Chapter 5 of 8

దేవుని సన్నిధిలో మునిగిపోవుట

Photograph from page 67 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 67

దేవుని సన్నిధిలో మునిగిపోవుట

సిండ� పార్దన్

(కీర్తనలు 46:10) ""}రక నిలిచి నేనే దేవుడనని తెలిసికొనుడి"

నా పేరు సిండ�, ప్రభువుని రక్షకునిగా అంగీకరించి, దేవుడు మనలోనున్నాడని తెలిసాక, ఆ తర్వాత దేవుని స్వరం వినాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి జగత్తు పునాది వేయబడకముందే మన వెులా జీవించాలో దేవుడే నిరణయించి యుంటారు. మనలో నిలిచి మంచి పనులు మన ద్వారా చేయించాలని దేవుడు మననుండి కోరుచున్నారు. మనలో శాంతి నివ్వాలిన ఆశిస్తున్నారు. స్వస్థతలు, ఆత్మీయబలము పసైతాను నుండి విడుదల ప్రభువు ద్వారానే మనకు లభిస్తుంది. మనము ప్రార్థించగా అడిగినవన్నీ పొందగలము.

ఒకసారి సిధ్రాత్ గారు నాయిల్లు దర్శించారు. నా యింటిలో అనేక విశ్వాసులు చేరి ప్రార్థనకై సిద్ధపడి వున్నారు. ఉల్లాసవైన సంగీతం వినిపస్తుంది. అందరూ మౌనంగా వున్నారు. నేను ప్రార్థన ఆరంభించాను. ""ప్రభా మేము నిన్ను చాలా అధికంగా ప్రేమిస్తున్నాము. నీ సన్నిధి మేము అనుభవించు ధన్యత నీయండి ఆమెన్ అని చెప్పాను. వెను వెంటనే అక్కడి వారు దర్శనాలు చూచారు. స్వస్థతలు పొందారు. జా�నవాక్యము వెలువడింది.

సిధ్గారితో పాటు వచ్చిన యువకునికి మాడు దర్శనాలు కలాగయి. ఆయనకు తెలియని వ్యక్తి గార్చి ప్రభువు కొన్ని విషయాలు బయలు పర్చారు. ఆ తరువాతరోజు మేమంతా ఒక హోటల్లో భోజనంనకు వెళ్ళగా ఆ వైటర్ను చూచి రాత్రి దర్శనము పొందిన యువకుడు పిలిచి మాట్లాడి ""ప్రభువు మీకీ విషయాలు తెలపమని చెప్పారు అని వివరించగా చాలా ఆశ్చర్య పడ్డారు.

దేవుని సన్నిధిలో మునుగుట అనగా మరింత సన్నిహితంగా దేవునితో జీవించుట. జీవము గల దేవుని తెలిసికోవాలని గత 14 సంవత్సరాలనుండి తృషణతో కనిపెటాటను.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

64 ఆయన జీవముగల వాడు. పాతనిబంధనలో దేవుని నామాలలో ప్రభువు వున్నవాడు అని ఉంది. టురొంటో ఎయిర్ పోర్ట ప్రైస్తవ సహవాసములో హాజరైన ప్రతి వ్యక్తి క్రీస్తు సన్నిధిని అనుబభవించేవారు.

దేవుడే స్వయంగా తనకు తానుగా ప్రత్యకషపరచుకోవాలనియు, యితర వ్యకుతల అనుభవాలు కాదు ప్రతి వారికి నాకును వ్యక్తిగతంగా అనుభవం క్రీస్తులో కావాలని ఆశించేదాన్ని.

మత్తయి 18:20 ""యిద్దరు ముగ్గురున్న చోట దేవుడు నిలిచి వుంటారు"

ప్రతి రాత్రి నేను నా భర్త కలిసి మాడవ వ్యక్తిగా ప్రభుని సన్నిధి అనుభవంగా కావాలని కోరాము. ప్రతిరోజు ఆయన సన్నిధి అనుబభవించేవారము. పరిశుద్ధాత్మ ఉనికి అనుభవించుట గొప్ప అనుభవం.

1995వ సంవత్సరము లేబర్డేరోజు యితర సరభయలను ప్రార్థనలకు ఆహావానించసాగాము. మా వద్ద అనుభవాలను బట్టి సంఖ్య అదికమయినప్పుడు ప్రత్యేక గంపులు ఆరంభవుయయాయి.

కీర్తనలు 6:10 ""}రకుండి నేనే దేవుడనని తెలిసికొనుడనే వాగ్దానము మౌనంగా ఉండి దేవుని తెలిసికొనుట ఆయన సన్నిధి పొందుట ఆయన సన్నిధిలో ప్రశాంతతతో గడుపుట ఆనందవైన అనుభవం.

మేమంతా చేరి మొదట సంగీతం ఆరంభించగా ప్రార్థనలో దేవుని సన్నిధిని ఆహావానించుటకు ఒకరి చేతులు ఒకరము పట్టుకొని గుండ్రంగా నిలిచి ప్రార్థించే వారము. ఆయన ఉనికి అనుభవించాలని కోరవారము. అనుకున్న రీతిగా పరిశుద్ధాత్ముడు మమ్ములను కరిగించి, విరిగించి, నిండించి నాతన ఉజ్జీవంతో ఉతేతజ పర్చివారు. ఒక గంట తర్వాత అనుభవాలన్నీ పంచుకొనేవారము. వారికి ఒకపాట వచ్చేది, దర్శనము కలిగంది. జా�నవాక్యము తెలిపేవారు. పద్యము కూడా వరిణంచేవారు.

ఒక పసీతకి దేవదాతలు కనిపించారు. వారిలో ఒకరికి పక్షవాతం నుండి స్వస్థత కలిగంది. పక్షవాతం వల్ల బాధలోనున్న పాస్టరుగారు ఆటో ప్రమాదం జరిగి గండె

శ్రీమతి గ్రేస్ విజయ

భాగముక్రింద నుండి కదలిక లేనివారయయాడు. ఆయన పనికిరాని వాడని ఎన్నటికీ నడవలేడని డాక్లర్లు తెల్పారు. మా ప్రార్థనలు స్వస్థతల వివరాలు తెలసుకొని ఎవరో సహాయంతో మా ప్రార్థనలకు వచ్చాడు. ఎంతో దారం నుండి చాలా గంటలు ప్రయాణం చేసి వచ్చాడు.

ఒకరాత్రి యితర అనుభవాలన్నీ చెప్పుకొనే సమయంలో ఒక పసీతకి దాతలు దర్శనము కలిగంది. యాకోబు నిచె�నవలై దాతలు పైకి ఎకుకచూ దిగుచుండుట చూచింది. ఆ నిచ్చెన ఎక్కడ నుండి పైకి నిలిచిందో చెప్పగలరా అని ఆపసీతని పాస్లరుగారు ప్రశ్నించాడు. ఆ గది మధ్య భాగంలోనే అని తెలిపంది. ఆయన ఆ స్థలంలో క్రింద పరంటనని కోరాడు. ఆకషణంలో దేవుని సన్నిధి ఆయనపై తాకింది. ఆకషణంలో స్వస్థత లభించలేదు గానీ స్వస్థత పొందుట ఆరంభవుయింది.కొద్ది నెలలలోనే ఆప్రభసన్నిది తాకిన వేళ్లో శరీరంలో ఒక్కొక్క భాగంలో గణనీయమైన స్వస్థత కనిపంచింది.

()

ఆ తర్వాత డాక్టును దర్శించిస�ర�పవశ్రీ�్వపనికిరాని వాడని సరిటపఫిరకట్టు యిచ్చినది తిరిగి మార్చమని అడిగాడు. తె�ని ఉద్యోగము చేయుటకు సమరు�డయయాడు. అందరా ఆశ్చర్యపే రీతిగా ప్రభువు స్వస్థతనిచ్చారు. డాకటర్లు అవాక్కయ్యారు. స్వస్థత అనేక విధాలుగా వుంటుంది. నా జీవితంలో నాకు కూడా రొవ్ము కేన్సరు వచ్చి స్వస్థత పొంది 5 సంవత్సరాలయింది. నేనుకూడా డాకటర్లు యిచ్చిన కీమోధెరపఫీ గండా వెళ్ళినను భయపడలేదు. దేవుడిచ్చిన శాంతి ఎపపటివలై ఆయన సన్నిధి అనుబభవించేదాన్ని.

నేను కేన్సరులో నావలై బాధలోనున్న వారికి ఆదరణనిచ్చే విశ్వాసిగా నున్నాను. దేవుని సన్నిధి మాపై దిగిన వేళ్లు ప్రతిసారి విభిన్న అనుభవాలుగా నుండేవి. ప్రతివ్యక్తి పరిశుద్ధాత్మ తాకిడిచే నింపబడి మౌనంగా ఉండిపోతారు. వారికొక దర్శనము, పాట వేసత కొందరు లేచిడ్యాన్స చేస్తారు. కొందరికి స్వస్థత వస్తుంది. ఆయన సన్నిధి అనుబభవించినపుే సరిగాగ అర్థం కాగలదు.

(యోహాను 15:3-5) నేను ్రదాకషావల్లిని నా నుండి వేరై మీరు పఘలించలేరని క్రీస్తు తెల్పారు. మన స్వంత శక్తితో జీవించలేము. మన స్వంత చిత్తము, బలము చాలదు. తీగలు ద్రాక్షవల్లి నుండి సారాన్ని గ్రహించిన రీతిగా మనము ఆయన నుండి గ్రహించుకోవాలి. మనకోసం ప్రభువు సిద్ధపర్చిన దీవెనలు పొందుటకు మనకే నిబ్బరం

క్రీస్తు అనుచరుల అనుభవాలు

66 కల్గుతుంది. ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపి అతి సన్నిహితులవైనపుే ఆయన అద్భుతమైన ఆత్మతో నింపబడగలము.

దేవుని సన్నిధిలో వచ్చే పఘలితాలు మనము కోరినట్లే వుంటాయి. ప్రేమగల అనుభవం, నడిపింపు కలిగంచే మంచిమాటలు, దర్శనము, స్వస్థత యీ రీతిగా క్రీస్తుకొరకు సరిగాగ జీవించే అనుభవం కలిగస్తాయి. (విష 40:31) దేవుని కొరకు కనిపెట్టేవారు నాతన అనుభవము పొందుతారు. విశావాసం బలపడుతుంది. మనలో నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయి. ఆత్మీయు అనుభవం కల్గుతుంది. ఒక వృద�మహిత నర్సుగా పనిచేసేది. భర్త చనిపోయాడు. ఆమె నిరాశలో జీవించేది. మా ప్రార�నీ సమావేశాలకు విచ్చేసిన తర్వాత దర్శనము పొందింది.

ఒక మొక్క తొటైటలోనుండి ఎండిపోగా దేవుడు ఆ తొటైటను తాకారు. ఈ తొటైట నీ జీవితంతో పోల్చివచ్చు. ఈ వెుక్కలో జీవము కల్గుతుంది. పచ్చగా చిగురిస్తుంది. తిరిగి జీవిస్తుంది. ఆదర్శినం తర్వాత ఆమెలో ఆశ చిగురించింది. ఆనందంగా ప్రార్థనలో పాలుగని ఉజ్జీవంతో ప్రభుని స్తుతిస్తుంది. ఆమెలో నున్న జీవాన్ని యితరులతో పంచుకోగల్గుచున్నది.

ఆమెను తాకిన వారు కూడా దర్శనాలు, కలలు, దేవుని నుండి స్వరం వినే ధన్యత పొందుచున్నారు. నానా పెఫైర్ అని పేరు కలిగంది. ఒకసారి ఆమె ఒక వ్యక్తిని తాకి ప్రార్థించగా అతనిలోనున్న డయాభటీస్, ఫిట్స్ రోగం పోయాయి. ఆమె చేతులు వ్రేళ్ళల్లో శక్తి యితరులలో స్వస్థత కలిగంచే ప్రభావము గలదిగా దేవుని అనుగ్రహాన్ని పొందింది.

నా జీవితంలో కూడా ఆత్మతో నింపబడగానే కరెంటు ప్రవహించిన అనుభవం కల్గుతుంది. నేను నా భర్త ఆత్మలో నింపబడి అనేకులకు ఉపమారులుగా జీవించుచున్నాము. మా సంఘములో నున్న ప్రతివారికి ప్రభువు ప్రత్యేక వరాలనిచ్చి ఆదరిస్తున్నారు. దేవునికి ప్రతివ్యక్తి పరిచర్యకూడా అవసరమని తలుసాతరు.

మనలోనున్న తలాంతులను చురుగాగ వాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి. మనము మన బలహీనతలన్నీ తొలగించుకోవాలి, కోపము, అసాయు, పగ, గరవామునకు దారమవ్వాలి. ప్రార�నకోరుట బలహీనతకాదు. ఆత్మీయబలం పొందుటకే ప్రార్థన అవసరము.

శ్రీమతి గ్రేస్ విజయ

(మారుక 16:17,18) యేసునామంలో దయ్యములను వదిలించగలరు. క్రొతతభాషలు మాట్లాడగలరు. రోగులపై చేతులుంచి ప్రార్థించగా వారికి స్వస్థత లభిస్తుంది. దేవుని రాజ్యంలో ప్రతివారు అవసరమే. ఈ లోకంలో జీవించుచున్నావంటే దేవునికి మనపట్ల ప్రత్యేక ఉదే�శ్యముంది. ప్రతి వ్యక్తి ఒక భావంతో ఉండాలి.

దేవుడు నాకు ప్రత్యేక వరాన్నిచ్చారు. దానిని ఉపయోగించుకోవాలి. ఎలా ఉ పయోగించాలో తెలిసికొని తరీపుదు పొంది దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి దినము మన తలాంతులను ఉపయోగించాలి. మన తలాంతులతో యితరులకు ఆశీర్వాదకరంగా జీవించి ఉపయోగపడాలి.

(కీర్తన 37:9) దేవుని కొరకు కనిపెట్టువారు బూమని సవాతంత్రించుకుంటారు. క్రీస్తు వచ్చు రెండవ రాకడలో చాలామంది మానసిక గాయాలతో బాధలోనున్న వారిని రాకడపై సంసిద�ం చేయాలి. ్రశద�కలిగ ప్రభు పరిచర్య కొనసాగించాలి. దేవుడు వాడుకొను వ్యకుతలలో విధేయత వినయం కావాలి. ఎంతగా తగిగంచుకుంటే అంతగా దీవెన లభిస్తుంది. ఎలా దేవుని సన్నిధి ఎకుకవ అనుబభవించగలము?

దేవుని సన్నిధిలో ఎకుకవ సమయము గడపాలి. దేవునిని ఏకాంతంగా ఆరాధించు సమయాన్ని నిరణయించుకోవాలి. మొదటిగా ప్రార్థనతో ఆరంభించి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి. ఏకాగ్రత కావాలి. మనససు వేర దిశలోకి మార్చరాదు.

ప్రభుతో మాట్లాడనప్పుడు ఆయనను అధికంగా ప్రేమిస్తున్నానని తెలియజేయాలి. ఆయన సన్నిధి అనుభవించాలని కోరాలి. పవిత్రాత్మ దేవా నవనవ్యముగా దిగిరవ్ము. కరిగించి రూపొందించి నిండించి నన్ను వినియోగించు అని అడగాలి. ఆహావానించినప్పుడు ఆత్మపని జరుగును.

నీ సవాచిత్తంతో ఏ పనీ చేయవద్దు. నీవు పొందిన దీవెనల్రై కృతజ్ఞత తెల్పాలి. పరిశుద్ధాత్మ నీతో చేయించు అద్భుతాలను రికార్డుగా నోటుపుస్తకంలో వ్రాసి స్తుతించాలి.

దేవునికి అతి సన్నిహితంగా జీవించాలని నిరంతరము కోరుకో. ఆయన మంచి స్నేహితునిగా, హితునిగా, రక్షకునిగా, ప్రియునిగా నీ జీవిత అధిపతిగా నిలిచి నీకు అద్భుద జీవితాన్ని అందించి ఆనందాన్ని కలిగస్తారు. అదే నా జీవితానుభవం. యీ గొప్ప శక్తిగల సన్నిధి నీకు కావాలా? ప్రార్థించు కనిపెట్టు.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

68

Photograph from page 72 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 72

షషష. ్�వతీ��వ షవఅ్వతీ.శీతీస్త్ర

నీకు మరింత సలహాలనందిచగలదు. దేవుని దీవెన సన్నిధి సదా మీతోనుండు గాక ఆమెన్.

మహిమానివాత అనుభవం

డేవిడ్ హిరా�గ�

(హబక్కూకు 2:14) "భూమ యెహోవా మహాత్మ్యమును గార్చిన జ్ఞానముతో నిండియండును."

నా పేరు డేవిడ్ హిరా�గ�. నేను నా యవ్వనంలో టీన్ఏజ్లో నుండగా ప్రభువు దర్శనము ద్వారా రక్షకునిగా అంగీకరించినది మొదలు ఆయన సేవలో లీనమయ్యాను. అప్పటి నుండి ప్రత్యేకవరముతో రోగుల స్వస్థతలో ప్రార్థించసాగాను. పెద్దయయాక నా సేవలో ఆత్మీయంగా అభివృద్ధి చెందిన తర్వాత యితరులకు నా తలాంతు ద్వారా ఏ రీతిగా ఉపయోగ పడాలో ఆలోచించసాగాను.

నా జీవితంలో ప్రత్యేక తలాంతు స్వస్థత అనే అద్భుత వరము. నేను యేసునామమున ప్రార్థించి వారిని దర్శంచమని మంచి జరగాలని కోరుకుంటను. తకుకవ వ్యవధిలో ఎకుకవ మందికి పరిచర్య చేయాలనే ఆలోచనతో ప్రార్థించాను. ఆయన ఆశ్చర్య రీతిగా వింతైన అనుభవా*్న కనపర్చారు. మహిమగల అద్భుతం జరుగురీతిగా పరలోకము తెరువబడి పరిశుద్ధాత్మ దిగివచ్చు అనుభవం పొందాను.

(అపొసత 4:29) ""పేతురు పరిచర్యలో నీ హస్తము చాి అద్భుతములు మహత్కార్యాలు కనపరచు మని ప్రార్థించాడు."

ఒకొక్కరిపై చేయిఉంచి ప్రార్థించిన దానికంటే మాకుమ్మడిగా జరికగ అద్భుతాల శక్తి ప్రభావంతంగా కనబడింది. మీటింగునకు హాజరయియన ప్రజలపైకి ఆత్మ దిగిరాగా వేలాది ప్రజలంతా ఒకేసారి మహిమగల అద్భుతాలు చవిచూచేవారు. విచ్ఛిన్న వివాహాలు

శ్రీమతి గ్రేస్ విజయ

సిరయగుట, ఆర్థిక పరిస్థితులు వెురుగవుట, భావ్రోదేవకాలు సరియగుట ఈ రీతిగా అనేక జీవితాలు ప్రభువు హాసతంను స్పష్టంగా తాకిన అనుభవాల సాక్ష్యాలు తెలిపేవారు.

ఒకసారి ఆప్ఫికాలో మీటింగు జరికగ సమయంలో మహిమ గల అద్భుతము పరిశుద్ధాత్మ ద్వారా అనుభవంలోకి రాగా పరలోకము తెరువబడి సేటడియంలో వేలాది మంది దేవుని అద్భుత ప్రసన్నతను చవిచూచారు. ప్రభువునాతో మాట్లాడారు. ""డేవిడ్, నీవేమ చూస్తున్నావు?" ప్రభువా దేవదాతలు పరలోకం నుండి దిగుటయు ప్రతి వ్యక్తిని సపర్శంచి దీవించుట చూస్తున్నానని తెల్పాను. యిదేమాట మీటింగులో ప్రజలతో చెప్పు అని ప్రభువు ప్రోత్సాహించారు.

దైవజనులారా, నేనీకషణము దేవదాతల్ని చూడగల్గుచున్నాను. కొందరు పసైతాను శకుతలచే పీడించబడినవారు విడిపించబడుట, నేలపై పడిపోవుట, చేతబడి శకుతల నుండి విడుదల పొందుటను స్పష్టంగా ప్రభువు తెలుపుట చూస్తున్నానని తెల్పాను. అలసి పోవుటకు బదులుగా నేను ఉత్సాహంతో శక్తితో నింపబడుట ప్రభువు కృపయే.

కొందరికి సా�లకాయం వున్నవారు సన్నబడుట, కణితలు స్వస్థపడుట, ఏఏ స్వస్థతలు కొర్తగా నున్నవో వారు స్వస్థత పొందుట గ్రమస్తున్నాము. యిది కేవలము దేవుని మహిమగల అద్భుత క్రియగా నమ్మి స్తుతిస్తాను.

మహిమ అనే పదము హెబ్రీ భాషలో ( ""కావింద్" దీని అర్థము బరువుగా నుండుట. యీ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా యీ బరువైన అనుభవం పొందుట పరలోక ఉనికి అనుబభవించుటయే. పరలోకపు }పిరి ఉనికిగా ఉంటుంది. ఆ క్షణంలో ఏది అడిగినా దేవుని ద్వారా పొందగలము.

నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తం బూమమీద నెరవేరునుగాక అనే అర�మదే. పరలోకంలో ప్రవేశిసేత స్వస్థత ఎంత తకషణంగా జరుగుతుందో ఆత్మ నింపుదల ఉంటే బూలోకంలో అంతే తీవ్రతలో పొందగలము. శరీర అవయవాలు ఏరపడగలవు. కంటిచూపు అందుతుంది. వినికిడి పొందగలరు. వెస్సియా ద్వారా అన్ని అద్భుతాలు పొందగలము.

( 19:30)

జీశీ�అ""సమాపతవైనది అనే క్రీస్తు పలికిన మాటను బట్టి ఏది అవసరము

క్రీస్తు అనుచరుల అనుభవాలు

70 గలదో అది పూర్తిగా అందుకోగలము. లోటై�న అవయవము కావాలని అడిగి పొందగలము.

(హెా;్ర 11:3) మాటమాత్రం చేత సర్వ సృష్టి చేయబడింది. కనబడని వసతువులు కనబడేలా దేవుడు చేయగలడు. సృష్టి ఏరపడినట్లే సర్వం జరుగుతుందని నమ్మి అడిగి పోందగలము. (ఆది 1:2,3)

దేవుని ఆత్మ బూమపై అల్లాలాడి వ్యాపించి యందని వ్రాయబడింది. శూన్యంలో ఆత్మ నిలిచి ఉండటము మాటలో సృష్టిఅంతా సృష్టించబడుట గమనించగలము. (1రాజులు 18:41) ఆత్మపూరుణడై వర్షము ఆపుట, వర్షం పొందుట మానవ మాత్రుని మాట ద్వారా సృష్టి కదిలింది.

ఆత్మకార్యాలు మహిమ పర్చబడు రీతిగా క్రియారూపంగా మారుట చూస్తున్నాము. దేవుడు చెప్పినట్లు ఆత్మతో పలికినచో సమసతము జరుగును. దేవుని మహిమ కేవలము భావ్రోదేకము కాదు గానీ సృజనాత్మక క్రియ కరంటు ధ్వని తరంగాల చర్యవలై కనబడేది కాదు. అవి ఎలా పనిచేస్తాయో కళ్ళతో చూడలేము. శక్తి అణువుల కదలిక ప్రతి సృష్టి వాక్య శబ్దం ద్వారా ఆత్మ సన్నిధి ద్వారా ఏరపడినదని గ్రహించాలి. దేవుని మాటచొపపున సారయడు, చంద్దుడు, గ్రహాలన్నీ ఏరపడ్డాయి. యీ అనుభవము కేవలము సృష్టి సృష్టికరత స్వరం గుర్తించగలవు. విని తగిన రీతిగా స్పందించగలవు. అందువలననే క్రీస్తు అంజూరపు చెటుటను మాటమాత్రము ఎండిపోవాలని చెప్పగానే ఆ చెటుట విధేయత చూపింది. అందుకే

(మతాతయి 21:18,19) విశ్వాసులంతా మంచి సువార్తను ప్రకటించాలి. మహిమలో ప్రతిమాటకు శక్తి ఉంటుంది. దేవుని మాటలు మన ద్వారా నెరవేరతాయని గుర్తించాలి. కొందరు కేన్సరు వ్యాదిగ్రస్తుల్రై ప్రార్థించి విజయవంతమైన జవాబుపొందుట యెహెాజేకలులో ఎముకల గార్చి ప్రవచనము నెరవేరుప వంటిదే.

అట్లే అనారోగ్యం పట్ల ప్రార్థించి స్వస్థత కోరుటవల్ల జవాబు పొందగలమని నవ్మాలి. కొన్ని కణితలపై కాంతి కిరణాలు అల్రాటస�ండ్ కాంతి పంపగా లోపల రోగం మాయమగుట చూస్తున్నాము. అట్లే శక్తిగల మాటలు ్రవర్గలవి గనుక మహిమతో దేవుని సన్నిధి ఎరిగి పలికిన వాక్య శబ్దంతో అద్భుతాలు సాధ్యము కాగలవు.

శ్రీమతి గ్రేస్ విజయ

(సంఖ్యా 20:11) మోషే రాతితో మాట్లాడాడు. నీటికోసం నోటితో ప్రార్థించాడు. పసైతాను క్రీస్తును శోధించగా జయించాడు. (మత్తయి 4:3) పసైతాను కూడా రాళ్ళను రొటైటగా చేస్తానంది. (మత్తయి 17:20) పరవాతములతో మాట్లాడి తొలగుమని తెలిపనప్పుడు తొలగునని విశ్వాసముంచుమని ప్రభువు తెల్పారు.

(లాకా 8:25) శిష్యులు కూడా గాలిని క్రీస్తు గది�ంచుట, అలలు నీటితో మాట్లాడుట చూచి ఆశ్చర్య పడ్డారు. విశావాసంతో సృష్టితో మాట్లాడితే పఘలితం లభిస్తుందని క్రీస్తు తెల్పారు. విశ్వాసము క్రీస్తు నస్నది, పవిత్రత అవసరము. ప్రతి విశ్వాసి నమ్మకంతో అద్భుతాలు, సాచక క్రియలు చేయు భక్తిని శక్తిని సమర్థత క్రీస్తునందు విశావాసం వల్ల జరిగించగలడని తెలుపటకు ధైర్యంగా నిలసతున్నాను.

పరలోకం తెరువబడుట జరుగుతుంది. మహిమానివాత అనుభవాలు అనే నా పుస్తకము చదివి సంతోషంతో ఒక పసీత తన సాక్ష్యము వివరించింది. కాలిఫోర్నియాలో నా కానపురెనసుకు వచ్చింది. ఒకసారి ఆమె తన తల్లిని దర్శించుటకు వెళ్ళగా శరీరంలో ప్రమాదంతో గాయవైనందన ఆమె తల్లికి వస్రతములు మార్చుట పడకలో పరిచర్యలు చేయవలసి వచ్చేది. నడచుటకు సహాయపేది. ఆమె నా మాటలు నమ్మి క్రీస్తుపై విశ్వాసముంచి ""ఓ ప్రభువా, నాకు సహాయము చేయండి. ఒక అద్భుతము నా తల్లిపట్ల జరిగించండి. ఆమె ప్రారి�ంచిననా ఏ మారుప సంభవించలేదు. నా పుస్తకములో సందేశము మరొక సారి గ్రహించినదై శరీర భాగాలు నా స్వరం వినగలవని నమ్మి ఈసారి ప్రత్యేకంగా ప్రార్థించింది.

""ఎముకలారా, నా మాటలు వినగలవు గనుక యేసునామంలో వాటి స్థానానికి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను అని ప్రారి�ంచానని తెలిపంద.తీఇ ఆకషణంలో ఆమె తల్లి శరీరంలో మారుప కలిగంది. ఆమె ప్రక్క ఒక వాహనము కదిలిన అనుభవం కలిగంది. ప్రతి ఎముక తన స్థానములో స్థిరపడ్డాయి. ఆమె సంపూరణ ఆరోగ్యం పొందింది. నా పుస్తకములో ఆత్మీయు తలంపులు ఆమె అందుకొని ప్రయోగించింది. ఆమె చాలా ఉత్సాహంగా ఆమె తల్లి స్వస్థతగార్చిన సాక్ష్యం వివరించింది. నేను ప్రార్థించగా పొందిన స్వస్థతల కంటై నా పుస్తకములో తలంపులనప్యోగించి ప్రార్థించి పొందుకున్న అద్భుతాన్ని బట్టి చాలా

క్రీస్తు అనుచరుల అనుభవాలు

72 ఆశ్చర్యంతో ఆనందిచగలాగను.దేవుని ఆత్మ ఉనికి మహిమానివాత సన్నిధి అనుభవంలోకి రాగానే పరలోకం స్పందించగలదని నవ్మాలి. దీనికి మనలో పరిశుద్ధత చాలా అవసరము. ఆ తర్వాత ఆరాధన స్తుతి కావాలి. ఉపవాసం ద్వారా ప్రార్థన త్యాగజీవితం మాత్రమే గొప్ప అద్భుతాలు పొందుటకు సాధ్యమనుకొని నవ్మాలి. అపవిత్రత ఏమాత్రం చోటుచేసుకొనరాదు.

నేను గతంలో జరిగించిన ప్రతి సదససులలో ప్రధాన అంశముగా పునాదిగా నిలిచింది కేవలము పరిశుద�తయే. పశ్చాత్తాప్ము క్షమాపణ పాపముల నుండి సంపూరణ విడుదల పొందుట అత్యంత అవసరము. మన మనస్సాక్షి పూర్తిగా నిందారహితవై వాక్యమనే ఉదకసా�నంతో నింపబడాలి. వాక్యము అంతరంగికంగా పరిశుద్ధత పొందుటలో సంపూరణ సహకారం అందిస్తుంది. పవిత్రంగా నిలిచి దేవునితో అతి సన్నిహిత సంబంధం కలిగయున్నపుే దేవుని ప్రసన్నత తాకి పరలోకం స్పందించి తగిన అద్భుతాలు నెరవేరగలవు. స్తుతి ఆరాధన :-

దేవుడు సతుతుల సింహాసనాసీనుై యంటాడని వ్రాయబడింది. తంబుర సితారాతో దేవుని స్తుతించుట పాతనిబంధనలో పరిపాటి. దేవుడు మనపట్ల చేసిన ఉపకారాలకు స్తుతి ద్వారా కృతజ్ఞత ఆనందము వెల్లడించుటకు పాటలు సంగీతము ఉత్సాహాన్ని అందించగలవు. బూమపైననే దేవుని మహిమ బయలుపడతాయి. గొప్ప విసోపటశక్తి వెలువడుతున్న అనుభవాలు స్తుతి ఆరాధనలతోనే ఆరంభము కాగలవు. కొందురు కేకలు వేస్తూ నృత్యము కూడా చేయుట గమనిస్తాము.

దేవుని సన్నిధి ఉత్సాహ కశకుతలతో నిండిన ఆరాధనతో నిలిచి యండుట హృదయంలో నిండిన స్తుతిని ప్రతి వ్యక్తి మనససులో ఆలోచనా సర[ని హృదయపూర్వక వైనదో పెదవుల ద్వారా వస్తుందో పూర్తిగా గ్రహించగల దేవునిని బట్టి మనకు అద్భుతాలు సంభవించుట సత్యమని గ్రహించాలి. నీవేరీతిగా తెలుపుకోదలచిననా నా హాృదయాంతరంగమందు నిలిచి నిన్ను ప్రేమించి ఆరాధిస్తూ స్తుతిస్తున్నాను ప్రభువా.

నా సమసతము నీకు అంకితము చేస్తున్నాను. నీ సన్నిధి నాకు ్ర్రియవైనదని తెలుపట ప్రాముఖ్యమైనది. ఆరాధన ద్వారా దేవుని నిజసన్నిది మహిమ గల ఉనికిని బరువైన రీతిగా అనుభవము ఆరంభము కాగలదు. అదే ఆత్మఉనికి అని తెలిసిపోతుంది.

శ్రీమతి గ్రేస్ విజయ

ఉపవాస ప్రార్థన :-

శరీరాన్ని నలగగొట్టుకొని అన్న పానీయాలకు దూరమై ఆత్మను సంసిద�ం చేసుకొని దేవునిని మాత్రమే కేందీక్రరించి ఆరాదించినప్పుడు అర�ంటు సందేశమందించుటకు టైలిగ్రాము వాడిన రీతిగా ఈ ఉపవాసము తక్షణ జవాబులను పొందగల కృపనిస్తుంది.

దేవుని స్వరమును స్పష్టంగా వినగలము. శక్తిగల ఆయన సన్నిధి మరింత ఉ దృతంగా అనుభవం కల్గుతుంది. నీ విశ్వాసము పరిమాణవెంత అదికవైనదో నీవు ద్యానించే వాక్యములను బట్టి ప్రార్థన స్తుతి ఆరాధనను బట్టి ప్రభువు చూపే ప్రతిసపందన నీవు అనుభవించుట నీకే స్పష్టంగా అవగాహన కాగలదు. త్యాగపూరిత అరపణలు :-

(అపొసతలు 4:32,33) క్రొత్తనిబంధన కాలములో విశ్వాసులు వారి ఆస్తులను సమష్టిగా అనుభవిస్తూ అపొసతలుల పాదాలవద్ద నిజాయితీతో సమర్పించేవారు. మనససు పూర్తిగా అరపణలందించేవారు. త్యాగపూరిత అరపణ లందించి ఎకుకవ ఆశీర్వాదాలను పొందారు.

(1 రాజులు 17:15-22) ఒక విధవరాలు దైవజనుడైన ఏలియా కర్పించిన భోజనమును బట్టి ఆమె కుమారునికి ప్రాణము వచ్చింది. సొలోమోను ఎన్నో బలులు అర్పించినందన పరలోకము తెరువబడింది.

(1 రాజులు 4:39) అతను కోరిన కోరికలకు అదనంగా జ్ఞానమిచ్చి గౌరవించిన అనుభవం గమనించవచ్చును. పరలోకము తెరువబడిన అద్భుత సమయంలో ప్రతివ్యక్తి వివిధ అద్భుతాలు పొందారు. వెంట్రుకలు పెరుగుట, ఆర్థిక సమృద్ధి, రోగములనుండి విడుదల, పసైతాను బందకాలు విపపబడుట ఎందరో ఆరోగ్య వంతులగుట మొదలగు అద్భుతాలు సంభవించాయి. బూలోకంలో పరలోకమునుండి దీవెనతో నింపబడు మహిమ దిగివచ్చి పైనండి క్రింద బూమపై అందుకున్న ఆశీర్వాదాల పరంపరను అనేకులు అనుభవించారు. అది అతి సామాన్యరీతిగా పరలోక దీవెనలు పొందు అనుభవంగా భక్తులు గ్రహించారు.

(ఆదికాండము 28:112) యాకోబు ప్రార్థించి పెనుగులాడిన అనుభవంతో

క్రీస్తు అనుచరుల అనుభవాలు

74 పరలోకం తెరువబడి నిచ్చెన పైనండి బూమకి వ్రేలాడుట దాతల దర్శనము కనిపంచి దీవెనలందాడు.

ప్రత్యేక వేడుక సమయాల్లో ప్రత్యేక ప్రసన్నత దిగివచ్చు వివిధ కాలాలు గ్రహించవచ్చును. ప్రణశాల పండుగలు, పులియని రొటైటల పండుగ దినాలు, పెందకొస్తు పండుగ దినాల ప్రత్యేకతలో ప్రత్యేక భక్తి ఆరాధనలు జరుగుట పరిపాటి.

యివన్నీ దేవుని ప్రసన్నత పొందే గొప్ప అవకాశాలు. కొందరు ఆచారంగా భావించవచ్చు గాని, దేవుని దాతల ఉనికి, ఆత్మ ఉనికి, మహిమ ఉనికి, ప్రత్యేక సందరా�ులలో ప్రత్యేకత కలిగ వుంటాయని గ్రహించాలి.

మేము ఇశ్రాయేలు దేశములో కొందరి విశ్వాసులతో ఒక టీవ్గా ప్రయాణించినప్పుడు ఒక ప్రత్యేక స్థలము దర్శించాము. అదే యాకోబు బావి. నేను నాతోనున్న వ్యకుతలతో ""మీ రంతా ప్రత్యేక ప్రార్థనా సిద�పాటుతో యీ స్థలంలో విశావాసంతో మోకరించి లేదా కూర్చొని ప్రవచంచే సందేశము గాని దర్శనాన్ని గాని సీవాకరించండని హెచ్చరించాను. ఆరోజు కాసత చీకటి పడిన వేళ్లో దేవుని స్తుతించి ఆరాధించుట కారంభించాము. ప్రత్యేక స్థలములో చాలా చారిత్రాత్మక ప్రాముఖ్యత గల స్థలంలో చేరాము.

నా కయితే ప్రత్యేక దర్శనములో ఒక గా�సువంటి సముద్దము కనిపంచింది. అక్కడ సింహాసనముంది. క్రీస్తునకు కుడి ప్రక్కగా నేనున్నట్లుగా చూచాను. నన్ను చూచి ఆయన మాట్లాడసాగారు.

""డేవిడ్, మీరంతా యీ ప్రాంతం దర్శించుటకు వచ్చినందన వందనాలు. ఇస్సాకుకు నా ప్రజల ప్రాంతము చేరారు. నీవు యిక ఇష్మాయేలు ప్రజలను చూడాలి. అరబ్బు ప్రాంతము నీవు తాకాలని హెచ్చరించారు. సరిగాగ ఇశ్రాయేలు ప్రాంతము నుండి తిరిగి వచ్చిన నెలలో నేను దుబాయి చేరాను.

ఆ ప్రాంతంలో షేక�్సను దర్శించాను. వారికొర్రై ప్రార్థించాను. ఒక ముస్లిము వ్యక్తి చేతిని ముట్టి ప్రార్థించగా అద్భుత స్వస్థత లభించింది. ఆ వార్త తెలిసికొన్న వేలాది ముస్లివ్ ప్రజలు ఆ రాత్రి ఆరాధనలో పాలుగనుట దేవుని చిత్తమని నమ్మాను. ఆ

శ్రీమతి గ్రేస్ విజయ

ప్రాంతం వారు అద్భుతాలు సాచక క్రియలకు ప్రాధాన్యత నివవారు. కానీ యీ అద్భుతము వారికాశ్చర్యము కలిగంచింది. ఒకని తలవెండ్రుకలు తెలుపు నుండి నల్లని రంగులోకి మారింది. బటటతలవారికి జుట్టు పెరిగింది. కణితలనుండి స్వస్థత పొందారు. ఈ అద్భుతాలను బట్టి అనేకులు యేసును రక్షకునిగా నవ్మారు.

అరబ్బులు యాదులు కలసి దేవుని ఆరాధించు సమయము ఎంత వింతైన ఆశ్చర్యకారవైన అద్భుతమని మేము దేవుని స్తుతించి ఘనపర్చాము.

కోతకాలము సమీపమయింది. పండిన పంట సిద్ధంగా ఉంది. అనేకుల క్రొత్త ప్రాంతంలో దేవుని ఎరిగినవారు లేపబడ్డారు. అమెరికాలో యాదులలో విశావాసమారంభవైనది. గతంలో అసాధ్యమైన వ్యకుతలతో రక్షణానుభవం కల్గుట సుసాధ్యమగుట దైవిక సంఘటనలు సంభవించి సువార్త్రై తలుపులు తెరువబడుచున్నాయి.

చీకటిలో ప్రజలు గొప్పవెలుగు చూచనట్లు ముసుగు తెరతీయబడి పండిన పంటను చూచి కోతవారు సిద�మగుచున్నారు. విశ్వాసులు సువార్త వితతుట పంటను కోయుటలో శ్రమించి విశ్ర్మంచక పని చేస్తున్నారు. గతంలో ప్రజలను హింసించిన సౌలు పౌలుగా మారిన సంఘటనలు జరుగుచున్నాయి. పరలోకమునకు ఒకే మార్గముంది :-

నేను ఆరిజోనా ప్రాంతంలో పసదోనా ప్రాంతంలో జీవించిన రోజుల్లో

(ళవసశీఅ�) క్రొతతతరం కొరకు క్రొత్త ప్రణాళ్ళకలు ప్రభువిచ్చేవారు.ఒకసారి హోటలులో నుండగా ఒకవ్మాయి పరిచయమయింది. ఆమె బ�ద�మతసతురాలు. వేలాది బుద�మతసతులు ఆరాధనలతో ఆమె పాలుగను అనుభవాలు తెలిపంది. నేను క్రీస్తును గార్చి సాక్ష్యమిచ్చాను. ఆమె వెంటనే ""ఆహా, నేను యేసును కూడా ప్రేమిస్తాను. ఆయన గొప్పవాడు. నాకు స్నేహితుడు" అని తెలిపంది. క్రీస్తు నీకొరకు మరణించి తిరిగి లేచారిన నేను చెప్పగా ""నిజవేనండి నేను ఆసప్రతిలో మరణ స్థితిలో నుండగా ఆయన కనిపంచి నన్ను మరణము నుండి బ్రతికించారని వివరంగా తెలిపంది.

సరియైన రక్షణ ఎట్లు పొందగలవో ఆవెురకవరా తెలిపే వారులేరు. ఆమె యితరుల సహాయము చేయాలనే కోరికలు మంచి పనులు చేయసాగింది. ఆమె నా

క్రీస్తు అనుచరుల అనుభవాలు

76 నుండి క్రీస్తును గార్చి తెలసుకొవాలని ఆశించింది. ఆమె ఎన్నో బ�ద� దేవతల ఆరాధనలో నుండగా యేసు దర్శనమిచ్చారు. ఆమె పరలోకాన్ని చూచింది. దానిలో ప్రవేశించలేకపోయింది. నా ద్వారా తప్ప పరలోకానికి ప్రవేశము లేదని ప్రభువు దర్శనంలో చెప్పారట. ఆ మాటలు ఆమెకేమీ అర్థము కాలేదు.

(యోహాను 14:6) ఆమెకు వివరంగా క్రీస్తుగార్చి చెప్పాను. క్రీస్తు తప్ప వేరదేవతలను పూజించుట దేవునికిష్టము లేదని తెల్పాను. క్రీస్తు మాత్రమే నీ ఆరాధ్యదైవం కావాలి అన్నాను. యేసు వాస్తవమైన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు.

సత్యమును గ్రహించగానే ఆమె ఏడచుట కారంభించింది. అక్కడే నిలిచి ఆవెురకై ప్రార్థించాను. ఎందరో చేతబడి శకుతలచే ప్రభావితమై సత్యదేవుడైన క్రీస్తు ఒకేమార్గము అది పరలోకము చేరచునని గ్రహించలేని వారిగా ఎందరో అన్యదేవతల ప్రభావముతో నలిగిపోవుచున్నారని గ్రహించాను.

వారికందరికీ దేవుని గార్చి తెలసుకోవాలనే ఆకలి ఉంది. సరియైన మారగం చూపేవారు కావాలి. అందుకే క్రీస్తు కోత విసాతరంగా ఉంది. పనివారు కొద్దిమంది ఉ న్నారని తెల్పారు. దేవుడు మనకు దొరుకు కాలములోనే సమీపించాలని అందరూ గ్రహించాలి.

దేవుని ఆత్మ అల్లల్లాడనపుే మాటద్వారా సృష్టి జరిగింది. యిది తెలసుకొనవలసిన సత్యము. అప్పుడే అద్భుతాలు వెలువడును. సమయమాసన్నము కాగలదు. మహిమానివాత ఆత్మ నింపుదల సమయం వరకు వినయంతో పవిత్రతతో ఆరాధనతో వేచియుండి ఆ అద్భుతమైన తగిన సమయంలో ప్రవేశించినపుే అద్భుతాలు సాచక క్రియలు లబభ్యము కాగలవు.

యీ అద్భుతాలు అనుభవములోకి రావాలంటే ఏ రీతిగా ఆలోచిస్తామో, హృదయంలో తెలిసికుంటామో అది సత్యమని నవ్మాలి. వ్యతిగత పరిశుద్ధత ప్రాముఖ్యమైనది.

ప్రార్థన, ఉపవాసము, స్తుతి ఆరాధన తప్పనిసరిగా సిద�పాటుగా నుండాలి. ఆ తర్వాత దేవుని మెల్లని స్వరాన్ని వినుటకు సిద్ధపడాలి. అద్భుత స్వస్థతలు దర్శనాలు లభ్యం కాగలవు.

శ్రీమతి గ్రేస్ విజయ

దేవుని గార్చి స్పష్టమైన నాతన దృకపధం కావాలి. సాధారణ ఆలోచనలు కాదు అప్పుడే అసాధారణ అనుభవాలను చవిచూడగలము. యేసు దేవుని కుమారుడు, సరవాసృష్టికరత విశావాన్ని సృష్టించిన దేవుడు నీ గార్చి ఎరిగిన వాడైయున్నాడు. ఆయనను కూడా వ్యక్తిగతముగా తెలసుకోవాలని కోరుచున్నాడు. ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నామము తప్ప మరనామములో రక్షణలేదు. దేవుడు మంచివాడు. ప్రేమామయుడు. యీ సాక్ష్యము చదివే అవకాశము దేవుడే నీ కొరకు సిద్ధపర్చి దీవించట కాశించుచున్నాడని నమ్మి స్తుతించు. దేవుని దీవెన ప్రసన్నత నీకు కల్గును గాక ఆమెన్.

షవపర�్వ - షషష.్�వ స్త్రశ్రీశీతీవ ఓశీఅవ.శీతీస్త్ర

క్రీస్తు అనుచరుల అనుభవాలు

78

లేని దానికోసం దు'�స్తూ పసైతానకు ే్నేహితుడవు కాకు!

ఉన్నదాంతో దేవుణిణ స్తుతిస్తూ దయామయుడికి

దగ్గర బంధువుగా దరిచేరు

జాన్ శేఖర్

రచన సేకరణ:

""కావున సంతోషముగా నుండుట కంటైను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటైను ్రశ�ష�వైనది ఏదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని" - ప్రసంగి 3:12

కురిసిన ప్రతి చినుకూ ముత్యం అవుతుంది. ఎండిన ఆకు కూడా శుబభలేఖ అవుతుంది. బ్రతకు స్పర్శలో, జీవితపు మందహాసంలో దు:ఖం కూడా ఆనందం అవుతుంది. క్షణం క్షణం "కాలం" నన్నిలా అమృతం తాగిస్తుంది. గుకకగకకకి హృదయం సంతోషంతో నిండుతుంది. నిశ్శిబ్దపు అర�రాత్రిలో, కనురెపపలపై వాలే నిద్ద కూడా "భవిష్యత్తు"ని తన స్నేహితురాలిగా తీసుకొస్తూ నన్ను సంతృప్తితో నింపుతుంది... ఇదే సంపూరణ విజయం అంటే.

నా జీవితం ఒక పెటైటలాంటిది. ఎన్ని అనుబూతులోత నింపినా అది బరువెకకదు. నేను నడిచే తోటలో ప్రతి పూవు దగ్గరా ఆగి పలకరిస్తాను. ఏది ఏ అనుబూతి పరిమళాన్ని ఇస్తుందో తెలియదు. కదా. దేవుడు నా కాళ్ళలో శక్తి నిచ్చినందుకు నేను అనుభవాల్లోంచి ప్రయాణం చేస్తూ ఉంటను. కొన్ని ముళుింటాయి. గాయం లేనపపటికి సుఖం గురొతచ్చి ముళ్ళ గాయాలు కూడా ఆనందాన్నే ఇస్తాయి. దారిలో వృదు�లా, రోగ్రగసతులా, బాధగా కనబడతారు. వారిని ఓదారుస్తాను. వారి కళ్ళలో సంతోషం నాకు తృప్తినిస్తుంది. మారగ మధ్యంలో నాకు రాజులు, మోనారుకల సమాధులు కనబడతాయి. ఆ శిదిల సమాథదులు గర్వానికి ప్రతీకలు. ఆ గర్వం కోలోపయేలా చేసినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలపుకుంటను. నడిచేకొద్దీ నాకు క్రొత్త అనుభవము సాకషాతకరిస్తుంది. హృదయం విశ్వామంత విశాలమవుతుంది. నా ఆత్మ అమరవైందని తెలసుకుంటను.

నా హృదయ చక్షువుకి సుఖము, దు:ఖము ఒకటై� కనబడతాయి. అదే పరిపూర్ణమైన ఆనందంగా తోస్తుంది. అలా అని నేను విరాగిని కాదు. భౌతిక సుఖాలను కూడా ఆసావాదిస్తాను. సౌందర్యం, కషణికం కావొచ్చు. కానీ క్షణం అసత్యం కాదని నాకు తెలసు.

శ్రీమతి గ్రేస్ విజయ

వేదనా, కరుణా కలిసేత ప్రేమ అవుతుంది. వేసవికాలంలో దాహంతో అరిచే వెరిక్రాకి అరుపు నాకు నిజమైన దు:ఖాన్ని కలుగజేస్తుంది. అందుకే వర�రుతువులో మొదటి నీటి చకక నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది.

నా గురించి నేను దు:�ంచకపోవటమే నా ఆనందం అని తెలసుకున్నాక, కనబడిన ప్రతి లావణ్యాన్ని కదిపాను. ప్రతి హృదయాన్ని పలుకరించాను.

ప్రతి తీరగను మీటను. నా కష్టాన్ని కూడా ఆప్యాయంగా పరామర్శంచాను. పాపం, అది సిగ్గుపడింది. కొంతకాలానికి నేను వృదు�డ్ని అవుతాను. నా మాంస చర్మాదులు శుషికస్తాయి. ఆపై నేను మరణిస్తాను. ఇంత ఆనందప్రదవైన జీవితాన్ని నాకిచ్చినందుకు ఆ దేవేవుడి వద్దకు కృతజ్ఞతలు చెప్పుకోటానికి వెళుతున్న నన్ను చూచి మరణం కూడా విస్తుబోతుంది. ఈ జీవిత సత్యాలను ధ్యానిసేత ఉత్తమ వ్యకుతలమవుతాము.

↑ పైకి / Back to top