Chapter 1 of 8

సాక్ష్యాలు 1–3

Photograph from page 1 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 1

పరిశుద్దాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తినొందెదరు

గనుక ....... నాకు సాక్షులై ఉందురు. అపో. కార్య 1.8

'' అదభుత రక్షణ, స్వస్థత సాక్ష్యాలు—— అనే ఈ శ్రేష్టమైన అదీాయాత్మక గ్రంధం

ప�మతి పరగస� విజయగారి మరో అదభుత రచన, సేకర్ణ. క్రీస్తునందు

5

పపియులు శ్రీ సుందరరావుగారు, ప�మతి పరగస� విజయగారు ఆయా

ప్రాంతాలు, సంఘాలు పర్యటిస్తూ ప్రభువు సేవలో సమయాన్ని

మచ్చిస్తున్నారు. ప�మతి పరగస� విజయగారి కలం నుండి వెలువడిన

జీఅదభుత రచన ''పవిపత దేశ్ల సందర్శన—— యెరూషలేవు ప్రయాణంలో

1

దేవుడు వారికిచ్చిన అనుభవాలు, ఆశీర్వాదాలను కళుకు కట్టినట్లు

వరి�ంచిన తీరు ఎంతో ప్రశంసనీయం. పాఠ్కులు ప్రతి ఒక్కరూ

ఆ గ్రంథాన్ని తప్పక చదవాలి. సాక్ష్యాలు,

పపసంగములు – ఇది అయిదో ప్రచురణ. ఇంతకు వునుపు

ప్రచురించిన సాక్ష్యాలు కూడా పాఠ్కులకు ఎంతో ఆ�ర్వాదకారణంగా

పరిణమించాయి.

రచయిత సోదరి పరగస� విజయగారి కలంనుండి మరెన్నో అదభుత

రచనలు వెలువడాలని ప్రార్థిద్దాం. దైవా�ససులు.

Photograph from page 2 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 2

అంకితం

''ఇంతవరకు యెహోవా సహాయపడెను.——

నా ప్రియ క్రీస్తు పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ

పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను. అమెరికా, దుబాయు వంటి ఇతర దేశ్ల్లోనే

కాక ఆంధ్రప్రదేశ్ వారువూల గ్రావాల్లో వుండి నా పుస్తకాలను

పాఠ్కులందరికీ సవినయంగా అంకితవిసతున్నాను. ఈ పుస్తక వుపదణకు

ఆర్థికంగా చేయూత నిచ్చిన గుర్తింపుకోరని సన్నిహితులు లలిత గారు, చిన్నారి

సవరూప� తల్లిదండ్రులు, పపార్థనలదావరా వేలుపొందిన లకిష్మ, ప�ను, విజయ

కోడ్రారి గార్లు నాకందించిన ప్రేమ కానుకలతో నా కుటుంబీకుల చేయూత

5

సహకార్లకు వీరికి కృతజ్ఞతతో అంకితవిసతున్నాను.

�పపరభువులో జీవం,

ప్రభువులో తగ్గింపు భావం

తీ

ప్రభువులో గరి,

2

ప్రభువులో బలం

నిత్యం అందరా పొందాలనేది నా ఆకాంక్ష.

వుందమాట

యెషయ 40:31 యెహోవా కొరకు ఎదురు

చూచువారు నాతన బలాన్ని పొందుతారు. ఈ నాతన

సాక్షుల అనుభవాలు దేవునిలో వారు పొందిన బలం,

నన్ను ఆకట్టుకొన్నాయి.

ఈ గానం నా గొంతు కలిపి పాడుటకు

ధన్యతనిచ్చిన నా క్రీస్తుకు స్తుతి సోతపతాలు. ప్రభువు నామ

మహివార్థం నేను సేకరించిన ఈ సాక్షులు ఎవరూ

పాడని గీతమును యేసుకొర్రై పాడుటకై పహాతము లేకయే

ప్రేమించిన యేసుకు నేనేమివ్వగలను? హల్లెలూయా...

2. నా స్వయ భావాలు, సేకరించుటలో భావాలకు రూపమిచుటలో ఎన్నో

అవకతవలన్నీ సరిజేసి, ప్రచురించుటకు అవకాశ్మిచ్చిన గౌరవనీయులైన స్పందన ప్రధాన

సంపాదకులు ఆచార్య ఆరారేక వూర్తి గారికి నిండు మనససుతో కృతజ్ఞతలు. స్పందన

సంపాదకులు డా�� దేవసహాయం దండ్రల గారు, వారి అపూర్వ సోదరులు ఎపప�ాయివు,

డేవిడ్ గార్ల సహకారం వరి�ంప తరంకానిది. నిండు మనససుతో నా కృతజ్ఞత

తెలియపర్చుటకు ఆనందిస్తున్నాను. చివరిగా వా జీవనపయనంలో నేను నా భర్త అనేక

అనారోగ్యాల నెదురుకన్నావు. ఎన్నో అవరోధాలెధురైనా, క్రీస్తు నమ్మదగిన దేవుడుగా

ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి క్రొత్త పుస్తకాన్ని క్రొత్త సంవత్సరము 2008 లో కానుకగా

పొందుతున్నావు.

నా యి-మెయిల్ ప్యామి� వెంబరర్లందరో, వెయిల్స దావరా, ప�ోన్స దావరా

గొప్ప ప్రోత్సాహాన్ని సాపుర్తిని అందించారు. వారికి కృతజ్ఞత క్రిస్మస్ కాలంలో అమెరికా

నుండి ఆందాలో 3 నెలలు గడ్రపాలని వచ్చావు. పరిశుద్ధులు, పేద విశ్వసులకు

బహుమతిగా ఖర్చుచేయుటకు, పేలకు వక్సాతలనిచ్చి క్రొత్త విశ్వసులకు పుస్తకాల పంపరణీ,

క్రొత్త పుస్తకముపదణకై ఆర్థిక సహాయము చేసిన ఐదుగురు సన్నిహితులకు నా ప్రత్యేక

కృతజ్ఞత. నా కుటుంబం గతంలో ఏడు పుస్తకాల వుపదణలో సహాయపడ్డారు. వారి

సొవ్ము 8వ పుస్తకానికి అందించి సహాయపడ్డారు. వీరందరికీ నా నిండు కృతజ్ఞతలు.

మరొకసారి స్పందన దండ్రల సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ...

ప్రభువు సేవలో,

మీ సోదరి, పరగస� విజయు .

ుర

పరిచయం

ప్రభువైన యేసుక్రీస్తు నామమములో మీ అందరికి శుభములు. క్రొత్త పుస్తకము క్రొత్త

సాకషులతో క్రొత్త అనుభవాలతో కొత్త విశ్వసాన్ని కల్గించేదిగా ఉంది. వీరి సేకర్ణలలో

రెండు నెలలు ఈ విశ్వసులలో కొందరి సహాచర్యం నన్ను ఆత్మీయంగా ఎంతగా బలపరచింది

సేదతీర్చింది. పదును పెట్టింది. ఒక్కొక్క సాక్షి అనుభవాలు ఆణివుత్యాలై అలరింపజేస్తూ

ఆధాయాత్మక చైతన్యాన్నిస్తుంది.

రోస� బనాస� :

సాక్ష్యం 1.

�తీస�అ�తీవ ూవశీ�శ్రీవ �అస వ�్తీ�

�తీస�అ�తీవ ఎ�తీ�షశ్రీవర

5

పండిత రావాభాయి వుక్తివిష్న్ :

తీ

3

డా�� రక. శ్రీధర్ :

ప�మతి విజయలకిష్మ :

ప�మతి లావణ్య (శ్రీధర్ అత్తగారు) :

డాకట్ర్. కవిత్ :

ప�మతి పపతిత గంగరాజమ్మ :

ప�మతి సుబ్బాయమ్మ

సురేఖ :

వేణు :

ళ�ర్వతీ.

గంటా సావేయిల్ : వా అమ్మ గంటా సంతోషమ్మ గారు సామర్లకోటలో నుండగా

వా పపార్థనాగదిలో వారుమనససు పొందిన గంటా ఏబల్ అన్నయ్య గారి కువారుడు

సావేయిల్ నేడు కనడాలో క్రీస్తు సాక్షిగానున్నారు. భక్తిగల తల్లిదండ్రుల పెంపకంలో

యౌవవనసతులు తప్పక తొట్రిల్లుదురు గానీ పక్షిరాజు రెకకలపై అల్లల్లాడుచూ రక్షించిన

రీతిగా భక్తుల ప్రార్థన బిడ్డలను సంరక్షిస్తుందని చాటిచెపపు అదభుత సాక్ష్యము.

13.డా�� సార్య :అమెరికాలో నా కువారెత ఫిలదెలిపుయాలో క్యానసర్ పసపషలిస�ట కోర్స

() చేయు రోజుల్లో వేము వూడు సంవత్సరాలుగా బేతనీ

�వశ్రీశ్రీశీషర���

సహవాసులుగా నున్నావు.

14.శ్రీమతి రావ్ : నాకు అత్యంత సన్నిహితులైన శ్రీమతి రావుగారు, డాకట్ర్ సార్యగారి

సాక్ష్యాలు భక్తితో నిండినవై, ఆత్మీయంగా బలవంతులను చేయగలవు. వీరు బేతనీ

మందిర వ్యవస్థాపకులుగా గణనీయ సేవలు తెలుగు వారి కందిస్తున్నారు.

14.అమెరికా నయాజెరీసలో తెలుగు ప్రార్థనలు జరుగు రామ చర్చిలోపశ్వ్యంగా పాటలు

పాడు యిద్దరు దంపతులను నా ప్నేహితురాలు ్ గారు పరిచయం

శ్రీమతి రూపా మై�ెల

5చేశ్రు. వారు ఆంధ్రప్రదేశ్లో మధిర సమీపంలో భీమవరం వాస్తవ్యులు కాగా,

కువారుని దర్శించుటకై విజిటర్సగా వచ్చి గొప్పసాకష్యాన్ని పంచారు. వీరి అచంచల

విశ్వస జీవితం అమెరికా తెలుగు వారికి ఎంతో పపోతాసహానందాలనిచ్చింది.

15.శ్రీమతి సన్నతి : రావే చర్చిలో శ్రీమతి రూపా గారి దావరా పరిచయస్తులు ఆమె

తీ

కూడా బిడ్డలను దర్శించుటకు ఆవెరికా విచ్చేసారు. అమెరికాలో రామ చర్చిలో

4

తెలుగు సమావేశంలో పరిచయమైన రూపగారు నాటినుండి నేటి వరకు

అతిసన్నిహితురాలై, మంచి ప్నేహాన్ని పంచి, నేను పరిచయం చేసిన విశ్వసులతో

కలిసి ఏడుగురు విశ్వసులం ఫోన్ దావరా పపార్థనానుభవాలు పొంది గొప్ప విజయాలు

సాధించి క్రీస్తును ఘనపర్చిన అనుభవాలు మరువలేనివి. ఆమె అనుదినం వాక్యాను

సారంగా నడుచురీతి క్రైస్తవులకు వాదిరి కాగాలదు.

16.వాలిని : అమెరికాలో నయాయర్సలో డాకట్ర్ కాలి భాసకర్ గారి చెల్లి కువారెత

ళ�ర్వతీ.

వాలిని. చికాగో నివాసి, తల్లిదండ్రులు అతతవావులు గొప్ప విశ్వసులు. గొప్పగా

సేవ చేయు దైవాసులు. వీరి నలుగురి పపార్థనపఘలితంగా వాలిని ఆమె భర్త ఎదురుకన్న

భయంకర్ వ్యాధిని ప్రార్థనలో ఎదురొకని స్వస్థతపొందిన రీతి అదభుతానుభవం.

17.నిక్ : పుట్టుక ఒక వింత. కాళ్ళు చేతులు లేని వ్యక్తి ఎలా జీవిస్తాడు? విధ్యాభ్యాసం

సాధయమా? అనేక స్థలాల్లో సాక్షిగా ఉండగలడా? నిక్ జీవితం చదివిన వారెవరైనా

కంట తడిపెటటకుండా ఉండలేరు. డిపగీ చదివి ధనాత్మిభావాలలో జీవించే నిక్

అన్ని అవయవాలుండి సేవ చేయనివారికి సాపుర్తికాగలదు.

18.అపపల నరసమ్మ గారు : వా వీధి చివర్లో ఒక రోజు క్రైస్త సంఘస్తుల వ్యాన్ ఆగింది.

ఆసక్తిగా వెళ్ళాను. అపపల నరసమ్మ గారి కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నారు.

గృహకూడికగా ప్రతి మంగళ్వారం వారంతా ఆమె స్వస్థతకై ప్రార్థించుట నాలో

ఆసక్తి పెంచింది. సరిగ్గా ఒక సంవత్సరం గడిచింది. నేడు ఆమెకు క్యానసర్ గర్బుసంచి

భాగంలో మొదటి సేటజీ కాగా ప్రార్థన, వైద్య చికిత్స దావరా స్వస్థత పొందుతా,

విశ్వసంలో స్థిరపడి కుటుంబం మొత్తం బాప్తస్మంపొంది. ఫిలదెలిపుయా ఎ.జి చర్చి

సభ్యులయయారు. ఆము రాతుగా ్రేరమార్చుకోదలచారు. పపార్థించుదాం.

19.పాస్టర్ సుశీల : వా వీధిలో పేదవారు కష్టించి పనిచేసే ఇస్త్రీ బండిపై పనిచేసే

కుటుంబాన్ని దర్శించి దేవునిలో స్థిరపస్తున్న పాస్టర్ సుశీల సాక్ష్యము చెప్పుకోదగిన

సాకషమే. సుదీర్ఘ ప్రాంతంలో సవంత సేవ కొనసాగిస్తూ, వెుబైల్ సాక్షిగా నున్న వీరి

పరిచర్య అభినందనీయం.

20. శ�ైలజ : ఒక గృహాకూడికలో క్రొత్తగా పరిచయమైన హిందా స్త్రీ. క్రీస్తు అదభుత

స్వస్థత దావరా ఆమెను నడిపిస్తున్న తీరు క్రైస్తవేతతరులకు పపోతాసహాన్నిస్తుంది. క్రీస్తు

శక్తిని గ్రహింపజేస్తుంది.

21.నయాజెరీస అమెరికాలో తెలుగు క్రైస్తవులున్న ఒక సంఘం యు.యి.సి.యుఫ� యునైటెడ్,

ఇవాంజిలికల్, క్రిషిటయన్ ఫెలోషిప్. ఆ ప్రాంతంలో క్రైస్తవులు చాలా మంది తెలుగులో

ఆప్యాయంగా వాట్లాడేవారున్నారు. వారిలో నేను పిలిచే () సోదరి

ళ�ర్వతీ �తీ�వఅస

ప్నేహితురాలైన శ్రీమతి బభవానీ రాయు గారు గొప్ప రచయిత. సజీవదహానం అనే

గొప్ప పుస్తకాన్ని తేటతెలుగులో అనువాదం చేశ్రు. అనేక వాసపత్రికల్లో, వేజజైన్లలో

ఆమె వ్రాసిన కథలు వ్యాసాలు వుపదించబడ్డాయి. వారిని సంపతించి నాకు ఎంతో

నచ్చిన సజీవ గాధ సమీకష్ను వ్రాసే ధన్యత ప్రభువిచ్చారు. పపచురణకర్తలకు అనువాదం

చేసిన శ్రీమతి బభవానీ రాయు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

22.గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అధినేత డాకట్ర్ చిగురుపాటి డేవిడ్ అన్నయ్య గారి ఆధవర్యాన

జరిరగ తెలుగు ప�ా్యమిల్ సావనీర్లో సేకరించిన సాక్ష్యం, ''పద్మజ—— నాకు ఎంతో

నచ్చింది. ఆమె భావాలు సుస్పష్టంగా తేటగా తెలాపరు. వీరికి నా కృతజ్ఞతలు. ''తెర

చినిరగను—— లేవెన్స ఇవాంజిలికల్ ఫెలోషిప్ వారు వుపదించిన వుస్లవు మతసతురాలైన

గుల్షన్ ఎసేతరు గారు సువివరంగా అందించిన వుకాకయాత్ర, సుర్లలో సత్యాలలో

చాలా ఆసక్తితో నిండినవి. ఆమె అదభుతంగా 6 నెలల వయససులో టయిప�ాయిడ్

దావరా కాలసన్నవై నడక లేనిదై, క్రీస్తును ప్రార్థించి అదభుత స్వస్థతను పొంది, నేడు

ఈ తరంలో సాక్షిగా నున్నారు. డాకట్ర్ జాషువా గారి క్లీనిక్లో లభించిన ఈ పుస్తకాన్ని

వారు నాకిచ్చారు. ఆ సమీకష్ ఎందరో ఈ పుస్తకాన్ని చదువలేనివారు, ఈమె సాక్ష్యాన్ని

కు�పతంగానైనా తెలిసికొని తరించాలనే ఆకాంక్షతో, సమీకష్గా వ్రాసాను. లెవెన్స

ఇవాంజిలికల్ వుపదణా కార్యవరాినికి కృతజ్ఞతలు. నా బాల్యంలో వా తల్లిదండ్రులు

ఆత్మీపునాది దానియేలయ్యగారు శ్రీమతి దీవెనమ్మగారు, వారి విశ్వస బృందమే.

ఈ సాక్ష్యాల సేకర్ణలో ప్రభుని దివ్య హస్తాన్ని ఆ స్పరా�నుభవాన్ని పొంది దేవుని

ఘనపరుస్తున్నాను. నా ప్రధమ పుస్తకములో సేకరించిన సాక్ష్యాలు 45 సాక్ష్యాలు

కాగా రెండవ పుస్తకంలో 7 తెలిసినవారి సాక్ష్యాలు, కొన్ని పుస్తకములో అననవించినవి

రాశ్ను.నేడు క్రొత్త పుస్తకంలో 30 పైగా సాక్ష్యాలు సేకరించు కృపనిందించిన

పపరభువుకీర్తనీయుడు.

ఎఫెసి 5:2 ఈ విభిన్న సాక్ష్యాల కబందవాలా కుసువాలు క్రీస్తు పరిమళ్ వాననై

5నిలవాలనే దినా ఆకాంక్ష క్రీస్తు తన ప్రేమను వ్యకత్పరిచే వ్యకుతల కోసం వెదకుచునే ఉన్నారు.

అట్టి ప్రేమను గురించి సాక్ష్యమిచ్చుటకు నీవు నేను సంసిద్ధమా?

''ప్రతిచోట నీ సాక్షిగా .....

ప్రభువా నేనుండు నట్లు

తీ

ఆత్మాభిషేకమునివ్ము ...

5

ఆత్మీయ రూపుండా ....రూ పాటను చదువరులంతా గొంతెతిత పాడి దేవుని

ఘనపరుద్దాం ప్రభువు కృప సదావనలో నుండు గాక! ఆమెన్ హల్లెలూయా.

విషయసాచిక

1.అపురూప ఆప్యాయత అందుకున్న

అవాయక పసిపాపల గాధలు1 - 22

సాక్ష్యం 2. నిండు నారేళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్న ఆదర్శ మహిళ్23 - 32

3.స్రవకృపానిధియగు క్రీస్తు నా రక్షకుడు33 - 37

4.ప్రేమ నమ్మకమైన క్రీస్తు నా బలం నాగానం38 -44

5.రక్షణ, స్వస్థత నిచ్చిన రక్షకుడు నా క్రీస్తు45- 50

6.నన్ను వెదకిరక్షించిన క్రీస్తు నాకు ఆశయము కేడెవు.51 - 56

7.నాకు నిరీక్షణ కల్గించిన నమ్మకమైన ప్రభువు57 - 60

8.సజీవునిగా వాట్లాడు ప్రభువు నా రక్షకుడు61 - 66

9.పరిస. చందావతి సాక్ష్యం.67 - 69

10.రోస� బనాస� అధభత అనుభవాలు.71 - 104

11.విదేశ్ యాపతలో రోస� దేవుని ఘనపర్చుట105 - 125

12.సజీవ దహనం - సమీకష్126 - 149

13.సాధరణ వ్యకుతలు అసాధారణ అదభుతాలకు సాక్షులు 150 - 152

14.రోస� విశ్వసయాపత ఆరంభం153 - 182

15.వేదనలు శోధనలు, అవసరాలలో ఆదుకున్న

రక్షకుడు నా క్రీస్తు183- 186

16.బోధించి భక్తి నేర్పిన గురువు నా రక్షకుడు187 -196

17.ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న గొప్ప దేవుడు

నా ప్రభు క్రీస్తు.197- 206

18.రక్షణ పరిమళం గల వాడ్రబారని పుషపం.207 - 219

19.అగ్నిజావలల వంటి నేత్రాలు గల క్రీస్తు నా రక్షకుడు220 - 231

20.భూదిగంతాల వరకు సాక్షిగా నుండుటకు పిలిచిన

దేవుడు నా ప్రభువు232 - 246

21.అసాధయములను సుసాధయము చేసిన నా సార్ధి క్రీసతు247 - 257

22.స్వస్థపరచు యేసు సజీవుడైన నా కాపరి క్రీసతు258 - 266

23.వాట చెపిప నెరవేర్చిన ప్రభువు నా రక్షకుడు267- 272

24.అక్షరాలు రాని నన్ను అదభుతంగా కాపాడిన

రక్షకుడు నా క్రీసతు273- 275

25.నీకు నా కృప చాలనని అబభయమిచ్చిన యేసు

నా రక్షకుడు276 - 281

26.మరణపు అంచన నిల్చిన నన్ను పబతికించిన

జీ"ాధిపతి క్రీసేత282 - 288

27.నన్ను సిలువ చెంతను చేర్చిన యాపత289 - 294

28.సజీవ సాక్ష్యం295 - 299

29.ప్రేమతో పిలిచి రక్షించి, సేవా పిలుపునిచ్చిన

క్రీస్తు నా అధిపతి300 - 306

ఒక స్త్రీ నిజమైన అదభుత దేవునిశక్తిగల క్రీస్తు ప్రభావంతో అసమానమైన

అనుకోని వ్యక్తి అనుభవాలనందించి, దేవుని మహిమపర్చుటదావరా

ఈ తరంలో దేవుడు వాడుకుంటున్న

అపురూప వ్యక్తి. రోస� బనాస�.

సాధారణ వ్యకుతలు అసాధారణ

అదభుతాలకు సాక్షులు

రోస� రమ్యమైన క్రైస్తవ సాక్ష్యం, రమణీయు సుగంధ పరిమళం. ఆము దేవుడు

తాకిన పపత్యేకానుభవాలు కల్గిన వ్యక్తిగా రూతరంలో యేసుకు గొప్ప సాక్షిగా నిలిచియుంది.

యోహాను 16:8.

''ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీరుపను గుర్చియు

లోకమును ఒప్పుకొనజేయును.—— అని ప్రభువు చెపాపరు. యిది కేవలవు పరిశుదాథత్మ

5

బియొకక్ పపత్యేకపని. అంతేకాదు. దేవుని వాక్యాన్ని వానవుల మనససులపై అంతరాత్మలపై

పనిచేయించి వారిని పాపమును గురించి ఒపిపంపజేస్తుంది. దేవుని సన్నిధి దారమగు

వ్యకుతలను ఉజ్జీవింపజేసేది, దేవుని పపసన్నతయే. ఒక వేళ్ బుద్ధి పూర్వకంగా రక్షణ

వారింనుండి తొలగిపోయినందుకు, నీవు, నేను జీవించడం కోసం మరణించిన ఆ రకష్కుడిని

తీ

తిర్స్కరిసేతకూడా దేవుని సన్నిధికి దారం కాగలవు. ఒక వ్యక్తి చీకటిలో ఉన్నప్పుడు

6

ఏమయ�ుంటాడో అదే అతని �లం.

రోవా 3:11,12, ''నీతిమంతుడు లేడు. ఒకక్డైనను లేడు. వేలు చేయువాడు

ఎవడును లేడు. ఒకక్డైనను లేడు.—— అందరా రక్షింపబడాలి అదే క్రీస్తు ఆశయం. క్రీస్తు

మనససుగల వారికి, దేవుడు కోరినట్లు దేవుని సన్నిధికి వ్యకుతలను చేరర్చిపని సమర్థవంతులకు

దేవుడ్రపపగించడానికి ఇష్టపడతారు. సావానయిలను, అందుబాటులో, నిసావర్థంగా పని

చేయువారిని వెదకి, బలపరచి వాడుకుంటారు. రూ సత్యాన్ని సుస్పష్టంగా, సున్నితమైన

వాటలతో, సమ్మాహానపరచు అనుభవాలతో సాక్ష్యమిచ్చిన రోస� జీవితం అదభుతమే.

రోస� జీవించియేు యున్నారు. నేటికి ఎనిమిది పదుల జీవితంలో భర్త ఎమిల్

గారితో దేవుని సేవలో పిట్సబరిలో నివసిస్తున్నారు. వీరి జీవిత విశ�శాలను గురించి వీరి

పాస్టరు గారు మంచి సాకష్యాన్నందించారు. వీరి వీరగాధలు అనేకులకు ఆదర్శం కాగలదు.

రరవ�� జేవుస గారు రోస�, ఎమిల్ నివసించు పిట్సబరి ప్రాంతానికి సంఘకాపరిగా, వీరి

జీవితం గురించిన వివరాలందించారు.

''వా ప్రాంతంలో సోదరి రోస� ఒక గొప్ప క్రైస్తవ విశ్వసి. ఆమె నాకు గత 12

సంవత్సరాలుగా సుపరిచితురాలు. వా ప్రాంతంలో గణనీయమైన అదభుత సేవా పఘలితంగా

అనేకులు క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నారు. వీరి ప్రేమ క్రీస్తు ప్రేమను పపతిబింబిస్తుంది.

రోజా చాలా సావాన్యంగా జీవించేది. మౌనంగా, బిడియంగా తన పని తాను

చూచుకుంటున్న మహిళ్ కాగా ఆమె గొప్ప ప్రసంగాల ప్రభావం ఆమె జీవితాన్ని మార్చింది.

ఆమె వేదిక లెక్కి గొప్ప ప్రసంగాలు చేయలేదు. ఆము ప్రభువు ప్రేరణ ఆధారంగా, దేవుని

మెల్లని స్వరాన్ని విని విధేయతతో దిన దినవు ప్రభువు చితాతన్ని గౌరవించిన వనిత.

వ్యాధిగ్రస్తులను, మరణావస్థలో నున్న అభాగయిలను, సంధించి వారిరకై ప్రార్థించే

అవకాశ్లు కీర్తి కోసం చేయుట కాదు గాని, వురికి వీధులలో, అనామక వ్యకుతలతో,

మతి స్థిమితంలేక ఒంటరిగా రోదించే రోగులతో, అత్యవసరాలున్న వ్యకుతలతో కలిసి,

క్రీస్తు ప్రేమను రుచి చూపించి, క్రీస్తు సువార్తనందించి నమ్మకమైన సేవలందించుట విశేషము.

కొందరు అనాధలకు తనయింటిలో ఆశయాన్ని కల్గించేది. మత్తు మందులకు, మద్యపానానికి

బానిసలై స్రవం కోలోపయిన వారిని వారి కుటుంబం సంరక్షించేది. ఆమె జీవితం చాలా

శక్తివంతమెన�ది. ఆములో క్రీస్తు ప్రేమ ఆమెను బలవంతం చేయగా, ఆమె తవరితముగా

5

సేవకై పరురగతిత క్రీస్తు సందేశ్న్నందించిన ఫిలిపపువలె, విశిషటవెన� దాన్ని ఎన్నుకునే

�దారదృషిటగల స్త్రీ. అకుల పపిసికల్లావలె, శుభవార్త ప్రకటనలో సాటిలేని జత సేవకురాలు.

లాదియావలె దేవునికి ప్రధమ సా�నాన్నిచ్చిన ఆదర్శిమహిళ్.

జీయిట్టి సేవచేయుటకు గొప్పమనససు కావాలి. ఎన్నో బలహీనతలు, శోధనలు

7అవసరాలు, వ్యక్తితవంలో పాలుగల వారిని సంధించి, వారిని సరిచేయు బాద్యత తీసికొనేది.

రోస� జీవిత్తంలో క్రీస్తు అందించిన అసాధారణ ఆత్మీయ వరాల సంపదలను సుస్పష్టంగా

చూస్తావు. దేవుడు ఒక అనామక వ్యక్తితో అబ్రహాము. మోషే వంటివారితో సాటిగా

వాట్లాడినట్లే రోస�తో బైబిలులో ఒక వాక్యభాగాన్ని తన ప్రవచనం, వాగాథనవు లేదా

పపోతాసహా కరమైన అభినందన మరొకరికి వ్యకీతకరించుటకు ఏదో ఒక దేశబభాషలో

తెలియజేయుట, ఎందరినో ఆశ్చిర్య చకితుల్ని చేస్తుంది.

ఎవరిరకైనా అవసరమైన సందేశవు అందించాలన్నా, పహాచ్చిరించాలన్నా, ప్రత్యేక

వ్యక్తిపట్ల ప్రత్యేక ప్రణాళిక నెరవేరుటకు సలహాలన్నీ రోస� గారిక దేవుడందించిన అదభుత

వరవే. రూ గొప్ప అనుభవం దావరా అనేకుల ఆత్మీయ జీవితంలో గణనీయమైన పెంపుదల

కనిపంచింది. నా అనుభవంలో ఒకరోజు నా కుటుంబంతో పాటు రోస� ఎమిల్తో కలిసి

ఒక డిన్నరుకు హాజరయయాం.

అది చైనా వారి హోటలు.

అందరం కలిసి భోజనం చేయసాగావు. ఒక్క రోస� వాత్రం చాలా గాబరాగా

లేచి వంట గదిలో ప్రవేశించి వంటవానితో చైనా భాషలో వాట్లాడ్రసాగింది. అంతేకాదు

స్తుతి గీతాన్ని శ్వ్యంగా చైనా భాషలో పాడుట ఆవెకే నిత్య నాతనం. ఆ సంఘటన చైనా

వంట పెదదను ఆనందబభరితుడ్ని చేసింది. అది చూచి వేమంతా ఆ పాట వింటా

పరవశించావు. పరిశుద్ధ పౌలు గారీక అనుభవం క్రొతేతమీ కాదు.

అన్యభాషలు వాట్లాడు జనులదావరాను, ప్రజనుల పెదవుల దావరాను ఈ జనులతో

వాట్లాడుదును. యిందువలన దేవుడు నిజవుగా మీలో ఉన్నాడని పపచురము చేయుచు,

అతడు సాగిలపడి దేవునికి నమసాకరము చేయును. 1 కొరింథీ 14:21,25.

ఈ వాక్యాధారంగా రోస్ను అవిశ్వసులను, విశ్వసులను సహా తాకుటకు దేవుని

నోటి బారగా రోస్ను వాడుకొనుచున్నారు. ఆముతో కలిసే ప్రతి వ్యక్తి, ఆమె ప్రాంతంలో

చైనా వంటవాడు మొదట వివానాల్ని ఇపశ్యేలు దేశంలో నడిపించే పైలెట్ వరకు

అందరికీ నిరీక్షణ కల్గించే సందేశ్లందించే వారాత హారునిగా రోస� ఒక ప్రత్యేక సాధనమని

నేను స్పష్టంగా చెప్పగలను.

నారకైతే యిర్మియాలో మంచి వాక్యం జ్ఞాపకవెుస్తుంది. యిర్మియా 23:28,29.

''కల కనిన ప్రమకత్ ఆ కలను చెపపవలెను. నా వాకుక ఎవడు వినకుండునో వాడు

సత్యమును బట్టి నా వాట చెపపవలెను. ధానయముతో చెతతకు ఏమి సంబంధవు? నా

వాట అగ్నివంటిది కాదా? బండ్రను బదదలు చేయు సుతెతవంటిది కాదా?

రోస� వాటలు అన్ని, సుతెతవలె పరిశుదాథత్మావేశంతో పఘలబభరితమై ఎందరో జీవితాల్ను

ప్రభావితం చేస్తున్నాయి.

నేను ఆయన కోసవే జీవించాలి అనే భావాన్ని ఆములో చూచాను. మనందరి

హృదయాలు యిలాంటి స్థితిలోనికి పపవేశించేలా ఆయన నామ ఘనత కొరకు ప్రభువు

సహాయం చేయాలనే నా ప్రార్థన. రోస�, గత యిరవై సంవత్సరాలుగా ఆమె క్రీస్తు ఉన్నత

పిలుపు నందుకొని క్రీస్తు సేవ చేస్తూనే ఉన్నారు.

దేవుని వాక్యం, మండే మంటవలె, తనతో సంధించే వ్యకుతలను దాహంతో తపన

రరకతితంచగలదు. రాతి వంటి హృదయాల్ని వాంసపు గుండెగా సుతివెుతతనిదిగా వార్చిగల

అదభుతశక్తి సంపద క్రీస్తు ప్రేమ వాక్యధారిగా మన మధ్యనివసిస్తుందనేందుకు చక్కని

రుజువు కాగలదు.

ఈ పుస్తకము చదువుచున్న చదువరీ, రోస� అదభుత వరాలతో నిండిన సాక్ష్య

జీవితము మీ హృదయాలను తాకి, నిత్య నరకంలో ప్రవేశించుటకు బదులుగా నిత్యజీవాన్ని

అనేవషిస్తూ నిత్యతవంలో క్రీస్తుకు వార్సులుగా నిత్యము జీవించాలని ఆకాంక్షిస్తూ

జేవ్సు, (రోస� స్థానిక పాస్టరు)

Photograph from page 8 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 8

5

ఈ పుస్తకం నాకు చేరిన విధం :-

ఫిట్సబర్స క్యానసర్ ఆసపత్రిలో పనిచేస్తున్న నా కువారెత బయాలా డాకట్ర్గా

బిపనిచేస్తుండగా, ఆమెను గౌరవించి, ఒక క్రైస్తవ నర్స ఒక పుస్తకాన్నందించింది. ఆవెరక

తీ

కాదు. క్యానసర్ రోగులందరికి అదభుత పుస్తకాన్ని పంచారు. ఆ రోజే ఆ పుస్తకం చదివాను.

8

వెంటనే ఫోనులో రోస� గారితో వాట్లాడి అదభుత వరాన్ని గురించి దేవుని స్తుతిస్తున్నానని

ప్రార్థించమని కోరాను. తెలుగులో అనువదించాలని ఆశ్గా ఉందని తెలపగా ప్రార్థించారు.

ఆనందించి ప్రోత్సహించి 5 పుస్తకాల్ని పంపారు. వారి ఫోటోలు కూడా పంపారు. ఆమె

అనుమతితోపాటు విలువైన ప్రోత్సాహం ప్రార్థనతో నన్నీ సాహసం చేయు కృపనిచ్చిన

క్రీస్తుకే నా నిండు కృతజ్ఞత.

సావాన్య స్త్రీని గొప్ప స్థితిలో క్రీస్తుకు సాక్షిగా నుండగా, ఆమువలె నీవు నేను

క్రీస్తుయేసుని శిష�్యలవై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించే ప్రేమకథీద అనగలవా?

రోస� వ్రాసిన లేఖ :

ప్రియమైన పరగస�,

నీ ప్రేమగల ఉత్తరము చేరింది. నా పుస్తకము నీకు ఆశీర్వాదకరంగా

నుండుటనుబట్టి ఆనందిస్తున్నాను. రూ పుస్తకము యిప్పటికి 5 సార్లు ప్రచురించారు.

నేను క్రైస్తవ టెలివిజన్ కేందంలో పిట్సబరిలో నున్నాను. ఒక సంస్థను ఇండియాలో

పోషిస్తున్నాను.

నేను నీకొక కార్డు పంపుతున్నాను. నేడు నాకు వినికిడి తగ్గింది. నేను ఒక క్యాదీలక్గా

ఉండేదాన్ని ఒక రోజు పెంతెకోస్తు చర్చికి నేను 30 సంవత్సరాల వయససులో ఆరాధనలో

పాల్గొన్నాను. ఒక వారం తర్వాత నేను పరిశుదాథత్మ అభిషేకాన్ని పొందాను. నేను ఒక

దైవికంగా ప్రత్యేక అన్యభాశావరాన్ని పొందాను. చాలా దైవభక్తిగల భర్తను పొందాను.

నేను 1923 లో జన్మించాను. నేడు నా వయససు 84 సం��లు. నాకు వుగ్గురు కువారులు.

నా ఆరోగ్యం చాలా బలహానవెన�ది. తవరలో ప్రభువు నన్ను తన నివాసానికి తీసికొని

మళుగలరు. నేను ఐదు పుస్తకాలు పంపుతున్నాను.

దేవుని ఆ�ర్వాద �శవర్యాలతో

�శీరవ దీ�అ�ర

రోస� బనాస� (సంతకము)

రోస� విశ్వసయాపత ఆరంభం

రోస� బాల్యమంతా క్యాదీలక్ విశ్వసంతోనే గడిపింది. ఆము జన్మస్థానం, జీవించేది

పిట్స బరిపటటణవు. అనేక పెంతెకోస్తు ఉజ్జీవ సరభలు నిర్వహించే పేరుగల పట్టణము.

స్వస్థతా కూటాలు జరుగుచున్నాయనే ఆసక్తితో ఆమె ప్నేహితురాలు ఇవా ఆమెను

ఆహ్వానించింది. ఇవాకు ఆత్మీయానుభవవుంది గానీ రోస్కు వాత్రము క్రీస్తును గురించిన

సముగ్ర అవగాహన గాని, దైవిక స్వస్థతలను గురించిన జ్ఞానవేమాత్రము లేదు. కానీ

దేవునియందే ఊహించ శక్యముగాని భావాలెనో, అనుభవాలెన్నో దాగిన రీతి ఆ తర్వాత

రోస� గ్రహించింది. సరర, ఎలా ఉంటుందోననే కుతూహలంతో తన 30వ యేట తన

ప్నేహితురాలైన వారియన్ తోడుతో ఆరాధనలకు హాజరయింది. ప్రార్థనా మందిరావరణలో

వ్యాధి గ్రసతుల జారెడు కుర్చీలు స్వాగతం పలికాయి. కొందరు నడువలేనివారు. ఊచ

క్రలతో కనిపెట్టుట గమనించింది. ప్రతి ఒకకరిలో అమితాసక్తి, నిరీక్షణ వారి వు�ాల్లో

తాండ్రవించింది.

ప్రేకష్కులలో అన్ని వరా�ల వారున్నారు. పిన్నలు, పెద్దలు, వ్యాపారస్తులు, సావానయిలు,

ఉద్యోగసతులు, యింటిపని చేసుకొనే స్త్రీలు, పనివారు, వీరంతా అదభుతాలు చూడాలని

ఆశించేవారిగానున్నారు. ఆ ఉజ్జీవ సరభలకు ప్రత్యేక గౌరవ పపసంగీకులు క్యాదీరీన్ కౌల్వేన్

గారు ఆమె గంభీర వనంతోపాటు తెల్లని వక్సాతలు, తెల్లని వేజోళ్ళు ధరించి మంచి

పొడవుతో రీఠవీగా కనిపంచారు. ఆము మెల్లగా లేచి చేతులు పైకి చాపారు. ఆరాధనా భక్తి

భావంతో కళ్ళు వూసుకున్నారు. చక్కని స్వరంతో వాట్లాడ్రసాగారు.

''యేసు క్రీస్తు నేడు మన మధ్య ఉన్నారు. ఆయన అదభుత స్వస్థతనిచ్చు ప్రభువు.

ఆ దేవుడిచు స్వస్థతను మీకందించుటకు వాడబ్బడు అలుపరాల్నిగా చిన్న పాత్రగా నేను మీ

మధ్య నిలిచానని గ్రహించండి. మీరంతా నాలో క్రీస్తు సవరూపాన్ని చూడాలని ఆశిస్తున్నాను.

ప్రభువును సేవించే ప్రతి వ్యక్తి యిదే భావంతో క్రీస్తును సేవించుట యుకతము.

దేవుని పరిశుదాథత్మ ప్రేరణతో పనిచేయు గొప్ప వ్యకుతల సేవా పఘలితంగా అత్యంత

అదభుతరీతిగా దేవుడు తన ప్రజలను దర్శించి, వారిని పునర్జీవింపచేసి, పూరా��ర్వాదానికి

యోగయిలుగా మలచుచున్నారు.

ఉజ్జీవ సరభలలో ఉజ్జీవవు ఆరని జావలగా రగిలి, అప్పటి వరకు నిపదాణవెన� శక్తి

సామరాథ్యలు, చైతన్యాన్ని సంతరించుకుంటాయి.

అంతరితంగా కన్మురురగై అణిగియున్న ఆధాయాత్మక వరాలు పఘలాల శక్తి చలనాన్ని

పొంది తటాలన బహిర�తం కాగలవు. ఈ వింత ఉజ్జీవ స్పందన వల్ల వారు దేవుని

జీవంతో జీవించుట కారంభిస్తారు. అది వివరించుట కసాధ్యవే.

శ్రేష్టమైన క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుట ఆరంభించి శ్రేష్టమైన గుణలకష్ణాలు

అలవరచుకుంటారు. ఈ గణనీయమైన వారపు యాదృచ్చికం.

రోస� మనససులో స్పందన ఆరంభమైంది. మృధుమధుర సంగీతం గానాలు

5

ఆరంభమయ్యాయి. వాతావరణమంతా ఆధాయాత్మక ప్రశాంతత ఆవరించుకుంది. ఆ ప్రత్యేక

ఆరాధనా ప్రాంతమంతా పరలోకానందంతో నింపబడింది. వింతైన శాంతి ఆవరించింది.

వివరించలేని ప్రసన్నత దైవ మహిమ కృప ఆవరించిన భావంతో అందరూ ధ్యానంతో

జీఉండగరనె సంగీతం ఆగింది. ఊపిరి కాసేపు నిలిచిందా! అనిపించింది. అంతలో కాల్వేన్

9గారి స్వరం గంభీరంగా వినిపించింది. వ్యాధి గ్రసతులైన వారిపై పరిశుదాథత్మ శక్తి తాకుతుంది.

మీలో ఒకరికి మన్నెవుక పెరిగింది. బాధలోనున్నారు. దేవుడ�కష్ణం ఆ ఎవుకను

తాకుతున్నారు. మరొక బాలునికి ఎడవు చెవి వినికిడి కోలోపయినాడు. ప్రభువు నామంలో

అతను స్వస్థత పొందగలడు. గుండె జబుతో, మధువేహాం, వూర్చిులు గలవారిలో స్వస్థత

చూస్తున్నాను.

కాల్వేన్ గారి స్త్రీ స్వరం అతి మధురమైన దేవుని మెల్లని స్వరంగా గమనించి

అమితాశచ్యంతో నిశ�్చిష�టరాలైంది. రోస్కు గతంలో యిట్టి దైవశక్తి పపదర్శినలను సన్నిహితంగా

దర్శించే భాగ్యం ఎన్నడ్రా కలుగలేదు. దైవపపసన్నతను సవయంగా అనుభవించిన రోస�

చాలా ఆనందించింది. వుఖ్యంగా కొందరు వ్యాధిగ్రసతులు ప్రార్థనా పఘలితంగా స్వస్థత

పొందగానే గంతులువేస్తూ స్తుతిస్తున్న రీతి, వారు పొందిన శరీర ఆత్మీయ స్వస్థతలను

స్పష్టంగా గమనించింది. ప్రసంగ సారాంశంలో రోస� విన్నవించు వాట ''శరీర సవస్థత

పపతివారికి సావాన్యవేగాని, ఆత్మీయ స్వస్థత, రక్షణ భాగ్యం వాత్రమే. దేవుని అపురూప

బహువానవేనన్నారు.——

వాక్యాన్ని సంపూర్ణింగా గ్రహించిన వారు, స్వస్థత పొందినవారు. వీరంతా ఆనందంగా

స్తుతిస్తూ గడిపిన ఆ వాతావరణం పరలోకానందాన్ని కల్గించింది.

కౌల్వేన్ గారు ఒకొకకకరినీ ప్రత్యేకంగా ప్రశ్నించారు.—— మీరు పొందిన స్వస్థతను

గురించి ఎలా గ్రహించారు?——

వారి జవాబులు ఆసక్తికరంగా తోచింది. రోస� ప్రత్యేక పశద్ధతో డాకట్ర్లు కూడ్ర కొన్ని

సందర్భాల్లో పరీక్షల దావరా వ్యాధి నివారణ నిరాథరించుట వింతగా తోచింది. ప్రతివ్యక్తి

క్రొత్త అనుభవాలతో యిళ్ళు చేరారు.

రోస� వాత్రం దాంతో తన ప్నేహితురాలితో చెపిపన ఒకే వాట ''నా జీవితంలో

అతిపపావుఖ్యవెన� రోజు యిదే.——

కీర్తనలు 118:24

ఇది యెహోవా ఏరాపటు చేసినదినం. దీనియందు మనవు ఉత్సహించి

సంతోషించెదం.——

ఈ రోజు వాత్రం చాలా పపత్యేకదినమని గ్రహించిన రోస� ఇక భవిష్యత్తులో తనలో

గణనీయమైన వారుప కలుగబోతున్నట్లుగా భావించింది. వెంటనే దగిరలోనున్న క్రైస్తవ

పుస్తకాల శాపులో కొన్ని కీర్తనల పుస్తకాలు, ఆధాయాత్మక సత్యాలున్న పుస్తకాలను కొనుకొకని

ప్రతి పని సమయంలో పాటలు పాడుతూ ఆనందించటం అలవాటయింది. దిన చర్యలో

వారపు కల్గింది. దైవ వాక్యంపై అధిక తపన పప్తివల్ల దైవ వాక్యం తాజాగా తన హృదయాన్ని

సపందించుటను బట్టి బైబిల్ కార్యపకమాలు టీ.విలో చూడ్రసాగింది. గంటలకొలది

వాక్యధ్యానం ఆహా�దపరిచేది. ఆములో ఆరంభించిన తపన సరిగ్గా వివరించాలంటే

మరణశయ్యపై గల రోగికి చల్లని నీరు ఉపశమనాన్ని కల్గించినట్లు దైవ వాక్యం రోస�

తపన తీరర్చిది.

రోస� అనుభవంలో వారుమనససు పొందుట అనే పదాన్ని గ్రహించలేదు.

అపరిచితమన� అర్థం తెలియని వాట బైబిలులో నికోదేవుతో క్రీస్తు సాటిగా వాట్లాడారు.

యోహాను 3:3, ''ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని, అతడు దేవుని రాజ్యాన్ని క్రొత్తగా

చూడలేడు.—— రూ వాట నికోదేవును కాసతకలవరపర్చింది.

యిర్మియా 17:9, హృదయము అన్నిటికంటే మాసకర్మెన�ది. అది ఘోరమైన

వ్యాధిగలది. దాని గ్రహింపగలవాడెవడు. వారుమనససన్నగా అది హృదయానికి

సంబంధించిన వారపు ఆ వారుప కావాలి. రోస్కు స్పష్టంగా వారు మనససు అవశ్యకత

అది పొందేతీరు గ్రహించి వినయంతో మాకరిల్లి తన పాపస్థితిరకై పశ్చాత్తాపంతో ప్రార్థించి,

క్రీస్తురకతం ప్రతి పాపంనుండి విమాచించనని సంపూర్ణివుగా ఎరిగి క్రొత్త హృదయంతో,

స్తుతి, గానాలతో మాకరిల్లిన రోస� ఆనందంతో లేచింది. ఉజ్జీవవును గురించి అవగాహన

కల్గింది.

ఉజ్జీవమనగా దేవుని యొద్దకు తిరిగి వచ్చుట. అన్ని విషయాలు చకక్పర్చుట,

చల్లారు స్థితిలో నున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి రగిలింపజేసి దేదిప్యమానంగా పపజవరిల్లుటకు

అనుమతించుట.

రోస� క్రొత్త జీవిత పాఠాలు చాలా ఆసక్తి, ఆనందాన్ని కల్గిస్తున్నాయి.

1తిమోతి 1:16, ''నిత్య జీవవు నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను

వాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు పూర్ణివెన� దీర�శ్ంతమును ఆ ప్రధాన పాపియెన�

నాయందు కన్పరచనట్లు నేను కనికరింపబడితిని. రోస� యీ వాక్య సారాంశ్న్ని

సంపూర్ణింగా గ్రహించి, యితరులకు వాదిరిగా ఉండాలని తలంచింది.

వివిధ భక్తుల అనుభవాల్లో ఉజ్జీవమంటే క్రొత్త ముగిలు వేయుట, లేదా క్రొతతవేరులు

వేయుట, తిరిగి వేలోకనుట, తిరిగి ప్రాణం తెచ్చుట. దేవుని ప్రేమించువారు వెనుక బడినచో

తిరిగి మొదటి ప్రేమలోకి వచ్చుట. వారిలో చురుకుదనం కల్గించి పునర్జీవవెుసగుట.

ఉజ్జీవవు నేడు అత్యవసరమైన ఆధాయాత్మక వనరులలో ప్రాముఖ్యమైనది. దేవుని వైపు

తిరిగి ఆధాయాత్మకంగా పఘలించుటకు సహకరించే పరిశుదాథత్మ దావరా పపయోగించబడు

సాధనవు.

5రోస� జీవితంలో ప్రత్యేకమైన ఉజ్జీవ జావల రగిలిన తన హృదయము యితరులలో

అట్టి అనుభవాన్ని రగిలించే తపనతో తన సేవ పపారంభించింది.

�ఒక రోజు తీరిగ్గా వారాతపత్రికల్లో ఆధాయాత్మక భాగాన్ని తిరగవేస్తుండగా ఆమె దృషిట

�ఒక వాక్యం వద్ద ఆకర్షించింది.

తీ

''క్రీస్తు రాకడ్ర వసత క్రైస్తవులంతా ఏమవుతారు?—— చాలా ఆసక్తికరమైన అంశంపై

0

1ప్రసంగాలను గురించి వివరించే ఆహ్వానాన్ని రోస� గమనించింది. అది స్థానికంగా ఒక

చర్చిలో జరుగునని ఉంది. గనుక రోస� తన భర్త తోడుతో ఆ మీటింగ్లో పాల్గొని ఆధాయాత్మక

సత్యాలెన్నో ఆకళింపు చేసికుంది.

ప్రవచనాల నెరవేరుప రెండవరాకడ్రను గురించిన వివరణ, మరెంతో నేర్చుకోవాలనే

ఆశ కల్గింది. తెలియని శాంతి ఆమె నాదరించింది.

ఆ మీటింగుకు హాజరైన వారంతా రోస్కు అపరిచతులే. కానీ ఎంతో సుపరిచితులన్న

ఆప్యాయతతో ఆ సుమధుర సంగీతాలు ఉత్సాహాన్ని రేకతితంచగా ఎంతగానో ఆనందించింది.

సంగీత కార్యపకమం తర్వాత విభిన్న వ్యకుతల గంభీర స్వస్థతా సాక్ష్యాలు రోస�కి

నచ్చాయి.

క్రీస్తు నంగీకరించగానే త్రాగుడు నుండి సిగరెట్లు అనే దురలవాట్లనుండి, గత

రోత జీవితాన్ని వదలి క్రొత్త జీవితాన్నారంబించే రీతిని బట్టి దేవుని ఘనపర్చింది. రోస�

జీవితాన్ని ప్రభావితం చేసిన మరొక వ్యక్తి రెవరెండ్ కీనరుగారు, వారి వాక్యోపదేశం

హృదయాలను రంజింపజేసేది. రెండవ రాకకు నెరవేరుపలు విన్న తర్వాత రోస� తవరలో

క్రీస్తు రాకడ్ర వస్తుందని, ఆయన రాజ్యాన్ని స్థాపించగలరని నిరీక్షించేది. బైబిల్ స్టడీలో

నేర్చుకున్న ఆధాయాత్మక పాఠాలు నిత్య నాతనవై హృదయములో చెరగని వుపద వేసారు.

అపోసతులకార్యాల అధ్యాయము అధ్యయనం చేసే సమయాన పాస్టరుగారు ''ప్రతి

ఒక్క విశ్వసి సమృద్ధి జీవాన్ని పొంది. ఈ లోకంలో విజేతలుగా శక్తి మంతులుగా నిలవాలని

నొకిక వకాకణించారు. సాధారణ స్దా సాదా క్రైస్తవ్యం క్రీస్తుకోర్డు గాని ఉతేతజభరితవెన�

ఫలభరిత సేవలనే కోరుకుంటారు. నేటి క్రైస్తవ విశ్వస జీవితానికి వెళుకువలెన్నో నేరుప

అనుభవాలు అపొసతలుల కార్యాలు 2 వ అధ్యాయంలో నవనవ్యంగా రోస� మనో దీపాన్ని

వెలిగించాయి.

అపో. 2:24

వేగముగా వీచు బలమైన గాలివంటి యెుక ధవని ఆకాశవు నుండి అకస్మాత్తుగా

వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్ని జావలల వంటి నాలుకలు

విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా పరిశుదాథత్మతో

నిండినవారై ఆ ఆత్మ వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో వాట్లాడ్రసాగిరి

యిది అల్లకల్లోలమని భావించిన విచ్చేసిన వారు అమితాశచ్యంతో నిలిచారు. అయితే

కొందరు వీరు తపపుతాగి ఏదో వాగుతున్నారని పబభమించారు.

క్రీస్తు శిష్యులతో పాటు 120 మంది వారు నేర్చుకొనని భాషలు వాట్లాడ్రసాగారు.

రోస� జీవితంలో దేవుడిచ్చిన వరం స్పష్టంగా అదే. ఆము నేర్చుకొనని భాషలు ఎన్నో,

ఎందరితోనో తనకు తెలియని రీతిగా, తెలియని వారి తెలియని విషయాలు తెలివిగా

వాట్లాడుట అనేకులను ఆశ్చిర్యపరిచి, దేవుడిచ్చిన అవూల్యవరాల్ని బట్టి దేవుని ఘనపర్చుట

ఒక ప్రత్యేక వింత. ఆనాడు యెరుషలేవులో యూదులు యూదేతరులు, విభిన్న దేశసతులు,

పెంతెకోస్తు పండుగ ఆచరించదలచి తరలి విచ్చేసిన వారున్నారు. వారంతా ఆశ్చిర్యపడ్డారు.

పేతురు ధైర్యంగా లేచి వాట్లాడాడు.

అపో. 2:14-18, వీరు మతతులు కారు. అంత్యదినమందు నేను మనుష�్యలందరిమీద

నా ఆత్మను కుమ్మరించెదను. మీ కువారులను మీ కువారెతలను పపవచించెదరు. మీ

యౌవవనులకు దర్శనము కల్గును. మీ వృద్ధులు కలలు కందురు. 2:21 అప్పుడు ప్రభువు

నామవును బట్టి ప్రార్థన చేయువారందరు రక్షింపబడుదురు. రోస� ఆత్మీయ వరాల పరిచర్యకు

వూల పునాది రూ వాక్యభాగవే. క్రీస్తు నామమముననే రక్షణ. క్రీస్తు యిచ్చు వరాలు

విభిన్నాలు. రోస� వరం స్పష్టంగా వేడ్రగదిలో శిష్యులు వాట్లాడిన తెలిసిన భాషలు,

వాట్లాడుట కాని వాట్లాడువారికి తెలియకుండుట. యీనాడు భాశావరం ఎందరికో

ప్రభువిచ్చారు. దేవుని ఆరాధిస్తున్నారు. ఆనందమే కానీ రూ స్పష్టమైన వరం

అపురూపవెన�ది. పాస్టరు గారు ఆత్మ బాప్తస్మమనగా యిదేనని వివరించారు. బాప్తస్మమిచు

యోహాను కూడ్ర వివరించిన సత్యమిదే.

క్రీస్తు పరిశుదాథత్మతోను అగ్నితోను బాప్తస్మమిచ్చును. మత్తయి 3:11,

అపో 1:8,పరిశుదాథత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక

మీరు యెరూషలేవులోను, యూదయ, సమర్య దేశవులందంతటను భూదిగంతముల

వరకును నాకు సాక్షులై యుందునెను.

రోస� జీవితంలో రెండవ పునాదిగా ఈ వాక్యభాగం సరియెన�ది. ఆము అనేక

దేశ్లలో గొప్ప సాక్షిగా జీవిస్తూనే ఉన్నారు.

పాస్టరు గారి వాక్యభాగాన్ని రోస� సరిగ్గా గ్రహించారు. పరిశుదాథత్మాభిషేకము

అత్యవసరమనియు, అప్పుడే దీభరులుగా సాక్షులుగా సేవ చేయగలరని నమ్మింది. ఆమె

లేఖనాలెన్నో పరి�లించసాగింది.

ఆది 4:26, ఆధావు నుండి వూడవ తరంవాడైన పషత కువారుడు పుటాటడు.

అప్పుడు యెహోవా నామమమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

ఆది 8:20, నోవు బలి అర్పించాడు. ఆది 26:25. అబ్రహాము బలిప్ఠము

కట్టించి, యెహోవా నామమమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేపసను. అంతేకాదు.

5ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల తర్వాత భయము విధేయతతో గొప్ప ఉజ్జీవవుతో

కనానులో ప్రవేశించారు.

�ఇపశ్యే�యులు న్యాయాధిపతులుగా పని చేసి 17 మంది కాలవ్యవధిలో

�ఉజ్జీవింపబడి ఆరాధించారు. సవూయేలు నుండి నహ�వు వరకును గల కాలంలో

తీ

వారుమనససు విశ్వసం అను సవలపసాత్రాల దావరా ఉజ్జీవాన్ని పొందారు. రోస� బైబిలులో

1

1ఉజ్జీవాన్ని గురించి వివరంగా తెలసుకుంది.

హబక్కూకు 1:1,2. హబక్కూకు జపఘన్యా ప్రమకతలు పపజలకై విలపించారు.జపఘన్యా

2:1-3, నేను ముపరపెట్టినా ఎన్నాళ్ళు వినకుందము? గోపురముపై దేవుని జవాబుకై

కనిపెటాటరు. ఎపజా నెపహావయాలు ఎంతగానో ప్రార్థించి సేవ చేసారు. నేటి తరంలో బిల్లీ

పరగహాంగారు, ఓరల్ రాబర్టగారు, సాధసుందర్సింగ�, బభకత్తీసింగ� గార్లు అనేకులు ఉజ్జీవానిరకై

పాటుపడినవారే.

నేడు ఉజ్జీవ జావలల ఉనికి సావాన్య వ్యకుతలైన రోస� వంటి వ్యకుతలదావరా స్పష్టంగా

కనిపించుట వాస్తవవు.

ఒక రోజు ప్రార్థనా సమావేశ్నికి రోస� వెళుదలంచి భర్త ఎమిల్ను తోడుగా రమ్మంది.

ఎమిల్ నిరాకరించగా,

''ఎమిల్, ఈ రోజు వింతేదో జరుగుతుందని నా అభిప్రాయము. తప్పక యిద్దరము

ప్రార్థనకు వెళాుం—— అంటా రోస� ప్రాధేయపడగా, యిద్దరూ వెళ్ళారు.

ఆ రోజు పాస్టరు కీల్ గారు ఆత్మాభిషేకం కోరువారు. వుందుకు రావలసినదిగా

వేదిక దగిరకు ఆహావనించారు. అంతరంగంలో యింకా పాపిననే బాధ వెంటాడగా

పపార్థించుకుంది. వినయంతో ఆహ్వానాన్ని అందుకోవాలని మనససులో కోరుకొని

వుందుకుసాగింది. వెాకరిల్లిన రోస�తో పాస్టర్ గారు ప్రవచనం చెపాపరు.

రోస�, నీవు పరిశుదాథత్మాభిషేకాన్ని పొందుతున్నావు. యితరుల ఆత్మల రక్షణ భారంతో

నీవు సేవ చేస్తావు. ఎందరికో అవసరతలో నున్న వారికి పరిచర్య చేస్తావు.—— రూ వాటలన్నీ

విన్న తరువాత రోస� చాలా ఆశ్చిపడింది. వెంటనే బలమైన ఆత్మీయ శక్తితో తను

ఆవరింపబడినట్లు గ్రహించింది.

తక్షణం యూదులు వాడు పహాప�భాష తన నోటికి అప్రయత్నంగా వచ్చేసింది.

ఎమిల్ స్పష్టంగా గమనించాడు. ఆవెకూడా వినగల్గింది. దీనికి అర్థం తెలసుకుంది.

అంతలో దగిర్లో నున్న ప్రార్థనకు విచ్చేసిన వారీ పరిస్థితికి ప్రత్యక్ష సాక్షులు. రోస� మంచులో

తడిసినట్లు వక్సాతలన్నీ తడిచిపోయాయి. అందరూ గోలగా చుట్టువుట్టి ''ఆత్మాభిషేకాన్ని

పొందావు రోస� దేవుని అనుగ్రహం నీపై ఉంది. మౌనంగా ఉన్నావేమి?—— అని అడిగారు.

తలవంచి దేవుని స్తుతిస్తూ యిల్లు చేరింది. ఎమిల్ రోస�వు�ాన్ని గమనించసాగాడు.

ఇంగ్లీష్లో తన భాష వాట్లాడాలని ఎంత పపయతి�ంచినా ఏదో మరొక భాషలో స్పష్టంగా

వివరంగా వాట్లాడ్రసాగింది. ఈ వింత అనుభవాన్ని రోస� తన భర్తతో తెలిపంది. చివరకు

భర్త ఎమిల్ గ్రహించిన దేమనగా చర్చికి వెళుక వుందుగా చూచిన భార్య పరిస్థితి,

అభిషేకానంతరం ఒక రీతిగా లేదని, భిన్నంగా ఉన్నదనీ సిగ్గుగా ఉంటా, చాలా మౌనంగా

వుండే రోస�, దేవునిశక్తితో దీభరురాలిగా శక్తితో నిండిన రోస్ను చూస్తూ ఆశ్చిర్య

చకితుడ్రయయాడు. రోస్కు నాటినుండి, నేను నీతో సదాకాలవుంటానన్న వాటను బట్టి

పరిశుదాథత్మ తోడు వెన్నంటి ఆమెను బలపర్చుచు, నడిపిస్తూ సాక్షిగా జీవితాన్ని

కొనసాగించింది. క్రీస్తుతో సన్నిహితంగా జీవిసేత రోస� కలలోకూడా ఊహించని వారుప

చూడగలనని నమ్మింది.

రోస� సాక్షి జీవితారంబభం.

రోస� ఆత్మాభిషేకం తర్వాత చేసిన వుఖ్యపపార్థన ''ప్రభూ, నన్ను నీకొరకు

ప్రతిచోట సాక్షిగా నిలుపండి ''అయితే ఏ ప్రాంతంలో సాక్షిగా నిలవాలి? అర్థంలేని

ప్రశ్న. తానున్న చోటు పిట్బర్స. అదే ఆమె యెరుషలేవు రెండవ ప్రశ్న వేధించింది.

''ఎలా సాక్ష్యమివ్వాలి? ఆ జవాబు ఆమె హృదయంలోనే యిమిడి ఉంది.

పుస్తక పఠనం ఆమెకు ప్రాణం. వాక్యధ్యానవే ఆమెను శక్తివంతురాల్నిగా నిలిపింది.

ఆమె దృషిటలో, చాలామందికి క్రీస్తును గురించిన అవగాహన లేదు. ఎందువల్ల అనగా

క్రీస్తు సందేశ్లను అర్థం చేసికోలేరు గనుకనే బై�ల్ సత్యాల్ని తెలిసికోవాలి. అవి

ఎన్నో పపశ్నలకూ జవాబునిచ్చు సవతంత్రతనిస్తుంది.

తొలి సారిగా ఆమె సాక్షి జీవితం కర్పపతాలందించుట అనుభవం గ్రహించింది.

ఆ సేవకై సహకారమందించుటకు బటీటలు, స�్లలు, కలిసారు. దైవచితాతన్ని అనేవషించి

పపార్థనాపూర్వకంగా రెండు రోజులు వీధిలో వెళ�ువారికి ఇచ్చేవారు.

ముదటి సేవలో అనుభవాలు :

హోటలులో వ్యకుతలను కలియుట :

ఒక రోజు రోస� తన ప్నేహితురాలు స�్లతో బాగా రదీదగా నున్న ప్రాంతాల్లో

కర్పత్రాలు పంచుటతో పాటు, క్రీస్తు తవరలో వస్తున్నాడనియు, రక్షణానుభవం కల్గి,

స్థిరంగా నిలిచి, క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించి రాకడ్లో క్రీస్తును

ఎదురొకనుటకు సంసిద్ధంగా ఉండాలని పహాచ్చిరించసాగారు. అదే స్థలంలో స్థానిక

హోటలులో పనిచేసే వ్యక్తి బయటకు వచ్చి ''అవ్మా, మీరు క్రీస్తు తిరిగి వస్తాడని

ఎలా నవ్ముచున్నారు?—— అని అడిగాడు.

బైబిలులో రాకడ్రను గురించిన వివరాలు నెరవేరుప చెప్పసాగారు. మత్తయి 24:6-

8, యూదులు తిరిగి వచ్చుట� దానియేలులా ప్రవచనాలు స్పష్టంగా తెలిపింది. వెంటనే

5

బిక్ళ్ళు వూసికొని ప్రార్థించసాగింది.—— పరలోక మందున్న వా తండ్రీ నాకు పరిపూర్ణి

�జ్ఞానమియ్యండి—— వెనువెంటనే అన్య భాషలతో వాట్లాడ్రసాగింది.

జాక్తో పరిచయం:

తీ

�జాక్ అనే పేరుగల హోటలు యజమాని ఎగిరి గంతులేసాడు.

2

1''ఆహా! నీవు ఏమి చెపుతన్నావో ఆ భాష నేను అర్థం చేసికోగలుగున్నాను. అది

సిరియన్ భాష నా సవదేశబభాష. అయయా, నేను మీతో ఏమని వాట్లాడానండ�—— అని

వినయంగా అడిగింది.

''యేసు, వెస్సయ్య తవర్లోరానైయున్నారు. నన్ను, నా ఆత్మను సిద్ధపరచుకొని

రక్షణానుభవం దావరా దైవ భయంతో జీవించాలి అని హెచ్చరించారు. అవ్మా, నా

కింకా దైవవాక్యం గురించి తెలిసికోవాలని ఉంది అని అన్నాడు.

రోస� తొలిపరిచర్యలో లాదియావలె హృదయాన్ని తెరిచి, వాక్యాన్ని వెంటనే

అంగీకరించిన జాక్ను బట్టి స్తుతించింది. నిజవే. ఎందరో వాక్యం తెలియక అర్థం

కాక ఆధాయాత్మక ఆకలితో ఉన్నారు. ప్రభువు నిన్ను నన్ను ఆయనకై సాక్ష్యమివ్వాలని

ఆశిస్తున్నారు. రోస� లోబడింది. ప్రతి విశ్వసి వెళుండి లేదా పంపండి. నినాన్ని

వినాలి ఆచరించాలి.

సరవసృషిటని సృషిటంచిన సృషిటకర్త ప్రతి జీవిని పోషిస్తున్న సంరకష్కుడు.

అనామకురాలైన రోస� దావరా ఆమెను క్రీస్తు నోటి బారగా అనయిలను రకష్ణపొందుటకు

ఆహావనించుట దేవుని పరిపూర్ణి చిత్తమని ప్రోత్సాహాన్ని పొందింది.

3వ భాష అనుభవం : యూదుని కలియుట :

ఒక ఆదివారం వుద్యాహ్నాం ఒక శాపు వద్ద ఆగి రోస� కర్పత్రాలు పంచసాగింది.

ఆ ప్రాంతానికి దగిరగా పెర్ల్ వేన్ గారి () శాపుకు వెళాులనే ప్రేరణ

వీతీ. ూవ�తీశ్రీ ఎ�అ

కల్గింది. అతను యూదుడు. కాని క్రైస్తవుడ్రయయాడు. స్వకీయులే అతనిని అంగీకరించినా

దేవషించ సాగారు.

యోహాను 11:12, యేసు కూడా యూదుడే. క్రీస్తు స్వకీయుల దగిరకు వచ్చాడు.

స్వకీయులతని అంగీకరించలేదు. ఆ యూదుడైన వ్యక్తి ఆప్యాయంగా రోస� చేతిని

కర్చాలనంతో తాకగా. ''అవ్మా కరెంట్ శాక్ తగిలినట్లుంది.—— అన్నాడు.

వూడవ భాష, పహాప� భాష్.

''అదే దేవుని శక్తి ప్రభావం—— అంది రోస� వెంటనే ఇంగ్లీష్ కాక మరొక భాష

వాట్లాడ్రసాగింది. యిదదరిలో దైవాత్మ శక్తి పెల్లుబికింది. ధారాపాతంగా వాట్లాడ్రసాగింది.

అది పహాప�భాష. అది అతని చిన్నతనంలో నేర్చుకున్నాడు. వెంటనే దైవ వాక్యభాగాలన్నీ

వివరించింది.

అవ్మా, నీవు కీర్తనలు 121 అధ్యాయమంతా పహాప� పపావీణయిడు వల్లించినట్లు

నేరుపగా చెపాపవు.—— అంటా తనే మెల్లని ఆ వాక్యాల్ని కన్నీళుతో కంఠతా చెప్పసాగాడు.

ఎంతో అవసరంలో నున్న వ్యక్తికి దేవుని వాక్యాన్ని ఆదరణను అందించడానికి

దేవుడే పహాప� భాషదావరా రోస� నోటితో పలికించి వుంచి ఒక ఆత్మ రకష్ణకై, దైవపూరిత

ప్రోత్సాహం అందించదలచి రోస� పరిచర్యను ప్రేరేపించుట ప్రత్యేక దైవ పపణాళికగా గుర్తించి

రోస� స్తుతించింది. యూదుడైన వ్యక్తి పొందిన అత్యదభుతానుభవానిరకై రోజాని అభినందించి

దేవుని స్తుతించాడు.

వూడవ వ్యక్తి నాలివ పగీకు భాష్.

బిల్ క్లియుట:

ఒకరోజు రోస� లాస�్లలో కర్పత్రాలు పంచుచుండగా బిల్ అనే వ్యక్తి కనిపంచాడు.

దైవాత్మనడిపించగా అన్యభాషతో రోస� వాట్లాడ్రసాగింది. బిల్ ఆశ్చిర్యంగా కళ్ళు

విశ్లమయయాయి.

''వా సవంత భాష పగీకుభాష చక్కగా వాట్లాడగలుగున్నావు. నీకాభాష తెలుసా?

''ఏవోనండి. నేనేమి చెపాపను?——

''నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెపాపవవ్మా.——

అంతేనా? మరింకా ఏదైనా చెప్పనా?

చెప్పండి అని అడిగింది రోస�.

''అవునండి. దేవుని వెదకండి అప్పుడు ఆయన దొరుకుతాడు.—— ఎంతో ఆశ్చిర్యం

ఆనందంతో బిల్ కృతజ్ఞతతో పసలవు తీసుకున్నాడు. రెండు వారాల తర్వాత బిల్ కనిపంచి

తనకొక కలవచ్చిందని తెపాపడు. ''అవ్మా, నాకు కలలో ఒక చర్చి భవనం కనిపంచింది.

అందులో ఎందరో జనులున్నారు. కానుకలు పట్టు సమయంలో నా వద్దనున్న సొమ్మంతా

యిచ్చేసాను.—— యీ వివరాలు చెప్పుచుండగా రోస� అన్యభాషలో మరలా వాట్లాడింది.

''తమకున్నదంతా కానుకగా యిచ్చిన వారెంతో ఆనంద బరితులుగా ఉంటారు.——

రూ వాటలు విని ఆలోచిస్తూ తన యింటికి వెళ్ళాడు.

వెంటనే రోస� తన జీవితాన్ని గుర్పిన ఆలోచించసాగింది. మెల్లగా ప్రార్థించసాగింది.——

ప్రభూ నేను కూడా నా కున్నదంతా నీకే అర్పిసేత, నేను కూడా ఆనందంగా ఉండాలనిపిస్తుంది.

ఈ పని నీ హృదయాన్ని ఆనందపరుస్తుందని అర్థమయింది. నన్ను కూడా స్రవం సమర్పించి

స్తుతించే వ్యక్తిగా, పరమానందభరితురాల్ని చేయండి—— ఆమెన్.

బైబిల్లోని ధనవంతునితో వాట్లాడుచు, నిత్య జీవం పొందాలంటే నీ ఆసిత అమ్మి

5�దలకివ్ము అన్నవాటకు విచారంతో వెళ్ళిన ధనవంతుడు ఆనందాన్ని పొందలేడు. ప్రతి

సంఘటనను రోస� అనుభవాలన్నీ సమీక్షిసేత ఎన్నో క్లిష్ట సమస్యలకు పరిశాకరం ఆత్మీయ

పరిపకవ్త లభించుట సత్యము.

సైమన్ను కలియుట:

తీ

రోస� ప్నేహితురాలైన లిండాకు పసైమన్ అనే మరొక ప్నేహితుడుండేవాడు. ర్శ్యాభాష

3

1

యాసతో వాట్లాడేవాడు. తన అమ్మమ్మతో కలిసి జీవించేవాడు. మరొక ఊరు రావడం

వల్ల ఏమీ తోచక కాలాన్ని ఎలా గడ్రపాలా అని ఆలోచించగా, రోస� అతని ఆమె యింటికి

ఆహ్వానించింది. రోస� సరకులన్నీ సర్దుకొని వంట పపారంభించింది. పాట పాడుట

ఆరంభించింది. సిదెదలో నానివ్ము మలిరగదన్ సిదెదలో నానివ్ము ప్రభూ అలా పాడుతానే

అన్యభాషలలో వాట్లాడ్రసాగింది. ఒకక్కష్ణంలో పసైమన్ గట్టిగా ఆరిచి చెపాపడు.

సైమన్ను కలియుట:

5వ భాష యిడిష� యూదుల భాష్.

''రోస� నీవు పాడే పాట వా భాషలోనిదే. ఇడిష� యూదుల దీపాల

పండుగలో పాడే పాట. పసైమన్ వెంటనే అందంగా పాడుతూ నృత్యం చేయసాగాడు. అది

చాలా ఆహ్లాదకరమైన రోజు గనుక సంబరంగా జరుపుతారు. యూదులు పాటించు ఆచారాలు

పండుగల పపత్యేకతలన్నీ విచారించాడు. అంతా ఆనందంగా గడిపారు.

మరొక రోజు రోస� వేరీ అనే వనిత రోస్కు ఫోన్ చేసి—— రోస�, వా ఆంటీ చాలా

అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆమెకు క్యానసర్ వ్యాధి. ఒక్కసారి నీవు వచ్చి

పపార్థించగలవా? అని ప్రాధేయపడింది.

ఎలిజెబతతు కుటుంబాన్ని కలియుట 6వ భాష ఇటలీ భాష్.

''దేవుడు స్వస్థపరచు శక్తిమంతుడే. తప్పక వస్తానని బయలుదేరింది. అది మరపురాని

రోజు. బల్లమీద పాలప్యాకట్ ఉంది. దాని వూతతీసింది. ఆ వూతపై ఏదో వ్రాయుట

ఆరంభించింది. అది ఇట�భాషలో వాస్తున్నట్లు రోస్కు అవగాహన కల్గింది. అది ఒక

క్రొత్త అనుభవం. తనకు తెలియనిభాషతో వ్రాయిస్తున్న దేవుని నడిపింపును బట్టి దేవుని

స్తుతించింది.

వెంటనే వ్యాధితో బాధపడు ఎలిజబతతును దర్శించింది. తనతో పాటు పాల స్సా

వూతపై వ్రాసిన సందేశ్న్ని పర్సులో బభపదపరచింది. ఎలిజబత్ భర్తకు ఆ వూతపై వ్రాసిన

భాష తెలసతుందేమా సంపతించింది.

ఆహా! ఇది ఇటీలియన్ భాష నాకు తెలసు. దీని భావం కూడా పూర్తిగా నా

కర్థమయింది.

ముదటి వర్సలో వ్రాసిన వాటల భావవేమనగా, ''యేసు వేపఘాలపై వస్తున్నారు.——

ఆ తరువాత పదాలు నా కర్థం కాలేదు. రోస� కాసత దిగులుపడింది. ఆ వాటలు దేవుని

పరిశుదాథత్మ నడిపింపుతో వ్రాసిన వాటలే కదా! ఎలిజబత్ భర్త ఆమితాశచ్యంతో ''రోస�,

అద్భుతమైన అనుభవం. నేను ఈ సందేశ్న్ని పూర్తిగా నవ్ముతున్నాను. నిన్ను నేను

నవ్ముతున్నాను.—— అన్నాడు. వెంటనే, వారి తోటలో పండిన టమాటా పండ్ర్లు రోస�

కందించాడు. రోస� తను వ్రాసిన వాటల్లో రెండవ భాగం గురించి దిగాలుగా ఉండి విడోకలు

తీసికొంది.

ఆ తర్వాత రోజు రోస� వేరి వెంటనే కంగారుగా ఫోను చేసింది. ''పాల స్సా

వూతపై వ్రాయబడిన రెండవ వాట అర్థవు కేస�కట్ () సమాధి పెట్టె. తీరిగ్గా

జ�రసవ్

ఎలిజబత్ భర్త ఆలోచించి గ్రహించిన సత్యం. కేస�కట్ వాట అనగా మరణాన్ని సాచించేదని

తెలిసి కాసత చింతించారు. దేవుని మార్గాలు నిర్ణయాలు మనవి కావు. దేవుని ప్రేమ కార్యాలు

అర్థం చేసుకోలేవు. ఒక పాస్టర్ గారు సందేశవులో రోస� గ్రహించిన దైవ వాక్యభాగాలు.

సైతాను కూడా తప్పుగా నడిపిస్తాడు. పరిశుదాథత్మతో వాట్లాడినా, వ్రాసినా కొన్ని సార్లు

తపిపపోవచ్చు. పసైతాను దేవుని బిడ్డలను అనుకరిస్తుంది. ఆత్మలను పరి�లించుట అవసరం.

1 యోహాను 4:1-3 ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధవెన�ది కాదు.

దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు.

ఎపఫసి 6:13, ప్రతిదినము పరిశుద్ధపరచుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించాలి.

ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. మెలకువగా నుండాలి. పరిశుదాథత్మ పూరు�లుగా నుండాలి.

శుదాథత్మపూరు�లుగా ధైర్యంగా వాక్యంతోనే సైతాను నెదురోకవాలి. రోస� ధ్యానించే వాక్యాలలో

కొన్ని చాలా గురతుంచుకుని నిజజీవితంలో అనవయించుకొనుట ప్రత్యేకత.

1 యోహాను 1:8,9,క్రీస్తు రకతంలో శక్తి ఉంది. పాపం కడిగివేయు పపభావవుంది.

మన జీవితాలను పవిపతతతో నింపుకొని నిరీక్షణతో బలహీనులను ధైర్యపర్చి సడలిన

వోకాళ్ళు బలపర్చి క్రీస్తు చెంతకు చేర్చాలి. నిత్య నరకాగి�కరు�లైన వారిని అగ్నిలో లాగినట్లు

లేపి క్రీస్తుతో సమాధానపర్చాలి. అదే రోస� కర్తవ్యం. ఆము సాపుర్తి. ప్రతి క్రైస్తవ విశ్వసికి

గురియె�ు నడిపించాలి.

సామెతలు 16:9, రోస� ఒక ఆదివార సమయంలో దైవ వాక్య భాగం

జ్ఞాపకమొచ్చింది. ''ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును. యెహోవా

వాని నడ్రతను స్థిరపరచును.

రోస� కర్తవ్యమదియే. ఆము నడ్రతను స్థిరపరచువాడు. '' నా ఆలోచనకర్తయగు

దేవుని స్తుతిస్తాను.—— అని కీర్తిస్తుంది. రోజకు ఒకరోజు ఆసపత్రి పరిచర్య కార్యపకమం

చాలా పపావుఖ్యంగా తోచింది. భర్త చాలా సార్లు ఆముతో సేవకురావడానికి వెనుదీస్తాడు.

ఆమె పపోద్బులంతో కలిసి వెళ్ళారు. రోస� ఎప్పుడు �ా�చేతులతో వెళుదు. తన చేతి సంచిలో

కర్పత్రాలన్నీ బభపదపర్చుకుంటుంది. రోస� క్రీస్తు సాక్షిగా తన పనిలో ప్రత్యేకత ఏమనగా

5అనామకులను దర్శించి, వారికి ప్రార్థనా సహకారాన్నందించుట, అభాగయిలనాదరించుట,

ఆసపత్రిలో పడకపై రోగులు విభిన్న బాధలలో నిరాశతో నీర్సంగా కృంగినవారై యుంటారు.

�వారిని ఆప్యాయంగా పలుకరించగానే ఎంతో ఊరట కలుగుంది.

�రోస� ఒక రోగిని చేరింది. గాలితితిత ఆపరేషన్రై వేచియున్న ఒక వుదుస్లిని

తీ

కలిసారు. ''రోస� వారిని చూచి పపార్థించమంటారా?—— అని అడిగింది.

4

1''మంచిదవ్మా, ప్రార్థించండి—— అన్నాడు.

మరియటాటను కలియుట :

అదే వర్సలో ప్రక్కగా మంచంపై నున్న మరియటాట అనే స్త్రీ వెంటనే '' మీ పేరు

రోస�, �నా? నేను మీ ప్నేహితురాలు హిలాదకు బాగా తెలసునండి—— అని తెలిపంది. ఎంతో

కుతూహలంతో రోస్ను చూచిన ఆనందంతో చెప్పసాగింది.

''రోస� నేను చాలా బాధలో ఉన్నాను. వూడువారాలనుండి ఎవరైనా వచ్చి నా

కోసం పపార్థిస్తారేమానని కనిపెడ్రాత దేవుని పపాధేయపడుచున్నాను. అన్నం ఏవాత్రం అరగదు.

డాకట్ర్లకు రోగకారణాలు తెలియుట లేదు. రోస�, విమ్ములను చూడగానే గొప్ప కాంతి మీ

చుటాట ఆవరించి ఉండగా గమనించి, తప్పక హిలాు చెపిపన రోస� మీరేనని తలంచాను.

వారుక 16:17,18, ''నా నామమమున దయయములను వెళుగొట్టుదురు. క్రొత్త భాషలు

వాట్లాడుదురు. పావులను ఎతితపట్టుకొందురు. మరణకరమైన దేది త్రాగినను అది వారికి

హాని చేయదు. రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.——

రోస� జీవితంలో ఈ వాక్యము సార్థకవెన�ది. క్రొతతభాషలు వాట్లాడుట, యేసు

నామమమున ప్రార్థన చేయుట ఈ రెండింటి దావరా తన జీవితం పపభావితవెన�ది. దేవుని

చిత్తము సంపూర్ణింగా గ్రహించి సేవ ఆరంభించుట రోస� ప్రత్యేకత. అట్టి సేవలో పఘలితాలు

రోస� స్పష్టంగా చాడగరలేది. ప్రభువు ఆసపత్రి దర్శించాలని ప్రేరణ యిచ్చినప్పుడు రోస�

ఏనాడ్రా వుందు జరిరగ విషయాలేమీ అర్థవు కావు. గాని పరిచర్యలో పాల్గొనిన వెంటనే

ఆహా! దీనిరకై నన్ను పంపారా? అని తలస్తూ స్తుతించేది.

మరియటాట పరిస్థితి తనకు బాధ్యతగా పపార్థించుటే కాక సంఘములో సరభ్యులకీ

పపార్థనాంశవు నిచ్చి కలిసి ప్రార్థించేవారు. రోస� ప్రార్థనా జీవితంలో నేర్చుకోగల అవూల్య

పాఠ్మిదే. దేవుని చితాతన్ని ప్రతిదినం స్పష్టంగా కనుగొనుట, ప్రార్థన దావరా యిచ్చిన

ప్రేరణతో సేవ కొనసాగించుట, ఆ భారాన్ని సంఘంలో పంచుకొని ప్రార్థించుట

వేచియుండుట. ప్రార్థనా జవాబుకై స్తుతించుట యారూరుకువారెత మరణస్థితి నుండి

క్రీస్తు పరిచర్య దావరా స్వస్థత పొందినట్లుగా, మరియటాట సంఘం అత్యాసక్తితో ప్రార్థించిన

ఘడియలోనే గణనీయమైన వారపుతో లేచి కూర్చుంది. వూర్చిువంటి కదలిక కల్గిందట.

ఆకలి పుట్టింది. పూర్తి రోగనివారణ పొంది దేవుని ఘనపర్చింది. ఆ తర్వాత మరియటాట

రోజకు కృతజ్ఞత తెలుపతా—— రోస�, దేవుడు నిన్ను సమృద్ధిగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను.

అనామకుల కొరకు నీ అవూల్య సేవలందించి, వారిరకై కన్నీటితో భారంతో పపార్థించుటవల్ల

ఆ ఆసపత్రిలో నాతోటి రోగుల స్వస్థచితతులై ఆనందంగా తవు యిల్లు చేరారు. దీనిని బట్టి

నాకు తెలిసిన సత్యవేమనగా, నీవు దేవునిచే ఏరపర్చిబడిన ప్రత్యేక పాత్రము. నీ కనేక

కార్యపకమాలుండవచ్చు. ఎన్నడ్రా, ఆసపత్రి పరిచర్యను మర్చిపోవదుద. అది చాలా ఆదరణ

కల్గించే గొప్ప పరిచర్య సువా—— అంటా మంచి పపోతాసహాన్నిచ్చింది. వెంటనే రోస్కు

యిర్మియాలో వాక్యం జ్ఞాపకమొచ్చింది.

యిర్మియా 33:3.

నాకు ము�]పెట్టువు. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు పగహింపలేని గొప్ప

సంగతులను, గుడభ్రవెన� సంగతులను నీకు తెలియజేపసదను.

దేవునికి మొఱ్ఱ]పెట్టుట నేర్చుకొనిన రోస� నిగాడభ్ర సత్యాలు గ్రహింపలేనివి. గ్రహించు

కృప్రై ఆనందించి దేవుని స్తుతించింది.

1 సమూయేలు 15:22, తాను పసలవిచ్చిన ఆజ్ఞను ఒకడు రగైకొనుట వలన

యెహోవా సంతోషించనట్లు ఒకడు దహాన బలులను, బలులు అర్పించుట వలన ఆయన

సంతోషించనా? ఆలోచించువు. బలులు అర్పించుట కంటె ఆజ్ఞను రగైకొనుటయు, పొటేటళు

క్రొవువ అర్పించుటకంటే వాట వినుటయు పశ�ష�వు.

రోస� మరియటాట స్వస్థత చూచిన తర్వాత, దేవుని స్వరానికి పపధాన్యత నిచ్చి విధేయత

చూపి, అప్రముతతతతో రోగులను దర్శించిన పఘలితాన్ని స్పష్టంగా చూచి విధేయత విశ్వసికి

అత్యవసరమని గ్రహించింది.

సామెతలు 3:5, నీ సవబుది�ని ఆధారము చేసికోరాదు. నీ పూర్ణి హృదయముతో

దేవునిపై నమ్మకవుంచాలి. అపుపడే నీ త్రోవసరాళ్మగును. రోస� తన జీవితంలో చేసింది

ఒక్కటే, దేవుడు తనకు చెపిపన పని అర్థం కాకపోయినా పూర్తి విధేయతతో చేసింది.

చారర్లస�ను కలియుట :

ఒకరోజు రోస� తన పరిచర్యలో ఒక ఆర్మీ ఆఫ్సరిగారి భార్యను కలిసింది. ఆమె

ఐదు మంది బిడ్డలకు తల్ల. అనారోగ్య పరిస్థితుల్లో శస్త్ర చికిత్సకై వేచియుంది. ఆముది ఈ

ప్రాంతం కాదు. అత్తగారి ప్రాంతమైన పిట్స బరి చేరింది. ఒకరోజు ఆమె అత్తగారింట్లో

నున్న రోజుల్లో, రోస� తన స్త్రీల సమాజపు వారందరినీ ఆరమ గృహాకూడిక ఆ యింట్లో

జరపాలని ఆశించారు.

అందరూ సహకరించి ఏక మనససుతో ప్రార్థించగా ఆమె లేచి కూర్చుని ్రేతురతత

జ్వర తీపవత బాగుపడిన వెంటనే పరిచర్య చేయసాగింది. అలారగ యింటి పనులలో

సహకరించింది. ప్రార్థించిన బృందమంతా ఈ గొప్ప అదభుతాన్ని బట్టి దేవుని ఘనపర్చి

స్తుతించారు.

5

ఈ స్వస్థత చారర్లస�ను ధైర్యపర్చిగా, ఆమె అకస్మాత్తుగా తన కుటుంబంలో ఒక బిడ్డ

కారు ప్రమాధానికి గురై మరణించగా ఆమె ఆ గాయాన్ని ధైర్యంగా ఎదురొకని గాయాల్ని

వానపగల దేవునిని నిబ్బరంగా ఆపశయించుటను చూచి రోస� ఆనందించింది. రోస� తన

దినచర్యలో జరిరగ ఆసక్తికరమైన జవాబుల పటీట ఒక పచ్చిని పుస్తకములో వ్రాయుట

తీ

పరిపాటి. ఆ పుస్తకంలో చారర్లస్ స్వస్థత అని వ్రాసింది. ఒక రోజు అకస్మాత్తుగా చారర్లస్

5

1

రోస్ను కలిసింది.

ఆమె సంపూర్ణి ఆరోగ్యవంతురాలిగా కనిపంచగానే రోస� ఆశ్చిర్యపడింది. వెంటనే

రోస� ''చాడు చారర్లస్, నిన్ను ఏదో ప్రత్యేక ఉదే�శ్యముతోనే మరణంనుండి లేవనెతాతరు.

''దేవుని స్తుతించి సేవించుటలో జాప్యం చేయకు—— అని రోస� ప్రత్యేకంగా హెచ్చరించింది.

ఉపకారిగా నుండుట ఒక వరం. పపోతాసహాన్నిచ్చే ప్నేహితునిగా నుండుట కూడా వరవే

చిన్న పనులే దేవుడు వెచ్చే పెద్ద పనులకై నియమించే నమ్మకాన్నిస్తాయి.

ఒక రోజు రోస� తన భర్తను తనతో రమ్మంది. అకస్మాత్తుగా ఏమిటీ పపయాణవుని

విసుకుకన్నాడు ఎమిల్.

''ప్రభువు ప్రేరణ దావరా ఈ రోజు శవెటికనుంచే ప్యూనరల్ హా�"ులో అవసరమైన

వ్యకుతలను కలిసికోవాలనే ప్రభువు చితతవుగా గ్రహించాను.—— ఈ వాటలకు ఎమిల్ ఆశ్చిర్యపడి

అసలు దేవుని చిత్తంలో రోస� ఏం చేస్తుందో చూడాలని బయలుదేరాడు.

పహాపనీని కలియుట:

రోస� ప్నేహితుడు పహాపనీ కలిసాడు. ఆనందంగా అతని సాక్ష్యాన్ని వినిపించాడు.

''పహాపనీ ఒక క్యానసర్ రోగి. గాలిబ్లాడ్రరులో కణితలు ఆపరేషను చేసి తీసివేయగల్గినవి

చిన్నవి వాత్రమే. ఒక పెద్ద కణిత బేస� బాలంత ఆకృతిలో బ్లాడ్రరుకు ఆనుకొని ఉంది.

ఆ కఠినమైన ఆపరేషను చేయాలంటే 9 గం�� వయమధి కావాలి. ప్రమాదకరమని

భావించారు. వారికి తెలిసిన తొమ్మిది సంఘస్తులను ప్రార్థించమని అర్థించారు. ఒక రోజు

నీర్సంగా ఉన్న పహాపనీ మౌనంగా రోదిస్తూ ప్రార్థించాడు.

అదే సమయంలో సరిగ్గా ఒక అందమైన తెల్ల పావురము ఆ గదిపై నిలిచింది.

పహాపనీ పైగా ఎరిగి క్రమేణా దూరమైంది. ఆ క్షణంలో వింతైన శాంతి తన శరీరమంతా

ఆవరించింది. ఆ సాయంత్రం అతని భార్య రాగానే తన అనుభవాన్ని తెలాపడు.

''హాని, నా వ్యాధి గురించి ఏనాడ్రా చింతించవదుద. దేవుడే నా గురించి పశద్ధ

తీసుకుంటున్నారు. ఈ సంఘటన తర్వాత డాకట్ర్ పరీక్షా పఘలితాలు ఎంతో అదభుతంగా

కనుగొన్నారు.

ఆనుకొని బాధించిన బ్లాడ్రరు గోడ్రలకు అంటిపెట్టుకొన్న కణిత అదే ఊడిపోయి

రాలిపోయింది. యిక ఆ కణిత బ్లాడ్రరు నుండి తీయుట ఆపిల్పండు కోయునంత సుళువని

తెలాపరు. దివ్యంగా పూర్తి చేసిన ఆపరేషన్ పహాపనీకి సంపూర్ణి స్వస్థతనిచ్చింది. ఆ తర్వాత

పరీక్షలలో క్యానసర్ చభాయలే లేవు. దేవుని శక్తి ప్రభావం విడుదలైనచో వింత అదభుతాలు

జరుగునని పహాపనీ ప్రార్థనా జీవితంలో గ్రహించి సాక్ష్యమిచ్చారు.

డోరతి :

రోస� ఆ తర్వాత డోరతినికలిసింది. రోస� అప్పటికే దేవుని కృపలో ఆధాయాత్మకంగా

ఎదుగుచూ, సహా విశ్వసుల సహవాస సంపదతో వారందరూ కలిసి అవసరాల కొరకు

వ్యాధులు, వివిధసమస్యలకై పపార్థించసాగారు. అతి శ్రేష్టమైన అనుభవాలలో రోస� బృందం

పాడుపాటలు. అందు భావాలు. ''ప్రభూ నన్ను క్రిందికి వంచి, తగింపుతో జీవించు విధేయత

నేరపండి. ఆ వంగిన భంగిమ క్రీస్తు పాదాలను తాకాలి. ఈ రోస� అనుభవంలో పాపులు

విమాచింపబడగలరు. క్రీస్తు తన పపాణాలనిచ్చి రక్షించిన రాపపపత్యకషత్ నాతనంగా

లభిస్తుంది.

పరిశుదాథతయ్మడు వారిలో బ�యవెన� ఒపపుదల కల్గించగా, కృప దావరా ఉజ్జీవంగల

విజ్ఞాపన ప్రార్థనలు అత్యంత ఆసక్తికరంగా చేయసాగారు.

మత్తయి 18:19,20.యిద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే, వారికి దొరుకుతుంది. ఇద్దరు

వుగ్గురు నా నామమమున ఎక్కడ కూడియుంటే అక్కడ ఉంటానని క్రీస్తు చెపాపరు.

రోస� తన స్థానిక సంఘనియమాల్లో ఉజ్జీవవు గురించిన నాలుగు శ్రతులను

గౌరవించిపాటించేది.

1. గత పాపాలు ఒప్పుకోవాలి.

2. సందేహాలు పరిహారించుకోవాలి.

సాక్ష్యం 3. పరిశుదాథత్మ చెపిపంది పాటించాలి.

4. తోటి వారు విరోధమెన�ా సరే, దేవుని వాత్రం దు�ఖపర్చరాదు.

5. పపతిచోటా క్రీస్తు కొరకు సాక్షిగా నిలవాలి.

ఆయనను కీర్తిస్తూ శుద్ధ హృదయంతో ఎల్ల సమయాల్లో పవిత్రత కాపాడుతా

పబతకాలి. యిది ప్రతి విశ్వసి కనీస కర్తవయముగా గుర్తించి సహవాసంలో ఎడ్రతెగక ఉండాలి.

ఒకసారి రోస� ఒంటరిగా ప్రార్థిస్తూ వుండగా, మరొక సహవాసితో కలిసి ప్రార్థించాలని

ఆశించింది.

తనకిష్టవెన� ప్రార్థనా సహవాసి డోరతిగా గుర్తించింది. ఆము వసత ఎంత

బాగుంటుంది. అని ఆలోచించింది. అంతే, డోరతి ఎదురుగా కనిపంచింది. అరె! నీమలా

వచ్చావు? యిప్పుడే నిన్ను తలంచుకున్నాను సువా! అని రోస� ఆశ్చిర్యపడింది.

''ఈ రోజు కూరగాయలు కొనుకొకని వస్తూ ఉండగా దేవుని మెల్లని స్వరం విన్న

భావం.—— నీవు వెంటనే రోస�నుదర్శించు—— వెంటనే ఆ పిలుపును పట్టించుకోలేదు. ''డోరత,

5ఎటు వెళుకు రోస� యింటికి వెళ్ళాలి.—— ఇక ఆ పపభోదాన్ని వ్యతిరేకించలేక, లోబడి పబిడి�మీదున్న

కారు వెనక్కు మరల్చి, రోస� నీ దగిరకు రాగలాిను.——

�దేవుని నడిపింపు ఎంత స్పష్టంగా వుంటుందో రోస� తెలిసికొని డోరతితో కలిసి

�స్తుతించింది. రోస్కు వీడోకలు చెప్పుచున్న డోరతితో

తీ

''డోరత, ప్రభువు చిత్తమైతే డోరత, నీతో కలిసి ప్రార్థించాలని దేవుని కోరగా,

6

1జవాబుగా నీవు వచ్చావు.

యోహాను 15:7, ప్రతి సవలప విషయాల కోసం ప్రార్థించగా జవాబు అందుకున్న

రోస� డోరతతో కలిసి చక్కని వాక్య పరిచర్య తన యింటిలో ఆరంభించి ప్రార్థన, వాక్యం

సమృద్ధిగా తనతోటి వారికి అందించాలని ఆశించారు. ఒక రోజు డోరతి అసలు పేరు

ఎసేతరు అని చెపిపంది. వెంటనే రోస్కు ప్రవచన వాక్యం వెలువడింది.

''నీవు సరిగ్గా తెలాపవు. నీవు ఎసేతరువలె నిజవుగా విజ్ఞాపనకర్తవు. డోరతి

చెప్పసాగింది.

''నేను పుట్టినప్పుడు అమ్మ నాకు డోరతి అని పేరు చెప్పగా అమ్మమ్మ అలా కాదు

ఎసేతరు అని పెటాటలి అంది. ఒక రోజు నా పుట్టుక తారీఖుగల ్రేపరులో నా పేరు డోరతి,

ఎసేతరుగా నవోదయింది. వా అమ్మమ్మగారికి దేవుని పపభోదముండుట వల్ల నీకీ పేరు

పెటాటరు.

ఎసేతరు 4:14,సరిగ్గా ఎసేతరును పెంచిన పెద్దాయన సవాలు చేసినట్లే ఆమె నిలిచి

తన స్వకీయులను రక్షించుకున్న ఎసేతరు జీవితము డోరతికి సాపుర్తి. డోరతి నేటికి పపసంగిస్తూ,

బోధిస్తూ అనేకులను సంపదిస్తూ విజ్ఞాపనచేస్తూ ఇతరులకు పపయోజనకరంగా జీవిస్తూ

క్రీస్తుకు సాక్షిగా వుంది. రోస� యింటిలో ప్రార్థనా గుంపు అభివృద్ధి చెందసాగింది. దానిని

ఒక మందిరముగా మలచాలని తలంచింది. అదే రోజు స్థానిక పాస్టరు గారు కీనర్గారు

ఆముతో సంపతించారు.

''అవ్మా, రోస�, వేముక మందిరాన్ని నీ యింటికి సమీపంలో నిరి�ంచాలని

తలసతున్నావు.—— ''అదభుతంగా ఉన్నదండ�, యిదే అంశవు కొరకు నేను ప్రార్థిస్తున్నాను.

యిదే దీనికి జవాబు.—— అంది. ఊహించని రీతిలో వెను వెంటనే చిన్న బిలిుంగ� అదెదకు

తీసుకొని మందిరాన్ని ఆరంభించారు. పరిశుదాథతయ్మడు గొప్ప కార్యాలు చేయసాగారు.

ఆత్మీయ ఆకలిగల అనేకులు సంఘానికి చేర్చిబడ్డారు.

రోస� ఎడ్స్మిత్ను కలియుట:

ఒకరోజు అరాధనా సమయంలో స్థానిక కంట్రాకట్ర్ గారైన స్మిత్ గారిక క్రొత్త

మందిరాన్ని గురించి దర్శనము కల్గింది. వాళు చిన్న బాబు ఆడుకునే ఒక యింటి నిర్మాణము

నమానా ఆధారంగా చర్చి నిర్మాణానికి ప్లాను అందంగా గీచారు. క్రొత్త చర్చి నిర్మాణము

వారి ప్రణాళికలో క్రొత్త అందాలతో వెరుగులు దిదుదకుంది. సవయంగా సంఘస్తుల కృషితో

అతి వైభగవంగా ఆలయ నిర్మాణము వుగిసింది.

సంఘ సరభ్యులంతా అత్యానందభరితులై అనేక కార్యపకమాలు వారికి దేవుడిచ్చిన

తలాంతుల వేరకు దైవ సేవలో వినియోగించసాగారు. విభిన్న ప్రాంతాలకు విష్నెరీ

సేవకై పపోత్సహించబడ్డారు. రోస� తలంపులలో దైవ వాక్యం వెదిలింది. యిద్దరు వుగ్గురున్న

చోట దేవుడుంటారు. జవాబు లభిస్తుంది.

రోస� వివిధ ప్రాంతాలలో సేవ చేయాలనే కాంక్ష కల్గింది. తనతో సహకరించి

కారు కూడా నడిపించే ప్నేహితురాలిరకై ప్రార్థించింది.

రోస� కలిసిన పషర్లీ:

పిట్స బర్స ప్రాంతంలో బిల్లీగ్రహాం గారి మీటింగ�ల కోసం ప్రయత్నాలు జరిరగ

రోజుల్లో, నశించు ఆత్మలరకై ఆవేదనతో ప్రార్థించసాగింది. అదే రోజుల్లో పషర్లీ అనే ప్రముఖ

వ్యక్తితో పరిచయవేరపడింది.

ప్రార్థనా గుంపు ప్రార్థనా పఘలితాలు:

చాలా శక్తివంతమైన పఘలితాలనందించారు. ఉపవాస పపార్థనలపఘలితాన్ని స్పష్టంగా

గమనించారు. దేవుడెప్పుడూ జవాబులిచ్చి స్వస్థతలు పొందుట, పరిశుదాథత్మాభిషేకము

పొందారు.

పషర్లీ హృదయంలో ఒక కోరిక ఉండేదట. ఎలారగైనా రోజాతో కలిసి అనామకులైన

వారిని, అస్వస్థతతో తీపవంగా బాధపడే ఒంటరి అభాగయిలుగల ప్రాంతాలలో రోగులను

దర్శించి కర్పత్రాలు పంచి ప్రార్థించి ప్రేమ చూపాలనే కోరిక వుండేదట.

తెలియని రీతిగా రోజాతో పరిచయం చాలా ఆనందాన్ని తృపితని యిచ్చాయి. రోస�

ఆలోచించే తీరులోనే తన ప్రాణ ప్నేహితులైన పషర్లీ ఆలోచించడం చాలా అభినందనీయం.

యిద్దరి హృదయవేదన, నశించు ఆత్మలను గురించిన తపన ఒక్కటే. తెలియని క్రొతతవారికి

క్రీస్తు ప్రేమ చాటు అభిలాష్తో యిద్దరు కలిసి దైవ సేవార్థం వివిధ ప్రాంతాలకు మ�్ల

సువార్త నందిస్తూ అవసరతలో నున్న వారికోసం విరామ సమయాల్లో ప్రార్థిస్తూ గడిపేవారు.

పషర్లీకి ఆరోగ్యం సరైనది కాదు. వూపతపిండాలలో రాళ్ళుండుట వల్ల బాల్యంలో

ఆసపత్రి పాలయింది. ఆమె తినే ఆహార పదార్థాలవల్ల రాళ్ళు ఏరపడి బాధించేవి.

గర్బువతిగా వూడు ప్యాయాలు కూడా ఈ పరిస్థితి ఎదురొకంది.

ఒకసారి తమకువారెత టెపరీకి పెదదకణితి ఏరపడి ఆపరేషన్ అవసరము కల్గింది.

పషర్లీ ప్రార్థించింది. దేవుని అదభుతానికి వేచియుంది. ఒక రోజు ఆరాధన తర్వాత వ్యాధిగ్రసతులు

స్వస్థతకై వేదికపైకి రావలసిందిగా ఆహావనించారు. పషర్లీ, పటెపరీని తీసికొని స్వస్థతకై వేదిక

చేరింది. ఆ మరుస్టి రోజే సా�నం చేసే సమయంలో మాచేతి పైభాగంలో అసహ్యంగా

వ్రేలాడే కణితి వాయమయింది.

5టెపరీ వెంటనే''అవ్మా, అదభుతంగా యేసునన్ను బాగుచేసారమ్మా—— అని చెపిపంది.

మత్తయి 17:20.

�ఆవగింజంత విశ్వసాన్ని కల్గియుంటే సమస్యలకు జవాబుంటుందని క్రీస్తు చెపాపరు.

పషర్లీ విశ్వసంతో చేసిన ప్రార్థనకు అదభుత జవాబువల్ల ఆమె విశ్వసంలో మరొక మెట్టు

తీ

నధిరోహించింది.

7

1ఒక రోజు కువారి కాధరిన్ కౌల్మన్ మీటింగులు ఉజ్జీవంగా వుంటాయని రోస�

చాలా యిష్టపడేది. రోస� ఆ మీటింగులో ''ఆము—— వూపతపిండ్ర వ్యాధిగల వారు స్వస్థత

పొందుతున్నారు.—— యేసు నామమమున విశ్వసముంచిన వారికి స్వస్థత ఉంది.—— అన్నారు.

ఆ బోధకురాలు వేదిక దిగి క్రిందికి చేరి పషర్లీని వుటటగానే దేవుని శక్తిగల ఆత్మ

శరీరమంతా ఆవరించింది. వెచ్చని ఆవిర్ల ప్రభావంతో శరీరమంతా జ్వరం తగిలినట్లు

మచ్చిబడింది. దాతల సమూహం ఆమెను ఆవరించిన భావం కల్గింది. కొన్ని నెలలవరకు

ఆ భక్తి భావం ఆ వెచ్చని అనుభాతి ఆమెను వదలలేదు. ఆ రోజు ముదలు ఏ బాధ

పషర్లీిర చేరలేదు.

ఆ అదభుతానుభవం ఆమెను తన చిన్న కువారెత కివుతో కలిసి నాట్యవాడి సంగీతాలు

పాడుచూ ఆనందించింది.

మరణపు అంచులు తాకిన పషర్లీని ప్రభువు బాగు చేసారు. ఆమె ఆసక్తితో దైవ

కార్యపకమాలు కొనసాగించింది.

పషర్లీ సంపాదనకై సరియైన ఉద్యోగము లేదు. రోస�, ఆమె అకక్గారి కువారెత కార్ల్

ఆఫ్సులో పసపకట్రీ కావలసి ఉందని చెప్పగా పషర్లీ అనే ప్నేహితురాలిని పనిలో చేర్చుకోమని

సిప�ార్సు చేసింది. పషర్లీకిదొక అదభుత సహాయం. రూ అనుబంధం వల్ల రోస� విదే�సేవకు

తోడుగా పషర్లీ సహకరించడం దేవుని కృపగా తలంచారు. వీరిదదరూ కలిసి ఐరోపా,

ఇపశ్యేలు చైనా, ప్రయాణించి క్రీస్తుకు సాక్షులుగా గొప్ప సేవ చేసారు.

పరిశుదాథత్మ ప్రేరణతో నడిచే వ్యకుతలుగా అనేక ఆత్మలను ప్రభువు వారి సేవలో

సంపతించి బోధించి అనుభవాలు సాక్ష్యమిచ్చే కృపనిచ్చారు.

కీర్తనలు 100లో

సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మనోహారమా అనుభవించారు. ఎంతో

సన్నిహితంగా హృదయానుసారంగా వెలిగే వీరి ప్రేమ దావీదు యోనాతాను ప్రేమ వంటిదిగా

గ్రహించగలవు. వీరు పరసపర ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమకై దేవుని స్తుతించి

ఘనపర్చారు.

↑ పైకి / Back to top