Chapter 5 of 8

క్రీస్తువూర్చోగిని బాగు చేయుట

తాబోరు పరవతవు.

� �వరరశీఅ ్శీ శీఅ స్త్రవ్ అవష "ర�శీఅ శీట �శీస ష�్� ్�వ టవశ్రీశ్రీశీషర"� శీట జీవరబర.

యేసుతో సహావాసంను బట్టి నాతన దర్శినానుభవం గలిలయ ప్రాంతంలో అత్యంత

సుందరంగా ప్రత్యేక గోపురపు ఆకృతితో ఠీవిగా నిల్చిన పరవతవు సుస్పష్టంగా కనిపస్తుంది. మీ

ప్రాంతాల్ని కళ్ళు త్రిప్పుకోలేనంత ఆసక్తితో గమనించగల అందమైన ప్రాంతం. సర్వకాలాలలో

రూ ప్రవతవు పచ్చిని కంబళ్ళు పరిచినటుటండి రూత్రికులకు కనుల విందు చేస్తుంది.

ఈ ప్రాంతం నీటి సదుపాయమును బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి ఆ

ప్రాంతమునకంతటి అందం కల్గింది. బైబిలు చరిత్రలో ప్రముఖ ప్రమక్తిని దెబోరా సిసిరాను

్శి

చంపుటలో బారాకుతో కలిసి వ్యవహారించిన తీరు, దేవుని ఆజ్ఞలను పాటించి శపతువు నాశనవుై

సదీకషబాని సాగిపోయిన ప్రాంతమిదే. న్యాయాధిపతులు 4:15-16.

త బైజన్ టెన�్ కాలంలో క్రైస్తవ ఆచార వ్యవహారాల్లో క్రీస్తు రూపాంతరం చెందిన కొండ్రయిదే

కష

రఅన్నారు. 1925 సం"లో పపాన్సవారు ఆధునిక రూపాంతర చిర్చి నిర్మించారు. పాత చర్చి

వి

Photograph from page 70 of Jerusalem Trip
పేజీ 70

నిర్మించిన స్థానంలోనె వీటిని నిర్మించారు.

మోషే ఏలియాలు క్రీస్తుతో నిలిచిన పటాలతో నిండుగా రంగురంగుల చిపతపాటాలు

కత్ళ్మక శోబభతో వర్థిల్లుతున్నారు. అత్యంత గొప్ప చర్చి నిర్మాణంలో గొప్ప కత్ళ్మక నైపుణ్యంతో

రూపొందించిన ప్రముఖులు మోషేను, ఏలియాను కూడా గౌరవించి ఒక్కొక్క చర్చి వేరరవరుగా

నిర్మించి వీరికి అంకితము చేస్తూ వీరిని ఘనపర్చారు. మిలటరీ వారికీప్రాంతం ప్రాముఖ్యత

వించింది. నేడు చాలమటుటకు శిధిల రూపాలు మిగిలాయి.

2. వారుక 9:9 లో రూపాంతర అనుభవంలో చూసిన దృశ్యం బట్టి పర్ణిశ్లలు నిర్మించి

ఆ ప్రాంతంలో ఉండాలన్న కోరిక వెలుబుచ్చిన ప్టరుతో మీరు రూ అనుభవాన్ని ఎవరితో

చెపపవదుద అన్న క్రీస్తువాటకు క్రీస్తు ఆరోహాణ మీద వరకు రహస్యంగా ఉంచాలన్న ఆజ్ఞవేరకు

ఆ ప్రాంతాన్ని పవిత్రంగా భావించి () చర్చి నిర్మించారు.

చజ"�వశ్రీ శీట ్�వ ణవరషవఅ్

ర్శి

ఉతతరభాగంలో పరిశుద్ధ ఏలియాకు చర్చి నిర్మించి, పగీకుల ఆదీభనంలో ఆశ్రమము కూడా

ఉంది. ఆదికాండవు 14:17-20లో అబ్రహాము వెలెకసదకుతో పదియవ వంతు పన్ను కట్టు

సంఘటనానుభవ జ్ఞాపక చిహ్నాం నేటికి ఉంది.

కష

జ"వ శీట వీవశ్రీష"ఓవేవస

విప

Photograph from page 71 of Jerusalem Trip
పేజీ 71

3. పడమర ప్రాంతంలో అర్బభల గ్రామవు () తో క్రీస్తు స్వస్థత చేసినదన్నారు.

ణవపపబతీ�వవ

మత్తయి 17:14-21

క్రీస్తువూర్చోగిని బాగు చేయుట

4. దకష్ణభాగంలో నారూను పట్టణము ఉంది. దీనిని అర్బభల గ్రామ వుంటారు.

లాకా 7:11-17 యవవనసతుడైన కుమారుని కోలోపయిన విధవరాలిపై జాలిపడి క్రీస్తు చనిపోయిన

వ్యక్తి పాడెవుట్టి నారును గ్రామస్తులకు ఆశ్చిర్యం కల్గించిన అదభుతము చేసిన ప్రాంతాన్ని

చూచావు.

5. ఉత్తర భాగమునకు దిగువగా () శిబ్లి గ్రావమయింది.

దీశీసశీబ�అ హ�శ్రీశ్రీ�స్త్రవ శీట ర"పశ్రీ�

బోడోయిన్ ప్రజలు ఆందపపదేశ్లో లంబాడీ జాతివారితో సమానం ఊరూర తిరిగేవారు, కాని

నేడు స్థిరపడ్డారు. కాఫ్ గింజలు దంచి మంచి కాఫ్యిచ్చి ఆతిద్యమిచు �దార్యం గలవారి

నగ్రావమయింది. బైబిలు చరిత్రాధారంగా వివరాలు యెహోషువ 19:22. వంశ్వుల ప్రకారము

్శి

తాబోరు అను స్థలవు దాటి యోర్థాను వరకు వ్యాపించెను. లోయకు యెపజెయేలు, (

జీ�ఓతీవవశ్రీ

ల). ఉత్తరంగా 51/2 మైళ్ళ, దక్షిణంగా నజరరతకు 12 మైళ్ళు దారంలో ఉంది. గిల్బోయా

"శ్రీశ్రీవ

పపరవతానికి దక్షిణంగా ఉంది. సముపదనీటి మటాటనికి 1,8436డగు ఎత్తులో ఉంది. న్యాయాధి

కష

వి

4:14 యెహోవా నీకు వుందుగా బయలుదేరును కదా అని దెబోరా చెప్పగా 10 వేలమందితో

తాబోరు కొండ్రనుండి దిగివచ్చెిను. న్యాయాధి 8:18-21 గిద్యోను చరిత్రలో మీరు తాబోరులో

చంపిన వారెట్టివారు? అనే సందర్భంవులో రూ స్థలవునకు ప్రాధాన్యత ఉంది.

3. హా�షియా 5:1 , ఇపశ్యేలు వార్లారా వినుడి మీరు మిసాపమీద ఉరిగాను తాబోరు మీద

వలగాను ఉన్నారు. గనుక విమ్ములను బట్టి తీరుప జరుగును.

మత్తయి 17:1-13 ఎతైన కొండ్రమీదికి క్రీస్తు ముగ్గురు శిష్యులతో వెళ్ళారు. అక్కడ రూపాంతరం

పొందారు. ఎతైన కొండ్ర తాబోరు అని గుర్తించారు.

తాబోరు కొండ్ర పచ్చినిదై అందంగా యాత్రికులకు బైబిలులో విపులమైన ఘటాటల జ్ఞాపకంతో

ఆశ్చర్యచకితులవై దేవుని పట్ల మరువలేని నిండైన అనుభవాలతో తను ఎన్నుకున్న భక్తులను

యుదాథలను స్పష్టకరించిన స్థలాలు పద్ధతులు తెలిప విజేతలుగా నిలిపన దెబోరా బారాకు చరిత్రను,

ముగ్గురు శిష్యుల స్థలంలో మువైరిచిన భక్తితో దేవుని కొనియాడిన అనుభవంతో

ప్రార్థించుకొన్నావు. వే 28వ తేదీ 2006 ఉదయాన్నే క్రొత్త క్రొత్త రుచులతో ఉదయాహారం

వేడిగా 7 గం" అయ్యేసరికి సిద�మయ్యేది.

తెలుగువారమంతా వాకిష్టమైన పదార్థాలన్నీ తెచ్చుకొని, గత దినాల్లో చూచిన వింతలు

విశ�శాలన్నీ మననం చేసుకొని, ఆరోజెలా గడ్రపాలో బైబిలులో చదివిన భాగాలు గుర్తుంచుకొని

సంసిద్ధంగా తయారయి చురుకుగా వుండేవారం. ఏ ఒక్క గంటెన�ా అనవసరంగా

వ్యర్థపర్చిందేలేదు. ఎన్నో ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు ఆహ్లాదంగా దర్శిస్తూ, బడ్రలిక ఎరుగక

ఓర్పుతో నడిచేవారం ఆనంద గానాలతో సాగిపోయాం.

వే 28వ తేదీ 2006 లో చూచిన ప్రాంతాలు యోరాదను ప్రాంతాలు.

1. బాప్తస్మమిచ్చు యోహాను ఆత్మీయ నేత్రాలు తెరువబడి క్రీస్తు ప్రియకువారుడ్రనే సవరాన్ని

పావురరూపంలో పరిశుదాథత్మను తిలకించిన స్థానాన్ని చూచావు.

2. క్రీస్తు బాల్యంలో మరియు తల్లతో యెాసేపుతో గడిపిన ప్రాంతాల్ని నజరేతను

ప్రత్యేకసమయం కేటాయించి చూడగరలాివు. ఆ తర్వాత

3. గిల్బోయా కొండ్ర ప్రాంతాలు చేరావు. కొందరుఊటల్లో స్నానాలు చేశ్రు.

3. బత్ష్న్ ప్రాంతాలకు తరలివెళాువు. సా�నవాటికలు, విశాలమైన వీధులు అక్కడ

దేవాలయ గోడ్రలపై సౌలు తన కువారులు, జోనాతానుతో సహా మరణించిన స్థలవు చూచావు.

ర్శి

ంగొపపరాజైన సౌలు దుసితతి, దావీదుకు చేయబడిన అభిషేకము, ప్రియత్మ యోనాతానుపైగల

లమవుతానురాగాలు మననవు చేసికొని దు"ంచావు.

కష4. రగరీజీవు పరవత్ ప్రాంతాలు సమర్యా ప్రాంతంలో గొప్ప భవనాలు, యాకోబు బావి

విపనాబ్లస� యోర్థాను లోయను సమీపించావు. ప్రపంచంలో అతి పురాతనమైన ప్రాంతము దిగువగా

నున్న ఎరికోను దర్శించావు. ఆ సమీపమున గల శోధనకొండ్ర ఎకాకవు. ఇక అత్యంత

ఉతాసహాబభరితపూరు�లవై మహా పటటణమైన యెరుషలేవు ప్రవేశ వారింలో యేసు యెరుషలేవు

దసతుతిరకై యేడ్చిన ప్రాంతాన్ని అక్కడ చర్చి కన్నీటి చుకక్ రూపంలో ఉన్న చర్చి నొకదాన్ని చూచి

ఆశ్చర్యపడ్డావు.

పహారో�ను

దేవునిపై ఆధారపడు అనుభవవిసతుంది. నేను చెట్లకుండు మంచువలె ఉంటాను అన్న

దేవుని వాగ్దానం గొప్పది. నిరంతరం కనిపంచు మంచు వింత అందాల్నిస్తూ హిమవుకంటె

తెల్లగా కడుగు క్రీస్తు రకతములో వునిగితే క్రీసితచు జీవజలం త్రాగగా నా దపిపక తీరెను.

సిలువై ప్రాణమర్పించిన యేసు నా భారము తొలగించెను. నే సవరవెుతిత పాడుచు క్రీస్తుకు

సోతపతము చెల్లించుచున్నాను. రూ కోరస� బాల్యంలో నేర్చుకున్న అనుభవాల్లో వునిగిపోయాను.

ఎన్నో నదులు ఆధారపడే అందమైన పర్వత మంచు విలువైనది.

ముగిదోదను లోయలో హార్మరగదోదను దగ్గర పపలాపింపవలెనె ఆ దినవున యెరూషలేవులో

బహుగా పపలాపము జరుగును. ప్రతికుటుంబవు ఎదురొకనే సమస్య యుద్దాలు తప్పవు. ఈ

ప్రపంచమే స్వభావ సిద్ధంగా యుద�రంగము. యిహలోక యుద్ధ పసైన్యాలు హార్మరగదోదను యుద్దానికి

సంసిదుథలగు సమయం సమీపంగా ఉంది. ఈ ఉత్తర ప్రాంతమైన యపజెయేలు లోయలో క్రీస్తు

పుట్టుకతో ఆరంభమైన యుద్ధము రెండవ చివరగా యీలోయ ప్రాంతంలోనే అంతమగును.

దేవుని స్వాదీభనవులో జీవించడానికే ప్రతి విశ్వసి పసైతాను పోరాటానికి సిద్ధపడి దేవుని చిత్తంలో

రాకడ్రకు తీరుపకు సంసిద్ధపడాలని నేరుప పాఠము. వే 28 లో వేము దర్శించిన ప్రాంతాల

వింతలు విశేషాలు. యోర్థానులోయు, యోర్థాను నది, బాప్మస్మమిచ్చు యోహాను యోర్థానులో

నిలిచిన స్థలాలు.

యోర్థానునది

� �వరరశీఅ శీఅ ళ�ఎ�శ్రీ�ష�్వ �అస �పవస�వఅషవ

నిరాడంబర సావాన్య జీవితం విధేయత వల్ల ఆత్మీయదర్శినం చూడగలవు అనే పాఠం.

మత్తయి 3:1-3 యోర్థాను నదిలో క్రీస్తు బాప్మస్మము పొందు అనుభవం. వారుక 1:9-11,

లాకా 2:8-18.

్శి

యోర్థాను నది గలిలయ సముపదానికి దక్షిణంగా సిరియా, ఆఫ్రికా అంచులకు సమీపంగా

సమృత్సముపద తీరాన్ని తాకుతుంది. పాతనిబంధన కాలంలో ఇపశ్యే�యులకు, ప్రమకతలకు

తఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆహ్లాదాన్ని కల్గించిన ప్రాంతము

కష

త1. 1 రాజులు 17:3 వాక్యభాగంలో ఏలియా కరీత వాగువదద విశ్రమించిన స్థానమిదే.

వి

Photograph from page 74 of Jerusalem Trip
పేజీ 74

2. క్రీస్తు సేవార్థవు వుందుగా ఆత్మాభిషేకాన్ని పొందిన స్థానం యోర్థాను నదియే. క్రీస్తు

బహిరంగ సేవకు నాంది పపస్తావన స్థానమిదే.

3. యెహోషువా కాలంలో 1200సం" లో ఇశ్రాయేలీయులు యోర్థాను నదిని

దీజ

దాటివాగాథన దేశ్న్ని చేరారు. మత్తయి 3:10 యోర్థాను సన్నగా యిరురకైన ప్రాంతాలలో

దాసుకుపోయి ప్రవహిస్తుంది. వరా�కాలంలో దీని నీటి సంపద అనేక్ ప్రాంతాల్ని సస్య శ్యములం

చేస్తూ గలిలయనుండి నెరగవ్ ప్రాంతంలో 100 మైళ్ళ వేగంతో పపమహిసాత 200 వైళుకు పైగా

విసతరిస్తుంది. యెహోషువా, ఏలియా, యోహాను చరిత్రలో ప్రాముఖ్యత గలది. గొప్పపపరు

పొందడానికి చిన్నదైన అనుభవం చాలని యోర్థాను నది నీతిని బోధిస్తుంది. ఏలియా ఎ�శాకు

ఆత్మీయాభిషేకాన్ని అందించాలనే పాఠంలో కొన్ని ప్రాంతాలు దాటి వెళ్తారు. మొదటిగా గిలా�లు,

బేతనీ, ఎరికో చిరిగా యోర్థాను.

గిలాిలులో నిలిచి ఉండడంలో ఉదే�శవు అసాధారణమైన అనుభవాలు లేకుండా క్రైస్తవుడు

1.

ర్శి

నిలువజాలడని తెలుపుటకే ఏదోకొంత ఆత్మీయు ఎదుగుదల ప్రతి విశ్వసికి కావాలి.

2. బేతేలు వెళ్తాను నీవికక్డే ఉండు అన్న ఏలియాకు జవాబుగా నీతోనే ఉంటానని ఎ�శా

తఅన్నాడు. బేతేలు గొప్ప నిర్ణయాలు తీసికొనేస్థలం. యెహోషువ 5:9

కష

న్ఞ� స్త్రతీవ�్ �శ్రీ�షవ ్శీ సవష�సవ శీతీ ్శీ ్�సవ ేవష�ర�శీఅర

Photograph from page 75 of Jerusalem Trip
పేజీ 75

1. ఉదా : అబ్రహాము దేవునికొరకు జీవించాలని నిర�యించుకొనుట.

2. యాకోబు దేవునితో పోరాడి నిబంధన చేసికొని ఇపశ్యేలుగా వారుట.

3. సవూయేలు దేవుని స్వరాన్ని వినుట.

4. మంచి నిర్ణియాలతో పాటు చెడు నిర�యాలుగా సౌలు రాజు రాజ్యాన్ని కోలోపవుట.

3. ఆ తర్వాత ఎరికో వెళ్తారు. ఎరికో యుద్ధరంగవే. పని జరుగు స్థలవు. యెహోషువా

కాలంలో సతుతులతో గోడ్రలు కూల్చిన స్థలవు. సాతాను సవాళ్ళు క్రీస్తు ఎదురొకన్న స్థలవు.

మనస్సు శరీరము కుటుంబాల్ని నిన్ను నీవు ఉ్రేకిషంచుకొని దేవుని వెంబడించి యుద్ధం

పోరాటంలో విజేతలుగా సాగిపోవుట నీ పపయాణాన్ని ఆలస్యం చేయక నీ గమనాన్ని అడ్డంకులలో,

ఆటంకపరిచే సమస్యలు ఎదురోకవలసి వచ్చినా విశ్వాసమునకు కర్తయైన యేసువైపు చూస్తూ

సాగిపోవాలి. గిలాిలు నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరికోకు, ఆ తర్వాత యోర్థానుకు

నసాగిపోవాలి.

్శి

4. యోర్థాను అనుభవంలో దేవుడే ఆత్మీయ నేత్రాలు తెరుస్తారు. పరిశుదాథత్మ పావురరూపంలో

క్రీస్తుపై వేం చేయుట యోహాను చూచాడు. ఆ తర్వాత క్రీస్తు ఫలభరిత సేవ ఆరంభమయింది.

యిదే అనుభవాన్ని ఎ�శా చూచాడు. 2 రాజులు 2:8-13.

కష

ఆత్మీయ దృషిటలో దర్శనాన్ని చూడగలస్థలవు యోర్థాను అనుభవం ఎ�శా రెండు కార్యాలు

వి

చేసాడు. 1. బట్టలు చింపుకున్నాడు. పాత జీవితాన్ని వదిలిపెట్టుట. 2. దుప్పటి అందుకొని

రెండంతల ఆత్మానుభవాన్ని అనుబభవించినట్లు గ్రహించాడు. పాతవి దారముత�ే నాతన

అనుభవంలోకి వస్తావు. 3. యోర్థాను నది పహారో�ను కొండ్ర పాదములవదద 1700 అడుగులు

సముపద మటటంలో హ�్యలా లోయకు 12 మైళ్ళ దారంలో ఉంది. అది 6 మైళ్ళు వ్యాపించి

గలిలయలో ప్రవేశిసాత 6826 అడుగుల నీటిమటటవుకు చేరుకుంది. గలిలయ సముపదానికి

మృత సముపదానికి గల దారము 65 వైళు. 200మైళ్ళు మెలికలు తిరిగి వంకరులుగా సాగింది.

వరదల సమయం కానప్పుడు 100 లేక 200 అడుగుల వెడ్రలుపలో ప్రవహిస్తుంది.

1. పరిశుద్ధ దేవుని మందసము మాయువారి కాళ్ళు తగలగానే యోర్థాను విడిపోయింది.

2. దేవుడే నన్ను యోర్థానుకు వెళుమన్నాడు. ఏలియా ఎలిశాతో చెపాపడు.

3. 7 సార్లు యోర్థానులో వునిగి స్వస్థత పొందిన నయమాను 2రాజులు5:10-14.

4. ఏలియా శిష్యులు గొడ్రులి పోగట్టుకున్న స్థలవు. 2 రాజులు 6:4-7

5. క్రీస్తు యోహోనుచే బాప్మస్మము యోర్థాను నదిలో జరిగింది. యోహాను 1:19-28

యోర్థాను ఆవల బేతనియు ఉంది.

6. బాప్తస్మస్థలవుయోర్థాను నది పవిపతకేషపతాల ఉత్తర ప్రాంతం నుండి పపవిస్తూ

గలిలయసముపదాన్ని తాకుతా దక్షిణంగా మృత్సముపదాన్ని చేరుతుంది.

7. పహారో�ను మంచపరవతాలలో కరిగిన మంచునీరు మూడు ఏరులై పారుతుంది. దాన్,

పహారో�ను. యిది ప్రపంచంలో లోతైన నీటి నిలయం అక్కడే యోర్థానునది ఆరంభమైంది.

యోర్థానునది గలిలయలో కలిసే ప్రాంతాన్ని అంటారు. ఎన్నో విలువైన

్తీసవఅ�్ దీ"్�రఎ�శ్రీ ర్�

విద్యాలయాలు రూ ప్రాంతంలో నిర్మించారు.

యోర్థాను లోయ

ఇపశ్యేలు యోర్థానుకు బారురుగా ఈ లోయ ఉనికి ఉంది. యిది చాలా ఉపయోగపడు

లోయగా గుర్తించబడింది. 8000-3300 లో

దీజ (చీవశీశ్రీ�్"ష �అస జ"శ్రీషశీశ్రీ�్"ష ూవతీ�శీసర)

అనాదిగా చారిత్రాత్మక నిగాడభ్ర సత్యాలలో పతవవకాల్లో విశేషాలు లభించడంతో ప్రాముఖ్యత

నందుకుంది. మొదటిగా గ్రామనివాసమన� ప్రాంతము యెరికో ఉనికి దీనకి బందమయమయింది.

యోర్థానునదీ ప్రాంతాలలో వా బృందంవారందరము వేడి నీటి ఊటలుగల ప్రాంతాల్లో స్నానాలు

చేయడం ఒక గొప్ప అనుభవంగా భావించావు. చిన్నవిగా విభిన్నప్రాంతాల్లో నిర్మించిన

స్నానవాటికలు, బాప్తస్మమిచుటకు వీలుగా కట్టిన ఫెనసువంటి అందమైన దృశ్యాలు మరువరానివి.

ర్శి

ంబాప్తస్మమిచు ప్రాంతాలలో ఒక స్థలాన్ని ఎన్నుకొని వా బృంధమంతా చేరావు రగంతెతిత

పాటలు పాడుకున్నావు. ఇవ్మానుయేలు రకతము యింపైన ఊటగున్. ఓ పాపియందు, వునుగువు

కషపాపం పోవును, యేసు నీకు వారుగా ఆ సిలవలో చనిపోగా, � యేసు రకత్ముపుడు శ్రవించను

విప

నాకు అనే భావంతో కొందరు బాప్తస్మం తీసుకొన్నారు. వారికి చక్కని వక్స్తాలు అందుకునే

సదుపాయమయింది. సాక్ష్యము చెప్పిన విశ్వసులను అభినందించావు. యిద్దరు పాస్టరుగార్లు

వారి సరభ్యులకు బాప్తస్మమిచ్చారు. అంటా అందరము

ఇన్ కరీము

యోహాను జకర్యా, ఎలిజబతతుల కువారుడు. బాప్తస్మమిచ్చు యోహాను జన్మస్థలవు.

�వరరశీఅ శీఅ �శీస'ర ూతీవ"తీ�్�శీఅ ్శీ జీవరబర ్శీ ర"వ ఎ�అస�అస ్�తీశీబస్త్ర� � షశీఎఎశీఅ

�వతీరశీఅ జీశీ�అ.

సావానయుైన యోహాను జనమము అద్భుతంగా చేసి క్రీస్తుసేవకు వుందు బాప్తస్మం

ద్వారా సిద్ధం చేయునీతి ఒక పాఠం. ప్రతివ్యక్తి దేవుని చిత్రంలోనె పిండంగా రూపొందక

వుందే ఒక మంచిపని చేయాలనే సృజించారని గ్రహించి, ఆ పని తెలిసికొని నమ్మకంగా

చేయాలని ఆశిస్తున్నారు. గమ్యం తెలిసికొని విశ్వస జీవితయాపత సాగించాలనే నా యీ యాపత

అనుభవం., గాపబియేలు దాత నజరేతులో మరియను దర్శించి ఆమె పాపత దేవునిచిత్తం ఏమిటో

వివరించి బందువు ఎలిజబతతు గొపడాలుగా ఉన్న స్త్రీ గర్బుం ధరించిన విధం తెలిప, దేవునికి

అసాధ్యమైనదేమీ లేదని తెలియజేశ్రు.

మరియు లోకనిందలకు దారంగా ఎలిజబతతుతో కొంతకాలవు విరామంగా గడ్రపాలని

తలచిన మరియ యెరూషలేవుకు పడమరగా యూదయలో ఎలిజబతతు జకర్యల నివాసస్థానానికి

ఇన్ కరీము చేరింది. ఈ ప్రాంతము నేడు కొండ్రలు, లోయలమయంగా యెరూషలేవు

జుఅ ఖ�తీవఎ

పరిసరాలతో చూడముచ్చటగా నున్న ఆ�ర్వదించబడిన ప్రాంతంగా భక్తిగల వ్యకుతలతో ఆరాధనా

భావం కల్గించు వాతావరణంతో నజరేత గ్రావానికి పపాధాన్యతగల మద్య భాగంలో నున్న

బావివదద ఎలిజబతతును కలిసిన ప్రాంతం చూచావు. ఆ గ్రామవులు రాళుతో కట్టబడినారు.

చర్చి గోపురశిఖరాలు అతి ఎతైనవై ఆకాశ్న్ని తాకిన అనుభవం కల్గిస్తున్నాయి. వీటితోపాటు,

పెదదబభవనాలు చర్చి పపాంగణాలు, మఠ్ మందిరాలు చూసావు.

పరిశుద్ధయోహాను గౌరవార్థం పెద్ద దేవాలయం బాప్తస్మమిచ్చు యోహానుకే అంకితం

చేస్తూ వివిధ భాషలతో జకర్యా ప్రవచనం వ్రాయబడి బైబిలు చరిత్రను నిరూపిస్తూ గౌరవిస్తూ

జ్ఞాపకాలను అలంకరించిన తీరు యాత్రికులను ఆశ్చిర్యపర్చుటే కాక ఆరాధనా భావంతో పపణమిల్లి

క్రీస్తు జీవిత విశ�శాలతో గుండెలు నిండా భక్తి భావంతో పరవశింపజేసింది.

యెరూషలేవు ఆధునాతన కట్టడాలు, వ్యాపార్కేందంగా ఆర్థిక పరంగా, సాంసకృతిక పరంగా

ప్రముఖ బ్యాంకుల పెన్నిధిగా విదేశ ప్రతినిధుల నివాసాలు ప్రముఖ పరిపాలక వరాిలు నిర్వహించు

కార్యాలయాల నిలయము విద్యాపరంగా, కత్ళ్మకంగా, ఉన్నత విద్యాభ్యాస శిక్షణ విశ్వవిద్యాలయాలు

నెలకొలాపరు. వ్యూజియాలు, గొప్ప గ్యాలరీలు నిర్మించారు. టెల్ ఆ�వ్వ్యూజియం కళ్లకు

నిలయం. డ్రయాసోపరా వ్యూజియంలో వింతలు కళుకు విందులు కల్గిస్తాయి. బహిరంగ ప్రదర్శన

శ్లలు, సంగీత ప్రదర్శన శ్లలు నిర్మించారు. యిసుక తెన్నెల సముపద మధ్యధరా సముపదతీం.

నీటిలో ఈత పోటీలు జరిరగ ప్రముఖ స్థానవులు పపసిది� గాంచారు.

Photograph from page 78 of Jerusalem Trip
పేజీ 78

హేరోదు ఊట

న్యాయాధిపతులు 6:11 గిద్యోనును వివరంగా దాత దర్శించి గుర్తులతో ధైర్యపరచుట.

న్యాయవివరణ. దేవుడు తనవారిలో పిరికివారిని ఎన్నుకొని ధైర్యమిచ్చి యుదదంచేయించుట.

దేవుని మహిమను గురించిన పాఠం తెలుపుంది.

�వరరశీఅ శీఅ �శీసర �శ్రీశీతీవ � �వరరశీఅ

�శీష �శీస ్వ�ష�వర "ర శీషఅ ్శీ బ�శ్రీ�ట్ ్�వ షశీష �అస ఎ�అ ్శీ పతీ"వ ష"శ్రీస శీట �శీస

హేరోదు బావియెుదద తిగిరి గిద్యోను మిద్యానీయులతో యుద్ధము చేయుటకు

్శీ ట�స్త్ర�్.

ప్రజలను ఎన్నుకొన్న విధము 32,000 మంది జనవులలో 22,000 మంది 700 మంది

నీరు కుకక్గతికినట్లు త్రాగువారిని 300 మందిని ఎన్నుకొన్నాడు.

నఈ స్థలవు వద్ద అందరముచేరి వాక్యధ్యానవు ప్రార్థన చేసికొన్నావు. వా బృందములో

్శి

కొందరు ఆ నీరు త్రాగుట గిద్యోనుకాలవులో ఎట్లు పరీకిషంపబడ్డారో అదే విధముగా చేసి

చూపించారు. అందరం సంతోషరభరితులమయయావు

కష

వి

Photograph from page 79 of Jerusalem Trip
పేజీ 79

ధన్యతల కొండ్ర.

జు ఉలిరీరీళిదీ �బిజితిలిరీ ళితీ పునీజీరిరీశిరిబిదీరిశిగి

క్రైస్తవ జీవిత విలువలు బోధన నేర్చుకొను పాఠం.

అత్యంత రమణీయమైన సుందర దృశ్యాలతో గలిలయ సముపద ఉతతరభాగాన జగత్

పప�ా్యతిగాంచిన పపసంగాన్నందించారు. నేడు క్యాదీలకుకల ఆదీభనకంలో మఠాలు హాస్టలుతోపాటు

అందమైన తోటలున్నారు. 1936 38 సం"లో కటాటరు. అత్యంత శిలపకళా నైపుణ్యంతో

నిరి�ంచబడింది.

రూ బభవనవు ఎనిమిది పపకకలుగలది. ఎనిమిది అవూల్య ధన్యతలకు సంకేతము ఆ

గొప్ప చర్చిని ధన్యతల కొండ్రకే అంకితము చేశ్రు. ఆ ప్రాంతమంతా అత్యంత పరిపూర్ణి

సహజ సౌందర్య దృశ్యలతో పూల వనం వుద్య నీలి ఆకాశం, నీలి నీటి సముపదవు, కొండ్ర

ప్రాంతాలపై పచ్చిని పచ్చిక యివన్నీ కలబోసి దేవుని అదభుత కుంచెతో గీచిన చిత్ర్పఠనం అని

తోచింది.

ు�వ ఎశీబఅ్ శీట దీవ�బశ్రీ�శ్రీబేవర ్వ�ష�వర ్�వ శ్రీవరరశీఅ శీఅ జ�తీ�ర్"అ శ్రీ"వ "శ్రీబవర.

మత్తయి 5:3-12 ధన్యతల కొండ్రపై ప్రసంగము క్రైస్తవ జీవిత నియమాలు నేర్పిస్తుంది.

ర్శి

దఅషటభాగ్యాలు, అష్ట ధన్యతలు తిబిర్యా సరససు కనుచూపులో నుండగా ధన్యతల పరవతవు

పపభావభరితంగా ఘనత వహించి, ప్రత్యేకతతో దర్శినవిసతుంది. క్రీస్తు తరచగా సంచరించిన

ప్రాంతమిదే. దకిషణంగా తిబిర్యా పట్టణము రగన్నెసరత డెలాట ప్రాంతము బ్రయిదా సరిహాదుదను

కష

స్పష్టంగా చూడగలవు.

విప

అపురూప శిలపకళ్లతో నిలబడిన కపెర్నహూము, కొరాజీవు కూడా కనిపస్తుంది. ఈ

ప్రాంతంలోనె చారిత్రాత్మక ఘటాటలు, రక్షణను గురించిన ప్రసంగాలు ధన్యతలు. 1.

జ"తీ�్వ 2.

జీబర్�షవ 3. ూతీబేవఅషవ 4. నశీ�వ 5. "�్� 6. �శీతీ్�్బేవ 7. ువఎ"తీవఅషవ 8. హ�త్బీవర

కల్గిఉండాలి. అధిక పపాచార్యాన్ని సంతరించుకున్నాయి.

ధన్యతల సందేశవు అన్నింటిలో ఆణివుత్యము. ఈ పరిసరాల్లో ప్చ్చినిచెట్లు, తరువులు,

పొందలు, పరవతాలు ఏక కంఠంతో పరిశుద్ధుడైన క్రీస్తు నావాన్ని ఎలురగతిత సతుతించి ఆరాధిస్తున్న

భావం కల్గి గొంతెతిత సతుతించి ప్రార్థించాలనే భావం కల్గింది.

వాక్యవే సజీవధారిగా మన మద్య నివసించిన క్రీస్తు పలుకుల్ని తలసతూ వా పవిపత

యాత్రాస్థలాల పర్యటన కొనసాగించావు అసంకలిపత పపతీకార చర్యయా పపణమిల్లి యేసుని

మనసాసరా మౌన ప్రార్థనలతో ఆరాదించావు. క్రీస్తు వా మద్య రాతిపై నిలిచి ప్రసంగిస్తున్న

భావన పొందావు. దీనికి సమీపంలోగల పపానసువారి చర్చిని దర్శించావు. 1911లో

�అ్శీఅ�శీ

ప్రముఖ చిపతకారుడు చూపిన కళానైపుణ్యత ఆశ్చిర్యభరితుల్ని చేసింది. కొన్ని

దీ�తీశ్రీబ�ఓ�

పహాచ్చిరికలను పాటించావు.

1. పపకృతిని గౌరవించాలి.

2. మౌనం పాటించాలి.

3. గౌరవమైన వస్త్తధారణ కావాలి.

4. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.

(టిబాి) ప్రాంతము కపప్ర్నహా�వుకు 3 కి మీ దారంలో నున్న ప్రాంతంలో

ు�పస్త్ర"

ఏడు ఊటలుగల రాతి పాదాలున్నారు. 380 లో యాత్రికులలో ఒకరు యి

జుస్త్రవతీ"

రగరియా పహాప�పదవు పగీకు పదవు. దీని నుండి

జు�అర�వ"జు�్"వస్త్రశీఅు�పస్త్ర"

వచ్చింది. చక్కని చరిపత వ్రాశ్రు. నేటికీ ఊహాలున్నాయి. వాటి నీటిని త్రాగి దేవుని స్తుతించావు.

యిదే ప్రాంతంలో 5000 మందికి ఆహారం అందించిన అద్భుతం జరిగింది. రూ అద్భుతం

సంబవించినప్పుడు క్రీస్తు ఉపయోగించిన రాయి నేడు చర్చిలో ఆరాధనా ప్ఠంగా వారింది.

దాని ప్రక్కగా ఉన్న గుహామీదుగా ధన్యతల పరవతానికి ఎకిక వెళాురని తెలుస్తుంది.

చర్చి దకిషణ భాగంలో రాతిపై పాదముపదలు నేటికి ఉన్నాయి. క్రీస్తు నడిచిన దారి. అవి

న2000 సం" నాటివని తెలాపరు. పసయింట్ పహా�నా కట్టిన అనేక కట్టడాలలో 9వ శతాబ్దం

్శి

చర్చి పప�ా్యతిగలది. ఒక సరససు పపకక్నె పన్నెండు సింహాసనాలతో () క్రీస్తు

షవశ్రీ�వ ్�తీశీఅర

ఆస్నుడ్రయిన పటవుంది.

జ�బతీష� శీట ూవ్వతీ ్వ�ష�వర బర �శీష ఎబష� షవ శ్రీశీ�వ ్శీ టవవస

కష

్�వ శ్రీ�ఎప శీట �శీస.

వి

పేతురు దేవుని బిడ్డలను మించాలని లాకా 22,28 అధ్యాయాలలో వివరణ ఉందని

పాఠం నేరుపతుంది. ఆత్మీయ పోషణ కావాలని నేరుపతుంది. రాతి పాదాలు, జంటగా ఉన్న

స్థంభాలు ఆరు పునాదులు హృదయాకారంగా ఉన్నట్లు గమనించి ఆశ్చిర్యపడ్డావు. అదే

ప్రాంతంలో మండే చితకుల మంట బోగ్గుగా మసిబారిన భాగం చూచావు. (

ు�వ ూశ్రీ�షవ శీట

)) క్రీస్తు కాల్చిన చేపలు తిన్న స్థలం. దీనికి సమీపంగా పర్వత చరియల్లో

పబతీఅ�అస్త్ర షశీశీశ్రీ

పరిశుద్ధ పేతురు చర్చి చాల సుందరంగా నిర్మించారు. 12వ శతాబ్దంలో 1187 సం"లో

పకూసేడ్రర్లు దాడికి ఆ చర్చి సమూల నాశనమయింది. 1260 లో మరలా కటాటరు. తెగ్బారాళు

మద్య గల నీరు ఆకర్షణీయంగా ఉంటుంది. ఊట నుండి నిత్యం పారేనీరు సరససును నింపుతుంది.

గతంలో రూ ప్రాంతం రాళ్ళు కొటేట స్థలంగా ఉండేది. ఎంపరర్ 108,109 లో

�ణుతీ�స్త్ర�అ

(లాజన్) యీ స్థలంలో నాణెవుల ఉనికి కనుగొన్నాడు. ఆ ప్రాంతములో రాళ్ళుకొట్టుట ఆపి

క్రీస్తు ఆరోహాణవునకు గొప్ప ప్రాధాన్యత గల అతిపెదద సుందరమైన చర్చిని నిర్మించారు.

అప్పటి తెల్లగోడ్ర రంగు నిలిచే ఉంది. క్రీస్తు ఆరోహాణమైన శిష్యులతో బోంచేసిన సమయంలో

క్రీస్తు ఉపయోగించిన పవిపత రాతిని ఆ పట్టణము మద్య ఉంచారు. ఆ రాతిని బల్లగా క్రీస్తు

శిష్యులతో చేపలను తిన్నారు. 415 శతాబ్దంలో కట్టిన చర్చిలో ఆ రాయి దీర్ఘ చతరపసాకారంగా

ఉంది. 6.45 మీ వెడ్రలపు 12 మీ పొడవుగలది.

చర్చికిపోవు సింహాదావరం దకిషణ దిశలో ఉంది. రెండు చిన్న ద్వారాలు ఉత్తర దకిషణాలుగా

నున్నారు. 1933 లో పపానసు వారి కృషితో జ్ఞాప్కచ్హ్నిాలు భద్రపరిచారు. మద్యభాగంలో

పవిత్రరాయి (బల్ల) (వెనాస) అని

(ు�వ ూ"వఎవఅ్ శీట ్�వ పవ�్వఅ వ�తీ్� వీవఅర�్�పశ్రీవ

జ్ఞాపకం చేసికుంటారు. పబాంజ్తో చేసిన శిలాపలు పెదదవి లోహంతో నిగనిగలాడుతూ ప్రత్యేక

ఆకర్షిణగా నిలిచాయి. క్రీస్తుపై పేతురు ప్రేమ భావం ఆ శిలపంలో స్పష్టంగా కానవస్తుంది.

కిటికీలు రంగులతో చిత్రంగా చిత్రించాడు. ్రేతురా నన్ను ప్రేమిస్తున్నావా? నా గొపరెలు

వేపువు, కాయువు అనే ఆజ్ఞ తెలపు శిలపవు యాత్రికులను విపరీతంగా ఆకర్షించి సవాలుగా

నిలసతుంది. ప్రతి ఒక్కరినీ క్రీస్తు అడిరగ ప్రశ్న అదే అనే భావంతో పేతురు చేసిన అదభుత సేవ

మననం చేస్తూ ప్రార్థించు. శిష్యులు చేపలుపట్టు ప్రయాసలో విపఘలులైన స్థలం.

యోహాను 21 లో స్మాను పేతురు, తోవా, నతానియేలు కనానీయుడైన జబదరు

నకువారులు, కలిసి ఉన్నారు. పేతురు చేపలు పట్టుటకు రమ్మనగానే వేవూ వస్తామన్నారు.

ర్శి

ప్రభువు వాట చొప్పున వలలువేయగా 153 చేపలు పట్టిన వైనం. యేసు సుమీ అన్న స్థలాలు

చూచావు. క్రీస్తు చెప్పిన వాటలో నన్ను వెంబడించండి. క్రీస్తు ్రేతురుకు శిష్యులకు ప్రాధాన్యత

పనిస్తూ సంచరించిన విలువైన ప్రాంతాలు దర్శించి దేవుని సమీప స్థలంలో హోటలులో భోజనం

కష

చేయడం చాల ఆనందం కల్గించే భావం.

విప

Photograph from page 82 of Jerusalem Trip
పేజీ 82

నజరేతు :

ప్రమకత్ సవంతప్రాంతంలో గుర్తింపబడడు అనే సత్యం వివరణ

యెష�యి ముదుదనుండి పుట్టు చిగురు అంటారు.కొమ్మ అని కూడా అంటారు.

(పతీ�అష�)

లాకా 1:26-38 వాక్యపఠనంలో క్రీస్తు జనమముతో మరియ పాపత ఆరంబభమవుతుంది. లాకా

5:52 లో క్రీస్తు జ్ఞానంతో ఎదిగాడని వపడంగి పనులలో నేరపరిగా ఉన్నాడని తెలుస్తుంది.

మహామ్మదీయుల గ్రంథమెన� ఖురానులో క్రీస్తు, మరియల గురించిన వివరాలున్నాయి దాత

గాపబియేలుపపరు, క్రీస్తు ఒక ప్రమకత్గా తెలసు. బైబిలులో చేరని సువారతలను గురించి చరిపత

టీ.వి లో ప్రచారం చేస్తూనే ఉంటారు. క్రీస్తు సిన్నగోగులో చెప్పిన సారాంశవు లాకా 4:18-

19లో వివరంగా నజరేతులో చాల ఎతైన శిఖర్ గోపురాలతో పెద్ద చర్చినిరా�ణాల నిలయంగా

ర్శి

ఉంటుంది.

లక్యాదీలక్ వారి దేవాలయాలు అతిసుందరంగా పెదదవిగా 1969లో పునరుదీదకరించి

పఆకర్షిణీయంగా మలిచారు. పాతక్రొతత ప్రాంతాలతో కట్టబడిన రూ దేవాలయానికి దేవుని

కష

విపపెండి�కి అందరూ పెదదదలే అన్నట్లు అనేకులు పూనుకొని నిర్మించారు.

Photograph from page 83 of Jerusalem Trip
పేజీ 83

2. మద్యధరా సముపదప్రాంతంలో గలిలయకు వుద్యగా ఉన్న చిన్న గ్రామవే నజరేత.

వరతకులగోల, పసైనికుల బాట్ల చపపుళుకు దారంగా పపశ్ంతవాతావరణంతో క్రీస్తు బాల్యం

హాయిగా గడిచింది. సముపదముటాటనికి 1,230 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతము.

నజరేత ఉనికి బైబిలులో చెప్పిన విధము :

1. లాకా 1:26-30 గాపబియేలు దాత మరియతో క్రీస్తునుగుర్చిన వివరణ ఉంది.

2. యోహాను 1:46 నజరేతులో మంచిది ఏదైనారాగలదా?

3. లాకా 2:1-7 గలిలయులోని నజరేత అనే ఊరు ఉంది.

4. మత్తయి 2:19-33 హేరోదు మరణం తర్వాత యేసు, తల్లిదండ్రులు నజరరతుకు వెళ్ళు

జీవించారు.

5. లాకా 5:51-52 పన్నెండేళు వయస్సులో తప్పిపోయిన క్రీస్తు, దేవాలయములో దొరికిన

్శితరువాత దారిలో నజరరతుకు వచ్చి లోబడి ఉండెను.

ం6. లాకా 4:16-30 శోధింపబడి జయించిన క్రీస్తు నజరరతుకు వచ్చాడు.

7. మత్తయి 21:11 యీయన ఎవరు? అని చలించి నజరేతువాడైన ప్రమకత్ యేసు అన్నారు.

కష8. అపొ 3:22 పేతురు ప్రసంగంలో ఆత్మపూరు�డై దేవుడు నజరేతవాడగు యేసుచేత అద్భుతాలు

వి

చేయించారు. 9. అపొ 10:38, అపొ 2:22, మత్తయి 21:11, దేవుడు నజరేయుడైన యేసును

పరిశుదాథత్మతోను, శక్తితోను అభిషేకించెను. శపతువులు నజరేయుడ్రన్నారు.

2. వీ�తీవర షవశ్రీశ్రీ �్ ్�వ జవఅ్వతీ శీట చీ�ఓ�తీవ్�

ఆ ప్రాంతంలో నేల పతవ్వగా పురాతన నజరేతులో కొన్ని యిళ్ళు, గానుగలు, పదాకషార్సం

దాచు కుండ్రలు కొన్ని గుహాలు కనిపంచాయి. అని వ్రాయబడి ఉంది.

న"శ్రీ వీ�తీవశజువీ�ూ"

అని పగీకులో వ్రాయబడి ఉంది. యిదే గాపబియేలు దాత తెలిపన వాట.

2. ళ్ జీశీరవ"ర జ�బతీష�

పరిశుద్ధ యోసేపు చర్చి పపానసువారిచే కట్టబడింది. యిదే స్థలవులో తంపడియోసేపు

వపడంగిపని చేసే స్థలవు క్రింది భాగములో నీటిని నిలువచేసే రాతి కట్టడాలలో అగాథంలో

ఉన్నట్లు రాతి గుహ ఉంది. నజరేత మధద్యగా వేరీబావి ఊరంతటి ఉపకారిగా ఆనకట్ట ద్వారా

ఒక ఊటలో నీరు బావి చేరుతుంది.

3. జ�బతీష� శీట �్ "పతీ�వశ్రీ

గాపబియేలు దాత గౌరవార్థం ఒక చర్చి నిర్మించారు. పురాతన చర్చి 18వ శతాబ్దంలో

సునాతన పగీకులు కటాటరు. అతి గౌరవ భావం కల్గించే వాతావరణవులో దేవుని స్తుతించి

ఆరాధించావు.

4. జ�బతీష� శీట ్�వ ళవఅ�స్త్రశీస్త్రబవ

లాకా 4:16-27 క్రీస్తు చేసిన గంభీర ప్రసంగాలను బట్టి రూ చర్చిని అంకితంచేశ్రు.

5. దీ�ర�శ్రీ�ష� శీట జీవరబర ్�వ �సశీశ్రీవరవఅ్

నజరరతకు ఉత్తర కొండ్రపై అందమైన క్రీస్తు సిలువల్ని నిర్మించారు.

6. లాకా 4:28-30 పపానసువారు క్రీస్తు చర్యలకు గౌరవార్థవు ప్రతి అనుభవంతో చర్చి

నిర్మించారు.

చీశీ ూతీశీ"వ్ �ర �షషవ�్వస �అ ్�వ �తీశీ"వ్ర �శీఎవ ్శీషఅ శ్రీబసవ 4:29 .

నజరేత ప్రాంతంలో వా బృందమంతా చాల ఆనందంగా గడిపావు. మద్య ప్రాంతాల్లో

''పాత కొత్త బజారులో అంగళ్ళు ఆకర్షణీయమైన పపాముఖ్యమగు వసతువులు అవ్ముట చూచావు.

ఆ దేశవులో ఉపయోగించి ప్రత్యేక పాపతలు, ఒ�వనానె, ఎక్కడ చూడని దొరకని

సుగంధపదవ్యాలు, వేకజ్న్ను గలిలయ ప్రాంతాల్లో దొరుకు పండ్ర్లు వివిధవసతువుల

సముదాయం ఆహా�దపరిచారు.

ర్శి

బ�3. ు�వ ష�బతీష� శీట "ర�్�్�శీఅ

లమరియు దర్శించిన స్థానంలో దేవాలయము క్రీస్తు తల్ల మరియు ఎలిజబతతును దర్శించిన

కషశుబభగడియను స్మరిస్తూ గౌరవం చూపు అతి సుందరమైన పెద్ద చర్చి అత్యంత శోబభతో, నిండైన

విపకళా చరిత్రలతో పాలరాతికట్టడాలు చెకక్డాలతో ఆకర్షిణీయమైనది. మరియు పపయాణించిన

దారంతా గుర్తింపుపొందిన దానికి ఆ దారిలో సతుతిగానాలు వ్రాసిన రాతి పలకలు అన్ని భాషల్లో

స్పష్టంగా కనిపంచాయి. బాప్తస్మమిచ్చు యోహాను పేరున చాలపెదద ఆశయముంది. ప్రాచీన

రష్యన్ల చర్చి, కానెవంటు అందమైన హాస్టలు బభవనవు పూలముకకలు

చీశ్తీవ ణ�ఎవ సవర�శీఅ

వృకషాలతో రంగురంగుల అందాలనిస్తుంది.

క్రీస్తు దేవుని కువారుడిగా భూమిపై పాదము మాపుటకు ఎన్నుకున్న కన్యమరియ

జీవితంలో ప్రతిఘటాటల్ని మరియతోపాటు క్రీస్తు ప్రతివయస్సులో సంచరించిన ప్రాంతాలు,

పలికనమాటలు ఆ పవిపతకేషపత ప్రాంతాలంతా అణువణువునా వ్యాపించి, ఆ గాలిలో ఆ ర్మనీయ

దృశ్యలతో కొండల్లో కోనల్లో, నదులలో సముపదాలలో క్రీస్తు స్మరణ వ్వాపించి యాత్రికులను

సమ్మాహానాభరితులను చేయకమానదు. దేవునిరకై స్తుతిఘనత ప్రతిధవనిస్తూనే ఉంటాయి.

↑ పైకి / Back to top