సాక్ష్యం 10. యేసు ప్రభువు తనకు విరోధముగా నిలిచిన వారందరిని సిలువ మీద వ్రేలాడుతా
క్షమించిన రీతిలో క్షమాపణ అనే వుఖ్య లకష్ణాన్ని తన భక్తులకు మంచముపైన
నలుగుడులో నేర్పిస్తాడు. ఎంతో మంది భక్తులు ఆరోగ్యంగా ఉన్నపుడు
కష్మించలేనివనసుతో ఉన్నా పశమననుబభవించే సమయంలో సమాధానపడడం నేను
గమనించాను. నా విషయంలో నేను కొందరిని ఏ స్వార్ధం లేకుండా ఆదరించినా ఏదో
స్వార్థంతో చేసానని నన్ను నిందించి నందుకు నేను మనసులో వారిని క్షమించ
లేకపోయాను. కొన్ని సంవత్సరాలు గడిచినా వారిని తలచుకొన్నపుడు దు�ఖవుతో భారమైన
స్వస్థతకన్నా విన్నగా72 హృదయం కలిరగది. పైకి వారితో వావూలుగా వాట్లాడుతున్నా వారి వుందు పపవర్తించిన తీరును తలంచుకొని బాధపడేదాన్ని. అది 'నా కష్మించలేని తనవు— అని నలుగుడులో అది తప్పు అని దేవుడు నేర్పించాడు. అపుడు నేను ఎవరెవరి విషయంలో కష్మించలేకపోతున్నానో వారి ్రేరును చెపిప, 'యేసు నామంలో వారిని కష్మిస్తూ ఉన్నాను— అని నా రోజూ ప్రార్ధనలో చెప్పడం ప్రారంభించాను. ఇది యేసు ప్రభువు యొక్క వాదిరి అని గ్రహించి, ఆ కషమాపణా గుణాన్ని అలవరచుకొన్నాను. కొద్ది నెలలకే నాకు కీడుచేసి, నష్టపరచి, బాధ పెట్టిన వారిలో దేవుడు కార్యం చేయడం వెుదలుపెటాటడు. వారి మనసులో నాపై దయ కలుగునట్లు దేవుడు కృప చూపించాడు. వారు నిషకల్మషంగా నన్ను ప్రేమించి, వాట్లాడునట్లు పరిస్థితులను దేవుడు వార్చాడు. ఒక వేళ్ మనం కష్మించకపోతే మన పరలోకపు తంపడి కూడా మనలను కష్మించడు. కష్మించబడక నిలిచిపోయిన పాపాలతో నేను ఈ లోకాన్ని విడిచి పెట్టి ప్రభువును సంధిసేత, ప్రభువు నాకు పరలోకంలో స్థానం ఇవవడని గ్రహించాను.
సాక్ష్యం 11. సిలువపై నున్న క్రీస్తు ప్రభువుకు చనిపోయాక తాను ఎక్కడికి వెళుతన్నాడో తెలిసికొని నిశ్చింతగా ఉన్న రీతిగా తన బిడ్డలకు సంపూర్ణి రక్షణ నిశ్చియతను నిచ్చి పరలోకము చేరబోతున్నాననే నిశ్చింతను దృడభవుగా మంచము మీద అనారోగయముతో ఉన్న వారికి కలిగించడం దేవుని పద్ధతి. నాకు నేను ప్రభువు బిడ్డననే నిశ్చింత ఉంది. నేను మరణిసేత నేను నా ప్రభువు రొవ్మున ఆనుకొని ఉంటాననే నిశ్చింత మరి ఎకుకవగా నా ప్రభువు నా వ్యాధి బాధలో కలుగజేసారు.
సాక్ష్యం 12. యేసుప్రభువు మరణ ఘడియలలో ఉండి దేవుని చితాతన్ని సంపూర్ణింగా జరిగించాలని ఆశతో ఉన్నటేట ఇహాలోకప్ంగా తన వారిని ఆదరించడం, వారికి ఒక దారి ఏరపరచడం మనకు వాదిరి. ఆయన శరీరంలో చాలా బాధ నొపిప పడుతా కూడా దాన్ని బయటికి చెప్పుకోకుండా ఇతరులను ఆదరించిన ఆయన వాదిరి నేను కూడా అలవరచుకోవాలని ప్రభువు నాకు సాచించారు. ఎంతో మంది భక్తులు, అనారోగ్యంతో నలిగిపోతూ దేవుని సంపూర్ణి చితాతన్ని పూర్తిగా గ్రహించలేక, శ్రీరకంగా నలిగే విషయంలో ప్రభువుపై ఆధారపడకుండా, దేవునిపై స్ణుగుకుంటా, దాషిస్తూ, దేవునికి విరోధంగా వాట్లాడే వారిని, దేవునిపై తిరుగుబాటు చేసే వారిని నేను చూచాను. దేవుడు అలాంటి వారి విషయమై నాలో భారాన్ని పెటాటడు. అదే నాకు దేవుడిచ్చిన పని. వారిని శ్రీరకంగా, వానసికంగా, ఆధాయాత్మకంగా ఆదరించాలని నా బాధ ఎకుకవగా ఉన్నా, దాన్ని సహిస్తూ, వారిని పపోతాసహాపరచాలన్నదే దేవుడు నాకిచ్చిన దర్శనం. నా దుఃఖాన్ని ఇతరులకు గాని, ప్రియమైన వారికి గాని కనబడనివ్వకుండా ఎపుడ్రా సంతోషంగా ఉండాలని, ఇతరులు నన్ను చూసినపుడు వారికి ప్రోత్సాహాన్ని, నెమ్మదిని కలిగించే విధంగా ఉండాలని నా ప్రభువు తెలియజేసాడు. అది ఆయన చూపిన వాదిరి స్వస్థతకన్నా విన్నగా73
కాబట్టి ఆ వాదిరి నా జీవితంలో ఖచ్చితంగా అనసరించాలని నేను
పపయాసపడుతున్నాను. అలారగ సంతోషంగా ప్రభువులో జీవించగలుగుతున్నాను.
నా బాధలో నాకు వ్యతిరేకంగా ఎవరైనా వాట్లాడినా వారి కొర్రై మరి ఎకుకవగా
ప్రార్థించి వారిలో వారుప కలిగి, దేవుని కృప నాపై పహాచ్చుగా ఉన్నదని గురెతరుగునట్లు
నా వానసిక ఒతితడిని కన్నీటి పపార్ధన్నగా వార్చుకున్నాను. వారి విషయమై నాలో ఏవిధవెన�
వ్యతిరేక భావనా రాకూడ్రదని ప్రార్థించాను. నిందారోపణ చేసి వాట్లాడినపుడు నేను
ఎలాగ మొదట బాధపడ్డానో అలాంటి బాధ వేరెవవరా అనుబభవించకూడ్రదని, నేను
చేతనైతే వేలు చెయయాలి, దీవెనకర్మెన� మంచి వాటలనే పలకాలని నిర్ణయించుకున్నాను.
ఇది నా స్వర సమరపణలో భాగవే, అయినా దాన్ని పాటించడంలో మరల మరల ఆ
సమరపణ దృడభ్రపరచుకుంటా వచ్చాను.
సాక్ష్యం 13. యేసు ప్రభువు యొక్క రకత్ ప్రభావము ఎంత శక్తి వంతమెన�దో నేను
తెలసుకోగలిగాను. నాకు బాధ అయినపుడు లేక ఎవరైన అనారోగయములతో ఉన్నపుడు
నా ప్రతి కదలికలోను పపయాణాల్లోను నేను ప్రార్థించే వారందరిపైన, అందరిలోనికి,
నా లోనికి, ప్రతి అవయవవులలోనికి శ్రీరకవెన�వే కాక, వానసిక వెన�వాటి మీద
కూడ్ర యేసురకాతన్ని విశ్వసముతో పపోక్షించుకోవటం తదావరా రానన్న అపాయము
తపిపంచుకోవడం బాధ నుండి విడుదల పొందడం నాకండ్లారా చాసాను.
రాబోయే అపాయాలను ప్రభువు మనకు ఒక్కొక్కసారి మన కలల్లోగాని, సవప్నాలదావరా
గాని చూపించి వాటి విషయమై ప్రార్థించే భారాన్ని మనలోపపడ్రతాడు. ఉదాహరణగా
ఒక చిన్న విషయాన్ని వివరిస్తాను. నా కువారుడు రాన్ సావ్యూల్ గురించి నాకొక కల
వచ్చింది. వాడు ఆటలాడుతండగాపడి, వాని ఎడవుకాలు విరిగినట్టు ఆ కలలో
కనిపంచింది. నేను వానిని చాసి దు�ఖపడుతా, ఆ దు�ఖవుతోనే నేను వేలోకన్నాను.
నన్ను నేను చూసుకొంటే నిజంగానే నా కన్నీటితో నాదిండు తడిచి ఉంది. అపుడు
దేవుని ఆత్మ నాలో నుండి ''వాని కాపుదలకై ప్రార్థించు—— అని నన్ను ప్రేరేపించి, నన్ను
వెాకరింపచేసాడు. నేను ఆ కలలో చూసిన విధంగా నా బిడ్డకు కాకూడ్రదు అని ప్రార్థిస్తూ
ఉండగా దేవుని ఆత్మ 'యేసు రకాతన్ని ఉపయోగించుకో, వాని పైన పపోక్షించు— అని నన్ను
ప్రేరేపించాడు. అపుడు నేను వాని తల నుండి అరికాలి వరకూ అన్ని అవయవాలలోనికి
యేసు రకతమును పపవింపచేస్తున్నాను. వాడు సంచరించే ప్రాంతమంతా యేసురకాతన్ని
పపోక్షిస్తున్నానని విశ్వసముతో పలికాను. ఆ ప్రార్ధన వుగించాక నాలోనికి నిశ్చింత
వచ్చింది. దేవుడు నా ప్రార్ధన విన్నాడు అనే నిశ్చింతతో ఉన్నాను. ఆ తర్వాత రెండు
రోజులకి నా బిడ్డ నా ప్రక్క కొచ్చి కూర్చున్నాడు. నేను వానితో ఏవేవో సంగతులు
వాట్లాడుతూ వాని ఎడవు కాలి మీద చూసాను. ఆ కాలు నిండా చాల గాయాలు అయి
అవి అప్పుడే రంగువారి ఉండడం గమనించాను. నా బిడ్డని ఏం జరిగిందని అడిగితే
స్వస్థతకన్నా విన్నగా74 ''నిన్న ఆటలాడుతండగా పడ్డానవ్మా, అయినా పర్వాలేదు, నొపపపమీ అంతగా లేదు—— అని అన్నాడు. నాకు వెంటనే దేవుడు నన్ను వుందే హెచ్చరించి యేసు రకాతన్ని పపయోగించు మని ప్రేరేపించిన విధానం నాకు జ్ఞాపకానికొచ్చి దేవుని కాపుదలకై ఆయనను కొనియాడాను. అందరి కొర్రై చిందించబడిన నిరో�షవెన� యేసు రకతమునకై వందనాలు చెపాపను. ఇలాంటివే ఎన్నో నా జీవితంలో జరిగినారు. ఇది ఒక చిన్న ఉదాహరణ వాత్రమే నా జీవితంలో నేను రోజూ పపయోగించుకొనే శక్తివంతమైన �షదం యేసు రకతం.
సాక్ష్యం 14. దేవుడు తన పిల్లలతో ఎలాగ వాట్లాడుతాడు? వ్యక్తిగతంగా అది ఆ సందరా�ునికి ఎలా వర్తించుకోవాలి? నిజంగా దేవుని చిత్తము అంటే ఏమిటి? దాన్ని ఎలా తెలిసికొనగలను? నేను ఆ పపకారంగా చేస్తున్నానా, నిజంగా ఇలాగ జరగడం దేవుని చితతవా? వంటి ప్రశ్నలు ఎన్నో మనల్ని వేధిస్తాయి. వీటిలో చాల విషయాలు నాకు తెలియచేసాడు. 'దేవుడు పఘలాన సందర్బుంలో నన్ను ఇలాగ చెయ్యమని చెపాపడు— అని కొందరు చెపూత ఉంటే అని చాల మందికి దేవుడు నిజంగా ఎలా వాట్లాడుతాడు? స్వరం వినిపిస్తాడా? పపత్యకషమౌతాడా? వంటి సందేహాలు మనలో వస్తూ ఉంటాయి.
నా విషయంలో దేవుడు నన్ను ఎలా తన వాటలతో ఆదరించాడో కొన్ని ఉదాహారణలు చెప్తాను.
ఎ. దేవుడు నాతో వాట్లాడడానికి వుందు నా హృదయంలో పపతిసారీ కూడా దేవుడు నాతో వాట్లాడాలి, నా సమస్యకి పరిశాకరం చూపాలి అనే కోరిక, ఆశ ఉన్నటుట స్పష్టంగా గమనించాను.
నేను బైబిలును రోజు ఒక పద్ధతి ప్రకారం చదువుతాను. దాన్ని ఇంతకువయిందే వివరించాను. 5 అధ్యాయాలు ఒకే పుస్తకం నుండి కాక ఒకటి మోషే వ్రాసిన పంచకాండాల నుండి 2వది ప్రమకతల గ్రందీం, 3వది కీర్తనల నుండి, 4వది సువారతల నుండి, 5వది పపతికల నుండి చదువుతాను. ఒకోకసారి నాకు జవాబు రాకపోతే ఇంకా ఎకుకవ చదువతాను. కొన్ని కంఠస్థం చేస్తుంటాను.
నేను జూలై 3వ తారీఖు 2002 రకత్పు వాంతి అయి, చాల భయంకరమైన స్థితిలో మరణకరమైన పరిస్థితిలో ఉండగా, నన్నెవరా ఆదరించని సమయంలో దేవుని వాక్యం చదివితే నిజంగా ధైర్యం పొందుతాననే ఆశ కలిగి, బైబిలు ఆ సమయంలో లేనందువల్ల చాల బాధ పడ్డాను, వాక్యం చదువుకోవడానికి బైబిల్ కావాలని వచ్చిన వారందరితో చెపాపను. వాళ్ళు మరుస్టి రోజు తెచ్చి ఇచ్చే లోపల ఒక మహా అదభుతం ఆ రాత్రే జరిగింది. 'ఎందుకిలాంటి విషమ పరిస్థితి నాకొచ్చింది? ఇలాంటి స్థితిలో నా దగిర బైబిలు లేదే!— అని మరింత దు�ఖపడుతా ఉండగా నా మనసు పపశ్నించే సమస్యల స్వరం ఒకటెత�ే, ఆ ప్రశ్నలకు జవాబుగా మరొక స్వరం నా హృదయం నుండే బయటకు స్వస్థతకన్నా విన్నగా75
రావడం నేను విన్నాను. ఆ సవరము చాల వెల్లనైన, మృధువైన స్వరం. 'బైబిలు ఇపుడు
నీ వద్ద లేదని బాధపడకు, చిన్నప్పటి నుండి నువువ నేర్చుకొనిన కంఠ్త వాక్యాలు గురతు
చేసుకో— అని ఆ స్వరం నాతో పలికింది. వెంటనే 23వ కీర్తన నా వుందు తెరిచి
పెట్టినల్లయి పెద్ద అకష్రాలతో కనబడుతున్నటుటగా అయింది. ఆ కీర్తనలోని ప్రతి వాట
నా హృదయ భారాన్ని, బాధని తొలగించింది. అది నిజంగా దేవుడు ఆ సందరా�ునికి
తగిట్టుగా ఆయన చితతవేమిటో ఒక స్వరం వినిపించుట దావరా పరిశుద్ధ గ్రందీములోని
వాక్యాన్ని ఏది ఆ సమయానికి కావాలో దాన్నే వుందు గురతు చేసి నా వుందుంచి నన్ను
బలపరిచాడు. దానికి బుజువు నేను పబతికి బయటపడడ్రవే, ఈనాటికీ అదే ధైర్యముతో
వుందడుగు వేయడ్రవే.
బి. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తన పిల్లలకు వెల్లనైన తన సవరము, వినిపించి,
వాక్యాన్ని గురతు చేసి తన చితాతన్ని తెలియజేస్తాడు.
సి. మరొక సందర్బుం లివర్ ఆపరేషన్ వుందు ఆ రోజు పపతికల్లో నా పోర్షిన్ 2
పేతురు 1వ అధ్యాయం చదువుతూ 13–15 వచనాలు చూచి అవి చాలా విచిత్రంగా
కనిపించడం గమనించాను. కొన్ని కష్ణాల్లో అది నీ కొరకే అనే ప్రేరరపణ ప్రభువు నాలో
కలిగించాడు. ఆ వాక్య భాగంలో నుండి ''మరణించడం అందరికి వర్తిస్తుంది. నీవు
కూడా ఒకనాడు నా దగిరికి రావాలి, అయితే వచ్చే వుందు నీవు చేయవలసిన పనులు,
బభపదము చేయవలసిన విషయాలు ఉన్నాయని—— ఆ వాక్యం దావరా ప్రేరేపించాడు దేవుడు
అపుడు నేనేమి పనులు చెయయాలి? ఏమి భద్రం చేసి తర్వాత తరాలకు సిద్ధం చెయయాలి?
అని మోకాళ్ళపై ఉండి పపారి�స్తు ఉండగా నేను కన్నులు వూసుకొని ఉండగా కొన్ని
చిత్రాలు నా వుందు తవరతవరగా కదలడం గమనించాను. వావూలుగా మనుష్యులు
కండ్ర్లు వూసుకొని గమనిసేత మన కన్నుల వుందు కొన్ని బోమ్మలు, కొన్ని ఆకారాలు
ఉన్నటుట, కళ్ళు వూసుకొని ఉండగానే ఎన్నో చిత్రాలు దొర్లిపోతంటాయి. అయితే మనం
దేవుని చితతవేమిటో తెలిసుకోవాలని చేసే ప్రయత్నంలో కన్నులు వూసుకున్నపుడు కొన్ని
అర్ధవంతమెన�వి, వావులుగా అనిపించనివి కనిపిస్తాయి. నాకు ఏప్రిల్ 26, 2005
సం��లో మల్య హాస్పిటల్లో కొన్ని నా ఫోటోలు కనిపంచాయి. అందులో ఒకటి నేను
సాక్ష్యం చెపుతన్నటుట, 2వది నా అనుభవాలలో వ్రాసిన పాటలు పాడుతుంటే ఎంతో
మంది ఆదరింపబడుతున్నటుట, 3వది వాక్య పరిచర్యలో కూడా నా అనుభవాన్ని కలిపి
వాక్యాన్ని బోధిస్తున్నటుట నాకు కనిపంచాయి. నాకు వావూలుగా కన్నులు వూసుకున్నపుడు
కనిపించే బోమ్మలకన్నా ఇవి వేరరగా కనిపించారు. ఆ విషయమై ప్రార్ధన చేసినపుడు
దేవుడు దాన్ని ధృడ్రపరిచాడు. దేవుడు మనతో ఈ విధంగా కూడా వాట్లాడుతాడు.
దేవుడు తన చితాతన్ని ఈ విధంగా నాకు తెలిపాడు.
ఇంకా కొన్ని సందరర్బాులు తర్వాత సాక్ష్యములో మీరు చదవగలరు. దేవుడు మనతో
స్వస్థతకన్నా విన్నగా76 అనేక విధాలుగా వాట్లాడుతాడు, కాని వాటన్నిటికి వాక్యము మనకు ఆధారముగా ఉండాలి.
సాక్ష్యం 15. నేను ఇక్కడ ఇంత పశమను, బాధను దేవుని కొరకు అనుబభవించడానికి ఇష్టపడ్డాను, దానికి మరొక కారణం ఏమంటే దేవుని రాజ్యంలో నేను పొందబోయే మహిమ అధికంగా ఉండగలదు. అంటే మనకు దేవుని రాజ్యంలో మనం ఇకక్డ్రపడే శ్రమకి తగిన మహిమ ఉంటుంది. ఇక్కడ ఎకుకవ పశమ దేవుని కొరకు అనుభవించి, దేవుని మహిమపరిసేత ఆయన రాజ్యంలో ఆయన ఇచ్చే మహిమ మరింత ఎకుకవగా ఉంటుంది. మనవు పరలోకములో పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని ఎంచుకొనుచున్నాను అని పౌలు భక్తుడు, ఏ శ్రమలనైతే కోరుకున్నాడో అదే విధంగా నేను కోరుకున్నాను.
సాక్ష్యం 16. కొందరు శ�ష�వెన� పునరుతా�నవు కోరి విడుదల పొందనొల్లక మరింత యాతన పెటటబడ్డారు అని విశ్వసుల పట్టికలో పహాప� 11వ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యానికి ఆధారంగా నా జీవితంలో వా అమ్మమ్మ శ్రీమతి రక.ఎస్. విరియాంగారు నాకు ఆదర్శంగా నిలిచారు. ఆము చాల శ్రీరక వేదన భరిస్తూ కూడా స్తుతులు, సోతపతాలు, ప్రార్ధన, విజ్ఞాపనలు చేస్తూ ఉండేవారు. చాల ఓరుపగా అన్ని చివరి వరకూ సహించుకోవడం నాకు ప్రేరణ. నా శ్రమకు తగిన బహువానం అధికమైన మహిమ ఆ మహిమ గల రాజ్యంలో ప్రభువు నాకు తప్పక అనుగ్రహిస్తాడు.
సాక్ష్యం 17. నా శ్రమలో పోరాడి నేను రగలిచి పొందే మరొక బహువానం నీతికిరీటవు ఇది ఎవరైతే మంచి పోరాటవును పోరాడి విశ్వసాన్ని కాపాడుకుంటారో వారికే దేవుడిచ్చే బహువానవు. కొంతమంది దేవుడు ఇచ్చిన పని చెయ్యకుండా, వారి సవంత పనులే చేసుకొంటా, దేవుడు చేసిన వేళును వివరిస్తూ సాకష్యమియ్యకుండా, తమకున్న భక్తి సంతృపిత కర్మెన�దే అని సంబరపడిపోతూ, ఇతరుల భక్తి విషయమై నీచముగా వాట్లాడుతా ఒక విధంగా పరిసయ్యుల భక్తిని పోలి, ఏవాత్రం తగించుకోకుండా తమ సవనీతిని పహాచ్చించుకొనే వారిని నేను ఎంతో మందిని చూసాను. ''ఏమి? నీకేనా దేవుడు నీతి కిరీటం ఇచ్చేది వాకు నీతి కిరీటం ఉండ్రదా?—— అని కొందరు అడిగారు. దాని విషయమై నేనెలా తీరుప తీర్చిగలను? అది దేవుడు న్యాయాధిపతిగా ఉండి మన పరుగు కడ్వుట్టించినపుడు ఇచ్చే బహువానం. ఆ పరుగులో అంటే విశ్వస యాపతలో ఎంతో మంది రక్షణ పొందినవారే జతగాండుగా ఉంటారు. అందరూ గురి వద్దకు పరుగుతీసే వారే. కాని బహువానం అందరికీ రాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
కొందరు తమ కున్న వ్యాధిని బయట పెడితే తమ భక్తిని వేరర విధంగా అందరూ తలపోస్తారనే అది కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అయితే తమ పిల్లలకి వివాహాలు జరగవేమానని, ఆ వివాహాలు జరిగాక నేను దేవుని కొరకు సాక్షిగా స్వస్థతకన్నా విన్నగా77
నిలబడ్రతానని కొందరు తవ్మును తావే బుజ్జీగించుకొని, తమ ఇశాటనికే విలువ ఇస్తూ,
దేవుని కార్యాలని వృధాపుస్తూ, వాయిదావేస్తూ, నిజంగా పోరాడేవారిని పపోత్సహించ
కుండా నిరుతాసహాపరుస్తూ, ఒక విధంగా దేవుని కార్యాలని చెడగొటేట సాతానుకు దాతలుగా
ఎంతో మంది వ్యవహారించడం నేను చూసాను. దేవుడు మనం ఎన్నాళ్ళు ఉండాలని
వుందే నిర�యించినా, మనం ఆయన నడిపింపులో నడిచే విధానం మన జీవితకాలాన్ని
పొడిగించవచ్చు, అలా నడవకపోతే తగించనావచ్చు. దేవుడు సరవ జ్ఞాని.
నిజానికి నేనెప్పుడో మరణించాలిసంది కాని దేవుని కృప, ఎంతో మంది ప్రార్ధన
పఘలితంగా ఈ రోజు ఇంకా పబతికి ఉన్నాను. నేను పబతికి ఉండడానికి ఇంకో కారణం
దేవుని చితాతన్ని కనుగొని, స్పష్టంగా కనుగొనిన దేవుని చిత్తం జరిగించడానికే ఎంతో
శ్మిస్తూ, దివారాతలు కష్టపడినపుడు ఎంతో మంది బలహానులు ప్రభువు దావరా
బలవు పొందుకోవడం, వ్యాధి గ్రసతులు స్వస్థత పొందుకోవడం, నిరీక్షణ లేకుండా
మరణపడకపై ఉన్నవారు దేవుడిచ్చే నిరీక్షణ పొందుకోవడం, అటువంటి వారు తిరిగి
నా దావరా ప్రభువు వారి జీవితంలో జరిగించిన వేళును నాతో పంచుకోవడ్రవే. దాని
దావరా నాలో రెట్టింపు ప్రోత్సాహం కలిరగది. నా జీవితాన్ని అది చిన్నదే అయినా ఎంతో
మందికి వారిదర్శికంగా, వాదిరిగా, నిజంగా ప్రోత్సాహాన్ని కలిగించేదిగా దేవుడు
చేసాడని, ఆయన కొరకు మరింత ఎకుకవగా నేను శ్రమించాలని ఆశపడుతూ వుందుకు
కొనసాగుతా ఉన్నాను. కొంత మంది నా బాగుకోరి వ్యాధి వచ్చాక నేను సరిగ్గా
విశ్రాంతి తీసుకోకుండా ఎకుకవగా ప్రయాణాలు చేస్తూ, సేవకి వెళ్ళడం చూచి, తర్వాత
నా వ్యాధి ఎకుకవైనదని తెలిసి ''నువువ సరిగ్గా విశ్రాంతి తీసుకోనందువల్ల వ్యాధి ఇలా
ఎకుకవైనదని—— హెచ్చరించారు. వానసికంగా నన్ను బాధపడితే వెళ్ళడం వానేస్తానని
నొపిపంచే వాటలు పలికారు. కాని నేను వారి వాట �తరు చెయ్యలేదు. నాకు శక్తి,
బలవు ఎక్కడ నుండి, ఎలాగ వస్తున్నాయో నాకు అనుభవ పూర్వకంగా తెలసు.
అయినా దేవుని సముఖంలో, దేవుని పనిలో నేను పాట పాడుతా ఉండగానే
వాక్యపరిచర్యలో నా అనుభవం జతచేసి చెపిపనపుడో లేక సాక్ష్యాన్ని పంచుకుంటా
ఉండగానే నేను ఈ లోకాన్ని విడిచి నా ప్రభువు వద్దకి వె�ుపోతే అంతకన్నా ధన్యత
మరొకటి ఉండ్రదని నేననుకుంటాను. నేనదే వాట వారితో చెపాపను. నేను స్వస్థత
కొర్రై పపత్యేకముగా పపారి�ంచినపుడు నా దేవుడు ఆ రోజు నా డై� పోర్షిన్లో నుండి
వాట్లాడిన వాట ''బలహీనతలోనే నా శక్తిని నేను పరిపూర్ణివు చేస్తాను. నా కృప నీకు
చాలు——. నేనపుడు దేవుడు నన్ను స్వస్థపరచకుండానే అంటే క్యానసర్ వ్యాధిని నాలోనే
ఉంచి తన శక్తిని నిరూపిస్తాడని అర్ధమైంది. అలారగ దేవుడు ఎంతో మంది జీవితంలో
నా దావరా వేలు చేయడం చాసి, వాక్యాన్ని ఎన్నో విధాలుగా నేర్పించడం గమనించి
''నీ కృపకు పాపతురాలనుకాని నన్ను ఇంతటి దానను చేసి నన్ను ఘనపరిచావు. నువువ
స్వస్థతకన్నా విన్నగా78 నన్ను స్వస్థపరచకపోయినా పర్వాలేదు, అయితే నువువ నాతో ఉండాలి, నాలో ఉండాలి, నీ కృప నన్ను విడిచి పోనియ్యకు, నీ శక్తిని నా వ్యాధిలోనే పరిపూర్ణిం చెయ్యి తండ్రీ!—— అనేది నా అనుదిన ప్రార్థన అయింది.
సాక్ష్యం 18. అయితే నేనెకక్డికి వె�ునా అక్కడ నా సాక్ష్యాన్ని విన్నవారు ఎంతో మంది నా కొరకు, నా స్వస్థత కొరకు, నా పరిచర్య మరింత పఘలించాలని కోరుతూ ప్రార్ధనలు, విజ్ఞాపనలు, యాచనలు దేవునికి సమర్పిస్తున్నారు. దేశ విదేశ్ల్లో నా కోసం ప్రార్థించేవారు నాకున్నారు. వేల మంది ప్రార్ధనలలో నా అంశవు ప్రత్యేకించి దేవున్ని అడిగేవారు, వావూలుగా కాక నా కోసం ఉపవాసం పపతిషి�ంచుకొని ప్రార్థించేవారు, ముఖాముఖిగా నేను ఎరగని వారర ఎంతో మంది ఉన్నారు. నన్ను అధికముగా ప్రేమించి నా కొరకు వారానికి ఒకసారి ఉపవాసముతో ప్రార్థించే వారిని నాకోసం దేవుడు ఏరపరచాడని తెలిసి నా మనసు ఎంతో సంతోషముతో నిండి పోయింది. జనవులలో నాఘనతను ఇంతగా పహాచ్చించిన నాపరభువుకు నేనేమివ్వగలను? కావాలంటే నన్ను తీసుకొని, నా ఆయుష�్షిను ఆమెకి పోసి పబతికించు అని ప్రార్థించే వారిని కూడా చూసాను. అది వారి ప్రేమకు, త్యాగానికి పాకాష�.
19. కొందరు నా పాటలలో కొన్నింటిని ఫోన్లో సవయంగా పాడితే వినాలని ఫోన్ చేసి వాట్లాడి పాడించుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు కోర్తారు ప�ోన్లోనే ప్రార్ధన చేయించుకుంటారు. కష్టపడి అనుభవంతో పాటలు మీరు వ్రాసారు కాబట్టి ఆ పాటల దావరా వారకంతో ఆదరణ, ఒక తల్ల లాలించిన అనుభవవు కలుగుతుంది అని చెపిపనవారెంతోమంది ఉన్నారు. ఆ పాటలకు దేవుడు తన అభిషేకము ఇచ్చి వాడుకొనుట దావరా ఎంతో దేవుని మహిమ కలుగుతా ఉన్నది.
20. ఈ శరీరము పాప స్వభావవుతో నిండి, పాపము నియమమునే నెరవేర్చాలని కోరుకుంటుంది. కాబట్టి వ్యాధి కలిగినపుడు స్వస్థత కావాలనుకుంటే యేసు నామమము దావరా స్వస్థత కలుగుతుంది. కాని ఈ శరీరములో ఉండే పాప స్వభావవు మనలను మరల మరల చిన్ని వ్యాధులు లేక పెద్ద వ్యాధులను ఏదైనా పొంది బలహానులయేటట్టు చేస్తుంది. అందుకే ఈ తాతాకలికవెన� స్వస్థత కన్నా శాశ్వతమైన స్వస్థత కావాలని కోరుకున్నాను. అది ఏ విధంగా ఎపుడు పొందగలనో దేవుడు నాకు బోధించాడు. మన కష్యమున�, మరత్య శరీరము అకష్యతను, అమరత్యతను పొందుకొనినపుడు అనగా మన మందరము ప్రభువును ఎదురొకన్నపుడే మన శరీరము రూపాంతరము పొంది మహిమ శరీరముగా వార్చిడుతుంది. ఆ మహిమ శరీరానికి ఇక ఏ విధమైన వ్యాధి, బాధ, వేదన కలుగవు. అది శాశ్వతమైన స్వస్థత. దేవుడు నాకు ఈ సత్యాన్ని బయలు పరచినపుడు శరీరములో తాతాకలిక స్వస్థత కన్నా, శాశ్వతమైన స్వస్థత ఉండాలని, కోరుకోవడానికి నేను క్యానసర్ నుండి స్వస్థత పొందకపోయినా పర్వాలేదని, ఓర్చుకోవడానికి వాత్రం స్వస్థతకన్నా విన్నగా79
దేవుని కృపను కోరుకుంటా ఎంతటి బాధనైనా భరించగలనని తలంచాను. శ్రమలోపశమలోపశమలోపశమలోపశమలో
దేవుడ్ని దాషించకుండా, సహించుకోవడవు దావరా కూడా దేవుడ్ని ఘనపర్చగలదేవుడ�్న దాషించకుండా, సహించుకోవడవు దావరా కూడా దేవుడ్ని ఘనపర్చగల
దేవుడ్ని దాషించకుండా, సహించుకోవడవు దావరా కూడా దేవుడ్ని ఘనపర్చగలదేవుడ�్న దాషించకుండా, సహించుకోవడవు దావరా కూడా దేవుడ్ని ఘనపర్చగలదేవుడ�్న దాషించకుండా, సహించుకోవడవు దావరా కూడా దేవుడ్ని ఘనపర్చగల
ఒక పద్ధతిఒక పద్ధతిఒక పద్ధతిఒక పద్ధతిఒక పద్ధతి అని అర్ధమైంది.
21. కొంత మంది దేవునిలో విశ్వసముంచిన వారర తావు ఏ వ్యాధి భారిన పడకుండా
ఉన్నారంటే అది దేవుని కృపగా కాక తావు చాల పరిశుదు�లమని, పాపము చేయలేదు
అందుకే చక్కగా ఉన్నామని అనుకుంటారు, ఇంకా కొంత మంది ఏదైనా క్యానసరు
లాంటి వ్యాధి నుండి బయట పడి బాగుంటే అది కూడా దేవుని కృప అని పైకి చెపుతన్నా
వారి జీవన విధానంలో వాత్రం తమ విశ్వసంలో గొప్పదని, తమ ప్రార్ధనా జీవితవే
(చేసే కొద్ది పపార్థనే చాలా ఎకుకవ అని అపోహాపడిన వారిని) చాల గొప్పగా ఉంచినదని
తవ్మును తావే గొప్పగా చెప్పుకొనే వారిని చూసాను. నిజనికి వారి విశ్వసం గొప్పదని,
వారి ప్రార్ధనా జీవితం చాల ఉన్నతమెన�ది దేవుడు సాక్ష్యమివ్వాలి. వీరు నేను శ్రమ
పడినపుడు నాకు విశ్వసం లేదు, నీ భక్తి సరైనది కాదు అని నన్ను నిరుతాసహాపరచిన
వారున్నారు. అపుడు దేవుడు నాకు స్వస్థత కన్నా ఎంతో మిన్నైన విషయాలు నాకు
బోధించాడు నా వ్యాధి దావరా. యోబు, యెాసేపుల జీవితాన్ని నామముందు పరచి
''వారు అధికంగా పశమ పొందడానికి, కారణం విశ్వసం లేకపోవడం కాదు, నా మహిమను
అధికంగా పొందడానికి ఎందరికో గొప్ప వాదిరిని, క్రీస్తు వాదిరిని చూపడానికి—— అని
నా ప్రభువు తెలియ చేసాడు.
కాబట్టి మన పపకకమారిని వ్యాధి బాధతో నలుగగొటేట దేవుడు ఎందుకు నీకు
అనుమతించడం లేదంటే మనం తట్టుకోలేమని, ఆ కష్టవులో ప్రభువుని ఘనపర్చలేమని,
పపకకమారు నలుగుతుంటే బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా తవ్మును తావు తగ్గించుకొని
క్రీస్తుకు సంపూర్ణి విధేయత చూపుట అలవరచుకోవాలని దేవుడు దీర్ఘశాంతము
చూపుతున్నాడు. ఎందుకంటే దేవుని దృషిటలో అందరం ఘోరపాపులవే. ఏపాపం నాలో
లేదు అనే ఆత్మీయగరవం, వేరొకరు కష్టం అనుబభవిస్తుంటే వాడు చేసిన పాపవే దీనికి
కారణం అని తీరుప తీరర్చితతవం చాల విషపూరితవెన� పాపం. అది వేషధారణ. ఎందుకంటే
మనం చేసిన పాపాలు బయట వారికి తెలియకపోవచ్చు. గుట్టుచపపుడు కాకుండా
పాపాలు చేసిఉండవచ్చు. అయినా దేవుడు మనం సహించుకోలేమని మనపై జాలి
చూపి దీర్ఘశాంతము చూపడాన్ని మన గొప్ప తనవే అనుకొని, దేవుని ఉగ్రత నుండి
తపిపంచ బడినది మన నిరో�షతవవేనని గొప్పగా బావిస్తూ వాటి విషయమై ఏవాత్రం
పశ్చితాతపపడవు. కాని దేవుడు కోరుకునేది ఏదైన మనవేలుకే అని ఎరగాలి. పపకకమారి
కష్టం, శ్రమ, మరణం కూడా 'మన వేలు కొరకే— అని తలంచినపుడు దానిలో ఉండే
వేలు గ్రహిస్తావు. వుఖ్యంగా మన జీవిత వైఖరిని క్రీస్తుకు ఇష్టమైన రీతిలో
వార్చుకొంటావు. కాబట్టి మనకు చేతనైనంత వరకూ ఆదరణకరంగా, వేలుకరంగా
స్వస్థతకన్నా విన్నగా80 ఉండడానికి మన వాటలను, నోటిని, నాలుకకు పెదవులను కాపాడుకోవాలి.
అందుకే ఎవరైనా నాకు విరుద్ధంగా, దాషణకరంగా వాట్లాడినా, శపించినా ప్రతిగా 'సాత్వీకము— అలవరచుకొని, వారిని ప్రేమించి, వారి కొర్రై ప్రార్థించడం దాని పఘలితాన్ని నా కన్నులారా వారు వార్చిబడడం చూచి దేవునిలో మరింత ఆనందం పొందుతున్నాను.
ఇలాగ ఈ వ్యాధి దావరా నేను పొందిన ఆత్మీయ వేలులు ఎంతో గొప్పవి. మరణ ఘడియలలో కూడా నవువతూ, నొపిపని భరిస్తూ, దేవునిలో నేను ఆనందించే కృపను ఎంతోమంది కన్నులారా చూచి ''ఆ కృప అందరికి ఉండ్రదు, క్రీస్తులో మీరు పపత్యేకింపబడినవారు—— అని ఎందరో సాక్ష్యమిచ్చారు. ''మీరు వాకు వాదిరిగా కనిపిస్తున్నారు—— అని అనయిలు పసైతం గుర్తించే స్థితిలో అనేకులకు ననొకక వింతగా చేసిన నా ప్రభువును మనసారా ఆరాధిస్తున్నారు. హృదయవారా సన్నుతించుచున్నాను. నా జీవితం, నా సమసతం నా దేవునిదే. ఆయనకే నేను అంకితం. ఆయన నారకై సిలువలో చేసిన యాగం నాకంతో వాదిరిని చూపింది. సిలువను బట్టి అతిశయించినటేట నేను నా వ్యాధిని బట్టి నేను ప్రభువులో ఆనందిస్తున్నాను, అతిశయిస్తున్నాను. బలహానతే నా అతిశయ కారణం.
నాకొక సంవత్సరం పాటు �భవెాదీెరప్ ఇచ్చారు. సంవత్సరం పూరతయయాక ట్రీట్మెంట్ ఎంత వరకు పనిచేసిందో తెలియడానికి చేయించాలని నా డాకట్ర్
ూజు జు ళజ�చీ సలహా ఇచ్చారు. అది అప్పటికి వుంబై, పహైాదరాబాద్లలో ఉంది. చేయించాలంటే దాని ఖరర్చి 27,500రూ.లు. దానికి వా ఫ్యాక్టరీ బభరించదు అని తెలిసింది. నేను దాని విషయమై ప్రార్థిస్తూ ఉన్నాను. 2006 సం��వు జూన్లో నేను వూడు చోట్ల ఆంపధలో మీటింగులకు హాజరయ్యాను. రాత్రి పగలు చాల శ్మించి, ప్రయాణించి, సాకష్యమిచ్చి అనేక మందిని పపోతాసహాపరచాను. ఆ వూడవ స్థలం అమలాపురం మన్నా సిలవర్ జూబి� చర్చి అక్కడ స్త్రీల కూడికలకు ఆహావనించబడ్డాను. నేను ప్రభువు కార్యంలో నిమగ్నవెన�ందుకు దేవుడు నా సాకనింగ�కు అవసరమైన డబ్బును వా వేనవామగారు రరవ�� కార్ల డి కొవానపల్లి దంపతుల దావరా సమకూర్చారు. ఆ రోజున నేను ఇంటికి వసాత �భమవరంలో కూడా మీటింగ్ చాసుకొని మధ్యరాత్రి 2:30 గంటలకి కర్పలో ఇంటికి చేరి ఆ డబ్బు చూచినపుడు 22,000రూ ఉంది. నాకు చాల ఆశ్చిర్యము, భయము కలిగింది. ఎందుకంటే నా సవంత డబ్బు నా కొరకు ఖర్చుపెటాటలని నా ఇష్టం కాదు. దేవుని పని చెయయాలని, పాటలు, సాక్ష్యం, సి.డి.లు చెయయాలని మెడికల్ క్యాంప�లో మందుల కోసం ఇంకా ఎంతో పరిచర్య ఉంది. దానికి ఎకుకవ ఖర్చు అవుతుందని తెలిసి నా రాబడి అంతా దానిరకై సమకూర్చుతా ఉన్నాను. అందుకే సాకన్ చేయించడం వదుద, ఆ డబ్బు దేవుని పనిలోనే పపడ్రదాం అని తలంచిన నాకు ఆ సాకన్ కోసవే డబ్బు సమకూర్చిబడడం చూచి చాలా భయం కలిగింది. బెంగుళ్�రుకు వచ్చాక నేను చాల స్వస్థతకన్నా విన్నగా81
కలత చెంది ప్రార్ధనలో ఎకుకవ సమయం గడిపాను. వదదనుకుంటాండగా దాని కోసవే
దేవుడు డబ్బు సమకూర్చితే దానికి కారణం ఏవుండవచు? అని మోకాళ్ళపై దేవున్ని
పపశ్నిస్తూ ఆ సాకన్ చెయ్యడం అంత అత్యవసరమని తెలసుకున్నాను. అంటే ''దానిలో
ఏదైనా వ్యాధి ఎకుకవైనదని వస్తుందా?—— అని అడిగినపుడు దేవుడు నా మనసులోనికి
'అవును— అనే ఆలోచన పెటాటడు. అలారగ మాకాళు మీద ఉండి దేవునితో పెనుగులాట
ముదలు పెటాటను. ''ప్రభువా, నీ సాక్షిగా ఉండాలని అన్నావు, అలారగ నిన్ను గురించి నా
శ్రమలో, వేదనలో కూడా నిన్ను పహాచ్చిస్తూ వస్తూ ఉన్నాను. బలహీనతలోనే బలపరుస్తూ
నడిపిస్తూన్నావని బలహీనతలోనే నేను అతిశయిస్తున్నాను, బలహానతే నా అతిశయ
కారణం అని చెపూత వస్తున్నాను. నీవు ధ్యానసమయంలో నాకు నేర్పిన ఎన్నో సంగతులను
నేను తెలియచేస్తూ వస్తూ ఉన్నాను, అయినా ఎందుకు ప్రభువా మరల నాకు అనారోగ్యాన్ని
ఎకుకవ చేస్తున్నావు? ఈసారి కూడా నేను ఆపరేషన్కి వెళుక తప్పదా? అని అడిగినపుడు
'అవును— అనే ఆలోచన ప్రభువు నా మనససులో పెటాటడు. ''ఎన్నో సంగతులు నేర్చుకున్నాను
కదా నేనింకా ఏమి నేర్చుకోవాలి ప్రభువా ఈసారి ఆపరేషన్ జరిగినపుడు ఎలా
ఉండ్రబోతంది నా పరిస్థితి?—— అని అడిగాడు ''నువువ ఇంకా ఎంతో నేర్చుకోవాలి,
ఎంతో పఘలించాలి, సహించుకోవడం ఇంకా నేర్చుకోవాలి, ఆత్మపఘలాలు ఇంకా పఘలించాలి——
అనే వాట నా మనసులో పెటాటడు. నేను ఇంత వరకు నీ కొరకు చాల సహించుకున్నాను
కదా ప్రభువా! నేను ఇంకా ఏమి, ఎంత వరకు సహించుకోవాలి అని అడిగినపుపడు
''యోబు సహనవు గురించి నీవు విన్నావు కదా!—— అని ప్రభువు అన్నాడు. మరల——
అయెయా అంతటి సహనవా? నావల్ల అవుతుందా?అయినా అంతగా సహించుకుంటే
నాకేమి లాభము ప్రభువా?—— అని అడిగాను ''సహించు కున్నావాళ్ళు ధనయిలు—— అని
ప్రభువు మరల నా మనసులో పెటాటడు.
దేవుడు ఏ విధంగా మనతో వాట్లాడుతాడు? అనే ప్రశ్నకు సమాధానం కావలసిన
వారికి పైన వివరించిన సందర్బువును చదివి కనిపెటటవచ్చు. నేను మోకాళ్ళపై దేవునితో
నేను ప్రశ్నలు అడిగినపుపడు ఎంతో సపషటవుగా మంటవెంటనే నా మనసును ఒపిపంచే
జవాబులు వాక్యధారముగా దేవుడు నా మనసులో పెటాటడు. దేవుడు వాట్లాడే పద్ధతులలో
ఇది ఒకటి .
నేను ''సరే ప్రభువా! నేను సహించుకోవడం నీ చిత్తమైతే నేను సహించుకుంటాను,
నాకు నీకృప వాత్రం చాలు—— అని పలికిన వెంటనే దేవుడు నాకొక సంభాషణ వినిపించాడు
అది పరలోకంలో దేవునికి సాతానుకు మధ్య నా విషయమై జరిగిన సంభాషణ.
దేవుడు :దేవుడు :దేవుడు :దేవుడు :దేవుడు : ''నా కువారెత విజయసుధను నువువ చాసావా? ఆమె తన మరణ లోయలో
కూడా నన్ను స్తుతిస్తూ ఉన్నది?——
సాతాను :సాతాను :సాతాను :సాతాను :సాతాను : ''నువువ ఆమెను నీ రకతముతో కపిప మరణం చేరువైన పపతీసారీ ఆమెను
స్వస్థతకన్నా విన్నగా82 కాపాడుతున్నావు. నీవు నీ కాపుదల లేకుండా ఆమెను విడిచిపెడితే ఇంకా ఆమెను శ్రమకు అనుమతిసేత ఆమె నిన్ను దాషించి చనిపోతుంది.——
దేవుడు :దేవుడు :దేవుడు :దేవుడు :దేవుడు : ''అలాగా! అయితే సరే నువువ మళ్ళీ నీకేమి కావాలంటే అది ఆమె పట్ల చేసుకో, ఆమెను ఇంకా శ్రమపెట్టు కాని నా కువారెత తప్పక నన్ను తన మరణగడియలలో కూడా స్తుతిస్తుంది. ఆమెకు నేను ఆమె కోరుకొనిన నా కృపను దారం చేయను.——
పైన వ్రాసిన సంభాషణ ఎంత యధార్థవెన�దంటే నేను మొదట నమ్మలేక పోయాను.ఈ విధమైన సంభాషణ జరిగినట్టు దేవుడు నాకు అది చాపటం నాకిదే ముదటిసారి. నాకపుడు మరల దేవుని వాకుక నాలో నుండి నాకు వినిపించడం ముదలు పెట్టింది. ''నేను ఈసారి నీకు అనుమతించే శ్రమ వుందు నువువ పొందిన వాటికన్నా ఎకుకవగా ఉంటుంది. అయితే నా కృప నిన్ను వెంటాడుతంది—— అని దేవుని వాకుక సపషటవుగా వినిపించింది. నేను అన్నిటికి సిద్ధవై హైదరాబాదు వెళాులనుకున్నాను.
అయితే నేను ఆదీాయాత్మకముగా ఎంత బలవుగా ఉన్నా దాని నుండి పడగొట్టి, నన్ను బలహానపరర్చి, ఆత్మీయముగా దిగజారిపోయి, దేవున్ని స్తుతించకుండా చెయయాలని సాతాను వేసిన పన్నాగములో నేను చాలా సులభంగా చికుకకున్నాను. అదేమిటంటే నేను చనిపోతే నా భర్త మరల పెళ్ళి చేసుకుంటారని సాతాను పదే పదే నా మనసుకు తెస్తూ ఉన్నాడు. నేను అడగరకూడ్రదను కుంటానే ''నేను చనిపోతే మ�ు పెళ్ళి చేసుకుంటారా—— అని అడిగాను నా భర్తను. ఆయన నాకు వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు ఆగి ''నాటికి తొంభై శ్తం చేసుకోను. కాని ఆ మిగిలిన పది శ్తం నేను చెప్పలేను—— అని అన్నారు. సాతాను ఇక నా మనసును బలహీన పరచడం ముదలుపెటాటడు. ఆ పదిశ్తం కనుక జరిగితే ఇక నీ పిల్లల సంగతి ఏమిటి? వాళుకి తల్ల రాదు, ఆయనకు భార్య వాత్రం ఉంటుంది అనే ఆలోచన పదే పదే మనసుకు వస్తూ ఉంది. రెండు వూడు సార్లు ఆయనని ఆ విషయవే అడిగాను. కాని నాకు ''నేను మ�ు పెళ�ు చేసుకోను, నువువ నిశ్చింతగా ఉండు—— అనే వాట ఆయన చెప్పలేదు కాని రెండవ పెళ్ళి చేసుకున్న వాళు కుటుంబాలు ఏవీ నెమ్మదితో నేను చూడలేదు—— అని అన్నారు. నేను చివరికి ''2వ పెళ్ళి చేసుకుంటే చేసుకోండి కాని నా పిల్లలకు వాత్రం అన్యాయం చెయ్యవదుద—— అని అన్నాను. ఆయన నిపదపోతూ ఉంటే నేను ఆ విషయమై ఆలోచిస్తూ నిపదలేని రాతులు గడిపాను. దేవుని సన్నిధిలో ఆ విషయం పపారి�ంచలేదు. నా భర్తకి, నాకు జరిగిన ఈ సంభాషణ బయటికి వారికి నా భర్త దావరానే తెలిసింది. వారు నన్ను సాటిగా అడిగినపుడు వుందు నా నోట వాట రాలేదు. కాని దీనికి పరిశాకరం ఆలోచిస్తూ నా కువారెత పెండ్లి నేనుండగానే జరిరగటట్టు నేనే ఒక వ్యక్తిని చాసి పెళ్ళి జరిగించి నా బాధ్యత నిర్వర్తించాలని తలంచాను. నేను దేవుని చిత్తము కనుగొనడానికి దేవుని సన్నిధిలో పెటాటను కాని నా ప్రయత్నాలు నేను చేస్తూ ఒక వ్యక్తిని చూశ్ను. అతడు దైవసేవకుడు, స్వస్థతకన్నా విన్నగా83
బాగా చదువుకున్నాడు. దేవుని ఆత్మ వరములు కలిగిన వ్యక్తి అని తలంచి నేను అతన్ని
నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకు చూపించాను. అతని విషయమై నేను అల్లునిగా
తలంచిన విషయం కూడా వారికి వివరించాను. ఆ విషయమై ప్రార్థించమని నా
తల్లిదండ్రులకు చెపాపను. అతని ఇంటి వారు కూడా అదే విధముగా తలంచారు.
నేను సాకన్ విషయమై పహైాదరాబాదుకు వెళ్ళాను. సాకన్లో మొదట జీరా�శ్యములో
పెరిగిన క్యానసరు మ�ు వూడు నాలుగు గడ్డలుగా మరొక ప్రక్క ఏరపడినట్లు రిపోర్టు
వచ్చింది. నేను మరల వా డాకట్ర్లను కలిసాను. వారు అందరూ కలిసి కూలంకష్గా
చర్చించి చెప్పడానికి కొంత సమయం అడిగారు. నేను వారు మరల రమ్మన్నపుడు
మళ్ళాను. అందరూ చర్చించి చివరికి ఆపరేషన్ చేయాలనే నిర్ణియానికి వచ్చారు. నేను
అప్పటికీ నా సాక్ష్యాన్ని పత్రికలలో వచ్చేటట్టు చేసాను. కాని సి.డి ఆల్బవుగా, రక్యపసట్గా
ఇంకా చెయ్యలేదు. అందుకే నేను డాకట్ర్ గారిని 10 రోజులు సమయం అడిగాను.
ముదటి ఆల్బవులోని పాటలు వారు విన్నారు. అందుకే ఆయన ''సరే! మళ్ళీ ఆల్బవ్సు
చేసుకుని రండి—— అని అనుమతి ఇచ్చారు.
నేను తవరగా పహైాదరాబాదుకు వెళ్ళాను. అదే సమయంలో నేను తీసుకున్న మందులు
కొన్ని రియాకష్న్ ఇచ్చి నా ఒళుంతా నల్లగా కాలిపోయినట్లయి, విపరీతమైన వుంట
కలిగింది. అయినా దేనినీ లెకక్చేయకుండా రికారి�ంగ�లో పాటలు, సాక్ష్యం రెండు ఆల్బువ్సు
తయాచే చేసి వచ్చాను. సాక్ష్యాన్ని కూడా రికార్డు చేయగలిగాననే దైవిక తృపిత, నెమ్మది
నాలో కలిగి కృతజ్ఞతతో దేవుని యెడ్రల నా హృదయం ఉపొపంగుతూ వుండగా
బంగుళ్�రుకు వచ్చి మరల డాకట్ర్లని కలిసాను. నేను వెళ్ళిన పని విజయవంతమెన�దని
వారు కూడా సంతోసించారు. హాస్పిటల్లో అడ్మిట్ అవవడానికి వ్రాసి ఇచ్చారు. అంతలో
నా తల్లిదండ్రులు కూడా కర్ప నుండి బయలుదేరి వచ్చారు.
నేను ఆగస్టు 20న హాస్పిటల్లో (మల్య హాస్పిటల్) అడ్మిట్ అయయాను. డాడీ, అమ్మ
వచ్చి అప్పటికే ఒక వారం పైన అయింది. ఇంట్లో నాకు వ్యక్తి గతంగా ప్రార్థించి దేవుని
సన్నిధిలో గడ్రపడానికి ఆ వారంలో వీలవవలేదు. అందరం కలిసి ప్రార్థించే వాళుం కాని
నాకది మనసులో సమాధానం ఇవవలేదు (అందరి మనసులు కలవనందు వలన).
నేను ఒకకథాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయము కొరకు ఎదురుచూస్తు ఉన్నాను.
నా దేవుడు నాతో ముఖాముఖిగా వాట్లాడి నన్ను ధైర్యపరచాలని ఆశించాను. ఎందుకంటే
డాడీ మరల ఈసారి కూడా ఆపరేషన్కి ఒప్పుకోలేదు. డాడీ నాకు ఆపరేషన్ కాకుండానే
స్వస్థత కలగాలని ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశం మంచిదే కాని దేవుడు నన్ను నడిపించిన
రీతి, పశమను అనుమతించి నన్ను సానబట్టిన విధానం, వుందు ఆపరేషన్ల సమయంలోను
తర్వాత దేవుడు నాకిచ్చిన పపత్యకషతల విషయమై నేను చెపిపనవి ఆయన మనసుకు
చేరలేదు. అందుకే ''ఆపరేషన్ వదుద—— అని చెపాపరు. మరల తర్వాత చేయించుకోమని
స్వస్థతకన్నా విన్నగా84 చెపాపరు కాని దవందవ వైఖరి అవలంభించారు. దానితో నేను సతమతమయయాను. దేవుని చితాతన్ని నేను నెరవేర్చాలని శ్రమకు అపపగించుకోడానికి నేను సన్నద్ధవెన�ా, తండిగా ఆయన నాపట్ల అధిక ప్రేమతో ఆపరేషన్ దావరా హాని కలుగుతుందేమాననే ఆయన అలాగ చెపాపరు. నా పిల్లలు కన్నీళుతో హాస్పిటల్కి సాగనంపారు. రాన్ బాబు తట్టుకోలేక పోయాడు. వెంటనే టెన�న్తో తలనొపిప తెచ్చుకొని వాంతులు చేసుకున్నాడు. నేను ధైర్యం చెపిప వెళ్ళాను.
దేవుడు నాకు తెలియజేసిన రీతిగా నా కష్టం, బాధ, శ్రీరక వేదన వునుపటికన్నా ఎకుకవగా ఉంటుందని తెలిసాక నాలో చిన్న అనువానం బయలుదేరింది, అన్ని సహించుకొని చివరి వరకు దేవున్ని మహిమపరిచాక నేను శ్రీరక బాధ నుండి వివుక్తి పొంది పబతికి బయట పడాతానా, లేదా? లేక చనిపోతానా? అనే అనువానం నన్ను ఎకుకవ ఆలోచింపజేసింది. 21 తారీఖన అన్ని పరీక్షలు చేస్తూ ఆపరేషన్కి సిద్ధంచేస్తున్నారు. అయితే నాకు అక్కడ ఒంటరిగా దేవునితో ఎకుకవ సమయం గడ్రపడానికి వీలైంది. 'నేను పబతికి బయట పడతానా లేదా?— అని ప్రభువును అడగరడం మొదలుపెట్టాను. నా ప్రార్థన అయయాక నాకు బైబిల్లోని రెండు వాటలు పదేపదే జ్ఞాపకానికి వస్తూ ఉండడం గమనించాను. ఆరవసారి అవి నా మనసులో వెదిలినపుడు ఆ వాటలు ఎందుకు పదే పదే గురొతీస్తున్నాయి? అవి ఏ భాగంలో ఉన్నారు? బహుశ ఆ వాటల దావరా దేవుడు తన ఉదే�శ్న్ని బయలు పరచాలనుకుంటున్నాడా? అనే ఆలోచన కలిగి వాటిని వెదకడ్ం ముదటి పెట్టి ఆ వాటలు 2 థెస్స వ్రాసిన పత్రికలో కనుగొన్నాను. 1.నిత్యమైన1.నిత్యమైన1.నిత్యమైన1.నిత్యమైన1.నిత్యమైన ఆదరణ 2. శుభప్రదమైన నిరీకష్ణఆదరణ 2. శుభప్రదమైన నిరీకష్ణఆదరణ 2. శుభప్రదమైన నిరీకష్ణఆదరణ 2. శుభప్రదమైన నిరీకష్ణఆదరణ 2. శుభప్రదమైన నిరీక్షణ అనే ఈ రెండు వాటలు నేను చూసినపుడు దేవుని ఆత్మ ఆ పుస్తకంలోని వూడు అధ్యాయాలు నీ కొరకు నేనిచ్చే జవాబు, నీ ప్రశ్నలకు సమాధానం అందులో నీకు దొరుకుతుంది, చదువు—— అని ప్రేరేపించాడు. అందులో ఉన్న ప్రతి వాట నాకొరకే అన్నటుటగా, సజీవవుగా బలవుగా నా గుండెలోనికి సాటిగా వెళాుయి. దేవుడు మనతో వాట్లాడే మరొక పద్ధతి ఇది. ఎంత కష్టవెన�ా నేను సపృహా కోలోపకూడ్రదు ప్రభువా! ఆ కృప నాకివువ అని ప్రార్థించాను. 5వ వచనంలో 'దేని కొరకు మీరు పశమపడుచున్నారో ఆ దేవుని రాజయమునకు మీరు యోగయిలని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయవెన� తీరపునకు స్పష్టమైన సాచనయెయ�ున్నది.— అని వ్రాయబడినది. నాకు 'ఓరుప, దీర్ఘశాంతము, సహనవు అనుగ్రహించు ప్రభువా— అని ప్రార్థించాను.
3వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు నమ్మదగినవాడు, ఆయన సమసత కీడు నుండి తపిపంచను అనే వాక్యం చదివాక 'నేను పబతకుతాను, దాని కొరకు నా శ్రమ అంతటిలో పోరాటి నేను రగలవాలి, సాతాన్ను ఓడించాలి— అనే పట్టుదల కలిగింది.
22వ తారీఖు ఆపరేషన్ జరిగింది. రెండు రోజులు లో ఉంచి తర్వాత వారుకు స్వస్థతకన్నా విన్నగా85
షిఫ�ట చేసారు. 5రోజులు పూరతయయాక అంతా బాగున్నదని గ్రహించి సర్జన్ డా.గోపినాభ్
గారు నీళ్ళు, కొబ్బరినీళ్ళు సిప� చెయయమచ్చిని చెపాపరు. 7వ రోజు సాప� తాగవచ్చిని
అన్నారు. కాని నాకు మధ్యాహ్నాం నుండి కడుపులోని ప్రేవులు కదలకుండా బిగబట్టినట్టు
గమనించాను. సాయంకాలనికి అది ఎకుకవైంది నన్ను చూడ్రటానికి వచ్చిన విజిటర్సు
నా తల్లిదండ్రులు అందరూ మళిుపోయాక రాత్రి నుండి తీపవవుగా ఎడ్రతెరిపిలేకుండా
35–40 సార్లు వాంతులు అయయాయి. ఉదయం డాకట్ర్లు వచ్చేటప్పటికి పూర్తిగా నీర్సించి
పోయాను. నాలుగు రాతులు నా భర్త నాతో ఉన్నారు. కడుపులో నొపిప, వాంతులతో
నాలుగు దినాలు గడిచాయి. నా పరిస్థితి విషవిసతున్నదని నాకు డాకట్రుగా
అర్థమవుతువుంది. ప్రేవులు కొంచెం కూడా కదలడం లేదు ఐదవ దినం ఉదయాన్న
కడుపులో చాల తీవ్రమైన నొపిప అయి తర్వాత వాంతులలో రకతం పడటం వెుదలైంది.
లోపల ఆపరేషన్ చేసిన భాగం బరస�ట అయ్యేలా ఉందని మరల వుకుకలో నుండి
జీరా�శ్యం లోపలకి రైల్సటయాబ్ వేసారు. విపరీతమైన నీర్సం ఆవరించింది. ఆ రోజు
నుండి డాడీ హాస్పిటల్లో నాతో ఉండ్రటం మొదలు పెటాటరు. ఇది మరణపాయవే కాని
మరునటి దినానికి రకతం పడేది తగ్గింది. మరణం దారంగా ఆక్షణం నెటటబడింది. డాడీ
ఉపవాసంతో 12 రోజులు నా ప్రక్కనే ఉండి ప్రార్ధన చేస్తూ ఉన్నా నాలో కొంచెం కూడా
వారుపలేదు. ప్రేవులు ప్యార్లైజ్ అవవడానికి కారణం కూడా బయటపడలేదు. డాకట్ర్లు
మరల ఆపరేషన్ చేయవలసి వస్తుందేమానని చెపాపరు. ఆరోజు ఎక్సరర, స్కానింగ్ చేసాక
మరల ఆపరేషన్ విషయమై నిర్ణియం తీసుకుంటామని చెపాపరు. నేను వానసికంగా
ధైర్యంగా ఉన్నాను. దేవుడు 'నాతో ఉన్నాడు— అనే విశ్వసంతో ఉన్నాను. ఎకస్రర, సాకనింగ�కి
తీసురకళ్�త ఉండగా నేను ఉత్సాహంగా ఉండ్రకుండా, బేలగా అయయానని నాలో నేను
గ్రహించి అపుడు లిఫ�టలో వీల్ చెయిర్ మీద ఉండగా పాట పాడుకుంటే బాగుంటుదని
దేవగానాలు ఆల్బవులో ఆరారేకగారు వ్రాసిన నమ్మదగినవాడు ఇవ్మానుయేలు యేసనమ్మదగినవాడు ఇవ్మానుయేలు యేసనమ్మదగినవాడు ఇవ్మానుయేలు యేసనమ్మదగినవాడు ఇవ్మానుయేలు యేసనమ్మదగినవాడు ఇవ్మానుయేలు యేసు
నన్నెపుడు ఎడ్రబాయని వాడునన్నెపుడు ఎడ్రబాయని వాడునన్నెపుడు ఎడ్రబాయని వాడునన్నెపుడు ఎడ్రబాయని వాడునన్నెపుడు ఎడ్రబాయని వాడు అనే పాట గొంతులో టయాబ్ ఉన్నా, అపశృతులు వస్తూ
ఉన్నా పైకి పాడాలని ప్రయత్నించాను. నిజంగా లిఫ�ట నుండి క్రిందికి వెళ�ుటపపటికి
ఎక్సరే రూవు బయట నా భర్త నన్ను చూచి ఏడ్రవడం మొదలు పెటాటరు. కాని ఆ పాట
దావరా దేవుని ఆత్మ కలిగించు ఆదరణ నన్ను తాకినందుకుదేవుని ఆత్మ కలిగించు ఆదరణ నన్ను తాకినందుకుదేవుని ఆత్మ కలిగించు ఆదరణ నన్ను తాకినందుకుదేవుని ఆత్మ కలిగించు ఆదరణ నన్ను తాకినందుకుదేవుని ఆత్మ కలిగించు ఆదరణ నన్ను తాకినందుకు నేను నవువతూ,
ఏడ్రవకూడ్రదు అని చెపాపను. ఎక్సరేలో ఇన్టెసిటనల్ అపబటకష్న్ ఉన్నా అలారగ ఉత్సాహంగా
వారులోకళాును. ఆ మరుస్టి రోజుకి చాల కొద్దిగా ప్రేవులు కదిలాయి. ఆ సంగతి
డాడీకి చెపిపనపుడు గట్టిగా అని అరిచారు. సంతోషంతో డాడీకి
కళులో నీళోుచ్చాయి. డాకట్ర్లు ఇంకా వేచి చూద్దాం అన్నారు. ఆ తర్వాత రెండు రోజులకి
మిగతా అవయవాలు పని చేయకుండా వెురాయించడం ముదలు పెటాటరు. ప్రేవులు
కదలడం నార్మల్కి వస్తూ ఉన్నా రెండు ఊపిరితితతుల్లో నయిమానియా, కిడ�, లివర్
స్వస్థతకన్నా విన్నగా86 ఫంకష్న్ టెస�టలు అబ్నార్మల్కి రావడం, ఇన్పుకష్న్ అవయవాల నుండి రకతం అంతా పపాకినందుకు పసపిసస� అయి చలి, కుదుపులతో జ్వరం విపరీతమైన ఆయాసం, గుండెదడ్ర పెరిగిపోయారు. ఊపిరి అందక ఆకిసజన్ ఇవవడం వెుదలుపెటాటరు. ప్రతి ఊపిరిలో వూలుగు రావడం ముదలైంది. మెడ దగిర కానయిలా దావరా ఈ పసపిసస� అయిందని గ్రహించి దాన్ని మార్చి వేరొక చోట వేసారు. అక్కడ నుండి విపరీతంగా రకత్సావం జరుగుతాంటే పసపిసస� వలన రకతంలోని పప్లట్లెట్ కణాలు 7000కి పడిపోయి రకతం విషపూరితమై, అది గడ్డ కటేట స్వభావం కోలోపయి, కి వె�ుపోయాను. దీని నుండి కోలుకొనే వారు వెుడికల్గా 5% వాత్రమే ఉంటారు. ఇంచుమించు అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. నా మెదడు వాత్రం బాగున్నందువల్ల నేను స్పృహ కోలోపకుండా తెలివిలోనే ఉన్నాను. అయితే వెలుగు చూడడానికి శబదం వినడానికి నాకు కష్టవుగా ఉన్నది.
అప్పటికి ఆపరేషన్ అయ్యి 20 రోజులు గడిచాయి. ఏమి బాగు అనేది లేకుండా ఇంకా రోజురోజుకీ కీషణించిపోతూ ఉన్నాను. అయితే నా ప్రార్ధన 'సహించుకొనే కృప నివువ ప్రభువా— అన్నదే. అన్ని రోజుల్లోనా ఒక్క అరగంటయె�ునా నేను నిపదపోలేదు. అన్ని రోజులా చాలా భయంకరమైన బాధ ఒళుంతా ఆవరించి ఉంది. డాకట్ర్లు ఆ రోజు చాలా నిరుతాసహంతో వెళ్ళారు. నా పరిస్థితి నాకు తెలసతూ ఉందని నాతో ధైర్యంగా ఏమి చెప్పలేని స్థితిలో వారున్నారు. అమ్మని నాతో ఉండనివవడం లేదనే బాధ నాలో ఎకుకవైంది. నేను చావుకు అతి చేరువలో ఉన్నానని వారు చెపపకపోయినా నాకు తెలసతూ ఉంది. గత కొద్ది రోజులుగా అంటే అయినపపటినుండి వా డాకట్ర్ల
�అ్వర్�అవర ూ�తీ�శ్రీ�రవ టీవులో ఉన్నవారందరికి చాల నిరుత్సాహంగా ఉంది నన్ను చూచి. నేను పబతికి బయట పడగలననే ఆశ వారిలో లేదని నాకు తెలసతూవుంది. నేను ప్రేకష్కురాలిగా చూడడం, బాధ అనుభవించడం ఎకుకవైంది.
ఆ రోజు పప్లట్లెట్స బాగా తగిపోయాయని తెలిసిన రోజున నా భర్త గారు 11 గంటలకు నా దగిరకి వచ్చారు. డాడీ అప్పటికే పప్లట్లెట్స తీసుకొచ్చే పని మీద బ్లడ్బ్యాంక్కి మళ్ళారు. ఇన్ని రోజుల తర్వాత మరల నా భర్త నాతో ఏకాంతంగా కొంత సమయం గడిపారు. నా పరిస్థితి పూర్తిగా విషమించినదని ఆయనకి నన్ను చూస్తూనే అర్ధమైంది. నాకు అపుడు ఎవరైనా వాట్లాడినా, వెలుతురు కోసం లైట్స ఆన్ చేసినా, వెలుగు చూడడానికి, ధవని వినడానికి ఎంతో కష్టపడుతున్నాను. నా మనసు సహకరించడం లేదు. నాకు ఇన్ఫెక్షిన్లో భాగంగా అన్ని అవయవాలు పాడైనట్టుగా నా మెదడు కూడా ఎఫెక్ట అయ్యే సాచనలు ఉన్నాయని డాకట్రుగా నాలో నేను కనిపెట్టి అంత వరకూ ధైర్యంగా ఉన్నా ఎందుకో పిరికితనం చోటుచేసుకుంది. ఆ పిరికితనం పోగొట్టుకోవతడానికి నేను నా భర్తని బైబిల్లోని యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదివి వినిపించమని స్వస్థతకన్నా విన్నగా87
అడిగాను. దేవుడు యోబు సహనవు గురించి నేను తెలసుకోవాలని, దానిని ఈ
సమయంలో అభ్యాసము చెయయాలని చెపిపనందుకు నేను ఆ అధ్యాయాలు చదవమని
చెపాపను. ఆయన చదివి వినిపించారు. ప్రార్ధన చేసి వెళ్ళారు. నేను ఆయన వెళాుక
మరల సాటిగా దేవునితో పెనుగులాడాలని అనుకుంటున్నా సాతాను నా ప్రక్కనే నిలబడి
'యోబు భార్య రూపంలో—'యోబు భార్య రూపంలో—'యోబు భార్య రూపంలో—'యోబు భార్య రూపంలో—'యోబు భార్య రూపంలో— నాతో వాట్లాడుతూ నా ఆలోచనలను కలషితం చేసి
పిరికితనం కలిగిన ఆత్మను నాలోనికి పంిస్తూ ''ఏమి? చావు ఇంతగా నీకు దగిరగా
వచ్చింది, డాకట్ర్లకి నువువ పబతకుతావనే నమ్మకం లేకుండా నీ అవయవాలు అన్నిటిని
ముతాతను. అయినా ఇంకా నువువ దేవున్ని దాషించవా? నీ దేవుడు నిన్ను ఇంకా
పబతికిస్తాడని అనుకుంటున్నావా? నీ పరిస్థితి చూసేత నీకే అర్ధమౌతుంది కదా! ఇక
నువువ కొన్ని గంటల్లో చనిపోతావు. నువువ నీ కష్టంలో ఎంతో దేవున్ని స్తుతించినా
చాడు ఇపుడు దేవుడు నిన్ను విడిచిపెటాటడు. పూర్తిగా నీ ఆరోగ్యం నిన్ను విడిచిపోయింది.
ఇపుడున్న ఈ స్థితిలో దేవుడ్ని దాషించి చనిపోకూడ్రదా? ఆయన నీరకం చేసాడు?
నువివంతగా బాధపడుతా ఉంటే నీకు దారంగా వె�ు పోయిన నీ దేవుడ్ని ఇంకా
మహిమపరుస్తాననే అంటావా? ఒక్కసారి దాషించి చావు! చచ్చిపో!—— అని నన్ను ప్రేరేపిస్తూ
ఉండగా నాలో చాల కలవరం, బాధ, మనసులో దుఃఖం బయలుదేరింది. అవును నేను
చనిపోతూ ఉన్నాను కాని నా దేవుడు సమసత కీడునుండి నన్ను తపిపంచే దేవుడు నాకు
దారంగా వెళ్డు. నన్ను తన కృపతో ఆవరించి ఉంటాడు. ఆయన నాకోసం ఎంతో
చేసాడు ఆయన కోసం నేను మరణించనైనా మరణిస్తాను కాని ఆయన్ని నేను దాషించను.
''ఓ సాతానా! విను! యేసునామంలో నువివీక్డ్ర నుండి పారిపో, నువువ నన్నేమీ చేయలేవు,
నేను ప్రభువు బిడ్డను—— అని పైకి చెపిపనపుడు నా కళు నుండి కన్నీరు ధారగా కారుతా
ఉండగా ''ప్రభువా! ఒక్కసారి నన్ను దృషిటంచవా? ఇన్ని రోజులు నీవిచ్చిన వాట ప్రకారం
నేనెంతగా సహించుకున్నానో!! సహించుకోవడవు దావరా నిన్ను ఘనపరిచాను కదా
ప్రభువా! ఇపుడు మరణఘడియలు నన్ను సమీపించిన సమయంలో ఈ బాధ తట్టుకోలేక
దేవుడు నాకు అన్యాయం చేసాడు అని నిన్ను దాషించి మరణిస్తానేవెా! ఇన్నాళు నా
భక్తి అంతా వ్యర్ధవై, నేను నిన్ను దాషించి నరకానికి పోతానేవెా! నువువ సాతానుతో నా
విషయమై చేసిన సవాలు విషయంలో ఓడిపోకుండా నాకు సహాయం చెయి� ప్రభూ!
నేనే స్పృహాకోలోపతే నువివచ్చిన వాగా�నముతిత ప్రార్థించే వారెవరు ఉండ్రరు ప్రభువా—— అని
ఒక పదినిమిశాలు పాటు ఆ మరణ పడకపై ప్రార్థించాను. నా దేవుని అదృశ్యహాస్తవు
నా తలను స్పృశించి నివిరినటటయింది. దేవుడు నా ప్రార్ధన ఆలకించాడ్రనే నిశ్చియత
నాలో కలిగి దుఃఖం తగ్గింది. ఒక ఇరవై నిమిశాల పాటు నిపదపోయాను.
హాస్పిటల్లో ఉన్నన్ని రోజుల్లోనా పడుకుని నిపదపోయే 10–15 నిమిశాల్లో ఎపుడ్రా
భయంకరమైన ప్డకలలు ఎవరో నన్ను ఈడ్ర్చుకొని పోతున్నటుట, లాకొకని పోతున్నటుట,
స్వస్థతకన్నా విన్నగా88 తోసేస్తుంటే పడిపోతున్నటుట, క్రింద ఎక్కడో వునిగి పోతున్నటుట వస్తూ ఉండేవి. అందుకే నిపద పోవడానికి ఇష్టమయ్యేది కాదు. కాని ఇపుడు నిపదపోయిన ఇరవై నిమిశాల్లో నాకొక కల వచ్చింది. దానిలో నీళ్ళు నింపబడిన ఒక పెద్ద సం�లో పడిపోయానట. వెంటనే వా నాన్నగారు నా చేయి పట్టి పైకి లాగారు. రెండవసారి కూడా పడిపోతే మరల వా నాన్నగారు నన్ను పైకి తీసారు. వూడవసారి ఆ సం� దగిరకి వెళ్తూ—— ఇందులో ఏదో ఉంది, నన్ను వాటివాటికి పడేలాగ చేసాతంది. ఈసారి పడిపోకూడ్రదు అని అనుకుంటానే మరల పడిపోతూ ఈసారి నేను చనిపోవడం �ాయం, నన్నెవరు పైకి తీసాతరు అని అనుకుంటానే వునిగిపోయాను. అంతలో మ�ు డాడీ చాలా బలంగా నన్ను బయటికి లాగారు. ''సం�లో ఏదో ఉంది, అది మరేదో కాదు మృతయివే, నిన్ను చంపాలని చూస్తుంది—— అని డాడీ ఆ సం�లోని నీళ్ళు తోడేస్తూ ఉంటే చివర్లో ఒక ఎతైతన, బలిషటవెన� వ్యక్తి జుటుట జులపాలు కలిగి, చూడడానికి చాల భయంకరంగా ఉన్న వ్యక్తి శవవు బయట పడింది. నాకు మరల మెలకువ వచ్చి కల గురించి ఆలోచిస్తూ ఉండగా పప్లట్లెట్ ఫెరిసిస� తీసుకొని డాడీ వచ్చారు. డాడీకి నాకొచ్చిన కల విషయం చెపాపను. డాడీ ''ఇక నీకు మరణం లేదు, తపిపంచబడ్డావు, దేవుడు నిన్ను వుటాటడు దాన్నే దేవుడు ఈ కలరూపంలో చూపాడు—— అని చెపాపరు. వాక్యం చదివి, పగహించే ఓపిక శరీరంలో లేనప్పుడు దేవుడు సవప్నం దావరా వాట్లాడ్రతాడు.
దేవుడు నాకు వుందు పసలవిచ్చినటుటగా కలలో నాకు చూపించిన రీతిగా నాకు మరణం తపిపంచబడినది అనే దానికి ఋజువుగా నా ప్రేవులు బాగా కదలడం మొదలు పెట్టి వాంతులు పూర్తిగా తగ్గాయి. సపిసస� తగ్గు వుఖం పట్టింది, పప్లట్లెట్స కొద్దిగా పెరిగాయి. ఆయాసం, గుండెదడ్ర తగిడం మొదలు పెట్టింది. నా వుఖంలో ఉన్న చావు కళ్ పోయి జీవకళ్ ముదలైంది. ఇవన్ని రెండు వూడు రోజుల్లోనే జరిగాయి. ఆకిసజన్ ఇవవడం నిలిపపసారు. లేచి మెల్లగా నడవడం మొదలుపెట్టాను. అదేరోజు వూలుగడం తగ్గి మరల వాట్లాడడం మొదలు పెటాటను. అన్ని రోజులు పిల్లలతో కూడా వాట్లాడడానికి వీలుపడని నాకు మరల పిల్లలతో ఫోన్లో వాట్లాడాను. వుకుకలో ఉన్న టయాబ్ పసపెటంబర్ 14న తీసేసారు. జ్వరం కూడా రావడం తగ్గింది. 13వ తారీఖన వా లాల్ వామయ్య (రరవ�� కార్ల డి. కొవానపల్లిగారు) అమెరికా నుండి వచ్చిన వెంటనే మరుస్టి రోజు బంగుళ్�రుకు అంటే 14 వ తారీఖన వచ్చారు. ఆయన నా గురించి ఫోన్లో వాట్లాడి అన్ని విషయాలు కనుకుకంటానే ఉన్నారు. ఆయన నా దగిరకి హాస్పిటల్లో నన్ను చూడడానికి వచ్చేటప్పటికి నేను తేరుకుని నవువతూ పలకరించే సరికి ఆయన కూడా సంతోషంగా పలకరించారు. మంచి స్థితిలో నన్ను చూడగల్గగినందుకు ఆయనలో తృపిత కనిపించింది. ఆ మరుస్టి రోజు నేను డాకట్ర్లని డిశ్చు� చెయ్యమని కోర్డంతో సరే చేస్తానని చెపిప నా శరీరంలో ఉన్న అన్ని టయాబులు తీసేసారు. అసిపసటంట్ సర్జన్ ''మరల స్వస్థతకన్నా విన్నగా89
ఎపుడ్రా ఇలాంటి స్థితిలో మీరు హాస్పిటల్కి రావదదండి—— అని అన్నారు. నేను తేరుకొని
కోలుకున్నాననే తృప్తితో అందరి కళులోను సంతోషం కనిపించింది.
ఇంకా ఆయాసంగానే ఉంది, అయినా అలారగ పతాగడానికి కొద్దికొద్దిగా తీసుకుంటా,
ఓపిక తెచ్చుకొని మరుస్టి రోజు నుండే పపపషంట్స వపసత చూడడం మొదలుపెట్టాను.
3వ రోజు ఆదివారం చర్చిలో సాక్ష్యం చెపిప దేవుని మహిమపరచాను.
డాడీ ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద ఉపవాస పపతిష� నా కొరకే. నేను 26
రోజులు హాస్పిటల్లో ఉంటే ఇంచుమించు ఇరవై దినాలు ఉపవాసంతోనే గడిపారు.
ప్రార్థన, ఎడ్రతెగని ప్రార్ధన చేస్తూ గడిపినా, నారకంతో ఉపచారం చేసినా, నేను దేవుని
సేవకురాలిననే ఉద్దేశ్యంతో పరిచర్య చేసినా, అమ్మ విషయమై కొన్ని కారణాలతో నేను
ఆయన మీద మనసులో కష్మించలేనంత కోపం పెంచుకున్నాను. కాని మరల వెంటనే
దేవున్ని క్షమాపణ అడిగాను.
అకోటబరు 4వ తారీఖు రాత్రిలో నేను పడుకున్నా మంచి నిపద పోలేదు కాని అప్పుడప్పుడు
పటేట మగతలో బైబిల్లోని ఒక వాట 'నేను ఎకక్లేనంత ఎతైతన కొండ్రపైకి నన్నెకికంచము—
అని అస్తవానం తెల్లవారే వరకూ నాకు ఆ విషయమై ప్రార్థించాలని ఎవరో చెపూత
ఉన్నటుట వినబడింది. ఆ వాట 61వ కీర్తనలో ఉన్నది. ఆ వాక్య ప్రకారం నేను ఈ
లోకంలో మరణవే వచ్చినా పోరాడుతా, పపయాసపడుతా శిఖరాగం చేరాలని ఒకనాడు
ప్రభువును కలవాలనేది దేవుని చిత్తమని గ్రహించాను.
6వ తారీఖన అందరం కర్ప పపయాణమయయావు. 8వ తారీఖన ఆదివారం మన్నా
సిలవర్ జూబి� చర్చిలో రక్షణ పపాకారమా, నా జీవితానుభవ సాక్ష్యము అనే రెండు
ఆల్బవ్సు వామయ్య రెవ�� కార్ల డి. కొవానపల్లిగారి దావరా రి�జ్ చేసావు.
'ఆశ్యశ�ైలవా— అనే పాట హృదయ పూర్వకముగా కృతజ్ఞతతో ఆ రోజు పాడగల్గగాను.
దేవుడే నిజంగా పాడగల్గరగ బలవు ఇచ్చాడు. సాక్ష్యం చెపాపను. 14 తారీఖన కొవానపల్లి
రగట్టు రగదర్లో కూడా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు.
ఆ విధంగా హాస్పిటల్ నుండి బయటికి వస్తూనే ఏ వాత్రం పబేక్ తీసుకోకుండా
సాక్ష్యం ఇస్తూ అవకాశం దేవుడు ఇచ్చిన కొలదీ పాటలు, సాక్ష్యం దావరా దేవున్ని
మహిమపరచగలిగాను.
3వ ఆపరేషన్ అయయాక నేను అల్లుడుగా చేసుకోవాలనుకున్న వ్యక్తి విషయంలో
వానసిక వేద్రనపడ్డాను. 4 నెలలు గడిచిన తర్వాత ఎవు.ఆర్.�. స్కానింగ్ చేసినపుడు
సరైన డ్రయాగ్నోసిస� రాలేదు. కాని నాలో శ్రీరకంగా బలహీనత ఎకుకవైంది నొపిప,
బాధ ఎకుకవైంది. నేను చాల తట్టుకోగలిగేదాన్నే కాని ఇంకా 2 నెలలకి మరింత నొపిప
ఎకుకవైంది. అప్పటికి బంగుళ్�రులోనే చెయ్యడానికి అనుకూలవైంది.
ూజు జు ళజ�చీ
డా. రవి దివాకర్గారు చెయయాలని చెపాపరు. వే నెల 28న స్కానింగ్ చేయించాను.
స్వస్థతకన్నా విన్నగా90 29కి రిపోర్టు రెడ� అయినట్టు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. 30వ తారీఖన నేను, రాన్ బాబు ఆంపధ మళ్డానికి (వామయ్య కొడుకు జాషువా పెళిుకి) టిరకట్ చేయించుకున్నావు. నేను రిపోర్టు తీసుకు రమ్మని చెపిప నా భర్తని పంించాను. రాన్ బాబు కూడా ఆయనతో వెళ్ళాడు. ఇంటికి రాత్రి లేట్గా వచ్చారు. రిపోర్టు ఇచ్చే కౌంటరు మళ�ుటపపటికి వూసేసారని చెపాపరు నా భర్త. నేను నిజవేననుకున్నాను. రాత్రి పడుకున్నాక నా భర్త ''మరొక పాటల క్యాపసట్ తవరగా చెయ్యడానికి ప్లాన్ చెయ్యి, సాక్ష్యం వ్రాయడం తవరగా పూర్తి చెయ్యి—— అని అన్నారు. ఆయన ఆ సమయంలో అలాగ చెప్పడం నాకు ఆశచ్య వేసింది. తెల్లవారాక నేను తవరగా లేవోతే ''ఇంకొంచెం పడుకో, రెస�ట తీసుకో—— అన్నారు. అంతలో రాన్ బాబు ''నాకు ఏదోలా ఉందవ్మా, తలనొపిపగా ఉంది, రాత్రి వాంతులయయాయని—— అన్నాడు. మధ్యాహ్నాం ప్రయాణం పెట్టుకుని ఇపుడు వాంతులేమిటో అని నేను కొంత మనసులో నిరాశపడ్డాను. నా భర్త ఆఫ్సుకు రెడ� అయితే నేను తవరగా రండి 10 గంలకే బయలుదేరి హాస్పిటల్లో రిపోరుట చూసుకొని అక్కడ నుండి సేటషన్కి మళ్ళీ క్టెన�్ ఎకేకస్తామని చెపాపను. ఆయన నా ప్రక్కనే కూర్చుని ''ఊరు నుండి వచ్చాక రిపోరుట చూసుకోవచ్చు కదా!—— అని అన్నారు. ''చూసుకోకుండా వెళిుతే మనసు దాని మీదే ఉంటుంది. చూసుకుంటే ఒక విధమైన తృప్తితో వెళుతాను—— అని అన్నాను. ''అందులో ఏమైనా వ్యాధి ఎకుకవైంది అని రిపోర్టు వసత ఏం చేస్తావు? మరల మీ వాళుతో సంతోషంగా ఉండలేవు కదా!—— అని అన్నారు. అనవసరంగా పెళిుకి వె�ు నా గురించి అందరికి చెపిప అందరిని బాధపెడ్రతానేమా అని ఆయన బాధ అని అర్ధమైంది. నేను ''నిండా వునిగిన వాళుకి చలి ఉండ్రదు, అంటే నా రిపోరుట ఎంత భయంకరంగా వచ్చినా నేను మ�ు కృంగిపోయేది లేదు. నా వ్యాధి ఏమిటో నాకు ఇపుడు క్రొత్తగా తెలిసేది ఏవుంది?—— అని అన్నాను. అప్పుడు పాపతో, ''బుచ్చూి, ఆ రిపోర్టు ఇలా తీసుకురా—— అని అన్నారు. నేను ఆశ్చిర్యంగా రిపోర్టు వసత ''ఎందుకు రాలేదని చెపాపరు?—— అనంటే ''రిపోరుట చాలా బ్యాడ్గా వచ్చింది. లివర్, లంగ�స, పఘుడ్పైప�, స్టమక్, కడుపు నుండి మెడ వరకు ఉన్న లింఫ� నోడ్స అన్నిటిలోను పసకండ్రరీస� వచ్చేసాయట—— అని అన్నారు. నేను రిపోర్టు చదివాను. నా మనసులో మరే భావం లేకుండా ''నీ అనుమతి లేకుండా నా శరీరములోనికి ఏదీ రాదు ప్రభువా! నీవు అనుమతించినది ఏదైనా సరే అది నా వేలు కొరకే—— అనే భావవే నాలో వెదిలింది. అదే వాట ఆయనతో అన్నాను. డాకట్ర్తో వాట్లాడే వెళాదమని అనుకున్నావు కాని ఆయన ఆ రోజు చాల బిజీగా ఉన్నారు. అందుకని ఊరె�ు వచ్చాక కలవాలనుకున్నాను.
రాన్ బాబు మధ్యాహ్నాం బయలుదేరర లోపల ఏమీ తినలేదు. తినడానికి అవవడం లేదని తలలో ఏదోలా ఉందని, వాంతి వచ్చినటటవుతుందని అన్నాడు. నాకప్పుడు వాని టెన�న్కి, వాంతులకి కారణం నేను, నా ఆరోగ్య పరిస్థితే కారణమని తెలిసింది. కదిలిసేత స్వస్థతకన్నా విన్నగా91
చాలా బభయంకరముగా ఏడ్చేటట్టు ఉన్నాడు. ''ఇపుడు పరిస్థితి ఏమిటవ్మా—— అని బుచు
పదే పదే అడిగింది. అందరూ స్థ|థంగా అయయారు. సంతోషంగా లేకుండా వు�ాల్లో
చిరునవువ లేకుండా అయిపోయారు. నేను పెళిుకి వెళుతన్నటుట కాకుండా ఎవరో చావుకి
బయలుదేరి వెళ్�తన్నటుటగా ఉంది నా పరిస్థితి. పిల్లల్ని చూసేత నా మనసు తరుకుక
పోతూ ఉంది. రాన్ని తీసుకొని క్టెన�్ ఎకాకను.
రాన్ బంగతో ఇంకా వాంతులు చేసుకుంటున్నాడు. వాంతి కాకుండా మెడిసిన్ ఇచ్చినా
ఇంకా వాంతులు అవుతున్నాయి. నేను వాడిని కదిలించి వాని మనసులో ఏవుందో
తెలసికోవాలని పించింది. అంతకువయిందే వాడు వాళు అక్కతో, ''మమ్మి తవరగా
చనిపోతందా?—— అని పదేపదే అడిగాడని తెలిసింది. వాడి వుఖం చూసేత నాకు దుఃఖం
అవుతాంది. దేవుడు తవరగా నన్ను తీసుకోవాలనే అనుకుంటున్నాడేవెా! అయితే పిల్లల
విషయం ఎలాగ? వాళుని నేనే ఓదార్చాలి, నేనే ధైర్యపరచాలి, ఇక బాధితురాలిగా బాధ
పడకుండా, పిల్లలకి తల్లగా రాబోయే పెనుతప�ానులను ధైర్యంతో ఎదురొకనేలాగ
చెయయాలని మనసును ధృడ్రపరచుకున్నాను. నాలో దుఃఖం. బాబులో కూడా దుఃఖం.
కదిలిసేత వరి�ంచే వేపఘువులా ఆవరించుకుని ఉన్నా నా దుఃఖాన్ని దిగమింగుకున్నాను.
పాప విషయంలో తాను పెద్దది, కొంత అర్ధం చేసుకొనే వయససు ఉంది. ఎన్నోసార్లు
నేను మీటింగుల్లో సాకష్యమివవడం చాసింది, నేను ఎలాగ దేవునిలో ఆదరణ
పొందుకున్నానో తాను కూడా ఎంతటి బాధనైనా ప్రభువులో సహించుకుంటా ఆదరణ
పొందగలను అని చాలాసార్లు నాతో అన్నది. అందువల్ల పాప విషయంలో నేను కొంత
నెమ్మదితోనే ఉన్నాను. కాని బాబు విషయం అలాకాదు. వాడిని ధైర్యపరచే వాళ్ళు
ఎవరా వాడి దగిర లేరు. అపపటికపుడు వాని మనసును తాతాకలికముగా సంతోషపరచే
ప్నేహితులు ఉన్నారు కాని దానిని శ్శవతముగా పరిషకరించాలంటే నేనే చెయయాలి. అది
నా భర్త కూడా చెయ్యలేరనిపించింది. రాన్తో మెల్లగా వాట్లాడడం మొదలు పెటాటను.
యేసు ప్రభువు ఎవరు? మనకి ఏమవుతారు? మనం ఈ లోకంలో ఎందుకు పుటాటవు?
పుటటకముందు ఎక్కడ ఉన్నావు? ఈ లోకం శ్శవతవా? తాతాకలికమా? చనిపోయే
వారందరూ ఎక్కడికి పోతున్నారు? చనిపోవడం అంటే ఏమిటి? వంటి ప్రశ్నలకు బాబు
దగిర నుండి జవాబులు పొందాను. ఆశ్చిర్యం ఏంటంటే ఏసు ప్రభువు తనకు సవంత
రక్షకుడని, ప్రభువని తాను క్రీస్తు బిడ్డనని, పుట్టక వుందు దేవుని వద్ద ఉన్నానని,
ఇపుడు ఈ భూమి మీదికి అమ్మ కడుపున పుట్టి వచ్చానని, ఇక్కడ కొన్ని సంవత్సరాలయయాక
మరల దేవుడు ఒక్కొక్కసారి వారివారి సమయంలో దేవుడు పిలచుకుంటాడని వాడు
చెపాపడు. అపుడు నేను బాబుకు వానసికంగా ధైర్యం చెపిప ''మనం ఈ లోకంలో
ఉండిపోడానికి రాలేదు. దేవుడు అప్పగించిన పనిచేసి వుగించాక దేవుడు పిలిసేత ప్రతి
ఒక్కరము వె�ుపోవాలి, నేను కూడా వెళ్ళాలి, నాయనమ్మ మళిుపోయినటుటగా ఆమె
స్వస్థతకన్నా విన్నగా92 తర్వాత తరము, ఆ తర్వాత ఇంకో తరము ఇలాగ అందరమూ మళిుపోవాలి, వయససును బట్టి వ్యాధిని బట్టి దేవుడు మొదట నన్ను పిలుచుకోవచ్చు తర్వాత ఒకరి తర్వాత ఒకరం అందరం దేవుని పిలుపు అందుకోవడం అంటే ఈ శరీరం నుండి ఆత్మ వేరై దేవుని వద్దకి పోవడం అంటే శ్రీరక మరణం. ఆఖరున అందరము యేసుప్రభువు రొవ్మున ఆనుకొని సంతోషంగా ఉంటావు. అక్కడ మరల ఏ వ్యాధిగాని, బాధగాని, ఏడుపగాని, ఆకలిగాని ఉండ్రదు. మనం దేవునితో సంతోషంగా గడ్రపడానికే మనం చనిపోతావు. అయితే యేసు ప్రభువును మనం సవంత రకష్కుడుగా అంగీకరిసేతనే మనం నరకానికి పోకుండా ప్రభువుతో పరలోకంలో ఉంటావు. ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏడుస్తావు, దు�ఖపడతావు అది కొద్దిరోజులే. అయినా దేవుడు ఆ బాధ తీసేసి మన నోట నవువ ఉంచుతాడు. నేను వె�ుపోయినా మీరు కూడా నన్ను కలుస్తారు కాబట్టి అదే ఆశతో మీరుండాలి. నేను మీ కోసం ప్రభువు దగిర కనిపెడుతా ఉంటాను, కాబట్టి సంతోషవే కదా!—— అని చెపాపను. ఇంత చెపాపక వాడి వుఖంలోనికి నవువ వచ్చింది. ''ఇంతలో బాగా చదువుకొని పపయోజకుడవు కావాలి. మష్న్ లాంటివి
ూజు జు ళజ�చీ కనిపెటటడ్రమా క్యానసర్ పపపషంట్లకు ఆసరా ఇవవడ్రమా చెయయాలి. ఎంతోమందిని దేవుని వద్దకు నడిపించాలి. ''సవూయేలు—— లాగ ్రేరుకు తగిట్టు దేవుడు పని చెయయాలి ''రాన్ అనే ్రేరుకు తగిట్టు ఆరాధకుడవుగా, గొప్ప ప్రార్ధనా పరుడివిగా ఉండాలి. పెదదయయాక నాలాగ మీ జీవితానుభవ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. మీ జీవితం చాసి వారికి మంచి దైవభక్తిలో పెరిగిన వారిగా తెలియాలి. తల్లగా నేను మిమ్మల్ని చాసి పరలోకంలో ఆనందిస్తాను. నా జీవితం ధన్యవెన�దని తలుస్తాను. నా సాక్ష్యములో భాగం మీది కూడా అవ్వాలి. దాని కోసవే ప్రయాసపడాలి—— అని చెపాపను. వాడు తృపితగా తల ఊపాడు. ఈ రిపోర్టు గురించి ఊళోు ఎవరికి చెపపకూడ్రదని వుందే చెపిపనందుకు వాడు ఎవరికీ ఏమి చెప్పలేదు. అందరితో సంతోషంగా గడిపావు.
ఆ నాలుగు రోజుల్లో నా వాక్య భాగాలు మరింత ఎకుకవగా నన్ను ఆదరించాయి ''చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణివుగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని ప్రభువా—— అని యేసు ప్రభువు చెపిపన రీతిగా ''యేసు తనకు సంబభవింపబోవున వన్నియు ఎరిగినవాడై—— అన్నటుటగా నా దినవుల అంతము ఎలా ఉంటుందో తెలిసికొని దేవుని సంపూర్ణి చిత్తము నెరవేరుప కొరకు మరింత ఎకుకవగా ప్రార్థించి ఆదరణ దేవునిలో నేను పొందడానికి దేవుడు నాకు సహాయము చేసాడు.
మరల బంగుళూరు వచ్చాక డా�� రవి దివాకర్గారిని కలిసావు. ఆయన చాల బాధ పడ్డారు. సాకన్ చేయించినపుడే ఆయన రిపోరుట కనుకుకన్నారు. నాకు మరల �భవెాదీెరప్ ప్రారంభించారు.
అమ్మ డాడ�ల 40 సంవత్సరాల వివాహ వారి�కోత్సవం రోజున (జూన్ 29, 2007న) స్వస్థతకన్నా విన్నగా93
కృతజ్ఞతా కూటవు పెట్టి కుటుంబసుథలు, బంధువులు అందరూ కలసుకొని
సంతోషించాలని ఏరాపట్లు చేసావు. కర్పలో అందరం కలసుకున్నావు. నన్ను నా
ఉత్సాహాన్ని, సంతోశాన్ని చూసేత ఎవరికీ నా వ్యాధి వుదిరినదని ఏమీ అనువానం
రాలేదు. ఆ మరుస్టి రోజు నేను విశ్ఖపటటణంలో పప్తవు వాళు నర్సింగ్ కాలేజిలో
చర్చిలో సాక్ష్యము పంచుకోవడానికి వుందే నిర్ణయించిన రీతిగా వైజాగ్ బయలు దేరాను.
క్టెన�్ ఎకక్డానికి వుందు నా సాకన్ రిపోర్టు విషయం క్పఘూటీకి చెపాపను.
అయితే క్పఘూటీ ఆ సంగతి తట్టుకోలేక మళ్ళీ ఇంట్లో చెపపత ఒకరి తర్వాత ఒకరికి
తెలిసింది. ఎవరి అభిప్రాయాలు వారివి. అయితే నా కోసం పిల్లలకు తల్లగా నేను
పబతికి ఉండాలని వారి ఆశ, ప్రార్ధన.
ఏ స్త్రీలోనైనా తల్ల మనసు ఉంటుంది. ఆము వ్యభిచారైనా మరరవెన�ా సరే తల్ల తల్లే!
స్త్రీలో ఎప్పటికి తల్లతతవం అంటే వాతృతవం వూరీతభవించి ఉంటుంది. ప్రతి స్త్రీలోనా
అమ్మని చూడగల్గగితే కష్టకాలంలో మన దగిర అమ్మలేని లోటు వారర తీరుస్తారు అనేది
నా అనుభవం. నాకంతోమంది ఆత్మీయ తల్లులు, తండ్రులు నాకంటే చిన్నవారు కూడా
ఉన్నారు. నా కష్టకాలంలో నావారు నాదగిర లేరు అనే లోటు తెలియకుండా వారర
నన్నెంతగానో ఆదరించారు.
కొందరు నన్నెకుకవ అభివానించి, తమకు పుట్టిన పిల్లలకు నా పేరు పెట్టుకొని
పిలుచుకోవడానికి ఇష్టపడ్డారు. కొందరు తమ పిల్లలకు నా చేత పేర్లు పెట్టించుకున్నారు.
నా చిన్న తవ్ముడు బున్ని తన రెండవ కువారెతకు నా ్రేరర పెటాటడు. ఎంతో మంది
బయటి వారు కూడా తమ పిల్లలకు నాపేరు పెటటకుంటామని చెపాపరు. నాకింత ఘనత
నేను పబతికి ఉండగానే దేవుడు నాకిచ్చాడు.
తర్వాత కూడా నా మీటింగులకు వెళ్ళడం నేను వానలేదు. దేవుడు అవకాశం
ఇచ్చిన కొలదీ నా సాక్ష్యం పంచుకోవడానికి, వాక్య పరిచర్య చేయడానికి, పాటలు పాడి
దేవుని మహిమ పరచడానికి వెళ్ళాను. ఒక్క దాన్నే పపయాణించాను.
కొన్ని క్రొత్త పాటలు ''నా ప్రాణ దురివా అనే సి.డి దావరా తయారుచేసాను. మరల
రికారి�ంగ� పహైాదరాబాదులోనే, స్వర్శిల్పి డా�� పి.జె.డి కువార్గారితోనే చేయించావు.
ఆయన, ఆయన భార్య మురిసమానికగారు (మురసకక్) నాకు ఎంతో పరిచర్య చేసారు.
వ్యాధి గ్రసుథరాలినని నా కోసం వారు తీసుకొనే జాగ్రత్తలు చాలా ఎకుకవ. నిజవుగా
కష్టపడి సేవ చేస్తున్నానని వారు స్వచ్ఛందంగా, వానుండి ఏడ్రబభ, కానుకలు
ఆశించకుండా, వ్యాపారపంగా చూడ్రకుండా, నేను చేసే దేవుని పనిలో వారు కూడా
పాలిభాగసుథలు అన్నటుటగా తలంచి నాకు సహాయం చేసారు. అన్నిపాటలు దేనికదే
అన్నటుటగా ఇది బాగోలేదు అనడానికి వీల్లేిన్నటుటగా పాట అరాథనికి తగిన రాగము,
దానికి తగిన సంగీతం సమకూడి పపజలలోనికి దాసుకు వెళాుయి. ఎంతో పపజాదరణ
స్వస్థతకన్నా విన్నగా94 పొందారు. దేవుని అభిషేకం ఆ పాటల్లో ఉందని, నా క్లిష్ట సమయంలో మీరు వ్రాసిన పాటను జ్ఞాపకం చేసి దేవుడు నాతో వాట్లాడి, నన్ను ధైర్యపర్చాడు అని ఎంతో మంది సాక్ష్యమిచ్చారు. కొందరైతే నా సాకష్యపు సవరవే వినబడినదని సాక్ష్యమిచ్చారు. దేవుడు సాక్ష్యాన్ని, పాటలను తన సేవలో వాడుకుంటున్నాడు. ఎంతో మంది తన ప్నేహితులకు, బంధువులకు వాటిని కానుకలుగా విదేశ్లకు కూడా పంిస్తున్నారు.
కొందరు సాక్ష్యము సిడి. క్యాపసట్లను ఎకుకవ సంఖ్యలో తీసుకొని ఊళుల్లోని వారి సవంత సంఘాలకు అందించారు. పత్రికలలో వచ్చిన సాక్ష్యాన్ని చదివి ఎంతో మంది బలపడినట్టు ప�ోన్లదావరా తెలిపారు. నా కాలేజి ఫ్రెండ్స్ కూడా నా గురించి తెలిసికొని నాతో వాట్లాడారు. కొందరు నన్ను చూచి అనయిలైనా నా దేవుని కృపను కొనియాడారు.
సాక్ష్యం చెపూత ఉన్న ప్రతీసారి కూడా ''నేను సాతాను తలను చితక త్రొకుకతున్నానని, నా కాలితో సాతాను తలను గట్టిగా మాదుతున్నటుటగా—— అనిపస్తుంది. ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినా డిశ్చార్జీ అయ్యి వచ్చిన వెంటనే 2 లేక 3వ రోజుకే ఆదివారం రావడం, ఆ ఆదివారవే నేను సాక్ష్యం పంచుకోవడం జరిగింది. అంత తవరగా చర్చికి వెళిుతే అందరికీ ఆశ్చిర్యం కలుగుతుంది.
చాలమంది సాక్ష్యాన్ని, రక్షణ పపాకారమా పాటల్ని రి�జ్ చేసాక నేను అకక్డితో ఇక ఆ్రేస్తానని తలంచారట. వారితో ''నా పపాణవున్నంత వరకు దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది పాటలు వ్రాస్తానని, వాటిని ఆల్బవ్సు చెయ్యడానికి నా శ్యశకుతలా కృషి చేస్తాన——ని చెపాపను. వాటి కోసం నా రాబడియంతటిని పెట్టడానికి నేను సిద్ధవే. చిన్నదే అయిన నా జీవితాన్ని ఎందరికో ఉపయోగకరంగా, మనిషిగా భూమిమీద జీవించినందుకు, దానికొక అరాథన్ని కలిగించిన నా ప్రభువుకు నేనేమి చేసినా నేనెంతో బుణసుథరాల్ని. ఆయన సేవలో చివరివరకూ పోరాడుతా, నా అంతిమ శ్వస కూడా నా నోట కీర్తనతో ఆయన సన్నిధిలో వదలాలన్నదే నా ఆశ.
నా డాకట్ర్ వృతిత విషయంలో నేను ఎందరికో సహాయ పడాలనుకున్నాను. ఇంకాపై చదువులు చదువుకొని ఎంతో మందికి సహకారము అందించాలనుకున్నాను. కొందరం దేవుని చిత్తము మన జీవితాల్లో జరుగకుండా అడుపడి ఆ ఉన్నత త్రహా సేవ అందించకపోవచ్చు. నా విషయంలో ఆ ఉన్నతమైన వైద్యవిద్య చదవకుండా, ఏ ప్రోత్సాహము లేకుండా అవవడానికి కారణం నా వివాహము, ఇంట్లో ఉన్న పరిస్థితులు, నా బాధ్యతలు. నా కుటుంబ పరిస్థితులు నన్ను అణచివేశ్యి. నిన్ను మున్నీటి వరకు కూడా ఆ విషయం ఆలోచించుకుంటే నన్ను పపోతాసహాపరచలేదని నా ఇంటి వారిపైనే నేను కోపం తెచ్చుకొనేదాన్ని. వారి విషయమై కోపం తెచ్చుకోకూడ్రదని, వారిని కష్మించాలని యేసు నామమములో దినదినవూ నేను పపారి�స్తూనే ఉన్నాను. ఇక చివరికి నా ఆశలు ఏదీ పపొపఫషనల్గా నెరవేరలేదని, అయినా డాకట్రుగా నా పబతుకును సార్ధకము చెయ్యమని స్వస్థతకన్నా విన్నగా95
నేను చేసిన ప్రార్ధనకు జవాబుగా క్పైవేట్ హాస్పిటల్లో పని చేయడం, క్లినిక్ పెట్టుకోవడవు,
కి�నిక్లో ఎంతో మందికి ఉచితముగా వైద్య సేవ చెయ్యడం చేసాను. ఉచిత వైద్య
శిబిరాలు ఇక్కడ కరా్ణిటకలో, ఆంపధలో పలు ప్రాంతాల్లో నిర్వహించాను. నా సంపాదనలోనే
కొంత మందులకి కేటాయిస్తూ ఉచితముగా మందులు కూడా పంపిణీ చేసాను.
ఎంతోమంది దీర�కాలిక వ్యాధులు కూడా నేనిచ్చిన వారం రోజుల మందుల కోర్సుకు
తగినట్లు సాక్ష్యమిచ్చారు. ఎన్నో ఏళుగా గర్బుం ధరించకుండా, అన్ని ప్రయత్నాలు చేసి
బిడ్డలు లేనివారు చాల దారం నుండి కూడా వచ్చి నా కి�నిక్లో ట్రీట్మెంట్ తీసుకొని,
ప్రార్ధన సహాయముతో బిడ్డల్ని కనగ్రలిగారు. కొన్ని భయంకరమైన క్యానసర్ వ్యాధులను
అతి తకుకవ వ్యవదిభలోనే పసపషలిస్టులు పసైతం డ్రయాగ్నోసిస� కనుక్కోలేకపోయిన వారికి
డ్రయాగ్నోసిస� చేసి ఎంతో ఖరీదైన మందులను చాల తగ్గింపు ధరలకే మందు
తీసుకోగలిరగటట్టు సహాయపడడానికి దేవుడు కృప చూపాడు.
ఉదాహరణకు నా కి�నిక్లో జరిగిన ఒక మహా అదభుతాన్ని నేను వివరిస్తాను. గత
సంవత్సరం 2007 వే నెలలోని నా సాకన్ రిపోరుట ప్రకారం వ్యాధి చాలా వ్యాపించినదని
భయంకర్మెన�దిగా నాకు తోచింది. ఆ సమయంలోనే నా దేవుడు నన్ను బలపర్చడానికి
ఈ అదభుతాన్ని జరిగించాడు. అది జూలై నెల. ఒక రోజు రాత్రి 11:30 గంటలకు
ఇంటి వాకిలి ఎవరో తటాటరు. నా భర్త ఎవరో చూచి ''పపపషంట్స వచ్చారు. అయితే
వారితో వచ్చిన అటెండ్రర్లు వేరర చర్చికి సంబంధించిన వారు. వారితో మనకి వుఖ
పరిచయం ఉంది. మళ్ళీ చూసి రా——! అన్నారు. నేను చూడడానికి క్రిందకి వెళ్ళాను. నా
కి�నిక్లోని క్రింది ఇంట్లోనే హాల్లో పెట్టుకున్నాను. వారు నాకు తెలిసిన వారర కాని ఈ
సమయంలో ఎందుకొచ్చారో అనుకుంటా క్రింద కాలింగ� బల్ రింగ� చేసాను. క్రింద
లోపలి ఇంట్లో పాస్టరమ్మగారు ఉంటారు. తలుపు తీయడానికి ఆవిడ్ర లేట్ చేసారు.
వచ్చిన వారిని బయట నిల్చునే విషయం అడిగాను. వారి చేతిలో చాల చక్కగా చుటటబడిన
ఒక పపివెచాచ్ మగబిడ్డ ఉండడం చూసాను. అయితే ఆ బిడ్డ చనిపోయినట్టు
గమనించాను. నాడి, ఊపిరి, గుండె చప్పుడు ఏమీ లేకుండా తెల్లగా పాలిపోయి ఉన్నాడు.
నాకు మనసులో కంగారైంది. ''బిడ్డ 18 రోజుల క్రితం తల్లకి 7వ నెల గర్బిుణిగా
ఉండగానే పుటాటడు. 3 రోజుల క్రితం బేబిని నియోనేటల్ కేర్ నుండి డిశ్చార్జీ చేసి
పంపించారు. ఒక పడాప�స వెయయాలని ఇచ్చారు. అది వేశ్క వాంతి చేసుకుని, ఇక
కదలికలు, లేకుండా అయిపోయాడు, అక్కడ చుటుట ప్రక్కల డాకట్ర్లు ఎవరా చూడలేదండి,
ఇక్కడ వీలు పడదని పంపపశ్రు. ఇప్పటికే గంటపసపయింది. మీరు చూసి చెప్పండి
వేడ్రవు—— అని అన్నారు. నేనిక చూసి చెప్పేదేవుంది బిడ్డ చనిపోతేనా! అయినా వారి
తృపిత కొరకు పసటతోసోకప� పెట్టి చూడాలని ఆగాను. పాస్టరమ్మగారు ఇంకా గాడభనిపదలో
ఉండి తలుపుతియ్యలేదు. అంతలో నేను ''ఏమిటి ప్రభువా, చావును ధృవీకరించడానికా
స్వస్థతకన్నా విన్నగా96 ఈ బిడ్డను నా దగిరకి పంించావు? ఏదేవెన�ా నేను బిడ్డ చనిపోయాడ్రనే వాట నా నోట రాకూడ్రదు, నేను డెత్ డిరక్లర్ చెయ్యకూడ్రదు—— అని ఖండితవెన� వాటలతో ప్రార్ధన చేసుకున్నాను. పాస్టరమ్మగారు తలుపు తీసారు. నేను మనసులో చాల తీపవతతో నేను మరణ సాక్ష్యము వ్రాయుకూడ్రదు అని పపారి�స్తూనే ఉన్నాను. వాళుని కుదురుగా కూర్చోిబట్టి బిడ్డని చూసాను. అది ఒక కేజీకి తకుకవే బరువు ఉంది. పసటత్తో చూసాను. ఎక్కడో నీర్సంగా గుండె కొట్టుకుంటున్నట్టు 10–20 �ట్లు ఒక నిమిశానికి ఉండింది. అయితే నాకు బిడ్డలో కొద్దిగా జీవం ఉన్నదని ధైర్యం వచ్చింది. తవరగా మరల రిపఘర్ చెయయాలని చూడడం మొదలు పెటాటను. ఇంకొక 5 నిమిసాల్లో బిడ్డకి గుండె చప్పుడు 40కి పెరిగింది. తెల్లగానే పాలిపోయిన బిడ్డ ఒక్క సారిగా పెద్ద ఊపిరి తీసుకున్నట్లయింది. నేను గుండె మీద మసాజ్ చేసి మరల హార్ట�ట్ చూసాను. ఇంకా కొద్దిగా పెరిగింది. క్రమంగా ఊపిరి తీసుకోవడం గమనించాను. ఇంకో 5 నిమిశాలకి బిడ్డ రంగు పింక్ కలర్లోనికి వార్డం ముదలైంది. ఇంకొక 5 నిమిసాలకి ఊపిరి తీసుకుంటా, నార్మల్ హార్ట�ట్ రావడం గమనించి గట్టిగా సిటవ్యూలేట్ చేసాను. ఒక్కసారిగా గాడభనిపదలోనుండి బయటపడిన రీతిలో ఒళ్ళు విరుచుకొని, ఇంకొక 5 నిమిశానికి ఏడ్రవడం వెుదలుపెటాటడు. వచ్చిన బిడ్డ అమ్మమ్మ, అటెండ్రర్లకి నోట వాట రాలేదు. సంతోషంతో వారు ఉకికరిబికికరై పోయారు. బిడ్డతల్ల ఇంట్లోనే ఉండిపోయింది. ఆమెకు ఫోన్లో బిడ్డ ఏడుపను వినిపించారు. ఆమె సంతోషంతో ఏడ్చేసింది. ''ఈ క్లినిక్ లోపల అడుగు పెటాటవు. దేవుడు బిడ్డను వుట్టి పబతికించాడు వేడ్రవు—— అని వారు సాక్ష్యమిచ్చారు. నేను కూడా డెత్డిక్లరేషన్ వ్రాయకుండా దేవుడు అదభుతం చేసాడని దేవుని స్తుతించి, ప్రార్ధన చేసి పంించాను. పాస్టరమ్మగారు చూస్తూనే ఉన్నారు. ఆమెకు కూడ్ర నమ్మశక్యముగా ఉండలేదు. నేను పైకి వచ్చి నాభర్తకు అంతా వివరించాను. చర్చిలో దేవుడు చేసిన మహా అదభుతాన్ని సాకష్యమిచ్చి దేవుని మహిమ పరచాను. ఇది నన్నింకా శక్తిమంతురాలిగా చెయ్యడానికే దేవుడు ఇది నాపట్ల జరిగించాడని తన వాక్యము దావరా వాట్లాడాడు.
''అయినను ఆ బలాధిక్యము వా వూలవెన�దికాక దేవునిదై యుండునట్లు మంటి ఘటవులలో ఈ ఐశ్వర్యము వాకు కలదు.
యేసు యొక్క జీవవు వా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవవును వా శరీరమందు ఎల్లపుడును వహించుకొని పోవుచున్నావు కావున వాలో మరణవును విాలో జీవవును కార్యసాధకమగుచున్నది.
కావున వేము అధైర్యపడవు. వా బాహ్యాపురుష�డు కృశించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినవు నాతన పరచబడుచున్నాడు.
కష్ణవాత్రముండు వా చులకని శ్రమ వాకొరకు అంతకంతకు ఎకుకవగా నిత్యమైన మహిమ భారము కలుగ జేయుచున్నది 2 కొరిందీభ 4:7–18 స్వస్థతకన్నా విన్నగా97
మంటిదానను, బలహానరాలను, వ్యాధిగ్రసుథలైన నాలో బలాధిక్యము
కలుగజేయటానికి దేవుడు ఈ మహా అదభుతాన్ని నాకండ్ర్ల ఎదుట జరిగించాడు.
బలహీనతలోనే తన శక్తిని పరిపూర్ణివు చేసిన నాదేవునికి వందనాలు. ఆయన కృపయే
నాకు చాలు.ఆ బిడ్డ ఇపుడు చాల చక్కగా పెరుగుతా ఉన్నాడు.
నా కి�నికల్ పపాకీటసును అనేక మందిని ఆ�ర్వాదకరముగా దేవుడు చేసాడు చర్చిలో
ఎంతోమంది వేరర డాకట్ర్లు ఉన్నా, అందరా నా దగిరకే వచ్చి తమ సమస్య చెపిప
పపిపసికష్షిన్ తీసుకొని క్పార్థనా పూర్వకముగా వెళ్తారు.
నా పాటలు, సాక్ష్యము సువార్త పరిచర్య విషయములో నాభర్త మొదట నన్ను
అంతగా పపొత్సహాపరచలేదు కాని రానురాను ఎందరో త్మజీవితాలకు నా జీవితాలను
నాజీవితనుభవ సాక్ష్యము ఏవిధముగా సహాయపడినదో వివరించినపుడు ఆయన నన్ను
ఎకుకవగా పపోత్సహాపరచడం నా ప్రయాణాలు వీలయినంతవరకు సుఖకరముగా
జరిరగటట్టు జాగ్రత్తలు తీసుకోవడం చేస్తూ ఉన్నారు.
నాపిల్లలు కూడా మొదట నేను వారికి దారమౌతున్నటుటగా బంగగా అయయారు కాని
నాపైన ఉన్న దేవుని కృప వారికి కూడా అర్థమైంది. వారు నాతో పాటు ఎన్నో
విాటింగులకు హాజరై అక్కడ దేవుని కార్యాలు చూసారు అందువలన వారు
కూడా ''ఎవవరరవరికో లేని ఆధిక్యత దేవుడు నీకిచ్చాడు, నీకు వీలయినంతవరకు ఎంత
దారవెన�ా మళిుదేవుని సాక్షిగా నిలబడాలి. వాపపోత్సహావు ఎపుడ్రా నీకు ఉంటుంది.
ఎవరెన్ని విధాలుగా వాట్లాడినా నీదేవుని పని చేయడం వానవదదవ్మా, నువువ బయటికి
మళిునపుడు వేము ఏదో విధంగా అడ్ర్జీస�ట అవుతావు అని అన్నారు. నాకు దేవుడు
ఎంత ప్రేమ గలిగిన పిల్లలను ఇచ్చాడో! వారు చిన్నవారు నేను వారికి జాగ్రత్త తీసుకోవడం
కన్నానన్నే వాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టుకుంటా ఉంటారు. నేను ఏసమయానికి ఏమి
తినాలో,త్రాగాలో, మందులు వేసుకోవాలో వారికి బాగా తెలసు. నేను చేసుకోలేకపోతే
వారే చేస్తారు. ''వా అమ్మ ధనయిరాలు—— అని చెప్పే మంచి పిల్లల్ని దేవుడు నాకిచ్చినందుకు
నా దేవునికి వందనాలు.
నేను నా కువారెత విషయమై బలహానవుగా ఆలోచించి అల్లుడిని చేసుకోవాలని
చూసిన వ్యక్తిలో అస్సలు నాకు ఇష్టం లేని ఒక సంగతి గమనించాను. నేనెపుడ్రా మన
కశాటరి�తంతో దేవుని సేవ చెయయాలి అనేది నా అభిప్రాయం. వేరర దేశ్ల నుండి దైవసేవకు
పంపప దేవుని సొవ్మును దరివనియోగపరచి, దేవుని మాసగించడం, ఇంకా వారి తర్వాత
తరములలోని పిల్లలు పూర్తిగా పబభష��లుగా అవవడం చూసాను. ఆ ధన వ్యామాహంలో
నేను చికుకకోకూడ్రదని వేరర దేశ్లనుండి దైవసేవకులు పంపప దేవుని సొవ్ముతో నేను
ఎప్పటికీ సేవ చేయకూడ్రదని నా వివాహం కాకముందే నిర్ణయించుకున్నాను. ఇది నా
అభిపపాయవే కాని ఎవరినీ కించపరచడం కాదు. నేను అల్లుడుగా చేసుకోవాలనుకున్న
స్వస్థతకన్నా విన్నగా98 వ్యక్తి వుందు నాతో ఏకీబభవించాడు కాని తర్వాత అతనికి కూడా అటువంటి ఆశ ఉందని తెలిసింది. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేయడం, నా బలహీనత పేరు చెపిప, నా కోసవే అన్నటుట ఫండ్ రైజ్ చెయ్యడం వంటివి చూసాక అతడు నా కుటుంబవులోనికి రావడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాను. దాని విషయమై ఎంతో వానసిక క్షోభ అనుభవించాను. ఇక్కడ నాకు వాట ఇచ్చి, వారి తల్లిదండ్రులతో కూడా వాట్లాడించి, మరొక అవ్మాయితో పెళ్ళి కుదుర్చుకోవడం దానికి ఎన్నో అబద్ధ కలపనలు చేయడం, నిందలు వేయడం కూడా నాకు చాల దుఃఖాన్ని కలిగించింది. అతన్ని కూడా మనసులో కష్మించలేకపోయాను. ఈ విధంగా నేను కొంత నా సవంత శక్తి మీద ఆధారపడుతా చేసిన ప్రయత్నాలు సరైనవి కావని, ''అది నీ పని కాదు, ఇది సమయం కాదు నా మీద ఆధారపడు—— అని నా ప్రభువు ''నీ కుటుంబ వేలు కొరకే అతన్ని నేను తపిపంచాను—— అని తెలియజేసినపుడు అతన్ని కష్మించగలిగాను. దీనికి చాల కాలవే పట్టింది. అతన్ని నాకు ఉదాహరణగా చూపించి దేవుడు నాకు వివాహము యొక్క ఘనత గురించి మన కుటుంబాలు ఎలా కట్టబడాలి? కుటుంబ ఐక్యత, ఏకతవవు అనే అంశ్లు నాకు ఎన్నో బోధపర్చారు. వాటిలో కొన్నింటిని క్లుప్తంగా వివరిస్తాను.
1. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాబట్టి దేవుడు ఘనవుగా ఎంచిన వివాహావును ఘనహానవెన�దిగా ఎంచి, భర్త భార్యను గాని, భార్య భర్తను గాని పరిత్యజించకూడ్రదు, ఎడ్రబాయకూడ్రదు. ఏ మత ప్రకారం లేక ఏ మర్యాద పపకార్ర జరిగినా సరే దానిని ఎవరూ వేరు చేయకూడ్రదు.
2. చేసుకోబోయే వివాహము దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందా అవునా? కాదా? అనేది వివాహానికి వుందే దేవున్ని అడిగి తెలసుకోవాలి. ప్రార్ధన పూర్వకముగా నిర్ణియం తీసుకొని వుందడుగు వేయాలి. విడిగా ఉండాలి అని అనుకుంటే అది వివాహానికి వుందే నిర్ణయించుకోవాలి. కలిసి జీవించాలి అని నిర్ణయించుకొని, ప్రమాణాలు చేసి వివాహ బంధములోనికి ప్రవేశించిన వారు మరణవు వరకు కలిసి జీవించాలి.
3. భార్య భర్తని అవవానపరచినా, దు�ఖపెట్టినా భర్త భార్యని దు�ఖపెట్టినా వారు దేవుని వద్ద చేసిన ప్రమాణవు విషయములో వివాహాబంధాన్ని ఘనహానవెన�దిగా ఎంచుతున్నారని అర్ధం. దేవుని చితాతన్ని కనుగొని చేసుకొన్నా లేక తమ ఇశాటనుసారంగా చేసుకున్నా ఆ బంధానికి జీవితాంతం కట్టుబడి ఉండాలి.
య�వనసు�లకు, పెండ్లి కాని వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే మన సవజనులలో నుండి వివాహ జీవిత భాగసావవిని, రక్షణ పొందిన వారిని చేసుకొంటే వివాహం తర్వాత వచ్చే చాల సమస్యలను రాకుండా చేసుకోవచ్చు. తల్లిదండ్రులను సన్మానించి వారిని బాధపెటటకుండా చూసుకోవాలి. ఒక వేళ్ తల్లిదండ్రులే తప్పుడు నిర్ణియం చేసేత వారిని ఒపిపంచేంత వరకు ఓపికతో పపార్ధనాపూర్వకముగా ఎదురు చూడాలి. ప్రార్ధన స్వస్థతకన్నా విన్నగా99
దావరా ఏ ఆటంకాలనైనా ఎదురొకని జయం పొందవచ్చు.
4. కొన్ని జంటలు దైవసన్నిధిలోనే జతపరచబడినా దేవుని చిత్త ప్రకారము జరుగ
నందు వల్ల అనగా వారి స్వచితతవు వలన జరిగినందుకు కొంత అసమాధానాన్ని
పొందుతారు. కొన్ని శ్పపగ్ర కార్యాలు వారి మధ్య జరిగినపుడు, ఈ పెండ్లి చేసుకోవడం
దేవుని చిత్తము కాదని తెలసుకొని దానికి పరిశాకర మార్గాన్ని ఆలోచించినపుడు విడాకులు
తీసుకోవడం పరిశాకరమని ఎంచి, విడాకులు తీసుకోడానికి ఇష్టపడతారు. దేవుని చితాతన్ని
కనుక్కోకుండా పెండ్లి చేసుకోవడం ఒక తపైపుతే, జతపరచబడిన తరువాత విడిపోకూడ్రదని
చెప్పే దేవుని వాటకి విరుదదంగా విడాకులు తీసుకున్నటుటయితే తపుప మీద మరొక
తపుప చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి తపుపడు వారిం ఎంచుకోవడ్రవే. అయితే
దైవచితాతను సారముగా కాకుండా వివాహం చేసుకున్నా, వారికి విడిపోవడం పరిశాకరం
కాదుగాని దేవుని సన్నిధిలో ''దైవచితాతనుసారం కాని వివాహాన్ని చేసుకున్నందుకు
పశ్చితాతపపడుతా, తపుపచేసావని ఒపుపకొని క్షమాపణ కోరాలి.—— మరల దైవా�ర్వాదం
కొరకు పపారి�ంచడ్రవే దీనికి పరిశాకరం. ఈ విషయంలో ఎంతోమంది దైవజనులు
కూడా తపపుటడుగులు వేసి, తముపై ఆధారపడిన వారికి సరైన ఆలోచన చెప్పడం
లేదు.
5. నరునికి ఒకే భార్య ఉండాలి (ఒక్క ఎవుక–ఒక్క పురుషుడు). మరొకరిని పెండ్లి
చేసుకొవడం దేవుని దృషిటకి వ్యభిచారవే. అది జీవితాంతం విడిపించుకోలేని వ్యభిచారం.
విడాకులు తీసుకున్నవారు ఆడ్రదైన మగాడైన ఇక వివాహావే చేసుకోకుండా ఉండడ్రవే
దేవుని చిత్తము. దేవుడు ఆదావు నుండి ఒక్క ఎవుకను తీసి ఒక్క స్త్రీనే చేసి భార్యగా
అతనికి ఇచ్చాడు. పురుషుడు క్రీస్తుకు సాదృశ్యము స్త్రీ సంఘానికి సాదృశ్యమయ�ున్నది.
క్రీస్తు కొరకు సిద�పడుతున్న సంఘవు ఒక్కటే, ఆమె వధువు. క్రీస్తుకు సాదృశ్యముగా
ఉన్న పురుష�నికి ఒక్క భారర్య ఉండాలి. ఒక వేళ్ భార్య చనిపోతే (బిడ్డలు లేకనే చనిపోయినా
సరే) కూడా భర్త ఆ ఒంటరి స్థితిలోనే దేవుని మహిమపరచడం దేవుని చిత్తం. స్త్రీకి
వాత్రమే విధవరాలైతే మరల వివాహము చేసుకోవచ్చునని వాక్యం అనుమతి ఇస్తున్నది.
కాని పెండ్లి చేసుకోవడం కంటే విధవరాలిగా ఉండడ్రవే ధన్యకరమని మనకు వాక్యము
చెప్పుచున్నది.
6. వూడు పపట్ల బంధములో ఒక పెట్ భర్త, 2వ పెట్ భార్య, 3వ పెట్ ఆత్మ
దేవుడు కలిసి ఉండాలి. భర్త దేవుని పోలి ప్రేమసవరూపిగా జీవించబదు�డై యున్నాడు.
స్త్రీ క్రీసుతన� పోలి సంపూర్ణి విధేయతకు వారు ్రేరుగా జీవించబదు�రాలై యున్నది.
భర్త తన సవంత శరీరము ఎలా ప్రేమిస్తాడో అలానే తన భార్యను ప్రేమించాలి. భార్య
ఒక వేళ్ అతని ప్రేమకి అరు�రాలు కాకపోయినా కళ్ంకవు, కలిగి ఉన్నా క్రీస్తు సంఘాన్ని
ప్రేమించిన రీతిలో ప్రేమించ బదు�డైయున్నాడు. స్త్రీ క్రీస్తు చూపిన విధేయత తన
స్వస్థతకన్నా విన్నగా100 జీవితములో చూపించాలి. తన భర్త ఎలాంటివాడైనా, బభయంకరుడైనా, బాధించేవాడైనా అతనికి వారు వాట్లాడక విధేయత చూపించాలి. తండ్రియైన దేవుడు తన ఏరైక కువారుని ఎంతగా నలుగగొట్టుటకు అపపగించినా వారు పలకని క్రీస్తు విధేయత భార్యలో ఉండాలి. ఈ విధమైన ప్రేమ, విధేయతలు కలిగిన భార్య భర్తల మధ్య ఆత్మ దేవుడు అన్యోన్య సహవాసము చేస్తాడు. భర్త తండ్రియైన దేవునికి, భార్య కువారుడైన క్రీస్తుకు, ఆత్మ దేవుడు అన్యోన్య సహవాసముకు పోలికలై యున్నారు.
7. ఈ రోజుల్లో స్త్రీ వైపు నుండి ఎందరో పురుష�లు ఆసితని, వరకటా్నన్ని ఆశిస్తున్నారు. పెండ్లి చేసుకోగలిగిన సోధముత ఆ పురుష�నికి ఉన్నా స్త్రీ తరపు వారినే పెండ్లి జరిగించడానికి డబ్బు అడుగుకుంటున్నారు. కట్నం తీసుకోవడం, ఖర్చులకి డబ్బు పెట్టుకోమని అడగరడం క్రైస్తవ కుటుంబాలలో ఎంతో భక్తి పరులైన వారిలో కూడా చూస్తున్నావు. అది డబ్బు మీద పిచ్చి, వ్యామాహాం, దేవుని వాక్యానికి విరుద్ధం. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఆమె కొరకు తన సరవస్వాన్ని ధారపోశ్డు. అంతేగాని సంఘం ఆయనను కొనలేదు. క్రీస్తుకు, సంఘానికి సాదృశ్యవెన� వివాహ బంధం ఈ విధంగా డబ్బుతో వుడి పెట్టబడి, ఆ బంధాన్ని శ్పపగస్తవెన�దిగా వార్చిబడడానికి సాతాను వేసిన పన్నాగవే. కాబట్టి వరకటా్నన్ని పపోత్సహించకూడ్రదు. ఈ విధంగా వచ్చిన ఆసిత నశాటనికే దారి తీస్తుంది. జీవితాన్ని కశాటలు, కన్నీళు పాలు చేసుకోవదుద. ఇంకా పురుష�డే స్త్రీకి ఇచ్చుకోవడం దేవుని చిత్తం.
8. ఎవరైనా విడాకులు తీసుకున్న తరువాత మరల భర్త భార్యని, భార్య భర్తని కావాలని కోరుకున్నట్లయితే 2వ వివాహాపు ఆలోచన వాని, వివాహ బంధాన్ని గౌరవిస్తూ తండ్రియైన దేవుని పోలి పురుషుడు ప్రేమ కలిగి తన భార్యను మరల కలసుకోవచ్చు. అది దీవెనకర్రము, స్త్రీ క్రీస్తు చూపిన విధేయత కలిగి తన భర్తను మరల చేరుకోవచ్చు అది ఎంతో ఆ�ర్వాదకరం.
9. కొందరు రెండు లేక వూడు వివాహాలు చేసుకొని తమ వుందు జీవితాన్ని ఎంతో దు�ఖమయం చేసుకుంటా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవవలేకపోతారు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మన తపిపదవులను మనవు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను క్షమించి మన సంబంధాలను ఆ�రవదిస్తాడు. ఆయన దృషిటలో మొదటి వివాహావే చెల్లుతుంది. విడాకులు, 2వ వివాహం ఆయన దృషిటలో చెల్లవు. తెలిసి తెలిసి మన జీవితాన్ని మనవే తపపులమయం చేసుకోకుండా దేవుడు మనకిచ్చిన జ్ఞానవు వినియోగించుకుంటా వుందుకు సాగాలి.
10. విడాకులు తీసుకున్నవారు తమ తప్పు తెలసుకొనే లోపల కలసుకునే వీలు లేనపుడు ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించడం వేలు. ఎంతోమంది బైబిలులోని గొప్ప భక్తులు ఆ తప్పులు చేసినా దేవుడు వారిని కనికరించడం అలసుగా తీసుకొని వేవు స్వస్థతకన్నా విన్నగా101
కూడా చెయయమచ్చులే అని అనుకుంటారు. కాని వారిలాంటి తపిపదవులు చేసి అవసరమైన
సంతానవును కని, భూమిని నిండించి దేవుని పిల్లలకే వ్యతిరేకవెన� జనాంగాలకు
వూల పితరులయయారు. యుగాలు గడుస్తున్నా వారి మధ్య యుదాథలు జరుగుతానే
ఉన్నాయి. మనకు కూడా వూలపితరులకున్నట్టి దేవుని కృప దొరుకుతుందో లేదో!
కాబట్టి సాతాను సులభముగా చికుకలలో పెటేట పాపము నుండి తపిపంచుకోవాలి. అవి
యుగాంతములో ఉన్న మనకు బుద్ధి కలిగించడానికి దేవుడు వాటిని పరిశుద్ధ గ్రందీములో
పొందుపరిచాడు.
11. చటటవు కూడా కొన్ని విషయాలలో తప్పుడు నిర్ణయాలు చేస్తూ కుటుంబాలు
విడిపోయేటట్టు చేస్తుంది. కొందరు తమలో ఉండే కొన్ని వ్యాధులు. ఉదా: ఫిట్స, వానసిక
రుగ్మతలు ముదలైనవి ఉన్నాయని వుందే చెప్పకుండా పెళ్ళి చేసుకుంటున్నారు. వీటి
కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇది అవతలి వారిని వెాసంచెయ్యడ్రవే
అవుతుంది, ఇలా మాసకరంగా బలైపోవడం జరుగుతుంది. తల్లిదండ్రుల బలవంతం
మీద ఇష్టం లేని పెళిుళ్ళు చేసుకున్నా దానికి కారణం సరైన విధముగా దేవుని చితాతన్ని
కనుక్కోలేకపోవ్రవే. అయినా దీనికి పరిశాకరం సరైన రీతిలో దేవున్ని క్షమాపణ వేడుకొని,
ఇక మీదట దేవుని ఆశీర్వాదము కావాలని ప్రార్థించాలి. విడిపోయి వేరొక పెండ్లి
చేసుకోవడం పరిశాకరం కాదు. పెండి�యెన� తరువాత వ్యాధిగ్రస్తులని తెలిసినా కృంగిపోక,
విడాకులు కోరుకోక, దేవున్ని క్షమాపణ పొంది ఆశీర్వాదాన్ని పొందుకోవాలి.
12. వివాహంలో వధువరుల మధ్య ఏకత్వం ఏ విధంగా ఉండాలంటే త్రియేక
దేవునిలో ఉన్న ఏకత్వం, ఐక్యత కలిగి ఉండాలి. దేవునిలో తంపడి, కువార్, పరిశుదాథత్మల
వుగ్గురు వ్యకుతలు ఉన్నా వుగ్గురా ఒకే దేవుడై, ఒకక్రై ఉన్నటుటగా వివాహంలో
జతపరచబడిన భార్య భర్తలు కలిసి ఉండాలి. ఆ �క్యతకు త్రియేక దేవుడే మనకు
వాదిరి.
13. విడ్రనాడబ్బడిన ఒక స్త్రీని ఆమె భర్త పబతికియుండగానే ఎవరైనా 'నేను ఆమెకు
జీవితాన్ని ఇస్తాను— అని జాలిపడి ఆమెను పెండ్లి చేసుకోవడం కూడా దేవుని దృషిటలో
వ్యభిచారవే. దేవుని దృషిటకి అది ఆమెకి జీవితాన్ని ఇవవడం కాదు గాని తన జీవితాన్ని
శ్పపగస్ధముగా వార్చుకున్నటుట అతడు జీవితంలో ఎన్నో అవమనాలు, శ్పవు
పొందవలసి ఉంటుంది. ఆము మొదటి వివాహావులోని ప్రమాణం వారికి శ్పంగా
వారుతుంది.
ఈ విధంగా దేవుడు ఈ సంగతులు బయలు పరచి పెళిుళ్ళు చేసుకోబోయే
య�వనసుథలకు కౌన్సిలింగ్ ఇవవడానికి, విడిపోయిన కుటుంబాలకు పరిశాకరము చెపిప,
ఆలోచన ఇవవడానికి దేవుడు నాకు జ్ఞానమిచ్చాడు. 2008 సంవత్సరానికి మీటింగుల్లో
దేవుడు వాట్లాడవుని నాకిచ్చిన అంశవు కూడా ఐక్యత, ఏకతవవును గురించే.
స్వస్థతకన్నా విన్నగా102
కొందరు తమ కుటుంబాలలోని సమస్యలను తీర్చుకోవడానికి నా కుటుంబసుథలను వాడుకోవడానికి పరోకషముగా నా చావు కోరుకున్నట్టు నాతో స్నేహంగా ఉన్నటుటగా ఉంటా నా మరణం తర్వాత వాటలు కూడా వాట్లాడుకొన్నటుట తెలిసి నేను కృంగినపపటికి దేవుడు నా కుటుంబవులో అలాగ దేవుని చితాతనికి వ్యతిరేకముగా జరగనివ్వని వాటిచ్చి నందుకు నేను బలపడ్డాను. వారికి కూడా దేవుని కృపను బట్టి కష్మించగలిగాను.
నేను కష్మిసేతనే నా పాపములు కూడా కష్మించబడ్రతాయని తెలిసాక నాకు కష్టము కలిగించిన వారినందరిని యేసుక్రీస్తు కృపను బట్టి కష్మించగలిగాను. అయితే నా శ్రమలో తీపవత పెరుగుతూ వెళ్ళిన రీతిగానే నన్ను ఇంకా ఇంకా వానసిక కషోబభకి గురి చేసి క్షమించడానికి ఎంతో బలవు కూడగరట్టు కొనేటంత సమస్యలు సాతాను కలిగించాడు. నాకిక ఆశలు లేవని తెలిసినా నన్ను ప్రేమించేవారు, నన్ను ఆదుకున్న వారు ఉన్నా కొన్నాళ�ు ఆదరించివదిలేసినపపటికి దేవుని కృపను బట్టి ఎప్పటికప్పుడు కృంగి పోకూడ్రదు, నేను ఎదుటి వారిని ఆదరించే విధంగానే ఉండి క్రీస్తు వాదిరిగా ఉండాలనే ఆశ నన్ను పబతికిస్తూ బలపరుస్తూ ఉంది. సంతోషంగా కశాటల్లో పసైతం చిరునవువతో ఉండగల్గరగ శక్తిని దేవుడు పపసాదిస్తూ ఉన్నాడు.
ప్రార్ధనా జీవితంలోనా, వాక్యం నేర్చుకోవడంలో, వాక్య పరిచర్య చేయడంలో దేవుడు ఎన్నో మెళకువలు నేర్పించాడు. ఎందరో గొప్ప గొప్ప భక్తులు కూడా ఆశ్చిర్యపోయేటట్టుగా దేవుడు తన జ్ఞానవుతో నింపాడు. తన అభిషేకంతో వాడుకున్నాడు. తన వాగ్దానాలు ఎన్నో నా యెడ్రల నెరవేర్చాడు.
2008వ సంవత్సరం ఫిపబవరి నెల నుండి నేను గుడ్క్పఫైడే వుందు ''ప్రభువా, నన్ను మరలా దర్శించు—— అని పదే పదే ప్రార్థించాను. ''దానిని నాకు అనుభవవులో కూడా పపసాదించు ప్రభువా—— అని అడిగాను. నాకు తెలసు దానికి నేను చాలా పశమ మరలా పొందాలని, ఎందుకంటే సిలువ ధ్యానాలలో నన్ను దేవుడు నడిపించాడు. అన్ని సన్నివేశ్లకంటే వుఖ్యంగా రగతెసమనే తోటలో క్రీస్తు ప్రభువు పొందిన శ్రమ గురించి దేవుడు నాకన్నో సంగతులు బోధపరచాడు. నన్ను ఎకుకవగా ఆకర్షించి తన వాక్యాన్ని నేర్చుకొనేటట్టు చేసిన దేవుడు నాకు చెన్నైలో మీటింగుల కొరకు పశమల దినాలలో వాక్య పరిచర్య కొరకు పిలిచిన దైవజనుల దావరా కూడా ఎంపిక చేయబడి ఇచ్చిన వాక్య అంశవు కూడా రగతెసమనే ప్రార్ధన.
అదే సమయంలో నా రకత్ పరీక్షల రిపోరుటలలో నాకు రకతము తగిపోయిందని, రకతం ఎకికంచాలని చెపాపరు. నేనలారగ వుందు విశ్ఖపటటణంలో మీటింగులకు తర్వాత చెన్నై రెండు సార్లు మీటింగులకు వెళ్ళాను. దేవుడు తన అభిపషకమ్చ్చి వాడుకున్నాడు. తర్వాత హాస్పిటల్లో చేరి రకతం ఎకికంచుకొని మరల విజయవాడ దగిర కవులారు అనే ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వెళ్ళాను. అక్కడ కూడా నా పరిచర్యలోని అంశ్లు సిలువ ధ్యానాలు స్వస్థతకన్నా విన్నగా103
– నా సాక్ష్యము.
రగతెసమనే తోటలో యేసు ప్రభువు ఎంతో వ్యాధిగ్రసు�డై తాను సిలువ కార్యం
చేయకుండానే సాతాను ఆయనను చంపచూచినటుట దేవుడు నాకు బయలు పర్చాడు.
సిలువ ఇంకా మాయకముందే యేసుప్రభువు ఎన్నోసార్లు మరణ ఘడియలు ఎదురొకవలసి
వచ్చిన సందర్బువులలో రగతెసమనే తోట అనుభవం కూడా ఒకటి. అక్కడ ఆయన తన
దేవుని చితాతనికి వ్యతిరేకముగా తనను సాతాను ముతాతడు. అందువల్లనే ఆయన ఆ
తోటలో తూలిపడిపోతూ నడవలేకపోయాడు. తన ప్రాణము మరణమగునంతగా శ్రమ
పొందుతున్నటుటగా తన ప్రియమైన ప్నేహితులైన శిష్యులను ప్రార్థించమని కోరాడు.
శ్రీరకంగా ఆయన పపారి�ంచడానికి కూడా శక్తిలేనివాడుగా అయయాడు. తన శిష్యులను
ప్రార్థించమని కోరినా వారు చెయ్యలేని స్థితిలో ఉన్నారని చూచి తానే పపయాసపడ్డాడు.
ఒక వానవునిగా ఆయన మనకు వాదిరి చూపించాడు. తాను ఈ లోకానికి వచ్చిన
ఉదేదశవేమిటో, దాన్ని ఎపుడు నెరవేర్చాలో—— ఎలా చెయయాలో అన్ని ప్రార్ధనా జీవితం
దావరా కనుగొన్నాడు. పరిశుదాథతయ్మనిపై ఆధారపడ్డాడు. సిలువ కార్యాన్ని నెరవేర్చిడానికి
కంకణం కట్టుకున్న ఆయనను అంతకు వుందు కబళించాలని పపయతి�స్తూన్న సాతాను
శకుతలతో పోరాడుతూ ఒకసారి రెండుసార్లు కాదుగాని వూడుసార్లు ఆతరతపడి ఒకే
విషయమై ప్రార్థించాడు. ఆయన స్పృహ కోలోపయేస్థితికి వెళ్ళాడు. కాని తన దేవుని
చితాతన్ని నెరవేర్చికుండా తాను మరణించకూడ్రదని ఆయన పోరాడాడు. ఆయన
అనారోగ్యాన్ని గాని, పోరాటాన్ని గాని శిష్యులు అర్ధం చేసుకోలేకపోయారు. అందువలన
పరలోక శక్తి పై ఆధారపడి అక్కడ సాతాను శకుతలతో పోరాడి రగలిచాడు. ఆ పోరాటంలో
ఆయన చెమట రకత్పు బిందువులవలె నేల మీద పడింది. సిలువ మీద సంపూర్ణి విజయాన్ని
సాధించే వరకు ఆయన పోరాడుతానే ఉన్నాడు.
ఈ సన్నివేశ్న్ని దేవుడు నా జీవితంలో కూడా అనుభవపూర్వకంగా దయచేశ్డు.
దేవుడు నన్ను అలాగ అనుమతించి విజయాన్ని ఇచ్చాడు. ఏప్రిల్ 12 తారీఖన విజయవాడ
నుండి ఇంటికి వచ్చాను. మరల 17న బయలుదేరి అమలాపురం మీటింగులకు వెళు
వలసి ఉంది. కాని 13 వ తారీఖన నుండి నాకు కడుపులో నొపిప ఎకుకవ�తా వచ్చింది.
16న మరింత ఎకుకవై రాత్రిలో ప్రేవులు కూడా పని చేయడం వానేసినట్లు నాకు
అర్ధమైంది. దాని దావరా వాంతులు, కడుపులో విపరీతమైన నొపిప అయయాయి. 17న
ఉదయాన్నే డాకట్ర్లలో ఫోన్లో వాట్లాడాను. వారు వెంటనే రమ్మన్నారు. హాస్పిటల్లో
అడ్మిట్ అయయాను. ప్రేవుల్లో కదలికలు ఆగి పోటు నొపిప ఇంకా ఎకుకవైంది. స్కానింగ్
ఎక్సరేలలో అది రూడభిగా తెలిసింది. సాకనింగ�లో వ్యాధి ఇంతకు వుందుకన్నా ఎకుకవైనట్టు
లివర్లో ఉన్న పెద్ద గడ్డ పగిలి �్లడింగ� అయిందని తెలిసింది. ఆపరేషన్ చేసే పరిస్థితి
అయినా వ్యాధి ఎకుకవైనందుకు ఆపరేషన్ చేసేత పబతకనని వారికి అర్ధమైంది. ఆపరేషన్
స్వస్థతకన్నా విన్నగా104 చేసే అవకాశం లేనందు వలన మందులతోనే అది గుణమవ్వాలని ప్రయత్నించారు. అయితే నేను పడిన వేదన, నొపిప ఆపరేషన్ చెయ్యకుండానే నాలుగు ఆపరేషన్లు ఒకే సారి చేసేత వచ్చేంత విపరీతమెన�ది. నొపిప ఎకుకవైనపుడు కొన్ని సందరా�ులలో ఊపిరి అందక నరకాన్ని అనుభవించాను.
అంత బాధలో కూడా ''ఎందుకు ఇంత విపరీతంగా నొపిపని దేవుడు అనుమతించాడు? నేను చెయయాలిసన పనులు దేవుని పని ఇంకా ఎంతో ఉంది. నరకం వంటి నొపిపని ఇచ్చిన కారణం ఏమిటి? ప్రభువా! సహించుకునే కృప నా కివువ, ఊపిరి అందక ఇలా చనిపోతానేవెా!—— అనే ప్రార్ధన చేస్తూ నేను చెయ్యవలసిన పనులు పూర్తి కాకుండానే సాతాను మధ్యలోనే నన్ను కబళించాలని పపయతి�స్తూన్నటుట గుర్తించాను. నా బాధను ఎవరూ కూడా పంచుకోలేని స్థితి. నేను వాట్లాడలేనంత నిశ్శికుతరాల్ని అయయాను. నాకు పరిచర్య చేస్తూన్న చిట్టి, వపజాలు కూడా దివారాతలు ప్రార్ధన చేస్తున్నారు. నేను ఇక కొన్ని రోజులు వాత్రమే పబతకుతానన్నటుట నా రిపోరుటలు చెపూత ఉంటే డా. గోపినాభ్ గారు చాల �భన్నులైపోయారు. నేను ఏ మందు ఇమ్మని అడిగితే అది ఇవ్వమని సిస్టర్లకి ఆయన చెపాపరు. వుకుకలో నుండి టయాబ్ కడుపులోనికి వేసి చూద్దామన్నారు.
ఒకరోజు ఒక దైవజనుడు నన్ను దర్శించి మీ విషయమై దేవునికి సాతానుకు మ�ు సంభాషణ జరిగింది. మీరు దేవుడ్ని అడిగి తెలసుకోండి అని అన్నాడు. నేను ఆ విషయమై కూడా ప్రార్థించాను. నేను ఈసారి ఖచ్చితంగా ఓడిపోతానని దేవునిలో సాతాను చభాలెంజ్ చేసినటుట ప్రభువు నా విషయమై నేను ఓర్చుకొని ఆయనను తప్పక ఘనపరచి, గొప్ప అనుభవవు పొందుకుంటాను అని చెపిపనట్లు దేవుడు నాకు ఆ సంభాషణ వినిపంచాడు.
నొపిపతో విలవిలలాడినపుడు ఊపిరి ఆగిపోయే స్థితి వచ్చినపుడు ఇక నేను ఇంతేనా అని దేవున్ని అడిగినపుడు ఆ రగతెసమనే తోటలో నా ప్రభువు పడిన శ్రమను నాకు సజీవంగా చూపి నీకు ఆ అనుభవాన్ని ఇస్తున్నాను. అని తన వాకుక నాలో పెటాటడు. అపుడు నాకు వెంటనే నేనిపుడు మరణం చెందడం లేదు, విజయం కోసం నేను పోరాడాలి, క్రీస్తు పోరాడిన రీతిగా దేవుని సంపూర్ణి చితాతన్ని నేను నెరవేర్చాలి, దేవుని నామం ఘన పరచబడాలి అని క్రీస్తును పోలిన అనుభవం దేవుడు నాకిచ్చినందుకు దేవునికి వందనాలు. చెల్లిస్తూ వచ్చాను. యేసుపపరభుని బాధని ఉచ్చిరింపశక్యముకాని వూలుిలను శిష్యులు అర్ధం చేసుకోలేని రీతిగా నా చుట్టు ఉన్నవారు నన్ను ప్రేమించినా ఏమీ చెయ్యలేక నిలబడిపోయేవారు. అయితే నా విజయం కొరకు తంపడి కుడి పారావ్శిన విజ్ఞాపన చేస్తున్నటుట గ్రహించి నేను నా శక్తి వంచన లేకుండా పోరాడి పరలోక శక్తిని క్రిందికి దించి బలం పొందాలని పట్టుదల కలిగింది యేసు ప్రభువుకు పోరాటంలో చెమట రకతంగా కారితే నాకు నా లివర్లో రకతం ఒలికింది. క్రీస్తుతో సమానవెన� అనుభవం నేను పొందడవుంటే వాటలా? కాని దేవుడు నాకు దానిలో రగలుపునివ్వాలని నా పక్షాన స్వస్థతకన్నా విన్నగా105
పోరాడి నాకు విజయాన్నిచ్చాడు. ఆయన అతి పరిశుద్ధుడు కాని పాపాతయ్మరాలనైన
నాకు ఈ అనుభవవు ఇచ్చాడు.
వాంతులు 12 రోజులకి తగ్గారు. వెంటనే నేను దయచేసి నన్ను ఇంటికి పంపమని
డాకట్ర్ గారిని అడిగాను. ఆయన చాల జాలిగా నన్ను చూచి పరామర్శించి ఇంటికి
పంపించారు. ఇంజెకష్న్లు నేనే తీసుకోవడం, నొపిప కలిగినపుడు బాధ సహించుకోవడం
ఇంచుమించు హాస్పిటల్ నుండి వచ్చిన 21 నెలల వరకూ జరిగింది. ఈ పోరాటంలో
నేను మరలా నా బరువు కోలోపయాను. కాళ్ళు చేతులు ఊచకాళ్ళు అయయాయి (ఎవుకల
గుడుకు చర్మము తొడిగినటుటగా) కాని నేను దేవుని మహిమ రూపంతో, సహనంతో
క్రీస్తును పోలిన అనుభవం కలిగిన తృప్తితో హాస్పిటల్ నుండి వచ్చిన మరుస్టి రోజు
ఆదివారం చర్చిలో సాక్ష్యమిచ్చాను దేవుడు అనేక మందికి నన్ను వాదిరిగా, ఒక
వింతగా పెటాటడు. దేవుడు నా యెడ్రల దయచూపించాడు అని డాకట్ర్ గారా పదేపదే
అన్నారు.
నా చెల్లి మాని (శ్రాకముల)లో నేను ఒక తల్లని చూచాను. నన్ను ఆమె ఆదరించిన
తీరు అప్పుడే పుట్టిన పాపను అతి జాగ్రత్తతో తల్ల కనిపెట్టి చూసే రీతిగా నన్ను
చూసుకుంది. నేను తవరగా కోలుకొనేటట్టు చాలా జాగ్రత్తలు తీసుకుంది. హాసిపటల్లోను,
ఇంటికి వచ్చాక కూడా ఇప్పటికీ కూడా ఏవిధవెన� రకత్ సంబంధం లేకపోయినా నన్ను
ఆదరించి, నాకు పరిచర్య చేయడానికి చిట్టి, వపజ ఇంకా శ�ైలజ సిస్టర్ని, పాస్టరమ్మ
గారిని దేవుడు వాడుకున్నాడు. వారందరికి, నా కొరకు ప్రార్థించిన వారందరికి నేను
బుణసుథరాలిని.
నా పాటలను, సాక్ష్యాన్ని వీడియో రూపములో చేయడానికి దానికి అయ్యే ఖర్చు
అంతటిని తానే భరిస్తానని వుందుకు వచ్చారు నా ప్నేహితులు పప్తవు లాక్గారు.
ఆయన దేవుని పరిచర్యని ప్రేమించి కొన్ని పాటలను సాక్ష్యములో కొంత భాగం ''సోతపత
సమాంజలి—— అని పూర్తి సాక్ష్యాన్ని ''క్రీస్తురకై విరిసిన ఓ సాక్ష్య కుసుమవు—— అనే పపరున
విడుదల చేసారు. నాకింత మంచి ప్నేహితుని ఇచ్చిన నా దేవునికి వందనాలు. దేవుడు
వారిని, వారి కుటుంబాన్ని ఆ�ర్వదించాలని నా ప్రార్ధన.
నేను రాన్బాబు చేత ''నా పపాణదురివా—— అనే ఆల్బవులో ''చిన్నారి స్వరములతో——
అనే పాటకు పల్లవి పాడించాను. అయితే నా కువారెత ఎసేతర్ చేత కూడా పాడించాలని
తదావరా వారుకూడా దేవుని సేవలో వారి భవిష్యత్ అంతా గడ్రపాలి అనే దేవుని ఉదే�శ్నికి
వుపదగా రికారి�ంగ�కి తీసురకళాులనుకున్నాను. మార్చి నెల నుండి చెయయాలని
పపయతి�స్తున్నా నా అనారోగ్య కారణంగా కుదరలేదు. ఇక నేను కోలుకున్న తర్వాత ఈ
పనులు చెయయాలని మరల రెట్టింపు ఉతాసహావుతో వుందుకుసాగాను.
''నా హృదయేశవరా—— అనే ఆల్బవు చెయయాలని పాటలు రెడ� చేసుకొన్నాను. నా
స్వస్థతకన్నా విన్నగా106 భర్తగారు చిన్నచిన్న కోరస�లతో ఇంకొక ఆల్బవు కూడా చేద్దావు, రెండు కలిసే చేసి వ్దావు, అందుకు కూడా సిద్ధపడవుని చెపాపరు. నేను రెండు రోజుల్లోనే అన్ని కోరస�లు వ్రాసి వాటికి కూడా రాగాలు కూర్చాను. అందరం హైదరాబాదులో రికారి�ంగ�లో పాల్గొన్నావు.
ఈసారి కూడా డా. పి.జె.డి. కువార్ గారు వారి సతీమణి చాలా సహకరించారు. పాటలు కోరస�లు చాలా బాగా వచ్చాయి. ప్రతి పాట, ప్రతి కోరస� కూడా నా అనుభవవులో వ్రాసినవే. ''నా హృదయేశవరా, సరోవన్నతునికి సోతపతారపణ—— అనే ఆల్బవులు సిద్ధమయయాయి. వీటి కొరకు డా.పి.జె.డి. కువార్గారు చాలా చక్కని సంగీతాన్ని అందించారు. వారి మిగతా కళాకారుల బృందములోని అందరూ ఆ పాటల్ని ముచ్చుకున్నారు. అదంతా బలహానురాలనైన నా యెడ్రల దేవుడు చూపిన కృప అని వారు గ్రహించారు. గత రెండు వాసాలకు వుందు నేను పడిన అనారోగయము దావరా నేను పాడలేక వారిని ఇబ్బంది పెడ్రతానేమా అని అనుకున్నాను. కాని అటువంటి అననుకూలత దేవుడు కలుగనివవలేదు.
రికారి�ంగ�లో 2వ రోజు మధ్యాహ్నాం నాకు తీవ్రమైన నొపిప రావడం పపారంభించింది. అపుడు నేను సహకరించకపోతే పని ఆగిపోతుంది. నొపిప ఎకుకవ అవుతాఉండగా సాతాను ''నువువ ఎవరికోసం ఇదంతా చేస్తున్నావు? దేవుని కోసవే కదా! అయినా నీ దేవుడు నువువ ఆయన పని చేసాతండగా నీకు నొపిప ఇస్తున్నాడు—— అంటా ఇంకా ఏవేవో చెపిప నా చేత దాషణ వాటలు పలికి రావాలని చేస్తూన్న వాని పపయత్నాన్ని గమనించి ఇలాంటి సమయంలోనే నేను పాడాలి, దేవున్ని మహిమ పరచాలి, వాడు సిగ్గుపడి పారిపోవాలి అని పాడడం మొదలు పెటాటను. కొన్ని నిమిశాలకి ఆ నొపిప తగ్గింది. పరిశుదాథత్మడు నన్ను కనిపెడుతా, అన్ని సమయాల్లోనా నన్ను ఆదరిస్తూ, తన చల్లనైన వాధుర్యవెన� స్పర్శను నన్ను అనుక్షణము అనుబభవింపచేస్తూ ఎతైతన శిఖరానుభవవులోనికి నన్ను నడిపిస్తున్నాడు. దాని కొరకు పశమపడాలి, పశమ అనుభవించి దేవుడిచ్చే దివ్య మహిమలోనికి నేను పపవేశించాలి అనే ఆశ నాలో దినదినవు అధికమౌతాంది. నేనెపపటికి సోలిపోకూడ్రదు ఓడిపోకూడ్రదు ఎందుకంటే నా దేవుడు జయ�లుడు. ఈ అనుభవాల లోతుల్లోనికి దేవుడు నడిపించే కొలదీ, నాకు ఎన్నో సంగతులు బయలు పుస్తున్నందుకు నేను పశమనే మరి ఎకుకవగా కోరుకోవడం, ఎన్నో విషయాలలో నన్ను నేను సరిదిదుదకోవడం నన్ను నేను మరింత తగించుకోవడం, విధేయతతో నేను చూడని పరలోకాన్ని అందుకోవడానికి విశ్వసముతో ప్రయాణం చేస్తున్నాను. నా భావాలతో ఎందరో వుందు వ్యతిరేకించినా క్రీస్తు కొరకు పశమ అనుబభవించడానికి ఇష్టపడనివారు తర్వాత వారు నాతో ఏకీబభవించవలసి వచ్చింది. ఎందుకంటే వారికి మరణ భయము ఆవరించి ఉన్నది కాబట్టి వ్యతిరేకించారు. కాని నేను మరణానికి భయపడను. ఎందుకంటే ఎన్నో మరణ స్వస్థతకన్నా విన్నగా107
లోయలలో దేవుడు నన్ను బయటికి రపిపంచాడు, ఇక వుందు కూడా రపిపస్తాడు. నా
చేయి పట్టి నడిపిస్తాడు. భౌతికంగా నేను ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి
మరణించాలిసందే కాని నాకున్న నిరీక్షణ ఏమిటంటే నేనికక్డ్ర కన్నువూసిన మరుకష్ణం
ప్రభువు రొవ్మున నా కన్నీటిని తడిచి, నిత్య సంతోషం, నెమ్మది, విశ్రాంతి నిచ్చే, నా
ప్రభువు కౌగిలిలో శాశ్వతంగా ఉంటాను. కాబట్టి నేను పబతికినా మరణించినా ప్రభువు
బిడ్డను నేను మరణచ్ఛాయలో ఉన్నా నా దేవుని స్తుతిస్తాను. ఈ నిరీక్షణ నన్నెనటికిని
సిగ్గుపరచదు.
ఈ సాక్ష్యమును చదువుతా ఉన్న ప్రియులారా! మీరిపుడు మీ హృదయములో నా
విషయమై ఎంతో భారము కలిగి నేను తవరలో చనిపోతానని బాధపడుతా ఉండవచ్చు
కాని నేను నా శ్రమలో నా దేవుని చితాతన్ని కనుగొనగలిగానని దాని కొరకు
విధేయురాలినైనందుకు నేను ఈనాడు ఎంతో సంతోషముగా ఉన్నాను. ఆయన సేవను
చేయగలుగుతున్నానని ఆనందముగా నేను జీవితాన్ని గడుపుతున్నాను. నేనింకా
పబతికియుండగానే దేవుని చితాతన్ని నెరవేర్చుతున్నానే తృప్తితో ఉన్నాను. దేవుడు ఎంతో
అర్ధవంతముగా చేసిన నా జీవితము గురించి మీరు బాధపడవదుద కాని మీ గురించి మీ
కుటుంబసుథల గురించి చింతించండి. ''యెరూషలేవు కువారెతలారా! నా నిమిత్తము
ఏడ్రవకుడి, మీ నిమితతవును, మీ పిల్లల నిమితతవును ఏడువడి—— లాకా 23:28. నేనే
కాదు మీరు కూడా ఒకటి దినాన్న మరణించాలి. అయితే మరణించే వుందు మీ
జీవితం అర్ధవంతమెన�దిగా దేవునికి మహిమకరముగా ఉన్నాదా? దేవుని కొరకు మీరు
శ్మించి ఏదైనా చేయగలిగారా? దేవుని చిత్తం నీ జీవితంలో ఏమయ�ున్నదో
కనుగొన్నావా? లేకపోతే ఇప్పుడే దేవుని దగిర ముపరపెట్టు నీ జీవితంలో ఆయన చితాతన్ని
కనుగొని పపయాసపడు. ఈ సాక్ష్యాన్ని చదువుతున్న మీకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను.
వాటికి జవాబులు మీకు మీరర నిజాయితీగా ఇచ్చుకోండి.
1. క్రీస్తు ప్రభువులో తిరిగి జన్మించిన అనుభవవు నీలో ఉన్నదా? రక్షణ పొందిన
దినవు నీకు గురతున్నదా? గురతుంటే ధనయువు. క్రీస్తుకు నీకు మధ్యన ఉన్న నిబంధన
నిన్ను మరణవు వరకూ కాపాడుతుంది.
2. మీరు మీ పిల్లలను సండేసాకల్కి పంిస్తున్నారా? దేవుని వాక్యాన్ని నేరుపతున్నారా?
నీవు నీ పిల్లలకు నేర్పించే దేవుని వాక్యం వారి కష్ట సమయాలల్లో నిజవుగా సజీవవుగా
నిలిచి ఆదరిస్తుంది. మంచి తల్లిదండ్రులుగా మీ బిడ్డల జీవితాలకు ఆదర్శివుగా పబతకండి.
3. నీ జీవితాన్ని నీ తలాంతులను దేవుని కొరకు సమర్పించావా? దేవుని మందిరంలో
ఉన్నపుడు క్రీస్తు పాట, బయటికి వెళాుక ల�కికవెన� పాటలు పాడుతున్నావా? నీకున్న
వాయిద్యాలు వాయించే తలాంతను క్రీస్తు కొరకు వాత్రమే వినియోగిస్తున్నావా? లేక
అదే జీవనోపాధి అని సరిపెట్టుకుంటున్నావా? నీకున్న దానిని ప్రభువుకు ఇచ్చి ఘనపరిసేత
స్వస్థతకన్నా విన్నగా108 దేవుడు నీ సమరపణను ఘనపర్చి తగినకాలవులో నిన్ను పహాచ్చిస్తాడు.

4. నీ జీవితములో శ్రమలు, శోధనల గుండా పయనిస్తున్నావా? నాతో ఎవరూ లేరర అని చింతిస్తున్నావా? పరిశుదాథతయ్మడు నీతో నీలో ఉన్నాడని జ్ఞాపకము వుంచుకో ఆయన నినెన్నటికీ విడువడు ఎడ్రబాయడు.
5. శ్రమలో ఉన్న వారిని, కశాటల పాలైన వారిని చాసి నీ కఠినమైన వాటలతో బాధపెడుతా, వివర్శిస్తూ, తీరుప తీరుస్తున్నావా? అలాంటి వారిని చూచి వేలైన మధురమైన వాటలతో ఆదరించు. వారెంతటి పాపాతయ్మలైన సరే. నీ సవరాన్ని, నోటిని, నాలుకని, పెదవులను వారిని ఆదరించడానికి ఉపయోగించు. ఎందుకంటే నీకు కూడా భవిష్యత్తులో అటువంటి పశమ కలిగినపుడు ఆదరించే వారు నీకుండాలి. వరిసేత నీ దేవుడు నీ కష్ట సమయంలో ఆదరించే వారిని నీ దగిరకు పంిస్తాడు.
6. నీ కష్ట సమయాలలో, మరణలోయలలో దేవున్ని స్తుతిస్తున్నావా లేక దేవుని దాషిస్తున్నావా? పశమలు దేవుని పిల్లలకేనని జ్ఞాపకముంచుకో.
7. దేవుని యొక్క పునరుతా�నబలవును, శక్తిని పొందాలని ఆశిస్తున్నావా? క్రీస్తు పునరుత్థాన బలవు, శక్తి పొందాలంటే క్రీస్తు యొక్క మరణవులోనికి సమానానుభవవు కలిగి యుండాలి అంటే శ్రమలను సహించాలి.
8. నా మరణ పరిస్థితి సాతాను బంధకాలలో ఉన్న వా నాన్నగారి విడుదలకు కారణవెన� రీతిగా మన చుటుట పపకకలలో ఉన్నవారి శ్రమ, బాధ లేక వారి మరణం మనవు గుణపాఠం నేర్చుకొనేటట్లు వర్తించుకుంటున్నావా? లేక మనవు పరిశుదు�లవు, వారు పాపాతయ్మలు అని విపరవీగుతా ఉన్నావా?
9. దేశంలోను, ఇతర ప్రాంతాల్లో ఏరపడే ప్రకృతి వైపరిత్యాలకు, భూకంపాలకు, సునామీల వంటి వాటికి కారణం పపత్యకషంగా కనబడకపోయినా పరోక్షంగా క్రైస్తవుడు క్రైస్తవురాలిగా ఉన్న నీ పాప జీవితమేనని, అన్యజనుల పాపము కాదని గ్రహించావా? నిన్ను నీవు సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? క్షమాపణ కోరుతున్నావా?
10. మీకు కష్టము కలిగించి బాధపెట్టినవారు బయటివారైనా, ఇంటిలోవారైనా, బంధువులైనా, ప్నేహితులైనా వారు పబతికిఉన్నా, చనిపోయినా వారిని మనసపుతిగా హృదయాంతరాళాలలో నుండి కష్మించగలుగుతున్నావా? గురతు చేసుకున్న పపతిసారీ మీరు బాధపడుతున్నారంటే, వారిని గురించి పదేపదే కఠినవుగా వాట్లాడుతున్నట్లయితే మీరు వారిని హృదయపూర్వకముగా కష్మించలేదని అర్ధము. మీరు వారిని కష్మిసేతనే మీరు కూడా కష్మించబడ్రతారు.
11. ఇంత సాక్ష్యమును పూర్తిగా చదివారకైనా, నీ సమరపణ ఎలాంటిది? నీ యెడ్రల దేవుని చిత్తము ఏమిటో కనుగొన్నావా? ఏ వాత్రం గరవవు, అతిశయము లేకుండా ప్రభువు కృపనే హాృదయాంతరాళ్వులో నుండి ధ్యానిస్తావా? స్వస్థతకన్నా విన్నగా109
12. నువువ ఒకవేళ్ పశమలో ఉన్నా క్రీస్తు వాదిరిని అనసరిస్తూ ఎదుటి వారిని
(వారు నీ దృషిటలో చెడ్డ వారైనా) ఆదరిస్తావా? నిసావర్ధముగా నీ స్పతపవర్తన దావరా
ప్రభువు వారిలో వారుప కల్గించనట్లు సహకరిస్తావా?
మహా శపమలలో సంత్సించుచూ
మహిమ రూపి ఆత్మలో శక్తి బలవు నొందుచు
మహిమ రాజయమునకై నిరీక్షించుచూ
మహివానివతడేసురకై మహిలో సాక్షిని
కీపస్తు సాక్షిని సజీవ సాక్షిని.
ప్రభువైన యేసుక్రీస్తు కృప
మీకు తోడై యుండును గాక,
ఆవేన్.
స్వస్థతకన్నా విన్నగా110