ఆర్సెనియో
ము*ంబిక్ ప్రాంతంలో �డా అతిగా ప్రేమించిన వ్యకుతలలో ఆర్సెనియో
అనే కుపపతొట్టిపై పడిన అనాధ ఒకడు. వీనిని �డా చేతిపైకి లేవనెతితంది. అతని
కళులో క్రీస్తు ప్రేమగల కళును చూచింది.
అతనిని బట్టి మన హృదయాలను దేవుడెలా శుది�చేయగలడో �డా పూర్తిగా
గ్రహించింది. ప్రపంచంలో అతి పేద ప్రాంతపు చెత్తలో దొరికిన ఆణివుత్యవే
ఈ బాలుడు. అతనికి దయయాల శక్తి ఉంది. అనేక పాస్టర్లను ఒక పతోపుతో
తోసేసేవాడు. వాడిని చేతుల్లోకి తీసికొని అతని హృదయాన్ని వార్చిమని మెల్లగా
�డా ప్రార్థించేది. క్రమంగా అతనికి దయయాల నుండి విడుదల కలిగింది. �డా
దృషి�లో దేవునికి అతనిపట్ల ప్రత్యేక ప్రణాళిక ఉందని తెలిసింది.
ఒకరోజు ఆరాధనా సమయంలో �డా ఆమె బృందము జింపెటోలో
పపారి�స్తున్నారు. చిన్న బాలుడైన ఆర్సెనియో సాసాటంగ ప్రమాణం చేస్తున్నట్లు
ఇసుకపై తల ఆనించి, దుఃఖంతో ఆరాధిస్తూ కనిపించాడు. ఏడుస్తూ సన్నగా
వణుకుతున్నాడు. చుటాట చేరిన విశ్వసులంతా గంటల తరబడి గమనిస్తూనే
ఉన్నారు. అసలు లేవానికి ఇష్టపడినట్లుగా కాక అదే స్థితిలో ఉన్న బాలుని గురించి
�డా పపసంగిస్తుండగా విషయం తెలిపారు ''ఇప్పుడేమి చేయాలి?——
�డా కూడా గతంలో ఇదే అనుభవాన్ని పొందింది. కనుక ఈ అనుభవం
తప్పక పరిశుదాథత్మ పపత్యకషతగా భావించి ''అతనిని అట్లే ఆరాధించనీయండి.
పిల్లలందరిలో ఈ చిన్నవానిని దేవుడు దర్శించాడంటే అతనిలో విరిగి నలిగిన
హృదయము, ఆత్మ విషయమై ఆకలి, దేవుని తెలిసికోవాలన్న తపన దేవునిపై
ప్రేమ అతని హృదయం నిండుగా, చాలా అధికంగా కలుగుతాయి. ఆర్సెనియో
అతని తల్లిదండ్రులను పూర్తిగా కష్మించాడు. వారు అతనిని పోషించలేక చెతతకుండ�
దగ్గర వదిలివేసారు.
తంపడి ప్రేమకై నోచుకోనివాడై పరలోకపు తంపడిని మరింత ప్రేమించసాగాడు.
సరవసృష్టిని సృజించిన గొప్ప దేవుడు పేద చిన్నారిని దర్శించాడు. అందురకై
నేలపైపడి ఆరాధిస్తున్నాడు. ఆ సాయంత్రం �డా మెల్లగా అతనిని చేరి కదిపింది.
68
కదలలేదు. వెంటనే కొందరు కలిసి తన గది వరకు మాసారు. అతని పరుపుపై
పుండ్రజేసారు దుప్పటి కపాపరు. అతనిపైగా వంగి బుగిపై వుదు�పెట్టుకొని ''రేపు
వచ్చి చూస్తానులే—— అని �డా చెప్పి మళిుపోయింది. ఆ ఉదయానే పిల్లలందరితో
ఆడుతూ కన్పడిన ఐడాను చూచి ఆర్సెనియో పరురగతితవచ్చి ఆమె కౌగిలిలో
చేరాడు.
�డా వెంటనే అతనిని చూచి నీ వుఖం చాలా ప్రకాశిస్తుంది అని తెలిపింది.
అతను వెంటనే ''అమ్మా, నేను యేసును చూచాను—— అన్నాడు. ''నీవు దేవుని చూసేత
ఆనందించాలి కదా! ఎందుకు ఎడుస్తున్నావు?—— అని �డా అడిగింది. ఆ ప్రశ్నకు
జవాబు ఎపజా ప్రార్థించిన అనుభవాన్ని జ్ఞపితకి తెస్తుంది. ''అమ్మా నేను వెుజంబిక్
ప్రజలందరి పాపాల కొరకు క్షమాపణ ప్రార్ధన చేసానండి—— అని వినయంగా
చెబుతా, ''యేసు నాకు జవాబిచ్చారండి. నా దగ్గరకు వచ్చిన వారినందరినీ నేను
కష్మించగలను—— అన్నాడు ఎంత గొప్ప జవాబు!
''నేను యేసును చూశ్ను——
నేడు ఆ బాలుడు పెదదవాడ్రయి పేదవారికి పటక్ నడుపుతా పొదల మధ్య
జీవిస్తున్నాడు. అతని జీవితము వుఖవు వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎన్నో వేలమంది మధ్య నిలిచి నిర్బుయంగా సాకష్మివ్వగలడు. అతని హృదయము
ఎల్లపుడు తనను చెతతతొట్టి వద్ద వదిలిపెట్టి వెళ్ళుపోయిన తల్లిదండ్రుల కొరకు
ఆకోశిస్తుంది. అతనికి దేవుడు పపత్యకషమెన�పపటినుండి అతనొక అనాధను కాదనే
నిబ్బరం ఏరపడింది. అద్భుతాలు, ఆశ్చిర్య కార్యాలు, సాచక క్రియలు కేవలవు
భక్తి పరులకే పరిమితం కాదని అతను గ్రహించాడు.
అతను వేదిక ఎకిక పపసంగిస్తున్నపుడు పరలోకపు తంపడి పరవశుడై వింటా
శోతలను పరవశులను చేస్తున్నాడనిపిస్తుంది. శ్వ్యంగా పాడుతూ ఘనంగా
దేవుని ఆరాధిస్తాడు. అతనిపై శపతువులు రాళ్ళు కూడా రమువతాడు. అతను
ఏవాత్రము లకష్యపెటటడు. అతను చేతులుంచి రోగుల కొరకు ప్రార్థిస్తే తకష్ణ
స్వస్థతలు జరుగుచున్నాయి. హల్లెలూయా. ఎంతటి పేదబాలునిపై గొప్ప దేవుని
కృప ఎంత అపారమా ప్రతి విశ్వసి గ్రహించాలి.
69
''గుండె చెదరినవారిని బాగు చేయువాడ్రని, దేవునికి సోతపతగానవు
చేయుటయే మంచిది. మనమందరము స్తుతిగానవు చేయుటయే మంచిది.——
బురదగల ఊబినుండి నన్ను పైకిలేవనెతెతను, నాశనకరమగు గుంటలో
నుండి చెతతకుపప నుండి లేవనెతిత, దీనులను సింహలసనవుపై నిలువబట్టుటకు
నలిగిన వారిని దృడభ్రపరుచుటకు బాడిదను ప్రతిగా పూదండనిచ్చుటకు దేవుని
సంకలపం సవష్టంగా �దలైన ఆఫ్రికా ప్రజల మధ్య �డా స్పష్టంగా నెరవేర్పు
చూచి సాక్ష్యము వ్రాసింది. ఆరర్సెనియో స్వకీయులచే నిరాకరించబడినను
దేవుడు తన బిడ్డ �డా ద్వారా తన కౌగిలిలో చేర్చుకొని దర్శనమిచ్చి దేవుని
ప్రేమగ్ని జావలచే ప్రకాశిస్తున్నాడు. బాధాకరమైన అనుభవాల్లో దేవుని కృపతో
స్థిరంగా నిలబడు చున్నాడు.
మాంసపు హృదయమిచ్చారు (యెహెజ్కేలు 36:26). ఈ అనామకుని గురించి
చాలామందికి తెలియకపోవచ్చు సృష్టికర్త సర్వాంతర్యామికి చిన్న ప్రాణి పట్ల గొప్ప
ఆసక్తి ఉందని తెలుస్తుంది. అతని గొప్ప దర్శినవుతో క్రీస్తును ముఖాముఖిగా
చూచాడు. అతని దేశం గురించి ప్రార్థించి దేవుని చేరిన వారిని కష్మించగలడ్రనే
వాగ్దానం పొందాడు.
ఆరాధనలో గల జీవాత్మ
అందుకతడు – కువారుడా, వీవెల్లపపుడును నాతోకూడ్ర ఉన్నావు
నావన్నియు నీవి—— –
లాకా 15:31
�డా సేవ చేస్తున్న ప్రాంతాలలో అనాధ ఆపశవాలు అని పేరు పెట్టుటకు
ఇష్టపడదు. వారికి ఎన్నటికీ అనాధలు కారు. పరలోకపు తంపడి వారి పోషకుడు.
అందుచే ''ఆనంద గ్రామవు—— అని పేరు పెట్టింది. �డా రకనడాలో ఉన్నపుడు
దేవుని దర్శనం పొందిన రోజుల్లో 7 రాత్రిళ్ళు, 7 పగళ్ళు నేలపై పడిఉంది. ఆమె
భర్త రోలెండ్గారు ఎఫిస్స పత్రిక చదివి వినిపించేవారు. చనిపోతున్న పసివారైన
ఆఫ్రికా బిడ్డల సంరకష్ణా భారం దేవుడు ఆమెపై ఉంచాడు.
70
ఎన్నో వేలమంది అతిపేదలైన పసిపిల్లల బాధ్యతను స్వకరించుటలో
పరలోకపు తంపడికి వానవాళిపై గల అపార ప్రేమను, అనంతమైన కృపను
స్పష్టంగా గ్రహించు నేరుప �డాకి ఇచ్చారు. దేవుడే సవయంగా వాట్లాడాడు.
''అమ్మా �డా, దతతపుత్రాత్మ నీకు ఇస్తున్నాను బిడ్డలందరినీ నీవే పోషించాలి, వారికి
అండగా ఉండాలి. మరణావస్థలో ఉన్న పసివారిని నీకు అపపగిస్తున్నాననే బాధ్యత
సంపూర్ణి విధేయతతో భక్తితో �డా అంగీకరించి కొనసాగిస్తుంది.
తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న తంపడి హృదయ ప్రేమను పూర్తిగా
�డా గ్రహించింది. ప్రతి విశ్వసి గ్రహించాలనే క్రీస్తు ఆ ఉపమానాన్ని తెలియ
జేసాడు. జగత్తు పునాది వేయబడకవయిందే మనలను ఏరాపటుచేసుకున్నాడు.
తన ప్రియునియందు ఉచితముగా ఆయా దయా సంకలపవు చొప్పున ఏరపరచు
కొన్నాడు. క్రీస్తు సిలువలో పూర్తిచేసిన సంపూర్ణి యాగము చొప్పున పరలోక
ఆ�ర్వాదాలన్నీ పొందుటకు అర్హులుగా చేసాడు. విశ్వాసము ద్వారా పరలోక
ధన్యత పొందుటకు అరు�లమని ధైర్యంగా జీవించవలసినవారము.
దేవుని పఫిజ్పై ప్రతి ఒక్కరి ప�ొటో నిలిచియుంటుంది
అనాధ పేదబాలుడైన ఆరిసనియో హృదయశుది� గలవాడగుటవల్ల దేవుని
చూచు ధన్యత పొందుటయే కాదు, అతని పసిపిల్లవాడి విశ్వాసము అంచంచల
దీకష్గల ప్రేమ తపన అతనిని దేవుడు ఉపయోగించుటకు సహ్లయపడ్డాయి.
పరలోకపు తంపడి తనను ఏవాత్రం నిరాకరించరనే నమ్మకంతో, పరిశుదాథత్మచే
వుపదించబడి విశ్వాసముతో దేవుని గృపాసనానికి దైర్యంగా ఏ సమయమైన ఏ
స్థితిరకైనా యేసును సమీపించుటకు ధైర్యంగా నిలసతున్నాడు.
�డా వెుజంబిక్ బాలబాలికలను అనాధలుగా ఉన్నపుడు స్వకరించి
వారికి ఏరపరచబడిన ఇంటికి చేర్చినపుడు వారెంతో దీనస్థితిలో, వురికితో,
కంపుకొట్టువారై తలనిండా ్రేలతో, వుట్టుకొనుటకు అసహ్యపడేవారిగా
ఉండేవారు. ప్రప్రధమంగా బిడియంగా, పిరికిగా, బికుకబికుకమంటా గడిపేవారు.
దేవుని తొడ్రపై ధైర్యంగా కూర్చొినుటకు అరు�లమని అప్పట్లో వారికి తెలియదు
అందురకై �డా చక్కని ప్రణాళికలో పాత బాలురులను క్రొత్త వారితో కలిపి
ప్రతి 8 మందితో పాటు 8 మంది కలసి ఒక గదిలో నివసించుటకు ఏరాపటు
71
చేసింది. పాలు, రొట్టె, భోజనవు వారిరకై ఉన్నాయని గ్రహించుటకు క్రొతతవారికి
కాలం పటేటది. గతంలో వారు దొంగతనం చేసినపుడు ఆహ్లరం దొరికేది, లేదా
కూలిపనిచేసి సంపాదిసేత రొట్టె కొనే అర్హత కలిరగది. కానీ ఈ క్రొత్త సమృద్ధి
సదుపాయం వారిని ఆనంద భరితులను చేసేది. వీరంతా తావు దేవునిచే
పిలువబడిన, ఏరపరచబడిన జనాంగమని అర్ధం చేసుకోలేక పోయేవారు. ఇది
పరిశుదాథత్మ వరం ద్వారా అందుకున్న గొప్ప అనుభవంగా వగ్గా గ్రహించేవారు.
దేవునిచే ఎన్నుకొనబడిన కొందరు వ్యక్తులు పరలోక తండికి వార్సులమని
గ్రహించగలరు. ఐడాకు సవంతబిడ్డలు ఇదదరున్నారు ఎలిశా, క్రిసటరిన్. వీరు దేవుడు
ఆవెకిచ్చిన బహువానాలు. ''ఎందుకిలా పుటాటరు? అని ఆమె పపశ్నించదు.
దేవుడిచ్చాడు అంతే. తన శరీరంలో నుండి ఉద్బువించినవారు. వారేమి చేసినా
ఆమెకు ఇష్టవే. ఆమె హృదయాన్ని రంజింపజేస్తారు. ఇక పెంచుకున్న బిడ్డలను
మనవే ఎన్నుకుంటావు. అదొక విభిన్న అనుభవవు. ఇలా పెంచుకొన్న పిల్లలను
గురించి �డా గత 14 సంవత్సరాలు స్టడీ చేసింది.
దేవుని అత్యంత కృపతో ఆత్మీయంగా అనాధలుగా ఉన్న పేదవారిని వెదకి
చేర్చుకొని పరలోక వార్సులను చేయుటయే ప్రతి విశ్వసి కర్తవయము. మీరున్న
స్థితిలో ఇది చిన్న విషయంగా తోచవచ్చుగాని, మీ చుటుటపపకకలనున్న దికుకలేని
వారంతా దేవుని దృషిటలో అతి విలువైన ప్రజలు. మనవు లోకంలో పేదవారికి
చేసే సేవాకార్యపకమాలు ఒక చిన్న పిల్లవాడు కాగితంపై పటాలు గీచి, రంగులు
వేస్తూ పిచ్చి గీతలుగా కనిపించవచ్చు. ఆ పరలోకనాధుడు పటాలని చూస్తూ ''అహ్ల
అద్భుతంగా గీసావు, అది అత్యంత సుందరంగా ఉంది—— అంటాడు.
నేను నా పపిడ్జీమీద దాచుకుని చూచి ఆనందిస్తాను అని ప్రశంసిస్తారు.
ఇదే ప్రభువు సేవలో ఆనందం. దీన స్థితిలో ఉన్న హృదయాల పరివర్తననుబట్టి
క్రమంగా వారు పరలోక రాజ్యాన్ని గురించి గ్రహించక దొంగలైనవారు. నేడు
గొప్ప క్రైస్తవ �డ్రర్లుగా గ్రావాలలో సేవచేయుట ఆశ్చిర్యపరుస్తుంది. పోలీసులకు
మనుష్యులకు భయపడి దాకొకను గతి పోయింది. ధైర్యంగా పవిపత హృదయాలతో
పదిమంది వుందు నిలిచి ప్రార్థించి ఆరాధిస్తూ సువార్త చాటగల విశ్వాసులుగా
నిలబడుతున్నారు.
72
సేవకుని నుండి స్వకీయునిగా అనాధ స్థితినుండి అర్హతగల
వారసులుగా వార్చిగలరు
రావుదాన్ గాదీద
ము*ంబిక్ పిల్లలలో ఒకడైన రావుదాన్ వూరు�నిగా పపవర్తించేవాడు.
కనబడిన వారిని కొరికి కొట్టి హించేవాడు. అతనికి బాల్యంలో చాలా బాధాకరమైన
అనుభవాలెన్నో ఉండేవి. ప్రేమ అంటే ఏమిటో అతనికి తెలియదు. ఎవవరూ
ప్రేమ పంచలేదు. అతనొక మహామ్మదీయ కుటుంబంలో జన్మించాడు. అతనికి
తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. చాలా సిగ్గుతో బిడియంగా జీవించేవాడు.
ఎవరి కళుల్లోకి ధైర్యంగా చూచేవాడు కాదు.
�డా కుటుంబంలో ప్రేమబంధం ఏరపడుతుందని, అంత ప్రముఖుల
పరిచయం లభ్యం కాగలదని కలలో కూడా ఊహించలేదు. రావుదాన్ ఏనాడు
కోకో కోలా పతాగలేదు, అంతేకాదు పఫిడ్జీ అంటే ఏమిటో, దానిలో ఏవుందో
తెలియదు. �డా అతని చేతితో పట్టుకొని పఫిడ్జీ వద్దకు తెచ్చి ''బాబా కోకోకోలా
ఉండేది దీనిలోనే.ె ఎపపుడేది అవసరమైతే అది తీసికోవచ్చు. నీకు ధైర్యం కొరకు
నీ కళుల్లోకి చూచి మట్లాడగలను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ కొరకొక పాట
పాడ్రనా—— అంది �డా.
మెల్లగా దేవుడ్రతని చిన్ని హృదయాన్ని కదిలించసాగాడు. చాలాసార్లు దేవుని
విషయాల్లో ఆ పసిపిల్లవానివలె భావిస్తావు. నేను నిజంగా ఆ పఫిడ్� వుట్టుకోడానికి
అనుమతి పొందానా? తలుపు తీసికొని క్రీస్తు రకాతన్ని త్రాగుటకు సిద్ధవేనా?
దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? ఈ రీతిగా ఉన్న నయానతా భావాలని
దేవుడే సరిచేసి వార్చిగల ధైర్యంగల హృదయాన్ని పపసాదిస్తాడు. అనాధలమని
మర్చిపోగలవు. ఒకరోజు రావుదాన్ ధైర్యంతో పఫిడ్జీలో వసతువులన్నీ ఉపయోగించ
సాగాడు. ఆతనిలో ఎంతో ఆనందం మ�్లవిరిసింది. ఇదే రీతిగా దేవుని ఇంటిలో
కుమార్తెలుగా, కుమారులుగా మనకు హక్కు ఉంది.
సవగృహలనికి స్వాగతం
ఆయన శాంతితో సంతోషంలో, ఆయన ఓరపులో, దీర�శ్ంతంతో ఆయన
73
స్వస్థతలో ఆయన సమృద్ధితో భాగసావమయమయింది. దేవునితో సన్నిహితంగా
వెలగుచూ ఆయన రహస్య స్వస్థతల్లో చనువుగా చలించే ఆధిక్యత కలిగి ఉన్నామని
నమ్మాలి. ఇంటికి ఆహ్లవనం నిజంగా మన మనవులన్నీ దేవుడు ఆలకిస్తాడా
లేదు అని అపనమ్మకం ఉండ్రరాదు. ''ప్రేమలో భయము ఉండ్రదు. పరిపూర్ణి
ప్రేమ భయాన్ని పోగొడుతుంది. భయమువల్ల శికష్కు ప్రభావితం కాగలవు.
ప్రేమలో పరిపూరు�లుగా ఉండాలంటే బభయముండ్రరాదు అని యెహ్లను 4:18
చెబుతున్నది.
ఒక్కొక్కసారి అనాధ భావాలతో దేవుడు పఫిడ్� వుట్టుకుంటే తంతారని
భయంగా ఆత్మనయానతా భావంతో ఉంటారు. ఈ భావాలు కలవారు స్ణుగుచూ
ఉంటారు. దేవుడు వారందరినీ ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అంటా ఇతరులతో
పోల్చుకొని బాధపడుట పరిపాటి. దేవుని పరిపఘూర్ణి ప్రేమలో నింపబడినవారు
ఇతరులను తమకంటే యోగయిలుగా ఎంచుకొని ప్రేమిస్తారు. దేవుని ఇంటిలో
సమృదిథ ఎక్కువ అని నవ్ముతారు. క్రీస్తు ప్రేమను బట్టి అన్నీ పొందుకోగలరు.
అందుకే దేవుడు విందుకు ఇంటికి ఆహ్లవనిస్తున్నాడు. దేవునికి ప్రియ కుమార్తెలు,
కువారులనే భావాన్ని మనలో కలిగించి చూపు భావాన్నీ తొలగిస్తారు. తప్పిపోయిన
కుమారుని కథీదలో ''కువారుడా, నావన్నీ నీవే, అనుభవించు—— అంటా ఆహ్లవనించి
ఆదరిస్తాడు దేవుడు అందరినీ ప్రేమించు గొప్పవాడు.
అమెరికా వంటి అగ్రదేశ్లలో అనాధల మనస్సు కనిపిస్తుంది
మన హృదయాలన్నీ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని చూడాలి. ఒంటరిగా
జీవించగలమనే దీభవా, కొంటెకోరికల తతవవు, అనాధ తతవవు చాలామందిలో
పాతకొని పోయివుంటుంది. అనాధ తతవమంటే, దేవుడు మనకంటె ఎదుటివారినే
ఎక్కువ ప్రేమిస్తున్నారనే ఆత్మ నానతా భావాలు కల్గియుండుట. మనవు
చేస్తున్న పనులను బట్టియే ప్రతిఫలం దొరుకుతుందనియు, ఇతరుల ప్రగతి
పట్ల, పగ, అసాయు, పోటీతతవం మనస్సులో ముదలుతాయి. పోరాటాలు
ముదలవుతాయి.
�డా సవంత బిడ్డలైన ఎ�శా, క్రిసటరిస� ఇద్దరూ విభిన్న మనస్సు తత్వాలని
74
కలిగియుంటారు. ఇదదరికీ తల్ల దండ్రులు ఒకక్రేనా అనే పపశ్నవస్తుంది. వారి
తలాంతలు వేరరవరుగా ఉన్నాయి. ఇద్దరూ పరిపూర్ణి వ్యక్తితవం కలిగివుందన్నారు.
ఇద్దరూ తల్లిదండ్రులను చాలా సంతోషపెటేటవారై ఉంటారు. వారు ఎట్లున్నారో అదే
రీతిగా ప్రేమిస్తావుగాని, నీవు ఒకరి కంటే ఎక్కువ లేదా తకుకవ అని చెపపలేవు
దేవుని రకతంతో దాచబడిన విశ్వసులంతా సుందరమైన వ్యకుతలే. అందరూ క్రీస్తు
సవరూపంలో రూపొందించబడినవారే.
�డా ఇద్దరు బిడ్డలు అవెరికాలోనే ఉండి చదువుకుంటున్నారు. వారిని
చేరుటకు 3 రోజులు ప్రయాణం చేసివారిని హత్తుకొని వుదుదలివవడానికి ప్రయాస
పడతారు. వారు ఐడాకు భక్తులు అవూల్య సంపద వారిని చూచుట అత్యంత
పరమానందం కలిగించు అనుభవం �డా, ఆమె భర్తకు సమసతవూ వారి బిడ్డలే.
క్రీస్తు ఎన్నడ్రా ఇలా చెప్పడు ''నీవు 32 రోజులు ఉపవసించావు. 38వ రోజు
నీకు పరలోక దర్శనం దొరుకుతుంది. నా స్వరూపంలోకి నీవు వసతనే నేను నిన్ను
ప్రేమిస్తాను—— అనే షరతులేమీ క్రీస్తు మనకు పెటటడు.
దేవుడు ప్రేమించడం వాత్రమే కాదు ఇష్టపడతాడు కూడా. ఉపవాసం చేసేత
దేవుని అనుగ్రహం పొందగలమనేది సత్యం కాదు. ఉపవాసముంటే మనవు
ఎక్కువ ఆకలి గలవారమై దేవుని చేతిని కదిలించగలవు. �డా పిల్లలు ఆముతో
చనువుగా ఉంటారు. ఆము చేతుల్లోకి ఒదిగిపోయి వంటగదిలో కూడా సేవచ్ఛగా
వెలగుతారు. వెుజంబిక్ పిల్లలు కూడా �డా పట్ల అట్లే ప్రమరిస్తు పఫిజ్లో
ఉన్నవన్నీ సేవచ్చిగా తీసికొని తినగలరు. ఇదే పద్ధతి దేవుని ఇంటిలో కూడా
జరుగుతుంది. దేవుడు మనలను ఎన్నుకున్నాడు, వుందుగానే ఏరపరచుకున్నాడు.
ఆయన సవరూపంలోకి వార్చాడు. తన చిత్తములో నడిపించుటకు ప్రణాళిక కలిగి
ఉన్నాడు. ఘనమైన పనులకై ప్రత్యేకించబడ్డావు. ఆయనను మహిమ పరుచుట
మన కర్తవయము.
క్రీస్తుకు మనం పాపతులమయ�ుండగా మనలని ప్రేమించారు. ఆయన
ప్రేమను సంపాదించలేవు, పోగొట్టుకోనులేవు. ఆయన ప్రేవాభివానాలను
పూర్తిగా పొందగలవు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని గ్రహించిన తర్వాత
ప్రపంచ వెుట్లున్ననా, ఏమి జరుగుచున్ననా పట్టించుకోలేవు గానీ ఆయన
75
మనలను పరిశుద్ధపర్చిగలడు. దేవుని ఎంత ఎక్కువగా చూస్తావో లోకము
మనపై ప్రభావం కలిగించలేదు. క్రీస్తు చేయు పనులన్నీ తండికి తెలసు. మన
బిడ్డలు ఏమి చేస్తున్నారో మనకు తెలుస్తుంది. క్రీస్తు చెప్పినట్లు పరిశుదాథత్మ శక్తిలో
ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని తెలాపడు. దేవుడు మనకు గరవకారణమైన
తండిగా నిలచి యుంటాడు. ఆయన ఆప్యాయంగా తన ఇంటికి అందరినీ
ఆహ్లవనిస్తున్నాడు. పరలోకపు తంపడినైన నేను చెప్పేది ''నాకున్నవన్నీ నీవే—— నేను
పరలోకపు తంపడిని అని ప్రతివ్యక్తికి చెపుతన్నాడు.
పరలోక ధ్యానంలో జీవించాలి
క్రీస్తు సిలువలో కార్చిన రకతం ద్వారా మనలకు కొన్నారని, అన్ని హాకుకలను
ఇచ్చారని నమ్మాలి. ఈ లోకంలోనేె విందు ఆరగించాలి. నిజమైన ఐశ్వర్యం
దేవుని సన్నిధిలో ఉన్నదని గ్రహించాలి. మరింత గొప్ప ఐశ్వర్యము ఏదనగా
తృణీకరించబడిన బిడ్డలను చేర్చుకొని పరలోక సత్యాలు తెలుపు పరలోకానికి
ఆహ్లవనవుందని నిశ్చియత కలిగించుటయే. ఉన్నతాస్నుడైన దేవునికి కుమార్తెలు,
కువారులవై ఆ పరలోక విందులో పాల్గొనుట ప్రతి విశ్వసి కర్తవయము.
ఒకసారి మదర్ దీెరిసాసను ఒకరు ప్రశ్నించారు ''నీ అవసరాన్ని నీరకలా ప్రతి
రోజు స్పఘలమగుచున్నాయి?—— ''నేను ఎల్లపుడు పపారి�స్తాను ప్రార్ధన దావరర దేవునితో
ఏకమవుతాను.—— ప్రార్థన అనగా దేవుని అడుగుటకాదు, మనలని మనవు దేవుని
చేతుల్లోకి అపపగించుకోవడం. ఆయన సవరాన్ని వినుట, ఆ స్వరం గుండెలోతుల్లోకి
సాటిగా దాసుకుపోగా మనలని ప్రభావితం చేయగల పపసన్నానుభవం ప్రార్ధన.
ప్రేమించడానికి ప్రార్థించు ప్రార్ధన గుండెలను విశ్లపుస్తుంది. దేవుని ఉనికి
సవయంగా బహుమతిగా మన హృదయాల్లో చేరు సమర్థతనిస్తుంది. ఎల్లపుడ్రా
అడుగుడి వెదకుడి నిన్ను నీవు స్వకరించుకున్నట్లే దేవుని సంపూర్ణింగా నీ
హృదయంలో నింపుకొనుట ప్రార్ధన.
76
ఏడు
సమాధానపరచువారు ధనయిలు
మనమంతా సేవ చేస్తున్నామని భ్రమలో ఉంటావు. నిజానికి మహ్ల సముపదంలో
నీటి బోట్టువలె మనం చేసేది చాలా అలపవు, సవలపవు. ఆ ఒక్క నీటి బోట్టు
లేనిచో మనం చేసే ఆ సవలప సేవను ఆ మహ్లసముపదమునకు లోటుగానే
మిగులుతుంది. నీటిబోట్టుతో కలసి సముపదం నిండైనది. మన అలప సేవను
మహలశక్తి గల దేవుడు కోరుకుంటాడు. సమాధానపరచుట అనగా ఏమిటి?
పాపపు ప్రపంచానికి కనికరము చూపుటయే. దేవుని కనికరాన్ని తోటివారికి
కనుపచుట.
సంతోషించి ఆనందించుడి
నా నిమిత్తము జనులు విమ్మును నిందించి హింసించి మీమీద
అబద్ధవుగా చెడ్డవాటలెల్ల పలుకునప్పుడు మీరు ధనయిలు. సంతోషించి
ఆనందించుడి, పరలోకమందు మీ పఘలవు అధికమగును. ఈలాగున
వారు మీకు పూర్వముందుండిన ప్రమకతలను హింసించిరి——
– మత్తయి 5:11–12
1996–97 సంవత్సరంలో �డా ఎదురుకన్న అనుభవాలలో వెుజంజిక్
బాలల గ్రావము శ్రమలను ఎదురొకంది. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించువారు
పపరభుతావనికి ఏడు రకాల అబద్దాల ఫిర్యాదులు చేసారు. దానిలో ఒక్కటి
సత్యమైనది. క్రీస్తును నమ్మి రక్షణ పొందినవారికి వురికి నీళులో బాప్తస్మవిమవడం
వారికి తప్పలేదు. ఎందుకనగా స్వచ్ఛమైన నీటి పపవాహంలేదు గనుక.
అవెరికావారిని దక్షిణ ఆఫ్రికాలో సరభ్యులు వ్యతిరేకించారు. �డాసేవ చేస్తున్న
ప్రజలు దొంగలు, దోపిడ�లు చేయువారు. వారిమద్య సేవ చేయుటకు బదులు
మంచి వ్యకుతల మధ్య సేవ చేయవచ్చునని తెలిపారు. ఒక్కసారిగా 48 గంట
77
లలో పిల్లలను ఆ ప్రాంతాన్ని వదిలి పెటటవలసినదని అకస్మాత్తుగా తనిఖీ చేసి
తెలిపారు.
అది అతి భయంకరమైన పరిస్థితిగా �డా ఆందోనళ పడింది. అప్పటికి 320
మందిని రోజూ పోషించాలంటే చాలా క్లిష్టంగా తోచేది. రోజూ అదభుతాలకై ఎదురు
చూసేవారు. �డా ఆ పిల్లలందరినీ ప్రార్థించాలని, కష్మించాలని, పపరభుతవంతో
సమాధానపడాలని కోరింది. �డా బృందానికి చాలా సవలపగా వనరులున్నాయి.
�డాతో పనిచేయువారు కూడా చాలా అలసిపోయి ఉన్నారు. పపరభుతవవు వారు
తరచగా వచ్చి దాచిన భోజనాన్ని తీసికొనిపోయేవారు. ఈ హింసతో కూడిన
పనులవల్ల అందరూ బదిరిపోయేవారు. ఒకరోజు వారంతా తినుటకు ఏమీ లేదు.
తీయని పచ్చిడి, టీ ఆకులున్నాయి. పిల్లలు పుల్లలతో ఆ పచ్చిడి నోట్లో
పెట్టుకుంటే కాసతయినా ఆకలి తీరగలదని ఆశించారు. ఇక వారంతా ఆరాధించుట
ఆరంభించారు. ఇంతలో మిషన్ గన్ శబాదలు తీపవంగా వినిపించాయి. ఎవరికీ
నిపదలేదు.
�డా వెంటనే ఎక్కువ భక్తితో ఆరాధించే కొందరితో కలిసి ప్రార్థించసాగింది.
పరిస్థితులెలా ఉన్నా దేవునిపై ఆధారపడ్డారు. ప్రభువుతో వాట్లాడుతూ ''ప్రభువా
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి సహ్లయం దారమయింది. నేను సదా స్తుతిస్తూ
ఆరాధిస్తునే ఉన్నాను.—— �డా ఆ వంటగది వూసివేసి, ఆహ్లరం లేకుండా
నిశ్చింతగా పపారి�స్తూనే గడిపారు. కొంతసేపటికి ఒక పెద్ద పటకుక వారి వుందు
నిలిచింది. �డా బృందమంతా 27 కి.మీ. దారంగా సిటికి ప్రత్యేకించి ఉన్నారు.
ఈ పటకుక నీటితో నిండి ఉంది.
�డా ఆశ్యర్యపడింది. ఇంత దారము శ్రమతో పటకుక తోలుకొని వచ్చినవారు
''�డా బాగున్నారా? అని అడిగారు. మీకోసం ఆహ్లర పదారాథలు తెచ్చామన్నారు. ఆ
పటకుక నిండా బియయము, �నసు, పంచదార ముకక్ జోన్న పొతతులు. ఎవరో తెలియని
ప్రాంతం నుండి తెలియని వారినుండి, ఆహ్లరాన్ని ప్రార్ధనకు జవాబుగా పంపిన
దేవునికి స్తుతులు చెల్లించారు. ఆహ్లరం తెచ్చినవారెవరూ గతంలో పరిచయస్తులు
కాదు. వారంతా వెుజంబిక్ ప్రాంతీయులే. వారు తర్వాత ఎన్నడ్రా కనబడలేదు.
దేవుడు తన దాతలకాజ్ఞాపించి ఆహ్లరాన్ని అందించాడు.
78
దేవుడు సుందరమైన అదభుతాలను వారికొరకు చేసాడు. ఆహ్లరం అందగానే
అందరూ కలసి గొంతెతిత పాటలు పాడుచూ, నృత్యం చేస్తూ దేవుని ఆరాధించారు.
మనం ఎపపుడ్రయితే హింసించబడ్రతావో అపుడే ఆ�ర్వదించబడగలవు పరలోక
మందు యుద్ధ సమయంలో శాంతిని కోరుకున్నట్లయిన, నీవు తప్పక ఆ�ర్వదించ
బడగలవు. �డా బృందము వారంతా వారిని హింసించిన ప్రభుత్వ సరభ్యులను
కష్మించినందువల్ల శాంతిని కోరినందన అదే శ్రమలో ఆరాధించినందు
దేవుని ప్రేమించినందన లేమిలో ఉన్నపుడు, కష్ట సమయాల్లో �డా ఎన్నడ్రా
ఏదీ నష్టపోలేదు. ఒకవేళ్ మరణవే సంబభవించినను క్రీస్తు కొరకు విజేతలవై
నిలుస్తావు.
ప్రాణ భయంతో పారిపోవుట
�డా తన జీవితములో భయంతో పారిపోయిన అనుభవం మరచిపోరానిది.
శపతువులు ఆమెను అనుచరులను చంప�చినపుడు ఆ రాత్రి సమయంలో
వారివదద ఉన్న రెండు పటకుకలతో పటటటనంతమందితో చీకట్లో దారంగా ఉన్న
డ�న్ట�న్ లో వారి ఆఫ్సు చేరుకున్నారు. అది మధ్యరాత్రి. భర్త రోలాండ్,
ఇద్దరు పిల్లలు, కొందరు అనాధ పిల్లలతోపాటు యు.రక. నుండి మిషనరీలు
రేచ్ల్ మరియు ఆలిసన్, ఆపసటలియా నుండి వచ్చిన అతిధులు గొప్ప ప్రార్ధనా
వీరులు వారిలో ఉన్నారు. వారెంతో సహ్లయపడుటయే కాక చాలా ప్రార్థించి వారి
కేషమవు కోరి వారితో కష్టం భరించారు. వారెకికన పటక్కు వారు పెట్టిన పేరు
లాజరస�. అది అప్పుడప్పుడు ఆగిపోయి, అందరా తోసేత కదులుతుంది. అదొక
వింత అనుభవం. �డా వినయంతో ప్రార్థించింది. ''ప్రభువా మీరర వాకొరకు
పశద్ధవహించండి. ఏమి చెయయాలో తోచదు. ఎక్కడికి వెళాులో తెలియదు.
మవ్ములను హింసించువారిని ప్రేమించుట నేరపండి, వారికి శ్ంతినివవండి.——
కొందరు బాల బాలికలు పసంటరులో మిగిలిపోయారు. వారి కేషమవుై పటకుకలో
వచ్చినవారు భారంతో ప్రార్థించారు.
ఆ తర్వాత ఉదయాన్నే పపరభుతవవువారు వచ్చి పిల్లలను దేవుని ఆరాధించవదదని
బదిరించారు. వారైతే అందుకు నిరాకరించారు, వారు ఆరాదిస్తూ, పాటలు పాడి
నృత్యాలు చేయసాగారు. దేవునికి కృతజ్ఞత తెలుపుచున్నారు. దేవుని ఎరుగని
79
పపరభుతవపు సభ్యులు చాలా కఠినరీతిగా పిల్లలను బాధించారు. రాళ్ళురువ్వారు.
వారు అరుస్తూ బాధలో ఉండగా అపహాసించారు. ''ఇదిగో పిల్లలా, మీకు
ఆహ్లరం కావలసి వసత ఇపుడే మీ నోళ్ళు వూయండి. మీరు దేవుని ఆరాధిసేత
ఆకలితో చస్తారు. వేము ఈ పసంటరు స్వాదీభనం చేయదలచావు. మీ దేవుడు
లేడు మీరు బైబిలు చదివి, ప్రార్థిస్తే మీరు పూర్తిగా చచ్చినవారై యుంటారు.
జాగ్రత్త అన్నారు.
ఎల్లవేళ్లా కృతజ్ఞతలు చెలి�ంచండి
ప్రభుత్వ ఉద్యోగులు శ్రమపెట్టు సమయంలో అనాధపిల్లలు వారిని చూస్తూ
గట్టిగా పాటలు పాడుట ఆరంభించారు. వారు కోరిందేమీ తెలియకపోయినా
ఆ ఇంటిని వారికి అపపగించేసారు. భోజనవులు, చదువు చెప్పిస్తామన్నారు. ఆ
భయంకర్ శోధన సమయంలో ఆ చిన్నపిల్లలు శపతువులకు వ్యతిరేకంగా ఉన్నా
విశ్వసాన్ని కన్పర్చారు. వారికి ఆ�రవచనకర్మెన� శాంతితో కూడిన ప్రేమ
కన్పర్చారు. ఆ పిల్లలకు నిజ దేవుని ప్రియమైన బిడ్డలని అవగాహన ఉంది.
పరలోకపు తంపడి వారిని రక్షిస్తాడని దృడభ్ర విశ్వాసం కూడా ఉంది.
వారంతా 27 కిమీ మట్టిరోడుపై వట్టికాళుతో నడుసాత �డా బృందము
పటకుకలలో ఆఫ్సు చేరారు. వారంతా ఆనందంగా వారి భాషలో షంగాన్ భాషలో
స్తుతిగానాలు చేసారు. వారిలో ఎవరికీ ఏమి చేయాలో తోచలేదు. వారందరికీ
రెండే రెండు మరుగు దొడ్ర్లున్నారు, వసతులు లేవు. వారందరికి కాళ్ళు గాయాలై
రకతం కారుతున్నాయి. వారి హృదయాలు ఉతాసహంతో ఎగిరిపడుతున్నాయి.
అసలైన సమాధానపర్చువారు ఈ పని పిల్లలేనని �డా గ్రహించింది. దేవుడే వారి
తండిగా నవ్మారు. వారు ప్రేమతో శపతువులను జయించారు. అపజయం లేదు.
వారు ప్రాణాలు అర్పించవలసివచ్చినా వారు ఆరాధించుట వానేవారు కారు.
వారు ప్రముఖ స్థానిక సంఘనాయకులు ఏవాత్రము కాదు.
కాళుకు చెప్పులు కూడా లేని పేదవారు. సువార్తను వదులుకోవడానికి సిద్ధంగా
లేని నిర్మలహృదయం గల గొప్ప విశ్వస వీరులు. వీరిని హాంసించినవారంతా
వీధిలో తిరిరగ అనామకులని, తెలివి లేనివారని, విలువలేని వారని, ప్రపంచ
80
జ్ఞానవు, నిరీక్షణ లేనివారని నిందించారు. వారు శపతువులందరినీ ఎదురొకని
సాహసంతో ప్రేమతో శాంతితో బదిరింపులన్నీ ఎదురుకని విజేతలయయారు. చెడును
ఎదురొకను సమయంలో కనికరాన్ని ఆ పసిపిల్లలు కన్పర్చారు. అసహ్యించుకొను
వారి మధ్య దయను కన్పర్చారు. హింస జరుగు స్థలాలలో వారు ఎదురు
తిరుగక శాంతి దాతలుగా నిలిచారు. అట్టివారే దేవుని నిజమైన కుమార్తెలు
కువారులగుదురు.
ప్రేమ చాలను
ఐడాకు బిడ్డల స్థితి చూచాక కొంచెం కోపము వచ్చింది. దేవునికి తెలియదా?
320 మంది దికుకలేని పిల్లలను భయంకరంగా రకాతలు కారునట్లు కొట్టినపుడు
ఇల్లు లేకుండా నిరాధారులను చేయునపుడు దేవునికి చింతలేదా? తతవజ్ఞానంతో
ఆలోచిసేత తండ్రియైన దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఐడాకు వ్యక్తిగతంగా
శాంతి దాతలుగా ఉండి పద్ధతి ఏమీ తెలియదు కాని ఆ పసిపిల్లల వు�ాలను
ఒకొకకకరిని చూస్తూ ఉండగా వారికి నిరీక్షణ లభించిన రీతి గ్రహిసేత, ప్రప్రధమంగా
�డా వీధిలో అసహ్లయ స్థితిలో ఉన్న ఒకొకకరినీ ఆశ్రమములో చేర్చుకున్న
రోజుల్లో ఆము బోధించిన వాక్యాలు జ్ఞాపకవెుచ్చారు. ''బాబా మనవు అవధులు
లేని రీతిగా ప్రేమించాలి. ప్రేమించేందుకు అంతముండ్రరాదు. ఐడాకు ఒక
ప్నేహితురాలు (మనెసాస) అనే వ్యక్తి యుద్ధరంగంలో పసైనికురాలిగా పనిచేసేది.
ఒకసారి 20 డాలర్లకు �డా జీవితం సవాలు చేయబడిన క్లిష్ట పరిస్థితి
కలిగింది. అంతలో అతను ''నీవేమీ అధైర్యపడవదుద �డా గారా, నా కొక ప్రణాళిక
తెలసు. నేను నిన్ను సంరక్షించగలను. నా తలక్రింద తుపాకీ ఉంది ఎ.క–47-
తో పాటు పరగనేడ్ పుపు క్రింద దాచానని తెలిపాడు. నేను వెళ్ళు నీ శపతువులను
చంపవుంటావా?—— అని అడిగాడు. ''మనెసాస, వేమీ ప్రాంతంలో సేవచేస్తున్నది
కేవలవు ప్రేమకోసం, శ్ంతికోసం వాత్రమే. నా జవాబు చంపమని చెపపత
అతను ఆనందపడేవాడు.
ఆ తర్వాత �డా తిరిగి పసంటరుకే వెళ్ళాలని నిర�యించుకుంది. అది
ప్రమాదకరమైన అనుభవమని తెలసు అక్కడ గ్రామస్తులకు క్రీస్తుని ప్రేమను
గురించి చెపాపలనుకుంది. మవ్ములను చంపదలచిన వారిని ప్రేమించాలని
81
తలసతున్నాను. అంతములేని ప్రేమ అవధులు లేని ప్రేమతో శాంతి నెలకొలాపలని
నా ఆశయం అని తెలిపింది. ఈ సందేశంలో వారుపలేదు ఎప్పటికీ అదే భావాలు
ఉంటాయి. ఇది ప్రేమకే ఒక పరీక్ష.
�డా ఒక్కొక్కసారి ఈ బాధలన్నీ నారకందుకు? ఆమురికా తిరిగి వెళ్ళుపోయి
సుఖంగా ఉండవచ్చుకదా! అని భావించేది అంతర్జాతీయంగా ఆఫ్సులకి వెళ్ళు
న్యాయం కోసం పారాడాలనిపించేది. ప్రతిసారి క్రీస్తు చెప్పిన సందేశం ప్రేమ, క్షమ
గుర్తుకు వచ్చేది. ఆమె భర్త రోలాండ్ బైబిలు వాగ్దానాలన్నీ గోడ్రపై తగిలించాడు.
కొన్నిసార్లు నిపద, భోజనవు లేకుండా నిరి�పతంగా గడిపేది. గుండె పగిలిపోయిన
బాధ కలిరగది. ఆత్మీయంగా కృంగిన వేళ్ల్లో ఏదో ఒక అద్భుతం పరలోకం
నుండి పొందాలనే కనిపెటేటది. అదే సమయంలో అమెరికా, టెక్సాస్ నుండి ఒక
పస్రీ మిషనరీగా వచ్చి అన్నం కూర అందించింది. �డా భర్త ఇద్దరి బిడ్డలకు అదే
ఆహ్లరమకు సరిపడా తెచ్చి పెట్టింది. తీరా చూసేత వందకు పైగా అనాధబిడ్డలను
చూచి బభయపడింది. ఇంతమందికి ఎలా సరిపోతుంది!
''సరర, ప్రార్ధన చేద్దాం—— అని �డా చెప్పింది. ''ప్రభువా ఈ ఆహ్లరాన్ని
దీవించండి ఆమెన్—— ఈ ప్రార్ధన చాలా అనువానంతో చేసింది. ఊహించనిరీతిగా
అతి ధైర్యంతో, నిబ్బరంతో గడిులో రాత్రి భోజనానికి కూర్చోిండి అని పిల్లలకు
తెలిపింది. వారంతా దేవుని ఆరాధించసాగారు. ఐదు రొట్టెలు, 2 చిన్న చేపలను
ఆ�ర్వదించినట్లు ఆహ్లరాన్ని పెటేట పప్లటులను కూడా దీవించి అందరూ సరిపోయే
రీతిగా దేవుని దీవెన, అదభుతాన్ని చూచి టెక్సాస్ నుండి వచ్చిన పస్రీ ఆశ్చిర్యపడింది.
అత్యవసర పరిస్థితుల్లో దేవుడు అద్భుతం ద్వారా అందరినీ పోషించాడు.
దేవుని బిడ్డలకు అసాధ్యవేమి లేదు
�డా ఈ హింసలను భరిస్తూ దేవునికి ప్రార్థించేవారు. దేవుడు వా
ప్రార్థనలను ఆలకించాడు. ఆ తర్వాత మూడు పపాధమిక పాఠశ్లలను
ఆరంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత పపరభుతవవువారు బిడ్డల ప్రగతిని
గమనించి అభినందించుటకు ఆఫ్సుకు వచ్చారు. కన్నీళుతో వారంతా క్షమాపణ
లు తెలిపారు. బిడ్డలు నివసించు బిలిుంగును చెదరగొటాటలని బదిరించినందుకు
82
విచారం వెలిబుచ్చారు. పసిపిల్లలు వారి విశ్వాసం ద్వారా శాంతి పావురాలవలె
పపరభుతవపు వారి హృదయాలని కదిలించారు.
�డా దృకపథీంలో ఈ పసిపిల్లలు పరలోకంలో నిధి వంటివారు. ఏ బిడ్డను
నిర్లక్షం చేయాలనుకోలేదు. �డా చూపిన శ్రదదవల్ల పూర్తిగా సమర్పించుకున్నవారి
జీవితాలు చివరకు సమర్థులైన నాయకులయయారు. ఇటీవల �డా గొప్పవార్త
వినింది. వెుజంబిక్లో కొన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నారు. 12 వేల అప్లికేషన్లు
వచ్చాయి. కేవలవు రెండే రెండు �ా�లున్నాయని �రిష� వెుజంబిక్ సభ్యులకే
చెందినవి. దీనిని బట్టి ప్రేమించి శ్రమించగల శాంతి దాతలైనవారు సమర్థులైన
నాయకులే దేవుని మహిమపర్చిగలరని తెలిసింది. ప్రేమించలేని వారిని
ప్రేమించుట, బాధపూరితమైన పరిస్థితులలో ప్రేమ చూపుట, చెడున్న చోట
క్షమించుట, గాయపడిన గుండెలన్నవారిని ఆదరించుట, యుద్ధ సమయాల్లో
శాంతిని ప్రదర్శించుట ఇదియే కదా! దేవుని హృదయవాంచభ!
వ్యతిరేక ఆత్మకు ప్రతిస్పందన
ఈ జీవిత గమనంలో, దేవుని చతాతనికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న
ప్రపంచ పోకడ్లో, మనవు చూపించు ప్రేమకు అపజయం లేదు. ప్రేమలో
నిలిచియున్నచో, నీవు ఎప్పటికైనా జయించగలవు. వెుజంబిక్ ప్రాంతములో
ఆత్మీయమైన వాతావరణాన్ని పూర్తిగా నెలకొలాపలని �డా పపయతి�స్తూనే ఉంది.
ఈ యుద్ధ రంగంలో ప్రయోగించే ఆయుధాలు ఆత్మీయ పఘలాలే. దేవుని చేతిపని
ఎన్నడ్రా అతి శ�షటమైనదని �డా భర్త తెలుపుతా ఉంటారు. ప్రపంచంలో ఎలా
మహిమ పర్చాలో, భద్రత కలిగి ఉండాలో దేవుని ఉనికిని గుర్తించేలా చేయాలో
దేవునికే బాగా తెలసు. ఆయన చేతిపనులు ప్రశంసనీయాలు, ఆనందదాయకాలు,
ప్రగతిని అధిగమించలేనిదే. ఆయన రాజయము నీతికి నిలయము. అంతేకాదు,
పరిపూర్ణి మైనది.
దేవుని చిత్తము భూలోకంలో తప్పక నెరవేరుతుంది. దేవుని సంఘవు
అభివృద్ధి పధంలో సాగుట చూచి దేవుడు ఆహ్ల్లింగా ఆనందించువాడు. ఈ లోక
వాలినయము, చెత్త అడుగంటు పాపాలేమి ఆయనను కించపరచలేవు. దేవుడు ఏ
83
లోటనుబట్టి నిరుతాసహాపడలేడు. మనపట్ల శక్తివంతంగా పనిచేస్తున్న దేవుడు.
గొప్ప పనులను చేయలేనివి చేయాలని శ్సించాడు. మనలను శాంతి దాతలుగా
రూపొందిస్తారు. నీతిని రాజ్యంగా స్థాపిస్తారు. శాంతి, ఆనందం పరిశుదాథత్మ
అందించేది ఆ ప్రభువే.
భూమిపైఉన్న కువారులు, కుమార్తెలారా, ఆనందించండి
క్రొవివన మాంసం బభక్షిషంచుడి. మధురమైన పానం చేయండి. ఇదివరకు
తమకొరకు ఏవియు సిద్ధవు చేసికొననివారికి వంతులు పంపుడి.
ఏలయనగా ఈ దినవు మన ప్రభువునకు ప్రతిష�మగును. మీరు
దుఃఖపడకుడి. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలవు
పొందెదరు. దేవుని యందు ఆనందము మనకు బలవు.
– నెపహావయా
8:10
�డా సేవలో చేదు అనుభవాలు చవిచూచింది. గత 18 నెలలో కొందరు
పసిపిల్లలు మరణించారు. కొందరు వ్యాధిపస్తులయయారు. వరద బాధితుల బాధ
బాధించింది. వానసిక ఒతితడి, డబ్బు లోటుగా ఉండుట, భయము, బదిరింపులు
పదోహ్లలు, అపనిందలు ఇవన్నీ ఐడాను దేవునివైపు స్థిరంగా చూచుటకు దోహాదం
చేసారు. చివరకు అందుకునే బహువానాలన్నీ క్రీస్తు నుండి పొందుకోగలనని
�డా నమ్మకము.
ఈ శ్రమలు బాధల మధ్య శపతము ఎప్పుడూ సమస్యలపై మనవు
కేందీకరించాలని తపపుత్రోవ పట్టిస్తాడు. వీటిని లకష్పెటటటక యేసువైపు దృషిట
ఉంచవలసియున్నావు. పరిశుద్ధ హృదయంతో దేవుని ఆరాధించే వ్యక్తులుగా
దేవుని చేరుటకు సిద్ధపడాలి. దీనికి మన ఆయుధాలు కేవలవు దృడభ్ర విశ్వాసము,
సాత్వీకము శాంతి, ఓరుప మరియు ప్రేమ. దానిని ఎవరము వ్యతిరేకించలేవు.
దీనిలో మనవు దేవుని నుండి నశాటన్ని పొందవు. అంతిమ విజయం లాభము
క్రీస్తులోనే వుంది. ఇరుకు వారివు ఎన్నుకున్న విశ్వాసులు విజేతలే. ఈ పోరాట
ాలన్నీ ప్రేమతో అసహ్యతలన్నీ కషములో, కీడుకు ప్రతిగా వేలు చేయుట మనకు
84
శ�యసకరము.
క్రీస్తు సిలువ దారికి మనవు ఒకొకకకమెట్టుగా ఎకికతే, దుఃఖపడుట,
సాత్వీకమెన� మనస్సుతో కనికరము గలిగి వినయముగల ఆకలి దాహంతో
మళ్ళువారిగా శాంతి దాతలుగా ఉండు దారి ఆ�ర్వాదకర్మెన�ది. ప్రతి పరిస్థితిని
క్రీస్తు చకక్బట్టు సమర్థుడు. 'సమాధాన పర్చువారు దేవునికువారులనబడుదురు—
అంటారు. దేవుని ఆత్మావరా �క్యపర్చిపడతావు. మన విశ్వసానికి దేవుడు
ఇచ్చే ప్రతిపఘలవుంది. 1997లో బృందము పోగొట్టుకున్న దానికి 7 రెట్లు దేవుడు
వారికి అందించారు. గతంలో బాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు �డా వారి సేవలను
ప్రశంసిస్తూ వారి ఉనికిని బట్టి చాలా ఆనందించారు.
అతి శ్రేష్టమైన క్రిస్మస్ బహుమతి
ఒక క్రిస్మస్ రోజున �డా చాపమీద కూర్చుని సమీపంలో గల వందలాది
పసివారిని చూస్తుంది. ప్రభువు �డాతో చెప్పిన వాట ''�డా, నీకివవబడిన బిడ్డలను
ఒకొకకకరిగా కళుల్లోకి చూచి ప్రేమించు.—— రోడ్డుపై ఉన్న అనాధ బిడ్డలను �డా
ఆహ్లవనించింది. ఆ క్రిస్మస్ రోజు �డా ఆహ్లవనించినవారంతా శరీరాన్ని అవ్ముకున్న
వారు, దొంగలు, గ్రామస్తులు, తపిపపోయివారు, నిరాకరింపబడినవారు ఒంటరి
వారు. �డా అమితానందంతో వారందరినీ చేర్చుకొని బహుమతులిచ్చింది.
కొందరు యువత మతుతపానీయాలు త్రాగివచ్చారు. కొందరు బాలికలకు
సరియైన వప్రధారణ లేదు. �డా వారందరినీ అకుకన చేర్చుకొని ప్రేమించింది.
అందరూ అయన యావా �డా అనేవారు అమ్మా �డా అని అర్ధము. అమెరికా
నుండి వచ్చిన అతిధి వానసిక శ్ప్రవేతత, డైరెకట్రు. ఆమె �డా ఆలోచనలను
గమనించి ఈమె ఆలోచనలు సరియైనవేనా? పిచ్చిదానిలా పపవర్తిస్తుంది కొన్ని
బహుమతులు చాలా మందికి ఇవ్వగలదా? కన్పడ్డా వారినందరినీ పిలిచిందేమి?
అని తలంచారు.
ప్రప్రధమంగా విచ్చేసిన అభాగయిలలో ఎన్నడ్రా బహుమతి పొందనివారికి
బహుమతి ఇవవవలసినదని �డా కోరింది. వుందుగా క్రొత్తగా విచ్చేసిన వారికి
బహుమతులు అందుచుండగా స్థానికంగా ఉన్న పేద బాలిబాలికలు వారిని
85
వీక్షిస్తూ కాలం గడిపారు. చివరిగా మిగిలినవి జంతువుల బోమ్మలు వాత్రమే.
హలసటలు పిల్లలను �డా ప్రశ్నించింది ''అమ్మా, మీకేమి కావాలి?—— ''పూసలు—— అని
జవాబిచ్చారు. పూసలు లేవు గానీ జంతువుల బోమ్మలు ఉన్నాయన్నారు.
''అమెరికా అతిధిని �డా కోరినది ఏమనగా జంతువుల బోమ్మలతోపాటు
పూసలున్నాయేవా చూడండి—— సరిగ్గా చూచేసరికి పూసలు కనిపించాయి. ఆమె
గట్టిగా అరిచింది. అక్కడున్న ఆడ్రపిల్లలందరికీ అందమైన పూసలు దొరికాయి.
అది క్రిస్మస్ బహుమతిగా ఆనందించారు. అరె�ంటీనా వాలంటీర్లు క్రిస్మస్
వేడుకలకు హాజరయ్యారు వారంతా ఆనందంతో కేకలు వేసారు. దేవుడు నిజంగా
మంచివాడు. బహుమతులిచ్చే క్రిస్మస్ తాతకన్నా మంచివాడు. యేసు నీటిని
పదాకష్రసముగా వార్చాడు. చిన్న అనాధ పిల్లలను వారి హృదయాలను రాజైన క్రీస్తు
బిడ్డలుగా వార్సతున్నారు. పరిశుదాథత్మ పెంపకం ద్వారా వార్సతున్నారు. అమెరికా
నుండి విచ్చేసిన వాలంటీర్లు, అరె�ంటీనా వాలంటీర్లు పేదవారి స్థితి గతులు చూచి
వారికి సేవచేసి తిరిగి వెళ్ళిపోయారు. రోడ్డుమీద నుండి ఆహ్లవనించినవారు,
స్థానిక పేద బాలురు క్రిస్మస్ ఆనందంతో ఉతేతజితులయయారు. పరిశుద్ధ పప�ానిసస�
అసాససి మాటలు �డా జ్ఞాపకం తెచ్చుకుంది. ''నన్ను శాంతితో నింపు ప్రభూ——
ఎక్కడ అసహ్యత ఉందో అక్కడ ప్రేమను అందించండి.
ఎకక్డ్రయితే తప్పు జరిగిన స్థలంలో కషమనివవండి. విభేదాలున్న భాగాల్లో
�క్యతనిచ్చు కృపనీయండి. అసత్య స్థలాల్లో సత్యాన్ని నిలువనీయండి.
సంశమయాన్ని చోటు విశ్వసాన్నివవండి. నిరాశ స్థలంలో నిరీక్షణ ఇవ్వండి.
నీలినీడ్రలన్న చోట వెలుగునివవండి. ఆదరింపబడుటకు బదులుగా ప్రభువా,
ఆదరించుటను అర్ధము చేసికోలేని వారిమధ్య అర్ధం చేసికొను కృపను ఇవవండి.
ప్రేమించలేనివారి మధ్య ప్రేమించు ధన్యతనివ్వండి. నన్ను నేను మర్చిపోయి
పొందుకొనేరీతిగా దీవించండి. ఇతరులను క్షమించుట ద్వారా క్షమను పొందునట్లు
చివరకు మరణించుటద్వారా నిత్యజీవాన్ని పొందటానికి కృపనీయండి.
దేవుని పేర మనవు చేయు పని ఏదనగా క్రీస్తు పట్ల మనకున్న ప్రేమను
స్పష్టంగా ఇతరులకు అందించుటయే. నేను క్రీస్తు కొరకు వెదకనమసరం లేదుగాని,
యేసే మనలని వెదకుతాడు. వెంటబడి ఆదరిస్తాడు. క్రీస్తులో సంపూర్ణింగా గడుపు
86
విరామకాలవు క్రీస్తును నింపుకొని ఉండు కాలవే. ఆయనతోనే జీవించే జీవితము
శ్రేష్ఠమైనది. ఆయన అందించు ప్రేమలోనే నేను ప్రేమించగలను. ఆ ఆనందమే
నేను పూర్తిగా పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆయనిచ్చే శాంతి నేను వితాతలని
ఆశిస్తున్నాను. క్రీసేత నా సర్వసవవు. ఆయన లేకుండా నేనేమీ చేయలేను.
87
ఎనిమిది
నీతినిమితతవు హింసింపబడువారు ధనయిలు
నీవు గొప్ప విజేతవు కావాలని దేవుడు కోరుకోడుగాని, నమ్మకంగా
ఉన్నావో లేదో గమనిస్తాడు. దేవుని ఎదురోకవాలంటే పఘలితాలు పపాయముఖ్యం
కాదుగానీ నమ్మకతవవే చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచంలో సమృద్ధిగల
జీవితం ధనవంతమెన�ది. ఆశీర్వాదం వలె కనిపిస్తుంది. బైబిలు వాక్యపరంగా
ఆత్మీయాభివృది� కలగాలంటే, ఆనందబభరితంగా నిలవాలంటే నీతికొరకు హింస
అనుబభవించుటలోనే ఉంది.
గొప్ప శ్రమలో బాధలో క్రీస్తు మన నిరీక్షణ కావాలి. ''మీయందున్న
క్రీస్తు మహిమ నిరీకష్ణయెయ�ున్నాడ్రను సంగతి దేవుడు తన పరిశుద్ధలకు
తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను (కొలస్స
1:27). పరిస్థితులెట్లున్ననా మనవు హింసలలో పపారి�ంచగలితే, పశమపెట్టిన
వారిరకై పపారి�ంచగలితే, క్రీస్తును గురించిన సరియైన అవగాహన కలిగియున్నచో
బాధల సహవాసాన్ని కోరినచో అపుడే ఆశీర్వాదకరమైన ప్రజలవై దేవుని
ఇష�టలమవుతావు.
పాశ్చిత్యా దేశ్ల సంఘాలలో చైనా, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా
వారి దృకపథీాలు వేరు. మూడు భాగాలలో రెండు భాగాలవారు పేదరికంలో
ఉన్నారు. చాలా కి�ష్టపరిస్థితుల్లో కశాటలపాలవుతున్నారు.
ఈ శ్రమలమధ్య ఆశీర్వాదాన్ని పొందుట ఎట్లు?
మనలో కొందరికి మన విశ్వసానికి తగిన విలువ పొందుటలేదు. ఇతరులు
విపరీతమైన శ్రమలకు కశాటల పాలవుతున్నారు. సువార్త కోసం వారి జీవితాలను
అపపగిస్తున్నారు.
దేవుని వాగాదనం ఎంతో గొప్ప నిరీక్షణ మనకిచ్చారు. ఆయన వారికన్నుల
88
ప్రతిబాషపబిందువును తడిచివేయును. మరణవు ఇక ఉండ్రదు. దుఃఖమైనను
ఏడుపు అయినను వేదనయైనను ఇక ఉండ్రదు. విశ్వాసం కొరకు చిపతహింసపడు
అనుభవం గురించి చాలామందికి తెలియదు. ఈ బాధలన్నీను దేవుని దృషిటలో
వాస్తవాలు మన తలవెంటుకలు లెకికంచిన దేవుడు ప్రశంసనీయుడు (మత్తయి
10:30). దాషించువారి మధ్య దేవుని ప్రేమను ఎలా చూపగలవు, ఏమీ నిరీక్షణ
లేనిచోట సంతోషంగా ఎట్లుండగలవు? నిశ్చియముగా మన రోగములను
భరించారు. మన కొర్రై పశమపడిన క్రీస్తును అపార్ధం చేసికొనేవారున్నారు
(యెషయా 53:3–4). క్రీస్తు స్వకీయులే నిరాకరించారు. వాటివాటికి క్రీస్తును
తృణీకరించిన వారికి ప్రేమ చూపిన విధము ప్రశంసనీయము. సాధారణంగా
హింస అనగా రాళుతో కొటటబడుట, జైలు పాలగుట, క్రీస్తుకొరకు పశమపడుట
అని తలుస్తావు (యెహ్లను 1:11).
అంతకన్నా బాధాకరమైన అనుభవవేమనగా ప్రేమించినవారు నిరాకరించుట.
క్రీస్తు తన వుందన్న వారిని అంతంలేని ప్రేమతో, ఆగని ఆరని ప్రేమతో
ప్రేమించారు. ఆయన బహు హానస్థితిలో తృణీకరించబడి ప్రేమించగలుతున్నారు.
గనుక మన బాధలన్నీ గ్రహించగలరు.
''ఆకాశమండ్రలవుగుండ్ర మ�్లన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప
ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనవు ఒప్పుకొనినదానిని
గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహానతలయందు
మనతో సహలనుభవవు లేనివాడు కాడు గాని, సమసత విషయములలో
మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
గనుక మనవు కనికరింపబడి సమయోచితమన� సహ్లయము కొరకు
కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనవు నొదదకు చేరుదము——
–పహాప� 4:14–16
క్రీస్తు కొరకు జీవించుట
ప్రతి క్షణము దేవుని కొరకు జీవించడానికి దేవుడు ఎన్నో అవకాశ్లిస్తాడు.
మనవు ఒకోకసారి ఓరుపను కోలోపతావు. ప్రేమ స్థానంలో నిలచి ఆశీర్వాదాన్ని
పొందాలంటే జాప్యం చేస్తావు. ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆనందంగా
89
ఉండగలవా? పపరభుతవవు మనలను బాధిసేత ఆనందంగా ఉండగలవా?
మనమీద అబద్ధ సాక్ష్యము చెప్పి నిందించిన స్థితిలో దానిని తపిపంచుకొనవా?
క్షణము ఆత్మీయాభివృది� నివవడానికి ఆనందకరమైన స్థలంలో నిలువుటకు దేవుని
చిత్తమయింది.
ఏది మన�శ్ంతిని దొంగిలించినను దేవుని ప్రేమ నుండి మనలను ఎవరూ
వేరుచేయలేరు. మన సవంత నిర్ణియాల్లో ఉన్నపుడు ఆనందంగా ఉండగలవా?
బయట పరిస్థితులు ఆ�ర్వాదాన్నివ్వగలవా? దేవుని వలననే అన్నీ పొందగలవా,
ప్రతిదినము మనం దేవుని కొరకు లోకదృషిటతో ఆశలకు చనిపోవాలి. ఎందుకంటే
మనవారు దేవునిలో పబతకాలి. ఒక చెంపపై కొట్టినవారికి రెండవ చెంప త్రిపాపలి.
అందరూ మనలో క్రీస్తును చూడాలి.
ముకిసకో పటటటణయాపత
ఒకసారి దేవుడు మనలని సంధిసేత తిరిగి వెనక్కు తిరిగే పనిలేదు. �డా క్రీస్తు
కళులోఉన్న కాంతి, ప్రేమను చూచింది. ఆచూపు మరల్చుకోలేదు. మనం పబతికితే
క్రీస్తు కొరకే చనిపోయినా ఆయన కొరకే. �డా తన 16వ యేట వీధుల్లో సేవ
ఆరంబించింది. విశ్వాసంతో క్రీస్తు వాటను దర్శినాన్నిబట్టి వివానాశ్రయంలో
గంటలకొలది కనిపెట్టసాగింది. ఒక్కొక్కసారి వివానంలో వెళ్ళు చారిటీ డబ్బులు
చివరి క్షణం వరకు దొరికేవి కాదు. ప్నేహితుల ఇంట్లో కనిపెట్టు సమయంలో
టిక్కట్టు డబ్బులు దేవుడే సమకూరర్చివాడు. కొన్నిసార్లు యవవన ప్రాయంలో ఉన్న
�డా టీనేజ్గర్లగా పేదలు నివసించే ప్రాంతాల్లో సేవచేసేది. కొన్నిసార్లు మిషనరీల
పపణాళికకు అతీతంగా సేవ చేయవలసి వచ్చేది. కాలిఫోర్నియాలో వాన్గారు
విశ్వవిద్యాలయము నుండి వెకిసకో ప్రాంతాన్ని దర్శించి సేవ చేయడానికి �డా
ఆమె బృందంతో తరలిమళిుంది. వీధిలో సువార్త చెబుతా చిన్న నాటికల ద్వారా
క్రీస్తును గురించి ప్రచారం చేయు సమయాల్లో పోలీసులు పట్టుకున్నారు. వారంతా
అరచి చాలా గోలచేసారు. వారు �డా బృందాన్ని పోలీసు కష్టడ�లో ఉంచారు.
పౌలు స్లలు అనుభవాలు గుర్తుకు వచ్చాయి. దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత
చెలి�ంచసాగావు. దేవుడు వాతో ఉన్నాడని తలంచావు. పోలీసులు నోటితో
పచ్చిబాతులు తిట్టుట ఆరంభించారు. క్షణంలో గొప్ప వారుప కనిపింది. �డా
90
ప్నేహితుల్లో ఒకరు 6 అడుగులు 4 అంగులాలు ఏతతులో ఉన్న వ్యక్తి చేతులపై
నడవసాగాడు. జైలు కాపాలా వాళుంతా చాలా నవ్వారు. �డా బృందంపై
కనికర్పడి వారందరినీ జైలనుండి వదిలిపెటాటరు. మన ప్రతి చర్య కనికరంతో,
సాత్వీకంతో కూడినదైతే తప్పక ఆశీర్వాదకరంగా ఉన్నామని నమ్మలేనపుడు కూడా
ఆశీర్వాదం వరిస్తుంది.
�డా బృందము చూపిన ప్రేమ విధేయతగల ప్రవర్తన ఈ గొప్ప విడుదల
కలిగించి. కొంచెమైనా చిరాకు కలిగించి ఉంటే ఈ గొప్ప దీవెన ఉండేది కాదు.
ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రతిసారి క్రీస్తు పకష్పు వారమని ఎరిగి అట్లు పపవర్తిసేతనే
గొప్ప గొప్ప అనుభవాన్ని పొందగలరు. �డా తనన్న వెకిసకో జైలులో దేవుని
యందలి ఆనందమే గొప్ప బలవుగా గ్రహించారు. ఆనందాన్ని కోరుకోవడంలో
దేవుని రాజ్యం అననుకూల పరిస్థితుల్లో మల్లివిరసతుంది. మనవు విజేతలం
కాగలవు. ప్రేమకు అపజయం లేదు. శ్రమకు వ్యతిరేకంగా ప్రేమను కోరుకోవడం
శ�ష్టం.
ప్రేమ వివరణ పౌలు సవివరంగా వ్రాసారు. ప్రేమ అన్నిటిని సహిస్తుంది.
మతసరపడదు, ఉపొపంగదు. ప్రేమకు శక్తి గొప్పది. ప్రేమ దీర�కాలం సహిస్తుంది.
ప్రేమించడానికి ఒక వేళ్ మనవు నిరాకరించిననా, దాని విలువ గణన
చేయలేకపోయినా, సువార్త వాత్రం సవివరంగా పపకటించబడుట సత్యము (1
కొరింతీ 13).
ఎంతో వ్యతిరేకత, హింస జరుగు సందర్భాల్లో
క్రీస్తును అంగీకరించినవారు ఉన్నారు
�డా జీవితంలో తన సువార్త గ్రావాల్లో వీధుల్లో మద్యపానం సేవించు
వారిమధ్య, వానసిక బలహానులమధ్య ్రేదలమధ్య నిరాకరింపబడిన వారిమధ్య
క్రీస్తు ప్రేమను పపకటించులో �డా చాలా ఆనందించేది. చాలామంది గుండెల్లో
బోలెడు బాధలవల్ల ఉగ్రులై యుంటారు. వారిని సముదాయించుట క్లిష్టమైన
పని. ఒకసారి �డా లండ్రను వీధులలో సువార్త పపకటించుచుండగా ఒక
యమవన పస్రీ కలిసింది. ఆము పేరు జేన్. ఆమె చాలా కోపంగా ఉండేది. అందరినీ
అసహ్యించుకొనేది. మన వారిపై చాలా దేవషంగా ఉండేది. కనీసం 16 ఏళు
91
వయసులో గ్యాంగ�్రేప� చేయబడింది.
కనీసం ఒక సంవత్సరము ఆసుపత్రిలో చికిత్స కావలసి వచ్చింది. తన
తంటి భాగమంతా పగిలి బాధించేది. తనకవరా కుటుంబికులుగానీ
సవంతమారు, ప్నేహితులెవవరూ లేరు. అందరిచే ఆసహ్యించబడి దేవషింపబడి
దయయాల పాలయ్యింది. ఐడాకు జేన్ అంటే ప్రత్యేక ప్రేమ ఉంది. జేన్ వీధుల్లో
తిరుగుచుండగా �డా గుర్తించింది. ఆమె వయస్సు 30 సంవత్సరాలలోపు. పొట్టి
జుట్టుతో ఉండేది. ఆము మగవారి సాటులు వేసికొనేది ఆమె పస్రీగా గుర్తించుటకు
వయమధి కావలసివచ్చింది. ఆ పడ్రసులన్నీ ఆమె పసైజుకాదు. ఒక్క నివిషము కూడా
స్థిమితంగా నిలబడలేకపోయేది. కళులో పగ పపజవరిల్లేది. ఐడాకు మరొక
ప్నేహితుడుండేవాడు. అతని పేరు ప్టర్. కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు
ఆహ్లరం తీసికొని ప్టర్కిచ్చేది. అతను కూడా జేన్వలె చాలా ఉగ్రుడై ఎవరినీ
చేరనిచ్చేవాడుకాదు. �డా భోజనం తీసికొని వెళ్ళు అందించినపుడు ''పో, నా
దగ్గరకు రాకు—— అని అరిచేవాడు. ఐడాను చూచి కోపంగా తిట్టుచూ శపించేవాడు.
ఈ రీతిగా రెండున్నర సంవత్సరాలుగా చేస్తూ వచ్చాడు. అతనిని సావాన్య
మనిషిగా చేయాలంటే ఎంతో ప్రేమ కావాలి. ఎంతో కనికరం కావాలి ఎంతో
దయ కావాలి. �డా ప్టర్ దగ్గరకు బంగాళ్ దుంపలు, చిరుతిండి తెచ్చిపెటేటది.
ఎంత విసుగ్గా ఉన్ననా తప్పక అన్నీ తెచ్చిపెటేటది. యేసు ప్రేమ కూడా అట్టిదే.
విడువక కృప చూపువాడే మన దేవుడు.
ఒక్కొక్కసారి �డా పెట్టిన భోజనాన్ని తీసికొనేవాడు మరొసారి ఉమ్మిఊసి
పతోసి పడవేసేవాడు �డా క్రీస్తుకు కలిగిన ఈమనస్సు ప్రేమగల మనస్సుతో——
చాడు ప్టర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు కూడా నిన్ను ప్రేమిస్తున్నారు.
క్రీస్తు అచంచల ప్రేమ ఎంతటి కఠిన హృదయులనైనా కరిగించి విరిగించి
నిండించి రూపునిచ్చుటకు ఎల్లపుడ్రా సంసిద్ధంగా ఉంటుంది. ఒకరోజు జేన్ చాలా
కోపంగా ఉంది. ఐడాను తిరిగి గట్టిగా కొటాటలని తీపవంగా ప్రయత్నించింది. �డా
నన్ను చావగొట్టుచున్నదా? అన్నట్లు భయపడింది.
''ఇదిగో �డా నేనునిన్ను పగిలిన గా�సుతో గొంతులో గ్రుచ్చి, చంపపసి
ధేవ్సు నదిలో విసిరిపారవేయగలను జాగ్రత్త—— అంటా కేకలు పెట్టింది. ఆమె
అరుస్తున్నంతసేపు బాధ పశమపడినట్లు ఆమె హృదయాన్ని గ్రహించింది. దేవుని
92
హృదయాన్ని కలిగి ఆ సమయాల్లో �డా స్పందించింది. ''ప్రియమైన జేన్, దేవుడు
నీ యెడ్రల ప్రేమ కలిగియున్నాడు. నీమెంతో విలువైన వ్యక్తివి. నీపట్ల దేవుని
ప్రేమను నీవు గ్రహించాలని కోరుచున్నాడవ్మా—— అంది. జేన్ చివరకు �డా వాట
లు వింటా మరింత కోపంతో ఊగిపోయింది.
జేన్, ఐడాను బాధిస్తున్న రీతిని ప్టర్ స్పష్టంగా చూచి చాలా బాధపడ్డాడు.
పోలీసు వారిని పిలిచి జేన్ను జైలులో పెటటతలపెటాటడు ''ప్టర్, దయతో అలా
పోలీసు వారిని పిలిచి జెన్ను బాధించవదుద. ఇప్పటికి చాలాసార్లు జైలులో
పశమను అనుభవించింది. మరొక్కసారి బాధపడుట న్యాయం కాదు. దేవుని
ప్రేమ నా ద్వారా ఆమె గ్రహించాలి. నాకు జెన్పై కోపం లేదు. క్రీస్తు ప్రేమతో
ప్రేమించగలను—— అని జవాబిచ్చింది. మరొకసారి ప్టర్ కేకలువేసి శపించాడు.
�డా అసహ్లయంగా జేన్ను చూచింది. పగిలిన గాజు పెంకులతో వుఖం
�రుటకు సిద్ధంగా ఉంది వెంటనే �డా ప్రార్థించింది.
''ప్రభువా, ఏది చేయదలచుకున్నను, నీ ప్రేమను నీవేకన్పరచు. నీవే నీ
సన్నిధి కన్పచు—— అంది. సరర, జెన్, నీవు చంపదలసేత నన్ను చంపు. నేను కాసత
కూరో�వాలి—— అనిచెప్పి �డా మెల్లగా కూర్చుంది. వెంటనే ప్టర్ దగ్గరగా వచ్చి
ఐడాను రక్షించాడు. గట్టిగా జేన్ చేతుల నుండి ఐడాను బలంగా లాగాడు.
ప్టర్లో మెల్లగా చలనం కలిగింది. ప్రభువు ప్రేమ అతని కఠిన హృదయాన్ని
తాకింది. మెల్లగా ఏడుసాత �డాతో చెపాపడు ''అమ్మా �డా, గత రెండు
సంవత్సరాలుగా నీవు నాకు యేసు ప్రేమను గురించి తెలుపుచున్నావు. నేడు నీలో
ఆ దేవుని ప్రేమను సవయంగా చూచాను. నీలో అంతటి సహనవు ప్రేమనిచ్చిన
ఆ దేవుడు నాకు కూడా కావాలి. ప్రేమగార్చి నాకంతో చెపాపవు కానీ ఆ ప్రేమ
ఎట్టిదో నేను సవయంగా చూచానవ్మా—— అని గాడభంగా కౌగలించుకొని బిగిర్గా
ఏడ్చాడు. �డా కూడా దేవుని ప్రేమ పఘలితాన్ని చూచి స్తుతించింది. సరిగ్గా ప్రతి
క్రైస్తవ విశ్వసి క్రీస్తు అనుచరుడు చేయు సేవ ఇదే! �డావలె అనరు�లను క్రీస్తు
ప్రేమించిన ప్రేమతో ప్రేమించాలి.
వెంటనే ప్టర్ �డా దగ్గరగా మోకరించి క్రీస్తును సవంత రక్షకునిగా
స్వకరించాడు. పతాగుబోతగా ఉన్న ప్టర్ను ఆలింగనం చేసికొని �డా ''బాబా
93
ప్టర్, నీవు నా జీవితాన్ని కాపాడావు. నీవు చూపిన దయగల ప్రేమకై వందనాలు——
అని తెలిపింది. �డా ఆ యిద్దరి వ్యకుతలపై చూపిన ప్రేమ కేవలవు వట్టివాట
లు కాదుగానీ క్రియారూపంగా ప్రేమ చూపింది. యాకోబు పత్రికలో తెలిపిన
సత్యమిదే.
''విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమెన�దగును
ప్రేమ సత్యవై ఉండి అనుభవంలోకి రావాలి—— (యాకోబు 2:17). ఆ తర్వాత
వారంలో జేన్ ఒక డ్రజను అందమైన గులాబీలు తీసికొని ''అమ్మా �డా, నన్ను
దయతో క్షమించు. నిన్నునేను చంపాలని ప్రయత్నించాను. నీవు యేసును ప్రేమతో
నాకోసం ప్రార్థించావు.——
�డా చూపిన ప్రేమ కలవరి ప్రేమ ఆయన రకత్ధారలో క్షమ ఉంది
ప్రతి వ్యక్తిని క్రీస్తు రకత్ధాల ద్వారా చూడాలి. చాలామంది ఎదుటి వ్యకుతలలో
లోపాలని చూస్తారుగానీ క్రీస్తు సవరూపాన్ని చూడ్రరు. నిరీక్షణ అనేది ఇతరులను
చూచేచాపుకు రంగునిస్తుంది. కృప అనేది భూతదదంవలె ఇతరులను చూచు
ధన్యతనిస్తుంది. ఇతరులను చూచినపుడు వారిలో గతంలో ఉన్న చెడుగును
అధిగమించి దానిని ఉపేక్షించి క్రొత్త కోణంలో ప్రేమతో చూచే కృపనిస్తుంది.ప్రతి
ఇతర హృదయాన్ని రకతంద్వారా చూడాలని దేవుని వాంచభ్. దేవుని కన్నులగుండా
మనవు ఇతరులను చూడాలి. క్రీస్తు ప్రేమయై ఉన్నారు. కనికరము
విడ్రనాడ్రకుండా దయతోనే ఉంటాడు.
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను రగైకొనువారి విషయంలో వేయి తరముల
వరకు కర్ణించువాడ్రనైయున్నాను (ద్వితీ 5:10). ప్రేమ అన్నిటిని తాళుకొనును,
అన్నిటిని నవ్మును. అన్నిటిని నిరీక్షించను. అన్నిటిని ఓర్చును. క్రీస్తు రకతంలో
అధిక శక్తి ఉంది. క్షమ ఉంది, దయ ఉంది (1 కొరింతీ 13:7). ఆ లకష్ణాలన్నీ
మనలోకి రావాలి.
ఇటీవల ఎదురొకన్న శోధన
ప్రతి వ్యతిరేకతను సరిచేయగలవాడు, ఆయన మహివార్ధవై వార్చిగలవాడు
యేసుక్రీసేత. �డా సేవ చేస్తున్న బంబా నుండి వారి స్వాస్థాన్ని సమస్తాన్ని
పెళుగించాలని ఆశించి పపరభుతవం చాలా తవరపెటాటరు. ఎన్ని వ్యతిరేకంగా
వాట్లాడారు. చెడ్డవాటలని పలికారు. వారాత పత్రికలో ప్రధమ ్రేజీలలో చాలా
చెడు పపచార వారతలు చాటారు. టెలివిజన్ ద్వారా �డా బృందము ప్రభుత్వ
వ్యతిరేకులని చాటారు.
ఇవన్నీ ఈరీతిగా ఉన్నపుడు �డా ఆమె బృందము పూర్తిగా దేవునిపై
ఆధారపడి నమ్మకంతో దేవుని వెంబడించి స్థిరులుగా ఉన్నారు. అవవానించబడి
హింసించబడినపుడు దేవునిలో విజేతలవేనని �డా నమ్మింది. ఈ పరిస్థితులలో
గీతాలు ఆలపిస్తు ఆరాధిస్తు దేవుని ఘనపరుస్తూ సాగిపోయారు. చివరకుదేవుని
మహిమనిండే వరకు అది కొనసాగించారు. ఆ తర్వాత రోజు అదే ఆఫ్సుకు �డా
మళ్ళింది. మరలా పపరభుతోవద్యోగులు బదిరించి ఆసమయంలో పాస్టరుగారిని �డా
పిలిపించింది. జాతీయ నాయకులను కూడా పిలువనంపిరి.
వారంతా ఉధృతంగా ప్రార్థించగా అన్యభాషలతో ప్రార్ధన చేయగలిగారు.
�డా ''ఇక మనం వెళాదం—— అని తెలిపింది. దేవుడు వెళుమని చెపాపడంది. జోష్
పాస్టరుగారు ప్రార్ధన చేయుట ఆపలేదు. అంతా కలసి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే
వారిపై వ్యతిరేక ప్రచారం చేసారో వారిని కలసికోవాలని ఆశించారు.
�డా, పాస్టర్లు కలసి దేవుని ప్రసన్నత లభించువరకు ఎడ్రతెగక ప్రార్థించాలని
త్మీానించుకున్నారు. 40 నిమిశాలు కనిపెటాటక ఒక వ్యక్తి వచ్చి వాట్లాడడానికి
సిద్ధపడ్డాడు. �డా తన అభిపపాయాన్ని వారికి స్పష్టంగా చెప్పింది ''అయయా
వేము పపరభుతావనికి వ్యతిరేకులవు కావు. ఆశీర్వాదకరంగా ఉన్నవారవే— అని
తెలిపింది. అంతేకాదు, ''నేను ఒక సావాన్య పస్రీని, నా హృదయము ఎవరినీ
గాయపర్చుటకు సిద్ధంగా లేదు. నేను సావాన్య ప్రజలు, దేవుని ప్రేమించేవారి
మధ్య జీవిస్తున్నాను—— అని �డా తెలిపింది. �డా ఈ దేశ్న్ని ప్రేమించి దానిరకై
ము*ంబిక్ కొరకు ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. �డా
ప్రభువు ఆత్మతో నింపబడి పౌలు అధికారులతో ధైర్యంగా సాకష్మిచ్చిన రీతిగా
నిర్బుయంగా తన హృదయంలో వాటలన్నీ విన్న తర్వాత ఒక గంట నడిచాక
ఆ ప్రభుత్వ అధికారి, ''అమ్మా, నీ గురించి నా హృదయం కలవరంగా ఉంది. నా
పపరభుతవం పట్ల నీకు ఏ అభిపపాయముందో తెలిసింది. నేను మరొక వ్యాసాన్ని వ్రాసి
గతంలో దురభిపపాయం పోగొట్టు పపయత్నంగా ప్రెసిడెంట్ గారితో వాట్లాడగలను.
ఈ రోజు సుందరమైన దినవు. అని మంచిగా వాట్లాడాడు.
దేవునికి �డా, ఆమె బృందము చేసిన ప్రార్ధనల పఘలితంగా ఆయన
మహివార్థం సమ్రవు తార్మారుచేసి ఐడాకు అనుకూలమగు జవాబిచ్చారు.
ఆ తర్వాత ఒక సందర్భంలో క్రీస్తు రకతంలో విమాచింపబడిన బాలబాలికలంతా
పపెసిడెంట్గారి సమక్షంలో దేవుని మహివార్ధము సాంసకృతిక కార్యపకమంగా
అందమైన నృత్యాన్ని అభినయం చేయగా అందరూ ఆనందించారు.
పరలోకమందున్నరీతిగా భూలోకంలో జరుగుగాక
స్థానిక ప్రజలు వెుజంబిక్ వారంతా ప్రభువు ప్రేమతో నింపబడినవారై
నందున, ఇంటికి తాళాలు అవసరంలేక పోవుట జైళ్ళు ఆసపపతులు ఖాళీ
కావాలని �డా ప్రయత్నం. �రిష� మిషనరీలు, �డా బృందాన్ని క్రీస్తు ప్రేమతో
జరిరగ అదభుతాలను, జీవితంలో జరిరగ వారుపలను గ్రహించి వీడియో తీయాలని
ఉజ్జీవవునకు ఆరంబభవునుండి అంతము వరకు రికార్డు చేయాలని వీడియో
కంపెనీవారు రెండుసార్లు అనుమతిని కోరారు. ఎంతో కాలంగా దేవుని సేవ
చేసిన �డా దృకపథీముతో దేవుని ప్రేమలో విమాచింపబడిన ప్రజలుగా దేవుని
ప్రేమచే ప్రభావితం చేయబడి పాపము యొక్క ఉనికికి తావులేని స్థానం కావాలని
ఆశించింది.
క్రీస్తు మరణం ద్వారా మనకేమి కావలెనో అది పొందుటకు అర్హత పొందావు.
అందువలననే �డా గ్రావాలలోకి ప్రవేశించి చెవిటివారిని పిలువనంపించేది.
విశ్వాసంతో వుందడుగు వేసేది. చెవిటి వారిపై చేతులుంచినపుడు వాళ్ళు స్వస్థత
పొంది వినగలిరగవారు. �డా ప్రవేశించిన గ్రావాలలో స్వస్థత పొందిన రీతినిబట్టి
అనేకులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. దేవుని రాజ్యాన్నిగార్చి, వాటి
నియమాలను గురించి తెలిసికొనుట ఆరంభించారు. దేవుడు చేయగలడా? అనే
ఆశ్చర్యం లేదుగాని నిశ్చియతను పొందారు.
''దేవుడా నాకు అద్భుతాలు చేరు—— అని �డా పపాధేయపడేది కాదు.
దేవుని కుమారులుగా, కుమార్తెలుగా నిశ్చియమైన విశ్వాసంతో సాగిపోయేది.
క్రీస్తుతో పాలివారమని స్థిరంగా �డా నమ్మింది. క్రీస్తుకున్న హాకుకలన్నీ
96
ఆయన అనుచరులుగా, స్నేహితులుగా అందరం పొందగలమని నమ్మింది.
క్రీస్తులో ఎంతటి ఆధిక్యతలను అధిగమించినపుడు క్రీస్తుతో కూడా శ్రమలు
పడుట ఆనందంగా ఎంచుకోవాలని �డా అభిప్రాయం క్రీస్తురకై పశమపడుటకు
ఎంతమాత్రము భయపడ రాదనేది �డా నమ్మకము.
క్రీస్తు మనరకై సమసతం సిద్ధంచేసి ఉంచారు. ''ఏ విధము చేతనైనను మృతులలో
నుండి నాకు పునరుతా�నవు కలుగవలెనని, ఆయన మరణవిషయములో
సమానానుభవవుగలవాడినై, ఆయనను ఆయన పునరుతా�నబలవు ఎరుగు
నిమితతవును, ఆయన శ్రమలలో పాలివాడ్రనగుట యెుట్టిదో ఎరుగు నిమిత్తము
సమస్తవును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానవుగా ఎంచుకొనుచున్నాను
(ఫిలిప్ప 3:10–11). �డా తన అనుచరులతో సహ్ల జైలుపాలయినపుడు,
దేవుడు ఎన్నడు విడ్రనాడలేదు. దేవుడు సంపూర్ణింగా సంరక్షిస్తాడని పూర్తిగా
నమ్మింది. �డా వసతువులన్నీ దొంగిలింపబడినపుడు దేవుడే ఆయన కౌగిలిలో
యిమిడియున్న భావం �డా భావంలో పోగొట్టుకున్న వసతువులన్నీ దేవుడే తిరిగి
అందించగలడని నమ్మింది. వ్యాధిబాధలు బాధించగా దేవుడే స్వస్థతనిస్తాడనియు,
అన్ని సమయాలలో దేవుడు మంచి వాడని �డా దేవుని ఆపశయించింది.
శ్రమకు తగిన ప్రతిఫలము పంటనందుకొనుట
�డా జీవితంలో హింసానుభవవు పొందినను ఒక దేశ్న్ని ప్రేమించుట
కై దేవుడు ఎన్నుకున్నాడని గ్రహించింది. �డా దేవుని ముఖాన్ని చూచింది
ముదలు ఆ దేశం దేవుని సమీపిస్తుందని �డా గ్రహించింది. కోత కోయుటకు
పనివారిని సిద్ధపరిచినట్లు పనివారంతా యజమాని పిలుపువిని పని చేయుటకు
సంసిదు�లయయారు. మనవు మన దేవుని మహిమను కనికరాన్ని, సౌందర్యాన్ని,
ఆయన ప్రేమను చూడ్రటానికి సంసిదుథలమవ్వాలి. క్రీస్తు సన్నిధిని పేదవారి మధ్య,
అనామకుల మధ్య చూడగలగాలి. 12 సంవత్సరాల క్రితవు �డా ఆమె బృందము
4 సంఘాలు సాథపించింది. ఎంతో అభివృద్ధి పధంలో సాగాయి 10 సంవత్సరాల
తర్వాత గొప్ప శ్రమలు ఎదురొకంది. ఆ తర్వాత ఆఫ్రికా ప్రాంతమంతా ప్రేమజావల
రగిలింది. వేలాది సంఘాలు స్థాపించబడి ఉజ్జీవ జావలలతో రమ్యంగా విరజిల్లు
97
దేవుని కృపయే. మనకేది కావాలో అదంతా దేవుని నుండి పొందగలవు.
అయితే ఉజ్జీవవు రావాలంటే దేవుడే తన శక్తితో దానిని అందించే ఆధిపత్యం
విస్తాడు.
ఎన్ని అవరోధాలున్నా హింసలు ఎదురైనా వెనుదిరిగి విశ్వసహానులగు పపసరకత
లేదు. పౌలు భావవే �డాలో నిలచి ఉంది. మన యెడ్రల పపత్యకషము కాబోవు
మహిమ ఎదుట ఇపపటికాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాను
(రోవా 8:18).
ఉజ్జీవపు పంట
''కోత విస్తారవేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు
పనివారిని పంపుమని కోత యజవానని వేడుకొనుడని తన శిష్యులతో
చెప్పేను—— – మత్తయి 9:37–38
ఉజ్జీవానికి బ్లాప్రింట్ కోత విస్తారవేగానీ పనివారు కొదిథమందిగా ఉన్నారు.
గనుక తన కోతకు పంపువారిని పంపుమని కోత యజవానని వేడుకొనుడని
తన శిష్యులతో చెప్పేను. ఉజ్జీవానికి కావలసిన ఆవశ్యతలు ధన్యతలు కొండ్రమీది
ప్రసంగ సారాంశవు. వరుడైన క్రీస్తును అంగీకరిసేత, నశించి మరణిస్తున్న అనేక
ప్రజలకు క్రీస్తుతో పాటు శరీరంలో భాగముగా ఉంటావు. ఆయనే మనకు
వాదిరి ఆయనే మనకు పరిపూర్ణి వేదాంతసారము. క్రీస్తు గురించి మనవు
ధ్యానిసేత అనుకరిసేత మనలను చూచినపుడు క్రీస్తును చూచినట్లు వారంతా
భావించగలరు.
దేవుడు తన కుమారుని మనలను రక్షించడానికి పంినపుడు ఒక ప్రత్యేక
పరిచర్య సేవను మనస్సులో ఉంచుకున్నారు. నేడు కోత విసాతరంగా పంటకు
వచ్చింది. వీధులలో ఉన్న అందరినీ అనరు�లను అనామకులను పెండ్లి విందుకు
క్రీస్తు ఆహ్లవనిస్తున్నాడు. అంటరాని వారిని, దీనులను, హానులను రమ్మని
పిలసతున్నాడు. ప్రతి తరంలో క్రీస్తు ఆయనను ప్రేమించువారిని ఆహ్లవనిస్తున్నారు.
ఆయన నడిచిన త్రోవల్లో నడవడానికే పిలసతున్నాడు. క్రైస్తవ నడక ఎట్లు
98
ఉంటుందో నేర్పించుటకు క్రీస్తు పిలసతున్నాడు. ప్రతి వ్యక్తిలో క్రీస్తు సవరూపం
చూడగలుగుటయే ఉజ్జీవవు. ఆయన మహిమ ఇతరులమధ్య అందించాలని,
మనవు ఉ్రేక్షించుకొని తగింపులో క్రీస్తును, మనవున్ని దేశ్లలో బహిరంగ
పర్చి ఘనపరచుట మన విధి. ఈ రకంగా మనవు దేవుని మహిమపర్చుట
నేర్చుకోగల్గితే దుఃఖపడువారు, బాధితులు, హింసపడువారు భూలోకాన్ని నిజంగా
సవతంత్రించుకోగలరు. ధన్యతలు పండి పరిపకవమై సిద్ధంగా ఉన్నాయి. క్రీస్తును
గురించిన పూర్తి వర్ణిన అవియే. ఆయన త్రోవల్లో నడుస్తూ ఆయనను పోలి జీవిసేత
నిజంగా ధనయిలవు.
ధ్యానవు
క్రీస్తు దాహావు తీర్చు పాపతనే నేను. ఆ పాత్రను మలిచింది దేవుడే. క్రీస్తు
మనపట్ల భావాలు ఈ రీతిగా తెలుపుతున్నారు. ''ప్రియమైన కువారుడా, కుమార్తె
నీ గురించి సంపూర్ణింగా నాకు తెలసు. నీ తలవెంటుకలు నా లెకక్లో ఉన్నాయి.
ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంబడించాను. నిన్ను ఎల్లపుడ్రా ప్రేమిస్తూనే
ఉన్నాను. నీవు నన్ను వదలి తిరుగుచున్న సమయాల్లో కూడా నేను నీతో ఉన్నాను.
నీ సమస్యలన్నీ నాకు తెలసు నీ అవసరాలు, నీ బంగలు విచారాలన్నీ నాకు
తెలసు. నీ పాపములన్నీ నాకు తెలసు. మరలా చెపుపచున్నాను నేను నిన్ను
ప్రేమిస్తున్నాను. నీవు యేమి చేసావు, ఏమి చెయ్యలేదని కాదు, నిన్ను షరతులు
లేనిరీతిగా ప్రేమిస్తున్నాను. నీ కొరకే నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడే నిన్ను తన
సుందర సవరూపంలో గాం�భర్యతలో నిన్ను నిన్నుగా రూపొందించాడు.
దేవుడిచ్చిన గంభీర వ్యక్తిత్వాన్ని నీవు చాలాసార్లు మర్చిపోతున్నావు. పాపం
ద్వారా నీ సవరూపం వారింది. నేను నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను. తిరిగి
నీ చెంతకు నిన్ను చేర్చుకొనుటకు మరలా నేను నా రకతమును కార్చివలసి
వచ్చింది. నన్ను నీవు విశ్వాసంతో అడిగితే నీ అన్ని అవసరతల కొరకు నా కృప
99
నిన్ను స్పందిస్తుంది. నేను నిన్ను పాపం నుండి విడిపించగల శక్తిని నేనిస్తాను.
వినాశపరిచే విపరీత పరిస్థితులను జయించు బలాన్నిచ్చి విజేతగా నిన్ను
నిలుపగలను. నిన్ను ఆపశయించాలని నా ఆకాంక్ష.
నీ హృదయంలో ఏవుందో నాకు తెలసు. నీ ఒంటరితనవు, నీ గాయాలు
నాకు తెలసు. నిన్ను లోకం నిరాకరించిన రీతి, నీ పట్ల తీరుపలు, నిన్ను యితరులు
హానపరిచిన పద్ధతులన్నీ నాకు తెలసు. అవన్నీ నీ వుందే భరించాను. ఇవన్నీ నీ
కొరకే మాస్తున్నాను. నా శక్తిని నా విజయాన్ని నీవు ఇతరులతో పంచుకోవాలి.
నీవు ప్రేమకై తపిస్తున్నావని నాకు తెలసు. నా ప్రేమను ఇతరుల ప్రేమను ఎంతగా
ఆశిస్తున్నావో గ్రహించగలను. చాలాసార్లు లోకాశలతో, తపనతో ఎండవావుల
వైపు తిరిగి సరియైన ప్రేమ పొందలేక ఖాళీ హృదయంలో బాధతో ఒంటరిగా
మిగిలిపోయావని నాకు తెలసు.
నీవు ప్రేమకై తపిస్తున్నావా? యెహ్లను 7:31 ''దపిపగొన్నవార్లారా ఆయన
యొద్దకు రండి—— ఇదే ప్రేమగలదేవుని ఆహ్లవనం. దేవుడే నిన్ను తృపిత పరచి
నింపుతానన్నాడు. నీవు నిలిచి యుండాలంటే దేవునికొరకు తృష్ణితో ఉన్నావా? నీవు
మంచి జీవితంజీవించాలని నేను సిలువ శ్రమలన్నీ భరించి నీకొర్రై మరణించాను.
నీ కొర్రై నేను దపిపగొనుచున్నాను. అదొకక్టే నా ప్రేమను నీతో పంచుకొను
అకాశవు. నీ కొరకు ప్రేమ అనే దపిపక కలిగి ఉండి నీతో ప్రేమించబడాలనే
దపిపకతో ఉన్నాను. దీనివలన నీవు ఎంతో విలువైన వ్యక్తిగా నాకున్నావు.
నేను నీ హృదయాన్ని స్పందించి నీ గాయాలన్నీ బాగుచేస్తాను. నీవు ఈ
లోకంలో చాలా పపాముఖ్యతలేని వ్యక్తిగా ఉండవచ్చు అది నాకు అంత ముఖ్యం
కాదు గానీ నేను నీ కొరకు దపిపక కలిగియున్నాను. నాకు దగ్గరగా రా... నీ
జీవితాన్ని నాకివ్ము. నేను నీకు స్పష్టంగా తెలియజేయునదేమనగా నీవు నాకు
చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. నా హృదయంలో చాలా ప్రాముఖ్య స్థానం నీ
కొరకు ఉంది. నీవెంతదారమైనా నీవు వెళువచ్చునుగాని, నీవు ఎన్నిసార్లు నన్ను
మర్చిపోయావో గ్రహించు. ఎన్ని సిలువలు నీవు బభరించావో తెలియదుగానీ ఒకటి
వాత్రం ఎల్లప్పుడు గుర్తుంచుకో, నేను నీకొరకు తపిస్తున్నాను.
100
నీ ప్రేమను కోరుకుంటున్నాను ప్రతికష్ణవు నేను నిన్ను వెదకుచున్నాను.
నీ హృదయ దావరం వద్ద నిలిచి తట్టుచున్నాను. నీకిది నవ్ముటకు సాదయముగా
నున్నదా? నా హృదయం నీ కొరకు గాయమయింది. అదిచాడు నా సిలువ
నీకింకా అర్థం కాలేదా? ''నేను నీ కొరకు దపిపగొనుచున్నాను—— నేను ప్రేమకై
కనిపెట్టుచున్నాను, నారకవరా దొరకలేదు—— నీ జీవితమంతటిలో నన్ను ప్రేమిస్తావని
ఎదురుచయస్తున్నాను. సంతోషం లభించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావని
తెలసు.
నీ హృదయాన్ని నాకోసం ఇవవడానికి ఎందుకివవలేవు? నా నోటితో నా
హృదయంతో ఆత్మీయ స్వరంతో చెప్పేదేమనగా నీ కొరకు నీవేమి చేసినను నేను
నిన్ను ప్రేమిస్తున్నాను. నీ బాధలో నీ పాపంలో నీవు నా దగ్గరకురా. నీ శ్రమల్లో
నీ అవసరాల్లో నా ప్రేమకై తపించు. నీ హృదయంతో నాకు దగ్గరగా రా... నీ
హృదయాన్ని మెల్లగా తట్టుచున్నాను. నీ హృదయము తలుపులని తీయి. నన్ను
చేర్చుకో నీతో సహవాసం చేయాలని ఎంతగానో ఆశిస్తున్నాను.