క్రీస్తు అనుచరుల అనుభవాలు
48 కలిగంచింది. మాకుమ్మడిగా పసైతాను శకుతలను బందించే ప్రార్థన దైవశక్తితో యేసునామంలో ఆయన రకత శక్తితో ప్రార్థించిన టేపులు విన్నాడు. ఆ టేపులో నా మాటలను విన్నవెంటనే శరీరంలో గొప్ప స్పందనకలిగ వణుకు పుట్టిందన్నాడు. చెమటలు పట్టిన శరీరముతో కంపించసాగాడట. ఒళ్ళంతా వేడిగా మారగా చల్లని నీళ్ళు ముఖంపై జల్లుకున్నాడట.
అది చలికాలము. అయినను వేడి కలిగందట. అతనిలో చాలా దయయాలు కాపురమున్నట్లు ఆ జైలు పాస్టు గారికి తెలిపారట. ఆయన భగ్గరగా నవ్వాడట. నన్ను అతని జైలు దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు.
దేవుడు ఆశ్చర్యంగా నా ప్రయాణము విజయవంతం చేసాడు. �ర్లాండు చేరాను. అది డభ్లన్ సమీపంగా ఉంది. నేను చూచిన జైళ్ళన్నింటిలో అతి భయంకరంగా అతి చీకటిగా చాలా బందోబస్తుతో నిలిచింది.
పప్రైవేటుగా విజిటర్స కొరకు ప్రత్యేకించబడిన చిన్న స్థలంలో ఎవ్డ�డ్ని ప్రప్రధమంగా కలిసాను. అతని చేతికి కాళ్ళకుంచిన సంకెళ్ళు సడలించారు. పసైతాను ప్రవేశించగల ద్వారాలగార్చి వివరించాను. క్షమించలేని కఠిన హృదయంతో నున్నాడు. నీ మనససులో నున్న పగ, కోపం తొలగించి కషవించనిచో నీలోనున్న దయయాలను విడుదల చేయుట నాకు అసాధ్యమని తెల్పాను.
""నేను బయటపడితే నాపైకి లేచిన వాడిని చంపితీరతానన్నాడు. నీవు మారకపోతే నేను వెళ్ళిపోతానని లేచి వెళ్ళి తర్వాత వస్తానని రెండు రోజులు తర్వాత తిరిగి ఎడ�డ్ని కలిసాను. నేను ఎడిడ్ చాలా ప్రత్యేకించబడిన స్థలంలో పోలీసులు కాపలా ఉండగా కలిసాము. నలుగురు ఆఫీసర్లు కాపలాతో పాటు నడుము భాగములో గొలసులుంచారు. కాళ్ళకు బంధాలంచారు. చేతికి బేడ�లున్నాయి. అతని ముఖములో చక్కని ప్రశాంతమైన చిరునవువా చూచి ఆశ్చర్యపడాను.
డాన్గారు మీరు చెప్పినట్లు నాకు చాలకోపమున్న వ్యక్తిని కషవించలేనని తలంచాను గాని కషవించగలాగనండి అన్నాడు. అతని కండ్లల్లో నిజాయితీ కనిపంచింది. పసైతానునుండి విడుదలకు ప్రార్థన యేసునామంలో చేయగా సంపూరణ విడుదల పొందాడు. జైలనుండి కూడా ఆతర్వాత విడుదల లభించిందని తెలిసికొని దేవుని స్తుతించాను.
ఆ తర్వాత టైలిఫోను ద్వారా వెుస్సియానిక� విజన్ రడియో ద్వారా సాక్ష్యాన్ని ఇంటరయా చేయగా పసైతాను శకుతలపై జయవెుట్లు లభించిందో వివరించాడు.
శ్రీమతి గ్రేస్ విజయ
నేను హాంతకుడను దాషకునిగా రోడున పడాను. నాశనకూపంలో దిగాను, లోపల చాలా కషోబభతో నిండియున్నాను. నెమ్మది లేదు. చాలా చెడుతనంతో నిండియండి చాలా హింసాయుతంగా నిలిచాను. మానసికంగా చాలా దుష్రపవర్తనతో నిండిపోయాను. నేనీ బాధలన్నిటినుండి పసైతాను శకుతలనుండి విడుదల పొందగానే వింతశాంతి నాలో నిండింది. చెప్పనశక్యమైన అసాధారణ వింత నెమ్మది లభించింది.
నేను రాళ్ళచే కొటటబడకుండా నా మనససు మత్తులో తేలిపోయింది. నాలో చీకటి క్షణంలో తొలగిపోయింది. బాధించిన వ్యక్తిని తిరిగి చంపాలన్న భారం తొలగిపోయి దేవుని ప్రేమలో తేలిపోయింది. దేవుడు మంచి దేవుడు. బంధకాలనుండి దేవుని నామంలో విడుదల లభించిన వారంతా అద్భుత అనుభవం పొందగరని తెలిపింది.
చివరిగా ఒకవ్యక్తి దష్టశకుతల ప్రభావం నుండి విడుదల పొందాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. ప్రతి ఆత్మ దేవుని చితాతనికి లోబడాలి. క్రీస్తు రక్తం ద్వారా భద్రత లభిస్తుంది. నిజానికి పసైతాను శకుతల నుండి విడుదల పొందాలనే ఆశ కలిగ యండాలి. దేవుని చిత్తంలో ఏ భాగంలో పసైతాను పనిచేస్తుందో గ్రహించాలి. ఏ ద్వారం గండా బలహీనతల ద్వారా ప్రవేశించిందో గ్రహించాలి. యేసునామంలో క్రీస్తు కార్చిన రకత ధార్లలో విడుదల గలదని నవ్మాలి.
నా సేవలో ఎందరో పసైతాను శకుతల బాదితులను ప్రార్థన ద్వారా విడుదల కలుగుట ద్వారా దేవుని నామము రక్తమునుచ్చురించి సాదించగలాగను. ప్రతి విశ్వాసి యేసునాశ్ర్యించి విడుదలతో పాటు పసైతానును పార్రదోలు ధన్యత పొందగలరని నవ్మాలి. అట్టి కృప మీకు లభించగాక ఆమెన్.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
50

వెస్సియ్య సవాస్థాకాంతి
కేటి స�జా
(యోహాను 1:4) ""ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను"
ఏ విశ్వాసియె�ునను లేఖనాలను బట్టి క్రీస్తులో నున్న శక్తిని మహిమను స్వస్థతను పొందాలంటే వాగ్దానాలు అనుభవంలోకి రావాలి.
నా జీవితానుభవాల్లో స్వస్థతకు కొన్ని తాళ్ము చెవులను దేవుడందించారు. రో� ఎదురొకనే మన సమస్యలకు సకారణాలు మరము చాలాసార్లు తెలిసికొనలేము. దేవుని మహిమను శక్తిని గుర్తించలేని వారిగా నంటాము. ఆ శక్తి లోపలి మానసిక గాయాలను దాగిన పాపాలను సరిచేయగలదనియు, అపారశక్తితో నింపగలదని గుర్తించలేము. నా అనుభవాల ద్వారా యేసులో సంపూరణ స్వస్థత, ఆయన వెలుగులోని మహిమను గుర్తిస్తూ ఎన్నో అవరోధాలను ఎదురొకన గలాగను.
క్రీస్తు ఓక సందర్బుములో పాపపు స్త్రీతో విస్తారముగా ప్రేమించినందున విస్తారపాపాలు కషవించబడాడ్యని తెల్పారు. నా జీవిత సాక్ష్యము :- నా బాల్యము నుండి హా�ఉడ్ చేరి సినిమాలో నటించే తారగా జీవించాలని ఆశించాను. ప్రారంభంలో నటిగా సినిమాల్లో రాణించగలాగను. టైలివిజన్లో కనిపంచే దాన్ని. వ్యాపార రీత్యా ప్రకటనలతో అందరూ ఎల్లకాలము నటనా జీవితంలో నిలువలేరు గనుక తెరదిగిన వెంటనే చెడు అలవాట్లకు పూర్తిగా లోనయయాను. మాదక ద్రవ్యాలు సేవించుట వాటి వ్యాపారములో �నవైపోయాను. చివరకు డబ్బుకోసము కార్లు దొంగతనము చేస్తూ, పోలీసులు వెంటాడగా తప్పించుకొనేదాన్ని. వ్యాపారంలో డబ్బు చెల్లించని వారిని బైదిరించి తుపాకి చూపించేదాన్ని. దొంగతనము, హింస ఆరంభవుయినది. 12 కేసులలో చికుకకున్నాను. చివరకు నయా వెక్సికో పారిపోయి మత్తు పదారా�ల తయారీలో మునిగిపోయాను.
శ్రీమతి గ్రేస్ విజయ
1999వ సంవత్సరంలో పో�సులచే పట్టుబడి తప్పించుకొని మతుతమందు తయారీలో ఒక గదిలో నుండగా ఆ ర్సాయనిక పదారా�ల తాకిడికి గది నేలపైకి ఒరిగింది. ఆ జిడడు పదార�ము కాలి బాట్లకి తగిలింది. ఆ తయారీలో మంటలు, వాసనల పఘలితంగా నేను అనారోగ్యంతో బాధపడాను. అప్పుడే పోలీసులు చుటాటముట్టేవారు. ఆ ప్రాంతంలో జీవించుట కేషమము కాదని ఎంచాను. అంతలో పోలీసుల చేతికి చికాకను. ఆ జబ్బు ప్రభావంతో జైలులో సొమ్మసిల్లి పడిపోయాను. ఆసప్రతిలో చేర్చగా అక్కడ నుండి తప్పించుకొని పారిపోయాను. బయటకు వచ్చినను పక్షవాతం వచ్చినట్లు శరీరము వశం తప్పి పడిపోయాను. తిరిగి ఆసప్రతికే చేరాను.
నా తలనుండి వింత స్వారాలు తిరిగి పారిపొమ్మని ప్రోత్సహించసాగాయి. పారిపోవుటకు బదులుగా నా చేయి పోలీసు భుజంపై పడింది. ఆశ్చర్యంగా నన్నుచూచి వెంటనే చేతులకు బేడ�లు వేసారు. ఇక తప్పించుకొనే అవకాశం లేకపోయింది. నన్ను తీరుప తీరుపకు నేర్సతురాలిగా నేను ఒప్పుకొన్న తపపులన్నింటిని బట్టి 13 సంవత్సరాలు జైలుశికష విధించారు.
నేను జైలులో ప్రవేశించిన మొదటి సంవత్సరములో చాలా కోపం చిరాకుతో గడిపేదాన్ని. గార్డులతో మగిలిన జైలువారితో గొడవ పేదాన్ని. జైలు అధికారులకు నన్ను లోపరచుకొనుట చాలా క్లిష్టంగా తోచేది. నాతోటి జైలులో నున్న ఒక పసీత నాపై చాడీలు చెప్పగా నేను ఆమెను కొటాటను. నన్ను తీవ్రంగా బాధించి క్రిందపేసారు. ఆ సమయంలో వింత సంభవించింది. నేలపై కూలబడిన నేను నేలంతా చల్లగా తాకింది. మాతపు వాసన భయంకరమైన వాంతి చేసుకున్నాను. చాలా అసహ్యాంగా నుండే పరిసరాలలో నిలిచాను. సమీపంలో నున్న గోడ ఆధారంగా నిలబడాను. ప్రభువు చిత్తంతో ఎల్లప్పుడు నేను జీవించే స్థితిలో లేను. నీవే నాలో జీవించాలి నేను రికుతడను. ఖాళీగా నున్నాను. కనికరించు ప్రూ అన్నపుే అద్భుత సహాయం స్వరంతో గానీ దర్శనంతో గాని ఎందరికో లభిస్తుందని ఆ తర్వాత క్రీస్తును తెలిసికొన్నప్పుడు గ్రహించగలాగను.
ఇక జీవించుట నాకు చేతకాదు. బయట ప్రపంచంలో వ్యకుతలతో పోరాడి అలసిపోయి నేను నాలోనేను అంతరయధ�ంతో నలిగిపోయాను. నేను నాతోనున్న దేవునితో యాకోబువలై పెనుగులాడానని అర్థమయింది. దేవుని ప్రత్యక్షత లభించింది. ""కౌదీి,
క్రీస్తు అనుచరుల అనుభవాలు
52 ఉన్నపాటన నీవు బందీగా నుండి సరవామా సమర్పించుకో. అదే నీపట్ల నా చిత్తము" యీ స్వారాన్ని స్పష్టంగా విన్నాను. దేవుని వైపు నా దృష్టంతా మరలచుకొనుట ద్వారా గణనీయమైన మారుపలు కలాగయి. ప్రభువు స్వరము వినుట :- కౌదీి స్పష్టంగా దేవుడు మాట్లాడాడని గ్రహించింది. సంపూరణంగా తన జీవితం దేవునికి అర్పించాలని ఆశించగా వెంటనే పూర్తిగా మారుపగల జీవితం గలదై బైబీలు సంపాదించుకొని చదువుటకారంభించింది. వాక్య ధ్యానంలో మనససులో పూరణశాంతి లభించింది. పరిశుద్ధాత్మ నడిపింపులో ఇ్రశాయే�యులంతా బందీలుగా పఘరో క్రింద బానిసలైయున్నారని గ్రహించింది. నేను తెలసుకున్న సత్యాలు యితరులకు బోదించసాగాను. నాతోటి వారంతా ఆసక్తితో వాక్యము వినుట, ఆ తర్వాత ప్రార్థనతో గడుపుట పసల్ యజమానులకు ఆశ్చర్యం కలిగంచిందని తెలిపంది. నా రక్షణ సాక్ష్యము :- ప్రభువు స్వరం విన్నంతనే నా పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ అనుభవం పొంది, బైబీలు ధ్యానిస్తూ కొత్త అరా�లు తెలిసికొని యితరులకు బోధించి సాక్ష్యము చెప్పుట కారంభించాను. నేను బందీిగా నున్నను దేవుడు ఆత్మలో విడుదల నిచ్చారు. క్రొత్త బంధాన్ని దేవునితో పొందాను. నాలో ప్రతి అణువులో దేవుని తలంపులు నిండాయి. జైలుజీవితం దేవుని గార్చి పూర్తిగా తెలసుకొనే ధన్యత నిచ్చింది. జైలులో క్రీస్తునెరుగుట అనుభవాలు కొందరికి వ్యతిరకతను కలిగంచాయి కానీ
1 రాజులు 8వ అధ్యాయంలో సొలోమోను చేసిన ప్రార్థన బాభలోను చెరనుండి రప్పించుటకు ఇ్రశాయే�యులంతా దేవుని ప్రార్థించి హృదయపూర్వకంగా సేవించారని తెల్పారు. బైబీలులో రక్షిపబడుట వాక్యాధారమే. ప్రభువు రెండవసారి నాతో సాటిగా మాట్లాడారు. నేను జైలనుండి విడుదల పొందుతాననియు, పఘలానా రోజు తారీఖుతో సహా ఖచ్చితంగా తెల్పారు. నా మాటలు జైలు అధికారులు నమ్మలేదు. మెంటల్ రోగిగా పరిగణించారు. కనీసము 1200 మంది నా మాటలు ఎగతాళ్ళగా తీసుకొని నవ్వేవారు.
చివరకు నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తానేమోనని భయపడ్డారు. అద్భుతంగా 6 నెలల తర్వాత పెఫడరల్ కోరుటలో నా కేసు నేను రగలిచాను. సరిగాగ జైలు చేరిన 7 సంవత్సరాలకు ప్రభువు తెలిపనతేదీ ప్రకారము నాకు విడుదల లభించింది. దేవుని అపార్ శక్తి, ప్రభావము గ్రహించి అత్యంత ఆశ్చర్యచకితులై అవాక్కయ్యారు.
శ్రీమతి గ్రేస్ విజయ
సవాస్థా వరంతో ప్రభువు అభిషేకించుట :- క్రీస్తు నన్ను ప్రేమించి మంచి సందేశాల నందించేవారు. ఆయన సాటిగా నాతో చెప్పిన దేమనగా ""కౌదీి, నీవు నన్ను నమ్మి 2సంవత్సరాలు గడిచాయి. నేను నిన్ను అభిషేకించగా నా కొరకు నీవు సేవచేస్తావు. నీవు కాలిపోర్నియాలో రెడింగ�్స ప్రాంతంలో భల్ జాన్సన్ గారి చర్చికి వెళ్ళు అది చేతనీ చర్చి.
మత్తయి 10:1 లో చెపపబడినట్లు ఆత్మాభిషేకమచ్చి సవాస్థావరంలో నా సేవలో నిన్నువుపయోగించుకుంటను. నాకీ సందేశమందిన తర్వాత చాలా ఉత్సాహంతో ఉ ల్లాసంతో కనిపెట్టసాగాను. అప్పటికే నా తల్లికి ఎముకలన్నీ తినివేసే వింతరోగం వల్ల విపరీతంగా నొప్పితో బాధలో ఉంది. యిది నా అనుభవంలో మొదటిగా స్వస్థత విడుదల కాగలదని కనిపెట్టసాగాను. శక్తిజనకం ఆరంభమైంది :- ప్రభువు నాకొక ప్రత్యేక తలాంతునిస్తున్నారని గ్రహించాను. నాలో ఎల్రక్టిక పవర్ జనరట్ అయిన విసోపట శక్తి నిండిందని గ్రహించాను. నేను ప్రార్థించుట కారంభించగానే నా చేతులు, భుజాలు, శరీరమంతా వెచ్చని శక్తితో ఆవరింపబడింది. నా తల్లి పడక చేరి ప్రార్థించాలని పరురగతాతను.
నేను వేళ్ళి మా అమ్మకోసం ఆత్మాభిషేకంతో ప్రారి�ంచిననా ఏమీ మారుప లేదు. నేను వదలకు ప్రార్థిస్తూనే వున్నాను. ఆ సమయంలో నా తండ్రి ప్రోసేటట్ కేన్సర్ వ్యాధితో బాధలో నుండగా ప్రార్థించాను. వెంటనే స్వస్థత లభించింది. ఆపరషన్ అవసరత తప్పించిన ప్రభుని స్తుతించాను. నాలో దైవశక్తి దాగివుందని అర్థం చేసుకోగలాగను. నా తల్లిలో దాగిన పాపమువల్ల స్వస్థత రాలేదని తలంచాను. ఏదైనా ఒక వ్యక్తిలో గల దయయాలనుండి విడుదల పొందిన తర్వాత రోగము కొరకు ప్రార్థించాలని వాక్యం బోధిస్తుంది. మత్తయి 10:1 నా తల్లిలో నుండిన పసైతాను శకుతల ప్రభావము తొలగింపబడాలని గ్రహించుటలో మెళకువలను పొందాను. అదేమనగా పసైతాను రాజ్యములోనున్న దయయాలకు రెకకలంటాయి. సేన అని దయ్యము పట్టినవాడు చెప్పాడుకదా! సేన అనగా గొప్పపసైన్యము అని అర్థము. జనరల్స కోలోనెల్స, సార�ంట్లు మొదలగు అంతసతులు ఉంటాయి.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
54
మారుక 3:27 ""ఒకడు బలవంతుడైన వానిని మొదట బందించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జుచ్చి వాని సామగ్రిని దోచుకొననేరడు
ఎపెఫసి 6:12 "" ఏ రాజురకైనా రాజ్యముంటుంది. పసైతాను రాజ్యములో ప్రధానులు అధికారులు అంధకార సంబంధమగు లోకనాధులు, ఆకాశమండలమందున్న దురాత్మ సమాహాలు, యివన్నీ వున్నాయి. మనమీ ఆరడ్రు ప్రకారము దయయాలను వదిలించాలి.
1 సమాయేలు 17:8-9 దావీతు గొల్యాతు అనుభవంలో నన్ను రగలిసేత నా పసైన్యము మీకు లోబడగలమని గొల్యాతు సవాలు చేసాడు. దావీదు గొల్యాతను చంపగా, పిలిసీతయులంతా అపజయము పొంది పారిపోయారు.
లాకా 4:56 ""క్రీస్తు తన పరిచర్య ఆరంభములో 40 రోజులు ఉపవాసము ఉ న్నప్పుడు పసైతానుచే శోదించబడ్డాడు. పసైతాను రాజ్యములను చూడమని సవాలు చేసింది. క్రీస్తు వాక్యం ద్వారా పసైతానును జయించారు. ఆ తర్వాత క్రీస్తు తన సేవను ఆరంభించారు. క్రీస్తు సరియైన పద్ధతిలో జయించారు.
నా తల్లి విషయము ఏ శక్తిని ముందుగా ఎదిరించాలో ప్రార్థించాను. యెషయా 14 చూపించాను. బాభలోను రాజ్యం గార్చి వివరణ ఉంది. శారీరకంగా బందీిలను చేసి బాధించిన విధము తెల్పారు.
ఎపెఫస్సీ 6:17 ""మనకున్న గొప్ప ఆయుధము వాక్యమే. నా నమ్మకమును బట్టి ప్రార్థించగా నా కడుపులోనుండి కాళ్ళనండి తీవ్రమైన పరిశుద్ధాత్మ అగ్ని తాకిడి ఆరంభమైంది. నేను బైబీలు వాక్యాలను వల్లించుట ఆపలేదు. నాకు దర్శన భాగ్యము లభించువరకు ప్రార్థించగా రెండవ పరలోకం నుండి ఒకవ్యక్తి క్రిందకు పడిపోవుట చూచాను. అతను భగ్గరగా అరుస్తున్నాడు. వెంటనే ప్రభువుని యిది ఏమని అడిగాను.
లాకా 10:18 "" పసైతాను వెురుపువలై వెలుగు దాత రూపంలో పడుట చూచాను. వెనువెంటనే అనేక అద్భుతాలు ఆరంభం కాసాగాయి. అనేకులు అద్భుత స్వస్థతలు పొందదసాగారు.
1. నా తల్లికున్న 10 సంవత్సరాల బాధనుండి విడుదల పొందింది. ఒక వ్యక్తికి త్రాగుడు వల్ల పతనవైన శరీరము ముఖము బాడిదరంగుగా మారింది.
శ్రీమతి గ్రేస్ విజయ
2. శరీరమంతా చెమటలు కార్సాగాయి. నేను పసైతానును ఎదిరించి ప్రార్థించగా అతనికి విడుదల లభించింది.
3. ఒకపసీత త్రాగుడు వల్ల వాంతులు విరోచనములతో బాధపడసాగింది. ఆమె శరీరము ఎరుపురంగులో ఉంది. ప్రార్థన తర్వాత శరీరపు రంగు మారింది. జవారతీవ్రత తొలగింది. స్వస్థత లభించింది. సీముతో గాయాలు గలవారు వైరస్ వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు. మరొక పసీతకి శరీరంలో నొప్పి తీవ్రత భరించలేక ఆత్మహత్య చేసుకోదలచింది. నాకు ప్రార్థనలో
యెషయా 14:6 బబులోను రాజు పసైతాను శక్తి అని తెలిపారు. 3 రోజుల తర్వాత పూర్తి స్వస్థత లభించింది. ఆ తర్వాత 6 నెలలు గడిచాక ఆస్ట్రేలియా వెళ్ళాను. ఒక పసీతకి శరీరములో ఎముకలు అతిబలహీనవై అవి కడుపులోనికి చొచ్చుకొనిపోయి తీవ్రంగా బాధ పడగా ప్రార్థించాను. తంటై ఎముక కొరకు ప్రార్థించిన పఘలితంగా దేవుని నామంలో వెలుగు ఆమెను తాకాలని ప్రభువుని అడిగాను. ఆమెకు స్పష్టంగా ఒక దివ్య కాంతితోపాటు దేవదాతను చూచిందట. ఆ కాంతి ఆమె తంటిని తాకుట చూడగా స్వస్థత పొందింది. ఆ స్వస్థత సమయంలో ఉరుము అనే మాట వినిపంచింది.
యెహెజ్కేలు 37:7 ""ఎముకలు కలసుకొన్నప్పుడు ఉరుము వంటి శబ్దము వినిపంచుట వాక్యములో లి�ంచబడింది. ఆ సవాస్థా సమయంలో నా విశావాసం వాక్యానుసారంగా జరికగ అద్భుతాలను బట్టి వృది�కాసాగింది. నేను ఆమెను సమీపించి ప్రార్థించినప్పుడు తంటై ఎముకుల సరిగాగ వాటిస్థానంలో పెట్ అయినందన పూర్తిగా నొప్పిపోయింది.
ఏదైనా అద్భుతాలు జరగాలంటే నేనే వెలుగునన్న యేసును ఎకుకవగా మనలో యిముడచుకోవాలని గ్రహించాను. ఆయనను మనము ధరించాలి. ప్రార్థనలోనే ఎక్కడ కూరచున్న వారికి అక్కడనే స్వస్థతలు లభించుట ఆశ్చర్యానందాలను కలిగంచేది. రోగుల స్వస్థత, దయయాల విడుదల వైరస్ నొపపుల నుండి స్వస్థతలు కుర్చీలో కూరచున్న వారికి అదే స్థలాల్లో లభించగా దేవుని స్తుతించి ఘనపర్చివారు. మెదడు లోపంనకు స్వస్థత :-
మలకి 4:2 ""దేవుని కాంతి ఉదయించగానే అతని రెక్కలు ఆరోగ్యం కలిగస్తాయి.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
56
"" " హెా;్ర పదమువీ�తీ�వమార్ప అనగా మానసిక నెమ్మది పొందుట. అది స్వస్థతలోనె తభించగలదు.
సవాస్థా వరము ప్రతి విశ్వాసి పొందగలరు
దేవుడు ప్రతి విశ్వాసికి యిచ్చిన వరాలను రెట్టింపు చేయగలడు. ప్రతి వ్యక్తి నావలై ఆయన ఆత్మలో నింపబడాలని కోరుకుంటారు. అది క్రీస్తును మనము మోసుకొని పోవాలి.
చాలామంది యీ వరాలను పొందక పోవుటకు గల కారణమేమనగా వారి ఆత్మలో గాయాలంటాయి. అవి పాపముతో నింపబడి వుంటాయి. మన*్న ఎవరైనా గాయపరచి వుంటారు. వీటివల్ల పసైతాను ఆ ద్వారంలో ప్రవేశించి రోగాలు, మానసిక బాధలు పసైతాను శక్తి ప్రభావాలు, ఆర్థిక యిబ్బందులను కలిగస్తాయి.
3 యోహాను 1:2 మీ ఆత్మ రెండు విధాలుగా వరి�ల్లాలి. ఆత్మీయంగా శారీరకంగా కూడా అభివృద్ధి చెందాలి.
యోహాను 14:30 ""క్రీస్తు ధైర్యంగా చెప్పిన దేమనగా నాలో పాపం ఏదీలేదు. నాపై పసైతాను ఎన్నటికీ దాడిచేయడు.
మారుక 5:7 ""యేసా, సరోవాన్నతుైన దేవుని కుమారుడా, నాతో నీకేమ? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబైట్టుచున్నానని భగ్గరగా కేకలు వేపసను.
మన ఆత్మ రక్షింపబడగా పసైతానుకు ఎట్టి అదికారముండదు. సేన అనే దయ్యము పట్టినవాడికి గతంలో మానసిక గాయాలవల్ల పసైతానుకు ప్రవేశము కలిగనందన ఆ సేన సమాధులకు నడిపించగా అక్కడే బాధలో నున్న వ్యక్తికోసం క్రీస్తు సమీపించారు. పసైతాను శకుతలను క్రీస్తు వెలుగు పార్రదోలిన తర్వాత సవాస�చితతుడై ఆత్మలో నిర్మలతవాంతో ఆత్మీయంగా పసైతాను పై జయము పొందగలడు. నా అనుభవంలో గతంలో నేను మతతుపదారా�ల తయారీలో నున్న అనుభవాన్ని జ్ఞాపకం చేయగా నా ఆత్మలో గాయపుచిాయలు వున్నాయని ప్రభువు తెల్పారు. సరిగాగ ప్రసంగించే సమయంలో ఆ జ్ఞాపకాలను బట్టి వెలుగై యున్న క్రీస్తును గార్చిన వాక్యాలన్నీ ధ్యానించాను. ఆత్మలో విడుదల కలిగంది.
నా హోటలు గదిలో నుండి మీటింగుకు వెళ్ళనై యండగా ఆర్సాయన పదార్థాలు గతంలో నేను పాపస్థితిలో చేసిన వ్యాపారము సమయంలో నా పాపము మరలా జ్ఞాపకం చేసారు. ఆ వాసనలు గతంలో ఆ భలిడ్ంగులో వ్యాపారము జరిగిందని
శ్రీమతి గ్రేస్ విజయ
తెల్పారు. తిరిగి ప్రార్థించి సంపూరణ విడుదల పొందాను. చాలాసార్లు గత పాపాల గాయాలు గార్చి పూర్తి విడుదల్రై ప్రార్థించాలని నేరాపరు.
మరొక ప్రయాణంలో విమానంలో నుండి ఒక క్రొత్త ప్రాంతంలో దిగిన సమయంలో భయంకరమైన వాంతులు నీర్సము వల్ల రోగినయ్యాను. ఆత్మలోపల నన్న పాపాలు ప్రభువు జ్ఞాపకం చేసారు. ఏ పాపాలు నాలో దాగినవో తెలసుకొని క్రీస్తు వెలుగు నాలోకి రమ్మని ఆహ్వానిస్తూ పసైతాను శకుతలపై విడుదల్రై గట్టి స్వరంతో యేసునామంలో నన్ను బాధించే దష్టశకుతలు గత పాపాల చిాయలు దారమవ్వాలని భారంతో ప్రార్థించి విడుదల పొంది ఆనందంతో ధైర్యంగా పసైతానును ఓడించిన తర్వాత తిరిగి నాలో ఆత్మశక్తి ప్రభావంతో అద్భుతాలు ఆరంభవుయయాయి.
పరిశుద్ధాత్మ సహాయంతో సవాస్థా వరం పొందుటైట్లు?
1.మొదటి సోపానము :-
ప్రప్రధమంగా మన ఆత్మలో దాగిన గాయాల వివరాలను ప్రార్థించి పరిశు ద్ధాత్మ ద్వారా తెలిసికోవాలి. వ్యర్థంగా }హించుకోరాదు. ఒక రీతిగా జ్ఞాపకం తెచ్చుకొనుట ద్వారా, దర్శనాల ద్వారా, కలల ద్వారా, యితరులు జ్ఞాపకం చేయుట ద్వారా సరిగాగ గ్రహించి విడుదల్రై ప్రార్థించాలి.
2. రెండవ సోపానము :-
గాయము గార్చి గురెతరిగిన తర్వాత దానిపై కేందీక్రరిస్తూ పశ్చాత్తాప్ పడాలి. గాయానికి గల సరారణాన్ని వివేచింపాలి. నీవు చేసిన గాయవైననా, యితరులు నిన్ను గాయపర్చగా కలిగన మానసిక గాయవైననా ప్రార్థన ద్వారా విడుదల పొందాలి. పశ్చాత్తాప్ము, కషమద్వారా లభించిన విడుదల తర్వాత క్రీస్తు మహిమగల వెలుగు మన ఆత్మలో ఆవరించనట్లు ప్రార్థించాలి. అప్పుడే స్వస్థత లభిస్తుంది. గాయాలు చాలా తీవ్రవైనమ కావచ్చు. పశ్చాత్తాప్ పడుటకు అంగీకరించలేక పోవచ్చు. ఒక తండ్రి మారుటి తండ్రి కావున తల్లి ముందే తన కుమార్తెతో అసరభ్యంగా వ్యభిచార పాపము చేయగా ఆపగ గాయము. ఆ భడను బాధించింది. ఆమె నేరమేమీ లేదు. అమాయకురాలే. యోబు 33 అధ్యాయములో దర్శనాలు కలలు మేలుకలుపునిస్తాయి. ఆమెకు దర్శినముద్వారా చూపిన సత్యము బట్టి వారిని క్షమించింది. ప్రశాంతత కలిగంది. మహిమగల క్రీస్తు కాంతి ఆత్మలో ప్రవేశించాలంటే వాక్యభాగా*్న ధ్యానం చేయాలి.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
58
సంఖ్యా కాండము 21 ""ఇ్రశ�యే�యులు మోషేపై దేవునిపై స్ణిగారు, దాని పఘలితంగా పాములను పంపగా అనేకుల మృతి చెందారు. వారు పశ్చాత్తాప్ పడాలని దేవుడు కోరాడు. రెండవదిగా ఇత్తడి సరపము వైపు తేరి చూడాలని తెల్పారు.
సంఖ్యా కాండము 21:9 ""క్రీస్తు వెలుగువైపు రోజుకు రెండుసార్లు 10 లేదా 15 నిమషాలు తేరిచాస్తూ తీకషణంగా ప్రార్థించినచో మహిమగల వెలుగు ఆత్మీయంగా లభిస్తుంది.
మలకి 4:2 ""దేవుని నామమును గౌరవించి ఆరాదిసేత నీతి సారయడు ఉ దయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యమునిస్తాయి. రెకకలనగా అర�మేమ?
హెా;్ర పదము(కానపఫ్ అంటారు. హెబ్రీ పదము అర్థము యాదులు
() వాడే ( ప్రార్థనా శాలువా ) �అ�వవ ర��బఅ్
రెక్కలు మహిమను చూచిస్తాయి. హె�రబు కొండవద్ద ఇశ్రాయేలీయులు చూచిన మహిమ వెలుగు అదే. క్రీస్తు స్వస్థత శక్తితో మహిమ కాంతితో లేచినిలుసాతరు. ఆ కాంతి ఆత్మీయు స్వస్థతనిస్తుంది. అది ఆరాధన ద్వారా లభిస్తుంది. సతుతుల సింహాసనముపై ఆసీనుడగు దేవుని మహిమ పర్చాలి.
మత్తయి 17: ""క్రీస్తు ఎతైన కొండపై రూపాంతరం పొందిన వేళ్లో గొప్ప మేఘము మహిమతో వెలుగుతో ఆవరించి అది కావాలి. దైవ వాక్యంలో వెలుగునకు సంబంధించిన వాక్యభాగాలు పదే పదే ధ్యానించాలి. ఆ ధ్యానంలో వాక్యం ద్వారా నిండైన వెలుగును మనససులో నింపుకొని స్థిరత కలిగ మానసిక గాయం తొలగిపోవు వరకు ధ్యానం ఆగిపోరాదు. నా అనుభవంలో 3 రోజులిలా వెలుగుతో నింపబడాను.
మత్తయి 4:16 ""చీకటిలోని ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు. పసైతాను శకుతలు దారమవుతాయి. ఆతర్వాత పసైతానును పూర్తిగా ఎదిరించాలి. మహిమగల వెలుగునే ధ్యానించిన తర్వాత గాయాల జా�పకాలండరాదు. చాలాసార్లు మానసిక గాయాలు గతంలో బాదించినమ తిరిగి జ్ఞాపకము వచ్చే అవకాశముంటుంది.
వులుగునే ధ్యానిస్తూ ఆనందంగా జీవించాలి. గాయము ప్రభువు చూపిస్తున్నారంటే దానిని సవాస�పర్చిదలచారనే అర్థము. నీ దృకపధమంతా మహిమ గల కాంతి వైపు చూడాలి.
శ్రీమతి గ్రేస్ విజయ
దేవుడు నిన్ను స్వస్థపరచు సమర్థుడని పూర్తిగా నవ్మాలి. నిన్ను ప్రేమించి నీకు విడుదల నివవాదలచి యిష్టపడుచున్నారని గ్రహించాలి.
నీవు పూర్తిగా వెలుగుతో నింపబడినపుడు నీవు దీపస�ంబభముపై పెట్టబడిన కాంతివిగా మారి అనేకుల జీవితాలకు కాంతినందించగలవు. క్రీస్తులో స్వస్థత పొందుటకు ధ్యానించవలసిన మహిమ వెలుగు పొందు వాక్యభాగాలు
1.మలకి 4:22.మత్తయి 4:16
3.లాకా 11:34-364. 1: 4-5,9
జీశీ�అ
5.యోహాను 8:126.యోహాను 12:35,36
7.2 కొరింథీ 4:68.కొలస్సీ 1:12
9.1 దెస్స 5:510.యాకోబు 1:17
11.2 పేతురు 1:1912.1 జీశీ�అ 1:5
13.1:714.2:8-10
1జీశీ�అ1 జీశీ�అ
నా జీవితంలో అద్భుతమైన అనుభవమేమనగా నాకవసరవైన బైబీలు భాగం పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయమని ప్రార్థించగా సరియైన వాక్యం లభించేది. సరిగాగ అదే వాక్యం నాకు ఎగిరి నా వసససు ముందుంచేవారు.
ఉదాహరణకు యోహాను 3:12 వేసత అది చదవాలి. ఒక్కొక్కసారి చెవికి వినబడుతుంది. వేర మాటలు ఎన్నటికీ నమ్మరాదు.
క్రీస్తుయేసు రాజులకు రాజు. మహిమగల రాజు. క్రీస్తుయేసు పైననే మన సంపూరణ లకష్యముంచాలి. అది ఆరాధన, పాటలు, సంగీతం, ఉపవాసం బైబీలు స్టడీ, ధ్యానం ఏదైనా కావచ్చును. వాక్యధ్యానము ప్రార�నపై కేందీక్రరించాలి. పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. తగిన వాక్యభాగం తలంపునకు రావాలని కోరాలి.
క్రీస్తు మహిమకాంతి నీపై ప్రకాశించేవరకు ఆయన ముఖము యెక్క కాంతిపై దృష్టివుంచాలి. ఆయన నీతి సార్యని కాంతి నీపై ఉదయించగా ఆయన రెక్కలు ఆరోగ్యమస్తాయన్న ధ్యానంతో ఏకాగ్రత కలిగ ఉండాలి. పరలోకము బూలోకంనకు రప్పించగల విశ్వాసము కావాలి. నా వెబ్ పసైట్ ద్వారా నా పరిచర్యలను గార్చి తెలిసికోగలరు.షషష. వ��వష్వస వఅస ఎ�అ�ర్తీ�వర.షశీఎ - �్�://
క్రీస్తు అనుచరుల అనుభవాలు
60 ్ష�శ్రీశ్రీవతీ.షశీఎ వ��వష్వస వఅస
భయంకర పాపస్థితిలో జైలుపాలై సిగ్గుగల గతం నుండి రక్షించి గొప్ప దీవెన కరమైన జీవితాన్నిచ్చిన ప్రభువునకే స్తుతి మహిమ కల్గుగాక. చదువరులలో నా అనుభవాలు సాపుర్తినిచ్చి ప్రభుని ప్రేమ చాలని నా ప్రార్థన ఆమెన్.
�జు�జు�జుచీజజుళ
1. మలకి 4:2
అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సారయడు
ఉదయించును. అతిన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును.
2. మత్తయి 4:16
జైబులాను, నప్తాలి, గలలియా, చీకలిలో కూరచుండియున్న
్రపజలందరును గొప్ప వెలుగు చాచిరి. మరణ ప్రదేశములోను మరణ
చిాయలోను కూరచుండి యున్న వారికి వెలుగు
ఉదయించెను.
3. లాకా 11:34-36
నీ దేహామునకు దీపము నీకన్నే గనుక నీ కన్నుకు వెలుగు ఉంటే నీ
దేహామంతయు వెలుగు మయవైయుండును. నీలోనుండు వెలుగు చీకటియె�ు
యండకుండా చూచుకొనుము.
ఏ భాగవైనా చీకటికాక నీ దేహామంతయు వెలుగు మయవైతే దీపము
తన కాంతివలన నీకు వెలుగిచ్చునపుడు ఎలాగండునో అలాగు దేహామంతయు
వెలుగు మయవై యండును.
4. యోహాను 1:4,5,9
ఆయలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను.
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను.
9వ వచనమునిజవైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి
మనుష్యుని వెలిగించుచున్నది.
5. యోహాను 8:12
శ్రీమతి గ్రేస్ విజయ
యేసు నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో
నడువక జీవపు వెలుగు కలిగి యండునని వారితో చెప్పెను
సాక్ష్యం 6. యోహాను 12:35,36
అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీమధ్యనుండును
చీకటి మవ్మును కవ్ముకొనకుండా మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో
నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు
సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
7. రోమా 13:12
రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా నున్నది. గనుక మనము
అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధవైన యుదో�పకరణములను
ధరించుకొందుము.
8. 2 కొరింథీ 4:6
అంధకారము నుండి వెలుగు ప్రకాశిచనుగాక అని పలికిన దేవుడే
తన మహిమను గార్చి జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా
హృదయములలో ప్రకాశించెను.
9. కొలస్సీ 1:12,13
తేజోవాసులైన పరిశుద్ధుల సావాస�్యములో పాలివారమగునట్లు
పాత్రులుగా చేసిన వారికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి మనలను అంధకార
సంబంధమైన అదికారమునుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన
కుమారుని యెక్క రాజ్యవార్సులనుగా చేపసను.
10. 1 దెస్సలోని 5:5
మీరందరును వెలుగు సంబంధులు పగటి సంబంధులైయున్నారు.
మనము రాత్రివారము కాము.
11. యాకోబు 1:17
్రశ�షటవైన ప్రతి జీవియు సంపూర్ణమైన ప్రతి వరమును
పరసంబంధవైనదై జ్యోతిర్మయుడుగా తండ్రియెుద్దనుండి వచ్చాను.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
62
12. 2 పేతురు 1:19
తెల్లవారి వేకువ చక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ
వాక్యము చీకటి గల చోటన వెలుగించు దీపవై యున్నది. దానియందు
లకష్యముంచినచో మీకు మేలు.
13. 1 యోహాను 1:5
దేవుడు వెలుగై యున్నాడు. ఆయన యందు చీకటి ఏ మాత్రము
లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచూ చీకటిలోనడిచి
మాడిాచార గరవామునకు బలిగొందుము.
14. 1 యోహాను 1:7
ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన
అన్యోన్య సహవాసం గలవారమై యుందుము.
15. 1 యోహాను 2:8-10