Chapter 5 of 8

సాక్ష్యాలు 4–6

Photograph from page 69 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 69

భూస్థాపన

5

ఒరిసాసలో కట్క్‌లో శవపరీకష్ జరిగిన తర్వాత పూలతో శవపటికలను

అలంకరించారు. దొరకు అంతిమ నివాళులర్పించాలని వేలాది ప్రజలు విచ్చేసారు. రూ

వార్త విని చలించి వారి అంతిమ నివాళ్లర్పించాలని వివిధ పపాంతాలనుండి అనేకులు

తీ

విచ్చేసారు.

9

6

దుకాణాలు వూసివేసారు. ఆనాటి కార్యపకమాలన్ని స్థంభించాయి. ప్రభుత్వ

ఉద్యోగులు పపదీప� ముహాంతీ మరియు అనేక ప్రముఖులు విచ్చేసారు.

ఈ భూస్థాపన సావాన్యవెన�ది కాదు. విభిన్నవెన�దే. ఎందువలననగా సావాన్యంగా

బంధువులు ప్నేహితుల రాకకు బదులుగా స్థానికులు అనామకులు, సవూహికంగా చక్కని

క్రమంలో జరిపించారు. సమసత ఏరాపట్లు దేవుడే నిర్వహించారు. సమృది�యెన� దేవుని

కృపతో అతి చిన్న పెద్ద పనులన్నీ సవ్యంగా సమాపతమయయాయి.

విశేషంగా గ్లాడిస్ గారు తనను ఓదారర్చివారు దు��స్తుండగా ఆమె వారిని ఓదార్చారు.

బైబిలులో యోహాను 14 అధ్యాయము కీర్తనలు 91 వంటి ఆదరణ వాక్యాలు చదివి

వినిపించి సంతా� భాషలో పాటలు పాడారు. ఈ సంఘటన భూస్థాపనకు విచ్చేసిన జన

సవూహాలు కన్నీరు కార్చారు.

ఆమె జీవితంలో జీవవుగల దేవుని వాక్యాన్ని నమ్మి, ప్రతి వాగ్దానాన్ని

సవతంత్రించుకొనిన అనుభవంలో విశ్వసయాపత ఒంటరిగా దీభరురాలిగా ఆరంభించింది.

ఆము పాడిన పాట పలువురి హృదయాన్ని పదవింపజేసింది.

దీనుడైన యేసు వంటి మిపతుడు ఎవరూ లేరు. ఒకక్రైనా లేరు. మన ఆత్మరోగాలు

బాగుచేయువారు ఒకక్రైనా లేరు. యేసు మన ఈతి బాధలన్ని యెరుగును. దినారంభం

నుండి అంతం వరకు నడిపించేది యేసే.

2. మనకు దేవుడు సమీపంగాలేని ఘడియలేదు. ఇంత ని�ధరాత్రి మరొకటిలేదు.

అయినను, యేసు ప్రేమ త్రాణపుట్టించను.——పాట మధ్యలో తన వుదుదల బిడ్డల రూపం

లేని వారి శవపటికలు చూస్తూ—— తిమోతి చిన్న బాబుకు గులా�లంటే ఎంతో ప్రీతి. ఎన్నో

పూలలో అలంకరించుట బాగుంది. అంటా గ్లాడిస�గారు ప్రశంసించారు.

రోవా 8:38, మరణమైన హింసయెన� మరి యేదైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడ్రబాపున

దేమీ లేదనే వాక్యం వీరిపట్ల అక్షర సత్యము. యేసు ప్రేమ నిత్యం నిలిచేది. సారయున్నంత

కాలవు చిగిరర్చిదే రేపటిని ఎదురొకనగల నిరీక్షణ నిచ్చేది. ఆ నిత్యవెన�ది క్రీస్తు ప్రేమయే.

మరణవార్త నందుకున్న గ్లాడిస్ నిబ్బరంగా నిలిచింది.

భర్త మరణించాడు. తన యిద్దరి బిడ్డలను పొదవి పట్టుకొని, వుగ్గురు కలిసి

సజీవ దహానకాండలో ధగ్నవై బాడిదగా మిగిలారని, వూడు ఆకారాలు బాడిదగా

స్పష్టంగా కౌగలించిన రూపాలు కనిపంచాయని రూ వివరాలు వెంటనే తెలుపటకు ప్రజలు

భయపడి, వ్యాను వాత్రం కాలిందని చెపాపరు. ఆ తర్వాత తెలసుకున్న ఘోరవార్తను

అశనిపాతకంగా తగిలింది. కాసత తేరుకొని ఏరైక కూవారెతను కన్నీటితో కౌగలించుకొని

''అవ్మా, ఎసేతర్, యిక మనమిదదరము ఒంటరిగా మిగిలావు 14 జనవరి 1999

వాక్య ద్యానంలో సందేశం ఆమెను వింత ఓర్పు ధైర్యాన్నిచ్చింది. ఒక గ్రుడిుపాప అనుభవం

ఆమెను వానసికంగా స్పందించింది.

ఒక 12 సం��ల వయససుగల గ్రుడ్డి పాప కంటి చూపు పకమేణా పోగొట్టుకుటుంది.

ఆ స్థానిక పాస్టరుగారితో ''అయయా, నా చూపును దేవుడు తీసికుంటున్నాడు—— అని చెపిపంది.

వెంటనే పాస్టర్ గారి జవాబు.

''జెస్స తీసికొననీయకు తిరిగి దేవునికిచ్చివేయి.—— ఆభాగము చదువగానే—— నా భర్త,

నా పిల్లలు, సమస్తాన్ని దేవునిరకై యిచ్చివేయగలనా? ఆ ప్రశ్న దేవుడడిగినట్లు భావించింది.

తెలియకనే కళుల్లోనుండి నీరు కారాయి.

ప్రభువా నాకున్న సమ్రవు నీకు సమర్పిస్తున్నాను—— అని ప్రార్థించింది. అబ్రహాము

ఇసాసకును బలిగా యివవలేదా? అట్లే దీవెన కర్తయగు దేవుడు ఆమెను అసాధారణ రీతిగా

బలపర్చాడు. ఆమె పెదదకువారని తలంచి దు��స్తూ ఆలోచింపసాగింది. ప్రతి పసలవులలో

అతనీ పాట తప్పక పాడేవాడు అది మరణ సమయాల్లో పాడే పాట.

పల్లవి :అంత్యదినమందు దాత బారనాదు చండగా

నిత్యవాసరంబు తెల్లవారగా – రకష్ణందు కొన్నవారి

పేర్లు పిల్చుచుండగా – నేను కూడ్ర చేరియుందు నచ్చిటన్

నేను కూడ్ర – చేరియుందున్ – నేను కూడ్ర చేరియుందున్

నేను కూడ్ర – చేరియుందున్ – నేను కూడ్ర చేరియుందు నచ్చిటన్

ఆ తల్ల ఆ పాటను ఆ సందర్భాన్ని గురతుంచుకుంది. ఈ పాట రచయిత జె.యు.

బ్లాక్. ఒక పాస్టరుగారు లేని సంఘంలో సండేసాకలు పిల్లల్రేర్లు పిలిచినప్పుడు 14

సం��ల పేద బాలిక ఆహావనింపబడింది. తరచగా ఆమె ఆత్మీయ వేలుపొందింది. కాని

ఒకరోజు హాజరు కాలేదు. ్రేర్లన్నీ పిలువగా ఆమె హాజరు కానందున ఎంత బాధపడిందో

ఆలోచిస్తూ, పరలోకంలో ''దేవా నా పేరు పిలువ బడుచుండగా నేను హాజరు కావలెనని——

అక్కడే ప్రార్థించి యింటికి వెళ్ళాడు. యింటి వద్ద యీ భావంలో నుండగా నీవే ఎందుకు

వ్రాయుకూడ్రదు? అనే భావం వెంటాడగా 15 ని��ల్లో పాట వ్రాసి వుగించాడు. భార్య

సంగీతం జతచేసింది.

ఎట్టివారపులేక ఆ పాట అనేకుల అభివానాన్ని చార్గొంది. ఈ పాప గ్లాడిస్

గార్ని మరొకసారి గుండెల్లోతుల్లో తాకి, క్రీస్తు హాజరుపట్టి పిలిచినప్పుడు ్రేరుందని చెయెయాతత

5పిలిపపు, వె�ుపోయే వయససు కాదు గానీ నా బిడ్డలిదదరి పేర్లు నా భర్తతోపాటు పిలువ

బడ్డాయని తలంచింది. పసటయిన్సగారు కూడా యీ ఆకస్మక మరణానికి సిద�పడ్డారని

తలంచింది. ఎందువలననగా ఆయన చివరిగా చదివిన పుస్తకము హతసాక్షి గురించియే.

�జంగిల్ ఫైలెట్ 1956లో హాతవార్చిబడ్డారు. ఈ మరణ హా�మంకు బలైన తన వారిపట్ల

తీ

ప్రభువు చితతవుందని పరగహం భార్య, ఎసేతరు క్షుణ్ణంగా గ్రహించారు.

0

7''హిందా దేశం వదలి వె�ుపోతారా? అమ్మగారా—— అని అవాయకంగా బంగతో

కుష�టవారు ప్రశ్నించారు. ''మళునే వెళ్లను. నా భర్త, నా పిల్లలు ఈ దేశం కోసం వాళ్ళు

ప్రాణ త్యాగం చేసారు. హిందా దేశం నా దేశవు. యిక్కడ వుండడం నా రకంతో సంతోషము.

క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది దేవుని చితాతన్ని తెలిసికోవడం నేను రూ దేశ్న్ని

చేరక వుందే దేవుని పిలుపును నవ్మాను. ఒరిసాసలో నాకు కుష�టరోగుల సేవయే. దేవుని

సంపూర్ణి చిత్తమని తెలిసికున్నాను. నేను విశ్వసించిన నా క్రీస్తును రుచి చూచి యెరిగితిని.

ప్రభువు నన్ను వారి దగిరకు పిలుచువరకు ఆ సేవలో నన్నుంచగలరు. బైబిల్ ప్రకారము

శరీరాన్ని వదలి దేవుని సన్నిధిలో నుండుటయే క్రైస్తవుని మరణవు గరి. మంటలు లేని

పరలోకం నన్ను ఆహావనించడానికి సిద్ధంగా ఉన్నారు. మిషన్ ఫ్లులో, మలేరియా,

పచ్చికావెర్లు, కలరా వ్యాధులకు గురికాకుండా మత పదోహుల చేతిలో సాక్షులుగా

మరణించుట ప్రభువుకు పప్తికరము ప్రతి ఒకొకకకరిని దేవుడు తన లక్ష్యం కొరకు దేవుడు

పిలుస్తాడు. యిచ్చిన కార్యం వుగించిన పిదప దేవుడు తనతో ఉండడానికి వాళును తన

గృహానికి పిలుస్తాడు. రేపటి గురించి భయం లేదు. పేదవారికి, కుష�టరోగులకు సేవ చేయాలని

పిలిచిన దేవుడు వారిని ఎంతో ప్రేమిస్తున్నాడు. వారు దేవునికంతో పపశ్రమున�వారు. నా

భర్త, నా పిల్లలు వీరిని ప్రేమించారు. నేను ప్రేమిస్తున్నాను. క్రీసేత నా శక్తి, నా ఉనికి.

పహాప� 13:5, నిన్ను విడువను ఎడ్రబాయననే వాగ్దానం నా కిష్టం. తన కిష్టమైన

పనివారిని సేవకై ప్రభువు పిలుచుకొని మధుర వాసనలు వెదజల్లే త్యాగపూరిత జీవితం

జీవించాలని కోరుతున్నారు. నన్ను పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉండాలి. విడిచిపెట్టు

మనుకకు వెళ్ళు అనే శోధన శ్రమ, బదిరింపుకు లోంగరాదు.

గ్లాడిస్ గారి సందేశ సారాంశమంతా ఆ పపాంతీయులందరికీ అవగాహనయ్యింది.

''దేవుడు గొప్పవాడు. వేము అనాధలుగా విడువ బడలేదు.—— అని దేవుని స్తుతించి, మరింత

ప్రేమతో గ్లాడిస్ నేడు సహకారానందిస్తున్నారు. గ్లాడిస్ యింటిలోని పటంలో ఒక మంచి

వాట ఉంది. దేవుడే నా కాశ్యం. నా దురిం మన దేవుడు తమ పపాణాలను సహితం

యిష్టంగా అర్పించే త్యాగవంతులు� నీ చిత్తమే అని అంతము వరకు సహించి దేవుడు

యోగయుని నవ్మే విశ్వసులకై ఎదురు చూస్తున్నాడు.

పహాపనీ భక్తుడు చెపిపనట్లుగా తన చిత్తము నెరవేర్చుటకు సంపూర్ణివుగా లోబడువారి

దావరా దేవుడు ఏమి చేయగలడో లోకం చూడవలసియున్నది.——

నిజవే వారుచున్న రూ లోకంలో మనుజులు వారినా వారునా ప్రభు యేసు

ప్రేవు! వారనే వారదు. ''సజీవ దహనం—— సందర్బుంలో పలువురు తమ భావాలు వ్యకతం

చేసారు. ప్రధాన మంత్రి వాజ్పాయు గారు

1నేను సిగ్గుతో తలను దించుకున్నాను.—— సుపప్వు కోరుట ఆదవర్యమున ఒక న్యాయ

విచారణ కమ్టిీ ఏరాపటు చేసారు. 2.ఇండియా టుడే పత్రిక అటటపై దహించు

అవమానం అని వ్రాశ్రు. అంతరా��తీయ పత్రిక టెవ�్సు లండ్రన్ వారిది, నయాయార్క టెవ�ు,

చికాగో ట్రి, బయాన్ టీ ఆక్సేటలియన్ సిడ్ని వారి�ంగ� పహారార్ట రూ చర్యను ఖండించాయి.

హాతసాకషుల మరణ వార్త ప్రపంచాన్ని కుద్రిేసింది.

3.వియాదవ్ జిల్లా సంబ్ కలెకట్ర్

''పట్టణానికి వెలుగైయున్నాడు. ఆక్సేటలియాలో గురితంపులేనివాడు.

సాక్ష్యం 4. స్థానికంగా జీవించే కుష�టవారు కన్నీరు కార్చారు.

''వా ప్రపంచం చీకటి మయం మృతయమును సమీపించేవారం. వేము

యోచించినప్పుడు రాళ్ళు రువేవవారు. అంటరాని వాళుమని నీచంగా చూచేవారు. పూర్వజన్మ

పాపంవల్ల వ్యాధి వచ్చిందని పురుగుల్లా అడవుల్లో చనిపోవాలని కోరుకొనేవారు. దొరగారు,

అమ్మగారు మవ్ములను ఆప్యాయంగా చూచి వా పుండ్ర్లు కడిగి వాకు క్రీస్తు బోధలన్ని

కధలుగా వివరించి చెప్పేవారు. అంత దయగల బాబు వాకు దారమయయాడని——

ఏడాచు.

సాక్ష్యం 5. మిడ్ డే పత్రిక వారు ''మిలియన్ల హిందా దేశసతులు గ్లాడిస్ గారితోను ఆమె

కువారెత. ఎసేతరు వెంట ఉన్నారని—— ప్రకటించారు. వారుక 10:43,47.

ప్రముఖుడ్రవ్యాలని కోరేవాడు దాసుడై యుండాలి పరగహాం గారు అతని కుటుంబవు

కుష�టరోగులను వానవులుగా వార్చారు. వీరి మరణవు క్రైస్తవ్యవు కంటే వానవత్వానికి

తీరని నష్టం. ఏ హిందా కుష�టరోగులకు ఆయన సేవ చేసాడో వారు తమ రక్షకుని

పోగొట్టుకున్నారు. రోవా 12:14,17

మివ్ములను హింసించు వారిని దీవించుడి. కీడుకు పపతికీడు ఎవరికినీ చేయవదుద.

1 యోహాను 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో

ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. రోవా 12:18-21

ప్రియులారా, పగతీర్చుకొనక ఉగ్రతకు చోటియ్యుడి. వేలు చేత కీడుజయించాలి.

పరగహాం సటయిన్ గారి కుటుంబవే కాక కుష�టరోగుల సేవలో నిమగ్నవెన� త్యాగ �లురున్నారు.

వేరా 42 సుదీర్ఘ సం�� సేవలో మధురమైన స్వభావంతో ఎందరినో తాకి సేద తీర్చింది.

కేట్ ఆలెన్బే సోదరి పరగస�, కువారి డాసన్, � పగివ్సు, � నికలసన్ ము�� లగు

5ప్రముఖులు. వీరి జీవితాలు దాదాపు మన జీవితాలులారగ దీప స�ంబభం మీద చిన్న వెలుగు,

కానీ ప్రభువునకు మనలను సమర్పించుకొన్నటె�్లతే చిన్న వెలుగు దేదీప్యవెన� వెలుగుగా

�వారుతుంది. బలహానులైన వీరు అందరూ చదివి తెలసుకుంటున్న పత్రికలు. వీరు

�నశించుచున్న లోకమునకు నిరీక్షణ కలిగించు వారుగానున్నారు. ధైర్యముగా వీరివలె మనవు

తీ

మన సమస్తవును సమర్పించుకోగలవా?

1

7సటయిన్స భార్య గ్లాడిస్ తాను నిజ క్రైస్తవురాలినని, యేసుక్రీస్తు అనుచరురాలినని

లోకానికి బుజువు చేసింది. ఆమెకు ఎంతో విశాదం ఎదురైనా, ''నాకు ఎవరిమీదా

కోపంలేదు. వారు చేసిన ఆ తప్పు కష్మించబడాలి.

''నా దేవా, వారు ఏమిచేయుచున్నారో వారెరుగరు వారిని క్షమించు—— అని యేసుక్రీస్తు

చెపిపన వాటలు పలికారు.

శతాబాథల తరబడి సంఘం పశమల పాలవుతుంది. ఇరవై శతాబథవు హాతసాకషుల

శతాబథమని గుర్తింపబడుతుంది.

ఈ శతాబ్దంలో 3100 మిలియన్లకంటే ఎకుకవ హాతసాకషులైనట్లు ప్రపంచ

స�వార్తికుల సహవాసం లెక్కలు తేలాచు.

సావమి వివేకానంద వాటల్లో యేసుక్రీస్తు మనకు తెలియనివాడు కాడు. మన

ఈశ్న్యలోకానికి చెందినవాడు. యేసుక్రీస్తు ఆ హింస సాత్రంను భార్త దేశవు వాత్రమే

గ్రహించగలడు.—— అన్నాడు. గాందీభగారు కూడా బైబిలులో చెపాపరు. చదవాలని

పపయతి�ంచానన్నాడు. ఇతని జీవిత పపారంబభంలోనె యేసు బోధలకు ఆకరి�తుడ్రయయాడు.

నెపహ� లేఖనాలలో ఏపఫిల్ 12,1932 లో ఇంగ్లాండు పశ్చిమ యూరఫ� 1 రోవు దేశ్లకు

వ్యాపించకముందే క్రైస్తవ మతం మన దేశంలో ఉంది. యేసు చనిపోయిన 100 సం��లోపప

క్రైస్తవ విష్రీలు సముపదయానం చేసి దకిషణ హిందాదేశంలో పపవేశించగా ఆనందంగా

ఆదరించి విశ్వసం గురించి ప్రకటించుటకు అనుమతించారని వ్రాసారు. క్రీస్తును స్వయ

రక్షకునిగా యెరుగనపపటికీ క్రీస్తు విలువ తెలిసిన విశ్వసులు కాని వారు గొప్పగా

సాకష్యమిస్తుంటే క్రైస్తవులవెన� మనవు క్రీస్తు బోధలు పాటించబదుదలవే. అపో. 1:8

శిష్యులను బాదిగంతాల్లో సాక్షులుగా ఉండవున్నట్లు వాక్యం దావరా నేడు మనతో

వాట్లాడుచుండగా క్రీస్తు ప్రేమ జావలల వేడిమి నిన్ను నన్ను తాకుతుందా?

పపశ్నించుకోవలసిన సమయం ఆసన్నవైంది. మనం వెలుగుగా ఉన్నావా? పత్రికలుగా

లోకంలో చదువు చండగా ఏది నీ సాక్ష్యం? ఏది నీ త్యాగం?

యేసు వార్తను చాటించగ లేచి రారమ్ము ఓ క్రైస్తవా అని పాడుతున్నావు. లేవ్ము

తేజరిల్లుమనే దేవుని స్వరాన్ని విందావా? వెళ�ుదవా లేక పంపెదవా ప్రశ్నకు మన జవాబేమి?

మందిరము పడియుండగా మందుడ్రవై యుంటా సరిం� గృహాల్లో సంతోషించే సమయమా?

క్రీస్తు అనుచరులవుగా పరండి వుందుకు పపియయేసు సేవకు సాగిపోదాం సర్వాంగ

కవచంతో పసైనికులవుగా కాల్చిబడుటకై నా శరీరం అపపగించనను ప్రేమలేని వాడ్రనైన

వట్టి వాడ్రనే అని గ్రహించుచున్నావా? సజీవయాగముగా నా శరీరము సమర్పించుటకు

చివరకు సజీవ దహానమగుటకు నీ చిత్తము ప్రభువా అని అనే ధైర్యం గల విశ్వసులంగా

సాగిపోదాం.

అట్టి కృప మనకు దేవుడే దయచేయును గాక.

నరులెల్లరు నన్ను విడిచినను – శరీరము కుళిు కృశించినను

యేసు చాలను – చాలను – యేసు చాలను – చాలను

ఏ సమయమైనా – ఏస్థితిరకైనా – నా జీవితములో యేసు చాలను.

Photograph from page 72 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 72

వేదనలు శోధనలు, అవసరాలలో

ఆదుకున్న రక్షకుడు నా క్రీస్తు

హిందా సాంప్రదాయ కుటుంబంలో సావాన్యంగా పూజలు

చేసే కుటుంబంలో జన్మించాను.

నా పేరు వేణు. వా తల్లిదండ్రులకు వర్సగా ఐదుమంది

మగపిల్లలు కలాిరు. ఆడ్రపిల్ల కావాలనే ఆశగల వా అమ్మ,

తన ప్నేహితురాలు ఇంటి ప్రక్కగా నివసిస్తూ, క్రీస్తును నమ్మిన

వారైనందున, తన కోరిక తెలిపంది. ఆము ఎంతో భారంతో

ఆడ్రపిల్ల కావాలని ప్రార్థించారు. దాని పఘలితంగా నేను పుటాటను.

అమ్మలో కాసత విశ్వసం కల్గింది. కానీ 15 సంవత్సరాలుగా

యేసును గురించి తలంచలేదు.

నేను 10వ తరగతి వరకు చదివాను. నాకు బందువులబ్బాయితో వివాహం

కుదిరింది. నా భర్త చాలా యోగయిడు. ఆప్యాయత గలవాడు. చిన్న తనం నుండి నన్నే

5

పెండ్లి చేసుకోవాలని కోరుకొని, అందరినీ ఒపిపంచి నన్ను తన భార్యగా చేసికున్నాడు.

బిమంచి భర్తను పొందినందుకు చాలా ఆనందించాను. కొన్ని నెలలో నా జీవితం

తల్లక్రిందులయింది. శ్రమలు వేదనలు చుటుట వుటాటయి.

కీర్తనలు 34 నీతిమంతునికి కలుగు ఆపదలనేకములు వాటన్నిటినుండి విడిపించగల

తీ

శక్తిమంతుడు క్రీసేతనని ఆ ప్రభువును స్తుతిస్తున్నాను. వా నాన్న గారికి అకస్మాత్తుగా

2

7

అనారోగయము కల్గింది. కోలుకోలేదు. కాని మరణించారు. నేను పుట్టింటికి చేరాను. కొన్ని

నెలలు అమ్మకు తోడుగా ఉన్నాను. తిరిగి నా భర్తను చేరాను. నేను భర్తతో సుఖ జీవనం

సంసార జీవనం కాలవు కేవలవు వూడు నెలలు వాత్రమే. పసైతాను కబంధ హస్తాలలో

నలిగిపోయి నా భర్త వ్యాధిగ్రసతుడై నన్ను వదలి వెళ్ళిపోయాడు. మరణం ఎదురుకన్న నాతో

దుఃఖం, వేదనా భారంతో నలిగిపోయాను. వ్యాధికి కారకులు వారి వేనవామ గారే తన

కువారెతను నా భర్తకు పెండ్లి చేయదలచి ఎన్నో సంవత్సరాలు వేచియున్నాడ్రట. చివరకు

నన్ను పెండ్లాడుటను బట్టి, నా భర్తపై విరక్తి, కక్ష, పగతో చేతబడి ఉపయోగించగా, దాని

పఘలితంగా నా భర్త మరణించుట, హృదయ విదారకంగా నా పబతకు కన్నీటిమయమయింది.

అన్నయ్యల పంచాన చేరాను. తిరిగి కొన్ని సంబంధాలు చూచి బలవంతంగా

పెండ్లి చేసి భారంగా లేకుండా వుండాలని నా అన్నయ్యలు తీపవ ప్రయత్నాలు చేసారు.

విధవరాలిననే జాలితో వుందుకు వచ్చిన వారి ప్రశ్నలు ''నీ భర్త ఎందుకు చనిపోయాడు?

నా వానసిక కషోబభతోపాటు, జవాబు లేని ఈ యకష్ ప్రశ్నలకు తలఒగి సహించలేక

వివాహామనే ఆలోచన ప్రక్కకు నెట్టినాను. అన్నయ్యలకు నా ప్రవర్తన చాలా క్రోధానికి

దారితీసింది. నాతోపాటు అమ్మను నన్న పోషించుట భారమని, సవంత ఇంటిలో జీవించుటకు

ఎట్టి యోగ్యత లేని వ్యక్తిగా అమ్మను వుందుగా ఇంటినుండి తరిమివేశ్రు. నేను అమ్మను

వెంబడించి, ఆస్థి దారవెన�ా మనశ్శింతితో దారంగా జీవించాలని ఆశించి, సుబ్బాయమ్మ

గారి యింటికి సమీపంలో చిన్న ఇల్లు అదెదకు తీసుకొని, వా జీవనవారంభించావు.

నేను దగిర్లో నున్న ఒక రెడివెడ్ శాపులో పనిచేయసాగాను. నాకు వచ్చే జీతంతో, నా

సవంత కశాటరి�తంగా కుట్టు పనులు చేస్తూ దివ్యంగా అమ్మను పోషించగలుిట దేవుని అపార

దయ, కృప వాత్రమే.

అన్నయ్యలు మవ్ములను యింటినుండి రగంటివేసిన రోజుల్లో వా అమ్మ వాత్రం

చాలా కృంగిపోయి, ''ఈ కశాటలు నేను బభరించలేను—— అంటా రైలు క్రింద పడుటకు

పరురగతితంది. విజయమ్మ అనే క్రైస్తవ సోదరి ఈ స్థితిని గ్రహించి రైలు పటాటల నుండి

అమ్మను తొలగించారు.

''అవ్మా లకషమ్మా, యిది మంచి పనికాదు మరణవు వదుద.—— అని ఆదరించి ధైర్యం

చెపిప పంపారు. ఆవిధంగా మరణవు తపిపంది. అదే సమయంలో దేవుని మెల్లని స్వరం

వా అమ్మను ఆదరించి నిలబట్టింది.

''నేనున్నాను. ఆదరించగల సమరు�డ్రను.—— ఆ వాట ప్రప్రధమంగా క్రీస్తును

ప్రేమించుటకు పునాదిగా నిల్చింది.

అమ్మను, నన్ను, స్టమన్ గారు రోకళు పాలెం సహవాసంలో వారి అక్క మనోహారమ్మ

గారు వా ఇంటికి సమీపంలో నివసిస్తూ అనేకులకు సాక్షిగా ఉండేవారు. వారింట్లో ప్రార్థనా

గీతాలు వాక్యాలు విని సుబ్బాయమ్మ గారు రక్షింపబడ్డారు. వీరంతా కలిసి నన్ను, అమ్మను

బలపర్చారు. పపకాష� గారు యువతీ యువకులకు ప్రత్యేక సందేశ్లిచ్చే వారి వారి వాక్య

ప్రభావం నా హృదయాన్ని తెరిచింది.

2004 సం�� నుండి వా అమ్మ సహవాసంలో పాల్గొని సుబ్బాయమ్మ గారి వేడ్రగదిలో

ప్రార్థించుట క్రైస్తవ సహవాసంలో ఎడ్రతెగక నిలిచి నన్ను కూడా నిలబట్టింది. క్రీస్తు

ఎందుకీలోకానికి వచ్చారు?

మత్తయి 1:21 ప్రజలను వారి పాపములనుండి విడిపించుటకే అని నేను నవ్మాను.

యోహాను 1:14 యేసు మన మధ్య నివసించి, మన కశాటల్లో ఆదరించడానికే వచ్చారని

తెలిసికొన్నాను.

ద్వితి 28 అధ్యాయంలో మనం విధులన్నీ పాటిసేత దేవుని ప్రేమించి కట్టడ్రలను అనసరిసేత

ఆ�రవదిస్తారని ధృడభంగా విశ్వసించాను.

రెండు సంవత్సరాలుగా నేను వాక్యములో బలపడి రక్షణకు సిద్ధవుగానున్నానని

గ్రహించి బాప్తస్మ అనుభవాన్ని పొందాను. ఆయన సిలువలో కార్చిన రకత్ధార్లే నా వంటి

Photograph from page 73 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 73

నిరా�ుగయిరాలినైన పాపికి ఆశయమని దేవుని సంపూర్ణింగా ఆపశయించిన తర్వాత

చెప్పశక్యవెన� శాంతి ఆనందం నా హృదయంలో ఉపొపంగసాగింది.

రోవా 8. మరణమైన హింసయె�ునా మరి ఏదైనా క్రీస్తు ప్రేమనుండి ఎడ్రబాటు కల్గించలేదని,

ధరలో ప్రేమలన్ని అశ్శవతవుని నవ్మాను. లోకానికి భయపడి పుసతల తాడు ఉంచుకున్నాను.

రువత నన్ను ఆశించరని భావించాను. అవమానాలు రాకుండా జాగ్రతతపడాలని ఆశించాను.

''విజయ అనే సోదరి అన్నీ సమర్పించుకొన్నారు. ఆవెకిచ్చిన ధన్యత నీ కిస్తానన్నారు.

అపనమ్మకం వద్దని సవయంగా ప్రభువే నాతో వాట్లాడి నన్ను ధైర్యపర్చాడు. ప్రార్థిస్తూ

ఉండగానే దేవుని మెల్లని స్వరం నేను భాగ్యం ప్రభువిచ్చారు. హల్లెలూయ. సామెతలు 1

అధ్యాయంలో జ్ఞానవును ఉపదేశిస్తానని రక్షణ విలువ పగహింపజేసారు. పాస్టర్ గారి

రూపంలో సామెతలు 1వ అధ్యాయము చదవమన్నారు. స్పష్టంగా చదువు. దానిలోని

మరా�లు గ్రహించు అన్నారు. ఈ అనుభవం వా దైవజనులకు తెలాపను. అప్పుడే బాప్తస్మంరకై

సిద్ధపాటు పపరభువిచ్చారని గ్రహించి 2004 సం�� నవంబరు 8వ తేదీ వుంచడం బాప్తస్మం

తీసుకున్నాను. ఏ లోటు లేకుండా ప్రభువే నన్ను పోషిస్తూ నడిపిస్తూ నన్ను వా అమ్మను

మంచి కాపరిగా శ్ంతికర్మెన� సహవాసంలో నడిపించి ప్రేమిస్తున్నారు. నాకు కల్గిన

దానిలో నుండి నాకన్నా లేని వారికి సహాయపడు కృపనిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతి

5అవసరంలో దేవునినే అడిగి పొందుకొనుట నేర్పించారు.

అనారోగ్యాల్లో, ఆర్థిక సమస్యలో పపార్థించగలుగున్నావు. అనేక ఆత్మల

�భారాన్నిచ్చారు. సమస్యలు పట్టించుకోవడం వానేసావు. వా అమ్మ విశ్వసాన్ని గమనించి

�వా వూడవ అన్నయ్య భార్య ప్రభువును నమ్మి వా సహవాసంలో పాల్గొంటుంది. అది

తీ

ప్రభువు చేసిన గొప్ప అదభుతం. ఇటీవల పతాగుడుకు బానిసగా నున్న వూడవ అన్నయ్య

3

7ప్రభువును నవ్ముటలో ఆసక్తి చూపుచున్నారు. వా సవంత ఇల్లు ఆసితగా మిగిలించి వా

అన్నయ్యల రాతి గుండె తీసివేసి వాంసం గుండె నిచ్చి వా అమ్మ పట్ల జాలి కలిగి ఇల్లు

అమ్మి సొవ్మురుస్తానని వాట ఇచ్చారు.

హబక్కూకు, నాకు వా అమ్మకు, అంజూర్పు చెట్లు పూయకున్నను, ఉన్నా లేకున్నా

దేవుని దయ చాలను యేసయ్యా అని సంతోషంతో విశ్వస యాపతలో సాగిపోతున్నావు.

వా దీన కుటుంబానిరకై ప్రార్థించండి. ''ధరలోని ప్రేమలన్నియు స్థిరము కావు కరిగిపోవును.

క్రీస్తు యేసు కలవరి ప్రేమ కడ్వరకు నిలిచి ఆదరించను. ఆమెన్!

నా కొరకు అమ్మ కొరకు ప్రార్థించండి. నా ప్రభువుకు మీకు వందనవులతో

ప్రభువునందు సోదరి

వేణు

బోధించి భక్తి నేర్పిన గురువు నా

రక్షకుడు

శ్రీమతి. సురేఖ

నా పేరు సురేఖ. ప్రభువును నమ్మిన తర్వాత శారోను

రాతు అని పేరు వార్చారు.

నా బాల్యమంతా విజయవాడ వన్ట�న్ లోనే గడిపాను.

హిందా పహైాసాకలులోనే విద్యాభ్యాసం, తర్వాత బి.ఎ. చదివాను.

అమ్మ గారిల్లు దగిరగా ఉండేది. చాలా ఉల్లాసంగా గడిపిన,

నాకు ఒక అక్క వుగ్గురు అన్నయ్యలున్నారు. అందులో చిన్నదాన్ని,

గానీ వివాహం 1997 సం��లో విజయవాడు వారుతీ నగర్లో

ఒక పెదదకుటుంబానికి పెదదకోడ్రలనై గొప్ప బాధ్యతలెన్నో స్వకరించు

భారంపైబడింది. నన్ను వెంటనే ఆదరించి ధైర్యం చెప్పే అమ్మను కోలోపయాను. వెుట్టింటిలో

జీవితంలో కష్టసు�ాలు చెప్పుకొనే అలవాటు లేక మౌనంగా నిలిచి నా పనులు

నిర్వహించుకొనుట అలవాటయింది. అనుకొనని రీతిలో విగ్రహాలు లేని క్రైస్తవ విశ్వసిగా

వా అతతగారున్నారు. గత 30 సంవత్సరాల క్రితము క్రీస్తును నమ్మి విగ్రహారాధనకు

దూరమై మంచి సహవాసంలో ఉండే వారైనందున నేను పూజలు చేయు అవసరత

కుదరలేదు. నా భర్త వ్యాపారము చేసేవారు. బాల్యంలో నేను పూజలపై ఎకుకవ మమత

చూపేాన్ని కానందన తేలిగ్గా విగ్రహాల జోలికి పోకుండా సరిపుచ్చుకున్నాను. కానీ నాకు

క్రీస్తును గురించి, రక్షణానుభవాన్ని గురించి వివరించి బాధ్యతగ బోధ చేసినవారెవరూ లేదు.

బాల్యంలో యింటింటికీ తిరిరగ ఒక వుస్లమ్మ గారు వా యింటి లోనికి ప్రవేశించి,

క్రీస్తును నవ్ముటకు ఏ కులవెన�ా పర్వాలేదు. క్రీస్తులో మహిమ ఉంది. స్వస్థత ఉంది.

శరీర వానసిక వ్యాధుల్ని బాగుచేయు శక్తిమంతుడు. అందరితో వాట్లాడినట్లు వాట్లాడవచ్చు

ఒక్కొక్క సారి కలలోకి వచ్చి బోధిస్తారు. వివరంగా నేరుపతారమ్మా. నాకయితే తెల్లని దేవ

దాతలు కనిపంచారు. వా యింటి శాపులో చిల్లర్ కొట్టుకు వచ్చే కాగితాల్లో బైబిల్ దొరికింది.

అది యింట్లో దాచుకున్నాను. వా అత్తగారు ప్రభువును ఏ నాడో నవ్మారు. సురేఖకు

బైబిలు అవసరంవస్తుంది. నీవు వుపయోగిస్తావో అన్నారు. సరదా కొరకు అన్నమాట

భవిష్యత్తులో నెరవేరింది. అత్తగారింట్లో పూజలు లేకపోయినా పెండ్ర్లయిన 3వ నెలలో

తిరుపతి వెళాువు. నా భర్తకు తల్ల విశ్వసం తెలసు పూజలంటే ఆమెకు విపరీతమైన

భయం. ఏదో ఆటంకాలు చెపిప ఆపాలని చూసేవారు. సరే నేను నా భర్త వె�ునప్పుడు

ఏకిసడెంట్ వల్ల నా భర్త కాలికి దెబ్బతగిలింది. మీరు పూజ చేయుటను బటేట ఈ ప్రమాదం

జరిగింది అన్నారు. క్రీస్తు నా పపార్థనవల్ల నా బిడ్డకు ప్రమాదం తపిపందన్న అత్తగారి

వాటలు పట్టించుకోలేదు. ఎవరు పూజ చేస్తున్నా సరే అత్తగారికి దడ్ర వచ్చేది. అసహనంలో

ఆవేశంతో ఉకికరి బికికరయ్యేవారు.

అతి రోషంతో క్రీస్తు కొరకు నిలిచిన విశ్వసిగా అత్తయ్య ఒక మంచి ప్నేహితురాలు

ఇచ్చా పురం పారవతాంటీ ఉండేవారు. ఆమె వా యింటికి వచ్చి వా కుటుంబ మంతటికీ

క్రీస్తు వార్తను తెలిపి, అతి శ్వ్యవెన� గొంతుతో గొప్ప మహాసరభల్లో క్రీస్తు పాటలు పాడే

గాయని. పారవతాంటీ అమ్మగారు గొప్పవిశ్వసి, ఇచ్చాపురంలో వేలాది హిందువుల మధ్య

గణనీయసేవలందించారు. ఆము పరిచర్యను పారవతాంటి కొనసాగిస్తూ వారంతా దేవుని

ఆలయమయ�ున్నారు. వారు దేవుని సొత్తు. విలువ పెట్టికొనబడ్డారు.

1 కొరింధి 6:19,20. మీ దేహాంతో దేవుని మహిమపర్చాలి.అపో. 7:48-50

''సరోవన్నతుడైన� దేవుడు హాసతకృత్యాలయాలలో నివసింపడు—— మనలనే ఎన్నుకున్నారని

ఆయనకు మనవు పరిశుద్ధ నివాసములుగా ఉన్నామనియు, మనవు ప్రార్థనా గృహావులుగా

స్తుతికి పాపతలవుగా ఉన్నావు. ప్రతి క్రైస్తవుడు ఒక ఆలయము మనవు వాట్లాడుచు

నడుచుచున్న సజీవవెన� ఆలయముగా ఉన్నావు. దేవుడు తన ప్రజల మద్య నివాసము

చేయుటకై దిగి వచ్చి యున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతను. నేను వారి

దేవుడ్రనై యుందును. వారు నా పపజలై యుందురు. పారవతమ్మ గారు వాతో చెపుతన్న

5

బివాటలు పశద్ధతో వినేదాన్ని. చాలా ప్రేమతో ఒక తల్లలాగా ప్రేమించే ఆంటీ అంటే యిష్టంగా

ఉండేది. నాకు తల్లలోని లోటు తీర్చి దేవుని వాటలు చెప్పు రీతి నన్ను ఆకర్షించి నెమ్మదిగా

క్రీస్తును గురించి ఆసక్తి చూపాను. నేడు వేమంతా క్రీస్తును రక్షకునిగా స్వకరించుటకు

జీపారవతి గారర వుఖ్య సాధనంగా ఉన్నారు.

4కృపానిధి సంఘంలో గాందీభనగరునందున్న ఉశా ఆంటీ లలితాంటీ అప్పుడప్పుడు

7

పారవతాంటీతో వచ్చి వాక్యం చదివే తీరు నేర్పించారు. పాటలలో భావాలన్ని నాకు యిష్టంగా

ఉండేవి. నాకు గర్బువతిగా ఉండు యోగ్యత కర్వైందని అత్తగారు బంధువులు బాధపడేవారు.

ఎందుకనగా వూడు సార్లు వూడు నెలలు గర్బువు పోవుట చాలబాధ కల్గించింది. 2000

సం��లో వా మరిది గారిక హిందా పద్ధతిలో వివాహమయింది. వినుట వాత్రమే

తెలసుగాని, నేను సవయంగా ప్రార్థించుట తెలసుకోలేదు. ఒకసారి చిన్నతతగారింట్లో భోజనం

చేయగానే వాంతులు వచ్చాయి. కడుపులో నొపిప విపరీతంగా రాసాగింది. అంత నీర్సంగా

ఉన్నావేవ్మా అంటా ఆసపత్రికి తీసికొని వెళ్ళారు. టయాబులో గర్బువు యిరుకుక పోయి,

ఎదుగుదల లేక పపాణాపాయ స్థితి ఏరపడింది. '' అవ్మా, నీవీ స్థితిలో పపాణాలతో నుండుట

అసాద్యవే. అదభుతంగా పబతికి సజీవుల్లో ఉండుట ఆశ్చిర్యవే అని అరె�ంటుగా స్టకచు పై

వేసి తీసి కొని వె�ు ఆపరేషన్కు సిద్ధవు చేసారు. నేనేమీ ప్రార్థన చేసికోలేదు. అందరూ

గాబరాగా వాట్లాడు కొనుట నేను గ్రహించే స్థితిలో లేను.

క్రీస్తు దర్శించుట :-

ఆసపత్రిలో ఆపరేషన్కు సిద్ధవు చేయుసమయాన తెల్లని వక్స్తాలలో అకస్మాత్తుగా

క్రీస్తు కనిపంచారు. క్రీస్తు ఆప్యాయంగా చూస్తూ నన్ను సమీపించి తంటికి రెండువైపులా

ఇంజకష్ను చేసారు.

''అవ్మా, నిన్ను మరణానికి అపపగించను. నిన్ను నేను కాపాడు కుంటాను.—— ప్రభువు

నన్ను దర్శించారు. గానీ నేనేమీ దేవునిలో స్థిరంగా లేను. కాని ఆ వాటలు చాల

ధైర్యాన్నిచ్చాయి. నిబ్బరంగా ఆపరేషన్ ఎదురుకన్నాను. వెంటనే రెండు నెలలలోనే ప్రభువు

ఆరోగ్యమిచ్చి గర్బం ుతెరిచారు. గతంలో జీనసు ప్రభావము వల్ల నిలువని గర్బాులు వూడుసార్లు

వేధించగా ప్రభువు మధురసవరంతో కూడిన అబభయంనాకు ఆరోగ్యం, పిండోతపతితకి గొప్ప

అదభుతము ప్రభువే చేసారు. పారవతాంటీ బంగుళూరు నుండి ఫోను చేసి వా అత్త గారైన

సుబ్బాయమ్మ గారికి తెలిపన సత్యవేమనగా

''అవ్మా, నీ కోడ్రలు గర్బువతి కానున్నది. మీరు శుపకవారాల ఉపవాసంతో కనిపెట్టి

ప్రార్థించండి.——

వేమంతా ప్రభువు వాటకు విధేయతతో వూడు వారాలు పపార్థించగానే నా గరా�ున్ని

తెరిచి అదభుతం చేసారు. దేవుని మహిమ కొరకు ఆయన చేయు అదభుతాలకై చాలా

నమ్మకముతో ప్రభుని ప్రార్థించుట ఆరంభించాను.

గతంలో పారవతి ఆంటీ దైవ వాక్యవివరణలో బైబిలులో నమ్మదగిన దేవుడని

వ్రాయబడిన వాక్యవివరణ నన్ను ధైర్యపరిచింది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు

క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. పూరా�ంగీకారమునకు

యోగ్యవెన�ది. ఈ వాట నమ్మదగినది, ఏదనగా మనవాయనతో చనిపోయిన వారముత�ే

ఆయనతో కూడా పబతకుదువు. 2 తిమోతి 2:1.ఆయనను ఎరుగమంటే మనలను ఆయన

ఎరుగడు నాలో దేవుని భయం నిండుగా ఆవరించింది. 1తిమోతి 4:10, ఈ వాక్యము

నమ్మదగినది పూరా�ంగీరమునకు యోగ్యవెన�దియునై యున్నది. మనుష�్యలందరికి

రకష్కుడును, మరి విశేషముగా విశ్వసులకు రక్షకుడైన జీవవు గల దేవుని యందుమనవు.

నిరీకష్ణయుంచి యున్నావు. గనుక అందు నిమిత్తము పపయాసపడుచున్నావు.

పారవతాంటి చేయుపరిచర్య ప్రయాసతో కూడినదని అది విలువైనదని గ్రహించి

నేను విశ్వసములో క్రీస్తును సేవించుటకు పపార్థించుటకు ఆసక్తి చూపించసాగాను. గర్బువతిగా

3వ నెలలో �్లడింగ� ఉండ్రరాదు కాని నన్ను పసైతాను బదిరించి అట్టి పరిస్థితుల్లో సాకనింగ�లో

బిడ్డ సరిగ్గా నుండుట మరొక అదభుతమే.

తిరిగి 7వ నెలలో గర్బువతిగా నుండుగా పొంగుపోసి ఒళుంతా భయంకరమైన

మచ్చిలతో బాధపడ్డాను. ఎందుకీ బాధలన్నీ కలుిచున్నాయని ఏడుస్తూ దేవుని ప్రార్థించాను.

అత్తగారు వంటగదిలో కూలబడి—— ప్రభువా నా కోడ్రలిని కనికరించి మంచి బిడ్డనిసేత నీ

సేవకై అర్పిస్తానని—— నిబంధన చేసుకొని ప్రార్థించారు. వా అందరి పపార్థనలనాలకించిన

ప్రభువు సిజరీయన్ ఆపరేషన్ దావరా బాబును పొందగా దేవుని స్తుతించి ఘనపర్చాను.

బాబును పొందకముందు దేవుడు నా దుఃఖం చూచి ఒక దర్శనమిచ్చారు. బల్లి ఎట్లుండును?

తెల్లగా వుచ్చిడాగు లేనిది ఉన్నట్లు నీ బాబును మంచి రంగు ఆకృతిలో ఉంచి నీ

కందిస్తానవ్మా—— కళ్ంకం లేని బాబుగా ఉంటాడు—— అని చెపిప బాబును చూపించారు.

సంతోషించాను. అదే వాట ప్రకారము ఆపరేషన్ ఉదయం 10 గంటలకు జరిగింది.

సాయంత్రం 5గంటల తర్వాత బాబును చూచాను. ప్రభువు దర్శనంలో చూపిన బాబువలె

ఉండుట నన్ను అత్యాశచ్యాన్ని కల్గించింది. ఆ తర్వాత నాతోటి కోడ్రలుకు రెండవ సారి

గర్బువు ధరించింది. నాకు ఒక్క బిడ్డ ఉండుటవల్ల వా అత్తగారు బంధువులు నన్ను

వివర్శించసాగారు. ''ఎన్నో యిరుకులలో 5 సంవత్సరాలు బిడ్డలు లేకపోగా, అతి కష్టం

మీద ఒక్క బిడ్డ పుటాటడు. బలహానురాలు గాన, రెండవ సారి గర్బుం వచ్చుట అసాధయము

కావచ్చు—— ఈ వాటలు నోటి వాటల బాధకలుగ కుండా నన్ను కాపాడి దేవుని వైపు

చూస్తూ ము�పెట్టి ఆదరణపొందాను.

''ప్రభువా, నీవే నాతో వాట్లాడి, బాబును చూపించి తల్లని చేసి ఆదరించావు.

రెండవసారి బిడ్డను నీవే యివ్వాలి. రూ నిందను తొలగించాలి. ఏ బిడ్డ అయినా పర్వాలేదు.

5ఆరోగ్యంగా నుండే బిడ్డ కావాలని—— ప్రార్థించాను. రెండవసారి నా గరా�ున్ని తెరిచారు.

యూదా పుట్టినప్పుడు యాకోబు భార్య లేయా దేవుని పపార్థించినట్లు స్తుతిచేయు బిడ్డను

�నాకిచ్చి అదభుతం చేసారు. హల్లెలూయా!

�గర్బువు దావరా ఆటంకాలు, రకత్సావణ తప్పలేదు. లోపలి బిడ్డను భద్రంగా

తీ

కాపాడారు. పడకపై విశ్రాంతి పొందాను. నా భర్త తల్లకి దూరమై ఒంటరిబాధతో నున్న

5

7నన్ను చాలా ఆదరించి పరిచర్య చేసారు. అది ప్రభువు చూపిన ప్రేమగా గుర్తించాను.

ఆసిత పంపకాలలో స్వకీయులలో చాలా పప�లు చిరాకుతో నా భర్త నలిగిపోయేవారు.

దేవుడే కనికరించి ప్రార్థన దావరా సమస్యలన్నీ చకక్పర్చారు. దేవునికే స్తుతి— రెండవ బాబును

గర్బువతిగా నుండగా చాలా నీర్సంగా ఉండేదాన్ని,కడుపు నొపిపతో బాధపడి ఆసపత్రికి

మళ్ళాను. ''అవ్మా, నీ పరిస్థితి చాలా బలహీనంగా ఉన్నదవ్మా, అని ఆ డ్రయాటీ నర్సు

ప్రార్థించి ఆపరేషన్కు అన్ని సంసిద్ధవు చేసింది. అరగంటలో 3 సార్లు నొపిపవసేత ఆపరేషన్

చేపసయయాలవ్మా అన్నారు. సరేనని ఆపరేషన్ ఆరంభించగానే కుట్ల నుండి ఉమ్మనీరు

అకస్మాత్తుగా చిందింది. లోపల బాబు నీరుడుపోసినట్లు గ్రహించి, పరిస్థితి ప్రమాదకరమైన

ది. బాబును ఆపరేషన్ దావరా తీసిననా ఏడుపలేదు. కొంతసేపటికి స్పృహావచ్చి ఏడ్చాడు.

వెంటనే ప్రభుని ప్రార్థించి స్తుతించాను. ఓ ప్రభూ, నా బిడ్డపై దయయుంచి పబతికించావు.

బాబుకు యాకోబనియు, పెదదబాబుకు అభిషకుతడని పేర్లు పెటాటవు. నేను ఈ బిడ్డలను

పొంది అదభుతాలు అనుబభవించగా స్థిరమైన భక్తితో క్రీస్తును ప్రేమించాను.

యెషయా 9:6 నాకు అండగా, కోటగా, ఆశయముగా ఆదరణకర్తగా, బలవంతుడిగా

అదభతుకరుడుగా నున్న క్రీస్తుకే మహిమ. వా అత్తగారి ప్నేహితురాలు లకిష్మ ఆంటీ క్రీస్తు

విశ్వసి. ఆమె కువారెత వేణుది చాలా గొప్ప సాక్ష్యము. ఆము వాకు సమీపంగా ఉండే

రవి గారిని పరిచయం చేశ్రు. ఆయన దేవుని స్వరానికి లోబడి విజయవాడ చుటుటగుంటలో

దైవ కృపా మందిరానికి కాపరిగా నున్నారు. వారు వ్యక్తిగత పరిచర్య విలువైనది. యిటీవల

ప్రభువు స్వస్థతా వరాన్నిచ్చి సేవలో చేయూతనిచ్చారు. నా అత్తగారు రోకళు పాలెంలో

స్టమన్ పాస్టర్ గారి అక్క మనోహారమ్మ గారి వల్ల క్రీస్తు అనుచరులయయారు. నాకు పసిపిల్లల

బాధ్యత, నడువలేని 36 సం��ల పపరభుకువార్ పరిచర్యలో దారం వెళులేక దగిరగా నున్న

మంచి విశ్వసుల మందిరానికి పకమంగా హాజరగుట కారంభించాను. పారవతాంటీ వలె,

రవి పాస్టరు గారి వాక్యసందేశం చాలా శక్తిగలదిగా నాకు అర్థమగునట్లు సున్నితంగా

శ్ంతంగా వివరించు వాక్యం నాకు ఆత్మీయాభివృది�ని కల్గించి, బాప్తస్మమునకు పునాదిగా

నిల్చింది.

రక్షణ బాప్తస్మ అనుభవం :-

నా భర్తగారు నా భక్తి జీవితానిరకట్టి ఆటంకాలు కల్గించలేదు. అది నీ వ్యక్తి గతం

అనేవారు వారి అమ్మవారి విశ్వసం గురించి గ్రహింపుతో ఉన్నారు గనుక నాకు క్రీస్తును

వెంబడించుటలో ఆటంకాలు లేవు.

కానీవా బంధువుల ఆకేషపణలకు నేను బదరలేదు. వారి ఆర్థిక పరిస్థితులలో ఆదుకొని

వేము యిరుకున పడ్డావు. చాలా కాలవు లక్షలలో సొవ్ము అందనందన ఆందోనళతో

ఉండేవారము నేను ఉపవాసముండి నా భర్త ఎదురొకనే భారాలు భరించాను. ప్రార్థించాను.

మరుస్టి రోజు ఇల్లు శుపబభపుస్తూ ఉన్న సమయంలో ప్రభువు మెల్లని మృధుమధుర

స్వరంలో నన్ను పలుకరించారు. దేవునికి సోతపతం. క్రీస్తును నేను నవ్మాను. ఆయన సజీవుడు

వావూలు వ్యకుతలతో సరవశక్తిమంతుడు వాట్లాడుట అదభుతానుభవం అట్టి దీనురాలను,

అయోగయిరాలనైన నన్ను ప్రేమించి, నా మౌనవును, ప్రార్థనను, హృదయ వాంచభను

ఎరిగిన దేవుడు నితయుగు ప్రభువు.

''అవ్మా, అప్పు తీసుకొన్న వ్యక్తి ఫోన్ చేస్తాడు చూడవ్మా—— అని ప్రభువే సవయంగా

చెపాపరు. వెంటనే ఫోన్ వ్రోగుట అదభుతానుభవం. అప్పు తీసుకొనిన వ్యక్తి కొంత సొవ్ము

తిరిగి యిచ్చి వేశ్రు. మిగిలిన సొవ్ము చెల్లించలేనని ప్రాధేయపడ్డాడు. పోని, కనీసం

కొంత సొవ్ము సమకూడునట్లు ఆదరింది ఆదుకున్న ఆదరణకర్తను ఆనందంతో

సన్నుతించావు. బాప్తస్మమును గురించి పాస్టర్ గారు క్రీస్తు రక్షణ స్థిరత గురించి సువార్త

తెల్పేవారు. నా అనుభవంతో క్రీస్తు సవరం వినుటను బట్టి క్రీస్తు నా కొరకు చనిపోయారు.

ఆయన పొందిన గాయములచే నాకు స్వస్థత, ఆయన నామమములో, కార్చిన రకత్ పపభావవులో

నా రోత హృదయాన్ని నాతన పర్చారని నమ్మి స్తుతించుట. రకష్ణానుభవమని గ్రహించాను.

ఇక బాప్తస్మ అనుభవానికి వేచియున్న సమయంలో మంచి స్పష్టమైన దర్శనాన్ని నాకు

చూపించారు. నాకాలోచన కర్తయె�ు, ప్రతి అనుభవంతో చెపిప చేస్తున్న గొప్ప రక్షకుడు

క్రీస్తు నా ప్రభువు.

బాప్తస్మము కొరకు దేవుడిచ్చిన దర్శినవేమనగా ఒక కొండ్రపై నుండి స్వచ్ఛవెన�

నీరు గల గలా పపవిస్తూ ఉన్నాయి.క్రింద రాళు గుటటలున్నాయి. నేను నీటిలో

వునుగుతున్నాను. ''నన్ను వుంచవదుద—— అన్నాను. నాకేమీ అర్థం కాలేదు. వా యింటిలో

అదెదకున్న వారి కటుంబవునకు ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం తెల్పేవారు. దివాకరు

పాస్టర్ గారు నా దర్శనానికి వివరణ నిచ్చారు.

''అవ్మా, క్రీస్తు నిన్ను దర్శించారు. బాప్తస్మమునకు నీవు సిద్ధమయయావు. నీవు

నిరాకరించి వదదనవదుద. ప్రభువు కార్యానిరకై లోబడు—— అన్నారు. నేను పట్టించుకోలేదు.

ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఏ చర్చికి వెళ్ళాలి? అని ప్రార్థించాను. జయజీవితము

యొక్క ప్రధమ షరత ఏదనగా బాధ్యతను పాటించుటయే లకిష్మ ఆంటీ పరిచయం చేసిన

రవి గారి సందేశ్లు వినుటకు వుందుగా నేనీదర్శినాన్ని పొందాను. దేవుని కృపను బట్టి

మరొక విలువైన దర్శనాన్ని ప్రభువు చూపించితన బిడ్డగా నిరూపించుకొని నన్ను ఎంతగానో

5ఆత్మీయంగా బలపరచి దృడభ్రపర్చారు. దేవునికే సోతపతము.

ఒకే స్థలవులో యిద్దరు వ్యాపారులు విభిన్న ప�ోటోలను అవ్ముతున్నారు. అన్య

దేవతల ఫోటోలు ఒకరు అమ్మగా క్రీస్తు ఫోటోలు రెండవ వ్యాపారి అమ్మసాగాడు. ఆ వ్యక్తి

�నన్ను చూచి, ''అవ్మా, ఈ ఫోటో తీసికుంటావా? నా ఆలయానికి వస్తావా? ''అని అడిగారు.

తీ

ముదటి వ్యాపారి విగ్రహారాధికుడు. ''ఏమయయా, ఈమె అనయిరాలే. నీ ఫోటోలు ఎందుకు

6

7కొంటుంది?—— అని ఎదురు ప్రశ్నించాడు. ''ఈ బిడ్డ, నా బిడ్డయే. నేను యేరపరచుకున్నాను.

ఆము ఎందుకు కొంటుంది? అని అంటున్నా మందుకు? ఆమె నన్నే నవ్ముకుంది.—— ఆ

దర్శనం నాకు పూర్తిగా అర్థమయింది. నేను నీ బిడ్డను యేసయ్యా, అనుదినం అనుక్షణం

నీదు శక్తి నాకు కావాలయయా అని వినయముతో ప్రార్థించాను.

''ఈ నా చిన్నబాబుకు 2 సంపూరతయి 3వ ఏడు రూడుగలబాబులో దావరా

బోధించారు. నాకు చాలా ఆశ్చిర్యం కల్గించి, కేవలం క్రీస్తు ఆ బాబు దావరా గురతు చూపించి

నన్ను బాప్తస్మమునకు సిద�పరుచుటకు పిలుపు నాకు స్పష్టంగా గ్రహింపు కల్గి, యింటికి

మళుటకు బదులుగా ఉపవాసాలు జరిరగ మందిర విశ్వసుల సహవాసానికి తవరగా చేరి,

బాప్తస్మం తీసికొనుటకు నేను సంసిద్ధవేనని చెపాపను. అవ్మా, ఈ తరుణం యెంచితే నీవు

ఆత్మీయంగా వెనుకబడిపోతావు. దేవునిపై ఆధారపడి సాగిపో, ఆయనపై ఆనుకోవాలవ్మా——

అని పాస్టరుగారు సిద్ధపర్చారు. నేను అదే సమయంలో ఆ క్షణమే సిద్ధంగా ఉన్నాను. నా

ఇంట్లో పారవతాంటి వచ్చి వూడు రోజులయింది. అత్తగారితో కబుర్లు చెప్పువేళ్ ప్రభువు

యిదదరినీ హెచ్చరించుట అదభుతము. ఆయన చేయు కార్యములు ఆశ్చిర్యకార్యములే

అత్తగారితో ప్రభువు చెపిపంది.—— అవ్మా, నీ కోడ్రలు సురేఖ బాప్తస్మం తీసికొనుటకు సిద్ధంగా

ఉంది. రవిగారి మందిరం వద్ద ప్రార్థనలో ఉంది. తవరపడి వెళ్ళు.—— ఆ తర్వాత రోజుల్లో

వూడు రోజులు వర్సగా ఉపవాస్కూడికలు రవి పాస్టర్ గారి మందిరంలో జరిగాయి.

నా భర్త అనుమతి కోరాను. ''నీ యిష్టం—— అన్నారు. నేను చేస్తున్నది దొంగపని కానప్పుడు

భయముందుకని నన్ను నేను ధైర్యపరచుకొన్నాను. బాప్తస్మం తీసుకోవాలని ఆశించి నా

భర్తను అడిగితే, శ్రమలు వసాతయేవా చిన్న వయససులో ఈ బాధలేమిటి? అని

బంధువులనేవారు. అందురకై నేను అసలు బాప్తస్మ సమయంలో ఎవరికీ తెలుపలేదు. భర్తకు

కూడాతెలుపలేదు. ఎందుకంటే అది అదభుతంగా ఆశ్చిర్యంగా అకస్మకంగా జరుగుకృపను

దేవుడే నిర్ణయించారు.

సరిగ్గా 2007 డిపసంబర్ 17వ తేదీన, నా బాబుకు సాకలుకు టిపఫన్ క్యారియర్

పట్టుకొని వె�ు చిన్న బాబుతో తిరిగి వస్తున్న సమయంలో నా చిన్న బాబును పరిశుదాథత్మ

తాకింది. శరీరంలో సన్నని వణుకు ఆరంభమైంది. నోరు స్తుతి, స్తుతి, స్తుతి అనుట

పపారంభించి గ్లోరీ గ్లోరీ అని ఆహ్లాదంగా నవువతున్నాడు. అవ్మా, పారవతీ, నీవు సురేఖను

బాప్తస్మంరై సిద�పరుచుటకు బదులుగా తిని త్రాగుచూ వూడు రోజులుగాగడిపపస్తున్నావు.

తవరగా వెళ్ళు ఆమెను ధైర్యపర్చు—— అన్నారు.

పారవతిగారి వద్ద ఆమురికాలో ఎవరో బహుమతిగా యిచ్చిన �రెను నాకు బాప్తస్మం

తర్వాత కట్టుటకొనుటకు నాకు బహుకరించారు. అది కూడా దేవుని సంకలపవే. ఎంతో

భక్తి భావంతో అందరి సమక్షంలో బాప్తస్మం తీసుకోగల ధన్యత నిచ్చారు. హల్లెలూయా.

దేవుని స్తుతిస్తూ ఆ తర్వాత రోజు నా యింట్లో జరిగిన ఉపవాస కూడికలో సాక్ష్యమిచ్చాను.

ఈ తరంలో యేసు సాక్షులు సేకరించు పరగస� విజయ ఆంటీ ఆ రోజు వాక్యపరిచర్యకై వచ్చి

నా సాక్ష్యం విని. ఆత్మతో నిండిన బాబును వుదాడి చాలా ఆనందించి, నా సాక్ష్యాన్ని

సేకరించి వుపదించుటకు ఇష్టడ్డారు.

ఒకే సమయంలో వా అత్తగారి సాక్ష్యము 30 పైగా సంవత్సరాల ఆత్మీయ

అనుబంధాలు లకీష్మ ఆంటీ పాప వేణు సాక్ష్యము, నా సాక్ష్యము లబభ్యమగుటను బట్టి పరగస�

ఆంటీ దేవుని ఎంతో ఘనపరిచి మవ్ములను ఆత్మీయంగా ప్రోత్సహించారు. ఇట్టి గొప్ప

ధన్యత నిచ్చి క్రీస్తుకు సాక్షులముగా విగ్రహారాధనలతో నిండిన మవ్ములను క్రీస్తు ప్రేమతో

కులమత విభేదాలు మరచి చిరుతపులి గొపరెపిల్లతో కలిసి ప్నేహించురీతిగా అందరం

కలిసి భోజనం చేస్తూ, క్రీస్తు ప్రేమను పంచుకుంటా క్రీస్తు సహవాసంతో ఎడ్రతెగక నిలిచే

భాగ్యమిచ్చిన క్రీస్తుకే స్తుతి సోతపతం. నా స్వకీయుల రకష్ణై ప్రార్థించండి. నేనెహా�వాను

స్తుతించెదనా నా పబతకు కాలమంతయూ నా దేవుని కీర్తింతను. ఆ ఆ ఆ హల్లెలూయా,

నా ప్రాణము యెహోవాను స్తుతింతన్. ఆమెన్!

Photograph from page 77 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 77

ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న గొప్ప దేవుడు

నా ప్రభు క్రీస్తు.

శ్రీమతి. సుబ్బాయమ్మ.

నా పేరు సుబ్బాయమ్మ. నా బాల్యమంతా కనిగిరి దగిర నాగులవరం.

అందరిలో పెదదదాన్ని 15 సం�� వయససులో కట్కం సత్యన్నారాయణ

గారితో వివాహమైంది. చాలా కాలవువరకు సంతానం లేదు.

కాకానిలో శివ పూజలు చేసాను. శివుడి గుడిచుటాట 108 పపదకిషణాలు

చేసేదాన్ని మధ్యరాత్రి 12 గంటలకు ఆరంభించి ఉదయం వరకు

తిరిగేదాన్ని లెకికంచుటకు పసుపు కొవ్ములు వాడేదాన్ని. పబహ్మాం

గారి మఠానికి వెళ్ళేదాన్ని.

తిరుపతిలో వెంకటేశవర స్వామి గుడికి సంవత్సరంలో రెండుసార్లు వెళ్ళేదాన్ని.

5నిత్యవూ ఇంట్లో దీపారాధన చేసేదాన్ని. రావుడి ప్ఠముపై కూర్చొని కళ్యాణం

చేయించావు. చాలా కాలం తర్వాత సంతానం కల్గింది. దేవుళు పేర్లు పెటాటవు. వీర

వెంకట్ చెంచు సాంబశివరావు. తర్వాత అవ్మాయి లకిష్మ.

నాకు కల్గిన వూడవ కానుపలో కువారుడు గర్బువులో చలనవు లేని వాడిగా

తీ

ఉన్నాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కానపు కాగా, మగ బిడ్డను పపసవించింది. ఒక నర్సు

7

7క్రీస్తును నమ్మిన స్త్రీ. గనుక భారంతో ప్రార్థించింది. చనిపోయాడని బిడ్డను పంపపసారు.

వెంటనే ఊపిరందుతుందని తోచి అవెరికన్ ఆసపత్రికి తీసుకొని వెళాువు. తల్లబిడ్డ చనిపోయే

స్థితి అని అర్థం అవుతుంది. తల్లని కూడా పరీక్ష చేయాలన్నారు. నేను కేషమంగానే ఉన్నాను.

బాబు కూడా పబతికాడు.

పూజల్లోనే వా జీవితాన్ని సాగించావు. ఆ తర్వాత యిద్దరు బిడ్డలు అబ్బారు,

అవ్మాయి పుటాటరు. వారంతా కేషమంగా ఆరోగ్యంగానే ఉన్నారు. వూడవ బిడ్డ చిన్న పబహ్మాం

వాత్రం. పసివయససులో అందరి లాగా లేడు. పపాకుట లేదు. మొదటి ఐదు సంవత్సరాలు

నడ్రకలేదు. తల వాల్చేివాడు. ఏదో గణనీయమైన లోపం ఉందని గ్రహించి గుంటారు

వారి రాజులుగారి దగిరకు తీసికొని వెళాువు.

మతి స్థిమితం లేదు. వానసిక వికల్ంగుడే జీవించలేడని స్పష్టంగా చెపాపరు.

ఫిజియో దీెరఫ్ చేయడం అవసరమన్నారు. కాళ్లలో సతుతవ లేదు. అందరి లాగా నడవ

లేడు. చిన్న వసతువు కూడా పట్టుకోలేడు. కొన్ని సంవత్సరాలు ఫిజియో దీెరఫ్ చేయించాక

అన్నవు ఎవరో ఒకరు తినిపించేస్థాయి నుండి ఎడవు చేతోత సాపునుతో తినుటకు

ఆరంభించాడు. సవంత పనులు సవలప సహాయంతో చేసికోగలడు. యిలా హిందా

మతసతులుగా వా జీవనం సాగిపోయేది.

వేము విజయవాడలో చిల్లర్కొట్టు వ్యాపారం చేసేవారం. �తారనం పురములో

నెపహ� వీధిలో కాపురముంటున్నావు. వా యింటికి దగిర్లో క్రీస్తును నమ్మిన విశ్వసి

మనోహారమ్మగారు కూడా హైందవ మతం నుండి ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన

వారే. వ్యాపారము చేయువాతో సరుకులు కొనుకుకనే సమయంలో క్రీస్తును గురించి ఎంతో

ఆసక్తిగా వివరించేది. చాలా సంవత్సరాలు వింటా వుండేవారము. ప్రార్థనలు, పాటలు,

ఆరాధన చురుకుగా జరుగుతా ఉండగా ఎదురుగా వా వేడ్ర నుండి పశద్ధగా గమనించే

వారము.సరదాగా ఉండేది.

ఒకరో వా వేనతత, అత్తగారు యిద్దరూ వా ఇంటికి వచ్చారు. నేను శ్రద్ధగా

వాక్యం వింటా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నప్పుడు వారు నన్ను ప్రశ్నించారు. ''నీవీ క్రైస్తవ

మతం పుచ్చుకున్నావా?—— అయెయా, లేదు అని చెపిప, వాళును తీసికొని వె�ు ప్రార్థించే

స్థలవులో ప్నేహితులని చెపిప వారినకక్డే పెట్టి నేను యింటికి వచ్చాను.

యింటికి రాగానే బాబుతో పండుకున్నాను. ఒక గొప్ప వెలుగు ఆవరించింది.

ఒకబావి, ఒక బకకట్టు, పొలవు గట్టు కన్పించాయి. దేవుడు, దేవుడు అంటా బిగిర్గా

కేకలు వేయసాగాను. చుటుట ప్రక్కల అందరూ పోగయయారు. ''కొబ్బరి కాయ కర్ఫూర్రం

తెద్దాం అన్నారు.—— ''వాకు అరుదుగురు పిల్లలున్నారు. నా భార్యకు పిచ్చెికికంది. ఈ

భారం బభరించలేను. ఆత్మ హత్య చేసికోవాలని నా భర్త విసుక్కోసాగాడు. వెంటనే

మనోరమ్మగారు వచ్చారు. నా భర్త వెంటనే దేవుడు అని కేక వేస్తుంది. నీ తవ్ముడు పాస్టర్

గారు కదా వారిని పిలిపించు అన్నారు. రెవ. స్టమన్ గారు భక్తిగల క్రైస్తవ సేవకుడు.

దైవజనుడు. ఆయన వెంటనే వచ్చారు. ఆ రాత్రంతా బైబిల్ దగిరుంచి చాలా ప్రార్థించారు.

ఒక శనివారం మందిరానికి తీసుకొని రమ్మని అడిగారు. మనోరమ్మ గారు నన్ను కూడా

తీసిరకళాురు.

నా మనససు సరిగ్గా ఉండేదికాదు. ఏదో రీతిగా ప్ద్యానంలో నా ఒంటరి తనంలో

వసతువులు ఒకొకకక్టి పోయాయి. ఎలా పోయాయో నాకు తెలియలేదు. ఆత్మావేశంతో

ఎగిరేదాన్నట. నాకు తెలియకుండా నా బంగారం కోలోపయాను. ఆ తర్వాత బంగారం

వేసికొన్నాను కానీ అది దేవునిచిత్తం కాదని నాకు అర్థమయింది. ఎందుకంటే ఒక్కసారి

నా భర్తకు అనారోగ్యం వాటిల్లగా పపార్థించుచుండగా ఆత్మావేశంతో నున్న సమయంలో

మరలా బంగారపు వసతువులు క్రింద పడిపోయాయి. ఇక దేవుని చిత్తంలో మండి బంగారం

వుపయోగించుట వాని వేయాలని కోరినట్లుగా భావించి వాటిపై ఆపేక్ష మమత లేకుండా

ప్రభువే ఆ మనససు తీసివేసారు. మనోరమ్మ గారితో సహవాసంలో ఉంటా పపార్థలకు

హాజరవుతూ ఉండే రోజుల్లో ఒకరోజు చేసిన దీపారాధన చేయుచుండగా నాకు దడ్ర

వచ్చేది. పపతిసారీ అనారోగ్యం వాటిల్లేది. నా భర్త నాకు మతి పబభమణం కల్గిందని, గాలి

సోకిందని తాయత్తులు, అంత్రాలు తెచ్చి కట్టుటకు పపయతి�ంచేవారు.

నేనయితే అవి తాక లేదు గానీ పడవేసేదాన్ని. కారీతక వాసంలో ప�ర్ణిమిలో అందరూ

నోవులు నోచుకునే సమయంలో అదెదకున్న స్త్రీ, ''ఏవ్మా, మీరు ఇంటిలో నోచుకోలేదా?——

అని అడుగగా ఇంటిలో చేయడానికి అన్నీ సమకూర్చుకున్నావు. దేవుడి

పటాలదగిరదీపారాధన కుందులు వీటిని దీపాలు అంటారు. నానెపోసి వెలిగిస్తారు. రెండు

లేదా నాలుగు దీపాలు పెడాతరు. నేను రెండు దీపాలు పెట్టగా ఒకటి వెలిగింది.మరొకటి

ఆరిపోయింది. పబాహ్మాణుని పూజకై ఆహ్వానించగా, అతను శ్లోకాలు చదివి పూజాక్ర్మం

చేస్తాడు.

ఒకసారి వెంటేశవర్సావమి దగిర ఒక వూకుడు (పెదదమట్టిపాపత)లో దాది వతితలో

నానెపోసి దీపారాధన చేసాక క్రొతతబటటలు చదివిస్తారు. భార్యా భర్తలవు వేము ప్ఠల

మీద కూర్చుని ఉండగా, పుట్టింటి వారు యిచ్చుట పద్ధతి వెంటనే దేవుని ఆత్మ నాపై

ఆవరించింది. క్రొత్త బట్టలు ఉపయోగించలేదు. వాటిని ప్రక్కన పెటేటశ్ను.

పూజా పకమము పాటించనందువల్ల నాకు మతి పోయిందని నిర్ధారణ చేసి ఒక

5సారి చీకటి గదిలో నన్ను వూసి పెటాటరు. అందరూ సంబరంగా పూజ భోజనాలు చేసికొని

ఆహావనితలంతా మళ్ళిపోయారు.

�దీపావళి పండుగ రోజు దీపారాధనచేయు వేళ్ పాస్టర్ గారు వచ్చారు. అకస్మాత్తుగా

�పూజ ఆగిపోయింది. బైబిల్, క్రైస్తవ ఆచారంవాకు కావాలనే వింత ఆశ కల్గింది. కొంత

తీ

సొవ్ము పాస్టర్ గారి చేతికిచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని కొనిపెటటమని అడిగావు. నా భర్త, నేను

8

7కలిసి ఈ విషయములో ఏకీబభవించావు. యిద్దరము కలిసి దేవాలయానికి వెళ్ళడం

ఆరంభించావు. బైబిల్ చదవడం నా భర్త ఆరంభించారు. 1981 లో రక్షణానుభవానికి

పూర్తిగా సిద్ధపడి డిపసంబరు 12వ తేదీ బాప్తస్మము పుచ్చుకున్నావు. నాకు గతంలో వచ్చిన

దర్శనం అర్థం క్రమంగా అవగాహన కల్గింది. బావి నీరు సమరయు స్త్రీని రక్షణలోనికి

తెచ్చి జీవజల ఊటగా వార్చు రీతిగా నన్ను వార్చిగలరని అర్థమయింది. నేనే వెలుగు

అన్న క్రీస్తు పపత్యకషం అని తెలిసింది. బకట్, చేద తటట, ఈ బావిలోని పూడిక తీసికొని

తటటలో వేసి నీటిని శుపబభపర్చుట, నీటిని చేదుకొనుట యివన్నీ ఆత్మీయ అర్థాలని గ్రహించాను.

రెండవదిగా వరి పైరు పంట వుండగా ఆ గట్టుపై నడిచినట్లు ప్రభువు దర్శనమిచ్చారు.

ఆత్మీయ పంటకోతకొచ్చింది. కోయడానికి మనుష్యులు కోత విస్తారము పనివారు కొద్దిమంది.

పాట:

కన్నులనెతిత పైరుల చాడు

కోయగా లేరెవవరు? ఓ యువకా

యువతీ తినుచు త్రాగుచు సు�ంచుదువా?

నా భర్త, నేను దేవుని మందిరానికి వె�ు పపరభురాత్రి భోజన పకమంలో పాల్గొంటా,

సహవాసంలో ఎడ్రతెగక ఉండేవారము. నా భర్త 1987లో క్రీస్తు విశ్వసిగా వా కులంలో

క్రైస్తవ సమాధి జరిగిన పపదీము వ్యక్తి నా భర్తగారే. బంధువులంతా చాలా వా�ా్యనించారు.

నా భర్త తల్లగారు విగ్రహారాధన చేసేవారు. కానీ నా కొడుకు నమ్మిన విశ్వసంతో సమాధి

చేసికోనియ్యండి అని చెప్పగా బంధుమిపతులంతా మౌనం వహించుట దేవుని గొప్ప కృప.

నా వానసిక ఆరోగ్యం చాలా బలహీనంగా ఉండేది. ఆవేశంతో ఉండుట మతి పబభమణం

లేదా పిచ్చి పట్టిందనే వారు. కానీ నాకు దేవుని గురించిన అత్యధిక తపన ఆవేశం ఉండేది.

కీర్తన 99:5 ఆయన పాదప్ఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు.

ఆయన కిష�టలైన వారికి భూమిపై సమాధానవు అనే వాట, యెహోవా పాద

ప్ఠంపై మొదటిగా సాగిలపడాలనే ఆసక్తితో దేవుని రాజ్యాన్ని నీతిని ప్రప్రధమంగా వెదకాలనే

ఆశ ఉండేది.

కీర్తన 45:1

రాజును గురించి సాక్ష్యమివ్వాలని, నా నాలుక తవరగా పవాయువాని కలవు వలె

ఎప్పుడు అవకాశవు వచ్చినా సాక్ష్యము చెప్పేదాన్ని.

కీర్తన 42:1 దుపిప నీటి కొరకు గల ఆశ నాకుండేది.

సమయమున్నప్పుడు నా బిడ్డలకు వాక్యాన్ని చెప్పేదాన్ని కీర్తన 23 లో కృపా కేషవాలు

రావాలంటే దేవుని కాపరిగా అధిపతిగా వుందుగా స్థానమివ్వాలని నేను నమ్మి నా బిడ్డలకు

చెప్పేదాన్ని. నా భర్త ఒక్కరే విశ్వసిగా నాకు తోడుగా ఉండేవారు. ఆయన మరణం నన్ను

ఒంటరి తనంలో మతి స్థిమితం లేని వ్యక్తిగా ఆసపత్రి పాలయయాను. స్టమన్ పాస్టర్ గారి

అక్క మనోరమ్మ గారి ఇల్లు దగిర కావడం వల్ల, ఆమె నన్ను చాలా ఆదరించారు. వారి

అల్లుడు పపకాష� గారు పాస్టర్ గారర. వారికి వా కులంలో గొప్ప ప్రమకత్గా, గాయకురాలిగా

పేరున్న ఇచ్చాపురం పారవతమ్మ గారిని పరిచయం చేసారు. ఆమె వా కుటుంబంలో

కోడ్రలికి రక్షణ, బాప్తస్మము, నన్ను ఆత్మీయంగా ఉజ్జీవింపచేయుటకు చాలా శ్మించారు.

నా బిడ్డలందరికీ యింట్లో ఎకుకవ సమయము గడుపుటవల్ల క్రీస్తు సువార్త చెప్పేవారు. నా

పెద్ద కువారునికి గొప్ప పూజలు చేసే కుటుంబంలో ఒకవ్మాయిని వివాహం చేశ్వు.

బిడ్డలు కలుగలేదు. డాకట్ర్లు గర్బుసంచి చిన్నదనీ మందులు వాడవున్నారు. నిరీక్షణతో

పపార్థించుటకు నేను ఒకకథాన్నే ఉన్నాను. చిన్నబ్బారు తెలివైన ఇంజనీరుగా ఉన్నాడు.

అతనికి కూడా హిందా పద్ధతిలో వివాహము జరిగింది. నా విశ్వసం నా బిడ్డల రక్షణకు

శక్తి లేనందన చాలా దుఃఖంతో ప్రార్థిస్తూ విగ్రహారాధనకు దారంగానే ఉండేదాన్ని. దేవుడే

కొన్ని గొప్ప శ్రమలు నా కుటుంబానికి రపిపంచారు. క్రొత్త దంపతులు సత్యన్నారాయణ

ీవ్రతము నోవుల సమయంలో భోజనాలు చేసే వేళ్ కరెంట్ పోయింది. అంతా చీకటి

క్రమ్మింది. వా పెద్ద కోడ్రలికి భయంకరమైన కడుపు నొపిప వచ్చింది. సా�నం చేసే

సమయంలో కూలబడిపోయి స్పృహ కోలోపయింది. ఒళుంతా చల్లబడి రకతం గడ్డలుగా

వారి రకత్ పసావం జరుగగా ఆసపత్రికి తరలించావు. స్కానింగ్ అరె�ంట్గా తీసారు.

గర్బుసంచి దావరాల వద్ద టయాబ్లలో పిండవు యిరుకొకని పెరిరగ దారిలేక నాళాలు

పగిలి పోయాన్నారు. ''ఇది పబతికే పరిస్థితిగా లేదు. యింత తీపవ పరివాణాలు గల

స్థితిలో ఇంకా పబతికి ఉండుట ఆశ్చ్యం. ఏ దేవుడో పబతికించి ఉంచారని—— డాకట్ర్లు వైద్యం

చేయుట కారంభించారు. వర్సగా ఆరుగురికి రకతము అవసరవైంది. ఆకిసజన్ పెటాటరు.

ప్రభువును గురించి నేను ఆముతో వుచ్చిటించుటను బట్టి, ఆమె క్రీస్తును రహస్యంగా నవ్ముటను

బట్టి ప్రభువే ఆయన మృధు మధుర సవరంతో ధైర్యం చెపిప పబతకించగలనని చెపాపరట.

అట్టి దీనస్థితిలో ధైర్యంగా క్రీస్తు వాటల్ని నమ్మింది. సురేఖ నా పెదదకోడ్రలు. ఆమె

తల్ల పెండ్ర్లయిన వెంటనే చనిపోయింది. నేనే తల్లగా ఆమెను సంరక్షిస్తున్నాను. పెద్ద ఆపరేషన్

దావరా వా కోడ్రలు సురేఖ గర్బుసంచికి పోవు ఒక టయాబ్ తొలగించి, గర్బుం వసత రావచ్చు,

లేదా రాకపోవచ్చు. అంతా దేవుని చిత్తము అంటా డాకట్ర్లు వదలివేశ్రు. నేనయితే నా

కొడుకుకు సంతాన యోగ్యం కావాలని గొల్లున మొఱ్ఱ]పెడ్రాత ప్రార్థించసాగాను. ఇచ్చాపురం

పారవతిగారు గొప్ప పపార్థనాత్మగల విశ్వసి ప్రార్థనలో కొన్ని విషయాలు దేవుడే ఆమెకు

5బోధించేవారు. కోడ్రలు సురేఖ ఆపరేషన్ తర్వాత కొన్ని నెలలకు పారవతమ్మ గారిక దర్శనములో

పెద్ద కోడ్రలు గర్బువతిగా నున్నట్లు ప్రభువు చూపిస్తున్నారనియు, కొన్ని వారాలు ఉపవాసంలో

�కనిపెటాటలనియు, దేవుడు గర్బువు తెరుస్తారని ధృడభంగా తెలాపరు. నాతో కూడా వాక్యము

�దావరా వాట్లాడారు. వూడు శుపకవారాలు ఉపవాసంతో ఉండగానే గర్బువు ధరించిన

తీ

కోడ్రలిలో వాలో గొప్ప విశ్వసం కల్గింది. కానీ 3వ నెలలో రకత్ పసావం కలుగగా

9

7ఆందోనళపడ్డావు. సాకనింగ�లో బిడ్డ పరిస్థితి సవ్యంగా ఉండేది. బయట పరిస్థితి గాబరా

కల్గించేది. నేనయితే వంటగదిలో కూలబడి ''ప్రభువా, ఈ గర్బుస్థ శిశువును కాపాడు. ఈ

బిడ్డ పబతికితే దేవుని పనికే అపపగిస్తాను—— అని ప్రార్థించాను. 7వ నెలలో కోడ్రలికి జ్వరం

వచ్చింది. వా కుటుంబంలో వూడవ వ్యక్తి రక్షణ పట్ల పసైతాను ఉగ్రుడై అనేక శోధనలు

కల్గించసాగాడు.వేము ఎలారగైనా దేవుని చితతవునకు లోబడి, పసైతానును ఎదిరించి నిబ్బరంగా

నిలిచావు.

నా కువారునికి క్రీస్తుపై తగిన విశ్వసం లేదు. చర్చికి వెళ్ళుటకు ఆటంకపర్చాడు.

వెంటనే తన భార్యకు కడుపు నొపిప వచ్చింది. 7వ నెల గర్బువు గనుక కానపు పప్ వెుచూర్

బేబీ పొందగలమని తలంచావు. పారవతమ్మ గారు నేను భారంతో పపార్థిస్తున్నావు. కానపు

రాలేదు గాని, పెద్ద పొకుకలతో పొంగమచ్చింది. చాలా బాధపడిన కోడ్రలిని చూస్తూ మరి

ఎకుకవగా పపార్థించావు.

పోరాటంలో క్రైస్తవ యాపత సాగించాను. పారవతమ్మ గారి హెచ్చరికలు ప్రార్థన

మవ్ములనాదరించాయి. సుఖ పపసవం జరిగింది. బాబు పుట్టి ఆనందానిచ్చాడు. చిన్నబ్బారు

ఉద్యోగంలో నశాటలు వచ్చి సరిగ్గా సాగలేకపోయాడు. పారవతమ్మగారు ప్రత్యేకంగా

బంగుళూరులో నుండి ప్రార్థించగా ఆవెరికా వెళ్ళుటకు చిన్నబ్బాయికి దైవ సంకలపంలో

ఉన్నాడని చెపాపరు.

ఎన్నో పశమలు తట్టుకున్న వా కోడ్రలు సుఖ ప్రసూతి దావరా బాబు పుటాటడు.

నాకు, విగ్రహారాధనకు పోరాటం ఉండేది. యింట్లో వారు ఎప్పుడూ పూజలు చేసినా

నాలో ఆవేశం, మతి స్థిమితం లేకపోవుట గమనించి నా కోడ్రలు విగ్రహారాధన పూర్తిగా

వానివేసి క్రీస్తును సేవించుట ఆరంభించింది.

గతంలో 7వ సంవత్సరముందే నా చిన్న కువారుని అమెరికాకు పంపుతానని

దేవుని వాగ్దానం పారవతి గారి దావరా తెలియపర్చారు. ఏదో వ్యాపారం చేస్తున్న చిన్నబ్బారు

నశాల పాలయయాడు. పారవతమ్మ గారు చిన్నబ్బాయితో కలిసి ప్రార్థించారు. కారు, వేడ్ర

కొంటాడని చెపిపన వాట నా కువారుడు నవ్మాడు. విగ్రహ పూజ వానేశ్డు. బాప్తస్మము

తీసుకొని వాక్యం పట్ల పశద్ధతో వుంటాడు.

నా చిన్నబ్బారు కాళ్ళు సరిగ్గా లేనివాడు. అతి కష్టంగా అడుగులు వేస్తాడు. అందంగా

ఉండుట గానీ మంచి చిరునవువతో ఉంటాడు. దేవుని వాక్యాన్ని పశద్ధగా వింటాడు. కొన్నిసార్లు

నాకు వాక్యంలో భాగాలు జ్ఞాపకం చేస్తాడు. వాడు జారెడు కుర్జీలో కూర్చొని ఒక స్థలం

నుండి మరొక స్థలానికి ఎవరైనా సహాయం చేసేత వెళుగలడు. వాడికి దేవుడు అదభుతం

చేసి కాళును లేడి కాళ్ళుగా గంతులువేసేలా చేయాలని నా నిరంతర ప్రార్థన.

వా కోడ్రలు సురేఖ ఎంతో యిష్టతతో క్రీస్తును వెంబడిస్తూ, ప్రార్థిస్తూ వాక్యధ్యానం

చేస్తుండగా రెండవ బాబును గర్బుం దాల్చింది.

యోవేలు 2:28 సరవజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతను. కువారులు ప్రవచనాలు

చెప్తారు.

ఎంతో అదభుతము 9వ నెలలో ఆ పసి బాబు ఆత్మపూరు�డై వణుకుచు కనిపంచాడు.

నోటితో అస్పష్టంగా స్తుతి చేయుట ఆశ్చర్యపర్చింది. అప్పుడ్రపపుడ� అనుభవాన్ని తల్ల గమనిస్తూ

దేవుని స్తుతిస్తూ వరపుపతుడని దేవుని కీర్తించేది. బాప్తసా�నికి జంకింది. పెద్ద కోడ్రలిగా

మతము పుచ్చుకుంటే బంధువరిమంతా చిన్న చూపు చూస్తారని భయంతో ఉండేది.

పారవతమ్మగారు వా కోడ్రలి తల్లగారిని ఎరుగును. కావున ఆమె తరుచగా పహాచ్చిరించే

వారు. విశ్వసికి ప్శ్చితాతపంతో క్రీస్తు రకతం దావరా రక్షణానుభవం కావాలి. ఆ తర్వాత

వుంచుట దావరా బాప్తస్మానుభవం, సహవాసం, రొట్టె పదాకషార్సం పుచ్చుకొను సహవాసం,

ఆ తర్వాత పరిశుదాథత్మ పెంతెకోస్తు అనుభవం కావాలని ఆముతోపాటు సంఘ కాపుల

హెచ్చరికలు సురేఖలో తీవ్రమైన సంచలనాన్ని కల్గించి కనిపెట్టి ప్రార్థించసాగింది. నా భర్త

విశ్వసిగా మరణించాక నాకు విశ్వసులుగా నా యింటివారు తోడు లేరని ప్రార్థించగా

నా కోడ్రలిని పశమల దావరా సవయంగా దర్శించి బాప్తస్మంరై సిద్ధపరుచుట నాకు కొండంత

ధైర్యాన్ని పపోతాసహానిచ్చి మరింత పశద్ధతో ప్రభు పాదాలు ఆపశయించి ప్రార్థించసాగాను.

ఒకరోజు పారవతమ్మ గారు వా యింటికి వచ్చారు. నా యింట్లో 3 రోజులు బహిరంగ

ప్రార్థనలు జరిపాను. ప్రభువు నా కోడ్రలిని గురించి పారవతమ్మగారిక స్పష్టంగా చూపించి

వాట్లాడారు.

''అవ్మా, వీరిమధ్య 3 రోజులుగా ఉండి, వీరి విశ్వసాన్ని బలపరుస్తున్నావు. అయితే

కోడ్రలు సురేఖ బాప్తస్మము సిద్ధపాటు ్ర్చిలో సంపతింపులు జరుగుతున్నాయి. తవరపడి

మళ్ళు—— అని హెచ్చరించారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద బాబుకు భోజనం తీసిరకళిు

మద్యహాన వేళ్ 3 సం�� లోపు చిన్న బాబును చేతిలో నుంచుకొని సాకలునుండి వస్తున్నప్పుడు

అకస్మాత్తుగా బాబుకు ఆత్మాభిషేకం వల్ల సన్నని వణుకు శరీరంలో కనిపంచింది.

సంఘారాధనలో ఆరాధనా సమయంలో సతుతి పలుకువేళ్ పెదదవారు ఉచ్చిరించిన రీతిగా

గ్లోరీ, గ్లోరీ, స్తుతి, స్తుతి అంటా ఆవేశంతో అరచి చెప్పుట తల్లసురేఖను దిగ్ర్బాుంతురాల్ని

చేసింది. ఆ స్తుతితో ఆమెకు బాపితస్మము సమయము అనే సందేశ్న్ని గ్రహించింది.

ఆమెకు రెండు రోజులుగా సంఘంలో 8 మంది బాప్తస్మంరై సిద్ధపడుట, శ్లోవు

రాజుగారు దైవకృపా మందిరం పాస్టర్ గారు రవి గారితో ఈ కార్యపకమము నిర�యించినట్లు

5ఆమెకు తెలసు. వెంటనే ఇంటికి వెళుకుండా సరాసరి సంఘవు ప్రార్థిస్తున్న

మందిరంలోపపవేశించి నేను బాప్తస్మం తీసుకోదలచానని స్పష్టంగా చెపిపంది.

�అతతగారినైన నాతో కూడా ఆమె నిర్ణియం ఏనాడ్రా చెప్పేది కాదు. తన భక్తి లోపల

�దాచేది. పారవతమ్మ గారితో నేను ఆ దినం పపార్థించుచుండగా పారవతమ్మ గారి పహాచ్చిరికను

తీ

బట్టి ఆవెువదద తెల్లని అందమైన �ర యివవవలసినదని దేవుడు ప్రేరేపించగా, దేవుని

0

8గద్దింపు రెండవసారి చేసారు. వెంటనే బాప్తస్మ స్థలానికి తరలి వెళ్ళారు. అందరూ కలిసి

గొప్ప బాప్తస్మ వేడుకలో పాల్గొని దేవుని మహిమపర్చారు.

నా కోడ్రలికి గతంలో బాప్తస్మం గురించిన పహ్చాిరికలు నమ్మి బాప్తస్మం పొందాలి.

ఆత్మానుభవం కావాలి. అని హెచ్చరించారు. స్వరంతో దర్శనంతో బలపర్చారు. ఒంటరిగా

పపార్థిస్తున్నప్పుడు ఎతైతన స్థలం నుండి పాలు జలపాత ధారగా ఒక కొండ్రపై నిలిచిన

ఆముపై పడునట్లుగా కనిపంచిందట. అది ఆమెకు సాపుర్తి నిచ్చింది. బాప్తస్మం తర్వాత

దేవుని మహిమపర్చి యిద్దరము అత్యానందభరితుల వయయావు. నా కొక విశ్వసి కోడ్రలుగా

నిలిచింది. హల్లెలూయా!

నా యిద్దరి ఆడ్రపిల్లల ఆత్మీయ స్థితిరకై కన్నీటితో పపార్థించగాను. పెదదవ్మాయికి

విశ్వసమయింది. నాతో చర్చికి వస్తుంది. భర్త విగ్రహారాధికుడైనందన విశ్వసంతో

సాగలేకపోయాడు. ఆమె 8వ యేట కంటి చూపులో దోషం ఉండేది. ప్రార్థన దావరా

పాస్టర్ రవి గార్ని యింటికి పిలిపించుకొని ఆటోనగర్ యింటిలో భర్తతోపాటు ప్రార్థనలో

ఏకీభవించుట దావరా గొప్ప వారుప లభించింది. ఆ అవ్మాయి ఇంటి నిర్మాణంలో పూజలు

లేవు గాని స్లాబ్ వేయు సమయంలో భోజనాలు పెటేట తరుణంలో ఎందుకో ఆగిపోయింది.

వెంటనే వాలోపాలు సవరించి కనికరించమని నేను పెద్దమ్మాయి పపార్థించావు.

దేవుడు దర్శనం దావరా చూపించారు. వా అవ్మాయి ఒడిలో నిపపులున్నాయి.

ఇంటి చుటాట తిరుగుట చూపారు. ప్రభువు నాతో వాట్లారు ''నేను నీ కున్నాను భయపడకు——

దేవుని వాటను బట్టి ధైర్యపడ్డాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నా కువారెత

గృహంలో నిపపువంటి శ్రమ వచ్చింది. నా అల్లుడి గారిక ఎయిడ్స వ్యాధి సోకింది. దానికి

మందులేదు. కుటుంబమంతా దు��ంచావు. నాకు ప్రార్థనా భార్మధిక మయింది. ఈ

పశమ దావరా నా కువారెత దేవునిని ఆపశయించింది. ఆమె భర్తగారు దుఃఖంలో దేవుని

పాదాలుపట్టుకొని పశ్చాత్తాపంతో క్రీస్తు చెంతచేరారు. తవరలో రక్షణ స్వస్థతకై నిరీక్షిస్తున్నావు.

ప్రార్థించండి. నా కువారెత 2007 డిపసంబరులో బాప్తస్మం తీసుకుంది.

ప్రభువు సజీవుడు. సరవశక్తిమంతుడు. వాట్లాడుదేవుడు. నడిపించే దేవుడు. దేవుడు

అజ్ఞానవును కృపతో ఎన్నుకొని జ్ఞానులను సిగ్గుపరచుటకు వె�ి]వారిని దేవుడు

ఏరపరచుకొనునను వాక్యము నా పట్ల నెరవేరింది. క్రీస్తు ప్రేమతో, ఆయనిచ్చు జ్ఞాన

వివేకములలో నా ఒంటరిజీవితంలో ఇవ్మానుయేలుగా శ్రమలో తోడుగా, సదాకాలవు

నాతో, నా కుటుంబంలో నుండి ప్రతి అనుభవంలో చాలిన దేవుడిగా నున్నాడు. ఆయనకే

సదా మహిమ ఘనత స్తుతి సోతపతములు హల్లెలూయా!

క్రీస్తునెరిగి కూడా విశ్వసములో స్థిరులుగా లేని మిగిలిన కుటుంబ సభ్యులకై

ప్రార్థించండి. నేను క్రీస్తురకై జీవించి సాక్షిగా క్రీస్తు ప్రేమను ప్రకటించు ధన్యత్రై దిన

దినవు ప్రార్థిస్తున్నాను. మీరంతా క్రీస్తుకు గొప్ప సాక్షులుగా నిలవాలని ప్రార్థిస్తున్నాను.

ప్రభూ, ప్రతిచోట నీ సాక్షిగా ఉండునట్లు ఆత్మాభిషేకము నీయుడి ఆమెన్!

Photograph from page 81 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 81

రక్షణ పరిమళం గల వాడ్రబారని పుషపం.

శ్రీమతి. రాజమ్మ గార్ని గురించి శ్రీమతి.

పారవతి వివరణ.

నా పేరు పారవతి. నా తల్ల పతిత గంగరాజమ్మ

రకష్ణానుభవవే నా జీవితానికి పునాది. నా తల్ల క్రీస్తును

రక్షకునిగా స్వకరించి ఆమె పడిన పాట్లకు ప్రత్యక్ష సాక్షిని.

మత్తయి 6:28. అడ్రవి పువువలు అలంకరించబడిన

విధంగా దేవునిచేత సృషిటంపబడిన పుషప సౌందర్యం

ఎంతో ఆహా�దాన్నిస్తూ శోభిల్లి మువైర్పించే పరిమళాలు

వెదజల్లుతాయి. నా తల్ల జీవితం వాడ్రబారిన పుష్ప

సుగంధంలో ఎందరి జీవితాలనో రక్షణ వెలుగులోనికి

నడిపించారు. వారంతా పరిశుదాథత్మ సంరక్షణలో విరజిల్లి రక్షణ పరిమళాలు వెదజల్లిన

అనుభవంలో నేను ప్రభావితం చెందాను. నా సాకష్యంనకు పునాది నా తల్ల సజీవ సాక్షి

5అనుభవాలను వివరించాలని ఆశిస్తున్నాను.

సిలువ వూర్తి పండించిన ఆత్మీయ పుశాపల పంటలో విర్బాసిన కలువరి పరిమళ్

సమువే పతిత గంగరాజమ్మగారు ఆధాయాత్మక ప్రేరణ కల్గించి, సమరపణ జీవితానికి కావలసిన

ఆత్మీయ పపోతాసహామిచ్చిన ఒక పుస్తకం వాడ్రబారని పువువ. అనే పేరుతో రెవ. వి.ఎ.

తీ

సుధాకర్ గారు ఎ.బి. చర్చి ఇచ్చాపురం �కాకుళ్ం చ్ర్చిలో గంగరాజమ్మ గారి దావరా

1

8రక్షింపబడిన కుటుంబాలకు ఆత్మీయ పోషకుడై వ్రాసిన ఉతకంఠ్భరితవెన� సాక్షి జీవితంలో

కొన్ని భాగాలు సేకరించి పొందుపర్చుట గొప్ప ధన్యత.

గంగరాజమ్మ గారి బాలయము - కుటుంబ పరిస్థితులు:

అపగకులస్తుల కుటుంబానికి చెందిన వెంటకట్రాజు లకిష్మనరసమ్మ దంపతులకు

క్రీ.శ. 1927 ఫిపబవరి 22వ తేదీ శివరాత్రి వేళ్ జన్మించారు. ఆమెకు సంవత్సరం నిండక

వుందే తంపడి దారమయయాడు. వీరి తంపడి బట్టల వ్యాపారము చేసేవారు. ఈము ఐదుమంది

తోబుట్టువులలో చిన్నవారు. 5వ తరగతి వరకు విద్యాభ్యాసము కావించారు. హిందా

సాంప్రదాయాలు, నిష్ట అవలంబిస్తూ చాలా నోవులు పవతాలు, ఎందరో దేవతలను

పూజించేవారు. యిష్ట దైవం శివ పారవతలు.

వివాహ జీవితము, హైందవ ఆచారము:

గంగరాజమ్మ గారిక వారి అకక్గారి పెతతనంలో రాజారావుగారితో వివాహం

గావించారు. ఇచ్చాపురం, ఆంద ఒరిసాస రాక్శాటలసరిహాదుద ప్రాంతము.వ్యాపార్కూడ్రలి.

గు�]ప్ప అనే దేవతను ఇలవేలుపగా కొలిచేవారు. ఈ దేవతా స్థానవు గుడిడొకూరు

కుగ్రామవు. వుచ్చిలేని వేకపిల్లను ప్రతి సంతానానికి బలిచ్చుట పరిపాటి. ఎన్నో బలుల

నిచ్చిననా వీరి సంతానం జీవించలేదు. ప్రప్రధమంగా బాబు, తర్వాత పాప పుట్టి పోయారు.

శనీశవరుడైన ఈశవరుడు శని పోగొట్టును గాన శివునితోపాటు, రావుడిని కూడా

ఆరాధించండని ఆదేశించారు. ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలు కలిగారు. రావుడు,

లకష్మణుడు అని పేర్లు పెట్టుకున్నారు. వీరిలో ఆనందంగా కాలం గడిపే వేళ్ వీరు కూడా

మరణించారు. గర్బుశోకంతో దు�ఖసాగరంతో దికుకతోచని పరిస్థితులు కల్గిననా

ఈశవరారాధన పై మకుకవ పోలేదు.

రాజమ్మగారిక గృహాదేవతలపై అనువానం కొంతకాలానికి ఆమె వివాహ జీవితంలో

కాంతిరేఖలు విరజివ్మాయి. రెండేసి సంవత్సరము తేడాలో నలుగురు పిల్లలు కలాిరు. ఆ

తర్వాత పుట్టిన కువారునికి గోపాల్ అని పేరు పెటాటరు. వీరిని కూడా కుల దేవత

తినివేస్తుందని, క్రొత్త ఇంటిలో జీవించాలని ఆశించారు కాని ఇల్లు పంపకాలలో పాత

ఇల్లు వారికిభాగం రాగా ఏ ఇల్లు అయితే ఏవుందిలే అంటా ఆలోచించగా చెంపమీద

ఒక హాసతంతోకొట్టినట్లుగాఅనిపించింది, పాతగృహానికి చేరుకున్నారు. భర్తకు వివరాలు

చెప్పగా మండిపడ్డాడు. ఆ తర్వాత ఆమె భర్తకు భయంకర పుండు పుట్టింది. మందులు

పని చేయలేదు. క్రైస్తవులంటే వీరికి పరమ అసహ్యం గనుక ప్రక్క ఇంటివారి బట్టలు

గోడ్రపైఆరవేయగా పొరపాటుగా తాకితే సముపదపు నీటిలో ఉతకొకని పవతాలు చేసికొనేవారు.

రాజమ్మ కుల వివకషత, హైందవ భక్తి మతాచారాల ప్రీతితో ఉండే రోజుల్లో క్రైస్తవ పరిచర్య

ఎదురైంది. భర్త ఆసపత్రిలో చికిత్స సమయంలో ప్రతి వారికి క్రీస్తు ప్రేమను పంచి యిచ్చే

ధనంతరాలైన క్రైస్తవురాలు కనిపంచింది. ఆము చూపు ప్రేమ ఆదరణ పరామర్శితోపాటు,

వారిని ఆప్యాయంగా తాకి ప్రార్థించుట వింతగా తోచింది. ఆము ప్రవర్తన పద్ధతి రుచించలేదు.

ప్రార్థన అంటే అయిష్టత వున్నా కాదనలేక మౌనంగా వున్నారు. ప్రభువు వీరి పక్షాన చేసిన

విజ్ఞాపన బహుబలవెన�ది. స్వస్థత సమకూరింది.యాకోబు పత్రక 5లో ఉంది.

రాజమ్మ తనకు తెలియకుండానే దేవుని పరిశుద్ధ అనుభవవును ఒప్పుకున్నట్లుంది.

అదేరోజుల్లో రాజమ్మ హృదయం విలవిలలాడు సంఘటనల నెదురొకంది. నలుగురు బిడ్డలను

పోగొట్టుకున్నను, తర్వాత ఐదు మంది సంతానాల్ని చూస్తూ సంబరంగా సంసార్యాపత

సాగిస్తున్న రోజుల్లో 1952 - 53 సం�� కాలంలో మశ�చికం (అమ్మవారు) మహావ్మారిగా

విరుచుకుపడేది. రాజమ్మ బంధువులు కొందరు మరణమయయారు. 10 సం��లోపుపిల్లలు

తట్టుకోలేకపోయేవారు. అకస్మాత్తుగా నలుగురు బిడ్డలకు రూ వ్యాధి సోకి 20 రోజులుగా

ఆ వ్యాధి తగిలేనందన బభయకంపితులయయారు. భూమిమీద దేవతలందరినీ వేడుకున్నారు.

మరొక సారిక్రీస్తు ప్రేమ వారిని తాకింది. క్రైస్తవ నర్స వారినుదే�శించి ''ఒక్కసారి

సరవశక్తిమంతుడైన యేసుక్రీస్తును నమ్మి పపార్థించండవ్మా—— అని సలహాయించింది. కుల

నిషట, మతం, సాంప్రదాయాలు, జాతిపట్టింపులు నిండిన రాజమ్మ తీపవేవశాన్ని వెళుగకికంది.

వా ఇంటికి రావదుద. నాకు ఏమీ చెపపవదదని నర్సని రగంటేసారు. బిడ్డల పరిస్థితి

విషమించింది. ఆకులపై పుండ్ర బటాటరు. రాజమ్మ గతాన్ని ఆలోచించగా, ప్రసూతి

సమయంలో ఆసపత్రిలో ప్రక్క పడకపై నన్న తోడికోడ్రలుకు రెండు సార్లు బిడ్డలు పోగా

యేసు ప్రార్థనలో వూడవ బిడ్డ పబతికిందని రాజమ్మ విన్నది. ఆము వాట మరలా గురతుకు

తెచ్చుకోగా—— దేవుడు తప్పకుండా మీకు ఇప్పుడు మంచి బిడ్డను ఇస్తాడు. ఆ బిడ్డను దేవుడే

పబతికిస్తాడు. యేసు ప్రభువును పపార్థనచేసికోండి.—— ఇదే ఆ నర్స వాటలు. ఈ పపార్థనాబలం

గురించి ఆలోచన కొంచెం ఆశను రగిలించింది.

ఒకరోజు యింటిలో ఎవరూ లేని సమయంలో ఒక నిర్ణియానికి వచ్చింది. ఈ

క్రొత్త దేవుడు తనే బిడ్డలను పబతికించగలడ్రనే ఆశతో ఒక్కసారి ప్రార్థించాలని ఆశించింది.

క్రైస్తవులంటే తకుకవ కులసుథలని, హైందవ ధర్మం, కుల పపతిష్ట బిడ్డల ప్రాణం కంటే

వుఖ్యం కాదని తలంచి సిగ్గు విడిచి ప్రార్థించింది.

''క్రైస్తవుల దేవుడా, నీవెవరివో నాకు తెలియదు. నా పిల్లల పరిస్థితి మరణావస్థలో

నున్నారు. నీవు చనిపోయినవారిని కూడా పబతికించగల దేవుడవని నాకు క్రైస్తవ నర్స

5తెలిపంది. నీవే నిజమైన దేవుడవని సాకష్మిస్తాను. దయతో నా బిడ్డలను పబతికించండి.——

యెషయా 9:6 ఆశ్చిర్యకరుడైన దేవుడు పరమాదభుతం చేసారు. మరణశయ్యపై ఉండే

నలుగురు బిడ్డలు జీవం కలిగి ఆడుకుంటున్నారు. కలా? నిజమా? నమ్మలేని నిజవు.

�ఆవె తన కళును తనే నమ్మలేకపోయింది. వినాత్న ఆనందంతో తన హృదయం

తీ

పులకరించింది. నామకార్థంగా పపార్థిసేతనే క్రైస్తవుల దేవుడు గొప్ప అదభుతాన్ని చేశ్రు. ఇక

2

8రోజూ సేవిసేత ఎన్నో అనుభవాలు పొందవచ్చునని ఆశించింది. రాజమ్మ ఎవరినీ లకష్

పెట్టక, యేసును నమ్మి ప్రార్థించుట వల్ల భర్త హింసకు యిరుగు పొరుగు తీపవ వ్యతిరేకత

నింద బాధలలో నలిగిపోయింది. రాజమ్మ బావగారు, బిడ్డల భవిష్యత్తు

మంటకలుపుతున్నావు. యింటికి రావని వేదన కల్గించారు.

పరలోక దర్శనము - బాప్తస్మ అనుభవం

రాజమ్మ ఒక రోజు కలలో దివ్యానుభవాన్ని పొందింది. కలలో నిచె�న కనిపంచింది.

ఆమె భాషలో వైకుంఠముఅనగా పరలోకము. అది పంచరంగులలో పపకాశవంతంగా

ఉంది. అంతేకాదు వీధులు బంగారు పూతతో మురిసిపోతా రాజవీధులను పోలివున్నాయి.

శోభాయ వానవెన� వెలుగులో తెల్లని వక్స్తాలలో గొప్ప సవూహం ఎదురయయారు. యిద్దరు

దేవదాతలు ''యిదే పరలోకం చేరు వారిమన్నారు.—— అక్కడనే అమూల్యమైన రత్నవులలో

దావరములు దాటుతా వుండగా, దేవదాతలెందరో వీణెలు మీటుతూ మధురంగా పాటలు

పాడుతున్నారు. చిన్న పిల్లలు ఏదో వ్రాస్తున్నారు. రాజమ్మ గది పపకాశవానంగా ఉంది.

అకక్డొక సింహాసనవయింది. ఆస్నుడైనవాని స్వరూపం సరిగ్గా లేదు. కాని రెండు హాస్తవులు

కనిపంచి, ''నా యొద్దకు రా—— అనే స్వరం వినిపించింది.

మత్తయి 11:28 ప్రయాసపడి భారము మాయువార్లారా రండి అని ఆహ్వానించే క్రీస్తు

రాజమ్మగార్ని పిలిచి ఆదరించి,ఆమె ప్రార్థనకు జవాబిచ్చారు.

''నా బిడ్డగా ఉండు—— అనే సవరము రెండుసార్లు వినిపించింది. ''నీవు గర్బుంతో

ఉన్నావు వారం రోజుల్లో నీవు పపసవిస్తావు మరలా నా దర్శనము నీవు చూసాతవు.నా

వెలుగు నీలోనికివస్తుంది. ''జీవ గ్రంధము చదువుకో—— అన్నారు. వెంటనే వింతైన ప్రశాంతత

హృదయమంతా విసతరించింది. ఆ పాట సారాంశవు ప్రభువైన యేసుక్రీస్తు అను

దివ్యగానవునుపగోలిన యే జీవితవెన�ను ఒక కోరులయె�ు దేవుని మహిమను పాడును.

అది నెమలియె�ు నృత్యము చేయును. ఒక సుగందపుష్పవై దేవుని పాదార్చిన చేయును.

ఒక పపతిధవనియె�ు రక్షణ సంగీతాన్ని పపసారము చేయును. ప్రభువు వాటను బట్టి

ఆములోనికి వెలుగు రావడం పపసమ సమయంలో గ్రహించి స్తుతించారు. 1956లో

రాజమ్మగారు దాస�బాబు అని సవయంగా ్రేరుపెట్టుకోగా, పబాహ్మాణుల సహాయంతో భర్త

�రామ వూర్తిగా నామకర్ణ చేసారు.

పండితులకిచ్చే భోగాలు అనగా అరపణలు యిస్తూ ఆము జీవ గ్రంధం తెచ్చివ్వగలరా

అని అడిగేవారు. ఎక్కడా లేదవ్మా అని చెప్పలేక ఆమెకు దారమయయారు. ఆమె అనేవషణ

ఆపలేదు. ఆమెకు పురుడు పోసిన నర్స క్రైస్తవ మహిళ్ కనుక ''అవ్మా జీవగ్రంధవు

ఇదిగోనండి. యిదే పరిశుద్ధగ్రంధం—— అని ఇచ్చారు. ''నాకిది వదుద. జీవగ్రంధవే కావాలి——

అని అడుగగా ప్రకటనలో వాక్యభాగాన్ని చూపి దృడభ్రపర్చారు. వెంటనే తపనతో ఆ గ్రంథాన్ని

రహస్యంగా చదువుటకు ఆరంభించారు.

విశ్వసములో అభివృద్ధి - శ్రమలు

బైబిలులో భావాలు తవరగా జీరి�ంచుకో గల్గి లోకంలో కలుగు శ్రమ వేదన అవమానము

యేసునుండి వేరుచేయమనియు, మహిమనుండి మహిమకు కృప వెంబడి కృపకు

అరు�లగుదురని గ్రహించారు.

కొండ్ర మీద ప్రసంగం వుగిస్తూ తప�ానుకూ గాలికి, వరదలకు కూలబడని బండ్రవీుద

కట్టిన ఇల్లు రాజమ్మగారి జీవితం విశ్వసంపై కట్టబడినది. అనేకులు ఆమె విశ్వసాన్ని

గ్రహించి దేవుని స్తుతించారు.

దేవుని కొరకు ఎదురుచూచేవారు నానాటికి బలాభివృది�నొంది విశ్వసంతో

స్థిరుల�తారు. రాజమ్మగారు అట్లే కృతజ్ఞతగల హృదయం సారమంతమెన� నేలవలె దేవుని

గుండె ఒడిలో గుపతంగా ఒదిగిపోయేది. గొప్ప ఆత్మీయ పంటకు పహాతువైంది. వుత్యపు

చిపపలో వాన బిందమువలె వెలకట్టలేని ఆణివుత్యంగా ఆమెను క్రీస్తు రూపాంతరీకరించాడు.

ఆమె ఇంటి సమీపంలో ఉండు క్రైస్తవ విశ్వసలు ఆమెను ఆత్మీయంగా బలపర్చుటకు

చేయూతనిచ్చారు. వారిలో, సుందరమ్మగారు, దీనమ్మగారు, సుబ్బారావుగారు, భాగ్యమ్మగారు,

రహస్యంగా వాక్య వివరణ దావరా స్థిరపరిచారు. ఈ రహస్య విశ్వసం ఇంట్లో

విగ్రహారాధికులకు అర్థమయింది. ఆముపై భర్తకు బంధువులకు ఫిర్యాదు చేయగా కృారంగా

హింసించేవారు. యిది గమనించి అమ్మ ఈ దేవుడిని నమ్మడం వల్లే నీచంగా

చాడబ్బడుతుందని బిడ్డలు కృంగిపోయేవారు. భర్త, అన్నగారు రాజమ్మ విశ్వసంపై

అసహ్యతలో పొలం పంటను 8 సంవత్సరాలు దారపరిచారు. ఆమె బంగారాన్ని చవగ్గా

అవ్మేశ్రు. నగలు కొన్ని అమ్మి భర్త వ్యాపారానికి సహకరించగా, బల్లం వ్యాపారిగా

కొంతకాలం చేసి చివరిగా ఇనము వ్యాపారిగా వారారు. ఆస్థి అందనీయక బంధువులు

పెట్టు శ్రమల వల్ల ఆర్థిక ఇబ్బందులు త్లెతాతరు. ఆరుమంది సంతానంతో భార్యా భర్తలు

పోషణకై శ్మించారు. భర్తసేవ, పిల్లల పెంపకము రాజమ్మ పనిమనిషి లేకుండా

డబ్బభలేకుండా నడుపుట చాలా కి�ష్టపరిస్థితిగా బాధించింది.

బియ్యం కూడా తినడానికి లేక నాకల జావ చేసేది. భర్త కోపిషిట గాన సరియైన

సహకారం లేదు. యివన్నీ లకష్ పెట్టక క్రీస్తును గురించి తెలిసికొంటా, ఆయన ప్రేమను

5అనుభవిస్తూ ఆనందంగా సాగిపోయేది. వర్షపు నీటి బిందువును తనలో యివుడ్ర్చుకున్న

వుత్యము సముపదపు హా�రునుండి వీచే సుడిగాలి నుండి, పనికిరాని సవుపద జలవుల

�నుండి తనలో ఉన్న బిందువును గట్టిగా పట్టువిడువక కడ్వరకు కాపాడితేనే విలువ కట్టి

�తన వుత్యంగా రూపొందినట్లు రాజమ్మ జీవించారు.

తీ

అదే రీతిగా హృదయాంత్రాగాలలో పడిన వాక్యపు విత్తనాన్ని శోధనలు, శ్రమలు

3

8అనే సుడిగాలుల నుండి, ఉపపదవాలనుండి కాపాడడానికి విశ్వసి స్థిర నిశ్చియత గలవాడైతే

అతని జీవితములో క్రీస్తు సరవపరిపూర్ణిత రూపుదిదుదకుంటుంది.

రాజమ్మ తల్ల దీనస్థితి చూచి ఆర్థికస్హాయము చేసేవారు. పారవతమ్మ యింటి

పనుల్లో సహాయపడుతా ఎకుకవగా చదువులేదు. రాజమ్మ గారిక మరొక నలుగురు బిడ్డలు

జన్మించగా ఒక పాప చనిపోయింది. వుగ్గురు మగపిల్లలు తోడ్రయయారు. రాజమ్మగారిక

తొమ్మిదిమంది సంతానం. అందరికీ ప్రభువును గురించి పశద్ధతో చెపిప ప్రార్థించేవారు.

దైవ సన్నిధి - రహస్య విశ్సులగుంపు

రాజమ్మ చోట కొలము పరివారమున్నట్లే క్రీస్తున్న చోట, క్రైస్తవ సంఘము, సహవాసుల

గుంపు ఏరపడుతుంది. నీతి సారయుైన క్రీస్తు ఎవరి హృదయంలో ఉదయిస్తాడో వారు

లోకమందు జ్యోతులవలె ఉంటారు. యితరులను వెలిగిస్తారు. ప్రతి శుపకవారము ఉదయం

7 నుండి సాయంత్రం 7 వరకు ప్రార్థనలో గడిపేవారు. దానినే సన్నిధి అనిపిలిచేవారు.

నలుగురు భక్తులలో రహస్య ప్రార్థన జరిగేది.

పరిమళ్ వాసన వ్యాపించకుండా ఎవరా నిరోధించలేరు. అదభుత స్వస్థతలు గురించి

ఇతరులకు తెలిసేవి. అనారోగ్యంగా ఉన్నవారు, ఆలోచన కావలసినారు ఆయన సన్నిధికి

వచ్చి ప్రార్థన చేయించుకొనేవారు. నలుగురితో ఆరంభమైన గొలసు ప్రార్థనా పఘలితంగా

ప్దాలు దుప్పట్లు కప్పుకొని కొందరు వచ్చేవారు. రహస్య సన్నిధి సంఖ్య పెరిగింది.

భర్తలు వ్యాపారానికి వెళాుక, స్త్రీలు మెల్లగా గోడ్రలు దాటి వచ్చేవారు యిరుగు పొరుగు

వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించి దేవుని గురించిన అనేక ఆధాయాత్మక సంగతులు

తెలియపరచి బలపరిచేవారు. ఇచ్చాుపురంలో శక్తిగల ప్రార్థనా గుంపు ఏరపడింది.

బాప్తస్మము సిద్ధపాటు :

రాజమ్మ పబతకులో రకష్ణానందమయింది గానీ బహిరంగ సాక్ష్యము లేదు. ఆమె

దీనంగా ప్రార్థించేది.

''దేవా, నేను బలహానురాలను నా బంధువరింలో ఎవరినైనా నీ బిడ్డలుగా చేసికుంటే

నాకు ధైర్యము కలుగుంది. అప్పుడే బాప్తస్మం పొంది సేవ చేయుటకు వీలు నీయండి.

ఆమెన్——

అదభుత రీతిగా రాజమ్మ అక్క గారు ప్రభువును ఎరుగుట దేవుని జవాబుగా

స్తుతించారు. అది 1963 సం�� పెద్దమ్మాయి శంకరమ్మ వివాహం నిశ్చియమయింది.

వివాహం జయకరంగా జరగాలని ప్రార్థనా గుంపు ప్రార్థించుట రహస్యముగా చేసే పని.

రూ వివాహానికి బోగిరపు సావిపతమ్మ గారు అనకాపల్లి నుండి విచ్చేసారు. బహు పూజలు

నిష్టతో చేసే వ్యక్తి. ఒక రాత్రి ఆమె ఈ రహస్య పపార్థనలను గమనించింది.

''వీరెందుకు వుసుగులు కప్పుకొని ఏడుస్తున్నారు? శుభకార్యంలో ఈ ఏడుప

ఎందుకు?—— రాజమ్మ బైబిల్లో వాక్యాలు వివరించి తెలాపరు. అదభుత సృషిటకది ముదలు

క్రీస్తు పపధము, ద్వితీయ రాకడ్ర వరకు సువార్త తెల్పి. తిరిగి రానైయున్న క్రీస్తును ఎదురొకనుటకు

అవసరమగు రక్షణానుభవం పొందురీతి, బాప్తస్మము, పరిశుదాథత్మ నడిపింపును గురించి

క్షుణ్ణంగా వివరించగా ఆమె హృదయము లాదియావలె తెరువబడగా నాటబడిన ఆ వాక్యం

ఫలించింది.

ఆమె వివాహానంతరం ఎవరో చెపిపనట్లు ''అనకాపల్లి వెళ్ళు—— ఆజ్ఞ విని పాటించింది.

ఆమె భర్త వ్యాపారములో కాగితాలు కన్పడక మికికలి ఆందోనళతో నుండగా, సావిత్రమ్మ

క్రీస్తు బోధలు అదభుతాలు విపిప ప్రార్థించింది. అదభుతంగా కాగితాలు వెంటనే దొరుకునట్లు

దేవుడు సమకూర్చారు. నిజదేవుని యిద్దరూ విశ్వసించి బహిరంగంగా ఒప్పుకొని బాప్తస్మం

తీసుకున్నారు. నింద దాషణలు ఉమ్మడిగా సాత్వీకముతో ఎదురొకని విశ్వసంతో

జయించారు. అపొసతలు కార్యాలు 2:38, 22:16 యెహెజ్కేలు 36:25-37 దావరా బలపడి,

కుల వెలివేతను, పహానళలు, తిరసాకరము, భర్త ఆగ్రహావు చివరకు రాజమ్మ గారు చావునైనా

భరించుటకు సంసిద్ధమయయారు. చేప నీటిలో ఉంటేనే పబతకగలదు. వ్రేళ్ళు భూమిలో

ఉంటేనే ముకక్ నిలువబడును. విశ్వసి క్రీస్తులో ఉంటేనే గాని పబతకలేడు. ధైర్యంతో పెద్ద

కువారని తీసికొని సోంపెట్ వచ్చి

''అంకితం నీకే దేవా అందుకోవయయా—— అని పాడుతూ సాగిపోయారు.

1965లో గలసన్ దొరగారి వద్ద వుంచడం బాప్తస్మం తీసుకున్నారు. విజయవాడ

పెంతెకోస్తు మహాసరభలు గుణదలలో జరుగగా వె�ు ఆనందంగా గడిపారు. పరిశుదాథత్మ

సమృద్ధిగా పొందుకొని దేవుని స్తుతించారు. క్రైస్తవ్యం అనగా వారుమనససు అనుభవవే

బలవంతంగా వారుట కాదు.

అదభుత పరిచర్య:

రాజమ్మ గారి సేవ సాక్ష్యం దావరా అదభుతాలు జరిగాయి. అనేకులు క్రీస్తువైపు

ఆకరి�ంపబడ్డారు. అనేక ఆధాయాత్మక విజయాలు దేవుడు ఆవెకిచ్చారు. బిడ్డలు లేనివారు,

వ్యాధి గ్రసతులు, కుటుంబ కలహాలతో నున్నవారు, కుష�ట వ్యాది గ్రసతులు దయయాలు పట్టినవారు,

చావుకు సిద�పడువారు, రకత్సాతవ రోగము కల్గినవారు. భయంకర విగ్రహారాధనలో నున్నవారు

స్వస్థపడ్డారు. ఈ విజయాల వెనుక ఉన్నది ప్రార్థన. క్యానసరు రోగులలో, కుష�టరోగులను

5

క్రీస్తు ప్రేమతో ఆలింగనం చేసికొని ఆతిద్యమిచ్చేవారు. దినవునకు 10 గం��లు ప్రార్థించుట

దావరా అదభుత శక్తితో అనేక అదభుతాలు జరిరగవి.

అదభుతాలు:

జీ1. ఒక లారీ పడైవర్కు నాగుపావు కాటువేసింది. నీలిరంగుగా వారాడు.

4గంగరాజమ్మ గారి దగిరకు తెచ్చి పపారిదంచమని పపాధేయపడ్డారు.

8

''ఇతని గురించి నేనేమి చేయగలను?—— అవ్మా� మీ దేవుడు గొప్పవాడు.

పపార్థనచేయండి—— ఆమె చేసిన గొప్ప చిన్న ప్రార్థన.

''ప్రభువా, ఈ బిడ్డడు కూడా నీవు సృషిటంచిన వాడే కదా! దయతో పబతికించు

నాయనా—— ఏడ్చి విజ్ఞాపన చేయగా పబతికాడు. డబ్బు తెచ్చి కాళ్లమీద పెటాటడు.—— వదుద

బాబు మీరు నెమ్మదితో క్రీస్తు అదభుతాన్ని గురించి సాకష్యమివవండి—— అన్నారు.

2. రాజమ్మ బంధువులు ఆమె ప్రార్థనా ప్రభావాన్ని గుర్తించి, వాటలు రాని

వూగవానికి తెచ్చి పపార్థించమన్నగా తేనె నాలుక మీద వ్రాసి ప్రార్థన చేసేత వాటలు వచ్చాయి.

3. బాపిటస్టు సంఘంలో వాచ్వెను మట్లా జోగయ్య ఉండేవాడు. ఒకప్పుడు గజదొంగ

కొందరి దొంగల నాయకుడు పోలీసులకు భయపడి స్మశ్నంలో చెరువు గట్ల వద్ద

దాకొకనేవాడు. అతని భార్య క్రీస్తు విశ్వసి. హానుమంతుడి బభకుతలుగానుక ''నీ బలం నాకు

కావాలి అని పూజలు చేసేవాడు. జోగయ్య ప్రార్థిస్తున్న భార్యను కాలితో తన్నాడు.

కొంతకాలానికి కాలు చేయి పకషమాతంతో పడిపోయింది. స్త రావుడికే ప్రార్థించమని

భార్యను నిర్బుందించాడు. ఎంతో హింసించినా బోట్టు కాటుక ఆమె వాడక భక్తితో పబతికేది.

భర్త స్థితి దిగజారి ఒళుంతా పగిలిపోయింది. శరీరం దుర్వాసనతో నిండింది. వారింటిలో

ఆస్థి అంతా అవ్మేసి వైద్యం చేయించారు. రోగం నయం కాలేదు. రైలు క్రిందపడి నిరాశతో

ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. దుఃఖంలో కూలబడ్డాడు.

''ఎందుకు నాయనా నీతనము పోగొట్టుకుంటావు? నీ భార్య పపార్థిస్తుంది నీవు

కూడా చేయి వెంటనే బాగుపడతావు.—— అనే స్వరం విన్నాడు. నీకు ఆరోగ్యవు సంపద,

జీవితం అన్ని యిస్తాను. నీవు నీవూరికి వెళ్ళు దారి మరలితే, ఎటా వెళులేవు కాళ్ళు

కదలవు చూచుకో—— అని ప్రభువు మరలా వాట్లాడారు. ఇంటిలో భార్య ''నాయనా! నా

భర్తను రక్షించు—— ప్రార్థనలో ఏడుస్తూ ఉండుట చూచాడు. నా దేవుడా? నీ దేవుడా?

తెల్లవారగానే, ఎవరు బాగు చేస్తారో చూస్తాను. నీ దేవుడే అయితే విగ్రహాలన్నీ కాల్చి

నవ్ముకుంటానన్నాడు. జోగయ్య భార్య అతనిని రాజమ్మ చెంతకు తెచ్చింది. ''అయయా,

యేసు ప్రభుని నవ్ముకో. నీకేమి చిన్నతనవు? నీ రోగం బాగవుతుంది—— అన్నారు.

రాజమ్మ అపాయంలో తన ఇంటిలో ఆతిధ్యమిచ్చింది. నేనుండలేను వాసన్నగా

నున్నాను అన్నాడు. '''నా కొడుకైతే వదిలిపెడాతన బాబా! చేతితో నానె రాసి ప్రార్థించగా

3 రోజుల్లో రోగం తగ్గు వుఖం పట్టింది. ప�ోటోలన్నీ కాల్చాిడు. బిడ్డలు లేని

అతనికి 6 గురు పుటాటరు. తిండిలేక పోయినా నా దేవుని వదలనని సాక్షిగా ఉన్నాడు.

4. జయమ్మ అనే స్త్రీ రకత్స్తావరోగంతో 2 సం��ల నుండి బాధపడేది. ఎన్నో

మందులు వాడారు. పుణ్యకేషపతాలు తిరిగారు ఆమె అక్క కూతురు పహామగిరి క్రీస్తు విశ్వసి.

జయమ్మను రాజమ్మ గారి దగిరకు తెస్తుండగా గొప్ప వెలుగు కనిపంచింది. రాజమ్మ గారి

ప్రార్థనా పఘలితంగా జయమ్మ శ్రీరక వానసిక స్వస్థతలో సాక్షిగా ఉంది. రాజమ్మ గారు

కాలినడ్రకన్ మళ్ళీ అనేకులకు సాక్ష్యం సువార్త తెల్పేవారు.

5. పురుశోతత పురంలో పపభావతి ఉండేది. భర్త చాల బాధించేవాడు. ఆత్మ హాత్యకై

ప్రయాణిస్తూ రాజమ్మ పనిమనిషి రాజులమ్మ దావరా వారింలో రాజమ్మ గారితో వాట్లాడి

దేవుని గురించి తెలిసికొని యింటికి వెళ్ళగా భర్త వారాడు. యిద్దరూ కలిసి సేవ చేస్తు క్రీస్తు

భక్తులుగా ఉన్నారు.

సాక్ష్యం 6. లకిష్మ అనే స్త్రీకి కుష�టరోగం వచ్చింది. రైలు పటాటలపై ఆత్మ హత్య ప్రయత్నం

చేయగా ఎవరో లేపారు. ప్రార్థనా గుంపుగానున్న స్త్రీలకు పపకక్లో రకతం పసవిస్తూ ఉండగా

కనిపంచింది. రాజులమ్మ బటటలిచ్చింది. రాజమ్మగారి దగిరకు తెచ్చారు. అప్పుడు 100

మంది ప్రార్థనలో ఉన్నారు. పురుగులు వాసనగల శరీరాన్ని రాజమ్మ గారు తొడ్రపై

కూర్చుండ్రబట్టుకొని తల తనపై ఆనించుకొని ఆప్యాయంగా ప్రార్థించగా, వ్యాధి తగ్గింది.

పురుగులన్నీ పోయాయి. విశ్వసిగా ఉంది హల్లెలూయా!

↑ పైకి / Back to top