44
లోనికిరాగా ఈత కొట్టుకుంటా ఒడ్డు చేరాడు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంబభవించనట్లే
క్రైస్తవుల అజాగ్రతత వల్ల శ్రమలు తప్పవు. దానిరకై దేవుని నిందించుట విధవరాళుకు
తగదు.
వుగ్గురు పస్రీల కదలు
రాత కథీదలో నయోమి కుటుంబ గాధలో బత్లేపహావు నుండి వెాయాబు వెళ్ళారు.
కర్ము తపిపంచుకోదలిచారు. భర్త, ఇదదదరు కువారులు చనిపోయారు. వారికి వెాయాబు
స్త్రీలతో వివాహ్లలు జరిగాయి. కోడ్రళుతో ఒకరు వెాయాబులో నిలిచిపోగా రాతు అత్తను
హాతతుకుంది. మంచి వాటలు పలికిన రాతు ధనయిరాలయింది (రాతు 1:16–17).
బత్లేపహావులో నయోమి ప్నేహితులెవరా గుర్తించలేదు. గాయపడిన విశ్వసంపై నయోమి
బాధలో పలికిన వాటలు నన్ను చేదు అని పిలవండి దురదృష్టం దేవుని వల్ల నాకు
కలిగిందని నిందదవేస్తుంది.
బత్లేహావు అనగా రొట్టెల ఇల్లు. క్రీస్తు జన్మ స్థలవు అదే. సమృద్ధిగల స్థలవులో
కర్ము వచ్చింది కాని తర్వాత దేవుని దీవెన కల్గింది. వెాయాబు అనగా చెత్త లేదా
�ా�యెన� స్థలవు వెాయాబు బత్లేపహావునకు 30 మైళ్ళ దారంలోనే ఉంది. కానీ అన్య
జాతుల ఆచారం గలది. కీమాష� అనే విపగహావు. పూజించు స్థలవు వానవ బలి,
పిల్లలను బలి ఇచ్చు భయంకర ప్రాంతం.
లోతు త్రాగుబోతై కువారెతలతో చేసిన పాపంవల్ల జన్మించిన సంతానవే
వోయా�యులు. ఈ అనుభవాలన్నీ దేవుని దృషిటకి వ్యతిరేకవెన�వి, పహాయకర్మెన�వి.
సత్యదేవుని ఆరాధించు స్థలవెన� బత్లేపహావు ప్రజలు అన్య దేవతలను పూజించు
స్థలవు చేరిన నయామి నశాటలను అనుభవించింది. దీనిన బట్టి ఆత్మీయంగా వెనుకబడిన
44
స్థితి సాచిస్తుంది. నయోమి కుటుంబం వారి ప్రాంతంలో కరమువల్ల వారు వెాయాబు
చేరారు. కర్ము దేవుని ఉగ్రతకు సాచన. దేవునికి ఇషటవులేని వారిని శిక్షించు పద్ధతి.
59
44
వీరంతా సమస్యకు దారంగా పారిపోవుటకు బదులు దేవుని ఉపవాసం చేసి ప్రార్థించి
పశ్చితాతపపడితే దేవుడు కనుకరించేవాడు.
వారు దేవుని చిత్తము నుండి తోటివారి సహవాసం నుండి లోకాశలతో సవంత
నిర్ణియాలతో బాధలు ఎదురుకన్నారు. నయోమి ఇద్దరు కువారుల సమాధి పూరతయిన
తర్వాత తిరిగి బత్లేపహావు వచ్చుటకు తీరా�నించుకుంది. సాధారణంగా కొన్ని నిర్ణయాలు
దేవునికి సమీపంగా చేరుటకు గాని, దేవునికి దారంగా పోవుటకు సహకరిస్తాయి. ఒక్కసారి
ప్రశ్న వేసుకొని నిర్ణయాలు చేయాలి. ''నేను చేయుటలో నిర్ణియము వలన దేవునిలో నా
సంబంధం ఎట్లు ఉంటుంది? నా కుటుంబవు ఆత్మీయ స్థితకి సరియెన�దేనా?——
నయోమి చేసికున్న తప్పుడు నిర్ణియాలనుబట్టి దేవుని చితాతనికి దారంగా
జరిగిపోయింది. తిరిగి వచ్చాక కూడా ప్రభువు నన్ను ఖాళీగా చేసారు అని సణుగుడు
గమనించవచ్చు. రాతు అధ్యాయంలో వుగ్గురి విధవరాళు స్థితని గ్రహించవచ్చు.
1. నయోమి : దు��ంచే విధవరాలు: ఆము పరిస్థితులన్నీ వికటించగా నన్ను చేదు అని
పిలువవుంటుంది. చేదు మనససుతో దేవునిపై నిందదవేసింది. పేరు వార్చుకొనుట దావరా
ఆమె దుఃఖము, విచారం మలబుచుకుంటుంది. చాలామంది జీవితాల్లో నయోమి స్థితిని
అనుకరిస్తూనే ఉంటారు.
2. ఓరాప : తిరిగి వెళ్ళిన విధవరాలు: వెాయాబు ప్రాంతం విగ్రహలరాధన గలది.
సమస్యల నుండి పరురగతాతలని చాలామంది ఆశిస్తారు. పరిస్థితులు వారగలవని గ్రావాలు
తపిపపోతాయని తలస్తారు. అత్తను వదులుటకు ఇష్టపడింది.
3. రాతు : అత్తను హత్తుకున్న విధవరాలు: సమస్యలనుండి పారిపోలేదుగానీ
ఆమెను ప్రేమించిన అత్తను వదులుకోలేదు. అది ఆమె భర్త లేని లోటు వ్చి క్రొత్త
44జీవితాన్నిచ్చింది. బోయజు దావరా అత్త కోడ్రళుకు విమాచన లభించింది. రాతు దావీదుకు
వుతతవవయింది.
60
44
క్రీస్తు వంశ్వళిలో రాహ్లబు, తావారు, బతె�బాతోపాటు నిలిచింది (మత్తయి
1:1–6). మన వివాహ జీవితాలు కుటుంబాలు, ఉద్యోగాలు సంఘాలు, దేవునితో వ్యక్తిగత
సంబంధాల విషయాల్లో దుఃఖంతో బాధ గుండెల్లో నింపుకొనుటగాని, సమస్యలని వదిలి
దారంగా వెళుటగానీ లేదా ఎంత ఖఠినవెన� సమస్యలైనా దేవుని హత్తుకొని నిబ్బరంగా
నిలుచుటగానీ సంబభవిస్తుంది.
జవాబు 3. నమ్మకం వాత్రం ఉంచాలి
క్రీస్తు ఏదేనా చేసి ఉండేవాడ్రనేది విన్నది. యేసు లాజరు విషయంలో ఆదరణ
పూరితంగా చెపిపన వాటలు ''మీ సోదరుడు తిరిగి లేస్తాడు—— ''పునరుదాథనంతో లేస్తాడు
నాకు తెలసు ప్రభూ—— అంటా వార్త నిరీక్షణతో తెలిపంది. ఇదే రేపటి విశ్వసము నేనే
పునరుతా�నాన్ని. నన్ను విశ్వసిసేత మరణం చవిచూడడు (యోహలను 11:25).
నేను నిన్ను దేవునికి కువారుడవని నవ్ముతున్నానని వార్త తెలిపింది. దేవుడు
ఉన్నవాడను అనువాడ్రను అని తెలాపడు. క్రీస్తు వాత్రం వారత తప్పక తనను నవ్మాలని
కోరాడు. ''నీ మీద వాత్రమే నమ్మకం ఉంది—— అను జవాబు క్రీస్తుకి ఇష్టం.
యోసేపు బానిసగా ఐగుప్తు ప్రాంతాలు తిరుగునపుడు దేవుడిని ప్రశ్నించి ఉంటాడు.
''నా కలలకు జవాబులు ఏమయయారు? వాటిని తప్పుగా అర్ధం చేసికోగలాినా?—— కలల
ఆధారంగా అన్నయ్యలు నమసకరించుటకు బదులుగా ద్రోహం చేసారు. వ్యాపారులకు
అవ్మేసారు, సొవ్ముచేసికున్నారు.
పొతీపఘరు భార్య దావరా తప్పుడు నేరాలు వెాపబడ్డాడు. చివరకు జైలు పాలయయాడు.
అతని దృడభ్ర విశ్వసము సన్నగిల్లుటకు అనేక అవకాశ్లున్నారు. ''దేవా, ఎందువల్ల
ఈ పరిస్థితిని అనుమతిస్తున్నావు?—— అంటా దుఃఖంతో ప్రార్థించి ఉంటాడు. యోబువలె
44
అతని విశ్వసము ఏవాత్రం కుంటుపడలేదు. దేవునిపై నమ్మకాన్ని ఏనాడ్రా వదిలిపెట
టలేదు. దేవుని సమయంలో 13 సుదీర్ఘ సంవత్సరాలు శ్రమ, భాధ, అవమానము, నింద,
61
44
నిరాదణ, ఒంటరితనవు అనుబభవించా, ఒక రోజున చెత్త కుపపమీద నుండి అత్యన్నత
సింహలసనాస్నుడగు ధన్యతను దేవుడే సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఇరవై రెండు సంవత్సరాల
తర్వాత తన తోబుట్టువులను చూచి తన గత జీవితంలో ఆకాశంలో నకష్తాలను శ�న్యాన్ని
చూస్తూ ఒంటరిగా రోదించిన క్షణాలు జ్ఞాపకం తెచ్చుకొని ఉంటాడు.
యోసేపు తన అన్నలతో ''మీరు నాకు కీడును ఉదే�శించారు గాని, దేవుడు నాకు
వేలుగా చేసాడని సాక్ష్యమిచ్చాడు—— (ఆది 50:20). యోసేపు నేర్చుకొనిన విలువైన జీవిత
పాఠంతో, మనకు సంబభవిస్తున్న సంఘటనలన్నీ మచిగా నుండకపోవచ్చు గాని, దేవుని
హస్తము దానిని తల్లక్రిందులు చేయగలదు. అవిరామంగా, నిరవధికంగా విశ్వసంతో
దేవునివైపు చూస్తూ నిరీక్షణలో నున్న వేళుల్లో దేవుడు అన్ని మన వేలుకై సమకూడి
జరుగునట్లు దీవిస్తాడు (రోవా 8:28).
గతంలో ఒకసారి 1860 సంవత్సరకాలంలో గొప్ప వింత చూచుటకు గొప్ప జనం
చేరారు. పతాటిమీద నడుస్తూ నయాగరా జలపాత్ ప్రాంతంలో విన్యాసాలు చేయదలచిన
బ్లోండిన్, 1000 అడుగుల విశ్లత కలిగి, 160 అడుగలపైగా నిలిచిన నీటి ఒరవి
గల తావుల్లో ఎన్నోసార్లు త్రాటిపై నడిచి చూపులను ఆశ్చిర్యచకితుల్ని చేసాడు..
తిలకిస్తున్న జనాల్లో ఒక బాలుడు మనమ్మలేకపోయాడు. ''నేనిపుడు ఒక బాలుడిని
తీసికొని నడుస్తూ పతాటిలో ఈ దారాన్ని దాటగలనని నీవు నమ్మగలవా?—— అంటా
ప్రశ్నించాడు, సరేనండి అన్నడు. ఇదే సాధారణ విశ్వసానికి సంపూర్తిగా నవ్ముటకు
తేడా. (యాకోబు 2:19) చాలా మంది విశ్వసంలో దేవుని నవ్ముతావుంటారు కానీ
శ్రమలు కలిగినపుడు సంపూర్ణింగా షరతులు లేకుండా నమ్మగలవా? బన్ జీవితంలో
కొన్ని అనుభవాలు తెలాపరు. బెన్ తల్లతండ్రులకు ప్రధమ సంతానం. ఇదదరర కలిగిన
రోజుల్లో వూడవ బిడ్డలతో తన తల్ల గర్బువతిగా ఉండింది. ఆ తర్వాత 10 సంవత్సరాలకు
44
బన్ జన్మించాడు. మందుల ప్రభావము ప్రతి సంవత్సరం వారుపలతో ఉండురోజు బన్
అన్నలైన సిండ�, కన్నీ తర్వాత బాబు పుట్టినపుడు గుండెల్లో రందం ఉందన్నారు. డాకట్ర్లు
62
44
పరీక్షించి పూర్తిగా నెలలు నిండి పుట్టిన బాబుకి ఈ జబభ ఉందని అంగీకరించాలంటే
వారి తల్ల దండ్రులు చాలా దు��ంచారు. బెన్ తల్ల దండ్రులిదదరా రకష్ణానుభవంగల
విశ్వసులు పకమంగా సంఘ సహవాసం కలిగినవారు. పదవవంత డబ్బు దేవునికి ఇచ్చు
క్రమము పాటించువారు.
వారికి స్థితి సంభవించుట ఏమిటని అనేకులు ఆశ్చిర్యపడేవారు. దేవునిపట్ల
ఏవాత్రం కోపం చూపలేదు, నిందదవేయలేదు, పరిపూర్ణి విశ్వసముంచారు. ఈ పోరాట
ాన్ని, బాధను దేవునికే సవినయంగా సమర్పించారు. దేవుడు సృషిటకర్త అనంత జ్ఞానిగా
నవ్మారు. ఈ శ్రమలో దేవునికి ప్రార్ధన దావరా అతి సన్నిహిత లయయారు. ''నీ కట్టడ్రలను
నేర్చుకోనుటకు పశమనొందుట నాకు వేలాయెను—— (కీర్తన 119:72) అంటా దావీదు
పలికిన వాటలని బట్టి శ్రమలో దేవుని హస్తము బలమైన కార్యాలు చేయునని నవ్మారు.
విశ్వసంలో మరింత దృడభ్రపడి ఆధాయాత్మక పరిపకవతతో గొప్ప విశ్వసులుగా నిలిచారు.
దేవుని లక్షణాలు గ్రహించుటకు దేవుడు నేర్పించే పాఠాలు అందుకొనే స్థలవు
చేరాలి. మనకు కలిగిన కఠిన కశాటలు, దు��ాలతో తగిన ఆదరణ దేవుని నుండి పొందుట
ఎట్లో సంపూర్ణింగా అవగాహన కలిగియుంటావు. మనకు గల బభయాందోళ్లను
దేవుడు ఎట్లు తొలగించగలడో వుందుగా తెలిసికోలేవు గాని, అత్యవసర సమయాల్లో
అనుభవంతోనే అర్ధము కాగలదు.
44
63
44
సాక్ష్యం 9. ఆయన సమయంలోనే
లోయానుభవంతో లోయలోనికి చేరి పరికించినపుడే లోయలో లిల్లీ పుషపవు
అందాలని తిలకించగలవు. గతంలో దానియేలు గ్ందీదంలో షపడ్రక్, వేషక్, అబద్నగో
అను వుగ్గురు అగ్ని గుండంలో వేయబడగా దేవుని స్వరూపం నాలివ వ్యక్తిగా
ఎందరో చూడగల్గగిన అదభుతం జరిగింది. అట్లే అదభుతం జరుగుటకు వ్యాధులు,
బాధలు తప్పవు. పరీక్షలు లేనిదే సాక్ష్యము లేదు. దేవుని అద్భుతమైన స్వభావవు
తెలసుకొనుటకు అదభుతాలే ఆధారాలు. దేవుని నామంలోనే శక్తి ఉంది. చాలాసార్లు
దేవుడు జవాబులిచ్చుటలో జాప్యం జరుగుతుందెందుకు? ''ఇదిగో నేను తవరగా
వస్తున్నాను—— (ప్రకటన 22:12) అని క్రీస్తు చెపాపరు గానీ ఆయన సమయంలోనే దేవుని
ఇష్టత చొప్పున చేస్తారని ప్రతి వ్యక్తి నవ్మాలి.
దేవుని దృషిటలో కాలాలు 1000 సంవత్సరాలు ఒక రోజుగా ఒక రోజు మర్యు
రోజులవుతాయి (2 పేతురు 3:8). ఈ దినాల్లో ఎన్నో పరిస్థితులలో సవాలులకు తకష్ణ
ం ప్రక్షాళన కావాలని ఆశిస్తాడు. కంప్యూటర్, మౌస� కదిలినంత తేలిగ్గా, పకడిట్ కార్డు
ఉపయోగించినంత తేలిగ్గా జవాబులు కావాలనుకుంటావు. దేవునితో నడుచుటలో
అడ్డదారులుండవు, ఆ విషయంలో పొరపాట్లు చేయరాదు. మీరు ఊరకుండి నేనే దేవుడ్రనని
తెలిసికొనుడి (కీర్తన 46:10).
దేవుని కొరకు ఎదురు చూచువారు నాతన బలాన్ని పొందుతారు. దేవుని కొరకు
కనిపెట్టుకోవాలి. మంచి ధైర్యంతో నిలవాలి. ఈ హృదయాన్ని ధైర్య పుస్తారు అని
ప్రభువు పసలవిస్తున్నాడు. ప్రతి విశ్వసి జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కాపాడుకోకపోతే దేవుని
ఆశీర్వాదాన్ని కోలోపతావు. సహనవు లేని సవాజవు మన అత్మీయ జీవితాలలో చొరబడి
హలని చేయగలదు. అందుకే జవాబుకై సహనవుతో కనిపెటాటలి. క్రీస్తు ఆరోహాణవెన�
44
తర్వాత అపొసతలులందరూ వేడ్ర గదిలో కలసి 10 రోజులుగా పరిశుద్దాత్మరకై కనిపెట
ాటరు. మరియు వారతలు కూడా క్రీస్తు ఆలస్యంగా వచ్చాడని నిందదవేసి అలిగారు. కానీ
64
44
క్రీస్తు తన సమయంతోనే వచ్చారు. యోసేపు వాటేమిటి? అతను చిన్నతనంలో కన్న
కలల తర్వాత 22 సంవత్సరాలకు తన కల నెరవేరుప చూచాడు.
దావీదు జీవితంలో కూడా రాజుగా అభిషేకాన్ని పొంది కూడా చాలాకాలానికి
సింహలసనవుపై ఆస్నుడగుటకు ఆలస్యమయింది. అతని తలపై కిరీటవు బరువు
మాయుటకు వుందు సౌలు రాజు అసాయతో వెంటాడి చంప్జూసిన చేదు అనుభవాలెన్నో
ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు నన్ను ఇలా పరిరగతితస్తారు దేవా? అని వీరంతా అడిగి
ఉండలేదా? కాని ఓరుపతో విశ్వసంలతో దేవునిపట్ల భక్తితో వ్యవహారించాను.
అపబహ్లవు జీవితంలో 75 సంవత్సరాల కాలవులో కువారుని ఇస్తానని వాగ్దానం
చేసారు. కాని దేవుని వాట నెరవేరుటకు ఆ తర్వాత 25 సంవత్సరాలు పట్టింది. అనగా
అతను 100 ఏండ్ర్లు శ్రాకు 90 ఏండ్ర్లు ఉన్నపుడే ఇసాసకు పుటాటడు. దేవుడు చాలా
నిదానంగా జవాబిస్తున్నాడని వీరంతా విసుకుకన్నారని తలంచగలవా? అపబహ్లవును
విసిగించుట అది దేవునికి సంతోషవా? కానే కాదు. కాని ప్రజలంతా అదభుతముగా
గ్రహించుటకు అవకాశ్మిచ్చి ఆలస్యంగా కువారునిచ్చి తరతరాలుగా ఈ అదభుతాన్ని
కదీదలుగా చెప్పుకొనే ధన్యత ఇచ్చి విశ్వసులకు తంపడిగా బిరుదు పొందాడు. ఆలస్యం
ఎన్నడ్రా నిరాకర్ణ కాదు, దానియేలు ఉపవాసముండి 3 వారాలు ప్రార్థించాడు. జవాబు
ఆలస్యవైంది. చివరకు దాత ఆలస్యానికి జవాబు తెలిపంది.
దానియేలు మొదటి దినాన్ని నీ వాటలన్నీ పరలోకంలో వినబడ్డాయి. పసైతాను
శకుతలడ్రుగించి ప్రార్ధనను ఆపివేసారు. మి�ాయేలు ప్రధమ దాత దారాత్మలను
ఎదిరించుటకు సహ్లయపడిందనియు దేవుడ్రాలస్యం చేయుటకు కారణవు మర్చిపోవుట
గాని, ఉ్రేక్షించుట కూడా కాదని సుస్పష్టంగా వివరించారు (దానియేలు 10:12–13).
అందురకై ప్రతి వ్యక్తి దేవుని పపార్ధనలపట్ల ఆసక్తితో కనిపెటాటలి. దేవుడు ప్రతి సంఘటననా
44
ఆయన సమయంలో సుందరముగా మలచగలడు. మనవు అడుగువాటికంటె ఊహించిన
వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగల సమరు�డే మన దేవుడు (ఎఫెస్ 3:20).
65
44
విశ్వసంలో నిలకడ్గా నుండి విజేతలగుటకు నియమాలు
మన జీవిత గమనంలో ఎదురుకక్నే గాయాలన్నీ, బాధలన్నీ సమసిపోతాయన్న
గ్యారంటీ లేదు. మనకు అందగల పపతిపఘలాలన్నీ అందుకోగలవున్న నిశ్చియత లేదు.
మనకు సంభవించే వానసిక శ్రీరిక గాయాలకు పరలోకంలో స్వస్థత ఉంది. ఈ
లోకంలో అన్యాయంగా తోచిన విషయాలన్నీ, దేవుడే అ లెకకలన్నీ న్యాయంగా సమకూర్చి
సంతోశాన్నిస్తారు. తప్పులన్నీ సవరించగలరు. తగిన సమయంలో నమ్మినవన్నీ
నెరవేరగలవని విశ్వస వీరులు గ్రహిచాలి.
మనకు నిలవరవెన� పట్టణము లేదుగాని యాత్రికులవు, పరదేశులవై నిరీకషతో
పరలోక పటటణవునకు ఎదురు చూడగలవు (పహాప� 11:13–14,16). విశ్వస
వీరులు ఎందరో ఎన్నో పశమలు సహించి విశ్వసము కాపాడుకున్నారు. విశ్వసమనగా
వాగ్దానాలు అందుకొనుటయే కాదు, దేవుడు ఇచ్చిన సమర్థతను బట్టి ఇంకనా నిరీక్షించి
విశ్వసించుట, తెలియని జవాబుకై కారణాలేవున్ననా క్రీస్తును నమ్మి జీవించుట ధన్యత
అంగవైకల్యంగల బిడ్డల తల్లిదండ్రులు ప్రమాదాల్లో అంగవైకల్యం పొందినవారు,
కేనసర్ల వంటి రోగబాధితులు, బిడ్డలు లేనివారు, బిడ్డలు కోలోపయినవారిలో ఎందరో
విశ్వసులున్నారు. ఆ నమ్మిక అనేది గొప్ప ఆధిక్యత.
ఆత్మీయ జీవితం సరిగా ఉన్నాదా?
గతంలో నయాయారుకలో నివసించిన పాటల రచయిత హారేషియో గారు
1828లో పపసిద్ధ పాట రచించారు. కొందరికే తెలసు ఆయన ఎదురొకన్న ఘోరమైన
విశాదానుభవాలు. ఆయన చికాగోలో గొప్ప లాయరుగా ఉండేవారు. ఆయన ఆసితని
బట్టి క్రైస్తవ జీవితానుభవాలకు అంతరాయం కలుగలేదు. డి.ఎల్ వూడ�గారు అప్పటిలో
గొప్ప భక్తుడు.
44
జారి�గారనే ప్రముఖ సంగీత విధ్యాంసుని వాటనుబట్టి హారాటియోగారు గొప్ప
తెలివి కలిగిన ప్రతిభగల లోతైన భక్తిగల బభకుతడనియు వేదాలు దైవవాక్యాన్ని అతి బభకత్గల
66
44
విద్యారిదగా నేర్చుకొనినవాడని తెలాపడు. విశాదాలేమీ అతనికి క్రొత్త కాదు. 1871లో
కాలుపలలో అతని ఆసితని కోలోపయాడు. ఒకే ఒక్క కొడుకు చనిపోయాడు. 1873లో
�రోపాలో పసలవు దినాల్లో నలుగురు కువారెతలతో పపయాణమయయాడు.
తోడుగా భార్య కూడా ఉంది. పరగట్ పబిటన్లో డి.ఎల్ వూడ� గారి ఉజ్జీవ సరభలకు
మళ్ళాలని ఆశించారు. అనుకోనిరీతిగా పనుల వల్ల భార్య, బిడ్డలను ఓడలో పంపి తను
చికాగోలో నిలిచిపోయాడు. రెండవ షిప�లో వారిని కలసుకోవాలని ఆశించాడు. నవంబరు
22 , 1873లో ఊహించని దుర్ఘటన సంభవించింది. 12 నిమిశాల్లో ముతతవు ఓడ్ర
వునిగిపోయింది. నలుగురు బిడ్డలు సజీవ జలసమాధి అయయారు. భార్య శతవిధాలుగా
బిడ్డలను రక్షించుటకు ప్రయాసపడి ఒంటరిగా మిగిలింది.
ఒకకథాన్నే మిగిలాను అని భర్తకు కబురు పంపింది. ఆ వాటలతో ఆయన
బిడ్డలికలేరని గ్రహించాడు. ఇక ఆ భక్తుడు భర్యను కలసి ఆదరణ పొందాలని ఆమెను
చేరాడు. అతనిలో ఒక భాగము దేవుడెందుకీ బాధ కలిగించాడు? అని అడగాలని
తలంచాడు. ఏది ఏమైనా దేవుని పూర్తిగా నవ్మాలని తలంచాడు. తన సంతానమంతా
దేవుని చెంతకు చేరిన స్థితిని బట్టి చాలా దు��ంచాడు. ఆగని కన్నీళును తుడుచుకోవడానికి
శక్తిలేనివాడ్రయయాడు. ఆ దుఃఖ సంఘటన జరిగినపుడు కనీసం అతను వారితో లేనందుకు
బాధపడ్డాడు. యేసు ఉంటే లాజరు చనిపోయి ఉండేవాడు కాదుకదా! అని సోదరీలు
తలంచినట్లు, అతనుంటే తన బిడ్డలను పబతికించుకొనే వాడినని బాధపడ్డాడు.
అతని అంతరంగంలో ఆత్మీయ పోరాటవు నుండి, దుఃఖ తీపవత నుండి మంచి
పాట రచించాడు. ఏ స్థలంలో తన బిడ్డలు చనిపోయారో అదే స్థలవులో అతనికి పాటకు
విలువైన వాటలు దేవుడే అందించాడు.
నదివలె సమాధానం నా వారివున హలజరయింది. తరంగాలు దొర్లినట్లు
44
సముపదమంతా దుఃఖము ఆవరించగా ఎంత బరువైన భారము నా గుండెల్లో నిలిచిననా,
ప్రభువా, నీవు నాకు నేరాపవు, ఏమనగా, నా ఆత్మ నీతో బాగుంది. నా ఆత్మ నెమ్మదితో
67
44
నుంది. ఆ తర్వాత వచనాల్లో క్రీస్తు శ్రమలెన్నో జ్ఞాపకం చేసికున్నాడు. కొన్నిసార్లు
సైతాను బదిరింపువల్ల శోధనలు వస్తాయి. ఆశీర్వాదకరమైన నిశ్చియతను అదుపులోనికి
రానీయండి.
క్రీస్తు నా అసహ్లయ స్థితినంతటినీ గౌరవించను. నా ఆత్మరకై త్ పవిపత రకతమంతా
కార్చారు. నా పాపమును క్రీస్తు మహిమగల ఆ సన్నిధిలో సిలువలో వేకులకు కొటాటరు.
ఇక నేనేమీ పాపాన్నీ మాయుటకమస్రతలేదు. నీకే స్తుతి ప్రభూ. నా ఆత్మ నిరీక్షించాలి
చివరిగా క్రీస్తు రెండవ రాకడ్ర గురించి చివరి వచనాన్ని వ్రాసారు.
ప్రభువా! రాకడ్ర దినవున నా విశ్వసం చుటటగా కదిలే వేపఘాలలో కడ్వరి
బార్ధవని వ్రోగువేళ్ దివినుండి బభువికి క్రీస్తువస్తారు, నా ఆత్మ దేవునిలో సరియైన
స్థితిలో మంచిగా ఉంది. ఒకొకకొకసారి స్వస్థత జరగకపోతే ఎట్లుంటుంది? (యోహలను
20:24–28). ప్రార్ధనలకు జవాబు రాకపోతే? లాజరు సమాధినుండి లేపకపోతే? వూడు
విధాలుగా వివరించవచ్చు. 1) దేవుని నిందించడం, 2) మనససు కఠినపర్చుకోవడం, 3)
పూర్తిగా దేవుని నవ్ముతూనే ఉండడం
చూచి నమ్మిన వరికంటే చూడక నమ్మిన వారు ధనయిలు. పరిస్థితులు సరిగ్గా
లేనపుడు కూడా క్రీస్తు నమ్మదగినవాడే (యోహలను 20:20). ఎందుకు సమయానికి
రాలేదు పపరభావా? అన్న వార్త మరియుల ప్రశ్నలకు యేసు నమ్మదగిన దేవుడు. నీకు
తప్ప వేరర వ్యకుతలకు స్వస్థత లభిసేత కూడా క్రీస్తు నమ్మకవెన�వాడు. బాధల్లో కూడా యోబు
నా విమాచకుడు సజీవుడని నేను ఎరుగుదును అన్నాడు (యోబు 19:25). ప్రధమ
స్థిరత్వాన్ని చివరి స్థితి మరింతగా దేవుడు దీవించాడు (యోబు 42:12).
సమసత జ్ఞానవునకు మించిన సమాధానవు
44
సమసత జ్ఞానవునకు మించిన సమాధానం మీ తలంపులకు హృదయాలకు కావలి
యుండునుగాక! శ్ంతిలేని సమయాల్లో దు��ాలు, బాధలు సహాజవే. విశ్వసులకు
68
44
శ్రమలో దేవుడిచ్చే శాంతిని చూచి అవిశ్వసులు ఆశ్చిర్యపడతారు. అనయిలు విశ్వసులను
పపశ్నిస్తారు. ఇంత ప్రశాంతంగా మీరెలా ఉంటున్నారు? ఏ శక్తి మిమ్మలను ఈ ఒతితడి
నుండి కాపాడుతుంది? ప్రభువే నాకు శాంతి. నా హృదయంలో నుండి నన్ను ధైర్యపరుస్తు
అదుపులోకి తెస్తున్నాడు. తన కృపతో నన్ను ఆదరిస్తున్నాడు. గిద్యోను యుద్ధవునకు
సిద్ధపర్చిన దేవుని కృపను గ్రహించాడు. మిద్యానీయుల ఒతితడిలో ఈ వాట పలికాడు. బెన్
జీవితంలో ఈ వాట చాలా ఆదరణనిచ్చింది. పారాటాల మధ్య లేనిది శాంతి కానేరదు
గానీ పోరాటాల మధ్య అది దేవుని సన్నిధి. దేవుడు చాలాసార్లు మనవు అర్ధం చేసుకొనే
దానింటే ఎకుకవగా శాంతిని పపసాదిస్తారు. ఆయన శాంతి అత్యన్నతమెన�ది, ఆధిక్యత
గలది, అవసరాలని తీర్చిగలది. అసంతృపితగల అనుభవాలన్నీ దేవునికే సమర్పింపగలవు.
ఊహించని అసహాజవెన� శ్ంతినిచ్చి విచారము, దిగుళ్ళు రూపువాపుతాడు. జవాబు
రాని ప్రశ్నలలో నున్నదా? దేవుని నిందించాలని తలస్తూ నీ శ్రమలలో కృంగియున్నావా?
హృదయాన్ని కఠిన ప్చుకొనుచున్నావా? నీవొకక్డివే కాదు. ఎందో విశ్వసులు అదే
పరిస్థితిలో ఉన్నారు. అదే అనువానాలలో సంశయాలలో, బభయాలతో, పపశ్నలలతో
నలిగిపోతున్నారు. అవన్నీ పపరభునకే అపపజెపిపంది. బాధపడే హృదయ భారాన్ని దేవుని
చెంత పూర్తిగా సమర్పించాలి. దానికి బదులు దేవుడు శ్ంతినివ్వాలి. శాంతి కలుగునుగాక.
నిశ్చియంగా ఉండు అని దేవుని వాకుక మనకు వినిపించగలదు.
నీచింత యావత్తు ఆయనపై వెాపాలి (1 పేతురు 5:7). ఆయన నీపట్ల పశద్ధ
విస్తున్నాడని మరువరాదు. యేసుకు తెలసు తన శిష్యులకు ఆయన మరణం బాధ
కలిగిస్తుందని. ''మీకు ఆదరణ లేనివారిగాచేసి వె�ుపోతున్నాను కానీ మరలా వస్తాను.
శాంతి మీకిస్తున్నాను లోకమ్చ్చిే శ్ంతికాదు. మీ హృదయాలు కలవరపడనీయకుడి——
(యోహలను 14:18). ఈ పుస్తకం చదివినపుడు దేవుని విశ్వసమును గురించి సరిగ్గా
44గ్రహించియుంటారు. ఏ పరిస్థితిరకైనా యేసు చాలను అని నమ్మితేచాలు. ప్రతి
అవకతవకలని క్రీస్తు సరిచేయగలడని నవ్మాలి. దేవుని ప్రేమించేవారికే సమసతం సమకూడి
జరుగుతాయి (రోవా 8:28).
69
44
ఈ విశాదాలన్నీ ఎందుకు సంబభవిస్తున్నాయో దేవుడే తగిన గ్రహింపునిచ్చి
తెలియజేస్తాడు. మన బాధలన్నీ తెలసు. జవాబును తెర వెనుకగా నిలచి నెరవేర్చిగలడు.
యోసేపు చివరిగా పలికినట్లు నీవు నాకు చెడును ఉదే�శించావు గానీ దేవుడు దానిని
మంచికోసం నిర�యించాడని నాకు తెలసు అనగలగాలి. మంచి విశ్వస పోరాటం
0
పోరాడాలి. ప్రతి పరిస్థితిని 180 త్రిపపగల సమర్థుడు. చాలాసార్లు చేసాడు, చేస్తాడు.
చెడును మంచిగా వార్చిగలడు. తగిన కాలమందు పంటకోయుటకు అలయక వేలు
చేస్తూ సాగిపోవాలి (గలతీ 6:9).
44
70
44
సాక్ష్యం 10. ఒక అదభుత సాచక క్రియ వాదిరి
చిన్నతనంలో బెన్ తల్ల బాగా కుటుటపని చేసికుంటుంది. కొన్నిసార్లు బడారుకు
మళిుకుట్టుకు సంబందించిభన నమానాలు ఎన్నిక చేయడానికి వెళ్ళువాడు. అమ్మకుట్టు
పనిలో కత్తిరితో కత్తిరింపులు చేసేవాడు. పడ్రస�గాని, జారకట్లుగానీ రకర్కాల పాట్రిన్సతో
సహ్లయపడేవాడు. దేవుడు మనకు స్వస్థతనివవడానికి మనవు కోరుకునేకన్నా వుందే
ఇష్టపడువాడు. అన్నిటికన్నా శ్రేష్టమైన అనుభవవేమనగా, బైబిలులో అదభుతాలు ఎలా
పొందారో అది పగహించి ఆ అనుభవాలన్నీ అనుకరించుటయే మంచిది.
ఒకసారి ఎన్నో అదభుతాలు చేసిన భక్తుడు నాసితకుని కలిసికున్నాడు. అతను
''నేను వాత్రం అదభుతాలను నమ్మను—— అన్నాడు. ''అదిసరర, నీకు సరిగ్గా అదభుతము
కావాలని ఆశిసేత తప్పక నీవు నవ్ముతావు—— అన్నాడు. దేవుడే దికుక, ఇక ఏ ఆధారం లేదని
నమ్మగలిగినపుడు నీవు ఖచ్చితంగా నవ్ముతావు. ఆమురికాలో సివిల్ యుద్ధవు జరిగిన
రోజుల్లో అపబహ్లవు లింకన్ తెలిపిన వాటలేవనగా – ''ఎన్నోసార్లు నేను వెాకాళుమీద
ఉండి ప్రార్థించే సమయాల్లో ఇక నాకు ఏ దారీ లేదు అనే భావం కలుగుతుంది.——
అలా పపారి�ంచవలసిన ఇష్టత కలుగుతుంది. మనకు పపధము ఆధారము దేవుడే.
చివరి ఆశ కూడా దేవుడే. నేనెకక్డికి వెళుగలను? ఆ ఆత్మకు ఆశ్యవేదని వెదకాను.
మంచి ప్నేహితుడు చివరిగా సహ్లయపడాలని ఆశిస్తాను. ప్రభువు పాదాలుతప్ప ఎకక్డికీ
మళులేరు. పపపంచాని కందించే హస్తాన్ని కదిలించేది ప్రార్థనయే. జాన్ వాల్లాస� భక్తుడు
వ్రాసాడు, ప్రార్ధన అసాధారణమైన శక్తికి వూలాధారము. ఎపుడ్రనగా వానవ శక్తి
సరిపోనపుడు అది చాలా అవసరము ఆ శక్తి కొలువలేనిది.
నీతిమంతుని ప్రార్ధన శక్తిగలదై ఉంటుంది. ప్రార్ధన దేవుని హృదయం తెరుచుటకు
44ఉపయోగించు తాళం చెవి. అది పరలోక సంపదలన్నింటిని తెరుస్తుంది (యాకోబు 5:6).
మీరేమీ అడగనందన మీరేమి పొందలేరు (యాకోబు 4:2). మయైర్ భక్తుని పదాల్లో
ప్రార్ధనలకు జవాబురాని ప్రార్థనయే అతిగొప్ప విశాదకర్మెన� అనుభవం కాదుగాని,
71
44
అసలు పపార్థంచకపోవ్రవే అత్యంత బాధాకరమైన విశాదం.
పప్తిగల మన యేసు
ఎంతగొప్ప మిపతుడు
యేసు చెంతకు తీసికొనిరాని
విన్నపాలన్నిటిని బట్టి
అనవసరవెన� బాధలు అనుభవిస్తావు
అన్ని అవసరాల్లో దేవుని చెంతచేరితే
ఎంతో గొప్ప శాంతిని పొందలవు
ప్రార్ధనా పఘలితాలు:
దీ ఇశ్రాయేలీయుల వూలుిలు దేవుని కదిలించాయి. ఐగుప్తు బానిస్తవం నుండి
తపిపంచాయి (నిరివు 2:23).
దీ ఏలీయా ప్రార్ధనలు 31/2 సంవత్సరాలు వరాన్ని ఆ్రేసారు (యాకోబు
17:18).
దీ అసహ్లయ స్థితిలో గొప్ప ప్రార్ధన చేసిన హన్నాకు కువారుని పొందు ధన్యత
కలిగింది (1 సమూ 1:12–20).
దీ హిజికయా కన్నీటి పపార్థనవల్ల 15 సంవత్సరాలు ఆయుష�్షి పొందాడు (2
దీ ప్రార్ధన దావరా నినివే ప్రజలు తీరుపను తపిపంచుకున్నారు. దేవుని ఉగ్రత
తపిపంచుకున్నారు (యాకోబు 3:8-10).
44
దీ ప్రార్ధన దావరా క్రొత్త నిబంధన సంఘవు పపారంభించబడింది (అపొ.కా.
1:14).
72
44
దీ క్రీస్తు అతని శిష్యులతో ప్రార్ధనల దావరా స్వస్థతలు జరిగాయి.
చనిపోయిన వారు తిరిగి లేచారు.
దీ జైల్లో పౌలు స్లల ప్రార్ధనలు దావరా భూకంపాలు సంబభవించారు (అపొ.కా.
16:25–26).
బైబిలనందు ఎన్నో సందరా�ులతో ప్రార్ధనా విజయాలను చూడగలవు. మన
సమస్యలు మనవు తట్టుకున్న పరిస్థితికంటే పెదదదైనపుడు ఎక్కలేని కొండ్రకు నన్ను
ఎకుకంచము అనగలవు. ప్రార్ధన అసాధారణ అదభుతాలు చేసే దేవుని దగిరకు నడిపించి
అనసంధానవు చేస్తుంది. ఇట్టి శక్తి వుందు మరేదీ ఎదురొకనలేదు. ఎవరి పిల్లలైన
వావూలుగా పిలిసేత �ా�చేసికొని వెళ్తారు. ఏడుస్తూ రమ్మంటే తవరపడి వెళ్తారు. దేవునికి
ముపరపెడితే ఉతతరమిస్తాడు. దావీదు అట్లే చేసాడు. ఎవరైనా ఇద్దరు ఏకీభవించి అడ
ిగినపుడు దేవుడు తప్పక జవాబిస్తాడు (మత్తయి 18:19). బన్ ఇచ్చిన ప్రత్యేక సలహ్ల
ఏమనగా, నమ్మకమైన పపార్ధనాపరుల సహవాసాన్ని కోరుకొని జవాబు వచ్చువరకు
ప్రార్థించాలి.
స్వస్థత పొందుటకు కొన్ని నియమాలు
బైబిలు పద్ధదతిలో స్వస్థత పొందుటకు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిసారి
ఒకే పద�తిని అవలంబించలేవు. వానవ ప్రయత్నం లేకుండానే దేవుడు అదభుతాలు
చేయగలడు. దేవునితో సంపపదించుటకు బదులుగా మనుష్యుల పద్ధతులను చాలాసార్లు
అవలంభిస్తావు.
చేతులుంచుట దావరా స్వస్థతపొందుట: హాసతనికేషపణవు దావరా, చేతులుంచుట దావరా
స్వస్థతపొందుట సన్నిహితంగా చేయు స్వర్శి విశ్వసాన్ని తాకుతుంది. అవసరములో
44
ఉన్నవారిరకై విశ్వసంలో చేతులుంచి ప్రార్థించే విశ్వసులు అవసరము. ఆత్మీయంగా
ఆలోచిసేత బ్యాటరీ చారి�ంగు చేయు పని జరుగుతుంది. బలహీన ఇదే పద్ధతిలో బ్యాటరీ
73
44
చారి� చేయుట జరుగుతుంది. గతంలో బెన్ బాల్యంలో 6వ ఏట విరిగిన కాలు కట్టుపై
చేతులుంచి ప్రార్థించిన వృద్ధ పాస్టరమ్మగారైన బరాతగారు విశ్వస ప్రార్ధన బెన్ అదభుత
స్వస్థతకు ఆధారవైంది. వివిధ సందరా�ులలో హస్త నికేషపణం దావరా స్వస్థత జరిగిన
సంఘటనలు యేసు రోగులపై చేతులుంచి స్వస్థపర్చారు. సాయంత సమయంలో
రోగులైనవారు వివిధ రోగాలతో ప్డుతులైనవారు, యేసు వద్దకు సమీపించారు. వారిపై
చేతులుంచి ప్రార్థించగా స్వస్థత పొందారు.
18 సంవత్సరాలుగా నడువు వంగి యుండగా చేతులుంచి ప్రార్థించగా స్వస్థత
పొందారు. యేసు నామంలో నమ్మినవారు ప్రార్థించగా గురతులు దావరా స్వస్థతలు
జరుగుట, రోగులు స్వస్థత పొందుట కేవలవు చేతులుంచి ప్రార్థించుట దావరానే జరిగింది.
పౌలు కూడా చేతులుంచి రోగుల కొరకు ప్రార్థించగా అనేకులు స్వస్థత పొందారు. పౌలు
తిమోతితో చెపిపన వాటల్లో అతనిలో ఉన్న వరము పపోతాసహించుకోవాలని తలపై
చేతులుంచి ప్రార్థించాలని తెలాపరు (2 తిమోతి 1:6). నీకు అదభుతం కావాలంటే,
భక్తిగల ఆత్మ పూరు�లైన సేవకులను అత్యదభుత శక్తి గలవారు రోగులపై చేతులుంచి
ప్రార్థించగా విశ్వస సహిత ప్రార్ధన స్వస్థతనిస్తుంది. అట్టివారి కొరకు వెదకి అట్టివారి
ప్రార్ధనలు కోరుకోవాలి.
నానె దావరా అభిషేకము: ''కాగా వారు బయలుదేరి, వారుమనససు పొందవలెనని
పపకటించుచు అనేక దయయములు వెళుగొట్టుచు నానె రాచి అనేకులగు రోగులను
స్వస్థపరచుచుండిరి—— (వారుక 6:12–13). క్రీస్తు ఆయన అనుచరులు రోగులకు స్వస్థత
నిచ్చుటకు నానెను ఉపయోగించారు. పశ్చాత్తాపం పొందాలని సువార్త బోధిస్తూ,
దయయాలను వదిలిస్తూ నానెరాసి ప్రార్థించగా స్వస్థతనిచ్చేవారు (వారుక 10:34). అది
వైద్యపరంగా ఉపయోగకరంగా భావించారు. పరిశుదాథత్మభిషేకానికిది గురతు. ఇది స్పర్శికు
44
అవకాశవిసతుంది. విసోపట శక్తిగల పరిశుదాథత్మ ఉనికి తెలుపతుంది. ''మీలో ఎవడైనను
రోగియెయ�ున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభువు నామమమున
74