
పీటర్ సింగ్ అన్యయ్య ప్రత్యేక వరా*్న పొందిన ఆత్మీయుడు
ప్రొపెఫసర్ ఫ్రాన్సిస్ జేవియర్ అండమాన్స
నేను పుట్టినప్పటి నుండి పెద్దన్న, చిన్నన్న నాకు తెలసు, ఒకే కాలేజీలో చదివే వాళ్ళు మాతో ఉండేవారు. చిన్నప్పుడు అన్న నాచేయిపట్టుకొని లయోలా కాలేజ్ సాంవత్సరిక వారి�కోత్సవ పఫంకషన్కు తీసికుని వెళ్ళేవాడు. ఫ్యాన్సి ్రడస్లో పఘస్ట పప్రైజ్ వచ్చేది. ఒక సారి పాముల వాడి వేషం వేసాడు గురుతపటటలేక పోయాము. నిజమైన పామును అడిగి ఎలా హ�్యండిల్ చేయాలో ఓరుపతో నేరచుకున్నారు. పామును మెడలో ధైర్యంగా వేసి తిరుగుట అలవాటు చేసుకోని సరా�పేవాడు. కాలేజీలో ఫ్యాన్సీ ్రడస్లో పాలోగని ప్రథమ బహుమతి తీసికోనగా ్ర్రిన్సిపాల్గారు అభినందించారు. మగిలిన వారంతా భయంతో వణికిపోయారు. మరొకసారి లంబాడీ వేషం వేయగా అందరూ అవాక్కయ్యారు. అరె అచ్చింగా అవ్మాయిలాగా ఉన్నడు సువా! అన్నారు. అన్నయ్యకు అతని నాన్నగారైన జాన్గారి తలాంతు కవితవాము పద్యాలు వ్రాయుట ్రడాయింగు వ్రేయుట వచ్చాయి. మనిషిని ఎదురు చూసాత పటము గీయు నేర్పుగలవాడు. కారుటన్లను గీసాత ప్రతికలకు పంపేవాడు. ఏ వాయిద్యానయినా అవలీలగా వాయించేవాడు. ఈ నేరుపనకు నేరచుకున్న అనుభవం కావు గాని సృజనాత్మకంగా ప్రభువే ఈ వారాన్ని ప్రసాదించాడు.
అన్నయ్యలిద్దరూ మా యింట్లో, గుణదలలో ఉండేరోజుల్లో మా అమ్మ చాల ప్రేమతో పెద్దోడా, సుద్దవ్మా అని ముద్దుగా పిలిచేది. వారి వివాహాలకు అంతా హాజరయయాము, కాల్రకావేణ, పెద్దన్న, చిన్నన్న ఇళ్ళు గుణదలలో నుండుట వల్లవారి తల్లిదండ్రులు అవనిగడడ్ నుండి వచ్చేసి గుణదలలో అంతంవరకు జీవించుటను బట్టి వారి కుటుంబీకులలో అతి సన్నిహిత సాంగత్యంతో అప్యాయతలను పంచుకొన్నాము. స్నేహితులను ఇష్టము లేకపోతే మార్చుకోగలము గానీ, దేవుడిచ్చిన భడడ్లను బంధువులను మారుప చేసికోలేమనే సత్యం గొప్పది. మా జీవితంలో అమ్మ అకాలమరణం మమ్ములను చాల దు'ఖపర్చగా వీరంతా చాల అదరించి ప్రేమించారు. పెద్దన్నయ్య వదిన ఆప్యాయత మవ్ము నిలబైట్టి ధైర్యపర్చింది. అన్నయ్య ఎన్నో ప్రమాదాల నెదురుకన్నాడు. దేవుడు అన్నిటి నుండి సంరక్షించారు.
అన్నయ్యకు శారీరక మానసిక బాధలను ఒత్తిళ్ళను భరించే పెద్ద హాృదయముంది. ఎన్నడా తన భాదలను తల్లిదండ్రులకుగానీ తోబుట్టువులకు గానీ తెలుపుకో లేదు. ఎపపుడా సరదాగా నవువాతూ ఎవరికీ సహాయం చేయుట్రైనా సంసిద్ధంగా నుండేవాడు. ఆ మంచి మనససుకు తగిన భార్య గుణవతి, సహన శీలిగా యిచ్చిన భక్తి, సాపర్తితోనే షాలైం మనిపసీటస్ ఆరంభించాడు. శాంతి నిలయమనే అర్థము అన్నయ్య చివరి దశలో శారీరకంగా చాల బాధపడ్డాడు. అందరీని గుర్తించాడు. ప్రేమ అందుకోగలాగడు. ఎకుకవగా ప్రేమించిన సంఘస్తులే సవాంతవా]్న మరపిస్తూ పోటీలు పడి ఆసప్రతిలో సకల సహాకారాన్ని అందించేవాడు. అన్నయ్య ప్రేమ పఘలించి తిరిగి తాను పొందిన ప్రేమను బట్టి అందరూ ఆనందించారు.
ప్రభువు దయలో అన్నయ్య మేనమామ జీవానందం గారి పెద్దకుమారెత జోయ�ు నా భార్య ఇద్దరమా బంధ్రుపీతితో అతి సన్నిహితులుగా నిలచే భాగ్యం కలిగంది. పెద్దన్నయ్య అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఒకరకంగా మరణమువల్ల భయంకర శారీరక బాధలు విరమంచుకొని విముక్తికాగా, నిత్య విశ్రాంతి పొందారని అందరము నెమ్మది పొందాము.
అన్నయ్య స్వరం అతి గంభీరవై వింత అప్యాయత పలుకుతుంది. నావలై ప్రతి బంధువునకు బోలైడు మధుర జా�పకాలున్నాయి. తీపి తిన్న మాగవాడు రిచ ఎరిగినను చెపపలేడు. అందరూ ప్రేమగల వారగానీ ప్రేమవ్యక్తం చేయలేకపోవచ్చు. నేను ఈ రీతిగా వ్రాయగల అవగాహన దేవుడే నాకిచ్చారని ఎంతో ఆనందిస్తూ కృతజ్ఞత కలిగయున్నాను.
వసంతక్క మాకు దారమయిన బాధ తీర్కముందే పీటర్ సింగ్ అన్నయ్య కూడా పరలోకం చేరుటనుబట్టి పోయిన వారంతా మంచివాళుి ఉన్నవాళ్ళవంతా పోయిన నాతల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు అంతా తీపిగురతులుగా మగిలారు. నేను అన్నయ్య లోటను ఎంతో భారంతో భరిస్తూ తోబుట్టువులైన చిన్నన్న సుధాకర్గారు విజ�కక, పుట్ని అక్క, దేవానంద్ అన్న, సుస్సీ అక్క, వంసతకక కుటుంబీకులు వీరంతా దు'ఖతులైన వార గనుక ప్రభువే వారి కన్నీరు తుడిచి ఆదరించాలని మనస్సారా కోరుకుంటా దేవుని ప్రార్థిస్తూన్నాను. అన్నయ్యవంటి మంచి ప్రతిభగల వ్యక్తిని గార్చినా ప్రేమను వ్యక్తంచేయగల్గుట నా ధన్యత.
శ్రీ గంటా సుధాకర్ గారి కుమారుడు గంటా ప్రసన్నకుమార్ గారి
ప్రశంసలు
ముఖ్యంగా విడిచి వెళ్ళిన భార్య ఎలివాగారు,
అన్నయ్య ముదు�భడడ్లైన సుజాత, శశి, సునీత కుటుంబాలకు నిండైన మెండైన ఆదరణ దేవుడివ్వాలని కోరుతూ వారిని దేవుడు దీవించాలి. ఆమెన్.
శ్రీ పిటర్ సింగ్ గారి తవ్ముడు గంటా సుధాకర్గారు మోకానికల్ ఇంజనీరుగా రిటైర్డ్ అయయారు. భడడ్లతో ప్రసన్నకుమార్ ఇంజనీరుగా అమెరికాలో స్థిరపడ్డాడు. పెదనాన్నగారిని అతి సన్నిహితంగా గమనించి, వారినాన్నగారికి అన్నయ్య పట్ల అనురాగ ఆప్యాయతలను సరిగా అవగాహన చేసికోగల గొప్ప తనయుడిగా గుర్తిస్తాము పెదనాన్న మరణమును బట్టి అమెరికా నుండి వ్రాసిన ఈ-మెయిల్ ఉత్తరము గంటా పరివారానికి గొప్ప ఆదరణ }రట కలిగంచింది. యేసును వరిణంచగల గ్రుడిడ్వారి వలై ప్రతివ్యక్తి విభిన్న కోణాలలో పీటర్సింగ�గారి గొప్ప మనససును దైవభక్తిని, ేసవాదృష్టి వాని సహనాన్ని వరిణంచుట అపురూప అనుభవము.
శ్రీ గంటా ప్రసన్నకుమార్గారు తెలిపన భావాల సంపుటి పెదనాన్న గారైన గంటా పీటర్సింగ�గారు, మానాన్న గారైన గంటా సుధాకర్గారి జీవితాలు గమనిసేత గంటావారికి కోపవెుకుకవ ఆమేశంగా మాట్లాడే అలవాటుంది. గతంలో మేము సికిందాబాద్లో పసబాసిటయన్ వీధిలో నివసించు రోజుల్లో అంకుల్ పీటర్ సింగ�గారు తరుచగా మా ఇంటికి వచ్చేవారు. ఆయన విరామసమయంలో తనకు వచ్చిన అనేక వాయిద్యాలలో ఏదో ఒకటి వాయిస్తూ ఆనందంగా గడిపేవారు. మాకు సమీపంలో ఒక సాటడియో ఉండేది. చుట్టుప్రక్కల వారంతా ఆయన సందేశానికి ముగు�లయేయవారు.
అరోజుల్లో అమ్మ డాకటరుగా ఈడేన్ ప్రాంతంలో ఉద్యోగంలో నుండగా నాన్నగారితో మేమువుంటా, టీ చేయుట గ్రుడ్లు ఆమ్లేట్ చేయుట నేరచుకున్నాను. ఒక రోజు చాల చిరాకు కలిగంది. నాకోపం చాసాత పీటర్ సింగ్ అంకుల్ చాలా భగ్గరగా నవ్వాడు. ""అరె సుధా, వీడు మనవాడేరా అన్నాడు. నీ అవతారవెు వీడికి వచ్చింది. ముఖ్యంగా నీ కోపం!" ఆయన అంత ఆహ్లాదంగా ముద్దుగా నన్ను విమర్శంచుటను బట్టి నా కోపం పూరిగగా చల్లారిపోగా, నేనా నవువాతో ఏకీభవించాను. నీ దృకపధంలో అయన చాల గొప్ప ప్రతిభగల గాయకుడు మయాజిషియన్ అంతేకాదు. ఏ వాహనవైనా అవలీలగా నడిేపనేరుప ఉంది. వ్యాన్లు ట్రకుకలు, లారీలు, జీపులు, వెుటాడోర్లు నడుపగలడు.
మారుతీ చిన్నబండి నడిపించుటకు చిరాకుపేవాడు. ఆయన వాయించలేని వాయిద్యమే లేదు. పఘ్లూటు అకారిడ్యన్, హారిమోనియవ్, తబభల వన్నీ వాయిస్తున్నప్పుడు మా ఇంటి పరిసరాల్లో నున్నవారి ఆనందం గమనించి నేను చాల గరవాపడేవాడిని 12 అంగుళాల పసైజులో క్యాషియో ఉండేది. దానిపై వాయిస్తూ చాల పాటలు రచించి సవారకలపన చేయుట విశేషము. నాకు వాయించాలని అభిలాష కలిగనప్పుడు వెంటనే తన వాయిధ్యాన్ని నాకిచ్చేసి ఆనందించేవాడు. ఏమాత్రము విసుకుదల లేని సాతీవాకుడు, మా నానమ్మ ఆయనకు విభిన్నవైన మనససుతో మలటరీ క్రమశిక్షణ మా పట్ల చూపేది. పసలవులలో ఆమెను దర్శించిన మా చిన్నవారమంతా మా బాల్య జా�పకాల్లో పాలు, పెరుగు సమృద్ధిగా నుండగా రకరకాల పిండివంటలు అవిరామంగా చేసి మాకందించేది ఉదయాన్నే కుటుంబ ప్రార్థన్రై ఆవెుపాటలే మేలోకలుపుగా నుండేవి.
ఆమె నేర్పిన పార�ాలన్నీ మా నాన్న పాడుతా ఆనందిస్తారు. ""దేవా నా దేవుడవు నీవే, వేకువనె వెద్రద నిన్నా నా ప్రియుడా యేసురాజా! అర్పింతనా నా హాృదయారపణా!!" దేవా వెంబడించెదనీ నామమున్ జీవితేశవార్నా జీవితాశ నీవె నా భాగ్యమా యేసువా.. వీరి కుటుంబమంతా యిష్టపడేపాట నిశీధరాతిరి అయెయనా నీలిమబ్బులు రీతి అయెయనా...
పరులైవవారు సహాయము చేయనపుడా ఒంటరినై పరనిందల పాలపడిన పుడా... ప్రేమించు ప్రేమ ద్వేషించనపుడు ఏవో నాపై నీరకట్టి కనికరవెువెా తలచిపిలువంగానే పలికావు, నను చూడవస్తావు నా యేసునాదా... ఈ పాటలు అర్థవంతంగా ఉండేవి. మా నానమ్మ క్రమశిక్షణతో సమయపాలన నన్ను ఆశ్యర్యపర్చిది. అందరూ సమయానికి బ్రేక�ఫాస్ట మధ్యాహ్నాం రాత్రి భోజనాలు తగిన సమయంలోనే తీసికోవాలి ఇక నాకు ట.ివి ప్రావం ఎకుకవగా నంటా సాటర్ ట్రిక� వంటి సిరియల్స చూచేవాడిని పీటర్ సింగ్ అంకుల్ ప్రార్థన ద్వారా దయయాల విడుదల చేయుట నాకు ఆశ్యర్యం కలిగంచేది.
అప్పట్లో మతపరంగా నాకంత అవగాహన లేనప్పుడు నా సంశయాలను గమనించి నాతో తవ్ముడు సురష్తో ముచ్చటించాడు. నా పరిస్థితికన్నా సురష్తో గొప్ప మారుపకలిగంది. భక్తి ప్రభావం తాకింది. సి.ఎవ్.సిలో డాక్టు కోర్సులో చేరాడు. బైబీలు చదివి ప్రార్థించి భక్తితో ప్రవర్తిస్తూ మంచి విశ్వాసిగా నన్ను సురష్ను బట్టి ఆశ్చర్యపడాను. ఆయన అభిప్రాయాలన్నీ నాకు బాగా నచ్చేవి. చాల న్యాయబద�ంగా అనసరణీయంగా మాట్లాడేవాడు. నా పెండ్లి సమయంలో చాల ప్రేమ చూపాడు మంచి పాటపాడి అందరినీ ఆనందింపజేసిన రచన చేశాడు.
పీటర్సింగ� అంకుల్ ప్రత్యేక తలాంతులనుబట్టి, ఆయన ప్రేమగల స్వభావము, సహనము, క్షమ, ఓరుప, పట్టుదల నాలో చాల ప్రభావాన్ని కలిగంచింది. ఆయనను చాల అభినందిస్తాను. తన జీవితంలో ఎన్నో అవమానాలు నవువాతా సహించేవాడు. క్రీస్తు యేసుకు కలిగన ఈ మనససు ఆయనలో నేను చూడగలాగను. నా తండ్రి గంటా సుధాకర్గారు చాలా ఆప్యాయంగా ""ఓరయు అన్నయ్యా అనేవాడు. వారి వయసుప తేడా కేవలము, ఒక్క సంవత్సరమే మార్చి5, 1938వ సంవత్సరంలో పీటర్ సింగ్ అన్నయ్య జన్మించారు. 74 సుదీర్ఘ సంవత్సారాలు జీవించి గణనీయ సేవలందించి సమాజంలో ప్రత్యేక గౌరవాన్ని గురితంపును క్రీస్తు సేవలో పొందాడు.
మానాన్న చాల సన్నిహింతంగా వుండి చాల కబుర్లు పంచుకొనేవారు. కొన్ని అభిప్రాయ భేధాలు ఎవరింటిలోనైనా తప్పదు గాని అన్ని సమర్థించుకొని తేడాలేక అన్యోన్యతకు అంతరాయం కలిగంచని రీతిగా వీరి అనుబంధము నిలిచింది. అనేక గంటలు ఫోనులో భైబీలు ధావానాలు చేసేవారు. ""అరె సుధా, నీవు చెప్పిన ప్రసంగాలను సువార్త టి.వి.లో చెప్పడానికి సరియైన మేత దొరికింది రా.." అని ప్రశంసించేవాడు.
మా నాన్న విదేశీ పర్యటనలో యిష్టపడిన అంశమేమనగా మంచి పుస్తకాలు వెదకి కొనుకోకనేవాడు. వాళ్ళ అన్నయ్య ఏ రకం పుస్తకాలు యిష్టపేవాడో గమనించుకోని కొనుట స్రిపాటి ఎపుడైనా వారిద్దరి సంభాషణలు సన్నిహితంగా వింటే, వారి వయససులు మరిచి పసిప్లిలల వలై జోకులు, నవువాలు విన్నప్పుడు వీరి శరీరాలకు వృద్ధాప్యం వచ్చింది గానీ వీరి మనససులు యవ్వనంలో ఉజ్జీవంతో ఆహా�దకకరంగా సంభాషణలు సాగుట నేనెన్నడా మరువలేను. నా దగ్గరకు వచ్చి అమెరికాలో నున్ననా తరచగా అన్నయ్య కేషమాన్ని సేవా వివరాలన్నీ తెలసుకొనుటలో శ్రద్ధ పాటించేవారు అనారోగ్యంతో బాధపడతున్నా అన్నయ్యను చూడడానికి చాలా బాధపడి దు'ఖంచే మా నాన్న ప్రేమ గమనించేవాడిని. మానాన్న విజ్ఞాపన ప్రార్థనల్రై దినకరన్ గారిక రగైడ్ పోస్టుద్వారా వారికి అన్నయ్య్రై సవాస్థా ప్రార్థనలనెన్నో చేయించారు. మానాన్న ఎపపుడా అన్నయ్య కొరకు మంచి బట్టలు, పుస్తకాలు యిస్తూ సంతోషపెట్టేవారు మరణము ఎదురుకన్న పెద్దన్న వారాతతో చాల కృంగిపోయిన మానాన్న సమాధి క్రమం చూడడానికి చాల భయపడ్డారు. ఆ దు'ఖ భారం మోయలేని దారంగా నిలిచి వివరాలన్ని విని ఆదరణ పొందారు. ఏ రీతిగా గడిపినా, వారి హృదయాలు కలిసిపోయి గొప్పగా క్రీస్తును ప్రేమించి, వాక్య ద్యానంతో పరమానందబభరితులుగా కాలన్ని గడిపిన అనుభవం గార్చి నేను ధృడంగా సాక్షి మవవాగలను మరపురాని మమతల మార్తి గంటావారి పెన్నిధి, యుద్దర్ధము గు��ముగా నున్న పీటర్ సింగ్ అంకుల్ ప్రత్యేక కళాత్మక తాలంతులు, ఆయన పాటలు భావగ్ర్బిుతవై లోతైన ఆత్మీయుతతో ప్రతి హృదయ తంతృలను తాకి వింతగానాలందిస్తాయి. గంటావారి వరపుత్రుడు చిర్స్మరణీయుడైన ధన్యజీవి గొప్ప దైవజనుడు ఆయునికిదే మాకుంటబ ఆ్రశుతాంజలి.

శ్రీ గంటా దేవానంద్బాబు సమీక్ష
గంటా జానుగారి కుమారులలో ప్రధముడు పీటర్ సింగ్ గారి చివరి తవ్ముడు గంటా దేవానంద్బాబు వసకట్లో కుటుంబంతో 25 సంవత్సరాలు దైవసేవ చేసి నేడు దుబాయిలో స్థిరపడ్డారు. విదేశాలలో సేవచేస్తూ స్వదేశంలో అన్నయ్య సేవను ప్రోత్సహిస్తూ పాస్ట్ల సదససులను నిర్వాహిస్తూ ఉచితంగా జారెడు కుర్చీలు కొన్ని కంపూట్యర్లు, బైబీళుి విలువైన పుస్తకాలు పీటర్ సింగ్ గారి పాస్టర్లు కందించుటలో ఆనందించేవాడు.
ఆయన ఆఖరిరోజుల్లో తరుచగా ఫోను ద్వారా ఆప్యాయత పంచుతా
కొన్నిసార్లు స్వయంగా విచ్చేసి అపారప్రేమను కనపర్చాడు. పీటర్ సింగ్ అంతిమ
యాత గార్చిన సమీకష ఇ-మెయిల్ వివరణ..
గంటా వంశానికే ఘనకీర్తి తెచ్చిన పీటర్ సింగ్ అన్నయ్య సువార్త టి.వీ. కలవారీ టి.వీ ద్వారా 500 పైగా వ్రాసిన గీతాల ద్వారా అనేక ప్రాంతాలలో అన్నయ్య భావాలు అందుకొని ఆత్మీయమేలులు పొందారు. అంత ఘనమైన దైవసేవ చేసినందున స్వకీయులంతా గరివాంచి దేవుని స్తుతించి ఘనపర్చారు. అవ్మా గంటా సంతోషమ్మగారి ప్రథదము పఘలాన్ని దేవుని సేవ్రై సమర్పించగా ఆలస్యంగా తన రక్షణ సీవాకరించి రెట్టింపు వేగంతో, అవిరామంగా, అలుపెరుగని ప్రయాణాలు చేస్తూ గ్రావు, గ్రామాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి చిర్స్మరణీయుడయయాడు.
తనదంటా స్వంత సంస్థను తనకోరిక మేరకు సంతృప్తిలో యితరులపై ఆధారపడక భార్య ఎలివా పఫిన్లాండ్ స్వకీయులు ప్రేమ కానకలతో గొప్ప సావాజ్యాన్ని సంపాదించి, మంచి సంఘము ని]్మంచుకోని, అనాధలకు 60 మందికి ఆశ్రయ మచ్చి విద్యనిచ్చి, అనేకులకు ఉపాదికలిగంచి, అనేక గ్రామాల్లో పాస్ట్లను నియమంచి పర్యవేకషణ చేస్తూ దైవసేవ నిర్వదికంగా నెరవేర్చిన ధన్యజీవి సవాంతవారి ప్రమేయం లేకుండా కనీసము ఒక సంవత్సరము ఆసప్రతి పాలైనపుడు స్పరిచర్య చేయుటకు ఎంతో ఆసక్తిచూపుట ఆశ్చర్యం కలిగంచింది. అంతటి గొప్ప ప్రేమను సంపాదించు కోగలాగరు.
అన్నయ్య మరణ సమయంలో అంత్యక్రియల్రై దారప్రాంతాల నుండి సువార్త కలవారి టి.వి.్రేపకషకులు విచ్చేసి ప్రగాడిడ సంతాపాన్ని తెల్పారు. వారి అజేయవైన ప్రేమ అద్భుతంగా నిలిచింది. పీటర్ సింగ్ అన్నయ్య భార్య ఎలివా దు'ఖసాగరంలో మునిగిపోయారు. తేలిగాగ తేరుకో కలిగంది. మరణానుభవాన్ని జీరిణంచుకోవడానికి కొంతకాలం పట్టింది. ఎన్నో దర్శనాలు ప్రవచనాలు, ఈ భ్రవులో పడిపోయి, బ్రతకుతాడని చాల ఆశపడాననియు చివరకు ఈ పరిస్థితిచూస్తూ ""ప్రభా, నీ చిత్తము సిది�ంచగాకని" ఒప్పుకోక తపపులేదని తెలిపంది. ఈ బాధ్యతలన్నీ సమర్థదవంతంగా నిర్వాహించాలంటే చాల గండె నిబ్బరం కావాలి. ఎలివా వదినగారు కొంతకాలం ఆమె సవాదేశం వెళ్ళి, తిరిగి బాధ్యతలు సీవాకరించారు.
అన్నయ్య సమాధి చుటాట అసంఖ్యాకవైన ప్రజలు చేరారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనేకులు వారి అనుభవసాక్షులను విరామం లేకుండా చెప్పుటను బట్టి ఎందరో హృదయాలను రంజింపజేసిన అన్నయ్య నిసావార�సేవా పఘలితముగా గ్రహించాము. అన్నయ్య వ్రాసిన పాటలతో ఆ స�లమంతా మారు మోగింది. విజ�కక అమెరికాలో ఉండుటను బట్టి ఈ-మెయిల్, ఫోను ద్వారా తన దు'ఖ భారాన్ని పంచుకొన్నది. అన్నయ్య సరిగాగ కొన్ని నెలలు క్రితము సమాధుల స్థలంలో నున్న తన భార్య, చెల్లి నిర్మల, అమ్మ, నాన్నల సమాధి వద్ద తనకు అంత్యక్రియలు జరగాలని సన్నిహితులతో తెల్పాడట. ఆ మాటను గౌరవించి ప్రత్యేక అనుమతి పొంది భార్య దగ్గర సమాధి చేరి చేరువయయాడు.
అన్నయ్య వ్రాసిన పాటలతో గొప్ప గురితంపు పొందిన పరలోక ధ్యానాలు గల పాట తనే వర్తించిందని ఎంతో ఆశ్చర్యపడ్డాము. శృంగార నగరమదీ, నాఆత్మ చూచుచున్నది. అందాల నగరి నాకు ఉన్నది. అంతముకాదు సమాధి. కన్నీరలేవు, కషాటలే లేవు ఆనందగాన తరంగములే నా యేసుకే స్తుతి హారతులు ప్రతిమాటలో నిరీక్షణ కృతజ్ఞత ఆరాధన దాగిన పాటలు వ్రాయగలిగన ప్రతిభ, ప్రజ్ఞ తలాంతులన్నీ ప్రభువే ప్రేమించి ఆరాదించారు నాన్న బంధువులంతా ఆయా ప్రాంతాల్లో, దావులారు నుండి అన్నయ్యను ప్రేమించి బలహీనతలో పలుకరించారు. అంత్యక్రియల్లో పాలోగని వారి ఆప్యాయత కనపర్చారు.
అంత్యక్రియలకు దారప్రాంతాల నుండి దైవజనులు సజా�బర్నబాస్గారు బండి �జక�గారు పలువురు దైవబభకుతలు వివిధప్రాంతంలో పాస్టర్లు సంఘస్తులు స్వకీయులంతా ఘనంగా నివాలర్పించారు. అన్నయ్య సేవను కొనియాడి దేవుని మహిమ పర్చారు. క్రీస్తు పునరుదా�నం జీవం నేనే అన్నారు, ఇహలోక ్రశమలిక చాలను అని తలంచి తన కౌగిలిలో చేరచుకోనుట్రై ప్రభువు ప్రేమతో తన సన్నిధికి పిలిచారు.
అమ్మ, నాన్న, వదిన చెల్లి నిర్మల సమాధులతో పాటు అన్నయ్య సమాధి నిలిచింది. అన్నయ్య గృహంలో వదిన ప్రేమతో నిర్వాహించిన ఇ.జి.ఎప్.ఇ.యు మీటింగులలో ఆత్మీయంగా బలపడిన నేటి గొప్ప దైవసేవకులు విల్సన్, ప్రశాంత్, ప్రసన్న, జోబ్, సత్యరాజు గార్లు కన్నీటి విడోకలు తెలిపారు. చివరకు గంటావారి గౌరవాన్ని నిలిపిన అన్న ధన్యజీవి. పెద్దన్నయ్య సేవకు కుడి బభుజంగా నిలిచి ప్రతి అవసరాన్ని కనిపెట్టి చూచుకున్న రెండవ అల్లుడు శశి భర్త వెాజైస్గారు ప్రతి కార్య్రకమాన్ని చాల క్రమంగా ఘనంగా నిర్వాహించుటకు మొదటి అల్లుడుగారైన సుజాత భర్త రమేష్గారు చిన్న కుమార్తె సునీత ఆవెుభర్తగారు రమేష్గార్లు చాల శ్రద్ధతో ప్రేమతో అతి ఘనంగా అంత్యక్రియలు నిర్వాహించుటలో సహకార మందించారు. షాలో సంఘంలో యువకుల సేవలు ప్రశంనీయులు.
చెల్లి కృప (పుట్ని) హైదరాబాదులో అన్నయ్య ఆసప్రతిలో నుండగా తరుచగా వెళ్ళి ఆహారమందించి తన ప్రేమను వెల్లడి చేయగా, సుదీర్ఘ ప్రశాంతమైన ముంబాయి నుండి సుస్సీ విచ్చేసి అంతము వరకు ప్రేమ కనపర్చింది. సుధన్నయ్య వదిన వేణీగార్లు అతి శ్రద్ధతో డాక్ట్లను సంప్రదిస్తూ అన్నయ్యను పలుకరిస్తూ ప్రేమతో ఆదరించారు. ప్రతి ఒక్కరా తమవంతు అప్యాయత నందించినా ఆనందంగా ప్రము చేరిన అన్నయ్య గొప్ప విశావాసదీిరుడు. ధన్యజీవి అబభనందనీయుడు, ఆయన జీవితం ద్వారా దేవుని ఘనపర్చారు. ఆయనకే మహిమ.
ఆమెన్ హల్లెలూయ

శ్రీ గంటా పీటర్ సింగ�గారు - షాలోం మనిపసీటస్ వివరాలు
వీరి అనుభావాలు చరిత్ర ఆశయాలు వెబ్సైట్ ద్వారా చూడగలము. శ్రీ గంటా పీటర్ సింగ్
షషష.ర��శ్రీశీఎ�అటశీ.శీతీస్త్ర.�అ గారు రక్షణలో స్థిరతకలిగ ప్రభువు ఇచ్చిన నడిపింపు దర్శనంలో 1994లో దైవరాజ్యస్థాపన్రై సువార్త ప్రచురించు నిమిత్తము షాలోం మనిపసీటస్ అనే పేరున చిన్న సంస్థను స్థాపించారు. ఇది ప్రొట సటంటు ఆశయాలతో సవాచ్చిందంగా స్నాతానచారలకతీతంగా ప్రైస్తవులు మరియు ప్రైస్తవేతతరుల ఆత్మీయు మేలురకై సువార్త నందించు గొప్ప ఆశయాలతో ఆరంభమైంది. ఒకటిన్నర లకషలపై జనాభాగల విజయవాడ ఆయా ప్రాంతాలనుండి ప్రజలు ఆరాధనలో పాలుగంటారు.
అంత ఆయన రచించిన పాటలు పాడుతా ఆరాధించుటలో ఆనందిస్తారు. యాదవ వీదిలో 500 మంది సంఘసరభయలతో గృహ కూడికలు, ఉపవాసన ప్రార్థనలు ఆదివార సంఘారాధనలు, బేతేనీ చిపలడ్న్ హాోవ్లో 60 మంది ఆనాధల పోషణతో పాటు సాకలు నిర్వహణ ఆరంభించారు. క్రీస్తు ప్రేమ క్రియారూపంగా ప్రదర్శంచే అవకాశమున్న మంచి సంస్థగా పేరుపొందింది. చీకటిలో చిరు దీపంగా ప్రకాశించే విశ్వాసులుగా జీవించాలి. పేదవారికి సహాయపడాలి. క్రీస్తు ప్రేమ ప్రదర్శంచాలి. సువార్త నందించుటలో అత్యంత ఆసక్తి కనపరచు భారము కలిగ ఉండాలి. మనము అనుభవిస్తున్న క్రీస్తు ప్రేమ అందరా రిచచూచి తెలిసికోవాలి.
సాంపఫికంగా స్వచ్ఛంద సేవల కార్య్రకమాలు నిర్వాహించబడుట అనేకులకు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా రూపొందించబడుట ప్రభువు ప్రత్యేక దీవెన శాంతి దర్శిన్ పేరున పేదవారికి బుణాలందించుట, పసైకిల్, రికషాలు సమకూరచుట ప్రతివక్కరు స్వయం పోషణ ఉపాది కల్గునట్లు ప్రోత్సాహాన్ని పొంది దేవుని ఘనపరచుచున్నారు. గంటా పీటరు సింగ్ గారు పేల పాలిట మంచి ప్రైస్త విశ్వాసి దైవజనుడని సేవాభారం కలిగన వాడని పేరుపొందాడు. దావులారులో గంటా వంశసతులకు సహాయం చేయదలచి వారి సంస్థలో నుండి సహాయపేవాడు. నాన్నగారి హాృదయానుసారుని గా ఆయన ప్రేమతో బంధువులను ప్రేమించేవాడు.

నా జీవితంలో గమ్యంబు ఏది? ఒకసారి యోచించవా? అనే పాట, రాకడ సమయంలో కడబార శబ్దంతో యేసును చేరుకునే విశావాసం నీకుందా? ఈ రకమైన సందేశ్నాత్మకవైన సవాలుతో కూడిన సందేశాలు ఎందరినో రక్షణానుభవంనకు సహాయపడి సాకషార�ముగా నిలిచాయి.
అమెరికాలో ప్రజలు ఈ పాటలకు గొప్ప ఆదరించి ప్రశంసించుటను బట్టి అన్నయ్య చాల ఆనందించాడు. యిట్టి గొప్ప అనుభవముగల పెద్దన్నయ్య జీవితం మా తోబుట్టువులకు , సంఘస్తులకు సువార్త టి.వి. కలవారి ్రశోతలందరికి ఆదర్శం ఆయన మరణించిననా పాటలతో సజీవంగా నిలిచిన ధనయడు అందరా నీతిమంతుని తలంచుకోని ఆశీర్వాదం పొందుదురుగాక.
ఆమెన్..

స్వకీయుల జా�పకాల్లో పరలోక ధ్యానం
యెషయ 35:9 - స్వకీయుల సేవా భావం దేవుని చితాతనుసారంగా నెరవేరుప. నా స్వకీయుల పరలోక ధ్యానము ఈ అధ్యాయంలో చివరి భాగం స్థిరపరుస్తుంది. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దు'ఖము నిటాటరుపను ఎగిరిపోవును. ఎంతేసపు చెప్పినా విసుగు పుట్టించని ప్రసంగము ఒకటి రమ్య జీవితమే.
ప్రజలను దేవాలయానికి పిలవడానికి వెాగించే గంటలన్నింటిలో ఎకుకవ దారం వినబడేది మంచి మాదిరి. గణగణ వెాకగ గంటలుగా ఈ తరంలో మాదిరి జీవితాన్ని జీవించి చిరు గంటలుగా కన్న భడడ్లందరూ ప్రభువు కొరకే బ్రతకాలని ఆఖరు వీలుగా మధుర స్మృతు*్న మిగిల్చిన ఘనత మా అమ్మ, నాన్న గారైన గంటా జాను సంతోషమ్మగార్లదే.
కేవలము పసకండరీ గ్గడ్ టీచరుగా వృత్తి ఆరంభించి స్వయముగా భ.ఎ., భ.ఇడి., చదువుకొని ప్రైస్తవ సంస్థ- సి.భ.యం సాకలు ప్రధానోపాధ్యాయునిగా, కరస్పాండెంటుగా, ప్రముఖ వ్యక్తిగా, కీర్తిగాంచిన నాన్నగారు వేధావి, సంపూరణ క్రీస్తు చరిత్ర రచయిత, వ్యాసాలు, కగయాలు వ్రాసేవారు.
తప్పు తెలియని జీవితం, ఏ బండ నుండి చెకాకరో ఆ దేవుని నిరంతం స్మరిస్తూ తనవారి పై, పేలపై అపరిమతమైన ్ర్రేమాభిమానాలు కురిపించి గొప్ప మనససుగలవారు. తన అన్నయ్యలిద్దరి భడడ్లను మాతో సమానంగా పైకి తెచ్చి వివాహాలు జరిపించిన మహానుబావుడు. ఉద్యోగ నిర్వహణలో అకుంఠిత దీక్షతో అచంచల ఆత్మ పస��ర్యంతో మంచి సుమాత్రిక నిచ్చిన నాన్నగారు చనిపోకముందు వ్రాసిన లేఖ మాకు శిరోధార్యం. ""దేవుడు క్షమించు దయామార్తి, ప్రేమ స్వరూపి, వ్యసనాలకు, పాపానికి దారంగా ఉండండి. దు'ఖాలు, శ్రమలు తప్పవు. ప్రతి బాషప భందువు తుడిచే దేవుడు మన దేవుడు. దు'ఖం, నిటాటరుప దేవుడని తేరిచూేసత ఎగిరిపోతుంది. మీకు సాక్షి జీవితం కావాలి" అని వ్రాసారు.
మా అమ్మకు 8వ యేట క్రీస్తులో విశావాసం ఆరంభం దైవభక్తి, పాపభీతి, సంఘనీతిగల దీిర్మహిళ్. గొప్ప ఆత్మల జాలరి. ప్రార�నాత్మగలది. ప్రధమ సంతానాన్ని దేవునికి అంకితం చేసారు.
మా తల్లిదండ్రులు పరలోకపు శిలిపని ధ్యానించేవారు. వారాశించిన రూపానికి తమ భడడ్లందరినీ వివిధ పద�తులతో తలంతులుతో దీవించారు. సమస్యలు లేనిదే బభక్తిరాని నేరాపరు. దేవుని ప్రేమ అందరినీ వెంటాడుతునే వుండేది. మా తల్లిదండ్రుల మనవుల సంతతిలో 20 మందిలో 14 మంది విదేశాల్లో స్థిరపడి మనుష్యుల దయతో, దేవుని దయతో వరి�ల్లే ధన్యతనిచ్చారు. వారి అనామక జీవితాలలో నాటిన జీవిత వృకషాలకు పూచిన పుష్పాల సువాసన అంతటా పరిమ[ంచే కృపనిచ్చారు. వారి కన్నీటి ప్రార్థనాత్మ అచంచల విశ్వాసము పరలోకము నా దేశము, నేను పరదేశిని అనే భావంతో జీవించే కృపనిచ్చారు.
దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధపరచిన మేలు గొప్పది. అది కంటికి కనబడవు. మనుష్య హృదయానికి గోచరము కాదు. అమ్మ తన జీవితంలో ఎందరికో రక్షణానుభవానిచ్చారు, లంబాడీ వారి మధ్య సేవ చాల గణణీయవైనది. కాటారు, ఇందుపల్లి, గన్నవరం, ఉయయారు, అవనిగడడ్ హిందువుల మధ్య దగ్గుబాడు, భీమవరంలో సేవ, సమీప గ్రామాల్లో సేవా పఘలితాలు మా అందరిలో పునాదిగా నిలిచాయి.
నాన్నగారు పరలోక యాత ఒక్క రోజులో గండె పెఫలయార్ వల్ల ప్రభువు చెంత ప్రాంతంగా చేరుకున్నారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు అమ్మతో 22-12-1988 రాత్రి ప్రభువు స్పష్టంగా మాట్లాడారు. ""అవ్మా ఒకనెల రోజులలో నీవు నా సన్నిధికి వస్తున్నావు, సిద�ంగావుండు". 20 తేదీ ఉదయాన్నే పెద్దన్నయ్యతో తన దర్శనం గురించి తెలిప, సమాధి చేయవలసిన స్థలం చూపి, తన పొదుపు ఖాతాలో దాచుకున్న 3వేల రూపాయలు చేతిలో పెట్టి సమాధి ఖరచుల్రై వాడమని చెప్పారు. అంతిమ యాతలో పాడవలసిన మాడు ప్రత్యేక గీతాలు 1. ""రాకడ సమయంలో కడ బార శబ్దంతో యేసును చేరుకునే విశావాసం నీకుందా" ""నేడు ఈ పాట అమెరికాలో డేవిడ్ అన్నయ్య అధవార్యాన పెద్దన్నయ్య పాట చాలమంది నేరచుకొని పాడుతుంటే నాకు అమ్మ జ్ఞాపకం వస్తారు). 2. పరలోకము నా దేశము - పరదేశినేనిలా మాయలోకమేగా నేను యాతికుడను. ఎంతో అందమైనది పరలోకము అసమానవైనది నా దేశము, 3. రమకాంతిని మంచినదే అహాహా.. త్వరలో.. నేను చేరెద నా స్థలము.
పూర్తిగా పరలోక ధ్యానంలో ఒక నెల సి�పడి వసంతకకకు దగ్గరగా వుదిరలో ఒకరాత్రి గండెపోటు రాగా ఆఖరిగా అక్కతో మాట్లాడారు. ""అవ్మా, నేను ప్రభువు చేరు సమయము ఆసన్నవైనది. ప్రభువు దాతలు పిలసతున్నారు. ధైర్యంగా ఉండు, సేవా స్దనము ప్రారంభించు. దైవదాతల కాపుదల ఉంటుంది. అందరూ ప్రభువు కోసం బ్రతకాలి" అని చెప్పి మమ్ములను దు'ఖ సాగరమున ఉంచి ప్రభువు చెంతకు చేరినారు. అరుణోదయపు కాంతి కిరణాలు, అమ్మ మరణంతో నిరాశలో నుండి నిరీక్షణకు మమ్ములను తీసుకొని వెళ్ళాయి. అమ్మ వాక్యం � ఆహారం కలిపి మాకు తినిపించారు. ఎందరో భక్తుల జీవితాలు, ఆత్మీయ జీవిత మందలి తర్బీతులు ప్రతి విషయంలో దేవుని చితాతన్ని నేరచుకోవడం నేర్పించారు. అవ్మా, నాన్న మరణాలు పరలోకాన్ని గార్చిన గంభీరమైన తలంపులు నాకు పరలోక ధ్యానాన్ని నేర్పించాయి.
మన పరిస్థితి పరలోకంలో ఉన్నది. అమెరికా పరిస్థితి ఎంతో ఔన్నత్యము గలదని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఎన్నో అడ్డంకులు దాటి స్థిరపడిన వార ఖరచుతో పని. కాని పరలోక ప్రవేశానికి వీసా ఉచితం. బంగారు వీధుల్లో పయనానికి నిరంతరము స్తుతి గీతాలతో విరామం లేని నిత్యతవా జీవనానికి వీసా ఏమటంటే యేపుని రక్తము నందు కడుగబడిన రక్షణానుభవం. ఎంత సులువు! నీకు నాకూ వీసా వుందా? పనుల భారాలలో గందరగోళ్ంగా గడిపే అమెరికా జీవితాలలో వృదు�లవైన మేము నడక నేర్చిన శవాలుగా మాట్లాడే మాగవారిగా వుంటున్నాము. చెవులుగలవారు వింటారు గాక. అయితే చేవులుండి వినలేని వారుగా మగిలి వున్నాము. కారణం 1). ఉద్యోగంలో వుంటే సందడి వుండదు 2). మా వయససుగల స్నేహితులు తకుకవగా వుంటారు. 3). మా ఆఖరి మజిలి పరలోకాన్ని ధ్యానించే సమయం దేవుడే ఇచ్చాడని అంగీకరించడం. 4). మా ప్రియమైన భడడ్లపై మమత, సమస్తాన్ని సమర్థించుకుని సరు�కునే కృపనిస్తుంది.
పరలోకం ఎట్లుండును ?
1. పరలోక భ�తికవరణన ఉనికి ప్రకటన 21:16-20, అది చ�కము. 750 కోసుల చదరము. సార్యకాంతము శుద్ధ సువరణముగా వున్నది.
2. హెబ్రీ 11:10,16. దేనికి దేవుడు శిలిప నిరా�ణకుడైయున్నాడో అది పునాదులుగల పట్టణము
సాక్ష్యం 3. యోహాను 14:2 అది అనేక నివాసములు కలది.
4. ప్రకటన 14:13 ప్రభువు నందు మృతి నొందు మృతులు ధనయలు.
పరలోకంలో ఏమ లేవు ?
కన్నీరు లేవు, కష్టాలు లేవు, ఆనంద గాన తరంగాలు, కన్నీరు దు'ఖము, మరణము రాత్రి పగలు లేదు. ప్రకటన 21:4,27 - దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల బాషప భందువులను తుడిచివేయును. ప్రకటన 22:1-3 ఇక మీదట శాప్రగస్తవైనదేదియా దానిలో వుండదు. ప్రకటన 7: 16-17 : ఇక మీదట ఆకలని అయినను, దాహము అయినను వుండదు. సార్యని ఎండ అయినను, ఏ వడగాలి అయినను వారికి తగులదు. గొరర్ర్రిల్ల కాపరియె�ు జీవ జలముల బుగగ యొద్దకు వారిని నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాషప భందువును తుడిచివేయును.
ఏమ ఉంటుంది పరలోకంలో ?
బోరు లేదు, ఖా� లేదు, దేవుని స్తుతించడం 1 పేతురు 1:3,4 -మృతులలో నుండి యేపుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అకషయవైనది నిర్మలవైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, రక్షణ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కోరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు బభ్రదపరచబడినది.
పరలోకంలో ఎవరుంటారు ?
ప్రకటన : 21 : 27 - గొరర్ర పిల్ల యెక్క జీవ గ్రంధము నందు వ్రాయబడినవార దానిలో ప్రవేశింతురు.
ఒకసారి నేను కలలో నాన్నగారితో మాట్లాడాను. ""నాన్న, నాకు ఈ జీవితం చాలా భారంగా ఉంది. నాతో సహకరించేవారు లేరు అని@డ్చాిను. దారంగా నిల్చి మా నాన్నగారు జవాబు ఇచ్చారు. ""అవ్మా! నీ చాడీలు నాకు వద్దు. అక్కడి బాధలు ఇక్కడికి తేవద్దు. నేను హాయిగా బంగారు వీధుల్లో తిరుగుతున్నాను" అన్నారు. పరలోకంలో ప్రవేశిసేత నాన్నను చూడవచ్చు కదా అనిపించింది. ఈ మధ్య మా వసంతక్క పరలోక యాత జ్ఞాపకాలతో నేను అక్కయ్య అంతిమ యాతకు దారమయయానని దు'�స్తున్న రోజులలో నా భర్త సుందరరావు గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో గొప్ప కాంతి, ధన నిధులు కనిపించాయి, స్తుతి గానాలు వినిపించాయి. బంగారు వీధులను చూచారు. ఎవరో అపరచిత వ్యక్తి ""నీవు వెళ్ళి నీవు చూచిన పరలోక అనుభవాన్ని బూలోకంలో వివరంగా చెప్పు" అని హెచ్చరించారు. ఆ ఉదయాన్నే నాతో చెప్పారు. మేము ఇద్దరమా ప్రభువు ప్రేమలో స్థిరపడి ఆ పరలోక ప్రవేశము కోసము ఆశతో నిరిక్షిస్తున్నాము.

మా బంధు వరగంలో పరలోకయాతలో విలువైన జ్ఞాపకాలను ఇచ్చింది గుణదలలోని తెరిస్సా ఆంటీ. చాలా సమర్థవంతమైన ఆదర్శ మహిళ్ ఆమె నోటి పలుకులు తేనెలారవి నా పెండి�చూపులు నా భడడ్ల పుట్టుక బాల్యం ఆమెతో అపురూపమైన ప్రేమగల జ్ఞాపకాలు మగిలాయి. నేడు ఆమె భర్త మారియో అంకుల్ వారి భడడ్లందరూ మువ్ములను చాలా ప్రేమగా చాస్తారు. ఇక మా అమ్మ ఒకే తవ్ముడు జీవానందం మామయ్య (అనకాపల్లి) వారి భార్య సరోజిని అక్క మరపురాని పెన్నిధి. నేను అమ్మరూపంలో వుంటనని నన్ను చాలా ప్రేమిస్తూ కవితలవంటి ఉ తతరాలతో ఆదరించేవారు. అమ్మ బంధువుల ప్రేమ అమెరికా వరకు ప్రాకింది. అమ్మ చిన్నాన్న గారి మనువసంతతి అమెరికాలో నేటికి నన్ను, నా భడడ్ల కుటుంబాలను ఎంతో ప్రేమిస్తారు. మేమంతా మాకు దూరమైన మా ప్రియులంతా పరలోకంలో ఆనందిస్తున్నారని పరలోకం దగగరైందని తలుస్తాము.
నా స్వకీయుల విశేషాలు :
మా స్వకీయులలో పెద్దన్నయ్య పేతురు పీటర్ సింగ్ అన్నయ్య నేటికి జాలరిగానే దైవ సేవలో 400 పైగా గీతాల రచన, సవార కలపన చేసారు. భార్య ఎల్సి వదిన సాదివా. ఆదర్శ మహిళ్. ""ఓ పసీత నీ భర్తను రక్షించుకొందువెవెా" నిజంగానే అన్నయ్య రక్షణ్రై ముఖ్యపాత్ర వహించి సాక్షి జీవితాన్ని జీవించి అకాలమరణం పొందింది. ముగ్గురు బిడ్డలు సుజాత, శశి, సునీతలు కుటుంబాలతో రక్షణానుభవంలో నిజ ప్రైస్తవులుగా జీవించడం ఆనందాన్నిస్తుంది. ముగ్గురు బిడ్డలు విశ్వాసులు. క్రీస్తు ప్రేమలో జీవిస్తున్నారు.
దైవ సేవ్రై అర్పించిన ప్రధమ పుత్రుడు పీటర్ సింగ్ అన్నయ్య :
అన్నయ్య రచనలో భావాలు అర్థవంతంగా వుంటా అనేకులకు మేలుకొలుపుగా నిద్రిస్తున్న ప్రజ*్న తట్టి లేపవిగా వుంటాయి. ఆయన రచించిన పాటలు అమృతం చిలికినట్లు తీయని భావాలు. ఆయన రచనలో వుచ్చుకి నేను మాడింటిని ఇక్కడ పొందుపరిచాను.
1. ముకుళ్ళంచిన చేతులా ? మొండి చేతులా ? ఉంటాయి అందరికీ రెండు చేతులు.... ఉంటాయి కొందరికి మొండి చేతులు .... ఉంటాయి కొన్ని చేతులు.... కష్టాల్లో ఆదుకోవడానికి.... కన్నీరు తుడవడానికి చిత్రాలు గీయడానికి.... కగయాలు వ్రాయడానికి !! జారవారిని పట్టుకోవడానికి.... పటైటడన్నం పెట్టడానికి ! లేపడానికి - లేచినవానిని మోయడానికి ! పండును కోయడానికి - ప్రాణాలు పోయడానికి వాక్యము చేత పటటడానికి, ప్రార్థనా స్థలము చూపడానికి.... ప్రార్థన పిలవడానికి ప్రేమతో చేయి కలపడానికి.... సిద్దెలో నానెనింపడానికి....
2. కలతలేక నీకు క్రీస్తువాడా వ్యర�ంబుకాదది విలువైన రుదిరంబు పాపిరకై కార్చిన ప్రేమధార ! వ్యర�ంబు కాదది వితతు పుడమలోన పడుకున్న ధరపెట్టు పఘలవునిచ్చు ? అర�ంబులేనిది యేసు రకతపు బాట వేరువారిని నాకమున్న చోట ! క్రీస్తు ప్రభుని ప్రేమ కమనీయ చూపులు కునకకుండ నిన్ను కాయుచుండ కీడు నిన్ను కబళ్ళంచి వేయునా కలతలేల నీకు క్రీస్తువా !
3. వాక్యమనే సాకనింగ�లో 7 ఆత్మీయ జబ్బు లక్షణాలు
1. విపరీతంగా పసల్పు డబ్బా కొట్టుకోవడం : నేను బోధ చేశానంటే, నేను పాడితే ఇక చాసకో ఇదే, నేను అనే జబ్బు ఇది !