Chapter 5 of 9

సాక్ష్యాలు 17–21

నా దేవుని పిలుపు ఆధారంగా సేవచేయుట.

దేవుడు నాకు పెండి�ని చూపారు నేను ఒప్పుకోలేదు. ఒంటరిగా సేవ చేయాలనీ

కోరాను. అనుకోని రీతిగా మా స్వగ్రామము వెళ్ళాము. ముందుగా అక్కకు పెండ్లి

ప్రయత్నాలు చేయుటకారంభించగా మామయ్య ను కలిసాము. ఆయన దైవ సేవలో

నుండేవారు. మామయ్య సంఘపెద్ద. విశ్వాసిగా ఉండేవారు. నా మామయ్య కూతురికి

5 మంది పెండి�కొడుకులను చూచి నిరుత్సాహంతో ఉండేవారు. మామయ్య తన

కుమార్తెను నాతో పెండ్లి చేయుటకు అసలు ఇష్టత చూపేవాడు కాదు. తర్వాత నేను

క్రీస్తు ప్రేమకు సాక్షులు117 భక్తి పరుడని గుర్తించి. నా కోసం మామయ్య ప్రార్థించాడు. ఆ రాత్రి దర్శనంలో నన్ను చూపించారట. తర్వాత మరల ప్రార్థించగా నాతల్లిదండ్రులను దేవుడు మామయ్యకు చూపారట. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కుమార్తెకు నాతో పెండ్లి చేయుట దేవునిచితతమని గ్రహించారు. ఆయన అమ్మతో చెప్పాడు. నాకు ఇష్టం లేదు. అమ్మాయికి కూడా ఇష్టంలేదు. అయినా ఒక అనాధ పిల్లను చేసుకొని సేవలో ఉందామని తలంచాను. ఎలాగో అన్నయ్య బాధ పడతాడని మామయ్య కూతర్న అడిగింది. ఆ అవ్మాయి నన్ను వివాహము చేసుకొనుటకు సమ్మతించింది. ఆ వారంలో నాకు వాక్యం ద్వారా తల్లిదండ్రులను సన్మానించుము అని వచ్చింది.

Photograph from page 69 of Kreesthu Premaku Saakshulu
పేజీ 69

దేవుడెందుకిట్లా సందేశవిసతున్నారని ప్రార్థించాను. మా అమ్మ నన్ను సాటిగా అడిగింది. నీకు పెండ్లి చేయదలిచానంది, సర అమ్మ నీవెవరిని చూపినను చేసుకొనుటకు మీమాటకు లోబడుటకు నా కిష్టమే అన్నాను. నాకు దేవుడే ఒకరిని నిరణయించి ఉంటారని నా నమ్మిక అన్నాను నాకు దర్శనం ఇవవాండ�. ఒక సాచనా ఇవ్వండి అని ప్రార్థించాను. నీ సంతానం విసతరింపజేస్తానన్నారు. తర్వాత దర్శనములో మా మామయ్య కుమారెత కనిపంచింది. వీరిద్దరు జతపర్చుబడుదురని విన్నాను. పెండ్లి జరిగింది. అమ్మ నాన్న బలవంత పర్చారన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి. 5సంవత్సరముల తర్వాత పెండ్లవుతుందని తలంచాను. ఇవన్నీ జరుగుట సేవకొరకేనని అందరు స్థిరపడ్డారు. సంఘములో అందరికి సాక్ష్యం చెపపదలచాను ప్రార్థించి దర్శనము పొందాను. సంఘంలో చేప్పి అనేకరకాలుగా దేవుడే వాడుకుంటున్నారు. సంఘంలో మంచి సాక్షిగా జీవిస్తున్నాను.

చివరిగా నా జీవితవే ఒక గొప్ప సాక్ష్యముగా దీవించారు. దేవుని సేవకు వచ్చాక సంఘ సేవకులను. పెద్దలను విమర్శంచేవారం. మేము సరి చేసికోవాలని కనపరిచారు. మా కోసం సంఘంలో పెద్దలు ప్రార్థించారు. వారికీ నా క(ష�స:13)తజ్ఞతలు. ఎన్నికలేని నన్ను, చదువురాని నన్ను, అనేక ఆర్థిక ఇబ్బందులలో, ఎన్నో అవమానాల పాలైనను ఎన్నో అనారోగ్యాలతో క(ష�స:13)ంగినను వెదకి రక్షించారు. అమ్మకు చాల పసైతాను శకుతలు ఆవరించగా నన్ను రక్షించి సి�రపర్చి నా ప్రార్థన ద్వారా ఆ చీకటి శకుతలను పార్రదోలు దివ్య శక్తి ఆయన నామశక్తిని అందించి గొప్ప విడుదలనిచ్చారు. వివాహావిషయాలు దర్శనమిచ్చి నిలబైటాటరు. బైబిలు కోర్సును చేయించి గొప్పగా సాక్ష్యం వాక్య పరిచర్య బాల్యంలో అమ్మ చేసిన నిబంధన స్థిరపర్చారు. ఆ దేవునికే స్తుతి కల్గుగాక ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు118

సాక్ష్యం 17. తిరప్తి దేవస్థానంలో హారిదాసుగా హారి కథలు

చెప్పుచూ ఎన్నో ప్రాంతాలలో హిందు మత ప్రచారం చేసినా

క్రీస్తు రక్షించి క్రీస్తును ప్రకటించే బాగ్యమచ్చారు.

పాస్టు లకష్మణాచారి గారు, విశాఖపట్నం,

ఫోను : 9494669417

""నేనెల్లపుడు యెహోవాను సన్నుతించెదను

నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును" - కీర్తనలు 34:1

సీవాయ పరిచయం :

రక్షకుడైన క్రీస్తు నామములో మీకు శుభములు నాది మచిలీపట్నం అసలు

నివాసం కృషాణజిల్లా నిడువెాలు గ్రామము యున్టి రామారావు

గారి పక్క}రు నిమ్మకూరు నిడువెాలు పకకపక్కనే ఉంటాయి.

నా భార్య భడడ్లతో గడిపిన ప్రాంతం అదే. బేతేలు సంస్థ

దైవ సేవకుడు దేవ సహాయం గారు నాతో కలిసి మీరు చెప్పుచున్న

గాధలన్ని కలిపతాలే నిజమైన సృష్టికరత యేసు క్రీస్తు ఒక్కర అని

తెలిపారు. మీ బ్రతకు మార్చుకోండి అని చెపుతండగా బససురాగానే నేను వెళ్ళిపోయాను.

ఆ భక్తుడు రెండు బైబిళ్ళు తీసుకొని మా ఇంటికి వెళ్ళి నాభార్యకు ఇచ్చి చదువుకోండి

క్రీస్తే నిజమైన దేవుడని చెప్పి వెళ్ళినాడు. మేము విగ్రహారాదికులమని చెప్పినా చదివి

నమ్మండి అని చెప్పగా నా భార్య బిడ్డలు క్రమంగా బైబిలు చదివారు వారికి యేసు

మీద విశావాసం కలిగింది. నాతో ఏమ చెప్పలేదు నేను తిరిగి ఇల్లు చేరి మడి కట్టి

శ్లోకాలు వల్లించాను. కొబ్బరికాయ కొట్టి గంట కొట్టి పూజ పూర్తి చేసాక పఘలాహారం

తీసుకోమనగా కళ్ళకు అదు�కొనేవారు. లోపలవారంతా యేసు రక్తమే జయం అని

ప్రార్థించుకొనేవారు. నా పిల్లలకు విద్యాబ్యాసానికి అనుకూలంగా మచిలీపట్నం

అనుకూలమని ఇల్లు అద్దెకు తీసుకొని మచిలీపట్నంలో స్థిరపడ్డాము. నేను హారికథద

చెప్పడానికి బయటకు వెళ్ళి వచ్చేవాడిని. ఒకసారి బళాిరి వెళ్ళాను 10 రోజులు

బ్రహ్మాంగారి చరిత్ర చెప్పు అవకాశం ఇవ్వబడింది. సిద్ధపడి అన్ని సర్దుకొని

వెళ్ళు సమయంలో వారి బంధువులు మరణించారని ప్రోగ్రాము ఆగిపోయింది

క్రీస్తు ప్రేమకు సాక్షులు119 తిరిగి మచిలీపట్నం వచ్చాను. మా కుటుంభకులంతా నేను లేనని క్రీస్తును ఆరాధించి సేవకుని సందేశం కొరకు వేచియున్న భార్యభడడ్లను చూచి అవాక్కయ్యాను. రక్రైస్తవ విశ్వాసులు కూడా వచ్చారు. లోపల ప్రవేశించలేకపోయాను. మా దేవుళ్ళ బభజనలా అని ఆలోచించాను. నా భార్య చేస్తున్న ప్రార్థన విన్నాను. స్తుతి దేవా ఇన్నాళుి నా గృహంలో ప్రార్థన జరుపుకునే ధన్యత ఇచ్చినందుకు వందనాలు అని చెప్పుట విన్నాను. మా పాప కూడా మా నాన్న చుట్టు కంచె వేయండి మా ప్రార్థనలకు ఆటంకం రాకుండా చేయండని ప్రార్థించింది. అంతా వింటూ బయటనే ఉన్నాను. అంతలో నా కుమార్తె కన్నులు తెరచి చూడగా నేను కనిపించాను. నాన్న వచ్చాడవ్మా అన్నది కలవరపడ్డారు కుర్చి వేసింది ఏం భజన అని అడిగాను. కూడిక పెట్టుకున్నాము అన్నది. క్రీస్తు అగ్రజాతి వారికి తగడు అని అరిచాను. అందరిలో కూర్చోికుండా వెనుక కూరచున్నాను. పాస్టు గారు వాక్యం చెప్పిన తరువాత ప్రార్థన ముగించి కానుక తీసుకొని నన్ను సమీపించి నాన్నగారు మీరు కూడా మందిరానికి రండని చెప్పి వెళ్ళిపోయారు. మీ అమ్మకు బుద్ది లేదని చాలా కోపపడాను. అనరాని మాటలు అనగానే నీవు మనిషిలా బ్రతకు నీవు నీచకులస్తుల మతాన్ని గౌరవిస్తున్నావు గనుక నీవు పెట్టిన అన్నం తినను నా అవసరాలన్ని నాకుమార్తె చాడగలదని చాలా విసుకుకన్నాను. నా భార్య అరగంటలో వచ్చి తనకున్న అభరణాలు తీసివేసింది. మెడలో మంగళ్ సాతాలు కూడా తీసేసింది. నా యెదురుగా నిలిచింది. నేను బయట పడుకున్నాను. నా భార్య పిల్లలు లోపల పడుకున్నారు. ఏదో మంచంపై ఉ న్న పాప ఏమటో చెంగుపై పడింది వెంటనే ఆక్రిమ దగ్గర ఉన్న ఎలుక దారిపోయింది. అప్పటికే నోటిలో నురగలు గ్కుకతున్నది. నా భార్య పరమ డాక్టు ప్రభువున్నాడు మందిరాన్ని ఆశ్రయించగా అందరూ చేయి చేయి పట్టుకొని గొలసు ప్రార్థన భారంతో కన్నీటితో చేయుట చూచాను. పాస్టు గారు కూడా ప్రార్థించారు. నీవే మా దేవుడవు పరమ వైదయడవు మా రక్షకుడు నీలాంటివారు లేరు, నీవు కొదమ సింహాముగా రానున్నావు, మధ్యాకాశం నుండి నీ స్వరం వినగానే అందరు లేపబడుదురు సమాధుల నుండి లేచి నిన్ను చేరుదురు. ఆరాధనకు అరు�డవు యెహోవా తనయుడవు నీవే నీ భడడ్లమునాతో గడిపే భాగ్యమునీయండి దేవా ఈ విధంగా స్తుతించి ఆరాధించి పాప కదలగా పాపను చూచి ధైర్యం తెచుకున్నారు. నా భార్యతో నాకు మాటలు లేవు. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నాను. దైవజనులు కొబ్బరి నానె క్రీస్తు ప్రేమకు సాక్షులు120

రాసిన స్థలం చూపింది. మనసులో ఆ దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. నాలుగు రోడ్ల

కూడలిలో వేదాంత గానం వినబడింది. దేవునిపై పాట రాయాలని తలంచగా

అసంకలిపతంగా సిలువ గురతు వేసాను. నా కుమార్తెను బ్రతికించిన క్రీస్తుపై పాట

రాసాను. సాహిత్యము వికసించే రాగంలో రాసాను.

నమ్మదగినవాడు మన దేవుడు ఎవరిని విడువడు

దేవాది దేవుని ప్రియ కుమారుడతడు నీ కొరకు మానవుడయయాడు

యేసుకన్నా గొప్ప ఇహాప్రములో లేడు. నజరయుడితడే

రపు నీది కాదు యేసుని నవ్ముకో బాపీతస్మము తీసుకో

రాయిరప్ప వెుకిక నరకము చేరమద్దు హల్లెలూయా

మారుమనసు లేదు రక్షణ లేదు నేను తప్ప అందరూ క్రీస్తును నవ్మారు.

నా భార్యకు అనారోగ్యం సంభవించుట:

నా భార్యకు అనారోగ్యం వాటిల్లింది. నిలబడలేదు, కూర్చోిలేదు బాధతో

విలవిలలాడగా ఆసుప్రతిలో చేర్పించాము. నీవు కూడా క్రీస్తు దేవుడని ఒప్పుకో అని

నా కుమారెత నన్ను హెచ్చరించింది. అమ్మ నీవు వేరు వేరు దేవుని నవ్ముట వలన

అమ్మకు స్వస్థత కలుగదు అని చెప్పింది. గోడకు ఆనుకొనగా పాట నాలో నుండి

వచ్చేసింది. రాయివి కాదు రపపవు కాదు మా ప్రధాన కాపరివి నీవు చెట్టువు కాదు

పుటటవు కాదు సృష్టికరతవు నీవు నీ ప్రేమ మధురం నీ కరుణ మధురము నీ నామము

రోగులకు అమృత హస్తము నీ దకిషణ హస్తముతో ఆదరించు మా అపవాది బారి

నుండి కాపాడు మాట్లాడే దేవుడవు నీవు, లాజరు మరణించగా 4 రోజులలో తిరిగి

లేపావు. యేసు అనగా రక్షకుడు అని అర్థమయింది. ఇంటికి వెళ్ళి తలుపులు వేసి

ప్రార్థన చేయి అని సలహా ఇచ్చాడు. ఆ విధంగా ఇంటికి వెళ్ళి సాషాటంగ నమసాకరము

చేసి ప్రభువుతో మాట్లాడాను. ఎందరితోనో మట్లాడావు కదా నాతో కూడా మాట్లాడు

ప్రభువా అని మొఱ్ఱపెట్టాను ఏదేను తోటలో గంభీరముగా మాట్లాడావు. హాగరుతో

మాట్లాడి కన్నీరు తుడిచి ఆదరించావు. ఆశీర్వాదించావు కదా. అతి చిన్నవాడైన

దావీదు సింహం బారి నుండి గొ�ై�్రిల్లను కాపాడాడు. రాజుగా చేసావు. నాతో

మాట్లాడవా చర్చిలో పెద్ద వయసన్న స్రీత ప్రవచనాత్మకంగా మాట్లాడింది. నీకు

క్రీస్తు ప్రేమకు సాక్షులు121 కాన్సరు వ్యాధి గనుక నీవు ఉపవాస ప్రార్థన చేసుకుంటే స్వస్థత లభిస్తుందని తెలిపింది. నా భార్యను మందిరంలో పడుకోబైటాటరు. మీరు కూడా అడగండి దేవుడు స్వస్థత ఇస్తాడు అన్నారు, ఆ మందిరంలో 500 మంది ఉన్నారు. మందిరం చేరి ప్రార్థన చేసాను.

Photograph from page 71 of Kreesthu Premaku Saakshulu
పేజీ 71

కలషం బాపవయా, కనికరం చూపు దేవాది దేవుడవు ఆది సంబూతుడవు పరలోక వైదయడవు నీవే. పరిశుదు�డవు దేవా దాతలచే కొనియాడబడు మహా దేవుడవు అని ప్రార్థించాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీ పాటలే పాడతాను, నీ దివ్యనామమును కొనియాడుతాను ఇశ్రాయేలీయులకు ఇలవేలుప నీవేయని ఇలలో సాక్షిగా జీవిస్తానయా. ఈ విధంగా మనసులో మాటలు చెప్పుకున్నాను దేవుని ఘనపరచి ఆరాధించి సేవిస్తాను. నా భార్య పూర్తి స్వస్థత కలిగ ఇంటికి చేరింది. క్రీస్తే ఎన్నో అద్భుతాలు చేశాడు. నిజ రక్షకుడు, సజీవుడు హిందా మతాచారాలలో లీనమై విగ్రహాల వద్ద పూజారిగాఉన్న నాలో క్రీస్తు జన్మించారు. నాలో జీవిస్తూ సాక్షిగా నడిపిస్తున్నారు. ఇది మతం కాదు దివ్య మారగం. మోక్ష మారగం చేర్చిదని చదువరులు నవ్మాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ క్రీస్తు ప్రేమకు సాక్షులు122

సాక్ష్యం 18. చెత్త నుండి లేవనెత్తి పరిశుద్ధుని పరిచర్యకు పిలిచి

కమయానిషుట బారినుండి రక్షించి దర్శనాల ద్వారా ప్రభువు

బలపరచి ఆత్మల జాలరిగా నిలిపినందుకు దేవుని

మహిమపరచుచున్నాను.

బ్రదర్ లాజరన్నగారు, ఒంగోలు, షాలోమ్ మనిష్రీటస్

ఫోను : 7780332851

""యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను

బ్రతకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను" - కీర్తనలు 146:1

1. పరిచయం:

ప్రభువు నామంలో శుభములు. నా పేరు లాజరన్న నా

గతం చాలా బాధపూరితవైననా నన్ను రక్షించిన ప్రభువుకే స్తుతి

కలుగును గాక. నా మనసులో పాటను పాడి వినిపిస్తాను.

ఎన్నిక చేయలేదే నావారు ఎవరైనా

పిలువలేదే ఏ ఘనుడైన నన్ను పిలువలేదే

ఏ ఘనుడైన నన్ను పిలిచితి నిన్ననా

రాజా నిలిపితిని నిన్నురా రాజా సీయోను రాజా

దావీదు మహారాజు యెహోవాను స్తుతిస్తాను అన్న మాట నాకు సాపర్తి

నన్ను చావు గోతి నుండి లేవనెత్తి బండపై నా అడుగులు స్థిరపరచి క్రొత్త గీతాన్ని నా

నోట ఉంచిన ప్రభువు స్తుతికి పాత్రుడు.

నా బ్రతకులో దేవుడు చేసిన విలువైన అద్భుతమైన విషయాలు వివరించుటకు

నా సాక్ష్య రూపములో మీకు తెలిజేయుభాగ్యమురకై దేవుని స్తుతిస్తున్నాను. లాజరన్న

పేరుతో ఆంద్ధ తెలంగాణలో సుపరిచితునిగా నేడు బైబిలు చేపట్టి సంచరిస్తున్న నేను

క్రీస్తు చేసిన త్యాగాన్ని ఎరుగక జీవించిన వాడిని. గుంటూరు జిల్లా వినుకొండ

పట్టణంలో రతతయ్య శ�షమ్మ గార్లకు జేషట కుమారుడను ఇద్దరికీ చదువు లేదు. నాకొక

అక్క ఉంది. రక్రైస్తవుడనని లోకానికి చెప్పుకున్నాము గానీ ప్రార్థన చేసుకున్న అనుభవం

లేదు. నాన్నను తాగుబోతగానే చూచాను. సారా తాకగవాడు. వినుకొండలోనే మేస్రీతగా

క్రీస్తు ప్రేమకు సాక్షులు123 టేకు, నారాళుి అవ్మే షాపులో పని చేసేవాడు. అక్కకు వివాహమయింది. నాకు ముగ్గురు తముళుి 6 మందిమ కలిసి జీవించేవారము. మా నాన్న త్రాగుడు అమ్మ కన్నీరు బాధ కలిగించేది. నాన్న మంచివాడే గానీ సంపాదించినది సగం ఖరచు పెట్టేసేవాడు. మగిలిన డబ్బు అమ్మ చేతికిసేత అదే స్ర్ది భోజనం చేసేది. నాన్న తాగి వచ్చేసరికి అన్నం కూర వడిడ్ంచేది. మాది మట్టి గోడలు గల ఇల్లు నివాసంగా ఉండేది. ప్రతి రోజు 25 పైసల వ్యయంతో కిరసనాయిలు కొని దీపంలో పోసేత రాత్రి గడిపేవారము. అమ్మమ్మకు అమ్మకు నత్తి ఉండేది. నాకు మాటలు సరిగా రావు నేనొక జోకరుగా మారాను. బడికి వెళ్ళినా చదువు అబ్బలేదు. నాలోపం కారణంగా ఎవరు నన్ను ప్రశ్నించేవారు కాదు. అందువల్ల చదువుట మానివేసాను. దరిద్దతలో పుటాటను. 9వ తరగతి వరకు చెప్పులు లేవు. 70 రూపాయలతో ఒక ప్యాంటు కొని ఇచ్చాడు. చిరిగిపోయినా దానినే కుట్టుకొని వేసుకున్నాను. కోడికూర్, మాంసం వండుకునేవారము కాదు బుంబాయి రవవా తినేవారము. తోటి వారు మంచి వస్త్రములు ధరించినా చూచి బాధపేవాడిని. ఎందుకింత పేరికంలో పుటాటను దేవుడున్నాడా వారిని ధనవంతులుగా ఉంచి నన్ను నిరుపేగా ఎందుకు చేసాడు కులం లేదు, డబ్బులేదు ఎందుకీ స్థితి అని బాధపేవాడిని. చితతుకాగితాలు ఏరి అమ్మ వచ్చిన డబ్బును అమ్మకు ఇచ్చేవాడిని. నేను కాగితాలు ఏరుతండగా ఇద్దరు టీచర్లు, తోటి విధ్యారు�లు చూచారు తరువాత రోజు బడిలో నన్ను హీనంగా చాసి ఏడిపించారు. కేజి చితతుకాగితాలు ఎంత అని ఎగతాళ్ళ చేసేవారు. అమ్మ మంచి మాటలు చెప్పి ఓదార్చింది. బాబు దొంగతనం చేసేత తప్పు కానీ కష్టపడి పని చేసేత తప్పు కాదు అన్నది. అబద్ధాలు చెప్పరాదు, మోసం చేయరాదు కుటుంబం పోషించడానికి పని చేసుకోవచ్చున్నది. 7వ తరగతి నుండి 10వతరగతి వరకు అదే పనిలో ఉన్నాను. }రిలో వివాహం అయితే రికార్డు డాన్స చేసి వారు పెట్టిన అన్నం అంగిలో దాచి ఇంటికి తెచ్చేవాడిని. వేసవిలో �స్క్రీం అవ్ముతూ ఇంటిలో ఖరచులకు ఇచ్చేవాన్ని. నాన్న తాగుడు బలహీనత వల్ల డబ్బులు చేతికి అందేవి కాదు. నేనే ఎందుకు ్రేదవాడిగా పుటాటనని బాధ ఉండేది. వెలివేయబడిన కులములో పుటాటను.

అవమానాల మధ్య జీవితం :

ఒక రోజు ఎండలో వెళుతుండగా ఒక అమ్మను దాహానికి నీరు అడిగాను. చెంబులో నీరు తెచ్చి నీ కులం ఏదని అడిగింది. చెప్పగా కాలితో తన్ని పో అన్నది. అదే చెంబుతో పైనండి పోసి తాగు అన్నది. ఎందుకీ నాకు ఈ స్థితి అని పదే పదే క్రీస్తు ప్రేమకు సాక్షులు124

బాధపేవాడిని. నా బ్రతకులో నెమ్మది ఉండేదికాదు. నేను పనికి రాని వాడిని

చదువు లేదు. మాటలు సరిగా రావు నాపై నాకు అసహ్యాత కలికగది. పుటటకపోయినా

పర్వాలేదనిపించింది. కమయానిషుట వారి మాటలు విన్నాను. దేవుడు లేడని ఎర్రజైండ

పట్టుకున్నాను. ఎర్రజైండ నినాదాలు చేసాను రౌడిగా మారాను. చందాలు పోగు

చేసేవాడిని. ఇంటిలో మంచివాడిగా బయట దుర్మారుగడుగా కపట జీవితం

జీవించేవాడిని. సినిమాలు చూచేవాడిని.

ప్రధానులతో వారిని కూరచుండబైట్టుటకు నేల నుండి దరిద్దులను లేవనెత్తువాడు

పెంట కుప్ప నుండి బీదలను పైరకతతువాడు. కీర్తన 113:8

క్రీస్తులో కొత్త జీవితం : నా జీవితంలో అట్టి మాటలైన్నడు వినలేదు. ఏ విప్లవ

నినాదాలు నా జీవితాన్ని మార్చలేదు. వాక్యం వినగా ఆ మాటలు నా కొరకే

అనుకొని రోడడు మీద ఆగిపోయాను. భగవంతుడా బీదలకు ఆధారం ఇవవాగలిగితే

నేను నీ యెదుట నిలిచానయ్యా నన్ను మార్చు నీ సేవ చేస్తానని నిబంధన చేసుకున్నాను.

ఆ రోజు జాన్గారు సుశీలమ్మ గారు సతెతన పల్లి నుండి వచ్చారు. 30 మంది

కూడుకునేవారు. ఆత్మీయు తండ్రి అబ్రహాము సుధాకర్ గారు సతీమణి వేర గ్రేస్

గారు ఆత్మీయంగా బలపర్చారు. వారి దగ్గరకు వెళ్లగా ఏదో బరువు తీసేసినట్లు

అనిపించింది. నాలో చెత్త అంతా తీసి శుభ్ర�పర్చబడిన అనుభవం పొందాను.

హల్లెలూయా.

ఆ సుశీలమ్మగారికి నామీద అనుగ్రహం కలిగింది. నన్ను క్రీస్తు చెంతకు

నడిపించి రక్షణానుభవం అందించాలన్న భారం ఆమెకు కలిగంది. ఆమె పాట పాడగలదు.

నన్ను పిలిచి ఆ పాట నేర్పించి ప్రార్థన నేర్పించింది. రౌడీ జీవితం పూర్తిగా మార్లేదు.

ఒక రోజు రౌడ�లకు పని అపపగించేవాడిని, మారణాయుధాలు ఉండేవి. అబద్ధాలు

నేర్చాను, ఇవన్నీ ఎవరివి వారికి ఇచ్చేదామని వెళుతున్నాను. హనుమాన్ నగర్లో

ఒకరిని చంపాలని వచ్చానన్నాడు ఆ గాయపర్చిన వ్యక్తిని చంపాలనుకున్నాను. ఆ

క్షణంలో మా తల్లి అడడ్ం వచ్చింది. ఆమె మాటలు విని షాకులో కిందపడిపోయింది.

తరువాత వద్దని చాలా ఏడ్చింది. నాన్న గురించి కూడా అంతగా ఏడవాలేదు. నీ

రహస్య జీవితం ఇంత దారుణంగా మారిందా అన్నది. ఆమె ఏడచుట నేను వేదనకు

గురయయాను నా ఆత్మీయు తల్లి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. చాలావిషయాలు

వివరించారు ఆ దినం స్థిరమైన నిరణయం తీసుకున్నాను. ద�ర�న్యం చేయు జీవితానికి

సవాస్థి చెప్పాలనుకున్నాను. సినిమాలు మానలేదు. మందిరంలో ప్రతి రాత్రి సంపూరణ

క్రీస్తు ప్రేమకు సాక్షులు125 ఆరాధన జరికగది. నా ఆత్మీయు తల్లి పరిశుద్ధాత్మ పూరుణరాలై ప్రవచనం తెలిపింది. నా కుమారుడా నేను నిన్ను వాడుకొనబోవుచున్నాను. నీవు నా సేవకుడివి అని ప్రభువు నిన్ను కోరుకున్నాడని చెప్పింది. ఆ మాటలు వేర వారి కొరకు అని తలంచాను. నాకుమారుడా లాజరస్ అని పిలుపు వినిపించింది. నా సేవకు ప్రతిషిటంచానని వినిపించింది. శారావలై నవువాకున్నాను. పొరపాటన నన్ను పిలిచారా అన్నాను.

దేవుడు నేనే కదా నోరు ఇచ్చింది నిన్ను వాడుకుంటను అన్నాడు. ప్రభువా నేను కడుపేను బట్టలు సరిగా లేవు. సరైన స్థితి లేదు. ఆహారము సరిగా లేదు అన్నాను. రాబోవు కాలంలో అనేకులకు ఇచ్చే విధంగా నిన్ను దీవిస్తాను అన్నారు. ప్రభువు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను. మా పాస్టు గారు బైబిలు స్టడీకి పంపుతాను అన్నారు. 10వ తరగతి 3 సార్లు తప్పాను కానీ బైబిలు కాలేజిలో ప్రథమ శ్రేణిలో పాసయయాను. 1994 డిపసంబరు 19వ తేదిన పఘుల్ గాసపల్ పరిచర్యలో సుదాకర్ అయ్యగారు వివాహ వేడుక్కు రమ్మన్నారు. మొదటిసారిగా ఒంగోలులో అడుగు పెటాటను. నిన్ను ఈ జిల్లాలో వాడుకుంటను అనే స్వరం విన్నాను. వినుకొండలో నా పరిస్థితి ఎరిగినవారి మధ్య సేవ చేయదలిచాను. 1995 ఆగషుట 24వ తేదిన మేరి అనే యువతితో వివాహం జరిగింది. 1996లో గుంటూరులో ఉండి ప్రార్థన చేయగా ఒంగోలు పట్టణం చూపించారు. నాకిష్టం కాలేదు. 2 సంవత్సరాలు దర్శనం ఇచ్చి మాట్లాడేవారు. నేను వెళ్ళుటకు ఇష్టవైతే ఆత్మీయు తండ్రితో మాట్లాడాలి అన్నాను దైవజనుని కుమారుడు రవిని సంప్రదించాను. ఒంగోలులో గోపాల్ నగర్లో సేవ ఆరంభించాను. దేవుడు ఇద్దరు మగభడడ్లనిచ్చారు. సేవలో ప్రేమించే విశ్వాసులనిచ్చారు. ప్రభువా ప్రేమిుస్తావని తెలసు గానీ ఇంతగా ప్రేమిుస్తావని తెలసుకోలేకపోయానయ్యా అని దేవుని స్తుతించాను. పాటలు వ్రాయుట, పాడుట వరంగా ఇచ్చాడు. దేనికి పనికి రాని నన్ను అనేకులకు ఉపకారిగా మార్చారు. నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. బహ�జనములకు నన్ను శోభాతిశయంగా మార్చారు. అనేకులకు నా సాక్ష్యం ఉపయోగకరం కావాలి. ఏ దికుక లేని నాకు దేవుడు కోటగా, కొండగా నిలిచారు నా జీవితాంతం క్రీస్తు ప్రేమను కొనియూడగలను.

సేవా పఘలితాలు :

రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ఆధ్యాత్మిక అనుభవాలతో కొనసాగు క్రీస్తు ప్రేమకు సాక్షులు126

కృపనిచ్చారు. లేపబడిన దర్శనముతో సాగిపోవాలని తలంచాను. ఒంగోలులో లోతైన

శ్రమలు, ఆర్థిక ఇబ్బందుల నుండి లేపాడు వివరిస్తాను.

అపో 26:19

కాబట్టి అగిప్రప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయుడను

కాక అని పౌలు లోబడిన రీతిగా ఒంగోలులో రఫాయేలు గారి పెద్ద కుమారుని

వివాహం కొరకు మొదటిగా ప్రవేశించే సమయంలో నాలో ఒక స్వరం విన్నాను.

ఒంగోలు పటటణసతులను దీవించు పరిచర్య చేయు ధన్యతనీయండని ప్రార్థించుట

ఆశ్చర్యం కలిగించింది. తర్వాత మేరి అనే వనితతో వివాహం జరిగింది. తరువాత

గుంటూరులో పాస్టుకు సహకారిగా ఉన్నాము. రోజు ఆత్మీయంగా బలపడ్డాము.

నేనెకకడ సేవ చేయాలని ప్రార్థన చేసాను. నేను మాటలాడు సమయంలో స్వస్థతలు

చూసాను. ప్రభువు ఒంగోలు అని చూపించారు. 18 నెలలు గంటూులోనే సేవ

చేయగలిగాను.

యిర్మయా 20:7 ప్రభువా నీవు నన్ను ్రేపర్రింపగా నీ ప్రపరపణకు లోబడితిని

నీవు బలవంతం చేసి నన్ను రగలిచితివి. పరిశుద్ధాత్ముని ప్రేణ నన్ను బలవంతం

చేసింది. ఒంగోలులో పరిచర్య ఇష్టం లేనప్పటికీ సుధాకర్ గారు డబ్బులిచ్చి ఒంగోలు

పంపారు. 1997 �న్ 30వ తేదిన వెళ్ళాను సంఘం చూపకుంటే రిక్షా తోలుకుంటను

అని చెప్పగా నెలకు 600 రూపాయలు 6 నెలల వరకు సహాయం చేస్తాను అన్నారు.

సేవా ప్రారంభం : ఒక ముస్లిము కనిపించింది గది అద్దెకు కావాలని

అడుగగా నా సామాను చూచి 220 అద్దెకు ఒక రాము ఇచ్చింది. ఒక ఇంట్లో

కుటుంబ ప్రార్థన చేసి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నీళ్ళు వచ్చాయి. 50 కిలోల భయ్యం

తడిచిపోయాయి. భయ్యం పేసాను. తినుటకు ఆహారం లేకుండా బాధపడ్డాము.

నాకు కండకటరుగా ఉద్యోగం వచ్చింది కానీ సేవ కొరకు సమ్మతించలేదు. వినుకొండలో

21 రోజులు ప్రార్థన చేసాను. ప్రభువా నన్ను అభిషేకించి వాడుకో మండుచున్న

హృదయంతో పరిశుద్ధాత్మ నాలుకతో పట్టువిడువక ప్రార్థన చేయసాగాను. ఒక వ్యక్తి

ఉద్యోగం కొరకు ప్రార్థించమని అడిగారు. ప్రార్థించగా ఉద్యోగం లభించింది. నేను

కూడా ఉద్యోగం చేయాలనే ఆశ కలిగింది. ఉద్యోగం ఇప్పించండి ఉద్యోగం చేసుకుంటా

సేవ చేస్తాను అని అడిగాను ప్రభువు నా ప్రార్థన నిరాకరించారు.

ప్రభువు నన్ను ప్రశ్నించారు ఆకలి అయినా, ్రశమయె�ున, మరణమైనా సేవలో

క్రీస్తు ప్రేమకు సాక్షులు127 ఉంటనని మాట ఇస్తావా? అని అడిగారు. నేను మాడు విషయాలు చేయమని అడిగాను సర అన్నారు. నా వెంట మీరు ప్రతి క్షణం ఉండాలి, నేను చేయి పెట్టిన చోట మీరు చేయి పెటాటలి, నాఅడుగు కంటే మీ అడుగు ముందు ఉండాలి. నా మనోనేత్రములు వెలిగించబడ్డాయి. నీకు నాకు మధ్య ఒక నిబంధన కావాలి. ఆకాశం నుండి ఒక కాగితం దిగింది. మా మాటలన్ని వ్రాయబడ్డాయి. నా పేరు సంతకం చేసాను. నా చేవ్రాలుపై నజరయుడైన యేసు అని సంతకం పెటాటరు. ఒక ఉద్యోగస్తునికి లేని సంతోషం నీకిస్తాను నిన్ను పోషిస్తానని తెలిపారు. నీ సేవకు వచ్చాను 2 నెలల్లో చాలా నష్టం అనుభవించాను అని అన్నాను. నేను నా భార్య భోజనం చేసిన రోజులు లైకికంచగలము. ఇల్లు మారాము పాస్టు గారు పిలిసేత బైల్లంకొండ వెళ్ళాము. వర్షం రావడం వల్ల ఇల్లు తడిచిపోయింది. ఇంటి పకకనవారు భయ్యం ఇస్తే వద్దన్నాము. దేవా నేను నీచేత పంపబడాను ఆహారం మీర పంపాలని ప్రార్థన చేవాను. సాయంత్రం ప్రార్థించిన వేళ్లో ఒక యవవానసు�డు పసైకిల్పై వచ్చి అమ్మ పంపింది 5 కేజిల భయ్యం సరుకులు అని ఇచ్చి వెళ్ళాడు. మా విశావాసం అధిక మయింది. తరువాత కిడ్నీ బాదితురాలి కొరకు ప్రార్థించాను. స్వస్థపరచి దేవుడు మహిమ పొందాడు. లైకికంచలేనన్ని అద్భుతాలు చేస్తూ వాక్యం స్థిరపరుస్తూ చిన్న పరిచర్యలో తోడుగా ఉండి నడిపించారు. మాకు 4 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఆత్మీయభడడ్లనీయమని అడిగాను. 1999 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేది కొంత మందికి బాపీతస్మం ఇచ్చాను.

ఆ తరువాత నాకు మొదటి భడను దేవుడిచ్చారు. ఆ బాబు 2వ సంవత్సరంలో అస్వస్థతకు గురయయాడు. చివరకు మందులతో బాగయింది. రెండవ బాబు పుటాటడు. బాబుకు అస్వస్థత కలగగా చిన్న పిల్లల డాక్టుకు చూపగా ఆక్సిజన్ పెటాటలి అన్నాడు. డబ్బులు లేవు మందులు రాసి పంపాడు. సంఘం పెద్దది కాదు ఆదాయము లేదు. ఆటో కావాలని ఒక వ్యక్తిని అడిగి తీసుకొని 4 నెలలు ఆటో తోలను. రాత్రి సేవలో ఉండేవాడిని. సేవ అన్నాడు దర్శినమన్నాడు అని స్ణిగారు. పౌలు డేరాలు కుట్టిసేవ చేయలేదా అని ప్రోత్సహించారు.

ఒకసారి ఆటోలో యవవానసతురాలు వృదు�రాలిని ఇంటిలో దించగా మీరు దైవ సేవకులా దేవుడు మవ్ములను అధికంగా వాడుకుంటారు అన్నది. చాలా పేద స్థితిలో చలికి వరా�నికి ఇబ్బందులు ఎదురొకన్నాము. ఒక అవ్మాయి చీటి వేస్తున్నాను మందిరానికి ఒక చీటి ఇస్తానన్నది. దేవుని నడిపింపు నుండి బయటకు వచ్చాను. ఈ విషయంలో దేవుడు సహించడు ఒప్పుకోడు, జాగ్రత్త వహించండి పాడుకున్నవారు క్రీస్తు ప్రేమకు సాక్షులు128

మానుకున్నారు నన్ను పిలిచి జైలు పాలు చేస్తారని ఆ చీటి నా పేరున నిలబడవుని

తప్పించకోగ 8 లక్షలు కట్టవలసి వచ్చింది. డబ్బు వద్ద ప్రేమ పనికి రాదని గుణపాఠం

నేరాపరు. అప్పులవారు భయంకరంగా నిందించేవారు. భడడ్లను దాషించారు,

క్షమించమని ప్రార్థించాను. శ్రమలు కలుగగా ముందు త్రోవ విడిచాను అని గోజాడి

ప్రార్థించాను. అవమానాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల నాలాటివాడు దేవునికి పనికి

రాడు నా బ్రతకు వ్యర్థమని ఎంచాను. లారి కింద పడి మరణించదలిచాను. పిల్లలు

అస్వస్థతకు గురికాగా అప్పుల పాలయయాను. ఒంటరినయ్యాను. నన్ను మర్చిపోయావా

ప్రభు అని తలంచగా నేనెరుగని వ్యక్తితో హెాచ్చరించావా అని స్తుతించాను. నేను

నీతో ఉన్నాను, నీవు నా సొత్తు, ముద్దు భడడ్వు అన్నాడు. నా భార్యకు కడుపు నొప్పి

రాగా ఆసుప్రతిలో చూపించగా కడుపులో గడడ్ ఉంది అన్నారు. నా భార్యను ప్రార్థన

ద్వారా దేవుడు బ్రతికించారు. నన్ను బలపరుస్తూ నిలబైటాటరు. నన్ను వృద్ధి చేయి

ప్రభువా అని అడిగాను. ఏడుగురి ద్వారా స్థలము ఇస్తాను అని పసలవిచ్చారు.

నాతనంగా వచ్చినవారు ఒకరు 25 వేలు ఇచ్చారు, మరొకరు ఉద్యోగం వేసత 50

వేలు ఇచ్చారు కానుక ఇచ్చింది. మేము ఉన్న స్థలము కొన్నాము. గుడిపస తీసేసి

సిమెంటు రకులతో కప్పి మందిరముగా వాడు కున్నాము. ఆ క్షణంలో పరిశుద్ధాత్మ

దేవుడు మాట్లాడాడు. వేదన పొందిన దేశం మీద మబ్బులు నిలువవు, మేపఘాలు

గాలి వీచగా సార్యకాంతి వస్తుందన్నారు భార్యతో కలిసి ప్రార్థన చేసాను. ఏ ప్రజలమ

ధ్య ఉన్నావో నిన్ను చూచి బభయపడు స్థితికి రప్పిస్తాను, లైవ్ము తేజరిల్లుము అన్నాడు.

2 సంవత్సరాలలో అప్పులు తీర్చాను. మంచి మంచం, మోటరు పసైకిలు ఇచ్చాడు

రెండవ బాబుకు డెంగు జ్వరం ద్వారా శ్రమ సంభవించుట :

బాబు బలహీనత వల్ల అంబులైనసులో గుంటూరు ఆసుప్రతికి చేరాము దారిలో

వర్షము బాధించింది. దర్శనములో తెల్లని చొకాక చూచాను మరణిస్తాడా అని

భయపడాను. ఆసుప్రతిలో ఇనుప మంచం లభించింది. రకతపు వాంతి చేసుకున్నాడు.

పసలైన్ ఎకికంచారు. అలసట వల్ల నేను నిద్ద పోయాను. నన్ను ఎవరో తల కొట్టినట్లు

భావించి నల్లని ఆకారం దాటినట్లు భావించాను. సలైన్ పెట్టిన దానిని బాబు పీకేసాడు.

చేయి నుండి రకత కారి గడడ్ కట్టింది. ఏడసతూ నీవిచ్చిన భడడ్ కావాలని ప్రార్థించాను.

మరణ దర్శనం కలిగింది. తెల్ల వస్ర్తాలలో ప్రభువు వచ్చి కళ్ళు తుడుచుకొని చూడు

అన్నారు అదే భడడ్ తెల్లని వస్త్రములతో సాకలుకు వెళుతన్నట్లు దర్శనంలో చూచాను. నీ

భడడ్ బ్రతకుతాడు నా సేవ చేస్తాడు అన్నారు. వెంటనే ఆరోగ్యం పొందుకున్నాడు.

క్రీస్తు ప్రేమకు సాక్షులు129 గతంలో నన్ను మోసగాడు అని నిందించేవారు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడగా యోబుకు రెండింతలు ఇవ్వగా కృప కాలంలో మాడు రెట్లు దీవెన కావాలని అడిగాను. 2005లో విశాలమైన స్థలం తీసుకున్నాము. పేద స్థితిలో ఉన్న నన్ను పైకి తీసుకువచ్చి ఇంతటి భాగ్యమా అని ఆలోచించాను మరొక దర్శనం చూచాను. సముద్రం దగ్గర రాళ్ళ మీద ఒక పక్షి కనిపించింది. ఈ పక్షి ఆవతలి ఒడడుకు ఆగకుండ ప్రయాణం చేస్తుందని ఒక వ్యక్తి చెప్పాడు. రెక్కలు గల పక్షికి శక్తినిచ్చిన నేను దేశాలు తిపపలేనా అన్నాడు. 2005వ సంవత్సరంలో దర్శనం ఆధారంగా ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించాను. క్రీస్తు సంచరించిన ప్రాంతాలలో తిరిగాను. 8 సార్లు విమానం ఎకాకను. నీకృప నన్ను విడువదు ప్రతి పాటలో వివరిస్తాను.

Photograph from page 75 of Kreesthu Premaku Saakshulu
పేజీ 75

నన్ను బలపరచువానియందే నేను సమసతము చేయగలను. నా సాక్ష్యం చదివి ఆత్మీయంగా బలపడి మంచి సాక్షులుగా జీవిస్తూ దేవుని ఘనపర్చాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్ ! క్రీస్తు ప్రేమకు సాక్షులు130

సాక్ష్యం 19. రక్రైస్తవ కుటుంబంలో జన్మించిననా లోకాశలతో

ఉపొపంగుచూ మారగం తప్పిన వేళ్ నాన్న గారి ప్రార్థన ద్వారా

రక్షించబడాను. వేదాంత విద్యను పొందాను. ప్రమాదంలో

కాలు పోగొట్టుకున్ననా ఆత్మల జాలరిగా మార్చి మహిమ

పర్చబడుతున్నారు.

శ్రీ జాన్ పరంజ్యోతి గారు, వైలవరం,

ఫోన్ నం. 9133201201,

""ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూరచుకొనవు, అయినను

మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు, మీరు వాటికంటై బహు ్రశ�షుటలు

కారా?" - మత్తయి 6:26

పరిచయము :

దేవునికి స్తుతి కల్గుగాక. దేవుడు నా పట్ల చేసిన గొప్ప

కార్యాలను వివరించే అవకాశము కలిగినందుకు ఆ దేవునికే

స్తుతి సోత్రతములు. నా జీవిత కాలమంతా దేవునినే మహిమ

పర్చాలని నా ఆకాంక్ష నా బాధలలో, శోధనలలో ఆదరించారు.

సాక్ష్యము సేకరించి మీకందించు అవకాశమచ్చిన నెహ్రూ

సోదరుడు, గొప్పవిశ్వాసి గానున్న సేవకునికి నా క(ష�స:13)తజ్ఞతలు.

నా పేరు కొరకొపపుల జాన్ పరంజ్యోతి మాతల్లిదండ్రులు శ్రీ జోసెఫ్ శాస్ర్తి. తల్లి రక.

మార్తమ్మ గార్ల ప్రథమ కుమారునిగా జన్మించాను. నాన్న గారు రెవరెండుగా దైవసేవ

చేసేవారు. బాల్యంలోనే మా తల్లిదండ్రులు వైలవరం సమీపంలో నున్న చిన్న

గ్రామానికి తీసుకొని వచ్చారు.

నాన్న గారి సువార్త సేవార�ం ఆ గ్రామము తరలి వెళ్ళాము. బాల్య జీవితంలో

భక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో దేవునికి అతి సమీపంగా ఉండేవాడిని. భయము

బభక్తితోనే జీవించాను. నాకు యవ్వన ప్రాయము వచ్చేవరకు ఏ మాత్రమా దురలవాట్లకు

చోటివవాలేదు. ఎందువలన అనగా ప్రార్థనలో భక్తి వాతావరణములో నన్ను పెంచారు.

6 వ తరగతిలో గుడివాడలో మన్న యు.పి. సాకల్ లో చేర్పించారు. వరల్డ్విజన్

హాస్టల్లో ఉండి విద్యాభ్యాసం కొనసాగించాను రక్రైస్తవ బోరిటంగ�లో నుండగా ప్రార్థనలు

క్రీస్తు ప్రేమకు సాక్షులు131 నిర్వాహించేవారు. దానితో పాటుగా సేవాచ్చు లభించుట, స్నేహితుల పరిచయం వల్ల నాలో లోకం ప్రవేశించింది.

భక్తిలో దిగజారుట :

ఒక సందర్బుంలో మంచి శుక్రవారం వేళ్ హాస్టల్లో కరుణామయుడు సినిమా చూపించారు. అప్పటివరకు సినిమా అనగా ఏమటో నాకు తెలియకుండా పెరిగాను. ఆ సినిమా తరువాత చిరంజీవి గారి సినిమా అభిలాష అనే సినిమాను కూడా చూపించారు. క్రొత్తగా సినిమా లోకంలో అడుగు పెట్టిన ఆ అనుభవం తర్వాత నాలో సినిమాల పిచ్చి ఆరంభం అయింది. టీవీ కూడా చూచే అలవాటు లేని నాకు నా స్నేహితులు సినిమాలకు ప్రోత్సహించారు నాలో ఆసక్తి పెరిగింది. ఆమాటలు, జోక�్స, న(ష�స:13)త్యాలు నచ్చాయి. సినిమా హాలకు వెళ్ళుటకు అలవాటయ్యాను. సినిమా డానసులు ,డైలాగులు నేరచుకొని ఆడ్రిల్లలను అల్లరి పెటటసాగాను. ఆ రోజుల్లో ప్రేయర్ లీడరుగా పెటాటరు. ఆ �డరుతో అందంగా ప్రార్థన చేయించి వారు పండుకొనునట్లు చూచే భాద్యత నాకుండేది. అందరా నిద్దపోయిన తర్వాత చొకకతీసి గోడదాకి సినిమాకి పసకండ్ షో చూచుటకు పారిపోయేవాడిని సాకలుకు వెళ్ళి హాజరు వేయించుకొని ఉదయకాలము కూడా సినిమాకు వెళ్ళుటకు అలవాటు చేసుకొని విచ్చలవిడిగా జీవించుటకు అలవాటయ్యాను. దొంగతనాలకు పాలపడాను. ఆడ్రిల్లలను అల్లరి పెట్టుట నేరచుకున్నాను. దురలవాట్లు అలవాటుగా మారాయి.

నా పరిస్థితి వారెనుకు తెలిసి ఆయన నన్ను వెంబడించాడు. నన్ను పట్టుకొని లోపల ప్రశ్నించారు. నన్ను స్వయంగా చూచినందువల్ల నాన్న వచ్చి చెప్పు తీసుకొని కొటాటరు. తాతాకలికంగా మారుప చెందినను 9వ తరగతిలో నన్ను వైలవరములో మరొక సాకల్లో చేర్చినారు. స్థలం మారినా బుద్ధి మార్లేదు. సినిమా పిచ్చి పోలేదు మరలా నాన్న వచ్చి కొటాటరు. నా పరిస్థితి చూచిన మానాన్న ఒక సంవత్సరము తొమది నెలలుగా ఉపవాసంతో ప్రార్థించారు. ఒక మరడ్రు కేసులో ముదా�యిగా ఉండవలసి ఉండగా నేను వైలవరం వచ్చినందన అద్భుతంగా దేవుడే నాన్న ప్రార్థనల పఘలితంగా తప్పించారు. ఆ తర్వాత యాత్ క్యాంపుకు నాన్న నన్ను వెళ్లాలని నిరాకరించారు. నా పరిస్థితి ఆత్మీయంగా చాల దిగజారింది. క్రీస్తు ప్రేమకు సాక్షులు132

సినిమాలు, దుష్ట స్నేహితుల సాంగత్యం నన్ను పాడు చేసింది. తాతాకలిక

తీరా�నాలు చేసికొని కొంత భక్తి జీవితం కొంత లోకంలో పెనుగులాడాను. ఒకసారి

రాజమండ్రి దగ్గర రావేశవార్ పేట }రిలో బైత్లహేాము ఆ్రశమముండేది.

క్రీస్తుతో క్రొతతజీవితము ఆరంభం :

ఆ ఆశ్రమంలో 8వ తరగతి నుండి పీజీ వరకు నెల రోజులు వారి సమక్షంలో

క్యాంపు నిర్వాహించగా నేను హాజరయ్యాను ఒక దైవజనుడు వాక్య పరిచర్య చేసేవారు.

ఆయన తరగతుల వారికీ కావాల్సిన సరై�కుటలు భోదించేసారు. ఏ ప్రాంతము వెళ్ళిన

కుకకతోక వంకర అన్న సామెత ఆధారంగా నా వంకర్జీవిత అలవాట్లు మార్లేదు.

చాలా తకుకవ ఫీజు మాత్రమే కట్టించుకునేవారు. మాడు దినాలు మంచి వరతమానికులు,

గాయకురాలైన అంశుమతి మేరి గారు జైపాల్ గారు వచ్చి మంచి సందేశాలు

పాటలతో మంచి ఉజ్జీవ ప్రార్థనలు జరిగాయి. అందరం ఆనందంగా పాలుగన్నాము.

భీమవరం నుండి కొందరు యువకులు సరభలకు వచ్చి పాటలు ్రడవ్స

వాయిద్యాలతో పాడి వినిపించేవారు. నేను కాంగో కొటాటలని ఇద్దరమా పోటీ పడ్డాము

అపుడు టీచర్లు వీడి పేరు పరంజ్యోతి కాదు పరంకోతి అని పెటాటరు. సబ్బులు కొని

తీసి బావిలో పడవేసి అల్లరి చేసేవాడిని అందరా తిట్టేవారు. గొడవలు చేస్తూ

రాళ్ళు విసిరవాడిని. ఆయ్యగారి కుమార్తె మాకు లెక్కలు చెప్పేది. కోపంతో అక్క

కాళ్ళు విరగొటాటలి అనిపించేది. ఒక సారి 30 మంది యవవానసు�లలో ఇద్దరం పక్కన

కూరచున్నాము. అమ్మగారు నిర్మలమ్మగారు పాట నేర్పించి ""పోయెనే పోయెనే నా

పాపా భారమంతా పోయెనే నేరచుకున్నాము. అంతలో పాస్టరుగారు వచ్చి మీలో

ఎంతమందిలో నున్న పాపభారము పోయిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆ

తరువాత పాపము దాని పఘలితాలు భోదించుట ఆరంభించారు. పాపమునకు జీతము

మరణము ఈరోజుల్లో యవ్వనస్తులు పాపమునకు పరిరగతతుచున్నారు

యవనుడా, నీయవనమందు సంతోషపడుము, నీ యవనకాలమందు నీ

హా(ష�స:13)దయము సంతష్టిగా ఉండనివ్ము, నీ కోరిక చొపపునను నీ ద(ష�స:13)ష్టియెకక యిష్టము

చొపపునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీరుపలోనికి తెచ్చునని

జ్ఞాపక ముంచుకొనుము. ప్రసంగి 11:9

ఆయన మాటలు కొంత భాగం ఇష్టం వచ్చినట్లు జీవించు అన్న మాట

నచ్చింది కానీ తర్వాత భాగము తీరుప గార్చి వివరించగానే నా కండ్ల వెంబడి

క్రీస్తు ప్రేమకు సాక్షులు133 ఆవిరామంగా నీరు ప్రవహించసాగింది దు'ఖం ఆగలేదు ఆయన నాతో మాట్లాడినట్లుగా భావించాను అకస్మాత్తుగా వేడి ఆవిరి నాపై ఆవరించింది గట్టిగా ఏడ్చేస్తున్నాను. బయట నిలిచిన వారు అంతలోనే పరురగతతుకుని వచ్చారు ఎందుకనగా పరంజ్యోతి ఏదో అల్లరి పని చేసి ఉంటాడు అందువల్ల అయ్యగారు కొడుతున్నారని తలంచారు నేను కిందపడి దొర్లి దొర్లి ఏడచుచుండగా నన్ను తట్టిన బాబు కూడా పశ్చాత్తాప్ పడసాగాడు. పరిశుద్ధాత్మ ప్రభావం క్రమంగా 18 మందిని తాకింది. 18 మందిలో ఆ రోజు రక్షణానుభవాన్ని అందుకున్నాము వెంటనే అందరి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగాను. లెక్కలు చెప్పిన అక్కను కూడా నీ కాళ్ళు విరగొట్టే చెడు ఆలోచన చేశాను క్షమించు అని అడిగాను.

అవ్మాయిల గార్చి చెడు ఆలోచించానని పశ్చాత్తాప్ పడి క్షమాపణ అడిగాను. ఇం్రవరికి చెప్పాలో క్షమాపణ చెప్పగలవా అని అయ్యగారు అడిగారు అవునండి, అమ్మ నాన్నలకు విరోధంగా పాపంలో జీవించాను. క్షమాపణ అడగాలన్నాను. ఒక కవరు ఇచ్చి ఉత్తరములో వ్రాయి అన్నారు "" నాన్న , ఒక మీటింగులో బోధించగా నా పాపాల్రై పశ్చాత్తాప్ పడి మరుమనససు పొందాను. మీకు విరోధంగా చాలా పాపాలు చేశాను. క్షమించండి అని ఉత్తరము వ్రాసి పోస్టు చేసాను. నాన్న 2 ఇడ్లిలు తిని దాదాపుగా 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉపవాసాన్ని ఆపివేశారు. ఆ తర్వాత కేరళ్లో బైబిలు పసమనార్కి వేదంత విదయకై పంపారు. అలా సంవత్సరం డిప్లొమా చేసాక నాన్న సేవలో పాలుగని సహకరిస్తూ పాటలు, సండే సాకలు యవవానసతుల సందేశాలలో సహకరించు చండగా వివాహం చేయాలని నాన్న గారు ఆశించారు.

వివాహానుభావం :

వివాహ విషయము దర్శనము ఇచ్చారు. మేనమామ కుమారెత తో వివాహము చేసారు. వివాహము తర్వాత నా భార్యతో ముందుగా బైబిల్ చదివి ప్రార్థన చేయించాను. కొంత కాలము తర్వాత ఒక దైవ జనుడు నన్ను కొపఫిపు హె�టల్కు పిలిచి, ఇదిగో బాబు, భక్తిలో పడి ఉపవాసాలు చేస్తూ భార్యను పట్టించుకొనుట లేదని గ్రహించాము. అది మంచిది కాదని హెచ్చరించారు. ఉపవాసాలు ఆ్రవున్నారు. నిజమేకదా అని పించింది బైబిలు చదువుట తగిగంచాను లోకము నాలో ప్రవేశించింది. నా భార్య ప్రార్థించుట కూడా సహించలేక పోయాను. దేవునితో సహవాసం దారమగుట క్రీస్తు ప్రేమకు సాక్షులు134

వల్ల పసైతాను ప్రవేశించింది. పసైతాను ప్రవేశించుట వల్ల నాలో పాత అలవాట్లు

ప్రవేశించ సాగాయి. మరల పూర్తిగా పాడయిపోయాను సిగరెట్లు త్రాగి పాపం

చేసాను.

ఉజ్జీవము ప్రవేశించుట :

రెడిడ్ పాలైంలో ఉజ్జీవ సరభలకు వెళ్ళుట సంభవించగా అక్కడ దైవజనుని

వాక్యము తిరిగి నాలో భక్తి భావాన్ని ర్రింది. ఆమాక్య భాగము రాతుగ్రంధం లోని

మాట ప్రభావితం చేసింది.

అతడు నా కుమారీ, యెహె�వాచేత నీవు దీవెన నొందినదానవు, కొద్దివారినే

గాని గొప్పవారినే గాని �యవనసు�లను నీవు వెంబడింపక యండుటవలన నీ మునుపటి

సత్ ప్రవర్తనకంటై వెనకటి సత్ ప్రవర్తన మరి ఎకుకవైనది.

రాతు 3:10

ఆ వచనము ఆధారంగా రక్రైస్తవ జీవితంలో రానురాను ఆధ్యాత్మికత పెరగాలి

కానీ దిగ జారిపోరాదు. అని వాక్యం బోధిస్తూ ఏడు దయయాలు పట్టిన వాడిగతి

కూడా మొదటి స్థితి కంటే ఘోరవైనదని కూడా వివరించారు. 1994 సంవత్సరము

మే 24 వ తేదీన రక్షణలో కి నడిపించిన డేవిడ్ మరలా నన్ను తాకారు. నా భార్యను

చేరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. నా ఆత్మీయ జీవితం పునరుద�రించబడింది.

నన్ను సలోమని సేవ్రై అభిషేకించారు దైవసేవకు సిద�పడ్డాము.

విజయవాడలో సేవ ఆరంభము :

నేను నా భార్య చిన్న ఇల్లు తీసుకొని సేవను ప్రారంభించాము. ఉదయాన్నే

అల్పాహారం తీసుకొని కరప్రతాలతో బయలుదేరవారము పంచిన ప్రాంతమంతా

ప్రార్థన చేస్తూ సాగిపోయాక 11 గంటలకు ఇల్లు చేరి వంట చేసుకొని కాసత విశ్రాంతి

తీసుకొని నాలుగు గంటలకు బయలుదేరి మరలా కరప్రతాలు పంచుచు సువార్త

ప్రకటించేవారము. నెమ్మదిగా చిన్న మందిరాన్ని ఏరపరుచుకోగలిగాము. 30మంది

సమకూడారు. 1999 లేదా 2000 సంవత్సరములో నాన్నకు కాలు విరిగింది.

నాన్న సేవ బలహీనమగుతుంది నీవు రావాలని వార్త వచ్చింది. నా వద్దనన్న 30

మంది సరభయలను వేర సేవకునికి అప్పగించి నేను నాన్న పరిచర్య చేయు సంఘము

చేరాను. సమీపంలో గ్రామాలల్లో 70 కి.మీ పసైకిల్ ద్వారా ప్రయాణించి సేవచేసేవాడిని.

క్రీస్తు ప్రేమకు సాక్షులు135 నాన్నసేవ వుంది గాని నీకు వేదాంత విద్య కావాలి. సేవకులను నడిపించాలంటే ఉ న్నత విద్య కావాలన్నారు.

నా చెల్లి హేాప్సిబా అప్పటికే బైబిల్ కాలేజీ చదువుచు ఉండేది ఆ తర్వాత భ.టి.హెచ్ కోర్స్ ్రై భారత్ బైబిల్ కాలేజీలో చేరాను. వివాహమైన వాడినని ఇద్దరు బిడ్డలు ఉన్నారని నాకు ఒక చిన్న సంఘపరిచర్య అప్పగించారు. ఆ పరిచర్య కొనసాగిస్తూ కోర్సులో నుండేవాడిని. మేడి చెర్ల ట�న్ దగ్గర బాప్టిస్టు చర్చిని అప్పగించారు. చివరి సంవత్సరము పూరతయిన రోజులో ^్రకు సబ్జెక్టులో మారుకలు సరిలేవు మరలా వ్రాయాలన్నారు. నాన్న చర్చిలో మరణము తప్పించుట యెహోవా వశము అన్న అంశంపై ప్రసంగించి తిరిగి ప్రయాణవైయయాను. ^్రకు సబ్జెక్టు పరీక్షా వ్రాయుట్రై ప్రయాణవైన దారిలో చాల పెద్ద వర్షము వచ్చింది.

భయంకరమైన లారీ ప్రమాదము ఎదురొకనుట :

దారిలో వర్షంలో బాగా తడిచి పోయాను ఏ బససు ఆగలేదు. ఒక వ్యాను కూరగాయలతో హైదరాబాదు వెళ్ళుచుండగా ఆపి అడిగాను. నన్ను ఎకికంచుకున్నాడు. మనీలారీలో అలసిన నేను నిద్దలో దిగిపోయాను.

కొద్ది సమయము తర్వాత అరుపులు, కేకలు వినిపంచాయి. ఎకకడున్నానో తెలియలేదు. ఇక్కడ ప్రమాదము జరిగిందని తెలుసా? మీకాళ్లు చూచుకున్నారా? అన్నారు నా కాళ్లు లారీలో ఇరుకుకపోయాయి తలుపు దగ్గర ఎడమ పక్క డోర్ }డిపోయి కోదాడ దగ్గర వ్రేలాడిపోయాను వెనకనుండి బండి గుద్దగా ఎడమ కాలు ఎముక పూర్తిగా విరిగిపోయి ఎముక రెండుగా విడిపోయింది. లోపలి బాల్ చిదికింది కుడికాలు పూర్తిగా చిదికి పోయింది రక్తం మొత్తం కారింది వెంటనే డ్రైవరు పోలీస్ సేటషన్ కు పారిపోయి వివరించాడు. ప్రమాదం తర్వాత పో�స్వారు ఒక గంట ప్రయాస పడి నన్ను భద్రంగా పైకి తీసి అంబులైనసులో మోసుకొని వెళ్ళారు. అబాధలో ఫోన్ చేయగా నాన్న ప్రార్థించు చండగా ""నాన్న నా రెండుకాళ్లు విరిగిపోయాయి అని చెప్పాను. నాన్న కొందరి పెద్దలతో కోదాడ వచ్చారు. రకతం ఎకికంచి పెద్ద హాసపటలకు వెళ్లామన్నారు. ఎవ్ .జి.నాయుడు ఆసుప్రతికి విజయవాడ చేర్చారు.

తరువాత ఏమ జరిగిందో తెలియలేదు. కుడికాలు తీసివేయలి విషవెుకుకతుంది కాలు లేక పోయినా పర్వాలేదు తీసివేయండన్నారు కాలు తీసివేసి కుట్లు వేశారు. క్రీస్తు ప్రేమకు సాక్షులు136

రక్తము 25 గ్రాములుంది. }పిరితితతులోకి రక్తము చేరుట వలన }పిరి

పీల్చిలేకపోయేవాడిని. లకషమంది రోగులలో ఒకరిద్దరికి సంభవించే ప్రమాదము

నాకు సంబభవించిందన్నారు. డాక్టు గారు బ్రతకుట అసాధ్యము నా దగ్గర తగిన

పరికరాలు లేవు అన్నారు. డాక్టు బాలు దగ్గర చూపమన్నారు. }పిరితితతులో రకతం

గడడ్ గట్టినపుడు తీసివేయుట అసాధ్యము గనుక మరణము తప్పదన్నారు. మానాన్న

గారిది చాల అచంచల విశ్వాసము అనగా మొండి విశ్వాసము ""అయయా, నా దేవుడు

పరమ వైదయడు. అసాధ్యాలను సుసాధ్యం చేయువాడు. నా భడను బ్రతికిస్తాడనే

నమ్మకము నాకుంది అని చెప్పి ప్రారి�ంచసాగాడు.

ఇక రెండు రోజుల్లో చనిపోగలనన్నారు నాన్న దైర్యం చెప్పారు ""మీరు

చేయగలిగిన వైద్యం చేయండి డాక్టు గారు, బ్రతికిసేత స్రి, లేదా తీసుకొని

వెళ్ళిపోతామన్నారు. మీ మొండి తనమును బట్టి ప్రయతి�స్తాము 50వేలు కటటండి,

ప్రయతి�స్తామన్నారు ఆ రోజుల్లో విశావాసులిచ్చింది తిని బ్రతికే వారికీ అంత డబ్బు

ఎక్కడ తేగలము? నా స్నేహితుడు డేవిడ్ తన అక్కను అడిగి 20వేలు తెచ్చి

డాకటరుకిచ్చాడు. వెంటిలేటర్పై ఉంచారు. అద్భుతంగా బ్రతికే ఉన్నాను. నాలుగు

రోజులు అలాకగ ఉన్నాను. పరంజ్యోతి తాలాకు ఎవరైనా ఉన్నారా అని మైకులో

చెప్పగానే మా స్వకీయులంతా ఏ వార్త వినాలోనని బభయపేవారట. 5వ రోజు నేను

కళ్ళు తెరిచానని చెప్పగానే ఆనందించి స్తుతించారట. ఆ సమయంలో నా వయససు

29 సంవత్సరాలు మాత్రమే. నాకు }హా తెలిసి నాకాలు లేదని గ్రహించి ఆ నిజాన్ని

జీరిణంచు కొనలేక చాలా బాధపడాను.

మరణము తప్పిందని సంతోషించు కాలురకై బాధదపొద్దని డాక్టు చాల కౌన్సిల్

చేసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత విరిగిన ఎముక*్న పసట్ చేసి సటంట్ రాడ్ వేసి ఎవ్.

జై.నాయుడు గారు తిరిగి ఆపరషన్ చేసారు గాని నేనిక సేవ చేయలేను, కుటుంబాన్ని

పోషించలేననే భావంతో చాలా నిరాశలోకి దిగిపోయాను జీవించాలన్న ఆశలేదు.

మరణమే గతి అని భావించాను నా భార్య పిల్లలను ఎవరు పోషిస్తారు. నా జీవితం

ఇతరులపైన ఆధారపడి బ్రతకలేను చనిపోదలచాను.

మరణము తపపదనే ప్రయత్నం విపఘలమగుట.

నా బాధలో నా వద్ద ఖరీదైన టాబ్లైట్లని కలిపి మ్రంగుటకు సిద్ధపడాను.

క్రీస్తు ప్రేమకు సాక్షులు137 నాన్నకు మెలకువ వచ్చి దగరకు వచ్చాడు ""నాన్న ఈ జీవితము నాకు వద్దు" అన్నాను.

"భాబు, అమ్మ నేను బ్రతికినంత కాలము పోషిస్తాము అన్నారు మీరు మరణించాక నారకవరు గతి అన్నాను. నాన్న ఓదార్చారు. ఆ తర్వాత నాన్న చాలా ధైర్యం చెప్పారు. నీవనుబభవించిన ప్రతి శ్రమకు రెట్టింపు ఘనతనిస్తారు. దేవుడు నిన్ను మంచి స్థానములో ఉంచుతారని తెలిపారు. నా మనససు కుదుట పడలేదు. నాకు సరియైన }రట ఓదారుప లభించలేదు. ""నేనొక మాట నీతో చెపపలేదని నాన్న నాతో మాట్లాడారు బైబిలు వాక్యం నీవు బోదించినదే గురతుచేస్తానని మతతయిలో ఆకాశపక్షులను దేవుడు పోషిస్తున్నాడు. మనము వారికంటే ్రశ�షు�లమే కదా! సింహాము పిల్లలు ఆకలిగొనినను దేవుని భడడ్లను పోషిస్తున్నాడు. నిన్ను పోషిస్తాడు" అన్నాడు. మాత్రలను పడవేసి దేవునిని క్షమాపణ కోరాను ""ప్రభువా నీవు నన్ను బ్రతికించావు గాని ఆత్మహత్య ప్రయత్నం చేసాను నన్ను క్షమించు. నీ కోసం బ్రతకుతానని ప్రార్థన చేశాను. ఎకకడికో వెళ్ళి సేవచేయలేనని భాధవుంది సామయాల్ పేరుగల పెదనాన్న గారు జోనీ జీవిత చరిపత పుస్తకం ఇచ్చారు.

ఆ పుస్తకం అనుభవం నాకు సరిపోయింది. ఆసుప్రతిలో ఒక విశ్వాసి సాక్ష్యం ద్వారా రక్షణ పొందింది. వెుడక్రింద భాగంలో ఏ అవయవవైన పనిచేయలేదు. రోడడుపై బోర్డు పెట్టి నోటిలో తల కష్టంగా కదుపుచు పెరుంట్ చేసే సమయంలో చూచేవారికి సువార్త భోదించగా లక్షల మంది క్రీస్తును అంగీకరించే వార్ట ఆమె జీవితం నన్ను చాల ప్రభావితం చేసి బ్రతికి సేవ చేయాలనే ఆశతో నిలిచాను. మాడో భడడ్కు ఆడ్రిల్ల అయినా మగ పిల్ల వాడైనా జోని పెట్టుకోదలచి బాబు పుటాటక ఆ పేరు పెట్టుకున్నాను ఆ పేరు పిలిచినపుడు ఆమె జీవితం సాపుర్తినివ్వాలని ఆశించాను. నన్ను బలపరిచారు, ఒక సంవత్సరము మంచము మీద ఉండేవాడిని జారుడు కుర్చీిలోనే సేవచేయ దలిచాను. గవాసకరు అనే విశ్వాసి ఎముకల నర్స్ వద్దకు వచ్చి పరిచర్య చేసేవాడు. నీవు బాగయితే అనేక మందికి సేవచేస్తావని నిరీక్షణతో సేవచేస్తున్నానన్నాడు.

గవాసకరు సహాయముతో అటు ఇటు తిరిగి కదులుచు నెమ్మది పొందాను. కృతిమ కాలుతో సువార్త ఆరంభించాను బైబిలు కాలేజీలో చదవాలన్న ఆశ పోలేదు. గుడ్నయాస్ బైబిలు కాలేజిలో చేరి భ.డి కోర్స్ చదివాను. ఫీజులు కటటలేక పోయేవాడిని. క్రీస్తు ప్రేమకు సాక్షులు138

పిల్లలు భార్యతో చిన్న గదిలో ఉండి కాలేజీలో చదువుకునే వాడిని. దేవుడు అక్కడ

మేనేజరుగారి భార్య నా కాలు కుంటుట గమనించింది ప్రశ్నించి, ఒక బ్యాంకు

మేనేజరును సంప్రదించి, భ.డి.కి కావలసిన ఖరచులు భరించుటకు ప్రోత్సహించి

సహాయపడింది. ఎవ్.టీ.హెచ్ కూడా చదివాను ఆమె సహాయపడింది. నాకున్న

తలాంతును భక్తిని గుర్తించి అదేకాలేజిలో టీచింగ� చేయు ఉద్యోగమచ్చారు. నా

పసలవుల్లో నాన్న దగరకు వచ్చినపుడు నాన్న సేవ కొనసాగించాలని వ(ష�స:13)దు�డయయా

నన్నారు. నా బంధువులంతా కలసి నాన్న సేవ కొనసాగించాలని బలవంతపెటాటరు

కాదనలేక చేరిపోయాను.

2011లో నాన్న పరిచర్య చేపట్టినప్పుడు కేవలము 30 మంది సరభయలండేవారు

ఆసక్తితో కొనసాగిస్తున్న సేవలో పెద్ద మందిరాన్ని ని]్మంచగలిగాను 200 మంది

పైగా సరభయలతో కొనసాగుచున్నది గాని కొందరిని బ్రతికించే సా�యిని ప్రభువు నన్ను

నిలబైటాటరు. క్రీస్తుకే మహిమకలుగుగాక నా జీవితంలో మరొక వ్యక్తి నాకు ఆత్మీయ

బలనందించారు. గతంలో బ్రతకుతానని తలంచగా వాక్యం ద్వారా బలపరిచారు.

భక్త సింగు గారి సాక్ష్యం నన్ను బలపర్చింది. భక్తసింగుగారి జీవితంలో ఒక

కప్పు టీ కావాలంటే దేవుని ప్రారి�ంచేవారట. అయన కాలములో ఒక రూపాయి

ఉండేది. ఒక కప్పు అలాకగ పంేపవారట. ఆ పుస్తకంలో నేను గురుతపెట్టుకొని నవ్మాను

""ప్రభువా ఇదే నిజవైతే నా అవసరత ఎవరికి చెప్పరాదు, కాలులేని వాడు దికుకలేక

అడుకుకంటున్నాడు అనే స్థితి రారాదు.

వాక్యం ద్వారా బలపర్చినన్ను నిలబైటాటరు. గతంలో 120రూ చందా వేసత

వారమంతా తిని బ్రతికే వారము నేడు ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా దీవించారు. ఆయన

మాట వలన అద్భుతాలు జరుగుతాయి. వాక్య ప్రకారం జీవించి విశావాస యాతలో

సాగిపోవాలి.

పాటల పరిచర్య ద్వారా దేవునిని మహిమపరుచుట :

అనేక ప్రాంతాలు పర్యటిస్తూ సాక్ష్యం ద్వారా వాక్య పరిచర్యలో కొనసాగుచున్నాను.

నేను 10 వ తరగతి 4 సార్లు పెఫయిల్ అయయాను కానీ నేడు ఎవ్.టి హెచ్ చదువగలాగను.

గతంలో 10వ తరగతి చదువుకోమని నాన్న కొటాటరు. అప్పుడు పాట వచ్చింది నా

చిన్న దోనెలో యేసు ఉండగా భయపడను అని వ్రాసాను. నాన్న కూడా పాటలు

వ్రాసేవారు ఆయన క(ష�స:13)పా వరం నాకిచ్చారు.

క్రీస్తు ప్రేమకు సాక్షులు139

మొదటి పాట :

నేనెన్నడా జడియను యేసునా కాపరి, నా }పిరి. నా చిన్న దోనెలో యేసు ఉండగా నేను ఎన్నడా భయపడను, జడియను కష్టాలలో, కన్నీటిలో బాధలలో వ్యాధులలో యేసు నాకు తోడండగా భయపడను.

రెడిడ్ గాడలో పశ్చాత్తాప్ గీతము.

రెండవ గీతము : వెుర లాలించవా మోకషాదిపతి , జీవాదిపతి నేను గర్వాంధుడనై అంధుడనై నీ సహవాసం విడిచితిని.

అబ్రాహాము గారి సేవతో చాల ఇష్టపేవారు 70 కిమీ

మాడవగీతము :

పసైకిలుతో ప్రయాణించి సేవచేసే వాడిని పల్లెటార్లలో పయనము యెర్రపాలైం మండలంలో కుగ్రామంలో రాత్రి ప్రార్థనా కూటము పెట్టేవాడిని నా స్నేహితుడు జోన్ మారుక ఉండేవాడు. నేను భార్య నానమ్మ ఉండే రోజుల్లో దారిలో అడవి ప్రాంతం ఉండేది. ఒక అక్కయ్య విశ్వాసి స�లమచ్చారు. దొంగల ప్రాంతము జాగ్రత్త అని అక్కయ్య నివారించేవారు. ప్రభువున్నాడు కదా! అనే ఆలోచన వచ్చింది, వచనం వ్రాసాను. తర్వాత పల్లవి వ్రాసాను. దీనికి రాగము పదాలు కేవలము దేవుడిచ్చాడు. పరలోకంలో పాటలు వినే భాగ్యం నాకిచ్చారు. పరలోకంలో పరిశు దు�లు పాడేపాటను విన్నాను. ఆరాగం నాలో నిలిచి పోయింది.

నా జీవిత కాలమంతా నా ప్రభువులో నుండినను

నన్ను పిలిచిన ప్రభువులో నేను సాగిపోదును.

కొండలలో కోనలలో తిరిగిన వేళ్లో

అండగానుండి మెండుగా నన్ను నడిేపవాడు.

బ్రతికినా ప్రభువు కొరకే చావైతే మరి లాభము. స్థానిక చర్చిలో ఆం్రధసరభలకు వెళ్ళాము. ఆ మీటింగులో 5 రోజులున్నాము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా అనే పాట పాడగలిగనవారు వచ్చి పాడమని వేదికలో అడిగారు. ఆ తర్వాత నేను పాట వ్రాసాను పాడమంటారా అని అడిగాను. గొప్ప గాయకులు వచ్చారు. నా పాటను మరొకరు పాడారు. పాట పభ్లక�గా ప్రచారంలోకి వచ్చింది. మరొకసారి సిలువను గార్చి ధ్యానము చేయునపుడు పదాల రాగము రాసాగింది. నాలగవపాట వ్రాసాను. గతంలో క్రూరంగా ప్రవర్తించిన అనుభవం గురతుకు వచ్చింది. మరణించగలనని తెలిసి ముందుకు కొనసాగాను. ఒకడు వందమందిని చంపితే క్రీస్తు ప్రేమకు సాక్షులు140

మగదీిరుడు అని చెప్పుచుండగా క్రీస్తు మరణం జయించిన క్రీస్తు మగదీిరుడని

చెపపగలాగను. ప్రపంచంలో అందరిరకై ప్రాణం పెటాటడు.

నీ ప్రాణ త్యాగము తలపోయుచునే కమ్మని గీతం నే పాడనీ

నీ ప్రేమ చూడ ఆశ్చర్యమయం క్రూరాతయ్మల చేతులలో ఈ క్రూరునిరకై ఘోరమైన

కొరడాలను బభరించితివి. నా నేరము దాచుటకు నేర్సతునిగా దీిరుడవై నిలిచినావు

మరణమునొంద ఇది చాల అద్భుతమైన పాటగా గుర్తించారు.

ఈ సాక్ష్యం విన్నవారు ఆశీర్వాదించబడాలని విశావాసంతో ప్రార్థన పూర్వాకంగా

పంచుకోగల్గుతున్నాను. గతంలో తల్లిదండ్రులకు దేవునికి వ్యతిరకినై జీవించగా

నాన్నగారి ఉపవాసప్రార�న శక్తి నన్ను రక్షణానుభవంలోకి నడిపించింది. భయంకర

ప్రమాదం ద్వారా సంవత్సరం పడకపై దీనస్థితిలో నుండగా దేవుడే బలపరిచి ధైర్యపరిచి,

సేవలో గొప్పగా కొనసాగు ధన్యతనిచ్చారు. అనేక ప్రాంతాలలో సాక్షిగా జీవించే

తరుణాలనిస్తున్నారు.

ప్రియ చదువరీ ! ఏనాడా నిరాశతో క(ష�స:13)ంగిపోరాదని నా జీవితం నేర్పగలదు.

క్రీస్తురకై జీవించాలని నా ప్రార్థన ఆమెన్.

క్రీస్తు ప్రేమకు సాక్షులు141

Photograph from page 81 of Kreesthu Premaku Saakshulu
పేజీ 81

సాక్ష్యం 20. అమూల్యమైన రక్షకుడు నన్ను వెదకి రక్షించారు.

క్రీస్తు ప్రేమను రుచి చూచి, నేను నా కుటుంబము విగ్రహాలను

వదిలి ఆయననే సేవిస్తూ ఆత్మజాలరులుగా క్రీస్తు

సాక్షులమయయాము దేవునికే మహిమ కల్గుగాక.

అమాల్య శుభాకర్ గారు, జీసస్ టైంపుల్ మనిష్రీట, విశాఖపట్నం,

ఫోన్ నంబర్ 8143235839

""యెహె�వావాకుక నాకు ప్రత్యక్షమై యిాలాగు సెలవిచ్చెను గర్బుములో

నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్బుమునుండి

బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిషి�ంచితిని, జనములకు

ప్రవక్తగా నిన్ను నియమంచితిని". - యిర్మయా 1:4,5

పరిచయము :

శక్తి గల యేసు నామములో అందరికి వందనాలు. దేవునికే స్తుతి మహిమ కలుగుగాక. నా పేరు అమాల్య శుభాకర్ ప్రభువు నా పట్ల తన ప్రణాళ్ళక చొపపునవాగా�నం ఆధారంగా నన్ను ఏరపరుచుకొని అమాల్య అనే పేరు సార�కము చేసికొని సేవలో నిలబైటాటరు. నాకు స్వంత తల్లిదండ్రులు పెట్టిన పేరు శాఖమారి హేమలత , మా నాన్నగారి పేరు శాఖమారి రమణనాయుడు. స్వంతంగా వ్యాపారం చేసేవారు. నాకొక అన్నయు వున్నారు. నేను రెండవ సంతానంగా జన్మించాను. మా పూరివాకులంతా నెల్లారు వాస్తవ్యులుగా వలసగా మ్రదాసు చేరి జీవించాము.

మా నాన్న గారు మా బాల్యంలోనే మరణించారు. మా నాన్నమ్మ గారి వద్ద నేను అన్నయ్య పెరిగాము. వారంతా విగ్రహారాధనలో నుండినందున నేను కూడా విగ్రహారాధనలో బాల్యం గడిపాను. నేను,భ.ఎస్.సి చదివే రోజుల్లో యుకత వయసులో 2009 వ సంవత్సరంలో విశాఖ పట్నమునకు చెందిన శుభాకర్ సాఫ్టవేర్ ఇంజనీరు గారితో వివాహము చేసారు. కొంత కాలము మా జీవితం ప్రాంతంగా కొనసాగింది. నా భర్తకు అనారోగ్యం కలిగింది.

నా భర్త అనారోగ్యం, క్రీస్తు పరిచయం :

ప్రభువు దీవెనలో 2012 వ సంవత్సరము నాకు కుమారుడు జన్మించాడు. క్రీస్తు ప్రేమకు సాక్షులు142

ఆనందములో నుండగా ఆ తర్వాత 3 నెలలకు నా భర్తకు నడుములో నొప్పి విపరీతంగా

రావడము మాలంగా నడవలేకపోయేవారు. మా మామగారు మెడికల్ డిపారెట్మంట్

వారైనందున ఎం.ఆర్. � తీయుటకు సిద్దపరిచారు. ఆ రోజు 2013 వ సంవత్సరము

జనవరి 26 వ తేదీన మా అత్తగారి గ(ష�స:13)హాములో అందరి దేవుళ్లతో పాటు క్రీస్తు

కూడా ఒక దేవుడని నవ్మేవారు ఎవరికీ రక్షణానుభవం లేదు. నా భర్తకు రక్రైస్తవుల

దేవుడంటే ద్వేషంగానే ఉండేది. నాకు క్రీస్తును గార్చి ఏమ తెలియదు పుస్తకాల్లో

జీపసస్ గురిచి తెలసు, అంతే గాని నమ్మకం లేదు.

క్రిస్మస్ పండుగ రక్రైస్తవులు ఆచరించేదని తెలసు నాతో చదువుకున్న

స్నేహితురాలు రక్రైస్తవ కుటుంబీకురాలైననా ఏనాడా తన దేవుని గార్చి చెప్పలేదు.

నేను పెరిగిన హిందువుల ప్రాంతంలో రక్రైస్తవులండే వారు. వారి వస్రతధారణ విభిన్నంగా

ఉండేది. మా ప్రాంతములో క(ష�స:13)షాణలయము ఉండేది. తెల్లవారిన వెంటనే గోదర్శినమున్రై

వెళ్ళి చాలా పూజలు చేసేదాన్ని. ఇంటి ప్రక్కనన్న ఒక సోదరి, మా అమ్మ కూడా

పూజలు చేయమని ప్రోత్సహించే వారు. వేదాలు వంటివి చదివేదానను. నా అత్త

ఇంటివారు కూడా యేసును గార్చి తెలుపలేదు. నా భర్త చాలా బాధలో నుండి అన్ని

దేవతలను తలంచుకుంటా తన ే్నేహితుడిచ్చిన కీచైనులో నున్న చిన్న సిలువను నా

భర్త తలచుకొని కనీసం యేసుప్రభువైన నా వ్యాధి బాగుచేయునని తలంచారు

ఎం.ఆర్.� జరికగ సమయంలో యేసు అనే పదంతో తలంచారు గతంలో నా భర్త

అనేక పూజలు చేసేవారు. మా ఇంట్లో శ్రీ చ్రకము శివలింగము ఉండేది. ప్రతి రోజు

పశుపతిసోత్రతం చదివి అభిషేకము చేసేవారు.

నేను కూడా శ్రీ చక్రానికి లలిత సహాపస నామము చదివి మటటమువేసికొని

కూరచుని గర్బుముతో నుండగా రోజుకు ఇరవైఒకసార్లు కుంకుమతో అభిషేకము

చేసేవారము. నా భర్త స్నేహితుడు రక్రైస్తవుడు దేవుని మందిరానికి ఆహ్వానించాడు. ఆ

రక్రైస్తవులున్నా ప్రాంతాలకు రమ్మని చెప్పారు. గతంలో నా భర్త చెన్నైలో విద్యాభ్యాసం

చేసారు ఎం.సి.ఏలో తరీపుదు పొందారు. ఒకసారి రైలు ప్రయాణములో నుండగా

కీచైన్ అవ్ముచుండగా కీచైన్ కొన్నారు. అది బ్యాగ్లో పెట్టి మర్చిపోయారు. దానిని

పట్టించుకోలేదు. ఎన్నో పూజలు చేసిన నా భర్తకు ఎవరు సరిగాగ జవాబుగా

స్వస్థతనీయనందన ఆ సమయంలో కీచైన్ గురతుకువచ్చి సిలువను బట్టి యేసును

ధ్యానిస్తూ తన గదిలో ప్రార్థించాడు. ప్రభువా, నేను నిన్ను నమ్మి ప్రార్థిస్తున్నాను.

నీవు నాకు స్వస్థతనిసేత నా భార్య భడడ్లతో నిన్నే సేవిస్తాము అని ప్రార్థించారు. ఆ

క్రీస్తు ప్రేమకు సాక్షులు143 తర్వాత రెండవ పర్యాయము సాకనింగు చేయించుకొన్నారు. నా భర్తకు చాల దు'ఖము కలిగ కన్నీరు కార్చారు. బైబిలు వాక్యము తర్వాత మేము కనుగొని స్తుతించాము .

నీవు కన్నీళ్ళు విడచుట చూచితిని నీ ప్రార్థన అంగీకరంచియున్నాను. 2 రాజులు 20:5

హిజికయా ప్రార్థన ఆలకించిన దేవుడు నా భర్త ప్రార్థన అంగీకరించారు. ఆ వాక్యాధారంగా అకషణమే అద్భుత స్వస్థతని ప్రసాదించారు. ఆయన ఉచిత క(ష�స:13)ప ద్వారా ఆయనను రక్షించారు. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసి కొనుడని తెలిపిన రీతిగా మేమంతా దేవుని ప్రేమను రుచిచూచి తెలిసి కొన్నాము. ఆనాటి నుండి నేటి వరకు మేము మా కుటుంబము దేవుని వెంబడిస్తూ ఆరాధిస్తున్నాము. క్రీస్తులో రక్షణానుభవాన్ని పొందాము.

క్రీస్తులో బలపడుట :

నేను మ్రదాసులో పెరిగినందున, నాకు తెలుగు భాష సరిగాగ రాదు. నా భర్త ప్రార్థించుచుండగా ఆమాటలు వల్లించి ప్రార్థన నేరచుకున్నాను. ఒకసారి టి.వీ ప్రసంగములో పరిశుద్ధాత్మ పొందుట అవసరము గనుక ప్రార్థించి పొందుకోండని తెలిపంది. మాకు అప్పటివరకు ఏ సంఘముతో పరిచయాలు లేవు. ఆమె అడుగమన్నారని నా గది తలుపులు మాసి పరిశుద్ధాత్మ అభిషేకమురకై ప్రార్థించాను. తెలియని రీతిగా నా ప్రార్థన మారింది. నా పాపములు క్షమించిన యెడల నన్ను అభిషేకించు ప్రభువా అని ప్రార్థించి వెళ్ళి పడుకున్నాను.నా భర్త ప్రార్థించిన వెంటనే బైబిలు తెరిచి వాక్యము చదువుకొనేవారు. నేను అట్లే చేశాను.

ఆ రోజు ఉదయాన్నే బైబిలు తెరిచి చూడగా పెద్ద అక్షరాలతో ""నేను నిన్ను అభిషేకించుచున్నాను "" అనే మాట నా కంటికి కనిపంచింది. నేను ప్రార్థించుటకు వెాకరించగానే పరిశుద్ధాత్మ అభిషేకము నాపైకి వచ్చింది. గొప్ప దర్శనాలు కనిపంచాయి. అన్య భాషలవరం నాకందించారు. స్వస్థతనిచ్చి దీవించిన దేవుడు నా భర్త సహకారంతో ఎన్నో అనుభవాలను పొందుకొని దేవుని స్తుతించాను. ఆ తర్వాత మా అత్తగారు మమ్ములను దర్శించారు. ఆమె చేయి నొప్పితో బాధలో నుండగా మా ప్రార్థన వల్ల స్వస్థత పొందారు మా ద్వారా జరిగించిన మొదటి అద్భుతము మాఅతతగారి స్వస్థతయే. ఆమె నేటికీ ఆరోగ్యంతో ఉన్నారు. ఆ రోజు ఆమె నొప్పితో నుండగా నేను నా భర్త కలిసి ప్రార్థించాము. నానె రాసి ప్రార్థించి బైబిలు తెరువగా ""ఆమెను సవాస�పరచెదను" అనువాక్యం చూచాము వెంటనే నా అత్తగారు స్వస్థత పొందారు. క్రీస్తు ప్రేమకు సాక్షులు144

దైవ పరిచర్య ్రై దేవుని పిలుపు అందుకొనుట:

ఒకసారి టి.వి.లో ప్రసంగికుని చూచి ఆయన మీటింగులు వెళ్లాలని నా

భర్తతో చెప్పి వెళ్ళాము. అక్కడ ప్రవచనము ద్వారా ఆ దైవ జనుడు ""మీరు సేవకు

సిద్ధపడాలి, దేవుడు పిలుచుచున్నాడని తెలిపారు.

మీ భర్తతో మీరు దేవునిని దర్శనములో చూస్తారని తెల్పారు. తెలుగు సరిగాగ

మాట్లాడలేని నేను ఎలా సేవ చేయగలను? నాకు వచ్చింది దైవజనుని ప్రవచనము

నిరర�కము కానేరదు గనుక సరిగా రెండు నెలల తర్వాత ఆ ప్రవచనము నెరవేరింది.

సేవ ఆరంభించుట :

మాకు సమీపంగానున్న లాథరన్ చర్చికి వెళ్ళి ప్రసంగము విన్నాము. చాల

చిన్నగా చెప్పిన వాక్యము విని ఆ సేవకుని ప్రశ్నించగా నేను చెపపనవ్మా, మీరు

ప్రసంగము చేస్తారా అని నన్ను అడిగారు క్రొత్త వారు వచ్చారని మాఇంటికి వచ్చి

నీవు చెప్పాలమ్మ అన్నారు. నాకు బైబిలు చదువుట కూడా సరిగాగ రాదు. అయినను

ప్రార్థించాను. ""నీ యందు నేను సంతోషించుచున్నాను. నిన్ను విడువను ఎడబాయను

అని చెప్పారు". బైబిలు వాగ్దానము ఆధారంగా సర రెండు మాటలు చెప్తానండి అని

జవాబిచ్చాను. ఆ తర్వాత క్రమంగా మొదటి ఆరాధనలో వాక్య పరిచర్య ఆరంభించాను.

ఆ రీతిగా నా పరిచర్య ఆరంభవైయింది.

నా కుమారుని పట్ల అద్భుత స్వస్థత :

నాకు బాబు పుట్టినపుడు నా పాలు ఇవవారాదని డాకటర్లు తెలిపారు. నేను

వెంటనే విశావాసంతో ప్రార్థించి, పాలతో ఒక బుట్టు నానె వేసి యేసు రక్తం అని చెప్పి

్రతాగించాను వెంటనే ఆ బాటిల్లో రకత భందువును చూచాను. నా అత్తగారి

కుంకుమరంగు చేరిందని భయపడాను. క్రీస్తు రకతపు చకక వేశారని నమ్మి స్తుతించాను.

బాబు ఆరోగ్యంగా పాలు త్రాగి మామాలయయాడు

రెండవ అద్భుతము :

మా ఇంట్లో పని చేసే అవ్మాయి ఇంటి ప్రక్కగా నివసిస్తున్న స్రీత కి అనారోగ్యం

అని ప్రార్థించాలని అడిగింది. వెళ్ళి చాడగా కీషణదిశలో బోన్ కాన్సర్తో చికిక

శల్యవైయింది. నా భర్త బాధపడకు ప్రార్థించి వ్దామన్నారు అలానే ప్రార్థించి

వచ్చాము. ఉదయానికల్లా ఆమె కురుపులు తగాగయుట. మెల్లగా క్రమంగా కోలుకొని

క్రీస్తు ప్రేమకు సాక్షులు145 నడసతూ ఆమె పనులు ఆమె చేసి కొనగల్గుట ఆశ్చర్యం కలిగంచింది. దేశ విదేశాలనుండి ప్రార్థన చేయమని కోరుచుండగా మేము విశావాసంతో ప్రార్థించి విజయాలు పొందుకొని దేవునికి మహిమ చెలిస్తున్నాము.

Photograph from page 83 of Kreesthu Premaku Saakshulu
పేజీ 83
Photograph from page 83 of Kreesthu Premaku Saakshulu
పేజీ 83

నా భర్త కోవిడ్ పాజిటివ్ తో బాధపడుట :

ఈ సంవత్సరము నా భర్త కోవిడ్ బారినపడి భయంకర ప్రాణాపాయ స్థితికి చేరారు. ప్రార్థన ద్వారా, దర్శనాల ద్వారా అద్భుత స్వస్థత పొందారు. నా సేవ చేయాలనీ ప్రభువు హస్తము కనిపంచి చెప్పగా తన ఉద్యోగం వదిలి నాతోపాటు ప్రార్థనలు చేయుటకు ఆరంభించారు. ఆర్థికంగా ఇబ్బందైనను ప్రభువుమాట విని అన్ని వదులుకున్నాము. ఆయనే పోషిస్తానని అభయమిచ్చారు, ఈ పరిస్థితులలో మా మామగారు మాకు ఆర్థిక సహాయమందించే సమయంలో కోవిడ్ వల్ల అకస్మాత్తుగా మరణించారు. వెంటనే ఆస్తి లావాదేవీలలో మేము క్రీస్తును నమ్మినందున బ్యాంకు అకౌంట్లన్నీ ఆపివేశారు. ""నేనే నిన్ను పోషించగలనని మేము నమ్మిన ప్రభువు అభయమిచ్చారు. దేశవిదేశాల నుండి ప్రార్థనలు కోరి కొంత సహాయమందించినా లేకపోయినా త(ష�స:13)ప్తిగా ప్రభుసేవ కొనసాగిస్తున్నాము. మా యెడల జాలి పడిన యేసయ్య క(ష�స:13)ప ద్వారా ఎన్నిక లేని మాకు తోడుగా నున్నారు.

దురాత్మల విడుదల గార్చి తెలియని మాకు బోధించి అనేకులకు విడుదల ప్రసాదిస్తూ ఘనవిజయాలనిచ్చి ఆయన మహిమ పరుచుకొనుచున్నారు. మేము క్రీస్తు పై ఆధారపడి క్రీస్తు ద్వారా పోషింపబడుచూ, ఆయన చేత నడిపించబడి జీవిస్తున్నాము. ప్రభువుని గార్చి ఏమ తెలియని మాకు ప్రభువా అని ప్రార్థించగానే సజీవునిగా కనపరుచుకొని రక్షణనిచ్చి, దర్శనము ద్వారా, వాక్య బలము ద్వారా మమ్ములను ఆత్మీయ బలంతో నింపి అనేకులకు ఆశీర్వాద కరంగా వాడుకొనుచున్నారు. అనేక విశ్వాసుల సహవాసాన్ని అందిస్తున్నారు. రోజు వాట్సాప్ ద్వారా చిన్న సందేశాలను పంపుట ద్వారా ఎందరో ఆత్మీయు మేలు పొందుచున్నామని జవాబులు ఆనందాన్నిస్తున్నాయి. అట్టి సందేశాల ద్వారా పుస్తకాలు వ్రాసి సాక్ష్యాలను సేకరించి గ్రేస్ విజయమ్మ గారి పరిచయము వల్ల నేడు ఈ సాక్ష్యాన్ని మీకందిస్తున్నారు. ప్రభువుకే స్తుతి మహిమ కలుగుగాక. మా పరిచర్యల్రై ప్రార్థించండి. ఫోన్ ద్వారా మీ అవసరతలు తెలపండి. ప్రార్థిస్తాము ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు146

సాక్ష్యం 21. ఆడుతా పాడుతా బాల్యం గడిపిననా క్రీస్తు నన్ను యవ్వనంలో

వెదకి రక్షించి సేవకు పిలిచారు. క్రీస్తు ప్రేమ నన్ను ప్రభావితం చేయగా

నేడు కొన్ని వేల సంఘ కాపరిగా ఆత్మ జాలరిగా క్రీస్తును సేవిస్తున్నాను.

పాస్టర్ జ్యోతి రాజు, ఏలారు

ఫోన్ : 8008777333, 8008777444

""క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును"

- 1 యోహాను 1:9

పరిచయము :

ప్రభువు నామములో అందరికి శుభములు. బాల్యంలో చదువు పట్ల నిరాశక్తి

ఉండేది. సరభలు, డబ్బులు, సరదాగా ఉండేది. 10వ తరగతి 4

సార్లు పెఫయిల్ అయయాను. అందరూ చదువుకో అనేవారు. ఏలారులో

యువతను నవివాస్తూ, పెద్దలను ఏడిపిస్తూ ఉండేవాడిని. చివరకు

10వ తరగతి పాస్ అయయాను. నాన్నగారు. ఏలారులో 30 మందిని

వదలుట లేదని భీమవరం వెళ్ళి చదువుతాను అన్నాను. భీమవరం

చిన్నపిల్లలు కూడా వచ్చారు. అంతగా ఆకరి�ంచేవాడిని. నేను ఒక పాస్టర్ గారి

కుమారుడిని. పిల్లలతో చాలా పాటలు పాడి సరదాగా గడిపాక ఏదో వాక్యం నేను

చెేపపేసత బాగంటుందని 1 యోహా 1:9 వాక్యం గార్చి క్రీస్తు ప్రేమ, పాపం, రక్షణ

గార్చి ఎవరో బోదించినట్లు చెప్పి ఆరోజే సమర్పించు కున్నాను.

ఆ రాత్రి నిద్ద రాలేదు ప్రభువు మెల్లని స్వరం విన్నాను. "భాబు జ్యోతి రాజు,

నా ప్రేమ సిలువత్యాగం గార్చి ఎంత బాగా చెప్పావు? నేను నిన్ను ప్రేమించి ప్రాణం

పెటాటను కదా! నా కొరకు నీవేమ చేస్తావు?" ప్రభువా నీ కొర్రై జీవిస్తాను అని నా

చిన్న హా(ష�స:13)దయాన్ని దేవునికి సమర్పించాను. నాపెటైట భీమవరంలో పెట్టి ఇల్లు చేరాను.

ఇక చదవను ప్రభు సేవ చేస్తానన్నాను. మా నాన్నగారు పరమానంద బభరితుడయయాడు.

నేను 5 చిానెళుిలో వాక్యం బోధనలోను వేలాది మంది మధ్య వేదిక ఎకిక శ్రావ్యంగా

పాడుచు నా తలాంతును వాక్య బోధ సమర్థవంతంగా కిటకిటలాడే ప్రజలు, వేలాది

మంది మధ్య ఉన్నత విద్యలేని నన్ను నా హా(ష�స:13)దయము దేవునికిసేత దేవుని ప్రభావము

నాకు తగినట్లు దీవిస్తూ రాజులతో అధికారుల మధ్య బోధిస్తూ విదేశాలకు ప్రయాణం

క్రీస్తు ప్రేమకు సాక్షులు147 చేస్తున్నాను. ఇం^్లషు రాదు. ఎవరా అడిగేవారు కాదు, నేను దేవుని ప్రభావమును బట్టి ప్రయాణము చేసేవాడిని.

Photograph from page 84 of Kreesthu Premaku Saakshulu
పేజీ 84

నేడు 3 వేల మంది సంఘసు�లకు కాపరిగా దీవించాడు. గొప్ప ప్రముఖులు విద్యావంతులు వాక్యము వినుటకు వస్తున్నారు. ప్రభువు నాకిచ్చిన వాక్యమును క్లుప్తంగా వివరించాలని నా ఆశ. యోహాను 15:4 నా కిష్టమైన వాక్య భాగము నా యందు నిలిచియండుడి. దేవుని మాటల వల్ల అద్భుతాలు సంభవిస్తాయి. దేవుని యందు నిలిచి ఉంటే విశావాస జీవితంలో లేనివాటిని ఉన్నవాటిగా చేస్తాయి. అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలడు. మన జీవితంలో పెద్దల వెనుక ఉండు. నేను చూచుకుంటను నా పక్షంగా ఉండి నవ్ముకో అని వారి మీద ధా�స ఉంచుకోవాలని కోరుకుంటారు. కానీ మనుష�్యలపై ఆధారపడితే స్గములో కూలిపోతాయని నవ్మాలి. క్రీస్తు ను నమ్మి వెంబడిస్తే అన్ని అనుగ్రహించగలడని నా అనుభవము. ఎవరో చేరదీసి అర్థం చూపుతారని మనుషులపై ఆధారపడరాదు. ప్రేమ గల పిలుపు లోకంలో వినలేని పిలుపు దేవుడు నా యందునిలిచి ఉండవుని చెపుతన్నారు.

ఆయన యందు నిలిచి యండే వారికీ మంచి లక్షణాలు ఉండాలి, ఆయన యందు నిలిచి ఉంటే పొందు దీవెనలు ఉంటాయి. దేవునిలో నిలిచివుంటే మనకిష్టవైనది అడిగితే తప్పక యిస్తారు. నిలిచివున్న అనుభవం కావాలి ప్రార్థనలలో నిజాయితీగా, న్యాయంగా అడగాలి. భోకగచ్చుల్రై అడుగరాదు. నా సేవా పరిచర్యలో కుటుంబపరంగా ఏదడిగినా దేవుడిస్తున్నాడు. నా మారాగలు ప్రకకకుతొలగి పోకుండా అడుగుతాను.

యోహాను 15:5 ఆయనలో నిలిచి ఉంటే బహుగా పఘలిస్తారు. ఎవని యందు నేను నిలిచి ఉంటానో, మీరు నాలో ఉంటే ఇతరులకు పెట్టేవారిగా దీవిస్తాడు. అది బహుగా పఘలించుట. నాకు వేరుగా ఉండి ఏమ చేయలేరు. అని ప్రభువు చెపుతన్నారు. ఆయన సన్నిధి కావాలని కోరవారు బహుగా పఘలిస్తారు. ఇటీవల కరోనా బారికి గురైచాలా కాలము ఆసప్రతిలో కోలుకొనే రోజుల్లో కొన్ని వేలమంది కన్నీటి ప్రార్థనల పఘలితంగా అద్భుత స్వస్థత పొందిన దైవ జనుడిగా నిలిపిన క్రీస్తుకే ఘనత మహిమ సదా కల్గుగాక. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు148

↑ పైకి / Back to top