Chapter 4 of 8

పరిచయము : స్రవ కృపానిధియగు క్రీస్తు

Photograph from page 52 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 52

ూతీ��రవ ్�వ �శీతీస

సరవకృపానిధియగు క్రీస్తు

నా రక్షకుడు

పరిచయము : స్రవ కృపానిధియగు క్రీస్తు

నామమమున మీకు శుభములు.

నా పేరు రూపా మై�ెల్, హైందవ

సాంప్రదాయంలో పుట్టి పెరిగాను. నా భర్త వై�ల్ గారు

క్రైస్తవుడగుట వలన ఆదివారాలు ఆయనతో చర్చికి

మళ్డ్రవే కాని అప్పట్లో క్రీస్తు గురించి అవగాహన లేదు.

క్రీస్తు కూడా ఒక దేవుడని నవ్మేాన్ని హిందా

దేవాలయాలు దర్శిస్తూ, పండుగ సమయాల్లో పవతాలని,

పూజలని వా అన్నగారింటికి వెళ్ళేదాన్ని నా భర్తతో చర్చికి వెళ్ళడం ప్రార్థనా

5

సమావేశ్లకు కూడా వెళ్లడం జరిగేది. క్రైస్తవులు విగ్రహారాధనకు దారముగా

ఉండుటవే కాకుండా, అది పాపమని, క్రీసేత సజీవుడని నిత్య, సత్య దేవుడని, ఏరైక

లిరకష్కుడని, పాపవిమాచకుడని, బోధించుట చాలా వింతగా ఉండేది. ఈ దవంద మత

తీ

బోధనలకు పొత్తు కుదరక తికముక భావాలతో ఆందోనళగా మిళితమై వానసిక

2

కషోబభకు గురై చింతించేదాన్ని. అటేట అవ్య్రస్థితిలో మౌనంగా ప్రార్థించ సాగాను. ప్రభూ

5

నీవే నిజమైన సత్య దేవుడ్రవైతే నాకు కనబడి తెలియచేయండి. నాకు నిరూపించు

ప్రభూ——! ఇదే భావాలతో తీపవతపనతో ప్రభువుని కనుగొన్నాను.

క్రీస్తు రక్షకునిగా దర్శినమిచుట వారుమనససు నిశ్చియత.

ఒక ఆదివారం భర్త, పిల్లలతో సంఘారాధనకు ప్రవేశించాను. ఆరాధన పపారంబభం

కాలేదు. వినయంతో కళ్ళు వూసుకొని ధ్యానించసాగాను. ఆ క్షణంలో మనోనేత్రాలకు

దర్శినభాగ్యం కలిగింది. 5,6 అడుగుల దారంలో గాడాంధకారంలో నాకు వుందుగా

కాంతివంతమెన� సిలువ కనిపించింది. మనససులోనే ప్రార్థించుకున్నాను. ప్రభు నన్ను మీలో

చేర్చుకోండి. అంతలో రెండు రాగి వర్ణింలో నున్న ఆకులు సిలువను తాకి భూమి మీద

చేరుట చూచాను. ఆ సమయంలో నా ఉనికి గాని, ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ

విషయాలు కూడా నాకు గురతులేదు. ఏదీ తటటలేదు నేను, నా ప్రభువు అంతే, సిలువ

దర్శనానికి నాలో పరవశం కలిగింది. నన్ను మీలో చేర్చుకోండి. అని అడిగాను. తక్షణమే

ఒక విధమైన అయసాకంత ఆకర్షిణ నా హృదయమునుండి సిలువ వైపుకు లాగ బడిన

భావవు నాలో కలిగింది. నా ప్రార్థనను ప్రభువు అంగీకరించారని నాకు అవగాహనవైంది.

ఆ ఆనందానికి అంతులేదు. లోకానికంతా చాటి చెపాపలన్న ఆతృత, ఆనందంకలిగింది.

సరవశక్తిమంతుడైన ఏసుక్రీస్తు స్రవంతర్యామి. మత్తయి 7:7 ''అడగండి, మీకు

ఇవవబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపుతటటండి, మీకు తెరువబడుతుంది.——

అన్న విధంగా నా హృదయవాంచభలను, సంశయాలను తీర్చి తను, తాను పపత్యకష్పస్తున్నారు.

క్రీస్తు భూలోకానికి నరావతారిగా జన్మించి సుబోధలు చేసి మరణించి, సిలువలో

కార్చిన రకత్ధార్లు పాపికి రక్షణ నిస్తాయని అది నా కొరకేనని నాకే చూపించారని పూర్తిగా

క్రీస్తును విశ్వసించాను.

అపోసతులు 2:41,42 ఆధారంగా ''అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తస్మం

పొందిరి. వీరు అపోసతుల బోధ యందు, సహావాసమందున, రొట్టెవిరుచుట యందును,

ప్రార్థన చేయుట యందును ఎడ్రతెగక యుండిరి.—— ప్రభువు ప్రేమలో నిలిచాను. ఇక

విగ్రహాల జోలికి పోలేదు. ''నేనే వారిం, సత్యం జీవమని బోధించిన క్రీస్తును

వెంబడించడంలో ఆసక్తి కన్పరచి కీర్తనలు 31లో ''నా కొండ్ర, నా కోట నీవే నన్ను

విమాచించు సత్యదేవా—— అని కీర్తించాను.

భర్త వై�ెల్ గారి వ్యాధి ప్రార్థన దావరా స్వస్థత పొందుట

వా కుటుంబ విశ్వస యాపతలో పెనుతప�ాను వలె క్యానసర్కి సంబంధించిన

కణితలు కడుపులో నా భర్తగారికి ఏరపడి బాధించసాగాయి. కొలపసాటల్ చెక్చేయిస్తామని

ఆయనను రకత్ పరీకష్కు తీసుకొని వెళ్ళాను. ఆ పరీక్షలో కణితల విషయం బయటపడింది.

ప్రభువు ఈ విధంగా రానన్న ఆపదను తెలియజేసారు. శస్త్ర చికిత్స తప్పని సరిగా చేయాలని

డాకట్ర్లు నిర్ణయించారు. ఆలస్యవెన�చో లివర్, మరికొన్ని బాగాలకు వ్యాపించే ప్రమాదం

ఉందని ఆయన కడుపులోని సగభాగం తియయాలని, పూర్తి కడుపప తీసేయయాలని తొందర

చేసారు. నయాయుర్క, నయాజెరీసలో ఉన్న ప్రముఖ క్యానసర్ నిపుణులతో సంపపదించావు.

వూడు సార్లు ఆపరేషన్ కని నిర్ణయించి అనుకోని రీతిగా విపఘల ప్రయత్నం అయింది.

పపా}�భతితో దేవుణ్ణి పపార్థించసాగావు. హిజికయా జీవితంలో పపాణాపాయంలో చేసిన

ప్రార్థన అనసరించావు. గోజాడి విలపించి, ము�]పెట్టు అన్న అను భావం నేరాపరు.

క్యానసర్తో బాధ నెమ్మదిగా నున్నదని తలచి సవంత ప్రాంతమైన యిండియాలో ప్రకృతి

వైద్యాన్ని ఆపశయించాం. పలు విధాలుగా తిరిగి ఫలితమేమీ లేక సిలువయెదుటనే నిలిచాను.

అనేక సంఘాలు, విశ్వసులు, ప్నేహితులు భారంతో ప్రార్థించారు.

యోహాను 16:23'' మీరు తంపడిని నా ్రేరిట ఏమి అడిగినను ఆయన మీకు

అనుగ్రహించనని మీతో నిశ్చియముగా చెప్పుచున్నాను.——

ఈ వాక్య భావాన్ని పూర్తిగా నవ్మావు. అదభుతం ఆశ్చిర్యకరుడు, పరమవైదయిడు

నా భర్తను కర్ణించాడు. డాకట్ర్లు ఏ విధమైన కణిత చభాయలు లేవని నిర్ధారణ చేసారు.

యెషయా 57:19 ''యదార్థవుగా మురపెట్టినందుకు జవాబుగా—— సమాధానమని తెలుపచు

నేనేవారిని స్వస్థపరిచెదనని యెహోవా పసలవిచ్చుచున్నాడు. ఆయన పసలవిచ్చినట్లే స్వస్థత

నిచ్చారు. ఆ దేవేవుని స్తుతించి ఆరాధించి ఘనపర్చువు. సమసత మహిమ ఘనత క్రీస్తుకే

సదా చెల్లుతుంది.

కువారెతకు అస్వస్థత వ్యాధిసోకుట, ప్రార్థన దావరా అదభుత స్వస్థత:

క్రీస్తులో ఉత్సాహంగా సాగిపోతున్న వాకు మరొక శోధన ఎదురయింది. వా

కువారెత శరీరముపై తెల్లని వుచ్చిలు పొడ్రచూపారు. పాండురోగం లక్షణాలు కనబడ్డాయి.

చికిత్స లేదన్నారు. కీర్తనలు 91 అధ్యాయం చివరి భాగంలో వాక్యం ''అతడు నన్ను

5

గిప్రేమిస్తున్నాడు గనుక అతనిని తపిపంచెదను. శ్రమలో తోడుగా ఉంటాను.—— ఈ వాగ్దానం

�నమ్మి మొఱ్ఱ]పెట్టుకున్నావు. వా కొర్రై దేవుడు సిద్ధపరచిన నాతన వైద్యం ''మౌంట్

స్నాయు—— ఆసపత్రిలో క్రొత్త ప్రయోగం లేజరు కిరణాల దావరా చికిత్స జరిగింది. పాపలో

తీ

విశ్వసం పెరిగింది. పూర్తి స్వస్థత నిచ్చి మరొకసారి వాపై క్రీస్తుప్రేమను కన్పర్చారు.

3

5

మత్తయి 28:20 ''సదాకాలం మీకు తోడుగా ఉంటాను.—— యిదే వాటలో వాకు

ధైర్యం కలిగింది. ఎట్టి సమస్యకైనా ఏ సమయమైనా, యే స్థితిరకైనా యేసు చాలను.అనే

తృపితలో జీవించసాగావు.

ఆర్థిక విషయాల్లో విశ్వస పరీక్ష ఘన విజయము :

కొన్ని పరిస్థితులలో వేమున్న ఇల్లు అమ్మవలసి వచ్చింది. ఎక్కడ నివసించుట

దేవుని చిత్తమా గ్రహించాలని మరలా దేవుని ఆలయంలో మాకరించి ప్రార్థించాను.

''ప్రభూ వా పరిస్థితిలో మీరర దికుక, దారి చూపండి.—— అని కన్నీరు కార్చాను.

''రూపకు నేను సహాయపడాలని కోరుకుంటున్నానని—— నాకు వినిపించింది. అదొక విచిత్రమెన�,

విపభంతిపొందిన ఆనందము. ఆ అనుభవం వా వారికి వెంటనే తెలిపాను. అదే రోజు

అదభుతంగా ఇల్లు అమ్మడం నిలిపివేసావు. సమయోచిత సహాయం లభించింది.

ఒకసారి ఆటో ప్రమాదంలో వాపై నేరవుమాపి వా సొవ్ము కాజేయదలచారు.

�భవావారు, బ్యాంకువారు వా వెంటపడ్డారు. మరలా శ్రమలో దేవుని సిలువను

ఆపశయించావు. సామెతలు 3:25,26 ''అకసి్మకముగా భయము కలుగునప్పుడు నీవేమి

బదిరిపోకు, దురా�రుిల మీదికి నాశనవు వుంచుకు వసత నీవు భయపడకు—— ''యెహోవా

నీకు అండగా ఉంటాడు. నీకాలు ఉచ్చులో చికుకకోకుండా ఆయన కాపాడుతాడు.—— వింతైన

రీతిలో కొంతకాలంలోనే కేసునుండి తపిపంచి ఆర్థికంగా నిలబట్టి ప్రభువే దారి చూపించారు.

ఎన్నో శ్రమల్లో తపిపంచి కాపాడిన క్రీస్తుకేమివ్వగలను? నా రక్షణ పాత్రను చేబాని

సరవకృపానిధియెన� ఆ క్రీస్తును కీర్తించాను.

ప్రభువు వా కుటుంబవును దీవించి వుగ్గురు బిడ్డలను బభక్తివారివులో నడిపారు.

వాక్యాధారముగా వా బిడ్డ వారుమనససు పొంది, దైవ పరిచర్యకై, దేవుని చిత్తము పగహించి

సమాలియా కన్యా నైరో�లో మిషనరీ సేవకై అంగీకరించింది. మన బిడ్డల కందించే గొప్ప

పెన్నిది, దైవసన్నిధి, వాక్యంలో వాగ్దానాల వపజాల వూటయని నవ్ముతాను. ఈ ప్రపంచంలో

ఏ ఆస్తులు, అంతసతులు మన బిడ్డలను ఆదుకొనవు. దేవుని వాక్యం. ఆయన రక్షణ తప్ప

ఏదీ విలువైనది కాదు.

క్రీస్తును నమ్మిన వారికి పరలోకంలో పపవేశించుభాగ్యం ఎంతగొప్పది� ఈ గొప్ప

క్రీస్తు ప్రేమను రక్షణను అంగీకరించి క్రీస్తును వెంబడించు భాగ్యం నా స్వకీయులు, నాకు

తెలిసిన క్రీస్తుప్రేమను చవిచూడని వారంతా పొందాలని నా పపగాడభ్రవాంచభ్. అందుకొర్రై

నిండుమనససుతో ప్రార్థిస్తున్నాను. మంచి క్రైస్రవునిగా జీవించుట సావానయముకాదు.

క్రమంగా బైబిల్పఠనవు ప్రార్థన, సహవాసము, సన్నిహితంగా దేవునితో గడిపే తపన

కావాలి. క్రియాత్మక క్రైస్తవ విశ్వసిగా అనేకులను ప్రభువు వైపు ఆకరి�ంచనట్లు నేను

నాకుటుంబవు నిత్యం క్రీస్తుసేవలో నిలుచనట్లు చదువరులు ప్రార్థించమనవి.

ఈ రకష్ణానుభవమిచ్చిన స్రవకృపానిధియగు క్రీస్తుకు కృతజ్ఞతలు.

''నీ పాదం వ్రెుకకదన్, నిత్యము స్తుతించి

నిన్నే పాడి కీర్తించెదను యేసయ్యా,

నీ ప్రేమ పొంగుచున్నది——దేవునికే మహిమ హల్లెలూయ.

ఈ సాక్ష్యాన్ని ప్రచురించుటకు సహకరించిన ఆత్మీయ సోదరి పరగస� విజయ గారిక

నా కృతజ్ఞతలు తెలియజేస్తు, ఇంకా ఎన్నో సాక్ష్యాలు సేకరించే కృప దేవుడివ్వాలని

ప్రార్థిస్తున్నాను. ఇట్లు ఈ సాక్ష్యము నందించువారు.- రూపా మై�ెల్.

Photograph from page 54 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 54

ప్రేమ నమ్మకమైన క్రీస్తు నా బలవు

నాగానవు

నిరివు 14:13. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక

నిలుచుండి చూడుడి.

5

గినా పేరు రోశయ్య. క్రీస్తును నమ్మి ఏలియాగా వారాను. ఖమ్మం జిల్లాలో

రివారువూల పల్లెటారు �భమవరంలో వా జీవితం గడుపుతున్నావు. క్రీస్తు నన్ను వెదకి

�వెంటాడి, దండించి రక్షించి, ప్రేమించి నన్ను తన సాక్షిగా వార్చారు. నా భార్య పుల్లమ్మ

తీ

�నేడు ఎసేతరు, ఆమె కన్నీటి విజ్ఞాపన ప్రార్థనాఫలితంగా నాలో దేవుని గురించిన ఆలోచన

4

5అంకురించి, నమ్మకమైన క్రీస్తు సువార్త చాటి చెప్పు సాక్షిగా నిలిపిన క్రీస్తు స్తుతిపాపతుడు.

నా జీవితంలో క్రీస్తు లేని రోజలు :

అది 1986 సం�� జనవరి 5వ తేదీ స్థానిక పాస్టరుగారైన భూషణం గారి భార్య

సంసకరణ కార్యపకమానికి వా వూరి ప్రక్క వూరు గోసవీడులో జరిరగ ప్రార్థన కూటానికి

ట్రాకట్రు మీదే అందరూ పపయాణమయయారని కొందరు విశ్వసులు ఎసేతరమ్మ గారిక చెపిప

పిలువడానికి వచ్చి నా అంగీకరాన్ని కోరారు. నేను తోకపతొకికన త్రాసువలె రెౌపదంతో

అరిచాను.—— ఎవరో ఆము కులం తకుకవ స్త్రీ చనిపోతే, మీరంతా నా భార్యతో సహా వెళాులా?

వారితో మీరు చావండి. అందరూ భయంతో వెళ్ళిపోయారు.

ఈ రీతిగా చాలా సందర్భాల్లో దురా�ుషలాడాను. నా భార్య క్రీస్తునంగీకరించి

ఆత్మీయంగా బలపడే సహవాసం వారంతా చర్చి నిరి�ంచడానికి ఆ సంఘ డైరెకట్ర్ గారు

యం. జాషువా గారు వచ్చి సంఘదేవాలయ నిర్మాణానికి ప్రయత్నాలు చేయసాగారు.

భూషణం గారు రాలేనిరోజుల్లో దానియేలు గారు వచ్చి వాక్యం చెప్పేవారు. వారిలో విభేదాలు

కలాిరు. అందరా భారంతో ప్రార్థించారు. వూరి పెద్దగా నేనుతిరువూరు వె�ు జాషువా

గారి సహకారంతో వా �భమవరంలో మంచి మందిరాన్ని నిరి�ంచుటలో సహకారమందించగా

మరలా భూషణంగారు, పాస్టరుగారువచ్చారు.

నేను వాత్రము ఆరాధనలో పాల్గొనడానికి మనససు పెట్టలేదు. జాషువా గారు

పండుగలు, ప్రత్యేక ప్రార్థనా సమావేశ్లలో వా వూరు దర్శించి నన్ను పలుకరించి

''దేవాలయ నిరా�ణానికంతో పాటు పడ్డారు. ఒకకసారైనా హాజరు కాలేదేమి? ఆ రోజుల్లో

సపందన వాసపత్రిక ఆధినేత పప�ా్యత రేడియో పపసంగీకులు ఆచార్య ఆరారేక వూర్తి

అయ్యగారు వారికి చెందిన శేఖర్ జాన్గారు వచ్చారని ఆ గ్రామమంతా ఎంతో

ఆనందపడ్డారు. వీరు గొప్ప కులస్తులు. మంచివేదాంతాలు తెలిసిన పండితులనియు,

రామమాయణవు, భార్తము, భాగవతం, ఉపనిషతతులన్నీ క్షుణ్ణంగా బోధించగల సమర్థులు.

వారు వారి మతాన్ని వదులు కొని బైబిలు నమ్మి క్రీస్తును స్వకరించారు. చాల వివరంగా

బైబిలులో సత్యాలు బోధిస్తున్నారు. ఏ గ్రంధంలో లేని గొప్ప వివరాలున్నారు బైబిలు

నమ్మితే, గొప్పశ్ంతి సుఖస��ా్యలు లభిస్తాయని అందరూ చెపాపరు. నేను ఆలోచనలో

పడ్డాను. ఆ రోజు రాత్రి కలలో దర్శనము నా విశ్వస జీవితానికి ఆరంభము.

నా రక్షణ స్వీర్ణ :

అది ఒక శుక్రవారం. ఉపవాస కూడికకు రావలసినదిగా బభాషణవు పాస్టరుగారు

ఆహావనించారు.

''సరే వస్తాను లెండి—— అని వాటవర్స్కు జవాబిచ్చాను. నా భార్య ఆసక్తిగల

విశ్వసి గనుక ప్రార్థనకు వెళ్ళిపోయింది. నేనుకూడా నిపదపోవడానికి ఉపపకమించాను.

కలతనిదుర సమయంలో ఒక చిన్నపిల్లవాడు కనిపంచాడు. కల లేదా దర్శినవుగా

తోచింది. 4 సంవత్సరములు వయససున్న అందమైన బాలుడు తెల్లని అంగీవేసుకొని వచ్చి

రగటముందునిలిచి ''అయయా, ప్రార్థనకు వస్తానన్నావుగా, రావేమి?—— అని సాటిగా

ప్రశ్నించాడు. ''ఎవపడా నీవు? నన్ను పపశ్నిస్తావా?—— అంటా గట్టిగా అరిచాను.

వా అత్త నా కువారెత నా అరుపులు గుర్తించారు. ఏమిటో వాటలు కలవరిస్తున్నావు.

తళిుపడి లేచావు—— అని అవ్మాయి అడిగింది. కాసేపటికి వా వామగారి ఆకారంలో

ఎత్తుగా, గంభీరంగా నలిచి,

''లేవయయా, ప్రార్థనకు వెళాదం—— అన్నారు. చేయి పట్టుకొని లాగి బలవంత పెటాటరు.

''నేనికక్డికి వస్తానని ఎవరికి చెప్పలేదు. రాను—— అన్నాను. మరొకక్ సారి

కలవరించాను. వూడవ పర్యాయము మరలా ఆ చిన్న బాబు కనిపంచాడు. రూ సారి

కొరడా పట్టుకొని నిల్చాిడు.

''లేవరా, రారా,—— అంటా గద్దించి లేపాడు. ''ఎవివిరా, నన్ను విసిగిస్తున్నావు——

అని మ�ు ప్రశ్నించి పపశ్నించక వుందే ఆ బాబు నన్ను కొరడాతో రెండు దెబ్బలు కొటాటడు.

అంతే, కరంటుశాకు కొట్టినట్లు తృళిుపడి లేచి ఒక్కటే పరుగున పపార్థనాస�లానికి గుడి

వద్ద చేరాను. తెలియని సితతిలోనే ఒళుంతా భయంతో చెమటలు పటాటరు. ఏదోరీతిగా

స్థంభాలు పట్టుకొని, చొకాకధరించి చర్చి ఆవరణ చేరగా, ఆలయాన్ని శుపబభపరిచే వుస్లమ్మ

పలుకరించి ''అయయా కాళ్ళు కడుకొకని రావాలి. నీళ్లు తీసికొండని—— చెప్పగా ఎందుకని ఈ

స్థలానికి వచ్చాను? అని ఆలోచించి వెనుదిరిగాను లోనికి రాకుండా వెళురాదు బాబా

అంటా ఆమె నా కాళ్ళు కడిగి లోనికి నడిపించింది. ఎన్నడ్రా చర్చివుఖంచాడని నన్ను

చూచిన విశ్వసులంత సంఘానికి అయ్యగారు వచ్చారని సంబరపడ్డారు.

ప్రార్థనకు వుందుగా సంగీత గానాలు బభక్తిపరవశంతో పాడే పాటలు నాకు

ఆనందానిచ్చాయి. గొప్ప పపసంగికులు దైవవాక్య బోధనలు పకమంగా 12 రోజులు సాగాయి.

నాలో దైవ బభయంకల్గింది. చిన్న పిల్లవాడు కొరడా దెబ్బలు జ్ఞాపకవెుచ్చేవి. హిందావేదాలు,

బైబిలు తేడాలన్ని విశ్దీకరిస్తూ క్రీస్తు ఔన్నత్యాన్ని సృష్టకరించారు. నాకు బైబిలుపై క్రీస్తుపై

గురి ఏరపడింది. రక్షణలో పూర్తి స్థిరత లేని వానిగా కనీసం నాలుగు సంవత్సరాలు గడిపాను.

5

అనేక బైబిలు వాక్యాలు, సువార్త సత్యాల బోధలలో సుంకరి ప్రార్థన నన్నాకరి�ంచింది.

�సుంకరి అయోగయిడ్రనని గ్రహించాడు. నేను అంతే యేసు నామమమున అడిగితే ఇస్తారని

నమ్మకం కల్గింది. దేవుని ప్రేమ, త్యాగమును బట్టి ప్రార్థనకు యోగయిడ్రను కాగలననే

తీ

ధైర్యం కల్గింది.

5

5

కీర్తనలు 66:18 హృదయంలో కాఠినయము తగదని తెలిసింది.

గరవమనే పాపం లక్ష్యం చేసేత దేవుడు మనవి వినడనియు, పశ్చాత్తాపం లేకుండా

చేయు ప్రార్థన వ్యర్థమని తలంచాను సుంకరి రొవ్ము కొట్టుకొనుచు హృదయము పకుమ్మరించి

చేసిన పపార్థనాభారంగా నా జీవితాన్ని క్రీస్తుకు అప్పగించాను. క్రీస్తు నా హృదయంలో

జన్మించారు. నాలో క్రొత్త జీవితం నెమ్మది, చెప్పనశక్యమైన సంతోశాన్ని పొందాను. నా

భార్య వినయం, కన్నీటి ప్రార్థన, ఓరుప నాలో క్రీస్తును అంగీకరించే మనసిచ్చాయి. ఆముతో

కలిసి పాడుట, ప్రార్థించుట సంఘారాధనలో పాల్గొనుట, యివన్ని గొప్ప అనుభవంగా

ప్రభువు దీవించారు. నా భార్య 1980లో బాప్తస్మం తీసుకొన్నాను. నాకు వాత్రం ఆనుభవం

లేదు. కాని, ప్రభువు నన్ను ప్రేమించి, ఒక చిన్న పిల్లవాని రూపంలో హెచ్చరించి కొరడాతో

కొట్టి లేపి ఆరాధనకు నడిపించి తన బిడ్డగా చేసుకున్నారు.

ఇద్దరం కలిసి అవసరాలకొరకు వా సంతానం కొరకు, సంఘస్తులకొరకు

ప్రార్థించుట ఆరంభించావు. పొలాలలో తెగులు వసత మందులువేయగా తగిపోవడం

లేదని ప్రార్థించి, జవాబులు పొంది శ్ంతిగా జీవించుట గమనించిన వా స్వకీయులంతా

''మీ దేవుడు నిజంగా గొప్ప దేవుడే సువా! మీ సమస్యలన్నీ తీరర్చిస్తున్నాడు—— అంటా

వుంటారు. నా భార్య వాత్రం నా బాప్తస్మం గురించి పహాచ్చిరిస్తూనే ఉంది. మనవు బససు

ప్రయాణం చేసేటప్పుడు టిక్కట్టు కావాలికదా! అది లేక పోతే ప్రయాణం కొనసాగదు. ఆ

పరలోకం గమ్యంగా చేరాలంటే ఆ నిత్యరాజ్య వార్సులవు కావాలంటే రక్షణ, బాప్తస్మ

అనుభవాలు కావాలి. ఆ జీవాహారం రొట్టెగా, క్రీస్తురకతము గురతుగా పదాకష్ర్సంతో

పాలుపంపులు పొందాలి. అదే క్రైస్తవ విశ్వస జీవితం. ప్రభువు ప్రత్యేకంగా మరొక

దర్శినందావరా బాప్తసా�నికి సిద�పరిచి 1995 లో బాప్తస్మం దావరా నన్ను దీవించారు.

బాప్తస్మం కొరకు సిద్ధపాటు, దర్శనము :

యెషయా 30:15.ఊరకుండుటయే వారికి బలవు. నేను మౌనంగా దేవుని

సమయం కోసం కనిపెటాటను. ఆవిధంగా కనిపెట్టుట ఆత్మీయబలమని గ్రహించాను. ఎన్ని

భాగ్యాలనైనా క్రీస్తు ప్రేవానుభవం కొరకు వదిలివెయ్యడానికి సిద్ధమయయాను. నిశ్చియతతో

కూడిన విశ్వసం నాకు కర్వైనప్పుడు ఆధారపడే విశ్వసంతో జీవించసాగాను. నేను నా

భార్య క్రీస్తు సందేశ్లపట్ల కన్పర్చు ఆసక్తిని బట్టి నన్ను గమనించి బాప్తస్మంరకై సరియైన

సిద్ధపాటుందని బాప్తస్మమిస్తానన్నారు. ఆ రోజు రాత్రి గడిచి తొలిరేరు సమయములో

ఉదయం 3.30 లో కలలేదా దర్శినంగా గురతుంది. కల వివరవేమనగా నేను చేని నుండి

తిరిగి వస్తున్నాను. నా భార్య ఎసేతరు చిన్న పిల్లవాడిని ఎత్తుకొని చేతిలో నీళుగ్లాసుతోనాకు

రగటముందు ఎదురైంది. ఆ నీళుగ్లాసును పిల్లవాడు ఎగురగొటేటసాడు. ఆ నీళ్ళుతృళిుపడి

నా తలపై పడ్డాయి. నాకు ఆశ్చిర్యంగా తోచి, నా భార్యకు కల వివరించాను.

నా భార్య పపార్థనాత్మగల మంచి విశ్వసిగనుక వెంటనే జవాబిచ్చింది.

''ఏమండ�, వాకు బాప్తస్మమిచ్చిన చిన్నవాడు దేవుని పపతిరూపవే. గతంలో కొరడాతో

కొట్టి రక్షణకు సిద్ధపరిచారు. యిప్పుడు తలపై నీరు జల్లి బాప్తస్మంకు నడిపిస్తున్నారు.

ఎవరో ఒకరు ఈ రోజే మీకు బాప్తస్మమిస్తారని నాకు దేవుని ప్రేమరణ దావరా తెలసతుంది

ప్రార్థిద్దాం—— అంది. నేను వాత్రం ఏమీ వాట్లాడలేకమౌనంగా కనిపెట్టసాగాను.

అనుకోనిరీతిగా ఆ రోజే వా వూరిలో మరొక సంఘంవారు ''బైబిలు విష్న్

అధికారిగారైన సలవరాజుగారు వస్తున్నారని చెపాపరు. ఆ పాస్టరుగారు వారి సంఘస్తులలో

ఎనిమిదిమందికి ఆ రోజే బాప్తస్మమిచ్చే కార్యపకమంలో ఉన్నారు. పసలవరాజుగారు

పపార్థనాపూర్వకంగా సిద్ధపడిన గొప్ప విశ్వసిగా దేవుని ప్రేరరపణను బట్టి వా గ్రామంలో

మరొక పురుషుడు ఒక స్త్రీ మరిదదరికి బాప్తస్మమివ్వాలని నడిపిస్తున్నారు. ఒక వ్యక్తికి ఏలియా

Photograph from page 56 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 56

అని ్రేరుపెటాటలి అన్నారు. వెంటనే నేను సిద్ధంగా ఉన్నాను గనుక వుందుకు వచ్చాను.

మధిర నుండి వచ్చిన స్త్రీకి, నాకు కూడా బాప్తస్మమిచ్చి పేరు క్రొత్తగా ఏలియాగా వార్చారు.

యిది కేవలవు దేవుని చిత్తములో ఆయన ప్రేరణలో నా పట్ల జరిగిన అదభుతానుభవంకై

మనసాసరా స్తుతించి దేవుని ఘనపరిచావు. నేటి దేవుని వెలుగులో రానన్న రోజుల్లో

పరలోకవార్సులుగా నిలవాలనే నిరీక్షణతో క్రీస్తునామమాన్ని విలువైన రకాతన్ని దాని ప్రభావాన్ని

ఆపశయించాను. వా వూరి బాపిటస్టు సంఘానికి కాపరిగారితో సేవచేయుభాగ్యం దేవుడిచ్చారు.

నేడు క్రీస్తులో వాకు గల విశ్వసాన్ని ప్రకటిస్తూ వేవున్న వూరిలో రోజూ చర్చి ఆవరణంలో

వెక�ు పెట్టి ప్రార్థించుట నాకు కర్తవ్యంగా భావిస్తున్నాను. 40 లోపు సభ్యులు ఆరాధనకు

చేరి దేవుని ఆరాధిస్తున్నావు.

ఉపవాస్కూడికలు పకమంగా సాగుతున్నాయి. మనవు క్రీస్తు అనుచరులవుగా

ఎదురొకనే ప్రతి యుద్ధరంగమూ కత్తిదాసి శపతము నెదిరించే ప్రతి సమయము విజయ

వంతమే. ఆ�ర్వాదకారణవే. మనవు ఎతేత పపతిబరువుతోను దానికి తగిన బలమిచ్చేది

మన ప్రభువే.

2007 సం��లో నా వూడవకువారుడు కుటుంబ సవేతంగా అమెరికాలో

నాజెరీసలో స్థిరపడి మవ్ములను ఆహ్వానించాడు. దేవుని రెక్కల క్రింద ఆశయం కల్గిన

5

వేము వారు వూల పల్లెటారు నుండి అమెరికా చేరావు. అమెరికా లో నయాజెరీస

ప్రాంతంలో ఆంపదజనంలో క్రైస్తవులు స్వచ్ఛందంగా రామ చర్చిలో తెలుగు ఆరాధనలో

పాల్గొనే భాగ్యాన్ని దేవుడు వాకిచ్చారు. వా సాక్ష్యాలు వినిపించి, వాకు తెలిసిన

తీ

పాటలుపాడగా క్రైస్తవవిశ్వసులెంతో ఆనందించారు. వారిలో రూపావై�ెల్ హిందామతం

6

5

నుండి క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఆముసాకష్యాన్ని తెలుగులో వ్రాసిన ఈ తరంలో

యేసు సాక్షులు సేకరించిన శ్రీమతి పరగస�విజయ గారితో పరిచయం కాగా ఆమె వా

డాకట్రమ్మ గారైన వసంత గారి చెల్లెలుగా తెలిసి ఆనందించావు.

వా యిదదరిసాకష్యాలు వారు సమీక్షించారు. ప్రభువు మహివార్థం నా సాక్ష్యము

ఉపయోగపడాలని నా ప్రార్థన. పపియచదువరీ, నేను నమ్మిన నా ప్రియమైన నమ్మకమైన

క్రీస్తు నా బలవు, నా గానమై నడిపించుట ఆ ప్రభుని అపారకృప. కులమతాలకతీతమెన�

క్రీస్తు సాక్షులముగా క్రీస్తు ప్రేమ తెలియని వారికి సువార్తనందింది వారిరకై ప్రార్థించుట

మనకర్తవయము శోధనలు మన చుట్టువచ్చినా పసైతాను అంబులెన్ని తగిలినా,

యేసురాజువుందుగా దవజవుపట్టి నడువగా సాధనంబెవరు నీవు నేనేగా! మనమంతా

యేసుతో ఠీవిగా సాగిపోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ సోదరుడు ఏలియా.

రక్షణ, స్వస్థత నిచ్చిన రక్షకుడు నా క్రీస్తు

ఎసేతరు (పుల్లమ్మ)

2 కొరింధి 2:12. వా దావరా పపతిస్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానవు

యొక్క సువాసనను కన్పరచుచు ఆయనయందు మవ్మును ఎల్లప్పుడు విజయోతాసహావుతో

ఊరేగించుచున్న దేవునికి సోతపతములు.

క్రీస్తును గురించి తెలియని హిందా స్త్రీగా నా జీవితమంతా ఖమ్మం జిల్లాలో

�భమవరమనే చిన్న గ్రామంలో గడిచింది. నా అసలుపేు''పుల్లమ్మ—— నా భర్తగారి పేరు

''రోశయ్యగారు. క్రీస్తును నమ్మిన తర్వాత నా పేరు ''ఎసేతరుగా—— నా భర్తపపరు ''ఏలియాగా——

వారింది.

నాకు పూజలు చేయుట యిష్టంగా ఉండేది. క్రీస్తునుగుర్చి ఎవరైనా యింటింటికి

వచ్చి బోధించే బోధకులను తకుకవ కులవులోని వారిగా భావించేవారము. పాడిపంటల

సమృద్ధితో నలుగురి సంతానంలో వుగ్గురు వంశోదాథరకులను మగపిల్లలు, ఒక ఆడ్రపిల్ల

కల్గి ఆనందంగా సాగిపోవు సంసార జీవితాన్ని గడిపావు. నా జీవితంలో గణనీయమైన

మలుపు తిరిగిన నా అనారోగ్యం కారణవే. అది 1978 సం��వు మార్చి 12వ తేదీ

బిడ్డలు పుటటకుండా టయాబకట్మీ ఆపరేషను చేయించుకోదలచాను. మధిరలో ఆపరేషన్

క్లిషటవెన�దిగా డాకట్రు వసంతమ్మ గారు తెలాపరు. మధిర చేరావు. అరగంటలో జరుగవలసిన

ఆపరేషను 2 గంటలు పట్టింది. నా భర్తను పిలిచి డాకట్రమ్మగారు జాగ్రత్తలు తెలిపారు.

''పుల్లమ్మగారు కుట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. ఒంటరిగా బలపడాలి.

మందులేవాడాలి. తిరిగి ఆపరేషను ప్రమాదము. వేరర డాకట్ర్లను సంపపదించితే మీ యిష్టవు.——

అన్నారు. అన్నిజాగ్రతతలు తీసికొన్నాను. బలహానతనుండి కోలుకోలేకపోయాను. సమీపంలో

గంపల గాడెంలో డాకట్ర్లను సంపతించగా ఆపరేషన్ కావాలన్నారు. వివిద డాకట్ర్లతో

విజయవాడ ''స్త్రత్నమ్మ—— గారు పరీక్షించి డాకట్రు వసంతమ్మ గారి వైద్యం తిరుగులేనిది.

ఆవెునే సంపపదించమన్నారు. అప్పటికే గర్బుసంచి సంబంధించిన ఒక విధమైన రకత్సావరోగం

బాధించసాగింది. చివరకు డాకట్రమ్మగారు ''మీకు అనువానం రాకుండా వేరర డాకట్ర్లను

సంపపదించమన్నారండ�. మందులే మీకు అత్యవసర వైద్యం అన్నారు. అనుభవంలో మన

శ్రమలే మనకు గొప్ప అవకాశ్లు. చాలా సార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తావు.

ఇకపై మనకొచ్చే యిబ్బందులన్నీ దేవుడు మన ప్రేమను మనపట్ల కన్పరచడానికి ఎన్నుకున్న

వారాిలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనవు వెదకినట్లయితే మన

జీవితమంతా విశ్రాంతి, ప్రోత్సాహం, సమృద్ధిగా శక్తితోనిండి వుంటుంది. ప్రతి కారువేఘవూ

ఇందధనససు అయిపోతుంది. ప్రతి పరవతవూ మన సవరాిరోహాణకు దారితీస్తుంది. రూ

సత్యాలు ఎడారిలో పసలయేర్లు అనే పుస్తకంలో ఒక బభకుతరాలి భావాలు. అవి సరిగ్గా నా

జీవితానికి సరిపోయాయి. ఇక నా బాధలో వున్న రోజుల్లో యింటింటికి వచ్చి ప్రార్థన

చేసే స్త్రీ, వాణిక్యమ్మతో పరిచయంకల్గింది. ఆము 70 సం��ల వయససులో దేవుని సేవకై

అంకితం చేసుకుంది. సువార్తను బోధించు వారి పాదములు అతిసుందరంగా ఉంటాయనే

వాటసత్యము. నా కొర్రై కొన్ని వారాలు పకమంతపపక క్రీస్తు సువార్త వివరించి, ప్రార్థించేది.

ఆమె చెప్పే వాటలు నాకిష్టంగా ఉండేది. అవ్మా నేను నమ్మిన దేవుడు. చెపిపరమ్మన్నాడు

5

నాతో, చెపిపపోతున్నాను మీతో—— అనేది. దైవ భక్తులు యింటి గడ్రపపతొకికతే దేవుడు

�దీవెనలు నిండుగా కుమ్మరిస్తాడవ్మా అనేది.

ఆమె సందేశంలో వివరాలు:

తీ

ప్రార్థనలో విశ్వసముంచే స్త్రీలు కావాలి. ఈనాడు అతి గొప్ప పపార్థనాపరుల ప్రార్థన

7

5

విశిషటవెన� పపక్రియు. దేవుని తెలసుకున్న స్త్రీ యింటిలో ఉంటే యితరులను వుందుకు

నడిపించే శక్తి దేవుడిస్తారు. సరిగ్గా క్రీస్తులో ఎవరైనా స్థిరపడితే పపజవరిల్లి పపయోజకులవుతారు.

బైబిల్ అసాధారణ గ్రంధము. రక్షణ నాతన జీవితాన్ని, ఉజ్జీవాన్నిస్తుంది. మన

పాపాలు బలహీనతలు దేవుని వుందు ఒప్పుకుంటే, రకతము చిందించి, పపాణమిచ్చి

ప్రేమించిన క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరిసేత మన పాపరోగాలతోపాటు శరీరరోగాలు

తీసివేస్తారవ్మా, పుల్లవ్మా, దేవుని నవ్ముకో. అని ప్రాధేయపడింది. ఆము వాటలు నవ్మాను.

అలారగ ప్రార్థించాను. ప్రమాదభుతం. తవర్లోనే నా గర్బుసంచిలో రోగం

మటమాయమయింది. మందులు వుటటలేదు. చాటు వాటుగా ప్రార్థనా మందిరంలో

ప్రార్థనలు, దైవవాక్య బోధలలో బలపడ్డాను. భర్త రోశయ్య గారు బహు రోషముగల

కోపిషిట. విగ్రహారాధన వాని క్రీస్తును నమ్మి క్రైస్తవుల మతం అవలంబించినందుకు నన్ను

తిట్టి బాధించగలరనే భయంతో జీవించాను.

రక్షణానుభవాన్ని పొందాను. నా ఆనందాన్ని లోలోపలే దాచుకున్నాను. బైబిలు

పఠనం ప్రార్థన నా పపదీము కర్తవ్యంగా భావించాను. కృతజ్ఞతతో దేవుని సేవించసాగాను.

లాకా 9:62 నాగటిమీద చేయివేసి వెనుకతట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి అరు�డు

కాదు. క్రీస్తును నమ్మి వెంబడించే విశ్వసికి జీవితంలో ఒక గురి, నిత్యజీవం కొరకు తపన

తప్పదు. ''అవ్మా, పుల్లవ్మా, బభయపడవదుద. స్థిరంగా నిలబడు. వెనక్కు విగ్రహాలజోలికి

పోవదుద. మన స్వకీయులు, సన్నిహితులు ఈ క్రొత్త నమ్మికను బట్టి నోటి వాటలచే

బాధించి కశాటలపాలు చేసేత, అది దేవుడే చూచుకుంటాడు. ఆ క్రీస్తు కొరకు నిందలు

భరించే ఓరుప కేవలవు ఆ క్రీస్తుపట్ల ప్రేమకు గురతు. నీవు భరించే భయాలు బాధలకు ఆ

దేవుడు ఏవేలు చేయకుండా వదలడు. నీకు తోడుగా యుగాంతమువరకు చేయిపట్టి

నడిపిస్తానన్న వాగాథనవు బైబిలులో ఉంది. నీ భక్తితో నీ భర్తను వార్చుకొందువేవెా!

ప్రార్థించు. ''ఈ వాటల దావరా సాటి విశ్వసులు ధైర్యమిచ్చారు.

క్రీస్తు సవరం విన్న అనుభవాలు :

నహ�వు 1:3 యెహోవా తప�ానులో సుడిగాలిలోనుండి వచ్చువాడు.

ఒకరోజు నేను ప్రార్థించు సమయంలో క్రీస్తు ఆ సవరాన్ని విన్నాను. కొన్నిసార్లు నిపదించే

సమయాల్లో దర్శనాలు కలలు రావడంవల్ల ప్రభువు ఆదరణపొందేదాన్ని ''చింత నాపై

యుంచండి నేను మీతోనే ఉంటాను—— ఫిలిపిప 4:6 వాక్యము దావరా కూడా ఆత్మీయ

బలంపొందదసాగాను. ఒకసారి విలువైన వా రగదెలు తపిపపోయాయి. వా పొలవులో

మోకరించి హాన్నావలె హృదయాన్ని పకుమ్మరించి కన్నీటితో విశ్వసంతో ప్రార్థించాను.

''ప్రభువా, ఎప్పటికీ నిన్నే నవ్ముకుంటాను. నీకు సాక్షిగా ఉంటాను నీవు నాకీసమస్యలో

జవాబిసేతనే గానీ అన్నం వుటటను అంటా, యాకోబు బేతేలువదద పెనుగులాడి

పపార్థించినట్లుగా ము�]పెట్టగా దేవుని స్వరం జవాబిచ్చింది.

ఆది.32:26 ''భయపడకవ్మా, నీకేమి పర్వాలేదు. రగదెలు తప్పక దొరుకుతారు——

అనే సవరము విన్నాను. ప్రభువు చల్లని మెల్లని స్వరం నా ఆధాయాత్మక తపన తీర్చి నా

సమస్యకు ఆరోజే జవాబు దొరికింది. సజీవుడైన నా క్రీస్తు రగదెలు దొరుకునట్లు

సహాయంచేసారు. నా రక్షణానుభవం స్థిరవెన�దని తలంచి పాస్టర్గారు నాకు బాప్తస్మముకై

సిద్ధపర్చిగా నేను వుంచుట దావరా బాప్తస్మానుభవంపొంది జీవాహారవెన� రొట్టెపదాకష్రసం

సేవించడం ఆరంభించి, క్రీస్తుప్రేమలో నడుస్తున్నాను. నా భర్త రక్షణ గురించి భారంతో

ప్రార్థించసాగాను. గతంలో ప్రార్థనలకు చాటుగా వె�ునప్పుడు ఆలస్యమునకు

కారణవుడుగగా, వుతతయ్య గారింటికి క్రొత్త వైదయుొచ్చాడ్రట వెళాునని మరొక రోజూ

చెప్పసాగాను. ఒకరోజునన్ను వెంబడించి వచ్చి వుతతయ్య గారిల్లు చేరి వివరాలు

సేకరించసాగారు. ''పందిరిక్రింద క్రీస్తు బోధలు చెపుతన్నారు. ప్రార్థనకు వెళ్ళింది పుల్లమ్మ——

అని చెపాపరు. నా భర్త కోపోపదేకాలు గమనించిన వెంకారెడిుగారి భార్య బాబాయి గారు

కాసత ఆగండి, అంటా గారెలు పెట్టి కాసత నెమ్మది చెందగానే పుల్లమ్మ పిన్ని చాలా మంచిది.

బంగారు తల్ల ఏ దేవుడైనా ఒకక్టేకదా! ఈ దేవుడిని నవ్మాక మందులువాడడం వాని

వేసానని నాతో చెపిపంది.—— అని ఆ వా ఊరిపెదదగా నా భర్తను గౌరవించి ఆ స్థానిక

సంఘంలో దేవాలయం నిరి�ంచాలని తిరువూరులో పెద్దలను సంపతించు భారము పెటాటరు.

చాలా సమర్థవంతంగా చర్చి నిర్మాణంలో సహకరించారు. క్రీస్తు ప్రేమ

తెలియకుండానే చర్చికి సహాయపడ్డారు. యిది దేవుని పనిగా దేవుని ఘనపర్చాను.

నా భర్త రక్షణ, దర్శనము :

ఎన్నోసార్లు గుడికి రమ్మని పాస్టరుగారు పెద్దలు వస్తున్నారు రమ్మని చెపపతరాని నా

భర్త నన్ను వేదించుట తగించిన తర్వాత ఒకరోజు దర్శనము కల్గింది. పాస్టరుగారు

ఆలయానికి రమ్మని నా భర్తను ఆహ్వానించగా ''వస్తానులెండి అన్నారు. ఒక బాబు తెల్లని

అంగీ ధరించి వచ్చి ''అయయా పపార్థనామందిరానికి వస్తానన్నారు. రారేమి?—— అని అడిగాడు.

నీవవివిరా? అని బదిరించారట వానాన్న గారిరూపంలో వచ్చి ''బాబా,

పపార్థనకురా——అన్నారట వూడవ సారి చిన్న బాబు వచ్చి కొరడాతో రెండుసార్లు బలంగా

5

కొట్టి ప్రార్థనకు రారా? అన్నాడంట వెంటనే భయంతో కరెంటుశాకని పబవుపడిన భర్త

ఆయనకు తెలియకుండానే ఆలయానికి నా భర్త ప్రవేశించారు. వెుదటిసారి

పపార్థనామందిరంలో ఆరాధనా సంగీతాలు, వాక్యపరిచర్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆసక్తితో

తీ

లేదా ఆ పిల్లవాడు మ�ు కొడాతడ్రన్న భయంతో వర్సగా 12 రోజులు వాక్యాన్ని విని

8

5

స్పష్టంగా క్రీస్తును వెంబడించదలచారు. నేను బాప్తస్మమిచ్చిన సంఘంలో యిద్దరము 1980లో

నేను పొందిన బాప్తస్మం తర్వాత 15 సం��లు నాభర్తకు బాప్తస్మ అనుభవం దర్శనం దావరా

చూపించారు. అదభుతంగా ప్రక్క సంఘంలో బైబిలు విష్ను వారికి ఎనిమిదిమంది

బాప్తస్మ్మ పకమంలో యిద్దరు వ్యకుతలను చేర్చాలని పసలవరాజు గారిని ప్రభువు తెలియజేసి,

ఏలియా నామకర్ణం చేయాలని ప్రేరేపింపబడి నా భర్తను క్రీస్తుకు సాక్షిగా నిలబటాటరు.

నేడు నా భర్త స్థానిక బాపిటస్టు సంఘానికి పాస్టర్ గారితో ఉంటా రోజూ సాయంత్రం

వెక�ులో పాటలు పాడి అవసరమైన ఆత్మీయ సలహాలిస్తూ క్రీస్తుతో సాగిపోతున్నారు.

నేను, నా భర్త ప్రతిచోట సాక్షిగా నిలిపి 2007 సం��లో నా కువారుడు అమెరికాలో

ఇంజనీరుగా స్థిరపడి మవ్ములను ఆహావనించారు. పల్లెటారు నివాసులకు అమెరికాలో

ఆందుల మధ్య ఆప్యాయత నందుకొనే దివ్య దీవెననిచ్చారు. ప్రభువు నయాజెరీస ప్రాంతపు

రావే చర్చి తెలుగు వారు వా సాక్ష్యాలు వా పాటలు విని ఎంతో అభినందించు దేవుని

స్తుతించారు. వారిలో రూపమై�ెల్ గారు హిందామతం నుండి ప్రభువును నమ్మినవారు

పరగస� విజయగారిని పరియము చేసారు. ఆమె డాకట్ర్ వసంతమ్మ గారి చెల్లెలు గారని

తెలిసి, వారి ఈతరం సాక్షుల పుస్తకాలు చదివి ఆనందించావు. వా సాక్ష్యాలు వారర

సేకరించారు. అనేక విగ్రహారాధికులను ప్రభువు ప్రేమతో పిలిచి, నరకాన్నుండి విమాచించి

తన పరలోక రాజ్యంలో చేరుధన్యత నిస్తున్నారు. ఎన్నికలేని నన్ను నా భర్తను రక్షించిన

రక్షకుడు నా క్రీస్తు.

మనమంతా క్రీస్తు రకత్ బంధువులవే. కులమతాల తేడాలు క్రీస్తులో లేవు. యెషయా

41:14 పురుగువంటి యాకోబు, సవలప జనమగు ఇపశ్యేలు భయపడకు, పదునుగల

ఆయుధాలుగా రూపొందించు క్రీస్తు స్రవశక్తిమంతుడు. దేవునికే స్తుతి మహిమ. దేవుని

వాట ''నన్ను అనసరించగా, నేను నిన్ను సరిచేస్తాను. నీవు సాధించలేని దానిని నీకిస్తాను.——

ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధతతో నింపుతాను. నా రూపానికి నిన్ను వారుస్తాను.

నన్ను నా భర్తను దేవుడు తన స్వకీయ జనాంగంలో చేర్చుకొన్నారు. చదువరీ, మీరీసాకష్యం

చదివి వాకొరకు వా కుటుంబం కొరకు ప్రార్థించమనవి.

ఇట్లు మీ సోదరి ఎసేతరు.

నన్ను వెదకిరక్షించిన క్రీస్తు నాకు

ఆశయము కేడెవు.

దీవ, వీతీర. ��శీ ఖ.ళ.�

సామెతలు 30:5 దేవుని వాటలన్నియు పుటవుపెట్టినవే.

ఆయనను ఆపశయించు వారికి ఆయన కేడెవు. నేను తెనాలి ప్రాంతంలో నా

బాల్యాన్ని గడిపాడు. ఆ సమీపపపాంతవెన� గుంటారులో ప్రముఖ క్రైస్తవ సంస్థలో

విద్యాభ్యాసము చాలా విలువైనదని ఎంచి, హిందువుగానే సాటలుగర్ల్స పహైాసాకల్లో

హాస్టలమస్తి ఉందని నా తల్ల దండ్రులు నన్ను చేర్చారు.

చరిత్రలో పేరు వ్రాయబడుట కంటే సంవత్సరాల తరబడి క్రీస్తు విశ్వసులు

క్రీస్తుననసరించు క్రైస్తవ సంస్థలదావరా క్రీస్తును అనేకులకు పరిచయం చేయుటయేకాక

వారి నమ్మకమైన సాక్షి జీవితాలు సువార్తగా అందిస్తున్నారు. నేనుకూడా ఆ సాకలులో

జరిరగ బైబిలు తరగతులలో బోధలలో, ప్రార్థన చేయు విధానాలలో ఆసక్తి చూపించేదాన్ని

క్రీస్తు జీవితం ఆయన నామమము యొక్క శక్తి నాకు సాటిగా తాకింది. ఎన్నో మంచి

పాటలు పాడేవారు. క్రీస్తును కీర్తించి ఘనపరిచి ఆరాధించేవారు. ఆయన నామం

5

శ్శవతవెన�ది, ఆయనకు భయపడాలి, పాపంలేని క్రీస్తునామంలో రక్షణ ఉందని, అన్ని

నామవులకన్నా పైనామమము కనికరంగల శ్రేష్టమైన నామమములను ధ్యానించి క్రీస్తు రక్షణను

స్వకరించి బాప్తస్మ అనుభవం కోరుకున్నాను. నాలోని వింత వారుపను నా తల్లిదండ్రులు

బిగమనించి, ''అవ్మా, మన సాంపపదాయాలకు విరుద్ధంగా ఏమీ చేయకు, ఆడ్రవారికి

తీ

వివాహాసమస్య చాలా కి�షటవెన�ది. నమ్మకంగా ఉండు బాప్తస్మం వాత్రం తీసికోవదుద అని

9

5

హెచ్చరించారు.

నాదినచర్య ప్రార్థనతో ఆరంభించి స్థానిక లాదీదరన్ చర్చి ఆరాధనలో పాలోినేదాన్ని.

కాలేజి చదువునకవకాశం లేక నర్సింగ్ విద్యను చేపటాటను. ఆ ప్రాంతంలో తగిన

సహవాసం లేక అనుకూల పరిస్థితులు కానరాక తిరిగి నులివెచ్చని ఆత్మీయ స్థితికి

దిగజారిపోయాను. 1960 సంవత్సరంలో రావుగారితో నా వివాహం జరిగింది. యిద్దరు

సంతానం కలిగా నా రెండవ పాప చనిపోయింది. నాకు ఉద్యోగం హైదరాబాదులో

దొరికింది. జీవితం సావాన్యంగా గడుపసాగాను. దైవచింతనకు దారమయయాను. నా

ప్నేహితురాలి సోదరి చికాగో నర్సలకు ఆ రోజుల్లో అవకాశ్లున్నాయని ప్రోత్సహించారు.

నేనసలే పిరికిగా ఉండేదాన్ని అమెరికా జీవితం గురించి కలలోకూడా తలంచలేదు.

మనుష్యులు కృప్ ఆ�ర్వాదాలనే పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసుకోవాలని

చూస్తారు. దేవుడ్రయితే పరిపకవమయ్యే దాకా వేచియుంటాడు.

యెషయా 30:18 కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము

చేయుచున్నాడు. విమ్ములను కర్ణింపవలెనని ఆయన నిలబడియున్నాడు. ఆయన

నిమిత్తము కనిపెట్టుకొనువారు ధనయిలు. ఒకరోజు చికాగోలో పనిచేస్తున్న సోదరి తంపడి

నా భర్త రావుగార్ని కలిసి, ''మీ భార్యను అమెరికా పంపండి. కొన్ని సంవత్సరాలుండి

యిష్టంలేకపోతే తిరిగి రావచ్చు. కనీసం రెండు సంవత్సరాలు పనిచేయునీయండి—— అంటా

ప్రోత్సహించారు. నేనిక కాదనలేక, సరే చూద్దాం లెండి అన్నాను. వారి ప్రయత్నాలు వారు

చేస్తున్నారు. నేను వాత్రం అపనమ్మకంతో, నారకలా వస్తుందిలే అని సరిపెట్టుకున్నాను.

ప్రభువు నాకుటుంబాన్ని సందించారు. నేను గతంలో చేసిన ప్రార్థనలు నన్ను

వెంటాడి నాలో గొప్ప ఆశీర్వాదాన్ని నింపడానికి అనేక వ్యూహాల్ని దేవుడే నియమించారని

నేడు గ్రహించి నిండు మనససుతో సతుతిస్తాను. జగదుతపతిత వేయబడకవయిందే దేవుని కృపకు

పాపతురాల్ని కాగలేి ధన్యత నిచ్చారు. గొప్ప భక్తుడైన భక్తసింగ్ గారి అనుచరుడైన విశ్వసి

సుందరపాదాలు సువార్తను మాస్తూ వా యిల్లు, నా భర్త హృదయాన్ని తెరిచే మహా

భాగ్యం కల్గింది. నా భర్తకు క్రీస్తు బోధలు నచ్చాయి. విగ్రహారాధన తగ్గువుఖం పట్టింది.

నర్స కోర్స చదివిన వారు అమెరికాలో ఉద్యోగానికి అర్హులు కాగల్గితే టెంపిల్

విశ్వవిద్యాలయం ఆదవర్యాన ఒక పరీకష్వ్రాయాలి. అది ఇండియాలో నిర్వహిస్తారు. నా

భర్త ప్రోత్సాహంతో ఆ పరీక్ష వ్రాసాను.

నా భర్త పపవచించినట్లుగా స్పష్టంగా చెపాపరు. ''నీవు తప్పక పాస్ అవుతావు——

అమెరికా నుండి ఉద్యోగావనం వచ్చింది. ప్రార్థనలకు పఘలితమని నా భర్త దేవుని విశ్వసిగా

వారినానుభవంతో సతుతించారు. ఒక్క ఆడ్రపిల్లను వదిలి ఒంటరిగా ఎలా వెళ్ళాలి? అనే

భయం ఆవరించింది. నా భర్త సహకారంతో ఏమీ ఆటంకాలు లేకుండా 1970లో అమెరికా

ప్రయాణం కొనసాగింది.

ఆ ప్రయాణ సమయంలో నాకు ఎక్సరేలు ఆరోగ్య సంబంధమైన రిపోరుటలు

కావాలన్నారు. వాటితోపాటు కొన్ని విగ్రహాలు తెచ్చాను. బైబిల్లో రాపహాలు దాచుకున్న

విగ్రహాలు వారి పపరగతికి ఆటంకాలైనట్లుగా నా సరిటఫిరకట్లన్నీ పోయాయి. అమెరికా ప్రయాణం

బదులు లండ్రను తెచ్చి ఆ రాత్రి ఒక హోటలులో పెట్టి సరిటఫిరకట్లు ఉంటేనే అమెరికా

పపవేశించగలవని దృడభంగా చెపాపరు.

ఆ రోజు యాకోబు ఏశ్వును కలసికోబోవునపపటి భయం ఆంధోళ్నా అనుబభంవలె

''ప్రభువా, నన్ను దీవించు. నన్ను క్షమించు. నా కథే బేతేలుగా భావించాను. నన్ను

కనికరించు. ఈ అయోమయ పరిస్థితిలో నీవే దికుక. నీ వాక్యము మరిచాను. నేడు ఆ

దీవెనకర్మెన� సత్యాలను నా ఆత్మకు జ్ఞాపకం తెచ్చి బలపర్చుచున్నావు. విశ్వసిలో

నివాసముండే పరిశుదాథత్మ దేవుని వాక్యాన్ని, ప్రభువుతో నా సంబంధాన్ని ఉతతమవెన� నా

గమ్యం గురించి నేను అర్థం చేసికొనేలా చేస్తాడ్రనే గట్టి నమ్మిక కల్గింది. ఒకప్పుడు నేను

పరదేశిని ఇప్పుడు ప్రార్థన దావరా దేవుని బిడ్డనని 1 కొరింథీ 3:22,22 సహితం నన్ను

పాటలు పాడేలా చేసింది. ఎందుకనగా ఆ ఉదయవే మరలా పరీకష్పెట్టి పాసయయాక

వెంటనే అమెరికా పంపారు. దేవునికే స్తుతిమహిమ. అమెరికాలో ప్రవేశించగానే నా

ప్నేహితురాలు ఆదరించింది. పూర్తిగా లోతైన అనుభవాలేమీ లేవు. పూజలు వాత్రం

వానివేసాను. క్రైస్తవ సహవాస పకమం మంచి క్రైస్తవునిగా స్థిరపరుస్తుందని పకమేపి

గ్రహించాను. సాపవాజ్ సోదరుడి ప్రసంగాలు, వారి పహాచ్చిరికలతో నేను పూర్తి విశ్వసిగా

నిలిచాను.

ఒక విశ్వసికొరకు జరిగించే క్రియలలో నాలుగు దశలుంటాయని తెలిసికొన్నాను.

ముదటిగా మనవు క్రీస్తులో స్థిరపరచబడ్డాం. ఆత్మావరా పవిపత పరచబడుట ఆత్మావరా

క్రొత్తగా జన్మించుట ఆత్మావరా బాప్తస్మానుభవం ఇందులో పఘలాలు ఆత్మనింపుదల

ఉంటుందని అర్థమయింది. నా భర్త బిడ్డతో అమెరికాలో స్థిరపరిచారు. ఇండియాలో

గొప్ప భక్తుల సహవాసంతో నా భర్తను ఆధాయాత్మకంగా పదును చేసే సమయంలో అమెరికాలో

నన్ను సావాజ్గారి సందేశ్లదావరా క్రీస్తు నన్ను వెదకి రక్షించారు. ఒకే సమయంలో

యిదదరినీ ఆత్మీయంగా బలపరిచారు.

పహాప� 13:5 నిన్ను విడువను ఎడ్రబాయనని వాగ్దానం చేసిన క్రీస్తు నా రకష్కుడై,

5ఆశయుదురివై, నా కేడెవై చేయిపట్టి ప్రతిదినము నడిపిస్తున్నారు. తప్పిపోయిన గొపరెలను

చేర్చుకున్నట్లు నన్ను తిరిగి ఆయన మందలోకి చేర్చుకొన్నారు. నా భర్త నేను యిద్దరము

�బాప్తస్మం తీసికోవడానికి అమెరికాలో సిద్ధమయయావు.

�1974 లో కుటుంబమంతా అమెరికాలో స్థిరపడ్డావు. కాని అనేక మతశ్ఖలవారి

తీ

సిదా�ంతాలన్ని మవ్ములను గలిబిలి చేశ్యి. సమంత్ డే, లాదీదరన్, వెుధడిస�ట, బాపిటస�ట

0

6సంఘాలు ఆహావనించారు.

వింతగా తెలుగువారైన వినోల్యా బేతాళ్ గారు డాకట్ర్ మధులత అనిన్ గారు

సరాక్యుస�లో జరిరగ భక్తసింగ్ గారి కూటవులకు ఆహావనించారు. ఇండియాలో భక్తసింగ్

గారి అనుచరులు తెల్లని బట్టలు వేసికొని బోట్టు తీసివేసి కొన్ని కఠిన నియమాలు పాటించుట

తెలసు అందువల్ల బాప్తస్మం వీరి విశ్వసంలో ఉంటే కష్టమని భావించాను. ఏదైనా ప్రభువు

చిత్తమును బట్టి వేము ఆసక్తిగా వాక్యం వాత్రమే వినాలని వెళ్ళిన వేవు, వారి బోధకు

ఆకరి�తులవై వుంచుట దావరా బాప్తస్మం తీసికున్నావు. గతంలో వేరుశ్ఖలో చిలకరింపు

దావరా బాప్తస్మం యిచ్చినా, యీ నమ్మకం మవ్మును సేవచ్ఛతో ఆరాధించు కృపనిచ్చి

దేవుని ఘనపర్చావు.

ఆనాటినుండి రూ నాటివరకు ప్రభువు ప్రేమ మవ్ములను వెన్నంటి దీవెనలతో

నింపుతుంది. ఎన్నో అనారోగ్యపరిస్థితుల్లో దేవుడు జవాబిచ్చి స్థిరపరిచారు.

ప్రభువునకు సన్నిహితంగా నుండి, ప్రార్థనా పరులుగా పవిపత తంపడి, పరిశుదాథతయ్మని

సహకారంతో వివేచన కల్గి దృడభ్ర విశ్వసంతో ప్రభువు పేరట కార్యాలు పపారంభించుట

కారంభించావు. సహ స్థానిక విశ్వసులవు నలుగురం కలిసి బేతనీ సహవాసం అనే

సంఘ నిర్మాణం బాధ్యత వహించి భక్తసింగ్ గారి వాక్య పద్ధతిలో ఆరాధన ఆరంభించావు.

నాలుగు వూల స�ంభాలుగా నిలిచి కొన్ని సంవత్సరాలుగా ఆరాధన క్ర్మం కుంటుపడకుండా

ప్రార్థనలో కాపాడుకుంటున్నావు. యిటీవల రెండు వెాకాళ్ళు ఆపరేషన్ జరిగినను తిరిగి

కాళిుచ్చి ప్రభువు ఆదభుతంగా స్వస్థత నిచ్చారు.

నా భర్త నేను కన్నీటి ప్రార్థనతో నా బిడ్డ ఆత్మీయ స్థితిరకై ప్రార్థించగా, ఆమె డాకట్రుగా

ఆమె కుటుంబంతో నమ్మకంగా ప్రభుని స్వచ్ఛంద సేవాకార్యపకమాలు సాక్ష్యం దావరా

ప్రభువును మహిమపర్చుట చూచి దేవుని నిండు మనససుతో సతుతిస్తున్నావు. గతంలో నా

హిందా ఆచారంతో బోట్టుపెట్టుకొనుట నాకు యిష్టంగా ఉండేది. భర్త లేనివారే బోట్టు

లేనివారుగా భావించేదాన్ని. బోట్టుతో చర్చిలో ఆరాధించుట చూచి పాస్టర్గారు దు�ఖపడి

ఎలారగైనా పహాచ్చిరించాలని మరలా నొచ్చుకుంటానని ఉ్రేక్షించారు. అయితే ఒక రోజు

పరిశుదాథతయ్మడు నాకు అవగాహన కల్గించారు. ప్రతీసారి, బోట్టు గురించి ఎవరో ఒకరు

అడుగుతూ వుండేవారు. నేను ఎప్పుడూ ఏదో సంజాయిష్ చెప్పేదాన్ని. ఒకసారి ప్రభువు

మెల్లని స్వరం నన్ను తాకింది. ''నీవు చేస్తున్నది హిందా ఆచారము ప్రతిసారి సవివరంగా

సంజాయిష్ యివవడం అవసరమా——?

సరే ఎందుకు పెట్టుకోవా� బోట్టు. అంటా పూర్తిగా వానివేసాను. క్రైస్తవ

విశ్వసులంతా, పాస్టరు గారితో సహా అందరూ ఎంతో ఆనందించారు. క్రీస్తును నమ్మినందుకు

శ్రమలు రావని కాదు. లోకంలో మీకు శ్రమకలుిను అని వాక్యంలో ఉంది. రోవా 8:38

కానీ మరణమైన హింసఅయినా ఏదీ క్రీస్తుప్రేమనుండి వేరుచేయలేదని వా నిండు విశ్వసం.

దేవుని చిత్తం కనుగొని ఆయనపై ఆనుకొని జీవించే ఆనంద క్రైస్తవ యాపత ఎంతో

విలువైనదిగా వేము ఎంచుచున్నావు. బైబిలు చరిత్రలో కథలు నన్నాకరి�ంచేవి. హాగరు,

ఆమె అత్యవసరతను క్రీస్తు తీర్చాడు. లేయా, అందం లేకపోయినా అంతరంగములో

స్తుతించే భావం వానవ జాతికే ఆశీర్వాదాన్ని తెచ్చింది. రాతు అన్యస్త్రీ నీ దేవుడే నా

దేవుడు కావాలని ఆశించి దీవెనలను పొందింది. ష్బారాణి సొలమాను జ్ఞానం గురించి

విన్నది. కాని సవయంగా చూచినదానిని బట్టి మరింతగా దేవుని స్తుతించి ఆరాధించింది.

విగ్రహారాధనలో రాజీపడి జీవించే మవ్ములను క్రీస్తు వెదకి రక్షించి, రక్షణ కేడెవు నా

కందించి అకష్యముగ తన పకషము జేర్చిన యెహోవాయే నా బలవు యధార్థవెన�ది నీ

నామమము పరిపూర్ణివెన�ది నీ నామమముకు నీకే స్తుతి ఆరాధన ఘనత చెల్లును గాక! ''ప్రేమించి

నన్ను వెదకితివి. ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం జీవించుటకై పాపిని నన్ను

రక్షించావు హల్లెలూయ. ఆమెన్!

శ్రీమతి రావ్, అమెరికా.

ఇట్లు,

Photograph from page 61 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 61

నాకు నిరీక్షణ కల్గించిన నమ్మకమైన

ప్రభువు

ణతీ. ళబతీవ� ఖ.ళ.�

నేనెవర్ని?

క్రీస్తు రక్షించిన నాతన వ్యక్తిని గుర్తించి నాతన జీవితంలో

నాతనానుభవాలతో నాతన వారింలో క్రీస్తు హాస్తాన్నందుకొని

సాగిపోవు సావాన్యవ్యక్తిని.

నా పేరు సార్య. మధ్య తరగతి కుటుంబంలో వా తల్ల దండ్రులు

ఆరు మంది సంతానంతో మొదటి పుత్రిక గా జన్మించాను.

జేషటపుత్రికగా వాతృతవం మొదటిగా అనుభవంలోకిరాగా, అపురూప

ప్రేమ లందుకున్నాను. నా తల్ల నేను పుట్టగానే నన్ను వైద్యవృతిత

చేపట్టి ప్రముఖ డాకట్ర్ కావాలని వినయంలో ప్రార్థించింది. ప్రభువు

దయ, కృప నన్ను వెన్నంటి ఉండేది.

5

బాల్యంలో నా (10) పదవ యేట బావిలో పడిపోయాను. ఆ ప్రమాదం నుండి

బిరక్షింపబడ్డాను. బంధువుల ప్రేమ సరియెన�ది కాక అసాయవల్ల వానవసికంగా గాయపడి

దారంగా పట్టణంలో విద్యాభ్యాసం గావించాను.

దేవుని అదభుత దయతో వర్థిల్లి, కాలేజీ చదువు ఆరంభించాను. పపార్థనాత్మగల

తీ

తల్ల దండ్రుల పెంపకముతోపాటు మంచి భక్తిగల సహవాసం ప్రభావంతో రక్షణ గురించి

1

6

ఆసక్తిగల్గి దేవుని వాక్యాన్ని పశద్ధతో వినేదాన్ని

కీర్తనలు 40:1 యెహోవా కొరకు సహానవుతో కనిపెట్టుకుంటిని. ఆయన నాకు చెవియెుగి

నా ము�] ఆలకించెను. యుకత్ వయససులోనే క్రీస్తు బోధలు, ఆయన నా కొరకు సిలువ

మరణవు పొంది తిరిగిలేచి సజీవునిగా పరిశుద్ధ రూపంలో ఆదరించుట విలువైన

అనుభవంగా భావించాను.

కీర్తనలు 125:1 యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు

స్యోను కొండవలె నుందురు. స్థిర విశ్వసిగా నా తల్ల ఆశయం వేరకు ప్రార్థించి

కనిపెట్టగా డాకట్ర్ స్టు లభించింది. విద్యాభ్యాస్ సమయంలో రెండవ సంవత్సరం డాకట్ర్

చదివే సమయంలో నన్ను అభివానించి ప్రేమించే వ్యక్తి ప్రభువు విశ్వసి కాగా తల్లిదండ్రులకు

వ్యతిరేకముగా కోర్సు మధ్యలో వివాహానుభవాన్ని పొందాను. రూ విషయంలో నా ప్రార్థన

నన్ను నిలబట్టింది. క్రీస్తు నన్ను చేయి విడువలేదు. నా పొరపాటు క్రీస్తు వద్ద, తల్ల దండ్రుల

వద్ద ఒప్పుకొన్నాను.

2 సమూయేలు 17:15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన స�లుకు నా కృప

దారవెన�ట్లు అతనికి నా కృప దారముచేయును అనెను. దేవుని కృపను బట్టి 1963 లో

డాకట్రు కోర్సు పూర్తి చేసి కోగలాిను. క్రీస్తు నాతో వాక్యము దావరా వాట్లాడుట ఎంతో

ఆనందాన్ని శాంతిని కల్గించేది.

2 సమూయేలు 23:5 నా సంతతి వారు దేవుని దృషిటకి అనుకూలులే కదా! ఆయన నాతో

నిత్య నిబంధన చేసియున్నాడు అది నిశ్చియముగా నెరవేర్చును.

కీర్తన 66:20 దేవుడు నా ప్రేమను త్రోసివేయలేదు. నా యెుదదనుండి తన కృపను

తొలగింపలేదు. ఆయన సన్నుతించబడునుగాక!

మత్తయి 12:34 హృదయమందు నిండియుండుదానిని బట్టి నోరు వాట్లాడును.

ఆశ్వాదంలో నా దేవుడు నా కొరకు గొప్ప భవిష్యత్తును దాచాడని నోటిలో సాకష్యమివవడాన్ని

బట్టి అమ్మ పపార్థనలను బట్టి నాకు వే 1. 1964 లో డాకట్రుగా పటాట పొందాను. దానికి

వుందు ప్రభువు వా కుటుంబ జీవితాన్ని దీవించి పాల్ అనే ప్రధమ పుపతని దయచేసారు.

సర్జీన్ కాలంలో బిడ్డతల్లగా కొంతకాలవు డిపగీరకై కనిపెటటవలసివచ్చినను దేవుడే నాకు

మంచి కాపరిగా నుండి నడిపించారు.

కీర్తనలు 23:1 నాకు లేమి లేని జీవితాన్నిచ్చారు. లోకాశలకు దారంగానే భక్తితో జీవించుటకు

దేవుడే కృపనిచ్చారు.

సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా

వెదకువారు నన్ను కనుగొందురు. �శవర్య ఘనతలు, స్థిరమైన కలివియు నీతియు నా

యొదదనున్నవి. వేలిమి బంగారంకంటెను అపరంజికంటెను నా వలన కలుగు పఘలవు

మంచిది. వైద్య వృతితలో రాణించు భాగ్యమిచ్చిన ప్రభువు కొన్ని సంవత్సరాల క్రితం,

ఫిలదెలిపుయాలో బభకతసింగ�గారి బోధలానుసారం వారి పద్ధతులలో ఆరాధనపకమాన్ని జరిగించు

బేతనీ ఫెలోషిప్ ఆలయాన్ని సవతంత్రించుటలో ప్రముఖ పాత్ర్వించాను. ఆ సహవాసానికి

పాస్టరుగారు నా భర్త గణనీయమైన సేవలందించారు. అనేకులు తెలుగు వారు భక్తితో

దేవుని ఆరాధించు భాగ్యం నేటికి కలుిటకు ఆయన కృపయే ఆధారము 1976 వే 16వ

తేదీన బాబు పుట్టిన 12 సంవత్సరాలతర్వాత అదభుతరీతిగా మరొక పాపను పొందావు.

ఆమెకు దేవుని దయగల ఉచిత కృప అనే అర్థమిచు రీతిగా వేనియా అని పేరు పెటాటవు.

యిద్దరు బిడ్డలు పుటాటక ఫిలదెలిపుయాలో డాకట్రుగా రెసిడెనిస పూర్తిచేసాను. గొప్ప

వాగా�నాన్నిచ్చారు. ఫిలదెలిపుయా చేరిన తర్వాత బతేనీ సహవాసాన్నిచ్చారు.

యెషయా 41:10 వాక్యవే శరీర్ధారిగా నాతో సంధించింది. నేను నీతో చెపిపయున్నాను,

నీకు తోడైయున్నాను. దిగులుపడకువు. నేను నిన్ను బలపరతను. నీకు సహాయము

చేయువాడ్రను నేనే. నీతియను దకిషణ హాస్తవుతో నిన్ను ఆదుకొందును. ఉద్యోగ

Photograph from page 62 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 62

సమయములో పలు శోధనలు ఎదురుకన్నాను. నా అధికారి సరియైన ఉద్యోగానికి నన్ను

ప్రోత్సహించి క్రొత్త సంస్థకు పపవేశ్ర�త ఉన్ననా పంనందున, రెండు నెలలు యింటిలో

గడిపాను. ఆ సమయంలో చాలా నిరుతాసహంతో కృంగిపోయాను.

ఆ రోజుల్లో గొప్ప భక్తుడైన భక్తసింగ్ గారి అమెరికా రాక నన్ను ఉతేతజపరిచింది.

నా కోసం ప్రార్థించి, ఉద్యోగం లభిస్తుందని అభయమిచ్చారు. ఆ నాటి నుండి నేటివరకు

దాదాపు పాతిక సంవత్సరాలుగా దేవుడు ఉద్యోగం చేయు ధన్యతనిచ్చి కాపాడుచున్నాడు.

నా క్రైస్తవ జీవితంలో నేర్చుకొనిన విలువైన పాఠం చదువరులెల్లరా గ్రహించాలని నా

ఆపేక్ష. మన ప్రభువు నమ్మదగినవాడు. నిరాశతో ఏనాడ్రా కృంగిపోరాదు. నిరీక్షణను

ఏనాడ్రా విడ్రనాడ్రరాదు.

విలాపవాక్యాలు 3:23

అనుదినవు నాతనవుగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా

నమ్మదగినవాడవు. ఈ నమ్మకమైన నా జీవితాన్ని నడిపించింది. నేనెవర్ని అని

పపశ్నించుకొనగా జవాబు దైవవాక్యం నుండే స్పష్టంగా లభించింది.

కీర్తనలు 139:14

నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చిర్యమును నాకు

5పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిసతున్నాను. దేవుని సంకలపంలో

జీవించుట ప్రతి విశ్వసి బాధ్యతగా క్రీస్తుప్రేమను బట్టి అంకితభావంతో క్రీస్తుకు సాక్షిగా

ప్రతిచోట ఉండాలనేది నా భావం. ఆయన నామమమునకు కృతజ్ఞతలు. పౌలు చెపిపన

�రీతిగా నా జీవితయాపత వుగింపులో మంచి పోరాటవు పోరాడితిని. నా పరుగు

తీ

తుదముట్టించాను. నా విశ్వసం కాపాడుకున్నాను. నా కొరకు నీతికిరీటం ఉంచబడింది.

2

6ఈ వాట ప్రతి ఒక్కరము చెప్పగల్గిన జీవితాన్ని జీవించుట మన పరమవిధి.

జకర్య 3:6,7

సైనయములకధిపతియగు యెహోవా పసలవిస్తున్నదేమనగా

''నా వారివులలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని

బభపదముగా రగైకొనినయెడ్రల నీవు నా మందిరము మీద అధికారివై

నా ఆవరణవులను కాపాడువాడవగుదువు ఇక్కడ నిలువబడు వారికి

కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగయము నీ కితతును.

ఈ వాక్యాధారముగా అనేక సంవత్సరములు అమెరికాలో ఒక మందిరాన్ని నడిపించు

బాధ్యత నా భర్తకు కలిగింది. నేను వారిని ప్రార్థనతో నిలబట్టుబభాగ్యం కల్గింది. అనేక

ఆత్మలకు సేదదీర్చు కృప కలుగుంది. వృద్ధాప్యంలో విజ్ఞాపనా పరిచర్యలో నున్న వా

కొరకు ప్రార్థించండి. నిన్నే ప్రేమింతనా... నిన్నే సేవింతను నీ సన్నిధిలో మాకరించి, నీ

నామమమున పపార్థించెదన్ నిన్నే ఆరాధింతను ప్రభూ - ఆమెన్.

సజీవునిగా వాట్లాడు ప్రభువు నా రక్షకుడు

శ్రీమతి. చందావతి

నేను ఉయ్యూరులో నివసిస్తున్నాను. నా పేరు

చందావతి. హిందా ఆచారాలు విపరీతంగా అవలంబించే

కుటుంబంలో అందరి కంటే అధికంగా పూజలు చేసేదాన్ని.

నవరాతలు, నోవులు, ఉపవాసాలు జరిగించేవారము.

ఉయ్యూరులో దేవాలయ పూజారికి కోడ్రలినయ్యాను. నా భర్త

బాబురావు గారు. నాకు పూజల పప్తివల్ల పూనకాలు వచ్చేవి.

దసరా సమయాల్లో డ్రపపులమాతలు వినబడినప్పుడు నా స్థితి

వారిపోయేది. పరుగు పరుగున ఆ సంబరాల్లో గంతులు

వేసేదాన్ని. నా అర్చిున స్థానవు పెద్ద నాంచారయ్య దేవాలయం.

వా వామగారు పసైతాను శకుతల పపభావవుచే శకునాలు, జోయాతశాకలు, జాతకాలు చూసి

చెప్పేవారు. సంబరాలు చేసే వారము. నేను గర్బువతిగా నున్న సమయాల్లో కూడా వేడి

పాయసం కుండ్ర తలమీద పెట్టుకొని బ్యాలెనసు చేస్తూ గంతులు వేస్తూ నడిచేదాన్ని.

పావులాగా ప్రాకుతూ గుడిలో తిరిగేదాన్ని. నిపపుల గుండంలో దేవత విగ్రహాన్ని మాసుకొని

నడిచేదాన్ని. నాకు ఇద్దరు సంతానవు. పెద్ద ఆపరేషన్ దావరా ప్రసూతి కల్గింది. ఒకసారి

నా కువారునికి చెవి తెగింది. వా అమ్మగారు అదే గుడిలో వ్రెుకుకకున్నారు. ప్రతి జాతర

సమయంలో సంబరాల్లో ఒక పపపపధ రాత్రి దేవాలయ పపాంగణాల్లోనే జాగరణ చేసేవారము.

ఆ తర్వాత నా అరోగ్యం కీషణించ సాగింది. నిజ దేవుని తెలసుకోలేక జీవగ్రంధంలోగల

విలువైన సత్యాలు గ్రహించలేని వారిగా జీవించావు.

కీర్తనలు 115:4-8 అనయిల విపగహావులు మండి బంగారువి

అవి మనుష్యుల చేతిపనులు, వాటికి నోరుండియు పలుకము

కన్నులుండియు చూడవు,చెవులుండియు వినవు.

వుకుకలుండియు వాసన చూడవు, చేతులుండియు వుట్టుకొనవు

పాదములుండియు నడువవు, గొంతకతో వాటలాడవు.

వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక యుంచువారందరును

వాటివంటివారైయున్నారు. విగ్రహాల వంటివారవెన� వాకు దేవుడు వ్యాధుల దావరా స్వస్థత

నిచ్చి, సజీవునిగా వాట్లాడి ఆదరించి రక్షణ నిచ్చిన కృపగల రక్షకుడు. నాకు కిడ�్నలలో

రాళ్ళుతయారయినవి. గర్బుసంచి ఆపరేషను చేసి తీసివేసారు. పూర్తి స్వస్థత లేక కిడ�్నస�లో

నొపిప నలిచిపోయింది. డాకట్రు రేడియేషన్ చికిత్స దావరా కరెంటు పెటాటరు. ఈ శ్రీరక

బాధలన్ని భరించలేక ఆత్మహత్య చేసికోదలిచాను. అదేరాత్రి ఉయ్యూరులో సినివాహాలు

వీధిలో దైవజనులు నివసిస్తున్నారు. రెవ. మద్దాల ప్రేవానందంగారి కుటుంబసరభ్యులు.

వారు గొప్ప భక్తులు. వారి తదనంతరము వారి అవ్మాయలు సుగుణమ్మ గారు, సాత్వీకం

గారు రెండు సంఘాలకు కాపులుగా అనేకులు అనయిలను సత్యవారింలోకి నడిపిస్తున్నారు.

మన పబతకుల్లో కొన్ని కశాటలు రాకపోతే ప్లానా కీర్తనలో విలువైన భావాలుంటాయని,

ఆత్మ గొప్పగా పనిచేస్తుందని, క్రైస్తవ బాద్యత ఏమిటో అర్థం కాదు. ఈ కుటుంబవు, ఈ

తరంలో యేసు సాక్షులు రచయిత గారికి అతి సన్నిహితులు. ఆమె సాత్వీకం గారికి ప్రియ

ప్నేహితురాలు. కలిసి కాలేజీలో చదివారు. అకసి్మకముగా దష్టశకుతల ప్రభావం ఆవరించి

చాలా సంవత్సరాలు సాతివీంగారు మంచం పటాటరు. పడకలో నుండి కీర్తన 20:1

ఆపతాకలంలో యెహోవా ఉతతరమిచ్చారు. ప్రక్క ఇవ్మానుయేలు పాస్టరుగారు క్రీస్తుని

రక్షకునిగా అంగీకరించుటకు సహాకారాన్నిచ్చి నడిపించారు. అనేక గొప్ప దర్శినాలనిచ్చి,

క్రీసేత సవయంగా కనబడి స్వస్థత కావాలా? అని ప్రశ్నించి, లేపారు. ప్రతి దర్శినానికొక

బైబిల్ వాక్యాన్నిచ్చేవారు. ఒకసారి మగతలో పడిపోగా నల్లని ఆకారాలు ఆవరించగా

దేవుడే యుదాథయుధాలను అందించారట. బాణంతో ఒక్కొక్క చీకటి ఆకారాల్ని గురి చూచి

సంధించగా అవి దారమయయాయి. ఆ మరుస్టి రోజు వాక్యభాగం ఆ దర్శనాన్ని స్థిరపరిచేది.

కీర్తన 18:34 నా చేతులకు యుద్ధము చేయనేరపువాడు ఆయనే. కీర్తనలు 144:1 ఆయన

5నా చేతులకు యుదదవును నా వేళుకు పోరాటవును నేరపువాడైయున్నాడు.

సాత్మికము పాదిరమ్మగారి స్వస్థతానుభవం క్రీస్తు సజీవంగా 38 సంవత్సరాల

�వ్యాధిగ్రస్తుని బాగు చేసిన రీతిగా నుండగా అనేక ప్రజలు స్థానికంగా ఎరిగినవారు. అనయిలు

�గుంపులు గుంపులుగా వచ్చి దేవుని స్తుతించి ఘనపర్చారు. లేటు �. ఎ.బి. వాసిలామణి

తీ

గారు సుపరిచితులు కాగా ''అవ్మా సాతీ, కాపరిలో స్రియల్గా నీ సాక్ష్యాన్ని పంపవ్మా——

3

6అన్నారు. దైవచితాతనికి కనిపెట్టి యిస్తానంకుల్—— అని వినయంగా జవాబిచ్చారట. ఆమె

ఒక సంఘకాపరి కాగా, వారి అక్క సుగుణమ్మ గారు మరొక పెద్ద అక్కయ్య సంఘాన్ని

నిరి�ంచగా పెదదకక్య్య ప్రార్థనలో సహకరిస్తూ వుచ్చిటగా వుగ్గురు వాలాటి వారిని

ప్రభువులో దగిరకు నడిపిస్తున్నారు. సువార్త బోధించువారి పాదాలు సుందరమైనవి.

సుగుణమ్మ గారు ఒక రోజు వా బజారులో ప్రార్థన పెటాటరు. ఆమె దైవజనులను

దారపపాంతం నుండి ఆహ్వానించి అనేకులకు ఆత్మీయ వేలు చేయు పద్ధతిగలదు. వా

వీధిలో వా చెల్లి ప్రభువును నమ్మి దేవుడు ఫోటో క్యాలెండ్రరు నాకిచ్చింది. అది నా

మంచం దగిర తగిలించుకున్నాను. నాకు కడుపులో విపరీతమైన నొపిప కల్గి వూలుగుతా

లేవలేక కండ్ర్లు తెరువలేని స్థితిలో నున్నప్పుడు ఒక ప్రార్థన వినిపిస్తుంది. అతి కష్టము

మీద కండ్ర్లు తెరిచాను. ఆ ఫోటో వైపు చూచాను.

''అవ్మా, నీవు లేచిరా, నీవు లేచిరా—— అనే వాట పలికిన భావం కల్గింది. ప్రభువు

నిజంగా ఆహావనిస్తున్నారని తలంచి వీధిలో పపసంగానికి వె�ు కూర్చున్నాను. తెలియని

రీతిగా పపసంగీకునికి వేసిన పెదదకుర్చీి ఖాళీగా ఉంటే, నేనే మళ్ళీ దర్జాగా కూర్చొినుట

అందరినీ ఆశ్చర్యపర్చింది. నాకేమీ తెలియని స్థితి. మత్తులో, మళ్ళీ]దానివలె పపవర్తించాను.

నన్ను లేపడానికి కొందరు ప్రయత్నించారు. ఏది ఏమైనా దేవుని వాక్యం నా చెవులను

తాకింది.

మత్తయి 11:28 వినుట వలన విశ్వసము కల్గును. ప్రయాసపడి భారం మాయువార్లారా

నా యొద్దకు రండి. నేను మీకు విశ్ంతిని కల్గిస్తాను. రక్షిస్తాను. దివమనసుకలారా నేడే మీ

పాప స్థితిరకై పశ్చితాతప్పడండి. క్రీస్తు రకత్ధార సిలువలో నీ పాపాలు తడిచివేయుటకు

వేచియుండి రండి, తవరపడండి. నేడే అనుకూల సమయం, రకష్ణదినం. ఇలా చెప్పు

దైవజనులని స్వరం, రమ్మని పిలిచిన స్వరం నన్ను వెంబడించింది. యింటికి ఎలాగో

మళ్ళాను. మరలా రమ్మని పిలసతున్న భావం కల్గింది. వెంటనే నావైపు చూస్తూ

పలుకరిస్తున్నట్లున్న క్యాలెండ్రర్ సమీపానికి వెళ్ళాను. క్రీస్తు వుఖం చూడగానే భయం

కల్గింది. వెంటనే ప్రభువు వుఖవు నుండి వాట్లాడుట నన్ను ఆశ్చిర్య చికితురాల్ని చేసింది.

''నా కువారీ, నీవు బయటకురా—— అన్నట్లు వినబడింది. వెంటనే సుగుణమ్మ పాస్టరమ్మ

గారి దగిరకు వెళ్ళాను.

''అవ్మా, నా ఈ పరిస్థితిలో నేనేమి చేయాలి?—— చెరసాల యజమాని రక్షణ

పొందుటకు నేనేమి చేయాలి అని ్రేతురుతో సంపతించినట్లు నాకు మంచి వాక్యాల

సారాన్ని అందించి ఆదరించి పహాచ్చిరికలనిచ్చారు. సాత్మీకమ్మగారి సేవ యింటిలోనే చేస్తారు.

వారు నన్ను ఆత్మీయంగా బలపర్చారు. సుగుణమ్మగారు సాత్మీకం గారింట్లో నేను అనేక

బోధలు సందేశ్లు, శక్తిగల ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు, సంఘపపార్థనలలో నేను

రక్షణ గురించి తెలిసికొన్నాను.

'' ప్రభువును నవ్ముకో, ఆయనను ఆపశయించు ప్రభువే నిన్ను పూర్తిగా బాగు చేసి

ఆరోగ్యమిచ్చు శక్తిమంతుడు—— అన్నారు. వెంటనే ఆ రోజు నా పాపాలన్ని క్రీస్తు సిలువ

చెంత ఒప్పుకొని రక్షణానుభవాన్ని పొందాను. వాక్యంచే బలపడ్డాను. నా స్వస్థతను చూచిన

వెంటనే నా భర్త బాబురావుగారు కువారుడు నన్ను స్వస్థపర్చిన క్రీస్తును వెంబడించుటకు

ఆశించారు. వాక్యము పశద్ధగా విని రక్షణ పొందనియమాలు పాటించి, రకష్ణపొందగా

అందరము సాత్వీకంగా సుగుణమ్మగారి సంఘాల నియమాలను బట్టి వారు ఆహ్వానించిన

దైవజనుల దావరా కాలువలో నీటి బాప్తస్మము పొందావు. దేవుడు చాలా మహిమగలవాడు.

అన్యదేవతాచారాలనుండి క్రైస్తవులగుట అనేకులను ఆశ్చర్యపర్చింది.

యెషయా 60 ఆధ్యాయాన్ని సవతంత్రించుకున్నావు. ''లెవ్ము తేజరిల్లువు. యెహోవా

మహిమ వా అందరిపై ఉదయించింది. ఆయన మహిమను ఎల్లవేళ్లా అన్ని చోటుల్లో

పపకటించసాగావు. వా కుటుంబాల్లో అదభుతాలు ఆరంభమయ్యాయి. నాకు కమల అనే

మనుమరాలుంది. ఆమెకు నీరుడు ఆగిపోయి కడుపు ఉబ్బిపోయింది. ప్రమాదమయింది.

Photograph from page 64 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 64

''ప్రభువా, యీ బిడ్డకు స్వస్థతనీయండి నేను బహిరంగంగా సాక్ష్యంగా నిన్ను ఘనపరుస్తానని——

ప్రమాణవు చేసాను.—— ప్రభువు ఆయన యందు భయభకుతలు గలవారికి జ్ఞానమిస్తానన్న

వాగ్దానం అనసరించి పంపు(కుళారు)లో నీరు వచ్చు శబాథనికి పాపను నిలువబట్టి

కనిపెటాటను. వెంటనే నీరుడు విడుదల కాగా కడుపు తేలిరకై స్వస్థత పొందింది. ఆయన

గాయములచే మనకు స్వస్థత కలుినని నవ్మాను. రాతిబండ్రలన్న దారిగుండా పంపపటప్పుడు

గట్టి చెపపులనిస్తాడు. మనకు సరియైన వసతువులనే యిచ్చి ఈ జీవిత ప్రయాణానికి చక్కగా

సిద్ధపర్చిగలడు ప్రభువును విశ్వసించిన తర్వాత రెండవ సారి వూపతపిండాల్లో రాళ్లున్నాయని

డాకట్ర్ నిర్ధారణ చేసి 40 వేలు కట్టి ఆపరేషన్ చేయించుకోమని సలహాయిచ్చారు. నమ్మికతో

దేవుణ్ణి ఆపశయించేవారు వారు స్యోను శిఖరముగా నిలబడ్రతారనియు తొణకక్,

బణకర్నియు, గడ్రగడ్ర వణుకుచు భయపడక ధైర్యంగా ఉంటారని. ఇనువులా ఉకుకలా

వీరి విశ్వసముంటుందని ప్రసంగాలలో నమ్మిన నేను ప్రభువుని వినయంగా ప్రార్థించాను.

''ప్రభువా, నా స్థితి, నాగతి నీకే తెలసు. దయతో కన్కరించి స్వస్థత నీయరా——

అని మొఱ్ఱ]పెటాటను. సంఘవు కూడా అత్యాసక్తితో ఎడ్రతెగక ప్రార్థించ సాగింది. ఆది

సంఘములో నున్న ప్రేమ, వాక్యము ప్రార్థన, సహవాసం ఎడ్రతెగక ఉంటుంది. నాకు

ఆత్మీయ వేలులనిస్తుంది. ఆ మరుస్టి రోజు ఆసపత్రిలో పరీకష్కు వెళ్ళాను. డాకట్ర్ గారు

5చెపిపన దేమనగా ''అవ్మా, ఆపరేషను అవసరం లేదు. ఇంజకష్న్ల దావరా సమసతవూ

చకకబడుతుంది. వెంటనే కిడ�్నలో రాళ్ళు పడిపోయాయి. అదొక గొప్ప ప్రార్థనా విజయం.

�నా భర్తగారిక నడువులో నొపిప వచ్చి బాదపడగా ఎన్. ఆర్. � ఆసపత్రికి తరలించావు.

�మన్నుపూసలో ఎవుకలు అరిగిపోయాయి. ఆపరేషను చేయాలన్నారు. నా విశ్వసము, నా

తీ

స్వస్థత గుర్తించిన నా భర్త తానే సవయంగా తన కష్టంలో దేవా అని ప్రార్థించగా దేవుని

4

6వాగాథన సంపదలో ఆనుకొని దృడభవుగా ప్రార్థించగా, దైవ గ్రంధములోనున్న వాక్యాలు

వరాల వాటలు గనుక ఏవిధముగా వేలుదాటి కీడురాగలదు? అన్నట్లుగా నా భర్తకు

క్రీస్తు దర్శనంలో కనిపంచి జీవగ్రంథాన్ని చేతిలో ఉంచారు అని కల చెపాపరు. దేవుని

కృపలో స్వస్థత నిచ్చారు. యెహోషువా వలె నేను నా యింటివారును నేడు యేసుకు

సజీవసాకషులుగా నున్నావు. మవ్ము క్రీస్తు యొద్దకు నడిపించిన సాత్వీకం అమ్మగారు

సుగుణమ్మ గారు, వారి అక్క గారికి సదా కృతజ్ఞతలు. అన్నింటికన్నా విన్నగా ప్రేమించి

స్వస్థత నిచ్చిన సజీవుడగు క్రీస్తు నా రక్షకుడు. రకష్కా నా వందనాలు. ఆమెన్!

సజీవ దహనం - సమీకష్

ఒరిసాసలో కుష�టరోగుల మధ్య సేవ చేస్తున్న పగేహాం సాటవర్ట సటయిన్స ఆయన

యిద్దరు కువారులు ఫిలప�, తివెాతీలను దుండగులు సజీవ దహనం చేశ్రు. అది

జనవరి 1999, 22 వ తేదీ అర్థరాత్రి మనోహర్ పూర్, రాజధానికి 250 కి��వీు దారంలో

కుగ్రామం. 150 సంతాల్ నివాసులుంటారు. ఆరోజు ఆ ప్రాంతంలో అగ్ని జావలలకు

ఆహుతి చేసిన కిరాతకులను గురించి, భార్త రాక్ష్టపరతి రక. ఆర్. నారాయణన్ చెపిపన

వాటలు.

''ఎన్నో సంవత్సరాలు కుష�టరోగుల కొరకు తమ జీవితాన్ని వెచ్చించి, సేవ చేసిన

వారికి కృతజ్ఞత చూపలేదు సరికదా, ఈ విధమైన మరణానికి అక్కడున్న వాళ్ళు

కారకులయయారు. హిందా దేశం మత సహనానికి, వానవత్వానికి పెట్టినది పేరు. ఈ

ఫూతక చర్య పపపంచపు చీకటి క్రియల ఉతాపదనేవెా అనిపిస్తుంది.——

పహాప� 2:10.

కాల్చిబడుటకు శరీరాలనపపగించిన హాతసాకషుల పశమల దావరా దేవుడు

సంపూరు�లను చేసారు. పరగపహావు గారి భార్య, భర్త ఆకస్మక మరణం, తన యిద్దరి కువారుల

మరణం, గొప్ప విశ్వసిగా ఎదురొకనుట క్రైస్తవ విశ్వసానికి వన్నెతెచ్చింది. యిబ్బంది

కొలిమిలో పరీక్షించారా దేవుడు?

''నాలో ఉన్న కొలివిని దేవుని వూపిరి ఊదుతుంది. ఎపరగా కాలిన హృదయాన్ని

బండ్రపైవేసి బరువైన సుతెతతో బాదినప్పుడు దేవుని చితతపపకారవే జరుగుతుందని గ్లాడిస్

పరగపహావు ఆమె ఏరైక పుత్రిక ఎసేతరు కూడా విశ్వసించి యోబువలె, సతపఘనువలె మౌనంగా

తలవంచారు. పరగపహాం గారు బిడ్డలు అగ్నికాుతి కాగలరు. కన్నీరర లేని, కశాటలేలేని

ఆకలి బాధలు లేని, ఆనందతరంగాలలో తేలియాడే పరలోక నిత్యనివాసంలో ఉన్నారు.

అయితే అగ్ని గుండం వంటి మండే బాధలో నుండి దాటుటకు అంతులేని విశ్వసం

కావాలి. అలపవిశ్వసం పనిచేయదు. అంతులేని విశ్వసిగా నిలిచింది గ్లాడిస్. విశ్వసి

గమ్యం చేరడానికి అగ్ని వంటి శ్రమలు ఒక రాజ వారివే. పశమల దావరా మనుష్యులు

పరిశుదు�లవుతారు. విధేయత అనే శిక్షణ పొంది పశమ దావరా మహిమలో పపవేసిస్తారన్న

పాఠం పరగహాం కుటుంబానికి తెలసు. పరగపహావు సటయిన్స గారు, ఆయన సతీమణి గ్లాడిస్

పరగహవు భార్త దేశ్న్ని ప్రేమించి విష్నెరీలుగా కుష�టరోగుల మధ్య గణనీయమైన సేవ

చేయడానికి దేవుని చితాతన్ని సంపూర్ణింగా కనుగొనగల్గి ఒరిసాస పపవేశించినారు. ఆ స్థలంలోనే

వివాహం జరిగింది. బిడ్డలతో అలపుకాల భోగాలాశించక సావాన్య జీవితం కొనసాగించారు.

5

దైవ వాకుకను నమ్మి క్రియాత్మకంగా నిరూపించగల సతపఘను జీవితాన్ని అనుకరించారు.

బిశ్రమలు వారి తలుపుతట్టినప్పుడు క్రీస్తు వాటలు ఉచ్చిరించారు.

''వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించే నేరుప క్రీసేత నేరాపరు. అందుకే క్రీస్తు

బోధలు భిన్నవెన�వే. మత్తయి 5 అధ్యాయము. జనులు విమ్మును పశమ పాలు చేస్తారు.

తీ

మీరు నా నిమిత్తము సకల జనులచే దేవషింపబడ్రతారు. సాత్వీకులు ధనయిలు. దీనులు

5

6ధనయిలు.

గ్లాడిస్, తన భర్త, తన యిద్దరు పుపతులు సజీవ దహానవు గావించబడిన వారత

విన్న వెంటనే.

''సారవ భ�వుడైన దేవుని చిత్త ప్రకారమే నా భర్త మరణించాడు.—— రూ వాట

విశ్వసులకు సవాలు. ఆయన చిత్తములో జరిగిన సంఘటనగా గుర్తించగల్గిన ఆత్మపసైతర్యంగల

స్త్రీ ధనయిరాలు. అభినందించగల భళా నమ్మకమైన మంచి దాసురాలు. యోబు, యేసేబు

శ్రమలలో నిబ్బరంగా నిలిచారు. ఎదురించి పపశ్నించనే రూ మరణాల వారత

యావత్పపపంచాన్ని వేలోకలిపింది. వారు, హాతసాకషులయ్యే ధన్యత పొందారు. హాతసాకషుల

రకతం క్రైస్తవ సంఘానికి పునాది విత్తనాలు. సతపఘను సాక్ష్యం పునరుదీదకరించారు. నిరి�పతంగా

నిలిచిన క్రైస్తవుల విశ్వసాన్ని తట్టి వేలోకలిపింది. ఎపరని మంటల మధ్య మరణాన్ని కల్గించిన

ఆ జావలల వేడి అందరినీ తాకిందా! అనిపించింది. శ్రమలకు విజయవారిం చూపింది.

పగను పగతోగాని, దేవశాన్ని హింసను రకతపాతంతో గాని ఎదురోకనకక్రలేదని నేర్పింది.

సతపఘను నుండి పసటయిన్ వరకు క్రైస్తవ చరిపతకు హాతసాకషులు కిరీటంగానున్నారు. శ్రమలకు

ఆశచ్య పడనవసరములేదని పేతురు స్పష్టంగా హెచ్చరించారు. 1 పేతురు 4:12

ప్రియులారా, విమ్మును శోధించుటకు వాకు కలుగుచున్న అగ్నివంటి

మహాశ్రమలను గురించి మీకేదో యొక వింత సంబభవించనట్లు ఆశ్చిర్యపడకుడి. క్రీస్తు

మహివా సమయంలో ఆనందం ఉంటుంది. అందుకే సంతోషించాలి మీరు నింద పాలైతే

ఆత్మ మీ మీద నిలసతుంది. మీరు నిజంగా ధనయిలు అట్టి విలువైన సందేశ్లతో ధైర్యం

కల్గించారు. అంతేకాదు. 1 యోహాను 5:19, ఎఫెసి 6:12

లోకనాధులతో పోరాడాలి. పసైతానును ప్రతిరోజూ సర్వాంగ కవచాన్ని ధరించి

ఎదరించాలి. సతపఘను (ప్రార్థన). క్రీస్తు ప్రార్థనలలో ''తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరికి

తెలియదు గనుక వీరిని క్షమించు—— అన్న వాటలో నిజంగా తెలియదా? ఒక కోణంలో

ఆలోచిసేత అన్ని తెలసు. ఆధాయాత్మకంగా ఆలోచిసేత, దేవుని రాజ్యం, ఆయన సుబోధల

సారాంశం తెలియక, క్రీస్తు ప్రేమను అనుభవించక, నిత్యశికష్ వివరాలు గ్రహించక, దీనతతో

దేవుని ఆపశయిసేత తగిన ప్రతిఫలము విలువలు అనుభవం లేక, దుష�టలుగా పపవర్తించారు.

కొండ్రమీద ప్రసంగాలలో క్రీస్తు

తన రాజ్యం యొక్క రూపు రేఖలు బయలుపర్చారు. రాజ్య వార్సుల లక్షణాలు,

వ్యతిరేఖులు చేయు హింస చూపారు. కన్నీరు వెనుక అత్తరు వాసనగల సువాసనగల

అనుభవాలకై నిరీక్షించాలని ఆదేశించారు.

క్రీస్తు రాజ్యంలో విమాచింపబడినవారు ఎంత రెచ్చిగొట్టినా తిరుగబడ్రర్ని

గ్రహించాలి. తన్ను బాధించుచున్న లోకము కల్గియున్న ఆత్మకు భిన్నవెన� ఆ ఆత్మ క్రైస్తవుడు

కల్గియున్నాడు. ఆత్మ విషయమై దీనులంటే పహాప� 11 అధ్యాయంలో సాక్షి సమూహాన్ని

అనసరించినవారే. వారందరి అనుభవాలు పరీక్షిసేత, కొందరు యాతన పెటటబడ్డారు.

తిరసాకరం, కొరడాదెబ్బలు, బంధకాలు, జైలు అనుభవించారు. రాళుతో కొటటబడ్డారు.

ర్రంములతో కోయబడ్డారు. శోధించబడి ఖడ్రింతో చంపబడ్డారు. గొఱ్ఱె], వేక చర్మాలు

ధరించి, దరపదులుగా పశమపడి అడవులలో, కొండ్రలలో గుహాలలో సొరంగములలో

తిరుగాడుచూ సంచరించిరి. ఆత్మలో దీనతవవుతో అహాంకారులకు వ్యతిరేకమే.

పరగహాం స్టమన్ గారి కుటుంబవు కనికరము గలవారు. హృదయ శుది�గలవారు,

సమాధానపర్చు వారు, పరలోకాన్ని ఈ భూమిపై చూపించే దేవుని పిల్లలు. వారు దేవుని

దేవషమునకు బలై, దేవుని ప్రేమించే వారి జీవితాశయాల్ని గ్రహించలేక, అవానుష్యంగా

సజీవ దహనం గావించిన కిరాతక పూరిత హింస, కేవలం పసైతాను ప్రేరణయే. మత్తయి

5:10,12. పూర్వమందు ప్రమకతలను కూడా హింసించారని రూ కుటుంబానికి బాగా

తెలసు. యోహాను 15:20.

లోకం నన్ను హింసిసేత విమ్ములను కూడా హింసిస్తారు. నా వాట రగైకొంటే మీ

వాటలు వింటారని క్రీస్తు తెలాపరు. యోహాను 16:33

లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకాన్ని

జయించాను. శ్రమలో, దేవషంలో, బాధలో, మరణంలో, ప్రతి క్రైస్తవుడు ధైర్యాన్ని సంతోశాన్ని

కనుపర్చాలి. అనే భావంతో ఎసేతరు, పరగహాం గారి ఏరైక పుత్రిక స్మగ్రంగా గ్రహించింది.

బాల్యంలోనే సృషిటకర్తను స్మరణకు తెచ్చుకుంది.

''దేవుని కొరకు స్వకీయులను దారం చేసుకుంటే పరలోకంలో వేలుంటుంది అని

గ్రహించింది.

''దేవుని కొరకు చనిపోవడానికి నా తంపడి యోగయుగా ఎంచబడినందుకు

గరివస్తున్నాను.—— అవూల్య అమృత వాక్యాన్ని తన తంపడి, పపియత్మ సోదరుల మృతదేహాల

చెంత పలికంది. అవి అదభుత వాకుకలే. యీ సజీవదహానం పుస్తక సమీకష్, క్రైస్తవ విశ్వసపు

లోతుల్లో సాగిపోవుటకును, వీరు రూ దేశ్నికి అభాగయిలైన కుష�టరోగులపట్ల త్యాగపూరిత

అవూల్య పరిచర్యను వారి అంకిత భావంతో దేవుని చితాతన్ని గ్రహించిన తీరు గ్రహించాలనే

ఆకాంక్ష. ప్రతి విశ్వసియొకక్ మనసాసక్షి వారిని సరియైన గొప్ప కార్యాలు తలపెట్టి, చేయు

కృపనివ్వాలనేది దేవుని ఆశయం.

''నిన్ను పిలిచిన పిలుపుకు నమ్మకము కల్గియుండువు. ''మళ్ళీ పొవ్ము—— ''వల

5వేయువు—— అనే శోధనలకు భయము హింసలకు లోంగవదుద——

యివే, గ్లాడిస్ సటయిన్ వాకుకలు. గ్లాడిస్ గొప్ప సందేశ్న్ని రుచుటకు, భర్త,

బిడ్డల మరణాన్ని నిబ్బరంగా తట్టుకున్న విధము ఆత్మీయ పరిపకవ్తకు పునాది.

�ఆవె బాల్యం, ఆమె సేవకై పిలుపు

తీ

గ్లాడిస్ జన్మం ఆక్సేటలియా. ఆమె 1964 సం��లో ప్లిండడ్స కాంగి గేషనల్ చర్చిలో

6

6

కల్ విలి�స� వాక్య పరిచర్యదావరా తన 13వ సం��లో క్రీస్తును సవంత రక్షకునిగా స్వకరించింది.

పబదరన్ అపసం�్ల, కాగా విద్యాభ్యాసవు నర్స క్టెని�ంగ� వాత్రమే. అందరూ అసహ్యించుకునే

అంటరానివారిగానున్న కుష�టవారిపై క్రీస్తు ప్రేమ ఆమెను ఆకర్షించి అయోగయిలకు సేవ

చేయుటలో తరీపదు పొందింది. అంతరా�తీయముగానున్న సేవ సంస్థలో పనిచేయుటదావరా

వివిధ దేశ్లతో అనుబంధమేరపడి భార్త దేశ్న్ని దర్శించే అవకాశం కల్గింది. ఆ కాలంలోనే

పరగహాం గారితో పరిచయము, ప్రభువు తన భాగసావవిని మన దేశంలో భార్త దేశంలోనే

కలసుకోగల భాగ్యాన్నిచ్చారు. పరగహం ఆక్సేటలియా నుండి ఇండియాకు విష్నెరీగా వచ్చిన

సేవకుడు. వారిద్దరి నివాసాలు 30 కి��వీు దారవెన�ా కలసుకోలేని అనుభవవెన�ా, దేవుని

దివ్య ప్రణాళికలో ఏకవాయ్యరు. క్రైస్తవ నాయకుల ప్రార్థనా పఘలితమే.

పరగహాం యెడ్రల భార్యకు గల భావం గొప్ప విష్నెరీ అనియు, మంచి భర్త, మంచి

తంపడి, దయా స్వభావి, మృదుశ్లి, దైవ కార్యాలపట్ల ఆసక్తిగలవాడని, బిడ్డల ప్రేమ

కొరకు ప్రత్యేక సమయాన్ని వినియోగించేవాడని తెలిసింది. వారిద్దరి వివాహ జీవితకాలవు

16 సం�� వాత్రమే. సామెతలు 31 లో వివరాలన్ని గ్లాడిస్ ధన్యజీవిగా పొగడ్రతలకు అరు�రాలు.

వీరిద్దరి విశ్వస లకష్యణం, గరి ఒక్కటే. ఆత్మల సంపాదన, క్రీస్తు ప్రేమ

క్రియారూపంగా అభాగయిల సేవలో వారి యిశాటలు ఒక్కటే వయూర్ భంజ్ కుష�టరోగ

కేందం నుండి శ్రీమతి గ్లాడిస్ జాన్ సటయిన్స వ్రాసిన కొన్నివాటలు ఎంత పశ�షటవెన�వి.

''జనవరి 14 లేదా, అనగా భర్త మరణం జనవరి 22 లో సంబభవానికి వుందు ఆమెను

వానసికంగా శ్రమకు దేవుడే సంసిద్ధం చేసారు.

ఒకరోజు పరగహవు గారి భార్య స్వయానుభవం :

నేను ఉదయకాల ధ్యానవాలికలో యేసే ఆశయము, నా శక్తి, కటిక చీకటిలో

వెలుగు నిచ్చువాడు. ఈ నా జీవితము ఆయనదే. క్రీసేత నా మంచి కాపరి. నాకు దేనికి

కొదువలేదు. నా ప్రభువు నాతో ఉన్నాడు. గాడాంధకారపు లోయలో సంచరించినను ఏ

అపాయానికి భయపడను. నేను ఎవరినీ దేవషించను భార్త దేశంలో ప్రతి వ్యక్తి క్రీస్తు

తనను ప్రేమిస్తున్నాడ్రనే సత్యం తెలిసికోవాలి. ఆయనను నవ్మాలి. దేవశాన్ని కాల్చి ప్రేమ

జావల రగిలించాలి. క్రీస్తు ప్రేమ జావల అంతటా జవలింపజేయాలి.

ఈ వివరాలదావరా అందరా నా భర్త చరిపత తెలిసికోగలరని, మనమంతా ఆయన

కొర్రై జీవిస్తూ, సేవిస్తూ, సేవను పున పపతిష్ట చేసుకొనుటకు సవాలుకావాలి. క్రీస్తు ప్రేమ,

దయ పరిచర్యలు చేయుటకు సేవకులు లేవాలి. వుందుకు రావాలి. మనవు క్రీస్తు పట్ల

గల ప్రేమను కొలిచేది తోటి వారికి చేయు సేవయే. గనుక అట్టి సేవలో సంతోషము

సమాధానంతో జీవించాలని నా ప్రార్థన—— భక్తిగల భర్తకు తగిన భార్యగా క్రీస్తు ప్రేమను

సంపూర్ణింగా ఆకళింపు చేసికున్న ధన్య మహిళ్గా ఎందరో అభినందనలందుకున్న ఆదర్శ

మహిళ్ గొప్ప విశ్వసులుగానున్న విష్నెరీ హాతసాకషుల జీవితాలు, సావాన్య క్రైస్తవునికి

ఉతేతజపర్చి క్రీస్తుపై అపార ప్రేమ పెంపొందేలా సహకరిస్తుంది. హతసాక్షిగా క్రీస్తురకై జీవితాన్ని

మౌనంగా పరగహవు గారు సజీవ దహానవై తన బిడ్డలను హత్తుకొని పరలోకాన్ని చేరిన

గొప్ప సాక్షి జీవితం అభినందనీయం.

పరగహవు గారి బాలయము - సేవ :

పరగహవు తల్లిదండ్రుల పేర్లు విలియవు, ఎలిజెబత్లు పరగహాం గారు భక్తిగలవారు

గనుక వీరి ప్రభావము తన కువారని తాకింది. పపధమంలో తంపడి పతాగుబోతయినా

చర్చికి వచ్చేవాడు. విశ్వసిగానే ఉన్నాడు. కువారుని ప్రేమించేవాడు. ఆ క్పసటలియాలో

కీవన్సలండులో పావుసఉడ్ అనే ప్రాంతం అతని జన్మస్థలవు. తన పదవ యేట సువార్త

కూటంలో దైవ పిలుపును గురించిన సందేశ్లు అతనికి ఇష్టంగా ఉండేవి. ఒకరోజు గొప్ప

ప్రసంగీకుడైన అలాన్ కన్నింగ� వారి ప్రసంగము విని, తల్ల నేర్పిన ఆత్మీయ జ్ఞానంతో ఆ

వాటలు పశద్ధతో ఆలకించి క్రీస్తును విశ్వసించిన వారికి నాశనవు లేదు. నిత్య జీవం

కలదని బాల్యంతోనే నవ్మాడు ఆ తర్వాత పపెసిబిటేరియన్ చర్చిలో తన జీవితాన్ని

సమర్పించుకున్నాడు. బాపిటస్టు చర్చిలో బాప్తస్మం తీసికొని విశ్వసంలో నిలకడ్గా ఉండి

ముదటి సారిగా మిషనెరీ పిలుపు తన జీవితంలో వుఖ్యమని గ్రహించాడు. దేవుని సంపూర్ణి

చితతం గ్రహించాలని తలంచి కనిపెట్టి ప్రార్థించసాగాడు.

హిందా దేశంలో ఒరిసాసలో గల మయూర్ భంజ్ తో విష్నెరీ స్త్రీ, అక్కడ పనిచేయు

కుష�టరోగుల ఫోటోలు పరిచర్య పస్లైడుస దావరా చూపించింది. వారిలో జోషియా అనే కుష�టరోగి

కొండ్ర జాతివాని కళులో మరణభయం అతనిని వెన్నంటి భారంతో ప్రార్థించసాగాడు.

వారుకసువార్తలో కుష�టరోగులను గురించి చదివి కన్నీరు కార్చాడు. ఎందరో వైద్య

సదుపాయంలేక నిత్యతవం చేరకనే మరణిస్తారని భావం. పరగహాం గార్ని తీపవంగా బాధించింది.

వారుక 35:42

యేసు కుష�టరోగితో సంభాషణ నా కిష్టవే నీవు శుదు�డవు కవ్ము—— ఈ వాటల

దావరా దేవుని పిలుపునందుకొని తనగత జీవిత ఉద్యోగాన్ని విర్మించుకొని దేవుని సేవించుట

ఉత్తమ సేవగా ఎంచుకున్నాడు.

పరగహాం గారిక బంధువుల దావరా ఆటంకాలెదురయయాయి. చిన్నాన్నకు కొడుకులు

లేనందున, పెద్ద ఉద్యోగం ఎరచూపి ఆ దేశంలో ఉండవుని ప్రాధేయపడ్డాడు. ఈ శోధనలన్నీ

5జయించి రాజు బిడ్డ రాజకార్యాలే చేయగలడని గ్రహించాడు. పరగహవు గారిక పరిచయమయిన

ఒరిసాస మిషనెరీ వేరా స్టమనసు పరిచయం చేసిన కోయువాడు సంతాను సతపలి. వీరి

�జన్మదినాలు ఒకరోజు జనం 18, 1941. 8 సంవత్సరాలుగా వీరు కలం స్నేహం చేపట్టి

�ఎన్నో కబుర్లు పంచుకొనేవారు. పరగహాం గారికి 1965 సం�� జనవరి నాటికి 24 సం��

తీ

నిండాయి. బైబిలు స్టడీ 2 సం�� కోర్సు పూరతయింది.

7

61965 సం�� జనవరిలో భార్త దేశం చేరాడు. బిచ్చిగాళ్ళు వీధుల్లో పండుకొనుట

ఆశచ్యపడ్డాడు. పరగహాం గారి పట్టుదల సేవా దృకప్ధం సమరపణ చెరగనిదని సంతాల్

చెపూత ఉంటాడు. ఐదు మంది చేసే పని ఒక్కడే చేస్తాడు. చుటాట చేరిన వారి ఆత్మీయ

�కటిరకై విలపించేవాడు. ఆ ప్రాంతాలలో అనాగరీకులు వానవుల్ని బలిగా యివవడం,

భూత వైదయిలు, దురాత్మల నుండి విడుదలై కడ్�ుకాల్చి నొసటిపై ఉదర భాగంలో వాతలు

కాల్చుట చూచి చాలా దు��ంచేవాడు. క్రొత్త వంతెనలు నిరి�ంచే సమయంలో నరబలిగా

వానవుని చంపి పునాదుల్లో పాతిపెటేట వారు.

పరగహాం గొప్ప విశ్వసవేమనగా ఎంత చీకటి శకుతల పనులనైనా దేవుని వెలుగు

పారపదోలగలదు. వానవుల సమస్యలు పరిషకరించేది యేసే. సమస్యకు పరిశాకరానికి

మద్య ఉండేది కేవలం ప్రార్థన. ఏ వానవుడు మరొక పపాణిని వార్చిలేడు. కుష�టరోగి

స్వస్థతకు మతమార్పిడ�కి చాలా వ్యత్యాసముంది అని భావించేవాడు. పరగహాం గారి

అభిపపాయాలలో నిజమైన వారుమనససు నోటి వాటలతో కాదు. అది వివాహాబంధం

వంటిది. హృదయము, మనససు, చిత్తము సంపూర్ణింగా వారాలి. అది వానవ శక్తికి

అతీతమెన� వూలవు నుండే రకష్ణానుభవవు సంబభవిస్తుంది.

పరగహాంగారు ఎప్పుడూ ఎవరినీ క్రైస్తవునిగా వార్చుటకు వసతువులు ధనాన్ని

ఉపయోగించలేదు. పేల నుండి డబ్బు తీసికొనేవాడు కాదు. చేతలు, వాటలు ఒకేలా

ఉండేవి. అతని జీవితం తెరిచిన పుస్తకంలా స్పష్టంగా గాజులాగా ఉండేది. మత వార్పిడ�

అనే నిందదవేసి ఆ నెపంతో ఘోర మరణానికి సజీవ దహనం చేసి అగ్నిజావలలకు అవాయక

పపాణుల్ని బలితీసికొన్నారు. ఎంత దారుణం! ఎంతటి హింస! ఎంత అవానుష్ చర్య! వీరి

జీవితాలు సమసిపోయిన తీరు చదివిన వార్త పపపంచాల్ని తీపవంగా కదలించి కన్నీటిమయం

చేసింది. పరగహాం గారు క్రీస్తు మరణవుతో పాలివాడ్రయయాడు. సతపఘను సోదరుడ్రయయాడు.

క్రీస్తును దేవషించిన వారర సతపఘను మరణం సమ్మతించారు. అట్లే ధర్మ శ్క్స్తాన్ని

వఅతిక్రమించాడ్రని, దైవ దాషణ చేసాడని, దాషకుడని, వంచకుడని నిందలు మాపి

క్రీస్తును సిలువ కకికంచారు.

పరగహాం గారు గ్లాడిస్ వారిద్దరూ విష్నెరీసేవ దావరా ఇండియాలో కలసికోగా

1983 ఆగసుట 6వ తేది వివాహం చేసుకున్నారు. భార్య గ్లాడిస్ భర్తను పపశంసించేది.

''పరగహాంను బట్టి దేవునికి వందనసుథరాలను. అంతే సమానంగా గొప్ప భర్త, గొప్ప తంపడి.

ప్రతి విషయంలో సతుతించేవాడు. ఆనందంగా ప్రశాంతంగా వెలిగేవాడు. డబ్బభకై ఎవరినీ

యాచించే వాడు కాడు.

వేము విశ్వసంతో దైవ పరిచర్యలో ఏకమనసుకలం. వారి సంతానం వుగ్గురిలో

ఎసేతరు 1985 నవంబరు 7న జన్మించింది. ఫిలిప్పు పరగహం 1988 మార్చి 11న జన్మించాడు.

తిమోతి 1992లో జన్మించాడు. ఉదకమండ్రలం (ఊటి) పహాపబోనులో వారిని విద్యకై పంపారు.

వారు పసలవులకు తల్లిదండ్రుల దగిర ఒరిసాసకు వచ్చేవారు. వీరి వుగ్గురు బిడ్డలు దేవునిని,

తోటి వారిని ప్రేమించేవారు. వీరికి పాటలంటే కడు ప్రీతి. చిన్నవాడు 6 సం��ల వయససులోనే

పాటలు వ్రాసి పాడేవాడు. ఫిలిపపుది మిషనరీ హృదయం. అందరినీ ప్రేమించేవాడు.

అభాగయిలను అనారోగ్యంగలవారిని ప్రత్యేక పశద్ధతో చూచేవాడు. ప్నేహితులు గాయపడిన

వేళ్ నేరపరివలె కట్లు కట్టి ప్రధమ చికిత్స చేసేవాడు. కుష�టరోగులు పరిచర్యలో

సహకరించేవాడు. మీటింగులకు కుర్చీలు వేసేవాడు.

చిన్నవాడి పాటలో ఒక భాగం :

''మహిమగల పరలోక ఆస్నుడా

నేను, దేవుడ్రవైన నిన్ను ప్రేమిస్తున్నాను

నీవు నన్ను ప్రేమించు

యేసు ఎన్నడ్రా చావు

నేను ఎన్నడ్రా చావను

నేను పరలోకం చేరినప్పుడు

యేసు నా రక్షకుడు

ప్రభువా, నా దేవా, శక్తిగల దేవా

నేను నిన్ను ప్రేమిస్తున్నాను.——

మహిమగల పరలోకాస్నుడిగా నున్న దేవుడిని, ఆ పసిబాలుడు ఎంతగానో

ప్రేమించాడ్రని, పరలోకం చేరినప్పుడు ఆయనే రక్షకుడని నవ్మాడు. ఆ పసిబాలుడు నిజంగానే

6 సంవత్సరాల ప్రాయంలో లోకంలో ఏమీ అనుబభవించకనే ఆ ప్రభుని చెంతకు చేరాడు.

1997 సం�� కుటుంబమంతా కలిసి ఆక్సేటలియా చూడాలని వెళ్ళారు. సవలపకాలంలోనే

బిడ్డలందరికీ తిరిగి ఒరిసాసలో గృహంలో సవంత గృహామని తిరిగి ఆ ఇల్లు చేరాకనే

స్థిమితపడ్డారు. పరగహాం గారి చివరి రాత్రి, ఆ తర్వాత రోజు జనవరి 22, 1999 రాత్రి 12

గం��ల సమయంలో సంతా�యు అనేకులు డభాంగీ నృత్యం చేయసాగారు. అసలు చీకటి

రాత్రి సజీవ దహనం జరిగిన కాళ్ రాత్రి జనవరి 22, 1990 రాత్రి 11 గం�� వేళ్, జమద్

వార్ నుండి ధారాసింగ� అనే దుషటవ్యక్తి, హాంతకుని పేరు ర�ంద పాల్ సింగ్ ఈ పాతకానికి

నాయకత్వంతో ఒక గుంపు బయలుదేరింది. ఆ హాంతకుని నేర్సతునిగా 9 సంవత్సరాలుగా

5పేరు నవెాదు చేసారు. పోలీసు శ్ఖకు సుపరిచితుడు. కొన్ని తెగలు అతనికి అండగా

నిలిచాయి. అతనే చివరిలో నేర్సతునిగా ఒప్పుకున్నాడు.

�అవుట్ లుక్ అనే పత్రికకు వారతలు సంపాదించిన స�తిక్ బిసావస� చెపిపన వివరాలను

�బట్టి, ఒక మనోహర్ పూర్ గ్రామస్తునికి తానే సటయిన్సను చంపానని సింగ్ చెపిపనట్లుంది.

తీ

ఇదంతా ఒక కుట్ అన్నట్లు ్రేరొకన్నారు. పొలాలనుండి లారీఠలతో, త్రిశ�లాలలతో పరుగున

8

6ఆ పపదేశ్నికి చేరారు. వారు గురి చూచింది వ్యాన్ వాత్రమే. గట్టిగా అరవం ముదలు

పెటాటరు. చేతిలోని గొడ్రులితో వ్యాన్ టెర�్లు గాలి తీసారు. కిటికీలు పగుల గొటాటరు.

వారినంతా పారిపోకుండా చూచారు. పరగహాం గార్ని ఇద్దరి బిడ్డలను దారుణంగా కొటాటరు.

త్రిశ�లాలతో పొడవబడ్డారు. వ్యాన్ క్రింద ఎండు గడిుపెట్టి నిప్పు పెటాటరు.

పరగహాం గారు యిద్దరి బిడ్డలను కౌగలించి పట్టుకున్నారు. గుండెల్లో దాచుకొని

గసగసలు చెపిప ధైర్యం కలేిలా తప్పక ప్రార్థించి ఉండే ఉంటారు. క్రీస్తు శ్రమలకు

అరు�డని ఆయనకు పూర్తిగా తెలసు. ఆయన పెదవులపై ఉచ్చిరించిన ఒకే విలువైన

ఘనమైన నామమము ''యేసు క్రీస్తు—— వాత్రమే. హంతకులు వుగ్గురి మరణాన్ని కళాురా

చూచారు.

ఆ మంటల్ని ఆపాలని కొందరు ప్రయత్నించగా, వారిని బదిరించారు. రూ

అనుభవానికి వుందు జరిగిన వివరాలు మరొక ప్నేహితుడు తెలాపడు.

''ఆ రాత్రి 9 గం��ల సంయంలో రాత్రి భోజనం వుగించారు. రాత్రి 9.45 ని��

గిల్బర్ట అనే విదే�యుడు కూడా ఉన్నాడు. గుడిపసలలో పడుకున్నాడు. వీరు వ్యాను ప్రాంతానికి

200 వీు�� దారంలోనే ఉన్నారు. అర్థరాత్రి కేకలు వినిపంచాయి. తలుపులు బాదారు. 50

లేదా 60 మంది, మండుచున్న కాగడాలు చేతిలో పట్టుకొని వున్నారు. చంపండి, చంపండి,

జిందాబాద్ అంటా అరిచారు. పరగహవు గారు యిద్దరు బిడ్డలు నిర్థాకిషణ్యంగా బాధింపబడ్డారు.

1 గం�� తర్వాత అందరూ దారమయయారు. రాలియా నారన్ నాయకతవంలో పసైకిళుపై

ట్రా గుర్ వుండలోని పోలీసు సేటషనుకు ఈ వార్త అందించుటకై మనుష్యులను పంపారు.

అది మనోహర్ పూర్కు 18 మైళ్ళు వాత్రమే. దీనికి ప్రత్యక్ష సాక్షి పరగహాం గారి పడైవర్

హాస్థా. గత 20 సంవత్సరాలుగా పసటయిన్కు తోటి పనివాడు. అతనే వుంటారుపటకు

ప్రయత్నించగా అతన్ని తరిమివేశ్రు. హాస్థా తల్ల దండ్రులు కుష�ట రోగులు. వారిని ప్రేమతో

చూచి వ్యాధి నివారణ చేసినందుకు కృతజ్ఞతగా ఉండేవాడు. తన తల్ల దండ్రులను

సంరక్షించిన వార్ని కాపాడుకోలేనందుకు చాలా దు�ఖపడ్డాడు. ''నన్ను కూడా వారు బిడ్డలారగ

చూసేవారు. నా పిల్లలు వారి పిల్లలు స్రాథగా ఆడుకొనేవారు. పసిపిల్లలను

పొటటనబట్టుకున్నారని—— బిగిరగా ఏడ్చాడు.

అంత �భబభత్సంలో కూడా ఆ గ్రామస్తుల్లో వింత కాంతి ఆకాశంనుండి తిన్నగా

వ్యాన్ వెనుక ఉన్న స్థలంలో పపసరించుట చూచామని సాక్ష్యమిచ్చారు. ఈ వార్త తెలిసిన

గ్లాడిస్ ''నా భర్త, నా పిల్లలు నా దేవునిచేత, దాతల సమూహం చేత బలవు

పొందియుంటారనేది వువ్మాటికి నిజం.—— అని కన్నీటితో సతుతించారు.

యోహాను 16:33, లోకంలో మీకు శ్రమకలుిను లోకాన్ని జయించాను. ధైర్యం

తెచ్చుకోవాలని క్రీస్తు నేరాపరు. గ్లాడిస్ తన కువారెత యీ ఘోరమైన శోకాన్ని గుండెల్లో

యివుడ్ర్చుకొని ధైర్యంగా నిలిచారు.

చైనీయులు నమ్మకాన్ని బట్టి తమ కున్న బిడ్డలకన్న అధిక సంవత్సరాలు పబతికిన

తల్ల దండ్రుల బాధను మించిన బాధలేదంటారు. తన భర్త, తన కొడుకులు యికలేరన్న

బాధ తన విశ్వస జీవితానికి విషమ పరీకష్యే. పరగహాం అన్నయ్య గుండెల్ని పిండే బాధతో

కృంగిపోయాడు. ఆయన పలికిన వాటల్లో ''హాంతకులకు సిగ్గు కలుగునట్లు వీరిపై

పగతీర్చుకోరాదు.—— అన్నాడు.

క్రైస్తవులు క్రియను బట్టియే కాక ప్రతి క్రియలను బట్టి తెలియబడ్రతారన్న వాట

నిజవే. ఈ ప్రపంచానికి పసటయిన్స యింటివారు నిజమైన క్రైస్తవ విశ్వసుల సాకషమెట్లుండాలో

లోకానికి ప్రదర్శించారు. రెండు రకాల సాకషులను చూడగలవు. త్యాగం చేసిన హాతసాకషులు

పరగహాం వారి యిద్దరు బిడ్డలు కాగా, పరగహం భార్య గ్లాడిస్ ఆమె కువారెత ఎసేతరు, యిద్దరూ

కఠిన శ్రమలో శపతువులపై చూపిన కషము. తోటి కుష�టరోగుల పరిచర్యలో అంకితమగు

త్యాగం మరువరానిది.

↑ పైకి / Back to top