Chapter 2 of 9

సాక్ష్యాలు 3–5

సిస్టర్ రాతు గారు : 7675839541

అన్య కుటుంబంలో ర్క్మిణి అనే పేరున బాల్యం గడిపింది. ఆమె క్రీస్తును

నమ్మిన తర్వాత రాతుగా పేరు మారింది. తల్లికి రాతు నల్లగా పుట్టినదని

సరిగా, ప్రేమగా పెంచలేదు. తంపడి ఆదరించాడు. చదువుకోలేదు. అక్క కూడ

సరిగా చూచేది కాదు. మేనరికం పెండ్లి చేయగా వారు దయ లేకుండా గర్బువతిగా

నున్న ఆమెను వదిలిపెట్టినను కుమార్తెను పొందింది. ఆమె క్రీస్తును ఆపశయించి

నందుకు ప్రవచనాత్మకంగా క్రీస్తు వాడుకుంటారని నెరవేర్చారు. అనేక

ప్రాంతాలలో పశావ్యంగా పాటలు పాడి స్తుతిస్తూ వాక్య పరిచర్యలో క్రీస్తు సేవలో

సాగిపోవుట ధన్యతగా భావిస్తుంది.

49.పబదర్ సురష్ గారు, కర్నూలు : 9948698108, 9505200430

బాల్యంలో కషాటలవల్ల చదువు ఆగింది. అకకగార పోషించారు. అక్క క్రీస్తును

నమ్మిన విశ్వాసిగా భక్తిని నేర్పినా అందుకోలేదు. ఒక పగుడిడ్ పాస్టు సందేశము

ద్వారా రక్షణ వారత ఆయనను ఆకర్షించింది. రక్షణ పొంది నీటి బాపీతస్మం

పొందారు. సాతీవాకుడయయాడు. ఆధ్యాత్మిక సందేశాలలో నుండే మాధుర్య విలువ

పగహించి, వాక్యము ప్రార్థన, సహవాసంలో సాగిపోతున్నారు. తగిన సమయాల్లో

సాక్షిగా నుండి దేవుని ఘనపరచుచున్నారు.

50.

శ్రీమతి సుజాత గారు, కాకినాడ : 9010446420

విగ్రహాలు పూజలో వీరబభపదుడిని ఆరాధించేవారు. అత్తగారు క్రీస్తును నమ్మి

ఆమె ప్రార్థనల వల్ల ఆమె జీవితాన్ని గమనించి క్రీస్తు విలువ తెలిసికొని సాక్షిగా

జీవిస్తూ ఆనందంగా సాక్షిగా నున్నారు.

51.

శ్రీ చంపదారెడిడ్ గారు, శంషాబాద్ :

హిందా సమాజంలో ప్రైస్తవులను హీనంగా చూచే కుటుంబంలో జన్మించారు.

బాల్యంలో సాకల్లో క్రీస్తును గార్చి విన్నారు గాని నమ్మలేదు. ఉద్యోగ సమయంలో

హెాపబోను సహావాసినితో పరిచయం ద్వారా క్రీస్తు ఔన్నత్యాన్ని శక్తిని పగహించి

అమతాసక్తితో వెంబడించి రక్షణ బాపీతస్మం, తర్వాత దైవ్రిలుపునందుకొని,

విశ్వాసితో వివాహం కాగా సేవలో ప్రభుని ఘనపరచుచున్నారు.

52.

సోదరి బ్లెస్సీ పకరేస్ గారు, శ్రీకాకుళ్ము :

తల్లిదండ్రులు గొప్ప విశ్వాసుల కుటుంబములో జన్మించినది. ప్రైస్తవులపై తకుకవ

అభిప్రాయంలో సణుగుచూ గడిపేది. దష్టశకుతలు ఆవరించాయి. తల్లి ప్రార్థన

ద్వారా వాటిని జయించారు. తర్వాత శరీరంలో గడడ్లు, చీము కారుట ద్వారా

చాల శారీరక బాధలు పొందింది. ఆత్మహత్యా పపయత్నాలలో 27సార్లు కూడా

దేవుడు రక్షించారు. అద్భుత స్వస్థత లభించగా బలమైన సాక్షిగా దేవుని ప్రేమను

చాటుచున్నది.

53.పబదర్ తిమోతి గారు, తుని : 9553141004

తివెాతిగారు అనయల కుటుంబములో జన్మించారు. గొపరెల కాపరుల వంశంలో

జన్మించారు. ఆయన తల్లికి ప్రైస్తవులు ఆయనకు కలిగన ఆటలమ్మ బలహీనత

వ్యాదిబాధల్రై క్రీస్తును నవ్ముకోమని తెలుపగా ఆమె నమ్మి భారంతో ప్రార్థించింది.

నేను నామకార్థ స్థితి నుండి శరీర బాధ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నంలో

దేవుడు రక్షించారు. క్రీస్తును నమ్మి గొప్ప సాక్షిగా జీవిస్తున్నారు.

54.పబదర్ సామయాల్ గారు, చాగల్

ప్రైస్తవుడను కాదు గాని, హిందువుగా నుండి అనారోగ్యం కలిగ ప్రాణాపాయములో

ప్రైస్తవుని ప్రార్థన ద్వారా స్వస్థత నొందగా హిందువులము గాని క్రీస్తును నమ్మి

వెంబడించారు. చాల శ్రద్ధగా చదివి డాక్టు చదవాలన్న ఆశతో నుండగా

ప్రభువు రక్షణ బాపీతస్మము అనుభవం ద్వారా సాటిగా వాక్యం ద్వారా అతనిని

కోరుకొని తన సేవ చేయాలని కోరగా సంఘ పాస్టుగా సేవిస్తున్నారు.

Photograph from page 19 of Kreesthu Premaku Saakshulu
పేజీ 19

1. దైవ వాక్యమే నన్ను రక్షించి, బలపరచి

స్థిరపరచి ముస్లిం జనాంగంలో నుండి ఎన్నుకొని

అనేక ప్రాంతాలలో ఆత్మల జాలరిగా నిలిపిన

ప్రభువుకు మహిమ కలుగును గాక

డాకటర్ గపూర్ షేక్ గారు, రాజమండ్రి,

ఫోన్ నెం. 8309220322

""సమసతము పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి". - 1థెస్స 5:21

1. పరిచయం :

ప్రభువు నామములో శుభములు మహాఘనుడు వహోన్నతుైన యేసు క్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ కార్య్రకమములో పాలుగన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దేవాది దేవుని సన్నిధానములో కొంత సమయం గడిపి ప్రభువు నాపట్ల చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించుటకు అవకాశమచ్చారు. నా పేరు డాకటర్ గపూర్ షేక్ ఒక ముస్లిం కుటుంబంలో నుండి క్రీస్తును రక్షకునిగా విశ్వాసించు ధన్యత పొందాను. ఆకాశము క్రింద బూమపైన మరి ఏ నామమున రక్షణ లేదని విశ్వాసించిన దివ్య నామాన్ని బూదిగంతముల వరకు ప్రకటించుటకు ఇచ్చిన మహా కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తున్నాను. నేనేవైయున్నానో ఆయన కృపవలనే అయిఉన్నాను.

నాన్నగారి పేరు షేక్ మసాద్ గారు, అమ్మ గారి పేరు షేక్ నార�హాన్గారు నేను మొదటి కుమారునిగా జన్మించాను నాకు ముందుగా ఇద్దరు అకకలున్నారు మాది ముస్లిం కుటుంబం మానాన్నగారు వైద్య వృత్తిలో ఉండేవారు. మేము నివసించే ప్రాంతంలో 50 సంవత్సరాలుగా వైద్య రంగంలో ప్రముఖ వైదయనిగా అనేక మంది వ్యకుతలకు వైద్యం చేసేవారు. అట్టి ధన్యత మానాన్న గారు పొందారు. మా కుటుంబం ముస్లిం మతంలో ఉన్ననా ప్రతి శ్రకవారం నమాజు చేయు క్రమం లేకున్ననా ప్రతి రంజాన్, బ్రకీద్ పండుగలకు తప్పని సరిగా మసీదుకు వెళ్ళేవారము. కొన్ని వసీదులు నిర్మాణం చేయుటకు మానాన్నగారు సహకరించారు. అట్టి పరపతి గల కుటుంబీకులుగా గౌరవముతో జీవించాము. నేను ఇంటరు వరకు చదివే వయసులో క్రీస్తును గార్చి తెలసుకున్నాను. తర్వాత యం.యస్సి పఫిషరీస్ కోర్సు చేశాను ఫార్సి చదివి హిందీ క్రీస్తు ప్రేమకు సాక్షులు18

పండిట్ కోర్సుతో పాటు యం.టి.హెచ్ బైబిలు కోర్సు చేశాను. అది పెనుమారుపను

తెచ్చింది, ఫీజు చెల్లించాను గానీ పరీక్ష వ్రాయలేకపోయాను. ఆ సంవత్సరం చాలా

వృథా అయింది. గానీ జీవాదిపతియగు క్రీస్తును తెలిసికొనుటకు ప్రభువు నాకు

సహాయము చేసారు. మీరు క్రీస్తును అంగీకరించారు కద ఎన్నో విదేశాలలో సాక్షిగా

వాడబడుచున్నారు కదా ముస్లిం మతం నుండి రక్రైస్తవ్యములోకి చేరుటకు ఏ అద్భుతాన్ని

ఎదురొకన్నారో చెప్పగలరా? అని ప్శ్నస్తూనే ఉంటారు సాటిగా నేను చెప్పే జవాబు

ఏదనగా ఏదో అద్భుతము జరిగిందని క్రీస్తును విశ్వాసించలేదు గానీ వాక్యమును

బట్టి క్రీస్తును విశ్వాసించాను. ఆదరించిన వాక్యమును బట్టి క్రీస్తును రక్షకునిగా

అంగీకరించాను. ఒకపుడు నిరాశలో ఉండి ఆత్మహత్య ప్రయత్నం చేసాను ఎవరికి

ముఖం చూపించలేక జీవితంలో ఓడిపోయాననే స్థితికి చేరాను. అప్పటి వరకు

లోకంలోనే జీవించాను దైవతవామును గురించి పరలోకముందని ఆలోచన నాలో

లేదు. నా చేతికి బైబిలు గ్రంథదము వచ్చిన తరువాత నేను ఇంటికి తీసుకొని వెళ్ళిన

ఆ బహుమతిని మా నాన్నగారు చూచారు. మా నాన్నగారికి చాలా కోపం వచ్చింది

బాబు మన ఇంటిలో ఉండవలసిన గ్రంథదము కాదు కద ఎందుకు తెచ్చుకున్నావని

ప్రశ్నించారు. ఇప్పటికీ మానసికంగా చాలా కృంగిపోయావు కదా ఇటువంటి

మతగ్రంధము నీకు ఎవరిచ్చారు. ఆ మతంవైపు నిన్ను ఆకరి�ంచుటకు ఎవరైనా

ప్రయతి�స్తున్నారమో ఇది మన ఇంటిలో వద్దు అని ప్రతి ఒక్కరు దానిని వ్యతిరకించారు.

అంతే కాదు బయటకు విసిరసారు తిరిగి దానిని చాటుగా తెచ్చి పెట్టుకున్నాను.

అందరు నిద్దపోవు వేళ్లో చాటుగా మౌనంగా ఆ బైబిలు తీసి శ్రద్ధతో

చదువుటకారంభించాను, వాక్యమే నన్ను మార్చిందని ధృడింగా ధైర్యంగా చెప్పుటకు

కారణమేమనగా నా జీవితంలో అద్భుతాలైన్నో జరిగాయి. అద్భుతాలను బట్టి ప్రభువులో

లేను గానీ వాక్యమును బట్టి రక్షింపబడిన వ్యక్తి నిరంతరం దేవుని రాజ్యమును బట్టి

అంతం వరకు అత్యాసక్తి కలిగయండుట నిశ్చయమని నా గాడిడ నమ్మకము. నేను

దొంగ చాటున చదివిన బైబిలులో ఒక వాక్యమును బట్టి ఆకరి�ంచబడాను. మరలా

మరలా చెప్పగలను ప్రపంచంలో కొన్ని దేశాలు తిరిగి వాక్యం చెప్పుటకు ప్రభువు

కృపనిచ్చారు.

1థెస్స 5:21 సమసతమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

చాలా మంది మతంలోకి లాగారు అంటారు, మతం మార్చారు అంటారు

వాక్యాన్ని శ్రద్ధగా చదువుట మాత్రమే గాక ధ్యానించసాగాను. ఇంటరు చదువు పూర్తి

క్రీస్తు ప్రేమకు సాక్షులు19 చేసుకున్నాను. ఆ రోజుల్లో బైబిలు సవివరంగా చదివాను. వాక్యం నన్ను ఆకర్షించింది, పాపమనగానేమ? శాపమనగానేమ? క్రీస్తు ఎందుకు బూలోకానికి రావల్సి వచ్చింది. ఒక వ్యక్తి మార్చబడాలంటే, పరలోకంలో చేర్చబడాలంటే యేసు ప్రభువే ఏకైక మార్గమని పాపంలో ఉన్న వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావాలంటే యేసే మార్గము, సత్యం జీవవైయున్నాడు క్రీస్తు బోధించాడు వాక్యం ద్వారా గ్రహించగలిగాను. చాలా మంది నన్ను వాక్యం చెప్పడానికి ఆహావానిస్తారు వ్యక్తిగత సాక్ష్యం చెపుతంటను ఈ రోజు కేవలం సాక్ష్యం మొత్తం చెప్పడానికి నిరణయించుకున్నాను.

ఈ వాక్యము ధ్యానించినపుడు జీవాదిపతియె�న క్రీస్తును రక్షకునిగా గ్రహించాను నేను ఈ నమ్మకాన్ని చాటుగానే కొనసాగించాను. నా పరిస్థితి గమనించిన నాన్న గారు బాబు నా పరువు తీయవద్దు మనం ముస్లిము మతసతులము నీవు నయాట్రల్గా ఉండు గానీ రక్రైస్తవ మతంలోకి దిగవద్దన్నారు. అప్పటికే నేను రక్షణానుభవం పొంది క్రీస్తును ప్రేమించసాగాను.

ఇంటరు పూరతయయాక ఆ నియామాక సమయాల్లో 1989 లేదా 1990 సంవత్సరంలో నేను దేవుని సన్నిధికి ఆలయానికి వెళ్ళుటకారంభించాను. నేను తన్మయము చెందుతా ఆనందించేవాడిని. వాక్యం ద్యానించుట కొనసాగించాను. ఒక రోజు ధైర్యం చేసి మా నాన్న గారితో చెప్పేసాను నాన్నగారు నేను దేవుని వాక్యమును బట్టి యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. పరలోకం నుండి బూలోకానికి దిగివచ్చిన రక్షకుడు ఆయనే అని స్పష్టంగా తెలిపాను. నాన్న మీరు చెప్పు ప్రతి మాట వింటాను. గీసిన ప్రతి గీతను దాటకుండా ఉంటను. గానీ ఈ ఒక్క విషయంలో తప్ప అని చెప్పాను. చాలా కోపంతో నాదగ్గర బైబిలును బురదలో విసిరసారు. ఆ బురద నుండి బైబిలును తిరిగి తెచ్చుకున్నాను గానీ బైబిలు బురదవంటి నా జీవితాన్ని తుడిచి పరలోకానికి వార్సునిగా చేసింది. నేను ప్రభువులో జీవిస్తున్నానంటే కేవలము వాక్యమును బట్టియే జీవిస్తున్నాను. వాక్యంలో స్థిరపడి సాగి పోతున్నాను. నీవు చాలా ఎకుకవగా మాట్లాడుతున్నావు నా ఇంటిలో ఉండ తగవు అన్నారు. చాలా బాధకరమైన స్థితిలో నాన్నతో చెప్పాను నేను సంపాదించుకోవాల్సింది దేవునిలో ఉంది ఆయన ఒక మంచి ఆణిముత్యము అని చెప్పాను. మా నాన్నకు ఆనాడు అర్థం కాలేదు నేను విశావాసం కాపాడుకొని నా ఇంటిలో నిలబడాను. నిలువ నీడ లేని స్థితి ఇంకా చదువా*్సనదేదో ఉంది ఇంటరులోనే ఉన్నాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు20

నన్ను జ్ఞాపకం చేసుకొని ఆదుకో ఆదరించు అని ఏడ్చి దేవునికి ప్రార్థన

చేశాను. మా అమ్మకు రకతస్రావం రోగం వల్ల చాలా బలహీనంగా ఉండేది. ఆ

సమస్యను నాన్న బాగుచేయలేకపోయారు. అవ్మా నేను నమ్మిన దేవుడు స్వస్థపరచు

దేవుడు నేను వాక్యాన్ని నవ్ముతున్నాను నేను ధ్యానించిన వాక్యం సజీవవైనది నీవు

నమ్మ్మన యెడల నీ కొరకు ప్రార్థన చేస్తాను అని తెలిపాను వద్దు బాబు నాన్నగారుకోపంతో

నిన్ను నన్ను ఇంటి నుండి బయటికి పంేపస్తారు అని భయపడింది. వంట గదిలో

ఉండగా చిన్న ప్రార్థన చేస్తాను అని అడిగాను ఎంతో మంది డాక్ట్లకు చూపించుకుని

విసిగిపోయినందున అంగీకరించింది. ఒక్క నిమషము మాత్రము ప్రార్థన చేశాను.

ఒక్క నిమషం దాటితే నాన్న గారికి తెలిసిపోతందన్న భయం, ప్రమాదం

సంబభవించగలదని ఆందోళ్నలో త్వరగా ముగించాను. ఆ రోజు నుండి ఆమె రకతస్రావం

ఆగిపోయి పరిపూరణ ఆరోగ్యవంతురాలయింది. ప్రభువా నా కుమారుని ప్రపంచ

దేశాలలో సాక్షిగా వాడుకో అని ప్రార్థన చేసింది. అట్టి ప్రార్థనా పరురాలైన తల్లి

ప్రార్థనలు పఘలించాయి. అనేక ప్రాంతాలలో ప్రభువు నన్ను సాక్షిగా వాడుకుంటున్నారు

ఈ అద్భుతాలను బట్టి కాదు వాక్యమును బట్టి ప్రభువులో జీవిస్తున్నాను. వాక్యము

నన్ను సజీవునిగా చేసింది. వాక్యమును బట్టి మీ అందరి మధ్య రక్షకుని ప్రేమను

అనుభవించిన ఒక సేవకునిగా నిలిచాను. పరిస్థితులు క్లిష్టంగా ఉండేవి. అమ్మ నాన్న

గారితో మంచిగా మాట్లాడింది. గపూర్ని బైదిరించకండి మరొక సారి బైదిరిసేత

ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అన్నది మనకు దకకడు అన్నది. ఆరోజుల్లో అమ్మ నేను

ప్రార్థించుకునేవారము. నేను మందిరములో సేవకునితో సంప్రదించాను. అయయా

నాకు దేవుని వాక్యం బాగా అర్థమయింది. నమ్మి బాప్తిస్మం పొందినచో రక్షింపబడతాము

నవ్మాను గనుక నాకు బాపీతస్మము కావాలని అడిగాను. రపు తీసుకోవచ్చు అన్నారు

అప్పటి వరకు నేను మరణిసేత మీరు జవాబుదారిగా ఉండగలరా అన్నాను సర అని

బాప్తిస్మమచ్చుటకు సమ్మతించారు. నాతో పాటు ఏడుగురు నీటి బాపీతస్మం పొందారు.

ఆ దినం నుండి నేటి వరకు ప్రభువు కాపాడుతునే ఉన్నారు. అమ్మ నేను మాత్రమే

విశ్వాసులుగా క్రీస్తు ప్రేమలో కొనసాగుచుండెడివారము. ఈలోగా నాది డిపగీ

పూరతయింది. వాక్యం ఆయా ప్రాంతాలలో విన్నపుడు అమ్మతో పంచుకునే వాడను.

ముస్లిం కుటుంబంలో మేము క్రీస్తును నవ్మాము అని తెలిసేత చాలా అవమానిస్తారని

భయం ఉండేది. అప్పటికే నేను చాలా ప్రాంతములలో సాక్ష్యం చెప్పుట, పాటలు

పాడుట గురించి మా నాన్న గారిని ఇతరులు అడిగేవారు. వైద్యం చేయించుకొనుటకు

వచ్చినవార చెప్పేవారు. నాన్నగారు కొటటకపోయినా కఠినమైన మాటల ద్వారా

క్రీస్తు ప్రేమకు సాక్షులు21 దండించేవారు. నాకు ఇద్దరు అకకలుండేవారు. మా చిన్న అక్కకు పిచ్చి పట్టింది. మానసిక వ్యాధితో తీవ్రంగా బాధపేది. చాలా వేదనను అనుభవించాము. ఆమె యవ్వన వయసులో బట్టలు చింపుకొని నడివీదిలో పరురగతేతది. అవమానకరంగా తోచేది. కొందరు మీ అబ్బాయి మతం మారాడు అంటారు, మతం పుచ్చుకోవడానికి అది టీ లేదా కాఫీ కాదు కదా. క్రీస్తునందు మనం ఉన్నాము. నర్సాపురంలో పి.జి చదివాను. మా విశావాసానికి పరీక్షగా మగిలింది. పెనసవాలుగా అక్క స్థితి మారింది. నిద్ద మాత్రలు వేసి అక్కను పడుకోబైట్టేవారము. ఇరుపకకల అమ్మ నేను కలిసి ప్రార్థించేవారము. దయగల దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. అదే అక్క వేలాది మందికి ప్రిన్సిపాల్గా పని చేస్తుంది. వైద్యులు, డాకటర్లు, ప్రొేపఫసర్లు తయయారవుతున్నారు. అక్క క్రీస్తుకు సాక్షిగా జీవిస్తుంది. క్రీస్తు కృపను ఇస్తున్నాడు. వాక్యవైన క్రీస్తు అమ్మను, అక్కను స్వస్థపరిచారు. వాక్యం పంపి స్వస్థపరిచారు. మీ జీవితంలో సమస్యలున్నాయా వాక్యం ఏదైనా చేయగలదు. నిరాశలో ఒత్తిడిలో ప్రభువు చేయు అద్భుతాలు కృపా బాహ�ళ్యము ఔన్నత్యము గొప్పది. యంయస్సి పూర్తి చేసాను. షిప్లో ఉద్యోగం చేయు రోజుల్లో బూమపై సముద్రంలో దేవుని అద్భుత అందాలను చూసినపుడు అందాలను తిలకించి చాలా పాటలు వ్రాసాను. గాగుల్ గపఘూర్ షేక్ అని సర్చి చేసేత నా పాటలు, సందేశాలు మీరు వినవచ్చు. దేవుని సన్నిధిలో సేవ చేయాలన్న పిలుపు అందుకున్నాను. నా ఉద్యోగమునకు రాజీనామా చేసాను. నా పరిచర్య సాపఫిగా సాగలేదు. జైమని నయాస్ రీడరోత నాకు వివాహమయింది. జీవితం సాపఫిగా కొనసాగలేదు. ప్రభువు మాటకు లోబడాను. సేవ కొనసాగించాను. ముళ్ళ మధ్య ఎతుతపల్లాల్లో సేవ కొనసాగింది. పాస్ట్ల యానియన్ పప్రసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. ముస్లిముగా ఏ మాత్రము బక�్రగౌండులేని వ్యక్తిని బైబిలు తెలియని వారి మధ్య ముస్లిం జనాంగములో బైబిలు పరిచర్య నా చేతికి అప్పగించారు. ప్రభువు ఎన్నుకొని ఏరాపటు చేసుకొని నన్ను కోరుకున్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. నా తల్లి కన్నీటితో ప్రార్థిస్తునే ఉంది. నిరాశలో ఉన్నవారు పరిచర్యలో సజీవులుగా సాక్షులుగా జీవించాలని కోరుకునేది. నా భార్య ఉద్యోగం రిజైన్ చేసి నా సేవలో సహకారిగా ఉంది. అనుకోని రీతిగా విషాదం ముంచివేసింది. నా భార్య అకాల మరణం పొందింది నా భార్యకు నేనే బాప్తిస్మమచ్చాను. ఆమె స్వకీయులంతా ముస్లిం మతంలోనే ఉ న్నారు. ఆమె మరణం తరువాత నా జీవితం తారుమార్యింది. అనేకులు విమర్శించారు. నీకు ఏమయింది, అన్ని కష్టాలు వచ్చాయి తిరిగి ముస్లిం మతంలో చేరు అన్ని మంచిగా జరుగుతాయి అన్నారు. నా జీవితం కుప్ప కూలిపోయింది. ఒంటరిగా క్రీస్తు ప్రేమకు సాక్షులు22

మగిలిపోయాను. చాలా ఇబ్బందులు పెట్టి పో�సుకేసు పెటాటరు. ఒంటరిగా ఉండి

రాసిన పాటలు యాటయాబులో ఉన్నాయి. 5 సార్లు జీవితంలో ప్లాటు ఫారం

పాలయయాను. నా కుమారుడు, కుమార్తె ఇద్దరిని తీసుకొని ప్లాటు ఫారము చేరాను.

అందరు దారమయయారు ఒంటరిగా ఉన్న నన్ను బలపర్చి నిలబైటాటరు. సిగ్గు

అవమానము తలపై దాటిపోవచ్చును. క్రీస్తు సాక్షిగా చెప్పునదేమనగా ఒంటరితనంలో

ఆదరణ, రుచి చూపించారు. ఈ రోజు సమస్యలలో జయించు క్రీస్తు మనకు

తోడైయున్నాడు. నా జీవితంలో ప్రభువు నన్ను ఆశీర్వాదించారు. ఎవరైతే నన్ను

హింసించారో వారికి నా చేతులతో బాప్తిస్మమచ్చాను. నా కుటుంబ సరభయలందరికీ

నేనే బాపీతస్మం ఇచ్చాను. చివరి క్షణాల్లో మరణ పడకలో ఉన్న మా నాన్న గారితో

మాట్లాడాను. బాతురావ్లో పడిపోయి వెన్నెముక విరిగింది. ఎన్నో సార్లు ముస్లింవారు

బాధించి క్రీస్తునందలి విశ్వాసాన్ని వదిలి పెటటమన్నారు. ప్రాణాలు లెక్క చేయక

ప్రభువు కొరకు నిలిచి యుంటే ప్రభువు మన పక్షంగా ఉండుటకు సమర్థుడు. మోడు

బారిన జీవితాన్ని చిగరంపచేశాడు. నేడు అనేక కుటుంబాలకు ఆదరణనిచ్చి

సేవకునిగా నిలబైటాటరు.

అపజయాలు ఎదురయయాయి యెషయా వెుద్దు నుండి చిగురు పుట్టించిన నా

దేవుడు మీ జీవితాలను చిగరంపచేయగలడు. అనేక కార్యాలు నా జీవితంలో

చేసారు. ప్రభువు నన్ను రక్షించారు. ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు.

ఆయన రాకడ వరకు నేను సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగిపోతాను. మరణిసేత

నిత్య రాజ్యములో దేవుని స్తుతిస్తాను.

పాస్ట్ల సహవాస ఎక�్సక్యుటివ్గాను పాస్ట్ల పెఫలోషిప్ కోఆరిడ్నేటర్గాను

దేశవ్యాపతంగా ముస్లిం జనాంగానికి పసర్రకటరిగా బాధ్యతలనిచ్చారు, అన్నింటికంటే

ముఖ్యంగా ప్రభువు కొరకు సాక్షిగా జీవించుటయే నా జీవిత గమ్యం ఆదర్శం మనము

ఒక్క ఆత్మనైనా సంపాదించాలి, నా కొరకు ప్రార్థన చేయండి. మీకు నా దీవెనలు

ఆమెన్.

క్రీస్తు ప్రేమకు సాక్షులు23

Photograph from page 22 of Kreesthu Premaku Saakshulu
పేజీ 22

2. క్రీస్తు తెలియని హైందవ కుటుంబములో జన్మించాను.

ధనవంతులముగా బాల్యంలో జీవించినను దారిపద్యం చేరి

పూజలు వల్ల నష్టపడిన మవ్ము క్రీస్తు దర్శించారు.

క్రీసేతరక్షకుడని నమ్మి క్రీస్తు అనుచరుడనై భక్తుల జీవితాల

అనుభవాలతో క్రీస్తు సేవ చేస్తూ ఆత్మల జాలరిగా ప్రభుని

సేవించు ధన్యత పొందాను

బ్రదర్ షాలేము రాజు,

జ/శీ. వీతీ. ఖ. హ�య�వ

"తండ్రి సన్నిధి", చిలకలూరిపేట

ఫోన్ నెం. 9912407669

""నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి

నా నోట నుండును" - కీర్తనలు 34:1

పరిచయం:

యేసుక్రీస్తుని శుబభవైన నామములో మీకు శుభము కల్గుగాక రక్షణ పొందిన పుట్టుక రోజు నా సాక్ష్యము వివరించు కృప్రై దేవునిని స్తుతిస్తున్నాను. నా పేరు షాలేం రాజు. గతంలో నా పేరు వీరయ్య. పబహ్మాంగారి పూజలు నా తల్లిదండ్రులు చేసేవారు. మా నాన్నగారి పేరు పబహ్మాయ్య. మా తాతగారి పేరు వీరపపన్ అయితే నాకు వీరయ్య అని నామకరణం చేసారు. ఆ తరువాత మా బాల్య కాలం ఆనందంగా సజావుగా సాగింది. చిలకలూరిపేట, నర్సరావుేపట మధ్య దారము 20 కిలోమీటర్లు. దానికి 15కి.మీ దారంలో మా నాన్న పుట్టి పెరిగారు. ఆ తర్వాత 40సంవత్సరాల క్రితము చిలకలారిేపటకు మా నాన్న వలస వచ్చి స్థిరపడ్డారు.

మేమపపటికి పుటటలేదు. రోడడు ప్రక్క గవర్నమెంటు స్థలములో యిల్లు కటాటము. పటాట యిచ్చిన తర్వాత తాతాకలికంగా రకులు వేసిన యింటికి స్లాబు వేయదలిచాము. యిల్లు గట్టిగనే ని]్మంచుకున్నాము. మేము పాలు, నెరుయ వ్యాపారము చేసేవారము. క్రీస్తు ప్రేమకు సాక్షులు24

కుటుంబము వర్థిల్లుట చూచిన వారంతా "వారికేమ? వారి సంసారము మాడు

పువువాలు ఆరు కాయలుగా ఉంది", అనేవారు మా కుటుంబమయితే ముపపయి మాడు

పువువాలు, అరవై ఆరు కాయలుగా నుండేది. వారానికి వేల రూపాయల సంపాదన

వుండేది. ఐదుగురు ఆడ్రిల్లల పెండి�ండ్లు సవ్యంగా జరిగాయి. ఒక అక్క చనిపోగా

నలుగురు వివాహితులుగా స్థిరపడ్డారు. వారి తర్వాత అన్నయ్య, చివరిగా నేను

జన్మించాము. మేమద్దరము యవ్వనంలో అడుగుపెట్టినప్పుడు అగచాట్లు తపపుతాయి

అని పెద్దలంటా వుంటారు. పరిస్థితులు మారాయి. ఆస్తులు తాకట్టు పెట్టి చదివించాక

దారమయిపోతారు. చివరకు పోలీస్ సేటషన్లో కనిపంచగా పపక్కన స్వంత నిరణయాలతో

చేరచుకున్న అవ్మాయి కనిపస్తుంది.

ఉద్యోగం చేసి కన్న తల్లిదండ్రులను కనిపెట్టి చూస్తావని తలసేత యీ స్థితి

యేమరా అని పపశ్నంచే స్థితి కల్గుతుంది. గతంలో పెద్దవారు వెదకి సంబంధాలు

చూచి పెండ్లి చేస్తూ వుండేవారు. కాని నేడు ఆడ్రిల్లలు కూడా కొందరు స్వంతంగా

వివాహాలను నిరణయించుకుంటున్నారు. తల్లిదండ్రులకు విధేయత చూపుట యేసు

మనకు చూపిన మాదిరి అయి వున్నది. మరణ సమయంలో తన ప్రియ శిష�్యనికి

తల్లిని అప్పగించాడు. అవ్మా అని ఆప్యాయంగా బాధలోనే పిలిచి ఇదిగో నీ కుమారుడు

అని చూపి, ఇక నీ బాధ్యత అతనిదేనన్నట్లు సాచించాడు. బాధ్యత నెరిగిన

మహోన్నతుడు క్రీస్తు. మేము పెద్దయిన తర్వాత మా తల్లిదండ్రులకు హింస

ఆరంభమైనది. మా అన్నయ్య కోరికను తీర్చిదలచి, పొలము అమ్మన సొవ్ముతో

టి.వి. కొన్నారు. తర్వాత చదువు ఆపు చేయించి పాల వ్యాపారములో నుండాలని

నాన్న ఏరాపటు చేసారు. అప్పటి వరకు అప్పు అనగానేమో తెలియని మా కుటుంబము

చిన్నగా లాబభములు లేక అప్పులు ఆరంభమై రెండింతల అప్పు చేకూరింది.

మా జీవితంలో అప్పులు యిచ్చేవారిగా నుండేవారము పరిస్థితులు తారుమారై

మేము అప్పులు చేయు స్థితికి చేరాము. చిన్నవాడినైన నేను సరిగా వ్యాపారము

చేయు జ్ఞానము గలవాడినని ఎంచి నన్ను వ్యాపారములోకి దించారు. అనుకోని

రీతిగా రెట్టింపు అప్పులపాలయయాము. ఒక్కరోజే మా పాడి జంతువులన్నీ

మరణించాయి. పచ్చగా పాలపొంగు లాంటి మా కుటుంబము యీ రీతిగా దిగజారి

పోవుటకు కారణము అసాయతో చేతబడి చేసారన్న అనుమానం కలిగంది. చేతబడికి

క్రీస్తు ప్రేమకు సాక్షులు25 విరుగుడురకై చాల ఖరచు పెటాటము. ఎక్కడ పూజలు జరగాలో మాడుసార్లు చేసిననా ఏమ మారుపలేదు. అమ్మ, నాన్న, అన్న, నేను నలుగురమా కలిసి గొడవగా అరచుకొనేవారం. వెంటనే ఎందుకీరీతిగా జరుగుతుందని దిగులుపడే వారము. యింటి పపకకవారు వాస్తు దోషముందన్నారు. పఘలానా చోట సిదా�ంతి వున్నాడని తెలిసేత అప్పుచేసి వెళ్ళి రప్పించి పూజలు చేయించి, కిటికీస�లం మార్చమనేవారు. అమాయకంగా నమ్మి ఫీజు చెల్లించేవారము.

ఒకే యింటికి పదిమంది సిదా�ంతులను పిలిసేత అన్ని మారుపలు చేయిస్తూ డబ్బులు ఖరచు చేయిస్తూనే వుండుట పరిపాటి. చివరకు వాస్తులతో విసిగిపోయాము. అప్పులు యిచ్చే వారు తగిగపోయారు. కంటి బాధకు కాలికి మందు వాడుట తగదు. యేసుక్రీస్తు మాటలు వినబడితేనే విసుకొకనేవారము. మా అన్నయ్య ఒకసారి చర్చిలో ఆంప్లిపఘయర్ దొంగతనం చేసి అవ్మేసాడు. రక్షింపబడిన తర్వాత సేవలో ఆంప్లిపఘయర్ సరిచేస్తున్నాడు. వాస్తు గార్చి తెలిసికొన్నాను. ఆ రోజుల్లో ఒకచోట మాంత్రికుడు, సిదా�ంతి ఉన్నాడని తెలిసి అప్పు చేసి వెళ్ళాము. మేము నలుగురము ఎదుట నిలిచి మీర కాపాడాలి అని అడుగగా త్రిప్పి వేస్తానని అభయమిచ్చాడు. డబ్బు తీసికొని యిల్లు సరిచేస్తానన్నాడు. ఆయన దారిన వెళ్ళిపోయాడు. మరలా మా స్థితి మార్లేదని చెప్పగా పగహాదోషము ఉందని ఏడురకాల దారాలతో అఖండ జ్యోతి వెలిగించాలని నవగ్హా పూజలు చేయాలని వివరించారు.

41 రోజులు 5రకాల నానెలతో 7రకాల దారాలతో జ్యోతి వెలిగించమన్నారు. అప్పటికే మాకు వివాహాలయయాయి. దేవుని పటాలు కనిపేసత తీసి దాచిపెట్టి పూజించేవాడిని. నేనే అన్ని పూజలు చేయవలసి వచ్చింది. ఆమాలు యింటి చుట్టు జల్లాము. జనాలు రావడం తగిగంది. మా చిన్నమ్మ యింటికి కూడా జల్లాము. వారి దరిపదం మాకు వచ్చిందని పభవు పడ్డాము. కొద్దిగా మారుప వచ్చింది కదా ! అని అమ్మ చెప్పింది. మా స్థితి మారుతుందని విపశాంతి తీసికొన్నాము. మా యింటి ప్రక్క శబ్దం వినబడింది. చేయి ఎత్తిన వ్యక్తి చెప్పిన సత్యము యిల్లు పడగొటాటలన్నారు. అప్పుల వాళ్ళు వచ్చి టివి తీసికొని వెళ్ళారు. చిలకలూరిపేట నుండి వకాము మార్చి నర్సారావుేపట చేరాము. పిల్లలకు కడుపునిండా భోజనం పెటటలేని స్థితి. వ్యాధుల కన్నా బభయంకరస్థితి అప్పుల బాధ. అప్పుల వారి బాధ, నిరంతర భయాలు వెన్నంటాయి. చాల బాధలలో నలిగి పోయాము. మరొక కష్టము ఎదురైంది. క్రీస్తు ప్రేమకు సాక్షులు26

అయినవారంతా దారమయయారు. నాకున్న నలుగురు అకకయ్యలలో చిన్నకకయ్య

2002 జనవరి 14 సంక్రాంతి పండుగరోజు అమ్మవారికి పూజ చేసి పిల్లలకు

పిండివంటలు చేసి పెట్టింది. గాలిపటాలు పిల్లలు ఎగరవేస్తూ ఇనుపచువవాతో

గాలిపటము తీయ ప్రయత్నించగా కరంటు అంటుకొని క్రిందపడి ముగ్గురి పిల్లలను

చూస్తూ ఆమె మరణించింది. మా భడడ్లకు పటైటడన్నం పెటటలేని స్థితిలో ముగ్గురి

భడడ్ల భారం వహించవలసి వచ్చింది. అక్క భర్త ప్రమాదంలో మరణించాడు. ఆ

ముగ్గురు పిల్లలు అనాధలుగా నా యిల్లు చేరారు. అందరము విషం తీసికొని

మరణించాలని తలంచాను. మా నాన్న నివారించారు. కష్టాలు కలకాలము వుండవు

బాబా, దేవుడున్నాడు ఏదో దారి చూపుతాడన్నాడు. అప్పులు తీర్చి దారి లేదు.

వారు బజారుకు ఈడవాక ముందే చనిపోవాలని తలస్తూ ఎలా చనిపోవాలని తలసతూ

ఎలా చనిపోతే నా కుటుంబానికి డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచించసాగాను.

ఎంతోమందికి పూజలు చేసాను.

ఎందుకీ స్థితి కలిగందని దు'ఖపడసాగాను. నా బంగారు తంపడి నన్ను దర్శించారు.

నేనారాదించిన దేవతలైవరా సహాయపడలేదు అని దు'ఖించాను. తిరప్తిలో

పవెుకుకబడి చేసికొన్నాను. ఒక సవాప్నము ద్వారా ప్రభువు చూపించారు. పబహ్మాంగారు

అద్భుతం చేస్తారా? నా కుటుంబము గటైటకేక మారగం లేదా అని ఏడ్చాను. గడ్డం,

జుటాట పెంచుకున్నాను. మాల వేసుకున్నాను. ఆదవరచి నిపదలో నుండగా అద్భుతాన్ని

చూపారు. వెంకటేశ్వర్లు చేస్తాడా, సాయిబాబా, పబహ్మాంగారా? ఏ సావామ? యిట్టి

కార్యములు చేయగలవాడు నజరయుడగు యేసు ఒక్కడే అన్న స్వరము వినిపంచింది.

ఒకకసారైనా చర్చికి వెళ్లలేదేమ? అని తలంచి నా తల్లితో చెప్పాను. సర బాబు ఆ

దేవుడు సహాయం చేస్తాడేమోనని సమ్మతించింది. నాకసలు ప్రార్థించుట తెలియదు.

ప్రార్థన అనగా గండెల్లో భారాన్ని ఆ ప్రభువుకు విన్నవించుకొనుట అని పగహించాను.

క్రీస్తు కరుణామయుడు, సజీవుడు ఆయన మాట్లాడు దేవుడన్నారు.

వినయముతో దీనస్థితిలో దు'ఖములో ప్రార్థించగా ఎన్నో రకాలుగా ప్రభువు

మాట్లాడారు. మరొకసారి 11రకాలుగా మాట్లాడిన అనుభవాలు తెలపగలను. ఆ

రోజు దేవాలయములో ప్రవేశించి దు'ఖభారంతో కుప్పగా కూలిపోయాను. మనస్సారా

ఏడచుటకు అవకాశం కలిగంది. ప్రభువా నిన్ను అనరాని మాటలతో దాషించిన

క్రీస్తు ప్రేమకు సాక్షులు27 ద�ర్బాుగయడనని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. అటు చూడు అన్న స్వరం వినిపంచింది. నాతో మాట్లాడు ప్రభువా అని అడిగాను. 2 రాజులు 20:8 ""నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. నిన్ను బాగు చేపసదను". ఆ రోజు మొదలు బైబిలు చదువుట కారంభించాను. ఒక్కొక్క మాట నా చెంప పగులగొట్టు భావం కలిగంది. అమూల్యమైన సందేశాలను కనుగొన్నాను. చూపు చెడుగా చూస్తే అది పాపము. 2 లకషలిచ్చినా కుడి చేతితో యిచ్చిన దానము ఎడమచేతికి తెలియనివవారాని ఉంది. భక్తి చేసేది జనం చూచేలా వేషధారణగా చేయరాదు. నాకు మాపతమే తెలియాలి. నేను చూడాలని మాపతమే భక్తి చేయాలి అని తెల్పారు.

వాక్యధ్యానము ప్రార్థన నాకు యిష్టంగా మారింది. ప్రభువా, నేనీ పశమలు పడుటకు కారణమేమ? వాస్తు దోషమా అని అడిగాను. చేతబడి పగహాదోషము కాదు అన్నిటికంటై ముఖ్యంగా పాపదోషముందని తెల్పారు. నీకే కాదు సరవామానవాళ్ళకి పాపదోషముందని తెల్పారు. ఆ పాప యిహలోక పశము, నరకం తప్పించుటకే నేను వచ్చానన్నారు. నీవు రా నా దగ్గరకు రమ్ము. నీ పాప జీవితాన్ని మార్చివేస్తానన్నారు. నేను గతంలో పదునాలుగు పపసంగాలేమ వినలేదు. నాలుగు వారాలు చర్చికి వెళ్ళాను. 5వ వారం బాపీతస్మము కోరువారున్నారా అని అడిగారు. నేను అప్పటికే పశ్చాత్తాప్ముతో క్రీస్తు రక్తములో కడుగబడిన అనుభవంలో క్రీస్తు నాకందించిన రక్షణానుభవంను బట్టి నీటి బాపీతస్మము పొందుటకు నా కుడి హస్తము చూపాను. ప్రభువు మహా దయను బట్టి షాలేము రాజను పేరు ప్రభువిచ్చారు. వీరయ్యగా నా జీవితం పూర్తిగా మారింది. ప్రైస్తవుడనై విశ్వాసిగా జీవించుట కారంభించాను.

క్రీస్తును సీవాకరించిన తర్వాత జీవితం :

నేను రక్షింపబడిన రోజుల్లో వాక్యపరిచర్య చేసిన దైవజనుల ప్రసంగాలు విన్న రోజులు అపూరూపవైన అనుభవం. వారంతా యీ లోకంలో లేరు. పరలోకంలో సదా స్తుతించుచు ఆరాధిస్తూ వుంటారు. ఆ 2002వ సంవత్సరం అక్కడే కాలం ఎందుకు ఆగిపోలేదు? అనే ప్రశ్న నాలో చెలరగుతుంది. చాల దు'ఖపడుతాను. అప్పుడే చాల బాగంది. ఆ మాధుర్యం వేరు, ఆ ఆనందం వేరు, ఆ పరవశం వేరు. కొంతమందికి వారు నచ్చకపోవచ్చు అయిననా బూమ మీద బభకుతలే పశ�షుటలు. వారంతా నాకిషుటలు. నేను అందరినీ ప్రేమస్తాను. నన్ను ప్రభావితం చేసిన దైవ జనులందరి క్రీస్తు ప్రేమకు సాక్షులు28

ఫోటోలు వారి వివరాలన్నీ సేకరించి లైపబరీగా సిద�పరిచాను. మయాజియంగా

ఉంది. గతంలో నర్సరావుేపట ప్రార్థనా సమావేశంలో క్రొత్త ప్రపంచంలో ఆ పాటలు

ఆ ఆరాధన పరలోక ఆనందం కలిగన అనుభవం. గతంలో అమ్మ నాకు భక్తి నేర్పింది.

ఎక్కడా పొందని మధురమైన అనుభవం మీటింగ�్సలో నేను అనుబభవించానని

సాక్ష్యమిస్తాను.

ఆర్.ఆర్.్ర.మార్తిగారు రాజబాబన్న డి.జి.ఎస్. దినకరన్గారు వీరంతా 8

గంటలు ప్రార్థనలో గడిేపవారట. కుటుంబ సరభయలు కాళ్ళు సరిచేసేవారట. ఆత్మల

భారంతో ప్రార్థించేవారట. భక్తసింగ్ మహానీయుడు పడక పపక్కన పవెాకరించగా

అనుచరుడు పండుకొని నిపదపోయి లేచి చూడగా యింకా ప్రార్థిస్తూనే వుండేవాడట.

రాత్రి 2గంటల వేళ్ మరలా పండుకొని లేవగా 4 గంటల వేళ్యినా ప్రార్థిస్తూనే

ఉండేవారట. వీరంతా గొప్ప ప్రార్థనా వీరులు. మనుష్యులు వెుచ్చుకొనే తలాంతులు

కనిపంచవు. చేసిన ప్రసంగము మరలా మరలా చెేపపవాడట. నాతన జీవం

కనిపంచేదట. చమతాకరంగా మాట్లాడేవారు కారు. మోకాళ్ళ మీద వుండి ప్రపంచాన్ని

ప్రభావితం చేసారు. ఇతర దేశాలలో సంఘాలు కట్టినవారు బభకతసింగ�గారు దేవునికి

సమీపసతులుగా నుండి దాటిపోయిన మహానీయులు.

అందరూ మహిమలో చేరారు. నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట

ఆశీర్వాదకరం. వారి అభిషేకము మనకు ఆశీర్వాదకరము. వారి సమరపణ పపతిష�

గొప్పది. దేవుని పిడికిలిలో యిమడిన వార వీరు. ఎల్.ఇ.ఎఫ్ జాషువా డానియేలు

గారు నాకిష్టము. సాటవరుటపురం సరభలకు వచ్చేవారు. వారికి చెందిన వారి దగ్గర

వారి గురించి విషయాలు సేకరించాను. విశ్వాసము భయం కలిసి ఉండలేవని

జోగారు చెప్పేవారు. విశావాసం గలవాడు ధైర్యంగా ఉంటాడు. విశ్వాసముంటే

బభయముండదు. కోట్ల రూపాయల మాటలే వారి మాటలని నా నమ్మకము. భక్తుల

అనుభవాలు నాకు ఉపయోగపడ్డాయి. లేఖనాలు ధ్యానించుట తెలియదు. సాలమన్

అన్న దగ్గర్ 3 సంవత్సరాలు తర్బీదు పొందాను. దేవుని సంకలపంలో బాపీతస్మం

యిప్పించారు. దేవుని ప్రేమ సేవ తెలిసికోగలాగను. సాలమన్ అన్న చేతులుంచి

ప్రార్థించి చిలకలూరిపేట పంపించారు. క్రొత్తగా దేవుడు సేవ చేయాలని

పిలుపునిచ్చాడు. సేవలో మెళకువలు తెలియదు. లేఖనాలు ఎలా ధ్యానించాలో

క్రీస్తు ప్రేమకు సాక్షులు29 తెలియదు. కాని దేవుని సంకలపములో నేను సేవ చేయవలసి యున్నది. దేవుని ప్రేమ దాని విలువ సాలమన్ రాజు అన్నయ్య నేర్పించారు. చిలకలారిేపటకు వచ్చారు. సేవ్రై తీసికొని వెళుతున్నానని సొలొమోను అన్న ప్రార్థించి సిద్ధపర్చారు. వాక్య పరిచర్య పట్ల అవగాహన లేదు. లేఖనాలు వ్యాఖ్యానించడము, సరియైన నిర్వాచనాలు వివరించుట తెలిసేది కాదు. ఒకరోజున ఏకాంత ప్రార్థనలో గడపాలని తలంచి నాజివీడు ప్రాంతములో నున్న ఆగిరిపల్లి ప్రాంతానికి చేరాను. బేతేలు ప్రార్థనా మందిరము దగ్గర మామడితోట ఉండేది. ఒక్కరోజు కాదు 5 రోజులు ఉ పవాస ప్రార్థనలో గడిపాము. అన్నం మాని, పునుగులు తిని టీ పతాగాము. దేవుని కృప పొందాను. ఒక భక్తుని పుస్తకము చదివి ఆత్మీయు మేలు పొందాను. దైవసేవకులు ఆణిముత్యాలే. కొందరికి నేనొక ఈవినైతే నాకు కొందరు దేవుడిచ్చిన బహుమతిగా నున్నారని చెప్పగలను.

అనేక దైవజనుల జీవితాలన్ని చదివి ఎవరమ వ్యాఖ్యానించారో సమీక్షించ గలాగను. ఈ రోజు ఆత్మీయు పుట్టినరోజు సందర్బుంలో నా యీ సాక్ష్యము వివరించు భాగ్యము ప్రభువిచ్చారు. ప్రతి మాట విలువైనదే. క్రీస్తు ద్వారా ఉపదేశం పొందిన దైవజనులనెన్నడా మరువరాదు. అప్చారంగా భావిస్తాను. ఈ రోజుకు కూడా గొప్ప దైవజనుల సహవాసము వదలలేదు. నా ఏకాంత ప్రార్థనకు గోరంట్ల వెళ్ళి కాలము గడిపేవాడిని. వారి ఆత్మీయత పరిచర్యలో ఆసక్తి నన్ను ప్రభావితం చేసేది. రక్షణానుభవమచ్చినది ఒకరైతే, వాక్యము నేరపది మరొకరు ప్రేమ నేరపది ఒకరు, వాక్యానికి నిర్వాచనము నేర్పినది మరొకరు, వితితనది ఒకరు నీరు పోసినది మరొకరు, వృద్ధి చేసింది ప్రభువే. నేనీస్థితిలో వృకషంగా శాఖోపశాఖలుగా దీవించబడుటకు ఎందరో సహాయసహకారాలందించిన మేలు నేనెన్నడు మరువలేను. సదా కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తాను.

దేవుని కృప నాపై ఎంతో సమృద్ధిగా నుండుట వల్ల అందరి ఆశీర్వాదం పొందాను. నేనేమ సవాయంబభవుడను కాదు. నాకు మేలు చేసినవారిని స్మరించాలి. వారందరి ఆత్మీయత గొప్పది. యేసు రక్షకుడని తెలిసికొని, బాపీతస్మం నిరణయించుకొని 2006 వరకు నాలుగు సంవత్సరాలు సేవలో మెళకువలను నేరచుకున్నాను. ఆరంభములో కొంచెము భయపడాను. తర్వాత ధైర్యము తెచ్చుకున్నాను. సేవలో ఎన్నో నిరుత్సాహాలు తృణీకారాలంటాయి. ఆమేదనలో తిరసాకరాలంటాయి. క్రీస్తు ప్రేమకు సాక్షులు30

భాగ్యభోగనిధులు లేని భారబభరితసేవ, బాధలను బభరించు సేవ, సిలువమార్తి కృపలు

చాటు సేవ, బాషపసిరులలోన వెలిగి వెలిగి బాధలను బభరించు సేవ, సిలువ కొరకు

నిందలను భరించుటకు సిగ్గుపడని సేవ, చివరకు శిరససు వంచి మురియు సేవ

మధుర మధుర సేవ లోకజా�ని అపహాసించు సేవ దైవజనుడ మరువకోయి దేవుడు

దీవించునోయి దైవజనుడ మరువకోయి దైవ్రిలుపునోయి దైవ నీతి వదలకోయి

దేవుడే దీవించునోయి. అద్భుతమైన మాటల్లో ఆణిముత్యాలే. ఆత్మీయ ప్రగతి గల

వారికి వీటి విలువ తెలసతుంది. అందరూ అర్థం చేసికోవాలని నా ప్రార్థన. 6 నెలలు

సేవ తప్పించుకొని 2006లో పట్టుబడి సేవలో చేరాను. అది సరియైన నిరణయంగా

తీసికొన్నాను. యీ సందేశము విన్నవారు చదువుచున్నవారు రక్షణ పొందనివారు

సేవ్రై పిలసతుంటే తప్పక మారుప పొందాలి. మంచి నిరణయాలు చేసికొనుట ద్వారా

అతి తకుకవ కాలంలో ఎకుకవ ఆత్మీయమేలు పొందాను. వ్యర్థ జీవితం తప్పక మారుప

పొందాలి. అనేకమంది ఆత్మీయు మేలు పొందుటకు సహాయపడ్డాను. నిన్ను నన్ను

ఎలా పిలసతున్నారో కాసత ఆత్మ భారము కలిగ ఉండండి. ఆస్తుల భారం వదులుకోండి.

పసీత, డబ్బు జీవితం కాదు. ప్రభువు నిమిత్తం దేవుని కోసం మనముండాలి. దేవునిరకై

పాటుపడితే లోకం నీ కాళ్ళ క్రిందకు తెస్తాడు.

ప్రభువా, నా జీవితం వ్యర్థం చేసినందుకు మన్నించు. నేను నీ సేవ చేస్తాను

అదే ప్రభూ నా జన్మకు సార్థకత అని పగహించాను. సేవ మాపతమే కాదు. ప్రార్థనా

సేవ చేయాలి దినకర్గారు ప్రకటించిన సేవ వల్ల దైవజనులై నేటికి సేవ చేస్తున్నారు.

ప్రార్థన చేసేవారు దీనులు, చేయనివారు గరవా సవాభావులుగా జీవించగలరు.

దేవుని మాటలో జీవము వున్నది. అది హృదయాన్ని మండిస్తుంది. నా జీవితంను

క్లుప్త సాక్ష్యంతో వివరించాను. లోకానిరకలా వున్నా కొందరికి మాదిరిగా చేసి పాదిరిగా

చేసారు. నేను నమ్మిన ప్రభువు అపరాదిని నన్ను ప్రేమంచి తన దివ్య రక్తముతో

నిలువెల్లా కడిగావు. నా అడురగల్లా గమనించి నన్ను ఆదుకొన్నావు. నీ జీవగ్ంథదములో

నా పేరు పవాసావు. నీతిపరుల రాజ్యములోన నాకు స�లమునిచ్చావు. }హించలేదయయా

జీవితం, వరిణంచలేనయ్యా ఈ జీవితం, వరిణంచలేనయా యీ భాగ్యము ప్రభువు

అందరినీ దీవించగాక ఆమెన్.

క్రీస్తు ప్రేమకు సాక్షులు31

Photograph from page 26 of Kreesthu Premaku Saakshulu
పేజీ 26

సాక్ష్యం 3. తల్లి గర్బుములో నుండి దైవ పిలుపును పొంది

దేవుని చిత్తములో ఆయన స్వరాన్ని నడిపింపునందుకొని

గొప్ప మషనరీ కుటుంబంలో సేవించి ఆత్మల

జాలరిగా నిల్రిన క్రీస్తుకే స్తుతులు

లేటు శ్రీ జోసఫ్ మోజైస్ గారు,

శ్రీమతి ఆనీ జోసఫ్ మోజైస్ గారు,

ఫోన్ నం. 9441924164

""పర్వతములు తొలగిపోయిననా మెట్టలు తతతరిల్లిననా

నా కృప నిన్ను విడిచిపోదు" - యెషయా 54:10

1. పరిచయం:

దైవజనుడు రెవ. గపఘూర్ షేక్ గారు దైవజనునితో ముఖాము� కార్య్రకమంలో సేకరించిన అద్భుత సాక్ష్యం

అందరికి ప్రభువు నామములో శుభములు రెవ. గపఘూర్ షేక్ గారు నన్ను కనుగొని నా జీవిత సాక్ష్యం మీకు తెలియ జేస్తున్నందుకు ఆయనకు నా నిండు కృతజ్ఞతలు. నా పేరు జోసఫ్ మోజైస్ విజయవాడలో దేవుని సేవ చేస్తున్నాను. గాపసపల్ టార్చి చారిటబుల్ మషన్ సేవలో కొనసాగుచున్నాను. దేవుడిచ్చిన దర్శనము మేరకు సేవను కొనసాగిస్తునే ఉన్నాను. నేను చేయగలిగిన సేవ ఇతరులకు సహాయాన్ని చేయుటకు సంసిద్ధంగా ఉంటను. మా నాన్నగారిది గుంటూరు దగ్గర సతతన పల్లి దగ్గర గోసారు మండలంలో గుడిపాడు అనే చిన్న గ్రామం మా అమ్మగారిది మంగళ్గిరి. నాన్న పోలీస్ డిపార్టమెంట్లో సర్ ఇన్పసపకటరుగా పని చేశారు. అమ్మ నర్సుగా పని చేసారు. బాల్యంలో 1, 2 తరగతులు విజయవాడలో చదివిన తరువాత 3వ తరగతికి ఏలారుకు వచ్చాను. తరువాత మచిలీపట్నంలో 10వ తరగతి పూర్తి చేశాను. తరువాత విజయవాడ చేరాము, డి^్ర విజయవాడ లయోలా కాలేజిలో భ.ఎ పూర్తి చేశాను. యం.ఎ ఆంధ్ర యానివర్సిటీలో పూర్తి చేశాను. పోలీస్ ్రడససులో మా నాన్న గారిని చూసేత ఇతరులు బభయపడతారు గానీ నేను నా స్నేహితులు నాన్నతో కలిసిపోవుట పరిపాటి. డిపారుటవెంట్లో పెద్దమనిషిగా డిగ్నిటిగా ఉండేవారు. చాలాసార్లు అవార్డులు పొందారు. 8 సార్లు ప్రముఖ కార్య్రకమాల్లో పాలుగన్నారు. నేను ఒక స్నేహితునిగా క్రీస్తు ప్రేమకు సాక్షులు32

వెలికగవాడిని. నాన్నగారి పేరు ముర� గారు, అమ్మ పేరు వజ్రమ్మ గారు, మేము 6

మంది సంతానము 5 మంది సోదరులము ఒక చెల్లి ఉంది. నేనే ప్రథమ సంతానము.

నా తంపడి హిందా కుటుంబం తల్లి నామాకార్థ రక్రైస్తవురాలు. మొదటిగా మా

తల్లి 7వ నెల గర్బువతిగా ఉన్నపుడు మా తల్లిగారు 7వ నెలలో గండె చప్పుడు సరిగాగ

లేదని డాకటర్లు తెలిపారు. అమ్మ వెంటనే జీవం గల భడడ్ కావాలి ప్రభువా అని

ప్రార్థించింది. నేను ఆరోగ్య స్థితిలో ఉండుట గమనించిన జయ సింగ్ డాక్టు గారు

నన్ను చూచి నీవు ్ర్రివెుచుర్డ్ భడడ్ని నమ్మలేకపోతున్నా అన్నారు. ఆశ్చర్యంగా నన్ను

బ్రతికించారు, అమ్మ చర్చికి వెళ్ళేది, నన్ను దేవుని సేవకు సమర్పించింది. ఉదయాన్నే

అమ్మ లేచి కన్నీటితో ప్రార్థించేది, నాన్న కోపపడేవారు బందరులో ఉండగా

ఎల్.ఇ.యపఫ్లో గంటా ఏబైల్ గారి సహవాసానికి వెళ్ళేవారము. నాకు సండేసాకలు

పునాది ఆమందిరంలోనే సంభవించింది. పాస్టరుగారు నాన్న గారితో మాట్లాడాలన్నారు,

దేవుని గురించి ఆయన దగ్గర ముచ్చటించారు. పులిలాగ ఉండే నాన్న తగిగంచుకొని

బాపీతస్మం తీసుకున్నారు.

యవ్వనంలో నా జీవితం :

నా జీవితంలో రౌడిగా జీవించాను, ఎవరైనా రోడడుపై ఒకరిని అన్యాయంగా

బాదించారంటే నేను వెంటనే కలుగజేసుకొని బాధపే వ్యక్తి పక్షంగా వాదించేవాడిని.

బాధించి వారి డబ్బులు వారికి ఇప్పించేవాడిని. సి. ఆర్ రెడిడ్ కాలేజిలో రాడికల్

గ్రాపు నుండి ప్రభువే నన్ను తప్పించారని తరువాత తెలసుకున్నాను. ఉద్యోగ

ప్రయత్నంలో ఉద్యోగం వచ్చినా వయసు తకుకవైనందన చేరలేకపోయాను. ఇంటరులో

ఉన్నపుడు పాస్టు హెన్రీ గారి ద్వారా రక్షణ పొందాను. మా నాన్నగారు తన

కుమారుడు �.పి.యస్ ఆపఫిసరుగా సరీవాసు చేసాక రిజైన్ చేసి సేవ చేయాలని

కోరుకున్నారు మా మాసాటరు ఆనందరావుగారు యస్పి అని పిలిచేవారు.

ప్రకాశరావుగారు యస్పి అని పిలిచేవారు నాకు కూడా అదే ఆశ ఉండేది. మారెకటింగు

మేనేజరు పోస్టు వచ్చింది, అమ్మ మాటగా అంగవైకల్యంతో పుటటవలసినవాడిని నన్ను

బ్రతికించినందుకు దేవుని సేవ చేయాలని ఆశగా ఉండేది. 1999లో మా ప్రాంతంలో

తుఫాను వచ్చింది. భయంకర స్థితికి ఆ ప్రాంతం చేరింది. మోటరు పసైకిల్ మీద

వెళుతుండగా దొ]్లపడ్డాము. ఆకస్మాత్తుగా కళ్ళు కనబడలేదు. వెంటనే దేవుని ప్రార్థన

చేశాను నాకొక అవకాశం ఇవ్వండి ప్రభువా నీ సేవ చేస్తాను అని అడిగాను దేవుని

స్వరం విన్నాను మాటకు లోబడాను ఆ రీతిగా దేవుని స్వరానికి లోబడి సేవకునిగా

సిద�పడుట సంభవించింది. వెంటనే నా శరీరంలో అద్భుత మారుప కలిగింది.

కళ్ళు కనిపించాయి. పాస్టు గారు చెప్పినట్లు సిలువను గార్చి ధ్యానించాలని కోరాను,

క్రీస్తు ప్రేమకు సాక్షులు33 క్రీస్తు స్వభావం నాలో ఆపాదించుకోవాలని దేవుని ఆత్మ సహాయంతో ఆత్మ ద్వారా కృప ద్వారా రక్షణ పొందుకున్నాను. ్రదాకషతీగ ్రదాకషవల్లిలో అంటకటటబడితేనే పఘలిస్తాయన్న సత్యమును క్రీస్తుతో సన్నిహితంగా జీవించాలన్న స్వరమును విన్నాను.

రక్షణ తరువాత సేవలో కొనసాగుట :

1993లో వివాహమయింది. తాడేపల్లిలో యం.డి. ఇశ్రాయేలు గారి చిన్న కుమార్తె ఆనీతో వివాహం జరిగింది. మా సేవలో విజయవాడలో 3 సంఘాలు స్థాపించాలని సువార్త ప్రకటించి సంప్రదించేవారము, ఒక వారంలో 8 ప్రాంతాలలో సువార్త కూటాలు జరికగవి, బుధవారం వ్యక్తిగత ఉపవాస ప్రార్థన జరికగది. పల్లెటూరులో ఆరాధనలు జరికగవి. ఉద్యోగసతుల మధ్య సేవ చేసేవాడిని. 8 మంది సరభయలతో పొందిన అనుభవం ద్వారా మరొక సంఘం ఆరంభించి కొనసాగించే కృపను దేవుడిచ్చారు. ప్రభువు దర్శినముకూడా పొందాను. ఇద్దరు అవ్మాయిలను దేవుడిచ్చారు. మేము చిన్న ఇంటిలో ఉండేవారము అద్దె కట్టుట చాలా కష్టమయేయది. ఎవ్వరిని యాచించకుండా ప్రభువును అడికగవారము. విశాఖలో బంధువులు ఉండగా పాడేరు వెళ్ళి, చింతపల్లి వెళ్ళి స్నేహితుని ఇంటికి నర్సిపట్నం వెళ్ళాము. కారులో వెళుతుండగా రోడడు బాగాలేనందన కారు దారిలో ఆగిపోయింది. రొండ మీద మీరు ఎవరు అని గొడుగుతో ఒకతను వచ్చాడు, వర్షం పడుతుంది, పాస్టుగా పరిచయం చేసుకున్నాకా దగ్గరలో మందిరం కూడిక జరుగుతుంది రండి అని తీసురకళాిడు, ఇక్కడ ప్రార్థనా మందిరాలు ఉన్నాయా అని ఆప్రాంతం పట్ల ఆసక్తి కలిగింది. 1997వ సంవత్సరం జనవరిలో శ్యావ్ కమలేషన్ గారు విజయవాడ మీటింగులో నన్ను తర్జుమా చేయడానికి పిలిచారు. చాలా చిన్న సేవ చేయాలని ఆరంభించాలనే నా ప్రయత్నంలో శ్శాివ్ కమలేషన్ ప్రసంగం సారాంశం మాకు ్రపోత్సాహాన్నిచ్చాయి. అరకు వేలిలో సేవ చేయు సాపర్తి ఈ రీతిగా ఆరంభము చేయుట దేవుని నడిపింపుగా నమ్ముతాను. మా విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి తండాల మధ్య అద్భుత సేవనిచ్చి దీవించారు. నాసేవకు నా భార్య సహకారం ఉందని దృడింగా చెప్పగలను. నా భార్య సహకారం లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. తన బంగారము అమ్మ సేవ కొరకు ఇచ్చింది.

అరకులో దేవుని సేవ :

1996 తర్వాత 1997లో మా సేవ వారి�కోత్సవంలో 150 మందికి మీటింగు క్రీస్తు ప్రేమకు సాక్షులు34

ఏరాపటు చేసాను, ఆ హె�టల్ వేనేజరు నా ే్నేహితుడయినందున నేను అన్ని

సమకూరుస్తాను మీరు 2-3 నెలల్లో సొవ్ము చెల్లించండి అన్నాడు ఘనంగా మీటింగు

నిర్వాహించాను. దేవునికే మహిమ కలిగింది. నాకు మంచి భార్యనిచ్చినందుకు దేవుని

స్తుతిస్తున్నాను. మా సన్నిహితులు, సంఘాలవారు అందరు వచ్చారు చింత పల్లి

కేంద్దంగా వెళ్ళి చూచాను. కర్ర పెండలం కొని తినేవాళ్ళము. కత్తి దానియేలుగారని

లైక్చిరరు ఉండేవారు కొయయారులో 1999లో సువార్త సరభలు చేయదలిచాము.

దేవుడు భారముచ్చారు అపుడే నాన్న గారిని ప్రభువు పిలిచారు చాలా నిరుత్సాహాపడాను,

నీ తండ్రిని పిలిచినా నీకు పరమతండ్రిగా ఉన్నాను అని అభయమిచ్చారు. అమ్మ

ఇచ్చిన సొవ్ముతో మీటింగులు జరిపాము. జ్యోతి బ్రదర్స వరి�ప్ టీమును విజయవాడ

నుండి ఆహ్వానించాము. 500 మందికి భోజనం కావాలని అడిగాను 2 నెలలలో

తీర్చగలను అన్నాను. మీటింగుల పఘలితంగా కొందరు రక్షణపొందుట స్వస్థతలు

జరిగాయి. సంఘం విసతరించింది 46 చిన్న సంఘాలు 30 మంది పాస్ట్లతో సేవ

కొనసాగుతుంది. ఖమ్మం ప్రాంతంలో కూడా సేవ ఆరంభవుయింది. సౌకర్యాలు

లేని ప్రాంతంలో ఎలా జీవించానో నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక మషనరీని

అని గురతుంచు కున్నాను, వసతులు లేని పరిస్థితుల నెదురొకన్నాను. చిన్న పూరింట్లో

ఉండగలను, పెద్ద భవంతిలో వసతి పొందాను. విదేశాల్లో చాలా మంచి గదులలో

విడిది పొందాను. దేవుని ఆత్మచే వాడబడు అనుభవం నాకిచ్చారు అనాగరికులతో

సేవ చేసే బాగ్యమచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. పరిచర్య పట్ల తపన ఉండేది,

యువతరానికి మీరు ఇచ్చే సలహా ఏమ అని అడుగగా నేటి దినల్లో సుఖాలకు

అలవాటుపడిన విశావాస సమాజంలో దేవుని సేవను విశాల ధృకపథదముతో గమనిసేత

కొన్ని ప్రాంతాల్లో సాతాను కుయక్తితో ప్రవేశిస్తున్నాడు. ఆత్మల భారము, ఆత్మల

వేదన, విశ్వాసము తెలియక హైక్లాస్ సేవ కావాలి డబ్బు సంపాదించాలని బ్యాంకు

అకౌంటు నంబర్లు ఇవ్వాలి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరికలు ఎకుకవగా

కనిపిస్తున్నాయి. వీటి మీద మనసు పెట్టడం ద్వారా సువారీతకరణ మారిపోవచ్చునని

నా అభిప్రాయం. పేదవాడయినా, గొప్పవారయినా, గిరిజనులైనా ప్రతి ఆత్మకు ఒకే

విలువ ఉంటుంది. లోకం పోకడలో చూడకుండా దేవుని చితాతనుసారంగా సేవ చేసేత

వేలాది మందికి ప్రయోజనకారులవై సేవ కొనసాగించవచ్చును. సువార్త విన్నవారంతా

సువార్త చాటి చెప్పాలి అని నాభావము. భార్త దేశ ప్రజలంతా రక్షణ పొందాలని,

నాయకులంతా రక్షణ పొందాలని ప్రార్థించుట అత్యవసరము. దేవుని దీవెన అందరికి

ఉండు గాక. ఆమెన్ !

క్రీస్తు ప్రేమకు సాక్షులు35

Photograph from page 28 of Kreesthu Premaku Saakshulu
పేజీ 28

సాక్ష్యం 4. ఆకలి నుండి గొప్ప ఆశీర్వాదానికి నడిపించబడిన గొప్ప

దైవ సేవకు నన్ను పిలిచి, బాల్యంలో రోగము ద్వారా

స్వస్థతనిచ్చి నిజ దేవుడు దర్శనమిచ్చి అంతర్జాతీయ

సేవకునిగా నిలిపిన క్రీస్తుకే స్తుతి.

శ్రీ మోజైస్ కొల్లిపర్, నర్సాపురం

ఫోన్ : 8309220322

""నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను". నిర్గమ 3:14

1. పరిచయం:

మహోన్నతుడు మహాఘనుడైన యేసు క్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. దైవజనునితో ముఖాము� కార్య్రకమంలో ఇద్దరి దైవజనుల మాటల ద్వారా సాక్ష్యము సేకరించబడింది. రెవరెండు గపఘూర్ షేక్ గారు పాస్టర్ మోజైస్ గారి సాక్ష్యం సేకరించగా సీవాయ కథనము ప్రభువు నామమునకు మహిమ చెల్లించుచున్నాను. నా అసలు పేరు పరుశురాం చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంనకు 3 కి.మీ దారంలో దర్బురవు అనే చిన్న పల్లెటారు, మా నాన్న గారి పేరు సార్య నారాయణ తల్లి పేరు లకీ�, మా ఇంటి పేరు కొల్లిపర్. మా కుటుంబంలో నేను రెండవ సంతానము. అన్నయ్య పేరు రాంప్రసాద్

బాల్యము :

పరిచయం: నేను రక్రైస్తవుడిని కాదు క్రీస్తు తెలియని బాల్యం గడిపాను. మా }రిలో సువార్త వినిపించింది. సాదారణముగా పూర్వాకాలంలో సేవకులు మాట్లాడే మాటలను హేళనగా మాట్లాడేవాడిని. మామత ప్రవైన పుస్తకాలు చదివేవాడిని. బోధలు విన్న పట్టించుకోలేదు. చదువులో ఆసక్తి గనుక ప్రతి పుస్తకం నాతో చదివించుకునేవారు. మా }రిలో రామాలయం ఉండేది. ఆంజనేయ సావామకి భక్తునిగా ఉండేవాడిని కొంత మంది బోధకులు క్రీస్తును గార్చి బోధించగా కొంత నవువాగాను కొంత ఆసక్తిగాను ఉండేది. సాకల్లో టీచరు తన తప్పుడు రక్రైస్తవ బోధను అనుకరించి నవివాంచేవాడిని. బాల్యంలో విగ్రహాల భక్తి యధార్థంగానే అవలంభంచాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు36

విద్యాభ్యాసం :

నా గ్రామములో ఎలివెుటరీ సాకల్లోనే ముగించాను. 5వ తరగతి 10 లేదా

11 సంవత్సరాల వయసులో నాకు తెలిసిన సోదరి నేను నిజంగానే ఆసక్తి చూపిస్తున్నానని

భావించగా బాబు నేను మా చర్చికి తీసుకొని వెళ్తాను వస్తావా అని అడిగింది. నేను

ఆ పాస్టు గారి ఉచ్చాురణను అనుకరించి హేళన చేయుటకు నేరచుకోదలచి వస్తానని

తెలిపాను. అందరికంటే ముందుగా వెళ్ళాను అది గృహ కూడిక గనుక ఆయన

సాధారణంగా నవువాతూ మాట్లాడేవాడు. ఆ దినం 115 కీర్తన బాగా వివరించాడు.

అన్య విగ్రహాలు నోరండి మాట్లడలేవు అనే మాట నాకు ఇష్టం లేదు. నేను పూజించి

గౌరవించే దేవున్ని ఎందుకు తిడుతున్నారనే ఆమేశం కలిగింది. కోపం వచ్చి బయటకు

వెళ్ళిపోయాను. నీకు చదువు బాగా వస్తుంది బాబు లోపలికి వెళ్ళి పాస్టు గారితో

ప్రార్థన చేయించుకో అన్నది. పాస్టు గారితో వాదించాలనే కోరికతో పాస్టు గారి

దగ్గరకు వెళ్ళాను. }రంతా ఎకుకవగా మాకులస్తులే ఉండేవారు. నాలో కాసత కుల

గర్వం, ధన గర్వం ఉండేది. పాస్టర్లు భయయం కొరకు, బహుమతులు, చందాలు

ఆశించేవారనే చులకన ఉండేది. పాస్టు గారు మా దేవుని గురించి చెప్పి ఎందుకు

విమర్శస్తున్నారు మీ దేవుని గురించి చెప్పుకోవచ్చు కద అని అన్నాను. ఆయన ఒక

ప్రశ్న వేసారు

నిన్ను చేసిన వారిని దేవుడంటావా? నీవు చేసిన వాటిని దేవుడని అంటావా

ఆ ప్రశ్నకు ఆలోచించలేదు. మనం సృష్టికరతను ఆరాధించాలి ఆయనే మనలను

సృజించాడు నాకు అర్థమయేయ రీతిగా బోధించారు. నాతో ఆయన చెప్పిన మాటలు

మనసులో నాటుకున్నాయి. విద్యా భ్యాసం కొరకు నర్సాపురం వచ్చాము. ఆ దైవజనుని

తిరిగి కలసుకునే అవకాశం కలగలేదు. మా నాన్న గారు వ్యవసాయం వ్యాపారం

చేసేవారు. నాకు సోదరీలు లేరు, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నేను ఒకే తరగతి

చదివేవారము. నాన్నగారు పశువుల వ్యాపారం చేసేవాడు. ఎకుకవ చదువుకో లేదు

వ్యవసాయం చేసేవారు. నర్సాపూర్ వచ్చాక చాలా గుడులు ఉండేవి. అన్ని గుడులకు

వెళ్ళి శుభ్రం చేస్తూ భక్తిని కనబరిచేవాడిని. ఆంజనేయుని, శివుని పూజించేవాడిని.

చవితి, నవరాత్రులు ఆచరించేవాడిని. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలసుకొనుడి

అనే మాట విన్నాను. 1983 9వ తరతగతి చదివే రోజుల్లో నాకు కుడి మోకాలు

వెనుక దెబ్బ తగిలిన మచ్చి ఉండేది. ఆసుప్రతిలో చూపించుకోమని అమ్మ

హెచ్చరించింది. బైతెత్స లైప్సీ అనే ఆసుప్రతిలో చూపించుకున్నాను. ఆ డాక్టు

పరీక్షించి పిన్నుతో గుచ్చారు. చర్మం పరీక్షించి మందు ఇస్తాను అన్నారు. మా }రి

క్రీస్తు ప్రేమకు సాక్షులు37 డాక్టు దగ్గరకు వెళ్ళాను. అవే పరీక్షలు చేసారు. మా తండ్రిని పిలిచి మీ అబ్బాయికి కుషుట వ్యాధి లకషణాలున్నాయి వారికి సున్నితమైన భావాలంటాయి వారికి చెపపకండి అని డాకటరుగారు హెచ్చరించారు. రోజు 7 రకాల మందులు 5 సంవత్సరాలు వాడాలన్నారు. ఇతర భాగాలకు వ్యాపించకపోవచ్చు అని అన్నారు. మా తల్లిదండ్రుల సంభాషణ ద్వారా ఇంట్లో తెలిసింది. నాతో పాటు చదివే విద్యార్థులకు నాకు ఈ వ్యాధి ఉందని తెలిసేత ఏమగునో అనే భయం ఆవరించింది. నేను ఈ వ్యాధితో బ్రతకుట కన్నా మరణం మేలని తలంచాను. రైలు క్రింద పడిపోవాలని జన సంచారం లేని చోట 1983 సం��లో ప్రయత్నించాను, విపఘలమయయాను. తిరిగి మందులు వాడదలిచాను. ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన నా జీవితంలో గొప్ప మారుప తెచ్చింది. ఏ సమస్యకు మరణం జవాబు కారాదు. అన్నయ్య నేను ఒకే గదిలో పండుకునేవారము నన్ను చూచి అమ్మ ఏడ్చేవారంటా. అన్నయ్యకు నా వ్యాధి సోకుతుందని అమ్మకు భయంగా ఉండేది. గోడ మీద పటాలకు పూజిస్తూ నా బాబును రక్షించండి అని పూజించేది. మా అమ్మకు ఆ దినాల్లో యేసు క్రీస్తు గురతుకు వచ్చాడు. ఆమెకు బోద కాలు ఉండేది భీమవరంలో శ్రీ రామకృషణ రాజు ఉండేవారు, పెరుగకుండా బ్యాండేజి వాడమని సలహా ఇచ్చాడు. మా అమ్మ అక్క క్రీస్తును నమ్మినందున నా తల్లికి సలహా ఇచ్చింది. యేసు ప్రభువును నా గురించి అడగాలని ప్రార్థన చేసింది. ఓ యేసు ప్రభువా అక్క నమ్మిన దేవుడా మా కుమారుని బాగు చేస్తావా? అని అడిగింది. మాకు ప్రార్థించుట రాదు యేసు క్రీస్తు పటము లేదు, ఆయన సిలువ కూడ లేదు. ఎపుడయితే ఆమె యేసు ప్రభువును తలంచిందో యేసు ప్రభువు వెలుగుతో గది నింపారు. నాకు కుషుట వ్యాధి ఉన్న భాగాన్ని చేయి తాకింది. ఆ చేయి అదృశ్యమగుట మా తల్లి చూచింది. ఎందరో దేవుళ్ళను పూజించాను స్వస్థపరచమని అడిగాను కాని స్వస్థత రాలేదు, ఒక్కసారి యేసు ప్రభువు పేరు తలంచగానే గొప్ప స్వస్థత కలిగిందని చాలా ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువులో శక్తి ఉందని అమ్మ గ్రహించింది. ఉదయాన్నే చర్చికి వెళ�త బాగంటుందని తెలిపింది. మా }రిలో రక్రైస్తవుల చర్చి ఎకకడుందో నాకు తెలియదు. మా దగ్గర పని చేసే వ్యక్తి నన్ను అమ్మను చర్చికి తీసుకొని వెళ్ళాడు. చివరి ప్రార్థన సమయంలో వెళ్ళాము నేల మీద మోకరించాను. కన్నీరు ఆగలేదు, నా తప్పులు, పాపాలన్నీ గురతుకు వచ్చాయి. నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నవి. పూజలు చేసినవి కంటి ముందు కనిపించాయి. తెలియకుండానే నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఆ తరువాత నా మనసు చాలా ప్రాంతంగా మారిపోయింది. యేసును నమ్మితే మీకేమ లభిస్తుందని కొందరు ప్శ్నంచవచ్చు కానీ నా గండెల్లో వింత శాంతి లభించింది. నా గండె భారం క్రీస్తు ప్రేమకు సాక్షులు38

తొలగిపోయినట్లు అనిపించింది. అది నా మొదటి అనుభవం, పాస్టు గారితో ప్రార్థన

చేయించుకున్నాము. మందులు వాడకుండ ప్రార్థన చేసుకుంటనని నిరణయించుకుని

అమ్మతో చెప్పాను. దేవతల పటాలన్నీ తీసేసింది. మేము ఇద్దరము ప్రార్థన చేయుటకు

ఆరంభించాము. ఉపవాసంతో ప్రార్థించాలని పాస్టు గారు తెలుపగా అలానే చేసి

గురువారము చూడగా నా కాలి మచ్చిలో రంగు తగిగంది. నా తల్లి నా కొరకు ప్రార్థన

చేసేది. ఆమె బోద కాలు క్రమంగా తగ్గుముఖం పట్టింది. 3 దినాల్లో తగిగపోయి

అద్భుత స్వస్థత పొందింది. సాక్ష్యం చెప్పడము అంటే ట్రైనింగు ఇప్పిస్తారని తలంచేవాడిని.

డాక్ట్లను ప్రశ్నించగా ఈ వ్యాధి ఉంది కానీ ఎలా నయం అయిందో తెలియదు

అన్నారు. యేసు ప్రభువు నన్ను ముటాటరు సంపూరణంగా స్వస్థపరిచారు. నీ నమ్మిక

చొప్పున నీకు కలుగును అన్నట్లు జరిగింది. పకషవాయువు గలవాడు ప్రభువు దగ్గరకు

వచ్చినపుడు మొదట పాపాలు కషవించబడును గాక అన్నారు పాపక్షమాపణ ద్వారా

స్వస్థతకాదు మారుమనసు కలుగుతుంది దాని ద్వారా మనకు ఆరోగ్యం

మంచిదవుతుంది. వేరు మంచిదయితే పఘలం మంచిగా ఉంటుంది. స్వస్థత ఒక

భాగము మాత్రమే అని తెలసుకోవాలి. రక్షణానుభవం ముఖ్యమైనది. ప్రభువు గురించి

లోతైన అనుభవం తెలియదు 1984 నుండి 1986 వరకు నామాకార్థ రక్రైస్తవునిగా ఉ

ండేవాడిని. ఇంటరు మొదటి సంవత్సరం అకోటబరు 18వ తేది కరడియోలో పాట

విన్నాను రప్ని ఎల్లుండని వాయిదా వేస్తావు రేప నీ ప్రాణం పోతే ఏవైపోతావు. ఆ

పాట వినగానే నిద్ద పట్టలేదు. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని సందేహం

కలిగింది. నా జీవితంలో రక్షణ గురించి క్రీస్తుకు సమర్పించుకున్నాను. 16వ యేట

క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను.

అకోటబరు 19వ తేదిన బాపీతస్మము తీసుకోదలిచానని నాన్నతో తెలిపాను.

మాంసం తిన్నానని ఎముకలు మెడలో వేసికోలేము కద రహస్య విశ్వాసిగా జీవించగలవు

కద. అందరికీ తెలియచేయాలన్న అవసరత ఏమ అని నాన్న చెప్పగా నేను ఏ మాట

కాదనలేదు కాని చర్చికి వెళ్ళి పాస్టు గారితో చెప్పాను అమ్మ నేను కొందరము

ముందుకు వచ్చాము. నలుగురము బాపీతస్మం పొందాము. ఈ నిరణయం పరిశుద్ధాత్మ

ప్రేరణ పఘలితమే.

రక్రైస్తవ విశావాస యాత :

నేను రక్షణ పొందిన సంవత్సరములోనే ప్రభువు తన సేవకు పిలిచాడు.

నాకు వచ్చిన దర్శనములో ప్రభువు నన్ను తైలముతో అభిషేకించుట చూచాను. 30

సంవత్సరాల తరువాత కూడ ఆ దర్శనమునకు విధేయుడనై జీవిస్తున్నాను. మా

క్రీస్తు ప్రేమకు సాక్షులు39 పాస్టుకు చెప్పగా కొంత కాలము తరువాత నన్ను అభిషేకించారు. నేను సేవకు సహాకరించగలనని తలంచేవాడిని. ఇంటరు రెండవ సంవత్సరంలో లెక్కలు పెఫయిల్ అయయాను నాకు వేరుగా ఉండి మీరు ఏమ చేయలేరు అను వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడారు. నా చదువు అంతటితో ముగించాను. బాపీతస్మం తరువాత మోజైస్గా పేరు మారింది. గతంలో ప్రశురాం అయితే వెాజైస్గా మారాను. నాన్న ద్వారా ఆటంకాలు వచ్చాయి చదువుకోవా అని అడిగారు. నీవు ఏమ సంపాదించగలవు అన్నారు. నాన్నగారు నేను ఆత్మలను సంపాదించగలను అన్నారు. నాన్నగారికి అర్థం కాలేదు.

దేవుని సేవలో ప్రవేశము :

చదువు ఆపి సేవలో ప్రవేశించాను. నాన్న వ్యతిరకించగా దేవుడే చూసుకుంటాడు అన్నాను. నా ఆస్తిలో నీకు భాగము ఇవవాను అన్నాడు సరవాలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమ ప్రయోజనం అన్నాను. ఆస్తి అంతా కలిసి ఒక్క ఆత్మను సంపాదించడానికి సమానం కాదు అన్నాను. ప్రభువా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇతరులతో చెప్పుకోను నీవే తీరచు ప్రభువా అన్నాను. మా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు నమ్మకసతులను దేవుడు తప్పక ఆశీర్వాదిస్తాడు. ఒక సువారీతకునిగా సాక్ష్యం చెప్పుట వాక్య పరిచర్యలో కొనసాగాను. సండే సాకలు యవవానసతులతో కాలం గడిపాను. యవనసతులు రక్షణ పొందిన తరువాత బాపీతస్మం పొందగా 1991లో 21 సంవత్సరములో సేవ పరిచర్య ఆరంభించాము. చిన్నగదిలో ప్రారంభించాము. వివాహము కొరకు పాస్టు గారిని అడిగాను. పాస్టు గారి అవ్మాయిని వివాహం చేసుకున్నాను. కరువైనా, శ్రముఅయినా సేవ చేయదలిచాను. దేవుని చితాతనుసారంగా జత కలిసేత కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. నా భార్య సాటియైన సహకారిణిగా నాతో ఉన్నది. నాకు వివాహం అయిన 4 సంవత్సరాలలో ముగ్గురు బిడ్డలు కలిగారు. ఆదివారం చందా 9, 11 రూపాయలు పొందాము. నర్సాపురంలో వారు భయయం తెచ్చేవారు ఒక్కొక్క సారి మాడు దినాలు ఉపవాసముండేవాడిని. ప్రతి విశ్వాసి జీవితంలో ఇబ్బందులు తప్పవు. మనం కోరిన విధంగా జవాబులు రావు. దేవుని అనుగ్రహం వెంటనే కలుగకపోవచ్చు. ప్రతి పరీక్ష ఉన్న పరిస్థితి కంటే మరి ఉన్నత స్థితిని కలిగిస్తుంది. నా జీవితంలో 3 సంవత్సరాలు కష్టపడుతూ సేవ చేసాము. ఒకసారి అన్నం తిన్నాను అని నాకు పెట్టింది. నేను తిన్న తరువాత ఒక ముద్ద మగిలితే తాను తిన్నది అది చూచి చాలా కన్నీరు కార్చాను. ఆ తరువాత ఏనాడు క్రీస్తు ప్రేమకు సాక్షులు40

ఇబ్బంది పడలేదు. రెండు కాటన్ చొకాకలు ప్యాంటులు ఉండేవి. పేరికం సమృద్ది

కొందరికి తెలసు.

సేవ విసతరించుట :

1991 నుండి 2001 వరకు 10 సంవత్సరాల కాలంలో చిన్న సంఘాలు

స్థాపించాము. నాకు 2002లో ఒక దర్శనం కలిగింది. ఒక ప్రవక్త ద్వారా

అంతర్జాతీయంగా సేవ చేస్తావు. విమానం ఎకుకతావు అన్నారు, నాకు ఇం^్లషు ఇష్టం

ఉండేది. ఇం^్లషులో బైబిలు చదివేవాడిని. అనువాదకుడిగా ఉండేవాడిని. ఒకసారి

ప్రసంగంలో సహోదరుడు ప్రవక్త చెప్పిన మాటలు గురతుకు చేశాడు. ప్రత్యేక పిలుపుగా

గ్రహించాను.

ప్రపంచ వ్యాపతంగా చెదిరిపోయిన భారతీయులకు దేవుని వాక్య పరిచర్య

చేయుట ప్రభువు తెలిపారు. అమెరికాలో, మలేషియా, సింగపూర్లో 2002లో

సింగపూర్ వెళ్ళాను సంఘం లేదు, సంఘం ఆరంభించాము. బలపరచుట వంటి

పరిచర్యలో నిమగ్నమయయాను. నేటి వరకు అదే పరిచర్యలో 23 దేశాలలో 3

ఖండాలలో పరిచర్య చేయగలిగాను. ఉపదేశ్కునిగా, పాస్టుగా, బైబిలు కాలేజిలలో

బోధించాను. హారరవాస్టు బైబిలు ఇన్సిసాటషన్లు కొనసాగించాను. ఈ దినాల్లో 10

సంవత్సరాల తర్వాత మా ఆస్తి నష్టం వచ్చింది. నీ దేవుడు నిన్ను బలపర్చారని నీ

దేవునినే నమ్ముతాము అన్నారు మా నాన్న గారు. రక్షణ పొందాక నీటి బాపీతస్మం

ఇచ్చాను. అమ్మ నాన్న క్రీస్తు విశ్వాసులు ప్రస్తుత సమాజంలో రాకడ కొరకు ఎదురు

చూడాలి. కన్యక గర్బువతి అంటే నమ్మలేదు అది జరిగింది. రాకడ వస్తుంది అది

జరుగుతుంది. ముగింపులో నా మాట పరిచర్య కొరకు ప్రార్థించండి. బైబిలు సాకలు

పరిచర్య, ప్రార్థనా పరిచర్య, విజ్ఞాపన కరతలు లేవాలి. యోహాను 4:17 బూమ మీద

దేవుడు నాకిచ్చిన చితాతన్ని నెరవేర్చి దేవుని మహిమపరచాలి. నాకు ఏ పని ఇచ్చారో

దానిని పూర్తి చేయాలి. దేవున్ని ఘనపర్చాలన్నది నా జీవిత ఆశయం. నా జీవితంలో

విశావాసం మీద ఆధారపడి నర్సాపురం నడిరోడడులో సంఘం స్థాపించి కాపరిగా

ఉన్నాను. దేవునికే స్తుతి కలుగును గాక. ఇంత గొప్ప సేవ చేసిన పాస్టర్ మోజైస్

కొల్లిపర గారు అమెరికాలో ఆయా సంఘాలలో గొప్పగా వాడబడి కదిలించే ఉజ్జీవం

గల ప్రసంగాల ద్వారా అనేక ప్రాంతాల్లో ఎందరో భారతీయుల హృదయాల్లో

చెరగని ముద్గా నిలిచారు. కరోనాకు బలైపోయి �న్ 8వ తేదిన నర్సాపూర్లో

51వ యేట అకాల మరణం పొంది ప్రభువును చేరారు. ఆమెన్.

క్రీస్తు ప్రేమకు సాక్షులు41

Photograph from page 31 of Kreesthu Premaku Saakshulu
పేజీ 31

సాక్ష్యం 5. క్రీస్తు సజీవుడు సరవాశక్తిగలవాడని గుర్తించలేని

నామకార్థ జీవితంలో నన్ను వెదకి రక్షించి ఆత్మీయ

వరాలనిచ్చి మారుమాల గ్రామంలో సేవచేస్తూ ఆత్మల

జాలరిగా నిలిపిన క్రీస్తుకు మహిమ కలుగును గాక

సిస్టర్ కలపన గారు, పెనుమాక, బెంగళూరు,

ఫోన్ నం. 9448969057

""సమసతము పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి". 1థెస్స 5:21

1. పరిచయం:

ప్రభునందు ప్రియులైన దైవజనమా ప్రభు నామములో మీకు వందనములు చెల్లించు చున్నాను.

ఈ సాక్ష్యము వ్రాయుటకు నన్ను ప్రోత్సహించిన గ్రేస్ విజయమ్మగారికి నా హా(ష�స:14)దయపూర్వాకవైన వందనములు.

నేను రక్రైస్తవ కుటుంబములో జన్మించాను. మా తల్లి గారు మమ్ములను ఎంతో బభయబభకుతలలో పెంచారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చిన్నవయససు నుండి మాకు నేర్పించారు. చిన్న వయససులోనే నాకు వివాహము జరిగింది. నాకు ఇద్దరు సహోదరులు మరియు ఒక సహోదరి ఉన్నారు. మా భర్తగారు మ�టనేషనల్ కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగము చేయుట వలన, మాకు నార్త ఇండియాలో పలు ప్రాంతములలో నివసించవ*్స వచ్చింది. ప్రభు మమ్ములను దీవించి మాకు ఇద్దరు ఆడ్రిల్లలను అనుగ్రహించాడు. చిన్నప్పటి నుండి ఆడ్రిల్లలను తకుకవగా చూసే సమాజములో పెరిగిన నాకు, నా భడడ్లను మగపిల్లల కంటే మన్నగా చదివించాలని, సమాజమునకు ప్రయోజకులుగా వారిని పెంచాలని నా ఆశ. నా సమయాన్ని అంతా వారికొరకు వెచ్చిస్తూ, వారినే నా జీవిత ఆశయంగా పెట్టుకొని బ్రతకుట అలవాటు చేసుకున్నాను. ఉదయ సాయంకాలములు నామకార్థముగా ప్రార్థన చేసుకొనేదాన్ని, చిన్న వయససులో పొందిన మారుమనససుకి గాని, దేవునితో సహవాసము కలిగియండుటకు కానీ నా జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఉద్యోగరీత్యా నార్త ఇండియాలో వివిధ ప్రాంతములలో క్రీస్తు ప్రేమకు సాక్షులు42

పర్యటించుట వలన, రకరకాలైన సంసక(ష�స:14)తులు మరియు బాషలు నేరచుకొనుటకు

మాకు అవకాశము దొరికింది. దాదాపు 15 సంవత్సరముల తరువాత బైంగుళూరు

పట్టణమునకు వచ్చి స్థిరపడ్డాము. మా భర్త గారు వారి ఉద్యోగమునకు రాజీనామా

చేసి, స్వంత వ్యాపారమును చేయుట ప్రారంభించారు.

ఏమాత్రము దేవునితో సహవాసము లేకుండా విలాసవంతమైన జీవితము

జీవించుటకు అలవాటుపడాను. బైంగుళూరు పట్టణములో ఎంతో మంది స్నేహితులు

ఉండుట వలన, ప్రభుని గురతు తెచ్చుకొనుటకు ఒక్క నిమషము కూడా తీరిక లేని

పరిస్థితిలో నేను జీవించుచుండేదాన్ని. అయినప్పటికీ, "" నీవు నా కుమార్తెవి, నీవు నా

సేవ చెయయాలనే" ఒక మెల్లని స్వరము ఎల్లప్పుడు నా చెవుల్లో నాకు వినిపిస్తూ

ఉండేది. అది దేవుని స్వరము అని కాని, వినిపించుకొనే సామర్థ్యము కానీ ఆ

సమయములో నాకు లేదు.

ఆదివారము ఆరాధనకు వెళ్లడం, మగిలిన సమయమంతా లోకరీత్యా జీవించుట

నాకు అలవాటు అయింది. ఒక దినము బంధువుల గ(ష�స:14)హాములో ఒక స్మారక

కూటమునకు హాజరగుట కొరకు, బైంగుళూరు నుండి రాజమండ్రి విమానములో

నేను నా భర్తగారు ఉదయకాలము విమాన ప్రయాణము చేయుచున్నాము. విమానము

టేక� ఆఫ్ అయిన కొద్ది నిమషములలోనే, విమానము ప్రమాదమునకు గురైయియంది.

కాేసపట్లో వాతావరణము ప్రమాదకరముగా మారింది. ఏమ జరుగుతుందో తెలియని

పరిస్థితిలో ఉన్న ఆసమయంలో, తిరిగి ఆ మెల్లని స్వరము నాకు వినిపించసాగింది.

తప్పని పరిస్థితులలో, దేవా ఈ విమాన ప్రమాదము నుండి నన్ను తప్పిసేత నేను నీ

సేవచేస్తాను అని ఒప్పుకున్నాను. అనుకోకుండా కొన్ని పసకన్లలో ఎమరె�న్సీల్యాండింగ�

చేయుట వలన మేము కేషమముగా క్రిందకు వచ్చి, మరొక విమానములో రాజమండ్రి

వెళ్లాము.

ప్రమాదము జరిగిన ఆ సమయంలో నా హా(ష�స:14)దయం తీవ్రమైన గలిభలికి

గురైయియంది. నేను నా భర్తగారు ఇద్దరము ఆ విమానంలో ఉన్నాము. ఒకవేళ్

ఇద్దరికి ఏమైనా అయితే నా బిడ్డలు అనాధలు అవుతారన్న ఆలోచన నన్ను

బభయభ్రాంతులకు గురిచేసింది. దేవునికి అవిధేయురాలిగా జీవిస్తున్న నేను చనిపోతే

పరలోకమునకు చేరుతానా లేదా అనే అనుమానం కూడా నన్ను వేదించింది. ఆ

సమయంలో ఒప్పుకున్నపపటికీ, తిరిగి నా హా(ష�స:14)దయాన్ని నేను కరి�నం చేసుకున్నాను.

ఒకవైపు లోకంలో జీవిస్తున్న నాకు లోక స్నేహాన్ని విడిచిపెట్టుట అంత తేలిక కాదని

నేను భావించాను.

క్రీస్తు ప్రేమకు సాక్షులు43

క్రీస్తు కొరకు పనిచేసే వాళ్లు చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు, నేనే ఎందుకు దేవుని సేవ చెయయాలి అనేది నా వాదన. సహజంగా నేను పిరికిదాన్ని. నాకు మనుషులతో మాట్లాడాలి అంటే చాలా భయంగా ఉండేది. ఒక్కదాన్నే ప్రయాణం చెయ్యలేను, వేదికల మీద ప్రసంగాలు చేసే ధైర్యము నాకు లేదు, నా వల్ల కాదు నన్ను విడిచిపెటటమని ప్రభుని కోరుకున్నాను. కానీ ఆ సంఘటన జరిగిన తరువాత నాలో దేవుని భయము ఎకుకవ అయింది. ఉదయకాలము 3 గంటలకి లేచి నా కుమారెతల కొరకు ప్రార్థన చేసేదాన్ని. క్రమం తప్పకుండా వాక్యము చదివేదాన్ని. కొంచెము నాలో మారుప రావడము ప్రారంభమైనది.

బైంగుళూరు పట్టణంలో పేరు గాంచిన దైవసేవకులందరితో మాకు పరిచయాలు ఉన్నాయి. కొంతమంది దైవసేవకులకు వారి పరిచర్యలో సహకరించుట ప్రారంభించాను. అదే దేవుని సేవ అను భ్రవులో నేను జీవించసాగాను. ఒక వైపు లోకము మరొక వైపు ఆదివారము పరిచర్య నా జీవితము కొంచెము దేవునికి కొంచెము లోకమునకు అన్నట్లు చాలా సాఫీగా కొనసాగుచున్నది.

నా కుమారెతలిద్దరు నేను ఆశించినట్లు చక్కగా అన్ని తరగతుల్లో ప్రథమ్రశ�ణిలో ఉతీతరణత చెందుతా, ఇద్దరు ఇంజినీరింగు చదువుతున్నారు. అనుకోకుండా నేను ఒకదినము బైంగుళూరు నుండి నలుగండ ప్రయాణము చెయ్యవలసి వచ్చింది. హైదరాబాద్ ఎయిర్ పోరుటలో దిగిన తరువాత, ప్రైవేట్ కారులో నలుగండ వెళ్ళుచుండగా మా కారు చాలా భయంకరమైన ప్రమాదమునకు గురైయింది. ఎదురుగా వస్తున్న లారీ నేను ప్రయాణము చేయుచున్న కారుని డి�కొనుట వలన కారు వెళ్ళి డివైడర్ కి తగిలి ఒక ప్రక్కకు పడిపోయింది. మరొక ప్రక్క కారు పూర్తిగా దెబ్బతిన్నది. వెనుక సీటులో కూర్చొని ఉన్న నన్ను, అకస్మాత్తుగా ఒక ఆకారము లోపలికి వచ్చి రెండు చేతులతో పట్టుకున్నట్లు ఒక స్పర్శిని నేను అనుభవించాను. నా ముఖము అంతా వెుదు�బారి పోయింది. నా ముఖము ముందు ఉన్న సీటకి వేగంగా కొట్టుకున్నట్లు నాకు తెలిసింది కానీ, చిన్న దెబ్బకూడా నాకు తాకలేదు. కొంచెము మతిస్థిమతము అయయాక నేను అనుబభవించినది దేవదాత స్పర్శ అని నాకు అర్థమయింది. ఇంత భయంకరమైన ప్రమాదము నుండి తన దేవదాతను పంపి నన్ను కాపాడిన ప్రభువు ప్రేమకు నా హా(ష�స:14)దయము ్రధవించిపోయింది. నన్ను ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు దేవా అని ఆయన్ని ప్రశ్నించగా, నీవు నాకు కావాలి. నిన్ను నేను ఎన్నుకున్నాను, నా సేవ చెయయాలి అనే ఒక్కటే సమాధానం నేను పొందుకున్నాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు44

ఈ షాక్ నుండి తేరుకొనుటకు కొంత సమయము పట్టింది, క్రమక్రమంగా

తిరిగి నా పిలుపుని నేను మర్చిపోయాను. నన్ను పట్టి పీడిస్తున్న భయము, పిరికితనము

ప్రభుసేవ చేయుటకు ఆటంకములుగా నిలిచాయి. అనుకోకుండా ఇం^్లషు పుస్తకములను

తెలుగులోకి అనువదించ వలైననే ఆలోచనను ప్రభువు మాకు అనుగ్రహించారు.

నాకు ఆ పనిలో అంతనైపుణ్యము కూడా లేదు. నా భర్తగారు నాకు తెలుగుటై�ప్

చేయుట నేర్పించారు. నిదానంగా ప్రభు ట్రా�్సలేషన్ చేయుటలో నాకు నైపుణ్యతను

ప్రసాదించారు. అనేక బైబిల్ కాలేజ్ కి చెందిన ఆనేక వ్యాఖా�నములను అనువదించే

క(ష�స:14)పను నాకు ఇచ్చారు.

ఈ నేపథద్యంలో అనేక గ్రంథదములను, మాసప్రతికలను ఇంట్లో ఉండి

అనువదించుట వలన ప్రభువు నాకు మంచి తరీపుదుని ఇచ్చారు. నాకు ఈ పని

చేయుట చాలా ఉల్లాసముగా అనిపించింది. ఇదే ప్రభువు నాకు ఇచ్చిన అమూల్యమైన

సేవ అనుకొని మరొక భ్రవులో నేను జీవించసాగాను. అనుకోకుండా దేవుని వాక్యమును

నా వ్రేళ్లతో వ్రాయుటవలన, నా నోటితో పలుకుట వలన నా జీవితంలో

మారుపరావటము నేను గ్రహించాను. లోకము నుండి నేను ప్రత్యేకపరచబడాను.

కానీ నాహా(ష�స:14)దయములో ఉన్న భయము నన్ను ఒక్క అడుగు కూడా ముందుకు

వెళ్లనిచ్చుట లేదు.

నేను ఏ పని చేస్తున్నా నా అంతరంగములో నుండి వినిపించే స్వరము నన్ను

తీవ్రమైన భయానికి గురిచేయసాగింది. దేవా నీకొరకు ఏమయినా చేస్తాను కానీ,

ఇల్లువదిలి నా స�కర్యములను విడిచిపెట్టి సేవ చేయుటమాత్రము అసాధ్యమని

నన్ను నేను సమర్థించుకొనే దానిని. ఈ విధముగా కొన్ని సంవత్సరములు

గడిచిపోయినవి. నా ఆరోగ్యమును కూడా నేను తీవ్రంగా నిర్లక్ష్యము చేసాను. నా

గర్బుసంచిలో పెఫైబ్రాయిడ్ చాలా పెద్దగా పెరిగిపోవుట వలన, బైంగుళూరులో మణిపాల్

హాస్పిటల్ లో నాకు ఆపరషన్ చేసి పెఫైబ్రాయిడ్ని తొలగించారు. ఇంటికి వచ్చాక

నాకు క్రమంగా జీవితం మీద విరక్తి కలుగుట ప్రారంభవుయింది. నారకందుకు ఈ

కష్టాలు? చక్కగా స్నేహితులతో సరదాగా సమయాన్ని గడిపే నాకు ఇన్ని శ్రమలు

పరీక్షలు అవసరమా అని ప్రభుతో వాదించుట వెుదలుపెటాటను. ఏది ఏమైనా ఇంట్లో

ఉండి సేవచేయాలన్న నా ఆలోచన విధానాన్ని ఎట్టి పరిస్థితులలో నేను

మార్చుకోదలచుకోలేదు.

క్రీస్తు ప్రేమకు సాక్షులు45

నాకు ఆపరషన్ అయిన 7 దినముల తరువాత, ఆ రాత్రి నేను నిద్దపోవుచుండగా మధ్యరాత్రి సమయంలో నాకు ఆపరషన్ అయి కుట్లు వేసిన ఎడవైపు నుండి నొప్పి కలుగుట మరియు రక్తము కారుట నేను గమనించాను. ఎవవారికి చెప్పకుండా మేనేజ్ చెయయాలని అనుకొని వాష్ రావ్ కి వెళ్లాను. బయటికి రాగానే, ఒక ఫ�ంటైన్ లాగా ఆ కుట్లు వేసిన ప్రాంతమునుండి రక్తము కారుట నా కుటుంబసరభయలు అందరూ చూసారు. ఆపపటికప్పుడు నన్ను తిరిగి మణిపాల్ హాస్పిటల్ కి తీసుకొనివెళ్లారు. ఎంతో త్ర�నబర�న జరిగిన తరువాత, తిరిగి నాకు ఆపరషన్ చెయయాలని వైద్యులు నిరణయించారు. రక్తము చాలా తకుకవగా ఉన్నందు వలన, ఇతర కారణముల వలన నేను బ్రతకుతాను అనే నిశ్చయితను వైద్యులు ఇవవాలేకపోయారు. అప్పటికే నా హా(ష�స:14)దయము ఎంతో గాయపడింది. చుటుట వైద్యులు నిలువబడి ఉన్నారు బయట నా బిడ్డలు, మా అమ్మగారు, మా అక్కయ్య మరియు వారి బిడ్డలు నిలువబడి విల్రిస్తున్నారు. ఒక్కసారి బహ�శ చివరిసారి అనుకుంటా, హా(ష�స:14)దయపూర్తిగా దేవునికి ప్రార్థన చేసాను. "" తండ్రీ ఎన్నోసార్లు మరణము అంచులకు వెళ్ళిన నన్ను నీవు కాపాడావు. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఈ సారి నన్ను కాపాడితే, తప్పకుండా నీ సేవ చేస్తాను అని కన్నీటితో ప్రార్థన చేసాను." అప్పటి వరకు ఆపరషన్ చెయయాలి అని నిరణయించిన వైద్యులు, మరొక సీనియర్ డాక్టు గారి సలహాతో, రపు ఉదయము ఒక స్కానింగ్ చేపించిన తరువాత ఆపరషన్ అవసరమో కాదో చెపుతాము అని నన్ను ఆపరషన్ ది�యేటర్లో నుండి బయటికి పంపించారు. ఆ రాత్రే ప్రభువు నన్ను స్వస్థపరిచారు. ఆపరషన్ అవసరము లేకుండానే నేను ఇంటికి వచ్చేసాను.

నా జీవితంలో నేను విసికిపోయాను. ఎప్పటికప్పుడు మరణము నుండి నన్ను తప్పిస్తున్న దేవునికి క(ష�స:14)తజ్ఞతలు చెల్లించుచున్నాను, కానీ ఏదో భయము నన్ను వెంబడిస్తుంది. సేవ ఎలా చెయయాలి? ఎక్కడికి వెళ్లాలి? నాకు ఎవరు సహకరిస్తారు? నా నీడకే భయపడే నేను సేవకు పనికివస్తానా? నాకు తెలివిలేదు. బైబిలు ప్రావీణ్యత లేదు. ఒక స్రీతని నేను. ఎలా బోధించాలి ? నిజంగా దేవుడు నన్ను పిలిచాడా ? అనే అనేక సందేహాములతో ఒక నిరణయం తీసుకున్నాను. కొన్ని దినాలు ఉపవాసముండి ప్రార్థన చేసుకొని అసలు నా పిలుపు నిజమా కాదా అని ప్రభువు నుండి జవాబు పొందుకోవాలనుకున్నాను. ఆదివారము సంఘానికి కూడా వెళ్లకుండా నన్ను నేను ఒక గదిలో బందించుకొని ప్రార్థించుట ప్రారంభించాను. ప్రభువు నా పిలుపుని నిరా�రించుటతో పాటు, నాతో ముఖాముఖిగా మాట్లాడారు. అప్పటి వరకు ఉన్న పిరికితనము నాలో నుండి పారిపోవుట నేను గమనించాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు46

ఒక దినము ఒక పాస్టరుగారు మాయింటికి వచ్చారు. ప్రార్థన ముగించిన

తరువాత, నా జీవితంలో మొదటిసారిగా నా అహంకారాన్ని విడిచి పెట్టి, పాస్టరుగారా

నేను మీ చర్చికి వచ్చి స్రీతల కూటము తీసుకుంటను అని అడిగాను. ఆ పాస్టు గారు

సంతోషంగా ఒప్పుకున్నారు. నా సేవా జీవితము ఈ రీతిగా ప్రారంభమైనది. ఆస్రీతల

కూటమునకు కేవలము ముగ్గురు స్రీతలు మాత్రమే వచ్చేవారు. కొంచెములో నమ్మకముగా

ఉండుట ప్రభువు నాకు నేర్పించారు.

క్రమంగా స్రీతల కూటమునకు వచ్చిన వారి స్వస్థతల కొరకు ప్రార్థన చేయుట

ప్రారంభించాను. చిన్న చిన్న సాక్ష్యములు వెుదలైనాయి. నా పరిచర్య ప్రారంభములో

జరిగిన రెండు అద్భుతములను ఈ దినమునకు నేను మర్చిపోలేదు. వెుటటవెుదటిగా

ఒక స్రీతకి రెండు కిడ్నీలు చెడిపోవుట వలన బైంగుళూరు లో ఒక హాస్పిటల్ లో

చేర్పించారు. వైద్యులు ఆమె బ్రతకుటకు ఎటువంటి అవకాశము లేదు, ఖచ్చితంగా

చనిపోతందని చెప్పారు. ఒక స్నేహితురాలు అడిగారని నేను ఆమె కొరకు ప్రార్థన

చేయుటకు వెళ్లాను. వాస్తవానికి అంతకు ముందు ఎన్నడా నేను ఈ విధముగా

వెళ్లలేదు గనుక, నాకు భయము వేసింది. ఆమె ఒక్కర �సియులో ఉన్నారు. నేను నా

చేతిలో ఉన్న బైబిలు మీద ఆమె చేతులు ఉంచమన్నాను. ఆమె చేతులు ఉంచగా,

ఆమెతో యేసుక్రీస్తు ప్రభువా నిన్ను నేను నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను అనే రక్షణ

తీరా�నమును చేయించాను. ఆమె స్పష్టంగా మాట్లాడలేక పోయారు, అయినా నేను

చెప్పినవన్ని నా వెనుకే పలికారు. ఆమె స్వస్థత పొందుకున్నట్లు నాకు ఎటువంటి

సంకేతము లభించలేదు. ప్రార్థన చేసి నేను మాగ(ష�స:14)హామునకు చేరుకున్నాను. మరుస్టి

దినము నా స్నేహితురాలు ఫోను చేసి ఆమె సంపూర్తిగా స్వస్థత పొందారని, హాస్పిటల్

నుండి కేషమముగా ఇంటికి వెళ్లారని చెప్పారు. నా ఆశ్చర్యమునకు అంతులేదు. నాకు

చాలా వింతగా అనిపించింది. నేను సరవాశ్రీరులకు దేవుడను. ఆమెను సవాస�పరిచింది

నేను, నువువాకాదు, ఇటువంటి ఆశ్చర్యకార్యములు నా తరుపున చేయుటకు నిన్ను

నేను నా సాధనముగా పిలుచుకున్నాను, అని ప్రభువు నాకు చెప్పారు. అప్పటి నుండి

ఒక పసిభడడ్ తల్లి మీద ఆధారపడినట్లు నేను సంపూరణముగా దేవుని మీద ఆధారపడుట

నేరచుకున్నాను. స్వస్థతలు జరుగుతాయని ఏమాత్రము నమ్మని ఒక చిన్న ప్రార్థనా

కూటమునకు నేను ఆహావానించబడాను. ఆ కూటమునకు వచ్చిన ఒక స్రీత

హా(ష�స:14)దయవిదారకముగా ఏడసతున్నారు. నా హా(ష�స:14)దయము కనికరముతో నిండి పోయింది.

ప్రభువా నీకు సాధ్యమేనని నేను నవ్ముచున్నాను, ఆమె బాధ ఏమైనా సర ఇక మీదట

క్రీస్తు ప్రేమకు సాక్షులు47 ఆమె ఇంతగా విల్రించుటకు వీలులేదని ప్రార్థన చేసాను. కూటము అయిన తరువాత ఆమె సమస్య ఏమటని ఆమెను అడిగాను. ఆమె భర్తకి షుగరు వ్యాధి వలన ఎడమకాలి వ్రేళ్లు కుళ్ళ్లపోయాయి, కాలు మొత్తము ఆపరషన్ చేసి తీసి వేస్తారని వైద్యులు చెప్పారని ఆమె చెప్పారు. ఆమె భర్తని నేను చూడలేదు కాని, ఆమె మాత్రము బాధపడకూడదని నేను ప్రార్థనచేసాను. మరుస్టి వారము ఆమె భర్త స్వయంగా వచ్చి సవాస�పరచబడిన తన కాలుని చూపించి సాక్ష్యము చెప్పారు. దేవుని నామమునకు మహిమకలుగునుగాక . అదే కూటమునకు వచ్చిన మరొక స్రీతకి దాదాపు 16 సంవత్సరముల నుండి పిల్లలు లేరంట, విశ్వాసముతో చేసిన ప్రార్థన వలన ఆమె గర్బుము తెరువబడినది. తరువాత అద్భుతములను నమ్మని ఆ సంఘము వారు నన్ను పూర్తిగా ఆహావానించకూడదని నిరణయించుకున్నారు.

నేను ముందుగా వెళ్లుచున్న ప్రార్థనా కూటములో కూడా బహు ఆశ్చర్యకార్యములు ప్రభువు చేయుట ఆరంభించారు. ముగ్గురు వచ్చే ఆ కూటము క్రమంగా అభివ(ష�స:14)ద్ది చెందసాగింది. నా జీవితములో నేనెపపుడా దురాత్మలు పార్రదోలుట గురించి ఎక్కడా చదవలేదు, దాని గురించి అంతగా నాకు ఆవగాహన లేదు. అది చిన్న కూటవైనా ఉపవాసముండి ప్రార్థన చేసుకొని వెళ్లుట ప్రభువు నాకు నేర్పించారు. ఆ దినము కూడా ఉపవాసముతో నేను ప్రార్థనా కూటమునకు వెళ్లాను. ఆ మందిరము రైల్వే ట్రక్ ప్రక్కన ఉన్నది, నలుగురు మనుష్యులు కలిసి ఒక య�వవానసతురాలిని మోసుకొని వస్తున్నారు. ఆ భడడ్ నేను మందిరములోనికి రాను అని ఎదురుతిరుగుతుంది. నాకు ఏమ చెయయాలో అర్థము కాలేదు. స్వస్థత ప్రార్థనలైతే చేసాను కానీ, దురాత్మలని ఎలా వెళ్లగొటాటలో నాకు తెలియదు ప్రభువా అని ఆ ప్రాంతము నుండి ఎలా బయటికి వెళ్లాలి అని నేను ఆలోచిస్తూ ఉండగా, లోపల నుండి, శ్రతుబల మంతటి మీద నీకు అదికారమును నేను ఇచ్చాను గనుక, నా నామంలో గద్దించు. నీవు భయపడితే వారి యెదుట నీకు భయము పుట్టింతను అని ప్రభువు నన్ను హెచ్చరించారు. వెంటనే ప్రభువు ఇచ్చిన ధైర్యముతో అపవాదిని గద్దించాను. ప్రభువు ఆ దినము ఆభడను విడుదల చేసారు. నేను నమ్మకసతురాలిని కాకపోయినా, నన్ను పిలిచిన నా దేవుడు నమ్మకసతుడని, అడుగడుగునా ఆయన నిరూపించు కుంటున్నారు.

ఈ విధముగా ప్రారంభవైన నా పరిచర్యని ప్రభువు ్రకమ్రకమముగా దీవించారు. బైంగుళూరులో చిన్న చిన్న మందిరములలో వాడబడుచున్న నన్ను నిదానంగా పలు క్రీస్తు ప్రేమకు సాక్షులు48

ప్రాంతముల నుండి ఆహ్వానించుట ప్రారంభించారు. నేను ఎన్నడా ఎవ్వరినీ నన్ను

ఆహావానించమని అడగలేదు. ఎవరైనా కూటమునకు ఆహ్వానిస్తే, ప్రార్థన చేసుకొని

వారికి వస్తాను అని చెేపపదానిని. ఆ దినము ముగ్గురితో ప్రారంభవైన ఈ పరిచర్యను

దేవుడు నేను }హించనంతగా ఆశీర్వాదించాడు. వేల కొలది స్వస్థతలు, విడుదలలు

నేను నమ్మలేనన్ని గొప్ప కార్యాలు ప్రభువు నా పరిచర్యలో చేసారు. ఎన్నో వేల

వైళ్లు కారు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, బససుల్లో ప్రయాణాలలో ప్రభువు

నాకు తోడుగా ఉన్నారు. ఎన్ని గ్రామాలకు వెళ్లానో, ఎన్ని కూటాలలో ప్రసంగించానో

లైకకలేదు. ఈ దీనురాలిని ఉపయోగించుకొని ప్రభువు చనిపోయిన వారిని లేపారు,

్రగడిడ్వారి కన్నులు తెరిచారు, కుంటివారిని నడిపించారు, మాగవారికి మాటలిచ్చారు.

భయంకరమైన చీకటి శకుతలతో పీడింపబడుచున్నవారిని విడిపించారు. వాటన్నిటిని

వ్రాయటానికి నా తెలివి చాలదు. ఈ పరిచర్యలో ప్రభువు అడుగడుగునా నా

చెరుయపట్టుకొని నన్ను నడిపిస్తున్నారు.

ముఖ్యంగా సంపూర్ణమైన విధేయతను ప్రభువు నాకు నేర్పించారు. నీ స్వంత

శక్తితో ఒక చిన్న చీమను కూడా నీవు బ్రతికించలేవు. నా శక్తి మీద ఆధారపడినప్పుడు,

నా కార్యములను నా ఆత్మ ద్వారానే నేను చేసుకుంటను అనే వాస్తవాన్ని ఆయన

నాయెడల రుజువు చేసారు. పరిచర్యలో ఆయన నన్ను ఎంతగా వాడుకుంటున్నారో,

అంత తగిగంపు ఆయన నుండి నేను నేరచుకున్నాను.

ప్రారంభములో నేను నా పరిచర్య గురించి కొన్ని స్వంత నిరణయాలు

తీసుకున్నాను. ప్రభువు బలిపీఠము మీద పని చేసినందుకు ప్రభువు నాకు ఇచ్చిన

బహ�మానములను కానకలను నేను తిర్స్కరించి, పూర్తిగా నా భర్త వ్యాపారము

మీద ఆదారపడి పూర్తిగా నేను కానకలు తీసుకోను అనే పేరు తెచ్చుకోవాలని

తాప్రత్యపడాను. ప్రభువు చాలా సార్లు గద్దించారు. నేను ఆ విషయంలో ప్రభువుకి

పూర్తిగా లోబడలేదు. క్రమంగా వ్యాపారంలో అనేకరకములైన ఇబ్బందులు

ఎదురయయాయి. అప్పటి వరకు సమ(ష�స:14)ది�గా ఉన్న మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు

ఎదుర్గుట వెుదలయింది. చెప్పుకోలేని ఎన్నో విచిత్రవైన సమస్యలు మేము

ఎదురొకన్నాము. మీరు దేవుని ఆశీర్వాదములను త(ష�స:14)ణీకరిస్తున్నారని అనేక మంది

దైవసేవకులు నన్ను హెచ్చరించారు. ఈ విషయము కొరకు ప్రార్థన చెయ్యగా ప్రభువు

నన్ను మందలించి అనేక రీతులుగా నాతో మాట్లాడారు. దేవునికి ఇచ్చుట గురించి

ప్రజలకు నేర్పించాలని, వారు ఇచ్చేది నాకు కానీ, నీకు కాదని ప్రభువు ఇచ్చిన

క్రీస్తు ప్రేమకు సాక్షులు49 హెచ్చరికను సీవాకరించి, ఇప్పుడు నా ప్రతి ఆర్థిక అవసరత కొరకు ప్రభువు మీద సంపూరణముగా ఆధారపడుట నేను నేరచుకున్నాను.

నా జీవితములో ఒక సంఘటనను నేను ఎన్నడా మరువలేను. ఒక దినము కూటము కొరకు కారు దిగి సేటజి మీదకు వెళ్ళుచుండగా, భకషటన చేసే ఒక స్రీత పరురగతతు కుంటా నా దగ్గరికి వచ్చి నా కొరకు ప్రార్థన చెయ్యమన్నది. నేను ప్రార్థన చెయ్యగానే తన జోలిలో నుండి ఒక పదిరూపాయిల నోటు తీసి నా చేతిలో పెట్టింది. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువు తీసికొని ఆమెను దీవించమని చెప్పారు. ఆ నోటు ఈ దినముకి నేను భద్రముగా దాచిపెట్టుకున్నాను. అది నా మొదటి కానుక. దేవుడు ఈ రీతిగా నా అహంకారాన్ని తగిగంచి నాకు వినయవిధేయతలను నేర్పించారు. ఆయన అహాంకారులను ఎదిరించి దీనులకు క(ష�స:14)పచూపును ఆను వాక్యమును నా జీవితములో నెరవేర్చారు.

ప్రతిదినము ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుట ప్రభువు నాకు నేర్పించారు. నా ఆహారపు అలవాట్లు అన్ని ప్రభువు మార్చివేసారు. పట్టువిడువని ఉ పవాస ప్రార్థనలు చేయుట ఆయన నాకు నేర్పిన ఉన్నతమైన విద్య. పభ్లసిటీలకు, ్రపలోభాలకు దారంగా ఉండవుని ప్రభువు నాకిచ్చిన హెచ్చరికను ఈ దినము వరకు నేను పెడచెవిన పెట్టలేదు.

పరిచర్యలో నాకు తెలియని అనేక విషయాలను నేను నేరచుకున్నాను. పరిచర్య ఎపపుడా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడికి వెళ్లకూడదో, ఎలా బోదించాలో మొదలగు అనేక విషయములను బయలుపర్సతూ, నాకు ఆలోచన చెపుతూ నన్ను నడిపిస్తున్నారు. ఆయన పనిలో ఉన్నంత వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుచూ, అనేక మంది గొప్ప దైవజనులతో పాటు ఆయన పరిచర్య చేయుటకు క(ష�స:14)ప చూపిస్తున్నాడు.

ఎవరైతే నా పరిచర్యలో నాకు తోడుగా ఉంటారు అనుకున్నానో వారందరూ నాకు దారమయయారు. ఎన్నో అవమానాలు, త(ష�స:14)ణీకరణలు, అపనిందలు నేను ఎదురొకన్నాను. నీవు పరిచర్యకు పనికిరావు, అని పలికిన వారు అనేక మందిని నా జీవితంలో నేను చూసాను, "" ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండనట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏరపరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు 50

క్రీస్తు ప్రేమకు సాక్షులు

ఏరపరచుకున్నాడు . ఎన్నిరకైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన

వారిని, త(ష�స:14)ణీకరింపబడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏరపరచుకొనియున్నాడు"

అని 1కొరిందీ�యులకు 1: 27-29 లో వ్రాయబడిన వాక్యము ప్రభువు నా జీవితములో

ఖచ్చితంగా నెరవేర్చారు. ఏ వేదిక మీద ప్రసంగించుటకు నేను ఎంతమాత్రము

ఒప్పుకోలేదో, అదే వేదిక మీద ప్రభువు నన్ను బహు బలంగా వాడుకుంటున్నారు.

భయంకరమైన చీకటి శకుతల మీద విజయాన్ని ప్రభువు నాకు అనుగ్రహించాడు. ""

ఈ బండమీద ( నా మీద ) నా సంఘమును కట్టుదును. పాతాళ్లోక ద్వారములు

దాని యెదుట నిలువ నేరమని " మత్తయి సువార్త 16:18లో వ్రాయబడిన వాక్యమును

ప్రభువు నాజీవితములో నెరవేరచుచున్నాడు.

ప్రకటన 12:11 లో వ్రాయబడిన "" గొరర్ర్రిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన

సాక్ష్యమును బట్టియు వానిని (అపవాదిని) జయించియున్నారు, మరణము వరకు

తమ ప్రాణములను ప్రేమించినవారు కారు " అను వాక్యము నా పరిచర్యకు ఆధారము.

నా మటుట్రైతే బ్రతకుట క్రీస్తు చావైతే లాభము అని చెప్పే గొప్ప ఆదిక్యతలోనికి

ప్రభువు నన్ను నడిపించారు. ప్రభువు నందు విశ్వాసముంచుట మాత్రమే కాదు కానీ,

ఆయన కొరకు శ్రమ అనుభవించుట నా భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను.

నన్ను త(ష�స:14)ణీకరించిన వారిని, నా వెనుక నా గురించి చెడు మాటలు

మాట్లాడుచున్న వారందరీ క్షమించుట ప్రభువు నాకు నేర్పించారు. నా పరిచర్యలో

సహాకరించుటకు, నన్ను ప్రేమించుటకు ఎంతో మంది సహోదరి, సహె�దరులను

ప్రభువు నాకు అనుగ్రహించారు. అన్నిటి కంటే ముఖ్యముగా సువరణము వలే అగ్నిలో

కాల్చి నన్ను ఆయన సవారూపములోనికి ప్రభువు మార్చుకున్నారు.

ప్రభువు మా పెద్ద కుమారెత జీవితము లో గొప్ప కార్యములను చేసారు.

విద్యాభ్యాసము ముగించిన తరువాత, మంచి ఉతతముడైన దైవసేవకునితో ఆమెకు

ప్రభువు పరిశుద్ధ వివాహమును జరిగించెను.

ప్రభువు వారిని ఆశీర్వాదించి ఒక కుమారెతని, కుమారుడుని అనుగ్రహించి

దీవించెను. మా చిన్న కుమార్తె తమ విధ్యాబ్యాసమును ముగించుకొని సాపఫ్ట వేర్

ఇంజినీరుగా క్యాంపస్ పసలకషన్ లో పసలక�ట అయి ఉద్యోగము చేయుచున్నారు. నా

భర్తగారు కూడా దేవుని సేవచేయుచూ ప్రభువు కొరకు వాడబడుచున్నారు.

దేవుని సేవ ఎప్పటికీ ఒక పూలబాట కాదు. సువరణమును అగ్నిలో కాల్చి

51

క్రీస్తు ప్రేమకు సాక్షులు ఆభరణముగా మార్చినట్లు ప్రభువు ఇబ్బంది కొలిమలో మనలను కాల్చికుండా ఎంతమాత్రమా ఆయన పరిచర్యకు ఆవెాదించడు. అనేక మారుమాల గ్రామాలకు ప్రభువు నన్ను తీసికొని వెళ్లారు. అనేక అవరోధములు మరియు వ్యతిరకతల మధ్యలో నేను పయనిస్తున్నపపటికీ ప్రభువు నన్ను ఎన్నడా చేయి విడువలేదు. అన్నిటి కన్నా ముఖ్యముగా అపవాది యొక్క ప్రలోబభములకు లుంగకుండా ఆత్మబలముతో ఆయన నన్ను నింపుచున్నాడు. గత రెండు సంవత్సరములు కరోనా కాలములో, కూటములు లేకపోవుట వలన సమయమును వ(ష�స:14)దిా చెయ్యకుండా ప్రభువుతో వ్యక్తిగత సంబంధము కలిగి యండుటకు ప్రభువు నాకు సహాయము చేసారు. ఈ సమయములో ఎంతో మంది కరోనా రోగుల కొరకు ప్రార్థన చేయుటకు ప్రభువు అవకాశము కలిపంచారు. ప్రభువు వేలకొలది ప్రజలను స్వస్థపరిచారు, చీకటి శకుతల నుండి విడుదల చేసారు.దేవుని నామమునకు మహిమ కలుగును గాక.

Photograph from page 36 of Kreesthu Premaku Saakshulu
పేజీ 36

నా సాక్ష్యము ద్వారా, అనుభవము ద్వారా నేను మీ కిచ్చే సందేశము ఒక్కటే. ఈ లోకంలోనికి మన*్న దేవుడు మంచి ఉదే�శముతో తీసుకొనివచ్చారు. ప్రతి ఒక్కరి పట్ల ప్రభువు ఖచ్చితంగా ప్రత్యేకమైన మంచి ఉదే�శములు కలిగి యున్నాడు. మనుషులు మమ్మ*్న త(ష�స:14)ణీకరించినంత మాత్రమున క(ష�స:14)ంగి పోవద్దు. త(ష�స:14)ణీకరించబడిన రాయిని తలరాయిగా మార్చి శక్తి మన పరమ కుమ్మరికి ఉన్నది. ఎన్నడా నిరాశపడవద్దు. క్రీస్తుని తన స్వంత వారితో సహా అందరూ త(ష�స:14)ణీకరించారు. మనకు కూడా కొన్నిసార్లు క్రీస్తు నడిచిన బాటలో నడచుట తప్పదు. ఈ బూమ మీద ఏ మానవుడినీ అనుకరించ వద్దు. క్రీస్తు జీవితమే మనకు మాదిరికరము. క్రీస్తుని పోలి నడచుట మన అంతిమ లక్ష్యము. తగిగంపు, వినయ విధేయతలే మన ఆయుధములు. ఎంతగా దేవునికి లోబడతామో అంతగా ప్రభు మనలను వాడుకుంటాడు. ఎంతగా తగిగంచు కుంటామో అంతగా హెాచ్చించబడతాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక ! క్రీస్తు ప్రేమకు సాక్షులు52

↑ పైకి / Back to top