వివాహం :
ప్రతి వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైన ఘటటవు వివాహావే. నా తల్ల
దండ్రులు, నా సంఘస్తులు నాకు వివాహావునకై మంచి అవ్మాయిని వెదకుటనారం
భించారు. నాకయితే దేవుని సంపూర్ణి చిత్తంలో నున్న అవ్మాయి కోసం కోరుకున్నాను.
ఈ విషయంలో చాలా వెుండిగానే ఉన్నాను.
ఎవరో ఒక విశ్వసి సలహావేరకు ఏవేమి పపత్యేకతలు అవ్మాయికుండాలో వాటి
గురించి ప్రార్థించి పొందవచ్చునన్న సలహా వేరకు నేను ప్రత్యేకంగా ఆ అంశవు కొర్రై
ప్రార్ధన ఆరంభించాను. దేవుని చిత్తంలో ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకితే సమస్తవు
పొందగలమని నవ్మాను. మరలా ప్రార్థించగా యిదే వాక్యం నాకు సందేశంగా తెలిసంది.
ఆ తర్వాత నేను పశ్చాత్తాపపడి, దేవుడు నా పట్ల నిత్య జీవాన్ని గురించిన విషయము పట్ల
ఆసక్తిగా నుండుట గ్రహించాను. నేనాహించినదానికంటే అత్యధికముగా అనుగ్ర హించ
సమర్థుడని నవ్మాను. దేవుని చిత్తంలో వివాహ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఈ
భూలోక జంట దావరా దైవ రాజ్యాన్ని స్థిరపర్చాలని ఆ దేవుని దృడభ్ర సంకలపంలో గ్రహించాను.
27

''మివ్మును మీరర జాగ్రత్త చేసికొని య�వనవున పెండ్లి చేసికొనిన మీ భార్య విషయములో విశ్వస్ఫూతకులుగా ఉండ్రకుడి. మీ మనససులను కాచుకొనుడి.——
చాలామంది ఈ ధరా�న్ని గ్రహించలేనివారుగా ఉన్నారు. అందుకే అనేక కుటుంబాలు దేవుని చితాతన్ని నెరవేర్చి దేవునిచే వాడుకోబడు పపజలుగా లేకున్నారు. సంపూర్ణి సమరపణ చేసికొన్న నాకు దేవుడే చివరకు సంపూర్ణి చిత్తంలో అనుకూలవెన� గుణవతియెన� భక్తిగల యువతిని నాకు భార్యగా ప్రసాదించారు. వేము యిరువురము పరసపరము చూచుకొని యుండలేదు. సరిగా 2 లేదా 3 రోజులు వివాహము దినవు నకు వుందుగా బంధువుల అభిరుచి వేరకు కలిసికోగలాివు. నేను దేవుని చితాతన్ని నెరవేర్చిదలచినపుడు ఎన్నో చికుకల నుండి వ్యతిరేకత ఎదురుకన్నాను గాని, దేవుని కృపవల్ల సమ్రవు అనుకూలవుగా జరిగింది. చాలామంది నేను చేస్తున్న రీతి అర్ధము చేసికోలేకపోయారు. ఎందుకనగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, ''నా తలంపులు మీ తలంపులవంటివి కావు. నా మార్గాలు మీ వారాిల వంటివి కావు. అదే దేవుని నిర్ణియవు. దేవుని సంపూర్ణి చిత్తము పగహించాలంటే దేవుని పరిశుదాథత్మ సహాయం అత్యవసరమయ�ున్నది. దేవుని మహా కృపలో నా జీవితాన్ని దేవుడు సంపూర్ణింగా రూపాంతర అనుభవంలోకి వార్చిగా నేను ఆయన సేవ చేయుటలో, వాక్యపరిచర్య, యువతకు కౌన్సిలింగ్ చేయుటలో నిలుచుటకే ఆయన నేడు నిలబట్టిన స్థితిరకై అనరు�డ్ర నని తలస్తూ ఆయన కృపా�ర్వాదాలను బట్టి అధికంగా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధి ఎంతో వాస్తవవెన�దని తెలసుకోగలాిను. ఆయన కార్యాలు ఆశ్చిర్యములు, ఆయన ప్రేమ ఎంతో మధురవెన�దని రుచి చూచి ఎరిగియున్నాను.
నావంటి అయోగయినికే ఇంతటి ఆధిక్యతనిచ్చిన ప్రభువు, చదువరీ, నిన్ను కూడా దీవించి ఆయన చిత్తంలో వాడుకొనుటకు సమర్థుడు. నా ఆత్మీయ జీవితంలో అభివృదిథరై నా కొరకు ప్రార్థించండి. నా కుటుంబవు వా జీవితాంతము నమ్మిస్తులవై యుండు నట్లు విజ్ఞాపనా ప్రార్ధనలో గురతుంచుకొన మనవి చేస్తున్నాను. నా జీవితంలో మరొక అదభుతం ప్రభువు ఒక బాబుకు తల్లిదండ్రులుగా డిశంబర్ 2009లో మవ్ములను నిలి పారు. దేవునికే స్తుతి, దేవునికే మహిమ.
చివరిగా అతి గౌరవపాపతులు భక్తిగల నా తల్లిదండ్రులనిచ్చిన పరలోకపు తంపడికి కృతజ్ఞతలు చెల్లిసతున్నాను. నా జీవితోద్ధరణకై అహార్నిశలా కనిపెట్టి ప్రార్థించి, నా బలహీనతలు, బలాలు ఎరిగినవారిగా నన్ను వెన్నంటి బలపర్చి, కన్నీటితో ప్రార్థించిన నా తల్లిదండ్రుల ప్రార్ధనలకు జవాబు దేవుడిచ్చి నన్ను నిలబటాటరు. గతంలో నా బలహీనతలు బట్టి నేను మంచిగా భావించాను గానీ అవన్నీ దేవుని చిత్తంలో ప్రత్యేక పపణాళికా బాగవుని నవ్ముతున్నాను. తప్పిపోయిన కువారుడు తంపడి విజ్ఞాపన ప్రార్ధనల దావరా
28
తిరిగి ఆయన బాహుబంధాలు చేరిన రీతిగా, తప్పిపోయిన త్రోవ తపిపన గొపరరగానున్న
నన్ను దేవుడు కర్ణించాడు.
సమసత మహిమ, ఘనత, శక్తి, స్తుతి దేవునికే చెల్లుగాక. ఆమెన్.
ఎందుకో నన్నింతగా నీవూ. . . . .
ప్రేమించితివో దేవా . . .
అందుకో నీ దీనస్తుతి పాపతా. . .
హల్లెలూయా యేసయ్య
హల్లెలూయా యేసయ్య
సాక్ష్యం 8. అయోగయిడ్రను, హానికరుడ్రనైన నన్ను
యేసయ్య రక్షించారు
– డేవిడ్రాజు
జెకర్యా 9:10
''నీరాజు సమాధానకర్త అన్యజనులకు తెలియజేయుడి——
ప్రభువు నామమములో మీకు నా శుభములు. నా పేరు వెంకటే శవర్లు.
రాయలస్మలో కర్నూలు జిల్లా అదోని గ్రావమునకు చెందినవాడిని. విగ్రహారాధి
కులవు. వా ఇలవేలుపలు వెంకటేశవరుడు, ఆంజనేయులు వా దేవతలు. మంజుల
తిపపన, సరసమ్యగార్లు వా తల్లిదండ్రులుపూజలతో పెంచారు. నా బాల్యం నుండి చాలా
చెడ్డ అలవాట్లు ఉండడం వల్ల నిలకడ్గా ఉండక ఇంటినుంచి బోంబాయి పారిపోయి,
అక్కడ రోడ్డు కాంట్రాకట్రు వుఠావారిలో కలిసి రోడ్డు పని చేయించేవాడిని. వా
నాన్నకు చాలామంది భార్యలుండేవారు. ఎవరితోనా సరిగ్గా కాపురము చేసేవారు
కాదు. ఆయన దురభ్యాసా లకు బానిసగా త్రాగుడు, పేకాట వల్ల ఊరురా తిరుగుతా,
చివరకు వా అమ్మను పెండ్లాడారు. బోంబాయిలో రోడ్డు పనిచేస్తూ స్థిరపడ్డారు.
నేను బోంబాయిలోనే పుటాటను. వాకున్న ఆసిత, బంగారం అంతయూ పేకాట, త్రాగుడువల్ల
పోగొట్టుకున్నావు.
అమ్మ విగ్రహాలను ఎంతో ఆసక్తితో పూజించేది. ఏ దేవతలా వా కశాటల నుండి
మవ్ములను తపిపంచలేదు. రోడ్డు పనులు చేయించుటలో శబాదల దాటికి వా నాన్నకు
చెవులు వినబడేవికాదు. దరపదవు ఆవరించి కూలిపనులు చేసికోసాగావు. వా నాన్నకు
ఒక అన్నయ్య అదోనిలో ఉండేవాడు. వేము ఊర్లన్నీ తిరుగుతా చివరకు సిరిగపపలో
నాకు లకిష్మ అనే చెల్లి పుట్టినది. వా పెదదనాన్నను ఆపశయించావు గాని దయలేనివాడై
మవ్ములను తరిమివేశ్రు. వేము దారిపదము వల్ల చాలా చింతతో విసిగిపోయావు.
వా నాన్నకు చెడు అలవాట్ల పపభావంవల్ల తరచగా కాళ్ళు నిలువక పడిపోయేవాడు.
29 వుఖంలో నల్లటి కప్పు ఏరపడి వ్యాధిగ్రసతుడ్రయయాడు. వా నాన్న కుటుంబంలో రెండవ అన్నకు అతిబభయంకర్మెన� వ్యాధైన కుష�టవ్యాధి సంకమించింది.అదే వ్యాధి వా నాన్నకు వచ్చిందని వా అమ్మ పుట్టింటివారు అమ్మను,చెల్లిని పుట్టింటికి తీసికొనిమళాురు. నేను ఎన్నో అవమానాలు, అసహ్యత, నిందలు అనుభవిస్తూ వా నాన్నతోనే ఉండిపోయాను. చివరకు వా పెదనాన్న వచ్చి వా నాన్నను, నన్ను 1977లో బాపట్లలో ఉన్న కుష�టవ్యాధి నివారణ చేయు ఆసుపపతికి తరలించాడు. వా రాక వా పెదదమ్మకి ఇష్టంలేక పోయింది. ఆ కాలనీలో జీవించుట దురింధాలతో నిపదపటేటది కాదు. సగం కీషణించిన అవయవాలతో అతి భయంకరమైన ఆకృతిలో కుష��వ్యాధి బాధితులను చూస్తూ చాలా కలవరంగా ఉండేది. అన్నం సహించేది కాదు. వారిని చూస్తూ విపరీతంగా భయం కలిరగది. నా వయససు అపుడు కేవలవు 8 సంవత్సరాలువాత్రమే. వా అమ్మను పుట్టింటి వారు తరిమివేశ్రు. తిరిగి నన్ను, నాన్నను చేరింది. అదభుతంగా వా నాన్నకు కుష�టవ్యాధి కాదని, రకతంలో వారుప కల్గిందని డాకట్ర్లు నిర్ధారణ చేశ్రు. వేము తిరిగి మంచి ఆరోగ్యం గలవారితో నివసించుటకు యోగయిలవుగా వారు ఎంచలేరని భయంతో స్థానికంగా ఉన్న కుష�టవారితోబాటు అడుకొకని పబతకుట ఆరంభించావు.
అతి హానవెన� భికషాటనానుభవం వర్ణినాతీతమెన�ది. ఊరారా తిరుగుచుండిన వా నాన్న కలకతాతలో నుండగా జైలుపాలయయారు. అప్పటికి నేను, వా చెల్లి, మరొక తవ్ముడితోపాటు అమ్మ కూడా ఒంటరివారమయయావు. చివరకు బాపట్లలో కుష��రోగుల కాలనీ బేతనీ కాలనీలో రెండు పసంట్లు స్థలవులో చిన్న గుడిపస నివాసులంగా పబతకుటకారంభించావు. భికషాటనవల్ల పబతకుట వాకు తప్పలేదు.
నాతన క్రైస్తవ విశ్వసం :
బేతనీ కాలనీలో ఉన్న ఒక క్రైస్తవ సోదరి ఒంటరిగా దిగాలుగా బాధలో ఉన్న మవ్ములను చేరిఆదరించి క్రీస్తు సువార్త తెలిపంది. ఈ కశాటలన్నిటికీ జవాబు క్రీసేత. యేసు క్రీస్తును నమ్మినపుడు ఆయనే గొప్ప కార్యాలు చేస్తారు. యెషయా 49:15 – ''స్త్రీ తన గర్బువున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటిపిల్ల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను.——
ఎన్నో గొప్ప వాగ్దానాలు చేసిన దేవుడు మవ్ములను, వా శ్రమలను గుర్తించగలరు. నమ్మి చూడండి అని చెపిపన విశ్వసి పపారి�ంచిమళిుంది. క్రీస్తు సుబోధలు, మరణ బాధలు, పునరుతా�నవు గురించి వినుట వలన వా అమ్మలో విశ్వసము కలిగినది. ఆము ఉపవా సంలో వూడు రోజులు ప్రార్థించుట గమనించి నేను భయపడ్డాను. సరిగ్గా తెల్లవారివేళ్ అమ్మతో క్రీస్తు స్వరంతో వాట్లాడారు. ''సువార్తవ్మా—— అని పిలిచారు. నీ భర్తను శుపక వారము నేను తీసికొని వస్తున్నాను.—— ఆ వాటలు విన్న తర్వాత అమ్మలో ఆనందాన్ని చూశ్ను. స్వరంతో చెపిపన వాట ప్రకారము వా నాన్న ఇల్లు చేరాడు. ఎన్ని శ్రమలు
30
వచ్చినా నాన్న పతాగుడు వానలేదు. అమ్మ విశ్వసాన్ని అంగీకరించలేదు. క్రీస్తును నవ్ము
టకు ఇష్టపడక ఎదురుతిరిగాడు. ఆ రోజులలో 1979లో కుష��రోగులమధ్య సేవ చేయు
టకు ప�లుగారనే విష్నరీ వచ్చారు. వా నాన్న ఆరోగ్యస్థితి చూచి పని ఇపిపంచారు.
అమ్మ వాత్రము రహస్య క్రైస్తవురాలిగా క్రీస్తును ప్రార్థించసాగింది. నాకు, వా చెల్లి
తవ్ముడికి సాకలులో ప్రవేశం ఇచ్చారు.
నాకయితే బడికి వేసుకోవడానికి సరియైన బటటలుండేవి కావు. చిరిగిపోయి
వాసిన బట్టలు చూచుకొని చాలా దు�ఖపడేవాణ్ణి. వా అమ్మ క్రీస్తును వెంబడించుట
తగించగానే వా తవ్ముడు అనారోగ్యం పాలయయాడు. వానసిక విగలాంగుడివలె వారి
వూగవాడ్రయయాడు. ప్రార్ధన లోపంగా అమ్మ గ్రహించి ఆసక్తిగా ప్రార్థించుట ఆరంభిం
చింది. కాలపకమాన్న వా అమ్మ క్రీస్తు విశ్వసిగా వారి, నా తవ్ముళు పేర్లు పూర్తిగా
మార్చింది. పెద్ద తవ్ముడి పేరు ఎలియాజరు, చిన్న తవ్ముడి పేరు అబ్రహాము. నేను
7వ తగగతి చదివే రోజుల్లో వా నాన్న నాకు త్రాగుడు నేరాపడు. బాగా చదువుకునే
రోజుల్లో నా తోటివారు నా చిరిగిపోయిన బట్టలు చూసి అసహ్యించుకొని దగిరకు
రానిచ్చేవారు కాదు. లావుగా ఉండేవాడ్ని కానీ చదువులో చాలా తెలివిగా ఉండడంవల్ల
ఆడ్రపిల్లలు నా యెడ్రల ఇష్టత కలిగి ఉండేవారు. నా ప్నేహితులు ఆ వయససులోనే
�డ�లు త్రాగేవారు. నేను పెదదవాళుకు చెబుతానని నాతో తాగించేవాళ్ళు. సినివాలు,
టిక్కట్టు లేని రైలు ప్రయాణాలు అలవాటు చేశ్రు. నన్ను కొట్టి బాధించేవారు. నేను
చేసేదిలేక నేను పగ, దేవషం పెంచుకొని మరింత దురా�రింగా వారాను. ఎదురు
తిరిగి రకాతలు కారేలా కొటేటవాడ్ని. చివరకు 10వ తరగతి తపాపను. నాటకాల్లో హారో
వేశాలు వేసేవాడ్ని. నేను నేరాలు చేసినటుటగా నమ్మి 300 మంది కాలనీవారు రకతం
కారేటట్టు కొటాటరు. స్పృహ కోలోపయాను. ఆసపత్రిపాలయయాను. లెక్కలు నేర్పించిన స్థలంలో
తల్లలేని అవ్మాయి పరిచయమయింది. వాది అపకమ సంబంధంగా నింద వేశ్రు.
వేము బాధపడ్డావు. క్రీస్తు విశ్వసి అయిన ఆ అవ్మాయి యేసు కువారి మనవు
పారిపోయి పెండ్లి చేసుకోవాలని సలహా ఇచ్చింది. వేము వా సవగ్రావము అదోనికి
మళ్ళీ బంధువుల సహాయం అరి�ంచగా వారంతా నిరాకరించారు.
మేమిద్దరం గుళోు పెండ్లి చేసికొని తెనాలిలో కొల్లిపలో పొలం పనులు చేస్తూ
జీవించావు. నాకు కువారెత కలిగింది. రాధా పపశ్ంతి అని పేరు పెటాటవు. నా పబతకులో
వారపు లేదు. నేను నా భార్యను అనువానించుట, కొట్టి బాధించుటవల్ల ఆమె ఆత్మహత్య
ప్రయత్నం చేసింది. నాలో వారపు లేనందన నా భార్య ప్నేహితులు క్రీస్తును నమ్మి
ప్రార్థిస్తే నేను వారగలనని ఆశించి పపారి�ంచుటవల్ల క్రొత్త మలుపు వా జీవితాల్లో
కలిగింది. నా పతాగిన మత్తులో పడిన సమయంలో నా కాళ్ల వద్ద మోకరించి కన్నీటితో
31 నా భార్య ప్రార్థించుట చూశ్ను. నాకు క్రీస్తును నవ్ముట నచ్చిక కొట్టి బాధించాను. ఆ రోజుల్లో నాకు కొత్త ఉద్యోగం లభించింది. 1999 సంవత్సరంలో ఆక్సేటలియా మిషనరీ అయిన పరగపహాం గారి బిడ్డలు ఫిలిప్పు, తిమోతి గార్లను కాల్చి చంపిన వార్త చదివి చాలా దు�ఖపడ్డాను. అన్యాయంగా క్రీస్తు ప్రేమను చూసిన అవాయకుల మరణం నా రాతి గుండెను కదిలించింది. 1999 సంవత్సరము మార్చి 28వ తేదీ ఉదయము 10.30 సమయంలో దేవుని సేవకులు కొంతమంది పహాలికాపటర్లలోను వివానవులలోను వచ్చి వెక�ు దావరా గంభీరమైన స్వరంతో ''ప్రభుని రాకడ్ర సమీపిస్తుంది. వారుమనససు పొందండి—— అని కేకలు వేయసాగారు. అకస్మాత్తుగా ఆకాశవు తెరువబడింది. యేసుక్రీస్తు ప్రకాశవంతమైన ఆకృతిలో భూమిపై పాదాలు నిలుపుట, ఆ పాదాల క్రింద అనేకులు నలిగిపోవుట చూశ్ను. ఆయన కాలి గోటి దగిర నేను నిలిచి ఉన్నటుట దర్శనములో కనిపించింది. నేను క్రీస్తు గోరు తగిలితే ప్రక్కనున్న పెద్ద లోయు, ఆ లోయలో మంటల జావలలు తీపవత చూడగానే నాకు వెకళువ వచ్చి లేచి కూర్చున్నాను.
నా వారుమనససు ఆరంభం :
నాకు తెలియని రీతిగా భయము, దుఃఖము కలిగి ఏడ్ర్చుట ఆరంభించాను. సమీపములో నున్న సమూయేలుగారనే దైవజనునితో నా కల వివరాలు తెలియజేశ్ను. 'బాబా, నీ ప్రవర్తన వారాలని నీ తల్ల, నీ భార్య ప్రార్ధన చేసిన పఘలితమే. వేము కూడా నీ వారుప కొరకు క్రీస్తును వేడుకొంటున్నావయయా— అన్నారు. అదే రోజుల్లో వా ప్రాంతంలో జెసిస, వీణ జో, మధు గార్లు ఉజ్జీవ సరభలను నిర్వహించారు. నాలో వారపు లేనందన నా భార్యను చాలా హింసించి కొటాటను. కానీ నా ఆత్మీయ రకష్ణై కన్నీటితో నన్ను ఆ మీటింగులకు రావలసినదిగా కోరింది. నేను ఆమెను పసైకిల్ మీద ఎకికంచుకొని మీటింగు వద్ద వదిలి, 'నువేవ ఏదో రీతిగా తిరిగి రావాలని— చెపిప వెనుతిరిగాను. మీటింగులో పపసంగీకురాలి స్వరం వెక�ులో వినిపిస్తుంది. సహ�దరుడా, ఎక్కడికి వెళుతున్నావు? నీవు వెళ్ళు వారివు సరియెన�దేనా? నిన్ను బట్టి నీ కుటుంబవు సంతోషిస్తుందా? దు��స్తుందా?— ఈ వాటలు నాలో బలంగా పనిచేశ్యి. ఉన్నచోటనే దుఃఖంతో కూలబడి నేలపై మోకరిల్లి పశ్చాత్తాపంతో దొర్లిదొర్లి ఏడుస్తూ ఉండిపోయాను. దాదాపు 5 వేలమంది జనులున్నారు. జెస్స వీణగారు పపవచనాత్మ గలవారై నన్ను పేరుపెట్టి పిలసతూ, ''మంకట్రావ్, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సుబ్బారావు, నిన్ను దేవుడు వెంటాడి రక్షింపదలడారు. వెంకట్రావ్ నీకు స్పష్టంగా నరకం చూపించి దర్శనం ఇచ్చాను. నీలో తగిన వారుప లేదు. నీ కుటుంబానికి నీవెందుకు ఇబ్బందికరంగా ఉంటున్నావు? అని సాటిగా వాట్లాడగా నా పశ్చాత్తాపం గమనించి నా భార్య దైవజనుడైన మధు గారితో ప్రార్ధన చేయించింది. ఆ తర్వాత అనేకమంది విశ్వసుల సహవాసం లభించింది.
ఒంగోలులో డి. కృపారావుగారు రిట్రీటు ఏరాపటుచేశ్రు. పి.ఎ.సావమి గారి ఆధ్యా
32
త్మిక ప్రసంగాలు నాలో కొత్త విశ్వసాన్ని కలిగించారు. నేను ఉపవాసం ఉండి పపారి�ం
చాను. ''నా కువారుడా, నీ పాపాలు కష్మించబడియున్నవి. నీవు నేను ఏరపరచుకొన్న
సాధనమయ�ున్నావు. దేవుని స్పష్టమైన స్వరం వినే భాగయము అరు�డ్రను కాని నాకు
కృపతో ఇచ్చారు. వెనువెంటనే నాలో దురభ్యాసాల గురించిన మమత దారమయింది.
శుద్ధ హృదయములో శరీరంలో వానసికంగా ప్రతి పాపం నుండి విడుదల పొందాను.
హల్లెలూయ.
1999 నవంబరు 23వ తేదీ మరలా దేవుని స్వరం వినిపించింది. నేను
పపారి�ంచుచుండగా ''నీవు తడవు చేయక పాప కషమాపణకు గురతుగా బాప్తస్మము
అనుభవాన్ని పొందాలి—— అని వినిపించింది. దేవుని స్వరానికి విధేయత చూపుతా
నేను, నా భార్య యేసు నామంలో బాప్తస్మము తీసికొని దేవునితో సహవాసం
చేయుటకు తపన కలిగి రోజుకు 8 గంటలైనా ఏకాంత్ ప్రార్ధన చేయుట ఆరంభించాను.
స్థానిక పాస్టర్లకు సహకరిస్తూ సువార్త ప్రకటనలో వుందంజ వేస్తున్నాను. ప్రార్ధనా
టీవుగా ఏరపడ్డావు. ఎందరికో సువార్త చెప్పుట, స్వస్థత ప్రార్ధనలు చేయుటలో ఆ
సంవత్సరమంతా ఉజ్జీవంలో సాగిపోయాను.
ముదటి అదభుతము : నా వూగ తవ్ముడికి కడుపులో గాలితితిత ఏరపడిన బాధలో
ఆపరేషన్చేయాలని డాకట్ర్లు తెలిపారు. చాలా ఖర్చుతో కూడిన పని. అదభుతంగా ప్రార్ధన
దావరా ఆరోగ్యం పొందాడు. నోరు సడలి వాట్లాడుట ఆరంభించాడు. క్రీస్తు చెపిపనట్లు
నా కంటే గొప్ప కార్యాలు చేస్తారన్న వాటకు అదే నెరవేరుప (యోహాను 14:12).
రెండవ స్వస్థత :
శోలాపూర్లో నా చెల్లికి చేతబడి ప్రభావము వల్ల అనారోగ్యం
కలిగి లేవలేని స్థితి కలిగింది. ఆము విగ్రహారాధన చేస్తుంది. భూతమైదయిల వాటలనుబట్టి
చేతబడి ప్రభావం వల్ల 6 రోజులలో మరణవు తప్పదు అన్నారు. అంతేకాదు, దయయాలు
కూడా క్రీస్తును గుర్తించగలవు. మీ అన్నయ్య కొలిచే యేసును ప్రార్థించగా విడుదల
రావచ్చు అని కూడా చెపాపరట. వెంటనే నా చెల్లెలని ఇంటికి తెచ్చి ఆసుపత్రిలో చూపిం
చావు. 16 ఎక్సరేలు తీయించారు. లోపల ఎవుకలన్నీ తినివేసాయన్నారు. ఈ పరిస్థి
తుల్లో చెల్లి భర్త వ్యసనాలకు బానిసయె�ు మరణించిన వార్త అందింది. నేను నమ్మిన
క్రీస్తు దయయములపై అధికారము గల గొప్ప దేవుడని తెలిసికోగలిగాను గనుక ఉపవా
సంతో ప్రార్థించాను. నా చెల్లికి చేతబడి చేసిన ప్రత్యేక స్త్రీని స్పష్టంగా దర్శనంలో
చూపించారు. ఆమె వయససు 35 సంవత్సరాలు అని తెలిసింది. ఆ దష్టశకుతలు గల స్త్రీ
చేయు పూజలు కూడా చూపించారు. 'నేను నా చెల్లికి సువార్త చెపిప, క్రీస్తును నమ్మితేనే
నీవు పబతకుతావని స్పష్టంగా పహాచ్చిరించాను. ఇక 10 రోజుల ఉపవాస దీకష్లో నేనుం
33 డగా 8వ రోజు పసుపు �ర నల్ల అంచులో కనిపించింది. అది కత్తిరించి ఉంది. నాకు అర్థం కాలేదు. ప్రభువా ఈ దర్శన భావవేమి? అని అడిగాను. అదే �రదావరా చేతబడి జరిగింది అన్నారు. నేను ఏమి చెయయాలి ప్రభువా? అని అడుగగా, కాల్చివేయు మని తెలిపారు. ఆ �రెను వా చెల్లి ఊరి నుండి తెపిపంచి రైలు కట్ట దగిర పూర్తిగా కాల్చివేసాను. అదభుతంగా వెంటనే చచ్చుబడిన నా చెల్లి కాళులో చలనవు ఆరంభమైంది. బిగిర్గా నా చెల్లి కేకవేస్తూ నా కాళ్ళు వణుకుతున్నారు, చమట పడుతుందని అరిచింది. ''నేను వారి ప్రవర్తనను చూచితిని. వారిని స్వస్థపరచుదును. వారిని నడిపింతను. వారిలో దు��ంచువారిని ఓదార్చుదును—— (యెషయా 57:18). ఇవే వాటలు నేను ప్రార్ధన చేస్తుండగా స్వరం దావరా విన్నాను. వెంటనే బైబిలు తెరచి చూడగా వాక్యంలో ఉన్న వాటలను బట్టి చాలా ఆశ్చిర్యపడ్డాను. వెంటనే చెల్లిని చెయ్యిపట్టి లేపాను.
''అవ్మా, ప్రభువైన యేసు సజీవుడు. వాట్లాడే దేవుడు. విగ్రహావు కాదు, నీవు నడవాలి—— అన్నాను. ''అన్నా, నీకు పిచ్చిపట్టిందా? 2 నెలలుగా చచ్చుబడిన కాళుతో మంచంపటాటను గదా—— అంది. ''అవ్మా, నా దేవుడు అదభుతాలు చేయు దేవుడు. ఆయనకు అసాధ్యవెన�దేదీ లేదవ్మా—— అంటా నడిపించగా నేడు సావాన్య వ్యక్తికి గల కాళువలె నడుస్తుంది. కాసతత కుంటిగా ఉంచిన దేవుడు యాకోబు పెనుగులాడి బేతేలు వద్ద తొడ్ర ఎవుకను బట్టి ఇపశ్యేలు కుంటివాడ్రయిన గురతు కలిగి ఉంది. వా చెల్లి వెంటనే క్రీస్తును నమ్మి బాపితస్మిం తీసుకుంది. 2003 లో ప్రభువు మరలా స్వరంలో వాట్లాడి సంపూర్ణి సేవ చేయాలని ఉద్యోగం వదిలిపెటాటలని వాట్లాడారు. 2003 నవంబరు 6 నుండి దేవుని సేవకు అంకితమయయాను.
నాతన సేవ ఆరంభం :
కప్ట సహోదరులు వలన బాధలు అంటే ఏమిటో, సేవకులలో నాపై అసాయ చెలరేగి నన్ను ప్రజలు గౌరవించుట సహించక బాధలు, నిందలు ఎదురొకన్నాను. నేను బృందంలో కట్టిన 20 సంఘాలను వారికే అప్పగించి దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ప్రభువు మరలా నాతో స్పష్టంగా వాట్లాడి ఆదరించారు. ద్వితీ 32:10–11 – పక్షిరాజు తన పిల్లలకు ఎగురుట నేరుపటకు గుడు చెదరగొట్టును. ప్రభువు నాకు బాపట్లకు 20 కి.మీ. దారంలో హిందువుల మధ్య ఒక గ్రామంలో సేవ ఇచ్చారు. నా భార్యకు బేతనీ ఆసుపత్రిలో పటయినింగు ఇచ్చి ఉద్యోగం చూపించారు. వా తవ్ముడు 10వ తరగతి పాస్ అయయాడు. వ్యసనాలకు బానిసగా వారాడు గానీ వా ప్రార్ధనలు పహాచ్చిరికల వల్ల అదభుతంగా ఇంటరు, ఇంజనీరింగు చదువుటకు ఆర్థికంగా దేవుడే సహాయం చేశ్రు. యూజలి అనే ప్రాంతంలో మందిర నిర్మాణ ప్లాను దేవుడు నాకు చూపించారు. దేవి
34
నాతల ప్రాంతంలో విశ్వసులకు సువార్త చెప్పేవాడిని. వారితో కలసి ఉపవాసం దావరా
43 రోజులు ప్రార్థించాను. 1 దిన 28:10 ''పరిశుద్ధ స్థలవుగా నుండుటకు ఒక
మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనససునకు తెచ్చుకొని
ధైర్యము వహించి పని జరిగింపువు.——
అదే రోజుల్లో లాదీదరన్ సంఘంవారు ఆ ప్రాంతంలో సేవ చేయువారి గురించి
వివరాలు అడిగారు. వారు దేవుని ప్రేరణలో పైకప్పుకై 12 రేకులు కొని ఇచ్చారు. నేలకై
నా ప్నేహితులు డబ్బు ఇచ్చారు. రెడ్ర్లు, గౌడ్ర వారి మధ్య సేవ జరుగుతుంది.
యోహాను 8:29 ''నన్ను పంినవాడు నాకు తోడైయున్నాడు. ఆయన కిష్టమైన
కార్యాలు నేనెప్పుడును చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.——
నేను నా భార్య కలసి దైవసేవను కొనసాగిస్తున్నావు. యెహోషువా వలె నేను, నా
కుటుంబవు దేవుని సేవిస్తున్నావు. నా బిడ్డలు కూడా వారుమనససు దావరా బాపితస్మం
పొందారు. నా తంపడి రక్షణ పొంది చివరి దినాల్లో పశ్చాత్తాపంతో పపరభునియందు
నిపదించారు. నావారంతా దేవుని సన్నిధిలో ఆత్మీయ బలాన్ని పొందుచూ బిడ్డలంతా
విద్యలో వర్థిల్లు చున్నారు. నా పాత రోత జీవితాన్ని నా తల్ల, భార్యల ప్రార్ధనలు ''ఓ స్త్రీ నీ
భర్తను రక్షించు కుందువేమా!—— అనే వాట సార్ధకవై నన్ను ప్రభువు స్వరం దావరా
పిలిచి స్వకీయులనిగా తీర్చిదిద్ది నావంటి వ్యసనాల్లో ఉన్నవారికి విడుదలనిచ్చుటకు,
దు�ఖవును ఓదార్చుటకు, కారు�కట్లోనివారికి కాంతిరేఖను, నింద దాషణ ఇరుకులో
నున్నవారికి సుగంధంగా నన్ను, నా కుటుంబాన్ని వాడుకుంటున్న నా ప్రభువునకే సమసత
స్తుతి, ఘనత చెల్లిస్తాను.
నా సేవకై పపారి�ంచ మనవి. చదువరీ, నా దికుకలేని భికష్కునిగా, అనామకునిగా
కఠిన దరిత్రతలోనున్న నన్ను వెదకి రక్షించి అనేకుల రక్షణకు సిద్ధపరచిన మన ప్రభువు
నిన్ను నన్ను అనేకులకు రక్షణ మార్గాన్ని చూపుటరై స్వరంలో పిలిచి నడిపిస్తారని నా
రూ సాక్ష్యం ఆశీర్వదించి దీవించాలని నా దీన ప్రార్ధన.
కన్నీటి లోయలో కశాటల నిశిలో కీర్తించి పాడెదను ప్రభూ, ఆమెన్
సల్ : 9849341177� 9963959759
సాక్ష్యం 9. అడిగినవన్నీ పొందనున్న క్రీస్తు విశ్వసిగా నన్ను నిలిపారు
– హావీలా, అమెరికా
(కీర్తనలు : 20:1) ఆపతాకలమందు యెహోవా నీకుతతరమిచ్చును యాకోబు
దేవుని నామమము నిన్ను ఉద�రించను గాక నాబాల్యం నుండి వాపూరీవకుల విశ్వసంలో
35 క్రైస్తవులవు నాపేరు హావీల నాన్న పేరు సార్యపపకాశరావు చౌదరిగారు అమ్మ ఓలేటి జయకువారిగారు వాది తారుపగోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామవు చిన్న కొండేపూడి వ్యవసాయం వల్ల ఆదాయంలో తృపితగా జీవించేవారం వా కుటుం�కులంతా వా నానమ్మగారి దావరా క్రీస్తును హిందామతం నుండి మరల క్రీస్తును వెంబడించారు. అది గొప్ప భాగయముగా తలంచి అమ్మ నేను చాలా స్తుతిస్తావు. వా అమ్మ తన వేన వామను వివాహావాడుట వల్ల నానమ్మ వాకు చాలా సన్నిహితంగా భక్తిని నేర్పింది. ఆ రోజుల్లో, 60 సంవత్సరాల క్రితం ప్రత్యేక గది ప్రార్ధన కేరపరిచి సన్నిధి పాటించి తనకన్న చిన్న వారందరికీ బైబిలు కధలు సువార్త నేర్పించి భక్తి భావాలలో క్రీస్తును ఆరాధించి గౌరవించుట నేర్పించింది. ఆము క్రీస్తును విశ్వసించిన గొప్ప సాక్ష్యము ఆ ఊరి వారంద రికి తెలిసి ఆశ్చిర్యంగా కధలుగా చెపుపకుంటారు. హిందా దేవతల పూజలలో నిత్యము జీవిస్తూ దష్టశకుతల ప్రభావము ఇంటిలో నుండుటచే ఊరివారంతా ్రేరంటానికి పిలువడానికి జంకేవారు విమ్ములను నాశనం చేస్తానన్న దయయము బెదిరింపులకు భయపడురోజుల్లో క్రీస్తును నమ్మిన బోధకుల సువార్త దావరా నానమ్మ ఓలేటి స్తాయమ్మ తోబుట్టువులు వుందుగా ప్రభువుని నవ్మారు. స్తాయమ్మ భయాలు గమనించి ప్రేమతో హెచ్చరించి క్రీస్తును నవ్ముకో అని సలహాయిచ్చారు. ఏపుటటలో ఏపావుందో? ఈ దేవుడిని నమ్మటానికి పపయతి�స్తానంటా క్రీస్తు అనుచరులతో క్రైస్తవ సహావాసమున్న దేవాలయాలు గుంటారు దేవాసయ్యగారితో ప్రార్థన చేయించుకొనుటకు వెళ్ళారు. వారి ప్రార్థనా ప్రభావం సింహాగర�నగా దర్శనంలో వినిపించగా పంది ఆకారములో నున్న దష్టశక్తి పారిపోవుట నానమ్మ చూచి ఆశ్చ్యంలో క్రీస్తును నమ్మింది క్రీస్తు గురించి తెలిసికొని వారుమనససు పొంది నీటి బాపితస్మం పొంది, గొప్ప పరిశుదాథత్మాభిషేకం పొందింది. దేవుడిచ్చిన వివేచనావరం, స్వస్థతావరం, ప్రవచన వరం దావరా అనేకులను క్రీస్తు అనుచరులుగా మార్చింది. ఆమె భక్తికి ప్రభావితమైన అమ్మనాన్న పెదనాన్న ఇంకా అనేక పెదదలంతా క్రీస్తును వెంబడిస్తూ హిందుమతాచారాలన్నీ వదిలివేసావు. ''నీ పనిలోనే నుండాలంటే నాపనిలో నీవుండాలి—— ఈవాట వా నానమ్మ అనేవారుట వా పెదనాన్న గారు గొప్పవిశ్వసి బ్యాంకు వేనేజరుగానున్నారు. ఎంతో భక్తి భావంతో నన్ను వా తల్ల దండ్రులు పెంచారు. నా విద్యాభాసము వా ఊరిలో నున్న చిన్న సాకల్లో 7వ తరగతి వరకుచదివాను ఎ.పి.రెసిడెని�యల్ చదువురకై పరీక్షలు వ్రాసివుంచి వారుకలతో పాస్ అయయానని 8,9,10 తరగతులన్నీ కాకినాడలో చదివాను హాస్టలు జీవితంలో భక్తిగా క్రీస్తును ప్రేమిస్తూ క్రీస్తుగార్చి సాకష్మిస్తూ నానమ్మ దగిర అనుభవాల్ని అందరిలో పంచు కుంటా అవసరంలో తోటివారిరకై ప్రార్థిస్తూ గడిపేదాన్ని వారుమనససు బాప్తస్మము అదే
36
క్రమంలో జరిగిపోయాయి. పసైనసు లెక్కలు గ్రాప�లో బి.యస్స లేనందున వేరర దారపపాంతం
పంపుటకిష్టం లేక ఆడ్రపిల్లకు ఎకుకవ చదవందుకు ఊర్లో ఉన్న చిన్న బి.ఎ డిపగీలో
సరిపుచ్చాలని నాన్న బలవంత పెటాటరు. ఏదో గొప్ప చదువులు చదవాలనే తపనా దీక్ష
నాలో ఎన్నడ్రా నిలిచి ఉండేది చాలా కష్టపడి చదివి మంచి వారుకలతో ఉతీతరు�రాల్నిగా
దేవుడు దీవించుటవల్ల గొప్ప స్థితిలో నన్నుంచి ఘనపర్చుకుంటారని తలంచాను.
వానానమ్మ దగిరకు వె�ు ''నానవ్మా నాకు పెదదచదువులు పసైనసు గ్రాపుతో చదవాలని
ఉంది. ప్రార్థన చేయ్యి నీతోనున్న విశ్వసులకు చెపిపపపార్థించవా అని అడిగాను.—— అవ్మా
హా�లా మనకు సన్నిధి గదిఉంది. నీ పరలోకపు తంపడితో కన్నీరు విడిచి ప్రార్థిస్తే దేవుడే
నీకు కావలసినది ఇస్తారు ఈ వాటలే నాజీవితానికి పునాదిగా నిలిచాయి. అదభుతంగా
కాకినాడ్ర ఆడ్రపిల్లల కాలేజీలో వెరిట్ సాకలర్షిప� దావరా బి.యస్పలో స్టు లభించింది.
దేవుని స్తుతించాను. అడిగినవన్నీ అందించి అనుక్షణము అప్యాయతతో నామనవుల్ని
ఆలకించిన ఆశ్చిర్యకరుడు ఆలోచనకర్తయను ప్రభువు చేయి నాకందించారు. ఆది
అంతంలేని ఆపదల్లో ఆదుకొన్న ప్రభువు క్రీస్తు నా రకష్కుడుగా అనుక్షణం తోడుగానున్నారు.
క్రీస్తు అనుచరులకు కొలబదద పరిశుదాథత్మనింపుదల అని స్పష్టంగా గ్రహించాను నీ
జీవితంలో పరిశుదాథత్మ నిండిందా నీ హృదయంలో సంపూర్ణింగా నిండిందా ఆయన
నీమీదికిదిగి వచ్చాడా నీరకష్కుని వెలుగు నీలో కనిపించేలా నీలో రాజ్యవేలుచున్నాడా
అనుదినం నీలో కలిసి ఉన్నాడా నీ పబతకులో వాధుర్యాన్ని నింపుతున్నాడా నీ పపార్థనలకి
జవాబిచ్చి నడిపిస్తాడా? ఆయనలో నడవడం నీకు హాయిగా ఉందా? ఈ వాటలు
ఒకసారి చదివి పపశ్నించుకుంటే నిజంగానే క్రీస్తుతో విశ్వస జీవితం గడ్రపడం ఎంతో
ఆనందాన్ని హాయినిస్తుందని స్పష్టంగా చెప్పగలను. నా విశ్వసం బలపడడానికన్నట్లు
ఆకాలేజీ హాస్టలులో ఒక లెకచ్రు స్వర్ణికువారిగారు క్రైస్తవ విశ్వసి దేవునినవ్ముకున్న
వారిని చేరదీసి 25 మందిని పిలిపించి ప్రార్థన వాక్యపఠనం దావరా విశ్వసంతో
పెంచారు ప్రతి ఆదివారం ఎంతో ఆహ్లాదంగా క్రీస్తును ఆరాధించేవారం. నా వ్యక్తిగత
ప్రార్థనా జీవితాన్ని చూస్తూ అనేకమంది తోటివారంతా అవసరాల కోసం ప్రార్థన
చేయించుకొనేవారు. నాకు తెలియకుండానే చిన్న చిన్న ఆశ్చిర్యకార్యాలు సాచిక క్రియలు
జరుగుటను బట్టి దేవుని స్తుతించేవాన్ని. ప్రతి చిన్న విషయాలకు ప్రార్థించుట అలవాట
యింది. ఒకసారి హాస్టలు గదిలో లైటు వెలుగుటలేదని గ్రహించి ప్రభువుని ప్రార్థించి
సివచ్ వేయగానే లైటు వెలిగింది. హల్లెలూయా! పసిపిల్లల వంటి విశ్వసం అవసనం
బి.యస్స మంచి వారుకలతో ఉతీతరు�రాలనగుట ఆ ప్రభుని దయగనుక కృతజ్ఞత చెల్లిం
చాను. ప్రతి సోమవారం గుంటారులో ఎవు.సి.ఎ. లో స్టు వచ్చి చదివేరోజుల్లో దేవ
37 దాసయ్యగారి ప్రార్థనా మందిరానికి వె�ు ఆరాధించేదాన్ని ఎవు.సి.ఎ.లో విజయాన్ని పొందాను హైదరాబాదులో ఉద్యోగపపయత్నాలు చేయగా ప్రభువే నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు. ఎంతో ఆదర్శివెన� ఆలోచనలతో నన్ను ప్రభువు ఆదరించి క్రొత్త ఆశయాలు నాలో ఉంచి అమెరికాలో ఉద్యోగం చేసేత బాగుంటుంది. ఎవు.సి.ఎ. వాళుకు అవకాశ్లుం టాయని భావించాను. దేవుడునా ఉన్నత స్థితి దావరా నన్ను బలమైన సాక్షిగా నిరూపిం చుటకై నాలో ఆ కోరెకలు కల్గించి సిది�ంపజేసి ఆయనను ఘనపర్చు అవకాశ్న్నిచ్చారు. హైదరాబాదులో నా ఆత్మీయ జీవితానికి పదునుపెట్టి నన్ను ఆధ్యాత్మక లోతుల్లోకి నడిపిం చినా భాగ్యలతగారు ఆమె నన్ను ఆరాధనకు మంచి సహవాసం దొరికే మందిరానికి నడిపించారు. విజయ కువార్, సజినీ ఆంటీలు మంచి దైవజనులు వారి ప్రార్థనలు ఉపవాసదీకష్లో ఏకీబభవించేదాన్ని ప్రభువు నన్ను ఉన్నత జీవితానిరకై సిద్ధపర్చారు. అమెరికా ప్రవేశము అనే కోరిక నా మనససులో అమెరికాలో ఒంటరిగా వెళిు ధైర్యంగా ఉద్యోగం చేసుకోవాలనే బలమైన కోరెకతో వ్యవసాయం చేసుకొని గుట్టుగా పల్లెటారిలో పబతికే తల్లిదండ్రులతో ధైర్యంగా సంప్రదించగా ఆశ్చిర్యంగా వారు నన్ను నిరుతాసహాపరచలేదుగానీ ఎంతో భారంతో ప్రార్థించి ఆర్థికావ సరతలకై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నన్ను అమెరికా మళుటకు పపయ త్నాలు చేసికోవాలని ఒపుపకున్నారు. వారికి ఏమీ తెలియని వారైనను నన్ను నా కోరికను ఒపుపకొనుటలో దేవుడేజోక్యం చేసుకున్నారు. వా అమ్మ వా ఊరిలో ఏడుమంది తోటి స్త్రీల సహవాసంలో ఎడ్రతెగక ప్రార్థిస్తూ కనిపెడ్రాత ఎన్నో ఆత్మీయ దీవెనలతో దర్శనాలను దేవుని స్వరాలను పొందుకున్నారు. దేవుడు కలలదావరా జవాబు లెన్నో తెలియజేసేవారు. స్త్రీలంతా నా వీసాపపప్లకై ఓరుపతో కనిపెట్టు వేళ్లో దేవుడు స్పష్టంగా దర్శనమిచ్చారు. ఎక్కడో పడివున్న అడుగు కాగితాలన్నీ పైకితీసి పట్టుకున్నట్లు చూపించారు. మరొక అదభుత వేమనగా ఆపల్లెటారు స్త్రీకి ఎ,బి,సిడ�లు తెలియదు. ఇంగ్లీష్ వుకకలు తెలియని అవాయకురాలు ఆవీసా కాగితం మీద ఇంగ్లీష్ వాటలన్నీ బంగారురంగుతో వున్నవి ఉన్నట్లుగా ఒక కాగితము మీద వ్రాసి చూపించింది. ఆమెకు కనిపంచిన అకష్రాలన్నీ చూడగానే యూనైటెడ్ సేటట్స ఆఫ్ అమెరికా అని వ్రాసిందట ఎంతో అదభుత వరవే కద! హల్లెలూయా దేవుని ప్రత్యేకత చాలా గొప్పది అది మనుష్యుల హృదయానికి గోచరంకాదు. అమెరికా వెళుతుంది అని పాస్టరుగారు కుర్చీలో కూర్చొని చెపుపట దర్శినందావరా అమ్మ గ్రహించారు. మోషే నమ్మకవెన�వాడు. ఇపశ్యేలేయులు కేషమంగా కానాను చేరారు అని స్వరం వినిపించిన అమ్మ వాటలకు ఆవెకే వివేచన వరం దావరా పరిస్థితి గ్రహించింది. నా కువారెత హా�లా మోషే అంతటి నమ్మకమైన యువతి. ఇపశ్యే�యులంటే దేవుని వెంబడించువారు. కనాను చేరుట అంటే నాబిడ్డ
38
అమెరికా చేరుతుంది. హల్లెలూయ దేవుని మహా కృపలో అమెరికాలో ప్లారిడా చేరాను.
2 నెలలు ఉద్యోగం చేశ్ను. అమెరికా ప్రయాణానికి వుందు నాలో భయం ఆవరిం
చింది ఒంటరిదాన్ని తోడులేరు పరాయిదేశంలో ఏమీ అనుభవాలు దాగి ఉన్నాయోనని
ప్రార్థించాను. దేవుని హాసతంలో నాహాస్తవుపెటటగా భక్తులు దర్శనాలు ప్రవచనాలు
నన్ను ధైర్యపర్చాయి. దేవుడు నన్ను విడువడు ఎడ్రబాయడు ముండి విశ్వసంలో
బయలుదేరాను. టాకసస�లోనున్న ప్నేహితురాలి వద్ద ఉద్యోగం ఉందని ధైర్యంగా వెళ్ళాను.
కానీ అట్లాంటాలో గొప్ప పెన్నిధి ప్రభువు జగత్తు పునాది వేయక వుందే దాచారని
తర్వాత గ్రహించాను. నాజీవిత భాగసావవిని సిద్ధపర్చురీతి అదభుతము ఇసాసకునకు
భార్య రిబాక విషయంలో ఎలియాజరు ప్రార్థించి ఒంటెలను వెాకరింప జేసిపపార్థించి
గురతులను అడిగిపొందితగిన భార్యగా అబ్రహాము శ్రాలు చూడ్రకనె నిర�యింపబడు
రీతిగా నా వివాహాన్ని ఆత్మీయ ఘనత్రై నిర�యించుట ఆశ్చిర్యకరము. అట్లాంటాలో
నారకవరా తెలియదు. అబ్రహాము నాతన ప్రాంతము దేవుడు పంపినట్లు వెళ్ళాను
ప్రార్థిస్తూ కనిపెటాటను. వుళ్యా� చెరియన్ ప్నేహితురాలు సహాయంతో తెలుగు
సహవాసమునకు పరిచయం కల్గింది. అది ఎ.టి.సి.ఎస్. అట్లాంటా తెలుగు క్రైస్తవ
సమావేశవు ప్రస్తుతం పల్లి క్రిశోటపఘర్గారు పాస్టరుగా నున్నారు. ప్రతి శుక్రవారం బైబులు
స్టడీ ఒక్కొక్కరి గృహంలో జరుగుటను బట్టి అందరితో అన్యోన్యత ఏరపడింది. వాతృ
భూమిని మరిపించే ఆప్యాయతగల తెలుగువారి ప్రేమ భక్తిగల సమావేశ్లు నన్నెంతో
సంతోషపర్చాయి. చాలా చురుగ్గా ఆశక్తిగా వాక్యపఠనవులో పాల్గొని అనేక క్రైస్తవ
వ్యకుతలను మంచి హిందా మతం నుండి క్రీస్తును నమ్మిన నాలో గొప్ప బైబిలు జ్ఞాన
వునుగుర్తించి వుచ్చిటపడేవారు. వానానమ్మగారు తన సన్నిధి గదిలో బైబిలు వాక్యా
లను, కదలను పదేపదే వివరించుటవల్ల ఆముతో ఎకుకవ కాలాన్ని గడిపుట వల్ల నాలో
బైబిలు గురించిన వివరాలెన్నో బాల్యదశలో హృదయంలో వుపదించ బడుట ప్రభువు కృప
నాలో ఆపపరభువుంచిన భక్తి జీవితవే నన్ను అంచలంచలుగా శ్రీరకంగా ఆత్మీ యంగా
ఉన్నతశిఖరాలు అధిరోహించు ధన్యతనిచ్చి ఎక్కలేని కొండ్రల ప్రాంతాన్ని నన్ను చేర్చింది.
హల్లెలూయా నాకు కారులో తోడుగా నిలిచి అన్ని ప్రార్థనా కూటాలకు హాజరగు నట్లు
సహకరించిన సుమతిగారు వారి కువారెత అల్లుడుగారు చాలా ఆప్యాయత గలవారు.
అదభుత వివాహము నిర్ణియం
డాకట్రు మంజులకక్ నన్ను దయతో చూచి నా జీవితం పట్ల ఆసక్తి చూపించింది.
అవ్మా, హావీలా, నీకు పపార్ధనాంశ్లున్నాయా మన మంతా ప్రార్థించుట మంచిది అని
చెప్పగా నిర్మోహావాటంగా, సాటిగా నా హృదయ వాంచభనుగుర్చి వివరించాను అకాక
39 ఉద్యోగం ఉంది ఒంటరిగా ధైర్యంగా పల్లెటారి పిల్లగా అమెరికా చేరాను అమ్మనాన్న గార్లకు నా వివాహం ఒకగొప్ప బాధ్యత సమస్యగా ఉంది. నాకయితే క్రీస్తు నమ్మిన ఏజాతి వ్యక్తిని అయినా చేసుకొనుటకు అభ్యంతరం లేదుగానీ వా తల్లిదండ్రుల అ�భష్టత వేరకు వా చ�దరీలలో క్రీస్తును నమ్మిన వా వాళుందరికీ ఆశ ఉంది. దానిరకై పపార్థిం చండి. అని సాటిగా తెలాపను. మంజలకక్ ఆక్షణం నుండి కారులో వెళ్ళునపుపడు కూడా నా కోరికకోరకు ప్రార్థించుట ఆరంభించింది. నేను ప్రార్థించుట ఎలాగో క్రమంలో ఉంది అని నిబ్బరంగా ఉన్నాను. కొన్ని వారాలు గడిచాయి. ప్రతి శుక్రవారం ప్రార్థన తదనంతరము పారీటలో తినుబండారాలు తెచ్చేవారు చాలా ఆనందంగా గడిచేది టివి కార్యపకమాల్లో వాట్లాడే మరనాత విశ్వస సమాజం హైదరాబాదు, విజయవాడ సంస్థ లలో గొప్ప సేవ చేస్తున్న వెాజెస� చౌదరిగారు ఎన్నో సాకళ్ళు హాస్టల్లలో ప్రతిభగల విద్యార్థులను చదివించుట పరిపాటి మొదటి విధ్యార్థిగా చాలా తెలివైన పపభాకర్గారిక డాకట్రు విద్య వరకు ప్రోత్సహించి శ్రీరకంగా ఆత్మీయంగా అండగా ఉండేవారు. ప్రభాకర్ గారు నారేవ నుండి అట్లాంటాలో వెాజస� చౌదరిగారి రెండవ అవ్మాయి జ్యోతకక్ నివాసమున్న ప్రాంతం విజటరుగా విచ్చేసారని నాకు సరియైన జతగా దేవుడు నిర�యిసేత పపయత్నంచాలని జ్యోతకక్, మంజులకక్ మంచి ప్నేహితులు ఎలియాజరు రిబాక కొరకు ప్రయాస పడినట్లు పశద్ధవహించి నాకు వివరాలన్నీ తెలాపరు. ఒక మీటింగు సమయవే పపభాకర్గారు నేను కలిసుకొనునట్లు నిర్ణయించారు. ఇద్దరము విశ్వసులవే కనుక చాలా ప్రార్థనలో సిద్ధపడి ఒక శుక్రవారం మీటింగు తర్వాత అలాపహార సమ యంలో పరిచయం చేసుకొని ఆత్మీయవిషయాలు అభిరుచులు తల్లిదండ్రుల వివరాలన్నీ వుచ్చి టించుకున్నావు. పపరభావు కృపను బట్టి తల్లిదండ్రులు కలిసి మాజిస� చ�దరిగారితో వివరాలు సంపపదించనట్లు ఏరాపటు ఆరంబభవుంటుంది. నారకైతే అమెరికాలో డాకట్రుగా ఉంటా తన భార్య చాలా అందవెన�ది. కట్నం చాలా కోరుకొనేవారిగా ఉంటారు నేను నాపరిస్థితి వారికి తగునా? నా తల్లిదండ్రులు కట్నం ఇచ్చేస్థితిలో లేరు నా అమెరికా పపయాణానిరకై ఉన్నదంతామచ్చించారు. నేను నల్లని దానను అందగతెతనేమీ కాదు హృదయ సౌందర్యము అందవెన�దని అందరూ వెచ్చుకొనుట తెలసుగానీ లోకం చూచేవి పైవెరుగులనే కధ! అయిన దేవుని కసాధ్యవెన�దేవెన� కలదా? పపరభువునాతో సాటిగా మంచి వాక్యం దావరా వాట్లాడారు (పరమగీ : 1:5) నల్లని దాననైనను నేను స�ందర్య వంతురాలను నామనససు శంకించలేదు ఆయన సంపూర్ణిచిత్తం కోసం కనిపెటాటను. అదభుతంగా నా వివాహ నిర్ణియం పెదదల దావరా కుదిరింది. 2002 వే 25వ తేది శనివారం అట్లాంటాలో దైవసన్నిధిలో విశ్వసుల సమక్షంలో ప్నేహితుల వుందు కానాను
40
వివాహంవలె వైభగవంగా జరిగింది. వా ఇరువురి తల్లిదండ్రులు దగిరగా లేకున్నను
మాజిస� చౌదరిగారు వాకు తల్లిదండ్రులుగా నిలిచి దీవించారు.
సంసార్యాపత :
వా జీవితాలు దేవుడే నిర�యించినందన పాలు తేనె వలె కలసి
ప్రార్థన సహవాసంలో ఎడ్రతెగక ఆనందించేవారం అమెరికాలో నార్తకార� నా
ప్రాంతంలో క్రొత్త కాపురము పెటాటవు పపభాకర్గారు డాకట్రుకోర్సు పరీక్షలు వ్రాయాలి.
రెసిడెనీస కోర్సుపరీకషలు వ్రాయాలి. అపుపడు ఉద్యోగంలో స్థిరపడాలి. కొన్ని సంవత్సరాల
సుదీర్ఘ కాలం ఓరుపగా కనిపెట్ట వలసి వచ్చింది. నేను ఉద్యోగం చేస్తూ ఉన్నరోజులో
ప్రార్ధన దావరా అదభుతంగా నాభర్త పరీక్షలలో విజయం పొందుటలో అడిగిన అంశ్లన్నీ
టికీ జయం పొందావు. ఆతర్వాత చాక్హిల్ పెనిసన్ వేలియా అమెరికాకు చేరావు
రెసిడెనీసలో ప్రవేశము దొరుకుటకు పరీక్షల తదనంతరం ఇంటరావలు చాలా అవసరము
కంప్యూటర్లు సహాయంతో వివరాలు సేకరించగా 95పైగా వారుకలు వచ్చిన వారికి
ఇంటరావ్యలు లభించుట చాలా క్లిష్టంగా ఉండే పరిసిథతుల్లో ప్రార్ధన దావరా ఉపవాస
దీకషథావరా అడినట్లుగా దేవుడు 26 ఇంటరావ్యలు ఇపింపచారు. దార ప్రాంతాలు
ఇంటరావ్యలకు వెళ్ళుట చాలా కష్టంగా తోచినపుపడు మరలా ప్రార్ధనలో అడిగాను.
''ప్రభువా కారులో ప్రయాణం దార ప్రాంతాలు చేయుట కష్టం. సమీపపపాంతాల్లో వాకు
ఇంటరావ్యలు ఇపిపంచాలి. అంతేకాదు ప్ర్మిట్ కావాలి. పప్వేచ్ అనగా వార్చిలో రిజలుట
బోరు పెటటకముందే నీవు వాకునచ్చావు. వా ఆసపత్రిలో చేరిపో అని ఎవరైనా ఆహావ
నించుట మరలా 40 రోజుల ఉపవాసం చేసి ప్రార్థించగా 16వరోజు దగిరగా అదే
ప్రాంతంలో పప్వేచ్ లభించింది. అంతేకాదు ప�న్కారు లభించు స్థలవు కావాలని
కోరావు. ప్రభువు ఇచ్చారు. (మత్తయి: 7:7) అడుగుడి మీకిస్తానని వాగ్దాన మిచ్చారు.
అడిగినదల్లా పొందామని నవ్మాలని కూడా ప్రభువు తెలాపరు. అదే వాగ్దానం నేను
నవ్మాను అదభుత రీతిగా అమెరికాలో ఒక హాస్పిటల్లో రెసిడెనీస వచ్చేసింది. హల్లెలూయా
నేను నమ్మిన నా ప్రభువు నా కోరెకలన్ని సిద్ధంపజేయు ఆశ్చిర్యకరుడు. నేను ఇంట్లో
ఉంటా వెబ్ మీద ఆర్థికంగా సహాయపడు పనులు చేయుటలో సమర్థతనిచ్చి ఆ
దేవుడే కాపాడారు. అప్పటికి వా వివాహము జరిగి నాలుగు పూర్తి సంవత్సరాలయింది.
3వ సంవత్సరాలు రెసిడెనీస పూర్తికాగానే ఉద్యోగపపయత్నంలో దేవుడు సహాయిపడ్డారు.
నా తల్లిదండ్రులను విడిచి చాలకాలవైంది. నా భర్తను వారు చూడలేదు. నన్ను నాభర్త
తల్లిదండ్రులు చూడలేదు. వేము ఇండియా 2006లో మొదటిసారిగా కలిసి వావా
గ్రావాలను చేరావు. నా భర్తను చూచి నా తల్లిదండ్రులు గ్రావములో పషభాష� అన్నట్లు
నీ కువారెతకు అందమైన బభరతనిస్తానని నాతల్లకి వాగ్దానం చేసినట్లు దేవుడు
41 సమకూర్చినందన దేవుని స్తుతించారు. నన్ను కూడా నా ఆత్మీయుస్థితిని బట్టి అంత� సౌందర్యాన్ని చూచి నాభర్త తల్లిదండ్రులు బంధువులు నన్ను నా సాక్ష్యాన్ని ప్రేమించారు. అది దేవునిదయ గొప్ప వేడుక జరుపగా వా సాక్ష్యాలు చెపాపవు. అదభుత దేవుడు అడిగింది నెరవేర్చుటను బట్టి దేవుని మహిమపర్చారు. గతంలో 2004 �న్ 24లో ఉద్యోగములో ప్రవేశించారు ఇండియా వెళ్ళుటకు వుందుగా మరొక చిన్న అదభుతం దేవుడు చేసారు. వీసా సాటంపురకై కనడా వెళాువు. ''ప్రభువా వాకు సమయంలేదు నా భర్తరకై ఒక అదభుతం చేయాలి—— అని అడిగాను. అదే రోజు వీసాసాటంపు జరుగుట ఎవరికీ లేని అదభుతం ప్రతివ్యక్తి ఒకటి లేదా రెండు రోజులు కనిపెట్టవలసి వచ్చేది. అది అడిగిన వెంటనే పొందిన దీవెనగా భావించి మరలా స్తుతించావు. ఏది తలచినా ఎన్ని అడిగినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభూ అని పాడుకొనేదాన్ని వీసా సాటంపింగు నుండి ప్రయాణంలో నాభర్త పపభాకర్గారి స్నియరు ఉసా�నియా హైదరాబాదు నందు సుపరిచితులైన డాకట్రు బయాలా అకక్గృహం దర్శించగా వారి అమ్మ పరగస� ఆంటీ, నా పుట్టిన రోజునాడు జూలై 8వ తారీఖు ఏమని ప్రార్థించాలి అని అడిగారు. ఒక బాబు కావాలంటీ అన్నాను. వచ్చే పుట్టిన రోజు నాటికి ''పపభూవా హానీలా చాలా గొప్పవిశ్వసి అడిగినట్లే ఇవవండి—— అని ప్రార్థించారు. ఆమె ఆతర్వాత చాలా సంతోషించి దేవుని స్తుతించి నాసాకషం పపచురించడానికి అడిగారు. అది దేవుని చిత్తమే. సంతానం కొర్రై ఉపవాసం ఇండియా నుండి తిరిగి వచ్చిన తర్వాత సంతానం కొరకు తపనతో ప్రార్ధన ఆరంభించాను. ఎవరిరకైనా పెంచుకుంటారా? పరీకషలయినా చేసికొండి అంటా చాలా మంది ఉచిత సలహాలనిచ్చారు. ప�ోనుచేయాలని ప్రయత్నించి కూడా చాల ఆలోచిస్తూ ఆప్యాత్నాలేవీ స్పఘలవుకానట్లు నాకు నడిపింపు రాలేదు. మరలా దేవుడినే అడిగాను. ''ప్రభువా 16 సంవత్సరముల తర్వాత నాపిన్నికి బిడ్డలనిచ్చావు. నాకు తెలిసిన వారి కందరికో ఆలస్యంగా ఇచ్చిననా గర్బుపఘలాన్ని పొందగలరు. నేను ఉపవాసంలో కనిపెట్టి విశ్వసముంచాను. నా ప్రార్ధన దేవుడు ఆలకించారు. ఉదయం 6గం��ల నుండి సాయంత్రం 6గం��లవరకు ఉద్యోగము చేస్తూ ప్రార్ధనలో పట్టుదలగా ఉండేదాన్ని గురి కల్గిన ఏలియా గిరికొండ్ర కర్మెలు ఎకాకడు గిరిఎకిక ప్రార్ధనకు పులికొలాపడు. పులికొలిపన ప్రార్థన పరమునకు వెళ�ును. పరమునకు వెళ్ళిన ప్రార్ధన శిరి(వర్షివు) తెచ్చింది. శిరివల్ల సమ్రవు సరిఅయింది. కర్ము తీరింది. సమస్య తీరింది. 40 రోజుల్లో పిన్ని వలె ఉప వాసందావరా గర్బువతిని కావాలని కోరాను. దేవుడు సరిగ్గా 35వ రోజు గర్బువతినయ్యాను. హల్లెలూయా ఆ 9 నెలలు ప్రార్థనలలో బలపడ్డాను. ఫోను దావరా అనేక విశ్వసం సహ వాసం ఆనందాన్నిచింది. స్థానికంగా ఉండే బేతనీ సహవాసంలో డాకట్రు మధు ఆంటీ

42
సకుకఆంటీ పపసమ సమయంలో నన్ను ఆదుకున్నారు. ఎందరో తెలుగువారి ఆప్యాయతే
నన్ను ధైర్యపరచింది. అమ్మగాని, అత్తగారు గానీ రాలేని పరిస్థితి ఎదురొకన్నాను. నన్ను
అధింకగా బలపర్చిన వాక్యాలు (కీర్తన : 20:1) ఆపతాకలవులో యెహోవా నీకు ఉత్తర
మిచ్చును గాక యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించనుగాక (కీర్తన : 91:15)
అతడు నాకు ము�పెటటగానే ఉత్తర మిచ్చెిదను. శ్రమలో నేనతనికి తోడైయుండెదను.
(కీర్తనలు:33:1) నా అమ్మ నాకు తోడుగా పపసమ సమయంలో లేనందుకు దు�
ఖపడినపుపడు దేవుడే ఆదరించారు. యేహా�వాను బట్టి ఆనంద గానం చేయుడి.
నన్నుబట్టి ధైర్యంగా ఉండి సంతోషించము అన్నారు. బాబు మొదటి పుట్టినరోజు
చాలా ఘనంగా అనేక విశ్వసుల మధ్య జరిగింది. నా అతతవావులు పపపధమంగా
అవెరికావచ్చి మవ్ములను బాబును దీవించు ధన్యత పొందావు. మంచి గృహాన్ని
దేవుడిచ్చారు. ప్రతి అవసరానికి ప్రార్థించి పొందుట నేర్చుకున్నాను. కృపానిధి సంఘం
విజయవాడ పపధమసాక్షి విజయలకి; ఆంటీ ప్రార్థించి అన్నింటిలో యోగయిరాలిగా ఉంచి
నీవు చేయు ప్రార్ధన అంగీకరిస్తాను అనే దేవుని సందేశ్న్నిచ్చారు. అనామకురా లిగా
పల్లెటారి జీవితంలో నానమ్మ విశ్వసంలో అమ్మ భక్తిలో పెంచబడిన నన్ను
అంచలంచెలుగా ఆ�ర్వాదాల శిఖరాలనందుకొను భాగయము నాపరభువు నాకిచ్చారు.
ఎందరో విశ్వసులతో అనుబందాలిచ్చిన ప్రభువునకు సదా స్తుతిచె�్లస్తాను. ''ఇంత
ప్రేమకు కారణవు తెలియునైతిని నా ప్రభువా ఎంచతరమా నీ ప్రేమ సన్నుతించుచు
సారగదను. నా పపాణపపియుడా నారకైపపాణమిచ్చితివి నేను నీదానను ప్రభూ ఆమెన్.
సాక్ష్యం 10. మట్టి విగ్రహాల నుండి విడిపించిన
క్రీస్తు నా ప్రభువు
– లిల్లీ డానియేల్
(యోషయా : 43:1) నేను నిన్ను విమాచించియున్నాను.
భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నావు. నీవు నాసొతతు
నా పేరు లి�్లడానియల్ దేవుని సంపూర్ణి సేవలో సాగిపోతున్న భాగ్యం ప్రభువు నాకిచ్చారు.
నన్ను పేరు పెట్టి సాటిగా పిలిచి వాక్యాన్ని నేర్పించి పపవచనాత్మ స్వస్థతపంతో సేవలో
సహకారిగా నడిపిస్తున్నారు. దేవునికి స్తుతి ఆరాధన చెల్లిసతున్నాను. స్థానికంగా పహైాదరా
బాద్లో నివసిస్తున్నావు. ప్రపంచానికి నేడుకావలసినది ఏమిటంటే విన్నవారు క్రీస్తును
నమ్మిన వారు వాత్రమే ఏకాంత్ ప్రార్థనలో ధ్యానంలో ఒ�వకొండ్ర అనుభవం గలవారు.
నా బాల్యంలో విగ్రహాల మధ్య వూడభ్రనమ్మకాలు పాటించే అమ్మ వివాహము ఒక
గొప్పధనికునితో జరిగింది. ఏరైక పుపతుడైనందన వా అమ్మ అత్తగారు ఏడు రోజులు
43 ఏడుకులాల వారికి భోజనాలు పెడ్రతూ ఘనంగా వివాహం చేసారు గాని వానాన్నగారికి చెడువ్యసనాలుండేవని తర్వాత తెలిసింది. ఈ అలవాట్లు వానిపంచాలని వా తాతగారు హైదరాబాదులో హాకకం పెట్లో ఎయిర్ప�ోర్సలో ఉద్యోగం చూడగా నా బాల్యం కావర్టర్లలో గడిచింది. నేను వా చెల్లి పుట్టిన తర్వాత వానాన్నగారి జీవితం అపకమ సంబంధాలకు బానిసగా వారింది. నేను వా చెల్లి నాన్నగారు అమ్మను హీనంగా చూస్తూ అషటకశాటల పాలు చేయుట భయంతో చూచేవారం ఒక రోజు నాన్న కొట్టిన దెబ్బలకు రకాతలుకారగా ఇంటి పపకకమారు వాఅమ్మగారి పుట్టింటికి ఉత్తరము వ్రాసారు. వాతాతగారు వచ్చి వానాన్నగారిని హెచ్చరించారు నీకు నీకూతురు కావాలంటే నాకూతురిని సరిగ్గాచాడు. నాఇంట్లో పెంచుకోగలను పంచాయితీలో వానాన్న తపుపఒపుపకున్నారుగానీ వారుపలేని జీవితం మమల్ని బాధించేది అప్పట్లో నేను 7వతరగతి చదువుచుండగా వాతాతగారితో గుంటారు చేరావు. అమ్మ యధావిధిగా పూజలు, ఉపవాసాలు చేస్తూ మంగళ్వారాలు కృష�్ణిడి పూజ గురువారం సాయిబాబా, శుక్రవారం లకి;పూజ శనివారాలు వెంకటేశవర సావమికి నిత్యవూ పూజలు చేస్తూ వానాన్న వారపుకై కనిపెట్ట సాగింది. ఎపుపడ్రా దుఃఖంతో ఏడుస్తూ ఉండేది. ఒకరోజు వా ఇంట్లో వీధుల్లో పాటలు పాడుచూ వెళుతున్న స్త్రీని వా అమ్మ చూచింది. ఆపాట శ్వ్యంగా ఆనందంగా వుందని ఆ పాటచే ఆకరి�ంచ బడిన వా అమ్మకు సంగీతంలో ప్రావీణ్యత ఉంది. దేశభక్తి గీతాలు హిందు దేవతలపై పద్యాలు పాటలు పాడుకొనేది వర్సగా వూడురోజులు పాటలు పాడించుకొని క్రీస్తు బోధలువినుట చూచిన వాఅమ్మమ్మ కోపంతో ఆమెను బయటకునెట్టివేసి వా మతం వాకుంది నీమతం గురించి చెపపవదదంది. ఆము వెంటనే తనవదదనున్న క్రొత్త నిబంధన గ్రంథాన్నిచ్చి నీవే సువార్త తెలిసుకో చదువుకోమ్మ అని చెపిప మళిుపోయింది. నీవాక్యము నా పాదములకు దీపము నాతోవకు వెలుగు అన్నట్లుగా వాకు చీకటి పబతకులకు కారు�కట్లో కాంతిరేఖగా దారి చూపింది. హల్లెలూయ అమ్మ ఎంతో ఆశ తపనతో చదువుట ఆరంభించగా అర్థవంతమైన వాక్యభాగాలు ఆములో క్రొత్త శాంతి కొత్త శక్తితో ఆదరించారు. (మత్తయి :7:7) అడుగుడి మీకివవబడుతుంది. వెదకుడి మీకు దొరకు తుంది తట్టుడి మీకు తీయబడుతుంది. అడుగు పపతివాడు పొందుతాడ్రనే వాట సాటిగా అమ్మను స్పరి�ంచింది. పపతివాడు పొందగల్గితే నేను నాభర్త ప్రేమను పొందగలనని భావించి ఆలోచించసాగింది. అనుకోని రీతిగా పపకక్వీధిలో మరలా మరియమ్మగారి పాటలు వినిపంచగా వాతల్ల పరుగెత్తుకొని వె�ు ఆమెను కలిసింది. ''అవ్మా నా సమస్యలు తీరితే నేను ఈ దేవుడ్ని నవ్ముకుంటాను. నీవిచ్చిన పుస్తకం చదువుతుంటే తెలియని మనశ్శింతి లభిస్తుంది. గతంలో నామత గ్రంథాలలో లేని క్రొత్త అనుభవాలు గ్రహిస్తు
44
న్నాను.—— అని తెలిపంది ''ప్రార్థన చేయుట నేర్చుకోవ్మా—— సన్నిధి చేయి అని చెపిపన మరి
యమ్మగారి వాటలు వింతగా తోచాయి. ఎలా చేయాలండి అనడిగింది. ఒక గదిలో
ప్రత్యేక స్థలాన్ని కేటాయించి మోకరించి తల్లని బిడ్డ అడిగినట్లు అడగాలి. హృదయభారాన్ని
మనససువిపిప చెపుపకోవాలి. ఆము వాట పాటిస్తూ ఒకగదిలో బైబిలు నుంచి సవంతంగా
పాటల్ని కవిత్ చేసి పాడుకోనేది. వాక్యాన్ని శ్రద్ధగా చదువుట దావరా సత్యాన్ని గ్రహించింది.
(వారుక : 16:15) నమ్మి బాప్తస్మము పొందినచో రక్షింపబడ్రతారనే వాట దావరా
బాప్తస్మం అనుభవం కోసం ఆశించింది. ఈ విషయం అమ్మమ్మకు తెలిసింది. ''నీ
మనశ్శింతిరకై పపార్థించుకో అంతే బోట్టు తీసివేయవలసివసత హిందువుల పద్ధతిలో
భర్త చనిపోతేనే బోట్టుతీసాతరు. నాఇంట్లో ఇట్లుచేయుట తగదు నీభర్త దగిర నీఇష్టం
చేసికో అంది అమ్మ కోపంతో అన్నం వాని 3 రోజులు మంచముకాకరు ఆరోజుల్లో
లాకోర్సు చదివే వామయ్య ఇంటిలో పరిస్థితి గ్రహించారు. వా అమ్మమ్మను కోపడ్డారు
''అక్కయ్య తపుపపని చేయుటలేదు తన మనశ్శింతిరకై మతం తీసుకోవాలని ఆశిస్తుంది.
నేనే సవయంగా ఆమెకు సహాయపడతాను అంటా వా అమ్మను కన్నవారితోట
గుంటారు బైబిలు విష్న్ చర్చివదద దింపారు. ఆసమయంలో చర్చిలో ఆరాధన
జరుగుతుంది. ఆ సంఘ పాస్టరుగారిని అమ్మ కలిసి వాట్లాడింది. ''అయయా నేను
క్రీస్తును నవ్ముకున్నాను. బాప్తస్మమివవండి—— అని అడిగింది ''అవ్మా విమ్ములను
ముదటిసారిగా చూస్తున్నాను. బాప్తస్మం కొరకు కొంతకాలవు కనిపెటాటలి.
హిందువులనుండి క్రైస్తవులగుట సావాన్య వేమికాదు స్థిరపడి సిద్ధపడాలి అన్నారు.
అంతేకాదు మీబంధువులెవరైనా బలవంతంగా వేము మతంలో చేర్చామని అరకషపించి
ఎదురుతిరగవచ్చు. ఎవరినైనా సాక్ష్యము తెచ్చు కొండి అన్నారు. ఐదు మంది పాస్టర్లతో
4 మంది ధైర్యం చేయకపోగా ఒక మంచి మనససు గల ప్రభు ప్రేరణ పొందిన
పాస్టరుగారు ''అవ్మా, నేను సిద్ధవే నేను ఏదైనా కష్టవునెదుర్కొగలను ఈవె
విశ్వసము గొప్పది. నేను బాప్తస్మము యేసునామంలో ఇవవడానికి సిద్ధవేనని అదేరోజు
వాతల్లకి బాప్తస్మమిచ్చారు. నెల కొకసారి పపరభురాత్రి భోజన బల్ల సమయంలో నాతల్ల
గుంటారు సంఘానికి రావడానికి అమ్మమ్మ అనుమతినిచ్చారు. ఆవుర్సటిరోజు
మవ్ములను తన గదికి వాఅమ్మగారు నన్ను నా చెల్లిని తీసురకళాురు. వా ఇదదరికీ
మంచి దసతులు వేసి సిద్ధపర్చారు. అమ్మ చాలా దుఃఖంలో నిండి ఉంది. కన్నీరు
విడిచి ప్రార్థించారు అర్థగంట పపార్థించేసరికి గొప్పకాంతితో ఆగది పపకాశవానంగా
వెలుగుట చూచాను. ఆగది చాలా చీకటిగా ఉండేది. తక్షణం నేను కళ్ళు తెరచి చూచాను
అది దివ్య దేవుని కాంతిలో నేను గాలిలో ఎగురుచున్నట్లు భావించాను. అప్రయత్నంగా
45 నానోటిలో వింత వాటలు వెలువడ్డాయి. ప్రవచనాత్మకంగా నా తల్లతో ప్రభువు సాటిగా చెప్పే దేవుని వాటగా గ్రహించావు. నీ చేతిలో ఎండిన్ తీసివేపసయి నీవు దుఃఖ పడవదుద. నీభర్త నీకోసం తిరిగి వచ్చి నిన్ను బిడ్డలను తీసుకొని వెళ్తాడు. ఈ వాటలు వా అమ్మను ఆశ్చిర్యపర్చారు. ఆతర్వాత ఇతరుల సమస్యలుగుర్చి కూడా నాదావరా ప్రభువు బయలు పర్చిన విషయాలన్నీ విన్న తర్వాత మతిపబభమించింద న్నారు. అనుకోనిరీతిగా రోడ్డుమీద పాటలుపాడి బై�లిచ్చిన మరియమ్మగారు కలిసి ''అవ్మా ప్రభువు ఆత్మాభిషేకం వల్ల పపవచాత్మకంగా మంచి విషయాలు పపరభువుమీ పాపదావరా బయలుపర్చుట గొప్పవరం విమ్ములను అదభుతంగా మరణం నుండి విమ్ము లను తపిపంచారు—— అన్నారు. వా అమ్మకు ఇంకా నిర్ధారణ కావాలని తలంచి బాప్తస్మము తీసుకున్న గుంటారు కన్నవారి తోటలోనున్న బైబిలు విష్న్ చర్చికి వెళాువు. బాప్తస్మమి చ్చిన పాస్టరుగారు కూడా వున్నారు. అవ్మా నెలకొకసారి వచ్చేవారు చాలా తవర్లోనే వచ్చారు. ఏదైనా గొడవ జరిగిందండి? అని ప్రశ్నించారు వా పాపతో ఏదో ఉపదేకతతో వాటలు చెపుతంది. మీరు కూడా గమనించి ఈ పరిస్థితికి వివరము తెలపగలరని వచ్చామన్నారు. సరేనని నన్ను పటెపరస� పైకి ఏకాంతంగాతీసురకళిు పరీక్షించదలచారు. అవ్మా ప్రార్ధనలో నీరకదైనా కనిపసేత తెలపు లేకపోతే కూడా తెలపు అని ప్రార్థించారు. (మత్తయి:11:28)
''ప్రయాసపడి భారము మాసుకొని వార్లారా రండి. మీకు విశ్రాంతి కల్గిస్తాను——. ఈ వాటలు బంగారు అకష్రాలలో ఆకాశంలో నాకు సృష్టంగా కనిపంచగా పాస్టరుగారు ''అవ్మా బైబిలు విష్ను స్థాపించిన దేవాసు అయ్యగారిక ఈ సంఘవు స్థాపించమని ఈరీతిగా తెలాపరు. గొప్పగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా సేవకై వాడు కుంటారమ్మ—— ఈ పరిశుదాథత్మాను బభవాన్ని పొందుటకన్నా దానికి కాపాడుట చాల ప్రాముఖ్యమైనది అన్నారు. (నిరివు : 33:11) మాషితో దేవుడు ముఖాముఖిగా వాట్లాడారు. నా సన్నిధి అనుభవం కావాలన్నారు సన్నిధి అనగా దేవునితో సహవాసం చేయుట. సాయంత కాలంలో 6.30 కాలంలో లేదా అనుకూల సమయంలో తంపడి కువార్ పరిశుదాథత్మ పేర వూడు పాటలు మనసాసరా పాడుకోవాలి. దేవుడే సమ్రవు బోధిస్తారని తెలాపరు. (గలతి : 1:11,12) ''నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన పపకారవెన�ది కాదు. నాకవడ్రా బోధింపలేదుగాని యేసు క్రీస్తు బయలు పరచుట వలననే నాకు లభించింది.—— నా పరిస్థితి కూడా అదే రీతిలో ఎన్నడ్రా ఆవాక్యం ఉన్న బైబిలు పరిచయం కల్గిన తర్వాత ఎన్నో విషయాలు సవయంగా క్రీస్తు సవరంలో నాకు బోధించేవారు నేను ఇతరుల జీవితాల్లో జరిగిన అనుభవాలు జరగబోవు విషయాలు ఆగ్రామవు,
46
జిల్లా, దేశంలో విషయాలు ప్రవచనాత్మకంగా తెలియుట వలన నా గురించి విన్న వారంతా
గుంపులు గుంపులుగా వా ఇల్లు చేరి నా దావరా దేవుని వాటల్ని విని ఆశ్చిర్యపడేవారు.
(యిర్యియా : 1:4–10) యిర్మియాలో దేవుని వాటలు బాలుడ్రనని చెపపవదుద నిన్ను
గర్బుంలో నున్నపుడే ఏరపరచుకున్నానన్న వాట ప్రభువు చేపాపరు. అప్పట్లో వా దగిర
పెద్ద బైబిలు లేదు మరియమ్మగారిని అడిగి తీసుకొని చదివి అర్థం చేసుకోగలాివు.
ప్రభువు సాటిగా వాట్లాడారు ''యిర్మియాను ఏరపరిచిన రీతిగా నీ జీవితము
జరుగబోతంది. నా ప్రవచనము ప్రకారము జరుగుతుంది.—— ''అది ఎట్లుంటుంది ప్రభువా——
అని అడిగాను ''నీదగిరున్న కోడిపిల్లపై చేయిపెట్టి ప్రార్థన చేరు—— అన్నారు. అది జబభకోడిగా
నాకు తెలసు నేను ప్రభువు చెపిపనట్లుగా దానిపై చేయిపెట్టి ప్రార్థించగా అది స్వస్థత
పొందగా ప్రభువు నేర్పినట్లు ఏవ్యక్తి పై చేతులుంచిననా ఆవ్యాధి బాగుపడునని
గ్రహించాను. ఎందరో రోగులు వచ్చి ప్రార్థనలు కోరేవారు. ప్రతి శుపకవారాలు సాకలు
వానివేసి ప్రత్యేక ప్రార్థనలు చేయవలసినదని ప్రభువు చెపిపన రీతిగా నేను అనేకుల
కొరకు క్రీస్తు నామంతో ప్రార్థించగా ఆయన పొందిన గాయములచే స్వస్థత లభించనన్న
వాటపపకారము బోదకాలు, కుష�ట, కేనసరు వంటి గడు వ్యాధుల నుండి ఎందరో విడు
దల పొందారు. కొన్నిసార్లు ఎడ్ర్లబండి పై వ్యాధి గ్రస్తులను తెచ్చి ప్రార్థన కోరేవారు.
స్వస్థత పొందిన వారు క్రీస్తును విశ్వసించుటను బట్టి అమ్మనేను చాలా సంతోషంతో
దేవుని స్తుతించి ఘన పరర్చివారం. చిన్న పిల్లగా దేవుని పపత్యేకషతలను తెలుపతున్నానని
నన్ను తాకి సంతోషపడేవారు. నాకు చాలా వింతగా ఉండేదిగానీ అమ్మ నేను ప్రార్థనలో
గడిపపవారం ఈపరిస్థితి ఇష్టపడని వా అమ్మమ్మ మవ్ములను బాధించేది. అమ్మ
వాత్రము నాకు పెండ్లి అయిన తర్వాత ఈవరం దావరా వాడుకొవుని దేవుని ప్రార్థించేది.
నా తరగతిలో తోటిపిల్లల అవసారాలకొరకు పరికషా పఘలితాలకొరకు నా రిబ్బన్లు
పోయినపుపడు ప్రతి చిన్న విషయాల్ని కూడా ప్రభువు స్పష్టంగా చూపించి జవాబిచుట
నాకు చాల ఆహా�దాన్నిచ్చేది. 5 జాతులవారు 6వాసాలలో 70 మంది ప్రభువును
అంగీకరించారు. ప్రభువు చెపిపనట్లు నా 13 సంవత్సరాల వయససులో వానాన్న మవ్ము
లను చేర్చుకున్నారు. 8వ తరగతి నుండి నా విద్యాభ్యాసవు పహైాదరాబాదులోనే ఆరంభిం
చింది. ఆస్థలంలో కూడా నాసేవ ప్రతి శుక్రవారం కొనసాగించాలని ప్రభువు తెలాపరు.
రోగులను ప్రభువే తెస్తానని వాగా�నమిచ్చారు. మొదటి వ్యాధి గ్రసతురాలు వా ఇల్లుగలావె
భార్తిగారు ప్రార్థనద్వారా ఆమె స్వస్థత పొందింది. అనేకమంది ఆముదావరా నా ప్రార్ధనా
జీవితం ప్రవచనాల గురించి తెలిసుకొని వారి అవసరాలకోసం వచ్చేవారు బది�ల వివ
రాలు ఉద్యోగంలో కష్టనశాటలు, వివాహాలు నిర్ణయాలు, గొడవలలో శాంతి, ఈ రీతిగా
47 ప్రతి సమస్యకు ప్రభువే నా దావరా జవాబు తెలుపట వింతగా ఆశ్చిర్యంగా భావిస్తూ చిన్న పిల్లనైన నాతో ప్రభువు ప్రభావం బయలుపర్చుచున్నాను. క్రీస్తు ప్రేమకు ఆకరి�తులయేయి వారు దేవాసయ్యగారి పాట పాడుకొనే ''ఎక్కడ నీవున్నా ప్రభు జనాలు ఎగిరిఎగిరి వస్తారు. ప్రభువుని వాటలు వింటారు. యెహోవా సంఘవు ఘనకార్యములు చేయు కాలవు వచ్చును తెలసునా అడ్డవులు పడగొట్టెదవు తెలసునా గుంపులుగా జనాలు రావవు దేవుని పరిచర్యలో నుండుటను బట్టి ఆ తర్వాత నేను వివాహావాడిన నా అత్తగారు వామగారు మవ్ములను దర్శించి నన్ను కోడ్రలిగా చేసుకోవాలని ఆశించారు వాతల్ల అమ్మమ్మ వా కులస్తులలోనే వివాహం చేయుటకు నిర�యించామన్నారు. వామగారు కాకినాడ్ర వాస్తవ్యులు పపమ్మిడానియేలుగారు మంచి పాటలు రచించారు బార్లతో వీధి ప్రసంగాలు చేయు గొప్ప విశ్వసులు ఇదియే సమయంబు రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి మరొక పాట క్రైస్తవ కర్షికాకదలి రావయయా కన్నులు తెరిచి చూడ్రవేమయ్య కోతకాలవు గతించి పోయే పగీష్మకాలవు కూడా జరిగిపోయేను మీరు కొన్ని ప్రాముఖ్యత సంతరించుకున్న గీతాలు ఉజ్జీవ జావలన్ని రేపారు. వానాన్న కన్నా వా బాధ్యత అమ్మ అమ్మమ్మ తీసుకోగా 10వ తరగతి వెంటనే 16 సంవత్సరాల వయససులోనే ఉద్యోగము ఆరంభించి తల్లని, చెల్లిని పోషించేదాన్ని నాన్న పూర్తిగా వార్లేదు ఎందుకో పరిస్థితి వాకు అని ఏడ్చేదాన్ని వుందుగా నన్ను కోడ్రలిగా చేసుకొనుటకు నిరాకరింపబడిన అత్తమ్మ వామయ్యగార్లు 11 నెలల తర్వాత మరలా వచ్చి వివాహం చేసుకోవలసిందిగా కోరగా ప్రార్థన చేసి కనిపెట్టి సవప్నాలు వాక్యాలు ప్రవచనం దావరా ప్రభువు పూర్తి సమ్మతితో 1979వ సంవత్సరంలో వివాహావాడాను. నవంబరు 22 తేదీ 7 మంది మంచి బిడ్డలను ప్రభువిచ్చారు. 12 సంవత్సరాలుగా స్థానికంగా ఒక సంఘంలో పరిచర్యకు సహకరించావు. వా శక్తిని సమయాన్ని ప్రభువు సేవలో వాడుచున్న రోజుల్లో వాబిడ్డలను ఊటీలో మంచి సాకల్లో చదివించు రోజుల్లో ప్రయాణ సమయంలో ప్రభువు నాతో తిరిగి వాట్లాడారు. ''అవ్మా నీ సేవ ఇదేనా? మంచి ఆఫ్సరుగారిని భర్తగా నిచ్చాను. కొంచెం సేవతో సంతృపిత పడవదుద గతంలో శుపకవారాలు ఎంత బలమైన రీతిగా సేవలో నిన్ను నడిపించానో అట్టి సేవను మరలా ఆరంభించానో అట్టి అనేక ఆత్మలను అపపగిస్తానన్నారు. నాభర్తగారిక పబేక్ ఇన్సపపపకట్రుగా చాలా హా�దాగల మంచి జీతంగల ఉద్యోగవెన� నందన మన సొవ్ములోనే సేవ చేద్దాం అన్నారు. కాని శుపకవార పరిచర్యకై నాకు భారమున్నందన 1992లో ప్రత్యేక పరిచర్య ఆరంభించావు. నేడు సేవకై ప్రత్యేక మందిరాన్ని నిరి�ంచుకున్నావు కుంటిగ్రుడిువారు. చెవిటివారు, ఎయిడ్స, కేనసరు వంటిరోగాలు స్వస్థత పసైతాను

48
శకుతలనుండి విడుదల పొందుచూ కుటుంబ సమస్యలకు జవాబు ప్రభువు నామమములో
ప్రార్థించి అనేకులు వేలు పొందుట నేను నమ్మిన ఆపపరభువు మహాకృపయే ఒంటరిగా
పిలిచి సేవకై నడిపించుకున్న క్రీస్తు గొప్పరకష్కుడు. మందిర నిర్మాణం తర్వాత సేవ
జయకరంగా జరుగుట గుర్తించి నాకు నాభర్తకు రెవరెండుగా పపతిశాటపన చేసారు.
ఫిపబవరి 18 1995లో అవార్డులు పొందావు. ఆతర్వాత ప్రభువు నామమములో జరిగిన
స్వస్థతా సాకషలను బట్టి వి.ఎ.ఎస్ ఆఫ్సరుగారి దావరా డాకట్రరటు గౌరవ పప్రసాకరాన్ని
వై.ఎవు.సి.ఎ దావరా అందుకొనుట ప్రభువు మాసినందుకు క్రీస్తు వాహానానికి దుప్పట్లు
పరిచిన ఘనతగా భావించి స్తుతించాను. నా డాకట్రరటు డిపగీ ప్రభువిచ్చిన సందర్బుంలో
గతంలో ప్రభువుని వాటలు నన్ను ఆలోచింపజేసాయి. నేను 10వ తరగతిలో చాలా
తెలివిగా ఉండేదాన్ని కాని ఉతీతరు�రాల్ని కాలేదు. రెండవ సారి, వూడవసారి, ఆ తర్వాత
5వ సారి పాస్ అయయాను. ఈ డాకట్రరటుకు 5వ సంవత్సరాలు కృషి చేయాలి. కానీ 5
సార్లు తపిపన నన్ను ఆ తర్వాత పపవేటుగా బి.ఎ, బి.టి.హెచ్, బి.డి కోర్సులను చదివాను
ఉత్తమ మహిళారత్నగా బిరుదు పొందాను. 12 సార్లు సన్మానాలందుకున్నాను. ఒరిసాస,
కరా�టక ఆంపధ రాక్శాటలలో వివిధ ప్రాంతాలలో సేవతో పాటు స్త్రీల పరిచర్యకై ఆహ్వానం
అందుకొని పలుచోట పపశంసించు ధన్యత ఈ మధ్య టి.వి. శుబభవారతలో వారమునకు
ఒకసారి ప్రసంగించు అవకాశ్న్ని ప్రభువిచ్చారు. 2009 జూలై, ఆగష�ట నెలలలో
అమెరికాలో నయాయారుక, నయాజరీస, ఫిలడ్రలిపుయా, ఒహాయి, చికాకో ప్రాంతంలో పపసం
గించు ధన్యత ప్రభువిచ్చారు. నా సాక్ష్యాన్ని వెబ్ పసైట్లో నుంచి అనేకులు
షషష.�వషట.అవ్
వినగలుి కృపపొందాను. వా మవుగారు చేసిన గొప్ప ఉజ్జీవ సేవ వేము చేపట్టి క్రీస్తు
కొరకు నమ్మకమైన సాక్షులుగా సాగిపోవునట్లు వా కొరకు ప్రార్థించండి. ఎన్నికలేని
నన్ను గొప్పపిలుపు దావరా ఘనపర్చిన క్రీస్తుకు సవినయంలో సేవ చేయాలని నా జీవితం
పపరభుపాదాల వద్ద నిలిపి ప్రార్థిస్తున్నాను. ఓస్వరం నా చెవిలో పలికింది కువారీ నీకు
దొరికిన ఈ ఓదారుపతో నేరుపతో వె�ుఇతరుల్ని ఓదార్చు నాతో ధన్యకర్మెన� సహవాసాన్ని
రుచి చూస్తావు. నాపగిలిన హృదయము ప్రపంచాన్ని బాగు చేసిందికదా! నా పసల్
నెం. 99496 19817. దేవునిరకై స్తుతిమహిమ ఆమెన్ మరనాత.
సాక్ష్యం 11. అయోగయిడ్రనైన నన్ను అన్ని వ్యసనాల
నుండి విడిపించి కీస్తు నన్ను రక్షించాడు.
– రమణ
ప్రభువైన యేసుక్రీస్తు నరమములో మీకు శబభవులు నా పేరు
49 రమణ ఆంధ్రప్రదేశ్లో ప�కాకుళ్ం బోదదవు జిల్లాలోని వారువూలగ్రామవు బోదదవులో నివసించుచున్నావు. ఉద్యోగరిత్యా విశ్ఖపట్నంలో రాంనగర్ ప్రాంతంలో 1977లో స్థిరపడ్డాను. నా బాల్యమంతా కాధలకుక జపాలతో నామకార్థ జీవితంలో క్రైస్తవుడిగానే పెరిగాను. క్రీస్తుని స్వయరక్షకునిగా అంగీకరించి పరిశుదాథత్మను పొందాలనే బోధలే నాడ్రా వినలేదు పట్టించుకోలేదు. నాకు అన్న, అక్క, చెల్లి ఉన్నారు. నేను వూడవవాడ్ని ఆదివారం ఒక్క గంట అలవాటుగా అందరితోపాటు చర్చికిమళిు పపసాదం తీసుకొని వచ్చేసేవాడిని నాకు అన్ని దురభ్యాసాలు ప్నేహితుల సాహచర్యంలో అలవడ్డాయి. వీధి గొడవలలో సరాదగా జోక్యం చేసుకొనుట అల్లరిగా తిరిగాడు. ఆటోక్డైవరుగా నా పోషణ జరిగేది. అదే నాకు బభుక్తి యవవన కాలంలో ఒక అవ్మాయిని పెద్దలను ఒపిపంచి 1987వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాను. నామకార్థ క్రైస్తవులవే భార్య చివరకు కొందరి బంధువుల ప్రేమ, పపోతాసహంలో హిందా దేవతలను ఆరాధించావు. క్రైస్తవులవే కనుక విగ్రహారాధన దేవుని కిష్టవులేదనియు నేను తప్ప వేరొక దేవుడు ఉండ్రరాదనే ఆజ్ఞ నాకు తెలియదు. దానికంత విలువ నివవలేదు ఈ రీతిగా 8 సంవత్సరాలు అందరమూ వ్యర్థజీవితాలనే గడిపపసావు. నా కిదదరు పిల్లలు కలిగారు బయట ఇంట్లో గొడవలు జీవితంలో ఒక భాగంగా ఉంటా దేవుని దీవెనలకు దారమయయావు క్రీస్తు ఇంటికి అధిపతిగా ఉంటే శాంతి, సంతృపిత, బాధలన్నీ తీరి అపుపల నుండి దూరమై జీవించగలమని అనుభవాల దావరా శ్రమలు ఆర్థిక ఇబ్బందుల దావరా తెలసుకోగలాివు. వా సంపాదన అంతా చిల్లుసంచివలె ఖర్చులకే చాలేదికాదు. డాకట్ర్ల ఫ్జులకు అపుపలు వ�ులకు వ్యర్థంగా వ్యయంచేస్తూ బాధల పాలయయావు. నా జీవితంలో మలుపు ఏదనగా నన్ను వావూలు వ్యక్తిగా చేసినది ఒక దైవజనుని సలహా వాత్రమే సువార్తను ప్రకటించు వారి పాదాలు సుందరములు సువార్తకునిగా పశమపడాలి. నలిగిన వారిని లేవనెతాతలి. దు��తులను ఓదార్చాలి. మంచి వాటతో ఊరట కల్గించే ఓదారుపలో బాధల్లో కన్నీరుతడ్రవాలి. విజ్ఞాప్ ప్రార్థనలు చేయాలి. ఈ పనులన్నీ క్రీస్తు రకతంలో కడుగబడిన విశ్వసుల దినచర్యయని నా ప్నేహితుడైన రాజు నాయుడు నాకు వివరంగా తెలాపడు. అప్పటికే 1996లో చాలా పెద్ద గొడవలలో ఒకరిని తీపవంగా గాయపర్చాను. శికష్పడి బాధల్లో ఇరుకుకపోతాననే భయంతో నేను సవపరీకష్ చేసుకోసాగాను. ''ఇక నుండి ఇతరుల గొడవలలో జోక్యం చేసుకోను. మంచి జీవితం జీవిస్తాను. ఈ గొడవలలో నాకు మరణం రావచ్చు నా భార్య నా చిన్నపిల్లల గతి ఏమి? వారి భవిష్యత్తు ఎట్లుంటుంది. నన్ను నాన్నగా చెపుపకో గలరా? ఈ ఆలోచనలలో కృంగిన సమయంలో మంచిని వారు అనసరించగలరు? నాది చెడువారివే శ్మశ్న వైరాగ్యం అన్నట్లు నా
50
ఆలోచనలలో కృంగిన సమయంలో మంచి ప్నేహితుడైనరాజు మంచి దైవ సేవకులు
విద్యావంతుడైన డాకట్రు అజర్యా శశికళ్ గారి కుటుంబానికి నన్ను పరిచయం చేసి
నా కోసం ప్రార్థించమని విజ్ఞాపన చేసాడు. వారి మంచి మనససు వారి వివేకంతో
వాట్లాడే తీరు దేవుని సువార్తగాయపడిన నా హృదయానికి సేద తీర్చింది. నాకు
వారిపై క్రీస్తు బోధలపై ఆకర్షిణ ప్రేమ ఏరపడ్డాయి. వా యింటిలోనే ప్రతి శుక్రవారం
గృహకూడికలనేరాపటు చేసారు. దేవుని వాక్యము రెండంచుల ఖడ్రివే. విశ్వసం లేకుండా
దేవునికి ఇష�టడైయుండుట అసాధయము దేవుని యుదదకు వచ్చువాడు ఆయన
ఉన్నాడనియు, తన్ను వెదకువారికి పఘలవు దయచేయు వాడనియు నమ్మవలెను
కదా ఆపదలో చిక్కుకొని సొమ్మసిల్లినపుపడు దేవుడు తన మహిమను చాపటానికి
వారిం సరళ్ం అవుతుందనియు, విశ్వసము అవసరము నియు స్పష్టంగా గ్రహించాను.
శుక్రవారం కూడికల సమయంలో త్రాగుడు పూర్తిగా వానలేక పతాగిన సమయాల్లో
ప్రార్థనకు దారంగా ఉంటా త్రాగని వేళ్లో వాక్యము పశదదగావినేవాడిని నా వ్యసనాలపై
అకస్మాత్తుగా జయము రాలేదు. నాభార్య వాత్రం చాలా ఆసక్తిగా వాక్యం వింటా
చుటుటపపకకల వారిని ఆహ్వానించగా అందరూ కలసి మంచి పాటలు ఆరాధన
ఆత్మపూరు�డైన అజరయ్యగారి మంచి వాక్యపరిచర్య వల్ల జయకర్మెన� సేవ జరిగేది.
అకస్మాత్తుగా ఒకొకకసారి గృహాలను దర్శించి ప్రార్థించి పహాచ్చిరించడానికి పాస్టరుగారు
వచ్చినపుపడు జోరుగా ్రేకలులో ఉండినపుపడు చాలా సిగ్గుపడేవాడిని. ఆదివారాలు
పూర్తి ఏకాగ్రతతో ఆరాధనలో పాల్గొన లేకపోయేవాడిని. కనుక పాపం చేస్తున్నానన్న
భావం నన్ను బాధించేది ఎపుపడు ప్రార్థన వుగిసేత అపుపడే మళిుపోదామన్న ఆతృత ఉండేది.
ఎన్నటికి విడువను ఎడ్రబాయను శాశ్వతమైన ప్రేమతో ప్రేమస్తానన్న దేవుని వాట
అక్షరాలు పాటిస్తూ వా కుటుంబంలో రక్షణానుభవం వాలో ఒకరైన పొందాలని
విడవక పట్టుదలగా వానక వాఇంటిని దర్శించారు. మంచి విశ్వసులు ఆత్మపఘలాలు
పఘలిస్తారన్న సత్యం పాస్టరుగారి కుటుంబం దావరా నవ్మావు. ప్రేమ సంతోషము
సమాధానవు నాహృదయానికి సేదతీర్చింది. సరళ్వు అవుతుంద నియు దీర�శ్ంతం
వారిలో నిండుగా ఉండేది. వారి జీవిత విధానవు వారి ఓరుప నన్ను తాకాయి
వుందుగా 1997లో నాభార్య ప్రభువు దగిర తన నిర్లకష్ణ జీవితానికి ప్శ్చితాతపపడి
వారు మనససు పొందింది. నాలో దేవుని క్రియ జరుగుట ఆరంభమైంది. దేవుని
చిత్తములో ఒక ప్రేమ ఒక వేదన ఒకబాధ దావరా దేవుడు తన వైపునకు తిరగా లని
ప్రణాళిక కల్గియున్నారని గ్రహించాను. 1997 సంవత్సరములో వూడవ కువారుడు
జాన్ జన్మించాడు. అతనికి 1-1/2 సంవత్సరముల వయససులో భయంకరమైన వ్యాధి
51 కల్గింది. జ్వరంతో పాటు కామెర్లు సోకింది. ఉబభ కావెర్లుగా వారి శరీరమంతా లావయిపోయి ప్రమాద స్థితికి చేరాడు. ఇంగ్లీష్ మందులు నాటు వైద్యాలు వాడావు. ఇద్దరము కలిసి గదిలో ప్రభు సన్నిధిలో మాకరించి వా జీవితాల్లో చేసిన పాపాలన్నీ దేవుని పాదాల వద్ద కషమాపనకై కన్నీటిలో వేడుకొని కషమాపణకోరావు. ప్రతి వ్యక్తి క్రీస్తు సిలువలోని కార్చిన యేసురకతము అదభుతాలు చేయునది, సంధిచేయునది, శ్ంతినిచ్చు నది, ఆదరణ ఇచ్చునది అని గ్రహించావు. వుందుగా రక్షణ భాగాన్నిచ్చి నిత్యలోకావార సుల్ని చేసింది. అకష్ణవేనన్ను క్రీస్తు కష్మించారనుటకు గురతుగా నాబాబుతో అద్భుతమైన స్వస్థతగా యూరిన్ బంద్ అయి అపస్మారక స్థితినుండి కోలోకని పెదదఏడుపుతో వావూలు ఆరోగ్యంతో నిలిచాడు. హల్లెలూయా యెహా�శాపాతు ''వాకు నీవే దికుక వాకు ఏమీ తోచదు—— అని వొరపెటటగా జవాబు పొందినట్లుగా నా రక్షణ బాబు స్వస్థత పొందావు. వా శ్రమలలో దేవునితోపాటుగా పాస్టరుగారి కుటుంబవు వాతో ఉండి ఓదార్చి ధైర్యం చెపిప ప్రార్థనలో ఏకీభవించి విజ్ఞాపన దావరా వాకు క్రీస్తుతో సంధిచేసారు. దేవునికి కృతజ్ఞత కల్గి ఉంటున్నాను. నేడు నా కువారుని వయససు 13 సంవత్సరములు వా ప్రార్థనలో దేవునికి తెల్పిన రీతిగా నా బాబు పబతికితే ఆయన సేవకై సమరపణ చేస్తానని ఒప్పందము దేవుని యొద్ద చేసుకొన్నావు. అప్పటి నుండి పూర్తి విశ్వసంతో వేమంతా దేవుని నమ్మకంగా సేవిస్తున్నావు. పేకాట, త్రాగుడు, సినివాలు పూర్తిగా వానివేసాను లోకాశలనుండి సంపూర్ణి జయమును దేవుడే ఇచ్చారు. ఆత్మీయంగా బలపడుచున్నావు నేను నిరంతరము యేసు సేవలో లీనమై ఆయనకు సాక్షులుగా ఘనత కొరకు వాజీవితాలు కొనసాగునట్లు ప్రార్థించమనవి. అన్ని బాధల నుండి విడిపించే శక్తి మంతుడు మన దేవుడు. దేవునిపై విశ్వసం ప్రతి కష్ణవూ విజయమునిస్తుంది. భయం, బాధ, పాపము, దుఃఖము అన్నీ ఓడిపోతాయి. దేవునితో అన్నీంటినీ రగలచే మన విశ్వ సము గొప్పది. నేడు నల్ల మబభలు కమ్మని విశ్వసం పపదర్శిసేత సారయిడు వెలుగుతాడు. ని, నా బాటల్ని సిద్ధం చేసాడు. దేవుడే ఇపుపడ్రా, ఎపుపడ్రా. విశ్వసం ఉంచండి. నా ఈ బలహానతతో దేవుడు జయమిచ్చి క్రీస్తు రకతంలో రక్షించి క్రీస్తును ప్రేమించే సాక్షిగా నిలిపారు. ఆ దేవునికే స్తుతి మహిమ ఆమెన్. నిన్నే కీర్తింతనా. నిన్నే ఆరాధించి నీ

నామమములో సాగిపోతాను. నే వెనుతిరుగన్...
సాక్ష్యం 12. అసాధారణ శక్తి గల దేవునితో ఒక
సావానయిని నడక
– అజర్యా
భయపడకుము. పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా
52
సొత్తు నాపేు అజర్యా నేను 1961వ సంవత్సరమ కీ.శే. బి.ఎస్. దేవరాజుగారు
మరియు హన్నా సు�లమ్మ గారు అను క్రైస్తవ దంపతులకు జన్మించాను. వీరు మంచి
క్రైస్తవ సాంపపదాయము కలిగిన కుటుంబవు నుండి వచ్చినవారికి వివాహ మైన
4సంవత్సరాల వరకు సంతానవు లేదట. అపుపడు హన్నా అను నా తల్ల బైబిలులోని
హన్నా వలె ఒక కువారుని కొర్రై మరియు ఆకువారుని దైవ సేవకై సమర్పిస్తానని
వ్రెుకుకకుని ప్రార్థన చేశ్రట. ఆ దినాల్లో సాధు యేసేపయ్య అను దైవ సేవకుడు
వారున్న ప్రాంతాలకు వచ్చారు. ఆయన అద్భుతమైన పరిశుదాథత్మవరములచే సేవ
చేయుచు అనేక్ ప్రాంతాలలో క్రీస్తు సువార్తను ప్రకటించారు. ఆయన వా తల్లిదండ్రులకు
సంతానం కొర్రై విశ్వస ప్రార్థన చేశ్రు. ఆ తర్వాత 1961 సంవత్సరంలో వారికి
నేను జన్మించితిని. నా తల్లిదండ్రులు నన్ను మంచి క్రైస్తవ పకమశికష్ణలో పెంచారు.
వారు వృతితరీత్యా ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగ గురితంపు పొందిన వారు.
నన్ను మంచి విద్యనిచ్చి పెంచారు. ఇంకా పహైాసాకల్లో కూడా ప్రధమ శ�ణిలో ఉతీతరు�డ్ర
నయయాను ఇక కళాశ్ల చదువు కొరకు తల్లిదండ్రులకు దారంగా అనంతపురంలో
చేరాను అక్కడ సేవచ్ఛలభించుట వల్ల పాపపు తనంపులే కాక నెమ్మదిగా పాపపు
క్రియలలో పాత తలంపులు పొందుచూ హృదయ మందు అశాంతి, ఒంటరి తనవు
కలిగిన వాడ్రనై సమాధానం లేక జీవించుచుంటిని ఇంటర్మీడియేటు పరీక్షల సమ
యంలో అనేక భయాలు, సందేహాలు విపరీతంగా నన్ను చుటుట వుటాటయి. పసైతానుడు
నాజీవితాన్ని నాశనం చేయాలని బహుగర ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకొనుటకు
చాలాసార్లు ప్రయత్నించాను. ఇంటికి దారంగా వె�ుపోయాను. అయితే మన దేవుడు
తన అపూరవవెన� ఉద్దేశ్యం ప్రకారం నన్ను చావు నుండి తపిపంచి సాతాను కోరల
నుండి విడిపించారు. అటు తర్వాత మ�ు అనంత పురంలో బి.ఎ. చదవడం కొరకు
మళ్ళాను. ఆయన నన్ను చావునుండి తపిపంచినపపటికి ఆయనను వ్యక్తిగతంగా
అంగీకరించిన అనుభవంలేదు. బి.ఎ. వూడవ సంవత్సరంలో ఉన్నపుపడు నేను వెళ్ళుచున్న
చర్చిలో ఉజ్జీవ కూటవులు జరిగాయి. దైవజనులైన పాస్టరు గారు ఎవు.ఎ. పాల్గారు
ప్రసంగించారు. 1981వ సంవత్సరమ జనవరి నెలలో జరిగాయి. అపుపడొక రాత్రి
కూటవులో ఆయన బహుబలంగ అధికారంతో చెప్పటం వాక్యము ఆరంభించారు.
నకకలకు బోరియలను ఆకాశపకషులకు నివాసములు కలవు గాని మనుష్యకువారునికి
తల వాల్చుకొనుటకైనను స్థలవులేదని అతనితో చెప్పేనను మత్తయి 8:20లో ఉన్న పై
వాక్యంపై పపసంగించడం ప్రారంభించారు. మనుషుల హృద యాలను పసైతాను వారి
తలంపులతో నింపి ఆలయాలుగా చేసుకొన్నాడని ప్రభువైన క్రీస్తుకుసాథనం లేని పరిస్థితి
53 ఏరపడిందని చెపాపరు. అంతేకాదు అట్టి జీవితం జీవిసేత నరకపాపతులవుతారని ప్రభువైన క్రీస్తు సిలువ శికష్భరించి తన రకతం దావరా పాపపు జీవితాన్నుండి విడిపించటానికి సిద్ధంగా ఉన్నారని చెపాపరు. ఆ సమయంలో నాలో శక్తివంతమైన కదలిక పపారంభమై యింది. దైవ సేవకుడు నోటినుండి వచ్చే వాటలు బాణాల్లాగా వచ్చి నన్ను గ్రుచ్చిటం నా కన్నులకు కనబడింది. వెంటనే నేను పాపినని హృదయంలో ఒపిపంచబడ్డాను అయితే నరకానికి వెళ�ు స్థితిలో ఉన్నానని కూడా ఒపిపంచబడ్డాను. ఆ రాత్రి నా గదికి వెళ్ళాను ప్రకటన గ్రంధమంతా చదివితే నాకేవెన�ా విషయాలు తెలిసి పరిశాకరమవుతా యని ప్రేరేపించబడ్డాను. వెంటనే బైబిలు తీసుకొని చాలా వేగంగా మరయు ఆత్మశక్తితో అర్థంతంగా ప్రకటన గ్రంధమంతా చదివాను. అందులో వ్రాయబడిన అంత్యకాల సంఘటనలు చాలా వాస్తవికంగ కనబడుటయే కాదు నన్ను మరింత కదలించి వేశ్యి. ప్రభువును ప్రాధేయపడి ఎట్లె�నా నానరక స్థితి నుండి తపిపంచుకోవాలనే ఆలోచనతో కన్నీటితో భయంతో పపార్థించటం ప్రారంభించాను ప్రభువా నేను పాపంలో ఉన్నాను. చనిపోతే నరకానికే వెళ్తాను. కాబట్టి నా పాపముల నుండి విడుదలచేయండి. నరకాన్నుండి తపిపంచమని బహుమికుకటవెన� దు:ఖంతో రోదిస్తూ కన్నీటితో పపాధేయ పడుచూ చాలా సేపు ప్రార్థించాను. అలసి ఇక శరీరం వాల్చుదమనే సమయంలో అక స్మాతతుగ దికుకలు పకక్టిళ�్లంత శబథంవినబడింది. పెద్ద తుఫాను సునామి లాంటిది నా గదిని కొట్టినట్లు శబ్దం వినబడింది. నాకళ్ళు వూసుకొనియున్నాను. అపుపడు నా చుట్టు మలుగనుచూచాను. నాలో నుండి యొకనడ్ర నిన్నువిడిచి పోవుచున్నట్లు చూశ్ను. ఇంతలో ఆశబథం నన్నుతాకి నాలో పసలయేర్లు పపవించినం తగా తల నుండి అరికాలి వరకు దేవుని ప్రభావం పరిశుదాథతయ్మడు పపవించటం అనుభవిస్తున్నాను. దేవా! ఇంకా కావాలి అని అడుగుచండగర తీపవత భరించలేనంతగ అనుభవించాను. ఇక నేను అచేతనంగ నిలిచి తర్వాత కొంతసేపటికి సదుథమణిగింది. నాకు విషయం అర్థంకాలేదు. మ�ు పశ్చాత్తాపంతో క్షమించమని పపాదేయపడుచూ కొంతసేపు గడిపాను. ఇక శరీరం వాల్చుచుండగా నా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అదొక గొప్పవిందు రకత్వర్ణి వస్త్త వులు ధరించినవారున్నారు పెళిుకువారుడు రక్షణ దర్శనము కూడా రకత్వర్ణి వస్త్తవులు ధరించారు. కాని ఆయనను వెనుక నుండి చూశ్ను. ఇంతలో వాయిధ్యాలు వ్రోగారు. అట్లు వినుచుండగర ఆశబథం తీపవతరవై అంతరకు వుందు వినినబలవెన� గాలి వంటి ధవని మ�ు నన్ను తాకింది. అపుపడు మ�ు నా శరీరమంతా ఆయన ఆత్మ పపవించటం వల్ల భరించ లేనంతగ తీపవతగా పపవించటం అనుభవించాను. తర్వాత మ�ు అచేత నంగా శరీరం వాల్చియున్నాను. ఇదంత నేను వెకళువగ ఉన్నపుపడే జరిగింది. కలకాదు.
54
మ�ు ఆ రాత్రి కూటవునకు వెళ్ళాను ఈ సంగతులు అన్నీ దైవసేవకునితో వివరించగా
నాకు ప్రత్యేక సమయమిచ్చి నాతో వాట్లాడారు. మరియెుక దైవజనులు డాసన్గారు
నాకు అపొ��కా 2:1,3 వచనాలు చూపించి అవేసంగతులు నాకు ఆరాత్రి జరిగినట్లు
చెపాపరు. చాలా ఆశ్చిర్యవైంది. బలమైన గాలి వీచు వంటి ధవని అని చక్కగా నాకు
జరిగిన అనుభవం ఆ భావం వ్రాయబడింది. పాపాలు ఒపుపకొన్నపుపడు కష్మించబడ్డాయి
అని నవ్మాలి. అని బోధించారు. అపుపడు నాచిన్న పపాయం నుండి జ్ఞాపకమున్న
పాపాలను ఒపుపకున్నాను. నా ప్రభువును విశ్వసించాను. గొప్ప సమాధానం
చెప్పనశక్యమైన ఆనందం నాలో ఉబికాయి. ఎంతో తేలికగర్ నాహృదయం వారింది.
దైవజనులు పాల్ గారు నాకు ఒక నదిలో వుంచుట బాపితస్మము ఇచ్చారు. ఆయన
నన్ను ఆర్.ఎ�శాగారు అను దైవజనునికి అప్పగించారు. ఆదినం నుండి పరిశుదాథత్మ
తీపవతతో సువార్తపని చేయునట్లు నాలో ఆత్మీయ జావలలు లేపారు ప్నేహితులకు కాలేజీ
యువతకు క్రీస్తును పరిచయం చేశ్ను. ఆర్.ఎ�శాగారి నాయకతవంలో అనంతపూర్
వీధుల్లో చుటుట పపకక్గ్రావాలలో సువార్త పపకటించానా అంతకముందు ఒకసారి
పహైాదరాబాద్లో భక్తి సింగ్ గారిని కలిసి ప్రార్థించమని అడిగాను ఆయన తన శరీరం
బలహానంగ ఉన్నందన ఇద్దరు వ్యకుతలు తీసుకొని వచ్చారు. దేవా! ఈ వ్యక్తిని అనేకవేల
మందిలో వాడుకొని గొప్పసేవకు నిగ చేయమని ప్రార్థించారు. నేను గ్రావాలకు సువార్త
నిమిత్తం మ�్లనపుపడు అక్కడ దేవుడు అదభుతాలు చేశ్రు. అనేక మంది దురాత్మలు
పట్టిన వారిని తీసుకువచ్చే వారు. ప్రార్థన చేసినపుపడు వెంటనే విడుదల పొందారు.
అనేకులు పొందారు అదభుత స్వస్థత ననుబభవించారు. ఇట్లు దేవుడు నన్ను వాడుకుంటు
వుందుకు తీసురకళ్ళుచం డగా నా బి.ఎ. కోరసువుగించుకొని అనంతపురం
యూనివరీసటిలో ఇంగ్లీష్ డిపార్టముం ట్లో ఎవు.ఎ. కోరసుచేరాను. అక్కడ కూడా
విద్యార్థుల మధ్య బలంగా వాడుకున్నారు. పపొపఫసర్లకే కాకుండా వైస�చాన్సలర్గారికి
కూడా నేను క్రీస్తు సాక్షిగా తెలియబడ్డాను. ఆతర్వాత ఎవు. ఫిల్. వుగించుకున్నాను.
పిపహాచ్.డి. లో చేరాను మరొక వైపు ఎ.పి.ఆర్.టి.సి. లో లెకచ్ర్గా పనిచేస్తూ ఎయిర్ప�ోర్సలో
ఎడ్రయాకేషన్ డిపార్టమెంట్లో సలెక్ట అయయాను క్టెని�ంగ�లో నున్నపుపడే నాకు సమాధానం
లేక డిస�చార్� కొరకు ప్రయత్నించి బయటికి వచ్చాను. ఎ.పి. పబ్లిక్ సరీవసు కమ్షీన్
పరీక్షలో జూనియర్ మరియు స్నియర్ లెకచ్ర్గా ఉతీతర్ణిత సంపాదించాను. అయితే
ప్రభువు సేవపిలుపు గలిగిన నాకు ఎందులోను నిలకడ్గర ఉండలేదు. చివరకు 1989వ
సంవత్సరము అకోటబరు 25న అన్నీవదిలి పిపహాచ్.డి. డిపగీని డిస్కంటినయా చేసి
సంపూర్ణిసేవకు సమర్పిం చుకొన్నాను. ఆయన స్పష్టమైన పిలుపును అందుకున్న నాకు
55 అంతవరకు బభవిష్యత్గార్చి ఉన్న భయయంథోనళలు సంపూర్ణింగా పోయాయి. గొప్ప ఆనందం నాహృదయంలోకి పపవాహంలాగ పపవించింది. నేను మరియు నా ప్రభువు అతి సమీపంగ ఉన్నట్లు గమనించాను. నాకే అవసరం వచ్చిననా విమ్ములనే అడుగుతాను అని చెపాపను. నారకైతే లోకాన్నంత జయించిన క్రీస్తు విశ్వసం సంకమించింది. కొన్ని రోజులు ప్రభువు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో సిద్ధపడ్డాను. ఎలా సేవ చేయాలి? ఎక్కడ చేయాలి? అని అడుగుచావచ్చాను. అనంత పురం చుటాటఉన్న కొన్ని గ్రావాలలో సువార్త పపకటించాను. ఆదినం నుండి నా జీవితంలో విశ్వసం దావరా గొప్ప అదభుతాలు చేసి పోషిం చటం ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన సహాయం సరియైన సమయంలో అదభుతంగ దేవుడు పంపటం నా జీవితంలో అనేక సార్లు చూసి దేవుని మహిమ పరచాను. దేవుడు పపారంబభంలో చేసిన ఒక అదభుతాన్ని చెప్తాను. అనంతపురంలో యవవనసుథల కూటమి ఏరాపటు చేయాలనే తలంపు దేవుడిచ్చారు. దైవసేవకులు ఆర్.ఎ�శాగారు కూడా ఈ ఆలోచనను ప్రార్థనలో పెట్టి ప్రోత్సహించారు. అనేకమంది యవవనసుథలను కర్నూలు, కడ్రప, అనంతపురం జిల్లాలలో కలిసి కూటవునకు ఆహావనిం చాను. అయితే కూటవు యొక్క తేదీ దగిర అవుచున్న సమయంలో వా ఊరైన బనగన పల్లెలో ఉన్న నావదద చారీ�కి డబ్బులు లేవు. అనంత పురంలో కూటవులు కొరకు తల్లిదండ్రులను అడుగర కూడ్రదనే తీరా�నానికి వచ్చాను. దేవునితో ఇలా చెపాపను. దేవా! రేపటిలోగా డబ్బు రాకపోతే నాకు ఫిలిపుప ఏ�యాలకు ఇచ్చిన శక్తినే ఇమ్మని అడిగాను. అట్లు నిశ్చియం చేసికొన్నాను. కాని ఆరోజు మధ్యాహ్నాం పోస�టవెన్ ఇంటికి వచ్చాడు. మనియూరుర్ అని చెపాపడు. కొన్ని వందల రూపాయలు నాకు వచ్చాయి. నేను జాబ్ విర్మించిన తర్వాత మిగిలిన అరియర్స సంబంధించిన అరియర్స సొవ్ము వచ్చింది. ఎంత ఆశ్చిర్యం ఒక్కరోజు ఆలస్యవెన�ా నేను కాలినడ్రకన్ బయలుదేరియుండేవాడ్ని. దాదాపు 120కిలో మీటర్ల దారం వెళ్ళాను. దేవుడు తన బలమైన హస్తంతో మొదటి విశ్వస యాత్రలో అనేక అదభుతములు చేయుచూ నడి పించుచున్నారు. అయితే నేను ఉద్యోగం వదలిపెట్టి సడన్గా దేవుని సేవ అనేసరికి వా తల్లిదండ్రులు బహు దు�ఖవునకు లోనయయారు. వారి ఉన్నతమైన తలంపులకు విపఘాతం కలిగింది. అవును నిజవే ఏతల్లిదండ్రులకైనా ఇది బభరించటం కష్టమే పైగా నేను బైబిలు సంచి పట్టుకొని వీధి బోధకుడిగ బయలు దేరాను. ఒకవేళ్ నేను ఉపదేకంతో చేస్తున్నానని వారు బాధపడియుండవచ్చు. ఏమి చెప్పగలను? నా దేవుడు నడిపించిన విధంగా చేయడం ప్రారంభించాను. స్థానికంగ అంటే బనగన పల్లెలో సేవ చేద్దామనుకు న్నాను. ఆదికాండవు. 12:1–3 దావరా బహుస్పష్టంగా వాట్లాడి అబ్రహాము ఎట్లు
56
ఇంటిని, ఊరిని విడిచి దారంగా వెళాడో అట్లు వెళ్ళాలని దేవుడు అదేశించారు.
అయినప్పటికి ఇంకా స్పష్టంగా తెలిసుకోవాలని వుఖ్యంగా నా ఇంటి యొదదనే ఉండి
సేవ చేయమంటే బాగుండేదని ఇంకా వేచియు న్నాను. బైబిలు దావరా అనేక విధాలుగా
దేవుడు ఏదేదో వాట్లాడ్రటం ప్రారంభించారు. మొదటిగా నా అనుదిన వాక్యధ్యానంలో
అదే వాక్యం దావరా వాట్లాడారు. అదే రోజు క్యాలెండ్రరు వాక్యం చూశ్ను. అది కూడా
ఆది. కా. 12:1–3 ఇల్లువిడిచుట ఇష్టం లేని నాకు ఇంకా ఆధారాల కొరకు వెదకుచున్నాను.
అదే వారంలో తట్టుట అనే వాసపత్రిక వచ్చింది. ఆశతో తెరిచాను ఆ పత్రిక మొత్తం
కూడా అబ్రహాము గురించిన వరతవానాలు వ్రాయబడ్డాయి. ఇంకా మరికొన్ని వాగి�న్స
వచ్చాయి. అవి కూడా అబ్రహాము జీవితం పైన వరతవానాలు కలిగినవిగా ఉన్నాయి.
యేసు పిలుచుచనాడు వాగి�న్ వచ్చింది. అందులో మొదటి వరతవానం అబ్రహాము
పిలుపు మీద ఇవవబడినది. ఇట్లు ఎటు చూచినా అబ్రహాము పిలుపు దావరా నాతో
అనేక విధాలుగా వాట్లాడారు. ఏమైనా పాత పుస్తకంగాని చూద్దామని షల్పు దగిరకు
మళ్ళీ తీసాను ఆశ్చిర్యం పపధాని వరతవానం యొక్క టెట�ిల్ ఇల్లు విడిచి వెళ్ళువు అని
ఉంది నేను బహుగ అదిరిపడ్డాను. ఇక ఇల్లు విడిచి వెళుటం వాత్రమే దేవుని చిత్తమని
రూడభియెన�ది ఇంకా వెదకటం వానలేదు. మరియెుక రోజు మ�ు ఏదైనా పుస్తకం
దేవుడు చూపిస్తాడని సొరుగులో చెయిపెటాటను. నేను పట్టుకున్న పుస్తకం పేరు అబ్రహాము
జీవితం బభక్తిసింగ�గారు వ్రాసినది అబ్రహాము దేవునికిలోబడి ఇల్లు వదిలి వెళ్ళిన కారణాన
ఎన్ని ఆశీర్వాదాలు పొందారో వివరించారు. ఇన్ని విధాలుగ దేవుడు వాట్లాడ్రటవే
కాకుండ్ర నేను ఇంకా ఇల్లువిడిచి పెటటకపోవడం నా హృదయంలో సమాధానం లేకుండా
చేశ్రు. ఆ సమయంలో విశ్ఖపట్నంలో జరిగిన పాస్టర్స సమినార్కు ఆహ్వానం వచ్చింది.
అక్కడికి వెళువలయునని ప్రభువు చెపాపరు. వా తల్లిదండ్రులు బహు దు�ఖవునకు
లోనయయారు. ఇల్లు వదిలి వెళ�త ఎట్లాంటి బాధలను అనుబభవిసాతనో అని వ్యధ చెందారు.
ఇట్లు దేవుడు నాతో అనేక రీతులుగ స్పష్టంగ వాట్లాడారు. బనగనపల్లె ఉంటున్న కొలది
తీవ్రమైన అశాంతి ఆక్రమించింది. ఒకనొక దినం తల్లిదండ్రుల కన్నీటి మధ్యలో ప్రయాణమై
విశ్ఖట్నం వెళ్ళాను. అక్కడ ఎచట నివసించాలో ఎలా జీవించాలో తెలియకనే కేవలం
దేవుని పిలుపు అందుకొని బయలుదేరి వెళ్ళాను. నా అవసరతలు ఎవరికీ చెప్పను
ప్రభువా! మీరర నాకు పపావైడ్రర్గా ఉండి నడిపంచమని ప్రభువుతో చెపాపను. నా ఆసిత
ఒక ప�ఫ�కేస� అందులో కొన్ని జతల బట్టలు మరియు బైబులు సంచి నాచుటాట అనేక
మంది గమనిస్తున్నా నవువచున్నా నేను వాత్రం ప్రభువుతో కలిసి ఉండేవాణ్ని నాది
ప్రభువుతో మరో పపపంచంలా ఉండేది. చాలా సార్లు కేవలం అల్పాహారం తీసుకొని
57 గడిపపవాడ్ని పరిశుదాథతయ్మడు బలంగా నా మదికి వచ్చి నన్ను ఆదరించేవారు. చాలాసార్లు కన్నీరు విడిచేవాడ్ని. ఆయన ప్రేమ ఆదరణలకు ఉల్లసించి ఆనంద భాశాపలు రాల్చేివాణ్ని ఏమీలేకపోయినా మీరుంటే చాలు ప్రభువా అని స్తుతించేవాణ్ని కీర్తన 13:25 చాలా సార్లు జ్ఞాపకం చేసుకొని దేవునిలో చెప్పేవాడిని డి.జి.ఎస్.దివాకర్న్గారు పాడిన పాటలు సోలిపోవలదని ఆధారం నీవేనయా స్రవం నీవేనయ్యా మనసా చింతించబోకు అను పాటలు పదేపదే పాడుకొని ఆదరణ పొందేవాడిని పరిశుదాథతయ్మడు. బహు శక్తివంతంగా నన్ను తాకి ఆదరించేవారు. వాగా�నా లను చూపించి ధైర్యపరచేవారు. ఆ దినాల్లో నాకు అనేక అవవానవులు, అపనిందలు, ఎగతాళి మధ్యలో మరియు ఎటువెళాులో ఏ అడుగు వేయాలో తెలియనిస్థితిలో తల వంచుకొని ఆయన చితాతనికి లోబడి నడుస్తుండేవాడిని. ఒక ఎతైన బిలిుంగ�పైకి వె�ు దుఖంతో రోదిస్తూ నా బాధలన్నీటికి కుమ్మరించినపుపడు వెంటనే ఆ ప్రభువు నా ఆత్మీయ నేత్రాలను తెరచి ఒక దర్శనం చూపించి ఇదిగో నిన్నిలా వాడుకుంటాను అని చెపిప ఆదరించారు. వెంటనే నా దు� ఖం ఆగిపోయింది. నా వివాహ విషయంలో మొదట్లో ఆయన చిత్తం అర్థం చేసుకోలేకపోయాను. ఒకసారి అరకువా�లోని ఒక పాస్టరుగారి ఇంటికి వె�ు ఉపవాసంలో గడిపాను. వివాహం చేసుకొనుట అసలు మీచితతవా? మీ చిత్తమైతే ఎవరు? బయలుపరచమని ప్రార్థించాను. అంతవరకు ఉపవాసంలో ఉండు టకు తీర్మానం చేసుకొన్నాను. కాని ప్రభువు కొద్ది రోజులలోనే నాలో స్పష్టంగా వాట్లాడ్రటం ప్రారంభించారు. నాతో సవయంగా శశికళ్ విషయమై వాట్లాడారు. దర్శన రీతిగా కూడా బయలు పర్చారు. వాక్యందావరా స్థిరపర్చారు. శశికళ్ హైందవ విశ్వసంనుండి ఆశచ్యవెన� రీతిలో తాను ఎవు.ఎ. చేస్తున్నపుపడు ఒక విశ్వసియెన� సహవిద్యారి�ని దావరా ప్రభువును అంగీకరించి ఆసంఘంలో వాడబ్బడుచూ ఉన్నారు. ఈ విషయంలో వుందు కళ్డానికి దేవుని మీదే భారమయించాను. నేను ఈ విషయాలు ఎవరికి చెపపకుండానే సంఘపెదదలు, కొంతమంది పాస్టర్లు శశికళ్ విషయమై నాకు చెప్పటం ప్రారంభించారు ఈ విషయవెన� ఆమెకు పెద్దలు చెపిపనపుపడు పపార్థిస్తానని చెపిపంది. దేవుడు ఆముతో యెష 43:19 వచనం దావరా ఇదిగో నేనొక నాతన క్రియను చేయుచున్నాను. అని వాట్లాడారు ఆమె కూడా అట్లు అంగీకరించుటతో 1990వ సం��లో వే నెల 30వతేదిన వివాహం జయకరంగ జరిగింది. నా ఈ విశ్వస యాపతలో నాకు జతగా ఆవెకూడా చేరింది. ఆమె తన ఉద్యోగం వదిలిపెట్టి సంపూర్ణిసేవకు సమర్పించుకొన్న తర్వాత వివాహ వైంది వివాహానికి వుందే విశ్వసంతో ఒక ఇంటిని అదెదకు ఏరాపటు చేయడం జరి గింది. వాకున్న వసతువులు ఒక చాప, పరుపు, ఒక పెట్టి, కొద్దిపాటి వంట సావానులు వాత్రమే వా ప్రతి అవసరాలు దేవునికి చెపాపం. ఆయన అదభుతాల దావరా వా ప్రతి
58
అవసరాన్ని తీరర్చివారు. వుచ్చుకు ఒక అదభుతాన్ని వివరిస్తాను. ఆ దినం వంటనానె
అయిపోయింది. నా దగిర డబ్బులు లేవు. ఎలా చేయాలో పాలుపోక విచారంతో ఆలో
చిస్తూ ఉన్నాను. ఇంతలో ఒక సహోదరి వా ఇంటికి పపార్థనకొర్రై వచ్చింది. అటు ఆమె
రావటం వెుదటిసారి ఆమెకు ఉద్యోగం వేరర పట్టణానికి పటాన్సపఘర్ అయ్యిందట తాను
ఇకక్డి ఇల్లు ఖాళీ చేసి సావాన్లు లారీలో లేదా పటక్లో సరుదచున్నారు. ఈ లోపల ఆమె
ఇక్కడికి వచ్చారు. ప్రార్థన తర్వాత వా వంటగదిలోకి వెళిుతిరిగి తన ఇంటికి వెళ్ళారు.
కొన్ని నిమిశాల్లోనే తిరిగి వచ్చారు. వంట గదిలోకి వె�ు రెండు పెద్ద బాటిల్స అక్కడ
ఉంచారు. అవి నానె బాటిల్స రెండు రక.జి బాటిల్స అవి ఆశ్చిర్యపోయాం. వంటనానె
ఎందుకు ఇవ్వాలనిపించింది. అని ఆమెను ఆసక్తితో అడిగావు. లారీలో వసతువులని
సరాదరు కాని నానె స్సాలు గాజువి తీసుకువెళ్డం అసాధ్యం. అంత నానె ఏమి
చేయాలి అని ఆలోచించగా మీరు జ్ఞాపకం వచ్చారు. అని బదులు చెపాపరు. అపుపడు
ఆశచ్యపోయావు చూశ్రా? దేవుని క్రియలు ఎంత ఆశ్యర్యవెన�వో ఇలాంటి అదభుతాలు
ఎన్నో చేశ్రు. మవ్ములను పోషించాడు. అవన్నీ వ్రాయాలంటే ఒక పుస్తకం వ్రాయవలసి
వస్తుంది. వాకు అక్షరాలా దేవుడు తప్ప వేరర వారిం లేదు. 100% ఆయన డైరెక్టగా
ఇవ్వాలిసందే కాబట్టి దాదాపు 20సం�� సేవా జీవితంలో వా ప్రతి రోజు అవసరాలు
ఆయనే తీర్చారు. అంటే ఎన్ని అదభుతాలు చేసియుంటారో ఊహించుకొనవచ్చును. ఒక
రాత్రి నా బభవిష్యతతుగార్చి ఆలోచిస్తూ పడుకున్నాను. కాని తెల్లవారుజావున ఎవరో
నన్ను తట్టుచున్నట్లు అనిపించింది. వెకళువ వచ్చింది కాని లేవలేదు. అపుపడు ఒక
స్వరం బై�లులోని వాక్యాలను చదవటం చాలా సేపువిన్నాను. వుగింపులో ఆస్వరం
ఇలా చెపిపంది. యెషవా 43:1–21 వరకు చదువు అని చెపిప ఆగిపోయింది. వెంటనే
దిగ్గునలేచాను దేవుని స్వరమని గ్రహించి ఆయనను స్తుతించాను. లేవలేకపోవటాన్ని
బట్టి పశ్చాత్తాప పడ్డాను. ఆ వాక్యభాగాన్ని చదివాను నిపదలో ఆయన చదివిన వాక్యం
ఇది అని అర్థం అయ్యింది. వాగ్గానాలుగ తీసుకున్నావు. సంవత్సరం పైగా గడిచింది.
సంతాన సాచనలు లేవు పపార్థించటం ప్రత్యేకంగా ముదలుపెటాటవు. ఒక రోజు ఉదయం
దేవుని ఆత్మనానోటిలో కొన్ని వాటలు ఉంచి నా భార్యతో పలుకమన్నాడు సహ�దరీ
వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక శిశువు ఉంటాడు. అని చెపాపను
ఆవాటలు చెప్పేవరకు నాహృదయం మండుచూ ఉండెను. అట్లు అనతికాలంలోనే
ఆమె గర్బువతియెన�ది. డెలివరీ సమయంలో తొందరగా వచ్చినపపటికి డెలివరి దినవు
నకు 10రోజుల వుందు వరకు ఏ ఆసపత్రికి తీసుకువెళాులో తెలియదు. కారణం నాదగిర
అంత ధనవులేదు నా పరిస్థితి ఎవవరికి అనగా నా సవంతవారికి కూడా చెప్పలేదు.
నన్ను పిలిచిన దేవునికే చెపాపను. ఆయనపై బలమైన విశ్వసం ఉంది. అడిగిన వారంద
59 రికీ విశ్వసంతో మంచి ఆసుపపతి ఏరాపటు చేస్తున్నాను. అని చెపాపను. ధైర్యంగా ఆయన వైపప చూస్తున్నాను. ఇంతలో ఒక రోజు ఒక సహోదరి వా ఇంటికి వచ్చి ఎంతో ప్రేమతో వాతో వాట్లాడుచూ ఆమె పనిచేస్తున్న సంస్థకు చెందిన ఆసుపత్రిలో వాకిష్టవున్న డాకట్రుతో ఎటువంటి ఖర్చుతో కూడిన డెలివరీ అయినా సరే ఉచితంగ చేసేట్లుగా అధికారులతో వాట్లాడి వారి అనుమతి తీసుకున్నానని చెపాపరు. దేవుని చిత్తము కొర్రై చూస్తున్న వేము ఇది దేవుని నుండే వచ్చిన ఏరాపటేనా అని తెలసుకోవటానికి రెండు రోజులు పపార్థించావు. అపుపడు ఆయన చిత్తమును గ్రహించి ఒపుపకున్నావు. 1992 సం�� ఆగష�ట 7వ తేదిన నాభార్యకు నార్మల్ డెలివరీ అయినది. పపవచించినట్లు కువా రుడు కలిగాడు. దేవునితో నడిచినయెడల ఎంత ధైర్యం వస్తుంది. ప్రియులారా ఆఖరు వరకు భయం అనిపించలేదు. ఆశ్చర్యకరమైన సహాయం దేవుడే పంపించారు. 1994 సం�� దేవుని ప్రేరరపణను బట్టి కొద్ది రోజులు ఉపవాస ప్రార్థన చేసినపుపడు ఆశ్చిర్యంగా ఆయన వాట్లాడి ఒక వినిస్టరీ పపారంభించాలని చెపాపరు. యెషయా 43:5 గల వాక్యం దావరా వాట్లాడారు. వేముంటున్న గదిలో పపారంభించాం. పెద్ద ఇంటి మీద చిన్న గది ఉంది. అందులో వేముంటున్నాం దాని వుందు ఆ ఇంటి పైభాగం చాలా విశ్లవెన�ది వాతో కలసి దాదాపు 8మందితో పపారంభించావు. ఉదయకారి స్తుతి ప్రార్థనలతో ఉపవాస ప్రార్థనతో వుందురకళాుం. నెమ్మదిగా కొన్ని హిందా గృహావులు తెరువబడ్డాయి. చాలా నెలలు గడిచినవి. కొందరు వస్తున్నారు. మరి కొందరు ఆటంక పరచబడ్డారు. ఉపవాస ప్రార్థనలో గడ్రపమని ప్రభువు చెపిపనపుపడు చాలా రోజులు ప్రార్థనలో ఉన్నాను. అపుపడు ప్రభువు సేవ ఆయనదని నేను ఆయన పని చేసే దాసుడ్రను అని చెపాపరు. అపుపడు ఎంతో ఆనందం వచ్చింది. ఆయనే చూచుకుంటాడని విశ్వసించ టం ప్రారంభించాను. నిశ్చియముగ నేను నిన్ను ఆ�ర్వదింతను. నిశ్చియముగా నిన్ను విసతరింపచేతను. (పహాపబి : 6:14) అని దేవుడు అపబహావుతో వాట్లాడిన వాటలను నాతో వాట్లాడి నన్ను ధైర్యపర్చారు. ఈ వాటలు నాకు పాటవలె పదేపదే నా చెవుల్లో అనేక దినవులు వినిపించారు. ఆయన వాగ్దానం చేసినట్లే నెమ్మదిగా ఆత్మలను విడుదల చేసి పంపడం ప్రారంభించారు. విశ్ఖపట్నంలో అనేక్ ప్రాంతాలలో దావరాలు తెరవబడ్డాయి. దేవుడు వారిని రక్షించుకున్నారు. కొందరి జీవితాల్లో అదభుతాలు జరిగాయి. వారిలో చాలా మంది హైందవ కుటుంబవునకు చెందిన వారు కొంతమంది దురాత్మల బంధకముల నుండి విడిపించబడ్డారు. నిజమైన దేవున్ని తెలసుకోగలిగారు. వా చిన్న గది వుందన్న విశాలమైన డాబామీద గుడారం నైపుణ్యత దేవుడిచ్చారు. వా బ్లాంకట్సతో డేరావేసి ప్రతీ ఆదివారం ఆరాధన చేసుకొనే వాళుం. అదభుతం! ఆ దినాల్లో దాదాపు ఆరాధన సమయంలో వర్షం పడలేదు. హా�స�విజిటింగ�, కౌన్సిలింగ్,
60
ప్రార్థన ఇట్లు సమయమనక, ఆసమయమునక చేస్తూ వుందుకు వెళ్లాం. వేము సిటీ
బస�లలో ప్రయాణాలు చేసేవాళ్లాం. అపుపడ్రపుపడు ఆటోలలో వెళ్లాం. నా భార్య గర్బువతిగా
ఉన్నపుపడు చిన్నపిల్లలను ఎత్తుకొని కూడా సిటిబస�లలో ప్రయాణం చేయాలిస వచ్చేది.
ఎంతో కష్టంగా ఉన్నా వాకు అదే ప్రయాణ విధానం. తర్వాత చాలా కాలానికి సాకటర్
వచ్చింది. అట్లు వాకు శక్తి వేరకు ఆయన పని చేయుచూ వచ్చాం. చిన్న వయససులో
ఉన్న పిల్లలతో చాలా రాత్రి వేళ్అయింతర్వాత ఇల్లు చేరవలసివచ్చేది. 1995 సంవత్స
రంలో మరియెుక కువారుడు ఫిన్నీ జన్మించాడు. ఇట్లుండగర మరొక ప్రాంతంలో (స్లవు
లాంటి ఏరియా) సాయంకాలపు ఆరాధన పపారంభించాం. ఇంతలో నాకు గొంతులో
నొపిప వచ్చింది. డాకట్ర్లు బైయాపిస పరీక్ష జరిపి అలసర్ తీపవంగా ఉందని ప్రత్యేక వ్యాధిగా
గుర్తించారు. వాటలు బాగా తగించి డైట్ తీసుకుంటా మందులు వేసుకొంటే దాదాపు
5 సంవత్సరాలలో తగ్గుతుందని చెపాపరు. వా తల్ల, భార్య, బహుగ బాధకు లోనయయారు.
కానీ సేవలో ఉన్న నాకు వాటలు తగించటం వీలవలేదు. ఇంకా ఎకుకవే అయ్యింది.
గొంతులో విపరీతమైన నొపిపవచ్చేది. ఒక సాయంకాలపు ఆరాధనలో వాక్యం చెప్పటానికి
ఇక నా స్వరం రాలేదు. ఏం చేయాలో తెలియదు. నిస్సహాయంగా వేదనతో ఆకాశం
వైపు చూశ్ను. అపుపడు అకస్మాత్తుగా శక్తివంతమైన కరెంటు వలె నా తలలో నుండి
ఒక ప్రవాహము బయలుదేరి నాగొంత వద్ద కేందీకృతమైంది. పరీక్షించుకున్నాను
నొపిపలేదు పెద్ద స్వరంతో వాక్యం చెపాపను. నొపిపలేదు. ఇప్పటికీ రాలేదు. 6నెలల తర్వాత
మ�ు బైయాపిప పరీక్ష చేశ్రు. ఎలాంటి అల్లర్ లేదని చెపాపరు. ఎంత ఆశ్చిర్యం ఆయన
స్వస్థతపరచు యెహోవా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
అను వాక్యము నాలో నేరవేరాయి మరొకవైపు ఆత్మలను దేవుడు పంపుచూ మవ్ములను
ధైర్యపర్చారు. ప్రోత్సహించారు దేవుని నడిపింపు ప్రకారం రెండు స�లాల్లోని ఆరాధనను
ఒకటిగా వార్చాం. ఇట్లు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రావటం ప్రారంభించారు.
పల్లెటాళ్లకు సువార్తను తీసురకళ్లటం పపారంభించాం. అక్కడ కూడా దేవుడు ఆశ్చిర్యకర్
మైన విధానంలో ఆత్మలను ఆకరి�ంచారు. వారు దేవునికి హృదయమిచ్చారు. విశ్ఖ
పట్నంలో విలియవు కేరీ క్రిషటయన్ కాలేజి దావరా ఎవు.డి. వుగించుకున్నాను. దాని
డైరెకట్ర్ డి.ఆర్. ఒ.ఎవు. రావ్ గారు నన్ను ఇంకా ఉన్నత విద్య చేయాలని ప్రోత్సహించారు.
కాని దాదాపు 2 సంవత్సరాలు ప్రార్థన చేశ్ను. ఈ లోగా సంఘంలోని కొన్ని కుటుంబా
లను తరీపుదు చేసి పెదదలుగా నిరి�యించాను. 1999లో నన్ను చికాగో యు.ఎస్.ఎలోని
కొన్ని తెలుగు సంఘవులు కలిసి వారి కనెవన్షన్ పపసంగీకులుగా ఆహావనించారు.
దేవుని చిత్తమును బట్టి అంగీకరించాను. పాస్టరు జాన్బాబ్ గారి అధవర్యంలో జరిగాయి.
పరిశుదాథతయ్మడు బహుబలంగ వాడుకున్నారు. 2001వ సంవత్సరంలో లాస్ ఏంజిల్సలోని
61 సమినార్లో టిపహాచ్.ఎవు చేరాను. ఇక్కడ కూడా నాజీవితం విశ్వస యాపతగ పపారంభమైంది. నాభార్య పిల్లలు ఇంకా ఇండియాలో ఉన్నారు. వారి కొరకు దేవుడు ఆశచ్యకరంగా అన్ని వపతాలు సిద్ధవు చేయబడి 2002 సంవత్సరమ అమెరికా వచ్చారు. 2003లో అందరం కలిసి చికాగో వచ్చావు. క్టెని�టీ ఇంటర్నేషనల్ యునివరీసటీలో జాయిన్ అయయాను. 2004లో ఇండియా వెళ్లాం. సంఘం మవ్ములను బహుగ ఆదరించింది. కొంత పరిణతి చెందిన పెదదలకు వేవున్న 4నెలల కాలంలో శిక్షణ ఇచ్చాను. వారి కొరకు ప్రార్థించి ప్రభువు చేతుల్లో పెట్టి సంఘవును అప్పగించి తిరిగి చికాగో వచ్చాం. ఇక్కడ కూడా ఆయా సంఘాల్లో దేవుడు వాడుకున్నాడు. 2006లో మ�్ల నేను ఇండియా మ�్ల సంఘవును వచ్చాను. 2000లో నా భార్యయెన� సహోదరి శశికళ్ ఇండియా వచ్చారు. ఇకక్డి నుండి ఫోన్ దావరా మరియు వెబ్ కావు దావరా సంఘవుతోను, పెదదలతోను సంబంధం కలిగి మీటింగ్ ఉంటుంది. అపుపడు సంఘస్మ స్యలు కార్యపకమాల గురించి వాట్లాడుకొని వాక్యం బోధించి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తావు. స్త్రీల కూటవులో నా సతీమణి వాక్యం చెపిప బలపరుస్తారు. 2008వ సంవత్సరం సపెటంబరు నెలలో శుభవార్త చానల్లో స్వరం అను వా టి.వి కార్యపకమం విడుదలచేశ్ం. ఇది ప్రతి గురువారం ఉదయం 6.00గంటలకు వస్తుంది. దీని దావరా అనేకులు తాకబడు చున్నారు. ప్రభువును తెలసుకొంటున్నారు. వాక్యం నేర్చుకొంటున్నారు. అంతేకాదు వారి సమస్యల నుండి కూడా విడుదల పొందుచున్నట్లు తెలుపుచున్నారు. ఈ టి.వి. కార్యపకమా నికి ఎంతో ధనం అవసరం. వా దగిర ఉన్న కొద్దిపాటి సొవ్ముతో పపారంభించాం. ప్రతి నెల ఒక అదభుతం ఆర్థికంగా చేస్తూ నడిపిస్తున్నారు. పోయిన నెలకూడా నెలంతటికి కట్టలేకపోయాం. కన్నీటితో ప్రార్థించావు. నాకు పహాప� 10:23 వ్రాయబడిన కార్డు దొరికింది. ఆ వాగ్దానం నిశ్చిలంగా పట్టుకొనుమని వ్రాసిఉంది విశ్వసంతో పపారి�ంచాం. ఆయన కృప, నమ్మకత్వం, సామర్థ్యం ఇంకా ఎన్నోకార్యాలు పపరభువుచేశ్రు. అన్నీ చెపపటా నికి స�లంలేదు ఆయన వాటవిని మనం వుందుకు విశ్వసంతో అడుగు వేసేత ఆయన చేయిపట్టి విజయ వంతంగ నడిపిస్తారు. విశ్వసించండి దేవుడు దీవించగాక! మమ్మల్ని సంపపదించుటకు... విశ్ఖ : ఫోన్ : 0891–6452912,

వ-ఎ��శ్రీ : �ఓ�తీ���పరఏవ��శీశీ.షశీఎ వ-ఎ��శ్రీ : �ఓ�తీ���పరఏస్త్రఎ��శ్రీ.షశీఎ