Chapter 2 of 4

నేను నా తవ్ముళ్ళు

నేను నా తవ్ముళ్ళు

నాకు ఇద్దరు తవ్ముళ్ళు ఉన్నారు. పెద్ద తవ్ముడు జబేజ్ చదువులో కొంత డల్గా

ఉండేవాడు. మొదట కర్ప సాకల్లో చేర్పించినా, కాకినాడలోని ఠాగార్ కానెవంట్లో

వేసేత బాగా చదువుతాడేమానని అక్కడ 7వ తరగతికి చేర్పించారు. వాడిని చూడడానికి

వారానికొకసారి వెళ�ు వాళుం. మంచి భోజనం తయారు చేసి, ఇంకా ఏవెన� పిండి

వంటలు చేసి తీసురకళ�ు వాళుం. పపఘూటీ (జబేజ్) వాకు దారంగా ఉన్నందుకు వాకు

బంగగా ఉండేది. అయితే చదువులో అకక్డేమి వుందుకు రాలేకపోయాడు. మరల

కర్ప సాకల్లోనే చేర్పించాలని నన్ను వా పహాడ్మాష్టరు గారిని (వల్లారి క్రిశా�రావుగారు)

స్వస్థతకన్నా విన్నగా8 సంపపదించమన్నారు. నేను అప్పటికి 7వ తరగతి మంచి వారుకలతో పాపసై అందరికి పరిచయమై, నా మీద అందరికి మంచి అభిప్రాయం ఏరపడి ఉంది. వా పహాడ్మాష్టరుగారు స్టు ఇస్తానని 'ఈ అబ్బారు— నీకు తవ్ముడైతే నేను స్టు తప్పకుండా ఇస్తానని—— అన్నారు. ఆ సంవత్సరం ప్రత్యేకంగా నేను జబేజ్కి కోచింగ� ఇచ్చాను. వుఖ్యంగా పరీక్షల వుందు, చాల సమయం వానికి కేటాయించి నేర్పించాను. అపుడు వాడు పాపసైనపుడు నా కష్టపఘలితమేనని చాల సంతోషవైంది.

చిన్నతవ్ముడు బున్ని (సుదర్శన్ కువార్) పుట్టుకతోనే కుడి చేయికి అంగవైకలయముతో పుటాటడు. వానిని చూసి వాకు 'అయెయా— అని చాలా దిగులు అవుతా ఉండేది. కాని వాని విషయమై 'మగ బిడ్డ పుటటబోతున్నాడని, వానిని నాకు సమర్పించు— అని వాడు పుట్టుకవయిందే దేవుడు డాడీకి బయలుపర్చాడని, ఆ వాట ప్రకారము డాడీ సమర్పించానని చెప్తారు. అమ్మకి బున్ని పుట్టిన వెంటనే డాకట్రు, అమ్మ అన్న, వదినలు బాబు ఇలా చెయ్యిలేకుండా పుటాటడని చెప్పడానికి భయపడి వెంటనే చెపపలేదట. వా అమ్మమ్మ రక.ఎస్. విరియాంగారు విషయం తెలిసి ఆమెకి ఆరోగ్యం బాగోకపోయినా హాస్పిటల్కి వచ్చారట. అంతకు వుందే వావేనవామ గారైన �జక్ కొవానపల్లి గారి దావరా విషయం తెలిసిన అమ్మ చాల దు�ఖపడుతా ఉండగా, అమ్మమ్మ కూడా వచ్చి చాలా దు�ఖపడిందంట. బంధువులు, ప్నేహితులు కొంత మంది ''తల్లిదండ్రులు ఘోర పాపం చేసుంటారు, అందుకే బిడ్డ ఇలాగ పుటాటడని—— వాట్లాడుకోవడం విని వీరికి తట్టుకోవడం కష్టమై, ఆ విషయం ప్రార్ధనలో పెటాటరట. దేవుడు ''అన్ని అవయవాలు కలిగి వాని ఆత్మ నరకంలో పడడం నీకిష్టవా?—— అని వా అమ్మతో ఆమె మనసులో నుండే వాట్లాడితే అమ్మ ''వదుద, వాడు నరకానికి పోకూడ్రదు—— అని అన్నదట. అప్పుడు దేవుడు ''అలారగైతే ఈ చేదు వాత్ర్ వంటిదాన్ని మింగి జీరి�ంచుకోవాలి. వానిని గొప్ప వానిగా చేస్తాను ''అని వాగ్దాన మిచ్చారట. ఇది జరిగిన రెండు, వూడు రోజులకి అమ్మమ్మ తోటి కోడ్రలు కమలమ్మగారు (కృపానందం తాతయ్య గారి భార్య) ప్రార్ధన చేస్తుండగా దేవుడు ప్రవచన వాక్యమిచ్చారట. ''ఒంటరిగా ఉన్న ఈ బిడ్డని వేయి మంది యొక్క శక్తి గలవానిగా, ఒక్క చెయ్యి గలవానిని, వేయి చేతులు చేసే పని అంత పనిమంతునిగా నేను చేస్తాను, ఇది నన్ను నేను మహిమపరచుకోవడానికే నేను అనుమతించాను—— అన్న ఆ ప్రవచన వాక్యమును బట్టి అందరూ ధైర్యం తెచ్చుకున్నారట. దేవుడు వాగాథనవు చేసిన రీతిగా బున్ని చిన్నతనం నుండే చాల అదభుతం, ఆశ్చిర్యం అనిపించే విధంగా తన పనులు, ఇతరుల పనులు ఎంతో సులభంగా చేయడం చాసి వేము వా తవ్మునికి కుడిచేయి లేదు అనే సంగతి మరచిపోయాం. దేవుడు అంత చక్కగా తన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే కుటుంబానికి ఆధారమయయాడు. తన నేరుపతో ఒక సాకలును ''ఎసేతర్ పబ్లిక్ సాకల్—— అను పేరున స్వస్థతకన్నా విన్నగా9

స్థాపించి మంచి సాకలుగా నిలిపాడు. ఎన్నో పపాణాపాయ పరిస్థితులు చిన్నతనం నుండి

వా అందరి జీవితాలలో జరిగినా నేటి వరకు అందరిని సజీవంగా కాచి మమ్మల్ని

బభపదపరచిన యేసయ్యకి వందనాలు.

నాకు పాటలు పాడడం అంటే చాల ఇష్టం. వాటిని నేర్చుకోవడానికి చాల ఇష్టపడేదాన్ని

ముదట బాల్యంలో సినివాల గురించి, సినివా పాటల గురించి ఎకుకవగా

తెలియకపోయినా వయససు పెరుగుతున్న కొలదీ సినివా పాటలు రేడియో దావరా

వినేదాన్ని. రాగం ఇష్టముత�ే అదే కూనిరాగాలు తీసుకుంటా ఉండేదాన్ని. అవి పాడ్రకూడ్రదు

అని అమ్మ డాడ�లు చెపిపనా నేను పెదదదాన్నవుతా ఉండగా దేవుని పాటలతో పాటు,

సినివా పాటలు కూడా ఎకుకవగా ఇష్టపడేదాన్ని, సాకల్లో టీచర్లు పాడవున్నపుడు పాడేదాన్ని

అప్పటికి అమ్మ, డాడ�ల గురించి కొంత కొడ్రతారనే భయం కూడా తగ్గింది.

అమ్మమ్మతో ఆత్మీయత

నా జీవితంపై వా అమ్మమ్మ గారైన విరియాం గారి ప్రభావం చాల ఉంది. అమ్మమ్మ

ఎపుడ్రా ఏ ఊరికి వెళ�ుది కాదు. నరాసపూర్లోని తాతయ్య స్థాపించిన చర్చికి వాత్రం

మళ�ుది. ఆవిడ్ర, తన తోటికోడ్రళ్ళు, మరి కొందరు స్త్రీలతో ఇంట్లోనా, చర్చిలోనా గంటల

తరబడి కన్నీటి ప్రార్ధనలు చేసేవి. అటువంటి విజ్ఞాపన చేసే స్త్రీని నేను అమ్మమ్మనే

చూసాను. ఆమె ప్రార్థించిన స�లమంతా కన్నీటితో తడిసి ఉండేది. ఊరికనే ఉన్నప్పుడు

కూడా ఎపుడ్రా ఆమె నోట సతుతులు ఉండేవి. ఆమె ఆరోగ్యరీత్యా చాలా బలహానురాలు.

ఆస్ధమాతో బాధపడేది. కాని ఎపుడ్రా మందులు తీసుకొనేది కాదు. దేవుడు వ్యాధిని

అనుమతించినపుడు దానిని సహించి దేవుని మహిమ పరచాలి అని చెప్పేది. వేము

సలవులు వసత అమ్మమ్మ, పెద్దమ్మ ఇంటికి (తణుకు) మళ్డానికి ఇష్టపడేవాళుం. దాని

కోసం కొన్ని రోజుల వుందే సిద్ధపడేవాళుం. అమ్మమ్మ కూడా పసలవులకి పిల్లలు వస్తారని

ప్రత్యేకంగా ఆ సమయానికి పండ్ర్లు, పలహారాలు సిద్ధం చేసి పెటేటది. ఎడవువైపు ఆమెకి

పక్షవాతం వచ్చి పూర్తిగా కోలుకోలేకపోయినా చేతనయినన్ని పనులు చేసుకొనేది. మమ్మల్ని

కూర్చోిబట్టి పాటలు పాడించి, వాక్యం చెపిప, ప్రార్ధన చేయించేది. ఆము చెపిపన వాక్యాల్లో

నాకు నచ్చిన వాట ''యెహోవా ఉతతవుడని రుచిచాసి తెలిసికొనుడి——. ఆవిడ్ర వయసు

పెరుగుతూ, ఇంకా బలహానవెన�పుడు వేవే పసలవుల్లో పనులు చేసేవాళుం. అక్కడ

ఇంటి దగిర ఎన్నో పండ్ర్ల వృకషాలు, జామి, పనస, వామిడి, సపోట ఉన్నాయి. వాటి

పండ్ర్లు తింటా ఆడుకొంటా ఉండేవాళుం. అక్కడ రెండు ఇళు అవతల వా

వేనవామగారు �జక్ జె. కొవానపల్లిగారు ఉండేవారు. ఇకక్డి నుండి అక్కడికి, అక్కడి

నుండి ఇక్కడికి వెళ్�తవస్తూ తీరిక లేనటుటగా వారి పిల్లలు, వేము ఆటలాడుకొనే వాళుం.

అమ్మమ్మ బలహానపడినపుడు ఆమెకు నేను సా�నం చేయించాను, తల దువ్వాను. ఒక

దైవజనురాలికి నేను ముటటవెుదటిగా అమ్మమ్మకి అటువంటి పరిచర్య చేయగలనని

స్వస్థతకన్నా విన్నగా10 అది దేవుడు నాకిచ్చిన ఆధిక్యతగా అనుకొంటాను. ఆమె 1982 ఏప్రిల్ 29న ప్రభువు నందు నిపదించారు. అప్పటి నుండి నరాసపూర్ వెళ్ళడం తగిపోయింది. ఆము దేవుడిచ్చే వరి శ�ష�వెన� పునరుత్థానం, మహిమ పొందడానికి తన జీవితంలో యాతననే ఎకుకవగా కోరుకోవడం నా జీవితంపై చాల ప్రభావం చూపింది. ప్రార్ధనా జీవితంలో కూడా ఆమె నాకు వాదిరి చూపించింది.

రకషాణానుభవం

1984 సంవత్సరం, వేసవికాల పసలవుల్లో నరాసపూర్లో ఒక యూత్ రిట్రీట్ని నిర్వహించారు వా వేనవామగారైన బంజమిన్ సి.కొవానపల్లిగారు. దానికి నేనుకూడా హాజరయ్యాను. యేసుప్రభువును సవంత రకష్కుడిగా అంగీరించడం గురించి నాకు విపులంగా తెలిసింది. నేను అంత వరకూ తల్లిదండ్రులు క్రైస్తవులైతే పిల్లలు కూడా క్రైస్తవులే అవుతారు, అనగా యేసుప్రభువు వంశపారంపర్యంగా కుటుంబాల్లో ఒక తరము నుండి మరుస్టి తరానికి వస్తాడని నవ్మేాన్ని. అయితే ఆ యూత్ రిట్రీట్లో యేసుప్రభువును ఎవరైనా హృదయంలోనికి ఆహ్వానించి ''నా ప్రభువుగా, దేవుడిగా ఉండు—— అని ఆయనను హృదయపూర్వకముగా ఆహావనించినపుడే ఆయన వారికి తండిగా, ప్రభువుగా, దేవుడిగా ఉండి నడిపిస్తాడని, దాని కొరకు తీర్మానం తీసుకోవాలని దైవజనులు చెపిపనపుడు వే నెల 23వ తారీఖు నేను యేసు ప్రభువును సవంతరకష్కుడిగా నా హృదయంలోనికి ఆహ్వానించాను. నేను పాపినని, నామకార్థ క్రైస్తవయములో జీవిస్తున్నానని గ్రహించి యేసుప్రభువు నా పాపముల కొరకు సిలువై యాగమయయారని, ఆయనను స్వకరించుట దావరా పాపక్షమాపణ, రక్షణ కలిగిందని నవ్మాను. ఆయన కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఈ దినవు నా జీవితంలో కలిగినందుకు నేనెంతగానో దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత ఇంటికి వచ్చాక ప్రత్యేకమైన జీవితం జీవించాలని అన్ని విషయాల్లో ప్రభువును మహిమ పరచాలని ఇష్టపడేదాన్ని.

నారకంతో ఇష్టమైన సినివా పాటల్ని వినడానికి, పాడడానికి ఇష్టం లేకుండా చేసుకోవాలని ప్రయత్నించాను. రేడియోని వుటటకుండా ఒక్ 3 నెలలు ఉండగల్గగాను. ఇంట్లో నేను కాక మరెవరైనా రేడియోలో పాటలు పెట్టినా మొదట్లో రేడియోని కటేటసే దాన్ని. కాని కొన్నాళ్ళు అయయాక మరల పాటలు వినడం, పాడుకోవడం ప్రారంభించాను. అయితే నేను మరల ఈ విషయమై సమర్పించు కొనేటట్లు దేవుడు ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడో, ఇన్నేళ్ళు తర్వాత ఆ సమరపణ పర్యవసానవేమిటో తర్వాత వివరిస్తాను.

1982 సంవత్సరం నుండి రేడియోలో విశ్వవాణి కార్యపకమాలు వినేదాన్ని. అందులో ''దైవసంకలపం, దేవుడు వాట్లాడాడు—— ముదలైన కార్యపకమాలు వచ్చేవి. అందులో వచ్చే పాటల్ని చాల ఆసక్తిగా వినడం, నేర్చుకోవడం, పాడడం చేసేదాన్ని. ఆ గాయనీ స్వస్థతకన్నా విన్నగా11

గాయకులను నేను మొదట తణుకులో విశ్వవాణి మీటింగ�సలో చూసాను. వా పెద్దమ్మ

శ్రీమతి కమలా తివెాతిగారు కూడా అప్పటికి రేడియోలో వా వేనవామగారైన బిషప్

ఎరర్నస�ట పి. కొవానపల్లి గారి మన్నావర్తవానవులు కార్యపకమంలో పాడేవారు. తర్వాత

రేడియో విశ్వవాణికి కూడా పాడేవారు. అందువల్ల ఆ గాయనీ గాయకులు స్వర్ణికక్,

ప్నేహాకక్, ష్బకక్, (శ్రీమతి స్వర్ణిలత జేసన్, శ్రీమతి ప్నేహాలత స్వామి దాస�, శ్రీమతి

ష్బా జార్జ్ గార్లు) ఎపజా అన్న (� ఎపజా శ్స్త్రీ), పి.జె.డి కువార్గారితో పరిచయం

ఏరపడింది. తర్వాత ఎన్నో మీటింగుల్లో కుటుంబ ఫంకష్న్లలో వీరు కలిసేవారు. వీరికి

వివాహావెన� తర్వాత కలవడం తగ్గింది. నేను వారిని కలసుకోవడం తగ్గింది. వీరి

ప్రభావం నా జీవితం పై చాల ఉంది. దేవుని కొరకే వారి తలాంతులను వినియోగించడం

నన్ను కూడా ప్రేరేపించింది. నేను వారిని మరల కలసుకోలేనేమా అని అనుకొనేదాన్ని.

ఈ మధ్యనే స్వర్ణికక్, ప్నేహాకకలని మరల అంటే 2007వ సంవత్సరములో కలిసికొన్నపుడు

నా ఆనందం అంతా ఇంతా కాదు. వారు నన్ను ప్రేమతో పలుకరించినపుడు నాకు

కలిగిన సంతోశానికి కారణవెన� దేవున్ని నేనెంతగానో సతుతించాను.

నా పహైాసాకల్ చదువు పూరతయయాక ఇంటర్మీడియట్లో బై.పి.సి. తీసుకున్నాను. మొదటి

సంవత్సరం ఉవెన్స కాలేజీలో చదివాను, 2వ సంవతత్సరం టయాషన్లకి వెళ్ళడానికి

సమయం అనుకూలంగా ఉంటుందని షిఫ�ట పద్ధతిలో కా�సస� జరిరగ �డియల్ కాలేజీలో

చదివాను. ఇంటర్మిడియట్ మంచి వారుకలతో పాస్ అయయాను. చిన్నప్పటి నుండి

డాకట్రవ్వాలనే ఆశ ఉన్న నేను విశ్ఖపట్నంలోని గంగాధర్ టయాటోరియల్సలో ఎంసట్

కోచింగ�కి ఒక నెలపాటు హాజరయ్యను. తర్వాత ఎంసట్ ఎంట్న్స పరీక్ష వ్రాయడానికి

వుందు, తర్వాత కూడా ఉపవాసంతో ప్రార్ధన చేసుకొన్నాను. దేవుని చిత్తమైతే నాకు

స్టు రావాలని ప్రార్థించాను. 'నీ ఆశ బభంగము కానేరదు—, అని సావుతలు 23వ

అధ్యాయం నుండి దేవుడు నాకు ఆశ కలిగించాడు.

విజయవాడలోని సిదాథర్ధ మెడికల్ కాలేజీ మొదట ప్రైవేటు కాలేజ్. కానీ 1986

నుండే దాన్ని గవర్నమెంట్ కాలేజీగా చేసారు. అయితే వుందు వేరర కాలేజీలకి స్ట్లు

ఇచ్చాక, తర్వాత ర్యాంక్లకి సిదాథర్ధ మెడికల్ కాలేజీకి ఇచ్చారు. నాకు వుందు వేరర

కాలేజీల మొదటి లిస�టలో స్ట్ రాలేదు, కాని సిదాథర్ధ మెడికల్ కాలేజీ మొదటి లిస�టలో

స్టు వచ్చింది. అయితే దానికి కాపిటేషన్ ఫ్జు 12,000రూ/– కటాటలన్నారు. అంత

ఫ్జు కట్టి నన్ను మెడికల్ కాలేజీలో జాయిన్ చేస్తారో లేదో నని భయపడుతా ఉన్నాను.

అమ్మ సరిగ్గా అదే సమయానికి నరాసపూర్ దగిర లి�తపూడిలోని తన పొలాన్ని కొంత

అమ్మి దాని డబ్బు తెచ్చింది. దాని ఫికసడ్ డిపాజిట్లో వేసినా నాకు మెడికల్ కాలేజీలో

స్టువచ్చిందని అమ్మ వెంటనే బ్యాంక్కి వె�ు ఆ డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆ సమయంలో

వేము ''మెడికల్ కాలేజ్, డాకట్ర్ కోరసు—— అని అనగానే ''అంత పెద్ద చదువులు మనం

స్వస్థతకన్నా విన్నగా12 చదివించగలవా? అంత డబ్బు మీరకకక్డుంది——? అని ఇంకొంతమంది ''వాళ�ుమీ ఆ చదువులు చదవలేరు ఊరికే వట్టి వాటలు—— అని వాట్లాడిన వారి నోటికి వూత వేయబడింది. దేవుడు సాధ్యపరిచితే ఎవరూ దాని చెడగొటటలేరు. నేను, డాడీ విజయవాడలో సిదాథర్ధ మెడికల్ కాలేజీకి వెళాువు. నేను జాయిన్ అయయాను. కాలేజీలో జాయిన్ అయి బయటికి వచ్చాక డాడీ చెపిపన వాట నాకిపపటికీ జ్ఞాపకమే. ''ఒరేయు! చెల్లి, నీకు ఇపుడు ఇంత డబ్బు కట్టి నీ చదువు కొనసారగటట్టు చేసావు. నువువ పెదదదాని వయయాక చెల్లెళుని, తవ్ముళుని విడిచిపెటటకూడ్రదు, వారికి కూడా సాయం చెయయాలి—— అని అన్నారు. ఒక25 రోజుల తర్వాత నేను అప్లై చేసిన కాలేజీల్లో రెండవ లిస్టు విడుదలైంది. అందులో ఒసా�నియా మెడికల్ కాలేజీకి, ఆంపధ మెడికల్ కాలేజీ రెండింట్లోను స్టు వచ్చింది. డాడీ చదివినది ఆంధ మెడికల్ కాలేజి కాబట్టి నన్ను అందులోనే జాయిన్ చెయయాలని విజయవాడ వచ్చి, నన్ను తీసుకెళ్ళి ఆంపధ మెడికల్ కాలేజీ, విశ్ఖపట్నంలో జాయిన్ చేసారు.

మెడికల్ కాలేజీలో ఎకుకవ ర్యాగింగ� ఉండేది. నేను క్రొత్తగా జాయిన్ అయయాను కాబట్టి అందరా నాకు క్రొత్తగా అనిపించి వారితో కలవానికి బరుకుగా అనిపించేది. తల్లిదండ్రుల్ని విడిచి దారంగా ఉన్నందుకు చాల ఒంటరితనవుగా అనిపించేది. మొదట పాఠాలు అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉండేవి. కాని దేవుడు వాటిని అర్ధం చేసుకొనే జ్ఞానం ఇచ్చాడు. పరీక్షల సమయానికి కష్టపడి, చదివి, అన్ని అర్ధం చేసుకొని మరల మరల చదివేదాన్ని అవి బాగా గురతుండేవి. పరీక్ష ్రేపరు మీద బాగా వ్రాయగలిగేదాన్ని. అందరూ సాటడెంట్లు డబ్బులిచ్చి లేక రికవుండేషన్ చేయించుకుని పాసయ్యేవారు. ''మీ డాడీ డాకట్రు కదా, నువువ కూడా ప్రయత్నించి పాపసైపోవచ్చు కదా!—— అని నా ప్నేహితులు అనేవారు కాని నాకు దేవునిపై నమ్మకం అటువంటి పెడ్రపతోవ పటటకూడ్రదని డాడీ పేరు బయటికి రానిచ్చేదాన్ని కాదు. అన్ని సబ�కుటలు కూడా దేవుని దయ వల్ల మొదటి పపయత్నంలోనే, ఎవరి రికవుండేషన్ లేకుండా పాసయయాను.

ముదటి రెండు సంవత్సరాల్లో నా ప్నేహితులు నేను పాటలు పాడేది చాసి నన్ను చాలా పపోతాసహా పరచి కాలేజీ ఫంకష్న్లలో పాడవునేవారు. వా పపొఫ్సర్లు కూడా ప్రోత్సహించారు. నేను పాటలు బాగా కాలేజీలో పాడుతా ఉండేదాన్ని నా రావ్మేట్సతో, పపఫండ్సతో సినివాలు, షికార్లకూ వెళుతూ ఉండేదాన్ని. అదే సమయంలో హాస్టల్లో బైబిల్ స్టడీ నిర్వహించడానికి వచ్చే సిస్టర్లని పపోతాసహాపరచి, నా గదిలోనే జరిపించేదాన్ని, ఆదివారాలు పకమం తప్పకుండా చర్చికి వెళ్ళేదాన్ని. రోజూ క్ర్మం తప్పకుండా బైబిలు చదివేదాన్ని. కొంతమంది సిస్టర్లు, నా కా�స�వేట్స నా సంపూర్ణి సమరపణ కోసం ప్రార్థించేవారు. స్వస్థతకన్నా విన్నగా13

'సవర సమరపణ

ఒక రోజు ఆదివారం ఆరాధనకై చర్చిరకళాును. ఆ రోజు దైవజనులు సంపూర్ణి సమరపణ

విషయమై వాక్యం బోధించారు. నాకు ఒక్కసారిగా 1984 వే నెల 23 తారీఖన

తీసుకున్న తీర్మానం జ్ఞాపకానికి వచ్చింది. నేను సంపూర్ణివుగా సమర్పించుకోకుండా

దేవునితో నేను చేసిన నిబంధన మరచి జీవించానని గ్రహించి ఇక ఏది ఏమైనా నా

జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి, ఆయనని మహిమ పరచాలని, ఆయన

చితాతనికి ఏదీ వ్యతిరేకంగా చేయకూడ్రదని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో నాకు

పపటర్ స్న్ లాక్గారి కుటుంబంతో పరిచయం అయింది. వారి పిల్లలు పప్తవులాక్,

ఆ�ర్వాద్ లాక్, మమత, లాక్ ఆంటీ, అంకుల్ అందరా నన్ను స్నేహంగా ఆప్యాయంగా

పలుకరించేవారు. ఆ�ర్వాద్ నన్ను పాటలు పాడవుని పపోత్సహించేవాడు. నేను నాకు

తెలిసన విధంగా ఆ�ర్వాద్ని పపోతాసహాపరిసేత, తాను నాకు పాటలు నేర్పించి, ఇంకా

బాగా పాడాలని పపోతాసహించేవాడు. వాళుందరితో చాలా స్నేహంగా కలిసిపోయాను.

వారికి నర్సింగ్ సాకల్ ఉండేది. నర్సింగ్ సాటడెంట్స కూడా కొందరు నాతో స్నేహంగా

ఉండేవారు. నేను దేవునికి మరల పపతిషి�ంచుకున్న సంగతి గురించి ఆ�ర్వాద్, పప్తవు,

మమతలతో చెపాపను. ''నేను దేవుని నా సవంత రకష్కుడిగా అంగీకరించినా, నేను పూర్తిగా

దేవున్ని మహిమ పరచడం లేదని, నేను సినివా పాటలు పాడడం దావరా దేవునికి

కలుగవలసిన మహిమను నేను దొంగిలిస్తున్నానని, దాని దావరా దేవునికి దుఃఖం

కలుగజేస్తున్నానని, పరిశుదాథతయ్మడు నాకు తెలియజేసాడని వారితో చెపాపను. నా స్వరాన్ని

దేవునికి సమర్పించాను. స్వర సమరపణ చేసినందుకు ఇక మీదట నారకలాంటి పేరు,

పప�ా్యతలు కలుగకపోయినా పర్వాలేదని, అయితే నా స్వరం దావరా ఎలాంటి ల�కిక

సంగీతం పాడ్రనని తీరా�నించుకున్నా విషయం వారితో చెపాపను నా కా�స�

వేట్స,ఫ్రెండ్స్,పపొపఫసర్లు చాలా మంది 'ఎందుకు పాడడం లేదని— అడిగారు. నేను ఇలా

నిర�యించుకొన్నానని తెలిసి వారు ఇక నన్ను బలవంతం చేయలేదు. ఈ నా స్వరం

దేవుని గురించి పాడి, ఆయన్ని గురించి చెపిప, ఇతరులను ఆదరిసేత చాలని, దేవున్ని

ఎప్పటికి నాసవరంతో దాషించకూడ్రదనే నానిర్ణియాన్ని దేవుడు గౌరవించాడు.ఇన్ని

సంవత్సరాలైనా ఆ తీర్మానం నన్ను వెంటాడింది.ఈనాడు నా అనుభవాలతో పాటలు

వ్రాసి పాడ్రటానికి వాటిని క్యాపసట్, సిడిలలో బభపదపరచటానికి ఆ పాటలు ఎంతోమందికి

ఆదరణగా ఉండ్రటానికి కారణం నా స్వర సమరపణే. ఆతర్వాత నాకంతో ఇష్టమైన

ల�కిక సంగీతంపై దేవుడు నాకు విరక్తిని పుట్టించాడు. అవి మరల నానోట ఇంతవరకు

రానియ్యకుండా దేవుడు నాకు సహాయం చేసాడు.నా జీవితంలో ఎన్నో పపాణాపాయ

సంఘటనలు, మరణవుతో సమాన అనుభవాలు కలిగినపుడ్రా కూడా దేవున్ని మహిమ

పచేటటుటగానే ఆయన నన్ను ఉంచాడు.

స్వస్థతకన్నా విన్నగా14

నేను కాలేజిలో ఉండగా నాపాటల జీవితం ఇక్ ఉండ్రదేవో అని అనుకున్నాను కాని విధ్యారు�ల మధ్య సేవ చేసే ఇవాంజిలికల్ యూనియన్ అనే విద్యార్థి సేవాసంస�వారు నా సమరపణ సంగతివిని వారు నిర్వహించే వ్యూజికల్ ఈమనింగ�స అన్నిటిలోను నాకు పాడ్రటానికి అవకాశ్మిచ్చారు. వారు విద్యార్థులు వుఖ్యంగా మెడికల్, ఇంజనీరింగు చదివేవారికి, యూనివరిసటి విద్యారు�లకి మధ్య సువార్త పపకటించేవారు. విద్యారు�లకి సువార్త చెపాపలంటే వాటకన్నా పాటే ఎకుకవ పనికొచ్చేది. అందుచేత ''శ్ంతిసంగీతం—— అనే బ్యానరుపై పాటలు మధ్యలో కొద్దిగా వాక్యం చెపిప ఒక్కొక్క పపోగ్రాంని చాలా ప్రార్థన పూర్వకంగా నిర్వహించేవారు. ప్రార్థనా గుంపులు ప్రార్థనలు చేస్తుండగా వేవు సేటజి మీద పాటలు పాడే వాళుం. నేను వారికి ప్రధాన గాయకురాల్ని. నన్ను చాలా అభివానించేవారు. నన్ను సవంత చెల్లిలాగ భావించేవారు. ఇంత ప్రార్థనా పూర్వకంగా సమరపణతో, ఉపవాసంతో పాటలు పాడినపుడు ఆలటర్కాల్ ఇచ్చినపుడు వందలు వేల విద్యార్థులు సమర్పించుకోవడం చాసి ఆశ్చిర్యపోయాను.

డాకట్ర్ కాకుండానే వివాహ బంధం

ఇలా ఉండగా 1989అకోటబరులో నాకు పెండ్లి సంబంధం తెచ్చారు లాల్ వావయ్య. పెళిుకొడుకు నా చిన్ననాటి ప్నేహితుడే. అమలాపురం నుండి కర్రప రావడానికి వూడు నెలల వుందు వాళ్ళు వేవుండే ఇంటికి ప్రక్క ఇంట్లో డాకట్ర్ ఎసేతర్ డేవిడ్ గారితో దిగారు కర్ప వచ్చాక ఒకటి రెండుసార్లు చూసినా పెద్దగా పరిచయం ఉండలేదు. ఆయన పేరు రాజేందబాబు. ఆయన తల్ల పేరు రాజేశవరి. ఆయన వెకానికల్ ఇంజనీరింగు చదివారని, బంగుళూరులో ఉద్యోగం వచ్చి జాయిన్ అవ్వ బోతున్నారని చెపాపరు. ఆయన్ని చిన్నపుడు చూచినట్టు, ఆడుకున్నటుట జ్ఞాపకం ఉంది. వాళ్ళు నన్ను చూసుకొని వెళ్ళిన తర్వాత అమ్మ, డాడ�లు ''ఇషటవా? చేసుకుంటావా——? అని అడిగారు. నేను మొదట ఏమి అనుకోలేదు కాని మరల కాలేజ్ కళ్డానికి (వైజాగ్)కి సిద్ధమవుతా ఉంటే మరల అడిగారు. ''డాకట్రు చదువుతున్నావు కాబట్టి నీకు డాకట్రయితే బాగుంటుంది, ఆలోచించుకో, ఇద్దరూ డాకట్ర్లయితే ప్రాక్టీసు పెట్టుకుని, భవిష్యత్తులో స్థిరపడవచ్చు—— అన్నారు. అమ్మ, డాడ�లకి ఇంజనీరు కదాని వదదనుకుంటున్నటుట వారి వాటల్లో తెలిసింది. నేను అంతవరకు నా మనసులో 'అవును— అనుకుంటున్నటుట నాకే తెలియదు. ఎందుకంటే వారు 'వదుద— అన్నారని మనసులో దిగులైంది. నేను వైజాగ్ బయలేదరర వుందు అక్క దగిర కూర్చున్నాను. నా మనసులో దిగులైన సంగతి చెపాపను. అక్క ''రాజేంద అంటే నీకిష్టవా? ఎందుకు బాధపడుతున్నావు? అమ్మ డాడ�లు నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం చెపాపరు—— అని అంది. నేను ''ఆయన నాకు ఇష్టం అన్న సంగతి నాకు తెలియదు, అర్థం కాలేదు, కాని డాడీ అమ్మవదుద అన్నారని వాత్రం బాధపడుతున్నా—— అని చెపాపను. స్వస్థతకన్నా విన్నగా15

''అంత బాధగా ఉంటే, రాజేంద నీకు ఇష్టముత�ే నువువ అతనినే చేసుకుందము గాని,

అమ్మ డాడ�లతో నేను చెప్తాను—— అని అక్క భరోసా ఇచ్చింది. నేను విశాఖపట్టణం

మళిుపోయాను. మళ్ళిన తరువాత అక్కడ నా గదిలో బైబిలు స్టడీ జరిపప సిస్టరు పపిసికల్లకి

ఈ సంగతి చెపిప, నేను అతనిని చేసుకోవడం దేవుని చితతవా? అవునా కాదా? అని

తెలసుకోవడానికి ఒక రోజు ఉపవాస ప్రార్ధన చెయయాలని ఆమెని కోరాను. ఇదదరికి

అనుకూలవెన� ఒక రోజు ఉపవాస ప్రార్ధనలో ఏకీబభవించావు. మరుస్టి రోజు నా

అనుదిన బైబిలు భాగాలు చదివేటపుడు కీర్తన భాగంలో 45వ కీర్తన చదువుతా ఉండగా

ఒక సానుకూల వాక్యభాగం కనబడింది. ప్రిస్కిల్ల సిస్టర్కి కూడా చెపాపను. మరల

ఇద్దరం పపారి�ంచాం. దేవుని చిత్తమైతే ఇది జరుగుతుందని అనుకున్నావు. అయితే

నాకు చదువు పూరతయయాకే పెళ్ళి చేసుకోవాలనేది నా అభిప్రాయం. పెండ్లి తర్వాత అత్త

ఇంటి వారు పపోత్సహించకపోతే అవి చదువుకి ఆటంకమౌతందని ఇప్పటికీ కూడా ఈ

విషయంలో నా అభిప్రాయం అదే.

అదే సమయంలో నేను కాలేజీలో కా�సులకి హాజరవుతూ, ఇవాంజిలికల్ యూనియన్

వాళు పపోగ్రావుల్లో పాడుతా, ఆత్మీయముగా ఎదుగుతా, నా గదిలోనే రోజు ప్రార్ధనా

కూడికలు జరుపుతా ఉన్నాను. చాల మంది నా కా�స�వేట్స, స్నియర్లు, �నియర్లు

కూడా దేవున్ని తెలసుకోవడం, వాక్యంలో, ప్రార్ధనలో, దేవుని సహవాసములో ఎదగడం

ప్రారంభించారు. నా గది అనేక మందికి సేదతీరర్చి ఒక స్థలవుగా ఉండేది. చాలా

మంది అవ్మాయిలు పరీకషలపుడు చాల టెన�న్కి గురయ్యేవారు. వారు నా గదిలో

టెన�న్ పఫ్ అయ్యేవారు. ప్రత్యేక ప్రార్ధనలు హిందా ప్నేహితులు కూడా కోరేవారు.

కొంతమంది �నియర్లు దేవుని యందు భక్తిలో ఎదుగుతా, దేవునిలో బలపడడం,

వారి ఇండ్ర్లలో ఏమైనా మతమును గురించి అవరోధాలు వచ్చినా కృంగిపోక వుందుకు

మళ్ళాలి అనే దృకపథీం కలిగి సారగ వారిని చాసి నా యౌవన జీవితాన్ని దేవుడు

అర్ధవంతముగా చేసాడు అని సంతోషించే దాన్ని.

నా యౌవన జీవితాన్ని పబభష�ట పరచి దేవుని వారిం నుండి బయటికి లాగాలని

సాతాను చాల పపయతి�ంచినా నేను నా దేవున్ని వాత్రమే సంతోషపరచాలనే గట్టి

మనసుతో వుందుకి సాగాను. దేవుడు నన్ను విడిచిపెటటకుండా, కాపాడుతూ వచ్చాడు.

కొందరు పెండ్లి సంబంధాల పేరుతో వచ్చారు. కాని నేను వారికి నా అభిప్రాయం

చెప్పలేదు. చదువయేయివరకు పెండ్లి చేసుకోకూడ్రదని నిశ్చయించుకున్నానని వారికి

చెపాపను.

పెండ్లి సంబంధం పేరుతో వామయ్య తీసుకొని వచ్చిన వాళ్ళు వాత్రం నాకు చాల

రోజులు అవునని గాని కాదని గాని చెప్పలేదు. వారికి వాకు మధ్యన ఏ విధమైన

కవ్యూనికేషన్ లేకుండా ఉండింది. నేను కూడా ఆ విషయం గురించి ఎకుకవగా

స్వస్థతకన్నా విన్నగా16 పట్టించుకోలేదు. 6 నెలల తర్వాత అమ్మ ఉత్తరంలో వ్రాసింది నిన్ను చేసుకోవడానికి రాజేశవరి వాళ్ళు ఒప్పుకున్నారట అని. వాళ్ళు అంత వరకు వేరర అవ్మాయిలని పెండ్లి సంబంధాలలో వెదుకుతా ఉన్నటుట తెలిసింది. నేను మరల ఆ విషయం ఆలోచించాను. దేవుని చిత్తమైతే జరుగుతుందని మరల అనుకున్నాను.

క్రిస్మస్ స్జను వచ్చింది. అమ్మ దగిర నుండి ఏమీ ఉత్తరాలు రాలేదు. ఆకాలంలో ఫోన్ స�కర్యం అంత బాగోలేదు కాబట్టి ఉతతరాలే ఎకుకవ వ్రాసుకునే వాళుం. ఒక రోజు డిపసంబరు 23 తారీఖు ఒక క్రిస్మస్ పపోగ్రాంకి సాయంకాలం 4 గంటలకి బయలుదేరాలి. అక్కడ పాటలు పాడాలిస ఉంది. సా�నానికి వెళ్ళాను. నా రావ్మేటు జానకి బాపతాం తలుపు కొట్టి ''తవరగా రండి, మీ పెళ్ళి ఫిక్స అయిందట, జనవరి 5న మీ పెళుట—— అంది. నేను ''వా అక్క పెళ్ళి కుదిరి ఉంటుంది, కార్డులు వచ్చి ఉంటారు—— అని అంటానే తవరగా సా�నం వుగించి బయటికి వచ్చాను. ఒక పుస్తకం అంత పారిసల్ పోస�టలో వచ్చింది. దాని వాళ్ళు తెరచి చూసారు. అందులో అకక్దీ, నాది కూడా పెళుని, ఒకే కారులో పపింట్ చేసారు. నాకు తలంతా ముదుద బారిపోయింది. పెళ్ళి కొడుకు వాళ్ళు కర్ప మళిుందీ తెలియదు. అకక్కి ఒక సంబంధం కుదరవచ్చునని అనడ్రవే తప్ప పె�ుకి డేట్ ఫిక్స అయిందని తెలియదు. నా పెళిుకి నాతో నిమిత్తం లేకుండా, నన్నడగరకుండా, ఆ వ్యకేత అయినా, అకస్మాత్తుగా నిర�యించారని, నా చదువు పూర్తి కాలేదని, దాన్ని చదవడానికి తర్వాత వీలు కుదురుతుందో లేదో నని చాలా >ెన�న్ అయిపోయాను. నా మెదడులో నరాలు చిట్లి పోతాయేవాననిపంచింది. ఆ పారిసల్లో ఒక చిన్న ్రేపర్ మీద ''నిన్ను 26న పెళ్ళి కూతుర్ని చెయయాలని నిర�యించావు. 24న బయలుదేరి వచ్చేయి. కార్డులు పంపుతున్నావు. అందరికి పంచు అని అమ్మ వ్రాసింది. నా తల్లిదండ్రుల మీద కూడా తెలియని కోపం వచ్చింది. నాకు టెన�న్తో తలనొపిప వచ్చి, వాంతులు కూడా అయయాయి. నేనంతకు వుందు ''ఇంకా 2 సంవత్సరాలకి ఆఖరి సంవత్సర పరీక్షలు కూడా అవుతాయి. అవి వ్రాసిన తర్వాతే నా పెళ్ళి—— అని కూడా అమ్మ డాడ�లకి చెపాపను. అయినా ఇద్దరి పెళిుళ్ళు కలిపి పెటేటసేత ఖర్చులు కలిసొస్తాయని అనుకున్నా, పెళ్ళి చేసుకోవడం అప్పటికి నాకిష్టం ఉండలేదు. పెళ్ళి కొడుకుగా ఉన్న ఆయన వాళు తల్లగారు కూడా 2 సంవత్సరాల వరకు పెళిువదుద అన్న వాళ్ళు వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు.

సాయంకాలం వ్యూజికల్ ఈవినింగ� క్రిస్మస్ పపోగ్రాంలో నా ఇ.యు. సహోదరులు సహ�దరీలకు నా పెళ్ళి సంగతి చెపిప కార్డులు ఇచ్చాను. మరుస్టి రోజు లాక్ అంకుల్ వాళుని కలిసి వాళుకి కూడా కార్డు ఇచ్చాను. అందరా నేను ఆశ్చిర్యపోయి నటేట నా పెళ్ళి సంగతి విని ఆశ్చిర్యపోయారు. పెళ్ళి కొడుకు రక్షణ పొందిన వ్యక్తి అని తెలిసి కొంత సముదాయించుకున్నారు. స్వస్థతకన్నా విన్నగా17

ఆ రోజే ఇంటికి బయలుదేరి వెళ్ళాను. డాడ�తో పూర్తిగా నా మనసులో సంగతులు

చెపపలేకపోయినా అమ్మతో చెపాపను. ''నా చదువు సంగతేంటని, పెళ్ళి తర్వాత చదువు

సాగుతుందా? ఎవరు చదివిస్తారు? ఇంత అర�ంట్గా పెళ్ళి ఎందుకు చేస్తున్నారు?

వాళుకి పెళ్ళి ఖర్చులకి ఎంత ఇస్తున్నారు——? ఇలాంటి సంగతులు అడిగాను.

అమ్మ ''అకక్కి పెళ్ళి సంబంధం కుదిరింది, ఇక ఆలస్యవెందుకని రెండు పెళిుళు

ఒకే సారి పెట్టుకుంటే ఖర్చు కలిసివస్తాయని డాడీ ఇలా నిర్ణయించారు—— అని చెపిపంది.

అప్పటికే ఇరు పకషాల వాటల్లో అపారాథలు చోటు చేసుకున్నాయి. ఆ వాటలు వినే

సరికి, డబ్బులు, ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో అపారాథలు ఉన్నందుకు నాకు ఇంకా

ఎకుకవ బాధైపోయింది. ఇప్పుడే వాళ్ళు ఇలా వాట్లాడితే, డ్ర�్బవవకపోతే పెళ్ళి జరగదని

వాళ్ళు అంటే '' ఇపుడు ఈ పెళ్ళి ఇంత అపారాథలు మధ్య చెయ్యడం అవసరమా?

అనంటే ''పెళ్ళి కారుల వరకూ వచ్చింది కదా, ఇపుడు పెళ్ళి ఆగిపోతే కష్టం. నీ చదువు

పెళుయయాక కూడా వేవే చదివిస్తాం అని వాళుకి కూడా చెపాపవు, వాళ్ళు మగ పెళ్ళి

వాళ్ళు కదా! అందుకని ఇవన్నీ వావూలే, నువేవమీ ఆలోచించి మనసుపాడుచేసుకో

వదుద—— అంది అమ్మ. నాకు కర్ము తీరా ఏడావలనిపించింది. మనసులో ఎందుకో అసంతృపిత,

అసమాధానం ఏదీ సవ్యంగా జరగడం లేదు అని అనిపించింది. పెళ్ళి అని అనుకోగానే

ఇంత అసమాధానం అయితే చేసుకున్నాక ఇంకంత అసమాధానవు, దుఃఖం ఉంటుందో

అని అనిపంచింది. డాడీ నాకు బలవంతంగా పెళ్ళి చేసి ఇంట్లో నుంచి తోలేస్తున్నారని

అనిపంచింది.

డిపసంబరు 26న పెద్దమ్మ వాళు కుటుంబం, ఇంకా చర్చి నుండి కొందరు సేవకురాండ్ర

మధ్య మమ్మల్ని ఇదదర్ని పెళ్ళి కూతుర్లుగా చేసారు. మనసులో ఉండవలసిన సంతోషం

వాత్రం లేదు.

క్రొత్త సంవత్సరం రోజున అంటే 1991 జనవరి 1న నేను బాప్తస్మం తీసుకున్నాను.

ఆయన కూడా అదే రోజున అమలాపురంలో బాప్తస్మం తీయించుకున్నారని తెలిసంది.

ఈ ఒక్క సంగతి కలిసి జరిగిందని నా మనసులో కొంత సంతోషం నింపింది.

1991 జనవరి 4వ తారీఖు రాత్రి ప్రధాన కార్యపకమం జరిగింది. పెళ్ళి కొడుకు

కుటుంబం వాళ్ళు రాత్రి 10 గంటలు అవుతున్నా రాలేదు. నాకు వీళ్ళు పెళ�ు

వదదనుకున్నారేమా అని అనిపంచింది. తర్వాత కాసేపటికి ''పెళ్ళి కొడుక్కి పెళ్ళి కోసమని

ష�స� కొనడానికి ఇంతసేపైంది. ఇదిగో వచ్చేసారు—— అని అన్నారు. ఆ తర్వాత అక్క

పపధానం జరిగాక, నాది కూడా జరిగింది. లాల్ వామయ్య కార్ల్ డి. కొవానపల్లిగారు

నాకు వేనవామ అయినా, ఆయనకి తంపడి స్థానంలో ఉండి అన్నీ జరిపించారు.

జనవరి 5వ తారీఖు వా అక్క చెల్లెళు పెళిుళ్ళు రెండ్రా ఒకే పందిరిలో కర్ప ఇంటి

దగిర జరిగాయి. అక్క పెళ్ళి చిట్టి వామయ్య (�జక్ జె. కొవానపల్లిగారు) జరిగిసేత, నా

స్వస్థతకన్నా విన్నగా18 పెళ్ళి చిన్న వామయ్య (ఎరర్నస�ట పి. కొవానపల్లి) జరిగించారు. పెళ్ళి ప్రసంగం (అపొసతలులు పి.ఎల్. పరంజోయాతగారు) పరంజోయాత తాతయ్య చేసారు. పెళిుకి నా మెడికల్ కాలేజి ప్నేహితులు రావడం నాకు సంతోషం కలుగజేసింది.

నా పెళ్ళి సమయానికి నా భర్త చాల సన్నగా (నాకంటే సన్నగా, చిన్నగా) చిన్న కుపరాడిలాగ, 10వ తరగతి చదివే పిల్లాడిలాగ ఉంటే చిన్న పిల్లల్ని కూర్చోిపెట్టి బోమ్మల పెళిుళ్ళు లాగ చేసేసారన్నారు కొంత మంది. నా వయసు 20 సంవత్సరాలు దాటితే, ఆయనకి 23వ సంవత్సరం. ఆయన ''మీ డాడీ నన్ను తర్వగా పెళ్ళి చేసుకొనేటట్టు, బలవంతంగా ఒపిపంచారు, అర్జంటుగా బెంగుళ్�రు నుండి రపిపంచి ఇక ఆలోచించడానికి సమయం ఇవ్వకుండా ఆయన వాటే చెల్లించుకున్నారు. పెద్దాయన బలవంతాన ఇంత తవరగా చేసుకోడానికి ఒప్పుకున్నాను—— అని అన్నారు. డాడీ అలా అర�ంటు చేసి పెళ్ళి కానివవడానికి కారణం నాకు 3 నెలల తర్వాత తెలిసింది.

నా భర్త పెళ�ైున 5 రోజునే కర్ప నుండి బంగుళ్�రుకి వెళ్ళారు. వా అత్తగారు కూడా కొన్నాళ్ళు అమలాపురంలో ఉండి ఆమె కూడా బంగుళ్�రుకు వెళ్ళారు. నేను కూడా విశాఖపట్టణం వచ్చేసాను. అందరా నేనెంతో సంతోషంతో పెళ్ళి కబుర్లు చెప్తాననుకున్నారు. కాని నేనెంతో నిదానంగా, చాలా వావులుగా నా ప్నేహితులకి కనబడ్డాను. ఇ.యు. సిస్టర్లు, పబదర్లు, లాక్ అంకుల్ కుటుంబం, వారి బావమరిది ప్రేవు శేఖర్ అంకుల్ వారి కుటుంబం నా ఎదుట వచ్చే సరికి నాకు కోలోపయిన సంతోషంలో కొంత తిరిగి వచ్చినటె�్లంది.

నేను నా భర్త 1991 జనవరి 26వ తారీఖు మ�ు పహైాదరాబాద్లో రాక్ చర్చిలో జోయాత బావ (సుదర్శన్ జోయాత కొవానపల్లిగారు) పెళిులో కలసుకున్నాం. ఆ రోజు, ఆ మరుస్టి రోజు ఇంకా దు�ఖకరంగా అనిపంచాయి. నేను పాటలు అంత మందిలో సేటజ్పై పాడడం నా భర్తకి నచ్చిలేదు. దాని గురించి చాలా వాన జరిగింది వా మధ్య. 'భర్తగా నేను చెపుతన్నాను, నువువ పాడడం వానెయయాలి అంతే—— అని ఆజ్ఞ జారీ చేసారు నా భర్త. నాకు గుండెలో మంటలు రేగాయి. నేను పాడేది, పాడాలనుకునేది దేవుని కోసం. దేవుని సమర్పించబడిన నా స్వరాన్ని, అవకాశం వచ్చినా నేను పాడ్రను అని ఎలా దేవునికి అవిధేయత చాపపది? నా దావరా జరగవలసిన దేవుని పనికి ఆటంకర్గా ఉండడానికి సాతాను ఎంత కుయుక్తిగా కుట్ పన్నాడు? నా భర్తనే వాడుకున్నాడు, నాకు మనసులో నెమ్మది లేకుండా చేసాడు. తర్వాత నేను మరల విశాఖపట్టణం వచ్చి క్లాసులకి హాజరవుతున్నా, బైబిల్ స్టడ�లకి వెళుతన్నా, రాతుల ప్రార్ధనలు జరిగిస్తున్నా నా హృదయంలో నేను నా దేవునికి కొరకు పాడలేకపోతున్నాననే బాధ ఎకుకవైపోయింది.

నేను ఎపుడ్రా కూడా ఏదో ఒక పాట నా నోటిలో ఆలపిస్తూ ఉండేదాన్ని. ఏ వాత్రం పాటలంటే ఇష్టం చాపని నా రావ్మేట్ కూడా వాటిని దేవుని మహివార్ధవై పాడడంలోని స్వస్థతకన్నా విన్నగా19

సంతోశాన్ని అనుభవించి తాను కూడా కవ్యర్లో చేరింది. తాను నన్ను ఒక నాలుగు

రోజు నేను పాటల పుస్తకం బయటికి తీయక పోవడం, ఏ రాగము లేక పాట గాని

ఆలపించకపోవడం గమనించి ''మీరేమిటి? ఈ మధ్య ఏదోలా ఉంటున్నారు? మీరు

పాటలు పాడడం చూడలేదు, పాటల పుస్తకం తెరవం లేదు, ఏదో పోగొట్టుకున్నటుట

ఉన్నారు, కారణం ఏమిటి?—— అని అడిగింది. తన వాటలు వెంటనే నా చెంప మీద

కొట్టినటె�్లంది. నేను చేసుకున్న స్వర సమరపణ గురొతచ్చింది. ఎన్ని కశాటలోచ్చినా దేవుని

కోసవే నా స్వరాన్ని వినియోగించాలి, మహిమపరచాలి, అని అనుకున్న తీర్మానం

గురొతచ్చింది. నేను ఒకటే పపారి�ంచుకున్నాను. నా దేవుడు జీవవు కల్గిన వాడైతే, నేను

తీసుకున్న నిర్ణియాన్ని ఘనపరుస్తాడు, ఆయన కోసం నన్ను వినియోగించుకుంటాడు,

నేను వాత్రం ఆయనే ఘనపరుస్తానని పపారి�ంచుకొని ఒక పాట పాడడానికి పుస్తకం

తీసాను. నా గొంత సహకరించలేదు. గొంతు పెగులుతున్నా అది పాట లాగ రావడం

లేదు. నా మీద నాకే చిరాకు వేసింది. మరల మరల ప్రయత్నించాను. అలా మరల

రెండు వూడు రోజులకి కొంత వరకూ పర్వాలేదు అనుకున్నాను. ఎంత వానసిక

కషోబభపడితే నా గొంతు, నా పాట ఇలారగైందో జ్ఞాపకం వచ్చి మరల ఈ విధంగా

పపారి�ంచుకున్నాను ''నా దేవుడు తన చిత్తమైతే నా భర్త మనసు వారుస్తాడు, నన్ను

మరల దేవుడు తన పనిలో వాడుకుంటాడు. అందుకు నా భర్తనే దేవుడు ప్రేరేపిస్తాడు,

ఇది దేవుని కొరకు తీసుకొన్న నిర్ణియం కాబట్టి ఎన్ని అవరోధాలు వచ్చినా నా పాట

ఆగకుండా దేవుడు చేస్తాడు—— అని విశ్వసంతో నమ్మి ప్రార్థించాను.

ఫిపబవరి వాసంలో నా భర్త నన్ను మొదటి సారి బంగుళ్�రుకు తీసురకళాురు. చుటాట

ఉన్న అమ్మలకకలు వారి ఇండ్ర్లకి క్రొత్తగా పెళ�ైున జంట అని భోజనాలకి పిలవడం, ఈ

సమయంలోనే నేనెకుకవ నా భర్తని, అతతని, వారి యిశాటలు, అలవాట్లు అన్ని కనిపెట్టడం

జరిగింది. 10 రోజుల తర్వాత మరల కాలేజ్ కొచ్చాను. ఎకుకవ మనస్తాపం లేకుండా

గడిచినది ఈ ఒకకసారే. మరల మార్చి నెలలో బంగుళూరు రావాలని నా భర్త తొందర

చేసారు. వారి ఆదేశ్ను సారం నేను వచ్చి మరల 10 రోజులు ఉండి మ�ు

బయలుదేరాను.

నా క్లాసులు విస� కావడం, హాస్పిటల్ పోసిటంగ�సకి క్ర్మం తపిప వెళ్ళడం జరిగాయి.

అంతలోనే ఇ.ఎన్.టి. ఎస్.పి.ఎం. ఆపఘతల్వాలజీ పరీక్షలు వచ్చాయి. బెంగుళ్�రులోనే

పపిపపర్ అవుదువు గాని అని మరల ఆజ్ఞ. నేను సరియైన దీక్షతో చదవలేకపోయాను.

నేను హాస్టల్కే మళిుపోవాలి, చదువుకోవాలి అని బలవంతంగా వచ్చాను. అదే సమయంలో

నా మొదటి బిడ్డ కడుపున పడింది. చాల విపరీతముగా వాంతులు అయి ఏమి తినలేకుండా

అయ్యి సాటరరవషన్కి గురయయాను. అప్పుడే అత్తగారి వాటల్లోకి దవందావరాథలు, వా డాడీ

పెండ్లికి ఇస్తానన్నవి ఇవవలేదని, వాటలతో మనసు నొపిపంచడం, ఇంట్లో పని అంతా

స్వస్థతకన్నా విన్నగా20 చేయమని ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. నేను మనసులో బాధపడడం, బాధ అపుడ్రపుడు కన్నీళు రూపంలో బయటికి రావడం జరిగింది. ఒక రోజు నా భర్త ఉన్న సమయంలో ఆయన 2వ షిఫ�ట డ్రయాటీ నుండి వచ్చాక మధ్య రాత్రిలో ఆవిడ్ర—— నీ పెళాుం నన్ను పట్టించుకుంటా లేదని గొడవ చేయడం, ఆమె నన్ను కొటేట స్థితికి అరుచుకుంటా రావడం నా భర్త ఆపడం జరిగింది. ఆమె తన కొడుకు తన చెప్పు చేతల్లో నుండి బయటికి వె�ు పోతున్నట్టు, నేను ఎత్తుకొని పోతున్నటుట వాట్లాడే సరికి నేనకక్డ్ర ఎకుకవ రోజులు ఉండలేననిపించింది. శరీరంలో బలహీనత ఎకుకవైంది. ఆ రాత్రి తపపునాదికాక పోయినా, ఆమె నన్ను కొటటడానికొచ్చినా, నేను ''క్షమించమని—— అడిగాను. ఆమె వయససును బట్టి ఆమెకి మర్యాద ఇచ్చి, ఆ వాతావరణం తేలిక చేయడానికి, అది దేవుడే అపుడు నా మనసులో పెట్టిన మంచి ఆలోచన, అంతటితో ఇంకా ఎంతో గొడ్రవైపోతే చూసి ఆనందించాలని చేసిన సాతాను పపయత్నానికి గాలి తీసినటె�్లంది.

ఆ మరుస్టి రోజు నా భర్తని దేవుడు ప్రేరేపించాడ్రనుకుంటాను ''నువువ ఈ వానసిక బాధ తట్టుకుంటా, ఆరోగ్యంగా ఉండలేవు, నిన్ను కాలేజీకి పంపపస్తాను, మ�ు చదువు పపారంభించు పరీకషలకి పపిపపర్ అవువ, వా అమ్మకి నేనేదోలాగ చెప్తాను లే, టిరకట్ బుక్ చేస్తాను—— అన్నారు నాకు అదే సరనిపించింది.

అమ్మ సంసారంలో అపశృతులు

నా వానసిక క్షోభ మరింత ఎకుకవైపోవడానికి ఇంకొక కారణం తోడైంది. నేను బంగుళూరు నుండి కర్ప వచ్చాను. డాడీ అపుడు పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ పట్నంలో పనిచేసేవారు. అమ్మ ఏదో చాలా బాధపడడం, భోంచేయకపోవడం, ఏదో పోగొట్టుకున్నటుట ఉండడం, అందరా నా దగిర ఏదో దాస్తున్నారనిపించింది. డాడీ నేనుండగా ఒకరోజు వచ్చారు కాని ఎవరితోనా సరిగ్గా వాట్లాడకపోవడం, నన్ను కూడా ఆప్యాయంగా పలకరించక పోవడం, ఎవరో తెలియని వారిని చూస్తున్నటుట వుఖంలో ఏ భావాలు లేకుండా ఉండిపోవడం కారణం తెలియక సతమతమయయాను. అమ్మ అప్పటికే చాల చికికపోయింది. కారణం ఏంటని పబతివాలితే ''నువువ ఇవన్నీ ఆలోచించకు నీకు శరీరకంగా, వానసికంగా ఆరోగ్యం బాగుండాలి. అందుకని పట్టించుకో వదుద—— అంది అమ్మ. డాడీ మరల మధ్యాహ్నాం మళ్ళిపోయారు. అపుడు ఇక అమ్మ దాచలేక చెపిపంది. ''డాడీ ఎవరో ఒక ఆడ్ర మనిషి వలలో చికుకకున్నారు. అది తప్పని దాని నుండి బయట పడాలని కూడా అనుకుంటాలేదు. ఆము ప్రభావంతో ఇంటిని, నన్ను, పిల్లల్ని పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆము ఆయనతో పనిచేసే ఒక నర్సు—— అని చెపిపంది. నాకు నమ్మశక్యం కాలేదు. ఇంట్లో తవ్ముళ్లు, చెల్లెళ్ళు అందరా నిజవే, ఆము ఈ ఇంటికి కూడా అప్పుడప్పుడు రాతులు వచ్చింది—— అని అన్నారు. నా బాధ ఇక స్వస్థతకన్నా విన్నగా21

చాల భయంకరంగా వారిపోయింది. ఇక కన్నీళ్ళు వాకు ఆహారపానీయాలుగా

వారిపోయాయి. వేవెంత ఆశగా ఆయన్ని వాట్లాడించాలని పపయతి�ంచినా ఆయన

వాట్లాడేవారు కాదు. ఆయన ఇంటిని పట్టించుకోక, సరైన విధంగా పోషణ చూడక

ఇంట్లో పిల్లలందరూ అమ్మతో పాటు ఏడ్ర్చుకుంటా ఉపవాసాలు చేస్తూ ఉండిపోయారు.

డాడీ తరుపు బంధువులలో చాల మంది ఆయనకే వతాతసు పలికారు. ఎవరూ అమ్మకి,

పిల్లలకి ఆదరణగా వాట్లాడలేదు. అమ్మ తరపు బంధువులు (వామయ్యలు) కొంత

మంది అడగరడానికి వుందుకొచ్చారు. డాడీ ''నా భార్యకి క్యానసర్, ఆమె బలహీనంగా

ఉండి నాకు సు�ాన్ని ఇవవలేకపోతుంది. అందుకే నేను ఈవెని పెట్టుకున్నాను, ఈవెని

వదిలే ఉద్దేశ్యం లేదు. ఇది నా యిష్టం—— అని ముహావాటం లేకుండా చెపాపరు.

దైవజనుడిగా, ఎంతో మందితో గొప్పగా చెప్పబడిన మమ్మల్నందర్న దైవ వారింలో

చక్కగా నడిపి, నేర్పించి, ఇపుడు అల్లుళ్ళు, మనుమలు వచ్చే కాలంలో ఇలారగైందేమిటని

వేము దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్ధనలు చేయడం తప్ప ఆమెను వదులుకోవడం

ఆయనకిష్టంలేదని తెలిసి వేము ఆయన గురించి ''ఎప్పటికైనా వస్తారు. దేవుడు నమ్మదగిన

వాడు, ఆయన పడిపోయిన డాడీని మరల లేవనెతతుతాడు, కృంగిపోయిన వా కుటుంబాన్ని

లేవనెతతుతాడు—— అని విశ్వసించావు.

గర్బుంతో ఉన్న నాపై ఈ విషయం చాల ప్రభావం చూపింది. వా అత్త భర్తలకి డాడీ

విషయం కొద్ది కాలానికి తెలిసి వాళ్ళు కూడా అమ్మ మీద జాలి చూపడం తప్ప మరేమీ

చేయలేకపోయారు. దేవుడు నా భర్త విషయంలో మనసు మార్చి నేను పాటలు పాడే

విషయంలో తన నిర్ణియాన్ని వార్చుకొనేటట్టు చేసాడు. నేను వీటన్నిటి గురించి

బాధపడుతా అమ్మ, తవ్ముళ్ళు, చెల్లెళ్ళు, పసతులతో ఉండడం గమనించి, నేను హాస్టల్లో

నా అవసరాల గురించి నేను చెప్పడం తగించేసాను. నాకంత కష్టంగా ఉన్నా తినడానికి

కొనుక్కోడానికి లేకపోయినా, పబడ్, మంచినీళుతో రోజులు వెళుబుచ్చాను. ''నాకు డబ్బు

కావాలి—— అని అవసరం వసత ఎవర్నీ అడిరగ తత్వం నాది కాదు. అవ్మైనా, డాడ�యె�ునా,

నా భర్తయె�ునా సరే అడిరగ దాన్ని కాదు. మరీ కష్టముత�ే ప్రార్ధన చేసే దాన్ని. ఇప్పటికీ

కూడా నా పద్ధతి అదే.

ఇ.యు. మీటింగ�సలో మ�ు నా భర్త అనుమతించారు. నేను పాడిన పాటల్లో ప్రేకష్కులకి

బాగా ఇష్టవెన�వి ''కలవరి ప్రేమను తలంచనపుడు, యేసా నేను పాపిని, సిలువరుధిరం

నా పకయ్ధనం, ఈ నీ దినమందైనా—— ఇంకా కొన్ని. దేవుడు నా భర్త మనసు వార్చాడు.

నాకు అది సంతోశాన్నిచ్చింది. ఆయన నన్ను, దేవుడ్ని సంతోష పెట్టడానికి ఆయనే కీ

బోరు ప్రాక్టీసు చేయడం మొదలు పెటాటరు.

7వ నెలలో నా ఆరోగ్యం కీషణించి, రకత్హానత చాల ఏరపడి అది గుండె మీద ప్రభావం

చూపింది. భయంకరమైన ఆయాసం, మనసులో చెప్పుకోలేని బాధ అయినా పోసిటంగ�సకి

స్వస్థతకన్నా విన్నగా22 హాజరవుతూ 9వ నెల వచ్చే వరకూ హాస్టల్లోనే ఉన్నాను. కొన్ని క్రిసిటయన్ మెడికల్ కానిపురెన్సల్లో కూడా చాల చురుగ్గా పాల్గొన్నాను. నాకు బాగా రకత్హానత ఏరపడినపుడు దేవుడు నా ప్నేహితులని, ఇయు వారిని ఎంతో మందిని ప్రేరేపించాడు. వారు నాకు మంచి భోజనాన్ని సిద్ధం చేసి తెచ్చి ఇచ్చేవారు. వా చిన్నాన్న కుటుంబం నుండి (విపపర్తి సుబ్బారావుగారు) కూడా భోజనం పంపించేవారు. అందరికంటే ఎకుకవగా లాక్ ఆంటీ, అంకులు వారి పిల్లలు నన్ను బాగా ఆదరించారు. ప్రేవు శేఖర్ అంకుల్, వారి భార్య కూడా నన్ను చాల ప్రేమించి నన్ను సంతోషపరచడానికి ఆ ఆంటీ కువైట్లోని చిరకన్ సపషల్స చేసి తినిపించేవారు. వారు నన్ను అంతగా ప్రేమించడం నాకు నమ్మశక్యంగా ఉండేది కాదు. నన్ను చాల ఆదరించారు. వారి ఇనిసిటటయాట్ చాపల్లో కూడా నేను మీటింగ�స క్రిస్మస్ పపోగ్రావుల్లో పాటలు పాడేదాన్ని. 9వ నెల 15 రోజులు అయ్యేంత వరకు కాలేజీ క్లాసులు, పోసిటంగులు, అలారగ మీటింగులా హాజరవుతూ పాటలు పాడుతా గడిపేసాను.

నన్ను నేను అంత తీరిక లేకుండా చేసుకోడానికి సరైన విశ్రాంతి తీసుకోకపోవడానికి కారణాలున్నాయి. డాడీ సంగతి అన్నిటికన్నా బాధ కలిగించే విషయం, అమ్మ, తవ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని బాధపడేదాన్ని. విశ్రాంతి తీసుకోడానికి పడుకున్నపుడు చిన్న చిన్న వింత మనుష్యులు (పిశ్చాలనిపించాయి) మంచము చుటాట తిరుగుతూన్నటుట ప్డకలలు వచ్చేవి. నా అనారోగ్యం గురించి, డాడీ గురించి, ఇంట్లో వారి గురించి ఆలోచిస్తూ పడుకుంటే ఇక అసలు నిపదపటేటది కాదు. అందువల్ల నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి పపయతి�ంచేదాన్ని.

1991 డిపసంబరు 23వ తారీఖన ఒక అదభుతం జరిగింది. డాడీ విషయమై ఎంతో బాధపడుతున్న వాకు కొంత ఊరట, సంతోషం కలిగింది. ఎందుకంటే అవతల వ్యక్తితో ఏమి సమస్య కలిగిందో ఏవో తెలియదు గాని డాడీ ఎక్కడికి బయటికీ వెళుకుండా, ఇంటి పట్టునే ఉండి అందరితో చక్కగా వాట్లాడుతూ ప్రార్ధనలు చేస్తూ ఎంతో పశ్చితాతపపడుతూ ప్రార్ధన చేయడం మమ్మల్ని అందరినీ కూడా వునుపటిలాగ ప్రార్ధనలో కూర్చోిపెట్టి నడ్రపించడం వా కందరికీ నిజమైన పండుగ, వేడుక వాతావరణం ఇంటిలో కలిగింది. వుఖ్యంగా నా అనారోగ్యమంతా దేవుడు తీసేసినట్టు నాకున్న భయములన్నీ తొలగిపోయాయి. దేవుడు నా కానపు విషయం, పుటటబోయే బిడ్డ విషయంలో వాట ఇచ్చి నాకు ధైర్యమిచ్చాడు. ఆ నెల 31వ తారీకు వరకు డాడీ ఉపవాస ప్రార్థనలో వుండి ఆయనకి బంధకాల నుండి వివుక్తి కొరకు ప్రార్థించారు వేమందరము ఏకీబభవించావు.

డిశంబరు 30 వ తారీఖు రాత్రి 9:30 గంటల నుండి నొప్పులు ముదలయయాయి. నాకు మనసులో వాత్రం చాల ధైర్యముచ్చింది. మర్సటిరోజు 11:30 గంటలకి హాస్పిటల్కి వెళాువు. మధ్యాహాం 2:17 నిమిశాలకి పపసమవైంది. పాపపుట్టింది. ఆ స్వస్థతకన్నా విన్నగా23

రాత్రికే ఇంటికొచ్చేశ్వు. పాపనిచాసి అందరికీ సంతోషవైంది. చివరికి ఇంట్లో ఉన్న

పెంపుడు కుక్క పపినిసకి కూడ్ర చాల సంతోషం. అది చాల కంటికి రెపపలాగ

కాపాడుకోవాలని పాపరి దగిర్లోనే ఉండేది.

దేవుని విడుదల కార్యం ఎక్కడ జరిగినా అక్కడ దానికి వ్యతిరేకంగా సాతాను ఎంతో

బలంగా శోధిస్తాడు. ఆశోధనలో పడిపోకుండా నిలిసేత దేవుని ఆ�ర్వాదముంటుంది.

వా ఇంట్లో డాడీ విషయం లో అవతల వ్యక్తి చేసే శోధన ఎకుకవైంది. ఆమె ఇంటికి

రావడం, గొడవలు చెయ్యడం, రాతులు ఇంటిలో చాల అల్లరి చేయడం చాల బదిరింపులు

చేయడం ఎకుకవైంది. డాడీ ఒక నెల రోజులు ఇంటిపట్టునే ఉన్నా మరల ఆయన

పతనం ముదలవానికి ఎంతో సమయం పట్టలేదు.

నాకు పఫైనలియరు పరీక్షల తేదీలు అన�న్స చేశ్రు. డాడీ ఎంతో మంచిగా వారి

వాకు సంతోషం ఇచ్చింది కొన్నాళ�ు. ఈ లోపల చాల దు:ఖకర్మెన� సంగతులు విషయాలు

జరిగాయి. జనవరి 13వ తారీకున విశ్ఖపట్నం లోని పెట్ర్ స్న్ లాక్ అంకుల్ హార్ట

ఎటాక్తో మరణించారని వారతవచ్చింది. దానికి మనసంతా చాలా దుఃఖంతో

నిండిపోయింది. అయినా వారిని ఓదార్చిడానికి నేను వెంటనే వెళులేక పోయినా దేవుని

లో మనకున్న నిరీక్షణను బట్టి ధైర్యం పొంది వారికి ఉత్తరం రాశ్ను. మరొక సంగతి

పాపరి పుట్టిన తర్వాత ఆరోగ్యం బాగోలేక 15 రోజులు చాల బాధపడింది. దానికి

కారణం తల్ల పాలు బిడ్డకిపడలేదు. అది ఎలర్జీ అయిందన్నారు, వానిపంచెయయాలన్నారు.

తల్లగా నేను ఆనందించలేక పోయాను ఈ వార్త విని. అయినా బిడ్డ ఆరోగ్యం నాకు

వుఖ్యం కాబట్టి గుండెను దిటటపరచుకున్నాను. ఇంకొక విషయం ఏమంటే వా అత్త

గారికి గర్బుకోశంలో క్యానసర్వ్యాధి, 3వ సేటజ్ లో ఉందని దానికి రేడియో దీెరప్ ఇవ్వాలని

నిర�యించారని నా భర్త ఫోన్ చేసి చెపాపరు. ఇవన్నీ నా పపసవం అయిన 15 రోజులకే

జరిగాయి. శోధన చాల ఎకుకవైంది నాకు. వానసికంగా చాల నలుగుడు కలిగింది.

ఎంతో కష్టపడి 9 వ నెలలో కూడ్ర క్లాసులు, పోసిటంగులకి హాజరవుతూ ఆరోగ్యం

కూడా పట్టించుకోకుండా నేను కష్టపడినది అన్ని జ్ఞాపకం చేసుకుని, ఇపుడు బిడ్డని నెల

రోజులకే అమ్మదగిర వదిలి, గుండె రాయి చేసుకుని తర్వాత పరీక్షలు వ్రాసేత, చదువు

తవరగా పూరతవుతుంది, అందరూ కలిసి ఒకే దగిర ఉండవచ్చునన్న ఆలోచనతో

విశాఖపట్టణం వెళ్ళాను.

పాప ఆరోగ్యవిషయం ఏనాడ్రా బాగుండ్ర లేదు. డాడ�యే ట్రీట్మెంటు ఇస్తూ ఉన్నారు.

ఒక గంటకూడ్ర మంచిగా పాప నిపదపోయేది కాదు, విపరీతమైన కడుపు నొపిప వస్తూ

ఉండేది. నేను అంతకు వుందు వారానికి ఒక రోజు ఉపవాసముండి ప్రార్థన చేసేదాన్ని.

అయితే పాప పుటాటక, పాప ఆరోగ్యం గురించే వారంలో ప్రతి బుధవారం కూడ్ర ఉపవాసం

పపతిష్ట చేసుకొని ప్రత్యేకంగా పాప కొరకు ప్రార్థించేదాన్ని. పాప పేరు పుట్టుక వుందే

స్వస్థతకన్నా విన్నగా24 ' పపెయిజీ — అని పెటాటలని నిర్ణయించుకున్నాను. అప్పట్లో ఫోను స�కర్యం ఎకుకవగా లేదు. కాబట్టి వారానికొకసారి ఇంటికి ఫోను చేసి పాప గురించి కనుకొకనేదాన్ని.

ఫిపబవరి నెలలో '' డాడీ సంగతి మ�ు వావూలే , ఆయన మ�ు ఆమె వలలో చికుకకుపోయారు, వునుపటికన్నా చాల ఎకుకవగా హానసిథతికి దిగజారిపోయారు. ఆయన మరల మనవైపు తిరిగి వారుమనససుతో వస్తారో లేదో —— నని అమ్మ ఒక రోజు చెపిపంది. చాల దుఃఖం కల్గింది. డాడీ ప్రార్థన చేస్తూ ఆ యింట్లో ఉంటాంటే నా పాప ఆ ప్రార్థనల వలన కేషమంగా ఉంటుందని ధైర్యముండేది. ఇపుడు ఆ విషయంలో అధైర్యముచ్చేసింది. పరీకషలకి చదువుతా ఉన్నా ఎపుడు ఏ వార్త వినవలసి వస్తుందోనని భయం ఉండేది. అందుకే నేనే ఉపవాస ప్రార్థనలు ఎకుకవ చేసేదాన్ని.

మార్చి 6 వ తారీఖు ఇంటికి ఫోన్ చేసేత డాడీ ఆ రోజు ఇంటికి కొచ్చారు. ఏమి ఎరగనట్టు నాతో పాప గురించి మ�ు బాగోలేదని చెపాపరు. అయితే తీవ్రమైన ఇనెపుకష్న్ కాదు అన్నారు. మరుస్టి ఆదివారం నాకు లైన్ దొరకలేదు. సోమవారం ఉదయం నేను పరీక్షలలో వచ్చే కేసులుచూడడానికి వారుసకి వెళ్ళాను. మ�ు హాస్టల్కి వచ్చేసరికి నాకోసం నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. విషయం ఏమిటి అని అడిగితే ఇంటి దగిర నుండి ఫోన్ వచ్చిందని, పాపరి చాలా స్రియస� అయి హాస్పిటల్ లో పెటాటరని, వెంటనే బయలుదేరి రమ్మని, ' పపాణానికి అపాయంగా వుందని — చెపపమన్నారని నా ప్నేహితులు చెపాపరు. నేను ఇక ఏమి ఆలోచించకుండా ఒక్క అరగంటలో కాకినాడ్ర వెళ�ు బస�లో వున్నాను. నా ప్నేహితులందరు 'పాపకి ఏమి జరగదు, నువువ ధైర్యంగా ఉండు— అని చెపిప పంపించారు.

బస�లో కూర్చొని పపార్థించని క్షణం లేదు. పాప చనిపోయిందేమా అన్న ఆలోచన వచ్చేది. దు�ఖంవచ్చేది. కన్నీళ్ళు కారుస్తూ బస�లో కూర్చున్నంతసేపూ 'నా పాపకి ఏమీ జరగనివవదుద ప్రభువా — అని వేడుకుంటా ఉన్నాను. ఆ వారంలో బుధవారం పాప గురించి ఉపవాస ప్రార్థనలో కూర్చొని వాక్యం చదువుతా ఉన్నపుపడు అవాంతంగా కిటికి వైపు నుండి ఒకరు పెద్ద హేళన చేస్తున్నటుటగా వెకిలి నవువతో లోనికి వచ్చి నా వద్ద నిలిచి '' ఏంటి ? ఉపవాసాలు ఎకుకవ చేస్తున్నావు? నీకుటుంబవులో నెమ్మది కావాలనే కదా! నువువ ఎలా ఉపవాసాలు చేస్తావో చూస్తాను. నీకు నెమ్మది లేకుండా చేస్తాను——. అన్న భావంతో నవివ, మరల హేళన చేస్తూ, ఎలా వచ్చిందో అలారగ కిటికీలో నుండి బయటకి పోయినటె�్లంది. సినివాహాల్లో స�ండ్ సిస్టవు, హాపరర్ పికచ్లకి పెటేట శబదం గురొతచ్చింది ఆ నవువ శబాదనికి. నన్ను నేనే గిల్లుకుని, ఇది కలకాదు నిజవే, అయితే సాతాను పాప విషయమై నన్ను బభయపెటటడానికి వచ్చాడని అర్థమైంది. బససులో కూర్చున్న నాకు ఈ సంగతి గురతుకొచ్చి ఇంకా తీపవంగా ప్రార్థన చేసాను.

సాయంతము 4 గంటలకి బస� కాకినాడ్ర వచ్చింది. డైరెకుటగా హాసిపటల్కే స్వస్థతకన్నా విన్నగా25

మళ్ళాను. ఎంతో వాలిపోయి, ఏమి కదలికలు లేకుండ్ర, కళ్ళు లోపలికి పోయి, చావుకళ్తో,

అపస్మారక స్థితిలో ఉంది పాప. చేతికి ఇంటా వీనస� పడిప� పెటాటరు. ఆసిథతిలో పాపను

చాసి దుఃఖము పొంగుకొచ్చింది. అమ్మ ప్రక్కనే ఉంది. కొంత సముదాయించుకొని

'ఏంజరిగిందని— అడిగాను. అంతకు వుందు వారం ఫోన్ చేసినపుడు తీపవంగాలేదని

చెపిపన విషయం గురతుచేసి, అప్పటినుండి రోజురోజుకీ పరిసిథతి విషయమించిందని,

డాడీ ట్రీట్ వెంట్ ఇచ్చినా పఘలితం లేదని, పబాంకో నయిమానియా, గ్రాపసోట ఎంటిరైటిస�,

సివియర్ డ�పహైాపడేషన్ అయ్యింది—— అని చెపిపంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ లోని

పిల్లల వారు. వారు వాతావరణం బాగోలేదు. పాప పబతికే ఉందన్న సంతోషం ఉన్నా,

చాల స్రియస� గా ఉండడం చూసి ' నా పాపపనా— అని ఆశ్చిర్యం వారు అనుకూలంగా

లేదని రాత్రికి ఉండడం ఎలా అని ఆలోచిస్తుంటే డాడీ డాకట్రుతో వాట్లాడి, రాత్రికి

ఇంటికి తీసుకెళ్ళి, మ�ు ఉదయం వస్తామని చెపాపరు. ఆయన అనుమతి ఇచ్చారు.

రాత్రంతా పాపతోనే కూర్చున్నాం. డాడీ మ�ు ఉదయం పడిప� సాటర్ట చేశ్రు. హాస్పిటల్కి

తీసుకు వెళు లేదు. డాడ�యే ఇంజకష్న్లు ఇచ్చారు. పాప అలారగ నీర్సంగా ఉంది. మద్యాహ్నాం

2 గంటల సమయంలో అకస్మాతతుగ పాప విచిత్రమెన� కేక పెట్టింది. ప్రక్కనే వున్న

అమ్మ, నేను తృళిుపడ్డావు. వెంటనే చిపతవెన� కదలికలు చేసి ఒకకసారర శ్వస విడిచేసింది

పాప. డాడీ వేరర మంచం మీద పడుకున్నారు. 'డాడీ— అని ఒక్క సారే అర్చి పాపకేమా

అయిందన్నాను. డాడీ పాప నాడి పట్టుకొని చూశ్రు, హారు �టు చూశ్రు. ఏమీ

ఊపిరాడడం లేదు. డాడీ వెంటనే చభాతిపై రుదుదతూ ప్రార్థన చేయడం మొదలు పెటాటరు.

వేము కూడ్ర రోధిస్తూ ప్రార్థన చేశ్వు. 5 నిమిశాల తర్వాత పెద్ద శ్వస తీసుకుంది

పాప. నీలంగా వారిన పాప శరీరమంతా వావూలుగా కాసాగింది. కాసేపటికి కళ్ళు

తెరచింది. దేవుడు పాపని వుటాటడు. మరణించిన దాన్ని సజీవంగా లేపాడు. ఆయన

అదృశ్య హస్తం, తోడు నేను అనుభవించాను. ఇక అన్నీ తగ్గువుఖం పట్టి మరుస్టి

రోజుకి పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. రెండు రోజుల్లోనే మరలా బోదుదగా తయారైంది.

నేనే మరలా గుండె రాయి చేసుకుని పరీక్షలు రాయడానికి విశాఖపట్టణం వెళ్ళాను.

పాస్ అవుతానన్న నమ్మకం ఏ వాత్రం లేదు. అయితే చాలా కష్టపడ్డాను. రిజల్టస ఇంకా

తెలియక వుందే వా అత్త గారింటికి బంగుళురుకు పాపని తీసుకుని పపయాణమయయావు.

అత్తగారి అనారోగ్యం–నాపై నిందలు

వా అత్తగారింటికి, నా భర్తకి పిల్ల చాలా చికికపోయిందని,అమ్మ,డాడ�లు సరిగ్గా

చూసుకోలేదని, బాగోలేనపుపడు గవర్నమెంట్ హాస్పిటల్ లో పెటాటరని, వారికి అవసరమైన

సమయంలో నన్ను పంపలేదని కోపంగా వుంది. ఈ వాటల్ని లెక్క చేయకుండా నన్ను

నేను సముదాయించుకుని పాపని, అత్తగారిని చూసుకోవడం మొదలు పెటాటను. అమ్మ

ఇలాంటి వాటలు పడవలసి వచ్చిందని చాలా బాధదతో తిరిగి వెళ్ళింది.

స్వస్థతకన్నా విన్నగా26

వా అత్తగారి సమక్షంలో దేవుని సన్నిధిలో పాపని పపతిషి�ంచి, ''ఎసేతరు పపైరుజీ—— అనే పేరు పెటాటవు. వా అత్తగారు పాపతో బాగా కాలకేషపం చేస్తూ సంతోషంగా గడిపేవారు.

వా అత్తగారికి అది క్యానసర్ కాదని అలసర్ అని చెపాపవు. ఎందుకంటే ఆమె ఎకుకవ కృంగిపోయి, చావుకు దగిరైపోతందేమానని ఎపుడు ఆమెను సంతోషంగా ఉంచేందుకే పపయతి�ంచేదాన్ని. ఆము ఒక్ 3 నెలలు చలాకీగానే తిరుగుతా బాగానే ఉండింది. ఇంట్లో పనిమనిషి వానేసింది. పనంతా నేనే చేసుకొనేదాన్ని. కొన్నాళుకు అత్తగారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అపుడు కూడ్ర ఎంతో సహనవుతో పరిచర్య చేశ్ను. అయితే ఆమె ప్నేహితురాళ్ళు చుట్టుపకకల ఇళులో వుండేవారు ఆమె మనసు పాడు చేశ్రు. ''మీ కోడ్రలు మీ ఇంట్లో కాలు పెట్టినందువల్లే మీకు బాగుండడంలేదు, మీ ఆరోగ్యం పాడైపోవడానికి ఆమె నీకు మందు పెట్టి ఉండవచ్చు—— అని చెపాపరు ఆముతో. వారు వాట్లాడు కొనేది తమిళ్ంలో. నాకు కొంత వరకు అర్థమవుతావుండేది. అందుకని నేను అర్థంచేసుకుంటున్నానని కనిపెట్టి వారు నా ఎదురుగా ఏమీ వాట్లాడేవారు కారు. నాకు ఈ వైఖరి చాసి బాధ కలిగించినా, నా పని, పరిచర్య అంతా స్పకమంగానే చేశ్ను. ఆమె బాత్రూవుకి లేచి వెళులేని పరిసిథతిలో అన్నీ మంచము పైనే జరిగేటపుడు కూడా విసుగు నాలో లేకుండా నా నోట ఎపుడ్రా పాట వుండేది. నా వు�ాన్న చిరునవువ చెరగలేదు. నా ఆరోగ్యం మధ్యలో పాడైనా నా సహనం వీడ్రకుండా వున్నాను. ఈ రోజు నేను ఇలా జబభపడినపుడు ఎంతో మంది నాకు పరిచర్యచేయాలని ఇష్టపూర్వకంగా వుందుకి రావడానికి కారణం నేను వుందు ఆవిడ్రకి చేసిన కొద్దిరోజుల పరిచరర్యనని నా నమ్మకం. దీనికి ఎవరోకాదు, దేవుడే సాక్షి.

అత్తగారిని పసయింటు వారతీస� హాస్పిటల్ లో అడ్మిట్ చేసినపుడు ఆమె పరిసిథతి విషమించిందని డాకట్ర్లు చెపాపరు. వేము ఆమెను అమలాపురం తీసురకళాులని ఆమెను ఒపిపంచడానికి చాలా సమయం పట్టింది. ఆము ఒపుపకొనే సమయానికి లాల్ వామయ్య, చంటతత కూడ్ర బంగుళ్�రుకి వచ్చారు. అపుడు కూడ్ర చుట్టు పక్కల అమ్మలకకలు అత్తతో 'సుధ ఇంటికి వచ్చాక ఆమె ఆరోగ్యం పాడైంది—— అని చెప్పడం విన్నాను. అత్త కూడ్ర ఆ విషయమై బాధపడి, ''వాళ్ళు క్రైస్తవులు కారు కదా చెల్లి, అందుకే వాళులా వాట్లాడుతున్నారు. నువువ ఏమీ బాధపడకు—— అంది.

అమలాపురం బయలుదేరడానికి 3 నెలలకి వుందే నా రిజల్టస తెలిసాయి. అన్ని సబ�కుటల్లోనా పాస్ అయయానని నా ఫ్రెండ్స్ టెలిగ్రాం పంపించారు. అయితే వెంటనే మళ్ళీ హా�స� సర�నీసలో చేరలేని పరిసిథతి. పాపని అమ్మ దగిరకు పంపించి, నేను అమలాపురంలో వాఅతతగారితో ఉన్నాను. అక్కడ ఆమె ఆరోగ్యవు ఇంకా విషమించింది. నా భర్త ఆ సమయంలో పటెని�ంగ� పేరట తిరుచిలో ఉన్నారు. అమలాపురం వచ్చిన 13 స్వస్థతకన్నా విన్నగా27

రోజులకి ఆమె బిపి, ప్ల్స తగిడం మొదలు పెట్టింది. బెంగుళ్�రుకి ఫ్యాక్టరీ ఆఫ్స�కి

ఫోన్ చేసి తిరుచిలో ఉన్న నాభర్తకి సమాచారము అందించమని చెపాపను. వారు ఆయనకి

తెలియజేయడానికి 2 రోజులు పట్టింది.

అయితే 2 రోజులకు మరల ఆమె కోలుకుంటున్నటుటగా బిపి, ప్ల్స నార్మల్కి

రావడం ముదలైంది. ఆమె కళ్ళు తెరచి వాట్లాడింది. ఆమెను దేవుడు కష్మించాడని,

పరలోకంలో చోటివవోతున్నాడని, అయితే కొడుకును చూడ్రలని ఇంకా 2 రోజులు

పబతికించమని ప్రభువుని వేడుకున్నానని, అయితే చేసినది పెద్ద తపిపదము కాబట్టి దేవుడు

తీసురకళిుపోతున్నాడని—— చెపిపంది. ఈ వాటలు చెపిపనప్పుడు లాల్ వామయ్య , ఇంకా

కొంత మంది సహోదరులు, సహ�దరీలు ఉన్నారు. ఆము చేసిన తపిపదవేమిటో కూడా

వివరించింది. ఏంటంటే – ఆమె ప్నేహితురాళ్ళు బంగుళూరులో ఆమెకి జండిస�

అయిఉండవచ్చునని, దానికి పసరు మందు ఇచ్చే ఒకతను శివాజీ నగర్లో ఉన్నాడని,

ఆమందు కోసం ఆమెని అక్కడికి అర్థరాత్రిలో తీసురకళాులని ఒకరోజు ఆమెను తీసురకళాురు.

తెల్లవారి మరల 6గం��లకి వచ్చారు. నేనేది తయారుచేసిచ్చినా ఆమె తీసుకొనేది కాదు

ఒక వూడురోజుల వరకు. ఆ 3 రోజులు వాళ�ు ఏవేవో పానీయాలు చేసి తేసేత ఆమె

పతారగది. ఆ సంగతి ఇపుడు గురతుచేసుకొని ''నేను జండిస� కొరకు మందు తీసుకోలేదు.

తనకు సుధ మందు పెట్టిందని, అందుకే ఆరోగ్యం ఇలారగైందని—— అందరు తన మనససు

పాడుచేసారని, అందుకోసం మందు కకికంచుకోవడానికి భూతమైదయిడి వద్దకు వెళాునని,

అది చాల ఘోరమైన తపిపదముగా దేవుడు ఎంచి జీవితకాలాన్ని పొడిగించలేదని ఆమె

చెపిపంది. కొడుకు కోసం 2 రోజులు జీవంతో ఉండనిమ్మని దేవున్ని వేడుకున్నానని

చెపిపంది. నాకు ఈ సంగతి విని చాల బాధ అయింది. ఆము నన్ను క్షమించమని కూడా

అడిగింది. పట్టించుకోకుండా ఆమెని వదిలెయయాలన్నంత కోపం కలిగినా, ఇన్నాళు నా

సహనానికి, పరిచర్యకి అర్థం ఉండ్రదని, కోపం దిగమింగుకొని, నా నిరోదషత్వాన్ని బట్టి

దేవుడు వాకు ప్రతిఫలం దయచేస్తాడని నమ్మి ఆమెని క్షమించమని ప్రభువును

వేడుకున్నాను.

నా భర్త ఫోన్ చేసి ''నేను రావాలా—— అని అడిగారు. నేను ''వచ్చేయండి——, ఆమె

చాల కలవరిసాతందని—— చెపాపను. ఆయన మర్సటి రోజు సాయంకాలానికి వచ్చారు.

ఆము కొడుకుని చాసింది. సంతోషపడింది. అమ్మ,పాపని తీసు కొని ఆ సమయానికి

వచ్చింది. పాపని చాసి కూడ్ర సంతోష పడింది. గోంగార్, పచ్చిరొయ్యల కూరతో

అన్నం కలిపి తినిపించమని అమ్మని అడిగింది. కొద్దిగా తిన్నది. ఆమె అంత చురుకుగా

ఉండడం చూసి ఇంకా కొన్నాళ్ళు పబతకవచ్చు అని అనుకున్నాను. రాత్రంతా మంచిగా

నిపదపోయింది. తెల్లవారి 5 గంటలకు కొద్దికొద్దిగా ఊపిరి తీసుకోవడం తగ్గి 5:30 కి

ఆమె చనిపోయింది. కాని ఆమె వుందు చెపిపన సాక్ష్యం బట్టి ఆమె దేవుని చేత

స్వస్థతకన్నా విన్నగా28 కష్మించబడి, ప్రభువులో నిపదించిందని నేను నవ్మాను. అంత్యక్రియలన్ని లాల్ వామయ్య దగిరుండి జరిపించారు. నాకు వామయ్య దంపతులు ఆ సమయంలో చేసిన సహాయం ఎప్పటికీ మరచిపోలేను. అమలాపురం విడిచి వెళుతన్నపుడు చాల దు�ఖవైంది.

అయితే నేను మనసాపుర్తిగా నా మనసులో వా అత్తగారిని క్షమించడానికి దేవుడు క్షమాపణ గురించి నేర్పించడానికి కొన్ని పరిసిథతల గుండా నడిపించాడు. వాటిని తర్వాత వివరిస్తాను.

బంగుళ్�రుకి వచ్చాక తవర్లోనే ఇల్లు ఖాళీ చేసేసి, ఫ్యాక్టరీ కావటర్సకి వె�ు పోయావు. తర్వాత నేను హా�స�సర�న్గా విశ్ఖపట్నంలో చేరాను, రూరల్ పోసిటంగ�స తప్పకుండా ఏకాలేజీలో చదివావో, అదే కాలేజీ హాసపటల్లోనే చెయయాలి.నా భర్తకి బంగుళూరు పటాన్సపఘర్ చేయించుకు రావాలని పపయతి�ంచడం ముదలు పెటాటరు. ఆయన ప్రయత్నాలు పఘలించే సరికి 4 నెలలు గడిచింది అంతలో నా రూరల్ పోసిటంగసు పూరతయయాయి. ఒక నెల మెడిసిన్ పోసిటంగ� కూడ్ర హాజరయ్యాను.

ఇంతలో డాడీ పరిసిథతి మరీ విషమించింది. ఇంటికి రావడం తగించేశ్రు. ''ఆడ్రపిల్ల పెళిుళ్ళు తవరగా చేసేసేత బాద్యతలు తీరిపోతాయి. సుఖంగా ఆముతో జీవనం చేయవచ్చు—— అని ఆయన ఉద్దేశం వాకు అప్పుడు బయటపడింది. ప్రీతి ఇంకా వేజర్ అవవలేదు. అయినా పెళ్ళి సంబంధం కుదిర్చి పెళ్ళి తేది నిర�యించేశ్రు. ప్రీతి దానికి తలవంచింది. అమ్మ కూడ్ర ఏమి చేయలేక పోయింది. అయినా ఎవరైన ఏదైనా చెపిపనా ఆయన వినిపించుకునే స్థితిలో లేరు.

డాడీ ప్రీతి పెళ్ళి సమయానికి ఇంటికొచ్చారు కాని అన్నింటికి పరాయివ్యక్తి లాగ బయటే ఉండిపోయారు. అంటే ఆమె ఆయన్ని ఎందులోను పాలు పంచుకోనివవలేదు. ఎందుకో డాడీ వా చెయ్యిదాటి పోతున్నారని చాల దు�ఖపడుతానే పెళ్ళి పనులు పూర్తి చేసావు. హా�స� సర�నీసలో నా సంపాదనతో ప్రీతి పెళిుకి గిఫ�ట తీయగలాిను. పెళ్ళి కూతుర్ని కూడ్ర చేశ్ను. డాడీ చేసిన నిర్లకష్యానికి చిన్న వయససు లోనే వాకు వా బాధ్యతలు ఎకుకవయయాయి.

ఆ తర్వాత నా మిగతా హా�స� సర�నీస బంగుళ్�రులోని ఎవు.ఎస్. రామయ్య మెడికల్ టీచింగ� హాస్పిటల్లో పూర్తి చేశ్ను. నా సరిటఫిరకట్లు తీసుకోవడానికి విశాఖపట్టణం, తర్వాత హైదరాబాదు వెళాువు. నేను డాకట్ర్ అని నా సరిటఫిరకట్ అందుకున్నపుడు ఎందుకో సంతోషం కలగలేదు. చాలా వావూలుగా అనిపించింది. అప్పటికే నా ఫ్రెండ్స్ కొంత మంది పి.జి.లో జాయిన్ అయయారు. నాకిక పైకి చదువుకునే అవకాశం లేదు కదా అని బాధవేసింది.

నా భర్త పైకి చదువుకోవడానికి పపోతాసహించ లేదు కాని ఏదైనా ప్రైవేటు హాస్పిటల్ లో, రాత్రి డ్రయాటీలు పడకుండా ఉండేటటుట, ఇంటికి దగిరగా వుండే హాస్పిటల్లో స్వస్థతకన్నా విన్నగా29

పని చేయడానికి అనుమతించారు. నేను అలారగ జాయిన్ అయయాను. నేను జాయిన్

అయినపుడు నా జీతం1800 రుపాయలు. ఆ హాస్పిటల్ ఓనరు డాకట్ర్.పాటిల్, వారి

భార్య నన్ను అభివానంగానే చూసుకొనేవారు. అప్పటికి ఇంట్లోకి ఏమీ సావాన్లు

సమకూర్చుకోలేదు. కాబట్టి ఒకొకకక్టే సమకూర్చుకోవడం వెుదలుపెటాటవు. పాపని

బుచు అని వుదుదగా పిలుస్తావు. బుచ్చుని రపిపంచుకొని వాతోనే అమ్మని

కొన్నాళ్ళుంచుకొని, ఆతర్వాత అమ్మని కర్ప పంించావు. అప్పటికి డాడీ పూర్తిగా

ఇంటికి రావడం వానేశ్రు. పిల్లల అవసరాలు చూడడం వానేసారు.

పపఘూటీ కొన్నాళ్ళు బంగుళూరు వచ్చి వాతో ఉండి మరల వస్తానని వెళ్ళాడు.

అప్పటికే డాడీ కర్కుదురులో ఇల్లు కట్టించి ఆమెను తెచ్చి ఆయింట్లో పెట్టి కాపురం

ముదలుపెటాటరు. దానికి వా డాడీ తరపు బందువులు అందరూ సమ్మతించారు.

ఎందుకంటే ఆయనే ఆ ఊర్లో బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసేది. ఆయనకి

ఎదురు చెప్పడం ఎవరికీ అవలేదు. అమ్మకి తన వాళ�ువరితోనైనా కలవాలన్నా, పెళిుళుకి

గాని, మరేదైనా పండుగలకి గాని కలవాలంటే అవవానంగా ఉండేది. ''అమ్మకి క్యానసరు,

అందుకే నేనిలా చేశ్ను—— అని డాడీ నాతో, పపఘూటీతో కూడ్ర చెపాపరు. నేను చాల

దారంలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది చాల తకుకవ. నా తవ్ముళ్ళు బయటికి,

కాలేజీకి వె�ు వచ్చేటపుపడు చాల అవవానాలుపడ్డారు. ఎంతో నిదానంగా ఆలోచించి,

నిర్ణయాలు తీసుకోవడం, పపవర్తించడం చేసే పపఘూటీలో డాడీ గురించి పొందిన

అవమానాలు కోపానికి గురి చేశ్యి. అది ఎంత వరకూ అంటే డాడీని, ఆమె

చంపెయయాలన్నంత కోపం వచ్చింది. అదే సమయంలో చెయ్యని నేరానికి పోలీసులు

నకస్లైట్ అని, తీపవవాది అని ఇంకా ఏవేవో కేసులు నవెాదు చేసి పపఘూటీని పోలిస�

సేటషన్లో ఉంచారు. ఒకవేళ్ ఆ సమయంలో తన పైన వారు ఆ కేసు నమాదు చెయ్యక

పోయుంటే నేను నిజంగా నరహాంతకుడిని అయ్యుండేవాడిని అని ఇపుడు పపఘూటీ

అంటాడు.అమ్మకి ఇది ఇంకా ఎంతో దుఃఖాన్ని కలిగించిన విషయం. డాడీ ఏవిధంగాను

కుటుంబానికి ఆసరాగ ఉండకపోవడం ఆమెని చాల కృంగదీశ్రు. తాను, ఇంటిల్లి

పాదీ పిల్లలందరా చనిపోవాలని ఆమె ఎన్నో సార్లు ప్రయత్నించింది. కాని దేవుడు

ఘోరం జరగకుండా ఆపాడు. పపఘూటీని బయిల్ మీద విడుదల చేశ్రు. కొన్నాళుకి ఆ

కేసుని కొటేటసారు. పపఘూటీ నిరో�షి అని తేలాచు. ఇంత జరిగాక కూడా నాకీసంగతులు

తెలియనివ్వలేదు ఎందుకంటే నేను పాపతో చాల సతమతమౌతా ఉన్నాను. బుచు

బంగుళూరు వచ్చినపపటి నుండి అమ్మమీద బంగపెట్టుకుని శ్రీరకంగా, వానసికంగా

కూడ్ర నలిగిపోయింది. నేను పనికి వెళ్ళడం, పసలవులు పెట్టడానికి వీలు కాకపోవడం,

పాప పపతీరోజు ఏదో ఒక అనారోగ్యం పాలవవడం నన్ను వానసికంగా కృంగదీశ్రు.

పాప వానసికంగా అమ్మపై బంగపెట్టుకుని నతితగా వాట్లాడడం వెుదలుపెట్టింది. ఇది

స్వస్థతకన్నా విన్నగా30 చాల దుఃఖాన్ని కలిగించింది నాకు. 3 సార్లు నయిమానియా అయి చాలా స్రియస� అయి హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. అదీ ఒక్క సంవత్సరంలోనే డాకట్ర్లకి టి.�.జబభ ఉండొచ్చిని, బ్లడ్ క్యానసర్ ఉండొచ్చిని చాల అనువానాలు కలిగి అన్ని రకాల పరీక్షలు చేశ్రు. బుచుకి ఎలాంటి జబభ ఉండ్రకూడ్రదని మ�ు వుందులారగ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా ప్రార్థించేదాన్ని.

ఇక్కడ వేము హాజరయ్యే తెలుగు చర్చి పాస్టర్ రెవ��వందనంగారు, వారి సతీమణీ వాకు ఆదరణగా నిలిచారు. పాప విషయమై చాలా ప్రార్థించారు. నా వానసిక ఒతితడి అంతా తెలసుకుని, ప్రార్థన చేస్తూ నాకు ఆసరానిచ్చారు.మరలా నేను బంగుళూరు లో పాటలు పాడడానికి కారణం పాస్టర్ వందనంగారే. ఆయన మీటింగులకి ఎక్కడికి మళిునా నా చేత ప్రత్యేకంగా పాటలు పాడించేవారు. పాటలు పాడడం దేవుని కొరకు నిరాటంకముగా జరగాలని నేను చేసుకున్న సమరపణకు పపోపతాసహాం ఇచ్చినది పాస్టరు గారు. నేను పాడుతున్నపుడు దేవుని సన్నిధిని ఆయన అనుభవించారు. ఆంపధాలో పలుచోట సువార్త కూడికల్లో ఆయనతో వె�ునపుడు పాటల దావరా, స్త్రీల పరిచర్య దావరా దేవుడు నన్ను సేవలో వాడుకున్నాడు.

నాకు ఇకక్డి సంగతులు, అక్కడ కుటుంబంలో జరిరగ సంగతులు నన్ను కృంగదీస్తుంటే అలారగ ఇక్కడ పాప ఆరోగ్యం గురించి అమ్మకూడా ఇంకా కృంగిపోయింది. వేము కర్ప వెళ్ళిన పపతీసారీ డాడీని కలవాలని ప్రయత్నించి కొన్ని సార్లు బభంగపడేవాళుం. ఎందుకంటే కొన్ని సార్లు ఆమె పపోద్బులంవల్ల డాడీ మమ్మల్ని కలవానికి ఇష్టపడేవారు కారు. డాడీ అందర్న ప్రేమిస్తున్నారని తలంచేదాన్ని. కాని ఒక్కొక్కరికి ఒకోకలాగ పపవర్తించేవారు.అమ్మనైతే శపతువే అన్నటుట పపవర్తించేవారు. వేము కర్కుదురు ఆయన్ని చూడడానికి వెళ�త ఏదో ఒక గొడవ పెట్టుకుని ఆమె డాడీకి మనశ్శింతి లేకుండా చేసేదట. డాడీ అంతలో ఉద్యోగంలో మంచి సా�యికి ఎదిగారు. జిల్లా సా�యిలో కూడా డి.ఎవు�పహాచ్.ఒ.గా కాకినాడలో, తర్వాత �కాకుళ్ంలో పనిచేశ్రు. అవినీతి, లంచగొండితనం విషయంలో ఆయన పై ఆరోపణలు వచ్చినపుడు వా డాడీకి ఇలాంటి చెడ్డ పేరు కలిగిందని బాధదతో, ఆయన విడుదల పొందాలని అందరం ప్రార్ధన చేసే వాళుం. బని, పపఘూటీలు వాళు కాళుపై వాళ్ళు నిలబడాలని కొన్ని వ్యాపారాలు చేసి నష్టపోయారు. కొద్దిగా వారికి, వారి అవసరాలకి సహాయం చెయ్యడం తప్ప నేనేమీ వాళుకి ఎకుకవగా చెయ్యలేకపోయాను.

ఇంతలో బుచు ఒంటరితనవుతో బాధపడుతాందని, దాన్ని పోగొటటడానికి తనకి తోడు అవసరమని గమనించావు. వేము బుచు ఆరోగ్యం విషయంలో పడిన బాధతో రెండవ బిడ్డతోనా అదేవిధంగా బాధపడవలసి వస్తుందేమా అని రెండవది వదదనుకున్నావు. కాని బుచు వానసిక స్థితి అర్థమయయాక ఆ విషయం ప్రార్థించడం స్వస్థతకన్నా విన్నగా31

ముదలుపెటాటను.

అప్పటికి పప్తికి కూడ్ర ఒక పాప పుట్టింది. అకక్కి అప్పుటికే ఇద్దరు ఆడ్రపిల్లలు.

నేను ఇంట్లో మొదటి ఆడ్రపిల్లని కన్నానని, అందుకే అందరికి ఆడ్రపిల్లలు పుటాటరని,

మ�ు చెల్లకేక మగపిల్లాడిని కనాలని పప్తీ అన్నదట. అమ్మకి కూడా మనువుడు కావాలని,

ప్రార్ధనలో ఆ విషయం పెటాటనని అంది. నేను కూడా పట్టుదలతో దేవుడు నాకు 2వ

బిడ్డనివవడం ఆయన చిత్తమైతే నాకు కువారుడినే ఇవ్వమని ' హన్నా— పపార్థించినట్టు,

వానికి ''సవూయేలు—— అనే పేరు పెడ్రతామని, వాడు దేవుని సేవకుడుగా ఉంటాడని

ప్రార్థించాను. అలా ప్రార్థించడం ప్రారంభించిన మరుస్టి నెలలోనే బాబు కడుపున

పడ్డాడు. అది 1996 వ సంవత్సరం.

మొదట్లో నేను నా పనికి క్ర్మం తప్పకుండా వెళ్ళాను కాని 3వ నెల ఇంకారాక

వుందే సాతాను చాల గలిబిలి సృషిటంచాడు. గర్బుంలో పెరుగుతున్న పిండవు పై

సాతాను కన్ను పడింది. అది అబార�న్ అయ్యేలాగ గలిబిలి సృషిటంచాడు. ఒక దేవుని

సేవకుడు ప్రార్థనలకు పఘలితంగా పుటాటడానికి వుందే పపతిషిటంచబడితే, ఆ సేవకుడు

పుటాటకుండా చేయడానికి వాడు ఎన్నైనా ప్రయత్నాలు చేస్తాడు. అలారగ చేశ్డు. కాని

ఎడ్రతెగని ప్రార్థనలతో పాష్టర్ వందనంగారు, వారి సతీమణి గార్ల ఆతిదీద్యంతో, 9 నెలలు

గడిచింది.

8వ నెలలో ప్రపంచ పప�ా్యత సువార్త గాయకుడు రాన్కనో� గారు బెంగుళ్�రు

వచ్చారు. ఆయన ఆరాధించే పద్ధతి, అభిషేకంతో కూడిన ఆయన ఆరాధన క్రమం

చూసి వాకు పుటటబోయే బిడ్డకి 'రాన్సావ్యూల్— అనే పేరు నిర�యించేసావు. 8వ

నెలలో అమ్మ నా దగిరకి వచ్చింది. బి.పి కొంచెం పెరిగి కొంత గలిబిలి అయింది. కాని

దేవుడు కాపాడాడు. కాంప్లికేషన్లు రాకుండా చేశ్డు.

9 నెల పూరతవుతా ఉండగా నా భర్తకి ఉద్యోగం పనిమీద డభి�్ల వెళు వలసి

వచ్చింది. డెలివరీ సమయానికి వచ్చేస్తానని వెళ్ళారు. ఆయన వచ్చే సమయానికి వుందే

రెండు రోజులుగా నొపుపలు వస్తున్నా పెరగలేదు. శనివారం రాత్రికి ఆయన వచ్చారు.

తెల్లవారుతాండగా నొపుపలు పెరిగాయి. ఆదివారం 8 గంటలకు హాస్పిటల్ కి వెళాువు.

కానపు కష్టవైంది 10:28 నిమిశాలకి పపసమవైంది. అది 1997 ఏపపియల్ 13వ

తారీఖు. పుట్టినపుడు వెంటనే బాబు 2 నిమిశాలు ఏడవలేదు, చాల నీలంగా

అయిపోయాడు. ఎందుకంటే మెడ చుటాట వూడు, ఒక బభుజానికి ఒకటి అంబిలికల్

కారు మెలికలు వేసుకుని పుటాటడు. తర్వాత ఆకిసజన్ ఇస్తూ, రిస్సిటేషన్ చేసిన తర్వాత

తేరుకున్నాడు. పుట్టిన 21 వ రోజున ఆదివారం చర్చిలో అమ్మ సమక్షంలో వానికి 'రాన్

సావ్యూల్— అనే పేరు పెట్టి దేవునికి పపతిషిటంచావు.

బాబుని తీసుకుని కర్ప వెళాువు దసరా పసలవులకి. డాడీకి బాబుని చూపించాలనే

స్వస్థతకన్నా విన్నగా32 ఉదే�శంతో కర్కుదురు అందరం వెళ్ళాం. అక్కడ బాబుని ఎతతుకోవడానికి డాడీ ఆమెకి ఇవవమని, మాని ఇవ్వనని తీసుకొనే సరికి అక్కడ చాల గొడవ జరిగింది. బాధతో తిరిగి వచ్చేశ్వు. అమ్మ వాత్రం కర్పలోనే ఉండింది. సంగతి తెలిసి బాధపడింది.

బాబుని వుదుదగా రాన్ బాబు, రోని అని పిలుస్తావు. వాని జీవితంలో కూడ్ర ఎన్నో వేళ్ళు దేవుడు చేశ్డు. ఇంట్లో సహాయకారిగా ఉండడానికి ఒక కుపరాడిని కర్ప నుండి తీసుకుని వచ్చావు. అప్పటికి వాకు ఒక అంబసిడ్రర్ కారుని దేవుడిచ్చాడు. ఒక రోజు నేను కి�నిక్కి వె�ునపుడు, నా భర్త కూడ్ర లేని సమయంలో ఆ కుపరాడికి కారు నేర్చుకోవాలి, నడ్రపాలి అని ఆశ కలిగింది. కాని అది బాబుని చంపడానికి సాతాను వేసిన పన్నాగం. వాడు బాబుని కారో� ప్రక్కన పడుకోబట్టుకుని, కారు బయటికి తీసివేసి చాల స్పడుగా నడిపించి ఒక ఫ్యాక్టరీ కావరట్ర్ కున్న కాంప�ండు వాల్ ని గట్టిగా డభ�కొటాటడు. బాబు ఆ దెబ్బకి క్రింద పడి ఏడుస్తున్న శబాథనికి అందరూ అక్కడికి వచ్చి వాన్ని బయటికి లాగి, బాబుని ఎతతుకుని ఇంటికి పంపించారు. అప్పటికి బాబుకి 6వ నెల వచ్చింది. నష్టం 30,000రూపాయ లవరకు జరిగింది. వేము ఆ దెబ్బకు వానసికంగా తేరుకోవడానికి చాల సమయవే పట్టింది. ఆ కుపరాడికి ఏమీ దెబ్బలు తగల్లేదు, బాబుకి కూడా ఏమీ తగల్లేదు. దేవుని అద్భుతమైన కాపుదల అపుడు అనుబభవించావు. పాష్టరు గారు మమ్మల్ని చాల సముదాయించారు.

అయితే డాడీ, ఆమె మ�ు పిల్లల్ని కన్డానికి చెయ్యని ప్రయత్నం అంటా లేదు,చాల ఖర్చుపెడుతున్నారు అని తెలిసింది. మనుమలు,వనమరాళుతో ఆడుకోవలసిన సమయంలో ఇదేమిటీ అని ఇవన్ని తెలిసినా ప్రార్థించడం తప్ప వేమింకేమీ చెయ్యలేకపోయావు.

డాడీకి �కాకుళ్ం పటానపుర్ అయింది.అక్కడికి వారెళిుపోయారు. ఆమె ''నేనే—— డాకట్ర్ గారికి భార్యని అని చాల ఎకుకవగా కనుపరచుకున్నది.చాల మంది నవ్మారు. డాడీ కుటుంబ సబయిలు ఆయన ఇచ్చే డబ్బు సహాయం కొరకు ఆయనకే వతాతసు పలికారు.

మాని (ఆఖరు చెల్లి) కి పెళ్ళి చెయయాలని అందరం తలంచావు. అబ్బాయిని చాసి పెళ్ళి తేదీ ఈసారి డాడీ లేకుండానే నిర్ణయించారు. బున్ని, పపపఘూటీ, అమ్మ అన్ని పనులు చూసుకున్నారు. నేను కూడ్ర చేతనయినంత సహాయం చేసాను. పెళ్ళి నిర్ణియవెన�దని డాడీకి చెపిప రమ్మని పబతివాలితే ''నాకాలు బాగోలేదు ప్రయాణం చెయ్యలేను, ఎవరైనా తోడుంటే తప్ప—— అని అన్నారట. నా భర్తగారర �కాకుళ్ం ప్రయాణమై మళ్ళారు. చాల పబతివాలి ''దగిరుండి తీసురకళాతనని—— చెపిపనా ఆయన రాలేదు. డాడీ లేరని దుఃఖం మమ్మల్ని ఆవరించింది. ఇంచుమించు ఆ రోజంతా నేను ఏడుస్తూనే ఉన్నాను డాడీ మాని పెళిుకి రాలేదని. తర్వాత మ�ు వావూలు పనుల్లో పడిపోయావు. స్వస్థతకన్నా విన్నగా33

అయితే ఎంత మంచి దైవజనుడ్ని లోంగదీసుకొని సాతాను ఎంత భయంకరంగా

వాట్లాడో, దానికి తోడైన డాడీ అవిధేయత, వెుండితనం చూసేత ''ఈయన ఎన్నటికి

వార్రు, ఇక డాడీ మన డాడీ కారు, ఆయన దుష�టని చేతిలోనే మరణించి నరకానికి

పోతారేవెా! అని ఎంతో భయం ఆవరించేది కాని అలా జరగకూడ్రదనే వా కన్నీటి

ప్రార్థనలు రోజు దైవసన్నిధికి వెళ�ువి.

బుచు రాన్ బాబు పుటాటక చాలా తేరుకుంది ఒంటరి తనం లేకుండా ఇంట్లోనే

ఆడుకోటానికి బోమ్మ ఉన్నట్టు రాన్ని బాగా ఆడించేది, ఎతతుకోనేది, చిన్న వయసు

నుండే వాని విషయంలో చాలా బాధ్యతగా పపవర్తించేది, చాలా జాగ్రత్తగా కాపాడుకొనేది.

ముదటి బిడ్డ నాకు పాప అయినందుకు నాకు చాలా ఆనందం అనిపించేది. చదువులో

కూడా చురుకుగా ఉంటుంది.

రాన్ బాబుకి ఒక సంవత్సరం నిండేటపపటికి నాకు ఆరోగ్యం కొంత కుంటు

పడింది. అది చిన్న ఆపరేషన్తో సరైపోయింది.

నేను పనిచేసేది చిన్న 25పడకల ఆసుపపతి అన్ని విధాల పపపషంట్లని చూసి

చాలా అనుభవం వచ్చింది. అక్కడికి వచ్చే పెద్ద పెద్ద పసపషలిస్టుట్లు, కన్సల్టెంట్లు, ్రేషంట్ని

చూసి, ట్రీట్ చేసే విధానంలోని నా అనుభవం అంతా కనిపెట్టి వా ఓనర్తో 'మీకు

మంచి డాకట్రు దొరికారు, అదృషటవంతులు, మీకు ఆవిడ్ర ఉన్నందుకు నిశ్చింతగా

ఉండవచ్చు— అని అనేవారు. కి�నికల్గా దేవుడు నాకిచ్చిన పరిజ్ఞానం చూసేత నాకే ఆశ్చిర్యం

వేసేది. పెద్ద పెద్ద డాకట్ర్లు, సపషలిస్టులు కూడ్ర డ్రయాగ్నోసిస� విస� అయ్యేవారు. అన్ని

రిపోరుటలు ఉన్నా వేజర్ పపోబ్లవు కనుక్కోలేకపోయేవారు. నాకు దేవుడు ఎలాంటి జ్ఞానం

ఇచ్చాడంటే ్రేషంట్ని పరీక్ష చేయడం, ఇంకా ఏ పరీక్షలు చెయ్యకముందే పెద్ద జబభల్ని

సైతం డ్రయాగ్నోసిస� చేసేదాన్ని. పపపషంట్ అటెండ్రర్లతో వాట్లాడే విధానంలో, వారికి

అంతా వివరించి చెప్పడంలో నైపుణ్యత దేవుడిచ్చాడు. వేరర వేరర హాస్పిటల్ వారు కూడ్ర

నన్ను ఇక్కడ విడ్రచి తమ వద్దకు వచ్చేయ్యమనే వారు. వా ఓనరు డాకట్రు, వారి

సతీమణి నన్ను చాల ఆప్యాయంగా చాసుకొనేవారు. పిల్లల్ని కూడా బాగ చూశ్రు.

అందుకే నేను అక్కడ అన్ని సంవత్సరాలు పని చేయగల్గాను.

బిడ్డల పట్ల దేవుని కాపుదల

రాన్ బాబు 1 1/ సం��ల వయససుకి వచ్చాడు. బాగా ఆరోగ్యంగా ఉండి చాల

2

చురుకుగా ఉండేవాడు. విసిగించకుండా మంచిగా ఆడుకొనే వాడు. వాడికి కొద్ది రోజులుగా

టాయిలెట్కి వె�ునపుడు కొద్దిగా �వు, రకతము పడుతా ఉండేది. పదేపదే వెళుతండేది

చూసి ఇన్పఫకష్న్ అని ఒక కోర్సు యాంటిబయోటిక్స ఇచ్చాను. కొద్ది రోజులు తగ్గి మ�ు

ముదలైంది. తర్వాత అది మందులతో తగిలేదు. వాడిని కడుగుతూ వుండగా ఒకరోజు

మలదావరం దగిర చిన్న గోలి కాయంత గడ్డ కనిపించింది. అది చూచి ఇదేదో పెద్ద

స్వస్థతకన్నా విన్నగా34 సమస్య చేసేటట్టు ఉందని మరల టెన�న్ అయిపోయాను. మరుస్టి రోజు వా సర్జీన్తో వాట్లాడాను. ఆయన మణిపాల్ హాస్పిటల్ లోని ఒక సిడియాట్రిక్ సర్జన్ వద్దకి పంపారు. నేను రాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్డానికి కూడా ఆ రోజు చేతిలో పైసలు చాలినంత ఉండలేదు. అయినా ఆలస్యం చేయకుండా ప్నేహితుల దగిర డబ్బు తీసుకుని మణిపాల్ హాస్పిటల్కి తీసురకళాును. ఆ డాకట్రు గారు పరీక్ష చేసి దాని గురించి సరైన విధంగా ఆలోచనచెపిప కొలోనోసోకపిక్ రివూవల్ చేయవచ్చిని చెపాపరు. తర్వాత ఎవు.ఎస్. రామయ్య హాస్పిటల్ లో గాపసోట ఎంటిరాలజిస�ట నాకు మంచి ప్నేహితులు డాకట్ర్. సత్యపపకాష� గారి దావరా ఆ పపోసిజర్ చేయించాను. ఎంతో టెన�న్గా అయిపోయిన నాకు మరల దేవుడు చాల సుళువుగా ఆ ఆపరేషన్లో సహాయం చేసి, మ�ు రాన్ 2 రోజుల్లో నార్మల్కి వచ్చేటట్టు చేశ్డు.

రాన్ బాబుకి 3 సంవత్సరాలు వచ్చే వరకు బేబి సిట్టింగ�లో వదిలి, బుచ్చును సాకల్లో వదిలి నేను డ్రయాటీకి వెళ్ళేదాన్ని. రాన్కి 3సం��లు పూరతయయాక వాంటిసోసరీలో వేశ్ను. వేము వుగ్గురం ఒకరోజు బయలేదరి ఇంకా బస�సాటప�కి వసాతండగా వుగ్గురు చాల విగా నడుపుతా సాకటర్ మీద దాసుకొచ్చేశ్రు. స్పడును వాళ్ళు కంట్రోల్ చెయ్యలేకపోయారు. నేను రాన్ని కాపాడగల్గగాను, నేను తప్పుకున్నాను కాని వాళ్ళు బుచ్చును చాల బలంగా గుద్ది, రోడ్డు మీద ఒక 15 మీటర్లు ఈడ్ర్చుకొని వెళ్ళిపోయారు. నాకు గుండె నీరైపోయింది. బుచుకి ఎన్నో పప�ాకచ్లు అయిపోయుంటాయని చాలా టెకష్న్ అయి నాకు నోట వాట రాలేదు. రాన్ అయితే తేరుకొని చాల కోపంతో వారిని అరిచాడు వ�చాని వాటల్లో. అకకని వాళ్ళు గుదేదశ్రన్న టెన�న్లో వాడు పాస్ కూడ్ర పోసేసుకున్నాడు. అకకంటే వాడికి ఎంత ప్రేమా నాకు అర్థమైంది. బుచ్చును మెల్లగా ఎతిత చూసేత ఎక్కడా కూడా ఒక దెబ్బకూడ్ర లేదు. చాలా సుళువుగా లేచి నడిచింది. దేవుని కాపుదల ఎంత గొప్పదో మరొక సారి బుజువు చేసాడు. మనం బయటికి ఎకక్డిరకైనా వెళ�ుటప్పుడు ''దేవా వాతో మీరు రండి —— అని చేసే చిన్న ప్రార్థన అందులోను చిన్న పిల్లల ప్రార్థన ఎంత శక్తివంతమెన�దో అర్థమైంది. దేవుని అదృశ్యహాసత కాపుదల అనుబభవించావు. అదే రోజు హాస్పిటల్లో ఒక 18సం��ల అవ్మాయి మధ్యాహ్నాం అడ్మిట్ అయింది. ఆమెను రోడ్డు దాటుతావుండగా సాకటర్ గుద్దిందట. ఆమెకి పెలివ్బీోన్లో 6 చోట్ల పప�ాకచ్లు అయయాయి. బుచుకి, ఆమెకి ఎంత తేడా? అదే దేవుని కాపుదల.

బుచుకి 8సం��ల వయససులో కడుపు నొపిపతో బాధపడుతా ఉండేది. ఒకరోజు అది అపెండిపసైటిస�గా గమనించి యాంటీబయోటిక్స ఇవవడం ప్రారంభించాను. అపుడు మార్చి నెల తనకి ఆఖరి పరీక్షలు జరిరగ సమయం. నొపిప 4 రోజులు తగ్గింది, 5వ రోజున అకస్మాత్తుగా నొపిపతో విలవిలలాడుతూ, వంగిపోతూ నడిచి, కొంతసేపయయాక సృపహా తపిప పడిపోయి, పాలిపోయినటటయింది. అప్పటికి రాత్రి 8గం�� అయింది. నేను స్వస్థతకన్నా విన్నగా35

వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జన్ కి చూపించి ఆపరేషన్కి ఏరాపట్లు చేశ్ను. ఆపరేషన్

జరిగినంతసేపు చాల బేలగా, భయంగా అయిపోయాను, నాభర్తగారికి ఆపరేషన్

పూరతయాక సంగతి తెలిసిందే. ఆపరేషన్ అంతా మంచిగా జరిగింది, మరుస్టి రోజే

బాగా నడిచింది. బాగా కోలుకున్నది. ఈ విధంగా ఎన్నో విషమ పరిసిథతల గుండా

మళువలసి వచ్చినా దేవుడు పిల్లలను విడిచిపెట్టలేదు.

డాడీ రిటెర�్ అయయారు. ఆయన రిటెర�్ అయ్యేటపపటికి ఆయన జాయింట్ డైరెకట్రుగా

పపమాషన్ పొంది, హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆయన అంత ఎత్తుకు

ఎదిగార్ని సంతోషం వాకు ఉన్నా వాతో లేరని వాకు దుఃఖం ఎకుకవ అవుతా

వచ్చింది. ఆయన కర్కుదురులో ఉన్నపుపడు పిల్లలందరం కలసి 'ఇలా ఎంతకాలం?—

అని అడిగావు. దానికి ఏ వాత్రం సరైన సమాధానం చెప్పలేదు. కాని ''సమయం

వస్తుంది, అంతా సరిగ్గా పసటిల్ చేస్తాను, జూలై 5వ తారీఖుకి రండి, దేవుడు విడుదల

ఇస్తున్నాడు—— అన్నారు.

ఆ వాట విని వేమందరం 'ఆయన ఆమెని విడిచిపెటటడానికి

ఇష్టపడుతున్నట్టున్నారు, మరల మనం ఆయనతో కలసి సంతోషంగా గడిపే రోజులు

వస్తున్నాయని—— అనుకున్నాం. అనుకున్నటుటగానే జూలై 5వ తారీఖన కర్కుదురులో

కలిశ్వు.ఆ రోజు ఆయన రిటెర�్ అయయాక కృతజ్ఞతాకూటం లాగ చర్చిలో మీటింగ్

పెటాటరు. దానికి పెద్ద వామయ్య జాన్ జె.కొవానపల్లి గారు కూడ్ర వచ్చారు. కాని

వేమనుకున్నట్టు డాడీ వాతో మనసు విపిప వాట్లాడలేదు. పరాయి వాళుని చూసినట్టు

చూశ్రు. వేమందరం రాత్రికి బయలుదేరి వచ్చేసాం.

బున్ని ఈ లోపల సాకల్ ప్రారంభించాడు. దానికి కావలసిన సలహాలు,

సహాయం కొంత డాడ�నే బున్నికి ఇచ్చారు. బున్ని సాకల్ కోసం చాల కష్టపడి, దాన్ని

ఒక మంచి రూపానికి తెచ్చాడు. దానికి బససులు కూడా కొన్నాడు. డాడీ కొద్దికొద్దిగా

వారుతున్నటుట ఒకోకసారి సంతోష పడినా, వెంటనే మరల ఆయనలో చాల వారుప

కనబడేది. పిల్లన్ని ఎవరో అన్నటుట చూసేవారు.

ఈ విషయమై ఎపుడ్రా నేనికక్డ్ర పంచుకోవడానికి నాకు ఆత్మీయంగా దేవుడు

పాస్టర్ గారిని, పాస్టరమ్మ గారిని, ఆత్మీయ తల్ల దండ్రులు గా ఇచ్చాడు.వారు నాకు

చాల ధైర్యం చెపిప, పపోత్సహించే వారు. నేను వారికి అనారోగ్యం కలిగినపుడు డాకట్రులారగ

కాకుండా, కువారెత లాగ వారికి పరిచర్య చేశ్ను. వుఖ్యంగా పాస్టరుగారికి లివర్

సిపరోసిస�, లివర్ క్యానసర్ అయి పలువార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయయారు. అలా

అయినన్ని సార్లు ఆయనకి ప్రత్యేకమైన ఆహారం ఇయ్యవలసి వచ్చేది. నేను డ్రయాటీ

వుగించి, పాస్టరు గారి దగిరకి వె�ు వంట పూర్తి చేసి భోజనానికి ఇచ్చి, ఇంజెకష్న్లు

ఇచ్చి, తర్వాత ఇంటికి వచ్చేదాన్ని. దీని వెనుక నాకున్న ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే

స్వస్థతకన్నా విన్నగా36 '' దైవజనులకి పరిచర్య చేయడం ఆశీర్వాదం—— అని వాత్రమే. దానికి కొందరు అపారాదలు చేసుకుని నన్ను వానసికంగా విసిగించారు. చివరిసారిగా పాస్టర్గారు జూలై వాసంలో ఆరోగ్యం కీషణించి మల్య హాస్పిటల్లో అడ్మిట్ అయయారు. ఆయన కోసం హాస్పిటల్లో కాచుకుని కూరో�వం, డాకట్ర్లతో వాట్లాడడం, ఆయన రకత్పు వాంతులు చేసుకొని ఇంకా ఆరోగ్యం కీషణించి సి.సి.యు కి వార్చిడం అక్కడ 28 వ తారీఖన ప్రభువుతో నిపదించడం ఇవన్ని నాకు కళుకు కట్టినట్లు ఉంటుంది. నేను పాష్టరుగారి నుండి దేనిని ఆశించలేదు గాని, ఆయనకి పరిచర్య చేయడం వల్ల దేవుని నుండి ఆశీర్వాదాన్ని కోరుకున్నాను. నాకొకవేళ్ దేవుడు ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఇవ్వకపోయినా, నా పిల్లలకైనా ఆ ఆశీర్వాదం దకుకతందని ఆశించి పరిచర్య చేశ్ను. ఇది నాటికి నారుపాళు నిజం. పాష్టర్గారి ముమారియల్ మీటింగుకు ఆయన గురించి రెండు పాటలు వ్రాసి, ఒకటి కవ్యిర్ పాడితే, మరొకటి నేను పాడాను. నేను మొదటిగా వ్రాసి, టయాన్ చేసిన పాట '' ధన్యవూ నీ జీవితం ——

జూలై 2001 సం��లో నిజంగానే కొంత వారుప వేము డాడ�లో చూడగల్గగావు. జూలై 1వ తారీఖు బున్ని ఫోన్ చేశ్డు. ''అమ్మకి చాల కడుపు నొపిప వచ్చి విలవిలలాడిపోయి రాత్రంతా నిపదపోలేదు —— అని చెపాపడు. నేను నొపిప వివరాలు కనుకొకని, అపెండిపసైటిస�గా గుర్తించి, మందులు ఏవేమి ఇవ్వాలో చెపిప ఆపరేషన్ కి బంగుళూరు పంమని చెపాపను. అనుకున్నటుటగానే అమ్మ 3వ తారీఖు బయలుదేరి 4వ తేదీకి ఇక్కడికి వచ్చింది. సర్జన్ కి చూపించి అమ్మ ఆపరేషన్కి అన్ని ఏరాపట్లు చేశ్ను. 4 వ తేదీన ఈ విషయం డాడీకి బున్ని ఫోన్లో చెపాపడ్రట. డాడీ వెంటనే బయలుదేరి వచ్చేసారు. బంగుళ్�రుకి అమ్మకి 6వ తారీఖు ఉదయం ఆపరేషన్ చేశ్ను. డాడీ దగిరుండి అమ్మని దిీభయేటర్కి పంపడం, తర్వాత 2 రోజులు ఇక్కడే ఉండడం వాకు నమ్మలేని నిజం. అమ్మతో అంతకు వుందు మనసు విపిప వాట్లాడని ఆయన ఈసారి కొన్ని విషయాలు వాట్లాడారట. అమ్మ అలప సంతోషి. అంత దానికే చాల సంతోషపడింది. వేము కూడ్ర దేవుడు వా పపార్థనలకి జవాబిచ్చాడు, డాడీ చెపిపన జూలై 5వ తారీఖు ఈ సారే అని నవ్మావు. దేవుడు విడుదల ఇచ్చాడని ఆశించావు. కాని డాడీ'' నేను హైదరాబాదు వెళ్ళాలి, మనకాల ఆమె తరువుకొని వస్తుంది, నేను తపిపంచుకోవాలి—— అని టిరకట్ చేయించుకుని హైదరాబాదు వెళ్ళారు. ఆయన చెపిపనటుటగానే ఆమె మరుస్టి రోజే బయలుదేరి బంగుళూరు వచ్చింది. అమ్మని డిశ్చార్జీ చేయించుకొని ఇంటికి తీసుకువచ్చేసాను. ఆమె డాడీ ఇంట్లో ఉన్నారేమానని చాల దర్జాగా, తలుపు తోసుకొని పొదుదన్నే లోపలికొచ్చి అన్ని గదులా వెతికేసింది. తర్వాత ''మీ మీద పోలీసు కేసు పెడుతున్నాను—— అని బదిరించింది. ''ఏమైనా చేసుకో—— అని చెపాపను. ''ఎక్కడికి మళ్ళారు, ఎకక్డున్నారు చెప్పండి?—— అని ఆరాతీసింది. 'ఆయన్ని మీకు దకకనయను— అని స్వస్థతకన్నా విన్నగా37

చాల అరచి బయటకి పోయింది. అది కావర్టర్స ఏరియా. అకక్డంతా కుటుంబ పరువు

అంతా బయట పెట్టి రాత్రి 11:30గంటలకు ఆముమళ్లిపోయింది.డాడీ పహైాదరాబాదే మళ్ళీ

ఉంటారని ఆమె ఊహించి పహైాదరాబాదుకు వె�ుందట. డాడీ హైదరాబాదు నుండి ప్రీతి

దగిరకి విశాఖపట్టణం వెళ్ళారు. ఈమె డాడీ హైదరాబాదులో లేరని తెలిసి విశాఖపట్టణం

బయలుదేరి వెళ్ళింది. అక్కడ డాడీ ఆమెకి దొరికి పోయారు. ఆమె డాడీని ఈడ్ర్చుకొనే,

అందరిలో అవవానపర్చి తనమనుష�్యలతో తీసుకొని వెళ్ళిపోయింది.

కొన్నిరోజుల వరకు వాకు డాడీ ఆచాకీ తెలియలేదు. ఒక వారానికి డాడీని

కర్కుదురులోనే గృహానిర్బుంధంలో ఉంచిందని తెలిసింది. వేము ఈసారి ఇలా

జరిగిందేమిటని ప్రార్థన చేసావు. అయితే డాడీ మనసు పూర్తిగా వారిందని, ఆయన

జరిగిన దానికి ప్శ్చితాతపడుతున్నారని, విడిపింపబడడానికి ఇష్టపడుతున్నారని వాకు

సృష్టంగా అర్ధమైంది. ఆయన ప్రార్థనా జీవితంలో మరల పుంజుకొని, బలపడినటుటగా

కూడ్ర గ్రహించాం. డాడీ చాల చికికపోయి, సన్నబడిపోయారు, దానికి కారణం ఇంచు

మించు రోజూ ఉపవాస పపార్థనలే అని తెలిసింది.

వేమందరం ప్రార్థించావు. అమ్మ ఆపరేషన్ బలహీనత కన్నా మరేదైనా గొప్ప

కారణం ఉంటేనే తప్ప ఆయన మ�ు బయటికి రాలేరని అనిపించింది.

అమ్మ తేరుకుంది. అదేసమయానికి నాకు కొద్దిరోజులు రకత్హానత ఉందని గ్రహించి

రకత్పెరుగుదలకి నేను వాత్రలు తీసుకుంటా ఉన్నాను. స్కానింగ్, రకత్ పరీక్షలు

చేయించాను. నాకు కడుపులో పైభాగంలో కొద్దిగా నొపిప, అననుకూలత ఉండేది. అలసరు

నొపిప ఉండవచ్చినని దానికి కూడ్ర వాత్రలు తీసుకుంటా ఉన్నాను. అయినా నా పరిచర్యలో

ఏ వాత్రం కుంటపడలేదు. అదే సంవత్సరం గుజరాత్ లో భూకంపం కలిగింది. దానికి

ఫిపబవరి నెలలో వె�ు వచ్చాను. అక్కడ కొద్దిరోజులు పరిచర్య చేసే అవకాశం దేవుడు

నాకిచ్చినందుకు దేవునికి వందనాలు. నాహాసిపటల్ పనిలో కూడా ఏవాత్రం అలసట

అనేది లేకుండా చక్కగా అందరికీ పప్తిపాపతంగా ఉన్నాను. జులై 28 వ తారీఖు 2001

సం��వు పాష్టర్ వందనంగారి ముదటి డెత్యానివర్సరీ జరిగింది. దానికి అమ్మ కూడ్ర

ఇక్కడే ఉంది. ఆ సాయంకాలం మీటింగ్ జరిగాక రాత్రి భోజనంలో బిర్యానీ పెటాటరు.

వావూలుగానే తిన్నాను. రాత్రి ఇంటికి వె�ు రకత్హానత కొర్రైన వాత్రలు వేసుకొని

పడుకున్నాను. తెల్లవారి నాకు చాలా బాగోకుండ్ర అయి, రాత్రి తిన్నది అరగక వాంతి

రూపంలో బయటికి కొచ్చింది. అది ఎపరగా అన్నంతో కలిసి వచ్చింది. కాని నేను

రకతమని అనుకోలేదు ఎందుకంటే రాత్రి తీసుకున్న వాత్రల రంగు అలా వచ్చి

ఉండవచ్చుననుకొన్నాను. అయితే ఎసిడిటీకి తీసుకునే వాత్రలు తీసుకుంటానే వున్నాను.

ఆ రోజే అమ్మ మరల కర్ప మళ్ళింది. ఈ సంగతి అమ్మకి కూడ్ర చెప్పలేదు. అయితే అది

రకత్పువనంతేనని ఖచ్చితంగా ఒక సంవత్సరానికి తెలిసంది.

స్వస్థతకన్నా విన్నగా38

డాడీని పూర్తిగా గృహానిర్బుందంలో ఉంచి, ఇద్దరు వ్యకుతల్ని ఆమె కాపలా ఉంచిందని డాడీ పరిస్థితి చాల దుర్బురంగా ఉందని తెలిసింది. విడుదల కార్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు.2001 డిపసంబరు నెల వచ్చింది.క్రిస్మస్ హాడావిడ� ఎకుకవగా ఉంది. కాని నేను ''ఈ సంవత్సరనంత దినాలలో నన్ను దర్శించు ప్రభువా—— అని నిత్యము వుఖ్యంగా డిశంబరు వాసమంతా ప్రార్థన చేస్తూ వచ్చాను. నాకు కడుపు నొపిప రాతుల్లో వచ్చేది ఎకుకవైంది. మరల పరీక్షలు చేయించాను. ఏమీ కారణం తెలియలేదు.

డిశంబరు 31 వ తారీఖు వచ్చింది. ఆ రోజు బుచు పుట్టిన రోజు. మరుస్టి రోజు జనవరి 1వ తారీఖు, నా భర్త పుట్టిన రోజు. కేక్ కోసం, ఇంకా పూల బోరక కొనాలని డ్రయాటీ నుండి బయటకి వచ్చి వుందు బోరక తీసుకొని, వుందు నడుచుకొంటా వచ్చి బేకర్లీో కేక్ బుచ్చు కోసం తీసుకొని, ఆటో ఎకిక ఇంటికి వచ్చాను. అప్పుడింకా క్యారటర్సలోనే ఉన్నావు. ఇంటి లోపలికి వె�ు బోరక, కేకులు టేబుల్ మీద పెడుతండగా గమనించాను. నా ఎడవు చేతి మధ్యవ్రేలికి ఉన్న బంగారపు ఉంగరం కనిపించలేదు. వెంటనే మనసు నిండా కలత చేరుకుంది. ఆ బంగారపు ఉంగరం నేను రు��75 కి ఒక లకీక పడాలో పొందుకున్నాను. దానికి నేను ఖర్చు పెట్టింది తకుకవే అయినా అది బంగారం కాబట్టి చాల బాధ కలిగింది. మరల ఆటో దిగినంత వరకూ మళ్ళీ అంతా వెదికాను. కాని కనిపంచలేదు. ఒక్ 20 నిమిశాల పాటు అంతా వెదికాక మనసులో ఇలా అనుకుంటా వచ్చాను. ''ఏమిటి ఇలా అయ్యింది? నేను కొత్త సంవత్సరం లోనికి దిగులుతో, బాధతో, మంచి పపశ్రమున� వసతువును పోగొట్టుకొని వెళుతన్నానా? ఇలా ఎందుకు జరిగింది ? అది 75 రు��లకే వచ్చింది. నేను పూర్తిగ సొవ్ము చెలి�ంచనందుకే ఇలా జరిగిందా? అయినా అది నా ్రేరులో లకీకగా తగిలిన గిఫ�ట కదా� అది అలారగ పోవాలని ఉందా?—— అనుకుంటా ఉన్నాను. అంతలో నా ఆలోచన దేవునిపై వుళిుంది—— ''నన్ను సంవత్సరనంత దినాల్లో ఒకసారి దర్శించు ప్రభువా అని వేడుకొంటుంటే నీవు నన్ను ఎందుకు ఇలా బాధతో క్రొత్త సంవత్సరానికి పంిస్తున్నావు? నాకేదైన నేర్పించాలనా ఇలా చేశ్వు?—— అని మనసులోనే దేవున్ని అడుగుతా బుచు పుట్టిన రోజు కేక్ కటింగ� చేయించడానికి సిద�ంచేస్తూ ఉన్నాను. బుచు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నేను కేక్ బయటికి కవరులో నుండి తీస్తుండగా పోయిన రింగు అందులో కనబడింది. ఒక్క సారిగా నాలో ఆశ్చిర్యం, ఆనందం కలిగాయి. సంతోషంగా కేక్ని తీసి టేబుల్ మీద పెటటబోతాండగా రదేవుని వాకుక నాలో నుండి నాకు వినిపించడం ముదలుపెట్టింది. ''నన్ను దర్శించు, ఈ సంవత్సరనంత దినాల్లో అని ప్రార్థన చేస్తున్నావు కదా, ఇపుడు నీకు జరిగిన విధంగా, అంటే ఎంతో అమూల్యమైన బంగారం వంటిది, నువువ కొన్నాళ్ళు పోగొట్టుకొనినా, నేను దాన్ని మరల నీకిస్తాను. అది పోయిన ఈ కొద్ది సమయంలో నువువ ఎంత తొందరపడి, ఆంథోనళ చెందావు! అయినా దానికి నేను అంతం పలికిన స్వస్థతకన్నా విన్నగా39

ఈ 2002 లో నేను దాన్ని నెరవేరుస్తాను, సమకూరుస్తాను —— అని వినిపంచింది.బంగారం

వంటి వ్యక్తిని నేను పోగొట్టుకున్నానా? ఆ వ్యక్తి ఎవరు అని పపశ్నించుకోగానే ''డాడీ——

అనే జవాబు నా మనసు చెపిపంది. నాకు నిజంగా సంతోషం అయింది. దేవుడు ఈ

విధంగా కూడా వాట్లాడి,మనుష్యులకు తన వాకుక వినిపంచి, తన ప్రణాళిక నెరవేరుపను

వివరిస్తాడని నాకు తెలిసంది రూడభిగా ఇపుడే.

↑ పైకి / Back to top