
అంకితం
గంటావారి ర్ధసారది� దైవజనుడు శ్రీ గంటా పీటర్సింగ� గారిక ఆ్రశునాయనాలతో అర్పించే చిరుకానుక ఈ పుస్తకాన్ని అంకితం చేయుట ద్వారా జా�పకార్థంగా అనేకులు దైవరాజ్య వార్సులగుట ఆస్థానము నింపబడాలి. కోత యజమానుడు అనేక విశ్వాసులను లేపుకోవాలి. అంతా నవయుగ పసైనికులు కావాలని నా దీనప్రార్థన. గంటా వారి ఆణిముత్యవైన మా పెద్దన్నయ్యకు ్ర్రేమాభినందనలతో గండె బరువుతో అందించే చిరుకానుగా ఈ చిన్నపుస్తకాన్ని అంకితం చేస్తున్నాను. ఇది గంటా సవాకీయులందరికి, స్నేహితులు, ఆయన ఆభిమానులకు హాృదయానందంగా గలదు. దేవునికే స్తుతిమహిమ కల్గును గాక.
ఆమేన్ ....
�చీణజుశ దీ��ఖ ూ��ు - �
సాక్ష్యం 1. ముందుమాట, మంచిమాట(1-7)
2.శ్రీ పీటరు సింగ్ గారు ఆత్మీయు వరాల పంట(8-15)
3.శ్రీ నీలవ్ ఫ్రాన్సిస్ గారు సమీప బంధువు
తవ్ముడైన ఆత్మబంధువు అభినందన(16-17)
4.శ్రీ గంటా సుధాకర్ గారి కుమారుడు
గంటా ప్రసన్నకుమార్ గారి ప్రశంసలు(18-21)
5.ప్రియమైన తవ్ముడు గంటా దేవానంద్బాబు వ్రాసిన సమీక్ష(21-24)
6.షాలోం మనిపసీటస్ చరిత్ర ఆశయాలు (25-26)
(షషష.ర��శ్రీశీఎ�అటశీ.శీతీస్త్ర.�అ)
7.స్వకీయులలో పరలోక ధ్యానం(27-43)
8.శ్రీ పీటరు సింగ�గారి గీతాలలో రమ్యవైన మధురభావాలు(41-50)

ముందుమాట
"" నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి
నేనెన్నడును వాటిని మరువలేను"
సహోదరి శ్రీమతి గ్రేస్ విజయగారు గత మాడు దశాబా�లకుపైగ సుపరిచితులు మేమంతా గతంలో వన్ట�న్ లాధరన్ సంఘసరభయలం గుడ్పపెఫైడేలో మాట్లాడు 7 మాటలలో సహోదరి ఒక మాట నేను ఒక మాట, తనపని సరిగ మాట్లాడేవారము. వారు అనేకమైన విషయాలను సేకరించి వాటిని వారి ఉపన్యాసాలులో పొందుపరిచి ప్రభువు నామమును మహిమ పరచుచు మాట్లాడేవారు. వారు మంచి విశ్వాసము గల కుటుంబము నుండి వచ్చి, దేవుని గురించి వారికి తెలిసిన విషయాలను తనతోవున్నవారికి అందించాలనే అభిలాష వారికి వున్నది. పసీతల సమాజములో పాలోగనుచు దేవుని వాక్యాన్ని తోటి సహె�దరులకు అందించేవారు. స్నేహితులతో కలిసి ఇంటిలో సమావేశవై దేవుని విషయాలను, సాక్ష్యాలను ఇతరులతో పంచుకోనేవారు.
ఒక ప్రక్క లెక్కలు టీచరుగా తన బాధ్యత నిర్వాహిస్తూ, కుటుంబ విషయాలను చూచుకొనుచు అనేక్ హైాందువులతో స్నేహము చేయుచు వారి కొరకు ప్రార్థిస్తూ వారిని ప్రభువు యెక్క రక్షణనుభరములోకి నడిపించారు. అన్య మతాల నుండి ప్రభువును ఎరిగినవారి తో సంభాషిస్తూ వారి సాక్ష్యాలను సేకరించేవారు. వారి ముగ్గురు పిల్లలలో పెద్దకుమారుడు ఇంజనీరుగా, కుమార్తె, చిన్నకుమారుడు ఇరువురు డాకటరులుగా అమెరికాలో స్థిరపడుట వలన సహోదరి వారి భర్తగారైన శ్రీ సుందరరావుగారు ఇప్పుడు వారి రిటై�ర్వెంట్ తరువాత అమెరికాలో వారి భడడ్ల దగ్గర ఉంటా సమయమును వ్యర్థపరచకుండా అనేకులతో పరిచయాలు పెంచుకొని తాను సేకరించిన సాక్ష్యాలను పుస్తక రూపంలోనికి తీసుకొనివచ్చారు.
అనేక మంది జీవిత చరిత్రలను సేకరించి తెలుగులోనికి అనువదించి వారి పెన్షన్ డబ్బుతో పుస్తకాలను ముద్రించి వాటిని తనకు తెలిసివారికి తెలియని వారికి ఉ చితముగా అందిస్తూ దేవుని సేవలో బహుగా వాడబడు చున్నారు. ఇందుకు వీరి భర్తగారు పిల్లలు సహాకరించుట వలన వారెంతైన అభినందనీయులు సాకషాలతో కూడిన పుస్తకాలు, దేవుని సేవకుల యెక్క జీవిత చిత్రాలు కలిపి ఇప్పటికి 25 పుస్తకాలను ముద్రించి అవి ఉచితంగా వివిధ సంఘాలకు, విశ్వాసులకు అందించారు.
వారు జీవితములో అనేక శ్రమలను భరించి చేదు అనుభవాల గుండా ప్రయాణము చేసి ప్రభువుకు ఒక బలమైన సాక్షిగా వున్నారు. పెద్దకుమారుడైన డేవిడ్ రవికుమార్ మరణము సహె�దరికి ఒక బల్లెపు పోటులాంటిది క్రీస్తు ప్రభువు తల్లియైన మరియయ్మ హృదయములోనికి ఏవిధంగా ఖడగముగా దాసుకొని పొయిందో అదే విధంగా తనకుమారుని మరణము తన హృదయములోనికి దాసుకొనిపొయిన ఖడగము అయినప్పటికి మహాకృప, కనికరము కలిగిన ప్రభువైన యేసు స్నేహితుల ద్వారా,బంధువుల ద్వారా ప్రార్థనల ద్వారా వారి కన్నీరు తుడిచారు. యిన్ని సమస్యలతో సహోదరి ప్రభువు పాదాలను వదలక తన కన్నీటిని ప్రభువు పాదాల దగ్గరు కుమ్మరించి ఓదారుప పొందుతున్నారు.
లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు వారికి ""రచన" అను చక్కటి వరాన్ని ప్రసాదించారు. వారి సాక్ష్యాలతో కూడిన పుస్తకములు ఈతరం సాక్షులు చదివి అనేకమంది మారు మనససు పొంది ప్రభుని వెంబడించుచున్నారు. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ ఇది కొనసాగుతూనేఉన్నది. తల్లిదండ్రులైన గంటా జాన్గారు, సంతోషమ్మ గార్ల ప్రార్థనల పఘలితంగా..
పెద్దఅన్నగారైన రెవ. పీటర్ సింగ్ గారు, చినన్న సుధాకర్గారి గురితంపు, తవ్ముడు దైవ సేవకుడు బ్రదర్ బాబు వీరి సోదరీమణులు, స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహము ప్రార్థనల పఘలితంగ సహోదరి రచన, వ్యాసాంగము నిరంతరము సాగుతుంది. వారి రచనలు అనేక్ము నేను చదివాను. ప్రతి పుస్తకములో సహోదరి విశ�షకృషి, ప్రభువు సేవ కొరకు తన తపన కనిపిస్తూ ఉంది. వారి రచనలు నన్ను కూడ ఎంతగానో ప్రభావితం చేశాయి. కరుణామయుడైన ప్రభువు వారికి ఓదారుపనిచ్చి, మంచి ఆరోగ్యమునిచ్చి ఇంకా అనేక పుస్తకములతో అనేకులతో క్రీస్తు ప్రేమను పంచి పెటాటలని, అనేకులను ఆశీర్వాదకరమైన పుస్తకాలు వారి కలం నుండి రావాలని ఒక దైవ సేవకుడుగా ఒక సహె�దరుడుగా ప్రభువును ప్రార్థిస్తువారిని అభినందిస్తున్నాను.
ప్రభుని సేవలో..
డి.యస్. సుందరరావు
వీ.�.,వీ.���శ్రీ.,
�రరశీష��్వ ూతీశీటవరరశీతీ శీట జుఅస్త్రశ్రీ�ర� (�్స)

మంచిమాట
ప్రియ ప్రభుని ఘనమైన నామమునకు సదా మహిమ ఘనత కల్గుగాక క్రీస్తు దివ్య చరణములపై నిలిచిన సుమమాలనై నేను నిన్ను స్పర్శస్తాను. ప్రభా, నజరతువాడా, నేను నిన్ను చూడాలని ఆశతోనున్నాను. నీపాద సేవచేయాలి తరించాలనే నా ఆకాంక్ష యిదే పెద్దన్నయ్య పీటర్సింగ�గారి జీవిత పరమార్థము, ఆశయం. ఈ భావాలను 500 పైగా పాటల రూపంలో ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి ప్రశంసలతో నిరీక్షణతో వ్రాసిన రచనలు, సి.డిలు, సువార్త టి.వి., కలవారి టి.వి., ప్రసంగాలు అనేకులను ఆత్మీయంగా ఉజ్జీవ పరచి చైతన్యవంతు*్న చేసింది. ప్రభువునకు సమర్పించిన జీవితాన్ని ఆయన కోరిన రీతిలో రూపమచ్చి ఉపయోగించు కోగలరు.
ఆంద్ధప్రదేశ్లో విజయవాడ సమీపంలో మారుమాల ప్రాంతంలో యాదవుల బజారులో, ప్రసాదంపాడులో తన స్థావరాన్ని షాలైం మనిపసీటస్ పేరున స్థాపించి, చేసిన పరిచర్య సుగంధాలు ప్రపంచంలో నలుమాలలా వ్యాపించాయి. వింతైన సృజనాత్మక తలాంతులు స్రకమంగా వాడు కోగల ప్రతిభావంతుడై, నమ్మకమైన మంచి దాసునిగా నిలిచాడు.
బాల్యం నుండి పీటర్ సింగ్ అన్యయ్య సాధు సవాభావంతో స�మయనిగా తన పనిచూచుకోనెవాడు. విజయవాడ లయోలా కాలేజీలో భ.ఏ. పూర్తి చేసాడు. ఆడుతా, పాడుతూ సరదాగా అపజయవెురుగని రీతిగా గడిేపసాడు. ఉయయారు పంచదార ఫ్యాకటరీలో సీజనల్ ఉద్యోగిగా పనిచేసాడు. తన 22వ యేటనె వివాహము జరిగింది. పెద్ద వదిన ఎలిజబైత్ దేవదర్శనిగారు మంచి సాంప్రదాయగల ప్రైస్తవ గృహంలో ఈతకోటి ప్రకాశంగారైన గతంలో ఎ.యి.ఎల్.సి. పప్రసిడెంటుగారి అన్నయ్య వెాజైస్గారి కుమారెత ముచ్చటగా ముగ్గురు ఆడ్రిల్లలకు తండ్రిగా నిలిచాడు. సుజాత, శశి, సునీతలు నేడు మంచి విశ్వాసులుగా బభక్తికలిగ కుటుంబాలను భర్తల సహకారంతో క్రీస్తు కోరిన రీతిగా జీవించుట దేవుని కృపయే. హాయిగా నవువాతూ పాటలు పాడుతా ఉత్సాహంగా ఉల్లాసాంగా జీవించేవారు.
గతంలో ఆర్థికంగా ఇబ్బుందులున్ననా లేనట్లే ధైర్యంతో సమస్యల నెదురుకన్నారు. అన్నయ్య వదినలది ఆదర్శిదాంపత్యమే.ప్రేమగల వదిన ప్రార్థన ద్వారా ఓపసీత నీ భర్తను రక్షించుకొనెదవో అనేమాట నిజము చేసింది. యిద్దరూ విశ్వాసులుగా నిలిచారు.
అన్నయ్య స్థాపించిన షాలైం బాపిస్టు సంఘంలో ఆయన రచించిన పాటలు పాడుటలో ఆనందించేవారు. ఎల్సి వదిన ఆ నాలుక క్యాన్సరు వ్యాధితో మరణించగా అన్నయ్య బాధలోనే చాల పాటలు రచించాడు. భార్య విశావాస్ వీరురాలిగా గొప్ప సాక్ష్యము మిగిల్చి ఆదర్శ మహిళ్గా గొప్ప పేరు పొందింది. మా అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో రెండవ వివాహాముగా ఎలివా గారిని ప్రభువు గొప్ప ప్రణాళ్ళకలో నిరణయించారు. ఆమె పఫిన్ల్యాండు వాస్తవ్యురాలు మషనరీగా ఉండేది. వీరి వివాహము అనుబంధంలో అనేక పేదబిడడ్లకు తల్లితండ్రులుగా బేతనీ చిపలడ్న్ హాోవ్ స్థాపించుట, సాకలు, చర్చి, స్వచ్ఛంద సేవలు ఉజీ�వకూటములు నిర్వహణ, ఈ కార్య్రకమాలతో పాటు సువార్త టి.వి. పరిచర్యలు, కలవారి టి.వి. గురితంపు ద్వారా కృషాణజిల్లాలో అనేకులు ఆత్మీయమేలు పొందారు. అద్భుతంగా అన్నయ్య సేవలను ప్రభువు దీవించి పఘలింపజేసారు.
గంటా సంతోషమ్మాగారైన మా అమ్మ కొండంత అండగా ఉంటా అన్నయ్య సేవను ప్రోత్సహించేవారు. ఒక వ్యక్తిని బలపరచి గొప్ప ఆత్మీయ బలంలో ఆత్మీయ దృష్టితో సేవకు అంకితం చేయు బాధ్యత సంస�పై నున్నదని అన్నయ్య సరవాదాతలంచేవారు. మనం ఈ లోకంలో ఏది పోగొట్టుకొన్నాను ఎన్నో రెట్లు తిరిగియిస్తారు. అని నవ్మేవారు మా తోబుట్టువులంతా ప్రధమ సంతానమైన అన్నయ్య సేవలను ప్రశంసిస్తూ, ఆయన పాటలో అర్థం గ్రహించి లోతైన ఆత్మీయ సత్యాలను బట్టి ప్రభువు ఆయనను వాడుకోని రీతిని బట్టి చాల స్తుతించి దేవుని ఘనపరచుతానే వున్నాము. చిన్నన్నయ్య సుదాకర్గారు ఇంజీనీరుగా నుండి బైబీలు పఠనలో ఆసక్తితో మంచి ప్రసంగాలను అన్నయ్యకు అందిస్తూ వారి సంభాషణలతో క్రీస్తును గార్చి ముచ్చటించుటలో ఆనందించేవారు.
బాబు గంటా దుబాయి నుండి తరచగా అన్నయ్యను సందర్శస్తూ, సేవను ప్రోత్సహిస్తూ, పాస్టర్లు సదససు నిర్వాహిస్తూ సువార్త వనరులు, జారెడు కుర్చీలు, కంపూటర్లు బభకుతలందించిన మేరకు పీటర్ సింగ్ అన్నయ్య పరిచర్యకు అండగా నిలిచారు. నాటినండి నేటికి ప్రతి కార్య్రకమాల పరివేకషణలో బాధ్యతగా సంప్రదించి ప్రేమకనపర్చివారు. గతంలో నేను వ్రాసిన పుస్తకాలలో ఈ తరంలో యేసు సాక్షులు ప్రచురణలో పీటర్ సింగ్ అన్నయ్య సాక్ష్యము వ్రాయగా నన్ను చాల ప్రశంసించాడు. స్వకీయులతో పరలోకధ్యానం అనే వ్యాసంలో మా గంటావారి సంతానంలో తొమ్మదిమంది గార్చి వివరణ చూచి ""అవ్మా విజీ� మన గంటా కుటుంబ ఔన్నత్యాన్ని నిలిపి ముళ్ళ మద్య సువాసన గల గులాభలాగా నిలిచావని కన్నీటితో ఆలింగనము చేసికోని ఆభినందించుట నేనెన్నడా మరువలేను. అంతటి అపురూప ప్రేమచూపాడు.
మా పెద్దక్కయ్య డాక్టు వసంతకకకు పెద్దన్న పీటరు పింగ� అన్నయ్య పాటలు బభక్తిపరిచర్య పట్ల ప్రత్యేక ఆరాధన ప్రేమ ఉండేది. అన్నయ్య స్పర్శ, అన్నయ్య ప్రార్థన అన్నయ్య ఉనికి అంటే ఆమెతో పాటు తోబుట్టువులైన నేను, కృప చెల్లి పుట్ని, సుస్సీ చెల్లి, అదే ప్రేమ ఆప్యాయతలను అన్యయ్యతో మరణం వరకు అవిరాముగా అనుభవించి తరించుట దేవుని కృప. వారి భార్య ఎలివా సేవలో అండగా నుండగా, రెండవ కుమారెత భర్తగారైన వెాజైస్గారు గణనీయ సేవలందిచారు. వారి పెద్దకుమార్తె సుజాత, ఆమె భర్త రమేష్గారు, రెండవ కుమారెత శశి ఆమె భర్త, చిన్మమయి సునీత ఆమె భర్త రమేష్ గారు, ప్రార్థన ద్వారా ప్రేమ పరిచర్య ద్వారా తండ్రికి చేరువయి ఆదరించారు. సంఘస్తులలో యవ్వనస్తులు కొందరు స్వంత భడడ్లవలై స్పర్యలే చేసారు ఎందరో దగ్గర దారపు బంధువులు దర్శించి అన్నయ్యను సంతోషపెటాటరు.
మా తోబుట్టువులను మంచి సంఘస్తులు, బంధువులు, శ్రోతలు, అభిమానుల అండ ప్రేమ అభినందనలైన్నో అన్నయ్య అందుకున్న ధన్యజీవి. యింతటి ప్రేమ పాత్రుడైన అన్నయ్య పిలుపుకు దారమయయామనే హాృదయావేదననా పుస్తకరూపంలో వ్యకతపరచుటకు ప్రభువు సహాయము చేసినందురకై కృతజ్ఞతలతో
సదా మీ సేవలో
సోదరి గ్రేస్ విజయ

ఆత్మవరాల సమృది�పంటగా మార్చిన ప్రభువు
మా బాల్యమంతా సామర్లకోట, ఉయయారు, అవనిగడడ్లో గడిచింది. మా పెద్దన్నయ్య ఉయయారు దగ్గర గండిగంటలో జన్మించారు. (కృషాణజిల్లా, ఆం్రదప్రదేశ్) నాన్నగారు గంటా జానుగారు, గంటా సంతోషమ్మ గార్లకు ప్రపథమ సంతానమైన అన్నయ్యకు నాన్నగారి నాన్న తాతగారైన పేతురు గారి పేరు, భక్తుడు కావాలని సాధసందర్ సింగులో ఉన్న సింగ్ చేర్చి పీటర్ సింగ్ అని పేరు పెటాటరు.
పేతురు నామము ప్రభువు పెట్టిన పేరు. పిలచిన పేరు, వాడిన పేరు. సీమోను పేతురు ఆరామక భాషలో కేఫా, ^్రకు భాషలో పెట్రాస్ అనగా రాయి అంటారు. రాయి హాదు�గలది, స్థిరతవాముగలది, గట్టిది, కట్టడాలకు గృహాలకు కట్టడానికి వాడతారు, పాత్రలు చేస్తారు, రాళ్ళు కేకలు వేస్తాయి. వెుర్రపెడతాయి. రాళ్ళు ఆత్మీ జీవితానికి గురతు, పేతురు ""మీర సజీవరాళుిగా ఉన్నారు. అని అన్నాడు.
పేతురు వంటి ఆత్మ జాలరిగా ప్రసాదంపాడులో పౌలు, పేతురు వపస్తాలు ముట్టి స్వస్థతపొందుట వెండి బంగారాలు లేవు యేసునామము పేరట లేచి నడువు అనే నినాదమే మా అన్నయ్య పాట, మాట, బాట.అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేయిస్తాడనే సత్యం అనుటకు బుజువు అన్నయ్య జీవితమే సాక్ష్యం.
బాల్యంలో మా అన్నయ్య చాలా తకుకవ మాట్లాడేవాడు. అమాయకంగా ఉండేవాడు. తరుచగా అవ్మానాన్నలు వెంటబడి క్రమశిక్షణ నెరపవారు. బాధ్యత తె�నివాడుగా ఉండేవాడు.
మొదటి సంతానమంతా అలాకగ ఉంటారా? అనిపిస్తుంది. రెండవ అన్నయ్య అత్రిశద� తెలివి, యుక్తి బట్టి, చిన్నవాడు చూడు సుధా, చెప్పకుండా ఏదైనా చేసేస్తాడు అంటుంటే తప్పించుకొని తిరుగుట ద్వారా యింటిపట్టున తకుకవ కాలం ఉంటా ఆటలు చటాటపటాటలుగా చిన్నవారైన మధు, మోహన్ ఇలా ఎవరెవరి తోనో తిరికరేస్తూ సరదాగా భ.ఎ. వరకు చదివాడు కష్టపడి చదివితే మంచి మారుకలు వచ్చేవి. తెలివికి పదును పెట్టుకోలేదు. లయోలా కాలేజీలో విధ్యాబ్యాసం చేసే కాలంలో ఫ్యాన్సీ డ్రస్ పోటిలో తిరుగులేని పపైజ్లన్నీ అన్నయ్యకే. పాములవాడు, లంబాడీ అవ్మాయిగా వేశాడు. మయాజిక�లో పఘస్టుగా ఉండేవాడు. స్వయంగా నేరచుకొని హారిమోనియం వాయించేవాడు, తబల, పఘ్లూట్, ఎకారిడ్యన్ వేసేవాడు. పాటలు పాడేవాడు. చిన్న చిన్న కవితలు మా అందరి మీద చెప్పి ఏడిపంచేవాడు. ఉదా�� గంటలోని ఎ��ల నింపు మా విజి�దాని బుర్రసొంపు. చెటుట క్రింద మేక మా దేవానందం పీక. అందరం అన్ని పనులు చేసుకునేవారము. అన్నయ్యకున్న తలాంతులను బట్టి మేమంతా పాటలు పడుతా చేరి ఆరాధనగా ఆనందించేవారం.
చాలకాలం సరియైన ఉద్యోగం రాలేదు. సీజన్ వారిగా పంచదార ఫ్యాకటరీలో ఉద్యోగం చేసే రోజుల్లో బాధ్యత తెలియాలని 22 సం�� వయససులో ఘనంగా భ.ఎ., భ.ఇడి. ఎలిజిబైత్ దేవదర్శని అను గొప్ప మనససుగల సాంప్రదాయంతో గొప్పవిలువలన్న కుటుంబీకురాలు శ్రీ ఈతకోటి ప్రకాశం ఎ.ఇ.యల్.సి. పప్రసిడెంట్గాని అన్న కుమారెత ఎల్సి. మాపెద్ద వదిన గజగమన గంభీర వనంతో గలగలలాడే ఆడపడుచుల గండెల్లో గంపెడంత ప్రేమను నింపింది. చిన్న వరదులిద్దరూ వదినమ్మ అని గౌరవంగా పలకరిస్తూ ప్రేమగా ఉండేవారు. అన్నయ్య వదినలకు ముగ్గురువ్మాయిలే. మాడు ముచ్చటైన ముత్యాలు ప్రేమకు పెన్నిధి. సుజాత, శశి, సునీతలు వివాహాలై గొప్పగా దైవసేవలో కుటుంబాలతో కొనసాగిపోతా ఉన్న మా అందరీకి అండ. పుట్టిల్గుగా మా ప్రేమను అందుకున్నారు. వదిన బంధువులను భక్తులను ప్రేమగా చూచేది. ఎల్సి వదిన, అన్నయ్య భార్య సాకలు టీచరుగా చేస్తున్న రోజుల్లోనే నాలుక కేన్సర్ వల్ల ఆకాలమరణంపాలై అందరినీ దు'ఖసాగరంలో ముంచేసింది.
అన్నయ్య బిడ్డలు దివ్యమైన సేవలు ప్రపమానురాగాలు పంచారు. ఎందరో విశ్వాసులు ప్రార్థించేవారు. నిబ్బురంగా అచంచల విశావాసంతో ప్రాంతంగా మౌనంగా బాధపడతూ ప్రభును చేరింది.
చివరిలో ఆమె పాడిన పాట : ""దినదినంబా యేసుకు దగ్గరగా చేరుతా... అనుదినంబు యేసునే నా మదిలో కోరుతా"
మా వదిన ఎల్సిగా]్న అన్నయ్య బాధపెట్టి ఎరుగడు. ఆమె అన్నయ్యను కఠినంగా మాట్లాడి ఎరుగదు. ఎన్ని బాధలు పడినా అపనమ్మకంగా జీవించిన జీవితాన్ని వదిన ముందు ఒప్పుకొని క్షమాపణ అడగ్గానే వదిన కరిగిపోయేది. ఆమె కన్నీటి ప్రార్థన, విసుగక ఎడతెగక అన్నయ్య రక్షణ్రై కార్చిన కన్నీటి పఘలితంతో పాటు, ప్రథదము పుత్రుడిని, ్రేతురుగా సేవకు అంకితమచ్చిన అమ్మ ప్రార్థన పఘలితంగా అన్నయ్య ఆకస్మాత్తుగా ఒక రోజు పశ్చాత్తాపంతో కృంగి ప్రార్థించి, పాప క్షమాపణ పొందాడు. స్వల్ప రక్షణ పొందాడు.
మా దేవానంద్ తవ్ముడు అప్పటికే గొప్ప విశ్వాసిగా రక్షణానందంలో ఉంటా మాకు ఎన్నో పుస్తకాలు, హెచ్చరికలు, చేస్తూ ఉండేవాడు. పరలోకానందంగా మా విశావాసయాత సాగింది.
వదిన ప్రతి యింటిలో వారి అవసరాలు, బాధలు కనిపెట్టి చూస్తూ క్రీస్తుకు గొప్ప సాక్షిగా, మనుష్యులను పట్టు వ్యక్తిగత జాలరిగా, భక్తసింగ్ స్నేహితురాలి ప్రభావంతో వారి ఆధవార్యాన్ని యిల్లే మందిరంగా కొంతకాలం, భక్తి కూటాలు, వాక్య పరిచర్య అనుభవాలలో సంఖ్య పెరిగి అక్కడే ఒక స్థలం కొనగా నేడు పెద్ద మందిరమయింది.
అన్నయ్య వదిన యిద్దరా ఉద్యోగాలుమాని సేవలో ఉంటేనే సరి అన్నారని దానిని ఉపేక్షించి స్వయంగా షాలోమ్ మనిపసీటస్ సంస్థగా ఒకొకక్కరితో కట్టిన కటటడమే 500 మందితో గొప్ప సంఘం, 60 మంది అనాధల ఆశ్రయము, 400 పైగా పాటల రచయితగా, 50 మంది పాస్టర్లు సహకారంతో గొప్ప సవాస్థావరమున్న భక్తునిగా, చీకటి శకుతలు చేతబడి చిల్లంగి అను వివిధ రకాల వ్యాధులపై స్వస్థత,ఆత్మల రక్షణ బాధ్యతలతో సేవచేసాడు. అన్నయ్యకు సేవలో గొప్పగా సహకరిస్తూ రెండవ భార్య ఎలివా సహకార మందించింది. పఫిన్లాండు వాస్తవ్యురాలు ఎలివాసింగ� ఆత్మీయవరాలుగల గొప్ప విశ్వాసి.
స్వయం పోషణలో సేవాచ్చుగా సేవ చేస్తున్న అన్నయ్య అభినందనీయుడు, పరిశుద్ధాత్మను పొంది ఆత్మీయు వరాలు పొందుకొని అలల వలై శక్తి ప్రవహించిన అపోసతులుల కార్యంలో 29వ అధ్యాయముగా, 5వ సువార్తగా జీవిస్తున్న దంపతులు పీటరుసింగ్, ఎలివా సింగ్ గార్లు. ప్రైస్తవ జీవితం అద్భుతాలతో నిండి సేవచేసారు. ఒక్కరోజు కూడా దేవుని హస్తం లేకుండా ఎవరి జీవితం గడవకూడదు. కొన్ని ఆత్మలను ప్రభువు రక్షణలోనికి నడిపించుట గొప్ప ధన్యత అన్నయ్య ఎలివాగారి జీవితాశయం అదే సువార్త సత్యాన్ని బోధించుటకు దేవుని చేతిలో సాధనంగా ఉండటము ఎంతో అద్భుతం పరలోకంలో స్థలాన్ని పొందాలంటే శిలువ మారగంలోనే వెళ్ళాలి. యేసు రక్తము ద్వారానే. ఆయన కోరుకొనే వ్యక్తి దేవుడు యిష్టపే వ్యక్తిగా జీవించాలి. అదే ప్రైస్తవ విశ్వాసి గర, గమ్యం. అత్మీయంగా దేవుని మారగంలో నడిపించాలంటే ఆత్మీయ తల్లిదండ్రులు అవసరం. పెద్దన్నయ్య పీటరు సింగ్ గారు బార్య ఎలివాగారు అట్టివార యిద్దరికీ గొప్ప వరాలనిచ్చిన దేవుడు గొప్పవాడు. వరాలు కలిగ ఉండడం వేరు ఉపయోగించడం వేరు.
మత్తయి. 14: 28-29 ""రవ్ము" అని క్రీస్తు మాటకు ఆనాటి పేతురు నీళ్ళపై నడిచాడు. యేసును తప్ప ఎవరినీ చూడలేదు. యోహాను. 14:12 నేను చేయుపనులు మీరును చేయగలరు. వీటికంటే గొప్ప వాటిని కూడా మీరు చేయగలరు. పడవలో నుండి బయటకు రావడం విశావాసంతో వాక్య ప్రకారం నీటిపైన నడవడం. అలపవిశావాసులారా అను మాట మత్తయి 4 సార్లు లాకాలో ఒకసారి వ్రాసారు. వరాలు, బుది�వాక్యం, జా�నవాక్యం కొరకు అన్నయ్య ప్రార్థించాడు.
""నాకిచ్చిన వరాలను వాడుకో ప్రూ. నేను బయటకు రాకపోతే పడవ నుండి బయటకు నెటటండి" ఎన్నికలేని, అయోగ్యనిగా, అసమరు�డుగా బాధ్యత లేనివాడుగా ఉన్న గతంలో అన్నయ్య ఆత్మీయు వరాల పంటగా, ఎన్నో వేలమందికి }రూరా వాక్య పరిచర్యలో ప్రార్థనలలో వున్నలందుకొని గొప్ప స్థితిలో గొప్ప సంస్థో గొప్ప సేవ్రై నిలబైట్టిన క్రీస్తు ప్రేమను చూస్తూ మా అన్నయ్యను తోబుట్టువులంతా ఎంతో ప్రేమిుస్తాము. అన్నయ్య పట్ల ప్రభువు చేసిన గొప్ప కార్యాలకు మేము సాక్షులము. యిటీవల గండె ఆపరషన్ జరిగింది. సేవ కుంటుపడకుండా సాగిపోయేది. దేవుడే ముదిమ వచ్చు వరకు ఎత్తుకొని అరచేతిలో చెక్కుకొని పేరుపెట్టి పిల్చాిరు. ఘనమైన సేవచేస్తున్న మా అన్నయ్య జీవితం ప్రశంశనీయమని నొకిక వకాకణిస్తూ ఈ సాక్ష్యాన్ని అందిస్తూ కొన్ని సాక్ష్యాలు పొందుపర్సతున్నాను.
అనుభవ సాక్ష్యాలు : షాలేము మనిపసీటస్ అదినేతలు అన్నయ్య, ఎలివాగారు అన్నయ్య సేవా పఘలితాలలో కొన్ని..
1. ఎలివా గారి సోదరికి నాలుగు ఆపరషన్లు జరిగి అస్వస్థత కలిగంది. అద్భుతంగా బాగుపడింది. ఎలివాగారిక కలలో కనిపంచి కర్రల సహాయంతో నడిచినట్లుగా చూచారు. దేవుని సోత్రతం.
సాక్ష్యం 2. దేవుని మహిమార్థం జరిగిన స్వస్థతలో మరోకటి, కృషణమ్మ ఒక చాకలవ్మాయి ఆమె కొడుకు పేరు చంద్ద, మనువుడు బలహీన స్థితిలో టానికుక అని భ్రవుపడి డెటాల్ను సాపనులో పట్టించారు. ఒక సంవత్సరము వయససుగల బాబు అస్వస్థతకు గరయయాడు. ఒకే రంగులో ఉన్న మందుగా భ్రవుపడి విషాన్నిచ్చానని తల్లిడిల్లింది. ఎట్టకేలకు పాస్టు పీటరు సింగ్ భార్య ఎలివాగారు ప్రార్థించి యిచ్చిన ప్రార్థననానెను కొన్ని చుక్కలు నోటిలో వేసి ప్రార్థించగా ఒక్కగంటలలో విరోచనమయింది. బాబుకు పూర్తి స్వస్థత చేకూరింది. హల్లెలూయా.
3. రాజేశవారిని కూరగాయలు అవ్మే వ్యాపారి దయ్యములచే పీడించబడగా అన్నయ్య, ఎలివాగార్లు ప్రార్థించగా విడుదల పొందింది. తన కుమార్తెను ప్రైస్తవునికాని వ్యక్తితో వివాహం నిరణయించింది. నిశ్చితర్థం చేయాలని మాట యివ్వడానికి భయం వేసింది. ఆకస్మాత్తుగా దారిలో జారిపడింది. కాలు వెలికపడి ఎముక విరిగింది. కాలవుడిమ నొప్పితో డాక్టు దగ్గరకు వెళ్ళగా రూ. 15,000/- వ్యయంతో ఆపరషన్ చేస్తామన్నారు. సంపూర్తి నమ్మకం తెలుపలేదు. ఆమె విధవరాలు, డబ్బులేదు. అన్నయ్య పీటరు సింగ�గారు భార్య పిన్లా�ండ్లో ఉన్నారు. షాలేము సంఘంలో కొందరు ప్రార్థనాపరులు వెళ్ళి ప్రార్థించారు. ఆ రాత్రి రాజేశవారికి కల వచ్చింది. కలలో పెద్దన్నయ్య పీటరు వంటి వ్యక్తి కాలికట్లు విప్పి లోపల కల్మషాన్ని ఇంజక్షన్ ద్వారా గాయంలో తోడి లాగి పారవేసినట్లుగా చూచింది.
అద్భుతం ఆశ్చర్యము జరిగింది మాడు నెలలుగా లేవలేక మంచం పట్టిన ఆ పసీత, ఎవరి సహాయం లేకుండా మంచము మీద నుండి లేచింది. కాళ్ళపై నిలబడింది. చిట్లిన చిరు శబ్దంతో కాలు కుదుటపడింది. నొప్పి మటుమాయవైంది. రాజేశవార్యితే, ""నాకు నిరీక్షణ లేదు నా భడడ్కు హిందా భడడ్తో వివాహ నిరణయము తప్పు" అని తలంచి ఆ పెండ్లి మానుకున్నారు.
కీర్తనలు 119:75 యెహోవా నీ తీరుపలు నాయయవైనవనియు విశావాస్యతగలవాడవని నీవు నన్ను ్రశమపరచుట నేనెరుగుదును. కీర్తనలు 119:75 నీ కటటడాలు నేరచుకొనుటకు శ్రమ నొందుట మేలాయెను.
4. అన్నయ్య ప్రసంగించు షాలేము చర్చిలో సత్యవాణి ఒక మంచి విశ్వాసి మగ్రిల్లవాడే కావాలని గర్బుంతో ఉన్నప్పుడు ప్రార్థించింది. బాబు పుటాటడు. ఆరు నెలలు గడిచాయి. అతిసార విరోచనాలు కలేగవి. డాకటర్లు మందు పనిచేయలేదు. మరణాపాయం కలిగంది. డాక్టు ఆకారం ్రడస్తో పీటరుసింగ్ అన్నయ్య ప్రార్థించినట్లు కల వచ్చిందట. ఆ మర్సటిరోజు నుండి స్వస్థత కలిగంది. దేవునికే మహిమ. ఆయనకే వందనాలు. చాలామంది వ్యకుతలకు ఎలివాగారు పీటరుగారు కలలో వచ్చినట్లుగా చూచేవారు.
5. నాకు కలిగన అద్భుతకల అన్నకు వెంటనే ఫోనులో చెప్పాను. నాకు గత సంవత్సరం పపరోటిడ్గ్లాండు వాచి చెవి వద్ద చాలా భయాన్ని కలిగంచి దు'ఖంతో నిద్దపోయినప్పుడు పెద్దన్నయ్య పీటర్సింగ�గారు వచ్చి ఒక తాళాం చెవితో వచ్చారు. ""అవ్మా బాగున్నావా" అని ఆకుకన చేరచుకుని ఓదార్చి, నా దగ్గర తాళ్ముంది తలుపు తీయగలనురా అన్నారు. తలుపు తీసి ఉంది. రా అన్నా అన్నాను. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత స్వస్థత పొందాను.
6. పసపెటంబరు 7వ తేది రమణకు కూడా అనుభవం. కడుపులో కేన్సర్ కణిత ఉ ందనే అనుమానం ఒక వారం తర్వాత విపరీతమైన నొప్పి డాకటరుగా పెద్దన్న ఇంజక్షన్ యిచ్చునట్లు కలరావడం, ఆ తర్వాత రోజు పరీక్షకు పంపిచూడగా కేన్సరు జాడ లేదు. వారు హిందువులు. విశ్వాసించి ప్రార్థన ద్వారా స్వస్థత యేసుక్రీస్తు ద్వారా పొందారు. దేవునికి వందనాలు.
7. వర�ం్రై ప్రార్థన పఘలితంగా వింజరముపాడు అనే పల్లెటారిలో పీటరు సింగ�గారు ని]్మంచిన మందిరం దర్శంచడానికి వెళ్ళారు. పఫిన్లా�ండ్ నుండి వచ్చిన వెంటనే జరిగిన ఘటన. వర్షాలు లేక పోలాలన్నీ ఎండి పోయాయి. గాడిదతో పెండ్లి చేసేత వర్షాలు రావచ్చుననే మాడినమ్మకము దురాచారం ఆంద్ధప్రదేష్లై మారుమాల గ్రామల్లో ఇంకా ఉంది. ఆ గ్రామపెద్ద అనయడే కాని కబురుచేసి ప్రార్థించమన్నారు. రోడ్లు మధ్యలో నిలచి మీటింగు జరిపి ప్రార్థించారు. ఆ తర్వాత వర�ం్రై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దవర�ం రెండు రోజులుగా సాగింది.
8. సంతోష్ అనే 25 సంవత్సరాల పసీత గండె }పిరితితతుల వ్యాధితో బాధపడుతుంది. వారి అత్తగారు సుశీల 15 సం�� క్రితం ఆసహావాసానికి వచ్చేవారు. వారమ్మయి. రాణి, మేరీరాణి దయయాల నుండి ప్రార్థన ద్వారా విడుదల పొందారు. సంతోష్ గార్చి ప్రార్థించమన్నారు. సొంత పనుల వల్ల వెళ్ళడానికి వెనకాడిన సమయంలో పీటరుసింగ్ గారిక ప్రభువు మాట్లాడిననట్లు అనుభవం ""నేనీకారణం కొరకే నిన్ను సజీవంగా ఉ ంచాను" ఈ మాటను బట్టి వెంటనే కాఫీ త్రాగడం ఆపి ఆసప్రతికి వెళ్ళి ప్రార్థించాను. నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ అని ప్రార్థనను అభ్యంతర పరచి ఆమె స్వయంగా ప్రార్థించింది. ఆమె కోరిన విధంగా నిత్య విశ్రాంతిలో ప్రశాంతతలో విశ్వాసిగా కన్నుమాసింది. ఎపెఫస్సి 4:27, అపవాదికి చోటియ్యరాదు. 30 ఏళ్ళు వయససుగల కొండా అనే వ్యక్తికి మార్చురోగం, ఆత్మహత్యా ప్రయత్నంలో వెుడ్రతాడు తీసి వాళ్లమ్మ రక్షించింది. అతని భార్య అవిశ్వాసి, యిద్దరూ ఆడ్రిల్లలు, భర్య భర్తతో గొడవ వల్ల పుట్టింటికి పారిపోయింది. కొండా ఆత్మహత్య ద్వారా మరణించాడు. మామ్మ ఏడసతూ అతని మీదపడగా, ఆమె కూడా నిరాశతో చావ సిద�మయింది. సరిగాగ కొండాలాకగ కొండా మామ్మ దయయాల శకుతలనుండి ప్రార్థన ద్వారా విడుదల పొంది హిందువులైన బంధువుల మధ్య గొప్ప సాక్షిగా మారింది.
9. పఫిన్లాండ్ నుండి ప్రార్థన అవసరతలు, ఫోన్ ద్వారా జవాబులు పొందుట దేవుని మహాకృప. దేవునికి అసాధ్యమైనది ఏదీలేదు. ఫోన్ ద్వారా దయయాల నుండి విడిపించబడుచున్నారు.
10. పసపెటంబర్ 2004లో పీటరుసింగ్ అన్నయ్యకు కలవచ్చింది. ఆ కలలో కొండ శిఖరాలు కనిపంచాయి. చీకటిలో అటు యిటా పరిరగతేత జనాలు అంతా గాడిాంధకారము ఆకాశం ప్రకాశమంతమైనది. మేపఘాలపై క్రీస్తు రాక స్పష్టంగా చూచారు. యిదే రెండవ రాకడ అని ఎవరో చెప్పగా విని ఆమె ఆశ్చర్యంతో ఉండగానే గాలిలో తేలిపోయి క్రీస్తు చెంతకు చేరి ""నిజంగా క్రీస్తేనా?" అని సంబ్రమముగా చూడసాగాడు. ఆయన చేతులను ఆత్రంగా తాకగా గాయలు స్పర్శ అనుభవించడం ఈ గొప్ప అనుబూతిని సాక్ష్యంగా సంఘాలలో పంచుకొనగా ఎందరో విశ్వాసుల చల్లారిన విశావాసం పునరుదీ� కరించబడింది. యువతకు బాల బాలికలతో ప్రత్యేక పద�తితో క్రీస్తు సందేశ బోధనాలు జరుగుట 50 పాస్టర్లు విభిన్న ప్రాంతలలో 60 మంది అనాధ విద్యార్థుల పోషణ, యువకుల రిట్రీట్ ఏరపరచడం వీరందరిని ఆత్మీయాహారంతో పోషించడం క్రమమైన సంఘారాధనలు, వివిధ పల్లెప్రాంతలలో బోధకులు ఈ విధంగా గొప్ప సేవాభారంతో పీటరు సింగ్ అన్నయ్య సతీమణి ఎ�వాసింగ� దైవ పరిచర్య కార్య్రకమాల్లో అవిరామంగా, అనామకంగా, పభ్లసిటీ కోరక, మారుమాలకు జరిగిస్తున్న స్వచ్ఛంద సేవలు 1 కొరింథీ 15:58లో చెప్పినట్లు మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదనేది సత్యము. వృదా�ప్య బలహీనతలో ఉన్న వీరికొరకు, సేవ కొరకు చదువరులంతా ప్రార్థించాలని కోరుకుంటున్నాను.
మా అమ్మ సంతోషమ్మగారి ఆశయం, ప్రతి ఒక్కరూ క్రీస్తుకు సాక్షులుగా కావాలనే ఆశయాలు మేరకు చిన్నన్నయ్య బైబిళ్ళు పంచుతా, గిడియన్ సేవ, వసంతకకకు సేవా సదనం సేవ, నేను పుస్తకాల సేవ, పుట్ని విజ్ఞాపన ప్రార్థన, తవ్ముడు దేవానంద్ అంతర్జాతీయంగా బైబీలు సోపసైటీలో సంపూరణ సమరపణ కుటుంబంగా అనేక దేశాలలో దైవసేవ, మా చిన్న చెల్లి సుస్సీ బుంబాయిలో పసీతల మధ్యసేవ. పరిచర్యలో మేమంతా ఈ రీతిగా దైవ ప్రేమలో ్రేపర్రితులవై నాటిన చోటనే పఘలించే రీతిగా ఆధ్యాత్మిక పుష్పాల కదంబవాలగా, క్రీస్తుకు ప్రతికలుగా సువాసనయె�ు ఉండునట్లు మోకాళ్ళు మీద నిలిచి ప్రారి�స్తున్నాము. అపొసతుల కార్యాలలో 29 అద్యాయముగా, 5వ సువార్తగా, వెలుగుగా, ఉప్పుగా ఉంటా సాచక క్రియులద్వారా సువార్తను స్థిరపరచుతా ప్రార్థించమనవి. దేవుడు గిన్నెడు చన్నీళుికే ప్రతిపఘలమేసత మీ ప్రార్థనకు మీకు ప్రతిపఘలముంది. యిట్టి సేవయకతవైనది, చదువరులైన మవ్మును, దేవుడు దీవించను గాక.
యెషయా 35:9 ""యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు తరిగి సీయోనుకు వచ్చెదరు వారితలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దు'ఖమును నిటాటరుపను ఎగిరిపోవును".ప్రత్యేక కీర్తన పుస్తకము 382 పాటలలో షాలేము స్తుతి గీత సుమమాలిక అనే పేరున ముద్రించారు. కొంతకాలము షాలోము దివావాస ప్రతిక ప్రచురించగా వింతైన వారతలు అరుదైన ప్రవచనాలు, పసైతాను పీడుతుల విడుదల సాక్ష్యాలు అధ్యాత్మిక జీవితాన్ని ఉజీ�వింపజేసాయి.
ప్రభువు దీవించను గాక!