరభువే సహ్లయం చేస్తారన్నాను. పపరభుతవంవారు 27
లకషలువాఫ్ చేశ్రు. మీ బుణాలన్నీ వ్చివేస్తావు మనవు కలిసి ఫ్యాక్టరీ నడుపుదామని నరమ
రాంబాబుగారు, �ధర్గారు వుందుకు వచ్చారు. నన్ను ఎవు.డి.గా ఉంచారు. నా ఆసిత నాకు స్వాదీభనం చేశ్రు. నాకు ప్రభువు చేసిన అదభుతాలు, వేలులు చెప్పమని సాకష్యానిరకై అనేక పపాంతాలనుండి ఆహ్లవనాలు వస్తున్నాయి. నేను ఎకుకవ సమయం దేవునికిస్తున్నానని ఫ్యాక్టరీ పని నుండి తప్పుకో మన్నారు. నేను సంతోషంగా ఈ లోక సిరిసంపదలు డబ్బు గొప్పవి కావని రికత్ హస్తాలతో బయటకు వచ్చాను. నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి అదభుతానికి బుజువులున్నాయి. నా కేసులన్నీ రెండున్నర సంవత్సరములలో పూర్తిగా సమసిపోయాయి. నావదద ఒకే ఒక సమాధాన వుంది.

''వింత అయిన యేసయ్య ప్రేమ వలననే సాధయము. ఉమ్మివేయబడి అవవానించ బడిన స్థలంలో మరలా 5 అంతసుథల భవనం కట్టి తల ఎతతుకుని దేవుని స్తుతించగలి గాను. నేడు వూడు పపదేశ్లలో స్వచ్ఛంద సేవ చేయు ధన్యత ప్రభువిచ్చారు. అనేక రోగాలు చెడు వ్యసనాలు, కుటుంబ సమస్యలు, ఆత్మహత్య శరణ్యమనేవారికి క్రీసేత వారి మని బోధించాలి. ఆపై ధన్యత నీకు నాకు దేవుడే పపసాదించగాక. ఆమెన్.
28
మీ క్రీస్తు రకతంలో మీ కుటుంబంలో ఒకడ్రనైన
శ్ంతారావ్ భోగి.
సాక్ష్యం 7. బాంబులు పట్టిన చేయి బైబిలు పట్టుకొను
బాగయము కల్గింది
- మై�ెల్ విజయ�ుకువార్
పరిచయము :
ఎఫెస 2:1. మీ అపరాధముల చేతను, పాపముల చేతను, మీరు చచ్చినవారై యుండగా, ఆయన మివ్మును క్రీస్తుతో కూడా పబతికించెను——. మై�ేలు తల్లిదండ్రులు గొప్ప వైదయిలు వీరి తల్ల డాకట్రు రత్నమ్మ గారు వుఖ్యమంత్రి డాకట్రు వై.ఎస్. రాజశ�ఖర రెడిు గారి సొంత వేనతత. యమవనంలో లోకాశలలోపడి విచ్చిలవిడి జీవితానికి అలవాటుపాడు. రాజకీయాల పిచ్చిలో తనకు అడుగానున్న అన్నిటిని దారం చేసుకున్నాడు. భార్యను వేధించేవాడు. బిడ్డలను దారపపాంతంలో హలసటలులో నంచేశ్డు. ఇరవై ఆరు సంవత్సరాల వయససులో బాంబు ్రేలుళులతో, రైఫిళుతో తుపాకులతో, కొడవళుతో, గొడ్రుళ్లతో నిండిపోయింది. పకౌర్యం, హింస దురా�రితలు దురిందీాలలో అతడు వునిగిపోయాడు.
మై�ేలు స్వయ కదీనం: -
పరైస్తవులు ప్రేమించే యేసు ప్రభువు తకుకవ కులానికి చెందిన వారి దేవుడనియు,
పోరాడేందుకు శక్తిలేని కారణంగా ఆయన చనిపోయాడని నేను భావించేవాడిని. దేవునిలో
వానవునికి సంబందాలుంటాయని భావించలేదు. జీవితంలో ఆస్తులు, అంతసుథలు ఉంటే
అదే ధన్యతగా భావించాను.
ఎవ్మేల్యేగా ఎన్నిరకై మంత్రి కావాలని తపించాను. అదే నిజమైన ఆ�ర్వాదమని ఎంచాను.
బాంబులు, కొడవళు, తుపాకులు, బాడ� గారులను నవ్ముకొన్నాను. నా జీవితమంతా కోరుట
కేసులతో నిండిపోయింది. నా పదునాలురగళు జీవితము ప�ా్యకష్న్, రాజకీయాలు అనేక మంది
చావుకు కారణమయింది. నా శపతువు పపాణాలను తీయాలని, అతను నా ప్రాణాలు తీయాలని
ఎదురుచూచే వారము.
నా బాధల్లో నా బార్య ప్రార్థన చేసే పరైస్తవ విశ్వసి. నా గురించి వానక ప్రార్థన చేస్తూ ఉండ
ేది. సహనవు, ప్రేమ, అప్యాయల నిధి. నిర్థాకిషణ్యంగా కొటేటవాడ్ని. హీనంగా చూచుకొనేవాడిని.
పతాగుడు అదుపులో లేదు. తుపాకీ తలకు ఆనించి బదిరించేవాడిని. నా భార్య జీవితం క్షణ
క్షణము భయము, బాధతో నలిగిపోయేది. బయటకు మళిుపోగా పొదలవదద పావులు, త్రేళు గల
ప్రాంతంలో ప్రార్థించేది. ఆమె ప్రార్థనలు ఎంతో మన:పూర్వకంగా వా కుటుంబానికి కాపుదలగా
ఉండేవి. కొడవళుతో నాకు బాడ�గారులుండేవారు. వాపై పోలీసుల నిపఘా ఉండేది. అత్యంత
ప్రమాదకరమైన నేర్సతునిగా పోలీసు రికారుల్లో ఎకాకను. చాలా సార్లు జైలుకు మళ్ళాను నేనంతే
మనుష్యులకు భయం డబ్బు ఖర్చు చేస్తుంటే నా భార్య బాడ� గారులకు జీతం నిర�యించమని
సలహ్ల యివ్వగా వారికి నచ్చిలేదు. ఆమెను చంపాలని బియ్యం డబ్బభలలో బాంబులు పెట
ాటరు. దేవుడే మంచి సలహ్ల దావరా పని మనిషితో చెపిపంచి రక్షించారు. నా భార్య నన్ను చాలా
ప్రేమ నిర్మలమైన రీతిగా ప్రేమించేది. నా కేషమవు కోరుకొనేది.
నా భార్యకు దేవునితో ధృడ్రవెన� వాస్తవిక సంబంధవు ఉండేది. నా ఆత్మ విషయమై
నిరంతరమూ కషోబభపడేది. ఉదయాన్నే యిల్లు వదిలితే రాత్రి భోజనానికి తిరిగి వస్తానంటే
గ్యారెంటీ లేదు. నా పపాణవునకు కీడు కలుినని ఎంచి తిరిగి వచ్చే దాకా వోకాళు మీద
ఉండేది. ఆమె ప్రేమ ఎంతో గొప్పది.
కనీసం 60 లేదా 70 సార్లు నన్ను దేవుడు మరణవు నుండి తపిపంచారు. నేను
తరచగా మళ�ు శాపు వద్ద బాంబులతో చంపాలని ప్రయత్నాలు జరిరగవి. ఎలకష్న్ల సమయంలో
కాలపులు జరిగాయి. కుడిఎడవుగా నున్నవారు గాయపడ్డారు. నన్ను దేవుడే తపిపంచాడు.
జీపులలో బాంబులన్నీ ఒకేసారి ్రేల్చిగా కొందరు మరణించారు. కొందరు గాయపడ్డారు.
సంవత్సరము కంటే పైగా హైదరాబాదు వుష్రాబాదు జైల్లో ఉన్నాను. నా శపతువులు డాకట్ర్ల దావరా విష్యపపయోగం చేశ్రు. ''రాజకీయ శిదిీలాల నుండి పరలోకభ్గవనాలకు—— అనే పుస్తకం వ్రాశ్ను.
శాంతి లేని జీవితము:- నా పాప జీవితము పఘలితముగా శ్ంతికర్వైంది. రాత్రి వేళ్ల్లో నిపద వుండేది కాదు. భయంతో ప్డ్ర కలలు వచ్చేవి. యోగా దావరా భమాతీత ధ్యానం దావరా మన:శ్శింతి వెదకాను. అతిగా త్రాగుట వల్ల రకతం కరకకవాడ్ని. నా జీవితంలో ప్రతి నివిషము, నైరాశ్యపు చీకటి కూపాల్లోకి దిగిపోయాను.
ఈ విరక్తి, ఓటమి, అనారోగయము, జీవితంలో శ�నయమూ దీనంతటినీ అంతం చేయాలనిపించేది. ఆత్మహాత్యాయత్నం చేయాలనిపించింది. మరణం తర్వాత నా జీవితం ఏవుంటుంది? అనే ప్రశ్న అడుపడింది. చావంటే బభయవేసింది. ఆలోచనలో ప్రేవేశించాను.
రకష్ణానుభవవు :- నా భార్య బందువులు గొప్ప విశ్వసులు. ఎల్.ఇ.ఎఫ్. అధినేతలైన
29
దానియేలు గాని భార్య దీమనమ్మ గారు నా భార్య వేనతత. నేడు జాషువా డేనియేలు గారి ఏమనసు ఎవంజలికల్ ఫెలోషిప్ ప్రపంచమంతా శ్ఖలతోటి పరిచర్యలో ఎందరో జీవితాల్ని వెలిగిస్తుంది. మపదాసులో అవగాహన మందిరానికి నా భార్య న్ను తీసుకొని దైవజనులకు పరిచయం చేసింది. వారి ప్రేమ నన్నాకరి�ంచింది. వారు నా కోసం పపార్థించసాగారు. జాషువా డానియేలుగారు, జి.పి. సాల్మన్ గారు, డాకట్ర్ విలసన్ పాల్ గారు, డి.సి. బాపనయ్య గారి విజ్ఞాపన ప్రార్థనలు బహుబలవు గలవై నా జీవితాన్ని ప్రభావితం చేశ్యి. ఎంతో ప్రాధేయపడి ప్రార్థనా పూర్వకముగా ప్రేమతో రక్షణ మార్గాన్ని నాకు బోధించారు. యేసు క్రీస్తు గురించి నాతో వివరించారు. సరే వీరు బోధించే క్రీస్తు నిజమైన దేవుడో కాదే పరీక్షించదలచాను. ఎందుకో వారు చెపిపంది చెయయాలనితోచింది. నా భార్య సుదీర్థ ప్రార్థనలు, పట్టుదలతో కన్నీటితో ప్రార్థించిన ప్రార్థనల పఘలితమే నాలో వారపుకు కారణమయిందని నా కర్థమయింది.
గలతి 6: 9. అలయక వేలు కోరితే తగిన కాలమందు పంట కోస్తావు. పఘలితం చూస్తావు. దైవ సేవకుల సలహ్ల పాటించి ఏకాంతంగా దీనంగా ప్రార్థించాను. 'ప్రభువా, నేను పాపిని. నన్ను కష్మిస్తావా? నాకు రక్షణ పపసాదిస్తావా?——
లాకా 24:29. ఇదిగో నా తంపడి వాగాదనవు చేసినది. మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలచి యుండునని వారితో చెప్పేను——. పై నుండి శక్తి అనగా రక్షణ నిలచి యుండుట అనగా మపదాసులోనే ఉండాలని అదేశంగా నవ్మాను. నా బాల్యం నుండి చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. నా హృదయము సజీవ దేవుని ఆలయమని
దానిని పవిత్రంగా ఉంచాలని దేవుని సేవకులు చెపాపరు. నేను విధేయత చూపాను. ఎవంటనే
దేవుని శక్తి నాలో పనిచేయసాగింది.మను వెంటనే పతాగుడు వానివేశ్ను. పవిపత జీవితము
ఆరంభరుంది. నా భార్య చేసిన ప్రార్థనలకు జవాబు లబభ్యవైంది.
1 కొరింథీ 7: 16. ''ఓ పస్రీ, నీ భర్తను రక్షించెదవేవో నీకేమి తెలియును? నా రక్షణ
ానుభవం నన్ను దీనుడిగా వార్చిగా, గతంలో బోధించిన వారందరికీ క్షమాపణ అడిగాను.
దేవుడు సవయంగా నాతో వాట్లాడాలని ఆశించి ప్రార్థించి పండుకున్నాను. ఆ రాత్రి పఫరభువు
నాతో వాట్లాడారు. 'నేను దైవజనుని వలె యితరుల తలపై చేతులుంచి పపార్థించుచున్నట్లు
చూపించారు. అది పాస్టర్ల పనికదా! అని తలంచాను. నా ప్రార్థనలు కొనసాగించాను. మరొక
వాక్యం దావరా దేవుడు వాట్లాడారు.
యెషయ 42:6. ''గ్రుడ్డి వారి కన్నులు తెరచులుకును బంధింపబడిన వారిని విడ
ిపించుటకు నీతి విషయములో నీ చేయి పట్టుకున్నాను——.
రూ వాట దావరా దైవ పరిచర్యకై నన్ను పిలిచారు. ఈ పిలుపు ధృడభ�కరించుటకై
ఉపవాసము నుండి పపారిదంచాను. వూడవ దినాన నిరివు 4 అనే స్వరం విన్నాను. మోషేను
దైవ సేవకై దేవుడు పిలిచిన రీతిన గ్రహించి, యేసే దేవుడని పపకటించుటకై రాజకీయలోకాన్ని
వదిలిపెటాటను. పకమంగా దేవునిలో మనుష�్యలత సరిచేసుకోసాగాను. నా భార్యను క్షమాపణ
కోరాను. కనీసము 200 మందిలో క్షమాపణ కోరాను. 1994 మార్చి 30వ తేది నా తపిపదాలను
గవర్నరుకు లేఖ దావరా తెలిప నా హృదయ భారం తీర్చుకున్నాను.
చెపిప నశక్యవెన� వింత శాంతి ఆ గుండెల్ని తాకింది. నా మెడపై తల ఉన్నదా లేదా
అన్నంత తేలిగ్గా భావించాను. దేవుడు నన్ను దర్శించి నాకు గొప్ప రక్షణ, శాంతి, సమాధానవు
ప్రసాదించారు. నా రక్షణ సిదర్త గురించి మరొకసారి తెలియజేయమని దేవుని ప్రాధేయపడగా
వాక్యం దావరా తెలాపను.
యెహ్లను 8:1. ''నేనును నీకు శికష్విధింపను—— నాతో పాతవి గతించి సమస్తవు నాతనమ
యయాయి. ప్రజలంతా నాలో గొప్ప వారపును చూశ్రు. వారంత నమ్మలేకపోయారు. దేవుని
దివ్యకాంతి నాలో వెలిగింది. నా ఎడవు ప్రక్క పక్షవాతం పోయింది. నిపదలేమి మన:శ్శింతి
లోపం అన్నింటి నుండి వివుక్తి లభించింది. దేవుడు ఈ లోక బందకాలనుండి విడిపించారు.
క్రీస్తులో నేనొక నాతన వ్యక్తిని గతంలో మరణ భయంతో నన్ను నేను మరణం తర్వాత పరలోకం
గమ్యంగా గ్రహించాను. ఆ పరలోకంలో దేవునిలో నాకు అనుబంధవేర్చిబడింది. గతంలో ధనం, సంపద దీవెనలుగా తలంచిన నేను నేడు గొఱ్ఱె] పిల్లల రకతంతో కడుగబడి పరిశుద్ధ దేవుని రక్షణలో నున్నవారే దీవెనలు పొందు ఆశీర్వాదం గలవారని గ్రహించారు. క్రీస్తులో నేను పొందిన నాతన జీవితముక అదభుతము ఎపరసముపదం పాయులైనట్లుగా జరిగిన గొప్ప అదభుతమేనా రక్షణానుభవం.
అద్భుతమైన కృప:-
నాలో కల్గిన వారపును బట్టి నా కుటుంబమంతా పరమానందభరితులయయారు. చెన్నయులో చదివే బిడ్డలంతా నన్ను చేశ్రు. యింటి నిండా ప్రార్థనలు ఆరంబభమ యయాయి. ప్రేమించే మంచి భర్తగా, శ్దద గల తండిగా నిలచాను. ఆవరించిన చీకటి వేఘం చెదిరిపోయింది. ఎల్.ఇ.ఎఫ్. సంఘములో నీటి బాపితస్మము తీసుకున్నాను. దేవుడు తన ఉన్నత సేవార్థం, మహివానివతవెన� పరిచర్యకై ప్రభువు పిలిచాడు. నేను ఆయనను మహిమపరుస్తూ ఆయన నావాన్ని కీర్తిస్తూ సాగిపోతున్నాను.
30
ప్రభువు శక్తి ప్రేమలను ఘనపరుస్తూ అదభు సాక్షిగా నిలచాను. ప్రజలు గుంపులుగా తరలివస్తున్నారు. అవేజింగ� పరగస� అనే చిన్న చిత్రాన్ని నిరి�ంచాను. దేవుని
(�ఎ�ఓ�అస్త్ర �తీ�షవ) గొప్ప ప్రేమ, మనుష�్యల్ని వార్చిగల ఆయన శక్తిని ప్రచారము చేయు ధన్యత లభించింది. అనేకులకు సావంతన కల్గిస్తూ క్రీస్తు ప్రేమ కన్పర్సుతంది. నేను ఏకాంతంగా పపారిదంచే కొండ్ర దిగువ స్థలవులో వృదాథశ్రమము నిరి�ంచాలని ఆశిస్తున్నాను. సియోను కొండ్ర అని ప్రభువే పేరు పెటాటరు. సియోను కొండ్రపై యెహోవా గరి�ంచను. యిదే నాకు పపరభువువిచ్చిన వాగాదనవు.
అనే పేరున ఆత్మ కదీద రచించు భాగ్యం
�తీశీఎ �శీశ్రీ�్�ష�శ్రీ తీవ�అర ్శీ నవ��వఅశ్రీవ వీ�అర�శీఅర కల్గింది. పతాగుబోతైన నేను రాజకీయ హాంతకుడ్రను నేడు నశించు ఆత్మల సంపాదనలో జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా గురించి ప్రముఖలు అభిపపాయములను బట్టి దేవుని స్తుతిస్తున్నాను.
1). వై.ఎస్. వివేకానందరెడిుగారు చెపిపన సాక్ష్యము. కడ్రప పార్లవెంటు సభ్యునిగా నున్నార. ''ముకైక వంగనిది పవానై వంగునా? దేవుడు చెట్టునే వంచేశ్డు. నిజంగా అదభుతాలు చేసే దేవుని పని. అతని స్వభావంలో ఈ గొప్ప వారపుకు దేవునికే మహిమ కల్లుగాక.
2. రాయలస్మ వాజీ బిషప్ అజరయ్య గారు చెపిప భావాలు :-
నేను విజయ�ుకువార్ గార్ని ఎరుగుదును. అతను సమసా�త్మకవెన� వ్యక్తిగా నుండేవారు. ఒకసారి రివాలవర్ తీసి నన్ను చంపుతానన్నారు. వారు మనససు తర్వాత నన్ను క్షమాపణ కోరాడు. క్రీస్తు హాంతకులను క్రీస్తు సాక్షులుగా వార్చు గొప్ప దేవుడు. బిషప్ వరపపసాద్ గారిని 1983లో గాయపర్చాడు. 1994లో క్షమాపణ కోరాడు. అతని జీవితంలో వారపు దేవుని కృపవాత్రమే. దేవుడు దీవించి తన మహిమకై వాడుకొనుగాక. శాలిని ఎలిజిబత్ (మై�ేల్
గారి ప్రధమ పుత్రిక) నాన్నగారంటే నాకు వణుకు, భయం నా బాల్యంలో నా తలపై ఆపిల్
నుంచి తుపాకీతో కాలా�లని పపయతి�ం చారు. నేడు సాతివకునిగా వారాడు. నేడు వా ఇంట్లో
ఎంతో సమాధానం ఉంది. వా డాడ�లో దేవుని ఆత్మను చూడగలుగున్నాను-ఆమెన్. మా�
సరిత, మై�ేలు గారి రెండవ పుత్రిక చెపిపన వివరాలు.
నేనెపుడ్రా వా డాడీ గురించి పతాగుడు గురించి సిగ్గుపడేదాన్ని, నా ప్నేహితుల వుందు
చాలా సిగ్గుపడేదాన్ని. నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బదిరించినా వార్లేదు. అంతా
ప్డకలగా వారింది. నేను వా నాన్నగారితో గడుపుటకు ఎంతో సంతోశాన్ని కల్గిస్తుంది. గొప్ప
అదభుత వారపు దావరా దేవుడు మవ్ములను ఎంతో ఆ�ర్వదించాడు.
డేనియల్ పపదీప� (మై�ేలు గారి కువారుడు) గతంలో వా నాన్న గురించి చెడు చెప్పుకునే
వారి మధ్య సిగ్గుపడేవాడ్ని. ప్నేహితులను యింటికి తేవాలంటే సిగ్గుపడేవాడ్ని. నేడు వా డాడ�తో
ఆటలాడ్రతాను, నాకు మంచి ప్నేహితుడు.
పుషప, మై�ేలు, భార్యగా నా ప్రార్థన పఘలితంగా వారారు. యిది అదుతమే. ఒకప్పుడు
బాంబులు, తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు పరిశుద్ధ గ్ందీమెన� బైబిలు మాస్తున్నాయి.
గతంలో హాంతకుడు యిప్పుడు దేవుని బిడ్డగా ఆయన పరిచర్యలో ఆనందిస్తున్నారు. యిది
కేవలవు దేవుని కృపా కనికరమే. ఏరీతి కృతజ్ఞతలు చె�్లంచగలను?
ఒకప్పుడు ఒక పకూరమృగంతో కలిసి జీవిస్తున్నట్లుండేది. ప్రజలంతా వారి అభిపపాయాలను
నేడు చెప్పగా దేవుని స్తుతిస్తున్నాను. అతను చంబల్ లోయలో నివసించ వలసిన వాడు. ఆత్మల
వేటలో వా వలలో పెద్ద చేపపడింది. వా వేనతత దీమనమ్మ దానియేలు గారి వా�ా్యనవు.
ఒకప్పుడొక పెద్ద పులి గొపరెపిల్లగా వారాడు. పెదదపులి పిల్లిగా వారింది.
వారు మనససుకు తగిన పఘలం మై�ేలు.
సేవా జీవితం: -
అదభుత కృప అనే వీడియో ఫిలిం దావరా సి.డి. పుస్తకాల దావరా అనేకులు ఆత్మీయ వేలు
పొంది యున్నారు. ''గన్ టు గాసపల్——. ఫిల్మ నిర్మాణం జరిగింది.
2007లో సింగపూర్లో అనేక దేశ్లు హాగియి పపతినిధుల సమక్షంలో పపదర్శించిన
ఫిల్మ వల్ల అనేకులు దీవించబడ్డారు.
గల్పలో సాక్ష్యాన్ని పంచుకున్నారు.
గతంలో మై�ేల్ అంగరకష్కుడు బన్నీ తన హారో సాక్ష్యాన్ని చూచి వారిపోయాడు. సురేష్
పరవాసిని, ప్రభువా అనే పాట దావరా రక్షణ పొందాడు.
సంపత్ ఒక పడైవరుగా నుండేవాడు. వీడియో, సి.డి. చూచి ఆశచ్యపడి ఆయనకు లభించిన శాంతి కావాలని ఆశించి ప్రార్థించగా ప్రమాదంలో పడక చేరగా మై�ేలు సాక్ష్యం సి.డి. చూచి రక్షణ పొందాడు. మణిపూర్ ఉగ్వాదులు సాక్ష్యం విని పప్రవర్తన చెందారు. మై�ేలు చెప్పే చివరివాటలివే.

ప్రియ సహ�దరుడా, నీవేస్థితిలోనున్నాను? క్రీస్తును నీ సవయ రక్షకునిగా స్వకరించావా? నీ పాపాలు కష్మించబడ్డాయా? నన్ను మార్చిన ప్రభువు నిన్ను తప్పక కష్మిస్తాడు. నీవే దిశగా మళాులనుకుంటున్నావు.
నీ గమ్యవేంటి?
నీ జీవితంలో గమ్యంబుఏదో
ఒక సారి యోచింపవా?
ఈనాడే నీవు పపరభుయేసు కొరకు
నీహృదయమర్పింపవా
31
పపరభువుయేసు నిన్ను సంధించి నట్టి సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి పపరభుయేసు లేక పోబోకువు సోదరా
సాక్ష్యం 8. జీవితంలో అతి విలువైన
అనుభవం క్రీస్తులో జీవితము
- విజయ�ు బనెడిక్ట
(వారుక 8:36) సరవలోకమును సంపాదించుకొని తన
ప్రాణం పోగొట్టుకొంటే ఏమి ప్రయోజనము ?
నేను నా జీవితాన్ని బాలీవుడ్ సంగీత గాయకునిగా
35 సినివాల్లో పనిచేసాను. దేవుడు నాకిచ్చిన గొప్ప
తలాంతులలో ఒకటి పాడడం. గతంలో సినివా పపజలకై పనిచేసాను. శ్వ్యంగా పాడి
ఎందరినో ఉపరాత లాగించి, ఎందరో జీవితాల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచాను. కాని నేడు
కేవలవు క్రీస్తును రక్షకునిగా స్వకరించిన తర్వాత క్రీస్తు కొరకే పాడాలని నిర్ణయించుకున్నాను.
నా తలాంతులలో నా శక్తివంచన లేకుండా అతి శ్రేష్టమైన గీతాల్ని వ్రాయుట పాడుటలో
గొప్ప ఆనందాన్ని తృపితని పొందుచున్నాను. నాకు దేవుడిచ్చిన శ్వ్యవెన� గొంతుతో దేవుని
స్తుతించుటతోపాటు క్రీసేత నిజదేవుడని సాకష్మిచు సువార్తను బోధిస్తున్నాను.
నేను 14 మంచి పాటల ఆల్చివ్సు తయారు చేసాను. ఆ పాటలలో ఆరాధన స్తుతి, సాక్ష్యము
తెలుప భావాలతో ఆర్థవంతంగా భావంలో క్రీస్తు మంచి లక్షణాలు ప్రేమను గుపిపంచాను.
నాకు మంచి గురితంపునిచ్చిన యిష్టమైన పాట పపపంచవుగా సంపాదిం చుకొని ఆత్మను
పోగొట్టుకుంటే వచ్చు లాబభవేమి ?
నా జీవితంలో బిల్లీ గ్రహాంగారి పరిచర్యలో పాల్గొని పాడుటలో ఎకుకవ ఆనందాన్ని
పొందాను. నా గానకచేరీల పఘలితంగా సేకరించిన విరాళాలను ప్రమాదాలలో ఆస్తులు
కోలోపయిన వారికి సహ్లయ సహకారాలందించు రి�ఫ� పనులలో ఆర్థికంగా తోడ్రపడ్రతాను.
యువకులకు, వనితల సంరకషవానికి కృషి చేయుటలో ఆనందిస్తున్నాను. నా జీవిత ధృకప్ధంలో
ఒక నిజ పరైస్తవునిగా నా జీవితవే మంచి సాకషంగా ఉండాలని, నా చుటాటనన్న వ్యకుతలను నా
సాకషంతో క్రీస్తు ప్రేమను ప్రభావితం చేయాలని నా ఆశయము. నాకు దేవుడు నా హృదయంలో
మీడియా ప్నేహితులకు పరిచర్య చేయు భారాన్నుంచారు. నా జీవితంలో నన్ను ప్రభావితం
చేసింది నా ప్రియమైన సతీమణి రెబ్బకాక అంకిత భావంలో క్రీస్తును ప్రేమిస్తున్న గొప్ప ప్రేమ.
ఆమె నాకు మంచి ప్నేహితురాలు. ప్రతి పనిలో నా భార్య సంపూర్ణి సహకారం నన్ను ఉతేతజ పుస్తుంది. నాకన్నా ఆత్మీయంగా చాలా పరిపకవత్ చేరిన విశ్వసిగా నిలిచి నన్ను నా సేవను పపోతాసహాపర్చుట దేవుని కృప. నా భార్య, ఆమె తల్లిదరపడ్రులు నా ఆత్మీయ జీవితానికి జీవం పోసారు.
నా కుటుంబవు యెహోషువా వలె నేను నా కుటుంబవు దేవుని సేవిస్తున్నామని చాటి చెప్పుచున్నావు. నాకిదదరు కువారులు ప్రభువు బహుమతిగా యిచ్చారు. నేటికి వారి వయససు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు రూబల్, జోష్, రాయల్, జోయేష�లు దేవుని ప్రేమలో పెరుగుచున్నారు. నేను చేస్తున్న సంగీత పరిచర్యలో గణనీయమైన సేవలందించుట నా భాగ్యం.
నా రకష్ణకాధారము :-
నేను నమ్మిన నా క్రీస్తులో పరిచయము చాలా కఠిన పరికషా సమయములో జరిగింది. నా చిన్న తవ్ముడు జర్మనీలో వ్యాపారంలో నుండగా ప్రమాదవశాత్తు అతని వ్యాపారస్తుల
32
గొడవవల సమయములో హాత్యకు గురయయాడు. పోలీసులకు ఫోను చేయు ప్రయత్నంలో కాలపులచే చంపబడుట నాకు చాలా దుఃఖాన్ని కల్గించింది. అప్పటికే నాకు బోలెడు ధనవుంది, పేరుంది. వ్యాపార వెళుకువలన్న జ్ఞానవుంది. కానీ ఒక ప్రాణం విలువ అన్నిటికన్నా విలువైనది. ఒక కుటుంబవులో ఒక వ్యక్తి మరణం ఎందరినో దు��ాపకాంతుల్ని చేసి తీన బాధకు గురిచేస్తుంది. ఆ బాధ అనుబభవించినవారికే రకత్ బంధువులకే పరిమితం. బాధించిన వారి పట్ల పరదేవషం, భరించరాని దయ గుండెల్ని పిండేస్తుంది. నా తవ్ముడు అతని లోటుతో నా దుఃఖం తగించు కొనుటకు ఎన్నో తీర్థయాపతలు, క్రొత్త ప్రాంతాలు, క్రొత్త వ్యకుతల ఆదరణ యివన్నీ నాలో దుఃఖం, కన్నీరును తగించలేదు. నాలో కల్గిన తీరని వ్యధను గుర్తించి క్రీస్తును ప్రేమించిన విశ్వసులలో ఒక్కరు నన్ను క్రీస్తుకు పరిచయం చేసారు. కన్నీరు తడిచి, గుండె బాధల్ని వ్చి పాపాల్ని క్షమించి నిత్య జీవాన్నిచ్చే క్రీస్తునే రక్షకుడు లోకానికి వెలుగుగా వచ్చారని వారివు సత్యము జీవవు ఆయనేనని చెపాపరు.
నేనెంతో విద్యాభ్యాసం వల్ల జ్ఞానాన్ని పొందాను జ్ఞానవునకు మించిన గొప్పజ్ఞానం నిండిన గ్రంధం బై�లుగా గ్రహించాను. సమసత జ్ఞానవునకు మించిన సమాధానవు నిచ్చే గ్రంధవు బైబిలు. సమస్యలన్నింటికి జవాబు నిచ్చే గ్రంధవు బైబిలు. నా తవ్ముడిని హత్య చేసిన వారిని కష్మించగల్గిన ప్రేమ నందించింది క్రీస్తు కలవరి ప్రేమ.
వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని కష్మించమన్న క్రీస్తు ఆప్యాయత సైపఘనును రాళుతో కొట్టినప్పుడు కష్మింయచని ప్రేమ నన్ను మార్చింది. ఆ క్రీస్తును రక్షకునిగా స్వకరించిన
నాటి నుండి క్రీస్తు కొర్రై జీవించుటకారంభించెను. నా సంప్దను లక్ష్య పెట్టలేదు. క్రీసేత నాకు
సంరకష్కుడ్రయయారు. నా సమయము, తలాంతులు సంపద క్రీస్తునకే అంకితం చేసాను.
క్రీస్తు అన్ని ప్రార్థనలకు జవాబునిచ్చు గొప్ప దేవుడని నవ్మాను. గత 12 సంవత్సరాలుగా
ప్రపంచమంతా తిరిగి క్రీసేత రక్షకుడని పాటలు దావరా సందేశం దావరా అనేకులకు
సాకష్మిచుటలో పరమానందం పొందు ధన్యత లభిస్తుంది. నాకు సంరకష్ కుడు, పోషకుడు
క్రీసేత. క్రీస్తు మెల్లని స్వరం నన్ను నడిపిస్తుంది. నా జీవితానికొక పాటని చ్చారు. సాకషాన్నిచ్చారు.
నేను నా జీవిత కాలమంతా ఆరాధిస్తూ, కీర్తిస్తూ సాగిపోగలను. నా పాటలలో భావాలందరూ
అభినందిస్తూ క్రీస్తును ప్రేమిస్తున్నారు.
ప్రభూ, యేసా, నీవే మహలత్యమము గల క్రీస్తువు. నీవంటి వారెవరున్నారు? ఎవరూ లేరు.
నా జీవితం లోకి వచ్చావు నాకు వుక్తిని పపసాదించావు.
నేను పాపిని. నన్ను రక్షించి నడిపిస్తున్నావు. యేసయ్యా, నీవు నిన్న నేడు రేపు ఏకరీతిగా
ఉండువాడవు. వారని దేవుడవు హల్లెలూయా. నీకే సోతపతము. దేవుడు సరవ శక్తిమంతుడని
తప్పక నవ్మాలి. నిరాశ నుండి సమస్యల నుండి పూర్తిగా రక్షించ సమర్థుడు. గతంలో నేను
పాప�సింగర్గా, ఫిల్మ సింగర్గా ప్రజల వుందున్నాను. నిలబడి గాసపల్ సింగర్గా ధైర్యంగా
నిలబడి వేలాది జనవులకు క్రీసేత దేవుడని చాటి చెప్పు ధన్యత నిచ్చారు. హల్లెలూయ. క్రీస్తు
కృంగిన వారిని లేవనెత్తువాడు. బాధితులను ఆదుకొను ప్రేవామయుడు. నన్ను రక్షించాడు.
నాలో మంచిని వెదికి కనుగొన్నాడు.
పరైస్తవం మతం కాదు. వారివే. సజీవుడై నడిపించే దేవుడు మనకున్నాడు. ఎటు
వంటి శ్రమలోనున్నను. నిన్ను ఆదుకొని కన్నీరు తుడిచే దేవుని తలంచుకో నీకేది మంచిదో
కనిపెట్టి యిస్తాడని పూర్తిగా నవ్మాలి. క్రీస్తుకు నిన్ను పూర్తిగా మార్చి వేసి కోరిన రీతిగా
వాడుకొని శక్తి సమర్థత ఉందని గుర్తించావా? నీకు సమ్మతి గల మనససు నిచ్చి ధృడభ్రపరుస్తారని
విశ్వసించుచున్నావా?
నీకు పపస్తుతమున్న అనుభవాల నుండి విడుదలనిచ్చి విడిపించి గొప్ప స్థితిలో నుంచగల
మంచి దేవుడని ఆయనను చేరి ప్రార్థించి జవాబు పొందు. చదువరీ నాకు ప్రపంచంలో కోరిన
గొప్ప జీవితం కన్న క్రీస్తులో నన్ను శాంతి చాలా గొప్పదని నేను గ్రహించాను. నీకట్టి అనుభవవు
కావాలని నా దీన ప్రార్థన. పెంతకోస్తు అనుభవాన్ని పొందు క్రీస్తులో ఆనందించు. అట్టి ధన్యత
కలుగు గాక ఆమెన్. పరిశుదాథత్మ ప్రభువా సావమి వా మధ్యకు దిగువా ఆత్మ వశులను చేసి
అభిషేకించుమయయా ఆమెన్. హల్లెలూయ.