
సాక్ష్యం 22. ప్రేమలేని బాల్యము, ఆర్థికంగా శూన్యవైన జీవితగమనంలో
గమ్యం లేక పూజలు చేస్తూ గడిపిన నన్ను క్రీస్తు వెదికి రక్షించారు.
క్రీస్తు తప్ప ఏ ఆధారము లేనప్పుడు వాక్యం ద్వారా నన్ను నడిపించి
మంచి జీవితాన్నిచ్చి సాక్షిగా నిలిపినందన దేవుని స్తుతిస్తున్నాను.
శ్రీమతి శోభారాణి
ఫోను : 9010446420
""నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను నా ద్వారా తప్ప
ఎవడు తండ్రి యొద్దకు రాడు". - యోహాను 14:6
పరిచయము :
ప్రభువు నామములో శుభములు. వరంగల్ జిల్లాలో కోకిలాబాద్ లో బాల్యం
గడిపాము. నాపేరు బోయిన శోభారాణి. విగ్రహారాధన మా సవాగ్రామములో నుండగా
చేసేవారము. నాన్న బాల్యంలో తవ్ముడు, చెల్లి అక్క నేను నలుగురినీ
వదిలి వెళ్ళి పోయారు. నా తల్లి మమ్ములను పిలిచి అందరము
చనిపోదలిసేత, అక్క బ్రతకుదామన్నది. అమ్మ సాకల్లో పని చేసేది.
ఒక గది సాకల్లో మాకిచ్చారు. మా అమ్మకు పని దొరికింది అదనంగా
పని చేస్తూ ఇళ్ళలో పాచిపని చేసి తెచ్చిన అన్నము తవ్ముడు తినేసేవాడు,
మాకు చాలేదికాదు. హాస్టలులో చేరితే భోజనం లభిస్తుందని చేరాము. అక్కడ
విగ్రహారాధన ఉండేది.
బాల్యంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురొకన్నాము. ఇద్దరు హాస్టలులోను
ఇద్దరం అమ్మతో ఉండేవారం. అది హిందా టైంపుల్ హాస్టలులో విగ్రహారాధన
అధికంగా ఉండేది. నేనొక పూజారిగా పూజలు చేస్తూ ఆనందంగా ఉండేదాన్ని.
పట్టుదలగా చదువుకొనేదాన్ని. నాన్నకు కళ్ళు కనబడనందన అమ్మను తీసుకొని
వెళ్లారు. నేను పూజలు చేస్తునందుకు వేదాలు తెలిసినందుకు పుస్తకాలు బాగా
చదువుచున్నందుకు విభిన్న పేర్లుపెట్టి పిలిచేవారు. భక్త మీరాబాయి, వేదవతి, సరస్వతి
అనేవారు. మాకు సమీపంలో బెాకా చర్చి ఉండేది. అది హెబ్రోను బ్రాంచి. దేవుడు
క్రీస్తు అని తెలియదు. ఆదివారాలు దేవాలయం వెళ్ళి భజనలు చేసేవారము. మా
క్రీస్తు ప్రేమకు సాక్షులు149 నాన్న క్రీస్తును నమ్మినందున నన్ను కూడా క్రీస్తును నవ్ముకో అనేవారు. పాపాలు ఒప్పుకోమనేవారు. మా మామయ్య కూడా క్రీస్తును నవ్ముకో అని చెప్పేవారు. నా స్నేహితురాలి ద్వారా మంచి పాట నేరచుకున్నాను. ""పాపిని యేసు ప్రభో నీ రకతపు ధారాలతో నన్ను కడుగుము యేసు ప్రభో"
నేను యేసును నవ్మాను అని చెప్పాను. యేసును నమ్మితే లాబభములు పొందాలని ఆశిస్తూ నమ్ముారు. నాకిష్టముండేది కాదు. నేను బాగా చదివి ఉద్యోగిని కావాలని కోరదాన్ని. లకోర్స చదివాను. పూజలు కొనసాగించే దాన్ని. నా స్నేహితులంతా నా విగ్రహారాధన చూచి ఆశ్చర్య పేవారు. నేను చదివే రోజుల్లో అమ్మ నాన్న నన్ను వదిలి వేశారు. నాకు డబ్బు లేదు. నారకవరు లేరు. తల్లి దండ్రుల ప్రేమ లేదు. ఒంటరిగా ఏదో పని చేసికొని నా కన్నీరు పై కవితలు వ్రాసేదాన్ని. ఒక సారి చర్చికి వెళ్లాలనిపించి వెళ్ళాను. హెబ్రోను చర్చిలో ఒక పాట విన్నాను. ""తల్లి విడిచినా నేను నిన్ను విడువను, నేను తోడుగా వుంటా" నన్న భావం గల పాట విని ఆదరింపబడాను. అక్కడ ఒక తల్లి పాపాలు ఒపుపకో అన్నారు. నాకేమ పాపాలు లేవన్నాను గాని తర్వాత ఆలోచించసాగాను. ప్రతి మంగళ్వారం రక్రైస్తవులు ప్రార్థన చేసుకునేవారు. క్రీస్తు మాట్లాడు దేవుడు అని ధ్యానించాను కీర్తనలు 91 చదివాను, చాల మంచి మాటలు ఆకర్షించాయి. తీరుప తీరచుట నా పని నీకంటిలో దాలముంచు కొని ఎదుటి వారిలో నేరాలు ఎంచరాదు.
ఆ మాటలు నచ్చాయి. నా కిష్టమైన వ్యక్తి కలవాలని ప్రార్థించగా 3వ రోజు ఉపవాసంతో ప్రార్థించగా నాకు ఎదురైంది. నాకు విశావాసం కలిగంది ఓ వ్యక్తి మరణమును బట్టి దేవుడు మాట్లాడతాడని ప్రార్థించాను. అతని తప్పు అని దేవుడే మాట్లాడాడు. యేసు మాట్లాడే దేవుడే నన్న నమ్మకం కలిగంది గాని కొన్ని ప్రశ్నలుండేవి. దేవుడంటే అరాచకాలైందుకు? భక్తి సింగ్ గారి గార్చి ప్రశ్నించాను. చాల మందిని ప్రశ్నించి విసిగించేదాన్ని. ఉద్యోగానికి ప్రయతించ సాగాను. చాల అబద్ధాలు చెప్పగా ఒక ఉద్యోగం దొరికింది. దేవుడు నన్ను వదిలి పెట్టలేదు. ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. నన్ను పోషించగలడని నమ్మాను. ఇక అబద్ధం చెప్పకుండా ఉద్యోగం చేయాలనీ నిరణయించుకున్నాను. ఉదయము, సాయంత్రము ఉద్యోగం చేస్తూ కాలేజీలో చదువుకోవచ్చు అన్నారు. మాకులంలో చదివిన వారెవరూ లేరు నా కన్నా చిన్నవారంతా క్రీస్తు ప్రేమకు సాక్షులు150
వివాహం చేసికొన్నారు. నా తల్లి దండ్రులు నన్ను ఎటై�నా వెళ్ళిపో అన్నారు. వారికీ
కూడా ఆర్థికంగా ఏమలేదు.
నేను ఉద్యోగములో చేరాను. ఎందరో కనిపెట్టినా నాకు లభించింది. నారకలా
లభించిందో అని అందరు ఆశ్చర్యపడ్డారు. నేను క్రీస్తును నవ్మానని చెప్పాను. నేను
మనుషులను ఆ్రశయించలేదు. దేవుడే నాకు ఆధారము అని నమ్మాను. కొన్ని
ఆటంకాలు అద్భుతంగా సరి చేసి స్థిరపర్చాడు. డి^్రలో 63% వచ్చింది. మరొక
డి^్రలో 67% వచ్చింది. నా వివాహముకై చర్చి వారు బాగా ప్రార్థించారు. నీ
చిత్తములో నున్నవారిని రప్పించమని అడిగాను. నేనొక గది అద్దెకు తీసుకొని
ఉద్యోగిగానున్నాను. నా ప్రక్కనన్న ఇంటిలో ఒక అంటి వున్నారు. ఆమెతో పరిచయంగా
ఉండే దానిని. నా ఫొటో అడిగింది. అమ్మ అక్క నా దగ్గరకు వచ్చారు. నా బాధ్యతలు
స్వకీయులు తీసుకోలేదు, ప్రేమ చూపలేదు గాని ప్రికంటి అంటి, ఆమె భర్త బాధ్యత
వహించి వివాహం ఒక వ్యక్తితో జరిపించారు. నాకు భడడ్ పుట్టినపుడు కూడా అత్తగారు
బాధ్యత వహించారు. నా అతాత మామ ప్రేమ గొప్పది, వారు చాల శ్రద్ధగా నన్ను నా
భడను చూచేవారు. దేవుడే నా చేయి పట్టుకొని నిన్ను విడువను ఎడబాయను అన్న
వాగ్దానము నెరవేర్చారు.
క్రీస్తు ను నమ్మిన వెంటనే హిందా సంప్రదాయాలన్ని వదులుకున్నాను.
బుట్టు విగ్రహారాధన దారమయియంది. నాలో చాల గరవాముండేది. నా పాపాలన్నీ
ఒప్పుకొన్నపుడే నాకు రక్షణ నిచ్చారు.నాలో తగిగంపు స్వభావము క్రమంగా నేరాపరు.
శరీర విషయంలో ఆత్మలో పోరాటముంటుంది. నాలో ఈ పోరాటాల ద్వారా
వాస్తవంగా గతములో ఏదో ఆందోళ్నతో ఉండేదాన్ని. రక్షణ స్థిరత కలిగన తర్వాత నా
కన్నా భక్తి గల వ్యక్తి భర్తగా కావాలని ప్రార్థించాను. నా కోరిక ప్రభువు నెరవేర్చారు.
అద్దెకున్న స్థితిలో నుండి నాకు స్వంత గ(ష�స:13)హానిచ్చారు. సాక్ష్యము అనేకులకు
సాపుర్తినిస్తుందని ప్రార్థిస్తున్నాను. ఏ పరిస్థితిలోనైనా క్రీస్తు చాలిన దేవుడని క్రీస్తులో
నిజమైన శాంతి ఆనందం పొందాను. ఏకాగ్రతతో ప్రార్థించినచో వాక్యం ద్వారా
మాట్లాడినట్లు అందరికి ప్రభువుతోడుగా నుండుగాక ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు151

సాక్ష్యం 23. క్రీస్తు ప్రభువు కేవలము ప్రైస్తవుల దేవుడా? అని
పపశ్నంచినను సజీవుడు, అందరకూ ప్రభువు ఆదుకొని
ఆదరించు రక్షకుడని తెలిసికొని సాక్షినయ్యాను
శ్రీమతి తేజు జనార�న్, సంగారెడిడ్ గాడెము
పరిశుద్ధ ప్రార్థనా సహవాసం, జహిరాబాదు
ఫోన్ నెం. 9441688534
""యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరురగత్తి
సురక్షితముగా నుండును" - సామెతలు 18:10
పరిచయం:
ప్రభువు నామమునకే సదా స్తుతి మహిమ కల్గుగాక. మీకందరకు నా వందనములు. నా పేరు తేజు. నా భర్త పేరు జనార�న్. మేము బాల్యము నుండి చాల పూజలు చేసేవారము. పపతిరో� పూజలు, నైవేద్యము అర్పించకుండా లేము. సోమవారాలు శివుని పూజ, మంగళ్వారాలు కరణకా దేవి పూజ, బుధవారము వినాయకుని పూజ, గురువారము లకిష్మ పూజ, శుపకవారము దేవివేజులు, శనివారము వెంకటేశవారుని పూజలలో �నమయేయ దానను. పాపకు 2 సంవత్సరాల వయససులో చాల పేద స్థితిలో జీవించాము.
1/2
నా భర్త గవర్నమెంటు ఉద్యోగములో 15 సంవత్సరాలుగా పని చేసిననా పపమోషను రాలేదు. జీతము చాలేది కాదు. స్నేహితుని నవ్ముకొని హైదరాబాదులో చిన్న పని ఆరంభించదలచి వచ్చేసాము. ే్నేహాబంధము రకతబంధమని నమ్మి ఏదో పని చూపమని స్నేహితుని అడిగాము. ఆయనకే చిన్న యిల్లు వున్నదని మమ్ములను ఆహావానించలేదు. ఎక్కడ పండుకో గలమని ప్రశ్నించగా సాటడియో చూపాడు. చిన్న యిల్లు అద్ద్రై వెదికాము. నా భర్త అయ్యప్ప మాల వేసి పూజలు చేసారు. ఏదో రీతిగా చిన్న యిల్లు వసతి తకుకవగా నున్నను చేరాము. ఎలా రుా యిబ్బందులలో జీవించాలి అన్నయ్యా అని నా భర్త స్నేహితుని ప్రశ్నించగా, యిదే హైదరాబాదు జీవితమవ్మా, సరు�కోవాలి అన్నాడు. మా బంధువుల అక్క దగ్గరలో ఉండేది. వారింటికి వెళ్ళినపుడు క్రీస్తు ప్రేమకు సాక్షులు152
బయటపడవేసి వున్న వుడత మంచం కనిపంచింది. ముందుగా సరనన్నది. వెళ్ళి
అడికగసరికి నా పిల్లలకు కావాలని నిరాకరించింది.
నా తల్లి అద్దె డబ్బులు సహాయపడతానంది. నేను మా అక్కను పిల్లలను
ప్రేమతో చూచాను గాని నా స్థితి సరి లేనప్పుడు ప్రేమంచలేక పోయింది. మా
యింటి పపకకనే ప్రైస్తవులండేవారు. కుటుంబ ప్రార్థన చేసికుంటా పాటలు పాడేవారు.
మా బాబు పాపను తల్లి దగ్గర ఉంచేసి చిన్నపాప నేను నా భర్త సరు�కుందామని ఆ
చిన్న యిల్లు చేరాము. క్రీస్తు పాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. యింట్లో లకిష్మ
దేవి పూజలో డబ్బులుంచి ముట్టుకొనే దాన్ని కాదు. మా స్థితి సరిలేదు కదా !
సాయిబాబా దేవాలయము వద్ద ఒక పంతులు పంచాంగం చెప్పేవారు. అవసరమైన
వారు ఆయన యింటికి రమ్మన్నారు. భక్తుల పాదాభివందనం చేసేదాన్ని ఎన్ని పశమలు
పడినా నా స్థితి మార్లేదు. క్రీస్తు కేవలము ప్రైస్తవులకే సహాయము చేస్తాడా అని
పపశ్నంచుకున్నాను. ఒకవ్మాయి మా యింటికి వచ్చి మా యింట్లో ప్రార్థనలు
జరుగుచున్నాయి. భీమవరం నుండి ఒక దైవజనుడిని అయ్యగారంటాము ఆయన
వస్తారు. ప్రార్థన చేస్తారు రండి అని ఆహ్వానించింది. మీరు మీ మతంలోకి మార్చిస్తారని
వారితో పరిచయము వద్దని మా వారు చెప్పారన్నాను.
మా వారికి చెప్పి వెళ్ళవంటే వస్తానని తర్వాత చెప్పాను. మాకు మరొక
యిల్లు దొరికింది. నా అక్క యింటికి దగ్గరగా దొరికింది. అక్క దగ్గరకు వెళ�త టివి
చూచుకో నాకు పని ఉందని నిర్లక్ష్యంగా చెప్పింది. నాకు కావలసినది టివి కాదు.
కాసత ప్రేమ, ఓదార్చివారు, ఆదరించేవారు. దారి చూపి దయతో మాట్లాడి
}రటనిచ్చేవారిరకై తపించాను. అట్టివార లేరు. అక్క కూడ నిర్దయగా నుండేది.
ఒక్కసారి ప్రైస్తవుల ప్రార్థనకు వెళ్దావండి. అంటీగారు భోజనము చేయమని
ఆహావానించారని నా భర్తతో చెప్పాను. ముందుగా వద్దన్నారు. ఎందుకంటే ప్రైస్తవులు
మతము మార్చిస్తారు అన్ననా, ఆ దైవ సేవకుడు వచ్చింది మా మారుప కోసమేనన్నట్లు
అక్కడ వారింట్లో గొప్ప అనుభవా*్న ఎదురొకన్నాము. యిద్దరము ప్రైస్తవుల యిల్లు
చేరాము. ఆ దైవజనులు ప్రార్థించుట ఆరంభించగానే కొందరు పడిపోయారు. నాకు
చాల దు'ఖం వచ్చింది.
అవ్మా, ఎందుకేడుస్తున్నావు? అని ఎంతో ఆప్యాయంగా భుజము తట్టి
క్రీస్తు ప్రేమకు సాక్షులు153 పలుకరించారు. ""మీయేసు ప్రభువు మీ ప్రైస్తవులకే సహాయం చేస్తాడా? మాకు చేయడా? అని ప్రశ్నించాను. అవ్మా, క్రీస్తు అందరికీ ప్రభువు. సజీవుడు అందరిని పేమించే ప్రేమామయుడు అని చెప్పారు. పాస్టరుగారి ప్రేమ, ఆదరణ ఆయన స్పర్శ నారకంతో }రట కలిగంది. తల్లి రెంటు పంపగా పబతకగల్గుచున్నాము. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. యేసుప్రభువు అసలైన నిజదేవుడు అని చెప్పి అవ్మా నీకు డిపసంబరు 10వ తారీఖన నీవు సంగారెడిడ్ }రు వెళ్తావు. అక్కడ ఉద్యోగం లభిస్తుందని ప్రవచనం తెల్పారు. నీ భర్తకు పపమోషను లభిస్తుందని ఒక శపతువుగా నున్న వ్యక్తి ఫోను చేసారు. ఆశ్చర్యంగా దైవజనుడు వచ్చినపుడు చెప్పి కృతజ్ఞత తెల్పాను.
అవ్మా, నీకు దీవెన ఉంది. అనేకులకు సహకారిగా నిన్ను దీవిస్తారవ్మా అని తెల్పారు. అక్కడకు వెళాిక మంచి వుడత మంచము కొన్నాను. అక్క నా యిల్లు చూచి, మంచం చూచింది. నా జీవితంలో ఎంతో మారుప జరిగింది. విగ్రహాలు, కుంకుమ డబ్బా అంతా పడవేయమని చెప్పి వదిలించుకున్నాము. సంగారెడిడ్ తిరిగి వెళ్ళాము. నా భర్త తనతో ఎవరా పలకలేదు. రానివవాలేదు అని యింటికి వచ్చి పండుకొన్నారు. భీమవరములో ఫోను చేసి దైవ జనుడితో మాట్లాడాను. అవ్మా భయపడకు. 12గం.లకు మీ భర్త కుర్చీలో ఉంటారు అని అభయవాక్కులు చెప్పారు. నేను యింటికి వచ్చి మోకరించి ప్రార్థించాను. మా వాళ్ళందరికీ క్రీస్తు అనుచరుల పట్ల మంచి అభిప్రాయం లేదు. నవ్ముకోవద్దన్నారు. నా ద్వారా, నా నమ్మకం ద్వారా నీకు మహిమ దీవెన కావాలి. అటైండరు ఉద్యోగము కావాలి దేవా, ఆఫీసరు పోస్టు కావాలయ్యా. తీపవంగా జీవన పోరాటాలలో అలసిపోయి వున్నాను. అవమానాలు, నిరాదరణలైన్నో ఎదురొకన్నాను. ఈసారి నన్ను దయతో కనికరించండని ఎంతో దీనంగా వినయంగా ప్రార్థించాను. నీ భడను అయయా అని విన్నవించాను. ఆఫీసులో లిస్టులో లేదని దిగులు పడు సమయంలో జనార�న్ అని లోనికి పిలిచి రెవెనయా ఆఫీసరు పోస్టులో నీ పేరు వుందని తెల్పారట. చాల ఆనందము ఆశ్చర్యంతో నింపబడ్డారు. నా పేరు కాదని అనుకున్నారు గాని వారు నీవే నన్నారట. దర్శనంలో బల్లపై కాయిల్స ప్రక్క కుర్చీలో కూరచున్న దర్శనాన్ని స్పష్టంగా దేవుడు చూపించారు. నా దీన ప్రార్థన ఆలకించి కోరిన అద్భుతం చేసారు. నా భర్త ఇంటరు పూర్తి చేయలేదు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయు దేవుడు మనకున్నారు. హల్లెలూయ. మనస్సారా దేవునికి కృతజ్ఞత తెలుపచూ స్తుతించాము. తర్వాత ఆంటీ వాళ్ళకు తెలిపాము. మొదటిగా క్రీస్తు ప్రేమకు సాక్షులు154
క్రీస్తు పరిచయమయిన స్థలము ఆంటీ యిల్లు కద ! తర్వాత భీమవరం దైవజనుల
దగ్గరకు వెళ్ళాము. ఆకివీడు దగ్గర చిన్న పగామంలో సాక్ష్యం చెప్పాను.
నిజదేవుని చూపింది మీర కద ! అన్నాను. నాకొక గాడు కావాలి. యిల్లు
దర్శనంలో చూపింది. ఆ దైవజనుడు చెప్పారు. లకషలతో యిల్లు కటటగలమా? అనగా
తప్పక యిల్లు కటటగలరు తిరిగి యిక్కడ సాక్ష్యం చెప్తారన్నారు. ఆ తర్వాత నా భర్త పని
పటనుచెరువు అని మార్చారు. అక్కడ అమ్మకు చాల ఆస్తి ఉంది. నాకు ఆ స్థలాలలో
నాలుగు అన్నకిచ్చేసి రెండు నాకివవామంటే నిరాకరించారు. పఘర్వాలేదని తిరిగి వచ్చేసాను.
మందిరము ముతతంగిలో వుందన్నారు. అక్కడకు వెళ్ళాము. చాల ఆదరణ లభించింది.
ఒక గంట ఏడ్చి ప్రార్థించగా దేవుడు రహస్య ప్రార్థనను ఆలకించాడు. సంగారెడిడ్లో
రెండు ప్లాటులిస్తానని అమ్మ చెప్పింది. నాకు ఆదరణ యిచ్చింది యేసే. అమ్మ యిల్లు
స�లమచ్చింది. అమ్మ లక్ష డబ్బులిస్తాను ఆరంభించవుంది. ఆ డబ్బుతో ఆరంభించాము.
సంగారెడిడ్లోని యిల్లు అడవి వంటి ప్రాంతంలో 30మందిని పిలిచి భోజనం పెట్టి
సువార్త బోదించేదానిని. ఆ రాపతంతా ప్రార్థించాము. పాములకు భయపడలేదు.
యేసు రకతంనకే జయవుని ప్రార్థించాము. నా మోకాళ్ళు అరికగ వరకు భారంతో
ప్రార్థించాను.
దేవుడే నన్ను శ్రద్ధగా నడిపించారు. సిమెంటు వసతువులు జాగ్రత్త అని యిరుగు
పొరుగువారు సలహా యిచ్చారు. ఆ యింటికి కాపుదల క్రీసేత. మా యిల్లు అంత
పెద్దది అవసరమా అని నిరుత్సాహాపర్చివారు. లోనురకై ప్రార్థించాము. అనుకోని
రీతిగా అమ్మ పక్షవాతం వల్ల కీషణించి మరణించింది. ఆమె మరణించగా నిరుత్సాహము
ఆవరించింది. అన్నయ్య నేను ఉన్నాము. ఉద్యోగం లేదు. చాల డిపపపషన్ ఆవరించింది.
డాక్టు చికిత్స చేసేవారు. సిటీ వెళ్దామని నా భర్త చెప్పారు. దారిలో ముతతంగి చర్చికి
వెళ్ళి ఒక గంట ఏడ్చాను. ఎవరా ఆదరించే వారు లేరు. చాల ఏడ్చాను. దేవుడే
కనికరించాడు. దాదాపు టాబ్లెట్లు వాడవలసి వచ్చేది చర్చిలో ప్రార్థించాక అన్ని
మందులు పారవేసి దేవునిపై ఆధారపడ్డాను.
అన్నయ్య సలహా మేరకు ఆలోచించక యేసుపై ఆధారపడ్డాను. యిల్లు కట్టే
సమయంలో అర�రాత్రిలో పాటలు వింటూ గడిపేను. అమ్మ లేదు ఓదార్చువారు
లేరు. లోను వచ్చింది. యిల్లు పూర్తి చేసారు. దేవునిపై విశ్వాసమే నాకు ఆస్తి. నా
యింటికి తంపడి వచ్చి యింత పెద్ద యిల్లు అవసరమా? అన్నాడు. కన్నతండ్రి విమర్శించినా
క్రీస్తు ప్రేమకు సాక్షులు155 తన రక్తంలో కొన్న నా ప్రభువు యిల్లు కట్టించారు. నేను నా భర్త కష్టించి పని చేసాము. పని అమ్మాయికి 2000రూ యిచ్చే స్థాయికి ఎదిగించారు. ద్వారకా గ్రూపు ద్వారా 50వేలు డబ్బు వచ్చాయి. అందరికీ భోజనం సిద�పర్చాము. మా బంధువులంతా పెద్ద ఉద్యోగస్తులు విమర్శించారు.

నాన్న తిరిగి వచ్చి యేసయ్య జబ్బు పట్టిందన్నాడు. రక్తం చిందించి కొన్న క్రీస్తు నా చేయి వదలలేదు. తిరిగి భీమవరం వెళ్ళి ప్రార్థించుకున్నాను. సాక్ష్యం చెప్పి కృతజ్ఞత తెల్పాను. ఆ దైవజనుడు స్తుతించి ప్రార్థించారు. నన్ను దీనస్థితి నుండి గొప్ప స్థితికి మార్చారు. అమ్మ 50రూ. చీరకు ఇస్తే దాచుకొన్నాను. నేడు 20వేల ఖరీదు గల చీరెలు కొనే స్థాయికి మార్చారు. నా సమీపంలో పేదవారికి సహాయపడి ఆదుకొనే స్థాయికి మార్చారు. పాటలు పాడే కుమార్తె, భర్త కూడా పాటలు పాడగలరు. బాబు కీ బోర్డు వేస్తాడు. నా కుటుంబాన్నంతా దేవుడే వాడుకుంటున్నారు. ఆయననే సేవిస్తున్నాము. నా పరిచర్యకై ప్రార్థించండి.
దేవునికే సదా మహిమ కల్గును గాక. ప్రేయిస్ ది లార్డ్. ఆమేన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు156
సాక్ష్యం 24. గురితంపులేని గిరిజనులగు చెంచు జాతిలో బూత
వైద్యం చేయు స్థితి నుండి క్రీసేత రక్షకుడని తెలిసికొన్నాను.
క్రీస్తు సేవలో స్వకీయులను రక్షించు కృప పొందాను
పాస్టు బర్నబాసు
జై.యం.పురం, గురజాల మండలం, గుంటూరు
ఫోన్ నెం. : 9704663220
"వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నాను"
- యిర్మయా 1:8
పరిచయం:
దేవుని భడడ్లకు ప్రభువైన యేసు నామములో శుభములు. నాకీ సమయమచ్చిన
లోక రక్షకునికి వందనాలు సమర్పించుకుంటున్నాను. నా పేరు
సి.హెచ్ బర్నబాస్. పల్నాడు ప్రాంతములో సేవ చేస్తున్నాను.
క్రీస్తును తెలిసికొనక ముందు హిందువుగా జీవించే రోజుల్లో
నా పేరు చేవూరు బభపదయ్య. మాది గుంటూరు జిల్లా తెనాలి
పట్టణము. చెరారుపాలు వార్సులం. ఇందిరా కాలనీ
గిరిజనులవైనందన అనేక అనాగరిక పద్ధతులను అవలంభించే
వారము. మా కులంలో వారితో పాటు మా కుటుంబీకుల
మంతా కుల వృత్తిగా బూత వైద్యము చేసేవారము. మా తాతగారు బూత వైదయలు.
చాల ప్రావీణ్యత పొందినవారు.
మా తాత తన తదనంతరము బూత వైద్యంలో మెలకువలన్నీ ఎవరికి నేర్పగలననే
తీపవ ఆలోచనలో నుండేవారు. ఈ విద్య నేరచుకొనుటకు పిల్లలను పాడు చేయవద్దు.
పశద్దగా చదువుకుంటున్నారు. వారిని అభ్యంతర పెటటవద్దన్నారు. ఒకరోజు నన్ను
మాపతమే ఈ విద్య నేరుపటకు ఎంచుకొని ఎవరికీ తెలియకుండా నన్ను పిలిచి నీకు
కొనుకొకనుటకు డబ్బులిస్తాను. నేను నీకు చెప్పు క్రొత్త పాఠాలను తెలిసికొని అప్పగించాలి.
క్లాసులో నీ పాఠాలు నేరచుకొనునట్లే నా పాఠాలు నేరచుకుంటే చాలులే అన్నారు.
బాల్యంలో ఆయన డబ్బుకాశపడి ఆయన చెప్పు విద్య నేరచుకొనుటకు సమ్మతించాను.
క్రీస్తు ప్రేమకు సాక్షులు157 నీవు యింటిలో ఎవరికీ చెప్పరాదు అని చెప్పారు. నేనా రోజుల్లో తెనాలిలో కోగంటి శివయ్యగారి సాకలులో చదువుకొనే వాడిని. ఆ రోజుల్లో చిన్న వయససులోనే ఉ న్నాను. ఆ విద్యలన్ని వుళ్యాళ్ంలో నుండేవి. వాటిని తెలుగులోనికి తర్జుమా చేసినాడు. కొంచెము కొంచెము నేర్పించుట కారంభించాడు. ఈ రీతిగా 6 నెలలుగా కొనసాగించాను. శారీరకంగా నాలో మారుపలు కలాగయి. నేనే ఒక దేవుడనని భావించేవాడిని. మగిలిన వారిని చిన్నవారిగా గమనించేవాడిని. నాలో జరిగిన క్రొత్త మనససు గార్చి తాతగారితో చెప్పాను. ఆయన, ""మంచిది బాబు, మన కుల దేవత నిన్ను కరుణిస్తుంది" అన్నాడు. నా సాకలులో లెక్కల టీచరు నా పుస్తకంలో నున్న పుస్తకాల్లో మంపతాలండుట గమనించి హెాడ్మాసాటరుగారిక రిపోరుట యిచ్చారు. వెంటనే నన్ను పిలిచి మా నాన్నగారిని తీసికొని సాకలుకి రమ్మన్నారు. మా నాన్నతో సాకలుకు వెళ్ళాను. ""మీ బాబు చదివేది గమనించారా, ఈ పుస్తకాలు చూడండి". ఆయనకు మంపతాలు నేరచుకొనుటలో పశద్ద చూపుట అర్థమయింది.
యింటికి వచ్చిన తర్వాత నాన్న అందరితో చెప్పాడు. సాకలులో నన్ను చదువుటకు అర్హత లేదని పంపి వేసారని చెప్పాడు. నీకీ విద్యలైందుకు? యింకా రుా మంపతాల గోల యింట్లో కావాలా? అని అంతా బాధతో చిరాకు పడ్డారు. అంతటితో 6వ తరగతిలో నా చదువు ఆగిపోయింది. నేను మంపత విద్యలు అలవరచుకున్నాను. మా తాత వారందరితో చెప్పాడు. వీడు అన్ని విద్యలు నేర్చాడు. మీకే హాని కలిగంచగలడని బైదిరించగా భయపడి మౌనము వహించారు. నేను చదువు అంతటితో మానివేసి తాతగారితో కలిసి ఇంపదజాలము మహేాంపదజాలాలన్ని పపయోగించసాగాను. అనేకమైన క్షుపద విద్యలను చేయుటకు ఆరంభించాము. తెనాలికి 25కి.మీ దారంలో నున్న కొల్లిపర సమీపాన వల్లభాపురమను పగామము చేరాము. అక్కడ స�లములు కనుగొని స్థిరపడి పోయాము.
మేము నివాసమున్న స�లములకు సమీపంగా ప్రైస్తవులండేవారు. వారు క్రిస్మస్ వేడుకలు చాల బాగా జరిేపవారు. వారు ప్రతిరోజు ఉదయం మైకు పెట్టి ప్రార్థనలు చేసేవారు. వారు పాటలు పాడినను ప్రార్థన చేసినను కంపరము కలేగది. ఆ క్రీస్తు విదేశీ మతమని చాల కోపంగా ఉండేది. ఎందుకనగా వారి దేవుడే గొప్ప దేవుడని వాదిస్తారు. నాకు ద్వేషంగా ఉండేది. ఆ దైవసేవకుడినితో మాట్లాడి పాస్టరుగారు క్రీస్తు ప్రేమకు సాక్షులు158
మీ కేకలు ఎకుకవగా వున్నాయి. స్వరం తగిగంచుకొండి అన్నాను. ఓరీ, పసైతానా నీవు
సహించలేవు అన్నాడు. నా పిన్నితో చెప్పాను. ఆయనను వదలద్దు అని నన్ను పిన్ని
రెచ్చగొట్టింది. మా విద్యలకు అవమానంగా తోచి నిరణయించుకున్నాము.
ఒక తాయితతు తయారు చేసి తగిన సమయ్రంై ఎదురు చూచాను. రో�
యింటింటికి వచ్చి సువార్త చెప్పి బోధించుట ఆ ప్రైస్తవులకు అలవాటుండేది. నా
తాయత్తు చర్చికి వెళ్ళి సిలువ మెడలో వేసాను. వారి ప్రార్థన క్ర్మము కొనసాగించారు.
యేసు నోరు కటటలేదా? అని తలంచాము. నేను పూనకం వచ్చే శక్తినే పపశ్నంచాలని
తలంచాను. ఆ దయ్యం మాట్లాడింది. నా తాయెతతు పని చేయలేదేమ? అడిగాను.
అపుడావెు ""అయయా, ఆ దేవుడు రాళ్ళు రపపలు చెట్లలో ఉండడు" అన్నది. నిజం
తెలియలేదు. రాత్రి 12 తర్వాత పగామ దేవతలు }రి విడిచి వెళ్ళిపోతాయి. మా
కులములోని ఒక పసీత ప్రార్థనకు వెళ్ళుట చూచాను. ఆమె వృద్ధురాలు. ఆమె
మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు అని సాటిగా తెలిపంది.
మేమయితే నాటు వైద్యం చేస్తాము. పాము, తేళ్ళు హాని చేసేత మంపతం వేసే
శక్తి వుంది. నైవేద్యాలతో పూజలు చేసేవారం. మాకు పరలోకం లేదంటున్నదేమ?
నేనంటే అందరికీ భయం. నాలో దష్టశకుతలుండేవి. కోడి తల నోటితో కొరికి
రక్తంతో పూజ చేసేవాడిని. నా మనససు చాల ఆందోళ్నగానే ఉండేది. పరలోకం
గార్చి ఎవరు చెప్పగలరు? నేను నాలో దయయాన్ని ప్రశ్నించాను. ప్రధాన దేవదాతలు
ముగ్గురిలో నేనొకదాన్ని అన్నది. అయితే నేను నీలో ఒక భాగమే కద అన్నాను.
నేనంటే నీవుంటావు. ఆ దేవత అన్నది. ఆ తర్వాత ఒక ఆదివారం పూజగదిలో
ఉండగా ఆ వృద్ధ పసీత పిలిచింది. కాసత భయపడాను. మాంత్రికులకు అగ్ని గండము
దాచబడింది. జాగ్రత్త అన్నది. నేను బైబిలు గ్ంథంలో చూచి నవ్మాను అన్నది.
క్రొత్త నిబంధన గ్ంథం నాకొకటి యిచ్చింది. కొంత చించి కాల్చాిను. అంతా కాలలేదు.
కొంత మగిలింది. ఆమె తిట్టునేమోననగా ఆ తల్లి చాల ఏడ్చింది. నీవు చింపింది
పుస్తకము కాదు. అది యేసే. పర్వాలేదు. నీ కోసం ప్రార్థిస్తాను అని ప్రవచనాత్మకంగా
నాతో మాట్లాడింది. "" ఏ దేవుడైతే నీవు కాదని తలసతున్నావో ఆ బైబిలును నీవు
చేతితో పట్టుకొని క్రీసేత దేవుడని పిచ్చిపట్టినట్లు }రురా తిరిగి పపకటించగలవని
ధైర్యంగా అరచి చెప్పింది. ఆ వృదు�రాలికి భ.పి. వచ్చిందని తలంచాను. వెళ్ళిపోయాను.
క్రీస్తు ప్రేమకు సాక్షులు159 1998 ఆగస్టు 17-18లో దేవునిచే వాడబడిన ఒక దైవజనుడు బహిరంగ ఉజ్జీవ సరభలు నిర్వాహించగా స్వస్థత మహా సరభలు అమెరికా నుండి విచ్చేసారన్నారు.
నేను బక� మీద మాటలు చదివాను. తెనాలి వరకు ఉచితంగా వాహానాలపై పపయాణించవచ్చును. సరభలకు ఉచితంగా వచ్చి మేలు పొందండి అని పవాయగా సరనని కనీసము సినిమాకు వెళ్దామని ఒక్క పటకుక డ్రైవరను అడిగాను. అతను నేను మాంత్రికుడనని గుర్తించి అరె నీవు ప్రైస్తవ సరభలకు రావడం వింతగా నున్నదన్నాడు. వెనకగా ఎకాకను. మా పగామస్తులు ఆశ్చర్యంగా చూచారు. నాకు స�లమచ్చారు. ముందు భయపడ్డారు. నేను సినిమా హాలకు వెళ్ళగా టిక్కెట్లు అయిపోయాయి. తిరిగి మా వూరు వెళ�ి బససు లేదు. నేను వచ్చిన పటకుక గురించి చెప్పాను. మీటింగులో ఆ పటకుకవారు ఉంటారు. తిరిగి వారితో }రు వెళ్దామనుకున్నాను.
అక్కడ ఎన్నో లక్షల జనమున్నారు. ఎన్నో పటకుకలున్నాయి. ఒకసారి మా పటక� వారిని అడిగి చూదా�ం. గురతు పడదామని అడుగు పెటాటను. తెల్లవారి దేవుడిని నమ్మితే డబ్బులిస్తారని తలంచే వాడిని. నన్ను చూచి ఆశ్చర్యపడ్డారు. దైవజనుడు వ్యాధి గలవారి కొరకు దురాత్మలచే పీడించబడితే ప్రార్థిస్తానన్నాడు. ఏదైనా సమస్యలు బాధిస్తే ప్రార్థిస్తానన్నాడు. దురాత్మల్రై ప్రార్థన ఆరంభించగానే శరీరమంతా వణకుతో స్వాధీనంలో లేకపోయింది. ఆ సేటజీ మీద వ్యక్తి వల్ల యిది సంభవించిందని తెలిసింది. 550 క్షుపద దేవత శకుతలను ఆ సేవకుని పడవేయమన్నాను. దివ్యదృష్టి ద్వారా గమనించగా అవి తిరిగి వచ్చాయి. ఆయనను కొటాటలని పిలిచాను. తరతరాల దేవతలను పబతిమలాడాను. ఆ దైవసేవకుని చేతినండి కాంతి మహా జ్యోతిగా పపకాశిస్తూ గొప్ప శబ్దం వెలుగులో ఆవరించింది. నన్ను రక్షించండని పిచ్చివానిలాగా కేకలు వేయుటకారంభించాను. ఒక శక్తివంతమైన మెరుపు నాలో ప్రవేశించింది. క్రింద పడిపోయాను. కాసేపటికి స్పృహ వచ్చింది. చాల కొట్టుకున్నావు. అరిచావు అన్నాడు. నాకు రెండు విషయాలు అర్థం అయయాయి. నాలో కాంతి ప్రవేశించింది. రెండవది నాలో క్షుపద శకుతలన్ని పారిపోయాయి. అది గమనించి ధాపపదవ్యాలతో పూజలు మాని వేసాను. పకమంగా అంపతాలు తంపతాలు బూత వైద్యాలు వివరాలు చెప్పలేను. శకున రహాస్యాలనే పుస్తకము పవాయదలచాను. నాలో ప్రవేశించిన జ్యోతి ఏమ అనే గొప్ప వేదన నాకు కలిగంది. తరతరాల నుండి ఆరాధించే కులదేవత నాతో క్రీస్తు ప్రేమకు సాక్షులు160
చెప్పలేక చెప్పింది. ఆ రాత్రి పొలివేరకు వెళ్ళగా నీకు కనిపంచింది ఏమనగా నా
అనుభవంలో కలిగన సత్యం స్పష్టంగా దేవుడు అన్నటుట అసలు నీకు దేవుడు తెలియదు
అన్నది. ఆ తల్లి నాతో నీవు చూస్తున్న బూమ, ఆకాశములను అందలి నకషపతములను
సమసతమును చేతితో తాకకుండా కేవలము నోటితో పలికాడు. ఒక్కమాట కలుగుగాక
అన్నాడు. యివన్నీ అవే కలిగనవి. ఈ మాట విని చాల ఆశ్చర్యపడాను. తరతరాలుగా
ఆరాధించే కులదేవత మాట*్న నమ్మాను. ఆమె చల్లని నామాన్ని మానవాళ్ళని
ఉద�రించగల నామము ఎవరనగా ప్రభువైన యేసు, నజరయుడగు క్రీస్తు ప్రభువు.
ఆ నామము నా చెవులను తాకగానే నాలో వింత ఆనందము నెమ్మది కలిగంది. ఆ
దేవతను వదిలి పొమ్మనగా వెళ్ళిపోయింది.
నీకు దయ్యం పట్టిందన్నారు. నాకు దయ్యం ఎలా పడతుందని? నేనే దయయాలు
వదిలించే క్షుపద శకుతలు గల మాంత్రికుడనని తెలియదా. యేసే నిజమైన దేవుడని
మొదటిగా నా యింటివారితో క్రీసేత నిజదేవుడని తెల్పాను. తర్వాత ఒక నిరణయము
తీసికొన్నాను. నమ్మితే క్రీస్తునే నవ్ముకోవాలని దృడింగా నిరణయించుకున్నాను. నేను
కేవలము వ్యాధి పోవాలనిగాని అవసరాలు తీరాలని గాని మరి ఏ అవసరము
కోసవెా దేవునిని చేరి వెంబడించదలచలేదు గాని ఎవరో బోధ చెప్తే వినలేదు. నేను
పరలోక రాజ్యంలో చేరాలంటే సృష్టికరత ఎవరో తెల్సిన తర్వాత క్రీసేత రక్షకుడని
నమ్మాను. తాతగారిచ్చిన గ్ంథాలన్ని నదిలో పడవేసాను.
నేను ఒక చర్చిని వెదకుకొని వెళ్ళగా చర్చి పాస్టు నా దగ్గరకు రావద్దు. నా
చర్చి వారు సమ్మతించరన్నాడు. మరొక చర్చికి వెళ్ళగా, సర రమ్మన్నాడు. వెంటనే
చర్చి సరభయలు పాస్టరుగారిని బాగా బైదిరించారు. నేను ఆ చర్చికి వేసత పాస్టు
గారిని మార్చిస్తామన్నారట. ఎవరా చేరచుకొనుట లేదని ఒంటరిగా ఒక పొద దగ్గర
చేరి రోజు 6 నెలలుగా ప్రార్థించాను. నా ప్రార్థన ఆలకించి చిన్న పాప నాకొక
బైబిలు యిచ్చింది. తెనాలిలో అన్నవరపు వెాజైస్గారిని పరిచయం చేసింది. అన్ని
పరిచర్యలు గల సంఘం 1999లో చేరాను. నీటి బాపీతస్మం తీసుకొన్నాను. తల్లితో
చెప్పగా అర్థం కాలేదు. పశ్చాత్తాపంతోనే మారుమనససు అని పగహించి సాక్షిగా మారాను.
నన్ను యింటి నుండి వెళ్ళిపోమన్నారు.
వ్యాధి వేసత సోది చెప్పించుకోవచ్చు. పెనుమారు పగామంలో మా అమ్మమ్మ
క్రీస్తు ప్రేమకు సాక్షులు161 సోదితో బుట్టులేని దేవుడు మీ కొంపలో చేరి ముపపతిపపలు పెడతున్నాడు. ఆయన పేరు పలుకుటకు చేత కాదన్నది. యేసు నామము ఘనమైనది. అది యేసు ప్రభువే ఆ దేవుడని తెలిపంది. నా తల్లికి వచ్చిన రోగం నా వల్ల అని రోగాలు పాలు చేసి మా మతం మార్చిదలిచేవా అని నిందించారు. నా దేవుడు రోగాలు బాగు చేసేవాడు గాని రోగాలు తెప్పించే వాడు కాదని తెల్పాను. ఆ తర్వాత మరొక గొప్ప బూత వైదయని దగ్గర చేరారు. ఆ గొప్ప బూత వైదయడు సోదిలోకి రాడని తెలిసికొన్నారు. నా తల్లికి దర్శనం ద్వారా క్రీస్తు పపత్యకషపరచుకొని రోగము పోగా యేసునురక్షకునిగా సీవాకరించింది.

1999లో బాపీతస్మం పొందాను. గతంలో దుగిగరాల పెనుమారులో సోది అడిగారు. మా నాన్న తర్వాత నవ్ముకున్నారు. మా చెంచు జాతి నుండి 90% క్రీస్తును నమ్మి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నారు. నెమ్మదిగా వాక్యం ప్రార్థన సహవాసంలో ప్రభువు బలపర్చారు. నావల్ల డబ్బు పోయిందని పొలం పనులకు పంపారు. చాల పశమలు పడిననా ప్రార్థనలో ఆదరణ పొందాను. బూతమైదయలకు ఏ శక్తి లేదని తర్వాత నా స్వకీయులంతా పగహించారు. రక్షణ పొంది బాపీతస్మం పొందారు. గతంలో మొదటిగా నేను ఒంటరిగా క్రీస్తును నమ్మాను. పల్నాడు జై.యు పురము గురజాల మండలం, గుంటూరు జిల్లాలో సేవ చేస్తున్నాను. నా భార్య పేరు హన్నా. నాకొక కుమారుడు. నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తూ దేవునిని ఘనపరచు భాగ్యమచ్చారు. క్రీసేత సజీవుడు రక్షకుడు. అందరా నమ్మి సేవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు162
సాక్ష్యం 25. భయంకర వ్యసనాలలో చిక్కుకున్న నన్ను క్రీస్తు వెదకి
రక్షించి, విలువైన భక్తుని హెచ్చరికల ద్వారా ఆత్మీయంగా
బలపర్చి దీవించిన క్రీస్తుకే సదా స్తుతి కలుగు గాక
రమ రంజోలు
హె�� ప్రేయర్ మనిపసీట, జహిరాబాదు
ఫోన్ నెం. 9441688534
""మీరు పబతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసినయెడల
మీరనుకొనునట్లు దేవుడను పసైన్యములకదిపతియగు యెహోవా మీకు తోడుగా
నుండును" - ఆమోసు 5:14
1. పరిచయం:
దేవుని నామమునకు వందనములు. నా పేరు రవి. నేనున్న ప్రాంతము
జహీారాబాదు సమీపంలో గల పగామము రంజోలు. నా బాల్యంలో
చెడు అలవాట్లకు బానిసగా మారాను. చదువు పట్ల ఆసక్తి
ఉండేది కాదు. బయటకి వెళ్ళి బీడ�లు పతాగాలనే ఆశ ఉండేది.
తోటి స్నేహితులతో ఆనందంగా ఉండాలనే ఆశ కలిగ ఉండేది.
టీచర్లు దయతో పాస్ చేస్తూ 7వ తరగతిలో పెఫయిల్ అయయాను.
}హా తెలిసినప్పటి నుండి దురభ్యాసాల పాలయయాను. పేకాట
కూడా ఆడేవాడిని. తల్లిదండ్రులు చదువు రాని నన్ను పొలం పని
చేయించేవారు.
ఎనిమదవ తరగతి వయససులోనే నా తోటి స్నేహితులు వ్యభిచార పాపానికి
నన్ను పరిచయం చేసారు. లోకాశలులోనే మునిగి పోయాను. చర్చి పట్ల ఆసక్తితో
చర్చి కడిగించి చాపలు వేస్తూనే ఆచారంగా జీవించాను. అమ్మ, నాన్న, అక్క, అన్నలు
చాల బుద్ధి చెప్పిననా, నా అలవాట్లు మానుకో లేక పోయాను. 2004వ
సంవత్సరములో చిన్న ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జీతం రాగానే పతాగుడు
ఆరంభించేవాడిని. చాలా పాపాలు కొనసాగించాను. తల్లిదండ్రులకు తెలియకుండా
పాపం చేస్తూ రాత్రి 3గంటలకు పాపంరకై ఆశిస్తూ రాత్రి గడిపేవాడిని. ఎన్నో రీతులుగా
క్రీస్తు ప్రేమకు సాక్షులు163 నన్ను కనిపెట్టి చూచి చాల హెచ్చరించేవారు. వయససు పెరికగ కొలది పాపము వదులుకోవాలని ఆశ ఉండేది, కాని నా పాపాలు నాకు ఆనందం కలిగంచేవి. నాకు 2008లో పెండ్లి చేసారు. ఈ రీతిగా నా పాపములు తగిగంచుకోగలనని ఆశించారు. బాల్యంలోనే చెడు సహావాసంలోనికి నడిపించారు అది వదులుకోలేక పోయాను.
భార్య, తల్లిదండ్రులు చెప్పినను నా వ్యభిచార పాపములు వదలలేదు. నా భార్య విసిగి పోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. నా వ్యభిచారంలో మునిగి యున్న ఒక పసీత ద్వారా చేతబడి పపభావమును బట్టి నా కాళ్ళు చేతులు నిస్సారమయి పోయాయి. నా జీవితం యింతేనని నా పాపాలకు పపతిపఘలమని నమ్మాను. దేవునిపై ఏనాడా భక్తి చూపలేదు. నా పరిసర ప్రాంతాలలో మంపతాల వారిని చేరి తల్లిదండ్రులు సంప్రదించారు. అందరా నాకు మరణము తప్పదని తలంచేవారు. తప్పు చేయరాదని నన్ను దారంగా ఉంచారు. నాకు 2009లో కుమారుడు జన్మించాడు. చిన్న పపపటోలు బంకులో 600రూపాయ జీతమచ్చేవారు. నాకిద్దరు కుమారులు కలాగరు. పెద్ద బాబుకు కూడా అనారోగ్యం వాటిల్లింది. వైద్యం ఖరచులకే సరిపోయింది. అప్పు కూడా చేసేవాడిని. నా తల్లి దండ్రులు, భార్య నన్ను గార్చి దు'ఖపేవారు. నేను వ్యభిచారం చేస్తున్న ఒక పసీత యింటికి తరచగా వెళ్ళుట నచ్చిని ఆమె తల్లిదండ్రులు చేతబడి చేయించారు.
నాకు స్థలము మారుప అవసరమని మరొక }రిలోనికి పంపారు. నా పాపం వదులుకోలేకపోయాను. ఒక్కొక్కసారి పశ్చాత్తాప్పే వాడిని తిరిగి పాపం మానలేదు. సరిగాగ అమావాస్య సమయంలో నా కాళ్ళు చేతులు పడిపోగా నిస్సతతువగా మారవాడిని. ఇబ్బందుల వల్ల ఆధారం లేక నేను నా భార్యతో కలిసి ఏడచుకొనేవారం. పిల్లలు రాత్రివేళ్ ఏడ్చేవారు. నా కుటుంబమును రక్షించు అని దేవుని దగ్గరకు వచ్చి ఎన్నడా ప్రార్థించేవాడిని కాదు.
కేవలము మాంత్రికుల చుటాట తిరిగి డబ్బు సమయం వ్యర్థపరిచాను. నేను, నా భార్య చనిపోదామని తలంచాము. పిల్లలు అనాధలు అవుతారని బాధపే వారము. ఈ శోధనలు గమనించి ఒక వృద్ధురాలు కలిసి పుట్టింటి వెంపటకలు తీయమని సలహా యిచ్చింది. ఏదో ఒక మాల దైవజనుల సందేశాలు వినాలనే కోరిక ఉండేది. అనుకోని రీతిగా దారం నుండి ఒక దైవజనుని పిలిపించాలని క్రీస్తు ప్రేమకు సాక్షులు164
ఆశించాము. నా భార్య అత్తగారు ఎలిజబైతతుగారి దగ్గరకు అల్లపూర్ వచ్చాము. మా
సమస్యలు వివరించాము.
ఒక దైవజనుడున్నాడు పరిచయము చేసింది. ఒక యింటిలోనే ఆరాధన
జరిపించిన సమయంలో ఆగస్టులో రాత్రి ఒక్ పుట్టినరోజు వేడుకలో పాలుగన్నాను. ఆ
పాస్టరుగారు నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. ఆయన దృష్టిలో నేను పడాను. ఆయన
నా ఆత్మీయు తండ్రిగా నిలిచారు. నా భార్య, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. నా
పాపాలన్నీ ఆయనతో వివరించాను. ""నీవు యిపపటిరకైనా విశావాసంతో ప్రార్థించుకో,
నీ సమస్యలన్ని పోవునని అభయమిచ్చాడు. ఈ రీతిగా నా బాధలు 2012లో
పోవునని ఆశించాను. 2012వ సంవత్సరములో విశావాసంతో పాటు చిన్నపాటి ఆశ
కలిగంది. అవిశావాసం కలిగననా దేవుని నమ్మదలిచాను. ఆయన వాక్యంలో ప్రార్థనలో
నన్ను నడిపించారు.
గతంలో ప్రార్థన వాక్యం జోలికి పోలేదు. పాపపు ఆలోచనలలో నిండుగా
గడిపాను. నాకున్నదంతా చెడు నేర్పిన స్నేహితులే. ఈ మందిరానికి రావడం
ఆరంభించిన తర్వాత నా అంతము ఎట్లుండునోనన్న మరణ భయం కలిగంది. డిపసంబరు
31వ తేదీ వాగ్దానాలు తీసికొను సమయంలో మౌనంగా ప్రార్థించాను. ""నాకు తగిన
మాట యివ్వండి దేవా" నా పాప జీవితంలో 12 సంవత్సరాలు గడిపిన జీవితం
నుండి దేవుడు నన్ను తప్పించగలడా అని బాధ పడునపుడు దైవజనుడు వెన్నంటి
నాకు బోధించి పశ్చాత్తాప్ ప్రార్థన నేర్పించి వాక్యం చదువుటకు అలవాటు చేయించి
సహవాసంలో ఆసక్తిని పెంచారు. నన్ను పాపానికి వెళ�ి అవకాశమును దారపర్చి
ధైర్య పరిచారు. ""నీ తల్లి మరచిన నిన్ను మరువను. నా అరచేతిలో నిన్ను చెకిక
యున్నాను". ఈ వాక్యం తీసి ఆత్మీయు తంపడి చూపగా, నీ పాపం తుడిచి వేసాడు.
ధైర్యంగా ఉండు. పకమంగా ఆరాధనకు రావాలని ప్రోత్సహించాడు.
నా జీవితంలో నా శోధలనన్నిటిని నుండి తప్పించారు. 2012 మార్చి 29,
నా పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా నన్ను పాపము నుండి విడిపించి రక్షణానుభవము
యిచ్చి నీటి బాపీతస్మంరకై నడిపించారు. ఆ తర్వాత 2017లో కుమారునికి లివరులో
వ్యాధి వచ్చింది. చాల ఏడ్చాను. నన్ను రక్షించింది దేవుడు తర్వాత రక్షణకు ఎంతో
వెన్నంటి హెచ్చరించి సహకరించిన ఆత్మీయు తంపడి గారికి ఫోను చేసి నా కష్టము
క్రీస్తు ప్రేమకు సాక్షులు165 వివరించాను. నేను కూడా నా కుమారుని రక్షించమని కన్నీటితో ప్రార్థించాను. డాకటర్లు బాబు పరిస్థితి సరిలేదన్నారు. నా బాధ విని నా ఆత్మీయు తంపడి వారి కుటుంబము బాధపడి ప్రార్థించారు. మా అందరి ప్రార్థనల పఘలితంగా దేవుడు నా బాబును స్వస్థపరిచారు. నా దేవుడే రక్షించాడని అందరూ గుర్తించారు. నా తోటి వ్యక్తి 4 లక్షలు దొంగతనం చేయగా నాకు కూడా భాగముందని జైలు జీవితం తప్పదన్నారు.

నా మీద మోపబడిన నేరమును బట్టి దేవుడే తప్పిస్తాడని పాస్టరుగారు చెప్పారు. పోలీసు వారు మమ్ములను జైలుపాలు చేయుటకు సిద్ధపడ్డారు. ఇది చాల భయంకర స్థితి. 4 లక్షల వివరాలు చెప్పమన్నారు. అసలు తీసిన వ్యక్తి అబద్ధాలు చెప్పాడు. తగిన సమయంలో తప్పిస్తాడు. ఆపతాకలములో నవ్ముకొనదగిన సహాయకుడు దానియేలను సింహపు బోనులో నుండి తప్పించిన రీతిగా తప్పిస్తారు నవ్ము అని ధైర్యం చెప్పిన పాస్టరుగారి మాటలు విశావాసం కలిగంచాయి. మౌనంగా నేను కూడా ప్రార్థన చేసాను. ఈ శోధన నుండి తప్పించాలి ఆత్మీయు తండ్రికి ప్రార్థనలో నిశ్చయత కలిగందన్నాడు.
ఏ దేవుడో నిన్ను కాపాడుతున్నాడు. పేర్లు నేర్సతులవి చెప్పండి అన్నారు. ఆ క్షణంలో అసలు నేరం చేసిన వ్యక్తి నేను 4లక్షలు తీసానన్నాడు. నన్ను అద్భుతంగా తప్పించాడు. నిత్య జీవానికి వార్సునిగా నేను ఆత్మీయు తంపడి సహవాసంలో ప్రార్థన వాక్యంలో వర్థిల్లు ధన్యతనిచ్చారు. నా సాక్ష్యమును దేవుడు దీవించు గాక. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు166
సాక్ష్యం 26. గతంలో హిందువుగానున్న తల్లి క్రీస్తును నమ్మినందున
బాల్యం నుండి క్రీస్తును నమ్మాను. వివాహము తర్వాత
పసైతాను కలవరపర్చగా అనేక కఠిన పరీక్షలు ఎదురైనను
రక్షించి సాక్షిగా నిలిపిన క్రీస్తుకే నా నిండు క(ష�స:12)తజ్ఞతలు.
సోదరి ప్రసన్న రాజ్
ఫోన్ : 9390553298
""నా క(ష�స:9)ప నీకు చాలను, బలహీనతయందు నాశక్తి పరిపూరణమగుచున్నదని
ఆయన నాతో చెప్పెను". - 2 కొరీందీ� 12:9
పరిచయము :
ప్రభుని శక్తిగల నామములో మీకు వందనములు. నా జీవిత సాక్ష్యం వివరించు
ధన్యతనిచ్చిన నా రక్షకుడగు యేసు ప్రభువునకు స్తుతి మహిమ
కలుగుగాక. నా జీవితంలో నేను పొందిన కరి�న్రశమలు శోధనలు
బాధలు నిండిన అనుభవాలను తెలియజేస్తూ ప్రభువుతో మాట్లాడి
నిబంధన చేసికొనగా నేడు మంచి ఆరోగ్యముతో ముచ్చటైన ఇద్దరు
భడడ్లతో ప్రేమించే భర్తతో సుఖజీవనం చేయగలుగు ధన్యత ప్రభువు
ఇచ్చారు. చేతబడుల ప్రభావం వెన్నంటే కొన్ని సుదీర్ఘ సంవత్సరాలు బాదించాయి.
నేను 1976 వ సంవత్సరము జులై 9వ తారీఖు జన్మించాను. నా జీవితములో
చేసినవి వివరిస్తాను. 2002లో వివాహము జరిగింది. వెంటనే 3 నెలలకు
గర్బువతినయ్యాను. డాకటర్ లలితగారి దగ్గర చూపించుకొని వైద్య సహాయం కోరాను.
ఒకసారి నాకు స్కానింగ్ రకత పరీక్షలు చేసారు. 12 రోజుల ముందే గర్బుములో భడడ్
చనిపోయినట్లు తెలిపారు. గర్బుము తీసివేయ దలిచారు. ఆ సమయంలో నా ఆత్మ
పరలోకము చేరింది. మత్తు ఇచ్చారు. సముద్రంలో అలలు నీలి రంగుల వలయంలో
నాఆత్మ నిలిచింది. భయంకర శబ్దాలు వినిపంచాయి. నా జీవితంలో మొదటి దర్శనము.
దేహము, ప్రాణము, ఆత్మ వివరంగా చూపారు. ఇల్లు మారుచున్నామని మా
బంధువులు మాకు శ్రమ పడకుండా భోజనము తెచ్చినపుడు అది తిన్నందన అబార�న్
జరిగినదని తలంచాము. నిజానికి నా పేరు లక్మి ప్రసన్న. నేను పుట్టక ముందు నా
క్రీస్తు ప్రేమకు సాక్షులు167 తల్లి దండ్రులు హిందువులుగా నుండి క్రీస్తు సువార్త విని నమ్మి రక్రైస్తవులైయయారు. నేను బాల్యము నుండి, ప్రభువు ప్రార్థనలు చేయు అలవాటులోనే ఉండే దాన్ని బైబిలు పఠనం ప్రార్థనా క్రమం ఉంది.
మరలా 3వ నెలలో తిరిగి గర్బుస్రావము సంభవించింది. మరలా మాడవ సారి గర్బుము ధరించినపుడు గీతా హారిప్రిగారు, విజయ ఆసప్రతికి వస్తారని, ఇందిరా సాకనింగుకు వెళ�్లదాన్ని. బుట్టు పెట్టుకొని తలసా�నం చేసి వచ్చి భోజనం తెచ్చారు. నాకు అనుమానం కలిగంది ఆరోజుల్లో సోఫాలో నుండగా ఒక ఎ��ని చీరతో పెద్ద బుట్టుతో నా సోఫా వెనకగా నన్ను నొకిక పట్టింది. నేను వివరాలు చెప్పలేదు గాని, స్వంత ఇల్లు వదిలి అద్దె ఇంటికి చేరాము, మాడవ గర్బుము సమయంలో బాడి స్కానింగ్ చేయించుకోవాలి మ్రదాసు పంపారు. ఎ�� చీర పసైతాను నా భర్తను తీసికొంటనన్నది యేసు నామంలో గద్దించాను. గీతా డాక్టు స్కానింగ్ రిజల్ట ను బట్టి వెన్నుపూసలో దోషం వుంది గండెలో కూడా దోషముందన్నారు. ఒకసారి దినకరన్ గారితో ప్రార్థన చేయించుకొందామని ఆటోలో బయలుదేరాము. ఇక ఈ భడడ్ దకకదని నిబ్బరంగా కూరచున్నాను.
గర్బుంలో శిశువు మానవ స్వరంతో మాట్లాడు అద్భుతము.
నేను నా భర్త దినకరన్ గారి ప్రార్థన గోపురమునకు వెళ్ళే దారిలో నా గర్బుంలో పిండము నాతో మాట్లాడింది. ""అమ్మ, అమ్మ నా చేయి వదిలి వేసావా? ఆమాట విని లేదు బాబా, అన్నాను. 8వ నెలలో ప్రార్థన పెట్టుకొన్నాను. నెల్లారులో భారతి డాకటరుగారు ఆసుప్రతిలో ఉమ్మనీరు కార్సాగింది. బలంగా గడడ్లు వచ్చాయి. మేము 10 రోజులు తర్వాత డెలివరీ చేస్తాము అన్నారు. మరొక చోటికి వెళ్ళాము. డాకటర్ మవుతా వెంటనే ఆపరషన్ చేయాలి ప్రమాదమన్నారు. సంతకాలు పెట్టించు కొన్నారు. నా తల్లి ప్రార్థించింది. పాస్టర్ గారు కూడా వచ్చి ప్రార్థించారు. నాకు ఈ వివరాలు తెలియు లేదు. నా తల్లి నా భర్త దు'ఖ పడ్డారు క(ష�స:13)ప, కనికరములు రెండు చేతుల్లో ఉంటాయి. ఈమాటే చెప్పుకో అని పాస్టు గారు ధైర్య పర్చారు.
నాకా సమయంలో రెండవ దర్శనం కలిగంది. నాకు చేతబడి ప్రభావము అని ఒక దాత తెలిపంది జల నిర్బంధము చేసారు. నాలుగు దికుకలలో నాలుగు నాలుకలు కనిపంచాయి. బూమకి ఆకాశమునకు ముగ్గురు వ్యకుతలను నిలువ బైటాటరు. ఒక క్రీస్తు ప్రేమకు సాక్షులు168
పురుషుడు ఇద్దరు స్రీతలు కనిపంచారు. గతంలో ఎ�� చీరలో నున్న ఆకారము సోఫాలో
నొకికన వార ఒకరిని గార్చి మర్చిపోయాను 8 సంవత్సరాలు ఆ దుష్ట శక్తి బాధించింది.
చేత బడి చేసిన వారిని గుర్తించాను. నేను నిరాశతో డిపప్రషన్కు చేరాను. పసైకియాపటిస్టు
ఉదయకుమార్ గారిని సంప్రదించాను. నాలుగు సంవత్సరాలుగా ప్రార్థనలు చేసినా
తగ్గలేదు. రాధా మాధవి గారితో చికిత్స చేయించుకొన్నాను. సాక్ష్యము చెప్పాలని
కోరి ప్రార్థించగా 30 అంశాల ప్రార్థన చూపారు. వస్రతము పిండినట్లు నన్ను 8
సంవత్సరాలుగా పడిన బాధలు వివరించగలను కొన్ని విషయాలను చూడ లేక
పోయేదాన్ని.
ఎవరైనా జాగ్రత్త అనే మాట వినలేక పోయే దాన్ని. చివరి, అయిపోయింది
అనే మాట వింటే పసైతాను నను బభయపెట్టించేది. ఫోరుమ్సుకి ఆసుప్రతికి వెళ్ళలేను.
త్వరగా చూపించుకొని త్వరగా బయటకు వచ్చేసేదాన్ని. ప్రజలు కంప్యూటరు వ్యకుతలుగా
కనిపించేవారు. నిద్ద పోవాలంటే భయం. ""ఈ రోజు నీవు బ్రతికి ఉంటావా ? అని
మాట వినిపించేది. గదిలో పొగ కనిపంచేది. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు.
హిందా దేవాలయం, సమాధులు దాటలేను. నిన్ను అంబులైనసులో తీసికొని వెళాతరని
వినిపించేది. నా చెవిలో ఒక చెవిలో సిస్టరీ పెటాటడు. ఒక కోణంలో గాలిమాడునుండి
బయటకు పంపితేనే వినిపించేది. గతం వింటే భయపడేదాన్ని. బాల్యంలో ఫిట్స్
వచ్చాయని చెప్పగానే చాల భయపడేదాన్ని. పూలవాసన రో� సువాసన మరణ
భయం కలిగంచేది. నా భర్త తిరిగి వేసత నీవు మరణిసేత ఎలా అని వినిపంచేది. నా భర్త
నన్ను ఉద్యోగ స్థలానికి అన్ని స్థలాలకు ఆయనతోనే వెళ�్లదాన్ని. లోన్ సాటర్ మీటింగుకు
వెళ్ళాము ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పారు. అది విని భయపడాను.
నాకు 10 అబార�న్లు చేయించుకున్నాను. బే; కనిపంచగా ఏడ్చే దాన్ని.
డిప్రెషన్లో అలా చేశాను. ప్రయోగించబడిన పసైతాను శక్తి నా పై ప్రభావం చూపగా
8 సంవత్సరాలుగా శ్రమ పడాను. ప్రతి రోజు చనిపోతానని పసైతాను మాట్లాడేది
దేవుడు వస్రతం పిండి దాచినట్లు నన్ను వదిలి పెట్టలేదు. నేలమీద నిలిచి భోజనం
చేయు వలసి వచ్చేది. చర్చిలో గంటలు వినలేక పోయేదాన్ని. ఆలయాలకు వెళ్ళి
ఆరాధనలో పాలుగనలేక పోయేదాన్ని. ఒక వ్యక్తి సాకషంలో రెండు అబార�న్ల
తర్వాతమాడవ అబార�న్ సమయంలో అతని భార్య మరణించిందని విని, నేను
అలా మరణిస్తానా అనేదాన్ని. నా భడడ్లను దష్ట శక్తి తినివేసింది. 2010 లో
క్రీస్తు ప్రేమకు సాక్షులు169 దీనంగా ఆయన సన్నిధిలో చేరి నా హా(ష�స:13)దయం కుమ్మరించి ప్రార్థించాను పిచ్చిదాన్నయ్యాను. నా భర్తను మరొక వివాహానికి ప్రోత్సహించాను. ""వద్దు, నీ ద్వారానే నాకు భడడ్ కావాలి దేవుడిస్తాడని ప్రేమతో చెప్పి ధైర్యం చెప్పారు. ప్రభువు తనతో నిబంధన చేసుకొన్నాను. మాడు విషయాలు అడిగాను. నాకు నా కుటుంబానికి దీర్ఘాయువు కావాలి ముందుగా సంతానం కావాలి చనిపోయిన బాబు మానవ భాషతో మాట్లాడిన భడడ్కు పేరు పెటాటరు.

వసంత్ అనే పేరు పెటాటను. ఆ భడడ్ పేరు మీద ట్రస్ట అభివృద్ధి చేయాలనీ, నా మెడలో గొలసు ఉంచి మగిలిన ఆభరణాలన్నీ తీసి వేసాను. నా బాబును 9 వ సన్నిధిలో తీసికొని వెళ్ళి వసంత్ పేరున పెట్టిన ట్రస్ట 41 వ కీర్తన మొదటి వచనము పేరున పెటాటను. వాడు 2వ ఏటనే బలంతో గ్యాస్ సిలిండర్ జరుపగలికగవాడు. ప్రభువు దీవించి పూర్తి స్వస్థతనిచ్చేవాడు. బాబు తర్వాత పాపనిచ్చారు. ఇద్దరు అందమైన ముచ్చటైన భడడ్లనిచ్చి కుటుంబాన్ని దీవించి ఆయన కు సాక్షులుగా నిలిపారు. అనేక మంది విశ్వాసులతో సహవాసము కలిగ అనేక చోట్ల నా సాకషమును ప్రకటించు చున్నాను. నా భర్త నేను సంపూరణ సేవలో నెల్లారులోనే మా జీవితం కొనసాగిస్తూ ఉన్నాము. యాటయాబ్ ద్వారా సేవ చేస్తున్నాము మేము నమ్మిన ఆ ప్రభువు మా సేవను దీవించు లాగున ప్రార్థించండి. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు170
సాక్ష్యం 27. క్రీస్తు తెలియని హిందు కుటుంబంలో
అతి పేదగా జన్మించి భజనలు చేస్తూ గడిపాను.
దష్ట శకుతలు ఆవరించి బాధించగా క్రీస్తు
నన్ను నా భార్యను రక్షించి సాక్షిగా నిలిపారు.
పబదర్ ఇశ్రాయేలు
చిన సందాల గ్రామం
ఫోను : 9848623863
""ఎవనిమనససు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూరణశాంతిగలవానిగా
కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు".
- యెషయా 26:3
పరిచయము :
ప్రభువు దివ్య నామములో మీకు వందనములు. నా సాక్ష్యము వివరించు
అవకాశమచ్చిన దేవునికి వందనములు. నేను చిన సందాల
్రగామ వాస్తవ్యుడిని. అగ్ర కులంలో జన్మించాను. ఇద్దరము
అన్నదవ్ములం. నా తవ్ముడు నెలల పిల్లవాడు, నేను మాడు
సంవత్సరాల వయసులో తవ్ముడిని కోలోపయాను. అమ్మ
మమ్ములను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. అది పెలంక
పంచాయితిలో పెద పుట్ల పాలైము అనే గ్రామము. నా తల్లి
పొలములో పని చేసేది. నేను బాల్యంలో 4వ తరగతి వరకు చదివాను మమ్ములను
పెంచిన అమ్మమ్మ తాతయ్య మరణించారు.
నేను పెద్దయయాక మా అమ్మ నాకు వివాహం చేసారు. నాకు ఇద్దరు పిల్లలు
కలిగారు. మాడవ భడడ్ మగపిల్లవాడు కలిగాడు. 8వ నెలలో నా భార్య అనారోగ్యం
పాలయింది. ఇంటి స్థలం గురించి మామీద దాడి చేసారు. ప్రికంటి స్రీత అతనిని
బైదిరించగా మీ అంతు చూస్తానని బైదిరించాడు. నా భార్య బలహీనురాలయింది.
కొన్ని పాటలు నేరచుకొని ఇతరుల ఇంటి దగ్గరకు వెళ్ళి పాటలు పాడేవారము.
మందు ్రతాగించేవారు, ఆ రీతిగా కాలం గడిపేవారము. నవ రాత్రుల కాలంలో
క్రీస్తు ప్రేమకు సాక్షులు171 చాలా భజీ అయేయవాడిని. చుట్టలు, బీడ�ల జోలికి పోలేదు. పరిమతిలో మందు త్రాగేవాడిని. నా భార్యకు చలి జ్వరం వచ్చింది. ఒక రోజు సినిమాకు వెళ్ళాము, సంగ సినిమా చాసి ఇంటికి వచ్చాము. దారిలో చెటుట మీద నుండి ఒక ఆకారము నా మీద పడింది. ఇంటికి వచ్చాక అందరం పడుకున్నాము. ఆ ఆకారము కాలు తినుటకారంభించింది. ఆ ఆకారము పంది గనుక కాలు తినివేస్తుందని ఏడవాసాగాను. కోరలు కలిగిన పంది కాలు తినుట వల్ల రక్తం కార్సాగింది. అది దర్శనం. అదే సమయంలో నా భార్యకు చలి జ్వరం వచ్చేది. పగలు పనికి వెళుతూ రాత్రివేళ్ ప్రక్క }రికి వెళ్ళి పాటలు పాడేవాడిని. నా భార్య జ్వరం వల్ల అన్నం తినేది కాదు. మంచము పట్టింది. నేను నా భార్యను అసహాయ స్థితిలో తిట్టేవాడిని. పిల్లలకు పాలండేవి కాదు. గంజి ్రతాగించేవారము. ఎవరో చేతబడి చేసారు బాగు చేయించుకో అన్నారు. ప�రాణిక నాటకాలు వేసేవాడిని. భజనలు, నాటకాలు వేసేవాడిని. నరసింహా సావామ పేరు గల నేను ఒక పాత్ర వేయమనగా వేస్తున్నాను. నన్ను యాక్టింగు చేయమని రికార్డు చేయదలిచారు. నా గురువు ద్వారా నలుగురుతో నేరచుకున్న కార్య్రకమం జరపగా స్వల్ప ఆదాయం వచ్చేది అది చాలేది కాదు. నా భార్య ఆరోగ్యం కీషణించింది. భీమవరం ఆసుప్రతికి నా భార్యను తీసుకొని వెళ్ళాము. మా బంధువులు 20 వేల రూపాయలు ఇచ్చారు. ఏమ వ్యాధి లేదు చికిత్స చేయుము అన్నారు. }రిలో అప్పారావుగారు తెలసు రెకవెండేషన్ తెచ్చుకున్నాము. కొన్ని నెలలుగా భోజనము లేదు. ఉమ్మ బదులు రక్తము వచ్చేది. తల్లి చనుపాలు కూడా రక్తమయయాయి. యారిన్లో రక్తము కనిపించేది. నా తరువాత భజనలు చేయుటకు నా అనుచరులకు అప్పగించాను. డాక్టు గారు సోమవారం రమ్మన్నాడు. నర్సులు క్రీస్తును నమ్మినవారు. మా బంధువులు డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. నేను పేదవాడిని డబ్బు లేదు అన్నాను. మోడు గ్రామంలో గణాచారి ద్వారా చేతబడి వివరాలుతెలసుకోదలిచాను. కేసు ముదిరింది. ఆసుప్రతి నుండి వచ్చాక నిమ్మకాయ తాయత్తు ఇచ్చింది. ఇవవాన్నీ వాడమని చెప్పారు. పోతపాలు బాబుకు ్రతాగించేవారము. నా భార్య స్థితి చాలా దీనస్థితికి చేరింది. చాలా ఇబ్బందిలో ఉంది. డాక్టు గారు నా భార్యను చూచారు. నా బంధువు ఉన్నారా? అన్నాడు. దగ్గరకు పిలిచి నీ భార్య ఒక వారం మాత్రమే బ్రతకుతుంది అన్నాడు. పిల్లలు జాగ్రత్త అన్నాడు కుప్ప కూలి ఏడ్చాను. అంతా గొల్లువుంటారు అందరు ఏడుస్తారు ధైర్యంగా ఉండు అన్నారు. బ్రాంది తెచ్చుకొని క్రీస్తు ప్రేమకు సాక్షులు172
త్రాగి మాలన కూరచున్నాను. ఒక స్రీత వచ్చి బాబు ధైర్యంగా ఉండండి అని నా భడడ్కు
పాలిచ్చింది. సంతోషంగా పాలు ఇవ్వవలసిన భార్య చావు గోతికి దగ్గరయింది.
ఎవరో వ్యక్తి నన్ను ఓదార్చాడు. పెరుగుడుము }రి దగ్గర ఉంది. అన్నయ్య ఉద్యోగ
రీత్యా వచ్చాడు. నా పరిస్థితి చెప్పాను. నా భార్య మరణావస్థలో ఉందని చెప్పాను.
సాయిబు మంత్రము వేయించగలనన్నాడు. అందరు వర్సలో ఉన్నారు. వారంలోపు
బాగు చేసినా బ్రతకదు అన్నారు. అందరు చనిపోతందని చెప్పారు. డాక్టు ద్వారా
వ్యాను తెచ్చారు మాకు సామాను ఏమ లేదు. నా భార్యను ఎత్తుకొని తెచ్చాము.
శవాన్ని తెస్తున్నారనుకొని భయపడి తిర్స్కరించాడు. బ్రతిమలాడి ఇల్లు చేరాము.
చుట్టు పక్కల వారు వచ్చి ఆదరణ మాటలు చెప్పారు. నా బభజనలకు
అందరు అభినందించేవారు. నా గతి ఈ స్థితికి చేరింది. పెద లంకలో గణాచారితో
పరిచర్య చేయించాము. ఒడుగు వెంకటేశ్వర రావు గారు తెలిసిన వ్యక్తి పరామర్శంచారు.
నరసింహా సావామ నేనొక మాట చెప్పనా మరొకసారి గణాచారిని సంప్రతించు
అన్నారు. 250 రూపాయలు ఇచ్చాడు. నేను కూడా బలహీనుడిగానే ఉన్నాను.
ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని నా భార్యను బ్రతికించు అన్నాను. నేను వారు
కోరిన వసతువులన్నీ తెచ్చాను. కోడి, కొత్త చీర, పసుపు, కుంకుమ తెచ్చాను. భజన
చేయువారందరు వచ్చారు. 10 �టర్ల సారా కూడా తెచ్చారు. గణాచారి మంత్రాలు
చదువసాగింది. ఆ రాత్రి అక్కడే గడిచింది. బ్రతికి ఉన్న కోడిని తీసుకొని వెళ్లారు.
తాగుడు బదులు వేర మందు ్రతాకగసాను. మరణము తప్పదని అందరు ఒకరినొకరు
పట్టుకొని ఏడ్చి ఆఖరి మాటలు చెప్పి కోమాలో చేరాను. నా భార్య వల్ల పిశాచి
రూపం వచ్చింది. నా పిల్లలను మా తల్లికి అప్పగించాను. డాక్టు నన్ను మందు
కకికంచారు. దేవుని చిత్తములో బ్రతకుతాడు అన్నారు. రెండు శవాలు సిద్ధంగా ఉ
న్నాయి అన్నారు. మాడు దయయాలు మాట్లాడారు ఇంకా మరణం రాలేదా అన్నాయి.
నిమ్మకాయలున్నాయి. స్మశానానికి వెళ్దామా అని అడికగవాడినట. నన్ను కొటాటరు
గండెల్లో దడ ఉండేది. బాల్యం నుండి భజనలు పూజలు చేసాను. నన్ను బ్రతికించండి
అని ఏడ్చేవాడిని. అందరు చూచి వెళ్ళిపోయేవారు కానీ రక్షించేవారు లేరు. భయంకర
శబ్దాలు వినిపించేవి. ఆ రోజుల్లో దానియేలు గారు మా బంధువు వచ్చి అసహాయ
స్థితిలో ఉండగా చూచారు. యేసు ప్రభువు గురించి నీ అభిప్రాయం ఏమటి? నేను
క్రీస్తు ప్రేమకు సాక్షులు173 చెప్పేది విను. యేసు ప్రభువును నవ్ముకో నీవు వేసతనే ప్రార్థించే శూన్యంలో అందంగా తీర్చగలవాడు యేసయ్య అని చెప్పాడు. నీ భార్య చనిపోయిందని తలంచినా చనిపోయిన వారిని బ్రతికించగలడని తెలిపాడు.

ఎవనిమనససు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూరణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
యెషయా 26:3
వాక్యం విన్న వెంటనే నా గండె దడ తగిగపోయింది. గట్టిగా చదవమని అడిగాను నా శరీరంలో వణుకు తగిగంది. నా పరిస్థితి నా భార్య పరిస్థితి అతి దారుణంగా మారిపోయింది. ఈ దేవుడు సామాన్యమైనవాడుకాదని నమ్మాను. ఆత్మీయంగా దేవుడు నాపై చేయి పెట్టి స్తుతి చెపపమన్నాడు. ఈ దేవుడు కాపాడగలడనే భరోసా వచ్చింది. అమ్మ కూడా ప్రార్థన చేసింది. 15 నిమషాలు చేసాము బభగబభగ మండే అగ్నిని చూసాను. నేను గజగజ వణుకుతా యేసు రక్తమే జయం అని చెపప సాగాను. యేసు రక్తము నన్ను తాకింది వెంటనే అన్య భాషలలో మాట్లాడసాగాను.
నా పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా ప్రభువుకనికరించి దర్శనమిచ్చి నన్ను అభిషేకించి నా జీవితాన్ని మార్చారు. నీవు నా కుమారుడవు నీ భార్యను బ్రతికిస్తాను అన్నాడు. ఆ రోజు స్థిరపడాను. నా భార్య దేవుని సేవిస్తూ ఆత్మీయు తల్లిగా నిలిచింది. నేడు ఆయన గురించి ఆయన ప్రేమ ప్రభావం గురించి సాక్ష్యమిస్తూ అనేక ప్రాంతాలలో క్రీస్తే నిజ రక్షకుడని మరణము నుండి రక్షించువాడు ఎట్టి వ్యాధులనైన స్వస్థపరచువాడు, మాట్లాడే దేవుడు అని చెపుతన్నాను. క్రీస్తు సిలువలో కార్చిన రక్తము ప్రభావము గలది. భయంకర పూజలు, దయయాల ప్రభావాన్ని గణాచారులను ఆశ్రయించి దిగజారిపోయి అసహాయంగా పడిన నన్ను వెదకి రక్షించారు. చచ్చిన స్థితిలో ఉన్న నా భార్యను బ్రతికించారు. ఇట్టి గొప్ప రక్షకుని సేవిస్తున్నాను. ఈ సాక్ష్యము చదివి మీరు కూడా క్రీస్తును నమ్మి సాక్షులుగా మారాలని నా ప్రార్థన. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు174
సాక్ష్యం 28. అనయల కుటుంబీకుడుగా విద్యనబభ్యసించు బాల్యంలో
విశ్వాసి హెచ్చరించి నేర్పిన సువార్త ద్వారా క్రీస్తును
అంగీకరించాను. గొప్ప శ్రమల శోధన లేమతో క్రీస్తు
ఆదరించి మషనరీగా నిలిపారు.
బ్రదర్ రాంబాబు
మషనరీ, నార్త ఇండియా
హిమాచలప్రదేశ్
""ఇదిగో తోడేళ్లమధ్యకు గొ�ై�లను పంపినట్టు నేను మవ్మును పంపుచున్నాను గనుక
పాములవలై వివేకులను పావురములవలై నిషకపటులునై యండుడి".
- మత్తయి 10:16
పరిచయము :
ప్రభువు నామమునకు మహిమ కలుగుగాక. నా పేరు
రాంబాబు. మా స్వగ్రామము ఆంద్ధప్రదేశ్ లో క(ష�స:13)షణ జిల్లాలో
విచ� పట్నం సమీపంలో పెనుమల్లి అనే చిన్న గ్రామము. గత
15 సంవత్సరాలు ఉత్తర ఇండియాలో విష్నేరిగా ప్రభు సేవలో
హిమాచల్ ప్రదేశ్లోనున్నాము. దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నారు
సురష్ సేవ చేస్తూ నన్ను క్రీస్తుకు పరిచయం చేసాడు. 14 సంవత్సరముల వయసులో
రక్షణ పొందాను. 2000 సం��లో బాప్తిస్మం తీసుకున్నాను.
2001 సం��లో పహ్రైాదాబాదు వచ్చాను. ఒక విశ్వాసి జాన్ క్రిసోటపఘర్ గారు
హిమాచల్ ప్రదేశ్ నండి వచ్చారు. ఆ ప్రాంతంరకై ప్రార్థించాము ఇ.యు సంస్థలో
ప్రార్థనలలో పాలుగనేవాడిని. మారుక 10:29,20 ప్రభువు ఈ వాక్యం ద్వారా
మాట్లాడారు. పసంట్రల్ గవర్నమెంటులో ఉద్యోగం చేసి 2 సంవత్సరములు గడిపాను.
నాకు నెమ్మదిలేదు. బైబిలు ట్రై�నింగ�లో చేరాను. హిమాచల్ ప్రదేశ్ లో సేవ
చేయదలచాను 2000 సంవత్సరము మార్చి 17 ఆ ప్రాంతం 20వేల రూపాయిలతో
గిటారు, బట్టలతో చేరాను. తెలుగు పాస్టరుగారికి తెలిపాను. ఢిల్లీ చేరి, అకకడనుండి
హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలి. ప్రక్కవారు నాకు చాక�లైట్ ఇచ్చారు. అది తీసుకొని
క్రీస్తు ప్రేమకు సాక్షులు175 తిన్నాను. మత్తుగా ఉండగా వారంతా దోచుకున్నారు. డబ్బు, చెప్పులు, బట్టలు అన్ని తీసికొన్నారు. నేను పడిపోయి ఉన్నాను. నాకు పెద్ద వాంతి అయింది. ఆసుప్రతికి చేర్చారు రైల్వే సేటషన్లో చేర్చారు. అన్ని వివరించాను రిపోరుట వ్రాసుకున్నారు. ్రపఫీగా వెళ్ళవచ్చునన్నారు. ఒక విశ్వాసి నన్ను చేరచుకొన్నారు.

యోషేయ 54:7 ""నిమషమాత్రము విడిచితిని గొప్ప వాత్సల్యములో నిన్ను సమకూరర్చిదను అన్న వాక్యం బలపరిచింది. నా బంధువు ఢిల్లీ నుండి మాట్లాడి నా పరిస్థితి గ్రహించి వెంటనే నన్ను చేరి కొంత డబ్బు ఇచ్చి ఆదరించారు. 2006సం�� 17వ తేదీన కొందరు దండగులు వచ్చి మత మార్పిడి చేస్తున్నానని నేరం మోపి 27 మంది 2 గంటలు కర్రతో బాదారు. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. నొప్పి తెలియకుండా ప్రభువు కాపాడారు. ప్రభువా బ్రతికితే నీ కొరకే లేదా మరణిస్తానని నేను కన్నీటితో ప్రార్థించాను.
తరువాత రోజు పేపరులో ప్రచురించారు. మరల తిరిగివచ్చి సేవ ఆరంభించాను 2006, డిపసంబర్లో వివాహము జరిగింది. తిరిగి వచ్చి సేవకొనసాగించేనాటికి 15 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. 2014 మార్చిలో ఒక సంఘటన జరిగింది. ప్రార్థనకు బయటకు వెళ్లగా నా భార్య బిడ్డలు ఇంట్లో వున్నారు. నా భార్య నోరు మాసి కత్తితో బైదిరించి వెళ్ళిపోయారు. రక్తము తుడిచి ఆదరించి ధైర్యపర్చాను. ఎన్నో శ్రమలు శోధనలు బైదిరింపులు ఎదురొకన్నాము. సంఘల్ ప్రాంతంలో సంఘం ఏరపర్చాము. నమ్మదగిన దేవుడు నడిపిస్తున్నారు. ప్రభువు ఎన్నో శ్రమలు లేమ ఎన్నో, బాధలలో నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి ఆదరించి అద్భుతాలు చేయిస్తూ కాపాడుచున్నారు. మా సేవ్రై ప్రార్థించండి ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు176
సాక్ష్యం 29. ముస్లిం కుటుంభకుడనై ఖురానును శ్రద్ధగా
పాటించాను. కుక్క కాటు వల్ల విషపూరితవై మరణం చేరు
సమయంలో క్రీస్తు పరిచయం కాగా నేను రక్షింపబడి నేడు
శ్రమలు భరించి సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ బురాన్ ఆ�, షాద్ నగర్ / మహాబాబ్ నగర్
ఫోను : 9963683278
""జయించువానిని నా దేవుని ఆలయములో ఒక సతంబభముగా చేపసదను".
- ప్రకటన 3:11
పరిచయము :
ప్రభువునామంలో మీకు వందనములు. క్రీస్తును నమ్మిన నా సాక్ష్యము మీతో
పంచుకొను ధన్యతనిచ్చారు. షాద్నగర్, మహాబాబ్ నగర్లో బాల్యం
గడిపాము. ముగ్గురు అన్న దవ్ములుగా జన్మించాము. 30
సంవత్సరాల క్రితము ఆప్రాంతం వదిలాము. వెుట్రోసిటీకి వచ్చాము.
ముస్లింవారంతా అల్లాను మాత్రమే ఆరాదించుచూ వుంటారు. నాన్న
అమ్మ ముస్లిము పద�తులలోనే పెంచారు. ఉదయకాలంలో అరభక�
నేరచుకొనేవారము. బభక్తితోనే గడిపాము. 12వ ఏట హాస్టల్లో చిన్నప్పుడే అర్బీలో
ఖురాను కంఠతా పెట్టి నేరచుకొని అంకితవైపోతానని అడికగవానిని, వద్దని చెప్పారు.
బాల్యంలో ఒక కుక్క కరిచింది. 7 ఇంజైకషన్లు తీసుకొన్నాను. పెద్దయయాక
చెడు స్నేహితుల సహవాసంతో తల్లి దండ్రులకు తెలియకనే చాల తపపుపనులు చేస్తూ
దురలవాట్లకు బానిసనైయయాను. మరలా 16వ ఏటా కుక్క కరిచింది. పళుిదిగి చాల
బాధ కలిగననా గాయము గార్చి ఎవరితో చెప్పలేదు. నాకు సరియైన మతిలేక
ఆరునెలల తరువాత చాల బాధ కలిగింది. నారాయణగాడ ఆసుప్రతిలో విషము
పాకి పోయిందన్నారు. ఇక వైద్య చికిత్స చేయలేము. త్వరలో మరణిస్తాడని తెలిపారు.
30 సంవత్సరాల క్రితం జరిగిన స్థితిలో నా తల్లిదండ్రులు బాధ పడుతున్నప్పుడు
ఆసుప్రతిలో క్రీస్తు ను నమ్మిన విశ్వాసులు క్రీస్తు గార్చి సువార్త తెలిప వారి సాక్ష్యాలు
చెప్పారు. ఖురానులో క్రీస్తు గురించి ప్రవక్త అని వ్రాసి ఉంది. ఆయన క్రియల
వివరాలున్నాయి. తల్లి దండ్రుల ప్రయత్నాలన్నీ అయిపోయాక నిరాశలో వారి మాటలు
విన్నారు.
క్రీస్తు ప్రేమకు సాక్షులు177
నారకట్టి వైద్యం చేయలేదు. కొందరు విశ్వాసులు వచ్చి ప్రార్థించారు. నా బాధ తగ్గుట ఆరంభించింది. బాగవుతానని నా తల్లిదండ్రులు గ్రహించారు. విశ్వాసులంతా సవాంతవ్యకుతలుగా మవ్ము ఆదరించారు. మా అమ్మ నాన్న మెడికల్ ఆఫీసు పనిలో ఉండేవారు. మాసాేపట్ చర్చిలో కేవలము ప్రార్థనలు జరికగవి. నన్ను వదిలి విశ్వాసుల పరిచర్యకై అప్పగించి నా తల్లిదండ్రులు ఉద్యోగం చేయసాగారు. ఆ రోజుల్లో సంపూరణ స్వస్థత అలభించింది. నాకు కొంత అవగాహానా కలిగంది. నా జీవితములో అందరూ పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేని వారిగా నున్నారనియు. పాపమునకు జీతం మరణము అనియు, లోకానికి రక్షణ్రై ఆయనే పాపమును భరించి సిలువ మరణం పొంది రక్షించగలరని నవ్మాను, నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపపడి ప్రార్థించాను.
విశ్వాసుల ప్రేమ నన్ను ఆకర్షించింది, క్రీస్తును నవ్ముటకు ప్రోత్సహించింది. విషపూరితవైన నా శరీరాన్ని ప్రార్థనల ద్వారా మరణము నుండి సంపూరణ స్వస్థతనిచ్చారని. క(ష�స:13)తజ్ఞతతో నా పాపమును గుర్తించాను. నా తల్లి దండ్రులు నన్ను చూచి సంతోషించారు. నా ఆరోగ్యంలో మారుపలు చూచారు. నా విశావాసం కూడా గుర్తించి, మనము ముస్లిం జాతికి చెందాము వేర రక్రైస్తవ మతంలో చేరుట వద్దు అని తెలుగులో ఖురాను చదువు అని తెచ్చి, క్రీస్తు ప్రవక్త గనుక నేను తప్పిపోయానని జాగ్రత్త పడమన్నారు. గతంలో నా పాప జీవితం గార్చి నాకే తెలసు తల్లిదండ్రులకు తెలియదు. నాకు ఆరోగ్యము శారీరక ఆత్మీయు స్వస్థత నేను మాత్రమే అనుభవించాను. నాలో క్రొత్త ప్రశ్నలు కర్రతాతయి తర్వాత అర్థం అయింది గనుక మహ్మాద్ అల్లా దేవుడంటారు కదా, మొదట మానవుని మట్టితో తాయారు చేసి ఆత్మను }పిరిగా }దాడు. దాతలున్నారు. ఆదాముకే దాతలు సేవించాలని ఆజ్ఞయిచ్చారు. అందువల్ల ఆదాముకు అట్టి గౌరవాన్నివ్వాలి. లాసిపఘర్ వ్రెుకకనందువల్ల పసైతానుగా మార్డం. ఇది ఖురాన్లో ఉంది ఆదామును వనంలో హావవాతో ఉన్నాడు. పసైతాను శోధనకు గురి అయయారు. వీరిని వనమునుండి ్రతోలివేయగా అల్లా వచ్చి క్షమాపణ నేర్పిస్తాడు. దేవుడు కషవించడు.
క్షమించిన దేవుడు తిరిగి వనములో ఎందుకు చేరచుకోలేదు ? నా తల్లి దండ్రులు జవాభవవాలేదు. బైబిలు చదువరాదు, ప్రారి�ంచరాదు. ఇలా చేసేత మాయింటిలో ఉండవద్దని నిరాకరించారు. దేవుడు న్యాయవంతుడు గనుక బయటకు పంపాడు మానవుని ఉన్నతంగా స(ష�స:13)ష్టించేసాడని గ్రహించాను. నా తల్లిదండ్రులు మా మాట క్రీస్తు ప్రేమకు సాక్షులు178
వినాలన్నారు. క(ష�స:13)పామయుడు, ప్రేమమయుడని నమ్మాను. నేను క్రీస్తును వదులుకోలేనని
చెప్పాను. నా అన్నయు మా మాటలని విన్నాడు. ఆయనలో క్రీస్తు పట్ల ఆసక్తి
చూపాడు. బైబిలు లో సత్యాలు అన్నయ్యకు బోధించేవాడిని. హైదరాబాద్ తిరిగి
వచ్చాను. నా అన్నను కలిసాను. చర్చి వారితో అన్నయ్యను చేర్చాను అన్నయ్య కూడా
బైబిలు చదువుట ఆరంభించాడు. ఒక గది తీసికొనగా నేను డ్రైవింగ� పని ఆరంభించాను.
అన్నయ్య బభ్రదాచలంలో ఒక దైవజనుని ఆశ్రయించి రక్రైస్తవుడైయయాడు. అన్న పేరు
జహాంగీరు గారు నా తల్లి తిరిగి రమ్మని పిలిచింది. పెండ్లి చేసుకోమని తెలిపంది.
నన్ను ముస్లిం మతంలో మార్చుటకు ముస్లిం వనిత తో పెండ్లి చేసారు.
ముస్లిం పద్దతిలోనే పెండ్లి జరిగింది. ఖురానులో కన్యకు పరిశుదాత్మ ద్వారా
క్రీస్తు జన్మించాడని ఉంది. ప్రవక్త అని నమ్ముతాము. ఆదాము పుట్టుక లేదు. క్రీస్తు
పరిశుద్ధునిగా అసాధారునిగా పుటాటడు. పసి బాబుగా మాట్లాడి జవాభచ్చాడని ఖురాన్లో
వ్రాయబడింది. పక్షిని మట్టిని చేసి జీవం పోసినట్లు ఖురానులో వ్రాయబడింది. అది
ఎగిరిపోయింది. రెండవ ఆదాము క్రీస్తే. ఆదాము పాపం చేసి పవిత్రత
పోగొట్టుకున్నాడు. రెండవ ఆదామగు క్రీస్తును పుట్టించాడు. క్రీస్తులో వ్యతిరకత
లేదు. ఇబ్రహీం బ్రకీద్లో ఇస్సాకును తప్పించి గొ�ై�ను బలియిచ్చారని ఖురాన్లో ఉంది.
శికషపడాలి పాపంకు శిక్ష ఉంటుంది. క్రీస్తు గొరర్ర్రిల్లగా వచ్చాడు. మన శిక్ష తప్పించి
నరకం తప్పించినది క్రీస్తే. మానవులను రక్షించుటకు దేవుడే క్రీస్తు ను అసాధారణ
పుట్టుక కన్యక ద్వారా పవిత్రంగా పుట్టించి పవిత్రులుగా బలి అయినందు వలన
విధేయుడైన రెండవ ఆదాము మన శిక్షను భరించాడు. క్రీస్తు గొప్పదేవుని కుమారుడు.
క్రీస్తు మనకంటే శక్తి గలవాడు. మనం పవిత్రంగా జీవించాలి, తప్పు చేయకూడదు.
దేవునితో సన్నిహితులుగా జీవిసేత ఆయన లక్షణాలన్నీ మనకు ప్రాప్తిస్తాయి. అట్టి
అనుభవం దేవుడు నాకిచ్చాడు. నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. నా తల్లిదండ్రులు
మమ్ములను చూచుటకు వచ్చారు. నా పిల్లలు దేవుని పాటలు పాడి ప్రార్థన
చేయసాగారు. రహీాము అనే ముస్లిం వ్యక్తి నాతో మాట్లాడాలన్నారు. బైబిలు గురించి
5 గంటలు చర్చలు జరిగాయి. ధర్మ శాస్త్రం, కీర్తనలు వీటిలో లేనిది చూపండి
అన్నాను. బైబిలులో ఉన్నది ఖురాన్లో ఉంది అన్నాను. చాలా కోపపడ్డారు. తరువాత
కలుద్దాము అన్నారు. నా తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు పెరిగారు. ముస్లీం పద్ధతిలో
పెంచారు. దేవునిలో జీవించడానికి మా కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు179