Chapter 1 of 10

సాక్ష్యం 1

బూదిగంత ప్రభుని సాక్షులు

క్రీస్తు మహిమ మహాత్యాలను సాహిత్యరూపంలో

చాటి సాకషమచ్చిన పురుషోతతముడు

పురుషోతతము చౌదరిగారు

తెలుగు ప్రజలు తెలియని వ్యక్తిని కనలేరు. గొప్ప ప్రతిభ గడించిన పురుషోత్తమ చౌదరి గారి పాటలు పాడని నోరు లేదు. ఆంద్ధప్రైస్తవ పుస్తకములో అత్యంత మధురమైన కవితవాముతో గంభీర రాగతాళ్ములు మేళ్వించిన పాటలు రెండు శతాబ్దాలుగా సుపరిచితమైన గానాలు ప్రాముఖ్యత గడించాయి. వీరి చరిత్ర తెలసని చెప్పగలరు గాని ప్రతి తరంలో వీరి జీవిత గాధను గండెల్లో ప్రతిధవానించేలా జా�పకముండదలచి యీ సాహసం చేస్తూ వీరి చరిత్రను నా పుస్తకంలో నింపుట గొప్ప ధన్యతగా భావిస్తూ వారి పాదాలవద్ద ఒక పుషపగుత్తిగా సమర్పిస్తూ వారి కృషికి అభినందన వందన సమరపణగా సమర్పించే యీ కు�పతజీవిత గాధ ఆత్మీయు ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. పురుషోత్తమ చౌదరి గారి జీవిత గాధ భార్త దేశములో ఒరిస్సా రాపష్టము గంజాము జిల్లా మదనాపురము నందు, నిష్టగల బ్రాహ్మాణ కుటుంబంలో జన్మించారు. చౌదరి అనగానే కమ్మవారని తలస్తారు గాని అది భరుదు మాత్రమే వీరు పసపెటంబరు 5వ తేదీ 1803 వ తేదీ జన్మించారు. నేడు ఉపాద్యాయుల దినోత్సవముగా కొనియాడే మంచిరోజు జన్మించారు. వీరి పూరీవాకులు గొప్ప పేరున్న పరా�కి మడి ఆస్థానకవులు. ప�రాణికులు. ఉతకళ్ సంసకృత్రాంధభాషలలో ప్రవీణులు. పురుషోత్తమ చౌదరి గొప్ప పండితుడు. సంసకృతాంద్ధ భాషలలో మృదుమధురశ�ైలిలో కవితవాము వ్రాయగల సమర్థులు. వీరు పద్నాలుగు ప్రగణాల మీద అధికారిగా నుండేవారు. యుద్ధ నీతి తెలిసిన వారిని చౌదరి అనే భరుదుతో రాజులు గతంతో సతకరించేవారు.

బాల్య జీవితము :-

వీరి తండ్రిపేరు కూర్మనాథదచ�దరి, తల్లి పేరు సుబభ్రదా దేవి చ�ధురాణి. వీరికి వీరి ఆచారప్రకారము 10వయేట ఉపనయనము జరిగినది. జంద్యము అనే కార్య్రకమ మంటారు. వీరు చాల జ్ఞానము గలవారై చిన్నప్పటి నుండి ఏక సంధాగ్రాహి సహజ పాండిత్యము తండ్రిగారి పెంపకములో అభ్బంది. పదిహేను సంవత్సరాలలో పురాణ కాలకేషపము చేయుటలో శిక్షణ పొందారు. వైషణవ సాంప్రదాయాలు పాటిస్తూ బాల్యములో బభుజాలమీద శంఖు చక్రాంకితులు వేయించుకున్నారు.

బూదిగంత ప్రభుని సాక్షులు

వివాహము - ప్రతిభా జీవితము :-

వీరికి రాధామణి దేవితో వివాహమయింది. ఆమె వయససు తొమ్మదేండ్లు మాత్రము. పరుషోతతముగారి వయససు యిరవై సంవత్సరాలు. అప్పుడే తండ్రిని కోలోపయాడు. తల్లి సుబభ్రదాదేవి చాలా గారాబంగా పెంచారు. ఆ రోజుల్లో కవితలు రచించుటకు ఆరంభించారు. కవిత వ్రాయు ప్రతిబభకలిగ భావము గల వుతపతతులతో రాణించగా కాశీపంి చదివించదలచారు గాని అవకాశం రాలేదు. శృంగార కావ్యాలు అధ్యయనం చేయుచూ వేదాంత గ్రంధాలు చదవాలని ఆశించాడు. యోగ శాపసతము చదివాడు. సాంఖ్యయోగం చదివాడు. ఒరియా భాషలో ఉన్న ప్రేమ భక్తి పంచామృతం క్షుణణంగా చదివేశాడు. గురు శుశ్రూవు లేని విద్య వుపయోగం లేనిదని మంచి గురువు కోసం అన్వేషణ ఆరంభించారు. వేదాంతభావాలు నిలిచి అవే మాట్లాడుట గమనించి ్రిచిపట్టిందని అవమానకరంగా మాట్లాడే వారు, కానీ మౌనం పాటించేవారు చివరకు సన్యసించుటకు సిద్ధపడ్డారు. యోగాభ్యాసం చూస్తూ కొండల్లో కోనల్లో తిరిగేవారు. పాపవిమోచన కావాలనిపించేది. చివరకు ఏడుగురు మయా గురువులు తటస�పడగా కొన్ని సిద్ధాంతాలు నేరచుకున్నారు. పూజలకు అసహ్యాపదారా�లు తినిపించేవారు. జీవకారుణ్యం, అహింస మొదలగు ధర్మాలను అక్షరాలా పాటిస్తూ నిషాటగరిషుటడై కొంతకాలము గడిపాడు. గంజాయి సాధువులతో గడిపాడు. పతంజలియోగ సాతాలను అధ్యయనం చేసాడు. యవ్వన కాలమంతా విభిన్న సంఘటనలతో అన్వేషణతో ఆశాబభంగాలతో గడిచింది.

జీవితంలో క్రొత్త మారగం చేరుట :-

ప్రైస్తవ బోధ*్న విసతృతంగా ప్రచారం చేయుటకు ప్రైస్తవ మషనెరీలు విశేషాలు నుండి వచ్చేవారు. ప్రముఖ సేవలందించి పేరు నిలిచిన విలియం కేరీ కలకతాతలో అఖండిత దీక్షతో అవిరామంగా సేవ చేసిన రోజుల్లో ప్రైస్తవ గురువులు వ్రాసిన కరప్రతికను పురుషోత్తం గారు చదివారు. యేసుక్రీస్తు అనే పేరున వింతైన వివరాలున్నాయి. దేవుడు ఒక్కడే అనియు, విగ్రహారాధన దేవునికి హేాయమనియు, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి యేసు క్రీస్తు ఒక్కడే అని వ్రాసి వుంది. పాపా*్న పరిహారించగలిగనది యేసు క్రీస్తు మాత్రమే ననియు యేసు జీవిత వివరాలు మరణము, పునరుతా�నము గార్చి ఆసక్తికాగా ఆలోచనలో లీనమయ్యారు. మరి ఎకుకవగా క్రీస్తును గార్చి తెలిసికోవాలనే ఆశతో ప్రైస్తవ గురువులను దర్శించి చర్చించాలని ఆశించారు. అతి తెలివిగల జా�నార�న తపన

బూదిగంత ప్రభుని సాక్షులు గలవాడైనందన ప్రైస్తవ సత్యాలను తెలుప అనేక విషయాలను సేకరించుటలో విజేతగా నిలిచారు. పసైతాను, దాని క్రియలు ఆధ్యాత్మిక రహాస్యాలను తెలిసికుంటా ప్రైస్తవుల ప్రార్థనా విధానం ఆసక్తి కలిగంచింది. గతంలో గాయిత్రి మంత్రాలను వల్లించడంనకు సవాస్థిచెప్పి ప్రార్థన చేయుటకు ఆకరి�తుడయయాడు. ప్రైస్తవ్యంలోని ఆధ్యాత్మిక శైలి ఆయన మనససు ఆకట్టుకున్నది. సాహిత్యము, విద్యలయాల ద్వారా పరిచయం చేయాలనే ఆకాంకషలో 1832 సంవత్సరములో పర్లాకిమడిలో పాఠశాలను స్థాపించాడు. ఉ పాధ్యాయునిగా నిలిచి ప్రభుప్రార�న వల్లిస్తూ ప్రైస్తవ సత్యాలను మననము చేసికుంటా వుండేవాడు. ప్రైస్తవమతం సవాదేశీ సంసకృతిని సరభ్యతను మలినము చేస్తున్నదనియు నిమ్నజాతీయుల మతమనియు అపోహాలండేవి. ఈ మతం సీవాకరిసేత నోటితో ఉమ్మ వేసి కగలి చేస్తారని, మాంసాహారం తినిపిస్తారనే అపోహాలు చెలరగాయి.

సత్యాన్వేషిగా గురితంపు, ప్రైస్తవునిగా మారుట :-

విదేశీ మషనెరీగా వచ్చిన హిలైన్ నాటో అనే భక్తురాలు 1833 సంవత్సరములో పురుషోతతముని కలిసికొను అవకాశం కలిగంది. వెంటనే ఆయనలో సత్యాన్వేషణకు అబభనందించి, ప్రైస్తవ మతము సీవాకరిసేత ఎదురొకను కష్టనష్టాలు వివరించి విలువైన సత్యాలున్న పుస్తకాలు బహ�కరించింది. లాకా సువార్త, మోకషయాత, హిందామత దైవపరీకషలో వివరాలన్నీ చదివి ఆనందించాడు, ఈ పుస్తకాలలో దాగిన సత్యాలలో పాపమనగా నేమ? పాపమునకు పఘలితవెుట్టిది? పాపమునకు పరిహారమేమ? యేసుక్రీస్తు నరావాతారిగా తన రక్తము చిందించి ప్రాయశ్చితత బలియాయెనని ఆయన ద్వారా ప్రతి వారు మోకషమున ప్రవేశించుటకు అవకాశమేరపడినదని పుణ్యకార్యములు పాపమును రూపుమాపజాలదని స్పష్టంగా అర్థము కాగా మానసికంగా పరమానందంతో తన జీవితాశయము గ్రహించగలాగడు. తాను పాపినని గుర్తించాడు. మారుమనససు అనగా పాపముల్రై పశ్చాత్తాప్పడుట యుని గ్రహించి కషమాభికష్రై క్రీస్తును కన్నీటితో చేరి బ్రతిమాలుకున్నారు. క్రీస్తు కృపాకటక్షము వలన పాపభారమంతా తొలగిపోయింది. హృదయము శాంతితో ఆనందంతో పొంగిపొ]్లంది.

బాపీతస్మము - సేవ :-

క్రీస్తు శ్రమ పునరుతా�నశక్తితో ఏకీబభవించుటకు బాపీతస్మము అవసరత గ్రహించారు. 1833 అకోటబరు 6వతేదీ కలకపురి పటటణమద్యలో నున్న కోనేటిలో 1000 మంది

బూదిగంత ప్రభుని సాక్షులు సమక్షములో నీటిబాపీతస్మము ద్వారా నిజ ప్రైస్తవుడయయారు. క్రీస్తు అనుచరుడనయ్యానని నా స్వకీయులంతా నాన్నెంతో బాదిచారు. పలువురు దాషించారు. అనేకులు హింసించారు. క్రీస్తునాలో నిలిచి హింసకల్గును ధైర్యముగా నుండవున్న హెాచ్చరికపాటించి నాతన ఆనందంతో సరవాకష్టనషాటలను సహించడానికి శ్రమలలో సంతోషించుటకు నాలో నాతన పరిశుద్ధాత్మ వునికి సహకిరంచి ధైర్యపరిచింది. సహనాన్ని నేర్పింది. యెహాోవ నా వెు��నాలించెను అనే పాట అర�వంతము కాసాగింది. చౌదరి గారి ఆత్మ ఘనరకషానగము ఎకికనది. సత్ ప్రైస్తవ గోష్టి లభించినది. బహు దేవతారాధన పూర్తిగా సమసిపోయింది. యోగమారాగలన్నీ ఓటికుండలని జా�నోదయమయింది. కులగోత్రాలు పోయాయి. సిలువవేయబడిన క్రీస్తు ఆరాధన దైవముగా స్థిరంగా నిలిచారు. స్వార్థము నశించింది. యితరుల సంకేషమము కాంక్షించే మనససు కలిగంది. అసత్య దేవుళ్ళను స్తుతించిన గతం నుండి పురుషోతతముని కలం కూడా పరివర్తన చెంది క్రీస్తు మహిమను ఘనంగా ప్రచురించుపుణికిపుచ్చుకున్న సాహిత్యాన్ని వెలువరించింది.

శ్రమల జీవనము :-

పురుషోతతము చ�దరికి వాక్యానుసారవైన శ్రమల దృకపధము అలవడింది. అవమానాలు బహ�మానాలుగా మారాయి. శ్రమలు కష్టనష్టాలు బాధలు ఆధ్యాత్మిక పరిశ్రములయయాయి. దాషణములు మణి బూషణములుగా, ఇతరుల దురా�ుషలన్నీ చందన సుగందీిలుగా, నంద దాషనలు ఆభరణాలుగా మారాయి. ""సువార్తను బట్టి నన్ను బాధిస్తే అది నాకు తైలాభిషేకమేనని" అనేవారు. నాలో నున్న క్రీస్తు ఉనికిని, ఆయనపట్ల నాకుగల భక్తి, ్ర్రేమాభిమానాలను నా నుండి తొలగించడం ఎవరి తరము కాదు" అంటా అపోసతలుడైన పౌలువలె పలికేవారు బరంపురంలో ఆయన ప్రైస్తవ మషనెరీవలై ఘనమైన సేవలు చేసారు. బాలాజీ భక్తుడు ఆయనకు చేదోడుగా నిలిచాడు. ేసవారంగంలో ఎన్నో వ్యతిరఖతలనెదురుకన్నారు. 1838 సంవత్సరము ఏప్ఫిల్ 1వ తేదీ బరంపురంలో ప్రధమ బాప్తిస్టు సంఘమేరపడినది. ప్రప్రధమంగా ప్రపుల్లకుమారి అనే హిందు వితంతువు మరి ఆరుగురు ్రశోతియు బ్రాహ్మాణులు ప్రభువును సీవాయ రక్షకునిగా సీవాకరించి, బాపీతస్మము ద్వారా సంఘమున చేరారు. ఒక మషనెరీ బహ�కరించిన గుఱ్ఱము సహాయంతో అశివాక సువార్తికుడయయారు. చౌదరిగారి సంతానము డేవిడ్ చౌదరి, మేరీ సుందరి, మార్త మనోరమ, హెలైన్, హేామాంగిని.

బూదిగంత ప్రభుని సాక్షులు

చౌదరి గారి ప్రసంగాలు సుమధురసుభాషితాలు. మంచి వాగా�టి గలిగన బోధకునిగా ప్రశంసలనందుకున్నారు. తన స్వకీయుల రక్షణ్రై భారంతో ప్రార్థించేవారు నాగావ� నదీతీరాన ఇసక తిన్నెలపై మోకరించి ఎంతో సమయము ప్రార్థనలో ఏకాంతంగా ఆత్మల భారంతో కన్నీరు కార్చివారు. ఆయన అన్నగారైన జగన్నాధంగా]్న దర్శిస్తూ సువార్త తెలిపి ప్రైస్తవునిగా మార్చాలని తీవ్రప్రయత్నం చేసారు.

1850 వ సంవత్సరములో డిపసంబరు 31వ తేదీ సావేయలు అనేకుమారుని ప్రసవదినాల్లో బార్య రాధామణి మరణించింది. అప్పటికి చౌదరి గారి వయససు 47 సంవత్సరములు 1851 వ సంవత్సరములో విశాఖపట్నం చేరారు. చౌదరిగారు వారి సంతానము ఇం^్లషు నేరచుకోవాలని ఆశించి �న్హేాగారి మషనెరీ సాకలులో చేర్పించారు. మహారాజాగోడే గజపతిరావుగారి పిల్లలతో కలిసి వారి బిడ్డలు చదువు నబభ్యసించారు. గజపతి రావు గారిక సువార్త బోధించేవారు వీరి సువార్త కృషి పఘలితంగా నర్సీపట్నంలో 1861 ప్రాంతాలలో ఉజ్జీవంతో కూడిన సంఘము ఏరపడింది. వేదాంతులైందరో పురుషోతతముని కలసుకొని సువార్తను శిరసావహించారు. కొందరు ముస్లిములు కూడా వీరి సువార్త విన్నారు. ఆసక్తి కనపరిచారు. ధైర్యంగా వీధులలో ప్రసంగాలు చేస్తుండగా త్రాగుబోతులు రౌడీలు ఆయనకు ఎదురు తిరిగారు ప్రభువే ద�ర�న్యపరుల బారినుండి కాపాడారు. చౌదరిగారు ఎన్నో విలువైన భావాలతో పుస్తకాలు పాటలు వ్రాసారు. వీటిని కు�న బ్రాహ్మాణ పసీత పురుషులు చదివేవారు. సర్సాపురములో జమా బందీ సమయంలో వీరి పుస్తకాలు ప్రసంగాలు ఎందరో చదివారు. గ్రామ కరణాలు, మునసుబులు ప్రభావితులయయారు. ఆ రోజుల్లో తునిరాజుగారు గొప్ప పలుకుబడిగలవ్యక్తి. ఆయన సిబ్బందితో వచ్చి పురుషోతతమునితో యిష్టతతో మాట్లాడేవారు. విశాఖపట్నం పరిసరాలలో అనేకులు వీరి పరిచర్యను ప్రతిభను గుర్తించి ప్రశసించేవారు. మాడు దశాబా�లుగా తన సన్నిహిత బంధువుల కొరకు రకషనార�వై నిరివారామ కృషిచేసారు. చాలామంది బంధువులు రహస్య విశ్వాసులుగా నుండి పురుషోత్తం గారికి ఉత్తరాలు వ్రాసేవారు. 1862లో అపపలనరసింహా చౌదరిగారి పినతండ్రిగా చౌదరిగారు సువార్త నందించగా రక్షింపబడగా చాలా ఆనందించారు. సువార్త విత్తనము పఘలించిందని దేవుని స్తుతించారు. 67 సంవత్సరాలవయససు వచ్చేవరకు ప్రతి జీవికి ముక్తి ప్రధాత యేసే అని ఘంటా కంఠంతో ప్రకటించిన విశావాసమీరుడు. సీటమరులో ప్రయాణించి బభ్రదకోటి ప్రాంతాలలో సువార్త బోధించిన

బూదిగంత ప్రభుని సాక్షులు బోధకొతతముడు విశ్రాంతి ఎరుగని కృషి చేసారు. వీరి రచనలలో వేదాంత ప్రవైన పదజాలం హెాచ్చుగా కనిపస్తుంది. హిందువులకు వారి పద్ధతిలో అర�మయేయరీతిగా రచించారు. ""యేసు స్చ్చిదానందుడు. సువారతలు నాలుగు చతురార� సంగ్రహాములన్నారు. క్రొతతనిబంధనలోనుండి ఎన్నో ప్రసంగాలు చేసారు. రెండవ రాకడ గార్చి హెచ్చరించి బోధలు రచనలు కొనసాగించారు. ప్రార్థన యోధుడై, ప్రసంగం మద్యలో శ్రావ్యంగా పాటలు పేవారు.

నిరాశకు దారంగా నిలిచి శోకంలో దు'�తులను ఓదార్చి దైవవాక్యంలో ఆదరణ వాక్యాలను ఎత్తి వాగ్దానాలను ఆ్రశయించమని ధైర్యపరిచేవారు.

కష్టాలు జీవిత సముద్రంలో అలలవంటివి. వరిగితే మన మీదుగా పోతాయి. మనకు కీడు చేయవు. వృద్ధాప్యంలో కవితలు చెప్పేవారు. ""సుందరముగురని చందమున నా ముందర్నడువని"

ఆదియు మద్యము అంతము లేనిపునాదులు గల నీ స�ధము చేరచుము. అని ప్రాధేయపేవారు. పంచేద్రియములను సంభోదిస్తూ కవిత పాటలువ్రాసారు. చాలా జనాదరణ పొందిన వీరిగానాలు అద్భుత ప్రశంశలతో గురితంపు పొంది అన్ని ప్రాంతాల్లో వీరి కీర్తి వ్యాపించింది. జీవిత చర్మదశలో పురుషోతతముని కవితాత్మ సంపూరణ పరిపక్వత నొందినది చివరకు 1980 సం. ఆగషుట 23వ తేదీ పురుషోత్తమ కవి తన జీవితాన్ని అర్థవంతంగా ప్రాంతంగా తృప్తిగా ముగించి ప్రభువు ధ్యానంతో ప్రభువునందు నిద్రించారు. వారి వయససు 87 సంవత్సరములు. ఈ కవి పరలోక వైభవాన్ని తన కీర్తనలో వరిణంచి గానం చేసారు. కటక� పట్టణంలో బాప్టిస్టు సంఘమునకు చెందిన సమాధుల తోటలో పాతిపెటాటరు. ఆయన వ్యక్తిత్వంలో దేవుడిచ్చిన తలాంతులు సంఘసంకేషమాభివృద్దికి ఎంతో దోహాదవై పరిచర్య ధర్మంతో అనేకులకు ఆత్మీయు ఉ జీవాన్ని అందజేసారు. వీరి కవితచందోబద�వైనది. ప్రాచీన కవితా సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. వీరి గద్యపద్య కవితవాం, కగయరచన బైబీలు బావగంభీర్యాన్ని వెల్లడిచేసాయి. వీరి కగయాలు సంఘారాధనలో భాగమయయాయి.

బూదిగంత ప్రభుని సాక్షులు

పాపిని శిక్షించే దేవుడు - పాపిని రక్షించే దేవుడు

డాక్టు ఎన్.పాల్.వి. గుపాత

మత్తయి 5:10

""నీతి నిమిత్తము హింసించడు వారు ధనయలు. పరలోకరాజ్యము వారిది"

పరిచయము - బాల్యము :-

నేను భార్త దేశంలో హిందువుగా జన్మించాను. బాల్యం నుండి మత సాంప్రదాయములో నిష�గా భక్తి గౌరవముతో పెరిగాను. ప్రతిదినము బగవదీగత చదివేవాడిని. మతబభక్తితో నిండిన జీవితము గడిపాను. నా విద్యాభ్యాసమున్రై మేమున్న ప్రాంతంవదలి పెద్ద పట్టణము చేరాను. తల్లిదండ్రుల దృష్టికి దూరమై, నా సేవాచ్చును ఉ పయోగిస్తూ చెడడ్ అలవాట్లకు లోనయయాను. ఎవరో స్నేహితులు నా దష్ట వ్యర్థ జీవితం గార్చి మా నాన్నగారికి తెలుపగా వెంటనే యింటికి రమ్మని తెల్పారు. చదువుకన్నా గుణము విన్న అని చెప్పి చదువు కొరకా ప్రాంతం తిరిగి పంపలేదు. యింటిలో నున్ననా నా దురభ్యాసాలను పూర్తిగా మానుకోలేకపోయాను తల్లిదండ్రులు తమ భడడ్ల నడవడిని గమనించి సరియైన హెాచ్చరికలతో సరిచేయు బాధ్యత కలిగయంటారు కదా! "భాబా, నీవు చాలా దష్ట జీవితమునకు అలవాటయిపోయినట్లుగా గుర్తించాను. నీవు నీ దురలవాట్లు మాని చక్కగా జీవించకపోతే నాశనమయి పోతావు. దేవుడు నిన్ను కషవించడు. నరకాగి�కి గురిచేస్తాడు. జాగ్రత్త ""మానాన్న హెచ్చరికలు నాలో కలవరాన్ని కలిగంచాయి. నా మనససులో అశాంతి చెలరగింది. ఎన్నో ప్రశ్నలు నన్నావరించాయి.

సాక్ష్యం 1. నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది?

2. నాకు శాంతినిచ్చే వారెవరైనా వున్నారా?

3. నన్ను యీ బలహీనపరచు పాపములనుండి ఎవరు విడిపించగలరు?

నా బాల్యంలో హిందా గురువులు మా యిల్లు దర్శించేవారు. నన్ను చూచి ఒక సారి ""అబ్బాయి, నీకు మనశ్శాంతి కలగాలంటే ధర్మగ్రంధాలయిన భగవద్గీత చదువు కో" అని ఉపదేశము చెప్పారు. ఆనాటినుడి చదువుట కారంభించాను. భగవద్గీత శ్రద్ధగా చదువుట కారంభించాను. దానిలో శ్రీకృషుటడు చెప్పిన మాట నా దృష్టిని

బూదిగంత ప్రభుని సాక్షులు ఆకర్షించింది. ""దష్టశికషణ, శిషటరక్షణ్రై నేనువచ్చాను." యీ మాటలు కృంగదీసాయి ఈ తలంపులతో నున్న సమయములో మా యింటి వెలుపల ఎవరో మాట్లాడిన మాటలు నా చెవులను తాకాయి. ""చెవులుగలవాడు వినను గాక"

మత్తయి 11:16. ""మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి" ఆ క్షణంలో నాకు వినగల మనససు కలిగంచిన నా ప్రభువునకు కృతజ్ఞత చెల్లిస్తాను.

""పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూరణ అంగీకారమునకు యోగ్యవైనదిగా నున్నది" ఆరోజుల్లో క్రీస్తు అనుచరుపట్ల చిన్న చూపుండేది ఈ క్రీస్తు, ఆయన బోదనలు నిమ్నజాతులవారికేనన్ను అంతరంగంలో బలంగా ఉండేది. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ నాలో కార్యము నారంభించి ఆలోచన కలిగంచింది. నా మనససులో ఆలోచనల నెరిగిన దేవుడు నా అంతరాత్మతో మాట్లాడుట కారంభించారు" నీవు రక్షణపొందాలని కోరుచున్నావు కదా! నిన్ను రక్షించే రక్షకుని తిర్స్కరించుచున్నావెందుకు? యేసుప్రభువు పాపులను రక్షించుటకు ఈలోకానికి వచ్చాడని విన్నావు కద! ఆయనను అంగీకరించి ఆయనను గార్చి మరెకుకవగా తెలిసికొనుటకు నీవెందుకు ప్రయతి�ంచవు? యీ వవరాలన్నీ నాకు వివేకాన్ని కలిగంచాయి. క్రీస్తును గార్చి మరింతగా తెలిసికొనుటకు బైబీలు చదువుట అత్యవసరమని భావించాను నా స్నేహితుని సహాయముతో బైబీలు గ్రంధాన్ని పొందాను. క్రొత్తనిబంధన చదువుట ప్రారంభించగా మత్తయి సువార్తలో కొండమీద ప్రసంగసారాంశము నన్ను అత్యధికంగా ఆకర్శంచింది. అషటధన్యతలు అమృతవాకుకలుగా నా హృదయంలో నిలిచిపోయాయి ఉప్పు వెలుగుగా జీవించాలన్న సత్యం గొప్పది.

మత్తయి 11:28. ""ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేతను! యీ మాటలు చాలా స్పష్టంగా నా హృదయాన్ని హత్తుకున్నాయి. నా హృదయము పాపభారంతో వేదనతో బరువెక్కింది. ప్రస్యాసలో నున్నాను. రమ్మని పిలిచే ఆహ్వానము అందుకున్నాను. నిస్సారవైన నా వ్యర్థ జీవితానికి అర్థం కావాలన్న ఆశకలిగంది. తపనతో శ్రద్ధతో క్రొత్తనిబంధన సారాంశం గ్రహించగలాగను. యేసుక్రీస్తు సుబోధలు మరణము, పునరుతా�నము, ఆసక్తితో గొప్ప అద్భుతమైన మారుపపొందు జీవితాల గార్చి

బూదిగంత ప్రభుని సాక్షులు తెలిసికోగలాగను. నా పాప జీవితాన్ని క్రీస్తు పాదాలవద్ద వుంచి నన్ను సీవాకరించమని బ్రతిమలాడాను. నాలో వింతమారుప కలిగంది. హిమముకంటై తెల్లగా కడుగు క్రీస్తు రక్తము ద్వారా రకషనానుభవం పొంది గొప్ప శాంతిని ఆనందం పొందాను హల్లెలూయ.

క్రీస్తును నమ్మినందురకై శ్రమలు :-

నా స్వకీయులు, సన్నిహితులే కాక నా తల్లిదండ్రులు వారు ద్వేషించే క్రీస్తు మతాన్ని నేను సీవాకరించినందున నన్ను అసహ్యాంతో తాలనాడారు. ముఖాన ఉమ్మవేసారు. హింసించారు, యివన్నీ క్రీస్తు సిలువలో అనుభవించింది. నా రక్షణ కొరకే గనుక మౌనంగా భరించాను.

జనులు మవ్ములను నిందించి హింసించి మీ మీద చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు మీరు ధనయలు. సంతోషించి ఆనందించండి అని క్రీస్తు మాటలు నారకంతో ధైర్యం ఆదరణ కలిగంచాయి. నేను నమ్మిన నా ప్రభువే నన్ను సంరకష్షించారు. నా పాపం ద్వారా నేను పోగొట్టుకున్న శాంతిని, ఆనందాన్ని నిత్యజీవాన్ని నాకు తిరిగి ప్రసాదించారు. నేను పూర్తిగా పాతనిబంధనను తెలిసికొనుట కారంభించాను మోషే జీవితం, దేవుని ఉనికి దేవుని ప్రసన్నత గ్రహించాను. పది ఆజ్ఞల సారాంశాన్ని నమ్మాను. పది ఆజ్ఞలలో ప్రధమ ఆజ్ఞ బహ�బభయంకర సత్యాన్ని బోధిస్తుంది. ""నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గానీ క్రింద బూమయందేగాని బూమక్రింద నీళ్ళయందే గాని యండుదేని రూపమయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు. వాటిని పూజింపకూడదు. ఆజ్ఞలను పాటిసేత వెయ్యి తరముల వరకు కరుణించువాడైయుంటారు.

మా జీవితాలన్నీ విగ్రహాపూజలతో దేవుని దు'ఖపెడతున్నామని తెలిసి మా స్వకీయులకు క్రీస్తు సుబోధలు చెప్పుటకు తవారపడుచున్నాను. క్రీస్తే మారగం సత్యం జీవమైన సజీవుడు. నిన్న నేడు రపు ఏకరీతిగా నుండి అందరికి ఆయనరకతం ద్వారా రక్షణ, పరలోక భాగ్యమస్తారని నవ్మాలి. అట్టి విశావాసం కావాలని నా ప్రార్థన. ప్రభా, నిన్నే ప్రేమింతను, నిన్నే సేవింతను, నిన్నే ఆరాధిస్తాను దేవా ఆమెన్. హల్లెలూయ.

బూదిగంత ప్రభుని సాక్షులు

యేసే నిజమైన దేవుడని దర్శనము ద్వారా

తెలిసికున్నాను

శ్రీ వాసుదేవన్, మ్రదాస్ ,

(జ.�.దీ.ణ�తీవష్శీతీ)

1 యోహాను 5:12

""దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవముగలవాడు. దేవుని కుమారుని

అంగీకరింపనివాడు జీవములేనివాడే"

పరిచయము - బాల్యము :-

ప్రభువు జీవముగల నామములో మీకు నా శుభములు. నేను నిష్టగల హైాందవకుటుంబములో 1940వ సంవత్సరములో జన్మించాను. నా పేరు వాసుదేవన్. బాల్యము నుండి మా తల్లిదండ్రులు దేవుళ్లు దేవతలను పూజించేవారు. నా పట్ల చాల గొప్ప ప్రేమ చూపించేవారు. ఆ ప్రేమ ఎకుకవకాలము నిలిచిలేదు.

మా కుటుంబమంతా చాల దీనపరిస్థితిని ఎదురుకన్నాము. 1950 వ సం�� నా చిన్న చెల్లి రైలు ప్రమాదంలో మరణించింది. దీనిని తట్టుకొనలేక ముందుగా మా అమ్మ ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు. 10 సంవత్సరాలు కళ్ళు కలిగన నేను ఆ తర్వాత సోపటకం వచ్చి నా కండ్లు పోగొట్టుకొని గ్రుడిడ్వాడనయ్యాను. చెల్లిని, తల్లిదండ్రులను, నా కండ్లను పోగొట్టుకొని అనాధగా అసహాయునిగా మగిలను. అప్పటికి మా పెద్దకకకు పదిహేాడు సంవత్సరాల వయససు. మా భారము వహించి ప్రేమతో చూడసాగింది. అంతలో వివాహమయింది. మా బావగారిక మా భారము భరించుట బభరించని భారం కాగా ఆమెతో దారంగా వెళ్ళిపోయారు. ఇక భారమంతా చిన్నక్కపై పడింది. నా బాల్యంతా కన్నీటి మయమయింది. ఆకలితో బాధలతో నలిగిపోయాను. నేను గ్రుడిడ్వాడినయినందన నా అక్కకు చాలా భారంగా నున్నానని భావించాను. కానీ ఆమె గొప్ప ప్రేమగల వ్యక్తి గనుక నన్ను దయతో చూచేది. మరియమ్మ దేవత కోపించిందని పిచ్చి భ్రవుతో ఆ దేవాలయం చుటాట వందసార్లు ప్రదకషణలు చేయాలని తెలిపంది. అస్థిపంజరమువలై మారాను అన్ని దేవతలను వేడుకొని ప్రార్థించేవాడిని. ఏమారాపలేదు. దేవతకు బంగారు కండ్లు చేయించితే శాంతిస్తు నాకు కండ్లు వస్తాయని

బూదిగంత ప్రభుని సాక్షులు యిరుగు పొరుగువారు చెప్పగా శ్రముతో చేయించాను. ఎన్నో అప్పులపాలయయాను గానీ కండ్లు రాలేదు. నేను నమ్మిన దేవతలు వ్యర్థమని నమ్మకము పోగొట్టుకున్నాను. వారంతా మమ్ములను చాలా వెాసపరిచి నష్టపరిచారు.

క్రీస్తును పరిచయము చేసిన డాక్టు

నా కండ్లు చిన్నప్పుడు 10 సంవత్సరాల వరకు సరిగా నున్ననా, వ్యాదికారణాన పోగొట్టుకున్నందన ఆపరషన్ చేయించే చివరి ప్రయత్నంగా కంటి ఆపరషన్ చేయు డాక్టును ఆశ్రయించాను. ""అయయా, ఏ దేవుళ�ైినా దయచూపగలరని ఆశించి మోసపోయాను, యిక మీర నాకు దైవము" అన్నాను. ఆయన ముఖం ఎంతో శాంతంగా ప్రసన్నంగా ఉంది. అది ప్రేమతో ఆప్యాయతతో పలుకరించారు ఎంతో సౌమ్యంగా మాట్లాడారు. "భాబా, నాకంటై సమరు�డయిన శక్తిగల డాక్టు ఒకరున్నారు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఏదైనా అద్భుతములు చేయగల శక్తిమంతుడు. నా సవాశక్తితో నేనేమీ చేయలేదు" డాక్టు చెప్పిన మాటలు విని ఆశతో అడ్రసు అడిగాను. ఆయన పరలోకంలో నున్నారన్నారు. నాకు ఏ దేవునిపై నమ్మకము లేదు గనుక మీర దయచూపమన్నాను. ఆయన ఒక ప్రైస్తవుడు ప్రార్థించి ఆపరషను ఆరంభించాడు. యేసు నామములో ప్రార్థించుట స్పష్టంగా విన్నాను. నాకు చాల విడాడ్రంగా ఉంది నా ఎడమకన్నుకు ఆపరషన్ చేసారు. ఒక వారం తర్వాత కట్లు విప్పారు. ఒక సంవత్ససరం తర్వాత మరలా లోకాన్ని చూడగలాగను. ఏ దేవుడా చేయలేని గొప్ప క్రియు నాపట్ల చేయగా నాకు దృష్టిలభించినందన ఆయననే నా దేవుడిగా భావించాను.

దేవుని చిత్తంలో కనుదృష్టి లేకపోవుట :-

ఒక రోజు ఆసప్రతిలో తోటలో తిరుగుచున్న వేళ్లే రంగురంగుల పూలు, సీతాకోక చిలుకలు, పచ్చిని గడిడ్, పక్షులను ప్రకృతిని చూస్తూ ఎంతో ఆనందించసాగాను. నా వెనుక నుండి ఎవరో రాళ్లు విసురుచుండగా, అలా విసర్వద్దు అంటా అకస్మాత్తుగా వెనక్కు ఎడమ వైపు తిరిగాను అదే క్షణము పెద్దరాయి విసురుగా వచ్చి ఆపరషనయిన కన్నును తాకింది. వెనువెంటనే కన్ను చిదికి పోయింది. నేను నిస్సహాయంగా నేలపై కూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత నాకు పసపృహావచ్చేసరికి నా కన్నుకు

బూదిగంత ప్రభుని సాక్షులు కటుటకట్టి ఉంది. నాకన్ను తీసివేసినట్లు గ్రహించేను మరలా నా చూపు పోయింది. గ్రుడిడ్వాడనయ్యాను. డాక్టు చాలా ఓదార్చారు. క్రీస్తును నమ్మక పోవుటవల్ల నాకీ శ్రమలు వస్తున్నాయని భావించి మరింతగా క్రీస్తుపట్ల ద్వేషాన్ని పెంచుకున్నాను. మ్రదాసులో గ్రుడిడ్వారికి విద్యాదానము చేయు పద్ధతి బ్రైయి� విధానమే గనుక నేను అక్కడ విద్యనబభ్యసిచసాగాను. ఉపాద్యాయునిగా బైంగుళూరులో మంచి జీవితంతో స్థిరపడాను. పెద్దవాడినయ్యాను. నాకిష్టము వచ్చినట్లు జీవించుట అలవాటయింది. ఎందరో దేవుళ్ళు దేవతలు దయ చూపగలరని ఆశించి ఆశతో పూజించాను. యిప్పుడు ఈ యేసుకూడ నాపై కకషసాదించాలని కళ్ళు పోగొటాటరని నాపై దయచూపని వారిపట్ల పగపెంచుకున్నాను. కమయానిషుటగా మారాను. ఆపారీట మీటింగులలో దేవుళ్ళను విమర్శంచమని వేదికపై అవకాశాలిచ్చారు. అందరినీ విమర్శంచగలాగను గానీ యేసునుగార్చి నాకేమీ తెలియదు. ఏరీతిగా విమర్శించి కించపరచగలను? ఈ రీతిగా ఆలోచించి బైబీలు చదివి యేసును అవమానపర్చాలని నిరణయించుకున్నాను. యేసుకుపెళ్లయిందా? ఎంతమంది భార్యలు? ఎంతమందిని చంపాడు? యివన్నీ తెలిసికోవాలనే బైబీలు చదువనారంభించాను. నాలో అశాంతి ఆరంభవుయింది. నేనెవరిని? అనే ప్రశ్న చేలరగింది.

యేసులో దోషాలు తెలిసికోదలచిన నాకు నా దోషాలు బయలుపడసాగాయి. నా హృదయం నిండా పాపాలున్నాయని స్పష్టంగా గ్రహించాను. బైబీలు మాసిపెటాటను. చాలా దు'ఖం కలిగంది. పాపముపట్ల పశ్చాత్తాపం కలిగంది. అద్భుతమైన యేసు సిలువ దర్శనాన్ని చూచాను. యేసే నిజమైన దేవుడని స్పష్టంగా గ్రహించాను. నా జీవితాన్ని యేసు జీవితంతో సరిపోలచుకున్నాను. ఆయన పవిత్రత్యాగజీవితం ముందు నేనొక బభయంకరపాపినని తెలిసికోగలాగను. గతంలో నేను నమ్మిన హిందా దేవుళ్ళతో పోల్చిచూడగా చాలా వ్యత్యాసము కనిపంచింది. నా పాపభారము భరించిన వాడు నా యేసు అని తెలిసింది. యేసుపాపం లేనివాడు. నా ఆత్మను రక్షించాడు. చీకటిలోనున్న అనేకులు నిజరక్షకుడే నిజమైన వెలుగుగా నిలిచి అందరినీ రక్షించుట్రై చేతులు చాచికనిపెట్టుచున్నారని నావలై గ్రహించాలని నా ఆకాంక్ష. నేడు మరణచ్చాుయగల దేశవాసులందరి మీద ఆ వెలుగు ప్రకాశిస్తుంది. నా పాపములు క్షమించిన క్రీస్తు నేను

బూదిగంత ప్రభుని సాక్షులు ద్వేషించిన క్రీస్తు మాత్రము యీ లోకమునకు రక్షకుడని చదవరులంతా నమ్మి ఆ క్రీస్తును వెంబడించి సాక్షులుగా జీవితాన్ని సార�కము చేసికోవాలని నా దీన ప్రార్థన. నాకు కళుిలేవు కాని ఆ దివ్యవెలుగును నా మనోనేత్రంతో చూడగలను. క్రీస్తే సర్వాధికారి, మోకషాదికార్, పరోపకారి, యుగయుగములకు క్రీస్తుకే మహిమ కల్గునుగాక! ఆమెన్.

భక్తుల జీవిత చరిత్రలు ఆత్మకు పుషిటనిస్తాయి. నిరీక్షణ నిస్తాయి. ప్రియచదువరీ, ఆ భక్తుని నిరీక్షణను గుర్తించి ఆశాశవాత సంతోషపరలోకంలో ఎల్లప్పుడు ఉండాలని ఉ ందా? పరలోకమనగా ఆకలి, దప్పిక, కొరత వ్యాధి, చింత, పాపములేని సంతోష రాజ్యము. నరకము అనగా వేదన బాధ, అగ్ని, పురుగులు, కేకలు దప్పిక, వివరింవచలేని బాధ.

యేసు పరలోకభాగ్యాన్ని నీకు, నాకు అందరికీ దాచియంచారు. యిాలోకంలో పాపవిముక్తితోపాటు శాంతి సమాధానములను, స్వస్థతను కేషమము కూడా ప్రసాదిస్తారు. నీ నండి దేవుడు నీ హృదయాన్ని కోరగలరంతే. ఆత్మరక్షణ శాశ్వత సంతోషంగల పరలోకం కావాలా? యేసును చేరు ఆయన నిన్ను కాపరిగా }పిరిగా నిలుసాతరు. చౌదరి గారితో పాడగలమా? పిశాచికడిమపడగొటైటను తన వశాన నను నిలువబైటైటను. యెహోవా నా వెు��లాలించెను ఆమెన్. హల్లెలూయ.

బూదిగంత ప్రభుని సాక్షులు

చరిత్ర గల క్రీస్తు నా ఉపాధ్యాయుడు

- పప్రఫడ్ జాన్సన్

నేను బాల్యంలో పఫిలిప్పిన్సలో 3వ తరగతి చదివే రోజుల్లో చరిత్ర పార�ాలంటే చాలా ఇష్టత కలిగి ఉండేవాడిని. మా నాన్న అమెరికా ఎయిర్ఫోర్సలో ఉద్యోగి. బాల్యంలో హిల్లురు జీవిత గాథలు, భ్రటన్ యుద్ధాలు, టోకియా కథలు, జపాను చరిత్రకు సంబంధించిన వివరాలైన్నో ఇమడిన పుస్తకాలు నాన్న గారిని కొనమని అడిగి చదివేశాను.

పెద్దవాడనయయాక చరిత్ర లైక్చిరర్గా విద్యార్థులకు సివిల్ యుదా�ల నుండి ఆధునిక ఐరోపా చరిత్ర గురించి తరగతులలో చెప్పే వాడిని. గత చరిత్రతో పాటు వాస్తవాన్ని కలుపుతా భవిష్యత్తు ఎట్లుండ గలదో వివరించేవాడిని. ఉదాహరణకు ఆధునిక �రోపాచరిత్ర గురించి తరగతిలో విద్యార్థులను దగ్గరలో నున్న సమాధులపై వ్రాసిన జనన మరణాల తారీఖులను గమనించమని తెలిపే వాడిని చాలా కాల్రకితం �లైండ్లో జీవించిన వారి చరిత్ర తెలిసుకోమని తెలిపే వాడిని. వారంతా ప్రస్తుతం జీవించిన వారి వలై ఈ బూమ మీద నడిచారు. కలలు కన్నారు. కోరికలు కలిగి ఉండేవారని తెలిేపవాడిని. చరిత్ర అనగా జనన మరణాల మధ్య జరిగిన వివరాలు మాత్రమేనని తెలిపాను. అమెరికా చరిత్ర తెలేప రోజుల్లో 1861లో ప్రపంచంలో జరిగిన వాషింగ్టన్ డి.సిలో శాంతి కాన్ఫరెన్స్ కొరకు దకిషణ ఉత్తర ప్రాంతాల నుండి విచ్చేసిన సరభయలు బానిసత్వం గార్చిన చర్చలన్నీ తెలిేపవాడిని. సివిల్ యుద్ధం లేకుండా చేసిన ప్రయత్నాల వివరాలు తెలిేపవాడిని.

ఆ రోజుల్లో ఎన్నుకున్న నాయకుల పట్ల అపరిమత గౌరవాన్ని కలిగి ఉండేవారు 2002లో నా ఆశయాలను నా తలాంతులను గురించి ఉపాధ్యాయువరగంలో గొప్ప సత్యాలన్నీ అవార్డులతో బహూకరించారు. 2003లో గొప్ప ప్రతిభగల ఉపాధ్యాయులకు ప్రశంసలను అందించారు.

గతంలో ప్రసిద్ధి పొందిన పసమనార్ కార్య్రకమాల్లో వ్యర్థము కాకుండా ఉండాలి" అనే అంశంపై క్రీస్తు జీవితముపై అద్భుత పుట్టుక, మరణ పున'రుద�రణ గురించి చర్చించాము. నా జీవితంలో నా ప్రశస్త జీవితానికి మాలవైన ఆయన సిలువ మరణం ద్వారా పొందిన నా రక్షణను గార్చి నా కొర్రై ఆయన పడిన శ్రమలు ధ్యానించాను..

బూదిగంత ప్రభుని సాక్షులు నా కొరకు ఆయన చేసినదంతా నాకు అనుభవమే దానికి ప్రతిగా ఆయన శ్రమ త్యాగాలు నాయందు వ్యర్థం కానేరదు. దానికి ప్రతిగా నారకంతో మేలు చేసిన క్రీస్తు పట్ల ఆరాధన కృతజ్ఞతతో నేను ఇతరులకు నాకు చేతనయిన ప్రేమ సహకారాలనందించడంలో నా కరతవ్యమును నేను తెలిసుకోగలిగాను. నా కొరకు ఆయన చేసిన పనులను నేను ఆయన పక్షంగా ఆయన కొర్రై నేను చేయాలి.

నేను నా ఉద్యోగంలో ప్రొపెఫసరుగా ఎన్నో సవాళ్ళు ఎదురొకవలసి వస్తుంది. నాకు కూడా చేదు అనుభవాల జా�పకాలున్నాయి. గత గాయాల అనుభవాలు నాకు విలువైన పాఠాన్ని నేర్పించాయి.

నా జ్ఞాపకాలు : నేను 15 సంవత్సరాల వయససులో నుండగా మేరీలాండులో నున్న రోజుల్లో పోలీసు ఆపఫీసర్లచే తీవ్రమైన దెబ్బలచే గాయపడాను.

ఆ రోజుల్లో నేనొక చెడు సహావాసాల ప్రభావంతో పారీటలో పాలుగనడం జరిగింది. అది నల్ల ప్రజల సహవాసంలో తప్పక ఎదురొకనే చేదు అనుభవమే. అది చాలా కోప్రోదేకాలకు గురికాగల దుర్ఘటన కావచ్చు. ఈ అనుభవాల చరిత్రను గార్చి మరింత ఎకుకవ ఆసక్తితో పనులు చేయడానికి దోహాదముంది. నేను పప్రఫడ్రిక� డగ్లాస్ అనే బానిస వ్యక్తి గార్చి అధ్యాయనం చేశాను. ఆయన చేసిన చాలా కృషి పఘలితాలు చారిత్రాత్మకవైనవి. వీరందరి గార్చిన చరిత్ర నేరచుకోవలసిన అవసరమేముంది? అని గొప్ప ప్రశ్న అందరూ అడికగ వారు. ఆ రోజుల్లో అమెరికా నేవల్ అకాడమీలో యుద్ధ పెఫైలట్గా చేరాలని ఆశించిన ఆరోగ్య రీత్యా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వెురైన్లో ఆపఫీసర్గా ట్రైనింగు పొంది నాలుగు సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత 8 సంవత్సరాలు రిజర్వాలో ఆఫీసరు పోస్టులో ఉన్నాను. మలటరీ సరీవాసులు నుండి క్రీస్తు పట్ల ప్రేమ కలిగి మంచి రక్రైస్తవునిగా జీవించాను. మంచి సాక్షిగా అందరి అభిమానాన్ని పొందాను. ఆ తర్వాత ఎన్నో కంపెనీలలో ఉద్యోగాలు చేశాను.

క్లోవ్లాండ్లో వరి�నియాలో, ఓహాయిలో కూడా పని చేశాను. ఓ హాయిలో ఉన్నత విద్యను చేపటాటను. డాకటరటు కూడా తీసుకొని గొప్ప ప్రతిభతో రాణించాను. క్రీస్తును కలిగిన వారెన్నడా విజేతలుగా ప్రకాశిస్తారు.

్రన్ట సాట� యానివర్సిటీలో చదువు పూర్తి చేసికొని �ప్ కాలేజీలో ప్రొపెఫసర్గా స్థిరపడాను. నేనొక మంచి మాదిరిగల రక్రైస్తవునిగా గొప్ప రక్రైస్తవ విలువలన్న విద్యాసంస�లో

బూదిగంత ప్రభుని సాక్షులు మంచి పేరు పొందగల భక్తి ఆదరణ దేవుడే నాకు సమకూర్చాడు. పుస్తక రచన, రీపసర్చి పనుల కన్నా చక్కగా బోధించుటలో కళ్ కలిగి అనేకుల ప్రశంసలను అందుకోగలిగాను. నా గురించి నా అధికారులు మంచి మాటలు చెప్పేవారు.

నాతోటి వారిలా అనేవారు "జాన్సన్ చాలా స�మ్యతగల మంచి వ్యక్తి. ఉన్నత ఆదర్శాలు చాలా గొప్ప ప్రతిభ కనపరుస్తాడు. ఆయనకు దేవుడిచ్చిన తలాంతులకు సరిపే సంస్థ �ప్ కాలేజీ మాత్రమేనని నా నమ్మకం. విద్యార్థులకు బోధించుటలో గొప్ప ప్రావీణ్యత కనపరుచుట మాత్రమే కాదు. గొప్ప సాకలర్గా, రచయితగా అంకిత భావంతో అంకురి�త దీక్షతో తన పనిలో సమర్థునిగా నిలిచాడు. విద్యార్థులను ఎంతగానో ఆకరి�ంచేవాడు."

ఎన్నో స్వచ్ఛంద సంస్థలలో ప్రముఖ కార్యకర్తగా నిలిచాడు. ఆర్ట విభాగము హిస్టరీ ట్రస్టు లేటిన్ అమెరికా అభివృద్ధి కార్య్రకమాలు, అంగవైకల్యాము గల వారి సేవా కార్య్రకమాల్లో ప్రముఖ స్థానంలో కృషి చేస్తున్నారు. హ�్యమన్ రిలేషన్ కమటీలో, కామర్స కమటీలో కాలేజీ బోర్డు ట్రసీటగా ఎన్నో పనులు నిర్వాహించగల నేరపరి." దేవునికే మహిమ.

బహిరంగ సరభలలో వకతగా రాణించాను. మాడు నవలలు వ్రాసాను. ఎన్నో సవాళ్ళను ఎదురొకంటున్నాను. మనం జీవించే జీవితవే ఒక చరిత్ర. ప్రతి జీవితం సమర్థవంతంగా జీవించడం ఒక కళ్. ప్రతి వ్యక్తికి ఒక కథద ఉంటుంది. జీవతానుభవాలన్నీ చరిత్ర కాగలదు. అందుకే ప్రతి వ్యక్తి అతి జాగ్రత్తగా ఇతరులు రచించగల చరిత్ర మగిల్చేి రీతిగా సమర్థవంతంగా జీవించాలి. క్రీస్తును ఎరిగి క్రీస్తు కోరిన రీతిగా జీవించుట ప్రతివ్యక్తి ఆశించాలి. నేను ఒక చరిత్ర బోధించు ప్రొపెఫసరుగా క్రీస్తు చరిత్ర ఆదర్శంగా చరిత్రను అతి జాగ్రత్తగా వ్రాయగలిగిన సమర్థతో జీవిస్తూ మీరు కూడా అంతే మంచి జీవితం జీవించాలని దేవునిని ప్రార్థిస్తున్నాను. దేవుని కృప మనతోనుండుగాక ఆమెన్.

బూదిగంత ప్రభుని సాక్షులు

↑ పైకి / Back to top