స్వస్థతకన్నా విన్నగా
స్వస్థత కన్నా విన్నగా ఏవున్నదో తెలిసికొనగోరుచున్నారా?!!?
దేవుడు మన యెడ్రల తన చితాతన్ని ఎలా బయలు పుస్తాడో,
మనతో ఎలా సంభాషిస్తాడో తెలసుకొనగోరుచున్నారా?
దేవుని భక్తుల మరణం దేవుని దృషిటకి ఎందుకు విలువైనదో
తెలసుకొనగోరుచున్నారా?
క్రైస్తవ మరణం ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో
తెలసుకొనగోరుచున్నారా?
వివాహమునకు సంబంధించిన విషయాల గురించి
దేవుడు మనకు ఏమి బోధిస్తున్నాడో తెలిసికొనగోరుచున్నారా?
అయితే ప్రార్ధనా పూర్వకముగా
విజయ సుధ
శ్రీమతి డా��గారి
జీవితానుభవ సాక్ష్యాన్ని చదవండి!
స్వస్థతకన్నా విన్నగా

స్వస్థత కన్నా విన్నగా
దీవవశీఅస నవ�శ్రీ�అస్త్ర పపదీము వుపదణ
2008 నవంబర్
పపతులు
3,000
రచయిత
శ్రీమతి డా�� విజయ సుధ
వీదీదీళ మల
అవూల్యం
ప్రచురణ
ఎసేతరు పబ్లికేషన్స
పపతులకు (ష�స:0)(ష�స:0). (ష�స:0). (ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0) (ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)
వీదీదీళ
ణ. ���జుచీణ�� దీ�దీఖ దీజు
చ 26, ళన�ఖ�చీ�, ళబపప�అఅ� ��వశీబ్ ణశీసస� దీశీఎఎ� ళ�అసతీ� దీవ��అస ళ్. ూ��శ్రీశీఎవఅ�'ర ళష�శీశీశ్రీ ూ�శీఅవ : 080 - 28386525 గ్రాఫిక్స పరగస� గ్రాఫిక్స
విజయవాడ–520 003
ఫోన్ : (0866) 2531128 సల్ : 93464 83348 స్వస్థతకన్నా విన్నగా
శుభా�ససులు
రచయిత్రి శ్రీమతి డా. విజయసుధ గురించి పరిచయ వాక్యాలు, శుభా�ససులు ఈ
వీ.దీ.దీ.ళ.
సందర్బువుగా తెలియజేయడానికి నాకు దేవుడిచ్చిన అవకాశవునరకై మొదటిగా దేవునికి
వందనవులు చెల్లించుచున్నాను.
శ్రీమతి. డా. విజయసుధను (చెల్లి) దేవుడు వాకు 2వ సంతానవుగా ఇచ్చారు. దేవుడు తన
అనాది సంకలపవుచొపుపన క్రీస్తునందు జగదుతపతితకి వుందే నన్ను, నా కుటుంబవును ఏరాపటు
చేసికొన్నాడు. ఆయన తన నిత్యసంకలపవు చొపుపన ఈ పుస్తక రచయిత్రి అయిన శ్రీమతి. డా.
విజయసుధను కూడా ఏరాపటు చేసికొన్నాడు. పిండ్రదశ నుండి అనేక ఉపపదవాలు,
మరణాపాయములనుండి విడిపించి, నన్ను, నా కుటుంబాన్ని ఈ బిడ్డను సజీవులనుగా ఉంచిన
జీవాత, పపాణాదాత, పరమవైదయుైన క్రీస్తుకు స్తుతులు చెల్లిసతున్నాను.
శ్రీమతి డా. విజయసుధ బాల్యదశనుండి కూడా క్రీస్తునందు భయభకుతలతో పెంచబడి తన 15
సం.ల వయససులోనే ప్రభువును తన రక్షకునిగా అంగీకరించినది. ఈము తన ఎలిమెంటరీ సాకలు,
హైస్కూలు చదువు కర్పలో వుగించి, ఇంటర్మీడియట్ చదువు కాకినాడలోను, మెడిసిన్ ఆంపధా
మెడికల్ కాలేజీ, విశ్ఖపటటణంలోనా చదవడం జరిగింది. వైద్య విద్య 3 1/2 సం.లు గడిచాక � డి.
రాజేందబాబు బి.ఇ. తో వివాహం జరిపించడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు పాప, బాబు. ఆమె
చదువును పూర్తి చేసిన తరువాత తన భర్తగారు భారత్ ఎలక్రాటనిక్స లిమిడెట్ (బి.ఇ.ఎల్) బంగుళూరులో
ఉద్యోగం చేస్తున్నందువల్ల బంగుళూరులో స్థిరపడడం జరిగింది.
ఈము ఒక ప్రైవేటు హాస్పిటల్లో పని చేస్తుండగా 2002 జూలై నెలలో హఠాత్తుగా వ్యాధిగ్రసతురాలై,
అపాయకర్ పరిస్థితిలో ఉండగా దేవుడు ఆమెను విడిపించాడు. ఆ వ్యాధికి చికిత్స నిమిత్తం వువ్మారు
ఆపరేషన్ చేయడం, దేవుడు అదభుతరీతిగా విడిపించడం జరిగింది. ఆమె చికిత్సలో ఉంటుండగా
దేవుడు ఆమెను దర్శించి వాట్లాడెను. దానితో ఆమె దేవుని కొరకు సాక్షిగా ఉండాలని, మరియు
ఆమెకి పప్తిపాత్ర్యిన సంగీతాన్ని పాటలుగా కట్టి, దేవుని కొరకు పాడాలని దేవుని యొక్క కోరిక
ప్రకారం ఆమె 6 క్యాపసట్లు చేసి విడుదల చేయడం జరిగింది. అనేక సరభలలో, కూడికలలో తనను
సజీవునిగా ఉంచిన క్రీస్తుకు సాక్షిగా నిలబడుతా ఉంది.
ఇపుపడు ఈ పుస్తకములో వ్రాయబడిన ఈ సాక్ష్యము ఆమె జీవితములో దేవుడు చేసిన అదభుతాలు,
ఆశచ్యకార్యాలు, విడుదలకార్యాలు తెలియచేసేదిగా ఉంటుంది. జీ"ాధిపతి అయిన దేవుడు ఆమెను
ఇంకనా దీవించి, జీవవునిచ్చి, ఆయుష�్షినిచ్చి, ఆరోగ్యవుమిచ్చి దేవుని కొరకు సాక్షిగాను,
సంఘకేషమవుకొరకు పాఠ్కుల కొరకు ఈ సాక్ష్యమును ఆ�ర్వాదకరముగా చేయును గాక! ఆమెన్.
శుభా�ససులతో.... తల్లిదండ్రులు
శ్రీమతి వి. ఎసేతర్ రాణి - డా�� వి. నాగరాజు
(రిటెర�ు జాయింట్ డైరెక్ట ఆఫ్ మెడికల్ పహాల్త)
స్వస్థతకన్నా విన్నగా


సంగీత శిక్షణ లేకుండానే పాడగల్గరగ
భక్తిగల గాయని
పప�ా్యత సువార్త సంగీత దర్శికులు, స్వర్శిలిప
పి.జె.డి. కువార్,
హైదరాబాదు
డా. విజయసుధగారు, ఆవిడ్ర బాల్యతనవు నుండి నాకు బాగా
సుపరిచితులు. ఆమె మంచి దైవ భక్తి కలిగిన పరైస్తవ కుటుంబవులో పుట్టి, దేవునియందు భయభకుతలతో పెరిగిన యువతి.
నా వుపైప సంవత్సరాల సంగీత పరిచర్య అనుభవవులో నేను ఎంతోమంది పాటలకు సంగీతము అందించగలుగుటకు దేవుడు కృపచూపారు. డా. విజయ సుధగారి విషయంలో కూడా వారి పాటలకు సంగీతం అందించుటకు ప్రభువు అవకాశ్మిచ్చారు.
డా. విజయసుధగారు సంగీతాన్ని నేర్చుకోకుండా, దానిని అబభ్యసించకుండానే ఎంతో బాగా సంగీతము నేర్చుకొని, సంగీతములో బాగా అనుభవవు గడించిన వారిని పోలి ఎంతో అర్థవంతమైన రచనలు వ్రాసి, వాటికి మంచి బాణీలు కూర్చి, సవరకలపన చేయడం నన్ను అబభరపరచింది.
ఆమె వ్రాసిన పాటలు కూడా ఏదో తన భాశా పరిజ్ఞానాన్ని కవిత్వరూపంలో పొందుపర్చాలని కాకుండా ఆధ్యాత్మిక విలువలు కలిగి, పరిశుద్ధ వాక్యాధారముగా, తన జీవిత అనుభవానికి తగినట్లుగా ఉంటాయి.
ఆముతో రికారి�ంగ� చేసేటపుపడు వాకు ఎటువంటి అననుకూలతలు ఎదురమవలేదు. ఇబ్బందులు కలుగలేదు. నేను, నాతోటి కళాకారులు పసైతం ఆమె పాటలను విని ఎంతో ఉతాసహావుతో, సంతోషిస్తూ పని చేసావు. ఆ పాటలను సాటడియోలో వింటా ఉండగానే అవి ప్రజల హృదయాలలో ఎటువంటి వుపదవేస్తాయో వుందే వాకు తెలిసిపోయేది. ఈ విధముగా నేను ఆమె దావరా ఆరు ఆల్బవులు పరైస్తవ లోకానికి అందించగలుగుటకు దేవుడు నాకు అవకాశ్మిచ్చారు. అవి ఎంతో పపజాదరణ పొందారు. పాట అర్థానికి తగిన రాగం, దానికి తగిన సంగీతముతో, ఆ పాటలు ఎంతమందికో దీవెనకరముగా, ఆదరణకరముగా ఉన్నాయని ఎంతోమంది చెపుపట విని సంతోషిస్తున్నాను.
మన ఆంపధపరైస్తవ పస్రీలలో పాటలు వ్రాయడం, వాటికి స్వర్కలపన చేసి వాటిని పాడగల్గరగవారు బహుకొద్దిమందే. డా. విజయసుధగారు పాటలు వ్రాయడం, స్వర్కలపన చేయడ్రవే కాకుండా తానే అర్థవంతముగా, వాధుర్యముగా పాటలు పాడడం ఆమె ప్రత్యేకత.
మన రాపష్టంలో ఎందరో ్రేరుపొందిన సంగీదర్శికులుండగా పబదర్. రాజేందబాబు, శ్రీమతి. డా. విజయసుధగార్లు చేయుచున్న పరిచర్యలో తోడ్రపడానికి పపార్థనాపూర్వకముగా నన్ను సంగీత దర్శికునిగా ఎంపిక చేసికొన్నందుకు నేను వారికి నా తరపున, నా కుటుంబవు తరపున నా వందనాలు, అభినందనలు తెలియజేస్తు న్నాను. దేవుడు వీరిని మరెకుకవగా తన పరిచర్యలో వాడుకోవాలని నా ఆకాంక్ష.
ప్రభువు డా. విజయసుధగారికి మంచి ఆరోగ్యవునిచ్చి, ఆయుష�్షిను పొడిగించి, మరెకుకవగా రాబోయేకాలంలో తన సేవలో వాడుకోవాలని హృదయపూర్వకముగా కోరుకొంటున్నాను.
ప్రభువు సేవలో
సవర్శిల్పి డా. పి.జె.డి. కువార ్
- వ్యూజిక్ డైరెకట్ర్
స్వస్థతకన్నా విన్నగా
బాధకర్మెన� తన జీవితంలో విశ�షవెన�
దేవుని కనికరములు
బిషప్ ఎరర్నస�ట పి. కొవానపలి
్ల
మన్నా / రాక్ చర్చి వినిపస్టస�, హైదరాబాదు
డా. విజయసుధ యొక్క నిశ్చిలవెన� విశ్వసముతో కూడిన
అదభుతకర్మెన� జీవితానుభవ సాకష్యవే ఈ పుస్తకం. ఆమెను దేవుడు
పాటలు, సాకష్యజీవితము దావరా తన సేవలో వాడుకొనుచున్నందుకు
దేవునికి వందనవులు. అపొసతలుడైన యోహాను ప్రకటన 12:11లో వ్రాసిన రీతిగా మనవు ఇచ్చే
సాకష్యమునుబట్టియు, గొపరెపిల్ల రకతమునుబట్టియు జయించిన వారము.
ఈమె నా వేనకోడలైనందుకు తాను పుట్టినప్పటి నుండి నాకు తెలసు. ఆము దేవుని యందు
భయభకుతలు కలిగి పెంచబడినది. తన అమ్మమ్మగారైన శ్రీమతి. రక.యస్. విరియాంగారు మరియు
తన తల్లిదండ్రుల దావరా ప్రభావితము చేయబడినది. ఆమె తన బాలయములోనే ప్రభువును అంగీకరించి,
అన్ని పరైస్తవ నీతి సాత్రములను అనసరిస్తూ వచ్చింది. విద్యార్థినిగా మంచి రికార్డు సంపాదించుకొని,
వానవ జాతికి సేవ చేయడానికి వైదయిరాలయ్యింది. దేవుడు ఆమెకు దేవుని ప్రేమించి, దేవుని కొరకు
విశ్వస పాత్రముగా సేవ చేసడి భర్తను ఇచ్చాడు. ఆము ఎల్లపుపడు మృదువైన స్వభావవుతో, అణకువ
కలిగి తన పపవర్తను కాపాడుకొంటా దేవుని కొరకు తన భర్తతో కలిసి సేవలో కొనసాగుచున్నది.
ఈ పుస్తకములోని సాక్ష్యము ఏమంటే తన బాధకర్మెన� జీవితములో దేవుడు చూపిన కృప,
కనికరములను వివరించడ్రవే. దేవుడు ఆమెను మరణపు కోరల నుండి అనేకమార్లు విడిపించారు.
డాకట్ర్లు, సపషలిస్టులు పసైతం తమ ఆశను వదులుకొన్నా, ఆమె వాత్రం యోబు ''నా విమాచకుడు
సజీవుడు—— అని చెపిపనటుటగా తన విశ్వసమును విడిచిపెట్టలేదు. ఆము నిత్యము బాధనను
భవిస్తున్నపపటికీ, ఆమె తన దేవుని ప్రేమించి, ఆరాధించి, తన శ్వస ఉన్నంతవరకు సేవ చేయాలనే
ధ్యేయం కలిగి ఉన్నది.
దేవుడు ఆమె విశ్వసమును ఘనపర్చి, ఆమెను ఒక్ ఆ�ర్వాదకరముగా నిలిపాడని నేను గాడభంగా
విశ్వసిస్తున్నాను. ఆమె తన ఆధాయాత్మక జీవితములో బలవుగా ఎదుగుతూ, అనేకమైన ప్రేమ, సంతోషము,
సమాధానవు, దీర్ఘశాంతము, దయాళుతవవు, విశ్వసము, మంచితనవు, ఆశ్నిగ్ము—— (గలతీ
5:22–23) లనే ఆత్మీయ పఘలవులను పఘలించుచు ఉన్నది.
డా. విజయసుధ తన రక్షకుని ప్రేమించుటకు, సేవించుటకు తన జీవితమును సమర్పించుకొన్నది.
అనేకమంది హృదయాలలో ప్రభువైన యేసుక్రీసుతన గురించి విశ్వస �జవును వితతుటే ఆమె కోరిక.
దేవుని రాజయము విసతరించడవు, అభివృద్ధి పొందడవు, దేవుని సువార్త వితతుట దావరా జరుగుట
చాతనని ఆమె నిశ్చయించుకొన్నది.
వేము ఆమె యొక్క దృడభ్రవెన� విశ్వసమును, నిరీక్షణను ఆమె సాకష్యముదావరా దేవుని
మహిమపరచుటను చూచి ఎంతగానో సంతోషిస్తున్నావు. దేవుడు తన మహిమ, ఘనతకొరకు
ఆమెను వాడుకొనుచున్నందుకు దేవునికి వందనవులు. ఈ పుస్తకమును చదువుచున్న
పాఠ్కులందరిలో కూడా ఆ విశ్వసమును, నిరీక్షణను కలిగించాలని దేవుని పపారి�ంచుచున్నాను.
దేవుడు ఈ పుస్తక రచయిత్రిని, దాని పాఠ్కులనందరిని దీవించవలెనని వా ప్రార్థన.
బిషప్ ఎరర్నస�ట. పి. కొవానపల్లి
స్వస్థతకన్నా విన్నగా



వైద్యం కంటే ఎకుకవగా దేవుని వాటలతో
చికిత్స చేసే సేవకురాలు
వాణిక్యమ్మ
పాస్టర్ గారు
బంగుళూరు
ప్రభువునందు ప్రియమైన సహ�దర డా. విజయసుధగారు నాకు
1992 సం.వు నుండి దేవుని కృపవలన నాకు పరిచయమయయారు.
ఆమె చిన్నతనవు నుండి దేవుని చితాతనుసారముగా దేవుని
మహిమకొరకు జీవించుచున్న వ్యక్తి అని ఆమె క్రియలదావరా నేను
తెలిసికొన్నాను. ఈము జీవితములోని గొప్ప ఆశీర్వాదము వలన
అనుగ్రహించబడిన వైద్యవృతిత బహు ప్రాముఖ్యమైనది.
దేవుడ్రనుగ్రహించిన ఈ వైద్య వృతితలో ఈమె చాలా సహన�లిగా
ఉండి దేవుని మహివార్థవై నమ్మకముగా వైద్యసేవలు అందించారు.
అతి చిన్న వయససులోనే దేవుడావెకు అనుగ్రహించిన వైద్యవృతిత దావరా
మంచి అనుబభవశ్లి అయిన డాకట్ర్ అని ప్రజల దావరా పేరు
పొందారు.
ఆమెకు అనేకవ్థిాలైన శ్రీరక బలహానతలున్నపపటికిని, తన
వద్దకు కష్టవుతో, నొపిపతో వచ్చే ప్రజలను ప్రేమతో ఆహ్వానించి,
మంచివాటలతో ఆదరించి, దేవుని వాక్యముతో వారిని
బలపరచేవారు. అనేకులు ఆమె ఇచ్చే మందులకన్నా, ఆమె చేసే
ప్రార్థనను పపావుఖయముగా కోరుకొనేవారు.
ఆమె తన సవరము దేవునికి సమర్పించారు. ఆమె సవయముగా
పాటలు వ్రాసి, పాడి దేవుని ఘనపర్చారు. అంతేకాక అనేక
స్థలవులలో దేవుడు తన జీవితములో చేసిన కార్యాలను, పాటలు,
సాక్ష్యమును దేవుని వాక్యముతో పంచుకొన్నారు.
నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కశాటలు, ఆటంకాలు, వేదనలు
సంబభవించినపుపడు అందరు చెయ్యి విడిచినప్పుడు నన్ను ఆదుకొని,
ఆదరించి బలపర్చారు. వుఖయముగా నేను ఆధాయాత్మక జీవితములో
బలహానపడిన సమయంలో దేవుని వాక్యము దావరా బలపరచి,
దేవుని వాక్యములోని గుడభార్థవులను గ్రహించనట్లు నాకు
సహాయము చేసారు. దేవుడు ఆమెను ఎకుకవగా ఆశీర్వదించి, తన
సాకష్యముదావరా దేవుని సేవలో వాడబ్బడవలెనని నా ప్రార్థన. స్వస్థతకన్నా విన్నగా
మహా శ్రమలగుండా ప్యనించేవారికి
ఆదరణకర్మెన� ఆదర్శం
కార్ల � శారోన్ కొవానపలి
రెవ.
్ల
మన్నా సిలవర్ జూబి� చర్చి, అమలాపురం
నావేనకోడలైన డా. విజయసుధ భక్తి కలిగిన పరైస్తవ
కుటుంబవులో జన్మించి, తన జీవితమును చిరుపపాయములోనే
ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించుకొనినది. డా. సుధ తనకు ఉన్న అనారోగ్య పరిస్థితివలన ఎన్నో
కష్ట సమయాలు, ప్రతికూల పరిస్థితులగుండా పయనిస్తూ ఉన్నది.
''భూమిమీద నరులకాలవు యుద్ధకాలవు కాదా? వారి దినవులు కూలివాని దినవులవంటివి
కావా?—— యోబు 7:1. అనారోగ్యస్థితిలో పసైతము ఆంధ్రప్రదేశ్, తమిళ్నాడు కరా�టక రాశాటలలో ఎన్నో
సువార్త కూడికలలో, య�వనసుథల మీటింగులలో, పస్రీల కూడికలలో తన వాధుర్యవెన� పాటలదావరా,
ఆత్మీయసందేశవులదావరా, సాకష్యముదావరా దేవుని కొరకు ఆత్మలను సంపాదించ వలెనని డా. సుధ
పోరాడుచున్నది. అంతా సపషటవుగా, వ్యతిరికతముగా ఉన్నప్పటికిని అటువంటి దేవున్ని పదే పదే విశ్వసించి
ప్రేమించుటకు కష్టసాధ్యవెన�పపటికిని ఈవె యోబువలె పోరాడుచున్నది. తన బలహీన పరిస్థితిలో
కూడా దేవుని కొరకు ఎంతగానో వైద్యసేవలు అందించినది. క్రీస్తుని పోలిన ఆమె ప్రేమను గుర్తించి
పరలోక స్వస్థతను అనేకమంది ఆమె పరిచర్యదావరా పొందుకొన్నారు. అనేకమంది యేసుక్రీస్తు దేవుని
రక్షణ జ్ఞానవును గ్రహించనట్లు చేసి ఆత్మలను సంపాదించుకొనుటకు ఆమె ఒక సాధనవు.
తన్ను ఎంతగానో ప్రేమించిన రక్షకుడు, విమాచకుడు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు డా. సుధ
హృదయము ప్రేమతో మండు చన్నది. ఆములో గొప్ప మనోధైర్యము ఉన్నది. దేవుడు ఆమె జీవితములో
గొప్ప అదభుతాలను చేసారు. ఒక నిజమైన పరైస్తవునికి రెండు ప్రాముఖ్యమైన దర్శినవులున్నవి. అవి
విశ్వసము, శ్రమలు. పరైస్తవులవెన� మనవు విశ్వసులమని యోహాను 14:1లో వ్రాయబడింది.
మనవు విశ్వసించినందులకు శ్రమలు కూడా అనుభవించాలి. దేవుని పక్షముగా శ్రమలు సహించుట
ఒక ఆధిక్యతగా మనకు ఆయన అనుగ్రహించాడు. మనవు శ్రమలను క్రీస్తుకొరకు బభరించినపుపడు
ఆయనతో అన్యోన్యసహవాసము గలవారముయ�ుంటావు. ఫిలిప్ప 1:30.
డా. విజయసుధ తన శ్రమలలో, బాధలలో దేవుని మహిమపరచుచున్నదని దృడభవుగా సాక్ష్యమిస్తూ
ఉన్నాను. ఎవరైతే మహాశ్రమలగుండా వెళ్తూ ఉన్నారో వారికి ఆమె జీవితము ఒక పపకాశవానవెన�
ఉదాహరణ. తనవలె దేవుని తోటలో శ్రమిస్తూ, ఇటువంటి శ్రమలగుండా వెళ్ళుచూ ఉన్న సేవకులను,
పరైస్తవ విశ్వసులను తన సాకష్యముదావరా పపోత్సహించవలెనని, వారిని పడిపోకుండా బలపరచవలెనని
డా. విజయసుధ ఈ పుస్తకమును వుపదించడం నాకు చాలా సంతోశాన్ని కలిగిస్తుంది. డా. విజయసుధ
తన శ్రమలలో ప్రభువును ఎంతో విశ్వస పాత్రముగా సేవించుచున్నందుకు ఆమెకు వేనవామయ్యగా
గరివస్తున్నాను.
ఈ పుస్తకము చదువుచున్న పాఠ్కులకు నిజవుగా సంతోషమును, ఆదరణను కలిగించనని
మన:పూర్వకముగా ఆశిస్తున్నాను.
పపరభువుసేవలో
రెవ. కార్ల డి. కొవానపల్లి
స్వస్థతకన్నా విన్నగా

ప్రాణాన్ని హారించే వ్యాధిలోను చిరునవువతోదర్శినమిసోతంది
రమామణి
డా.
సిఎం..ఎస్. బి.ఇ.ఎల్. హాస్పిటల్, బెంగుళ్�రు
డా. విజయసుధగారు నాకు 6 సం.లుగా తెలసు. వా ఇద్దరు మధ్యన ఉన్న సంబంధం ఒక డాకట్రు, పపపషంట్కి ఉండే సంబంధం కానేకాదు గాని అది ఒక ప్నేహా బంధం.
ఆమె జీవిత కదీను చూసినపుపడు రీడ్రర్స డైజెస�ట వంటి అది పెద్ద పుస్తకాలలో చదివిన కథీదలా అనిపస్తుంది. ఆమె జీవితవిధానం చూసినపుపడు నాకు చాలా సంతోషం కలుగుతా ఉంటుంది.
బి.ఇ.యల్. ప�ాకట్రీలో డి.జి.ఎవుగా పని చేస్తూ ఉన్న � రాజేందబాబుగారు 6 సం.ల క్రితము తన భార్య రకత్పు వాంతులు చేసికొంటా, తీపవతరవెన� పరిస్థితిలో ఉన్నదని, దానికి మల్య హాస్పిటల్లో అడ్మిట్ చేడానికి రిపఘర్ల్ లెటర్ కావాలని ఆ రోజు నైట్ డ్రయాటీలో ఉన్న నన్ను అడిగారు. తరువాత 6 రోజులకు నేను మరొక పపపషంటును దర్శించుటకు మల్య హాస్పిటల్కి వె�ునపుపడు ఆ ప్రక్క గదిలోనే నేను రిపఘరెన్స వ్రాసి ఇచ్చిన డా. విజయసుధ ఉన్నారని తెలిసి ఆమెను కూడా ఒకసారి చూడాలని ఆ రూవులోనికి వెళ్ళాను. అక్కడ ఒక యౌవన యువతిగా 30 సం.ల వయససుతో వుఖవులో చిరునవువతో నన్ను పలకరించి, వాట్లాడి తనకు 'క్యానసర్ వ్యాధి— అని తన నోటితోనే చెపిపన ఆమెను చూచి ఆశ్చిర్యపోయాను. ఆమె వుఖ కవళికలను చూసి అబభరపడ్డాను. ఆము పపపషంటు స్థానంలో ఉండి, తన గురించి ఒక డాకట్రుగా నాతో తన పరిస్థితి వివరించింది.
ఆ తరువాత రెండున్నర సం.లకు తనకు లివర్లో ముటాపసటసిస� అయి, ఆపరేషన్ జరిగిన తరువాత నేను ఆమెను ఎకుకవసార్లు కలిసికొని, వాట్లాడడానికి, �భవెాదీెరప్, పెట్ సి.టి. సాకన్లకోసము వచ్చినపుపడు సంభవించినది. ఆమె కుటుంబవు గురించి, ఆమె వ్యక్తితవవుగురించి, వ్యాధి తీపవతను గురించి నేను ఆముతో వాట్లాడడం జరిగింది. ఆము వెళ్ళిన తరువాత ఆమెను గురించి ఎన్నోసార్లు నేను కంట నీరు పెట్టుకోవడం జరిగింది. ఆము ఎపుపడ్రా వ్యాధిగ్రసతురాలిగా కనిపించలేదు. ఆమె రిపోరుటలు ఎంత బాధాకరముగా బాగోలేవని వచ్చినా ఆమె కళులో నేను కన్నీళ్ళు చూడలేదుగాని నేను ఆమెను తలంచుకొని విపరీతముగా బాధపడేదాన్ని. స్వస్థతకన్నా విన్నగా
అయితే తరువాత ఆముతో వాట్లాడుతా ఉండగా ఆమె కొన్ని ఉచిత వైద్య శిభిరాల దావరా
వైద్యసేవ చేస్తున్నదని, పేదవారికి తన కి�నిక్లోనే సహాయకరముగా ఉన్నదని తెలిసికొన్నాను.
ఆమె తన బాధ, దు:ఖవు ఎపుపడ్రా బయటికి కనబడనివ్వలేదు. ఈ వైఖరిని చూసినపుపడు నేను
రీడ్రర్స డైజెస�ట వంటి పుస్తకాలలో చదివే కధలాగా అనిపించింది. ఆము చాలా దయకలిగి, పపపషంటు
స్థానంలో తనను ఊహించుకొని ఎదుటివారికి సహాయకరంగా, ఎంతో ధైర్యముతో ఉన్నదని
గ్రహించాను.
ఒకనాడు నా టేబుల్మీద కొన్ని సిడిలు చూసాను. వాటిని ఇంటికి తీసికొనిమళిు అందులోని
పాటలు, జీవితకదీను విన్నాను. అవి డా. విజయసుధ సవయముగా రచించి, సవరకలపనచేసి,
తానే పాడిన పాటలు. ఆ పాటలలో జీవితఅనుభవ కదీద అంతటిలో ఆమె భావాలు, కశాటలు వాటిలో
దేవుడు ఎలా ఆమెను ఆదరించాడో వివరించిన తీరును చూచి ఆ పాటలకై నేను ఆశ్చిర్యపోయాను.
ఆమె దేవుని కొరకు తన్ను సమర్పించుకొన్నది. కాబటేట అంత ధైర్యము, బలవు, శక్తి దేవుని వదదనుండి
పొందుకొన్నదని నేను దేవుని కొనియాడాను.
తన పిల్లల విషయమై నేను ఆమెను వాట్లాడించినపుపడు ఆమె ''నేను ఎలాగ అన్నిటికి
సిద్ధపడ్డానో, అలారగ నా పిల్లలను కూడా వుఖయముగా చిన్న బిడ్డను కూడా దేనినైనా
ఎదురోకవడానికి, ఎంత కష్టము, శ్రమున�ా అధిగమించడానికి సిద్ధపరచానని—— చెపిపంది. ఒకరోజు
తాను పరలోకములో ఉంటుందని అక్కడ పిల్లలకోసం ఎదురు చూస్తానని, వారు అక్కడికి
వచ్చినపుపడు అందరం సంతోషముగా దేవునితో ఉండ్రబోతావు అని బిడ్డలతో చెప్పడం నాకు
ఆశచ్యము కలిగించింది.
డా. విజయసుధ దేనినైనా అంగీకరించడానికి సిద్ధవుగా ఉంది. ఆము ఎల్లపుపడ్రా వు�ాన
చిరునవువతో, ఎపుపడ్రా ఏ విధవెన�ా స్ణుగులేకుండా ఒక యౌవన పస్రీగా, డాకట్ర్గా, ఒక మంచి
తల్లగా ఆమెను చూచినపుపడు ఇటువంటివారిని చూడడం అరుదు అని అనుకొంటారు.
ఆమె నాకు ఒక ప్నేహితురాలు వాత్రమే కాదు గాని ఆమె నాకు తన జీవితం దావరా ఒక
గురువు, ఒక వాదిరి. నేనే ఆమె నుండి ఎన్నో నేర్చుకొన్నాను. మనవు ఎంతో చిన్న విషయాలకే
ఎంతో నలిగి పోతావు. కాని ఆమె ఇంతటి బాధ తనలో ఉంచుకొని కూడా వేరర పపదేశ్లలో,
చర్చిలలో తన కథీను వివరించి ఎలాగ వ్యాధిని, మరణాన్ని అధిగమించాలో వివరించడం చేస్తూ
ఉన్నది. ''జీవితం చాలా చిన్నది, దానిని మనవు అర్థవంతముగా మలచుకోవాలి—— అని ఆమె
నాతో చెపిపంది.
ఆమె జీవితంలో ఏవేమి జరిగాయో అవన్నీ దేవుని చితతవులోనే జరిగాయి, దేవుని దీవెనలు
ఆముపై ఉన్నాయి.
స్వస్థతకన్నా విన్నగా

ఆములో దిగులు, భయము ఎన్నడు నేను చూడలేదు
క.యస్. గోపినాదీ్
డా.
మల్య హాస్పిటల్ బంగుళూరు ఇనిసిటటయాట్ ఆఫ్ ఆం�ాలజి,
ఆం�ో సర్జన్,
బంగుళూరు
నేను ఉదయం లేచినపపటినుండి ఎంతోమంది రోగులను చూస్తూ ఉంటాను. ఒక్కరోజు కూడా సరళ్వుగా, మృదువుగా సాగని స్థితిలో, భయంకరమైన వ్యాధి క్యానసర్ వానవాళిని కబళించడం చూస్తూ ఉంటాను. ఈ వ్యాధిని ట్రీట్ చేసేటపుపడు కొన్ని గొప్పగా చెపుపకోదగినపపటికి, ఎన్నోసార్లు నిరాశ కలిగించే పఘలితాన్నే చూస్తాను. దానికి మరింత సన్నిహితముగా మరణాన్ని చూస్తు ఉంటాను. మరణాన్ని అంత చేరువగా చూసినపుపడు వానవవాపతలలో ఏ గొప్పతనవూ లేదు, అన్నీ అంతకు మించి ఉన్నాయని తలుస్తాను.
ఈ అంశ్నికి ఆధారముగా నా ప్నేహితురాలు డా. విజయసుధ ఒక ఋజువుగా ఉన్నది. ఆమె తన వైద్య వృతితలో ఎంతో ఓరుపతో, సహనవుతో, సోలిపోని పట్టుదలతో, ఎంతో పపతిష�తో, తన గురించి తాను పట్టించుకోకుండా పని చేసేది. తన శరీరము అలసి, నీర్సించినా కూడా కొన్నాళ్ళు పపపషంట్లు, కుటుంబవు అనుకొంటా గడిపపసింది.
నేనిచ్చే సలహా ఏమిటంటే మనం ఇతరుల కొరకే కాక మన కొరకు కూడా జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో పాటించాలి. డా. విజయసుధ తన రకత్ పరీక్షలలో హివోగ్లోబిన్ చాలా తకుకవ�తనపపటికి ఎంతో చలాకీగా పని చేస్తూ ఉండేది. అయితే 'అనీవియా— (రకత్హానత)రై పరీక్షలు జరిపిన సమయానికి వుందు ఆమె అకస్మాత్తుగా రకత్పువాంతి చేసికోవడం, ఎండోసోకప్ చేసి ఆమె జీరా�శ్యంలో ఒక టయామరును కనుకోకవడం జరిగింది. పపధాలజీ రిపోరుటలో అది ఒక అరుదైన క్యానసరు (జీర్ణిశయం, ప్రేవులకు సంబంధించినది) అని తేలింది. ఆమె ఒక డాకట్రు అయి, అన్ని విషయాలు తెలిస్ కూడా ఆమె వ్యాధిని అంగీకరించి, ఎపుపడు చిరునవువతో దాని పర్యవసానాన్ని కూడా స్వకరించింది. నేను ఆమెకు ట్రీట్మెంటు ఇచ్చిన అన్ని రోజులా కూడా ఆములో నేను దిగులు, భయమును చూడలేదు. ఎంతోమంది విషయం విన్న వెంటనే ఎంతో భయముతో దిగులు చెందుతారు. డిపపపషన్కి గురౌతారు. ఆమె ''నేను దేవుని నవ్ముతున్నాను, మీరు చేయగలిగినదంతా చెయ్యండి, నేను విజయంతో తిరిగి వస్తాను—— అని దిీయేటర్కి వెళ్తూ చెపిపంది. స్వస్థతకన్నా విన్నగా
దీని నీతి ఏమిటంటే రోగులు ఎవరైనా, వుఖయముగా క్యానసర్ రోగులు జీవితము మీద ఆశ్ధృకపము
కలిగి ఉండాలి. వ్యాధిని మనససులో స్వకరించాలి. రోగికి పబతకుతాననే విశ్వసం అవసరం.
2002 సం.లో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అయయాక కాంప్లికేషన్లు కూడా అయయాయి. ఆమె
జీరా�శ్యం సరిగ్గా పని చేయలేదు కాని ఆమె కొన్ని రోజులకి విజయాన్ని చవి చాసింది. 2005
సం.లో మరల డా. సుధ వచ్చి ''అయయా! నేను అడ్మిట్ అవ్వాలి, నారకందుకో బాగోలేదు—— అని అన్నది.
ఎపుపడ్రా డాకట్ర్ పపపషంట్కి అడ్మిట్ అవ్వాలని చెపిపనపుపడు పపపషంట్లు వద్దని వె�ుపోవడం చూసాను
కాని డా. సుధ, ఒక వైదయిరాలు, ఆమెకి తన స్థితి తెలిసికొన్ని వాతో సహకరించినందుకు వాకు
చాలా సంతోషం కల్గింది. ఆమె తన ఆశ్వాదాన్ని కోలోపకుండా స్థిరంగా నిల్చింది. లివర్లో ముటాసాటటిక్
�జన్ వచ్చినపుపడు కూడా ఆమె దిగులు చెందక ధైర్యముతో సర�రీకి ఒపుపకొన్నది. తరువాత ఆమెకు
పపపంచములోని అతి మంచి �భవెాదీెరప్ ''గ్లీవేక్—— ఆ వ్యాధి కొరకు ఇవవడం వెుదలుపెటాటవు.
ఆమె ఎపుపడ్రా ఆశ కలిగి, దిగులుచెందక ధైర్యముతో వుందుకు సాగింది. తన వైద్య వృతితని,
కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యము చేయకుండా కొనసాగుతా ఉంది.
ఆమెకు వైద్య వృతిత మీద ఆసరకత కాకుండా సంగీతము ఇతర కళ్లపై మకుకవ ఉన్నదని తెలిసింది.
నా సలహా ఏమంటే ''మీ వ్యాధి ఏవెన�పపటికి, మీకు మకుకవైన వాటిపై మనససుపెటటండి.
కుటుంబజీవితాన్ని నిర్లక్ష్యము చేసికోవదుద. మీరు ధైర్యముగా, ఆశ్ధృకపథముతో ఉన్నపుపడు, ఆ
వ్యాధినుండి తవరగా బయలుపడగలరు——.
ఇప్పటికి 6 సం.లుగా డా. విజయసుధ వ్యాధిగ్రసతురాలైనపపటికి అతి మంచి ఫలభరితమైన జీవితాన్ని
ఆమె జీవించింది. ఏదో చెయయాలని సాధించాలనే తపనతో ధైర్యముతో, పట్టుదలతో, చిరునవువతో,
మనోధైర్యముతో ఎన్నో వ్యూజిక్ ఆల్బవ్సు, విడియో దావరా తన కథీను తయారు చేసి ఎంతోమంది
క్యానసర్ రోగులకు ఉపయోగకరముగా పపోతాసహాకరముగా చేసింది.
డా. విజయసుధ భర్తగారు కూడా ఆమెను గురించి చాలా జాగ్రత్త వహించారు. వేము హాస్పిటల్
వారులలో, ఆపరేషన్ ది�యేటర్లలో ఇచ్చే ట్రీట్మెంట్ వాత్రమే పపావుఖయముకాదు. కుటుంబవులోని
వారు రోగిపట్ల చూపే జాగ్రత్త. ప్రేమ ఆదరణ ఎంతో వుఖ్యవెన�ది. డా. విజయసుధ ఏ ఏ రిపోరుటలు
ఎంత బాధకరముగా వచ్చినపపటికి, వస్తున్నపపటికి ఆములోని చిరునవువ అగిపోలేదు. ఆము క్యానసర్
రోగులందరికి అనసరించవలసిన ఒక వాదిరి, ఉదాహరణ.
క్యానసర్ వ్యాధి ఉన్న రోగి కుటుంబసుథలందరికి కూడా కౌన్సిలింగ్ అవసరము. వానవశరీరములో
ఒకసారి డ్రయాగ్నోసిస� క్యానసర్ అని బుజువైతే కొన్ని వారుపలు కలుగుతాయి. అవి ''సైకో ఇవుయాోలాజికల్
పేామీటర్స—— అని అంటారు. వాటికి వెనువెంటనే ట్రీట్మెంట్ అవసరం. దాన్ని ఆపరేషన్, రేడియోషన్,
�భవెాదీెరప్లతో కాకుండా కుటుంబవులోని వ్యకుతలందరికి కౌన్సిలింగ్ ఇచ్చుట దావరా
అధిగమించవచ్చు. అది రోగిని ఎకుకవ జాగ్రత్తగా చాసికోవడానికి, కనిపెట్టుకోవడానికి
అవసరమౌతుంది.
డా. విజయసుధ తానే పపపషంట్ అయి, తన్నుతాను ఒక అర్థవంతమైన దానిగా వార్చుకోవడ్రవే
కాక, తన భర్తను, పిల్లలను, అందరిని జీవితంలో దేనినైనా ఎదురొకనేటట్లు చేసికోగలిగినందుకు
ఆమె జీవితం మనకు అనసరించదగిన ఒక ఉదాహరణ.
స్వస్థతకన్నా విన్నగా


ొ�దో పప�, ొ�చబానజి ్చిబూదిీట�
గచిభజ� �భజగీప�
రవి బి. దివాకర్
డా.
మల్య హాస్పిటల్
మెడికల్ ఆం�ాలజిస�ట,
బంగుళూరు ఇనిసిటటయాట్ ఆఫ్ ఆం�ాలజి
బంగుళూరు
2005వ సం.లో డా. విజయసుధ నా వద్దకు ఒక పపపషంటుగా వచ్చింది. ఆమెకు బహు అరుదైన జీర్ణికోశ క్యానసరు, గ్యాపసోట ఇంటెసిటనల్ పసోటమల్ టయామర్. అప్పటికే రెండు పెద్ద ఆపరేషన్లు జరిగాయి. వ్యాధి లివర్కి వ్యాపించింది. ఆమె నా దగిరకి వచ్చినపుపడు వు�ాన చిరునవువతో, చాలా స�మయముగా పపశ్ంతతో కనబడింది. ఆమె రోగి అని తెలిసికొని, ఆశ్చిర్యపడ్డాను, బాధపడ్డాను. ఆమె వైదయిరాలు అయినప్పటికి చాలా మంచి వ్యక్తితవవు కలిగిన పపపషంటుగా, ఎంతో అణకువతో నడుచుకొన్నది. అప్పటికి ఆ వ్యాధికి సర్జరీ వాత్రమే పటీట్వెంటుగా ఉండేది. ఆము నన్ను సమీపించిన సమయానికి ఒక �భవెాదీెరప్ �షదం 'ఇవాటినిబ్— అనే పేరున విడుదలైంది. అది క్రొత్త �షధమెన�పపటికి, పఘలితము గురించి ఆశించకుండా చెపిపనట్లు విని, క్రమంగా ట్రీట్మెంటు తీసికొన్నది.
ఒకనాడు ఆమె ఇచ్చిన కొన్ని వ్యూజిక్ ఆల్బవ్సు ఇంటికి తీసికొని వె�ు వాటిలోని భక్తి కీర్తనలని విని చాలా సంతోషించాను. ఎంతో మధురముగా తానే సవయముగా వ్రాసి, సవరకలపన చేసి, పాడడం నిజవుగా ఆశ్చిర్యాన్ని కలిగించింది. ఇంకా ఎంతో సమాజ సేవ చేస్తూ ఉన్న వ్యక్తిగా తన వైద్యవృతితని ఉచిత వైద్య శిబిరాలను ఏరాపటు చేయడం దావరా, తన బాధలన్నీ మరచిపోయి, బాధలోనున్నవారిని పపోత్సహించుటకు ఆమె కంకణం కట్టుకొని, తన అనుభవాన్ని వారివదద వివరించి ఆదరించడం, వారు కోలుకోవడానికి ఆమె కృషి చేయడం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి.
ఆమె ట్రీట్మెంటు తీసికోవలసిన అవసరతను గుర్తించి, తాను ఆరోగ్యంగా ఉండి ఇతరులు ఆరోగయముగా ఉండుట కొరకు వారిని పపోత్సహించడం, నేను ట్రీట్ చేస్తున్న ఒక రోగిగా ఆమెను నేను కలిగి ఉండడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను.
నేను డా. విజయసుధకు మంచి ఆరోగ్యవు, ఆయుష�్షిను కలగాలని మనసారా కోరుతున్నాను. ఆమె తన వ్యాధి, బాధను మరచి ఇతరులకు సహాయకరముగా ఉండడం వల్ల ఆమె ఒక శక్తివంతమైన వ్యక్తి అని నవ్ముతున్నాను. ఆము 2006లో మరొక ఆపరేషన్కు వెళ్ళడం జరిగింది. దురదృషటకరముగా ఎన్నో కాంప్లికేషన్లు–ఇనెపుకష్న్, జ్వరము, ఎలక్రోటలైట్ ఇవుాలనీస, ప్రేవులు సరిగ్గా పనిచేయకపోవడం వంటి కాంప్లికేషన్ దావరా వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆమె వానసిక స్థైర్యాన్ని వీడలేదు. ఆమె వుఖవులోని నవువను కోలోపలేదు. తన మనోబలాన్ని క్రిందికి నెట్టివేసికోలేదు. ఆము చాలా ధైర్యంతో ''నేను తప్పక కోలుకుంటాను, ఈ పోరాటం అంతా కొన్ని రోజులే, విజయవంతముగా తిరిగి వస్తాను—— అని చెపిప, చెపిపన విధముగానే వ్యాధితో, బాధతో పోరాడింది. ఈ సంగతులు అందరా ఆమెను చాసి నేర్చుకోవాలి.
డా. విజయసుధకు మరల �భవెాదీెరప్ ఇవవడం వెుదలుపెటాటవు. ఆము ఎంతో ధైర్యముగా వుందుగా వెళ్ళుచున్నది. ఆమె ఎల్లపుపడు జీవితంతో ఏది సంబభవించినపపటికి సంతోషముగా, చిరునవువతో ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాను. స్వస్థతకన్నా విన్నగా
వ్యాధి పర్యవసానం తెలిసినా
సమాధానంతో,
సానుకూలతతో పపవర్తిస్తుంది
యస్. ఎన్. పాటిల్
డా.�
డా. సువర్ణి పాటిల్
శ్రీమతి
సుమతి నర్సింగ్ � వెటర్నిీటీ హా�ం
బంగుళూరు
డా. విజయసుధ గారిని గత 14 సం.లుగా ఎరుగుదము. ఆమె 1994లో ఒక డ్రయాటీ డాకట్ర్గా
వా నర్సింగ్ హావులో జాయిన్ అయయారు. ఆము వాతో 10 సం.లు కలిసి పని చేసారు. ఆమె డ్రయాటీ
డాకట్రుగా ఉన్నపుపడు వారులలో ఆము రౌండ్స చేసి, ట్రీట్మెంట్ వ్రాసేసేత నాకు చాలా >ెన�న్ తగిపోయేది.
ఎందుకంటే ఆమె అంత నిజాయితీగా, హృదయ పపతిష�తో, చాలా నిషకపటవుగా, తన డ్రయాటీ అవర్లన�
అధికమించి పని చేసే వారు. ఆము పపపషంట్ స్థానవులో తన్నుతాను ఊహించుకొని వారి బాధను
గ్రహించి వెంటనే వారి బాధ నివృతితకి ట్రీట్ చేసి పపపషంట్లకు ఏ తొందర కలుగకుండా చాసికొనేవారు.
ఆము 2001లో గుజరాత్లోని బభజ్లో భూకంపం సంబభవించినపుపడు 2 వారాలు ఆమె వారికి
తన సేవలందించి వచ్చారు. వారందరికి ఉచితముగా వైద్య సేవలందించారు. ఆము ఎపుపడ్రా
చిరునవువతో అన్ని వరాిలు, తెగలవారితో చాలా సులభముగా కలిసిపోయే మంచి వ్యక్తితవవు కలిగిన
మనిషి.
2002 సం.లో ఆవిడ్ర రకత్హానతవలన నీర్సవమవడం ప్రారంభించారు. ఒకరోజు అకస్మాత్తుగా
రౌండుస వుగించిన తరువాత రకత్పు వాంతి చేసికొన్నారు. వేము పపపిటక్ అలసర్ ఉండవచ్చిని తలంచి,
గాపసోట ఎంటిరాలజిస�ట డా. సత్యపపకాశ్ గారిని పిలిపించావు. ఆయన ఎండోసోకపి చేసినపుపడు వా
అందరిని ఆశ్చిర్యపరిచే విధముగా జీరా�శ్యములో ఒక పెద్ద టయామర్ డ్రయాగ్నోసిస� అయ్యింది.
ఆవిడ్రను మల్య హాస్పిటల్లో చేర్చి, ఆపరేషన్ చేయించారు. తరువాత ''బరస�ట అబుమున్—— అనే కాంప్లికేషన్
అయ్యింది. వేము ఆమెను చూడడానికి మల్యహాసిపటల్కి వె�ునపుపడు ఆమె చిరునవువతో, ఎంతో
స�మయముగా సమతల్యవెన� వానసిక స్థితితో కనిపించారు ఆమె జరిగినదాన్ని తన జీవితములోనికి
యదాతదీంగా స్వకరించారు. ఆమెకు తన వ్యాధి, దాని పర్యవసానవు ఏమిటో బాగా తెలిసినా
ఆము ఎంతో సమాధానవుతో, నెమ్మదితో, జీవితముపట్ల సానుకూల స్పందనతో వుందుకు వెళ్ళడం
రోగులందరికి, వుఖయముగా క్యానసర్ రోగులు ఆవెనుండి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది.
ఆమెకు లివర్లో ముటాసిటసిస� అయి, తరువాత జీరా�శ్యంలోనే వ్యాధి మరల వచ్చినపుపడు వాటి
కొరకు ఆపరేషన్ చేయబడినా ఆమె తన సానుకూల వైఖరిని, జీవితంపట్ల ఆశ్దృకపథథాన్ని కలిగి
ఉండడం రోగులందరికి ఒక గొప్ప పాఠం.
ఆమె తన్నుతాను పపోత్సహించుకోవడ్రవే కాకుండా, కుటుంబవులోని వ్యకుతలందరిని వుఖయముగా
తన భర్తని, పిల్లలని ఎంతో సుఖకర్మెన� జీవితం జీవించేటట్టుగా చిరునవువతో, వు�ాన దరహాసాన్ని
విడిచిపెట్టలేదు. ఆమె బాధలో ఉన్నవారికి ఒక వాదిరికర్మెన� ఆదర్శివు కలిగిన వ్యక్తి..
దేవుడు ఆమెను జీవితంలో దేన్నైనా ధైర్యముతో, పసై�ర్యముతో ఎదురోకవడానికి అత్యధికముగా
ఆ�ర్వదించను గాక!
స్వస్థతకన్నా విన్నగా


ఆమె మమ్మల్ని, వా సాటడెంట్సను దర్శించిన
ప్రతీసారి కూడా తన జీవితానుభవాలదావరా
పపోతాసహాపరుస్తారు
యం. పప్తవు లాక్
పబదర్
సపకట్రీ � కరసాపండెంట్
పసంట్లాక్స కాలేజి ఆఫ్ నర్సింగ్, విశ్ఖపట్నం
డా. విజయసుధ ప్రభువు కొరకు వ్రాసిన తన సాకష్యపుస్తకములో ఆమెను గురించి కొన్ని వాటలు వ్రాయడం నాకు ఎంతో సంతోషం.
నేను ఆమెను విశ్ఖపటటణంలో వెుడికోగా ఉన్నప్పటి నుండి ఎరుగుదును. ఆము కొన్ని పరైస్తవ కూడికలు, మీటింగుల్లో పాడడ్రవే కాక వా సహ�దరుడైన ఆ�ర్వాద్ దర్శికతవవు వించిన సిటీకవ్యర్లో కూడా పాటలు పాడేవారు. ఆమె విద్యార్థిగా జీవిస్తున్నపుపడే ఆమె విశ్వసము, దేవుని కొరకు తన సమరపణను బయలుపర్చారు.
దేవుని మార్గాలు ఎంతో మర్మముగా, ఆశ్చిర్యకరముగా ఉంటాయి. డా. సుధ జీవితవే అందుకు ఒక నిదర్శినం. దేవుడు తాను ఎవరిని ఎకుకవగా ప్రేమిస్తాడో వారికే శ్రమలను అనుమతిస్తాడు. ఆమె తన జీవితములో ఎన్నో విభిన్నవెన�, కఠినమైన కష్ట పరిస్థితులు కలిగినా, నమ్మదగిన దేవుని గురించి నాకన్నో ప్రశ్నలు కలిగినా, ఆములో స్థిరమైన విశ్వసమును చూసాను. నేను ఒకసారి ఆమెకు అనారోగయము కలిగినపుపడు, ఆమె ఆనారోగయము యొక్క తీపవత తెలిసికొని ఆమెను ఆదరించడానికి నేను వెళ్ళాను. కాని ఆమె తిరిగి ''దేవుడు తన్ను ప్రేమించేవారికే శ్రమలకు అనుమతిస్తాడు—— అని చెపిప నన్ను పపోతాసహాపరచింది. ఈ బాధలు, శ్రమలు మన విశ్వసమునకు పరీక్ష. దేవుడు మనం సహించుకొనేటంత వాత్రమే అనుమతిస్తాడు. మనవు దేవుని కొరకు ప్రతీ పరిస్థితిలోనా జీవింతాతము సాక్షులుగా ఉండుటకు పిలువబడ్డావు. దేవునికి తన ప్రజల యెడ్రల ఎన్నో ఉదే�శ్యలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వాటి నెరవేర్పుకై మనవు ఏవాత్రము పపశ్నించకుండా దేవుని చితాతనికి అప్పగించు కోవడం మన కర్తవయము. ఎందుకంటే ''ఆయన తన సమయములోనే అతిసుందర కార్యములు చేయువాడు——. ఈనాడు నేను డా. సుధ ప్రభువుపై చూపిన విశ్వసమును బట్టి అతిశయిస్తున్నాను.
డా. సుధ విశ్ఖపటటణవులోని వా నర్సింగ్ సాటడెంట్లకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆము మమ్మల్ని దర్శించిన ప్రతీసారి కూడా తన జీవితానుభవాలదావరా వారిని పపోతాసహాపరుస్తారు. వా నర్సింగ్ విద్యార్థులు జీవితాలను వారర్చి ఆవిడ్ర సాక్ష్యము దావరా ఎంతో సంతోషించారు, జీవితంలో ఎదురయ్యే సవాళును ఎదురోకవడానికి బలం పొందుకొన్నారు.
డా. సుధ మంచి గాయని, గతంలో నేను ఆమెకు పపసిద్ధమన� సినీ సంగీతము సాచించాను కాని ఆమె అటువంటి జనసమ్మతమెన� ఆకర్షిణలకు లోంగలేదు. దేవుని సేవించడంలోనే ఆమె సంపూర్ణి సంతోశాన్ని కనుగొన్నది. దేవుని సేవించి, ఆయనను సంతోష పర్చాలన్నదే ఆమె మన:పూర్వక ఉద్దేశ్యము. ఆమె పేరున ధ్యాన కీర్తనల సిడిలు, ఆల్బవులు ఉన్నాయి. తన క్లిష్ట పరిస్థితులలో పరిశుదాథతయ్మని ప్రేరరపణతో ఎన్నో పాటలు వ్రాసి, సవరకలపన చేసి, పాడారు.
ఆమె వివిధ స్థలాలలో పంచుకొనిన సాక్ష్యములు, సందేశ్లు, క్యాపసట్లు, సిడిల రూపములో దొరుకుతున్నాయి. అవి ఎంతో మందికి తమ కఠిన పరిస్థితులలో శక్తిని పొందుకొనుటకు సవాలుగా ఉన్నాయి. అవి వారి జీవితాలలో చికుక సమస్యలను అధిగమించి బలవు, శక్తి పొందుకొనునట్లు చేస్తున్నాయి. ఆమె సాక్ష్యము, పాటలు కలిగిన డివిడిని అనేక వేలమందికి దీవెనకరముగా ఉండి, వారి జీవిత ఆధాయాత్మక పయనవులో ఆశీర్వాదము పొందుటకు తవర్లోనే వేము సమర్పిస్తున్నావు.
వా హృదయపూర్వక ప్రార్థనలు ఎల్లపుపడు డా. సుధ మీద ఉన్నవి. నా కుటుంబమంతా ఆమెకు శుభములు తెలియజేస్తున్నావు. నా తల్లగారైన శ్రీమతి. విజయలాక్గారు ఆమె కొరకు నిరంతరము ప్రార్థిస్తున్నారు. వా విద్యార్థులు ఆమునుబట్టి సంతోషిస్తూ ఆముపట్ల తమ ప్రేమను తెలియజేయుచున్నారు. ఆమె జీవితములో అంతా శుబభమే జరగాలని కోరుకొంటున్నావు. ఈ పుస్తకమును చదవాలని నేను అందరిని కోరుతున్నాను. ఎందుకంటే అది మీకు ఒక సవాలు, మీ జీవితములో మీరు ఎదురొకనే బాధలను, వేదనలను, కశాటలను అదిగమించుటకు తోడ్రపడునని విశ్వసిస్తున్నాను. ఈ తరమువారికి డా. సుధ జీవితమే దేవుని విశ్వస్యతకు ఒక సజీవ సాక్ష్యము. స్వస్థతకన్నా విన్నగా
శరీరంలో వేదన - ఆత్మలో ఆనందం
ఆమె జీవితం
శ్యాము బాబు ఇందుపల్లి
పరగస� గ్రాఫిక్స, విజయవాడ
ఫోన్ : 9346483348
ఆమె జీవిత కథీద తెలిశ్క ' ఆమె ఒక గాలిలోని దీపం —. అన్నిటి వలె కాకుండా చకాచకా వేగంగా
కరిరగ వెన�పు వొతిత. ఆము జీవం మిణుగురు జావల. వసంత కాలంలోనే కన్పడే వసంత కోకిల.
వైద్య విద్య నబభ్యసించిన ఆమె రోగులకు చికిత్స సేవ చేయాలనే తన సంకలాపనికి వైకల్యం
ఏరపడింది. ఆకారానికి అందంగా వున్నా అంతరంగంలో అనారోగ్య అంధకారం అతలకుతలం చేస్తుంది.
యౌవవన జీవితంలోనే అనారోగ్యపు తప్పు తినివేస్తుంటే తన జీవపు గమనాన్ని వ్రేళుతో లెకికంచుకునే
దుర్బుర పరిస్థితి ఆమెను వెంటాడుతుంది. తనలోని రుగ్మత చెద తన మనసుకు నెమ్మది లేకుండ్ర
చేస్తున్నా... ప్రభు పరిచర్య కోసం వాడబ్బడాలనే తన ఆశయం ఎంతో గర�నీయవెన�ది. గుండెను
పిండి చేసే తన గతం క్ళును నీళుతో నింపుతున్నాయి.
'జీవించి యుంటే ప్రభు కొరకు - లేకుంటే క్రీస్తు కడ్రకు— అనే ఈమె సాపుర్తి మనకొక సుపురదీపిత.
అన్నీ సవ్యంగా ఉంటేనే సరిగా దేవుని పని చేయలేని మనకు ఆమె జీవిత ప్రయాణం మనకొక
వేలోకలపు. తటస్థిపరిచే చలన సవాలు. ఇలాంటి స్థితిలోను తన భర్తకు మంచి ఇల్లాలుగా - తన
పిల్లలకు చల్లని తల్లగా - తన ఆధ్యాత్మిక బంధువులకు చక్కని సోదరిగా తన స్థానాన్ని పదిల
పరచుకుందని చెపాపలి. తన గళ్ంతో దేవునికి స్వర్ నైవేధ్యం చేస్తూ అనేక సంఘాలలో తన సాక్ష్యాన్ని,
ఉపదేశ్న్ని పంచుకుంటా తన పరుగును కొనసాగిస్తున్న విజయసుధ గారికి బాధాతపత ప్రార్ధన
జేజేలు!
సతమతపెటేట సమస్యలోను చిరునవువ చిద్విలాసం చేయు మీ వుఖం ఎంత ధన్యకరం! చివరి
రకత్పు బోట్టు వరకు ప్రభు పనిలో సాగరండి! అంతిమ శ్వస వరకు అలుపెరుగని దేవుని పనిమనిషిగా
'విజయు—
ఆయన తోటలో కొనసాగరండి. అప్పుడే మీ నామధేయంలోని కు సార్థకత. వా పపార్ధనా�ససులు
ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాయి. మన నిరీక్షణ - తపిపపోకుండా కుడియెడంగానైనా పరలోకంలో
పపవేశించటం, ప్రభువుతో కలకాలం జీవించడం. అదే మన నిత్య రాజ్య నివాసం. ఇదే నేను మీకిచ్చే
ఆదరణ. దేవుని రాజ్య వ్యాపితరై ప్రభువు నోటి బారగా వాడబ్బడుతున్న మీకు అభినందనలు తెలుపుతా
మీ సోదరుడు
శ్యవుబాబు ఇందుపల్లి
స్వస్థతకన్నా విన్నగా


ఈ లోకంలో భయపడకుండా
దేవుడిచ్చే శక్తిని పపయోగించడం
ఆమె దావరా నేను నేర్చుకున్న పాఠం
పబదర్ డి. రాజేందబాబు
డి.జి.యం.
భారత్ ఎలక్రాటనిక్స లిమిటెడ్
బంగుళూరు
కిరీటవుగా, వేలుగా, దానవుగా దేవుడు నాకు ప్రేమతో దయ చేసిన నా సహధర్మచారిణి డా. సుధను బట్టి నేను దేవునికి ఎపుపడ్రా ఎంతగానో కృతజ్ఞతలును చెల్లిస్తాను.
ఒక ప్నేహితురాలిగా, ఒక భార్యగా, ఒక ఉపాధ్యాయినిగా, ఒక ఆత్మీయ తల్లగా, పపోతాసహాపరర్చి వ్యక్తిగా, నన్ను ప్రేమించే ప్రేయసిగా ఈలాంటి గొప్ప లకష్ణాలన్ని కలబోసి దేవుడు నాకు దయచేసిన ఆమె రాకవలన నా జీవితంలో ఎంతో ఆత్మీయముగా దేవునిలో బలపడేందుకు దారితీసింది.
ప్రతిరోజు ఆమె దగిర నుండి నేను నేర్చుకొంటున్నవి అనేకములు. బాధలో, కష్టవులో, ఉపపదవాలలో, నిరుత్సాహ పరిస్థతులలో కూడా ఈ లోకంలో యేసుపపరభునిపై ఆధారపడి, ఆయనను సంపూర్ణివుగా నవ్ముకొన్నవాళ్ళు ఎటువంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలో ఆమె జీవితము నిదర్శినవు. ''యెహోవాయందు భయభకుతలు గలవారియెడ్రల ఆయన దాచి యుంచిన వేలు ఎంతో గొప్పది—— అనే వాక్యసారాంశ్న్ని ప్రతి నిత్యము ఆములో నేను చూస్తు ఉన్నాను. పరైస్తవ జీవితం దిీయరీతో వాత్రమే పరిమితం కాకుండా పపాక్టికల్గా కూడా ఋజువుగా చేయాలని నేను నా భార్య జీవితం దావరా నేర్చుకొన్నాను. ఈ లోకములో పరైస్తవుడు జీవిస్తూ అసాధయములైన వాటిని సాధ్యమని నిరూపించుట అన్న నానుడి ఆమె విశ్వస జీవితంలో నేను గమనించాను.
ముటటవెుదట మన జీవితంలో దేవునికి స్థానమిసేత దేవుడు ఏ విధంగా గొప్పకార్యాలు చేస్తాడో ఆమె విశ్వసజీవితము నిదర్శినవు.
పపతికష్ణవు, పపతినివిషంలో భయముతో కృంగి, కృశించి పోతున్న ఈ లోకములో భయపడకుండా దేవుడిచ్చే శక్తిని పపయోగించడం ఆమె దావరా నేను నేర్చుకొన్న అదభుతపాఠం.
దేవుని కొరకు మనవు నిలబడితే దేవుడు మనలను ఏ విధముగా తన పనిలో వాడుకొనే ఆధిక్యతనిస్తాడో ఆమె విశ్వస గీతాలే నాకు ప్రేరరపణ. ఈ లోకములో మనుష్యులను నవ్ముకొని వారిని సంతోషపెట్టుకంటే దేవుని నమ్మి ఆయనను సంతోషపరచవలెనని ఆమె తీసికొన్న తీర్మానవు నాకు ఉత్రేపరకము.
ఈలాంటి ఆత్మీయ గుణాలు కలిగిన ఈవె జీవితానుభవసాకష్యము అనేకమందికి ఉపయోగకరముగా, దేవునికి మహిమకరముగా ఉండాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ రాబోవు కాలవులో దేవుడు ఇంకా అనేక విధాలుగా తన దాసురాలిని వాడుకొనునని విశ్వసిస్తూ
ప్రభువు పరిచర్యలో - మీ సహోదరుడు
డి. రాజేందబాబు
స్వస్థతకన్నా విన్నగా
ొ� జీొ�్స ొ��జి� జీగీప��ే-వా"ట�కచ అ"టచ
ఎసేతర్ క్పైజీ దాస్రిరాన్ సావ్యూల్
కువారి - వాస్టర్
వా అమ్మ నిజవుగా వా జీవితానికి అద్భుతమైన దీవెన. ఆము ఎందరికో
తన ధైర్యము, సహనవు, పట్టుదల, కష్ట పరిస్థితుల దావరా సుపరిచితులు,
ఆమె ఒక మంచి తల్ల, మంచి వైదయిరాలు, మంచి బోధకురాలు,
మంచిగాయని, మంచి సహధర్మచారిణి. అందుకే ఆమె ఎందరో ప్రేమను
పొంగిలిగింది.
వా అమ్మ తన యం.బి.బి.యస్. కోర్సును 1993లో పూర్తి చేసి ఒక
ఆసుపత్రిలో 10 సం.లు పని చేసారు. వేము బెంగుళ్�రులోనే 1991
నుండి స్థిరపడ్డావు.
వా అమ్మకు సంగీతమంటే ఎంతో మకుకవ. పాడడం అంటే ఇషటవు.
ఆమెకు మంచి గాత్రము ఉన్నది. వా అమ్మ దేవుని విశ్వసపాపతమెన� బిడ్డ.
ఆమె దేవుని ప్రియమైన కువారెత అని వేము నవ్ముతావు. వా చిన్నతనవు నుండి ఆమె పెంచబడిన రీతిగానే
మమ్మల్ని కూడా వా అమ్మ పెంచింది. వాస్తవానికి వా అమ్మ వాకు ఎన్నో ఇంగ్లీష్ కీర్తనలు, పల్లవులను నేరాపరు.
దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో, ఎలా పపారి�ంచాలో నేరాపరు. వా అమ్మ వా ఇదదరికి చాలా విలువైన వ్యక్తి.
ఆమె వదదనుండి వేము ఎన్నో అమూల్యమైన సంగతులను తెలిసికొన్నావు. ఆమె గొప్ప దైవజనురాలు. ఆమె
సాకష్యమిచుటకుగాని, లేక దేవుని వాక్యము బోధించడానికి గాని నిలువబడినపుపడు అపవిత్రాత్మలు గడ్రగడ్ర
భయముతో వణకడ్ం వేము చూసాము. కాబట్టి ఆమె దేవునికి అతిపపియవెన� కువారెత అని నవ్ముతున్నావు.
ఆమె వా చదువు, విద్యాభ్యాసము, వ్యక్తిగత జీవితము విషయమై సలహాలిస్తూ, ''సాతాను చేతులలో వాత్రం
పడకూడ్రదు—— అని బోధించారు. ఆము నుండి వేము నేర్చుకొన్న గొప్ప సంగతి ఏమిటంటే 'క్షమాపణ—. ఆము విషయంలో
అపనమ్మకముగా ఉండి బాధపరచిన వారు ఎంతటి భయంకరమైన వ్యకుతలైనా వారిని ఆమె కష్మించారు. ఆమెకు
వ్యతిరేకముగా వాట్లాడిన వారిని క్రీస్తువలె వున్నించారు.
తన ఆరోగ్యపరిస్థితి కీషణించిపోతున్న కూడా ఆమె ఎకక్డిరకైనా వెళ్లుటకు, ఎపుపడైనా సాకష్యమిచుటకు ఆమె
సిద్ధవు. ఆములో ఎపుపడ్రా ఒక తేజససును, గొపుపవెలుగును, నిరీక్షణను వేము చూస్తూ ఉన్నావు. వేము
విచారముగా ఉన్నపుపడు, సమస్యలతో సతమతమెన�పుపడు మమ్మల్ని సంతోషపరుస్తూ వా వుఖవులో నవువ
వచ్చేలా చేస్తారు.
నిజానికి, ఆమె సాకష్యముదావరా వేము ఎంతగానో చలించబడ్డావు. దేవుడు ఆమెకు ఆరోగ్యాన్ని పపసాదించి,
ఎకుకవకాలవు ఆయుష�్షిను పొడిగించి దేవదీవెనలు ఆమెపై కుమ్మరించవలెనని ప్రార్థిస్తూ ఉన్నావు. దేవుడు
ఆమెకు ఇపుపడే పిలుచుకొన్నా కూడా వేము విచారించడానికి బదులు సంతోషిస్తావు. ఎందుకంటే మరుకష్ణవు
ఈ ప్రపంచాన్ని, ఈ వేదన, బాధలను, శ్రమలను వీడి పరిశుదు�లతో, ప్రభువుతో పరలోకములో ఆనందిస్తారని.
వేము కూడా ఆమె యొక్క అంతులేని ఆనందములో, సంతోషములో, మహిమలో ఉంటామని గాడభవుగా
విశ్వసిస్తున్నావు.
''అవ్మా! విషమ పరిస్థితులలో ఏ విధముగా పోరాడి వాటిని అధిగమించాలో వాకు నేర్పినందుకు నీవు వా
జీవితము విషయంలో తీసికొంటున్న జాగ్రతతలకై, చేస్తున్న సమస్తవునరకై వందనాలు——.
దేవుడు తన కృపా కేషమవులను నీ జీవితాంతము నీ వెనుక తప్పక పంిస్తాడు.
ప్రేమతో, వుదుదలతో - నీ ప్రియమైన
ఎసేతర్ - రాన్
స్వస్థతకన్నా విన్నగా



(ష�స:0)(ష�స:0)(ష�స:0),
(ష�స:0)(ష�స:0)(ష�స:0) (ష�స:0)(ష�స:0)(ష�స:0)
(ష�స:0)(ష�స:0) (ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)(ష�స:0)
జుర్�వతీ ూతీ��రవ ణ�ర�తీ�
వీవ ఎశీఎ �ర ్తీబశ్రీవ � స్త్రతీవ�్ పశ్రీవరర�అస్త్ర �అ ఎవ శ్రీ�టవ. ళ�వ �ర స్త్రతీవ�్శ్రీవ సఅశీషఅ టశీతీ �వతీ షశీబతీ�స్త్రవ, ూ�్�వఅషవ, ూవతీరవ�వతీవఅషవ, & �టటశ్రీ�ష్�శీఅర. ళ�వ �ర � స్త్రశీశీస ఎశీ్�వతీ, ణశీష్శీతీ, ూతీవ�ష�వతీ, ళ�అస్త్రవతీ �అస � స్త్రశీశీస ష�టవ, �అస ్��్ �ర ష�వ ర�వ �ర శ్రీశీ�వస పవ ఎ�అవ. ళ�వ షశీఎ�శ్రీవ్వస �వతీ వీదీదీళ �అ ్�వ వవ�తీ 1993 �అస షశీతీసవస �ర � ణశీష్శీతీ టశీతీ 10 వవ�తీర �అ � �శీర��్�శ్రీ. �వ రవ్శ్రీవస �అ దీ�అస్త్ర�శ్రీశీతీవ ర�అషవ 1991.
వీవ ఎశీఎ ��ర స్త్రతీవ�్ ��రర�శీఅ టశీతీ ఎబర�ష �అస శ్రీశీ�వర ర�అస్త్ర�అస్త్ర. ళ�వ ��ర తీవ�శ్రీశ్రీవ � స్త్రతీవ�్ �శీ�షవ. వీశీఎ �ర � ట��్�టబశ్రీ ష��శ్రీస శీట �శీస. � పవశ్రీ�వ�వ ్��్ ర�వ �ర �శీస'ర సవ�తీవర్ స�బస్త్ర�్వతీ. ళ�అషవ ఎవ ష��శ్రీస�శీశీస ర�వ పతీశీబస్త్ర�్ ఎవ �అ � ష�వ ర�వ ష�ర పతీశీబస్త్ర�్ బ�. �అట�ష్, ర�వ ్�బస్త్ర�్ ఎవ ఎ�అవ జుఅస్త్రశ్రీ�ర� ష�శీతీబరవర �అస �వఎఅర. ళ�వ ్�బస్త్ర�్ ఎవ ్శీ �తీ�వ �అస తీవ�స దీ�పశ్రీవ.ళ�వ �ర �వతీవ �తీవష�శీబర ్శీ ఎవ �అస ్శీ ఎవ దీతీశీ్�వతీ �శీఅ.
� శ్రీవ�తీఅ్ ఎ�అవ పవ�బ్�టబశ్రీ ్��అస్త్రర టతీశీఎ �వతీ. ళ�వ �ర � స్త్రతీవ�్ షశీఎ�అ శీట �శీస. � ర్తీశీఅస్త్రశ్రీవ పవశ్రీ�వ�వ ్��్ ష�వఅ ర�వ ర్�అసర ్శీ �తీశీషశ్రీ��ఎ �వతీ ్వర్�ఎశీఅవ శీతీ వ�వఅ �తీవ�ష�, ేవఎశీఅర ్తీవఎపశ్రీవ ష�్� �వ�తీ �అస ్�వవ �స్త్రశీఅ�రవ �అస ్శీతీఎవఅ్ పవష�బరవ ్�వవ సఅశీష ్��్ ర�వ �ర ్�వ సవ�తీవర్ స�బస్త్ర�్వతీ శీట �శీస. ళ�వ �స��రవర ఎవ ్�తీశీబస్త్ర� ఎవ ర్బస�వర �అస �వతీరశీఅ�శ్రీ శ్రీ�టవ. ళ�వ ్�బస్త్ర�్ ఎవ అశీ్ ్శీ ట�శ్రీశ్రీ �అ ్�వ ��అసర శీట ర�్�అ. � శ్రీవ�తీఅ్ �అశీ్�వతీ స్త్రతీవ�్ నబ�శ్రీ�్వ టతీశీఎ �వతీ ్��్ �ర "టశీతీస్త్ర��వఅవరర". ళ�వ టశీతీస్త్ర��వ �శ్రీశ్రీ �వతీ టతీ�వఅసర ష�శీ ష�వతీవ స�రశ్రీశీవ�శ్రీ ్శీ �వతీ అశీ ఎ�్వతీ �శీష షశీతీరవ ్�వవ �తీవ �అస ష�శీ ర�శీసవ �స్త్ర��అర్ �వతీ, యబర్ శ్రీ�సవ జీవరబర స�స. ళ�వ �ర తీవ�సవ ్శీ స్త్రశీ వ�వతీవష�వతీవ �అస �అవష�వతీవ ్శీ ్వశ్రీశ్రీ �వతీ ్వర్�ఎశీఅవ సవర��్వ �వతీ సవ్వతీ�శీతీ�్�అస్త్ర �వ�శ్రీ్�. దీబ్ � రవవ � స్త్రశ్రీశీష �అస � శ్రీ�స్త్ర�్ శీట �శీ�వ �శ్రీష�వర �అ �వతీ ష��ష� ష�శ్రీశ్రీ అవ�వతీ ట�ేవ �ష�వ. ళ�వ ష�వవతీర ఎవ బ� ష�వఅ � �ఎ ర�స శీతీ షశీఅటబరవస. �అట�ష్, � �ఎ �వతీవ ఎబష� ఎశీ్���్వస పవ �వతీ ్వర్�ఎశీఅవ. � �తీ�వ ్��్ �శీస ష�శ్రీశ్రీ తీవర్శీతీవ �వతీ �వ�శ్రీ్� ప�షస టశీతీ శ్రీశీఅస్త్ర ్�ఎవ �అస �శీబతీ �పబఅస�అ్ పశ్రీవరర�అస్త్రర శీఅ �వతీ. జు�వఅ �ట �శీస ష�శ్రీశ్రీర �వతీ అశీష, � షశీబశ్రీస టవవశ్రీ ����వ తీ�్�వతీ ర�స పవష�బరవ ్�వ �వతీవ అవ�్ ఎశీఎవఅ్ ర�వ ష�శ్రీశ్రీ పవ టతీవవ టతీశీఎ షశీతీశ్రీస �అస ్�వ ���అర ర�వ రబటటవతీవస �అస యబర్ సవవ� తీవయశీ�ష�అస్త్ర ష�్� ్�వ ర��అ్ర �్ �వ��వఅ. �అస � ర్తీశీఅస్త్రశ్రీవ పవశ్రీ�వ�వ ్��్ � ష�శ్రీశ్రీ పవ ్�వతీవ ్శీశీ, ్శీ రవవ �వతీ శీ�వతీష�వశ్రీఎ�అస్త్ర ష�్� యశీవ �అస �����అవరర �అ నవ��వఅశ్రీవ స్త్రశ్రీశీతీవ.
"వీశీఎ, ్��అస వశీబ రశీ ఎబష� టశీతీ ్వ�ష��అస్త్ర ఎవ �శీష ్శీ వఅషశీబఅ్వతీ స�టట�షబశ్రీ్ ర�్బ�్�శీఅర �అస ్��అస వశీబ టశీతీ �శ్రీశ్రీ ్��్ వశీబ �తీవ సశీ�అస్త్ర �అ ఎవ శ్రీ�టవ.
�శీస ష�శ్రీశ్రీ రబతీవశ్రీవ �శ్రీశ్రీశీష స్త్రశీశీసఅవరర �అస ఎవతీష�వర ్శీ టశీశ్రీశ్రీశీష ్�తీశీబస్త్ర�శీబ్ వశీబతీ శ్రీ�టవ"
��్� �బస్త్రవ స�రరవర
్శీబతీ'ర శ్రీశీ��అస్త్ర
జుర్�వతీ ూతీ��రవ స్వస్థతకన్నా విన్నగా
వీవ వీశీఎ
�శీఅ ళ�ఎబవశ్రీ ణ�ర�తీ�
వీవ ఎశీఎ �ర � స్త్రశీశీస �వతీరశీఅ. ళ�వ శ్రీ�సవర ఎవ �వతీవ
ఎబష�. ళ�వ �ర � స్త్రశీశీస ఎశీ్�వతీ, �తీవ�ష�వతీ �అస స్త్రశీశీస
సశీష్శీతీ. ళ�వ షశీతీసవస �అ � �శీర��్�శ్రీ �అ దీ�అస్త్ర�శ్రీశీతీవ. ళ�వ
�శ్రీష�వర �వశ్రీ�ర శీ్�వతీర. నవతీ రశీఅస్త్రర �తీవ �వతీవ ఎవశ్రీశీస�శీబర. �
శ్రీశీ�వ ్�వఎ. ు�వవ �వశ్రీ�వస ఎవ � శ్రీశీ్. వీవ �అస ఎవ ర�ర్వతీ
ష�ర స్త్ర��వఅ � ష��అషవ ్శీ ర�అస్త్ర �అ రశీఎవ శీట ్�వ జ�'ర.
ళ�వ ఎ�సవర ష��శ్రీసతీవఅ �వతీవ షశీఎటశీతీ్�పశ్రీవ ష��శ్రీవ స్త్ర���అస్త్ర
్తీవ�్ఎవఅ్ శ్రీ�సవ �అయవష్�శీఅర �అస రశీఎవ రబతీస్త్ర�ష�శ్రీ �తీశీషవ-
సబతీవర. ళ�వ స�స � రఎ�శ్రీశ్రీ శీ�వతీ�్�శీఅ టశీతీ ఎవ ష��ష� ష�ర
���అశ్రీవరర.
� �తీ�వ �శీస ్శీ �వశ్రీ� �వతీ ్శీ ర్�వ శ్రీశీఅస్త్ర ష�్� స్త్రశీశీస
�వ�శ్రీ్�. ��ఎ షశీఅట�ేవఅ్ ్��్ శీఅవ స�వ �శీస ష�శ్రీశ్రీ �వ�శ్రీ �వతీ
షశీఎ�శ్రీవ్వశ్రీవ పవష�బరవ ర�వ �ర �శీస'ర శ్రీశీ��అస్త్ర స�బస్త్ర�్వతీ.
"� శ్రీ�సవ వశీబ సవవ�శ్రీవ ఎశీతీవ ్��అ �అవ్��అస్త్ర. � ష�అ్ ్శీ
ర్�వ ష�్� వశీబ �శ్రీష�వర �ర వశీబతీ శ్రీశీ��అస్త్ర రశీఅ".
��్� శ్రీశీ్'ర శీట శ్రీశీ�వ,
స్వస్థతకన్నా విన్నగా


� శ్రీశీ�వ వశీబ �శీతీస
�అస � శ్రీ�ట్ ఎవ �శీ�షవ
ుశీ షశీతీర��� వశీబ
� ఎవ రశీబశ్రీ, �వయశీ�షవ
ు�సవ యశీవ ఎవ స�అస్త్ర
�అ ష��్ వశీబ �వ�తీ
�వ్ �్ పవ � ళషవవ్
ళషవవ్ రశీబఅస �అ వశీబతీ వ�తీర
"
ు�వ షశ్రీవ�తీ ఎ�రర�శీఅ శీట �శీస ష�ర స్త్ర��వఅ
్శీ ఎవ ష�వఅ � ష�ర �అ వీ�శ్రీశ్రీవ�
నశీర��్�శ్రీ �అ 2005 శీఅ ��తీ�శ్రీ 25్�,
�అ �శీశీఎ చీశీ 321 (3తీస టశ్రీశీశీతీ).
� షశీబశ్రీస �వ�తీ ్�వ జ�శ్రీశ్రీ�అస్త్ర శీట �శీస రశీ షశ్రీవ�తీశ్రీవ,
్శీ పవ � ����అస్త్ర ష�్అవరర టశీతీ న�ఎ �శ్రీశీఅవ డ
ు�వతీవ'ర అశీ షశీఅటబర�శీఅ �పశీబ్ �్" స్వస్థతకన్నా విన్నగా
''మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సాచించిన ప్రకారము
నా గుడారము తవరగా విడిచిపెటటవలసి వచ్చునని ఎరిగి,
నేను ఈ గుడారములో ఉన్నంత కాలవు
ఈ సంగతులను జ్ఞాపకము చేసి
మివ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను.
నేను మృతి పొందిన తరువాత కూడ్ర
మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసికొనునట్లు
జాగ్రత్త చేతను——
– 2 పేతురు 1 : 13–14
స్వస్థతకన్నా విన్నగా
దేవుని నామమమునకే సోతపతం కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమములో మీకు శుభములు. ఈ సాక్ష్యము దావరా విమ్ములనందరిని ఈ విధముగా కలసుకోవడానికి, నా విషయాలను మీతో వుచ్చిటించడానికి దేవుడు నాకిచ్చిన అవకాశవునరకై దేవునికి వందనవులు. దీనిని చదువుచున్న పాఠ్కులందరికి నేను మనవి చేయునది ఏమంటే ఈ సాక్ష్యమును ప్రార్ధనా పూర్వకముగా చదవండి, చదివి ఇతరులకు వినిపించండి, చదివించండి. నా ఈ చిన్ని జీవితాన్ని దేవుడు ఎన్నుకొని, అలుపరాలనైన నన్ను తన సేవకు పిలిచి, ఒక ప్రత్యేక రీతిలో సంధించి, నిలబటాటడు. యేసుప్రభువు తాను అన్ని విషయాలలో మనకు వాదిరి అని తెలియచేసాడు. ఆ వాదిరిని నేనెలా అనసరించాలో నాకు నేర్పించాడు. దాన్ని నేర్చుకోడానికి నేను కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా మళువలసి వచ్చింది. కాని అనుక్షణము, కష్ణకష్ణవు తన అమూల్యమైన సన్నిధిని మరణలోయలలో, కన్నీటి సాగరాలలో కూడా అనుభవించుటకు కృప చూపాడు. ప్రభువు తన పిల్లలకు ఇచ్చే తరీపుదును స్వకరించి, ఆయన కోరుకున్న రీతిలో పపయోజన కరమైన పనివుట్టుగా ఉండుటకు ఇష్టపడే ప్రతి ఒకకరిని ఆయన తన కిష్టవు వచ్చినటుటగా మలచుకుంటాడు, నిలబట్టుకుంటాడు, వాడుకుంటాడు. తన నావానికి ఘనత తెచ్చుకుంటాడు. వారిని గొప్ప చేస్తాడు. ఇవన్ని నా జీవితంలో ప్రభువు జరిగించాడు. ఆయన కృపలను, క్రియలను వరి�ంచుటకు నా ప్రభువు నాకిచ్చిన ధన్యత, ఆధిక్యత్రై ఆయనకే నా వందనాలు.
ఏప్రిల్ 25, 2005న ప్రభువు తన సేవ కొరకు ప్రత్యేకమైన సాక్షిగా వాడుకోబోతున్నటుట నాకు తేటగా చూపించారు. అపుడు నేనున్నది ఒక మరణకరమైన లోయలో. నాకు చాలా తీవ్రమైన, మరణకరమైన, భయంకర వ్యాధి, చాల వుదిరిపోయిన పరిస్థితిలో ఉన్నదని తెలిసినపుడు నా ప్రభువును అడిగాను. ''ఎందుకు, నాకు దీనిని అనుమంతించావు ప్రభువా—— అని. ''నీవు నాకు సాక్షిగా పబతకాలి—— అని అన్నారు నా ప్రభువు. అయితే నేను సరర, అనుకున్నా, సాక్ష్యం చెపాపలంటే నా వ్యాధిని గురించి అందరికి చెపాపలి, నా జబభ సంగతి తెలిసిపోతుంది, అప్పుడు ''దేవుని బిడ్డగా నీరకందుకు ఇది సంభవించినది——? అని అడిరగ వారికి ఇవవడానికి నా దగిర సరైన సమాధానం లేదు కాబట్టి నేను వావూలుగా ఒక సారి చర్చిలో సాకష్యమిసేత చాలని ఊరుకున్నాను. కాని 6 నెలలు నా ప్రభువు చాల సంగతులు నేను అర్ధము చేసుకొనేటట్టుగా జ్ఞానమిచ్చారు. నాతో వాట్లాడారు, నాతో స్వస్థతకన్నా విన్నగా
వుచ్చిటించి, నన్ను ఆదరించారు. తన విశ�షవెన� పపత్యకషతలు, వుఖయముగా ''యెహోవా
భయభకుతల మరణం ఆయన దృషిటకి విలువైనది—— అనే అంశం మీద తన ప్రత్యక్షత
నిచ్చారు. పరిశుదాథతయ్మడు నాకు ఎన్నో సంగతులు బోధించారు.
ఇలా ఎన్నో సంగతులు అర్ధం చేసుకున్న తరువాత ప్రభువు యొక్క చితాతన్ని
గ్రహించగలిగిన నేను, ఆయన ఉదే�శ్న్ని నెరవేర్చిడానికి కంకణం కట్టుకున్నాను. ఇక
ఎవరేమి నాకు వ్యతిరేకముగా వాట్లాడినా, పపవర్తించినా నా ప్రభువును గురించి నేను
సిగ్గుపడక సాక్షిగా పబతకుతానని నిర్ణయించుకున్నాను.
ఎందరో క్రైస్తవులు తమ విశ్వసం కేవలం స్వస్థత వరకు వాత్రమే అనుకుంటారు.
అనారోగ్యం కలిగినపుడు విశ్వసముతో ప్రార్థించాలి, అపుడు ప్రభువు బాగు చేస్తాడని
అంటారు. అవును, నిజవే నీవు విశ్వసముతో ప్రార్థించినా ప్రభువు స్వస్థపరచకపోతే
'నీవు విశ్వసించడం లేదు— అని చాల తేలికగా అనేస్తారు. అంటే అనారోగ్యం నుండి
విడుదల–స్వస్థత వాత్రమే మనవారు కోరుకుంటున్నారు. కాని బైబిలులోని నా ప్రభువు
''బ�ళబ�ా-వా నజిదషి న�చి��——
అనే విషయాన్ని బోధించారు. ''బలహీనతలోనే నా శక్తి
పరిపూర్ణి మగుచున్నది, నా కృప నీకు చాలు—— అనే వాటలను నా జీవితంలో నా
ప్రభువు నిజం చేసారు. ఎందరో తమ ఆరోగ్యకర్ పరిస్థితిలో దేవుని సేవ చేస్తారు.
అనారోగ్య పరిస్థితిలో సేవకు వుందుకు రారు. కాని నా ప్రభువు నా బలహీనతలోనే
తన కొరకు వాడుకుని, సేవకురాలిగా నిలబట్టుకున్నాడు. అనారోగయముతోనే, బాధలోనే
ప్రభువుని పహాచ్చించి, పొగడి, ఆయన నావాన్ని చాటుటకు కృప చూపాడు.
ఈ సాక్ష్యము మిమ్మల్ని పపారంబభవు నుండి, చివరి వరకూ ఆసక్తితో చదివించి,
చదివిన ప్రతి ఒక్కరి జీవితానికి అర్ధము, పరమార్ధము ఏమిటో గ్రహించుకోగలుగునట్లుగా,
తమ జీవితాలలో దేవుని చితతవేమిటో తెలిసికొని, దాని కొర్రై జీవించనట్లుగా,
అందుకోసము మీ హృదయాలను ఒక ప్రత్యేకమైన రీతిలో గొప్ప సమరపణ కలిగిన
జీవితమును జీవించుటకు ప్రేరేపించగలదని ప్రభువు నాకిచ్చిన వాటను బట్టి నేను
మీకు మనవి చేస్తున్నాను.
''నీవు నా కొరకు సాక్షిగా పబతకాలి—— అని చెపిపన ప్రభువు దాన్ని బభపదపరచమని
కూడా పసలవిచ్చారు. దానిలో భాగంగా ఈ సాక్ష్యమును ఒక పుస్తక రూపములో బభపదము
చేసి, దానిని తర్వాత తరములకు ఉపయోగకరముగా చేయుమని చెపిపన నా ప్రభుని
ఆదేశ్నుసారముగా, దానికి ఋజువుగా అనేక మంది భక్తుల నోట పలికిన వాట
పపకారముగా ఈ సాక్ష్యమును వుపదించుట జరిగినది. దీని వెనుక దేవుని ప్రత్యేక
పిలుపు, నా సమరపణ, అనేకుల ప్రార్ధనా సహకారమున్నది.
ఎన్నో చీకటి లోయలు, కన్నీటి లోయలు, మరణ లోయల గుండా వెళ్తూ ఉన్న
వారికి చీకటిని, కన్నీటిని, మరణాన్ని ధైర్యంతో, క్రీస్తు దేవుని బలవుతో ఎదురోకవడానికి,
స్వస్థతకన్నా విన్నగా విజయం పొందడానికి నేను కొన్ని నా కుటుంబ జీవితపు అతి వుఖ్యవెన�వి, రహస్యముగా ఉండవలసిన వాటిని కూడా చెపాపను. నేను నా జీవితముతో వుడిపడి ఉన్న వ్యకుతల గురించి వాత్రమే పపస్తావించాను. వారు నా సాక్ష్య జీవితాన్ని ప్రభావితం చేసినవారు. ఈ సాక్ష్యమును చదివే వారికి పరిశుదాథత్మ దేవుడు కలిగించే అన్యోన్య సహవాసము, ఐక్యత కలగాలని వుఖ్యంగా కుటుంబాలలో, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, సంఘమునకు, మనకు మధ్య సమాధానవు, ఐక్యత కలగాలని, అనేక మంది వేలు కొరకే వాటిని వివరించాను. వుఖయముగా నా తల్లిదండ్రుల విషయం. పొరపాట్లు, తప్పులు అందరం చేస్తావు. పెద్ద పెద్ద దైవజనులు కూడా సాతాను పన్నిన పన్నాగములో చాల సులభముగా పడిపోయి, అదే జీవితములో రహస్యముగా కొనసాగుతా ఉంటారు. కాని నా తంపడి తన అతిక్ర్మవును దాచి పెట్టకుండా, దానిని ఒప్పుకొని, విడిచిపెట్టి ఎందరికో వాదిరిగా నిలిచారు. ఆయనను క్షమించి వా తల్ల ఆదరించడం వా అమ్మ చూపిన వాదిరి. కుటుంబవులో �క్యపరచబడిన తర్వాత కూడా సాతాను నా కుటుంబాన్నే టారరిట్గా పెట్టుకొని చిందరవందర్ చేసి దేవుని చిత్తం నెరవేర్చికుండా నాశనం చేయడానికి 'అనువానం—, 'అనైక్యత— అనే దష్టశకుతల్ని ఉసిగొల్పి నా తల్లిదండ్రుల మధ్య నెమ్మది లేకుండా చెయ్యడానికి ప్రయత్నించాడు. కటేటవాడు పరిశుదాథతయ్మడు. కూల్చేివాడు సాతానుడు. ఎంతో భక్తితో, పపార్ధనలతో, దైవశక్తితో గొప్ప కార్యాలు చేస్తున్న నా తంపడి విషయమై నేను తీరుప తీర్చిలేను. కాని దురాత్మ శకుతలు దైవజనులను సహితం ప్రభావితం చేస్తాయని, ప్డిస్తాయని వాత్రం చెప్పగలను. మన భక్తి జీవితాన్ని ఇంకా ఎంత వెలకువతో, శ్రద్ధతో, జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలసుకోవడానికే వీటిని వ్రాసాను. నా తల్లిదండ్రులను కించపరచడానికి కాదు. నా తల్లిదండ్రులు ఇరువురు ఈ విషయంలో నన్ను మనసాపుర్తిగా కష్మిస్తారనే ఆశ.
నా జీవితానుభవ సాక్ష్యాన్ని పుస్తక రూపంలో విడుదల చేయుటకు సహకరించిన నా ప్నేహితులకు, పపోతాసహాపరచిన బంధు మిపతులకు, ఎడిటింగ� చేయడంలో సహకరించిన � పండిట్ రక.వి.క. చర్చిల్ గారికి వారి కుటుంబసుథలకు, పపఘూఫ� రీడింగ�లో సహకరించిన నా చెల్లెలు శ్రీమతి బయాలా కొడాలి గారికి, ఇంత తవరితగతిని వుపదణ పని పూర్తి చేయడానికి సహకరించిన పరగస� గ్రాఫిక్స అధినేత పబదర్ శ్యవుబాబు ఇందుపల్లి గారికి మరియు వారి బృందమునకు నా ప్రత్యేక వన�పూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.
ఈ నా జీవితానుభవ పుస్తకమును నా హృదయేశవరుడు, పపాణేశవరుడు, అందరికి ప్రభువు, లోక రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తుకు అంకితము చేయుచున్నాను. స్వస్థతకన్నా విన్నగా
బ�ళబ�ా-వా నజిదషి న�చి��!!
చీొ�బ భ��� నళ్ళావా�బ��గీృప ూ^దశ్సిబ్సనజి తీన-వా ావా�్ఞ-వా
స్వస్థతకన్నా విన్నగా
కుటుంబవు – బాల్యవు
దేవునికి సోతపతం, ప్రభువు నందు ప్రియులారా!
నా పేరు విజయసుధ. ఆంపధ పపదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా, నరాసపురం నా జన్మస�లం. కొవానపల్లి సుదర్శన్ జోసఫ్, సుదర్శన్ విరియాం గార్లు వా తల్ల గారి తల్లిదండ్రులు. వారి స్వస్థలవు, 'ఎబనెజర్— గృహావులో రెండవ సంతానవుగా వా తల్ల దండ్రులైన డాకట్రు నాగరాజుగారు మరియు శ్రీమతి ఎసేతరు రాణి గార్లకు జన్మించాను. నాకు వుందుగా వా అక్క శాంతి సునీత (చిన్ని), నా తర్వాత ఇద్దరు తవ్ముళ్ళు జబేజ్ సుదర్శన్ రాజు (పపఘూటి), సావ్యూల్ సుదర్శన్ కువార్ (బున్ని) వారి తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు విరియాం పహాప్సబా (ప్రీతి), ఆఖరిగా శ్రా కమల (మాని).
వా తంపడి గారి ఊరు కర్కుదురు. విపపర్తి గంగరాజు మరియు దానమ్మ గార్లు వారి తల్ల దండ్రులు. అమ్మ చాలా ఉన్నత కుటుంబానికి చెందినది. వారి తల్ల దండ్రులు చాల చక్కని మంచి దైవజనులు. అమ్మమ్మ నాకు ఎన్నో విషయాలలో ఆదర్శం చూపింది.
అవ్మా, డాడ�లు మమ్మల్నందరిని దైవ భక్తితో పెంచారు. నాకు ఊహ తెలిసేటపపటికి వేము డాడీ ఉద్యోగ రీత్యా నగరం అనే ఊరిలో ఉన్నావు. ఎందుకంటే నగరంలో జరిగిన సంఘటన ఒకటి ఇప్పటికీ నా కన్నుల వుందు కనిపిస్తుంది.
అమ్మ, డాడ�లు నా చిన్నతనం నుండి నేను గర్బుంలో ఎలా పడ్డాను, ఎలా పుటాటను, పుట్టిన తర్వాత ఏవేమి సంగతులు, సంఘటనలు జరిగాయో చెప్పూనే ఉండేవారు. వా అమ్మని ఎకుకవ కష్టపెటటకుండా అంటే సుఖమున� కానపు దావరానే నేను పుటాటనని అమ్మ చెపూత ఉంటుంది. అప్పుడప్పుడు వుఖ్యంగా నా పుట్టిన రోజులపుడు కుటుంబ ప్రార్ధనలో నా పుట్టుక దగిర నుండి అంత వరకు జరిగిన సంఘటనలలో వుఖ్యవెన�వి చెపిప దేవుని వేళును తలంచుకోవడం వా కుటుంబంలో నా చిన్నప్పటి నుండి జరుగుతా వస్తుంది. పుట్టినపుడు నేను చాల ఆరోగ్యవంతురాలిగా, చాల బోదుదగా పుటాటనట. వా తల్ల దండ్రులకు రెండవ సంతానవుగా పుట్టిన నేను ఆడ్రపిల్లనని కొద్దిగా నిరాశ అనిపించి ఉండవచ్చు. కాని నేను పుట్టిన వారం రోజులకి అమ్మమ్మ ఇంకా కొంత మంది బభకుత రాండ్రతో కలిసి ప్రార్థించు సమయములో అద్భుతమైన దేవుని ప్రవచన వాకుక వచ్చినట్టు అమ్మ చెపిపంది. అమ్మమ్మ నాకు 13 సం��లు వచ్చే వరకు పబతికే ఉంది. ఆమె 24 గంటలా ఒకే పనిచేసేది. అదే ప్రార్ధన... ప్రార్ధన.... అదీ విజ్ఞాపన, కన్నీటి ప్రార్ధనలలో ఎడ్రతెగక ప్రార్థించేది. ఆమె నా గురించి ప్రవచన వెతిత ''దేవుడు ఒక ప్రత్యేకమైన పనికి ఈ బిడ్డను ఏరాపటు చేస్తున్నాడు, ఈ బిడ్డ దేవుని బహువానవు, దేవుని దావరా కలిగినది, ఇది దేవునికే సంబంధించినది—— అని నాకు 'చెల్లి— అనే వుదుద పేరు కూడా పెట్టింది. స్వస్థతకన్నా విన్నగా1
నేను అందరికి చెల్లిని. చెల్లి అంటే చిన్నది, కుటుంబంలో అందరికన్నా చిన్నది అన్నటుట
అందరి ప్రత్యేకమైన అభివానం, ప్రేమలతో, లాలింపుతో పెరిగాను.
డాడీ ఎపుడ్రా కుటుంబ ప్రార్ధన తపిపంచే వారు కాదు. ఆయన కూడా ఎకుకవగా
వ్యక్తిగత ప్రార్ధనలో గడ్రపడం రోజూ చూసేదాన్ని. కుటుంబ ప్రార్ధనలో పాటలు పాడి,
వాక్యం చదువుకొని, వాక్యం కంఠస్థం చేశ్క, బైబిలు కథీద లేక వాక్యం అర్థమయేటట్టు
డాడీ వాక్యం చెప్పడం ఉండేవి. ఒక వేళ్ డాడీ ఏదైనా ఊరు వెళ్ళడం జరిగితే అమ్మ
కుటుంబ ప్రార్ధన జరిగించేది. డాడీ ఉన్నపుడు ఎలాగ జరుగుతుందో అలారగ అమ్మ
కూడా జరిగించేది. నా కుటుంబంలో ఏ రోజైనా కుటుంబ ప్రార్ధన లేని, జరగని దినం
నాకు గురతులేదు. ఇంట్లో కుటుంబ ప్రార్ధనలో గాని, చర్చిలో గాని బైబిలు చదవడంలో,
పాటలు పాడడంలో నేను చాల ఆసక్తి చాపపదాన్ని. డాడీ నా పుట్టిన రోజునాడు ఎకుకవగా
యిర్మీయా 1:5వ వచనం, 90వ కీర్తన చదివించేవారు. ''గర్బువులో నేను నిన్ను రూపింపక
వునుపప నేను నిన్ను పపతిషి�ంచితిని—— అని దేవుడు చెప్పే వాటలు సవయంగా నాతోనే
చెపిపనట్టు తలంచేదాన్ని.
నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు నాకు గురతున్నాయి. ఎన్నో
మరణాపాయముల నుండి నేను తపిపంచబడ్డాను. నరాసపురంలో (ప.గో.జిల్లా) అమ్మమ్మ
వాళు ఇంటి వుందే చాల పెద్ద కాలువ ఉంది. దానిలో ప్రమాదవశాత్తు పడి, కొట్టుకుని,
వునిగి పోతా ఉండగర కొందరు చూసి బయటికి తీసారు, ఈ విధంగా మరణం నుండి
తపిపంపబడ్డాను. రెండవ సారి నగరంలో జరిగింది. ఆ రోజు వా బంధువులు కొందరు
ఇంటికి వచ్చారు. వారు పెద్దమ్మ, వామయ్యలు వాళు కుటుంబాలు. వాళు పిల్లలు
అందరా ఇంచుమించు నా కన్నా పెదదవారే. అందరు పొలాల వైపు పరుగు పెట్టడం,
అక్కడ ఒక పెద్ద పంట కాలువ, దాని వంతెన మీద వెళ్తూ దాన్ని దాటుతా ఉండగా
నేను నీటిలోకి పడిపోవడం, బురదలో కూరుకుపోవడం నాకు ఇప్పటికీ గురతుంది.
తవరగా మిగతా పిల్లలు వె�ు ఇంట్లో చెప్పడం, అంతలో చేపలు పటేట వాళ్ళు నన్ను నీటి
నుండి తీయడం జరిగింది. ఈ విధంగా 2 సార్లు నీటిలో వునిగి, సజీవంగా పబతికి
బయట పడ్డాను. దేవుని కృప నన్ను ఆ విధంగా వెంటాడింది. ''ఉన్నత స్థలవు నుండి
చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి
తీపసను—— కీర్తన 18:16.
నేను ఎకుకవగా అమ్మ చెంగుపట్టుకొని తిరిగేదాన్నట. అమ్మ మనకాలే తిరుగుతా,
అమ్మని విడిచిపెటేట దాన్ని కాదట. అప్పుడు నా వయసు 3 సం��లు ఆరోజు ఎలా అమ్మ
దగిర నుండి తపిపంచబడ్డానో తెలియదు కాని ఇంటి నుండి తపిపపోయి కొన్ని గంటలు
ఇంట్లో వారికి సమాధానం లేకుండా చేసానట. డాడీ, ఆయన దగిర పనిచేసే గువాస్తా
గారు, ఇంటికి వసత 'పాప కనబడడం లేదు— అని అమ్మ చెపిపందంట. అపుడు వాళిుదదరూ
స్వస్థతకన్నా విన్నగా2 సాకటర్ మీద నరాసపూర్ అంతా తిరిగేసేత ఊరి చివర బికుకబికుకమని ఏడ్ర్చుకుంటా ఒక్క దాన్నీ తలకు కట్టుకునే రిబ్బను చేతిలో పట్టుకుని ఉంటే డాడీ దారం నుండి చాసి ఆత్రంగా ''ఆ పాప వా పాపలారగ ఉంది—— అని వుందురకళిు 'నేనే— అని గురుతపట్టి ఇంటికి తీసుకొచ్చారట. అలాగ దేవుని కృప వలన నేను నా తల్లిదండ్రులకు మరల దొరికాను. దేవుడు నన్ను అనాధగా విడువ లేదు. ఆయన ఇవ్మానుయేలుగా నాకు తోడుగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. యోహాను 14:18. తర్వాత 4 సంవత్సరాలు అమలాపురంలో ఉన్నావు.
నాకు ఊహ బాగా వచ్చాక నా బాల్యమంతా కర్పలోనే జరిగింది. నాకు 8 సం��ల వయసులో కర్పలో ఒక పెద్ద త్రాచుపావు, నా కాలు ప్రక్క నుండి చాలా వేగంగా వుందుకు వచ్చి అలారగ ఏమి చేయకుండా వెళ్ళిపోయింది. ''పాలుకుడుచు పిల్ల నాగుపావు పుటట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుటట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచను—— యెషయా 11:8.
దాన్ని చూసిన భయంతో కొంతసేపు నా నోట వాట రాలేదు. తర్వాత అందర్న పిలిచినపుడు (అపుడు డాడీ క్లినిక్ జనంతో కికికరిసి ఉంది) వాళ్ళు దాన్ని చంప లేకపోయారు కాని అది గోధువు వన్నె త్రాచు, చాల ప్రమాదకర్మెన�ది, దేవుడు నన్ను దాని బారి పడకుండా కాపాడాడు అని గుర్తించారు.
నేను 2 సార్లు నీటిలో పడి కొట్టుకొనిపోయినా ప్రభువు నన్ను పబతికించినట్లే నా చిన్న తవ్ముడు, చిన్న చెల్లి బని, మానిల జీవితంలో కూడా జరిగింది. బున్ని అమలాపురంలోని పెద్ద కాలువలో పడిపోయి కాపాడబ్బడ్డాడు. మాని కర్పలో తన 3 సం��ల వయసులో నాతిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. పడిపోయిన సమయంలో అమ్మ, డాడ�లు ఇంట్లో లేరు. పిల్లలం వాత్రమే ఉన్నాం. ఇల్లు కడుతా ఉన్న పనివాళ్ళు పని వుగించి వె�ుపోతున్న సమయంలో ఇది జరిగింది. వేం వాళుకి మాని నాతిలో పడి పోయిందని చెపపత వెంటనే నిచ్చెన వేసుకుని నాతిలోనికి దిగి ''బార్యయి—— అనే తాప్ వేస్త్రీ మానిని బయటికి తీసాడు. వాకందరికి ఎంతో భయం వేసింది. వెానీ బయటికి వస్తూ తాను తోడే బకట్టు పతాడు వాత్రం విడిచిపెటటకుండా ఎడవు చేతోత దాన్ని పట్టుకుని వచ్చింది. సపృహాలోనే ఉండింది. అది చూసి వాకు నవువ వచ్చింది. అమ్మ కొద్దిపసపయయాక వచ్చింది. ఏమి భయపడకుండా వా అందరితో ప్రార్ధన చేయించింది. చిన్న చెల్లికి ఏమి కాకూడ్రదని వేము చేసిన ప్రార్ధన దేవుడు విన్నాడు. రాత్రంతా అమ్మ నిపదపోలేదట, మానీని చూసుకుంటానే గడిపింది. వేము తెల్లవారాక అందరం మాని చుటాట చేరావు. ''నాతిలో ఏమి బాలేదు, కంపుకొడుతా ఉంది—— అని అంది.
డాడీ వా వుగ్గురి పుట్టిన రోజున నీటి గండం నుండి తపిపంచబడిన వా వుగ్గురి పట్ల దైవజనుడైన మాపష చేసిన పరిచర్య లాంటి పసవే చెయయాయాలన్నది దేవుని స్వస్థతకన్నా విన్నగా3
సంకలపమని అటువంటి ప్రత్యేక పిలుపు ఉందని చెపూత ఉండేవారు. అవి వా మనసులో
నాటుకున్నాయి.
పెద్ద చెల్లి ప్రీతి జీవితంలో కూడా పపాణాపాయం 3 సార్లు ఎదురైంది. ప్రీతి నుదుటి
మీద ఒక �రువా పడి చాల పెద్ద గాయం అయింది. విపరీతమైన రకత్ పసావం అయింది.
అప్పటికి ప్రీతి వయససు 4 సం��లు. అదే వయససులో చాల విషపూరితవెన� తేలు
కుట్టింది. 8 సం��ల వయససులో ఇంట్లోకి ఒక విషపూరితవెన� పావు వచ్చి కాటువేసింది.
ఈ 3 సార్లు కూడా డాడీ వాతో ఉండలేదు. ఉద్యోగ రీత్యా వేరర ఊరిలో ఉన్నారు. అది
పల్లెటారు, సరైన వైద్య స�కర్యంలేని ఊరు. నా తల్ల ముకకమోని పట్టుదల, ధైర్యం,
విశ్వసంతో మమ్మలందర్నీ ప్రార్ధనలో కూర్చోిపెట్టి, తాను ప్రార్ధన చేస్తూ, ప్రీతి చేత
ప్రార్ధన చేయిస్తూ గడిపింది. పావు కరిచినపుడు అమ్మ ప్రార్ధన చెయ్యడానికి ఆ ఊళోుని
పాస్టర్ గారిని పిలిపించింది. ఆ ఊరివాళుందరూ డాకట్ర్ గారి పాపని పావు కరిచిందట
అని చూడడానికి వచ్చి ఆ పావు రకత్ పింజర్ జాతి అని కనిపెట్టి, విషం విరిగిపోడానికి
మంతం వేయించమని అమ్మని బలవంతం చేసారు. ''నా పాప చనిపోయినా పర్వాలేదు
గాని మంత్రం వేయించను, ప్రార్ధన చేస్తావు, నా దేవుడు పాపని పబతికించినా లేక
తీసేసుకున్నా దేవునికే సోతపతం—— అని చెప్పడం చిన్న పిల్లలవెన� వేము చెవులారా విన్నాం.
ఆ రోజు రాత్రంతా ప్రార్ధన చేసావు. ప్రీతి కూడా ''ప్రార్ధన చెయ్యండి, డాకట్రు వదుద,
మంత్రము వదుద—— అని అన్నది. విశ్వస సహితమైన వా ప్రార్ధన దేవుడు విని అదభుతాన్ని
జరిగించాడు. పప్తికి పావు కరిచిన కాలు కొంత మటుటకు నల్లగా వారి అది కూడా 2
రోజుల్లోనే తగిపోయింది. వేము నవ్ముకొని ప్రార్థించిన యేసయ్య పపాణాపాయం లేకుండా
చేసాడు.
డాడీ వేము కడ్రపలో స్థిరపడ్డాక ఏలారు దగిర లింగపాలెం, ఆ తర్వాత ఇందుకూరు
పపట, వారేడు మిల్లి, తర్వాత కాకినాడ్ర ఇలాగ వేరరవరు ఊళులో పనిచేస్తూ శనివారం
ఇంటికి వచ్చి మరల సోమవారం మళిుపోయేవారు. ఆదివారం వాత్రం వేము
సండేసాకల్కి వె�ు వచ్చాక ఇంట్లోనే ఆరాధన జరిగించేవారు. డాడీ డాకట్రే అయినా
అపుడ్రపుడు కఠినమైన పేదరికం అనుభవించిన పరిస్థితులు నాకు తెలసు కూరలు
తెచ్చుకోవడానికి డబ్బభలేక గంజి అన్నం, లేకపోతే పచ్చిడి, పెరుగుతో భోజనం చేసే
వాళుం. పాలు, పెరుగు ఇంట్లో పశువులు ఉన్నందుకు అప్పుడప్పుడు లేమి కలిగినా
సమృద్ధిగా ఉండేవి. పశువులకి గడ్డి కోయడం, వాటికి తినిపించడం, దాణా పెట్టడం,
నీళ్ళు తోడి తాగించడం, వాటి దగిర శుభ్రం చేయడం, అప్పుడప్పుడు పొలం పనులు
చేయడం, ఆవులకి పాలు పితకడ్ం వంటివి నేర్చుకున్నాను. ఇంట్లో పిల్లలందరం కూడా
ఈ పనులు చేసే వాళుం. ఎంతో ధనిక కుటుంబానికి చెందిన అమ్మ, మంచి ఉద్యోగంలో
ఉన్న డాడీ కూడా ఈ పనులు చేయడానికి సిగ్గుపడే వారు కాదు. ఆ కాయ కష్టం వాకు
స్వస్థతకన్నా విన్నగా4 చేస్తున్నపుడు సంతోశాన్నే ఇచ్చింది. ఇపుడు వేము ఆ పనులు చేసావని చెప్పుకోడానికి గరవంగా ఉంటుంది.
అమ్మ చాల కష్టపడి పనిచేసేది. ఇంట్లో పని మనుషులు ఎవర్నీ పెట్టుకొనేది కాదు. పని చేస్తూ వాకు చిన్నవయససులోనే పనులు నేర్పించింది. వంటపని, ఇంటి పని, పొలం పని, బయటి పనులు అన్ని నేర్పించింది. అమ్మ డాడీ దగిర వైద్యం చేయడం కూడా నేర్చుకుంది. అప్పుడప్పుడు డాడీ లేని సమయాల్లో చాల ్రేదవాళుకి ఉచితముగా వైద్యం చేయడం, ఇవ్వగలిగిన వాళ్ళు ఒకటి లేక రెండు రూపాయలు ఇసేత అది కూరలు తెపిపంచడానికి అమ్మవాడేది.
అమ్మ, డాడీ ఇద్దరూ పిల్లలందరిని పకమశికష్ణలో పెంచడానికి చాల జాగ్రత్త పడేవారు. చిన్న తప్పు చేయడానిరకైనా వాకు ఇద్దరి భయము చాల ఉండేది. చదువు విషయంలో కూడా మంచి వారుకలు రాకపోతే అమ్మ, డాడీ కొడ్రతారేమానని చాల భయం ఉండేది. అందుకని సాకల్లో మంచి వారుకలు తెచ్చుకోవాలని బాగా చదువుకునే దాన్ని. బెతతం చాలా ఎకుకవగా ఉపయోగించి మమ్మల్ని చాలా పకమశికష్ణలో పెట్టేవారు. కొట్టిన తర్వాత ఏడుస్తూ ఉన్నపుడు ఏ తప్పు సరిదిదుదకోవాలో చెపిప, దగిరకి తీసుకొని సముదాయించేవారు. వారి ప్రేమ, లాలన, గద్దింపులు అన్ని వాకు నడవవలసిన మార్గాన్ని బోధించాయి. రోజూ బైబిలు చదవడం, ప్రార్ధన చేయడం ఖచ్చితంగా చేస్తున్నావో లేదోనని అమ్మ పరికించి చూసేది. పసలవులు వస్తున్నాయంటే అమ్మ కొన్ని పనులు నాకు, అకక్కి వంతులు వేసేది. అప్పట్లో నేను అమ్మ మనకాలే ఉండి అమ్మతోనే ఉండడానికి ఇష్టపడేదాన్ని అందుకని అకక్కన్నా నేనే ఎకుకవ పని చేసేదాన్ని. 7వ తరగతి వయససులోనే నేను చేసే వాంసాహార వంటలు బాగున్నాయని అమ్మ, డాడీ, ఇంట్లో అందరూ వెచ్చుకునేవారు. పసలవులు వసేత ఎకుకవ వంట చేయడానికి నేను ఇష్టపడేదాన్ని.
శుపబభత విషయానికొసేత అమ్మ అన్ని పనులా చాల శుభ్రంగా చేసేది. డాడీ డాకట్రు కాబట్టి ఆయనకి తృపిత కలిగించేంత వరకూ వూడు, నాలుగు సార్లు చెయ్యమని చెప్పేవారు. ఒకసారి చేసిన వెంటనే ఇంకా శుభ్రంగా ఉండాలి అని మ�ు, వుళిు చేయమనే వారు. ఆయన ఎదురుగా ఊరికే కూర్చుని కనబడితే పని చెప్పేవారు. అందుకని డాడీ ఎదురుగా ఊరికే కనబడడానికి ఇష్టపడే వాళువు కాదు. దేని కోసవెన�ా డాడీ గాని అమ్మగాని ఒక్కసారి పిలిసేత వెంటనే ఎకక్డున్నా వాళు ఎదురుగా కనబడాలి. రెండవసారి పిలిచే వరకూ ఉండ్రకూడ్రదు. అంత పకమశికష్ణతో మమ్మల్ని పెంచారు.
విద్యాభ్యాసం
అక్క అంటే నాకు చిన్నతనం నుండి నాకన్నా పెద్దది, తవరగా కోపపడి నన్ను కొడుతుందేమానని భయం ఉండేది. వా ఇదదరికీ చిన్నప్పటి నుండి బాగా చదువు కొని డాకట్ర్ అవ్వాలనే ఆశ ఉండేది. ఇద్దరం బాగా చదివే వాళుం. డాడీ కి�నిక్లో పపపషంట్సని స్వస్థతకన్నా విన్నగా5
చూసే విధానం చూసి అదే ఆటలాడే వాళుం. డాకట్రు, పపపషంటు ఆటలాడడం చాసి
డాడీ అక్క గురించి డాకట్ర్ అవుతుందేమా అని అంటాండేవారు. డాడీ అమలాపురంలో
పనిచేసేటప్పుడు పపపషంట్సని చూడడానికి వుందు వాక్యం చెపిప ప్రార్ధన చెయ్యడం ఆ
పపార్ధనలోనే చాలా మంది పపపషంట్స స్వస్థత పొందుకోవడం, చాల దయయాలు
వదలిపోవడం, వారు వణకిపోతూ, విలవిలలాడి క్రిందపడి స్పృహ కోలోపయి, కొన్ని
నిమిశాల తరువాత ఆరోగ్యం పొందుకున్నటుట వారు చెప్పడం నేను గమనించాను.
నాకు కూడా డాకట్రు అవ్వాలని, డాడ�లాగ వాక్యం చెపిప, ప్రార్ధన చెయయాలని, పపపషంట్సని
చూడాలని ఆశ చాలా ఉండేది. నాకు 7�8 సం��ల వయస్సపపటి నుండి డాకట్ర్ అవ్వాలనే
ఆశ వాత్రమే మనసులో ఉండేది. ఒక వేళ్ డాకట్ర్ కాకపోతే అనే తలంపునే
భరించలేకపోయేదాన్ని, కాబట్టి మరో తలంపు భవిష్యత్తు గురించి మనసులోనికి
రానివవడానికి ఇష్టపడేదాన్ని కాదు. అందుకని చదువులో ఎక్కడా కుంటు పడకుండా
మంచి వారుకలు తెచ్చుకొనేదాన్ని.
నా సాకలు చదువు మొదట అమలాపురంలో జరిగింది. దానికి వుందు కొద్ది రోజులు
తణుకులో పెద్దమ్మ వాళు ఇంట్లో ఉండి సాకలుకి వెళ్ళాను. అక్కడ చదువుకున్నది చాల
కొద్ది రోజులే. ఆ తర్వాత అమలాపురంలో ఒక ఇంగ్లీష్ మీడియం, కానెవంట్లో ఒక
సంవత్సరం చదివాను. నా ప్రక్కన సాకల్లో 'గణేష�— అనే అబ్బారు కూరో�వం నాకిపపటికి
జ్ఞాపకమే. నాతో పాటు వామయ్య కొడుకు జోయాతబావ (సుదర్శన్ జోయాత కొవానపల్లి)
బుజ్జిీ (దీవెన్ కువార్) వచ్చేవారు. కొన్నాళుకి పపఘూటి (జబేజ్ సుదర్శన్ రాజు) నా పెద్ద
తవ్ముడు కూడా వచ్చేవాడు. రిక్షాలో వెళ�ు వాళుం. తర్వాత కొన్నాళుకి పపఘూటీని, నన్ను
కూడా సాకలుకి వీపరాజు అనే వా డాడీ బావమరిది ఆయన పసైకిల్ మీద తీసుకెళ్ళి,
తీసుకువచ్చేవాడు. ఒక రోజు సాకలు మధ్యాహ్నాం వరకే జరిగింది. చాల ఎండ్ర, వీపరాజు
వామ రాలేదు. చాలసేపు చూసి చూచి 'మనం ఇద్దరం మళిుపోవచులే, దారి తెలసు—
అనుకుంటా బయలు దేరావు. కొంత దారం వరకూ సరిగ్గానే వచ్చినా తర్వాత దారి
తపిపపోయాం. ఇక ఎంత తిరిగినా దారి తెలియక ఇద్దరం ఏడ్ర్చుకుంటా వుందురకళ్�త
ఉంటే ఒక శాప� ఓనరు మమ్మల్ని 'మీరు డాకట్ర్ నాగరాజు గారి పిల్లలు కథా— అని
అడిగాడు. వేము 'అవును— అని చెపిప ''స్కూల్ నుండి ఇంటికి తీసురకళ్డానికి ఎవరూ
రాలేదు, వేము దారి తపిపపోయామని—— చెపపత ఆయన 'నేను తీసుకెళ్ళి దించుతాను— అని
అన్నారు. అలారగ మమ్మల్ని కొంచెం సేపు కూర్చోిమని, శాప� కటేటసి, పసైకిల్ మీద
ఎకికంచుకుని తీసురకళాురు. వేమపుడు అదెద ఇంట్లో ఉండే వాళుం, అది ఎకక్డుందో
చెప్పడానికి తెలియలేదు. అందుకని ఆయన వామయ్య వాళు ఇంటి దగిర దించితే
వా అత్త శ్రీమతి రేచల్ జోయాత కొవానపల్లిగారు ఇంటికి కేషమంగా సాగనంపారు. ఇవన్ని
ఇపుడు తలంచుకుంటే దేవుడు ఎంత గొప్పవాడు, మమ్మల్ని విడిచిపెటటలేదని చాల
స్వస్థతకన్నా విన్నగా6 సంతోషమౌతుంది. ఆ తర్వాత ఆ సాకలుని వూసేసారు.
ఆ తర్వాత మొదటి తరగతిలో మయ్యకుండా 2వ తరగతిలో అమలాపురం విరియాం సాకల్లో జాయిన్ చేసారు. 3వ కా�సు వరకు అమలాపురంలో విరియాం సాకల్లో చదివాను. అపుడు వాకు ఒక వాశాటరు టయాషన్ చెప్పడానికి ఇంటికే వచ్చేవారు. స్కూలు పాఠాలు, దానితో పాటు కొంత సంగీతం కూడా నేర్పించారు. 1977వ సంవత్సరంలో వేము అమలాపురం నుండి కర్ప గ్రావానికి వచ్చావు. అక్కడున్న పెంకుటింట్లో వేము పెరిగావు. డాడీకి వెంటనే ఉద్యోగం రాక క్లినిక్ ప్రారంభించారు. 4వ తరగతి నుండి 5 వరకు కర్ప ఎలిమెంటరీ సాకలు, తర్వాత కర్పలోనే జడ్.పి. పహైాసాకల్లో 10 వరకు చదివాను. వా కా�స� టీచర్ నుండి పహాడ్మాష్టరు వరకు నేను 6వ క్లాసులో ఉండగానే నా పేరు అందరికి తెలసు. బాగా చదువుకోవడం, మంచి వారుకలు తెచ్చుకోవడం వల్ల నా పేరు సాకలులో ప్రతి నెలా పహాడ్మాష్టరు ఒక రిజిషటరులో సంతకం చేయించుకుంటా ఉండేవారు. అందుకని వేరర పై క్లాసు టీచర్లకి కూడా నేను బాగా తెలసు. అందరూ చాల స్నేహంగా ఉండేవారు. వారి ఆఫ్సు పనులు కూడా చాల నాతో చేయించుకునేవారు. నాకు ఒక్క రోజు సాకలు ఏకారణంగానైనా వానెయయాలంటే చాల బాధగా ఉండేది. అంతేకాకుండా సాకలులో జరిరగ ఫంకష్న్లలో ప్రత్యేక పాటలు నాతో పాడించేవారు. ఎకుకవగా దేశభక్తి గీతాలు పాడేదాన్ని తోటి విద్యార్థులు కూడా నాతో స్నేహంగా ఉండేవారు.
అమలాపురంలోని ఇంగ్లీష్ మీడియం కానెవంటులో కథీోలిక్ సిస్టర్లు పాఠాలు చెప్పేవారు. వారు ఒక రోజు పిక్నిక్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక కథీోలిక్ చర్చికి తీసురకళాురు. ఆ ప్రాంతము పేరు నాకు గురతు లేదు. కాని అది చాల పెద్దది, అందమైన చర్చి, పిల్లలందరిని ఒక వర్సలో నిలబట్టి లోపలికి తీసురకళ్�త చూపిస్తున్నారు. బయటికి వచ్చే దగిర ఒక బాల యేసు బోమ్మ, దాని చుటాట దేవదాత బోమ్మలు ఉన్నారు. అక్కడ చందా పెట్టె కూడా ఉంది. పిల్లలు తమకు తోచిన చందా వారు మయయాలని సిస్టర్లు చెపాపరు. నా దగిర అపుడు 5 పైసలు కూడా లేవు. అయెయా... ఎలాగ? నా దగిర ఏమి లేదు, చందా ఎలా వెయయాలి? ఏమి వెయయాలి? అని సతమతమౌతా వర్సలో వస్తూ ఉన్నాను. నా వుందు వ్యక్తి కూడా చందా వేసాడు. నా దగిరికి వచ్చే సరికి నాకు బాగా ఏడు పొచ్చింది. ఆగిపోయాను, అందరా నేనేదో చందా వేస్తానని చూస్తూ ఉన్నారు. నేను చటుకుకన వుదొదసతూ ఉన్న బాలయేసు బోమ్మను పట్టుకొని ఏడ్ర్చుకుంటా, వుదుద పెట్టుకొని వచ్చేసాను. డబ్బభల్లేక, నేను చేసిన ఈ పని నా హృదయంలో వుపదించుకుపోయింది.
నాకు చిన్నప్పటి నుండి యేసయ్య అంటే ఇష్టం. అమ్మ, డాడ�లు బైబిలు కథలు చెపుత ఉంటే ఎంత ఆలస్యవెన�ా, నిపదవస్తూ ఉన్నా కునికిపాట్లు పడకుండా వినేదాన్ని, వాక్యంలోని వచనాలు చెపిపనపుడు అందరికన్నా వుందు తీసి చదివేదాన్ని. బైబిలులోని విషయాల గురించి ప్రశ్నలు అడిగితే అందరికన్నా వుందు సరైన జవాబు చెప్పేదాన్ని. అలాగ స్వస్థతకన్నా విన్నగా7
బైబిలు పరిజ్ఞానం పెరగడానికి డాడీ, అమ్మ నాకు వుఖ్యంగా డాడీ వారిం చూపారు.
అయినా యేసు ప్రభువును సవంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏమిటో అప్పట్లో
నాకు తెలియదు. డాడీ బైబిలు రోజూ చదవాలని చెప్పేవారు. కొన్ని అధ్యాయాలు
కంఠోపాఠం చేయించేవారు. వాటిలో పది ఆజ్ఞలు, మొదటి కీర్తన, 15వ కీర్తన, 23వ
కీర్తన, 90వ కీర్తన, 91 కీర్తన, ఇంకా ఎన్నో బైబిలు వాక్యాలు కంఠోపాఠం చేయించేవారు.
బైబిలును ఒక సంవత్సరంలో చదివి పూర్తి చెయ్యమని చెప్పేవారు. అలాగ చెయ్యడానికి5
అధ్యాయాలు రోజుకి చదవమని, 119వ కీర్తన రోజున అదొకక్టే చదవమనేవారు.
మోషే వ్రాసిన మొదటి పంచకాండాల్లోని అధ్యాయాల్లో ఒకటి, ప్రమకతల గ్రందీముల
నుండి ఒకటి, కీర్తనలు లేక సామెతల నుండి ఒకటి, సువార్తల నుండి ఒకటి, పత్రికల
నుండి ఒకటి ఇలాగ రోజుకి 5 అధ్యాయాలు చదవమని చెప్పేవారు. డాడీ అలాగ చేసి
చూపించేవారు. ఇటువంటి పకమంగా చదివే పద్ధతిని నేను ఇతరులకు చెయ్యమని ఇపుడు
సలహా కూడా ఇస్తాను. ఏదైనా కావాలంటే దాని కొరకు మొదట ప్రార్ధన చెయ్యమనే
వారు. అది పుస్తకాలైనా, పెన్లైనా, బటటలైనా, చెపపులైనా మరేదైనా సరే ప్రార్ధనలో
మీకది కావాలి అని దేవున్ని అడగండి అనేవారు. ఆ తర్వాత తెచ్చి ఇచ్చేవారు. డాడీ,
అమ్మ ఇద్దరూ వాకు చిన్నప్పటి నుండి బంగారం, ఆభరణాలు వేసుకోకుండానే పెంచారు.
వాకు కూడా వాటి మీద ఇష్టం ఎందుకో ఉండలేదు.
వాకు డాడీ సోమవారాలు డ్రయాటీకని బయలు దేరరటపుడు పారకట్ మనీ అని ఇచ్చేవారు.
వాటిని చాల భద్రంగా దాచుకునే వాళుం. విచ్చిల విడిగా డబ్బు ఖర్చు పెట్టకుండా
వాకు ఎకుకవ డబ్బు ఇచ్చేవారు కాదు. అది చాల హాని చేస్తుందని, పిల్లల్ని పాడు
చేస్తుందని చెప్పేవారు. వేము కూడా డబ్బు విషయంలో చాల నమ్మకంగా ఎంత తకుకవ
డబ్బు ఇచ్చినా అంతలోనే ఖర్చు పెట్టి, కొంచెం మిగుల్చుకోవడం నేర్చుకున్నాం. ఏదైనా
పెద్ద అవసరతలు ఉన్నపుడు వాటి కోసం ఉపవాస ప్రార్ధన చేయడం నేర్చించారు.
వారానికి ఒక రోజు మధ్యలో ఇంకేదైనా పెద్ద అవసరత ఏరపడితే వాటి కోసం పెద్ద వారి
నుండి, చిన్న వారి వరకు అందరూ సాయంత్రం పూట ఉపవాస ప్రార్ధన చేసేవాళుం.