
సాక్ష్యం 6. యోగయడను కాను, జా�నిని కాను గాని నన్ను
ప్రత్యేక ఉద్దేశ్యముతో పుట్టించి అనేక భక్తుల
సహకారంలో ఘనసేవ చేయు దైవసేవకునిగా నిలిపారు.
దేవునికి స్తుతి కలుగు గాక
రెవ. డాకటర్ సి.హెచ్. సాల్మన్ రాజుగారు
మన్నాచర్చి, సూర్యాపేట
ఫోన్ నెం. 8184835617
""నీతి మార్గము అనసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో
వారు నకషపతముల వలై నిరంతరము పపకాశించెదరు" - దానియేలు 12:3
పరిచయం :
దేవుని నామమునకు మహిమ కల్గుగాక. యేసు పపశసత
నామములో మీకు వందనములు శుభములు
తెలియజేయుచున్నాను. నా పేరు సాల్మన్ రాజు. నేను దేవుని
సేవకుడిగా పాస్టుగా సూర్యాపేట మన్నా చర్చిలో పని
చేస్తున్నాను. ప్రత్యేక సందర్బుములో నా జీవితానుభవాలు, అనగా
ప్రత్యేక మేలులు దేవుడు నాపట్ల జరిగించినవి వివరించాలని
ఆశిస్తున్నాను. నన్ను ఏ రీతిగా సేవకు పిలిచారో, నా జన్మము,
నా జీవిత గమనము తెలియజేస్తాను. జగత్తు పునాది
వేయబడకముందే నేను తల్లి గర్బుంలో రూపించబడక ముందే నన్ను ఏరాపటు
చేసికొన్నారు. 1963లో జన్మించాను. నా సాక్ష్యము ప్రార�నాపూర్వాకంగా వివరించగలను.
బాల్యము :
నేను బాల్యంలో తుని అనే పట్టణము వద్దనన్న పాలేతరు పగామంలో జన్మించాను.
నా తల్లిదండ్రులకు కుమారెత తర్వాత యిద్దరు కుమారులు కలిగనను మరణించగా
రోదించారు. మరొక కుమారుడు పుటటగా దేవాస్ అని పేరు పెటాటరు. దేవాస్
పుటాటక మరొక భడడ్ మరణించాడు. పాస్టమ్మగారు పరంజ్యోతమ్మగారు భర్తగారు
జాన్ 1990వ సంవత్సరంలో ఉండేవారు.
రంగానులో జీవించు వాస్తవ్యులు. రంగాను నుండి పో�సుగా
క్రీస్తు ప్రేమకు సాక్షులు53 ఉండేవారు. వారు క్రీస్తును తెలిసికొని భార్య ద్వారా రక్షణ పొందారు. పోలీసు ఉద్యోగం మానుకొని సేవలో లీనమయ్యారు. వారు కాలినడకతో యింటింటికి వెళ్ళి అందరి అవసరతలు తెలిసికొని ప్రార్థించేవారు. వారి పరిచర్యలో పాలేతరు వచ్చి మా తండ్రికి తల్లికి సువార్త బోధించేవారు. మా తల్లిదండ్రులు ప్రప్రధమంగా వీరిద్వారా క్రీస్తును గార్చి విన్నారు. పిల్లలు చనిపోతారనే భయంతో మా నాన్నకు 5గురు అన్నదవ్ములు, 3గురు అకాకచెల్లెళుి ఉండేవారు. ఒక కుమారునికి వ్యాధి కలుగగా ప్రార్థన ద్వారా స్వస్థపర్చారు.
మా నాన్నగారి తవ్ముడి సీమోను స్వస్థతను చూచాక తన భడడ్ల కొరకు ప్రార్థించాలని కోరుకున్నారు. యేసుదాసుగారు, పుషపమ్మగారు నా తల్లి దండ్రులిద్దరూ క్రీస్తును నవ్మారు. నాకు అన్న ఉండేవాడు. యేసును నమ్మి మందిరానికి పకమంగా వెళ్ళారు. భడడ్లను కోలోపకుండా శాపం పోవాలంటే దేవుని వాక్యం నమ్మి పాలేతరు నుండి ట�నుకు వెళ్ళి వాక్యం వినేవారు. ఒక సందేశంలో దేవుడు యిచ్చిన దానిలో మగదానిని గొపరర అయిన మనిషి అయినా సంతానం కూడా వాక్యం ఆధారంగా దేవునికివ్వాలని తెల్పారు. నా తల్లిదండ్రులు నవ్మారు. వారు ప్రార్థించారు. నేను తెలిసికొన్న సత్యమును బట్టి నాకు కుమారుని యిసేత నీకే యిస్తామని అడిగారు. హన్నా పవెుకుకకున్నట్లు నా తల్లిదండ్రులు ఒక ఒప్పందము చేసికొని దైవజనులకు చెప్పారు. పాస్టరుగారు ప్రార్థించారు. నేను వారికి భడడ్గా పుటాటను. దేవుడు నా తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించి నన్ను బూమ మీదికి పంపారు. పవెుకుకకున్నాక దేవునికిసేత అన్న ఒక్కడే అయిపోతాడని మాటపై నిలబడలేదు. దేవునికి యివవాకుండా ఆగిపోయారు.
గతంలో నా అన్నలు చనిపోయిన రీతిగా అదే రోగం నాకు సంభవించింది. దేవునికిచ్చిన మాట తప్పారు. నా తల్లిదండ్రులు కల్లు తీసి పబతికేవారు. ఇకమీదట కల్లు గీయను. నా భడడ్ లేచి పబతికితే, వారికి నా భడను యిచ్చేస్తాను అని నిబంధన చేసికొన్నాడు. అద్భుతంగా నేను మంచం మీద లేను. నాన్న చేసిన శపధమును బట్టి ప్రభువు ఆలకించగా నేను ఆడుకొనుచూ నాన్నకు కనిపంచగా ఆశ్చర్యపడి స్తుతించాడు. నాన్న క్షమాపణ ప్రార్థన పఘలించింది. అందరా ఆశ్చర్యపడ్డారు. దేవుడిసేత సేవకిస్తామని చెప్పి మాట తప్పాము. మరలా తప్పు క్షమించి ఈ భడను పబతికించాడు. యిపుడు ేసవార్థం యిస్తానన్నటుట యిచ్చేశాడు. నన్ను పెంచిన తల్లిదండ్రులు ఏ� యింటికి సమాయేలు అపపగింపబడిన రీతిగా ఈ తరంలో ఆయన కధ వలై జరిగింది.
దాదాపు 40 పగామాలలో అద్భుత సేవ జరిగించి వేలాది మందికి రక్షణ క్రీస్తు ప్రేమకు సాక్షులు54
కలిపంచారు. నన్ను కన్నతల్లి వలై పరంజ్యోతి అమ్మగారు గొప్ప ప్రేమ పంచి యిచ్చారు.
అన్ని అవసరాలు చక్కగా తీర్చివారు. నేను ఏనాడు వారి ప్రేమ మరువలేను. 15
సంవత్సరాల వరకు దైవబభక్తిలోనే పెరిగాను. కొన్నిసార్లు ఆలస్యంగా యిల్లు చేరేవాడిని.
తల్లి ప్రార్థించేవారు. నాన్న నన్ను కొట్టేవాడు. క్ర్మము నేరపవారు. బైబిలు తరీపుదుకు
పంేప వయససు వచ్చింది. బావగారు మపరి దానియేలుగారు తంపడి సేవ చేయలేనపుడు
బావగారు మన్నా మనిపసీటస్లోనే సేవ చేసారు. నాకు బైబిలు పటయినింగ�కు వెళ్ళడం
యిష్టంలేక 1979లో హైదరాబాదు పారిపోయాను. యింటింటికి తిరిగి వారి
కానకలతో జీవించాలనే అనాలోచన ఉండేది. మరొక రీతిగా జీవించాలని
ఆశించాను. నా లోక సంబంధమైన స్నేహితుల ద్వారా లోకం నన్ను బలవంతం
చేసేది.
ఏ నిరణయము తీసికోలేక పోయాను. సేవాచ్చుగా ఉండాలి ఆనందంగా లోకంలో
అనుబభవించాలనే ఆలోచన కలిగంది. సికిందరాబాదు నుండి హైదరాబాదు కాలినడకన
చేరాను. ఆకలి, చలి, ఒంటరితనము అనుభవించాను. హోటలులో పని చేస్తానని
వెళ్ళి చేయలేక బాధపడాను. బైత్లేహేాము వంటి రొటైటల యిల్లు వదిలానా అనిపించింది.
పడయివింగు నేరచుకున్నాను. ఆ తర్వాత నాగపూరు, చెన్నై వెళ్ళాను. అపుడు
16 సంవత్సరాల వయససులో ఉన్నాను. దొంగచాటుగా రైలు ఎకాకను. దొర్లి పడాను.
రైలు దాకేసాను. ఎవరో నన్ను ఆసపత్రికి తీసిరకళ్ళి డబ్బులిచ్చారు. నా చేయి విరిగింది.
3 రోజులున్నాను. సిమెంటు కట్టు వేసారు. టిరకట్టు కొని యిల్లు చేరగా పరంజ్యోతి
అమ్మగారు భగ్గరగా ఏడ్చి చేరచుకొని నన్ను వదిలి పెట్టలేదు. చాల ఆదరించి ఆమెతో
పరండజేసి కొన్నది.
దేవుడు నిన్ను వదిలి పెట్టలేదు. సేవ తప్ప వేర పని చేయరాదు. నీకు బుద్ధి
రావాలని మరణానికి అప్పగించలేదు. అని రో� ప్రార్థిస్తూ హితోపదేశం చేసేది.
దేవుడు నిన్ను కనిపెడతున్నాడని చెప్పేది. అవ్మా, నీవు చెప్పినట్లే చేస్తానన్నాను. నన్ను
బైబిలు సాకలుకు పంపాలని వారు ప్రయత్నించారు. నాకు 17 సంవత్సరాల వయససులో
పిలుపు లేకపోయినా వారు బాధపడతారని నేను బైబిలు తర్బీుదురకై బైబిలు సాకలుకు
వెళ్ళాను. అక్కడ పటయినింగుకు వచ్చానన్నాను. భషప్ స్పర�న్రాజు గారి ద్వారా ఉ
పదేశాలు, బోధలు నేరచుకొన్నాను. దైవిక విద్యా బోధన నేరాపరు. నేను మధ్యలో
వెళ్ళిపోదలిచాను. కాని అక్కడే మొదటిగా ఒక శనివారం ప్రార్థనలలో ఫిలిప్పుగారు
క్రీస్తు ప్రేమకు సాక్షులు55 పెద్దవారు ప్రార్థనాపరులు పరిశుద్ధ కూటం నడిపించేవారు. ఆ రోజు దేవుని ఆత్మ బలంగా దిగింది.
నా పాపాలన్ని ఒప్పింపజేసాడు. చాల కన్నీరు కార్చాను. ఆత్మ నింపుదల కలిగంది. నాలో బరువు పోయింది. వాక్యం బాగా నేరచుకో దలిచాను. తర్వాత బాపీతస్మం తీసికొన్నాను. నాకు పిలుపు సమరపణ లేకుండా బైబిలు పటయినింగుకు చేరాక గొప్ప అనుభవాలు పొందాను. ఆ తర్వాత యింటికి వెళ్ళగా బావగారు నీటి బాపీతస్మం యిచ్చారు. ఇక దేవుని చేతి నుండి పారిపోలేదు. కన్న తల్లిదండ్రులు అడిగితే నేను పుటాటను. దైవజనులు శ్రద్ధగా పెంచారు. స్పర�న్గారి వద్ద 1982 సంవత్సరం పటయినింగు పూర్తి చేసాను. కార్ల్ కోమానపల్లిగారికి బావగారు స్నేహితులు. విశాఖ పట్నంలో నిర్మాణం దగ్గర నన్ను పెటాటరు. తర్వాత మంగవరంలో మందిరం కట్టిన 1986లో ఎలిజబైతతుతో వారి వివాహం జరిగింది. నా తల్లిదండ్రులు కట్టిన మందిరంలో 4సం. ఒంటరిగా సేవ చేసాను. నా సేవలో నా భార్య ఆమె బాగా పాటలు పాడేది. ఆమె ఆరాధన ద్వారా సేవ వృద్ధి అయింది. 22 సంవత్సరాల వయసులో అమలాపురంలో 5సం. సేవ చేసాను.
షారోను కార్ల్గారు ప్రేమగా చూచారు. పాప పుట్టింది. షారోను అని పేరు పెటాటము. మరొక కుమార్తె మేరీ లిలియన్. మాడవ కుమారెత నిచ్చారు. తర్వాత కుమారుడు పుట్టి 28సం. గడిచాయి. ఏమ చేయలేడు, నడువలేడు, మాట్లాడలేడు. అలా పుట్టిననా బాధ పడలేదు. మా పరిచర్యలో అతని రాక ద్వారా సేవను బట్టి మార్చాడు. కష్టం వెనుక ఆశీర్వాదం సంతోషం దాచి యిచ్చాడు. బాబురకై ప్రార్థించండి. ఎన్నో మెళకువలు సేవలో తెలిసికొన్నాము. రచెల్ జ్యోతి, ఎరర్నస్టు కోమానపల్లి గారు మమ్ములను చూచారు. అక్కడ నుండి సూర్యాపేటలో సేవ వుందని పిలిచారు. సేవలేని ప్రాంతం చేరాము. చిన్న పిల్లలతో ఆ ప్రాంతం చేరాము. కీబోర్డు, గిటారు నేరాపలని ఆశించాను. వారిని భయభక్తులతో పెంచాను. షారోను మేరీ లిలియన్ కీబోర్డు వాయించుట. చిన్న పాప పడవ్స వేసేది. కారు నడుపుట వాయిద్యాలు వాయించే తలాంతులు కలిగ వున్నారు.
షారోనుకు ఫిలిప్పుగారు పాటలు బాగా పాడే వ్యక్తితో వివాహం చేసారు. పపపపథమంగా వచ్చిన సంబంధాన్ని చేసాము. మేరీలిలియున్కు డిపగీ పూర్తి కాగానే 20సం.లో సంబంధాలు వచ్చాయి. జై.్ర. క్రిషాటపఘర్ సంగీత రత్న గారితో వివాహం చేసాము. సంగీత దర్శికులు. యిద్దరు కీబోర్డు వాయించే తలాంతు గలవారు. అందరినీ క్రీస్తు ప్రేమకు సాక్షులు56
దేవుడా వాడుకుంటున్నారు. హేనజోయిస్ నిస్సీ, ఎం.భ.ఎ చదివింది. శ్రీకాకుళం
జాన్ గోడ� గారు లిడియా గారి కుమారునితో వివాహం చేసాము. కీసోటన్ చర్చిలో
అద్భుత పరిచర్యలో జోయల్గా]్న వాడుకుంటున్నారు.
సువార్త, సంగీత పరిచర్య ద్వారా వారి స్వరాన్ని అభిషేకించారు. ఆశతీర,
చిరకాల స్నేహం, నీ రాజ్యం, సంతోష వపసతము ప్రేమకు పపతిరూపం యేసే, 20పైన
ఆల్బమ్స్ చేసాము. 5మంది మనుమలు, మనుమరాళ్ళ నిచ్చారు. వారు పాడుచున్నారు.
వరాలనిచ్చారు. నా ప్రతి ఆశీర్వాదాల వెనుక దేవదాతల వలై దైవ జనులను
వాడుకొన్నారు. నా పిల్లలు సత్యము ననసరించి నడుచుకుంటున్నారన్న వార్త మాకు
ఆనందం. వారంతా దేవుని మహిమ పరచుచున్నారు. సూర్యాపేటలో పెద్ద మందిరము
ని]్మంచుటకు ఎరర్నస్టుగారు రచెల్ అమ్మగారు సహకరించారు.
ప్రతికూల పరిస్థితుల్లో సేవ చేయాలని బైదిరింపుకు భయపడగా రచెల్ అమ్మగారు
అక్కడే ఉండవున్నారు. పెద్దల సలహా పాటించేవాడిని. అనేక వందల మందిని
రక్షణలోనికి నడిపించాను. మమ్ములను ప్రోత్సహించిన దైవజనులకు నా కృతజ్ఞతలు.
అందరికీ వందనాలు. స్పర�న్గారు, కార్ల్ కోమానపల్లిగారు చాల ప్రోత్సహించారు.
మమ్ములను ముందుకు నడిపించి గురితంపునిచ్చారు. భషపపు మహాంతిగారితో కలిసి
విశాఖలో సేవ చేసాను. ఎంతోమందితో కలిసి సేవ చేయు నాయకులతో, మన్నా
అధికారులతో సేవ చేస్తూ ధన్యతనిచ్చారు. ఆయనకే స్తుతి మహిమ కల్గు గాక.
నేటికి సూర్యాపేటలో 40సంవత్సరాలు, సేవ చేయు కృపనిచ్చారు. కాలేబు శక్తినిచ్చారు.
నా భార్య సహకారం ఉంది. చివరిగా దేవుడిచ్చిన ఆత్మలు సేవను బట్టి స్తుతిస్తూ,
ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు57

సాక్ష్యం 7. బాల్యము నుండి భక్తిలో పెరిగాను. సంగీతం పట్ల
ఆసక్తితో అన్ని వాయిద్యాలు వాయించే సమర్థత గల
తలాంతుల కలిగ ప్రాణాపాయములో లోకంవైపు చూడరాదని
నమ్మి స్వస్థత పొందగానున్నాను
పబ. క్రిసోటపఘర్ జై.్ర.
మయాజిక� డైరెక్ట్, హైదరాబాద్
ఫోన్ నెం. 9849128143
""ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మవ్మును ఆదరించెదను.
యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు" - యెషయా 66:13
పరిచయం :
ప్రభువు నామములో అందరికీ వందనాలు. నా పేరు క్రిసోటపఘర్ జై.్ర. మయాజిక� డైరెకటరుగా నున్నాను. నాకు బాల్యము నుండి సంగీతమంటే చాల యిష్టంగా ఉండేది. మంచి ప్రైస్తవ కుటుంబమున జన్మించాను. మా నాన్నగారు సంగీతంలో ఆ పరిచర్యలో ఉండేవారు. ఆదివారం సంఘంలో సంగీతం నాన్నగారితో పాటలు, వాయిద్యాలు వాయించు పరిచర్యలో �నమయేయ వారము. నాన్నగారి ప్రోత్సాహం అధికంగా ఉండేది. నేను బాల్యంలో 2 సంవత్సరముల వయససులో మరణకరమైన రోగంలో అతి ప్రమాదస్థితికి చేరానట. నా తల్లిదండ్రులు శ్రీ జై.్ర. పపసన్నకుమార్గారు, అమ్మగారు కృపమ్మ గారికి నేను జ్యేషట పుపతుడను. వారు చాల భక్తి గలవారు. వారు శ్రద్ధగా ప్రార్థించేవారు. పపమాదస్థితిలో వారు ప్రార్థించారు. ""ప్రభువా, యీ భడను మాకిమ్మని మేము అడుగలేదు. మీర మాకు ప్రేమతో దయ చేసారు. మీకే వందనాలు. నేడు చాల ప్రమాదస్థితికి చేరాడు. మీ చిత్తమయితే పబతికించండి. లేనిచో మీ సన్నిధికి చేరచుకొనండి. మీరు పబతికిసేత నీ సేవలో వాడుకొనండి". యీ ప్రార్థన ఆలకించి నన్ను పబతికించారు. నాకొక తవ్ముడున్నాడు. నా తలాంతులను బాల్యంలో నాన్నగారితో కలిసి చర్చిలో వాడబడిన రీతిని బట్టి బహుగా దీవించారు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన సేవ చేయాలని మా తల్లిదండ్రుల ఆశయంగా ఉండేది. నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. నా విద్యాభ్యాసం కొనసాకగ రోజుల్లో సరభలలో పడవ్స వేసేవాడిని. క్రీస్తు ప్రేమకు సాక్షులు58
కీబోర్డు వాయించేవాడిని. ఒక సందర్బుంలో హైదరాబాద్లో కీబోర్డు వాయించిన
ప్రతిభను గమనించి నన్ను పపశంసించి అక్కడే ఆపివేసారు. చాలా అద్భుతంగా
వాయిస్తున్నావు. ఏదో అసాధారణవైన సృజనాత్మకత నీలో ఉంది. ఆ మాట విని
భయపడాను. నేను ఎక్కడా నేరచుకోలేదు. చిన్న సంఘంలోనే వాయించాను. వాడబడాను.
మీటింగ�్సలో దేవుని ఘనపర్చాను. విడిగా పసక్యులర్ మయాజిక�లో పని చేయగలనా
అని భయపడాను. మయాజిక� ఎంతైన వరం. డివైన్, ఆధ్యాత్మికతతో కూడినది. అందరూ
ఆనందించేది. తప్పు లేదని నమ్మించారు. ఎందరో డాకటర్లు థెరపీగా మయాజిక�ను
వాడుతున్నారు. గొప్ప మయాజిక� డైరెకటర్లు సమక్షంలో కీబోర్డు ేప్ల చేయాలని కోరారు.
ఆ ప్రేర్రించిన రీతిని బట్టి చాల భజీగా ఉండే డిమాండ్ వచ్చేరీతిగా వాడబడాను.
దేవుని భక్తిని వీడలేదు. సంఘములు దర్శించుట మానలేదు. 2000 నుండి 2008
వరకు అన్ని ఆల్బమ్స్ చేస్తూ కొనసాగాను.
లిలియన్ అనే మంచి గాయనితో వివాహం జరిగింది. 2009 పసపెటంబరు
20న కుమారెత జన్మించి, నా భార్య పుట్టింటికి వెళ్ళిన రోజుల్లో నా సేవాచ్చాు జీవితంలో
ఆల్బమ్స్ బాగా చేయుటకారంభించాను. భక్తికి దారంగా ఆల్బమ్స్ లోకానుసారంగా
నున్నాయని భక్తి గల నా భార్య గుర్తించి నన్ను సాటిగా పపశ్నంచింది. ""మనము
విశ్వాసులము. మన తలాంతులన్ని దేవునికిచ్చి ఆయనను ఘనపరచి మహిమపర్చ
వలసి యండగా దానికి దారంగా డబ్బు కొరకు పసక్యులర్ ఆల్బమ్స్ చేయుటకు
లుంగవద్దని" వారించింది. వేర మయాజిక� విన్నది. అప్పటికీ హెాడ్ఫోన్స వాడేవాడిని.
మా యిద్దరి తల్లిదండ్రులు విశావాసులే. మనకు తగదని నా భార్య పదేపదే హెచ్చరించింది.
3 రోజులకు ఒక పాట పూర్తి చేయవలసి యండగా నాకున్న సమర్థత, ప్రతిభను
బట్టి కేవలము 3గంటలలోనే ముగించగలేగ వాడిని. నా ప్నిరకై నాకు చాల ధనం
చేకూరది. లైకికంచలేనంత డబ్బు పొందాను. ఏ జేబులో ఎంత డబ్బు ఉందో తెలిసేది
కాదు. ఎవరు తీసికుంటున్నారో పగహించేవాడిని కాదు. ఆ రోజుల్లో దేవుడు వాక్యం
ద్వారా నన్ను హెచ్చరించేవారు. నాకున్న డబ్బు ఆశ బట్టి ఆదాయముండుట
మంచిదనిపించింది. 2010లో దేవుని వాక్యం దర్శనం వచ్చింది.
యెష. 66:13. "" ఒక తల్లి ఆదరించనట్లు నేను మవ్ములను ఆదరించెదను".
ఆదరణ అనేమాట సవాస�పరచెదను అనే మాటలు వేసత ఏదో రోగం రాబోతంది.
దేవుని ఆదరణ దాగి ఉంటుంది అని నమ్మక ముండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు
బలహీనస్థితిలో ఉండేవారు. ఆయన పబతకాలి, ఆరోగ్యంతో ఉండాలని బాగా
ప్రార్థించేవాడిని. నా భార్య పాపతో నేనున్న హైదరాబాదు చేరింది. ఆ రోజుల్లో
వాంతులు, విరచనాలు వల్ల చాల నీర్సమయయాను.
క్రీస్తు ప్రేమకు సాక్షులు59
భయంకరమైన ప్రాణాపాయవెదురొకనుట :
నా పని చేసే రికార్డు గది విడిగా ఉండేది. వినయు, శ్రీను, సౌండు ఇంజనీరు నా దగ్గరకు వచ్చారు. చాల ప్రమాదంలో డిపహైాడ్రేషన్ వల్ల కళ్ళు తేలిపోసాగాయి. భయంతో దగ్గరున్న చిన్న ఆసపత్రికి తీసుకొని వెళ్ళారు. నాకు ఏ మందా ఇంజైకషను పని చేయనందున, పసలైన్ను ఎకికంచుటకు నరాలు దొరకనందన మ�టపెఫసిలిటీ ఆసపత్రికి తరలించారు. వారు ముందుగా పరీక్షించి, ఒకరోజు ముందుగా తెచ్చి వుంటే పబతికించే వారము చాల ప్రమాదస్థితికి చేరాడన్నారు. పల్స్ దొరకలేదు. వేర ఆసపత్రికి తీసికొని వెళ్ళినా పబతికే స్థితి లేదని యింటికి తీసికొని వెళ్ళిపొండి అన్నారు. నా స్నేహితులంతా బాగా ఏడ్చి ఏదో రీతిగా పపయతి�ంచండని అన్ని భాగాలలో మందు ఎకికంచే ప్రయత్నాలు చాల చేస్తూనే ఉన్నారు. బంధువులకు చెప్పండి. ఇక పబతకడు అన్నారు. నా తల్లి, నా భార్య ప్రార్థించుటకారంభించారు. తెలుగు రాపషాటలలో దైవజనులంత ఆసక్తితో ప్రార్థించారు. ఆ ప్రార్థన సమయంలో వెయిన్ దొరికింది. జ్యోతిరాజుగారు, మోజైస్ చౌదరి గారు రచెల్ కోమానపల్లి గార్లు మోకరించి ప్రార్థించారు. ఆ ప్రార్థన శక్తి గలది. ఆ అన్య డాక్టు ఆశ్చర్య పడ్డారు. ఈ క్షణం సాదులు ఎకుకచున్నాయి. పల్స్ కూడా పునరుదీ�కరించ బడింది. ప్రాణం నాలో పోశారు. అన్ని రకాల వైద్యం జరగసాగింది. నాకు యిచ్చిన వాక్యం జ్ఞాపకం వచ్చింది. దేవుడే తల్లి వలై ఆదరించి మారగా ప్రాణంపోసి జీవితం యిచ్చారు. కన్నీటితో స్తుతించాను. ఆ రోజుల్లో నాకొక మేలుకలుపు వచ్చింది. క్రీస్తు కొరకు మాపతమే జీవిస్తూ, నా తలాంతులను మర యితర ప్రోపగాములకు వాడరాదని చాల స్థిరంగా నిరణయించుకున్నాను. దీనివల్ల ఆర్థికంగా నాకు చాల లోటు కలిగంది. గతంలో ఏ సొవ్ము ఎంత వచ్చినా అది చిల్లు సంచిలో వేసినట్లు ఏదీ నిలకడగా ఉండేదికాదు. యిల్లు కట్టే ప్రయత్నంలో ఆ డబ్బులన్నీ వేర పనులకు ఖర్చయిపోయాయి. సంఘం కొరకు జీవించుటకారంభించాక నేను ఆర్థికంగా కీషణించే స్థితికి చేరాను. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మిన దేవుడు నమ్మకంగా దీవించు వాడని నమ్మాను. సమసత మహిమ ఘనత దేవునికే కల్గుగాక. ఆర్థికంగా ఇబ్బందులు ఏరపడ్డాయి. నాపట్ల అద్భుతం చేసి పబతికించారు. నా ప్రాణమచ్చిన దేవుడు నా ఆర్థిక విషయాలు ఎట్టివైనా బభరించగలనని తలంచాను. దషుటడు చాల శోదించాడు. ఎన్నో డబ్బులు వచ్చే ఆపఘర్లు చాల వచ్చాయి. నేను ఒప్పుకోలేదు. నా తండ్రిని, మామగా]్న అడగదలచలేదు. నాకు చాల అవకాశాలు వచ్చాయి.
అన్ని సున్నితంగా తిర్స్కరించి యేసు కొరకు మాపతమే జీవిస్తాను, ఆయన కొరకే నా మయాజిక� తలాంతును ఉపయోగించాలని దృడింగా నిరణయించుకున్నానని క్రీస్తు ప్రేమకు సాక్షులు60
ధైర్యంగా చెప్పాను. నా సాటర్ మారిపోతందని తెలిసినా నేటికీ ఆపఘర్లన్నీ తృణీకరించిన
తర్వాత కేవలము క్రీస్తు గార్చి సాక్ష్యము చెప్పుటకు, క్రీస్తు పాటలకు మాపతమే
సంగీతం సమకూర్చి ఎందరివో మన్ననలు పొందు అవకాశం కలిగంచిన దేవునికే
స్తుతి కల్గుగాక. ఆర్థికంగా నిలబైట్టి దీవించారు. నాన్నగారు బాపీతస్మం యిచ్చారు.
ఎందరినో రక్షణలోనికి నడిపించారు. ఆ శ్రీనన్నగారి పరిచర్యలలోనే నేను మారుమనససు
బాపీతస్మమును యవవానకాలంలో తీసుకొని నమ్మకమైన విశ్వాసాన్ని నాటి నుండి నేటి
వరకు కొనసాగిస్తున్నాను. నాన్నగారి వలై ఆత్మజాలరిగా ఒక్క ఆత్మనైనా సంపాదించే
తృప్తి కావాలని ప్రార్థించేవాడిని.
దేవుని కొరకు ఎన్ని ఆత్మలను తెసేత అన్ని కిరీటములు లభిస్తాయని నాకు
తెలసు. నా సాక్ష్యము విన్నవారు సి.భ.యస్లో చెప్పిన సాక్ష్యం అనేకులకు
అందించాను. ఒక్క ఆత్మ కాదు అనేక ఆత్మల రక్షణ్రై నా సాక్ష్యమును
ఉపయోగించారు. నాకసలు మాట్లాడుటకు వాక్చాతుర్యం లేదు. మయాజిక� చేయగలను
కానీ నా సాక్ష్యమును ఉపయోగించి నన్ను బలమైన ఆత్మ జాలరిగా మార్చుట నాకే
ఆశ్చర్యం కలిగస్తుంది. మీటింగ�్సలో కూడా నేటికీ సాక్ష్యం వివరించగలను. ఎందరినో
నా ద్వారా ప్రభావితం చేయగలాగను. మనము సామానయలమే గాని మనం నమ్మిన
దేవుడు అసామాన్యమైన ప్రజ్ఞ, ప్రతిభ గలవాడు. మనము ఒక పద్ధతిలో ఒక క్ర్మములో
ఒక పపణాళ్ళకలో జీవిసేత దేవుని దీవెన సమృద్ధిగా మనకు లభిస్తుందని నమ్మండి.
క్రీస్తు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు.
గతంలో నేను ఒక గృహం కొనాలని చాల కోరుకున్నాను. కాని నేను పాటల
ద్వారా సంపాదించిన సొవ్ముతో ప్రతి వసతువు అన్ని వనరులు యధార�ంగా సంపాదించు
కృపనిచ్చారు. నాకు లభించిన ప్రతి సొవ్ములో 10వ వంతు దేవునికిచ్చి ఆనందించాను.
మంచి సాటడియో దేవుడిచ్చారు. నేను నా భార్య అనేకచోట్ల ఆరాధన నడిపిస్తూ
సాక్ష్యమిస్తూ మా విశావాసయాపత కొనసాగిస్తున్నాము. నా తల్లిదండ్రుల భక్తి జీవిత
ప్రభావము నా ఆత్మీయ జీవితానికి బలమైన పునాదిగా పడింది. భక్తి గల విశ్వాసుల
కుటుంబంలో గొప్ప పాటలు పాడు తలాంతగల సొలమన్ గారి ముగ్గురు కుమారెతలు
షారోను సిస్టర్సలో రెండవ అవ్మాయి లిలియిన్ నాకు దేవుడిచ్చిన గొప్ప దీవెనగా
భావించి స్తుతిస్తున్నాను. మంచి భడడ్లనిచ్చి దీవించారు. నమ్మకంగా యధార్థంగా
జీవించు వారికి దీవెనలు మెండు అన్న వాగ్దానం నా పట్ల నెరవేరింది. ఈ నా
సాక్ష్యము అనేకులకు మేలు కలాగలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు61

సాక్ష్యం 8. కటిక పేరికంలో ఆత్మహత్య తప్పదని భావించిన
నాకు తల్లికి క్రీస్తు విశ్వాసి ప్రేమ చూపి రక్షణ మార్గమునకు
నడిపించారు. సేవ చేసి స్తుతిస్తున్నాను.
నేడు అద్భుత దీవెన పొందాము.
అపొసతలుడు సుధాకర్ ఆర్ గారు
ఇసకపల్లి, కాకినాడ
ఫోన్ నెం. 9494817799
""కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి. ఆయన వారి ఆపదలలో
నుండి వారిని విడిపించెను" - కీర్తన 107:19
1. పరిచయం:
ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కల్గు గాక. గతంలో నా నివాసము తారుప గోదావరి జిల్లా, కాకినాడ. మా నాన్నగారి పేరు రావుల సతెతబాబు, అమ్మ భాగ్యవతి. తల్లిదండ్రులు హిందువులు. నా తల్లిదండ్రులు వంశపారంపర్యంగా వ్యవసాయ వృత్తి. హిందువులుగా జీవించారు. వ్యాపారాలు చేసేవారు. వెాటారు పఫీలుడ్లో ఫోర్వెున్గా ఉండేవారు. నాన్నగారు నాసితకుడు. అమ్మ విగ్హారాదికురాలు. నేను ప్రథమ సంతానము. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, యిద్దరు చెల్లెళ్ళు ఉండేవారు. నేను బాల్యం నుండి దేవుడెవరో తెలియక అమ్మద్వారా యిష్టంగా విగ్రహారాధన ఎకుకవగా చేసేవాడిని.
2. బాల్యం విద్యాభ్యాసము:
మా నాన్నగారు పతాగుడు వ్యభిచారాలకు బానిసగా నుండి కుటుంబ వ్యవహారాలు పట్టించుకోలేదు. నానమ్మ, అమ్మమ్మ యింటి దగ్గర గడిపాను. నేను 7వ తరగతి వరకే చదివాను. 14వ సంవత్సరం నుండే పనులు చేసి యిల్లు గడిపేవాడిని. క్రీస్తు తెలియని సమయంలో చాల క్లిష్టంగా గడిపేవారం. మాకు భోజనానికి డబ్బులు లేక యింట్లో సామానులన్ని అమ్మ వేసే వారం. ఎక్కడ విగ్హాం కనిపంచినా గంజీలు తీస్తూ నమసకరించి ప్రదర్శనలు చేస్తూ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రంగు విబూదితో క్రీస్తు ప్రేమకు సాక్షులు62
బుట్టు పెట్టుకొనగా సాకల్లో నన్ను పూజారి అనేవారు. కాని నేను క్రీస్తుకు ఈనాడు
పూజారినయ్యాను.
అన్ని విగ్హాల చరిపత తెలిసికొన్న తర్వాత అసలు సృష్టికరత ఎవరు? బూమ
ఆకాశాన్ని సార్య చంపదులను ఎవరు సృష్టించారో తెలిసికోవాలనే ప్రశ్న ఉండేది. నా
మనససులో అన్వేషణ ఆరంభవుయింది. ఆది 1:1 - ""ఆదియందు దేవుడు
బూవయాకాశములను సృష్టించాడన్న" వాక్యం చదువగానే ఉపొపంగిన ఆనందం కలిగంది.
మన కోసం 19 కీర్తనలో వివరణ చాల ఆనందం కలిగస్తూ బుది�హీనులకు జ్ఞానం
కలిగస్తుందన్న మాట చాల నమ్మదగినది. దేవుని వాక్యంలో శక్తి జీవముంది. ఆ
వాక్యం లభించుట గొప్ప ధన్యతగా మేము భావించాము. యేసుప్రభువు నామములో
ప్రార్థించుట కారంభించాము. అయితే మా నాన్నగారికి దేవుడంటే అసలు యిష్టం
వుండేది కాదు. మా బంధువులంతా మా నాన్నకు చాడీలు చెప్పగా ఈ మతంలోకి
వెళ్ళవద్దని అన్నారు. కులాలకు, ప్రాంతాలకు విభిన్న దేవుడని గతంలో నవ్మాము
గాని యేసుక్రీస్తు అందరికీ దేవుడని నమ్మాను. మేము అబభ్యంతరపడలేదు. పశద్దగా
క్రీస్తును సేవిస్తూ ప్రార్థించుట మా నాన్నకు తీపవ కోపమునకు దారి తీసింది. మా
అమ్మ రక్షణానుభవం ద్వారా రహస్యంగా బాపీతస్మం తీసికొన్నది. తవ్ముడి ద్వారా
రహస్యంగా బట్టలు నాన్నగారి పషడడులో దాచి బాపీతస్మం పూర్తి చేసుకొన్నది. అమ్మ
రహస్యంగా దేవుని సేవించేది. పెద్ద చెల్లి నాన్నతో చెేపపసింది. నాన్న బైబిలు చింపి
నా చేత పారవేయించారు. కొంత వైలుగుడడ్ల సంచిలో దాచి పెటాటము. బాత్రావ్లో
రహస్యంగా ప్రార్థించే వారం. గతంలో విగ్హాం చూచి ముద్దు పెట్టుకొని లేచే
అలవాటుగా బైబిలును చూచి ముద్దు పెట్టుకొని లేచేవారం. ప్రతిరోజు క్రీస్తు ప్రేమ
పగహించాము. దేవుడు చాల సమీపంగా ఉండి మా ప్రార్థనలన్నీ ఆలకించే వాడు.
ఆయనను బాగా హత్తుకొని ప్రేమంచి సేవించుట కారంభించే వారము.
మేమంతా మనససు నిండా క్రీస్తును గార్చిన ఆలోచనతో ఉండే వారము.
అమ్మ నేను వెుదటగ నమ్మగా మగిలిన వారంతా నవ్మారు. నాన్న నమ్మక పోవటమే
గాక చాల పశమ పెటాటడు. విగ్హాలకు పవెుకుకమని, నదులలో మునగమనేవారు.
ఆచారంగా చేసినా క్రీస్తు నామములో ప్రార్థించుకొనేవారం. నాన్న పగపట్టి చాల
బాధించి చివరకు ప్రార్థించుట చూస్తే చాల పకూరంగా హింసించేవారు. ఒకసారి
నాన్న వేసత చెపపండని ప్రార్థిస్తూ ఉండగా మేము ఆటల్లో పడి నాన్న గార్చి చెప్పలేదు.
అకస్మాత్తుగా నాన్న చూడగా ప్రార్థన చేస్తూ కనబడిన అమ్మ జుట్టు కోసేశారు.
క్రీస్తు ప్రేమకు సాక్షులు63 క్రీస్తును గాడిద మీద }రగిస్తాను. నిన్ను, నీకు క్రీస్తును గార్చి చెప్పిన టీచరుని కలిపి సిలువ వేస్తానని చాల అపవిపతవైన మాటలతో గాయపరుస్తూ హింసకు గురి చేసేవారు. అన్ని మౌనంగా సహించింది.
ఒకరోజు వారం రోజులు }రు వెళ్తానని చెప్పినపుడు అమ్మ ఆదివారం చర్చికి వెళ్ళింది. యింటిపపకక ేంటమునకు వెళ్ళిందని చెప్పి చాటుగా బుట్టు పెట్టి యికకడికే వెళ్ళిందని అమ్మను నాన్న కోపం నుండి తప్పించాము. అమ్మ చనిపోతే పిల్లలు క్రీస్తును నమ్మరని తలంచారు. ఉరిపతాడు కటాటరు. నీకు నీవే ఉరి తీసికో. నేను చేసత పిల్లలకు దికుకండరు అన్నారు. అమ్మ ఆసపత్రికి వెళ్ళాలని అడిగింది. ఎందుకో నాన్న ఒప్పుకున్నారు. అమ్మ చికిక శల్యవై ఎముకల గాడుగా నున్నపుడు ఆ టీచరు చూచి చాల ఏడ్చింది. అమ్మ తన పరిస్థితి చెప్పి, చంపదలసతున్నారని తెలిపంది. మాడు రోజులు గడువిచ్చారు. "భిాగ్యం నీవా పని చేయకు. నీ పిల్లలను రక్షింపదలిసేత పిల్లలను తీసికొని పారిపో. బైబిలులో క్రీస్తును చంప దలిసేత �గుపుతకు పారిపోయినట్లు వెళ్ళు తిరిగి వెళ్ళకు అన్నది. ఆ రీతిగా పారిపోక పోతే దేవుడు మవ్ములనీ స్థితిలో ఉంచేవారు కాదు. నాకు 21సం. తవ్ముడికి 15సం. మగిలిన వారు చిన్నవారు. మేము అందరము కలిసి చదువుకొని పాస్టరుగారు మతతయిగారిని చేరాము. ఆయన మమ్ములను సమాయేలుగారు ఎస్తేరు గారనే దంపతులకు పరిచయము చేసారు. ఆ సహవాసానికి వెళ్ళసాగాము. గతంలో కేవలము క్రీస్తు సువార్తను గార్చి విన్నాము గాని పరిశుద్ధాత్మను గార్చి స్పష్టంగా తెలిసికోగలాగము. అన్య భాషలు, ప్రవచనాలన్నీ క్రొత్త అనుభవంగా భావించాము. నాకు వివరంగా చెప్పారు. ఒకసారి మతతయిగారు మా యింటికి వచ్చారు. కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేసికొని చెప్పేవారు. ఆయనకు చదువురాదు. నేను తవ్ముడు పని చేసి సంపాదించేవారము.
మత్తయి 7:21 వచనం మత్తయి పాస్టరుగారు చదవమన్నారు. నన్ను చదవమన్న వాక్యంలో ప్రభువా ప్రభువా అని పిలసతున్నారు కాని దేవుని చిత్తం చేయాలి.
యోహాను 3:4 - దేవుని చిత్తం చేయకపోవుట పాపము. నాలో పతాగుడు సిగరెట్లు వంటి అలవాట్లు లేవు. నాన్న మాపతమే పాపి అని తలంచేవాడిని. ఆయన చెప్పింది చేయుట లేదు గనుక నేను పాపినన్న పగహింపు వచ్చి జీడిమామడి తోటకు వెళ్ళి ఏడ్చి పశ్చాత్తాపంతో ప్రార్థించాను. రక్షణ నిచ్చాడు. ఆనందమచ్చాడు. ఆనాటి క్రీస్తు ప్రేమకు సాక్షులు64
నుండి ఆయన ఐశ్వర్యం చొప్పున మహిమలో మా అవసరాలు తీరచుచున్నారు. రక్షణ
తర్వాత పరిశుద్ధాత్మ కావాలని అడిగినపుడు ప్రార్థించమన్నారు. పరిశుదా�త్మ్రై పట్టుదలతో
ప్రార్థించగా ఆత్మతో నింపబడాను. అందరా రక్షణ పొందారు.
4. నాన్నగారు దర్శించుట :
మేమంతా కట్టుబట్టలతో యిల్లు వదిలి వచ్చాము. దేవుడు సదా తోడుగా
ఉండేవారు. మేము పనిచేసే కంపెనీలో ఒక సాపర్వైజరుగారు సిగరెట్టు తెమ్మన్నారు.
మేము ప్రభువుని నవ్మాము గనుక అది ముటటమన్నాము. అందరికి డబ్బులిచ్చాడు.
మాకివవాలేదు. ఆయన బండి సాటర్టు చేస్తూ మమ్ములను ఎకికంచుకొని హె�టలకు
తీసురకళాిడు. తవ్ముడు మాపతం ఏం కావాలో చెప్పాడు. అన్ని తెప్పించి తినమన్నాడు.
మా డబ్బు ఖరచుపెట్టి తిందామనేవాడు. నేను తీసికొని వెళ్ళి నా డబ్బుతో అమ్మ,
మగిలిన వారు భోజనం చేయుటకేమ ఉండదని తలంచి జాపగతతగా తీసిరకళ�ి వాడిని.
దేవుని నవ్ముకున్నారా? అని యజమాని అడిగి తన కోసం ప్రార్థించమన్నాడు.
మాకు 200రూ. యిచ్చాడు. ఆనాటి నుండి ఎంతో దయగా చాసేవారు. యీ రీతిగా
దేవుని దయతో మనుష్యుల దయతో కాపాడుచునే వున్నారు. మంచి మంచి
జీవితాలనిచ్చి దీవించారు. సంతానముచ్చారు. ఆశీర్వాదించారు. ఒక 10 సంవత్సరాల
వరకు బంధువులైవరికీ మా ఉనికి తెలియదు.పెదనాన్న కొడుకు కనిపంచగా మా
సంగతి తెలపవద్దన్నాను.
మా మేనత్త కొడుకు ఎం.ఆర్.ఓగా వచ్చి చూచి నాన్నకు చెప్పాడు. నాన్న
వచ్చాడు. ""ఎవరిని గార్చి అడుగలేదు. కాని క్రీస్తు పరిచారకు లయయారా" అన్నాడు.
మరలా మా నాన్న వచ్చి సిగరెట్లు తెమ్మన్నాడు. తేము అన్నాము. 5సం. తర్వాత
వచ్చాడు. మాతో ఉండవున్నాము. మాకు కుల బేధాలు లేవన్నాము. టీ కూడ
తీసికోలేదు. మేము బంధువులతో కలిసి ఉండలేము. రెండుసార్లు వచ్చినా సరియైన
ప్రేమ చూపలేదు.
5. సేవలో ప్రవేశము:
ఒకరోజు కంపెనీలో పని చేస్తూ వుండగా కరెంటు పోయింది. ఆఫీసు గదిలోకి
వెళ్ళి ప్రార్థించసాగాను. ""నా కుమారుడా, నీవు నా పని చేయి" అన్న స్వరం
వినిపించింది. చర్చిలో ఎవరో అదే ప్రవచించారు. దేవుడు నా పని చేయాలని
చెపుతన్నారన్నారు. అప్పటి నుండి నశించు ఆత్మల పట్ల భారం ఉండేది. భచ్చగాళ్ళ
క్రీస్తు ప్రేమకు సాక్షులు65 దగ్గరకు, గుడిపసలలో ఉండే వారిని సమీపించి సువార్త బోధించి ప్రార్థన నేర్పించి అవసరాలు గుర్తించి క్రీస్తు ప్రేమను కనపర్చివాడను. వారి మాలలు పతాళుి తెంపి వేయించి రక్షణ బాపీతస్మ విలువలను తెలేపవాడిని. ఆ రీతిగా రెండు సంఘాలు కటాటను. మా అల్లుడుగారు నడిపిస్తున్నారు. నేను సువార్త చేయుట మా పాస్టరుగారు అంగీకరించలేదు. మా పాస్టు పైన పెద్దగా నున్న పాస్టరుగారు ఒకసారి దర్శించారు. ఆయనతో చెప్పించారు. మీకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నా రన్నారు. నాకు అభ్యంతరం పెట్టినందున ప్రార్థించాను. ఆ రోజుల్లో పసమనెరీ పెట్టగా వారి సందేశాలలో సువార్త చెప్పాలి. ఆటంకం కలిగంచరాదని విన్న మా పాస్టరుగారు చివరకు నేను చేయు సువార్తను సమ్మతించారు. బైబిలు కోర్సు చేయు అవసరత తెల్పారు. వారి ప్రోత్సాహంతో మన్నా మనిపసీటలో బైబిలు కోర్సు దైవజనుడు స్పర�న్రాజుగారి ఆధ్వర్యాన నడిపించబడిన సంస్థలో చేరాను. అది భీమవరము. తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అక్కడ నేరచుకొనుటకు వచ్చిన వారిలో కొందరికి సరియైన మారుమనససు లేదు. మేము అక్కడే వుండేవారం. కొందరు పపముఖులు వచ్చారు. వారితో నా మనససులో మాట చెప్పి వారు విశాఖలో మషనెరీగా ఉంచమని కోరాను. అమ్మగారి అనుమతితో నేను, మా చెల్లి వారితో ఆ సంస్థలో చేరాము. విశాఖలో మాట తరీపుదు పొందాము. ఆ సంస్థ హెడ్ ఆఫీసు ఉత్తర పపదేశ్లోనే ఉండేది. ఆయా ప్రాంతాలకు సేవకు పంపేవారు. ఒక్కొక్క పట్టణంలో టీములో ఉండి సేవ చేసాను. ఉపవాస ప్రార్థనలో నుండగా నన్ను బయటకు రమ్మని ప్రభువు తెల్పారు. దేవుని పట్ల మా అమ్మకు చాల విశ్వాసముండేది.
దేవుడు మాకు చెప్తే వెళ్ళవచ్చునన్నారు. నేను చెల్లి వారణాశి నుండి వచ్చి ప్రార్థించాము. దర్శనాల ద్వారా సేవకు వెళుినట్లు చెప్పాలని ప్రార్థించాను. ఒక స్థలంలో సేవకులు లేరు నన్ను వెళ్లమన్నారు. మా పాస్టు ఇసకపల్లిలో సువార్తకు ఎవరూ లేరు. ప్రార్థించాను. మీరు వెళ్ళవచ్చునని హెచ్చరించారు. దేవుని చిత్తము యిదేనని తలంచా ఆ వూరు వెళ్ళదలచి, ఆ పాస్టు గారి కుటుంబముతో పాటు మా కుటుంబము కూడా ఇసకపల్లిలో చేరి ఆ రాత్రి వాక్యబోధన చేయగా 31మంది రక్షింపబడి వారు కట్టుకున్న తాయతతులన్నీ తీసి వేసుకున్నారు. మేమంతా ఆ మంచి సేవ్రై దేవుని స్తుతించి ఆనందించాము. పతాకగ చుట్టలు సిగరెట్లు పారవేసారు. ఆదివారము వస్తానని పనులు మాని వచ్చారు. అప్పటి నుండి అదే ప్రాంతం కాక చుటుట ప్రక్కల ప్రాంతాలలో యాకోబు కిచ్చిన వాగ్దానము ప్రకారము నా సేవ తారుప, క్రీస్తు ప్రేమకు సాక్షులు66
పడమర, ఉత్తర, దకిషణము వ్యాపింపజేస్తానన్న ప్రమాణం నా పట్ల నెరవేర్చారు.
కాకినాడ నుండి వెళ్ళి ఇసకపల్లి వచ్చి సేవ కొనసాగించాము. ఇసకపల్లెలో
యిళ్ళు అద్దెకు యివవారు. చాల పల్లెటారు గనుక అక్కడ ఒక తాటాకు యిల్లు
ని]్మంచుకున్నాము. అక్కడ స్థిరపడ్డాము. నన్ను చాల మంది ఇసకపల్లి సుధాకర్
అనేవారు. ఏది తెచ్చుకోవాలన్నా దారమే. పిల్లలకు విద్యాభ్యాసం కోసం చాల
కష్టపేవారము.
6. ఇసకపల్లిలో సేవ :
నా సాక్ష్యంలో కులము గాని యింటి పేరుతో గాని జీవించుటకిష్టపడలేదు.
అలాకగ ప్రార్థించుకున్నాను. ఒక్కొక్క పాస్టరుగారికి అక్షరాలలో }రు చూపించే వారు.
నాకు ఈ ప్రాంతం తెల్పారు. పిర�ాపురంలో ఒక యిల్లు అద్దెకు తీసికొన్నాము. యింట్లో
ముగ్గు పెడెతనే యింట్లో ఉండాలన్నారు. పాస్టమ్మ ముగ్గు పెట్టుట అనయల ఆచారం
అన్నారు. ప్రైస్తవుల యింటికి వెళ్ళాము. 400రూ యిల్లు చూపారు. తర్వాత 30
రూపాయల యిల్లు చాలు అన్నాము. ఒక నెల తర్వాత వస్తామన్నాము. ప్రార్థించుచునే
వున్నాము. 10మంది పనివారితో పని చేయిస్తూ ప్రార్థనా గదిలో ప్రార్థించింది.
మేపఘాలు ఆపితే దేవుని సేవకులకు అద్దె తీసికొననని దేవుని ముందు ప్రమాణం చేసి
దయ చూపారు. ఇసకపల్లి దేవుడు సాచనగా చూపాడని అక్కడే ఉండిపోయాము.
బససులు కూడా తిరగవు. పశమ అయినా అన్నిటిని వెళ్ళి తెచ్చుకోవలసి వచ్చినా పెద్ద
మందను కట్టుటకు కారణం ఆ వూరంతా నాకు కావాలి దేవుని బిడ్డలు కావాలని
ఆశించాను. పద్మ కుమారి అనే సోదరి మా యిల్లు కట్టుటకు సొవ్ము అందించారు.
ఈ రీతిగా దీవించారు.
నా బంధువులందరు లేనపుడు మా వివాహములు దేవుడు జరిగించుట.
మా వివాహాలు దేవుని దర్శనము ఆధారముగా జరిగినవి. 5 మందిని
మంచి కుటుంబాలుగా కటాటడు. దేవుడు చెప్పాడని వివాహాలకు ముందుకు వచ్చారు.
నా భడడ్లకు కులాంతర వివాహాలు చేయదలిచాము. కట్నం తీసికోలేదు. చెల్లెళ్ళకు
యివ్వలేదు. మా అబ్బాయికి తీసికోలేదు. అందరూ సేవకుల కుటుంబాల్లోనే కుదిరాయి.
ప్రేమ వివాహం కన్న దేవుని చితాతనుసారంగా చేసికొంటేనే మేలు. యాకోబు ప్రేమ
వివాహంలో కొనసాగలేదు కదా ! బాల్యంలో సాకలుకు వెళ�ి రోజుల్లో మీ ప్రార్థనలో
పిల్లలను కూడా సేవకు ప్రోత్సహించరెందుకు? అని మా బిడ్డలు పపశ్నంచేవారు. మా
క్రీస్తు ప్రేమకు సాక్షులు67 కుటుంబాల్లో ఎవరూ సేవకులు లేరు. చాల దీనస్థితిలో నుండి ఎంతో పశద్ద తీసికొన్నందుకు ప్రతిగా ఆయనకే సేవ చేయాలని నాకు అమ్మకు అదే ఆశయం. ఎన్నడో అమ్మ మమ్ములను చంపి ఆమె చనిపోవాలని తలంచింది. దేవుడే మవ్మును రక్షించారు. అందుకే అందరినీ సేవకే నడిపించాను అన్ని సేవల్లో ఘనమైన సేవ యీ పరిచర్య అని నమ్ముతాను. 32 మందిని మా }రినుండి సేవకు తర్బీదు చేసి పంపాను. అనేకులను ప్రోత్సహించే సేవ చేస్తున్నాను. తెల్ల బట్టలు ధరించుట అన్నం తినుట మానివేసాను. ప్రార్థన, సేవ, ప్రార్థన గోపురాలు కట్టించుట ఎందుకని ప్రశ్నించారు. సారి�స్ సంఘ తెలుపు బల్లలు అని ఉంది. క్రీస్తుకు చేపలంటే యిష్టం. అది వండమంటను. పైనన్న వాటినే మనసకరించాలి. నాలో పరిశుద్ధత ప్రవేశించగానే విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన భారం నాలో పెటాటరు. మన దేశ రక్షణ చాల ప్రాముఖ్యమైనది. అందరినీ ప్రేమంచాలి. దేవుడు సిద్ధపర్చిన రక్షణ అందరా పొందాలని వాచ్ టవర్ కటాటను. యాచన, కృతజ్ఞత, విజ్ఞాపన, ప్రార్థన మొదలగు నాలుగు గదులు కట్టించాను. ఏకాంత ప్రార్థన్రై స్థలము పపత్యేకించాను. చర్చి ని]్మంచాక పరిశుద్ధ ప్రార్థనా మందిరం అని పేరు పెటాటము.

నా పరిచర్యలన్నింటిని కలిపి ఒక పేరు ఉండాలని ప్రార్థించగా ఒక పగాపఫ్ కాగితంపై దైవ సన్నిధి అని వ్రాసి చూపారు. ఆ పేరు పెట్టి ఆ బేనర్పై పరిచర్యలు కొనసాగిస్తున్నాను ఈ తరంలో యవ్వనస్తులకు సందేశాలు యివ్వాలని ఆశిస్తున్నాను.
గత 34 సంవత్సరాలుగా సేవ కొనసాగిస్తున్నాను. గతంలో కలిగినదంతా యిచ్చి సేవ చేసారు. ఈనాటి వారు డబ్బు, స్థలాలు సంపాదన పట్ల ఆశ కలిగ యున్నారు. పరలోకంలో ధనం సంపాదించు కోవాలి. ఆత్మలను సంపాదించుట చాల ముఖ్యమైనది. ఎన్నిక లేని నన్ను దీవించి గొప్ప పరిచర్యను మంచి కుటుంబాన్నిచ్చి దీవించారు. నా జీవిత కాలమంత నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాము. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు68
సాక్ష్యం 9. కన్నీటిలోయలో, కష్టాలలో కీర్తించి పాడే ధన్యత
నిచ్చారు. భడడ్లిద్దరి మరణము భర్తను కోలోపయి ఒంటరినై
క్రీస్తు మాట ప్రోత్సాహంతో సేవచేయు ధన్యతనిచ్చారు
శ్రీమతి సువు సునీల్,
రంప చోడవరం,
ఫోన్ : 9182033228
""నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను ఇకను
జీవించువాడను నేను కాదు". గలతీ 2:20
1. పరిచయం :
ప్రభువు నామములో నా సీవాయ సాక్ష్యాన్ని చదువువారికి శుభములు. నా
పేరు సువు వల్లబభనేని నా స్వగ్రామము విజయవాడ సమీపాన
గన్నవరం దగ్గర ఆతుకూరు నా భర్త కీర్తి శ�షులు సునీల్ గారు
ఆతుకూరు వాస్తవ్యులు, మా కుటుంబ స్నేహితులు మా నాన్న
గారు కాకినాడలో ఉండేవారు, నాకు 2016లో వివాహమయింది.
నేటికి 5 సంవత్సరాలయింది నేను ఎన్నడు నా సాక్ష్యాన్ని పంచుకోలేదు
ప్రముఖ దైవజనులు ఫిన్నీ అబ్రహాము గారు నన్ను ప్రోత్సహించారు.
రంప చోడవరంలో నా భర్త కుటుంబ సేవ :
నా భర్త సునీల్ గారి తల్లిదండ్రులు ఏజైన్సీ ప్రాంతాలలో సమీప గ్రామాలకు
సువార్త అందించేవారు. ఆ ప్రాంతంలో ఎతైతన కొండ ఉండేది ఆ దినాలలో నరబలి
ఇచ్చేవారు సునీల్ గారి తాత గారు వారి పరిస్థితిని చూచి దు:ఖంతో ప్రార్థించి ఆ
ప్రాంతంలో మందిరముతో పాటు సిలువను నిలుపు భారము వహించారు. ఆ దిన
ప్రార్థనల పఘలితంగా ఆ ప్రాంతంలో నరబలి నిర్మాలవైనది. అందరము దేవుని
స్తుతించాము. ఆ తాతగారు దేవునిలో 2009లో ప్రభువునందు నిద్రించారు. నా భర్త
కాకినాడ పోరుటలో పని చేసేవారు. మా మామయ్య సంపూరణ సేవలో ఉండి నా భర్త
కూడ సేవ చేయాలని ప్రార్థించేవారు హైదరాబాదులో ఉద్యోగం చూచుకోవడానికి
ప్రయాణవైనపుడు ప్రభువు ఆయనతో మాట్లాడారు దేవుని కొరకు సంపూరణ సాధనంగా
వాడబడాలంటే దేవుని స్పష్టమైన పిలుపు ఉండాలి. గతంలో నా భర్త సేవకు ఇష్టపేవారు
క్రీస్తు ప్రేమకు సాక్షులు69 కాదు, ప్రభువు పని చేయకుండా ఉంటే ఎలా దారికి తెచ్చుకోవాలో దేవునికి తెలసు అని ప్రభువు మాట్లాడారు. ఆ మాట విన్నాక సునీల్ గారు పరిచర్యలో లీనమయ్యారు. అప్పుడాయనకు 19 సంవత్సరాల వయసు ఉండేది. నరమాంస బభకషకుల మధ్య మషనరీలు ఎంతో మంది సేవ చేశారు. జాన్ పీటర్ గారు ఒకరు. అట్టి ప్రాంతంలో నా భర్త పనిని ఆరంభించారు. వారు మనుషులను పట్టుకొని వారి రక్తము తాగేవారు. ఆ తాతగారు తాటాకులతో కట్టిన మందిరములో ప్రార్థించేవారు. ఏకాంత ప్రార్థన చేయుటకు అనువైన స్థలము ఏడంతసతుల ఎత్తులో ఉండేది. నా భర్త మరణం తరువాత ప్రభువు నాతో మాట్లాడారు.
పఫిలిపిప 3:13,14 వెనుక ఉన్నవి మరచి ముందున్నవాటి కొరకు వేగిరపడాలి ఈ వాక్యం నాకు సాపర్తిని బలాన్ని అందించింది. ఒంటరిగా 40 దినాలు ప్రభువుతో గడపాలని నిరణయించుకొని ముందుకు సాగాను దేవుని హస్తము తోడుగా ఉండేది. ఆ అనుభవం చాలా క్లిష్టమైనది అక్కడ దురాత్మలతో పోరాటము. లోపల ఉండేదాన్ని పౌలు ద్వారా మాట్లాడారు. ఇపుడు అనుభవిస్తున్న శ్రమలను బట్టి పరిచారకుడనైతిని అన్న మాట నాకు ధైర్యమచ్చింది.
నా భర్తతో నా జీవితం :
నా వివాహం తరువాత ఏజైన్సీ ప్రాంతంలో సేవ యెడల ఇష్టమయితే ఉండేది గానీ అక్కడే నివాసముండాలని ఆశ లేదు 2016 వివాహం తరువాత 20 రోజులు కాకినాడలో ఉండి పరిచర్యకు నన్ను తీసుకొని వెళ్లారు. ఇల్లు తాటాకులతో చేయబడింది. దర్శనములో ఈ ప్రాంతం దేవుడు చూపించారు. ఇదే స్థలం చూపించారని ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత ఒక సంవత్సరానికి నేను గర్బువతినయ్యాను. నేను ఏజైన్సీలో ఉండగా నాన్న లారీ ప్రమాదములో మరణించి ప్రభువు చెంతకు చేరారు. నేను విజయవాడ చేరుకున్నాను. నాన్న సమాధి కార్య్రకమము తరువాత మరలా ఏజైన్సీ ప్రాంతము చేరుకున్నాను. నెలలు నిండాయి ఆరోజుల్లో గు��పువాతం వల్ల ప్రమాద స్థితికి చేరాను. నాకు మరణం తప్పదని అందరూ గ్రహించారు శరీరమంతా నీరు చేరింది. నా భర్త నన్ను రాజమండ్రి తీసుకెళ్ళారు. ఎవరా ఆసుప్రతిలో చేరచుకోలేదు కాకినాడలో చేర్పించాక నాకు నార్మల్ డెలివరీ అయింది పాప పుట్టింది. భడడ్ చనిపోయింది. డాకటర్లు చెప్పినట్లే తల్లి గానీ భడడ్ గానీ బ్రతకదు అన్నారు. నేను బ్రతికినందుకు సంఘస్తులు దేవుని స్తుతించారు. తిరిగి ఏజైన్సీ ప్రాంతం చేరాను ఆ తరువాత 2 సంవత్సరాలకు తిరిగి గర్బువతినయ్యాను. క్రీస్తు ప్రేమకు సాక్షులు70
2017లో అన్నయ్య వచ్చి వాగ్దానమిచ్చి బాబు పుడతాడని చెప్పారు. నాకు ఆరోగ్యం
సరిగాగ లేనందన రాజమండ్రిలో ఉండవున్నారు ఆ ప్రాంతంలో జాన్ వెస్లీ మొదలగు
సేవకులు ప్రార్థించి ధైర్యం చెప్పారు. మార్చి 5వ తేదిన డెలివరీ అవుతుందన్నారు.
సునీల్ గారు ఆదివారం ఆరాధన అయిన తరువాత ఇంటికి వచ్చారు. ఒక సంవత్సరం
దారంగానే ఉన్నాము ఆ తెల్లవారు జామున ఆసుప్రతికి వెళ్ళాము. డాకటర్లు పరీక్ష
చేసి బేభ కదలుట లేదు అన్నారు సునీల్ గారితో బాబు లోపలే మరణించాడని
చెప్పగా అందరా ఆశ్చర్యపడ్డారు. పెద్ద ఆపరషన్ చేసి 4 కేజిల బాబును బయటకు
తీశారు. నా కడుపుపై పాట పాడితే కదులుతాడని భర్త అన్నారు. దేవుడిచ్చినా
ఇవవాకపోయినా దేవుని చిత్తమని చెప్పాను. నా భర్తగారు ఏడ్చారు. కడుపులో భడడ్
విషపూరితవైంది ఆలస్యవైతే తల్లి మరణించేదన్నారు. నా భర్త ఆనందం హారించుట
వల్ల చాలా దు:ఖ పడాను. నేను ప్రార్థన చేస్తుండగా నా భడడ్లిద్దరు అడవిలో సేవలో
ఉన్నారు తోడుగా ఉండాలని ప్రార్థించుట చూచాను. ఆ ఉదయాన్నే నా భర్త నా
పడక పక్కన పండుకొని మరొక దర్శనం చూసారు. ఎందరో జనసమాహాం మధ్య
మాలన నిలిచి ఉన్నట్లు చూచాను. ఇద్దరు స్రీతలు నా దగ్గరకు వచ్చి పిల్లలు లేకపోయినా
మీరు ధైర్యంగా సేవ చేస్తున్నారమ్మా అని చెప్పుట విన్నాను. నా భర్త మరణిస్తారని
చాలా దు:ఖం ఆందోళ్నతో నా భర్తను లేపాను. మీరు చనిపోయారని నేను పరిచర్య
చేస్తున్నాను అని తెలిపాను నాకు జరిగిన దర్శనాలు నెరవేరుతాయని చెప్పాను.
ఆలాగయితే నీవు సేవ చేస్తావన్నమాట అని నవ్వారు. నిజానికి మా వివాహంలో
చాలా ఆటంకాలు ఎదురయయాయి. వివాహం జరుగకూడదని, ప్రేమ వివాహామా
అని అడిగేవారు కుదిర్చిన వివాహం అని చెప్పాను. సుమా నేను ప్రేమకు నోచుకోలేదు
నీవు వచ్చాక ఎంతో ఆనందంగా తృప్తిగా సేవ సాగిస్తున్నాను. నాలుగు సంఘాలలో
సేవ కొనసాగించగలుగుతున్నాను. నాతనంగా 6 సంఘాలున్నాయి నీ స్పోరుట గొప్పది.
నీవు లేకపోతే నేను ఉండలేనవ్మా అని చెప్పి చాలా దు:ఖపడి కన్నీరు కార్చారు.
అప్పటికీ బాబు మరణించి 7 నెలలు అయింది. నా భర్త 3 రోజులు మీటింగులు
సిద్ధపర్చారు స్వంత ఇల్లు పట్టించుకొనేవారు కారు. ఆ ప్రాంతమంతా జీడిపపపు
తోటలంటాయి, సంవత్సరానికి ఒకే పంట పండేది. చర్చి నిర్మాణము చేయాలని
ప్రార్థించగానే ఆ పేద ప్రజలు ఒక్కొక్కరు పది ఇరవై వేలు విరాళాలు అందించేవారు.
2 లక్షల 50 వేలతో వసతువులు కొన్నారు మరొక నర్సు లక్షలలో విరాళ్మచ్చారు. నా
భర్తకు ఆధార్ కార్డు కూడ లేదు ఆ రోజుల్లో కల వచ్చిన తరువాత మేము ఘోర
ప్రమాదము ఎదురొకన్నాము.
క్రీస్తు ప్రేమకు సాక్షులు71

ప్రమాదములో నా భర్త మరణము :
నా భర్త తన కోసం ఖరచు పెట్టేవారు కాదు వ్యవసాయం పట్ల ఆసక్తిగా ఉండేది. మాకొక కగదె ఉండేది. పాలు ఆయనే తీసేవారు. ఒక రోజు ట్రాక్టుతో జనరటరు తీసుకొని వెళ�ి సమయంలో 70 కి.మీ దారం వెళ్ళారు. ఆయన వెళ�ిముందు పసపెటంబరు 8వ తేది మంగళ్వారం తేరి చూస్తే మీ ముఖంలో కాంతి కనిపిస్తుందన్నాను. యవవానసు�లిద్దరిని తోడు తీసుకొని వెళ్ళారు. దారిలో అడడుగా చెట్టు ఉందని వేర దారిలో రమ్మని అకకడివారు సలహా ఇచ్చారంటా ఆ దారిలో వాగు నీరు చాలా పొంగుతుంది. రోడడుపై మట్టి ఉంది కింద నీరు ఉంది ట్రాక్టుతో నడిపించుటకారంభించారు. ఫోను పక్క అబ్బాయికి అందించారట ట్రాక్టు ఎదుటి చ్రకం సాగిపోతుండగా ట్రాక్టు దొర్లిపోయింది. సునీల్ గారు లోయలో పడి బండ మీద శరీరం తాకింది. ట్రాక్టు ఆయన మీద పడింది ఆయనను బయటికి తీసుకొని వచ్చుట కష్టమయింది. ఆయనతో ఉన్న అబ్బాయి కేషమంగా ఉన్నారు. ఆ ప్రమాద సమయంలో వర్షం వచ్చింది ఆకస్మిక మరణ వార్త నాకందించారు అవాక్కయ్యాను. ఆయన పడిన స్థలంలో ఆయనతో ఉన్న కుర్రవాడికి గాయమయిందంట. 4 కి.మీ పరురగత్తి }రివారికి తెలిపారు. 50 మంది అక్కడికి చేరారు, తోడుగా వెళ్ళిన యవనసు�లు చాలా బాధతో ఏడసతున్నారు. నన్ను అభిమానించే అన్నయ్య చూచి సునీల్ గారు ఇక లేరవ్మా అన్నారు. యేసయ్యా అని అరిచాను. దయ ఉంచి నన్ను తీసుకొని వెళ్ళండని ఏడసతూ ప్రాధేయపడాను. ఆయన శరీరం కనిపించలేదు గానీ చేయి కనిపించింది. వెస్లీ అన్నయ్య నాతో మాట్లాడి ధైర్యంగా ఉండవున్నారు నాకు అమ్మ అన్న వదిన కన్నా ముందు దైవజనుడికే చెప్పాను. నా స్వంత అన్నయ్య నా దగ్గరకు వచ్చారు. నా ఇద్దరు పిల్లలను కొలోపయాను నాకు ఉంటనన్న నా భర్త లేరు నా పరిస్థితి ఏమటి అని ప్రార్థించాను. నాకు ప్రజలతో సన్నిహిత సంబందాలు లేవు, కేవలం వివాహం అయి 5 సంవత్సరాలు అయింది. నాకు ఏమ చేయాలో అర్థం కావడం లేదు నిశ్చయముగా నేను నీకు తోడైయున్నాను భయపడకు అని వాగ్దానముచ్చారు. చాలా ఆటోలలో చర్చివారంతా వచ్చి చాలా మంది చేరారు. ఎవరు ఏడవావద్దు ఆయన పరలోకం చేరారు ధైర్యంగా ఉందాం అన్నాను. లోకుల మాటలు వింతగా ఉంటాయి గనుక పాస్టు గారి భార్య పాపాల వల్ల ఇద్దరు భడడ్లను కొలోపయారు. పాస్టు గారు మరణించారని చర్చించుట వెస్లీ గారు విన్నారు. ప్రభువా సమసత ఘనత నీకే చెందాలని ప్రార్థిస్తునే ఉన్నాను. వెస్లీగారు మైకు తీసుకొని క్రీస్తు ప్రేమకు సాక్షులు72
ప్రపంచంలో ఘోర మరణము ప్రభువు పొందారని తెలసు ఈ విధంగా మాట్లాడరాదు
అన్నారు. నేను మైకు తీసుకొని అందరి సమక్షంలో నేను ఎక్కడికి వెళ్ళను నా మరణ
పర్యంతరం చివరి శావాస్ విడిచే వరకు మవ్ములను విడిచి పెటటను అని చెప్పాను. నా
స్వకీయులు నన్ను తీసుకొని వెళ్ళదలిచారు గానీ అన్ని వదులుకొని వచ్చాను ఇపపుడన్నీ
కొలోపయాను విశ్వాసులతోనే మీ భడడ్గా, అకకగా, చెల్లిగా ఉంటనని ఏడ్చి చెప్పాను.
దేవుని చిత్తంలో ఈ ప్రాంతంలో సమాధి జరగాలని నేను నా భర్త చెప్పుకున్నామని
ధైర్యంగా తెలిపాను. చుట్టు పక్కల గ్రామాల నుండి నడిచి సమాధి కార్య్రకమాన్ని
వీక్షించాలని ఏడసతూ వచ్చి ఆదరించారు. కరోనా సమయంలో ఎందరో వచ్చారని
పోలీసులు కూడా వచ్చారు. నా మాటల్లో అందరిని ధైర్యపరుస్తూ నేను మవ్ములను
వదిలిపెటటనని పదే పదే అబభయమచ్చాను. నాటికి నేటికి వారంతా చాలా ప్రేమతో
చూసుకుంటున్నారు. వారింట్లో ఏది జరిగినా నాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను నా
భర్తను ్రశమపెట్టి చంపానని ఇప్పటికీ కొందరు మానసికంగా గాయపరుస్తున్నారు.
మరలా వివాహం చేసుకొని నా దారి నేను చూసుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారు.
నన్ను ప్రేమించిన నా ప్రభువు నాకు ధైర్యం ఇచ్చి నడిపిస్తున్నారు. నా భర్త చూపిన
ప్రేమ, సేవ నేను చేయాలి నా 5 సంవత్సరాల అనుభవంలో భర్తకు సేవపై ఆసక్తి,
అచంచల విశావాసం అంకిత భావం, సంఘస్తులపై ప్రేమను నేను గమనించాను.
దేవుని మాటల్లో సుమీ నీవు ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తావు అన్నారు.
కొంతమంది కుటుంబాన్ని పోషిస్తున్నదని విమర్శించారు. ఆ వ్యక్తిని ప్రభువు నాకు
చూపారు. అప్పటికి నా భర్త మరణించి 2 వారాలు అయింది. నేను అన్నయ్య కారు
తీసుకొని వెళ్ళాను. నిసావార్థ ప్రేమను చూపాను. నా స్వకీయులు విమర్శించినా
ప్రభువు మాటలు మర్చిపోలేదు. దేవుని ఒక్క వరం అడుగు సుమా నాతో ఉండు
నాతో రండి యేసయ్యా అని అడుగు దేవుడు అండగా ఉంటారని జాన్ వెస్లీ అన్నయ్య
తెలిపారు. నేను వేదిక ఎకిక మాట్లాడలేదు నేడు నా భర్త వదిలిపెట్టిన 6 సంఘాలలో
పరిచర్యను ధైర్యంగా కొనసాగిస్తూ దేవుని ఆనుకొని జీవించగలుగుతున్నాను. దేవునికే
సదా మహిమ కలుగును గాక. ప్రభువు నాకు గొప్ప భాగ్యమచ్చారు. ఏజైన్సీ ప్రాంతానికి
ఒక్కసారి వెళ�త మ�్ల రారు ఫిన్నీ అబ్రహాము అన్నయ్య ఒక ప్రాంతం వచ్చి పరిచర్య
చేసారు. ఒక ప్రాంతంలో ప్రజలకు చేతబడి విద్యలుంటాయి అనాగరికులు కళ్ళలో
కళ్ళు పెట్టి చూస్తే ఆ శక్తి ఆవరించగలదు. ఇటీవల మా చర్చికి చెందిన వ్యక్తి ఒక
మీటింగుకు వెళ్ళాడు అతనిపై చేయి వేసాడంట ఆ చేయి తగిలిన ప్రాంతం
కాలిపోయిందట చేతబడిప్రభావమని తెల్సింది. సంఘస్తులమంతా 3 రోజులు
ఉపవాసముండి ప్రార్థన చేసాము. వసతులుండిన ప్రాంతం కాదు. 10 కి.మీ వెళ్ళి
క్రీస్తు ప్రేమకు సాక్షులు73 నీరు తెచ్చుకోవాలి. ఫోను వసతి ఉండదు. రక్తం తాకగ వ్యకుతలు మాకు సమీపంగా ఉంటున్నారు. ఇటీవల 40 దినాలు ఉపవాస ప్రార్థన కొండపై గడిపాము. ఆ ప్రాంతంలో ఒక స్రీత తన భర్తను చంేపసింది. రాత్రి 12 సమయంలో స్రీతలు చురుగాగ ఉండి నగ్నంగా ఉండి ఒక్క చూపు చూస్తే వెంబడిస్తారంటా శరీరం వైకంలో ఉ న్నపుడు శరీరంలో రంద్ధం చేసి రక్తం పీలుస్తారంటా. నన్ను వదిన అని పిలసతూ ఒంటరిగా తిరుగవద్దు, మా బావ గారు బయటపండుకున్నపుడు రక్తం తాగిన స్రీత వచ్చిందట, ఆయన మత్తులో అరిచాడట, అతని భార్య రాగానే వంటి నిండా రక్తంతో పడిఉన్నాడంటా, ఆ స్రీత పారిపోయిందంటా, కొన్ని సార్లు నాలుకను బయటికి లాగి చంేపస్తారంటా, సమాధి చేసిన శరీరాన్ని వారు తినుట పరిపాటి. నేను అబద్ధము చెపపదలచలేదు వాస్తవ గాధ ఇది. ఆ ప్రాంతం బభయంకరవైనదని నేను వివరించుట మొదటి సారి. మాకు ప్రార్థనలు చాలా అవసరం. నా బాల్యం నుండి మషనరీ జీవితాలను గార్చి చదివేదాన్ని దాన్ని బట్టి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని చేసేవారికి చేయుత నివ్వాలని నా అన్నయ్య ఇల్లు పని మానుకొని నాతో సహాకరిస్తున్నాడు. అమ్మతో అన్నయ్య భార్య చెల్లి నాతోనే ఉంటా ఆదరిస్తూ సేవలో లీనమయ్యారు. ఈ ప్రాంతం మా తల్లికి అలవాటు లేదు. మలేరియా వచ్చి మా వదినకు అనారోగ్యం కలిగంది. నాకు అలవాటయింది. జవ్ము కాశ్మీర్లా రాత్రి పూట చాలా చల్లగా ఉంటుంది. దవ్ము ఎలరీ�తో బాధపడ్డారు పౌలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురొకన్నాడు మేము ఎదురొకన్నాము. నా తల్లి తలలో నరాలు వాచాయి చాలా నిరాశకు గురయయారు. నా భర్త మరణం ఆమెను బాధించేది. ఆ ప్రాంతం లోయ ఉ న్నందన అమ్మను అన్న తీసుకు వస్తుండగా కింద పడింది. తలకు గాయమయింది. ఒక హిందు స్రీత నన్ను చూచి ఇన్ని చావులు, బాధలు చవిచూచిననా ఈ దేవుడెందుకు వదిలిపెటటండి అన్నది. నిజానికి మేము హిందా సంప్రదాయంలో పెరిగాము. నిజ దేవుని శక్తిని కనుగొని ఆశ్రయించాము. ఏమ జరిగినా దేవుని చిత్తమని నమ్ముతాము. మీరు కూడ నమ్మండి అని అమ్మ ధైర్యం చెప్పారు. శ్రమ అనుమతించినా అది దేవుని చిత్తమే. మనం అంత్య కాలంలో ఉన్నాము. ఇది అది చేద్దాము అని ఆలోచిస్తుంటాము. దేవుడు మనలను ఏమ చేయాలని కోరుకుంటున్నాడు, ఏమ పాటించాలని ఆశిస్తున్నాడు కుటుంబ సమస్యల వల్ల దేవునికి దారమవుతున్నామా? నా జీవితంలో దేవుడు నాతో చెప్పిన మాట ఏదనగా నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను తలగా ఉంచుతాను తోకగా ఉంచను అని పసలవిచ్చాడు. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు74

సాక్ష్యం 10. బాల్యంలో హైందవ వేదాంతం, యవ్వనంలో నాసితక
సిదా�ంతాలతో గడిపిన నన్ను వెదకి రక్షించి ఆయన సేవకు
పిలిచారు. ఆయనకే సదా స్తుతి కలుగును గాక.
శ్రీ బైల్లంకొండ శివాజి రాజు గారు, విజయవాడ
ఫోన్ : 7207207281
""నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు
చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగయండును" - యోహాను 8:12
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు బైల్లంకొండ శివాజి రాజు.
నేను హైందవ కుటుంబంలో జన్మించాను. నా తండ్రి గారు
బైల్లంకొండ వెంకటరాజు గారు. నాన్నగారు పోడారు ఆసుప్రతి
రాజుగారి వద్ద కాంప�డర్ పని చేసేవారు. 1962వ సంవత్సరంలో
ప��గో��జిల్లా పోడారులో నా తల్లి నాకు జన్మనిచ్చింది. మా
తల్లిదండ్రులకు ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు.
మగభడడ్ల్లో నేను మాడవవాణ్ని. అన్నయ్యలు దైవ సేవకులు
బంగారురాజు గారు. రెండవ దైవ సేవకులు సుబ్బరాజు గారు.
మా తల్లి రుద్దరాజు సోమరాజు గారి సంతానము సారమ్మ గారు. మను ధర్మ శాస్రత
కుల విబభజనలో రెండవ జాతికి చెందిన పూర్తి స్నాతన విగ్రహారాదికుల కష్రతియ
కుటుంబం మాది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విస్సాకోడేరు వద్ద వేగిరాజు
రామకృషణం రాజు ప్రకృతి ఆ్రశమం వద్ద సనాతన విద్యనందించే రఘు గురుకులంలో
నా తల్లి నన్ను చేర్పించారు. సనాతన విద్య, సార్య నమసాకరాలు, యోగా అభ్యాసాలు,
కూరగాయల పంటలు పండించుటతో పాటు ఆటలు, పాటలు, కర్రసాము,
కోలాటము, బభజనలతో 30 మంది విద్యారు�లమంతా కలిసి వెలిసి ఆనందంగా
కాలము గడిపేవారము. గురుకుల నిర్వాహకులు శ్రీ సావామ చైతన్యానంద సరస్వతి.
మాతోపాటే సంసకృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాష పండితులు శ్రీ కలిదిండి
నరసింహారాజుగారు కూడా ఉండేవారు. రమారము 1970 నుండి 1977 వరకు
జీవన ప్రస్థానం గురుకులంలోనే జరిగింది. అక్కడ సావామజీ గారు నన్ను ఇంటరయా
చేసారు. ఒక పద్యం చెప్పమని అడిగిన వెంటనే నాటి ఎకాకల పుస్తకంలో అడుగున
క్రీస్తు ప్రేమకు సాక్షులు75 ఉన్న పద్యాలలో ఒకటి చెప్పాను. ఆయన నన్ను అభినందించారు, నా చేతికి, మెడకు తాయితుత కట్టి ఉండటం చూచి ఎందుకు కటాటరని అరిచారు. టైఫాయిడ్ జ్వరం వచ్చినపుడు కటాటరని చెప్పాను. నాతో పాటు వచ్చిన మరొక విద్యార్థిని నిరాకరించి నన్ను చేరచుకున్నారు. గండు కొట్టించుకొని వచ్చి చేరమన్నారు. గురుకులంలో నా వయసువారు 15 మంది ఉన్నారు. మొదటి రెండు రోజులు ఇబ్బంది పడినా తరువాత వారితో కలిసిపోయాను. నన్ను వైద్య పరికషలకు అప్పగించగా డాకటరుగారు నాగండె బలహీనంగా ఉందని చెప్పగా ఒక నెల రోజులు కా�సులకు హాజరు కావద్దు అన్నారు.

నెల రోజులు తోటపనితో పాటు వ్యాయామం కూడా చేయించేవారు. మాడు వంతులు ఆకు కూర్, ఒక వంతు రైస్ పెట్టేవారు. నెలరోజుల తర్వాత డాక్టుచే మళ్ళీ పరీక్షించారు. గతంలో ఉన్న బలహీనత లేదన్నారు. ఒకటవ తరగతి క్లాసులో కూర్చోివున్నారు. సంవత్సరానికి రెండు కా�సుల చొప్పున పదవ తరగతికి సరిపడు సమయానికి పసక్యులర్ విద్య పూర్తి చేశాను. ఆ విద్యతో పాటు ఓరియుంటల్ స్నాతన విద్య ప్రథమంగా ఉండేది. దినచర్య ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అవిరామంగా సాకగది. ఉదయాన్నే మా ప్రార్థన గీతాపారాయణంతో ఉండేది. ఒక గంట చదివిన తరువాత సార్య నమసాకరాలు, యోగాసనాలు చేసేవారము. పాడి పశువుల పెంపకము, కూరగాయల పంటలు పండించేవారము. విద్యలో భాగంగా వేద శ్లోకాలు, బభగవదీగతలో కొన్ని అధ్యాయాలు కంఠత చేయించేవారు. సంసకృత పాఠాలు నెరపవారు గానీ ఇం^్లషులో వెనకబడాను. ఆ తరువాత ఏడు సంవత్సరాలు ఇంటికి వెళ్ళనీయలేదు. పంజరంలో పక్షుల్లా పెరిగాము. ఆ రోజుల్లోనే మా నాన్న గారు మరణించారు. ఇంటికి పంపితే తిరిగి రానని సావామీజీ పంపలేదు. నాటి ప్రముఖులతో సావామీజీకి సత్సంబంధాలండేవి. పదవ తరగతి పరీక్షలు భీమవరంలోని ఒక కానెవాంటు ద్వారా పరీక్షలు వ్రాయించి మా గృహాలకు పంపారు. అకకడనుండి విజయవాడ రైలైకాకను. రైల్ కిటికి ప్రక్కగా కూరచున్నందన కిటికీ షట్ట్ నా చేతిపై పడి చేతికి గాయవైనందన నా తోటి ప్రయాణికులు పఘస్ట ఎయిడ్ చేశారు. విజయవాడ చేరి రిక్షా ఎకేకవరకు తోడున్నారు. రిక్షాలో తిన్నగా చుట్టు గంట ప్రాంతంలో అన్నయ్యగారి ఇంటికి వచ్చి ధైర్యపడాను. మా అన్నయ్య గారి పేరు బంగార్రాజు గారు, నాకొక ఉద్యోగం చూపాలని నాటి ప్రింటింగ్ ప్రెస్లో హా�ండ్ కంపోజ్ పనికి కమయానిస్టు పారిట దినప్రతిక కార్యాలయానికి తాతాకలికంగా పంపారు. క్రీస్తు ప్రేమకు సాక్షులు76
అరవై రూపాయల జీతం అందుకునేవాడిని. కమయానిస్టు భావజాల పుస్తకములు
చదివేవాడిని. కమయానిస్టు బావాలకు చేరువయయాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం నన్ను
ప్రభావితం చేయగా మొత్తం బటీట పట్టేసాను. కొంతకాలానికి అక్కడే మరోప్రాంతంలో
మా రెండవ అన్నయ్య సుబ్బరాజుగారింటికి చేరాను.
రక్రైస్తవులతో పరిచయం :
నేను పెద్దన్నయ్యగారింటిలో ఉండగా నేను ఎరుగని, నాకు తెలియని ప్రైస్తవ
ప్రార్థనా కూటము అన్నయ్యగారి వరండాలో జరుగుట నాకు నచ్చేది కాదు. ఒక
రోజు అన్నయ్య నన్ను చర్చికి తీసుకొని వెళ్ళారు. ఆ పాస్టరుగారు నేను దేవునిగా
భావించేవ్యక్తిని విమర్శించారు. అదే నా మొదటి చర్చి అనుభవం. కమయానిస్టు
సాహితీ వేత్త శ్రీ ఏటుకూరి బలరామమార్తి గారి రచన భారతదేశం మతాలు
గ్రంథంలో పేద వారికి బట్టలు, రొటైటలు, గొధువులు ఇచ్చి రక్రైస్తవులుగా మార్చినట్లు
చదివి ప్రైస్తవ్యంపై వ్యతిరకత పెంచుకున్నాను. కమానిస్టు సాహిత్యం, నాసితక సాహిత్యం,
సవసమాజ స్థాపన భావాలపై ఆసక్తితో స్థానిక యువ కమయానిస్టు నాయకునిగా
ఎదిగాను. పేలకు ఆ్రకమత స�లాలందించి సహాయపేవాడను. కొన్ని సంవత్సరాలు
గడిచాక స్వయంగా చిన్న ప్రెస్ ప్రారంభించాను. అదే సమయంలో కొందరు రక్రైస్తవులు
వచ్చి సువార్త కరప్రతాలు అచ్చు వేయించుకునేవారు. కొందరు రక్రైస్తవులు మత్రులయయారు.
కొందరు నన్ను బైబిలు చదవాలని ప్రోత్సహించేవారు అప్పటికే అన్నయ్యగారి కుటుంబం
క్రీస్తును అంగీకరించిన కారణాన నాకొక కొత్త నిబంధన గ్రంథదము ఇచ్చారు. ఆ
బైబిలులో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో వంశావ[ నాకు చదివే ఆసక్తిని
ఇవ్వలేదు. ప్రైస్తవుడైన నా మత్రుడు పెద్ద బైబిలు ఇచ్చారు. సామెతలు చదవమని
ప్రోత్సహించారు. తెలుగులో కొన్ని నీతి పద్యాల భావాలు సమాంతరంగా సామెతల
గ్రంథంలో ఉండుట చేత సామెతల గ్రంథం నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఆ
తరువాత సువారతలు చదువుట ఆరంభించాను మత్తయి 5,6,7 అధ్యాయాలలో క్రీస్తు
కొండపై చేసిన ప్రసంగం నన్ను ఆకర్షించింది. నాలో కొత్త మారుప కలగటం
ప్రారంభమైంది. సువార్త కూటాలకు వెళ్ళుట ఆరంభించాను. రక్రైస్తవుల సహవాసంతో
నా అనుబంధం పెరిగింది.
మా పెద్దన్నయ్య గారు క్రీస్తును నవ్ముట :
మా పెద్దన్నయ్య వదిన గార్లకు వివాహము తరువాత సంతానము లేనందన
ముకోకటి దేవతలకు వెుకుకకున్నారు. అయినా పఘలితం లేదు. వారు పిల్లలులేని
క్రీస్తు ప్రేమకు సాక్షులు77 విచారములో ఉన్న సందర్బుంలో ఒక రక్రైస్తవ సోదరి క్రీస్తు సువార్త తెలిపి అవసరంలో ప్రార్థిసేత దేవుడు జవాబు ఇస్తాడని తెలుపగా వదినగారు క్రీస్తును ప్రార్థించుటకు ప్రారంభించారు అన్నయ్యగారికి ఇష్టం లేకపోయినా సంతానం పొందాలనే కోరికతో క్రీస్తును ఆశ్రయించారు. తతపులితంగా మొదట మగ భడను తరువాత ఆడభడను సంతానంగా దేవుడు అనుగ్రహించాడు. ఆ కారణంగా క్రీస్తును నవ్ముకున్నారు. ఈ సందర్బుంలోనే నా చిన్ననాటి పద్యం జ్ఞాపకం వచ్చింది. ""అక్కరకు రాని చుటటము, వ్రెుకికన వరమీని వేలుపన్, వెుహారమున తానెకికన బారని గు��ం గ్రకుకన విడువంగ వలయు గదరా సుమతీ." ఈ పద్య భావార�ం ద్వారా ప్రైస్తవ్యాన్ని సీవాకరించటానికి గల కారణం నాకు అర్థమయింది. నాటి నుండి వరాలు ఇచ్చే దేవుడు అని సాక్ష్యం చెప్పగల ధైర్యం మా కుటుంబంలో కలిగంది.

అన్నయ్య వదిన నీటి బాపీతస్మం తీసుకొని సంఘ సరభయలై క్రీస్తు ప్రేమలో సాగిపోయారు. బైబిల్ గ్రంథంలోని సామెతలు 17:12లో పిల్లలను పొగొట్టుకొనిన యెలుగుబంటినైన ఎదురొకనవచ్చుగాని, మార�పు పనులు చేయుచున్న మారు�*్న ఎదురొకనరాదు. ఈ వాక్యానికి సరిపడు విధంగా ""తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగ తృషణలో నీరు ్రదావవచ్చు, తిరిగి కుందేటి కొవ్ము సాదించవచ్చు, జేరి మారు�ని మనసు రంజింపరాదు" అన్న తెలుగు పద్యం జ్ఞాపకం వచ్చింది.
సామెతలు 17:18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు అన్న నేటి సామాజిక స్థితికి ఈ వచనం దగ్గరగా ఉండుట ఆశ్చర్యం కలిగంచింది. 1 థెస్స 5:21లో అన్నింటిని పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. వాక్యం ఆధారంగా నేను క్రీస్తును అంగీకరించాను. ఇక అప్పటినుండి ప్రైస్తవ మత్రులతో దగ్గరగా ఉంటా వారితోపాటే ప్రైస్తవ కూడికలకు వెళుతండేవాడిని. నా స్నేహితులు నాలో మారుపను గమనించి నా ప్రెస్లో శనివారం ఒక గంట ప్రార్థన చేసుకుందాము అన్నారు. ఒక రోజు నన్ను కూడా ప్రార్థించమని కోరారు. నేను వారితోపాటే మోకరించి ప్రార్థించుట ఆరంభించాను. అసంకలిపతంగా అవిరామంగా కన్నీరు కార్చాను. ప్రార్థనలో అనేక విషయాలు నాకు చేదు జా�పకాలిచ్చాయి. నా హృదయ వేదనను కుమ్మరిస్తూ వెు��పెటటసాగాను. కొన్ని అనుభవాలను బట్టి దీనంగా క్షమాపణ కోరాను. నా కన్నీటిధార నాముందు సాక్ష్యం పలికింది. నేను ప్రార్థన ముగించి ఆమెన్ అని తల పైకి ఎతాతను. నాతో పాటు ఉన్నవారంతా పాస్టర్ల నాకు పాప క్షమాపణ వల్ల మారుమనసు కలిగిందని నవ్మారు. క్రీస్తు ప్రేమకు సాక్షులు78
నా మనసు శాంతితో వింత ఆనందంతో నిండింది. నా హాృదయభారమంతా
తొలగిపోయిందని పించింది. నా మత్రులు పాస్టు రెవ. జోసఫ్ మోజైస్గారు ఉ
దయూన్నే 10 గంటలకు ఆయన చర్చికి రమ్మని ఆహ్వానించారు. విజయవాడ బందరు
కాలువలో నాకు బాపీతస్మ మచ్చారు. నమ్మి బాపీతస్మం పొందుట ఆవశ్యమని బైబిలులో
చదివాను. క్రీస్తు బోధల భావాలు నిత్య జీవం కలదని, క్రీస్తే పరలోకానికి దారి అని
గుర్తించాను. బైబిలు పరి�ంచుట అనగా జ్ఞానాన్ని చిలకరించడమే అని అర్థమయింది.
గతంలో రక్రైస్తవునిగా మారకముందుగానే సమాజ సేవ చేయగలిగాను. రక్రైస్తవుడినయయాక
నేను ఏమ చేయాలి అని ఆలోచనలో పడాను. క్రీస్తు భౌతికంగా ముపైపమాడన్నర
సంవత్సరాలు బ్రతికి, దేవుడే నరావతారిగా యేసుక్రీస్తు రూపంలో బూమ మీదకు
వచ్చి జీవించిన చివరి మాడన్నర సంవత్సరాలలో అవిరామంగా సమాజంలో
సేవలందించి పరలోకం నుండి తనను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చి పరలోకం
చేరాడు. విశ్వా మానవ సమాజంలో నాటినండి నేటి వరకు ఆయన చిర్స్థాయిగా
దైవంగా నిలిచి యున్నాడు.
ప్రతిక ఆరంభించుట :
ఆ రోజుల్లో విజయవాడలో సింగ�నగర్ ప్రాంతానికి చెందిన నా మత్రులు
పాస్టర్ బాబురావుగారు నా పప్రస్కు వచ్చినపుడు సీటి ఎడిషన్ పసైజులో
నయాస్ పేపరు వంటి రక్రైస్తవ ప్రతిక నడపాలనే సలహాకోసం నన్ను
అడిగారు. దీనికి నేనైతేనే సరిపోతాను. మీరు సరికాదు. అని నేరుగా
ఆయనతోనే చెప్పాను. వెంటనే నన్ను ప్రోత్సహించారు. ప్రార్థనా
పూర్వాకంగా మాడు టై�టిల్స నిరణయించాను. వాటిలో మొదటిది
స్వర్ణదీపిక. 1993 అకోటబరు 3వ తేది ఆదివారం నీటి బాపీతస్మం
తీసుకున్నాను. ఆలస్యం చేయకుండా రిజిపసాటర్ ఆఫ్ నయాస్ ేపపర్స పఘర్ ఇండియాలో
(ఆర్ఎన్�) రిజిస్టు చేశాను. ఆ తరువాత రోజు 1993 అకోటబర్ 4 సువార్త వాణి
హాలులో ""స్వర్ణదీపిక" ప్రతిక ఆవిషకరణ జరిగింది. ఆంద్ధరా�ంలో నాటి ేెరిన్నిక
గల దైవజనులు, నర్సాపురం జీవనజ్యోతి పభ్లషర్ శ్రీ. రక. విల్సన్, రచయిత, కవి శ్రీ
ఎండ్లారి సుధాకర్ ఇ.హెచ్.సి ఇంటింటి సువార్త సేవకులు శ్రీ యం.యం. ప్రసాద్,
వేదపథం ఎడిటర్ శ్రీ జి. ఆర్. ప్రకాష్, శ్రీ రక. జోబ్ సుదర్శన్, ప్రముఖ నాటి సువార్త
గాయకులు శ్రీ రాజబాబు, �పిసి నాయకులు శ్రీ నోయల్ శామయాల్ మరియు అన్ని
డినామనేషన్ల సంస్థల నాయకులు పాస్టర్లు పెద్ద వెుతతంలో హాజరయ్యారు.
క్రీస్తు ప్రేమకు సాక్షులు79 విజయవాడలో అంతటి ఆర్బాుటంగా అన్ని సంఘాలను సవైఖ్యపరచి అటటహాసంగా జరిగిన గొప్ప సరభ స్వర్ణదీపిక ఆవిషకరణగా ఎందరో ప్రశంసిస్తూ ఆశీర్వాదించారు. నా ఈ కృషిలో అహరోను, మోషేలు విజయం సాదించినట్లు ఇందుపల్లి శ్యాంబాబు, పాస్టు మోజైస్, పాస్టు బాబురావు, ప్రముఖ సువార్త గాయకులు జి.జానీతో పాటు ఎడిటోరియల్స అందించిన బ్రదర్ పి. విల్సన్ గార్లు సహకారం అందించారు. ప్రతి పదిహేను రోజులకొకసారి (పకషప్రతికగా) ప్రజల చేతుల్లోకి వెళ్ళేది.
వివిధ కోణాల్లో రక్రైస్తవ సంఘాలకు బలహీన వరాగలను ఆత్మీయంగా చైతన్యపరచడంలో నా వంతు కృషి శక్తి వంచన లేకుండా చేశాను. ప్రతిక రక్రైస్తవ్యంపై దాడులను ఖండించింది. రక్రైస్తవ వ్యతిరక శకుతల పట్ల అధికారులకు వినతి ప్రతాలు అందించింది. కొన్ని విమర్శలు బైదిరింపులు ఎదురొకన్నాను. స్వకీయులు కూడా నిరసన తెలిపారు. నాకున్న ఆత్మీయు విశ్వాసముతో కూడిన తెగింపును నేను నమ్మిన ప్రభువు నుండి పొందాను. ఎవరినీ ఆర్థిక సహాయం కోరలేదు. శివాజీ రాజు దర్జాగా, హుందాగా ఉంటాడని నన్ను విమర్శించేవారు. ఈ ఘనత, ప్రశంసలన్ని నా సతీమణి పద్మావతి గొప్పతనమని చెప్పక తప్పదు. సామెతలు 31వ అధ్యాయంలో దీవెనలు నా భార్యకు చెందగలవని చెప్పగలను. నన్ను నా పిల్లలిద్దరినీ ఆప్యాయతగా, భక్తితో సంరక్షించుచున్నది. ఆమె నిరంతర ప్రోత్సాహం, ప్రార్థన, నా ప్రగతికి మాలం.
నాకు స్వంత ఇల్లు అమరచుకొనక కనీసం 20 ఇండ్లు మారానని విమర్శంచారు బంధువులు. కానీ రక్రైస్తవ ప్రజలలో సామాజిక స్సృహను , రాజకీయ చైతన్యాన్ని జాగృతిని పెంచగలిగాను అనే సంతృప్తి పొందాను. తమ హాకుకల కొరకు ఉద్యవించే ్రేణను బలంగా తెచ్చింది. ఆ మేరకు స్వర్ణదీపిక ద్వారా నా సంకల్పాన్ని నెరవేర్చగలిగాను. నా స్వర్ణదీపిక ప్రతిక ద్వారా నా సాక్ష్యాన్ని నిలబైట్టుకోకలిగాను. క్రీస్తును ప్రేమించే ధన్యత పొందాను.
నా ముగింపులో నా సేవా పఘలితాలు :
నా ఆశయంలో చేసింది చెప్పాలి, చెప్పింది చేయాలి. ప్రభువు ప్రతి వ్యక్తికి ఇచ్చిన తలాంతులను వరాలను గుర్తించాలి. దానిని నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. వారి కేషమము చూడాలి, నీ స్వంత కార్యాలు కాక ప్రభువు పేర అందరి కార్యాలు చూడాలి, అందరి కేషమం కోరాలనే ఆశయంతో నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. దానిరకై అవిరామంగా శ్రమించాలి.
ప్రతికొకకటున్న పదివేల పసైన్యంబు, ప్రతికొకకటున్న మ్రత కోటి, ప్రతిక లేకయున్న క్రీస్తు ప్రేమకు సాక్షులు80
్రపజకు రకషలేదు. అంటారు ప్రముఖ పాత్రికేయులు నార్లవారు. ఈ మాటల్లో అసలు
ప్రతిక అంటే ఇలా ఉండాలన్నది నారకంతో ప్రోత్సాహాన్నిచ్చింది. కొవొవాతిత చిన్నదే
అయినా దాని వెలుగు విసతృతము, స్వర్ణ దీపిక అట్టిదే. నా యీ కృషి వల్ల రక్రైస్తవ
బడుగు బలహీన వరాగల జనచైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాను.
దేవుడిచ్చిన ప్రేరణ నడిపింపుతో మహె�న్నతమైన ఆశయంతో నడిపిస్తున్న ఈ ప్రతికకు
ఎందరో కవులు, రచయితలు, రచయిత్రులు వారి కలము స్వర్ణదీపికకు వెన్ను దన్ను.
ఎందరో రచయితలను ప్రోత్సహించి రచయితలుగా తీర్చిదిద్ది రక్రైస్తవ కవి సమ్మేళ్నాలు,
సాహితి సదససులు, రక్రైస్తవ శంఖారావాలు ఘనంగా నిర్వాహించింది. రక్రైస్తవ
ప్రముఖులనెందరినో సన్మానించింది. ఆధ్యాత్మికంగా ఉజ్జీవం రగిలించే ఆధ్యాత్మిక,
సామాజిక ప్రయోజన రచన*్న ప్రచురించింది. స్వర్ణదీపిక లేకుండా నేను లేను. నా
కన్నీటి జలధారల సుఖం ఎవరికి తెలసు. నాకు తప్ప. అందుకే సంతోషంగా
ఉంటను. స్వర్ణదీపిక పద్య రచయిత శ్రీ బాదాల ఆదాము కవి గారు తన చివరి
మజి�లో బ్రతకలేనివాడు బడిపంతులన్నట్టే కాలమానమందు గడిపినాను. నా
ముగింపు కథదకు నాంది పలికనయుట్టి స్వర్ణదీపికకు వందనంబు అంటా తన ఆమేదనతో
కూడిన ఉత్తరం నన్నెంతో వేదనకు గురిచేసింది. ఆయనకు చివరి రోజుల్లో రక్రైస్తవ
వేమన భరుదిచ్చి స్తకరించింది స్వర్ణదీపిక.
1995 నుండి అనేక గౌరవ సతాకర్ సన్మానాలు అవార్డులు పొందింది స్వర్ణదీపిక.
1993 అకోటబర్ 4వ తేదీన ప్రారంభించబడిన దైవసన్నిధి సేవను మా రెండవ
అన్నగారైన సుబ్బరాజుగారి (ఆత్మానందరాజు) కుమారెత జ్యోతమ్మ ద్వారా ఏరాపటు
చేసిన సంఘానికి నన్ను పాస్టర్గా 2015 నుండి ఏరాపటు చేయటం దేవుని చిత్తం.
ఇది ఒక మరపురాని ఘటన. ప్రతిక సేవతో పాటు రమారము 2015 నుండి
గంటూుజిల్లా, తాడేపల్లి, సందర్యయ నగర్ కటటమీద దైవసన్నిదికి సంఘకాపరిగా
కూడా కొనసాగుతున్నాను. ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉండటం నారకంతో
సంతృప్తినిచ్చింది. పేద ప్రజలతో కలిసి వారి సామాజిక, ఆధ్యాత్మిక అభివృది�లో
భాగసావామగా ఉంటా ప్రస్తుతం దైవ సన్నిధి సంఘానికి నేను నా భార్య పద్మావతితో
కలిసి సేవ చేస్తున్నాము. ఒక మారగదర్శికవైన ప్రైస్తవ సంఘ సేవలో ముందుకు
వెళ్ళాలని నా ప్రార్థన. నా తలపుకు ఆర్థిక సమస్యలు పీడిస్తున్నా దేవునిపై భారం వేసి
పెనుగులాడుతూ సాగిపోతా ఉన్న దేవుని సేవలో మీ బైల్లంకొండ శివాజి రాజు
దంపతులు. మా యీ సేవార్శినం కొరకు ప్రార్థించండి. అందరికీ దీవెనలు ఆమెన్!
క్రీస్తు ప్రేమకు సాక్షులు81

సాక్ష్యం 11. ఎన్నిక లేని నా జీవితంలో ఉన్నత విద్యనిచ్చి దీవించిన
నా ప్రభువు భయంకర వ్యాధి వల్ల మాడు ఆపరషన్లు
కాలములో క్రీస్తు దర్శించి అద్భుత స్వస్థతతో పాటు దీవించిన
రక్షకునికి సదా స్తుతి కలుగును గాక
శ్రీ యం రాజేష్ జి, ముంబాయి
ఫోన్ : 7780286001
"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు". అపో 1:8
1. పరిచయం :
ప్రభువు నామములో వందనములు నా పేరు రాజేష్ చెన్నైలో నివసిస్తున్నాను. పుట్టి పెరిగింది దిపప కొయలపాడు కొయ్యల గాడెం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంద్ధప్రదేశ్. నా విద్యాభ్యాసం భటైక� ఇంజనీరింగు గనుక ఉద్యోగ రీత్యా కుటుంబంతో అక్కడనే ఉన్నాను. నేను రక్షణ పొందిన తేది ముఖ్యమని భావిస్తున్నాను. 2013 ఫిబ్రవరి 7వ తేది రక్షణ పొంది పూర్తి స్థిరతతో 2017 నుండి కొనసాగించాను. నా తండ్రి పేరు శ్రీ వెంకట రత్నం గారు. అమ్మ హైమావతి గారు, నా భార్య పేరు కరుణ, నా బిడ్డలు విక్రాంత్, విపశాంత్.
నాకొక తవ్ముడున్నాడు అతని పేరు నరష్ భార్య నిర్మల దేవుని కృపవల్ల నేను సాక్షిగా ఉన్నాను. నా సాకష్యమునకు పునాది నా కుటుంబ సరభయలు, దైవజనులు నా సంఘస్తులు దేవునికి చేసిన ప్రార్థనల పఘలితమని రూఢిగా నమ్ముతాను. ఈ సాక్ష్యములో దేవుడు నా పట్ల చేసిన కార్యములను మాత్రమే చూడండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయుచున్నవాడు, ఆయనను నా ప్రభువుగా నమ్మాను. ఈ సాక్ష్యము వ్రాయుటకు ముందు నేను ప్రార్థించి పొందిన బైబిలు వాక్యం నాకు ధైర్యమచ్చింది.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన 103:2 క్రీస్తు ప్రేమకు సాక్షులు82
నా ధృకపథదములో సాక్ష్యము చెప్పుకున్న గొప్ప విలువలు గమనిసేత అనేకములు
వాటిలో కొన్ని వివరించగలను.
1. సాక్ష్యము అనేది బలమైన సందేశము అది గొప్ప సువార్త
2. యేసు ప్రభువు చేసిన కార్యములు పంచుకొనుట
3. యేసు ప్రభువు నామము స్తుతించి ఘనపరచు
4. విశ్వాసులను ఆత్మీయంగా బలపరచుట
5. అనయలు క్రీస్తు ప్రేమను కనుగొని రక్షింపబడుట
6. అపవాదిపై జయము జీవితాలలో మారుప కలుగును
సాక్ష్యము చెప్పువారి జీవితాలలో
1. రక్షించబడినపుడు సాక్ష్యం ఉంటుంది
2. అనేక రోగాల ద్వారా విడుదల స్వస్థత పొందుట
3. విభిన్న శ్రమలలో విజయం పొందుట
4. మరణము నుండి సజీవముగా లేపబడుట
నా జీవితంలో ప్రభువు చూపిన మరొక వాక్య భాగము కీర్తనలు 103:4
సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటక్షములను
నీకు కిరీటముగా ఉంచుచున్నాడు.
నా జీవితంలో భయంకర వ్యాధి సంభవించుట :
2011వ సంవత్సరములో నా శరీరములో అరుదైన వ్యాధి ఉన్నదని
గ్రహించాను. నా ఇం్రదియాలు విచిత్రంగా పనిచేయసాగాయి. అధిక నిద్ద, అధిక
ఆకలి, విపరీతమైన తలనొప్పి, చెవినొప్పితో బాధపేవాడిని. 2 నిమషాలు జీవితం
సతంభించినట్లుగా ఏమ జరుగుతున్నదో అర్థం అయేయది కాదు. మా అమ్మమ్మ
తాతయ్యగార్లు గతంలో నవ్ముకున్న క్రీస్తు ద్వారా అమ్మ నాన్నలతో మాకుటుంబం
క్రీస్తును వెంబడించేది. నేను బాల్యం నుండి క్రీస్తునే నవ్ముకున్నాను.
అన్ని అవసరాల్లో బాధలు, కష్టాలు, పరీక్షా సమయాల్లో ప్రార్థించుకునే వాడను.
నా శ్రమలో ప్రార్థించిన పఘలితంగా మంచి జా�నవివేకము ఇచ్చి ఒక మంచి డాక్టును
సంప్రదించు మార్గము పొందాను.
క్రీస్తు ప్రేమకు సాక్షులు83
ఆ డాక్టు గారిలో ఉండిన గొప్ప లక్షణం ఏమనగా వైద్యంతో పాటు ప్రేమగా మాట్లాడేవారు. ఆదరణ చూపిస్తూ దేవునిపై ధైర్యం ఉంచమని చెప్పేవారు. మెడికల్ గా జ్ఞానం గలవారు దొరుకుట దేవుని కృపగా భావించి దేవుని స్తుతించాను. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నాను. యం.ఆర్.� ద్వారా నా మెదడులో 4 పసం.మీ. కణతి ఉందని తెలిసింది. ఆపరషన్ చేయాలన్నారు. అతి కష్టంగా ఆపరషన్ చేసి 2 పసం.మ కణతి తీశారు మెదడుకు ఉన్నందన మొత్తం తొలగించలేకపోయారు. అది తీసినచో వేర భాగాలు దెబ్బతింటాయి అన్నారు. రడియేషన్ చేయాలన్నారు. ప్రభువుకు ప్రార్థించుట మానలేదు. రడియేషన్ చికిత్స జయకరంగా జరిగింది. మరలా ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. ఆపరషన్ తరువాత జ్ఞాపక శక్తి కొలోపయాను. మెదడు గురించి ప్రార్థించగా ఆయన కృపతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఉద్యోగం చేయుటకు సమర్థతను ఇచ్చారు. నాకు సంబంధించిన వారికి సహాయం చేసే సమర్థత ఇచ్చారు. ఇంతగా దీవించిన దేవుని నిర్లక్ష్యం చేయసాగాను. లోకాశలలో మునిగి పాపస్థితిలోకి దిగజారాను. నేను చేసిన పెద్ద తప్పు దేవుడు చేసిన మేలులను స్వస్థతను గురించి ఎవరితో పంచుకోలేదు. కృతజ్ఞతలు చెల్లించి సాక్ష్యము చెప్పుట విశ్వాసి కరతవ్యమని గుర్తించాలి.
నేను దేవుని పట్ల నమ్మకసతునిగా లేనప్పటికీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు. నాకు తోడుగా నీడగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడారు. నా ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో పిల్లల విషయంలో చాలా అభివృద్ధి ఆశీర్వాదాన్ని ఇచ్చారు.