Chapter 7 of 8

వాకు కల్గిన ఏరైక పుపతుడు విద్యాబ్యాసం

చేర్చుకున్న వారెవరైనా బోట్టు తీయుట నాతన సృషిటగా వారిపోతారు.

ఒక జనవరి నెలలో సువార్త కూటాలు వా ప్రాంతంలో జరిగాయి. ఆ ఉదయం

నుండి బోట్టు పెట్టుకోవాలనే ఆలోచన ఆరంభమయింది. అనుకోని రాతిగా నొసటిపై

దురదగా ఉంది. బోట్టు ఆ స్థానంలో పెటాటలనిపించలేదు. ఈ అనుభవాన్ని వా అమ్మతో

చెపాపను. అమ్మ గొప్ప పపార్థనాత్మగల విశ్వసి. చాలా అనుభవాలు దర్శినాలదావరా పొందింది.

నా ఆత్మీయ స్థితి కవసరమగు సలహాలనిచ్చేది. ఆ రోజుల్లో వేము వ్యాపారంలో కొందర

ప్నేహితులలో ఉమ్మడి వ్యాపారం ఆరంభించావు. కొంత మాసం వల్ల 5 లక్షల సొవ్ము

నష్టపడ్డావు. సొవ్మును తీర్చువీలు కుదురలేదు. వడ�ు కట్టవలసి వచ్చేది. ప్రార్థన

చేయసాగావు. వా అమ్మకు దర్శనంలో ప్రభువు స్పష్టంగా బోట్టును గురించి వివరించారు.

''అవ్మా, నీవు బోట్టు తీసివేసేత క్రైస్తవ విశ్వసిగా నిలిసేత, మంచి ఆరోగ్యమిచ్చి 40 రోజులలో

మీ అవ్మాయి బుణాలన్నీ తీర్చి వేస్తాను. మీ అవ్మాయికి తెలియజేయి—— అని చెపాపరు.

యోహాను 14:6 విశ్వసముంచి క్రీస్తు మీద ఆధారపడాలి. దేవుని వాటలను పూర్తిగా

నవ్మాను. ఆశతో వేచియున్నాను. సరిగ్గా 40 రోజులలో అప్పులన్నీ తీరిపోయాయి.

స్థిరాస్తులేమీ కోలోపలేదు. వ్యాపారములో అభివృద్ధి కల్గింది.

అపపులన్ని తీరర్చిసావు. ఆ ప్రభువే లకష్రూపాయలు నిలువ మిగిలాచు. దేవునితో

శాశ్వత ఆనందం కోసం తాతాకలిక సంతోశాన్ని పోగొట్టుకోవలిస వస్తుంది. నిత్యానందాన్ని

పొందేవుందు వారింలో అసం�ా్యకమెన� బాధల్న ఎదుర్కోవాలి.

1 కొరింధి 10:13

ఏ వానవుడు ఎదురోకలేనంత బలమైన శోధనల లేదని, దాని నుండి తపిపంచుకొనే

మార్గాన్ని దేవుడే ఏరాపటు చేస్తాడని నిరూపించబడినవి. ఒకసారి వా అమ్మ వా వ్యాపారము

కోసం ప్రార్థిస్తూ ఉండేది. వా ఇల్లు అవసరమని చాలా మంది సలహాయిచ్చారు. కానీ

జీవిత పోషణకై శాపు అవసరమని తలంచి దేవుని చితాతనిరకై అందరమూ కనిపెటటసాగావు.

కీర్తనలు 147:3 గుండె చెదరిన వారిని బాగుచేసేవాడు దేవుడే.

ఆశచ్యపడే రీతిగా వా అమ్మకు చాలా సార్లు సందేశ్న్ని ప్రార్థనలో దర్శనం

దావరా తెలియజేస్తూ ఆదరించే ప్రభువు కీర్తనీయుడు. వా గురించి దేవుని సందేశవు

ఏమనగా. బంజీ సరికల్ దగిర ఒక శాపు మీకు అందునట్లు సహాయపడతాను. అది కుడి

ప్రక్క భాగం తీసుకోండి. మీరంతా నా పట్ల విశ్వసాన్ని కనుపరచి నమ్మి బాప్తస్మం దావరా

నన్ను ఘనపరచినందువల్ల ఈ శాపు స్థలాన్ని నీకు బహుమతిగా నేను ఇస్తాను. అని

వాట్లాడారు. అంతేకాదు. 10 లక్షల ఖరీదు చేయు స్థలవునకు మొదటిగా 70 వేలు

కట్టవలసి వస్తుంది. 7 వేలు వాత్రం చెల్లించి ఆ స్థలవు భవిష్యత్తులో మీకు చెందుటకు

అంగీకరిస్తారు. దేవుడు చెపిపన వాట ఖచ్చితంగా నెరవేర్చారు. 7 వేలు వాత్రం కట్టగలమని

అడుగగా, సరే చాలనని అంగీకరించుట దేవుని మహా కృపగా భావించి స్తుతించావు.

నా జీవితంలో ప్రభువు స్పష్టంగా చూపిన మరొక అదభుత కార్యము.

నాకు అప్పుల బాధ తీరిన తర్వాత ఒక లకష్రూపాయలు ఆదాయము మిగిలింది.

గనుక వా పుట్టింటివారి అవసరాల్లో సహాయపడుటకై అమ్మకు ఆ సొవ్ము అందించాను.

అయితే ప్రభువు దర్శనం దావరా వాట్లాడారు. తన బిడ్డలను ఆస్థికర్తలుగా చేయు దేవుడు

వందనీయుడు.

''అవ్మా, నీ కువారెత సొవ్ము ఆవెకే తిరిగి ఇచ్చివేయి.——

అయితే అమ్మ ప్రార్థన ఆపశయించి ఆ సొవ్ము ఏమి చేయాలో అడిగి తెలుపమన్నాను.

ప్రతి చిన్న అనుభవానికి దేవుని సంపతించు విధానాన్ని అలవాటును నేను, వా అమ్మ

విశ్వస జీవితంలో నేర్చుకున్నావు. డబ్బు బంగారు రూపంలో ఉంచితే మంచిదని ప్రభువు

సలహా యిచ్చారు. నడువుకు వడ్డాణం కొనడానికా డబ్బు సరిపోతుంది. మద్య సిలువ

గురతు ఉండాలి. ఆసిత నేను ఆ�ర్వాదంగా యిచ్చాను అన్నారు.

వివరాలు తెలాపరు. ఒకటిన్నర బిసకట్ బంగారంతో ఉండాలని కూడా తెలాపరు.

దేవుని వాట పాటించి వసతువు చేయించి సిలువ రాళుతో చేయించి ''దేవుని వాట—— అని

5

వ్రాయించావు. ఎవరి విశ్వసాన్ని బట్టి దేవుడు వారికి జవాబిస్తారని నవ్మావు. ఆస్థి

�బంగారు రూపంలో బభపదపరిచిన క్రీస్తును కీర్తించావు.

వాకు కల్గిన ఏరైక పుపతుడు విద్యాబ్యాసం :-

జీవిగ్రహాలకు దారంగా వా బాబును విశ్వసంలో పెంచావు. వాడు బాల్యవు

2

నుండి వా అమ్మ ప్రార్థనలో బయలుపర్చిన రీతిలో చదివిస్తున్నావు. విద్యాభ్యాసం ఖర్చుకూడా

0

1

ఆమె తన యిష్టతలో సహకరించి ఆనందిస్తుంది. మొదటి తరగతినుండి 9 వ తరగతివరకు

విజయవాడ బిషప్ అజరయ్య ఇంగ్లీష్ మీడియం సాకల్లో చదివేవాడు. ప్రతిరోజు

ఆటపాటలతో కాలం వ్యర్థపరుస్తున్నాడని బాబు 7వ తరగతిలో నున్నప్పుడే దేవుని పహాచ్చిరికను

బట్టి దార ప్రాంతాల్లో చదవడానికి ప్రోత్సహించారు.

వా దగిర బంధువులు కర్నాటకలో మంచి సాకల్ కాలేజి అధినేతలుగా నున్నారని

ఎరిగి బాబును 9వ తరగతిలో స్థలంలో అతి అదభుతంగా సంవత్సరములో మధ్యకాలంలో

పరిమితంగానున్న విధ్యారు�ల సంఖ్యనుబట్టి క్లిష్ట పరిస్థితులలో ఒక్క స్టు ప్రభువే సిద్ధపరచి

దేవుడే వాకిచ్చాడు. ఈ నిర్ణియము దేవుడు జరిగించాడు కావున ఏ బంగ చింతా లేక

మవ్ములను దివ్యంగా దేవుని ఘనపర్చి సేవించు ధన్యతనిచ్చారు.

బాబు యింటర్ చదివే రోజుల్లో అమ్మ బంధువుల ఇంటిలో అమెరికాలో వుండేది.

ఆమెకు ప్రభువు డాకట్ర్ చదువుతాడని చూపించి వాగాథనమిచ్చారు.

బాబుకు వాత్రము ఇంజనీరింగ్ చదువు ఆశ ఉండేది. మంచి వారుకలతో

పాసయయాడు గనుక రెండు కోర్సులలో ప్రవేశానికి అవకాశ్వుంది. ఇంజనీరింగ్ స్ట్లకై

కౌన్సిలింగ్ సమయంలో ఇంటర్ సరిటఫిరకట్లు అందలేదు. అప్పటికే మెడికల్ కౌనసలింగ�

పూరతయింది. ఖాళీ లేమీ లేవు. దేవుని చిత్తంలో బాబు ఉన్నాడు. గనుక మెడికల్ కౌన్సిలింగ్

ర్దదయింది. ఆ తర్వాత రెండు నెలకు తిరిగి కౌనిసలింగ�కై బాబు పేరు పిలిచారు.

వా అమ్మకు దేవుడిచ్చిన వాట ఆధారంగా ఈ పిలుపు సమకూడి జరిగిందని

దేవుని స్తుతించావు. బాబు సవయంగా తానే ఇంటరావలో తన నిర్ణియాన్ని తెలిపి ఫ్జు

కట్టి డెంటల్ డాకట్ర్ కోర్సులో జాయిన్ అయయాడు.

ఇట్టి రీతిగా వా కుటుంబవునకు అనేక రీతులలో ఆదుకొని వేలుచేస్తూ, వా

విశ్వసాన్ని దర్శనాల దావరా స్థిరపరుస్తూ నడిపించుచున్నారు. వా స్వకీయులంతా ఈ

గొప్ప దేవుని నవ్మాలని పపార్థించుచున్నావు.

ఒకసారి నా భర్తకు కడుపు నొపిపవచ్చింది. చాలా బాధపడ్డారు. పపరికంటివారి

సహాయంతో ఆసపత్రిలో చేర్పించావు.

లలో ఉంచారు. తగిలేదు. దేవుని విశ్వసంతో ప్రార్థించి వేచియున్నావు.

�.జ.ఖ

''ప్రభువే సందేశమిచ్చి ఆసపత్రి వార్చిండి.—— అన్నారు. ఆసపత్రి వారిని ఒపిపంచి వేరర ఆసపత్రికి

వార్చావు. మందులిచ్చారు. సవలప వ్యవదిభలో పూర్తి స్వస్థత పొందారు. ఒకకమారంలో

స్వస్థత నిస్థానని దేవుని వాట వా అమ్మ దావరా తెలియ జేసి వాట స్థిపరచిన ప్రభువు

వందనీయుడు.

నేడు వా బాబు విశ్వసిగా ప్నేహితుల మధ్య ప్రభువును ఘనపరుస్తున్నాడు.

అవ్మా'' మనం క్రైస్తవులవే కదా—— అని అడుగుతాడు. అంతేకాదు ప్నేహితులతో

కలిసి బంగుళూరులో ప్రార్థనలకు వెళ్తూ ఆత్మీయ వేలు పొందుతున్నాడు. ఉపవాసంతో

ఉంటా ప్నేహితులతో తమ హాస్టల్లో ప్రార్థించు కుంటా విశ్వసంలో ఎదుగుతున్నారు.

దేవుని ఎరుగుట వ్యర్థంగా కాలయాపన చేయు యువతకు భిన్నంగా పిన్నవయససులో

ప్రభువు కృపవల్ల రక్షణాను బభవంలో ఆత్మీయంగా ఎదుగుతూ సాగిపోతున్న ప్రభువు ప్రేమ

కృప నడిపింపురకై దేవుని స్తుతిస్తున్నావు.

నాన్న గారి రక్షణ :

నాకు ఒకే ఒక తవ్ముడున్నాడు. 1990 లో వా తవ్ముడు యింటిలో అలిగి

పారిపోయాడు. 7 సుదీర్ఘ సంవత్సరాలు వేమంతా చాలా దుఃఖంతో కనిపెటాటవు. అమ్మ

బంగపెట్టుకొని 12 సం�� ఉపవాస దీక్షతో రొట్టె పానీయాలతో అన్నం వాని జీవించింది.

ఒక భక్తుని ప్రవచనము ప్రార్థనలో కనిపెట్టి చెపాపరు. దేవుడే ఓదార్చాడు. వా

నాన్నగారు ఒక షరతుపెట్టుకున్నాడు. వా తవ్ముడు కేషమంగా యింటికి వసతనే రక్షణ

బాప్తస్మం తీసికుంటాననుకున్నారు.

Photograph from page 103 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 103

అదభుతంగా తప్పిపోయిన కువారునివలె వచ్చిన తవ్ముని ఆప్యాయంగా చేర్చుకొని

వెంటనే బాప్తస్మం వుంచడం దావరా తీసికొని దేవుని స్తుతించారు. బాబు కాసత యోగయుైన

తర్వాత, వయససు 40 సంవత్సరాలయింది. ఎవరు చేసికుంటారని అందరా తలంచారు.

ప్రభువు మరలా వాట్లాడారు.

''మాపషకు ఎంత వయససులో పెండ్ర్లయింది? 40 సం�� తర్వాతనే కదా! నేనే

అవ్మాయిని చూపుతానన్నారు. అదే రీతిగా వయససు సరిపడిన విశ్వసి, ఉద్యోగం ప్రభువు

వా తవ్ముడికిచ్చి వా విశ్వసాన్ని బలపర్చారు. తవ్ముడు కూడా నమ్మి రక్షణను స్వకరించి

బాప్తస్మం నాన్నగారితోనే తీసుకున్నారు. ఇక నా విశ్వస యాత్రలో అనేక గొప్ప వాగ్దానాలిచ్చి

నడిపించారు.

ప్రకటన 3:10 నేను నిన్ను కాపాడెదను.

''అవ్మా పరలోకపు తాళ్పు చెవినిస్తాను. అన్యజనులలో నిన్ను సాక్షిగా ఉంచుతాను

నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను. నా కృప నీకు చాలు అనే వాటను

గాలిలో అక్షరాలు రూపంలో చూపించారు. అంతము వరకు నా చేయిపట్టి నడిపిస్తాను.

నమ్మిస్తురాలిగా జీవించు విశ్వసంలో సాగిపో

'నడిపిస్తాడు నా దేవుడు—— అనే పాట నిత్యము పాడుకుంటాను.

5

అనేక పాటలు నోటితో పాడుటకు ప్రభువే సాయం యిస్తాడు. ఒంటరితనంతో నా

సన్నిధి ఉంచి నిన్ను లోక పరిస్థితులు వేరు పరర్చిలా దేవుని ప్రార్థిస్తాను. వాకు స్వస్థత

నిచ్చిన సజీవునిగా వాట్లాడే క్రీస్తు నా రక్షకుడు.

బినడిచెదనే ప్రభు యేసునిలో నడిచెదన్ ప్రభు హాస్తవులో హల్లెలూయా!

తీ

3

0

1

వాట చెపిప నెరవేర్చిన

ప్రభువు

నా రక్షకుడు

శ్రీమతి.ధనలకిష్మ.

నా పేరు ధనలకిష్మ. హిందా కుటుంబంలో పూజలు చేస్తూ

వా పూరీవకులు, నేటి తరంలో ఎందరో హిందువులుగానే

ఉన్నారు. నా పట్ల ప్రభువు దయకల్గి నా యింటి ప్రక్క హిందా మతంలోనుండి క్రీస్తును

నమ్మిన విశ్వసుల వాటలు, వారిలో క్రీస్తు ప్రేమ నన్ను క్రీస్తుతకు పరిచయం చేశ్యి.

వాది కృశా�జిల్లా వేటారు దగిర ఒక పల్లెటారు. అతతవావులు తోట్లవల్లారులో చాలా

స్థిరపడి బలగమున్న కుటుంబాలలో చివరి అబ్బాయికి కోడ్రలినయ్యాను. నా పుట్టింటి

వారు 5 గురు అన్నదవ్ములు, నలుగురు అవ్మాయిలలో చివరవ్మాయిని. నా భర్తకు

పడావాలు, ్రేకాటపిచ్చి. సరదారాయుడు. పెద్ద ఉద్యోగం చేసేవారు. ఉద్యోగరీత్యా అనేక

ఊర్లుతిరిగావు. నాకు యిద్దరు కువారులు ఒకే ఒక కువారెత కలాిరు. నా కూతురును

ఆడ్రపడుచు అబ్బారుకే పెండ్లి చేశ్వు. నేను వాత్రమే ప్రభుని ప్రేమ తెలిసికొన్నాను.

కువారెత నా వాట పట్టించుకోక లోకాశ, ధనాశతో వడ�ు వ్యాపారంలో సంపాదనలో

జీవించేది.

వా అన్నయ్యకు వా అకక్కూతురినే వివాహం చేసావు. అన్నయ్యకు నేను క్రీస్తు

గొప్ప దేవుడని, రక్షకుడని, వ్యాధులు బాగు చేయువాడని, మన పాపాలకై చనిపోయి

లేచాడని మరలా రెండవ రాకడ్లో రాజుగా వస్తాడ్రని, మనవు మంచి జీవితం జీవించి

దేవుని వైపు చూస్తూ పబతకాలనీ ఎన్నో దైవ సంబంధమైన సత్యాలన్నీ నాకు తెలిసిన రీతిలో

చెపూత ఉండేదాన్ని. దేవుడు వా కుటుంబాల్లో రక్షణ కార్యాన్ని సిద్ధపర్చినందున వ్యాధి

దావరా వా అన్నయ్యను సంధించారు. చాలా భయంకరమైన వ్యాధిలో చాలా

బలహానమయయాడు. నా వాటలు విన్నాడు. యేసుప్రభువు మందిరానికి వె�ు దేవుడిని

ఆపశయించి. తన బలహీనతలు, పాపాలు సిలువ చెంత ఒప్పుకున్నారు. పశ్చాత్తాపంతో

గొల్లున ఏడ్చాడు. స్వస్థత నిమ్మని కోరిపపార్థించాడు. ప్రభువు అదభుతంగా అన్నయ్యను

దర్శించారు.

ప్రభువు తెల్లని సింహాసనంపై ఆ�నుడై గంభీరంగా కూర్చున్నట్లు చూచాడు. నీ

పేరు యేసేబుగా వార్చుకో నిన్ను రక్షించి నడిపించగలను. నీ భార్య పేరు సువార్తమ్మగా

వార్చుకోమని చెప్పు. నీ కుటుంబం నా సేవ చేస్తారు. నా హృదయానుసారుడైన దావీదు

పేరు నీ కువారునికి దావీదని చెప్పు.—— ఈ విషయాలన్నీ యెాసేబుల అన్నయ్య భార్యకు

చెప్పగా నమ్మలేదు.

వెంటనే భార్యపై తెల్లని పావురము వచ్చి వ్రాలింది. నీపపరు సువార్తమ్మ నవ్ము.

నా సేవకు సహకరించు అని హెచ్చరించారు. ప్రభువు వా అన్నయ్యతో

''యోసేబా, భయపడకు. పపరభువువెన� నేను నీకు, అందరికీ నాతన జన్మయిచ్చాను.

నీ ప్రార్థన ఆలకించాను—— అన్నారు.

''ప్రభువా, నీ సేవ ఎలా చేయాలి? ఎలా పబతకాలి? నాకే దైనా దారిచూపు ప్రభూ

అని వా అన్నయ్య దీనంగా పపారిదంచాడు. దయామయుడు ్రేదవాడ్రయిన వా అన్నయ్యను

మరలా దర్శించారు.

''యోసేబా, నీవు పొలవు వె�ు కష్టపడేపని లేదు. నీకు అర ఎకరపొలవు నిస్తాను.

రగదెనిస్తాను.—— వారి అవసరాలన్ని ప్రభువే సవయంగా చెపిప తీరుస్తూ నడిపిస్తున్నారు. నేడు

పాస్టర్గా వారి అనేకుల రక్షణకు సంరకష్కుడై దేవుని మహిమ పర్చు మంచి సాధనవుగా

నుంటున్నాడు.

నా జీవితం చాలా యిరుకులు యిబ్బందులమయవై పోయింది. తాను నిలిచి

ఉన్నానని తలంచేవాడు పడిపోకుండా చూచుకోవాలి అనే వాట పాటించలేదు. వా అన్నయ్య

సేవకునిగా వారుటకు నా సాక్ష్యాన్ని తెల్పి క్రీస్తు దగిరకు నడిపించిన నేను చాలా వెనుకకు

జారి పోయాను.

5ఒకసారి ''అన్నయ్యా, నాకు ఆర్థిక స్థితిసరిలేదు. నీవు, నీకు పుట్టిన కువారెతను

గిబాగా చూచుకుంటున్నావు. నేను నీ తోడబ్బుట్టిన చెల్లెల్ని కదా! ఏమయినా సహాయం

�చేయలేవా?—— అని ఆర్థించాను. దేవుడు గొప్ప దేవుడని తెలిసి కూడా తిరిగి హిందా

దేవతలను ఆపశయించి అనేక పుణ్య కేషపతాలు తిరిగాను. దేవుడు నా జీవితాన్ని గమనిస్తూనే

తీ

ఉన్నారు. ఒకసారి ''ఏయు—— అని పిలిచినట్లుంది. వెంటనే ఎవరయయా నన్ను పిలిచింది?——

4

అని అడిగాను.

0

1

ఒక తాటి ఆకు చేతితో పట్టుకొని నిప్పు వుట్టించి, అది కాలుచుండగా, నాకు

చూపించి ఇలా కాల్చివేసేస్తాను. అగ్నికాుతి అవుతావు. నీ జీవితం సరిలేదు. అనే భావంతో

నన్ను మందలించారు.

నన్ను నేను గురతుంచుకో గలిగాను. ఎంతగా దేవుని సన్నిధికి దారమయయానని

తిరిగి ''అయయా, పాపిని నన్ను క్షమించు—— నాకు తెలియలేదు. నేనే స్థితి ఎదురొకనగలనో

నేను ఆలోచించలేదయయా. ప్రభువా నాకు నీ పరలోకం, నరకం చూపించయయా, నన్ను నీ

బిడ్డనుగా చేసి నడిపించయయా—— అని పపారిదంచాను. నా హృదయ స్థితి ఎడారిగా ఉన్నదని

చూపించారు. రాయిరపపలు ఉన్న ప్చ్చిదనం లేని స్థితిని నేను చూచుకున్నాను. ''నన్ను నా

భర్తను కూడా వార్చిండ్రయయా అని ప్రార్థించగా, మరలా మరొక దర్శనం చూపించారు.

పచ్చిని తోట, మడులు, చెట్లు పూలతో చూచాను. అవి చాలా అందంగా ఉన్నాయి.

ఒక పెద్ద తెల్లని పూవు ఎవరినీ అడగరకుండా కోసేశ్ను. వా అన్న భార్య తెల్లని వక్స్తాలతో

నన్ను నేర్సతురాల్నిగా చూస్తుంది. వెంటనే ఆమె కాళ్ళు పట్టుకున్నాను.

దయతో క్షమించు అని వేడుకున్నాను. దేవునికి దేవుని సేవకులకు వ్యతిరేఖంగా

జీవిస్తున్నానని గ్రహించాను. దేవుడు నన్ను పూర్తిగా కష్మించారు. క్రీస్తు ప్రేమలో

సాగిపోతున్నాను. నేను ఆత్మీయంగా దగిరలోనున్న సహవాసంలో క్రీస్తును ప్రేమిస్తూ వాక్యాన్ని

పశద్ధగా చదువుకుంటా ఆత్మీయంగా బలపడ్డాను.

నా ఏరైక కువారెతను లోకాశల నుండి వివుక్తి చెంది క్రీస్తును ప్రేమించమని

పశ్చాత్తాపంతో క్రీస్తు రకతందావరా లభించే రకష్నానుభవం పొందాలని నాకు తెలిసన బైబిల్

వాక్యాలెన్నో తెలిప పహ్చాిరించాను. అయోగయిరాలి, ఎన్నికలేని మళ్ళీ]దాన్నయిన నన్ను ప్రభువు

ఎన్నుకొని నా బిడ్డ దర్శనం పొందు కృపనిచ్చారు. నా కువారెతకు ప్రభువు దర్శన

భాగ్యమిచ్చారు.

''అవ్మా, నీ కొరకు నేను మరణించాను నా చేతులు చూడవ్మా, నా కాళ్ళు చూడు.——

ఆ వాట విని గాయాలలో రకతం కార్డం చూచి ఏడ్రవసాగింది. చొకాక జరిపి పపకక్లో

గాయాన్ని కూడా చూపించారు.—— దుఃఖంలో పశ్చాత్తాపంతో నా కువారెత తన పాతరోత

జీవిత విధానానిరకై సిగ్గు పడింది క్షమాపణ కోరింది.

''అవ్మా, వ�ువ్యాపారం వానెయి. నన్ను వెంబడించు అని హెచ్చరించారు.

నా కువారెత క్రీస్తును. రక్షికునిగా స్వకరించింది. ఆమెకు అనేక శ్రమలు వచ్చాయి.

బిడ్డలకు వివాహాలు చేసింది. భర్త యిల్లు వదిలి ఎటా మళ్ళీ పోయాడు. ఒంటరిగా ఉంటా

క్రీస్తు సహవాసంలో ఎడ్రతెగక ఉంటా ఆత్మీయంగా శక్తిని పొందింది. వడ�ు డబ్బులు కొన్ని

లక్షలు నష్టమయిన ప్రభువు వాట పాటించి అన్నీ వదలిపెట్టింది. దొంగలు పడి మిగిలిన

డబ్బు బంగారం తీసిరకళాురు.

దేవునిలో ఉండే రోజుల్లో ప్రభువా నాకు విశ్వసం నీపై బలపడుటకొక గురతుగా

ఈ పెరట్లో చెట్లు ఎండింది. దాని పబతికించి చూపించవా? అని అడిగింది. గిద్యోను గురతు

అడిగినట్లు అడిగింది. దీర్ఘ శ్ంతంగల కృప గల దేవుడు తెల్లవారేసరికల్లా ఆముకక్ పచ్చినిదిగా

చూచింది.

అత్యాసక్తితో దేవుని మహిమను గురించి దేవుని ఘనపరచి, ఆరాధించింది. దేవుడు

స్పష్టంగా స్వరంతో వాట్లాడాడు. ''అవ్మా, శ్రమల వల్ల నీవు సువర్ణింగా వార్చిబడ్రతావు.——

తెల్లని బట్టలతో ప్రభువు కనిపంచి—— భయపడి చూస్తూన్నావేవ్మా అంటా తలపై ప్రభుని

చేయి పెట్టి ఆశీర్వదించి ప్రార్థించాడు. 2005 సం��లో బాప్తస్మం తీసికుంది. నేనుకూడా

ఆత్మీయంగా స్థిరపడి 2004 లో బాప్తస్మం తీసికున్నాను.

నా కువారెత బాప్తస్మం తీసికొనిన 15 రోజులకు వా అక్క తెల్లని దేవదాత రూపంలో

వచ్చి పైకి ఆకాశంవైపు పయనిస్తున్నట్లు చూచింది. వా అవ్మాయికి 50 సం��లో వయససుంది

మరణించే వయససు కాదుగాని మరణాన్ని చూపిస్తున్నారేమానని గ్రహించి. ''ప్రభువా నన్ను

కూడా యిదే స్థితిలో చేర్చిగా పరలోకానికి పైకి వెళాతనా?—— అని అడిగింది. పాస్టరు గారి

రూపంలో ప్రభువు మరలా వాట్లాడారు. ''వస్తావా?—— ప్రభువా, అప్పుడే రానయ్యా, ఈ

లోకంలో కొన్ని రోజుంటాను. అని ప్రాధేయపడ్డాను.

ఆ రోజు దర్శనంలో ''ఇదిగో ఈ �టీ తీసికో నీకు 23 నంబరు గది నిర�యించాను.

నీకు పరిచర్య చేయడానికి పెద్దమ్మ వస్తుంది.—— అని చాలా స్పష్టంగా నేను స్థలం యోహాను

14:లో నేను స్థలం సిద్ధపరచి వెళుతున్నాను. నా యింట అనేక నివాసములు గలవు అన్నమాట

ప్రకారం ఆమె గది నంబర్ 23 స్పష్టంగా చూపారు. ఆ తెల్లవారి ఉదయం 3 గం.

సంయములో చాలా ప్రశాంతంగా అందరా నిపదిస్తున్న సమయంలో ప్రభువు చెపిపనట్లు

ఆయన సన్నిధిలో చేరింది. ఏ వ్యాధి లేదు. పపబువే తన రాజ్యానికి అహావనించి నివాసం

23 వ గది అని తెల్పి. ఆమెను నిత్య విశ్ంతిలో, శృంగార నగరంలో కన్నీరు కశాటలు లేని

పపదేశ్నికి చేర్చారు. హల్లెలూయా!

నా భర్త పతాగుడు వానిపంచారు. వూడు సంవత్సరాల క్రితవే నేను బాప్తస్మము

తీసుకొని క్రీస్తు ప్రేమలో స్థిరపడ్డాను. చుటుటగుంట విజయవాడలో వా అవ్మాయి కాపురం

కాగా బజవాడ్ర భక్తులు వా సవగ్రామం వుంటాడలో మవ్మును విశ్వస జీవితంలో

స్థిరపరిచారు.

నేను దేవుని తెలిసికొన్న రోజుల్లో ఒక అదుతం జరిగింది. నా కువారుడు క్డైవరుగా

5

ఉండే రోజుల్లో స్మగలింగు వసతువులు చోరీలో లారీలోడు వేయగా అతను కూడా

జైలుపాలయయాడు. అన్యాయముగా సహిస్తున్న నా బిడ్డను చూడడానికి రాజమంపడి జైలుకు

వెళ్లగా అతను జడ�్జీగారింట్లో పరిచర్య చేయుట గమనించాను. కన్నీటితో జడ�్జీగారి భార్యతో

బినా బిడ్డ అవాయకుడని విడుదల చేయవలసిందిగా ప్రాధేయపడ్డాను. దేవుని ప్రార్థించుట

తీ

నేర్చుకున్న నేను నా పాపాల్ని నా బిడ్డ పాపాల్ని క్షమించమని అబ్రహాము లోతుకోసం

5

0

1పపార్థించనట్లు ఏడ్చాను. ప్రభువును కన్నీటితో ప్రార్థన చేయుట దావరా వెంటనే దర్శనం

గాని, స్వరం గానీ నన్ను ఆదరించేది. నా బిడ్డను గురించి ఒక బిసకట్ ప్యాకట్తో నా

ప్రభువు వచ్చి—— అవ్మా, నీ కువారుడు 2 రోజుల్లో విడుదలయి వస్తాడు. ధైర్యంగా ఉండు——

అన్నారు. దేవునికి సోతపతం చెల్లించాను.

నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నా భర్త నన్ను ఆదరించని పరిస్థితుల్లో ప్రభువుకే

ము�]పెటాటను. అనుకోని విదంగా నన్ను ఆర్థికంగా నిలబట్టి పోషించారు. ''దు�ఖపడవదదవ్మా,

నా బిడ్డనుగా నిన్ను చేసికున్నానని—— అభయమిచ్చారు. నీ ధనవు పరలోకంలో ఉంది. ఈ

లోకాశలు నీకు వదుద అన్నారు. విలాప 2:18 రోజూ రేయి వెుదటిర�ావున ప్రార్థించుట

అలవాటయింది. నా ఏకాంతంలో దేవునితో గడుపుట శ్రేష్టమైన సమయంగా భావిస్తాను.

2007 సం��లో నీ భాషప బిందువులు తుడుస్తానవ్మా, నీ బిడ్డ నా దగిరలో ఉంది.—— అని

ఆదరించిన నా ప్రభువే నాకు అండ్ర. ఆశయము. ప్రార్థన దావరా నా అనారోగ్యాలకు

స్వస్థతనిస్తూ నన్ను కనిపెట్టి చూచుకుంటున్నారు. దేవుడేనా ఆశయము. నా కోట, నా

దురివు నమ్మదగిన నా సహాయకుడైయున్నాడు. బైబిల్ క్రమంగా చదవాలని తలంచి

ఆదికాండం మొదలు అపోసతలుల కార్యల వరకు నేటికి చదివాను. ప్రమకతలతో ఎలా

వాట్లాడారో దేవుని ఉదే�శ్యలు మనుష�్యలపట్ల ఎట్లుండునో గ్రహించే కృపనిచ్చారు.

''అయయా, నాకు నీ వాక్యంలో ఆశ్చిర్యవెన� సంగతులు గ్రహించనట్లు నా ఆత్మీయ

నేత్రాలు తెరవండి. అని ప్రార్థించాను. పపబువే నాకు ఆధిక్యతనిక్చి నడిపిస్తున్నారు.

''నీ స్వరంతో వాట్లాడు ప్రభువా—— అని ప్రాధేయపడి పపార్థించుచున్నాను. అదే

రీతిగా నన్ను గురతుంచుకొని కాపాడు ప్రభువు అని ఆయన పాదాలపై పడి స్తుతించి

కృతజ్ఞత చూపుతున్నాను. నాకు జకక్యయి కదీద అంటే ఇష్టం. పేరుపెట్టి పిలిచి, యింటికి

చేరిన యసయ్య మంచిదేవుడు. శతాధిపతి సేవకుని కోసం అడిగితే వాట వాత్రంగా

సలవిచ్చి స్వస్థపర్చిన ప్రభువు. అదభుతాలు చేసే ఆశ్చిర్యకరుడైన యేసు.

కీర్తనలు, సామెతలు యెషయా గ్రంథంలోని వాగ్దానాలు ఎకుకవగా ధ్యానం చేయడం

నాకు పరమానందాన్ని కల్గిస్తుంది. పాపినైన నన్ను రక్షించి, పేదరికంలో నాకు అండగా

నుండి, మళ్ళీ]నతంలో నున్న నాకు జ్ఞానవు మిచ్చి నడిపించిన నా ప్రభువు, నా రక్షకుడు.

1 కొరింథీ 1:27-30

దేవుడు మళ్ళీ]వారిని ఏరపరచుకొని జ్ఞానులను సిగ్గుపరచువాడు. లోకంలో ఎన్నికలేని

వారిని, తృణీకరింపబడినవారిని ఏరపరచుకున్నాడు. ఎట్టి అర�తలేని నన్ను ప్రేమించిన

యేసుకు నేనేమివ్వగలను?

నా రక్షణ పాపత చేబాని దేవుని కృప్రై వేడుకుంటున్నాను

నా కోసం నా కుటుంబం రక్షణ కోసం దయయుంచి ప్రార్థించమనవి.

''నీ పాదం వ్రెుకకదన్ నిత్యము జీవించి నిన్నే పాడి కీర్తించెదన్.

Photograph from page 106 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 106

అక్షరాలు రాని నన్ను

అదభుతంగా కాపాడిన రక్షకుడు

నా క్రీస్తు

శ్రీమతి.సుశీల.

నా పేరు సుశీల. నా తంపడి, తల్ల విగ్రహారాదీభకులు, పేదవారు. వెంకటేశవర్లు,

అమర్ లింగమ్మ గార్లు. వేము నలుగురము బిడ్డలవూ ఆడ్రపిల్లలవే. నేను వూడవ

అవ్మాయిని. నాకు 17 సంవత్సరాల వయససులో కడుపులో గడ్డ ఉందని డాకట్ర్లు పరీక్ష

వలన తెలిసింది. ఆపరేషన్ తప్పదన్నారు. ఎన్నో ఆసపత్రయలు తిరిగి మందులు వాడావు.

ఆ గడ్రు కరుగలేదు.

దేవుడు తనను ప్రేమించుటకై కొందరిని సిద్ధవు చేసి, సువార్త చెప్పుటకు

ఏరపరచుకొని, కొన్ని వ్యాధులు, బాధలు, శోధనల దావరా క్రీస్తు ప్రేమను గుర్తించువారిగా

సిద్ధపరిచగలరని నేను తెలసుకున్నాను. స్పష్టంగా వాట్లాడగల్గిన నన్ను ఆయన నోటి

బారగా సువార్తికురాలిగా సిద్ధపర్చుటకై, కీర్తనలు 119:72 పశమనొందుట ఆయన కట్టడ్రలు

5

నేర్చుకొనుటకు వేలాయనని గ్రహించాను. నా శక్తికి మించిన శోధన ఆయన రానీయలేదు.

క్రైస్తవ సోదరి గొప్ప విశ్వసి క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుటకు వుందుకు వచ్చి క్రీస్తు

సువార్త మహిమలు బయలుపర్చి అదభుత స్వస్థతలు వివరించారు. చదువురాని నేను

బిఅవాయక హృదయంతో క్రీస్తును గురించి శ్రద్ధగా విన్నాను. క్రీస్తు చేయగల స్వస్థతను

తీ

కూడా నమ్మి, కన్నీటితో క్రీస్తు సిలువచెంత చేరాను. ప్రభువు గొప్ప దర్శనమిచ్చారు.

6

0

డాకట్రు రూపంలో వచ్చి నాకు సవయంగా ఆపరేషన్ చేసినట్లుగా నేను చూచాను. ''నీ గడ్డ

1

తీసివేస్తానవ్మా—— అంటా సాటిగా నాతో వాట్లాడారు. అదభుతంగా నాకు స్వస్థత లభించింది.

క్రీస్తు అందించే రక్షణ భాగ్యాన్ని పశ్చాత్తాపం దావరా సిలువ రకాతన్ని ఆపశయించి

పొందుకున్నాను. స్థానికంగా క్రీస్తును వెంబడించే విశ్వసులు పోవు మందిరములో బాప్తస్మ

అనుభవం తర్వాత క్రీస్తును ప్రేమిస్తూ సాగిపోయాను. మరలా నాకు 25 సం��ల తర్వాత

ప్రభువు స్వరం మరలా వినిపించింది.

''అవ్మా సు�లా, నా సేవ చేస్తావా?—— ''అయయా, నాకు చదువు రాదుకదా ప్రభువా,

అని జవాబిచ్చాను. దేవుని చితాతన్ని కనిపెట్టసాగాను. వెంటనే పరిశుదాథత్మ అభిషేకము

నన్ను తాకింది. అన్యభాషలలో వాట్లాడ్రసాగాను. ప్రభువు మరలా వాట్లాడారు. ''అవ్మా,

నీకు చదువిస్తాను. నేను తోడుగా ఉంటాను—— అన్నారు. నేనెట్లు పపకటించాలో ప్రార్థించాను.

నా జీవితంలో అందరా ఆశ్చిర్యపడురీతిగా నన్ను దీవించి బై�ల్ చదువు

జ్ఞానమిచ్చారు. పాటలు పుస్తకము చూచి పాడగలను. ఇది నిజంగా అదభుతమే. ప్రభువు

నేర్పించిన విద్య. వా స్వకీయులెవవరా నా మతాన్ని అంగీకరించలేదు. నాపై నిందలు

వేసారు. వేదనలు, శోధనలు యిరుగు పొరుగు వారి దావరా శ్రమలు తప్పలేదు. ప్రభువు

నా చెయ్యిపట్టి ధైర్యం చెపిప, నన్ను ఆశ్చిర్యంగా నాటి నుండి నేటివరకు 1978 సం��

నుండి 2007 సం�� వరకు ఆయన సేవలో నన్నుంచారు. క్రీస్తును నమ్మిన వ్యక్తిని ఒక

క్రైస్తవుని నా కులం కాని వారిని సేవలో కలిసి చేయుటకు ప్రభువే అనుగ్రహాన్నిచ్చి వివాహం

జరిపించారు. నా భర్తతో కలిసి సేవ చేస్తూ ఒక చిన్న మందిరాన్ని నిరి�ంచు ప్రయత్నంలో

ఉన్నావు.

వా జీవితంలో దేవుడు చేస్తున్న అదుతాలు వా శాంతి సంతోశాలు, నిబ్బరవెన�

అచంచల విశ్వస జీవితాన్ని, సాకషాల్ని గమనించిన నా తోబుట్టువులు ఈ మధ్య క్రీస్తు

ప్రేమకు ఆకరి�ంపబడ్డారు.

మత్తయి 11:28 ప్రయాసపడి భారము మాయువార్లారా నా యొద్దకు రండి మీకు

విశ్ంతిని కలుగజేస్తానన్న క్రీస్తు ఆహ్వానాన్ని అంగీకరించి క్రీస్తును నవ్మారు. నీవును నీ

యింటివారు రక్షింపబడుదురను వాక్యం దావరా నా స్వకీయుల రక్షణ భాగయమురకై నా

సువార్తలో పఘలితాన్నిచ్చిన క్రీస్తుకే స్తుతి సోతపతములు. నా తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో

రక్షణానుభవాన్ని పొందారు. హల్లెలూయా!

1978 సం��లో నేను పొందిన రక్షణను బట్టి క్రీస్తు నా కిచ్చిన వాగాథనవు పహాచ్చిరికను

బట్టి బభాధిగంతముల వరకు సాక్షిగా ఉండాలని అనేకులను రక్షణ వారివులో నడిపించాలనే

భారంతో, దగిరున్న పల్లెలు, ప్రాంతాలన్నీ తిరుగుచూ చిన్నగా గృహాకూడికలలో పాటలుపాడి,

వాక్యము విరించగల వాక్చాితుర్యము ప్రభువు వరమిచ్చిన కృపతో సేవలో సాగిపోతున్నాను.

లాకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తుయేసువచ్చెినను వాక్యాన్ని బోధిస్తూ

క్రీస్తుకు ప్రతినిధులుగా సాక్షులుగా సాగిపోతున్నావు. వా స్వకీయులెందరో దేవునిని ఎరుగని

వారున్నారు. వారి రకష్ణై దయతో ప్రార్థించండి.

నే యేసుని వెలుగులో నడిచెదను

రాత్రింబగలాయనతో నడిచెదను

యేసే నా రక్షకుడు——

క్రీసేత వారిం, సత్యం, జీవం. వా జీవిత యాపతలో క్రీస్తు గురిగా పరలోక

యాపతలో సాగిపోతూ అందరమూ రాకడ్లో ఎతతబడేలా పపార్థిద్దావు.

Photograph from page 107 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 107

నీకు నా కృప చాలనని

అబభయమిచ్చిన యేసు నా

రక్షకుడు

శ్రీమతి. � దేవి.

నేను విజయవాడలోనే బాల్యాన్ని గడిపాను. పెద్ద

కుటుంబంలో ఐదు మందిలో నాకు యిద్దరు అన్నయ్యలు, యిద్దరు అక్కలు ఉన్నారు.

ప్రభువును నేనే పపధమంగా తెలిసికున్నాను గనుక దేవుని దృషిటలో పపధమపఘలాన్ని నా

పుట్టింటికి సమీపంలో ఆదిలకిష్మ పేరుగల ఆంటీ ఉండేవారు. క్రీస్తును నమ్మిన గొప్ప

విశ్వసి ''ఇతరుల భారం బభరించు దేవుని ఆశీర్వాదం ధరించు.—— అనే మంచి పొరుగు

వానివలె వానసిక గాయాలతో యాజకులు, లేవీయులు పట్టించుకొని బాట సారిని

సమరయ్యుడు ఆదరించి సేదతీర్చిన రీతిగా ఆంటీ నా జీవితంలో ఎంతో ఆప్యాయత

చూపి క్రీస్తు ప్రేమను రుచి చూపించారు. నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించు అనేవాట

తు.చ తప్పకుండా పాటించిన ఆంటీవాటలు పూర్తిగా విశ్వసనీయంగా గౌరవించాను.

5

మంచి మనసాసక్షితో, పరిశుదాథత్మ నిండిన హృదయంతో విశ్వస సంపూర్ణి నిశ్చియత

కలిగి యదార్ద హృదయంలో గొప్ప సాక్షిగా క్రీస్తు పపతినిధి జీవించు జీవితం ప్రతి క్రైస్తవ

విశ్వసికి అత్యవసరమని ప్రత్యక్ష సాక్ష్యంగా చెపిపంది. క్రీస్తు అనుచరురాలు ఆంటీ

బిఅనవచ్చు.

తీ

యెహోవా దేవుడుగా లేని జనంగా ఉన్న నేను తీపవ బాధలలో చెదరిన గుండె

7

0

గాయాలలో, అశాంతితో బాదపడేదాన్ని. చెదరిన గుండెల్ని బాగుచేయగల స్రవ శక్తిమంతుడైన

1

క్రీసేత. సతాత కలిగిన వాడుగా, అనేక సమస్యలు, శ్రమలలో నుండి రక్షించిన నా ప్రభువు

నాకు మంచి ప్నేహితుడ్రయయారు. ఆయనే గొప్ప విగ్రహారాధనా పాపం నుండి నన్ను

తపిపంచారు. గతంలో చాలా పూజలు చేస్తూ దసరా సంబరాలు చేసే వారం ఇంట్లోనే

చాలా పెద్ద విగ్రహం ఒక అమ్మవారిది ఉండేది. రెండు పూటలా దానికి నైవేద్యం పెట్టి

ఆరాధించే పాపం చేయు గృహం నుండి నన్ను ప్రత్యేకించి, అగ్నిలోనుండి లాగినట్లు

తపిపంచి రక్షించారు.

కీర్తనలు 33:12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధనయిలు. ఆయన తనకు

స్వాస్థయముగా ఏరుపరచుకొను జనులు ధనయిలని గ్రహించాను. నా దేవుడే నాకు కావాలని

ఆయన పపజగా ఉండాలని ఆశించాను. ఆదిలకిష్మ ఆంటి నాకు దైవ గ్రంధం బైబిల్ను

బహుమతిగా యిచ్చారు. ఆ సత్యవేద గ్రంధము ఎంతో విలువైన వాగ్దానాల సంపుటి.

దేవుడు నా కిచ్చిన ప్రప్రధమ వాగాథనవు.

''అన్యజనాంగాలనుండి నిన్ను వేరుపరచి ఇపశ్యేలు యొక్క జనాంగంగా చేస్తాను.——

హల్లెలూయా నేను క్రీస్తు జనాంగంలో ఒక వ్యక్తిగా నున్నాను. నాకు బాల్యం నుండి

నిజదేవుడెవరు? ఎలా తెలిసికోవాలోనన్న తీపవతపన ఉండేది. దేవుని గొప్పతనాన్ని అనుభవ

పూర్వకంగా రుచిచూచి తెలసుకోవాలనే ఆశ ఉండేది.

తెలియని రీతిగా క్రైస్తవ విశ్వసి ఆదిలకిష్మ ఆంటి దావరా క్రీస్తును కనుగొన్నాను.

10 సం��లుగా క్రీస్తు ఆయన ప్రేమతో నన్ను నడిపిస్తున్నారు. ఆయన ప్రేమ కృపలనుబభవిస్తున్న

నేను, వా స్వకీయులందరికీ ఆ ప్రేమ పంచాలనే నా కోరిక. నాకు కూడా గతంలో

జీవితం చాలా నిరాశ, నిసపృహాతోఉండేది. అది ప్రతి జీవితంలో ఉండే ఒక శ�న్యాన్ని

దేవుడే నింపాలి. జీవితానికొక గరి, గమ్యం ఉండాలి. ఒక అర్థం ఉందని గ్రహించాలి.

క్రీస్తు ప్రేమ, సిలువలో నా పాపాలకై చిందిన రకత్ధారల విలువ, ఆయన కర్ణ, కషమా

గుణం, ఆయన న్యాయ తీరుప, గద్దింపు, శిక్ష తెలిసికొన్నాను. ఆయనిచ్చు బహువానాలైన

ఆత్మ వరాలుండాలి ఆయన కృప దీవెనలకై భారంతో ప్రార్థించేదాన్ని. దేవుని చితాతన్ని

గ్రహించుట ఎట్లో అవగాహనవైంది. క్రీస్తు కొన్ని సమస్యలుచ్చి, దానిని వాక్యజ్ఞానంలో,

వినయ ప్రార్థనలో జవాబిచ్చిన అనుభవం మరుపురానిది. సమస్యలు పరిషకరించు ప్రతి

సంవత్సరం క్రొత్త వాగ్దానాలు చేపటాటను.

''పురుగు వంటి యాకోబా, భయపడకు నీకుతోడైయుంటాను.——

''నా కృప నిన్ను విడువదు——

'' నా కృప నీకు చాలను.

మన జీవితములో సరియైన గురిలేక, ఏదో ఒకటి జరుగకమానదు. జీవితంలో

ఏదీ సాధించలేవు అని చింతించక, నిరాశను దారం చేసికొని ఒక ప్రత్యేక పద్ధతిలో

దేవుడు తన సవంత ప్రణాళిక చొప్పున నడిపించగలడని నవ్మాలి. ఆయన అధికారానికి

వినయంగా తలవంచాలి. అదే క్రైస్తవుని కర్తవయము. దేవుని కృప నా దృషిలో అకష్యపాపత.

అడిగిన కొదీద పొందగలవు. 5 రొట్టెలు 2 చేపలు క్రీస్తు దీవించి పంచగా ఇంకా మిగిలనట్లు,

గిన్నె నిండి పొర్లి పారర కృపలెన్నో దేవుడు మనరకై దాచియుంచనని నవ్మాలి. నేను నా

జీవితంలో నేను నిరాశనిండి నిరీక్షణ పొందిన అనుభవాల్ని నావలె గతంలో బాధల్లో

ఉన్నవారికి గొప్ప దేవుడని చెప్పుట కాదు, క్రీస్తు గొప్ప రక్షకుడు. జీవితాల సంరకష్కుడని

సాకష్యమివ్వాలనే ఆశ. క్రీస్తు కేందంగా ఉండు ఆప్యాయతలో నమ్మకమైన ఆప్యాయత,

తీపవవెన�ది, జ్ఞానం నిండినది. కృతజ్ఞత గలది. సంతోషంగల ఆప్యాయత నందించే దేవుడని

అనుభవించాలి. క్రీస్తు ప్రేమ నన్ను తొందర్ చేస్తుందని పౌలు భక్తుడు చెపాపరు. ఆదిలకిష్మ

ఆంటీలో అట్టి భారం వా పట్ల పపరభువుంచిన క్రీస్తుకే నా వందనాలు చెల్లిసతున్నాను.

ఆమె తన వంటా, వారుప కుటుంబ భారాన్ని సమర్థవంతంగా నెరవేర్చుటే కాక,

ప్రతి రోజూ, ఒకక్పూటెన� వాతో దేవుని విషయాలు తెల్పి. మంచి పాటలు పాడి ప్రార్థన

చేసేవారు. ఆము వాట్లాడుచూ వున్నప్పుడు దేవుడే వాట్లాడుచున్నారా? అనే భావాలుండేవి.

ఆమె దయగల వాటలు, క్రీస్తు ఆములో ఉండి నా కవసరవెన� వాటలను అందిస్తున్నారా?

అని తలంచే దాన్ని. ఆము నిజ విశ్వసి, క్రీస్తు సవరూపంలో రూపాంతర అనుభవం పొందిన

క్రీస్తు అనుచరురాలు. ఆము ప్రజలకు చేయు సేవ డబ్బభరూపంగానే కాక తను సవయంగా

ఉపచారం చేస్తూ అవసరతలో నున్నవారిని ఆదుకొను ఉపకారి. దేవునికి వానవులకు

వార్ధివలె విజ్ఞాపన కర్తగా నున్నారు.

దేవుని ప్రేమ రక్షణ అవసరత గ్రహించి రక్షణానుభవాన్ని పొంది చెప్పశక్యవెన�

ఆనందంతో క్రీస్తును వెంబడిస్తున్న నేను కొద్దిమందిమి కలిసి రోజూ ప్రార్థన సహవాసం

చేయు పఘలితంగా చిన్న స్థలంలో మందిరముగా ఏరాపటు చేసికున్నావు. దేవుని పని

సవ్యంగా జరుగుటకు పసైతాను కిష్టలేదు గనుక రక్షించబడుచున్న ఆత్మల అభివృద్ధి, గీతాలు

పాడిస్తుతించుట ప్రార్థనలు జరుగుటను బట్టి మండిపడిన పసైతాను వా నాన్నగారి దావరా

ఆటంకాలు కల్గించారు. నాకు చాలా బభయాంధోనళ కల్గింది. దేవుని సన్నిధిని

వ్యతిరేకించుటలో శ్పం వల్ల వా నాన్నను దేవుడు శిక్షిస్తాడ్రనే భయం కల్గింది. ఒంటరిగా

దేవుని మొఱ్ఱ]పెటాటను.

''ప్రభువా, వా నాన్న గారేమి చేస్తున్నారో వారికి తెలియదు. వారిని క్షమించు. ఏ

5

ఉగ్రత రానీకండి. ము�]పెట్టె పెనుగులాడి చేసిన బేతేలులో యాకోబు ప్రార్థన, బిడ్డలకై

హన్నా దుఃఖంతో ప్రార్థన, విధవరాలు గోజాడి వాటి వాటికి వేడుకొని ప్రాధేయపడ్డాను.

భారంతో ప్రార్థన చేయగా, వా నాన్న గారికి శిక్ష తపిపంచారు.

బిఆ రోజుల్లో నాకు నిపద పటేటది కాదు. ఇంట్లో గలిబిలి, చిరాకు, చికుకలు చిరాకులతో

తీ

ఉన్న వాతో ఆంటి సహకరించి వేమందరము కలిసి ప్రార్థించి కనిపెటాటవు. ''ప్రభువా,

8

0

1నా తంపడికి పడు శిక్ష నాకు వేయండి. నేనే బభరిస్తాను. వా నాన్నగార్ని వారి పాపం వలన

శిక్ష వేయకండి.—— రోషముగల దేవుడు, న్యాయం చేయగల సమర్థుడు యాకిసడెంట్ దావరా

సవలప గాయాలతో తపిపంచి రక్షించారు. నా వ్యక్తిగత జీవితంలో నా బావగారితో నా

వివాహం నాకు సమ్మతమే గనుక అది జరగాలని ఆశించి ప్రార్థించే దాన్ని. కొన్ని ఆటంకాలు

చెలరేగాయి. దేవుని సన్నిధిలో దేవుడు నేను ఎలా ప్రార్థించి జవాబు పొందాలో నాకు

నేర్పించారు.—— నాకు సరియైన రీతిగా వివాహం జరిగించండి—— అనుటకు బదులుగా

''ప్రభువా, నీ చిత్త ప్రకారం నా వివాహ జీవితం నిర�యించండి. అని అడగాలని

తెలిసింది. మన సవంత ఆలోచనలకు చోటియ్యక యెహోవా ఆదీభనవునకు ఆధారపడాలి.

చిన్న సమస్యలలో కూడా గొప్ప జవాబిచ్చు దేవుని ఆపశయించాను గనుక ఎన్నడు భయపడక

ఆయనను పూర్ణిమనససుతో సేవిస్తూ నా మనససు దేవుని మీద అనుకొనినప్పుడు ఆయన

నన్ను పూర్ణి శాంతితో నింపారు. నా వివాహమునకు క్రీసేత అధిపతిగా ఉండి ఘనంగా

నేను కోరినట్లు ఒక్ 25వ తేదీ వచ్చు నట్లుగా ప్రార్థించగా అదే రీతిగా జరిపించారు. నేను

ఆత్మీయ స్థితిలో బాల్యవయససుగా నా సవంత కోరికలు నేను నిర్ణయించుకొని కేషమంగా

చేయమని అడిగేదాన్ని. కానీ ఆత్మీయంగా ఎదిగిన తర్వాత అన్నీ ''నీ చిత్తమైతే నీవే చూడండి

ప్రభువా అని సంపూర్ణి సమరపణ ప్రార్థన చేయుట నేర్చుకున్నాను.

నా వివాహ జీవితం విజయవాడలో కృపానిధి సంఘంకు సమీపంగా నున్న యింట్లో

నివాసం దావరా దేవుడు దీవించారు. వా అతతగారింటి వారంతా విగ్రహారాదీభకులు కానీ

వా చిన్నతత గారు క్రీస్తు విశ్వసిగా నుండుట నా భాగ్యవు. రోజూ దేవుని మందిరంలో

పాటలు ప్రార్థన నా యింటికి వినిపంచుట దావరా చాలా ఆనందించుచున్నాను. నేనెరిగిన

వ్యక్తి అతతవారి కుటుంబంలో చేరాలని వా చిన్న అత్తగారు పపారిదంచినట్లు నేను క్రీస్తు

విశ్వసిగా చేరుటను బట్టి ఆమె సాకష్మిచ్చి ఆనందపడుట నాకు పరమానందం కల్గింది.

గురి చూచి దేవుని వైపు చూచుచా, విశ్వసమునకు కర్తయు దాని కొనసాగించువాని వైపు

చూస్తూ నా ఈ జీవిత పరుగును ఓపిగ్గా కొనసాగిస్తున్నాను.

యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నాతన బలాన్ని పొందుట

పక్షిరాజులా రెక్కలు చాచి ఎగురుతారని, అలయక పరురగతతుతారని సొమ్మసిల్లక నడుస్తారని

స్పష్టంగా తెలిసికుంటున్నాను. అన్ని దికుకలకు పరిరగతేతవాడు చివరకు ఏ దికుకలేనివాడవు

తాడు. గురితో ప్రారంభించిన వారికి ప్రతిఫలం లభించక తప్పదు. ప్రియ చదువరీ తేనెలారే

ప్రభుని వాటలు బైబిలులో ఎన్నో వున్నాయి. మన మంత్ నవ్మాలి. విశ్వసంతో జీవితం

గురితో సాగించాలి. అట్టి కృప నీకు నాకు దేవుడివ్వాలని ప్రార్థిస్తూ, నా స్వకీయులంతా

ఈ రక్షణానుభవాన్ని పొందునట్లు ప్రార్థించండి. ప్రభువు మనరకై మరణించాడు. మన

పాపాలకై నిత్యజీవవు నిచ్చుటకే సజీవుడ్రయయారన్నది నమ్మదగిన నిజవు.

మళుదవా వెళుదవా

కలవరి గిరివరకు వెళుదమా,

దారంబు, భారంబు చేరలేమని చెప్పక

శాంతి దొరుకునకక్డే,సమాధాన మకక్డే

వింత మనోభావమంతా

తొలగు నకక్డే

యిదే విశ్వసిగా మన గమ్యం. నా ఆత్మీయ యాపతకు కృపానిధి సంఘ కాపరి,

వారి సరభ్యుల ప్రేమ ఎంతో సహకారిన్నిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. వీరు ఈ తరం

యేసు సాకషులే. నేనుకూడా ఆ గొప్ప సాక్షి సమూహంలో ఒక వ్యక్తిగా చేరుటకు సహకరించిన

ఉశా ఆంటీకి, నా సాక్ష్యాన్ని పపచురించుటలో సహకరించిన పరగస� టీచర్ గారిక నా కృతజ్ఞతలు.

పపరభువుకై సదా మహిమ కల్గును గాక ఆవేన్!

ప్రభువు పాదములచెంత, మీ సోదరి, � దేవి.

Photograph from page 109 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 109

మరణపు అంచన నిల్చిన నన్ను

పబతికించిన జీవాధిపతి క్రీసేత

5

��మతి. వాలిని.

లినా పేరు వాలిని. బంటీ అంటారు. పశ్చిమగోదావరి జిల్లా నిడిదవోలులో నా

తీ

బాల్యాన్ని గడిపాను. వా తల్ల దండ్రులు స్థానికంగా మంచి పేరున్న క్రైస్తవులు. దైవ

9

0సేవాకార్య క్రమాలలో లీనమై యుంటారు. � నేతల కృపావరం గారు, శ్రీమతి విజయలకిష్మ

1

గార్లు విద్యారంగంలో గణనీయ సేవలందించి పదవీ విరమణ గావించి, దైవసేవ చేస్తున్నారు.

నేను వా తవ్ముడు ఆనంద్, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి కుటుంబాలతో అమెరికాలో

నివసిస్తున్నావు. వా అమ్మగారి పెద్దన్నయ్య డాకట్ర్ కాలి భాసకర్ గారు అమెరికాలో స్థిరపడిన

కుటుంబికులు. పిన్ని రత్న గారు, జగదీష� గారు వాకు అండగా ఉంటారు. ఎంతో గొప్ప

బలగమున్న ఆర్థిక సోధముత కల్గియున్ననా, క్రీస్తు జీవిత అధిపతిగా ఉండాలని, ప్రతి

సమస్యలో దేవుని చితాతన్ని గ్రహించాలని నాకు దేవుడు నా శ్రమలో నేర్పించిన ప్రాముఖ్య

పాఠము. పసితనం నుండి విశ్వసం గురించి తెలసుకోగలాిను. విశ్వసం దేవుని ఆజ్ఞను

ఆశయిస్తుంది. విశ్వసకార్యాలు పంపంగానే ఉంటాయి. తిరుగు లేని విశ్వసానికి

అలవాటుపడితే నాతన అదభుతాలతో జీవితాన్ని అలరిస్తాడు. ఆ జీవితం అదృశ్యవెన�

వాటిని విశ్వస నేత్రాలతో చూడడవు నేర్చుకుంటుంది. దేవుడు పెట్టిన పరీక్షల దావరా

సత్యాన్ని రక్షణ హామీని, విశ్వస నిరూపణ అర్థం చేసికోగలదు. శ్రమ, రోగం ఒంటరిగానే

వస్తాయి. వ్యక్తిగతంగా బాధను కల్గిస్తాయన్న సత్యము నా పట్ల నెరవేరింది. నేను వింత

వ్యాధికి గురైనాను. తల్ల దండ్రులకు దారంగా ఉన్ననా, గొప్ప ప్రేమగల భర్త, ఆదర్శాలు,

ఆశయాలుగల విశ్వసుల కుటుంబంలో ఏరైక పుపతుడు నాకు భర్తగా ప్రభువే ఇచ్చారు.

దానిరకై సదా దేవునికి, నా భర్త తల్ల దండ్రులకు కృతజ్ఞత కల్గి ఉంటాను.

1972 మార్చి 28 తేదీ జన్మించాను. ఎవు.సి.ఎ. చదివి సావేయిల్ పపమాద్ గారిని

వివాహావాడాను. వారు పపవాసాందులుగా అమెరికాలో స్థిరపడ్డారు. 1997 ఫిపబవరిలో

వివాహం జరిగింది. బాల్యం నుండి వుస్లం సోదరులవలె ఉపవాస దీక్ష. క్రమంగా ప్రార్థన

చేసికొని అతి భక్తితో గడిపాను. ఆరాధనలకు హాజరగుట యిష్టతగా ఉంటా సుఖ జీవనం

జీవిస్తున్న నేను గొప్ప వ్యాధి అనే శోధన ఎదురుకన్నాను. 1998 సం��లో గర్బుం ధరించానన్న

ఆనందంతో ఉత్సాహంగా ప్రేమించే భర్త, ఆదరించే అతతవావులు, ఫోన్ దావరా సన్నిహితంగా

ఉండే పిన్ని, వామయ్యలతో హాయిగా పబతికే నేను దుఃఖాన్ని ఎదురొకన్నాను.

నేను మోసే గర్బుం సహాజవెన�ది కాదని వుత్యాల గర్బిుణి అని నిర్ధారణ చేసారు.

() అది గర్బుసంచిలో అసాధారణ స్థితికి చేరింది. లోపలభాగంలో రకత్కణాలు చిట్లిపోయాయి.

అతి ప్రమాద స్థితికి చేరింది. అది లోపలి భాగాలకే పరిమితి కాకుండా మెదడులో నరాలలో

గణనీయమైన వారుపలు కల్గించి అలజడి రేపు అనార్యోంతో కృంగిపోవు స్థితికి తెచ్చింది.

నా పరిస్థితికి నా భర్త లోపల బాధ కల్గినను అచంచల భక్తి విశ్వసాలను పపదర్శించి నన్ను

ధైర్యపరిచి అనురాగంతో కలిమిలో, లేమిలో, బాధలో, అనారోగ్యంలో మంచి భర్తగా అండగా

నిలిచారు. దేవునికే స్తుతి. కొన్ని నెలలు అత్త వామలు వాతో ఉండి. ఉపవాస ప్రార్థనలు,

గొలసు ప్రార్థనలు చేశ్రు. ఎందరో సుపరిచితులు, బంధువులు ఎడ్రతెగక ప్రార్థించారు.

మెదడు నరాల స్థితి క్యానసర్కు దారితీయు ప్రమాదమున్నదని ఎంచి, వుందు జాగ్రత్తగా

మెదడు ఆపరేషన్ దావరా చికిత్స ఆరంభించారు. వా తల్ల దండ్రులకు సందేశ్న్నివ్వగానే

అమెరికా వచ్చేసారు.

యాకోబు 5:13-16

మీలో ఎవరిరకైనా పశమ సంబభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరైన రోగియె�ు

యున్నారా? మీ పాపములు ఒకరితో నొకరు ఒప్పుకోవాలి. ఈ ఒక్క ఆజ్ఞను విధేయతతో

ప్రతి ఒక్కరము పాటిస్తూ నమ్మకంగా వినయంతో పపార్థించావు. ప్రతి ఒక్కరము

త్యాగధనుడైన క్రీస్తు సిలువ చెంత చేరావు. క్షమాపణ కోరావు. కృప్రై కనిపెటాటవు.

''ప్రభువా! నాకు జీవాన్ని ప్రసాదించండి. ఎంతో ప్రేమించే భర్తతో, నా స్వకీయులతో

నీ ప్రేమ పంచుకొని, నీకు సాక్షిగా అనేక స�లాలో నీ మహిమ పపచురము చేయు పాత్రగా

దీవించండి.—— అని పడకపై నిరీక్షణతో రోదించేదాన్ని. నా కన్నా నా భర్త ఎకుకవగా

ప్రార్థన చేస్తూ బైబిల్ వాక్యాన్ని ఆపరేషన్ నీర్సంలో, కీమాదీెరఫ్ ఇచ్చిన బాధలో నుండగా

కీర్తనలు 23 పపతివచనాన్ని ధ్యాన పూరితంగా వినిపించే వారు. నేను అసహాయంగా

సొమ్మసిల్లి. కోవాస్థితిలో నున్న తరుణంలో తల్లడిల్లిన హృదయ ఘోషలో అమ్మ నాన్న నా

ప్రక్క చేరారు. అమ్మ చల్లని చేతి స్పర్శ నాకు తీయని స్పృహానిచ్చింది. యిహలోక తల్ల

తీయని మమతానురాగాలు గల తాకిడి యింత గొప్ప ధన్యత నిసేత తల్ల మరచినా తంపడి

విడ్రచినా, కనుపాపగా కాసే నా పరలోకపు తంపడి ప్రేమ వరి�ంచతరమా? యిదే

అనుభవించాను. కియోదీెరఫ్ శరీరాన్ని కీషణింపజేసింది. దాని పర్యవసానంగా తల వెంటుకలు

రాలిపోవుట రకతము బలహానవై కౌంటు గణనీయంగా తగిపోవుట, రకత్స్తావం ముదలగు

వ్యాధులు బాధించసాగాయి. నా భర్త ఎన్నడ్రా నిరాశకు చోటివవలేదు. నన్ను కూడా దిగులు

పడకుండా కాపలా కాస్తూ సంరక్షించేవారు. మనలను కాపాడు వాడు కునుకడు నిపదపోడు

5

సజీవుడు, జీవమిచు వాడు శాంతి పపధాత అని నమ్మక వుంచుటే కాదు, క్రియారూపంగా

బిఆ విశ్వసం ధృడభ్రవెన�దిగా, ఆశ్భావాలనిచ్చి అందరిలో ప్రభువు గొప్పకార్యాన్ని చేసారు.

ప్రభువునకే స్తుతి మహిమ చెల్లించావు. క్రమంగా నేను వ్యాధి తీపవత నుండి కోలుకోసాగాను.

శ్రమలనేవి దృడభ్రవెన� విశ్వసము తాళం చెవులని సంతోశాన్ని మబభ దాగిన సారయినిగా

తీ

0నిలుస్తాయి. కష్టకాలంలో నడిపిచేది విశ్వసం.

1

1

యోహాను 15:18, ఇట్టి విశ్వసాన్నే క్రీస్తు తన శిష్యులకు నేరాపడు. పశమ పరీక్షలలో

విజేతలుగా నిలిచావు. వా బందువులలో ఏకత్వం, ప్రేవానురాగాలు అధికమయయాయి.

ఈ ప్రార్థించిన తరుణాల్లో, ఆధాయాత్మక అభివృద్ధికి స్పష్టంగా చూచావు. విశ్వస శిఖరాలు

చేర్చిన క్రీస్తు పపశంసనీయుడు.

''నా చెంత నీవు చేరియుండగా ఏ చింత అయినా నన్ను సోకునా? ఏ అపాయమునకు

నేను భయపడను. గాడాంధకారపు లోయయెన�, మరణవు, హింస అయినా ఏదీ క్రీస్తు

ప్రేమ నుండి దారపర్చిదని నేర్చుకున్నావు.

విశ్వస వీరులుగా ప్రతి క్రైస్తవ వ్యక్తి వుండాలన్న క్రీస్తు ఆశయాన్ని వా జీవితాల్లో

వారిదర్శికులుగా నిజ సాక్షులుగా అ�్నలో నుండి సువర్ణివును పరీక్షించిన సొగసుతో

నను, మవ్ములను నిలిపిన క్రీస్తు ప్రేమకునే సాక్షిని. భాసురంబభగు ప్రభుని సిలువను

గాంచితిని. యేసా నేను సదా నీ దాన్ని అని ప్రార్థించాను.

క్రమంగా నాలో సంపూర్ణి స్వస్థత చేకూరింది.

సామెతలు 3:5,6 సవబుది�ని ఆధారము చేసికొనక పూర్ణి హృదయంతో క్రీస్తును వెంబడించుట

నేర్చుకున్నాను.

నా వివాహ జీవితంలో ఇక గర్బుం ధరించే యోగయముండునో లేదోనని కొందరు

డాకట్రు పలువురు సంశయాన్ని బయలుపర్చారు. ప్రభువా, నాకు తల్లని కాగల ధన్యత

నివ్వగల వాడవు నీవే. అదభుతంగా భయంకర మరణపు అంచన నిల్చిన నన్ను పబతికించావు.

సరవ చిత్తము నీదే. నీ చిత్తము ప్రభూ—— అని కనిపెట్టి పపార్థించావు.

కీర్తనలు 127:3

దేవుని కసాధ్యవెన� దేవెన�ా కలదా? యెహోవా స్వాస్థయముగా ఆరోగయముగల మంచి

బహువానవుగా బాబు నిచ్చారు. అది 2001 వేనెలలో అదభుతమని, బాబును మిరకల్

చైల్ట () అనే వారు ఎంతో చెప్పనశక్యమైన ఆనందాన్ని వాకిచ్చిన దేవుడు ఆరాధనకు

పాపతుడు. ''ఆనంద్ జాషువా—— అని పేరు పెట్టుకుననం.

కీర్తనలు 116:12-14

నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతను? నా రక్షణ పాపత చే బాని కృతజ్ఞతను

అందించగలను. నా జీవితం నేర్పిన పాఠం దేవుడు శ్రమలను సహించుటకు అవసరమైన

సంతోష కరమైన మనోభమాలు, గ్రహించే మనససు, లోబడు స్వభావం, విశ్వసించే మనససు,

లోబడుస్వభావం, విశ్వసించు హృదయము, వినయ విధేయత గల జీవితం అత్యవసరమైన

క్రైస్తవ విధి.

ప్రతి వ్యక్తి అట్టి అనుభవాలు గల క్రైస్తవునిగా ఉండాలి. ''ఎల్లప్పుడు, ఎల్లప్పుడూ

సంతోషవే. యేసు నాతో కూడా నున్నందన దేవునికి మహిమ. హల్లెలూయా!

Photograph from page 111 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 111

సజీవ సాక్ష్యం

ప�మతి సన్నతి

నేను కృశా�జిల్లా ఆందపపదేశ్లో ఒక

కుగ్రామంలో జన్మించాను. విగ్రహారాధన చేయు

కుటుంబంలో పెరిగాను. వివాహము కూడా

విగ్రహారాధికుల్ని చేసుకున్నాను. నా కిదదరు

కువారులు. 1984 సం��లో కొన్ని సమస్యల దావరా

క్రీస్తుతో పరిచయం కల్గింది. అబ్రహాము గారు దైవ జనులు. ఆత్మల భారం కలవారు.

క్రీస్తులో రక్షణ, ఆత్మీయ అనుభవాలు, క్రీస్తును వెంబడించుటలో మెళకువలన్నీ నేర్పించారు.

దేవుని భక్తులు ఎలా పపార్థిస్తారో, క్రీస్తు అనగా ఎవరు? క్రీస్తును రక్షకునిగా

స్వీరిసేత ఎట్టి మంచి అనుభవాలు పొందగలవో వివరించి తెలుపట దావరా నేను

క్రీస్తు సిలువ త్యాగాన్ని క్రీస్తు రకతము యొక్క శక్తిని, ఆయన నావాన్ని ఘనపర్చుటకు

5గల ఔన్నత్యాన్ని గ్రహించాను. క్రీస్తు పాదాల చెంత చేరి క్రీస్తు అందించిన ఉచిత

రక్షణానుభవాన్ని పొందాను.

అబ్రహాము గారు ఒక దైవజనుడు నా సమస్యలలో ప్రార్థన చేసి నన్ను ధైర్యపరిచి,

బిఆత్మీయంగా బలపర్చారు. క్రీస్తులో సమస్యలన్నింటికి పరిశాకరమయిందని పూర్తిగా

తీ

గ్రహించి స్తుతించాను. అబ్రహాము గారి దావరా వాక్య బోధల సారాంశ్న్ని తెలిసికొనుట,

1

1

1

వాక్యము చదువుట ధ్యానించుట, ప్రార్థించే రీతిని నేర్చుకొని క్రీస్తు ప్రేమలో

సాగిపోయాను. నాకు వ్యక్తిగతంగా వాక్యం వాగా�నంగా యిచ్చారు.

ద్వితి 26:19 సమసత జనవుల కంటె నీకు కీర్తి ఘనత స�ందర్యములు కలుగునట్లు

నిన్ను పహాచ్చించెదను. అని పసలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు పతిషిటత జనవై

యుందువు.

''అవ్మా, నీ వ్యక్తిగత రకష్ణతో సరిపెట్టుకోవదుద. నీ కుటుంబవు

దీవించబడాలంటే యెబే�జు ప్రార్థన చేసికో. 1 దినవృ. 4:9,10.

1. నా సరిహాదుదలను విశ్లవు చేయండి.

2. నా గుడారములో పాపం తొలగించండి.

3. నన్ను నిశ్చియముగా దీవించండి.

నీవు దేవుని సేవలో నిలబడితే నీ పిల్లలు పహాచ్చింపబడ్రతారు. అని వాగ్దానం

చేశ్రు. నేను వెంటనే నా జీవితాన్ని సమర్పించుకున్నాను. సమర్పించుకున్న క్షణం

నుండి ఎన్నో ఆశ్చిర్య కార్యములను చూసాను. నా పిల్లల పకషాణ ఎన్నో అదభుతకార్యాలు

దేవుడు చేశ్డు. చదువులో, ఉద్యోగాల్లో ఎంతో దీవించారు. నన్ను లేని స్థితినుండి

లేవనెతిత నా పిల్లలను లో నివాసము చేయుటకు అధికారము ఇచ్చిన దేవునికి

ఖ.ళ.�.

వేవేల కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. నేను కూడా లో అడుగు పెట్టడానికి

ఖ.ళ.�.

దేవుడు నాకిచ్చిన కృపకొరకు వందనాలు చెల్లిసతున్నాను. యెషయా 61:9. దేవుడు

చేసిన వాగాథనవులు అన్నీ నెరవేర్చిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిసతున్నాను.

నీ పిల్లలు పహాచ్చింప బడాలంటే కీలక భావమిదే నేను ప్రభువు సన్నిధిలో

నిబంధన చేసికొని మందిరాన్ని నిర్మించి అనేకుల ఆత్మీయ భారం వహించు

కృపనిచ్చుటను బట్టి నా బిడ్డ పక్షంగా అదభుతాలు ఆశ్చిర్యకార్యాలు చూడగరలాిను.

దీన స్థితి నుండి ఉన్నత స్థితికి పహాచ్చించి బిడ్డలు అమెరికాలో నివాసులుగా నుండు

ధన్యత నిచ్చి దీవించారు. దేవునికే మహిమ ఘనత్.

నేను నా భర్త అమెరికా ప్రయాణం కొనసాగించి జయపపదముగా స్వదేశం

చేరి స్తుతించావు. అమెరికాలో తెలుగు వారి మధ్య నా సాక్ష్యాన్ని పత్రిక రూపంగా

పంచాను. ఎందరో ఆశ్చిర్యపడు రీతిగా సాక్షిగా నిలిపిన క్రీస్తు వందనీయుడు.

యెషయా 61:9 నా రక్షణ స్థిరత గ్రహించిన వాక్యమిదే. ఆయన రకష్న వస్త్తవులను

నాకు ధరింపజేయున్నాడు.

దేవుడు చేసిన వాగాథనవులన్నీ నెరవేర్చిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు

చె�్లసతున్నాను. సంఘములో అదుతాలు.

1 కొరింథీ 12:9 ఆత్మీయ వరాల వివరణలలో స్వస్థపర్చు వరాన్ని ప్రభువిచ్చారు.

దేవుడు నాకు ప్రత్యేక వరాలనిచ్చి ఆశీర్వదించారు. దయయములపై

అధికారాన్నిచ్చారు. ఉపవాస ప్రార్థనా బలంతో వాటలు లేని వారికి వాటలు, కళ్ళు

లేనివారికి కళ్ళు చూపునిచ్చి నా దీన ప్రార్థనకు పఘలాన్నిచ్చారు. కీడ్నాల వ్యాధి, కానసర్

వ్యాధి స్వస్థతలు, వానసిక రుగ్మతలపై జయము, ఉద్యోగము లేని వారికి ఉద్యోగము

పపవేశ్లు. ఆత్మీయంగా నిరుతాసహంతో వెనుకబడినవారు మందిరములో

పునరుజీ�వాన్ని పొందుకొను కృపనిచ్చి వా మందిరంలో జరుగు ప్రార్థనా విజ్ఞాపలను

అంగీకరించి మవ్ములను దేవునిలో ఆనందాన్నిచ్చి ఆదరిస్తున్నారు. దేవుడు ఎంత

Photograph from page 112 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 112

పాపినైన రక్షించి, ఆయనకిష్టవెన� పాత్రగా మలిచి వాడుకుంటారని నా స్వయ

అనుభవం.

ప్రియ చదువరీ, నిన్న కూడా క్రీస్తు రాకడ్లో పరలోకానికి అర్హులుగా చేసి

వట్టి చేతులతో కాక అనేక ఆత్మలను రక్షించి అనేక ఆత్మలపట్ల భారము కల్గి ప్రార్థించి

క్రీస్తులో విజేతలు కావాలని ప్రార్థిస్తున్నాను.

క్రీస్తను యింకా తెలిసికోవాలని, క్రీస్తువలె ఉండాలని, క్రీస్తువలె జీవించాలని,

క్రీస్తును మహిమపరచాలనే నాతన లకషాలు మనలో ఉండాలి. అలాంటి కోరికలు

మన జీవితాల్లో నెరవేరాలని ప్రార్థిస్తూ మీ సోదరి సన్నతి.

5

తీ

2

1

1

నన్ను సిలువ చెంతను

చేర్చిన యాపత

గంటా సావేయిల్, రకనడా.

నేను మంచి క్రైస్తవ విలువలన్న కుటుంబంలోనే

పుట్టి పెరిగాను. నా జీవితంలో బాల్యకాలవు

బందరు, కృశా� జిల్లాలోనే. తప్పు త్రోవను

కోరుకోవడం నా సహజ పపవృతితగా గ్రహించాను.

నా జీవితంలో నిరాశతో నా జీవితాన్ని

అంతమయిందించు ప్రయత్నం చేసాను. నా జీవిత

వివరాలన్నీ మీదో పంచుకోవాలని నా అభిలాష.

వా కుటుంబవులో తల్లిదండ్రులు క్రీస్తును సేవించే విశ్వసం మీద ఆధారపడి

జీవించిన సువార్తికులు. � గంటా ఏబల్ గారు, పద్మగారు వా తల్ల దండ్రులు. మపదాసులో

దానియేలు అయ్యగారు స్థాపించిన సంస్థలో ఒక విభాగంలో సేవ చేసారు. నాకు ఒక

అక్క తవ్ముడున్నారు. నిత్యవసరాలకు వా కుంటుంబం ఎన్నో విభిన్న అనుభవాలెదురోకవడం

నాకు తెలసు.

ప్రతి సంఘటనల దావరా క్రీస్తు బోధలను బోదించు పరిశుద్ధ వాతావరణంలోనే

గడిపాను. ప్రతి ఉదయము పాటపాడి, బైబిల్ పాఠాలు చదివ ప్రతి ఒక్కరము చిన్న

ప్రార్థనలు తప్పక చేయుటవా విధి. వుగింపులో ఆశీర్వాదం వా నాన్న గారి వుగించేవారు.

ఎంతో ప్రార్థనా వాతారణవున్న నా కుటుంబంలో పెరిగినను అబదాథలు, మాసం నన్ను

మన్నంటాయి. యింట్లో జేబుల్లో నుండి చిల్లల డబ్బులు తీసుకొనే వాడిని. బాల్యంలో

చదువులో పపతిభావంతునిగా చాలా మంచి ర్యాంక్ పొంది తెలివిగా ఉండేవాడిని . పెదదగు

కొలది లోకాశలపై మమత పెంచుకొని చదువు అపశద్ధ చేయడం. ఆధాయాత్మక కార్యపకమాల్లో

అలక్ష్యము చూపుట నాన్నగారు గ్రహించి హెచ్చరించేవారు.

గురిలేని కాలేజీ, విశ్వ విద్యాలయ విద్యాభ్యాసం

నా పహైాసాకల్ బిలిుంగ� వదదనే కాలేజీలో ఇంటర్లో ప్రవేశం కాసత నిరుతాసహంతో

ముండివాడిగా ఎదిరించు స్థాయికి చేరాను. వారుకలు చాలా తగ్గారు. అయినా

పట్టించుకోలేదు. వా నాన్న దగిర ఆత్మీయంగా బలపడు కుటుంబీకుల యవవన బిడ్డలు

ఎంతో వినయంతో రైలుకట్ట పకక్ ఒంటరిగా పపార్థించుటను బట్టి ఎందరో నా జీవితాన్ని

ప్రశ్నించేవారు. నా కోరికలన్నీ చంపుకోవాలనే బయంతో వారుమనససు పొందుటకు

చాలా భయపడే వాడిని. నా లోకాశలు నిండిన భావాలు, భయాలు, నా గుండెల్లోనే

దాచుకొని, సన్నిహితులతో కూడా పంచుకోలేదు.

బి. ఎస్స పసైనసు గ్రాపులో చదువుటకు చాలా పశమ అవసరము. కానీ నా నిర్లకష్యత

వల్ల తకుకవ వారుకలు రావడం బాదకల్గించేది.

నా తల్లిదండ్రుల నిర్మలమైన పరిశుద్ధ విజ్ఞాపనా ప్రార్థనా పఘలితంగానే నేను

కృతజు�డ్రనయయాను. అదభుత రీతిగా విశ్ఖలో విశ్వ విద్యాలయంలో ఎవు.ఎస్.సి. ()

కోర్సులో ఫిజిక్స లో చేరాను. హాస్టల్ జీవితం క్రొత్త గనుక కాసత బభయవేసేది. చదువులో

ఏమీ వారుప లేదు. పరీక్షలు ఎగొిటేటసే వాడిని. ఇంటిలో అమ్మ నాన్నల పహ్చాిరికలు లేనందన

సేవచ్చాు జీవితం గడిపాను.

వేషధారణ జీవితమంటే నేను గడిపిన జీవితమే. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళుట,

వుఖంలో నవువ పులముకొని ఆప్యాయంగా వాట్లాడినట్లు కనబడుట, లోలోపల లోకం

పట్ల ప్రేమ దాచుట. నా రెండవ సంవత్సర విద్యలో డబ్బల్ రావులో మరొక విద్యార్థిలో

నివసించాను. గమయము లేక రోడ్ర్ల వెంట తిరిగుట నాకు స్రాథగా ఉండేది. చదువుట లేదు.

గనుక చాలా తకుకవ వారుకలు వచ్చేవి. ఇక డిపగీ పొందాలంటే ఒకే ఒక సవిస్టర్ పరీక్ష

5

మిగిలింది. అనుకోని రీతిగా నాకు నిపదపటటరాని రాతుల ప్రభావంతో అతి బలహానస్థితికి

చేరాను. ఆ రోజుల్లో డాకట్ర్ల పసైటరుక్ వల్ల వైద్యం చేయించుకోలేని అనారోగ్యంతో దార

ప్రాంతంలో డాకట్ర్ల సహాయం కోసం వెళ్ళు అసహాయ స్థితికి చేరాను. నా వ్యర్థ జీవితం

బిపట్ల నాకే అసహ్యత కల్గింది. నా తల్ల దండ్రుల ప్రేమ పట్ల అంతులేని భక్తి భావం నన్ను

తీ

తాతాకలికంగా ఆత్మహత్య పపయత్నాన్ని పాపింది. నేను బందరు వె�ు తిరిగి వస్తున్న వేళ్

3

1

1వా అమ్మ విలువైన ప్రార్థన చేశ్రు. అమ్మ ప్రార్థనను శ్రద్ధగా ఆలకించాను.

''ప్రభూ, నా బిడ్డను మరొక్కసారి చాసేసరికి నీ బిడ్డగా మార్చి చూపించండి.——

వారు మనససు అనుభవంగల బిడ్డనే నేను చూడాలి.—— పాపం ఉప్పు నీటి లాంటిది. తారగ

కొద్ది దాహం ఎకుకవవుతుంది. గతం నుండి పాఠాలు నేర్చుకొననివాడు మ�ు అదే

చేయవలసిన శ్పానికి గురి కాగలననే భావాలు చెలరేగాయి. పాపినని గ్రహించి,

పశ్చాత్తాపపడి యేసు ప్రభువు వద్ద పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, అది పొందాక

శ్శవతముగా క్రీస్తుకు అంకితమై శిష్యునిగా చేరుట. ఈ భావాలన్నీ నాన్నగారు అమ్మ

నేర్పిన సుపరిచిత పాఠాలే నేను వ్రాసిన వూడు సవిస్టర్లలో తకుకవ వారుకలనే పొందాను.

చివరి పరీక్ష మిగిలింది. గుండెల్లో వేదనతో కుమిలిపోయేవాడిని. నా జీవితంలో ప్రప్రధమంగా

సినివా చూడాలనే కోరికతో నా బాధలన్నీ మర్చిపోగలననే తీపవ వాంచతో తాతాకలికానందం

కోసం వెళ్ళాను. నా తల్లిదండ్రులకు పహాయమన� కార్యమని తెలసు. ''మనవు సినివాకి

మళాదవా—— అన్న ప్రశ్న నా పపఫండ్సను ఆశ్చిర్యపరచి, జోక్ చేస్తున్నావా అని అడిగారు.

సరేనని ఆ పట్టణంలో ప్రముఖ సినివాహాలు చేరావు. ఇంగ్లీష్ సినివాలో బాల్యంలో

సాకలు జీవితానికి సంబంధించిన సినివా కధ. నాకు సినివా కధ బదులుగా నా తల్లిదండ్రుల

ఆశయాలు, వారి ప్రేమ సినివా రీలుగా తిరుగసాగింది. కంటిలో నీరు ధారాపాతంగా

కార్సాగింది. చర్చిలో ఉండుటకు బదులుగా సినివా హాల్లో ఉన్నానా? అనే భావం

నన్ను నలిపివేసింది. నా పపకకమాడు చూడ్ర కుండా కళునీళ్ళు తుడుచుకొనుట చాలా క్లిష్ట

పరిస్థితిగా తోచింది. నా వయససు 21 సం��రాలు మొదటి సినివా చూచు అనుభవం.

ఇంటర్మల్లో బయటికి వచ్చాను. తిరిగి లోపలికి వెళ్ళుటకు సక్యూరిటీ మనిషి

అనుమతించలేదు. అతి కష్టం మీద ప్నేహితుని అభ్యర్థనను బట్టి సినివాలో ప్రవేశానికి

అనుమతించాడు.

విశ్ఖ హాస్టల్ రావు కిటికీ నుండి సవుపదతీ్ ప్రాంతం చూచుట చాలా

స�ందర్యవెన� దృశ్యము. ఓడ్రలు ఒడునకు చేరురీతి, నిర్మలమైన నీలి ఆకాశం, క్రింద

నీలిరంగు నీరు, యిట్టి ప్రశాంత ప్రకృతి దృశ్యాలు శాంతితో నిండినట్లుండగా అశాంతితో

నా హృదయం విలవిలలాండింది. భారమైన హృదయంతో పడకచేరాను. నిపదావ్రలో

రెండు పసైతాను శకుతలు తీపవంగా పోరాడుట గమనించాను. గొంతపూడుకపోయింది.

ఊపిరి సలుపుట లేదు. గొంతంతా నొరకకసి చంపుతున్నట్లుంది. నా చేరు గోడ్రకు బలంగా

కొట్టుకుంది. ఎన్నడ్రా చేయని నేరం సినివాకి వెళ్ళుట దావరా పసైతాను సులభంగా నన్ను

చేరిందని తెలిసికున్నాను.

నా జీవిత మలుపు :

నా కా�స� వారంతా ఉదయాన్నే లేచి యధావిదంగా కాలేజికి వెళ్ళిపోయారు. నేను

ఒంటరిగా గదిలో మిగిలాను. నిరాశ, నిసపృహాలు చుట్టువుటాటయి. పోస�టవెన్

వుతతరమిచ్చాడు. అది దైవ సందేశంతో నిండిన హెచ్చరికలు గల పత్రిక. అది ఆశ్గా

చదువుట ఆరంభించుట పరిశుదాథత్మ క్రియు. కేవలవు వా తల్లిదండ్రుల పట్టుదల ప్రార్థన

నన్ను నిలబట్టింది. గదిలో ఎవరూ లేని ఏకాంతం. నేను ఎంత పబష�టడ్రనై ఎడారిలో

సంచరించే అడ్రవి మృగం వంటి వాడిగా నా పాపస్థితి ఎరిగాను. దేవునినుండి

ఎంతదారముగా సంచరించానో అంతే దారము తిరిగిరాగలనని గ్రహించి తిరిగి క్రీస్తు

సిలువ నాపశయించాను.

దైవసేవకుని పిల్లలో కొందరు నాలాంటి వానసిక కషోబభకు తప్పక లోనవుతారని

నా జీవిత సంకషోబభం యితరులకు వేలుకొలుపు కావాలనే నా ఆకాంక్ష. నా వుందు

రెండు నిర్ణయాలు నిలిచాయి. ఇక నా జీవితంలో ఒక్క కష్ణవెన�ా నిపషపయోజనవు చేయుటకు

సంసిద్ధంగా లేను. నేను వారుమనససుతో చితతశుది�గా దేవునిలో నా తల్లిదండ్రులతో నిబంధన

చేసికొని నవ్యభావలతో నాతన జీవిత వారంభించుటకు నిశ్చయించాను. �. సి. పుషపరాజు

గారు అదే యూనివరిసటీలో ఎవు. ఫిల్ చేస్తున్నారు. ఆయన రూవులో ప్రవేశించి బందరు

వెళుతున్నానని చెప్పగానే ఆశ్చిర్యపడ్డారు. ఈ మద్యే వెళాువు. వెంటనే వెళుతన్నావేమి? అనగానే

నా కళునిండా నీరు నిండగా, నా పరిస్థితి, నాలో ప్రభువు ఇచ్చిన వారుప గణనీయమైన

వారపుగా గ్రహించి, ఆనందంగా అభినందించి ప్రార్థన చేసి పంపారు.

కీర్తన 119:105 దేవుని వాక్యము మంచి చెడులను వివేచించుటకు నేరేపది. అని

ప్రభువే బోధించారు. క్రీస్తు విశ్వసుల బాంధవ్యం శరీర బాంధవ్యం కంటె బలవెన�దని

వేమంతా గ్రహించావు. ఆ తర్వాత మధ్యరాత్రి ఇల్లుచేరాను. నాన్నగారు వేరు ప్రాంతంలో

ఉన్నారని అమ్మ నన్ను చూచి ఆశ్చిర్యపడ్డారు. నా హృదయ వేదనంతా కుమ్మరించి నా

మాసకర్మెన� జీవితాన్ని అమ్మ వుందుంచి కషమాపణకోరాను. అమ్మ చాలా ఆనందించి

ప్రార్థించగా పడకలు చేరావు.

ఆ తర్వాత రోజు నాన్నగారు వచ్చారు. అది ఉపవాస కూడిక సమయం. నాన్నగారు

నన్ను ప్రభాకర్ అన్నయ్యకు అప్పగించారు. నాన్న గారి పర్యవేక్షణలో రక్షణానుభవాన్ని

పొందిన అన్నయ్య నన్ను ఆప్యాయంగా ప్రవర్శించి ఒంటరిగా పపార్థించాలనే ఆశ కల్గిన

నన్ను రైలు కట్టమీదుగా నడకసాగించావు. తిరిగి నాన్నగారిచు ప్రసంగ సమయంలో ఆ

సందేశం నా కోసవే అన్నట్లు సాటిగా నా హృదయాన్ని తాకింది. బిగిర్గా రోదిస్తూ,

5

దాగబడిన పాపాల్ని ఒప్పుకుంటా, యితరులున్నారన్న గమనిక లేనివాడిగా నా హృదయాన్ని

దేవుని సిలువచెంత పరిచాను.

నా పాత జీవితంలో మాసాలన్నీ నాన్న దగిర కూడా ఒప్పుకున్నాను. యిద్దరం

బిదాదాపు రాత్రంతా పపార్థనలోనే గడిపావు. స్వచ్ఛందంగా క్రొతతవ్యక్తిగా ఆ ఉదయాన్నే

తీ

లేచాను. ఆదివారం సహవిశ్వసులతో శుభప్రదమైన క్రొత్త అనుభవాల్ని ఆరంభించాను.

4

1

1విశ్వస జీవితము:

నా తల్లిదండ్రులే కాక యితర వ్యకుతలతో నేను మాసకరంగా గడిపిన సంఘటనలకై

క్షమాపణ అడుగగా, వారికే గురతులేని రీతిగా నన్ను నేను తగ్గించుకొని సంపూర్ణి సేవచ్చాు

జీవిగా నిలిచాను.

తిరిగి విశ్వవిద్యాలయాన్ని చేరి, ప్రతి ఉదయం సాయంత్రం పకమంగా ప్రార్థించాను.

సైతాను నన్ను కృంగదీయాలని విశ్వప్రయత్నాలు చేయసాగాడు. నా హృదయ భారాలు,

భావాలు సంతోషం దుఃఖంతో ఎత్తు పల్లాలుగా కొనసాగింది. కాని చాలా కష్టపడి చదవాలని

నిర్ణయించుకున్నాను. పసైతాను శోధనలకు లోంగలేదు. పసైతాను నిరుతాసహాపరర్చివాడు.

''నీవు పాస్ కాగలవా? నీకు సాద్యవా?—— వూడవ సవిస్టర్ పరీక్షలు తృపితకరంగా

వ్రాశ్ను. అది నాకు చాలా పపోతాసహాన్నిచ్చింది. ఎన్నో విమర్శలు పహానళలు నన్ను

ఆవరించాయి. అవన్నీ ప్రక్కకు నెటాటను.

ఫిలిప్ప 4:13 నన్ను బలపర్చు వానియందే సమసతం చేయగలనని నవ్మాను. వెనుక్

ఉన్నవి మరచి వుందువాటిరకై వేగిరపడి పందెవులో ఓపిగ్గా పరురగతతుటకు సాహాసించాను.

పరిశుదాథతయ్మని ప్రత్యేక నడిపింపుతో నా పరీక్షల సమయంలో ఏ ఏ అంశ్లు ఎకుకవ

చదవాలో దేవుడే బోధించి గురిచూచి సిద్ధపడు రీతిగా నడిపించి క్రీసేత నా చేయిపట్టి

సమర్థవంతంగా పరీక్ష పూర్తిచేయు ధన్యత నిచ్చి దీవించాను. దేవునికే స్తుతి మహిమ.

అసలు పరీక్ష వ్రాయుసమయంలో ఆశ్చిర్యపర్చిన దేమనగా సరిగ్గా దేవుడునాకు

చూపించి చదివించిన భాగంలోనే అన్ని ప్రశ్నలు ఉండేవి. అది కేవలవు దేవుని పపరోధమే.

గతంలో నా జీవితాన్ని ఆత్మహాత్యతో వుగించదలచిన నాకు ప్రభువు కృపతో గొప్పగా

విజయాన్నిచ్చి ఘనపర్చిన క్రీస్తు స్తుతిపాపతుడు. ప్రభువు దయవల్ల ఆంపధాలో 5 విభిన్న

గవర్నమెంట్ కాలేజీలలో ఉద్యోగం చేయు ధన్యతనిచ్చారు. ఎన్నో శోధనలు, విమర్శలకు

గురైనాను. చివరకు నేను గ్రహించిన సత్యవేమనగా క్రైస్తవ జీవితం ఒక్కరోజు జయ

జీవితం గాని, కొంతకాలవులో గొప్ప అనుభవాలు గానీ కాదు. అయితే క్రైస్తవ జీవితం

పూర్తి జీవితకాలమంతా క్రీస్తు ప్రభువా, నీ అధికారానికి నేను తలయెుగి జీవించుటకు

నిబంధన చేసికుంటున్నాను.—— అని తెలుపట.

నా జీవితాన్ని మనకిక తిరిగి ఆలోచిసేత, క్రీస్తు చూపిన అదభుత కృపలను తలపోసేత,

పాపినైన నన్ను తిరిగి తన జనాంగములో ఒకనిగా చేర్చుకొనిన వైనం నన్ను కృతజ్ఞతతో

సాగిలపడేలా చేస్తుంది. మహిమలో నిండిన రక్షించే కృపను బట్టి, నా విశ్వసం, నా

స్థిరమైన భక్తి జీవితంలో నిరంతరమూ యేసు వైపు చూస్తూ సాగిపోవ్రవే. ఎన్నో

ప్రమాదాలనుండి, బాధల నుండి దేవుడే నన్ను తపిపంచారు. నేను బలహానుడ్రనని దేవుడే

బలవంతుడని స్పష్టంగా గ్రహించాను.

సిలువకు దూరమైన రోజుల్లో తిరిగి సరియైన దారికి చేర్చింది నా రకష్కుడే. నేడు

క్రీస్తుతో నా జీవితం ఇరవై ఆరు సుదీర్ఘ సంవత్సరాలు. వా తల్లిదండ్రులు గతించారు

వారి తీయని అదభుత జ్ఞాపకాల్లో వారి అసమానమైన భక్తి అనుభవాలు యిప్పటికీ ఎప్పటికీ

మవ్ములను వీడవు. పునాదిగా నిలాచు. క్రీస్తును వెంబడించే విలువైన కుటుంబంలో

అవ్మాయిని భార్యగా ఇచ్చి ప్రభువు నన్ను దీవించి ఒక పాపకు తంపడిగా నిలిపారు. నేడు

కనడాలో క్రీస్తుకు సాక్షిగా నున్నాను. ''నే యేసును వెంబడించెదన్ ఎల్లప్పుడూ—— ప్రభువు

ఈ సాక్ష్యాన్ని దీవించను గాక! ఆవేన్!

సజీవ సాక్ష్యం

శ్రీమతి. పద్మజ

బే ఏరియా, కాలిప�ోర్నియా

తెలుగు పాఠ్కులకు ప్రభువు ్రేరిట వందనవులు. నా పేరు పద్మజ. నేను

నిశాటగరిష్టవెన� హిందాకుటుంబంలో పుట్టి పెరిగాను. నా వాతృభాష తెలుగు. బహు

ప్రేమగల కుటుంబం వాది. అవ్మా, నాన్నల అనురాగం, తోబుట్టువులతో గాడభానుబంధం

అన్నీ వున్నా వయసులో పెరుగుతున్న కొదీద నాలో చెప్పలేని శూన్యం, దిగులు, విచారం

వుండేవి. నా చుటాట ఎంతమంది వున్నా వంటరిత్రంతో బాధపడేదాన్ని. నాకు కావలసినదేదో

పోగొట్టుకున్నాననే దిగులు నిరంతరం నన్ను మన్నాడుతండేది. నా హృదయంలో శాంతి,

సమాధానం లేవని నాకు బాగా తెలిసినా అవి ఎలా పొందగలనో అర్థమయ్యేది కాదు. ఏం

చేసేత నేను సంతోషంగా వుండగలను� అని నిత్యం తలసతూ వుండేదాన్ని. నా మనోవ్యధ

ఎవరికీ తెలియదు. ఇంతలో వా కుటుంబం ఆర్థికమెన� ఇబ్బందుల్లో పడిపోయింది. అప్పుడు

నాకేవునిపించిందంటే, ''ధనవూలమిదం జగత్—— అని ఊరికే అన్నారా పెద్దలు. చేతినిండా

డబ్బభంటే అప్పుడు నా మనసులో ఈ దిగులు, అశాంతి పోతాది కాబోలు, చా� చాలని

5

డబ్బభవలనే నాకు సంతోషం లేదు. కాబటట ఎలారగైనా డబ్బు సంపాదించాలనే పట్టుదల

నాలో పెరగసాగింది. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే. అది డబ్బు సంపాదన. నాకు

అవసరవెన�దానికంటే ఎకుకవ సంపాదించాలి, అప్పుడు నా కుటుంబం అంతా సంతోషంగా

బివుంటారు, అంతేకాక పేదవాళ్లకి కూడా సాయం చేయెుచ్చు..... ఇదీ నా ఆలోచన. నా

తీ

మనసులో దిగులుకు కారణం ఇదీ అని, దానికి పరిశాకరం కూడా తెలిసేసరికి నాకు

5

1

నిశ్చింతగా అనిపించింది.

1

ఈ లోకప్వెన� భోగభాగ్యాలు సంపాదించడం దావరా నాకు మనసులో శాంతి,

సంతోషం కలుగుాయని, వాటిని సంపాదించే వారాినేవషణ మొదలుపెట్టాను. అలారగ

అవసరంలో వున్న వారిని ఆదుకొని వారికి సాయంచేసేదాన్ని. దాని వలన నేనొక

అపూరవవెన� వ్యక్తినని నలుగురిలో గుర్తించబడ్డాను కాని, నేను పొందాలనుకున్న శాంతి

వాత్రం కొర్తగానే మిగిలిపోయింది. ఇలా వుండగా, నేను కంపూటర్ ఇంజనీరు చదువు

వుగించాను. చాలామందిలారగ అమెరికా వెళ�త వా కుటుంబం కశాటల్లోనుండి బైటపడుతుందనే

ఆలోచనతో పెద్ద ప్రయత్నం లేంవీడానే అమెరికా వచ్చేశ్ను. అనుకున్నట్లుగానే చేతినిండా

పుషకలంగా డబ్బు రావడం ముదలైంది. ఇంటికి పంిస్తున్నాను. హమ్మయ్య, ఇక దిగులు

పడనకక్రలేదు కదా అనుకున్నాను. కాని, విచిత్రంగా నా గుండెలోని ఇగులు, వంటరితనం

అలారగ స్థిరంగా వున్నాయి. నాకు ఏం పాలుపోలేదు. పోనీ పెండ్లి చేసుకుంటే, ఈ

వంటరితనం నుండి బైటపడగలనేమా అన్న ఆలోచన వచ్చింది. భగవంతుని దయవలన

నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి నాకు భర్తగా నా జీవితంలోకి ప్రవేశించాడు. విచిత్రం,

నా గుండె పొరల్లోని అశాంతి, వంటరితనం, విచారం అన్నీ చెకుకచెదరకుండా అలారగ

వున్నాయి. మరి నా విచారానికి కారణవేవై వుంటుందని తీపవంగా ఆలోచిసేత తట్టిందేమంటే,

సవంత ఇల్లుండడం అవెరికన్ పడ�"ు అంటారు కదా, బహుశ్ నాకది లేకపోవడం వల్లనేమా

అనిపించింది. అందుకని సవంత ఇల్లు, కారు కొనుకుకన్నాం. అయితే నేను వాత్రం శాంతి

అనేవషణ చేయడం లేదు.

ల�కికవెన� అవసరాలు నాకు సంతోసాన్నిస్తాయన్న భ్రమలో వున్నాను. దేనికోసం

నా రూ అనేవషణ అని తీపవంగా ఆలోచించసాగాను. ఎన్నో తతవగ్రంధాలు, వానసిక

స్థితిని తెలిపే పుస్తకాలు చదివాను. మరెన్నో పుస్తకాలు గాలించాను. నాలోని అశ్ంతిని

పోగొట్టుకొనే వారిం ఏవెవ�ుంటుందోనని. ఈ అనేవషణలోనే నా మనసు లోకర్కష్కుడైన,

శాంతి పపధాతయెన� యేసుప్రభువు వైపు ఆకరి�ంచబడింది. యేసు ప్రభువు పేరు నాకు

క్రొత్త కాదు. నా చిన్నతనంలో సాకల్లో చదువుకొనే రోజుల్లో వా టీచర్లు యేసుప్రభువును

గురించి చెప్పడం గురతుంది. ఎందుకో గాని ఆ ప్రభువును తలంచుకోవడంలోనే నాలో

చెప్పలేని నెమ్మది కల్గింది. అలజడి తగ్గింది. ఇంకా ఆయన్ని గుఇ్చి తెలసుకోవాలంటే

చర్చికి వెళ్లడం మంచిదనిపించింది. అవి క్రిస్మస్ రోజులు. నేను చర్చికి వెళ్ళాను. ఆ రోజు

పాస్టరుగారు చెబుతున్న వాక్యం కేవలం నన్ను ఉదే�శించే చెబుతున్నారా అనిపించింది.

కాదు కాదు ప్రభువే నాతో వాట్లాడుతునాని గ్రహించుకున్నాను. యేసుప్రభువు తన తంపడి

చిత్తమును చేయడానికి, వానవాళి పాపమంతా పోగొటటడానికి, ఆ పాపాన్ని తన మీద

మాపుకుని, ఈ లోకానికి అతి సామాన్యమైన మరియమ్మ గరా�ున పుటాటడ్రన్న వరతవానం

నాకు ఆశ్చిర్యాన్ని కల్గించింది. అంతేకాక ఆయన సావాన్య వానవునిగా మనందరి మధ్య

జీవించి మన పాపాలని పోగొటటడానికి సిలువమరణం పొంది వూడవ దినాన

మృత్యంజయుడై లేచాడ్రన్న సత్యం నన్ను విస్మీయపరిచింది. అంతవరకు నా కళుకు కపిపన

పొరలు తొలగిపోసాగాయి. ప్రభువును గురించి మరింత తెలసుకోవాలని నా మనసు

ఆరాటపడసాగింది. నేను జన్మత� పాపినని, నా పాపాలనుండి కేవలం యేసుపపరభువే

నన్ను రక్షిస్తాడని నాకు బాగా అర్థం కాసాగింది.

ఇప్పుడు నా స్థితి నాకు భూతద్ధంలో కనబడినంత స్పష్టంగా కనబడ్రసాగింది.

ప్రభువు లేని జీవితం ఎంత అసంపూర్ణివెన�దో నాకు తెలిసింఇ. నా హృదయంలోని పెద్ద

అగాధం (శూన్యం) పూడ్ర్చిబడాలంటే కేవలం నా రక్షకుడైన యేసుప్రభువు వలనే సాధ్యం

అని గ్రహించుకున్నాను. అవును ఆయనే నాలోని బలహీనతలను బాగుచేసి నన్ను తనకోసం

పరిపూర్ణివెన� వ్యక్తిగా చేసుకోగలడు.

కేవలం ప్రభువును విశ్వసించి నా హృదయంలోనికి ఆహావనిసేత చాలు ఆయనే

నాకు సంపూర్ణివెన� సంతోశాన్నిస్తాడని బాగా అర్థం అయింది. విశ్వసంలో నెమ్మదిగా

ఒక్కొక్క మెట్టు ఎకక్డం ప్రారంభించాను. ఆయన నా ప్రక్కనే వుండి నా చేతిని పట్టుకుని

నడిపిస్తున్నారని నేను గ్రహించాను. అంతే, ఉన్నటుటండి అంతవరకు నన్ను బాదించిన

వంటరితనం ఒక్కసారిగా మటమాయవై పోయింది. నా గుండెలో ఎప్పుడూ వుండే దిగులు,

విచారం కూడా పోయింది. అంతేకాకుండా చెప్పలేనంత సంతోషం, సమాధానం నాలో

నిండిపోయాయి. నాకు కల్గిన ఈ నాతనానుభవాన్ని వా �వారితో పంచుకున్నాను.

విచిత్రం, ఆ కష్ణంలోనే ఆయన కూఆ తన పాపాలను ప్రభువు యెదుట ఒప్పుకుని,

యేసుప్రభువును తన నిజరకష్కుడిగా అంగీకరించారు. వా యిద్దరి ఆనందానికి అవధులు

లేవు. భార్యాభర్తలు ఒకే విశ్వసంలో ఉండడంలోని సంతోషం వాటల్లో వరి�ంచలేనిది.

దేవునికి సోతపతం, హల్లెలూయా!

మేమిద్దరం నాతన క్రైస్తవులుగా వా బాధ్యతలు, కర్తవ్యం ఏమిటి అన్నది

నిర�యించుకున్నాం. పర్యవసానవేమంటే మొదటి స్థానం దేవునికి, ఆ తరువాతే మిగిలినవి

అనుకున్నాం. నాకిప్పుడు డబ్బు సంపాదన వుఖ్యం కాదు. ఈలోగా ప్రభువు నన్ను దర్శించి,

దీవిచడం వలన మేమిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నామనే సంతోషం ఇంతంత కాదు.

నేను పిల్లల్ని చూసుకోవడం కోసం ఉద్యోగానికి స్వసిత చెపిప ఇంట్లోనే ఉంటున్నాను. ఇక

అప్పుడు నాకేవునిపించిందంటే నేను వెతికిన సంతోషం నాకు దొరికింది. అన్నివిధాలా

5

సహకరించే భర్త, దేవుని ప్రేమని వారిలో చూచి ఆనందించే పిల్లలు, నిరంతరం ప్రార్థనలు.

ఈ స్థితి ఇక ఎప్పటికీ ఇలారగ మిగిలిపోతుంది. నాకేమీ కొరత లేదు. కన్నీళ్ళు, కలవరం

నా జోలికి రావు అనుకున్నాను.

బిఅదిగో, అప్పుడే ఇది జరిగింది. ఏ స్త్రీ కూడా కలలో కూడా వినడానికి ఇష్టపడని

తీ

సంగతి అది. వా డాకట్రు ఫోను చేసి, నాకు పబస�ట క్యానసర్ అని చెపాపడు. పసి పిల్లలు ఒక

6

1

1ప్రక్క. నేను ఎలాగో ధైర్యం చేసి, వా వారికి, దదగిరి ప్నేహితులకి చెపాపను. ఈ సంగతి

జీరి�ంచుకోడానికి నాకు ఎకక్డలేని ధైర్యం వచ్చింది. అది కేవలం నా ప్రభువు దయవలనే

నని చెప్పగలను. రిపరగట్స అంటా ఏమీ లేవు. దేవుని మహాకృప వలన జరగబోయేది

ఏమైనా నేను సిద్ధంగా వున్నాను. నాకు చావును గురించి భయం లేదు. ఒక వేళ్ ఈ

రోగం వుదిరి చచ్చిపోవలసి వసత, నేను నా ప్రభువుతో నిత్యరాజ్యంలో వుంటానని నాకు

ఖచ్చితంగా తెలసు. ఈ క్యానసర్, చావు నా పపరభువునుండి నన్ను విడ్రదీయలేవు. నిజానికి

దీనివలన ఆయనతో మరింత సాన్నిహిత్యాన్ని నేను పొందాలనిపిస్తుంది. ఈ అనారోగ్యం

నాలోని సంతోసాన్ని ఏవాత్రం తీసేయలేకపోయింది. నిజానికి ప్రభువు నన్నెంత

ప్రేమించారో, ఎంత దీవించారో ఆలోచించుకోడానికి ఇదొక మంచి తరుణం. మహిమ

గల దేవుడు నా జీవితానికి సార్ధి. అధికారి.

నా అనారోగ్యం గురించి తెలిసినపపటినుండి నేను, నా కుటుంబం, విశ్వసులైన

నా ప్నేహితులు పట్టుదలగా ప్రార్థనలు చేయసాగాం. పఘలితంగా నేను పపరభువుహాసతంచేత

తాకబడిన అనుభవాన్ని పొందగలిగాను. నేను వంటిరిగా లేను అనే ఆలోచన నాకు

ధైర్యాన్నిచ్చింది. నలభై ఆరమ దావీదు కీర్తనలో చెపిపనట్లు, ఆయనే నా కొండగా, కోటగా,

ఆశయ దురింగా, ఆపతాకలంలో నవ్ముకొనదగిన సహాయంగా వుండి నన్ను బలపరిచారు.

నేను భయపడాలిసన అవసరం లేదనిపించింది. నిజానికి ఈ అనారోగ్యం వలన ఆయన

ప్రేమని నేను చవిచూడగల్గగాను. నా పట్ల ఆయన కృప ఎంత అధికంగా వున్నదో కూడా

నాకు బాగా అర్థం అయింది. నా బలహీనతలోనే ఆయన శక్తిని నేను చూడగల్గగాను.

కీవెాదీెరపి క్యానసర్ కణాల్ని ఎంత నిరీవర్యం చేయగలదో కాని, రోగిని వాత్రం బహు

కృంగదీసేస్తుంది. అదిగో అలాంటి సమయంలో నా ప్రభువు నన్ను బలపరిచారు.

ఇది యిలావుండగా, ఇటీవల కాలంలో రొటీన్గా చేసే సి.టి. సాకన్లో నా ఎడవు

వైపు లంగ�లో కొన్ని క్యానసర్ తాలాకా చభాయలున్నట్లు, వాటికి మరల కీమాదీెరపి చేయాలని

డాకట్ర్లు అన్నారు. నేను విశ్వసంతో నా ప్రభువుకే మురపెటటకొన్నాను. ఆ కష్ణంలోనే,

ఒకవిద్ధమన� ప్రశాంతత, నెమ్మది నా హృదయంలోనికి వచ్చింది. నేను పదే పదే ప్రభువును

స్తుతిస్తున్నాను. నా గురించి నా భర్త, బంధువులు, ప్నేహితులు మరల ప్రార్థనలు

చేయసాగారు. బయాపిస చేయడానికి వుందు మరొకసారి సి.టి. సాకన్ చేశ్రు. డాకట్ర్లు

ఆశచ్యపోయేట్లు ఈ సారి రిపోరుటలో అసలు క్యానసర్ చభాయలే లేవు. నా ప్రభువు తన

చేతితో నా లంగ� లోని క్యానసర్ను తడిచివేశ్రు. దేవునికి సోతపతం. హల్లెలూయా!

నేనీరోజు ఇలా సజీవంగా వున్నానంటే అది కేవలం నా ప్రభువు నా చేయిపట్టి

నడిపించడం వలనే. ప్రతి సార్యోదయం నాకు అత్యంత అపురూపవెన�ది. నేను

గాడభాంధకారపు లోయలో నడిచినప్పుడు ఆయనే నా కాపరిగా వుండి. నాతోపాటు నడిచి,

నాకు సేదదీర్చి, నన్నాదరించారు. నా ఆదరకర్తగా నా బాధలో నా ప్రక్కనే వున్నారు. ఈ

నా సాక్ష్యం దావరా నా ప్రియ ప్రభువు. నా రక్షకుడు, నా ప్రియ ప్నేహితుడు అయిన

యేసు ప్రభువును ఇంకా ఆయనను ఎరగనివారికి పరిచయం చేస్తున్నాను. దయచేసి

ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజే మీ హృదయంలోనికి ఆయనని

ఆహావనించండి. నిత్యజీవాన్ని పొందండి. సమసత ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే

చెల్లును గాక! ఆవేన్! ఆవేన్!

↑ పైకి / Back to top