
సాక్ష్యం 30. తండ్రి ప్రేమతో పెంచలేదు కానీ అమ్మ
కన్నీటితో బాధ్యతతో పెంచగా లోకాశలకు లోనై పాపిగా
జీవించగా క్రీస్తు తెలియని స్థితిలో ఉండగా
వెదకి రక్షించారు కువైటులో స్థిరపరిచారు .
బ్రదర్ తేజా, కువైట్
""ఆత్మ విషయమై దీనులైనవారు ధనయలు పరలోక రాజ్యము వారిది"
- మత్తయి 5:3
1. పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనములు నా పేరు తేజ నాన్న అమ్మ గారు అక్క విజయవాడ దగ్గర ఒక గ్రామంలో నివసించేవారము. రోమా 5:6 వాక్యం ప్రకారం ప్రభువు నాతో మాట్లాడారు. ఉన్న పది కుటుంబాలు పేరున్న వారితో మేముండేవారము. అమ్మమ్మ ప్రభువును నమ్మినందున ప్రభువును చిన్నప్పటి నుండి తెలసు కున్నాను. దురభ్యాసాలు లేకుండా ప్రేమతో అమ్మ వద్ద సంతోషంగా జీవించాను. ఇబ్బందులు లేక లోటు లేని రీతిలో 10 సంవత్సరాలలో పరిస్థితి చాలా దిగజారింది. అక్క చేతికి ప్రమాదం వల్ల పేదవార మయయాము. అమ్మ నాన్న జీవితాలలో గొడవలు ఆరంభవుయయాయి నామకార్థ రక్రైస్తవులుగా జీవించేవారము. మాకు చాలా బాధ కలికగది. నాన్న అమ్మను కొట్టి బాధించేవారు. నాన్న బయట తిరిగేవారు పెద్దలు వచ్చి అమ్మ నాన్నను సరిచేసేవారు. నేను 7వ తరగతికి చేరాను అమ్మ నాన్న చాలా ద్వేషించుకునేవారు. ఇంట్లో నుండి నాన్న వెళ్ళిపోయారు. సమాజానికి ఏమ చెప్పాలో తెలియదు మతి స్థిమతం లేక అమ్మ ఏదో మాట్లాడేది. ఎలా ప్రార్థించాలో తెలియదు. చర్చికి అలవాటుగా వెళ్ళేవారము. అమ్మమ్మది అదే }రు గనుక అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాము. మామయ్యకు ఫోను చేసాము అమ్మ కాసత స్థిరపడింది. నాన్న తిరిగి వచ్చాడు. ఇక విడిపోక ఆనందంగా ఉంటారు అనుకుంటే అమ్మ మమ్ములను రెక్కలు ముక్కలు చేసుకొని పెంచింది. అమ్మమ్మ ఇల్లు చేరాము. ఆమె ఇల్లు పాడయి పడిపోయింది. ఆధారం లేనివారమయయాము. వేసవి కాలం క్రీస్తు ప్రేమకు సాక్షులు180
రాళ్ళపనికి అమ్మ వెళ్ళేది. మేము హాస్టలులోనే ఉండేవారము. అమ్మ బాధలో
ఉండగా చూచి ఏడ్చేవాడిని. మా కొరకు చాలా కష్టపడింది. నేను 10వ తరగతి పూర్తి
చేసాను నాకు చదువుకోవాలని ఉంది. అమ్మ పని చేయాలన్నది. నాకు
చదువకోవడానికి ఆధారం లేదు. మామయ్య నేను చదివిస్తాను అన్నాడు, భటైక�
వరకు చదివాను. పసలవులలో పని చేసేవాడిని ఒక అన్నతో పరిచయమయింది
ప్రార్థన చేసుకునేవాడు నేను కూడా నెమ్మదిగా ప్రార్థన చేయడం ఆరంభించాను
అమ్మకు చాలా సహాయపడేవాడిని. యవన కాలంలో లోకంలో పడిపోయాను.
బాతులు నేరచుకున్నాను. సాతానుకు లోబడి చెడు పని చేస్తూ అమ్మను కొట్టి బాతులు
తిట్టేవాడిని. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కొలోపయాను. నేను చేసిన పాపం
పఘలితంగా చనిపోవు స్థితికి చేరాను. పాపము పరిపకవావై మరణమును కనును.
ఆత్మహత్య చేసుకోవాలని లైటరు రాసాను అకకబావ అమ్మను బాగా చాసుకోండని
రాయదలిచాను. కానీ 2017లో పాపం చేయను ప్రభువుతో ఉంటనని నిబంధన
చేసుకున్నాను �న్ 18 2017న ప్రభువును అంగీకరించాను. మరలా తిరిగి పాపం
చేయసాగాను. పాప స్థితి జ్ఞాపకం చేసి ఆదరించారు. అనుకోని రీతిగా ఉద్యోగ
రీత్యా సౌది వెళ్ళాను. ఒంటరినయ్యాను. ఎక్కడ పడిపోయానో అవన్నీ దేవునితో
ఒప్పుకొని పశ్చాత్తాప్పడాను మంచి సంఘం పరిచయమయింది. వారంతా నన్ను
ప్రేమించి ఎంతగానో ఆదరించి హెచ్చరిస్తూ ఆత్మీయంగా నిలబైట్టుటకు సంఘ
సహవాసం ప్రేమతో ఆదరిస్తూ ఉంది. అమ్మకు క్షమాపణ చెప్పాను ఆమె ఏడ్చింది.
అమ్మను ప్రేమగా చాస్తానని మాట ఇచ్చాను. దేవుడు కొత్త జీవితమచ్చి కొత్త వ్యక్తిగా
తీర్చి దిద్దాడు. శారీరక కోరికలు జయించే శక్తినిచ్చాడు. యవ్వనంలో ప్రతి పాపం
నుండి విడిపించి విడుదల విమోచన కలిగించారు. నేడు అందరితో సమాధానం
కలిగి జీవిస్తున్నాను. గతంలో నిద్ద పట్టేది కాదు నేడు దేవునిలో ఆనందంగా ఉంటా
సంతోషంగా హాయిగా నిద్దపోతున్నాను. ఇహలోక తండ్రి దారమయినా పరలోక
తండ్రి ఆదరిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. నా డబ్బులు గతంలో పోగొట్టుకునేవాడిని.
మామయ్యలు ఆర్థిక సహాయం చేసి ఆదరించారు.
మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకలపమును బట్టియు, అనాది
క్రీస్తు ప్రేమకు సాక్షులు181 కాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యకషతవలన బయలుపరచబడి నదియునైన తన క(ష�స:13)పనుబట్టియు, మనలను రక్షించి పరిశుద�వైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అకషయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చిన. 2తిమోతి 1:9

పరిశుద�వైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. త్యాగపూరితవైన ప్రేమతో క్రీస్తు మనలను ప్రేమించాడు. ఆ ప్రేమకు గురతుగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెటాటడు. మీరందరు క్రీస్తును నమ్మండి. అందరం క్రీస్తును నమ్మి పరలోకానికి వార్సులం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ ! క్రీస్తు ప్రేమకు సాక్షులు182
సాక్ష్యం 31. హిందువుగా జన్మించి చెడు సహవాసంలో నేరాలు
చేసి జైలు పాలయయాను.రక్రైస్తవులను ద్వేషించాను జైలులో
క్రీస్తు ప్రేమను కనుగొని రక్షించబడాను దేవుని సేవలో
స్థిరపరిచారు.
బ్రదర్ గోపి, తాడేపల్లిగాడెం
ఫోను : 9010446420
""నేనే మారగం సత్యం జీవమునైయున్నాను" - యోహాను 14:6
1. పరిచయం:
ఈ సాక్ష్యం భను ప్రకాష్ గారి ద్వారా సేకరించబడింది. ప్రభువు నామములో
అందరికి శుభములు నా పేరు గోపి నేను ఏకైక పుత్రుడిని నాన్న
ఎరువుల వ్యాపారం చేసేవాడు నాకు రక్రైస్తవులంటే బాల్యం నుండి
ఇష్టం లేక ద్వేషించేవాడిని. యేసు ప్రభువు పటం భచ్చిగాడు
చాక�పీసుతో వేసేవాడు అతనికి వేసిన చిల్లరనేనుతీసుకొని సిగరట్లు
కొనేవాడిని. చర్చికి వెళ�ివారిని బాధించేవాడిని. బాగా త్రాగేవాడిని.
గొడవ చేస్తూ బాధించేవాడిని. కుల పిచ్చి ఎకుకవగా ఉండేది.
నాయుడు కులంపై అభిమానంతో మా కులంలో విజయవాడలో ఒకరు మరణించగా
బససులు కాల్చేిసాను. మా నాన్న వ్యాపారిగా ఉండేవాడు. 10వ తరగతి చాలని
వ్యాపారం పనిలో పెటాటడు. డబ్బులు వసాలు చేసేవాడిని. 1983లో జాబులో
చేరాను. చాలా మంది స్నేహితులుండేవారు. నీవు కొంత డబ్బు తెసేత సినిమాలు
చూస్తూ కొత్త బట్టలు కొనుకొకని జల్సాలు చేస్తూ తాగవచ్చిని ప్రోత్సహించేవారు.
నాన్నకు తెలిసి పని ఆ్రేసారు. నా దగ్గర డబ్బులు లేనపుడు నాన్న ఇచ్చేవారు. నా
ద్వారా అందరికి పారీట ఇవ్వాలనిపించింది. ఆ రోజుల్లో యజ్ఞం చేసి బంగారు పతకం
బహుమతిగా ఇచ్చేవారు. నాన్నకు లభించిన బంగారు పతకం దొంగతనం చేసి
అవ్మేసాను. నాన్న బాధపడుతారని అమ్మకు చాలా బాధ కలుగుతుందని పక్క వారిపై
వస్తుందని భయపడాను. ఇంటి పక్కన పండితుడు ఉండేవాడు అతడు అన్ని చెపపగలడని
అడుగుగా నేను దొంగను పట్టుకోగలనని అమ్మకు అభయమిచ్చాడు. నేనే ఆ దొంగను
అని వేర ముగ్గురు ఉన్నారని తెలిపాడు. నేను తట్టుకోలేక నేనే దొంగతనం చేసానని
ఒప్పుకున్నాను ఒక హత్య కేసులో నిందితుడనయ్యాను. తల్లిదండ్రులు చాలా దు'ఖ
పడ్డారు. మా తల్లిదండ్రులు శివ భక్తులు. ఆ శివాలయం పూజారి మాకు సన్నిహితుడు
క్రీస్తు ప్రేమకు సాక్షులు183 నాన్న అతనితో నా భడడ్ పాడయిపోతున్నాడు అతను జాతకం చూచి మీ అబ్బాయిలో సాతాను శక్తి ఉంది శని ఏడు సంవత్సరాలంటాయి నేను అభిషేకం చేస్తాను ఏడు వారాలు క్రమం పాటించాలి అన్నాడు. మున్సిపల్ చైర్మన్ అబ్బాయి నాకు స్నేహితుడుగా ఉండేవాడు. లకీ� టకీస్ ఓనరు ఒక స్నేహితుడి తండ్రిపై పోట్లాడగా తాగిన మత్తులో ఓనరును చంపదలిచాము. టక్సీలు వాడి కిరాయిలు ఇచ్చేవారము కాదు. ఆయుధాలు లేవు సోడా బుడిడ్ ఉంది. ఆ సమయంలో చైర్మన్ కొడుకు చూచాడు ఆయన తుపాకీ తెచ్చి బైదిరించాడు. తర్వాత రోజు షాపులు బంద్ చేసారు. మా అల్లర్లు తెలిసి గొడవ పెటాటరు. అటైంప్ట మరడ్ర్ కేసు పెట్టి జైలు పాలు చేసారు. నా తల్లిదండ్రులు బాధపడి పెండ్లి చేసేత బాగుపడతాడని తెలిసి మా బంధువుల కుమార్తెను నాకిచ్చి చేయలేదని బాధపడాను మరొక చిన్న పట్లెటారు అవ్మాయితో పెండ్లి చేసారు.
నాపై కేసులు ఎకుకవయయాయి. నాకు కుమారుడు కలిగాడు. నా స్నేహితుడు నాతో కలిసి వచ్చాడు ఒక వ్యక్తిని హత్య చేసాము. 18 కేసులు ఉన్నాయి 9 నెలలు రాజమండ్రి జైలులో ఉన్నాను. వాయిదాలకు తిరిగేవాడిని. హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నాతో పాటు మరో ఇద్దరు ఉన్నారు గనుక నాకు శిక్ష తగ్గుతుందనుకున్నాను. సుపీం కోరుటలో అపీపలు చేసాము. లాకప్ ఉండి నేను మరణిస్తానా? అని అన్నం తినేవాడిని కాదు. నా కుమారుడు 4 సంవత్సరాల వయసులో భార్య భడను అన్యాయం చేసావని ఏడ్చాడు. సుపీకోరుటలో కేసు తిర్స్కరించారు రాజమండ్రిలో ఉండాలన్నారు. మానసికంగా కృంగిపోయాను. ఆ బ్లాకులో రాజశేఖర్ అనే ముద్దాయితో పరిచయం కలిగింది. యావజ్జీవ కారాగార ఖైదీగా ఉండి నన్ను పలుకరించాడు. నిద్ద లేదని తెలిపాను చర్చిలో యేసు మాటలు సమాధానం ఇస్తాడంటా అని సువార్త తెలిపాడు. జైలులో కూడా క్రీస్తు మాటలే అన్నాను. మనకు సారయడు ఒక్కడే కదా సృష్టికరత కూడా ఒక్కడే మనకు తండ్రి ఒక్కడే అన్నాను. ముకోకటి దేవతల పేర్లు చెప్పగలవా అన్నాడు. ఆలోచనలో పడాను. జైలులో నాలుగు సంవత్సరాలలో వ్యాధులతో ఆత్మహాత్యలతో మరణించినవార ఎకుకవ ఉంటారు. కాసత మారుప ఉంటుంది విడుదల లేదు. దేవుని నవ్ముకో అని సలహా ఇచ్చాడు లోబడదామని ఆలోచించాను.
మోసపోకుడి మనుష్యుడు ఏ పంటను వితతునో అదే కోస్తాడు. గలతీ 6:7
నీవు విడుదల కావచ్చు కానీ అసలైన జైలు పాపముంది. చచ్చిన తరువాత రెండు స�లాలంటాయి పాపాలు నీవెంట వస్తాయన్నాడు. క్రీస్తు పాపం నుండి రక్షించగలడు. క్రీస్తు ప్రేమకు సాక్షులు184
దషుటలు మరణము నొందుటచేత నా కేమాత్రవైన సంతోషము కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిదు�కొని బ్రదకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు
యెహోవా వాకుక. యెహెా 18:23
శ్రీ ఆరారక మార్తి గారు బైబిలులో తప్పులు పటాటలని చూడగా అదే అతనిలో
తప్పులను ఎత్తి చూపింది. క్రీస్తును నవ్మాడు. క్రీస్తును అవమానం చేసినా
మృతయంజయుడయయాడు. మన పాపాల కొరకు సిలువను మోసాడు. నా తలిదండ్రులు
విసిగిపోయి నిన్ను ఎవరైనా చంేపసేత బాగండేది అన్నారు. స్నేహితుల వల్ల పాడయయాను
త్రాగుడు పాపమని, హత్య పాపమని తెలియలేదు. చివరకు పశ్చాత్తాపపడి క్రీస్తును
రక్షకునిగా అంగీకరించాను. మత్తయి 5వ అధ్యాయంలో నీ సహె�దరునితో
సమాధానపడు అని ఉంది. నాలో అపరాధభావం పోయింది. మా మామను
చంపదలిచిన పాపం గురించి ఒప్పుకొని పశ్చాత్తాప్పడాను. 10 సంవత్సరాలు
రాజమండ్రి జైలులోనే ఉన్నాను. 6 సంవత్సరాలు క్రీస్తు తెలియనివాడిగా ఉన్నాను.
రాజశేఖర్ బైబిలులో మాటలు చెప్పేవాడు. ఆ పద్ధతి నచ్చింది. జైలులో 22 సార్లు
బైబిలు చదివి పూర్తి చేసాను. కొన్ని వేల వాక్యాలు కంఠత పెటాటను. తోటి ఖైదీలకు
సువార్త బోధించాను. జైలులో ఇద్దరు ఒకే ఇంటికి చెందినవారున్నారు వారు అధికారులతో
గొడవ పడ్డారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడగలడని అర్థమయింది. ముఖ్యమంత్రి
ఆరడ్రు ప్రకారం 10 సంవత్సరాలుగా మంచి ప్రవర్తన కలిగ ఉంటే విడుదల పొందగలరు
అన్నారు. జానారెడిడ్గారు అధికారిగా ఉండేవాడు 1800 మందిలో 10 సంవత్సరాలు
పూరతయయాయి 205 మందిలో నేను కూడా ఉన్నాను. ఇంత మందిని ఒకే సారి
పంపలేమని కొంత మందిని వేర బ్లాకులో పెటాటరు. చాలా ఆనందంగా ఉన్నాము.
గవర్నరు నుండి జి.ఓ కొరకు ఎదురు చూస్తుండగా 205లో 8 మందిని తృణీకరించాడని
పేర్లు చెప్పలేదు ఒక గంట సేపు మానసిక కషోబభకు గురయయాను. డి.�.జి మహేాందర్
రెడిడ్ పేర్లు చెప్పాడు. గండా బత్తుల గోపి పేరు పిలిచి కేసు వివరాలు చెప్పి విడుదల
పొందుతావన్నాడు. నీవు కేసులో లేవని చెప్పాడు. దేవుని వాక్యం నన్ను రక్షించింది.
ఆగషుట 15 2000 లో విడుదల చేసారు. నేను చిన్న సహవాసంలో దేవుని సేవకునిగా
జీవిస్తున్నాను. 14 సంవత్సరాలు రౌడ�షీటరుగా పేరుండేది. పోలీసు వారికి నా స్థితి
తెలిసి అందరు పాస్టు గారని గౌరవించేవారు దేవుని బట్టి ఘనత ఇచ్చారు. గొప్ప
దీవెనకరంగా నా జీవితం మార్చారు. ప్రభువు మవ్ములను మార్చగలడు. ప్రభువు
దీవించను గాక. ఆమెన్ !
క్రీస్తు ప్రేమకు సాక్షులు185

సాక్ష్యం 32. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించి దురా�ర్గులైన
స్నేహితుల వల్ల దొంగతనాలు హాత్యలకు పాలపడి
జైలులో క్రీస్తును కనుగొని సిలువ సాక్షిగా ఆత్మ
జాలరిగా జీవించు క(ష�స:12)ప ఇచ్చారు .
బ్రదర్ కొండా శ్రీనివాస్ రావు, కాకినాడ
ఫోను : 9704305721
""పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము
నమ్మతగినదియు పూరాణంగీకారమునకు యోగ్య వైనదియునై యున్నది. అట్టి
వారిలో నేను ప్రధానుడను". 1 తిమోతి 1:15
1. పరిచయం :
ప్రభువైన యేసునామములో వందనాలు. యేసుతో నాతన జీవితం కార్య్రకమములో వై విట్నెస్ టీవీ నిర్వాహిస్తున్న రెవరెండ్ భను ప్రకాష్ గారు ఇంటరావ్యా చేసి సేకరించిన అద్భుతమైన సాక్ష్యమును వివరించుటకు దేవుని అనుగ్రహామును బట్టి పరిశుద్ధ దేవునికే స్తుతి మహిమ కలుగుగాక .
ఈ సాక్ష్యము ద్వారా దేవుని ఎలా అంగీకరించారో, దేవుని సేవలో అంకితమై జీవిస్తున్న జయపాల్ గారి సాక్ష్యము వివరణ శ్రీ శ్రీనివాసులు గారు రక్షణ పొందిన తర్వాత జయపాల్గా పేరు మార్చినారు.
అసలు పేరు శ్రీనివాసులు. మాది కాకినాడ మా నాన్న గారు నివసించిన ప్రాంతము కాకినాడ సార్యనారాయణ పురము మేము నలుగురము సంతానము మేము విగ్రహారాదికులము. బాల్యంలో అనయలుగానే జీవించాము నేను ఆఖరి సంతానము. తాతగారి పేరు పెటాటరు.
నాన్నగారు బాగా పెంచారు. నేను అనేక స్నేహితులతో బాల్యం నుండి సాకల్లో చేర్పించిన చదువు రాలేదు. అఆలు కూడా రావు తల్లిదండ్రులతో నేను నివసించాను. యవవానమంతా నా స్నేహితులతో చెడు అలవాట్లు వచ్చాయి. నా తల్లిదండ్రులు చెడిపోతున్నాడు అని చాలా ప్రాధేయపడి బోధించారు. వారికి తెలియకుండా చాలా దురలవాట్లు నేరచుకున్నాను మాతల్లికి నా దినచర్య తెలియక పోయినను నా క్రీస్తు ప్రేమకు సాక్షులు186
తండ్రిగారు కొంత గ్రహించారు. మా నాన్న చాల మంచి ఆశయాలన్న వ్యక్తి సంఘంలో
గౌరవ మర్యాదలందుకునేవారు ఏదేవైనా గొడవలకు దారంగా ఉండేవారు . నా
చెడ్నుేహాలు భయంకర పాపిగా మార్చాయి నాన్న చాల గద్దించారు నీ వయసు
వారందరు మంచి ఉద్యోగాలలోనున్నారు.
నీవు వ్యర్థ జీవితం జీవిస్తున్నావు నీబ్రతకు మార్చుకో అని పదే పదే
హెచ్చరించారు వారిమాట వినేవాడినికాదు. నాతల్లి విపరీతంగా పూజలు చేసేది 12
సం��కొకసారి సంబరాలు జరికగవి. ఆ దేవతా పూజలకు పూజారి నా తల్లి నాగమణమ్మ.
నా జీవితం మారాలని అన్ని దేవతలకు పూజలు చేస్తూ తాయత్తులు కట్టించేది.
భవానిమాలవేసి యాత్రచేసింది. పెండ్లి చేసేత బాగుపడగలనని నేను ప్రేమించిన
అవ్మాయితో నాకు వివాహము జరిపించారు. నేను సకాలమునకు ఇల్లు చేరేవాడిని
కాదు. చాల అల్లర్లలో గొడవల్లో చికుకకునేవాడిని.
జైలుకు వెళ్ళేవాడిని బైయిలు మీద తెచ్చేవారు. కాకినాడలోనే రౌడ�షీటరుగా
పేరు పొందిన వ్యక్తితో స్నేహం చేసాను, చాలా స్నేహితులు ఉండేవారు. అతనికి
కుడిబభుజంగా ఉండేవాడిని. తలిదండ్రులు ఆస్తి అంత పోగొట్టుకొన్నారు కాకినాడలో
వ్యాపారం జరికగది. లారీలలో లాటీ చేసి అమ్మ ఆ డబ్బును ఖరచు పెట్టుకునేవారం.
నా స్నేహితుని ఒకసారి కొటాటను. నా తలిదండ్రులపై తిరుగుబాటు చేసాను. బాబు,
నువువా స్నేహాలు మానాలి లేదా మాఇంటికి రావద్దు. నీవల్ల మేము అవమానాల
పాలగుచున్నామని తెలిపారు. నా భార్యకేమ తెలియని అమాయకురాలు. నేను నా
స్నేహితులని ప్రశ్నించాను. సహనాన్ని కోలోపయి అతనిని చంపాలని తలంచి అతనిని
చంపాను. చాల గొడవలు జరిగాయి కాకినాడలో 3 ట�న్ పో�సుసేటషన్లో పెటాటరు.
నా తల్లిదండ్రులు చాల ఏడ్చారు. నాలో పగ తగ్గలేదు నా తల్లిదండ్రులను కూడ
చంప చూచాను అప్పటికే 7 కేసులు ఉన్నాయి అతి కష్టం మీద నన్ను బైయిల్ ద్వారా
జైలనుండి బయటకు తెచ్చారు నాపై కేసులు పెరిగాయి డబ్బు సంపాదించాలనే
దురాశ నాలో కలిగింది.
నా జీవితంలో మారుప లేదు నా స్నేహితులందరూ వచ్చారు, వ్యాపారవేతతను
చంపి డబ్బు పొందాలని ఆశించాము. బ్యాంకు లాటీ చేయాలనీ తలంచాము
స్నేహితుడు అప్పారావు రామక(ష�స:13)షణ బంగారు షాపు దోచుకుందామని తలంచి
పిర�ాపురంలో క్రొత్త బంగారము షాపులో చేరి వెండి బంగారం దోచుకొని కాకినాడలో
అవ్ముకొని తిని ్రతాకగసాము. 3 నెలల్లో అంత ఖర్చయిపోయింది కేసులు చాల
క్రీస్తు ప్రేమకు సాక్షులు187 పెరిగాయి. మరల మ్నాేహితునితో మరొక షాపులో బంగారం దొంగిలించాలని ఆలోచించాము. పాతబస్తిలో షాపుకు వెళ్ళి చొరబడి బంగారం చూచాక సంచిలోకి బంగారము తీసుకున్నాము. ఆ భలిడ్ంగ�లో ఉన్న వ్యక్తి అరిచారు. ఒక వ్యక్తి లోనికి వెళ్ళిపోయాడు, కావలసిన బంగారము తీసొకని బయటికి వచ్చాము దారిలో లైట్లు తీసివేసాము. ముగ్గురిలో ఇద్దరం ్రతాగాము ఒకడు తాగలేదు. ముగ్గురము బండి ఎకికనాము దొంగ అని అరచిన వ్యక్తి ఉపాధ్యాయుడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వెంటనే వచ్చేసారు మా వెంట పడ్డారు. మమ్ములను లుంగిపోమన్నారు. మాలాకగ బలవంతులు యవ్వనస్తులు గనుక నా స్నేహితుడు కత్తితో బైదిరించదలిచాడు అనుకోని రీతిగా కత్తి చేతికి తగిలిన వెంటనే పోలీసు చేయి తెగిపోయింది అతను పోలీసు విజిల్ వేయగానే మరికొందరు పోలీసులు చుట్టుముటాటరు. భయంకర పరిస్థితిలో బాదిస్తున్నారు బంగారము సంచి పడవేసి నా స్నేహితుడు బైకు మీద పారిపోయాడు. నా దగ్గర ఒక పెద్ద ఇనుపరాడడు ఉంది గనుక పో�స్పై విసర్గా పోలీస్ కాలులో దాసుకొని వెళ్లగా భయంకరమైన కేకలు అరుపులు వినిపించాయి నాకేమ అర్థం కాలేదు.
నా స్నేహితుడు తన వద్ద నున్న కత్తితో బైదిరించినను మేము తప్పించుకోలేమన్న నిజము మాకర�వైంది. వీరిని చంపాలని చూచాను. నా కత్తి జారిపడిపోయింది వెంటనే బండి ఎకిక వెళ్ళుచుండగా నా వీపుపై గట్టిదెబ్బ తగిలింది. నా స్నేహితుడు నేను పరిరగతతుచుండగా నావెంట పోలీసులు రాళ్లతో కొడతూ మమ్ములను తరుముచు వెంబడించే సమయములో సరికల్ ఇన్సెపకటరుగారు జీపులో వచ్చేసారు, రివాలవారు గురిపెట్టి కాలచుటకు ప్రయత్నించగా నేను సందులోకి పరురగతాతను. వేవెువరికి దొరకలేదు, తర్వాత పేపర్లలో బంగారుషాపును లాటీ చేసిన వారు ఈ రాష్రాటనికి చెందిన వారు కాదు ఒరిస్సా, బీహార్ రాష్రాటనికి చెందిన దొంగలయి వుంటారని తలంచారు క్రమంగా సరిగాగ శోధించి మాలో ఒకరిని పట్టుకొన్నారు. నా పేరు చెప్పగా కొండాశ్రీనివాస్ ్రతాగినపుడే పట్టుకోగలమని చెప్పాడు. కొట్టినా నిధులు పట్టుకోవాలనే కఠిన నిరణయము తీసుకొని సిద్ధంగా ఉన్నారు. నాకొక కుమారుడు, నా భార్య మరల గర్బువతి పోలీసులు ఇంటికి వచ్చి నా భార్యతో నన్ను పట్టించమని అడిగారు. నాకు తెలియదన్నది. నా చేతిలో బంగారం వున్న సంచితో ఇల్లు చేరసరికి ఇంటి చుటాట లోపల పో�సులున్నారు. నాకు బేడ�లు వేసి తీసుకొనివెళాిరు. నా మనసులో శాంతి లేక సమాధుల వద్దకు వెళ్ళి బ్రాందీ త్రాగేవాడిని. నాతో కత్తి బ్రాందీ ఎపుడు వుండేది. నన్ను జీపులో విసిరివేసారు. కొనప్రాణంతో జైలుకు చేర్చారు.
తునినుండి సరికల్ ఇన్పసపకటర్ కూడా వచ్చారు. కొండాశ్రీనివాస్ నీవేనా అన్నారు. క్రీస్తు ప్రేమకు సాక్షులు188
నీవు అద(ష�స:13)షటవంతుడవు ఏ దేవుడు నిన్ను కాపాడాడో నువువా ఆకషణంలో నా రివాలవార్
గర నుండి తప్పించుకొని ప్రక్క సందుకు తిరిగావు కదా ! అన్నాడు నాపై 18 కేసులు
నమోదు చేసి రాజమండ్రి పసంట్రల్ జైలుకు పంపారు ఆతర్వాత 3 నెలల తర్వాత
నా భార్య నా తలిదండ్రులు చూచుటకు వచ్చారు. 2000 మంది ఖైదీలు ఉన్నారు.
అధికారులను ఎదిరించిన వారిని, తీవ్రంగా నేరాలు చేసిన వారిని సింగల్ పసల్లో
ఉంచారు. లోపల కటిక చీకటిగా ఉంటుంది. కటకటాల తర్వాత వెుష్ ఉంటుంది.
మనిషి పూర్తిగా కనిపించడు నేనాస�లంలో నుండి నా స్వకీయులను చూచుటకు
అనుమతి పొందాను. నా తల్లి నన్ను చూచి భోరున ఏడ్చింది ""శ్రీను, నేనెవరికి
అన్యాయము చేశాను? ఎవరి కడుపు కొటాటను, నాకిదురగతి ఏమ? ఎవరి కాపురాలు
విడదీసిన పాపం వల్ల నీకీ స్థితి ఏమ? నీకోసం ఎన్నో దేవుళ్ళకు వె�ుకాకను పుణ్యకార్యాలు
చేశాను అసలు దేవుడంటే ఈ స్థితి వచ్చేదా? నా తండ్రి నా దగ్గరకు వచ్చి ఒక
మాట అడగనా అన్నారు "" శ్రీను, నీవు యిక ఎన్నటికి బయటకురాలేవని, ఒక వేళ్
వేసత నిను కాల్చి చంపాలని ఉతతరువులు జారీ చేసినట్లు విన్నాను నిజమేనా అని
దు'ఖపడ్డారు ఈసారి ఎందుకో చాల భయపడాను నాభార్య కూడా నిన్ను నమ్మి
వచ్చాను నాకన్యాయం చేసావని బాబును పట్టుకొని ఏడ్చింది.
నేను పాపిని నావలన నావాళ్లందరికి దు'ఖం అవమానము తెచ్చానని
తీవ్రవేదనతో చచ్చిపోవాలన్న కఠిన నిరణయము తీసుకొన్నాను. నాతోపాటు జైలులో
నాయక్ అనే వ్యక్తి ఉండేవాడు కేరళ్నండి వచ్చాడు. అతనికి తెలుగు రాదు నాకు
అతని భాష రాదు. అతను తెలుగు నేరచుకొని తెలుగు బైబిలు చదివి క్రీస్తును
స్వంతరక్షకునిగా సీవాకరించి జైలులో నున్నవారికి సువార్త బోదిస్తు ఆత్మజాలరిగా
జీవిస్తున్నాడు. నాకు తెలియలేదు క్రీస్తును గార్చి తెలిసికొనుట జైలులో ప్రతి
ఆదివారము మసీదు, గుడి, చర్చి ఉంటుంది. నాయక్ మధ్యాహ్నాం వేళ్ భోజన
కాలంలో నన్ను చేరవాడు. పడకదగ్గరకు వచ్చేవాడు. నాయక్ అందరి పడక
వద్దకుచేరి క్రీస్తు గార్చి చెప్పేవాడు. అప్పటికి నా ముఖం వికారవై సిగరెట్లు ్రతాగు
సమయంలో నాయక్ నన్ను సమీపించి ""అన్న నీ పేరు శ్రీను కదా! ఎందుకి సిగరట్లు
్రతాగుతున్నావు?
ఎవరో విశ్వాసి నాయక�ని విశ్వాసిగా మార్చాడు. నా సా�వరం మార్చి అందరితో
ఉండే గదికి మార్చారు. మాకు సమాధి వంటి దిమ్మలు పడక ఉండేది. నీవు చేసిందే
నీనెత్తిమీదికి వస్తుందని తర్వాత గ్రహించాను. అలారగైనా మరణం కావాలని
క్రీస్తు ప్రేమకు సాక్షులు189 కనిపెట్టేవాడిని నాయక్ వచ్చి మాట్లాడే వేళ్లో చాల చిరాకు కోపం ప్రదర్శంచే వాడిని. ఒకరోజు తీరిగాగ మాట్లాడాడు. కఠినంగా మాట్లాడాను. అన్న, మనమీ స్థలమునకు రావడం మన పాపమే కారణం కద! మన కుటుంబంకు చాలా దారవైనాము అంటే మనం చేసిన పాపాలే కద! మనమలా మ(ష�స:13)గాలను బంధించిన రీతిగా బందించబడుట మన పాపమే కద! నీపై చాలా కేసులున్నాయని చాలామంది చెప్పారు. నీ కేసులు కొట్టేస్తారు, నీవు విడుదలైపోతావని నేను చెప్పలేను గాని, నీ పాపాల నుండి విడుదల పొందే మారగం యేసును నవ్ముకో అన్నాడు.
నాలో అకస్మాత్తుగా భయం కలిగింది ఎందుక్లా చెప్పాడో? నా తల్లిదండ్రులు పూజలు చేసిన చాల దేవుళ్ళు ఉన్నారన్నాను. ఉంటై ఉండనీయి. పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చాడన్న మాట సత్యము. అది నమ్మదగినది పూరాణంగీ కారమునకు యోగ్యవైనది పాపంలో చనిపోతె నిత్యనరకమే అగ్నిగండము నుండి ఎవరు తప్పించుకోలేరు. యేసుప్రభువును ప్రార్థించుకో నీకు శాంతి సమాధానం నెమ్మది లభిస్తాయి. నా మాట నవ్ము అని చాల వివరంగా ప్రేమతో బోధించాడు. ఇక నేను ఒంటరిగా నా కుటుంబం కోసం దుప్పటి కప్పుకొని ఏడ్చేవాడిని, అయితే, క్రీస్తు గార్చి మాటలు నాలో పని చేయగా చాల దు'ఖము కలిగంచి రాత్రంతా ఏడ్చాను.
ఆ రాత్రి ఆమాటలు నా ఆలోచనలలో కదిలాయి. నా పాపాల వల్ల చాల పతనవైపోయాను. నా కుటుంబానికి దారమయయాను, అందరికి ్రదోహాము చేశాను. చనిపోవాలని ఉంది ప్రభువా అని ఏడచుకున్నాను. మోకరించి తల నేలకు తాకి తెలిసీ తెలియని ప్రార్థన చేశాను. ఇక తెల్లవారింది జింక వలై డయాటిలోకి వెళ్ళిపోయాను నా హా(ష�స:13)దయంలో నెమ్మది కలిగంది నాలో ఎవరో ప్రవేశించిన భావం, నాతో ఎవరో వున్నారని నమ్మాను. నాతో ఎవరో మాట్లాడిన అనుభవం ఏదనగా "భభయపడకు, నేను నిన్ను రక్షిస్తాను" నాయక్ మరల వచ్చాడు. నాలో గణనీయమైన మారుపను చూచి దేవునిని ప్రార్థించానని గ్రహించి తనతో పాటు రక్రైస్తవుల చర్చి జైలులో ఉంది పాస్టు దగరకు నడిపించాడు.
నేను మొదటి సారిగా చర్చిలో రక్రైస్తవుని మాటలు విన్నాను. ""దుర్మారగత చేత చనిపోవుట నాకు ఇష్టములేదు. అతను మారుమనససు పొంది దేవుని తట్టు తిరుగుటయే నా అభిలాష అని దేవుడు చెప్పుచున్నాడని బైబిల్లో మాటలు వివరించాడు నీవు మరణించనవసరంలేదు. నీ పాపాలకు ఒకరు చనిపోయారు ఆయనే క్రీస్తు. తిరిగి లేచాడు మరణం జయించిన దేవుడు. నీ పాపాల వినయంలో పశ్చాత్తాపంతో క్రీస్తు ప్రేమకు సాక్షులు190
ఒప్పుకొంటే నిన్ను క్షమిస్తాడు. ""నేను నిన్ను నవ్ముకుంటను నన్ను క్షమించు రక్షించు"
అని ప్రార్థించాను. క్రమంగా ఆదివారాలు చర్చికి వెళూత భక్తుల సహవాసంలో
ఉంటా దేవుని పట్ల గాడిడ నమ్మకంతో నావిశావాస యాత కొనసాగించాను. నాతన
వ్యక్తిగా మారిపోయాను
క్రీస్తుతో నా కొత్త జీవితము :
నేను దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించాను, పాపభారాన్ని తొలగించుకొని
వెంటనే నాలో మారుప వచ్చినందున ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో
మర్యాదగా మంచి వ్యక్తిగా జీవించుట ఎట్లా నెమ్మదిగా తెలసు కోగలిగాను. అందరూ
బైబిలును పరిశుద్ధ గ్రంధము అని పిలసతుంటే ప్రార్థించాను. ప్రభువా నేను
చదువుకోవాలని ఆశ ఉంది నాకు బైబిలు చదువుకొనుటకు చదువు కోరుకున్నాను.
నా గర్వమును అహాంకారమును వదులు కొన్నాను. అందరి ముందు, పాత ఖైదీల
సమక్షంలో ఒకటవ తరగతిలో అ ఆ లు నేరచుకొనే పరిస్థితి తోటి ఖైదీలు చదువు
నేరుప వారివద్ద అఆలు శ్రద్ధగా దిద్దేవాడిని. నాకున్న ఆసక్తితోపాటు నాప్రార�న
జీవితమును బట్టి త్వరగా బైబిలు చదువు సమర్థత పొందాను.
శ్రీనివాసు చిన్న పిల్లవాడి వలే నిక్కరు వేసుకొని పలకా బలపం పటాటడని
హేళన చేసారు. ""నీవెవరివి? నీపేరు" అని అడిగేవారు. వినయంగా చదువు నేరచుకున్న
తర్వాత మొదటిగా బైబిలు మాత్రమే చదివాను. నా జ్ఞానములో చెప్పే ఒక సత్యమేమనగా
యధార�ంగా బైబిలు చదివిన ప్రతి వ్యక్తి, వారి జీవితాన్ని మార్చుకోగలరు. నేనలాకగ
మారాను. నేను బైబిలు చదివినపుడు క్రీస్తు యేసు ఈలోకానికి ఎందుకు వచ్చారు?
ఎందుకు మరణించారు? ఎందుకు తిరిగి లేచారని స్పష్టంగా తెలిసికోగలాగను ఆయన
తిరిగి రానైయున్నారు అనే వివరాలని అర్థం చేసుకోగలాగను. దేవుని చిత్తము తెలసుకొను
విధము అర్థం చేసుకొని బైబిలును గంటల తరబడి చదువుట ఆరంభించాను నాలాగా
కొత్తగా జైలులో ప్రవేశించిన వారు ఆదరణ లేక శాంతికరువైన వారికీ సువార్త చేప్పి
ఆదరించి ప్రేమతో పలుకరించే వాడిని.
నేను చేసిన పాపాలకు నా శిక్ష తగినదని తెలిపి నేనెలా క్రీస్తును నవ్మానో
తెలిేపవాడిని. సినిమా పోస్ట్ల వారతల పట్ల అసహ్యాత కలిగింది. బురదలో దొర్లిన
పందివంటి జీవితాన్ని పూర్తిగా మార్చి గొపరెపిల్లవంటి సాధువుగా మార్చారని నాసాకష్యము
వివరించేవాడిని. వారిలో కొందరు మారుమనసు పొంది క్రీస్తు ప్రేమలో సాగిపోవుట
ఆనందం కలిగంచేది.
క్రీస్తు ప్రేమకు సాక్షులు191
కోర్టు తీరుప ఆరంభము :
నేను చేసిన దష్టకార్యాలకి 18 కేసులు నమోదు చేసారు . తీరుప ఆరంభ మయినది. 307 నంబరు ఖైదీగా నున్నాను. మనుషులు చేయు ప్రతి పాపమునకు లెక్క అపపగించవలసి ఉంటుంది అని బైబిలులో ఉంది. ఏ మతము, జాతి, ఏ కులము వాడయినా పాపములకు పఘలముంటుంది. నా పనులకు విచారణ్రై రెండు సంవత్సరాలు గడిచాయి. నాపై పెట్టబడిన 17 కేసులు కొట్టివేయబడ్డాయి. ఒక పోలీస్ వారిని గాయపరిచిన కేసు మగిలింది. నా కేసు పర్యవేకషణ భారము ఈశవార్రావు గారు వహించారు నాపై పెద్ద పుస్తకం వ్రాయబడింది. నా గార్చి విచారణ చేసిన లాయరు రక్రైస్తవుడు సామేలు వికటరుగారు. నేనుచేసిన నేరాలకి శిక్ష తప్పదని తలవంచాను. రక్రైస్తవులైవరు నన్ను తప్పించలేదు గాని జడి�గారి తీరుప వచ్చింది. ఈతీరుపరాకముందే దేవునిని ప్రార్థించాను. ""ప్రభువా నా ఉదే�శాలు మార్చావు. నా హా(ష�స:13)దయము మార్చావు నీకొరకు జీవించాలనే ఆశను పుట్టించావు. అయితే నీ సాక్షిగా నేను జీవిస్తాను నాకు విడుదల కలిగినను లేదా శికషబభరించవలసి వచ్చినను నీకొరకు నేను ఆనందంగా బభరిస్తాను. నా తల్లిదండ్రులకు దేవునికి విరుద�ంగా ఘోరమైన నేరాలు చేశాను. చివరకు హత్య చేశాను దొంగతనాలు చేసాను, గాయపరిచాను ఏ శిక్ష వేసిన భరించుటకు సిద్ధంగా ఉన్నానని ప్రార్థించాను. నాకు బేడ�లు వేసి కోరుటకు చేర్చారు. నీవు నేరాలు చేసావని కోర్టు నమ్మింది నీవు చెప్పుకొన వలసినదేవైనా ఉన్నదా? అని ప్రశ్నించారు.
నా బాధలు చెప్పాను, నాకు వ(ష�స:13)దు�లైన తల్లిదండ్రులున్నారు, భార్య ఇద్దరు ్రిల్లలున్నారని చెప్పాను. నాతో పాటున్నా నేర్సతులతోకలిపి మాకందరికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించారు ఈ తీరుపను నా తల్లిదండ్రులు, నా భార్య కూడా విన్నారు, నాకు చిన్నపిల్లలున్నారు నాన్న లేకుండా పిల్లలు బ్రతక లేరు, నా యవనకాలమంతా జైలులో బ్రతకాలి, జడ్జి ఏకకాలంలో 500 రూ జరిమానా విదిస్తు చివరకు 5 సంవత్సరాల శిక్ష వేస్తూ రాజమండ్రి పసంట్రల్ జైలుకు తరలించారు. చివరకి అక్కడ నా శిక్ష భరిస్తూ క్రీస్తు ప్రభుని ప్రార్థిస్తూ బైబిలు పఠనంలో సహా ఖైదీలతో సాక్ష్యం పంచుకుంటా సంపూరణంగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతా శికషణలో లీనమయ్యాను హల్లెలూయా.
రాజమండ్రి జైలులో చేరిన తర్వాత నా జీవిత యాత :
నా జీవితంలో తోటి రక్రైస్తవులు 1000 మంది విడుదల పొంది వెళ్ళ్లపోగా క్రీస్తు ప్రేమకు సాక్షులు192
నేను మగిలియండి దిగులుతో ఆకాశమందు నీవు తప్ప నారకవరున్నారు దేవా అని
ప్రార్థించే వాడిని. ఈ పరిశుద్ధ గ్రంధము తోడుగా లేకపోతే రాజమండ్రి జైలు
మాత్రమే కాదు ఏ జైలు అయినా మరణించక తప్పదు. నా సాక్ష్యం వంటి సాక్ష్యాలు
కొన్ని వందల మంది వద్ద సేకరించి తేగలను. మానసిక ఒత్తిడిలున్నపపటికి }రట
కలిగంచేది ఉజ్జీవ పరిచేది బైబిలు గ్రంధము మాత్రమేనని ధైర్యంగా చెప్పగలను.
ప్రపంచంలో మరి ఏ గ్రంధవైనా ఇవ్వలేని నెమ్మది శాంతి నిరీక్షణ ఇచ్చేది
పరిశుద్ధ గ్రంధమే. అధిక శక్తి గలది. నాజీవితాను భవము చదువులేని నాకు
ఆశకలిగంచి చదువునేరచుకొన ఆశ్రయించిన గొప్ప గ్రంధము బైబిలు.
జైలులో ఆదరించే మాటలు కేవలం క్రీస్తు జీవిత గాధ, బోధలు, పలు
ప్రతికలు అని చెప్పగలను. బైబిలు ఆత్మహత్యా ప్రయత్నాలనుండి బ్రతికించిందని
నా సాక్ష్యంతో పాటు ఎందరో చెప్పగలరు. కొన్ని సంవత్సరాలుగా బైబిలుపై ఆధారపడి
ఆధారాన్నిచ్చిన స్నేహితులు మవ్మును విడిచి వెళ్ళ్లనపుడు చాలా క్రుంగిపోయేవారము.
యేసయ్య బైబిలు పొందాము స్తుతించేవారము. అద్భుతంగా మరో జీవో వచ్చింది
మీలో ఎవరైనా స్రతపవర్తనగలవారిని జైలు అధికారులు సిఫార్సు ఉతతరమసేత
విడుదలకు అర్హులు అన్న జీవో నాకు వర్తిస్తుందనిపించింది. సీనియర్ ఖైదీలు వెళ్ళ్లపోగా
ఏడుగురిలో ఒకరిగా బాదితునిగా నిలిపారు. బైబిలు బోధించగా మేము నీ జీవితం
మారుట చూచి నీ జీవితం వింతగా మారింది యేసును నవ్ముట వలన నీవు చెప్పగా
మేము కూడా ఆ యేసునే నమ్మి మా జీవితం మార్చుకుంటామన్న అద్భుతమైన
దీవెన లభించుట చూసాను.
ఒకరోజు నేను చర్చిలో వాక్యము బోధించు సమయంలో నాకొరకు మైకులో
పిలుపునిచ్చారు. కొండాశ్రీనివాసులు ఎక్కడ ఉన్నారు అర్జంటుగా టవర్ దగ్గరకు
రావలిసినది అన్న మాట విన్నాను అక్కడ అధికారులు ఉంటారు. నన్ను టవర్
దగ్గరకు రమ్మని తెలిపారు. ఖైదీలందరు ఖంగారు పడి ""్రశీను నీవేవైనా పొరపాటు
చేసావా? అని ప్రశ్నించారు. అది 550 ఎకరాల ్రగౌండ్ లో జైలు ఉంది మైకు
వాడతారు. అన్నయు తప్పు చేయుట మానివేసాడు. సామెత 23లో సత్యాన్ని
అమ్మవేయకు దానిని కొనాలి అనే వాక్యము బోదించుచుండగా పిలుపువచ్చింది నా
అధికారి విశ�వాశవార్రావు గారు అడిగారు నా కాగితంపై 5సంవత్సరాలు శిక్ష ఉందని
చూచి, నీవుమారి మంచివాడ వయయావని అధికారులు తెలిపారు.
విడుదల మం�రు చేస్తున్నామని తెలిపారు. అవాక్కయ్యాను. ఇది }హించని
కార్యము. 5 సంవత్సరాలుగా రాజమండ్రి జైలులో 18 నెలలు శిక్ష ముగించవలసి
క్రీస్తు ప్రేమకు సాక్షులు193 ఉంది, ఆనందముతో పాటు భయపడాను. ఒక తోటి ఖైదీ చాలా సత్యాన్ని చెప్పాడు. తవ్ముడు శ్రీను ఇది చిన్న జైలు. ఈ బయట లోకము పెద్ద జైలు. లోకం మరల నిన్ను దేవుని నుండి దారం చేయగలదు. జాగ్రత్త అని హెచ్చరించాడు. వారి సాక్ష్యము కూడా త్వరలో భానుప్రకాష్ గారు సేకరించదలచారని తెలిసింది. అన్న పేరు గోపిగారు, తాడేపల్లి గాడెంలో నేడు దైవ సేవలోనున్నారు. ఎంతపాపినైన క్రీస్తు రక్షించి తన సేవకు పిలిచిన ఆ సాక్ష్యం ద్వారా రక్షణ కార్యం చేయగలరు, మా జీవితాలే సాక్ష్యాలు. నన్ను చాల ఆదరించి బలపరిచాడు. గోపి అన్న నేను కృంగి పడిపోయినపుడు లేవనెత్తిన గొప్ప విశ్వాసి. గండా బత్తుల గోపిగారు నాపట్ల దేవుడిచ్చిన క(ష�స:13)పావరము. ఆ జైలు లో ఖైదీలతో పని చేయించుకొని జీతము నియమంచేవారు బీరువాలు, బల్లలు, కుర్చీలు తయారుచేయు పనిలో నా జీతము 1140 రూపాయలు ఇచ్చారు. నన్ను చూడడానికి ఎవరు వచ్చేవారు కాదు. నేను చేసినది మంచి పనులు కాదు కదా ! నేను స్రతపవర్తనగా జీవించానని సరిటపఫిరకటు ఇచ్చారు. 2004లో రి�జు అయయాను. కత్తి పట్టుకొని జైలులో ప్రవేశించిన నేను బైబిలు పట్టుకుని బయటకు వచ్చాను. మొదటిగా నాభార్యను చేరాను. నా భార్య నిజాయితీగా కష్టపడి పిల్లలను పెంచింది. నేను యేసును నమ్మాను. పాత శ్రీను మరణించాడు, ఇక జీవించేది నేను కాదు అని చెప్పాను అది నా మొదటి సాక్ష్యము. ఎవరి గురించి అయినా మొదటిగా ఇవ్వవలసిన సాక్ష్యము భార్యకు భర్త ,భర్తకు భార్య అని నమ్మకము నా భార్య వెంటనే యేసును అంగీకరించింది నేను ఏ స్నేహితుల మధ్యలో పాప జీవితం జీవించానో వారిని చేరాను.
నా గత స్నేహితులు స్వకీయుల మధ్య నా కొత్త జీవిత సాక్ష్యము పంచుకొనుట
నేను నా బైబిలు పట్టుకొని నా జీవితానుభవం వివరిసేత నమ్మలేదు. బైబిలు తెరిచి వాక్యము చదివి చెప్పాను తిమోతి 1:15 లో నా తల్లిదండ్రుల పూజలు ధర్మకార్యాలు నా జీవితాన్ని మార్చలేకపోయినా నాకు చదువు వచ్చి బైబిలు చదువుట ఆశ్చర్యం కలిగంచినా సాక్ష్యము విని, నన్ను చూచి అందరా రక్షణానుభవం పొందారు . హల్లెలూయా. అదే స్థలంలో హత్య చేసిన స్థలంలోనే మీటింగ్ ద్వారా దేవుడు దీవెనతో నేను మారాలని పోలీసులు కఠినంగా శిక్షించారు, కోరుట శిక్షించింది. అవేవి నన్ను మార్చలేదు. బైబిలు నన్ను మార్చింది.
క్రీస్తు నిజ దేవుడు, జీవముగలవాడు అని చెప్పడానికి నా జీవితమే సాక్ష్యము. నన్ను క్రీస్తును నవ్ము అని ఎవరు ప్రలోబభపెటటలేదు అనగా బలవంతము చేయలేదు. నాకు నేనుగా అనయడను, హానికారకుడను, హింస చేసిన నన్ను క్షమించి క్రీస్తు తన క్రీస్తు ప్రేమకు సాక్షులు194
సొత్తుగా మార్చారు. నేనీరీతిగా మాటలాడుటకు సమర్థత నిచ్చినది ఆ యేసుక్రీస్తు.
క్రీస్తు సిలువలో కార్చిన విలువైన రక్తములో నా గత పాపాలను కడిగి నన్ను పవిత్రునిగా
నీతిమంతునిగా మార్చారు. నా పాపాలన్ని ఒప్పుకున్నాను. నా మాటలు విన్న నా
తల్లి నా వద్దకువచ్చి, "భాబు నీవంటి దురా�ర్గుడిని మార్చిన దేవుడే మా దేవుడు అని
వారు వెంటనే దేవుని రక్షకునిగా సీవాకరించారు, నా స్వకీయ స్నేహితులంతా
మారిపోయారు రక్షణ పొందారు. నా పేరు నేడు జయపాల్గా రాజమండ్రి పసంట్రల్
జైలు కొండాశ్రీనివాస్ కాదు పాస్టర్ జయపాలుగా నేను జీవిస్తున్నాను అనేక ప్రాంతాల్లో
సాక్ష్యము చెప్పుచు సాగిపోతున్నాను, ఒరిస్సాలో అనేక ప్రాంతాల్లో తిరిగాను. ఎందరో
గౌరవించారు. నాకున్న పరిచయస్తులందరికి సువార్త బోధించాను. కాకినాడ రాజమండ్రి
సరభల ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చాను.
ముఖ్య అనుభవము :
కాకినాడ వెక్లారిన్ ్రగౌండులో 25 వేల మంది రక్రైస్తవుల దాడి ఆపడానికి
సరభలో నేను జండా పట్టుకుని నిలబడాను. అక్కడ మోటర్ పసైకిల్ పై ఒక వ్యక్తి
కనిపించారు. మీపేరు సమాయేల్ వికటర్ లాయరుగారు అన్నాను. అతను చాలా
పాపి 18 కేసులున్నాయి అన్నాడు ఆయయా ఆవ్యక్తిని నేను అన్నాను. నేను క్రీస్తుని
నవ్మానని చెప్పగా నన్ను చూచి ""శ్రీను, నేను నామకార్థ రక్రైస్తవున్ని గాని నీమారుప
నాలో చలనం కలిగంచింది ఇంత గొప్ప పాపిని రక్షించిన క్రీస్తును నేను ఈరోజు
రక్షకునిగా అంగీకరిస్తానయా అని తెలిప చాల ఆనందించాడు. మరొక సంధర్బుములో
ధవళ�శవారంలో నేను సాక్ష్యం వివరించాను అక్కడ మరొక అనుభవం ఎదురైంది.
నా వెనుక అదికారులలో జైసపల్ గారు నన్ను గతంలో కాల్చి దయదలచిన
సార్యారావుగారి స్నేహితుడు. ఆయన మైకు తీసుకొని నా మారుప చూచి ఆనందించాడు.
నా డయాటీలో నిన్ను చంపాలన్న ఆపఫీసర్లలో ఒకడిని. ఇంత సమీపంగా కొండాశ్రీనివాస్ను
దేవుడు నాకు చూపాడు. అని ఆనందించాడు నా సాక్ష్యం ఆయన చెప్పాడు. క్రీస్తు
గొప్పదేవుడు అని మారుపచాల ఆనందం కలిగస్తుందన్నాడు. ఈ రీతిగా అనేక ప్రాంతాల్లో
సాక్షిగా జీవిస్తున్నాను . సత్యము కొరకు సువార్త కొరకు ముందుకు క్రీస్తు ప్రేమలో
సాగిపోతున్నాను. నన్ను మార్చిన క్రీస్తు అనేకులను మార్చాలని నా ప్రార్థన. హాత్యా,
దొంగతనాలతో అనేకులకు కష్టం కలిగంచిన నేను జయపాల్గా మారి నా జీవితం
ద్వారా దేవుడు జీవితాలు మార్చివాడని నా జీవితమే సాక్ష్యము.
చదువరులంతా నా సాక్ష్యము చదివి క్రీస్తు ప్రేమను రుచి చూడాలని
ప్రార్థిస్తున్నాను. ఆమెన్ !
క్రీస్తు ప్రేమకు సాక్షులు195

సాక్ష్యం 33. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. క్రీస్తును
ప్రేమించుట ద్వారా హింసలు ఎదురొకన్నాను, కేన్సరు 4వ
సేటజిలో ఉండగా క్రీస్తు స్వస్థపరచి సాక్షిగా మార్చారు
ఆయనకే స్తుతి కలుగును గాక.
శ్రీ పొట్నారు నాకగశవార రావు గారు, విశాఖపట్నం
ఫోన్ నంబర్ 83429331959,
""యేసు క్రీస్తు అందరికి ప్రభువు" - అపొ 10:36
యేసునామంలో మీకు నా శుభములు. కార్నర్ సోటన్ సహావానం లో సతీష్ గారి ద్వారా పరిచయం చేసుకుంటున్నాను. అనయల కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అన్న, అక్క ఉన్నారు. నేను పుట్టినప్పుడే కాలిపై గడడ్వచ్చింది. 2వ తరగతిలో గాజువాక లో చదివేరోజుల్లో అక్క నన్ను, అన్నయ్యను బససులో తీసుకువెళ్ళింది. నేను చిన్నవాడిని గనుక బససు కదలక ముందే ఎకాకలని పరురగతేత సమయంలో ఒక జీపు గుద్దింది, నేను ఎగిరి పడాను.
ఆ జీపు తలపైగా వెళ్ళింది. చనిపోయాడని తలంచగా పోలీసులు చూచి }పిరి ఉందని తలంచి ఆసప్రతిలో చేర్చారు. 7 రోజులు కోమాలో ఉన్నాను 6,7 సంవత్సరాల వయసులో 30 ఇంజైకషన్లు చేసి బాగు చేసారు. ఇల్లు చేరాను, తలలో చాల నొపిప వల్ల తట్టుకోలేక ఎగిరిపడి బాధపేవాడిని. నాలుగవ తరగతిలో సాకటరు యాక్సిడెంట్ వల్ల కండ్లు పోయాయి. గ్రుడిడ్వాడినయ్యాను. దేవుడే రక్షించాడు. అక్క, నాన్న ఆసుప్రతిలో చూపించారు. అద్భుతంగా నా కళ్ళు తెరువబడ్డాయి. ఒక పాస్టు జోసె్ ఖాన్ గారు ముస్లిం జాతినుండి క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ఉన్నారు.
నేను ప్రైవేటు చదివే రోజుల్లో బైబిలు జ్ఞానం పొందాను 2000 సంవత్సరంలో 4వ తరగతి చదివేవాడిని. అక్క, అన్నను చర్చికి వెళ్లకుండా ఆపివేశారు. నేను మాత్రం ఎంత కొట్టి బాదించినా వెనుక తలుపు గడివేసి ఉండగా తలుపు తీసుకొని సండేసాకల్ వెళ్ళేవాడిని. కటైటతో కొట్టి తకుకవ జాతి దేవుడిని నవ్ముచున్నాడు అని ఇరుగుపొరుగు నా తల్లిదండ్రులు హెాచ్చరించే వారు. నాకు చదువుపై ఆసక్తి ఉండేది ఇంజినీరింగ� పూర్తి చేశాను. నేను క్రీస్తును నమ్మినందున అంటరాని వానిగా చూచేవారు. దేవునికే శ్రమలు తపపలేదని నేను ఆసక్తితో వెంబడించి ఓరచుకొన్నాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు196
నాకు జ్వరం వచ్చి వాంతులయేయవి, బరువు చాల తగాగను. రకతపరీకషలు,
బోన్మారో పరీక్షా చేసారు రక్తంలో దోషముందన్నారు. ఒక నెల మందులిచ్చారు.
లకౌడ్న్ వచ్చేసింది. బలహీనుడనయ్యాను. చాల సన్నగా మారినందన మందు
మార్చాలని కరోనా వారుడ్లో నన్ను చేర్పించారు. గాజువాకలోని ఆసుప్రతిలో పరీక్షించి
ఒకరకవైన క్యాన్సరు ఉందని నిరాకరించారు. గడడ్ ఉందని ఆపరషన్ చేస్తామన్నారు.
ప్రతి అనుభవంలో దేవుడే నాకు తోడైయున్నాడు. నీవుతప్ప నారకవరాలేరని అనుకోని
జీవిసేత తప్పక ఆదుకొని, ఆదరిస్తారు ఆయనే దికుక అనుకోవాలి.
నా నీర్సం తకగగది కాదు. 5 బాటిల్స పసలైన్ ఎకికంచారు. కుళ్ళ్లపోయాను ప్రక్క
తిరుగుట కష్టంగా ఉండేది. నాకు ఆపరషన్ చేసి గడను బయాప్సి చేసి బుంబాయికు
రిపోరుట్రై పంపారు. ఆ పఘలితాలు డాక్టుకు పంపారు. మహాత్మ గాంధీ ఆసుప్రతికి
అరె�ంటుగా వెళ్ళాలి అని హెచ్చరించారు. నా స్నేహితుని సంప్రదించగా, ఏమీ లేదు
భయపడవద్దని, క్యాన్సరు ఆసుప్రతిలో చేరిపో అని సలహా ఇచ్చారు. వెంటనే బాగా
ప్రార్థించి ధైర్యం చెప్పారు. పాస్టర్ జనన్న తోడుగా ఉండి ఆసుప్రతికి చేర్చారు. 7
గ్రాముల రకతం 20 సార్లు పరీక్షించారు.
నాకు రకత క్యాన్సరు అని నిర్ధారణ చేసారు ఏ సేటజో తెలియలేదు. విజయవాడ
లో అరె�ంటుగా చేర్చారు. �వి ఎకికంచుటకు నరం దొరికేది కాదు. 1 గంట మెడిసిన్
కలిపి ఎకికంచారు 3 రోజుల తరువాత రిపోర్టు వచ్చింది. ఆఖరి సేటజి బ్లడ్ కాన్సర్గా
ఉంది 90% బ్రతకుపై ఆశవదులుకోవాలని నా ముందే తెల్పారు. కీమో కూడా
తట్టుకొనే శక్తి లేదని అన్నారు. నాకు బాధ రాలేదు. నా ప్రార్థన ఏదనగా నేను నిన్ను
నవ్ముకున్నాను నీచిత్తం అయితే నన్ను తీసుకో నీ చిత్తం జరిగించు అని ప్రార్థించాను.
తర్వాత 12 కీమోలు నిరణయించారు.
4 కీమోలు తరువాత పెట్సేకన్ చేసేవారు మారుపలేదు.10 కీమోలు తర్వాత
కొంత మారుపకలిగంది దేవుని పై మాత్రమే ఆధారపడ్డాను. నా చేతులు పైరకతిత కళ్ళు
మాసుకుని. నా తప్పులు నా పూరీవాకుల శాపాలు క్షమించమని ప్రార్థించాను. 12
కీమోలు పూరతయయాయి. పెట్సేకను తీశారు, నా నోటిలో ""యేసు రక్తమే జయం ""ఆ
దేవుని నినాదము మానలేదు. డాక్టు రిపోరుట చూచి నీవేనా నాకగశవార్ రావు అన్నారు
నాకు పెట్సాకన్ తీసిన వారిని పిలిచి ప్రశ్నించారు. నా క్యాన్సరు 4వ సేటజిలో
ఉందన్నారు. నాకు సహాయం చేయడానికి అన్నను దేవుడు వాడుకున్నాడు. ఇక నీకు
ట్రీట్మైంట్ అవసరం లేదు నువువా బాగుపడ్డావ్. దేవుడు నిన్ను సవాస�పరిచాడు.
కడుపులో కణితులు ఏరపడ్డాయి 10 కీమోలు వరకు ఏమారాప లేదు అంత
క్రీస్తు ప్రేమకు సాక్షులు197 త్వరలో ఇంత గొప్ప మారుప ఎట్లా జరిగింది? అని అడిగారు ఏ మందు వాడారు? అని అడిగారు నీకేమందు అవసరంలేదు. దేవుడు నాపట్ల చూపిన క(ష�స:13)ప్రై పరమానంద భరితుడనై స్తుతించి క(ష�స:13)తజ్ఞత తెలిపాను. మా సంఘంలో నా సాక్ష్యము వివరించాను 4,5 వేలమంది నారకై ప్రార్థించారు. ప్రభువు నాకు నా వ్యాధి గార్చి వివరించి తెలియజేసారు.

ప్రభువు తెలిపన సత్యము .
ఒక రాత్రి ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకంకితం అని ప్రార్థిస్తూ ఉన్నాను. నేనొక చర్చికి వెళ్లగా బురదలో రాళూి పరచుచుండుట చూచాను. ఆ రాళూి మీర. పెట్టేది నేనే అని ప్రభువు చెప్పారు. ఆ రాయిపై చర్చి ముఖం కనిపించింది. నేను ఎప్పుడు కూరచునే స్థలంలో నా రాయి చూపారు ఆ రాయి ఎంతో అందంగా ఉంది. మగిలినవన్నీ అసహ్యాంగా ఉన్నాయి. నీవు బాల్యం నుండి నన్ను పేమించావు అని స్పష్టంగా చూపారు క్యాన్సరుతో చాలా బాధపడాను. కీమోలో చాల నొప్పితో 14 రోజుల కొకసారి బాధించేది రెండు చేతులతో గుచ్చి పెట్టగా చాల బాధలో ఉండగా జాన్ అన్న నన్ను ఆదరించేవాడు. బాత్రాం తీసుకొని వెళ్ళి సహాకరించేవాడు నా బాధ గార్చి చెపపలేదేమ? అని అడిగాను 2018లో నా పుట్టిన రోజు ఒక బహుమతి ఎరుపు రంగు పుస్తకం ఇచ్చారు ఫొటోలో సిలువ ఉంది. ఇదెందుకు వచ్చింది నాకొక కలవచ్చింది. 2018 లో కాన్సర్ రావడం 2020 సంవత్సరంలో నాలగవ సేటజి కాన్సర్ రాగా నన్ను ప్రశ్నించలేదు. నా రూపంలోకి నిన్ను చెకుకతున్నానని చూపించారు. ఒకొకకరు చేయి పెట్టుకొనుట ప్రయతి�ంచుట ఆ రాయి దొర్లిపోవుట చూచాను ఆయనకు అందుబాటులో ఉంది. గర్వం అహాంభావం చెకకబడాలి. నా జీవితంలో ప్రభువు చేస్తారు. చెకకబడిన మమ్ములను ఉన్నత స్థానంలో నిలబైటటగలనన్నారు. నా అంతరంగమందు విచారములు హెాచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. కీర్తనలు 94:19
నా క్యాన్సరు ్రై ఖరచు 6,7 లక్షలు కావాలసియండగా ప్రభువు దయచూపారు సంఘమంతా పాస్టరుగారు, పాస్టమ్మగారు ఉపవాసముండి ప్రార్థించి ప్రేమ చూపారు. ప్రతి వ్యక్తి క్రీస్తుకు లోబడాలని నేను చెప్పగలను. నా బలహీన స్థితిలో బలమైన క్రీస్తు స్వరూపంలోకి మార్చిన క్రీస్తుకే నా జీవితం అంకితం క(ష�స:13)తజ్ఞత తెలుపచు సాక్షిగా జీవిస్తాను. నా కోసం ప్రార్థించండి ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు198
సాక్ష్యం 34. బోయువారి వంశంలో జన్మించి క్రీస్తు తెలియని స్థితిలో
ఆర్థికంగా ఏమ లేని స్థితిలో సువార్త విని క్రీస్తును నమ్మాను.
క్రీస్తు సాక్షిగా జీవిస్తూ ఘనపరుస్తున్నాను.
శ్రీ హనోకు గారు, ధర్మవరం
ఫోన్ నంబర్ 9000617354
""ఎవడైనను దేవబభకుతడై యుండి ఆయన చితతముచొపపున జరిగించినయెడల ఆయన
వాని మనవి ఆలకించను" - యోహాను 9:31
పరిచయము :
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, నా సాక్ష్యం
పంచుకొనుటకు సహాయపడిన విశ్వాసులకు ముఖ్యంగా
దేవునికి క(ష�స:13)తజ్ఞతలు చెల్లించుచున్నాను. నేను పుట్టినపపటినండి
అనయలుగా జీవించాము హిందువులము. యేసుగార్చి
తెలియదు. నేను కర్నూలు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో
జన్మించాను. బోయకులము అనగా వా�్ములము. మా కుల
దైవం నరసింహా సావామగా ఆరాధించే వారము. నా
తల్లిదండ్రులకు ఇద్దరు అక్కలు, అన్న, నేను జన్మించాము. నేను అందరికంటే
చిన్నవాడను.
మేము యేసు క్రీస్తుని ఏరీతిగా తెలసుకోగలిగామో నేను వివరించాలనే
ఆశతో ఈ సాక్ష్యము చెప్పుటకు సాహాసిస్తున్నాను. నేను ఏడవ తరగతి చదివే రోజుల్లో
నా బాల్యములో మా నాన్నగారు త్రాగుడు, వ్యభిచారము, చెడు వ్యసనాలు, స్నేహితుల
ప్రభావంతో జీవించేవారు. వడ�డ్కి డబ్బులు తెచ్చుకొని భయానక జీవితం జీవించాడు
మా నాన్న. రోజు త్రాగి వచ్చి నా తల్లి మవ్ములనందరిని కొట్టి బాధించేవాడు.
త్రాగుడు ద్వారా వారమ చేస్తున్నారో మాట్లాడగలరో వారికే తెలియదు. మేమంతా
ఇంట్లో దాకుకనేవారము సావార�ంతో నాన్న తన కడుపు నింపుకొని మాగార్చి ఏమాత్రము
ఆలోచించేవారు కాదు. ఒకానొక రోజు రోగంతో మరణించాడు. నాకు 12 సంవత్సరాలు
ఎవరా ఆదుకోలేదు. అప్పులన్ని లైకికంచగా 8 లక్షలు అప్పుమగిలింది. మా పొలాలు,
ఇల్లు అవ్ముకున్నాము. చివరకు 2 లక్షలు మగిలింది, అనాధలమయయాము.
క్రీస్తు ప్రేమకు సాక్షులు199
ఆ రోజుల్లో కూలి చేయగా 200 రూ మగిలేవి అప్పులు తీర్చలేక పోయేవారము. ఇంటి వారంతా కూలి చేసేవారు. నేను హ్రైాదాబాదులో తాపీ పని చేస్తూ వడ్డీ కూడా కట్లలేకపోయాము. ఇల్లులేదు మట్టి ఇంటిలో వర్షం కారది. గొడుగు పట్టుకొని దాకొకనేవారము. బట్టలు సరియె�నవి ఉండేవి కాదు. సంవత్సరంలో ఒక్కసారి కూడా క్రొత్త బట్టలు కొనలేక పోయేవారం. ఎందుకీ జీవితం? చనిపోవాలని యోచించేవాడిని. అన్నంలో టమాటాలు కారంతో కడుపు నింపుకునే వాడిని కాళ్ళు, చేతులు పనుల భారంతో చాల నొప్పిగా ఉండేవి. మా ఉరికి వెళ్ళగానే అప్పులవారు ఒత్తిడి చేసేవారు. సవాంతవారంతా చాడీలు చెప్పి అప్పుల వారిని మా ఇంటి పైకి పంపి బాధించేవారు. మేమంతా బాధలో ఏడ్చేవారము. మేమంతా కలిసి ఐదు మంది కలిసి అన్నంలో విషము కలిపి తిని అందరము ఒకేసారి మరణించ దలిచాము.
ప్రభువు మమ్ములను కనిపెట్టి చూస్తూ రక్షించాలని తలంచి ఒక రక్రైస్తవ విశ్వాసిని మాయింటికి అకస్మాత్తుగా పంపారు. ఆయనవచ్చి ""క్రీస్తు సజీవుడైన దేవుడు మవ్ములను కాపాడి రక్షించగలడు నిజమైన దేవుడు, రక్షకుడని సువార్త చెప్పారు. గొప్పదేవుడు ఎంతో మందిని ఆదుకొని కాపాడాడు. నవ్ముట మీవలనైతే సమసతము సాధ్యమేనని ధైర్యం చెప్పారు. విశ్వాసముంచి మందిరమునకు వెళ్లండన్న హెచ్చరిక ను నమ్మి అమ్మ మా అప్పుల సమస్య తీరచుకొనుట్రై మందిరమునకు వెళ్ళింది గాని కనీసం చనిపోతే పరలోకం చేరగలమని ఆశించి క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకోదలచింది. రక్రైస్తవ మతం మనది కాదుకదా బభక్తిహీనులు సేవిస్తారని తలంచాము. మమ్ములను లక్ష్య పెట్టలేదు కన్నీరు కార్చి ప్రార్థించేది.
చర్చివారిని అందరిని హేళనగా నిందించాము. అమ్మ మందిర క్రమము మానుకోలేదు. ఎవరా ఆదుకోలేని సమయంలో దైవ జనులు కన్నీటితో ప్రార్థించి ధైర్యపరిచి ఆదరించిన రీతి వారి ప్రేమను గుర్తించి అందరము మందిరానికి వెళ్ళుట ఆరంభించాము. నా రక్షణ్రై 3సంవత్సరాలు దైవసేవకుడు ప్రార్థించాడు. నేను సినిమాలు చూస్తూ వ్యర్థ జీవితం జీవించేవాడిని. చెడు స్నేహితులతో లోకానుసారంగా జీవించాను. సంఘమంతా ప్రార్థించేవారు. హన్నా స్రీతని గార్చి దైవవాక్యం విన్నాను వెంటనే హన్నాకు గర్బుపఘలము లేనపుడు సమాయేలను ఇచ్చావు అతనిని సేవకిచ్చింది. నీవు హన్నాకు చేసిన గొప్ప కార్యములు మా పట్ల చేయండి. మాకు చాలా లోటులున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. నన్ను నా కుటుంబాన్ని బాధలనుండి విడిపించినచో నిన్నే సేవిస్తానని తీర్మానం చేసుకొన్నాను ప్రార్థించాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు200
రెండు సంవత్సరాలలో దేవుడే మా అప్పులన్నీ తీర్చాడు. దేవుడు సహాయం
చేసి ఆనందింపచేసాడు 2013లో మరణించ సిద�పడగా బ్రతికించాడు దేవుని క(ష�స:13)ప
మాపై ఉంది. ఈ రీతిగా దేవుడు చేసిన మేలను బట్టి 2016లో తోమా గారి వాక్యం
ద్వారా మాట్లాడారు. తోమా క్రీస్తును చూస్తే నమ్ముానన్నాడు కదా! చూడక నమ్మిన
వారు ధనయలన్నాడు. యేసును చూడకపోయినా నమ్మితే ధనయడనగుటకిష్టపడి
చెడ్నుేహాలు వదిలి నీటి బాప్తిస్మం తీసుకొన్నాను 2016 లో డిపసంబర్ నెలలో
సువార్త పరిచర్య ఆరంభించాను నేను 7వ తరగతి చదివినాను. దేవుడు సహాయపడి
జ్ఞానమిచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వెఱ్ఱివారిని పరిచర్యకు వాడుకొన్నాడనుటకు నా
జీవితమే సాక్ష్యము.
మమ్ములను ప్రోత్సహించి బలపరచువారు కరువైనా యేసు నన్ను బలపర్చి
ధైర్యపర్చి ఆయన సేవలో ముందుకు సాగు ధన్యతనిస్తున్నారు. చాలా మంది
నిరుత్సాహాపరిచేవార ఉండేవారు. నేనీరోజువరకు దేవునిలో ఉన్నా, అక్క బాప్తిస్మం
తీసుకోలేదు అమ్మ, నేను నీటి బాప్తిస్మం తీసుకొని బలమైన సాక్షులుగా ఉంటున్నాము.
ఆంధ్ర, తెలంగాణా ఒరిస్సా ప్రాంతంలో, అనేక ప్రాంతాలలో సేవ కొనసాగిస్తున్నాను.
మతతయిలో గ్రుడిడ్వాడిగా వుంటున్నపుడు వీడి పాపమా? అన్నారు క్రీస్తు మంచి మాట
చెప్పారు. ఎందరో అనారోగ్యాలతో బాధలతోనున్నారు. ఎందుకనగా దేవుని క్రియలు
మనలో ప్రత్యక్ష పరచబడుటకేనని తెలసుకున్నాను.
నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట మేలాయెను అన్నరీతిగా మాకు
ఎటిట్రశమ కలిగనను దేవునినే నవ్మాలి. చనిపోతే మన వెంట ఏదిరాని పరలోకం
సంపాదించుకోవాలి. ఏ సంపద వెంబడిరాదు. శ్రేష్ఠమైన పని సువార్త పనియే.
సువార్త ప్రకటించు పాదాలు సుందరం.
మా కోసం మా కుటుంబం కోసం అనేక ఆత్మల సంపాదనలో సతపులితాలు
పొందాలని దయతో ప్రార్థించండి. ఎవరా నిరాశతో ఆత్మహత్య గార్చి ఆలోచించవద్దు.
ఎన్నికలేని కులం బోయువారిమధ్య జన్మించి, అప్పుల బాధలతో చాలకాలం క(ష�స:13)ంగి
క(ష�స:13)శించిన మమ్ములను క్రీస్తు వెదకి రక్షించి ఆత్మజాలరిగా మార్చిన గొప్ప దేవుడు.
మవ్ములను రక్షించి దీవించి సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు201

సాక్ష్యం 35. క్రీస్తును ఎరుగని బాల్యంలో తండ్రికి వింత వ్యాధి వల్ల
మషనరి విశ్వాసులనాశ్ర్యించగా క్రీస్తును నమ్మి అతి
భయంకరమైన వెలివేయ బడిన స్థితిలో బాధలు
పొందిననా చెతతనుండి లేవనెతతగా క్రీస్తు ప్రేమ ద్వారా
కుటుంబమంతా క్రీస్తు పరిచర్యలోఆనందిస్తున్నాము.
బ్రదర్ సాల్మన్
తండ్రి సన్నిధి, రాజబండ పల్లి, కరీంనగర్ జిల్లా
""యెహోవా దారిద్ద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడను
లేవనెతతువాడను ఆయనే. దరిద్దులను అధికారులతో కూరచుండబైట్టుటకును
మహిమగల సింహాసనమును సవాతంత్రింప జేయుటకును వారిని మంటిలోనుండి
యెతతువాడు ఆయన లేమగలవారిని పెంటకుపపమీదినండి లేవనెత్తు వాడు ఆయనే"
- 1 సమా 2:7, 8
పరిచయము :
ప్రభువు నామములో అందరికి వందనాలు. దేవుడే, ఆదరణ, ఆశ్రయము, మన రక్షణ శ్(ష�స:13)ంగము వంటి నుండి క(ష�స:13)ంగిన వారిని లేవనెత్తువాడు. పనికి రాని జీవితాన్ని ఉద�రించు వాడు దేవుడే. ఇదేనా అనుభవం. లేమ తొలగించు వాడు. విలువలేని వారిని సరి చేయువాడు క్రీస్తు. నన్ను నా కుటుంబాన్ని లేవనెతాతడు. యవ్వనంలో చేతులు వంకర పోయాయి ఎందరో అదే సి�తిలోకి మారుట శాప పఘలితమన్నారు. గుడి దగ్గర పుండాలన్నారు. ఎందరో క(ష�స:13)ంగిన స్థితికి చేరి దీనాతిదీనంగా మరణిస్తున్నట్లు చూచి బాధపడ్డాడు. ఆ శ్రమ అర్థం కాలేదు. ఒక టీచరు రక్రైస్తవుడుండే వాడు. ఆయన ఆయవవానునితో ఆ స్థలం నుండి పారిపో అన్నాడు.
నీ శరీరము స్పర్శ కోలోపతున్నావు అనగా అయయా, నాకు బ్రతకాలని ఉంది అని అడిగాడు. ఇంటి వారు బాధతో ఎక్కడికి వెళ్ళకు, అది శాపమన్నారు. మాస్టరుగారు, బాబు ఇది కుషుట వ్యాధి. నీవు ఈ డబ్బు తీసుకొని ఆ గ్రామము చేరమన్నారు. ఆ వ్యక్తి చాల బాగుపడ్డాడు క్రీస్తును నవ్మారు. కుషుట వ్యాధి బాగు చేయు విష్నేరిలు, విశ్వాసుల ద్వారా నా తండ్రి బాగుపడ్డాడు. కుషుట రోగుల గుడిపసలో జీవించగా క్రీస్తు ప్రేమకు సాక్షులు202
అక్కడ జన్మించాను. బాల్యంలో నాకు పాము నాపై పడినట్లు కలలో కనిపంచింది.
నిజంగానే పాము కనిపంచగా రక్షించబడాను. నన్ను సాకలుకు పంపాలని ఆశించారు.
ఆస�లము మౌలాలి ప్రాంతము ఆ ప్రాంతీయులలో సాకలులో తిపపరి పిల్లలను
సాకల్లో చేరచుకోలేని స్థితి. నాకు తల్లిదండ్రులుగా క్రొతతజంటను నా స్వంత అవ్మానాన్న
అని చెప్పి సాకల్లో చేర్పించారు. డబ్బు పంపేవారు కొంతకాలము తర్వాత డబ్బు
పంపుట ఆపివేశారు. అమ్మ ముసుకు వేసుకొని భకషవెుతతుకొనేది. రో� ప్రతి ఇంటి
ముందు చేరి, అన్నం ఉంటే వేయమ్మ అని దీనంగా అడికగవాడినట అమ్మ చెప్పింది.
అక్కడ కుష్టి వారికి ఇల్లు ఇచ్చారు. అమ్మకు పనిమనిషి పని లభించింది. 72
ఇల్లు ఉన్నాయి. చక్కని ఇల్లు కావాలని అధికారులను అడిగాము. ఒక మాలలో
పాడుబడిన ఇల్లు వెలివేయబడిన గ(ష�స:13)హాం ఇచ్చారు. నీరు నింపిన భందెను చాల
చివరగా పట్టుకొని ఇచ్చేవారు. నాతో ఎవరూ ఆడుకొనేవారుకారు. చిన్న వయసులో
దేవుడంటే చాల కోపము వచ్చేది. అక్కడ చెతతకుపపలండేవి. రకరకాల పాపాలు
జరికగవి. వెలివేయబడిన వారిగా జీవించాము. అదే స్థలం నేడు పరిశుద్ధ సంఘముగా
మార్చారు. నాన్న సాక్ష్యముగా మార్చినా, డబ్బు సంపాదించాలంటే రాజకీయాలలో
చేరుట గాని, రౌడీ గా మారాలి మాడవదిగా సినిమా ఫీల్డ్ లో చేరాలని తలంచేవాడిని.
సినిమాలు రెండు సార్లు చూచేవాడిని. ఎందుకు ఆ సినిమా ప్లాప్ అయియందో
తెలిసికోదలిచేవాడిని. నా రకందుకీ దుస్థితి అని ఏడ్చేవాడిని.
వేసవి పసలవుల్లో ఎలా వ్యర్థంగా సినిమాల చూస్తూ గడపదలిచాను, కానీ భక్తి
గల నాన్న రక్రైస్తవులు నిర్వాహించే క్యాంపుకు వెళ్లాలన్నారు. నాకు కొద్దిగా ఆశ కలిగంది.
అవ్మాయిలు ఉంటారని ఆశించాను. నేను భోజనం కొరకు, తప్పులు పట్టుటకు
మీటింగుకు వచ్చేవారుంటారు. భక్తిని కనపరుచు కొనుటకు వెళాతరా? నాకు నా తల్లి
వేయి రూపాయిలు ఇస్తానని ముందు క్యాంపుకు వెళ్ళు తర్వాత నీఇష్టం అన్నది. ఇక
అడవిలో క్యాంపులో పాటలు పాడించేవారని నాన్న చెప్పాడు. గాని వారు పని
చేయించేవారు. చర్చి బిల్డింగు కట్టించు పనిలో నిమగ్నవైయయాను. సినిమాకి వెళ్ళాలని
ఆశించాను. కూరగాయలు తేవాలని సిటీకి వెళ్లాలని ఎవరైనా వస్తారా అన్నారు.
నేను వస్తానన్నాను. దారిలో లారీ ఎదురైయియంది. ఆ ఆపాయకరవైన స్థితిలో ""యేసయ్య
నన్ను కాపాడు అని అప్రయత్నంగా పిలిచాను. దేవుడే రక్షించిననా మరణ భయము
నన్ను తీవ్రంగా ఆవరించింది.
క్రీస్తు ప్రేమకు సాక్షులు203

నాతో కూరగాయలు కొనుటకు వచ్చిన యవవానసు�లంతా స్తుతి గీతాలు పాడసాగారు. ఆనందంతో పాడుట నాకు ఆశ్చర్యం కలిగంచింది. మీకు భయం లేదా అన్నాను. లేదు ఎందుకంటే మరణిసేత ప్రభువు చెంత ఉంటాము కదా! అన్నారు. కళ్ళు మాసుకొని ఉన్నాను. భయంతో ఉండగా మీవలై ధైర్యంతో ఉండు మారగం చెప్పగలరా? అని అడిగాను. వారు సువార్త బోధించారు. నా హా(ష�స:13)దయాన్ని వాక్యము తాకింది. రక్షణానందం ఇచ్చారు. నేను నా భడడ్లతో నాగతం చెప్పేవాడిని. మనుషులు వెలివేసినపుడు, హీనంగా చూడగా, పెంట కుపపల మీదనన్న మన తరల్ని దేవుడు లేపాడు. అందరము పాపులమే. మనలను మనము రక్షించుకోలేము. క్రీస్తు రకతం రక్షిస్తుంది. చదువురాకపోయినా స్వార్థము, అబద్ధాలు బాల్యము నుండి ప్రతివారికి సహజంగా వస్తుంది. చిన్నపుడు పాట జానీ జానీ ఎస్ పపాప చకకర ఉందా ? లేదన్నాడు. నోరు తెరువు అబదా�లాడుతున్నావా? అనగానే తప్పు సరి చేసుకొని సారీ అనా*్సంది.
పాపం కప్పుకొనక ఒప్పుకొని విడిచి పెటాటలి నీ నడక పడక ఎవరా చూడక పోవచ్చు దేవుడు గమనిస్తాడని గ్రహించాలి. మన పాపస్థితిని ఎవరా కాపాడలేరు. నిత్య నరకమునకు అరు�లము. మన పాపము మనలను పట్టుకొంటుంది జాగ్రత్తగా జీవించాలి. జగతతులో }భ నుండి తీసి బండపై అడుగులు స్థిరపర్చగలడు. పాపంతో ఆటలాడరాదు. పాపం మజా ఇస్తుంది తర్వాత శిక్ష ఇస్తుంది. ఒక వ్యక్తిని చాలామంది తరుముచు చంపచాడగా ఒక ఇంటిలో చేరి రక్షించండి అని ఒక పెద్ద మనిషిని ఆ్రశయించాడు. అయయా, చంపకండి. రక్షించగలనని మాట ఇచ్చానన్నాడు. అయయా అతను మీ అబ్బాయిని చంపాడయయా అనగానే కన్నీరు కార్చి నేనొక తీరుప చెప్తాను ఆగండి అని నేనే క్షమించి నా భడడ్గా దత్తత తీసికుంటనన్నాడట క్రీస్తు చేసింది అదే. మనలను బిడ్డలుగా సీవాకరించాడు. పాపపు }భ నుండి తీసి పరలోక భాగ్యమచ్చు దేవుని ఆ్రశయించండి. అతి దీన స్థితిలో నా తండ్రిని రక్షించిన క్రీస్తు కుషుట వ్యాధి లాభవుని సాకషమస్తూ ఆవ్యాది ద్వారా నిజ క్రీస్తును రక్షకునిగా సీవాకరించినా నా జీవితం క్రీస్తుకు అర్పించు భాగ్యమచ్చి ఆత్మజాలరిగా సాక్షిగా నిలిపిన క్రీస్తుకే స్తుతులు ప్రభువు అందరిని దీవించు గాక. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు204
సాక్ష్యం 36. హిందా సాంప్రదాయములో జన్మించిననా సజీవుడని
నిజ రక్షకుడని స్నేహితుని ద్వారా క్రీస్తుని నమ్మి సేవిస్తున్నాను.
శ్రీనివాసులు, హైదరాబాదు
ఫోను 9789840343
""ఆయన తన ప్రాక్ర్మమును ప్రసిద్ధి చేయుట్రై ఆయన
తన నామమును బట్టి వారిని రక్షించెను" - కీర్తనలు 106:5
1. పరిచయం:
దేవుని నామములో అందరికి శుభములు. నా జీవితంలో క్రీస్తు కలుగజేసిన
మారుపలను బట్టి క్రీస్తు నమ్మదగినవాడు గొప్ప వాడని ఒక్క మాటలో
చెప్పగలను. నా పేరు శ్రీనివాసులు నేను అన్య కుటుంబంలో
జన్మించాను. నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు పూజలు చేయు
వారి మధ్యలో పెరిగాను. నేను రక్రైస్తవ విద్యాలయంలో చదివాను.
వారి మాటను బట్టి క్రీస్తు కూడా ఒక దేవుడని నమ్మాను. కాథలిక్
సాంప్రదాయంలో గురువారం చర్చికి వెళ్ళేవాడిని. క్రీస్తును రక్రైస్తవులు
ఆరాదిస్తారని తెలసు. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించలేదు.
క్రీస్తుతో పరిచయం :
నేను డి^్ర చదివే రోజుల్లో శంకర్ రెడిడ్ గారు నన్ను కలిసి మాట్లాడే సమయంలో
రక్రైస్తవ సమావేశం మీటింగు తరువాత భరియాని పెట్టి పాలకోవ ఇస్తారు రమ్మని
పిలిచాడు. ఆ దినం కానిసేటబుల్ వాక్య పరిచర్య చేసాడు. నాకు ఒక్క మాట కూడా
అర్థం కాలేదు. పొలావు పెటాటరు, పాలకోవ ఇయ్యలేదు నిరూత్సాహాం కలిగింది.
శంకర్ రెడిడ్గారు మరలా పిలవకుండా ఫోనులో ఆయన నంబరు డి�ట్ చేశాను.
మా ఇంట్లో అన్నయ్య త్రాగుడుకు బానియయాడు. మాకున్న పొలాలు కొండ ప్రాంతాలలో
ఉండేవి. అడవి జంతువులు పొలాలను పాడు చేయకుండా అన్నయ్య అక్కడ
పండుకునేవాడు. అన్నయ్య నిద్ద పోయేవాడు, జాగ్రత్తగా చూడనందన పందులు
పంట తినిపోయేవి. నేను చదువుకుంటున్నానని నాన్న పని చెప్పేవాడు కాదు గానీ
తపపనందన నాకు పొలం పని అప్పగించాడు. నేను చదువుకుంటు పొలం పని
చేయుట కష్టంగా తోచింది. డి^్ర ్రేఫలయయాను, మార్చి, పసపెటంబరు నెలలో వ్రాయు
సదుపాయ ముండేది. కొన్ని పరీక్షలు మార్చిలో, కొన్ని పసపెటంబరులో వ్రాసాను.
చిన్న బుడిడ్ తయారు చేసుకొని దాని వెలుతురులో చదువుకునేవాడిని. నాకు ప్రోత్సాహం
క్రీస్తు ప్రేమకు సాక్షులు205 ఇచ్చేవారు లేనందన చురుగాగ పైకి రాలేకపోయాను. చివరి సంవత్సరం అన్ని పరీక్షలు వ్రాయవలసి వచ్చింది. సప్లవెంటరీ వ్రాయు అవకాశం లేదు. చాలా కష్టపడి చదివి పాసయయానని అబద్దము చెప్పాను కొందరు విద్యార్థులకు ఇం^్లషు టై�్రింగు నేర్పించుటకు పసంటరు పెటాటరు. దేవుని ప్రేమను బట్టి అందులో ఉద్యోగం చేయగలిగాను. ఆ రోజుల్లో మ్రదాసు వెళ్ళవలసి వచ్చింది. నాన్న గారికి ఆ ప్రాంతంలో డి^్ర చదివిన వారికి సాకలర్షిప్తో యం.సి.ఎ చదువుకోవచ్చిని చెప్పారు. నేను భ.ఎ. పెఫయిల్ అయయానని నాన్నతో చెప్పలేదు. లోపల బాధ ఉండేది. ఆరోజుల్లో క్రీస్తును నమ్మిన యువకుడు దేవుడు ఆదరిస్తాడని చెప్పాడు. నాతో చాలా చర్చించేవాడు దేవుని గుణ గణాలన్ని వరిణంచేవాడు. నేను కూడా మా దేవుళ్ళ గురించి పొగడి చెప్పేవాడిని. శివుడి, ఆంజనేయులు గురించి చెప్పగా క్రీస్తు మంచి లకషణాల ముందు ఓడిపోతున్నాననే భావం కలిగింది. ఆ రోజుల్లో నన్ను చూడాలని మ్రదాసు వచ్చారు. నేను భయంతో ఉరి వేసుకొని మరణించాలని తలంచాను ఆ రాత్రి క్రీస్తు విశ్వాసిగా ఉన్న యువకుడు అలైక�్స నా గదికి వచ్చాడు. తీవ్ర నిరాశలో ఉన్న నన్ను పలుకరించి ఆదరించాడు. నా బాధను వివరించాను నాతోపాటు పెఫయిల్ అయిన విద్యార్థులు రివాలయయేషన్ పెట్టుకున్నారని విన్నాను. అలైక�్సతో సవాలు చేశాను నేను కూడా రివాలయయేషన్ పెట్టుకుంటను నేను పాసయితే మీరు నమ్మిన క్రీస్తును నమ్ముతాను లేనిచో మీ దేవుని పేరు ఎతతవద్దు అని వాగ్దానం చేసాను. 118 మందిలో నేనొక్కడినే పాసయయాను. సవాలు చేసాను గనుక ఒప్పుకున్న ప్రకారం క్రీస్తే నిజమైన దేవుడని నమ్మకము కలిగింది. నాకు ఎవరో స్నేహితుడు బైబిలు బహుమతిగా ఇచ్చాడు. 2008లో అకోటబరు 28వ తేదిన బైబిలు తెరచి చదివాను. నాలాంటి అబద్దికుని దేవుడు క్షమిస్తాడని తెలసుకొని నా పాపాలన్నీ దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాప్ పడాను. ఎంతో వింత శాంతి, చెప్పనశక్యము గానీ సంతోషం నాలో నిలిచాయి
ఎన్నో దేవుతలను పూజించినపుడు దొరకని నెమ్మది క్రీస్తు ఇచ్చారు. మీ పాపములు రక్తము వలై ఎర్రని వైననా హిమమువలై తెల్లనివగును. నా మాట వినిన యెడల బూమ యొక్క మంచి పదార్థములను బభుజింతురు. నా సందేహాలన్ని వాక్యం ద్వారా తీరచుకున్నాను. క్రీస్తును నమ్మిన తరువాత ఆరాధించే మందిరానికి వెళ్ళాను. మా తల్లిదండ్రులు చాలా కోపపడ్డారు ప్రార్థించుట, బైబిలు చదువుట సహించేవారు కాదు చాలా వ్యతిరకించారు. నేను భోజనం చేసే సమయంలో నా పళ�్లములో ఉమ్మ వేసేవారు అలాకగ సహించి ప్రార్థన చేసుకొని తినేవాడిని. మేము వేసిన పంటకు నష్టము వచ్చింది. ప్రభువు నాతో వాక్యం ద్వారా నా ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. క్రీస్తు ప్రేమకు సాక్షులు206
ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు
దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో
నదులు పారజేయుచున్నాను. నేను ఏరపరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో
నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను
యెషయా 43:19
పంట కొరకు శ్రద్ధగా ఉన్నప్పుడు కొందరు విమర్శంచారు, వాక్యం ఆధారంగా
ప్రార్థన చేసాను, నీపంటకు దేవుడు ఎందుకు నష్టం కలిగించాడని అడిగారు తరువాత
పంట వెుల్రత్తింది. మా }రిలో బైబిలును చేతబట్టి క్రీస్తును వెంబడించినది నేను
ఒక్కడినే, పంట పండినపుడు తల్లిదండ్రులు సంతోషించి నా నమ్మకాలకు అడడు తొలగారు.
నేను దేవుని సేవ చేయాలని పిలుపును గ్రహించాను అదెలా సాధ్యమని ప్రార్థించ
సాగాను.
ఒకసారి కలలో బంగారు పుస్తకంలో బైబిలు వాక్యాలు పెన్నుతో వ్రాయుట
చూచాను. అవి నాకు గురతున్నాయి.
నిర్గమ 18:19 కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను.
దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి
వారి వ్యాజ్యైములను దేవుని యొద్దకు తేవలైను.
ఆది 20:5 అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును
అపొ 3:22 మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యెక ప్రవక్తను మీ
సహె�దరులలో నుండి మీకొరకు పుట్టించను, ఆయన మీతో ఏమ చెప్పినను అన్ని
విషయములలో మీరాయన మాట వినవలైను.
నేను ప్రార్థన చేయగా నేను నీకు తోడైయుందును నీవు నడువవలసిన మారగం
చూపగలనని తెలిపారు. క్రీస్తును దేవుడు లేపాడు అందుకు మేము సాక్షులము
సాక్షిగా జీవించుట అనగా క్రీస్తు మరణ పునరుతా�నమును గురించి సాక్ష్యం చెప్పుట
అని గ్రహించాను.
అనేక వాక్యాల ద్వారా బలపర్చారు. కొందరు బుది�హీనులు నశించు
జంతువులను పోలియున్నారు. దేవునికి నన్ను సమర్పించుకున్నాను. ఎందరో
యవవానసు�లకు మాదిరిగా ఉన్నాను.
క్రీస్తు ప్రేమకు సాక్షులు207

వివాహ విషయాలు ప్రార్థన చేయుట : దేవుని చితాతనుసారవైన వ్యక్తి నాకు
భార్యగా రావాలని 4 సంవత్సరాలు ప్రార్థనలో గడిపాను. నేను వెళ�ి మందిరములో అనురాధగారు పరిచయమయయారు. ఆమె ద్వారా సంబంధం వచ్చింది. ఆది 33:11 నేను నీ యొద్దకు తీసుకొచ్చిన కానుకను చితతగించి పుచ్చుకొనుము ఆ మాటను బట్టి ఆ అవ్మాయిని చూడగా శరీరపరంగా నచ్చలేదు కానీ దేవుడు నన్ను గద్దించాడు.
సామెతలు 31:30 అందము మోసకరం సౌందర్యము వ్యర్థము. మాట ద్వారా మాట్లాడారు. దేవుని మాటకు లోబడాను.
యిర్మయా 32:8 ఈ బూమని వెల ఇచ్చి కొనుము అని మాట్లాడారు.
మరలా ప్రార్థన చేయగా విడిపించగలవాడవు నీవే వెల ఇచ్చి కొనుముఅని మాట్లాడారు. దేవుని చితతముకు లోబడాను.
హగ్గయి 8:4 ధైర్యం తెచ్చుకొని నీ పనిని జరిగించుము అన్నారు.
మా తల్లిదండ్రులతో సంప్రదించగా నాకు కాబోయే భార్య మా భాష, కులం కానందన సమ్మతింపలేదు. ఆ స్థితిలో నా ఉద్యోగములో సంతోషం లేదు. రిజైన్ చేయాల్సి వచ్చింది. దేవుని నమ్మిన విశ్వాసి కంపెనీ పెట్టగా అందులో చేరాను. 8 నెలలు జీతం ఇయ్యలేదు, 18 నెలలు వివిధ ఇంటరావాలకు హాజరయ్యాను పఘలితం లేదు నా భార్యను పోషించాలి, ఈ సమయంలో వేదికను ఎకిక ఏమ బోదించగలను, నా భార్య ఇంజనీరుగా విద్యనబభ్యసించింది. భక్తి గల స్రీత ఇద్దరము కలిసి 27 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాము. దేవుని సవాలు చేసి గిద్యోను వలై గురతు అడిగాను నాకు ఇద్దరు అవ్మాయిలను దేవుడు ఇచ్చారు పెద్ద పాప పుట్టిన రోజు నాటికి నాకు ఉద్యోగం రావాలని ప్రార్థించాను నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ సమయానికి ఉ ద్యోగం దయచేశాడు. బుంబాయిలో ఉద్యోగంలో చేరి చాలా నమ్మకంగా ప్రాజైకుట మేనేజరుగా పదవి సీవాకరించాను ఆర్థికంగా మేలు పొందాక నా భార్యతో ప్రభువు మాట్లాడారు సంపూరణ సేవకు సమర్పించుకోమన్నారు. నేను నా భార్య ఉద్యోగం చేస్తూ యవవానసతుల మధ్య ఘనంగా ఇంటింటికి వెళ్ళి సువార్త బోధిస్తూ సంఘంగా సమకూర్చి ఆరాధనలను నిర్వాహిస్తూ ప్రభువును సేవిస్తున్నాము. దేవుడు తన పనిచర్యలో వాడుకొని ఆశీర్వాదించారు. అనేకులు రక్షించబడుటకు పాత్రలుగా వాడుకున్నాడు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్ ! క్రీస్తు ప్రేమకు సాక్షులు208
సాక్ష్యం 37. ఇష్ట దేవునిగా శివుని ఆరాధించు
హిందువుగా నుండగా క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించింది,
నా భార్య విశ్వాసి ప్రార్థనలు నాలో సత్యాన్వేషణ
ద్వారా క్రీస్తును నమ్మి వెంబడిస్తున్నాను .
బ్రదర్ వెస్లీ, కాకినాడ
ఫోన్ : 9010446420
""యేసు క్రీస్తు అందరికి ప్రభువు" - అపొ. 10:36
పరిచయము :
ప్రభువుకి స్తుతి కలుగుగాక. హిందువులుగా జీవిస్తూ శివుడిని ప్రేమించే
వారము. నాకు పూజలు ఇష్టము. దేవుని నమ్మిన తరువాత నా పేరు వెస్లీగా
మార్చుకున్నాను. రోజు 4 గం�� ఉదయాన్నే శివాలయంలో
ఆరాధించే వాడిని. శ్లోకాలన్నీ వచ్చేవి పూజారి మంత్రాలు
నాచే చదివించేవాడు. ఏ వూరు వెళ్ళిన శివ దర్శనం చేసే
వాడిని. 1986లో అయ్యపపమాల వేసుకున్నాను. నన్ను కూడా
పూజించే వారు. మీరు భక్తి పరులని పొగిడేవారు.
అడవిప్రాంతము నడిచివెళ్లాను. స్టువర్ట పురము సుధాకర్
గారి సాక్ష్యము కేపసట్లులో విన్నాను. వీరంతా మత ప్రచారం
చేస్తున్నారని తలంచాను. యేసు మతంలోకి రాలేము.
1990లో సుధాకర్ గారు దేవునివాక్యం సాక్ష్యం చెప్పారు. నా హా(ష�స:13)దయానికి తగిలింది.
ఏదో పనికి వెళూత ఆమాక్యం వైపువచ్చి ఆగాను.
కొన్ని వేలమంది మధ్య గజ దొంగ మారిన వైనము అబద్దం కాదు అంటే
క్రూర వ్యక్తిని మార్చాడా అని ఆలోచించాను. యేసును నమ్మితే లాబభనషాటలు
ఆలోచించాను. మాముకోకటి దేవతల మాట ఏమ అని ఆలోచించసాగాను. ఒక
పెద్దాయన గురుమార్తి గారు దేవుని నమ్మి మోషేగా పేరు మార్చుకొని ఈ రెండు
మతాల తేడా వివరించారు. నాలో కుతూహలం పెరిగింది. 1991లో నాకు
పెండ్లయింది. నా భార్య 1992 లో కాపురంలో క్రీస్తును నమ్మినట్లు గ్రహించి ఆయన్ను
క్రీస్తు ప్రేమకు సాక్షులు209 నీవు నవ్ముకో, నేను నా నమ్మకంలో ఉంటనన్నాను కానీ నాకు యేసును నవ్ముట ఇష్టవైంది ప్రార్థించుట ఆరంభించాను. 1998లో నీటి బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గార్చి మరొక పాస్టర్ వివరించారు. తర్వాత 2000 సంవత్సరములో నీటి బాప్తిస్మం తీసుకొన్నాను. నా విశ్వాసాన్ని నిలబైట్టుకొని కుటుంబంలో దేవుని సేవిస్తు సాక్షిగా జీవిస్తున్నాను. దేవునికే మహిమ కలుగుగాక.
శ్రీ బాలయ్యగారు
పరిచయము : ప్రభునామముకే మహిమ కలుగుగాక. నా విద్య బాల్యము
కాకినాడ పోతుల చెరువు. హిందా నేప్ధ్య కుటుంబము. గొప్పగా పూజలు చేయలేదు. అంబేదకరును గౌరవించేవారు. నాన్నగారు ఆయన ఆదర్శాలు పాటించేవారు. నేను డిప్లొమా చేశాను. ఎన్.సి.సి లో అవార్డు వచ్చింది. కానీ నా స్నేహితుడిని క్యాంపుకు పంపారు. వారు అన్ని రంగాల్లో పలుకుబడిగల కుటుంబము, నేను పషడయాల్ కులసతుడనైనందన నన్ను అదుకోలేదు. అంబేదకర్ గారి పక్షంగా నాన్నకు అణగారిన కుటుంబాలు పైకి రావాలని రాజకీయాలలోకి వచ్చి విప్లవం తేవాలని ఆశయం ఉండేది. నా వివాహము అంబైదకర్ పద్దతిలో జరిగింది. పాడేరు వెళ్ళి అక్కడే కుటుంబంతో ఉండి కాంట్రాక్ట్గా చేసేవాడిని. 27 సంవత్సరాల వయసులో ముగ్గురు భడడ్లతో గడిపే వాడిని. మా నాన్నగారి పేరు వన్యసాహెాబ్ మేనత్త తర్వాత పిల్లలు లేరు. అక్కడ వాలియా బాబా బట్టలు లేకుండా పూజలో ఉండేవాడు. నాన్నమ్మ చెప్పిన కథద ఏమనగా భడడ్లకోసం వచ్చారని దీవించగా నాన్న పుటాటరట. మానాన్న తాత పేరు వాలియాబాబా నాన్నకు పెటాటరు.
కాకినాడ జగన్నాధ పురంలో నాన్న ముస్లిం పేరుతో అమ్మ రక్రైస్తవురాలు 1983లో ఒక సువార్తికురాలు నాయుళ్ళ కులంనుండి. క్రీస్తును నమ్మి అవిరామంగా సువార్త బోధించేది. ఆమె ప్రార్థన పఘలితంగా మేమంతా రక్షణ పొందాము. నాన్న కూడా క్రీస్తును నవ్మారు. మేము రక్రైస్తవులము కాదు. సీయోను ప్రార్థన మందిరంలో కేరళ్ పాస్టర్ గారు ప్రవచనం చెప్పిన రీతిగా నా దగ్గరకు వచ్చి నేను సేవకుడవుతానని ప్రవచంచారు. ఇద్దరు పాస్టర్లు ఒకే మాట చెప్పారు. ఆగస్టు 21 రోజున నాచెల్లి ఉత్తరం వ్రాసింది ""మత్తయి గారి ప్రవచనంలో పెద్ద కుమారుడు మరణానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారన్నది. క్రీస్తు ప్రేమకు సాక్షులు210
మా లైక్చిరర్ రమా దేవిగారి తవ్ముడు సాకటర్లో ప్రయణమయేయ సమయంలో
కొన్ని గొడవల వల్ల మమ్ములను గాయపరచుటకు సిద�మయయారు పోలీసులు పెఫైరింగు
చేయవలసి వచ్చింది. నేను తప్పించబడాను. పాడేరులో ఒక చర్చి విశ్వాసి మరొక
విశ్వాసితో సంబంధాలు ఉండరాదు అనే నియమముండేది. నాకు యెహోషువ అనే
స్నేహితుడు సీయోను ప్రార్థన మందిరంలో ఆల్బర్టు గారు నాకు నీటి బాప్తిస్మం
ఇచ్చారు. నేను నా భార్య రోజు కుటుంబంగా ప్రారి�ంచుకొనేవారం. దర్శనంలో డబ్బు
కనిపంచగా నాకు వద్దు అని దేవునిసన్నిది కావాలన్నాను. నా దర్శనంలో దేవుడు
""నానామ మహిమార్థము నీవు నా సేవ చేయాలి నీవు ప్రవక్త వగుదువు అన్నారు.
గతంలో ఇద్దరు పాస్టర్లు చెప్పిన ప్రవచనం క్రీస్తు దర్శనంలో స్పష్టంగా అదేమాట
చెప్పారు.
క్రీస్తు స్వయంగా నిజ మారగం చూపారు. 1993లో నీటి బాప్తిస్మం అయిన
వెంటనే వాక్యం విన్నాను. ఆయన బోధ ఆశ్చర్యపరిచింది. సంపూరుణలుగా మారాలని
తలంచాను. రోజు క్యాపసట్ రికార్డు చేస్తూ హైందవ విశావాసం ముస్లిం విశావాసం
తేడాలు ఆయన పాదాల వద్ద చాల నేరచుకున్నాను. పౌలు గమ�యేలు గారి దగ్గర
నేరచుకున్న రీతిగా భక్తి నేరచుకున్నాను. దైవ సేవ సామాజిక సేవ కొనసాగిస్తున్నాను.
కొందరి భక్తుల పుస్తకాలు చదివాను ఆత్మీయంగా బలపడాను. నన్ను అన్నయు అని
పిలిసేత ఆనందిస్తాను. ఒక భక్తుని సందేశాలు క్యాపసట్ రికార్డు చేయు పరిచర్య చేస్తూ
దేవుని దగ్గర ఆ భక్తి విధేయత నేరచుకున్నాను.
బాలయోగి గారు పెదనాన్న గారి అల్లుడు నాకు పరిచయస్తులు. నాకు
ఇద్దరు అబ్బాయిలు ఒక అవ్మాయి. బాబుకు పెండ్లయింది హైదరాబాదులో
ఉంటున్నాడు. పాప లండన్లో నివసిస్తుంది. చిన్న బాబు భ.ఎ చదివాడు అమ్మ,
తవ్ముడు, చెల్లి మాసవాంత ఇంట్లో ఉంటున్నారు. అందరూ క్రీస్తు ప్రేమలో ఉన్నారు.
డబ్బులు ఆశించక దైవసేవకుని పరిచర్యలో కొనసాగుచున్నాను. క్రీస్తు తెలియని
జీవితంలో నున్నను భక్తుల జీవితాలను వినుట ద్వారా వారి ప్రసంగాలు కూడా నా
జీవితాన్ని ప్రభావితం చేయుట వల్ల నా జీవితాన్ని మార్చుకున్నాను. నాకు రక్రైస్తవ
విశ్వాసి భార్యగా లభించుట కూడా దేవుని చిత్తం అని గ్రహించి దేవుని స్తుతిస్తున్నాను.
యేసుతో నాతన జీవితంలో సోదరుడు భను ప్రకాష్ గారు ఇంటరావ్యా ద్వారా నా
సాక్ష్యం మీకు వివరించే ధన్యత ్రై దేవుని స్తుతిస్తూ మీ రక్షణ్రై ప్రార్థిస్తున్నాను ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు211