
సాక్ష్యం 13. మన బలమైన దేవుని గానవు చేయుట
ఎంతో ఎంతో మంచిది అని నేర్పిన ప్రభువు
నా రక్షణ కర్త
– పహైావావతి
62
(కీర్తనలు : 150–అద్యాయము) దేవుని స్తుతియించుడి. ఎల్లపుపడు దేవుని స్తుతి
యించుడి. ప్రభువైన యేసు క్రీస్తు నామమములో అందరికీ వందనవులు నాపేరు
పహైావావతి వాది విశ్ఖ జిల్లాలో చిన్న గ్రామవు. హిందువులు అధికముగా ఉన్న
శుక్లవాని అక్షిపురం అనే గ్రామంలో నా బాల్యాన్ని విగ్రహారాధన దావరా పూజలు చేస్తూ
గడిపపను. ప్రతి శుపవవారము ఉపవాసముండి ఎంతో నిష్టతో దేవతలందరికి ప్రతి పేరున
పూజలు చేస్తూ కారీతక వాసాలు ప�ర్ణిమి అవావాస్యదినాలు గుర్తింపుతో గడిపేదాన్ని
హిందా చటట ప్రకారం వివాహమైంది. ఆ తర్వాత విశ్ఖపట్నంలో స్థిరపడ్డావు. విగ్రహ
లతో జీవించినను క్రైస్తవులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా, ఉజ్జీవంగా వాయిద్యాలతో
పాడే పాటలు వినబడేవి వాటిని విని ఎంతోసంబరపడేదాన్ని ఆపాటల అనామకురాలి
జీవితాన్ని లక్ష్య పెట్టు దేవుడు నా ఆత్మీయ రక్షణను దృషిటలో నుంచి కొని వా ఇంటిపపకక్
నివసించుటకు ఒక క్రైస్తవ కుటుంబాన్ని సిద్ధపరిచారు. నాకు ఎంతో ఆసక్తికరంగా
నుండేవారి పాటలు వినడానికి వారింట్లో జరిరగ ప్రార్థనా సమావేశ్లకు వెళ్ళుట ప్రభువు
ప్రత్యేక చితతవేనని తర్వాత గ్రహించాను. ఆరోజు వారు పాడిన పాటల్లో నేను వెచ్చిన,
నచ్చిన పాట నాకు ఎంతో ఇష్టంగా ఉండి నేర్చుకొని పాడుకొనే దాన్ని.
1.ఎందుకు స్తుతించాలి?
ఆయన బలవును బట్టి, పాపక్మకార్యాలను బట్టి స్తుతించాలి.
2.ఎక్కడ స్తుతించాలి?
ఆయన పరిశుద్ధ ఆలయముందు స్తుతించాలి.
3.ఏరీతిగా స్తుతించాలి?
బారతో, స్వరమండ్రలవుతో, సితారతో, తంబురతో, నాణయముతో, తంతివాదయములతో
పిల్లన పగోవితో వ్రోగుతాళ్వులో గంభీర దవని గల తాళ్వుతో వీటిలో సతుతించాలి.
4.ఎవరు స్తుతించాలి?
సకల పపాణులు స్తుతించాలి.
5.ఎన్ని సార్లు స్తుతించాలి?
ఎల్లపపడు స్తుతించుట మంచిది. ఎంత గొప్ప కీరతన!
దైవజనుని వివరణకు బట్టి చాలా ఆనందపడ్డాను. దేవుని యందు ప్రేమ భయము,
భక్తి ఆరంభమయ్యాయి. ఆరోజుల్లో నా కువారెతకు ఒక సంవత్సరము వయససులో పొంగు
వ్యాధి సోకింది. చాల ఎకుకవగా పూత పూసినట్లు దదుదర్లు వచ్చాయి. వా ఇంటి ప్రక్క
క్రైస్తవులను దర్శించుటకు వచ్చిన పాస్టరు అజర్యాగారు భార్య శశికళ్గారు ఆమె విజ్ఞా
పనను బట్టి వా పాపకొర్రై పపారి�ంచుటకు వా ఇంటికి వచ్చారు. ఎంతో ప్రేమ విశ్వ
63 సము, భారంతో పాపాకోసంపార్థించారు. వాళ్ళు నాకు క్రీస్తును గురించిన సువార్త సత్యా లెన్నో వివరించారు. వారి బోధ వారి ఆప్యాయతతో నిండిన విలువైన పలుకులు నారకంతో నచ్చాయి. నేను వారికి వేలు చేయుట వానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారనన్ను విడువకుండునట్లు వారి హృదయ వులలో నా యెడ్రల భయ, భక్తులు పుట్టించెదను. వారికి వేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఈ వాక్యాలన్నీ నా కోసవేనని గ్రహించాను. ఆయన ఎట్టి వాడై యున్నాడో మనవు అట్టి వారంగా ఉండాలి. అని పహాచ్చిరికగా తెలిసింది. క్రమంగా క్రైస్తవసహావాసంలో ప్రార్థనలో ఏకీబభవించసాగాను. ఒకరోజు రక్షణానుభవం పొందినవారు అనగా నమ్మి బాప్తస్మము పొందాలి. క్రీస్తు అనుభవవులో ఆయన నామంలో బాప్తస్మం పొంది పరిశుదాథత్మను పొందారు. కనుక మీరంతా ్రేర్లివవండి అని అడిగారు. అసంకలిపత చర్చిగా నాచేయి పైకి లేచింది. నాపేరు వెంటనే ఇచ్చేసాను. అదేకష్ణవు నా నమ్మకము బట్టి దేవుడి అనుగ్రహం నాపై ఉంచారు. అదే సమయంలో అదే చ్ర్చిలో గొప్పదర్శినాన్ని చూచాను. సిలువలో నారకైవ్రేలుడు క్రీస్తును చూచాను. అది నా జీవితంలో అదభుత అపురూప ఘడియ ఆ రోజంతా ఉతాసహంలో ఆనందంగా ఉన్నాను. దేవునితో సన్నిహితంగా ఉండు పద్ధతి ప్రార్థనయే కదా! ఒంటరిగా పపార్థించుకొనే తరుణంలో (యేషయ : 44:21,22) యాకోబు, ఇపశ్యేలా, వీటిని జ్ఞాపకము చేసుకొనువు. నీవు నాసేవకుడ్రవై యున్నావు. నేను నిన్ను మంచిపోజాలను నేను నిన్ను విమాచించి యున్నాను. మబభవిడిపోవునట్లుగా అతిక్ర్మవుగా తడిచివేస్తాను. నాకీ వాగాదనందావరా నాపాపములు క్రీస్తు సిలువ రకతంలో కష్మించారనే నిరీక్షణ కల్గింది. ఆ తర్వాత బాప్తస్మము తీసుకున్నాను. నేను చదువుకోలేదు బైబిలు చదువుట అదభుత వుగా దేవుడే నాకు నేర్పించారు. అది పరిశుదాథత్మ సహాయము వలననేనని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను మొదటి పాప పుట్టిన తర్వాత నాకు సంతానవు కలుగలేదు. దేవునిలో జీవిస్తూ ఆత్మీయు లోతుల్లో క్రీస్తు ప్రేమను మరింత ఆపేక్షతో గ్రహించి దైవవాక్యాన్ని ధ్యానిస్తూ ఎకుకవ క్రీస్తును తెలిసుకున్న తర్వాత ఒక బాబును నాకు దేవుడిచ్చారు. దేవుని స్తుతించి ఘనపర్చాను. ఆతర్వాత మరొక శోధన ఎదురుకన్నాను. నా భర్త చేసే వ్యాపారంలో నష్టం వచ్చింది. తిరిగి వా సవంత గ్రావము చేరావు. ఆదినాల్లో పాస్టరు గారు పాస్టరమ్మగారు మవ్ములను చాలా ఆదరించారు. ప్రార్థన చివరకు ఆర్థికంగా కూడా వాకు సహాయపడి ఆదుకున్నారు. పిల్లల చదువుల కొర్రై భారంలో పపార్థించావు. ప్రార్థన వల్ల నా బిడ్డలకు విద్యను ఉచితంగా పొందు గొప్ప కృప ఎ.యం.జి సంస్థ దావరా ఉచిత విద్యను అందుకోగలాిరు. వేము తిరిగి విశ్ఖపట్నంలో స్థిర పడడానికి దేవుడు సహాయం చేసాడు. ఆర్థికంగా ప్రతి విషయంలో దేవునివైపు చూస్తూ బతకుట
64
నేర్పించారు. ఆరోజుల్లో మీకు వచ్చిన రాబడిలో పదవ వంతు బదులుగా ఇరవైయమ
వంత ఇవవవలసినదిగా దేవుడు వా దావరా కోరుకుంటున్నట్లు గ్రహించి సేవకొరకు
వా ధనాన్ని ఇష్టపూర్తిగా పపరభువున కర్పించావు. నా భర్త కారు�డైవరుగా పనిచేసేవారు.
ఇబ్బందులలోనే 100 రూపాయలలో, 20 రూపాయిలు దేవునివేనని ప్రక్కగా తీసి
సేవకు సహకారాన్ని అందించగ గొప్ప శాంతి ఆనందం కలేది. దేవుని కృపలో అనేక
ప్రమాదాలలో ప్రభువు కాపాడి రక్షించారు. 2001లో నా భర్తకు కారు యాకిసడెంట్లో
రెండు కాళ్ళు పోవలసిన పిరిస్థితి కల్గి మరణవు సమీపించింది. కారు పబేకులు పూర్తిగా
పోయాయి. ఈ అదభుతము వేము నా కొంత ఆదాయంలో దేవునికిచ్చి ఆయనను
ఘన ప్ర్చిసేవించుటవల్ల రక్షింపబడ్డావు. మరొకసారి నేను నాపిల్లలు ప్రయాణం చేయు
నపుపడు మరొక ప్రమాదాన్ని ఎదురుకన్నావు. ఆ సందర్బుంలో కూడా దేవుని దాతలు
మవ్ములు రక్షించారు. (కీర్తన : 91:10, 11) నీకు అపాయవేవియు రాదు. ఏ తెగు
లను నీ గుడారము సమీపించదు. నీవారివులన్నీంటిలో నిన్ను కాపాడుటకు ఆయన
నిన్ను గురించి తన దాతలకు ఆజ్ఞాపించను ఈ వాగాదనవు నాపట్ల నెరవేరింది. మరొక
ప్రమాదకరమైన వ్యాధి నా కువారుని సోకింది. కష్యవ్యాధి చాలా అంటువ్యాధి
ఊపిరితితతులలో కల్మషవుంది. పెద్ద ఆపరేషన్ చేయాలి అన్నారు. కఫ్ము చేరి ఊపిరి
అందకపోవుటవల్ల చనిపోవచ్చు అని కూడా స్పష్టంగా వైదయిలు తెలాపరు. ఆపరేషను
చేయిసేత 60వేలు ఖర్చుకాగలదన్నారు. వా వద్ద ఏవాత్రం సొవ్ములేదు. అవసరాలు
గడుపుకోగల్గిన సంపాదనలోనే ఉన్నావు. దీనంగా దేవుని పాదాలు చేరావు. దేవా
నాకువారుడిని పబతికించి నీకొరకు సాక్షిగా ఉంచండి. లేదా నీనిత్య రాజ్యవార్సునిగ
నీతో ఉంచుకోండి. అంటా సమరపణ ప్రార్థన చేసుకున్నాను. వేము బాబు వ్యాధితో
సతమతమగు దినాల్లో పాస్టరుగారు ఉజ్జీవ సరభలు, ఆత్మీయ వేలోకలుపు, పశ్చాత్తాపం
కొరకు ప్రత్యేక ప్రార్థనా సమావేశ్లు 2008, డిపసంబరు 28 నుండి 30 వరకు
జరుగుటవల్ల వేము వె�ు పపార్థించుకున్నావు. క్రొత్త సంవత్సరము 2001 ఎదురొకను
టకు ప్రార్థనలో నుండి వాగాదనవు తీయగా దానిలో నీ బహు వానవు అధికముగును
ఈ వాటలు వాట్లాడారు. అదే సంవత్సరము 2009జనవరిలో నా కువారునికి వైద్య
రిపోర్టుల ఆధారంగా సోమవారం ఆపరేషన్ చేస్తామన్నారు. వేము వెంటనే ప్రార్థించి
కనిపెటాటవు. డబ్బులేదు దేవుడే దికుక అని నవ్మావు ఆ తర్వాత డాకట్ర్లు మరలా రకత్
పరికష్ మిగిలిన పరీక్షలు తిరిగి చేసారు. అదభుతముగా ''ఏ ఆపరేషనా అవసరము
లేదవ్మా—— అన్నారు. ఇది ప్రభువు స్వస్థత నిచ్చిన అదభుత ఘడియ. (నిరివా : 15:26)
స్వస్థపర్చు యేహా�వాను నేనే ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం
గతంలో పొందాను. (యెషయ: 53) అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బలచే నా
65 బిడ్డకు స్వస్థత లభించింది. మరొక స్వస్థత బహువానంగా ఇచ్చారు. నా భర్తకు వచ్చిన రకతపోటు ప్రభావం వల్ల ఒక కన్ను పక్షవాతం వలెలాగుట ఆరంభించగా ప్రార్థన దావరా పూర్తి స్వస్థత పొందారు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి గానీ ఎంతో ఖర్చుతో కూడిన విద్యాభ్యాసము బి.ఎస్.సి నర్సింగ్ కోర్సునకై నా కువారెత ప్రవేశం కోసం పపార్థించావు. అదభుతరీతిగా స్టుపొంది చదువులో కొనసాగుట కేవలం దేవుని మహాకృపగా ఎంచి దేవుని స్తుతించి ఘనపర్చుచున్నావు. ఈ రీతిగా వా కుటుంబంలో మవ్ములను క్రీస్తు విలువైన రకత్ధారలచే రక్షణనిచ్చి విమాచించి అవసరాలు తీర్చి ఆరోగ్యమిచ్చి ఆపదల్లో కాపాడిన నా ప్రభువుకు నేనేమి ఇవ్వగలను? వా కుటుంబమంతా ఆయన పాదాలపై సాగిలపడి కృతజ్ఞతతో ఆరాధించుచున్నావు. వేము అంతమువరకు క్రీస్తు సాకషు లుగా నిలుచనట్లు వా కోసం ప్రార్థించ మనివి. శోధనలు మనలచుట్టివచ్చిన సైతాను అంబులెన్ని తగిలినా భయంలేదు మనకికి ప్రభువు చెంతనుందువూ యేసుతో రీఠవిగా పోదావా హల్లెలూయా ఆమెన్.

సాక్ష్యం 14. దష్టశకుతలపై అధికారమున్న క్రీస్తు నా
ఆదరణ కర్త
''దేనిని గురించి చింత పడకుడి——
– వేరీ
ప్రభువు నామంతో మీకు శుభములు నా పేరు వేరీ అరుకు మండ్రలంలో బంజిపూర్ అనే గ్రామంలో నివసించేవారము. వాది క్రైస్తవ సాంపపదాయాల్లో నున్న కుటుంబవు నామకార్థ క్రైస్తవులుగా కాక భక్తి గల వారివెన�ను శక్తిని ఆపశయించని నిర్లక్ష్య భావంతోజీవించే క్రైస్తవులుగా లేవుగానీ విశ్వసంతో అనుదినవు కుటుంబ ఆరాధన లతో ప్రార్థనా సమావేశ్లు జరుపుతా వానాన్నగారు చురుగ్గా భక్తి కార్యపకమాల్లో పాల్గొనే వారు. నారకైతే ఆభక్తి అంటలేదు. ఆచారంగా నామకార్థంగా అందరితో పాటలు పాడుట ఆదివారం చర్చికి వెళుటలో క్రమవు పాటించేదాన్ని. నా ప్నేహితులంతా దేవునికి నా జీవితంపై ప్రత్యేక శ్రద్ధఉంది. నన్ను ఏరీతిగా మంచి ప్రణాళిక కల్గినందన నా విద్యా భ్యాసము అరుకులో జరిగింది. హాస్టలులో చేరాను. మంచి విశ్వసులున్న ఆసంస�లో స్థానమిచ్చి అక్కడ వారెున్గారి దావరా దేవుని వాగ్దానాలు క్రీస్తు ప్రేమను చవిచూచాను. ప్రార్థనలో నావిన్నపాలు దేవుడు అంగీకరించాలంటే తగ్గించుకొని వినయంతో పపార్థిం చాలి. పశద్ధగా ఆయన సన్నిధి వెదకాలి చెడు వారివులు విడిచిపెటాటలి. పాతనిబంధనలో యేుబే�జు చేసిన ప్రార్థన
66
చేసుకోవాలి. హిజకయా ప్రార్థన యెహా�శాపాతు చేసిన ప్రార్థన నేర్చుకోవాలి.
(దినవృ:4:10) ''నిశ్చియముగా దీవించాలి సరిహాదుద విశ్లం చేయాలి. కీడు రాకుండా
తపిపంచాలి. నీ చేయి నాకుతోడుగా నుండాలి——. యబే�జు ప్రార్థన దేవుని చేరింది. నేను
నేర్చుకున్న ప్రార్థనలన్నీ దేవుని చేరారు. 1979లో నా విద్యాభ్యాసం 10వ తరగతి
పూరతయింది. నేనున్న ప్రాంతానికి 30కి.మీ దారంలో నున్న వారువూల ప్రాంతంలో
అంగన్వాడి టీచరుగా 2సంవత్సరాలు ఉద్యోగం చేసాను. పూర్తిగా భక్తి జీవితం
ఆరంబభంకాలేదు. 1983లో వివాహం జరిగింది. ఇద్దరు కువారెతలు, ఒక కువా రుడు
కలాిరు. ఇక విశ్ఖపట్నంలో స్థిరపడ్డావు. 1989 నుండి క్రొత్త ఇల్లు ఎవు.వి.పి. కాలనీలో
కొనుకొకని స్థిరపడ్డావు. నామకార్థ క్రైస్తవ జీవితం నులివెచ్చని క్రైస్తవ జీవితం
దేవునికయ్షిటవే. పశమల దావరా క్రీస్తు నన్ను అతి సన్నిహితంగా ఆయన చిత్తం తెలసు
కొని కృపనిచ్చారు. ఆయనకే స్తుతి మహిమ సదా చెల్లిస్తాను. గతంలో ఒక రోజు నా
పెద్ద కువారెతలో పసైతాను ప్రభావం కనిపంచింది. అది నెల రోజులు తీపవంగా బాధించింది.
అన్నం తినేది కాదు, నిపదపోయేది కాదు. ఎన్నో తాయితతులు కటాటవు ఎన్నో ప్రయత్నాలు
చేసినను దెయయము శక్తి వదిలించుటకు వాలో ఆత్మీయ శక్తి గల ప్రార్థన జీవితం
లేదని గ్రహించావు. వా దుఃఖ పరిస్థితి చూచినవారు ప్నేహితులు దైవజనుడైన పాస్టరు
అజరయ్యగారు శశికళ్గారు వీరు చాలా శక్తిగల ప్రార్థనల దావరా పసైతాను శకుతలపై
విజయం పొందునట్లు ఉపవాస ప్రార్థన చేయు సమరు�లని దేవుని సేవలో చాలా
ఓరుప ప్రేమ కన్పర్చు క్రైస్తవులు అని తెలిసుకొని వారిని ఆహావనించావు. వారు దేవుని
వాక్యాన్ని వివరించి చాలాసేపు వాతో గడిపి ప్రార్థించారు. తాయితతుల పతాళున్నీ కత్తిరించి
వేసాను. (వారుక:7:25) అపవిత్రాత్మ పట్టిన చిన్న కువారెత క్రీస్తును గురించి విని పాదముల
మీద పడెను విశ్వసంతో గోజాడి వాటివాటికి ప్రాధేయపడి చేసిన పపార్థనవల్ల ఆపాప
రక్షింపబడిన రీతి చెవుడు, నతిత వాన్ని బాగుచేయుట క్రీస్తు అదభుతాలన్నీ ఆధారమని
నవ్మావు. దేవుని మహివార్థం పసైతాను నా పాప నుండి వదిలిపోయి పాపకు సంపూర్ణి
స్వస్థత లభించింది. దేవునికే మహిమ ఘనత చెల్లుగాక ఆరోజు ముదలుకొని ఆ సహవా
సానికి రక్షణ స్వరం వాక్యపరిచర్యలో పాల్గొని ఆత్మీయ వేలు పొందావు. అంతే కాదు
రక్షణానుభవం గురించి మవ్ములను హెచ్చరించి పశ్చాత్తాపంలో క్రీస్తు రకతంలో ఉండే
శక్తిని ఆపశయించి క్రీస్తు అందించే గొప్ప రక్షణానుభవం దావరా వారుమనససు పొందావు.
కీర్తనలు 1:1 లో ద్యానాలన్నీ నాకు దేవుడే వాక్యాలను గురించి నేర్పించారు. దుష�టల
ఆలోచన వ్యర్థవు పాపుల వారానికి దారంగా ఉండాలి. ధర్మశ్క్సతం ధ్యానించాలి.
అపుపడే పఘలమిచు చెట్లు వలె అనేకులకు నీడనిస్తూ పన్నెండు కాపులుకాయడం ఆత్మపఘలాల్ని
67 పఘలిస్తావు. చేసేదంతా స్పఘలమవుతుంది. ఎంతో విలువైన వాక్యాలు నాలో పని చేయ సాగాయి. కుటుంబమంతా దేవుని వెంబడిస్తూ సాగిపోతున్న రోజుల్లో నాభర్త బండి మీద ప్రయాణము చేస్తూ ఇంటి డాక్యువెంట్స 4000రూ. సొవ్మున్న సంచిని పోగొట్టు కున్నారు. ఇద్దరము చాలా పపార్థించావు. నా భర్త తన మనససులో పపారిథంచచాడు. ''ప్రభు నేను పోగొట్టుకొన్న సంచి తిరిగి పొందగల్గితే దేవునికి నా జీవితాన్ని సమర్పించు కుంటాను. ఇక నుండి నమ్మకంగా జీవిస్తాను అని ప్రార్థించారు. దేవుడు అదభుతాలు చేయు దేవుడు. నిజాయితీతో చేయు ప్రార్థనకు తప్పక జవాబుంటుంది. అనుకోని రీతిగా సంచిని పొందుకున్నాడు. నా భర్త ఆయన చేసిన ఒపపందమును బట్టి నమ్మకమైన క్రీస్తు సాక్షిగా నిలిచారు. నా భర్త అప్పటివరకు త్రాగుడు వ్యసనాన్ని జయించలేనివానిగా నున్నారు. ఈ వేలుదావరా సంపూర్ణింగా వ్యసనాల్ని వదిలి దేవుని వెంబడించుటకు నిశ్చయించుకున్నారు. రెండవ అవ్మాయి కూడా చాలా సార్లు ప్రమాదవశ్తతూ మరణపు అంచుల్ని చేరింది. ప్రభువును ఆపశయించగా దేవుని కృపలో స్వస్థత పొందింది. ప్రస్తుతము వా కుటంబమంతా దేవుని సేవిస్తున్నందువల్ల వారికి దైవదీవెనలు సంపాపితంచగా చాలా సవ్యంగా విద్య భ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని పిల్లలెన్నడ్రా విధేయత అనే శికష్ణపొంది పశమల దావరా మహిమలోకి పపవేశిస్తారు. నిన్ను ఆవరించిన ప్రతి కారుమబభలో దాగిన పవిపత పాఠాలు గమనించాలి. ఈ వేపఘాలు నీ ఆత్మకు కేషవాలు అవి నీకు వేలే చేస్తాయి. అది నీవు నేను గుర్తించాలి. ఈ వాటలన్నీ ఒక పుస్తకంలో చదివిచాలా ఆదరణ పొందాను. (రోవా : 8:18) ''మన యెడ్రల పపత్యేకషము కోబోవు మహిమ మొదట ఇప్పటి కాలపు శ్రమలు ఆయన సేవలో మవ్ములను నడిపిస్తూ ఆయనను నిత్యం సేవిస్తూ సాగిపోవు కృపనిచ్చిన క్రీస్తుకే వా స్తుతి ఆరాధన ''ప్రభూ నీకే వాకృతజ్ఞత—— అవెున్. నాపాణవా యేహా�వాను సన్నుతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు.

సాక్ష్యం 15. ఆత్మతో పాడగలను క్రీస్తుతో సాగిపోగలను
– పబియాన్
ఇదిగో దేవుని నివాసము మనుష�లతో కూడా నున్నది. ఆయన
వారితో కాపురము చేయును. వారాయన పపజలైయుందురు. దేవుడు
తానే వారికి దేవుడై యుండి వారికి తోడైయుండును. పబియాన్ అమెరికా నివాసి. యవవనుడు. గొప్ప సువార్తకుడు రచయిత కుటుం�కులతో కలసి అదభుతాలు చేయు దేవుడు వరాలను పపయోగిస్తూ టీవిలో ఆయాపపాంతాలలో దేవునికి
68
గొప్పసాక్షిగా ఉన్నారు. ఎసేతరు పరిచర్యలు అనే పేర అనేక ్రేదలకు సేవ చేస్తున్నారు.
ఎసేతరు అనాధ వినయముగల విశ్వసి. ఆమెకు పహారగ నిర్ణయించిన (ఎసేతరు :2:15)
అలంకారములు వాత్రమే స్వకరించి సంపూర్ణింగా ఒక సంవత్సర కాలవు సిద్ధపడి
రాజునొదద ఒక్క క్షణం ఎదురోకనుటకై పపయాసపడింది. ప్రతి విశ్వసి తమ జీవితకాలం
సిద్ధపర్చుకొని రాజునేదురుకనుటకు సంసిద్ధపడాలని పబియాన్ సందేశం. క్రైస్తవ్యం మతం
కాదు వారివు. వారిం తపిపన వారికి నరకము తప్పదు. పుట్టిన వ్యక్తి గిట్టుట తప్పదు.
నరకం తపిపంచుకోవాలంటే పపాణవున్న ప్రతి వ్యక్తి ప్రయాసపడాలి. పరలోకం ఎట్లుం
టుందో స్పష్టంగా తెలియాలి. ఎందరో భక్తులకు క్రీస్తు సవయంగాదర్శినాలనిచ్చి చూపిం
చిన గొప్ప అనుభవాలనుండి జీవిత వెలుకువలేన్నో నేర్చుకోవాలి. పబియాన్ జీవితంలో
క్రీస్తు చెపిపన పాఠాలలో ఒకటేదనగా క్రీస్తు సాటిగా ప్రశ్నించారు. పబియాన్ నీకు కొన్ని
సత్యాలు నేరాపలి. ప్రభూ నా నుండి నీవేమి కోరుకుంటు న్నావు? నీ సువార్తను పపకటిం
చాలా? ఏ స్థలవు దర్శించాలి? ఏ పని చేయాలి? ''పబియాన్ నాకు నీ హృదయంకావాలి.
నీవు పపకటించవలసినది సువార్త పపకట్నకాదు. వారందరి హృదయాలు నాకు సంపూ
ర్ణింగా సమర్పించాలి. చాలా మంది నా చేతుల్ని చూస్తున్నారు. నా ముఖాన్ని చూడాలి.
నా హృదయ ప్రేమను గుర్తించాలి. నా సన్నిధి వెదకాలి. క్రీస్తును ప్రేమిస్తు ఆయన్ని
సంతోషపెటాటలనే నిసావర్థ కోరిక గల ఎసితరు వలె ఉండాలి. ఆయన సన్నిధి కోరుకోవాలి.
శ్ంతాక్లాజ్ వలె బహుమతులు కోరిన వ్యకుతలు వలె కాక (ఎసతరు : 2:8) నిజాయితీగా
దేవుని వెదకాలి. ఎసితరు తన సవంత ఇంటిని మరిచింది. తన దేశ్న్ని గురించి దాచింది.
తన జీవిత శైలి వార్చుకుంది. అలవాట్లు వార్చుకుంది. సిద్ధపాటులో కాలం గడిపింది.
వుళు పొదలలో నుండి సుగంధ పదవ్యాల్ని సేకరిస్తారు. మరణ సమయంలో శవాల్ని
బభపదపరుస్తారు. స్వచితతనికి మరణించి త్యాగాలు చేస్తూ సవాళ్ళు ఎదురుకుంటా దేవుని
సన్నిధిని కనబడుటకు సిద్ధపడాలి. నిజమైన ఆరాధన అనే సువాసన మనలో నిలవాలి.
ఆంతర్యంలో స�ందర్యగలది. కనుక రాజు రాణికివవదగినవి ఆయన ఉనికి, నివసించే
భవనం, అతని హృదయంలో స్థానవు. ఆముతో గడిపే అవూల్య సమయం విలువైంది
ఒకసారి పబియాన్ ఆఫ్సులో పనిచేసుతం డగా దేవుడు ప్రసన్నత ఆ గదంతా ఆవరించింది.
ఆత్మలో చూడగలుిచున్నాడు. దేవుని ఉనికి గ్రహించాడు. క్రీస్తు తెల్లని వక్స్తాలలో గొప్ప
వెలుగులో కనిపంచాడు. ఏమి వాట్లాడ్ర లేదు వానవ హృదయంలో
గదులన్నీచూపించారు. రెండవసారి దర్శనంలో ఒక పెద్ద ప్రాచీన భవనం దర్శించాడు.
ప్రక్కగా తలుపులున్నాయి. ఒక గది చీకటిగా మట్టి రంగుతో ప్చ్చిగా నుంది. చాలా
పాతదిగా వాసన్నగా ఉంది. క్రీస్తు సవయంగా తలుపులు తీయడం ఆరంభించారు.
69 విభిన్న వసతువులతో నిండివుంది. ఒక గది పారీట జరిగిన వాతావరణవుంది. మరొక గది ఆటల స్థలవుగా ఉంది మరొక గదిలో టెలివిజన్ పసట్ ఉంది. మరొక గదిలో విగ్రహాలున్నాయి. ఒక వ్యక్తి ఆ విగ్రహాలన్నీ శుభ్రంగా తోవుట చూచాడు. ఒక్కసారి క్రీస్తు వారి ప్రక్కగా నడ్రచుట చూచిననా పట్టించుకోలేదు. చీకటిలో జరుగు ప్రతి అనుభవాన్ని క్రీస్తు చూడగల్లు చున్నారు. యెహోవా దేశవును విసరి�ంచెనని అనుకొని ఇశ్రాయేలీయులు పెద్దలు చీకటిలో తమ విగ్రహాపు గదులలో ప్రతి వాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కద. సరిగ్గా అలానే క్రీస్తు చూచాడు. మన హృదయంలో గల లోతైన భావాలను దానిని తలంపులన్నీ చూస్తారని పబియాన్ గ్రహించాడు (పహాప� : 4:12) ''దేవని వాక్యము సజీవవూ బలవు కలదై రెండంచుల ఎటువంటి ఖడ్రివు కంటి వాడిగా నుండి పపాణత్మలను కీళును. వూలుగను విబభజించనంత కనిపించగలదు.—— దేవుని ఉద్దేశ్యములో మన హృదయ గదులు పవిపతీకరించబడాలి. ఆ గదిలో టోబియో సావాపగి (నెహివయా : 13:8) అంతయు అవతల పారవేసి గదిలన్నియు శుపబభవుచేయుడని ఆజ్ఞాపించగా వార్ట్లు చేసిరి. పబియాన్ చూశ్వా ఈ గుదులన్నీ నిండి పోయాయి. నాకుస్థలవు ఉందా? క్రీస్తు కాసత దిగువగా నున్న ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారు. జైలు పసల్వలె ఉన్నపపాంతంలో గదుల్లో తలుపులు వుసుకోని ఉన్నారు. వారంతా పసైతాను వాటల్ని అబదాథల్ని వింటా లోబడుతున్నారు. ఆజైలు యజమాని పసైతానుగా నుండి వారికి ఆహారమందిస్తున్నాడు. అక్కడ ఎకుకవ స్త్రీలే ఉన్నారు. వారిలో వుచ్చిటించు వాటల్ని వారంతా వింటున్నారు. నీవేవాత్రం అరు�రా లివి కాదు. నీవీ గది నుండి బయటకు రాలేవు సువా! నీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని కష్మించగలవా? ఎన్నో ప్రశ్నలతో పసైతాను వేధించగా �కటిగదిలో చాలా విచా రంగా దిగాలుగా కృంగిన వారితో కలసి బాధపడేవారిని క్రీస్తు చూపించారు. చాలా విచారంగా నిరాశతో కృంగినవారిని చూస్తుంటే మరొక దర్శినాన్నిచ్చారు. క్రీస్తు తీసుకు మళ్ళిన గది చాలా అందంగా ఉంది. క్రీస్తు సన్నిధి సమృద్ధిగా ఉంది. గది గోడ్రలన్నీ పార దర్శికంగా స్పష్టంగా కనిపస్తుంది. ఆగదులన్నీ ప్రేమతో, శక్తితో, శాంతితో నిండియుంది. ''తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింప బడును——. (సావె తలు :24:4) ప్రభువా ఇంత రమ్యంగా కనిపస్తున్న గదులు గురించి మీ అభిపపాయవేమి? అని అడిగాడు. ఈ వెలుగు చీకటిని పూర్తిగా చభేదించగలదు కాంతిని చభేదించగల శక్తితో వసతువులన్నీ చూడగలమనే (కీర్తనలు : 119:130) అనుభవం బాగుటుంది. ''నీ వాక్యం వెల్లడియగుట తోడ్రనే వెలుగు కల్గును——. ప్రభూ అందరూ చాలా చారుగ్గా బిజీగా ఉన్నారేంటి? నా సన్నిధిలో నున్న ఐశ్వర్యం ప్రతి హృదయంలో వారికున్న జీవితాశ
70
యాన్ని నెరవేరుటకు గొప్ప సామర్థతగలది. ఆతర్వాత ప్రభువు ఒక కిటికీ ఉన్న గదికి
తీసుకువెళాురు. యూదులు వాడు శోపా స్వరంలో అతిరమణీయ రంగులలో మహిమ
నిండిన గదికి తీసుకొని వెళ్ళారు. అది చాలా విశ్లంగానున్న ప్రాంతం ఆ కిటికీ కూడా
చూచాడు. ఒక గొప్ప అదభుత భగవనాలు కాంతితో విరిమిట్లు గొలపుచూ ఇందధనససు
రంగులలో వెలుగొందుట చూపించాడు. మనకందుబాటులో ఆరమణీయ పరలోక
పట్టణం కనిపస్తుందని చూపించారు. (వారుక : 1:15) కాలవు పరిపూర్ణివైంది.
దేవుని రాజ్యం సమీపంగా ఉంది. పశ్చితాతప్పడాలి. సువార్తను నవ్మాలి. ఈ రీతిగా
కొన్ని వింతలు చూపించాలి అని ప్రభువు తెలాపరు. ఎంతో ఎతతునుండి ప్రవహించే నీటి
పపవాహా దర్శనాన్ని చూపారు. సహజ శక్తి సంపదలో ప్రవహించే జల పాతాలు నాలుగు
దికుకలలో నీటి ప్రవాహం వేగంగా పపవించుట చూచాడు. అదే జీవ జల నదిఊటలవే
ఎంత గొప్పగా ప్రార్థిస్తే అంత వేగంతో సమృద్ధితో పపత్యకషతలలో శక్తితో బలంతో ప్రవాహం
చూడగలవు. సరవజనులపైకి నా ఆత్మను సమృద్ధిగా కుమ్మరి స్తానన్న వాగ్దాన మీదే
అని పబియాన్కి క్రీస్తు తెలాపరు. (అపోసతు:2:17) ఇందు అదభుతాలు, స్వస్థతలు, సాచన
క్రియలు మహత్కార్యాలు లభిస్తున్నాయి. ఆయన ఎన్నుకున్న వారితో గొప్ప కార్యాలు
చేయించుటకు సిద్ధంగా నున్నారు. ఎంత ప్రభువు ప్రభావం పపబలమవుతుందో పసైతాను
కూడా బరితెగించుట అధికమవుతుంది. లోతైన సన్నిహితవెన� సస్సంబంధాలు క్రీస్తు
విశ్వసికి క్రీస్తుతో కావాలిసన దినాలివి. తృపిత అన్యోన్యత ప్రతి విశ్వసికి కావాలి.''హృదయాన్ని
తాకుతున్నట్లు పబభవుపడతారు గాని నాకొరకు సరియైన బాధ్యతల్ని తీసుకోలేరు. పబియాన్
నీవటేట బాధ్యత తీసుకోగలవా?—— పబియాన్ తన భార్యతో లోతైన సరియైన సస్సంబంధాలు
నెలకొలాపలంటే ఆములో ఎంతో సమయాన్ని గడ్రపాలి. ఆమె ఏం చెపుతందో వినాలి. ఆమె
ఇశాటలు గమనించాలి. తన కిష్టమైన బహుమతులిచ్చి సహకరించాలి. ఇదేరీతిగా రాజుల
రాజుపట్ల పపవర్తించగలవా? ఆయన ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నావా? క్రీస్తు వుస్తు
వులు ఇచ్చే దాతగా చేతలవైపు చూస్తున్నావా? క్రీస్తుతో తగిన సమయాన్ని నడ్రపాలి
అంటా పబియాన్ భావించాడు. (కీర్తనలు :27:4) ఒక వరమడిగితిని యేహా�వ ప్రసన్న
తను చూచుటకును, ఆయన ఆలయములో ద్యానించుటకును యెహోవా మందిర
వులో జీవితములో నివసింపగోరుచున్నాను. క్రీస్తుతో నిజాయితీతో గడ్రపాలి. వహు
న్నతుని చాటన నివశించువాడే సరవశకుతల నీడ్రను విశ్రమించను. ''క్రీస్తుతో నడ్రచుటకు
(కీర్తనలు:19:1) బదులుగా ఆట పాటలు టివి పపోగ్రావులు వుస్లమ్మ వుచ్చిట్లతో
కాలయాపన చేస్తున్నట్లు స్పష్టంగా క్రీస్తు చూపిన గదులు తెలిపారు. చాలా మంది
క్రైస్తువులు గజిబిజిగా నున్న కలతలనిండిన గుండెలు కల్గి ఖాళీ లేనివారిగానుంటు
71 న్నారు. అందుకే స్వస్థత, అదభుతాలు, సమృద్ధి, ఆనందం, శాంతి, ప్రేమ అనే పఘలాలు పండించలేని వారుగా నున్నారు. ఎవరైతే పరిశుదాథత్మ నడిపింపులో నుంటారో వారు వాత్రమే ఆత్మవరాలు పండించగలరు ఎవరికీ లోకాశలు, తాపపత్యాలు, ఆంథోనళలలో నిండిన హృదయాలుంటాయో భయమున్న తావులో ప్రేమనుంచాలి. (యెహోవా:4:18) ప్రేమ భయాన్ని పారపదోలుతుంది. దేవుని ప్రేమ నమ్మకం క్రీస్తును దగిర చేస్తుంది. రెండవదిగా పసైతాను క్రీస్తుతో మంచి సమయాన్ని గడ్రపనీయకుండా నిరోధిస్తుంది. ''దొంగ మనశ్ంతిని ఆనందాన్ని దొంగిలిస్తూ మనసాక్షిని చంపుచూ మన మంచిపపరు నాశనం చేస్తూవుంటాడు. (యోహా�ను : 10:10) మన హృదయాలు దేవుని నిలయా లుగా దేవాలయాలుగా ఉంచలేక పోతున్నావు. చెడు సహవాసాలు, టీవీలో అసరభ్యకర్ మైన దృశ్యాలు, కుటుంబకలహాలు, మరణంగార్చిన ఆంథోనళలు ప్రపంచ తాపపత్యా లన్నీ గదుల్ని చిత్త చెదారంతో నింపి పెడుతన్నాయి. దేవుని రాజ్యాన్ని వుందుగా వెదకితే అవసరాలన్నీ అందించే దేవుడు మనకున్నాడు. ఇదిగో నేను తలుపు నొదదనుండి (పపక టన:3:20) తట్టుచున్నాను. ఎవడైనను నాసవరంవిని తలుపు తీసినయెడ్రల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనను భోజనవు చేయును చల్లగా నైనా వెచ్చిగానైనా ఉండవచ్చుగాని నులవచ్చిని స్థితి అసహ్యించుకునే దేవుని భావం పబియాన్కు వివరించారు.

వాగాదన చల్లనిస్థితి : దేవుని కట్టడాలు ఆజ్ఞలను నిర్లక్షం చేస్తూ వాట దావరా గానీ
క్రియల దావరాగానీ క్రీస్తును సేవించిన క్రైస్తవులు చల్లటివారే వారికి విగ్రహాలేవనగా డబ్బు ఉద్యోగాలు, విలాసాలకు బానిసలు లోకాశలతో వ్యవహారాలలో సమయాన్ని బిజిగాగడిపప వారు. నామకార్థ క్రైస్తవులుగా శ్రద్ధగా మందిరానికి వెళ్ళుట అలవాటుగా వాక్యాన్ని చదివి ప్రార్థించుట క్లుప్తంగా చెపాపలంటే బభక్తిగలవారిగా నటిస్తూ శక్తిలేనివారు.
మచ్చినివారు : దేవుని సంతోషపెట్టు సదుదేదశ్లలో తమ హృదయాల్లో ఆరని మంట,
జావలగా తపనతో దహించబడుచూ ఉంటారు. దేవుని వాక్యాన్ని విధేయతలో అవలంభి స్తారు. ప్రేమతో పపవర్తిస్తారు. పరిశుద్ధత కోరుకుంటారు మనష�్యలకు సంతోషపెట్టుచూ దేవుని ఆనంద పర్చుటకు తాపపత్యపడతారు. తవ్ముతావు ఉపిక్షించుకోని సిలువ వోస్తారు. లోకానికి చచ్చినవారై యుంటారు. ఉపవాసంతో ప్రార్థనలలో గడిపపస్తారు. పరిశుదాథత్మ ఉనికితో వెచ్చిగా నిలుసాతరు. (ప్రకటన :3:15)
నులివెచ్చినివారు :
ఊసరిమల్లి వలె రంగులు వార్చు రీతిగా పరిస్థితులకనుగుణంగా
జీవిస్తారు దందవ మనస్థత్వం కల్గియుంటారు. తినే ఆహారపదార్థవులు సరిగ్గా ఉడ్రకక్
72
పోతే వాటిని నోటిలో నుండి ఉమ్మివేస్తారు. నోటికి రుచించదు, అరగదు, నోటికి
పమింగలేని సిథతి. ఆదివారాలు చర్చిలో చేతలెతిత హల్లేలాయ అంటా అరుస్తు బభక్తినటిస్తూ
ఇంట్లో సినివాలు, గొడవలా, లోకాశలు ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. ఈ దవంద
మనససుగల జీవితాలు దేవునికి ఇష్టం లేదని పబియాన్ గ్రహించాడు. పబియాన్ క్రీస్తు
హృదయాన్ని గ్రహించి దగిరయయాడు. పేతురు దృషిటలో క్రీస్తు సజీవుడైన దేవుని కువారు
డని గుర్తించినట్లుగా గ్రహించాడు. వెాపషవలె ముఖాముఖిగా దేవుని దర్శించాలనే
తపనగలవాడు ఈయనే నాపియ కువారుడు వాటను బట్టి ఈ ప్రేమ మనలో రావాలి.
ఆయన అందాన్ని చితాతన్ని గ్రహించి దేవుని చేతుల్లోకి ఒదిగిపోవాలి. రూపాంతర
అనుభవంలో ఆయన రాజాయమహిమ ఆయనను వెంబడించాలి. వుగ్గురు శిష్యులు
పపరులు యాకోబు యేహా�ను సన్నిహితంగా (లాకా : 9:35) పొందిన రూపాంతర
అనుభవం మన ఒకోకకకరికి కావాలి. చివరిగా దేవుని సంపూర్ణి చిత్తము మన పట్ల
ఏవుందో గ్రహించాలి. (యిర్మియా:29:11) ''నేను విమ్ములను గురించి ఉద్దేశించిన
సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరికష్ణ కలుినట్లుగా
సమాధానకర్మెన� ఉదే�శవులే హానికర్మెన�వికావు——. పపియచదువరీ, క్రీస్తు కోరిన
అనుభవంలోనికి రావడానికి సంసిద్ధవేనా? నీ సన్నిధిలో మాకరించి వినయముతో
సారగదను. నిన్నే ప్రేమింతను. సేవింతను. ఆమెన్.
సాక్ష్యం 16. ఈ నాటిదినవు నీ దానవు దేవా
�– శ��టసాకట్
సహాయము చేయుటకు నీ కన్నా ఎవరూ లేరు. కశాటల కడ్రలిలో
శోధనా తరంగాలు విషవేదన ఓపలేని బాధ మనససు నీ ఆత్మనీ
మదనపెట్టి వుంచెతితతే ఆ రకరటాల పర్వళ్ళు దేవునిదే. తీరం చేరర్చి
పరిస్థితులన్నీ దేవునివే నాపేరు శ��ట నా జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా
సాగింది. నా కలల్లో రాజకువారుడైనా సాకట్తో పరిచయం ఒక మధురా నుభాతి.
వాది ప్రేమ వివాహం వా ఇద్దరి అభిరుచులు ఒక్కటే వుంచుతో జార్డం ప్రవతారోహాణ
నృత్యాలు చేయడం పండుమన్నెల్లో కబుర్లూ ఇవన్నీ దేవుడందించిన ఆనందాలుగా
దేవుని స్తుతించేదాన్ని ఆరిజోనా ఆవెరికా పపాంతమంత్ సుందరంగా వాయువ్వన
జీవితం భవిష్యత్తు ఉంటుందని పబభవుపడ్డాను. గత 5 సంవత్సరాలుగా మందులశాపుకు
సేల్స ఆఫ్సరుగా పని చేసేదాన్ని. నడ్రచుటనాకిష్టం. ఒక రోజు నా కాలి మడిమ భాగం
నొపిపగానుంటే నేను వాడిన ఎత్తు మడిమ చెపుపలు కారణమని తలంచాను. ఆ నొపిప
సన్నగా కాళులోకి పాకింది. ఆయింటివెంట్లు వాడి చూచాను. ఏవాత్రము నొపిప నివారణ
73 లేదు. నా వెాకాళ్ళు వాచాయి. విపరీతమైన భరించరాని బాధతో పశమపడ్డాను. నేను పనులు ఎకుకగా చేస్తున్నానన్న భావం కల్గిన నాభర్త సాకట్ జివుగారు వ్యాయారమముకై మళ్ళుట వానమన్నారు. సాయంతమయ్యేసరికి విపరీతమైన నీర్సంతో కూలబడిపోవుటచే నేను వృదు�రాల్నిగా అయిపోయానేంటి? అని కృంగి పోయాను. కాని నాకు కేవలం 30సంవత్సరములు వయససు వాత్రమే. ఒక రాత్రి నాకు నొపిపచే మెలకువ వచ్చి ఏడ్ర్చుట ఆరంభించాను. ఒళుంతా తిమ్మిరిగా ఉండి కదలలేకపోయాను. వళుంతా బిగిసిపోయింది. నా భర్త ఖంగారుతో డాకట్రను సంపపదించాలని తలంచి వా ప్నేహితులలో డాకట్రను పిలిచి వాట్లాడావు. ఇది విపరీతమైన కీళువాతం. కీళు వాతము చికిత్సచేయు డాకట్రను వెంటనే సంపపదించాలని సలహా ఇచ్చాడు. డాకట్ర్లు పరీక్షించి జబభను నిరారణచేసారు. నేనెలా వావూలు వ్యక్తినికాగలను? అని పపశ్నిం చాను. డాకట్రుగారు జవాబుగా అవ్మా ఈ వ్యాదికి పూర్తిగా మందులేదు. నొపిప నివారణ మందులు ఆపశయించాలిసందే. అంతేకాదు విచారకర్మెన� విషయవేమనగా నీకు సంతానయోగం కష్టమవుతుంది. భవిష్యత్తులో నీవు నడవలేని స్థితిలో జారుడు కుర్చీ ఆపశయించుట తప్పదు. కనీసం 10సంవత్సరాలలోపు ఈ స్థితి తప్పదు అన్నారు. ఇక నా భవిష్యత్తు అంగవైకల్యంగా మిగిలిపోవుటేనా? నా జీవితమంతా శూన్యంగా మిగలాలా? నా భర్త తనచేతుల్లోకి నన్ను తీసుకొని అంతా సవ్యంగా జరుగుతుంది. మనవు నమ్మిన దేవుడు మనకు వేలు చేస్తాడు. ధైర్యంగా ఉందావు అని ఓ డాకట్ర్లు సలహా వేరకు ఉద్యోగము వానివేయాలి. పనికిరానని సరిటఫిరకటు తీసుకొవచ్చునన్నారు. మందుల ప్రభావం వల్ల కాసత కోలుకోగలిగాను. పని లేకుండా ఇంట్లో గడ్రపడం కాసత నెమ్మదిగా ఉంది. సరిగి నడుస్తున్నాను నా భర్తతో ఎకుకవ సమయాన్ని వినయోగించుట ఆనందంగా ఉండేది. బాధకల్గినపుపడు నాభర్త ఆదరించేవాడు ఇలా ఎంతకాలం ఎదుర్కోవాలి వ్యాధి బాధలు డాకట్రుగారి సలహా వేరకు చికిత్స కేందము కీళు వాతంతో బాధ పడువారికి ప్రత్యేక వసతులలో ఏరాపటు చేయబడింది. ఆ ప్రాంతం వెళ్ళాలని నిర్ణయించారు. ఒకకమారం ఉంటే చాలన్నారు. నేను పొగొట్టు కొనేదేమీ లేదు కదా! అని తలంచాను. ఎంతో భారంతో విశ్వసంలో ప్రార్థించాను. ప్రభువా నాకీ క్రొత్త స్థలంలో నిజమైన శాంతిని ప్రసాదించండి. విశ్వసం వలననే పైకి తేలాలిగాని దిగులుతో వునిగిపోతున్నాను. మీరర నాకు ఆదరణివ్వాలి. పనిచేసే శక్తి ఉడికిపోయి చాలా రోజులు వూలన పడువాళ్ళు ధనయిలు పశమలకు కారణం తెలియకపోయినా ఆదివ్య హస్తాలతో నీ జీవితాన్ని పెట్టు ఈ వాటలు నన్ను ధైర్యపర్చాయి. ఒక వారం గడ్రపడానికి చేరిన హోటలు చాలా విలాసవంతంగా ఉంది. డాకట్ర్లున్నారు దీెరఫ్ పపోగ్రావులున్నాయి
74
తినడానికి సమృద్ధిగా ఆహారం ఉంది. అప్పటికి నావలె వ్యాధితో బాధలో ఉన్నవారున్నారని
వారిని కలిసుకోవాలని ఆశించగా చాలామంది వృదు�లేవున్నారు. ఒక్కసారిగా కేరింతలతో
నవువలతో ఒక జారెడు కుర్చీలో బల్ల దగిర కుర్చుని సాకలు పిల్లవలె ఆనందంగా కనిపంచిన
అవ్మాయిని చూస్తూ ఆశ్చిర్యపడ్డాను. దాదాపు నా వయససున్న వనిత. ఆమెను చూస్తుంటే
నా వాళుంతా వణికింది. వింతగావిస్మయంతో నోరుతెరిచాను. మెడ ప్రక్కకు త్రిపుపకోలేని
స్థితిలో చేతులు కాళ్ళు ఊహించనంతగా మెలికలు తిరిగి ఉన్నాయి. మెల్లగా ఆమెను
చేరి పరిచయం చేసుకోగలాిను. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా కర్చాలనం చేయా
లని ఆశించిన ఆమె చెయ్యి సరిలేనందన ఆ వంకర్ చేతితో నన్ను ఆప్యాయంగా
తాకింది ఆమె కళులో కాంతి వెరసతుంది. నా పేరు లిండా. నీపపరు తెలసు. నీవేనా
రూవులో నాతో ఉండే అవ్మాయిగా లిస్టులో చూచాను. నాకు ఆనందంగా ఉంది.
నాకానందం కల్గి లిండాతో నివసించుటకు ఒకవారం గడ్రపాలని ఆశించాను చాలా
కష్టపడి తను బండిలో తన గది చేరుటకు చాలా వ్యవధిపట్టింది. నాకీ శ్రమ జీవితం
అలవాటయింది. లెండి అని తేలిగి నవేవస్తూ లిండా చిరునవువతో చెపుపడం ఆశ్చిర్యం
కల్గించింది. ఎపపడి నుండి ప్రాంతంలో ఉంటున్నారండ� లిండా? అని ప్రశ్నించాను నా
చిన్న వయససులో 3సంవత్సరాల నుండి స్థితిలో ఉన్నాను అని చెపిపంది. పడకచేరర సమ
యంలో ఎంతో చక్కగా తల దువువకోవడం మరొకసారి వింతగా లిండాను చూచాను.
మెలికలు తిరిగిన చేతితో తలదమువీట సాద్యవే ఒక విష్న్ చేరు సహాయపడింది.
కలిపతవెన� పరికరాల సహాయంలో చేతులు కదలించుట ఎంతో అలవాటెన� రీతిగా
నెమ్మదిగా అన్ని స్నుల్ని చేయగల్గిన లిండా జీవితం నాకు చాల క్రొత్త భావాలను
రేపింది. ఎంతో సంతోషంతో వావూలుగా ఆహ్లాదంగా తన క్లిష్టమైన పనులు
చేసుకోసాగిన లిండా జీవితం నాకు జీవితానికి అర్థం నేర్పింది. డాకట్ర్ల ధెరఫ్
ఆరంబభమురు�ంది. రాత్రి వేళ్ దీపాలు ఆరేపసి కబుర్లు చెపుపకొనే సమయాన్ని నేను
ఇష్టపడేదాన్ని. వావూలు ఆరోగ్యంగానున్న లిండా వలె నాకు కనిపంచగా హాయిగా
వా అనుభవాల్ని దేవుని పట్ల విశ్వస ప్రేమలు గురించి వుచ్చిటించేవారం.
(కీర్తనలు:37:18) ''నిరోదష�ల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు.—— వారి స్వాస్థయము
సదాకాలం నిలుచను అబ్రహాము శ్రాయి విషయములో అబదదవాడి చెల్లి అని
రక్షించుకోదలచినపుపడు అపబహావుకు దేవుడు అతని ఆవాయికత్వాన్ని గుర్తించి శ్రమ
తపిపంచి దీవించాడు. ఆయనే కలుగచేసుకొని ఆదరించాడు. మనవు యదార్థంగా
ప్రభువుని ప్రేమిస్తున్నావు కదా! దేవుడే కలుగజేసికొని మనపై దయ చూపాలి అని
పపార్థించుకున్నారు. నేను కోర్సుపూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ�ురోజు నాకు అతి
75 సృహితంగా ఉండే లిండా జీవితానందానికి కీలక రహాస్యవేమని అడిగాను రహాస్యవేమీ లేదు. దేవుని వాట ఇది యెహోవా ఏరాపటు చేసిన దినవు దీని యందు మనవు ఉత్సహించి సంతోషించెదవు. ప్రతి దినవు దేవుడిచ్చిన ఆ�ర్వాదమే నా శరీరం ఏ బాధలో నలిగినను. నాకు రోజూ ఒక క్రొత్త దినాన్ని దేవుడు దానంగా ఇస్తున్నారు. జీవించాలనే ఆనందంగా గడ్రపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే నేను చేస్తున్నాను. లిండా జవాబు నన్ను క్రొత్త కోరికలతో క్రొత్త నిరీక్షణను నింపింది. ''నీవు చాలా తేలిగ్గా చెపపగలుిచున్నాను—— లిండా అని అన్నాను. నేనీ నమ్మకంలోనికి రావడానికి ఈ పాఠం నేర్చుకొనుటకు చాలా కాలం పట్టింది సువా! అవును దేవుడే సమయాన్ని అనుకూల పర్చారు దేవుని ప్రేమించువారికి ఆయన సంకలపవుచొపుపన పిలువబడిన వారికి వేలు కలుగుటకై సమ్రవు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని చిత్తంలో నాకు లిండా పరిచయం ఆమె దీనస్థితి ఆమె శ్రమలో ఆనందం జీవితం పట్ల వుఖ్యంగా ఒకకదినాన్ని ఎలా ఆహ్లాదంగా గడ్రపా� అనే గొప్ప సత్యాన్ని బోధించు లిండా సందేశం నా జీవితాశయవైంది. నేను చేసిన దీన ప్రార్థన శాంతిని ప్రసాదించండి అని ఒకకమారం కోసం అడిగాను గానీ జీవితానికి శాంతిని దేవుడిచ్చినందన మనసారా స్తుతించాను. నాలుగు నెలలు గడిచాయి ఎంతో విలువైన మందులు నన్ను మనిషిని చేసారు అదభుత స్వస్థత అభించింది. నాలో దేవుని గురించిన ఆశ్వాదం వల్లనె నేను గొంతెతిత పాడగలను. ''నీ వాక్యవే నన్ను పబతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాసత్య సంపూ రు�డా నీకే వందనమయయా—— నా ఉద్యోగంలో నేను చేరాను. బిడ్డలు పుట్టక సాదయము కాదని డాకట్ర్లు ఆశ్చిర్యపడనంతగా సాధయముచేస్తు దేవుడొక అందమైన పాపను సంతానంగా బహుకరించాడు. అది కేవలం దేవుని అదభుతకృప నలిగిన రాతులు బంధించిన పంజరాలు నాటుకున్న వుళ్ళు ఇవే మనకు దీవెనలు. హల్లెలూయా ఆమెన్

సాక్ష్యం 17. రెక్కలు లేని దాతలు – పరిచర్య
– దెబోరా
''ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు
నిన్ను రపిపంచుటకు ఒక దాతను నీకు వుందుగా పంపుచున్నాను——
దేవుని దాతలు బభపదతనిస్తాయి, కాపాడ్ర తాయి, సందేశ్లు ఇస్తాయి. ఆత్మీయ పోరాటంలో సహకరిస్తాయి. దైవవాక్యములో ఎన్నో సందరా�ులలో దాతల వివరాలున్నారు. ''రాజా దాతలు దేవునిచే పంపబడినవి సింహాలనోరులు వూయించా యని—— (దానియేలు:6:2) దానియేలు తెలిపాడు. దాతలు పరిచర్యల గురించి ఎన్నో అనుభ వాలు చెపుపకోవచ్చు. ఒక ప్రత్యేక ప్రాంతం వుసోసరిక్సిటంగ� ఫ్లులో దెబోరా అనే స్త్రీ చాలా
76
బిజీగా పనులుచేస్తూ ఉండేది. ఒకరోజు కారులో ప్రయాణం చేస్తూఉండగా ఒక మెల్లని
స్వరం వినిపించింది. ''దెబోరా నీ కారు స్టు బలుట ఎట్టుకో—— నిజంగానే బల్టు పెట్టుకోలేదు
కాసత నిర్లక్ష్య ్యం చేస్తూ మరిచిపోయింది. 2నిమిశాల తరువాత మరల వినిపించింది.
''స్టుబల్టు పెట్టుకోవచ్చు—— సరేనని వెంటనే బల్టుపెట్టుకుంది. ఈ స్వరం ఎవరిది? ఎకక్డి
నుండి వచ్చినట్లు? ఆక్షణంలో పెద్ద శబదం వినిపించింది. దెబోరా కారు ఎదురుగానున్న
స్థంబం తగిలి పకక్కి ఒరిగిపోయింది. ఏదో గొప్ప ప్రమాదం. కళ్ళువూసుకున్నాను.
ఒక్కసారిగా ఉలికికపడి కళ్ళు తెరచిచూసేసరికి భయంకర ప్రమాదస్థితిలో చూస్తున్న
కారులో గాయాలేమి లేకుండా తను పబతికి ఉండడం ఆశ్చిర్యం కల్గించింది. కేవలవు
తను పెట్టుకున్న బల్టువలనని గ్రహించి వినిపించి సంరక్షించిన స్వరం రక్షించిందని
దెబోరా గ్రహించింది.అది కేవలం దేవదాతలపనే (కీర్తనలు : 91:11) ''నీవారిమన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దాతలకు ఆజ్ఞాపించను దేవుని దాత
యేసేబుకు కనిపంచి మరియను చేర్చుకో అని చెపుపటకు దేవునితో పంపబడిన దాతయే
ఈ అనుభవాలకు సాత్ర్ధారుడు దేవుడే నిత్యం అందరూ చేసే ప్రార్థన ఇదే ప్రభువా
దాతలను పంివమ్ము రక్షించండి సమసత కీడుల నుండి తపిపంచండి అనుకోని
రీతిగా దెబోరాకు అంత తెలియని ప్రమాదం ఎదురుకంది. ఆము కారప్రమాదంలో
కోవాకి చేరుతరణం సమీ పించింది. ఆరోజుల్లో ఒక దర్శనాన్ని చూచింది. గొప్పవెలుగు
కనిపంచింది. ఆవెలుగు ఒక వానవాకారంగా వారింది. ఒక స్వరం మరల
వినిపించింది. ''ఆక్షణంలో ఆములో చలనం కల్గింది. రెండు చేతుల్ని పైకి చాచింది
పపార్ధస్తున్నట్లు నోరు కదిపింది గతం జ్ఞాపకం వచ్చింది. ఆమె ఒక ఉపాద్యాయిని రోజూ
మళ�ు దారి సుపరిచితమన�దే తన వెనుకగా వచ్చే కారు క్డైవరు త్రాగి ఉన్నాడు. కంట్రోలు
తపాపడు మరొక పటయిలరు టకుకకూడా డభ�కొనగా పెట్రోలు దావరా కాలపులు
ఆరంభమయ్యాయి ఒకసారి కారు దొర్లుతా రోడ్డపపకక్గా పడిపోయింది. గొప్ప మంటలతో
కార్లు కాలాయి పోలీసులు చేరారు. దెబోరాను చూస్తూ ఆశ్చిర్యపడ్డారు. ఎలా
గాయపడకుండా బయటపడ్డారు? పటకుకక్డైవరు కూడా బయటపడ్డాడు. అమ్మ దాతలు
నీతో ప్రయాణం చేస్తారా? దేవుడే నిన్ను కాపాడాడ్రమ్మ అని చెపాపరు. మగతలో ఉన్న
దెబోరా దాత దర్శనంలో క్రమంలో వావూలు వ్యక్తిగా నిలిచిదేవునికి సాక్షిగా
జీవించింది.
సాక్ష్యం 18. అడ్రస్ లేని వ్యక్తి సహాయం చేసాడు
– ర్సల్
77

అమెరికాలో కొలోరాడో ప్రాంతంలో ర్సల్ అనే వ్యక్తి ఉండేవారు. ఒకరోజు కాలి ప�ోర్నీయా నుండి ఆరిజోనా గుండా ప్రయాణమై వస్తూవుండగా కారు వేడిక్కింది. అంతా నిపదలోనున్నారు. వెకానిక్ కావాలని వెదుకుచుండగా దగిర సరీవస� సేటషన్ ఏమీలేదు. దగిర సోటరులో ఒక అపరిచితుడు కనిపంచాడు. ''ఏదైనా సహాయం కావా లండి—— అన్నాడు. వెంటనే ర్సల్ జవాబిచ్చాడు. నేను దారం ప్రయాణం చేయాలి. కారు మడెకికంది. ప్రమాదం ఎదురోకవచ్చునని తలసతున్నాను. మీకు తోచిన రీతిగా సహాయ పడగలరా? ''సరే వా ఇంటికి రండి కాసత సహాయమిస్తాను. దగిరగా కొన్ని ఇళ్ళు దాటాకా వా ఇల్లు కనిపస్తుంది. ఈ కొద్ది దారం మీ కారు ప్రయాణం చేయగలదు రండ�—— ర్సల్ ప్రశాంతంగా చేరర సరికి అపరిచితుడు ఏవో కొన్ని వెకానిక్ పరికర�ాలన్నీ తెచ్చి కారు సరిచేసాడు. కారు చల్లబడింది. ఇంత సవలపవయమధిలో బాగయిన కారు చూస్తూ ర్సల్ ఆశ్చిర్యపడ్డాడు. బహుమతిగా కొంత సొవ్ము అందించగా నిరాకరించాడు. ర్సల్ చాటుగా అతని ఇంటి నంబరు అడ్రస్ అన్నీ వ్రాసుకొన్నాడు. ఇల్లు చేరిన తర్వాత కృతజ్ఞత కారువ్రాసి అపడ్రసు పూర్తిచేసి పోస్టుచేసాడు. అనుకోని రీతిగా అది చేరలేదు ర్సల్కు తిరిగి వచ్చేసింది. ఆపపరు గల వ్యక్తి లేరని తెలాపరు ఆ తర్వాత కొన్ని నెలలలో అదే దారిలో అదే శాపు దాటి వెళ్తూ ర్సల్ ఆగి తను వ్రాసికున్న ఇంటి అడ్రస్ ఆధారంగా వెదికాడు గతంలో చూచిన ఇల్లు లేదు. చాలా ఆశ్చిర్యపడుట ర్సల్ ఆలోచనకు దారితీసింది. పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలుకారా? అంతం నిజసంఘటన అది (పహాప� :1:14) వేసవి కాలవు వారివన్గారు అనే పాస్టరుగాను న్నారు. ఒకరోజు 15సంవత్సరాల కుపరాడు పరుగున వచ్చి ''పాస్టరుగారు రెండు గుంపుల వారు గొడవపడి ప్రమాద స్థితికి చేరుకుం టున్నారు 30 లేదా 40 మంది ఉన్నారు. వారందరి చేతుల్లో వారణాయుధాలున్నాయి. కత్తులు, గన్, పైపులులాంటివి ఉన్నాయి. మీరర తగిన వ్యక్తిగా వచ్చి ఆగొడవంతా ఆపాలి లేకపోతే డేంజరు పాస్టరుగారు మౌనంగా ప్రార్థించి వ్యాను ఎకాకరు గొడవ జరిరగ పపాంతంచేరారు. అదభుతంగా అల్లరంతా క్షణంలో సదుదమణిగింది. పాస్టరుగారిని చూడ్ర సాగారు. సాస్టరుగారు వాట్లాడే వాటల్ని శ్రద్ధగా వినుట ఆరంభించారు. ఇతరుల్ని ప్రేమించడంలోనే ఔన్నత్యం దాగిఉంది. రాకష్స్తవంగా గాయపర్చుకుంటే మిగిలేదేమి? రకతం గాయాలు బాధలు మీతల్లిదండ్రులు కశాటన్ని, జీవి తాన్ని, ఆశయాల్ని ఎంత వ్యర్థపరర్చిదీ మీకేవెన�ా గ్రహింపు ఉందా? ఈ కోపావేశ్లు అనరాథలకే దారితీసాతయని తెలిసి చేయుట దర్మమా? వినే వారందరి చేతుల్లో ఆయుధాలన్నీ అలారగ ఉన్నారు. ఇరుపకషాల �డ్రర్లు మెల్లగా పాస్టరును సమీపించారు. స్పష్టంగా చర్చిలు జరిపారు వారు ఒక్కసారిగా పాస్టరుగారిని ప్రశ్నించారు. ''అయయా
78
మీవెనుక నిలబడిన పెద్ద వ్యక్తి ఎవరు? కాంతితో వెలుగుతూ కనిపంచారు—— అన్నారు.
ఎలిశా ప్రార్థించగా అగ్ని ర్ధాలు కనిపంచాయని శిష్యుడు తెలాపడు. పాస్టరుగారి వెనుకన్న్న
దేవదాతలు దేవుని పరిచారకులే ఆపతాకల వులో సహాయపడుటకు పంపిన దాత
''బిలావు సందర్బుంలో గాడిద వానవ భాషలో వాట్లాడుట దాతకర్త దాసియుండుట
చూచుట అదభుతమే సందర్బుంలో గాడిద వానవ భాషలో వాట్లాడుట దాతకత్తి
దాసియుండుట చూచుట అదభుతమే (సంఖ్యా : 22:21) హాగరుశ్రా నుండి
పారిపోయిన సందర్బుంలో పశమలో ప్రార్థించగా దేవదాత కనిపంచి అబభయమిచ్చి
''భయపడకు ఆబిడ్డ యేడుప దేవుడు చూచాడు గొప్ప జనంగా చేస్తానని—— దేవుడు
దూతదావరా తెలాపరు. ప్రధాన దాత మి�ాయేలు అపవాదితో వాదిం చుచు మాపషగుర్చి
తరికంచింది. (ఆది : 21:15) మంచి వారికి సహాయపడు టకు దాతలు వాదిస్తారు.
''అతిధయము చేయుమరువకుడి—— దానివలన కొందరు ఎరుగకయే దేవదాతలకు
అతిధయము చేసిరి దానియేలు నిరక్షించిన వ్యక్తి ఎవరు? దేవదాతల ఉనికి నమ్మదగినది.
అట్టి రీతిలో దేవుని ప్రేమ రెకకలులేని దాతలనే వ్యకుతల దావరా మనకు అందించు
దేవునికే స్తుతి మహిమ సర్వదాకలుిగాక ఆమెన్. దేవుడు పంపిన వ్యక్తి దాతను
పోలియున్నాడు. పేరు చెపపలేదని ఉంది సమాధికి కాపలా కాసిన వారు రాయిదొరి�ంచిన
దాతల్ని చూచారు. లాకాలో గొల్లలకు శుభవార్త తెలిపంది. దాతలే లోతును సొదొమ
నుండి తపిపంచింది. దేవదాతలే యెహోవా యందు భయభక్తులగల వారి చుటాట
దాత కావలియుండి రక్షిస్తుంది. దేవతల ఉనికి కాంతికంటే వేగమన�ది. వానవుల
పెద్ద చిన్న అవసరాలు గమనించగలవు. దేవుని కృపతో దాతలు అదృశ్య రూపంలో
సహాయము చేసినంత వాత్రాన మన విశ్వసం దాతలపై కాదు. దాతలను పాలిచే
మన గొప్ప దేవుని నవ్మాలి. మనం దాటలేమన్నా నదులున్నాయా? తొలచలేమని
వదిలేసిన పరవతాలున్నాయా? అసాధ్యమనుకున్న పనుల్ని మనం చేపటటగలవు చేయలే
వున్నవాటినే మనం చేయగలవు ఏరీతిగానైనను రెక్కలు లేని దాతలవలె దేవుని
ప్రేరరపణలో అనేక రూపాలలో ప్నేహితులు బంధువులు దాతలవలె ప్రేమిస్తారని గుర్తించ
గలవా? అట్టిరీతిగా రెక్కలు లేని దాతలదావరా దేవుడందించే ప్రేమకై స్తుతులు ఆమెన్.
సాక్ష్యం 19. కేనసర్ వ్యాధి కర్ణతో నిండిన
కార్యాలకు కారణమయింది
– రక.వారెన్
ప్రపంచమంతా ఈ కేనసరువ్యాధి బాధితులను గురించి
వినుట గానీ చూచుటగాని అనుభవం కలిగియుంటారు. దీనికి
79 గొప్ప, పేద, కుల, మత తార్తమయాలు తెలియని వ్యాధి దీనికి ఆహుతియె�ు కీషణించి బాధతో అలమటించినవారిని సన్నిహితంగా చూచేవారికి గుండెపగిలేలా రోదించడం తప్పదు. ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప రచయిత రిక్ వారెన్గారు. ఎన్నో సంఘాలలో బైబిలు స్టడ�గా జీవిత ప్రమార్థాన్ని గ్రహించే అవూల్య భావాలను రచించిన పప�ా్యత రచయిత. సతీమణి అనబభవాల్లో ''నేను ఒక పేరున్న పాస్టరుగారి భార్యను. ప్రార్థన ఊపిరిగా జీవిస్తూ భర్తసేవలో సహకరిస్తూ నాకంటా ఒక ప్రత్యేక పరిచర్య కావాలని ఆశించి ఆఫ్రికాలో ఎయిడ్స వ్యాధి బాధితుల మరణాంతం ఏకాంతంగా ఆదరణలేక శ్రమలో నున్న బాలబాలికల నుదదరించాలని ప్రత్యేక కార్యపకమానికి ఒక ఆఫ్సు ఒక అసిపసటంటుతో సేవను ఆరంభించాను. అమెరికాలో కాలిఫోర్నియాలో నివసిస్తూ తనికీ పరికషలకై ఆసవత్రికి వెళ్ళిన రోజున జీవితాన్ని తల్లక్రిందులు చేసినరోజు నేటి పప�ా్యత సేవాకార్యపకమంలో నేడు అనేక అనాధలకు ఆశయాన్నిస్తున్న నాకు మరువలేని మరపురాని చీకటిలో నిండిన చేదు అనుభవంగల రోజు అది ఆసపత్రిలో ఒక గదిలో పుండి చికిత్స పరికషల పఘలితాలకే వేచియున్న సమయము చుటాట చల్లని వాతావరణవుంది. మెల్లని అడుగుల చపుపడు వినిలేచి కనిపెట్టసాగాను. రేడియాలజీటెస�ట చేసిన వ్యక్తి సన్నగా గొణుగుచూ అయెయా ఎలా చెపాపలి? ఏమని చెపాపలి? భయంకర వ్యాధి ఈ మంచి వ్యక్తికి తప్ప లేదని ఎలా చెప్పగలవు? తప్పక రొవ్ముభాగం కేనసరుగా కనిపస్తుంది. అతనివాటలు అస్పష్టంగా నాకువినిపించాయి. నాచేతులతో శక్తి లేనట్లు వ్రేలాడుతున్నాయి. ఏదో ఆలంబన కావాలి. దేనినైన పట్టుకోవాలి సన్నని వెలుతురిచ్చే దీపకాంతిలో నా లోపలిభాగాలు చూపించు పస్కన్ ఉంది. అంతా నిశ్శిబ�ంగా ఉంది నాగుండె చపుపడు వాత్రమే సన్నగా వినిపిస్తుంది. నెమ్మదిగా పపవేశిం చిన డాకట్రు వా�ా్యనం నా వ్యాధి కేనసరుగా నిర్ధారణ చేయుట వినిపంచగానే భయం పూర్తిగా ఆవరించి సన్నగా కంపించాను చలికి వణుకు ఆరంభమయింది. గట్టిగా అరవాలనిపించింది. చేతులు ర�ాడిస్తూ బయటకు ఒక్కసారిగా పారిపోవాలనిపిం చింది. ఒక్కసారిగా నా మనససులోకి జీవగ్రంధంలో జీవంగల వాటలు ఎగిరి నా ఒడికి చేరాయి. చక్కని భావం కల్గింది. బాధలో వారందరికి ప్రియ బంధవుడు యేబు గారి వాటలు అకష్రసత్యంగా గుండెల్లో దాచుకోగల పెన్నిది. ఒక్కసారిగా కాళ్ళు కదిలాయి పడకనుండి మెల్లగా లేచాను. చేతులను రుదుదకున్నాను. తలుపు తెరచి హాలులోనికి చూచాను. ఆసపత్రి సిబ్బంది నర్సులు చురుగ్గా తిరుగుట చూచాను. నా ఆఫ్సులో అసి సటంటు నాకోసం కనిపెట్టుట చూచాను. హాల్లో ''కే—— ఎలా ఉన్నారు అని అడిగింది. హిజికయా వ్యాధిగ్రసతుడై గోడ్రపై అనుకోని ఏడ్చినట్లు, గోడ్రపట్టుకొని గుండె అలిసేలాగా
80
ఏడ్ర్చుట ఆరంభించాను. ప్రియమైన వారి సన్నిధిలో మొదటిసారిగా ఈ వ్యాధి నాకున్నది
అని చెపుపటకు బాధలో వెలిదిలిగిపోయాను. చూడవ్మా నాకు పబస�ట కేనసరు అని డాకట్రు
తెలాపరు. నా పపోగ్రాం ప్రయాణ పపయాత్నాలన్నీ తక్షణం ఆపు అన్నాను. ఇద్దరము కారు
ఎకాకవు దారిలో వా అమ్మ నాన్నగార్లతో వాట్లాడాను. నిజానికి వారిని చూడడానికి
ఆరిజోనా వెళాులనే పపయత్నంలోనే ఉన్నాను. ప్రతి సంవత్సరమ కొకసారి రొవ్ముపరికష్
అమెరికాలో చేయించుట పరిపాటి ఆవ్యాధి లకష్ణాల ప్రభావం ఇంకా నాపైకి రాలేదు
అకస్మాత్తుగా విన్నవాట నేను కేనసరు రోగినా? కొన్ని గంటలలో పపయాణమగుటకు
వుందుగా జరిగిన రొవ్ముపరికష్లో పఘలితాన్ని నిజాన్ని జీరి�ంచుకొనుట కష్టంగా తోచింది.
నా భర్త ప్రముఖ పాస్టరు రిక్వారెన్ ఆయనతో 6వారాలకొకసారి వాత్రం కలుస్తాను.
ఆయన 26 సం��ల నుండి సేవలోని ఉన్నారు. నాభర్త పనిచేయు సంఘానికి నేను
పని చేయుస్థలం నుండి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మేమిద్దరము నాతనంగా
ఆరంభించిన స్వచ్చింద సేవాకార్యపకమము విదేశ్లలో ఎయిడ్స బాధితులకు సహాయ
పడుట. అప్పటికి నాకు 2003వ సం�� నాటికి 49 సంవత్సరాల వయససు నేడు 55సం��ల
వయససులో సంపూర్ణి ఆరోగ్యంతో ఈ ప్రత్యేక సేవలో సమర్థతతో సాగిపోవు కృప నా
దేవుడిచ్చారు. నాబిడ్డలు పెరిగి పెదదవారయయారు వివాహితులగా వారి జీవితాన్ని కొనసాగి
స్తున్నారు. నా భర్త సేవలో అనేక పాస్టర్లను ప్రపంచ వ్యాపతంగా ఎయిడ్స వ్యాధి నివారణకై
అవగాహన కల్గించు సేవలో తర్బీదునిస్తున్నావు. విభిన్న పత్రికలాధారంగా 12 మిలియన్ల
బాలలు అనాధలుగా ఆఫ్రికాలో ఎయిడ్స వ్యాధితో తల్లిదండ్రులు మరణించినవారున్నారు.
నా ఖాళీ సమయాల్లో వారిరకై సేవ చేయాలని నా భర్త నాకు పపోతాసహాన్నిచ్చారు. ఒక
ఆఫ్సు నెలకొలాపను. వేవున్న నివాస స్థలవు ఎత్తు పల్లాలుగల రోడుగలది. నా వ్యాధి
గురించి గ్రహించిన నాకు భూకంపం కల్గినట్లు రోడ్డుపై వాహనం గమ్యం తపిప దొర్లి
పోతందా! అనే భావం కల్గింది. నా వ్యాధి గురించి తెలిపిన వెంటనే నా భర్త నన్ను
చేరారు. కళు నిండా నీటితో, ఆక్ర్థతతో, ఆప్యాయంగా తన బలమైన బాహువుల్లో నన్ను
బంధించి మౌనంగా రోదించుట గమనించాను. దేవుడు ప్రేమించి ఇచ్చిన దైవభక్తిగల
భర్త ఆప్యాయత తోడు నేనెన్నడ్రా అనుభవించని మమతానురాగాల్ని గొప్ప ఓదారుపనిచ్చిన
ఆ వెచ్చినివెన� ''నా ప్రియమైన ''కే—— అంతా మంచి జరుగుతుంది. దేవుడు మన వినికిడిలో
నున్నారు. యోబు వాక్యన్ని జ్ఞాపకం చేసికో—— నాభర్త వాట్లాడారు. సరిగ్గా అదేవాట
ఆసవత్రిలో పరిశుదాథత్మ దేవుడు నాకు జ్ఞాపకాలు చేసారు. అదే వాక్యం నా భర్త నోటిలో
నుండి వినుట దేవుని చిత్తములో ఈ శ్రమ మంచి అనుభవం నేరుపటకేనని మనససులో
గ్రహించాను దు�ఖపడవదదంటా నా కన్నీరు తుడుస్తూ నన్ను ఓదార్చారు. కొన్ని నిమి
81 శాలు మౌనంగా నిలచావు. నా తల్లిదండ్రులకి వార్త ఎలా చెపాపలి? అని ఆలోచించాను వృద్ధులు గనుక కృంగిపోగలరు. అదభుత రీతిగా కేనసరు సేటజీ అంత ప్రమాదకరమైంది కాదనియు ప్రధమ సేటజీలోనే ఉంది కనుక కీమాధెరఫ్ ఆపరేషను కూడా ఆరంభించాలని డాకట్ర్లు తెలిపారు. అంతేకాదు చిరకాలవు నిలిచే ఆపరేషన్ మచ్చిలు, రొవ్ములు కోలోప వుట, తలలో వెంటుకలు పూర్తిగా ఊడిపోవుట, నోటిలో ఆహారం రుచించకపోవుట ఇవన్నీ కేనసరు వ్యాధి(కీవెాదీెరాఫ్)లో ఎదురోకనే బాధలుగా తెలసు గనుక మెల్లగా ధైర్యం తెచ్చుకొనుట ఆరంభించాను. వ్యాధిని ఎదురొకనుట ఆరంభించగా బలహీన స్థితిలో నా బట్టలన్నీ వదులైపోయాయి. నేను పనిచేస్తున్న ఆఫ్సు పని ఆగిపోయింది. ఇపుపడు నా అసిపసటంటు పని డాకట్ర దగిరకు వెళ్ళు తేదీలు కనుగొనుటలో పని కల్గి ఉంటుంది. దేవునిలో వాదించుటకు ఆరంభించాను ''ప్రభువా నేను వెళుదారి చాలా బాధకర్మెన�ది నాకు ఇష్టం లేనిది గత 5 సం��రాల్లో నాజీవితం నాకు కావాలి. నేను ఎయిడ్స బాధితులకు సహాయము చేయుటకు సిద్ధంగా నున్నరోజుల్లో నాకీ పశమ భారంగా ఉంది. నాకు అట్టి సేవలో ఆనందమయింది ఈ బాధ ఎందుకు? ఇపుపడే నాకీ శ్రమ రావాలా? జీవిత మంతా ఆసపత్రిపాలయయాను. ఆపరేషనసు బాగుపడుట కీమాదీెరఫ్ ఒంట్లో నీర్సం, తినలేని దుస్థితి, వాంతులు అలసటలో అలసిపోయాను. దయచూపు అని ప్రార్థించాను. నా బిడ్డలు నాతో ఉండే వారు డాకట్ర్ల పరీకష్సమయంలో రిక్ నాకు అండగా ఉండేవారు. అంతబాధలోనా నాభర్త బిడ్డల ప్రేమ అప్యాయతకు ఈ బాధకు అర్థవుందని ఈ ప్రేమ నిచ్చిన దేవుని మౌనంగా స్తుతించాను. తన తల పూర్తిగా గుండ్రయిపోయి వెంటుకలు ఊడిపోయాయి. నా కిష్టమైన ఆహారాన్ని నాభర్త నాకు సిద్ధపరర్చివారు. తల పడెస� చేయడానికి ఒక వ్యక్తి ఇంటికి వచ్చేది. అద్దంలో నా�ా� తల చూసేత నాకు బభయంకలేది నా భయంకరమైన తెల్లని గుండెను నాభర్తకు చూపించి యేడ్చాిను. నాభర్త తన కౌగిలిలోనన్ను పెదవిపట్టుకొని నీమలావున్నా నాకు నీవు ఎపుపడ్రా అందమైన భార్యవే దిగులు పడవదుద అన్నారు. నాకావాటలు ఎంతో ఊరట కల్గించాయి. భక్తి గల భర్త తను పెండి�రోజు చేసిన పపయాణాలను పాటించగలడు కలిమిలో లేమిలో వ్యాధిలో బాధలో నీకు మంచి భర్తగా ఉంటా నిన్నువదలి వేరొక స్త్రీని చేరను. ఎంత గొప్ప నిబంధన వాగ్దానం నెరవేర్చు భర్తలు కొందరర ఉంటారు. రిక్ చాలా మంచి భర్త కనుక నా అంత అదృషటవంతురాలు లేరని దేవునికి కృతజ్ఞతతెలాపను. దేవుడు వా అందరి ప్రార్థనలు ఆలకించి నన్ను కీమాదీెరఫ్ ఆఖరు చికిత్సలో నన్ను స్వస్థ పరిచారు నా ఎయిడ్స సేవా రంగంలో నాప్నేహితురాలైన నాభాష విదేశ్ల్లో తర్జుమా చేసేవారు. వారి అండ్ర నుండగర కంబోడియా వెళ్ళాను ఒక వారువూల ప్రాంతంలో ఎయిడ్స

82
వ్యాధిలో అసహాయస్థితిలో నున్న ఒకస్త్రీని చూచాను. నేను బాత్రావు అద్దంలో చూచిన
భయంకర్ రూపంలో ఆవెకూడా ఉంది. ఆమెకు భర్తలేడు చాలా వురికి నేలపై
ఒంటరిగా పడిఉంది. గతంలో నా వ్యాధి బాధ జ్ఞాపకవెాచ్చాయి. ఆవంకర్దారి ఆసవత్రి
బాధలో ప్రభువు మరొక వ్యక్తిని అనుభవంలో ఆదరించడానికే చూపించారని
గ్రహించాను. స్థానిక ఎయిడ్స పరిచర్య వారికి వా సేవగుర్చి అనువానాలు వచ్చాయి.
బిల్ అనే వ్యక్తి వా గురించి వివరాలు అడిగాడు. బాల్ గారు నాకు కేనసర్ వ్యాధి బాధ
అనుభవం కల్గిందని ఒంటరిగా వికారవెన� బలహీన శరీరంతో అసహాయస్థితిలో
ఇతరుల ప్రేమ ప్రార్ధన మంచి వాటలు నారకంతో ఊరటనిచ్చాయి. మరణించడానికి
సైతం ధైర్యాన్నిచ్చారు అని వివరించాను. బిల్ మౌనంగా నాచేతిని స్పరి�స్తూ అవ్మా
నాకు కూడా మరణవు గురించి ఆలోచన ఉంది. ఒంటరిగా మరణిస్తానన్న భయముంది.
మనమంతా కలసి పనిచేద్దాం ఆ నిర్ణియంతర్వాత చిన్న గుంపులుఏరపడి వారికి తగిన
పరిచర్య చేయసాగారు వారిని ఆసపత్రికి తీసుకొని వెళ్డవు డిన్నర్లకు ఆహావనించడం
అమెరికా నుండి చాలా మంది సంఘస్తులు ఆఫ్రికా విచ్చేసారు. నాలింజరంగు బృందం
ఎయిడ్స కోసం రోడ్డపై నడక ఏరాపటయింది. 3300 మంది అప్పటికే ఎయిడ్స రోగులు
చనిపోయారు. నా కందుకు కేనసర్ వ్యాధి వచ్చిందీ సరిగ్గా
అర్థమయింది. నన్ను పూర్తిగా దేవుని చిత్తం గ్రహించడానికేనని
సరియైన గొప్ప విలువలు దేవుడే బోధించారు. మీరు ఒకరినొకరి
ప్రేమించాలని క్రీస్తు శిష్యులకు ఆజ్ఞనిచ్చారు. నిజవే ఈ ఆజ్ఞనుపాటిస్తూ
దైవ హృదయాలు తెరవాలి అందుబాటులో ఉండాలి.
సహాయసహకారాలు అందించి బాధల్లో నున్న వారికందించాలి.
నేను అది సవయంగా నాబాధ గనుక నేను బాధల్లో నున్న వారికి చేయూత ఇవ్వాలి.
దేవునికే స్తుతి యెహోవా ఆమెన్.
సాక్ష్యం 20. కేరో�నా కలలు క్రీస్తు కర్ణతో రాణించాయి
– కరోలిన్
కేరోలినారియా గొప్ప విజేతగా అమెరికా నయాయారుకలో ప్రతిభ సంపాదించింది.
ఆమెకు సుపరిచితుడైన ప్నేహితుడు ఆర్థర్ స్నియర్ వినిస్టరుగా వార్బల్ కొతజియేట్
చర్చిలో పనిచేస్తున్న ప్రార్థనా పరుని దృకప్ధవులో ''నాకు తెలిసిన వ్యకుతలలో లోతైన
భావాలుగల వనిత. హాస్య భావాలు గలది. తను భవిష్యత్తు గురించి చింత కల్గినవేళ్ల్లో
దైవసేవార్థవు దానధరా�లు చేయుట పరిపాటి సరవదా దేవునికి కృతజ్ఞత కల్గియుండుట
నేను ఆమె నుండి నేర్చు కున్నాను అని తెలాపరు. టివిలో వెుజిషియన్ అనగా గార్డ�
83 వాటలు చెపిప నవివంచుట ఈము బాధ్యత అది అన్ని వేళ్ల్లో సులబభవేమి కాదు. అది ఆమెకు నవువ దేవుని బహుమతిగా గ్రహించింది. ఆమె అనుభవాలన్నీ పుస్తకరాపంలో సాక్ష్యాన్ని తెలిపంది. నాపేరు రకరోలినారియా వాదికనడా 1989 సంవత్సరంలో నయాయారుకచేరాను నాకొక కల ఉండేది అమెరికాలో పేరు పొంది నవివంచిన వ్యక్తిగా నిలవాలని ఆశ అది క్లిష్టమైన స్థితియని నాకు తెలసు. నా చేతిలో 300 డాలర్లతో నయాయారుక వచ్చి 220 డాలర్లలో చెవి రింగులుకొన్నాను. డబ్బు వాడుట తెలిసేదికాదు. ఏడుస్తూ వీధిల్లో తిరిగే దాన్ని సా�నాలగదిలో చేరి ఏడ్ర్చుకొనేదాన్ని నాసోదరితో కలిసి అపార్టుమెంటులో ఉండేదాన్ని నా శో కొరకు ప్రేకష్కులను ఆమె ప్రోత్సహించి రపిపంచేది. చిన్న ఉద్యోగం చేస్తూ ఉండగా నావలె పపయాసపడే యూకట్ర్లను కలిసాను ఒకసారి కనడా పపతినిధి కార్యాలయంవదద ఒక పాస్టరు కలిసారు. ఆయన నడిపింపులో నాయారుకలో ఆత్మీయంగా స్థిరపడ్డాను. నయాయారుకలో గొప్ప వ్యక్తి నార్శిన్ విన్ససంట్ ప్ల్గారి పుస్తకాంటే ప్రాణం ఆశ్వాదంతో జీవించడం నేర్పించు విలువైన ఆశ్భావాల సంపదగా భావించేదాన్ని ఆపాస్టరు గారు చాలా గొప్ప విశ్వసి. గత 17 సంవత్సరాలుగా వారి బోధలు ప్రార్థన నన్ను దేవుని ప్రేమలో స్థిర పరిచారు నేను హాస్యం దావరా మనుష్యులను అలరించుటకు వేదికపైకి వెళ్ళుకు వుందు ఎపుపడ్రా ప్రార్థించు కొనేదాన్ని లోపల చాలా భయపడేదాన్ని కానీ చూచినవారు చాలా నవువ తెపిపంచానని చెప్పేవారు మనలో ఒక తలాంతు ఉందని గ్రహిసేత ఆనమ్మకాన్ని బాగా అభ్యాసంగా నిలుపుకోవాలి. ఆతలాంతును బట్టి దానిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అట్లునిల బట్టుకోలేని స్థితి బాధ్యతా రహిత్యంగాను. కృతజ్ఞతలేని వారంగా ఉండినట్లే నాకున్న నవివంచే తలాంతను ఇతరులతో పంచు కొనినపుపడు వారిని ఆనందపర్చిగల్గితే అది నాకు రెట్టింపు ఆనందం కల్గిస్తుంది. దేవుడు మనలో మెల్లగా వాట్లాడే సవరాన్ని వినగలుిట నేర్చుకోవాలి. నేను సేటజి మీద నవివంచిన తర్వాత నావలె వాట్లాడాలని ప్రయత్నించి విపఘలులగుట చాలామంది చెప్పేవారు. చాలా మందిలో భయం ఉంటుంది. కలలు కనాలి. అవి నెరవేరుటకు కృషి చేయుటకు చేయు పపయత్న సమయవెంత విలువైనదో గమ్యం చేరుట కూడా విలువైనదే అంతరాత్మ లోపలి నుండి వచ్చు సవరము కేవలవు దేవుడే మనలో వాట్లా డుచున్నారని గ్రహించాలి. తిరిగి మనవు దేవునితో వాట్లాడేది ప్రార్థన ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక తలాంతును బహుకరించగలరని నా నమ్మకము. చాలసార్లు టాకీస క్డైవర్లతో వివానంలో ప్రక్క పపయాణీకులలో బరువు ఎకుకవైన వారు తగించుకొన పపయతి�ంచేవారిలో రోడ్డు మీద ఆపివాట్లాడే అభివానులతో నేను పేదవారికి చందాలిస్తున్న సంస్థవారిలో వీరందరితో 10 నిమిశాలు వాట్లాడినపపటికీ

84
ప్రతి ఇదదరిలో ఏదో ఒకటి పోలికలుండుట పపత్యేకతలుండుట గమనించవచ్చు. అసలు
అపరిచితులలో వాట్లాడినపుపడు కొన్ని పాఠాలు నేర్చుకొవచ్చు మనవుకొన్ని పాఠాలు
అందించవచ్చు. నా ఉద్దేశ్యములో మనవు ఇతరులతో వాట్లాడుతా ఉండాలి. జాగ్రత్తగా
వింటా ఉండాలి. కొందరి దావరా మనవు ఏమీ గ్రహించాలో తెలసుకోగలవు.
నీవేవెన� యున్నావో మరొకరు చెపపనవసరలేదని గ్రహించాలి. వా అమ్మగారు ఈ
విషయం తరచగా బోధించేది. నా బాల్యంలో 8వ ఏటనుండి హాస్యం చెపాపలని
ఆశించచేదాన్ని వంటి అనేక బభక్తులవలె ప్రముఖంగా నిలవాలని
దీషతీఅవ్వ జీశీ�అవ జశీతీరశీఅ
ఆశించేదాన్ని. నా స్వకీయులంత పపోత్సహాన్నిచ్చేవారు. సేటజిమీద నేనున్నపుపడు
అత్యానందభరితురాలినై సంపూ ర్ణింగా నాధ్యేయాన్ని నెరవేర్చినన్న తృపిత నాకుండేది
ముదట్లో ఈ ప్నిరకై వెనుకంజ వేసానుగాని అది నాపిలుపుగా గ్రహించాను. నేడు
విశ్వసవే ఊపిరిగా జీవిస్తున్నాను. ఈ భూమిపై జీవించే మనమంతా ఒక ప్రత్యేక
ఉద్దేశ్యముతో సృజింపబడ్డామని గ్రహిం చాలి. నేనీ సత్యాన్ని గ్రహించిన తర్వాత మంచి
పేరు దేవుడే ఇచ్చారు. ఎపుపడైనా నీ ఉతాసహాంకల్గితే నాకన్న అదృషటహానుల్ని పేదవారిని
అవసరములో నున్న వారికి దేవుని ప్రేమతో దేవుని పట్ల కృతజ్ఞతతో సహాయపడేదాన్ని.
దేవుడు ఎక్కడ నన్ను పనిచేయుటకు ఆశిసేత, పిలిసేత అదే చోట నిలిచి
సేవ చేయుటకిష్టపడాలి. ఎక్కడ నాటిన ముకక్ అక్కడే పుషిపంచి
సంతోశాన్నివ్వాలి. ఒక రోజు చిన్న కాగితంపై మంచి వాటవ్రాసి
ఉంది. నీవు నిలిచిన చోటననే నీవు
''దీశ్రీశీరరశీఎ ష�వతీవ వశీబ శ్రీ�అస''
వికసించు రగతెసమనె వద్ద క్రీస్తు చేసిన ప్రార్థన ప్రతివ్యక్తికి ఆదర్శం
కావాలి. ''నీ చిత్తమే ప్రభూ ఈ ప్రార్థన అమ్మ నేర్పింది. గొప్ప పపతిబభతో
పాటు క్రీస్తు పట్ల భక్తి కృతజ్ఞత దానగుణం నిలిచి ఉంటే అది వారిని ప్రముఖుల్ని
చేస్తుంది. ''నా జీవితాన్ని నీసేవకై సమర్పిస్తున్నాను. నా ప్రేమతో నిన్ను నవివంచాలని ఆశ
ఉంది. నన్నుదీవించు ఆమెన్.
సాక్ష్యం 21. క్రీస్తు కృపలో క్రొత్త జీవితం
– స్యావు, రకనడా
''నాకృప నీకు చాలును—— అది 1979వ సంవత్సరము, జనవరి. 19వ సంవత్సరాల
సేవు జీవితం స్థంభించిన రోజు యవవనం వుర కలు వేస్తూ ఆశయాలెన్నో ఆకాశంలో
విహారిస్తున్న వేళ్ల్లో ప్నేహితునిలో పరవతాలపై సేక చేస్తున్న సమయం ఆకాశంలో
విన్యాసాలు చేయాలని ట్రిక్ చేద్దామని స్రాథగా ఆలోచించిన సేవు ఎతైన స్థలం నుండి
85 ప్నేహితుని దాటుకుంటా క్రిందకు జారి పడిపోయాడు. అతని ఎవుకలు విరిగిన శబదం వినిపంచింది. అతని శరీరం క్రింద వింత భారం కల్గింది. అని అవాంతంగా పడిన వేళ్ పొటటభాగం వుందునేలను తాకింది. తల ప్రక్కగా ఒరిగింది. చేతులు కాళ్ళు స్వాదీభనంలో లేవు. అకస్మాత్తుగా తనస్థితిని గ్రహించాడు. తన శరీరం తన వశంలో లేదు. ప్రతి విష యంలో గణనీయమైన అసాధారణ వారుప ఎదురోకంటున్నాడ్రన్న బాధకల్గింది. వాట్లా డగలుిచున్న సేవు తన ప్నేహితునితో తెల్పినవాట ''నా మెడ విరిగింది—— గతంలో గాలిలో విరిరగ అనుభవాలు కొన్ని సంవత్సరాలుగా అలవాటే చిన్న చిన్న దెబ్బలు కూడా తనను బాధించలేదు ఈ రీతిగా ''సైక—— చేయుట వల్ల కాలో, చెయ్యే విరిగిపోతందేవెానన్న అనువానం తరచగా మనససులో వెదిలేది. అతని అనుభవాలు వివరించాడు. ''నా బాలయము కనడాలో చిన్న తనం నుండి బయట ప్రపంచంలో సాహసాలు చేయాలనే తపనతో ఉండేవాడ్ని ప్రతి సంవత్సరము తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి అడ్రవీ ప్రాంతాల్లో క్యాంపులకు తిరిగి స్రాథగా చర్చి కార్యాక్ర్వాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. గడిపపవాడ్ని వాది భక్తి గల కుటుంబవు. క్రీస్తు ప్రేమ కృపలపై ఆధారపడినవారము. పియోనా వాయించుటలో ఆసక్తి ఉండేది. నాకంటా సవంతవ్యాపారం నిర్వహించాలనే ఆశ ఉండేది. విశ్ల ప్రపంచంలో ఏదో అనుబభవించాలనే ఆపేక్ష ఉండేది. చదువు చున్న కాలేజీ నుండి కొంత విరామమము తీసికోని ఉద్యోగం చేస్తూ సొవ్ము సంపాదించి ఆసియా, మిడిల్ ఈస�ట వంటి ప్రాంతాలు దర్శించాలని నిర్ణయించుకున్నాను. జీవిత వెంతో ఆహ్లాదకరంగా ఉండేది. అదే ఆరంబభజీవితంగా ఉతాసహాబభరితంగా సాగిపోయాను. సమీప పరవతాల పశ�ణులలో పసైక చేయుట మంచుపై జారు పపక్రియు 19 జనవరిలో పడిన స్థలంలో కదలలేని స్థితిలో ఊపిరి అందని ఘడియలలో ఎందుకో నేను భయంగా భావించలేదు నాశరీరం నుండి వేరైపోయానని గ్రహించాను. నాప్నేహితుడు ఖంగారుగా నన్ను చేరాడు అపుపడు నేను నమ్మిన నాక్రీస్తుతో సంభాషిస్తున్నాను. ''ప్రభువా నాకు సహాయం చెయ్యండి. ఈ శ్రమనుండి విడిపించండి ఏం జరిగిందో నాకు అర్థం కావడంలేదు. మీరర బాధ్యత వహించి కనికరించండి. ఆమెన్. ఒక చెకక్పైనా శరీరం నుండి మంచుపై జారునట్లు నన్ను ఈడ్ర్చుకొని కేషమకర్మెన� స్థలవు నుండి ఆసపత్రికి తరలించాడు. నా జీవితంలో నేను రెండు కాళుతో నడిచే భాగ్యం ఉండ్రదని డాకట్రుల సాటిగా తెలాపరు. నారకైతే ఆచేదు నిజం జీరి�ంచుకొనుటకు మనససురాలేదు గానీ నేను సరియె�ుపోతాను. నా స్థితి వారుతుంది. దేవుడు నాకు స్వస్థతయిస్తారు అనే ఆశ్ వాదంతో ఉన్నాను. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల్లో నా చేతి మడిమ కాసత కదిలించగలాిను. హమ్మయ్య నేను తిరిగి వావూలు జీవితాన్ని గడుపగలను తిరిగి
86
పరవతాలపై పయనించగలను అని నవ్మాను. నాచేతుల్ని కదిలించగలాిను కానీ కాళ్ళు
వాత్రం నడవని స్థితిలో నుండగా పునరావాస సహకారంతో కొన్ని సంవత్సరాలుగా
అసహాయస్థితిలో మగిపోయాను. నన్ను చూడడానికి వచ్చిన ప్నేహితులు నా పరిస్థితి
చూచి నిశ�్చిష�టలయ్యేవారు. చిన్న తరగతి నుండి నాతో స్నేహంగా ఉన్న ఒక అవ్మాయి
నాతో జీవించి సహాయపడాలి అని వుందుకు వచ్చింది. నేను కోరిన ప్రాంతాలన్నీ
ఆమె దర్శించింది. నేను నాతల్లిదండ్రులతో మిగిలిపోయాను నేను దాచుకున్న సొవ్ములో
ఒక మంచి వ్యానుకొన్నాను. దానిలో జారెడు కుర్చీితో పాటు కదలలేని నాకు
అనుకూలంగా అవర్చిన యంత్రాలు గల వ్యానువల్ల నేను నాకిష్టమైన స్థలాలకు నా
చేతులను ప్రయోగించి సమర్థతతో నిలిచాను. నేను బాల్యంలో పహాప� పగీకులో బైబిలు
చదువుట కిష్టపడేవాడిని. నా మనససు చురుగి ఉంచుకోవడం కోసం ఆ బై�లను
పరించుటలో ఆనందం శాంతి పొందాను. నాపస్తుత పరిస్థితికి దేవుని నిందించలేను
దేవుడు నిజంగా నాకు సహాయం చేసి ఆరోగ్యంగా నడిచేస్థితి ఇస్తాడని నమ్మలేక
పోయాను. నాకు చదువులేదు, ఉద్యోగం లేదు. 7 సంవత్సరాలుగా ఒంటరి జీవితంలో
అంగవైకల్యం బాధతో నుండగా డాకట్ర్లు ధెరఫ్ వ్యకుతలు ఎవరా నా స్థితిని, గతిని
వార్చిలేక పోయారు. నాజీవితం ఇంతేనా! ఒక రోజు సాయంత్రం ఏకాంతంగా ఆలోచిస్తూ
ఈ గది గోడ్రలవలె ఒంటరిగా స్థిరంగా ఉండి పోవుటేనా? 3 సంవత్సరాలు గడిచేకొలది
ఈ ఖాళీ జీవితం సాగుట ఎలా? ఒక క్షణం పిస్టల్ చేతులో ఉంచుకోని ఆ చల్లని
ఇనుప వసతువుతో కాల్చుకుంటే రకత్పు మరకులు గోడ్రపై అలము కోగా నిర్జీవంగా
పడిన నన్ను నేను మనససులో చూచుకున్నాను. ఒక్కసారిగా ఉలికిక పడ్డాను. మెదడు
సరిగ్గా పనిచేస్తుంది. వాట్లాడగలను, తినగలను. అన్నింటికన్నా విన్నగా నవ్వగలను.
నాలో జీవవుంది జీవించగల అవకాశ్లు దేవుడిచ్చాడు. దేవుని కృపవల్ల నాలో
పపాణవుంది. సరిగ్గా ప్రమాదము జరిగినపుపడు నావెడ్రవిరుగుట స్పష్టంగా గ్రహించాను.
ఒక్కసారిగా జీవవుగల స్థితినుండి నిర్జీవ స్థితికి చేరిన తరుణం ఆ గతి దాటేందుకు
వీలులేని నిర్ణియం నేను జీవించి సాధించవలసినదెంతో ఉందని గ్రహిం చాను. ఈ
జీవవేపాటిది? ఈ జీవిత ఆధారవేమి? ఈ జీవిత గమ్యవేదీ ఆలోచిం చాను. ఒక్కసారి
చుటాట ప్రాంతాన్ని తిలకించాను. విశ్లబభవనాలు, జనాలు, హడావిడిగా వారి జీవన
పసమంతిలో బిజీ జీవితగమనంలో మౌనంగా కుర్చీలో నుండి జారెడు వేలాది తలంపులో
మిగిలాను ఒక్కసారి నామనససులో ్రేరుకున్న నిరాశ్ ఆత్మనయానత ఆసహాయుభావాలను
అణిచిపెటేటసాను. ఇక నేను పాతసేవ్ను కాను నాలో ప్రాణము ఇంకా మిగిలిఉంది.
దేవుని పాదాలు పటాటను పగిలియున్న పాత్రననీ పారవేయకువు పొంగిపార్లు పాత్రగా
87 నన్ను నింపువు సువార్తలోని పాత్రగా సరిచేసివాడువు. పరమకుమ్మరి జిగటవునైన నావంక చల్లగా చాడు. నాలో నీఉండు కొత్త సేవుగా నాలో లేచి నిలబడు. మృదువైన గొపరరగాకాదు విగా పరిరగతతు యుదదగుపరమువలె వార్చు క్రొత్త అనుభవాలకై వేచియున్నాను. నీ కృపతో నన్ను చేయిపట్టుతో నీవు శిల్పివి. నేను శిలను నన్ను చెకుకకో ప్రభూ నాలో కొత్త ఉతాసహం ఉపోపంగుతుంది. ఆ తర్వాత ఉదయాన్నే ఒకలిస్టు తయారు చేసాను. నాలో పాతసేవులో నున్న సంగీతాభిలాష్ బయట ప్రపంచంలో ఎగిరర పక్షిలా జీవించే ఆశ మిగిలేఉంది. కళ్ళు వూసికొని ప్రార్థించి కళ్ళు తెరిచిన వెంటనే నేను నిజంగా క్రొత్త చైతన్య జీవితాన్ని ఆరంభించగలనా? అని తలం చాను మరొక మలుపు నా జీవితంలో ప్రవేశించింది. ఒకే ఒక్క ఆత్మీయతతో ఎండిన పిలుపు ఆప్యాయత నిండిన చల్లని స్పర్శ ''అంకుల్ సేవు——! అని పిలిచింది. వా అక్కయ్య గారి పాప వూడు సంవత్సరాలు వుదుద బిడ్డ సమీపించింది. తాజా గులాబి రంగు గౌనులో చిన్న దేవదాతవలె నన్ను సమీపించింది. చాచిన చేతులతో నన్ను చుట్టుకొని వుదుద పెట్టింది. వెనువెంటనె వారి తల్లిదండ్రులు ప్రవేశించారు. ఆనంద ప్రవాహం నన్ను వుంచేసింది. అది ఒక అందమైన అనుభాతి అనుభవం ఆ అపురూప స్పరా�నుభూతితో నేను నా జీవితంలో ఏదైన సాధిస్తాను. అనే నిశ్చియత కల్గింది. దేవుడిచ్చిన నాది అపురూప జీవితమే! అది పగహించాలి. ఈ గొప్ప పపాణవున్న జీవిని ఏ శక్తి ఆటంక పర్చిలేదని నవ్మాను. గతంలో ఆపరవతచరియల్లో జారిన తరుణంలో దేవుడు నన్ను చూస్తునే ఉన్నాడు. నేను ఆప్సిపాపను ఆలింగము చేసుకోగల్గినపుపడు ఆమె దావరా ఎన్నో ఆప్యాయతలు ఈ జీవితంలో పొందుతావు. దేవుని పసలవు లేనిదే ఆ్రేమ ఉద్బువించదని తలంచాను. ఇక పనుల్లో చురుకుదనం కన్పర్చాను కాలేజీలో ప్రవేశించి డిపగీ పూర్తిచేసాను. మ�ు అక్లాటలైట్ వివానంలో ఆకాశంలో ఎగరాలని పించింది. లైపబరీకి మళ్ళీ పుస్తకాలు తిరగవేసాను. స్వచ్చింద సేవ చేసే అంగవైకలయముగలవారి సంస్థలగుర్చి వివరాలు సేకరించాను. ప�ోనుదావరా సంప్రదించాను. 20 మంది పైగా నావలె కాళ్ళు లేనివారికి పపత్యే సదుపాయాలతో ఉచితంగా ప్రయాణించి అవకాశ్లు కల్గించి తర్బీదునిచ్చు తరుణాలిపిపంచాను. అనేక అధికారులలో సంప్రదించి అంగవైకల్యం గలవారికి కావలసిన సదుపాయాలకై సలహా సంఘం ఏరపరచాను. చివరకు నేనే ఒక సలహాసంఘాన్ని ఏరపరచగల స్థాయికి ఎదిగాను. 1993లో ఈ స్వచ్చింద కార్య క్రమాల్లో గురితంపు పొందగా రాజకీయాల్లో పపవేశంకల్గింది. చివరకు 2005లో వేయ రుగా నిలిచాను. హల్లెలూయ దేవుని కృపలో స్రవవుసాద్యవే ఒక రోజూ నాకిష్టమైన బోటులో ప్రయాణం చేస్తుండగా దేవుని అదభుత సృషిట హిమవులో కప్పడడిన పరవత

88
అందాలు నేను సజీవంగా దేవుని కీర్తించగల కృపనుబట్టి ఆశ్చిర్యంతో సతుతి గీతాలు
పాడాను. దేవునికే మహిమ. ఆమెన్.
సాక్ష్యం 22. ''నిన్ను విడువను ఎడ్రబాయను శాశ్వత ప్రేమతో
ప్రేమించు దేవుడ్రను—— ఈ వాగాద నంతో నన్ను
నడిపించుక్రీస్తు నా ప్రభువు.
– ఆరా�లు గోప్నాదీ్ అమెరికా
(కీర్తనలు : 119:67) ''పశమకలుగకమునుపు నీత్రోవవిడిచితిని ఇపుపడు నీవాక్యము
ననసరించి నడుచుకొనుచున్నాను. నేను హిందా సాంపపదాయములో నున్న
కుటుం�కురాలిని నాపేరు అరా�లు పోతర్లంక. ఆంధ్రప్రదేశ్లో బందరుపపాంతంలో బాల్యాన్ని
గడిపాను పూజలతో ఆచారాలతోనె నా బాల్యం గడిచింది. క్రీస్తు బోధలను గురించి
విశ్వసులను గురించి వివరంగా తెలియదు. వారు పాటలు పాడువారు
బైబిలు చదువు తారు వారి ఇషటదేవుని విగ్రహాలు లేకుండా పపార్థిస్తారు.
చర్చికివెళాతరు అనే వివరాలు బాగాతెలసు నా చిన్నపుపడు 10వ
ఏటలో నాతండి అనారోగ్య కారణాన ఆసపత్రిలో చేర్పించావు. అమ్మ
ఇంటిపనులు చూచుకొని తీరిగ్గావస్తాను మీరు వుందు ఆసపత్రిలో
నున్న నాన్నగారిక వుజ్జిీగ అందించండి అని ఆజ్ఞాపించింది. నేను
వా ఇద్దరి తవ్ముళుతో కలిసి ఆసపత్రికి నడిచి వెళుతున్నావు. చక్కని పపశ్ంతవాతావరణంలో
పచ్చిని గడ్డి ప్రాంతంలో చాలా సుందరంగా నిరి�ంచ బడిన చర్చిని చూచావు.
చాలా అందంగా కనిపస్తుంది లోపల ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ నాన్నకు వుజ్జిీక
ఇచ్చేసి ఇల్లు చేరుకున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత ఆచర్చిగుర్చి వివరిస్తూ అవ్మా
ఆచర్చికి వె�ు చూద్దావా? అని అడుగగా ఆతర్వాత అందరము ఆమె అనుమతితో
చర్చిలోకి పపవేశించావు. వేదిక గంభీరంగా నిలిచి వుందగా పెదదసిలువ మధ్యలో
చాలా నిటారుగానిలిచి వింత శోబభనిచ్చింది. తదేకంగా ఆసిలువను చూస్తూ ఎంతో
పపశ్ంతతాభావం కల్గినందన ఆనందంగా ఆసిలువను చూస్తూ ఎంతో ఆనందంగా
ఇల్లు చేరావు. ఒకసారి సాకలుకు వచ్చిన గిడియన్ బృందము వారు నాతన నిబంధన
అనే చిన్న పుస్తకము అదే బై�లను ప్రతి విద్యార్థికి ఉచితముగా పంచిపెటాటరు. అది
ఎలా ఉపయోగించాలో దాని స్పష్టంగా తెలిపారు చాలా ఆశక్తిగా శ్రద్ధగా చదువుట
ఆరంభించాను. మత్తయి సువారత 5వ అధ్యాయంలో కొండ్రమీద పపసంగవాకుకలు
89 నారకంతో నచ్చాయి. హృదయం ఉంటే దేవుని చూస్తావు అని నవ్మాను. మత్తయి 6వ అద్యావములో శిష్యులు క్రీస్తును ప్రార్థన గురించి అడిగినపుపడు పరలోక మందున్న వా తంపడి నీనామమము పరిశుద్ధ పరచబడునుగాక ఈరీతిగా ప్రార్థన వివరాలను నేనే సవయంగా గ్రహించాను. గిడియన్ బృందము వారు బై�లనిచ్చి ప్రార్ధన చేయుట అర్థవు �లగా ప్రార్థన ఎలా చేయాలో అర్థవు చేసుకొని ప్రార్థన చేయుట తెలియకపోయిన వ�చాని వాటలతో పపార్థించుటకు అలవాటుచేసుకున్నాను. ఆ చర్చిలో సిలువ ఎదుట ప్రార్ధన చేయుటకు ఏదో క్రొత్త లోకంలో ఏదో నాతనానందంతో శాంతిలో నామనససు నిండిపోయేది. (మత్తయి : 7:7) మీరు అడగుడి ఇవవబడుతుంది. అనే వాటను బట్టి ప్రార్థనలో మనకేమికావాలో అడగాలిగనుక ప్రార్థన అవసరము అని గ్రహించాను. విగ్రహారాధన చేయడం చిన్నప్పటి నుండి అంతగా ఇష్టత లేదుకనుక ఈ దేవుని నవ్ముట చాలా తేలికగా జరిగింది అంతలో నా వివాహము 1985లో జరిగింది. నన్ను దేవుడు. చాలా గొప్పగా దీవించి నన్ను అతిప్రేమలో ఆప్యాయతలో కనిపెట్టి చూచుకొనే గోప్నాధ్గారు భర్తగా లభించుట దేవుని బహువానవే ఆ చర్చిలో నాపార్థనలు దేవుడు మన్నించారు. సిలువ ఈ నా కోరికలు ఆశయాలు మన్నించేవారు. నా భర్త తల్లిదండ్రులు కూడా పూజలు చేయమని నన్నెన్నడ్రా తొందరపెటటలేదు వారినుండి నాకు ఏస్త్రీకూడా పొందలేని అనురాగం అప్యాయతలు పొందుచున్నాను. వేము 1987లో అమెరికా నాజిరీసఉడ్పబిడ్జీలో నివాసం ఏరపడగా ఇద్దరి మగపిల్లలతో సుఖజీవనం జీవిస్తున్నావు.నేను 10వ ఏటనుండి క్రీస్తునే వెంబడిస్తూ గతంలో నేను చూచిన చర్చికి వెళ్ళేదాన్ని ఆతర్వాత అమెరికాలో చర్చికి వె�ు క్రీస్తునే ఆరాధించుటకిష్టపడుచుండగా నా భర్త కూడా నాతోపాటు చర్చికివచ్చి సహక రించేవారు. 1999 వరకు నాలోనేను దేవునిపై చాలా భక్తిని చూపిస్తూ వాక్య ధ్యానంలో గడిపేదాన్ని (కీర్తనలు:119:50,56) నీవాక్యము నన్ను పబతికించియున్నది. నా బాధలో ఇదేనాకు నెమ్మది కలిగించుచున్నది. నీ ఉపదేశవు ననసరించి నడుచు కొనుచున్నది. ఇదేనాకు వరముగా దరుచేయబడి యున్నది. నాకు ఏసంఘంలోగాని, సంఘస్తులలో గానీ పరిచయాలేమీ లేవుగానీ నాలో నేను దేవుని నవ్ముట వదిలిపెట్టలేదు. వా అమ్మగారు ఇండియాలో ఈ క్రీస్తును నమ్మి బాప్తస్మంరకై కనిపెట్టుచున్నారు. రక్షణాను బభవవుగల గొప్ప విశ్వసిగా తన జీవితంలో ఆనందంగా కొనసాగుచు నన్ను ప్రేమతో పహాచ్చిరిస్తూ ఉంటుంది. మవ్ములను క్రీస్తుబిడ్డలుగా ఎన్నుకున్న ఆదేవుని ఎపుపడ్రా స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యం నేర్చుకుంటా ఆనందంగా సాగిపోతున్న రోజుల్లో అమెరికాలో నా భర్త ఉద్యోగంలో చాలా శోధనలు ఎదురుకన్నారు. అమ్మతో పాటు తవ్ముడు కూడా క్రీస్తునే
90
నవ్ముకున్నారు. 2000వ సంవత్సరములో పూర్తిగా ఉద్యోగము పోయింది. సాటక్
వారెకట్లో పూరితనశాటలు సంభవించాయి. ఎన్నో ఇబ్బందుల పాలయయావు. ఉపవాస
వుండి కన్నీటితో ప్రార్థన చేసికొనేదాన్ని. 2002వరకు కన్నీటిలోయలో కశాటల చీకటిలో
జిగటగల ఊబిలో కూరుకుపోయామనే దుఃఖము యోబువలె సంభవించిన శోధనలో
యోబు జయించాడు. నాకాశక్తి లేకపోయింది. దేవునిపై అలిగినట్లుగా ప్రభూ పసితనం
నుండి నిన్నే నవ్మాను మంచి జీవితమిచ్చావు. ఇపుపడున్నీ భయంకరమైన కశాటనశాటలు
వచ్చాయి అన్నాను. దేవునికి ప్రార్ధన చేయాలనిపించలేదు. పూర్తిగా దేవునికి దారంగా
జీవించాను 2003లో తిరిగి ఇండియా వెళ్నాను. అక్కడ వాకు తెలిసిన కుటుంబ
ప్నేహితులు నాకు అన్యదేవతలు పుస్తకాలు ఇచ్చారు. అప్పటిలో వా తవ్ముడికి అనారోగ్యం
కల్గింది. ఏదో చదవాలని ఆరంభించగా తాతాకలికంగా శ్ంతికల్గిన ఆపుస్తకమును
చదివి సాయిబాబా పూజలు ఆరంభించాను. క్రొతతపూజా విధానం నాకు వారుప
తెస్తుందని ఆశించాను ఈరీతిగా 6 సంవత్సరాలు హిందా దేవతలను పూజించాను.
(కీర్తనలు : 106:65,36) వారు అన్యజనులతో సహావాసముచేసి వారి క్రియలు నేర్చు
కొనిరి. వారి విపగహావులకు పూజచేసిరి. అవి వారికి ఉరి ఆమెన్. (106:19) హా�రరబులో
వారు దాడ్రను చేయించుకొనిరి పోతపోసిన విగ్రహావునకు నమసాకరము చేసిరి
నా జీవితంలో ఈ అనుభవం పూర్తిగా వీరిని పోలివుంది. ఇపశ్యేలు అంటే దేవుని
వెంబడించి ఎన్నో వేళ్ళు పొందిననా బలహానులై విగ్రహం చేసుకొని పూజించి దేవుని
ఉగ్రతపాలయయారు. అయినను ఆయన సేవకులదావరా వారిని విమాచించి సరిచేసి
తనవైపు చేర్చుకున్నారు. ఆ తర్వాత అవెరికాలోనే 2008వ సంవత్సరంలో నా భర్తతో
ప్రయాణిస్తూ నయాడోవరు వెుధడిస్టు చర్చిలో ఏదోవేడుక జరుగుచుండగా గమనించి
ఇది ఎట్టి ఆరాధనయో అర్థవు కాలేదు. తిరిగి మరలా అదేదారిలో వస్తుండగా దేవుని
వాక్యం వివరిస్తునట్లు గమనించాను. ఆభాష తెలుగో ఇంగ్లీష్లో ఉందో తెలియలేదు.
నేను తిరిగి వెళ్ళాలంటే నాకాలు బిగిసిపోయి వెళులేని స్థితి ఏరపడింది. ఏదో శక్తి తిరిగి
నన్ను బలవంతంగా ఆవాక్యం వినుటకు సంసిద్ధపరిచినట్లు గ్రహించాను. లోనికి వె�ు
చూడాలని వాక్యం వినాలని ఏదో తపన ఆరంభమయింది. నా భర్తతో సంప్రదించి
ఒక్కసారి వె�ు వినాలని ఉందండి. అని అడుగగానే సరేనన్నారు. చర్చి తలుపులు తీసి
లోనికి పపవేశించావు పాస్టరుగారు ప్రేమతో ఆహ్వానించి కూర్చోివున్నారు. దేవుని
వాక్యము బహు శక్తిగలది. (కీర్తన : 119:2,5) ఆయన శ్సనవులను రగైకొనుచు
పూర్ణిహృదయముతో ఆయనను వెదకు వారు ధనయిలు అహా, నీకట్టడాలను రగైకొనునట్లు
నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంతమేలు! వాక్య ఉపదేశవులు మంచి పాటల
91 దావరా నాప్రమరతల స్థిరపర్చుకొనుట వేలని గ్రహించాను. ఎన్నో పాటలు గొంతెతిత పాడుకొనేవారము ప్రార్ధన వినిడి పావనుడా ప్రార్ధన వాకు నేరుపమయా, యెహోవాను గానవు చేపసదనా ఏకముగా మనకు రకష్కుడాయెనే ఆయన మహిమ పాడెదవు ఆయనను వరి�ంచెదవు. ఆయనే దేవుడు మనకు నిజవే ఆయనే దేవుడు అంటా అతి వినయంలో తిరిగి ఆయన పాదాలుచేరి పశ్చాత్తాపంలో క్రీస్తు రకతము అవ�ల్యవెన� రక్తవు పాపిని క్రీస్తుతో సంధి చేయురకతము సమాధాన శాంతి నిచ్చురకతము కనుక క్రీస్తు అందించిన రక్షణానుభవాన్ని పొందుకొని నిజవిశ్వసిగా ఆయన ప్రేమలో సాగిపోతున్నాను. ఇక ఎన్నటికీ వెనుతిరుగనని నిర్ణయించుకున్నాను. (జకర్యా : 4:6) శక్తిచే కాదు, బలవుచే కాదు నా ఆత్మతో జరుగుతుందనే వాక్యం నన్ను బలపరుస్తుంది. అది అంతవెన� సరవశకుతని ఆపశయించగా మరలా వాకు నాతన ఆశలు చిగురించాయి క్రొత్త నిరీక్షణ కొత్త ఆనందము వా కుటుంబంలో మల్లివిరిసాయి. రావే సంఘంలో పరిచయస్తులైన వై�ల్గారు, భార్య రూపావై�ల్గారు వావలె హిందా సాంపపదా యాల నుండి క్రీస్తును అంగీకరించిన వారైనందున వారి అనుభవాలు, సాక్ష్యము వాకు సాపర్తినిచ్చాయి. వారు పరిచయం చేసిన తర్వాత పసల్ప�ోను దావరా ప్రార్ధనలలో పపతిరాత్రి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.00గం�� నుండి 10.30ని��ల వరకు కొంత సమయము గొప్పదైవజనుల బోధలు నన్ను ఆత్మీయంగా చాలా గణనీయ మైన ఆత్మీయ శక్తితో నింపుచున్నాయి. మనవు గొపరెలవలె కాదు యుద్ధగు�]వులవలె ధైర్యంతో సాక్షులుగా నిలవాలి. మన యుదో�పకర్ణాలు వాక్యము ప్రార్ధన కన్నీరు పరిశుదాథత్మ అని నేర్చుకున్నాను. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడని గ్రహించాను. ఆయన చితాతన్ని గ్రహించాలి. ఆయన సవరాన్ని వినాలి ఇరుకుల్లో విశ్లత కావాలి. (కీర్తన : 1:1) దివారాత్రం ఆయన వాక్యాన్ని ద్యానిస్తూ ఆకువాడక పఘలించే చెటుట వలె ఎంతో మందికి నీడనివ్వాలి పపతినెల ఆత్మపఘలాలనే పండ్ర్లు పఘలాలనివ్వాలి. నీవు ఆయనను నవ్ముకొనువు నమ్మిక విశ్వసానికి ఊపిరి వంటివి ఎంత తరుచగా ప్రార్ధన చేసేత అంతబాగా వునికి ప్రార్థించడం వస్తుంది. అలవాటుగా ప్రార్ధన చేయుటలో పపయోజనకరము శక్తివంతమైన ప్రార్ధన నేర్చుకోలేడు ప్రార్ధన దావరా దేవుని శక్తి అందుబాటులో ఉంటుంది. అబ్రహాము విజ్ఞాపన చేసి లోతును రక్షించుకోగలాిడు. పెనాయేలు దగిర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడాడు. ఇపశ్యేలుగా వారాడు క్రీస్తు పెందలకాడ్ర లేచి ఒంటరిగా పపారి�ంచేవాడు. ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు కొనసాగుట కోసం ప్రార్థించాలి. నయాజెరీస రావేసంఘ సరభ్యులు ప్రభువు కృపలో

ఆదవర్యంలో గొప్పవిశ్వసులు వాక్య బోధలు రోజూ వినుట నేను కూడా ప్రార్థించే జీపష్ర
92
సదవకాశ్న్ని ఉపయోగించుకొనుచు. సహావిశ్వసులు 30లేదా35 మందిలో రోజూ
దేవుని సహావాసాలలో పాల్గొని క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. గతంలో నిర్లక్షం చేసినను
ఆయన స్వరం నన్ను తిరిగి విశ్వసిగా నిలబట్టినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఘన
పుస్తూ ఈ చిన్ని సాక్ష్యాన్ని మీతో పంచుకోగలుిచున్నాను. నా కోసం నాభర్త బిడ్డల
దక్షిణ కొరకు పపారి�ంచమనవి. ప్రియ చదువరీ నేను నానిండు మనససులో మీకు
తెలియజేయు సత్యవేమనగా దేవుడిగా మనవు వదిలి నిర్లక్షం చేసినా నిన్ను విడువను
ఎడ్రబాయనని ప్రేమించే గొప్పదేవుడు సజీవుడు యేసు క్రీస్తుని నేను దృడభంగా నవ్ము
కున్నాను. ఎన్ని శోధనలు పశమలు ఎదురైనా పసైతాను శక్తిని ప్రార్థనతో జయించాలి.
మనలో నున్న క్రీస్తు లోకంలో ఉన్న వానికంటే శక్తివంతుడు పసైతాను చేతికిచికక్ రాదు.
అవివేకంతో దేవునికన్నడ్రా దారం కారాదు. ప్రభూ నీ పాదాలేశరణం నా సర్వసవం
నీవే ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ (2కొరింధి : 2:14) ''ఆయనయందు
మనలనందరినీ ఎల్లపుపడు విజయోత్సవవుతో ఊరేగించుచున్న దేవునికి సోపతతము
ప్రభువుకే సదా స్తుతిసోతపతము కలుిగాక ఆమెన్.
సాక్ష్యం 23. అన్యదేవతల పూజలన్నీ వ్యర్ధమని
నేర్చిన సజీవరకష్కుడు క్రీస్తు
– వరలకి;, విశ్ఖ
(కీర్తనలు: 106:35,36) ''అన్య జనులతో సహవాసం చేసివారి
క్రియలు నేర్చుకొనిరి. వారి విపగహావులకు పూజచేసి అవి వారికి ఉరి ఆమెన్—— దేవుని
నామమమునకు వేలాది వందనవులు స్తుతిసోతపతములు నాపేరు వరలకి;. వా తల్లిదండ్రులు
విగ్రహారాదికులే నా బాల్యమంతా కఠినపూజలు, పవతాలు చేసేదాన్ని నాకుచాలా ఇష్టత
ఉండేది. నాకు అన్నయ్య చెల్లి, తవ్ముడు ఉన్నారు. చాల దేవతలున్నారు. కనుక ఒక్కొక్క
రోజుఒకొకకక్ ప్రత్యేక ఇషటదేవతలకు పూజకై ప్రతి గుడిని దూరమైన భారవెన�ా దర్శిస్తూ
చుటాట పేద కష్ణలు చేస్తూ నోవులు, ఉపవాసాలు, కారీతకవాసాలు దీపారాధనలు,
రోజుకొక పబాహ్మా }నికి చొపుపన దానం నెలంతా చేస్తూ గడిపేదాన్ని. ఈ దినచర్య వల్ల
ఆ శ్లోకాలు మంత్రాలు నోటికి కంఠతా వచ్చే రీతిగా వల్లించేదాన్ని చదువుకునే విద్యార్థి
దశలోనె ఒక పపకక్చదువుచా, మరొకపపకక్ పురాణాలు హారికథలు అంటా దేవాలయాల
చుటాట పపదర్శినలతో కాలకేషపం చేసేదాన్ని. వివాహ సమయం వచ్చినపుపడు నాకొక
కోరెక ఉండేది. నా దేవతల పూజ ఇష్టపడి నాకంటే నిష్టతో చేసే భర్త నాకు లభించాలనే
ఆశించాను. ధనవు, ఉద్యోగం మంచి దేవతల పూజకై పపాధాన్యతనిచ్చాను. కానీ నాపట్ల
93 నన్ను సృజించిన స్రవశక్తివంతుడైన దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉంది. (యోషయా : 55:8,9) ''నాతలంపులు మీతలంపుల వంటివి కావు. నాతోవలు మీ త్రోవల వంటివికావు. ఆకాశవులు భూమికి పైగా ఎంత ఎత్తుగా నున్నవో మీ వారివుల కంటే నావారివులు అంత ఎతతుగానున్నవి. అందువలననే హిందామతము నుండి రోమనుకాధలికుక క్రైస్తవుడైన వ్యక్తి వాకు దారపు బంధువగుట వలన అతనితో నా వివాహము జరిగింది. నాకు ఇద్దరు ఆడ్రపిల్లలు కలాిరు. నా వివాహము తర్వాత వూడు సంవత్సరముల వరకు ఎటువంటి అన్యవిగ్రహాల పూజలేమీ చేయలేదు. కనీసం భర్తతో ఆయన నమ్మిన క్రీస్తు సంఘమునకు కూడా వెళ్ళలేదు. చాలా నిర్లక్ష్యంగా, శూన్యంగా నా హృదయంలో ఏ దేవునికీ స్థానమివ్వక చాలా దేవుని పట్ల నిర్లక్ష్య భావాలతో గడిపాను. ఒక రోజు ఇంటి వుందు కొందరు క్రైస్తవ భక్తిగల వారు చర్చికి బైబిలు పుచ్చుకొని వెళ్ళుచుండగా గమనించాను. ఆబై�లులో నుండి కాంతి నాహృదయాన్ని తాకిందా! అని భావంతో ఏదో తెలియని భయం ఆవరించింది. నా ఈపాపపు జీవితం అంతం అయితే నాకు స్థానముకక్డ్ర? ఈ ప్రశ్న దావరా పోనీ నా భర్త నమ్మిన దారిలో నేను పపయాణిసేత ఒక హిందా స్త్రీగా నాకు పుణ్యం లభిస్తుందని నా భర్తను అనసరిస్తూ చర్చికి వెళ్ళుట ఆరం భించాను. దాదాపు 5 సంవత్సరాలుగా కాధలికుక ఆరాధనలలో పాల్గొంటా వచ్చాను. హిందా దేవతల ఆరాధన పూజలలో ఎంత నిష్ఠ, పశద్ధ కలిగి ఉన్నానో అదేరీతిగా కాధలికుక మతంలో కూడా అదే పద్ధతిలో భక్తిని ఆచరించేదాన్ని. జపమాల దావరా ప్రార్థన చేస్తూ వచ్చాను. నాలోపలి జీవితంలో కొంచెవు కూడా వారుపరాలేదు. శ్ంతిలేదు లోకాశలచే ఉపొపంగుచు వారివు నేతపిపతిన్ మనిషేచ్చిలన్నీయు స్థిరమునుచు నేను మనసాసక్షి కోలోపయాను. సినివాలు నవలాపఠనవు, వ్యర్థగా చెపుపకబుర్లు, అబద్దాలు, కప్ట జీవితం నాకు తపుపగా తోచలేదు. వాటిమీద జయం పొందాలని ఒక్కొక్క సారి ఆలోచన వచ్చేది. జయించే శక్తి ఉండేది కాదు. ఏదో వెలితి, శ�నయము, అశాంతి నాలో ఎల్లపుపడ్రా నిలిచి యుండేవి నాచెల్లి ఎవు.ఎ. కొరకు విశ్ఖపట్నం యూనివరిసటీలో చదువుచుండంగా తనలో చదువుకునే క్రైస్తవ రూవువేటు సహకారము, సలహా వేరకు క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. పపపధమంగా ఈ అనుభవానికి చిరాకు పడ్డావుగానీ ఆమె సహ నవు, ప్రేమ, గొప్ప వారుపగల ఆమె జీవిత సరళినాలో ఆలోచన రేరకతితంచింది. నాకన్నా చిన్నది ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటా ఆమె వారు మనససుగల నిజక్రైస్తవ జీవిత విశ్వసము దీపస�ంబభం మీద పెట్టిన దీపంవలె కాంతితో వెలుగుట వల్ల నాలో ఆవరించసాగింది. ఆమె ఆత్మీయవేలు పొందుచున్న సహవాసానికి నేను కూడా పాల్గొని ఆరాధనలో ఏకీభవించాను. అది 1985వ సంవత్సరము ఆసంఘారాధనకు అతిధి
94
స్వీరుగా ఒక గొప్ప దైవజనుడు విచ్చేసారు. వారి ప్రసంగ సారాంశం నన్ను ఆకర్షించింది.
ఇశ్రాయేలీయులు జీవిత విధానం వివరించారు. ఇంతకువుందు పొందుకున్న వేలుల
కంటే అధికమైన వేలు పొందగలవు. దేవుని ఆశీర్వాదము శరతులతో కూడినది.
నిశ్చియముగా మన జీవితాలను వర్థిల్లచేయగలరు. ప్రతి వేలుకై కృతజ్ఞత భావాల్ని
కల్గియుండాలి. ప్రతి వేలుకై స్తుతించి గానవు చేసినను వారు నమ్మలేని సంఘటనలు
న్నాయి. (కీర్తన : 106:10,12) ''అపుపడు వారు ఆయన వాటలు నమ్మిరి ఆయన కీర్తి
గానవుచేసిరి అయినను దారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఏడా
రిలో దేవుని శోధించారు. మరొకసారి దాహం గొన్నపుపడు నీరు చేదుగా లభించగా
సదురుకున్నారు. ఆనీటిని మధురంగా వార్చారు. (నిరి : 17:3) వారు రెఫ్దీవు
ప్రాంతము రాగా దపిపగోన్నారు. హా�రరబులో బండ్రమీద కొట్టగా నీరు లభించింది.
యెహోవా ఉన్నాడో లేదో శోధించుటను బట్టి వెరీబా అనగా వాదము అన్నారు.
(నిరి : 20:24) నేను నానామమము జ్ఞాపకార్థవుగా నుంచు ప్రతి స్థలవులను నీ
యొద్దకు వచ్చి నిన్ను ఆ�ర్వదించెను. (యోషయా : 29:13) ''ఈ ప్రజలు నోటివాటతో
నాయెుదదకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు. వారి హృదయ
వును నాకు దారము చేసికొని యున్నారు. ఈ వాటలన్నీ నాకొర్రై దేవుడు తెలియ
జేస్తున్నాడని నాపాత జీవితం పట్ల పశ్చాత్తాపంలో కన్నీరు కార్చికషమాపణ కోరాను ఇపశ్యేలు
యుల వలె కృతజ్ఞత లేనివారిగాకాక భక్తితో సేవించదలచాను. చివరగా వాక్యము
నన్ను ఆదరించింది. (వారుక : 9:23) ''అందుకు యేసు నవ్ముట నీ వల్లనైతే నవ్ము.
వానికి సమ్రవు సాధ్యవే—— నిజంగా నేను క్రీస్తును నవ్ముట నావలన జరిగేపని.
అపుపడు నాజీవితంలో ప్రతి పనీ సాధయము చేయుశక్తిగల దేవుడు నా హృదయమనే
బండ్ర నుండి మధుర జలాలు రపిపంచగలరని పూర్తిగా నవ్మాను. నాలో నున్న వారుప
భక్తిని గమనించి నా భర్త రక్షణ పొందగా నేను నాభర్త నాచె�్ల వుగ్గురము నీటి
బాపితస్మము పొందావు నాపేరు వరలకి; నుండి రాతుగా వారింది. దేవుడు మనల్ని
అగాధజలాల లోతుల్ని చేసిందాయనే ఆజలాలలోతుల్లో మన సామరాథ్యలను మన
ఆశయాలను దాచి ఉంచాడు. విమాచనా లోతుల్లో క్రీస్తు విలువైన రకతము
ఆత్మపపకాశంలో మన శరీరానికి ఆత్మకు ఆహారంగా �షధంగా వారరదాకా లోతుకు
మళ్ళాలని పపరభురాత్రి భోజనం అర్ధవంతంగా తీసుకొని ఆత్మీయంగా ఎదుగుట
ఆరంభించావు ఆదినాల్లో నా భర్తకు కడుపులో కణిత ఉండేది. ఆపరేషన్ చేయాలని
డాకట్ర్లు తెలిపారు ఈ శ్రమను తపిపంచమని నాలో నాభర్త ప్రార్థించుట ఆరంభించారు
అదభుత స్వస్థత దావరా నాభర్తలో విశ్వసం అధికవైంది. (యోషయా:53:5) ఆయన
95 పొందిన దెబ్బలచే స్వస్థత అనే సత్యము గ్రహించావు. హల్లెలూయా మరొక శోధన దావరా పసైతాను వా ఆత్మీయజీవితాన్ని నీరసింపచేయదలచి నాలో అనారోగ్యం రపిపం చాడు. జ్వరం వచ్చి కీళు వాతము వల్ల భయంకరంగా శరీరమంతా విపరీతమైన నొపిప ఎవుకలన్నీ బిగసుకొని పోవుట వల్ల శరీరం సరిగ్గా పని చేయలేదు. డాకట్ర్లు తెలాపరు. ఇక ప్రమాద స్థితిలో నున్న నన్ను ఆసపత్రిలో చేర్పించి పరీక్షలు చేయగా తీవ్రమైన కీళువాత పపభావమనియు చేసేదేమీ లేదని బాధలు బభరించాలిసందేనని. ఈ వ్యాధి బాగవుటఅనేది కష్టపరిస్థితి మంచము పటటడ్రవే వుగింపు అన్నారు. లోతైన లోయ ప్రక్కన ఎతతయిన కొండ్ర ఉంటుందని బాధలేకుండా పపసవం జరగదు కదా విచారము నీకోసం దేవుని సందేశవు ఈభావాలన్నీ ఉంచుకొని దీనంగా దుఃఖంలో ప్రార్థించాను. ప్రభువా నీపాదాలే శరణం జీవించినా మరణించినా బాధలు కల్గినా, చావు కల్గినా ప్రభువు కోసవే ''దేవా నీకసాధ్యవెన� దేవీలేదు. నీ చిత్తమైతే నాకు స్వస్థత నిచ్చి నీకొరకు నన్ను సాక్షిగా వాడుకో లేదా నిన్ను అంగీకరించాను కాబట్టి నీ సన్నిదానానికి నన్ను తీసికొని నిత్యజీవాన్నీవ్యండి. ఆమెన్. అంతే ప్రార్ధన వినెడి పావనుడునా ప్రార్ధన ఆలకించాడు నాకు గొప్పవాగా�న మిచ్చాడు. 21రోజులు కనిపెటాటను. (కీర్త : 91:7) ''నీ ప్రక్క వేయి మంది పడినను ''నీకుడి ప్రక్క 10వేల మంది కూలినను ఏ అపాయము నీయెుదదకు రాదు—— ప్రభువు సాటిగా నన్ను పలుకరించి అబభయమిచ్చి స్వస్థపర్చిన రీతిని అనేకులతో సాక్షిని పంచుకున్నాను. దేవుని మహిమపర్చాను. వూడవసారి పసైతాను మరలానాపై దాడిచేసింది. 1997వ సంవత్సరంలో విపరీతమైన లంగ�స ఇన్ఫిక్షిన్ అన్నారు. 2 సుదీర�సంవత్సరాలు బాధపడ్డాను. దేవుని కృపవల్ల నేను పబతికాను నేటికి భయంకరమైన మౌనంగా మనిషి ప్రాణాలు తీసే షుగరు వ్యాధితో 20 సంవత్సరాలుగా ప్డించబడు చున్నాను. చాలసార్లు షుగరు కౌంటు 500 వరకు చేరి ప్రమాదాల్ని ఎదురుకన్నాను. కోవాలోకి వెళ�ు పరిస్థితులు వచ్చాయి. మరలా గత వాక్యం నాకు బలమిచ్చింది. మరలా వాగ్దానం వాట్లాడి నన్ను పబతికంచారు షుగరు వ్యాధిలో సహానాకు రకతపోటు వ్యాధి 5 సంవత్సరాలుగా ప్డించింది. అయితే 2009 జనవరిలో మరలా రకతపోటు తీపవత వల్ల ఆసపత్రి పాలయయాను. అపుపడు మరణవు ఎదురొకని స్థితి సైతాకు కల్గించాడని గ్రహించాను దేవుని వాగ్దానాలు ఎపుపడ్రా నమ్మదగినవే (యిర్యియా : 39:18) ''నీవు నవ్ముకుంటివి కనుక నిశ్చియము నేను నిన్ను తపిపంచెదను నీవు నాఖడ్రిం చేత పడవు నీ ప్రాణం దకికంచుకుంటావు—— (యోబు : 5:18) ''ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచను—— ప్రభువు వాట ''కువారీ, ప్రతి దానిలోనా నీకు కేషమకర్మెన�దే మంటే నన్ను ప్రేమించడం స్తుతించడం నాపై నమ్మక వుంచడం—— దేవుని వాటలు నాకు అమృత వాకుకలా హృదయంలో

96
నిలుస్తాయి స్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాపతుడా ప్రతి క్షణం దివిని దాతగణంతోడ్రనా
శుదు�డు పరిశుద్ధడంచు పొగడుచుండగా నేను కూడా చేరి నేను స్తుతించెదనేను
ప్రభూ.... ఇదే యేహువా వాకుక అనేవాట నాకు అబభయమిచ్చింది. నాకు దీరా�యువునిచ్చి
తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయనకై సేవా మహిమ ఘనత కలుగుంది. ఇపపటినా
నాలో అనేక రోగాలు రాజ్య వేలుచున్నాయి. నాకృప నీకు చాలనని నన్ను ప్రేమలో
సంరక్షించి నడిపిస్తున్నారు. వా అందరిపై అగ్ని వంటి శ్రమలు, శోధనలు గుండా
మళిుననా ఉచితమన� ఆయన కృప దావరా మవ్మునిల బట్టుకుంటున్నారు. ఉన్నత శిఖ
రాల్లో మంచు కురిసేచోట్ల మిరుమిట్లు గొలిపప పూలుపూస్తాయి. కంసాలి చేతుల్లో
ఎకుకవ దెబ్బతిన్నదే ఎకుకవ విలువ గల వపజం శిలాపలు ఎంత అందంగా తయారవ్యా
లంటే శిలప చేతిలో అన్ని ఎకుకవ ఉలిదెబ్బలు తినాలి. ఆయన నన్ను శోధించిన తర్వాత
సువర్ణింవలె విలువైన పాత్రగా మలుస్తారనే నిరీక్షణ నాకుంది. నాకువారెతలిదదరూ
విధ్యాభ్యాసం వుగించారు. నేను వారు స్త్రీల మధ్య సాక్షిగా నిలిచి అంతము వరకు
నమ్మకంగా దేవుని ఘనపర్చాలని వాధ్యేయం. వా కుటుంబం కొరకు ప్రార్థించమనవి
చేస్తున్నాను. దేవుడు విమ్ము దీవించగాక ఆమెన్.