44
పాపము చేయరాదని క్రీస్తు హెచ్చరించాడు. దీనిని బట్టి పాపము వల్ల పఘలితము వ్యాధి
సంభవిస్తుందని గ్రహించగలవు (యెషయా 5:14).
ప్రతిసారి ఈ సత్యం జరుగకపోవచ్చుగానీ దేవుని శ్సనాన్ని ఉల్లంఫిుంచుట వల్లను,
శరీరాలని అపవిత్రపర్చుకొనుటవల్ల కేనసరు వ్యాధి సోకమచ్చు. ఆహ్లర్ నియమాలు
పాటించకపోవుట వల్ల వ్యాధులు సంభవిస్తాయి. మన దురలవాట్ల వల్ల సంభవించే
వ్యాధులు బాధలు కశాటలు దేవుడు తీసివేయగలడా? ఇవన్నీ అదభుతంగా బాగు చేయాలని
దేవుని నుండి కోరవచ్చు. దేవుడు మన అవసరాలన్నీ తన ఐశ్వర్యం చొప్పున తీర్చిగలడని
వాగ్దానం చేసాడు. సరర, అయితే మన కోరికలన్నీ తీర్చిగలడని కోరుట సమంజసము
కాదు.
అసాధారణ రీతిలో దేవుడు మనలకు సదుపాయాలను సమకూర్చిగలడు. కొందరు
పదవ వంతు చెల్లిస్తూ, వ్యర్థ ఖర్చులు చేయుట దావరా అప్పులపాలైన తర్వాత సరిగ్గా దేవుడు
దయచూపలేదని నెపము వేస్తారు. అది సరికాదు దేవుడు ఎన్నడ్రా తన బిడ్డలను చేయి
విడువడు. వారి పద్ధతులరకై పశ్చితాతప్పడాలని ఆశిస్తాడు. దేవుడు ఇపశ్యే�యులతో
వాట్లాడుతా, స్వస్థపరచు దేవుడ్రను నేనే, మీరు ఐగుప్తులో ఎదురొకన్న వ్యాధులను
రానీయనని తెలాపరు (నిరివు 15:26). దేవుని సంకలపంలో సరియైన అవగాహనతో
ఆరోగ్యవంతులుగా జీవించగలవు (అపొ.కా. 10:9–16 రోవా 14:17).
దేవుడు మనలను సరిచేయుటకే శ్రమలు అనుమతిస్తాడు (పహాప� 12:5–11).
ఎవరిరకైనా వ్యాధి సంభవిస్తే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థించమని అడగాలి అని
వాక్యం తెలుపతుంది. విశ్వస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. పశ్చాత్తాపంలో
ప్రార్థించాలి అని హెచ్చరించారు. క్రీస్తు కొన్నిసార్లు పశమ రపిపంచినపుడు ప్రత్యేక
ఉదేదశవుతో ఆత్మీయంగా పై అంతస్తులో నిలుపుటని గ్రహిసేత లోబడుట పశ�యసకరము.
44
దేవుని ఉదే�శవులో తన భక్తులను చెదరగొట్టుటకు కాదుగాని వీరిని సమకూర్చుటకే
ఇహలోక తల్లిదండ్రులకన్నా ఎకుకవ ప్రేమ చూపించగలడు. ఆ ప్రేమలో జాలి కనికరము
43
44
దాగి ఉంది.
ప్రేమకు రెండ్రచులున్నాయి, కడ్రకు సున్నితమెన�దిగా ఉండునది, సున్నితమైన ప్రేమ
నిబంధనా బంధంతో స్థిరులుగా నిలుపుతుంది. కరుకుగా ఉన్న ప్రేమ తపపుదారిలో
ఉండువారిని క్రమవుతో నిలుపుతుంది. దావీదు తన కాపరి, (కీర్తన 23) కీర్తనతో
ససపషటవు చేసారు. నీ దుడుకపర్, నీ దండవు నన్నాదరించను. కపరకు కొంక ఉంటుంది.
దానితో దారితపిపన గొపరెలను చేర్చుకొనుటకు పపయోగిస్తాడు. తోడేళు బారినుండి
తపిపస్తాడు. అది గొపరెల మంచికొరకే.
ఒక్కొక్కసారి కాలు విరిగిన గొపరెలను మెడపై వస్తాడు. నమ్మకమైన సంరకషునిగా
కాపరిగా ఉంటాడు. అవసరమైన సమయాల్లో మంచి కాపరిగా సంరక్షించు దేవునికి
కృతజ్ఞతగా ఉండాలి. పచ్చికగల చోట్ల సేదతీర్చువాడే మన మంచి కాపరి. అలపకాల
శ్రమలు అనుభవించుట దావరా దీర�కాల లాభము శాశ్వత పరలోకానందం పొందగలవు.
రోగికి ఆపరేషన్ అనుభవం కి�షటవెన�దిగాని, అది భవిష్యత్తులో సంపూర్ణి ఆరోగ్యానికి
అది అత్యవసరము. దేవుని వాక్యం గ్రహిసేత, దేవునికి మనపట్ల ఏ విషయాల్లో ఆసక్తి
ఉందో, ఏది మంచిదో గ్రహించగల జ్ఞానియే మన దేవుడు. బహుగా పఘలించాలంటే
మన జీవితమనే చెట్టు కొమ్మలను కత్తిరించుట దావరా గొప్ప పంటను పొందుటను క్రీస్తు
కోరుకుంటారు (యోహలను 15:2).
6. ఈ ప్రపంచ పరిస్థితులు దిగజారు స్థితివల్ల శోధనలు, శ్రమలు తప్పవు
నేడు ప్రపంచ స్థితి అన్ని రంగాల్లో దిగజారిపోతుంది. దేవుడు పపపపధముగా చేసిన
సృషిట, కోరిన పద్ధతి ఉన్నతమెన�ది. ఆదికాండంలో మొదటి అద్యాయాల్లో ఈ అందము,
సవెక�్యత ససపషటవుగా ఉంది. ఆ తర్వాత దిగజారిపోయింది. అందమైన తోటలో వుళు
44పొదలు ములిచాయి. వానవుని దగంబర స్థితి అవగాహనవైంది. పకూరవెన� మనససు
ములకతిత మొదటి సంతానంలో ఒకరు రకతపాతానికి బలైయయారు మరణపు వాసనతో
భూమి నిండి గాలిని అపవిత్రం చేసింది.
44
44
బభయాందోనళనే ప్రభావం ఆరంభమైంది. దిగజారిన ప్రమాణాలలో పపపంచవు ఒక
ముట్టు నీచస్థితికి అడుగిడింది. ఆదావు పతనంలో సృష్ట అంతా నష్టపోయింది. దేవుని
ఉదేదశవులో, మరణవు, పాపము వ్యాధి, విడాకులు, నేరము, పేదరికము, అన్యాయము,
దేవషము ఇవన్నీ ఆదావు చేసిన తపపులకు పపతిపఘలాలు. ఇవి దేవుని సృషిట ప్రమాణాలు
కావు. వానవ జీవితానుభవాల్లో వ్యతిరేక భావాలన్నీ చెలరేగాయి.
అనంతమైన సత్యాలు దేవుని నుండి గ్రహించాలి గనుక దేవుని నవ్మాలి. కొన్ని
ప్రశ్నలకు జవాబులుండవు. కొందరు భయంకర కేనసరు వ్యాధికి కారణాలు కొన్ని
అర్ధంకావు. కొందరు దైవ సేవకులు హాతసాకషులగుటకు సకారకారణాలేమి? అర్ధం
కావు. కొందరు అవాయకులు వివాన ప్రమాదాల్లో మరణిస్తారు కారణవేమి? కొందరు
గుండె జబుతో మరణిస్తారు కారణవేమి? పుట్టగానే అంగవైకల్యంతో బాధపడే చిన్నారుల
జీవితంనకు కారణవేమి? గర్బుపసావాలు, కారు ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు,
వరదలు, అగ్నిప్రమాదాలు, ఇవన్నీ జరుగుటకు కారణవేమి? వీటన్నిటికీ జవాబు
దేవునికే తెలసు. వానవ వ్యూహ్లలకు అతీతమెన� భావాలే. ప్రతి విశాదానికి కలషితవెన�
ప్రపంచ పోకడ్రలన్నిటికి దేవుని చిత్తంలో ప్రత్యేక కారణవుండవచ్చును. అయిననా
నీతిమంతులు అనీతిమంతులపై ఆయన దయ వర్షివు కురిపించి దయ చూపించగల
దయగల దేవుడున్నాడు. క్రైస్తవులకు శ్రమలు తప్పవు. ఎందుకనగా మనవు పాపము
నిండిన ప్రపంచంలో జీవిస్తున్నావు. గనుక ఈ అనుభవాలన్నీ మనకు త్రేపవికాదు. ఈ
కారణాలన్నీ క్రోడ�కరించగా జీవితంలో విశాదాలకు సకారణాలు ఏమనగా....
1. దేవుని మహిమను ప్రచురించుటకు.
2. మన దృకపథాన్ని స్పకము వారింలో మలచుటకు.
3. దేవునికి సన్నిహితంగా వెలగుటకు.
44
4. ప్రత్యేక సేవకు అంకితము కావాలని.
5. జీవితాలను సరిచేయుటకు.
45
44
6. పాడైన ప్రపంచంలో ఉండుటవల్ల
ఈ కారణాలన్నీ విశాదమయ జీవితాన్ని దేవుడు అనుమతించుట ఎందుకని? ఒక
పాటలో ఈ భావవుంది.
ఘనులైన వారిరకైనా అలుపలకైనా బాధలు తప్పవు. ప్రతి జీవితంలో వర్షపు జల్లులుంట
ాయి. కొన్నిసార్లు ఈ అన్యాయవెన� అనుభవం అనిపిస్తుంది. అసలైన అవసరంకన్నా
ఎకుకవ శ్రమలు తపిపదనే సత్యము ఆశ్చిర్యచకితులని చేస్తుంది. నీ అదభుత పపణ
ాళిక లేమిటో వానవ హృదయానికి గోచరం కాదు అది ఊహాకందని సత్యవే. మన
గుండెలోతుల్లో అర్ధంకాని నిజమైన విశ్వసం వాత్రం దేవుని పట్ల నమ్మిక దాగి ఉంది.
అది ఆశ్చిర్యచకితులని చేస్తుంది. తుఫాను �భబభత్సం రేగినవేళ్ వర్షపు చినుకుల ఉనికికి
కారణవేమి? దానికి కారణం కనుకోకవాలనిపిస్తుంది. కారణాలు తెలియకపోయినా
అదంతా వింతగా తోస్తుంది. భగమిపై జీవిస్తూ ఈ వింత వైపర్యాలను అదుపులోనికి తెస్తున్న
అదృశ్యహాస్తవు కేవలవు దేవునిదే. సమస్తానుభవాలకు జవాబు యేసే.
44
46
44
సాక్ష్యం 7. బాడిదకు ప్రతిగా పూదండ్ర
జీవితంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నిశ్చియత లేదు. దేవుని యందు
విశ్వసముంచి అంతా మంచి జరుగుతుందని నమ్మకంగా ఉండాలి.
700 సంవత్సరాలకు వుందుగా క్రీస్తు జనమము గురించి పపవచించిన యెషయా
వ్రాసిన వాక్యాలు సరిగ్గా క్రీస్తుపట్ల నెరవేరాయి (యెషయా 61:1-3). దీనులకు
దయగల క్రీస్తు ఆత్మీయంగా పేదవారి సేవార్ధము జన్మించి సేవ చేయుటకు నిలిచాడని
వివరించారు. గత చరిత్రలో దు��తులందా గోనెపటట కట్టుకుంటా, బాడిద పూసుకునే
అనుభవాలెన్నో ఉన్నాయి.
1. తావారు చెర్చబడినపుడు దుఃఖంతో బాడిద పూసుకుని బాధపడింది (2
సవూ 13:9).
2. యోబు పదిమంది సంతానవు ఒకేసారి చనిపోగా దు�ఖపరిస్థితుల్లో బాడిదలో
నిలిచాడు (యోబు 1:19–20). బాడిదలో నిలచుటకు సకారణవు
వినయంతో దు��ంచు దీన పరిస్థితి తెలుపతుంది.
3. ఎసేతరు చరిత్రలో వెర్తరకై జీవితంలో ఎదురుకన్న తన ప్రజల వినాశనవు
గురించిన వారత అతనిని బాధించగా బాడిదలో కూర్చుని గోనెపటట కటాటరు.
దానియేలు దేవుని జ్ఞానం కోరుచూ ప్రార్థించు సమయాన ఈ బాడిదలో కూర్చుని
వినయంతో విధేయతతో దేవుని చిత్తం కోరుకున్నాడు (దానియేలు 9:3). సారవత్రికంగా
విచార సాచనగా ఈ అనుభవం, యోనా సేవలో నినివే ప్రజలు బాడిదలో కూర్చోినుట
గోనె పటాట కట్టుకొనుట పరిపాటి (యోనా 3:4–9). క్రీస్తు అందించే స�ందర్యానుభవాలను
గురించి యెషయా పపవచనంలో బాడిదకు పప్తిగా ఉండడం ఉండడంవంటి సౌందర్యాన్ని
44కిరీటవు అందించు దేవుడని వివాహం పండుగ సమయాల్లో గల శోబభను ప్రతి
దుఃఖము, బాధను తుదముట్టించి దానికి ప్రతిగా సంతోశాన్ని విజయాన్ని క్రీస్తు మనకు
అందించగలరని వాగ్దాన మిచ్చాడు.
47
44
క్రొత్త ఆరంభం
అనుకోనిరీతిగా అవాంచభ్నీయ సంఘటనలు ఎదురొకన్న వేళ్ల్లో వుగింపు
తోచని స్థితిలో ఉండగా దేవుడే దానిని మంచిగా మలుచుటకు సంసిద్ధంగా ఉంటారు.
దానిరకై మంచి సహృదయంతో ఆశ్భావంతో ఎదురుచూడాలి. 1914 సంవత్సరంలో
థామస్ ఎడిసన్ జీవితంలో ప్రమాదవశాత్తు తన పరిశోధనా పఘలితాలుగల నివాసం
పూర్తిగా కాలిపోయిన సంఘటన హృదయ విదారకవెన�ది. ఆ నివాసములో ముతతవు
నషటవు రెండు మిలియన్లు. ఒక డిపసంబరు రాత్రి తన శ్రమంతా బుగిపాలయింది.
అతని కువారుడు 24 సంవత్సరాల వయససుగల చారర్లస్, వింతగా నిరి�పతంగా చూస్తూ
మౌనంగా నిలిచిన తన తంపడిని చూచి ''నా తంపడికి జరిగిన విశాదం గురించిన గుండె
పగిలిపోయింది—— అని వాపోయాడు. అప్పటికే తంపడి వయససు 67 సంవత్సరాలు.
వెంటనే ఆ తంపడి ''చారర్లస్ అమ్మ ఎకక్డుందో కనుకొకని తీసికొనిరా. ఆము పబతికుండగా
ఇట్టి దృశ్యాన్ని చూచి ఉండ్రదు సువా?—— ఉన్నాడు. ధావస� ఎడిసన్ పపయోగములో
వాడిన ర్సాయనిక పదారాథలు వింతైన కాంతితో దీపావళి టపాసులరీతిగా కాంతిగా
వెలిగాయి.
ఆ రెండవరోజు బాడిదగా వారిన ఎడిసన్ పపయోగ శిధిలాల మధ్య నిలచి
చెపిపన వాటలేమనగా ''ఈ విపత్తు సంభవించుట దావరా గొప్ప విలువైన అనుభవం
కలిగింది. నా పొరపాట్లన్నీ కాలిపోయాయి. ఇంకో కొత్త పపయోగాన్ని ఆరంభించ గలను.——
ఎంతో గొప్ప నశాటన్ని భరించిన ఎడిసన్ తన పపయోగాలకి స్వస్థి చెప్పక పోయినా
వూడవ వారంలో క్రొత్త పపయోగాన్ని ఆరంభించి విజేతగా నిలుచుటకు సిద్ధపడ్డాడు.
ఆశచ్యపడదగు విశ�షవేమనగా వూడు నెలలు టీచరు వద్ద విద్యాభ్యాసం చేసిన ఎడిసన్,
వారి గురితంపులనుబట్టి అతను మందగుడిగా విద్యను నేర్చుకొనేవాడు, పాఠాలు చెప్పడం
44
వారికి కి�ష్టమయింది. తన ఇంటిలో తల్లవదద విద్య నేర్చుకున్నాడు. బాల్యంలో విషజ్వరం
సోకుటయే కాక కదిలే రైలనుండి క్రిందకు పడినందన చెవికి గాయపడగా వినికిడి
48
44
లోపంగా బాధపడ్డాడు. అతనికి సంబభవించిభన విశాదం అతనిని నిరాశకు గురిచేయలేదు
గానీ ఎలక్ర్టిక� బలభను కనుగొను క్రొత్త పపయోగాల దావరా ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు.
విశాద ఘటాటలు మనిషిని చేదు జ్ఞాపకాలతో మిగల్చికూడ్రదు గానీ క్రొత్త అనుభవాలకు
ఆరంభం కావాలి. అది మన ఆలోచనా విధానంలో ఆశ్భావంపై ఆధారపడి ఉంటుంది.
''శ్రమలు దేవుని విశ్వ విద్యాలయాలు—— ఎన్నో పాఠాలు విలువైన అనుభవాలను నేర్పించు
స్థానవు. మన పరిమితులన్నీ దేవునికి తెలసు. మనవెుట్టి పరిస్థితులెదు రుకన్ననా అవన్నీ
దేవునికి అవగాహన కాగలవు. మన బాధలన్నిటినీ సున్నితంగా స్పందించగల కృపగల
దేవుడు తంపడి తన కువారునిపై జాలిపడునట్లు దేవుడు మనపై జాలి చూపగలడు (కీర్తన
103:13–14).
మనవే చపటంలో ఇమడగలమా గ్రహించగలడు మన సమర్ధతల అవధులు
ఆయనకు అర్ధంకాగలవు. ఎంత వరకు మన సమస్యలను మనవు మాగలవో
గ్రహించగలడు. మనవు సహించలేనంత బాధలు మనకు పెటటరు (1కొరిందీ� 10:13).
ఒక్కొక్కసారి ''మనకే ఈ బాధలన్నీ కలుగుతున్నాయా ఏంటి?—— అని చింతిస్తావు అది
అందరూ ఎదురొకనే సమస్యలు శోధనలలో తపిపంచగలడని పౌలు తెలాపరు. మనం
ఒకకరివే కాదు, మనకంటే దీన స్థితిలో ఎందరో ఉన్నారని గ్రహించాలి. ఈ మధ్య 15
సంవత్సరాల వయసన్న 5 సంవత్సరాల వయససుగల బాలురు క్రిస్ ఘోరమైన కారు
ప్రమాదంలో చికుకకున్నారు. మంచు దిమ్మను కారు తగిలి అదుపు తపిపంది. క్రిస�తోపాటు
వుగ్గురు వ్యకుతలు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఒకబా్బరు అకక్డికక్కడే మరణించగా
రెండవబాబు తీపవంగా గాయపడ్డాడు.
క్రిస్ కాలు విరిగి 20 అడుగులు దారంలో పడింది. క్రిస్ చాలా భక్తిగల బాలుడు.
మంచి క్రైస్తవ విశ్వసులు కుటుంబంలో పెరిగాడు మంచి బాసకట్ బాలు ఆటగాడు.
44
డాకట్రు వాత్రం ఆకాలు తిరిగి అమర్చుటకు వీలుకాదని తెలాపరు. అందరూ చాలా
దు��ంచారు. తిరిగి ఆటలాడు భాగ్యానికి దారమయయాడని విలపించారు. కాని క్రిస్
49
44
పట్టుదలగా ప్రార్థించాడు. తను తిరిగి ఆట ఆడాలని దృడభ్ర నిశ్చియత కల్గియున్నాడు
నకి� చివరకు క్రిస్ కాలికి ఇనుప కడ్�ులతో అమర్చారు. అతికష్టం మీద క్రిందపడుతా
లేస్తూ నడవడం తరీపుదు చేసాడు. క్రమంగా బ్యాలెనసు దొరికింది. కాలవు దొరికినపుడల్లా
ప్రాక్టీసు చేస్తూ బాసకట్ బాల్ ఆట ఆడుట ఆరంభించి, మంచి వేగంతో ఆడగలుి స్థాయికి
చేరుకున్నాడు. సానుభాతితో తననెవరా చూడడం సహించేవాడు కాదు. మరిగ్గా ఒక్క
సంవత్సర కాలంలో పూర్తిగా మంచి ఆటగాడిగా రంగంలో దిగాడు. తిరిగి ఆటల కోరుటలో
పపవేశించగా, 11 పాయింట్లతో అతని టీవు రగవు రగలాచు.
క్రిస్ తల్ల గొప్ప విశ్వసి ఆమె క్రిస�కు ప్రమాదము జరిగిన తర్వాత ఒక రోజు
ఫిజియోతెరపి అనే చికిత్సకు తీసికొని వెళ్ళింది. ఆ రోజు కారు కిటికీ గుండా చూస్తూ
క్రిస్ వాట్లాడాడు ''అవ్మా, నాకు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలసు.—— ఈ వాట
విన్న తర్వాత ఏం వాట చెప్తాడోనని తల్ల ఆశ్గా ఎదురుచూడ్రసాగింది. వెంటనే ''అవ్మా,
నేను ఈ శ్రమను ధైర్యంగా ఎదురొకన గలనని దేవునికి తెలసు. అందుకే నాకు ఈ
కాలు వాత్రమే పోయిందిగానీ ప్రాణం పోలేదు కదా!—— మదర్ దీెరిసాస వాటలు ''దేవుడు
నాకు వాగ్దానాలిచ్చి నెరవేర్చుటకు తలకుమించిన బాధ్యతలు పెట్టుచున్నారు. అయితే
దానికి నా స్పందన ఏమనగా నాపై గొప్ప నమ్మకవుంచారు. నా ప్రభువు వందనీయుడే.
చాలాసార్లు దేవుడు మనలను విడ్రనాడడని తలస్తావు. పపార్ధలన్నీ అలక్ష్యము చేసాడని
తలస్తావు. బేతనీ కుటుంబంలో అక్క, చెల్లి, వారాత మరియు ఇలానే తలంచారు. ఎంతో
ఒంటరిగా బాధపడ్డారు.
అందుకే బాడవవంటి అనుభవాలని చేదైన బాధాకరమైన అనుభవాలని దేవునికే
అందించాలి. మన నిరుతాసహ్లలు, విచారాలు అపజయాలు, తలనొపిప కల్గించే బాధలు,
ఇవన్నీ పరలోకపు తంపడికి అప్పగించి అదే బాడిదకు ప్రతిగా అందాన్ని, ఆనందాన్ని
44
పొందాలి. ఈ బాధల నుండి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు వెలికి తెస్తాడు. అది ఆనంత
కర్మెన�ది మహిమకరమై యుంటుంది. బిర్ రగైతర్ పాటల రచయితగానీ పపవీణులని
50
44
భావాలు : నీ సమస్తాన్ని అంతా యేసుకి ఇచ్చేసయు బభగ్నవెన� కలలు, గాయపడిన
హృదయము, పగిలిన వసతువులు సమసతవూ అంతా ఇచ్చేపసయు. నీ క్రీస్తు సమస్తాన్ని
సరిచేయి దుఃఖాన్ని ఆనందంగా అంమలు చేస్తాడు.
దేవుడు రెక్కల నీడలో ఆశయముంది, ఆయన నిన్ను ఆదుకుంటాడు (ద్వితీ
32:27). ప్రతి విశాదం వెనుక వింతైన విడుదల ఉంది పరిస్థితులకు బానిసగా ఉండ్రరాదు
గాని, ఆపతాకలవులో నవ్ముకొనదగు సహ్లయకుడు. ఆయనే మన ఆశయము మన
బలమయ�ున్నాడు (కీర్తన 46:1).
కాలిపాదాల గురతులు
ఒకతను ఒకరాత్రి సముపద తీరాన ఇసుక మన్నెల్లో నడుస్తున్నట్లుగా
చూచాడు. అతనికి కొన్ని దృశ్యాలు కనిపంచాయి. అది ఆకాశంలో స్పష్టంగా
చూచాడు. మురిసే ఇసుకలో రెండు పాదాల కాలి గురతులు కనిపంచాయి.
ఒక జత ప్రభుని దయితే, రెండవ జత ఆ వ్యక్తి పాదాలు.
అతని జీవిత విశ�శాలన్నీ ఆకాశంలో చూడగరలాిడు. అతని జీవిత
విదేశాలలో ఆఖరి దృశ్యనికి వచ్చాడు. కొన్ని సందర్భాల్లో అతని అడుగులు
ప్రభుని అడుగులు రెండు జతల పాద గురతులు బదులుగా ఒక జత
పాదాల గురతులు వాత్రమే ఉన్నాయి. అది అతని జీవిత ఘటాటలలో అది
విశాదాన్ని చవిచూచిన కాలంలోనివేనని గ్రహించాడు.
అది అతనిని ఒకింత కలవర ప్ర్చింది. అదే ప్రశ్న ప్రభుని అడిగాడు.
''ప్రభువా నిన్ను వెంబడించాలని ఆశించాను. నీవే నాతో నడిచావు.
కానీ బాధ, ఆందోనళ సమయాల్లో ఒక జత పాదాలు గురతులనే నేను
44
చూడగరలాిరు, కారణవేమిటి ప్రభువా? నాకు అత్యంత అవసరమైన
పరిస్థితుల్లో నీవు నాకు ఎంతో అవసరమైన సమయాల్లో నన్ను నీవు
51
44
వదిలిపెటాటవా?
వెంటనే ప్రభువిచ్చిన జవాబు ''నా ప్రియమైన పపశస్థవెన� బిడ్డా, నేను
నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నిన్ను విడువను ఎడ్ర బాయను. ఈ
పరిశోధనా కాలంలో, బాధల్లో కృంగిపోవు సమయంలో నీవు ఒక్క జత
పాదాలను చూచావు. నేను నీకు సమీపంగా లేనని తలంచావు. నిన్ను
ఎత్తుకొని మాసానయ్యా. వుదిమి వరకు ఎతతుకొను వాడ్రనని వాగాదనవు
నీవు మరచి పోయావా! నేనే నిన్ను బభరించువాడ్రను.——
44
52
44
సాక్ష్యం 8. విశాదాలకు మన ప్రతిస్పందన ఎట్లుండాలి?
మంచివారికి చెడు జరుగుతుంది ఎందుకని? ఇది సాధారణ ప్రశ్న దీనికి జవాబు
అందరికీ అర్ధంకాదు. అందుకే పౌలు చెపాపడు. అద్దంలో చూసినట్లు దేవుని గురించి
గ్రహిస్తావు. ఒకానొకరోజు ముఖాముఖిగా చూస్తావు. పరలోకాన్ని దర్శించినపుడే ఎన్నో
ప్రశ్నలకు సరియైన జవాబులు పొందగలవో అపుడే ఆధావు హావవలను చూస్తావు.
''ఎందుకయ్యా దేవుడు వదదన్న పండు తిన్నావు? వానవ జాతికి వినాశనాన్ని తెచ్చిపెట
ాటవు కదా!—— అంతేకాదు, ''ఎన్నో పశమలు బాధలకు కారణవేమి ప్రభువా?—— అని ప్రశ్నించి
జవాబు పొందగలవు. ఇది బన్ అభిప్రాయము. ఏదైనా దేవుడు దేవుడే, అనంత జ్ఞాని.
ఒకే అనుభవంలో ఉన్న ఇద్దరు వ్యకుతలను చూడగా ఒక వ్యక్తి పరిస్థితులను అంగీకరించి
సరిచేసికోగలరు, రెండవ వ్యక్తి వాస్తవానికి దారంగా నశాటన్ని పొందగలరు.
బాగా చదివితే వేధావి అవుతాడు, అనుభవం జ్ఞానిని చేస్తుంది. జీవితంలో
అనుభవాలను ఎదురొకంటావో అది మనవేటితో నిర�యించలేదుగాని, ఆ సమస్యలకు
మన ప్రతి స్పందన ఎట్లుండునో దానిని బట్టి మన మనసతత్వాన్ని గ్రహించగలడు. లాజరు
కధలో సంభవించిన సంఘటనలు దేవునిని నిందించారు.
జవాబు 1. దేవుని నిందించుట
44
లాజరు చనిపోయినట్లు వార్త తెలిసినను క్రీస్తు ఆలస్యము చేసారు (యోహలను
11:6). వార్త క్రీస్తును పరురగతిత ఎదురుకంది. తవరపడినందుకు వార్త నిరుత్సాహ
53
44
పడింది. అతని సోదరుని మరణం క్రీస్తు వసేత తపిపపోయేదేనని నమ్మింది. ''మీరు ఇక్కడ
ఉంటే నా సోదరుడు చనిపోయేవాడేకాదు ప్రభువా—— (యోహలను 11:21) అని వార్త
అడిగింది. ''ప్రభువు ఎందుకింత ఆలస్యం చేసారు? ఇంక కొంచెవు తవరలో వచ్చి
ఉండ్రకూడ్రదా? దేవుడు వారికి అన్యాయం చేసాడని తలంచింది. అందరి సావానయిలవలె
వారి దురదృశాటనికి దేవునిపై నెపము వేసింది. నిష�టర్ పడింది. దేవుడు ఎన్నో వేళ్ళు
మనపట్ల చేయాలనే ్రేరాశతో ఉంటావు. మనకంత పపాపతమా అంత వాత్రమే దేవుని
హస్తం నుండి పొందుతావు. యోబు జీవితంలో దేవుని నిందించుటకు అతని బాధలెన్నో
అవకాశ్లమచ్చాయి. భార్య కూడా వ్యతిరేకత చూపింది. 10 మంది కన్న బిడ్డలను
కోలోపయాడు 500 ఆవులు, 500 గాడిదలు, 700 గొపరెలు, 300 ఒంటెలు, లెకక్లేనంత
మంది సేవకులు ఆసిత అంతా కోలోపయాడు.
''దిగంబరిగా ఈ లోకానికి ప్రవేశించాను. దిగంబరిగానే దేవుని చేరతాను
దేవుడిచ్చాడు. దేవుడే తీసుకున్నాడు—— (యోబు 1:21–22) అంటా సవినయంగా
పలిక దేవుని గౌరవించాడు. దేవుని చెంతనుండి మంచి అనుబభవించగల్గినపుడు కీడు
అనుబభవించ తగునా? అంటా స్వరి�ంచుకున్నాడు యోబు. కొందరూ బైబిలు పండితుల
వ్యా�ా్యనాలని బట్టి పసైతాను దేవుని బిడ్డలపై అత్యాచారం చేయుట సమంజసమా? అని
అంటారు. కొన్ని అనుభవాలు వాస్తవాలకు దారంగా ఉంటాయి. బెన్ జీవితం అదభుతంగా
దేవుడు స్వస్థతనిచ్చి దేవుని �న్యత్యాన్ని ఘనపరచే కృపనిచ్చింది. బెన్ ప్రమాదాన్ని
దేవుడు తపిపంచలేడా? దేవుని సంతోషం కొరకు తన సంకలపం చొప్పున వానవుడు
సృజింపబడ్డాడు. గతంలో ఇశ్రాయేలీయుల మోషే పది ఆజ్ఞలను తెచ్చుటకు పూర్వవు
అహరోను పెద్దగా బంగారు వాటను సేవించినపుడు ''వేము సేవ చేసే దేవుడు కన్నా
వాకు సేవ చేసే దేవుడే కావాలన్నారు—— చాలామంది దేవుని ప్రేమించడం సేవించుటలో
44వెనకబడుటకు సంఘ సహవాసమునకు దారమగుటకు గల కారణవు దేవుని చిత్తంపట్ల
నేరారోపణ చేయడ్రవే. ఈ పొరపాటు ఏ క్రైస్తవుడ్రా చేయరాదు. కొందరు ఎంత విశాదాన్ని
అనుబభవించిననా క్రీస్తును హత్తుకొనే జీవించగలరు.
54
44
దేవుని చేతిని అందుకొనుటకు అసాధ్యమయినపుడు లేదా చేతకానిచో దేవుని
హృదయాన్ని తెలసికోవడానికి పపయతి�ంచాలి. బెన్ సంఘంలో ఇద్దరు తల్లిదండ్రుల
సంతానవులో ఇద్దరు కువారులు వివిధ సమయాల్లో కారు ఘోర ప్రమాదాల్లో మరణించారు.
ఇంత అన్యాయము జరిగిననా అచంచల విశ్వసంతో నిలకడ్గా నిలబడ్డారు. ఈ దు��
సంఘటనలు సంభవించినపుడు మన ప్రతి స్పందనల వైఖరి చాలా ప్రాముఖ్యమైనది.
పపపంచాల్లో లోకాలన్నిటికీ దేవుని నిందించుట సమంజసము కాదు. దేవుడు సరియైన
ప్రపంచాన్ని సృషిటంచారు. అది మంచిదిగా చూచారు. పాపరహితంగా చేసాడు కానీ పాపం
ప్రవేశించింది. అదే వానవాళి దు��ాలకు నిలయమయింది. పసైతాను
శ్రమలలో నిరాశ్, నిక్సపహాలతో నలగగొట్టుటకు పపయతి�స్తుంది. దేవుని నిందించి దేవునికి
దారంగా వైదొలగాలని పపయతి�స్తుంది. దేవుడు మన పక్షమున నుండగా విరోధి ఎవడు?
మంచి చేయుటకు సంసిదు�డు. ఆధారబభాతడు గనుక దేవుని హస్తాన్ని కనుగొనాలి,
హృదయ పూర్వకంగా నవ్మాలి. దేవుడు తన ప్రజల బాధలను గురించి బాధపడతారు.
దేవుడెకక్డ్ర? అని చాలాసార్లు తలస్తావు. మనవు బాధపడితే దేవుడు కూడా వాతోపాటు
బాధపడతారు. కనుపాపలా కాపాడుతారు. ఆయన కృప మనకు సరిపోతుంది. దేవుడు
మన అసహనకర్ పరిస్థితులను తక్షణం వైదొలగించడు, కాని పకమంగా మన వానసిక
దృకపథథాన్ని వార్చిగలడు. సరవవేళ్లా దేవుని నవ్మాలి. దేవుని చిత్తంలో ఇంటిలో వేచి
యుండాలి. గత బైబిలు చరిత్రలో ఇశ్రాయేలీయుల చరిత్రలో ఐగుప్తులో తెగుళ్ళు
తప్పలేదు. చివరిగా ప్రధమ సంతానం మరణమగునని దేవుడు నిర్ణయించిన శికష్లో
రకతము పూయబడిన ఇంటి తలుపులలో దాగిన ఇపశ్యే�యులంతా రక్షింపబడ్డారు.
''మీలో ఎవరు గుమ్మవు దాటి ఉదయం వరకు బయటకు వెళురాదు ఇంటిలో
నిలిచి ఉండాలన్నాడు—— (నిరివు 12:22). ఆ రకతము బభపదతతో ఇంటిలో దాగి ఉండాలి.
44ఇశ్రాయేలీయులు భద్రంగా ఇంటి పట్టున ఉన్నంతవరకు పప్లగు నుండి భద్రత ఉంది.
ఐగుప్తు వారిని మరణఘోషతో నిపదలేపింది. �గుప్రీయుల ప్రతి ఇంటిలో మరణం
తప్పలేదు. ఇశ్రాయేలీయుల నిలయంలో మరణవునకు తావే లేదు. సంపూర్ణి భద్రతలో
55
44
కాపాడిన స్రవశక్తిమంతుని కాపుదల వారికి ఉంది (నిరివు 12:30).
ఇంటిలో నిలిచి రక్షించబడిన రాహ్లబు కదీనవు
యెహోషువా నాయకత్వంతో వేగులవారు రాహ్లబు ఇల్లు దర్శించారు. రాహ్లబు వేగుల
వారిని రక్షించింది. యెరికోలో ప్రజలంతా ఇపశ్యే�యులను ఎపర సముపదం పాయలు
చేసి అదభుతంగా నడిపించుట, అమ్మారీయుల రాజులను జయించుట, యెరికోను కూడా
జయించగలరని రాహ్లబు నమ్మింది. ఆ చెర పటటబడు రోజుల్లో తనను తన పరివారాన్ని
సంరక్షించాలని దానికి గుర్తిగా తన ఇంటికి కిటికీకి ఎరుపు దారాన్ని గురతుగా ఉంచుట
నిర�యించింది. వారికి రెండు షరతులు నిర్ణయించారు. వీరి మద్య సంభాషణ గుపతంగా
ఉంచాలనియు, వీరి కుటుంబం ముతతవు ఇంటిలోనే దాగి ఉండాలన్నారు.
వారికి ఏదైనా ప్రమాదము సంభవిస్తే వారి బాధ్యత కాదన్నారు. రాహ్లబు ఇంటి
కిటికీ వద్ద కట్టిన ఎపరని దారము క్రీస్తు సిలువలో కార్చిన రకతమునకు గురతు. ఈ రెండు
సంఘటనలను బట్టి క్రీస్తు రకత్ధారల శక్తిలో భద్రత ఉంది. రాహ్లబు చేసిన మంచి
క్రియను బట్టి తన కుటుంబవు రక్షింపబడింది. చరిపత ఆధారంగా వేగులవారిలో ఒక
ఇపశ్యే�యులను వివాహావాడినందన సల్మానుకు తల్ల అయింది. క్రీస్తు వంశ్వళిలో
రాహ్లబు నిలిచింది. విశ్వస వీరుల జాబితాలో రాహ్లబు నిలిచింది. ఆము వంశ్వళితో
దావీదు రాజు జన్మించాడు.
విశ్వసమునుబట్టి గొప్ప కార్యాలు సంబభవించగలవని రాహ్లబు చరిపత వివరిస్తుంది.
కొన్నిసార్లు వ్యకుతల అవిధేయతవల్ల శ్రమలు సంభవిస్తాయి. దేవుని చిత్తంలో ఉన్నంత
వాత్రానా జీవితమంతా పూలపానుప కాలేదు గానీ చాలా దుస్సంఘటనలు వాత్రం
దేవుని హత్తుకొని జీవించుట దావరా తపిపంచబడ్రతారు. నోవు జీవితంలో తలుపులు
44
వూసికొని 1 సంవత్సరం పూర్తిగా లోపల జీవించారు. భద్రత పొందారు. కొన్నిసార్లు
సహవాసం కావాలి గానీ తగిన వారితో సహవాసం చేయాలి. అపుడే దేవునిలో ఎదుగుటకు
ప్రోత్సాహం కలుగుతుంది.
56
44
తప్పిపోయిన కువారుని జీవితానుభవాలు
తప్పిపోయిన కువారుని కథీదలో చిన్న కువారునికి ఇంటిలో ఉన్న సంతోశాలు
సమృది�కన్నా బయటున్న లోకం, పచ్చినిదిగా ఆకర్షణీయంగా కనిపంచింది. నా ఆసితవాటా
కావాలని తంపడిని అడిగాడు తన వాటాలో దారపపాంతాలు చేరాడు. అతను వెళ్ళిన చోట
కర్ము కలిగింది. ప్నేహితులు దారమయయారు. పాపము వల్ల పఘలితాలు తెలిశ్రు. డబ్బు
పోయింది. తన స్థితిని గ్రహించాడు. అతని తంపడి పనివారు తనకంటె మంచి జీవితాన్ని
జీవిస్తున్నారని తెలిసికున్నాడు. పనివాడిగా చేర్చుకుంటాడని తలంచిన చిన్న కువారుని
ఆ తండి ఘనంగా ఆహ్లవనించాడు. వెడ్రపైపడి వుదు�పెటాటడు. మంచి బటటలిచ్చాడు.
బట్టలు నీతికి గురతు. ఉంగరం తొడిగాడు. ఉంగరం కలయికకు, అధికారానికి గురతు,
చెప్పుల నిచ్చాడు. సేవచ్చికు కువారత్వానికి చిహ్నావు. కువారునికి గల అర�తలన్నీ
అందించాడు (లాకా 15:1–32).
చిన్నవాడు తంపడి ఇంటిలో తన గదిలో నిలచి, ''నేనెందుకు ఇల్లు విడిచివెళాును?——
నాకు క్రొత్త జీవితం ఆరంభమయింది. కాని గతంలో చేదు జ్ఞాపకాలు, చేసిన నేరాలు,
జ్ఞాపకమొచ్చాయి. ఒక �నసు వ్యాధిపట్ల జాగ్రత్త వహించుట, ఒక ప�ను స్వస్థతకు
నిలయము. పాపము చాలా సవలపకాలం జీవిస్తుంది. పాపము మాసకర్మెన�ది. తాతాకలిక
సు�ాలు కలిగించేది. పసైతాను దాని పఘలితం బాధతో అంతమవుతుంది. ఒక బాలుడు తంపడి
క్ర్మశికష్ణ నచ్చినందన ఇంటి నుండి బయటకు వె�ునందున ఎన్నో బాధలెదురుకన్నాడు.
తను తలంచినది ఏమనగా ''నేను ఇల్లు వదలకుండా ఉంటే ఎంత బాగుండేది? ఈ
బాధలు త్రేపవేకదా! బాధలు బాధితులని చేస్తాయి.
జవాబు 2. చేదు భావాల ప్రవేశం
44లాజరు మరణించిన తర్వాత 4 రోజుల తర్వాత ఇల్లు చేరిన క్రీస్తు పట్ల బాధ
మిగిలింది. వార్త వంట చేసి ఉంచింది. మరియు మౌనంగా క్రీస్తు పాదాలు చేరింది.
చేదు అనుభవంతో బాధపడుతుంది. గతంలో చేదు నీరున్నపుడు మాపష చెటుటకొమ్మను
57
44
విరిచి నీటిలో ఉంచగా ఆ నీరు త్రాగుటకు వీలయింది. ఇక్కడ మోషే విధేయత
తెలుపతుంది. క్రీస్తు పట్లగల నిష��ర భావం ఎందుకనగా ఎంతో సన్నిహితంగా పపత్యేకతతో
ప్రేమించారు. ప్రత్యేక గురితంపుగల ప్రేమ పొందాలని ఆశించారు. మన క్రీస్తు అవసరానికి
ఆదుకోలేదేమి? అనే బాధ బాధించింది. వార్త మరియను పిలుచుటతో ఇంటిలోనికి
వచ్చింది. ''ప్రభూ నీవుంటే నా తవ్ముడు పబతికేవాడే కదా—— అని బాధతో పలికింది. ప్రతి
విశ్వసికి ఈ అనుభవం ఉంటుంది కన్నీటితో ప్రార్ధన చేసినను జవాబు రానిది ఎందుకు?
ఆలస్యం చేస్తున్నాడేమిటి? ఎంతో భక్తి ఆచరిసేత క్రీస్తు చూపించే ప్రేమ ఇదేనా? అనే ప్రశ్న
అందరిలో ఉంటుంది. క్రీస్తు ఆలస్యవెన�ా ఆదరించేవాడు ప్రభువే.
చేదు అనుభవాల కారణాలు
ఏ వాత్రం దాపరికం లేకుండా సాటిగా వార్త క్రీస్తును ప్రశ్నించింది. మనససులో
తృణీకార భావాలు, చాలామంది గుండెల్లో చేదు అనుభవాలుంచు కొనుటకు కారణవు
గుండెల్లో చింత, నిరుతాసహ్లలు, బాధింపబడుట, నిరాదరణ, అన్యాయము సహించుట
అపజయాలు, వాగ్దానాలు నెరవేరకుండుట. జవాబురాని ప్రార్ధనలు, ఒతితడులు ఇవన్నీ
బాధకు కారణాలు గుండె లోతుల్లో బాధ పాతకు పోయినపుడు అది గాయమై క్యానసరు
వంటి వ్యాధులకు నిలయము కాగలవు. ఆత్మీయంగా కూడా నిరీవరువలగుటకు అవకాశం
గలదు. మనససులో కష్టవుంచు కొనుట అనే ఈ బాధలను తొలగించుకొనే ప్రయోగం
చేయాలి.
ఎవరిలో చేదు వేరు లేకుండా చూచుకోవాలి. ఈ రీతిగా కోపం కక్షగా వారి భార్య
భర్త పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఊహ భావాలని ఇతరులవుందు పపదర్శించుటకు
మనుకాడ్రరు. వారికి చేసిన వాగ్దానాలు నెరవేర్చుటలేదు అనే భావం వల్ల ఈ బాద
ధకలుగుతుంది. మరికొందరు చర్చికి వెళ్ళుట వానివేస్తారు. కొందరు ఇతరులపట్ల
44
దురభిపపాయాలు ఏరపరచుకొని దారమవుతారు. బెన్ తన 12వ యేట బోటులో ఆడు
ఆటల్లో టపాసులు కాల్చుట పపోగ్రాంలో పొరపాటువల్ల బోటులో రందము పడి నీరు
58