Chapter 6 of 8

సాక్ష్యాలు 42–50

Photograph from page 88 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 88

సాక్ష్యం 42. అవ్యవస్థవెన� నా జీవితాన్ని సరిచేసిన

నా క్రీస్తు దావరా గురిచూచి పబతికే ధన్యతనిచ్చారు

– జంజనం రావవాహానరావు

దేశవా భయపడక సంతోషించి గంతులు వేయువు. యెహోవా గొప్పకార్యములు చేపసను నాపేు జంజనం రావవాహానరావు నా బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా ఏలారు దగిర ఒక పల్లెటారిలో గడిపాను యవవన కాలమంతా కృశా�జిల్లాలో రకైకలారు విజయవాడ మచి�పట్నంలో ఉద్యోగరిత్యా జీవనంగడిపపసాను. గమ్మంలేని రీతిలో యవవనేచ్చిలా లోకాశలతో అవ్యస్థంగా క్రమములేని రీతిగా నాయమవనాన్ని వ్యర్థం చేసాను. పాప జీవితాన్ని వార్చుకోమనే మంచి హితబోధల్ని పాటించలేదు. ఏదో రీతిగా ఉన్నత స్థాయిలో జీవించాలనే తపన ఆరాటం నాలో నిత్యవూ ఉండేది. నా స్థాయికి నా సమర్థత శక్తికి మించిన పనులు తలపెటేట వాడిని నేను కోరిన స్థానం చేరుకోలేక ఒక్కొక్కసారి పడుతా లేస్తూ విజయాన్ని సాధించలేని అసహాయతతో 40 సుదీర్ఘ సంవత్సరాలన్నీ గడిపేసాను నాలో సున్నితమైన మనసాక్షి పనిచేసేది నాపరిసరాల్లోనున్న అసహాయులకు పేదవారికి చేయూత నివ్వాలనే ఆకాంక్షతో వాట సహాయముతో పాటు నాకున్న దానిలో ధనసహాయం కూడా చేస్తూ తృపితపడేవాడ్ని నేటి సమాజంలో నున్న కులవ్యవస్థ ధనిక పేద తార్తమ్యం దుష�టల దురా�రివైఖరి, పెతతందారీ పద్ధతులు నాకు చాలా అసహనాన్ని పెంచేవి. నేను నిత్యము సేవించే దేవతలు కూడా ధనవంతుల పక్షంగా సహాయపడి ఆ�రవదాన్నిస్తున్నారని పబభవుపడేదాన్ని. నా విద్యాభ్యాస్ కాలంలో డిపగీ చదివే రోజుల్లో చదువుట నిర్లక్షము చేసి విద్యార్థి ఉదయమాల్లో చేరి నకస్లైట్ల వైఖరిపై ఆసక్తి చూపుచు వారి కార్యకలాపాల్లో చురుగ్గాపాల్గొన్నాను. ఆ సంస్థలో కూడా నిజమైన శాంతి నెమ్మది కనిపంచలేదు. విభిన్నతత్వాలు పోకడ్రల వైఖరి నాకు నరర్చిలేదు డబ్బు, కులం ప్రాధాన్యత కనిపంచింది. నామనసాక్షిని బట్టి అడ్డదారులలో డబ్బు సంపాదించుట నాకు ఇష్టతలేదు. నా తోటి వారంతా అపకము పద్ధతిలో గొప్ప వారగుట దర్జాగా జీవించు రీతిని గమనిస్తూ నాజీవితంలో నాపై కుట్తో అసాయతో పైకి రానీయని వారు పపత్యేకషంగా కానీ పరోక్షంగా గాని నా శ�యససు ఆశించనివారి కంటే నీతిగా పబతికి గొప్పధనవంతుడిని కావాలని ఆశించేవాడిని. నా ఉద్యోగంలో వచ్చు జీవితంతో తృపితపడక పార్టుటెవ�ు అదనంగా శ్మించి పనులు చేస్తూ వ్యాపారాలు చేస్తూ అదనపు సొవ్ము సంపాదించాలని చాలా తాపపత్యపడ్డాను. కొన్నిసార్లు పనికి పసలవులు పెటేటవాడిని.

166

మాసం చేసి డబ్బు సంపాదించే ఆశ నాకులేదు. ఎంత సంపాదించినా దేవుని అను

గ్రహం కావాలని తెలియలేదు. ఏదోరీతిగా చిల్లి సంచివలె ఎపపడ్రా సమృది�లేక నశాటలే

ఎదురొకన్నాను. నాకున్నది పొగొట్టుకుంటా అపుపలపాలయయాను. నేను నమ్మిన విగ్రహాల

దేవతలు ఎందుకు సహాయపడుటలేదో అవగాహన లేదు. నేను పూజించే దేవతలకు

ఇదదరేసి భార్యలున్నారు. నేను ఇతర స్త్రీలతో సంబంధాలుంటే తపుప ఏమిటి? అనే భావన

కలేది. నిత్యవూ పూజలా, పవతాలు అభిపషకాలు పపదకష్ణలు చేస్తున్న నా హిందా దేవతలు

నాకు ఏవాత్రం ఆర్థిక సహాయంగాని, మనససు నెమ్మదిగానీ ఇచ్చినట్లు లేదని వారిపై

అనువానవు కల్గింది. ఎవరెవరో క్రీస్తు సుబోధలు తెల్పేవారు. 2000 సంవత్సరాల

క్రితం పేదవాడిగా జన్మించి ఆధారం ఇల్లు వాకిలిలేక దేశదిమ్మరిగా తిరిగి మరణించి

సిలువ అనే హాన స్థితి చేరిన క్రీస్తురకష్కుడా? అదెలా సాధయము? పోనీ క్రీస్తును నమ్మిన

క్రైస్తవులు కొందరి జీవితాలు సవ్యంగా లేవే? అందరి వలె అబద్దాలు, వ్యర్థ జీవితాన్ని

గాసిపుప కబుర్లు, లంచాలు పాప జీవితాలు జీవించేవారిని గమనించి చాలా నిరుతాసహం

పొందేవాడిని. కొందరి మతగురువులు, క్రైస్తవ స్త్రీల దుర్సు ప్రవర్తన బాధించేంది. ఈ

కలత చెందిన మనససులో జీవితాన్ని గడిపపస్తున్న రోజుల్లో 2001 సంవత్సరములో నా

సమ్రవు రియల్ ఎపసటటు వ్యాపారంలో పెటేటసాను ఆతర్వాత చికుకల్లో పడ్డాను.

కుటుంబపరంగా శాంతి లేని స్థితులెన్నో ఎదురుకన్నాను. ఈ అనుభవాలన్నీ సరియైన

మంచి జీవితంగా వార్స్థితి ఏది? ప్రశాంత జీవితానికి కిటుకులు తెలసుకోవాలని

ఆశించాను. నా బాల్యంలో క్రైస్తవ బోధకులు నాకు నా తల్లకి తెలియని సత్యసువార్త

సారాంశం గురించి జ్ఞాపకమొచ్చింది. నా సన్నిహితులు క్రీస్తును గురించి చాలా గొప్పగా

చెపుపట విన్నాను. ఏదారి కానరానపుపడు ఏ సమస్యకూ పరిశాకరం దొరకన్పుపడు ఈ

అదభుతాలు చేయు క్రీస్తును స్న్సటంట్ దేవుడంటారు అని విన్నాను. వినుట వలన

విశ్వసం కలుగుంది. అలపవిశ్వసిగా క్రీస్తు గద్దింపువాటలు ఆయన పేర నానెలో

పపార్థించంగా నా భార్య విశ్వసంతో నా 3సంవత్సరాల కువారెత స్వస్థత పొందుట

ఇవన్నీ దేవుడే నాకు జ్ఞాపకాలనిచ్చి క్రీస్తు పాదాల చెంతకు చేరుధన్యతనిచ్చారు. వితతు

వాని ఉపమానం విత్తనము భూమిపై ములిరకతిత భూసారాన్ని గ్రహించి అది భూమిలో

చనిపోయి జీవంతో ములకతితనట్లు ఇహలోక వాంచ్లన్నీ నశించిపోతేనే క్రొత్త చిగుర్లుగల

విశ్వసము అంకురించి పఘలిస్తుంది. అనే కర్పత్రం చల్లపల్లిలో వీధి ప్రసంగంలో పంచిన

సంధర్బుంలో చదివిన జ్ఞాపకాలన్నీ నాలో క్రొత్త భావాలన్నీ రేపాయి నా అమ్మ భార్య ఈ

క్రైస్తవుల ప్రార్థనలు విశ్వసము స్వస్థతల గురించి అవగాహన గలవారే చల్లపల్లి బససు

సాటండులో దొరికిన బైబిలు పాఠమ్న కర్పత్రం చదివిన తర్వాత క్రైస్తవులపై గల

167 దురభిపపాయాలన్నీ తొలగిపోయాయి ఈ క్రీస్తు ఎవరు? ఎందుకీ క్రీస్తును చాలా మంది ప్రేమిసా ప్రార్థిస్తూ ఆనందంగా శ్ంతిగా జీవించగలుిచున్నారో నేను కూడా పపయతి�ంచ గలవా? అనే ఆలోచనలో పడ్డాను. ఈ సరాలోచన పపరభువేనాలో కల్గించారని నేడు ఆక్రీస్తును స్తుతించి కీర్తిస్తాను. సువార్తను బోధించు వారి పాదాలు సుందరములు నాకు ఆరోజుల్లో నేను పని చేస్తున్న అవనిగడ్డ ఆఫ్సులో పి.వి.ఎన్. గోపాలకృష్ణిగారు హిందా మతం నుండి క్రైస్తవమతం స్వకరించి చర్చికి వెళ్ళుట నాకిష్టం అని తెలాపరు నేను ఆసక్తితో వారిని వెంబడించి నన్ను కూడా క్రీస్తు పేర జరిరగ ప్రార్థనల స్థలవుకు తీసికొనివెళువలసినదిగా కోరాను. ఒకరోజు నేను ప్రార్థనా మందిరము ఒక పెద్ద బిల్డింగు కాదు. ఒక చిన్న రేకుల పషడువలె ఉంది. ఉశోదయ పబ్లిక్ సాకల్ పపినిసపల్గారు వారి సతీమణి కూడా ఆరాధనలో పాలోినుట చూచాను. వారి పేరు ఎస్. భాసకరావుగారు వారి ఏకాగ్రత భక్తి పారవశ్యంతో మంచి అర్థవంతమయిన గీతాలు పాడారు. యెహోవా కాపరి నాకు లేమిలేదు. పచ్చిగా గలచోట మచ్చికతో నడుపున్ అనే పాట అర్థవు నాకు నచ్చింది. కన్నీటి లోయలో కశాటలనిషిలో కీర్తించి పాడిదనా నశాటల ఊబిలో నన్నాదుకున్న నామమను స్తుతియించెదన్ సర్వాదికారి, పరమాపకారి పపరభువార్త చాటిదను జయజయనాము �యేసుగానం సవరవెుతిత పాడెదను. ఏ మంచి నాలోలేకున్న వేళా నన్నెంతో ప్రేమించెను ప్రేమించి నారకై మృతి పొంది యేసు పసైతాన్ని ఓడించెను �పాట సందేశ్లు సాటిగా నాహృదయాన్ని తాకిరు. నాలో ఏమం� లేదు. ప్రతి వ్యక్తిని ప్రేమించే క్రీస్తు నాకు అవసరం ఎందరో భక్తులు నమ్మరు. అది చాలు నేను నమ్మడానికి అని తలంచాను భాసకరరావుగారి విజ్ఞాపన ప్రార్థన వింతగా తోచింది. ఎందరో వ్యకుతలు పేర్లు వారి అవసరాలు ఆర్థిక అవసరాలు ఆత్మీయ అవసరత లన్నిటి గురించి ప్రభువును సహాయం కోరుట నన్ను ఆశ్చర్యపర్చింది. ఒక టీచరుగారు నన్ను ప్రోత్సహించి ఒక బైబిలు చేతికిచ్చి దీనిని చదవండి. పకమంగా ప్రార్థనలు బోధలన్న సహవాస్ ఆరాధనలలో పాల్గొంటే వాకు వేలు జరిగి సమస్యలు తీరగలవని తెలాపరు. బైబిలు గ్రంధము అద్ధవు వంటిది. రెండంచుల ఖడ్రివు, సుతిత వంటిది. చాకలి సబభవంటిదని స్పష్టంగా గ్రహించాను. క్రీస్తు జీవితం వారి సందేశ్లు నన్ను తాకాయి క్రీస్తు పరిశుద్ధుడు కన్యక దావరా పరిశుదాథత్మ శక్తితో జన్మించుట కొండ్ర మీద ప్రసంగంలో వెలుగు ఉపుపగా మనుష్యులు జీవించాలని కోరారు. పాపాన్ని సహించలేరు. పాపిని ప్రేమించగలరనీ జాతికుల విచకష్ణలేనివాడు సమరయ్య స్త్రీని జక్కయ్యను వార్చాడు. కుష�టవారిని తాకాడు. ధనిక పేద అనే విచకష్ణ లేనివాడు. ఎందరో వ్యకుతల పాపాలు గురించి చదువుచుండగా నాలో పాపనైజవు గురించి పశ్చాత్తాపపడి కన్నీటితో క్రీస్తు పాదాలు

168

ఆపశయించి పాపపశ్చితాత్రము దావరా వారుమనససు అనుభవాన్ని పొందాను.

చెప్పనశక్యమైన ఆనందం ఉపొపంగింది. నా హృదయంవింత శాంతితో నిండింది. నా

జీవితాన్ని భక్తి పరంగా ప్రభావితం చేసిన మరొక వ్యక్తి పపకాశరావుగారు. టెలిప�ోన్

డిపార్టుమెంటు ఉద్యోగి చాలా విషయాల్లో నాకు సహాయపడ్డారు భాసకరరావుగారి

సహవాసంలో నీటి బాప్తస్మం పొంది క్రీస్తును ప్రేమిస్తూ ఆత్మీయసహావాసంలో క్రీస్తు

బోధలు పార్థన వాక్యంలో ఎదుగసాగాను. ఈ పరిస్థితుల్లో గతంలో రియల్ ఎస�టటు

వ్యాపారంలో చేసినందునే 3సంవత్సరాలు ఒకక్పైసా ఆదాయం రాకపోగా 8లక్షలు

సొవ్ము అపుప చేయవలసి వచ్చింది. అపుపల వారి పోర్సువల్ల అరెస్టులు, చెక్స తిరిగి

వచ్చుట, నోటు పత్రాలు, అపుపల వారి వేధింపులతో పోలీసులు, కోరుటలు, పెదదమనుష�లు

సాక్ష్యాలు ఇవన్నీ నన్ను గజిబిజి చేసారు. నాకు సహాయం ఎకక్డ్రనుండి వస్తుంది?

కొండ్రల తట్టు నాకన్నులెతాతను. నా ఆపదలు కశాటలలో ఒక రాత్రి యాకోబువలె ఒంటరిగా

ముర పెటాటను. నన్ను నేను సంపూర్ణింగా సమరపణ చేసుకోగలాిను. దేవుని చిత్తంలో

ఆయన ఏమి బోధిసేత అవే చేయుటకు నిర�యించుకోని స్వచితాతన్ని దారం చేసాను.

ప్రభుని దయా సంకలపంలో నాకు నిబ్బరము నిశ్చియత కల్గి నేను కోలోపయిన దంతా

తిరిగి ఇస్తానని వాగ్దానం పొందాను. ఆత్మహత్య దావరా అపుపలు తీర్చాలేని అసహాస్థితిలో

నుండగా నా రకష్కుడే రక్షించి అవసరాలన్నీ అదభుతంగా తీర్చారు. మీదేవుడైన యెహోవా

నామవును స్తుతించనట్లు నేను పంపిన మిడుతలను, గొంగళిపురుగులను, పసరు

పురుగులన, �డ్రపురుగులను అనునామహాపసైనయము తిని వేసినా పంటమీ కితతును.

ప్రభువుని అత్యంత కృపాబాహుళ్యాన్ని బట్టి మర్సటిదినం నుండి అదభుతాలు ఆరంభ

మయయాయి. నేను ఒంటరిగా నా శపతువును ఎదురొకని రూపాయికి పావలా చొపుపన

సొవ్ము చెలి�ంచనట్లు రాజీపడ్డాను. మిగిలిన 6లక్షల అపుప నా ప్రభువే తీర్చిగలరని

నవ్మాను. తిరిగి నా ఉద్యోగములో చేరాను. గత బకాయి ల సొవ్ము గతంలో సాకటరు

ప్రమాదంలో రావలసిన ఇనాసరెన్స మొత్తం 28వేల రూపాయిలు వుట్టినవి బ్యాంకులో

లోనసు తీసుకొని అపుపలు తీర్చాను. ఇంటి ఖర్చులకు సర్దుకొని సవలప వ్యయంలో గడుపుకొని

పొదుపుగా పబతికావు. వామగారు ప్నేహితులు కొంత సహాయం చేసారు. 2003

సంవత్సరము నాటికి అపుపలన్నీ తీరిపోయాయి. 2002 సంవత్సరములో నాభార్య ప్రభువుని

నమ్మి వారుమనససు పొంది. నీటి బాప్తస్మం తీసికొనగా వేము ప్రభువు ప్రేమలో

సాగిపోవుచున్నావు. నా కువారుడు, కువారెత కూడా విశ్వసజీవితం జీవిస్తు బాప్తస్మ

అనుభవం పొందారు. బందరులో పహైానీ అమ్మగారి సహవాసంలో ఎంతో ఆత్మీయవేలు

పొందుచున్నారు. పఘుల్గాసపల్చర్చి సహవాసంలో సండేసాకలు టీచరుగా దైవ

169 సేవకొనసాగిస్తున్నాను. దేవుని ప్రేమనన్ను బలవంతం చేయగా కాలేజీ విద్యార్థుల మధ్య సేవ కర్పపతాలందించుటలో నాభార్య సహకారమయింది. హిందామతంలో నున్న వాబంధువులు వాసాకషం దావరా తోటిఅల్లుడి కుటుంబం వామగారు సోదరరకష్ణ పొందారు. నా తల్లిదండ్రులు మరికొందరు బంధువుల రకష్ణై మీరంతా ప్రార్థించండి. గురి చూపించి నా జీవితాన్ని సరిచేసి సరియైన మార్గాన్ని చూపిన నారకష్కునికి స్తుతిమహిమ. కలుిగాక ఆమెన్.

Photograph from page 90 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 90

సాక్ష్యం 43. పక్షిరాజు యవవనాన్నిచ్చు దేవుడే

నా రక్షకుడు

– ప�మతి భారతి

నా ప్రభువు సదా స్తుతిపాపతుడు. నా పేరు భార్తి. భారతి

దేశమంతటా సాకష్ యము పంచాలని ప్రభువైన దేవుడే నాకీ పేరు పెటాటరా? అని నవ్ముతాను. హిందా దేశపు వీధులలో నాభా నిన్నే చాటిదను తలుపులు తెరచి యుండగరనే వినయ మనససుతో సారగదవా? కాలవుపాయముగా నుండే సమయం సద్వినియోగించు విశ్వసిగా నాకు యిదేభావంలో క్రీస్తు సాక్షిగా యమవన శక్తిని పొందుకొని క్రీస్తు ప్రేమలో సాగిపోవుట దేవుడిచ్చిన భాగ్యం. నా బాల్యం క్రీస్తులో విశ్వసం వాది నిష్టగల్గి అన్ని ఆచారాలు పాటించు స్నాతనబభక్తిగల హిందా సాంప్రదాయ కుటుంబవు ఏటేటా తిరుపతి దర్షించి వెంకటేశవర్సావమి వివాహం జరిపించుట ప�రామ కలా్యణాన్ని వైభగవంగా వాగ్రామంలో జరిపించుట సరదాగా నా బాల్యం గడిచింది. నా బాల్య జీవితంలో అలవడినభక్తి ఉపవాస దీకషలు పకమవెన� జీవితలకష్యాలు ఇవన్నీ క్రీస్తును నమ్మిన విశ్వసిగా లోతైన భక్తిలో తపనలో నిజ దేవుడగు క్రీస్తును ప్రేమించే అనుగ్రహాన్నిచ్చింది. ఏఅనుభవవెన�ా క్రీస్తులో వ్యర్థంకాదు. వా నాన్న గారు పొలంపని చేసేవారు. వాకు పాడిగేదలుండేవి. ఒకరోజు పాలు పితకు చండగా క్రైస్తవ సహోదరుడు గొప్పవిశ్వసి చాలాసార్లు క్రీస్తు సువార్త వాకం దించెవాడు. క్రీస్తు ప్రేమను జీవితాన్ని చేసిన అదభుతాల్ని త్యాగాన్ని వివరించేవాడు. అపుపడు వేమంతగా పట్టించుకోలేదు. పాలు రకతముగా వారుట విని భక్తితో ప్రార్థించాడు. యెషయా 52:7 సువార్తను పపకటించుచూ సమాధానవు చాటించుచు రక్షణ సమాచారము పపచురించువారి పాదములు పరవతవుల మీద ఏంతో సుందరములై ఉన్నవి. వా కుటుంబవు ఆ గ్రామమంతా ఆశ్చిర్యపడు రీతిగా అదభుతము జరిగింది. ప్రార్థించిన వెంటనే పాలు పపవించారు. ఈ అనుభవం వా నాన్నగార్ని రక్షణానుభవానికి పురి కొలిపంది. ఆదేరోజు ప్రభువుని రక్షకునిగా అంగీకరిం చారు. యాకోబు 5:15 విశ్వస

170

సహితమైన ప్రార్ధన ఆరోగిని స్వస్థతపరుచను. ప్రభువు అతని లేపును అతడు పాపములు

చేసినవాడైతే పాపకషమాపణనొందును. వానాన్న పాపక్షమాపణ పొంది క్రీస్తు సేవకుడై

సుందరపాదాలు కలవడైనందుకు నేనెంతో ధనయి రాలను. వా నాన్నరకష్ణ బాపితస్మము

విశిష్టతను గురించి సిలోను పెంతకోస్తువారిచే స్థిరపడిన విశ్వసిగా 40 సంవత్సరాలు

నమ్మకమైన పపరభుసేవకు అంకితమయయారు. ప్రార్థనయే మందు అనేవారు. ఎపుపడు

వైద్యం కొరకు మందులు వాడలేదు. విశ్వస్వే గరిగా ఆదర్శిసాక్షిగా ఇల్లు వల

పల్లెటార్లు పయనించి నెలలు తరబడి ఆహారపానీయా లనపై ఆ్రేకషమదలి కర్పత్రాలు

పంచుతా క్రీసేత దేవుడని చాటిచెపుపరీతి బట్టి వేవెంతో ఆశ్చిర్యపడేవారము. వారి

ప్రార్ధనలో భావాలు నాలో బాలయములో చెరగని విశ్వసాన్ని బలపర్చినది పపభగానీ

సేవచేయాలని నీ ప్రేమ నన్ను బలవంతము చేస్తున్నది. మరణవెన�ా, హింస అయినా

ఏదైనా నన్ను వేరుచేయలేదు. నీవే నా మంచి కాపరివి. అంజూర్పు చెట్లు పూసినా

లేకపోయినా నీలోనే ఆనందిస్తాను. నావివోచకుడవు సజీవుడవు. నీవే నాకు అండ్ర.

మట్టిపురుగునైన నన్ను బలపర్చువాడవు నీవే. నేనేమిచ్చి బుణవు తీర్చుకో గలను?

నా రక్షణకు ఆధారబభూతుడవు నీవే. నీ నావాన్ని గానంచేస్తాను. నిన్నే ఆరాధి సాతను,

నిన్నే సేవిస్తాను. నా తంపడి గారి ప్రార్ధనను అనుకరించాను. నేను బాలయములో వా

నాన్నగారిని గమనించినపపటికీ సంఘారాధన అనుభవవులేదు. ఉపవాసము

చేసేవారము. నామకార్థంగానే ఉన్నాను. నా పదవయేట క్రీస్తుపై ఆసక్తి వాత్రము ఉన్నది.

విగ్రహాలకు దారముగమున్నాను. వా నాన్నగారి హెచ్చరిక పఘలితముగా రక్షణ గురించి

వివరముగా తెలిసికొని క్రీస్తు సిలువపై విలువైన రకత్ధార్లలో ప్రక్షాళన చేసుకొనిన నా

జీవితము ఆక్రీస్తుకు సంపూర్ణివుగా నా యుకతమయసులో సమర్పించుకొన్నాను.

యేషయా 49:8 అనుకూల సమయమందు నేను నీవొ�ాలకించి నీకు ఉతతరమిచ్చి

తిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా

నియమించితిని. దైవధ్యానవు వాక్యము ప్రార్థన సహవాసము యెడ్రల ప్రీతి ఉపవాస

ప్రార్థనలో కనిపెట్టుట నిత్యకృత్యాలుగా వారాయి. ఆ విధంగా క్రీస్తును వెంబడించే

రోజుల్లో నా వివాహము శ్రీ చందమౌళిగారితో నిశ్చియమయినది. సపహుదయుడు

మితభాషి గౌరవనీయుడు కేందపపరభుతవ ఉద్యోగిని స్రవశకుతడైన దేవుడే నాకు నిర్ణయించి

నారు. వా వివాహము హిందా విధానవులో జరిగినది. కాని నా హృదయములో

ప్రభుని ఘనపర్చిలేదనే తపన వా నాన్నగారి ఇషటవునకు వ్యతిరేక పద్ధతిలో చేయవలసిన

సితతిరకై దు�ఖపడి నేను వాత్రం నాభర్తను క్రీస్తు నమ్మకములోనికి తెచ్చుకొవాలని

దృడభవుగా ఆశించాను. 1కొరిందీ� 7:16 ఓ స్త్రీ నీ భర్తను రక్షించదనో, లేదో నీ

కేమితెలియును? ఈ వాక్యము అక్షరాలా నెరవేరింది. ప్రభువు కృపతో నా భర్తను నా

171 విశ్వసంలోనికి మళిుంచు ధన్యతనిచ్చారు. బైబిలు వాక్యాలు, సత్యాలు మవ్ములను ఆనందింపజేసేవి. దైవ వాక్యాల్ని దివారాతులు ధ్యానిస్తూ వాజీవితాలను సజీవయాగా లుగా దేవునికి సమర్పించుకొని క్రీస్తు ఆశీర్వాదాలు పరంపరలను అనుభవిస్తున్న రోజు లలో శోధన ఎదురోకన్నావు అకస్మాత్తుగా నాభర్తకు అనారోగయము వాటిల్లినది. వైజాగ్ నుండి విజయవాడ సిలోన్ పెంతేకోస్తు చర్చి పాస్టరుగారు ప�అరుళ్ దాస�గారి వద్దకు వచ్చినావు. పరమవైదయిడు అయిన క్రీస్తు పాదాలు పట్టుకొని ఉపవాసములో ఆరు రోజులు ము�పెటాటను. ప్రభువా నా భర్తను పబదికించలేకపోతే నన్ను తీసుకో అని పపాధేయ పడ్డాను. ప్రార్థన చేసిన తర్వాత నా హృదయములో కాసతనిబ్బరం కలిగినది. దైవవాక్య వులో వాగ్దానాలు మంచి బలమిచ్చాయి. యెహోవా నిన్ను ఆపశయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు. కావున నీ నామమురిగిన వారు నిన్ను నవ్ముకొందురు (కీర్తనలు యెహోవా 1:1,9 నిబ్బరముకలిగి ధైర్యముగా నుండువు. దిగులు పడకువు. జడియకువు నీ భారము దేవుని పై వేయాలి (1పేతురు 5:9) అని జవాబుగా వచ్చిన దేవుని వాక్యాలు. దేవుని ప్రేమ కలిగియున్న యెడ్రల మరణమైన హింస అయినా ఏదీ దారం చేదనియు విశ్వసించాను. వా నాన్నను రక్షించిన దేవుడే నా భర్తను తప్పక స్వస్థపరచగలడని నవ్మాను. నిండు మనససుతో చేసిన ప్రార్థనకు పఘలితంగా నా భర్త స్వస్థతను దర్శనములో చూచి ఆనందించి దేవునిని స్తుతించాను. క్రమంగా ఆరోగ్యవు పుంజుకున్నారు. సిలోన్ పెంతెకోస్తు సంఘవువారు. మవ్ములను మంచి ఆదరణతో ప్రేమతో చూచినారు. ప�అరుళ్ దాస�గారు నాకు నా భర్తకు తంపడి, కువారా, పరిశుదాథత్మ నామమములో బాపితస్మము యిచ్చినారు. మంచి ఆత్మీయజీవితములోనికి నడిపించినారు. వా క్రైస్తవ విశ్వసము ఉజ్జీవవుగా ఉతేతజవుగా నేటివెలుగులో రేపటి నిరీక్షణలో క్రీస్తురకాతన్ని, నామమాన్ని, వాక్యాన్ని అనసరిస్తూ మంచి సాక్షులుగా సాగుచున్నావు. 1985 సంవత్సరములో వా నాన్నగారు క్రీస్తులో నిపదించారు. అపుపడు ప్రభువు నన్ను సాటిగా హెచ్చరించారు. నీ తంపడి మిగిల్చిన సేవను నీవు పూర్తి చేయాలి. నేను కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసి జవాబు దావరా దైవచితాతన్ని గ్రహించదలిచాను. అపుపడు నాకొక దర్శినవును చూపించారు. మరణసమయం జ్ఞాపకార్థం చేయు దినవున ఒక గితతను కొని ఇనుప చక్రము కాల్చి గితతపైన వుపద వేయగా దానిని యెవవరు నిర్బుందించక సేవచ్చిగా వదలివేయుదురు. నన్ను క్రీస్తు రకతము దావరా తనసేవకై వుపదించి నారు. మట్టిపురుగులాంటి నన్ను సరోవన్నతుడు ఒక మంచి వపజవులాంటి విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దినారు. యేషయా 40:31 యెహా�"ాకొరకు ఎదురు చూచువారు నాతన బలవు పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరురగతతుదురు సొమ్మసిల్లక నడ్రచిపోవుదురు. సరవశకుతడైన దేవుడు నన్ను

172

ఒక దీపసతంబభవుగా నిలబట్టినారు. గ్లోరిగారు అనే ఆత్మీయ తల్లతో నాకు పరిచయము

ఏరపడినది. ఆమె ప్రార్థన సహవాసములో నాకు మంచి ఆత్మీయానుభాతి కలిగినది.

ఆమె ఆత్మీయ సందేశ్లు నాకు ఎంతో సాపర్తినిచ్చాయి. ఆము చాలా విషయాలు ప్రార్థన

దావరా వాక్యము దావరా తెలియజేయుచు ప్రార్థన జీవితములో మవ్ములను నడిపిం

చుతా ఆత్మీముగ యెంతో బలపరచినారు. దేవుని చిత్తములో నీవు నాతన బభవన

నిర్మాణము చేస్తావు అని ఆత్మీయతల్ల గారు తెలియజేసినారు. దేవుని మహా కృపతో

బభవననిరా�ణ కార్యపకమము పపారంభించావు. దేవుడు సమృద్ధిగా జలవు పడునట్లు

బోరు వేయించారు. బ్యాంకు లోను శ్ంకష్న్ చేయించారు. డిపారుటవెంట్ నుండి

జి.పి.యఫ� శ్ంకష్న్ చేయించారు. పొలవు దావరా డబ్బు ఇపిపంచుతానని ప్రభువు

వాగాదనవుచేసారు. అలారగ ప్రభువు వా పొలవు మంచి ధర యిచ్చి కొనేవాళ్లను

ఏరాపటు చేసారు. తదావరా వచ్చిన ధనవుతో భగవన నిర్మాణము కొనసాగించావు.

అమెరికాకు వీసావస్తుంది. దైవసేవకులను ఆదరించి వారి సేవను పపోత్సహించము.

నీవు అనేక ఆత్మలను సంపాదిస్తావు. అమెరికాలో నీవు ప్రభువైన యేసుక్రీస్తు నీకు

జీవితములో చేసిన అనేకమైన వేళును గురించి సాకష్ యము చెపిప సరోవన్నతనిని

ఘనపరుస్తావు. అనేకమైన ఆత్మలను సంపాదించుదము. వా పపియకువారెత ప్రేమ అల్లుడు

విజయానంద్ గారి మంచి అందమైన పుత్రికను దేవుడు బహువానవుగా ఇచ్చి

ఆశీర్వదించారు. విలువైన భక్తిగల మంచి వాతావరణమలో జీవించే తరుణాన్నిచ్చారు.

అమెరికాలో ప్రవేశించు అర�తనిచ్చిన దేవుడు కీర్తనీయుడు. సమృది�యెన� వనరులుగల

అందమైన దేశ్న్ని దర్శించి నా స్వకీయులతో పాటు 50 మంది పైగా దకిషణభారతీయుల

భక్తిగల కుటుంబవులను పరిచిత బంధాలు వీరి దైవప్రీతి ఆప్యాయతలు బైబిలుస్టడ�లు

గృహకూడికలు మవ్ములను పరవశింపజేసాయి. కొన్నినెలలు నివసించినపపటికి

కొన్నియుగాల బంధాలు ప్రభువును బట్టి పొందావు. ఈ తరంలో యేసుసాకషులు

రచయిత పరగస� గారితో ఫోను పరిచయము పుస్తకములో సాక్షులు కొందరువారి

సన్నిహితులైన గొప్ప విశ్వసులతో ఫోను పరిచయం నాకు గొప్ప సాపర్తినిచ్చాయి.

సరవశకుతడైన దేవుడు నాకిచ్చిన గృహము బేతనీవలె అనేకులు ఆదరణ పొందాలని,

నేను దైవశక్తిలో దెబోరావలె దైర్యపాహాసాలుకల్గి రాతువలె వినయవిధేయతలలో

ఎసేతరువలె ఉపవాసములన్న చెలి కతెతల సహకారంగా అనేక విశ్వస వీరులను లేపాలని

లాదియా వలె పహుదయాన్ని తెరచి భక్తులకు ఆశయమివ్వాలని ఆపరభువు పాదాలవదద

సవినయముగా నాజీవితాన్ని నా కుటుంబాన్ని సమర్పించు కొంటున్నాను. నాకు మగబిడ్డ

జన్మించిన సమయములో గొప్పవాగాదనవు పొందావు. దైవసేవకై అతనిని పపతిషిటం

చాను. పసైతాను నన్ను నిరుతాసహాపరచుటకై నా కువారుడు ప్రభువు పట్ల వివుఖత

173 కల్గిన వాడిగా వేదాల్ని ఉపనిషతతుల్ని బ�దదసిదా�ంతాల్ని ద్యానిస్తూ క్రీస్తుకు దారముగా నున్నాడు. హృదయవేదనలో క్రీస్తు పాదాలను ఆపశయించాను. నదీ ప్రవాహము వలె దివారాత్రం కన్నీరు పారనివ్ము. నీవులేచి రేయి మొదటి జావున ము�పెటటవు. నీళ్ళు కుమ్మరించనట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లలను ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎతతువు. (విలాపవాక్యములు 2:18,19) నాకు ము�]పెట్టువు. నేను నీకు ఉత్తరమిచ్చెదను. (యిర్మీయా 33:3) అని జవాబిచ్చి వా బాబుకు మంచి ఉద్యోగమిచ్చి మనససు మార్చి క్రీస్తును విశ్వసించు కృపనిచ్చారు. క్రీసేత నిజదేవుడు. ఆశ్చిర్యకరుడు. అదభుతకరుడు పరమవైదయిడు సరవశక్తివంతుడు సంరకష్కుడు. క్రీస్తు సాకష్ యము చెపాపలని అమెరికాలో కొన్ని పపాంతములను సందర్శించు టకు ప్రభువైన దేవుడు వాకు మంచి ఒక అదభుత అవకాశ్మిచ్చారు. వ్రాత పూర్వకముగా సాక్ష్యాన్ని వ్రాయాలని అమెరికాలో చదివిన పుస్తకాలు ప్రేరణనిచ్చాయి. సాక్ష్యము చెపుపటలో మనుష్యజ్ఞానాన్ని ఆధారముచేసుకొనక దేవునికిని జ్ఞానాన్ని ఆధారము చేసుకొవాలని స్పష్టంగా గ్రహించాను. సాకష్ యము విసేవారు చదివేవారు విశ్వసాన్ని స్థిరపరచుకొని దైవసేవకు ప్రేరేపించబడాలని నా ఆకాంక్ష సువార్త అనగా యేసు మరణం సమాధి పునరుతాతనవు గురించి తెలియ జేయాలి. ఆ దేవుడు నాకిచ్చిన వరాన్నిబట్టి చెప్పగల వాక్చాితుర్యము. భావ వ్యకీతకర్ణ, సమయసాపర్తి, మనుష్యులను ఆకట్టుకునే మంచి వాటలు ప్రభువే నాకిచ్చారు అని నమ్మి దేవునిరకై ఘనత, మహిమ చెల్లిసతున్నాను. నేను నమ్మిన వాక్యమయిన దేవుడు అందరికీ ఉపకారి జాతి, కుల వివకషతలేక హృదయాలను ఒడిసిపట్టుకోగల నేరుప క్రీస్తునకే వున్నది. ఆక్రీస్తు నీ రకష్కుడేనా? సాకష్ ్యమిచు ధైర్యము తెచ్చుకో చదువరీ! అట్టి కృప ప్రభువు నాకు, నీకు ఇవ్వాలని ప్రార్థన. పపరభుయేసు శిష�్యడ్రనై ప్రభుసేవలో పాదుకొని పపకటింతను. లోకములో పరవాత్మని ప్రేమ కథీద.

Photograph from page 92 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 92

సాక్ష్యం 44. నా జీవితానికి క్రొత్త అర్థానిచ్చి రకష్ణానందాన్ని

అందించిన క్రీస్తును కీర్తిస్తాను

– పపమీల

(కీర్తనలు : 61:2) ''నేను ఎక్కలేని కొండ్ర నన్ను ఎకికం

చము——. నా పేరు పపమీల. విగ్రహాలపై అధిక భక్తితో తమిళ్నాడులో

ఊటీలో కొండ్రలకు రాణి అని ్రేరుగాంచిన దకిషణ భారతదేశంలో నా బాల్యం గడిచింది. నాదృషిటలో నేను గడిపిన ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావించే దాన్ని. చిన్నతనంలో వర్షిపునీటిలో తడుస్తూ చెట్లు చేవుల నడువు చలతో కాళ్ళు చేతులు వంకరలు తిరిరగ రోజుల్లో చలించక ఠీవిగా స్రాథగా పరురగతేత రోజులు నాకు మధుర

174

జ్ఞాపకాలు. జబభ చేస్తుందని వా అమ్మ నన్ను వెచ్చిగా నుంచుటకు చేయు పపయత్నాల్లో

అమ్మ ఆప్యాయత నాకు నచ్చేది. సంవత్సరంలో ఒక నెలరునా జబభపడే దాన్ని ఈరీతిగా

అలవాటయింది. చాటుగా తిన్న �స�క్రీవుల వల్ల సాకల్లో పంపుల్లో చల్లని నీటిని

పతాగడం వల్ల అనారోగ్యం కలుగుందని ఆమెకు తెలియదు జబభపడడంలో వేలుందని

తంలచేదాన్ని. అమ్మ ఎడ్రతెగని ప్రత్యేక పశద్ధ ప్రేమ ఆప్యాయతలు నాకు అతి దగిరయ్యేవి.

వా అమ్మకు అమ్మలేదు కనుక మవ్ములను గారాబంగా పెంచేది. చివరవ్మాయినని

మరికొంత ప్రేమ ఎకుకవగా అందించేది ఉద్యోగరిత్యా వానాన్న గారితో విభిన్న ప్రాంతాలు

తిరిగేవారం. నాన్న స్వస్థలవు తిరుచనాపల్లి కరా�టక, ఆంపధ, తమిళ్నాడు తిరుగుటచే

ఆయా భాషలలో వాట్లాడు నేరుపకల్గింది. కొడుకు కావాలని ఆశించిన వా నన్నకు

వూడవసారి కువారెత పుట్టిందని నర్సు దావరావిని తలబాదుకున్నారట అమ్మ అందర్నీ

సమంగా ప్రేమించేది. వేము వుగిరము ఆడ్రపిల్లలవు. అన్యోన్యంగా వాకిచ్చిన

కావర్టర్సలో ఆనందంగా గడిపపవారం అమ్మనాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే

వారు. నాన్నగారంటే వాకు తగనిబభయం. పతాగుడు వ్యసనం అలవాటయిన వా నాన్న

గారు పకూరంగా పపవర్తించుట మవ్ములను బాధించింది గొప్ప వాడినవ్యాలన్న ్రేరాశ

వా నాన్నలో జనించింది. అమ్మను డబ్బభలకై బాధించుట ఆరంభించాక వాకు ప్రక్క

వారంతా హీనంగా చూస్తున్నారనే బభయంకలేది. ఏదో రీతిగా పపకకమారు వా పరిస్థితి

గ్రహించారని గ్రహించాక నామాష్గా బాధపడేవారం. వా అమ్మ ఈ అవమానాలు

సహించలేక మరణం కోరేదికాని పసిపిల్లలవు అన్యాయవై అనాధలగు తామన్న

మమతలో ఆ ఆలోచనవిర్మించేది. ఓరుపతో మవ్ములను ఆదరించేది. ఆరోజుల్లో కశాటలు

నశాటలు సంతోశాలు సముపద తరంగాలు వలె వస్తూ పోతా ఉండేవి. వేము ప్రక్క

ఇంటి వారివలె స్నాతనాచార్లలో నిష్టగల హిందా ధరా�లను పాటిస్తూ ఉండేవారం

చదువుల్లో సోమరిగా ఉండేవారం కానీ పరీక్షలలో పశద్ధగా చదివేవారం తకుకవ

వారుకలు వసత నాన్న కోపించగలరని భయపడేవారం ప్రతి శుక్రవారం వానాన్న

ప్రత్యేక పూజలు చేసేవారు. ప్రతి పటాన్ని శుపబభపరిచి చేసే వాటలలో వారి మంచితనం

సంపాదించాలని పూజకు అన్ని అందిస్తూ సహకరించే వారం. వా నాన్న అయ్యప్ప

భక్తుని గురించి ప్నేహితుని దావరా తెలిసుకొని క్రొత్త దేవుడ్ని పూజించేవారు. డిపసంబరు

కాలంలో శబరిమల ధర్శిసాత 40 రోజులు నల్లని వక్స్తాలతో ఉపవాస పూజలతో ప్రతి

ఏడాది దర్శించేవారు. నాకు కూడా వెళ్ళాలని ఆశతో నా 3వ తరగతిలో పప� పెట్టి

నల్లపడ్రససు అమ్మ కుట్టించగా నాన్నతో దీకష్లో పాలోకన్నాను. మన శ్శింతిరకై గొప్పగొప్ప

దేవాలయాలన్నీ దర్శించేవారము. భక్తి పరవశంలో సవనీతితో సవంత నిర్ణియాలతో

175 దిగులు వార్చిపోవుటకు శతవిధాల పూజలు చేస్తూ కనిపెటేటవారం. రామకృష్ణి పరమ హంస్గారి సాకుతలు, వివేకానంద సాహిత్యాలు కంఠ్త పెట్టుటలో రెండవ అక్క య్యతో సహకరించేవాన్ని. నాకు 7 సంవత్సరాల వయససులో బజారులో శాపుల్లో వున్న దేశభక్తి పటాలు కొన్నావు. ఆశాపు యజమాని కొన్ని బోమ్మల్ని వా వుందుంచి వీటిలో ఎన్నుకోమని చెప్పగా నరకము పటాన్ని కూడా దేవతల ప�ోటోలతో పాటు చూచావు. నానెతో కాల్చిబడు కశాటలు నరకంలో ఎట్లుంటాయో వివరణ ఉంది. వెంటనే చెంపలు వాయించుకుంటా వా పాపాలు క్షమించి నరకాన్నుండి మవ్ము దారం చేయమని పపార్థించావు. అంతేకాదు ఉపుపగళ్ళు పరచి వెాకాళ్ళుపై నడుస్తూ వా పాపాలు కష్మించండి. వేము వా పాపాలకై దు��స్తున్నామని చెపుపకున్నావు. అమ్మ ఆదృశ్యన్ని చూచి బాధపడి ఉపుపపడిన భాగాన్ని శుపబభపరచింది. పెదదకక్య్య తకుకవగా వాట్లాడేది గాని సత్యదేవుడిని అనేవషిస్తూ దిగులుగా ఉండేది. 10వ తరగతిలోనుండగా క్రీస్తు గొపరెల మంచి కాపరిగా నున్న పటవు దానిపై మంచి వాక్యమున్న వాట ఇష్టంగా పెద్ద బోమ్మలో నున్న నిర్మలమైన ముఖాన్ని చూస్తూ ఆకర్షింపబడి ఇంటికి తెచ్చుకొని చదువుకునే బల్ల దగిర తగిలించింది. ఆరోజుల్లో వా ఇంటికి దగిర్లో నున్న పల్లెటారిలో సంబరాలు జరుగుతున్నాయి. వా వుగ్గురి అకక్చెల్లెళును వా అంకుల్గారు, పిన్ని అతని ప్నేహితులతో కలసి ఆసంబరాన్ని చూచుటకై వెళాువు. తిరిగి వ్యానులో వస్తుండగా వాపెదదకక్ పకక్నే కూర్చున్న అంకల్గారి వాటల్లో అవ్మా మనవు చూచినవన్నీ జీవంలేని వట్టి విగ్రహాలేనవ్మా ఒక యేసు క్రీస్తు వాత్రమే మన రక్షకుడు నిజమైన దేవుడాయనేనవ్మా అంటా చాలా దృడభంగా నమ్మకంగా చెపాపరు. క్రీస్తు కొరకు సాక్షిగా నిలుచుట ఇదే ప్రతి సందర్బుంలో మన గుండెల్లో దాగిన నమ్మకాన్ని క్రీస్తు తెలియని వారికి తెలుపటయే సాక్ష్యము. అకకమెతతని హృదయాల్లో చిన్న �జంగా నాటింది. యేసుతల్ల మరియు యవవనంలో నుండగా దాత చెపిపన వాటల్ని దృడభంగానమ్మి హృదయంలో దాచుకున్నట్లు వా అకక్లో వింత ఆనందం కనిపంచింది. అక్క రకష్ణపట్ల దేవునికొక ప్రత్యేక ఉద్దేశ్యం ఉండుట చేతనే కాలేజీ విద్యాభ్యాసం ఒక మంచి క్రైస్తవ సంస్థలో అడ్మిషన్ దొరికింది. దానిపపరు బత్లెపహావు పాఠశ్ల. గొప్ప క్రైస్తవ సిద్ధాంతాలు క్రీస్తు ప్రేమ కన్పచే సంస్థలు ఎందరో క్రైస్తవేతరుల జీవితాల్లో ప్రభావాన్ని కల్గించి వారి జీవితాల్లో గణనీయమైన గొప్ప వారుపను తెచ్చిన జీవితాలు చాలా ఉన్నాయి. వుక్తి పండిత రామమాబాయిగారి సంస్థ అట్టిదియే. వా అక్కయ్య కాలేజీలో కొందరు గొప్ప విశ్వసులు దైవజ్ఞానవు, దైవ వాక్యము సమృద్ధిగా కల్గి పపార్థనాత్మలో ప్రతి విద్యార్థిని వారి ఆత్మీయ అవసరతలను గురించి ప్రత్యేక పశద్ధవహించేవారు. కనుక వా అకక్య్యకు

176

క్రీస్తు సువార్తను గురించి క్రీస్తు ప్రేమను గురించి తగిన సమయంలో పపరోధన దావరా

క్రీస్తును ప్రేమించుట కారంభించింది. క్రీస్తును రక్షకునిగా స్వకరించిన ప్రతి వుఖంలో

చెరగని చిరునవువ నిర్మలమైన శాంతి కాంతిని కోరుకొనేది రెండు సంవత్సరాలలో

ఆము పూర్తిగా క్రీస్తును వెంబడించాలని ఆశించి వారి ప్రార్థనా సమావేశ్లలో పాల్గొనుట

ఆరంభించింది. ఏదైనా అదభుతముల కొర్రై ఆశించి ఏదో గొప్ప శాంతి కావాలని

తపించిన నేనే వారివు, సత్యము, జీవవు నేనే లోకానికి వెలుగును నేనే మీకు

ఆదరణ కల్గిస్తాను. మీహృదయాలలో కలవరం వదుద నేను నిజమైన వ్రాకషమల్లని

తీరగలుమీరు. ఆత్మవిషయంవై దీనులైన వారు ధనయిలు ధన్యతగల జీవితం కావాలని

చాలా ఆశించింది. క్రీస్తు బోధలు తన హృదయాన్ని స్పందించారు. అకక్లో అవధులులేని

ఉతాసహావు నిబ్బరము. ఆనందములో క్రీస్తును అంగీకరించిందని వాకు అర్థమయింది.

పాపపశ్చితాతపంలో క్రీస్తును ఆపశయిసేత రక్షణాను బభవమిస్తారన్న క్రైస్తవ టీచర్ల వాటలు

అనుభవంలోకి వచ్చాయి. తన కార్యపకమంలో వారపుంది పూజల జోలికి పోలేదు. ఒంటరి

ప్రార్థనలు బైబిలు ధ్యానంలో కాలాన్ని గడిపేది. వేము తన వైఖరి చూస్తూ ఉగ్రులమ

యాయము ఆమెను నిరుతాసహాపర్చాలని పపయతి�ంచావు. ప్రతి శుపకవారాలు వాతో పూజలు

చేయమని నేను చిన్నక్క అమ్మనాన్న బలవంత పెటాటవు. వా పెద్దక్క నిరాకరిస్తూ

కన్నీటిలో దేవునికి సోతపతము అని చెపుపకొనేది. నేను పటటరాని కోపం ఆమె తనుపొందిన

రకష్ణానుభవంతో సరిపెట్టుకోలేదు గాని వా అందర్న రకష్ణకొర్రై భారంతో ప్రార్థించింది.

తన చెల్లెళు ఇదదరితో ఒకక్రైనా ప్రభువుని తెలసుకోవాలని చాలా తపించింది. రెండవ

అక్క పిచ్చిగా పూజలు చేస్తూ క్రొత్త దేవుళును తెలసుకోవడంలో తపుపలేదని నమ్మగా

అక్క విశ్వసం ఆమెను అంతగా కదిలించలేదు. వా అక్క తను చదివే ఎందరో

భక్తుల జీవిత చరిత్లెన్నో చదివేది చిన్నకక్కు పుస్తకాలు చదివే ఆశ ఉండేది కనుక

ఆపుస్తకాలన్ని చదువుట ఆరంభించింది. ప్రభువు ఒకరిని రక్షించుటకై ఆయన సంకలపం

చొపుపన సమ్రవు సమకూర్చిగలరనేది సత్యం (రోవా : 8:28) ఒక గురువు నిర్మాణం

అనే మంచి పుస్తకం దావరా చిన్నక్క చాలా ఆసక్తితో క్రీస్తు సుబోధల్ని తెలిసుకోదలచింది.

ఆపుస్తకము తిరిగి ఇచ్చివేయుసమయానికి చిన్నఅకక్లో విశ్వసం స్థిరపడింది. క్రీస్తును

రక్షకునిగా అంగీకరించుట దావరా పెదకక్య్యకు మంచితోడు దొరికింది. ఆనందంలో

పెదదకకతో కలిసి క్రీస్తును కీర్తించి స్తుతించి ఘనపర్చుట నాకు వింతగా ఉండేది. వా

గృహంలో �లికలేరపడ్డాయి. అకకల్గదదరూ క్రీస్తు అనుచరులుగా నిలసేత వేము వుగిరము

విగ్రహాలతోనే ఉన్నావు. నా ఇద్దరి అక్కలు నా కోసం రహస్యంగా ప్రార్థించేవారు.

వారి ప్రార్థనా స్థలవు వంటగదిలో ఒక వారువూల విజ్ఞాపనా స్థలంగా వారి నాకోసం

177 చేసిన ప్రతి ప్రార్థనను దేవుడే ఆలకించారు. నేను వాత్రం పౌలుగా మరని స�లుగానున్న రోజుల్లో హింసించినట్లున్నాను. వా అకక్య్యల నమ్మకాన్ని దేవషిస్తూ బాధించేదాన్ని నేను అన్ని దేవాలయాలు దర్శిస్తూ కుంభాభిషేక వేడుకలకు నేను ఒంటరిగా వెళ్ళేదాన్ని. ప్రత్యేక పాపాలు ఆ రోజుల్లో పోతాయని తలంచాను. నేను గమనించిన విషయాలు నన్ను కలత పర్చారు. అక్కడున్న ప్రధాన పూజారి ఎకక్డ్రనో దారం నుండి తెపిపంచారు. అతనొక మాసగాడిగా కనిపంచాడు వివిధ దేవుళు వేశాలన్నీ పసిపిల్లలతో వేయించి వారికి పూజలు చేయసాగారు. యజ్ఞవునకు వేదిక సిద్ధపర్చాడు. అగ్ని గుండంవులో రూపాయినాణాలు విసురట ఒక ఎ�]ని �ర నేతిలో వుంచి అవన్నీ గుండంలో పడ వేయగా సమసతవూ భగస్మం కాసాగింది. ఎంతో సొవ్ము వ్యర్థంగా నష్టపరచుట గమనించాను. వినోదంగా చేసే ఈ క్రియలన్నీ నాకు చిరాకు కల్గించాయి. అదేసొవ్ము నిరుపేలకు ఆకలితీర్చిగల్గితే ఎంతో పుణ్యం వచ్చేదని భావించాను. చాలా దుఃఖం కల్గింది. అది నా 12వ తరగతి పరీక్షల సమయము. చదువుకోగల పాఠాలెన్నో ఉన్నాయి. వాపెదదకక్ అమ్మనాన్నలతో తిరుచనాపల్లి మళ్ళింది. చిన్నక్క నాతోనే ఉంది. నామనససులో వాట తనతో తెలాపను. ప్రప్రధమంగా ధైర్యంచేసి నాకిష్టం లేని మత బోధ వా చిన్నక్క చేయసాగింది. చూడు చెల్లి నేను ఎంతో నమ్మకముతో ప్రేమించే క్రీస్తు వాత్రమే నిజ దేవుడు. సజీవుడు. నీవు చూస్తున్న దేవతలందరూ మట్టివిగ్రహాలే. నీవు ఆలోచించు అని చెపిపన వాటలను విన్నాను. అసహాయస్థితిలో ఉన్న నాకు కాసత నెమ్మదికల్గి పరీక్షల కంగారులో ఏదో విధంగా అన్ని దేవతలకు పూజచేసుకొని పరీక్ష వ్రాయుటకు పరురగతాతను. పరీకష్హాలు చేరి పప్పు చేతిలోకి తీసుకున్న వెంటనే కంగారు పడ్డాను. లెక్కలు పరీక్షలో గతంలో మంచి వారుకలు పొందిన నేను ఆరోజు పరీకష్సరాలవునకు పూర్తి చేయలేక పోయాను. ఊహాలోకి వచ్చి చూసుకొనేసరికి ఒక అరగంట వాత్రమే సమయం ఉంది. గాభరాతో పిచ్చిగీతలు గీసేస్తూ పరీక్ష వుగించి పరురగతతుకు ఇంటికి వచ్చాను. నాతోటి వారంతా చాలా బాగా వ్రాశ్మని చెపుపట నన్ను మరి బాధించింది. నేను పఘస�టవారుకలు తేగల సమరు�రాలనని నమ్మకం. నేడు అందరి వుందు అవవానానికి అపపగించుకు న్నాననే బాధతో చాలా ఏడుప వచ్చింది. తీరా ఇంటికి వసత ఇల్లు తాళం వేసుంది. ఇంటిలో పడకపై పడి బావురమని ఏడ్రాస్తూ నాతల్లిదండ్రులు నా ఉపాద్యాయులంతా నన్ను ఏమని మన్నించగలరు. ఈ అపజయాన్ని ఎలా ఎదుర్కోవాలి. చనిపోవుటయే శరణ్య మని భావించి వెంటనే తలుపు తట్టిన శబదం వినిపించింది. చిన్నక్క ఆప్యాయతగా చూస్తూ కనిపంచింది. అకాక నేను పరీక్షలు సరిగ్గా వ్రాయలేదు. అపజయం పొందుట

178

తప్పదు అంటా బిగిరగా ఏడ్చాను. అక్క తీసుకున్న సమయోచిత నిర్ణియం నన్ను

ఆశచ్యపరిచింది. కశాటలలో, నశాటలలో, బాధలలో, దుఃఖంలో అన్ని సమయాలలో ప్రార్థన

గొప్ప ఆదరణ నిచ్చేది. సేదతీర్చిగలదని నాకు స్పష్టంగా అర్థమైంది. వెంటనే మోకరించి

ప్రార్థించింది. నేను వెాకరించుట కలవాటులేదు. హిందా నమ్మకం కలదాన్ని. కాని

అవసరం. దుఃఖం నన్ను విధేయురాలను చేసింది. అప్రయత్నంగా మోకరించాను. ఆ

క్షణంలో అక్కయ్య చేసిన దీన ప్రార్థన ప్రభావం వల్ల నన్ను లేపింది. ముఖాముఖిగా

చిన్నక్క వుందు క్రీస్తు నిలబడియున్న ప్రార్థన శక్తి గొప్ప సుడిగాలిలా వచ్చి నా హృదయ

గదులలోనికి దాకుడుగా ప్రవేశించి దాగియున్న భయాలు దుఃఖం, ఆందోనళ, విచా

రాలు, బాధలన్నీ తరిమివేసిన భావం కల్గింది. చిన్నక్క ఏసు నామమములో వినయంగా

ప్రార్థిస్తున్నాను. ఆమెన్ అన్న వాటవినేసరికి నా హృదయం కొత్త ఆనందంతో ఉరకలు

వేసింది. క్రొత్త భావనతో ఉపొపంగిన ఉతాసహంతో నా వుఖంలో నిలిచిన పపశ్ంతతను

చూచి వాఅకక్ ఆశ్చిర్యపడుతా ఆనందించింది. నా మనససులో క్రీస్తుపట్ల ఉన్న వ్యతిరేఖ

భావాలు పాపాలన్నీ అక్క ప్రార్థన చేయు సమయంలో పశ్చితాత్రముతో కషమపణ

కోరుకున్నాను. ఇదే నా వారుమనససు అనుభవం వా అకకల్గదదరా ఇట్టి శాంతితో

సమాధానంతో క్రీస్తును ప్రేమించుటలో ప్రత్యేకత ఇదేనని పూర్తిగా గ్రహించాను. అంతలో

పెద్దక్క ఊరినుండి వచ్చింది. నాలో కల్గిన వింత వారుపకు తను ఆనందించగా వుగ్గురు

వెాకరిస్తూ స్తుతించి దేవుని ఘనపర్చావు. అవ్మానాన్నలు ఇంటిలో లేని సమయాలన్నీ

ప్రార్థనలో ఏకీభవించి ఎలురగతిత సతుతిగానాలు చేస్తూదేవుని ఆరాధించేవారము. వాజీవి

తంలో గొప్ప ఆనందాన్నిచ్చి మధుర్ జ్ఞాపకాలన్నీ వేము కలిసి ప్రార్థించి ఆనందించిన

సమయాలు ఇంతకాలానికి నా పరీక్ష సమయం విచ్చేసింది. ఎంతో ఆత్రంగా సాకల్

చేరాను క్రీస్తు అదభుతాలు చేయుదేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేయగల సమర్థుడు

తనను ప్రేమించు వారికొరకు దాచిన వేలు చాలా గొప్పది. నాకు లెకకలలో ప్రధమ

స్థానం లభించుట దేవుని అత్యంత గొప్ప కృపయే. దేవునికే స్తుతి, హాలెులాయా అని

అరిచి క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నావు. నా విద్యాభ్యాసం, వివాహం ప్రభు దయవల్ల

విజయవంతమై సాగు తుంది. నా ప్రియ ప్నేహితురాలు రాఖీ పరిచయం ఈ సాక్ష్యాన్ని

నీ వుందుంచిన కృపనిచ్చిన నా రకష్కునికి నా కృతజ్ఞత. క్రీస్తు సజీవుడు. నా జీవితానికి

కొత్త అర్థాన్ని ఇచ్చిన ఘనుడు. క్రీస్తు నన్ను వెదకి నన్ను పాపంనుండి విడిపించి రక్షించి,

నా పబతకు వార్చారు. ప్రభూ నీ పపియబిడ్డగా మలిచావు. ఏరీతిగా నీకు కృతజ్ఞత

చె�్లంచగలను? నా రక్షణ పాత్రను చేబాని అర్పించు కృతజ్ఞతలు ఆమెన్.

179

Photograph from page 95 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 95

సాక్ష్యం 45. తల్ల ప్రార్థన అదభుతాలకు ఆధారము

– వారిసన్

(యెషయా : 58:9) నీవు పిలువగా యెహోవా ఉతతరమి

చును. నీవు ము�]పెట్టగా నేనున్నాను నా జీవితానిరకైన ప్రార్థన

అనే పుస్తకాన్ని రచించిన వారిసన్గా ఎన్నో కధలు వ్రాసాను.

నా జీవితంలో నా కువారుని గురించి వ్రాసిన వివరాల వ్యాసాన్ని రగైడ్ పోస్టువారు నెల సంచికలో వ్రాసారు. నా కువారుడు చెడు సహవాసాలతో దుర భ్యాసాలపాలై నన్ను చాలా దు�ఖపరర్చివాడు. కన్నీటితో ప్రార్థించగా అదభుతంగా దేవుడు నా పపార్థనలకిచ్చిన జవాబును నా సాక్ష్యముగా వివరించదలచాను. ఈ వివరాలు అనేకు లకు సాపర్తినివ్వాలని నా ప్రార్థన. నా జీవిత గమనంలో పబతకుభారము కృంగదీసి లోంగదీసాయి. నా ఆశలన్నీ ఎడారి ఏరులవలె ఎండిపోయాయి. అది నాలో దేవుని ప్రేమధార్లు నిలిపారు. అలసిపోయాను. కలత చెందాను. శ్ంతిరకై మనశ్ంతిరకై తపించాను. వారపు లేని నా కువారుని జీవితం ఏనాడు సరిగాగలదోనను చింతలో క్రీస్తు సానుభాతి ఆదివ్యాను భూతిరకై ఆయన పాదాలు ఆపశయించాను. ఆ క్రీస్తు అందించే ఆదరణ స్పర్శికై తపించాను. ఒకరోజు సాయంత్రం నోటిలో ఏదో నవులుతా రగంతుతా అరుస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు. నాకీలోకంతో పని ఏవుందీ! అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండడవు మధ్యపానీయాలు అలవాటుగా సేవించడవు వల్ల నామమాటల్ని లకష్పటేట వాడుకాదు. కానీ ఆరోజు వాటలు నన్ను ఆశ్చిర్యపర్చారు. అవ్మా నేను నీ సలహా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా భర్త ఆశ్చిర్యంగా నా దగిరకు వచ్చి నా కువారుని వాటవిని వేము ఎపుపడ్రా సిద్ధంగానే ఉన్నావు. బాబా అన్నారు. ఎన్నోసార్లు పపాధేయపడుతా బుజ్జీగిస్తూ ప్రేవానురాగాలతో పబతిమిలాడి తన జీవితాన్ని సరిచేసుకోమని పహాచ్చిరించే దాన్ని తన చెడు అలవాటుల నుండి మరలిపునరావాస స్థలవులైన క్యాంపులలో పటయి నింగు ఇపిపంచాలని పపయతి�స్తూనే ఉన్నాను. నా ప్నేహితుని కువారుడు డేవిడ్ వాకు దగిర్లో పడింక్లిన్ మవారియల్ క్యాంపు నిర్వాహాకులలో ప్రముఖుడు అది ఫ్లోరిడా ప్రాంతము దానిలో ప్రవేశానికి చాలా కష్టము. 10నెలలు కని పెటాటలట నా కువారుని పేరు జోన్. అతను తన ప్రవర్తన వార్చుకోని ఆకోర్సులో చేరాలని తీపవంగా ప్రార్థించ సాగాను. (లాకా : 18:1) వారు విసుగక నిత్యము ప్రార్ధన చేయు చుండవలెను గతంలో ప్రార్థనలకు జవాబు రాలేదన్న కారణవు చేత సోమరితనంగా యధాలాపంగా చేసే ప్రార్థన విశ్వససహితవెన� పపార్థనకాదు. జవాబు సమీపంగా ఉందని విశ్వసంలోభావించి నవ్ముట నిజమైన ప్రార్థన. దీర�శ్ంతంతో చేయాలి అనే

180

నినాన్ని పట్టువదలరాదు పపార్థనలోను దేవుని చితాతన్ని నెరవేర్చిడంలో ఎడ్రతెగక ఉండాలి.

గమ్యం చేరరదాకా అనుకున్నదాని సాధించేదాక ఆగిపోని ప్రార్థన కావాలి. ఈ

పపార్థనానుభవంతో రోజూ దేవుని చితాతన్ని వెదకుచూ కనిపెటేట వేళ్లో నా భర్తనుండి

ఫోను వచ్చింది. జోన్ తన ఉద్యోగాన్ని వానివేస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు. నీవు

కోరినట్లు క్లబ్లో చేరుటకు ఆశిస్తున్నట్లు తోస్తుంది అని విన్నాను. మనససులో దేవుని

స్తుతించాను. ఇంటి వుందు జోన్ పటక్ ఆగింది. జోన్ ఫోను గదినుండి చాలా

దుర్సుగా బయటకు వచ్చి అరుస్తు న్నాడు. నన్ను డేవిడ్ నమ్మలేడ్రట. ఎంత

నమ్మిస్తుడ్రనో తెలిసాక వాత్రమే నాకు స్టు ఇస్తారట. తర్వాత చెప్తానన్నాడు. ఇంతకూ

నానుండి అతను ఏ వారుప కోరుతున్నాడు? పిచ్చి కేకలు వేస్తూ అరుస్తూ తన పటక్

ఎకిక బయటకు వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా నిరాశ్ ఆవరించింది. దగిరున్న పుస్తకాన్ని

తీసాను. నీ అడుగుల్ని వెలుగులోనికి నిస్సందే హాంగా నడిపించే పర్మశక్తి ఎదురు

చూస్తున్నది నిన్ను ఆదుకోడానికి ఎటాతోచక నిలిచిపోయిన సమర్థుడైన దేవుడు నీకు

తెలుసాతడు. ఆ మరుస్టి రోజు జోన్ తిరిగి వచ్చాడు. గతదినంలో గల కోపచభాయలేమీ

లేవు. ఏదో చెత్త జోకులు చెపూత వింతగా ఏమీ జరగనట్లు పపవర్తించాడు. డేవిడ్ కొరకు

మరలా ఫోను చేసాడు. ఈ సారికూడా నిరాకర్ణ ఎదురైంది. జోన్ నీవలె 20మంది

కనిపెడుతన్నారు. నీరకలా స్టివ్వగలవు? అన్నాడు. నా గురించి ఆలోచించు నన్ను పిలిచి

నీనిర�యువు తవర్లో తెలుప నేను వేచి యుంటాను. జోన్ జవాబు నాకు ఆనందాన్ని

కల్గించి నిరీక్షణలో ఎదురుచూడ్ర సాగాను. ఈ సారి జోన్ వంటగదిలో బల్ల మీద

పిడికిలితో గ్రుదుదతూ అరుస్తూ ఇదిగో నేనిక వేచియుండలేను. విసిగిపోయాను నా

పాత ఉద్యోగం చేసికొనుటకై తిరిగివెళిు పోవుటకు సిద్ధంగా ఉన్నాను? అయినా నేను

చేరవలసిన కోర్సు 9నెలలు గడుపుట నాకు పరమబోరు. నేను బయటకు వె�ు

రేపువస్తాను. సరే మీ సంతోషం కొరకు నేను మీతో చర్చికి వస్తాను లెండి కాసత నెమ్మదితో

జోస� తెలాపడు. ఈ సారి దేవుని చెంత పపార్థించుటకు ధైర్యం తెచ్చుకున్నాను. ప్రతి

బలహానతని భరించే సతుతవ ప్రతి దుఃఖాన్ని రగలిచేందుకు నిబ్బరము వరి�ంచిన తరువాత

హారి�ంచే సార్యరశ్మి దేవుడే ఇస్తాడ్రన్న నిత్యనిరీకష్ణతో ఈ రోజు కోసవే పబతకుతాను.

ఈ ధ్యాన వాక్యం కాసత నిరీకష్ణనిచ్చింది. (విలాప : 2:18) రేయి మొదటి ర�ావున

నీబిడ్డలకై ప్రార్థించు అనే పహాచ్చిరికతో పాటు క్రీస్తు సిలువ భారం భరిస్తూ తల్లులతో

యేురుషలేవు కువారెత లారా మీకోసం మీ బిడ్డల కోసం యేడ్రవండి. ఈ వాటలు నా

కోసవేనని భావించి దుఃఖంతో పపార్థించుచునే గడ్రపసాగాను. గతంలో నాకువారుని

సరిచేయుటకు 22పైగా ప్రణాళికలు ప్రయోగించి అపజయాన్ని ఎదురుకంటానే

181 ఉన్నాను. ఈ సారికూడా అపజయవేనా? ప్రభువా నాకువారుడు నీకు కూడా ప్రియమైన వాడేకద! నీ దేవదాతల్ని కావలి యుంచి అతనిని సంరక్షించి కాపుదలనిచ్చి నడిపించవలసిన్నగా అతి వినయంతో నీ పాదాల చెంత చేరాను. అతనిలో వారు మనససు కల్గించండి. ఆమెన్ నా ప్రార్థనకు జవాబుగా తెల్లవారు శుపబభవెన� బట్టలు ధరించి జోన్ వాతోపాటు చర్చి ఆరాధనకై తరలివచ్చాడు. గంభీరమైన ప్రశాంత వాతావరణవులో సతుతిగీతాలు ఆరాధనలో దేవుని ఉనికి స్పష్టంగా గమనించావు. ప్రభువా ఈ దినవే రకష్ణదినవుగా అతని హృదయంలో రాతి గుండె బదులు వాంసపు హృదయంగా విరిగి నలిగిన మనససుతో నిన్ను ఆహ్వానించు కృపనీయందు నా హృదయభారాన్ని తగించగలరా ప్రభూ అంటా మౌనంగా ప్రార్థించుకున్నాను. ఆరోజు దైవసేవకుని ప్రసంగము అందరి హృదయాల్లో స్పందన కల్గించింది. నిజ క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్య వనరులు నాలుగు రకతము, చమట, కన్నీరు, సాహసము, రకతము, త్యాగానికి గురతు చమట కష్టపడి పని చేయాలి. కన్నీరు కనికరం కల్గియుండాలి. సాహసం ధైర్యంతో క్రీస్తు కొరకు సాకష్మివ్వాలి. (ఎఫెసి : 5:2) త్యాగములో క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ్ వాసనా నుండుటకు అప్పగించు కున్నారు. ఆసిలువ త్యాగానికి తగినట్లు ప్రేమతో జీవించాలి. మన సమయాన్ని మన తలాంతులను మన సంపదలను క్రీస్తు కొరకు త్యాగము చేసేత రెట్టింపు దీవెనలిస్తారు. రెండవది కష్టపడుట (2తివోధి : 4:5) పౌలు తిమోతితో చెపిపనట్లు అన్ని విషయములలో మితముగా నుండాలి. పశమపడాలి. పరిచర్య సంపూర్ణింగా చేయాలి. వూడవ భాగము కనికరము కన్నీరు (గంతి : 6:10) సమయము దొరికినపుపడు వేలు చేయుటకు దయ చూపుటకు తవరపడాలి. కన్నీటితో వితాతలి ఆనందంలో పంటకోస్తావు. చివరి అంశవు సాహసం లేదా ధైర్యము. (1కొరింధి : 16:13) మెలకువగా ఉండాలి నిలకడ్గా ఉండాలి. ప�రు షము కల్గియుండాలి. నా కువారుడు జోను పశద్ధతో వాక్యాన్ని వినుట చూచి సంతోషిం చాను. ప్రభువు నాదీన ప్రార్థన ఆలకించి అదభుతంగా నా కువారుడు జోన్ నన్ను అవ్మా నీవు నీతో పాటు వేదిక మీదికి రావాలి. నాకోసం ప్రార్థించాలి. అంటా బలంగా నాచేతిని ఊ్రేసాడు. దేవుని హస్తం తాకిన జోన్ వారపు నాలో క్రొత్త ఉతాసహాన్నిచ్చింది. ఏతల్ల కర్నుా ఈ అమృత వాకుకలు కావాలి. బభగ్నహృదయంతో తప్పిపోయిన కువారెతలు కువారుని కొరకు అవిరామంగా కన్నీరు కారర్చి తల్ల హృదయానికి ఊరట నిచ్చే వింత అనుభవం ఎంత ధన్యవెన�ది సామెతలు 31 చివరిభాగంలో కొనియాడబ్బడే స్త్రీల అనుభవం ఇదేనా! ప్రభువా నీవు నా కువారుని హృదయాన్ని స్పందింపజేసిన అనుబభ వానిరకై నిండు కృతజ్ఞతలయయా అని స్తుతిస్తూ ఇది కలా? నిజమా? ఎన్ని సుదీర్ఘ ప్రార్థనల పఘలాన్ని

Photograph from page 96 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 96

182

చూస్తున్నానుకదా! అని తలసతూ వేదిక చేరావు. పాస్టరు గారి బలమైన హస్తం నా

జోన్పై నుంచి బిగిర్గా ప్రార్థించారు. ప్రభూ ఈ దీనబిడ్డ జోన్ పట్ల నీ దివ్యచితాతన్ని

నెరవేర్చిండి. నీ పపియిబిడ్డగా జోన్ను నీకౌగిలిలో చేర్చుకొండి. నాభర్త ఆనందంలో నన్ను

జోన్ను బాహువులతో బంధించి ప్రభుని ఆనందంలో సతుతించాడు. జోన్ ఆనంద పర

వశుడై ద్యీాంక్యు జీసస� అంటా కన్నీళ్ళు సంతోషము కలిసిన అదభుత అనుభవంలో

తేలియాడాడు. అవ్మా నేను డేవిడ్ నిర్వహించే క్రైస్తవ ట్రయినింగు క్లబ్లో చేరి మరెన్నో

సత్యాలను క్రీస్తు సువార్త గురించి తెలిసుకోవాలి. త్యాగము, కష్టము, కన్నీరు, సాహసం

నాజీవితంలో సత్యాలు కావాలి. మంచి సాక్షిగా నీవు కోరిన బిడ్డగా జీవించాలని

వుందవ్మా అన్నాడు. అందరము ఆనందంగా ఇల్లు చేరర సరికి మరొక అదభుత వెదురైంది.

ఆగక ఫోను వ్రోగుతుంది. వాట్లాడేది డేవిడ్. అతని వాటలు మరింత ఆశ్చిర్యాన్ని

కల్గించాయి. జోన్ ప్రభువు ఇపుపడే నాకు బయలు పర్చిన సత్యవేమనగా నీవు

రక్షణానుభవాన్ని పొందావనియు విరిగి నలిగిన హృదయంతో క్రీస్తు గురించి నేర్చుకోవాలని

ఆశిస్తున్నావని నేను నీకోసం ప్రవేశం కల్గించి నీకు వసతి ఏరాపటు చేయమని నా

ప్రభువు నాకు బోధించారు ఇపుపడే నీకు ఆహ్వానం పంపుతున్నాను. తపపకరావాలి. నీ

సవంత విశ్వసంతో కాక దేవుడిచ్చిన విశ్వసంతో పపార్థించుటనేర్చుకుంటే ప్రతికూల

పరిస్థితులు చకకబడ్రతారు ఈ వాటలు నన్ను స్థిరపరిచారు. ఉచ్చిరింప శక్యముగాని

వూలుగులు దేవుడు నిరాకరింప శక్యముగాని పపార్ధనలే ఈ నాతన అనుభవాన్ని నా

ఇతర బిడ్డలతో పంచుకున్నాను. జర్శి, జూ�, జెనిపఘర్ వారిబిడ్డలతో బహుమతులలో

�స�క్రీవు కేకులతో ఇల్లు చేరారు. అది ముమారియల్ పసలవుదినవు. క్రీస్మస� వచ్చేసిందా!

అన్నట్లు కేరింతలు ఆనందగానాలతో అందరమూ ఆనందించావు. వా అనుభవాలన్నీ

ఎందరో నిరీక్షణ తన వారికి ఆలంబన కావాలని తల్ల ప్రార్థనలు అదభుత నిలయాలుగా

నిలుస్తాయి. అనే సత్యాన్ని నా స్వయ సాక్ష్యం దావరా మీతో పంచుకొను భాగ్యాన్నిచ్చిన

నా దేవేవునికి నిండు కృతజ్ఞత స్తుతి తల్ల వలె తంపడివలె కనుపాపగా కాపాడు ప్రేమ

సవరూప్ నీకే నాస్తుతి ఆరాధన ఆమెన్.

సాక్ష్యం 46. అదభుతాలు చేయు దేవుని

ఆరాధిస్తూ క్రీస్తుని ఘనపర్చుట

విధిగా గ్రహించాను

''నా ప్రాణము యెహోవాను అనసరించము.

ఆయన చేసిన ఉపకారములలో దేనిని

183

మరువకువు—— (కీర్తనలు 103:12).

– హన్నా సు�లమ్మ, విశ్ఖపట్నం

నా పేరు హన్నా సు�లమ్మ. వూడు తరా లుగా క్రైస్తవులవు, మరియు విద్యారంగములో గడిపావు. నా బాల్యవు క్రైస్తవ అలవాట్లలో చర్చికు వెళ్ళుట, సండేసాకలు పకమంలో ఆనందముగా గడిపాను. నాకు దేవరాజు గారితో వివాహము జరిగింది. మొదటి నాలుగు సంవత్సరముల వరకు సంతానవు లేదు. ఆ దినాల్లో కృపావరములు గల దైవజనుడు సాధు యోపసబుగారు వా ప్రాంతంలో స్వస్థత ఉజ్జీవ సరభలు నిర్వహించి నారు. వా విశ్వసము స్థిరపడుటకు వారిచే ప్రార్ధన చేయించుకున్నావు. ఉపవాస వులో గడిపావు. మొదటి అధ్యాయములోని వాగాదనవులన్నీ సమర్పించుకున్నాను. హన్నా వలె హృదయము కుమ్మరించి ప్రార్థించావు. లాధియా వలె హృదయము తెరిచి వాక్యధ్యానం చేస్తూ కనిపెట్టగా నా గరా�ున్ని తెరిచిన ప్రభుని స్తుతించాను. నాకు కల్గిన కువారునికి అజర్యా అని పేరు పెట్టుకున్నాను. ఆ కువారుడు విద్యావంతుడై, క్రీస్తు పిలుపును అందుకుని నేడు అమెరికాలో కటుంబంతో తరలిమళిు డాకట్రరటు, బైబిలు కోర్సు ధియాలజీ వుగించుచున్నాడు. విశ్ఖలో భార్య శిశిరరఖతో ''రక్షణ సవరము—— అను ఆధాయాత్మక సంస్థను స్థాపించి విలువైన సేవలందించుటయే కాక అమెరికా శుబభవారతలో వారమకొకసారి వాట్లాడు ధన్యత కల్గి అనేకులు ఆత్మీయ వేలు పొందుటకు కారకులుగా నుండుటనుబట్టి ప్రభువునందు ఆనందిస్తున్నాను. నాకున్న మరొక కువారుడు, కువారెత కూడా సాధారణ జీవితంలో ప్రభువును ప్రేమిస్తారు.

గతంలో నా జీవతానుభవాలన్నీ సాక్ష్యము రూపంలో వ్రాసి దేవుని మహిమను తెలియపర్చు కుతూహలంతో ఆయన చేసిన వేలు జ్ఞాపకము చేసికొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. 1990 లో ఆరంభించబడిన సేవలో అనేకులు రకష్ణానుబంధాన్ని పొందుచున్నారు. గ్రావాలలో సేవను విసతరించుట దేవుని కృప.

నా గతంలో నెల్లారులో విద్యాభ్యాసం చేయు రోజుల్లో భక్తుడైన భక్తసింగుగారి ఆధవర్యమున బాపితస్మం అనుభవాన్ని పొందాను. నేను 1999 సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగం పదవి విరమణ సంవత్సరములో నా భర్త ప్రభువు సన్నిధి చేరెను. ఆ ఒంటరి జీవితంలో నా ఆరోగ్యవును బట్టి డాకట్ర్లు పెద్ద ఆపరేషను చేయవలెను అని తెలాపరు. కన్నీటితో ప్రభువుని ప్రార్థించాను. అదభుత క్రీస్తు హాస్తవుతో నన్ను వుట్టి స్వస్థత పరిచారు. ఆ ఒంటరి జీవితంలో పెద్ద కువారుని సేవలో ఏకీబభవిస్తు మంచి విశ్వస జీవితము గడుపు సమయంలో అకస్మాత్తుగా ఒకరోజు 1999 జనవరి నెలలో సంక్రాంతి పసలవుల్లో

184

వా అజర్యా నిర్వహిస్తున్న యవవనసతుల మీటింగులో ఆనందంగా పాటలు పాడు

సమయాన పక్షవాతం వల్ల కాళ్లు, చేతులు చల్లబడుట వంకర్గా వారుట సంబభవిం

చింది. ఆ క్షణంలో నా కువారుడైన దైవజనుడు నా సేవలో ఉండుటచే తక్షణము

నానె వ్రాసి యేసు నామంలో పపారి�ంచెను.

యాకోబు 5:15 – ''విశ్వస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది.——

నాలో ఉన్న ఒక దష్టశక్తి ఆవిరివలె నన్ను విడిచిపెట్టుట గమనించారు. అదభుత

స్వస్థతను పొంది దేవుని స్తుతించాను. అదభుతాలు, ఆశ్చిర్యకార్యాలు చేయు ప్రభువు

మనకున్నాడు. హల్లెలూయ. ఆ దురాత్మ నివసించిన రీతి నాకు ప్రభువు చూపించారు.

అదే రాత్రి ఒక కల వచ్చింది. అది 1965 సంవత్సరము. ధనుర్వాత వ్యాధితో

బాధించాననియు, ఈ క్రీస్తు అదభుత శక్తికి నిలువలెనని ఒప్పుకుని ''నేనుండలేను.

మళిుపోతాను—— అని దురాత్మ అరుస్తూ మళిుపోవడం సవయంగా చూచెను. నాకీ దురాత్మ

ఉనికిని గురించిన గ్రహింపు లేదు. నా శరీరములో 1965 సంవత్సరము నుండి ధనుర్వాత

లక్షణాలు ఉండేవి. శరీరమంతా కాలినట్టు నలుపుగా వారింది. వీపు వంగిపోయి,

నోరు తెరవబడి, ఎవరో గొంత నొకికనట్లుండి, చాలా బాధపడ్డాను. అది భయంకరమైన

వ్యాధి అని తలంచి వైద్య చికిత్స చేయించుకున్నాను. పఘలితము లేదు. కేవలం శక్తిగల

క్రీస్తు పాదాలను ఆపశయించుట వలన, నా కువారుని సేవలో ఆయన ఉపవాస ప్రార్ధన

పఘలితంగా స్వస్థతతోపాటు దేవుడు నా పట్ల చేసిన గొప్ప అదభుతము. నాలో గణీయవెన�

వారపును అందరూ గమనించారు. చెప్పశక్యముగాని ఆనందము. శరీరచ్చాుయలో

కాంతి వెరుగుగా నుండుట మరొక అదభుతము. దేవునికి స్తుతి మహిమ. ఆ క్షణం

నుండి నాలో కొత్త విశ్వసము అంకురించింది. రక్షణ దినవు ఒకరోజే కాని

వారుమనససు క్రైస్తవ విశ్వస యాపత అనుదినవు పరిశుద్ధ పర్చుకొనుట గ్రహించాను.

అంతేకాదు, స్తుతి ఆరాధనలో గొప్ప శక్తి ఉండును అని అనుభవం దావరా గ్రహించాను.

నా కంటికి శుక్లవులు రాగా రకతము కారుచుండెను. ప్రతి విషయము దేవుని సన్నిధిలో

ప్రార్థించి పొందుట గొప్ప ధన్యతగా భావించి ప్రార్ధన దావరా స్వస్థత పొందాను.

కీర్తనలు 116:12

లెకికంచలేని సోతపతములు చెల్లిస్తూ నా పట్ల దేవుడు చేసిన వేలను ఏ రీతి

స్తుతించగలను?

నా రకష్ణపాపత చేబాని అర్పింతు కృతజ్ఞతలు. పలు భయములు చుట్టుకొనగా నా

రక్షకుడైన ప్రభువు అబభయమిచ్చాడు, నిన్ను విడువను, ఎడ్రబాయను అని వాగాదనవు

ఇచ్చాడు. జీవితమంతా ఆయన నాకు వేలులు తలంచి రక్షణ స్వరం సహవాసంలో

185 సహకరిస్తూ క్రీస్తు నన్ను బలపర్చుచున్నందన స్త్రీల మధ్య పరిచర్యలో ప్రభువు పాదసేవలో తరించుచున్నావు. నా కువారుని రక్షణ స్వరం సేవా కార్యపకమాలకై పపారి�ంచవలసిందిగా పపరభువుపపర కోరుతా

Photograph from page 98 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 98

మన ప్రభువు నందు సు�లమ్మ.

సాక్ష్యం 47. మరణవు తపిపంచుటకు సమరు�డగు

క్రీస్తును కీర్తిస్తాను

– బంగారురాజు, విజయవాడ

కీర్తనలు : మరణవు తపిపంచుట ప్రభువైన యెహోవా

వశవు. ప్రభువు నామమమున మీకు శుభములు.

నా పేరు బంగారు రాజు. నా ప్రాంతము నాగలపల్లి. నా తల్లిదండ్రులు పైడిరాజు, స్తమ్మగార్లకు హిందా మతాచారములపట్ల చాలా ప్రీతి. కటిక చీకటి రోజుల్లో బాధపడుతా తెల్లవారుర�ావున 4.30 గంటలకు నదీ సా�నవు చేసి గుడి తలుపులు వూసియున్నను, ఎవరిచుటుట వారర పపదకిషణం చేసికొని చాలా నిష�తో పూజలు చేసేవారు. ఇషటదైవవు వీరబభపదుడు కనుక కొలమచేస్తూ ఆరాధించేవారు.

నేను పుటటకమునుపు నలుగురు సంతానవు మరణించినందన నన్ను అతి గారముగా పెంచారు. వెుండివాడిగా వాట లక్ష్యము చేయకుండా ఇశాటనుసారంగా జీవించాను. భయభకుతలు, క్రమశిక్షణ లేనందన ప్నేహితుల ప్రభావం వలన చాలా నష్టపడ్డాను. 10వ తరగతి వూడుసార్లు తపాపను.

కనీసం పెండ్లి చేసేత బాధ్యత తెలసతుందని 1977లో వివాహము చేశ్రు. నా తండి అనారోగ్య కారణవుగా నేను ఇంటిలో లేని సమయంలో మరణించారు. నాకు చాలా బాధ కల్గించిన అనుభవవు. నాకు కూడా ఒక కువారుడు, ఒక కువారెత జన్మించారు. నాకు దుర్ అలవాట్లు వలన ఆరోగ్యవు బాగా కీషణించింది. ఎందరో వైదయిలను సంప్రదించాను. మంత్రాలయానికి వెళ�ువారము. నారగందని గోత్రికులవు కనుక ఆరాధనలు చేస్తు విగ్రహారాధనలో జీవితాన్ని కొనసాగించావు. ఒక సంవత్సరము వినాయక చవితి పండుగ వుందు రోజుల్లో నాకు ప్రమాదకరమైన కడుపునొపిప సంభవించింది. విరోచనవులు, జిగట, రకతము పసవించేది. అంతేకాక విరోచనవు బంది అయింది. 10 రోజుల వరకు విరోచనవు కానందన అనారోగయము కలిగి వ్యాధి నిర్ధారణ కూడా కష్టమయింది. మపదాసులో వైద్య పరీక్షలకు వెళ్ళాను. డాకట్ర్లు సిప�ార్సు ఉత్తరం ఇచ్చారు. ఒక వ్యానులో సిలాయిను ఎకికస్తూ నన్ను తరలించారు.

186

బంధువులు, ప్నేహితులు మన్నంటి ఉండేవారు. అడ్రయూర్ ఆసపత్రిలో చేరావు. నన్ను

చూసిన డాకట్ర్లు ''చాలా తీపవంగా వ్యాధి వుదిరిపోయింది. 3 గంటలలో ప్రాణము

పోవు ప్రమాదము ఉంది—— అన్నారు. తిరుగు ప్రయాణము చాలా దుఃఖము, ఆవేదన,

మరణ బభయంలోనున్న తరుణంలో మల్లారు వరకు చేరినపుడు నా ప్ల్స లేదు. నా

కువారుని కేకలు సన్నగా వినిపించారు. ''నాన్నా మవ్ములను విడిచిపోవదుద.—— ఈ

వాటలు నన్ను చలింపచేశ్యి. నా భార్య దుఃఖము, వేదనకు అంతులేదు. యిప్పటికీ

ఆ దృశ్యం నాకు తాజా జ్ఞాపకాలను ఇచ్చి, దేవుడు చేసిన అదభుత స్వస్థతనుబట్టి స్తుతిస్తూ

ఉంటాను. ఆ క్షణంలో ప్రభుని ప్రేమ నన్ను వెన్నంటి ఉంది. మెల్లని స్వరాన్ని విన్నాను.

నేడు నేను నమ్మిన క్రీస్తు సజీవుడు. ఉన్నవాడను అనువాడ్రను నేను దేవుడ్రను. నా

కనుదృషిటలో లోకమంతా సంచారము చేస్తుంది. మనుష్యులను వెదికి రక్షించే దేవుడు.

ప్రతి వ్యక్తి సమర్థతను బట్టి క్రీస్తుకు తగిన సాక్షులుగా సిద్ధపరచి అనేకులను సిలువ

చెంతకు ఆకర్షించి పరిచర్యలో గొప్ప ప్రతిభ చూపువారనియు, అత్యంత కృప, దయ,

ప్రేమ కనబర్చు దయామయుడే క్రీస్తు ప్రభువని గ్రహించాను. మరణ పడకపై నన్న

నన్ను దేవుడు దర్శించాడు. క్రైస్తవులు నిజ విశ్వసులైనవారి నమ్మకమైన ప్రేమ, వారి

ప్రార్ధనలు నన్ను పబతికించాయి.

యాకోబు 5:15

నీతిమంతుల ప్రార్థన బహుబలవు కలదై రోగిని స్వస్థత పుస్తుంది. ఏ దేవుడైనా

కనికరింపపోతాడా అని అందరి దేవతలతోపాటు, క్రీస్తు అనుచరులను ఆహ్వానించి

నా భార్య పపారి�ంచడవు చేసిన విన్నపాలను బట్టి కొందరు పాస్టర్లు కన్నీటితో నాకొర్రై

చేసిన విజ్ఞాపన పఘలితంగా నానె పరిశుదాథత్మ గురతుగా వ్రాసి దేవుని తలంచుకోమని

సలహా ఇచ్చి హెచ్చరించారు. నాకయితే ఈ విషయము గురించి అవగాహన లేదు.

అపబాహావు విజ్ఞాపన లోతును రక్షించిన రీతిగా దేవుడే రక్షించాడు. క్రీస్తు తెలియని

స్థితిలో ఆయన సవరాన్ని వినగలిగాను.

మధురమైన మెల్లని స్వరము శక్తిగలది. దేవారులను, దహించు శక్తి గలది.

అసాధయిలను సుసాధయిలుగా మలిచేది. నేను నా బాధలో విన్న స్వరం మరలా వినిపించి,

''నా కువారుడా, నేను ఇచ్చిన తైలవు పవాసికో—— వెంటనే నా భార్యకు దైవజనులు

గతంలో ఇచ్చిన తైలవును నా ఉదరవుపై వ్రాసి ప్రార్థించింది. వెంటనే సన్నీటి వుంట

ఆరంభమయింది. అది అర్ధరాత్రి సమయము. నేను లేచాను. వేము ప్రయాణిస్తున్న

వారుతీ కారు నుండి బయటకు వచ్చి నీర్సంగానున్న స్థితిలో కారు పట్టుకుని ఉన్నాను.

పెద్ద విరోచనవు అయినందున నీర్సంగా ఉన్నాను. వెంటనే తేరుకున్నాను. దేవుడు

187 నాకు ఇచ్చిన ప్రియమైన భార్య, బంధువులు నన్ను ప్రేమతో శుభ్రం చేశ్రు. నాకు ఉన్న ఆకిసజన్ టయాబులన్నీ పెరికివేశ్ను. నాకు మతి పబభమణం కలిగిందని తలంచారు. గతంలో డాకట్రు తెలిపినది ఏమనగా సాధారణవుగా విరోచనవు కాని పరిస్థితి. మందులు వాడుట తప్పదు అన్నారు. కానీ పరమవైదయిని పరిశుదాథత్మ గురతుగానున్న నానె అభిపషక పఘలంగానాకు మంచి నెమ్మది కలిగింది. ఆ పరిస్థితులలో ఒక వ్యక్తి తెల్లని వస్త్తవులలో దైవదర్శినవు లభించింది. ఆ వ్యక్తి నన్ను ఆదరించి ధైర్యపర్చారు. అది క్రీస్తు ప్రభుని దర్శినవుగా గుర్తించాను. అప్పుడు చాలా ప్రశాంతంగా నిపదపోయాను. ఆ తర్వాత విజయవాడ తీసుకుని వచ్చారు. గతంలో చికిత్స చేసిన డాకట్రుగారు దగిరకు నన్ను తీసుకుని వెళ్ళారు. ఆయన నన్ను ఆహావనించుటకు నిరాకరించి, లోపలే ఉన్నను నన్ను చూడడానికి ఇష్టపడలేనని చెపిప నన్ను పంించివేశ్రు. అప్పుడు క్రైస్తవ మతసతుల ఆసుపపతి అయిన అమరికన్ ఆసుపత్రిలో చేర్చారు. వారు కూడా చేర్చుకోమని తెలాపరు. పోలీసు ఆఫ్సరుగారు వా సమీప బంధువు. ఆయన సిప�ార్సుతో నాకు గతంలో ఆపరేషను కుట్లు మార్చి పడెసిసంగు చేయుటకు సమ్మతించారు. ఆ తర్వాత డాకట్రుగారు నన్ను సమీపించి ''నీకు వచ్చిన వ్యాధిగుర్చి నీకు తెలుసా?—— అని అడిగారు.

Photograph from page 99 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 99

అప్పుడు నేను క్యానసరు కదండి. క్యానసరుకు ఆపరేషన్ ఉన్ననా స్వస్థత లేదు అన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ధైర్యము గురించి విని సంతోషించి నేను ఇరవై రోజులలో ఆపరేషన్ చేస్తాను. అయినా 90% నీవు పబతికే అవకాశం లేదు. పపయతి�స్తావు అన్నారు. నేను ఆసపత్రిలో ఉండగా అనేకమంది నన్ను దర్శించి ప్రార్థించి సువార్త బోధించేవారు. 20 రోజులు తరువాత ఆపరేషన్ చేశ్రు. ఆపరేషన్ సమయంలో నాకు మరలా దర్శనము కల్గింది. నా ఉదరాన్ని కోసి లివరు, కిడ్నీలు తీసి పటేలో పెట్టుచున్న దర్శనము కళాురా చూచెను. ఆపరేషన్ మధ్యలో నాకు స్పృహ వచ్చింది. అపుడు డాకట్ర్లు వెంటనే మతుతమంది అందించారు. ఆ తర్వాత నేను చూచిన దర్శనము నాకు ఆపరేషన్ చేస్తున్న డాకట్రు స్థానంలో నా రక్షకుడైన క్రీస్తు ప్రభువే సవయంగా చేస్తున్నటుటగా నా ఆత్మీయ నేత్రాలతో స్పష్టంగా చూడగల్గగాను. ఆ సుదీర్ఘ ఆపరేషన్ సమయం 10 గంటలు. తర్వాత 48 గంటలు గడిసేతగాని పబతకుట గురించి చెపపలేవు అన్నారు. విరోచన క్రమము సరిగా ఉండినందన నా ఆరోగ్యవు సరిగ్గా ఉందని తెలిసింది. అదే ఆసపత్రిలో 125 నర్సులు నా కొర్రై ఉపవాసం, విజ్ఞాపన ప్రార్ధనలు చేశ్రు. నా భార్య, బిడ్డలు కన్నీటితో క్రీస్తును ప్రార్థించారు. 6 వాసాలు పడకపై ఉండాలి అన్నారు.

అదభుతరీతిలో 45 రోజులలో కోలుకున్నాను. ఈ వ్యాధి తిరిగి తిరగబటటగలదు అని అన్నారు. నేటికి 15 సంవత్సరాలు గడిచింది. వ్యాధి నుండి కోరుకున్న తరువాత

188

నన్ను దర్శించిన క్రీస్తును వెంబడించదలిచాను. పపత్రతతను వుట్టి క్రీస్తు స్వస్థర్చిన

తరువాత ఆమె క్రీస్తుకు ఉపచారము చేసినట్లు నేను క్రీస్తు పరిచర్య ఆరంభించాను.

క్రైస్తవ ఆలయాలు దర్శించుట :

దైవజనుల ప్రార్ధనలు, సుబోధలు పశద్ధగా వినుటవల్లవిశ్వసం

కలిగింది. నమ్మి బాపితస్మము పొందాను. కనిపెటాటలి మీరు శక్తి పొందుతారు, ఆ తర్వాత

భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారన్న సత్యాన్ని పూర్తిగా నవ్మాను. బాపితస్మందావరా

క్రీస్తు బిడ్డగా వారాను. నేను, నా కుటుంబవు యెహోవా దేవుని సేవిస్తామని నిబంధ

నాధారంగా నేడు నమ్మకమైన సాక్షిగా విలువలేని పాత్రగా పొంగుపొరలుపాత్రగా దేవుని

సేవ చేయుటకు ప్రభువు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరిచారు. ప్రభువే నాకు ఆత్మల

పట్ల భారాన్ని ఇచ్చారు. నశించు ఆత్మలు ఎన్నో చేజారిపోవుచుండగా పరితాపముందు

ప్రజలను పరికించే ఆత్మీయ నేత్రాలను ఇచ్చి సేవను అభివృద్ధి చేస్తున్నారు.

కోత విస్తారముగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. నేటి పరిస్థితులలో యిర్మీయా

వలె నేనున్నాను అని వుందుకు వచ్చి సేవ చేయుటకు ఒక సంఘం స్థాపించాను.

''పరిశుద్ధ కృపా పరిచర్యలు—— అనే పేరుతో ఆరంభించిన సేవ క్రీస్తు పదాకషమలె తీగలుగా

ఫలించు భాగ్యాన్ని ఇచ్చారు. అనేకులు ఆత్మీయుల రకష్ణతోపాటు అదభుత స్వస్థతలు

జరుగుట యేసు నామంలో ఫలభరిత సేవగా కొనసాగుచున్నాను. రెండు లేదా వూడు

ప్రాంతాలలో పబాం�లు ఆరంభించావు. గృహ కూడికల క్రమమువల్ల అనేకులు వ్యక్తిగత

అవసరాలు కౌనిసలింగు చేస్తూ ప్రార్థిస్తూ సంఘానికి నాతన విశ్వసము చేర్చిబడుటను

బట్టి ప్రభువు సేవలో నిత్యానంతబభరితులుగా కొనసాగు ధన్యతను ఇచ్చారు. వా సంఘంలో

విశ్వసులు ప్రతి వ్యక్తి సాక్ష్యము నింద యిరుకులలో సుగంధంగా వారాలని 5వ

సువార్తగా నిలవాలని, పత్రికలుగా క్రీస్తు సువార్త పఘలించాలని నా ఆకాంక్ష. విద్యావంత

డైన నా కువారుడు తన జీవితాన్ని సమర్పించుకుని నా సేవకు కుడిబభుజంగా నిలుచుట

ఆయన కృప. నిన్నీటి నీడల్లో నివసించే బదులు నేటి వెలుగులో రేపటి నిరీకష్ణలలో

యేసుని పాదాలు ఆపశయించావు. వా పరిచర్యలకై ప్రభువు నామమములో ప్రార్థించాలని

మనవి చేస్తున్నాను.

దేవునికే మహిమ, హాల్లెలా, ఆమెన్

సల్ : 9849140640

సాక్ష్యం 48. అసాధ్యమైన గొప్ప కార్యాలు చేయు క్రీస్తు

నమ్మదగినవాడు

– వార్తమ్మ, విజయవాడ

కీర్తనలు 23:1 ''యెహోవా నా కాపరి. నాకు లేమి లేదు.

189 పచ్చికగల చోట్ల నన్ను నడిపిస్తాడు.——

Photograph from page 100 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 100

యేసు నామమమునకు సోతపతములు. వేము విగ్రహారాధన చేయు హిందు మతంలో జన్మించావు. వా అత్తగారు దైవజనుల దావరా క్రీస్తును తెలిసికొన్నారు. నా భర్త సి.పి.యం. ఆఫ్సులో పనిచేసేవారు. నేను పెండ్లి చేసికొనక పూర్వవు వా పెద్దమ్మ రాజేశవరిగారితో వా యిష్ట దేవుని ఆలయానికి ప�శ�ైలవు వెళాువు. రాత్రివేళ్ వారి మదయములో బససు టీ కొరకు ఆగినపుడు ఏదో దష్టశక్తి ప్రభావం తాకిందని తర్వాత గ్రహించావు. ఆ రాత్రి నుండి నా శరీరము బలహానవెన�ది. బాధలు ఆరంభమయ్యాయి. 1999 సంవత్సరము నుండి వాంతులు ఆరంభమై కనీసం ఒక పూర్తి సంవత్సరము పశమపడ్డాను. ఎందరో దేవతలనాశ్రయించి పూజలు చేశ్వు. కాని బైబిలు విష్ను వారి ప్రార్ధనలకు ఏడు వారాలు వె�ు పపారి�ంచుకుంటే క్రీస్తును నమ్మితే సకల వ్యాధులు తగ్గుతాయని ప్నేహితులు తెలాపరు. నేను ఆశతో వె�ు క్రీస్తును పపారి�ంచుకున్న తర్వాత నాకు కొంచెం నెమ్మది కలిగింది. ఆ తర్వాత నా కువారెత వివాహము నిర్ణియమయినది. హిందా శ్క్సతపపకారము దుగిగుడిపై పెండ్లి జరిగింది. నా కువారెతను అతతవారంతా చాలా శ్రమలు పెట్టేవారు. అల్లుడు మద్యపానం తాగడం, ఉద్యోగం చేయకపోవుట వల్ల చాలా యిబ్బందులపాలయయారు. ఒక బాబు, పాప కలిగారు. వేము నమ్మకంలో 10 సంవత్సరాలుగా సాగిపోతున్నావు.

నేను దేవుని భక్తితో ప్రార్థిస్తూ వాక్యము చదువుకొని సంఘారాధనలో పాల్గొనుట వల్ల దేవుని దయవల్ల అల్లుడు, కువారెత సంసారం కుదుటపడింది. వా అల్లుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నా కువారెత ప్రభువును నమ్మి ధైర్యంగా నర్సకోర్సు కష్టపడి చదివి పనిచేసుకొని తన బిడ్డలను పోషించుకుంటుంది. ఆ తర్వాత అల్లుడు పశ్చాత్తాపపడి వారుమనససు పొంది, నా కువారెతతో మంచి స్థితిలో స్థిరపడ్డారు. సరిగ్గా ఒక సంవత్స రము నుండి వేమంతా ఆ ప్రభువు కృప వల్ల అందరమూ బాపితస్మము పొంది దేవునిలో ఆనందిస్తున్నావు. వా సంఘకాపరిగారి కుటుంబవు సంఘస్తులు మవ్ములను ఆత్మీ యముగా క్రీస్తులో అభివృద్ధి కొర్రై ప్రార్ధనలు, సలహాలు, పహాచ్చిరికల వల్ల నేను క్రీస్తు కోరిన విశ్వస జీవితాన్ని జీవిస్తున్నావు. మవ్ములను ఆశ్చిర్యముగా రక్షించి, సవ్రపరచిన ఆ దేవేవునికి నిండు కృతజ్ఞత చెల్లిసతున్నావు. మవ్ములను ఈ విశ్వసములోనికి నడి పించినవారికి వేము వందనాలు చెల్లిసతున్నావు.

ప్రభువు సన్నిధి, ప్రసన్నత ఎల్లపుడ్రా మనలో నుండి ఆయన రాకడ్లో ఎతతబడు విశ్వసులుగా నిత్యజీవ వార్సులుగా నిలవాలని ప్రార్థిస్తున్నాను.

మరొక అదభుత అనుభవవు :

గతంలో నాకు ఇదదరవ్మాయిలు కలాిరు. ఒక కువా రుడు కూడా దేవునిదయవల్ల పొందాను. గతంలో నా పెద్ద కువారెతకు కడుపులో బిడ్డ

190

ఎదగనందన లోపల బిడ్డ చనిపోయిన పిండవుగా చలనవు లేదని డాకట్ర్లు తెలాపరు.

వేము పకమంగా సహావాసంనకు వె�ు హా��పరగస� సంఘవు పాస్టరుగారు బంగారు

రాజు గారు పబాహ్మాణవీధిలో మందిరములో ప్రార్థించారు. సంఘమంతా ఏకీభవించి

ప్రార్థించారు. మరలా సాకనింగు చేయించాలని డాకట్రుకు చూపాలని ఆసపత్రికి వెళాువు.

అదభుతముగా పిండ్రవులో చలనవులు, బిడ్డ పబతికే ఉందన్నారు. ఆ తర్వాత 7 నెలలుగా

క్రమము తప్పకుండా విశ్వసముతో ప్రార్థించావు. కువారీ, నీ విశ్వసము గొప్పది,

సమాధానవుతో వెళ్ళువుని క్రీస్తు రకత్సావ రోగితో చెపిపన రీతినా తల్ల, బిడ్డ కేషమవుగా

సిజేరియన్ ఆపరేషను దావరా పబతికారు. దేవుని స్తుతించావు. వా విశ్వసం

స్థిరపడులాగున ప్రార్థించండి. వేము నమ్మిన క్రీస్తు అసాధ్యాలు సుసాధ్యాలు చేయు

ఆశచ్యకరుడు. హల్లెలూయ.

సాక్ష్యం 49. వెదకి నన్ను పిలిచి రక్షించిన క్రీస్తు

సజీవుడైన నిజదేవుడు

– నండ్రారి పరామమతి

నిరివు 18:26

''నిన్ను స్వస్థపర్చు యెహోవాను నేనే.——

నా పేరు నండ్రారి పరామమది. విగ్రహారాధన నిష్టగా

చేసేవారం. చేయని పూజలు, నోవులు లేవు. కేశవా, నారాయణ అని నోటితో ఉచ్ఛరిస్తూ

పూజలు ఆరంభించేవారము. పూజారి కుటుంబంలో కౌసిక నావుగోపతంలో మంచి

ఆస్థిపాస్తులు, పేరున్న కుటుంబంలో జన్మించాను. తండి పేరు చిలకపాటి సుపబహా�ణం

గారు. శుచి శుపబభవు మండి అంటా, ఉమ్మి కూడా పూజ చేయనిదే పమింగనిచ్చేవారు

కాదు. కారీతక వాసంలో, వాఘ వాసంలో ప్రత్యేక పూజలు, పబహ్మాంగారి చరిత్ర, పురాణ

కాలకేషపం చేసేవారం. అత్తగారు వరలకిష్మగారు కూడా మడి ఆచారాలలో కులవును

గురించిన ప్రత్యేకత కలిగి ఉండేవారు. కాని పేలను ప్రేమగా చాసే క్రీస్తును క్రైస్తవుల

ప్రేమను గ్రహించలేక పోయాను. నిజదేవుడు నన్ను గర్బుంలో ఉన్నప్పుడే ఏరపరచుకొన్నారు.

నాకు పెండ్ర్లయింది. నా భర్తకు దయ లేదు. నా తంపడి ఉన్నంతలో కట్నం ఇచ్చారు. 10

వేల రొకకము, 50 కాసుల బంగారము, 100 తలాల మండి, ఇత్తడి సావానులతో

అత్తగారిల్లు చేరాను. కానీ ఆసిత ఖర్చు చేసేసి నన్ను అషటకశాటలపాలుచేశ్రు. నాకు వుగ్గురు

ఆడ్రపిల్లలు, ఒక కువారుడు. నలుగురిలో చిన్న పిల్లవాడైన సురేష్ ఒక్క సంవత్సరం

పసివాడుగా నుండగా నా భర్త వా నలుగురి భారం నాపై వేసి ఎటో వెళ్ళిపోయారు.

అదభుత రీతిగా నేను నర్సు ట్రయినింగు పూర్తి చేయుటనుబట్టి కష్టించి పనిచేసి నా

191 బిడ్డలను పోషించుకోగలాిను. అన్నం సకాలవునకు తినకుండా అదనంగా పనిచేసి డబ్బులు కూడ్రపెట్టి పిల్లలను పోషించుకున్నాను. నా పట్ల దయతోనున్న డాకట్రు రామమారావుగారిలో దేవుడే మంచి ప్రేమను పెటాటరు. నాకు రకత్సావవు అధికవై రకతము కౌంటు 40% కు దిగజారింది. నా వూడభ్ర భక్తి నమ్మకాలవల్ల నా అనారోగయమును తిరుపతి దేవుడు తీర్చిగలడని నమ్మి 5 తలాల మండి ఆడ్రబోమ్మను చేసి హుండ�లో వేశ్ను. నా నీర్సమయిన స్థితివల్ల రెండు స్సాలు రకతము ఎకికంచారు. గర్బుసంచి తీసివేయాలని డాకట్ర్లు నిర్ణయించారు. నేను ఆస్వస్థత పాలయితే నా పిల్లలకు పోషణ చాలా కష్టమగునని బాధపడేదాన్ని.

అదే రోజుల్లో నా ఏరైక పుపతుడు క్రింద పడిపోయాడు. ఆసపత్రిలో చేర్చావు. నా అనారోగ్య స్థితి వల్ల 10 రోజులకన్నా పబతికే అవకాశవు లేదని చెపాపరు. నాకే దికూక లేదు. బంధువులు, వామగారు కూడా నిరాదరణతో చూచి, సహాయపడలేదు. ఏకాంతంగా ఎంతో దుఃఖంలో నా బిడ్డలను చేతుల్లోకి తీసుకుని గుండె పగిలే రీతిగా ఏడ్ర్చుట తప్ప నను చేయగల్గినదేమీ లేని సమయంలో ప్రక్కింటి స్త్రీ వా ఇంటికి వచ్చింది. నాకు గర్బుసంచి దోషంవల్ల గడ్డలుగా రకత్సావంతోబాటు వాంతులగుట వల్ల చాలా నిర్సవెప�ోయింది. రకతము రెండు చేతులకు ఎకికంచసాగారు. అప్పట్లో నా పెద్ద బిడ్డ వయసు 10 సంవత్సరాలు వాత్రమే. నన్ను పసిపిల్లవలె శుభ్రం చేసేది. నా బిడ్డ సేవలు మరువలేను. ఆ తర్వాత రోజు నాకు గర్బుసంచి తీసివేయాలని ఉచితంగా వైద్యం చేయుటకు డాకట్రుగారు నిర్ణయించారు. వా పపరికంటాము నాతోపాటు దు�ఖపడి, ఇంటికి వె�ు క్రీస్తును నమ్మినవారు విశ్వసులు ఉపయోగించే ప్రార్ధన నానె తెచ్చింది. నేను వా కులంవారితో తప్ప వేరరవారిని అంటుకొనే అనుభవం వాకు లేదు. కానీ అవసరము బట్టి నా అసహాయ స్థితిని బట్టి నేను మౌనంగా చూస్తూ ఏడుస్తూ లోపల విసుకుకంటా గడిపాను. ఇద్దరు చేతులతో పట్టి నడిపించితేనే ఒక్క అడుగు వేయగలిగాను. హిందామతం నుండి క్రీస్తును నమ్మిన ప్రేమగల విశ్వసి నా పరిస్థితి చూచి జాలిపడి నా �ర విపిప, వళ్లంతా నానెరాసి యేసు నామంలో ప్రార్థిస్తూ నాకు చాలా ప్రేమ చూపింది. ఆమె కూడా పిల్లల కోసం ప్రార్థించగా పుటాటరు గనుక క్రీస్తును విశ్వసించింది. వా చుటుటపపకకలవారంతా నన్ను నా స్థితి చూచారు. ఏడుస్తూ పపారి�స్తున్న ప్రక్కింటి ఆమెను గమనించి నా మరణం గురించి దు�ఖపడుచున్నదని ఆమెను తాల నాడారు. ఆము ఎవరి వాటలా పట్టించుకోలేదు గానీ తన పద్ధతిలో తాను ప్రార్థించింది.

విశ్వస సహిత ప్రార్ధన దావరా నానె వ్రాసి పపార్తన చేసేత స్వస్థత ఉంటుందని యాకోబు పత్రికలో తెలాపరుగనుక ఆమె నమ్మింది. ''వదినగారా, నేను నమ్మిన దేవుడు

192

సజీవుడు. నాకు వేలు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. నీవు నవ్ము. క్రీస్తు పరమ

డాకట్రుగా స్వస్థపర్చు శక్తిగలవాడు—— అని తెలిపంది. గర్బుసంచి కుళిుపోయి ఎలుక చచ్చిన

వాసన్నగానున్న నన్ను ఏ కుల దేవుడ్రా, బంధువులా కనికరించలేదు. నాలో కులభావం

ఇంకా ఉంది. కానీ ఆలోచిస్తూ రగటవైపు తేరిచూడ్రసాగాను.

ప్రభు దర్శనం కలుగుట :

నేను అకస్మాత్తుగా ఒక దర్శనాన్ని స్పష్టంగా చూశ్ను. అది

ఉదయం 11గంటల సమయం. కళ్లు తెరిచే ఉన్నాయి. ఒక వ్యక్తి రైతు వక్స్తాలు ధరించి

వా ఇంటివైపు వచ్చారు. ఆయన సరాసరి నేనున్న గదికి వచ్చారు. చేతుల బనియన్

పంచెలో పూర్వకాలపు రైతువలెఉన్నారు. ఆయన నాకు దగిరగా వచ్చి వెాకాళు మీద

కూర్చున్నారు. తెల్లని గారెున్ సిలుక �రను చూపించి ఆయనే సవయంగా కట్టబటాటరు.

తెల్లని �ర బదులు రంగు �ర్ ఇవ్వవచ్చుగదా అన్నాను. నా చుటాట ఉన్నవారంతా నా

వాటల్ని వింటా వింతగా చూస్తున్నారు. ''పదామమతి చనిపోయే ఘడియలోనే ఉంది.

ఏవో సంధి ప్రేలాపనగా పిచ్చివాటలు అర్ధం లేకుండా వాట్లాడుతంది—— అన్నారు.

ఆరిపోయే దీపం ఆఖరి వెలురగ ఆమె వాటలు చెపుతందన్నారు. వారంతా నా

బిడ్డలను దగిరకు తీసికొని తల్లలేని పిల్లలయిపోతారేమానని ఏడుస్తూ ఉన్నారు. అప్పటికే

నేను కొంత సొవ్ము అప్పుగా వారి నుండి తీసుకున్నాను. నేను చనిపోయే వారికి

డబ్బభలెవరిస్తారో అనే ఆలోచనలో వారుండుట నేను గ్రహించాను. రైతు రూపంలో

వచ్చిన వ్యక్తి ఆప్యాయంగా నా కడుపుపై చేయివేసి తాకి వెళ్ళుచుండగా ''అయయా, నాకీ

జబభ తగ్గుతుందా?—— అని అడిగాను. ఆ వ్యక్తి తన దకిషణ హస్తాన్ని చూపించారు. వుఖం

నాకు కనిపించలేదు. ''అవ్మా, నీకిక రకత్సావవు కాదు—— అన్నారు. వెంటనే రెండు

అడుగులు వేయుట చూశ్ను. ఆ తర్వాత ఆ వ్యక్తి కనిపించలేదు. ఆ క్షణంలో కరెంటు

శాకువలె క్రొత్త శక్తి నాలోకి వచ్చింది. నీర్సమంతా ఎగిరిపోయింది. హల్లెలూయ. ఆ

క్షణం మెల్లగా లేచాను. నేను ఆలోచించగా వారుక సువారత 5వ అధ్యాయము 25

నుండి 34 వచనాల్లో క్రీస్తు చేసిన స్వస్థతయే నా పట్ల నెరవేరిందని గ్రహించాను.

దగిరున్న గోడ్రను ఆనుకొని లేచి బాత్రావు చేరాను. రకత్సావం జరిగిననా నాలో

గతంలో నిర్సం నాకు రాలేదు. నాకు చాలా కాలవు తర్వాత దాదాపు 3 నెలల తర్వాత

ఆకలి వేసింది. పెదదపాపను ''అవ్మా, అన్నవు పెడ్రతావా?—— అని అడిగాను. ''అవ్మా,

నీవు చనిపోతావని అంటున్నారు కదా, అందుకే అన్నం వండలేదు—— అని చెపిప ఏడ్చింది.

కాసత ఓపిక వచ్చినందున పిల్లలను దగిరకు తీసుకున్నాను. ఏడ్రవీండి అన్నాను.

ఇంతలో వా ఇల్లు ఓనరుగారు అన్నవు తీసికొని దుంపకూరతో వచ్చి అన్నం తినవ్మా

అంది. వదినా ఎలాగా పబతికే స్థితి లేదు కదా, ఈ అన్నం తిను లే—— అంది. గతంలో నా

193 కులవులోని వారి దగిరనే తినేదాన్ని గాని ఆకలి బాధవల్ల ఆమె తెచ్చిన అన్నాన్ని ఆత్రంగా తిన్నాను. చెంబుడు నీళ్ళు త్రాగాను. వాంతి కాలేదు. నా పరిస్థితి చూసిన నా పిల్లలు, గతంలో నానె వ్రాసి పపారి�ంచినందువలననే ఈ వారుప కలిగిందని నమ్మినందున ఆమెను పిలిపించారు. ఆము చాలా సంతోషించి, దేవుని స్తుతించింది. ''పిల్లలారా, ఇక మీ అమ్మకు చావు లేదు, పబతకుతుంది. ఆ ప్రభువే పబతికించారు.—— మరలా నన్ను చేరి కృతజ్ఞతతో క్రీస్తు నామంలో ప్రార్ధన చేసింది. ఆ ఉదయాన్నే నాకున్న �్లడింగు వ్యాధికి స్వస్థత కలిగింది.

నాకు ఉచితముగా ఆపరేషను చేస్తానన్న డాకట్రు దగిరకు పరీక్షకై వెళాువు. వెంటనే రానందుననా, వూడు రోజులు జాప్యం చేశ్ననీ కోపపడ్డారు. గానీ నా దీన స్థితి గమనించి పరీక్ష చేశ్రు. ''అవ్మా, చాలా ఆశ్చిర్యంగా ఉంది. నీకు వ్యాధి తగ్గి పోయింది—— అని డాకట్రు చెప్పగా నాతోపాటు వచ్చిన క్రీస్తు విశ్వసి 'కేవలవు యేసు ప్రభువే బాగు చేశ్రండ�— అని తెలిపంది. అప్పటివరకు అన్య దేవతల శక్తివల్ల జరుగుతుందనే పబభమను వదిలి, కేవలవు క్రీస్తు శక్తిలోనే నాకు స్వస్థత లభించిదని నాలో విశ్వస జీజవుకు అంకురారపణ కలిగింది. క్రైస్తవ విశ్వసి �ర వుగసువేసి ప్రార్థించుట గమనించిన నేను తలపై తెల్లబటట కపిప నాకు తోచిన వాటలలో క్రీస్తు నామమములో ప్రార్థించుట కారంభించాను. నేను ఈ రీతిగా ప్రార్థిస్తూ బైబిలు చదువుట ఆరంభించాను. అపుడు కీర్తనలు 115 అధ్యాయములో విగ్రహారాధన వివరాలతో ప్రభువు వాట్లాడారు. ఆ నిజ దేవుడు సజీవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుి ధన్యతనిచ్చారు. ఒక సంవత్సరము వరకు నాలో వ్యాధి లకష్ణా�్న సమసిపోయాయి. క్రీస్తు నాకు సంపూర్ణి స్వస్థతనిచ్చారు. నన్ను సజీవురాలినిగా పబతికించారు. నా పిల్లలకు తల్లని మిగిలాచు. నా రెక్కల కశాటన్ని దీవించారు. నేను నర్సు పని తిరిగి చేయసాగాను. అప్పటినుండి నేటివరకు ఎవరి సహాయము లేకుండానే వేము పబతకగ్లిగావు. మతంగాని, కులంగానీ పూజలు, ీవ్రతాలు నాకు సహాయపడలేదు గాని, అవసరములో ఒక క్రైస్తవ విశ్వసి ప్రేమ, పపార్తన నన్ను సజీవుడైన క్రీస్తును పరిచయం చేసింది. అది అదభుత స్వస్థత నిచ్చి నా కుటుంబాన్ని నిలిపించి హల్లెలూయ. బాప్తస్మ అనుభవం కావాలని ఆశించగా చాలా శోధనలు ఎదురొకన్నాను. బాపితస్మము తీసికొనుటకు ఆలస్యం చేశ్ను. నా ఎడవుచేతి బోటనవేలికి రెండు గడ్డలు కలాిరు. 106% జ్వరం వచ్చింది. చాలా బాధలో నుండి ప్రార్థించాను. ఎన్నో వేళ్ళు చేసిన దేవుని మరిచానని గ్రహించి 1991 మార్చి నెల 17వ తేదీ జ్వరతీవ్రత లక్ష్యపెట్టక బాపితస్మము పొందాను. వెంటనే నా గడ్రులన్నీ వాయమయయాయి.

మరొక పశమ :

నా కువారుడు టపాసులు వేల్చుచుండగా చేయి తీపవంగా కాలింది. 13

194

రోజుల్లో చేరు రంగు వారింది. నీవు బాపితస్మము తీసుకున్నావని రూ రీతిగా జరిగిం

దని బంధువులంతా కోపపడ్డారు. ఆ వ్రేలు ఆపరేషన్ చేసి తీసివేయాలని డాకట్ర్లు తెలి

పారు. ఆ రాత్రంతా దుఃఖంతో ప్రార్థించసాగాను. ప్రభువా, నా కొడుకు చేతులలో కష్టం

చేసేతనే వృద్ధాప్యంలో నేను పబతికాలి. మరి నా కువారుని గతి ఏమి? అని ప్రార్థించాను.

నరాల డాకట్రు, ఎవుకల డాకట్రు ఇద్దరూ రెడీగా ఆపరేషన్ చేయుటకు సిద్ధపడ్డారు.

ఆ రాత్రి దర్శనములో క్రీస్తు డాకట్రు రూపంలో నా బిడ్డ దగిరకు వచ్చి నా కువారుని

చేయి పట్టుకుని అటా ఇటా కదిలాచు. ''ఎందుకవ్మా ఏడుస్తావు? ఏమీ ప్రమాదము

లేదు—— అన్నారు. ''నీకు అన్నంపెడ్రతాడులే నీ కొడుకు—— అన్నారు. ఆ క్షణంలో బాబు బాధతో

వూలుిట తగ్గింది. ఆ సాయంత్రమే నా కువారుని చేయికి స్వస్థత లభించింది. ఆ

రోజుల్లో 40 వేలు అప్పు అయింది. ఆ ఖర్చులన్నీ ప్రభువు సహాయంతో తీర్చిగలిగాను.

నాబిడ్డలందరికీ వివాహాలు జరిగాయి. అందరూ ప్రభువునందు విశ్వసులుగా ఉన్నారు.

వారి బిడ్డలు మంచి కీర్తనలు పాడి క్రీస్తును కీర్తిస్తున్నారు.

ఈ మధ్య బైబిలు చదువుతండగా వారుక 12:33 వచనవు నా హృదయాన్ని

తాకింది. ''సర్వాంగహా�మవుకంటెను బలులకంటెను అధికమెన�ది దేవుని ప్రేమయే.——

వా రెండవ అవ్మాయికి కడుపులో గడ్డ ఏరపడగా ప్రమాదము కలిగి చనిపోయే పరి

స్థితి వచ్చి కోలుకుంది. పాస్టరుగారికి ఇంటికి అదెద నన్ను కట్టమని ప్రభువు తెలిపారు.

నేను దేవుని కృపను బట్టి ఇతరులకు సహాయపడు స్థితికి నన్ను వృద్ధి చేశ్రు. నా

పరిస్థితిని బట్టి దేవుడు కష్టసమయములో నా కులవుకాని విశ్వసి ప్రేమను చూపించి,

కులానికతీతమెన� క్రీస్తు ప్రేమలో నన్ను దీవించారు. 1996 సంవత్సరములో సవంత

ఇల్లు నిరి�ంచుకోగలిగాను. నేను దేవుని పనులకు పపాధాన్యతనిచ్చుటను బట్టి నా

పనులన్నిటినీ ఆశీర్వదించారు. నా వూడవ కూతురుకి 3వ కానుపలో 8 వ నెలలో

రకత్సావం జరిగింది. రెండు కానుపలు సరిగా కలుినట్లు దీవించగా వూడవ కానపు

ఆపరేషనులో ప్రభువే సహాయం చేశ్రు. నేను వృదా�ప్యములో 65 సంవత్సరాలకు

పైగా వయససులోనున్నను ఏ వ్యాదీభ నాకు లేదు. షుగరు గాని, రకతపోటుగానీ లేనిరీతిగా

దేవుని క్రియలన్నీ ధ్యానించి స్తుతించు రీతిగా నన్ను దీవించిన నా రకష్కునికి స్తుతి

ఆరాధన సమర్పించుకుంటున్నాను. నా పిల్లలందరి కుటుంబాలు ఆయన కృపలో స్థిరపర్చి

బిడ్డలకు మంచి విద్యనిచ్చారు. ప్రభూ, నీవు నిరి�ంచుకున్నావు. ఈ రీతిగా గానం

చేస్తూ క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా సాగిపోవుట కోసం పపారి�ంచ మనవి.

యేసా, నా గానవు నీ కోసవే

195

Photograph from page 103 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 103

నా ప్రాణము నీ కోసవే

ప్రభూ, తవరలో రమ్ము. ఆమెన్.

సాక్ష్యం 50. పాస్టర్ స్టమన్బాబు గారి రక్షణ

సాక్ష్యం

– స్టమన్ బాబు

పరిచయం :

ఇప్పుడు అందరా నన్ను స్టమన్బాబు అనిపిలుసాతరు. అయితే

ఒకప్పుడు నేను ప�నివాస� బాబునే. ఆ రెండు ్రేర్లలో ఎంత తేడా ఉందో నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితా నికి, నా పాత జీవితానికి అంతే తేడా ఉంది.నాలో జరిగిన ఈ అద్భుతమైన వారుప విషయం ఆలోచిస్తుంటే నాకే ఆశ్చిర్యంగా ఉంటుంది. అందువల్లనే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడని, ఆయనతప్ప వేరర దేవుడు లేడని ఈ ప్రపంచంలో ఏ పపాంతంలోనైనా, ఎంత గొప్పవారి వుందైనా గట్టిగా సాకష్యంచెపపగలను. నా ఆత్మ రక్షణ విషయం నన్ను ఎవరైనా పపశ్నిసేత చాలా స్పష్టంగా, వారికి అర్ధమయ్యే విధంగా జవాబు చెప్పగలను. ఇది నాలో జరిగిన విషయం. నేను వ్యక్తిగతంగా అనుభవించిన నిజం. అందుకే నాకంత ధైర్యం.

ఒకప్పటి నా జీవితం :

సరే! నేను యేసుక్రీస్తును నిజ దేవునిగా తెలసుకోకముందు నా జీవితం ఎలా ఉండేదో వుందు మీకు చెపాపలి. మతాచారాలు, నియమ నిష్టలు, వూడభ్ర నమ్మకాలు విపరీతంగా అనసరించే ఒక హైందవ కుటుంబంలో నేను పుటాటను (1970). ఏడు కొండ్రల మంకన్నబాబు దయవలనే నేను పుటాటనన్న నమ్మకంతో నా తలిదండ్రులు నాకు ప�నివాస� బాబు అని పేరుపెట్టి ప్రతి ఏడాది నన్ను తిరుపతి తీసుకొని వె�ు నా జుటటంతా అక్కడ సమర్పించి బోడిగుండుతో నన్ను వెనక్కు తీసికొని వచ్చేవారు. చిన్నపపటినుంచి ఈ కార్యపకమం పకమంతపపకుండా జరగడం వలన అది నాకు అలవాటెప�ోయింది. ఇలారగ మొత్తం మతాచారాలన్నీ నాకు వంటబటేటశ్రు. నా తలిదండ్రులు పద్శిశ్� కులానికి చెందినవారు. అందువలన నాకు 'జంధ్యం— (ఒంటిమీద ఎప్పుడూ ఉండే తాడు) వేశ్రు. దాన్ని చూసుకుని వురిసిపోతూ, ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది కంటే నేను గొప్పవాణ్ణిని గరివంచే సందర్భాలు ఎన్నో ఉండేవి. అన్నటుట మీకు మరో విష యం చెపాపలి. వా తలిదండ్రులు వారకండేయ గోత్రానికి చెందినవారు కాబట్టి వారికున్న అనేకమంది దేవుళులో వుఖ్యంగా శివుణ్ణి మరి భక్తితో కొలిచేవారు. నాకూకడా అదే

196

అలవాటె�ంది. మిగతా వుకోకటి దేవతలను కూడా వా కుటుంబం ఎంతో భక్తి పశద్ధలతో,

నియమ నిష�లతో కొలసతూ ఉండేవారు. అదే మనుష్యుల మధ్య జీవిస్తూ, వారి పెంపకం

పఘలితంగా నేను కూడా వారిలారగ హిందా దేవుళున్నా, దేవతలన్నా అమితవెన� ఇశాటన్ని

కలిగి ఉండి, ఎంతో బభక్తిపారవశ్యలకు లోనవుతండేవాణ్ణి. నాకు తెలియకుండానే

హిందా మతం పట్ల ప్రేవాభివానాలు పెరిగిపోయాయి. చాలా సమయం వెచ్చించి

హిందా మంత్రాలను, పవతాలకు సంబంధించిన పూజా విధానాలను స్పష్టంగా చదవడం

నేర్చుకున్నాను. ఎంతగాఅంటే నా అంత స్పష్టంగా వాటిని చదవగలిరగవారు వా కుటుం

బంలో ఎవరూ లేరు. వా వాటకొసేత వా వంశంలోనే నా అంత భక్తిపరులు ఎవరూ

లేరని వా పెద్దలు చెప్పుకుంటా ఉంటే ఆ వాటలు నా చెవిలో పడినప్పుడు నా జన్మ

ధన్యం అయిపోయినటుటగా సంతోషించేవాణ్ణి. ఏ పూజకైనా, ఏ పవతానిరకైనా ప�నివాస�బాబు

వచ్చి మంత్రాలు చదివితే తప్ప ఆ కార్యపకమం విజయవంతం అయినటుట కాదని వా

బంధువులంతా భావించేవారంతే నేను ఎంతగా ఆ వూడ్ర భక్తిలో వునిగిపోయానో

అన్న విషయం ఇప్పుడు నాకర్థం అవుతున్నది. నాలాంటి కొడుకును కన్నందుకు వా

తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఎంతగానో వురిసిపోయేవారు.

నా యవవన దశ్ :

అలా జీవిస్తూ నేను యవవన దశలో అడుగుపెటాటను. అందరి యువకుల్లారగ

నాకు కూడా శరీర స�షటవం గురించిన శ్రద్ధ పెరిగింది. వ్యాయావాలు చేస్తూ, కరాటేవంటి

యుద్ధ విద్యలు అభ్యాసం చేయడం మొదలుపెట్టాను. ఇలాంటివి నేర్చుకునేవాళుంతా

సాధారణంగా అంజనేయుణ్ణి ఇషటదైవంగా కొలసతూ ఉంటారు. కాబట్టి నేను కూడా

అదే బాటలో నడవడం మొదలుపెట్టాను. ప్రతి మంగళ్వారం క్ర్మం తప్పకుండా ఆంజనే

యుని దేవాలయానికి వె�ు గుడిచుటాట పపదకిషణలు చేస్తూ హానువాన్ చభా�సాను

పదేపదే చదువుతూ, వల్లెవేస్తూ ఉండేవాణ్ణి. ఎపరని సిందారం నుదుట పెట్టుకుని,

చేతిలో కొబ్బరి చిపపుతో, చెవిలో పువువతో నడుస్తూ ఇంటికి వస్తుంటే వా వీధివారంతా

నన్నుబట్టి ఎంతో అతిశయిస్తూ ఉండేవారు. ఇలాంటి కొడుకు ఒకక్డు పుట్టినా చాలని

చాలామంది తలిదండ్రులు అనుకుంటుండేవారు. దానికితోడు ఆ సంవత్సరం పదో

తరగతి పఘలితాలు వచ్చినప్పుడు వా వీధిలో చాలామంది పిల్లలు పఫయిలయ్యి,

కొందమందేవై అరకొర్ వారుకలతో పాసయ్యిన సమయంలో, నేను పఘస�ట క్లాసులో

పాసయయాను. చాలా ఎకుకవ వారుకలు వచ్చాయి నాకు. ఆ వీధిలో ఉన్న తలిదండ్రులు

తమ పిల్లల్ని తిడుతా, ''ఒరేయు, ఆ ప�నని చూసి సిగ్గు తెచ్చుకోండిరా—— అని అంటుంటే,

ఆ వాటలు నా చెవిలో పడినప్పుడల్లా నాలో గరవం పెరిగిపోయింది. నేను అందరికంటే

197 చాలా తెలివైనవాణ్ణిన్న ఆలోచనల్లో తేలిపోతూ లెక్కలేనన్ని గాలివేడ్రలు కట్టుకుంటా ఒక రకమైన భ్రమలో పబతికేవాణ్ణి.

↑ పైకి / Back to top