సాక్ష్యం 7. నాయుడు, అచ్చిమ్మ రిక్షా వల్ల జీవించు పేదవారు. అచ్చిమ్మకు క్యానసర్ వచ్చింది.
నోటినుండి రకత్పు బిళులు పడేవి. రిక్షా అవ్మేసారు. రాజమ్మ ఒక్కసారి పపార్థించగానే
రకత్ధార ఆగింది. పూర్తిగా స్వస్థత కల్గి స్తుతించి సాకషులయయారు.
8. రాజమ్మ పిల్లలకు టయాషన్ చెప్పు హిందీ టీచర్ క్రీస్తు అనుచరులను హేళన
చేయగా కాళ్ళు వుఖం వాచిపోయాయి. రాజమ్మ ఆదరించి సా�నం చేయించి భోజనం
పెట్టి ప్రేమచూపగా, సిగ్గుపడి జీవితం వార్చుకొని హైదరాబాదులో నేడు సేవకుడ్రయయాడు.
9. విమల అనే స్త్రీ ఒంటి కాలితో జపంచేసేది. పూజారిణి వంటిది. 20 సంవత్సరాలు
భర్త వదిలిపెటాటడు. రాజమ్మ ప్రార్థించగా కుటుంబంలో సమాధానం, రకష్ణపొందగా
విశ్వసిగా సాక్షిగా జీవిస్తూ దేవుని మహిమపరుస్తుంది. రాజమ్మగారి మనువుడు వ్యాధిగ్రసతుడై
బాధలోనుండగా ''దేవా, నా మనువుడి శవాన్ని వూరికి తీసికొని వెళ�త నిన్ను నమ్మని వారు
ఏమంటారు. నా బిడ్డను పబతికించు లేదా నన్ను కూడా తీసికో—— అని రాజమ్మ ప్రార్థించగా
అదభుతంగా బాబు లేచాడని డాకట్ర్స ఆశ్చిర్యపడ్డారు. రాజమ్మ కువారుడు విజయకువార్
సంఘ పరిచర్యలో అత్యాశక్తితో పాల్గొంటా దేవుని ఘనపరుస్తున్నాడు.
11. కృపావతి గారి వూడవ అవ్మాయి గర్బుంలో బలహీనత కల్గింది. చనిపోవు
స్థితికి చేరింది. భర్త వేదనలో ఉండగా వారి కోసం ప్రార్థించి సమసత లోటులలో జయమిచ్చారు.
5వీరంతా రక్షణానుభవాన్ని పొందారు. వీరి వాట ''ఆ మహా తల్ల దేవుని ప్రేమలో ఏ
వ
విధంగా ప్రార్థనలో గడ్రపాలో నేర్పించిన ఆత్మీయ తల్ల అప్పుడ్రా ఇపపుడ్రా ఎప్పుడూ ఆమె
య
నడిచిన బాటలో ప్రభువు బాటలో నేను నా కుటుంబం సాగు కృపనీయండి—— అని పపార్థిస్తారు.
వ
�12. రాజమ్మ అన్నయ్యగారింటికి వెళ్ళారు. జీవిత అంతిమయాపతా సమయం
తీ
గనుక ఆమె అన్నయ్యను చేరారు. సా�నం చేయబోతుండగా ''నా కువారీ, సా�నం
5
8చేయుటకిది సమయమా? అని పహాచ్చిరించగా వెంటనే మోకరించి ప్రార్థించారు. అన్నయ్య
ఆరోగ్యం తిరిగి రాగా రాజమ్మ నమ్మిన ఈ అదభుతకరుడైన దేవుడిని కొనియాడారు.
13. నారాయణమ్మ అనే విగ్రహారాధికురాలి తల తిరగడం వసత రాజమ్మ నానె
వ్రాసి ప్రార్థించారు. వుఖంపై మచ్చిలన్నీ వాయమయయాయి. విగ్రహాలు పడవేసి ప్రభువుని
నమ్మింది.
14. తలసయ్య గారు భార్యను బాధించేవారు. సంఘంలో గొడవలు కలతలు
దెబ్బలాటలు. పతాగుబోతులను కష్మిస్తాడని భార్యా, చెల్లి బోధలు విన్నాడు. రాజమ్మ దగిరకు
వచ్చాడు. నాకు శాంతి సమాధానం లేదు. నా పబతకుపై అసహ్యం కలుగుందన్నాడు.
''ఈ బిడ్డను వార్చు ప్రభువా—— అని రాజమ్మ గారు ప్రార్థించగా వెంటనే పశ్చాత్తాపం కల్గి
దేవుని రక్షకునిగా నమ్మి బాప్తస్మం తీసుకొని బలమైన విశ్వసిగా వేడుకున్నారు.
సువార్త
మత్తయి 26:6-13 రాజమ్మ, అనేక తలాంతులతో ప్రియ బిడ్డగా ఫలభరితమైన
సాధనంగా జీవించారు. గొప్ప తెగింపుతో, ఎంత దూరమైన నడిచి వె�ు సేవ చేసారు.
తిమోతి 2:9 బందీ చేయబడని సేవచ్చా జీవిగ సేవ చేసారు. సువార్తను గురించిన తపన
వరి�ంచలేనిది. అనేక భక్తులను ఆహ్వానించి సేవకులను బలపరర్చివారు. పపయాణాల్లో తన
సంచి ఎవరైనా వెాసేత, కాదనేవారు.
''బాబా ఇప్పుడే ప్రభువు వసత నా చేతిలో పరిశుద్ధ గ్రంధం లేకపోతే నేను
దోషినవుతాను—— అనేవారు. నిపద, అలసట లేక ప్రార్థనలో ఎకుకవగా గడిపేవారు. భర్త
కువారులు చిపత హింసలు చేసేవారు. బట్టలు కుటేటవారిలాగా రాజమ్మ ఇంటింటికి
రహస్యంగా వచ్చి బోధించి ఆమెను గతంలో బలపర్చారు. అంత్రేవది పాలెం వాళ్ళు 20
వేల మంది యవవనులు సాకష్మిచ్చారు. పెద్ద ఎతుతన సువార్త సరభలు నిర్వహించేవారు.
అల్లుడు వారాడు సాటవర్టపురం సుధాకర్ పాస్టర్ గారితో ఎకుకవ సేవ చేసేవారు. సేవ
పపబలింది. మపదాస�లో పాల్యాంగిచో గారి సరభలకు వెళ్ళారు. 1979లో భక్తసింగ్ గారి
మీటింగులకు హాజరయ్యారు. కవ్టింలో గొప్ప ఉజ్జీవ సరభలు నిర్వహించగా మధ్యరాత్రి
బాప్తస్మం కావాలని ఒక వ్యక్తి పట్టుపటాటడు. అర్థరాత్రి బాప్తస్మం జరిపారు. దారిలో రాజమ్మ
గారిక దర్శనములో ''మీరేమి వితతుతారో ఆ పంటకోస్తారు.—— ఆమె మహాజ్ఞాని మహానీయురాలు,
వూరీతభవించిన ప్రేమ గొప్ప దైవజనురాలు ఆమె వాటలు ఆధాయాత్మకవెన� విషయాల్ని
లోతగా బోధించేవిగా ఉండేది. ఆముపొందిన హింసలను బట్టి పరిమళ్ వాసనతో శోబిల్లే
గంధపు వృకషాలను వ్యర్థ పపయోజనాల కోసం రంపపు కోతలకు గురి చేసినా వాటినుండి
సహాజవుగా నున్న సుగంధాన్ని వేరుచేయలేవు. బాధించిన భర్త చాటుగా రాజమ్మ ఉత్తరాలు
శాపులో చదివేవాడు. ఆమె కోసం వచ్చే వారు చూచి దేవుని వెదకారు.
1980 - 82 లో క్రీస్తును నమ్మి బాప్తస్మం పొందారు. 1990 ఫిపబవరి లో
చనిపోయేనాటికి మంచి విశ్వసిగా ఉన్నారు. ఆమె కువారుల్లో 5వ వాడు మొదటిగా
నవ్మాడు. 1998లో పెద్ద కువారుడు విశ్వసిగా వారాడు. క్రమంగా తన బిడ్డలందరూ
విశ్వసులగువరకు ఆమె పపార్థించుచునే ఉన్నారు. తల్లగా, భర్యగా, అతతగా ఇంటిలోనివారికి,
గొప్ప విశ్వసిగా వారగా సంఘంలోని వారికి విశ్వసులకు ఆమె జీవితం వారిదర్శికం.
బోట్టుపట్ల నిర్ణియం తీసికొని ధైర్యంగా లోక నటన, తృణ పపాయంగా ఎంచి
వానివేసారు. రాజమ్మ గారు మికికలి ఆసక్తితో దేవుని సేవచేసారు. నిత్యం దేవుని తలంపులతో
ఆమె సమరపణ జీవితం జీవించారు. 6 నెలలకు మరణించనైయుండగా తెల్లకాగితం
చూచారు. కన్నీటితో నిరీక్షించారు.
ప్రభువా ''అవ్మా నీ చేతికున్న ఉంగరమివ్ము—— అన్నారు. 1994 ఆగసుట 3.
ప్రభువునందు నిపదించారు. ఆమె కుటుంబీకులు, బంధువులు ప్నేహితులు అనేక విశ్వసులు
అంత్యక్రియలు ఎంతో ఘనంగా చేసారు. ఆమె తర్వాత ఇచ్చాపురం పారవతిగారు ఆమె
తల్లసేవను కొనసాగిస్తున్నారు. సువార్త పపకటించువారి పాదములు సుందరములు.

అ�్నజావలల వంటి నేత్రాలు
గల క్రీస్తు నా రక్షకుడు
డా�� శ్రీధర్ గారు
క్రైస్తవుని జీవితవే పపపంచానికొక వేద గ్రంధం. క్రైస్తవులు
క్రీస్తు మహివా కిరణాలను లోకానికి పపసరింప చేయడంలో కిటికీల్లాంటి వారు. నాపేరు
శ్రీధర్, క్రీస్తుతో పరిచయము ఆయనతో జీవించడం నా జీవితానికి గొప్ప భాగ్యమని
తలసతున్నాను.
క్రీస్తు మరణించాడని విశ్వసించడం ఒక చారిత్రక సత్యము అవుతుంది. ఆయన
నా కొర్రై చనిపోయాడని విశ్వసించడం రక్షణానుభవం అవుతుంది. నా కాభాగ్యం కల్గిన
రీతి సాక్ష్యంగా వ్రాయుటకు కృపనిచ్చిన ప్రభువునకు స్తుతులు.
5
బాలయము - విద్యాభ్యాసవు :
వ
ఆందపపదేశ్లో పశిఛమ గోదావరి జిల్లానడువు కుగ్రామంలో నా బాల్య దినాలు
య
హ
గడిపాను. సనాతాచారాలుగల హిందా మతంలో పూజలు చేయు కుటుంబంలో జన్మించాను.
వ
ష
వేము నలుగురం. వా ఉనికి దేవుని దీవెనగా నవ్మావు. వా గ్రామంలో హిందా
తీ
దేవాలయ నిర్మాణానికి వా నాన్న గారు కీలక పాపత వహించేవారు వేమంతా వేడుకలన్ని
6
8
భక్తితో ఆరాధనలో ఆచరించేవారం ప్రతి దినవు వా కుటుంబం పేర దేవాలయములో
అర్చినలు చేస్తూ యింటికి దైవ పపసాదం పంపపవారు. అది కొబ్బరి వుకకలు, పులిహా�ర
యిలా ఏదైనా ఆహార పదార్థాలు వాడేవారు. దకిషణ భార్త దేశంలో వివిద దేవతలను
వివిధ ప్రాంతాలకు ప్రయాణించి దర్శించేవారం. ఆంపధపపదేశ్లోని తరుపతిలో
వెంకటేశవరస్వావిని ఆపదల వ్రెుకుకల వాడిగా తలంచి వె�ు తల నీలాలను
సమర్పించేవారము.
వా గ్రావములో అన్ని బుతువులలో జరుగు ఉత్సవాలలో జాతర్లలో పండుగలలో
పపెసిడెంటుగా కార్యనిర్వాహాకులలో వుందుండేవారు. ఆ రోజుల్లో రాత్రి వేళ్ నృత్యాలు,
నాటికలు సినివాలు ముదలగు అసరభ్యకర్మెన� వ్యాసోకుతలతో గడిపపవారము. నా
చిన్నతనంలో చాలా ఆశ్చిర్యపడు విషయము ఏమనగా, ఎందుకీ భయానక దయయాల
కార్యపకమాలు దేవుని పేర చేస్తున్నారు? అయినా వారందరితో ఉత్సహాంగా పాలోినుట
త్రేపది కాదు. నా కయితే దేవుళుయినా పాపమన్నా నరకమన్నా చాలా భయముగా ఉండేది.
గొప్ప దేవాలయాల్ని ఆరాధనా భావంతో దర్శించేవాడ్ని. అలా చేసేత జన్మ తరిస్తుందని
నవ్మేవాడిని. ఈ భక్తి భావాలలోనే డిపగీ, పోస�టపరగడ్రయియేట్, ప�ార్మస్ చదువు ఆంధ
విశ్వవిద్యాలయము విశ్ఖలో కొనసాగించాను. బంగుళూరులో లెకచ్రుగా ఆ తర్వాత
ఒకకాలేజీ పపినిసపాలుగా పదవులు స్వకరించాను. నా గ్రావీణ ప్రాంతంలో వుండే దేవుతలకు
భిన్నంగా కరా�టక ప్రాంతంలో దేవతలు ఆరాధన జరుపుట నన్ను ఆశ్చిర్యపరించింది.
కరా్ణిటకలో రాఘవేందస్వావిని ఆరాధించేవారు. వివర్శిసేత శపిస్తారని భయపడేవాడ్ని.
నాలో కొన్ని దురభ్యాసాలు ఆరంభమయ్యాయి. మద్యపానం పొగపతాగుట యిష్టంగా ఉండేది.
వివాహము ఉన్నత పదవి:
ప�ార్మస్లో డాకట్రరటుకు సలక్ట అయయాను. నయాడి�్ల ప్రయాణమయ్యాను. అదే రోజుల్లో
నా భాగసావమి ఎన్నిక కూడా ఒక క్రైస్తవ విశ్వసి యుగుట నా భాగ్యం. దైవ సంకలపమని
చాలా కాలం తర్వాత గ్రహించాను. నా హిందా ఆచారాలను ప్రేమిస్తూ యితర మతాలను
గురించి తెలిసికోదలచలేదు. క్రైస్తవులను అవహానళ చేసేవాడిని. బహిరంగంగా దేవషించేవాడని.
అయ్యప్ప, సంతోషివాత, సాయిబాబా క్రొత్త దేవుళ్ళు వెలిసారు. ఏమన్నా అంటే నాకు
నశాటలు వస్తాయని శ్రమమస్తుందని భయం వెన్నంటి ఉండేది.
ఈ స్థితిలో నా భార్య నిర్ణయించిన అవ్మాయి క్రైస్తవ విశ్వసి అని తర్వాత తెలిసి
చాలా ఆందోనళ చెందాను. క్రీస్తు తల్ల మరియను రహస్యముగా విడ్రనాడినట్లు ఆలోచించాను.
ఆము గవర్నమెంటులో ప�ార్మస్ ఉద్యోగిని. ఆమె విశ్వసాన్ని గురించి ప్రశ్నించగా మౌనంగా
ఉండిపోయింది.
''పర్వాలేదు, నా దేవతలను వ్రెుకుకనట్లు చేయగలనులే—— అని భావించాను. రెండు
కుటుంబాల పువు పోతందని భావించాను. పసైతాను రూ వివాహాన్ని రదుదపర్చుటకు
తీవ్ర ప్రయత్నాలు చేసాడు. వా వామగారు డబ్బు అందుబాటులో లేక పెండ్లి చేయలేనను
అసహాయతతో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తరువాత తెలిసింది. నాకు కాబోయే భార్య,
ఆమె తల్ల, వా అత్తగారు గొప్ప ప్రార్థనా పరులైనందున, వారి ప్రార్థనల వల్ల ఆర్థికంగా
సమయోచిత సహాయమందుట, వామగారు పబతకుట దైవికమే. అదభుతంగా వివాహం
జరిగింది. ''నీవు కోరినట్లు యేసును నవ్ముకో కాని నా దేవుళ్లను కూడా ఆరాధించాలని——
ఆరురు వేసాను.
వా విభిన్న పూజల ఉనికివల్ల వా ఇంటిలో శాంతి కర్వైంది. విచారాలు పహాచ్చిగా
ఆనందం కర్వైంది. నా సటయిఫండు డబ్బులు చాలేవి కావు. రెండు పడవలపై
కాళ్ళుపెటాటవు.
ప్రప్రధమంగా క్రీస్తు దర్శనం :
బైబిల్ గ్రంధవుంటే నాకేమీ తెలియదు. నా భార్యకు బైబిలంటే ప్రాణం. ప్రతి
వాగ్దానాన్ని మన దేవుని జ్ఞానం ఆయన శక్తి ఆవరించి యుంటాయని నాకు తెలియదు.
ఒకడు తన సతాకర్యాల దావరా రక్షణను అనుబభవించలేడని తీరిగ్గా తెలిసికున్నాను.
ఒకరోజు రాత్రి నా భార్యతో వివాదంలో పాల్గొని భోజనం వాని పడక చేరాను.
అదినాకు అదభుత రాత్రిగా దేవుడు చేసారు. రాత్రి ఒక వింత కల వచ్చింది. నా భార్య
నన్ను ''నా నోరు చూడండి—— అని అడిగింది. ''నీ నోటిలో ఏవుంటుంది? పురాణగాధలో
కృష�్ణిడి నోరా! విశ్వన్ని చూపుతావా? అంటు ఎగతాళి చేసాను. ఎన్నోసార్లు పపధేయపడి
కలలోనేఅడుగుతానే ఉంది. అయిష్టంగా ఆమె నోరు చూచాను. ఆమె నోటినుండి గొప్ప
అ�్నజావలలుగా మంటలు కనాపంచాయి.
మహివా యుతమెన� అగ్ని ఉనికి ఒక వ్యక్తిగా రూపమిచ్చింది. ఆశ్చిర్యంతో ఆత్రంగా
చూడ్రసాగాను. ఆ వ్యక్తి రూపం వెరయుచున్న అపరంజిని పోలివుంది. యోహాను పత్మసులో
చూచిన క్రీస్తు సార్యకాంతికి సమీపంగా 3 లేదా 4 దారంగా నున్నట్లు గ్రహించాను.
చిన్న గడ్డంతో గంభీరంగా నిలిచి చాల ప్రశాంతంగా శ్ంతియుతంగా మండుచానే మహిమ
ఆవరించినట్లున్నారు. చాలా అప్యాయంగా కర్ణగల చూపుగా ఆనందించాను.
5
వ
నేను చూస్తూ ఉండగానే అదృశ్యడ్రయయాడు అకస్మాత్తుగా నా శరీరమంతా కంపించ
య
�సాగింది. భయూక్రాంతుడ్రనయయాను.
వ
ష
దేవుని ఉనికి పట్ల నా అవగాహన :
తీ
నన్ను దర్శించింది క్రీస్తు అని తెలిసింది. ఎందుకు నన్ను అగ్నిలోనుండి దర్శించాడు?
7
8
వాట్లాడే ప్రయత్నం చేయలేదేమి? నా భార్యను కోపగించుకున్నందుకు ఆమె ఆరాధించే
దేవుని ఉగ్రత నాకు తగులుతుందా? ఈ రీతిగా ఆలోచించసాగాను. ఇక నా కర్తవ్యవేమి?
అతని సందేశవేమి? ఏ దేవుని నేను నవ్మాలి? దేవుడెవరు? దేవుని నిజవ్యక్తితవవేమి?
ఎందరో దేవుళునాకు పేరు పేరున తెలసు. వారంతా సజీవులా? అసలైన దేవుడితనే
అని తెలియకుండా చూడ్రకుండా ఆరాధించుట వ్యర్థవు కాదా? మనమర్పించే
కొబ్బరికాయలు తింటారా? అలాగయితే ఆ దేవతలు పపసాదాలు తింటా, జీవిస్తూ,
పోట్లాడుతా వంశోతపతిత చేస్తూ, శ్వసిస్తూ, సా�నం చేస్తూ వృదభులవ్వాలి కదా!
నేను చూచిన శ్ంతవూర్తి మహిమ రూపము గలవాడైనట్లయిన, హిందా దేవతల
వాటేమి? గత 30 సుదీర్ఘ సంవత్సరాలు ఆరాధించి పూజించిన దేవతలేనాడ్రా నాకు
కనిపంచలేకపోగా, ఈ క్రీస్తు నాకందుకు కనిపంచారు? ఈ ఆలోచనలో నున్న నాకు నా
ప్నేహితుల దావరా పరవస్తు చిన్నయసారి మనువుడైన పరవస్తు సార్యనారాయణ శ్స్తిత
గారి సాక్ష్యము. వారి శ్లోకాల రూపంగా వారి శ్క్స్తాలలో దాగిన లోకపాపం మాయు
దేవుని గొపరెపిల్ల మనుష్యకువారుడు దేవుడైన ప్రభు యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్ష
వివరణ నన్ను పరమానందభరితుడిని చేసింది. స్వచ్ఛందంగా సత్యానేవషణ కొనసాగించాను.
� సార్యనారాయణ శ్స్తిత గారు ఒరిసాసలో పాండురంగ దేవాలయంలో ప్రధమ ప�రహిత్య
బాధ్యతలు స్వకరించి దేవతలను ఆరాధించేవారు. వీరి అనుభవాలన్ని నన్ను క్రీస్తు ఎవరు?
పరిచర్య ఏమి? నాకు క్రీస్తుతో సంబందద బాంధవ్యాలు పెనవేసుకోగల జవాబులనిచ్చి
గణనీయంగా నావైఖరిలో భక్తితో క్రీస్తును వెంబడించు ధన్యత నిచ్చాయి. హల్లెలూయ!
పూజారులను దేవుళుతో సమానంగా కొలుస్తారు. యాజకులే. వీరు ఎ�]గా కాలిన వూడు
గీతల గురతును తాజా నేరులో వుంచి, వ్యకుతల శరీరాలపై కనిపంచిన మచ్చి కాలిన మచ్చిు
వుదిథంచుట యాజకుల పని.
శ్క్సితగారు సకల వేదాలు తెలిసిన పండితుడు. ఒకసారి వేదాలు వల్లించువేళ్
పతొట్రిల్లాడు. పపతాలపై లి�ంచబడిన వేదాలలో సారాన్ని చదువునేరుపగలవాడు.
అయితే ఆ వేదాలలో వు�ా్యంశ్లు :- వేల కొలది సంవత్సరాల పెన్నిధి
దేవీభాగవతంగాదాచిన వేదాల సారాంశం :
కర్మ దేదై నా ద్విజవు అనగా వానవ జాతి అంతా పాపులే వారు పుట్టుకలో
పాపులు మరియు వారి తప్పుడు పనులవల్ల వారి పాపము కూడా చెల్లుబడుతుంది.
మన బైబిలులో అందరా పాపము చేసి దేవుడ్రనుగ్రహించు మహిమను
పొందలేకపోవుచున్నారు.
2.మనుపస్ముతి పాఠ్యభాగంలో
పాపోహాం పాపకర్మ
పాపాత్మ పాప సంబభవ
పాహివావు
కృపయు దేవశరణాగత వ్రరా.
దేవుడే ప్రధమ సృషిట కర్త.
జన్మ పాపకర్మ పాపము వలన పాపములో వునిగిపోయావు. పాపంలో వునిగి,
పెరిగి బైబిల్ పాపము తీపవత వివరిస్తూనే ఉంది.
ఓ సర్వాంతర్యామి యుగు దేవా
ఈ పాప కూపము నుండి నన్ను విమాచించు
ఈ పాప బంధాలనుండి నన్ను విడిపించు ప్రభూ
3.అసతోవా స్దిమయా
తమసోవా జోయాతరిమయా
మృత్యోరా�, అమృతంగమయా
ఓవు శాంతి, ఓవు శాంతి
ఓ దేవా, వా జీవితాల్లో శాంతి లేదు
నీ శాంతిని వాకు ప్రసాదించండి
వేము చీకటిలో నున్నావు
వెలుగు సత్యాన్ని అనుగ్రహించండి
శ్శవతమరణాన్నుంచి, నరకము నుండి విమాచించండి నిత్య జీవమగు మాకషాన్ని
ప్రసాదించండి. బైబిల్లో అనేక భావాలున్నాయి.
యోహాను 14 లో నా శాంతి మీకిస్తాను. పాప బంధాలు నరక బంధాలు మరణమైన
హింస నన్ను కదిలించలేదని పౌలు అన్నాడు.
4.యజురేవద పాఠ్యభాగంలో గారుపతీ జపమంటారు పరిశుదాథత్మ నెలకొలపండి అనే
ప్రార్థన ఉంది.
5.తండ్ర్య మహాభారతంలో ప్రతి పాపకార్యానికి పరిహారం పొందదగిన ఏరైక కార్యం
రకత్ పపోకష్ణ కావాలి.
5
వ
సరవశక్తి మంతుడు సర్వాంతర్యావియగు దేవుని దావరా దేవుని పరిశుద్ధ రకతము
య
�వాత్రమే వానవాళిని పరిశుద్ధపరచి పరిపూరు�లుగా చేయగలదు.
వ
ష
బైబిలులో ఉన్నవాడను, అనువాడ్రను. గొపరెపిల్ల రకతం, క్రీస్తు రకతంలో విమాచనగలదు.
తీ
ప్రతి పాపం నుండి పరిపూరు�లను చేస్తుంది అని వివరణ ఉంది.
8
8
6.దావు వేదదసారాంశంలో లిపుత్య గోక్స్తవు మహా త్రోధేనా, కార్యంతి, అవ్యాయునా
పరవతాసి.
సరవశక్తి మంతుడైన సరేవశవరుడు కన్యక గరా�ున పశువుల పాకలో జన్మిస్తాడు.
7.అహారి యజ్ఞోశ్మ
యాగము దావరా, యజ్ఞవు దావరా దేవుడు అనే అర్థవు, భూమిపై అవతరించి
సజీవయాగముగా అతని జీవితము సమర్పించవలసి యుంటుంది.
సాక్ష్యం 8. శతపత పబాహా�ణం అనే వచనాల్లో దేవుడు భూమిపై అవతరించుటలో ఒక ప్రత్యేక
ఉద్దేశ్యములు గలదు. అది పరిశుద్ధ క్రియకే కేవలవు రకతము చిందించుట దావరానే. అట్టి
వారు దైవిక లక్షణాలు కల్గియుంటారు.
యజ్ఞవు దావరా కాల్చిబడుట గాని, యాగము దావరా బలిగ అర్పింపబడుట దావరా
పాపవిమాచన కల్దు. యింకా వివరాలెన్నో. పరవస్తుగారి సాకష్యంలో నేర్చుకున్నాను నా
సాక్ష్యాన్ని వివరంగా ప్రత్యేకంగా పుస్తకం వ్రాయ పపయతి�స్తున్నాను.
దేవుడు విశ్వం :-
ప్రియ చదువరీ, మనకొక శుభవార్త ఉంది. మనమంతా దేవుని సృషిటలోనే
నివసిస్తున్నావు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నారు. క్రొతతగానున్న గ్రహాలలో 11
గ్రహాలున్నాయి. సారయిడు చిన్న నకష్తమంటారు. నకష్తమనగా వుండే గ్రహాం. ''సుపర్నోవా——
అనగా కొన్ని నకష్తాలు నశించిపోతాయట. క్రొవొవతిత ఆరిపోవుటకు వుందుగా
కాంతినిచ్చునట్లు నేడు మరింత సార్యకాంతిని చూస్తున్నామనగా తవరలో రాకడ్ర గురతులు
నెరవేరతాయి. భూమి వేండ్రవులో గతించిపోగల దుర్థినాలు రాబోవుతాయని బైబిలులో
పొందుపరిచారు. పసైనసు పరిమితిలో గణనీయ సంచలనం కలుగుంది.
ఈ రీతిగా ఎన్నో వివరాలను బట్టి గ్రహించగల సారాంశవు ఏదనగా పాప
విమాచనతోపాటు చీకటి నుండి వెలుగు లోనికి నరకము నుండి తపిపంచుటతోపాటు
నిత్యతవపు శక్తితో పరలోక వార్సులను చేసేది యేసుక్రీసేత రూ సత్యం తెలిసికోగలాిను.
బైబిల్ చరిత్రాధారాలలో నాడు నేడు జరిగిన విశ్వంలో గల విశ�శాల సంపుటి. భూమిని
గురించి, వానవ జాతిని గురించిన సంపూర్ణి వివరణ తెలుపతుంది.
ఒకసారి మన పాప సంరకళ్లనుండి విడిపించబడినట్లయితే నిత్య జీవశక్తిని
పొందుతావు. రక్షణానుభవం పొందాలని నేను గ్రహించాను. తదావరా, పరిశుదాథత్మ బలంతో
సైతానును, దాని అంధకార శకుతలను, యేసునామమాన్ని రకత్ బలాన్ని ఉచ్ఛరించుట దావరా
సైతాను శకుతలను నిరీవర్యము చేయగలవు.
గొప్ప అదభుతకార్యము:
నా భార్య సుజాతకు కల్గిన రక్షణానుభవం ఒక అదభుతము. స్థానికంగా ఒక
సంఘంలో 40 రోజులు ఉపవాస కూటాలు జరుగుచుండగా వేము వెళాువు.
ప్రేరేపించబడినవారు ఒక పూట కూడా ఉపవాసముండవచ్చు అన్నారు. ఎందుకో 15
రోజులు నేను ఉపవాసం చేయుట ఆరంభించాను. నాలో ఎందుకో దైవ ప్రేరణ కల్గి
మరొక 40 రోజులు వర్సగా ప్రార్థించుట కొనసాగించావు. బాప్తస్మం కోరువారిని
ఆహావనించారు. వా అత్తగారు లావణ్య గారు తీసికోదలచారు. నాకు కొన్ని సంశయాలుండేవి.
వా తల్ల దండ్రులు నా ఈ కొత్త మతపిచ్చిని ఏమనుకుంటారు? నేను నిజంగా బాప్తసా�నికి
సిద్ధవేనా?
ఈలోగా క్రీస్తు వసత నేనేమయిపోతాను? నేను వాత్రం రక్షింపబడితే నా స్వకీయుల
గతి ఏమి? నేను నా భార్య బాప్తస్మము తీసుకోదలచినట్లు పాస్టర్ గారికి తెలిపావు.
యోహాను జీవితంలో క్రీస్తుకు బాప్తస్మం ఇచ్చు సమయంలో ఆకాశవు తెరువబడుట
పావురము కనిపంచుట, ఈయన నా పపియకువారుడు ఆనందించండంటా స్వరం
వినిపించుట నాకు జ్ఞాపకం వచ్చింది. అదభుతంగా పాపినైన నన్ను కర్ణించి గొప్ప
దర్శినాన్నిచ్చి నన్ను ఆత్మీయంగా ప్రోత్సహించిన వందనీయుడు.
యేసు అకస్మాత్తుగా ఆకాశమంత ఆకృతితో ఏడుస్తూ కనిపంచారు. వా వైపు
చూస్తున్నారు. క్రీస్తు కన్నీరు వర్షపు జల్లువలె భూమిని తాకింది. ఆ దృశ్యాన్ని చూచి
అమితాశచ్యంలో నిశ�్చిష�టడ్రనయయాను. యింత ఆలస్యం చేసి సంశయంతో కాలయాపన
చేసినందుకు దు��ంచరని నా ఆత్మలో గ్రహించాను.
బాప్తస్మం అనగా యేమి? ఈ భావం ఏదనగా దేవుని హృదయంలో ఒప్పుకొని
పాపాతయ్మలవేనని గ్రహించి, కేవలవు క్రీస్తు రకత్ శక్తితో విమాచింపబడి, క్రీస్తు చనిపోయి
3 రోజులలో తిరిగి లేచెనని పూర్తిగా, క్రీస్తు కార్చిన రకతం వాత్రమే పాప పరిహారము
చేయు అర�తగలది. నీటి బాప్తస్మం దావరా లోకంలో మరణించిన క్రీస్తు, పునరుత్థాన
జీవంతో లేచి, క్రొత్తగా క్రీస్తు ప్రేమతో సాక్షి జీవితం జీవించుట నిజ క్రైస్తవ జీవిత ఘటటవే
బాప్తస్మమని నవ్మాను.
బాబు వ్యాధి, స్వస్థత :-
నేను మపదాసులో శ్ప్రజు�నిగా ఒక సంస్థలో పనిచేయు రోజుల్లో ప్రధమ
5
వ
సంతానవుగా బాబుకు 6 నెలల వయససులో విరోచనాలు వింత ప్రమాదానికి దారి
య
హ
తీసారు.
వ
ష
ఏ పదార్థం కడుపులో యిమిడేది కాదు. గొప్ప డాకట్ర్లు ఏమీ చేయలేకపోయారు.
తీ
అసహాయస్థితిలో విజయవాడు చేరావు. నేను సిరీస� కంపెనీలో వేనేజర్గ జాయిన్
9
8
అయయాను. ఒక ప్రార్థన చేయు విశ్వసి బాబును తాకి ప్రార్థించి—— దేవుడు అదభుతంగా
తక్షణం స్వస్థత నిస్తున్నాడని తెలిపంది. అదే క్షణం, పాలు, ఆహారం పెటాటవు. ఈ గొప్ప
స్వస్థత చూచిన నాలో గొప్ప విశ్వసం కల్గింది.
యాకోబు 5:14 విశ్వస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్థపర్చును పేద స్త్రీ పపార్థనాశక్తి
ఎంత గొప్ప నెమ్మది, స్వస్థత నిచ్చి ఆదరించిందని దేవుని స్తుతించాను. నీతిమంతుని
ప్రార్థన బహు బలవుగలది అని గ్రహించాను.
నా జీవితంలో రెండవ అదభుతం :-
నా తవ్ముడు అమెరికాలో ఉద్యోగం ప్రయత్నించి రానందన నిరాశతో వెనుకకు
తిరిగి వచ్చుటకు సిద్ధమయయాడు. నేనయితే ''నా దేవుడు క్రీస్తు గొప్ప అదభుతాలు చేస్తాడు.
15 రోజుల్లో ఉద్యోగం వస్తుంది. నీవు యితర పూజ వానివేపసయయాలి. అని దృడభంగా
తెలాపను. ఆశ్చిర్యంగా ''సరే అన్నయ్యా, విగ్రహాలు పడవేసేస్తానన్నాడు. నేను నా భార్య
ఉపవాసపపార్థన చేశ్వు. ప్రభువు నాకు వాక్యం దావరా విజయాన్ని చూపించారు. భార్యకు
చెపాపను. వెంటనే అమెరికా నుండి ఫోన్ వచ్చింది. ''అన్నయ్యా, మీరు చెపిపనట్లే నాకు
ఉద్యోగం లభించింది.—— దేవునికే మహిమ ఘనత చెల్లించావు.
3 వూడవ అదభుతము :-
నా విశ్వస జీవితం ఎంతో శాంతిని ఆనందాన్నిస్తున్న తరుణంలో నా భార్య సుజాత
రెండవసారి గర్బువతిగా ఉన్నది. బాబు విపరీతమైన బరువు పెరుగుటనుబట్టి అందరం
పపార్థించావు. 4.2 కేజీలు బరువున్న బాబును సుఖపపసమం పొందుట డాకట్ర్లు ఆశ్చిర్యపడు
రీతిగా దేవుడే అదభుతం చేసాడు.
4.ఉద్యోగంలో, నాతోటి వారు పనివారి మధ్య చిన్న చిన్న యంత్రాలలోపాల్ని ప్రార్థన
దావరా సరిచేసే ధన్యతనిచ్చి ఆశ్చిర్యపరిచేవారు. నేడు ప్రముఖ మందుల కంపెనీ గోవాలో
ఉద్యోగిగా ఉన్నాను. మందులు వాడు అవసరత లేకుండా విశ్వసం దావరా వా
కుటుంబమంతా జీవిస్తున్నావు. సదా ప్రేమించే దేవుడు వివేచన జ్ఞానాన్నిచ్చి దీవించారు.
యితరుల జీవితాల్లో సంఘటనలు మనోభావాలు గుర్తించి, వారిని పహాచ్చిరించు
వరాన్నిచ్చి దీవించారు. అది ఎలా గ్రహించానన్నగా ఒకసారి ఒక వ్యక్తిని గురించి
పహాచ్చిరించమని వివరంగా బోధించారు.
''నీతి గల వ్యక్తి నీ యజమాని అవిధేయతగా ఉంటున్నాడు. నేనెన్నో వేళ్ళు చేసినా
తన అవినీతికి దారం కావడంలేదు. గద్దించు—— అని తెలాపరు. నేను ప్రార్థించి ధైర్యం చేసి
చెపాపను. ఆయన పూర్తిగా ఒప్పుకొని ఆశ్చిర్యపడ్డారు. లోకాన్ని తల్లక్రిందులు చేయు
శిష�్యలనుగా మనల్ను చేయగలరు. ఒక్కొక్కసారి ధైర్యంతో బోధించే వాడిని—— వా సాధువులను
పిలువండి వేదాల సారమంతా క్రీస్తును గురించి ఉంది. అన్ని మతాలలో అగ్రజుడు క్రీసేత.——
అందరి పాపాలు విమాచించు రక్షకుడు క్రీసేత నని నొకిక వకాకణించాను. క్రీస్తు చరిపత
ధన్యవెన�ది. ప్రియ చదువరీ, దేవుడొక్కడే అందరు దేవుళ్ళు ఒకటేనని ఏనాడు భావించవదుద.
దేవుని వాక్యంలో లోతైన సస్సంబంధాలు :-
ఎందరో భక్తుల సందేశ్ల సారంతో వాలో అంచెలంచెలుగా వాక్యాన్ని గ్రహించి
విశ్వసాన్ని అభివృద్ధి చేసికొను కృపనిచ్చారు. దేవుని చితాతన్ని గ్రహించే అవగాహననిచ్చారు.
ఆధాయాత్మక పరిణతలో ఆత్మపఘలాలు పండించసాగావు.
ఎపఫసి 6:10-20 వా యుదో�పకర్ణాలు వాక్యం, విశ్వసం ఉపయోగించుట
నేర్చుకున్నావు. వా అత్తగారు వేరైన విజయవాడలోనే ఆత్మీయంగా బలపడ్డావు. ఈ
సాక్ష్యాన్ని అనేక గుంపులలో, సంఘాలలో, మీటింగులలో బహిరంగంగా ధైర్యంగా క్రీస్తు
రక్షకుడని చాటుచున్నావు. పరిశుదాథత్మ ఉనికిని స్పష్టంగా అనుబభవిస్తున్నావు.

గొప్ప దర్శనం దావరా సేవను దృడభ్రపరచుట :-
ఒక రోజు దిన చర్యగా ప్రార్థనలో సమయాన్ని పహాచ్చించు వేళ్లో దేవుడొక
దర్శినాన్నిచ్చారు. అకస్మాత్తుగా ఒక తెరను చూచాను.
వెక�ు వుందు సేటజీపై నిలబడి దేవుడు గొప్ప రక్షకుడని ఆయన శక్తిని
వివరించసాగాను. దైవ శక్తి అగ్ని రూపంగా నాపైకి ఆవరించింది. అది నన్ను
దహించసాగింది. అదే అగ్ని పపసరిస్తూ వింటున్న ప్రజల్ని తాకు అగ్ని జావలలుగా
రూపొందింది. దీని అర్థవు నాకు గల పరిశుదాథత్మ తాకిడి నా నుండి వాక్యము వినువారిని
ప్రభావితం చేస్తుందని పూర్తిగా అర్థమయింది.
దేవుని కృపను బట్టి దేవుడందించు అవూల్య వాక్య సంపద దహించు అగ్నిగా
మనుష్యులు గ్రహించు కృపనిచ్చి వారి జీవితాలు కూడా వుండే అగ్నితో ప్రక్షాళన చేయబడి
గొప్ప విశ్వసులగుదురని ప్రభువు చూపించారు. నేడు గుజరాత్ రాక్ష్టంలో
�ుఖ� హ�శ్రీర�స
అనే ప్రాంతంలో ఉద్యోగం నిమిత్తం నివసిస్తున్నావు. నాకీస�లంలో ప్రశాంతంగా ఉంది.
ఎకుకవ కాలం దైవ సన్నిధిలో, వాక్య పఠనం, ప్రార్థనా జీవితానికి వీలు లభిస్తుంది. అదే
భావం దేవుడే తెలిపారు. ఒకరి కొరకు ఒకరం పపారిదంచాలనీ అందరం గ్రహించాలి.
ప్రభువుపై విశ్వసం దావరా మనం పవిపతీకర్ణ చెందగలం. ప్రభువు పట్ల విశ్వసం
5
వ
కలిగి ఉంటే సారమంతమెన� జీవితాలు కల్గి యుంటాం. అదే విశ్వసం దతతపుపతతవం అను
య
హ
గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది. యోహాను 1:12. పరలోకంలో జీవకిరీటం ధరించాలంటే
వ
ష
భూలోకంలో సిలువను భరించాలి. వుండ్ర్ల కిరీటం లేకుండా మహిమ కిరీటం దొరకదు.
తీ
అట్టి ధన్యత నీకు నాకు దేవుడిచ్చును గాక! హల్లెలూయా!
0
9
4. నా సేవను గురించి వా ప్నేహితులు, ఆత్మీయంగా బలపడిన విశ్వసికి ప్రభువు కలను
చూపించాడు. నా సేవను స్థిరపరచుటకు దేవుని ప్రణాళిక ఉందని గ్రహించాను. కలలో
ఎందరో పబాహ్మాణులు జంధ్యాలు పంచెలతో హాలంతా నిండి యున్నారు. శ్రీధర్ గారు
యేసు యేసు యేసు అని వాత్రము ఉచ్చిరించసాగారు. వెను వెంటనే వారంతా కదిలింపబడి.
ప్రక్కకు జరిగిపోవుట గమనించారు. యేసు నామమము యొక్క శక్తి ప్రభావం వారిని తాకుట
చూచారు. ఎటు స్వరం వినిపిసేత అటు కదులుట ఆశ్చర్యపర్చింది.
భవిష్యత్తులో అనేక హిందువులను యేసు నామమము యొక్క శక్తి పపభావవుచే
కదిలింపబడుదురని ఆమె తెలపగా దేవుని ఘనపర్చాను.
భూదిగంతాల వరకు
సాక్షిగా నుండుటకు
పిలిచిన దేవుడు నా
ప్రభువు
నా పేరు విజయలకిష్మ. నా జీవితంలో యుదార్థ సంఘటనలు జరిగాయి. యధార్థ
భావాల్ని చవిచూచాను. పసైతానుతో యధార్థ పోరాటాన్ని పోరాడాను. ప్రతికూల పరిస్థితుల్లో
విశ్వసము దావరా దేవుని నడిపింపుతో సాక్షిగా నుండు ధన్యత నిచ్చిన ప్రభువునకు సోతపతాలు.
క్రీస్తును రక్షకునిగా స్వకరించిన తర్వాత విజయ ధవనిగా, భూదిగంతాలవరకు సాక్షిగా
ఉండాలన్న క్రీస్తు సవరానికి విధేయురాలిగా నేడు జీవితాన్ని సాగిస్తున్నాను. అపో. 1:8
వాది తారుప గోదావరి జిల్లా. ఎదురులంక గ్రామవు. అపగకులానికి చెందిన
రెండు కులస్తులతో నిండివుండేది. క్రైస్తవులను మత్నమ్మకాల్ని చాలా �దరించుకొనేవారం.
వారైతే ఊరికి దారంగా నివసిస్తూ వాకు సహాయపడేవారు. హిందా మతాచారాలన్నా
దైవభక్తి అయినా చాలా అధిక పశద్ధ చూపు కుటుంబంలో పుటాటను. వా వ్యాపారం
సంపాదననలో పదవవంతు ఆ దేవుని కార్యాలకే వాటా యిచ్చే వారము. నాకు ఒక
అన్నయ్య, ఒక తవ్ముడు ఉన్నారు. బాల్యం నుండి నేను కూడా పెదదవారితో కలిసి పూజలు
పునసాకరాలతో నా పదునాలివ సంవత్సరాల వయససులోనే అరవై సంవత్సరాల వృద్ధులు
చేయు పూజలన్నీ చేసేశ్ను. పపతిగడ్రప లకిష్మగా తలచి గడ్రప దాటినప్పుడెల్లా పూజలు
జప దండ్రలతో గడిపాను.
వాకు వుస్లయ్య అనే క్రైస్తవుడు నమ్మకమైన పనివాడుండేవాడు. దైవ
వాక్యానుసారం నియమ నిబంధనలు పాటించిన తివెాతివలె దైవ భక్తి అంకురించిన
వ్యక్తి. దైవిక జ్ఞాన సంపద, భక్తి విశ్వసాలు సమయ సాపుర్తి, వివేకావగాహానాలు గల
వ్యక్తి. అలనాడు నయమాను స్వస్థతకై ప్రమకత్ గార్చి తెలిపన చిన్న దానివలె, వా జీవితాల్లో
క్రైస్తవ మతభావాలి, క్రీస్తు జీవిత సారాంశ్న్ని వుస్లయ్య నేర్చుకున్న క్రీస్తు జీవిత వివరాలు
సువార్త, క్రీస్తు పుట్టుక వింతలు, స్వస్థతలు చేయు దయగల స్వభావం గురించి, స్వకీయులు
మత దేవషంతో చంపుట, సిలువ మరణవు వివరాలన్నీ చెపూత, నేడు సజీవుడని తోడుగా
ఉంటాడని వాట్లాడు దేవుడని చెప్పేవాడు.
2 రాజులు 5:1 నయమాను సవసస్థ కదీదలో చిన్నది విశ్వసి. నయమాను పసైన్యాధిపతి
సిరియాలో కుష�టవ్యాధి నివారణలో విశ్వసి అయిన చిన్నదాని పాపతవలె నా జీవితంలో
క్రీస్తు మత బోధల్ని, నాకు చెపూత ఉండేవాడు. నశించిన దానిని వెదకి రక్షించి, పేరు పెట్టి
పిలిచిన జకక్య్య వారి జీవితము, శతాధిపతి పనివానికొరకు క్రీస్తు వాట యిసేత చాలన్న
నమ్మిక వివరాలు నా చెవిని సోకుట దైవ చిత్తమని చాలా కాలవు తర్వాత అవగాహన
చేసికోగలాిను.
''ఒరేయు, క్రీస్తు చనిపోయినవారిని పబతికించే దేవుడని చెపాపవు. అయితే
ఆయనెందుకు చనిపోయినట్లు?—— యీ రీతిగా వితండ్ర వాదానికి దిగి నిర్లక్ష్య భావాల్ని
వెలిబుచ్చేదాన్ని. తిరిగి జవాబు చెప్పుటకు భయపడేవాడు.
అదే గ్రామంలో వుగ్గురు ఉన్నత కులస్తులు క్రీస్తును అంగీకరించి పాస్టర్ గారితో
తవు ఇంట్లో ప్రార్థనా సమావేశ్న్ని ఏరాపటు చేసుకున్నారు. వారంతా దేవుని ఎకుకవ
ప్రేమించారు. భక్తులు ఇతరులు చెపిపంది విన్న హిందువులు క్రీస్తును ప్రేమించారు. కొద్ది
5సత్యాలే వారిని క్రీస్తును అంగీకరించి దైవ భక్తులుగా తీర్చి దిద్దాయి. లోతైన ఆధాయాత్మక
వ
సత్యాలతో కూడిన జీవితవే నిజ శాంతికి నిలయమని నవ్మారు. ఇదే సమయం కనిపెట్టిన
య
�సైతాను తన అనుచరులైన హిందువుల దావరా పాస్టర్ గారిని చిత్ర్ హింసలు గావించి,
వ
�బదిరించి యింటినుండి తరిమివేసారు. ఈ వారత ఊరంతా పపాకింది. నాకు క్రైస్తవులపై
తీ
గల దేవశాన్ని బట్టి స్త్రీలు అలనాడు హింసించిన క్రైస్తవుల స్థితిని పోలిన ఈ ఘటన నన్ను
1
9స�లుతో ఏకీబభవించిన రీతిగా ఆనందించి ఉత్సహించాను. అంతటి ఘోరపాపిని, మత
దేవషంతో నున్న నన్ను క్రీస్తు శ్రమల దావరా తన కౌగిలిలో చేర్చుకొని విలువైన పాఠాల్ని
నేర్పి అనేక చోట్ల క్రీస్తు బహిరంగ సాక్షిగా నిలిపి వాడుకొనుట నా గొప్ప ధన్యతగా
గ్రహించి నేడు కన్నీటితో సతుతిస్తున్నాను.
నాకు 16 సం��ల వయససులో వివాహమయింది. నా భర్తగారి పేరు సార్యనారాయణ
రాజు. 17వ సంవత్సరములో ప్రధమ సంతానం కల్గింది. ఎంతో సంతోషించావు. బాబు
పసివయససు నెలల ప్రాయంలో తీపవ అనారోగ్యానికి గురైనాడు. ఈ శ్రమయే నన్ను
క్రీస్తుతో పరిచయం కాగల మహా భాగ్యాన్నిచ్చింది. హల్లెలూయ. విపరీతమైన విరోచనాలు
వాంతులతో బలహానమయయాడు. ఆ నీర్సంతో వూర్చిలు రావడంతో బిడ్డ నీలిరంగుగా
వారుట చూచి ఆసపత్రికి పరురగతాతవు. చేతకాని డాకట్ర్ వైద్యం చేయగా చేతులలో పసలైన్
పెట్టుటకై నరం కోసం వెతకుతా గాయాలు చేసి రకత్సావం కల్గించాడు.కడుపు
ఉబ్బిపోయింది. ఎగశ్వసతో మరణ భయం కల్గించే స్థితికి దిగజారాడు. కళ్ళు తేలి వేయుటతో
బభయకంపితురాలినయ్యాను. డాకట్ర్ చేసేది లేక వాట మార్చి, యింత వుదిరిపోయాక
కలరా రోగిని తెచ్చారా? అని పంించివేయగా, మరొక డాకట్ర్ను ఆపశయించావు. పరమ
డాకట్రయిన ప్రభువైన క్రీస్తు నా బాబును రక్షించుటకు వేచియున్నాడనియు, నన్ను రక్షకునిగా
ఆదుకొనుటకు సిద్ధపడిన రీతి నా మనోనేత్రాలకు గ్రుడ్డితనం కల్గించింది. ఆపద
వ్రెుకుకలవాడని, ఎందరి దేవతల్రేర్లు తెలుసో అందరికీ పేరు పేరు వర్సగా ప్రార్థించాను.
ఆ విగ్రహాలని, నోరు లేనివని నాకు అర్థం కాలేదు. అకస్మాత్తుగా క్రైస్తవ విశ్వసి వుస్లయ్య
వాటలన్నీ దేవుడే నాకు జ్ఞాపకం చేసాడు. ''సకల వ్యాధులను స్వస్థతనిచ్చి బాగుచేయువాడని,
రమ్మనుచున్నాడు. పపరభుయేసు వాంచభతో తన కరమును చాచి రమ్మనుచున్నాడని పాడిన
పాటలు పనిచేస్తూ పాడుట నాకు జ్ఞాపకమొచ్చింది. దగిర్లో క్రీస్తు దేవాలయాన్ని గమనించి
పరురగతిత లోనికి ప్రవేశించి ''ప్రభూ, నిన్ను గురించి నాకు తెలియదు. నీవు గొప్ప దేవుడవనియు,
ఆపతాకలంలో నమ్మితే ఆదుకుంటావనియు, వుఖ్యంగా రోగులను వుట్టి బాగుచేస్తావని
చనిపోయిన వ్యకుతలను పబతికిస్తావనియు వుస్లయ్య చెప్పగా విన్నాను. నేను క్రీస్తును
నమ్మిన రీతి కేవలవు బభయంతోనే. మరలా నమ్మకపోతే బిడ్డను ఏం చేస్తారోననే అలప
విశ్వసంతో గడిపాను. అన్యదేవతలన్నింటికీ దారమయయాను. క్రీస్తునే ప్రార్థించాను
కన్నీరు తుడిచి ఆదరించే సజీవుడైన దేవుడు నా బాబును శతాధిపతి సేవకుని
వ్యాధి వాటతో బాగుచేసినట్లు, నేను ఆసపత్రిలో బాబును చూచేసరికి, నీరుడు ()
ఖతీ�అవ
పోయుగా కాసత తేటగా కనిపంచాడు. పపాణాపాయం తపిపందని డాకట్ర్ తెలిపారు.
క్రీస్తు ప్రభువే పబతికించారని తాతాకలికంగా నవ్మాను. నా బాబు కిశోర్కు విరోచనాలు
వాంతులన్నీ తగ్గారు. ఆ తరువాత తొమ్మిది నెలలకు మెల్లగా వాట్లాడాడు. క్రీస్తును
ప్రార్థించుట ఎట్లో తెలియదు. వ�చాని వాటలతో పపార్థించుచూ ఉండేదాన్ని పూర్తి
ఆరోగయము గల బాబును దయగల దేవుడు స్వస్థపర్చి నా ప్రార్థనకు జవాబిచ్చారు. దేవుని
స్తుతించాను. ఆయనకే సంపూర్ణి మహిమ ఘనత్. హల్లెలూయ. నాకు మరొక బాబును
దేవుడే యిచ్చారు. పేరు ప్రవీణ్. నా భర్త కాంట్రాక్ట పని చేసేవారు. చెప్పుకోదగిన లాభాలు
లేవు. కానీ పాత రోత పూజలు విగ్రహాలపై మమత పూర్తిగా పోలేదు. ప్రక్కింటి వారికి
బంధువులకు బిందెపై కొబ్బరికాయ అమర్చి, పిండితో అవయవాలన్ని అమర్చి రంగులు
పూసి ఆనందించే దాన్ని. పూజల్ని ప్రోత్సహిస్తూ బోమ్మలు బహుమతిగా యిచ్చేదాన్ని. అది
పాపమనే గ్రహింపు అసలు లేనేలేదు. నా బలహీనతలను సరిచేసి విలువైన పాత్రగా సాక్షి
పాత్రగా చేయదలచిన నా క్రీస్తు నన్ను వెంబడిస్తూనే ఉండుట నేను గ్రహించలేదు.
వ్యాపార రీత్యా నా భర్త జంగారెడిుగాడెంలో కాపురము వార్చివలసి వచ్చింది. ఆ
రాత్రి సవప్నంలో క్రీస్తు పటవు స్పష్టంగా కనిపంచింది. నాకు చాలా ప్రశాంతంగా ఉండి
అది దేవుని చిత్తమని నవ్మాను. వేమంతా సావానయిలలో ఒక హిందువులకు చెందిన
కుటుంబవు. క్రీస్తును స్వకరించిన వారి కుటుంబం పపకకమాటాలో అదెదకు రావలసి యుండగా
ఇల్లు చేరి గుమమము పైకి చూడగానే అదభుతం! గతరాత్రి చూచిన అదే పటవులో క్రీస్తు
కనిపంచారు. క్రీస్తు ప్రేమలో ఇల్లుగల స్త్రీ నన్ను ఆప్యాయంగా ఆదరించి, విరామ సమయాల్లో
క్రీస్తును గురించిన వివరాలలో నన్ను వివేకిగా తీర్చి దిద్దింది. నాయకష్ ప్రశ్నలకు ఓరుపతో
సమాధానమిచ్చేది. యితరులకు అవసరమైన సేవ స్వచ్ఛందంగా చేస్తూ తనకున్న క్రీస్తు
జ్ఞానాన్ని యితరులకు పంచుటలో దోరాకను పోలింది. జీవితంలో ''ప్రభువా నా చేతిలో
ఒకసాది దారం వాత్రం ఉన్నారు—— అన్నీ ఆమె సాక్షిగా జీవించింది. క్రైస్తవ మహిళ్లు
ఎన్నో విలువైన అనుభవాల దావరా సాక్షులుగా ఉండగలరన్నది నిజవే.
క్రీస్తు ఎవరు? క్రీస్తును సవంత రక్షకునిగా నవ్ముటెట్లు? ప్రార్థించు విధవేమి?
విశ్వసమనగా నేమి? ఉపవాసం అవసరమా? ఎందుకు? సహవాస శక్తి ఎట్టిది? మంచి
క్రైస్తవ విశ్వసికి గల లకష్ణాలేవి? అవి పొందుకొనుటెట్లు? నా మనససులో వెదిలే భావాలకు
నా ఇల్లుగల మహిళ్ అతి ఓరుపతో ఎన్నో అనుభవాలన్ని వివరించగా, వినుట దావరా నా
విశ్వసం బలపడింది.
ఎవరైనా తెలియజేయకపోతే క్రీస్తును నవ్ముట సాధయమా? సువార్త బోధించు పాదాలు
సందరాలు. ఎంత అద్భుతమైన సుందరమైన వాక్యమానని నేను నేడు గ్రహించాను. నిజ
జీవితంలో అనుభవిస్తున్న ఈ భోగభాగ్యాలు, సిరిసంపదలు శ్శవతంకాదు. అందచందాలు,
5తెలివి తేటలు ఎన్న దగినవి కావు. వేడ్ర మిదెదలు, బంధు బలగాలు స్థిరము కాదనియు,
వ
ధరలోని ప్రేమలన్నియు స్థిరము కాదు. కరిగిపోవునని సదాకాలవు దేవుడు తోడు
య
�ఇవ్మానుయేలున్నాడు, కలవరి ప్రేమ వాపతము స్థిరవెన�దనే సత్యాలు పకమంగా గ్రహించాను.
వ
�ఆ రోజుల్లో పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన మీటింగ్ ఏరాపటు చేసుకున్నాను. ''అవ్మా
తీ
కళ్ళువూసికొని వుండాలి. నేను ప్రార్థించి వుగించేవరకు కళ్ళు తెరువరాదని చెపాపరు.
2
9అంతా గాడభాంధకారంగా ఉంది. నాకు వాత్రం మర్యు దీపాలు ఒక్కసారిగా వెలిగినట్లు
గొప్ప వెలుగు నా వుఖంపై పపసరించింది. ఒక తెల్లని పావురము నా తలపై నిల్చింది.
అది చిన్నగా తలపై వుకుకతో పొడుస్తున్నట్లుగా గ్రహించాను. తీరా కళ్లు విపిప చూసేత
చీకటిగా ఉంది. మరలా గొప్ప వెలుగు పపకాశించింది. ఈ అనుభవాన్ని పాస్టర్ గారితో
వివరించగానే వారికి చాలా బాగా అర్థమయినట్లు వుఖ కవళికలు గమనించాను. ''అవ్మా,
నేనే వెలుగును అని క్రీస్తు చెపాపరు. ఆయన వెలుగు ప్రభావం నీపై ఆవరించింది. పరిశుదాథత్మ
సన్నిధి నిన్ను కవ్ముతున్నది. పావురము పరిశుదాథత్మకు చిహ్నాం.—— అన్నారు.
ఈ గొప్ప అనుభవం నాలో విశ్వసాన్ని పెంచింది గాని ప్రార్థనలో విజ్ఞాపన చేయుట
చేతకాలేదు. ఎందువలననగా నా అవసరాలు తీర్చిమని లోకానుసారవెన� అవసరాలకే
పపాధేయపడేదాన్ని. దేవుని సంతోషపెట్టి మహిమపర్చు ప్రయత్నం చేయలేదు. నిర్లకషాన్ని
చూపేాన్ని తిరిగి పాలకొల్లు చేరావు. నాకున్న భూసంబంద కోరికలకు అంతులేదు. నా
కన్నా ఆధునికవెన� వక్సాతలు ఎవరూ వేయరాదు. క్రొత్త నవూనాలో నగలు నేనే వుందుగా
వేసికోవాలి. ప్రతి సినివా మొదటి ఆట చూడాలి. హుందాగా బడారుగా అందరికన్నా
విన్నగా కనిపంచాలనే తపనతో పూర్తి లోకస్తురాలిగా ఆడంబరంగా జీవించేదాన్ని.
మనుష్యులను సంతోషపెటాటలని విపరీతంగా ఖర్చుపెటేటదాన్ని మంచి ప్నేహితులు చుటాట
తిరుగుతా పొగడాలని లోలోపల దురాశ ఉండేది. ప్రభువు దీన మనససు గలవాడై ఈ
మనససు కల్గి ఉండాలని తగ్గింపు జీవితాన్ని నేర్పి నాతన వ్యక్తిగా వార్చుట నాతోటి వార్ని
అధికంగా ఆశ్చిర్యపరర్చిడి నా సాక్ష్యానికి గొప్ప ప్రతిఫలం కలుిటకు నాగత జీవితవే గొప్ప
అనుభవం.
నా భర్త వ్యాపారం చేయాలని ఆశించి విజయవాడలో కాపురానికి నిర�యించగా,
1996లో విజయవాడ చేరావు. 1997లో కాసత స్థిరపడి లోటు లేని జీవితం కానీ
మనససులో తీవ్రమైన అశాంతి, చిరాకు కోపం, ఓటమి వెన్నంటి ఉండేవి.
నిజమైన ఆనందం. శాంతి నాలో లేవు. నేటి సమాజం ఎదురొకంటున్న విచ్ఛిన్న
కుటుంబ వ్యవస్థ, ఆర్థిక బాధలు, ఆందోనళలు, నలిగిన హృదయంలో ఆదరణ లేక
హృదయం వేసే మౌన కేకలు వినేవారర లేరు. యివన్నీ చూస్తూ మరొక సారి ఆధాయాత్మక
చింతన ఆరంభమైంది. నా మనో వేదనతో వేసిన హృదయం కేకల్ని దేవుడు విని
కనికరించాడు. మరొక గొప్ప శోధన బాధ, వ్యాధి దావరా నా భర్త బాధింపబడ్డారు. పలువిధ
పధములరసి పఘలితమేమి లేక సిలువ చెంత చేరాను. ఆయన పొందిన గాయాలచే స్వస్థత
చేకూరుననే సత్యాన్ని గ్రహించాను. మరణపు అంచన చేరిన నా భర్త రోగం నన్ను
ఆత్మీయంగా వేలోకలిపంది. సరిగ్గా 1997 సం��లో జనవరి 13వ తారీఖన భయంకరమైన
తలనొపిపతో విలవిల్లాడాడు. పసుపురంగు వాంతులు �భబభతాసన్ని కల్గించాయి. కలవరపడిన
హృదయాలతో మరలా ఆసపత్రి చేరావు. తలలో దోషముంది. మెదడు స్కానింగ్
తీయదలచారు. జ్వరం వున్నందన దానిరకై చికిత్స చేసి వుందుగా యింటికి పంపేాదమని
తలంచగా, నేను ప్రభువు ప్రేరణ బట్టి తప్పక స్కానింగ్ తీసి వివరంగా పఘలితాలు తెలిసాక
మళ్తామని ప్రాధేయపడ్డాను. స్వస్థత నిచ్చుటకు సిద్ధపడిన ప్రభుని కృప, వ్యాధి లక్షణాలను
వివరించగా 1 కిలో బరువుగల కణిత ఉందని తేలింది. చివరకు అపొల్లో, లేదా నివ్సు
తప్పదన్నారు. బంధువులు ఆపుతలు చుట్టువుటాటరు. మరణ భయంతో కలవరంతో నున్న
నన్ను ''చిన్న గడ్డ ఆపరేషన్ దావరా తీసి వేసేత పూర్తి స్వస్థత వస్తుందని ధైర్యపర్చారు. పిల్లలు
పసివారు. ఆర్థిక సోతమత లేదు. పశమనెదురుకనే ధైర్యం సన్నగిల్లుచండగా చివరకు అది
ఘోరమైన వ్యాధిగా పబయిన్ క్యానసర్ అని తేల్చి చెపాపరు. ఇక వా కుటుంబం పూర్తిగా
కూలిపోవుననే భయంతో గుండె పగిలేలాగ రోదించుట తప్ప నాకేమీ చేతకాలేదు. ప్రక్క
పడకలోని తోటి క్యానసర్ రోగుల సానుభాతి మరీ కృంగదీసేది.
నా భర్తకు వెదడులోని గడ్డతీసి బోంబాయి పంపుతావు. రిపోర్టను బట్టి ట్రీట్మెంట్
చెప్తామన్నారు. ''నా దేవా, నా పబతకు వ్యర్థవు. నా బిడ్డల నెవరు పోషిస్తారు? నా బిడ్డల
దీనస్థితి నేను చూడలేనని—— ప్రార్థించాను.
''నీ పని వుగిసింది.—— అనే సైతాను స్వరం పలికింది. ఆయనకు 105 డిపగీల
జ్వరముతో బాధ సహించలేక, నేనెలాగా పబతకనులే అనేవారు. ఆపరేషన్ తారీఖు వార్చారు.
గతంలో వాకు దగిరయిన క్రైస్తవ విశ్వసి 50 రూ డబ్బు కట్టించి ''యేసు పిలుచుచున్నాడు——
వాసపత్రికను తెపిపంచుకొను భాగ్యమిచ్చింది. అందున్న ఫోన్ నెంబర్లు కనుగొని వెంటనే
నా భర్త ఆరోగ్యం కొరకు స్వస్థతా ప్రార్థన చేయించాను.
నా దుఃఖాన్ని గమనించి ఆ విశ్వస్వీరులు ఆపేక్షతో ప్రార్థించారు. నేనెరుగని
ప్రజలు క్రీస్తు రకత్ బంధంతో నా భారాన్ని వారి భారంగా క్రీస్తు నన్ను ప్రేమించినట్లే నన్ను
వారు ప్రేమిస్తూ చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి క్రీస్తును నమ్మిన వారి ప్రేమ ఎట్టిదో
గ్రహించి కృతజ్ఞతతో కన్నీరు కార్చాను. వీరిని నేను దేవషించాను. ''అదభుత జవాబు దేవుని
దావరా వీరి ప్రార్థనలో పొందాను. ''అవ్మా ఈ రాపతే, నీవు అదభుతము చూస్తావు నవ్ము.——
అన్నారు.
''అయయా, నేను నా భర్త మపదాసు వచ్చి సాక్ష్యము చెప్పుటకు సిద్ధంగా ఉన్నానండ�——
అని జవాబిచ్చాను. గొప్ప డాకట్రు రాజారెడిుగారితో కూడా 'అయయా నా భర్తను పబతికించండని
చెపూత ఏడ్చాను. నా భర్త పరిస్థితి అతి ప్రమాదకరంగా నుండుట వల్ల బంధువులు నాకు
5''పబతకుతాడు లేవ్మా ధైర్యంగా ఉండు—— అని చెపిపన వారర లేరు. ఆపతాకలవులో
వ
నవ్ముకొనదగిన సహాయకుడగు క్రీస్తు పాదాలను గట్టిగా పట్టుకొని యాకోబు వలె
య
�పెనుగులాడు పట్టుదల ప్రార్థన చేయసాగాను. అయయా, నేను నీ బిడ్డనే యేసయ్యా, అనుదినం
వ
�అనుకష్ణం నీదు శక్తి నా కమశయము—— స్వస్థపర్చు యెహోవాను నేనే అన్న వాగాథనంపై
తీ
ఆధారపడ్డాను.
3
9అదభుతము చేయు ఆశ్చిర్యకరుడు ఆలోచన కర్త. బలవంతుడైన ప్రభువు నితయుగు
తంపడి సమాధాన కర్త నా ప్రభువే.—— వాగ్దానాల నానుకొని జీవించు రీతిని మొఱ్ఱ]పెట్టు
వెకళువలన్ని శ్రమదినవున ఆయన కట్టడ్రలను నేర్చుకొనుటకు పశమనొందుట వేలాయనని
నేడు గ్రహించాను. ప్రార్థనకు పఘలితంగా ఆపరేషన్ చేసారు గానీ ఒక కిలో గడ్డ
వాయమయింది. కేవలం �వు ఉంది. �.సి.యు నుండి బయటకు తెచ్చిన వెంటనే నా
భర్త నన్ను గుర్తించారు. పప్పుకూరలతో భోజనం తిన్నారు. తవరలో నీర్సం నుండి
కోలుకున్నారు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు చూచిన వారు ఆశ్చిర్యపడ్డారు.
''అవ్మా, నీ భర్త శోకేసులో గాజు బోమ్మగా ఉండడ్రవే, నీ జీవితం ఎలావుంటుందో
అనేవారు. అనారోగ్య పరిస్థితుల్లో ఏ వ్యాపారానికిరకైనా అరు�డు కాడు గనుక బంధువులు,
ప్నేహితులంతా దారమయయారు.
''నా భోగమంతా బుగియి పోయింది—— అన్నారు. చూపులో తేడా, కాలు చేయి
పడిపోవచ్చునన్నారు. నా ఆస్థి, కట్నం పుచ్చుకున్న వామగారు కూడా ''ఏమీ లేదు��ో—
అన్నారు. 7వ తరగతి సాకలు ఫ్జు పెద్ద బాబు కిశోర్ కటేట స్థితిలో లేదు. నాకు నిరాశ
ఆవరించింది. నేను చనిపోతే, తల్లలేని పిల్లలని ఆస్థి తిరిగి యిస్తారన్న ఆశ కల్గింది.
దేవునిపై విశ్వసం మరలా పునరుదీ�కరించుకున్నాను.
2 తిమోతి 1:12 నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను.
యెషయా 43:1-3 భయపడకు నన్ను, విడిపించి రక్షించగల వాడు దేవుడే.
జెకర్యా 2:8 కంటి పాపవలె కాపాడువాడు దేవుడే ఈ వాక్యాలన్నీ ధ్యానించాను. దావీదు
కీర్తనా ధ్యానం నాకు �పిరిపోశ్రు.
కీర్తన 23 గాడభాంధ కారపు లోయలలో కాపాడే కాపరి యేసయ్యే. నా బలహీనతలు,
పాపాలు మరొకసారి నామముందు నిలాచు. దేవుని కంటే బట్టలు, నగలు, హా�దా బంధువుల
మంచితనం నేను అధికంగా కోరాను. వాటికి దేవుడు కావాలనే దారం చేసారు. వాటి
వల్ల సమస్యలు త్లెతతుతాయని గ్రహించాను. భర్త వ్యాపారంలో ఉమ్మడి వ్యాపారులంతా
నష్టం చూపారు. వారర ఎదురు తిరిగారు. ఒంటరితనంలో రోధించాను. సద్బుక్తితో పబతక
గోరువారు హింసపొందుతారని గ్రహించాను.
1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో వున్నవాని కంటే గొప్పవాడు. యేసు లోకాన్ని
జయించారు.
యోబు కూడా రోధించాడు.
కీర్తన 119:143 పశమ వేదన పట్టింది గొప్ప నిరీక్షణ ఆనందం వాక్యం వాత్రమే ఇవ్వగలదు.
కీర్తన 94:19 నా అంతరంగంలో విచారములు పహాచ్చిగా నీ వాక్యం ఆదరించింది. దేవుడే
తన రెక్కల క్రింద ఆశయమిచ్చి నన్ను ఆదరించి సేదతీర్చాడు. నా భర్త కాసత కోలుకున్న
తర్వాత 3 నెలల తరువాత కాలు చేయి పడిపోయాయి. వాట తడబ్బడుట, అస్పష్టతగా
వాట్లాడుట. రోడ్డుపై సరిగ్గా నడువలేని స్థితికి వచ్చారు. నిరీక్షణతో ప్రార్థించగా క్రమేణా,
స్వస్థత నిచ్చి సంపూర్ణి ఆరోగ్యంతో బలపర్చారు. కాసత కుదుట పడ్డామని భావించే రోజుల్లో
గుండె జబభ వచ్చి గుండెలో రంధవుందన్నారు. వేము పసైతానును ఎదిరించే విశ్వస
వీరులవై అత్యధిక విజయాన్ని సాధించావు. నా భర్త స్వస్థత దావరా క్రీస్తును ప్రేమించి
ప్రార్థించుట ఆరంభించారు. వాక్యం దావరా దేవుని చిత్తం కనుగొనే వారు క్రీస్తు బోధలు,
క్రీస్తు సిలువలో కార్చిన రకత్ ప్రభావం స్వస్థత రక్షణ నిస్తుందని నవ్మారు.
వాకు అతి సన్నిహితంగా నుండే సహా విశ్వసులు డాకట్ర్ శ్రీధర్ గారు, వారి
భార్య సుజాత వారి తల్ల దండ్రులు లావణ్య, డాకట్ర్ శ్రీధర్ గారిక గొప్ప సాక్ష్యం నన్ను నా
భర్తను మరింత విశ్వసపు లోతుల్లోకి నడిపించింది. వారు స్థానిక సంఘాలు దర్శించి ఆది
అపోసతుల సంఘంలో నుండు వాక్యపరిచర్య, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట వీటిపట్ల
గౌరవం కల్గి ఆచరించు క్రొత్తనిబంధన సంఘాన్ని ఎన్నుకున్నారు. పాస్టర్ పహామిలటన్ గారు
నిర్వహించు సంఘంలో అంతా సభ్యులయయారు. నా భర్త రాజుగారు బాప్తస్మం తీసుకున్నారు.
నేనైతే గతంలో బాబు స్వస్థత పొందగానే భయంతో బాప్తస్మం తీసుకున్నాను గాని, నా భర్త
స్వస్థత వచ్చాక నిజమైన ప్రేమ, ఆసక్తితో బాప్తస్మం విలువ గ్రహించి రక్షణానందం తిరిగి
పునరుజీ�వాన్ని పొందింది. ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు ఎకుకతా ప్రభువు ప్రేమలో సేవలో
సాగిపోతున్నావు. ప్రభువు వా ఆర్థిక స్థితిని గురించి సాటిగా వాట్లాడారు.
''అవ్మా, ఒక వ్యాపారాన్ని సృషిటంచి మీ కుటుంబాన్ని పోషిస్తానవ్మా—— అన్నారు.
నేను నమ్మిన దేవుడు సజీవుడే కాదు మెల్లని స్వరంతో వాట్లాడు దేవుడు. అవసరాలు
తీర్చు దేవుడు. ఆదరించు ప్రభువు 7 వ తరగతిలో ఫ్జు కట్టలేని వా స్థితి గతి మార్చి
నేడు ప్రముఖ �రావు చందా మెడికల్ కాలేజీలో వా బాబుకు ప�ార్మస్ కోర్సలో స్టు
బభపదపరిచి ఆర్థిక సోతమతనిచ్చి చదివించింది నా ప్రభువే.
నా భర్తకు పూర్తి స్వస్థత రాని రోజుల్లో నాకు దర్శనమిచ్చి ధైర్యపరిచారు. ''నా భర్త
మాటారు పసైకిల్పై పడైవ్ చేసినట్లు చూపించారు. నా భర్తకు మాటారుసైకిల్పై ప్రయాణము
సాధయమా? అని సందేహించాను. ప్రభువు స్వరం వినిపించింది.
''అవ్మా, నా వాకుక నమ్మవా?——
దేవుని వాటలు నవ్మాను. ఆ తర్వాత సమయం లేనంత వ్యాపారాన్నిచ్చారు.
5గతంలో అపనమ్మకంలో ఎన్నో సార్లు దుఃఖంతో ప్రభువును ప్రార్థించేదాన్ని. ''ప్రభూ,
వ
నాకన్నో కశాటలు పెటాటవు. వీటికి నేనే దొరికానా?—— అని దు��స్తున్న సమయంలో, ప్రభువు
య
దర్శనమిచ్చారు. ఎదురుగ నిల్చి ప్రభువు కూడా ఏడుస్తున్నారు. ఆశ్చిర్యపడ్డాను. ఆయన
వ
�వైపు చూస్తూ ఉండగా ''అవ్మా, నీవీస్థితిలో ఉండాలని కోరుకోవడంలేదు. ఈ స్థితి నుండి
తీ
విడిపించాలనే సర్వదా కోరుకుంటున్నాను. నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకొనే
4
9ప్రధమ వ్యక్తిని నేనే. నీవు ఎన్నడ్రా ఓడిపోరాదనే నా కోరిక. అవ్మా, భూదిగంతాల వరకు
నా సాకషార్థవై మీ కుటుంబాన్ని నిలబడ్రతాను. నీవలె ఎన్నో బాధలు అనుభవిస్తున్న అనేకులు
నీ చెంతకు వస్తారు. నీవు నా దావరా వారి పరిస్థితులన్నీ అర్దవు చేసికోగలవు. నీ విజ్ఞాపన
దావరా అదభుతాలు చేస్తాను. నేను నిన్నెన్నడ్రా విడిచిపెట్టలేదు. నిన్ను గమనిస్తూనే ఉన్నాను.
నీవు నా కంటే లోకాన్ని ఎకుకవ ప్రేమించావు. నా ప్రేమలో ప్రత్యేకత, లోకం ప్రేమ,
బంధువుల ప్రేమ, ప్నేహితుల ప్రేమ అర్థం కావడానికే యీ శ్రమలన్నీ కల్గించాను.
భయపడకు. నిన్ను ఎక్కడ సిగ్గుపర్చిన పరిస్థితులెదురుకన్నావో, అదే చోట �ా్యతినిస్తాను.
యెషయా 35 అధ్యాయం చదువు. రూ వాక్యం సవతంత్రించుకో. ప్రభువు వాటను బట్టి
చాలా చోట్ల నేను సాక్ష్యమిచ్చే ధన్యత నిచ్చారు. వా బంధువులు గ్రామస్తులనేకులు క్రీస్తును
విశ్వసించు ధన్యత నిచ్చారు.
యెషయా 19:22 స్వస్థపరచవలెనని యెహోవా వారిని కొట్టును. వారు యెహోవా వైపు
తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచునను వాట నెరవేర్చారు.
ఒక రోజు ప్రార్థన చేస్తున్న సమయంలో గది కంపించింది. పెద్ద నల్లటి ఆకృతిలో వ్యక్తి
కనిపంచాడు. అతని సమీపంలో చిన్నవారుకూడా ఉన్నారు.
ఒక చెక్క వేడ్ర కట్టి ఉంది. ఆ గోడ్రల పేర్లు, సమస్యలు, యిబ్బంది. రోగం,
దరపదత, ఓడిపోవుట, ఒంటరిత్రము, యివన్నీ చూచాను. క్రీస్తు నావాన్ని రకాతన్ని
పపయోగించగా పసైతానును ఎదురించి గద్దించగా ఆ పెద్ద వేడ్ర గోడ్రలు కుప్పగా
కూలిపోయాయి.
పెద్ద ఆకారంగల వ్యక్తి వాట్లాడాడు. ''యిక్కడ మన పని పూర్తికాదు. సాద్యం
కాదు పరండి.—— అంటా పిల్లలతో చెపిప మళ్ళిపోయాడు. ఆత్మ కుమ్మరింపు అనుభవించాను.
ఒళుంతా చమటలు పటాటయి. కానీ గొప్ప శాంతి ఆవరించింది.
వా ప్రేమ పరిచర్య, మవ్ములను దారం చేసిన అతతవావులను తాకింది. నిర్మల
ప్రేమ అనే ఆయుధం పపయోగించావు.
కువారుల విద్యాభ్యాసము:
వా బిడ్డల విద్యాభ్యాసంలో వాతోపాటు వారుకూడా దేవుని దీవెనను చవిచూచావు.
ప�ార్మస్ కోర్సులో స్టు ఆంపదలో రాలేదు. డోనేషన్ లేకుండా మపదాసులో సమయోచితంగా
స్టు నిచ్చారు. 4నెలలు ఖాళీగా ఉన్న ఒక్క స్టు నా బిడ్డకై దాచి యిచ్చారు. అందు
పనిచేయు పపోఫ్సర్ గారు వాకు ప్నేహితులకు ప్నేహితుడు. నిండు మనససుతో బాబుతో
కూడా దేవుని స్తుతించి ఘనపర్చావు. చిన్న బాబును గతంలో 9వ తరగతి చదివే రోజుల్లో
ఆగస్టు 15 పంకష్న్ నిమిత్తం పడవ్ము వాయిస్తూ ఉండగా క్ర్ వచ్చి కంటి గ్రుడుకు
సాటిగా తగిలి నల్లగ్రుడు తీపవంగా గాయపడింది. 24 గంటల వ్యవదిభలో ఆపరేషన్
జరగాలని డాకట్ర్లు తెలిపారు. కానీ 40 గంటల తర్వాత చికిత్స చేసి కుట్లు వేశ్రు. 1 నెల
తర్వాత ఆపరేషన్ చేసేత కాసత చూడగలడ్రన్నారు. రెండవసారి 22 వేలు కట్టి లోపల సాకన్
తీసారు. ప్రభువు అదభుతంగా పపార్థనవిని స్వస్థపర్చారు. కళ్లల్లో తేడావుంది అని ఆపరేషన్
చేసి డబ్బు తిరిగి ఇచ్చేసారు. అదభుతరీతిగా ఆర్థిక సహాయం స్వస్థత పొందాడు.
చచ్చిన చేప పపవాహానికి వాలుగా కొట్టుకు పోతుంది. ఆత్మీయంగా పబతికితే పబతికిన
చేపలా ప్రవాహంలో ఎదురీది విజేతలం కాగలవు. నన్ను నా భర్త బిడ్డలను ఆత్మీయంగా
అభివృద్ధి చేస్తూ క్రీస్తుపై ఆనుకొని జీవించే ధన్యతనిస్తున్నారు. లోకం పసైతాను మవ్ములను
చెదర గొటాటలని విశ్వ ప్రయత్నం చేసినా అది మవ్ములను కదల్చిలేదు. క్రీసేత వా కోట,
దురివై, కాపరిగా ఉన్నారు.
గతంలో క్రీస్తు సిలువకు శపతువునైన నన్ను ప్రభువు రక్షించారు. నా జీవితంలో
దేవుడు చాలా అదభుతాలు ఆశ్చిర్యకార్యాలు చేసారు. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని,
బలహానవెన� పాపతగానున్న నన్ను ఘనమైన పాత్రగా అనేకులకు సాకష్మిచు పాత్రగా
నిలబట్టి ఘనపర్చుచున్నారు. నేను సదాకాలవు ఆయనను ఆరాధించి ఘనపరిచి సాక్షిగా
ఉండాలనే నా నిర్ణియం కనీసం 55 స్థలవులలో ప్రభువు నాకు బలమిచ్చి సాక్ష్యము
చెప్పు తరుణాల నిచ్చారు.
నా సాక్ష్యము విని కవిత్ అనే రాజమంపడి ప్రిన్సిపాల్ గారు సన్నిహితులయయారు.
ఆమె అపగకులస్తులు, సంపన్నులు. ప్రభువు ప్రేమలో అనేక మహా సరభలు ఏరాపటు చేసి
దేవుని ఘనపర్చుట విశేషము. క్రీస్తు ప్రేమ జాతి, కులమత, పేద, గొప్ప అంతసతులను
అధిగమించేదిగా గ్రహించాను.
గతంలో పూర్తిగా విశ్వసిగా స్థిరపడని రోజుల్లో, దినకర్న్ గారి మీటింగులు 1997లో
గుంటారులో జరిగినవి. నా పేరు పిలుస్తారని తలంచలేదు. ''అవ్మా లకీష్మ, నన్ను కాదు
పిలిచేది అని తలసతున్నావు. నీవు బిడ్డతో వచ్చావు. ఎవరా నిన్ను తెచ్చువారు లేక ఒంటరిగా
భారమైన హృదయంలో వచ్చావు. నీవు నాకు దారవెుప�ోతున్నావు. నేను దు�ఖపడుతున్నాను.
సైతాను దావరా నీ జీవితం నాశనం చేయకుండా ఉండాలంటే నీవు నా వైపు తిరగాలి.——
వెంటనే నేను వేదికమీదికి వెళ్ళాను.
దినకర్న్ గారు నన్ను పిలిచారు. నేను బాబు వెాకరిరంచావు. ఎంతో విలువైన
ప్రార్థన వా కోసం చేసారు. ప్రభువు నన్ను ఆత్మీయంగా లేవనెతిత ఉజ్జీవింపజేసారు. గతంలో
5నా భర్త ఆపరేషన్ సమయలో దినకర్ గారికి ప్రార్థనా గోపురంకు ఫోన్ చేయగా అబభయమిస్తూ
వ
ఏమి ప్రమాదం రాదన్నారు. ఆయన జబభ అదభుతంగా స్వస్థత పొందిన తర్వాత కుటుంబ
య
�సవేతంగా మపదాసు చేరావు. మవ్ములను చూచి పాల్దినకర్న్ గారు కన్నీటితో స్వాగతం
వ
చెపాపరు. ఎంత గొప్ప అదభుతాలు చేసే పపరభువునే మనవు సేవిస్తున్నామనే భావం కల్గింది.
తీ
''అవ్మా, చిన్న బాబు దేవుని బిడ్డ—— అన్నారు.
5
9నేటికి 6 సంవత్సరాల క్రితము వా కుటుంబాన్ని దినకర్న్ గారి యేసు పిలుచుచున్నాడు.
పరిచర్యల సాక్షుల విభాగంలో ఇంటరావ చేసారు. దానిని టీవీలో, వా టీవీలో, గాడ్
చానల్) లో చూపించి మవ్ములను ఆదరించి ఘనపర్చారు. మపదాసులో వారి టీవిలో
కూడా ఇంగ్లీష్లో మార్చి చెప్పగా ఫోన్ దావరా ప్నేహితులు తెల్పి ప్రభువును స్తుతించారు.
నాతో స్పష్టమైన దైవాత్మ నడిపింపు చూస్తున్నాను. ప్రభువుకు ప్రార్థన చేసాను.
''ప్రభువా, నీవు కోరినట్లు, నీ కిష్టమయిన వారితోనే సంపతించు నేరుపనివవండి.
నా యింటకి నీ చిత్తంలో ఉన్నవారినే పంపండి. ఆడంబరాలు, లోక ప్రేమవదుద.
దేవుని బిడ్డల ప్రేమ చాలను. ప�ోన్లు చేయుట వానివేస్తాను.—— యిలా ప్రార్థించి
అన్ని విషయాల్లో మితంగా ఉండుట అలవాటు చేసికున్నాను. ''నీ సమయంలో 4 గంటలు
నా కొరకు వినియోగించాలి—— అని ప్రభువు తెలాపరు.
తెల్లవారగానే 4 గంటలకు లేచి దేవుని ప్రార్థించుట స్తుతించుట అలవాటు
చేసికొన్నాను. ఉదయాన్నే రైలు కొరకు కనిపెడితే లేచి సిద్ధపడగలవు కదా! అట్లే దేవేవుని
సంపతించడానికి తవరపడుతున్నాను. తెల్లవారి చేసే ప్రార్థన దావరా 90% పసైతానును
జయించినట్లే, నిపద బంధకాల్ని త్రెంచారు. గిద్యోను గరతుత అడిగినట్లు నన్ను దావరా లేపి
అదభుతంగా ప్రార్థన చేయు ధన్యత నిచ్చారు. దైవ సేవకుల కోసం, దేశం కోసం, ప్నేహితుల
కోసం ప్రార్థించుట, ఖర్చుచేయు విషయాల్లో వివేకం నేరాపరు. నా బభరత్కు స్వస్థత తర్వాత
కాలునొపిప చేయినొపిపతో బాధపడ్డారు. ప్రార్థన దావరా గోరునుండి వ్యాధిపోయినట్లు దర్శనం
దావరా చూపించారు. దేవునికే స్తుతి మహిమ.
ఒక రోజు రాత్రి వేళ్ ప్రార్థన చేసి నిపదపోవుట అలవాటు గనుక, నేను బద్ధకించి
నా పనివానిని ప్రార్థన చేయమన్నాను. వాకు ఎ.సి. గదిలో వేసవిలో వేడి బోధకు
ఉపశమనవుకై నా పనివారిని నా గదిలో చాపమీద పండుకొనుటకు అవకాశ్మిచ్చే దాన్ని,
మంచి ప్రార్థన చేసాడు. నా పిల్లలు కూడా నాతోనే ఉన్నారు. మగత నిపదలో ఉన్నాను.
తలుపు తట్టిన శబదం విన్నాను. నాకు తెలియకుండానే లేచి తలుపు తీసాను. దేవుని
మహిమ ప్రసన్నత గది అంతా ఆవరించింది. నా ప్రభువు మహిమ నాపై ఉదయించింది
అని గ్రహించాను. ఒక తెల్లని ఆకారము క్రీస్తుగా గుర్తించాను. ''మీరు ఎవరు?—— అని
అడిగాను. ''నేనే—— అన్నారు. ''మీరా? ఏమిటండ�—— అన్నాను. ''అవ్మా, నీవు ఉదయాన్నే 4
గంటలకు లేసేత '60— అరవై ఇస్తాను. 60 అనగా 60% పఘలితము కావచ్చు లేదా
అరవంతలు ఆ తర్వాత చాలా కాలవునకు అది యెషయా 60వ అధ్యాయము
వాగాథనమిచ్చినట్లు గ్రహించాను. ''లెవ్ము, తేజరిల్లువు. నీపై మహిమ వచ్చింది.—— గొప్ప
సాకష్ జీవితం గురించిన వివరములన్నీ ఉన్నాయి దేవునికే సోతపతం. క్రైస్తవులను దేవషించిన
నేను క్రీస్తును ప్రేమించి, క్రీస్తును అనసరిస్తూ, సడలిన చేతులను బలపరుస్తూ, వెాకాళును
దృడభ్రపరుస్తూ క్రీస్తుకు సాక్షిగా, విజయలకిష్మగా కాక, విజయ ధవనిగా, బారగా, సాక్ష్యంగా
క్రీస్తు కొరకు సాక్షిగా సాగిపోతున్నాను. దినదినవూ అదభుత కృపలతో పోషించి, సంరక్షించి
కాపాడు దేవునికి కృతజు�లవు.
వానసికంగా బాధలు, శోధనలు, శ్రమలలో గాయపడిన వారిని లేవనెతిత ఆదరిస్తూ,
క్రీసత నావాన్ని రకాతన్ని పపయోగిస్తూ క్రీస్తు రాకడ్లో ఎతతబడే గుంపులో వాతో పాటు
చదువరులంతా చేరాలని క్రీస్తుకు పపియయేసుని పసైన్య వీరులుగా సిలువను ధవజవుగా
మాయుచూ సాగిపోవాలని నా ప్రార్థన. క్రీస్తులో ఎన్నటికీ జయించు విజేతలవే. ప్రభువుని
అపార కృప మనతో ఉండునుగాక! ఆమెన్! ''కన్నీటి లోయలో కశాటలలో కీర్తించి పాడెదనా.
నశాటల ఊబిలోన నన్నాదుకున్న నామమమును స్తుతింతను.
అసాధయములను సుసాధయము చేసిన నా
సార్ధి క్రీస్తు
నీకీర్తితోను నీ పపభావవుతోను దినమంత నా నోరు నిండియున్నది. కీర్తనలు
71:8.
దేవుని ఎరుగని హిందా కుటుంబంలో జన్మించాను. నా పేరు లకిష్మ. క్రీస్తు నెరిగిన
తరువాత నా పేరు లావణ్య. పరలోకము చేరు కాంక్షతో అనేక పూజలు చేసేదాన్ని శుపకవార
పూజలు, ఉపవాసాలతో అనేక దేవతలనాశ్రయించి విలువైన జీవితాన్ని వ్యర్థపర్చుకున్నాను.
నా బాల్యం విద్యాభ్యాసం విజయవాడలోనే గడిపాను. 1967 సం. బాసకర రావు
గారితో వివాహం జరిగింది. రైల్వే ఉద్యోగిగా మంచి పేరుంది. నాకు చిన్నప్పటి నుండి
మంచి ప్నేహితులుగా క్రైస్తవులుండేవారు. వారి ఆచారాలన్నీ వారి క్రీస్తు బోధలు, పండుగలన్నా
5
గినాకు యిష్టత ఉండేది. కానీ క్రీస్తును ప్రేమించమని ఎవరా చెప్పలేదు. రక్షణా అవశ్యకత
య
రివారికే అర్థమయినట్లుగా లేని నామకార్థ క్రైస్తవులే.
హ
వ
మనలను దేవుని సన్నిధికి తెచ్చి స్తుతించుట నేర్చుకోలేదు. దేవుని వాక్యం దావరా
ష
తీ
ఆత్మలో ప్రార్థన చేయాలని రక్షణానుభవం వుందుగా పొందుటకు పశ్చాత్తాప హృదయంతో
6
క్రీస్తు సిలువను ఆపశయించి, ఆయన కార్చిన పవిపత రకతం పావనునిగా చేయునని తర్వాత
9
తెలిసికొన్నాను. నన్ను నా భర్తను దేవుడు దీవించి వుగ్గురు బిడ్డలనిచ్చి, విద్యావంతులను
చేసి స్థిరపరిచారు. నన్ను రక్షించుటకై ఆయన వేచియున్నారని గ్రహించాను. నా కువారెత
బాల్యం నుండి క్రీస్తు అంటే చాలా ప్రేమకల్గి వారిని గురించి చాలా వివరంగా తెలిసికొని
ప్రార్థన నేర్చుకొని జీవించడం వల్ల ఆమె భక్తి నాకు సాపుర్తి నిచ్చింది. ఆము విగ్రహార్పిత
పదార్థాలకు చాలా దారంగా ఉండేది. ప్నేహితుల దావరా క్రీస్తుకు దగిరయింది. నాకే
బోధ చేసేది.
''అవ్మా, క్రీస్తు నీకోసం, నా కోసం సిలువ బాధలుపడ్డారు. రక్షించ సమర్థుడు.
ఆయనను నవ్ముకుంటే, అన్నివిషయాల్లో ఆయనను సంపతిసేత విజయాలే ఉంటాయి.
మనససు తేలిగ్గా ఉంటుంది.
అయితే స్తుతించాలంటే మననోళ్ళు పవిత్రంగా ఉండాలి. మనకొదువలు గురించి
కాక మనకన్నో వేళ్ళు చేసారని గ్రహించి స్తుతిస్తావో అవన్నీ దేవుని ఆత్మ దావరా తెలిసికోగల
అనుగ్రహాన్నిస్తారని—— పహాచ్చిరించేది.
అపో. 10:30 క్రీస్తు అందరికీ పపరభువనియు, ఎఫెసి 2:8 కృపచేతనే రక్షింపబడ్డామని
నవ్మావు.
నాకు 1992 లో అనారోగ్యం కల్గి నీర్సమయయాను. రకత్స్తావరోగిగా, ప్రభువు
అదభుతాన్ని కోరాను. అదేవ్యాధి గలనాకు ప్రభువు తెల్లని వక్స్తాలతో నడిచినట్లు, నేనే
బైబిలులో స్త్రీగా వస్త్తపు చెంగు వుట్టినట్లుగా భావించి విశ్వసంతో ప్రార్థించాను. ఎవరికీ
నా బాధ తెలియదు.
యేసు క్రీసేత నాకు స్వస్థనిచ్చి, తనను వెంబడించువారికి పరిశుద్ధత, సాత్వీకము
పరిశుద్ధ పేదరికము, పరిశుద్ధ ఆలోచనలు, పరిశుద్ధమైన కోరికలు, పరిశుద్ధ ప్రార్థన
పరిశుద్ధ విధేయత నేర్పించుచున్నారు. దేవునికే స్తుతి. హల్లెలూయ. ఈ గొప్ప అదభుతానుభవం
తర్వాత దేవుని మహా కృపనిచ్చే అదభుతాలు చేయురీతిగా గొప్ప సాక్షిగా నా అల్లుడిని
క్రీస్తులో నిలిపి నేడు గోవాలో అనేకులకు వారిదర్శికునిగా మలచిన నా ప్రభువు కీర్తనీయుడు.
దేవుని మహిమపరచుటకు మనవు నేర్చుకొనునట్లు యేసుప్రభువు బోధించసాగారు.
మనందరి పట్ల దేవుని కోరిక అదే ఆ పరిశుద్ధ లకష్ణాలతో ప్రతి విశ్వసి వుందుకు
సాగాలని దేవుని సంకలపమయ�ున్నది.
ఈ ఆత్మీయ అనుభవం నేర్పి వివాహానికి సిద్ధం చేసారు. వా అవ్మాయిని దేవుడు
దీవించి తన విద్యలో తోడుగా నుండి ప�ార్మస్లో ఉద్యోగం వచ్చింది. అదే ప�ార్మస్లో
డాకట్రేటు చేసిన �ధదర్ గారితో వివాహము జరిగింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలతో
స్థిరపడ్డారు.
పెండ్లి సంబంధము స్థిరమగులకు వుందుగా వేము పపారిదంచావు. వాకే సహవాసం
తెలియదు. సంఘారాధన క్ర్మం అసలే అర్థం కాదు. ఏ పాస్టరు గారితో సంపతింపులు
వేయలేదు. మనససులో ఈ దేవుడు యేసుక్రీస్తు ఇవ్మానుయేలుగా తోడుగా నుంటారు.
మత్తయి 1:42 యేసు పాపాలనుండి సంరక్షిస్తాడు అని తెలసు. మౌన ప్రార్థన
చేసికోసాగావు. అంతే ''ప్రభువా, వేమంతా అనయిలవే. నీవంటి ప్రేమ నమ్మకంతో
ఉన్నావు. వాకు మధ్య వర్తిగా మీరర ఉండండి. అవ్మాయికి వుఖ్యంగా నీ వంటే అధిక
అ్రేకష్ ఉంది. నీవే నిజరకష్కుడ్రనని నిన్నే హత్తుకొని జీవిస్తుంది. నిన్ను ఎరుగని భర్తతో
వివాహ జీవితం ఎన్ని శ్రమలకు గురి చేస్తుందో మీరర వాకు మధ్యవర్తిగా ఉండి వాకు
ఆలోచన చెప్పండి.—— అని వినయంతో భయంతో ప్రార్థించాను. ప్రార్థనా పఘలితంగా
మవ్ములను చాలా ఆప్యాయంగా ఆహావనించారు.
1994 జనవరి 13వ తేదీ పెండి�చూపులు కార్యపకమం జరిగింది. వా అవ్మాయి
విశ్వసం గురించి తెలుపలేదు. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురానికి ఫోన్ దావరా
పపార్థించావు. దేవుడు దీవెన ఉందని జవాబు పొందావు. 1994 �న్ 3వ తేదీ పెండ్లి
నిర్ణయించారు. సరిపడినంత సొవ్ము లేదు. నేను ప్రార్థనలో గోజాడి సహాయాన్ని అర్థించాను.
ఒక రోజు కలలో దినకర్న్ గారు నా భర్తతో కలిసి కనిపంచారు. వారి చేతిలో పోస�ట ఉంది.
కుర్చీలలో కూర్చుని యుండుట చూడగానే చాలా దుఃఖం వచ్చింది. ''ఎందుకవ్మా
ఏడుస్తున్నావు?—— అని దినకర్న్ గారు ప్రశ్నించారు. అన్నీ సవ్యంగా జరుగుతాయిలే. అని
ధైర్యంగా చెపాపరు. మనవు పొందే అనేక్ ప్రార్థనా జవాబులను బట్టి స్తుతించాలని
పరిశుద్దాత్మ దేవుడు మన హృదయాల్లో జ్ఞాపకం చేస్తారు. దావీదు జీవితాన్ని దేవుడు
జ్ఞాపకం చేసేవారు. ఆయన దేవునితో నడిచాడు. వాట్లాడాడు, ఆత్మీయంగా ఉన్నతమైన
ముట్టుకు ఎదిగాడు అట్లే మనవు స్తుతిచేత మన భవిష్యత్తు గురించిన ప్రణాళికను చేరు
ధన్యత పొందగలవు. వివాహాకాలమదు సమీపిస్తుంది. డబ్బభకై ప్నేహితులందరినీ
అర్థించావు. పఘలితము శ�నయము అందరి వుందు పువుపోతుంది, ఒప్పుకున్న కట్నవు
డబ్బులు, పెండ్లి ఖర్చులకు డబ్బులేదు. రూ పెండ్లి ఆగిపోతే మంచిదని నా భర్త లోకాను
సారునిగా తలంచారు. నేనయితే విశ్వసంలో నిబ్బరంగా ప్రార్థిస్తూ కనిపెడ్రాతనే ఉన్నాను.
అనుకోని రీతిగా పపకకమారర తగిన సొవ్ము సమయానికి అందించారు. 50 వేలు
వెంటనే పొందావు. �టి డబ్బులు రాగానే తీర్చుకున్నావు. అదభుతంగా వేము అర్జీ
పెట్టుకున్న లోను దావరా దాదాపు లకష్రూపాయలు వచ్చాయి. అవసరాల్లో సహాయపడు
5దేవుడు వేము నమ్మిన ప్రభువని కీర్తించి మహిమపర్చావు. నా భర్త రకష్ణై ప్రార్థిస్తూ,
వ
ఆయనలో అంచలంచల విశ్వసం రావాలంటే యోసేబుకు, మరియను చేర్చుకొనుటకు
య
�దాత దర్శించురీతిగా ప్రభువే నా భర్తలో దేవుని పట్ల విశ్వసం రపిపంచుటకు ఆశించి
వ
ప్రార్థించాను. ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందువేమా! అనే వాగాథనవు నేను వుందుగా
తీ
సవతంత్రించుకున్నాను. ఆ తర్వాత నా కువారెత భక్తి జీవితం అల్లుడిని క్రీస్తు చెంతకు
7
9చేర్చింది.
మీ చింతా యావత్తు క్రీస్తుపై వేయుమన్న వాట పాటించాను. ఆ మర్సటిరోజు
శనివారం ఉదయాన్నే నా దీన ప్రార్థనకు జవాబుగా ఉదయం 4 గం. ప్రాంతంలో నా
భర్తగారి కొక దర్శనం కల్గింది.
''తెల్లని బట్టలతో చుటటబడిన సొవ్ము లెకికంచుట—— చూచారు. కీర్తన 24:8 యెహోవా
నామమముననే మనకు సహాయం లభిస్తుంది. ఆర్థిక సహాయము ''నా భార్య నా కువారెత
నమ్మిన దేవుడే యిచ్చాడని—— నా భర్తకు విశ్వసం హృదయంలో అంకురారపణ కావించిన
ప్రభువుకే స్తుతి.
యెషయా 55:8 ''మీ తలంపులు నా తలంపుల వంటివి కావు—— అని దేవుని
వాటను నమ్మి ''ప్రభువా, నిన్ను నమ్మిన వాకు అవమానము రానీయకండి. మీరర తంపడిగా
అధిపతిగా నుండి ఈ వివాహాన్ని జరిపించండి. ఎలా చేస్తారో మీకే అప్పగిస్తున్నాను.——
అంటా ప్రార్థించాను.
మత్తయి 9:29 వా అవ్మాయి గొప్ప విశ్వసి ప్రార్థనా యోధురాలు. ఆమె వివాహం
శుబభంగా జరుగునట్లు దీవించారు. వివాహ సమయంలో చిన్నబాబు పరీక్షలు
జరుగుచున్నందన కోరిన వారుకలు వస్తాయో రావోనని నేను నా బిడ్డపకషంగా విజ్ఞాపన
ప్రార్థన చేసి బాబుకు విజయం కోరుకున్నాను. నా ప్రార్థన ఆలకించి బాబుకు పఘస�టక్లాస�లో
విజయముచ్చింది. మవ్ములనందరినీ ఆనందింపజేసారు.
ఆది 18:14 దేవుని కసాద్యవెన�ది ఏదైనా కలదా?
1996 లో నా కువారెత �ధదర్ గారితో క్రొత్త కాపురానికి వెళ్ళింది. కానీ పాప
పూజలు చేయనందన భర్తతో వివాదం జరిగేది. మౌనంగా సహించేది. ఒక సంవత్సరం
వారికి ఐక్యత కర్వైంది. యింతలో బాబు పుటాటడు. బాబుకు అకస్మాత్తుగా భయంకరమైన
వ్యాధి ఎవరికీ అర్దం కానిరీతిగా విరోచనాల తీపవతతో నీర్సించిపోయాడు. ప్రముఖ ఆసపత్రిలో
మపదాసు డాకట్ర్లు అయోమయంలో పడ్డారు. చిన్న వ్యాధిని నివారించలేని వారమయయామని
బాధపడేవారు. కానీ వ్యాధి నివారణ సాచనలు లేవు. మపదాసు వదలి జబభగానున్న
బాబుతో నేను, నా భర్త అండగా ఉండుట వీలుందని విజయవాడలో సిర్ధరపడ్డారు. బాబు
తీపవవ్యాధి ఆ శ్రమ దావరా అల్లుడు �ధదర్కు ప్రభువైన క్రీస్తుతో పరిచయం కలిగింది. అదే
ప్రప్రధమంగా క్రీస్తు అనుచరులతో సహవాస ప్రార్థన అంటే అర్థంకాసాగింది. యింటింటికి
పరిచయంగా వెళ్తూ సువార్త బోధించే వారి పాదాలు సుందరాలు. ఆము అట్టి ప్రేమతో
చిన్న బాబు కోసం ప్రార్థించి, అన్నం గుజు�గా కలిపి పెట్టండి అని చెపాపరు. యాకోబు
5:14 నీతిమంతుని విజ్ఞాపన బహుబలవుకలది కావున బాబుకు వెంటనే అదభుత స్వస్థత
కలిగింది. ఈ సంఘటన వా అల్లుడు �ధర్లో క్రీస్తుపట్ల విశ్వసాన్ని కల్గించింది.
నేనయితే నా ప్రార్థనలలో కుటుంబం కొరర్నలి కుటుంబవువలె నా వాళుంతా
దేవుని యందు భయభకుతలతో రకష్ణానందంతో క్రీస్తు ప్రేమలో కొనసాగాలని దేవుని
రోజూ ప్రార్థిస్తూ ఉంటాను.
1996 సంవత్సరంలో నా పెద్ద కువారునికి వివాహమయింది. నా కోడ్రలు
భానురేఖను క్రీస్తును నవ్మాలని బలవంత పెట్టలేదు. కనీసం చెప్పలేదు గానీ మౌనంగా
ఆమె రక్షణ గురించి వేదనతో ప్రార్థించసాగాను.
యెషయా 30:19 నా ము� విని కర్ణించు దేవుడు వా కోడ్రలికి అన్ని సమస్యల దావరా
రకష్ణానుభవాన్నిచ్చారు. నా భక్తిని, నా కువారెత విశ్వసాన్ని చూచి పపభావితవయయానని
తెలిపంది. 1997లో ఒక బాబునిచ్చారు. వా అవ్మాయికి రెండవ కానుపలో చాలా
క్లిష్టపరిస్థితుల నెదురొకంది. కడుపులో శిశువు విపరీతంగా బరువెకాకడు. అది గొప్ప సమస్యగా
వారింది.
7 రోజులు ఉపవాసమున్నావు. దినకర్న్ గారికి ఫోన్ చేసి పపార్థించుకున్నావు.
దేవుడే సుఖ పపసవాన్నిచ్చి వా స్తుతి అందుకున్నారు. మనవు పగహింపులో శ్రేష్టమైన
రీతిలో ఎంతవరకు స్తుతించగలవో అంతగా దేవుని స్తుతించుట పపారంభించుట
తెలిసికున్నావు. అనారోగయముతో బాధలలో ఉన్నవారి పట్ల దేవుడు మొదట దేవునిపట్ల
కృతజ్ఞత కలిగిస్తారు. తర్వాత పొందిన అరోగ్యంపట్ల కృతజు�లవై ఉండునట్లు చేస్తారు.
వేమంతా నేర్చుకొనిన పాఠ్ముకక్టే మన జీవితం స్తుతి గీతాలు కావాలి. ప్రజలు మనలను
చూచి దేవుని స్తుతించాలి. మనవు నడుస్తూ వెళ్ళుచున్నప్పుడు ప్రజలు దేవుని స్తుతించాలి.
వారు మనలను చూచినప్పుడు మన జీవితల్లో దేవుని వాక్యాన్ని వారు చదవాలి.
ముదట ప్రార్థన నేర్చుకొని స్తుతినేర్చుకోవాలి. స్తుతి, దేవుని గురించి గ్రహింపుతో,
ప్రేమతో, కృతజ్ఞతతో ఉండుట వా అందరికీ నేర్పించిన క్రీస్తు వందనీయుడు.
ఈ అనుభవాలన్ని గమనించిన అల్లుడు శ్రీధర్ గారిక ప్రభువే సవయంగా కనిపంచారు.
స్తాయాేవషణలో గొప్ప క్రీస్తు శిష�్యడ్రయయాడు. మందుల కంపెనీలో ప్రధాన వ్యక్తిగా ఉద్యోగం
చేస్తూ ఏ మందావాడని విశ్వసంతో జీవిస్తుంటే, మందులు వాడ్రనందుకు దేవుడు వారికి
బోనస� రూపంలో సొవ్ము నిచ్చి మహిమపర్చుకున్నారు.
కీర్తనలు 103:13, 1 పేతురు 5:6,
దేవుని యందు భయభకుతలు గల వారిపట్ల జాలిపడునని గ్రహించావు. అందరమూ
5దేవుని చేతిక్రింద దీనమనసుకలవై జీవించుట నేర్చుకున్నావు. ప్రభువు ఆ�ర్వదించగా
వ
చిన్నబాబుకు ఉశారాణితో వివాహమైంది.
య
వ
�యెహా�వా వా పట్ల మహా�పకారాలు చేసియున్నాడు. నేను ఆయనను కీర్తించెదను.
తీ
ఈ అనుభవాన్ని ఇచ్చారు. నేనును నా యింటివారును నేడు యెహోవాను ఏకముగా
8
9కూడి సేవించుట స్తుతించుట, నేను కోరిన కొరర్నలి కుటుంబవుగా ఏ పోరాటాలు,
వాగవదాలు లేని రీతిలో అదభుతంగా వార్చారు. క్రీస్తు సారూప్యంలోకి మలచుచున్నారు.
2000 సం�� ఆగస�ట 12 వ తేదీ నేను నా కువారెత అల్లుడు బాప్తస్మం తీసుకున్నావు. వా
అల్లుడుగారికి విశ్వసం కలాిక ఎన్నో సంఘాలు దర్శించి, తగిన రీతిగా వాక్యానుసారంగా
బోధించు సంఘముకై వెదకి చివరకు క్రొత్తనిబంధన సంఘం పాస్టర్ గారైన పహామిలటన్
గారి ఆదవర్యంలో జరిరగ ప్రార్థనా మందిర సభ్యులుగా పపజో�ను పెట్కు వెళ్తూ, ఆత్మీయంగా
గొప్ప విశ్వసుల సహవాసంలో, వాక్య బోధలు, ఉపవాస్కూడికలలో ఎడ్రతెగక ప్రభువు
ప్రేమలో సాగిపోవు కృపను వా అందరికీ యిస్తున్నారు. హల్లెలూయ. వా అల్లుడు
బైబిల్ క్షుణ్ణంగా పఠించి పరవస్తు గారి సాక్ష్యం దావరా పపభావితుడై, తను ఉద్యోగం
చేయు వారిమధ్య గొప్ప క్రైస్తవ సాకషాన్నందిస్తూ క్రీస్తు కొరకు పరిచర్య చేస్తున్నారు. వారు
తెలిసుకున్న ఆయన భావాలు.
1.పరిచర్య పిలుపప గాని పంచుకొనుటకు ఒక పదవికాదు.
2.పరిచారకులు పపజలకన్నా అధికులు కారు సంరకష్కులే.
పరిచర్య ఒక పళ�ువు, ఒక తవాలు సమరపణ లేని పరిచర్య నీరులేని చేను
ఒక్కటే. ఎవరిరకైనా పరిచర్యలో అహం ఎంత తగ్గుతుందో, ఆనందం అంత పహాచ్చుతుంది.
విశ్వసజీవితం తగింపులోనే గానీ కిరీటాలు ధరించుటలో కాదు. అనుభవంలో పరిచర్య
మగ్గుతుంది. నిసావర్థంతో గమాళిస్తుంది. నిజాయితీతో వర్థిల్లుతుంది. చేయవలసిన సేవ
చేయలేవేవోనని ఏమీ చేయక పోవడం విచారపగస్తవు. మన జీవితాలను గురించి యితరులు
దేవుని అనుచరులని తెలసుకోవాలన్నదే వా అందరి విశ్వసంలో కీలక భావన.
మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.
సహోదరులు ఐక్యత ఎంత మనోహారమా పగహించావు.
2001 లో చిన్న బాబు బాప్తస్మం తీసుకొన్న తర్వాత పెద్ద బాబు ఇంజనీరు రక్షణ
పొంది నాన్నగారితో కలిసి వుంచడం బాప్తస్మం పొందిరి. నేడు నమ్మకమైన విశ్వసులుగా
క్రీస్తు ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు.
కీర్తన 20:5 యెహోవా రక్షణను బట్టి విజయోతాసహాన్ని పొందావు. అవసరాల్లోనే కాక
అన్ని సమయాల్లో పపార్థిస్తావు. చిన్న బాబు సంతానవుై పపార్థించావు. 1 సమూ 7:37
వారికి దేవుడు సంతానభాగ్యమిచ్చారు.
కీర్తనలు 20:7 నీ కోరెకలను సిది�ంపజేసి, నీ కోరిక స్పఘలవు చేయు వాగ్దానం విలువైనది.
2004 సం��లో చిన్న కోడ్రలు బాప్తస్మం దావరా క్రీస్తును నమ్మింది. పెద్ద కోడ్రలు ఆముతో
ఏకీభవించి రక్షణ బాప్తస్మం పొందింది. నా ప్రార్థనా ఆలకించిన ప్రభువునకే ఘనత్.
కీర్తనలు 29:11 దేవుడు తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆ�ర్వదించను. అనే
వాక్యము ఆధారంగా ఆయన ఇచ్చిన శాంతి, సమాధానాలు చాలా సమృద్ధిగా వాలో
ఫలించారు. వేము వా కోడ్రలు, అల్లుడు వారి తల్ల దండ్రులను క్రీస్తు ప్రేమలో సహనం
చూపుటనుబట్టి వారంతా మవ్ములను ఊహించలేనంతగా ప్రేమిస్తారు. ప్రేమ ఇసేత మనం
పొందుతావు. ఇంటి అవసరాలకోసం స్థలంలో పప�లు వచ్చినప్పుడు అంతా పపార్థించావు.
ఆ స్థలాలు కోలోపకుండా కాపాడారు. వా అల్లుడు శ్రీధర్ అనేక స్థలాల్లో వాక్యోపదేశం,
రకష్ణాహావనం, అందించుట, యిట్టి అనుభవాల్లో కొనసాగుతున్నారు.
ప్రతి సవలపవెన�, పెదదవైన సమస్యలలో అదభుత జవాబు పొందుతున్నావు. ఒకసారి
నీటి కొరత్రై ప్రార్థించగా ప్రభువు సహాయపడ్డారు. ఆ సమయంలో వవేచన జ్ఞానాత్మ
దావరా ప్రార్థన చేసి సందేశ్న్నిచ్చేవారు. గొప్ప వరాలనిచ్చారు. ఎందరో ఆత్మీయాబభవృది�కి
సహకారులుగా నుంటున్నారు.
బోట్టు తీసివేయు అనుభవం :-
బాప్తస్మము తర్వాత బోట్టు పెట్టుకొనుట తీసివేయుట కూడా ఆందోనళ కారణవైంది.
చర్చిలో పపవేశించనప్పుడు బోట్టు తీసివేయుట, బంధువులు ప్నేహితుల మధ్య
బోట్టునుంచుకొనుట దావరా నా హృదయంలో కలవరంగా ఉండేది. మనుష్యులను
సంతోషపెట్టి, నా విశ్వసాన్ని దాచిపెట్టుట నాకు మనోబాధ కల్గించేది. బంధువుల నోటివాట
బాధ తగులకుండా జాగ్రతతపడ్డాను గానీ దీనిపై జయము కావాలని భారంతో ఉపవాసముండి
ప్రార్థించుకున్నాను. యెహోవా యందు భయభకుతలు కల్గియుండుట బహు ధైర్యము
పుట్టించను. నిజవే ఇక ఎవరరవున్నా సరే క్రీస్తుకు సాక్షిగా ఉండుటకు నిర్ణయించుకొని
బోట్టు పూర్తిగా తీసివేసాను. మనససు శాంతితో నిండింది. తృణవాత్ర్పు నరుల రకల
భయపడాలి? అని ధైర్యం తెచ్చుకున్నాను.
క్రీస్తును తప్ప మరే యితర వ్యకుతలకు ప్రాధాన్యత నివవరాదనే నిర్ణయించుకున్నాను.
ఇట్లు ప్రశాంతంగా జీవించే తరుణంలో నా భర్త �.పి.తో బాధపడే రోజుల్లో తగిన
సమయంలో మందులు వాడ్రనందన ఇంటి పని చేయించు సందర్బుంలో ఎతతునుండి
క్రింద పడ్డారు. పసపృహాలేదు. వెల్లకిలా పడినందున తల బోపిపకట్టింది. ఇక కోవా స్థితికి
చేరుట తప్పదని భయపడ్డావు. సాకనింగ�తీసారు. వైద్యం చేసారు.
పహాప� 13:5 నిన్ను ఎన్నడ్రా విడువను ఎడ్రబాయని ప్రభువే అండగా ఉన్నారు. రకతము
5
గడ్డ కట్టిందని డాకట్ర్స తెలాపరు. అల్లుడు గారి దావరా దేవుడు వర్తవానమిచ్చారు. నా భర్త
వ
బిబలహానతలో పక్షవాత లక్షణాలు బయలుపడ్డారు. పబయిన్ ఆపరేషన్ చేయాలన్నారు.
య
హ
వా బిడ్డలు, సంఘస్తులు ఏక మనససుతో భారంతో ప్రార్థించారు. ప్రార్థన అసాధయములను
వ
ష
సాధయము చేయునని నా భర్త కోలుకొనుట దావరా వా విశ్వసం మరొక వెుట్టెకికంది.
తీ
యెషయా 53:5 ఆయన పొందిన గాయముల దావరా నా భర్త స్వస్థత పొందారు.
9
9నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. వా కుటుంబానికి గొప్ప వాగాథనవు. మరొక
ప్యాయము నా భర్త (డ్రయబటీస�) షుగరు వ్యాధి దావరా నీర్సించి పోయారు.
వూత్రపిండాల్లో రాళ్ళున్నాయన్నారు. పపార్థనాయుధాన్ని ఉపయోగించావు. ఒకసారి నా
భర్త ఒంటరిగా పపయాణిస్తుండగా చాలా నీర్సపడి (పహైాపోగ్లిస్మియా) అకస్మాత్తుగా షుగరు
తగ్గుటవల్ల ప్రమాద స్థితి సంభవించింది. ఒక అపరిచితుడు పరిస్థితి గమనించి పంచదార
నీళుందించారట. వెంటనే ఆరోగ్యాన్ని పుంజుకున్నారట. ప్రభువే ఆ వ్యక్తి రూపంలో
జీవజలాన్నందించారని నా భర్తగారి విశ్వసం దృడభ్రపడింది.
దేవుడు వా కుటుంబ సభ్యులనందరినీ సవలప వ్యవదిభలోనే కొరర్న� కుటుంబీకుల
వాదిరిగా దీవించిన ప్రభువును సన్నుతించుచున్నావు.
కీర్తనలు 103:2 ''నా ప్రాణమా యెహోవాను సన్నుతించము. ఆయన చేసిన ఉపకారాల్లో
దేనిని మరువకు. ఈ వాక్యం వాకు శిరోధార్యంగా శిరసావించుట కిష్టపడువారంగా
ఉన్నావు. ప్రభువునకే మహిమ.
వుగింపులో నా హృదయాంతరంగాల్లో ప్రభువు ఇచ్చిన ప్రార్థన వ్రాస్తున్నాను.
''పరలోకపు తండ్రీ, మీ పాదాలకు వేలాది స్తుతులు, వందనాలు చెల్లిసతున్నాను.
జికటమంటినుండి ఊబినుండి లేవనెతిత అత్యన్నత వెలుగులోనికి నడిపించిన దేవా నీకు
సోతపతము. మవ్ములను ప్రేమించి భూమిపై అవతరించి వా పాపాలకై సిలువలో బలియెన�
మీకు వా వందనాలు. మీ విలువైన పరిశుద్ధ రకతంలో నాకు వా కుటుంబాలన్నింటికి
రక్షణ నిచ్చి శాంతి సమాధానాలను నింపి, ప్రేవాను రాగాలతో జీవించు కృపనిచ్చిన
మీకు ఎట్లు వా బుణాన్ని తీర్చుకోగలవు? మీరు ప్రేమించి ఇచ్చిన వా సవంత గృహానిరకై
వా నిండు వందనవులు. వాకు ఆత్మీయ ప్రేమను పంచుచున్న విశ్వస సభ్యులకు,
ఆత్మల కాపరిగానున్న సంఘపాస్టరు గారికి రకషవాన్ని దయచేయండి వారిని బట్టి మీకు
కృతజ్ఞత చెల్లిసతున్నాను. వాకు మంచి కుటుంబాన్ని, అల్లుడు కోడండ్ర్లు విగ్రహారాధికులను
నిన్ను ప్రేమించు వారిగా వాతో కలిసి నిన్ను ప్రేమించు ధన్యత నిచ్చినందులకై వందనాలు.
యివన్నీ నీ ఉచిత కృపా బహువానాలే. వీటినే నీ పట్ల ఎట్లు కృతజ్ఞత చూపగలను?
ఏమివ్వగలను? నా మరణ పర్యంతరము మీకు విశ్వసనీయంగా మంచి నమ్మకము గల
సాక్షిగా జీవించి నిన్ను ఘనపరచి మహిమపరచు కృపనీయండి. నా రూ దీన ప్రార్థన
పరలోకములో నీ దవళ్ సింహాసం చేరునట్లు కృపనీయండి. ప్రతి పఘలవు ప్రసాదించండి.
సమసత ఘనత మహిమ పపభావాలు యుగ యుగములకు సదా చెల్లును గాక!
ఈ నా వినయంతో చేయు విన్నపాలు గల ప్రార్థన వా ప్రభువును వా ప్రియ
కువారుడు అయిన యేసయ్య నామమమున తండ్రీ, కువార్ పరిశుదాథత్మ నామమములో
మికికలి వినయముతో పబతిమిలాడి వేడుకొనుచున్నాను నా ప్రియ తండ్రీ——, ఆవేన్! ''నీ
సన్నిధిలో మాకరించి, నీ నామమమున సారగదన్. నిన్నే ప్రేమించి సేవిస్తాను. నిరంతరము
సారగదన్, నే వెనుతిరుగను.——
నా ప్రభువునకు సదాస్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ, చదవరులంతా వా ఆత్మీయ
అభివృద్ధికి ప్రార్థించమనవి.
ప్రభువునందు మీ సోదరి, లావణ్య.

స్వస్థపరచు యేసు
సజీవుడైన నా కాపరి క్రీస్తు
శ్రీమతి. శ�ైలజ
నిజ దేవుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించే హిందా
సాంపపదాయంగల కుటుంబంలో నేను జన్మించాను. నా పేరు
శ�ైలజ. నా బాల్యం అమ్మమ్మ తాతయ్యలవదద తెనాలిలో పామపరు
అనే గ్రామంలో గడిపాను. మతాచారాలు పాటించే పెదదవారి
మధ్య హిందాదేవతల పూజలు భక్తితో చేసాను. వా అమ్మగారి వూరు పెనుమతస. నా
విద్యాభ్యాసం కాకినాడలో పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేశ్ను.
1985 సం��లో వివాహమయింది. 1986 సం��లో ఒక బాబుకు తల్లనయయాను.
నా భర్త ఒక వ్యాపారి. నాకు క్రీస్తు బోధల వివరాలు తెలియనప్పుడు 10వ తరగతి చదివే
రోజుల్లో వా అమ్మ గారు అనారోగ్య పరిస్థితుల్లో క్రీస్తు స్వస్థత నిచ్చినందున, ఆమె క్రైస్తవ
మతాన్ని స్వకరించారు. ఆము ప్రభావం నాపై పడింది. ఒక్కొక్క పశమ దావరా క్రీస్తు సిలువకు
5
బిఆకరి�ంపబడ్డాను.
వ
అమ్మగారి సాక్ష్యము :-
హ
నేను 10వ తరగతి చదివే రోజుల్లో అమ్మ రోగానికి గురై మరణావస్థకు చేరగా
వ
ష
కృశా�జిల్లాలో ఇశ్మాయేలు గారు ప్రార్థించి అమ్మకు క్రీస్తు గురించి స్వస్థతాశక్తి గురించి తెలిప,
తీ
రక్షణ అనగా ఏమి? ఎలా ప్రార్థించాలి? ఎట్లు సాక్షిగా జీవించాలి అనే వివరాలు అమ్మకు
0
0
1నచ్చాయి. పశ్చాత్తాపంతో క్రీస్తును ఆపశయించగా ప్రభువు తనను తాను బయలుపర్చుకొని
ప్రేమతో ఆదరించి రకష్ణానుభవాన్నిచ్చారు. వా నాన్న గారు రక్షణ పొందుటకు చాలా
కాలం పట్టింది. తవ్ముడు కూడా అవ్మా, నాన్నల భక్తి పపభావానికి లోబడి క్రీస్తును నవ్మాడు.
ఇశ్మాయేలు గారి నడిపింపులో నున్న అమ్మకు ఒకసారి క్రీస్తు కనిపంచి ''అవ్మా, నీవు నన్ను
నమ్మితే నిన్ను పబతికించి పూర్తిగా స్వస్థతనిస్తాను.—— అంటా అబభయమిచ్చి
రకష్ణానుభవాన్నిచ్చారు. అత్తగారి అనుమతితో వామిళు పల్లిలో క్రైస్తవ ఆరాధనలో పాల్గొని
ఆధాయాత్మంగా బలపడ్డారు.
వా అమ్మగారు నమ్మకంగా క్రీస్తును వెంబడిస్తూ భక్తి జీవితం జీవిస్తూ, బిడ్డలవెన�
నను, తవ్ముడిని రక్షణలోనికి తేవాలని చాలా ఆశించారు. నేను ఆమె వాటలను నిర్లక్ష్యము
చేసేదాన్ని.
''అవ్మా, నీవు నమ్మితే నవ్మావు మవ్ములను కూడా ఆ మతంలోనికి దింపకు నీకు
బోట్టు లేదు. నాకు పెండ్లి జరుగుటకు ఆటంకాలుంటాయని నీ కాలోచన లేదా? కనీసం
వా యిద్దరి పెండ్లి పూరతయయాక క్రీస్తు మతం స్వకరించకపోయావా?—— అంటా విసుగ్గా
ఉండేదాన్ని. వా అమ్మ మౌనంగా ఉండేది. అమ్మను సంతోషపెటాటలనే ఆశతో పండుగలకు
వాత్రమే అమ్మతో చర్చికి వెళ్ళుట కారంభించాను.
చదువుకొనేరోజుల్లో కాకినాడలో భోజనవసతి సరిగ్గా లేక చాలా అనారోగ్యం కల్గింది.
చాలా బలహానురాలినయ్యాను. అమ్మ నమ్మిన దేవుడిని కాదని మంగళ్ వారాలు
ఆంజనేయసావమి దగిరకు వె�ు పూజించి కారీతక వాసంలో ఉపవాసాలు నెలలతరబడి
చేస్తూ కృశ్ణాినది సా�నాలకు వెళ�ువారం.
నా జీవితంలో గురతుంచుకోగల శ్రమలు, వ్యాధులు నిజదేవుని కనుగొనుటకు
పునాదిగా వారింది. 1994 సం��లో నా దేహంలో వింత వ్యాధి కల్గింది. కుడి ప్రక్క వీపు
వెనుక బాగంలో విపరీతమైన నొపిపవల్ల తరచగా క్రిందపడిపోయేదాన్ని కొన్నిసార్లు కోవాలోకి
మళ్డం జరిగేది. ఈ పరిస్థితి గమనించి అమ్మగాని, అత్తగారు గానీ నన్ను వెన్నంటి
ఉండేవారు. ప్రభువు నాకు దయ ప్రేమ గ్రహింపు గల భర్తనిచ్చారు. వారు నా కష్ట
పరిస్థితుల్లో కలిమి లేమిలో అండగా నుంటానన్న వాగ్దానం నెరవేర్చువారైనందన దేవునికే
నా కృతజ్ఞత చెల్లిస్తాను.
విభిన్న డాకట్ర్లతో చికిత్స చేయించుకుంటున్న రోజుల్లో వేరరవరు సాకనింగ�లు
అవసరమగుట వల్ల కొన్ని వేల రూపాయలు వెచ్చించినను తగిన పఘలితము కనిపంచలేదు.
గారుపతీ నగర్లో గల వెాజెస� చౌదరి గారు, గుంటారులో శ్ంతవర్థన్ గారు క్రైస్తవ
సాధువులను ఆపశయించి క్రైస్తవ పద్ధతిలో ప్రార్థనలు చేయించుకున్నాను. స్థానికంగా ఉండే
ఒక దైవజనుని సలహా వేరకు 7 సార్లు సంఘారాధనలో పాల్గొంటే విశ్వసము కలుగుంది.
వాక్యము నవ్ముట దావరా స్వస్థత కలుగుంది అని చెప్పగా నేను ప్రప్రధమంగా ఆరాధనలకు
మళ్ళాను. మొదటి వారంలోనే క్రిందపడే అనుభవం తగ్గింది. ప్రభుని కృప వల్ల 7 వ
వారంలో పూర్తిగా తగిపోయింది. మందులు వాడలేదు. కేవలం విశ్సం, ప్రార్థన, వాక్యం
దావరా ఆరాధనలలో పాల్గొనుట దావరా స్వస్థత పొందాను.
దేవుని మహాకృపవల్ల వా యింటికి సరిగ్గా ఎదురుగా నివసించే క్రైస్తవ విశ్వసి
ధనలకిష్మ హాయ్యర్ గారు నాకు ఆత్మీయ సోదరిగా ఆత్మీయంగా వెళుకువలు పహాచ్చిరికల
దావరా నన్ను ఒక్కొక్క మెట్టు క్రైస్తవ విశ్వసయాపతలో తోడ్రపడ్డారు. అమెరికాలో గ్లోబల్
తెలుగు క్రైస్తవుల అధినేత డా��చిగురుపాటి డేవిడ్ గారి వియ్యపురాలు ధనలకిష్మ అక్కయ్య
ప్రార్థన తెనాలిలో విజయాంటీ ప్రార్థన, నన్ను ప్రార్థన దావరా దైవిక స్వస్థతకు మార్గాన్ని
చూపించాయి.
నేను అనుభవానికి వచ్చుటకు పూర్వవు అనయిరాలైన వా అత్తగారు ఏమంటారో
నని భయపడి ప్రార్థన చేసికొని అనుమతి అడిగాను. విగ్రహారాధన వానితే ఎలా? అని
బదిరించి ఆపుతారని తలంచాను. నా ప్రియ ప్రభువు ఆమె నోటిని వూసేశ్రు. ''పోనీలేవ్మా,
ఏ దేవుడ్రయితే నేమి? మనకు తగ్గుట చాలు వెళ్ళు—— అన్నారు. ధనలకిష్మ అక్కయ్య తోడుతో
తరుచగా గుంటారులో నేడు అదభుత ఘడియ టీ.వి పపసంగీకుల దగిరకు శ్ంతవర్థన్
గారి దగిరకు ప్రార్థనకు వెళ్ళుట అలవాటె�ంది. గతంలో ధనలకిష్మ గారు నామకార్థ క్రైస్తవులుగా
ఉండేవారు. దేవుని శక్తి తెలియదు. బాబు వ్యాధి దావరా రక్షణ పొందారు. వారి చిన్న
బాబుకు చాలా అస్వస్థత కల్గి, ఆ బాబు 8వ ఏట కోవా స్థితిలో నుండగా, శ్ంతవర్థన్
గారు ప్రార్థించారు. ప్రభువు ఆయనకు బయలుపర్చిన రీతిగా ''మీ బాబు పబతకుతాడని
బాబుకు స్వస్థత ఉంది—— అని తెలాపరు. నామకార్థజీవితంలో నున్న ఆమె అప్పటినుండి
గొప్ప విశ్వసిగా వారి అప్పటినుండి నేటి వరకు ఆత్మల జాలరిగా నాలాంటి వారికి
అండగా నున్నారు.
నాలో క్రీస్తుపట్ల విశ్వసం స్థిరపడింది. నా వ్యాధి చభాయలన్నీ రెండు నెలలో
సమసిపోయాయి. నెలకొకసారి వాత్రమే సంఘారాధనలో పాల్గొనేదాన్ని. అందరూ ఎలా
ప్రార్థన చేస్తారో, వాక్య పరిచర్యలో వాక్యాన్ని ఎలా అర్థవంతంగా తెలపుట, గ్రహించి
రక్షణానుభవం కలుిటకు అవసరము ప్రాముఖ్య అంశ్లను అవగాహన చేసికున్నాను.
ధనలకిష్మ అక్కయ్య చిన్నబాబు వాట నన్ను దేవునిలో పకమంగా ఎదుగుటకు పకమవెన�
పద్ధతిలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళుటకు తోడ్రపడింది. ''నెలకొక సారి చర్చికి వెళ్ళుట
5
ఏమి? తరుచగా వెళులేవా?—— ఆ చిన్నబాబు ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది. ఏ సంఘంలో
వ
ఆత్మీయ అభివృద్ధి కలుగుందో ప్రార్థన దావరా బయలు పర్చిబడాలని ఆశించాను.
య
హ
స్థానికంగా బేతేలు సహవాసం దొరికింది. బాప్తస్మం తీసుకోవాలని ఆశపడ్డాను.
వ
ష
బిఅంతలో నా భర్తకు కాలు నొపిప ఆరంభమయింది. ఎకుకవ సమయం నడువ లేకపోయేవారు.
తీ
నాలో క్రైస్తవ విశ్వసం అంకురించిన రీతిగా నా భర్త నన్ను గమనించి ఆయన కూడా
1
0
1క్రైస్తవ ఆరాధనలకు రావడం ఆరంభించి సరిగ్గా ఒక నెల వచ్చారు. వెాజెస� చౌదరి గారి
సహవాసంలో ప్రసాద్ గారు దైవసేవకుడు తగిన వాక్యము దావరా పశద్ధతో ఉపవాస
పపార్థనానుభవానికి నడిపించగా నా భర్త ఆరోగ్యవు కుదుటపడింది.
1998లో నా భర్తతో కలిసి బాప్తస్మము స్థిరత కొరకే నా భర్త వ్యాధి దావరా క్రీస్తు
మవ్ములనందరినీ సిద్ధపర్చారు. వా బాబుకు 12 సం�� వాత్రమే గాని చాలా భక్తితో
ములిరగవాడు. నా భర్త తన అవివేకాన్ని గుర్తించి, పశ్చాత్తాపపడి రక్షణానుభవాన్ని పొందారు.
రోవా 8:28 దేవుని బిడ్డలకై సమసతం సమకూడి జరుగుతాయని నవ్మావు.
దర్శనము దావరా నా కువారునికి నీటిలో వునుగుట చూపించారు. నాకు నా
భర్తకు కూడా రొట్టె పదాకషారసం. తీసికొను విధానాన్ని చూపించారు. వా తల్ల వాత్రం
''అవ్మా, విశ్వసికి బాప్తస్మం దావరా శ్రమలు వస్తారు. తట్టుకోగలవా?—— అని ప్రశ్నించింది.
ఎవరికి చెపిపనా నిరుత్సాహ పుస్తారని తలంచి ఎవరికీ తెలియకుండా వుగ్గురు కలిసి
నిడువెాలు విశ్వస మందిరంలో బాప్తస్మం తీసుకొన్నావు. బాప్తస్మము తర్వాత బోట్టు
తీయాలని తలంచిన నాకు, వుందుగానె దానిపై మమత తీసివేసారు. ఆటంకాలు లేనిస్థితిలో
నన్ను బభపదపరచుట గొప్ప దైవసంకలపం. 2 కొరింథీ 5:1 యేసుక్రీస్తును హృదయంలో