నేను నా అనారోగ్యం
అప్పటి నుండి ఇంకా పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నాను. నా వాళుందరితో కూడ్ర దీని
గురించి చెపిప డాడీ విడుదలై ప్రార్థించమని చెపాపను. నాకు కడుపులో నొపిప ఎకుకవైంది
కాని అది మధ్యరాత్రిలో వచ్చేది. చల్లని నీళ్ళు, లేకపోతే మజ్జిీగ త్రాగితే వెంటనే తగిపోయేది.
ఎండోసోకప్ చేయించుకోవాలని చాలసార్లు ప్రయత్నించాను. నా రూపం వాత్రం ఏమీ
చెకుకచెదర్ లేదు. చాల ఆరోగ్యంగా ఉండి, చురుకుగా నా పనులన్ని చేసుకొనేదాన్ని.
హాస్పిటల్లో కూడ్ర చాల చురుకుగా ఉండేదాన్ని. గాపసోట ఎంటెరోలజిస�ట డా��సత్యపపకాష�
గారు నాతో చాల స్నేహంగా ఉంటారు, మంచిగా వాట్లాడ్రతారు.ఆయనను చాలసార్లు
నాకు కడుపులో రాతులు వచ్చే బాధ గురించి చెపిప ''నాకు కూడ్ర పరీక్ష చెయ్యండి, నా
బాధేంటో చెప్పండి—— అని అడిగాను కాని ఆయన '' మీరు చాల ఆరోగ్యంగా కనిపస్తున్నారు.
మిమ్మల్ని ్రేషంట్ లాగ పడుకోబటటడం నాకిష్టం లేదు, మీకు ఏమీ ఉండ్రదు—— అని
నవువతానే అనే వారు. నేను కూడా వేరర పరీకష్ల్లో ఏమీ లేదు కాబట్టి 'ఏమి ఉండ్రదులే—
అని అనుకున్నాను.
ఇంతలో అమ్మ ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. అమ్మకి గుండె నొపిప వచ్చి
కారి�యాలజిస�టకి చూపిసేత ఆయన ఏంజియోగ్రావు చేయించాలని సలహాయిచ్చారు.నేను
కూడా ఆయన్ని పరిచయం చేసుకుని, కలసి అమ్మ గురించి వాట్లాడాను. ఆయన అన్ని
వివరించారు. ఏంజియోగ్రావు తప్పక చెయయాలన్నారు. నేను అమ్మ రిపోర్టులన్ని తెచ్చి
బంగుళూరులో నాకు బాగా తెలిసిన కారి�యాలజిస్టుకి చూపించి సలహా అడిగాను.
ఆయన కూడ్ర వుందు డాకట్ర్ చెపిపనటుటగానే చెపాపరు. నేను జూన్లో వె�ు అమ్మకి
యాంజియోగ్రావు చేయించాలని, డబ్బు సమకూర్చుకున్నాను. ఇంతలో నాభర్తకి
ఉద్యోగంలో ఒక సంతోషకర్మెన� వార్త చెపాపరు. అదేంటంటే ఆయనకి ఇపశ్యేల్
దేశ్నికి వెళ్ళడానికి ఫ్యాక్టరీ అవకాశం ఇచ్చింది. ఆయన టార్ వుగించుకొని వచ్చిన
వెంటనే అమ్మ పని మీద కర్ప వెళాులనుకున్నాను. �న్ ఆఖరు వారంలో ఆయన
ఇపజాయేల్కి వె�ు వచ్చారు.
ఆయన వచ్చేసరికి నాకు కడుపులో రాతులే కాక పగలు కూడా నొపిప రావడం
గమనించి ఆయనకి కూడ్ర చెపాపను. వచ్చే వారంలో కర్ప బయలుదేరి వెళ్తాను అని
స్వస్థతకన్నా విన్నగా40 చెపాపను. ఆయన సరేనన్నారు. పిల్లలకి సాకలు ఉన్నా వాళుని కూడ్ర తీసుకొని వెళ్ళాలని తలంచాను.
జూలై 3వ తారీఖు ఎపపటి లాగానే ఉదయాన్నే లేచాను. వంట గదిలో పని చేయడానికి వె�్లనపుడు కళ్ళు వసక్ వసకగా అయింది. ఒక 5 నిమిశాలు కూర్చుని మ�ు పని చేసుకొని, నేను, పిల్లలు సిద్ధం అయ్యి, నేను డ్రయాటీకి, పిల్లలు సాకల్కి వెళ్లావు.
నేను హాస్పిటల్లో నా రౌండ్స చెయ్యడానికి వెళ్ళాను. ఆకస్మాత్తుగా కళ్ళు బైర్లు కవ్మాయి. కడుపులో దేవినటటయింది. చమట్లు పటాటరు. నన్ను కాసేపు విశ్రాంతి తీసుకోమని, నేను ్రేషంట్లను చూస్తానని నా అసిపసటంటు డాకట్రు చెపిపంది. నేను ఒక 15 నిమిశాలు విశ్రాంతి తీసుకొని ఓ.పి.డి కి వచ్చాను. మధ్యాహం 12:45 ని��ల వరకు ్రేషంట్లను చూశ్ను. అపుడే కొద్దిగా రష� తగ్గింది. మ�ు ఉదయం అయినటేట నాకు కడుపులో దేవినటటయి, కళ్ళు బైర్లు కమ్మి్, చమట్లు పట్టి వాంతి కొచ్చినటటయి వెంటనే షింక్ దగిరికి పరుగు పెటాటను. పకక్నే ఉన్న రాడ్ని పట్టుకుని వాంతి చేసుకున్నాను. సపృహా తపిపనట్లయింది కొన్ని పసకండ్ర్లు. మ�ు స్పృహ లోనికి వచ్చాను. చూసుకుంటే షింక్ నిండా రకతం. సిస్టర్ అప్పటికే నన్ను గట్టిగా పట్టుకుంది. షింక్ లోనిది రకతమేవా చూడవుంటే ఈ సిస్టరు కూడ్ర ''అవును రకతమే 3/4 �టరంత రకతమే —— అని చెపిప, నన్ను నోరు కడిగించి, కూర్చోిబట్టి, డాకట్రు పాటిల్గార్ని పిలవానికి పరురగతితంది. ఆయన చాల ఆతృతగా పరుగుపెట్టి వచ్చారు. షింక్ లోనిది చాసి కంగారైపోయారు. నేను అప్పటికే నీర్సంగా అయయాను. ఆయన చాలా బాధపడుతా ఉన్నారు. ఎంత పెద్ద జబభ కాక పోతే ఇంత రకతం వాంతి రూపంలో వస్తుంది? అని నన్ను ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఏవైంది? ఏలా జరిగింది? అంటా నేను చెపాపను. వెంటనే నాలో ఉన్న నీర్సం అంతా ఆయనకే ఆవరించినంతగా ఆయన డభ�లా పడిపోయారు. నాకు బిపి, ప్ల్స చూసారు. వెంటనే రూవు సిద్ధం చేయమని, సాకనింగ�కి, ఎండోసోకప్కి, అలారగ రకత్పరీకషలకి చెపాపరు. నా రకతం 7 గ్రావులు ఉందని చెపిపంది లాబ్ టెక్నీషియన్. నాకు 'నా వ్యాధి ఏమయ�ుంటుందా? క్యానసరు ఉండొచ్చా ——? అని వాటివాటికీ అదే ప్రశ్న మనసులో నుండి పుట్టుకొస్తుంది. మనసులో కృంగిపోవడం ముదలైంది.
స్కానింగ్ చేసే డాకట్రు వచ్చారు. ఆయన నన్ను ఎంతో అభివానిస్తారు వుఖ్యంగా నా పనితనాన్ని, వ్యాధిని డ్రయాగ్నోసిస� చెయ్యడాన్ని చాల వెచ్చుకుంటారు. నన్ను ఈ పరిసిథతిలో చూసి చాల డభ�లా పడిపోయారు. స్కానింగ్ చేశ్రు. ఆయనకి ఏమీ కానరాలేదు. నేను వుఖ్యంగా నా సొటమక్ అంటే జీరా�శ్యాన్ని చూడవున్నాను. పపపిటక్ అలసరు ఉండవచ్చినుకున్నారు. స్కానింగ్ అయయాక గ్లుకోజ్ పసలైన్ పడిప� ఆన్ చేశ్రు. డా��పాటిల్ గారు నాభర్తకి కూడ్ర ఫోన్ చేసి రమ్మని చెపాపరు. స్వస్థతకన్నా విన్నగా41
అంతలో గాపసోట ఎంటిరోలజిస�ట డా��సత్యపపకాష� గారు వచ్చారు. ఆయన వస్తూనే
చాల జోకులు వేసి నవివస్తూ పని వుగించేస్తారు. అలారగ నవువతా వచ్చి '' మీకే జబభ
ఉండ్రదు, ఊరికినే అందరిని జడిపిస్తున్నారు—— అని మెల్లగా కొద్ది సడేషన్ ఇచ్చారు. డా��
పాటిల్ గారు ప్రక్కనే ఉండి ఎండోసోకప్ చేస్తుంటే చూస్తున్నారు. నాకు కొంచెం తల
దివ్ముగా అనిపించింది. టయాబ్ పాస్ చేశ్రు. సత్యపపకాష�గారు, పాటిల్గారికి
చూపించారు. డా��పాటిల్ గారు ఏడుస్తూ కళ్ళు తుడుచుకోవడం నేను చూసి 'ఏవుందని—
అడిగాను. సిస్టర్లు ఏడ్రవవదదని పాటిల్గారికి చెపుతన్నారు. సత్యపపకాష�గారు అంతవరకూ
జోకులు వేస్తూ నవివంచిన ఆయన వుఖంలో నవువ వాయవై పోయింది. టయాబ్
తీసాక '' ఏవుందని —— అడిగాను. ఆయన ''మీరు ఎన్నో సార్లు మీకు ఎండో సోకప్
చెయ్యమని అడిగితే సరదాగ అడుగుతున్నారనుకున్నానవ్మా, చాసేత మీకు లోపల 10
సంటిమీ��ల పసైజులో ఒక గడ్డ ఉండి దాన్నుండి చాలా రకత్సావం జరుగుతాంది. నాకు
చాలా బాధేస్తుంది. మీరు ఇంత జబభ, బాధ లోపల పెట్టుకుని నవువతూ,చురుకుగా
ఎలా పనిచేసేవారు? ఊహించరాని జబభ మీలో ఉంది.అయినా మీరు
అందంగా,ఆరోగ్యంగా ఎలా కనిపిస్తున్నారో నాకర్థం కావడం లేదు, అది ఆపరేషన్ చేసేత
సరిపోతుంది, క్యానసర్ ఉండకపోవచ్చు, మీ వయససుకి క్యానసర్ కాకపోవచ్చు—— అని
బాధపడుతా వెళ్ళారు.
ఇక ఆ హాస్పిటల్కి వచ్చే పసపషలిస్టులు, కస్సల్టెంట్స నాకు ఇలారగైందని తెలిసి
నాదగిరకు రావడం, పరామర్శించడం. క్యానసర్ అనే భయపడుతూ నాకు ధైర్యం చెప్పడానికి
బదులు వాళ�ు ఏడుస్తూ కనిపించారు. ''మీరర డాకట్రు, మీకన్ని తెలసు, మీకే ఇలారగైతే
వేవేవుని మీకు ధైర్యం చెపపగలం? అయినా మీకేమీ జరగదు, మీరుబాగవుతారు,
మీరు ఎంతో మందికి చేసిన సేవ ఊరికే పోదు—— అని ధైర్యంగా చెప్పడానికి బదులు
భయపడుతా, ఏడుస్తూ చెపిప నన్నింకా ఏడిపిస్తూ వచ్చారు. స్కానింగ్ డాకట్రుకి మతి
పోయినట్లయింది. సాకనింగ�లో ఏమీ కనిపించలేదని చెపిపనందుకు చాల బాధపడుతా
ఆయన బంగుళూరు లోని గొప్ప గొప్ప కేనసర్ సర�న్లను గురించి వాకబ్ చేస్తూ వచ్చి
చివరికి డా��గోపినాధ్ గారి గురించి చెపిప, మల్య హాస్పిటల్కి రిపఘర్ చేసేత మంచిదన్నారు.
నా భర్తగారికి కూడా వివరించారు.
నన్ను గదిలో పడుకోబటాటరు. నేను పాష్టరమ్మ గారికి కబురు పెటాటను. పిల్లల్ని
స్కూల్ నుండి నేరుగా నాకు చూపించకుండా ఇంటికి తీసుకుపోయారు. నా భర్త నా
ఆరోగ్య సమస్య చిన్నదే అని చెపిపనా వాళ్ళు రాత్రికి అమ్మని చూడాలని వచ్చారు. నా
కువారెతకి 11 సంవత్సరాలు, బాబుకి 5 సం��ల వయససు. వాళుకి ఏమి చెపిపన అర్థం
కాదు. కాని ఒక్కటి వారికి అర్థమయిందేమిటంటే ''అమ్మకి అనారోగ్యం. చిన్నది కాదు——
అని. వాళు ఎదురుగా నవువతా ఉండడానికి ప్రయత్నించాను. ''హాస్పిటల్లో కొద్ది
స్వస్థతకన్నా విన్నగా42 రోజులుండి వచ్చేస్తాను. బారగైపోతాను, మీరు జాగ్రత్తగా ఉండండి—— అని చెపాపను. నాకు వాట్లాడాతే దుఃఖం. పాష్టరమ్మగారు కూడ్ర చాల దు�ఖపడ్డారు. ఇక చూడడానికి వచ్చేవాళుందరూ పిల్లల గురించి కూడ్ర దు�ఖపడడం మొదలు పెటాటరు.
రకతం ఎకికంచడానికి 2 బాటిల్స రకతం సిద్ధం చేశ్రు. ఒకటి నా భర్త ఇసేత, మరొకటి పిడియాట్రీషియన్ డా��సుభాష� రెడిు ఇచ్చారు. నాలో ఉన్న నీర్సం పెరిగింది, అలసట ఎకుకవైంది. వానసిక స�ర్యం పోయింది. ఒకే ఒక్క పపశ్ననామముందు పదే పదే నిలిచింది ఏంటంటే ''ఎందుకిలా అయింది——? రకతం అంతా ఎకికంచాక నేను పడుకుని ఆలోచిస్తున్నాను. పిల్లల్ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళారు.
నేను ఆలోచిస్తున్నాను ''ఎందుకిలా జరిగింది?నాకే అకస్మాతతు గా ఎందుకయింది? అందరూ క్యానసరని అనువానిస్తున్నారు? నిజంగా క్యానసరేనా? ఇన్నాళ్�ు రాతులు నొపిపతో బాధపడ్డాను కదా? అది ఈ కారణం వల్లనేనా? ఒక వేళ్ క్యానసర్ అయితే నా పరిసిథతి ఎలా ఉంటుంది? నా పిల్లలు ఏవెప�ోతారు, చాల చిన్న వాళ్ళు కదా ! తవరగా తల్ల లేని అనాధలైపోతారా? వాళుని ఎవరు చూసుకుంటారు—— ఇలా ఎన్నో ఆలోచనలతో నిపదపోలేదు. నీర్సం ఎకుకవైంది. మనసులో కుమిలి పోవడం ఎకుకవైంది. కళులో కన్నీరు ఎడ్రతెరిపి లేకుండా కారుతా ఉంది.
4వ తారీఖన నా ఫ్రెండ్స్ కొంత మంది డాకట్ర్లు. నన్ను చూడడానికి వచ్చారు. వారి నోట కూడ్ర ఏమీ ధైర్యం చెప్పడానికి వాటరాలేదు. చర్చిలోని కొందరు విశ్వసులు వచ్చారు. వారు కూడ్ర ధైర్యం చెప్పలేదు. నాకు బైబిలు కావాలి. చదవాలనిపించింది. నేను మల్య హాస్పిటల్లో చేరర రోజు అంటే 4వ తారీఖు ఉదయం బైబిలు చదవడానికి తెరిసేత అంతా అయోమయంగా, ఏమీ అర్థం కాకుండా నా మనసు చదివేది అర్థం చేసుకోలేకుండా ఉండింది. బైబిల్లోని పేజీలు త్రిపపుతా ఒక దగిర ఆగాను. అది మలాకీ 7వ అధ్యాయం. చదవమని ప్రేరణ కలుగుతున్నా, చదివినా అర్థం కాలేదు. కీర్తనలు నాకు చాల ఇష్టవెన�వి. అందుకు ఆ భాగం తీసేత 30వ కీర్తన ఎదురుగా నిలిచింది. అది స్వస్థత పొందాక చదివే వాక్యం. అయినా 'దేవుడు— విశ్వసులను కాపాడును— అనే వాక్యం 31వ కీర్తనలో చదివాక ఉదయం 8:30గంటలకు హాసిపటల్కు బయలుదేరాను.
మల్య హాస్పిటల్లో క్యాజువాలిటీలో నన్ను పడుకోపెటాటరు. డా��గోపినాధ్ గారు వచ్చారు. నాతో తెచ్చిన రిపోరుటలు చూశ్రు. ''ఇంకా 6 బాటిల్స రకతం కావాలి, ఆమె చాల నీర్సించి పోయి, స్రియస�గా ఉన్నారు, ఇంకా సి.టి సాకన్ చెయయాలి. అన్ని తెలసుకొన్నాక, ఆమెని ఆపరేషన్కి ఫిట్ అయ్యేటట్టు చేసి, అపుడు సర్జరీ చేస్తాం, ఇదంతా 3–4 రోజులు పడుతుంది. అంత వరకూ �.సి.యు.లో ఉండాలి—— అని చెపాపరు.
నా భర్త, పిల్లల పరిసిథతి చాల దయనీయంగా అనిపించింది. �.సి.యులో సిస్టర్లు స్వస్థతకన్నా విన్నగా43
నన్ను నడవనియ్యలేదు. కొన్ని గంటలు గడిచేటపపటికి నాలో ఇంకా రకత్సావం జరుగుతున్న
కారణంగా నేను నడవలేని స్థితికి వచ్చాను. పూర్తిగా మంచాన పడినట్లయింది. అన్నిటికి
సిస్టర్లు సహాయం తీసుకోవాలి. లేదంటే వాళు పని వాళ్ళు చేసుకుంటా, టెవ�ుకు
మందులిచ్చు కుంటా ఉండిపోతారు. అయినా ఆ సిసటటర్లు నేను డాకట్ర్నని తెలిసి ఇంకా
సానుభాతిని చూపిస్తూ, నాతో పాటు ఏడుస్తూ, నా పనులన్ని చేస్తూ, నన్ను బాగా
చూసుకున్నారు. 4వ తారీఖు చాల బాధగా, నీర్సంగా, నిసృపహాగా, మనసులో కృంగు
పాటు ఎకుకవై ఏడుస్తూ, కంటి మీద కునుకు రాక గడిపాను.
5వ తారీఖు రాత్రి నా మనసులోని ఆందోనళ, కలత ఎకుకవైంది. 4వ తారీఖన
ఆంధాలో నా యింటి వారందరికి తెలిసింది. వారు బయలుదేరి రావడానికి టిరకట్ 5వ
తారీఖుకి చేసుకున్నారు.
నా చిన్నతవ్ముడు బున్ని డాడీకి ఫోన్లో పపయత్నిసేత దొరికారట. ''నీ కువారెత చావడానికి
సిద్ధంగా ఉంది, ఈ సమయంలో నైనా నీ బంధకాలని తెంచుకొని బయటకి వసత సరర,
వేము చేర్చుకుని ఆదరిస్తావు, లేదు ఇంకా కుదరదు, రాను అనంటే ఇక నిన్ను ఎవరూ
విడిపించలేరు, తర్వాత వా సహాయం కూడ్ర నీకు అందకపోవచ్చు, రేపు బంగుళూరు
బయలు దేరుతున్నావు, ఏమిటి సంగతి?వస్తారా?లేదా?—— అని అడిగితే ''నాకు కూడ్ర
టిరకట్ బుక్ చెయ్యండి—— అని డాడీ అన్నారట. వచ్చే వరకు వారికి నమ్మకం లేదు.
హాస్పిటల్ కి వెళాుక నాకు సంబంధించినవి ఏమీ �.సి.యు. లోనికి అనుమతించ
లేదు. అయితే నాకు 4వ తారీఖు సాయంకాలం బైబిలు ఉంటే ధైర్యవచనం దేవుడు నా
కిచ్చి ఉండును, బైబిలు లేదే అనే బాధ ఎకుకవైంది. నన్ను చూడడానికి వచ్చిన వారితో
మరుస్టి రోజు వచ్చేటపుడు బైబిలు తీసుకొని రమ్మని చెపాపను. రాత్రిలో బయట
పాష్టరమ్మ గారు, నా భర్త ఉండిపోయారు. 5వ తారీఖు పిల్లల పరిసిథతి గురించి నాకు
బంగ ఎకుకవైంది. నాకు ఇపుడు పపాణాపాయ పరిసిథతి, నాకేదయినా అయితే నా బిడ్డలని
ఎవరు చూసుకుంటారు? వాళ్ళు అనాధలైపోతారు కదా! ఒకవేళ్ నా భర్త 2వ పెళ్ళి
చేసుకుంటే ఆయనకి భార్య దొరుకుంది, సుఖంగా ఉంటారు కాని నా పిల్లలకి తల్ల
రాదు కదా? అని ఆలోచిస్తున్న నాకు చాల దుఃఖం ఎకుకవైంది. నేను తవరలో చనిపోతాను
అని నా వ్యాధి నాకు గురతు చేసాతంటే, పిల్లలు అనాధలుగా మిగిలిపోతారు అనే వాస్తవం
నన్ను బభయపెడుతాంటే, ఆదరణకర్మెన�, ధైర్యకర్మెన� వాటెవరా చెప్పకుండా నన్ను
అధైర్యపరుస్తూ ఉంటే బైబిలు నా దగిర లేనందన నా దుఃఖం మరింత ఎకుకవై
నాహృదయం భారబభరితముప�ోయింది. నాకిపుపడు 'ఎవరైనా నువువ చనిపోవు, పూర్తిగా
జీవితకాలమంతా పబతికే పూర్ణి ఆయుష�్షి నీకు ఉంటుంది—. అనే భరోసా కల్గిన వాట
కావాలి. డాకట్ర్లు సాయంకాలం వచ్చి వెళ్ళిపోయారు. వారు కూడ్ర ఎవరూ సాటిగా
నావ్యాధి గురించి వాట్లాడ్ర లేదు. నేను డాకట్ర్నయినందుకు నాకు నా వ్యాధి పరిసిథతి,
స్వస్థతకన్నా విన్నగా44 దాని తీపవత అంతా తెలసునని, నాతో ఏమి చెపిపనా పపయోజనంలేదని వారు కూడ్ర బాధపడుతున్నారు. ఆ రెండు రాతుల్లో వుగ్గురు ్రేషంట్లు చనిపోయారు. ఆ �.సి.యులో నావంటి సమస్యతో 19 ఏళు అవ్మాయి �్లడింగ� కంట్రోల్ కాక చనిపోయింది.
�.సి.యు.లో సిస్టర్లని అడిగితే కాని సమయం తెలియదు. రాత్రో పగలో అర్థం కాదు.5 వతారీఖు అర్థరాత్రి అయింది. జూలై 6 వ తారీఖు వచ్చింది. ఆరోజు శుక్రవారం 'చర్చిలో ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది. నేను కూడ్ర మళ్ళీ నీ కోసం ప్రార్థన చేయిస్తాను— అని నా భర్త వెళ్ళారు.పాష్టరమ్మగారు బయటే ఉన్నారు. నాలోని దుఃఖం ఎకుకవ�తుంటే ఏడుస్తూ ''నేనిక ఇంతేనా? నా పరిసిథతి ఇక వారదా? నేను కోలుకుని ఇంటికి వెళు లేనా? నా పిల్లలు అనాధలైపోతారా? నా కందుకు ఇలాంటి భయంకరమైన, మరణకరమైన పరిసిథతి అకస్మాత్తుగా కలిగింది?—— అని పపశ్నించుకుంటాండగా నాకు వెంటనే దేవుడు గురొతచ్చాడు. దేవుడు నన్ను విడిచి పెట్టినందుకే నేను ఇలాంటి భయంకరమైన పరిసిథతికి వచ్చాను అనిపించింది. నేను నా 15 సం��ల వయసులో నేను దేవుని కొరకు చేసుకొనిన నిబంధన జ్ఞాపకానికి వచ్చింది. ''నేను నిన్ను విడువను, ఎడ్రబాయను—— అనే వాట గురొతచ్చింది. అపుడు దేవుడు నాలో ఒక ఆలోచన పెటాటడు. ఇంతటి కృంగిన సమయంలో, అర్థరాత్రిలో దేవుణ్ణి నేను గురతుచేసుకున్నానంటే ఆయనని గురతు చేసిన వ్యక్తి పరిశుదాథత్మ దేవుడు నాతో ఉంటేనే కదా! అన్న ఆలోచన తట్టింది. అపుడు నేను ఒంటరిగా లేను. ఆదరణకర్త అయిన పరిశుదాథతయ్మడు నాతోనే ఉన్నాడని కొద్దిగా ధైర్యం పొందాను. ఇక ఆయనతో ముఖాముఖిగా నా హృదయం వాట్లాడడం వెుదలుపెట్టింది. ''నువువ నాతో ఉండి కూడా నాతో ఎందుకు వాట్లాడడం లేదు? నువువ ఆదరణకర్తవు కదా! నాకు ఇపుడు నీ ఆదరణ, ధైర్యం, బలవు, ఓదారుప కావాలి. నన్ను విడిచి దారంగా ఉండ్రకు—— అని ఏడుస్తూ పపాధేయపడుతా ఉన్నాను. అపుడు నా పపశ్నలకి జవాబుగా మరొక మెల్లని స్వరం నా హృదయంలో నుండే వినిపంచడం ముదలు పెట్టింది. ''దేవుడు నిన్ను విడిచిపెటాటడని ఎందుకు తలసతూ ఉన్నావు?—— నేను ''అందరూ వచ్చి నన్ను మరింత ఏడిపస్తున్నారు. బలహీన పుస్తున్నారు, ఒక్కరూ ధైర్యం వచ్చే వాట చెప్పడం లేదు, బైబిలు చదివితే నాకు నెమ్మది దొరుకుతుందనుకుంటే బైబిలు నా దగిర లేదు, రేపు తీసుకొస్తారు, నేను అంతవరకూ ఆగలేను—— అన్నాను. అపుడు ఆవెల్లని, తియ్యని స్వరం ''బైబిలు నీ వద్ద లేదని బాధపడకు, చిన్నపుడు నీవు నేర్చుకున్న వాక్యాలు గురతు చేసుకో—— అని అన్నది. వెంటనే నాకు 23వ కీర్తన గురతుకొచ్చింది. బైబిల్ను తెరచి పెదదపెదద అకష్రాలతో 23వ కీర్తన నామముందుంచినటె�్లంది.'' యెహోవా నా కాపరి—— అని చూడగానే ''అవును ప్రభువా, నీవు నా కాపరివి, నేను నీ గొపరెపిల్లని కదా, అయితే నన్ను ఎందుకు విడిచావు——? అని అడిగాను. అయితే దేవుని స్వరం ''నేను నిన్ను విడిచి పోలేదు, నేను నీతో ఉన్నాను, భయపడకు. నీవున్నది ఒక మరణకరమైన లోయు. నువువ నడువలేని స్వస్థతకన్నా విన్నగా45
మరణకరమైన లోయలో నేను నిన్ను ఎత్తుకొని అవతలికి చేరుస్తాను.నీ శపతువులకి
నిన్ను నిందాసపదము కాకుండా చేస్తాను. నీ పబతకు కాలమంతా నా కృపా కేషమవులు
నీవెంట వస్తాయి, ధైర్యంగా ఉండు, ఆదరణ పొందుకో—— అని చెపాపడు. ఆయన నాకీ
వాటలు గురతుచేస్తూ, నాతో వాట్లాడుతా, నా పెనుగులాటను వానిప, నాకు తన
వాక్యాన్ని సజీవవెన�దిగా, బలవెన�దిగా నా ఎదుట ఉంచాడు. వెంటనే నాలో ఉన్న
వేదన,దుఃఖం, భారం అంతా పటాపంచలైపోయింది. నా బాధ అదతా ఒక చేతితో
తడిచిపెట్టినట్లయి, నా హృదయం తేలిరకైంది. ''ఎంత ధైర్యం, ఎంత ఆదరణ! ప్రభువా,
నీవు పసలవిచ్చే వాట నన్ను పబతికిస్తుంది, నాలో జీవంపోసతుంది. ఎంత బలమైనది నీ
వాక్యం? ఎంత సజీవవెన�ది నీ వాకుక! నీ వాటలలోని జీవం నాలో పపవిసాతంది,
నీవు నిశ్చియంగా నాతో ఉన్నావు, నన్ను విడిచిపెట్టలేదు, నీ మంత గొప్ప దేవుడవు——!
అని ఆయన నా శ్రమలో నన్ను ఆదరించిన తీరును కొనియాడాను. నన్ను పసిపాపలా
ఎత్తుకొని, వుద్దాడిన నా పరమ తంపడి ప్రేమను నేను కీర్తించాను. నా పబతకంతటికి,
కావలసినవి, సరిపోయిన వాటలు నాకిచ్చి దేవుడు నన్ను బలపరిచాడు. నేను వెంటనే
''నేను ఎంతటి కష్టవెన�ా భరిస్తాను. అది క్యానసర్ అయినా అనుభవిస్తాను, నువువ నాతో
ఉంటే చాలు, నేను వాత్రం నీ నావాన్ని ఎపుడ్రా దాషించకూడ్రదు, ఈ శ్రీరక,వానసిక
పశమను తట్టుకునే శక్తి నివువ. నీ కృప నాకు చాలు '' అని ప్రార్థించాను.
మరుస్టి రోజు ధైర్యంగా ఉన్న నన్ను చూచి అందరూ ఊపిరి ప్ల్చుకున్నారు. డాకట్ర్
గోప్నాధ్గారు కూడ్ర నాపరిసిథతి ఎలా ఉందని అడిగినవారికి అని
"ళ�వ �ర �వతీవ యశీవటబశ్రీ"
ఆయన కూడ్ర సంతోషంగా చెపాపరు.
నాకింకొక మరింత సంతోశాన్ని కలిగించిన విషయం ఏమిటంటే డాడీ కూడా అమ్మ,
తవ్ముళుతో బంగుళూరు రావడానికి సేటషన్ కొచ్చారు, పటెన�్ ఎకాకరు అని తెలిసంది.
నాకు పాష్టరమ్మ గారు బైబిలు తెచ్చి ఇచ్చారు. మలాకీ 7వ అధ్యాయం మ�ు చదివాను.''
నీవు అంధకారంలో ఉన్నా నేను నీకు వెలుగుగా ఉంటాను. నీ శపతువు నీపై అతిశయించ
వీలులేదు. ఎందుకంటే నీవు క్రింద పడినా నేను లేపుతాను. నీ దేవుడు ఎక్కడ అనిన
నీశపతము అవమానము నొందును. అది నీ కండ్ర్లకు అగపడును. నీ గోడ్రలు మరల
కట్టించు దినవు వచ్చుచున్నది, నీ సరిహాదుదలు విశ్లపరచబడును అని ఉన్న ఈ
వచనాలు చదివి ''ధైర్యం పొందుకోమని దేవుడు వుందుగానే ఆ వాక్యాన్ని నాకు ఇచ్చినా
నేను గ్రహించకుండా, ఎంత క్షోభ అనుబభవించానో అని నా పరిసిథతి ఆలోచించుకుంటే
నాకు సిరగైింది. దేవుని ఆదరణ, శక్తి, బలవు, జీవవు నన్ను వేపఘువులా కమ్మిమేశ్యి.
ఇక ఏవాత్రం అధైర్యపడలేదు. ఏదో ఒక వేలు చేయడానికే దేవుడు దీనిని
అనుమతించాడని నవ్మాను. వుఖ్యంగా డాడీ విడుదల నా దావరా ఇలా జరిగిందని
చాల సంతోషంగా అనిపంచింది.
స్వస్థతకన్నా విన్నగా46
మరుస్టి రోజు 7వ తారీఖు హాస్పిటల్కి అందరూ వచ్చారు. నన్ను ఆరోజు సాయంకాలం వారుకి వేసారు. ఆరోజు పిల్లలతో వాట్లాడాను. జంటగా వచ్చిన అమ్మ, డాడ�లను చూసి సంతోషించాను. ఆ మరుస్టినాడు ఆపరేషన్ చేశ్రు.
నా చేతికున్న బంగారపు రింగు పోయి దొరికినపుడు 'నీవు తాతాకలికంగా పోగొట్టు కొనినది, అవూల్యవెన�ది నీవు మరల పొందుతావు అయితే దానికి వుందు కొంత లోటు, అసమాధానం కనిపస్తుంది, నువువ దానికి సిద్ధవా అని అడిగిన ప్రభువుకు ''నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషం—— అని ప్రార్ధన పఘలితం నా కండ్ర్లకు ఎదురుగా అగపడుతా ఉంటే నేను చాల సంతోషంగా ది�యేటర్కు వెళ్ళాను. ఆపరేషన్ బాగా జరిగింది. ఇంకా మత్తుగా ఉండగానే ది�యేటర్ నుండి కి షిఫ�ట చేసారు. డాడీ
�.జ.ఖ డాకట్రు కాబట్టి నన్ను చూడడానికి వుందు కి వచ్చారు. ''ఒరేయు, చెల్లి! నేను
�.జ.ఖ రావం అయితే వచ్చేసాను, కాని శపతువు వెనుక తరముకొని వస్తూవుంది. నేనికక్డ్ర వుంటే నీకు కూడా ప్రమాదం. ఇక నువువ బాగుంటావు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నువువ ధైర్యంగా ఉండు, నేను ఇక్కడ నుండి ఈ రాత్రికే హైదరాబాదు వెళ్తాను. అక్కడ ఎన్నాళ్ళుంటానో తెలియదు. కాని మనమందరం కలసి సంతోషించే రోజు వస్తుంది. నే వెళ్తాను రా—— అని అన్నారు. నాకు బాధ కలిగినా ఆయన్ని కాపాడుకోవాలి కాబట్టి సరేనన్నాను. డాడ�తో పపూటీ కూడా వెళ్ళాడు.
డాడీని కాపాడుకోవడానికి బున్ని పడిన టెన�న్ అంతా ఇంతా కాదు. బంధువులని కొందరిని ప్రాధేయపడగా నా వేనవావు �జక్. కొవానపల్లి గారు వారి కుటుంబం ఆదుకొని, డాడీని సురక్షితవెన� స్థలంలో 40 రోజులు దాచి ఉంచారు. వారి ఋణం ఎన్నటికి తీర్కుండా అలారగ ఉండిపోతుంది. ఎపపటికపుడు ఆయన కేషమం గురించి కనుకుకంటా ఉన్నావు. అలాగ ఆయన బయటికి వచ్చిన రోజు జూలై5.
ఇంతలో ఆంపధా నుండి అందరూ అక్క, చెళ�ుళ్ళు, వాళు పిల్లలు అందరా బెంగుళ్�రు వచ్చారు. అందరా ఇటు రావడంతో, డాడీ ఎకక్డున్నారో తెలియకపోవడంతో డాడీని తరముకుంటా 'ఆము— బయలు దేరి వచ్చే ప్రయత్నాలు చేసాతందని, చిన్నపిల్లల్లో ఎవరినైనా 'కిడ్నాప�— చేసేత డాడీని వదిలేస్తారు అనే ప్లాన్తో ఆమె వసాతందని తెలిసింది. మరల వచ్చిన వారినందరిని సురక్షితంగా పంించడానికి, నా భర్త పడిన టెన�న్ అంతా యింతా కాదు. పిల్లల్ని, పెదదవారిని అందరిని ఇంట్లో ఉంచకుండా ఒక రోజు హా�టల్ లో భద్రంగా ఉంచి 2 రోజుల్లోనే వారిని బయలుదేరదీశ్రు. మధ్యాహ్నాం పపశ్ంతి ఎక్సపపెస�కు ఎకికంచడానికి అందరిని సేటషన్కి తీసురకళ�త అపుడే ఆమె వచ్చిన పటెన�్ సిటీపసటషన్లో ఆగింది. ఆము కంట వారిని పడనివ్వకుండా, కేషమంగా పటెన�్ ఎకికంచి వచ్చారు. ఈ టెన�న్లో నాసంగతి అంతగా పట్టించు కోలేదు. వాళ్ళు బయలు దేరర వుందు రోజు రాత్రి నా భర్త హాస్పిటల్లో నాకు తోడుగా పడుకోవడానికి రావడానికి రాత్రి 1 గం��ట స్వస్థతకన్నా విన్నగా47
అయింది. నాకు ఈ విషయాలన్ని ఆలోచిస్తుంటే చాల వానసిక ఒతితడి ఎకుకవైంది.
అంతకు 2 రోజులకు వుందు పాష్టరమ్మగారు చిన్న పాపరి నడక నేర్పిస్తున్నటుట తడబ్బడే
అడుగులు వేస్తూ నడుస్తున్న నాకు ఆసరాగ వుండి నడిపించారు. అదే వాట ఆవిడ్రతో
అన్నాను ''మీరు పసిబిడ్డకి తల్లలాగ నడక నాకు నేర్పిస్తున్నారు—— అని ఆమెకి సంతోషంతో
ఏడుపొచ్చేసింది.ఆము నాకు నిజంగా తల్ల కన్నా ఎకుకవ. అప్పటివరకు ఎవరి తోడైనా
తీసుకుని నడిచిన నాకు ఇపుడు ఈటెన�న్లో నిపదరాక వెల్లగ ఒకకథాన్నే లేచి కిటికీ
వద్దకి నడిచాను. మనసులో ధైర్యం ఉన్నా ఒక వూల పిల్లలకి (అమ్మ,డాడ�ల మనుమలు,
మనువరాండు అప్పటికి 9 మంది) ఏదైన అపఘాయిత్యం ఆమె తలపెడుతుందేమా నన్న
టెన�న్తో కిటికీ వద్ద నిలబడి ప్రార్థన చేసుకుంటున్నా. వెంటనే దేవుని వాకుక నాలో
నుండి వినిపించడం ముదలుపెట్టింది. నేను నా పరిశుదదదాతల సమూహావులతో దిగి
వచ్చాను. నువువ ధైర్యంగా ఉండు—— అని దేవుని స్వరం వినిపించింది. మ�ు మెల్లగా
వచ్చి పడుకున్నాను. అంతలో నా భర్త వచ్చారు. ఆయన ''అందరూ సురక్షితంగా ఉన్నారు,——
ధైర్యంగా ఉండు, రేపు వె�ుపోతున్నా——రని చెపాపరు.
దేవుడిచ్చిన వాట ప్రకారం అందరూ సురక్షితంగా కాకినాడ్ర చేరారు. అక్కడ పిల్లల్ని,
ఇక్కడ నా పిల్లల్ని కిడ�్నప� చేసే ప్రయత్నాలు జరిగాయి. అయినా దేవుడు పిల్లలందరిని
కేషమంగా కాపాడాడు. వారిని కేషమవుగా పటెన�్ ఎకికంచడానికి సహాయంచేసిన వ్యక్తి,
సహోదరుడు జాన్. వారు చేసిన పరిచర్య చాల గొప్పది.
హాస్పిటల్లో ఆపరేషన్ అయిన 9వ రోజు నాకు సగం కుట్లు విపాపరు. అంతా
మంచిగా ఉంటే 2రోజుల్లో డిశ్చార్జీ చేస్తానన్నారు డాకట్ర్గారు. అప్పటికి లికివడ్ డ్రయుట్
ఇస్తున్నారు. ఇక మిగతా సమయమంతా పాటలు వినేదాన్ని. నాకు ఆ సమయంలో
బాగా నచ్చిన పాటలు అనే రాన్ కనోలి గారి ఆల్బవు పాటలు. నా
"�వ శీటటవతీ �తీ��రవర"
కశాటనికి ఆదరణకరంగా, లాలించినట్టు ఉంటాయి ఆపాటలు. ఎంతో మంది నామీద
ప్రేమ, అభివానంతో నన్ను చూడ్రటానికి హాస్పిటల్కి వచ్చేవారు. నాకు తెలియని వారు,
అంటే వేరర చర్చిలకు సంబంధించిన వారు, పెదదపెదద క్రైస్తవ నాయకులు వారి ఆరోగ్యం
బాగోక పోయినా నన్ను చూచి ఆదరించి, ప్రార్థించి వెళ�ువారు. నా డాకట్ర్ ప్నేహితులు
ఎంతో మంది వచ్చి పరామర్శించారు. పాష్టరమ్మగారు, రోజీ, జాన్లు నాకు చాల
పరిచర్య చేశ్రు. కొందరు నాకు రకతథానం చేశ్రు. వారందరికి నేనెంతో కృతజు�రాలిని.
సగంకుట్లు విపిపన రాత్రి వేసిన పడెసిసంగ�తో పాటు, నేను పడుకున్న మంచం గాయం
కారి అంతా తడిసిపోయింది. నేను డాకట్ర్కి చెపపత మర్నాడు ఉదయం డా�� గోప్నాభ్
గారు పరీక్ష చేసి ఇది అని దానికి మరల ఆపరేషన్ ది�యేటర్ కు
దీబతీర్ �పసశీఎవఅ
తీసుకెళ్ళి ఎనస్థిషియా ఇచ్చి మ�ు రిపపర్ చేయాలన్నారు. నా భర్త డ్రయాటీకి వెళ్ళారు.
ఫోన్ చేసేత వచ్చారు. ఇంటికి రేపప మళిుపోతున్నానని సంబరపడి నాకు గాయం మరల
స్వస్థతకన్నా విన్నగా48 ఇలా అయిపోవడం బాధకలిగించింది. అపుడు కూడ్ర మీకా 7:7–11 వచనాలు నన్ను బలపరిచారు. అది కూడా నా వేలు కొరకే అని తలంచాను.
మరల 'సకండ్రరీ సాచరింగ�— చేసారు. గాయం పూర్తిగా వాని కుట్లు మ�ు విప్పే వరకు హాసిపటల్లోనే ఉండాలని నా భర్త నిర్ణయించారు. ఇంటికి వెళ�త 'ఆము—దావరా ఏవెన� వుపుప వాటిల్లుతుందేమానని భయం. మొదటి ఆపరేషన్ అప్పటి కన్నా ఈ సారి నొపిప చాల ఎకుకవగా ఉండింది.
నాకు ఆపరేషన్ చేసి తీసిన ''టయామరు రిపోర్టు—— వచ్చింది. అది
దీశీతీసవతీశ్రీ�అవ
అంటే క్యానసర్ అని రిపోర్ట చేశ్రు. డాకట్రు గోప్నాధ్ గారికి ఆరిపోర్ట వీ�శ్రీ�స్త్రఅ�అ్ ్బఎశీతీ చూసినపుడు వుఖంలో చిరునవువ లేదు. చాల బాధపడ్డారు. నాకు ఆరిపోర్ట సంగతి తెలిసనా నేను నా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఏదో బలమైన కారణం లేకుండా దేవుడు అనుమతించాడు, అది నా వేలు కొరకే అని నవ్మాను.
పూర్తిగా 24 రోజులు తర్వాత డిశ్చార్జీ చేయించుకొని మరల ఇంటికి వసాతండగా మమ్మల్ని 'ఆము—, ఆమె మనుష్యులు వెంటాడారు. కార్ని ప్రక్కన ఆపి అక్కడే ఉన్న 'హా�యసుళ్— పో�స�కి ''మమ్మల్ని ఎవరో వెంటాడుతున్నారని—— చెప్పడం చాసిన ఆము, ఆమె మనుష్యులు మనకిక తిరిగేసారు. వేము ధైర్యంగా ఇంటికి వచ్చేశ్వు. పిల్లలతో మరల ఇంటిని తిరిగి చూసిన నాకు చాల సంతోషవైంది. దేవుడు నమ్మదగినవాడు. ఎంతైనా నమ్మదగినవాడు అని కీర్తించాను. 23వ కీర్తనని గురతు చేసి నన్ను దేవుడు ధైర్యపరచిన క్షణాలు తలంచుకుని కీర్తన భాగం నాకు ఎంత వాధార్యంగా, రమయముగ అనిపించిందో మనసుకు తెచ్చుకొని ''నా శ�ైలవా నాకేడెవా, ఆశ్చిర్యవే అదభుతమే ప్రభువా—— అనే పాటలు వ్రాశ్ను. మరుస్టి రోజే చర్చిలో సాక్ష్యమిచ్చాను.
4 నెలలు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాను. పిల్లల విషయంలో బడ్రద తగ్గింది. డాడీని హైదరాబాదు నుండి కేషమంగా కర్ప తీసుకొచ్చారు. 3నెలల వరకు కర్ప ఇంట్లోనే డాడీ ఉన్నటుట పనిమనిష�లకి కూడ్ర తెలియకుండా రహస్యంగా ఉంచారు. డాడీ పూర్తిగా వామనిపష అన్న నమ్మకం వాకు కల్గింది. ఆయన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలిస వచ్చిందో! మానికి 2వ పాప శాలా పుట్టింది. 'మహిత శాలోవు — అని పేరు పెటాటరు. ఎందుకంటే ఆ పాప పుట్టిన 2వ నెలలోనె విడుదల జరిగి, సమాధానం కలిగిందని ఆ పాపతో డాడీకి సమయం బాగా జరిగిపోయేది. మిగతా మనుమలు, మనుమరాండ్రందరి సహవాసం ఇన్నాళ్ళు కోలోపయినందుకు బాధపడుతూ ఇపపటిరకైనా దేవుడు ఆ అవకాశం ఇచ్చాడని వాళుతో సంతోషంగా గడిపారు. ఎకుకవ ఉపవాస ప్రార్థనలు చేస్తూ గడిపేవారు. ఎపుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉండేవారు. డాడీ మరల ఆత్మలో తీపవత పూర్వపు స్థితి కన్నా ఎకుకవ పొందుకున్నారు.
పపఘూటీ పెళ్ళి అకోటబరు 7న నిర్ణయించారు. అదే రోజు డాడీ ఇంట్లోనే ఉన్నటుట స్వస్థతకన్నా విన్నగా49
అందరికీ తెలిసంది. మ�ు 'ఆము— దావరా శోధన ఎకుకవైంది. కాని డాడీ ముతతబడ్ర లేదు
కాబట్టి వాటన్నిటిలో విజయవే కలిగింది. డాడీని విడుదల చేయడానికి దేవుడు నాకు
మరణానుభవవు ఇచ్చినందుకు, నిజంగా నన్ను దేవుడు ఉపయోగించుకున్నందుకు
దేవునికి వందనాలు.
నేను మ�ు డ్రయాటీలో జాయిన్ అయయాను. వునుపటిలాగానే పనులు చేస్తూ నా
పనితనంలో కుంటుపడకుండా ఉంటా వచ్చాను. హాసిసటల్ డాకట్ర్లు నన్ను మంచిగానే
చూసుకుంటా వచ్చారు. 6 నెలలకొక సారి నా చెకప్�కి వెళ్తూ వచ్చాను. దేవునికి ఇష్ట
కరంగా మలచబడాలంటే దేవుడు మనలను కశాటలకి, అవవానాలకి గురిచేస్తాడు. ఆ
కష్టకాలంలో తన కృప చూపి ఎన్నో పాఠాలు నేరుపతాడు. ఒక సంవత్సరంన్నర జరిగింది.
తర్వాత హాస్పిటల్ డాకట్రు నా విషయంలో అబభ్యంతరపడడం గమనించాను. నాకింద
మరొక లేడ� డాకట్రు తన లాభం కొరకు నాపై, నా పనితనవు మీద లేని పోనివి వారికి
చెపిప, నా మీద ఉన్న మరచి అభిపపాయాన్ని చెడగొట్టింది. వారు అంత తవరగా
నమ్మినందుకు, వారు నమ్మినది తప్పు అని తర్వాత తెలసుకొని చింతించారు. కాని
దానికి వుందు నాకు ఇది చాల మనసాథపవైంది. నన్ను పని నుండి తొలగించాలని
వారనుకున్నటుట తెలిసన వెంటనే ''నేను రేపటి నుండి పనికి రాను—— అని ఓనర్ గారికి
చెపాపను. ఆడాకట్రు తప్ప మిగతా అందరా నా పరిస్థితికి, వారు నాకిచ్చిన అమర్యాదకి
చింతించారు. నేను చాల కృంగిపోయాను. ఎన్నోసార్లు నాకు అనారోగ్యం కలిగినా
నాపని నిర్లక్ష్యం చేయలేదు. పిల్లలకి అనారోగ్యం కలిగినా నేను పనిని అలక్ష్యం చేయలేదు.
10సం��ల నా పనితనాన్ని, గుణాన్ని నమ్మకుండా క్రొత్తగా వచ్చిన ఆమె వాటల్ని వీరు
విని అబభ్యంతరపడినందుకు నా మనసులో దుఃఖం కలిగింది. ఇంట్లో ఖాళీగా కృంగి
ఉన్న ఆ సమయంలో దేవుడు నన్ను మరల సంధించాడు. ''సేవ చేయడానికి అదొకక్టే
హాస్పిటల్ కాదు ఈ లోకంలో ఉన్నది, ఎక్కడైనా, ఎలారగైన పని చేయవచ్చు, నీ
అనుభవాలలో పాటలు వ్రాసి వాటికి రాగాలు కూర్చు, నేనింకా నిన్ను వాడుకుంటాను.
నా పరిచర్యలో వినియోగించు కుంటాను—— అని ప్రభువు నాకు ధైర్యమిచ్చారు.
వీ�అ'ర
.
స�ర���శీ�అ్వఅ్ �ర �శ్రీష�వర �శీస'ర ���శీ�అ్ఎవఅ్
ఈ కృంగిన సమయంలో ప్రభువు నన్ను ప్రేరేపించిన కొలది పాటలు వ్రాయగలిగాను.
కాని రాగాలు కూర్చిటానికి నేను సంగీతము నేర్చుకోలేదు. అప్పుడు ప్రార్ధన చేసుకున్నాను.
నా పాటలకు నేనే రాగం కూర్చాలని, నేను ప్రార్ధన పూర్వకంగా కూర్చునప్పుడు నా
నోట ఎన్నో రాగాలు వచ్చాయి. అవి ఒక పపవాహావులాగ నన్ను చుటుట వుటాటయి.
నాకు నిజంగా ఆశ్చిర్యవేసింది.
నేను పని వానేసిన ఒక్క వారంలోనే ఆ హాస్పిటల్లో ఇద్దరు ్రేషంట్లు చనిపోయారని,
అందువలన డాకట్ర్లు ''తావు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నామని, మీరుండి ఉంటే ఈ
స్వస్థతకన్నా విన్నగా50 విధంగా జరిగి ఉండేదని కాదని మ�ు పనికి వా హాస్పిటల్కి రండి—— అని సవయంగా పిలిచారు. నేను అవునని చెప్పలేదు. దేవుడు నన్ను వెళుమని ప్రేరేపించలేదు.
నేను నేర్చుకోవాలని తలంచినవి కొన్ని ఉన్నాయి కాని వాటికి నా భర్త అనుమతించలేదు. అయితే నేను చేయగలిగిన సేవ వాత్రం ఇంకా ఎకుకవ మొదలు పెటాటను. పఫ్ మెడికల్ క్యాంప�లు పెట్టి, పేలకు వైద్యసేవ అందించాను. సువార్త పనిలో దేవుడు ఎకుకవగా వాడుకున్నాడు.
ఇంతలో ఏపపియల్ వచ్చింది. పసలవులకి ఊరె�ు, పిల్లల్ని కర్పలో వదిలి వచ్చావు. ఇక్కడ ఇంటికి దగిరలోని ఒక హాస్పిటల్ వారు నన్ను �భఫ� మెడికల్ ఆఫ్సర్గా ఉండడానికి పిలిచారు. నేను నా ఆరోగ్య పరిసిథతి వివరించి ''నేను అన్ని చెకప్�లు చేయించుకుని, నార్మల్గా ఉంటే వస్తానని చెపాపను. అయితే నాకు కడుపులో నొపిప కొద్ది రోజులుగా వస్తుంది. అందుకే అలాగ చెపాపను. వెంటనే డాకట్ర్ గోప్నాద్గీారిని కలిసి, హాస్పిటల్లో అడ్మిటయ్యి పరీక్షలు చేయించుకుంటానని చెపిప 20వ తారీఖు రాత్రి మల్య హాస్పిటల్లో అడ్మిట్ అయయాను. ఇన్ ్రేషంట్గా అయితే బిల్ ఫ్యాక్టరీ కడుతుందని అలా చేశ్ను. డాకట్రు కొన్ని రకత్ పరీక్షలు, ఎక్సరర, సాకనింగ�కి వ్రాశ్రు.
మరుస్టి రోజు సాకనింగ�కి పంపి, అదయయాక మరల ఎండోసోకపి అన్నారు. స్కానింగ్ డాకట్రు నాతో వావూలుగా అంతా ఓకే అని పంపారు. అయితే ఎండోసోకప్ డాకట్ర్ ఎండోసోకప్ చేసే వుందు మరొక డాకట్రుతో నా స్కానింగ్ రిపోర్ట గురించి వాట్లాడుతా లివర్లో 2.5 సం��ల టయామర్ ముటాపసటసిస� ఉందట అని అన్నారు.నేను ''మీరు నా గురించేనా వాట్లాడాదేది?—— అని అడిగి దాని గురించి వివరాలు అడిగాను. ఎండోసోకపి నార్మల్ అని పరీక్ష చేసి చెపాపరు.
ఇపుడు లివర్లోని టయామర్ గురించి బయాప్స చెయయాలని, దానికి వుందు యవు.ఆర్.� చేయించారు. దాని రిపోర్ట రావడానికి 4 రోజులు పట్టింది. నేను లివర్లో సకండ్రరీస� అంటే అది అడావన్సడ్ సేటజ్ క్యానసర్. క్యానసర్ వ్యాధికి డాకట్ర్లు 4 సేటజెస� చెప్తారు.1,2,3,4 సేటజెస�. నాది 4 వ సేటజ్. కొన్ని క్యానసర్ వ్యాధులు, ఆపరేషన్ తోను,లేక ఆపరేషన్ మరియు కీమాదీెర్పి, లేక ఆపరేషన్ మరియు కీమాదీెర్పి మరియు రేడియో దీెరప్లకి లోంగవచ్చు. జీవితకాలం పొడిగించబడుతుంది. కొందరు ఈ ట్రీట్మెంట్ తట్టుకోలేక అక్కడే చనిపోతారు కూడా. నాకు వచ్చింది 4 సేటజ్ అంటే నాకు జీవితకాలం చాల తగిపోయి 3 నెలలకి పడిపోయినట్లే. డాకట్ర్లు ఎవు.ఆర్.� రిపోర్ట వచ్చాక
జు
చేశ్రు. పస్లైడ్ర్లు, టయామర్ నుండి తీసిన రకతం కేనసర్ కణాలు కోసం స్త్రబ�సవస �చీ�జ పంపారు. అది రావడానికి ఇంకొక 4 రోజులు గడిచాయి. నేను పరీక్షల కోసం హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు అమ్మకి, మిగతా వారందరికి తెలసు కాని ఇలాగ లివర్ లో గడ్డ ఉందని వాత్రం డాడీకి, బున్నికి వాత్రమే చెపాపను. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వస్థతకన్నా విన్నగా51
డాడీ,అమ్మ హైదరాబాదులో చిట్టి వామయ్యకి బాగోలేకపోతే వెళాురని చెపాపడు బున్ని.
వామయ్యకి (�జక్ జె. కొవానపల్లి గారు) పబయిన్లో �్లడింగ� అయి చాల
స్రియస�గా ఉన్నారని ఏరోజుకారోజు పరిసిథతి విష్మిస్తున్నట్టు చెపూత వచ్చారు.అందుకని
నా దగిర 'నా— అన్నవాళ్ళు ఎవరా ఉండలేదు. నా భర్త కూడ్ర డ్రయాటీకి వెళ్తూ రాత్రి
ఎపుడో 9 గం��ల తర్వాత వచ్చేవారు. నేను ఇలాంటి ఒంటరి పరిసిథతికి ఎందుకొచ్చాను?
నన్నాదరించే వాళ్ళు ఎవరా నా దగిర లేరే! అని, నా అనారోగ్య పరిసిథతి భయంకరమైన
విషమసిథతికి చేరుకుందన్న నిజం నన్ను మరింత ఎకుకవగా ఆలోచింపచేసాతంటే నేను
దేవుని మీద ఆధారపడ్డాను. కృంగిపోయి, ఏడ్చి 'గీ— పెట్టకుండా ''ఏ వేలు నీవు నాకు
దీని దావరా అనుమతిస్తున్నావు? దేవుని ప్రేమించే వారికి సమ్రవు వేలు కొరకు
సమకూడి జరుగును—— అని నీ వాక్యం చెపూతంది, ఈ శ్రమ వెనుక ఉన్న నీ చిత్తం
ఏమిటి? నేనెలాగ జీవించాలి? నాకు నీ సంకలపవు బయలుపచు—— అని మోకాళ్ళపై
ఉండి ప్రార్థించడం ముదలుపెటాటను. ఆయన మెల్లని స్వరము వినడానికి ఇష్టపడ్డాను.
24.4.05న నా వాక్య భాగంలోని ఒక చిన్న భాగం నహ�వు 1:14 ఆఖరి భాగం
చదివాను. ''నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నాను——.
నేను రోజుకి బైబిలులోని 5 అధ్యాయాలు చదవడం అలవాటు. ఒకటి మొదటి
పంచకాండాల నుండి,2వది కీర్తనల నుండి, 3వది సువార్తల నుండి, 4వది ప్రమకతల
గ్రంథాల నుండి, 5వది పపతికల నుండి.కాని హాస్పిటల్లో ఎకుకవ సమయం ఒంటరిగా
ఉండడంవలన ఇంకా ఎకుకవగా చదవడం, ధ్యానం చేయడం చేసేదాన్ని. నహ�వు
భాగాన్ని చూసాక ''దేవా నన్ను నీవదద చేర్చుకోవడం నీ చితతవా? అని ప్రార్థించడం
ముదలు పెటాటను. డాకట్ర్లు నాకు ''బస�ట ట్రీట్మెంట్ ఇవ్వాలని, పసకండ్రరీస� లివర్లో
ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని ఆపరేషన్ చేసి తీసివేసి, �మాదీెరప్ ఇవ్వాలని—— అన్నారు.
ఈ అడావన్సడ్ సేటజ్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఏమైనా ప్రయోజనం ఉందా? అని
వారినడిగాను.'' ఇపుడు దీని దావరా ఆరోగ్యంగా ఇంకొన్నాళ్ళు
శ్రీ�్వర్ షశీఅషవ�్ ్తీవ�్ఎవఅ్.
పబతకవచ్చు—— అన్నారు.
లివర్ ఆపరేషన్ అంటే నా దృషిటలో చాల ప్రమాదకర్మెన�ది. ఎందుకంటే నేను
విశ్ఖపటటణంలో చదువుకొనే రోజుల్లో ఒక ్రేషంట్కి లివర్ బయాప్స చేసారు. మరుస్టి
రోజుకి ఆ బడ్ ఖాళీగా వుంది. సిస్టర్లని అడిగితే ఆపపపషంట్ లివర్లో ఎకుకవ �్లడింగ�
అయినందువలన చనిపోయాడని అన్నారు. అందుకే నాలో తీవ్రమైన టెన�న్
అనుభవించాను.
25వ తారీఖన పత్రికల భాగం మొదటిగా చదవడం మొదలుపెట్టాను. అది
2వ పేతురు.ముదటి అద్యాయం 13–15 వచనాలు చదివిన వెంటనే అవి నా కోసవే
అన్నటుట ఆ నివిషంలో అనిపించింది. నేనపుడు ''చనిపోవడం �ాయమా? నా దినాలు
స్వస్థతకన్నా విన్నగా52 తవరగా గడిచిపోతున్నాయా? సరే ఈ సమయాన్ని నేనెలా నీ కోసం వినియోగించాలి ప్రభువా—— అని అడిగినపుడు దేవుడు నాలో ''మరణం అందరికీ ఎలాగతద్యమా, నీకు కూడా అంతే, అయితే నువువ నా కోసం కొన్ని పనులు చెయయాలి—— అని వినిపించాడు ''అదేమిటి ప్రభువా—— అనడిగితే నువువ ఈ వాక్యభాగంలో ఉన్నది ధ్యానం చెయ్యమన్నాడు. ''మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సాచించిన ప్రకారము నా గుడారము తవరగా విడిచి పెటటవలసి వచ్చునవి ఎరిగి నేను ఈ గుడారము లో ఉన్నంత కాలవు ఈ సంగతులను జ్ఞాపకము చేసి విమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడ్ర మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసి కొనునట్లు జాగ్రత్త చేతను.—— 26 వ తేదీన నేను చేయవలసిన పనులు చేసి, తర్వాత తరాలకు కూడ్ర వాటిని భద్రం చెయయాలన్న సంగతి పై వాక్యం నుండి బోధపరచాడు. నేను మోకాళ్ళపై ''ఏ సంగతులు జ్ఞాపకం చెయయాలి? ఏమి జాగ్రత్త చెయయాలి—— అని ప్రార్థించాను. దేవుడు ఆశచ్యకరంగా 3 చిత్రాలు నాకు ఒకదాని తర్వాత ఒకటి తవరతవరగా నా కళువుందుంచారు.
సాక్ష్యం 1. నేను నా శ్రవానుభవంలో వ్రాసిన పాటలు జాగ్రత్త చెయయాలి, వాటిని నేనే పాడి ఎంతో మంది బలహానులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. శ్రమలో ఉన్నవారిని అవి ఆదరించేవిగా ఉండాలి. వాటిని నేను పాడుతున్నటుటగా దేవుడు చూపించాడు.
2. నా సాక్ష్యం అనేక మందికి ఎన్ని రకాలుగా చేరగలదో అన్ని రకాలుగా వినిపించాలి, వుపదించి, ప్రచురించి భద్రం చెయయాలి. నేను నా సాక్ష్యాన్ని ఎంతో మందికి వివరిస్తున్నటుటగా చూపించాడు.
3. నా వాక్య పరిచర్యలో నా అనుభవాలే ఉదాహరణగా ఉండే వాక్యాన్ని వినిపించి, వాటిని కూడా భద్రం చెయయాలి. ఇలా వాక్య పరిచర్య చేస్తున్నటుట చూపించాడు. నేను నా స్వానుభవ పాటలు పాడుతున్నట్టు, నేను సాకష్యమిస్తున్నటుట , వాక్యపరిచర్య చేస్తూన్న 3 చిత్రాల దావరా పై విధంగా నన్ను ప్రేరేపించాడు దేవుడు.
వెంటనే నేను నా ఆపరేషన్ కన్నా ఈ పనులు వుఖ్యమని, అవి చేయయాలని తవరపడి డిశ్చార్జీ చేయించుకొని ఇంటికి వె�ుపోవాలనుకున్నాను.
డాకట్ర్లతో వాట్లాడాను. పపధోలజిస�ట డా.సుదీభంద గారితో కూడా వివరంగా వాట్లాడాను. ఆయన ''అది 100% పసకండ్రరీస� లివర్, పపైమరీ సోటమక్ ఉండవచ్చు—— అన్నారు.
దేవుడు నా వాక్య భాగాల దావరా ధైర్యపరచడం ముదలు పెటాటడు. నా తల వెంటుకలలో ఒకక్టెన�ా ఊడి పడాలంటే నా దేవుని అనుమతి కావాలి. దేవుని అనుమతి తోనే ఈ వ్యాధి నా జీవితంలోనికి వచ్చింది, కాబట్టి నా పశమను నేను వినయంతో భరించి, దేవుని కొరకు విశ్వసం కాపాడుకొని, నీతికిరీటం పొందాలని గట్టిగా స్వస్థతకన్నా విన్నగా53
నిర్ణయించుకున్నాను.
రోవా8:18,8:28 వాక్యంలో నేను పరలోకంలో పొందబోయే మహిమ ఎదుట
ఇపుడు పొందే పశమ శ్రీరకవెన�ా, వానసికమెన�ా అది ఎన్నతగినది కాదని, దేవుని
పిల్లలకు సమసతం వేలు కొరకే సమకూడి జరుగును అని విశ్వసించాను.
అంకుల్ ఎరిక్ గారి జీవిత చరిపత చదివాను. దాని దావరా కూడా చాల సంగతులు
తెలసుకొని బలపడ్డాను. 'అయితే నన్నే ఎందుకు ఎన్నుకున్నావు?— అని పపార్థించినందుకు
రోవా 9:20–24 వరకు చూపించాడు. అవును గాని మనుష�్యడా! దేవునికి ఎదురు
చెప్పుటకు నీవెవవు ? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో
చెపుపనా....——
ఈ వాక్యం చదివి 'నువువ నన్ను సాక్షిగా ఉండవున్నావు? అంటే నువువ
స్వస్థపరుస్తావా? ఒక వేళ్ బాధతోనే ఉండి సాక్షిగా ఉండవుంటే నేనేవుని సాకష్యమివ్వను?
నాకు ఇంత వరకు తెలిసిన సాక్ష్యం స్వస్థత పొందితేనే ! అయితే ఈ బాధను ఎలాగ
తట్టుకోగలను? నేను తట్టుకోలేనేవెా! నేను సహించుకుంటా నా దేవుడు ఇది వేలుకే
ఇచ్చాడు అని నేను చెపపలేనేవెా! నేను క్రైస్తవురాలిని, అయినా మహా పాపి అందుకే
దేవుడు శిక్షిస్తున్నాడని అందరా నిందిస్తారేవెా! నా వలన నీ నామం దాషణ
పాల�ంతందేమా ప్రభువా—— అని ప్రార్థన చేసినపుడు ''నేను నిన్ను స్వస్థత పొందిన
దానిగా కాక బలహీనతలోనే నేను నిన్ను వాడుకుంటాను. బలహీనతలోనే నా శక్తి
పరిపూర్ణిమగుచున్నది, నాకృప నీకు చాలు—— అని పసలవిచ్చాడు. ఈ లోకంలో ఉన్న
మనకు ఉన్న శరీరము మంటి శరీరము. కాబట్టి ఈ మంటి శరీరము ఒకవేళ్ క్యానసర్
నుండి స్వస్థత పొందినా, వేరర వ్యాధి ఏదైనా మరల సంబభవించవచ్చు, ఎందుకంటే ఇది
పాపిషిట శరీరం. పూర్తిగా స్వస్థత పొందిన శరీరం కావాలని, ఎప్పటికీ ఏ వ్యాధి
సంబభవించకూడ్రదంటే అది మరలా క్రీస్తుతో మహిమ శరీరముగా లేపబడిన క్షణం
వస్తుంది. కాబట్టి అశ్శవతవెన� ఈ లోకములో బలహానతతో ఉండగా నిరంతరం
దేవుని మీద ఆధారపడుతా ఆయన శక్తిని క్షణ క్షణం అనుబభవించాలనే జ్ఞానం
దేవుడిచ్చాడు.
రోవా 8:35–39 క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఏవియూ ఎడ్రబాపనేరము. నువువ
నా చేతిలో ఉన్నావు, వుంటావు అని భరోసా ఇచ్చాడు దేవుడు. అప్పటి నుండి మనసులో
వచ్చే వ్యతిరేక ఆలోచనలను పారపదోలుటకు దేవుడు సహాయం చేసాడు.
'నా దినవుల అంతము ఎలా ఉండ్రబోతాంది? నా దినవుల ప్రమాణవు ఎంత
ప్రభువా?— అని పపార్థించినపుడు 'నాదృషిటకి బతెతడంత— అని తన వాక్యము నా వుందు
పెటాటడు. అయితే ''నీచులకు నన్ను నిందాసపదముగా చేయకు, నేను వె�ుపోయి
లేకపోకమునుపు నేను తెపపరిల్లునట్లు నన్ను కోపముతో చూడ్రకు, దేవా! నీ చిత్తము
స్వస్థతకన్నా విన్నగా54 నెరవేర్చుట నాకు సంతోషము—— అని ప్రార్థించాను.
వామయ్య పరిసిథతి రోజు రోజుకీ విషమిసాతందని, మంటిలేటర్ మీద పెటాటరు అని బున్ని చెపాపడు. నాకు కూడా వామయ్యని చూడాలని మనసులో చాల కోరిక ఉంది. ఆపరేషన్ చేయించుకుంటే పబతకుతాననే నమ్మకం నాలో లేదు. నా ఆరుష�్షి 3 నెలలే అయితే నేను చేయాలని దేవుడిచ్చిన పనులు తవరగా పూర్తి చెయయాలని చాలా ఆశ్గా ఉంది. అయితే డాకట్ర్లు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెపూత వచ్చారు. డాకట్ర్లు అందరూ ఈ నిర్ణియం తీసుకొనే సరికి 7 రోజులు గడిచాయి.
నేను ఆపరేషన్కి అంగీకరించకూడ్రదని డాడీ చెప్పూన్నారని బున్ని ఫోన్లో చెపాపడు. డాడీకి సంగతి బాగా తెలిసి కూడా నా దగిరకు రాకుండా అక్కడే ఉండి వాట్లాడుతున్నారేంటి అని సందేహం కలిగినా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆయన బంగుళూరు రాకపోవడానికి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ డాడీని నాతో ఫోన్లో వాట్లాడవుని చెపాపను బున్నితో. డాకట్రు గోప్నాద్గీారు వుందు డ్రయాగ్నోసిటక్ లేపపోసోకప్ చేసి తర్వాత పపొస్జరు ఏమి చెయయాలో ది�యేటర్లో టేబుల్ మీద నిర�యిస్తాం. అది లివర్లోని గడ్డ వాత్రం తీపసయ్యడం లేక అలా వీలుకాకపోతే లివర్ లోబ్ పూర్తిగా తీపసయ్యడం—— అని చెపాపరు. ఇదే విషయం డాడ�తో చెపపత డాడీ చాల కోపంగా, టెన�న్తో ఫోన్లో అరిచారు. ''ఆపరేషన్కి వెళువదుద. మన దేవుని మీద నీకు విశ్వసం లేదా? ఆయన మృతులను సజీవులనుగా, లేనివాటిని ఉన్నటుటగా పిలిచేవాడు. అందుకని డ్రయాగ్నోసిటక్ లాపపోసోకప్లో దాన్ని తీసేటట్టుగా వీలైతే దానికి వాత్రమే ఒప్పుకో అంతేకాని లివర్ లోబకట్మీ వద్దని—— చెప్పమన్నారు. నేను ''ఎకుకవ ప్రార్ధన చెయ్యండి, టెన�న్ పడవదుద—— అని నేను చాలా పట్టుదలగా ప్రార్థించాను.
27వ తారీఖు ఉదయం 8 గంటలకు నేను ప్రార్ధనలో కూర్చున్నాను. నేను ఆపరేషన్కి ఒప్పుకోవాలా? వ్దా? నాకు ఖచ్చితమన� జవాబు కావాలి అని ప్రార్ధన చేసి నీ వాక్యం దావరా నన్ను నడిపించు ప్రభువా! ఏ భాగం తీసి చదవను? అని పపశ్నించుకున్నాను. ప్రమకత్ గ్రందీంలోని నీ డై� పోర్షిన్లో తీసి చదువు అనే మెల్లని, చల్లని, ముతతని స్వరాన్ని నా మనసులో నుండే నేను విన్నాను. ఆ రోజు యోబు 2వ అధ్యాయం చదవాలి. చదువుతా ఉండగా 6వ వచనం వద్ద ఆగాను ''అతడు నీ వశవున ఉన్నాడు, అతని పపాణవును వాత్రము నీవు వుటటవదదని—— సాతానుతో యెహోవా దేవుడు చెపిపన వాట ఉంది. ఆ వాట విని వాడు వెంటనే వె�ు యోబును నడినెతిత నుండి అరికాలి వరకు బాధగల కురుపులలో వెుతెతను అని వ్రాసి ఉంది. అపుడు దేవుని వాకుక నన్ను ఇలా ఆదరించడం ముదలు పెట్టింది. ''నీ శరీరములో ఎన్ని కత్తి పోట్లు పడినా, ఆపరేషన్లు జరిగినా, నీ పపాణానికి వాత్రం వుపపు ఉండ్రదు—— అని. నాలో అంత వరకూ ''ఆపరేషనే వదుద ఇంటికి పోదాం—— అని అంటున్న నాలో ఆపరేషన్కి వెళ్ళాలి అనే మనసును దేవుడు స్వస్థతకన్నా విన్నగా55
నాలో పెటాటడు.
నేను వెంటనే సాతానుతో నా ప్రార్ధనలో ఇలా చెపాపను. ''సాతానా విను! నా పపాణత్మ
శరీరాలు దేవుని చేతిలో ఉన్నాయి. నువువ నన్ను నడినెతిత నుండి అరికాలి వరకూ
ముతాతలని దేవుడు నీకు అనుమతించినా నా ప్రాణము తీయుటకు నీకు అధికారము
లేదు, నా శ్రమలో నేను దేవుని ఘనపరుస్తాను, ఈ ఆపరేషన్ జరగడం దావరా
మరణచ్ఛాయలో కూడా ప్రభువును ఎలా స్తుతించాలో నా ప్రభువు నాకు నేర్పిస్తాడు,
నువువ నన్నేమి చేయలేవు, యేసు నామంలో నేను విజయాన్ని పొందుకున్న దానను——.
''దేవా నీ కట్టడ్రలను నెర్చుకొనునట్లు పశమ నొందియుండుట నాకు వేలాయెను నా
శ్రమలో నా యదార్థతను విడువకుందును—— నాకు కలిగిన ఈ హింసకై, బాధకై శ్రమరై
స్తుతి చెల్లించాను.
లివర్ రిపోర్టను మరొక పేరు మాసిన పెదీాలజిస�టతో మరల 2వ అభిప్రాయం
తీసుకున్నారు డాకట్ర్లు. ఇంకా కొన్ని చేయవలసిన టెస్టులు చేసి ఏప్రిల్ 30వ తారీఖు
ఉదయానికి ఆపరేషన్కి ఏరాపటు చేసారు. ఇప్పటికే చాల ఆలస్యవెన�దని, ఇక ఆపరేషన్
వాయిదా వేసే ఉద్దేశం లేదని డాకట్రు చెపాపరు.
దీవ�ష�బరవ నవ శ్రీ��వర � ష�అ ట�షవ ుశీఎశీతీతీశీష
దీవ�ష�బరవ నవ శ్రీ��వర �శ్రీశ్రీ టవ�తీ �ర స్త్రశీఅవ
దీవ�ష�బరవ � సఅశీష � సఅశీష
నవ �శీశ్రీసర ఎవ టబ్బతీవ
�అస ��టవ �ర షశీతీ్� శ్రీ���అస్త్ర
జీబర్ పవష�బరవ నవ శ్రీ��వర.
డాడీ రాత్రికి వాట్లాడారు. ధైర్యంగా ఉండవున్నారు. ఎంత వరకు అవసరమో అంతే
ఆపరేషన్ చేసి వుగించి బయటికి వచ్చేటట్టుగా డాకట్ర్లకి జ్ఞానమివవండి అని ప్రార్థించమని,
నేను కూడా ప్రార్థించాను.
నాకు ఆపరేషన్ నిర్ణియవెన� సంగతి అమ్మకి, నా పిల్లలకి ఇంట్లో ఇంకా చాలా
మందికి తెలియదు. బంధువులెవవరికి కూడా తెలియదు. అందరూ వామయ్య అనారోగ్య
పరిస్థితి గురించే ఆలోచిస్తున్నామని అన్నారు. అయితే డాడీ, బున్నిలు వాట్లాడుతున్నంత
సేపూ వారి వాటల్లో తీవ్రమైన కలవరం. ఆంథోనళ ఉన్నటుట గ్రహించాను. నేను ఇలా
ఉన్నా వామయ్య అనారోగ్య కారణంగా నా దగిరికి రాలేకపోతున్నందుకు
కలవరపడుతున్నారేమా అని అనుకున్నాను. నాకు వాత్రం దేవుడు యోబు గ్రంథం
నుండి వాట్లాడి ధైర్యమిచ్చాక నాలో మరల అధైర్యవే రాలేదు.
హాస్పిటల్లో నేనున్న రావులో ప్రక్క బడ్ మీద మొదటిగా భగవ్య అనే అవ్మాయి,
ఇంజనీరింగు సాటడెంటు 2 కాళ్ళు విరిగి ఆపరేషన్ జరిగి ఉండింది. నేను చేరరటపపటికే
స్వస్థతకన్నా విన్నగా56 ఆమె నడవవలసినది కాని లేవలేకుండా డాకట్ర్లు, ఫిజియోదీెర్పిస్టు చెపిపన సలహా వినకుండా నొపిప అని చెపుత వచ్చింది. ఒకరోజు డాకట్రు బాగా గదవారయించి నడవకపోతే ఇక ఇంతే నువువ అని వెళ్ళిపోయింది. ఆ అవ్మాయి భోరుమని ఏడ్రవడం మొదలు పెట్టింది. ఆమె నొపిప గురించి ఏడ్రవడం లేదు కాని తనకే ఎందుకిలా జరిగింది అని ఏడుస్తున్నటుట ఆమె వాటల దావరా తెలసుకుని, ఆమె మనసు అర్ధం చేసుకుని, నా గురించి చెపిప దేవుడిచ్చిన మనసై�ర్యం నువూవ పొందుకోవచ్చు అని చెపిప ప్రార్ధన చేసాను. మరుస్టి రోజు లేచి నిలువబడి నడిచింది. ఆ మరుస్టి రోజు డిశ్చార్జీ అయింది.
ఇంకొక 21 నెలల బాబుని కడుపు నొపిప, వాంతులు అని అడ్మిట్ చేసాను. వాళ్ళు వుస్లివులు. చిన్న పిల్లాడితో తల్ల దండ్రులు బాగా నలిగిపోయేవారు. ఆ బాబుకి మందులతోనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. పుట్టిన వెంటనే ఆ బాబుకి ప్రేవులకి సంబంధించిన ఆపరేషన్ చేసారట. ఇపుడు కూడా మందులతో కుదరకపోతే ఆపరేషన్ అవసరం అని వాళు డాకట్రు చెపాపరు. వారు చాల కృంగిపోయి ఉన్నారు. సిస్టర్లు చేసే పని కూడా కొంత వాళుకి నచ్చిలేదు. నేను వాళుకి బిడ్డ గురించి సహనంతో ఉండాలని, వాళుని సాధుపరచి, ఎలాంటిదో వారికి ప్నేహాపూర్వకంగా
�అ్వర్�అ�శ్రీ �పర్తీబష్�శీఅ వివరించి ధైర్యం చెపాపను. వాకు ధైర్యం చెప్పడానికే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు అని వారన్నారు. పిల్లవాడి వల్ల నాకు చాల డిస్టర్బన్సగా ఉన్నా వేరర గదికి వారిపోదామని అనుకున్నా వీరిని ధైర్యపరచాలని ఉండిపోయాను. నా వ్యాధి గురించి కనుకుకని మీరింత ధైర్యంగా నవువతా ఎలా ఉండగలుగుతున్నారు? అని అడిగాడు బాబునాన్న నేను చెపాపను. "� �ఎ �అ ్�వ ��అసర శీట జీజుళఖళ. నవ సఅశీషర వ�వతీవ్��అస్త్ర �పశీబ్ ఎవ. నవ �శ్రీశ్రీశీషర వ�వతీవ- ్��అస్త్ర ష��ష� రబ�్ర ఎవ, టశీతీ ఎవ పవఅ�ట�్ ర�సవ, వ�వఅ �ట �్ �ర � ���అటబశ్రీ షశీఅస�్�శీఅ దీవష�బరవ
''మీరు ఇంతగా దేవుని నవ్ముతున్నారు. అందుకే వేరర వారి మీద నవ �శీశ్రీసర ఎవ టబ్బతీవ". ఆధారపడకుండా ఉండగలుగుతున్నారు—— అని అన్నాడు బాబునాన్న. తల్లని కూడా వాట్లాడించి ధైర్యపరచి వాళ్ళు పిల్లవాని వద్ద ఎలా ఉండాలో అంతా చెపాపను. వాళ్ళు ఏడవకుండా ఆపగలిగాను. సర్జరీ లేకుండా నయమై డిశ్చార్జీ చేయించుకొని వెళ్ళారు.
రేపు ఉదయవే నా ఆపరేషన్ అని తెలిసాక బుచభకు రానీకి, నా భర్తకి, బున్నికి చెప్పవలసిన నా వాటలు కొన్ని పుస్తకంలో వ్రాసి బభపదపరిచాను. వారు తర్వాత వాటిని చదువుకొని నా వాటలు పట్టించుకుంటారని ఆశ.
సమాధి సిద్ధపరుస్తున్నానని వచ్చిన వాక్యం తర్వాత అయితే అది ఇపుడే కాదు అన్నటుటగా, నాకు ప్రోత్సాహం కలిగించేలా నాకు రోజు వాక్య భాగాలు వస్తూనే ఉన్నారు. 116వ కీర్తన, 118వ కీర్తనలలో దేవుడు నాలో శక్తి నింపాడు. నా భర్త కూడా ''సమసతం వేలు కోసవే మనకు సమకూడి జరుగుతుంది, దేవుని చేతిలో పెటాటవు కదా, ధైర్యంగా ఉండు—— అని అన్నారు. చర్చిలో వారికి కూడా నా గురించి, ఆపరేషన్ గురించి స్వస్థతకన్నా విన్నగా57
తెలియదు. అసలు నేను హాస్పిటల్లో ఉన్న సంగతి పాస్టర్ గారికి తప్ప మరెవరికీ
తెలియదు. ప్రభువు నమ్మదగినవాడు ఆయన విమ్మును స్థిరపరచి ప్రతి దష్టతవవు
నుండి కాపాడును అని వ్రాయబడిన 2 థెస్స 3:3 దావరా చాలా ధైర్యంగా ది�యేటర్కి
మళ్ళాను. దేవా నేను నీదానను, నీ బిడ్డను అనే అనుకుంటా మత్తు ఇంజెకష్న్తో కళ్ళు
వూసాను.
�అ న�ర ్�ఎవ, �అ న�ర ్�ఎవ
నవ ఎ�సవర �శ్రీశ్రీ ్��అస్త్రర పవ�బ్�టబశ్రీ
�అ న�ర ్�ఎవ
�శీతీస �శ్రీవ�రవ ర�శీష ఎవ వ�వతీవస�వ
�ర వశీబ'తీవ ్వ�ష��అస్త్ర ఎవ వశీబతీ ష�వ
ు��్ వశీబ సశీ యబర్ ష��్ వశీబ ర�వ
�అ వశీబతీ ్�ఎవ
�అ వశీబతీ ్�ఎవ, �అ వశీబతీ ్�ఎవ
్శీబ ఎ�సవ �శ్రీశ్రీ ్��అస్త్రర పవ�బ్�టబశ్రీ
�అ వశీబతీ ్�ఎవ
�శీతీస ఎవ ��టవ ్శీ వశీబ � పతీ�అస్త్ర
వీ�వ వ�ష� రశీఅస్త్ర � ���వ ్శీ ర�అస్త్ర
దీవ ్శీ వశీబ � �శీ�వశ్రీవ ్��అస్త్ర
�అ వశీబతీ ్�ఎవ.
ఏప్రిల్ 30న నాకు ఆపరేషన్ జరిగింది. చాల రిస�కతో కూడుకున్న సర్జరీ అయినా
దేవుడు నాకిచ్చిన భరోసాతో చాలా బాగా జరిగింది. మనసంతా చాల నెమ్మదితో నిండుకొని
ఉంది. భయము, దిగులు అసలు ఉండలేదు. ఎంతో నొపిప ఉన్నా దాన్ని సహించుకుని,
భరించగల శక్తి ఉంది. సర్జరీ అయయాక నా బభ్రత, పాస్టరమ్మగారు లోపలికి వచ్చారు.
చిన్న ఆపరేషనే అట జరిగిందని వారు వాటివాటికి నాతో అంటాంటే లాపపోసోకపిక్
సర్జీరిలోనే తీసేసారేమా అని అనుకున్నాను. కాని 4వ రోజు పడెసిసంగ� వార్చారు.
అపుడు చూసుకుంటే పెద్ద గాయవే. పెద్ద ఆపరేషనే దగ్గు కూడా ఎకుకవై నొపిప ఎకుకవగా
ఉన్నా భరించే శక్తి వచ్చింది. తట్టుకొనే శక్తి దేవుడు ఇచ్చాడు.
డాడీ వే 1వ తారీకు అంటే మరుస్టి రోజు వచ్చారు. నన్ను తర్వాత వారుకు
�.సి.యు నుండి షిప�ట చేసారు. వామయ్య ఎలా ఉన్నారని అడిగితే ఇంకా స్రియస�
గానే ఉన్నారని అన్నారు. వెంటిలేటర్ మీదే ఉన్నారన్నారు. నాకు ఆరోజు రాత్రి ఒక
కలవచ్చింది. చిటటతత (వామయ్య భార్య) చాల నిరాసకతంగా కూర్చున్నట్టు, నేను రెండు
రకాల పువువలు ఆమె చేతిలో పెటటబోతాంటే వద్దని చెపిపనట్టు ఉంది ఆకలలో. నేను నా
స్వస్థతకన్నా విన్నగా58 భర్తతో, డాడ�తో కూడా ఆ కల గురించి చెపాపను. దేవుడు ఆయనను తీసుకుంటాడేమా అని అన్నారు. వామయ్య గురించి చాల విషయాలు నేను నా భర్తకి చెపాపను.
నేను వారుకి వచ్చాక పిల్లలతో ఫోన్లో వాట్లాడాను. వాళ్ళు నా వాట స్వరం విని సంతోషపడ్డారు. నేను ఇంట్లో ఉన్నటేట చెపాపను. వుందు డల్గా వాట్లాడినా తర్వాత వాళ్ళు వావూలైపోయారు.
ఆ మరునాడు నరాసపురం నుండి వాట్లాడుతున్నటుటగా అమ్మ పెద్దమ్మ ప్రీతి వాట్లాడారు. నాకు ఈ లివర్ ఆపరేషన్ అయిన సంగతి అమ్మకి పిల్లలకి, అందరికి తెలిసిందట. విషయం వినగానే అమ్మకి, పిల్లలకి చాల దిగులై దు�ఖపడ్డారు. అయితే నేను ''ధైర్యంగా ఉండండి. నేను బాగానే ఉన్నాను. బాగానే రికవర్ అయయాను. తవరగా ఇంటి కళ�ుటటుట ప్రార్ధన చేయండి—— అని చెపాపను. వామయ్య సంగతి అడిగాను. ''వామయ్య పహైాదరాబాదులోనే హాసిపటల్లోనే ఉన్నారు, వేము నరాసపురం వచ్చావు, మంటిలేటర్ పెట్టినా లాభం లేదట. అందుకని తీసేసారు. అయినా పపాణంతోనే కోవాలో ఉన్నారు——. అని చెపాపరు. నాకు వామయ్య హైదరాబాదులో ఉంటే వీళ్ళు నరాసపూర్ ఎందుకు వెళ్ళారు? అని అనువానం వచ్చింది కాని కారణం అడగరలేదు. డాడీ అప్పటికి 2 రోజులు క్రితవే మరల కర్ప మళ్ళిపోయారు.
వే 6వ తారీఖన నా కజ్ని్ జాయిసి బంగుళూరు వచ్చినట్టు నన్ను కలవాలని ఫోన్ చేసింది. తనని కూడా వామయ్య విషయం అడిగాను. తను చాలా వావులుగా 13 తారీఖన జ్ఞాపకార్థ కూడిక అని అంది. నేను ఖంగుతిని ''వామయ్య చనిపోయారా?—— అని అడిగితే ''అకాక నీకు తెలియదా? అయితే నాకూ తెలియదకాక—— అని కంగారు పడిపోయింది. నాకు మనససు స్థ|థంగా అయిపోయింది. జాయిసి వెంటనే ''రేపు కలుస్తానకాక—— అని ఫోన్ పెటేటసింది. ప్రక్కనే ఉన్న నా భర్త ఆయన బా�గ�లో నుండి కొన్ని పేపర్లు తీసి ఇచ్చారు వెంటనే. అవి వామయ్య భూస్థాపన పపోగ్రాం ష్ట్స ఆయన జీవిత చరిత్రను తెలిపే నయాస� పేపర్లు. అయితే ప�ోగ్రావు ష్ట్ మీద ఉన్న అనే వాట మనసులో నుండి పొంగి పొర్లి బయటికి వస్తున్న నా దుఃఖాన్ని ఆపింది. నా మనససును, హృదయాన్ని సముదాయించింది. ఆ వాట ఎంత సాటిగా నా హృదయంలోనికి వె�ుందంటే నాకు వెంటనే ఆదరణగా అనిపించింది. అన్ని వివరాలు నా భర్తని అడిగితే వామయ్య ఏప్రిల్ 27వ తారీఖు మధ్యాహ్నాం చనిపోయారని అన్నారు. ''నాకందుకు చెప్పలేదు? ఈ వామయ్య ఒక్కరే మనకి మీ అమ్మ (వా అత్తగారు) చనిపోయిన తర్వాత కండోలెనెసస� తెలుపుతా ఉత్తరం వ్రాసారు, నాకు చెప్పకుండా ఎందుకు దాచారు?—— అని అడిగితే ''డాకట్రుగారు నీకు ఆపరేషన్ వుందు ఈ విషయం తెలిసేత డిపపపషన్లోనికి వె�ుపోతావు. సర�రీకి ఫిట్కాదు, మరల రికవర్ అయ్యేసరికి వ్యాధి ఎకుకవైపోతుంది. చనిపోయిన ఆయన ఎలాగు తిరిగిరారు. ఇపుడు డిశ్చార్జీ స్వస్థతకన్నా విన్నగా59
చేయించుకున్నా భూస్థాపన కార్యపకమానికి మీరు చేరలేరు, అందుకని ఈ సంగతి నీకు
చెపపకపోవ్రవే మంచిది—— అని చెపాపరు అని అన్నారు.
నేను తవరగా కోలుకున్నాను. 8వ రోజుకి పడెసిసంగ� వార్చారు. పడెసిసంగ� చెయ్యడానికి
వచ్చిన డాకట్రు క్రిశా�రెడిుగారు, ''ఒకటి టెస�ట రిపోర్ట రావాలి. అది వసత ఏ విధమైన
�భమా దీెరప్ ఇవ్వాలో నిర�యిస్తావు. అది పాజిటివ్ వపసత రోజూ మింగే నోటి వాత్రలు
ఇస్తావు, నెగటివ్ వపసత ఇంజెకష్న్స ఇవ్వాలి, ఏ �మాదీెరప్ అయినా చాల నీర్సం
కలిగిస్తాయి. కాబట్టి మిమ్మల్ని చూసుకుంటా, కనిపెట్టుకొని ఉండడానికి ఎవరో ఒకర్ని
పహాలపర్గా ఇంట్లో తప్పక ఉంచుకోవాలి. 24 గంటలా ఉండాలి—— అని అన్నారు. జుట్టు
రాలడం గురించి అడిగాను. ఆయన ''మీ సవంత జుట్టునే విగ�గా తయారు చేయించుకొని
అదే ఉపయోగించుకుంటా మీరు హాస్పిటల్లో �వెాదీెభెరప్కి అడ్మిట్ అవవండి. మీ
జుట్టు మీరు కలిగి యున్నారనే తృపిత మీకుంటుంది——. అన్నారు. నేను మరల ''నా ఈ
పరిస్థితికి మీరు ఇచ్చే జీవిత కాలం ఎంత ఉండ్రచు? �భవో తీసుకుంటే ఎంత్,
తీసుకోకపోతే ఎంత?—— అని అడిగాను. ఆయన దానికి సాటిగా సమాధానం ఇవవలేదు.
''దేనిరకైనా గ్యారంటీ ఉంటుంది కాని మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. 10 సం��రాలు
ఖచ్చితంగా పబతకుతారు అని అనుకున్నవారు తవరగానే చనిపోయారు. చాల తకుకవ
కాలవే పబతకుతారు అని అన్నవారు చాలకాలం పబతికారు. మీరైనా వేవెన�ా ఎప్పటికైనా
ఈ కారణంగానైనా లేదా వేరర కారణంగానైనా ఎపుడైనా చనిపోవచ్చు. అందుకని
జీవితకాలం ఎంత అని ఆలోచించడం వానేసి మీ మనసును బిజీగా పెట్టుకోండి.
ఓపిక ఉన్నంత కాలం పని చేసుకోండి, ఎకుకవగా అలసిపోయేంత పని చేయవదుద.
ఏదో ఒక పనిలో నిమగ్నవెత�ే ఈ భయంకర్ పరిస్థితి నుండి బయటికొస్తారు—— అని
అన్నారు.నేను �మాదీెర్పి తీసుకోనని అన్నాను. ఆయన చిన్న పిల్లని మందలించినటుటగా
''వదుద అని అనకూడ్రదు. తీసుకుంటే తప్పక వుంచే జరుగుతుంది—— అని అన్నారు.
తర్వాత డిశ్చార్జీ చేశ్రు కుట్లు తీయించుకోవడానికి 12వ తారీఖు రమ్మన్నారు.
అంతలో చర్చిలో ఒక పస్రీల రిట్రీట్ జరిగింది. నా చేత రిట్రీట్కి పపారంబభ ప్రార్ధన
చేయించాలనుకుని పాస్టరమ్మగారు ఫోన్ చేసి అడిగారు. నేను దేవుడిచ్చిన మహా భాగ్యంగా
ఎంచుకుని కుట్లు తీయకపోయినా, అలారగ బలహీనంగా ఉన్నా చర్చికి వెళ్ళాను. నేను
పపారంబభ ప్రార్ధన చేసాను. తర్వాత ఒక పాట పాడి, కొద్ది సేపు కూర్చుని ఇంటికి
వచ్చేసాను. చర్చిలో కూడుకున్న స్త్రీలందరికి నేను మెల్లగా నడవడం, చికికపోవడం
చూసి ''ఏం జరిగింది? వాకు తెలియజేయలేదు, ఎందుకు?—— అని చుటాట వూగారు.
నేను అన్నిటికి చిరునవువతోనే సమాధాన మిచ్చాను. నేను చాల ముండిదాన్నని కూడా
అన్నారు.
నేను చర్చిలో ఎవరికీ తెలియపర్చకపోవడానికి కారణం ఉంది. సాతాను చర్చిలో
స్వస్థతకన్నా విన్నగా60 సహ�దర్, సహ�దరీల మధ్య అబభ్యంతరాలు కలిగించాడు. అందుకని నా భర్త మీద చాల మంది వ్యతిరేకముగా వాట్లాడుతా ఉన్నారు. వాకు తెలిసి పొరపాటు చెయ్యలేదు. అయితే ఎందుకు అందరూ వ్యతిరేకంగా వాట్లాడారో, అలా పపవర్తించారో తెలియలేదు. దాన్ని బట్టి నా అనారోగ్య పరిస్థితి తెలియచెపపలేదు. అయినా వారికి నా విషయం తెలిసాక కొన్ని వాటలు నా మనసును కష్టపెటాటరు. క్యానసర్ వ్యాధి గురించి ఇంకా వారికి తెలియదు కాని అప్పటికే దేవుని దృషిటకి నా భక్తి సరైనది కాదు, అందుకే దేవుడు వాటి వాటికి అనారోగ్యం కలిగిస్తున్నాడు అని వాట్లాడేవారు చర్చిలోను, బంధువుల్లోను బయలుదేరారు. ఈ వాటలు వినేటపుడు నా మనసులో చాల దు�ఖవైంది.
ప్రభువు మీద ఎకుకవగా ఆధారపడడం మొదలు పెటాటను. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా నా హృదయంలో నేను అలాపయుష�కరాలిని అనే అబభపదతా భావం నన్ను ఎపుడ్రా వెంటాడుతా ఉండేది. నేను 2006 జనవరి 1వ తారీకు లోపలే చనిపోతానని నేను డాకట్రుగా నా ఆయుష�్షి అంతేనని నిర�యించేసుకున్నాను. దేవుడు నన్ను చెయ్యమని అప్పగించిన పనులు తవరగా చెయయాలని ఆతృత చాల ఎకుకవగా ఉండింది. పాటలు ఇంకా కొన్ని వ్రాసాను, రాగాలు కటాటను. అన్ని అనుభవాల్ని నేను అకష్రరూపం చేసి దేవుడు ప్రేరేపించగా వ్రాసినవే. నా పాటలలో నా మనసును, హృదయాన్ని పొందుపరచి, దేవుని సహాయం ఎలా పొందుకున్నానో అదే అనుభవం నా పాటల్లో వ్రాసాను. దుఃఖం కలిగిన సమయాల్లో నా హృదయ వేదనను అక్షర రూపము చేసినవి కూడా వాటిలో ఉన్నాయి. ఆ పాటలు ఇపుడు వింటాంటే నాలో అప్పటి భార్బభరితవెన� హృదయం గురతుకొచ్చి ''దేవుడు ఎంత దయగలవాడు, ఎంత గొప్పవాడు, నన్ను ఈనాటికి సజీవిగా ఉంచాడు—— అని ఎంతో సంతోషంతో కొనియాడాను. నా పాటలు నాకే ఒక తల్ల తన బిడ్డను కౌగిలించుకొని, వుద్దాడి, ఆదరించినటుటగా అనిపిస్తుంది. నా పాటలకు ఆల్బవుగా చెయయాలని దేవుడు నాకిచ్చిన పరిచర్య అని తెలిసన వెంటనే నా భర్త నన్ను పపోతాసహాపరచి, క్యాపసట్ రికారి�ంగ� చెయ్యడానికి పూనుకుని ప్రముఖ సువార్త సంగీత దర్శికులైన పబదర్ పి.జె.డి కువార్ గారిని సంప్రదించారు. ఆయన, వారి సతీమణి నన్ను పపోతాసహాపర్చారు. తవరగా దానికి చెయ్యవలసిన ఏరాపట్లు చేసారు. రికారి�ంగ� పహైాదరాబాద్లోని అమృతమాణి సాటడియోలో చాల సంతృపితకరముగా జరిగింది. ఒక క్యాపసట్ రూపములో నా పాటలు ముటటవెుదటిగా ''నా శ�ైలవా నా కేడెవా—— అను పేరున నా జన్మదినపు ఆదివారపు ఆరాధనలో విడుదల చేసావు.
ఆపరేషన్ జరిగిన వే నెల నుండి అకోటబరు నెల వరకు దేవుడు నాకు ఎన్నో విషయాలు బోధించారు. కొందరు విశ్వసులు, బంధువులు నేను పాపిని కాబటేట దేవుడు ఇలా శిక్షిస్తున్నాడని వాట్లాడినపుడు నేనెంతో దు�ఖవుతో దేవుని పాదాల దగిర్ర నా సమయాన్ని గడిపాను. ''ప్రభువా! నువువ నీ సాక్షిగా ఉండాలని నాకు పసలవిచ్చావు. దానికి నేను స్వస్థతకన్నా విన్నగా61
కూడా స్థిరమైన మనసుతో సిద్ధవుగా ఉన్నాను. అయితే సాక్ష్యములో నేనేమి చెపాపలి
ప్రభువా? ఇంత వరకు నాకు తెలిసిన సాక్ష్యము స్వస్థత పొందానని చెపిప దేవున్ని
మహిమ పరచడ్రవే అయితే నా విషయములో నేను స్వస్థత పొందలేదు కదా ప్రభువా!
దాన్ని నన్ను అడగమదదని, బలహీనతలోనే నా శక్తిని పరిపూర్ణివు చేస్తానని వాగాథనమిచ్చావు
కదా! ఏ విధముగా నేను చెపాపలి? నా సాక్ష్యానికి అవకాశవు ఎవరిస్తారు? నారకై నేను
ఇపుడు నా వ్యాధి అతి బభయంకర్మెన�ది, మందులకి ఆపరేషన్లకి లోంగని క్యానసరని,
చివరి సేటజీలో ఉన్నానని కలిసేత ఇక వ్యతిరేకముగా వాట్లాడే వారి వాటలు నేను విని
భరించగలనా? నాతో వాట్లాడు ప్రభువా! నన్ను ధైర్యపర్చు—— అని పపారి�ంచినపుడు
ప్రభువు తన వాక్యములో నుండి ఎన్నో గొప్ప సంగతులు, మహా బభకుతలకే తెలియని
విషయాలు నాకు బయలుపరచి ''గొప్ప గొప్ప దైవజనులు, సేవకులు, విశ్వసులు,
దేవుని పిల్లలు నా మనసు అర్ధము చేసుకొనేటట్టుగా నువువ చెయయాలి, అందుకు వుందు
నువువ నా మనసును అర్ధము చేసుకోవాలి. నేను పశమపడి నీకు వాదిరి ఉంచాను కదా!
ఆ వాదిరిని నువువ తెలిసికోవాలి, ఎంతో విశ్వస పాత్రముగా సేవ చేసినా ఇలాంటి
వ్యాధితో నన్నెందుకు ముతాతడో అని దు�ఖపడే దైవ బిడ్డలను నువువ పపోతాసహాపరచి,
ఆదరించాలి, నీ సాక్ష్యముతో ఎంతో మందిని దేవుని సన్నిధికి నడిపించాలి. అదే నేను
నీకిచ్చే పరిచర్య నేను నీకు పొడిగించి ఇచ్చిన ఆయుశాకలవులో ఈ పనులు చెయయాలి——
అని నా ప్రభువు నాకు బోధించాడు. నేను కొంత వర్రైనా దేవుని అర్ధము చేసుకున్నాక
సాకష్యమివవడానికి సిద్ధమయయాను.
�మాదీెరప్ విషయమై డాడీ చాల వ్యతిరేకించారు. తీసుకోవదదని వాటివాటికి చెపూత
వచ్చారు. చెకప్�కి ఒక నెల తర్వాత మరల డాకట్రు గారి దగిరకి వె�ునపుడు ఆయన
�భవెాదీెరప్ విషయమై మెడికల్ ఆం�ోలజిస�టను కలవమని చెపాపరు. ట్రీట్మెంట్ తప్పక
తీసుకోవాలని ఖచ్చితంగా చెపాపరు. రిపోర్టు బాంబే నుండి వచ్చింది. అది పాజిటివ్
అంటే దానికి ఉన్న �భవెాదీెరప్ నోటి వాత్రలు రోజూ మింగాలి అని అన్నారు. నేను
ఇంటికి వచ్చి పిల్లలతో ఈ వాట చెపాపను.
పిల్లలు ఇద్దరు కూడా చాల ఎకుకవగా �మాదీెరప్ నుండి వచ్చే పసైడ్ ఎఫెక్టస గురించి
వుఖ్యంగా జుట్టు రాలడం విషయం వారు ఆలోచిస్తున్నటుట వారి వాటల దావరా
తెలసుకున్నాను. వాళుని బాధపడకూడ్రదని దగిరకి తీసుకొని ఓదార్చాను. మరుస్టి
రోజు నేను డాకట్రు రవి దివాకర్ గారిని కలవానికి వెళ్ళడానికి అపాపయింట్వెంట్
తీసుకున్నాను. డాకట్ర్ దగిరకి వెళుతన్నటుట పిల్లలు సాకల్ కళ�ు వుందు వాళుకి చెపాపను.
రాన్ బాబు అప్పటికే కళులో నీళుతో నిలబడ్డాడు. సంగతి ఏమని అడిగితే ఆగకుండా
మకికపడుతా, దు�ఖపడుతానే ఉన్నాడు. నేను బుజ్జీగించి అడిగితే జుట్టు పూర్తిగా ఊడిపోతే
నా వుఖం చాల వికారంగా ట్రీట్మెంట్ పసైడ్ ఎఫెక్టసతో ఏమన్నా అయిపోతానేమా
స్వస్థతకన్నా విన్నగా62 అన్న బాధ వ్యకతం చేసాడు. నాకు గుండెలు పిండినట్లయింది. పిల్లల్ని దగిరకి తీసుకున్నాను. ''దేవుని ప్రేమించే వారికి సమసతం వేలు కొరకే జరుగుతారు—— అని మరల వారికి చెపిప ''ప్రార్ధన చెయ్యండి. అలాంటి ట్రీట్మెంట్ కాకూడ్రదని ఎకుకవ పట్టుదలగా ప్రార్ధన చెయ్యండి, చిన్న పిల్లలు మీరు దేవుడ్ని అడిగితే తప్పక మీరు అడిగినటేట దేవుడు చేస్తాడు—— అని చెపాపను. జుట్టు ఊడి పోయే ట్రీట్మెంట్ అయితే తీసుకోనని చెపాపను. ఆ వాట అప్పటికి బాబుని సముదాయించడానికి చెపాపను.
డా�� రవి దివాకర్ గారికి నా రిపోర్టస అన్ని చూపించాను. ఆయన ''పపపషంట్ని తీసుకురాలేదా నేను ఒకసారి చూడాలి అన్నారు. ''పపపషంట్ని నేనే—— అని చెపాపను. చాల నిస్పృహ, అయెయా అనే భావం ఆయనలో కనిపించారు. నేను పపపషంట్లాగ కనిపించడం లేదని ఆశ్చిర్యపోయారు. నేను ''ఎప్పుడూ ఎవరికీ రోగిగా కనబడ్రకూడ్రదు—— అని నేను చేసుకొనే ప్రార్ధనా పఘలితమే ఇది. నిజంగా నా దేవుడు గొప్ప వాడు. ఆయన అన్ని చూసి ''ఇది అడావన్సడ్ సేటజ్ క్యానసర్ ఇపుడు తప్పక �భవెాదీెరప్ ఇవ్వాలి. అది తీసుకుంటేనే వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అయితే అది కేనసర్ను నివారించదు, కొన్నాళ్ళు వ్యాధిని కంట్రోల్ చేస్తూ, జీవితకాలం పొడిగించడానికే ఈ ట్రీట్మెంట్. టెస�ట రిపోర్ట
జ-ఖ�ు పాజిటివ్ కాబట్టి మీకిచ్చే �భవెాదీెరప్ నోటి వాత్రలు రోజూ తీసుకోవాలి, ఇంచుమించు 1సం�� తీసుకున్నా తరువాత టెస�ట చేసి చూడాలి, 3వారాలకి ఒకసారి రకత్పరీకషలు చేయించుకుంటుండాలి. చెకప్�కి రావాలి అని ఆ �భవెాదీెరప్ పసైడ్ ఎఫెక్టస గురించి చెపాపరు. ఇంజెకష్న్లతో ఉండే పసైడ్ ఎఫెక్టస అన్ని ఉంటాయి, జుట్టు రాలడం అంతగా ఉండకపోవచ్చు అని అన్నారు. తలనొపిప, ఒళ్ళు నొప్పులు, వాంతులు, నీర్సం, ఆకలి తగిపోవడం వంటివి, కండ్రరాల నొప్పులు ఇవన్ని స్రవ సావాన్యంగా ఉంటారు—— అని చెపాపరు. నాకు ఆ మందులు కంట్రోల్ చెయ్యడానికే గాని క్యూర్ చెయ్యడానికి కాదని చెపిపనందుకు హృదయం చాల బరువైంది నా పిల్లల్ని తలంచుకొని కాని అది కొంత సమయం వాత్రమే మరల దేవున్ని బట్టి ధైర్యం పెంచుకున్నాను. దేవుడు నాకు స్థలవు సిద్ధపరచి, నన్ను పరలోకానికి ఆహావనిసేత ఇహలోక భారాల్ని, బాధల్ని విడిచి దేవుని రొవ్మున అనుకొని నితయమూ విశ్రాంతి పొందే జీవితవే ఎంతో ధన్యకర్మెన�ది అని తలంచి ''పరలోక మందున్న తంపడి, నా రక్షణ ఆనందమా—— అనే పాటలు కి�నిక్లో కూర్చుని రాసి రాగాలు కూర్చాను. నా పిల్లలను దేవుడు అనాధలుగా చెయ్యడని నా విశ్వసం.
డాకట్రుగారు చెపిపనట్లే అన్ని పరీక్షలు చేయించి, �భవెాదీెరప్ మెడిసిన్ కోసం బి.ఇ.ఎల్. హాస్పిటల్ సి.ఎవు.ఎస్ డా�� రమామణిగారిని సంప్రదించాను. నా మొదట సారి ఆపరేషన్ సమయంలో హాస్పిటల్లో ఉన్న నన్ను మల్య హాస్పిటల్లో దర్శించారు. ఆమెకు నేనంటే చాల అభివానమని ఆవిడ్ర వాట్లాడేతీరు చూసేత అర్ధమౌతుంది. ఆవిడ్ర నాకు అన్ని స్వస్థతకన్నా విన్నగా63
విధాల సహకరించి వెుడిసిన్స ఇపిపంచారు. ఆమె నా విషయంలో చాల జాలిగా చూడడం,
నిరుత్సాహంగా వాట్లాడడం గమనించాను. తర్వాత నేను ధైర్యం పొందిన విధానం, నా
సాక్ష్యం ఆముతో పంచుకున్నపుడు ఆములో కూడా సంతోశాన్ని చూడగరలాిను. �వెాదీెరప్
తీసుకోవడం మొదలు పెటాటను.
నేను సాక్షిగా ప్రభువు కొరకు వాడబ్బడే విషయమై ప్రభువే నాకు అవకాశం ఇవ్వాలని
ప్రార్థిస్తూ వచ్చాను. దేవుడు తన సేవకులైన జేవ్సు . సాటర్ గారిని, పాస్టరు జె.డి.వెాజెస�
గారిని ప్రేరేపించి మొదటిసారిగా నన్ను విజయవాడలో జరిగిన విజన్ 2020 ఆసియా
కానిపురెన్సకి పాటలు పాడడానికి, స్త్రీల ప్రత్యేక కూడికలో వాక్యం బోధించడానికి
ఆహావనించారు. వాక్యంలో బోధనా అంశ్లు కూడా వారర నాకిచ్చారు. 4 మీటింగ�సలో
నన్ను వాట్లాడాలన్నారు. అందులో ఒకటి ''దేవుని చిత్తములో శ్రమలు—— అనే అంశవు
కూడా ఉంది. ఆ అంశ్నికి తోడుగా నా సాక్ష్యము కూడా ఉదాహరణగా ఉండాలని
వారు దేవుని ప్రేరరపణను బట్టి నాకు సాచించారు. నేను వాక్యముతో పాటు, నా సాక్ష్యాన్ని
పంచుకోవడానికి భయపడలేదు, సిగ్గుపడలేదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమానని
చింతించలేదు. అలాగ వెుటట మొదటిగా స్త్రీల కూడికలో నా సాక్ష్యాన్ని వివరించాను.
వెంటనే ఆ కానిపురెన్సలో, కూడికలలో చాల కలకలవు, సపందన కలిగింది. ఆ రాత్రికే
జరిగిన మీటింగ్లో బహిరంగంవుగా దేవుడు నాకు సాకష్యమివవడానికి కృపచూపాడు.
నేను తెలుగులో చెపూత ఉంటే రెవ��జివుసాటర్గారికి ప్రక్కన కూర్చున్న వారు ఇంగ్లీష్లో
విడవర్చి చెపాపరు. ఆయన దేవుడు నాకు బయలు పరచిన సత్యాలు ఎంతమందినో
ఆదరించగలదని గ్రహించి, ఇక ఎన్నోచోట్ల సాక్ష్యం చెపిపంచడానికి ఆయన కంకణం
కట్టుకున్నారు. మర్సటిరోజు వ్యాపారవేతతల మధ్య జరిగిన మీటింగ్లో సాక్ష్యం
చెపిపంచారు. ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా ఆ మీటింగ�కి వచ్చి దీవెనలు
పొందుకున్నామని నాతో చెపాపరు.
అపుడే నా సాక్ష్యాన్ని పపచురించాలని 'స్వర్ణి దీపిక— పత్రిక ఎడిట్ � శివాజి రాజుగారు,
క్పఫైడే మెయిల్ పత్రిక నుండి పబదర్ ప్రసన్న కువార్, పాస్టర్ టి.బాబురావుగారు అడిగారు.
ఆ పత్రికల్లో సాక్ష్యం వుపదించబడి ఎందరినో ఆకర్షించింది. ఎంతోమంది దీవెనలు
పొందారు. తరువాత మన్నా పత్రిక ఎడిటర్గారు, వా వేనవామ దంపతులు బిషప్
ఎరర్నస�ట పి. కొవానపల్లిగారు కూడా తమ పత్రికలో నా సాక్ష్యాన్ని వుపదించారు.
నా విజయ రహస్యం ఏమిటంటే దేవుడు ఏ శ్రమ మనకి అనుమతించినా స్ణుగుడు,
గొణుగుడు, దాషణ చెయ్యకుండా, సహించుకుంటా దేవుని నావాన్ని అధికంగా
పహాచ్చించడ్రవే. ఆపశమ దేవున్ని మరింత అర్ధం చేసుకోడానికి శ్రమని వేలుకరంగా
భావించడ్రవే. పశమలో నేను అతిశయించడ్రవే. ఇది గొప్ప ఆత్మీయ పోరాటవే. అందుకే
నా పోరాటం మంచి పోరాటవుగా ఉండాలని అంతము వరకు విశ్వసము
స్వస్థతకన్నా విన్నగా64 కాపాడుకోవాలని, బహువానవు కొరకు గవయాన్ని చేరుకోవాలనే ఆశ వాటివాటికి ఎకుకవ అవుతా, ఆ ఆశ� నాకు ఊపిరి పోసింది. 'యేసులోని వాధుర్యం— అనే ఆల్బవులోని డాకట్ర్ గంధం వేదవేశవరరావు గారు వ్రాసిన 'మంచి పోరాటవు— అనే పాట నాకు చాల బాగా నచ్చింది. నా సాక్ష్యానికి తగిట్టుగా ఉంటుంది. ఆ పాట నాకు ఎంతో ఆదరణ కరంగా నిలిచింది.
మీటింగుల్లో దేవుడు నాకిచ్చిన పాటల్లో 'నా శ�ైలవా నా కేడెవా—, ఏ పహాతము లేకయే అనే పాటలు పపజాదరణ పొందారు. అవే కాకుండా మిగతా పాటలు కూడా దేవుడు నాకు నా అనుభవాలలో ఇచ్చినవే కాబట్టి నాకున్న అనుభవాల వంటి వాటి గుండా మళ�ు ప్రతి ఒకకరిని లాలించి, ఆదరించాయి. అంత మంచి అభిషేకము ఆ పాటలలో దేవుడు ఉంచాడు. ఆ తర్వాత కొన్ని సంఘాలలో సహ�దరులున్న సమావేశ్ల్లో స్త్రీలు నిలబడి పాటలు పాడడం, సాకష్యమివవడం చెయ్యకూడ్రదనే రాల్స ఉన్నప్పటికీ నేను మళ్ళిన తర్వాత 'సాక్ష్యం చెప్పకుండా— నేను వెనక్కి తిరిగి వెళుకూడ్రదు ప్రభూ, నాకు అవకాశం ఇవువ— అని చేసే చిన్న పపార్ధనకి పఘలితంగా దేవుడు ఆ సేవకులను ప్రేరేపించి అవకాశం ఇచ్చి, రికార్డు పబదదలయ్యేటట్టు చేసాడు.
ఈ సంఘటనల దావరా, ఇతరులు ఇచ్చిన సాక్ష్యాల దావరా నా సాక్ష్యము వారికి దీవెనకరముగా ఉన్నదని నేనింకా ఎకుకవగా దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, కొనియాడాలి, ఎంత బాధలో ఉన్నా దేవుని గురించిన స్తుతి నా నోట ఎల్లపుడ్రా ఉండాలి అనే ఆతరత, పట్టుదల, ఆశ నాలో ఎకుకవ అవుతా వచ్చింది.
అవకాశం దొరికేకొలది నేను దారపపయాణాలు చేయడం, ఒంటరిగా పపయాణించవలసి వచ్చినా ధైర్యముగా వెళ్ళుతా ఉన్నాను. దేవున్ని నేను ఘనపరచిన కొలదీ ఆయన నన్ను ఘనపర్చారు.
దేవుడు నన్ను పంించేది కూడా నారకై నేను పాట పాడాలని గాని, సాక్ష్యానికి సమయమివ్వమని మనుష్యులను అడగరడం దావరా కాదు. నేనెప్పుడ్రా 'ప్రభువా, నువువ వారిని ప్రేరేపించి నన్ను అడిరగటట్టు చెయ్యి, అపుడు అది వారికి దీవెనకరముగా ఉంటుంది. నారకై నేను అడిగితే అది నా పేరు గొప్ప చేసుకోవడ్రవే అవుతుంది, అది నాకు ఇష్టం లేదు, నేను తగించబడాలి. నువువ పహాచ్చింపబడాలి— అని పపారి�స్తాను. దేవుని చితతవుకు అప్పగించు కోవడం దావరా దేవుడే ఇతరులను ప్రేరేపించి వారిరకై వారు అడిరగటట్టు చేసాడు. అది దేవుని దావరా వుపదించబడినది అని నేను కనిపెటటడానికి ఒక సాచనగా నేను పెట్టుకున్నాను. ఒక వేళ్ ఎవరైనా నన్ను పిలచిన చోట నాకు తకుకవే సమయం ఇచ్చినా ఆ తకుకవ సమయాన్నే అనేక మందికి ఆ�ర్వాదకరముగా చేయడం నేను చూస్తు ఉన్నాను. కనీసం ఒక్క ఆత్మయె�ునా బలపడితే చాలని ప్రార్ధనతో వెళ్తాను.
దేవుడే తనంతట తాను నాకు బయలుపరచుకొని నేను ఇంకా ఆయనను అర్ధం స్వస్థతకన్నా విన్నగా65
చేసుకోడానికి ఎలా సహాయపడ్డాడో కొన్నింటిని వివరిస్తాను.
1. ఎందరో నా వెనుక నా భక్తి సరైంది కాదు, పాపాతయ్మరాలు అందుకే దేవుడు
శిక్షిస్తున్నాడు అని వాట్లాడిన వాటలకు నా గుండె పబదదలైంది. ఈ వాటలు నేను
ఎవరితోనైనా ఆపుతలతో చెప్పుకొని ఆదరణ పొందుదామనుకుంటే వారు కూడా నన్ను
తృణీకరించినపుడు నేను ప్రభువు పాదాల వేద విన్నవించుకోవడం, నా భారం పూర్తిగా
తరగి వరకు, దేవుడు నా ప్రార్ధన ఆలకించాడు అనే నిశ్చింత కలిరగంత వరకూ ప్రార్ధనలో
గడ్రపడం అలవాటు చేసుకున్నాను. అపుడు దేవుడు ''నీవు నా ప్రియమైన కువారెతవు,
నేను నిన్నింకా శుది�చేసి, శుద్ధవెన� సువర్ణివుగా మార్చి, అధికమైన నా పరిశుద్ధతలో
మరింత ఎదగడానికే నేను నిన్ను శ్రమకి అప్పగించాను. అది నీవేలు కొరకే,
నువివంకానానీతీని పోందుకోవాడానికే.నువువ పాపివే కాని నారకతముతో కడ్రగబడ్డావు.
ఒకవేళ్ నేను పాపాతయ్మలనందరిని,శికషంచాలనుకుంటే ఈ భూమి మీద ఎవరా మిగలరు,
ఎందుకంటే నీతీమంతుడు ఒకక్డ్రా లేడు. నువువ పాపిని అని వాట్లడిన వాళ్ళు కూడా
పాపులే నువువ నాకృప పోందుకున్నావు కాబట్టి నేను నిన్నుఈవ్యాధి దావరా దర్శించాను.
ఈ వ్యాధి దావరా నువువ నాకు దగిరగా జీవించు, నన్ను ఎకుకవగా అర్థంచేసుకో, ఏవాత్రం
అలసిపోకుండా నాపైన ఆనుకో, నాపైన ఎకుకవగా ఆధారపడు.నా సారవభ�మత్యాన్ని
అర్థం చేసుకో, నువువ నా కువారెతవు కాబటేట నీ తలవెంటుకలన్ని లెకికంచిన వాడ్రను,
నిన్ను తల్ల గర్బువులో రూపించినవాడ్రను. నీ శరీరములో ఉన్న ఒక్క వెంటుక రాలి
భూమిమీద పడాలి అంటే నా అనుమతి కావాలి, కాబట్టి ఈ వ్యాధిని నేను
అనుమతించాను. నా పసలవుతోనే ఇంత భయంకరమైన వ్యాధి నీలో ప్రవేశించింది. నీ
సాక్ష్యం ఇతరుల సాకష్యాల్లాగ వావూలుగా ఉండ్రకూడ్రదు. అది ఎంతో గొప్పగా,
శక్తివంతముగా, నిరీక్షణ, విశ్వసం, ధైర్యం, ఆదరణ, ఆత్మ బలవులేని వారికి నా
నామంలో వాటిని కలిగించడానికే నీ సాక్ష్యం ఇంకా బలవెన�దిగా ఉండడానికే నేను
ఈ భయంకరమైన క్యానసర్ని అనుమతించాను. నా సంపూర్ణి చిత్తమును నీ దావరా,
నీవిచ్చే సాక్ష్యము దావరా నేను నెరవేర్చుకుంటాను. అనేక మందికి నిన్ను ఆ�ర్వాదకరముగా
చేస్తాను—— అని నన్ను ఆదరించాడు, ధైర్యపర్చాడు. నేను దేవుడు బోధించే విషయాలను
అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇది శికష్కాదని 'శిక్షణ— అని అర్ధమైంది.
కాబట్టి ఆయన శక్తిని, గొప్ప తనవును, సారవభ�మత్వాన్ని కొంతైనా అర్ధం చేసుకోడానికి
దేవుడు కృప చూపించాడు.
సాక్ష్యం 2. నా శరీరంలో శక్తి, బలవు కీషణించడం నాకు తెలసతూనే ఉంది. రోజూ నొపిప
అనుభవించడం నా జీవితంలో భాగవెప�ోయింది. అది నాకు ఎపుడ్రా నేను మరణానికి
అతి చేరువుగా ఉన్నానని గురతుచేస్తూ ఉంటుంది. కాబట్టి నేను నా శక్తిపైనగాని, నా
చుట్టు ఉండే మనుష�్యలపైనగాని ఆధారపడకుండా దేవునిపైనే ఆధారపడడం
స్వస్థతకన్నా విన్నగా66 నేర్చుకున్నాను. కూర్చున్నా, పడుకున్నా, పనిచేస్తూ ఉన్నా, నిపదపోతూ ఉన్నా నా ఆత్మ దేవునితో సంభాషించడం, నా నోరు దేవున్ని కీర్తించడం గమనించాను. ఒక 5 నిమిశాలు కూడా ఒకకథాన్నే బయటికి వె�ు రావటానికి నా మీద నాకు నమ్మకం లేని దాన్ని కాని మళ�ుటపుడు ''నువువ నాతో రా ప్రభువా—— అని దేవునితో చెప్పడం వెళ్ళడం, దీర్ఘ పపయాణాలైనా సరే చేయడం జరుగుతా ఉంది. అందుకు దేవున్ని ఇంకా మహిమ పరచడం చేస్తూ ఉన్నాను.
సాక్ష్యం 3. నా దినవులు తవరగా గడిచి మరణిస్తానని ఒక డాకట్రుగా నా గురించి నేను అనుకున్నపుడు, లేక డాకట్ర్లు నా గురించి అనుకున్నపుడు నాకు అనిపిస్తుంది ''దేవునికి నేను దగిరగా వెళుతున్నాను. సాతాను దగిరకు కాదు. నన్ను నిర్మించిన నిరా�ణకుడు, సృషిటంచిన సృషిటకర్తకు సమీపముగా జరుగుతున్నాననే—— ఆలోచన నాకు తృపిత ఇస్తుంది.
ఎందుకంటే దేవుడు తన పిల్లలకు మరణాన్ని సహితం ఆ�ర్వాదకరముగా చేసి నిరంతరం
ఆయనతో జీవించడానికే అనుమతిస్తాడు. ఇటువంటి వేదన, శ్రమతో కూడిన మరణం తన కృపతోనే అనుమతిస్తాడు.
నేను నా తల్లని కలిసి, మరల తిరిగి వచ్చేటపుడు ఆమె నన్ను అకుకన చేర్చుకొని, నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా ఒక్క నివిషం పాటు నా వెన్ను నివిరినపుడు ఆ క్షణాలు నాకు చాల మధురంగా అనిపిస్తాయి. అది ఇంకా కావాలని నా మనసు కోరుకుంటుంది. అది తాతాకలికవెన�ది. వాకు వియోగం ఏరపడినపుడు కన్నీళ్ళు ఉబికి వస్తాయి. భారమైన హృదయముతో నేను తిరుగు వుఖం పడతాను. అయితే నన్ను సృషిటంచి, నిర్మించిన, నా దేవుడు నిరంతరం తన రొవ్మున నన్ను ఆన్చుకొని ఆదరించే సమయం, నా దేవుడు నా కన్నీటిని తడిచి నన్ను పహాచ్చించే సమయం దగిరలోనే అతి సమీపములోనే ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. దేవుడిచ్చే ఈ ఆదరణ శ్శవతవెన�ది. ఆ ఆలోచనే నాకు అతి మధురంగా అనిపిస్తుంది.
సాక్ష్యం 4. నా మొదటి ఆపరేషన్ దావరా నాకు తెలిసిన సత్యం ఏమిటంటే ఒకసారి మనం దేవునితో ఆయన కొరకు జీవిస్తానని మనం చేసే నిబంధన విషయంలో మనం అపనమ్మకముగా ఉన్నా, మన పరమతంపడి దానిని మరువక, తన కృప చూపిస్తూనే ఉంటాడు. మనకి కలిరగ విపతతులలో, ఆపదలలో ఆయన మన చేయి విడిచాడేమా అనే సందేహం వచ్చినా, అది మరల మరల రాకుండా ఉండడానికే ఆయన మనతోనే ఉన్నాడని మనం గుర్తించడానికే మన ప్రక్కనే ఉంటాడు. మనల్ని తన వాటతో ధైర్యపరచి బలపరుస్తాడు. అది మరణకరమైన లోయవంటి ఆపదలైనా, ఉపపదవాలైనా సరే, ఇక 'దేవుడు నన్ను విడిచి పెటాటడు— అనే ఆలోచనే కాకుండా 'ఆయన నాతోనే ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు— అని సానుకూలవుగా ఆలోచించేటట్టు చేస్తాడు. అపుడు ఆ మరణలోయలో ఆయన ఉనికిని గుర్తించి, ఆయన చేయిపట్టి నడవగలవు, స్వస్థతకన్నా విన్నగా67
భయపడకుండా ఆయనపై ఆనుకోగలవు. దేవుడు మృత్యంజయుడు, ఆయన మరణాన్ని
జయించినవాడు, ఆ పునరుత్థాన శక్తి మనకి కూడా ఇవ్వాలనే ఇష్టం కలిగియున్నవాడు,
ఆ మృత్యంజయుని పునరుత్థాన బలవు మనవు అనుబభవించాలంటే మరణానుభవవు
మనలో ఉండాలి. అదే క్రీస్తుతో సమానవెన� అనుభవవు. మరణానుభవవు కోరుకోక
పోతే మనం పునరుత్థాన శక్తి అనుబభవించలేవు. మరణం అంటే ఏమిటో తెలిసినపుడు
జీవవు యొక్క విలువ తెలసతుంది. కీడు తెలిసినపుడు వేలు కొరకు పపాకులాడ్రతావు.
శ్పవు తెలిసినపుడు ఆశీర్వాదము కొరకు పపయాసపడతావు. నేను మరణం వరకు
మళ్ళీ జీవవుతో బయటికి వచ్చినపుడు నేను నమ్మిన దేవుడు మృత్యంజయుడు అని
అనుభవ పూర్వకముగా స్థిరపరచి, సాక్షిగా పపచురము చేయగలను. ఆయన నన్ను
పబతికించడం దావరా ఆయన మరణం లోనికి సమానాను బభవవు నేను పొందాను.
తదావరా పునరుత్థాన బలవు, శక్తి అంటే ఏమిటో నాకు తెలిసింది. దేవుడు నాకు
ఇటువంటి అనుభవం నాకిచ్చినందుకు ఆయనకే వందనాలు.
నా 2వ ఆపరేషన్ దావరా మరణానుభవవు నుండి తపిపంచబడడ్రవే కాకుండా,
'మరణచ్ఛాయలో ఉండి కూడా దేవుని స్తుతించడం—'మరణచ్ఛాయలో ఉండి కూడా దేవుని స్తుతించడం—'మరణచ్ఛాయలో ఉండి కూడా దేవుని స్తుతించడం—'మరణచ్ఛాయలో ఉండి కూడా దేవుని స్తుతించడం—'మరణచ్ఛాయలో ఉండి కూడా దేవుని స్తుతించడం— ఎంతో అనుభవ పూర్వకముగా
తెలిసింది. ఎంతో మంది మరణకరము కాని వ్యాధులు, బాధలు కలిగినపుడు కూడా
దేవున్ని దాషిస్తారు, దేవునికి దారంగా జీవిస్తారు, దేవుడు వేలు చేసేతనే అంగీకరించి,
చెడు జరిగిన వెంటనే దేవునికి వ్యతిరేకముగా వాట్లాడుతారు. కాని నేను మరణచ్ఛాయలో
ఉండి ప్రభువును స్తుతించగలుగుచున్నాను. ఇటువంటి అనుభవం, కష్టకాలంలో నా
నోట కీర్తననుంచిన నా దేవుడు అధిక ఘనత వహించినవాడు.
సాక్ష్యం 5. 2వ ఆపరేషన్ అయయాక నాలోని శక్తి, బలం క్షీణించుట దావరా నేనెందుకూ
పనికిరానిదాననని ఎవరికీ ఏ విధముగాను ఉపయోగపడలేనని ఎన్నో సందరా�ులలో
బుజువైంది. మనుష్యులు మన దావరా ప్రయోజనం ఉంది, సహాయం కలుగుతా ఉంది
అనంటేనే కొంచెవెన�ా మర్యాద ఇస్తారు. అలాంటిది నేను సంపాదించేది ఏమీ లేదు
కాబట్టి నా కోసం ఖర్చుపెటటడం, నన్ను చూసుకోవడం వృధా, పబతికుండి ఏమి ప్రయోజనం
లేదు అని, నా చావు తర్వాత ఏవేమి చెయయాలోనని ఇప్పటి నుండే ఆలోచించే వారిని
చూసాను. అది నా హృదయానికి బాధ కలిగించినా నాకు ఎవరు ఎలాంటి మనుష�్యలో
నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నారో లేక దేవషిస్తున్నారో, నా చావు కోరుకొనే వారెవరో,
సాతాను ఎవరెవరిని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడో గమనించగలిగాను. వివేకము గల
హృదయాన్ని దేవుడిచ్చాడు కాబట్టి పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి, నేనేమి చేసేత
మనుష్యులను కాక దేవున్ని సంతోష పెటటగలనో ఆయా విషయాలలో నన్ను నేను తీరిక
లేకుండా చేసుకోగలిగాను. విరామమము తీసుకోకుండా ప్రభువు సేవలో పోరాడాను.
ఎంతో మందిని పపరభువువదదకి నడిపించగలిగాను. ఈ రోజుల్లో సేవకులమని చెప్పుకొనే
స్వస్థతకన్నా విన్నగా68 వారు తమ పర్చర్య అంతటిలో కనీసం ఒకకరినైనా ప్రభువు వద్దకి నడిపించలేని పెద్ద పెద్ద సేవకుల కంటే ప్రభువు నా కిచ్చిన చిన్ని జీవితములో ఎంతో మంది నా సాక్ష్యము దావరా వార్చిబడి ప్రభువు వద్దకి నడిపించడం దేవుడు నా యెడ్రల చేసిన గొప్ప వేలు. నన్ను ప్రేమించవలసిన వారు ప్రేమించలేకపోయినా, తృణీకరించినా, నన్ను అభివానించి నిరంతరం నా కొరకు విజ్ఞాపనలు చేసే వారిని, నా కేషమం కోరుతూ ఉపవాస ప్రార్ధనలు చేసే ఎంతో మందిని నా దేవుడు సిద్ధం చేసాడు. దీన్ని బట్టి నాకు అర్ధవెన�దేమిటంటే నేను లోకానికి పనికి రాకపోయినా నా ప్రభువు నన్ను కోరుకుంటున్నాడు, తన మహాతతరవెన� సేవలో నన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అనే దృడభ్రవెన� విశ్వసం కలిగింది. దేవుడు నన్ను కోరుకోవడానికి నాలో ఎటువంటి యోగ్యత లేదు. దానికి నే నెంతమాత్రము పాపతురాలను కాదు. ఇది నిజవుగా అలుపరాలనైన నా పట్ల దేవుడు చూపిన అధికమైన కృప.
సాక్ష్యం 6. నాలో వ్యాధి పెరుగుతా ఉన్నదని నాలో ఉన్న బాధ, నొపిప నాకు గురతు చేస్తూ ఉంటాయి. నా హాస్పిటల్ రిపోరుటలు కూడా దానిని ధృవీకరిస్తున్నాయి. అయినా వ్యాధి నాలో వుదురుతున్న కొలదీ దేవునితో నా సంబంధము పెరుగుతా ఉంది. దేవునిపై ఇంకా ఆధారపడడం నేర్చుకుంటున్నాను. నా ప్రార్ధన సమయాన్ని ఎకుకవ చేసింది, దేవునితో నా సహవాసమును పెంచింది నా వ్యాధి. దేవునితో అనుక్షణము నేను వుచ్చిటించడం నిపదలో ఉన్నా నా ఆత్మ వేలోకని దేవునితో సంభాషించడం చేయడానికి, దేవునికి అతి దగిరగా జీవించడానికి సహాయపడింది నా వ్యాధి. అందును బట్టి నేను దేవునిలో అతిశయించడం, ఆనందించడం నేర్చుకున్నాను.
సాక్ష్యం 7. నాలోని బలహీనత దావరా నా దిన చర్యలోని చిన్న పనులు కూడా కొన్ని సార్లు చేసుకోలేని పరిస్థితి ఏరపడినపుడు ఆ బలహీనత నా మనససును చుట్టుకొని వానసికంగా బలహానపడతాను. అపుడు సాతాను 'నువువ తవరగా చనిపోతావు—, చనిపోతావు అనే ఆలోచన పెట్టి నాలో భారం కల్గిస్తాడు. ఆ భారాన్ని నేను నా ప్రియమైన వారితో కూడా పంచుకోలేను, ఎవరితోనా సంభాషించలేను. నన్ను అమితంగా ప్రేమించే వారెవరూ కూడా దానిలో కొంతైనా తీసుకోలేరు. సంతోశాన్ని పంచుకోవడానికి మనుష్యులు ఇష్టపడతారు కాని దుఃఖాన్ని ఎవరూ పంచుకోడానికి ఇష్టపడరు. నా బాధ, భారం ప్రియమైన వారితో చెపపత నాలో కొంతైన భారం తగ్గుతుందని మొదట్లో తలంచేదాన్ని. కాని నన్ను ప్రేమించే వారెవరు నా దుఃఖం చూడలేరు, ఇంకా నా కన్నా వారు ఎకుకవ బాధపడడం, నాతో పాటు వారి హృదయం కూడా భారబభరితమవవడం గమనించాను. అపుడే నేను గట్టి నిర్ణియం తీసుకున్నాను. శపతువు నన్నెంతగా కృంగదీసినా నా ప్రియమైన వారి దగిర పంచుకోకూడ్రదని. ఎందుకంటే వారు నేను దు�ఖపడడం సహించలేరు. వారి కోసం నేను సంతోషంగా ఎప్పుడూ కనబడాలి అనంటే నా హృదయం సంతోషంతో స్వస్థతకన్నా విన్నగా69
నిండి ఉండాలి. అందుకే 'ఎంత కష్టవులోనైనా నేను సంతోషించేటట్టు నాకు సహాయం
చేయి ప్రభువా— అని నా దుఃఖం అంతా పోయే వరకు నా మోకాళ్ళపై కన్నీటి ప్రార్ధన
చేసి, దేవుని వద్ద నా భారం అంతా వదలి, సంతోషంతో మాకాళుపై నుండి లేవం
అలవాటు చేసుకున్నాను. 'ఓ సాతానా! నువువ నన్నేమీ చేయలేవు. నేను నా ప్రభువు
దావరా నెమ్మది పొందుకుంటున్నాను— అని విశ్వసించి చెపిపనపుడు 'నువువ చనిపోతావు—
అని చెప్పే సాతాను దారంగా పారిపోవడం చూసాను. కాబట్టి మనుష్యులను
ఆపశయించడం కంటే యెహోవాను ఆపశయించడం వేలు.
సాక్ష్యం 8. నా మొదటి ఆపరేషన్ తర్వాత దేవుడు నన్ను పూర్తిగా స్వస్థపరచి ఉంటే నా
సాక్ష్యం స్వస్థత వరకే పరిమితమై ఉండేది. ''స్వస్థత కన్నా విన్నగా—— ఉన్న అనేక విషయాలు
అనుభవ పూర్వకముగా తెలసుకొనేదాన్ని కాదు. కాని దేవుడు నన్ను ఇన్ని అనుభవాల
గుండా తీసుకు వె�ు నాకన్నో సత్యాలు నేర్పించిన ప్రభువునకు నేను వందనాలు
తెలియజేస్తున్నాను. నేను నేర్చుకున్న ఈ సత్యాలు ఎందరినో ఆదరించి, పపోతాసహాపరచేవిగా
ఉండాలంటే నేను వాటిని తప్పక అనుభవించి తీరాలి. కాబట్టి బలహీనతలోనే దేవుని
శక్తి పరిపూర్ణిమవవడం నేను తనివితీరా అనుభవించాను.
సాక్ష్యం 9. యేసు ప్రభువు కూడా పశమననుబభవించి, ఆయన అడుగు జాడ్రలలలో మనం
నడ్రవాలని మనకి వాదిరి ఉంచాడు. యేసుపపరభుని జననం, జీవిత విధానం, ప్రార్ధనా
సేవ, పరిచర్య, జీవితం, ఆయన మరణం, పునరుత్థానం అన్ని కూడా మనకి వాదిరే.
ఆ వాదిరిని మనం మన జీవితంలోని అన్ని విధానాలలో అనసరించాలి. వుఖయముగా
మన మరణంలో కూడా. అన్ని విషయాలలో క్రీస్తును పోలి ఉండాలని పపయతి�స్తావు
కాని మరణంలో ఆ వాదిరిని మనం కోరుకోవు. మనమందరం శరీరంలో ఏ నొపిప,
వేదన భరించడానికి ఇష్టపడవు. బాధ కలిగింది అనంటే అది అనారోగ్యవే అవుతుంది.
మనలో ఎవవరం కూడా అనారోగయము కలిగి ఉండాలని కోరుకోవు. మన జీవిత
కాలమంతా ఆరోగ్యవంతులవుగా ఉండాలనే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటావు
ఒకోకసారి ఎంత జాగ్రత్త వహించినా కొన్ని వ్యాధులు మన శరీరంలో పపవేశిస్తాయి.
కొన్ని తెలిసినా కూడా జాగ్రత్త పడనందుకు వస్తాయి. ఏ జాగ్రత్త వహించినా,
వించకపోయినా అనారోగ్యాన్ని బభరించడం ఎవరికీ ఇష్టం ఉండ్రదు. మన చివరి
శ్వస విడిచేటపుడు ఎవరం మంచం మీద ఉండాలని కోరుకోవు. నొపిపని బభరించడం
గాని ఎవరినైనా కష్టపెటటడం గాని, ఎవరి చేతనైనా నిర్స్న భావవుతో, ఈసడింపులతో
సేవ చేయించుకోవాలని గాని, ఇంట్లో వారికి భారంగా ఉండాలని గాని ఎవవరం కూడా
కోరుకోవు. ''చివరి కాలంలో మనం దేవుడిచ్చే శ్రమను అది కొన్ని గంటలైనా, కొన్ని
రోజులైనా లేక నెలలైనా భరించి ఆయన చిత్త ప్రకారం ప్రతి శ్రమలో ఆయన సంపూర్ణి
చితాతన్ని నెరవేర్చి ఆయన కొరకు ఇంకా పరిశుద్ధవుగా తీర్చిబడి ఆయన ఇచ్చే మహిమ
స్వస్థతకన్నా విన్నగా70 రాజయములో అత్యధికమెన� మహిమను పొందాలని మన ప్రభువైన యేసు చూపిన వాదిరి——.
నేను పశమల దావరానే మన పరలోక తంపడిని చేరుకోవడం ఆయన చిత్తమని గ్రహించాక, ప్రభువైన యేసు యొక్క మరణంలోని కొన్ని విషయాలు గ్రహించి అవి మన విషయంలో కూడా జరగాలని గ్రహించాను. నేను చేప్పేది కాదు గాని ప్రభువు పసలవిచ్చేది కూడా అదే. దేవుడు పశమ పొందినటుటగా మనం కూడా అంత కఠిన శ్రమ అనుబభవించాలా? అనంటే యేసుపపరభు మనం సహించగల్గిన దానికంటే ఎకుకవ పశమ మనకు అనుమతించడు అనేది ఖచ్చితమన� వాట. యేసు ప్రభువు మరణం లోని కొన్ని విషయాలు వివరిస్తాను.
ఎ. యేసుపపరభువుకు తాను ఎందుకు జన్మించాడో, తన పట్ల దేవుని చిత్తము ఏమయ�ున్నదో ఆయనకు తెలసు. ఒక దైవకువారుడిగాకాక, ఒక సావాన్య వానవుడిగా, ప్రార్ధనలో తన సమయాన్ని గడుపుతా పరిశుదాథతయ్మని సహాయము, నడిపింపుతో దైవచితాతన్ని కనుగొన్నాడు. మనం కూడా సావానయిలవే అయినా, పరిశుదాథతయ్మని సహవాసముతో, నడిపింపుతో, ప్రార్ధనా సమయంలో దేవుని వద్ద కనిపెట్టడం దావరా దేవుని చితాతన్ని గ్రహించగలం. నేను మల్య హాస్పిటల్లో 2005వ సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖన పపార్ధనలోనే నా పట్ల దేవుని చితాతన్ని కనుగొన్నాను.
బి. యేసు ప్రభువు తాను కనుగొన్ని దేవుని చితాతన్ని ఈ భూమిపైన జరిగించాలని, కంకణం కట్టుకున్నాడు. అది పూర్తిగా నెరవేరరవరకు ఎన్నిసార్లు మరణాపాయాలు ఎదురైనా సాతాను శకుతలతో పోరాడుతూ సిలువలో మరణించే క్షణంలో కూడా దేవుని చితాతన్ని తాను సంపూర్ణింగా నెరవేర్చాడో లేదోనని తన్ను తాను పరీక్షించుకొని దానిని నెరవేర్చానని రూడభిగా తెలసుకున్న తర్వాత 'సమాపతవెన�దని— చెపిప నితయుైన ఆత్మ దావరా తండ్రియైన దేవునికి తన ఆత్మను సమర్పించుకున్నాడు. అదే విధంగా మనం కూడా మన జీవితంలో దైవ చితాతన్ని జరిగించడానికి విధేయత చూపి, అది వుగించే లోపల ఎన్ని విషమ పరిస్థితులు, ఉపపదవాలు, మరణాపాయాలు ఎదురైనా పోరాడి, ఆయన జీవాన్ని పొందుకుంటా ఆయన బయలుపరచిన తన చిత్తం మన జీవితంలో నెరవేరినదా లేదా అని మనలను మనవు పరీక్షించుకుంటా సాగిపోవాలి. ఈ విధమైన సవపరీకష్ చేసుకోవాలంటే 'అన్ని అవయవాలు పాడైపోయినా స్పృహ వాత్రం కోలోపకూడ్రదని ఆకృప కావాలని— మనం కోరుకోవాలి. అహార్ణిశలు ఆయన చితాతన్ని పూర్తి చేయడానికి శ్మించాలి. మన మరణంలో కూడా క్రీస్తు మహిమ పరచబడాలిమన మరణంలో కూడా క్రీస్తు మహిమ పరచబడాలిమన మరణంలో కూడా క్రీస్తు మహిమ పరచబడాలిమన మరణంలో కూడా క్రీస్తు మహిమ పరచబడాలిమన మరణంలో కూడా క్రీస్తు మహిమ పరచబడాలి. అది బాధైనా
మనం ఆయన మహిమ కొరకు సహించాలి.మనం ఆయన మహిమ కొరకు సహించాలి. సరర, కష్టవెన�ా సరే మనం ఆయన మహిమ కొరకు సహించాలి.మనం ఆయన మహిమ కొరకు సహించాలి.మనం ఆయన మహిమ కొరకు సహించాలి. 'సాక్షిగా నువువ నా కొరకు నిలవాలి, బలహీనతలోనే నా శక్తిని పరిపూర్ణిం చేస్తానని— చెపిపన దేవుని కొరకు సాక్షిగా నేను పబతకాలని, ఎన్ని అవమానాలు ఎదురైనా నా గురించి ఎవరేమనుకున్నా ధైర్యంగా నా ప్రభువు చితాతన్ని నెరవేర్చాలని ఇష్టపడ్డాను, దానిరకై పపయాసపడుతున్నాను.
సి. యేసు ప్రభువుకు తన మరణం ఎలా ఉండ్రబోతందో, అది ఎపుడో, మరణించాక స్వస్థతకన్నా విన్నగా71
ఏం జరుగుతుందో, తాను ఎక్కడికి వెళాతడో తెలసు. ఇది కూడా ప్రార్ధనలో కనిపెట్టి
పరిశుదాథతయ్మని దావరా తెలసుకున్నదే.
మనం కూడా మన మరణం ఎలా ఉండ్రబోతందో, అది ఎపుడు రాబోతందో మన
దినవుల అంతం ఎలా ఉండ్రబోతందో, మరణించాక ఏం జరుగుతుందో, ఎక్కడికి
మళుతావో కనుగొనగలవు, పరిశుదాథతయ్మడు మనకు సహాయం చేస్తాడు ఆయన మనతో,
మనలో ఉండి, మనలను ఆవరించి నడిపించే ఆదరణ కర్త. నా విషయంలో నా దినవుల
అంతము గురించి ఈ విధముగా ఆయన కొరకు సాక్షిగా ఉండి, ఆయనను కీర్తించి
ఘనపరచాలని అనేక మందిని ప్రభువు వద్దకి నడిపించాలని నాకు బోధపరచాడు. నా
మరణం వేదనతో కూడినదని చూపించాడు. నా కొరకు సర్వసవవు సమర్పించిన ప్రభువు
అనుభవించిన వేదన, బాధలో నాది చాల కొద్దిగా వాత్రమే.
నా మరణం ఎలా ఉండ్రబోతుందో తెలియజేసిన దేవుడు నాకు కొంత సమయాన్ని
ఇచ్చి, ఆయుససును పొడిగించి ఆయన చితాతన్ని జరిగించాలని నా బాధ్యతలను పూర్తి
చెయయాలని కూడా దేవుడు సాచించాడు.
డి. దేవుని భక్తుల మరణం ఆయన దృషిటకి విలువైనదని పరిశుద్ధ గ్రందీంలో చూస్తావు.
అది ఎందుకు విలువైనదో కనుగొనడానికి దేవుడు సహాయం చేసాడు. అవి ఏమిటంటే
అకస్మాతతు మరణాలు దేవుని పిల్లలకు ఇవవడం ఆయన చిత్తం కాదు.అకస్మాతతు మరణాలు దేవుని పిల్లలకు ఇవవడం ఆయన చిత్తం కాదు.అకస్మాతతు మరణాలు దేవుని పిల్లలకు ఇవవడం ఆయన చిత్తం కాదు.అకస్మాతతు మరణాలు దేవుని పిల్లలకు ఇవవడం ఆయన చిత్తం కాదు.అకస్మాతతు మరణాలు దేవుని పిల్లలకు ఇవవడం ఆయన చిత్తం కాదు. దేవుని
పిల్లల మరణం వేదనతో కూడుకున్నది. కాబట్టి చాల మంది భక్తులకు దేవుడు ఒక
వ్యాధిని అనుమతిస్తాడు. వ్యాధి లేకుండా కూడా కొన్ని వానసికమెన�, ఆరిథకప్వెన�,
సావాజికప్వెన� ఆధాయాత్మకవెన�, శ్రీరకవెన� కొన్ని వేదనలు దేవుడు అనుమతించవచ్చు.
అయితే శ్రీరకవెన� వేదన పడినపుడే మనిషి తవరగా దేవుని వైపు తిరిగి, తన పబతకు
వార్చుకొని, ఆయన మహిమ కొరకు జీవించే అవకాశ్లు ఎకుకవ.
దేవుడు తన భక్తులకు, దైవజనులకు, విశ్వసులకు అనారోగ్యాన్ని, వ్యాధిని అనుమతించి,
ఆ అనారోగయముతో మంచముపైనన్న తనవారిని శుది�చేసి, పరిశుద్ధవుగా అలంకరించి,
మంచి సువర్ణివుగా మార్చి, శ్రమ, బాధ, నొపిప దావరా ఆయన మహిమలోనికి
చేర్చుకోవడం నేను గుర్తించాను.