Chapter 7 of 8

సాక్ష్యాలు 51–55

నా కాలేజి జీవితం :

ఇంటర్మీడియట్లో చేరాను. కాలేజ్ సాటడెంట్నయ్యాను. తెలుగు భాషలో పపావీణ్యం సంపాదించి చిన్న చిన్న కవితలు వ్రాయడం మొదలుపెట్టాను. వా కాలేజ్లోని విద్యార్థిని విద్యారు�లందరికీ, లెకచ్ర్లందరికీ అభివానపాపతుణ్ణియయాను. ప్రేమికులు వచ్చి వారి అవసరాలకు తగినటుటగా నాతో కవితలు వ్రాయించుకొని వెళ్తూ అందరినీ సంతోషపరిచే అపర్బాుందవునిలా, ఒక హారోలా నన్ను ఆరాధించేవారు. చదువులో కూడా వుందంజలో ఉండేవాణ్ణి కాబట్టి కొంతమంది అవ్మాయిలు నాతో చనువుగా వాట్లాడుతా ఉండే వారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ కలాపాలు జరిపించేవాణ్ణి. పపత్యకషంగా ఆరోగ్యాన్ని దెబ్బకొటేట సిగరెట్లు, పతాగుడులాంటి వ్యసనాలకు దారంగా ఉన్నా, కామవికారపు ఆలోచనలతో నా మనసంతా చెడిపోయింది. పైకి చాలా మంచివాడిలా నటించేవాణ్ణి. కాని నా అంతరంగంలో నేనెంత అసహ్యకర్మెన� వ్యక్తినో నాకు తెలసు.

నా భక్తి జీవితం :

వయససులో ఎదిగేకొదీద నాలో దేవతా భక్తి పెరుగుతా వచ్చింది. ఎందుకో నాకు తెలియదు గాని యేసుక్రీస్తు పైనా, క్రైస్తవుల పైనా విపరీతమైన దేవషం కూడా నాలో పెరుగుతా వచ్చింది. బహుశ్ నేను అనసరిస్తున్న హైందవ మతంపై నాకున్న అధికమైన ప్రేమ, క్రైస్తవ్యాన్ని, దానికి చెందిన మనుష�లను దేవషించేలా చేసిందేమా. ఎవరైనా స్త్రీలు యేసు ప్రభువును నవ్ముకొని, బోట్టు లేకుండా, ఆభరణాలు లేకుండా నాకు కనిపిసేత, నాకు చాలా కోపం వచ్చేది. అలాంటివాళుంటే నాకు చాలా మంటగా ఉండేది. నా సాటి విద్యారు�ల్లో ఎవరైనా క్రైస్తవులని నాకు తెలిసేత వాళును పురుగుల్లా చాస్తుండేవాణ్ణి. వీళ్ళు వా మతాన్ని, వా సాంపపదాయాలను మంటగలిపప మనుషులు అని తిట్టుకునేవాణ్ణి. వాళును చాలా ఘోరంగా వెకికరిస్తూ, ఏడిపిస్తూ ఉండేవాణ్ణి. నా ప్నేహితులు నాతో కలిసి నవువతా ఉంటే ఆ క్రైస్తవ విద్యార్థులు చాలా సిగ్గుపడుతూ వాకు దారంగా మళిుపోయేవారు. ఎవరైనా నాతో యేసుక్రీస్తు గురించి వాదించి వాట్లాడడానికి వచ్చినా వాళ్ళు నా తెలివితేటల వుందు నిలబడలేకపోయేవారు. నేను బాగా చదివే విద్యార్థిని కాబట్టి కాలేజ్ లెకచ్ర్లు కూడా నన్నే స్పోర్ట చేస్తుండేవారు.

నాకిష్టం లేని విషయం :

నాకు వింతగా అనిపించిన ఒక విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. అదేమిటంటే నేను పపయాణాల్లో ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట, ఏదో గోడ్ర మీద గాని,

198

వాహనం మీద గానీ వ్రాయబడి ఉన్న ఒక బైబిల్ వాక్యం తరచగా నా కళులో పడేది.

''యేసు చెప్పేను – నేనే సత్యము, నేనే జీవవు, నేను వారివు. నా దావరానే తప్ప

ఎవరును తంపడి యొద్దకు చేరలేరు.—— ఈ వాటలు నన్ను ఇలా వెంటాడుతున్నాయేమిటి?

అని ఆశ్చిర్యపోయేవాణ్ణి. దాంతోబాటు ఆ బైబిల్ వాక్యం చదివే ప్రతిసారి నాలో కోపం

ఇంకా పెరిగిపోయేది. ఏంటి ''నేనే—— అంటాడేమిటి? నేను కూడా ఒక దేవుణ్ణి అని

అంటే పోనీలే, వాకున్న వుపైప వూడు కోట్ల దేవతల్ల ఈయన ఒకడు అని ఊరుకోవచ్చు.

అంతేగాని, నేనే దేవుణ్ణి, వా దావరా తప్ప ఎవరూ సవరాన్ని చేరలేరు అంటాడేమిటి?

అని నాలో నేనే చిరాకుపడేవాణ్ణి. ఎలా అయినా సరే ఈ క్రైస్తవులకు బుద్ధి చెపాపలి

అనుకునేవాణ్ణి. చాలా సుళువుగా స్వరానికి చేరర్చి దేవుళ్ళు వా మతంలో చాలామంది

ఉన్నారు. వా పెద్దలు చెపిపనదాని ప్రకారం ఎవరైనా 'నారాయణా— అని పలికితే చాలు,

వాళ్ళు సరాసరి వైకుంఠానికి చేరుకుంటారు. శివరాత్రినాడు ఉపవాసం ఉంటేచాలు,

ఎంత దురా�రుిడైనా సరే, ఎంత దుష�టరాలైనా సరే బోందితోనే రకైలాసానికి చేరిపోగలరు.

అలంటపుడు ఈ క్రీస్తు వాత్రమే స్వరానికి చేర్చిగలిరగ దేవుడు ఎలా అవుతాడు? అని

అనుకునేవాణ్ణి. ఈ ఆలోచనలతో రోజురోజుకూ యేసు ప్రభువు అంటే దేవషం పెరిగిపోయి

ఆ పేరు వినబడితేచాలా, నాలో భయంకరమైన కోపం తన్నుకొచ్చేది. వా వీధుల్లో

గాని, వా ఊళోు ఎక్కడైనా గానీ క్రైస్తవ సరభలు జరగడం చూసినపుడు నాలో ఎకక్డలేని

వ్యతిరేక భావం కలిగి ఆ స్థలానికి వె�ు ఆ సరభలను ఆటంకపర్చాలనుకునేవాణ్ణి. అకక్డికళిు

కూర్చుని ప్రజలు పాస్టరుగారి వాటల మీద దృషిట నిలపకుండా ఉండేలా ఏదో అల్లరి

చేస్తూ ఉండేవాణ్ణి. వెనుక కూర్చుని నా చుటాట ఉన్నవారు వినేలా ఎగతాళి వాటలు

పలుకుతా ఉండేవాణ్ణి. ప్రజలు ఆ మటలు వింటే వారిపోతారు కాబట్టి వారిని

విననివవకూడ్రదని వాళుమీద చిన్న చిన్న రాళ్ళు విసరుతా ఉండేవాణ్ణి. అక్కడ కూర్చున్నంత

సేపూ నా మనసులో విపరీతమైన ఆలోచనలు వస్తుండేవి. ఒకవేళ్ ఆ వాట్లాడే

పాస్టర్గారు వా యేసు ప్రభువు జీవంగల దేవుడు అని చెబుతుంటే మళ్ళీ కత్తితో పొడి

చేసి – మీ దేవుడు జీవం గల దేవుడైతే పబతికించుకోమనండి అని చెపాపలనుకునేవాణ్ణి.

నాలో ఒక కోరిక :

నాకో తీవ్రమైన కోరిక ఉండేది. అదేమిటంటే, ఎవరైనా ఒక పాస్టర్ ఒంటరిగా

దొరికితే అతణ్ణి పట్టుకొని బభయపెట్టి, �వాట్లు పెట్టి అతడు ఎప్పటికీ మ�ు బైబిల్ పట్టుకో

కుండా చేయాలని. యేసు ప్రభువు గురించి చెప్పకుండా చేయాలని ఉండేది. గానీ

అలాంటి అవకాశం నాకపపుడ్రా దొరకలేదు. దానికితోడు వయసునుబట్టి చూసేత నేను

ఆ పాస్టర్లకంటే చాలా చిన్నవాణ్ణి. కాబట్టి నాకు ధైర్యం సరిపోయేది కాదు. అయినా

199 ఎప్పటికైనా నేను నా వాక్చాితుర్యంతో ఒక పాస్టర్ను రగలిచి అతడు నా కాళుమీదపడేలా చేస్తాను అనే దృడభ్ర నిశ్చియంతో సరైన సమయం కోసం, అవకాశం కోసం అనేవషిస్తూ ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి. నేను డిపగీ పాసయిన తరువాత ఒక పపైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను. ఉద్యోగ నిర్వహణలో భాగంగా నేను కరా్ణికట్ మళాులిసవచ్చింది. ఊళ్ళు తిరగడం అంటే చాలా ఇష్టం కాబట్టి దానికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. బంగుళ్�రుకు ఐదు వందల కిలోమీటర్లు దారంలో ఉన్న ధాండే� అనే ఊరుకు వెళ్ళాను. ఆ ఊళోునే బసాటండ్కు ఎదురుగా ఉన్న ఒక లాడి�లో రూవు తీసుకని అందులో ఉండేవాణ్ణి. అక్కడ నుండి ప్రతిరోజూ వా కంపెనీకి వెళ్తూ వా ఆఫ్స్ర్సతో వాట్లాడుతా వాళ్ళు అప్పగించిన పనులు చేస్తుండేవాణ్ణి.

ఒక అవకాశం :

ఒకరోజు ఉదయాన్నే లేచి సబ్బు కొనుకుకందామని లాడి�కి ఎదురుగా ఉన్న బసాటం డులో ఉన్న ఒక పాన్శాపుకు వెళ్ళాను. శాప� దగిర తెలుగు వాటలు వినబడేసరికి ఈ కన్నడ్ర రాక్ష్టంలో తెలుగు వాట్లాడుతున్నదెవరా అంటా ఆసక్తిగా దగిరకళాును. తీరా చాసేసరికి అక్కడ ఒక పాస్టర్గారు తెలుగులో ఆ పాన్శాప� అబ్బాయికి యేసుక్రీస్తు గురించి చెబుతా ఉన్న దృశ్యం కనిపించింది. దాంతో నాకు పిచ్చి కోపం వచ్చింది. వీళ్ళు ఎకక్డబ్బడితే అక్కడ తిరుగుతూ వా పహైాందవ్యాన్ని నాశనం చేస్తున్నారని సణు కుకంటా వెనక్కు తిరిగి రావుకు వచ్చేస్తుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడైనా ఒక పాస్టర్ ఒంటరిగా దొరికితే నా వాక్చాితుర్యంతో వాడి పని పటాటలని, వాడు ఆ బైబిల్ విడిచిపెట్టి నా కాళుమద పడేలా చేయాలని నాలో ఎపపటినుంచో ఉన్న బలమైన కోరిక తీరర గొప్ప అవకాశం ఇదేననిపించింది. వెంటనే వెనుకక్ తిరిగి చాలా కోపంగా ఆ పాస్టర్గారి వద్దకు వెళ్ళాను. 'ఏమండ� మీతో వాట్లాడాలి, ఇలా వస్తారా— అని కోపంగా పిలిచాను. అతణ్ణి చూస్తుంటే పెద్ద తెలివైన వ్యక్తిలా కనిపించలేదు. అతని తెలుగు భాష కూడా వావూలుగానే ఉండబ్బట్టి అతణ్ణి చాలా సుళువుగా ఓడించేయ వచ్చుననుకున్నాను. అతడు నా దగిరకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాడు. అతనితో సంభాషణ ప్రారంభించాను.

పాస్టర్గారితో సంభాషణ :

నేను చాలా కోపంగా అతనితో ఇలా అన్నాను, 'ఏమండ�, మీకేమన్నా బుదుథందా? భారతదేశంలో పుట్టి, భారతీయులుగా పెరుగుతూ మన దేశ మత సాంప్రదాయాలు విడిచిపెట్టి పరాయిదేశం నుండి వచ్చిన ఆ క్రైస్తవ మతం గురించి ఎందుకు బోధిస్తారు? తినడానికి తిండిలేకపోతే ఏదైనా పనిచేసుకుని పబతకాలి గాని ఇలా బైబిల్ చంకలో

200

పెట్టుకుని, ఇంటింటికీ తిరుగుతా అడుకుకతినే వాళులా వార్కూడ్రదు. ఎంత సిగ్గుచేటు!

మన దేశంలో దేవుళ్ళు లేరా? మనకేవెన�ా దేవుళ్ళు కొదువా? మనరకం తకుకవని

పాయి దేవుణ్ణి గురించి బోధిస్తారు? మనకు వుపైపవుడు కోట్ల మంది దేవతలున్నారు.

వాళుంతా ఉండగా మ�ు కొత్త దేవుణ్ణెిందుకు తీసుకొస్తున్నారు? మన ఆచారాలు,

సాంప్రదాయాలు, వీటన్నిటి గురించి మీకు తెలియదా? మన పురాణాలు, ఇతిహాసాల

కంటే గొప్పదా ఆ బైబిల్?— ఇలా ప్రశ్నల వర్షం అతనిమీద కురిపించాను. నా గొంత

తారాస్థాయిలో ఉంది. నా వుఖం మీద కండ్రరాలన్నీ బిగదీసుకున్నాయి. కోపంతో

ఊగిపోతున్నాను. వెంటనే అతడు లేచి నిలబడి మృదువుగా నాతో ఇలా అన్నాడు,

''సహ�దరా, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. కొంచెం ప్రశాంతంగా వాట్లాడు

కుందాం రండి, ఇలా వచ్చి కూర్చోిండి.—— అతని వాటలు చాలా సౌమ్యంగా ఉన్నాయి.

అతడు నా కోపానికి భయపడే ఇలా నెమ్మదిగా వాట్లాడుతున్నాడని అనుకున్నాను.

కాబట్టి అతణ్ణి చాలా తేలికగానే ఓడించేయవచ్చినే అభిప్రాయం నాలో స్థిరపడింది.

ఇలా నేననుకుంటుండగా అతడు నవువతూ ''మన మధ్య గొడవలెందుకండ�, మీర్డిగిన

ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. అయితే మీరు కూడా నా ప్రశ్నలకు స్వ

ధానం చెపాపలి. మీరు సత్యాన్ని తెలసుకోవాలి. మీరు ఎంతో తెలివైనవారిలా కనిపిస్తు

న్నారు. మన సంభాషణ చివర్లో మీరర తెలసుకుంటారు. ఇంతవరకు మీరు చేసిన భక్తి

అసలు బభకేత కాదని—— అని అన్నాడు. ఆ వాటతో నాకింకా కోపం వచ్చింది. ''ఏమిటీ

ఇరవయ్యొకక్ సంవత్సరాలుగా నేను చేస్తున్న భక్తి అసలు బభకేత కాదని తేలుసాతడా ఈయన?

ఈయన అడిగిన ప్రశ్నలకు నేను జవాబే చెపపలేనా? ఏం అడుకుకంటావో అడుకోక

వయయా—— అని మనసులో అనుకుంటా బయటికి వాత్రం వావూలుగా కనబడేందుకు

ప్రయత్నం చేస్తూ, ''మీరేదో పపశ్నలన్నారు కదా, అడగండి చెబుతాను—— అన్నాను. ఆయన

నన్నడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మొత్తం అయిదు. సృషిటని గురించి, పురాణాలు, వినాయక

చవితి పండుగ గురించి సంభాషణ జరిగింది.

నాలో కలిగిన వారుప :

ఆయన చెపిపన ఈ పద్ధతి నాకు నచ్చింది. ఆయన మళిుపోతా క్రొత్త నిబంధన

గ్రంథాన్ని నా చేతిలో పెట్టి ఇది చదవండి అని చెపిప మళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ

గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను. అయితే నాలో ఇంకా చెడ్డ మనసు పోలేదు. ఆ

పాస్టర్ నేను నవ్ముకున్న దేవుళుందరిలోనా చెడును ఎతిత చూపించాడు. కాబట్టి

నేను కూడా ఆయన నవ్ముకున్న యేసుక్రీస్తులోని తప్పులు ఎతిత చూపించాలన్న పట్టుదలతో

ఆ క్రీస్తు వ్యక్తిత్వాన్ని అణువణము గాలిస్తూ చాలా సనిశితంగా చదివాను. అలా చదివిన

201 నేను చాలా ఆశ్చిర్యపోవాలిస వచ్చింది. ఆ యేసుక్రీస్తులో ఎక్కడా ఏ కోశ్నా చిన్న తపపుగాని, లోపంగాని, పొరపాటుగాని, పాపంగానీ లేనే లేవు. ఆయన పుట్టుకతోనే పరిశుదు�డ్రని, ఆయన ఈ లోకంలో జీవించిన జీవితకాలంలో ఏనాడ్రా పాపవే చేయలేదని, పాప మనేదాన్ని ఎరగలేదని, పాపులలో చేరలేదని, మహానీయుడ్రనీ నేను స్పష్టంగా గ్రహిం చాను. నేను చాలా మంచివాణ్ణి. నాలో ఏ పొరపాట్లు లేవు అని అంతవరకు అతిశయి స్తున్న నాకు ఆ గ్రంథం చదవడం దావరా బోధపడిన సత్యం ఏమిటంటే నేను ఘోరాతి ఘోరమైన పాపాతయ్మణ్ణి. నేను పూర్తిగా త్రోవతపిప తిరుగుతా నీచ కార్యాల చేత ఎంతగా పబభష�టణె�్ణిపోయానో ఆ పరిశుద్ధ గ్రందీద వాక్యాల దావరా నాకు అర్థమయింది. నా తలంపులు ద�ర్బాుగ్యవెన�వి. నా దృషిట పూర్తిగా అపవిపతవెన�ది. నా ఊహాలన్నీ చాలా అసహ్యకర్మెన�వి. నేను ఇంతకాలం పైకి భక్తిగా నటిస్తున్నాను గాని, నా అంతరంగంలో ఎంతగానో చెడిపోయి ఉన్నానన్న విషయాలు నిజ దేవుని వాక్యపు వెలుగులో గమనించాను. వెంటనే పశ్చాత్తాపపడి కుమిలి కుమలి ఏడ్చాను. పరిశుద్ధత అంటే ఏమిటో నాకిప్పుడు తెలిసింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, వేరొక దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరని నాకర్థం అయింది. ఇక అపపటినుంచి కొత్త హృదయంతో నిజదేవుడవని వాటలను చదవడం ప్రారంభించాను. అలా చదువుతా చదవుతూ యోహాను 14వ అధ్యాయానికి రాగానే నేను వెదుకుత్న నిధి నాకు దొరికినట్లయింది. నా బాల్యం నుండి ప్రేమతో నన్ను వెదుకుతా ఉన్న ఆ దేవుని ప్రేమ నాకు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో కనబడింది. యేసు చెప్పేను – 'నేనే వారివు, సత్యము, జీవవునైయు న్నాను. నా దావరా తప్ప ఎవడును తంపడియెుదదకు రాలేడు.— ఈ వాటలే కదా ఎన్నోసార్లు చర్చి గోడ్రల మీద, లారీల వెనుక, ఆటో రికషాల వెనుక కనబడుతుండేది. అప్పుడైతే ఆ వాటలుచదివి చిరాకుపడేవాణ్ణి. ఇప్పుడు ఆ వాటల్లోనే నాకు కావలసిన జీవం దొరుకు తున్నది. అవే నాకిప్పుడు గొప్ప వెలుగుగా ఉన్నాయి. నాకిప్పుడు నిజమైన దేవుడు దొరికా డని గొప్ప సంతృపిత కలిగింది.

యేసు ప్రభువులో పాపం లేదు కాబటేట ఆయన పాపులను క్షమించడానికి అరు�డు. ఆయన నా కోసం సిలువ కొయ్యమీద తన పాపరహితవెన� రకాతన్ని చిందించాడు. వానవులందరి పాపాలకు పపాయ�శ్చిత్తం ఆయన జరిగించాడు. 'పపజాప్తి యజ్ఞపశువై భూలోకానికి రావాలని యజురేవదంలో ఉన్న శ్లోక అరాథన్ని ఆయనే నెరవేర్చాడని నేను తెలసుకున్నాను. 'సరవ లోక పాప పరిహారో రకత్ పపోకష్ణమవశ్యం: తద్ రకతం పుణ్యదాన బలియాగం— అన్న వేద శ్లోకాన్ని ఈ ప్రభువే నెరవేర్చాడ్రన్న సత్యం నాకు రూడభిపరచబడింది. నాలో గొప్ప ఆనందం ఉబుకుతా ఉందిపపుడు. ''యేసా, నువేవ నిజమైన దేవుడవు.

202

నువువవాత్రమే నా పాపాల్ని కష్మించగలవాడివి. నువువ వాత్రమే నన్ను వెాకషానికి చేర్చి

గలిరగ మాకష్ పపదాతవు...—— అంటా ప్రభువు సన్నిధిలో మాకరించి ప్రార్ధన చేశ్ను. వెంటనే

నా హృదయం నిండా ఎంతో తేలికగా అనిపించింది. గొప్ప సంతోషం నాలోకి వచ్చింది.

నాకు ఈ అద్భుతమైన సువార్తను అందించిన పాస్టరుగారిని వెదుకుకంటా

పరుగు పరుగున వెళ్ళాను. ఆయనతో నా ఆనందాన్ని పంచుకున్నాను. ''అయయా, నేను

నిజమైన దేవుడు యేసుక్రీసేత అని గ్రహించాను. ఆయనే నా వారిమని తెలసుకున్నాను.

ఆయన నా పాపాలన్నీ కష్మించాడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో వేరర దేవుడే లేడు——

అంటా నా వ్యక్తిగత అనుభవాన్ని పాస్టరుగారితోనా, ఆ ఇంటివారితోనా పంచుకు

న్నాను. వాళ్లంతా ఎంతో సంతోషించారు. ''పరిశుదాథత్మ దేవుడే మిమ్మల్ని ఒపిపంచాడు

పబదర్—— అంటా ఆ పాస్టర్గారు నన్ను కౌగలించుకుని ఆభినందించారు. ఆ ఇంటివారి

ప్రేమ నేనెపపటికీ మరచిపోలేను. నేను ఎంతో ఆతృతతో, ''అయయా, ఇప్పుడే నేను క్రైస్తవునిగా

వారిపోవాలి. నేను ఏం చెయయాలో చెప్పండి—— అని అడిగాను.

అందుకా పాస్టరుగారు ''అంత తొందరపనికిరాండ�... మీరు వా గురించి ఎంతో

తెలసుకోవాలి.. ఇంకా ఎకుకవవాక్యం వినాలి. క్రైస్తవ వారింలో ఉండే దైవనీతిని మీరు

అర్ధం చేసుకోవాలి. ఇలా కొంతకాలం అయయాక కూడా మీరు ఈ భక్తిలో ఉండడానికి

ఇష్టపడితే, మీలో సంపూర్ణివెన� వారుప కలిగిందని మీరు నమ్మకం కలిగితే, అప్పుడు

వెంటనే మీకు బాపితస్మం ఇస్తాం. అప్పటినుండి మీరు క్రైస్తవులుగా అధికారపూర్వక

గురితంపు పొందుతారు. అయితే మీరు బాపితస్మం పొందనంతమాత్రం దేవుని బిడ్డగా

వార్లేదని వాత్రం కాదు. మీరు ఏ క్షణం అయితే యేసుక్రీస్తుని మీ నిజమైన దేవునిగా

గ్రహించి ఆయనను మీ హృదయంలోనికి ఆహావనించారో అప్పటినుండి మీరు దేవుని

బిడ్డగానే గుర్తించబడ్రతారు—— అని చెపాపరు.

నా క్రైస్తవ జీవిత పపారంబభం :

అప్పటినుండి వారితో కలసి ప్రతి ప్రార్ధనా కూడికకు నేను వెళ్ళడం మొదలుపెట్టాను.

ఆ సంఘంలోఉన్న దేవుని బిడ్డలంతా నన్నెంతో ప్రేమగా చాసుకొనేవారు. వారు నన్నెంతో

ఆదరించారు. వారి ప్రేమ వలన, వారి మధ్య దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని గురించి

నేనెంతో తెలసుకున్నాను. రోజురోజుకూ నా హృదయంలో ప్రభువు మీద ప్రేమ విసాతరంగా

పెరిగిపోయింది. ''ఇలాంటి ప్రభువును నేను వదులుకుంటానా? ఎట్టి పరిస్థితిల్లోనా

ఆయనను విడిచిపెటేటది లేదు. ఆయనే నా రక్షకుడని నా జీవితమంతా పపకటిస్తాను——

అని ఒక స్థిరమైన తీర్మానం చేసుకున్నాను. నా జీవితాన్ని ప్రభువుకు పూర్తిగా అపపగించే

శ్ను. కొద్దికాలం సంఘమంతా నన్ను గమనించి నా విశ్వస జీవితం విషయంలో

203 సంతృపితచెందక నన్ను ఒక నది దగిరకు తీసుకొని వె�ు నాకు బాపితస్మం ఇచ్చారు. నా పాత పేరు ప�నివాస�. బాపితస్మం తీసుకున్న తరువాత స్టమన్ అని క్రొత్త పేరు పెటాటరు. ఆ రోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. అది నా జన్మదినం కంటే ప్రాముఖ్యమైన రోజు. ఆ రోజు నుండి నేను ఇంకా అధికమైన ఆనందంతో నా జీవితాన్ని గడ్రపడం ముదలుపెటాటను. ఈ విషయాలన్నీ నేను నా తల్లిదండ్రులకు, అన్నదవ్ములకు ఒక ఉత్తరం వ్రాసి తెలియజేశ్ను. అది చదివిన నా తల్లిదండ్రులు 'వీడికేదో క్రైస్తవ దయ్యం పట్టింది— అనుకున్నారు. వెంటనే బయలుదేరి వచ్చెియ్యమన్నారు. వారికి నా ఆనందం అర్ధం కాలేదు. అయితే వారి వాట ప్రకారం ఉద్యోగం విడిచిపెట్టి నేను ఇంటికి వచ్చిన తరు వాత నా వారిన జీవితం వారు దగిరగా గమనించి, నాకు క్రైస్తవ దయ్యం పటటలేదని, నిజంగా నా పబతకు వారిందని నా ప్రవర్తన దావరా తెలసుకున్నారు. అప్పటినుండి నేణు వూడు సంవత్సరాలపాటు ప్రతి రాత్రి, ప్రతి పగలు బైబిల్లోనుండి రెండు అధ్యాయాలు అందరికీ వినబడేలా గట్టిగా చదివేవాణ్ణి. అంతకుమించి నాకు ఏమీ చేయకానపపటికి. అయితే నా ఈ చిన్న ప్రయత్నం పఘలితంగా ఒకరోజు వా అమ్మగారు ప్రభువును నవ్ముకున్నారు. ఆ తరువాత వర్సగా వా నాన్నగారు, వా తవ్ముడు, నా తవ్ముని భార్య, వాళు తల్లిదండ్రులు, వా చెల్లి, వా బావగారు, నా భార్య, తన తల్లిదండ్రులు ఇలా నా కుటుంబ సభ్యులు ఒకొకకక్రుగా ప్రభువు వద్దకు వచ్చేసారు. నా బంధువుల్లో ఎంతోమంది కుటుంబాలు కుటుంబాలుగా యేసుక్రీసేత నిజమైన దేవుడని అంగీకరించి ఆ గొప్ప రక్షణను పొందుకున్నారు. ఈ అద్భుతమైన దేవుడు వా జీవితాలను ఎంతగా వారర్చిశ్డో! అంధకారంలో ఉన్న వా కుటుంబాలను వెలుగులోనికి నడిపించాడు. ఈ ఆనందాన్ని పదిమందికీ చెప్పుకోకుండా ఎలా ఉండగలం?

ప్నేహితులారా, ప్రభువు వా కుటుంబాలలో ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు చేశ్డు. ఎనిమిది సంవత్సరాలు నేను విజయవాడలో ఒక సంఘంలో ఎంతో నమ్మకమైన సభ్యునిగా ఉన్నాను. దేవుడు నాకు మంచి స్థితి అనుగ్రహించాడు. నాకు మంచి ఉద్యోగం దొరికింది. 'డాబర్ ఇండియా లిమిటెడ్— లో పసల్స ఆఫ్సర్గా విజయవాడు పహాడ్ కావర్టర్లో ఉంటా కోస్టల్ బల్టకి ఇన్చార్�గా వ్యవహరిస్తూ ఉండేవాణ్ణి. నా ఉద్యోగంలో కూడా నేను ఎంతో నమ్మకంగా ఉండేవాణ్ణి.

ప్రభువు సేవ కొరకు నేను పొందిన పిలుపు :

1999 నవంబర్ నెలలో ఒక రాత్రి నేను బైబిల్ చదువుతా ఉంటే దేవుడు తన ఉన్నతమైన సేవకు నన్ను పిలిచాడు. అపొసతలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిపహానవ వచనం దావరా ప్రభువు నాతో వాట్లాడాడు. ''దేవుని యెదుట యోగయినిగాను, సిగ్గుపడనకక్రలేని

204

పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి

కన్పరచుకొనుటకు జాగ్రతతపడము—— అన్న దేవుని వాక్యం నాతో స్పష్టంగా వాట్లాడినప్పుడు

నేను ఇక ఎదురుచెపపలేదు. గానీ నా పిలుపు మరొక్కసారి నిశ్చియం చేసుకొనడానికి

దేవుని దగిర నుండి ఒక సాచన అడిగాను. అత్యంత ప్రేమగల దేవుడు ఒక్క నెలలోపప

నా ప్రార్ధనకు జవాబిచ్చాడు. నిజంగా ఆయన నన్ను తన సేవకు ఏరాపటు చేసుకున్నాడని

ఒక స్పష్టమైన సాచన చూపించాడు. వెంటనే నా ఉద్యోగానికి రాజీనావా చేసి

2000 జనవరి 5వ తేదీన రి�వ్ అయయాను. ఆరోజు నుండి సంపూర్ణివెన� సేవకునిగా

ఆయన పరిచర్యలో కొనసాగుతున్నాను.

నన్ను సత్యవారింలోనికి నడిపించే నిమిత్తం దేవుడు వాడుకున్న ఆ పాస్టర్గారి

పేరు జోసఫ్ దేవాసు గారు. ఆయన కరా్ణిటకలోనే ఉంటున్నారు. ఆయన సంఘం

పేరు 'పరగస� గాసపల్ చర్చి.— దాండేలిలో ఉంటా ఇప్పుడు బంగుళూరులో కూడా ఆరాధన

నడిపిస్తున్నారు. వారిని బట్టి, వారి అద్భుతమైన పరిచర్యను బట్టి దేవునికే మహిమ

కలుగును గాక! ఆ దైవజనుని నా ఆత్మీయ తండిగా ఎంచి వారికి నా హృదయపూర్వక

మైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువు నన్ను తన పరిచర్యలో నమ్మకంగా

వాడుకుంటున్నందుకు దేవునికే మహిమ, ఘనత, పపభావవుకు తెలియజేస్తున్నాను.

ఎన్నో హైందవ కుటుంబాలలో వారి సందేహాలు తీర్చిడానికి, వారిని సత్యవారింలో

నడిపించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇప్పటికి సువారు వందకు పైగా

హైందవ కుటుంబాలు ప్రభువు వారింలోనికి వచ్చేలా ఆయన నన్ను వాడుకున్నాడు.

2009 సంవత్సరం నాటికి రెండు ఆరాధనలు నడిపిస్తున్నాను. సువారు వందమంది

విశ్వసుల ఆత్మీయ అవసరాలు తీర్చిడానికి దేవుడు నన్ను కాపరి పరిచర్యలో

వాడుకుంటున్నాడు. రెండు బైబిల్ కాలేజీల్లో బైబిల్ పాఠాలు చెబుతున్నాను. జీవజలవులు

రేడియో, వీడియో పరిచర్యలో పాలుపంచుకుంటున్నాను.

మీకు ఒక విన్నపం :

ఈ పుస్తకం చదువుతున్న మీరు కూడా దేవుని బిడ్డలైతే, దయచేసి నా గురించి,

నా కుటుంబం గురించి, నేను చేస్తున్న సంఘ పరిచర్య గురించి ప్రార్థించండి. ఈ పుస్తకాన్ని

ఓపికతో చదివినందుకు కృతజ్ఞతలు. క్రింద నా వివరాలు ఇస్తున్నాను. మీకు ఏమైనా

ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఒక ఉత్తరం వ్రాయండి. ఈ–మెయిల్ కూడా పంపవచ్చు.

ఎససవ్మెస� దావరా మీ అభిప్రాయాలు, మీ పపార్థనావసరతలు తెలియజేయవచ్చు.

వ్యక్తిగతంగా వచ్చి కలసుకోవచ్చు. దైవా�ససులు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిచర్యలో

మీ సహోదరుడు

205

Photograph from page 108 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 108

స్టమన్బాబు

జవశ్రీశ్రీ: 9866869180, 9705805348

జు.ఎ��శ్రీ: ర్వ�వఅపశీప్ఏవ��శీశీ.షశీ.�అ

సాక్ష్యం 51. పరిశుదాథత్మతో సంపూర్ణి సమరపణ

కల్గిజీవించుట

– మిల్లర్

(యేషవా :11:2) ఉజ్జీవ జావలలు మంటతో దేవుని సేవిస్తున్న దైవజ్ఞనుడు. మిల్లరు గారు పసటండ్ వినిస్త్టస� ప్రపంచ వ్యాపతంగా నిర్వహి స్తున్నారు నిండైన పరిశుదాథత్మా భిషేకాన్ని పొందారు. ఆత్మాభిషేకము సాచిక క్రియలు అదభుతాలు రక్షణ ప్రాముఖ్యత గల ఈ పరి చర్యలో అనేకులకు ఆత్మీయతర్బీును ఇస్తూ ఎన్నో ఉజ్జీవ సరభలను తరగతులను నిర్వహిస్తూ క్రీస్తుసేవలో అమెరికాలో టెక్సాస్లో ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ సంస్థ గురితంపు పొందింది. ఈ తరంలో జీవించువారికి జీవిత ప్రమార్థాన్ని బోధిస్తూ రాబోవు తరాలు ఆత్మీయంగా వేలుకొలుపుతో క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తురాజ్య వార్సులు కావాలను కాంక్ష గలవారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏడు దీపములు ఏడాత్మల నిండైన అనుభవాలు కావాలని దేవుడు దర్శినవులదావరా గొప్ప పాఠాలు వివరించారు. దీపస�ంబభ మధ్య దీపవే ఆయన సన్నిధి ఆయన సన్నిధి బుద్ధి, అవగాహన, ఆలోచన, బలవు, జ్ఞానవు, దేవుని యందలి భయం, ఈ దీపస�ంబభం మనలో నిలిచియుండాలి. అవధులులేని ఆత్మాభిషేకాన్ని నిండిన వీరిరచన తెలుగులో

్�వశ్రీస�అస్త్ర ్శీ ్�వ �శీశ్రీవ ళ��తీ�్ ప్రత్యేక పుస్తకము వుపదణకు సిద్ధమగుట ప్రభువు కృప. ఈ పుస్తకంలో భావాలు దైవ చితతనేవషణ కల్గించి జీవితంలో సాపర్తినిచ్చి జీవితానికొక అర్థవంతమైన జీవితగమనానికి చేయదగు సమరపణను బభవాన్నిస్తుంది. మిల్లరుగారి బాలయము అవాయకంగా వుగిసింది. క్రీస్తును పిలుపు ఎరుగని అవుయకునిగా జీవించాడు. వూడు తరాలుగా పతాగుబోతులనుగా నున్న కుటుంబీకులు మధ్య పెరిగారు. దేవుని మహాకృప ఆయనను గుర్తించింది. యవవనంలో భార్యకు మరణకరమైన వ్యాధిసోకింది. తన కారులో కూర్చొని యేసును ఏడుస్తూ తలంచుకున్నాడు. దికుకతోచని స్థితిలో క్రీస్తు స్వస్థత కోరాడు. ఒక వేళ్ క్రీస్తు అతని భార్యను పబతికిసేత క్రీస్తునే వెంబడిస్తానని వాగ్దానం చేస్తూ సమరపణా ప్రార్థన చేసుకున్న అసహాయ తరుణంలో క్రీస్తు అతని మురను విన్నాడు. నీవు ము�]పెట్టువు నేను నీకు ఉతర్మిస్తానన్న చిన్న వాటమిల్లరుకు జ్ఞాపక వుంది. అదభుతంగా భార్య స్వస్థత పొందుటదావరా తను క్రీస్తుతో చేసిన నిబంధన వేరకు క్రీస్తు

206

అనుచరునిగా జీవించుట ఆరంభించాడు. రకష్ణానుభవంతో క్రొత్త సంతోషంతో

విశ్వసయాత్రను 1989 సంవత్సరములో ఆరంభించాడు ఇక అదభుతానుభవాలు

దర్శనాలు సందేశ్లు వెంబడించారు. ఆ దినాల్లో ఆధ్యాత్మక తపనతో ఆపాంతంలో

జరిరగ పెంతకోస్తు మహా స్బలకు హాజరయయాడు. ఆనాటి పెంతకోస్తూ అనుభవాలన్నీ

చవిచూచాడు. అగ్ని నాలుకల రూపంలో మనుష�్యలపై వేంచేయగా అన్యభాషల

అనుభవాన్ని చవిచూచాడు. ఆ అబిభిషేకం మిల్లరు జీవితాన్ని మార్చింది. నమ్మలేని నిజాలు

జరుగుట ఆశ్చిర్యపర్చారు. స్వస్థతలు అదభుతాలు సంబభవించారు. తొమ్మిదివారాల పఘలాలు

వూడువూళుగా విబభజిసేత ప్రేరణ వల్ల పపత్యేకషతల వల్ల ఆత్మశక్తివల్ల వూడు విభాగాలుగా

జరిరగ స్పష్టమైన అనుబభజ్ఞానాన్ని పొందాడు. సాక్ష్యము అనుభవాలన్నీ వినువారిలో

పరిశుదాథత్మ జావలను రగిలించి జీవజలాలకైన తృష్ణిను అనేక దేశ్లలో ఆయన సేవ

విజయ వంతంగా సాగుతుంది. 1994 నుండి లోతైన అనుభవాలందుకున్నారు. 2002

నాటికి ఉజ్జీవం పంచుటకై పాఠశ్లను స్థాపించుట దైవదర్శినాల సమృద్ధితో ప్రతిక్షణం

క్రీస్తు ఉనికిని అనుభవంతో కల్గి సాగిపోతున్నారు. ఒక ఆగస్టునెల 3వ తేదీ ఒక ఆరాధనలో

మిల్లరుగారు ధ్యానంలో ఉన్నారు. చాలా ఎత్తుగా బలంగానున్న దేవదాత

పపత్యేకషమయింది. (యెహోవా : 2:9) ఆ ఉనికి చాలా గంభీరంగా నిలిచింది. నీ నోరు

తెరువువు ఇది తినము ఆజ్ఞగా బిగిర్గా అరచి చెపాపడు. నోటికేదో తగిలింది మౌనంగా

తినసాగాడు. ఈ వింత ఏమిటో నని ఆలోచిస్తూ గమనించగా అది ఒక పుస్తకపు

చుటటవెంటనే అర్థం చేసుకొని (ప్రకటన :10:8) బైబిలు గ్రంధం తెరిచాడు. యెహోవా

యిర్మియా గార్లకు దేవుడిచ్చిన అనుభవమిదేనని స్పష్టంగా గ్రహించాడు. ''నోరు తెరిచి

నేనిచ్చు దానిని బభుజింపువు. ఈ గ్రంధము భక్షించి ఇపశ్యే�యులకు పపకటింపువు.

అది తేనే కంటే మధురముగా నుండెను ఈ అనుభవాన్ని జీరి�ంచుకొనేలోగా మరొక

సారి దాత పపత్యేకషత్ పొందాడు. అది 2002 సంవత్సరము పసపెటంబరు నెల తెల్లవారు

ర�ావున 3గంటల సమయంలో మిల్లరు అకస్మాత్తుగా వెకళువ వచ్చిచూచాడు.

దైవ దర్శనం రాబోతందా? అనే భావం కల్గింది. ఆఫ్సుకు వెళాులనే ప్రేరణ కల్గింది

బయలు దేరాడు. ఆఫ్సులో ప్రవేశించిన క్షణంలో ఆపాంతమంతా వింత పపశ్ంతతతో

నిండి పోయింది. పరిశుద్ధ సన్నిదిగా తోచింది. మోషే మండుచున్న పొదమదద దేవుని

వాకుక పపత్యేకషమెన� రీతిగా తెలియకుండా తన చెపుపలు విపాపడు. గతంలో పుస్తకం

తిను అని ఆజ్ఞాపించిన దాత మరలా కనిపంచింది. అది దర్శనం కాదు పపత్యకషంగా

కళుకు వుందు వ్యక్తిగానిలిచి నట్లు గ్రహించావు అతని వుఖంలో నవువలేదు. దుర్సుగా

తలుపుతట్టిన శబథం చివరకు మెల్లగా మిల్లరను చేరాడు ఒక్క సారిగా మిల్లరు

అత్యానంద బభరితుడ్రయయాడు. దేవుడు ఏదైన సందేశ్న్ని తన కర్తవ్యాన్ని బోధిస్తాడా అనే

207 ఆశించాడు. తెలియని రీతిగా ఉచ్చిరింపశక్యము గాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన ఆరంభమై ''ప్రభు నాజీవితము నీకేనయ్యా నీచితత సవరూపంలోకి మలిచి నన్ను నీవే వాడుకో దేవా నన్ను ఏ పని చేయాలని నీవు కోరుకుంటున్నావో దయతో తెలపండి—— అన్నాడు. ఓకకసారిగా కళువుందు సినివా తెరగా కనిపంచింది. ప్రభువు అనేక్ ప్రాంతాలు చూపించారు. కనీసం 1గంట వివరణగా పరిశుదాథతయ్మడు అనేక ఆత్మీయ మెళుకువలను భవిష్యత్తు విషయాలను బోధించారు. మిల్లరుకు కాసత ధైర్యము వచ్చింది. ''పరిశుదాథతయ్మడా మీరు భోదించిన ప్రతి విషయము గ్రహించానండి. మరి ఆపేదదదాత ఎందుకు కనిపంచిందో తెలియుట లేదండి—— అంటా సాటిగా ప్రశ్నించాడు అతి వినయంతో మిల్లరు జవాబుకై వేచియుం డగా ఇదిగో చూడు ఆదాత రెండు చేతులపై ఏదో వ్రాతవుంది. చూడు అని వినిపిం చింది సరిగా ఎదురుగా పెద్ద దాత నిలిచి ఉంది. అతని రెండు చేతులపై ఆకృతి, బలవు మిల్లరుకు అర్థవెన� సత్యవేమనగా మిల్లరు ఆత్మీయజీవితంలో క్రొత్త ఆకృతినిచ్చి బలంగా వాడుకోగలరని స్వరం వినిపంచింది. అంతలో తిరిగి ''నీ ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు నీవు అధిరోహిస్తున్నావు. నీ ఆత్మాభిషేకము నీకు తగిన ఆత్మస��ర్యాన్ని బలాన్నిస్తుంది. నీవిక బలహానుడవు కావు వెంటనే తనలో వెయ్యి ఏనుగుల శక్తి ఆవరించింది. అంతర్యపురుష�డు బలపడ్డాడు. దేవుడిచ్చిన ఆత్మాభిషేకముతో ఆత్మీయ పరినతలో క్రీస్తుకొరకు మంచి సాక్షులుగా ఉండాలని మిల్లరు దృడభంగా భావించాడు. మిల్లరు నిరంతర ప్రార్థన ఒక్కటే ''ప్రభు పరిశోధించి నా హృదయాన్ని చూచి ఆయాసకర్ మైన వారాిలన్నీ తొలగించండి. సవశక్తిచే ఆధారపడక సంపూర్ణింగా దేవునిపై ఆధారపడు కృపనియ్యండి. అని ప్రార్థించాడు. 2002 సపెటంబరులో దైవవాక్యాన్ని భోధించుటకై ఆహ్వానం వచ్చింది. ఆ దినం కొరకు వాక్యంతో సిద్ధపడుచుండగా పరలోకం తెరవబడుట గొప్ప మహిమతో సరవశక్తి వంతుడ్రను ప్రభువు తెల్లని కాంతితో ఠీవిగా ధవళ్ సింహాస నాసిసుడిగా నుండి దర్శనం చూచాడు. తన్మయతవంలో ఆరాధించుట ఆరంభించాడు. ఆ గొప్ప దివ్యానుభాతి వాటలలో వరి�ంచలేనన్నాడు. ఊపిరి ఆగిపోతందా! అని భావిం చాడు ఒక దాత చేతిలో ఒక కవరు ఉండుటను చూచాడు. క్రీస్తు దాతతో సందేశ మిచ్చాడు. ''ఇదిగో ఈ కవరు మిల్లరు చేతి కందించాలి. ఆ కవరు గాలిలో ఎగిరిపోతుంది. దాత వెంటనే అందుకుంది కవరును మిల్లరు చేతికిచ్చింది. ఆ కవరులో రెండు బైబిలు రెపఘరెనసులు వ్రాయబడియున్నాయి. ప్రకటన 4:5, యోషయా 11:2 ఏడు దీపాలుగల దీపస�ంబభంలో ఏడు ఆత్మలను వివరణ ఉంది. ఏడు ఆత్మలను సాచించే ఆ అనుభవాలన్నీ విశ్వసి జీవితంలో సమృద్ధిగా పొందుకోవాలని అనేకులకు బోధించుట తన బాధ్యతగా ప్రభువు దూతదావరా తెలియజేయుటగా గ్రహించాడు. తన పుస్తకంలో వివరంగా వరి�ంచారు.

208

వారి భావంలో ప్రతి విశ్వసి జీవితంలో క్రీస్తు కొరకు దుపిపనీటి వాగుల కొర్రై తపించే

తపన కావాలి. పసిపిల్ల ఆకలితో తల్ల రొవ్మును కొరకు అందుకోవాలన్న ఆశకావాలి.

ఆశించిన రీతిగా సహనంతో ఏడు ఆత్మలను గురించి గ్రహించాలి. ''మనకైతే దేవుడు

వాటిని తన ఆత్మవలన బయలు పరిచియున్నాడు. మనకు అనగా క్రీస్తును వెంబడించు

విశ్వసులకే బయలు పర్చిగలరు. ఇక్కడికి ఎకికరవ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని

నీకు కన్పరిచెదను నేను ''ఆత్మవశుడ్రనైతిని యోహాను పరలోక (ప్రకటన :4:1)

దర్శినాల్ని చూచిన రీతిగా మిల్లరు జీవితంలో ఎన్నో దర్శనాలు చూచు కృపపపరభువిచ్చారు.

ఒక రోజు పాస్టరు గారింట్లో ప్రార్థనా సమావేశంలో ఒక స్త్రీ ఒక కేసట్టు నందించి ఈ

దైవజనునికి మిల్లరుగారిక పోలికలున్నాయి చూడండి. అని చెప్పగా విడియో చూడగా

ఆత్మాభిషేకంలో ఆ బభకుతడొక స్త్రీతో నీకు ఆత్మాభిషేకం కావాలా? అని పపశ్నించుట మిల్లరు

చూచాడు ఆత్మను కోరితే పొందగలవా? అనే ఆశతో ఆతర్వాత రెండు సంవత్సరాలు

ఆత్మాభిషేకం కోసం కనిపెట్టి ప్రార్థించేవాడు. (నిరి:33:14) ''నా సన్నిధి నీకు తోడుగా

వచ్చును ఆవాట ధైర్యం కల్గించాయి. కీర్తనలు 63లో భావవు తన దినచర్య వారింది.

నీ బలవు పపభావవులను చూడవలెనని ఆశతోడ్రనీ కొర్రై దాహామయింది నాశరీరము

కృషించుచనది ప్రభూ అని ప్రార్థించాడు. 1994వ సంవత్స రంలో వార్చినెలలో

దైవవాక్యాన్ని చదువుచుండగా ప్రభూ నాకు నీ శక్తి కావాలి. డ్రయానా విస� శక్తి అనగా

అదభుత కార్యాలు చేయుశక్తి కోరాడు. అదేరోజు కేసటులో దైవజనుని ప్రసంగం విన్నాడు

ఒక కుంటె బాలుడు అదభుత స్వస్థత కళాురా చూచాడు ఆ భక్తుడు కన్నీటిలో దేవుని

స్తుతించుట చూచి ఆబభకుతని వంటి జీవితం నాకు కావాలనే తపన ఆరంబభంకాగా

మిల్లురు టివిని చూస్తూ ఉండగా అదభుతం జరిగింది. ఆటివి ప్రసంగీకుడు మిల్లరను

చూస్తూ టివీ చూస్తున్న యవవనుడా నీవు ఎంతో ఆశతో నావంటి ఆత్మాభ ిషేకం

కావలని తపిస్తున్నావు నీవు కోరిన అనుభవాన్ని యేసు నామంలో పొందగలవు. ఆమెన్

అన్నాడు. ప్రతి ఉదయం 5.30 నివిషములకు ఒకరికి తెలియకుండా భార్యభర్తలు

టి.వి.లో భక్తుని ప్రసంగాలు వీక్షించేవారు. సరిగి కొద్ది రోజుల్లో అమెరికా డెల్లాస�లో ఈ

స్వస్థత వరము గల సిడిలో భక్తుని వాటలు జరుగుచున్నాయి. మిల్లరు తెలిసికున్నారు.

ఆ మీటింగులో ప్రార్థనలో పారటనర్లుగా నున్న వారికి పపత్యేకము అని తెలిసుకొని ప్రార్థన

చేసుకొని దైర్యంగా కార్యకర్తలను సంప్రదించి భార్యబిడ్డలతో మిల్లరు ప్రత్యేక ఆత్మకృమ్మ

రింపు కావాలనే ఆశతో పపయాణమయయాడు. అతి కష్టవుపై వూడవ వర్సలో స్ట్లు

సంపాదించి ఆరాధనలో పాల్గొన్నారు. చక్రాల కుర్చీలో గ్రుడ్డి వూగ, చెవిటి వారు స్వస్థ

పడుటయేసు నామమము మహిమపర్చిబడుట చూచాడు. బోధకునిసవరం గంభీరంగా

పలికింది స్వస్థతాదభుతాలు జరుగు పరిశుదాథత్మ ప్రవాహం పపవింసతుంది. ఆ ప్రవాహంలో

209 వునిగి ఆత్మాభిషేకానుభవంతో సాక్షులుగా జీవించండి మిల్లరు మనససులో చిన్న ఆశ జనించింది. ఆ భక్తుడు నన్ను సమీపించి నాతలపై చేయి పెట్టి ఆత్మరకై ప్రార్థిస్తే నాకు చాలు ప్రభూ అని మెల్లగా ప్రార్థించాడు. అంతలో ఆత్మకోరు వారు వేదికకి రండి అనే ఆహావనంతో ఒకక్గంతలో వేదిక చేరిన మిల్లరుకు తల్లవాట గురతుకు వచ్చింది. ఎన్నడ్రా దుర్సుగా పపవర్తించకు మృదువుగా పవర్తించు. ఆక్షణంలో వెడ్రను ఎవరో తాకినట్లుంది. ఎవరో బకట్టు నిండుగా నానెను తలపై కృమ్మరించిన అనుభవం పొందాడు. శరీర మంతా పులకింపుతో నిండింది. ఆ తర్వాత ప్రప్రధమంగా తన ప్రాంతంలో మిల్లరు జీవితంలో తనకు వారుడు జసటన్ కంటి స్వస్థత చూచాడు. ఆటల్లో బంతికొట్టుకోగా కన్నుచూపు బలహానమయింది. ఆకంటిలో నానె ఉంచి ప్రార్థించాడు. క్రిందకి ఒరిగిన జసిటస� పూర్తి స్వస్థత పొందాడు. ఆతర్వాత రోగులు పపార్థనకై వేచియున్నారు. అతని తల్ల కోసం పపార్థించంగా చేతివ్రేళులో మంట మిల్లరు తలను తాకి ఆపిదప మిగిలిన వ్యకుతలను స్పష్టంగా తాకింది అనేకులలో స్వస్థత చూడగల్గి ప్రభువుని స్తుతించారు. మిల్లరు జీవితంలో ప్రార్థన ప్రతి విశ్వసి ప్రార్థన కావాలి. నిన్నీటి అభిషేకం నేటికిచాలదు. ప్రతిదినం నాతనవుగా ప్రవహించే దైవాభిషేకం కావాలి. ఆ శక్తి ప్రభావంతో ప్రజలకు సేవ చేయుటంలో నాతన అనుభవాలు అదభుతాలు చేయు సావారాథ్యన్ని ప్రభువులో పొంద గలవు. క్రైస్తవుల మతం కాదు దివ్య వారిం 30నిమిశాలు ఆరాధంచే పపక్రియ కాదు దేవుని మహిమ పరర్చి జీవితము పరలోక గవినులను తెరచి పటటజాలని అవధులు లేని అభిషేకాన్నివ్వగల దివ్యఅనుభవ జీవితం వాత్రమే 1996వ సంవత్సరం నాటికి మిల్లరు ఆత్మీయజీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలందుకున్నారు. అంధకార్త శకుతలను ఎదిరించి వాటిని పారపదోలు అనుగ్రహం పొందాడు. ఒక దేశంలో తర్చువా చేయువ్యక్తి దురాత్మ ప్డితునిగా గుర్తించి. ప్రార్థించాడు డాకట్ర్లు స్వస్థత పర్చిలేని రోగులు రాగా ఒకరికి దవ్ర ఎవుక ప్రసంగం జరుగుచండగరనె వుఖంలో �ా�భాగం పూడిపోయింది. అదభుతాన్ని చూచినవారు మరికొందరిని ఆహ్వానించగా గొప్పపపార్థనా శక్తి దావరా అనేకులు వేలు పొందారు ఒకపాపకణితి వాయమయింది. నానె ప్రవాహం అర్థంకాసాగింది. పాలు, పేతురు జీవితంలో జరిగిన అదభుత సేవానుభవాల్ని మిల్లరు క్రీస్తు శక్తితో చేస్తున్నారు. సాధారణ జీవితాన్ని కొనసాగించు మిల్లరను దేవుడు ఎన్నుకొని అతని ఆశను బట్టి దేవుడు అతన్ని ఆత్మలో నింపి సంపూర్ణి అభిషేకంలో క్రీస్తు సేవలో కొనసాగించి అనేకులకు ఆత్మీయ వేలులనిచ్చే మిల్లరు జీవితం విశ్వసులకు సాపర్తి కావాలి. మిల్లరు కున్న ఆత్మీయ తపన ప్రతి విశ్వసిలో కల్గినచో ఉపయోగించగల సాధనలు కాగలరు. ''దేవుని సంపూర్ణిత యందు సంపూరు�లుకావాలి. ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి.—— సమసత భక్తులలో క్రీస్తు ప్రేమలోతుల్ని అంటే పొడవు, వెడ్రలుప

Photograph from page 110 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 110

210

లోత గ్రహించాలి. ఎడ్రతెగని ప్రార్థన మనలో కార్యసాధకవెన� శక్తిని ఉతపతిత చేస్తూ

ఊహించని దేవుని మహిమకు తలంచిన శక్తి కల్గిస్తుంది. ప్రతి విశ్వసి ఆత్మీయనేత్రాలు

తెరచి, వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని పొందాలని మిల్లరుగారి వినయంలో

దేవునికోరకు ప్రార్థన అంటే విశ్వసంలో చదవగలవారు విశ్వస్వీరులై గొప్పసాకషులుగా

నిలవాలి. దేవునికి క్రీస్తులో మహిమ ఆమెన్.

సాక్ష్యం 52. అవధులులేని ఆత్మాభిషేకము

– సేవువాల్టెన్

(యిర్మియా : 6:16) యెహోవా పసలవిచ్చుచున్నాడు.

పురాతన వారివులగుర్చి విచారించుడి వేలుకలుగు

వారివేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అపుపడు

మీకు నెమ్మది కల్గును. అనేక గొప్పబభకుతల ఆత్మీయ విజయాలకు రహస్యము కేవలవు

భక్తితో తల క్రీస్తు పాదాలపై నుంచి సంపూర్ణి సమరపణతో కన్నీటి ప్రార్థనలతో రాత్రంతా

కనిపెట్టి ఆ తర్వాత వేదికపై విజయవంతంగా ఆత్మాభిషేకాన్ని అందుకోగలరు భక్తుల

జీవితాలు ఎందుకు చదవాలి? వారి ప్రాచీన అనుభవాలు నేడు అవసరమా? గతంలో

పూరీవకులు ప్రతిదినము ఆత్మాభిషేకంతో అదభుతాలు చేయగలుి రహస్యము యుదో�పకర్

ణాలు (ఎఫిసి : 6:12) వాక్యము, ఖడ్రింగా విశ్వసవుడాలుగా రక్షణ శిరక్సాతణంగా

సిద్ధమనససు జోడుగా సత్యమును దటీట నీతియగు మువైరుపు తోడుగుకోవాలి. ప్రతి

దినవూ ధరించే యుండి ప్రత్యేక ఉపకర్ణాలైన ప్రార్ధన వాక్యము. కన్నీరు ముఖ్యమైన

పరిశుదాథత్మ నింపుదలలో నిండిన భక్తులను దేవుడు వాడుకుంటారు. సేవువాల్టెన్గారు

గి�్లదంపతులు గొప్ప విశ్వసులు వారి కువారుడు పప�ాంకి�న్ వాల్టెన్ జీవితం 50

సంవత్సరాలుగా అదభుతాల నిలయముగా సరవశక్తి వంతుడు వాల్టెన్ కుటుంబాన్ని ఎన్ను

కున్నారు. సేవు వాల్టెన్ పపతిత పొలంలో పని చేసికొనేవారు. 10డాలర్ల 80సంటులకోసం

10వైళునడిచి వె�ు పని చేసేవాడు. తల్ల ఇంట్లో పిల్లల్ని చూచుకొనేది తండి 30సంవత్స

రాలు తల్ల 20 సంవత్సరాల ప్రాయంలో వివాహం జరిగింది. వీరిది అట్లాంటా అమెరికా

ప్రాంతం చాలా ఎకరాల పొలవు పెదదశాపు ఉండేది. వ్యాపారవే వారివృతిత మర్లాండు

నుండి వలన వచ్చారు. సేవుగారు మంచి భార్య కోసం ప్రార్థించేవారు. తల్ల కూడా

విశ్వసి నన్ను ప్రేమగా చూచుకొనే బభరతనివ్వండి. అంటా భార్య ప్రార్థించేది. ఇద్దరి

ప్రార్థనల పపతిపఘలవే ఆ�ర్వాధకర్మెన� గొప్ప భక్తుల సేవకు పునాదిగా నిలిచింది. భార్యను

భర్త గౌరవించాలని ప్రాంక్లిన్ తల్లిదండ్రులను చూచి నేర్చుకున్నాడు. 8వుంది సంతానంలో

ఒకరుచనిపోగా 7వుంది గొప్పవిశ్వసులుగా సేవ చేసారు. ఆత్మపూరు�రాలైన తల్ల దేవుని

211 ఉనికిని ఎల్లవేళ్లా నిలుపుకొనెది వారి జీవితంలో సవలప వస్తులు సవలప అనుకూలత లుండేవి. ఎలక్కిటక్పంపులేదు చెకక్సటవ్తోను సరియైన సా�నాలగది వసతిలేదు ఎన్ని లేకపోయినా దేవుని ప్రేమ అనే ఐశ్వర్యం ఐక్యత అనే గొప్ప సంపద నిండుగా ఉండేది. వారి కుటుంబంలో దేవుని వాటను గురించిన శంకలు లేవు. దేవుని వాటల్ని తప్పక నెర వేర్చునని నమ్మడం తన నీతిని కృపను కన్పచే ఆయన పలుకులను స్వకరించడం ఆయన వాగ్దానాలను ప్రతి అకష్రము యధాతధంగా నమ్మి నిరీక్షించడం ఇవే వారి ఉతాసహానందాలకు రహస్యం ఆశయు అడుగంటినపుపడు విశ్వసంతో నిలచి నిరాశలో చతికిల బడడం కంటి తెగింపు గుండెనిబ్బరము నిండుగా కల్గియుండేవారు. ఇంటి ఖర్చులు సరు�కోవాలని తల్ల సబ్బును సవయంగా తయారుచేసేది. పనులు చేస్తూ భక్తి గీతాలు శ్వ్యంగాపాడేది ఆపాటల్లో అర్థాలు బిడ్డల హృదయాల్లో �జాలై విశ్వసాన్ని నిలిపారు. ప్రభూ నీతో కొంచెవు. వాట్లాడితే చాలా నీతో ఎతైన స్థలాల్లో ఎరిగి పోవాలని ఉంది. విసతరించిన కృప కోరాను. ప్రతి వాగ్దానం మీద నాపేరు వ్రాసుకున్నాను. అదృశ్యవెన� మహిమ నాగదిలో నిండింది. నా పబతకులో నిండింది నోటి వాటలు కాదు. నాహృదయంలో ప్రేమని దేవా నీవే చూస్తావు. పప�ాక్లిన్ తల్ల గానీ తంపడి గానీ పెద్ద కుటుంబ సంరకష్నలో ఏనాడ్రా స్ణుగుకోలేదు. పాత ఓకు చెటుట క్రింద చెల్లి పిల్లలతో పాత అనుభవాల్ని పంచుకొనే ప్రభువే ప్రవచనాత్మకంగా పప�ాంకి�న్ పుట్టుక గురించి సవివ రంగా తెలాపరు. సేవు నీభార్య గర్బువతి. ఆమె గర్బుంలో శిశువు సావానయిడు కాడు. అతను గొప్ప బోధకుడై అనేకులను నా చెంతకు నడిపిస్తాడు. భూదిగంతాల్లో సాక్షిగా ఉంటాడు. అనేకుల ఆత్మను మనససు శరీరాన్ని సంరక్షిస్తాడు. అదభుతాలు సాచిక క్రియలు అతని సేవలో అనేకులు చూచి నావైపు ఆకరి�ంపబడ్రతారు. ఎందరో తివెాతిలను సిద్ధపరుస్తాడు. ప్రభువు వాటల్ని పప�ాంకి�న్ తంపడి తల్ల హృదయంలో బభపదపర్చుకొన్నారు. అవి అకష్రాల నెరవేరాయి. సేవుగారి జీవితంలో దైవాభిషేకం గమనించి అనేకులు ఆత్మీయ శ్రీరక అవసరాలకై వచ్చేవారు. వారిలో పేలు గొప్పవారు మధ్య తరగతి కుటుంబాలుండేవి. ఒకసారి వారింటికి పెండ్లి కాని జంట విచ్చేసారు వారిదదరు ఒకగదిలో నిపదించుటకు సిద్ధపడ్డారు. వివాహ వ్యవస్థపట్ల గౌరవంతో వారిని నిరాకరించాడు. మరొక సారి దయయము పట్టిన వ్యక్తిని తెచ్చి ఈ ప్రాంతంలో భూతమైదయిడెవరు? అని ఎదురు తిరిగిన వ్యక్తిని యేసునామంలో గద్దించాడు. వెంటనే సైతాను శకుతలు దారమ య్యేవి. ఆత్మాభిషేకంలో నిండి చేయు అదభుతాలను చూస్తూ సేవుకు పిచ్చి పట్టిందని కొందరు వివర్శించేవారు. దేవునికొర్రైన మంచి పిచ్చి వాడినేనని ఎంతో గొప్ప విశ్వస వీరునిగా ఎంతో గొప్పవిశ్వస వీరునిగా నిలిచారు. చదువుకోనివాడైన సేవు వ్యాపా రంలో ప్రావీణ్యత చూపేవాడు. నల్ల వారింటిని ప్రేమలో దర్శించి వ్యాధులకొరకు స్వస్థత

111111111111111111111111111111111111111111111212

ప్రార్థనలు చేసేవారు. గొప్ప భక్తునిగా అనేకులు గౌరవించేవారు. ఒకసారి ఒక వ్యక్తికి

కేవలవు జలుబు చేయగా ప్రార్థన కొరారు. దేవుని శక్తితో వివేచన వరంకల్ల పపవచనా

త్మకంగా చెపిపనదేమనగా దేవుడు పరలోకానికి తవరలో ఆహావనిస్తున్నారు. సిద్ధపడాలి

అని సాటిగా తెలాపరు. అదేరోజు మరొక వ్యక్తి వ్యాధితో బాధపడుచూ డాకట్ర్లు తావు

చేయగల్గిన చికిత్స లేదు అంటా ఆశలు వదులుకున్నారు. ప్రార్థించు శక్తి గల సేవుగారిని

చేరారు. యేసేబు చెరసాలలో ఇద్దరి గురించి చెపిపన ప్రవచనం నెరవేరినట్లే ఆతర్వాత

జలుబు చేసిన వ్యక్తి చనిపోయాడు. వ్యాధి గ్రసతుడు సంపూర్ణి స్వస్థత పొందాను. దేవుని

చిత్తం గ్రహించుటకవరికీ సాధయము కాదు. పసిపిల్లవాని విశ్వసంతో దేవుని ఒడిలో

పవళించాలి ఊరకుండడంలో ఉతతమతవవు పరికించాలి. ఊరకుండుటయే వారి

బలవు సేవు గారిని దేవుడు అధికంగా ప్రేమించి అసాధారణ అదభుత ఆత్మాభిషేకాన్ని

ఇచ్చారు. ఏస్థలవెన�ా ప్రార్థనకు వేదికగా ఉండేది. ఒకసారి బ్యాంకు పని మీద వె�ునపుపడు

కారిఅనే ప్నేహితుడు కలిసాడు. అతనికి భయంకరమైన తలనొపిప వల్ల బాధలో ఉన్నాడు.

సవు నాకోసం పపార్థించగలవా? అని అడిగిన వెంటనే అందరి సమక్షంలో జేబులో

నానె స్సాను తీసి అతని తలపై చేతులుంచి యేసునామంలో ప్రార్థించాడు. తక్షణం

స్వస్థత దొరికింది. జంతువుల పట్ల దయతో ఉండాలని నేరాపడు. తవు ఇంటిలో నుండు

ఆవులు గు�ా]లు సహాయపడేవి. వీటిపై గట్టిగా అరుస్తూ ఉండేవాడు. తంపడి మరణ

పడకచేరినపుపడు ఆ జాలిగా చూచుట గమనించిన ఆవృదు�డు ఆశ్చిర్యపడ్డాడు. సేవు

నేను చేసిన పొరపాటు నీ వెన్నడ్రా చేయకు ఆరీతిగా పశ్చాత్తాప పడిన తక్షణం

ప్రభువులో నిపదించాడు. (ఆది : 9:5) ప్రతి జంతువును నరులను విచారణ చేయును.

అర్థరాత్రి వేళ్ ప్రార్థనా సహాయం కోరిననా విసుగు విరామం లేకున్నను ప్రార్థించి

ఇతరులను ప్రేమించేవాడు. సేవు తన విజ్ఞాపనలకు గురతుగా ప్రార్థనా వేదిక నేరపరచి

రాళును ఉంచేవారు. పతాగుబోతుల గురించి వారి రక్షణ గురించి పపార్థింస్తూ ఏఒకక్ వ్యక్తి

రక్షణ పొందినను ఆవ్యక్తి గురతుగా ఒక రాయిని ఉంచే వాడు. తంపడి ప్రార్థించి వదిలి

పెట్టిన ఒక పతాగుబోతురకై పప�ాంకి�న్ ప్రార్థించగా ఆవృదు�డు మరణ పడకపై నుండి అయయా

ఏ సంఘానికి చెందిన వారు? అని అడుగగా వికట్రీ ప్రార్థనా మందిరము వాల్టెస

వారిదే అన్నాడు. సేవు చదువుట రానపపటికీ ప్రభువే బైబిలులో సత్యాలన్నీ బోధించేవారట

చదవలేరు వ్రాయలేరు గానీ ఎలా బోధించేవారో విన్న వారంతా ఈ అదభుతాలకు

ఆశచ్యపడేవారట ఒకసారి ఆయన పాత పటంకు పెట్టిలో 5డాలర్లు ఉంచారట ఆరాత్రి

దర్శనంలో ఎందరో ప్రముఖులు జ్ఞానం గలవారు బారులు తీరి తరలి వచ్చుట చూచా

రట ప్రభువు గమనిస్తూ వుండగా సేవు గారు పపశ్నించారట. సేవు వీరంతా రాబోవు

దినాల్లో డబ్బు కోసం సేవ చేయు బోధకులు వీరర ఆత్మల భారము తేనివారు అని

111111111111111111111111111111111111111111111213 తెలాపరట. దేవుని వాక్యాన్ని బోధించుటకు దేవుడు నేర్పిన అనుభవాల్లో యూదా ఇసకరియేుత రాళు శబ్దం ఉరిపతాడు శబ్దం వినిపంచింది. అని చెపిపన సేవు వాటలన్నీ వింతగా ఉండేవట సేవుగారి దర్శనాలు కువారుడైన పప�ాంకి�న్ గారిక వివరించేవారట బాబా ఒకసారి క్రీస్తు కనిపంచినపుపడు 12వుంది శిష్యులలో 6వుంది ఎడవువైపు నుండగా మధ్యలో క్రీస్తున్నారు. ఎలావున్నారండ� అని ప్రశ్నించగా ముడవరకు జుట్టుతో ఉన్నారు శిష్యులు కూడా అట్లే ఉన్నారు. క్రీస్తు రాకడ్ర పర్యంతము అశాంతి ఉంటుంది. ఒక వ్యక్తి గుటటపై నిలిచి కత్తిపట్టు కొని యుండుట చూచాడు. నేను వచ్చు వరకు లోకంలో శాంతి ఉండ్రదు ఎన్నో బోధించేవారట. ఇంటిలో తోట పెంచుటలో కూడా విశ్వసాన్ని పపదర్శించేవారు. ప్రభువు ఒకసారి కనిపంచి సేవు మీ ఇంటి పపకకమారికి విశ్వసం అవసరము అది అభివృద్ధి కావాలంటే నీతోటలోనే అదభుతం చేస్తాను. నీవు పండించు పంటకు �డ్రపురుగులు రాకుండా బభపధపరుస్తాను. నీవే చూచుకో నీతోటను పతవివ ఎప్పటి వలె బాగు చేసికో ప్రార్థించు అన్నారట ఆసంవత్సరం ప్రభువు చెపిపనట్లే నీరు కూడా పెటటలేదట కానీ అదభుత రీతిగా ప్రతి సంవత్సరము పండిన పంట కంటె 3రెట్లు అధికముగా కాపు కాసిందట అనేకు� విషయం అదభుతంగా చూచారట అనేకు� విషయం అదభుతంగా చూచారట. దేవుడే నీరు పెటాటరు అని సాకష్మిచ్చిన సేవు గారిక బట్టి దేవునిలో విశ్వసముంచారట తల్లిదండ్రులలో ఏకత్వం వల్ల భక్తి వల్ల బిడ్డలు భక్తితో ప్రేమతో సమర్థవంతమైన వానవతవ విలువలలో పెంచబడ్డాయి. విలువలలో పెంచబడ్డారు. సేవుగారి కువారుడు కనడాలో మీటింగులో నుండగా కలవచ్చింది. నాన్న గారి మరణాన్ని చూచాడు. ఆకలలో నాలుగు గదుల ఇల్లు సందడిగా ఉంది. ఎవరో చూడు అని ఆగదికి పప�ాంకి�న్ను పంపారు అక్కడ వాళు నాన్న సేవు 33 సంవత్సరాల వయససులో నున్నట్లుగా కనిపంచారు. ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారండ� అని తంపడిని అడుగగా పరిపూర్ణి ప్రేమతోనే సాధ్యమన్నారు. మరణించిన నాన్నను గురించి అమ్మతో తెలుపగా ఆరోజంతా నాతోనే నాన్న గడిపారు బాబు వానాన్న నాకోసం కనిపెడుతన్నారు. ప్రభువు సన్నిధి ఉంది. మనససు నిబ్బరంగా ఉంది. అని అన్నారట కొన్ని రోజుల తర్వాత పప�ాంకి�న్ వాళు అమ్మగారు. బాబా నేను ఇంటికి వెళ్ళాలి. అనేవారు అదే దేవుని ఇల్లు పరలోకము నాన్న గారి పరలోకంలో నివసించాలని అమ్మకోరేవారు. ఒకరోజు బాబా పరలోకంలో నాన్నను చూచాను. ఆయన నన్ను రమ్మని పిలసతున్నారు. అయితే చనిపోయిన అందర్నీ చూచాను. ఆపైన పైకి చూస్తు ప్రశాంతంగా ప్రభుని చేరింది. (కోరింధి : 5:8) ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహావును విడిచిపెట్టి ప్రభువు నొద్ధ నివసించుటకు ఇష్టపడుచున్నావు. ప్రభువుని ప్రేమించి ఆయన కొరకు జీవించిన

Photograph from page 112 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 112

214

సేవు వాల్టెన్ దంపతులు ధన్యజీవులు జీవిత దావరాలు తెరిచి దైవజ్ఞానాన్ని తెరిచి

సందేహాలు మరచి ఆసరవకృపా నిధియెన� దేవుని వెంబడిస్తే చేయిపట్టి పరలోక రాజ్యం

చేర్చిగలరు హల్లెలూయా.

సాక్ష్యం 53. అవధులులేని ఆత్మాభిషేకము

– పప�ాంకి�న్ వాల్టెన్

(యేషయా : 49:2) తన చేతినీడలో నన్ను దాచియున్నాడు

నన్ను వెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో

వూసిపెట్టియున్నాడు. దేవుడు వాడుకొనే విశ్వసి విశ్వసాన్ని

చేబోని సందేహాల్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసే

అద్భుతమైన శక్తిని ధరించి వాక్యంలో ప్రార్థనలో సహవాసంలో స్థిరపడి అడ్డంకులను

చేదిస్తూ అనుదినం క్షణం దేవుని అవధులు లేని ఆత్మాభిషేకాన్ని పొందిసాగిపోవాలి.

ప�ా్లంకి�న్ వారెున్గారు అర్థశతాబ�ంగా అట్లాంటా ప్రాంతంలో దైవ సేవను అదభుతాలలో

కొనసాగిస్తున్నారు. వీరి జన్మవిధము వాగదన పూరితమై తనతల్ల గర్బుంలో నున్నపుపడు

తంపడి గొప్ప దైవ జనుడుగాన ప్రవచనం దావరా ప్రభువు వాట్లాడారు. నీభార్య గర్బువతి

మీ కువారుడు కారణ జన్ముడు. భూతిగంతాలలో సాక్షిగా నుండి అనేక అదభుతాలలో

అనేకులను నాపాదాల చెంతకు ఆకరి�స్తాడు. చూడు తల్లిదండ్రుల భక్తి జీవితము

అన్యోన్యత పప�ాంకి�న్ జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. బాల్యంలో అదభుతము

పప�ాంకి�న్గారు 8నెలల పసిబాలుడుగానుండగా తల్ల పాలిచ్చి పడకపై పుండ్రబట్టింది.

క్రింద పడిపోకుండా ఆధారమకు దిండు అడుగునుంచింది. వంటపపయత్నాలు చేస్తూ

వంటగదిలో పరురగతితంది. అంతలో ఆప్సిబాలుడు దొర్లిపడి ప్రాకుతూ అమ్మను చేరి

క్రిందనున్న వేడి చికుకడు కాయలు ఉడ్రకబ్ట్టిన పాపతపై బోర్లాపడిపోయుడు. ఆవేడి

పదార్థమంతా ఒళుంతా అలముకోగా శరీరం కాలిపోయింది. ఆరాత్రి చనిపోతాడని

ఇంటి పపకకమారంతా భావించారు. కానీ తల్లిదండ్రులు నిరీక్షణ గలవరైనందున పపకక్ఇంటి

నల్లని స్త్రీతోడుగా నుండగా ప్రార్థిస్తూ గడిపారు కువారుడు జన్మించకమునుపప సువార్త

సేవకుడై అనేకుల రక్షణకు కారణజన్ముడని దేవుడు ప్రవచనము తెల్పినందున

ఆవాగాదనంపై ఆధారపడి ఏ వాత్రము సందేహాపడలేదు. ఆ అచంచల విశ్వసము

అవిరామ పపార్థనలవల్ల బాలుడు తవరలో కోలుకున్నాడు. పసైతానుకు దైవసేవకులంటే

పగతో ఉండి వారి నాశనాన్ని కోరుకుంటాడు. పసైతాను శకిత ఓడిపోయింది. మరొక

ప్యాయము పసైతాను పప�ాంకి�న్ మరణ పపయత్నంగా 2సంవత్సరాల వయససులో జబభపడి

ఊపిరి అందని రీతిలో నీలిరంగులోకి వారాడు అతని తంపడి సేవుగారు గాలిలోనికి

215 తీసికొని వె�ు కన్నీటితో ప్రార్థించగా ఊపిరందింది. అన్న అదభుతాల మధ్య దేవుని అపార ప్రేమను గ్రహించారు. 3వసంవత్సరంలో ఒక రోజు చిన్నారి పప�ాంకి�న్ను తీసికొని అడ్రవి ప్రాంతంలో పపార్థించడానికి సేవుగారు తీసుకొని వెళ్ళారు. గో�లు ఆడుట తంపడి భుజంపై ఆనుకొనుట చాలా ఇష్టపడేవాడు. తంపడి ఆత్మపూరు�డై దావీదు వలె నాణ్యవాడుచూ స్తుతించ సాగిన సమయంలో చిన్నారి దగిర గో�లన్నీ పడిపోయాయి. తన కువారుడికి తెలియక పోయినా అతని ఇష్టం గ్రహించి వెదకి తర్వాత రోజు బాబుకిచ్చారు. దీనిని బట్టి తంపడికి తనపట్ల పశద్ధను బట్టి పప�ాంకి�న్ ఆనందపడ్డాడు. అంతేకాదు ఒంటరి ప్రార్థనలో ఆనందించుట నాట్యవాడుట చెరగని వుపదగా విశ్వసం అతనిలో నిలిచింది. పసైతాను కనిపెట్టి విశ్వసిని పూర్తిగా నాశనవు చేయకపోవచ్చుగాని విశ్వసాన్ని సావాన్య జీవితాన్ని చిన్నాభిన్నం చేయాలని తీపవంగా పపయతి�ంచగలదు. జగతతుపునాది వేయబడక పూరవయే ప్రతి వ్యక్తి జీవితాన్ని నిరర�శించగల గొప్ప ప్రతిభ దేవునికే ఉంటుంది. (యిర్మియా : 33:3) మనలను గురించిన నిగాడభ్రవెన� సంగతులన్నీ ఎరిగినవాడు దేవుడే ఆశక్తిగల దేవుని ప్రణాళికను అడ్రుగించుట కేశక్తిచాలదు. (యేషయా : 55:10,11) దేవుని వాటలు వ్యర్థం కావు వర్షివు మంచు ఆకాశం నుండి భూమిని చేరి విత్తనాలను ములకతితంపజేస్తుంది. పప�ాంకి�న్లో ఆత్మీయ �జం జీవంతో బలంగా అభివృద్ధి కాసాగింది. విజ్ఞాపన చేయు తంపడి సేవుగారు ప్రార్థన వేదికనమర్చి వ్యకుతల గురతుగా రాళ్ళుంచి విజ్ఞాపన పఘలితాలు గణించేవారు ఎల్లపుపడ్రా ఇంటిలో ప్రార్థనలు జరిరగవి. ప్రతి విశ్రాంతి దినవు దైవారాధన తదనం తరము వ్యానులో చుటుట ప్రక్కల వారిని దర్శించి వాక్యాన్ని బోధించి ప్రార్థించేవారు. రాత్రి వేళ్ల్లో ప్రార్థనలు త్రేపవికాదు. ప్రాంక్లిన్ బాల్యంలో సియోను చర్చి ఆవరణంలో గుండని డేరా వేసి ఉజ్జీవ సరభలు జరిరగవి బాల్యంలో నేర్చుకున్న పాట దేవుని ప్రేమ అద్భుతమైనది. ఎతైనది అందుకోలేనిది లోతైనది చేరలేనిది వెడ్రలుపయినది విశ్లవెన�ది ఆప్రేమ కొలువలేనిది. వారనిది శ్శవతవెన�ది. నేడు నల్లమబభలు కపిపనా విశ్వసం పపదర్శిసేత సారయిడు వెలుగుతాడు నీ నా బాటల్ని సిద్ధవు చేసాడు దేవుడే ఇపుపడ్రా ఎపుపడ్రా విశ్వసం విడ్రనాడేదిలేదు. పప�ాంకి�న్ దైవ పిలుపు అందుకొనుట పపధమదర్శినవు పొందుట తండికి పప�ాంకి�న్ పట్ల దేవుని పిలుపు స్పష్టంగా ఉందని తెలిసిననా ఏనాడ్రా నిర్బుంద పెట్టలేదు పప�ాంకి�న్ 12వ యేట దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాడు. పప�ాంకి�న్ నిన్ను దేవుని వాక్యపరిచర్య చేయుటకే పిలిచాను. తనను వెంబడించాలని సాచిస్తూ దర్శనము దావరా తన సేవాభారము స్పష్టకరించారు. ప్రార్థించే పప�ాంకి�న్ పై ఆకాశవునకు ఆత్మలోకొని పోబడ్డాడు. ఆఎతైన స్థలవు నుండి క్రిందికి చూస్తూ ఉండగా సరవపపపంచవు స్పష్టంగా కనిపంచింది. పప�ాంకి�న్ నీవు భూదింగములో నున్న ప్రజలకు నా సువార్తను బోధించాలి ఈ వాటల్ని తన

216

జీవితాంతము గురుతపెట్టుకొని ఆవాగా�నాన్ని సి�రపరచుయున్నాడు. పసైతాను ఆటంక

పర్చుట తప్పలేదు. సేవకై పిలిచిన దేవుని చేతిలో తన చేయిని ఉంచి ప్రతి అడుగు

సిథరపర్చు దేవునిపై అనుకష్ణవూ ఆధారపడుటకు నేర్చుకున్నాడు. అదే సతపులితాలలో

సేవ కొనసాగించు ధన్యతనిచ్చింది. అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద బోరా�గాపడి

పోయి వాటి విశ్వం అంతటిని కౌగిలించుకుంటే అవన్నీ మనవే పప�ాంకి�న్ అనుభవంతో

కొద్ది విశ్వసము మన హృదయాలను పరలోకానికి తీసికొని వెళుగల్గితే గొప్పవిశ్వసం

కల్గి ఉంటే పరలోకమే మన హృదయాల్లోకి ఎగిరివచ్చి నిలిచియుండుట పప�ాంకి�న్

తరుచగాతన బాల్యంలో అనుభవించిన పేదరికాన్ని గురతుంచుకొనేవాడు. కాళుకు

సరియైన బాట్లుండేవి కాదు. అడ్రవిలో కుందేళును పట్టి అమ్మి దానితో వచ్చిన సొవ్ములో

బట్టలు చెపుపలు కొనుకోకనేవాడు. గవర్నవెంటువారు ఉచితంగా అందించే వసతువులు

పొందేవాడు. డబ్బభలేక 1సంవత్సరం సాకలు వానివేసాడు. గాలేగారు పప�ాంకి�న్ పరిసిథతి

గ్రహించి సహాయపడేవారు. దేవునికి గాలేగారికి తప్ప తన పేదరికం గురించి మరెవరికీ

తెలియదు పేదరికమంటే అసహ్యపడేవాడు. సాకల్లో తోటి విద్యార్థులు చులకనగా

చూచేవారు. పప�ాంకి�న్ దృషిటలో స్రవశక్తి మంతుడైన దేవుడు అతని నాన్న పక్షంగా

ఉన్నాడని దేవుని స్వరం వినేభాగ్యశ్లియని అట్టి ధన్యత అందరికీ రాదని ఈ విషయాలు

హేళన చేసేవారికి తెలియదని మనససులోనే సంతోషిస్తూ ధైర్యంగా గడిపేవాడు యవవన

ప్రాయంలో పేదరికం తన దరిచేరగా అన్నంత గొప్పవాడిగా జీవించికార్లు బట్టలు,

ఇళ్ళు, ఇవన్నీ అనుభవించాలని ఉతాసహాపడేవాడు. క్రమంగా దేవునికివవవలసిన ప్రధమ

స్థానాన్ని రెండవ సా�నానికి వార్చాడు 14వ ఏట చదువు ఆపి పనిచేసి డబ్బు గడించాలని

తపించాడు. చుటుట ప్రక్క వారింట్లో గడిుకోయుట దావరా డబ్బులు సంపాదించేవాడు

ఆతర్వాత బిల్డింగు నిర్మాణంలో నీళ్ళు అందించుట క్రమంగా తాప్పని వారిని తనిఖీ

చేయు స్థాయికి ఎదిగాడు. పని పట్ల పశద్ధ ఉండేది వపడంగి పని నేర్చుకొన్నాడు. చిన్న

వయససులో ఇంటి నిర్మాణం చేయుటలో నేరుప కన్పరచేవాడు. అతనికి వారి� ఫిక్స ఇట్

ఏదేనా అమరర్చి వాడు అని పేరు వచ్చింది. క్రమంగా వారి నాన్న పనిచేసే పెద్ద సంస్థలో

అధికారిగా గొప్పసాథయికి ఎదిగాడు. ఆసంస్థ యజమాని హ�్యవేగారు నాసిథకుడు

నాన్నగారు సేవు చేతలెతిత భక్తితో ప్రార్థించుట నచ్చేదికాదు. చిరాకుపడి పనివేళ్లో

ప్రార్థన తగదనే నెపంతో ఉద్యోగం తీసివేసారు. పప�ాంకి�న్ పరిసిథతి గమనించి నచ్చిజెపిప

తన వద్ద పనికి సి�రపర్చాడు. యజమాని వీరికి దారంగా ఉండి శ్రమ తపిపంచాడు.

దేవుని సేవకై పిలుపు పప�ాంకి�న్ లోకంలో రాజీపడి జీవించుట దేవునికి చిత్తం కాదని

గ్రహించనట్లు రెండవ సారి దర్శన మిచ్చినిలదీసి ప్రశ్నించారు. నీవే వాత్రము ఈ

వ్యాపారం ఉద్యోగంలో రాజీపడరాదు. సంపూర్ణి సేవ కొనసాగించు బాధ్యత నీపై ఉంది.

217 పప�ాంకి�న్ కాసత గ్రహించాడు. 1950 సంవత్సరంలో 750వేలడాలర్ల యజమాని పప�ాంకి�న్ మంచితనం చూచి పెంచు కోవాలని ఆస్థి అప్పచెపాపలని ఆశించాడు. పప�ాంకి�న్ డబ్బు హ�వా అంతా నిరకరించాడు. తంపడి సేవు పప�ాంకి�న్పై కోపం వచ్చింది. కాని వారి ప్రేమ సాకష్ జీవితాన్ని గ్రహించి క్రీస్తు ప్రేమకు ఆకరి�తుడై గ్రహించి పప�ాంకి�న్ దైవ సేవలో సమకారాన్నందించాడు. ఆతర్వాత మరణించిన ధనికుని గురించి చాలా ప్రేమగా ప్యూనరల్ సందేశమిచ్చాడు. తోబుట్టువులపై ప్రేమ గల పప�ాంకి�న్ ఒక అన్నయ్య హా�వర్ట పప�ాంకి�న్ పట్ల పశద్ధ తీసుకొనేవాడు ఒకసారి వాళు అన్నయ్య పొలవు పనిచేస్తూ నాన్న గారితో అన్నదవ్ములిదదరూ వ్యానులో ప్రయాణం చేయగా తల్లక్రిందులైన వ్యాను క్రింద అన్యయ్య పడగా తల చిదికింది. మెదడు దెబ్బతిన్నది. తంపడి అదభుత స్వస్థతా వరం దావరా డాకట్ర్ల పరిచర్య దావరా కోలుకున్నాడు. పప�ాంకి�న్ కారు కొనిపెట్టి ఉద్యోగమిపిపంచి సహాయపడ్డాడు. ముర�ా అనే అవ్మాయిని అన్నయ్య వివాహమాడాడు. అన్నదవ్ములిదదరూ కొంతకాలవు సేవలో నున్నారు.

తవ్ముడు జాన్ మరణవునుండి జీవవులోనికి వచ్చిన అదభుతము

: అతనికి కూడా కారు ప్రమాదంలో తల చిదికి పోయింది. ఎపమితల ఆసపత్రిలో చికిత్స జరిగింది. ఆపరేషన్ చేయు సమయంలో మరణించాడు తలపై బట్ట కపాపరు అంతలో వాళు నాన్న సేవు సా�నాలగది చేరి దు��ంచి ప్రార్థించారు. ఆత్మవశుడై తలపై దుప్పటి తొలగించి పప�ాంకి�న్ చూస్తూ ఉండగానే యేసు నామమమున ప్రార్థించగా జాన్ అకస్మాత్తుగా లేచాడు. పబతికాడు. తన జీవితంలో వాళు నాన్న చేసిన అదభుతాలలో ముఖ్యమైన సంఘటనకు తనే ప్రత్యక్ష సాక్షినని నేడు సాకష్మిస్తున్నాడు. క్రీస్తు చెపిపన వాట సత్యవెన�ది. నా కంటె గొప్ప కార్యాలు మీరు చేస్తారు. యవవనారంబభంలో సవంత ఇష్టం మీద ఆర్మీలో చేరాడు. తనకు 19 సంవత్సరాలు దేవుని చితతవునకు వ్యతిరేఖ దిశలో పయనపస్నయోనాను వారి మరల్చిన రీతిగా ప్రతి విశ్వసిని మార్చి తను కోరిన పని చేయయించుటలో మన దేవుడు నేరపరిమయ�ున్నాడు. ఆర్మీచేరాలని ఆశించి సవంత చిత్తంతో వెళ్ళాడు ఆర్మీకాలుపలలో పప�ాంకి�న్ నడువు క్రింది భాగంలో కాలుపల ప్రభావం వల్ల మచ్చిలు చేతి వ్రేళ్ళు మెలికలు పడిపోయాయి మిలటరీ నుండి తొలగించారు. కండ్ర్లు దెబ్బతిన్నాయి. తంపడి ప్రార్థనలో కండ్ర్లు స్వస్థత పొందారు. వెంటనే దేవుని హస్తం తనను సేవకై ఆకరి�ంచుట తనుతవర పడిచేదని, చితాతన్ని వ్యతిరే�ంచుట గ్రహించాడు. సైతాను మరణం కోరాడుగాని దేవుడు పబతికించి స్వస్థపర్చి ఆర్మీలో యేసు గురించి చెపుపట ఆరంభించాడు. నమ్మకంతో పని చేసేవాడు కనుక ఒకరోజు తనను పరిక్షించాలని అధికారులు ఒంటరిగా నున్న పప�ాంకి�న్ను ప్రశ్నించారు. ఓ పసైనికుడా నీపనేమి? నాకీ రోజు పనిలేదండి అన్నాడు. వారు ఆర్మీ ఆఫ్సర్లు అని పసలయాట్

218

చేయకపోవుట నాకు పని లేదని చెపపకూడ్రదట వెంటనే వారు నీవు పసైనికుడిగా

పనికిరాదని గుర్తింపుకారు ఉంది. కనుక రాత్రంతా నిపదవాని మిగిలిన పసైనికులకు

తనికీ చేయాలన్నారు. ఆ తర్వాత రోజు గడిుకోయవుని విష్నందించారు. చాలా

భారవెన�పనులు ఓరుపతో చేయుట ఏకాంత్ ప్రార్థనను చూచి తోటి పసైనికులు ప్రార్థన

కోరేవారు ప్రభువును ఆపశయించి పశద్ధగా ప్రార్థిస్తూ ప్రభువా నన్నీ బందీ జీవితం నుండి

విడిపిసేత నిన్ను సేవిస్తాను అన్నాడు. తవరలో విడుదల పొందాడు. కానీ లోకాశలు తనను

పూర్తిగా వదల లేదు. ప్రతి భావంతుడిగా ఇళ్ళు కట్టు పనిలో నేర్పిరిగా మంచి ఇల్లు

కొనుకొకని 50మంది పని వారితో ఇళ్ళు కట్టు కాంట్రకుటలో డబ్బు పొందాడు. మరలా

గొప్ప ప్రమాదము ఎదురొకన్నాడు. ఒకరోజు పటకుకప్రమాదంలో ముతతవు బరువు

పప�ాంకి�న్పై పడగా ఆసపత్రికి తరలించారు మరలా వూడవసారి ప్రభువు మెల్లగా పడక

చేరి మృదుమధుర సవరంతో పప�ాంకి�న్ ఇప్పటికి వూడుసార్లు నాతో వాగాదనవుచేసి

సేవ చేయునన్న వాట నిలబట్టుకోలేదు నీ సేవ నాకుకావాలి. వెంటనే పశ్చాత్తాపంతో

కుమిలిపోయాడు. తన పరిస్థితి చూచిన డాకట్రు వార్లాక్ పప�ాంకి�న్ 6నెలలలో

మరణిస్తాడ్రన్నాడు. డాకట్రుగారు పప�ాంకి�న్ మనససు ఆనందంగా ఉంచుటకు ఫ్లోరిడా

వంటి ప్రాంతాలు దర్శించాలని సలహాఇచ్చారు. ఒంటరిగా ఉండాలంటే మరణభయం

బాధించేది ఎడవుచేయి నీలిరంగుగా వారింది. గుండె నీర్సమయింది. అప్పటికే

వాళునాన్న సేవుగారు కొందరు ప్రముఖులతో ఒక సంఘం ఏరపరచగా మిడ్వే చర్చి

ఆఫ్ గారు ఆసంఘంలో ప్రముఖులు కాలివన్ కార్లి, సిస్టర్ విని, � కార్లీ, సిస్టర్

వెర్జీస్మిత్ వీరంతా రోగిగానున్న పప�ాంకి�న్ను వంతుల వారిగా చూచుకొనే వారు ఒకరోజు

ఇంట్లో నున్న పప�ాంకి�న్ ఎవరికీ చెప్పకుండా దగిర్లో నున్న గ్లాడ్ టెడ�ింగ� టెండ్రర్ దగిర

ప్రార్థన జరుగుచున్నదని తెలిసి పటకుకతో ఒక్క చేతితో నడిపుచూ మళ్ళీ పోయాడు.

గుండె ఆగిపోయిందా అనిపించింది. పాస్టరుగారి పప�ాంకి�న్ స్థితి చూచి అందరినీ

హెచ్చరించి ప్రార్థించాలి అన్నాడు. అందరూ చుటాట గుండంగా చేరారు. పాస్టరు గారితో

పాటు ఆర్లిన్ రక�్ల పియోనా వాయించే స్త్రీ తక్షణం చేతితో గుండ్రపై తాకి ఆత్మాభిషేకంలో

పపర్థించగా దేవుడు దర్శించాడు. వెంటనే అగ్ని రూపం పదవంగా వారి నడినెతిత నుండి

కాలివరకు ఆవరించింది. గుండె చపుపడు క్షణం ఆగింది. చనిపోయాడని ఆలోచిస్తున్న

పాస్టరు సాండ్రర్సగారు హల్లెలూయా దేవునికే స్తుతి అని అరిచారు అంతా తేరి చూడగా

ఆనందంగా ఆరోగ్యంగా తీస్తున్న పప�ాంకి�న్ అదభుత స్వస్థత అందరిని అత్యానంద బభరతుల్ని

చేసింది. పప�ాంకి�న్ ఆక్షణంలో రక్షణానుభవాన్ని మరలా పొంది నాతన ఉతాసహంతో

రక్షణ నిశ్చియతను పొంది విశ్వసంలో స్థిరపడ్డాడు. పసైతానును ధైర్యంగా ఎదురించుట

నేర్చుకున్నాడు పూర్తిగా లోకాశలు వదలలేక పోయాడు. భాగసావమిలో పరిచయం ఒక

219 రోజు హాలులో డాన్స జరిరగ స్థలంలో ఒకవ్మాయిని నాతో డాన్స చేస్తావా అనిఅడిగాడు నాకు చేతకాదంది. ఆము క్రీస్తు గురించి విశ్వస ప్రేమలు సువార్త వివరంగా బోధించింది. ఆతర్వాత వారం కూడా అదే స్థలంలో కలిసారు ఆమె సండేసాకలు ఉపాధ్యాయిని 3ఆమె తనపిన్నికి తోడుగా వచ్చింది. పప�ాంకి�న్తో సాటిగా వాట్లాడుతూ డానసు స్థలాల్లో నిలుచుట దేవునికిష్టం లేదు అంది అదే రాత్రి పెద్ద అగాధంలో నరకంలో పడిపోతున్నట్లు కనిపంచి పప�ాంకి�న్ పెద్దగా అరిచాడు. (యేషయా : 59:1) రక్షింపనేరక యుండునట్లు యేహువా హస్తం కురచకాలేదు మీ పాపాలే అడ్డుగా వస్తున్నవి. నరకం చూచుట నిజమైన అనుభవంగా పప�ాంకి�న్ సాకష్మిచ్చాడు. క్రమంగా సంతృపిత కల్గియుండుటకు నేర్చుకున్నాడు. చాలా కాలంగా దేవుని చితాతన్ని దారం చేసుకున్నానని గ్రహించి సాండ్రర్స పాస్టరుగారిని సంపతించి సేవ చేయాలనే ఆశను గురించి తెలాపడు. అప్పటి వరకు చేసే ఇళుకాంట్రకుట పని అన్నయ్యకు అపపజెపిప యవవనసతుల పాస్టరుగా 45 మందికి సేవ చేయుట ఆరంభించాడు. విధేయత ఆత్మానుభవాల్ని ఆత్మాభిషేకాన్నిస్తుంని గ్రహించాడు. పప�ాంకి�న్ ఆరంభ సేవలో సేవుాక్గారి పరిచయం వారి గొప్ప విశ్వసంతో కూడిన ప్రసంగాలు ఉతేతజపర్చారు. ఆరోజు ప్రత్యేక ప్రార్థనలో ఆత్మీయ అన్యభాషలతో వాట్లాడు ఆత్మనింపుదలపొంది పరమానంధబభరితుడ్రయయాడు. ఒక రోజు ఉజ్జీవ సరభలలో పప�ాంకి�న్ ప్రసంగాన్ని సిద్ధపర్చారు. ఒక ఆదివారం ఇపుపడు నీకు అవకాశవిసతున్నామన్నారు. గంభీరంగా దేవుడిచ్చిన వాక్యాన్నందించాడు. దేవుని వాక్యం హృదయాల్లో హాతతుకుపోవాలి. ఆత్మలు రక్షింపబడాలి. డబ్బు ఘనతకు ప్రాధాన్యత నివవరాదు. దేవుని రాజ్యం నీతిలో నిండాలి పవిపతతతో కూడినదైనపుపడు అదభుతాలు స్వస్థతలు జరుగుతాయి. పప�ాంకి�న్ ప్రసంగించు వుందు రాత్రి ప్రభువు తన పడకగదిలో దర్శించారు. తెల్లని దేవదాత కనిపంచింది. బైబిలు తెరువబడి ఉంది. (తీత : 2:11) దేవుని కృప వారందరిపై నిలిచింది. అతని శరీరం పూర్తిగా ఆరోగ్యంగా లేదు దేవుడు బోధించుటకు వాక్యము నందించారు. కేవలవు 16 నిమిశాలు బోధించగా గొప్పగా పరిశుదాథత్మ నిండుగా ఆవరించింది. దేవుడు అతని ప్రధమ ప్రసంగాన్ని అంగీకరించారు. గొప్ప భక్తులతో ప్రాంక్లిన్ సహవాసం దేవుని కృపవల్ల సంపూర్ణి సేవలో ప్రవేశించిన పప�ాంకి�న్ జీవితంలో ఆత్మీయంగా గొప్ప ప్రభావాన్ని చూపిన భక్తుడు పపవచనాత్మ పూరు�డైన రెవరెండ్ బాబ్కోల్గారు బాబ్కోల్గారు అట్లాంటాలో వారువూల పనిచేస్తున్నారు. దక్షిణ బాపితస్టు సంఘంలో శక్తిగల ప్రసంగీకుడు గొప్పధనికుడు 6జండాలన్న ప్రాంతం వారి సవంతమే క్రీస్తును ప్రేమిస్తూ కట్టు బట్టలతో కాళుకు సరియైన చెపుపలు లేని వాడిగా పేదరికాన్ని కోరుకున్నాడు. గొప్ప త్యాగవూర్తి ఒక ప్రార్థనా సమావేశంలో వారువూలనున్న

220

పప�ాంకి�న్ను చూచి మన వినికిడిలో ఒక చిన్న దైవసేవకుడున్నాడు. అతనికి గొప్పదైవ

జ్ఞానాన్ని వివేకాన్ని ఆత్మీయవరాలను దేవుడు ఇవవదలిచారు. ప్రతి హృదయంతో సాటిగా

వాట్లాడు పపజ్ఞాశ్లిగా వారగలడు దేవుడే చేయిపట్టి ఆయన సేవను అభివృద్ధి చేయ

దలచారు. హల్లెలూయా అని చెపిపన వాటల్ని వినిలేచి నిలబడ్డాడు ఆక్షణంలో దైవవరాలు

పనిచేయుట పపారంభించగా అదే మీటింగులో నున్న ఒక వ్యక్తి హృదయాలోచనలు

దేవుడు బయలు పర్చాడు. ఆవ్యక్తి పరుగనవచ్చి తన జీవితాన్ని సేవకు సమర్పించాడు.

రెండవ వ్యక్తి ఒక స్త్రీనుదే�శించి వాక్య సందేశ్నందించాడు. కోల్గారి సమక్షంలో

ప్రప్రధమంగా ఆత్మీయవరాల పపత్యేకషత్ జరిగింది. పప�ాంకి�న్ సేవలో గొప్ప, పేద, వృద్ధులు

పడుచువారు వీరందరి వృద్ధులు పడుచువారు వీరందిరి హృదయాల్లో చనలన్నీ

బహిరంగంగా తెలియజేయువిధం కొందరు ఆకేషపించేవారు. కోల్గారి వద్ద సేవలో

వెళుకువలన్నీ నేర్చుకోవాలని ఆశించి ఆయన్ని చేరాడు. ఇళ్ళు ఎన్నెయే కట్టగలవు గాని

దేవుని రాజ్యాన్ని కట్టుటతెలుసా? ఈ రీతిగా గొప్ప ఆత్మీయ సత్యాలన్నీ ఒకేరోజు 3గంటలు

ఏకధాటిగా ఇచ్చిన సలహాలన్నీ ఎన్నడ్రా మర్చిపోలేదు. ఆత్మీయవరాల అనుభవాలు

ప్రతి వ్యక్తిలో లోపాలు సరిచేసి కోవలసినదిగా పహాచ్చిరించగా వారిలో స్వస్థతలు జరిరగయి.

ఒక పాస్టరుగారిని తన ప్రవర్తన విషయం జాగ్రతతపడమని శోధన జయించాలని తెలాపరు.

ఒక సంఘసతుడు ఇంటిలో లేని సమయంలో ఆ ఇల్లు దర్శించుట వల్ల అతని భార్యతో

శోధన రావచ్చునని జాగ్రత్తగా వెలగాలని తెలాపడు. ఈ విషయం బహిరంగంగా తెలుపట

ఆహావనించుటకు సంశయించేవారు. పసైతాను పట్టు శోధనను లకష్ ్య పెట్టక క్రీస్తు వైపు

చూస్తూ సాగిపోయాడు. ఆతర్వాత 20సంవత్సరాలకు ఆపాస్టరు చేతులు పట్టుకొని

కృతజ్ఞత తెలాపడు. నీ జ్ఞానాత్మ దావరా నా శోధనన తపిపంచుకోగలాిను నా సేవకు

కాపాడావని కృత తపిపంచుకోగలాిను నా సేవకు కాపాడావని కృతజ్ఞత తెలాపడు. ఆత్మీయ

సహకారాన్నందించిన మరొక వ్యకి అతను పప�ాంకి�న్ సోదరునికి వామగారు గతంలో

డ్యానసు హాలలో కనిపంచి క్రీస్తుగార్చి బోధించిన యువతి పేరు కార�న్ 4 పూర్తి

సంవత్సరాల తర్వాత ఒక సారి దర్శనంలో ప్రభువు బహుజన సమూహాల్ని చూపాడు.

గతంలో తనుతో డానసు చేసిన యువతి కనిపంచింది. సరిగ్గా గుర్తించలేక పోయాడు.

ప్రభువా ఇదియేమి? అని అడిగాడు ఆవెుయే నీకు కాబోవు భార్య ఆమె అందరివంటిది

కాదు. నీ ఆశయాలలో పూర్తిగా సహకరించేతోడు నీవు దయ్యలను విదిలించు నపుపడు

రోగులను స్వస్థపర్చు వేళ్ల్లో నీకు అండగా ఉండి పపార్థించగలదు నీవు ఎరురొకనే

యుదాథలలో నీకు మంచి సహకారి నీకోసం తలవంచి ప్రార్థించుట నీవు ఇపుపడే

చూస్తావు. నీవు నాసేవలో ఆములో దివ్యంగా సాగిపోతావు అన్నారు. కొంతకాలానికి

కారొ�నాలో వివాహ నిర్ణియవేయింది. ఆమె శ్వ్యంగా పాటలు పాడేది. కంటకీ ఉజ్జీవ

221 కూటం గురించిన దర్శనము ఒక రాత్రి ప్రయాణంలో పప�ాంకి�న్ ఒక దర్శనాన్ని చూచాడు. బాబ్కోల్ ధనికుడేగానీ త్యాగంతో సేవ చేయుబభకుతడు వుందుగా కంటకీ దర్శించి ఆతర్వాత పప�ాంకి�న్ను ఆహ్వానించాడు. ప�ాంకి�న్ దర్శనంలో చిన్న సాకలు బిలిుంగులో వసతి ఏరాపటు చేసినట్లు చూచాడు. ఒక కుటుంబవు అతిధ్యమిచ్చారు. వారికిదదరు అవ్మాయిలు ఆతర్వాత ఆదివారం ఆ స�లానిదర్శించగా సుపరిచితంగా కనిపంచింది. స్త్రీని ఇదదరికువారెతలను దర్శనంలో చూచినట్లు కోల్గారు పరీకష్పెటాటరు. ఒకే వయససున్న కొందరి బాలికలను గుంపుగా పిలిచి ఎవరిని చూచారో దర్శనంలో చెప్పగలరా? వెంటనే ఇదదరిపాపలను చూపించాడు మీరు దర్శించిన గది ఇదే అది అని ఆ స్త్రీ అడిగింది. లేదు కొద్దిగా వారింది అన్నాడు గతమారవే పడక గదిలో మంచం సాతనం వార్చాను అన్నది. ఈ రీతిగా అదభుతాల దావరా దేవుడు పప�ాంకి�న్ సేవను స్థిరపర్చారు. కోల్గారి సహకారంతో గొప్ప ఉజ్జీవసరజలను జయకరంగా నిర్వహించారు. సాండ్రర్స పాస్టరు గారి చర్చిలో స్వస్థత పొందిన స్థలంలో కారొ�నాతో వివాహం వైభగవంగా జరిగింది. హానీవూను బదులు ఉజ్జీవసరభలకు హాజరయ్యారు. సేవ చేస్తున్న స్థలంలో ప్లారిడాలో జరిగిన సరభలపట్ల పశద్ధతో నున్న పప�ాంకి�న్ను గురించి కొత్త పెళ్ళి కూతురిగా సణగలేదని ఆయన సంతోషించాడు. పప�ాంకి�న్ సేవలో అదభుత స్వస్థతలు ఆరంభమయ్యాయి. ఒక బాలుడు కాళ్ళు 8అంగుళాల తేడాతో కుంటితనవు ఒక కాలసన్న బడినరీతితో ప్రత్యేక బాట్లు ధరించాడు ప్రార్థన దావరా స్వస్థత జరుగబోతంది. మీ అబ్బాయికి రెండ్రా ఒకేసైజు బాట్లురేపుకొని ప్రార్థనకు రండి క్రీస్తు స్వస్థపర్చును అని సవాలు చేసాడు. అందరూ చూచుచుండగా కాలు పెరిగింది. పరురగతిత రగంతుచున్న బాలేపి చూస్తు కేకలు స్తుతి గానాలతో సతుతించారు. రకనడాలో సరభలు దివ్యంగా సాగాయి. కువారెత జననం గురించి ప్రభువు వివరణ ప్రభువు పప�ాంకి�న్ దర్శనములో నీ భార్యకు కువారెత కలుగుంది ఆమె పేరు నయాయాన్ పసపెటంబరు నాలివ తేదీ 4,5 గంటల ప్రాంతంలో సుఖపపసమవు కలుగుంది. ఆపాప 7టన్నుల బరువు కల్గిఉంటుంది. అని ఇంటికి తెలియజేయగా వుందుగా అత్తగారు నమ్మింది. ఆతర్వాత డాకట్రను సంప్రదించగా ఇంకా ప్రమసానికి సమయమయింది. అన్నారు. రెండు వారాలు సమయం చెపిపన డాకట్రుకు దేవుడు దర్శనములో ప్రాంక్లిన్ చెపిపన సమయవే సరియెన�ది. అది నా నిర్ణియమని తెలాపడు. దేవుడు తన బిడ్డల పట్ల నడిపించే నిర్ణయాలు అదభుతాలే సరిగ్గా ఇదే సరిగ్గా ఇవే వివరాలలోనే పాప ఆసమయంలో పుట్టి అందరినీ ఆశచ్యపడునట్లు ప్రభువు కృప చూపారు. రెండవ సంతానం అబ్బారు కావాలంటే మరలా తెరెసా అనే అవ్మాయి పుట్టింది. ఆము గురించి దర్శినమిచ్చాడు. నల్లని జుట్టులో చూచాడు. పెద్దమ్మాయి నెవానా ప్రత్యేకమైన బిడ్డగా ప్రత్యేక ఉద్దేశ్యములో పెరిగి భక్తిగల

222

సేవకుని పెండ్లాడుతుందని ప్రభువు తెలాపరు. పెదదవ్మాయికి 15సంవత్సరాలు

చిన్నవ్మాయికి 9సంవత్సరాల వయససులో ప్రభువు దర్శనమిచ్చారు. 2సంవత్సరాల

బాలుడు తోటలో ఆటలాడు నట్లుగా చూచాడు. దేవుడు అబద్ధవాడుటకు నరుడుకాడు.

పప�ాంకి�న్ జూనియర్ అని పేరు పెటాటరు. నేడు గొప్ప దైవసేవకులుగా బిడ్డలందరితో

అదభుతసేవ కొనసాగిస్తున్నారు. పప�ాంకి�న్ నాన్న గారి జీవితం అతని జీవితం అదభుతాల

నిలయాలు పప�ాంకి�న్ జీవితంలో మరపురాని ప్రమాదానుభవం ఎదురుకన్నారు. సుచన

క్రియలు అదభుతాలు పప�ాంకి�న్ జూనియర్ బాల్యంలో బాంబుప్రేలి పొగతో

ఊపిరిసలపనపుపడు తంపడి ప్రార్థించి రక్షించుకున్నారు. మరొక సారి పప�ాంకి�న్ నదిలో

సా�నం చేస్తూ అలలలో చికుకకున్నాడు. దేవుడే కాపాడారు పప�ాంకి�న్ నాన్నగారు కూడా

ఎన్నో అదభుతాలు చేసేవారు ఒక స్త్రీ మెడపై పెద్ద గడ్రుతో మీటింగుకైవచ్చింది. ఓరలు

రాబర్టుగారు అతిధిగా వచ్చి ఆకణిత కళ్ళువూసి తాకగా అదభుతంగా వాయమయింది.

ఈ అదభుతం నాన్న గారి అదభుతాలకు భిన్నంగా ఉన్నను ప్రభువు శక్తిని బట్టి ఆశ్చిర్యపడ్డాడు.

వాళుంతా ఏడుగురు కలిసి బాల్యంలో గదిలో పుండగా కరెంటు శాకు తగిలె పప�ాంకి�న్

తల్ల చనిపోవుట పప�ాంకి�న్ స్పష్టంగా చూచాడు. ప్రక్కనే వున్న పప�ాంకి�న్ కూడా పక్షవాతం

వల్ల కూలబడ్డాడు. డాకట్ర్లు దగిరో� లేరు అమ్మగర్బువతిగా ఉంది. వెంటనే సేవుగారు

తల్ల తలను ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ బిగిరిగా ప్రార్థించారు. తల్లలో చలనం కల్గింది.

ప్రభూ నాకు నాభార్య కావాలి. నీవే నాకు తోడునిచ్చావు నా బిడ్డలను సంరక్షించడానికి

ఆమె నాకు అవసరం ఆయన కన్నీరు ఆమె చెంపలపై పడింది. అమ్మ లేచి కూర్చుంది.

దీనికి పప�ాంకి�న్ పపత్యేకష్ సాక్షి వింతైన కలల దావరా ఎన్నో అనుభవాలు ప్రభువు తెలపురీతి

ఆశచ్యం కల్గించేయి ఒక దర్శనంలో ఒక స్త్రీ వుందుభాగం భక్తి గల స్త్రీవలె వస్త్తధారణగా

ఉంది. వెనుక భాగం చాలా అసరభ్యంగా ఉంది. మాసంగా కప్టంగా అనేకులుంటారని

దేవుడు వివరించారు. ఎందరో డబ్బు ఖర్చుపెట్టి టివిలో పపవేశపెడాతమని మిలియన్లు

వ్యాపారం చేయవచ్చిని పపలోభిపెటాటరు. డబ్బు కోసం ఏనాడ్రా ఆశించలేదు మనుష్యుల

నిర్ణయాలు కాదు దేవుడే నిర్ణయించి నడిపించిన సేవనాకు చాలనేవాడు. 2003

సంవత్సరం పసపెటంబరు 6వతేదీ పప�ాంకి�న్ ఉదయాన్నే లేచి అలాపహారానికి కనిపెట్లే వేళ్లో

దేవుని స్తుతిస్తూ నన్ను పట్టించినందు వల్లనే దేవుని ప్రేమ కనుకుకన్నాను కదా! అని

స్తుతించాడు. ఆవెనువెంటనే స్నానాల గదికి వెళ్ళాడు. రకత్పవాహం చూచి భార్య ఆసపత్రికి

తరలించింది. డాకట్రుగారు పాస్టరు గారు ఎమరె�నీసకి వచ్చారు. పూర్తి 21 రోజులు

కోవాలో నున్నారు పప�ాంకి�న్ గారి జీవితంలో 21రోజుల్లో దేవుడు చూపిన అదభుత

దర్శనాలు ఆశ్చిర్యపడేలా చేస్తాయి. అసాధారణ దర్శనం ఒక వంలెన చూచాడు. ఒక

స్త్రీ కనిపంచింది. ఎందరో చనిపోయిన వ్యకుతలను చూచాడు భూలోకంలో వారుకూడా

223 కనిపంచారు. పసితనంలో చేపలు పటుటరోజులు కనిపంచాలి. ఆతర్వాత రోజుల్లో లెసా అనే స్త్రీకి కలవచ్చిందంట కలలో పప�ాంకి�న్ తలపై చేయిఉంచి పపార్థించారట. ప్రభువు పరలోకాన్ని నరకాన్ని కూడా స్పష్టంగా చూపించారు హిట్లరు వంటి వ్యకుతలు కనిపంచారట పరలోకం కేవలవు ఆవలి ప్రక్క ప్రాంతమే ఎన్నుకొనబడిన వధమురకై సిద్ధపరచుచున్న బభవనాల దృశ్యము. ఆదేశం చేరాలని ఆశించాడు కానీ కాసత కనిపెట్టు అని ప్రభువు తెలాపరు. ఆతర్వాత పబతికించి అందర్న ఆశ్చిర్యపరిచారు. ఈ పాత ప్రపంచాన్ని వల ఆదేశ్లన్ని చేరాలనే తపన ఉన్నట్లు తెలాపరు పరలోక ధ్యానం నిండిన వ్యక్తిగా సదాకాలవు ప్రార్థిస్తూ దేవుని సేవిస్తూ ఆపరలోక వైభవాన్ని ఆస�ందర్యాన్ని వరి�ంచాలంటే వాటలు చాలవు. ఆపపరభువురానై యున్నారు. అందరూ సిద్ధపడదాం పరలోకం నాదేశం పరదేశినేనిల వాయలోకమేగా నేను యాపతకుడ్రను.

Photograph from page 117 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 117

సాక్ష్యం 54. స్వస్థతనిచ్చి రకష్ణనిచ్చిన రక్షణ కర్త నా క్రీస్తు

– లకి;

''నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే——.

నా పేరు లకి;. ఇండియాలో మంచి క్రైస్తవ గృహంలో నా

బాల్యం గడిచింది. దేవుని కృపవల్ల అమెరికా 1993లో చేరాను. కంప్యూటరు కోర్సులో డిపగీ సంపాదించాలని విద్యాభ్యాసం ఆరంభించాను. ఆ రోజుల్లో సరవం సవ్యంగా సాగిపోతున్న రీతిగా హాయిగా ఆనందంగా గడిపేసాను. అనుకోనిరీతిగా నా శరీరం అతి బలహానం కాసాగింది. అసాధారణమైన వాపు కొటోటచ్చినట్లు వుఖంలో కనిపంచింది. వెంటనే డాకట్ర్లను సంప్రదించగా అది వూపతపిండంలో కల్గిన వ్యాధిగా నిర్ధారణ చేసారు. ఒక వారం గడిచేసరికి ఒళుంత వాపు ఆరంభమయింది. 10 రోజుల్లో 140 ప�నుల బరువు అద నంగా పొందాను. కంటిచూపు సన్నగిల్లింది. లోపలినన్న అవయవాలన్నీ పనిచేయుటకు నిరాకరించగా, శరీర్సేవదరందాల దావరా నీరు పపవించసాగింది. వెను వెంటనే రష� పపెసిపిటేరియన్ చర్చికి చేరావు. అప్పటికే స్పృహ లేని స్థితికి చేరాను. కనీసం 20మంది డాకట్ర్లు చికిత్స ప్రారంభించారు. నీ సరిస్థితి చాలా ప్రమాదస్థితికి చేరినట్లు నిర్ధారణ చేసారు. ఎందువల్లననగా కిడ్నీ వార్పిడికి నా పరిస్థితి అనుకూలంగా లేదు అంతేకాక మరణం సమీపించిందని నిరాశతో చెపిపతపుప కున్నారు. అప్పట్లో నేను ఒక విద్యార్థిగా నున్నందన ఆసపత్రిలో �భవా ఇనాసరెన్స లేనందన నన్ను ఇంటికి పంపివేసారు. అప్పటికే నడువు నుండి క్రింది భాగం వరకు స్పర్శ లేనందున ఏకష్ణమన� మరణాన్ని ఎదుర్కోవాలి గనుక అంత్యక్రియ సన్యాహాలు ఆరంభిం చాలని అందరా తలంచారు. జగతతుపునాది వేయబడక వునుపప నన్ను పిండవుగా

224

ఉన్నపుపడే దేవుని నా స్థితిగతిని గ్రహించిన వాడు దేవుడే నాలో దైవభక్తిని పెంచి అతి

సన్నిహితంగా దేవుని ప్రేమను గ్రహించాలనే ఉన్నత ప్రణాళికలో నన్ను శ్రమకు గురి

చేసిన దేవుడు సమసత మహిమకు యోగయిడు హల్లెలూయ. ఆస్థితిలో నున్న నాకు

పరిచర్యతో పాటు ప్రేమించి ప్రార్థించే సంతానాన్ని నా దేవుడు ఇద్దరు అవ్మాయిలను

గ్రహించారు. పెద్దమ్మాయి 13 సంవత్స రాల వయససుగలది. చిన్నవ్మాయి నిధికి 8

సంవత్సరాలు పెదదపాప సేవత చాలా తెలివిగా చురుకుగా నున్నందున ఉపాద్యాయును

లంతా అధికంగా ప్రేమించే వారు నా పరిసిథతి చూచి మరణపు అంచుల్లో నుండి

బాధ పడుతల్లని బట్టి దుఃఖంతో నిండి చదువు నిర్లక్షం చేయసాగారు. ఉపాద్యాయునులో

ఒక భక్తి గల ప్రేమగల వ్యక్తి దేవుని వాక్యం నుండి ఒక వాటను చెపూత నాకువారెతకు

దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోమని వివరించింది. యెషయా 53:5 మన అతిక్ర్మక్రియలను

బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొటటబడెను. అతను

పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదే వాక్యాన్ని శవం వలె పడియున్న

నన్ను చేరి చెవిలో చదివి వినిపిస్తూ రోజూ కన్నీటితో ప్రార్థించుట ఆరంభించింది.

ఎంతో ఆశ్వాదంలో, అచంచల విశ్వ సంతో ''దేవా నాతల్ల ఆరోగ్యాన్ని తిరిగి

ఇస్తున్నందురకై వందనాలు—— ఈ వాట పదే పదే నా చెవిలో చెప్పేది. ఆ చిన్న వయససులో

ఉపవాస ప్రార్థన 13 రోజులు నా స్వస్థతకై చేసింది. నారకైతే ప్రార్థించే అవకాశంలేని

అసహాయస్థితిలోనే ఉన్నాను. ఒక రోజు ఆశ్చిర్య రీతిగా బాత్రావుకు వెళాులనే భావం

కల్గింది. పదేపదే 2,3 నిమిశాలకు ఒంటిలోని నీరు అంతా నీరుడు రూపంలో బహిర�తం

కావడం అత్యదభుతం బంధువులంతా ఆశ్చిర్య పడ్డారు. ఇక వైద్యపరికషలు జరిగాయి.

దేవుని కసాధ్యవెన� దేదైనా కలదా? సరవశక్తి మంతుడు దీనుల ప్రార్థన ఆలకించువాడు

నా వూపతపిండాలలో లోపం సరియెన�దని నిర్ధారణ చేసారు. దేవునికే స్తుతి మహిమ

ఇక పూర్తి స్వస్థత పొందుటకు సరిగ్గా 3 సంవత్సరాలు పట్టింది ప్రభువు దయతో

విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. దేవునికి ఘనత మహిమ చెల్లించి స్తుతించావు.

స్వస్థపర్చు దేవుడు యెహోవా అనుటకు నా జీవితవే ప్రత్యక్ష సాక్ష్యము. ఈ పరిస్థితి

కేవలవు నా కువారెత తన పూర్ణి హృదయంలో దేవుని వెంబడించి సేవించాలనే

నిర్ణియానికి పునాదిగా నిల్చింది. దేవుని పాదసేవ చేయుటలో నమ్మకమైన విశ్వసిగా

జీవించుట వావిధి. నా కుటుంబవు ప్రభు ప్రేమలో నిలిచి విశ్వసంతో క్రీస్తును

వెంబడించుట వా ధన్యతగా భావిస్తున్నావు. ఈ సాక్ష్యాన్ని పుస్తక రూపంలో మీకందించు

అవకాశ్మిచ్చిన ఆపపరభుకే స్తుతిమహిమ ఆమెన్.

225

Photograph from page 118 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 118

సాక్ష్యం 55. పఘలించే కొమ్మగా నిలిపిన క్రీస్తు

నన్ను సాక్షిగా వార్చారు.

– ర�ానీస

(యెషయా : 41:14,15) పురుగు వంటి యాకోబు సవలప

జనమగు ఇపశ్యేలు భయపడకుడి. కకుకలు పెట్టబడిన పదును

గల క్రొతతదైన నరిపిడి పవానుగా నిన్ను నియమించియున్నాను. నాపేరు ర�ానీస రేపల్లె సమీపంలో తడికలపూడి ప్రాంతంలో హిందా కుటుంబవులో 1956 సం��లో జన్మించాను. విగ్రహారాధనలో నున్న తల్లిదండ్రులకు వుగ్గురు సంతానం చనిపోగా నేను అన్నయ్య చెల్లి వుగ్గురము జన్మించగా అతి గారాబంగా పెరిగావు. దేవుని ప్రార్థించే క్రైస్తవులతో పరిచయాలుండేవి. ఎందుకనగా వానాన్నగారు సమీప 10గ్రావాలకు వునసబు గారిగా పెద్దగా వ్యవిరించేవారు. చర్చి నిరా�ణాలకు పేలకు సహాయము చేయునపుపడు వారు ప్రార్థించుట వినేవారము. దైవసంకలపంలో నా 10వ తరగతి ఒక పల్లెటారిలో చదివిన తర్వాత ఇంటరు చదువురకై తెనాలిలో జె.యం.జె. క్యాధలికుక లకాలేజీలో చేరాను. హాస్టలు జీవితంలో అందరితో కలిసి క్రైస్తవులు పాడేపాటలు పార్థన క్రీస్తు సందేశ్లు వినేదాన్ని అందరి దేవుళుతో పాటు ఒక మంచి దేవుడేనని పండుగలలో ఆరాధననలో పాల్గొనుట పరిపాటి నాభర్తవి బసమయ్య చ�దరిగారితో 1972లో ఇంటరు చదివే రోజుల్లో వివాహమయింది. అప్పటికీ లోకంపోకడ్ర తెలియని అవాయకతవంలో వారింట్లో అధిక పూజలు చేస్తూ ఇద్దరు కువారెతలు కలాిరు. వ�్లక లాయరు చదువు చదివించావు. లత రెండవ పాపను డాకట్రు కోర్సురకై కోయంబత్తూరు పంపావు. నా పెద్దమ్మాయి వివాహం చేసావు. చిన్నవ్మాయి వైద్యవిద్యలో నుండగా నాభర్త తన 1996లో 44వ సంవత్సరములోనే అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు. నాకు చిన్న వయససులో వైధమ్యం చూస్తు నాతండి కృంగిపోయారు. కష్టకాలవు అదభుత కార్యాలకు తగిన సమయమనియు కష్టకాలవు అంటె అదభుత కార్యాలకు వెుదటిరంగమనియు అవి అత్యాశచ్యకరంగా దేవుడు మలుస్తాడని నేనీ రోజుల్లో గ్రహించి దేవుని స్తుతించుచున్నాను. దేవుడు స్వకరించే బలులు విరిగినలిగిన హృదయాలే దేవుడు పని చేసేవిధానంలో ఒక సావాన్యత ఉంది. ఏ సందారా�ునిరకైనా సరిపోయే వివేకము ఉంది. తనపై నమ్మక వుంచిన వారి పట్ల ఆయన విశ్వస్యత అచంచలవెన�ది తన సంకలాపల్ని నెరవేర్చిడవులో ఆయన కొక దీకష్ఉంది. నా ఒంటరి జీవితానికి దేవుడు తోడుగా ఉండాలని ఆశించి అదభుత రీతిగా నా రెండవ కువారెత లత వివాహాన్ని ఒక గొప్పవిశ్వసి కృపానిధి సంఘం వ్యవస్థాపురాలైన మొదటి సాక్షి తాతినేని విజయలకి;గారికి కోడ్రలుగా సంబంధం కుదిరింది. అది ఒక అదభుత అనుభవం భర్త అండలేని నేను వా బంధువులైన డాకట్రు పపసాదరావుగారి సలహావేరకు వయారేజి బయారో దావరా వివాహ ప్రయత్నాలు సాగిం

226

చావు. అనుకోని రీతిగా డాకట్రు కోడలేకావాలనియు విశ్వసి మీ ఇంటికి కోడ్రలుగా

వస్తుందని పెండ్లి చూపులలోనే విజయలకి; గుర్తించింది. పెండ్లి చూపులు పూరతయిన

వెంటనే కోయంబత్తూరు పపయాణవెన� నాకు ఫోను అందింది. లత గురించి వా అబ్బారు

అమెరికా మళ్ళీ పోతున్నాడు. మీ అవ్మాయి నచ్చింది. రేపప నిశ్చితారాథనికి సిద్ధపడితే మీరు

వెంటనే స్థిపడగలరా? వా అవ్మాయి లత పటయినుకు పసల్ ఫోను చేసి తిరిగి రపిపంచాను.

వాకునచ్చిన కుటుంబంలో వివాహమునకు నిశ్చితార్థవు చేసికున్నావు. ఆ మరుస్టి

రోజు విజయలకి;గారు వాళు చెల్లెలుగారైన విజయకువారి గారింటికి ఆహ్వానించగా

మళాువు. పూజలు చేస్తున్న లతను బట్టి కాసత బాధపడ్డారు. విశ్వసి కోడ్రలన్నారు. కదా!

పూజలో ఉన్న కుటుంబవుగా ఉంటున్నారేమి? అని ఆలోచిస్తున్న వారందిరికీ ప్రభువే

ధైర్యమిచ్చారు. వా అవ్మాయి లత అత్తయ్య మీరు ప్రార్థించే క్రీస్తు పపరభువంటే నాకు

వా అమ్మకు చాలా ఇష్టవేనండ� అంటున్న వాటలకు ఆశ్చిర్యంతో ఇద్దరు అకాక చెల్లెళ్�ు

ఉతాసహంతో సతుతించారు. ఆక్షణం నుండి లత అత్తగారు ఆమె అంచంచల విశ్వసాను

బభవాల్ని చెప్పడం ఆరంభించగా వాఇదదరిలో విశ్వస �జాలు ములకతాతరు. నన్ను

అనసరించు నిన్ను సరిచేస్తాను. నా కర్ణకుపాపతురాలినిగా చేస్తాను. నీవు సాధించ

లేనిది నీకిస్తాను. ప్రేమ నిరీక్షణ పరిశుద్ధతతో నింపుతాను. నా రూపానికి నిన్ను

వారుస్తాను. ఈ వాటలు నాహృదయానికి నెమ్మది నిచ్చాయి. బైబిలు చదువుట

ఆరంభించాను. సరిగ్గా అర్థంకాలేదు. లతకు బాబు పుట్టుసమయంలో అమెరికాకు

ప్రయాణం చేసి వెళ్ళాను. నా కంతా క్రొత్తగా ఉంది శోధనల ఆరంబభంగా బాబుకు

అస్వస్థతగా ఉండేది. చేసేది లేక బాబును తీసికొని ఇండియా వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో

వానాన్నగారి మరణం నన్ను చాలా కృంగదీసింది. బాబు పెంపకం వారి నానమ్మగారికి

అపపగించేసాను. ఆమె విశ్వసి కనుక బాబున ప్రార్థనతో ధైర్యంగా పశద్ధగా పెంచారు.

ప్రభువు సాటిగా ఆములో వాట్లాడేవారు. బాబు పుట్టుక పేరు కూడా పపదీప�గా తెలిపారు.

ఈ మధ్య కాలంలో క్రీస్తు గురించి తెలసుకున్నాను. బాప్తస్మం తీసుకుంటే అవ్యస్థంగా

ఉండే గుబులు చింతపోతందని శాంతి నెమ్మది కలుగుందని నవ్మాను. రక్షణ స్థిరత

తెలియని రీతిలో బాప్తస్మాన్ని తీసికోదలచి కృపానిధి సంఘంలో ఎ.జి. చర్చి పాస్టరుగారైన

జాకబ్ జాన్గారి దావరా నీటి బాప్తస్మము తీసుకున్నాను. విగ్రహారాధన జోలికి పోలేదు.

వాక్యము ప్రార్థనను ఆపశయించాను. బాబును అమెరికాకు తీసుకొనిమళిు ప్రధమ పుట్టిన

రోజు జరుపుకోవాలని వా అవ్మాయి లత కోరిక వేరకు తిరిగి అమెరికా చేరాను.

అమెరికా చేరుటకు కొన్ని నెలల వుందుగా క్రీస్తు సువార్త బోధలలో �నమగు టకు

ఆస్థానికంగా క్రీస్తును నమ్మిన హిందా మతం నుండి క్రైస్తవ విశ్వసిగా నున్న లకి;

కువారిగారిక పరిచయం చేసికున్నాను. ఆమె బహుప్రేమతో నన్ను క్రీస్తు గురించి సవి

వరంగా సాక్ష్యం దావరా బోధిస్తూ మరొక పాస్టరుగారి కుటుంబానికి పరిచయం చేసారు.

వీరి వుగ్గురిసాహా చర్యంలో అనుదిన ప్రార్థనలు సంఘపపార్ధన బైబిలు స్టడీ ధ్యానాల

227 దావరా క్రీస్తునసవంత రక్షకునిగా స్వకరించాను. చెపపనశక్యముగాని ఆనందం క్రీస్తు వాక్యం పట్ల తపన ఆరంభమయ్యాయి. క్రీస్తును అంగీకరించి ఆయనను హత్తుకొనే రోజుల్లో వూడవ సారి అమెరికా పపయాణవుతో నిండైన విశ్వసిగా నిలిచాను. ఒంటరిగా సమయం దొరికినపుపడు నన్ను ప్రార్థన చేయుటలో బలపరిచి వాక్యంలో అర్థం గ్రహించు జ్ఞానవు కావాలని ప్రభువుని ప్రార్థించాను. వర్సగా అనేక గంటలు వాక్య ద్యానం దావరా వూడు నెలల్లో 7 సార్లు బైబిలు ముతతవు 66 పుస్తకాలు చదివాను. నేడు నేను ఎవరైనా బైబిలు రిపఘరెన్స చెపిపన వెంటనే నా బైబిలులో ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకముందో, ఆ ప్రత్యేక వచనం ఏ భాగంలో ఏ లైనులో ఉందో ప్రభువు నాకు తెలియజేయు అదభుత వరమిచ్చారు. ఎంతో వివరంగా అర్ధం చేసుకోగల ధన్యత ఏకాంతంలో దేవుడే నేరాపరు. ఆ తర్వాత నేను వా ఇంటిలోని ప్రార్ధనలు, ఉపవాసాలు, బైబిలు స్టడీ ఆరంభించాను. క్రీస్తు ప్రేమలో సాగిపోతున్న రోజుల్లో యేసన్న గారి సహవాసంతో పరిచయం ఏరపడింది. వారి బృందంలో ఎలిజబతతు అనే సోదరి, వారంతా ఇపశ్యేలు దేశ్న్ని దర్శించదలిచామనియు, ఇష్టవెన�చో 50 వేలు తెచ్చుకోమని ఆహావనించారు. గతంలో సింగపూరు వంటి దేశ్లు దర్శించే ఆశ వుండేది. దేవుని నమ్మిన తర్వాత క్రీస్తు నడ్రచిన స్థలం దర్శించాలనే ఆశ కల్గింది. నా పెద్ద కువారెత వల్లిక వా బంధువుల అవ్మాయి దావరా ఈ ఆహ్వానము, ప్రయాణము చేయు తారీఖు వివరాలు తెలిపారు. ఆలోచనలో ఉంచి ప్రార్ధన చేస్తూ కనిపెట్టసాగాను. మరొక అద్భుతమైన అనుభవాన్ని ఎదురొకన్నాను. వా రెండవ అవ్మాయి లతకు ఆ రాత్రి కలలో ప్రభువు ప్రేరరపణ కల్గించారట. ''మీ అమ్మకు 50వేలు అవసరము. ఆమెకు పంపుటకు ఏరాపటు చేయాలి—— తెల్లవారిన వెంటనే తన భర్తతో తెలిపి, ''అమ్మకు బ్యాంకులో 50 వేలు జవుచేయండి. తనకిష్టమయితే ఇపశ్యేలు దేశం మళ్ళీ చూడడానికి ఆశించవచ్చును—— ఆమె చెపిపన వెంటనే నాకు ఫోనులో ఈ వివరాలు తెలిపింది. నేను, నా పెద్ద కువారెత వల్లిక చాలా ఆశ్చిర్యపడ్డావు. వేము సంపపదించిన వివరాలేమీ లతకు ఏవాత్రము తెలియదు. దేవుని చిత్తము ఎంతో స్పష్టంగా బయలుపరిచారు. ఎంతగానో దేవుని స్తుతించి ప్రయాణమై వెళ్ళాను. అద్భుతమైన విశ్వస యాపతలో గొప్ప భక్తుల సహవాసంతో మంచి బైబిలు జ్ఞానంతో యేసన్నగారి వివరణలో క్రీస్తు నడిచిన ప్రాంతాలు కళాురా చూచి గొప్పగా స్తుతించాను. గతంలో క్రీస్తును సరిగా తెలిసుకోని రీతిలో బాప్తస్మమునకు తవరపడిన విషయం యేసన్నగారికి వివరించగా అవ్మా నిజమైన వారు మనససు పాపా క్షమాపణ పొందిన నేటి అనుభవాలతో యోర్థానులో క్రీస్తు బాప్తస్మము పొందిన అదభుతస్థలంలో తీసుకోండి అని ధైర్యపరచగా బాప్తస్మం తీసుకున్నాను. ఆనాటి ఆత్మాభిషేకము నాడు నేను పరిశుదాథత్మ ఉనికిని అనుభవించాను. దేవుని ఆరాధించాను. సేవకై పిలుపు 2006 సంవత్సరంలో ప్రభువు నన్ను ప్రత్యేక సేవకై పపతిషిటంచుటకు దర్శినవుల దావరా స్పష్టంగా నడిపించారు. అప్పటికే

228

పాస్టరు గారి కుటుంబం లకి; కువారితో పాటు కొందరు విశ్వసులు నాఇంటిలో

కూడుకొనుటకు ప్రతి ఆదివారం 11గం�� నుండి 2 గంటల వరకు ఆరాధన ఉపవాసాలు

తపనలో క్రీస్తును సేవించుట ప్రభువు నన్ను దృషిటంచారు. పాస్టరుగారికి వారి సంఘవు

సేవ ప్రత్యేకంగా ఉంది కనుక నాఇంటిలో కూడిన సరభ్యులకు నన్ను ప్రత్యేక సేవకురాలిగా

పపతిషిటంచాలని ప్రభువు సాటిగా తెలాపరని చెపిప గంభీరమైన ఉజ్జీవ సరభలను ఏరాపటు

చేసారు. అనేక మంది పాస్టర్లు విశ్వసుల సమక్షంలో వారి చేతులుంచి దైవ

ఆ�ర్వాదంలో నన్ను దేవుని సేవకై పపతిషిటంచారు. నేను గతంలో గృహిణిగా బయట

ప్రపంచంలో పనిలేనట్లుగా జీవించిన నేను క్రీస్తు కొరకు పేదవారిని దర్శించి సాకష్మిస్తూ

నాఇంటికి ఆహావనించుట హిందా కుటుం�కులంతా ఆశ్చిర్యపడి ఈ క్రొత్త మతములో

క్రొత్త బోధలేమిటో క్రీస్తు సువార్త అనగా ఎట్లుంటుంది అని నిర్వహించే ప్రార్థన దావరా

స్వస్థతలు ప్రార్థన దావరా అదభుత రీతిగా అవసరాలు తీరుట దావరా కొందరు క్రీస్తును

నవ్ముచున్నారు. నా భర్త దావరా వేలు పొందిన పంచయితీ ఉద్యోగి ఇసాసకు కుటుం

బవు నా సేవలో ఒక ప్రత్యేకత కల్గిఉన్నారు. కువారికి దేవుడు దర్శనమిచ్చి నా సేవపట్ల

దేవుని చితాతన్ని చాలా వివరంగా బయలుపర్చారు. వేముండే ప్రాంతము తెనాలి దగిర

అమరతలారు. దానికి దగిర్లో పెదపూడి వద్ద పేదవారికి పషడ్రయిలు పటయిబ్ అనగా

ఎరుకలు యానాది వారికి స్థలాలు ఇళుకు మంజూరుచేసారు. ఆ స్థలాన్ని కువారికి

దేవుడు చూపించారు. ఆము కలలో చాలా వర్షివు బురద ఎకుకవగా ఉంది. ఆవల

గట్టుపై అతి పేదవారు కొందరు పపార్థనకై వేచియున్నా. అవ్మా కువారీ గారా మీ

అమ్మగారు ర�ానీస గారే వచ్చి వాకు క్రీస్తు బోధలు చెపిప ప్రార్థన చేయాలండి అన్నారు.

వా అమ్మగారు రారు ఆమెకు నడువు నొపిపకూడా ఉంది. అని కువారి జవాబిచ్చింది.

ఆమెకు సమీపంగా నేనున్నానట కువారీ ఎన్ని ఆటంకాలున్నా బురద ఉన్ననా దేవుని

గురించి సాకష్మివవడానికి బోధ చెపుపటకు నేను సంసిద్ధవే నేను అని జవాబు చెపిపనట్లుగా

ఇది పూర్తిగా దర్శన వివరాలు ఈ అనుభవాన్ని పాస్టరుగారితో చెపిపన కువారి వాటల్ని

విని అవ్మా ప్రభువు చితాతన్ని మరింత వివరంగా కనిపెట్టి ప్రార్థించి ఆ తర్వాత ఈ

స్థలానికి వెళువచ్చును అన్నారు. మరలా కువారీ దావరానే స్పష్టంగా దేవుని నిర్ణియాన్ని

తెలిపారు ఏరీతిగా ప్రభువు నిర్ణియాన్ని నెరవేర్చిగలరో వానవ హృదయానికి అగోచరమని

అందరా గ్రహించి దేవుని స్తుతించారు. కువారి పాపకు అనారోగ్యం కల్గింది. ప్రభువును

స్వస్థత నిమ్మని ప్రార్థించింది. ప్రభువు ఆముతో స్వరంతో సాటిగా వాట్లాడారు. అవ్మా

నేను చెపిపన పని నీకు గురతుందా? ర�ాన్నీ తప్పక ఆ్రేద వారికి సేవ చేయు పనిచేసేత

నీపని నేను చేస్తాను. నీవు కోరినట్లు నీ బిడ్డకు స్వస్థత నిస్తాను అన్నారు. ఈ అనుభవాన్ని

పాస్టరుగారు విన్నారు. సరేనవ్మా నీవు ఇసాసకు కువారి కలిసి ఆపాంతం దర్శించి

వారికి క్రీస్తును పరిచయం చేయండి దేవుడు మీకు ఇవ్మాను వేలుగాతోడై యుండి

నడిపిస్తానని దర్శనము దావరా సి�రపరిచాడు ధైర్యంగా వెళుండి అన్నారు. మరొక

229 అదభుతము దేవుడు నాపట్ల చేసారు. ఇసాసకును పిలిచిన పంచాయితీ అఫ్సరుగారు ఇదిగో ఆ ఎరుకల వారి ఇండ్ర్ల స్థలాల్లో చుటాట �్లచింగుచల్ల శుపబభపరచాలి. చాలా కాలమయింది అన్నారు. సరిగ్గా ప్రప్రధమంగా ప్రభువు చెపిపనట్లు ఆపాంతాన్ని దర్శించగానే చాలా పరిశుపబభంగా కనిపంచింది. ఆసా�నికులంతా నేనే సవయంగా శుభ్రం చేయించానని తలంచారు. నా పక్షంగా దేవుడే సహాయం చేసినందుకు మరొక సారి స్తుతించావు. ప్రార్థనకు సమసతం అనుకూలంకాగా నేను వినయంతో లేచి నాసాకషాన్ని తెల్పి వారిపట్ల దేవునికిగల ప్రేమను బోధపరచి క్రీస్తు సేవ చేయుటకు సంసిద్ధమని ఆ క్రీస్తు ప్రేమగల దేవుడనియు ఆఖరిబోట్టు వరకు రకాతన్ని చిందించి చనిపోయిలేచి పరిశుదాథత్మగా మన మధ్య ఉంటున్నారని తెలాపను. నమ్మినవారికి దేవుడు నడిపిస్తాడని బోధించి అవసరాల్లో ఆదుకుంటాడని చెప్పగా అందరా ఆశ్చిర్యంతో వాక్యాన్ని అంగీకరించారు. ''అవ్మా గొపిపంటి బిడ్డవు గొప్ప కులంలో నుండి వచ్చావు. నీఇంటి మీదిగా వా వ్యాపారం కోసం నడుస్తూ చూసేత బయటి ఏనాడ్రా కనిపంచలేదు—— అనేవారు. నన్ను రాజకీయాల్లోకి ఆహావనించారు వదదన్నాను. నా భర్తకున్న ఆధిక్యత పదవులు కొఆపరేటివ్ ప్రతినిధిగా నన్ను ఎంచుకొన్నారు. ప్రభువు శక్తితో కొంత కాలవా పదవి స్వకరించాను. వా ప్రాంతం రావడానికి వాతో ప్రేమతో వాట్లాడడానికి ఆక్రీస్తు ఎంతగొప్పగా నిన్ను నిలబటాటడో వాకు తెలసతుంది. ఎందరో క్రీస్తు బోధకులు వచ్చి వాచందాలు చాలడంలేదని మళిుపోయేవారు. ఏమీ స్వార్థం లేకుండా మంచి బోధలు చెపుతన్నావవ్మా దండాలవ్మా అంటా ఆప్యాయత కన్పుస్తున్నారు. అదభుతానుభవం స్వస్థతలు ఆపాంతంలో వారికి ఇండ్ర్ల వసతులు కరంటు నీరు అనారోగ్యాలు ఆర్థిక అవసరాలు ఇవన్నీ దర్శనాలు కలలు దావరా చూపించి ప్రభువు తీర్చుటవల్ల మెల్లగా ఒక్కొక్క కుటుంబవు సంఘంలో చేరుచున్నారు. హల్లెలూయా నేనున్న నాయింటిలో ఆదివార ఆరాధన 9నుండి11.30ని��ల వరకు పెదపూడిలో ఆరాధన జరుపు కృప నిచ్చారు. ప్రభువు నాకిచ్చిన ఆసితతో ఒక 100మంది కూర్చుండు చర్చి నిరి�ంచు భాగ్యం కల్గింది. స్థానికంగా తెలిసిన పాస్టర్లు టి.వి. పపసంగీకులైన రంగరాజుగారు హిందా పురం నుండి విచ్చేసి ఎందరో విశ్వసులు 600మంది కూడిరాగా పపతిశాటరాధన ఘనంగా జరిగించావు. అనేక హిందా ప్రజలు పెదపూడిలో రోడ్డు పకక్ దేవాలయం వెక�ులో ప్రార్థన పాటలు విను అవకాశ్వుంది. 8నెలల గర్బుంలో నున్న తిరుపతమ్మ దురాత్మ ప్డితురాలై పెద్ద బరువులు రేపపస్తూ �భబభత్సంగా పపవర్తింపగా ఆలయానికి మాసుకొని వచ్చారు. యేసు నామంలో లాయితతులు తీసివేయాలని ప్రభువు ప్రేరణలో ఆజ్ఞాపించి ప్రార్థించగా ఆమెకు పూర్తి స్వస్థత లభించింది. మంచిపాప పుట్టింది. ఆకుటుంబం సంఘంలో విశ్వసులుగా నిలిచారు. 2009 జూలై నుండి పసపెటంబరు వరకు అమెరికాలో నుండి క్రొత్త విశ్వసుల ఫోను పరిచయాలు ప్రార్థనలు నన్ను విశ్వసంలో స్థిరపర్చారు. ఆ వ్యవదిభలో రెండు సంఘారాధనలకై దేవుడే పపశ్ంతి అనే నిలవవనిస్తున్న ఆత్మీయ ఆహారాన్నిస్తున్నారు.

Photograph from page 120 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 120

230

నేను విధవరాలిగా నున్ననా తంపడి నాతో ఉన్నాడు. కనుక ఒంటరిగా లేను. క్రీస్తును

వెంబడించుటలో నమ్మకంగా ఉన్నపుపడు తలాంతులను అధికం చేసి వాడుకోగలరని

నా జీవితవే సాక్ష్యము. చర్చి పపతిషట నాడు అనేక సంఘాల కాపులంతాకలిసి నన్ను

ప్రముఖ వ్యక్తిగా ఎంచి సేవలో పదవి ఇవ్వాలని ఆడిగారు నా పరిచర్య కావాలన్నాను.

వారంతా ఎవాంజిలిస�ట నన్ను సంచారం చేస్తూ అవసరమైన సంఘాల్లో సాకషంగానీ

వాక్యపరిచర్యగాని అర్థించినపుపడు తన సంఘం నష్టపడని రీతిలో సహాయపడుటకు

అంగీకరించాను. అది గొప్పకృపగా స్తుతించాను. శ్రద అనే మహిళ్ నాకు సహకారిగా

శ్రమలో నన్ను చేరింది. నా దావరా క్రీస్తు ప్రేమ రుచిచూచి అనేకుటకు సాక్షిగా ఉంటుంది

కువారెత కువారుడు ప్రార్థన దావరా అదభుతంగా చదువుకొనుటకు దేవుడే సహాయపడుత

న్నారు. జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించండి దేవునిలో బల

వంతులై వుండేందుకు ప్రార్థించాలి. సు�ానుభవం కాక కష్టపడి క్రీస్తుపై పపయాసపడుకాల

మిది. దేవుని పేరట గొంతెతిత వాటాటడే రోజులివి దుష�టలెంత వరి�ల్లుతున్నారో చూడ్రకు

యుద్ధముంత తీపవంగా చెలరేగుతున్నదీ చూడ్రకు. విజయభేరి వ్రోగుతుంది. బలవంతుడ్రవై

యుండు ఈ వాటలు నన్ను బలపర్చి ఆయన సేవలో సేవచ్చిగా సాగిపోవు ధన్యతనిస్తు

న్నాయి అనేక ్రేదలు క్రీస్తు ప్రేమ రుచిచూచనట్లు నా సేవకై ప్రార్థించండి. యేసురకై

ఇలజీవించెద భాసురముగ నేనను దినవు యేసురమ్ము ఆమెన్.

↑ పైకి / Back to top